Wikibooks tewikibooks https://te.wikibooks.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.45.0-wmf.6 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ Wikibooks Wikibooks చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ 0 3410 36046 35865 2025-06-20T05:57:52Z Vjsuseela 2214 36046 wikitext text/x-wiki {{Contents}} == శార్జ్ఞదేవుని సంగీత రత్నాకరము: సంస్కృత శ్లోకాల వివరణ == శార్జ్ఞదేవుడు 14 వ శతాబ్దానికి చెందిన కవి సంగీతజ్ఞుడు. పండితుడు. ఈయన సారంగదేవుడని కూడా పిలువబడ్డాడు. ఆయన తన కాలపు సంగీత రచనలన్నిటినీ మధించి అమృతతుల్యమైన సంగీత శాస్త్రపు లక్షణాలను ప్రామాణికంగా తన '''"సంగీత రత్నాకరము"''' అను గ్రంథములో శాస్త్రబద్ధంగా వివరించాడు. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ గ్రంథం ప్రామాణికత తగ్గలేదు. కాని భాష సంస్కృతం కావడం వలన అనువదించిన భాష కూడా శిష్టగ్రాంధికం కావడం వలన ఈ శ్లోకాలకు సరళమైన వివరణ అవసరమయింది. * సంగీత రత్నాకరము సంస్కృత గ్రంధకర్త: శార్జ్ఞదేవుడు. * తెలుగు అనువాదం: గంధం శ్రీరామమూర్తిగారు గ్రంధకర్త విషయాన్ని 8 ప్రకరణాలుగా విభజించారు.<ref>పసల సూర్యచంద్రరావు. ముందుమాట. సంగీత రత్నాకరము, స్వరాగతాధ్యయము. అనువాదము: గంధం శ్రీరామమూర్తి. హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ, 1966. </ref> # పదార్థ సంగ్రహ ప్రకరణము: విషయాన్ని లేదా మూలాన్ని ఎక్కడనుంచి గ్రహించారో చెప్పారు. # పిండోత్పత్తి ప్రకరణము: మానవ శరీరంలో పిండం పుట్టుక నుంచి జ్ఞానేంద్రియాల్లో శబ్దము చెవి పుట్టుక వానికి అనుసంధాన నాడులు, శరీరంలోని 6 గ్రంధులు ఏ గ్రంధి వద్ద ఏ స్వరం పుడుతుందో వివరణ యోగశాస్త్రానుసారంగా వివరించారు. # నాద స్థాన శ్రుతి స్వర జాతి కుల దైవతర్షి ఛందో రస ప్రకరణము: సంగీత పారిభాషిక పదాలు వాటి వివరణ చేయబడింది. # సాధారణ ప్రకరణము భాష , ఉచ్చారణ పద్ధతులు # గ్రామ మూర్ఛనా క్రమ తాన ప్రకరణము: స్వరరచన , రాగవిభజన చెప్పబడింది. # వర్ణాలంకార ప్రకరణము # జాతి ప్రకరణము # గీతము == విషయ సూచిక == [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప్రారంభ శ్లోకం]] # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ ప్రకరణము]] # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి ప్రకరణము]] # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన శ్రుతి స్వర జాతి కుల దైవతర్షి ఛందో రస ప్రకరణము]] (3.1 నుంచి 3.9 పేజీలు) # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ ప్రకరణము]] # [[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ మూర్ఛనా క్రమ తాన ప్రకరణము]] # వర్ణాలంకార ప్రకరణము # జాతి ప్రకరణము # గీతము == మూలాలు == <references /> [[వర్గం:పుస్తకాలు]] [[వర్గం:సంగీతము]] d9fwkvs2qz3qjwnqjja7k8zyr3x6k5y 36051 36046 2025-06-20T07:16:30Z Vjsuseela 2214 /* విషయ సూచిక */ 36051 wikitext text/x-wiki {{Contents}} == శార్జ్ఞదేవుని సంగీత రత్నాకరము: సంస్కృత శ్లోకాల వివరణ == శార్జ్ఞదేవుడు 14 వ శతాబ్దానికి చెందిన కవి సంగీతజ్ఞుడు. పండితుడు. ఈయన సారంగదేవుడని కూడా పిలువబడ్డాడు. ఆయన తన కాలపు సంగీత రచనలన్నిటినీ మధించి అమృతతుల్యమైన సంగీత శాస్త్రపు లక్షణాలను ప్రామాణికంగా తన '''"సంగీత రత్నాకరము"''' అను గ్రంథములో శాస్త్రబద్ధంగా వివరించాడు. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ గ్రంథం ప్రామాణికత తగ్గలేదు. కాని భాష సంస్కృతం కావడం వలన అనువదించిన భాష కూడా శిష్టగ్రాంధికం కావడం వలన ఈ శ్లోకాలకు సరళమైన వివరణ అవసరమయింది. * సంగీత రత్నాకరము సంస్కృత గ్రంధకర్త: శార్జ్ఞదేవుడు. * తెలుగు అనువాదం: గంధం శ్రీరామమూర్తిగారు గ్రంధకర్త విషయాన్ని 8 ప్రకరణాలుగా విభజించారు.<ref>పసల సూర్యచంద్రరావు. ముందుమాట. సంగీత రత్నాకరము, స్వరాగతాధ్యయము. అనువాదము: గంధం శ్రీరామమూర్తి. హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ, 1966. </ref> # పదార్థ సంగ్రహ ప్రకరణము: విషయాన్ని లేదా మూలాన్ని ఎక్కడనుంచి గ్రహించారో చెప్పారు. # పిండోత్పత్తి ప్రకరణము: మానవ శరీరంలో పిండం పుట్టుక నుంచి జ్ఞానేంద్రియాల్లో శబ్దము చెవి పుట్టుక వానికి అనుసంధాన నాడులు, శరీరంలోని 6 గ్రంధులు ఏ గ్రంధి వద్ద ఏ స్వరం పుడుతుందో వివరణ యోగశాస్త్రానుసారంగా వివరించారు. # నాద స్థాన శ్రుతి స్వర జాతి కుల దైవతర్షి ఛందో రస ప్రకరణము: సంగీత పారిభాషిక పదాలు వాటి వివరణ చేయబడింది. # సాధారణ ప్రకరణము భాష , ఉచ్చారణ పద్ధతులు # గ్రామ మూర్ఛనా క్రమ తాన ప్రకరణము: స్వరరచన , రాగవిభజన చెప్పబడింది. # వర్ణాలంకార ప్రకరణము # జాతి ప్రకరణము # గీతము == విషయ సూచిక == [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప్రారంభ శ్లోకం]] # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ ప్రకరణము]] # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|పిండోత్పత్తి ప్రకరణము]] # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|నాద స్థాన శ్రుతి స్వర జాతి కుల దైవతర్షి ఛందో రస ప్రకరణము]] (3.1 నుంచి 3.9 పేజీలు) # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ ప్రకరణము]] # [[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ మూర్ఛనా క్రమ తాన ప్రకరణము]] # వర్ణాలంకార ప్రకరణము # జాతి ప్రకరణము # గీతము == మూలాలు == <references /> [[వర్గం:పుస్తకాలు]] [[వర్గం:సంగీతము]] oszvyneso4wbh0y14iys54w5whdoa0p 36056 36051 2025-06-20T09:28:13Z Vjsuseela 2214 /* విషయ సూచిక */ 36056 wikitext text/x-wiki {{Contents}} == శార్జ్ఞదేవుని సంగీత రత్నాకరము: సంస్కృత శ్లోకాల వివరణ == శార్జ్ఞదేవుడు 14 వ శతాబ్దానికి చెందిన కవి సంగీతజ్ఞుడు. పండితుడు. ఈయన సారంగదేవుడని కూడా పిలువబడ్డాడు. ఆయన తన కాలపు సంగీత రచనలన్నిటినీ మధించి అమృతతుల్యమైన సంగీత శాస్త్రపు లక్షణాలను ప్రామాణికంగా తన '''"సంగీత రత్నాకరము"''' అను గ్రంథములో శాస్త్రబద్ధంగా వివరించాడు. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ గ్రంథం ప్రామాణికత తగ్గలేదు. కాని భాష సంస్కృతం కావడం వలన అనువదించిన భాష కూడా శిష్టగ్రాంధికం కావడం వలన ఈ శ్లోకాలకు సరళమైన వివరణ అవసరమయింది. * సంగీత రత్నాకరము సంస్కృత గ్రంధకర్త: శార్జ్ఞదేవుడు. * తెలుగు అనువాదం: గంధం శ్రీరామమూర్తిగారు గ్రంధకర్త విషయాన్ని 8 ప్రకరణాలుగా విభజించారు.<ref>పసల సూర్యచంద్రరావు. ముందుమాట. సంగీత రత్నాకరము, స్వరాగతాధ్యయము. అనువాదము: గంధం శ్రీరామమూర్తి. హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ, 1966. </ref> # పదార్థ సంగ్రహ ప్రకరణము: విషయాన్ని లేదా మూలాన్ని ఎక్కడనుంచి గ్రహించారో చెప్పారు. # పిండోత్పత్తి ప్రకరణము: మానవ శరీరంలో పిండం పుట్టుక నుంచి జ్ఞానేంద్రియాల్లో శబ్దము చెవి పుట్టుక వానికి అనుసంధాన నాడులు, శరీరంలోని 6 గ్రంధులు ఏ గ్రంధి వద్ద ఏ స్వరం పుడుతుందో వివరణ యోగశాస్త్రానుసారంగా వివరించారు. # నాద స్థాన శ్రుతి స్వర జాతి కుల దైవతర్షి ఛందో రస ప్రకరణము: సంగీత పారిభాషిక పదాలు వాటి వివరణ చేయబడింది. # సాధారణ ప్రకరణము భాష , ఉచ్చారణ పద్ధతులు # గ్రామ మూర్ఛనా క్రమ తాన ప్రకరణము: స్వరరచన , రాగవిభజన చెప్పబడింది. # వర్ణాలంకార ప్రకరణము # జాతి ప్రకరణము # గీతము == విషయ సూచిక == [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప్రారంభ శ్లోకం]] # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.1|పదార్థసంగ్రహ ప్రకరణము]] (3 పేజీలు) # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|పిండోత్పత్తి ప్రకరణము]] # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|నాద స్థాన శ్రుతి స్వర జాతి కుల దైవతర్షి ఛందో రస ప్రకరణము]] (3.1 నుంచి 3.9 పేజీలు) # [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ ప్రకరణము]] # [[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ మూర్ఛనా క్రమ తాన ప్రకరణము]] # వర్ణాలంకార ప్రకరణము # జాతి ప్రకరణము # గీతము == మూలాలు == <references /> [[వర్గం:పుస్తకాలు]] [[వర్గం:సంగీతము]] f1mcsk18g60vq1am9pu06hpjw9w2vvh సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam 0 3411 36035 35841 2025-06-19T17:59:49Z Vjsuseela 2214 36035 wikitext text/x-wiki <center>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప్రారంభ శ్లోకం]]|[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]...|[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]...|[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]|[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]...| [[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]...|వర్ణాలంకార...| జాతి...|గీతము</center> == ప్రారంభశ్లోకం. == <poem>బ్రహ్మగ్రంధిజమారుతానుగతినాంచిత్తేనహృత్పంకజే సూరీణామనురంజకశ్రుతిపదంయోయంస్వయంరాజితే యస్మాద్గ్రామవర్ణరచనాలంకారజాతిక్రమో వందేనాదతనుంతముద్దురజగద్గీతంముదేశంకరం</poem> ఇది ప్రారంభశ్లోకం. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కావ్యాని అనేది కావ్యలక్షణంగా పూర్వకావ్యాలలో చెప్పబడింది. దీనిని పూర్వకవులందరూ పాటించారు. ఏగ్రంధంలోనైనా మొదట మంగళంగా దైవప్రార్ధన చేయబడుతుంది. సంగీత రత్నాకరాన్ని రచించిన శార్జ్ఞదేవుడు కూడా ఆ సంప్రదాయంలో తాను రచించే గ్రంధంలోని విషయాన్ని సమాసోక్తి అనే అలంకారం ద్వారా సూచించారని అనువాద కర్త శ్రీరామమూర్తిగారి అభిప్రాయం . ప్రస్తుత విషయాన్ని వాచ్యంగానూ చెప్పవలసిన విషయాన్ని వ్యంగ్యార్ధంలోనూ రెండు అర్థాలను సమన్వయం చేస్తూ ఈ శ్లోకం చెప్పబడింది. మొదటి అర్థం శంకరుని పరమమైనది. బ్రహ్మ విష్ణువులకు సమానుడై వారి మధ్య పిల్లతెమ్మెర వలె నిండి సూర్యుని వలె ఏ దేవుడు స్వయంప్రకాశమానుడగుచున్నాడో ఏ దేవుని వలన వర్ణములు జాతులు మొదలయిన విభాగములన్నీ క్రమ పధ్దతిలో జరుగుచున్నవో ఆ నాద స్వరూపుడయిన శంకరునికి నమస్కరిస్తున్నాను. రెండవ అర్థం సంగీత శాస్త్ర పరమైనది. బ్రహ్మగ్రంధి అనేది నాభిస్థానం. ఓంకారానికి , ప్రణవనాదానికీ పుట్టుక. సంగీతపరంగా శృతి మంద్రస్థాయిలో అక్కడే మొదలవుతుంది. హృదయపద్మం వద్ద విప్పారి వికసించిన నాదం తనకు తానుగా స్వయంభువై కంఠం నుంచి బయటకు వినిపిస్తుంది. అక్కడ వర్గాలుగా అంటే అక్షరాలుగా వర్ణమాలలోని అన్ని వర్గాక్షరాలుగా విభజింపబడి నవరసభావాలను పలికించే మాటలుగా , పాటలుగా మారి రాగరంజితమై తన్మయమై తారస్థాయికి చేరి బ్రహ్మానంద స్వరూపమవుతుంది. ఆనందస్వరూపమైన ఆ నాదాత్మకునికి నమస్కరిస్తున్నాను ఈ రెండు అర్థాల సమన్వయంతో ఇష్టదేవతా స్తుతి , గ్రంధంలోని విషయం రెంటినీ శ్లోక రూపంలో వివరించారు రచయిత. అన్నం విడిచిందో లేదో తెలుసుకోవడానికి మెతుకు పట్టుకుని చూసినట్లు ఈ ఒక్క శ్లోకాన్ని మనం అర్థంచేసుకోగలిగితే ఈ పుస్తకంలో సిధ్ధాంతపరమైన సంగీతలక్షణాలను ఎంత తేలికగా వ్రాయగలిగిన రచయిత పాండిత్యప్రతిభ మనకు అవగతమవుతుంది. ఈ శ్లోకంతో ప్రారంభమయిన గ్రంథం సంగీతకళకు మనకు దొరికిన అతి ప్రాచీన ప్రామాణిక గ్రంథాలలో ఒకటి. రచయిత శార్జ్ఞదేవుడు. ఆయనే సారంగదేవుడని కూడా చెప్పబడ్డాడు. '''పదార్ధ సంగ్రహ ప్రకరణం:''' </br> మొదటిదైన పదార్ధసంగ్రహ ప్రకరణంలో 49 శ్లోకాలున్నాయి. అందులో మొదటి 20 శ్లోకాలలో కవి, అతని తల్లిదండ్రులు , గురువులు , రాజాస్థానము , పూర్వపు కవుల ప్రశంస చెప్పబడ్డాయి. అందులోని ప్రత్యేకత ఈ కవి సాహిత్య, సంగీత, వాద్య, నృత్య కళాకారులందరి ప్రశంసా చేసాడు. అందువలన మనకు 2 విషయాలు అవగతమవుతాయి. ఒకటి ఆ కాలానికి గాయకులు వాగ్గేయకారులు, గీతాకారుడు విభజన స్పష్టంగా లేదు. అందరూ కళాకారులుగా చెప్పబడేవారు. రెండవది భాషలు కూడా సంస్కృతం నుంచి పూర్తిగా వేరుపడలేదు. అందువలన సంస్కృత , ప్రాకృత భాషల భేదం మాత్రమే చెప్పబడింది. శాస్త్రప్రామాణికగ్రంధం కనుక సంస్కృత భాష వాడబడింది. 14 వ శతాబ్దానికి ముందు సాహిత్యంలోని అన్ని భాషా గ్రంధాలలోని ప్రయోగాలను క్రోడీకరించడం వలన మనకు ఈ విషయం స్పష్టమవుతుంది. 20 వ శ్లోకం నుంచి 49 వ శ్లోకం వరకు కవి తాను విషయ సంగ్రహణ ఏయే వ్యక్తుల నుంచి ఏయే ప్రామాణిక ప్రయోగాల నుంచి స్వీకరించారో వాటిని ఏవిధంగా విభజించారో తెలియజేసారు. </br> ఆ శ్లోకాల వలనే మనకు ఈ లక్షణగ్రంధం 7 అధ్యాయాలుగా విభజింపబడిందనీ, ఒక అధ్యాయం మళ్లీ 8 ప్రకరణాలని తెలుస్తుంది. దాని పేరు స్వరగతాధ్యాయము. సంగీత స్వరరచనకు సంబంధించిన లక్షణాలన్నీ ఈ అధ్యాయంలో వివరింపబడ్డాయి.ఇక్కడితో పదార్ధ సంగ్రహ ప్రకరణం ముగిసింది. రెండవది పిండోత్పత్తి ప్రకరణము. '''పిండోత్పత్తి ప్రకరణము:'''</br> ఇది వైద్యశాస్త్రంలోని శరీర నిర్మాణాన్ని చెప్పే ప్రకరణము. రచయిత అయినశార్జ్ఞదేవుడు రసవాదాన్ని అభ్యసించిన వైద్యునిగా మెదటి ప్రకరణంలో చెప్పుకున్నాడు. ఆ కారణం వల్లనే కావచ్చు. గర్భస్థ శిశువు పిండంగా వున్నప్పటి స్థితినుంచి జ్ఞానేంద్రియాల పుట్టుక, ఏ ఏ నాడులతో అనుసంధానం వుంటుంది. ఆ అనుసంధానం ఏ రకంగా వుంటే వారు ఉచ్చారణ దోషాలు లేకుండా పలుకగలుగుతారు, ఏయే నాడులను రంజింపచేయడం వలన గాయకులుగా ఆత్మానందాన్ని కలిగించగలరు అనే విషయాలను కూడా చెప్పగలిగారు.</br> చాలామంది సంగీత విద్వాంసుల చేత చెప్పబడే సంగీత వైద్యం అనే ప్రక్రియకు మూలం ఇదే. ఇదే ప్రకరణంలో ఛాయామాత్రంగా శరీరంలోని షట్చక్రాల గురించి ఆ షట్చక్రాలలో పలికే ధ్వనులు, అవి నాదంగా స్వరంగా మారే పధ్ధతి చెప్పబడింది.ఇక్కడితో రెండవదైన పిండోత్పత్తి ప్రకరణం పూర్తయ్యింది. ఇక్కడివరకు ఈ పుస్తకానికి ఉపక్రమణిక మాత్రమే. మూడవ ప్రకరణం నుంచి కేవలం సంగీత శాస్త్రానికి సంబంధించినది. సంగీత పారిభాషిక పదాలతో మాత్రమే ఆ ప్రకరణాలను అర్థం చేసుకోగలుగుతారు. 11odwlwni37pz9ij0zrj3baa19u4mv7 36036 36035 2025-06-19T18:13:36Z Vjsuseela 2214 36036 wikitext text/x-wiki <center> {| class="wikitable" |+ !<small>[<nowiki/>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప్రారంభ శ్లోకం]]<nowiki>| </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]<nowiki> | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]<nowiki>... | </nowiki>[[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]<nowiki>... | వర్ణాలంకార... | జాతి... |గీతము</nowiki></small> |}</center> == ప్రారంభశ్లోకం. == <poem>బ్రహ్మగ్రంధిజమారుతానుగతినాంచిత్తేనహృత్పంకజే సూరీణామనురంజకశ్రుతిపదంయోయంస్వయంరాజితే యస్మాద్గ్రామవర్ణరచనాలంకారజాతిక్రమో వందేనాదతనుంతముద్దురజగద్గీతంముదేశంకరం</poem> ఇది ప్రారంభశ్లోకం. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కావ్యాని అనేది కావ్యలక్షణంగా పూర్వకావ్యాలలో చెప్పబడింది. దీనిని పూర్వకవులందరూ పాటించారు. ఏగ్రంధంలోనైనా మొదట మంగళంగా దైవప్రార్ధన చేయబడుతుంది. సంగీత రత్నాకరాన్ని రచించిన శార్జ్ఞదేవుడు కూడా ఆ సంప్రదాయంలో తాను రచించే గ్రంధంలోని విషయాన్ని సమాసోక్తి అనే అలంకారం ద్వారా సూచించారని అనువాద కర్త శ్రీరామమూర్తిగారి అభిప్రాయం . ప్రస్తుత విషయాన్ని వాచ్యంగానూ చెప్పవలసిన విషయాన్ని వ్యంగ్యార్ధంలోనూ రెండు అర్థాలను సమన్వయం చేస్తూ ఈ శ్లోకం చెప్పబడింది. మొదటి అర్థం శంకరుని పరమమైనది. బ్రహ్మ విష్ణువులకు సమానుడై వారి మధ్య పిల్లతెమ్మెర వలె నిండి సూర్యుని వలె ఏ దేవుడు స్వయంప్రకాశమానుడగుచున్నాడో ఏ దేవుని వలన వర్ణములు జాతులు మొదలయిన విభాగములన్నీ క్రమ పధ్దతిలో జరుగుచున్నవో ఆ నాద స్వరూపుడయిన శంకరునికి నమస్కరిస్తున్నాను. రెండవ అర్థం సంగీత శాస్త్ర పరమైనది. బ్రహ్మగ్రంధి అనేది నాభిస్థానం. ఓంకారానికి , ప్రణవనాదానికీ పుట్టుక. సంగీతపరంగా శృతి మంద్రస్థాయిలో అక్కడే మొదలవుతుంది. హృదయపద్మం వద్ద విప్పారి వికసించిన నాదం తనకు తానుగా స్వయంభువై కంఠం నుంచి బయటకు వినిపిస్తుంది. అక్కడ వర్గాలుగా అంటే అక్షరాలుగా వర్ణమాలలోని అన్ని వర్గాక్షరాలుగా విభజింపబడి నవరసభావాలను పలికించే మాటలుగా , పాటలుగా మారి రాగరంజితమై తన్మయమై తారస్థాయికి చేరి బ్రహ్మానంద స్వరూపమవుతుంది. ఆనందస్వరూపమైన ఆ నాదాత్మకునికి నమస్కరిస్తున్నాను ఈ రెండు అర్థాల సమన్వయంతో ఇష్టదేవతా స్తుతి , గ్రంధంలోని విషయం రెంటినీ శ్లోక రూపంలో వివరించారు రచయిత. అన్నం విడిచిందో లేదో తెలుసుకోవడానికి మెతుకు పట్టుకుని చూసినట్లు ఈ ఒక్క శ్లోకాన్ని మనం అర్థంచేసుకోగలిగితే ఈ పుస్తకంలో సిధ్ధాంతపరమైన సంగీతలక్షణాలను ఎంత తేలికగా వ్రాయగలిగిన రచయిత పాండిత్యప్రతిభ మనకు అవగతమవుతుంది. ఈ శ్లోకంతో ప్రారంభమయిన గ్రంథం సంగీతకళకు మనకు దొరికిన అతి ప్రాచీన ప్రామాణిక గ్రంథాలలో ఒకటి. రచయిత శార్జ్ఞదేవుడు. ఆయనే సారంగదేవుడని కూడా చెప్పబడ్డాడు. '''పదార్ధ సంగ్రహ ప్రకరణం:''' </br>మొదటిదైన పదార్ధసంగ్రహ ప్రకరణంలో 49 శ్లోకాలున్నాయి. అందులో మొదటి 20 శ్లోకాలలో కవి, అతని తల్లిదండ్రులు , గురువులు , రాజాస్థానము , పూర్వపు కవుల ప్రశంస చెప్పబడ్డాయి. అందులోని ప్రత్యేకత ఈ కవి సాహిత్య, సంగీత, వాద్య, నృత్య కళాకారులందరి ప్రశంసా చేసాడు. అందువలన మనకు 2 విషయాలు అవగతమవుతాయి. ఒకటి ఆ కాలానికి గాయకులు వాగ్గేయకారులు, గీతాకారుడు విభజన స్పష్టంగా లేదు. అందరూ కళాకారులుగా చెప్పబడేవారు. రెండవది భాషలు కూడా సంస్కృతం నుంచి పూర్తిగా వేరుపడలేదు. అందువలన సంస్కృత , ప్రాకృత భాషల భేదం మాత్రమే చెప్పబడింది. శాస్త్రప్రామాణికగ్రంధం కనుక సంస్కృత భాష వాడబడింది. 14 వ శతాబ్దానికి ముందు సాహిత్యంలోని అన్ని భాషా గ్రంధాలలోని ప్రయోగాలను క్రోడీకరించడం వలన మనకు ఈ విషయం స్పష్టమవుతుంది. 20 వ శ్లోకం నుంచి 49 వ శ్లోకం వరకు కవి తాను విషయ సంగ్రహణ ఏయే వ్యక్తుల నుంచి ఏయే ప్రామాణిక ప్రయోగాల నుంచి స్వీకరించారో వాటిని ఏవిధంగా విభజించారో తెలియజేసారు. ఆ శ్లోకాల వలనే మనకు ఈ లక్షణగ్రంధం 7 అధ్యాయాలుగా విభజింపబడిందనీ, ఒక అధ్యాయం మళ్లీ 8 ప్రకరణాలని తెలుస్తుంది. దాని పేరు స్వరగతాధ్యాయము. సంగీత స్వరరచనకు సంబంధించిన లక్షణాలన్నీ ఈ అధ్యాయంలో వివరింపబడ్డాయి.ఇక్కడితో పదార్ధ సంగ్రహ ప్రకరణం ముగిసింది. రెండవది పిండోత్పత్తి ప్రకరణము. '''పిండోత్పత్తి ప్రకరణము:'''<br> ఇది వైద్యశాస్త్రంలోని శరీర నిర్మాణాన్ని చెప్పే ప్రకరణము. రచయిత అయినశార్జ్ఞదేవుడు రసవాదాన్ని అభ్యసించిన వైద్యునిగా మెదటి ప్రకరణంలో చెప్పుకున్నాడు. ఆ కారణం వల్లనే కావచ్చు. గర్భస్థ శిశువు పిండంగా వున్నప్పటి స్థితినుంచి జ్ఞానేంద్రియాల పుట్టుక, ఏ ఏ నాడులతో అనుసంధానం వుంటుంది. ఆ అనుసంధానం ఏ రకంగా వుంటే వారు ఉచ్చారణ దోషాలు లేకుండా పలుకగలుగుతారు, ఏయే నాడులను రంజింపచేయడం వలన గాయకులుగా ఆత్మానందాన్ని కలిగించగలరు అనే విషయాలను కూడా చెప్పగలిగారు. చాలామంది సంగీత విద్వాంసుల చేత చెప్పబడే సంగీత వైద్యం అనే ప్రక్రియకు మూలం ఇదే. ఇదే ప్రకరణంలో ఛాయామాత్రంగా శరీరంలోని షట్చక్రాల గురించి ఆ షట్చక్రాలలో పలికే ధ్వనులు, అవి నాదంగా స్వరంగా మారే పధ్ధతి చెప్పబడింది.ఇక్కడితో రెండవదైన పిండోత్పత్తి ప్రకరణం పూర్తయ్యింది. ఇక్కడివరకు ఈ పుస్తకానికి ఉపక్రమణిక మాత్రమే. మూడవ ప్రకరణం నుంచి కేవలం సంగీత శాస్త్రానికి సంబంధించినది. సంగీత పారిభాషిక పదాలతో మాత్రమే ఆ ప్రకరణాలను అర్థం చేసుకోగలుగుతారు. 8grz7or27st8gozhxugvzx9pflk4fj4 36039 36036 2025-06-19T19:20:43Z Vjsuseela 2214 36039 wikitext text/x-wiki <center> {| class="wikitable" !<small>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప]]<nowiki/>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|్రారంభ శ్లోకం]]<nowiki>| </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]<nowiki> | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]<nowiki>... | </nowiki>[[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]<nowiki>... | వర్ణాలంకార... | జాతి... |గీతము</nowiki></small> |}</center> == ప్రారంభశ్లోకం. == <poem>బ్రహ్మగ్రంధిజమారుతానుగతినాంచిత్తేనహృత్పంకజే సూరీణామనురంజకశ్రుతిపదంయోయంస్వయంరాజితే యస్మాద్గ్రామవర్ణరచనాలంకారజాతిక్రమో వందేనాదతనుంతముద్దురజగద్గీతంముదేశంకరం</poem> ఇది ప్రారంభశ్లోకం. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కావ్యాని అనేది కావ్యలక్షణంగా పూర్వకావ్యాలలో చెప్పబడింది. దీనిని పూర్వకవులందరూ పాటించారు. ఏగ్రంధంలోనైనా మొదట మంగళంగా దైవప్రార్ధన చేయబడుతుంది. సంగీత రత్నాకరాన్ని రచించిన శార్జ్ఞదేవుడు కూడా ఆ సంప్రదాయంలో తాను రచించే గ్రంధంలోని విషయాన్ని సమాసోక్తి అనే అలంకారం ద్వారా సూచించారని అనువాద కర్త శ్రీరామమూర్తిగారి అభిప్రాయం . ప్రస్తుత విషయాన్ని వాచ్యంగానూ చెప్పవలసిన విషయాన్ని వ్యంగ్యార్ధంలోనూ రెండు అర్థాలను సమన్వయం చేస్తూ ఈ శ్లోకం చెప్పబడింది. మొదటి అర్థం శంకరుని పరమమైనది. బ్రహ్మ విష్ణువులకు సమానుడై వారి మధ్య పిల్లతెమ్మెర వలె నిండి సూర్యుని వలె ఏ దేవుడు స్వయంప్రకాశమానుడగుచున్నాడో ఏ దేవుని వలన వర్ణములు జాతులు మొదలయిన విభాగములన్నీ క్రమ పధ్దతిలో జరుగుచున్నవో ఆ నాద స్వరూపుడయిన శంకరునికి నమస్కరిస్తున్నాను. రెండవ అర్థం సంగీత శాస్త్ర పరమైనది. బ్రహ్మగ్రంధి అనేది నాభిస్థానం. ఓంకారానికి , ప్రణవనాదానికీ పుట్టుక. సంగీతపరంగా శృతి మంద్రస్థాయిలో అక్కడే మొదలవుతుంది. హృదయపద్మం వద్ద విప్పారి వికసించిన నాదం తనకు తానుగా స్వయంభువై కంఠం నుంచి బయటకు వినిపిస్తుంది. అక్కడ వర్గాలుగా అంటే అక్షరాలుగా వర్ణమాలలోని అన్ని వర్గాక్షరాలుగా విభజింపబడి నవరసభావాలను పలికించే మాటలుగా , పాటలుగా మారి రాగరంజితమై తన్మయమై తారస్థాయికి చేరి బ్రహ్మానంద స్వరూపమవుతుంది. ఆనందస్వరూపమైన ఆ నాదాత్మకునికి నమస్కరిస్తున్నాను ఈ రెండు అర్థాల సమన్వయంతో ఇష్టదేవతా స్తుతి , గ్రంధంలోని విషయం రెంటినీ శ్లోక రూపంలో వివరించారు రచయిత. అన్నం విడిచిందో లేదో తెలుసుకోవడానికి మెతుకు పట్టుకుని చూసినట్లు ఈ ఒక్క శ్లోకాన్ని మనం అర్థంచేసుకోగలిగితే ఈ పుస్తకంలో సిధ్ధాంతపరమైన సంగీతలక్షణాలను ఎంత తేలికగా వ్రాయగలిగిన రచయిత పాండిత్యప్రతిభ మనకు అవగతమవుతుంది. ఈ శ్లోకంతో ప్రారంభమయిన గ్రంథం సంగీతకళకు మనకు దొరికిన అతి ప్రాచీన ప్రామాణిక గ్రంథాలలో ఒకటి. రచయిత శార్జ్ఞదేవుడు. ఆయనే సారంగదేవుడని కూడా చెప్పబడ్డాడు. '''పదార్ధ సంగ్రహ ప్రకరణం:''' </br>మొదటిదైన పదార్ధసంగ్రహ ప్రకరణంలో 49 శ్లోకాలున్నాయి. అందులో మొదటి 20 శ్లోకాలలో కవి, అతని తల్లిదండ్రులు , గురువులు , రాజాస్థానము , పూర్వపు కవుల ప్రశంస చెప్పబడ్డాయి. అందులోని ప్రత్యేకత ఈ కవి సాహిత్య, సంగీత, వాద్య, నృత్య కళాకారులందరి ప్రశంసా చేసాడు. అందువలన మనకు 2 విషయాలు అవగతమవుతాయి. ఒకటి ఆ కాలానికి గాయకులు వాగ్గేయకారులు, గీతాకారుడు విభజన స్పష్టంగా లేదు. అందరూ కళాకారులుగా చెప్పబడేవారు. రెండవది భాషలు కూడా సంస్కృతం నుంచి పూర్తిగా వేరుపడలేదు. అందువలన సంస్కృత , ప్రాకృత భాషల భేదం మాత్రమే చెప్పబడింది. శాస్త్రప్రామాణికగ్రంధం కనుక సంస్కృత భాష వాడబడింది. 14 వ శతాబ్దానికి ముందు సాహిత్యంలోని అన్ని భాషా గ్రంధాలలోని ప్రయోగాలను క్రోడీకరించడం వలన మనకు ఈ విషయం స్పష్టమవుతుంది. 20 వ శ్లోకం నుంచి 49 వ శ్లోకం వరకు కవి తాను విషయ సంగ్రహణ ఏయే వ్యక్తుల నుంచి ఏయే ప్రామాణిక ప్రయోగాల నుంచి స్వీకరించారో వాటిని ఏవిధంగా విభజించారో తెలియజేసారు. ఆ శ్లోకాల వలనే మనకు ఈ లక్షణగ్రంధం 7 అధ్యాయాలుగా విభజింపబడిందనీ, ఒక అధ్యాయం మళ్లీ 8 ప్రకరణాలని తెలుస్తుంది. దాని పేరు స్వరగతాధ్యాయము. సంగీత స్వరరచనకు సంబంధించిన లక్షణాలన్నీ ఈ అధ్యాయంలో వివరింపబడ్డాయి.ఇక్కడితో పదార్ధ సంగ్రహ ప్రకరణం ముగిసింది. రెండవది పిండోత్పత్తి ప్రకరణము. '''పిండోత్పత్తి ప్రకరణము:'''<br> ఇది వైద్యశాస్త్రంలోని శరీర నిర్మాణాన్ని చెప్పే ప్రకరణము. రచయిత అయినశార్జ్ఞదేవుడు రసవాదాన్ని అభ్యసించిన వైద్యునిగా మెదటి ప్రకరణంలో చెప్పుకున్నాడు. ఆ కారణం వల్లనే కావచ్చు. గర్భస్థ శిశువు పిండంగా వున్నప్పటి స్థితినుంచి జ్ఞానేంద్రియాల పుట్టుక, ఏ ఏ నాడులతో అనుసంధానం వుంటుంది. ఆ అనుసంధానం ఏ రకంగా వుంటే వారు ఉచ్చారణ దోషాలు లేకుండా పలుకగలుగుతారు, ఏయే నాడులను రంజింపచేయడం వలన గాయకులుగా ఆత్మానందాన్ని కలిగించగలరు అనే విషయాలను కూడా చెప్పగలిగారు. చాలామంది సంగీత విద్వాంసుల చేత చెప్పబడే సంగీత వైద్యం అనే ప్రక్రియకు మూలం ఇదే. ఇదే ప్రకరణంలో ఛాయామాత్రంగా శరీరంలోని షట్చక్రాల గురించి ఆ షట్చక్రాలలో పలికే ధ్వనులు, అవి నాదంగా స్వరంగా మారే పధ్ధతి చెప్పబడింది.ఇక్కడితో రెండవదైన పిండోత్పత్తి ప్రకరణం పూర్తయ్యింది. ఇక్కడివరకు ఈ పుస్తకానికి ఉపక్రమణిక మాత్రమే. మూడవ ప్రకరణం నుంచి కేవలం సంగీత శాస్త్రానికి సంబంధించినది. సంగీత పారిభాషిక పదాలతో మాత్రమే ఆ ప్రకరణాలను అర్థం చేసుకోగలుగుతారు. 3xaj8zizt5nqc1xfupy1zvsj7i9sl6y 36048 36039 2025-06-20T06:56:55Z Vjsuseela 2214 36048 wikitext text/x-wiki {{Contents}} == ప్రారంభశ్లోకం == <poem>బ్రహ్మగ్రంధిజమారుతానుగతినాంచిత్తేనహృత్పంకజే సూరీణామనురంజకశ్రుతిపదంయోయంస్వయంరాజితే యస్మాద్గ్రామవర్ణరచనాలంకారజాతిక్రమో వందేనాదతనుంతముద్దురజగద్గీతంముదేశంకరం</poem> ఇది ప్రారంభశ్లోకం. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కావ్యాని అనేది కావ్యలక్షణంగా పూర్వకావ్యాలలో చెప్పబడింది. దీనిని పూర్వకవులందరూ పాటించారు. ఏగ్రంధంలోనైనా మొదట మంగళంగా దైవప్రార్ధన చేయబడుతుంది. సంగీత రత్నాకరాన్ని రచించిన శార్జ్ఞదేవుడు కూడా ఆ సంప్రదాయంలో తాను రచించే గ్రంధంలోని విషయాన్ని సమాసోక్తి అనే అలంకారం ద్వారా సూచించారని అనువాద కర్త శ్రీరామమూర్తిగారి అభిప్రాయం . ప్రస్తుత విషయాన్ని వాచ్యంగానూ చెప్పవలసిన విషయాన్ని వ్యంగ్యార్ధంలోనూ రెండు అర్థాలను సమన్వయం చేస్తూ ఈ శ్లోకం చెప్పబడింది. మొదటి అర్థం శంకరుని పరమమైనది. బ్రహ్మ విష్ణువులకు సమానుడై వారి మధ్య పిల్లతెమ్మెర వలె నిండి సూర్యుని వలె ఏ దేవుడు స్వయంప్రకాశమానుడగుచున్నాడో ఏ దేవుని వలన వర్ణములు జాతులు మొదలయిన విభాగములన్నీ క్రమ పధ్దతిలో జరుగుచున్నవో ఆ నాద స్వరూపుడయిన శంకరునికి నమస్కరిస్తున్నాను. రెండవ అర్థం సంగీత శాస్త్ర పరమైనది. బ్రహ్మగ్రంధి అనేది నాభిస్థానం. ఓంకారానికి , ప్రణవనాదానికీ పుట్టుక. సంగీతపరంగా శృతి మంద్రస్థాయిలో అక్కడే మొదలవుతుంది. హృదయపద్మం వద్ద విప్పారి వికసించిన నాదం తనకు తానుగా స్వయంభువై కంఠం నుంచి బయటకు వినిపిస్తుంది. అక్కడ వర్గాలుగా అంటే అక్షరాలుగా వర్ణమాలలోని అన్ని వర్గాక్షరాలుగా విభజింపబడి నవరసభావాలను పలికించే మాటలుగా , పాటలుగా మారి రాగరంజితమై తన్మయమై తారస్థాయికి చేరి బ్రహ్మానంద స్వరూపమవుతుంది. ఆనందస్వరూపమైన ఆ నాదాత్మకునికి నమస్కరిస్తున్నాను ఈ రెండు అర్థాల సమన్వయంతో ఇష్టదేవతా స్తుతి , గ్రంధంలోని విషయం రెంటినీ శ్లోక రూపంలో వివరించారు రచయిత. అన్నం విడిచిందో లేదో తెలుసుకోవడానికి మెతుకు పట్టుకుని చూసినట్లు ఈ ఒక్క శ్లోకాన్ని మనం అర్థంచేసుకోగలిగితే ఈ పుస్తకంలో సిధ్ధాంతపరమైన సంగీతలక్షణాలను ఎంత తేలికగా వ్రాయగలిగిన రచయిత పాండిత్యప్రతిభ మనకు అవగతమవుతుంది. ఈ శ్లోకంతో ప్రారంభమయిన గ్రంథం సంగీతకళకు మనకు దొరికిన అతి ప్రాచీన ప్రామాణిక గ్రంథాలలో ఒకటి. రచయిత శార్జ్ఞదేవుడు. ఆయనే సారంగదేవుడని కూడా చెప్పబడ్డాడు. '''పదార్ధ సంగ్రహ ప్రకరణం:''' </br>మొదటిదైన పదార్ధసంగ్రహ ప్రకరణంలో 49 శ్లోకాలున్నాయి. అందులో మొదటి 20 శ్లోకాలలో కవి, అతని తల్లిదండ్రులు , గురువులు , రాజాస్థానము , పూర్వపు కవుల ప్రశంస చెప్పబడ్డాయి. అందులోని ప్రత్యేకత ఈ కవి సాహిత్య, సంగీత, వాద్య, నృత్య కళాకారులందరి ప్రశంసా చేసాడు. అందువలన మనకు 2 విషయాలు అవగతమవుతాయి. ఒకటి ఆ కాలానికి గాయకులు వాగ్గేయకారులు, గీతాకారుడు విభజన స్పష్టంగా లేదు. అందరూ కళాకారులుగా చెప్పబడేవారు. రెండవది భాషలు కూడా సంస్కృతం నుంచి పూర్తిగా వేరుపడలేదు. అందువలన సంస్కృత , ప్రాకృత భాషల భేదం మాత్రమే చెప్పబడింది. శాస్త్రప్రామాణికగ్రంధం కనుక సంస్కృత భాష వాడబడింది. 14 వ శతాబ్దానికి ముందు సాహిత్యంలోని అన్ని భాషా గ్రంధాలలోని ప్రయోగాలను క్రోడీకరించడం వలన మనకు ఈ విషయం స్పష్టమవుతుంది. 20 వ శ్లోకం నుంచి 49 వ శ్లోకం వరకు కవి తాను విషయ సంగ్రహణ ఏయే వ్యక్తుల నుంచి ఏయే ప్రామాణిక ప్రయోగాల నుంచి స్వీకరించారో వాటిని ఏవిధంగా విభజించారో తెలియజేసారు. ఆ శ్లోకాల వలనే మనకు ఈ లక్షణగ్రంధం 7 అధ్యాయాలుగా విభజింపబడిందనీ, ఒక అధ్యాయం మళ్లీ 8 ప్రకరణాలని తెలుస్తుంది. దాని పేరు స్వరగతాధ్యాయము. సంగీత స్వరరచనకు సంబంధించిన లక్షణాలన్నీ ఈ అధ్యాయంలో వివరింపబడ్డాయి.ఇక్కడితో పదార్ధ సంగ్రహ ప్రకరణం ముగిసింది. రెండవది పిండోత్పత్తి ప్రకరణము. '''పిండోత్పత్తి ప్రకరణము:'''<br>ఇది వైద్యశాస్త్రంలోని శరీర నిర్మాణాన్ని చెప్పే ప్రకరణము. రచయిత అయినశార్జ్ఞదేవుడు రసవాదాన్ని అభ్యసించిన వైద్యునిగా మెదటి ప్రకరణంలో చెప్పుకున్నాడు. ఆ కారణం వల్లనే కావచ్చు. గర్భస్థ శిశువు పిండంగా వున్నప్పటి స్థితినుంచి జ్ఞానేంద్రియాల పుట్టుక, ఏ ఏ నాడులతో అనుసంధానం వుంటుంది. ఆ అనుసంధానం ఏ రకంగా వుంటే వారు ఉచ్చారణ దోషాలు లేకుండా పలుకగలుగుతారు, ఏయే నాడులను రంజింపచేయడం వలన గాయకులుగా ఆత్మానందాన్ని కలిగించగలరు అనే విషయాలను కూడా చెప్పగలిగారు. చాలామంది సంగీత విద్వాంసుల చేత చెప్పబడే సంగీత వైద్యం అనే ప్రక్రియకు మూలం ఇదే. ఇదే ప్రకరణంలో ఛాయామాత్రంగా శరీరంలోని షట్చక్రాల గురించి ఆ షట్చక్రాలలో పలికే ధ్వనులు, అవి నాదంగా స్వరంగా మారే పధ్ధతి చెప్పబడింది.ఇక్కడితో రెండవదైన పిండోత్పత్తి ప్రకరణం పూర్తయ్యింది. ఇక్కడివరకు ఈ పుస్తకానికి ఉపక్రమణిక మాత్రమే. మూడవ ప్రకరణం నుంచి కేవలం సంగీత శాస్త్రానికి సంబంధించినది. సంగీత పారిభాషిక పదాలతో మాత్రమే ఆ ప్రకరణాలను అర్థం చేసుకోగలుగుతారు. <center> {|class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1| 2.1]]'''</big> |}</center> 4hne7v2djkejqk5fkaj4ootcw3wiznk సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1 0 3413 36045 35835 2025-06-19T19:53:34Z Vjsuseela 2214 36045 wikitext text/x-wiki {{Contents}} == నాదస్థానస్వరజాతికులదైవతర్షి ఛందోరస ప్రకరణము == '''<big>1వ శ్లోకం నుంచి 6 వరకు </big>''' <poem> 1 చైతన్యం సర్వభూతానాంవివిత్తంజగదాత్మనా నాదబ్రహ్మ సదానందమద్వితీయముపాస్మహే సకల ప్రాణులకు చైతన్య స్వరూపము , ప్రపంచ రూపముగా పరివర్తనము(మార్పు) చెందినది , అద్వితీయమైనది, ఆనందాత్మకమైనది , సర్వలోకప్రసిధ్ధమైనది అయిన నాదబ్రహ్మమును ఉపాసింతును. 2 నాదోపాసనయా దేవా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః భవంత్యుపాసితానూనం యస్మాదేతేతదాత్మకాః నాదాత్మకులగుటవలననే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉపాసితులగుచున్నారు. 3 ఆత్మావివక్షమాణోయం మనః ప్రేరయతేమనః దేవస్థం వహ్నిమాహంతి సప్రేరయతిమారుతమ్ ఆత్మ పలుకదలచినపుడు మనసును ప్రేరేపించును.ఆ మనసు దేహమందున్న అగ్నిని ప్రేరేపించును. ఆ అగ్ని వాయువుతో కలిసి శబ్దమును పుట్టించును. 4 బ్రహ్మగ్రంధిస్థితః సోఅథక్రమాదూర్ధ్వపథేచరన్ నాభిహృత్కంఠ మూర్ధాస్యేష్వావిర్భావయతిధ్నిమ్ బ్రహ్మగ్రంధి (నాభి కింద నున్న మూలాధార చక్రము) నుండి వాయువు (గాలి) అగ్ని ప్రేరితమై (అంగుళమాత్రమైన స్వాధిష్టాన జఠరాగ్నితో కలిసి పైవైపుగా పోవుచు నాభి (బొడ్డు), హృదయము (గుండె), కంఠము (గొంతు) మూర్ధము (కొండనాలుక) వక్త్రము (ముఖము). ఈ ప్రదేశములలో ఒత్తిడిని కలగజేసి ధ్వనిని పుట్టించును. 5 నాదో అతిసూక్ష్మః సూక్ష్మశ్చపుష్టోఅపుష్టశ్చకృత్రిమః ఇతిపంచాభిధాదత్తే పంచ స్థానస్థితక్రమాత్ ఈ 5 స్థానములలో పుట్టిన నాదము క్రమముగా అతిసూక్ష్మము, సూక్ష్మము, పుష్టము, అపుష్టము, కృత్రిమము అను 5 పేర్లతో చెప్పబడుచున్నది. 6 నకారంప్రాణనామానం దకారమనలంవిదుః జాతః ప్రాణాగ్నిసంయోగాత్తేననాదోఅభిధీయతే నకారము ప్రాణమని, దకారము అగ్ని స్థానమని పెద్దలు చెప్పుదురు. ప్రాణాగ్ని సంయోగమున పుట్టినది నాదమని చెప్పబడును.</poem> <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.2| 3.2]]'''</big> |} </center> cs5zgu2wdb0aek4fo27xp4prgu64s4k సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1 0 3422 36037 35877 2025-06-19T18:49:33Z Vjsuseela 2214 36037 wikitext text/x-wiki <center> {| class="wikitable" !<small>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప]]<nowiki/>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|్రారంభ శ్లోకం]]<nowiki>| </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]<nowiki> | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]<nowiki>... | </nowiki>[[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]<nowiki>... | వర్ణాలంకార... | జాతి... |గీతము</nowiki></small> |} </center> == పదార్థసంగ్రహ ప్రకరణము == '''2వ శ్లోకం నుండి ''' <poem> 2 అస్తి స్వస్తిగృహంవంశః శ్రీమత్కాశ్మీరసంభవః ఋష్యేర్వృషగణాజ్ఞాతఃకీర్తిక్ష్మాళితదిజ్ముఖః శ్రీమంతమయిన కాశ్మీర దేశమున వృషుడనే మహర్షి వలన పుట్టిన ఒక వంశము కలదు. 3 యజ్వభిర్ధర్మధీధుర్కైర్వేదసాగరపారగైః యోద్విజేంద్రైరలంచక్రేబ్రహ్మభిర్భూగతైరివ ఆ వంశము వేదము నేర్చినవారు,ధర్మపరులు,యజ్ఞములు చేయువారు అయిన బ్రాహ్మణులచే నిండినది. 4 తత్రాభూద్భాస్కర ప్రఖ్యా భాస్కరస్తేజసాంనిధిః అలంకర్తుందక్షిణాశాంయశ్చక్రే దక్షిణాయనమ్. ఆ వంశమందు తేజోరాశివలె భాస్కర నామధేయుడు పుట్టెను.అతడు దక్షిణమునకు ప్రయాణించెను.(South india) 5 తస్యాభూత్తనయః ప్రభూతవినయః శ్రీ సోఢలః ప్రౌఢధీః యేనశ్రీకరణప్రవృధ్ధవిభవంభూవల్లభమ్ భిల్లమమ్ ఆరాధ్యాఖిల లోకశోకశమనీ కీర్తిస్సమాసాదితా జైత్రే జైత్రపదంన్యధాయి మహతీ శ్రీ సింఘణే శ్రీరపి ఆ భాస్కరుని తనయుడు శ్రీ సోఢలుడు. అతడు మొదట భిల్లముని కొలువులోనూ,తదుపరి శ్రీ సింఘణభూపతి కొలువులోనూ ఉన్నాడు. 6 ఏకఃక్ష్మావలయేక్షితీశ్వరమిలన్మౌళీంద్ర నీలావలి ప్రోదంచద్ద్యుతి చిత్రితాంఘినికరశ్రేణిర్నృపాలాగ్రణీ శ్రీమత్సింఘణదేవఏవవిజయీయస్యప్రతాపానలో విశ్వవ్యాప్యపిదందహీతిహృదయాన్యేవద్విషాముధ్ధురః ఈ భూమండలమంతటికీ సింఘణదేవుడు చక్రవర్తి. సామంతుల కిరీటములందున్న రత్నములకాంతి ఆ చక్రవర్తి పాదముల చెంత రంగులీనుచున్నది. ఆయన ప్రతాపాగ్ని విశ్వమంతా వ్యాపించి శతృవుల గుండెలను మండించును. 7 తంప్రసాద్యసుధీధుర్యోగుణితంగుణరాగిణం గుణగ్రామేణయోవిప్రానుపకారైరతీతృపతీ ఆ సింఘణ ప్రభువు గుణలాలసుడు. శ్రీ సోఢలుడు అతనిని తన గుణగణాలతో మెప్పించాడు. 8 దదౌనకింనకింజజ్ఞౌనదదౌకాంచనపదమ్ కంధర్మంవిదధౌనైషనబభౌకైర్గుణైరయమ్ అతడు దానకర్ణుడు.యాజ్ఞికుడు.ధనవంతుడు మరియు సుగుణవంతుడు.( అతని చేతులు దానముల చేత,యజ్ఞ సమిధలతోను నిండగా,అతడు గుణ సింహాసనమును,మరియు కాంచన సింహాసనమును అధిష్టించెను. 9 తస్మాద్ధుగ్ధాంబుదేజాతఃశార్జ్ఞదేవఃసుధాకరః ఉపర్యుపరిసర్వాన్యఃసదౌదార్యస్ఫురత్కరః పాలకడలి నుండి జాబిలి పుట్టినట్లుగా ఆ వంశమున శార్జ్ఞదేవుడు పుట్టెను.వంశవర్ధనుడయ్యెను. 10 కృతగురుపదసేవఃప్రీణితాశేషదేవఃకలితసకలశాస్త్రఃపూజితాశేషపాత్రః జగతివితతకీర్తిర్మన్మధాదారమూర్తిఃప్రచురతరవివేకఃశార్జ్ఞదేవోఅమేయకః శార్జ్ఞదేవుడు దైవభక్తి ,గురుభక్తి కలవాడు.సకలశాస్త్రపారంగతునిగా కీర్తి గడించినవాడు. మన్మధాకారుడు. వివేకవంతుడు. </poem> '''తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.2| 2.2]]''' qz6zqc07u3jehgqjavwzq030yw6i3y5 36038 36037 2025-06-19T19:13:26Z Vjsuseela 2214 36038 wikitext text/x-wiki <center> {| class="wikitable" !<small>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప]]<nowiki/>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|్రారంభ శ్లోకం]]<nowiki>| </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]<nowiki> | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]<nowiki>... | </nowiki>[[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]<nowiki>... | వర్ణాలంకార... | జాతి... |గీతము</nowiki></small> |}</center> == పదార్థసంగ్రహ ప్రకరణము == '''2వ శ్లోకం నుండి 10 వరకు''' <poem> 2 అస్తి స్వస్తిగృహంవంశః శ్రీమత్కాశ్మీరసంభవః ఋష్యేర్వృషగణాజ్ఞాతఃకీర్తిక్ష్మాళితదిజ్ముఖః శ్రీమంతమయిన కాశ్మీర దేశమున వృషుడనే మహర్షి వలన పుట్టిన ఒక వంశము కలదు. 3 యజ్వభిర్ధర్మధీధుర్కైర్వేదసాగరపారగైః యోద్విజేంద్రైరలంచక్రేబ్రహ్మభిర్భూగతైరివ ఆ వంశము వేదము నేర్చినవారు,ధర్మపరులు,యజ్ఞములు చేయువారు అయిన బ్రాహ్మణులచే నిండినది. 4 తత్రాభూద్భాస్కర ప్రఖ్యా భాస్కరస్తేజసాంనిధిః అలంకర్తుందక్షిణాశాంయశ్చక్రే దక్షిణాయనమ్. ఆ వంశమందు తేజోరాశివలె భాస్కర నామధేయుడు పుట్టెను.అతడు దక్షిణమునకు ప్రయాణించెను.(South india) 5 తస్యాభూత్తనయః ప్రభూతవినయః శ్రీ సోఢలః ప్రౌఢధీః యేనశ్రీకరణప్రవృధ్ధవిభవంభూవల్లభమ్ భిల్లమమ్ ఆరాధ్యాఖిల లోకశోకశమనీ కీర్తిస్సమాసాదితా జైత్రే జైత్రపదంన్యధాయి మహతీ శ్రీ సింఘణే శ్రీరపి ఆ భాస్కరుని తనయుడు శ్రీ సోఢలుడు. అతడు మొదట భిల్లముని కొలువులోనూ,తదుపరి శ్రీ సింఘణభూపతి కొలువులోనూ ఉన్నాడు. 6 ఏకఃక్ష్మావలయేక్షితీశ్వరమిలన్మౌళీంద్ర నీలావలి ప్రోదంచద్ద్యుతి చిత్రితాంఘినికరశ్రేణిర్నృపాలాగ్రణీ శ్రీమత్సింఘణదేవఏవవిజయీయస్యప్రతాపానలో విశ్వవ్యాప్యపిదందహీతిహృదయాన్యేవద్విషాముధ్ధురః ఈ భూమండలమంతటికీ సింఘణదేవుడు చక్రవర్తి. సామంతుల కిరీటములందున్న రత్నములకాంతి ఆ చక్రవర్తి పాదముల చెంత రంగులీనుచున్నది. ఆయన ప్రతాపాగ్ని విశ్వమంతా వ్యాపించి శతృవుల గుండెలను మండించును. 7 తంప్రసాద్యసుధీధుర్యోగుణితంగుణరాగిణం గుణగ్రామేణయోవిప్రానుపకారైరతీతృపతీ ఆ సింఘణ ప్రభువు గుణలాలసుడు. శ్రీ సోఢలుడు అతనిని తన గుణగణాలతో మెప్పించాడు. 8 దదౌనకింనకింజజ్ఞౌనదదౌకాంచనపదమ్ కంధర్మంవిదధౌనైషనబభౌకైర్గుణైరయమ్ అతడు దానకర్ణుడు.యాజ్ఞికుడు.ధనవంతుడు మరియు సుగుణవంతుడు.( అతని చేతులు దానముల చేత,యజ్ఞ సమిధలతోను నిండగా,అతడు గుణ సింహాసనమును,మరియు కాంచన సింహాసనమును అధిష్టించెను. 9 తస్మాద్ధుగ్ధాంబుదేజాతఃశార్జ్ఞదేవఃసుధాకరః ఉపర్యుపరిసర్వాన్యఃసదౌదార్యస్ఫురత్కరః పాలకడలి నుండి జాబిలి పుట్టినట్లుగా ఆ వంశమున శార్జ్ఞదేవుడు పుట్టెను.వంశవర్ధనుడయ్యెను. 10 కృతగురుపదసేవఃప్రీణితాశేషదేవఃకలితసకలశాస్త్రఃపూజితాశేషపాత్రః జగతివితతకీర్తిర్మన్మధాదారమూర్తిఃప్రచురతరవివేకఃశార్జ్ఞదేవోఅమేయకః శార్జ్ఞదేవుడు దైవభక్తి ,గురుభక్తి కలవాడు.సకలశాస్త్రపారంగతునిగా కీర్తి గడించినవాడు. మన్మధాకారుడు. వివేకవంతుడు. </poem> <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.2| 2.2]]'''</big> |}</center> ns77p2f3cnikgfu8radc8xjpyu1x135 36049 36038 2025-06-20T07:02:37Z Vjsuseela 2214 36049 wikitext text/x-wiki {{Contents}} ==<center> పదార్థసంగ్రహ ప్రకరణము</center>== '''2వ శ్లోకం నుండి 10 వరకు'''<poem> 2 అస్తి స్వస్తిగృహంవంశః శ్రీమత్కాశ్మీరసంభవః ఋష్యేర్వృషగణాజ్ఞాతఃకీర్తిక్ష్మాళితదిజ్ముఖః శ్రీమంతమయిన కాశ్మీర దేశమున వృషుడనే మహర్షి వలన పుట్టిన ఒక వంశము కలదు. 3 యజ్వభిర్ధర్మధీధుర్కైర్వేదసాగరపారగైః యోద్విజేంద్రైరలంచక్రేబ్రహ్మభిర్భూగతైరివ ఆ వంశము వేదము నేర్చినవారు,ధర్మపరులు,యజ్ఞములు చేయువారు అయిన బ్రాహ్మణులచే నిండినది. 4 తత్రాభూద్భాస్కర ప్రఖ్యా భాస్కరస్తేజసాంనిధిః అలంకర్తుందక్షిణాశాంయశ్చక్రే దక్షిణాయనమ్. ఆ వంశమందు తేజోరాశివలె భాస్కర నామధేయుడు పుట్టెను.అతడు దక్షిణమునకు ప్రయాణించెను.(South india) 5 తస్యాభూత్తనయః ప్రభూతవినయః శ్రీ సోఢలః ప్రౌఢధీః యేనశ్రీకరణప్రవృధ్ధవిభవంభూవల్లభమ్ భిల్లమమ్ ఆరాధ్యాఖిల లోకశోకశమనీ కీర్తిస్సమాసాదితా జైత్రే జైత్రపదంన్యధాయి మహతీ శ్రీ సింఘణే శ్రీరపి ఆ భాస్కరుని తనయుడు శ్రీ సోఢలుడు. అతడు మొదట భిల్లముని కొలువులోనూ,తదుపరి శ్రీ సింఘణభూపతి కొలువులోనూ ఉన్నాడు. 6 ఏకఃక్ష్మావలయేక్షితీశ్వరమిలన్మౌళీంద్ర నీలావలి ప్రోదంచద్ద్యుతి చిత్రితాంఘినికరశ్రేణిర్నృపాలాగ్రణీ శ్రీమత్సింఘణదేవఏవవిజయీయస్యప్రతాపానలో విశ్వవ్యాప్యపిదందహీతిహృదయాన్యేవద్విషాముధ్ధురః ఈ భూమండలమంతటికీ సింఘణదేవుడు చక్రవర్తి. సామంతుల కిరీటములందున్న రత్నములకాంతి ఆ చక్రవర్తి పాదముల చెంత రంగులీనుచున్నది. ఆయన ప్రతాపాగ్ని విశ్వమంతా వ్యాపించి శతృవుల గుండెలను మండించును. 7 తంప్రసాద్యసుధీధుర్యోగుణితంగుణరాగిణం గుణగ్రామేణయోవిప్రానుపకారైరతీతృపతీ ఆ సింఘణ ప్రభువు గుణలాలసుడు. శ్రీ సోఢలుడు అతనిని తన గుణగణాలతో మెప్పించాడు. 8 దదౌనకింనకింజజ్ఞౌనదదౌకాంచనపదమ్ కంధర్మంవిదధౌనైషనబభౌకైర్గుణైరయమ్ అతడు దానకర్ణుడు.యాజ్ఞికుడు.ధనవంతుడు మరియు సుగుణవంతుడు.( అతని చేతులు దానముల చేత,యజ్ఞ సమిధలతోను నిండగా,అతడు గుణ సింహాసనమును,మరియు కాంచన సింహాసనమును అధిష్టించెను. 9 తస్మాద్ధుగ్ధాంబుదేజాతఃశార్జ్ఞదేవఃసుధాకరః ఉపర్యుపరిసర్వాన్యఃసదౌదార్యస్ఫురత్కరః పాలకడలి నుండి జాబిలి పుట్టినట్లుగా ఆ వంశమున శార్జ్ఞదేవుడు పుట్టెను.వంశవర్ధనుడయ్యెను. 10 కృతగురుపదసేవఃప్రీణితాశేషదేవఃకలితసకలశాస్త్రఃపూజితాశేషపాత్రః జగతివితతకీర్తిర్మన్మధాదారమూర్తిఃప్రచురతరవివేకఃశార్జ్ఞదేవోఅమేయకః శార్జ్ఞదేవుడు దైవభక్తి ,గురుభక్తి కలవాడు.సకలశాస్త్రపారంగతునిగా కీర్తి గడించినవాడు. మన్మధాకారుడు. వివేకవంతుడు. </poem> <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.2| 2.2]]'''</big> |}</center> rzxfxoku2sj6ome7fcpwsnji2cx78be 36057 36049 2025-06-20T09:56:16Z Vjsuseela 2214 36057 wikitext text/x-wiki {{Contents}} ==<center> పిండోత్పత్తి ప్రకరణము</center>== '''1వ శ్లోకం నుండి 10 వరకు'''<poem> 1 గీతంనాదాత్మకంవాద్యంనాదవ్యక్తాప్రకాశతే తద్ద్వయానుగతంనృత్యంనాదాధీనమతస్త్రయమ్ గీతము నాదాత్మకమైనది. వాద్యము వీణ,వేణువు,మొదలైన వాటి నాదము వలన తెలియును.ఆ వాద్య,గీతములను అనుసరించి నృత్తముండును. గీత వాద్య నృత్తములు మూడు కలిసి నాదవశములైయుండును. 2 నాదేనవ్యజ్యతేవర్ణఃపదం వర్ణాత్పదాద్వచః వచోవ్యవహారోఅయంనాదాధీనమతోజగత్ నాదమునందు అకారాది వర్ణములన్ని వ్యక్తమగును. వర్ణములు(అక్షరములు)వలన పదములు, పదముల వలన వాక్యములు వాక్యముల వలన శబ్ద సంబంధమైన వ్యవహారమంతయు జరుగును. 3 ఆహతోనాహతశ్చేతిద్విధానాదోనిగద్యతే సోయంప్రకాశతేపిండేతస్మాత్పిండోఅభిధీయతే జగమంతయు నాదాధీనము.నాదము ఆహతమని,అనాహతమని రెండు విధములు. నాదము పిండము(శరీరము)వలన ప్రకటమగును. అందువలన మొదట నాదము లేదా శబ్దము శరీరమున పుట్టు స్థానములు , దానికి ముందుగా శరీరము లేదా కాయము పుట్టుక పిండోత్పత్తి ప్రకరణమున వివరింపబడును. 4 అస్తిబ్రహ్మచిదానందంస్వయంజ్యోతిర్నిరంజనమ్ ఈశ్వరంలింగమిత్యుక్తమద్వితీయమజంవిభుమ్ బ్రహ్మ స్వరూపముగా ప్రకాశించుచు ఈశ్వర లింగ స్వరూపమై స్వయంభువైనది ఈ బ్రహ్మానంద స్వరూపము. అదే ఓం కారము. 5 నిర్వికారంనిరాకారంసర్వేశ్వరమనశ్వరమ్ సర్వశక్తిచసర్వజ్ఞంతదంశాజీవసంజ్ఞికాః ఆ ఓంకారమే సర్వ శక్తిమంతమైన, సర్వజ్ఞము అయినది. పరబ్రహ్మ స్వరూపము. జీవులందరు ఆ పరబ్రహ్మ స్వరూపమునకు అంశలై ఆ ఓంకారమును ప్రకటించుచు ప్రస్తుతించుచున్నారు. 6 అనాద్యవిద్యోపహతాయధాగ్నేర్విస్ఫులింగకాః దార్వాద్యుపాధిసంభిన్నాస్తేకర్మభిరనాదభిః ఈ జ్ఞానము తెలియని వారు ఉపాధి కల్పించు విద్యలయందు నిమగ్నులై బ్రహ్మానందమును గూర్చి తెలియలేని అజ్ఞానులై ప్రవర్తింతురు. 7 సుఖదుఃఖప్రదైఃపుణ్యపాపరూపైర్నియంత్రితాః తత్తజాతియుతందేహమాయుర్భోగంచకర్మజమ్ సుఖదుఃఖములు, పాపపుణ్యములు,కర్మములు, భోగములు మొదలైన దేహ సంబంధమైన వ్యవహారములలో మునుగియుండును 8 ప్రతిజన్మప్రపద్యంతేతేషామర్త్యపరంపునః సూక్ష్మలింగశరీరంతదామోక్షాదక్షయంమతమ్ స్థూలశరీరము సుఖదుఃఖములను, జన్మములను పొందుచుండగా,సూక్ష్మశరీరము మాత్రము మోక్షమును పొందుటకు అర్హమైయున్నది. 9 సూక్ష్మభూతేంద్రియప్రాణావస్థాత్యకమిదంజగత్ జీవీనాముపభోగాయజగమేత్సృజత్యజః పరమాత్ముడు జీవుల ఉపయోగమునకై ఈ జగత్తును సృష్టించెను. కాని సూక్ష్మశరీరమునందును పంచభూతములు,తన్మాత్రలు అంతఃకరణములతో కూడిన జగత్తు కలదు. ఈ జగత్తు పరమాత్మకై సృష్టింపబడినది. 10 సఆత్మాపరమాత్మాచవిశ్రాంత్యైసంహరత్యధ తదేత్సృష్టిసంహారంప్రవాహానాదిసమ్మతమ్ ఆ పరమాత్మ తన ఆనందమునకై ఈ సృష్టిని చేసి తన విశ్రాంతికై ఉపసంహారమును చేయును.</poem> <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.2| 2.2]]'''</big> |}</center> jnm8hz6klyvygv121iudcrcfz40kvjf సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.2 0 3423 36040 35886 2025-06-19T19:21:46Z Vjsuseela 2214 36040 wikitext text/x-wiki <poem> 11 నానాస్థానేషుసంభ్రాంతాపరిశ్రాంతాసరస్వతీ సహవాసప్రియాశశ్వద్విశ్రామ్యతితదాలయే. పలువురు పండితులు,కవుల యింట తిరిగి అలసిపోయిన సరస్వతీ దేవి శార్జ్ఞదేవుని స్నేహము చేయుటకై వారి యింట స్థిరనివాసము ఏర్పరచుకొన్నది. 12 సవినోదైకరసికోభాగ్యవైదగ్ధ్యభాజనమ్ ధనధాన్యేనవిప్రాణామార్తింసంహృత్యశాశ్వతీమ్ తన పాండిత్యము చేత ధనవంతుడైన శార్జ్ఞదేవుడు తన దానముల చేత ఆర్తులను సంతృప్తి పరిచాడు. 7 నుంచి 12 వ శ్లోకం వరకు రాయబడిన ఈ పేజీలో రచయిత తన వంశాన్ని,తల్లిదండ్రులను పుట్టుపూర్వోత్తరాలను చెప్పుకున్నాడు. 13 జిజ్ఞాసూనాంవిద్యాభిర్గదార్తానాంరసాయనైః అధునాఖిలలోకానాంతాపత్రయజిహీర్షయా విద్యాదానము చేసి జిజ్ఞాసువులను, రసాయన దానము చేసి రోగార్తులను రంజింపజేసినాడు.ఉపాధ్యాయుడు,వైద్యుడు. 14 శాశ్వతాయచధర్మాయకీర్త్యైనిశ్రయేయసాప్తయే ఆవిష్కరోతిసంగీతరత్నాకరముదారధీ ఇప్పుడతడు సకల లోకములకు తాపత్రయములను తగ్గించుటకు (tensoion free )శాశ్వత కీర్తిని కలిగించు ధర్మమును ప్రబోధించుటకు సంగీత రత్నాకరమును ప్రకటించుచున్నాడు. 15-21 సదాశివఃశివాబ్రహ్మాభరతఃకశ్యపోమునిః మతంగోయష్టీకోదుర్గాశక్తిఃశారదూలకోహతా విశాఖిలోదత్తిలశ్చకంబలోఅశ్వతస్తథా వాయుర్విశ్వావసూరంభాఅర్జునోనారదతుంబురూ ఆంజనేయోమాతృగుప్తోరావణోనందికేశ్వరః స్వాతిర్గణోబిందురాజఃక్షేత్రరాజశ్చరాహులః రుద్రటోనాన్యభూపాలోభోజభూవల్లభస్తథా పరమర్దీచసోమేశోజగదేకమహీపతిః వ్యాఖ్యాతారోభారతీయేలోలటోద్భటశంకుకాః భట్టాభినవగుప్తశ్చశ్రీమత్కీర్తిధరఃపరః అన్యేచబహవఃపూర్వేయేసంగీతవిశారదాః అగాధబోధమంథేనతేషాంమతపయోనిధిమ్ నిర్మథ్యశ్రీశార్జ్ఞదేవఃసారోధ్ధారమిమంవ్యదాత్ గీతంవాద్యంతథానృత్తంత్రయంసంగీతముచ్యతే సదాశివుడు,పార్వతి,బ్రహ్మ,భరతుడు,కశ్యపముని,మతంగుడు,యష్టీకుడు,దుర్గాశక్తి,శార్దూలుడు,కోహలుడు, విశాఖిలుడు, దత్తిలుడు, కంబలుడు, అశ్వతరుడు, వాయువు,విశ్వావసువు,రంభ,అర్జునుడు,నారదుడు,తుంబురుడు,ఆంజనేయుడు,మాతృగుప్తుడు,రావణుడు,నందికేశ్వరుడు,స్వాతిర్గణుడు,ిందురాజు,క్షేత్రరాజు,రాహులుడు,రుద్రటుడు,నాన్యభూపాలుడుభోజరాజు,పరమర్ది,సోమేశుడు,జగదేకభూపాలుడు,లోలటుడు,ఉద్భటుడు,శంకుకుడు,భట్టాభినవగుప్తుడు,శ్రీమత్కీరితిధరుడు మొదలయిన వారందరు పూర్వపుసంగీతప్రవీణులు,వ్యాఖ్యాతలు,వాగ్గేయకారులు,సంగీతకర్తలు. పూర్వము పరంపరాగతముగ ఈ భారతీయ సంగీతకారులందరు నిర్మించిన సంగీత శాస్త్రమును మధించి , శార్జ్ఞదేవుడు సంగీతసారమునునవనీతముగ(వెన్న ) వెలువరించాడు.వీరి మతమున ప్రధానముగా గీతము,వాద్యము,నృత్తము అను మూడు విషయములు చెప్పబడును. ఈ మూడు విషయములు కలిసి సంగీతమని చెప్పబడును 22-24 మార్గోదేశీతితద్ద్వేధాతత్రమార్గస్ఉచ్యతే యోమార్గితోవిరించాద్యైఃప్రయుక్తోభరతాదిభిః దేవస్యపురతశ్శంభోర్నియతాభ్యుదయప్రదః దేశదేశజనానాంయద్రుచ్యాహృదయరంజకమ్ గీతంచవాదనంనృత్తంతద్దేశీద్యభిధీయతే నృత్తంవాద్యానుగంప్రోక్తంవాద్యంగీతానువర్తిచ మూడూ కలిసిన సంగీతం మార్గము, దేశి అని రెండు విధములు.బ్రహ్మ మొదలైనవారిచే సృష్టింపబడి,భరతముని మొదలయిన వారిచే ప్రయోగింపబడిన సంగీతము. మార్గము. అది శంకరుని ఆమోదమై అభ్యుదయమును కలిగించును. వివిధ దేశములలో మనోరంజకమై ప్రయోగింపబడు సంగీతము దేశి అని చెప్పబడును. అది నృత్త వాద్య గీతమయము. నృత్తము వాద్యముననుసరించును. వాద్యము గీతముననుసరించును 25 అతోగతంప్రధానత్వాదత్రాదావభిధీయతే సామవేదాది సంగీతంసంజగ్రాహపితామహః ప్రధానమయినది కనుక గీతము మొదట చెప్పబడును. బ్రహ్మదేవుడు సామవేదము నుండి సంగీతమును గ్రహించెను. 26 గీతేనప్రీయతేదేవఃసర్వజ్ఞఃపార్వతీపతిః గోపీపతిరనంతోపివంశధ్వని వశంగతః పార్వతీపతియైన శివుడు గీతముల వలన ప్రీతిని పొందును.గోపీవల్లభుడు శ్రీకృష్ణుడు, ఆదిశేషుడు వేణునాదమునకు వశపడుదురు. 27 సామగీతిరతోబ్రహ్మావీణాసక్తాసరస్వతీ కిమన్యేయక్షగంధర్వదేవదానవమానవాః బ్రహ్మదేవుడు సామగాననిరతుడు. సరస్వతీదేవి వీణాసక్త. అన్యులైన యక్షులు, దేవతలు, మానవులు రాక్షసుల గురించి వేరే చెప్పడం దేనికి? 28 అజ్ఞాతవిషయాస్వాదోబాలఃపర్యంకికాగతః రుదన్గీతామృతంపీత్వాహర్షోత్కర్షంప్రపద్యతే ప్రాపంచిక విషయములేమీ ఎరుగని పసిబాలుడు మంచములోనుండి ఏడ్చుచు కూడా గీతామృతము వీనులవిందుగా వినిపించగానే దానిని గ్రోలి ఏడ్పు మాని పరమానందమును పొందును. 29 వనేచరస్తృణాహారశ్చిత్రంమృగశిశుపశుః లుబ్ధదోలుబ్ధకసంగీతేగతేయచ్ఛతిజీవితమ్ అడవిలో తిరిగే వనచరాలైన లేడి,దుప్పి మొదలయిన జంతువులు కూడా వేటగాడి బారిన పడ్డా అతని పాటకు వరవశించిజీవితాపేక్షను మరచి వలలో చిక్కుకుంటాయి. 30 తస్యగీతస్యమహాత్మ్యంకేప్రశంసితుమీశతే ధర్మార్థకామమోక్షాణామిదమేవైకసాధనమ్ అంత శక్తికలిగిన గీతమహిమను వర్ణించ సాధ్యమా.?గీతమొక్కటే ధర్మార్థకామమోక్షములనే నాలుగు విధాలైన పురుషార్థములను సాధించుటకు ముఖ్య సాధనము. 31 తత్రస్వరగతాధ్యాయేప్రథమేప్రతిపాద్యతే శరీరంనాదసంభూతిఃస్థానానిశ్రుతయస్తథా ఈ పుస్తకంలో మొదటగా చెప్పబడిన అధ్యాయం స్వరగతాధ్యాయము. ఈ అధ్యాయంలో శరీరం నుంచి నాదం పుట్టుక,నాదోత్పత్తి స్థానాలైన శ్రుతులు వీటిని గురించి చెప్పబడుతుంది. 32-36 తతశ్శుధ్ధాస్వరాస్సప్త వికృతాద్వాదశాప్యమీ కులానిజాతయోవర్ణాద్వీపాన్యార్షంచధైవతమ్ ఛందాంసివినియోగాశ్చస్వరాణాంశ్రుతిజాయతః గ్రామాశ్చమూర్ఛనాస్థానాఃశుధ్ధాఃకూటాశ్చసంఖ్యయా ప్రస్తారఃఖండమేరుశ్చనష్టోదిష్టప్రబోధకః స్వరసాధారణంజాతిసాధారణమతఃపరమ్ కాకల్యంతరియోఃసమ్యక్ప్రయోగోవర్ణలక్షణమ్ త్రిషష్టిరప్యలంకారస్త్రయోదశవిధంతతః జాతిలక్ష్మగ్రహాంశాదికపాలానిచకంబలమ్ నానావిధాగీతయేశ్చేత్యేతావానీవస్తుసంగ్రహః</poem> శుధ్ధ సప్తస్వరములు,ద్వాదశ వికృతి స్వరములు, కులములు,జాతులు,వర్ణములు,ద్వీపములు,ఆర్షము,దైవతముఛందస్సులు, స్వరవినియోగములు, శ్రుతిజాతులు, గ్రామములు,మూర్ఛనలు,శుధ్ధతానములు,కూటతానములు,ప్రస్తారము,ఖండమేరువు,నష్టోద్దిష్ట ప్రబోధకము, స్వరసాధారణము, జాతిసాధారణము, కాకల్యంతర సమ్యక్ప్రయోగము, వర్ణలక్షణము,త్రిషష్ట్యలంకారములు,త్రయోదశవిధజాతిలక్షణములు,గ్రహాంశములు,కపాలములు,కంబలము,నానావిధ వస్తుగీతములు ఇవి సంగీత పారిభాషిక పదములు(.technical terms).ఈ పదముల వివరణ, ప్రయోగముల గూర్చి స్వరగతాధ్యాయమున వివరింపబడును. <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.3| 2.3]]'''</big> |}</center> 4oezikulel771il9h50p18s2i7ttkhj 36041 36040 2025-06-19T19:23:13Z Vjsuseela 2214 36041 wikitext text/x-wiki <center> {| class="wikitable" !<small>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప]]<nowiki/>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|్రారంభ శ్లోకం]]<nowiki>| </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]<nowiki> | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]<nowiki>... | </nowiki>[[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]<nowiki>... | వర్ణాలంకార... | జాతి... |గీతము</nowiki></small> |}</center> <poem> 11 నానాస్థానేషుసంభ్రాంతాపరిశ్రాంతాసరస్వతీ సహవాసప్రియాశశ్వద్విశ్రామ్యతితదాలయే. పలువురు పండితులు,కవుల యింట తిరిగి అలసిపోయిన సరస్వతీ దేవి శార్జ్ఞదేవుని స్నేహము చేయుటకై వారి యింట స్థిరనివాసము ఏర్పరచుకొన్నది. 12 సవినోదైకరసికోభాగ్యవైదగ్ధ్యభాజనమ్ ధనధాన్యేనవిప్రాణామార్తింసంహృత్యశాశ్వతీమ్ తన పాండిత్యము చేత ధనవంతుడైన శార్జ్ఞదేవుడు తన దానముల చేత ఆర్తులను సంతృప్తి పరిచాడు. 7 నుంచి 12 వ శ్లోకం వరకు రాయబడిన ఈ పేజీలో రచయిత తన వంశాన్ని,తల్లిదండ్రులను పుట్టుపూర్వోత్తరాలను చెప్పుకున్నాడు. 13 జిజ్ఞాసూనాంవిద్యాభిర్గదార్తానాంరసాయనైః అధునాఖిలలోకానాంతాపత్రయజిహీర్షయా విద్యాదానము చేసి జిజ్ఞాసువులను, రసాయన దానము చేసి రోగార్తులను రంజింపజేసినాడు.ఉపాధ్యాయుడు,వైద్యుడు. 14 శాశ్వతాయచధర్మాయకీర్త్యైనిశ్రయేయసాప్తయే ఆవిష్కరోతిసంగీతరత్నాకరముదారధీ ఇప్పుడతడు సకల లోకములకు తాపత్రయములను తగ్గించుటకు (tensoion free )శాశ్వత కీర్తిని కలిగించు ధర్మమును ప్రబోధించుటకు సంగీత రత్నాకరమును ప్రకటించుచున్నాడు. 15-21 సదాశివఃశివాబ్రహ్మాభరతఃకశ్యపోమునిః మతంగోయష్టీకోదుర్గాశక్తిఃశారదూలకోహతా విశాఖిలోదత్తిలశ్చకంబలోఅశ్వతస్తథా వాయుర్విశ్వావసూరంభాఅర్జునోనారదతుంబురూ ఆంజనేయోమాతృగుప్తోరావణోనందికేశ్వరః స్వాతిర్గణోబిందురాజఃక్షేత్రరాజశ్చరాహులః రుద్రటోనాన్యభూపాలోభోజభూవల్లభస్తథా పరమర్దీచసోమేశోజగదేకమహీపతిః వ్యాఖ్యాతారోభారతీయేలోలటోద్భటశంకుకాః భట్టాభినవగుప్తశ్చశ్రీమత్కీర్తిధరఃపరః అన్యేచబహవఃపూర్వేయేసంగీతవిశారదాః అగాధబోధమంథేనతేషాంమతపయోనిధిమ్ నిర్మథ్యశ్రీశార్జ్ఞదేవఃసారోధ్ధారమిమంవ్యదాత్ గీతంవాద్యంతథానృత్తంత్రయంసంగీతముచ్యతే సదాశివుడు,పార్వతి,బ్రహ్మ,భరతుడు,కశ్యపముని,మతంగుడు,యష్టీకుడు,దుర్గాశక్తి,శార్దూలుడు,కోహలుడు, విశాఖిలుడు, దత్తిలుడు, కంబలుడు, అశ్వతరుడు, వాయువు,విశ్వావసువు,రంభ,అర్జునుడు,నారదుడు,తుంబురుడు,ఆంజనేయుడు,మాతృగుప్తుడు,రావణుడు,నందికేశ్వరుడు,స్వాతిర్గణుడు,ిందురాజు,క్షేత్రరాజు,రాహులుడు,రుద్రటుడు,నాన్యభూపాలుడుభోజరాజు,పరమర్ది,సోమేశుడు,జగదేకభూపాలుడు,లోలటుడు,ఉద్భటుడు,శంకుకుడు,భట్టాభినవగుప్తుడు,శ్రీమత్కీరితిధరుడు మొదలయిన వారందరు పూర్వపుసంగీతప్రవీణులు,వ్యాఖ్యాతలు,వాగ్గేయకారులు,సంగీతకర్తలు. పూర్వము పరంపరాగతముగ ఈ భారతీయ సంగీతకారులందరు నిర్మించిన సంగీత శాస్త్రమును మధించి , శార్జ్ఞదేవుడు సంగీతసారమునునవనీతముగ(వెన్న ) వెలువరించాడు.వీరి మతమున ప్రధానముగా గీతము,వాద్యము,నృత్తము అను మూడు విషయములు చెప్పబడును. ఈ మూడు విషయములు కలిసి సంగీతమని చెప్పబడును 22-24 మార్గోదేశీతితద్ద్వేధాతత్రమార్గస్ఉచ్యతే యోమార్గితోవిరించాద్యైఃప్రయుక్తోభరతాదిభిః దేవస్యపురతశ్శంభోర్నియతాభ్యుదయప్రదః దేశదేశజనానాంయద్రుచ్యాహృదయరంజకమ్ గీతంచవాదనంనృత్తంతద్దేశీద్యభిధీయతే నృత్తంవాద్యానుగంప్రోక్తంవాద్యంగీతానువర్తిచ మూడూ కలిసిన సంగీతం మార్గము, దేశి అని రెండు విధములు.బ్రహ్మ మొదలైనవారిచే సృష్టింపబడి,భరతముని మొదలయిన వారిచే ప్రయోగింపబడిన సంగీతము. మార్గము. అది శంకరుని ఆమోదమై అభ్యుదయమును కలిగించును. వివిధ దేశములలో మనోరంజకమై ప్రయోగింపబడు సంగీతము దేశి అని చెప్పబడును. అది నృత్త వాద్య గీతమయము. నృత్తము వాద్యముననుసరించును. వాద్యము గీతముననుసరించును 25 అతోగతంప్రధానత్వాదత్రాదావభిధీయతే సామవేదాది సంగీతంసంజగ్రాహపితామహః ప్రధానమయినది కనుక గీతము మొదట చెప్పబడును. బ్రహ్మదేవుడు సామవేదము నుండి సంగీతమును గ్రహించెను. 26 గీతేనప్రీయతేదేవఃసర్వజ్ఞఃపార్వతీపతిః గోపీపతిరనంతోపివంశధ్వని వశంగతః పార్వతీపతియైన శివుడు గీతముల వలన ప్రీతిని పొందును.గోపీవల్లభుడు శ్రీకృష్ణుడు, ఆదిశేషుడు వేణునాదమునకు వశపడుదురు. 27 సామగీతిరతోబ్రహ్మావీణాసక్తాసరస్వతీ కిమన్యేయక్షగంధర్వదేవదానవమానవాః బ్రహ్మదేవుడు సామగాననిరతుడు. సరస్వతీదేవి వీణాసక్త. అన్యులైన యక్షులు, దేవతలు, మానవులు రాక్షసుల గురించి వేరే చెప్పడం దేనికి? 28 అజ్ఞాతవిషయాస్వాదోబాలఃపర్యంకికాగతః రుదన్గీతామృతంపీత్వాహర్షోత్కర్షంప్రపద్యతే ప్రాపంచిక విషయములేమీ ఎరుగని పసిబాలుడు మంచములోనుండి ఏడ్చుచు కూడా గీతామృతము వీనులవిందుగా వినిపించగానే దానిని గ్రోలి ఏడ్పు మాని పరమానందమును పొందును. 29 వనేచరస్తృణాహారశ్చిత్రంమృగశిశుపశుః లుబ్ధదోలుబ్ధకసంగీతేగతేయచ్ఛతిజీవితమ్ అడవిలో తిరిగే వనచరాలైన లేడి,దుప్పి మొదలయిన జంతువులు కూడా వేటగాడి బారిన పడ్డా అతని పాటకు వరవశించిజీవితాపేక్షను మరచి వలలో చిక్కుకుంటాయి. 30 తస్యగీతస్యమహాత్మ్యంకేప్రశంసితుమీశతే ధర్మార్థకామమోక్షాణామిదమేవైకసాధనమ్ అంత శక్తికలిగిన గీతమహిమను వర్ణించ సాధ్యమా.?గీతమొక్కటే ధర్మార్థకామమోక్షములనే నాలుగు విధాలైన పురుషార్థములను సాధించుటకు ముఖ్య సాధనము. 31 తత్రస్వరగతాధ్యాయేప్రథమేప్రతిపాద్యతే శరీరంనాదసంభూతిఃస్థానానిశ్రుతయస్తథా ఈ పుస్తకంలో మొదటగా చెప్పబడిన అధ్యాయం స్వరగతాధ్యాయము. ఈ అధ్యాయంలో శరీరం నుంచి నాదం పుట్టుక,నాదోత్పత్తి స్థానాలైన శ్రుతులు వీటిని గురించి చెప్పబడుతుంది. 32-36 తతశ్శుధ్ధాస్వరాస్సప్త వికృతాద్వాదశాప్యమీ కులానిజాతయోవర్ణాద్వీపాన్యార్షంచధైవతమ్ ఛందాంసివినియోగాశ్చస్వరాణాంశ్రుతిజాయతః గ్రామాశ్చమూర్ఛనాస్థానాఃశుధ్ధాఃకూటాశ్చసంఖ్యయా ప్రస్తారఃఖండమేరుశ్చనష్టోదిష్టప్రబోధకః స్వరసాధారణంజాతిసాధారణమతఃపరమ్ కాకల్యంతరియోఃసమ్యక్ప్రయోగోవర్ణలక్షణమ్ త్రిషష్టిరప్యలంకారస్త్రయోదశవిధంతతః జాతిలక్ష్మగ్రహాంశాదికపాలానిచకంబలమ్ నానావిధాగీతయేశ్చేత్యేతావానీవస్తుసంగ్రహః</poem> శుధ్ధ సప్తస్వరములు,ద్వాదశ వికృతి స్వరములు, కులములు,జాతులు,వర్ణములు,ద్వీపములు,ఆర్షము,దైవతముఛందస్సులు, స్వరవినియోగములు, శ్రుతిజాతులు, గ్రామములు,మూర్ఛనలు,శుధ్ధతానములు,కూటతానములు,ప్రస్తారము,ఖండమేరువు,నష్టోద్దిష్ట ప్రబోధకము, స్వరసాధారణము, జాతిసాధారణము, కాకల్యంతర సమ్యక్ప్రయోగము, వర్ణలక్షణము,త్రిషష్ట్యలంకారములు,త్రయోదశవిధజాతిలక్షణములు,గ్రహాంశములు,కపాలములు,కంబలము,నానావిధ వస్తుగీతములు ఇవి సంగీత పారిభాషిక పదములు(.technical terms).ఈ పదముల వివరణ, ప్రయోగముల గూర్చి స్వరగతాధ్యాయమున వివరింపబడును. <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.3| 2.3]]'''</big> |}</center> 8z18e4amjkhz3d3ep3iwrsk03n8oayn 36058 36041 2025-06-20T10:15:41Z Vjsuseela 2214 36058 wikitext text/x-wiki {{Contents}} ==<center>పిండోత్పత్తి ప్రకరణము</center>== '''10వ శ్లోకం నుండి 20వరకు ''' <poem>11 తేజీవానాత్మనోభిన్నాభిన్నంవానాత్మనోజగత్ శక్త్యాసృజన్నభిన్నోసౌసువర్ణంకుండలాదివ జీవులాత్మ కంటె భిన్నులు కారు. అట్లే జగత్తును సూక్ష్మశరీరము కంటె భిన్నము కాదు.ఆత్మయే భగవత్ శక్తితో ప్రపంచమును సృష్టించును. 12 సృజత్యవిద్యయేత్యన్యే యధారజ్జుర్భుజంగమమ్ ఆత్మనఃపూర్వమాకాశస్తతో వాయుస్తతోనిలః ఆత్మ తన శక్తిచేత జగమంతటిని సృష్టించెను. అజ్ఞానము చేత తాడుగా కనిపించినది విజ్ఞానము పొందిన పిదప సర్పమగునని వేదాంతులు చెప్పుదురు. ఇది ఆత్మ చేత కలుగు మాయ. 13 అనలాజ్జలమేతస్మాత్పృధివీసమజాయత మహాభూతాన్యమూన్యేషావిరాజోబ్రహ్మణస్తనుః ఆత్మ నుండి తొలుత ఆకాశము పుట్టెను.ఆకాశము నుండివాయువు, వాయువు నుండి అగ్ని , అగ్ని నుండి జలము,జలము నుండి భూమి పుట్టెను. ఇలియానా పంచభూతములు. విరాట్బ్రహ్మ తనువు పంచభూతాత్మకము. ఈ జగమంతయు పంచభూతముల నుండి పుట్టినదే. 14 బ్రహ్మబ్రహ్మాణమసృజత్తస్మైవేదాన్ ప్రదాయచ భౌతికంవేదశబ్దేభ్యఃసర్జయామానతేనతత్ ఆ విరాట్బ్రహ్మమే చతుర్ముఖబ్రహ్మ స్వరూపమును సృష్టించి వేదస్వరూపమిచ్చి, వేదశబ్దములవలన అక్షర జగత్తును సృష్టించెను. 15 తధాజ్ఞయాసృజత్బ్రహ్మామనసైవప్రజాపతీన్ తేభ్యస్తురైతసీసృష్టీఃశరీరాణాంనిరూప్యతే ఆ పరమాత్ముని ఆజ్ఞచేతనే మానసిక సృష్టిగా దక్షాది ప్రజాపతులను,రేతోవికారరూపముగ శరీరసృష్టిని కలిగించెను. 16 స్వేదోద్భేదజఠాయ్వండహేతుభేదాచ్చతుర్విధమ్ దేహంయూకాదినఃస్వేదాదుద్భేదాత్తులతాదినః ఈ సృష్టి నాలుగు విధములైన రసముల కలయికచేత జరిగినది. స్వేదము ( చమట ), విసర్జనము (యూరిన్ & మోషన్) జఠరరసము (ఆహారాన్ని జీర్ణం చేసేది,), అండము (గుడ్డు) . చమట నుండి క్రిమికీటకాదులు, విసర్జన రసముల నుండి మొక్కలు , జఠరరసము వలన మనుషులు,అండము పక్షులు సృష్టింపబడ్డారు. 17 జఠాయుర్మానుషాదీనామండాత్తువిహగాదినః తత్రనాదోపయోగిత్వాన్మానుషందేహముచ్యతే నాదము పుట్టించునది అవడం వలన మానవదేహము పుట్టుకను గూర్చి చెప్పబడుచున్నది. 18 క్షేత్రజ్ఞస్థితఆకాశేఆకాశాద్వాయుమాగతః వాయోర్ధూమంతతశ్చాభ్రమభ్రాన్మేఘేఃపతిష్ఠతే ఆకాశమున ఆత్మ ఉండును. ఆకాశమునకు వాయువు చేరును.వాయువు నుండి పొగ పుట్టును. ఆ పొగతో కూడిన గాలి మేఘమగును.మేఘశకలము వర్షించును. 19 ఆహుత్యాప్యాయితోగ్రస్తరసోగ్రీష్మేచభానుభిః భానుర్మేఘనరసంనిధత్తేతంబలాహకః ఆవాహనము వలన సూర్యుడు తృప్తి పొంది గ్రీష్మకాలమునందు మేఘరసమునందించును. 20 యదావర్షతివర్షేణసహజీవస్తదాభువః వనస్పత్యోషధీజాతాఃసంక్రామత్యతిలక్షితః</poem> మేఘమునుండి పుట్టిన జలము వలన భూమి నుండి వనస్పతులు పుట్టును. ఆ వనస్పతుల నుండి జీవుడు పుట్టును. <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.3| 2.3]]'''</big> |}</center> 3o0ogekkkc9rozr17kp36u31rz7vqrn సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.3 0 3424 36042 35878 2025-06-19T19:29:15Z Vjsuseela 2214 36042 wikitext text/x-wiki <center> {| class="wikitable" !<small>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప]]<nowiki/>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|్రారంభ శ్లోకం]]<nowiki>| </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]<nowiki> | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]<nowiki>... | </nowiki>[[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]<nowiki>... | వర్ణాలంకార... | జాతి... |గీతము</nowiki></small> |}</center> <poem> 37 అధరాగవివేకాఖ్యేఅధ్యాయేవక్ష్యామహేక్రమాత్గ్రామరాగాంశ్చోపరాగాన్రాగానీ భాషావిభాషికాః తతోఅభ్యంతర భాషాశ్చరాగాంగాణ్యఖిలాన్యపి భాషాంగాణ్యప్యుపాంగానిక్రియాంగాణిచతత్త్వతః రెండవదైన రాగవివేకాధ్యాయమున వరుసగా గ్రామరాగములు,ఉపరాగములు,భాషలు,విభాషికలు,అంతర్ భాషలు,రాగాంగఉపాంగభాషాంగ,క్రియాంగ రాగముల లక్షణములు ,ప్రయోగములు చెప్పబడును. 39-42 తతఃప్రకీర్ణకాధ్యాయేతృతీయేకథయిష్యతివాగ్గేయకారోగాంధర్వఃస్వరాదిర్గాయనస్తధా గాయనీగుణదోషాశ్చతయోశ్బ్దభిదాస్తధాగుణదోషాశ్చశబ్దస్యశారీరంతద్గుణాస్తధా తద్దోషాగమకఃస్థాయాఆలప్తిర్బృందలక్షణమ్తతఃప్రబంధాధ్యాయేతుథాదోగానిజాతయః ప్రబంధానాంద్విదాసూఢశ్శుధ్ధఛాయాలగస్తథాఆవిక్రమప్రబంధాశ్చసూఢస్థాఆలిసంశ్రయాః మూడవదైన ప్రకీర్ణకాధ్యాయములో వాగ్గేయకారుడు,గాంధర్వము,గాయకుడు, గాయని శబ్దభేదములు,శబ్దగుణదోషములు,శారీరము,తద్గుణములు,దోషములు, గమకము,స్థాయి,ఆలాపన,బృందలక్షణము చెప్పబడును. నాలుగవదైన ప్రబంధాధ్యాయములో ధాతువులు,స్వరములు,వాటి అంగములు,మేదిని మొదలగు జాతులు శుధ్ధసూఢము, ఛాయాలగసూఢమువిక్రమ ప్రబంధములు, ఆలిసంశ్రయములు చెప్పబడును. 43 విప్రకీర్ణాస్తతశ్చాయాలగసూఢసమాశ్రితాఃగీతస్థాగుణదోషాశ్చవక్ష్యంతేశార్జఞసూరిణా విప్రకీర్ణములు,ఛాయాలగ సూఢ సమాశ్రితములు, గీతస్థములైన గుణదోషములు,శార్జ్ఞదేవునిచే చెప్పబడును. 44-50 తాలాధ్యాయేపంచమేతుమార్గతాలాఃకలాస్తధాపాతామార్గాశ్చచత్వారస్తధామార్గకలాష్టకమ్ గురులఘ్వాదిమానంచైకకలత్వాదయోభిదాఃపాదభాగస్తథామాత్రాస్తాలేపాతకలావిధిః అంగులీయాంచనియమోభేదాయుగ్మాదయస్తధా పరివర్తోలయస్తేషాంయతయోగీతకానిచ ఛందకాదీనిగీతానితాలాంగానిచయస్తథాగీతాంగానిచవక్ష్యంతేదేశీతాలాశ్చతత్త్వతః నిశ్శంకశార్జ్ఞదేవేనతాలానాంప్రత్యయోస్తధాషష్ఠేనానావిధంవాద్యంఅధ్యాయేకథయిష్యతి సప్తమేనర్తనంనానారసభావభావాఃక్రమేణచ </poem> అయిదవదైన తాలాధ్యాయంలో మార్గతాళములు,కళలు, నిశ్శబ్ద సశబ్ద క్రియలు, పాతములు, నాలుగు మార్గములు, ఎనిమిది మార్గకళలు, గురువు లఘువు భేదములు, పాదభాగములు, మాత్రలు, అంగుళీనియమము, లయలు, వర్తికాలము, యతులు, ప్రాసలు, గీతఛ్ఛందస్సు, తాలాంగములు, గీతాంగములు, దేశితాళములు,చెప్పబడును. ఆరవ అధ్యాయమున నానావిధములైన వాద్యముల గూర్చి చెప్పబడును. ఏడవ అధ్యాయమున నర్తనము, నానా విధములైన రసభావములు చెప్పబడును. ఇది శార్జ్ఞదేవుని సంగీత రత్నాకరమనే పుస్తకంలోని మొదటి అధ్యాయము. ఈ అధ్యాయము పేరు స్వరగతాధ్యాయము. ఇందులో కవి దైవస్తుతితో మొదలుపెట్టి తన వంశమును గురించి,తల్లిదండ్రుల గూర్చి, తన రాజాస్థానమును,తన పాండిత్యమును చెప్పి తన కావ్యము, లక్ష్యము, గ్రంధమునకై ఉపయుక్తమైన పూర్వ రచనలు,తన రచనావిధానము, వివరణాపధ్థతి వీటిని గురించి వివరించాడు. పదార్థ సంగ్రహ ప్రకరణమని దీని పేరు. '''ఈ 50 శ్లోకాలతో స్వరగతాధ్యాయములోని మొదటి ప్రకరణమైన పదార్థసంగ్రహ ప్రకరణము పూర్తయింది.''' rwv6eyl9o0bzb4gxsb6ivser4c3f4hh 36050 36042 2025-06-20T07:13:47Z Vjsuseela 2214 36050 wikitext text/x-wiki {{Contents}} <poem> 37 అధరాగవివేకాఖ్యేఅధ్యాయేవక్ష్యామహేక్రమాత్గ్రామరాగాంశ్చోపరాగాన్రాగానీ భాషావిభాషికాః తతోఅభ్యంతర భాషాశ్చరాగాంగాణ్యఖిలాన్యపి భాషాంగాణ్యప్యుపాంగానిక్రియాంగాణిచతత్త్వతః రెండవదైన రాగవివేకాధ్యాయమున వరుసగా గ్రామరాగములు,ఉపరాగములు,భాషలు,విభాషికలు,అంతర్ భాషలు,రాగాంగఉపాంగభాషాంగ,క్రియాంగ రాగముల లక్షణములు ,ప్రయోగములు చెప్పబడును. 39-42 తతఃప్రకీర్ణకాధ్యాయేతృతీయేకథయిష్యతివాగ్గేయకారోగాంధర్వఃస్వరాదిర్గాయనస్తధా గాయనీగుణదోషాశ్చతయోశ్బ్దభిదాస్తధాగుణదోషాశ్చశబ్దస్యశారీరంతద్గుణాస్తధా తద్దోషాగమకఃస్థాయాఆలప్తిర్బృందలక్షణమ్తతఃప్రబంధాధ్యాయేతుథాదోగానిజాతయః ప్రబంధానాంద్విదాసూఢశ్శుధ్ధఛాయాలగస్తథాఆవిక్రమప్రబంధాశ్చసూఢస్థాఆలిసంశ్రయాః మూడవదైన ప్రకీర్ణకాధ్యాయములో వాగ్గేయకారుడు,గాంధర్వము,గాయకుడు, గాయని శబ్దభేదములు,శబ్దగుణదోషములు,శారీరము,తద్గుణములు,దోషములు, గమకము,స్థాయి,ఆలాపన,బృందలక్షణము చెప్పబడును. నాలుగవదైన ప్రబంధాధ్యాయములో ధాతువులు,స్వరములు,వాటి అంగములు,మేదిని మొదలగు జాతులు శుధ్ధసూఢము, ఛాయాలగసూఢమువిక్రమ ప్రబంధములు, ఆలిసంశ్రయములు చెప్పబడును. 43 విప్రకీర్ణాస్తతశ్చాయాలగసూఢసమాశ్రితాఃగీతస్థాగుణదోషాశ్చవక్ష్యంతేశార్జఞసూరిణా విప్రకీర్ణములు,ఛాయాలగ సూఢ సమాశ్రితములు, గీతస్థములైన గుణదోషములు,శార్జ్ఞదేవునిచే చెప్పబడును. 44-50 తాలాధ్యాయేపంచమేతుమార్గతాలాఃకలాస్తధాపాతామార్గాశ్చచత్వారస్తధామార్గకలాష్టకమ్ గురులఘ్వాదిమానంచైకకలత్వాదయోభిదాఃపాదభాగస్తథామాత్రాస్తాలేపాతకలావిధిః అంగులీయాంచనియమోభేదాయుగ్మాదయస్తధా పరివర్తోలయస్తేషాంయతయోగీతకానిచ ఛందకాదీనిగీతానితాలాంగానిచయస్తథాగీతాంగానిచవక్ష్యంతేదేశీతాలాశ్చతత్త్వతః నిశ్శంకశార్జ్ఞదేవేనతాలానాంప్రత్యయోస్తధాషష్ఠేనానావిధంవాద్యంఅధ్యాయేకథయిష్యతి సప్తమేనర్తనంనానారసభావభావాఃక్రమేణచ </poem> అయిదవదైన తాలాధ్యాయంలో మార్గతాళములు,కళలు, నిశ్శబ్ద సశబ్ద క్రియలు, పాతములు, నాలుగు మార్గములు, ఎనిమిది మార్గకళలు, గురువు లఘువు భేదములు, పాదభాగములు, మాత్రలు, అంగుళీనియమము, లయలు, వర్తికాలము, యతులు, ప్రాసలు, గీతఛ్ఛందస్సు, తాలాంగములు, గీతాంగములు, దేశితాళములు,చెప్పబడును. ఆరవ అధ్యాయమున నానావిధములైన వాద్యముల గూర్చి చెప్పబడును. ఏడవ అధ్యాయమున నర్తనము, నానా విధములైన రసభావములు చెప్పబడును. ఇది శార్జ్ఞదేవుని సంగీత రత్నాకరమనే పుస్తకంలోని మొదటి అధ్యాయము. ఈ అధ్యాయము పేరు స్వరగతాధ్యాయము. ఇందులో కవి దైవస్తుతితో మొదలుపెట్టి తన వంశమును గురించి,తల్లిదండ్రుల గూర్చి, తన రాజాస్థానమును,తన పాండిత్యమును చెప్పి తన కావ్యము, లక్ష్యము, గ్రంధమునకై ఉపయుక్తమైన పూర్వ రచనలు,తన రచనావిధానము, వివరణాపధ్థతి వీటిని గురించి వివరించాడు. పదార్థ సంగ్రహ ప్రకరణమని దీని పేరు. '''ఈ 50 శ్లోకాలతో స్వరగతాధ్యాయములోని మొదటి ప్రకరణమైన పదార్థసంగ్రహ ప్రకరణము పూర్తయింది.''' <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|3.1]]'''</big> |}</center> nu4dku6dmkff9obgbj5ct3ct6r4jqaw 36059 36050 2025-06-20T10:47:29Z Vjsuseela 2214 36059 wikitext text/x-wiki {{Contents}} ==<center>పిండోత్పత్తి ప్రకరణము</center>== '''21వ శ్లోకం నుండి 35వరకు ''' <poem> 21 తాభ్యోనంజాతమన్నతత్ పురుషైశ్శుక్లతాంగతమ్ శుధ్ధార్తవాయాయోషాయానిషేక్తంస్మరమందిరే వనస్పతుల వలన అన్నము పుట్టును. పురుషునిచే భుజింపబడిన అన్నము శుక్లముగా మారును. స్ర్రీలలో శోణితమగును. 22 సహార్తధేనశుధ్ధంచేత్ గర్భాశయగతంభవేత్ జీవకర్మప్రేరితంతత్గర్భమారభతేతదా శుక్లము,శోణితము కలిసి అండముగా రూపొంది గర్భాశయమును చేరును. జీవక్రియ ప్రేరితమై ఆ అండము గర్భారంభ దశను పొందును. 23 ద్రవత్వం ప్రథమేమాసికలలాఖ్యం ప్రజాయతే ద్వితీయేతుఘనఃపిండఃపేశీషద్ఘనమర్బుదమ్ మొదటినెలలో ద్రవరూపములో ఉన్న అండము రెండవమాసములో ఘనమై స్త్రీ పురుష రూపములు దాల్చును. 24 పుంస్త్రీనపుంసకానాంస్యుః ప్రాగవస్థాః క్రమాదిమాః తృతీయేత్వంకురాః పంచకరాంఘ్రి శిరసోమతాః మూడవమాసమున ఆ పిండమునకు హస్తములు,పాదములు,శిరస్సు కలుగుటకై అయిదు మొలకలేర్పడును. 25 అంగప్రత్యంగభాగాశ్చసూక్ష్మాస్స్యుర్యుగపతత్తధా విహాయశ్మశ్రుదంతాదీన్జన్మానంతరసంభవాన్ మొలకల అనంతరము అంగ ప్రత్యంగిరాదేవి విభాగములతో స్త్రీ పురుష భేదములు ఏర్పడును. 26 ఏషాప్రకృతిరన్యాతువికృతిస్సమ్మతాసతామ్ చతుర్థేవ్యక్తతాతేషాంభావానామపిజాయతే నాలుగవ నెలలో అంగ ప్రత్యంగ భావము , భావవ్యక్తి కలుగును.ఇది ప్రకృతి సహజము. కానిది వికృతి యగును. 27 పుంసాంశౌర్యాదయోభావా భీరుత్వాద్యాస్తుదయోపీతాం నపుంసకానాంసంకీర్ణాభవంతీతిప్రచక్షతే పురుషులకు శౌర్యానికి భావములు, స్త్రీలకు భీరుత్వాది భావములు , నపుంసకులకు సంకీర్ణ భావములు కలుగును. 28 మాతృజంచాస్యహృదయంవిషయానభికాంక్షతి అతోమోతుర్మనోభీష్టంకుర్యాద్గర్భసమృధ్ధయే గర్భస్థశిశువు తన తల్లి శరీరము ద్వారా ఆహారమును మనసు ద్వారా కోరికలను తీర్చుకొనును. 29 తాంచద్విద్హృదయాంనారీమాహుర్దౌహృద్దౌహృదినంబుధాః ఆదానాద్దోహదానాంస్యుర్గర్భస్యవ్యంగతాదయః అందువలననే స్త్రీని ద్విహృది అనగా రెండు హృదయములు కలది అని చెప్పుదురు. ఆహారము సరిగా తీసుకొనక మనసులో బాధపడే స్త్రీలకు పుట్టే బిడ్డలు వికలాంగులగుదురు. 30 మాతుర్యద్విషయాలాభస్తదార్తోజాయతేసుతః గర్భస్స్యాదర్థవాన్ భోగదోహదాద్రాజదర్శనే గర్భముతోనున్న తల్లికి రాజదర్శనాభిలాష కలిగిన పుట్టబోవు శిశువు అర్థవంతుడు, భోగవంతుడు అగును. 31 అలంకారేషులలితోధర్మిష్ఠస్తాపసాశ్రమే దేవతాదర్శనేభక్తోహింస్రోభుజగదర్శనే అలంకారములపై కోరిక ఉన్న సుందరుడు, పెద్దలు గురువులను దర్శించు కోరికగలిగిన ధర్మపరుడు, దేవతలను చూడాలనే కోరిక వలన భక్తుడు, పామును చూడవలెనని కోరిక కలిగిన పగ కసి కోపము కలిగిన శిశువు పుట్టును. 32 గోధాశనేతునిద్రాలుర్బలీగోమాంసభక్షణే మహిషేశుకరక్తాక్షంలోమశంసూయతేసుతమ్ గోధుమల భోజనము వలన నిద్రపోవువాడు,గోమాంసభక్షణము వలన బలవంతుడు,గేదె మాంసము తినుట వలన ఎర్రని కన్నులు, జుట్టు కలవాడగును. 33 ప్రబుధ్ధం పంచమేచిత్తంమాంసశోణితపుష్టతా షష్ఠేఅస్థిస్థాయునఖరకేశరోమవివిక్తతా అయిదవ మాసమున మానసికమైన ఎదుగుదల,రక్తపుష్టి కలుగును.ఆరవమాసమున అస్థులు, సూక్ష్మసిరలు, రక్తనాళమగోర్లు, వెంట్రుకలు కలుగును. 34 బలవర్ణౌపచితౌ సప్తమేత్వంగపూర్ణతా పాల్యంతరితహస్తాభ్యాంశ్రోత్రరంధ్రేపిధాయసః ఏడవమాసమున అవయవపుష్టి చెవులు వాని రంధ్రములు ఏర్పడును. 35 ఉద్విగ్నోగర్భసంవాదాస్తేగర్భాశయాన్వితః స్మరన్పూర్వానుభూతాఃసనానాజాతీశ్చయాతనా అప్పుడా శిశువు మాయచే కప్పబడియుండి గర్భవాస నరకముననుభవించును </poem> <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.4|2.4]]'''</big> |}</center> jpln6wxnhzmlb2xdqq2f8avtn68uc7o సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.4 0 3425 36060 35916 2025-06-20T10:54:31Z Vjsuseela 2214 36060 wikitext text/x-wiki {{Contents}} ==<center>పిండోత్పత్తి ప్రకరణము</center>== '''36వ శ్లోకం నుండి 50వరకు ''' <poem> 36 మోక్షోపాయమభిధ్యాయన్ వర్తతే అభ్యాసతత్పరః అష్టమేత్వక్సృతీస్యాతా మోజశ్చేతఛ్ఛహృద్భవమ్ మోక్షమును పొంది ఆ నరకమునుండి బయటపడు మార్గమును వెదకుచుండును.ఎనిమిదవ మాసములో చర్మము స్మృతి కలుగును. 37 శుధ్ధమాపేతరక్తంచనిమిత్తం జీవితేమతమ్ పునరంబాపునర్గద్భంచంచలంతత్ప్రభావతి మనసు నుండి పుట్టిన ఆ బలమైన కోరిక జీవితేఛ్ఛను కలిగించి తల్లికి విసుగును కలిగించి పరుగులు పెట్టుచుండును. 38 అతోజాతోఅష్టమేమాసేన జీవత్యోజసోజ్ఘితః కించిత్కాలమవస్థానం సంస్కారాత్ఖండితాంగవత ఎనిమిదవ మాసమున పుట్టిన శిశువు జీవితేఛ్చ కలిగియండదు కనుక ఖండితాంగములో కొంత తడవుండి పిదప మరణించును. 39 సమయః ప్రసవస్యస్యాన్మాసేఘనవమాదిషు మాతూరసావహాంనాడీయనుబద్ధాపరాభిదా నవమ మాసము తరువాత ప్రసవ సమయమగును. తల్లి రసాన్ని నుంచి శిశువు పరయను నాడి ద్వారా ఆహారమును గ్రహించును. 40 నాభిస్థ నాడీగర్భస్యమాత్రాహార రసావహా కృతాంజలిర్లలాటేఅసౌమాతృపృష్ఠమభిస్థితః నుదిటిన నమస్కరించునట్లు చేతులుంచుకొని తల్లికి వెనుకభాగమునకు తలతిప్పి ముడుచుకొని యుండును. 41 అధ్యాస్తేసంకుచద్ణాత్రోగర్భందక్షిణపార్వ్శసః వామపార్శ్వస్థితానారీక్లీబయధ్యస్థితంమతమ్ మగ శిశువు కుడి ప్రక్కకు , ఆడశిశువు ఎడమ ప్రక్కకు తిరిగి యుండు ననుట శాస్త్ర సమ్మతము. 42 క్రియతేఅధశ్శిరాఃసూతిమారుతైఃప్రబలైస్తతః నిస్సార్యతేరుజద్గాత్రోయంత్రఛ్ఛిద్రేనబాలకః తరువాత ప్రసూతి వాయువు బలపడగానే తలక్రిందులుగా చేయబడి పీడితదేహుడై బాలకుడు యోనిరంధ్రమునుండి వెలుపలికి తోయబడును. 43 జాతమాత్రస్యతసాధ్యప్రవృత్తిః స్తనగోచరా ప్రాగ్జన్మబోధసంస్కారాదితి జీవస్యనిత్యతా పుట్టిన శిశువుకు జన్మసంస్కారము వలననే తల్లిని గుర్తించుట, చనుబాలు గ్రోలుట మొదలగు ప్రక్రియలు అసంకల్పితముగ కలుగును. కావుననే జీవుడు నిత్యుడని చెప్పబడును. 44 భావాస్ఫ్యుఃషడ్విధాస్తస్యమాతృజాఃపితృజాస్తథా రసజాఆత్మజాఃసత్త్వసంభవాస్సాత్మజాస్తథా జీవునకు పుటకతో సహజముగా ఆరు రకములైన భావములుండును.తల్లి గుణములు,తండ్రిగుణములు,రసజములు అనగా హృదయసంబంధములు, ఆత్మజములు అనగా బుధ్దికి సంబంధించినవి ( తెలివితేటలు ), సత్వజములు( బలపరాక్రమములు),సాత్మ్యజములు ( సహజసిద్ధమైన బలహీనతలు ). 45 మృదవఃశోణితంమేదోమజ్జాప్లీహాయకృత్ గుదమ్ హృన్నాభీత్యేవమాద్యాస్తు భావామాతృభవామతాః హృదయము,మృదుత్వము,రక్తము, మేధ,మజ్జ,కాలేయము,ప్లీహము,నాభి ఈ భావములు మాతృసంభవములు. తల్లినుండి సంక్రమించును. 46 శ్మశ్రువులు అనగా మీసములు, గడ్డము, రోమములు లేదా వెంట్రుకలు , స్నాయువు , సిరలు ధమనులు అనే రక్తనాళములు నాడులు, గోళ్లు, పళ్లు లేదా దంతములు, శుక్లము ఇవి పితృసంభవములు. తండ్రి నుండి సంక్రమించును. 47 శరీరోపచయోవర్ణోవృధ్ధిః సుప్తిర్బలంస్థితిః అలోలుపత్వముత్సాహ ఇత్యాధిన్ రసజాన్విదుః దేహపుష్టి, రంగు, పెరుగుదల,నిద్ర,బలము, లొంగని పట్టుదల, ఉత్సాహము ఈ లక్షణములు భావములు, రసభవములు అనగా భావములకు, మనసుకు సంబంధించినవి. 48 ఇఛ్ఛాద్వేషఃసుఖందుఃఖధర్మాధర్మౌచభావనా ప్రయత్నో జ్ఞానమాయుశ్చేంద్రియాణీత్యాత్మజామతాః రాగద్వేషములు, సుఖదుఃఖములు,ధర్మాధర్మములు ప్రయత్నపూర్వకమైన జ్ఞానముగా ఆయువు, ఇంద్రియములకు సంబంధించినవిగా చెప్పబడును. 49 జ్ఞానేంద్రియాణిశ్రవణంస్పర్శనందర్శనంతధా రసనంఘ్రాణిమిత్యాహుః పంచతేషాండుగోచరాః జ్ఞానేంద్రియములైన కన్ను ముక్కు చెవి నాలుక స్పర్శ ఇవి సహజసిధ్ధములు లేదా ప్రకృతి సిధ్దములు పుట్టుకతో వచ్చినవి. ఆత్మగతములు. 50 శబ్దస్పర్శస్తధారూపం రసోగంధఇతిక్రమాత్ వాక్కర్ంఘ్రిగుదోపస్థానాహుః కర్మేంద్రియాణితం వాక్పాణిపాదయూపసథములు కర్మేంద్రియములు శారీరకమైనవి. శరీరమునకు సంబంధించినవి.</poem> <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.5|2.5]]'''</big> |}</center> 4dan7206bqm3oo4iclul30gtrndicbj వాడుకరి చర్చ:Prabhavathi anaka/గోండి 3 3488 36034 36031 2025-06-19T16:32:07Z Prabhavathi anaka 3303 /* మీ పుస్తకానికి పేజీ సృష్టించండి */ సమాధానం 36034 wikitext text/x-wiki == మీ పుస్తకానికి పేజీ సృష్టించండి == @[[వాడుకరి:Prabhavathi anaka | Prabhavathi anaka]] గారు! మీరు వాడుకరి పేజీ లో రాస్తున్నారు. ఇదే విషయాన్ని వికీబుక్స్ లో పేజి సృష్టించి రాయండి. వాడుకరి పేజీ కేవలం మీ వివరాల కొరకే. వికీబుక్స్ రాయవలసిన విధానం కోసం ఈ [https://w.wiki/EQPz పేజీ] చూడండి. ధన్యవాదాలు. [[వాడుకరి:Vjsuseela|Vjsuseela]] ([[వాడుకరి చర్చ:Vjsuseela|చర్చ]]) 03:09, 19 జూన్ 2025 (UTC) :ధన్యవాదాలు. పేజీ సృష్టించి రాస్తాను [[వాడుకరి:Prabhavathi anaka|Prabhavathi anaka]] ([[వాడుకరి చర్చ:Prabhavathi anaka|చర్చ]]) 16:32, 19 జూన్ 2025 (UTC) c0ib3tmwk9wmzd04zi10112rtssrlxf మూస:Contents 10 3490 36043 2025-06-19T19:40:57Z Vjsuseela 2214 "<center> {| class="wikitable" !<small>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప]]<nowiki/>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|్రారంభ శ్లోకం]]<nowiki>| </nowiki> సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ..." తో కొత్త పేజీని సృష్టించారు 36043 wikitext text/x-wiki <center> {| class="wikitable" !<small>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప]]<nowiki/>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|్రారంభ శ్లోకం]]<nowiki>| </nowiki> [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]<nowiki> | </nowiki> [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]<nowiki>... | </nowiki>[[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]<nowiki>... | వర్ణాలంకార... | జాతి... |గీతము</nowiki></small>|}</center> rlhdam8kdpbfs54owgneuwk7oxav6k8 36044 36043 2025-06-19T19:45:49Z Vjsuseela 2214 36044 wikitext text/x-wiki <center> {| class="wikitable" !<small>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప]]<nowiki/>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|్రారంభ శ్లోకం]]<nowiki>| </nowiki> [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]<nowiki> | </nowiki> [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]<nowiki>... | </nowiki>[[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]<nowiki>... | వర్ణాలంకార... | జాతి... |గీతము</nowiki></small> |}</center> b50dm275dg7lsq1g9tinbxhpo5jxcmw 36047 36044 2025-06-20T06:15:02Z Vjsuseela 2214 36047 wikitext text/x-wiki <center> {| class="wikitable" !<small>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప్రారంభ శ్లోకం]] | <nowiki></nowiki> [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పదార్థసంగ్రహ]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి]]<nowiki>... | </nowiki>[[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.1|నాద స్థాన ...]]<nowiki> | </nowiki> [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4|సాధారణ]]<nowiki>... | </nowiki>[[సంగీతరత్నాకరము/శ్లోకాలవివరణ/5.1|గ్రామ]]<nowiki>... | వర్ణాలంకార... | జాతి... | గీతము</nowiki></small> |}</center> renxp0pjq7uf0zs2tyduqmbg9tl2bak సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.1 0 3491 36052 2025-06-20T09:08:12Z Vjsuseela 2214 "{{Contents}} ==<center> పదార్థసంగ్రహ ప్రకరణము</center>== మొదటిది [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప్రారంభ శ్లోకం]] '''2వ శ్లోకం నుండి 10 వరకు'''<poem> 2 అస్తి స్వస్తిగృహంవంశః శ్రీమత్కా..." తో కొత్త పేజీని సృష్టించారు 36052 wikitext text/x-wiki {{Contents}} ==<center> పదార్థసంగ్రహ ప్రకరణము</center>== మొదటిది [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam|ప్రారంభ శ్లోకం]] '''2వ శ్లోకం నుండి 10 వరకు'''<poem> 2 అస్తి స్వస్తిగృహంవంశః శ్రీమత్కాశ్మీరసంభవః ఋష్యేర్వృషగణాజ్ఞాతఃకీర్తిక్ష్మాళితదిజ్ముఖః శ్రీమంతమయిన కాశ్మీర దేశమున వృషుడనే మహర్షి వలన పుట్టిన ఒక వంశము కలదు. 3 యజ్వభిర్ధర్మధీధుర్కైర్వేదసాగరపారగైః యోద్విజేంద్రైరలంచక్రేబ్రహ్మభిర్భూగతైరివ ఆ వంశము వేదము నేర్చినవారు,ధర్మపరులు,యజ్ఞములు చేయువారు అయిన బ్రాహ్మణులచే నిండినది. 4 తత్రాభూద్భాస్కర ప్రఖ్యా భాస్కరస్తేజసాంనిధిః అలంకర్తుందక్షిణాశాంయశ్చక్రే దక్షిణాయనమ్. ఆ వంశమందు తేజోరాశివలె భాస్కర నామధేయుడు పుట్టెను.అతడు దక్షిణమునకు ప్రయాణించెను.(South india) 5 తస్యాభూత్తనయః ప్రభూతవినయః శ్రీ సోఢలః ప్రౌఢధీః యేనశ్రీకరణప్రవృధ్ధవిభవంభూవల్లభమ్ భిల్లమమ్ ఆరాధ్యాఖిల లోకశోకశమనీ కీర్తిస్సమాసాదితా జైత్రే జైత్రపదంన్యధాయి మహతీ శ్రీ సింఘణే శ్రీరపి ఆ భాస్కరుని తనయుడు శ్రీ సోఢలుడు. అతడు మొదట భిల్లముని కొలువులోనూ,తదుపరి శ్రీ సింఘణభూపతి కొలువులోనూ ఉన్నాడు. 6 ఏకఃక్ష్మావలయేక్షితీశ్వరమిలన్మౌళీంద్ర నీలావలి ప్రోదంచద్ద్యుతి చిత్రితాంఘినికరశ్రేణిర్నృపాలాగ్రణీ శ్రీమత్సింఘణదేవఏవవిజయీయస్యప్రతాపానలో విశ్వవ్యాప్యపిదందహీతిహృదయాన్యేవద్విషాముధ్ధురః ఈ భూమండలమంతటికీ సింఘణదేవుడు చక్రవర్తి. సామంతుల కిరీటములందున్న రత్నములకాంతి ఆ చక్రవర్తి పాదముల చెంత రంగులీనుచున్నది. ఆయన ప్రతాపాగ్ని విశ్వమంతా వ్యాపించి శతృవుల గుండెలను మండించును. 7 తంప్రసాద్యసుధీధుర్యోగుణితంగుణరాగిణం గుణగ్రామేణయోవిప్రానుపకారైరతీతృపతీ ఆ సింఘణ ప్రభువు గుణలాలసుడు. శ్రీ సోఢలుడు అతనిని తన గుణగణాలతో మెప్పించాడు. 8 దదౌనకింనకింజజ్ఞౌనదదౌకాంచనపదమ్ కంధర్మంవిదధౌనైషనబభౌకైర్గుణైరయమ్ అతడు దానకర్ణుడు.యాజ్ఞికుడు.ధనవంతుడు మరియు సుగుణవంతుడు.( అతని చేతులు దానముల చేత,యజ్ఞ సమిధలతోను నిండగా,అతడు గుణ సింహాసనమును,మరియు కాంచన సింహాసనమును అధిష్టించెను. 9 తస్మాద్ధుగ్ధాంబుదేజాతఃశార్జ్ఞదేవఃసుధాకరః ఉపర్యుపరిసర్వాన్యఃసదౌదార్యస్ఫురత్కరః పాలకడలి నుండి జాబిలి పుట్టినట్లుగా ఆ వంశమున శార్జ్ఞదేవుడు పుట్టెను.వంశవర్ధనుడయ్యెను. 10 కృతగురుపదసేవఃప్రీణితాశేషదేవఃకలితసకలశాస్త్రఃపూజితాశేషపాత్రః జగతివితతకీర్తిర్మన్మధాదారమూర్తిఃప్రచురతరవివేకఃశార్జ్ఞదేవోఅమేయకః శార్జ్ఞదేవుడు దైవభక్తి ,గురుభక్తి కలవాడు.సకలశాస్త్రపారంగతునిగా కీర్తి గడించినవాడు. మన్మధాకారుడు. వివేకవంతుడు. </poem> <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.2| 1.2]]'''</big> |}</center> rh9fl6bym9sxoypka8ugqkwqbh5u87h సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.2 0 3492 36053 2025-06-20T09:14:25Z Vjsuseela 2214 "{{Contents}} <poem> 11 నానాస్థానేషుసంభ్రాంతాపరిశ్రాంతాసరస్వతీ సహవాసప్రియాశశ్వద్విశ్రామ్యతితదాలయే. పలువురు పండితులు,కవుల యింట తిరిగి అలసిపోయిన సరస్వతీ దేవి శార్జ..." తో కొత్త పేజీని సృష్టించారు 36053 wikitext text/x-wiki {{Contents}} <poem> 11 నానాస్థానేషుసంభ్రాంతాపరిశ్రాంతాసరస్వతీ సహవాసప్రియాశశ్వద్విశ్రామ్యతితదాలయే. పలువురు పండితులు,కవుల యింట తిరిగి అలసిపోయిన సరస్వతీ దేవి శార్జ్ఞదేవుని స్నేహము చేయుటకై వారి యింట స్థిరనివాసము ఏర్పరచుకొన్నది. 12 సవినోదైకరసికోభాగ్యవైదగ్ధ్యభాజనమ్ ధనధాన్యేనవిప్రాణామార్తింసంహృత్యశాశ్వతీమ్ తన పాండిత్యము చేత ధనవంతుడైన శార్జ్ఞదేవుడు తన దానముల చేత ఆర్తులను సంతృప్తి పరిచాడు. 7 నుంచి 12 వ శ్లోకం వరకు రాయబడిన ఈ పేజీలో రచయిత తన వంశాన్ని,తల్లిదండ్రులను పుట్టుపూర్వోత్తరాలను చెప్పుకున్నాడు. 13 జిజ్ఞాసూనాంవిద్యాభిర్గదార్తానాంరసాయనైః అధునాఖిలలోకానాంతాపత్రయజిహీర్షయా విద్యాదానము చేసి జిజ్ఞాసువులను, రసాయన దానము చేసి రోగార్తులను రంజింపజేసినాడు.ఉపాధ్యాయుడు,వైద్యుడు. 14 శాశ్వతాయచధర్మాయకీర్త్యైనిశ్రయేయసాప్తయే ఆవిష్కరోతిసంగీతరత్నాకరముదారధీ ఇప్పుడతడు సకల లోకములకు తాపత్రయములను తగ్గించుటకు (tensoion free )శాశ్వత కీర్తిని కలిగించు ధర్మమును ప్రబోధించుటకు సంగీత రత్నాకరమును ప్రకటించుచున్నాడు. 15-21 సదాశివఃశివాబ్రహ్మాభరతఃకశ్యపోమునిః మతంగోయష్టీకోదుర్గాశక్తిఃశారదూలకోహతా విశాఖిలోదత్తిలశ్చకంబలోఅశ్వతస్తథా వాయుర్విశ్వావసూరంభాఅర్జునోనారదతుంబురూ ఆంజనేయోమాతృగుప్తోరావణోనందికేశ్వరః స్వాతిర్గణోబిందురాజఃక్షేత్రరాజశ్చరాహులః రుద్రటోనాన్యభూపాలోభోజభూవల్లభస్తథా పరమర్దీచసోమేశోజగదేకమహీపతిః వ్యాఖ్యాతారోభారతీయేలోలటోద్భటశంకుకాః భట్టాభినవగుప్తశ్చశ్రీమత్కీర్తిధరఃపరః అన్యేచబహవఃపూర్వేయేసంగీతవిశారదాః అగాధబోధమంథేనతేషాంమతపయోనిధిమ్ నిర్మథ్యశ్రీశార్జ్ఞదేవఃసారోధ్ధారమిమంవ్యదాత్ గీతంవాద్యంతథానృత్తంత్రయంసంగీతముచ్యతే సదాశివుడు,పార్వతి,బ్రహ్మ,భరతుడు,కశ్యపముని,మతంగుడు,యష్టీకుడు,దుర్గాశక్తి,శార్దూలుడు,కోహలుడు, విశాఖిలుడు, దత్తిలుడు, కంబలుడు, అశ్వతరుడు, వాయువు,విశ్వావసువు,రంభ,అర్జునుడు,నారదుడు,తుంబురుడు,ఆంజనేయుడు,మాతృగుప్తుడు,రావణుడు,నందికేశ్వరుడు,స్వాతిర్గణుడు,ిందురాజు,క్షేత్రరాజు,రాహులుడు,రుద్రటుడు,నాన్యభూపాలుడుభోజరాజు,పరమర్ది,సోమేశుడు,జగదేకభూపాలుడు,లోలటుడు,ఉద్భటుడు,శంకుకుడు,భట్టాభినవగుప్తుడు,శ్రీమత్కీరితిధరుడు మొదలయిన వారందరు పూర్వపుసంగీతప్రవీణులు,వ్యాఖ్యాతలు,వాగ్గేయకారులు,సంగీతకర్తలు. పూర్వము పరంపరాగతముగ ఈ భారతీయ సంగీతకారులందరు నిర్మించిన సంగీత శాస్త్రమును మధించి , శార్జ్ఞదేవుడు సంగీతసారమునునవనీతముగ(వెన్న ) వెలువరించాడు.వీరి మతమున ప్రధానముగా గీతము,వాద్యము,నృత్తము అను మూడు విషయములు చెప్పబడును. ఈ మూడు విషయములు కలిసి సంగీతమని చెప్పబడును 22-24 మార్గోదేశీతితద్ద్వేధాతత్రమార్గస్ఉచ్యతే యోమార్గితోవిరించాద్యైఃప్రయుక్తోభరతాదిభిః దేవస్యపురతశ్శంభోర్నియతాభ్యుదయప్రదః దేశదేశజనానాంయద్రుచ్యాహృదయరంజకమ్ గీతంచవాదనంనృత్తంతద్దేశీద్యభిధీయతే నృత్తంవాద్యానుగంప్రోక్తంవాద్యంగీతానువర్తిచ మూడూ కలిసిన సంగీతం మార్గము, దేశి అని రెండు విధములు.బ్రహ్మ మొదలైనవారిచే సృష్టింపబడి,భరతముని మొదలయిన వారిచే ప్రయోగింపబడిన సంగీతము. మార్గము. అది శంకరుని ఆమోదమై అభ్యుదయమును కలిగించును. వివిధ దేశములలో మనోరంజకమై ప్రయోగింపబడు సంగీతము దేశి అని చెప్పబడును. అది నృత్త వాద్య గీతమయము. నృత్తము వాద్యముననుసరించును. వాద్యము గీతముననుసరించును 25 అతోగతంప్రధానత్వాదత్రాదావభిధీయతే సామవేదాది సంగీతంసంజగ్రాహపితామహః ప్రధానమయినది కనుక గీతము మొదట చెప్పబడును. బ్రహ్మదేవుడు సామవేదము నుండి సంగీతమును గ్రహించెను. 26 గీతేనప్రీయతేదేవఃసర్వజ్ఞఃపార్వతీపతిః గోపీపతిరనంతోపివంశధ్వని వశంగతః పార్వతీపతియైన శివుడు గీతముల వలన ప్రీతిని పొందును.గోపీవల్లభుడు శ్రీకృష్ణుడు, ఆదిశేషుడు వేణునాదమునకు వశపడుదురు. 27 సామగీతిరతోబ్రహ్మావీణాసక్తాసరస్వతీ కిమన్యేయక్షగంధర్వదేవదానవమానవాః బ్రహ్మదేవుడు సామగాననిరతుడు. సరస్వతీదేవి వీణాసక్త. అన్యులైన యక్షులు, దేవతలు, మానవులు రాక్షసుల గురించి వేరే చెప్పడం దేనికి? 28 అజ్ఞాతవిషయాస్వాదోబాలఃపర్యంకికాగతః రుదన్గీతామృతంపీత్వాహర్షోత్కర్షంప్రపద్యతే ప్రాపంచిక విషయములేమీ ఎరుగని పసిబాలుడు మంచములోనుండి ఏడ్చుచు కూడా గీతామృతము వీనులవిందుగా వినిపించగానే దానిని గ్రోలి ఏడ్పు మాని పరమానందమును పొందును. 29 వనేచరస్తృణాహారశ్చిత్రంమృగశిశుపశుః లుబ్ధదోలుబ్ధకసంగీతేగతేయచ్ఛతిజీవితమ్ అడవిలో తిరిగే వనచరాలైన లేడి,దుప్పి మొదలయిన జంతువులు కూడా వేటగాడి బారిన పడ్డా అతని పాటకు వరవశించిజీవితాపేక్షను మరచి వలలో చిక్కుకుంటాయి. 30 తస్యగీతస్యమహాత్మ్యంకేప్రశంసితుమీశతే ధర్మార్థకామమోక్షాణామిదమేవైకసాధనమ్ అంత శక్తికలిగిన గీతమహిమను వర్ణించ సాధ్యమా.?గీతమొక్కటే ధర్మార్థకామమోక్షములనే నాలుగు విధాలైన పురుషార్థములను సాధించుటకు ముఖ్య సాధనము. 31 తత్రస్వరగతాధ్యాయేప్రథమేప్రతిపాద్యతే శరీరంనాదసంభూతిఃస్థానానిశ్రుతయస్తథా ఈ పుస్తకంలో మొదటగా చెప్పబడిన అధ్యాయం స్వరగతాధ్యాయము. ఈ అధ్యాయంలో శరీరం నుంచి నాదం పుట్టుక,నాదోత్పత్తి స్థానాలైన శ్రుతులు వీటిని గురించి చెప్పబడుతుంది. 32-36 తతశ్శుధ్ధాస్వరాస్సప్త వికృతాద్వాదశాప్యమీ కులానిజాతయోవర్ణాద్వీపాన్యార్షంచధైవతమ్ ఛందాంసివినియోగాశ్చస్వరాణాంశ్రుతిజాయతః గ్రామాశ్చమూర్ఛనాస్థానాఃశుధ్ధాఃకూటాశ్చసంఖ్యయా ప్రస్తారఃఖండమేరుశ్చనష్టోదిష్టప్రబోధకః స్వరసాధారణంజాతిసాధారణమతఃపరమ్ కాకల్యంతరియోఃసమ్యక్ప్రయోగోవర్ణలక్షణమ్ త్రిషష్టిరప్యలంకారస్త్రయోదశవిధంతతః జాతిలక్ష్మగ్రహాంశాదికపాలానిచకంబలమ్ నానావిధాగీతయేశ్చేత్యేతావానీవస్తుసంగ్రహః</poem> శుధ్ధ సప్తస్వరములు,ద్వాదశ వికృతి స్వరములు, కులములు,జాతులు,వర్ణములు,ద్వీపములు,ఆర్షము,దైవతముఛందస్సులు, స్వరవినియోగములు, శ్రుతిజాతులు, గ్రామములు,మూర్ఛనలు,శుధ్ధతానములు,కూటతానములు,ప్రస్తారము,ఖండమేరువు,నష్టోద్దిష్ట ప్రబోధకము, స్వరసాధారణము, జాతిసాధారణము, కాకల్యంతర సమ్యక్ప్రయోగము, వర్ణలక్షణము,త్రిషష్ట్యలంకారములు,త్రయోదశవిధజాతిలక్షణములు,గ్రహాంశములు,కపాలములు,కంబలము,నానావిధ వస్తుగీతములు ఇవి సంగీత పారిభాషిక పదములు(.technical terms).ఈ పదముల వివరణ, ప్రయోగముల గూర్చి స్వరగతాధ్యాయమున వివరింపబడును. <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.3|1.3]]'''</big> |}</center> bxfa0fnbocsjlmjlqpqcoyyc47usvf7 36054 36053 2025-06-20T09:19:40Z Vjsuseela 2214 36054 wikitext text/x-wiki {{Contents}} <poem> 11 నానాస్థానేషుసంభ్రాంతాపరిశ్రాంతాసరస్వతీ సహవాసప్రియాశశ్వద్విశ్రామ్యతితదాలయే. పలువురు పండితులు,కవుల యింట తిరిగి అలసిపోయిన సరస్వతీ దేవి శార్జ్ఞదేవుని స్నేహము చేయుటకై వారి యింట స్థిరనివాసము ఏర్పరచుకొన్నది. 12 సవినోదైకరసికోభాగ్యవైదగ్ధ్యభాజనమ్ ధనధాన్యేనవిప్రాణామార్తింసంహృత్యశాశ్వతీమ్ తన పాండిత్యము చేత ధనవంతుడైన శార్జ్ఞదేవుడు తన దానముల చేత ఆర్తులను సంతృప్తి పరిచాడు. 7 నుంచి 12 వ శ్లోకం వరకు రాయబడిన ఈ పేజీలో రచయిత తన వంశాన్ని,తల్లిదండ్రులను పుట్టుపూర్వోత్తరాలను చెప్పుకున్నాడు. 13 జిజ్ఞాసూనాంవిద్యాభిర్గదార్తానాంరసాయనైః అధునాఖిలలోకానాంతాపత్రయజిహీర్షయా విద్యాదానము చేసి జిజ్ఞాసువులను, రసాయన దానము చేసి రోగార్తులను రంజింపజేసినాడు.ఉపాధ్యాయుడు,వైద్యుడు. 14 శాశ్వతాయచధర్మాయకీర్త్యైనిశ్రయేయసాప్తయే ఆవిష్కరోతిసంగీతరత్నాకరముదారధీ ఇప్పుడతడు సకల లోకములకు తాపత్రయములను తగ్గించుటకు (tensoion free )శాశ్వత కీర్తిని కలిగించు ధర్మమును ప్రబోధించుటకు సంగీత రత్నాకరమును ప్రకటించుచున్నాడు. 15-21 సదాశివఃశివాబ్రహ్మాభరతఃకశ్యపోమునిః మతంగోయష్టీకోదుర్గాశక్తిఃశారదూలకోహతా విశాఖిలోదత్తిలశ్చకంబలోఅశ్వతస్తథా వాయుర్విశ్వావసూరంభాఅర్జునోనారదతుంబురూ ఆంజనేయోమాతృగుప్తోరావణోనందికేశ్వరః స్వాతిర్గణోబిందురాజఃక్షేత్రరాజశ్చరాహులః రుద్రటోనాన్యభూపాలోభోజభూవల్లభస్తథా పరమర్దీచసోమేశోజగదేకమహీపతిః వ్యాఖ్యాతారోభారతీయేలోలటోద్భటశంకుకాః భట్టాభినవగుప్తశ్చశ్రీమత్కీర్తిధరఃపరః అన్యేచబహవఃపూర్వేయేసంగీతవిశారదాః అగాధబోధమంథేనతేషాంమతపయోనిధిమ్ నిర్మథ్యశ్రీశార్జ్ఞదేవఃసారోధ్ధారమిమంవ్యదాత్ గీతంవాద్యంతథానృత్తంత్రయంసంగీతముచ్యతే సదాశివుడు, పార్వతి, బ్రహ్మ, భరతుడు, కశ్యపముని, మతంగుడు, యష్టీకుడు, దుర్గాశక్తి,శార్దూలుడు,కోహలుడు, విశాఖిలుడు, దత్తిలుడు, కంబలుడు, అశ్వతరుడు, వాయువు, విశ్వావసువు, రంభ, అర్జునుడు, నారదుడు, తుంబురుడు, ఆంజనేయుడు, మాతృగుప్తుడు, రావణుడు, నందికేశ్వరుడు, స్వాతిర్గణుడు,ిందురాజు, క్షేత్రరాజు, రాహులుడు, రుద్రటుడు, నాన్యభూపాలుడు భోజరాజు, పరమర్ది, సోమేశుడు, జగదేకభూపాలుడు, లోలటుడు, ఉద్భటుడు, శంకుకుడు, భట్టాభినవగుప్తుడు, శ్రీమత్కీరితిధరుడు మొదలయిన వారందరు పూర్వపుసంగీతప్రవీణులు, వ్యాఖ్యాతలు, వాగ్గేయకారులు, సంగీతకర్తలు. పూర్వము పరంపరాగతముగ ఈ భారతీయ సంగీతకారులందరు నిర్మించిన సంగీత శాస్త్రమును మధించి, శార్జ్ఞదేవుడు సంగీతసారమునునవనీతముగ (వెన్న) వెలువరించాడు. వీరి మతమున ప్రధానముగా గీతము, వాద్యము, నృత్తము అను మూడు విషయములు చెప్పబడును. ఈ మూడు విషయములు కలిసి సంగీతమని చెప్పబడును 22-24 మార్గోదేశీతితద్ద్వేధాతత్రమార్గస్ఉచ్యతే యోమార్గితోవిరించాద్యైఃప్రయుక్తోభరతాదిభిః దేవస్యపురతశ్శంభోర్నియతాభ్యుదయప్రదః దేశదేశజనానాంయద్రుచ్యాహృదయరంజకమ్ గీతంచవాదనంనృత్తంతద్దేశీద్యభిధీయతే నృత్తంవాద్యానుగంప్రోక్తంవాద్యంగీతానువర్తిచ మూడూ కలిసిన సంగీతం మార్గము, దేశి అని రెండు విధములు.బ్రహ్మ మొదలైనవారిచే సృష్టింపబడి,భరతముని మొదలయిన వారిచే ప్రయోగింపబడిన సంగీతము. మార్గము. అది శంకరుని ఆమోదమై అభ్యుదయమును కలిగించును. వివిధ దేశములలో మనోరంజకమై ప్రయోగింపబడు సంగీతము దేశి అని చెప్పబడును. అది నృత్త వాద్య గీతమయము. నృత్తము వాద్యముననుసరించును. వాద్యము గీతముననుసరించును 25 అతోగతంప్రధానత్వాదత్రాదావభిధీయతే సామవేదాది సంగీతంసంజగ్రాహపితామహః ప్రధానమయినది కనుక గీతము మొదట చెప్పబడును. బ్రహ్మదేవుడు సామవేదము నుండి సంగీతమును గ్రహించెను. 26 గీతేనప్రీయతేదేవఃసర్వజ్ఞఃపార్వతీపతిః గోపీపతిరనంతోపివంశధ్వని వశంగతః పార్వతీపతియైన శివుడు గీతముల వలన ప్రీతిని పొందును.గోపీవల్లభుడు శ్రీకృష్ణుడు, ఆదిశేషుడు వేణునాదమునకు వశపడుదురు. 27 సామగీతిరతోబ్రహ్మావీణాసక్తాసరస్వతీ కిమన్యేయక్షగంధర్వదేవదానవమానవాః బ్రహ్మదేవుడు సామగాననిరతుడు. సరస్వతీదేవి వీణాసక్త. అన్యులైన యక్షులు, దేవతలు, మానవులు రాక్షసుల గురించి వేరే చెప్పడం దేనికి? 28 అజ్ఞాతవిషయాస్వాదోబాలఃపర్యంకికాగతః రుదన్గీతామృతంపీత్వాహర్షోత్కర్షంప్రపద్యతే ప్రాపంచిక విషయములేమీ ఎరుగని పసిబాలుడు మంచములోనుండి ఏడ్చుచు కూడా గీతామృతము వీనులవిందుగా వినిపించగానే దానిని గ్రోలి ఏడ్పు మాని పరమానందమును పొందును. 29 వనేచరస్తృణాహారశ్చిత్రంమృగశిశుపశుః లుబ్ధదోలుబ్ధకసంగీతేగతేయచ్ఛతిజీవితమ్ అడవిలో తిరిగే వనచరాలైన లేడి,దుప్పి మొదలయిన జంతువులు కూడా వేటగాడి బారిన పడ్డా అతని పాటకు వరవశించిజీవితాపేక్షను మరచి వలలో చిక్కుకుంటాయి. 30 తస్యగీతస్యమహాత్మ్యంకేప్రశంసితుమీశతే ధర్మార్థకామమోక్షాణామిదమేవైకసాధనమ్ అంత శక్తికలిగిన గీతమహిమను వర్ణించ సాధ్యమా.?గీతమొక్కటే ధర్మార్థకామమోక్షములనే నాలుగు విధాలైన పురుషార్థములను సాధించుటకు ముఖ్య సాధనము. 31 తత్రస్వరగతాధ్యాయేప్రథమేప్రతిపాద్యతే శరీరంనాదసంభూతిఃస్థానానిశ్రుతయస్తథా ఈ పుస్తకంలో మొదటగా చెప్పబడిన అధ్యాయం స్వరగతాధ్యాయము. ఈ అధ్యాయంలో శరీరం నుంచి నాదం పుట్టుక,నాదోత్పత్తి స్థానాలైన శ్రుతులు వీటిని గురించి చెప్పబడుతుంది. 32-36 తతశ్శుధ్ధాస్వరాస్సప్త వికృతాద్వాదశాప్యమీ కులానిజాతయోవర్ణాద్వీపాన్యార్షంచధైవతమ్ ఛందాంసివినియోగాశ్చస్వరాణాంశ్రుతిజాయతః గ్రామాశ్చమూర్ఛనాస్థానాఃశుధ్ధాఃకూటాశ్చసంఖ్యయా ప్రస్తారఃఖండమేరుశ్చనష్టోదిష్టప్రబోధకః స్వరసాధారణంజాతిసాధారణమతఃపరమ్ కాకల్యంతరియోఃసమ్యక్ప్రయోగోవర్ణలక్షణమ్ త్రిషష్టిరప్యలంకారస్త్రయోదశవిధంతతః జాతిలక్ష్మగ్రహాంశాదికపాలానిచకంబలమ్ నానావిధాగీతయేశ్చేత్యేతావానీవస్తుసంగ్రహః</poem> శుధ్ధ సప్తస్వరములు,ద్వాదశ వికృతి స్వరములు, కులములు,జాతులు,వర్ణములు,ద్వీపములు,ఆర్షము,దైవతముఛందస్సులు, స్వరవినియోగములు, శ్రుతిజాతులు, గ్రామములు,మూర్ఛనలు, శుధ్ధతానములు, కూటతానములు, ప్రస్తారము, ఖండమేరువు, నష్టోద్దిష్ట ప్రబోధకము, స్వరసాధారణము, జాతిసాధారణము, కాకల్యంతర సమ్యక్ప్రయోగము, వర్ణలక్షణము, త్రిషష్ట్యలంకారములు, త్రయోదశ విధజాతి లక్షణములు, గ్రహాంశములు, కపాలములు, కంబలము, నానావిధ వస్తుగీతములు ఇవి సంగీత పారిభాషిక పదములు(.technical terms).ఈ పదముల వివరణ, ప్రయోగముల గూర్చి స్వరగతాధ్యాయమున వివరింపబడును. <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.3|1.3]]'''</big> |}</center> enxji3xzv8q25vhsjeenjimbaxa6ygw సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.3 0 3493 36055 2025-06-20T09:25:46Z Vjsuseela 2214 "{{Contents}} <poem> 37 అధరాగవివేకాఖ్యేఅధ్యాయేవక్ష్యామహేక్రమాత్గ్రామరాగాంశ్చోపరాగాన్రాగానీ భాషావిభాషికాః తతోఅభ్యంతర భాషాశ్చరాగాంగాణ్యఖిలాన్యపి భాషాంగాణ్యప్యు..." తో కొత్త పేజీని సృష్టించారు 36055 wikitext text/x-wiki {{Contents}} <poem> 37 అధరాగవివేకాఖ్యేఅధ్యాయేవక్ష్యామహేక్రమాత్గ్రామరాగాంశ్చోపరాగాన్రాగానీ భాషావిభాషికాః తతోఅభ్యంతర భాషాశ్చరాగాంగాణ్యఖిలాన్యపి భాషాంగాణ్యప్యుపాంగానిక్రియాంగాణిచతత్త్వతః రెండవదైన రాగవివేకాధ్యాయమున వరుసగా గ్రామరాగములు,ఉపరాగములు,భాషలు,విభాషికలు,అంతర్ భాషలు,రాగాంగఉపాంగభాషాంగ,క్రియాంగ రాగముల లక్షణములు ,ప్రయోగములు చెప్పబడును. 39-42 తతఃప్రకీర్ణకాధ్యాయేతృతీయేకథయిష్యతివాగ్గేయకారోగాంధర్వఃస్వరాదిర్గాయనస్తధా గాయనీగుణదోషాశ్చతయోశ్బ్దభిదాస్తధాగుణదోషాశ్చశబ్దస్యశారీరంతద్గుణాస్తధా తద్దోషాగమకఃస్థాయాఆలప్తిర్బృందలక్షణమ్తతఃప్రబంధాధ్యాయేతుథాదోగానిజాతయః ప్రబంధానాంద్విదాసూఢశ్శుధ్ధఛాయాలగస్తథాఆవిక్రమప్రబంధాశ్చసూఢస్థాఆలిసంశ్రయాః మూడవదైన ప్రకీర్ణకాధ్యాయములో వాగ్గేయకారుడు,గాంధర్వము,గాయకుడు, గాయని శబ్దభేదములు,శబ్దగుణదోషములు,శారీరము,తద్గుణములు,దోషములు, గమకము,స్థాయి,ఆలాపన,బృందలక్షణము చెప్పబడును. నాలుగవదైన ప్రబంధాధ్యాయములో ధాతువులు,స్వరములు,వాటి అంగములు,మేదిని మొదలగు జాతులు శుధ్ధసూఢము, ఛాయాలగసూఢమువిక్రమ ప్రబంధములు, ఆలిసంశ్రయములు చెప్పబడును. 43 విప్రకీర్ణాస్తతశ్చాయాలగసూఢసమాశ్రితాఃగీతస్థాగుణదోషాశ్చవక్ష్యంతేశార్జఞసూరిణా విప్రకీర్ణములు,ఛాయాలగ సూఢ సమాశ్రితములు, గీతస్థములైన గుణదోషములు,శార్జ్ఞదేవునిచే చెప్పబడును. 44-50 తాలాధ్యాయేపంచమేతుమార్గతాలాఃకలాస్తధాపాతామార్గాశ్చచత్వారస్తధామార్గకలాష్టకమ్ గురులఘ్వాదిమానంచైకకలత్వాదయోభిదాఃపాదభాగస్తథామాత్రాస్తాలేపాతకలావిధిః అంగులీయాంచనియమోభేదాయుగ్మాదయస్తధా పరివర్తోలయస్తేషాంయతయోగీతకానిచ ఛందకాదీనిగీతానితాలాంగానిచయస్తథాగీతాంగానిచవక్ష్యంతేదేశీతాలాశ్చతత్త్వతః నిశ్శంకశార్జ్ఞదేవేనతాలానాంప్రత్యయోస్తధాషష్ఠేనానావిధంవాద్యంఅధ్యాయేకథయిష్యతి సప్తమేనర్తనంనానారసభావభావాఃక్రమేణచ </poem> అయిదవదైన తాలాధ్యాయంలో మార్గతాళములు,కళలు, నిశ్శబ్ద సశబ్ద క్రియలు, పాతములు, నాలుగు మార్గములు, ఎనిమిది మార్గకళలు, గురువు లఘువు భేదములు, పాదభాగములు, మాత్రలు, అంగుళీనియమము, లయలు, వర్తికాలము, యతులు, ప్రాసలు, గీతఛ్ఛందస్సు, తాలాంగములు, గీతాంగములు, దేశితాళములు,చెప్పబడును. ఆరవ అధ్యాయమున నానావిధములైన వాద్యముల గూర్చి చెప్పబడును. ఏడవ అధ్యాయమున నర్తనము, నానా విధములైన రసభావములు చెప్పబడును. ఇది శార్జ్ఞదేవుని సంగీత రత్నాకరమనే పుస్తకంలోని మొదటి అధ్యాయము. ఈ అధ్యాయము పేరు స్వరగతాధ్యాయము. ఇందులో కవి దైవస్తుతితో మొదలుపెట్టి తన వంశమును గురించి,తల్లిదండ్రుల గూర్చి, తన రాజాస్థానమును,తన పాండిత్యమును చెప్పి తన కావ్యము, లక్ష్యము, గ్రంధమునకై ఉపయుక్తమైన పూర్వ రచనలు,తన రచనావిధానము, వివరణాపధ్థతి వీటిని గురించి వివరించాడు. పదార్థ సంగ్రహ ప్రకరణమని దీని పేరు. '''ఈ 50 శ్లోకాలతో స్వరగతాధ్యాయములోని మొదటి ప్రకరణమైన పదార్థసంగ్రహ ప్రకరణము పూర్తయింది.''' <center> {| class="wikitable" !<big>తరువాత [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.1|పిండోత్పత్తి ప్రకరణము]]'''</big> |}</center> tda9l7lw3dmctmvg70mvh7wod88ie9v సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.5 0 3494 36061 2025-06-20T11:00:19Z Vjsuseela 2214 "{{Contents}} ==<center>పిండోత్పత్తి ప్రకరణము</center>== '''50వ శ్లోకం నుండి 65 వరకు'''<poem> 51 వచనాదానగమన విసర్గరతయఃక్రమాత్ క్రియాస్తేషాం మనోబుధ్ధిరిత్యంతః కరణద్వయమ్ వాక్కు, ( మాట )రెండ..." తో కొత్త పేజీని సృష్టించారు 36061 wikitext text/x-wiki {{Contents}} ==<center>పిండోత్పత్తి ప్రకరణము</center>== '''50వ శ్లోకం నుండి 65 వరకు'''<poem> 51 వచనాదానగమన విసర్గరతయఃక్రమాత్ క్రియాస్తేషాం మనోబుధ్ధిరిత్యంతః కరణద్వయమ్ వాక్కు, ( మాట )రెండు విధములు . నోటినుండి శబ్దం వెలువడుతుంది. నాలిక ద్వారా పలుకబడే శబ్దం మాట అవుతుంది. నోటినుండి మాట బయటికి రావడం కర్మేంద్రియాల వలన జరుగుతుంది. దాని వెనుక ఊహ మనసు లేదా బుద్ధి వలన జరుగుతుంది. 52 సుఖందుఃఖంచ విషయౌవిజ్ఞేయౌ మనసు క్రియా స్మృతి భ్రాంతి వికల్పాద్యాధియో అధ్యవనతిర్మతా సుఖము ,దుఃఖము , జ్ఞాపకం,భ్రమపడటం , విరక్తి ఇటువంటి భావనలు మనసు నుండి పుట్టినవి. వాని గూర్చిన ఆలోచన ఆలోచనలలోని మార్పు అధ్యయనం బుధ్ధి వలన జరుగుతాయి. 53 బ్రహ్మయోనీనింద్రియాణి భౌతికాన్యపరేజగుః సత్త్వాఖ్యమంతఃకరణం గుణభేదాత్త్రిధామతమ్ శరీరమును బ్రహ్మ సృష్టించాడని వేదాంతుల మతం. పంచభూతాల సృష్టి అని భౌతికవాదుల మతం. ఆత్మ మాత్రం గుణభేదముల వలన మనసు, బుధ్ధి , ఆత్మ అని మూడు రకాలుగా పిలువబడుతుంది. 54 సత్త్వంరజస్తమఇతిగుణాః సత్త్వాత్తుసాత్త్వికాత్ ఆస్తిక్యశుధ్ధధర్మైక రుచిప్రభృతయోమతాః సత్త్వము , రజస్సు లేదా అహంకారము , తమస్సు లేదా అజ్ఞానము అని మనసు యొక్క గుణములు మూడు విధములు. విద్య వలన అజ్ఞానమనే తమస్సును పోగొట్టుకొనవలెను. అహంకారమును పోగొట్టుకొని విద్యను సముపార్జించిన సాత్త్వికాంతఃకరణము కలుగును. సాత్త్వికత వలన నిర్మల మైన మనసు , ధర్మ ప్రవృత్తి కలుగును. 55 సత్త్వాత్తురాజసాద్భావాః కామక్రోధమదాదయః నిద్రాలస్యప్రమాదార్తి వంచనాద్యాస్తుతామసాః అహంకారము నిండిన మనసులో కామము ( కోరిక ) , క్రోధము ( కోపము ) , మదము ( గర్వము ) , మాత్సర్యము ( అసూయ ) మొదలగు భావములు కలుగును. అజ్ఞానము వలన నిద్ర , అలసట , బాధ , వంచన మోసపోవుట లేదా మోసము చేయుట మొదలగు గుణములు కలుగును. 56 ప్రసన్నేంద్రియతా ఆరోగ్యానలస్యాద్యాస్తుతామసాః దేహో భూతాత్మకస్తస్మాదాదత్తే తద్గుణానిమాన్ ప్రసన్నేంద్రియత్వము అంటే ఇంద్రియలోలత్వము లేకుండుట. ఇంద్రియాలకు కట్టుబడి పని చేయకపోవటం. ఆరోగ్యము , ఆలస్యము లేక పని చేయుట ఇవి సత్త్వ గుణము కలిగిన మనసు వలన సంభవములు. పంచభూతాత్మకమైన దేహము ఆత్మ గుణములను స్వీకరించి ఆ ప్రకారముగా ప్రవర్తించును. 57 శబ్దం శ్రోత్రంసుషిరతాంధైవిక్త్యం సూష్మబోధ్దృతామ్ బలంచగగనాద్వాయోః స్పర్శంచస్పర్శనేంద్రియమ్ దేహము పంచభూతములనుండి వివిధములైన జ్ఞానములను గ్రహించును. ఆకాశము నుండి శబ్దమును, చెవి నుండి వినికిడి శక్తిని , కంటి వలన వివిధ వస్తువులను గుర్తించు శక్తిని , గాలి నుండి శ్వాసను , శ్వాస నుండి బలమును గ్రహించును. 58 ఉత్క్షేపణమవక్షేపాకుంచనే గమనం తథా ప్రసారణమితీమాని పంచకర్మాణి రూక్షతామ్ ఉత్క్షేపణమనగా పైకి విసరడం. అవక్షేపణమంటే కిందికి లాగడం . ఆధారమును గ్రహించుట ( భూమిని వదలకుండా )గమనము (నడక ), స్థిరత్వము , కదలిక ఈ లక్షణములన్నింటిని స్పర్శ ద్వారా త్వగింద్రియమనే జ్ఞానేంద్రియము ద్వారా దేహము గ్రహించుచున్నది. 59 ప్రాణాపానౌతథావ్యానసమానోదానసంజ్ఞికానీ నాగంకూర్మంచకృకరం దేవదత్తంధనంజయమ్ ప్రాణము, అపానము, వ్యానము, సమానము,ఉదానము , నాగము , కూర్మము , కృకరము , దేవదత్తము , ధనంజయము అని వాయువులు పది విధములు. శ్వాస ద్వారా ఈ వాయువులను ముక్కు గ్రహిస్తుంది. 60 దశేతివాయువికృతీస్తథాగృహ్ణాతి లాఘవమ్ తేషాంముఖ్యతమః ప్రాణానాభికందాదధః స్థితః పది రకములైన వాయువుల్లో ప్రాణవాయువు ముఖ్యమైనది. అది శ్వాస వలె ముక్కు రంధ్రముల ద్వారా గ్రహించబడుతుంది. 61 శబ్దోచ్చారణనిః శ్వాసోఛ్ఛా్వాసకాసాదికారణం చరత్యాస్యేనాసికయోః నాభౌహృదయపంకజే ప్రాణవాయువు ముక్కు నుండి నాభి రంధ్రము నుండి హృదయమునకు ప్రసరించి శబ్దోచ్చారణ కారణమై చరించును. గాలిని పీల్చి వదలే క్రమంలో మనం వివిధములైన శబ్దములను ఉచ్చరించగలము. 62 అపానస్తుగుదేమేఢ్రేకటీజంఘోదరేషుచ నాభికందేవజ్క్షణయో రూరుజానునిష్ఠతి అపానవాయువు గుదము, మేఢ్రము, జఘనము , జంఘలు , ఉదరము , పొత్తికడుపు, ఊరువులు , జానువులయందుండును. 63 అస్యమూత్రపురీషాదివిసర్గః కర్మకీర్తితః వ్యానోఅక్షిశ్రోత్రగుల్ఫేషుకట్యాం ఘ్రాణేచతిష్ఠతి అపానమునకు మలమూత్రవిసర్జనము కర్మము. వ్యానవాయువు కళ్లు , చెవులు , మడమలు , జఘనము , ఘ్రాణములయందుండును. 64 ప్రాణాపానధృతిత్యాగ గ్రహణాద్యస్యకర్మచ సమానోవ్యాపనిఖిలంశరీరం వహ్నినాసహ ప్రాణాపానధారణము , బహిర్నిసస్ఫరణము , అంతః ప్రవేశము( ఉఛ్వాసము , నిశ్వాసము , పూరకము ) అనునవి సమానవాయువు ధర్మములు. 65 ద్విసప్తతి సహస్రేషునాడీరంధ్రేషుసంచరన్ భుక్తపేతరసాన్సమ్యగానయన్ దేహపుష్టీకృత్ సమానవాయువు అగ్నితో కలిసి సకల శరీరమందు వ్యాపించి 72 వేల నాడీరంధ్రములలో సంచరించును. మనము తిన్న ఆహారమును జీర్ణరసములను కొనిపోవుచు దేహమునకు పుష్టి కలిగించును.</poem> <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.6|2.6]]'''</big> |}</center> l42cv2p5z0di3yl03gfm3l7b43ici54 సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.7 0 3495 36062 2025-06-20T11:06:24Z Vjsuseela 2214 "{{Contents}} ==<center>పిండోత్పత్తి ప్రకరణము</center>== '''81వ శ్లోకం నుండి 100 వరకు'''<poem> 81 రక్తశ్లేష్మామపిత్తానాం పక్వస్యమరుతస్తధా మూత్రస్యచాశ్రయస్సప్తక్రమాదాశయ సంజ్ఞకాః రక్తము..." తో కొత్త పేజీని సృష్టించారు 36062 wikitext text/x-wiki {{Contents}} ==<center>పిండోత్పత్తి ప్రకరణము</center>== '''81వ శ్లోకం నుండి 100 వరకు'''<poem> 81 రక్తశ్లేష్మామపిత్తానాం పక్వస్యమరుతస్తధా మూత్రస్యచాశ్రయస్సప్తక్రమాదాశయ సంజ్ఞకాః రక్తము ( ధమనులు, సిరలు ) , శ్లేష్మము ( శ్వాసకోశము ) , ఆమ్లము ( ప్రేవులు ) , పిత్తము ( పిత్తాశయము) ( గాల్ బ్లాడర్ ) ఈ వాయువుల వలన పక్వమైన మూత్రమునకు ( మూత్రాశయము ) . ఈ 7 ఆశయములు లేదా నివాసములు అని చెప్పబడును. 82 గర్భాశయోఅష్టమః స్త్రీణాం పిత్తపక్వాశయాంతరే ప్రసన్నాభ్యాంకఫాసృగ్భ్యాం హృదయం పంకజాకృతి స్త్రీలలో పిత్తాశయము , పక్వాశయము నడుమ 8 వదైన గర్భాశయముండును.శ్లేష్మము , రక్తమునకు నడుమ పద్మము ఆకారములో హృదయముండును. దాని రంధ్రముల ద్వారా రక్తము క్రిందికి ప్రవహించును. 83 సుషీరంస్యాదధోవక్త్రం యకృత్ఫ్లీహాంతరస్థితం ఏతఛ్చచేతనస్థానం తదస్మింస్తమసావృతే ఈ హృదయమే చేతనమునకు స్థానము. చేతనము అనాదియగు అవిద్యచే కప్పబడియుండును. హృదయపద్మము ముడుచుకుని జీవాత్మ నిద్రించియుండును. 84 నిమీలతి స్వపిత్యాత్మాజాగర్తివికసత్యపి ద్వేధాస్వప్నసుషుప్తిభ్యాం స్వాపోబాహ్యేంద్రియాణిచేత్ హృదయపద్మము వికసించినపుడు జీవుడు మేల్కాంచును. నిద్ర కల లేదా స్వప్నము , సుషుప్తి లేదా గాఢనిద్ర అని రెండు విధములు. 85 లీయంతేహృదిజాగర్తిచిత్తం స్వప్నస్తదోచ్యతే మనశ్చేల్లీయతేప్రాణేసుషుప్తిఃస్యాత్తదాత్మనః ఇంద్రియములన్ని హృదయమున లీనమైనపుడు కూడా మనసు మేల్కొనియుండును. దానిని స్వప్నమందురు. మనసు కూడా ప్రాణమున లీనమైనపుడుసుషుప్తి ( గాఢనిద్ర ) . అపుడాత్మ నిద్రించును. 86 స్వయపీతః పరాత్మానం స్వపిత్యాత్మేత్యతోమతః శ్రవణేనయనే నాసేవదనంగుదశేఫసీ చెవులు, కన్నులు,ముక్కు రంధ్రములు, నోరు , గుదమేఢ్రములు ఈ నవరంధ్రములు బాహ్యమలమును మోయును. 87 బహిర్మలవహానిస్యుః నవస్రోతాంసిదేహినామ్ స్త్రీణాంత్రీణ్యధికానిస్యుః స్తనయోర్ధ్వేభగేఅసృజః ఈ బాహ్యరంధ్రములు కాక స్త్రీలకు భగాంతర్భాగమున స్తనములు , శోణిత ద్వారము అను మూడు ద్వారములు అధికముగా కలవు. 88 అస్థిస్నాయుసిరామాం సస్థానిజాలానిషోడశ షట్ కూర్చాఃకరయోరంఘ్యో కంధరాయాంచమేఘనే అస్థి , స్నాయువు , సిరలు , మాంసము మొదలైన పేర్లతో మొత్తము పదహారు కలవు.ఇవి చేతులు, కాళ్లు , మెడ మొదలైన భాగములలో వుండును. 89 పార్శ్వయోః పృష్ఠవంశస్య చతస్రోమాంసరజ్జవః సీవన్యః పంచశిరసిద్వేజిహ్వాలింగయోర్మతే వెన్నెముక పక్క భాగములలో 4 మాంస కణజాలములుండును. తలలో 5 నాలిక లింగ భాగములలో 2 కణజాలములుండును. 90 చతుర్దశాష్టాదశవాసమ్మతా అస్థిరాశయః అస్థ్నాంశరీరేసంధ్యాస్యాతీషష్టియుస్తంశతత్రయమ్ అస్థిరాశులు ( ఎముకలపోగులు ) 16 కానీ 18 కానీ ఉంటాయని చెపుతారు. కాని శరీరంలో మొత్తం ఎముకలు 360 91 వలయాని కపాలానిరుచకాస్తరుణానిచ నలకానీతితాన్యాహేః పంచధాఅస్థేనిసూరయః తదజ్ఞులు ( తెలిసినవారు ) ఈ ఎముకలపోగులను 5 విధములను చెప్పుదురు. అవి వలయములు , కపాలము , రుచకములు, తరుణములు , నలకములు. 92 త్రీణ్యేవాస్థిశతాన్యత్ర ధన్వంతరిభాషత ద్వేశతేతత్వస్థిసంధీనాం స్యాతామత్రదళోత్తరే ధన్వంతరి ( వైద్యుడు ) చెప్పిన ప్రకారము శరీరమున అస్థులు ( ఎముకలు ) 300 మాత్రమే. అందు అస్థిసంధుల సంఖ్య 110(joints). 93 కోరకాః ప్రతరాస్తున్నాః సేవన్యః స్యురులూఖలాః సాముద్రామండలాః శంఖావర్తావాయసతుండకాః అస్థిసంధులు ( joints ) 8 విధములు. కోరకములు, ప్రతరములు, తున్నములు, సేవకులు, ఉలూఖలములు, సాముద్రములు, మండలములు, శంఖావర్తములు , వాయసతుండకములు. 94 ఇత్యష్టధానముద్దిష్టా మునీంద్రైరష్టసంధయః పేశీస్నాయుసిరాసంధి సహస్రద్వితీయామతమ్ మునీంద్రులచే ఇవి 8 విధములుగా చెప్పబడినవి. ధమనులు, సిరలు వంటి రక్తనాళములు , కండరములు కలిసి రెండు వేలుగా చెప్పబడినవి. 95 నవస్నాయు శతానిస్యుశ్చతుర్ధాస్నాయవోమతాః ప్రతానవత్యః సుషేరాః కండరాః పృధులాస్తధా అందు నరములు 900. మళ్లీ ఆ నరాలు 4 విధాలుగా విభజింపబడినాయి. స్నాయువులు, ప్రతానవతులు, సుషిరములు , కండరములు. 96 బంధనైర్బహుభిర్బధ్ధా భూరిభారక్షమాభవేత్ నౌరంభసి యథాస్నాయు శతభిధ్ధాతనుస్తథా తాళ్లతోకట్టబడిన నావ నీళ్లలో మునిగి బరువు మోయడానికి సమర్థమవుతుంది. అలాగే స్నాయువులు లేదా నరాలతో చుట్టబడిన శరీరంకూడా బరువును మోయడానికి సిద్ధమవుతుంది. 97 పంచపేశీశతాన్యాహుః శరీరస్థానిసూరయః అధికావింశతిః స్త్రీణాంతత్రస్యుః స్తనయోర్దశ శరీరము మొత్తమున 100 నరములు నిండియుండును. స్త్రీలయందు ఇంకా 25 ఎక్కువగా వుంటాయి. 98 యౌవనేతాః ప్రవర్థంతే దశయోనౌతుత్రచ ద్వే అంతః ప్రసృతేబాహ్యేద్వేతిస్రోగర్భమార్గణః స్త్రీలలో ఎక్కువగా వుండే పది నరాలు స్తనాలలోనూ , పది యోనిమార్గంలోనూ యవ్వనంలో ఏర్పడతాయి. మిగిలినవి రెండు లోపలి భాగములకు రెండు బయటి భాగములకు , మూడు గర్భాశయమునకు బలాన్ని కలిగిస్తాయి. 99 శంఖనాభ్యాకృతిర్యో నిస్త్రావర్తాఅత్రతృతీయకే ఆవర్తేగర్భాశయాఅస్తి పిత్తపక్వాశయాంతరే మూడు సుళ్లు కలిగిన యోని శంఖనాభి ఆకారంలో వుంటుంది. ఈ యోని మూడవ వలయంలో పిత్తాశయము ( గాల్ బ్లాడర్) , జీర్ణాశయము మధ్యలో గర్భాశయము వుంటుంది. 100 రోహితాభిధమత్స్యస్య సదృశీతత్రపేశికా శుక్లార్తవ ప్రవేశిన్యస్తిస్రః ప్రఛ్చాదికామతా</poem> గర్భాశయము మధ్యలో గర్భశయ్య కలదు. ఆగర్భాశయము మధ్య చేప వలె తేలుచుండును. శుక్లము , శోణితము ప్రవేశించు ద్వారములుగా మూడు పేశికలుండును. <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.8|2.8]]'''</big> |}</center> irvx38xru63yw0e7g0m86tii9gz3gze సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.6 0 3496 36063 2025-06-20T11:07:43Z Vjsuseela 2214 "{{Contents}} ==<center>పిండోత్పత్తి ప్రకరణము</center>== '''66వ శ్లోకం నుండి 80 వరకు'''<poem> 66 ఉదానః పాదయోరాస్తే హస్తయారంగసంధిషు కర్మాస్యదేహయోన్నయనోత్క్రుమణాదిప్రకీర్తితమ్ ఉదానవాయు..." తో కొత్త పేజీని సృష్టించారు 36063 wikitext text/x-wiki {{Contents}} ==<center>పిండోత్పత్తి ప్రకరణము</center>== '''66వ శ్లోకం నుండి 80 వరకు'''<poem> 66 ఉదానః పాదయోరాస్తే హస్తయారంగసంధిషు కర్మాస్యదేహయోన్నయనోత్క్రుమణాదిప్రకీర్తితమ్ ఉదానవాయువు పాదములు , హస్తములు , అంగసంధులందు నిండియుండును. దేహము పైకెగురునట్లు చేయుటకు పీల్చిన గాలి వదలుటకు , మరణమునకు ఉపయోగపడును. 67 త్వగాదిధాతూనాశ్రిత్య పంచనాగాదయః స్థితాః ఉద్గారాదినిమేషాది క్షుతప్రభృతిక్రమాత్ నాగము , కూర్మము , కృకరము, దేవదత్తము , ధనంజయము అను 5 రకముల వాయువులు త్వక్కు అనగా చర్మమును ఆశ్రయించును. త్రేన్పు, రెప్పపాటు, తుమ్ము , అలసట , దగ్గు అను అసంకల్పిత ప్రతీకార చర్యలను కలిగించును. 68 ఈ జ్ఞాన కర్మేంద్రియములు ప్రకృతిలోని పంచభూతముల నుండి కొన్నిటిని స్వీకరించును. అగ్ని స్వరూపమైన సూర్యుని నుండి కన్ను రూపము, వేడి , పాకము , ప్రకాశము , కోపము , తేజము , బలము , తీక్షణత , శూరత్వము , మేధావిత్వము ( తెలివి ) అను విషయములను గ్రహించును. 69 అమరషంతైక్ష్ణమూష్మాణ మోజస్తేజశ్చశూరతామ్ మేధావితాం తధాదత్తే జలాత్తు రసనం రసమ్ జలమునుండి జిహ్వ ద్వారా కొన్నిటిని గ్రహించును. 70 శైత్యంస్నేహంద్రవం స్వేదం మూత్రాదిమృస్తతామపి భూమేర్ఘాణింద్రియం గంధం స్థైర్యం ధైర్యంచగౌరవమ్ జలము నుండి నాలుక ద్వారా రుచి, చల్లదనము, ద్రవము , చెమట , మూత్రము వంటి వాటిని గ్రహించును. 71 శ్మశ్రుకేశనఖం దంతానస్థాద్యన్యఛ్ఛకర్కశమ్ వాతాదిధాతుప్రకృతిర్వ్యోమాది ప్రకృతిస్తథా భూమి నుండి ముక్కు ద్వారా వాసన , స్థిరత్వము , ధీరత్వము , గౌరవము , మీసము , గడ్డము , జుట్టు , పళ్లు ( దంతాలు ) గోళ్లు మిగిలిన కఠిన పదార్థములను గ్రహించును. 72 సప్తథాసాత్త్వికోయశ్చ బ్రహ్మేంద్రయమవిగ్రహః వరుణాశ్చాదకౌబేరఆర్షోగంధర్వవిగ్రహః సాత్త్విక స్వభావము కలిగిన దేహము ఏడు రకములు. బ్రహ్మ, ఇంద్ర , యమ,వరుణ , కుబేర , ఆరుషి, గంధర్వులు. 73 రాజసఃషడ్విధోయశ్చపైశాచోరాక్షసస్తథా అసురశ్శాకునఃసర్పః ప్రేత దేహస్తధాపరః రాజస దేహము ఆరు రకములు. పైశాచము , రాక్షసము , ఆసురము , శాకునము , సార్పము , ప్రేతము 74 తామసస్త్రివిదోయశ్చ పశుమత్స్యాంఘ్రిపాకృతిః తేషాంలక్ష్మాణినబ్రూమో గ్రంధవిస్తరకాతరాః తామసదేహము పశు మత్స్య , వృక్షాకృతిలోనుండును. గ్రంథ విస్తర భీతిచే మిగిలిన లక్షణములు చెప్పబడలేదు. 75 పిండస్యాహుః షడంగాని లిరిక్స్ పాదౌకరౌతధా మధ్యంచేత్యధవక్ష్యంతే ప్రత్యంగాన్యఖిలాన్యపి పిండమునకు శిరస్సు , పాదములు , కరములు , మధ్యము అని ఆరంగములు మొదట చెప్పబడును. అనంతరము సకలములైన అంగములు చెప్పబడును. 76 త్వచస్సప్తకలా స్సప్తస్నాయుశ్లేష్మజరాయుభిః ఛన్నాః కోశాగ్నిభిః పక్వాస్తాధాతూనంతరాంతరా పిండము సప్తత్వక్కులు , సప్తకలలు , సూక్ష్మసిరలు , శ్లేష్మము మావి చేకప్పబడి కోశాగ్నిచే పచింపబడియుండును. 77 ధాతువులే సీమలుగా గలిగి ధాతువులను భుజించుచు మాంసము , రక్తము , సిరలు , ధమనులు ఏర్పరచుకొని పిండము పెరుగును. 78 స్నాయుస్రోతాం సిరోహంతి పంపే పంకే పంకజకందవత్ అసుజ్ఞ్మేదఃశ్లేష్మశకృత్పిత్తశుక్లధరాః పరాః పంకము ( బురదలో ) తామర దుంప మొలచినట్లు ఆ మాంసమున సిరలు ధమనులు , స్నాయుస్రోతస్సులు , ఇతరములైన త్త్వక్కలలు , రక్తము , మేదము , శ్లేష్మము , పిత్తము , శుక్లము ఏర్పడును. 79 త్వగసృజ్మంసమేదోఅస్థిమజ్జ శుక్లానిధాతవః సప్తస్యున్తత్రచోక్తాత్వగ్రక్తం జాఠరవహ్నినా శరీరమందలి ధాతువులు 7 . చర్మము , రక్తము , మాంసము , మేధస్సు ( మెదడు ) , మజ్జ లేదా మూలుగ , అస్థి ( ఎముక ) , శుక్లము. 80 పక్వాద్భవేదన్నరసాదేవం రక్తాదిభిః పరే స్వ స్వ శోకాగ్నినాపక్క్వై ర్జన్యంతేధాతవక్రమాత్ జఠరాగ్ని వలన పక్వమైన అన్నరసము నుండి రక్తము పుట్టును. అట్లే తమతమ శోకాగ్నుల నుండి ఇతరధాతువులు క్రమముగా పుట్టును.</poem> <center> {| class="wikitable" !<big>తరువాత పేజీ [[సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/2.7|2.7]]'''</big> |}</center> 1oc3tl0ktq2r6o9d56n972tgdlhsx4k