వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.45.0-wmf.4
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
గోవింద నామాలు
0
8920
488672
471837
2025-06-11T03:16:52Z
223.196.168.133
488672
wikitext
text/x-wiki
గోవింద నామాలు మరింత సమాచారం క్లిక్ చేసి చదవండి
https://dasamiastro.com/govinda-namalu-in-telugu/
1) శ్రీ శ్రీనివాసా గోవిందా
2) శ్రీ వేంకటేశా గోవిందా
3) భక్తవత్సల గోవిందా
4) భాగవతాప్రియ గోవిందా
5) నిత్యనిర్మల గోవిందా
6) నీలమేఘశ్యామ గోవిందా
7) పురాణపురుషా గోవిందా
8) పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
9) నందనందనా గోవిందా
10) నవనీతచోరా గోవిందా
11) పశుపాలక శ్రీ గోవిందా
12) పాపవిమోచన గోవిందా
13) దుష్టసంహార గోవిందా
14) దురతనివారణ గోవిందా
15) శిష్టపరిపాలక గోవిందా
16) కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
17) వజ్రమకుటధర గోవిందా
18) వరాహమూర్తీవి గోవిందా
19) గోపీజనలోల గోవిందా
20) గోవర్ధనోద్ధార గోవిందా
21) దశరధనందన గోవిందా
22) దశముఖమర్ధన గోవిందా
23) పక్షివాహనా గోవిందా
24) పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
25) మత్స్యకూర్మ గోవిందా
26) మధుసూదనహరి గోవిందా
27) వరాహనృసింహ గోవిందా
28) వామనభృగురామ గోవిందా
29) బలరామానుజ గోవిందా
30) బౌద్ధకల్కిధర గోవిందా
31) వేణుగానప్రియ గోవిందా
32) వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
33) సీతానాయక గోవిందా
34) శ్రితపరిపాలక గోవిందా
35) దరిద్రజనపోషక గోవిందా
36) ధర్మసంస్థాపక గోవిందా
37) అనాథరక్షక గోవిందా
38) ఆపధ్భాందవ గోవిందా
39) శరణాగతవత్సల గోవిందా
40) కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
41) కమలదళాక్షా గోవిందా
42) కామితఫలదాత గోవిందా
43) పాపవినాశక గోవిందా
44) పాహిమురారే గోవిందా
45) శ్రీముద్రాంకిత గోవిందా
46) శ్రీవత్సాంకిత గోవిందా
47) ధరణీనాయక గోవిందా
48) దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
49) పద్మావతీప్రియ గోవిందా
50) ప్రసన్నమూర్తి గోవిందా
51) అభయహస్తప్రదర్శన గోవిందా
52) మర్త్యావతారాగోవిందా
53) శంఖచక్రధర గోవిందా
54) శారంగదాధర గోవిందా
55) విరాజతీర్థ గోవిందా
56) విరోధిమర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
57) సాలగ్రామధర గోవిందా
58) సహస్రనామ గోవిందా
59) లక్ష్మీవల్లభ గోవిందా
60) లక్ష్మణాగ్రజ గోవిందా
61) కస్తూరితిలక గోవిందా
62) కాంచనాంబరధర గోవిందా
63) గరుడవాహనా గోవిందా
64) గజరాజరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
65) వానరసేవిత గోవిందా
66) వారథిబంధన గోవిందా
67) ఏడుకొండల వాడా గోవిందా
68) ఏకస్వరూపా గోవిందా
69) శ్రీరామకృష్ణ గోవిందా
70) రఘుకులనందన గోవిందా
71) ప్రత్యక్షదేవ గోవిందా
72) పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
73) వజ్రకవచధర గోవిందా
74) వైజయంతిమాల గోవిందా
75) వడ్డీకాసులవాడా గోవిందా
76) వసుదేవతనయాగోవిందా
77) బిల్వపత్రార్చిత గోవిందా
78) భిక్షుకసంస్తుత గోవిందా
79) స్త్రీపుంరూపా గోవిందా
80) శివకేశవమూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
81) బ్రహ్మానందరూపా గోవిందా
82) భక్తరక్షక గోవిందా
83) నిత్యకళ్యాణ గోవిందా
84) నీరజనాభా గోవిందా
85) హతిరామప్రియ గోవిందా
86) హరిసర్వోత్తమ గోవిందా
87) జనార్ధనమూర్తి గోవిందా
88) జగత్సాక్షిరూపా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
89) అభిషేకప్రియ గోవిందా
90) అపన్నివరణ గోవిందా
91) రత్నకిరీటా గోవిందా
92) రామానుజనుత గోవిందా
93) స్వయంప్రకాశ గోవిందా
94) అశ్రితపక్ష గోవిందా
95) నిత్యశుభప్రద గోవిందా
96) నిఖిలలోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
97) ఆనందరూపా గోవిందా
98) ఆద్యంతరహితా గోవిందా
99) ఇహపరదాయక గోవిందా
100) ఇభరాజరక్షక గోవింద
101) పరమదయాల్లో గోవిందా
102) పద్మనాభాహరి గోవిందా
103) తిరుమలవాస గోవిందా
104) తులసీ వనమాలి గోవిందా
గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా
105) శేషశాయి గోవిందా
106) శేషాద్రినిలయ గోవిందా
107) శ్రీ శ్రీనివాసా గోవిందా
108) శ్రీవేంకటేశా గోవిందా
గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా
ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః||
https://greatertelugu.org/
[[వర్గం:స్తోత్రములు]]
aw2lg7metzp8ousrj3befzyd9w0sfve
488673
488672
2025-06-11T03:17:25Z
223.196.168.133
488673
wikitext
text/x-wiki
గోవింద నామాలు మరింత సమాచారం క్లిక్ చేసి చదవండి
https://dasamiastro.com/govinda-namalu-in-telugu/
1) శ్రీ శ్రీనివాసా గోవిందా
2) శ్రీ వేంకటేశా గోవిందా
3) భక్తవత్సల గోవిందా
4) భాగవతాప్రియ గోవిందా
5) నిత్యనిర్మల గోవిందా
6) నీలమేఘశ్యామ గోవిందా
7) పురాణపురుషా గోవిందా
8) పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
9) నందనందనా గోవిందా
10) నవనీతచోరా గోవిందా
11) పశుపాలక శ్రీ గోవిందా
12) పాపవిమోచన గోవిందా
13) దుష్టసంహార గోవిందా
14) దురతనివారణ గోవిందా
15) శిష్టపరిపాలక గోవిందా
16) కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
17) వజ్రమకుటధర గోవిందా
18) వరాహమూర్తీవి గోవిందా
19) గోపీజనలోల గోవిందా
20) గోవర్ధనోద్ధార గోవిందా
21) దశరధనందన గోవిందా
22) దశముఖమర్ధన గోవిందా
23) పక్షివాహనా గోవిందా
24) పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
25) మత్స్యకూర్మ గోవిందా
26) మధుసూదనహరి గోవిందా
27) వరాహనృసింహ గోవిందా
28) వామనభృగురామ గోవిందా
29) బలరామానుజ గోవిందా
30) బౌద్ధకల్కిధర గోవిందా
31) వేణుగానప్రియ గోవిందా
32) వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
33) సీతానాయక గోవిందా
34) శ్రితపరిపాలక గోవిందా
35) దరిద్రజనపోషక గోవిందా
36) ధర్మసంస్థాపక గోవిందా
37) అనాథరక్షక గోవిందా
38) ఆపధ్భాందవ గోవిందా
39) శరణాగతవత్సల గోవిందా
40) కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
41) కమలదళాక్షా గోవిందా
42) కామితఫలదాత గోవిందా
43) పాపవినాశక గోవిందా
44) పాహిమురారే గోవిందా
45) శ్రీముద్రాంకిత గోవిందా
46) శ్రీవత్సాంకిత గోవిందా
47) ధరణీనాయక గోవిందా
48) దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
49) పద్మావతీప్రియ గోవిందా
50) ప్రసన్నమూర్తి గోవిందా
51) అభయహస్తప్రదర్శన గోవిందా
52) మర్త్యావతారాగోవిందా
53) శంఖచక్రధర గోవిందా
54) శారంగదాధర గోవిందా
55) విరాజతీర్థ గోవిందా
56) విరోధిమర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
57) సాలగ్రామధర గోవిందా
58) సహస్రనామ గోవిందా
59) లక్ష్మీవల్లభ గోవిందా
60) లక్ష్మణాగ్రజ గోవిందా
61) కస్తూరితిలక గోవిందా
62) కాంచనాంబరధర గోవిందా
63) గరుడవాహనా గోవిందా
64) గజరాజరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
65) వానరసేవిత గోవిందా
66) వారథిబంధన గోవిందా
67) ఏడుకొండల వాడా గోవిందా
68) ఏకస్వరూపా గోవిందా
69) శ్రీరామకృష్ణ గోవిందా
70) రఘుకులనందన గోవిందా
71) ప్రత్యక్షదేవ గోవిందా
72) పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
73) వజ్రకవచధర గోవిందా
74) వైజయంతిమాల గోవిందా
75) వడ్డీకాసులవాడా గోవిందా
76) వసుదేవతనయాగోవిందా
77) బిల్వపత్రార్చిత గోవిందా
78) భిక్షుకసంస్తుత గోవిందా
79) స్త్రీపుంరూపా గోవిందా
80) శివకేశవమూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
81) బ్రహ్మానందరూపా గోవిందా
82) భక్తరక్షక గోవిందా
83) నిత్యకళ్యాణ గోవిందా
84) నీరజనాభా గోవిందా
85) హతిరామప్రియ గోవిందా
86) హరిసర్వోత్తమ గోవిందా
87) జనార్ధనమూర్తి గోవిందా
88) జగత్సాక్షిరూపా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
89) అభిషేకప్రియ గోవిందా
90) అపన్నివరణ గోవిందా
91) రత్నకిరీటా గోవిందా
92) రామానుజనుత గోవిందా
93) స్వయంప్రకాశ గోవిందా
94) అశ్రితపక్ష గోవిందా
95) నిత్యశుభప్రద గోవిందా
96) నిఖిలలోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
97) ఆనందరూపా గోవిందా
98) ఆద్యంతరహితా గోవిందా
99) ఇహపరదాయక గోవిందా
100) ఇభరాజరక్షక గోవింద
101) పరమదయాల్లో గోవిందా
102) పద్మనాభాహరి గోవిందా
103) తిరుమలవాస గోవిందా
104) తులసీ వనమాలి గోవిందా
గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా
105) శేషశాయి గోవిందా
106) శేషాద్రినిలయ గోవిందా
107) శ్రీ శ్రీనివాసా గోవిందా
108) శ్రీవేంకటేశా గోవిందా
గోవిందాహరి గోవిందా
గోకులనందన గోవిందా
ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః||
https://greatertelugu.org/
[[వర్గం:స్తోత్రములు]]
lhsrv54gz339gl6xs1tp4i8fvapcj5x
రచయిత:శేషాద్రి రమణ కవులు
102
19443
488857
452018
2025-06-11T06:39:24Z
Rajasekhar1961
50
/* రచనలు */
488857
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = శేషాద్రి
|అసలుపేరు = రమణ కవులు
|పేరు_మొదటి_అక్షరం = శ
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ = శేషాద్రి రమణ కవులు తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన [[జంట కవులు]] మరియు చరిత్ర పరిశోధకులు. వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన [[రచయిత:దూపాటి శేషాచార్యులు|దూపాటి శేషాచార్యులు]] (1890-1940) మరియు నాలుగవ వారైన [[రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు|దూపాటి వెంకట రమణాచార్యులు]] (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = శేషాద్రి రమణ కవులు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
*[[ఆంధ్ర వీరులు]]
*[[ఆంధ్ర వీరులు - రెండవ భాగము]]
* [[భక్తిరసశతకసంపుటము]] నకు పీఠిక.
* [[భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/సర్వలోకేశ్వరశతకము|సర్వలోకేశ్వరశతకము]] (1928)
* [[ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము]] (1941)
* [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/మల్లారెడ్డి]] (1918)
* [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 5/వీరమాత (పద్యములు)]]
* [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/స్వప్నకావ్యము]]
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]]
1b8avgip4zx51n4can9wtwyntiol97x
488861
488857
2025-06-11T06:59:27Z
Rajasekhar1961
50
/* రచనలు */
488861
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = శేషాద్రి
|అసలుపేరు = రమణ కవులు
|పేరు_మొదటి_అక్షరం = శ
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ = శేషాద్రి రమణ కవులు తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన [[జంట కవులు]] మరియు చరిత్ర పరిశోధకులు. వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన [[రచయిత:దూపాటి శేషాచార్యులు|దూపాటి శేషాచార్యులు]] (1890-1940) మరియు నాలుగవ వారైన [[రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు|దూపాటి వెంకట రమణాచార్యులు]] (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = శేషాద్రి రమణ కవులు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
*[[ఆంధ్ర వీరులు]]
*[[ఆంధ్ర వీరులు - రెండవ భాగము]]
* [[పాపారాయనిర్యాణము]] (1921)
* [[భక్తిరసశతకసంపుటము]] నకు పీఠిక.
* [[భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/సర్వలోకేశ్వరశతకము|సర్వలోకేశ్వరశతకము]] (1928)
* [[ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము]] (1941)
* [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/మల్లారెడ్డి]] (1918)
* [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 5/వీరమాత (పద్యములు)]]
* [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/స్వప్నకావ్యము]]
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]]
d60fuloxuqhw8m4192xrfi3qmgmp0u9
పుట:TeluguJaateeyamuluPartI.djvu/1
104
29348
489129
178434
2025-06-11T11:26:16Z
శ్రీరామమూర్తి
1517
489129
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Bhaskaranaidu" /></noinclude>{{Center|
{{p|fs150}}తెలుగుఁ జాతీయములు
}}
{{Center|
{{p|fs125}}ప్రథమ భాగము
}}
{{Center|
{{p|fs100}}సంపాదకుఁడు :
}}
{{Center|
{{p|fs125}}మధురకవి : నాళము కృష్ణరావు
}}
{{Center|
{{p|fs125}}వ్యాఖ్యాతలు:
}}
{{Center|
{{p|fs125}}కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి
}}
{{Center|
{{p|fs125}}ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి
}}
{{Right|
{{p|fs125}}వెల రు. 1-0-0
}}<noinclude><references/></noinclude>
nr6oi4jidclbyh1x78bl4k2pgi55ppl
489131
489129
2025-06-11T11:26:48Z
శ్రీరామమూర్తి
1517
489131
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Bhaskaranaidu" /></noinclude>{{Center|
{{p|fs150}}తెలుఁగు జాతీయములు
}}
{{Center|
{{p|fs125}}ప్రథమ భాగము
}}
{{Center|
{{p|fs100}}సంపాదకుఁడు :
}}
{{Center|
{{p|fs125}}మధురకవి : నాళము కృష్ణరావు
}}
{{Center|
{{p|fs125}}వ్యాఖ్యాతలు:
}}
{{Center|
{{p|fs125}}కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి
}}
{{Center|
{{p|fs125}}ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి
}}
{{Right|
{{p|fs125}}వెల రు. 1-0-0
}}<noinclude><references/></noinclude>
8nfig5kkhb58qko0yz02zuai2dp84yd
పుట:TeluguJaateeyamuluPartI.djvu/4
104
29351
489138
403838
2025-06-11T11:28:49Z
శ్రీరామమూర్తి
1517
489138
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" /></noinclude>{{p|fs150|ac}}'''తెలుఁగు జాతీయములు'''</p>
{{left margin|5em}}
{{larger|'''అం అనిన ఢం అన నేరఁడు'''}}
<poem>
ఏమియు రాని మూఢుడు
ఓ అనిన న రాదు అన్నట్టు
ఉ. అక్కట! పొట్ట చించిన నొ కక్షర మైనను రాదు టెక్కులుం
డక్కులు గాని య మ్మనిన ఢమ్మన నేర్వడు వేదమందు సొం
పెక్కిన యన్ని విద్యల నహీనుఁడ నేనని కాపువారిచే
మ్రొక్కులు గొంచు నాతడు సమున్నత గర్వము హత్తివర్తిలున్
</poem> శుక.2 ఆ.96 పే
{{larger|'''అంకకాఁడు'''}}
<poem>
చలపాది, కలహప్రియుఁడు
తే. ఎలసి యేప్రొద్దుగను బొంద నీక మరుఁడు
కలహమున కంకకాఁడయి కాలు ద్రవ్వఁ
బాండుబహుళక్షపాపరంపరలు వెడల
నింటిలో నేదుముల్లయ్యె నిందుముఖికి.
ఆము. 5. 84
</poem><noinclude><references/></noinclude>
g7zznof01jpe070e1d9h1ca0bktww1f
ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1
0
35198
488571
488444
2025-06-10T17:01:32Z
Vjsuseela
1850
/* సంచిక 1 */
488571
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము =ముఖపత్రం
| ముందరి = [[ఆంధ్ర గ్రంథాలయం]]
| తదుపరి =[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటం 2|సంపుటం 2]]
| వివరములు =
|సంవత్సరం=1939-1940
}}
{{p|fs150|ac}}విషయసూచిక</p>
== <center>[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సెప్టెంబరు 1939|సంచిక 1]]</center>==
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/Why, What, How?|1. Why, What, How?]]}}...{{smaller|[[రచయిత:ఎస్.ఆర్.రంగనాధన్ |S.R. RANGANATHAN, M, A., L. T., F. L. A.]]}}|3=1}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/సంపాదకీయం|2. సంపాదకీయం]]}}...{{smaller|}}||3=3}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/'అందరికీ పుస్తకాలు!'|3.'అందరికీ పుస్తకాలు!']]}}...{{smaller|}}||3=8}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/సంచార గ్రంథాలయాలు|4. సంచార గ్రంథాలయాలు]]}}...{{smaller|[[రచయిత:అయ్యంకి వెంకటరమణయ్య |శ్రీ అయ్యంకి రమణయ్యగారు]]}}|3=9}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/అమెరికాదేశ గ్రంథాలయము|3. అమెరికా దేశ గ్రంథాలయము]]}}...{{smaller|[[రచయిత:పాతూరి నాగభూషణం |పాతూరి నాగభూషణం ]]}}|3=13}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/గ్రామ గ్రంథాలయ సేవ|4. గ్రామ గ్రంథాలయ సేవ]]}}...{{smaller|[[రచయిత: పుణ్యమూర్తి|పుణ్యమూర్తి ]]}}|3=21}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/'గ్రంథాలయ ధర్మము'|5.'గ్రంథాలయ ధర్మము']]}}...{{smaller|[[రచయిత: పుణ్యమూర్తి|పుణ్యమూర్తి ]]}}|3=23}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/సమాచారాలు సలహాలు|6. సమాచారాలు సలహాలు]]}}...{{smaller|[[రచయిత:పుణ్యమూర్తి|పుణ్యమూర్తి ]]}}|3=24}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/ఆంధ్ర గ్రంథాలయోద్యమము|7. ఆంధ్ర గ్రంథాలయోద్యమము]]}}...{{smaller|[[రచయిత:పుణ్యమూర్తి|పుణ్యమూర్తి ]]}}|3=24}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/The Heart of a University|8. The Heart of a University]]}}...{{smaller|[[రచయిత:పుణ్యమూర్తి|Punyamurti ]]}}|3=24}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/The Heart of a University|9. The Heart of a University]]}}...{{smaller|[[రచయిత:పుణ్యమూర్తి|Punyamurti ]]}}|3=47}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/Suvey of Classification in Indian Libraries and a General Appeal|10. Survey of Classification in Indian Libraries and a General Appeal]]}}...{{smaller|[[రచయిత:కె.ఎం.శివరామన్|K.M.Sivarman ]]}}|3=49}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/Spiritual Experience and Mysticism-A Problem in Classification |11. Spiritual Experience and Mysticism-A Problem in Classification ]]}}...{{smaller|[[రచయిత:ఎస్.ఆర్.రంగనాధన్ |S.R. Ranganathan]]}}|3=55}}
{{Dotted TOC page listing|2=
{{sc|[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/The Andhra Library Movement |12. The Andhra Library Movement]]}}...{{smaller|}}||3=63}}
===<center>చిత్రములు (Illustrations)</center>===
{{dotted TOC page listing|
|{{sc|1. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు}}|{{DJVU page link|iii}}
}}
{{dotted TOC page listing|
|{{sc|2. ఓ 'బాటలో బోటులో గ్రంథాలు?}}|{{DJVU page link|8}}
}}
{{dotted TOC page listing|
|{{sc|3. సంచారి గ్రంధాలయ శకటము'మారుపకుం-మన్నాగుడి}}|{{DJVU page link|9}}
}}
{{dotted TOC page listing|
|{{sc|4. శ్రీ కొమ్మా సీతారామయ్యగారు}}|{{DJVU page link|23}}
}}
== <center>[[ ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/డిసెంబరు 1939 |సంచిక 2]]</center>==
సంపాదకీయం
డెన్మార్లు సందేశం
...
65
...
పంచాయతీ గ్రంథాలయాలు - ప్రభుత్వపు టుత్తరువులు
గ్రంథాలయములు - రిజిస్ట్రేషను
సంఘ సౌభాగ్యం
పుణ్యమూర్తి
ఆసియాఖండ గ్రంథాలయ సంఘములు
పాతూరి నాగభూషణం
వయోజనవిద్యాప్రచారము
వయోజనవిద్య - బోధనా పద్ధతులు
సి. రాజగోపాలాచార్యులు
వయోజనవిద్య - గ్రంథాలయములు
గాడిచర్ల హరిసర్వోత్తమరావు
69
70
71
...
...
వయోజనవిద్యా ప్రచారోద్యమ సమాచారములు
గ్రంథాలయములు - రిజిస్ట్రేషను
సమాచారాలు
సలహాలు
ఆంధ్రగ్రంథాలయోద్యమము
ఆంధ్ర తరప్రాంతములందలి వార్తలు
గ్రంధసమీక్షులు
...
సమీక్షకుచేరిన గ్రంథములు
Cultivation of a Community
S. R. Ranganathan
Some Pitfalls in Reference work
I. Sundaram
73
85
87
20 50
89
89
92
95
...
ఉ.
101
The Andhra Desa Library Association
Andhra Grandhalayam
115
117
122
123
125
140
142
అభిప్రాయములు
==<center>[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 3-4|సంచిక 3-4]]</center>==
విషయసూచిక (Contents)
సంపాదకీయం
కీర్తిశేషులు
444>
కీ. శే. గిడుగు వెంకట రామమూ 8 వంతులు
వడ్లమూడి "వేంకటరత్నము
గ్రంథాలయ నిబంధనలు
పాతూరి నాగభూషణం
గ్రంథాలయ పత్రిక
పుణ్యమూర్తి
8
మెల్విల్ డ్యూయీ
ప్రణ్యమూర్తుల రాజ శేఖరం
జర్మనీదేశము : ఛాత్రగ్రంథాలయములు
పిల్లల పుస్తకాలు : సోవియట్ రష్యా
సమాచారాలు
సలహాలు
ఆంధ్ర గ్రంథాలయోద్యముము
భారత గ్రంథాలయోద్యమము
నివేదికలు
వయోజన విద్యా ప్రచారము
గ్రంథసమీక్షలు (Book Reviews)
Exchanges ఆంధ్ర గ్రంథాలయం ఆఫీసుకు
చేరిన ప్రచురణల వివరములు
143
145
147
149
#44
158
164
166
*
170
2
172
189
192
***
196
: :
198
...
205
1
Removal of Illiteracy
206
G. Harisarvottama Rao
College Libraies
209
Punyamurti
Open Access in the Libraries
211
P. Konda Reddy
/ Spiritual Experience and Mysticism
Its place among main classes
S. R. Ranganathan
The Andhra Desa Library Association
215
Twenty-sixth Annual Report 226
Andhra Granthalayam
అభిప్రాయములు
280
[[వర్గం:ఆంధ్ర గ్రంథాలయం]]
fuum62i5upk9eyahimc8s1oxl7lrtv8
రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు
102
69417
488855
443075
2025-06-11T06:29:42Z
Rajasekhar1961
50
/* రచనలు */
488855
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = దూపాటి
|అసలుపేరు = వెంకట రమణాచార్యులు
|పేరు_మొదటి_అక్షరం = శ
|పుట్టిన_యేడు = 1893
|గిట్టిన_యేడు = 1963
|వివరణ = [[రచయిత:శేషాద్రి రమణ కవులు|శేషాద్రి రమణ కవులు]] తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన [[జంట కవులు]] మరియు చరిత్ర పరిశోధకులు. వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన [[రచయిత:దూపాటి శేషాచార్యులు|దూపాటి శేషాచార్యులు]] (1890-1940) మరియు నాలుగవ వారైన [[రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు|దూపాటి వెంకట రమణాచార్యులు]] (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = శేషాద్రి రమణ కవులు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
*[[ఆంధ్ర వీరులు]]
*[[ఆంధ్ర వీరులు - రెండవ భాగము]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనపోతనాయడు]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనుమకొండ]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
ejy2hbom629acolvtwr34uendnc7mw8
వేదిక:తిరుమల తిరుపతి దేవస్థానములు
0
70089
488563
482294
2025-06-10T16:27:29Z
Rajasekhar1961
50
488563
wikitext
text/x-wiki
{{portal header
| title = తిరుమల తిరుపతి దేవస్థానములు
| class = Z
| subclass1 =
| reviewed =
| shortcut =
| notes =
}}
* [[అన్నమాచార్య చరిత్ర పీఠిక]]
* [[తిరుమలై తిరుపతి యాత్ర]] (1923)
* [[మీఁగడ తఱకలు]] (1951)
* [[శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల]]
* [[సమర్థ రామదాసు]] (1994)
* పురంధరదాసులు రచించిన శ్రీనివాస సంకీర్తనలు
* [[శ్రీవేంకటేశ్వరవచనములు]] (1945) {{small scan link|Sri-Venkateshwara-Vacanamulu.pdf}}
* [[శ్రీనివాసవిలాససేవధి]] (1954)
* [[శ్రీరమాపరిణయము]] (2007)
* [[వేటూరివారి పీఠికలు]] (2012)
* [[ఆర్యకథానిధి]]
[[వర్గం:తిరుమల తిరుపతి దేవస్థానములు]]
[[వర్గం:వేదికలు]]
ajc1rd5fpim5pzkw98fz1p18dgq2k83
పుట:Geetanjali (Telugu).pdf/104
104
70377
489099
255362
2025-06-11T11:05:56Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
489099
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|<poem>
దేవ! యొకవందనమ్ముతొ ♦ జీవన మిది
యయ్యనంతాలయముఁ జేర ♦ నరుగుఁగాత!
</poem>}}
{{p|fs125}}{{center|గద్య.}}</p>
{{center|ఇది శ్రీపరమేశ్వర కరుణాఫలిత లలితకవితాకలిత శ్రీ</br>
రామలక్ష్మాంబా బుచ్చివేంకయామాత్యతనూజాత</br>
సకలసజ్జనవిధేయ ఆదిపూడి సోమనాథ</br>
నామధేయప్రణీతంబయిన</br>
గీతాంజలి</br>
సంపూర్ణము.}}
{{Css image crop
|Image = Geetanjali_(Telugu).pdf
|Page = 104
|bSize = 476
|cWidth = 108
|cHeight = 102
|oTop = 455
|oLeft = 182
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
g39awsvaxweeutogwvgipfzb2cw3y57
489102
489099
2025-06-11T11:07:24Z
Brjswiki
6801
489102
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|<poem>
దేవ! యొకవందనమ్ముతొ ♦ జీవన మిది
యయ్యనంతాలయముఁ జేర ♦ నరుగుఁగాత!
</poem>}}
{{p|fs125}}{{center|గద్య.}}</p>
{{center|ఇది శ్రీపరమేశ్వర కరుణాఫలిత లలితకవితాకలిత శ్రీ</br>
రామలక్ష్మాంబా బుచ్చివేంకయామాత్యతనూజాత</br>
సకలసజ్జనవిధేయ ఆదిపూడి సోమనాథ</br>
నామధేయప్రణీతంబయిన</br>
గీతాంజలి</br>
సంపూర్ణము.}}
{{Css image crop
|Image = Geetanjali_(Telugu).pdf
|Page = 104
|bSize = 476
|cWidth = 108
|cHeight = 102
|oTop = 455
|oLeft = 182
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
r6dsz7cbzcrqh7rog0vd8swoawjvppu
పుట:Geetanjali (Telugu).pdf/102
104
71847
489054
255360
2025-06-11T10:27:23Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
489054
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>
<poem>
{{left margin|5em}}మోదఖేదంబు లొప్పెడు ♦ భూమిలోని
వివిధచిత్రమ్ములను జూప ♦ వేడ్కతోడ
నవియె నడిపెను దప్పక ♦ యనియె నడిపె.
తుదకు యాత్రాంతమున సంజ ♦ యొదవినప్పు
డేప్రభుద్వారమున నవి ♦ యెలమిఁ జేర్చె?
నేప్రభుద్వారమున నవి ♦ యెలమిఁ జేర్చె? </div>
{{p|fs125}}{{Center|102}}</p>
{{left margin|5em}}కాంచితిని నిన్ను నేనని ♦ గర్వపడితి
మనుజులందఱిలోపల ♦ మహిని; గాన
వారు నాకార్యముల నెల్లఁ ♦ బ్రభువతంస!
నీదుచిత్తమ్ములే కాంచి ♦ నెమ్మితోడ
నాతఁ డెవఁ డని వచ్చి న ♦ న్నడుగుచుంద్రు.
ఏమిచెప్పంగవలయునో ♦ యెఱుఁగఁ గాన
నహహ! నేఁజెప్పలే నని ♦ యనిన నన్ను
దేవ! నిందించి నిరసించి ♦ పోవుచుంద్రు;
కూరుచుందువు చిఱునవ్వుఁ ♦ గూడి నీవు.
నిన్నుఁగూర్చిననాకథల్ ♦ నింపుచుందు
నిత్యగీతాళిలోపల ♦ నింపుచుందు;
నాత్మ దాఁగక యీరహ ♦ స్యంబు వెలికి
వెల్లిగొన వారు వచ్చిమా ♦ కెల్ల దీని
</poem> </div><noinclude><references/></noinclude>
jb7x2vl0mfgej8couv31q49kxufixqu
పుట:Geetanjali (Telugu).pdf/103
104
71848
489132
255361
2025-06-11T11:26:50Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
489132
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>
<poem>
{{left margin|5em}}యర్ధ మంతయుఁ జెప్పుమం ♦ చడుగుచుంద్రు.
ఏమిచెప్పంగవలయునో ♦ యెఱుగఁ గాన
నర్ధమెఱిఁగిన వా రెవ్వ ♦ రనిన నన్ను
దేవ! నవ్వుచు నిరసించి ♦ పోవుచుంద్రు;
కూరుచుందువు చిఱునవ్వుఁ ♦ గూడి నీవు.
</div>
{{p|fs125}}{{Center|103}}</p>
{{left margin|5em}}నాథ! యొకవందనమ్ముతో ♦ నాకు నున్న
యింద్రియములెల్లఁ బురివిచ్చి ♦యిజ్జగంబు
నంటుఁ గావుత నీచర ♦ ణాబ్జమందు!
నాథ! యొకవందనమ్ముతో ♦ నామనంబు
నీరముల నిండి కురియని ♦ నీరదంబు
నింగిలో శ్రావణమ్మున ♦ వంగినట్లు
వంగుఁగావుత నీమహా ♦ ద్వారమందు!
నాథ! యొకవందనమ్ముతొ ♦ నాదువివిధ
గతుల గీతమ్ములెల్లను ♦ గలసియేక
పూరమై శాంతవారధిఁ ♦ జేరుఁగాత!
గూండ్లు కరుగఁగ మనసులోఁ ♦ గోర్కిపుట్టి
పర్వతంబుల నుండెడు ♦ పట్టులకును
రేయిపవలును వదలక ♦ పోయిచేర
నరుగుచుండెడుబకపాళి ♦ యందమునను
</poem> </div><noinclude><references/></noinclude>
n5moaxxxljuhgp3zw9xkmt3lvb5c937
సూచిక:2015.386215.kumaara-sanbhavamu.pdf
106
96088
488567
319196
2025-06-10T16:40:25Z
Rajasekhar1961
50
488567
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=కుమారసంభవము (1994) ద్వితీయభాగము
|భాష=te
|సంపుటి=https://ia801608.us.archive.org/8/items/in.ernet.dli.2015.386215/2015.386215.kumaara-sanbhavamu.pdf
|రచయిత=నన్నెచోడుఁడు
|అనువాదకులు=
|ఎడిటర్=జొన్నలగడ్డ మృత్యుంజయరావు
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=హైదరాబాదు
|సంవత్సరం=1998
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=MS
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
25c434sj9h0rq4b8az2eqhi7vwrfbis
488568
488567
2025-06-10T16:42:00Z
Rajasekhar1961
50
488568
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=కుమారసంభవము (1994) ద్వితీయభాగము
|భాష=te
|సంపుటి=https://ia801608.us.archive.org/8/items/in.ernet.dli.2015.386215/2015.386215.kumaara-sanbhavamu.pdf
|రచయిత=[[రచయిత:నన్నెచోడుడు|నన్నెచోడుఁడు]]
|అనువాదకులు=
|ఎడిటర్=జొన్నలగడ్డ మృత్యుంజయరావు
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=హైదరాబాదు
|సంవత్సరం=1998
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=MS
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
l1zilq3ca4m8u4mmxq298g245rbb9pk
పుట:నృసింహపురాణము.pdf/1
104
108463
488784
351720
2025-06-11T05:58:28Z
Edla praveen
6529
/* మూల్యాంకన చేసారు */
488784
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Edla praveen" /></noinclude>
{{p|ac}}శ్రీరస్తు</p>
{{p|ac|fs200}}నృసింహపురాణము</p>
{{p|ac}}ఎఱ్ఱాప్రగడ ప్రణీతము</p>
{{Css image crop
|Image = నృసింహపురాణము.pdf
|Page = 1
|bSize = 345
|cWidth = 107
|cHeight = 111
|oTop = 258
|oLeft = 86
|Location = center
|Description =
}}
{{p|ac}}చెన్నపురి:</p>
{{p|ac}}వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచేఁ</p>
{{p|ac}}బ్రకటితము.</p>
{{p|ac}}1924.</p><noinclude><references/></noinclude>
rucfu7fkbfa6c7ce8vqf9bh14yokaas
రచయిత:నన్నెచోడుడు
102
119831
488569
484164
2025-06-10T16:45:45Z
Rajasekhar1961
50
/* రచనలు */
488569
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు =
|అసలుపేరు = నన్నెచోడుడు
|పేరు_మొదటి_అక్షరం = న
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ = 12 వ శతాబ్దానికి చెందిన కవి.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = నన్నెచోడుడు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[కుమారసంభవము]] (ముద్రణ: 1909) {{small scan link|కుమారసంభవము.pdf}}
** కుమార సంభవము (ముద్రణ: 1998) {{small scan link|2015.386215.kumaara-sanbhavamu.pdf}}
==రచయిత గురించిన రచనలు==
* [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/నన్నెచోడుడు]]
ova63lkadqq66y0xlepcczzt8qyyvfz
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/3
104
138523
488754
438950
2025-06-11T05:14:46Z
Edla praveen
6529
/* మూల్యాంకన చేసారు */
488754
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Edla praveen" /></noinclude>
{{p|fs200|ac}}సంగ్రహ</p>
{{p|fs200|ac}}ఆంధ్ర విజ్ఞాన కోశము</p><noinclude><references/></noinclude>
qc5ja5c1nbnnrebtbcjcowzokbgl35j
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/5
104
138525
488749
438423
2025-06-11T05:13:49Z
Edla praveen
6529
/* మూల్యాంకన చేసారు */
488749
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Edla praveen" /></noinclude>{{Css image crop
|Image = Sangraha_Andhra_Vijnana_Kosham_Volume_Three.pdf
|Page = 5
|bSize = 473
|cWidth = 348
|cHeight = 501
|oTop = 44
|oLeft = 71
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
aq121wg7rjshlkhnogxs3xzn0jm5j0h
పుట:Hello Doctor Final Book.pdf/281
104
148031
488709
488399
2025-06-11T04:06:31Z
డా. గన్నవరపు నరసింహమూర్తి
6184
Picture changed
488709
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs125}}25. మానసిక స్థితి వైపరీత్యాలు</p>}}
{{center|{{p|fs125}}( Mood disorders )</p>}}
మనమంతా ఎవరికి వారు తాము ప్రత్యేక వ్యక్తులమని భావిస్తుంటాము. ప్రతి జీవి ఒక తల్లి, ఒక తండ్రి నుంచి ఉద్భవించి, తనచుట్టూ ఉన్న పరిసరములను అర్థము చేసుకొని, వాటికి అనుగుణముగా వర్తించి మనుగడ సాగించడానికి యత్నిస్తుంది. మరి జంతువులలోను, మనుజులలోను అవయవపుంజము, జీవితము మస్తిష్కముతో ముడిపడి ఉంటాయి. మస్తిష్కము విభిన్న ఆలోచనలకు, భావోద్రేకములకు స్థానమయి ఉంటుంది. ఈ మస్తిష్క కణజాలములో ఉత్పత్తి, రవాణా, ధ్వంసమయే రసాయన పదార్థములపై మనోప్రవృత్తులు, మానసికస్థితులు ఆధారపడి ఉంటాయి. మన అందఱి మానసిక స్థితులు కాల,పరిసర పరిస్థితులకు అనుగుణ్యముగా మార్పులు చెందినా కొందఱిలో ఆ స్థితులు విపరీతము అగుటయో, చాలా కాలము స్థిరముగా ఉండుటయో జరిగినపుడు మనోస్థితి వైపరీత్యములు, మానసిక రుగ్మతలు కలుగుతాయి. మానసిక రుగ్మతలకు జీవిత కాలములో సుమారు 25 శాతము మంది కొద్దిగానో, హెచ్చుగానో గుఱి అవుతారు. అట్టివారిలో కొంతమంది దిగులుతో ఆత్మహత్యలకు పాల్పడుతారు. కొందఱు భావోద్రేకములతో హింసా ప్రవృత్తులను అలవరచుకుంటారు.
మానసికశాస్త్రము ఒక శాస్త్రముగాను, నవీన వైద్యములో ఒక భాగముగాను పరిణామము చెందినది.
'''దిగులు (Depression)'''
[[File:Depressed face pen and ink sketch.jpg|thumb|దిగులు మనిషి]]<noinclude><references/>
{{c|:: 280 ::}}</noinclude>
dvbwbi8djit0875s2cb4s5x2n1jwlye
పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/32
104
150250
488785
487594
2025-06-11T06:00:09Z
Rajasekhar1961
50
488785
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{| class="wikitable"
|+
|-
| 53. డా. యూ. హు. || డాక్టరు [[రచయిత:యూసుఫ్ హుస్సేన్ ఖాన్|యూసుఫ్ హుస్సేన్ ఖాన్]] ఎం. ఏ., చరిత్ర శాఖాధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అబుల్ ఫజల్|అబుల్ ఫజల్]]
|-
| 54. డా. వ. || డాక్టరు [[రచయిత:వహీదుద్దీన్|వహీదుద్దీన్]], రీడరు, ఫిలాసఫీశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరిస్టాటిల్ (5.తత్త్వవిషయము)|అరిస్టాటిల్ (తత్వ)]]
|-
| 55. డా. వి. య. || డాక్టరు [[రచయిత:వి. యశోదాదేవి|వి. యశోదాదేవి]], ఎం. ఏ., ఎం. లిట్. డి. లిట్., మదరాసు || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అలెగ్జాండరు|అలెగ్జాండరు]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశ చరిత్రము III|ఆంధ్రదేశ చరిత్రము III 1823_1675]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్ఘనిస్థానము (చరిత్రము)|ఆఫ్ఘనిస్థానము]]
|-
| 56, డా. ఎస్. వేం. రా. || డాక్టరు [[రచయిత:ఎస్. వేంకటేశ్వరరావు|ఎస్. వేంకటేశ్వరరావు]], ఎం. డి. (ఆంధ్ర) ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా జనరల్ హాస్పిటలు, హైదరాబాదు || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటువ్యాధులు-ఎల్లోపాతి|అంటువ్యాధులు (ఎల్లోపతి)]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్న జీవ పరివర్తన వ్యాధులు|అన్నజీవ పరివర్తన వ్యాధులు]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అవిసెన్నా|అవిసెన్నా]]<br>4. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆండ్రియాస్ వెసేలియస్|ఆండ్రియాస్ వెసేలియస్]]
|-
| 57. డా. సి. రా. || డాక్టరు [[రచయిత:సి. రాధాకృష్ణరావు|సి. రాధాకృష్ణరావు]], ఎం. ఏ.పి. హెచ్. డీ. థియొరెటికల్ రీసెర్చి ప్రొఫెసరు, ట్రైనింగ్ డివిజన్ అధ్యక్షులు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కలకత్తా || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనువర్తిత సంఖ్యాశాస్త్రము|అనువర్తిత సంఖ్యాశాస్త్రము]]
|-
| 58. డి. డి. బి. || శ్రీ [[రచయిత:డి. దినకరబిందు|డి. దినకరబిందు]] జి, డి. (ఆర్కి టెక్చరు). ఎ. ఆర్. ఐ.బి. ఎ., క్రొత్తఢిల్లీ || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆకృతి రచన-ఆధునిక నిర్మాణ ద్రవ్యములు|ఆకృతి రచన- ఆధునిక నిర్మాణ ద్రవ్యములు]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆకృతి రచనా సూత్రములు|ఆకృతి రచనాసూత్రములు]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆధునిక వాస్తువాదములు|ఆధునిక వాస్తు వాదములు]]
|-
| 59. డి. వి. కె. || శ్రీ [[రచయిత:డి. వి. కృష్ణయ్య|డి. వి. కృష్ణయ్య]], ఎం. కాం. (ఆనర్సు) ప్రిన్సిపాలు, ఎస్. ఆ.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీ, విజయవాడ || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటార్క్టికా|అంటార్కిటికా]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము)|అమెరికా సంయు క్తరాష్ట్రములు (భూగో.)]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అర్జెంటైనా|అర్జంటైనా]]<br>4. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రప్రదేశము : I|ఆంధ్ర ప్రదేశము I]]<br>5. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు - వాణిజ్యము|ఆంధ్రులు - వాణిజ్యము]] 6. ఆఫ్ఘనిస్థానము (భూగో)
|-
| 60. డి.హ. || శ్రీ [[రచయిత:డి. హనుమంతరావు|డి. హనుమంతరావు]]. రసాయనశాస్త్రశాఖ. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అల్యూమినియము|అల్యూమినియం]]
|-
| 61. త. స. న. || డాక్టరు [[రచయిత:తమ్మా సత్య నరసింహమూర్తి|తమ్మా సత్య నరసింహమూర్తి]], ఎం. ఏ. పి. హెచ్. డి. లెక్చరరు, నిజాంకళాశాల, హైదరాబాదు || ఆర్కెమెడీసు
|}<noinclude><references/></noinclude>
skgxalpar7f633lzoqeytvj6e8ovq0e
488800
488785
2025-06-11T06:03:43Z
Rajasekhar1961
50
488800
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{| class="wikitable"
|+
|-
| 53. డా. యూ. హు. || డాక్టరు [[రచయిత:యూసుఫ్ హుస్సేన్ ఖాన్|యూసుఫ్ హుస్సేన్ ఖాన్]] ఎం. ఏ., చరిత్ర శాఖాధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అబుల్ ఫజల్|అబుల్ ఫజల్]]
|-
| 54. డా. వ. || డాక్టరు [[రచయిత:వహీదుద్దీన్|వహీదుద్దీన్]], రీడరు, ఫిలాసఫీశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరిస్టాటిల్ (5.తత్త్వవిషయము)|అరిస్టాటిల్ (తత్వ)]]
|-
| 55. డా. వి. య. || డాక్టరు [[రచయిత:వి. యశోదాదేవి|వి. యశోదాదేవి]], ఎం. ఏ., ఎం. లిట్. డి. లిట్., మదరాసు || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అలెగ్జాండరు|అలెగ్జాండరు]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశ చరిత్రము III|ఆంధ్రదేశ చరిత్రము III 1823_1675]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్ఘనిస్థానము (చరిత్రము)|ఆఫ్ఘనిస్థానము]]
|-
| 56, డా. ఎస్. వేం. రా. || డాక్టరు [[రచయిత:ఎస్. వేంకటేశ్వరరావు|ఎస్. వేంకటేశ్వరరావు]], ఎం. డి. (ఆంధ్ర) ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా జనరల్ హాస్పిటలు, హైదరాబాదు || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటువ్యాధులు-ఎల్లోపాతి|అంటువ్యాధులు (ఎల్లోపతి)]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్న జీవ పరివర్తన వ్యాధులు|అన్నజీవ పరివర్తన వ్యాధులు]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అవిసెన్నా|అవిసెన్నా]]<br>4. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆండ్రియాస్ వెసేలియస్|ఆండ్రియాస్ వెసేలియస్]]
|-
| 57. డా. సి. రా. || డాక్టరు [[రచయిత:సి. రాధాకృష్ణరావు|సి. రాధాకృష్ణరావు]], ఎం. ఏ.పి. హెచ్. డీ. థియొరెటికల్ రీసెర్చి ప్రొఫెసరు, ట్రైనింగ్ డివిజన్ అధ్యక్షులు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కలకత్తా || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనువర్తిత సంఖ్యాశాస్త్రము|అనువర్తిత సంఖ్యాశాస్త్రము]]
|-
| 58. డి. డి. బి. || శ్రీ [[రచయిత:డి. దినకరబిందు|డి. దినకరబిందు]] జి, డి. (ఆర్కి టెక్చరు). ఎ. ఆర్. ఐ.బి. ఎ., క్రొత్తఢిల్లీ || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆకృతి రచన-ఆధునిక నిర్మాణ ద్రవ్యములు|ఆకృతి రచన- ఆధునిక నిర్మాణ ద్రవ్యములు]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆకృతి రచనా సూత్రములు|ఆకృతి రచనాసూత్రములు]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆధునిక వాస్తువాదములు|ఆధునిక వాస్తు వాదములు]]
|-
| 59. డి. వి. కె. || శ్రీ [[రచయిత:డి. వి. కృష్ణయ్య|డి. వి. కృష్ణయ్య]], ఎం. కాం. (ఆనర్సు) ప్రిన్సిపాలు, ఎస్. ఆ.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీ, విజయవాడ || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటార్క్టికా|అంటార్కిటికా]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము)|అమెరికా సంయు క్తరాష్ట్రములు (భూగో.)]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అర్జెంటైనా|అర్జంటైనా]]<br>4. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రప్రదేశము : I|ఆంధ్ర ప్రదేశము I]]<br>5. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు - వాణిజ్యము|ఆంధ్రులు - వాణిజ్యము]]<br>6. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్ఘనిస్థానము (భూగోళము)|ఆఫ్ఘనిస్థానము (భూగో)]]
|-
| 60. డి.హ. || శ్రీ [[రచయిత:డి. హనుమంతరావు|డి. హనుమంతరావు]]. రసాయనశాస్త్రశాఖ. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అల్యూమినియము|అల్యూమినియం]]
|-
| 61. త. స. న. || డాక్టరు [[రచయిత:తమ్మా సత్య నరసింహమూర్తి|తమ్మా సత్య నరసింహమూర్తి]], ఎం. ఏ. పి. హెచ్. డి. లెక్చరరు, నిజాంకళాశాల, హైదరాబాదు || ఆర్కెమెడీసు
|}<noinclude><references/></noinclude>
t1ujew7hisglt1wlbo4mzqugwtzss8t
488815
488800
2025-06-11T06:07:37Z
Rajasekhar1961
50
488815
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{| class="wikitable"
|+
|-
| 53. డా. యూ. హు. || డాక్టరు [[రచయిత:యూసుఫ్ హుస్సేన్ ఖాన్|యూసుఫ్ హుస్సేన్ ఖాన్]] ఎం. ఏ., చరిత్ర శాఖాధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అబుల్ ఫజల్|అబుల్ ఫజల్]]
|-
| 54. డా. వ. || డాక్టరు [[రచయిత:వహీదుద్దీన్|వహీదుద్దీన్]], రీడరు, ఫిలాసఫీశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరిస్టాటిల్ (5.తత్త్వవిషయము)|అరిస్టాటిల్ (తత్వ)]]
|-
| 55. డా. వి. య. || డాక్టరు [[రచయిత:వి. యశోదాదేవి|వి. యశోదాదేవి]], ఎం. ఏ., ఎం. లిట్. డి. లిట్., మదరాసు || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అలెగ్జాండరు|అలెగ్జాండరు]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశ చరిత్రము III|ఆంధ్రదేశ చరిత్రము III 1823_1675]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్ఘనిస్థానము (చరిత్రము)|ఆఫ్ఘనిస్థానము]]
|-
| 56, డా. ఎస్. వేం. రా. || డాక్టరు [[రచయిత:ఎస్. వేంకటేశ్వరరావు|ఎస్. వేంకటేశ్వరరావు]], ఎం. డి. (ఆంధ్ర) ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా జనరల్ హాస్పిటలు, హైదరాబాదు || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటువ్యాధులు-ఎల్లోపాతి|అంటువ్యాధులు (ఎల్లోపతి)]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్న జీవ పరివర్తన వ్యాధులు|అన్నజీవ పరివర్తన వ్యాధులు]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అవిసెన్నా|అవిసెన్నా]]<br>4. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆండ్రియాస్ వెసేలియస్|ఆండ్రియాస్ వెసేలియస్]]
|-
| 57. డా. సి. రా. || డాక్టరు [[రచయిత:సి. రాధాకృష్ణరావు|సి. రాధాకృష్ణరావు]], ఎం. ఏ.పి. హెచ్. డీ. థియొరెటికల్ రీసెర్చి ప్రొఫెసరు, ట్రైనింగ్ డివిజన్ అధ్యక్షులు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కలకత్తా || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనువర్తిత సంఖ్యాశాస్త్రము|అనువర్తిత సంఖ్యాశాస్త్రము]]
|-
| 58. డి. డి. బి. || శ్రీ [[రచయిత:డి. దినకరబిందు|డి. దినకరబిందు]] జి, డి. (ఆర్కి టెక్చరు). ఎ. ఆర్. ఐ.బి. ఎ., క్రొత్తఢిల్లీ || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆకృతి రచన-ఆధునిక నిర్మాణ ద్రవ్యములు|ఆకృతి రచన- ఆధునిక నిర్మాణ ద్రవ్యములు]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆకృతి రచనా సూత్రములు|ఆకృతి రచనాసూత్రములు]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆధునిక వాస్తువాదములు|ఆధునిక వాస్తు వాదములు]]
|-
| 59. డి. వి. కె. || శ్రీ [[రచయిత:డి. వి. కృష్ణయ్య|డి. వి. కృష్ణయ్య]], ఎం. కాం. (ఆనర్సు) ప్రిన్సిపాలు, ఎస్. ఆ.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీ, విజయవాడ || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటార్క్టికా|అంటార్కిటికా]]<br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము)|అమెరికా సంయు క్తరాష్ట్రములు (భూగో.)]]<br>3. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అర్జెంటైనా|అర్జంటైనా]]<br>4. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రప్రదేశము : I|ఆంధ్ర ప్రదేశము I]]<br>5. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు - వాణిజ్యము|ఆంధ్రులు - వాణిజ్యము]]<br>6. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్ఘనిస్థానము (భూగోళము)|ఆఫ్ఘనిస్థానము (భూగో)]]
|-
| 60. డి.హ. || శ్రీ [[రచయిత:డి. హనుమంతరావు|డి. హనుమంతరావు]]. రసాయనశాస్త్రశాఖ. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అల్యూమినియము|అల్యూమినియం]]
|-
| 61. త. స. న. || డాక్టరు [[రచయిత:తమ్మా సత్య నరసింహమూర్తి|తమ్మా సత్య నరసింహమూర్తి]], ఎం. ఏ. పి. హెచ్. డి. లెక్చరరు, నిజాంకళాశాల, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్కిమెడీసు|ఆర్కెమెడీసు]]
|}<noinclude><references/></noinclude>
e2v07v9ncqh2wpia4pl1arjoyl5okg2
పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/33
104
150251
488837
443094
2025-06-11T06:12:26Z
Rajasekhar1961
50
488837
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{| class="wikitable"
|+
|-
| 62. తి.కో.రా. || శ్రీ [[రచయిత:తిమ్మావఝుల కోదండరామయ్య|తిమ్మావఝుల కోదండరామయ్య]], బి. ఓ. ఎల్. (ఆనర్సు) </br>తెలుగుశాఖాధ్యక్షులు, శ్రీ త్యాగరాయ కళాశాల, మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్నమాచార్యులు- తాళ్లపాక|అన్నమాచార్యులు - తాళ్లపాక]]
|-
| 68. తి. రా. || శ్రీ [[రచయిత:తిరుమల రామచంద్ర|తిరుమల రామచంద్ర]], సంపాదకుడు, 'పరిశోధన’- మద్రాసు || అడివి బాపిరాజు
|-
| 64.దం.వే.సు.|| శ్రీ [[రచయిత:దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి|దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి]], అంధ్రోపన్యాసకులు, కళాశాల, కర్నూలు || అహోబిలము
|-
| 65. ది. పి. || శ్రీ [[రచయిత:దిగంబర పిళ్ళె|దిగంబర పిళ్ళె]] లెక్చరరు, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు || అద్దకము
|-
| 66. ది. రా. || శ్రీ [[రచయిత:దివాకర్ల రామమూర్తి|దివాకర్ల రామమూర్తి]] ఎం.ఏ., తెలుగు శాఖాధ్యక్షులు, ఎ.వి.ఎన్. కాలేజి,</br> విశాఖపట్టణము || అరసవెల్లి
|-
| 67. డి.వి.ర.|| శ్రీ [[రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు|దూపాటి వేంకట రమణాచార్యులు]], శతావధానులు || 1. అనపోతనాయడు </br> 2.అనుమకొండ
|-
| 68.ది.వెం అ.||డాక్టరు [[రచయిత:దివాకర్ల వేంకటావధాని|దివాకర్ల వేంకటావధాని]] , ఎం.ఏ., పి.హెచ్.డి., రీడరు, ఉస్మానియా </br>విశ్వవిద్యాలయము, హైదరాబాదు ||1. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము I (1508 వరకు)</br> 2. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II (1509-1800)
|-
| 69. ది.వెం.శి.||శ్రీ [[రచయిత:దిగవల్లి వేంకట శివరావు|దిగవల్లి వేంకటశివరావు]] బి.పి., బి.ఎల్., అడ్వొకేట్, విజయవాడ ||1. ఆంధ్రదేశ చరిత్రము IV (1675-1900)</br> 2. ఆంధ్రదేశ చరిత్రము V (1900 - నేటి వరకు)
|-
| 70. దే. రా.|| శ్రీ [[రచయిత:దేవులపల్లి రామానుజరావు|దేవులపల్లి రామానుజరావు]] బి.ఏ., ఎల్.ఎల్.బి కార్యదర్శి,</br> ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,హైదరాబాదు ||1. ఆంధ్ర సారస్వత పరిషత్తు </br>2. ఆంధ్రోద్యమము (తెలం)
|-
| 71. న.రా. || శ్రీ [[రచయిత:నటరాజ రామకృష్ణ|నటరాజు రామకృష్ణ]], బి.ఏ.,డైరెక్టరు-నృత్య డైరెక్టరు నృత్యనికేతనము,</br> హైదరాబాదు || 1.ఆంధ్రులు నృత్యకళ </br>2.ఆటవిక నృత్యములు
|-
| 72. ని.వేం.||శ్రీ [[రచయిత:నిడుదవోలు వేంకటరావు|నిడదవోలు వేంకటరావు]] ఎం.ఏ..ఆంధ్ర శాఖాధ్యక్షులు, మదరాసు </br>విశ్వవిద్యాలయము, మదరాసు||ఆంధ్ర లిపి పరిణామము
|}<noinclude><references/></noinclude>
4ahhouighpp525k6ukzmvfsg5lyqesx
488843
488837
2025-06-11T06:13:42Z
Rajasekhar1961
50
488843
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{| class="wikitable"
|+
|-
| 62. తి.కో.రా. || శ్రీ [[రచయిత:తిమ్మావఝుల కోదండరామయ్య|తిమ్మావఝుల కోదండరామయ్య]], బి. ఓ. ఎల్. (ఆనర్సు) </br>తెలుగుశాఖాధ్యక్షులు, శ్రీ త్యాగరాయ కళాశాల, మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్నమాచార్యులు- తాళ్లపాక|అన్నమాచార్యులు - తాళ్లపాక]]
|-
| 68. తి. రా. || శ్రీ [[రచయిత:తిరుమల రామచంద్ర|తిరుమల రామచంద్ర]], సంపాదకుడు, 'పరిశోధన’- మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అడవి బాపిరాజు|అడివి బాపిరాజు]]
|-
| 64.దం.వే.సు.|| శ్రీ [[రచయిత:దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి|దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి]], అంధ్రోపన్యాసకులు, కళాశాల, కర్నూలు || అహోబిలము
|-
| 65. ది. పి. || శ్రీ [[రచయిత:దిగంబర పిళ్ళె|దిగంబర పిళ్ళె]] లెక్చరరు, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు || అద్దకము
|-
| 66. ది. రా. || శ్రీ [[రచయిత:దివాకర్ల రామమూర్తి|దివాకర్ల రామమూర్తి]] ఎం.ఏ., తెలుగు శాఖాధ్యక్షులు, ఎ.వి.ఎన్. కాలేజి,</br> విశాఖపట్టణము || అరసవెల్లి
|-
| 67. డి.వి.ర.|| శ్రీ [[రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు|దూపాటి వేంకట రమణాచార్యులు]], శతావధానులు || 1. అనపోతనాయడు </br> 2.అనుమకొండ
|-
| 68.ది.వెం అ.||డాక్టరు [[రచయిత:దివాకర్ల వేంకటావధాని|దివాకర్ల వేంకటావధాని]] , ఎం.ఏ., పి.హెచ్.డి., రీడరు, ఉస్మానియా </br>విశ్వవిద్యాలయము, హైదరాబాదు ||1. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము I (1508 వరకు)</br> 2. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II (1509-1800)
|-
| 69. ది.వెం.శి.||శ్రీ [[రచయిత:దిగవల్లి వేంకట శివరావు|దిగవల్లి వేంకటశివరావు]] బి.పి., బి.ఎల్., అడ్వొకేట్, విజయవాడ ||1. ఆంధ్రదేశ చరిత్రము IV (1675-1900)</br> 2. ఆంధ్రదేశ చరిత్రము V (1900 - నేటి వరకు)
|-
| 70. దే. రా.|| శ్రీ [[రచయిత:దేవులపల్లి రామానుజరావు|దేవులపల్లి రామానుజరావు]] బి.ఏ., ఎల్.ఎల్.బి కార్యదర్శి,</br> ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,హైదరాబాదు ||1. ఆంధ్ర సారస్వత పరిషత్తు </br>2. ఆంధ్రోద్యమము (తెలం)
|-
| 71. న.రా. || శ్రీ [[రచయిత:నటరాజ రామకృష్ణ|నటరాజు రామకృష్ణ]], బి.ఏ.,డైరెక్టరు-నృత్య డైరెక్టరు నృత్యనికేతనము,</br> హైదరాబాదు || 1.ఆంధ్రులు నృత్యకళ </br>2.ఆటవిక నృత్యములు
|-
| 72. ని.వేం.||శ్రీ [[రచయిత:నిడుదవోలు వేంకటరావు|నిడదవోలు వేంకటరావు]] ఎం.ఏ..ఆంధ్ర శాఖాధ్యక్షులు, మదరాసు </br>విశ్వవిద్యాలయము, మదరాసు||ఆంధ్ర లిపి పరిణామము
|}<noinclude><references/></noinclude>
e74phhnptvpxpru3btjfwlj5gulev3b
488846
488843
2025-06-11T06:14:40Z
Rajasekhar1961
50
488846
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{| class="wikitable"
|+
|-
| 62. తి.కో.రా. || శ్రీ [[రచయిత:తిమ్మావఝుల కోదండరామయ్య|తిమ్మావఝుల కోదండరామయ్య]], బి. ఓ. ఎల్. (ఆనర్సు) </br>తెలుగుశాఖాధ్యక్షులు, శ్రీ త్యాగరాయ కళాశాల, మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్నమాచార్యులు- తాళ్లపాక|అన్నమాచార్యులు - తాళ్లపాక]]
|-
| 68. తి. రా. || శ్రీ [[రచయిత:తిరుమల రామచంద్ర|తిరుమల రామచంద్ర]], సంపాదకుడు, 'పరిశోధన’- మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అడవి బాపిరాజు|అడివి బాపిరాజు]]
|-
| 64.దం.వే.సు.|| శ్రీ [[రచయిత:దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి|దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి]], అంధ్రోపన్యాసకులు, కళాశాల, కర్నూలు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అహోబిలము|అహోబిలము]]
|-
| 65. ది. పి. || శ్రీ [[రచయిత:దిగంబర పిళ్ళె|దిగంబర పిళ్ళె]] లెక్చరరు, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు || అద్దకము
|-
| 66. ది. రా. || శ్రీ [[రచయిత:దివాకర్ల రామమూర్తి|దివాకర్ల రామమూర్తి]] ఎం.ఏ., తెలుగు శాఖాధ్యక్షులు, ఎ.వి.ఎన్. కాలేజి,</br> విశాఖపట్టణము || అరసవెల్లి
|-
| 67. డి.వి.ర.|| శ్రీ [[రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు|దూపాటి వేంకట రమణాచార్యులు]], శతావధానులు || 1. అనపోతనాయడు </br> 2.అనుమకొండ
|-
| 68.ది.వెం అ.||డాక్టరు [[రచయిత:దివాకర్ల వేంకటావధాని|దివాకర్ల వేంకటావధాని]] , ఎం.ఏ., పి.హెచ్.డి., రీడరు, ఉస్మానియా </br>విశ్వవిద్యాలయము, హైదరాబాదు ||1. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము I (1508 వరకు)</br> 2. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II (1509-1800)
|-
| 69. ది.వెం.శి.||శ్రీ [[రచయిత:దిగవల్లి వేంకట శివరావు|దిగవల్లి వేంకటశివరావు]] బి.పి., బి.ఎల్., అడ్వొకేట్, విజయవాడ ||1. ఆంధ్రదేశ చరిత్రము IV (1675-1900)</br> 2. ఆంధ్రదేశ చరిత్రము V (1900 - నేటి వరకు)
|-
| 70. దే. రా.|| శ్రీ [[రచయిత:దేవులపల్లి రామానుజరావు|దేవులపల్లి రామానుజరావు]] బి.ఏ., ఎల్.ఎల్.బి కార్యదర్శి,</br> ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,హైదరాబాదు ||1. ఆంధ్ర సారస్వత పరిషత్తు </br>2. ఆంధ్రోద్యమము (తెలం)
|-
| 71. న.రా. || శ్రీ [[రచయిత:నటరాజ రామకృష్ణ|నటరాజు రామకృష్ణ]], బి.ఏ.,డైరెక్టరు-నృత్య డైరెక్టరు నృత్యనికేతనము,</br> హైదరాబాదు || 1.ఆంధ్రులు నృత్యకళ </br>2.ఆటవిక నృత్యములు
|-
| 72. ని.వేం.||శ్రీ [[రచయిత:నిడుదవోలు వేంకటరావు|నిడదవోలు వేంకటరావు]] ఎం.ఏ..ఆంధ్ర శాఖాధ్యక్షులు, మదరాసు </br>విశ్వవిద్యాలయము, మదరాసు||ఆంధ్ర లిపి పరిణామము
|}<noinclude><references/></noinclude>
omgyf8qlw1pz9746ph952m3s990m5t8
488848
488846
2025-06-11T06:15:35Z
Rajasekhar1961
50
488848
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{| class="wikitable"
|+
|-
| 62. తి.కో.రా. || శ్రీ [[రచయిత:తిమ్మావఝుల కోదండరామయ్య|తిమ్మావఝుల కోదండరామయ్య]], బి. ఓ. ఎల్. (ఆనర్సు) </br>తెలుగుశాఖాధ్యక్షులు, శ్రీ త్యాగరాయ కళాశాల, మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్నమాచార్యులు- తాళ్లపాక|అన్నమాచార్యులు - తాళ్లపాక]]
|-
| 68. తి. రా. || శ్రీ [[రచయిత:తిరుమల రామచంద్ర|తిరుమల రామచంద్ర]], సంపాదకుడు, 'పరిశోధన’- మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అడవి బాపిరాజు|అడివి బాపిరాజు]]
|-
| 64.దం.వే.సు.|| శ్రీ [[రచయిత:దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి|దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి]], అంధ్రోపన్యాసకులు, కళాశాల, కర్నూలు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అహోబిలము|అహోబిలము]]
|-
| 65. ది. పి. || శ్రీ [[రచయిత:దిగంబర పిళ్ళె|దిగంబర పిళ్ళె]] లెక్చరరు, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అద్దకము|అద్దకము]]
|-
| 66. ది. రా. || శ్రీ [[రచయిత:దివాకర్ల రామమూర్తి|దివాకర్ల రామమూర్తి]] ఎం.ఏ., తెలుగు శాఖాధ్యక్షులు, ఎ.వి.ఎన్. కాలేజి,</br> విశాఖపట్టణము || అరసవెల్లి
|-
| 67. డి.వి.ర.|| శ్రీ [[రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు|దూపాటి వేంకట రమణాచార్యులు]], శతావధానులు || 1. అనపోతనాయడు </br> 2.అనుమకొండ
|-
| 68.ది.వెం అ.||డాక్టరు [[రచయిత:దివాకర్ల వేంకటావధాని|దివాకర్ల వేంకటావధాని]] , ఎం.ఏ., పి.హెచ్.డి., రీడరు, ఉస్మానియా </br>విశ్వవిద్యాలయము, హైదరాబాదు ||1. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము I (1508 వరకు)</br> 2. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II (1509-1800)
|-
| 69. ది.వెం.శి.||శ్రీ [[రచయిత:దిగవల్లి వేంకట శివరావు|దిగవల్లి వేంకటశివరావు]] బి.పి., బి.ఎల్., అడ్వొకేట్, విజయవాడ ||1. ఆంధ్రదేశ చరిత్రము IV (1675-1900)</br> 2. ఆంధ్రదేశ చరిత్రము V (1900 - నేటి వరకు)
|-
| 70. దే. రా.|| శ్రీ [[రచయిత:దేవులపల్లి రామానుజరావు|దేవులపల్లి రామానుజరావు]] బి.ఏ., ఎల్.ఎల్.బి కార్యదర్శి,</br> ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,హైదరాబాదు ||1. ఆంధ్ర సారస్వత పరిషత్తు </br>2. ఆంధ్రోద్యమము (తెలం)
|-
| 71. న.రా. || శ్రీ [[రచయిత:నటరాజ రామకృష్ణ|నటరాజు రామకృష్ణ]], బి.ఏ.,డైరెక్టరు-నృత్య డైరెక్టరు నృత్యనికేతనము,</br> హైదరాబాదు || 1.ఆంధ్రులు నృత్యకళ </br>2.ఆటవిక నృత్యములు
|-
| 72. ని.వేం.||శ్రీ [[రచయిత:నిడుదవోలు వేంకటరావు|నిడదవోలు వేంకటరావు]] ఎం.ఏ..ఆంధ్ర శాఖాధ్యక్షులు, మదరాసు </br>విశ్వవిద్యాలయము, మదరాసు||ఆంధ్ర లిపి పరిణామము
|}<noinclude><references/></noinclude>
5501neamgdmmx604vlda1jjw2q3a6z0
488852
488848
2025-06-11T06:18:04Z
Rajasekhar1961
50
488852
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{| class="wikitable"
|+
|-
| 62. తి.కో.రా. || శ్రీ [[రచయిత:తిమ్మావఝుల కోదండరామయ్య|తిమ్మావఝుల కోదండరామయ్య]], బి. ఓ. ఎల్. (ఆనర్సు) </br>తెలుగుశాఖాధ్యక్షులు, శ్రీ త్యాగరాయ కళాశాల, మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్నమాచార్యులు- తాళ్లపాక|అన్నమాచార్యులు - తాళ్లపాక]]
|-
| 68. తి. రా. || శ్రీ [[రచయిత:తిరుమల రామచంద్ర|తిరుమల రామచంద్ర]], సంపాదకుడు, 'పరిశోధన’- మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అడవి బాపిరాజు|అడివి బాపిరాజు]]
|-
| 64.దం.వే.సు.|| శ్రీ [[రచయిత:దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి|దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి]], అంధ్రోపన్యాసకులు, కళాశాల, కర్నూలు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అహోబిలము|అహోబిలము]]
|-
| 65. ది. పి. || శ్రీ [[రచయిత:దిగంబర పిళ్ళె|దిగంబర పిళ్ళె]] లెక్చరరు, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అద్దకము|అద్దకము]]
|-
| 66. ది. రా. || శ్రీ [[రచయిత:దివాకర్ల రామమూర్తి|దివాకర్ల రామమూర్తి]] ఎం.ఏ., తెలుగు శాఖాధ్యక్షులు, ఎ.వి.ఎన్. కాలేజి,</br> విశాఖపట్టణము || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరసవెల్లి|అరసవెల్లి]]
|-
| 67. డి.వి.ర.|| శ్రీ [[రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు|దూపాటి వేంకట రమణాచార్యులు]], శతావధానులు || 1. అనపోతనాయడు </br> 2.అనుమకొండ
|-
| 68.ది.వెం అ.||డాక్టరు [[రచయిత:దివాకర్ల వేంకటావధాని|దివాకర్ల వేంకటావధాని]] , ఎం.ఏ., పి.హెచ్.డి., రీడరు, ఉస్మానియా </br>విశ్వవిద్యాలయము, హైదరాబాదు ||1. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము I (1508 వరకు)</br> 2. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II (1509-1800)
|-
| 69. ది.వెం.శి.||శ్రీ [[రచయిత:దిగవల్లి వేంకట శివరావు|దిగవల్లి వేంకటశివరావు]] బి.పి., బి.ఎల్., అడ్వొకేట్, విజయవాడ ||1. ఆంధ్రదేశ చరిత్రము IV (1675-1900)</br> 2. ఆంధ్రదేశ చరిత్రము V (1900 - నేటి వరకు)
|-
| 70. దే. రా.|| శ్రీ [[రచయిత:దేవులపల్లి రామానుజరావు|దేవులపల్లి రామానుజరావు]] బి.ఏ., ఎల్.ఎల్.బి కార్యదర్శి,</br> ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,హైదరాబాదు ||1. ఆంధ్ర సారస్వత పరిషత్తు </br>2. ఆంధ్రోద్యమము (తెలం)
|-
| 71. న.రా. || శ్రీ [[రచయిత:నటరాజ రామకృష్ణ|నటరాజు రామకృష్ణ]], బి.ఏ.,డైరెక్టరు-నృత్య డైరెక్టరు నృత్యనికేతనము,</br> హైదరాబాదు || 1.ఆంధ్రులు నృత్యకళ </br>2.ఆటవిక నృత్యములు
|-
| 72. ని.వేం.||శ్రీ [[రచయిత:నిడుదవోలు వేంకటరావు|నిడదవోలు వేంకటరావు]] ఎం.ఏ..ఆంధ్ర శాఖాధ్యక్షులు, మదరాసు </br>విశ్వవిద్యాలయము, మదరాసు||ఆంధ్ర లిపి పరిణామము
|}<noinclude><references/></noinclude>
1arumyj3mwvqazhsky0jvw0k88ng1bz
488854
488852
2025-06-11T06:28:57Z
Rajasekhar1961
50
488854
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{| class="wikitable"
|+
|-
| 62. తి.కో.రా. || శ్రీ [[రచయిత:తిమ్మావఝుల కోదండరామయ్య|తిమ్మావఝుల కోదండరామయ్య]], బి. ఓ. ఎల్. (ఆనర్సు) </br>తెలుగుశాఖాధ్యక్షులు, శ్రీ త్యాగరాయ కళాశాల, మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అన్నమాచార్యులు- తాళ్లపాక|అన్నమాచార్యులు - తాళ్లపాక]]
|-
| 68. తి. రా. || శ్రీ [[రచయిత:తిరుమల రామచంద్ర|తిరుమల రామచంద్ర]], సంపాదకుడు, 'పరిశోధన’- మద్రాసు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అడవి బాపిరాజు|అడివి బాపిరాజు]]
|-
| 64.దం.వే.సు.|| శ్రీ [[రచయిత:దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి|దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి]], అంధ్రోపన్యాసకులు, కళాశాల, కర్నూలు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అహోబిలము|అహోబిలము]]
|-
| 65. ది. పి. || శ్రీ [[రచయిత:దిగంబర పిళ్ళె|దిగంబర పిళ్ళె]] లెక్చరరు, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అద్దకము|అద్దకము]]
|-
| 66. ది. రా. || శ్రీ [[రచయిత:దివాకర్ల రామమూర్తి|దివాకర్ల రామమూర్తి]] ఎం.ఏ., తెలుగు శాఖాధ్యక్షులు, ఎ.వి.ఎన్. కాలేజి,</br> విశాఖపట్టణము || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరసవెల్లి|అరసవెల్లి]]
|-
| 67. డి.వి.ర.|| శ్రీ [[రచయిత:దూపాటి వెంకట రమణాచార్యులు|దూపాటి వేంకట రమణాచార్యులు]], శతావధానులు || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనపోతనాయడు|అనపోతనాయడు]]</br>2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనుమకొండ|అనుమకొండ]]
|-
| 68.ది.వెం అ.||డాక్టరు [[రచయిత:దివాకర్ల వేంకటావధాని|దివాకర్ల వేంకటావధాని]] , ఎం.ఏ., పి.హెచ్.డి., రీడరు, ఉస్మానియా </br>విశ్వవిద్యాలయము, హైదరాబాదు ||1. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము I (1508 వరకు)</br> 2. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II (1509-1800)
|-
| 69. ది.వెం.శి.||శ్రీ [[రచయిత:దిగవల్లి వేంకట శివరావు|దిగవల్లి వేంకటశివరావు]] బి.పి., బి.ఎల్., అడ్వొకేట్, విజయవాడ ||1. ఆంధ్రదేశ చరిత్రము IV (1675-1900)</br> 2. ఆంధ్రదేశ చరిత్రము V (1900 - నేటి వరకు)
|-
| 70. దే. రా.|| శ్రీ [[రచయిత:దేవులపల్లి రామానుజరావు|దేవులపల్లి రామానుజరావు]] బి.ఏ., ఎల్.ఎల్.బి కార్యదర్శి,</br> ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,హైదరాబాదు ||1. ఆంధ్ర సారస్వత పరిషత్తు </br>2. ఆంధ్రోద్యమము (తెలం)
|-
| 71. న.రా. || శ్రీ [[రచయిత:నటరాజ రామకృష్ణ|నటరాజు రామకృష్ణ]], బి.ఏ.,డైరెక్టరు-నృత్య డైరెక్టరు నృత్యనికేతనము,</br> హైదరాబాదు || 1.ఆంధ్రులు నృత్యకళ </br>2.ఆటవిక నృత్యములు
|-
| 72. ని.వేం.||శ్రీ [[రచయిత:నిడుదవోలు వేంకటరావు|నిడదవోలు వేంకటరావు]] ఎం.ఏ..ఆంధ్ర శాఖాధ్యక్షులు, మదరాసు </br>విశ్వవిద్యాలయము, మదరాసు||ఆంధ్ర లిపి పరిణామము
|}<noinclude><references/></noinclude>
p8pfqmzj9epc7169pg4jn5zc3hg9zd9
రచయిత:దివాకర్ల రామమూర్తి
102
151485
488849
445207
2025-06-11T06:16:31Z
Rajasekhar1961
50
/* వ్యాసాలు */
488849
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = దివాకర్ల
|అసలుపేరు = రామమూర్తి
|పేరు_మొదటి_అక్షరం = ర
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె =
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
విద్వాన్ దివాకర్ల రామమూర్తి తెలుగు పండితుడు. తెలుగు శాఖాధ్యక్షులు, విశాఖపట్టణం లోని మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలకు ప్రిన్సిపాల్ (1965-1975)గా పనిచేసారు. డాక్టర్ దివాకర్ల వెంకటావధానికి సోదరుడు (అనుజుడు)
==వ్యాసాలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరసవెల్లి]] (1958)
==ఇతర రచనలు==
* రాజుగారి బిడ్డ. కధ. పత్రిక: చంద్రిక. ప్రచురణ తేదీ: 1935-02-01<ref>కథానిలయం.https://kathanilayam.com/writer/10000?sort=publish_date</ref>
* మన శాస్త్రజ్ఞులు (ఆదర్శ జీవితములు). నెల్లూరు, వడ్లమూడి రామయ్య ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్, 1950.<ref>https://www.freegurukul.org/view-book/3058/ManaSastrajnulu-AdarshaJeevithamulu/37#home</ref>
==మూలాలు==
[[వర్గం:రచయితలు-ద]]
h1ut3j8860eqdp75snrygg07m1l9bgd
488850
488849
2025-06-11T06:16:56Z
Rajasekhar1961
50
removed [[Category:రచయితలు-ద]] using [[Help:Gadget-HotCat|HotCat]]
488850
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = దివాకర్ల
|అసలుపేరు = రామమూర్తి
|పేరు_మొదటి_అక్షరం = ర
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె =
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
విద్వాన్ దివాకర్ల రామమూర్తి తెలుగు పండితుడు. తెలుగు శాఖాధ్యక్షులు, విశాఖపట్టణం లోని మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలకు ప్రిన్సిపాల్ (1965-1975)గా పనిచేసారు. డాక్టర్ దివాకర్ల వెంకటావధానికి సోదరుడు (అనుజుడు)
==వ్యాసాలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరసవెల్లి]] (1958)
==ఇతర రచనలు==
* రాజుగారి బిడ్డ. కధ. పత్రిక: చంద్రిక. ప్రచురణ తేదీ: 1935-02-01<ref>కథానిలయం.https://kathanilayam.com/writer/10000?sort=publish_date</ref>
* మన శాస్త్రజ్ఞులు (ఆదర్శ జీవితములు). నెల్లూరు, వడ్లమూడి రామయ్య ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్, 1950.<ref>https://www.freegurukul.org/view-book/3058/ManaSastrajnulu-AdarshaJeevithamulu/37#home</ref>
==మూలాలు==
n06yg49802bbjg9ae2k04flrrmiawlw
488851
488850
2025-06-11T06:17:12Z
Rajasekhar1961
50
added [[Category:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
488851
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = దివాకర్ల
|అసలుపేరు = రామమూర్తి
|పేరు_మొదటి_అక్షరం = ర
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె =
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
విద్వాన్ దివాకర్ల రామమూర్తి తెలుగు పండితుడు. తెలుగు శాఖాధ్యక్షులు, విశాఖపట్టణం లోని మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలకు ప్రిన్సిపాల్ (1965-1975)గా పనిచేసారు. డాక్టర్ దివాకర్ల వెంకటావధానికి సోదరుడు (అనుజుడు)
==వ్యాసాలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరసవెల్లి]] (1958)
==ఇతర రచనలు==
* రాజుగారి బిడ్డ. కధ. పత్రిక: చంద్రిక. ప్రచురణ తేదీ: 1935-02-01<ref>కథానిలయం.https://kathanilayam.com/writer/10000?sort=publish_date</ref>
* మన శాస్త్రజ్ఞులు (ఆదర్శ జీవితములు). నెల్లూరు, వడ్లమూడి రామయ్య ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్, 1950.<ref>https://www.freegurukul.org/view-book/3058/ManaSastrajnulu-AdarshaJeevithamulu/37#home</ref>
==మూలాలు==
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
3e9ximd86njgtkf33enmnqq9x1dpklx
రచయిత:మొక్కపాటి కృష్ణమూర్తి
102
152117
488686
443745
2025-06-11T03:26:58Z
Rajasekhar1961
50
/* రచనలు */
488686
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = మొక్కపాటి
|అసలుపేరు = కృష్ణమూర్తి
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు = 1910
|గిట్టిన_యేడు = 1962
|వివరణ = చిత్రకారుడు, శిల్పి, రచయిత.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = మొక్కపాటి కృష్ణమూర్తి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు-చిత్రకళ]] (1958)
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
6pty5pa1o19tp33qkieuazhrfhuwwj6
రచయిత:డి. వి. కృష్ణయ్య
102
152499
488779
487586
2025-06-11T05:55:18Z
Rajasekhar1961
50
/* రచనలు */
488779
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = డి. వి.
|అసలుపేరు = కృష్ణయ్య
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = డి. వి. కృష్ణయ్య
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటార్క్టికా]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము)]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు-వాణిజ్యము]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
dc4ijrzizfqr0auee9kr1zvuo8kywxy
488780
488779
2025-06-11T05:56:07Z
Rajasekhar1961
50
/* రచనలు */
488780
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = డి. వి.
|అసలుపేరు = కృష్ణయ్య
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = డి. వి. కృష్ణయ్య
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటార్క్టికా]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము)]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు - వాణిజ్యము]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
1q28fbaojik1ccepg8dfx7mj9z6fkn7
488782
488780
2025-06-11T05:57:13Z
Rajasekhar1961
50
/* రచనలు */
488782
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = డి. వి.
|అసలుపేరు = కృష్ణయ్య
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = డి. వి. కృష్ణయ్య
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటార్క్టికా]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము)]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అర్జెంటైనా]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు - వాణిజ్యము]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
9w4olfbjk5jvilchjnmwzyxfev0dy8w
488783
488782
2025-06-11T05:58:16Z
Rajasekhar1961
50
/* రచనలు */
488783
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = డి. వి.
|అసలుపేరు = కృష్ణయ్య
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = డి. వి. కృష్ణయ్య
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటార్క్టికా]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము)]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అర్జెంటైనా]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రప్రదేశము : I]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు - వాణిజ్యము]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
jjd51wx6mgujyl71kfuplgmc49dhocq
488794
488783
2025-06-11T06:02:35Z
Rajasekhar1961
50
/* రచనలు */
488794
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = డి. వి.
|అసలుపేరు = కృష్ణయ్య
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = డి. వి. కృష్ణయ్య
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటార్క్టికా]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము)]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అర్జెంటైనా]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రప్రదేశము : I]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు - వాణిజ్యము]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్ఘనిస్థానము (భూగోళము)]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
1s6ig80ixtkp6gf32qy92g4kn1egisr
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/244
104
153729
489077
446954
2025-06-11T10:46:18Z
A.Murali
3019
489077
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||ఉద్భిజ్జవర్గీకరణము}}</noinclude>
ఉద్భిజ్జములు మొదట రెండు పెద్ద భాగములుగా విభజింపబడినవి.
{{Css image crop
|Image = Sangraha_Andhra_Vijnana_Kosham_Volume_Two.pdf
|Page = 244
|bSize = 446
|cWidth = 189
|cHeight = 87
|oTop = 77
|oLeft = 33
|Location = center
|Description =
}}
ఉద్భిజ్జములు మొదట రెండు పెద్ద భాగములుగా విభజింపబడినవి.
పుష్పరహితములు
(Cryptogams)
(వీనిలో లింగసంబంధమగు
ఉద్భిజ్జములు
ఆవయవములు ఆదృళ్యములు)
పుష్పసహితములు
(Phanerogams)
(వీనిలో పుష్పములద్వారా
సంతానోత్పత్తి జరుగును)
'''పుష్పరహిత ఉద్భిజ్జములు (Cryptogams):''' ఇవి ఉద్భిజ్జములలో ఎక్కువభాగముగా గలవు. వీనిలో ఏకకణ
ఉద్భిజ్జములు మొదలుకొని ఆకారములోను, ఎత్తులోను అంతర్ని ర్మాణములోను పుష్పించు చెట్లను పోలిన ఫెరనులు
(Ferns) మొదలగు ఉచ్చజాతి ఉద్భిజ్జములవరకును గలవు.
పుష్పరహిత ఉద్భిజ్జములు మూడు ముఖ్యమైన భాగములుగ విభజింపబడినవి (1) అంగభేదరహిత ఉద్భిజ్జములు
(థాలో ఫైటా), (2) నాచులు (బ్రయోఫైటా), (3) పర్ణములు (టెరిడోఫైటా - Ferns).
'''1. అంగభేదరహిత ఉద్భిజ్జములు (థాలో ఫైటా):''' ఇందులో ఏకకణ రూపము గలవి మొదలుకొని దారమువలె పొడవుగా లేక గుంపులు గుంపులుగా నుండు (Colonial forms) జాతులవరకు ఉన్నవి. వీనిలో ఆకులు, కాండము,
అను అంగభేదములుండవు. బూజులు, జొన్న కంకులకు, గోధుమ పంటలకు పట్టు కాటుకలు, పుట్టగొడుగులు మొద
లగునవి థాలోఫైటాకు చెందినవి. దీనిలో కొన్నింటిలో పత్రహరితమను ఆకుపచ్చని పదార్థముండును. దీని సహాయము చేతనే అవి తమ యాహారమును సిద్ధపరచు కొనును. ఇట్టి అంగభేదరహిత ఉద్భిజ్జములను (Algae) శైవలములని యందురు.
'''2. నాచులు (బ్రయోఫైటా):''' బూజులలో, కాటుకలలో, పుట్టగొడుగులలో పత్రహరిత ముండదు. ఆవి తమ యాహారమును స్వయముగా తయారు చేసికొనలేవు. కనుక అవి మురుగుచున్న సేంద్రియ పదార్థముల పైన, ఇతర వృక్షములపైన, జంతువులపైన జీవించును. ఇట్టి అంగభేదరహిత ఉద్భిజ్జములను (Fungi) 'శిలీంధ్రములు’
అందురు. వివిధములగు సూక్ష్మజీవులు (Bacteria) కూడ ఈ తరగతికి జెందినవే.
శైవలములు పెక్కు రంగులు గలిగి అనేక విధములుగా నుండును. నీలి-ఆకుకచ్చకలసిన రంగు గలవానిని సైరొ ఫైసీ
(cyanophyceae) అనియు, ఆకుపచ్చని రంగుగల వానిని క్లోరోఫైసీ (chlorophyceae) అనియు, నారింజరంగు
గలవానిని ఫియోఫై సీ (phaeophyceae) అనియు, ఎఱ్ఱని లేక నేరేడురంగుగలవానిని రోడో ఫైసీ (rhodophyceae)
ఆనియు అందురు.
పుష్పరహిత ఉద్భిజ్జములలో రెండవభాగమునకు నాచులు (బ్రయో ఫైటా) అని పేరు. దీనిలో వెడల్పుగా, పత్రాకారము గలిగిన అవయవములతో నున్న ఉద్భిజ్జములును, మరియు పాతగోడలపై మెత్తని దిండులుగా మొలచుచు ఆకులు, కాండము అనుభేదము గల ఉద్భిజ్జములును చేరియున్నవి. మొదటవానిని లివర్ వోర్టు (Liver worts) అనియు మరియు రెండవ వానిని నాచులు (mosses) అనియు అందురు.
లివర్ ్వర్ట్సు : ఇవి ఆకులవంటి ఆకారమును కలిగి
యుండును. వీని క్రిందిభాగము నుండి పేర్లవంటి ఏళకణపు
"దారములు బయలుదేరి, భూమిలోనికి పోయి ఆహారపదా
ర్థములను పీల్చును. వీనిలో కాండమువంటి భాగముండదు.
నాచులు : వీనిలో పేర్లు, కాండములు, ఆకులనుబోలిన
భాగము లుండును. వీని లోపలి నిర్మాణములో ఎట్టి భేద
ముండదు.
3. ఫెరనులు (టెరిడోఫైటా) : పుష్పరహిత ఉద్భిజ్జము
లలో మూడవ భాగమునకు టెరిడోఫైటా అను జాతి చెంది
యున్నది. ఇది పుష్పరహిత ఉద్భిజ్జములలో ఉన్నతజాతికి చేరి
నది. ఈ ఉద్భిజ్జములలో పేర్లు, ఆకులు, కాండములు స్పష్ట
ముగా నుండుటయేగాక వాని అంతర్ని ర్మాణములో గూడ
భేదములు కనబడును. ఈ మొక్కలు పుష్పించకపోయి
నను ఇతర లక్షణములలో పుష్పించు వృక్షములను బోలి
యుండును, కనుక దీనిని ఉన్నత పుష్పరహిత ఉద్భిజ్జము
లనియు, వాహికాపుంజములు గల పుష్పరహిత ఉద్భిజ్జ
ములు (Vascular cryptogams) అనియు అందురు.
ఉదా॥ ఫెరనులు (Ferns), Clubmosses, Hone-tails
మున్నగునవి.
పుష్పనహిత ఉద్భిజ్జములు : ఇవి పుష్పించి విత్తనము
లను ఉత్పత్తిచేయును, కనుక ఇవి విజవంతములు (Sper-<noinclude><references/></noinclude>
pq22mvq8qcrwckwir73cilo9dkrgy7q
వాడుకరి:Edla praveen
2
158740
488776
488346
2025-06-11T05:27:00Z
Edla praveen
6529
/* తెలుగు సాహిత్యం */
488776
wikitext
text/x-wiki
నా పేరు '''ఎడ్ల ప్రవీణ్'''
==తెలుగు సాహిత్యం==
'''అ'''
* [[రచయిత:అడివి బాపిరాజు]] (1895 - 1952)
* [[రచయిత:అనంతామాత్యుడు]]
'''ఆ'''
* [[రచయిత:ఆతుకూరి మొల్ల]]
'''ఎ, ఏ, ఐ'''
* [[రచయిత:ఎఱ్ఱాప్రగడ]]
* [[రచయిత:ఏనుగు లక్ష్మణ కవి]]
'''క, ఖ '''
* [[రచయిత:కవి చౌడప్ప]]
* [[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919)
* [[రచయిత:కూచిమంచి తిమ్మన]] (1690–1760)
* [[రచయిత:కుమార ధూర్జటి]] 18వ శతాబ్దం
* [[రచయిత:కొరవి గోపరాజు]]
* [[రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి]] (1880-1951)
'''గ, ఘ '''
* [[రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ]] (1893-1952)
* [[రచయిత:గిడుగు రామమూర్తి]] (1863-1940)
* [[రచయిత:గురజాడ అప్పారావు]] (1862-1915)
* [[రచయిత:గురజాడ శ్రీరామమూర్తి]] (1851–1899)
* [[రచయిత:గోన బుద్దారెడ్డి]] 13వ శతాబ్దం
* [[రచయిత:గౌరన]]
* [[రచయిత:ఘంట సింగయ]]
'''చ, ఛ '''
* [[రచయిత:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] (1798–1884)
* [[రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (1867–1946)
* [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] (1870–1950)
'''జ,ఝ'''
* [[రచయిత:జక్కన]]
* [[రచయిత:జంధ్యాల పాపయ్య శాస్త్రి]] (1912–1992)
'''ట, ఠ '''
* [[రచయిత:టంగుటూరి ప్రకాశం]] (1872-1957)
'''డ, ఢ'''
'''త, థ'''
* [[రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య]] (1408–1503)
* [[రచయిత:తాళ్ళపాక తిమ్మక్క]]
* [[రచయిత:తిక్కన]] (1205–1288)
* [[రచయిత:త్రిపురనేని రామస్వామి]] (1887–1943)
* [[రచయిత:తెనాలి రామకృష్ణుడు]]
'''ద, ధ '''
* [[రచయిత:దువ్వూరి రామిరెడ్డి]] (1895-1947)
* [[రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897–1980)
* [[రచయిత:ధూర్జటి]]
'''న'''
* [[రచయిత:నన్నెచోడుడు]]
* [[రచయిత:నండూరి వెంకట సుబ్బారావు]]
'''ప, ఫ '''
* [[రచయిత:పరవస్తు చిన్నయసూరి]] (1809–1861)
* [[రచయిత:పల్లా దుర్గయ్య]] (1919–1983)
* [[రచయిత:పాల్కురికి సోమనాథుడు]] (12వ శతాబ్దం–13వ శతాబ్దం)
* [[రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు]] (1865–1940)
* [[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు]]
* [[రచయిత:పింగళి సూరన]]
* [[రచయిత:పింగళి లక్ష్మీకాంతం]] (1894–1972)
* [[రచయిత:పొన్నికంటి తెలగన్న]] (1520–1600)
'''బ, భ'''
* [[రచయిత:బమ్మెర పోతన]] (1450–1510)
* [[రచయిత:బసవరాజు అప్పారావు]] (1894–1933)
* [[రచయిత:బంకించంద్ర ఛటర్జీ]] (1838–1894)
* [[రచయిత:బద్దెన]]
* [[రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు]] (1827–1891)
* [[రచయిత:బిరుదురాజు రామరాజు]] (1925–2010)
* [[రచయిత:భండారు అచ్చమాంబ]] (1874–1905)
* [[రచయిత:భాసుడు]]
'''మ'''
* [[రచయిత:మంచన]]
* [[రచయిత:మాదయ్యగారి మల్లన]]
* [[రచయిత:మారన]]
* [[రచయిత:మల్లియ రేచన]]
* [[రచయిత:మరింగంటి సింగరాచార్యులు]]
* [[రచయిత:మాడపాటి హనుమంతరావు]]
యరలవశషసహ
== నీతి శతకాలు==
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ప్రథమ భాగము|వేమన పద్యములు]] - I
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ద్వితీయ భాగము|వేమన పద్యములు]] - II
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/మూడవ ఆశ్వాసము|వేమన పద్యములు]] -III
* [[సుమతీ శతకము|సుమతీ శతకం]] - I
* [[సుమతీ శతకము - రెండవభాగం|సుమతీ శతకం]] - II
* [[భాస్కర శతకము|భాస్కర శతకం]]
* [[దాశరథీ శతకము]]
===వికీపీడియా పుస్తకాలు===
* [[వికీపీడియా గురించి మీకు తెలుసా?]]
* [[ఎందరో వికీమీడియన్లు]]
==వికీ సోర్సు==
[[దస్త్రం:Wikisource-logo.svg|thumb|వికీసోర్స్ చిహ్నము ]]
వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.
== వికీసోర్స్ అంటే? ==
వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి.
దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.
== ఎక్కడినుండి సేకరిస్తారు? ==
ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్లు ఆఫ్లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.
==వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు==
* ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
* అసలు గ్రంథాల అనువాదాలు
* జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
* వికీసోర్స్లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
* ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు
* కాపీరైట్ ఉల్లంఘనలు
* ప్రాజెక్ట్కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
* గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
* సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
* గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
== ఆవిర్భావం, చరిత్ర ==
ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్డొమైన్ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").
[[దస్త్రం:Wikisourcelogo.jpg|thumb|వికీసోర్స్ ప్రారంభ చిహ్నం]]ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్బర్గ్”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).</br>
డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.</br>
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.</br>
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.
== ఉపకరణాల అభివృద్ధి ==
ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్క్రిప్షన్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్ వి. కోసం ప్రూఫ్ రెడ్ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్ను ప్రూఫ్రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్కి అప్లోడ్ చేయబడతాయి.
ఈ వ్యవస్థ వికీసోర్స్లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్లు ఏ యూజర్కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్రెడ్పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.
== మైలు రాళ్లు ==
* sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
* జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
* ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
* నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్లను ఆమోదించింది,
* మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
* ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
* నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్ల మైలురాయిని దాటింది.
* సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
* సబ్డొమైన్లలో 2,532 చురుకైన ఎడిటర్లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
* వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
* బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
* స్వంత సబ్డొమైన్లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్డొమైన్లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
* http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
* థామస్ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్గా పని చేయదు.
==తెలుగు వికీసోర్స్==
దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.
[[దస్త్రం:TeWikisourceFirstPage.png|thumb|400x400px|ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ ]]
==గణాంకాలు==
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.
== వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow) ==
# కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
# సూచిక తయారు చేయడము: వికీసోర్స్లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
## సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
## ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
## పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
# ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
## పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
## పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
## ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.[[దస్త్రం:Wikisource page proofread buttons.png|thumb|పుట అచుదిద్దిన స్థితి ]]
# ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
# విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
# సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
# పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
# రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
# రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
# రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
==తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు==
ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.
==ఆధారాలు==
# List of Wikisources https://w.wiki/B5Zh
# వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
# https://en.wikipedia.org/wiki/Wikisource
# Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
# ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
===Internet Archive to commons upload===
* https://tools.wmflabs.org/ia-upload/
[[వర్గం:తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్]]
9pb4ate95emgc5vv4yrizjug229zwfp
488777
488776
2025-06-11T05:30:55Z
Edla praveen
6529
/* తెలుగు సాహిత్యం */
488777
wikitext
text/x-wiki
నా పేరు '''ఎడ్ల ప్రవీణ్'''
==తెలుగు సాహిత్యం==
'''అ'''
* [[రచయిత:అడివి బాపిరాజు]] (1895 - 1952)
* [[రచయిత:అనంతామాత్యుడు]]
'''ఆ'''
* [[రచయిత:ఆతుకూరి మొల్ల]]
'''ఎ, ఏ, ఐ'''
* [[రచయిత:ఎఱ్ఱాప్రగడ]]
* [[రచయిత:ఏనుగు లక్ష్మణ కవి]]
'''క, ఖ '''
* [[రచయిత:కవి చౌడప్ప]]
* [[రచయిత:కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి]]
* [[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919)
* [[రచయిత:కూచిమంచి తిమ్మన]] (1690–1760)
* [[రచయిత:కుమార ధూర్జటి]] 18వ శతాబ్దం
* [[రచయిత:కొరవి గోపరాజు]]
* [[రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి]] (1880-1951)
'''గ, ఘ '''
* [[రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ]] (1893-1952)
* [[రచయిత:గిడుగు రామమూర్తి]] (1863-1940)
* [[రచయిత:గురజాడ అప్పారావు]] (1862-1915)
* [[రచయిత:గురజాడ శ్రీరామమూర్తి]] (1851–1899)
* [[రచయిత:గోన బుద్దారెడ్డి]] 13వ శతాబ్దం
* [[రచయిత:గౌరన]]
* [[రచయిత:ఘంట సింగయ]]
'''చ, ఛ '''
* [[రచయిత:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] (1798–1884)
* [[రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (1867–1946)
* [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] (1870–1950)
'''జ,ఝ'''
* [[రచయిత:జక్కన]]
* [[రచయిత:జంధ్యాల పాపయ్య శాస్త్రి]] (1912–1992)
'''ట, ఠ '''
* [[రచయిత:టంగుటూరి ప్రకాశం]] (1872-1957)
'''డ, ఢ'''
'''త, థ'''
* [[రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య]] (1408–1503)
* [[రచయిత:తాళ్ళపాక తిమ్మక్క]]
* [[రచయిత:తిక్కన]] (1205–1288)
* [[రచయిత:త్రిపురనేని రామస్వామి]] (1887–1943)
* [[రచయిత:తెనాలి రామకృష్ణుడు]]
'''ద, ధ '''
* [[రచయిత:దువ్వూరి రామిరెడ్డి]] (1895-1947)
* [[రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897–1980)
* [[రచయిత:ధూర్జటి]]
'''న'''
* [[రచయిత:నన్నెచోడుడు]]
* [[రచయిత:నండూరి వెంకట సుబ్బారావు]]
'''ప, ఫ '''
* [[రచయిత:పరవస్తు చిన్నయసూరి]] (1809–1861)
* [[రచయిత:పల్లా దుర్గయ్య]] (1919–1983)
* [[రచయిత:పాల్కురికి సోమనాథుడు]] (12వ శతాబ్దం–13వ శతాబ్దం)
* [[రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు]] (1865–1940)
* [[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు]]
* [[రచయిత:పింగళి సూరన]]
* [[రచయిత:పింగళి లక్ష్మీకాంతం]] (1894–1972)
* [[రచయిత:పొన్నికంటి తెలగన్న]] (1520–1600)
'''బ, భ'''
* [[రచయిత:బమ్మెర పోతన]] (1450–1510)
* [[రచయిత:బసవరాజు అప్పారావు]] (1894–1933)
* [[రచయిత:బంకించంద్ర ఛటర్జీ]] (1838–1894)
* [[రచయిత:బద్దెన]]
* [[రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు]] (1827–1891)
* [[రచయిత:బిరుదురాజు రామరాజు]] (1925–2010)
* [[రచయిత:భండారు అచ్చమాంబ]] (1874–1905)
* [[రచయిత:భాసుడు]]
'''మ'''
* [[రచయిత:మంచన]]
* [[రచయిత:మాదయ్యగారి మల్లన]]
* [[రచయిత:మారన]]
* [[రచయిత:మల్లియ రేచన]]
* [[రచయిత:మరింగంటి సింగరాచార్యులు]]
* [[రచయిత:మాడపాటి హనుమంతరావు]]
యరలవశషసహ
== నీతి శతకాలు==
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ప్రథమ భాగము|వేమన పద్యములు]] - I
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ద్వితీయ భాగము|వేమన పద్యములు]] - II
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/మూడవ ఆశ్వాసము|వేమన పద్యములు]] -III
* [[సుమతీ శతకము|సుమతీ శతకం]] - I
* [[సుమతీ శతకము - రెండవభాగం|సుమతీ శతకం]] - II
* [[భాస్కర శతకము|భాస్కర శతకం]]
* [[దాశరథీ శతకము]]
===వికీపీడియా పుస్తకాలు===
* [[వికీపీడియా గురించి మీకు తెలుసా?]]
* [[ఎందరో వికీమీడియన్లు]]
==వికీ సోర్సు==
[[దస్త్రం:Wikisource-logo.svg|thumb|వికీసోర్స్ చిహ్నము ]]
వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.
== వికీసోర్స్ అంటే? ==
వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి.
దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.
== ఎక్కడినుండి సేకరిస్తారు? ==
ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్లు ఆఫ్లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.
==వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు==
* ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
* అసలు గ్రంథాల అనువాదాలు
* జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
* వికీసోర్స్లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
* ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు
* కాపీరైట్ ఉల్లంఘనలు
* ప్రాజెక్ట్కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
* గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
* సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
* గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
== ఆవిర్భావం, చరిత్ర ==
ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్డొమైన్ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").
[[దస్త్రం:Wikisourcelogo.jpg|thumb|వికీసోర్స్ ప్రారంభ చిహ్నం]]ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్బర్గ్”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).</br>
డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.</br>
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.</br>
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.
== ఉపకరణాల అభివృద్ధి ==
ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్క్రిప్షన్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్ వి. కోసం ప్రూఫ్ రెడ్ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్ను ప్రూఫ్రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్కి అప్లోడ్ చేయబడతాయి.
ఈ వ్యవస్థ వికీసోర్స్లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్లు ఏ యూజర్కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్రెడ్పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.
== మైలు రాళ్లు ==
* sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
* జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
* ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
* నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్లను ఆమోదించింది,
* మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
* ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
* నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్ల మైలురాయిని దాటింది.
* సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
* సబ్డొమైన్లలో 2,532 చురుకైన ఎడిటర్లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
* వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
* బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
* స్వంత సబ్డొమైన్లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్డొమైన్లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
* http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
* థామస్ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్గా పని చేయదు.
==తెలుగు వికీసోర్స్==
దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.
[[దస్త్రం:TeWikisourceFirstPage.png|thumb|400x400px|ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ ]]
==గణాంకాలు==
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.
== వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow) ==
# కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
# సూచిక తయారు చేయడము: వికీసోర్స్లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
## సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
## ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
## పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
# ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
## పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
## పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
## ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.[[దస్త్రం:Wikisource page proofread buttons.png|thumb|పుట అచుదిద్దిన స్థితి ]]
# ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
# విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
# సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
# పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
# రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
# రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
# రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
==తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు==
ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.
==ఆధారాలు==
# List of Wikisources https://w.wiki/B5Zh
# వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
# https://en.wikipedia.org/wiki/Wikisource
# Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
# ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
===Internet Archive to commons upload===
* https://tools.wmflabs.org/ia-upload/
[[వర్గం:తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్]]
cmpmznlfgky0f9fae8ma2txr59can4u
488778
488777
2025-06-11T05:50:49Z
Edla praveen
6529
/* తెలుగు సాహిత్యం */
488778
wikitext
text/x-wiki
నా పేరు '''ఎడ్ల ప్రవీణ్'''
==తెలుగు సాహిత్యం==
'''అ'''
* [[రచయిత:అడివి బాపిరాజు]] (1895 - 1952)
* [[రచయిత:అనంతామాత్యుడు]]
'''ఆ'''
* [[రచయిత:ఆతుకూరి మొల్ల]]
'''ఎ, ఏ, ఐ'''
* [[రచయిత:ఎఱ్ఱాప్రగడ]]
* [[రచయిత:ఏనుగు లక్ష్మణ కవి]]
'''క, ఖ '''
* [[రచయిత:కవి చౌడప్ప]]
* [[రచయిత:కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి]]
* [[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919)
* [[రచయిత:కూచిమంచి తిమ్మన]] (1690–1760)
* [[రచయిత:కుమార ధూర్జటి]] 18వ శతాబ్దం
* [[రచయిత:కొరవి గోపరాజు]]
* [[రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి]] (1880-1951)
'''గ, ఘ '''
* [[రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ]] (1893-1952)
* [[రచయిత:గిడుగు రామమూర్తి]] (1863-1940)
* [[రచయిత:గురజాడ అప్పారావు]] (1862-1915)
* [[రచయిత:గురజాడ శ్రీరామమూర్తి]] (1851–1899)
* [[రచయిత:గోన బుద్దారెడ్డి]] 13వ శతాబ్దం
* [[రచయిత:గౌరన]]
* [[రచయిత:ఘంట సింగయ]]
'''చ, ఛ '''
* [[రచయిత:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] (1798–1884)
* [[రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (1867–1946)
* [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] (1870–1950)
'''జ,ఝ'''
* [[రచయిత:గుర్రం జాషువా]]
* [[రచయిత:జక్కన]]
* [[రచయిత:జంధ్యాల పాపయ్య శాస్త్రి]] (1912–1992)
'''ట, ఠ '''
* [[రచయిత:టంగుటూరి ప్రకాశం]] (1872-1957)
'''డ, ఢ'''
'''త, థ'''
* [[రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య]] (1408–1503)
* [[రచయిత:తాళ్ళపాక తిమ్మక్క]]
* [[రచయిత:తిక్కన]] (1205–1288)
* [[రచయిత:త్రిపురనేని రామస్వామి]] (1887–1943)
* [[రచయిత:తెనాలి రామకృష్ణుడు]]
'''ద, ధ '''
* [[రచయిత:దువ్వూరి రామిరెడ్డి]] (1895-1947)
* [[రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897–1980)
* [[రచయిత:ధూర్జటి]]
'''న'''
* [[రచయిత:నన్నెచోడుడు]]
* [[రచయిత:నండూరి వెంకట సుబ్బారావు]]
'''ప, ఫ '''
* [[రచయిత:పరవస్తు చిన్నయసూరి]] (1809–1861)
* [[రచయిత:పల్లా దుర్గయ్య]] (1919–1983)
* [[రచయిత:పాల్కురికి సోమనాథుడు]] (12వ శతాబ్దం–13వ శతాబ్దం)
* [[రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు]] (1865–1940)
* [[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు]]
* [[రచయిత:పింగళి సూరన]]
* [[రచయిత:పింగళి లక్ష్మీకాంతం]] (1894–1972)
* [[రచయిత:పొన్నికంటి తెలగన్న]] (1520–1600)
'''బ, భ'''
* [[రచయిత:బమ్మెర పోతన]] (1450–1510)
* [[రచయిత:బసవరాజు అప్పారావు]] (1894–1933)
* [[రచయిత:బంకించంద్ర ఛటర్జీ]] (1838–1894)
* [[రచయిత:బద్దెన]]
* [[రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు]] (1827–1891)
* [[రచయిత:బిరుదురాజు రామరాజు]] (1925–2010)
* [[రచయిత:భండారు అచ్చమాంబ]] (1874–1905)
* [[రచయిత:భాసుడు]]
'''మ'''
* [[రచయిత:మంచన]]
* [[రచయిత:మాదయ్యగారి మల్లన]]
* [[రచయిత:మారన]]
* [[రచయిత:మల్లియ రేచన]]
* [[రచయిత:మరింగంటి సింగరాచార్యులు]]
* [[రచయిత:మాడపాటి హనుమంతరావు]]
యరలవశషసహ
== నీతి శతకాలు==
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ప్రథమ భాగము|వేమన పద్యములు]] - I
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ద్వితీయ భాగము|వేమన పద్యములు]] - II
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/మూడవ ఆశ్వాసము|వేమన పద్యములు]] -III
* [[సుమతీ శతకము|సుమతీ శతకం]] - I
* [[సుమతీ శతకము - రెండవభాగం|సుమతీ శతకం]] - II
* [[భాస్కర శతకము|భాస్కర శతకం]]
* [[దాశరథీ శతకము]]
===వికీపీడియా పుస్తకాలు===
* [[వికీపీడియా గురించి మీకు తెలుసా?]]
* [[ఎందరో వికీమీడియన్లు]]
==వికీ సోర్సు==
[[దస్త్రం:Wikisource-logo.svg|thumb|వికీసోర్స్ చిహ్నము ]]
వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.
== వికీసోర్స్ అంటే? ==
వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి.
దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.
== ఎక్కడినుండి సేకరిస్తారు? ==
ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్లు ఆఫ్లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.
==వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు==
* ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
* అసలు గ్రంథాల అనువాదాలు
* జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
* వికీసోర్స్లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
* ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు
* కాపీరైట్ ఉల్లంఘనలు
* ప్రాజెక్ట్కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
* గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
* సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
* గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
== ఆవిర్భావం, చరిత్ర ==
ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్డొమైన్ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").
[[దస్త్రం:Wikisourcelogo.jpg|thumb|వికీసోర్స్ ప్రారంభ చిహ్నం]]ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్బర్గ్”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).</br>
డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.</br>
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.</br>
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.
== ఉపకరణాల అభివృద్ధి ==
ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్క్రిప్షన్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్ వి. కోసం ప్రూఫ్ రెడ్ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్ను ప్రూఫ్రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్కి అప్లోడ్ చేయబడతాయి.
ఈ వ్యవస్థ వికీసోర్స్లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్లు ఏ యూజర్కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్రెడ్పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.
== మైలు రాళ్లు ==
* sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
* జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
* ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
* నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్లను ఆమోదించింది,
* మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
* ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
* నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్ల మైలురాయిని దాటింది.
* సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
* సబ్డొమైన్లలో 2,532 చురుకైన ఎడిటర్లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
* వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
* బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
* స్వంత సబ్డొమైన్లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్డొమైన్లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
* http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
* థామస్ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్గా పని చేయదు.
==తెలుగు వికీసోర్స్==
దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.
[[దస్త్రం:TeWikisourceFirstPage.png|thumb|400x400px|ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ ]]
==గణాంకాలు==
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.
== వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow) ==
# కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
# సూచిక తయారు చేయడము: వికీసోర్స్లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
## సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
## ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
## పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
# ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
## పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
## పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
## ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.[[దస్త్రం:Wikisource page proofread buttons.png|thumb|పుట అచుదిద్దిన స్థితి ]]
# ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
# విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
# సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
# పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
# రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
# రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
# రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
==తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు==
ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.
==ఆధారాలు==
# List of Wikisources https://w.wiki/B5Zh
# వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
# https://en.wikipedia.org/wiki/Wikisource
# Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
# ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
===Internet Archive to commons upload===
* https://tools.wmflabs.org/ia-upload/
[[వర్గం:తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్]]
pfrf6f8e7atjbfsndpgk6mb7hfww73n
488781
488778
2025-06-11T05:56:54Z
Edla praveen
6529
/* తెలుగు సాహిత్యం */
488781
wikitext
text/x-wiki
నా పేరు '''ఎడ్ల ప్రవీణ్'''
==తెలుగు సాహిత్యం==
'''అ'''
* [[రచయిత:అడివి బాపిరాజు]] (1895 - 1952)
* [[రచయిత:అనంతామాత్యుడు]]
'''ఆ'''
* [[రచయిత:ఆతుకూరి మొల్ల]]
'''ఎ, ఏ, ఐ'''
* [[రచయిత:ఎఱ్ఱాప్రగడ]]
* [[రచయిత:ఏనుగు లక్ష్మణ కవి]]
'''క, ఖ '''
* [[రచయిత:కవి చౌడప్ప]]
* [[రచయిత:కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి]]
* [[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919)
* [[రచయిత:కూచిమంచి తిమ్మన]] (1690–1760)
* [[రచయిత:కుమార ధూర్జటి]] 18వ శతాబ్దం
* [[రచయిత:కొరవి గోపరాజు]]
* [[రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి]] (1880-1951)
'''గ, ఘ '''
* [[రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ]] (1893-1952)
* [[రచయిత:గిడుగు రామమూర్తి]] (1863-1940)
* [[రచయిత:గురజాడ అప్పారావు]] (1862-1915)
* [[రచయిత:గురజాడ శ్రీరామమూర్తి]] (1851–1899)
* [[రచయిత:గోన బుద్దారెడ్డి]] 13వ శతాబ్దం
* [[రచయిత:గౌరన]]
* [[రచయిత:ఘంట సింగయ]]
'''చ, ఛ '''
* [[రచయిత:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] (1798–1884)
* [[రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (1867–1946)
* [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] (1870–1950)
'''జ,ఝ'''
* [[రచయిత:గుర్రం జాషువా]]
* [[రచయిత:జక్కన]]
* [[రచయిత:జంధ్యాల పాపయ్య శాస్త్రి]] (1912–1992)
'''ట, ఠ '''
* [[రచయిత:టంగుటూరి ప్రకాశం]] (1872-1957)
'''డ, ఢ'''
'''త, థ'''
* [[రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య]] (1408–1503)
* [[రచయిత:తాళ్ళపాక తిమ్మక్క]]
* [[రచయిత:తిక్కన]] (1205–1288)
* [[రచయిత:త్రిపురనేని రామస్వామి]] (1887–1943)
* [[రచయిత:తెనాలి రామకృష్ణుడు]]
'''ద, ధ '''
* [[రచయిత:దువ్వూరి రామిరెడ్డి]] (1895-1947)
* [[రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897–1980)
* [[రచయిత:ధూర్జటి]]
'''న'''
* [[రచయిత:నన్నెచోడుడు]]
* [[రచయిత:నండూరి వెంకట సుబ్బారావు]]
'''ప, ఫ '''
* [[రచయిత:పరవస్తు చిన్నయసూరి]] (1809–1861)
* [[రచయిత:పల్లా దుర్గయ్య]] (1919–1983)
* [[రచయిత:పాల్కురికి సోమనాథుడు]] (12వ శతాబ్దం–13వ శతాబ్దం)
* [[రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు]] (1865–1940)
* [[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు]]
* [[రచయిత:పింగళి సూరన]]
* [[రచయిత:పింగళి లక్ష్మీకాంతం]] (1894–1972)
* [[రచయిత:పొన్నికంటి తెలగన్న]] (1520–1600)
'''బ, భ'''
* [[రచయిత:బమ్మెర పోతన]] (1450–1510)
* [[రచయిత:బసవరాజు అప్పారావు]] (1894–1933)
* [[రచయిత:బంకించంద్ర ఛటర్జీ]] (1838–1894)
* [[రచయిత:బద్దెన]]
* [[రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు]] (1827–1891)
* [[రచయిత:బిరుదురాజు రామరాజు]] (1925–2010)
* [[రచయిత:భండారు అచ్చమాంబ]] (1874–1905)
* [[రచయిత:భాసుడు]]
'''మ'''
* [[రచయిత:మంచన]]
* [[రచయిత:మాదయ్యగారి మల్లన]]
* [[రచయిత:మారన]]
* [[రచయిత:మల్లియ రేచన]]
* [[రచయిత:మరింగంటి సింగరాచార్యులు]]
* [[రచయిత:మాడపాటి హనుమంతరావు]]
యరల
'''వ'''
* [[రచయిత:వినుకొండ వల్లభరాయడు]]
'''శ'''
* [[రచయిత:శ్రీనాథుడు]]
షసహ
== నీతి శతకాలు==
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ప్రథమ భాగము|వేమన పద్యములు]] - I
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ద్వితీయ భాగము|వేమన పద్యములు]] - II
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/మూడవ ఆశ్వాసము|వేమన పద్యములు]] -III
* [[సుమతీ శతకము|సుమతీ శతకం]] - I
* [[సుమతీ శతకము - రెండవభాగం|సుమతీ శతకం]] - II
* [[భాస్కర శతకము|భాస్కర శతకం]]
* [[దాశరథీ శతకము]]
===వికీపీడియా పుస్తకాలు===
* [[వికీపీడియా గురించి మీకు తెలుసా?]]
* [[ఎందరో వికీమీడియన్లు]]
==వికీ సోర్సు==
[[దస్త్రం:Wikisource-logo.svg|thumb|వికీసోర్స్ చిహ్నము ]]
వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.
== వికీసోర్స్ అంటే? ==
వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి.
దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.
== ఎక్కడినుండి సేకరిస్తారు? ==
ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్లు ఆఫ్లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.
==వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు==
* ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
* అసలు గ్రంథాల అనువాదాలు
* జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
* వికీసోర్స్లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
* ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు
* కాపీరైట్ ఉల్లంఘనలు
* ప్రాజెక్ట్కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
* గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
* సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
* గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
== ఆవిర్భావం, చరిత్ర ==
ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్డొమైన్ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").
[[దస్త్రం:Wikisourcelogo.jpg|thumb|వికీసోర్స్ ప్రారంభ చిహ్నం]]ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్బర్గ్”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).</br>
డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.</br>
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.</br>
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.
== ఉపకరణాల అభివృద్ధి ==
ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్క్రిప్షన్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్ వి. కోసం ప్రూఫ్ రెడ్ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్ను ప్రూఫ్రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్కి అప్లోడ్ చేయబడతాయి.
ఈ వ్యవస్థ వికీసోర్స్లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్లు ఏ యూజర్కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్రెడ్పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.
== మైలు రాళ్లు ==
* sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
* జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
* ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
* నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్లను ఆమోదించింది,
* మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
* ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
* నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్ల మైలురాయిని దాటింది.
* సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
* సబ్డొమైన్లలో 2,532 చురుకైన ఎడిటర్లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
* వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
* బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
* స్వంత సబ్డొమైన్లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్డొమైన్లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
* http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
* థామస్ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్గా పని చేయదు.
==తెలుగు వికీసోర్స్==
దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.
[[దస్త్రం:TeWikisourceFirstPage.png|thumb|400x400px|ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ ]]
==గణాంకాలు==
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.
== వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow) ==
# కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
# సూచిక తయారు చేయడము: వికీసోర్స్లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
## సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
## ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
## పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
# ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
## పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
## పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
## ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.[[దస్త్రం:Wikisource page proofread buttons.png|thumb|పుట అచుదిద్దిన స్థితి ]]
# ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
# విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
# సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
# పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
# రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
# రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
# రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
==తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు==
ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.
==ఆధారాలు==
# List of Wikisources https://w.wiki/B5Zh
# వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
# https://en.wikipedia.org/wiki/Wikisource
# Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
# ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
===Internet Archive to commons upload===
* https://tools.wmflabs.org/ia-upload/
[[వర్గం:తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్]]
7d7dw0edvj4lorh3zgkfiro3ic8ulvj
488791
488781
2025-06-11T06:01:48Z
Edla praveen
6529
/* తెలుగు సాహిత్యం */
488791
wikitext
text/x-wiki
నా పేరు '''ఎడ్ల ప్రవీణ్'''
==తెలుగు సాహిత్యం==
'''అ'''
* [[రచయిత:అడివి బాపిరాజు]] (1895 - 1952)
* [[రచయిత:అనంతామాత్యుడు]]
'''ఆ'''
* [[రచయిత:ఆతుకూరి మొల్ల]]
'''ఎ, ఏ, ఐ'''
* [[రచయిత:ఎఱ్ఱాప్రగడ]]
* [[రచయిత:ఏనుగు లక్ష్మణ కవి]]
'''క, ఖ '''
* [[రచయిత:కవి చౌడప్ప]]
* [[రచయిత:కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి]]
* [[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919)
* [[రచయిత:కూచిమంచి తిమ్మన]] (1690–1760)
* [[రచయిత:కుమార ధూర్జటి]] 18వ శతాబ్దం
* [[రచయిత:కొరవి గోపరాజు]]
* [[రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి]] (1880-1951)
'''గ, ఘ '''
* [[రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ]] (1893-1952)
* [[రచయిత:గిడుగు రామమూర్తి]] (1863-1940)
* [[రచయిత:గురజాడ అప్పారావు]] (1862-1915)
* [[రచయిత:గురజాడ శ్రీరామమూర్తి]] (1851–1899)
* [[రచయిత:గోన బుద్దారెడ్డి]] 13వ శతాబ్దం
* [[రచయిత:గౌరన]]
* [[రచయిత:ఘంట సింగయ]]
'''చ, ఛ '''
* [[రచయిత:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] (1798–1884)
* [[రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (1867–1946)
* [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] (1870–1950)
'''జ,ఝ'''
* [[రచయిత:గుర్రం జాషువా]]
* [[రచయిత:జక్కన]]
* [[రచయిత:జంధ్యాల పాపయ్య శాస్త్రి]] (1912–1992)
'''ట, ఠ '''
* [[రచయిత:టంగుటూరి ప్రకాశం]] (1872-1957)
'''డ, ఢ'''
'''త, థ'''
* [[రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య]] (1408–1503)
* [[రచయిత:తాళ్ళపాక తిమ్మక్క]]
* [[రచయిత:తిక్కన]] (1205–1288)
* [[రచయిత:త్రిపురనేని రామస్వామి]] (1887–1943)
* [[రచయిత:తెనాలి రామకృష్ణుడు]]
'''ద, ధ '''
* [[రచయిత:దువ్వూరి రామిరెడ్డి]] (1895-1947)
* [[రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897–1980)
* [[రచయిత:ధూర్జటి]]
'''న'''
* [[రచయిత:నన్నెచోడుడు]]
* [[రచయిత:నండూరి వెంకట సుబ్బారావు]]
'''ప, ఫ '''
* [[రచయిత:పరవస్తు చిన్నయసూరి]] (1809–1861)
* [[రచయిత:పల్లా దుర్గయ్య]] (1919–1983)
* [[రచయిత:పాల్కురికి సోమనాథుడు]] (12వ శతాబ్దం–13వ శతాబ్దం)
* [[రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు]] (1865–1940)
* [[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు]]
* [[రచయిత:పింగళి సూరన]]
* [[రచయిత:పింగళి లక్ష్మీకాంతం]] (1894–1972)
* [[రచయిత:పొన్నికంటి తెలగన్న]] (1520–1600)
'''బ, భ'''
* [[రచయిత:బమ్మెర పోతన]] (1450–1510)
* [[రచయిత:బసవరాజు అప్పారావు]] (1894–1933)
* [[రచయిత:బంకించంద్ర ఛటర్జీ]] (1838–1894)
* [[రచయిత:బద్దెన]]
* [[రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు]] (1827–1891)
* [[రచయిత:బిరుదురాజు రామరాజు]] (1925–2010)
* [[రచయిత:భండారు అచ్చమాంబ]] (1874–1905)
* [[రచయిత:భాసుడు]]
'''మ'''
* [[రచయిత:మంచన]]
* [[రచయిత:మాదయ్యగారి మల్లన]]
* [[రచయిత:మారన]]
* [[రచయిత:మల్లియ రేచన]]
* [[రచయిత:మరింగంటి సింగరాచార్యులు]]
* [[రచయిత:మాడపాటి హనుమంతరావు]]
యరల
'''వ'''
* [[రచయిత:వినుకొండ వల్లభరాయడు]]
'''శ'''
* [[రచయిత:శ్రీనాథుడు]]
షసహ
* [[భగవద్గీత - తెలుగు అనువాదము]]
== నీతి శతకాలు==
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ప్రథమ భాగము|వేమన పద్యములు]] - I
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ద్వితీయ భాగము|వేమన పద్యములు]] - II
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/మూడవ ఆశ్వాసము|వేమన పద్యములు]] -III
* [[సుమతీ శతకము|సుమతీ శతకం]] - I
* [[సుమతీ శతకము - రెండవభాగం|సుమతీ శతకం]] - II
* [[భాస్కర శతకము|భాస్కర శతకం]]
* [[దాశరథీ శతకము]]
===వికీపీడియా పుస్తకాలు===
* [[వికీపీడియా గురించి మీకు తెలుసా?]]
* [[ఎందరో వికీమీడియన్లు]]
==వికీ సోర్సు==
[[దస్త్రం:Wikisource-logo.svg|thumb|వికీసోర్స్ చిహ్నము ]]
వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.
== వికీసోర్స్ అంటే? ==
వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి.
దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.
== ఎక్కడినుండి సేకరిస్తారు? ==
ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్లు ఆఫ్లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.
==వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు==
* ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
* అసలు గ్రంథాల అనువాదాలు
* జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
* వికీసోర్స్లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
* ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు
* కాపీరైట్ ఉల్లంఘనలు
* ప్రాజెక్ట్కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
* గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
* సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
* గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
== ఆవిర్భావం, చరిత్ర ==
ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్డొమైన్ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").
[[దస్త్రం:Wikisourcelogo.jpg|thumb|వికీసోర్స్ ప్రారంభ చిహ్నం]]ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్బర్గ్”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).</br>
డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.</br>
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.</br>
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.
== ఉపకరణాల అభివృద్ధి ==
ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్క్రిప్షన్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్ వి. కోసం ప్రూఫ్ రెడ్ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్ను ప్రూఫ్రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్కి అప్లోడ్ చేయబడతాయి.
ఈ వ్యవస్థ వికీసోర్స్లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్లు ఏ యూజర్కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్రెడ్పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.
== మైలు రాళ్లు ==
* sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
* జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
* ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
* నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్లను ఆమోదించింది,
* మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
* ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
* నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్ల మైలురాయిని దాటింది.
* సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
* సబ్డొమైన్లలో 2,532 చురుకైన ఎడిటర్లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
* వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
* బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
* స్వంత సబ్డొమైన్లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్డొమైన్లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
* http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
* థామస్ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్గా పని చేయదు.
==తెలుగు వికీసోర్స్==
దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.
[[దస్త్రం:TeWikisourceFirstPage.png|thumb|400x400px|ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ ]]
==గణాంకాలు==
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.
== వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow) ==
# కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
# సూచిక తయారు చేయడము: వికీసోర్స్లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
## సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
## ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
## పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
# ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
## పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
## పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
## ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.[[దస్త్రం:Wikisource page proofread buttons.png|thumb|పుట అచుదిద్దిన స్థితి ]]
# ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
# విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
# సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
# పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
# రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
# రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
# రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
==తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు==
ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.
==ఆధారాలు==
# List of Wikisources https://w.wiki/B5Zh
# వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
# https://en.wikipedia.org/wiki/Wikisource
# Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
# ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
===Internet Archive to commons upload===
* https://tools.wmflabs.org/ia-upload/
[[వర్గం:తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్]]
fl2e2iqi6yg9nth2dv2rbdyf6zwb3pa
488804
488791
2025-06-11T06:04:24Z
Edla praveen
6529
/* తెలుగు సాహిత్యం */
488804
wikitext
text/x-wiki
నా పేరు '''ఎడ్ల ప్రవీణ్'''
==తెలుగు సాహిత్యం==
'''అ'''
* [[రచయిత:అడివి బాపిరాజు]] (1895 - 1952)
* [[రచయిత:అనంతామాత్యుడు]]
'''ఆ'''
* [[రచయిత:ఆతుకూరి మొల్ల]]
'''ఎ, ఏ, ఐ'''
* [[రచయిత:ఎఱ్ఱాప్రగడ]]
* [[రచయిత:ఏనుగు లక్ష్మణ కవి]]
'''క, ఖ '''
* [[రచయిత:కవి చౌడప్ప]]
* [[రచయిత:కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి]]
* [[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919)
* [[రచయిత:కూచిమంచి తిమ్మన]] (1690–1760)
* [[రచయిత:కుమార ధూర్జటి]] 18వ శతాబ్దం
* [[రచయిత:కొరవి గోపరాజు]]
* [[రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి]] (1880-1951)
'''గ, ఘ '''
* [[రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ]] (1893-1952)
* [[రచయిత:గిడుగు రామమూర్తి]] (1863-1940)
* [[రచయిత:గురజాడ అప్పారావు]] (1862-1915)
* [[రచయిత:గురజాడ శ్రీరామమూర్తి]] (1851–1899)
* [[రచయిత:గోన బుద్దారెడ్డి]] 13వ శతాబ్దం
* [[రచయిత:గౌరన]]
* [[రచయిత:ఘంట సింగయ]]
'''చ, ఛ '''
* [[రచయిత:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] (1798–1884)
* [[రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (1867–1946)
* [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] (1870–1950)
'''జ,ఝ'''
* [[రచయిత:గుర్రం జాషువా]]
* [[రచయిత:జక్కన]]
* [[రచయిత:జంధ్యాల పాపయ్య శాస్త్రి]] (1912–1992)
'''ట, ఠ '''
* [[రచయిత:టంగుటూరి ప్రకాశం]] (1872-1957)
'''డ, ఢ'''
'''త, థ'''
* [[రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య]] (1408–1503)
* [[రచయిత:తాళ్ళపాక తిమ్మక్క]]
* [[రచయిత:తిక్కన]] (1205–1288)
* [[రచయిత:త్రిపురనేని రామస్వామి]] (1887–1943)
* [[రచయిత:తెనాలి రామకృష్ణుడు]]
'''ద, ధ '''
* [[రచయిత:దువ్వూరి రామిరెడ్డి]] (1895-1947)
* [[రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897–1980)
* [[రచయిత:ధూర్జటి]]
'''న'''
* [[రచయిత:నన్నెచోడుడు]]
* [[రచయిత:నండూరి వెంకట సుబ్బారావు]]
'''ప, ఫ '''
* [[రచయిత:పరవస్తు చిన్నయసూరి]] (1809–1861)
* [[రచయిత:పల్లా దుర్గయ్య]] (1919–1983)
* [[రచయిత:పాల్కురికి సోమనాథుడు]] (12వ శతాబ్దం–13వ శతాబ్దం)
* [[రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు]] (1865–1940)
* [[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు]]
* [[రచయిత:పింగళి సూరన]]
* [[రచయిత:పింగళి లక్ష్మీకాంతం]] (1894–1972)
* [[రచయిత:పొన్నికంటి తెలగన్న]] (1520–1600)
'''బ, భ'''
* [[రచయిత:బమ్మెర పోతన]] (1450–1510)
* [[రచయిత:బసవరాజు అప్పారావు]] (1894–1933)
* [[రచయిత:బంకించంద్ర ఛటర్జీ]] (1838–1894)
* [[రచయిత:బద్దెన]]
* [[రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు]] (1827–1891)
* [[రచయిత:బిరుదురాజు రామరాజు]] (1925–2010)
* [[రచయిత:భండారు అచ్చమాంబ]] (1874–1905)
* [[రచయిత:భాసుడు]]
'''మ'''
* [[రచయిత:మంచన]]
* [[రచయిత:మాదయ్యగారి మల్లన]]
* [[రచయిత:మారన]]
* [[రచయిత:మల్లియ రేచన]]
* [[రచయిత:మరింగంటి సింగరాచార్యులు]]
* [[రచయిత:మాడపాటి హనుమంతరావు]]
యరల
'''వ'''
* [[రచయిత:వినుకొండ వల్లభరాయడు]]
'''శ'''
* [[రచయిత:శ్రీనాథుడు]]
షసహ
* [[భగవద్గీత - తెలుగు అనువాదము]]
* [[కురాన్ భావామృతం]]
== నీతి శతకాలు==
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ప్రథమ భాగము|వేమన పద్యములు]] - I
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ద్వితీయ భాగము|వేమన పద్యములు]] - II
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/మూడవ ఆశ్వాసము|వేమన పద్యములు]] -III
* [[సుమతీ శతకము|సుమతీ శతకం]] - I
* [[సుమతీ శతకము - రెండవభాగం|సుమతీ శతకం]] - II
* [[భాస్కర శతకము|భాస్కర శతకం]]
* [[దాశరథీ శతకము]]
===వికీపీడియా పుస్తకాలు===
* [[వికీపీడియా గురించి మీకు తెలుసా?]]
* [[ఎందరో వికీమీడియన్లు]]
==వికీ సోర్సు==
[[దస్త్రం:Wikisource-logo.svg|thumb|వికీసోర్స్ చిహ్నము ]]
వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.
== వికీసోర్స్ అంటే? ==
వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి.
దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.
== ఎక్కడినుండి సేకరిస్తారు? ==
ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్లు ఆఫ్లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.
==వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు==
* ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
* అసలు గ్రంథాల అనువాదాలు
* జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
* వికీసోర్స్లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
* ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు
* కాపీరైట్ ఉల్లంఘనలు
* ప్రాజెక్ట్కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
* గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
* సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
* గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
== ఆవిర్భావం, చరిత్ర ==
ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్డొమైన్ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").
[[దస్త్రం:Wikisourcelogo.jpg|thumb|వికీసోర్స్ ప్రారంభ చిహ్నం]]ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్బర్గ్”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).</br>
డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.</br>
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.</br>
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.
== ఉపకరణాల అభివృద్ధి ==
ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్క్రిప్షన్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్ వి. కోసం ప్రూఫ్ రెడ్ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్ను ప్రూఫ్రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్కి అప్లోడ్ చేయబడతాయి.
ఈ వ్యవస్థ వికీసోర్స్లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్లు ఏ యూజర్కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్రెడ్పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.
== మైలు రాళ్లు ==
* sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
* జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
* ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
* నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్లను ఆమోదించింది,
* మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
* ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
* నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్ల మైలురాయిని దాటింది.
* సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
* సబ్డొమైన్లలో 2,532 చురుకైన ఎడిటర్లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
* వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
* బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
* స్వంత సబ్డొమైన్లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్డొమైన్లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
* http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
* థామస్ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్గా పని చేయదు.
==తెలుగు వికీసోర్స్==
దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.
[[దస్త్రం:TeWikisourceFirstPage.png|thumb|400x400px|ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ ]]
==గణాంకాలు==
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.
== వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow) ==
# కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
# సూచిక తయారు చేయడము: వికీసోర్స్లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
## సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
## ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
## పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
# ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
## పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
## పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
## ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.[[దస్త్రం:Wikisource page proofread buttons.png|thumb|పుట అచుదిద్దిన స్థితి ]]
# ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
# విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
# సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
# పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
# రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
# రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
# రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
==తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు==
ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.
==ఆధారాలు==
# List of Wikisources https://w.wiki/B5Zh
# వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
# https://en.wikipedia.org/wiki/Wikisource
# Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
# ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
===Internet Archive to commons upload===
* https://tools.wmflabs.org/ia-upload/
[[వర్గం:తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్]]
8yza2wxq27d1w0pv39u72zlsddwv86r
488841
488804
2025-06-11T06:13:12Z
Edla praveen
6529
/* తెలుగు సాహిత్యం */
488841
wikitext
text/x-wiki
నా పేరు '''ఎడ్ల ప్రవీణ్'''
==తెలుగు సాహిత్యం==
'''అ'''
* [[రచయిత:అడివి బాపిరాజు]] (1895 - 1952)
* [[రచయిత:అనంతామాత్యుడు]]
'''ఆ'''
* [[రచయిత:ఆతుకూరి మొల్ల]]
'''ఎ, ఏ, ఐ'''
* [[రచయిత:ఎఱ్ఱాప్రగడ]]
* [[రచయిత:ఏనుగు లక్ష్మణ కవి]]
'''క, ఖ '''
* [[రచయిత:కవి చౌడప్ప]]
* [[రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి]] (1880-1951)
* [[రచయిత:కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి]]
* [[రచయిత:కాళ్ళకూరి నారాయణరావు]]
* [[రచయిత:కుమార ధూర్జటి]] 18వ శతాబ్దం
* [[రచయిత:కూచిమంచి తిమ్మన]] (1690–1760)
* [[రచయిత:కొరవి గోపరాజు]]
* [[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919)
'''గ, ఘ '''
* [[రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ]] (1893-1952)
* [[రచయిత:గిడుగు రామమూర్తి]] (1863-1940)
* [[రచయిత:గురజాడ అప్పారావు]] (1862-1915)
* [[రచయిత:గురజాడ శ్రీరామమూర్తి]] (1851–1899)
* [[రచయిత:గోన బుద్దారెడ్డి]] 13వ శతాబ్దం
* [[రచయిత:గౌరన]]
* [[రచయిత:ఘంట సింగయ]]
'''చ, ఛ '''
* [[రచయిత:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] (1798–1884)
* [[రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (1867–1946)
* [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] (1870–1950)
'''జ,ఝ'''
* [[రచయిత:గుర్రం జాషువా]]
* [[రచయిత:జక్కన]]
* [[రచయిత:జంధ్యాల పాపయ్య శాస్త్రి]] (1912–1992)
'''ట, ఠ '''
* [[రచయిత:టంగుటూరి ప్రకాశం]] (1872-1957)
'''డ, ఢ'''
'''త, థ'''
* [[రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య]] (1408–1503)
* [[రచయిత:తాళ్ళపాక తిమ్మక్క]]
* [[రచయిత:తిక్కన]] (1205–1288)
* [[రచయిత:తిరుపతి వేంకట కవులు]]
* [[రచయిత:త్రిపురనేని రామస్వామి]] (1887–1943)
* [[రచయిత:తెనాలి రామకృష్ణుడు]]
'''ద, ధ '''
* [[రచయిత:దువ్వూరి రామిరెడ్డి]] (1895-1947)
* [[రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897–1980)
* [[రచయిత:ధూర్జటి]]
'''న'''
* [[రచయిత:నన్నెచోడుడు]]
* [[రచయిత:నండూరి వెంకట సుబ్బారావు]]
'''ప, ఫ '''
* [[రచయిత:పరవస్తు చిన్నయసూరి]] (1809–1861)
* [[రచయిత:పల్లా దుర్గయ్య]] (1919–1983)
* [[రచయిత:పాల్కురికి సోమనాథుడు]] (12వ శతాబ్దం–13వ శతాబ్దం)
* [[రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు]] (1865–1940)
* [[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు]]
* [[రచయిత:పింగళి సూరన]]
* [[రచయిత:పింగళి లక్ష్మీకాంతం]] (1894–1972)
* [[రచయిత:పొన్నికంటి తెలగన్న]] (1520–1600)
'''బ, భ'''
* [[రచయిత:బమ్మెర పోతన]] (1450–1510)
* [[రచయిత:బసవరాజు అప్పారావు]] (1894–1933)
* [[రచయిత:బంకించంద్ర ఛటర్జీ]] (1838–1894)
* [[రచయిత:బద్దెన]]
* [[రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు]] (1827–1891)
* [[రచయిత:బిరుదురాజు రామరాజు]] (1925–2010)
* [[రచయిత:భండారు అచ్చమాంబ]] (1874–1905)
* [[రచయిత:భాసుడు]]
'''మ'''
* [[రచయిత:మంచన]]
* [[రచయిత:మాదయ్యగారి మల్లన]]
* [[రచయిత:మారన]]
* [[రచయిత:మల్లియ రేచన]]
* [[రచయిత:మరింగంటి సింగరాచార్యులు]]
* [[రచయిత:మాడపాటి హనుమంతరావు]]
యరల
'''వ'''
* [[రచయిత:వినుకొండ వల్లభరాయడు]]
'''శ'''
* [[రచయిత:శ్రీనాథుడు]]
షసహ
* [[భగవద్గీత - తెలుగు అనువాదము]]
* [[కురాన్ భావామృతం]]
== నీతి శతకాలు==
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ప్రథమ భాగము|వేమన పద్యములు]] - I
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ద్వితీయ భాగము|వేమన పద్యములు]] - II
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/మూడవ ఆశ్వాసము|వేమన పద్యములు]] -III
* [[సుమతీ శతకము|సుమతీ శతకం]] - I
* [[సుమతీ శతకము - రెండవభాగం|సుమతీ శతకం]] - II
* [[భాస్కర శతకము|భాస్కర శతకం]]
* [[దాశరథీ శతకము]]
===వికీపీడియా పుస్తకాలు===
* [[వికీపీడియా గురించి మీకు తెలుసా?]]
* [[ఎందరో వికీమీడియన్లు]]
==వికీ సోర్సు==
[[దస్త్రం:Wikisource-logo.svg|thumb|వికీసోర్స్ చిహ్నము ]]
వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.
== వికీసోర్స్ అంటే? ==
వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి.
దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.
== ఎక్కడినుండి సేకరిస్తారు? ==
ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్లు ఆఫ్లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.
==వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు==
* ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
* అసలు గ్రంథాల అనువాదాలు
* జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
* వికీసోర్స్లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
* ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు
* కాపీరైట్ ఉల్లంఘనలు
* ప్రాజెక్ట్కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
* గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
* సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
* గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
== ఆవిర్భావం, చరిత్ర ==
ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్డొమైన్ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").
[[దస్త్రం:Wikisourcelogo.jpg|thumb|వికీసోర్స్ ప్రారంభ చిహ్నం]]ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్బర్గ్”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).</br>
డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.</br>
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.</br>
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.
== ఉపకరణాల అభివృద్ధి ==
ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్క్రిప్షన్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్ వి. కోసం ప్రూఫ్ రెడ్ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్ను ప్రూఫ్రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్కి అప్లోడ్ చేయబడతాయి.
ఈ వ్యవస్థ వికీసోర్స్లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్లు ఏ యూజర్కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్రెడ్పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.
== మైలు రాళ్లు ==
* sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
* జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
* ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
* నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్లను ఆమోదించింది,
* మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
* ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
* నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్ల మైలురాయిని దాటింది.
* సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
* సబ్డొమైన్లలో 2,532 చురుకైన ఎడిటర్లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
* వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
* బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
* స్వంత సబ్డొమైన్లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్డొమైన్లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
* http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
* థామస్ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్గా పని చేయదు.
==తెలుగు వికీసోర్స్==
దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.
[[దస్త్రం:TeWikisourceFirstPage.png|thumb|400x400px|ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ ]]
==గణాంకాలు==
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.
== వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow) ==
# కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
# సూచిక తయారు చేయడము: వికీసోర్స్లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
## సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
## ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
## పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
# ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
## పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
## పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
## ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.[[దస్త్రం:Wikisource page proofread buttons.png|thumb|పుట అచుదిద్దిన స్థితి ]]
# ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
# విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
# సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
# పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
# రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
# రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
# రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
==తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు==
ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.
==ఆధారాలు==
# List of Wikisources https://w.wiki/B5Zh
# వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
# https://en.wikipedia.org/wiki/Wikisource
# Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
# ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
===Internet Archive to commons upload===
* https://tools.wmflabs.org/ia-upload/
[[వర్గం:తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్]]
8301coorl4v0smx5u1dhwvm9wvqo3wr
488853
488841
2025-06-11T06:25:31Z
Edla praveen
6529
/* తెలుగు సాహిత్యం */
488853
wikitext
text/x-wiki
నా పేరు '''ఎడ్ల ప్రవీణ్'''
==తెలుగు సాహిత్యం==
'''అ'''
* [[రచయిత:అడివి బాపిరాజు]] (1895 - 1952)
* [[రచయిత:అనంతామాత్యుడు]]
'''ఆ'''
* [[రచయిత:ఆతుకూరి మొల్ల]]
'''ఎ, ఏ, ఐ'''
* [[రచయిత:ఎఱ్ఱాప్రగడ]]
* [[రచయిత:ఏనుగు లక్ష్మణ కవి]]
'''క, ఖ '''
* [[రచయిత:కవి చౌడప్ప]]
* [[రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి]] (1880-1951)
* [[రచయిత:కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి]]
* [[రచయిత:కాళ్ళకూరి నారాయణరావు]]
* [[రచయిత:కుమార ధూర్జటి]] 18వ శతాబ్దం
* [[రచయిత:కూచిమంచి తిమ్మన]] (1690–1760)
* [[రచయిత:కొరవి గోపరాజు]]
* [[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919)
'''గ, ఘ '''
* [[రచయిత:గుర్రం జాషువా]]
* [[రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ]] (1893-1952)
* [[రచయిత:గిడుగు రామమూర్తి]] (1863-1940)
* [[రచయిత:గురజాడ అప్పారావు]] (1862-1915)
* [[రచయిత:గురజాడ శ్రీరామమూర్తి]] (1851–1899)
* [[రచయిత:గోన బుద్దారెడ్డి]] 13వ శతాబ్దం
* [[రచయిత:గౌరన]]
* [[రచయిత:ఘంట సింగయ]]
'''చ, ఛ '''
* [[రచయిత:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] (1798–1884)
* [[రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (1867–1946)
* [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] (1870–1950)
'''జ,ఝ'''
* [[రచయిత:జానమద్ది హనుమచ్ఛాస్త్రి]]
* [[రచయిత:జక్కన]]
* [[రచయిత:జంధ్యాల పాపయ్య శాస్త్రి]] (1912–1992)
'''ట, ఠ '''
* [[రచయిత:టంగుటూరి ప్రకాశం]] (1872-1957)
'''డ, ఢ'''
'''త, థ'''
* [[రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య]] (1408–1503)
* [[రచయిత:తాళ్ళపాక తిమ్మక్క]]
* [[రచయిత:తిక్కన]] (1205–1288)
* [[రచయిత:తిరుపతి వేంకట కవులు]]
* [[రచయిత:త్రిపురనేని రామస్వామి]] (1887–1943)
* [[రచయిత:తెనాలి రామకృష్ణుడు]]
'''ద, ధ '''
* [[రచయిత:దువ్వూరి రామిరెడ్డి]] (1895-1947)
* [[రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897–1980)
* [[రచయిత:ధూర్జటి]]
'''న'''
* [[రచయిత:నన్నెచోడుడు]]
* [[రచయిత:నండూరి వెంకట సుబ్బారావు]]
'''ప, ఫ '''
* [[రచయిత:పరవస్తు చిన్నయసూరి]] (1809–1861)
* [[రచయిత:పల్లా దుర్గయ్య]] (1919–1983)
* [[రచయిత:పాల్కురికి సోమనాథుడు]] (12వ శతాబ్దం–13వ శతాబ్దం)
* [[రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు]] (1865–1940)
* [[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు]]
* [[రచయిత:పింగళి సూరన]]
* [[రచయిత:పింగళి లక్ష్మీకాంతం]] (1894–1972)
* [[రచయిత:పొన్నికంటి తెలగన్న]] (1520–1600)
'''బ, భ'''
* [[రచయిత:బమ్మెర పోతన]] (1450–1510)
* [[రచయిత:బసవరాజు అప్పారావు]] (1894–1933)
* [[రచయిత:బంకించంద్ర ఛటర్జీ]] (1838–1894)
* [[రచయిత:బద్దెన]]
* [[రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు]] (1827–1891)
* [[రచయిత:బిరుదురాజు రామరాజు]] (1925–2010)
* [[రచయిత:భండారు అచ్చమాంబ]] (1874–1905)
* [[రచయిత:భాసుడు]]
'''మ'''
* [[రచయిత:మంచన]]
* [[రచయిత:మాదయ్యగారి మల్లన]]
* [[రచయిత:మారన]]
* [[రచయిత:మల్లియ రేచన]]
* [[రచయిత:మరింగంటి సింగరాచార్యులు]]
* [[రచయిత:మాడపాటి హనుమంతరావు]]
యరల
'''వ'''
* [[రచయిత:వినుకొండ వల్లభరాయడు]]
'''శ'''
* [[రచయిత:శ్రీనాథుడు]]
షసహ
* [[భగవద్గీత - తెలుగు అనువాదము]]
* [[కురాన్ భావామృతం]]
== నీతి శతకాలు==
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ప్రథమ భాగము|వేమన పద్యములు]] - I
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ద్వితీయ భాగము|వేమన పద్యములు]] - II
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/మూడవ ఆశ్వాసము|వేమన పద్యములు]] -III
* [[సుమతీ శతకము|సుమతీ శతకం]] - I
* [[సుమతీ శతకము - రెండవభాగం|సుమతీ శతకం]] - II
* [[భాస్కర శతకము|భాస్కర శతకం]]
* [[దాశరథీ శతకము]]
===వికీపీడియా పుస్తకాలు===
* [[వికీపీడియా గురించి మీకు తెలుసా?]]
* [[ఎందరో వికీమీడియన్లు]]
==వికీ సోర్సు==
[[దస్త్రం:Wikisource-logo.svg|thumb|వికీసోర్స్ చిహ్నము ]]
వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.
== వికీసోర్స్ అంటే? ==
వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి.
దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.
== ఎక్కడినుండి సేకరిస్తారు? ==
ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్లు ఆఫ్లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.
==వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు==
* ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
* అసలు గ్రంథాల అనువాదాలు
* జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
* వికీసోర్స్లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
* ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు
* కాపీరైట్ ఉల్లంఘనలు
* ప్రాజెక్ట్కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
* గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
* సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
* గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
== ఆవిర్భావం, చరిత్ర ==
ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్డొమైన్ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").
[[దస్త్రం:Wikisourcelogo.jpg|thumb|వికీసోర్స్ ప్రారంభ చిహ్నం]]ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్బర్గ్”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).</br>
డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.</br>
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.</br>
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.
== ఉపకరణాల అభివృద్ధి ==
ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్క్రిప్షన్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్ వి. కోసం ప్రూఫ్ రెడ్ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్ను ప్రూఫ్రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్కి అప్లోడ్ చేయబడతాయి.
ఈ వ్యవస్థ వికీసోర్స్లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్లు ఏ యూజర్కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్రెడ్పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.
== మైలు రాళ్లు ==
* sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
* జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
* ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
* నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్లను ఆమోదించింది,
* మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
* ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
* నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్ల మైలురాయిని దాటింది.
* సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
* సబ్డొమైన్లలో 2,532 చురుకైన ఎడిటర్లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
* వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
* బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
* స్వంత సబ్డొమైన్లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్డొమైన్లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
* http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
* థామస్ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్గా పని చేయదు.
==తెలుగు వికీసోర్స్==
దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.
[[దస్త్రం:TeWikisourceFirstPage.png|thumb|400x400px|ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ ]]
==గణాంకాలు==
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.
== వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow) ==
# కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
# సూచిక తయారు చేయడము: వికీసోర్స్లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
## సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
## ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
## పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
# ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
## పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
## పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
## ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.[[దస్త్రం:Wikisource page proofread buttons.png|thumb|పుట అచుదిద్దిన స్థితి ]]
# ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
# విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
# సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
# పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
# రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
# రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
# రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
==తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు==
ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.
==ఆధారాలు==
# List of Wikisources https://w.wiki/B5Zh
# వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
# https://en.wikipedia.org/wiki/Wikisource
# Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
# ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
===Internet Archive to commons upload===
* https://tools.wmflabs.org/ia-upload/
[[వర్గం:తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్]]
7wpon9x238u2he5ofxmje8awh2psj2u
488859
488853
2025-06-11T06:52:35Z
Edla praveen
6529
/* తెలుగు సాహిత్యం */
488859
wikitext
text/x-wiki
నా పేరు '''ఎడ్ల ప్రవీణ్'''
==తెలుగు సాహిత్యం==
'''అ'''
* [[రచయిత:అడివి బాపిరాజు]] (1895 - 1952)
* [[రచయిత:అనంతామాత్యుడు]]
'''ఆ'''
* [[రచయిత:ఆతుకూరి మొల్ల]]
'''ఎ, ఏ, ఐ'''
* [[రచయిత:ఎఱ్ఱాప్రగడ]]
* [[రచయిత:ఏనుగు లక్ష్మణ కవి]]
'''క, ఖ '''
* [[రచయిత:కవి చౌడప్ప]]
* [[రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి]] (1880-1951)
* [[రచయిత:కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి]]
* [[రచయిత:కాళ్ళకూరి నారాయణరావు]] (1871–1927)
* [[రచయిత:కుమార ధూర్జటి]] (18వ శతాబ్దం)
* [[రచయిత:కూచిమంచి తిమ్మన]] (1690–1760)
* [[రచయిత:కొరవి గోపరాజు]] (15వ శతాబ్దం)
* [[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919)
'''గ, ఘ '''
* [[రచయిత:గుర్రం జాషువా]] (1895–1971)
* [[రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ]] (1893-1952)
* [[రచయిత:గిడుగు రామమూర్తి]] (1863-1940)
* [[రచయిత:గురజాడ అప్పారావు]] (1862-1915)
* [[రచయిత:గురజాడ శ్రీరామమూర్తి]] (1851–1899)
* [[రచయిత:గోన బుద్దారెడ్డి]] 13వ శతాబ్దం
* [[రచయిత:గౌరన]] (15వ శతాబ్దం పూర్వార్ధంలోని వాడు)
* [[రచయిత:ఘంట సింగయ]]
'''చ, ఛ '''
* [[రచయిత:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] (1798–1884)
* [[రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం]] (1867–1946)
* [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]] (1870–1950)
'''జ,ఝ'''
* [[రచయిత:జానమద్ది హనుమచ్ఛాస్త్రి]] (1926–2014)
* [[రచయిత:జక్కన]]
* [[రచయిత:జంధ్యాల పాపయ్య శాస్త్రి]] (1912–1992)
'''ట, ఠ '''
* [[రచయిత:టంగుటూరి ప్రకాశం]] (1872-1957)
'''డ, ఢ'''
'''త, థ'''
* [[రచయిత:తాళ్ళపాక అన్నమాచార్య]] (1408–1503)
* [[రచయిత:తాళ్ళపాక తిమ్మక్క]]
* [[రచయిత:తిక్కన]] (1205–1288)
* [[రచయిత:తిరుపతి వేంకట కవులు]] దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950)
* [[రచయిత:త్రిపురనేని రామస్వామి]] (1887–1943)
* [[రచయిత:తెనాలి రామకృష్ణుడు]] (16వ శతాబ్దం)
'''ద, ధ '''
* [[రచయిత:దువ్వూరి రామిరెడ్డి]] (1895-1947)
* [[రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897–1980)
* [[రచయిత:ధూర్జటి]] (16వ శతాబ్దం)
'''న'''
* [[రచయిత:నన్నెచోడుడు]] (12వ శతాబ్దం)
* [[రచయిత:నండూరి వెంకట సుబ్బారావు]] (1884–1957)
'''ప, ఫ '''
* [[రచయిత:పరవస్తు చిన్నయసూరి]] (1809–1861)
* [[రచయిత:పల్లా దుర్గయ్య]] (1919–1983)
* [[రచయిత:పాల్కురికి సోమనాథుడు]] (12వ శతాబ్దం–13వ శతాబ్దం)
* [[రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు]] (1865–1940)
* [[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు]]
* [[రచయిత:పింగళి సూరన]] (16వ శతాబ్దం)
* [[రచయిత:పింగళి లక్ష్మీకాంతం]] (1894–1972)
* [[రచయిత:పొన్నికంటి తెలగన్న]] (1520–1600)
'''బ, భ'''
* [[రచయిత:బమ్మెర పోతన]] (1450–1510)
* [[రచయిత:బసవరాజు అప్పారావు]] (1894–1933)
* [[రచయిత:బంకించంద్ర ఛటర్జీ]] (1838–1894)
* [[రచయిత:బద్దెన]] (13వ శతాబ్దం)
* [[రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు]] (1827–1891)
* [[రచయిత:బిరుదురాజు రామరాజు]] (1925–2010)
* [[రచయిత:భండారు అచ్చమాంబ]] (1874–1905)
* [[రచయిత:భాసుడు]]
'''మ'''
* [[రచయిత:మంచన]]
* [[రచయిత:మాదయ్యగారి మల్లన]]
* [[రచయిత:మారన]]
* [[రచయిత:మల్లియ రేచన]]
* [[రచయిత:మరింగంటి సింగరాచార్యులు]] (16వ శతాబ్దం)
* [[రచయిత:మాడపాటి హనుమంతరావు]] (1885–1970)
యరల
'''వ'''
* [[రచయిత:వినుకొండ వల్లభరాయడు]] (15వశతాబ్దం–15వశతాబ్దం)
'''శ'''
* [[రచయిత:శ్రీనాథుడు]] (1365–1441)
షసహ
* [[భగవద్గీత - తెలుగు అనువాదము]]
* [[కురాన్ భావామృతం]]
== నీతి శతకాలు==
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ప్రథమ భాగము|వేమన పద్యములు]] - I
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/ద్వితీయ భాగము|వేమన పద్యములు]] - II
* [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)/మూడవ ఆశ్వాసము|వేమన పద్యములు]] -III
* [[సుమతీ శతకము|సుమతీ శతకం]] - I
* [[సుమతీ శతకము - రెండవభాగం|సుమతీ శతకం]] - II
* [[భాస్కర శతకము|భాస్కర శతకం]]
* [[దాశరథీ శతకము]]
===వికీపీడియా పుస్తకాలు===
* [[వికీపీడియా గురించి మీకు తెలుసా?]]
* [[ఎందరో వికీమీడియన్లు]]
==వికీ సోర్సు==
[[దస్త్రం:Wikisource-logo.svg|thumb|వికీసోర్స్ చిహ్నము ]]
వికీసోర్స్ అంటే వికీలో ఒక ఉచిత అంతర్జాల (ఆన్లైన్) డిజిటల్ గ్రంథాలయం (లైబ్రరీ). దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించుతుంది. వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయ సభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.
== వికీసోర్స్ అంటే? ==
వికీసోర్స్ అనేది ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్ని రకాల చారిత్రక సాంస్కృతిక గ్రంధాలు, కావ్యాలు ఉచితంగా అనేక భాషలలో, అనువాదాలలో భద్రపరచడం (హోస్ట్ చేయడం). ఇది ఒక స్వంత హక్కులతో కూడిన ఆర్కైవ్. ఈ గ్రంథాలు వికీపీడియా వ్యాసాలకు మూల గ్రంథాలను అందిస్థాయి. పాఠకులకు అరుదైన సాహిత్యాన్ని ఉచితంగా లభింపచేస్తాయి.
దీంట్లో చారిత్రక గ్రంథాలు, కావ్యాలు, అరుదైన సాంప్రదాయ వనరులు (పుస్తకాలు, పత్రికలూ, నివేదికలు వంటి) స్కాన్ చేయబడిన డిజిటల్ ప్రతులు అచుదిద్దబడి (ప్రూఫ్ రీడింగ్ చేసినవి) లభిస్తాయి. ఈ ప్రతులు అంతర్జాలంలో కూడా శోధించడం ద్వారా లభిస్తాయి.
== ఎక్కడినుండి సేకరిస్తారు? ==
ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాలం (పబ్లిక్ డొమైన్)లో గ్రంథస్వామ్య హక్కులు లేని ప్రతులు లేదా స్వేచ్ఛ అనుమతులు (లైసెన్స్) పొందిన ప్రతులను ధృవీకరించుకొని వికీమీడియా కామన్స్ లో తీసుకుంటారు. మొదట ఆయా అంతర్జాల వెబ్సైటు లేక ప్రతి విశ్వసనీయతని కూడా ముందుగా ధృవీకరించుకొనే కామన్స్ లోకి తీసుకుంటారు. గ్రంథస్వామ్య హక్కులకు లోబడిన వాటిని హక్కుదారుల పూర్తి స్వేచ్చా ధృవీకరణ పత్రం (OTRS - Open-Source Ticket Request System) ఆధారంతో తీసుకోవడం జరుగుతుంది. ఆయా ధ్రువీకరణ తరువాత గ్రంధాలనే వికీసోర్స్ లో స్వేచ్చా హక్కులతో ప్రచురించడం జరుగుతుంది. దాని సేకరణలో ఎక్కువ భాగం టెక్స్ట్లు అయితే, వికీసోర్స్ మొత్తం ఇతర మాధ్యమాలను నిర్వహిస్తుంది, కామిక్స్ నుండి ఫిల్మ్ నుండి ఆడియోబుక్స్ వరకు. అనేక వికీసోర్సులలో స్కాన్ చేయబడిన మూల నరులకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే కొన్నింటిలో అవసరం బట్టి చాలా వికీసోర్స్లు ఆఫ్లైన్ మూలాల నుండి లిప్యంతరీకరించబడిన లేదా ఇతర డిజిటల్ లైబ్రరీల నుండి పొందిన రచనలను అంగీకరిస్తాయి.
==వికీసోర్సు లో చేర్చగలిగిన ప్రతుల ప్రమాణాలు==
* ఇంతకుముందే ఏదైనా రచయిత ప్రచురించిన మూలగ్రంథాలు
* అసలు గ్రంథాల అనువాదాలు
* జాతీయ లేదా అంతర్జాతీయ ఆసక్తి ఉన్న చారిత్రక పత్రాలు
* వికీసోర్స్లో రచనలు ఉన్న రచయితల గ్రంథపట్టికలు
* ఈ జాబితాకు మాత్రమే పరిమితము కాని కొన్ని ఇతర రచనలు
వికీసోర్స్ నుండి మినహాయించదగిన అత్యంత ప్రాథమిక, స్పష్టమైన విషయాలు
* కాపీరైట్ ఉల్లంఘనలు
* ప్రాజెక్ట్కి కంట్రిబ్యూటర్ ద్వారా ఇతరుల అసలురచనలు
* గణిత డేటా, సూత్రాలు, పట్టికలు
* సోర్స్ కోడ్ (కంప్యూటర్ల కోసం)
* గణాంక మూలడేటా (ఎన్నికల ఫలితాలు వంటివి)
== ఆవిర్భావం, చరిత్ర ==
ఈ ప్రాజెక్ట్ మొదట ps.wikipedia.org లో ప్రారంభమైంది. ps అంటే ప్రైమరీ సోర్సు (మూలం) అని ప్రాజెక్ట్ సోర్స్ బర్గ్ అని భావించారు. అయితే ఇది పాష్టో భాషా వికీపీడియా సబ్డొమైన్ లో ఉంచారు. (పాష్టో భాష ISO కోడ్ "ps").
[[దస్త్రం:Wikisourcelogo.jpg|thumb|వికీసోర్స్ ప్రారంభ చిహ్నం]]ఈ వికీసోర్స్ ప్రాజెక్ట్ అధికారికంగా నవంబర్ 24, 2003న ‘ప్రాజెక్ట్ సోర్స్బర్గ్’ పేరుతో ప్రారంభమైంది. తాత్కాలికంగా sources.wikipedia.org డొమైన్ లో ఉంచారు. దాని మొదటి లోగో ‘మంచుకొండ (iceberg)’ చిత్రం. దీనిని ఇది ప్రసిద్ధ అంతర్జాల “ప్రాజెక్ట్ గుటెన్బర్గ్”కు నకలుకాదు, పైగా పరిపూరకరమైనది (Complement Project).</br>
డిసెంబర్ 6, 2003న ఈ ప్రాజెక్ట్ పేరు వికీసోర్స్ గా ప్రకటించారు. ప్రాజెక్ట్ కు స్వంత డొమైన్ ఏర్పడి జూలై 23, 2004న శాశ్వత డొమైన్ URL (http://wikisource.org/) స్థిరమయింది.</br>
నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (US) వంటి సంస్థలు దీనిని ఉదహరించాయి.</br>
దీని మొదటి పాఠం డిక్లరేషన్ యూనివర్సెల్లె డెస్ డ్రోయిట్స్ డి ఎల్' హోమ్. వికీసోర్స్ నినాదం-”ది ఫ్రీ లైబ్రరీ” మొట్టమొదటి ప్రముఖ ఉపయోగం ప్రాజెక్ట్ బహుభాషా పోర్టల్. ఇది ఆగస్టు 27, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా పునఃరూపకల్పన చేసారు. ప్రాజెక్ట్ పది అతిపెద్ద భాషలలో లోగో చుట్టూ వికీసోర్స్ నినాదం కనిపిస్తుంది.
== ఉపకరణాల అభివృద్ధి ==
ఈ వికీసోర్స్ ముఖ్యమయిన ప్రక్రియలలో సూచిక ఏర్పాటు, ట్రాన్స్క్రిప్షన్, ప్రూఫ్ రీడింగ్, ట్రాన్స్క్లూషన్ వంటివి ప్రధానమైనవి. మీడియావికీ డెవలపర్ థామస్ వి. కోసం ప్రూఫ్ రెడ్ ఎక్స్టెన్షన్ పేజ్ అనే పరికరాన్ని (PREP) అభివృద్ధి చేసాడు. ఇది స్కాన్ చేసిన పేజీలను ఆ పేజీకి సంబంధించిన టెక్స్ట్తో పక్కపక్కనే ప్రదర్శిస్తుంది, టెక్స్ట్ను ప్రూఫ్రీడ్ చేయడానికి, వచనాన్ని సవరించడానికి అనుమతిస్తుంది. స్కాన్ చేసిన పుస్తకం లేదా అచ్చు. రీటచ్ చేయబడిన చిత్రాలు PDF లేదా DjVu ఫైల్గా మార్చబడతాయి. వికీసోర్స్ లేదా వికీమీడియా కామన్స్కి అప్లోడ్ చేయబడతాయి.
ఈ వ్యవస్థ వికీసోర్స్లోని గ్రంథాల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఎడిటర్లకు సహాయం చేస్తుంది. పేజీ స్కాన్లు ఏ యూజర్కైనా అందుబాటులో ఉంటాయి, లోపాలను సరిదిద్దవచ్చు, పాఠకులు అసలైన వచనాలను తనిఖీ చేయవచ్చు. ప్రూఫ్రెడ్పేజ్ ఎక్కువ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది, ఎందుకంటే ప్రతులను చిత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్కు సహకరించడానికి అసలు భౌతిక కాపీకి ప్రాప్యత అవసరం లేదు.
== మైలు రాళ్లు ==
* sources.wikipedia.orgలో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన రెండు వారాల్లోనే, 1,000 పేజీలు సృష్టించబడ్డాయి, వాస్తవానికి వీటిలో దాదాపు 200 వ్యాసాలు ఉన్నాయి.
* జనవరి 4, 2004న, వికీసోర్స్ కు 100వ వినియోగదారులు నమోదు చేసారు. జూలై, 2004 ప్రారంభంలో వ్యాసాల సంఖ్య 2,400కు మించిపోయింది, 500 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు.
* ఏప్రిల్ 30, 2005న, 2667 మంది వినియోగదారులు (18 మంది నిర్వాహకులతో సహా) ఉన్నారు. దాదాపు19,000 వ్యాసాలు ఏ ర్పడ్డాయి. ప్రాజెక్ట్ తన 96,000వ సవరణను ఆమోదించింది.
* నవంబర్ 27, 2005న, ఇంగ్లీష్ వికీసోర్స్ మూడవ నెలకి 20,000 టెక్స్ట్ యూనిట్లను ఆమోదించింది,
* మే 10, 2006న, మొదటి వికీసోర్స్ పోర్టల్ సృష్టించారు.
* ఫిబ్రవరి 14, 2008 నాటికి 100,000 టెక్స్ యూనిట్లను ఆమోదించింది. ఇంగ్లీష్ వికీసోర్స్ Chapter LXXIV of Six Months at the White House, ఫ్రాన్సిస్ బిక్నెల్ కార్పెంటర్ అనే చిత్రకారుడు రాసినది.
* నవంబర్, 2011 నాటికి 250,000 టెక్స్ట్-యూనిట్ల మైలురాయిని దాటింది.
* సెప్టెంబర్ 2020 నాటికి, 182 భాషలు స్థానికంగా హోస్ట్ చేయబడ్డాయి. నవంబర్ 2024 నాటికి, తెలుగు, ఆంగ్లంతో సహా ఇతర భారతీయ, అంతర్జాతీయ భాషల 79 (మొత్తం 81లో 2 మూయబడ్డాయి)
* సబ్డొమైన్లలో 2,532 చురుకైన ఎడిటర్లతో మొత్తం 6,212,758 వ్యాసాలతో వికీసోర్స్ ప్రాజెక్ట్ సక్రియంగా ఉంది. మూసివేయబడిన సైట్లలో 13 వ్యాసాలు ఉన్నాయి. సబ్ డొమైన్ లు లేని 182 భాషలలో స్థానికంగా నిర్వహిస్తున్నారు.
* వివిధ భాషా వికీసోర్స్ లు అభివృద్ధిపరచిన తరువాత మొదటగా ఏర్పడిన ప్రధాన wikisource.org వెబ్సైటును 3 లక్ష్యాలతో నిలిపి ఉంచారు.
* బహుళ భాషా వికీసోర్స్ లను అనుసంధానపరచే “స్క్రిప్టోరియం” (Scriptorium - https://wikisource.org/wiki/Wikisource:Scriptorium)లో కొంత విధాన కార్యాచరణ (policy activity) ఉంది. వికీసోర్స్:2007 పేజీలలో వార్తలు, వివిధ భాషా మైలురాళ్లు, బహుభాషా నవీకరణలు ఉన్నాయి.
* స్వంత సబ్డొమైన్లు లేని భాషలలోని పాఠ్యలకు నిలయంగా ఉండటానికి, ప్రతి ఒక్కటి స్వీయ-సంస్థ కోసం దాని స్వంత స్థానిక ప్రధాన పేజీని కలిగి ఉంటుంది. లాంగ్వేజ్ ఇంక్యుబేటర్గా, వికీ ప్రస్తుతం సొంత భాష సబ్డొమైన్లు లేని 30కి పైగా భాషలకు ప్రదేశాన్న్ని అందిస్తుంది. వీటిలో కొన్ని చాలా చురుకుగా ఉండి వందలాది గ్రంథాలతో (వోలాపుక్ వంటివి) గ్రంథాలయాలను నిర్మించాయి.
* http://wikisource.org అనుసరించే వినియోగదారుల కోసం దాని ప్రధాన పేజీలో బహుభాషా డైనమిక్ పోర్టల్, స్థానిక వికీలకు ప్రత్యక్ష్యంగా కొనసాగుతున్న మద్దతు తెలియ చేస్తుంది.
* థామస్ వి. ప్రస్తుత ప్రధాన పేజీ పోర్టల్ ఆగష్టు 26, 2005న వికీపీడియా పోర్టల్ ఆధారంగా సృష్టించారు. వికీసోర్స్ ప్రాజెక్ట్ - సమన్వయ ఆలోచనతో wikisource.org, ఇది అన్ని భాషలలో వికీవర్సిటీ సమన్వయాన్ని, భాషా ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. కానీ వికీసోర్స్ వలె దాని ప్రధాన పేజీ దాని బహుభాషా పోర్టల్గా పని చేయదు.
==తెలుగు వికీసోర్స్==
దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య, రాకేశ్వర, సురేష్, సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు చేశాడు. ‘ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్’ వాడుటకు చేసిన ప్రయత్నం 2012లో పూర్తి అయింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు. కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒ.సి.ఆర్ సాయపడుతుంది.
[[దస్త్రం:TeWikisourceFirstPage.png|thumb|400x400px|ప్రారంభంలో తెలుగు వికీసోర్స్ మొదటిపేజీ ]]
==గణాంకాలు==
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 79 భాషల వికీసోర్సులలో నవంబర్ 2024 నాటికి తెలుగు వికీసోర్స్ ది 25వ స్థానం లో ఉంది. ఇంకా భారతీయ భాషలలో గుజరాతీ, బంగ్లా, తమిళ్, మలయాళం తరువాత ప్రస్తుతం తెలుగుది 5 వ స్థానం. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలతో ఉన్న తెలుగు వికిసోర్స్ నవంబర్ 2024 నాటికి పాఠ్యపు ప్రధాన పేజీలు 20,140 మొత్తం పేజీలు 1,50,286, ఎడిట్స్ సుమారు 4,50,000, నలుగురు నిర్వాహకులు, 14 మంది చురుకైన వాడుకరులతో ఈ వికిసోర్స్ తెలుగు ప్రాజెక్ట్ క్రియాశీలకంగా ఉంది.
== వికీసోర్స్ ప్రధాన ప్రక్రియలు (Work Flow) ==
# కావలసినది - స్కాన్ చేసిన అచ్చు ప్రతి (గ్రంధాస్వామ్య హక్కులు లేనిది). కామన్స్ లోకి సరిఅయిన అనుమతులతో దస్తం ఎక్కించడం
# సూచిక తయారు చేయడము: వికీసోర్స్లోని ప్రతి ప్రూఫ్ రీడింగ్ ప్రాజెక్ట్కు సూచిక పేజీలు ప్రధాన పేజీ. పుస్తకంలోని అన్ని వ్యక్తిగత పేజీలకు లింకులు ఉంటాయి.
## సూచిక పేజీలలో అంశాలు నిర్ధారించడముకొరకు “పేజీ లిస్టింగ్ టూల్”
## ట్రాన్స్క్రిప్షన్ కొరకు గూగుల్ OCR టూల్
## పేజీ ప్రూఫ్ రీడింగ్ ఎక్స్టెన్షన్ టూల్ (PRET) - డిజిటల్ టెక్స్ట్ ని కుడి పక్కన ఉంచి ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ ఎడమ పక్క ఫ్రేమ్ లో ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, మునుచూపు జరిగిన తరువాత పేజీ ప్రచురణ చేయాలి.
# ఆవిధంగా అచ్చు దిద్దిన తరువాత ఆ పేజీ స్థితిని అనుసరించి కింద బటన్ నొక్కి భధ్రపరచాలి
## పుట స్థితి అంటే మొదటి లేత బూడిద రంగు అంటే పాఠ్యము లేనిది.
## పింక్ రంగు ఇంకా అచ్చుదిద్దబడలేదు అని
## ముదురు బూడిద రంగు సమస్య ఉందని, పసుపు నీలం రంగు అచ్చు దిద్దారు అని తెలియచేస్తుంది.[[దస్త్రం:Wikisource page proofread buttons.png|thumb|పుట అచుదిద్దిన స్థితి ]]
# ఈ విధంగా ప్రతి పేజీని అచ్చు దిద్దాలి (ప్రూఫ్ రీడ్ చేయాలి). సూచిక పేజీల ప్రూఫ్ (స్టేటస్) ని నిర్ధారించాలి.
# విషయసూచిక లేకపోతే తయారు చేయాలి
# సూచికలోని శీర్షిక నుంచి కుడివైపు క్లిక్ చేస్తే వికీసోర్స్ లో ప్రచురించవలసిన డాక్యుమెంట్ కనపడుతుంది. దీనికి సూచిక వివరాలు లింక్ అయి ఉంటాయి. పేజీ ఇతర వివరాలు కూడా చేర్చి పుటలు వరుసగా చేర్చబడ్డాయా అని పరిశీలించాలి.
# పబ్లిష్/ప్రచురించు బటన్ ఉపయోగించి ప్రచురించాలి. దానికి ముందు పబ్లిష్ కావలసిన డాక్యుమెంట్ రూపాన్ని ఎంపిక చేసుకోవాలి.డాక్యుమెంట్ ని దింపుకొని (డౌన్ లోడ్) చూసుకోవాలి
# రచయతకు ఇదివరకే పేజీ ఉంటే ఈ రచనని ఆ పేజీలో చేర్చాలి. లేకపోతే రచయితకు పేజీ సృష్టించి రచనని ఆపేజీలో చేర్చాలి.
# రచయితకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
# రచనకు వికీడేటా లింక్ ఏర్పరచాలి
==తెలుగు వికీసోర్స్ అందిస్తున్న ప్రముఖ వనరులు==
ఇందులో జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, కవిత్వము, నాటకాలు, పురాణాలు, వేదాలు, శతకాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పురాతన రచనలు, సినిమా పాటలు, ఇతర సంకలనాలు, పత్రికలు, విజ్ఞాన కోశాలు, నిఘంటువులు ఉన్నాయి. వేదకాలం రచయితల నుండి మధ్య యుగం ఇంకా ఆధునిక రచయితల రచనలు సేకరించారు.
==ఆధారాలు==
# List of Wikisources https://w.wiki/B5Zh
# వికీసోర్స్ - వికీపీడియా https://w.wiki/AZqX
# https://en.wikipedia.org/wiki/Wikisource
# Wikisource: What is Wikisource? https://w.wiki/89YY
# ప్రత్యేక గణాంకాలు https://te.wikisource.org/wiki/ప్రత్యేక:గణాంకాలు
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
===Internet Archive to commons upload===
* https://tools.wmflabs.org/ia-upload/
[[వర్గం:తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్]]
e450p48sov14hxbx2yzgnao9hjopuyp
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/9
104
160550
488572
461398
2025-06-10T17:11:46Z
Vjsuseela
1850
488572
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>{{p|fs125|ac}}"బాటలో గ్రంథాలు. బోటులో గ్రంథాలు"</p>
[[దస్త్రం:Boat Library.jpg|500px|center]]
{{Center|పెదపాలెం సేవాశ్రమంవారు నడుపుచున్న నీటిమీది సంచార గ్రంథాలయం</br>
Boat Library Service - Sevasramam, Pedapalem}}<noinclude><references/></noinclude>
ikx4nxi8mz5beh273rsq6uidojbsp21
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/10
104
160551
488573
461400
2025-06-10T17:12:29Z
Vjsuseela
1850
488573
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>{{p|fs125|ac}}'సంచార గ్రంథాలయ శకటము'</p>
{{Center|కౌమారగురుకులం – మన్నారుగుడి}}
[[దస్త్రం:Mobile Library.jpg|500px|center]]
{{Center|“దక్షిణాదిని మన్నారుగుడిలో రావుబహదూర్ ఎస్.వి.కనకసభాపిళ్ళెగారు రెండెడ్ల బండి మీద
పుస్తకాలను బంపి 75 గ్రామాలలో దాదాపు 100 గ్రంథసంచిత స్థానాలద్వారా విజ్ఞానసేవ
చేశారు. ఆయన ఇప్పుడు కీర్తిశేషులయారు. ఆబండికూడ ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు.ఆ సహృదయుని ఆత్మ ఇప్పుడెంత బాధపడుతోందో!ఈ సంచార గ్రంథాలయ సేవను పునరుద్ధరించి ఆ పవిత్ర పురుషుని ఆత్మకు శాంతి చేకూర్చే బాధ్యత ఆ ప్రాంతాల వారి మీద ఉంది!!! "}}<noinclude><references/></noinclude>
tescv1943i0ewm1eeu9i53d6y19fnq6
488575
488573
2025-06-10T17:16:01Z
Vjsuseela
1850
488575
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>{{p|fs125|ac}}'సంచార గ్రంథాలయ శకటము'</p>
{{Center|కౌమారగురుకులం – మన్నారుగుడి}}
[[దస్త్రం:Mobile Library.jpg|500px|center]]
{{Center|“దక్షిణాదిని మన్నారుగుడిలో రావుబహదూర్ ఎస్.వి.కనకసభాపిళ్ళెగారు రెండెడ్ల బండి మీద
పుస్తకాలను బంపి 75 గ్రామాలలో దాదాపు 100 గ్రంథసంచిత స్థానాలద్వారా విజ్ఞానసేవ
చేశారు. ఆయన ఇప్పుడు కీర్తిశేషులయారు. ఆబండికూడ ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు.ఆ సహృదయుని ఆత్మ ఇప్పుడెంత బాధపడుతోందో!ఈ సంచార గ్రంథాలయ సేవను పునరుద్ధరించి ఆ పవిత్ర పురుషుని ఆత్మకు శాంతి చేకూర్చే బాధ్యత ఆ ప్రాంతాల వారి మీద ఉంది!!! "}}
{{rule|8em}}<noinclude><references/></noinclude>
rkxwm1na53fkfkg552zohqrkwm5y97x
పుట:భారతం-ఆరణ్యం.pdf/217
104
167021
488549
474508
2025-06-10T14:37:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488549
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>ఆసమయంబునం జైత్రరథవననివాసు లైనజను లందఱుం గూడి యంగిరఃప్రముఖ
మునీంద్రులభార్యలకు నగ్నిదేవువలన బుట్టినబాలుండు లోకంబులకు నిట్టి
యనర్థంబు సేయం దొడంగె నని యాక్రోశించిన, నయ్యపవాదంబునకు రోసి యా
సప్తమునులలోన వసిష్ఠుండు దక్కఁ దక్కినయార్వురుఁ దమవనితల బరిత్యజిం
చిరి; మఱియును గొందఱుజనులు “వీ రేమి సేయుదు రిన్నిపోకలం బోయినది
వహ్నిభార్యయ కాక” యని పలుకం జొచ్చిరంత; నమ్మహామునులపాలికిఁ బావ
కాంగన ననుదెంచి యి ట్లనియె.</poem>|ref=210}}
{{Telugu poem|type=క.|lines=<poem>“వినుఁ డేను వహ్నివలనం
గనినకుమారుండు వాఁడు గడు నిజ మిది మీ
వనితలకుం బని గా దిటు
సనునే కులసతుల విడువ సత్పురుషులకున్.”</poem>|ref=211}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యెంతసెప్పిన వా రొడంబడరైరి; తదనంతరంబ విశ్వామిత్రుండు గుమారు
కడ కరిగి, యద్దేవుశరణంబు సొచ్చి, వివిధవాక్యంబులం బ్రస్తుతించి, తదాదేశం
బున నతనికి జాతకర్మాదివిధు లొనరించిన నది యంతయు నెఱింగి యమరు లెల్ల
నమరేంద్రుం గానఁ జని యి ట్లనిరి.</poem>|ref=212}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>“దారుణశౌర్యధుర్యుఁ డతిదర్పితచిత్తుఁడు వహ్నిసూనుఁ; డ
వ్వీరుఁడు నిన్నుఁ గైకొనక వీఁకమెయిం జనుదెంచు నిప్డు దు
ర్వారత నీపదంబు గొనువాంఛ నవశ్యముఁ; గాన యింతలో
నీరస మెత్తి వాని వధియింపుము చెచ్చెర విక్రమోద్ధతిన్.</poem>|ref=213}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అ ట్లయిన నీకు నింద్రత్వంబు శాశ్వతం బగు, నేమును బ్రదుకుదుము, లోకంబు
లవ్యాకులంబు లగు” ననినం బురందరుం డప్పుడ సప్తమాతృకలం బిలిచి “మీరు
సని వహ్నిసంభవుం డైనకుమారు సమయించి నాకుఁ బ్రియంబు సేయుం” డని
పంచినం బనిపూని వారు ఘోరంబుగా నతనిపై నడరి, తదీయతేజోవిశేషంబు
నకు భయం బంది, యతని శరణంబు సొచ్చి “యేము లోకమాతలము మాయందు
నీవు మాతృభావంబు సేయ నర్హుండ” వనినం గుమారుండు వారి నభినందించి
చేకొనియె; నంత నగ్నియు నిజపుత్త్రుపాలికి వచ్చి యతనిచేతం బూజితుం డయి
తదీయరక్షాపర్వతంబున నిలిచె; మాతృగణంబు క్రోధంబునం బుట్టినయది
లోహితాస్య యనుభామిని గుమారునకు దాది యై యుపలాలనంబు సేయు
చుండె; నఖిలభూతగణంబులుం బఱతెంచి క్రౌంచారిం బరివేష్టించి నది యంత
యు విని కలుషించి.</poem>|ref=214}}
{{p|ac|fwb}}ఇంద్రుఁడు కుమారస్వామిపై నెత్తివచ్చుట</p>
{{Telugu poem|type=ఉ.|lines=<poem>స్కందునిమీఁద నెత్తి <ref>కడుగర్వితుఁ డై చనుదెంచె</ref>బలగర్వితుఁ డై నడతెంచె నుద్భట
స్యందనసామజాశ్వభటసంకులసైన్యసమగ్రదేవతా
బృందసమేతుఁడై భువనభీకరసంగరకాంక్ష నింద్రుఁ డ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
tpuy3s4nsw2392sjq8q22xoixxcl3r6
పుట:భారతం-ఆరణ్యం.pdf/218
104
167022
488551
474509
2025-06-10T14:53:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488551
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>స్పందితశౌర్యుఁ డగ్నికణజాతభయంకరవజ్రహస్తుఁ డై.</poem>|ref=215}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అంత.</poem>|ref=216}}
{{Telugu poem|type=తరలము.|lines=<poem><ref>తరణిదీధితి</ref>తరళదీధితిపుంజనిర్భరదారుణాయుధపాణులై
తెరలఁ ద్రోచి దివౌకసుల్ పఱతెంచి యార్చుచుఁ దాఁకి రా
శరవణోద్భవు, నాతఁడుం దగ సంభ్రమస్ఫుటరోషవి
స్ఫురితనిష్టురహాసజృంభణమున్ వహించినఁ జెచ్చెరన్.</poem>|ref=217}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అతనిముఖగహ్వరంబుల నద్భుతముగ
నుగ్రదహనశిఖావళు లుద్భవించి
వేల్పుమూఁకల నరికట్టి వేల్వఁదొడఁగె
నంత నెంతయు సంభ్రాంతు లగుచు సురలు.</poem>|ref=218}}
{{Telugu poem|type=చ.|lines=<poem>నీకింకరులము మమ్ముం
జేకొని కృపఁ గావు మనుచు శిఖినందను న
స్తోకబలు శరణు వేఁడినఁ
<ref>జేకొని తద్భయము నుడుగఁ</ref>జేకొని దాహభయ ముడుగఁ జేసె నతండున్.</poem>|ref=219}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు దేవతలు గుమారు నాశ్రయించినం జూచి, బలసూదనుండు క్రోధఘూర్ణి
తనయనుం డై యతనిమీఁద వజ్రంబు వైచిన, నది తదీయదక్షిణపార్శ్వంబుఁ
దాకిఁన నం దొక్కపురుషుండు గాంచనవర్ణుండును, శక్తిధరుండును, మేషవద
నుండు నై విశాఖుం డనుపేరం బ్రభవించె; మఱియునుం గన్యాకుమారగణంబు
లనేకంబులు పుట్టె, నది యెల్లనుం గని జనితభయుం డై హరిహయుం డగ్ని
సంభవు నభయం బని కొలిచె; నంత నమరులు సంతసిల్లి సింహనాదంబులు సెలంగ
షణ్ముఖశతమఖులం బరివేష్టించి” రని చెప్పి వెండియు మార్కండేయుం డి ట్లనియె.</poem>|ref=220}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అయ్యగ్నిసంభవు, నాయతోన్నతబాహు,
నాముక్తకవచుఁ, దేజోమహిష్ఠు,
నాలోహితాంబరు, హారికుండలకర్ణు,
గనకరత్నోజ్జ్వలఘనకిరీటు,
సంపూర్ణయౌవను, సర్వలక్షణయుక్తుఁ,
గని యనురాగిల్లి కమలనిలయ
సాకారయై వచ్చి <ref>సకలంబు ... యుత్ఫుల్ల ... కుముదు లైరి</ref>యఖిలంబు జూడంగ
సితపద్మహస్త యై యతనిఁ బొందె</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ|lines=<poem>శ్రీసమేతుఁ డై విశేషకాంతిస్ఫూర్తి
నొలసి పూర్ణచంద్రుచెలువు దాల్చి
యున్నవానిఁ జూచి రుత్ఫుల్లలోచన
కుముదు లగుచు మునులు నమరవరులు.</poem>|ref=221}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అంత షష్ఠదివసంబు సంప్రాప్తం బయ్యె; నందు మహామును లందఱు మహాసేను
నతిభక్తిం బూజించి కృతాంజలు లై యి ట్లనిరి.</poem>|ref=222}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>“పుట్టినయాఱు<ref>నాళ్లకును</ref>నాళులకు పొంపిరివోయి జగంబు లన్నియున్
దట్టుఁడ వై జయించితి ముదంబున; నీదుమహత్త్వ మెంతయుం
జిట్జలు గాదె! యిట్టి యవిజేయుఁడ వింద్రపదంబు నీక కాఁ
బట్టము గట్టి యేలుము కృపన్ మము నెల్లను వహ్నిసంభవా.”</poem>|ref=223}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనినం గ్రౌంచారి వారలం జూచి “యింద్రపదవి నుండువారి కెయ్యది కరణీయం”
బని యడుగుటయు వా రి ట్లనిరి.</poem>|ref=224}}<noinclude><references/></noinclude>
nqt33irfdbmj0a5upwdaznfdi324m99
పుట:భారతం-ఆరణ్యం.pdf/219
104
167023
488582
474510
2025-06-10T18:52:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488582
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>“బలముం దేజము <ref>నిల్పి; నచ్చి; ఁ జూపి ... ని, శ్చలభక్తిం దగ</ref>నించి లోకముఁ గృపం బాలించు; టర్కేందుభూ
జలతేజఃపవనాంబరంబులకు నస్థైర్యంబు గాకుండ ని
శ్చలశక్తిస్థితి నీగి; శిష్టజనరక్షాదుష్టశిక్షాసమా
కలనం బింద్రపదస్థుఁ డౌ నతనికిం గర్తవ్యముల్ షణ్ముఖా.”</poem>|ref=225}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అనునెడ నింద్రుఁ డి ట్లనియె “నట్లయినం గడులెస్స; దేవ! నీ
వనిమిషనాయకత్వమునయం దభిషిక్తుఁడ వై ముదంబుతో
ననుఁ బనిగొమ్ము నీదు కరుణన్ దొసఁగెల్లను <ref>మాని</ref>దీఱి యుండెదన్;
ఘనతరశౌర్యసారుఁడవు గావున నర్హుఁడ వింద్రలక్ష్మికిన్.</poem>|ref=226}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఏను దేవేంద్రపదవి నుండనోడుదు; నెట్లనిన భవదీయతేజోవిశేషంబులు సూ
చి విస్మితులై కొందఱు నీకు నింద్రపదవియందు వేడ్క పుట్టునట్లుగా నేమేనిం
జెప్పి నావలనం గొఱగామి కల్పించి నీకును నాకును భేదంబు సేయం జూతురు;
దానం జేసి నీవు కుపితుండవై నాయెడం గృప దప్పిన నెవ్వారికి వారింపన
లవిగాదు; లోకభయంకరం బైనవిగ్రహంబు ప్రవర్తిల్లుఁ గావున నవశ్యంబును
దివిజరాజ్యంబు నీక యొప్పించితి; మమ్మెల్ల నేలికొ” మ్మనినఁ గుమారుండు
నవ్వుచు ని ట్లనియె.</poem>|ref=227}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>“<ref>అట్టిది ... నీవు జగ ... భృశంబుగ నిట్టి దకార్య</ref>అట్టివి యేల పుట్టు? నమరాధిప! నీవ జగత్ప్రభుండవై
యిట్టులమైన తేజము వహించి సుఖంబున నుండు; మేను నీ
చుట్టమనై భుజాబలము సొంపున నీ కెలసంబు దీర్చెదం;
జట్టన నన్నుఁ బంపుము; భృశంబుగ నెయ్యది కార్య మిత్తఱిన్.”</poem>|ref=228}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అనవుడు సంతసిల్లి యతఁ డాతని కి ట్లను; “నట్టులైన నీ
పనుపున నేను సత్యహితభాషణ! యింద్రపదంబునందు ని
ల్చి నెగడువాఁడ నైతి; సురసేనల కెల్లను నాయకుండవై
ఘనభుజ! నీవు సత్కృప జగద్భయ<ref>నోదన</ref>మోచన మాచరింపవే.”</poem>|ref=229}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనినఁ గుమారుండు మరుత్పతి కి ట్లనియె.</poem>|ref=230}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>“నీకుఁ బ్రియంబుగా భవదనీకినికిం బతి నయ్యెదన్ భుజో
త్సేకపటుప్రతాపము లజేయములై పెనుపొందఁ బేర్చి; ఘో
రాకృతు లైన నీరిపుల నందఱఁ దున్మెద; సర్వలోకర
క్షాకరణైక<ref>బుద్ధి</ref>వృత్తి నవికల్పుఁడ నయ్యెదఁ గట్టు పట్టమున్.”</poem>|ref=231}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన నతిప్రీతుం డగుచుఁ బురుహూతుండు సకలసురమునిగణసమేతుండయి త
త్క్షణంబ కుమారునకు నఖిలదేవసేనాధిపత్యంబునం దభిషేకం బొనరించె; ముని
వరుల జయజయశబ్దంబులు, నమరుల సింహనాదంబులుం, గిన్నరగంధర్వగానం</poem>|ref=}}<noinclude><references/></noinclude>
mu5pv8jd6jr2arw7vkf6df6vsluqz2g
పుట:భారతం-ఆరణ్యం.pdf/220
104
167024
488583
474511
2025-06-10T20:13:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488583
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బులు, మంగళతూర్యారావంబులు, నప్సరోనర్తనంబులుఁ, గల్పతరుకుసుమవర్షం
బులు సమకాలప్రవృత్తంబు లయ్యెం; బరార్థ్యభూషణమణిప్రభాలంకృతం
బైనకుమారుమౌళిభాగంబున నుజ్జ్వలం బైనధవళాతపత్రంబు సురగిరిశిఖరో
పరిగతం బగుశరచ్ఛంద్రబింబంబు ననుకరించుచుండె; నట్టియెడ.</poem>|ref=232}}
{{p|ac|fwb}}ఈశ్వరుండు గుమారస్వామియొద్దకు వచ్చుట</p>
{{Telugu poem|type=శా.|lines=<poem>నానాసిద్ధగణంబు గొల్వఁ బరమానందంబునం జంద్రరే
ఖా<ref>నద్ధాంచిత ... వీక్షింపంగఁ బ్రేమంబుతోన్</ref>నవ్యాంచితమౌళి, భూరిభుజగాకల్పోజ్జ్వలాకారుఁ, డీ
శానుం, డానతశంకరుండు గిరిజాసంయుక్తుఁ డై వచ్చెఁ ద
త్సేనానిం బ్రియసూను షణ్ముఖుని వీక్షింపం గడుం బ్రేమతోన్.</poem>|ref=233}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు వచ్చి మహాదేవుండు మహాసేనుం గౌఁగిలించుకొని యతనికి విశ్వకర్మనిర్మి
తంబును, హేమమయంబును నయినపుష్పమాలిక యొసంగె” నని చెప్పి<ref>చెప్పిన విని ధర్మజుండు “కుమారుఁడు రుద్రాంశుజుఁ డని చెప్పుదు; రది యె?” ట్లనిన మార్కండేయుండు</ref>మార్కం
డేయుండు పాండవేయున కి ట్లనియె “వినుము; రుద్రుండు మున్ను నిజవీర్యంబు
వహ్నియందు సంగ్రహించినఁ దత్తేజోవిశేషంబునం జేసి పావకుండు గుమారు
నుత్పాదించె; నదియునుం గాక యగ్ని రుద్రుం డని వేదవిదు లైనవిప్రులవలన
వినంబడు; న ట్లగుటం గుమారుండు వహ్నిసంభవుండును, రుద్రసూనుండును
నని చెప్పంబడియె; నగ్నిభామిని గృత్తికాఖ్య లైనమునిపత్ను లార్వురరూపం
బులు గైకొని ప్రియాసమాగమంబు సలిపి శ్వేతశైలంబున రేతస్కందంబు సే
యుటం బ్రభవించినవాఁడు గావునఁ గార్తికేయ, స్కందనామంబులం బరగె”
నని చెప్పి యి ట్లనియె.</poem>|ref=234}}
{{Telugu poem|type=తే.|lines=<poem>“అప్పు డింద్రుండు మున్ను దా నబ్జ భవు ని
యోగమున సురక్షితముగ నునిచి నట్టి
దేవసేనకుఁ గన్యకాతిలకమునకుఁ
జెలువముగ నలంకారంబు సేయఁ బనిచి.</poem>|ref=235}}
{{Telugu poem|type=వ.|lines=<poem>సముచితప్రకారంబున నచ్చటికిఁ దెప్పించి, కుమారుం జూచి “యిక్కన్నియ భ
వదర్థం బై బరమేష్ఠిచేత సృజియింపంబడియె; గావున నివ్వరవర్ణినిం బరిగ్ర
హింపు” మనిన నప్పార్వతీనందనుండు మందస్మితసుందరవదనారవిందుం
డయి యమ్ముహూర్తంబునందు.</poem>|ref=236}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>మానితవిక్రమోజ్జ్వలుఁడు మంగళతూర్యనినాద మొప్పఁ, దే
జోనిధి వహ్నిసాక్షిగ, విశుద్ధవిధిజ్ఞుఁడు దేవమంత్రి మం
త్రానుగమం బొనర్పఁగఁ, బ్రియం బెసలార వరించెఁ జారుప
ద్మాసన దేవసేనఁ గరియానఁ గరగ్రహణప్రయుక్తితోన్.</poem>|ref=237}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>గుహుఁడు దేవసేనఁ గోరి పెండిలి యైన
యాదినంబు షష్ఠి యగుటఁ జేసి
యర్చనీయ మయ్యె నాదివసంబు లో
కముల <ref>కెల్లఁ గరము</ref>నెల్ల వెలసె గారవమున.</poem>|ref=238}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఏదినమునందు షణ్ముఖు
శ్రీదేవి వరించెఁ గమలచిహ్నితకర యై</poem>|ref=}}<noinclude><references/></noinclude>
fsj3fhk7ip7ig7ta1wfbsacjy7g4klg
పుట:భారతం-ఆరణ్యం.pdf/221
104
167025
488584
474512
2025-06-10T20:26:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488584
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యాదివసము పంచమి లో
కాదరణీయంబు, లక్ష్మి కాస్పద మయ్యెన్.</poem>|ref=}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు విహితమంగళాచారుం డయినకుమారుపాలికిం జనుదెంచి నిజభర్తలచేతం
బరిత్యక్త లైనమునిభార్య లార్వురు నధికదైన్యవివర్ణవదన లై యి ట్లనిరి.</poem>|ref=240}}
{{Telugu poem|type=చ.|lines=<poem>“కనుకనిఁ దూరి దుర్జనులు గానక చూడక యేము హవ్యవా
హనునకు నిన్నుఁ గంటి మని యాడిన, <ref>నిందకు నోడి</ref>నందుల కోడి మమ్ముఁ జ
య్యనఁ బతు లుజ్జగించిరి; ప్రియంబున నిం కిట నీవు మాకు నం
దనుఁడవు; మమ్ముఁ బ్రోవ విహితంబు గుమారక! నీ కవశ్యమున్.</poem>|ref=241}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పుణ్యలోకంబులకుఁ బాసి పొక్కుచున్న
మమ్ముఁ జేకొని కరుణాసమగ్రబుద్ధిఁ
బుణ్యహతియందు నిల్పుము; పుత్త్రభావ
దృష్టి వెలయ మాయలమట దీర్పవయ్య.”</poem>|ref=242}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనినఁ గుమారుఁడు వినయం
బున నిట్లను “నేను మీకుఁ బుత్త్రుఁడ మీరల్
ననుఁ గన్నతల్లులరు; వినుఁ
డనుమానం బేల? మీప్రియం బొనరింతున్.</poem>|ref=243}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అనుచుఁ జేరువ నున్న యనిమిషపతిఁ జూచి
“వీరికిఁ దగుపదం బారయంగ
వలయు” నావుడు బలవైరి యిట్లనుఁ “జంద్ర
సతు లైన యాదక్షసుతలలోన
రోహిణి పొరువున రుచి నొప్పు నభిజిత్తు
నా నొక్కచుక్క దాఁ బూని యిప్పు
డందఱకంటె నత్యంతవల్లభ నేన
యగుదుఁ జంద్రునకని వగచి యర్థిఁ</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>దపము సేయ నరిగెఁ, దత్పదం బది రిత్త
యున్నయదియు; వీరి నునుపు మచట”
ననిన వారిఁ బ్రీతి నతడు వీడ్కొలిపినఁ
గడఁగి వారు సనిరి గగనమునకు.</poem>|ref=244}}
{{Telugu poem|type=వ.|lines=<poem>నాఁటంగోలెఁ గృత్తిక లార్వురు నగ్నిదైవత్యం బనం బరగునక్షత్రం బై దివం
బున వెలింగిరి; తదనంతరంబ స్వాహాదేవి యేతెంచి కుమారుం గని “నీవు మత్పు
త్త్రుండవు; నిత్యంబును నీపాల వసియింపవలతు” ననినం బ్రీతుం డై యాతం
“డట్లకాక, నీవు మత్సమీపంబుననుండి, యేనును నీకోడలుం గొనియాడం బ్రియం
బున నుండు” మనియె; నప్పుడు కుమారమాతృకలు హవిషయుఁ, గాళియుఁ, గౌశి
కయు, నుద్ధతయు, శారికయు, నార్యయు, వైధాత్రియు ననువార లేడ్వురుం గు
మారుముందట నిలిచి యి ట్లనిరి.</poem>|ref=245}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>“మమ్ము జగత్త్రయంబునకు మాతలఁగా నొనరింపు మిప్డు, ము
<ref>న్నెమ్మెయి నొప్పు</ref>న్నిమ్ముల నొప్పుమాతృకల కెక్కుడు గావుత మేము, సర్వలో
కమ్ములఁ దొంటిమాతృకలఁ గైకొనకుండుటయుం, బ్రియంబుతో
మ మ్మనిశంబుఁ గొల్చుటయు మాకు వరంబుగ నిమ్ము షణ్ముఖా!”</poem>|ref=246}}
{{p|ac|fwb}}కుమారస్వామి సప్తమాతృకల బాలగ్రహంబులఁ జేయుట</p>
{{Telugu poem|type=ఆ.|lines=<poem>అనిన నగుచు నాతఁ “డ ట్లేల వారల
పేర్మి మాన్పఁ దగవె? ప్రీతి నొండు
వరము వేఁడుఁ డిత్తు వదలక” యనుడు నా
స్కందమాత లనిరి గారవమున.</poem>|ref=247}}
{{Telugu poem|type=క.|lines=<poem>“అగుఁ గాక యట్ల; యే మీ
జగములఁ గలశిశువులకు నజస్రముఁ బీడల్</poem>|ref=}}<noinclude><references/></noinclude>
8va4ty300sh1s9shyer96vr8pvvask8
488585
488584
2025-06-10T20:26:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
488585
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యాదివసము పంచమి లో
కాదరణీయంబు, లక్ష్మి కాస్పద మయ్యెన్.</poem>|ref=239}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు విహితమంగళాచారుం డయినకుమారుపాలికిం జనుదెంచి నిజభర్తలచేతం
బరిత్యక్త లైనమునిభార్య లార్వురు నధికదైన్యవివర్ణవదన లై యి ట్లనిరి.</poem>|ref=240}}
{{Telugu poem|type=చ.|lines=<poem>“కనుకనిఁ దూరి దుర్జనులు గానక చూడక యేము హవ్యవా
హనునకు నిన్నుఁ గంటి మని యాడిన, <ref>నిందకు నోడి</ref>నందుల కోడి మమ్ముఁ జ
య్యనఁ బతు లుజ్జగించిరి; ప్రియంబున నిం కిట నీవు మాకు నం
దనుఁడవు; మమ్ముఁ బ్రోవ విహితంబు గుమారక! నీ కవశ్యమున్.</poem>|ref=241}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పుణ్యలోకంబులకుఁ బాసి పొక్కుచున్న
మమ్ముఁ జేకొని కరుణాసమగ్రబుద్ధిఁ
బుణ్యహతియందు నిల్పుము; పుత్త్రభావ
దృష్టి వెలయ మాయలమట దీర్పవయ్య.”</poem>|ref=242}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనినఁ గుమారుఁడు వినయం
బున నిట్లను “నేను మీకుఁ బుత్త్రుఁడ మీరల్
ననుఁ గన్నతల్లులరు; వినుఁ
డనుమానం బేల? మీప్రియం బొనరింతున్.</poem>|ref=243}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అనుచుఁ జేరువ నున్న యనిమిషపతిఁ జూచి
“వీరికిఁ దగుపదం బారయంగ
వలయు” నావుడు బలవైరి యిట్లనుఁ “జంద్ర
సతు లైన యాదక్షసుతలలోన
రోహిణి పొరువున రుచి నొప్పు నభిజిత్తు
నా నొక్కచుక్క దాఁ బూని యిప్పు
డందఱకంటె నత్యంతవల్లభ నేన
యగుదుఁ జంద్రునకని వగచి యర్థిఁ</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>దపము సేయ నరిగెఁ, దత్పదం బది రిత్త
యున్నయదియు; వీరి నునుపు మచట”
ననిన వారిఁ బ్రీతి నతడు వీడ్కొలిపినఁ
గడఁగి వారు సనిరి గగనమునకు.</poem>|ref=244}}
{{Telugu poem|type=వ.|lines=<poem>నాఁటంగోలెఁ గృత్తిక లార్వురు నగ్నిదైవత్యం బనం బరగునక్షత్రం బై దివం
బున వెలింగిరి; తదనంతరంబ స్వాహాదేవి యేతెంచి కుమారుం గని “నీవు మత్పు
త్త్రుండవు; నిత్యంబును నీపాల వసియింపవలతు” ననినం బ్రీతుం డై యాతం
“డట్లకాక, నీవు మత్సమీపంబుననుండి, యేనును నీకోడలుం గొనియాడం బ్రియం
బున నుండు” మనియె; నప్పుడు కుమారమాతృకలు హవిషయుఁ, గాళియుఁ, గౌశి
కయు, నుద్ధతయు, శారికయు, నార్యయు, వైధాత్రియు ననువార లేడ్వురుం గు
మారుముందట నిలిచి యి ట్లనిరి.</poem>|ref=245}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>“మమ్ము జగత్త్రయంబునకు మాతలఁగా నొనరింపు మిప్డు, ము
<ref>న్నెమ్మెయి నొప్పు</ref>న్నిమ్ముల నొప్పుమాతృకల కెక్కుడు గావుత మేము, సర్వలో
కమ్ములఁ దొంటిమాతృకలఁ గైకొనకుండుటయుం, బ్రియంబుతో
మ మ్మనిశంబుఁ గొల్చుటయు మాకు వరంబుగ నిమ్ము షణ్ముఖా!”</poem>|ref=246}}
{{p|ac|fwb}}కుమారస్వామి సప్తమాతృకల బాలగ్రహంబులఁ జేయుట</p>
{{Telugu poem|type=ఆ.|lines=<poem>అనిన నగుచు నాతఁ “డ ట్లేల వారల
పేర్మి మాన్పఁ దగవె? ప్రీతి నొండు
వరము వేఁడుఁ డిత్తు వదలక” యనుడు నా
స్కందమాత లనిరి గారవమున.</poem>|ref=247}}
{{Telugu poem|type=క.|lines=<poem>“అగుఁ గాక యట్ల; యే మీ
జగములఁ గలశిశువులకు నజస్రముఁ బీడల్</poem>|ref=}}<noinclude><references/></noinclude>
5fybb4t9ujs7fb58sdq5mnp7no4jd7q
పుట:భారతం-ఆరణ్యం.pdf/222
104
167026
488586
474513
2025-06-10T21:20:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488586
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దగ నొనరించు నీకృప
నెగడెద మివ్వరము మాకు నీ వొసఁగఁ దగున్.”</poem>|ref=248}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనినం గార్తికేయుం డి ట్లనియె.</poem>|ref=249}}
{{Telugu poem|type=క.|lines=<poem>“అక్కట! కీడు దలంచితి;
రిక్కార్యము దగవె? యైన నిచ్చితి; మీకున్
మ్రొక్కినఁ, గొల్చిన, వేఁడిన
నక్కటికముతోడఁ గావుఁ డమ్మ శిశువులన్.</poem>|ref=250}}
{{Telugu poem|type=క.|lines=<poem>పాయక పదియాఱేఁడుల
ప్రాయమునందాఁక నరుల బాధింపుఁడు మీ;
రాయతమదంశజనితు, న
జేయు నొకని మీకు రక్షఁ జేయం బనుతున్.”</poem>|ref=251}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని పలికి యమ్మహాసేనుండు నిజదేహంబునం గాంచనవర్ణుం డైనపురుషు నొక్క
రు నుత్పాదించిన, వాఁడునుం బుట్టినప్పుడ <ref>యాఁకలిం దగిలి తిరిగి</ref>యాఁకలి గదిరి తిరిగి నేలంబడి మూ
ర్ఛితు డైనం, గుమారుండు వానికిఁ జైతన్యం బొసంగె; నతండును స్కందప
స్మారం బనుపేరిగ్రహం బై మాతృకాగణరక్షకుం డయ్యె; మఱియు శకునిమాత
యైనవినతయు, దైత్యమాత యైనదితియు, గోమాత యైనసురభియు, శునకమాత
యైనసరమయు, వృక్షమాత యైనకరంజయు, సర్పమాత యైనకద్రువయుఁ,
గుమారుదాది యైనలోహితాస్యయు మాతృగణసమన్విత లై గర్భపీడనంబును,
శిశుపీడనంబునుం జేయుచు మనుష్యులవలన బలిమంత్రోపహారదానతర్పణం
బులఁ దృప్తిం బొంది, బాలురకు నాయురారోగ్యసుఖంబుల నొసంగుదురు;
షోడశవర్షంబులమీఁదఁ గొన్నిగ్రహంబులు గలవు చెప్పెద వినుము.</poem>|ref=252}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>నిద్రించుతఱినొండె, నెఱయ మేల్కనియున్న
తఱినొండె, సురసముదయముఁ గాంచి
<ref>బ్రమసినపలుకులు ... బొందు నదియ</ref>బ్రమసి పల్వలుకులు పలుకుమానవుఁ జోఁకు
నదియ దేవగ్రహమని యెఱుంగు
నది; శయానుండయ్యు నాసీనుఁ డయ్యుఁ బి
తృశ్రేణిఁ గని యున్మదించెనేని
నది పితృగ్రహము; భ్రాంతాత్ముఁ డై నరుఁడు గం
ధర్వులఁ గనిన గాంధర్వ మనియుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>బరగు గ్రహముచోఁకది; కాలపర్యయమున
గదిరి భ్రమియించెనేని యక్షగ్రహంబు;
వాతపైత్యాదివికృతులవలన బుద్ధి
దప్పుటయు నొక్క గ్రహవైకృతంబ యండ్రు.</poem>|ref=253}}
{{Telugu poem|type=క.|lines=<poem>విను డెబ్బదియేం డ్లగుదాఁ
కను <ref>మానవులకు గ్రహోప</ref>జనుల కవగ్రహోపఘాతంబులు గ
ల్గు; ననంతరంబ గ్రహముల
పని వలవదు; ముదిమి యెల్లపనులకుఁ జాలున్.</poem>|ref=254}}
{{Telugu poem|type=క.|lines=<poem>నియతి కలిగి, యింద్రియముల
జయించి, శుచు లైన శాంతిసంపన్నులకున్
భయ మొనరింపఁగ లే వ
వ్యయపుణ్యా! గ్రహము లే యవస్థలయందున్.</poem>|ref=255}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు నొక్కటి సెప్పెద.</poem>|ref=256}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>ఆదిదేవుఁ డగు మహాదేవుమీఁద నె
వ్వాని మనసు భక్తివైభవమున
నుల్లసిల్లు, నతని నెల్లకార్యముల డ
గ్గఱదు సూవె గ్రహవికార<ref>వికృతి; తతుల</ref>వితతి.”</poem>|ref=257}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని చెప్పి మార్కండేయుం డి ట్లనియె “నట్లు గుహుండు గ్రహంబుల నియో
గించునెడ నగ్నివల్లభ యల్లన నతనిం జేర నరిగి యి ట్లనియె.</poem>|ref=258}}<noinclude><references/></noinclude>
bzd6wzms5k6f6iefit1yzkfqirw00q0
పుట:భారతం-ఆరణ్యం.pdf/223
104
167027
488587
474514
2025-06-10T21:32:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488587
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>“పుత్త్ర! విను మేను దక్షునిపుత్త్రి; నన్నుఁ
బావకున కిచ్చె మాతండ్రి బాల్యమునను;
నన్ను నతఁ <ref>డంత యొల్లఁడు</ref>డొల్లఁ డెంతయు నాకుఁ బతికి
నెపుడు నెడలేని పొందుగా నీ వొనర్పు.”</poem>|ref=259}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన నగ్నిభవుండు మహాద్విజులు వహ్నియందు హవ్యంబులు స్వాహాకారకలి
తంబు లయినమంత్రంబుల నొసంగువారు; దానం జేసి నీకుఁ బ్రియునితోడి నిత్య
సహవాసంబు సిద్ధించు” ననియె; నప్పుడు సకలమునిగణసమేతుం డై చనుదెంచి
కమలాసనుండు మహాసేను నభినందించి యంతకు మున్న సన్నిహితుం డై
యున్నమహాదేవుదెసఁ జూచి యతని కి ట్లనియె.</poem>|ref=260}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>అనఘ! యితఁడె త్రిపురహరుఁడు త్రిలోచనుం;
డిదె త్రిలోకమాత హిమనగేంద్ర
తనయ; వీరు నీకుఁ దల్లియుఁ దండ్రియుఁ
జువ్వె; వీరిఁ గొల్వు సుచిరభక్తి.</poem>|ref=261}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అగ్నిదేవునియందును, దదీయభార్యయందును దారు నిజయోగబలంబునం జేసి
యావేశించి యాదంపతులు లోకహితార్థంబుగా నిన్నుం గని” రని చెప్పినఁ బా
ర్వతీనందనుండు సానందహృదయుం డయి సకలలోకగురువు లైనపార్వతీపరమే
శ్వరులం బూజించి, సంస్తుతించె; నంత నింద్రుండు గార్తికేయునకు నైరావణ
భూషణం బైనఘంటాద్వయంబు నొసంగిన, నం దొక్కటి కుమారుండు గై
కొని యొక్కటి విశాఖున కిచ్చెం; బదంపడి.</poem>|ref=262}}
{{p|ac|fwb}}ఈశ్వరుండు గుమారసహితుం డై భద్రవటంబు సేరుట</p>
{{Telugu poem|type=మ.|lines=<poem>తనయుం గౌఁగిటఁ జేర్చుచున్, వరుస మూర్ధఘ్రాణముం జేయుచున్
జనితానందమనస్కుఁ డై గిరిసుతాసంయుక్తుఁ డీశానుఁ డ
య్యనఘుం దోడ్కొని బద్ధకేసరిసహస్రస్యందనారూఢుఁ డై
చనియెన్ భద్రవటస్థలంబునకు నైశ్వర్యం బవార్యంబుగన్.</poem>|ref=263}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అమ్మహాదేవుముందట ననేకయక్షగణపరివృతుండును బుష్పకాధిరూఢుండును నై
కుబేరుండును, వెనుకదెస నమరగణసమన్వితుండును, నైరావతారోహణోల్లా
సియు నై వాసవుండును, దక్షిణపక్షంబునం బ్రబలరక్షోయక్షరక్షితుం డై య
మోఘనామధేయుం డైనయక్షోత్తముండును, గృతపరికరు లైనవసురుద్రాది
త్యులును, దాపలి<ref>పక్షంబున</ref>పక్కంబున నతిభయంకరవ్యాధిమృత్యుపరివేష్టితుం డై పితృ
పతియును, వివిధయాదోనివహసనాథుం డయినవరుణుండును నడచిరి; మఱియు
మూర్తిమంతంబు లై శూలపట్టిసగదాముసలాదికంబు లైనయద్దేవునాయుధం
బులుఁ, గమండలుప్రముఖోపకరణంబులుం జనియె; నయ్యాదిదేవునకు నాస
న్నుం డయి చంద్రుండును ధవళాతపత్రంబు ధరియించె; ననిలాగ్నులు చామర
హస్తు లై కొల్చిరి; విద్యయు, సావిత్రియు, గాంధారియుఁ, గేశినియు ననుదేవాంగ
నలు దాక్షాయణిం గొల్చి చనిరి; త్రిలోచనసఖుం డైనపింగళుం డనుయక్షుం
డు వృషభకేతనంబు దాల్చె; నివ్విధంబున నభిరామవిభవోదారుం డై కుమార</poem>|ref=}}<noinclude><references/></noinclude>
3sk9n6zxeay6nz4hzhtannol7dckuo5
పుట:భారతం-ఆరణ్యం.pdf/224
104
167028
488588
474515
2025-06-10T22:04:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488588
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గురుండు భద్రవటంబు సేర నరిగి యచ్చటఁ గుమారుం జూచి యి ట్లనియె.</poem>|ref=264}}
{{Telugu poem|type=తే.|lines=<poem>“సప్తమం బైనమారుతస్కంధమునకుఁ
బతివి గమ్ముకుమార! దేవతల కెపుడుఁ
గార్య మొదవినఁ జేకొని <ref>కడిమి నెఱపు</ref>కడఁకఁ దీర్పు
మనిశమును మత్పదధ్యానఘనుఁడ వగుము.</poem>|ref=265}}
{{p|ac|fwb}}కుమారస్వామి మహిషాసురుం జంపుట</p>
{{Telugu poem|type=క.|lines=<poem>చనుము శుభంబుల నొందుము
తనూజ!” యని కౌఁగిలించి తద్దయుఁ బ్రేమం
బున నతని వీడుకొలుపఁగ
ననఘ! మహోత్పాతములు రయంబునఁ బొడమెన్.</poem>|ref=266}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>దెసలు మండె, ధరణి దిర్దిరఁ దిరిగె, న
భ్రంబు మ్రోసె వడఁకెఁ, బర్వతములు;
జగము ఘోరతిమిరసంవృత మయ్యె; ని
ర్జరుల<ref>మనసు లెల్ల సంచలించె</ref>మనము లెల్ల సంభ్రమించె.</poem>|ref=267}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తదనంతరంబ.</poem>|ref=268}}
{{Telugu poem|type=మ.|lines=<poem>ఘనశాస్త్రమహోజ్జ్వలంబు, చతురంగవ్యాప్తభూమండలం
బు, నితాంతోద్ధతఘోరఘోషబధిరీభూతాఖిలాశాముఖం,
బనిరోధోద్గతవేగ, ముగ్రదనుజేంద్రానీక మేతెంచె నీ
సున నీశానముఖామరప్రతతిపై శుంభద్భుజారంభ మై.</poem>|ref=269}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు మహిషాసురసంరక్షితం బయినదానవసైన్యంబు పఱతెంచి, చుట్టుముట్టి,
యసంఖ్యసాయకంబులు, గదాఖడ్గముసలపరిఘశతఘ్నీప్రముఖానేకప్రహరణం
బులు ప్రయోగించి నిమిషమాత్రంబున ననిమిషసైన్యంబున బ్రచురమాతం
గతురంగరథికపదాతిప్రకరంబులం బరిమార్చినం, గార్చిచ్చు పొదివినం జెదిరిపఱ
చు మృగంబులుంబోలె నమరులు సమరవిముఖు లై తొలంగంబాఱినం జూచి, న
ముచిసూదనుండు సింహనాదంబు సేయుచు నెలుంగెత్తి సురగణంబుల కి ట్లనియె.</poem>|ref=270}}
{{Telugu poem|type=చ.|lines=<poem>“వలవదు సంభ్రమంబు; గరువంబుగ నియ్యెడ నెల్లవారు నే
ర్పలవడ వాహనంబులు మహాస్త్రములున్ సమకట్టి క్రమ్మఱుం;
డలవునఁ దున్మివైవుఁడు దురాత్ముల దైత్యుల నేను గల్గగాఁ
దలరఁగ నేల మీకు? ధృతి దాల్పుఁడు నిల్వుఁడు గెల్వుఁ <ref>డుద్ధతిన్</ref>డుక్కునన్.”</poem>|ref=271}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>అనినఁ బోక నిల్చి <ref>యాహితోత్సాహు ... మరుద్గణములు; వరూథివరులు</ref>యాహవోత్సాహులై
సకలవాహనాస్త్రశస్త్రచయము
లలవరించి పేర్చి యార్చి తాఁకిరి వసు
రుద్రసాధ్యముఖమరుత్ప్రవరులు.</poem>|ref=272}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అమరానీకవ్సృజ్యమానబహుశస్త్రాస్త్రా<ref>హతిచ్ఛిన్న ... రక్తాక్తంబు ... వ్యాధూత</ref>హతిన్ భిన్న దే
హములై ఘోరమదేభముల్ బహులరక్తాంగంబు లై తూలెఁ దీ
వ్రమహావాతనిపాతజాతరభసవ్యాధూతసంధ్యారుణా
భ్రములో నా నవశంబు లై యొఱలుచుం బ్రత్యర్థిసైన్యంబులన్.</poem>|ref=273}}
{{Telugu poem|type=మ.|lines=<poem>పురుహూతాగ్రసరప్రభూతబలసంభూతాస్త్రనిర్ధూత మై
తిరిగెన్ <ref>బమ్మరి; జేడ్పడి</ref>బెంపరి దైత్యవాహినుల నుద్వృత్తాశ్వికశ్రేణి, వి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
30gufk6750nwlk5vlnjz0f2im2vi1db
488589
488588
2025-06-10T22:05:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
488589
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గురుండు భద్రవటంబు సేర నరిగి యచ్చటఁ గుమారుం జూచి యి ట్లనియె.</poem>|ref=264}}
{{Telugu poem|type=తే.|lines=<poem>“సప్తమం బైనమారుతస్కంధమునకుఁ
బతివి గమ్ముకుమార! దేవతల కెపుడుఁ
గార్య మొదవినఁ జేకొని <ref>కడిమి నెఱపు</ref>కడఁకఁ దీర్పు
మనిశమును మత్పదధ్యానఘనుఁడ వగుము.</poem>|ref=265}}
{{p|ac|fwb}}కుమారస్వామి మహిషాసురుం జంపుట</p>
{{Telugu poem|type=క.|lines=<poem>చనుము శుభంబుల నొందుము
తనూజ!” యని కౌఁగిలించి తద్దయుఁ బ్రేమం
బున నతని వీడుకొలుపఁగ
ననఘ! మహోత్పాతములు రయంబునఁ బొడమెన్.</poem>|ref=266}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>దెసలు మండె, ధరణి దిర్దిరఁ దిరిగె, న
భ్రంబు మ్రోసె వడఁకెఁ, బర్వతములు;
జగము ఘోరతిమిరసంవృత మయ్యె; ని
ర్జరుల<ref>మనసు లెల్ల సంచలించె</ref>మనము లెల్ల సంభ్రమించె.</poem>|ref=267}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తదనంతరంబ.</poem>|ref=268}}
{{Telugu poem|type=మ.|lines=<poem>ఘనశాస్త్రమహోజ్జ్వలంబు, చతురంగవ్యాప్తభూమండలం
బు, నితాంతోద్ధతఘోరఘోషబధిరీభూతాఖిలాశాముఖం,
బనిరోధోద్గతవేగ, ముగ్రదనుజేంద్రానీక మేతెంచె నీ
సున నీశానముఖామరప్రతతిపై శుంభద్భుజారంభ మై.</poem>|ref=269}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు మహిషాసురసంరక్షితం బయినదానవసైన్యంబు పఱతెంచి, చుట్టుముట్టి,
యసంఖ్యసాయకంబులు, గదాఖడ్గముసలపరిఘశతఘ్నీప్రముఖానేకప్రహరణం
బులు ప్రయోగించి నిమిషమాత్రంబున ననిమిషసైన్యంబున బ్రచురమాతం
గతురంగరథికపదాతిప్రకరంబులం బరిమార్చినం, గార్చిచ్చు పొదివినం జెదిరిపఱ
చు మృగంబులుంబోలె నమరులు సమరవిముఖు లై తొలంగంబాఱినం జూచి, న
ముచిసూదనుండు సింహనాదంబు సేయుచు నెలుంగెత్తి సురగణంబుల కి ట్లనియె.</poem>|ref=270}}
{{Telugu poem|type=చ.|lines=<poem>“వలవదు సంభ్రమంబు; గరువంబుగ నియ్యెడ నెల్లవారు నే
ర్పలవడ వాహనంబులు మహాస్త్రములున్ సమకట్టి క్రమ్మఱుం;
డలవునఁ దున్మివైవుఁడు దురాత్ముల దైత్యుల నేను గల్గగాఁ
దలరఁగ నేల మీకు? ధృతి దాల్పుఁడు నిల్వుఁడు గెల్వుఁ <ref>డుద్ధతిన్</ref>డుక్కునన్.”</poem>|ref=271}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>అనినఁ బోక నిల్చి <ref>యాహితోత్సాహు ... మరుద్గణములు; వరూథివరులు</ref>యాహవోత్సాహు లై
సకలవాహనాస్త్రశస్త్రచయము
లలవరించి పేర్చి యార్చి తాఁకిరి వసు
రుద్రసాధ్యముఖమరుత్ప్రవరులు.</poem>|ref=272}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అమరానీకవ్సృజ్యమానబహుశస్త్రాస్త్రా<ref>హతిచ్ఛిన్న ... రక్తాక్తంబు ... వ్యాధూత</ref>హతిన్ భిన్న దే
హములై ఘోరమదేభముల్ బహులరక్తాంగంబు లై తూలెఁ దీ
వ్రమహావాతనిపాతజాతరభసవ్యాధూతసంధ్యారుణా
భ్రములో నా నవశంబు లై యొఱలుచుం బ్రత్యర్థిసైన్యంబులన్.</poem>|ref=273}}
{{Telugu poem|type=మ.|lines=<poem>పురుహూతాగ్రసరప్రభూతబలసంభూతాస్త్రనిర్ధూత మై
తిరిగెన్ <ref>బమ్మరి; జేడ్పడి</ref>బెంపరి దైత్యవాహినుల నుద్వృత్తాశ్వికశ్రేణి, వి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
3f5s03559ksg6qwdb8om1fh2y73rq5m
పుట:భారతం-ఆరణ్యం.pdf/225
104
167029
488590
474516
2025-06-10T23:58:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488590
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>స్ఫురితో<ref>త్పాత</ref>ద్ధూతసమీరవేగవిముఖీభూతాకృతిం దూలు భీ
కరరత్నాకరజాతసంతతతరంగవ్రాతముం బోలుచున్.</poem>|ref=274}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అడరుచు దేవసైన్యవిశిఖాగ్నిశిఖావలి చుట్టు ముట్టినం
గడువడి దానవధ్వజినిఁ గల్గు <ref>రథప్రముఖంబు లన్నియుం; రథంబుల కాల్బలంబులున్</ref>రథప్రకరంబు లన్నియుం
భొడిపొడి యయ్యె నుగ్రతరభూరిదవానల మెల్లదిక్కులం
బొడమిన వంటకట్టియలప్రోవులు రూపఱుమాడ్కిఁ దోఁపఁగన్.</poem>|ref=275}}
{{Telugu poem|type=శా.|lines=<poem>గీర్వాణప్రవిముక్తబాణపటలక్రీడావిలూనంబు లై
గర్వో<ref>న్మత్త(న్మాద)సురారి ... ని(ర్వృత్తాం)ర్విక్తాంబుద</ref>సురారిశీర్షములు వీఁకన్ డొల్లెఁ, గల్పచ్ఛిదా
నిర్విద్ధాంబుదమండలోద్గతమహానిర్ఘాతపాతావధూ
తోర్వీభృద్ఘనగండశైలములతో నూహింపఁ దుల్యంబు లై.</poem>|ref=276}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు నిహన్యమానంబు లగుచు దైత్యసైన్యంబులు దైన్యంబు నొంద నిలువ
నోర్వక నలుదెసలం జెదరిన, నొదరి యందఱి నదల్చి, మహిషాసురుం డొక్క
మహాశైలముం వెఱికి యిరుగేల నమర్చికొని, యమరులమీదం గవిసినం గని జని
తోత్సాహం బైనయసురానీకం బతనిం గూడికొని భేరీనిస్సాణపణవాదితూర్య
రవంబులు, సింహనాదంబులుఁ జెలంగం గడంగిన నింద్రాదిసురలును బెలుచ
సంగరోన్ముఖు లై నిలిచిన.</poem>|ref=277}}
{{Telugu poem|type=క.|lines=<poem>మహిషుఁడు బల మేర్పడ న
మ్మహీధరమున్ వైచె నయ్యమరసైన్యముపై
మహి సంచలింపఁగా; దశ
సహస్రయోధవరు లపుడు <ref>చదిసిరి</ref>సమసిరి దానన్.</poem>|ref=278}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అంతయుఁ జూచి యెంతయు భయంబున నింద్రునిఁ దొట్టి నిర్జరుల్
భ్రాంతమనస్కు లై తిరుగఁబడ్డ, <ref>నుదంచిత</ref>మదాంచితఘోరమూర్తి యై
యంతకశౌర్యుఁ డాదనుజుఁ డంత దిగంతము దూలఁ గిట్టి, కా
లాంతకుఁ డైనరుద్రునిరథాగ్రము చెచ్చెరఁ బట్టె నుద్ధతిన్.</poem>|ref=279}}
{{Telugu poem|type=చ.|lines=<poem>హరుఁ డదె చిక్కె నింక నసురాధిపుచేఁ దెగు నంచుఁ బొంగి భీ
కరముగ దైత్యు లార్వఁగ, జదత్త్రితయంబును గంప మొందఁగాఁ,
దెరలి మునీశ్వరుల్ గరము దీనతఁ బొందఁగ మందహాసభా
సురముఖుఁ డై పురారి నిజసూనుఁ గుమారునిఁ జూచి యి ట్లనున్.</poem>|ref=280}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>“చూచితె వీనిసాహసము! శూరత మద్రథరోధి యయ్యె; ని
న్నీచుఁ, గృతాపరాధు, నవినీతు, గతాయువు మృత్యుదేవికిన్
గోచరుఁ జేయు <ref>మిప్డు</ref>మీవు రణకోవిద!” నావుడు షణ్ముఖుండు గో
త్రాచలసన్నిభుండు మదనాంతకు మాటకుఁ బొంగి యుక్కునన్.</poem>|ref=281}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>లోహితరత్నభూషణుఁడు, లోహితమాల్యధరుండు, విస్ఫుర</poem>|ref=}}<noinclude><references/></noinclude>
6kc9suh9795rbsn6ooctovu8e73drnc
488591
488590
2025-06-10T23:59:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
488591
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>స్ఫురితో<ref>త్పాత</ref>ద్ధూతసమీరవేగవిముఖీభూతాకృతిం దూలు భీ
కరరత్నాకరజాతసంతతతరంగవ్రాతముం బోలుచున్.</poem>|ref=274}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అడరుచు దేవసైన్యవిశిఖాగ్నిశిఖావలి చుట్టు ముట్టినం
గడువడి దానవధ్వజినిఁ గల్గు <ref>రథప్రముఖంబు లన్నియుం; రథంబుల కాల్బలంబులున్</ref>రథప్రకరంబు లన్నియుం
భొడిపొడి యయ్యె నుగ్రతరభూరిదవానల మెల్లదిక్కులం
బొడమిన <ref>వంటకట్టి</ref>వట్టికట్టియలప్రోవులు రూపఱుమాడ్కిఁ దోఁపఁగన్.</poem>|ref=275}}
{{Telugu poem|type=శా.|lines=<poem>గీర్వాణప్రవిముక్తబాణపటలక్రీడావిలూనంబు లై
గర్వో<ref>న్మత్త(న్మాద)సురారి ... ని(ర్వృత్తాం)ర్విక్తాంబుద</ref>సురారిశీర్షములు వీఁకన్ డొల్లెఁ, గల్పచ్ఛిదా
నిర్విద్ధాంబుదమండలోద్గతమహానిర్ఘాతపాతావధూ
తోర్వీభృద్ఘనగండశైలములతో నూహింపఁ దుల్యంబు లై.</poem>|ref=276}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు నిహన్యమానంబు లగుచు దైత్యసైన్యంబులు దైన్యంబు నొంద నిలువ
నోర్వక నలుదెసలం జెదరిన, నొదరి యందఱి నదల్చి, మహిషాసురుం డొక్క
మహాశైలముం వెఱికి యిరుగేల నమర్చికొని, యమరులమీదం గవిసినం గని జని
తోత్సాహం బైనయసురానీకం బతనిం గూడికొని భేరీనిస్సాణపణవాదితూర్య
రవంబులు, సింహనాదంబులుఁ జెలంగం గడంగిన నింద్రాదిసురలును బెలుచ
సంగరోన్ముఖు లై నిలిచిన.</poem>|ref=277}}
{{Telugu poem|type=క.|lines=<poem>మహిషుఁడు బల మేర్పడ న
మ్మహీధరమున్ వైచె నయ్యమరసైన్యముపై
మహి సంచలింపఁగా; దశ
సహస్రయోధవరు లపుడు <ref>చదిసిరి</ref>సమసిరి దానన్.</poem>|ref=278}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అంతయుఁ జూచి యెంతయు భయంబున నింద్రునిఁ దొట్టి నిర్జరుల్
భ్రాంతమనస్కు లై తిరుగఁబడ్డ, <ref>నుదంచిత</ref>మదాంచితఘోరమూర్తి యై
యంతకశౌర్యుఁ డాదనుజుఁ డంత దిగంతము దూలఁ గిట్టి, కా
లాంతకుఁ డైనరుద్రునిరథాగ్రము చెచ్చెరఁ బట్టె నుద్ధతిన్.</poem>|ref=279}}
{{Telugu poem|type=చ.|lines=<poem>హరుఁ డదె చిక్కె నింక నసురాధిపుచేఁ దెగు నంచుఁ బొంగి భీ
కరముగ దైత్యు లార్వఁగ, జదత్త్రితయంబును గంప మొందఁగాఁ,
దెరలి మునీశ్వరుల్ గరము దీనతఁ బొందఁగ మందహాసభా
సురముఖుఁ డై పురారి నిజసూనుఁ గుమారునిఁ జూచి యి ట్లనున్.</poem>|ref=280}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>“చూచితె వీనిసాహసము! శూరత మద్రథరోధి యయ్యె; ని
న్నీచుఁ, గృతాపరాధు, నవినీతు, గతాయువు మృత్యుదేవికిన్
గోచరుఁ జేయు <ref>మిప్డు</ref>మీవు రణకోవిద!” నావుడు షణ్ముఖుండు గో
త్రాచలసన్నిభుండు మదనాంతకు మాటకుఁ బొంగి యుక్కునన్.</poem>|ref=281}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>లోహితరత్నభూషణుఁడు, లోహితమాల్యధరుండు, విస్ఫుర</poem>|ref=}}<noinclude><references/></noinclude>
72b41iaxbi3mcqupdae3y8o7n26uxj0
పుట:భారతం-ఆరణ్యం.pdf/226
104
167030
488592
474517
2025-06-11T00:13:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488592
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ల్లోహితలోచనుండు, నవలోహితవస్త్రుఁడు, లోహితాస్యుఁ డై
యాహవకేళికిం గడఁగునప్పుడు సూడఁగ నొప్పె లోకని
ర్దాహసమిద్ధనూతనపతంగుఁడపోలె రథాధిరూఢుఁ డై.</poem>|ref=282}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆతని నుగ్రతేజు నిటలాక్షతనూభవుఁ జూచి నిర్జర
వ్రాతము భీతిఁ బో విడిచి, వారక ధీరత నిల్చె; నంత ని
ర్ధూతవిరోధి, వైరివధదోహలియై వడి వైచెఁ దీవ్రని
ర్ఘాతముతోడఁబుట్టు వనఁ గాఁ దగు నుజ్జ్వలశక్తి దైత్యుపైvd.</poem>|ref=283}}
{{Telugu poem|type=క.|lines=<poem>దారుణకల్పాంతాగ్ని స
మారంభము దోఁప <ref>నమ్మహాస్త్రంబు ... నడచి దివిజేం</ref>నమ్మహాశక్తి రయం
బారంగ నడరి దివిజేం
ద్రారాతిం బొదివి భస్మితాంగునిఁ జేసెన్.</poem>|ref=284}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున మహిషాసురుం బరిమార్చి కుమారుండు మఱియు నమ్మహాశక్తిం
బునఃపునఃప్రయోగంబు గావించుచు ననేకదైత్యదానవశతసహస్రంబుల వధి
యించె; నద్దేవునిపారిషదగణంబును గవిసి యసురులం దునిమి తూఁటాడి తదీయ
రక్తపానమాంసఖాదనంబులు సేసి మత్తిల్లి యాడుచుం బాడుచు నతనిఁ గొనియా
డుచు విహరించె; నిట్లు వైరులం బొలియించి తిమిరంబు విరియించిన తిమిరవైరి
యుంబోలె వెలుంగుచున్న కార్తికేయు నజేయుం జేర నరుగుదెంచి దేవేం
ద్రుం డతనిం గౌఁగిటం జేర్చి యి ట్లనియె.</poem>|ref=285}}
{{Telugu poem|type=చ.|lines=<poem>“కమలభవప్రదత్తవరగర్వితుఁ డై మముఁ జీరికిం గొనం
డమితపరాక్రముండు దను<ref>జాధముఁ ... కో, పమున దవా</ref>జాధిపుఁ; డీతఁడు నీమహోగ్రకో
ప మను దవాగ్నియందు శలభంబునుబోలె నశించె; వీనికిన్
సము లగువారు వెండియును జచ్చిరి నూర్వురు దైత్యు లీయనన్.</poem>|ref=286}}
{{Telugu poem|type=క.|lines=<poem>లోకత్రయంబునందును
నీకీర్తి వెలింగె; నమరనికరము నేనున్
నీకింకరులము; గుణర
త్నాకర రక్షింపు మమ్ము <ref>ననిశంబుఁ గృపన్</ref>ననిశము కృపతోన్.”</poem>|ref=287}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని పలికె నప్పుడు పార్వతీసుందరుండు నిజనందనుఁ బునఃపునరాలింగనంబుల
నభినందించి, పురందరప్రముఖులం జూచి యిక్కుమారునందు నాయం దె ట్లట్ల
సభక్తికచిత్తుల రై వర్తిల్లుం డని యాజ్ఞాపించి, యనంతరంబ భద్రవటంబునకుం
జనియె; నమరులు ప్రమదంబునం దమతమనివాసంబులకుం జని రివ్విధంబున.</poem>|ref=288}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఒక్కదినంబునందు బలియుండు సురారుల నెల్లఁ దున్మి పెం
పెక్కి దయార్ద్రుఁడై యభయ మిచ్చె జగంబుల కెల్ల షణ్ముఖుం,
డిక్కథ భక్తితో వినిన నెప్పుడుఁ గీర్తన సేసినన్ జనుల్
నిక్కము సర్వదోషముల నీఁగి భజింతురు <ref>సర్వసంపదల్</ref>భవ్యభద్రముల్.</poem>|ref=289}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మార్కండేయుండు సెప్పినఁ బాండవులు సంతుష్టహృదయు లై యమ్మహా</poem>|ref=}}<noinclude><references/></noinclude>
e3el7k659zx93trhh20od57cz427l35
పుట:భారతం-ఆరణ్యం.pdf/227
104
167031
488595
474518
2025-06-11T01:24:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
488595
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>త్మునిం బ్రశంసించిరి; వా రివ్విధంబున నభీష్టకథాగోష్ఠిం బ్రవర్తిల్లునెడఁ గృష్ణ
వల్లభ యైన సత్యభామయుఁ బాంచాలియు నేకతంబ యొక్కయెడఁ బ్రియ
సల్లాపసంసక్త లై యుండి; రప్పుడు సత్యభామ ద్రౌపది కి ట్లనియె.</poem>|ref=290}}
{{p|ac|fwb}}సత్యాద్రౌపదీసంవాదము</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>“నీప్రియభర్తల, నిర్మలచరితులఁ
బ్రకటతేజుల, లోకపాలనిభులఁ
బార్థుల నీ వొకభంగిన వదలక
చెలువ యెబ్భంగి భజింతు? దగిలి
యొక్క రొక్కనికంటె నువిద నీ కేవురు
ననురక్తు లగుట యత్యద్భుతంబు;
నగుమొగంబుల కాని <ref>నాతి నీదెస నెప్డుఁ, ... గింకటిపాటు</ref>నలినాక్షి నీదెసఁ
బతులకుఁ గింకిరిపాటు లేదు;</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వ్రతము పెంపొ, మంత్రౌషధవైభవంబొ,
సరసనైపథ్యకర్మకౌశలమొ, చతుర
విభ్రమోల్లాసరేఖయొ వెలఁది! నీవి
శేషసౌభాగ్యహేతువు సెపుమ నాకు.</poem>|ref=291}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఏనును నీవలన నిజము
గా నిది యంతయును నెఱిఁగి, కమలదళాక్షుం
బూని వశగతునిఁ జేసి య
నూనస్నేహాను<ref>భోగ</ref>భావయుక్తిఁ దలిర్తున్.”</poem>|ref=292}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని యడిగిన మది నించుక
గినుక వొడమ నడఁచుకొనుచుఁ గృష్ణ మృదులహా
సిని యగుచుఁ, గృష్ణభామినిఁ
గనుఁగొని యి ట్లనియె నిర్వికారాకృతి యై.</poem>|ref=293}}
{{Telugu poem|type=క.|lines=<poem>“నను నిట్లు దుష్టవనితా
<ref>జనంబున ట్లడుగఁ దలఁపఁ</ref>జనము నటులు గాఁ దలంపఁ జనునే నీకున్?
మన సొప్పదు; పురుషోత్తము
వనితవు గాఁ దగవు నీవు వనరుహనయనా.”</poem>|ref=294}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మేలంపుఁజందంబున దానివివేకవిహీనత యెఱుకపడ నాడి పాంచాలి
మఱియు ని ట్లనియె.</poem>|ref=295}}
{{Telugu poem|type=చ.|lines=<poem>“అలయక మంత్రతంత్రవివిధౌషధభంగుఁ జేసి యెంతయున్
వలతురు నాథు లంట మగువా! కడుబేలతనంబు; దాన మున్
గలిగిన ప్రేమయుం బొలియుఁ గాని, యొకండును సిద్ధిఁ బొంద; ద
<ref>ప్పొలఁతుల</ref>ప్పొలఁతుకతోడి మన్కి యహిపొత్తుగఁ జూచు విభుం డెఱింగినన్.</poem>|ref=296}}
{{Telugu poem|type=చ.|lines=<poem>మగువ యొనర్చు వశ్యనిధి, మందులు, <ref>మాయలు</ref>మాకులు నొండుచందమై
మగనికిఁ దెచ్చు రోగములు, మానక మూగజడాదిభావముల్
మొగి నొనరించు నద్దురితముల్ దనచేసినచేఁత లై తుదిన్
జగమున కెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్.</poem>|ref=297}}
{{Telugu poem|type=క.|lines=<poem>కావునఁ బతులకు నెప్పుడుఁ
గావింపం దగదు కపటకర్మంబులు; ద
ద్భావ మెఱిఁగి యనువర్తిని
యై వనిత చరింప నదియ యగు నెల్లవియున్.</poem>|ref=298}}
{{Telugu poem|type=వ.|lines=<poem>పాండవులయెడ నే నెట్టిదాన నై యిట్టి సౌభాగ్యంబు నందితి నది నీకు నెఱిం
గించెద నేర్పడ వినుము.</poem>|ref=299}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>పతు లాత్మ నొండొక్కపడఁతుల గలసిన
నలుగ; నెయ్యెడల సహంకరింప;</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ijhxqlmzzxboh4pe4tmwj9ttztcyc2k
పుట:భారతం-ఆరణ్యం.pdf/228
104
167032
488609
474519
2025-06-11T02:01:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */ హబ7గహ
488609
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మదముఁ బ్రమాదంబు మాని వారికిఁ జిత్త
మేకముఖంబుగ నెల్లప్రొద్దు
భక్తి సేయుదుఁ; జూపుఁ బలుకునుఁ గోర్కియుఁ
<ref>జెయ్వును; స్నేహంబు వృథ గాఁగఁ</ref>స్నేహంబు వింతగాఁ జేయ నెపుడు;
నమరగంధర్వయక్షాదులం దైనను
బురుషు నన్యునిఁ దృణంబుగఁ దలంతు;</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>స్నానభోజనశయనాదిసంప్రయోగ
మర్థిఁ బతులకు ము న్నెందు నాచరింపఁ;
బతులు వచ్చిన నాసనపాద్యవిధుల
భక్తితో నేన కావింతుఁ; బనుప నొరుల.</poem>|ref=300}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తగియెడువేళలందు నియతంబుగ మజ్జనభోజనక్రియల్
దగ నొడఁగూర్తు భర్తలకు; ధాన్యధనంబులు రిత్తమై వ్యయం
బగుటకు నోర్వ నెప్పుడు; గ్రహస్థలభాండవిశోధనంబు లి
మ్ముగ నొకనాఁడు నేమఱఁ; బ్రమోదము సల్పుదు బంధుకోటికిన్.</poem>|ref=301}}
{{Telugu poem|type=క.|lines=<poem><ref>పలుమఱుఁ దలవాకిటికిని</ref>పలుమాఱుం దలవాకిట
మెలఁగుట, యసతీజనైకమిత్త్రత, కలహం
బుల కెలయుట నగుపలుకులఁ
బెలుచ నగుట నాకుఁ గానిపేరివి మగువా!</poem>|ref=302}}
{{Telugu poem|type=క.|lines=<poem>పతు లిచ్చమెయిఁ బ్రవాస
స్థితు లైనం బుష్పగంధదీప్తాభరణ
ప్రతతి ధరియింపఁ; దద్గత
మతి నగుచుఁ దదాగమంబ మదిఁ గాంక్షింతున్.</poem>|ref=303}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అత్తకు భక్తి గల్గి మది నాయమ సెప్పినమాడ్కి <ref>జేటికా</ref>జీవికా
వ్రత్తము లావహింతు, గురువిప్రజనాతిథిపూజనంబు ల
త్యుత్తమభక్తి నేన తగనోపి యొనర్తుఁ; బ్రియంబుఁ, దాల్మియున్
మెత్తఁదనంబు, సన్మతియు మేలుగఁ దాల్తు సమస్తభంగులన్.</poem>|ref=304}}
{{Telugu poem|type=క.|lines=<poem>కడుమృదువు లనుచుఁ దేఁకువ
సెడి యెపుడుఁ జరింప; భరతసింహులు గోపం
బడరిన నాశీవిషముల
వడుపునఁ గ్రూరు లని వఱపు వదలక కొల్తున్.</poem>|ref=305}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మాయత్తఁ బృథ్వీసమానఁ, బృథాదేవిఁ
గుంతిభోజాత్మజఁ, గోమలాంగి;
సతతంబు భోజనస్నానాదికములయం
దిమ్ముగఁ బరిచర్య యేన చేసి
సంప్రీతఁ జేయుదు; జనవంద్యుఁడగు ధర్మ
తనయుని బంతి నిత్యంబుఁ బసిఁడి
పళ్ళెరంబులం గుడ్చు బ్రాహ్మణు లతిపుణ్యు
లెనిమిదివేలు సమిద్ధమతులు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యతులు పదివేలు; వారల కనుదినంబు
నన్నపానంబు లర్హసహాయ నగుచు
నొడికముగ నేన కావింతు; నుచితవస్త్ర
భూషణాదులఁ బరితోషముగ నొనర్తు.</poem>|ref=306}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు ధర్మరాజు నగరియందుఁ గనకమణిమయభూషణాలంకృత లయినపరి
చారకులు నూఱువేలు; రేయును బగలును బాత్రహస్తులై యభ్యాగతభోజ
నంబు లొడఁగూర్చువారు నందఱ కలరు; వీరెల్ల నిట్టిట్టి మెలఁకువ మెలంగుదు రని
తత్కృతాకృతంబు లేన యెఱంగుదు నిరంతరమదధారాతరంగితకపోలంబు లయి
నభద్రగజశతసహస్రంబులుఁ, బ్రభూతజవసత్త్వసన్నుతంబు లయినయుత్తమా
శ్వశతసహస్రంబులుం గలవు; వానికి నన్నింటికి నిత్యోచితంబులైన ఖాద్యంబు లొన
రింపను, బాలింపను దగినవారి నేన నియమింతు; నఖండభాండాగారపూరితంబు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
04h476a87ao9se2v5zr3ikgqmpw4ea9
488611
488609
2025-06-11T02:07:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
488611
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మదముఁ బ్రమాదంబు మాని వారికిఁ జిత్త
మేకముఖంబుగ నెల్లప్రొద్దు
భక్తి సేయుదుఁ; జూపుఁ బలుకునుఁ గోర్కియుఁ
<ref>జెయ్వును; స్నేహంబు వృథ గాఁగఁ</ref>స్నేహంబు వింతగాఁ జేయ నెపుడు;
నమరగంధర్వయక్షాదులం దైనను
బురుషు నన్యునిఁ దృణంబుగఁ దలంతు;</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>స్నానభోజనశయనాదిసంప్రయోగ
మర్థిఁ బతులకు ము న్నెందు నాచరింపఁ;
బతులు వచ్చిన నాసనపాద్యవిధుల
భక్తితో నేన కావింతుఁ; బనుప నొరుల.</poem>|ref=300}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తగియెడువేళలందు నియతంబుగ మజ్జనభోజనక్రియల్
దగ నొడఁగూర్తు భర్తలకు; ధాన్యధనంబులు రిత్తమై వ్యయం
బగుటకు నోర్వ నెప్పుడు; గ్రహస్థలభాండవిశోధనంబు లి
మ్ముగ నొకనాఁడు నేమఱఁ; బ్రమోదము సల్పుదు బంధుకోటికిన్.</poem>|ref=301}}
{{Telugu poem|type=క.|lines=<poem><ref>పలుమఱుఁ దలవాకిటికిని</ref>పలుమాఱుం దలవాకిట
మెలఁగుట, యసతీజనైకమిత్త్రత, కలహం
బుల కెలయుట నగుపలుకులఁ
బెలుచ నగుట నాకుఁ గానిపేరివి మగువా!</poem>|ref=302}}
{{Telugu poem|type=క.|lines=<poem>పతు లిచ్చమెయిఁ బ్రవాస
స్థితు లైనం బుష్పగంధదీప్తాభరణ
ప్రతతి ధరియింపఁ; దద్గత
మతి నగుచుఁ దదాగమంబ మదిఁ గాంక్షింతున్.</poem>|ref=303}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అత్తకు భక్తి గల్గి మది నాయమ సెప్పినమాడ్కి <ref>జేటికా</ref>జీవికా
వ్రత్తము లావహింతు, గురువిప్రజనాతిథిపూజనంబు ల
త్యుత్తమభక్తి నేన తగనోపి యొనర్తుఁ; బ్రియంబుఁ, దాల్మియున్
మెత్తఁదనంబు, సన్మతియు మేలుగఁ దాల్తు సమస్తభంగులన్.</poem>|ref=304}}
{{Telugu poem|type=క.|lines=<poem>కడుమృదువు లనుచుఁ దేఁకువ
సెడి యెపుడుఁ జరింప; భరతసింహులు గోపం
బడరిన నాశీవిషముల
వడుపునఁ గ్రూరు లని వఱపు వదలక కొల్తున్.</poem>|ref=305}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మాయత్తఁ బృథ్వీసమానఁ, బృథాదేవిఁ
గుంతిభోజాత్మజఁ, గోమలాంగి;
సతతంబు భోజనస్నానాదికములయం
దిమ్ముగఁ బరిచర్య యేన చేసి
సంప్రీతఁ జేయుదు; జనవంద్యుఁ డగుధర్మ
తనయుని బంతి నిత్యంబుఁ బసిఁడి
పళ్ళెరంబులఁ గుడ్చు బ్రాహ్మణు లతిపుణ్యు
లెనిమిదివేలు సమిద్ధమతులు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యతులు పదివేలు; వారల కనుదినంబు
నన్నపానంబు లర్హసహాయ నగుచు
నొడికముగ నేన కావింతు; నుచితవస్త్ర
భూషణాదులఁ బరితోషముగ నొనర్తు.</poem>|ref=306}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు ధర్మరాజు నగరియందుఁ గనకమణిమయభూషణాలంకృత లయినపరి
చారకులు నూఱువేలు; రేయును బగలును బాత్రహస్తులై యభ్యాగతభోజ
నంబు లొడఁగూర్చువారు నందఱ కలరు; వీరెల్ల నిట్టిట్టి మెలఁకువ మెలంగుదు రని
తత్కృతాకృతంబు లేన యెఱంగుదు నిరంతరమదధారాతరంగితకపోలంబు లయి
నభద్రగజశతసహస్రంబులుఁ, బ్రభూతజవసత్త్వసన్నుతంబు లయినయుత్తమా
శ్వశతసహస్రంబులుం గలవు; వానికి నన్నింటికి నిత్యోచితంబులైన ఖాద్యంబు లొన
రింపను, బాలింపను దగినవారి నేన నియమింతు; నఖండభాండాగారపూరితంబు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
07ktd6zqxz99s8zwvsdvv6su71fq929
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్ఘనిస్థానము (భూగోళము)
0
169804
488792
479516
2025-06-11T06:02:03Z
Rajasekhar1961
50
488792
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము]]
| రచయిత = డి. వి. కృష్ణయ్య
| అనువాదం=
| విభాగము = ఆఫ్ఘనిస్థానము (భూగోళము)
| ముందరి = [[../ఆఫ్ఘనిస్థానము (చరిత్రము)/]]
| తదుపరి =[[../ఆఫ్రికా/]]
| వివరములు =
|సంవత్సరం=1958
}}
<pages index="సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf" from="805" to="806" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:ఆఫ్ఘనిస్థానము]]
qtror6r3j3a7sdwds3iy4sw6s75059h
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్కిమెడీసు
0
169817
488829
479634
2025-06-11T06:10:25Z
Rajasekhar1961
50
488829
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము]]
| రచయిత = తమ్మా సత్య నరసింహమూర్తి
| అనువాదం=
| విభాగము = ఆర్కిమెడీసు
| ముందరి = [[../ఆరణ్యకములు/]]
| తదుపరి =[[../ఆర్థిక ఖనిజములు/]]
| వివరములు =
|సంవత్సరం=1958
}}
<pages index="సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf" from="840" to="843" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
ro4m6zjrjieiftksuw7in81xede0yrk
పుట:Yuvajana Vijnanam.pdf/6
104
171212
489092
483242
2025-06-11T10:58:30Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
489092
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>
{{p|fs150|ac}}తొలిపలుకు</p>
<poem>
{{left margin|5em}}
“ఇద మంధంతమః కృత్స్నంజా యేత భువనత్రయం
యది శబ్దాహ్వయం జోతిరాసంసారం నదీప్యతే.”
</poem>
విద్య, విజ్ఞానము మానవునికి ఔన్నత్యమును, ఆనందమును జేకూర్చునట్టివి. అట్టి విజ్ఞానమును దేశీయులలో వ్యాపింపఁజేయఁ దలపెట్టిన పరిషత్ప్రయత్నమును ఈసారి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి బి. ఏ. బి. ఎల్. గారు ఫలవంతముగా నొనర్చినారు.
ఈ “యువజన విజ్ఞాన” గ్రంథమున సంకలితములైన ప్ర్రార్థన, నీతిపద్యములు, శకములు, మతములు, భాషలు, ఆంధ్రవాఙ్మయము, పండుగలు, భూగోళము, ఆరోగ్యవిధులు, ప్రపంచమహనీయులు, రాజకీయపరిజ్ఞానము, విజ్ఞానవిశేషములు, గ్రామసమస్యలు, అను విషయములు సామాన్య భాషాజ్ఞానము కలవారికి వివిధమైన విషయ పరిజ్ఞానమును గలిగించుటకు మిక్కిలి సమర్థములై యున్నవి. యువజనవిద్య (వయోజనవిద్య) ను ప్రచారము చేయువారి హస్తకమలముల నలంకరించుట కెంతయుఁ దగినది ఈ గ్రంధరాజము.
దేశీయుల విజ్ఞానము నభివృద్ధిపరచుటకు దీపకళిక వంటిదైన యిట్టి యుత్తమగ్రంథమును రచించి విజ్ఞానవర్ధినీ పరిషత్పక్షమునఁ బ్రకటించుట కామోదించిన శ్రీ ప్రతాపరెడ్డిగారియెడల పరిషత్తు కృతజ్ఞతా బద్దమగుచు, ఈ గ్రంథమును జదివి లాభమును పొందవలసినదని ఆంధ్రలోకమును గోరుచున్నది.
బహుళవ్యయముచేత గాని సాధ్యపడని యీ గ్రంధముద్రణమునకు వలసిన వ్యయమునంతయు భరించి, తమ షష్టిపూర్త్యుత్సవ చిహ్నముగా పరిషత్పక్షమునఁ బ్రకటింపించి, ఆంధ్రలోకమునకు మహోపకార మొనర్చిన శ్రీ సురవరం రంగారెడ్డిగారి (క్యాతూరు) యౌదార్యమును ప్రశంసించుచు, భగవానుడు వారి కాయురారోగ్యచిర సౌఖ్యముల నొసఁగుగాక యని ప్రార్థించుచున్నాము.
{{rh|విజ్ఞానవర్ధినీపరిషత్తు,||ఇట్లు,}}
{{rh|సుల్తాన్ బజార్, హైద్రాబాదు.||'''కేశవపంతుల నరసింహశాస్త్రి,'''}}
{{rh|1 - 2 - 1951.||గౌ. కార్యదర్శి.}}<noinclude><references/></noinclude>
loy0469kzofphru7oe0116jnhi7he0l
పుట:Yuvajana Vijnanam.pdf/7
104
171213
489139
483243
2025-06-11T11:42:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
489139
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>
{{p|fs150|ac}}శ్రీ సురవరం రంగారెడ్డిగారు</p>
సురవరమువారు మటెవాడ (మోటాటి) రెడ్డిశాఖకు చెందినవారు. ఈ వంశమువారు పూర్వము సురపుర (షోరాపూరు) సంస్థానములో నాయకపదవియందుండి ఇంచుమించు 200 సం॥కు పూర్వము అచ్చటినుండి తరలి పలుశాఖలై ఒకశాఖ తుదకు ఇటికేలపాటి (అలంపూరుతాలూకా) లో నిలిచెను. అప్పటినుండి వీరిని సూరాపురంవారు అనిరి. అదే సురవరమయ్యెను. వీరికి స్వశాఖీయులైన వనపర్తి మున్నగు సంస్థానాధిపతుల స్నేహ బాంధవ్య గౌరవములు కలవు. శ్రీ రంగారెడ్డిగారికి పూర్వులైన ఎల్లారెడ్డి, పాపిరెడ్డి రాజగౌరవములను పొంది, ప్రజాహిత కార్యములుచేసి, ఆయుర్వేదము మొదలయిన విద్యలను గడించి అసమాన కీర్తివైభవములచే విలసిల్లినవారు. ఈ వంశమువారి యునికిచేత స్వగ్రామమైన ఇటికేలపాడు వన్నెకెక్కుట యటుంచి అలంపూరు పరగణా అంతయు విద్యా విజ్ఞాన వైభవములతో సాటి పరగణా లన్నిటిలోను మేటి యనిపించుకొన్నది. అలంపూరు తాలూకా యందుగల రెడ్డికులశేఖరు లందరికిని సురవరమువారు ఆదర్శప్రాయులనుట సత్యదూరముకాదు.
శ్రీరంగారెడ్డిగారి జనకుడు వెంకటరెడ్డిగారు. వెంకటరెడ్డిగారికి నారాయణరెడ్డి. వెంగళరెడ్డి, రామకృష్ణారెడ్డి యనువారు ముగ్గురును సోదరులు. ఈ సోదరచతుష్టయము సర్వసద్గుణసంపన్నము. అందరును ధీర గుణోపేతులు. అందరికిని విద్యా వినయ సౌశీల్యములు వెన్నతో బెట్టిన గుణములు. నారాయణరెడ్డి ఋషివంటి వాడనియు, ధర్మాత్ముడనియు జనులు చెప్పుకొందురు. అంతటి పుణ్యశాలి కనుకనే ఆయనకు అసమానప్రతిభా ధురంధరులు, సకలవిద్యా కోవిదులు, బహుగ్రంథ కర్తలునైన శ్రీ ప్రతాపరెడ్డిగారు సురవర వంశమున జనించిరి. నారాయణరెడ్డిగారి సుగుణములన్నియు శ్రీ ప్రతాపరెడ్డిగారిలో మూర్తీభవించి యున్నవన్నచో వేరుగా నారాయణరెడ్డిగారిని గురించి చెప్పవలసిన యవసర ముండదు.<noinclude><references/></noinclude>
jb1771oekv9ser2r14h0ufknn5vorw4
పుట:Yuvajana Vijnanam.pdf/8
104
171214
489151
483244
2025-06-11T11:51:15Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
489151
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|2}}</noinclude>వెంగళరెడ్డిగారును సద్గుణోపేతులు, వంశమర్యాదాభిజ్ఞులు, దాతలు, మంత్రశాస్త్రప్రవీణులు అని చెప్పుట సహజమైన విషయము. వారికిని పుత్రపౌత్రాదికమగు సంతానసంపద యున్నది.
ఇందులో ముఖ్యముగా పేర్కొనదగినవారు రామకృష్ణారెడ్డిగారు. వీరికి కులధర్మమైన కర్షకవృత్తియందు ఎంతశ్రద్ధయో జాతిధర్మమైన విద్యార్జనయందు అంతమక్కువ. సామాన్య కృషీవలుని పొలముపనుల యందెట్లు ప్రోత్సహించెనో ద్విజులను విద్యాకృషికై యట్లు ప్రోత్సహించెడివాడు. ఈయన పొందని గౌరవములేదు. పూర్వపు వనపర్తి రాజా శ్రీ. శ్రీ. రామేశ్వరరావు మహాభూపాల్ గారికి రామకృష్ణారెడ్డి గారియందు ఆదరాభిమానములే కాక చెలిమియు నుండెడిది. రామకృష్ణారెడ్డిగారు అలంపూరు తాలూకాలోనే కాక కర్నూలు పట్టణమునందును మిక్కిలి ఖ్యాతిని గడించి అసమానమైన ప్రజాసేవ చేసినవారు. కర్నూలు నందలి సంస్కృతపాఠశాలా పాలకవర్గమున అధ్యక్షస్థానము
నలంకరించిరి. పురపాలకసంఘము మున్నగు సంస్థలయందలి సభ్యత్వము వారిని వరించినది. అనేక పుణ్యకార్యములు, విద్యార్థివేతనములు, బీదల కన్నదానముచేయుట మొదలగు సత్కార్యములు వారికి నిత్యకృత్యములు. స్వయముగా సంస్కృతాంధ్ర భాషలయందు మంచి ప్రవేశము గలవారు. శ్రీ రంగారెడ్డిగారికిని, శ్రీ ప్రతాపరెడ్డిగారికిని సంస్కృతభాష యందు మక్కువ కలిగించి అందు ప్రవేశపెట్టినవారు రామకృష్ణారెడ్డిగారే. పండితులను సత్కరించుట, సంస్కృత విద్యార్థులను స్వయముగా పరీక్షించుట, ఆంగ్లవిద్యార్థుల కర్థసహాయము
చేయుట, ప్రతి ధర్మకార్యమునకును, ప్రతి జాతీయోద్యమమునకును నడుముకట్టి ముందు నిలుచుట మొదలయినవి రామకృష్ణారెడ్డిగారికి సహజధర్మములు. వారికిని పుత్రపౌత్రాది సంపద కలదు వారికుమారులు శ్రీ సురవరం లక్ష్మీకాంతరెడ్డిగారు.
ఇక అగ్రజులును, అందరికిని ఆదర్శప్రాయులును అయిన వెంకటరెడ్డిగారు శ్రీ రంగారెడ్డిగారి జనకులు. వారిని గురించి పెద్దమంద<noinclude><references/></noinclude>
rtq4pzvwsz5k12doeiv8m0d1c96ppve
సూచిక:గంగాలహరి.pdf
106
172258
489053
487646
2025-06-11T10:23:51Z
Rajasekhar1961
50
489053
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[గంగాలహరి]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=పండిత జగన్నాథరాయలు
|అనువాదకులు=[[రచయిత:మోచర్ల రామకృష్ణయ్య]]
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1937
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist
13=1
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
k2yt176mxyr46uqbz5b38xg577yh2pq
రచయిత:మోచర్ల రామకృష్ణయ్య
102
172286
488541
487651
2025-06-10T12:45:57Z
Rajasekhar1961
50
/* రచనలు */
488541
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = మోచర్ల
|అసలుపేరు = రామకృష్ణయ్య
|పేరు_మొదటి_అక్షరం = మ
|పుట్టిన_యేడు = 1904
|గిట్టిన_యేడు =
|వివరణ = కవి, రచయిత, నటుడు, వకీలు
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = మోచర్ల రామకృష్ణయ్య
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[గంగాలహరి]] (1937)
* [[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)]] (1946) {{small scan link|గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf}}
8jgxgfnh2z7za27z3zapekr41ujrj7n
488543
488541
2025-06-10T12:46:44Z
Rajasekhar1961
50
/* రచనలు */
488543
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = మోచర్ల
|అసలుపేరు = రామకృష్ణయ్య
|పేరు_మొదటి_అక్షరం = మ
|పుట్టిన_యేడు = 1904
|గిట్టిన_యేడు =
|వివరణ = కవి, రచయిత, నటుడు, వకీలు
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = మోచర్ల రామకృష్ణయ్య
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[గంగాలహరి]] (1937) {{small scan link|గంగాలహరి.pdf}}
* [[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)]] (1946) {{small scan link|గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf}}
l6fq2b25jwbv13mej3mvu4rawxjvcm8
సూచిక:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf
106
172290
489098
487650
2025-06-11T11:05:11Z
Rajasekhar1961
50
489098
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=
|అనువాదకులు=[[రచయిత:మోచర్ల రామకృష్ణయ్య]]
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1946
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
aylmm5qutznql4aqcbuc1bti111xai2
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/30
104
172351
488561
487910
2025-06-10T16:16:30Z
A.Murali
3019
488561
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />{{rh||బ్రహ్మ సాక్షాత్కారము|17}}</noinclude>
కుఁడగు నే సేనానిని మున్నిడుకొని గోత్రారి శాత్రవాప
హృతయైన విజయలక్ష్మీని మరలఁ దెచ్చునో యట్టి సేనాపతిం
బుట్టింపవలయునని గట్టిగా మిమ్ము వేఁడుచున్నారము.”
ఇట్లు దేవగురువు వచించినంతనే, గర్జనంతరము
కురియు వర్షమువలె హాయం గూర్చు వాగ్విలాసమ'తో
వాగ్వల్లభుం డమరులతో, “మీ యీకోరిక సిద్ధించును.
దానికై కొంత కాలము మీరు వేచియుండవలయును. తార
కుని వృద్ధికి నేనే కారణభూతుఁడను. ఆ యసురుని నేనే
పెంచి నేనే నాశనమొనర్చుట విహితముకాదు. విషవృక్షము
నైనను దాను బెంపొందించి తానే విచ్ఛేదన మొనర్చుట
పాడి కాదు. పదునాల్గు భువనములను బూదియొనర్పఁగలిగిన
యాతని తపమును వరదానముచే నేనే శమింపఁ జేసితిని,
నీలలోహిత వీర్యాంశ సంభవుఁడుగాక మఱి యెవ్వం
డేనియు సమరకళా కుశలుఁడగు నా నక్తంచర శేఖరుని
జయింపఁజాలఁడు. పరమేశ్వరుఁడు తమోగుణాతీతుఁడు ;
ఆపరంజ్యోతి ప్రభావ విశేషమును నేనును విష్ణుమూర్తియు
గ్రహింపఁజాలక పోయితిమి. ఇనుము సూదంటు రాయిచే
వలె, నిశ్చల సమాధి నిల్చియున్న శంకరుని మనస్సు ఉమా
సౌందర్యముచే నాకర్షింపఁబడునట్లు మీ గొనర్పుడు. ఉమా
శంకరులకు జన్మింపఁగల కుమారుఁడు మీకు సేనాధి
పతియై తన వీర్యవిభూతిచే మీ శాత్రవునిం దునుమును ;
తారకునిచే బందిగావింపఁబడిన వేల్పు టెలనాగులను విడి
పించి వారి వేణీ పాశములను విప్పుటకు మీరు సమర్థులగు<noinclude><references/></noinclude>
gtxdfdbdvk3drdvbgjtfpqk0ltvp3s7
489004
488561
2025-06-11T09:17:25Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
489004
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||బ్రహ్మ సాక్షాత్కారము|17}}</noinclude>
కుఁడగు నే సేనానిని మున్నిడుకొని గోత్రారి శాత్రవాప హృతయైన విజయలక్ష్మీని మరలఁ దెచ్చునో యట్టి సేనాపతిం
బుట్టింపవలయునని గట్టిగా మిమ్ము వేఁడుచున్నారము.”
ఇట్లు దేవగురువు వచించినంతనే, గర్జనంతరము కురియు వర్షమువలె హాయం గూర్చు వాగ్విలాసమతో వాగ్వల్లభుం డమరులతో, “మీ యీకోరిక సిద్ధించును. దానికై కొంత కాలము మీరు వేచియుండవలయును. తారకుని వృద్ధికి నేనే కారణభూతుఁడను. ఆ యసురుని నేనే పెంచి నేనే నాశనమొనర్చుట విహితముకాదు. విషవృక్షము నైనను దాను బెంపొందించి తానే విచ్ఛేదన మొనర్చుట పాడి కాదు. పదునాల్గు భువనములను బూదియొనర్పఁగలిగిన యాతని తపమును వరదానముచే నేనే శమింపఁ జేసితిని, నీలలోహిత వీర్యాంశ సంభవుఁడుగాక మఱి యెవ్వండేనియు సమరకళా కుశలుఁడగు నా నక్తంచర శేఖరుని జయింపఁజాలఁడు. పరమేశ్వరుఁడు తమోగుణాతీతుఁడు ; ఆపరంజ్యోతి ప్రభావ విశేషమును నేనును విష్ణుమూర్తియు గ్రహింపఁజాలక పోయితిమి. ఇనుము సూదంటు రాయిచే వలె, నిశ్చల సమాధి నిల్చియున్న శంకరుని మనస్సు ఉమా సౌందర్యముచే నాకర్షింపఁబడునట్లు మీ రొనర్పుడు. ఉమా శంకరులకు జన్మింపఁగల కుమారుఁడు మీకు సేనాధిపతియై తన వీర్యవిభూతిచే మీ శాత్రవునిం దునుమును ; తారకునిచే బందిగావింపఁబడిన వేల్పు టెలనాగులను విడిపించి వారి వేణీ పాశములను విప్పుటకు మీరు సమర్థులగు<noinclude><references/></noinclude>
i6fa4z7m4z024g9wlyw1oup8093jrpk
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/7
104
172367
489051
488074
2025-06-11T09:59:06Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
489051
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{c|vi}}</noinclude>
Canto VII of ''Kumara Sambhava'' and re-numbered as 6 to 56. This argues no weakness or defection in the poet but should largely contribute to enhance his reputation. Where a poet has to describe the same thing over again, he may as well choose ''mutatis mutandis'' to repeat what has been already said in a situation rather than try to find out new vocabulary for the same idea for the new occasion. It is well known that '''VALMIKI ''' is fond of making such repetitions. So great a canonist and purist of the stamp of ''Bhavabhuti'' has regaled himself in such a repetition in ''Mahavira Charitam'' and
''Uttara Rama Charitam '' when he had occasion to introduce a pair of bachelors. The first pair consists of Rama and Lakshmana and the second, Kusa and Lava, but the same discriptive verse was pressed into service for both the sets-Chuda Chumbita etc., etc.
The work before us, as mentioned at the outset is in adaptation of ''Kumara Sambhava'' into mellifluous Telugu prose. It follows the original close on its heels, although in deference to the modern puritanic disaffection towards personal descriptions, minute references to bodily charms and well shaped limbs are avoided. The author,''' Mr. MOCHERLA RAMAKRISHNAYYA ''' (Pleader, Nellore), has already placed his credentials before the Telugu literary world by his ''Maruthi, Prachanda
Bhargavam, Atma Bodha '' (a free and faithful translation of Sankara's philosophical work of the same name), ''Ramana-Ananda Lahari,'' besides innumerable smaller poems composed for special occasions and events. He has rightly chosen the delightful title ''''GIRIJA KALYANAM,''' for this work.<noinclude><references/></noinclude>
sstp1idmwya366h4yfx38dnc07zcqv2
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/49
104
172413
488593
488021
2025-06-11T01:11:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488593
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|4|కృష్ణరాయవిజయము|}}</noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అని గురుదేవస్తోత్రం
బును కవినుతి కుకవినింద పొలు పమరంగా
నొనరిచి ప్రబంధ మొక్కటి
యనువందఁగ రచనఁ జేతు నని తలఁచునెడన్.</poem>|ref=13}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>నీలంపునికరంపునెఱినింపు గలవాఁడు
డంబైనమణికిరీటంబువాఁడు
తోర మౌకస్తూరిగీఱునామమువాఁడు
మకరకుండలకాంతి మలయువాఁడు
కఱిమబ్బుజిగి నొప్పు మెఱుఁగు మేన్జిగివాఁడు
మొలకనవ్వులఁ గుల్కు మోమువాఁడు
జంటైదుతలలరాక్షసునిఁ గూల్చినవాఁడు
వానితమ్మునిఁ బ్రోచువలను వాఁడు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>తళుకుబంగారుసరిగంచువలువవాఁడు
తరళపంకేజరుచిరనేత్రములవాఁడు
రామచంద్రుండు కారుణ్యరసము వెలయ
నపుడు నాకలలోనఁ బ్రత్యక్ష మగుచు.</poem>|ref=14}}
{{Telugu poem|type=క.|lines=<poem>వత్సా! నిను రక్షింపఁగ
వాత్సల్యం బొదవె నౌ భవన్మధురిమరం
గత్సారవచనకృతినం
దత్సరణిన్ మాకు నంకితము సేయఁదగున్.</poem>|ref=15}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నేను శ్రీరామచంద్రుండ నిఖిలలోక
కర్తనగువాఁడ నీదుభాగ్యంబుకతన
నిపుడు ప్రత్యక్ష మైతి సందియమువలదు
వేగఁ గృతిసేయు మొకకథ వింత దనర.</poem>|ref=16}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అనుమ నంతర్హితుం డయ్యె నమ్మహాత్ముఁ
డపుడు నే మేలుకొని మది హర్ష మలర</poem>|ref=}}<noinclude><references/></noinclude>
0dlki7u5v7v65skgxino1xk3doebcxm
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/50
104
172414
488594
488022
2025-06-11T01:21:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488594
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||పీఠిక|5}}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>నెంత ధన్యుండ నని యెంచి యెద్దియేని
తగుప్రబంధము సేయంగఁ దలఁచి యుంటి.</poem>|ref=17}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అంత నొకనాఁడు పొడగంటి నలరువిలుతు
వంటిచక్కఁదనంబున వలను మీఱి
సకలకవిరాజరక్షణోత్సుకత వెలయు
నట్టియార్వీటిచినవేంకటావనీంద్రు.</poem>|ref=18}}
{{Telugu poem|type=తే.|lines=<poem>తే. అమ్మహారాజుదర్శనం బైనయంత
భోజుసముఖంబు గలిగినతేజ మలర
మఱియు మఱియును నుప్పొంగుమధురరచన
బొడమి సంస్తుతిఁ జేసితి భూరిమహిమ.</poem>|ref=19}}
{{Telugu poem|type=వ.|lines=<poem>వెండియు నఖండ ఖండపరశు కుండలిపరిబృఢాఖండల మహోద్దండ
వేదండ డిండీరపుండరీకపటీర హీర హారతార తారకాచల నార
దాపార పారద శారదా శారదశరదశర రాజహంస విరాజమానకీర్తి
చంద్రికా ధవళిత బ్రహ్మాండభాండుండును, భాండాగార భరిత
నిబిడ ద్రవిణ మణిగణ గణనీయ వైభ వాధరీకృత వైశ్రవణుండును,
శ్రవణభూషాయ మాణ సుధా ముధాకరణ నిపుణ నిఖిల పురాణేతిహాస
కథా ప్రసంగుండును, సంగరాంగణజయరమాంగనాసమాలింగిత
నిజభుజాగ్ర జాగ్రత్ఖడ్గధారా విఖండిత విమతమండలీ గళగళద్రక్త
ధారాప్రవాహాభినవ శోణభద్రా ప్రహర్షిత రత్నాకరుండును, కరార
వింద బంథురాంబురుహ రేఖాద్యనేకశుభలక్షణ భ్రాజమానుండును,
మానవతీమనోహరాకార రేఖాకార రేఖావధీరితనవనలకూబర జయంత
వసంత యామినీకాంతుండును, కాంతస్వకీయ బాహాప్రతాప ప్రభా
విపాలిత రసాలసాల కిసలయ కింశుక ప్రసవ కాంచన కల్హార కురు
వింద కందళ దళ త్కనకకేతకీ ప్రసూనుండును, సూనృత వచోవిని
ర్జితహరిశ్చంద్రుండును, చంద్రనగధీరుండును, ధీరజనహృదయరం</poem>|ref=}}<noinclude><references/></noinclude>
a6zfcvb9c3nqcs44n001knmramlk1gl
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/51
104
172415
488597
488023
2025-06-11T01:35:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488597
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|6|కృష్ణరాయవిజయము|}}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>జక విహారుండును, హారకేయూరమకుటహస్త కటక ప్రముఖ
నిఖిల భూషణాలంకారుండును, కారుణ్యరస పూరితాంతరంగుండును,
తరంగవత్యభీకగంభీరుండును, భీరుజన సంరక్షణాంచత్కటాక్ష వీక్ష
ణుండును, క్షణక్షణ విచక్షణ క్షణతాభిరక్షితక్షితిసురవారాశీర్వాద
వర్ధిత సప్తార్ణవమధ్య సామ్రాజ్యసంపన్నుండును, పన్నగాధీశ మే
థాధురంధరుండును, ధరాధినాథ సభాంతర నిరంతరస్తవనీయ సరస
సంగీత సాహితీభోజుండును, భోజోద్భవారమణ సన్నిభధరాపాలన
ప్రవీణుండును, వీణాధరార్హ మాధుర్య ధుర్యవాగ్ధారణీ సమన్విత
కవితాలతా పునస్సముత్పాదనా మోదవన్మ హాకవీంద్రజాలాలవాల
సంపూరితకనకవర్షండును, వర్షాశనప్రభృతి వివిధజీవనోపాయ ప్రదాన
సమాహూయమాన శ్రీరంగ కాంచికా శేషాదలాదిపుణ్యస్థలస్థితాశేష
విప్ర జనకృతస్తోత్రుండును, సదాత్రేయగోత్ర పవిత్రుండును,
విచిత్ర శుభచరిత్రుండును, విరోధివరూధినీ హృదయపుటభేదనకర
పరమశివకరసంసిరుహ ముహుర్ముహుస్తాడిత డమరుఢమఢ మారవ
చమత్కారధిక్కారి భేరీవిరావ నిర్దళిత దశదిశాంతరుండును, శాంత
రంజిత గుణగణోత్తరుండును, కర్ణాట కాశ్మీర కాంభోజ గాంధార
సింధు సౌవీర మగధ ద్రవిడ కేరళ కళింగ వం గాంగ బంగాళ
పాంచాలాది దేశాధినాథదత్తబహువిధోపదాసమారబ్ధగంధసింధురసైంధ
వబంధురతదీ యసౌవర్ణమణిమయకోటీరకోటీరమాసాతత్యసమలంకృత
నిజగృహాంగణాభిరాముండును, సోమార్జవశచీంద్రబలిదధీచిమరున్నై
చికీవిరోచన కుమార మందార తిరస్కరణ నిపుణవితరణ గుణా
భరణుండును, షడ్రసోపేతనిరతాన్నదాన ధురీణుండును, వివిధ
కళారసాభిజ్ఞుండును, మూరురాయర గండప్రచండబిరుదాంకుండును,
ధరణీ వరాహాంకుండును, చాళుక్యనారాయణుండును, ఖడ్గనారాయ
ణుండును, లోభి వేశ్యాభుజంగండును, చంద్రవంశ పయః పారావార</poem>|ref=}}<noinclude><references/></noinclude>
hhdmv3fsrv3ph55oxvoh4htf5cndfq9
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/4
104
172423
489042
488046
2025-06-11T09:46:33Z
A.Murali
3019
489042
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుక్రమణిక
ప్రకరణము,
1. పార్వతి జననము
2. బ్రహ్మ సాక్షాత్కారము
3. కామ దహనము
%
4. రతి విలాపము
5. తపస్సిద్ధి
6. ఉమా ప్రదానము
7. కల్యాణము
:
:
..
పుట
:
10
18
30
88.
52
66<noinclude><references/></noinclude>
c0brt6nb040pygmcwp2mvttgkbc31oh
489113
489042
2025-06-11T11:18:41Z
Rajasekhar1961
50
489113
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Center|
{{p|fs150}}అనుక్రమణిక</p>
}}
{{rh|ప్రకరణము||పుట}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/పార్వతి జననము|1. పార్వతి జననము]]}}
|{{DJVU page link|3|10}}
}}
2. బ్రహ్మ సాక్షాత్కారము
3. కామ దహనము
4. రతి విలాపము
5. తపస్సిద్ధి
6. ఉమా ప్రదానము
7. కల్యాణము<noinclude><references/></noinclude>
qlyvwg0qd8p7g2ew3ufa5cza3zhbacc
489161
489113
2025-06-11T11:53:25Z
Rajasekhar1961
50
489161
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Center|
{{p|fs150}}అనుక్రమణిక</p>
}}
{{rh|ప్రకరణము||పుట}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/పార్వతి జననము|1. పార్వతి జననము]]}}
|{{DJVU page link|3|10}}
}}
{{rh|ప్రకరణము||పుట}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/బ్రహ్మ సాక్షాత్కారము |2. బ్రహ్మ సాక్షాత్కారము]]}}
|{{DJVU page link|10|10}}
}}
{{rh|ప్రకరణము||పుట}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/కామ దహనము |3. కామ దహనము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{rh|ప్రకరణము||పుట}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/రతి విలాపము |4. రతి విలాపము]]}}
|{{DJVU page link|30|10}}
}}
{{rh|ప్రకరణము||పుట}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/తపస్సిద్ధి |5. తపస్సిద్ధి]]}}
|{{DJVU page link|38|10}}
}}
{{rh|ప్రకరణము||పుట}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/ఉమా ప్రదానము |6. ఉమా ప్రదానము]]}}
|{{DJVU page link|52|10}}
}}
{{rh|ప్రకరణము||పుట}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/కల్యాణము |7. కల్యాణము]]}}
|{{DJVU page link|63|10}}
}}<noinclude><references/></noinclude>
r7jkrfk5q7gmqivntfjyff053tphgnw
489165
489161
2025-06-11T11:54:19Z
Rajasekhar1961
50
489165
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Center|
{{p|fs150}}అనుక్రమణిక</p>
}}
{{rh|ప్రకరణము||పుట}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/పార్వతి జననము|1. పార్వతి జననము]]}}
|{{DJVU page link|3|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/బ్రహ్మ సాక్షాత్కారము |2. బ్రహ్మ సాక్షాత్కారము]]}}
|{{DJVU page link|10|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/కామ దహనము |3. కామ దహనము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/రతి విలాపము |4. రతి విలాపము]]}}
|{{DJVU page link|30|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/తపస్సిద్ధి |5. తపస్సిద్ధి]]}}
|{{DJVU page link|38|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/ఉమా ప్రదానము |6. ఉమా ప్రదానము]]}}
|{{DJVU page link|52|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)/కల్యాణము |7. కల్యాణము]]}}
|{{DJVU page link|63|10}}
}}<noinclude><references/></noinclude>
cbrdjy8wf4at57csmy6aa3w1f4jxsk4
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/52
104
172448
488608
488154
2025-06-11T01:49:37Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488608
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||పీఠిక|7}}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>సంపూర్ణ చంద్రుండును, రామపృధ్వీరమణ సాధ్వీమణి నాంచారమాంబా
గర్భ శుక్తిముక్తాఫలంబును, నగుచిన్న వేంకటరాయ రాజదేవేంద్రుండు
నిండువేడుకలు మెండుకొనఁ బండువెన్నెలలవన్నెల చిన్నెలఁజెన్న
లరుక్రొన్నెల రాలతిన్నెల నిగనిగల వగలుమీఱు మగరాలగోడల
నీడలం దురంగలించు క్రీడాపులినంపుఁగొణింగెల జెలంగురంగుల
మెలంగువెలుంగులు గలదట్టంపుచుట్టుబవంతి వింతజిగిదంతపు రేకు
సంతనలచే నలరు వంతుమీఱు గుజరాతి కెంపుసొంపు రాణించుబారి
దూలంపుకంబంపుగుంపుల నింపలరుతళుకుటద్దంపుచెక్కడపు మిక్కు.
టపు దారబందపు చందపు కుందనపుతలుపుమెలపులం బొలుపు లగు
వాకిళులఁ గట్టిన కట్టాణిమెట్టికలతొట్టికట్టుల ముంగిళ్ల నెసంగు మెచ్చు
గలబంగాళి విచ్చలపు హెచ్చువిలువ పచ్చలపసడాలు సొగసుల నెసంగు
కపురంపుటనంటికంబములడంబములవెలయుతోరణంబుల నలరుఘుమ
ఘుమలం జెందు చందుర కావిజిలుఁగు చందువాలపొందు వాటిల్లు
సాంబ్రాణి ధూపవాసనలు గుబురుకొను చిత్తర్వుహర్వుపదాఱ్వన్నె
జాళువామిన్నల నన్నుకొను నును కప్పురాలయొప్పున నొప్పుగొప్ప
యుప్పరిగలోన నిందిరారమణచరణారవిందధ్యాన నిష్ఠాగరిష్ఠ
శుభచర్యా ధుర్యు లగునాచార్యవర్యులును, నవార్యధైర్యవాదాను
మోద కర్కశ తర్కవ్యాకరణవేదాంతాది శాస్త్రార్థపరిజ్ఞానఘనులగు
విద్వజ్జనులను, కావ్యనాట కాలంకార సారజ్ఞ రచనాగరిష్ఠులగు సత్కవి
శ్రేష్ఠులును, సరసమృదులసంగీత విశారదపరాజిత నారదముని
నాయకులగుగాయకులును, సర్వసర్వంసహాధీశ్వర ప్రధానవర్గభృత్య
ప్రముఖులును, సుముఖులై పరమానందకందళిత హృదయారవిందులై
కొలువఁ జెలువలరుచలువపైఠాణిపావడలు వడఁక నౌక పడతుక
వింజామర వీవ, వేఱొక్కబోఁటి కాశాంజికా ఘనసారవీటికా కరండ
ముకురాది రాజ ద్రాజలాంఛనంబులు కరంబుల వహింప, మఱొక్కకల</poem>|ref=}}<noinclude><references/></noinclude>
3tf9bnzq8e1vxlr6t9ht4y3aum6l65q
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/53
104
172449
488610
488155
2025-06-11T02:01:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488610
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|8|కృష్ణరాయవిజయము|}}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>కంఠీరత్నంబురత్నకంకణ ఝణఝణత్కారంబు తోరంబుగాఁగపురం
పుబాగా లొసంగ, శృంగారవైభవంబు లెసంగ బంగారుహొరంగు
సింగంపు రతనంపుగద్దియపైఁ బేరోలగంబుండియొక్క నాఁడు.</poem>|ref=20}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వితతకవితాప్రసంగసంగతుల నతుల
మతులఁ గృతు లయి కృతులు సంస్కృతపదాను
బంధబంధురరుచిరాంధ్రపదము లెసఁగ
రచనఘటియించుసత్కవుల్ ప్రణుతిసేయ</poem>|ref=21}}
{{Telugu poem|type=క.|lines=<poem>కరుణాకటాక్షవీక్షణ
తరుణాంబుజముఖవిలాసదరహాసరుచుల్
మెఱయం గురువిద్ద్వజ్జన
సరసానుమతి న్నితాంత చతురత వెలయన్.</poem>|ref=22}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>నను భరద్వాజగోత్రుని సదాపస్తంబ
సూత్రుని బాంధవస్తోత్రపాత్రు
పాకనాటార్వేలవంశ ప్రసిద్ధుని
ధూర్జటిపౌత్రు బంధురచరిత్రు
సద్గురుకారుణ్య సంప్రాప్తవిద్యావి
హారుని శ్రీకాళహస్తినిలయ
చిత్ప్రసూనాంబికాశ్రీకరానుగ్రహా
సాదితకవితారసజ్ఞహృదయు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సారరచనాధురీణుఁ గుమారధూర్జ
టీప్రధానాగ్రగణ్యుఁ బటీరహీర
మహితసత్కీర్తి కాళియామాత్యపుత్త్రు
వేంకటార్యునిఁ బిలిపించి వేడ్క ననియె.</poem>|ref=23}}
{{Telugu poem|type=క.|lines=<poem>బాలుఁడ వయ్యును విద్యా
శీలుఁడవు గభీరమధురశృంగారకళా</poem>|ref=}}<noinclude><references/></noinclude>
oiodpm90q4qf7ce7exxfxmseo8ojycc
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/54
104
172450
488708
488156
2025-06-11T04:02:57Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488708
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|2)|పీఠిక|9}}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>లాలితచాతుర్యకవి
త్వాలోచననిపుణ వేంకటామాత్యమణి.</poem>|ref=24}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>చిత్రము గాఁగఁ, జిన్నపుడె చేసితి వౌ రసముల్ చెలంగి సా
విత్రిచరిత్రమున్ మిగుల వేడుక నిందుమతీవివాహమున్
స్తోత్ర మొనర్ప నర్హమగు సూక్తిగతిన్ రచియించి తౌఁగ్రదా
ధాత్రిఁబ్రసిద్ధిఁగాంచితివి ధన్యుఁడ వౌర కుమారధూర్జటి.</poem>|ref=25}}
{{c|పంచచామరము.}}
{{Telugu poem|type=|lines=<poem>కుమారుఁ గన్నతండ్రిభక్తికూర్మిఁ గన్ననీ కహో
కుమారమణ్యధీశశంఖఘుంఘుమారవత్సన
త్కుమారతుల్యచిత్కళాభిగుప్తసూక్తి వింతయే
కుమారధూర్జటీ రసార్థగూఢరూఢవాగ్జటీ.</poem>|ref=26}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తెలుఁగునఁ జెప్ప నేర్చితి సుధీజను లెల్ల సెబాసు ధూర్జటీ
భళియనఁదళ్కుగుల్కువగబాటిలుతేటతెనుంగుమాటలన్
మెలకువఁగాంచుబెళ్కు జిగిమించఁ బ్రబంధములన్ ఘనంబుగా
బలుకులముద్దరాలిజిగిబంగరుటందెరవల్ చెలంగఁగన్.</poem>|ref=27}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఒక్కొక్కవింతహోర నిజయుక్తుల సూరిజనుల్ నుతించఁగాఁ
జక్కనిమాట లెంతయు రసస్థితి ముందర బాఱుదీఱఁగాఁ
జక్కెరలొల్కఁదేనియలు సారెకుఁజిల్కగభవ్యకావ్యముల్
గ్రక్కునఁ జెప్ప నేర్తువనఁగా వినఁగా గడు వేడుకయ్యెడిన్.</poem>|ref=28}}
{{Telugu poem|type=చ.|lines=<poem>స్తుతమతి యైనయాంధ్రకవిధూర్జటిపల్కుల కెట్లు గల్గెనో
యతులితమాధురీమహిమ నామును మీ పెదతాత చాలస
న్నుతిఁ గనెఁ గృష్ణరాయలమనోజ్ఞసభన్వినుమీవునట్లుమ
త్కృతబహుమానవైఖరులఁగీర్తివహింపుముధాత్రిలోపలన్</poem>|ref=29}}
{{Telugu poem|type=క.|lines=<poem>మాకరుణకుఁ బాత్రుండవు
ప్రాకటగతిఁ బద్యకావ్యఫణితిం జెపుమా</poem>|ref=}}<noinclude><references/></noinclude>
l7fd04jo534ww5c3w75jt3mvutl3rww
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/55
104
172451
488726
488157
2025-06-11T05:07:52Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488726
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|10|కృష్ణరాయవిజయము|}}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>శ్రీకృష్ణరాయచరితము
నీకవితాప్రౌఢి సుకవినికరము మెచ్చన్.</poem>|ref=30}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అనుచు బంగారుకడియముల్ హారములును
తాళి చౌకట్లు జాళువాతగటిపాగ
రంగలరుపట్టుపచ్చడా లుంగరములు
తళుకుజిగిమేల్మిసరిపెణుల్ దయ నొసంగి</poem>|ref=31}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఉరుధాటీఘనఘోటీ
వరశాటీస్వగ్రహారవాటీచిత్ర
స్ఫురితమణిపేటు లాదిగ
స్మరకోటిసమానుఁ డతఁడు సమకొల్పి కృపన్.</poem>|ref=32}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సారఖర్జూర కదళికా నారికేళ
ఫలసముత్కర చందనకలిత కుంకు
మములు గస్తూరియును సంకుమదము మొదలు
గాఁగఁ గర్పూరవీటికఁ గరుణ నొసఁగె.</poem>|ref=33}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అందుల కెంతయుం బ్రమదమందుచు రాయలవారలౌరనా
డెందమునందుఁ గల్గినటు ఠీవి నొసంగె ధరిత్రిలోన నీ
యందమునన్ రసజ్జు లయినట్టిదొరల్ గలరే యటంచు నే
బొందుగఁగృష్ణరాయకథఁబొల్పగుకావ్యముఁజేయఁబూనుచున్.</poem>|ref=34}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అమ్మహారాజుతోడ నిట్లంటి మఱియు
జనవరేణ్య భవద్వాక్యసరణి నిపుడె
కృతి యొనర్చెద నిదియు నంకితము జేయు
టెవ్వరి కటన్న నవ్విభుఁ డిట్టు లనియె.</poem>|ref=35}}
{{Telugu poem|type=క.|lines=<poem>శ్రీరామున కంకితముగ
గారవమునఁ జేయు మనఘ కడు శీష్రుముగా</poem>|ref=}}<noinclude><references/></noinclude>
233aqgwzsrfdxx741v2rrwk0u05mqvf
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/56
104
172452
488858
488158
2025-06-11T06:47:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488858
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||పీఠిక|11}}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>శ్రీరంజిలు నీ కనవుడు
నౌర మహిన్ భాగ్య మబ్బె నని కడువేడ్కన్.</poem>|ref=36}}
{{c|-షష్ఠ్యంతములు-}}
{{Telugu poem|type=క.|lines=<poem>శ్రీజనకనందనాస్తన
రాజత్కుంకుమకళాభిరాజితవక్షో
భ్రాజితభూషణఘృణికి మ
హాజినటద్దితిజసామజావళిసృణికిన్.</poem>|ref=37}}
{{Telugu poem|type=క.|lines=<poem>చండతరదివ్యసునిశిత
కాండునకు నజాండభాండఘటనాఘటనో
ద్దండునకు నండజాధిప
కాండునకున్ సుగుణరత్నఘనకాండునకున్.</poem>|ref=38}}
{{Telugu poem|type=క.|lines=<poem>శారదనీరదనారద
పారదహిమతారహీర బంధురకీర్తి
శ్రీరమ్యునకున్ సద్వి
ద్యారహితజనాళిమానసాగమ్యునకున్.</poem>|ref=39}}
{{Telugu poem|type=క.|lines=<poem>రామునకు సర్వజగదభి
రామునకున్ విజితపరశురామునకు ముని
స్తోమస్తుతబహువైభవ
ధామునకు సురారివరసుథాధామునకున్.</poem>|ref=40}}
{{Telugu poem|type=క. |lines=<poem>ఆర్వీటివంశ చినరా
జోర్వీరమణాభిరక్షణోత్సుకునకు గం
ధర్వాదిదివిజనుతునకు
సర్వజ్ఞునకున్ సమస్తజగదీశునకున్.</poem>|ref=41}}
{{Telugu poem|type=వ.|lines=<poem>నావిన్న వింపం బూనిన కృష్ణరాయవిజయం బనుమహాప్రబంధం
బునకుం గథాప్రారంభం బెట్టి దనిన.</poem>|ref=42}}<noinclude><references/></noinclude>
4h26zqr46kknwebq2nhbe6raair6zdu
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/57
104
172453
488942
488159
2025-06-11T08:37:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488942
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>
{{p|fs125|ac}}ప్రథమాశ్వాసము</p>
{{c|-కథాప్రారంభము -}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>శ్రీరమారమణవిహారహారిగృహంబు
బహుశోభనాన్విత ప్రత్యహంబు
సతతపౌరజనాచరితవిస్తృతమహంబు
దుర్వారచతురంగధూర్వహంబు
శ్రీమహరత్సుమగంధసహితగంధవహంబు
దీపితారాతిగర్వాపహంబు
నాయికానాయకోన్న తరహఃకలహంబు
సర్వవస్తువ్రాతసంగ్రహంబు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మహిని రహి మీఱునౌర పంపానదీత
రంగసంఘఘుమంఘుమారవవిధూత
జాహ్నవీనిమ్నగాసుధాసాగరంబు
విజయనగరంబు సుజనసంవిత్కరంబు.</poem>|ref=43}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>శ్రీ దళుకొత్తుఁ దత్పురినిఁ జెన్నగుమేడ లనంతరత్న సం
ఛాదనలీలఁ జెంది వరుసన్ బహు రాజమరాళసంతతా
హ్లాద మొనర్చుచున్ ఘనసుధాంశుపరిస్ఫురణావృతిస్థితిన్
మేదినిఁ జూడఁ జూడ నెలమి స్శరదంబుదరేఖలో యనన్</poem>|ref=44}}
{{Telugu poem|type=మ.|lines=<poem>తనసాలస్థితిఁ జూచువారికి యథార్ధంబైతగం గోట యొ
ప్పు నవీనద్యుతిఁ గొమ్మ లంబరమునన్ బొల్పార సంబద్ధర
త్ననికాయంబులుకాయలున్ ఫలములాదారింబ్రకాశింపఁగా.
ఘనతన్ జాలకజాలముల్ దళములుంగన్పింప నాప్రోలునన్.</poem>|ref=45}}<noinclude><references/></noinclude>
4g373q5zaushb7mdhiz6w7n8iyug5fh
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/58
104
172454
488952
488160
2025-06-11T08:52:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
488952
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రథమాశ్వాసము|13}}</noinclude>{{Telugu poem|type=సీ|lines=<poem>పార్శ్వస్థగిరిదరీపద్మ రాగప్రభల్
పొలు పైనకుంకుమపూఁత లనఁగఁ
దుంగభద్రానదీ తోయబిండువ్రాత
ములు సుపాణిమెఱుంగుమ్రుగ్గు లనఁగ
నికటాద్రి జపటీరనికషణజ్వలనధూ
మములు సాంబ్రాణిధూమము లనంగ
మందానీలోద్ధూతమాకందఫలపరం
పరలు నైవేద్యసంపద లనంగ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నౌర యకృతప్రయత్నోపచారగరిమ
లమరె నని దివ్యమునులెల్ల నభినుతింప
సకలనిత్యోత్సవంబున సంతతమును
హరిహరగృహంబు లలరుఁ దత్పురమునందు</poem>|ref=46}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>తతరజోగుణవృద్ధిఁ దాల్చుచు సతతంబు
రాజహంసాధఃకరణ మొనర్చె
దానభోగాసక్తిఁ దప్పక నిరతంబు
సురపానహితయుక్తిఁ జూడనేర్చె
భూకాంతహితసూక్తిఁ బొరయనియొకపద్య
ఫణితిని దుర్దైత్యగణము నెంచెఁ
దనశక్తిఁ దలఁచి యుండకయె మున్ బోరి వి
శ్వామిత్త్రు మంచివాఁ డనుచుఁ బల్కె</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నరయఁ జదు వెంత యాచారపరత యెంత
కవి యనుట యెంత సామర్థ్యగరిమ యెంత
యనుచు నవ్వుదు రచటిధ రామరోత్త
ములు విధి గురు భృగుజ వసిష్ఠుల నయారె.</poem>|ref=47}}<noinclude><references/></noinclude>
ckebspt40e8hqefxldp6c3g7br8w3kh
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/87
104
172562
489005
488414
2025-06-11T09:24:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
489005
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|74|గిరిజా కల్యాణము|}}</noinclude>
వినీతులగు నవరోధదకులచే వధూ సమీపమునకుం జేర్పంబడెను. శరత్తుతోఁగూడిన లోకమువలెఁ బ్రవృధానన చంద్రయగు నక్కు మారింగూడిన శివుఁడు ప్రఫుల్లు చక్షుఁ కుముదుండును బ్రసన్న చేతస్సలిలుండునై ప్రకాశించెను అన్యోన్య లోలములును, బరస్పర సమాగమముల యందుఁ జకితములును, గించిద్వ్యవస్థాపితములై యుపసం హృతములును నగు గౌరీశంకరుల విలోచనములు సిగ్గుచే ముకుళీ భావముం గాంచెను, ముక్కంటికి జడిసి యక్కతమునఁ గొండరామాలి మేనడాఁగిన చెఱకువిలుకాని ప్రథమాంకురమో యనం దగిన యద్రితనయ కెంగేలిని శైలగురువు సమర్పింప అష్టమూర్తి గ్రహించెను, ఉమ కపుడు పులకాంకురోదయ మయ్యెను. శివుఁడు స్విన్నాంగుళి యయ్యెను, మనోభవుని ప్రవర్తనము వారి యుభయులయెడ సమముగా విభక్తమైనట్లుండెను, ప్రయుక్త పాణిగ్రహణులైన యన్య వధూవరులే వీరిసాన్నిధ్యయోగమున నుత్తమ కాంతి విభ్రాజితులై వాసిఁ గాంతురన్న నిఁక నీదంపతుల శోభాలాభ మిట్టిదని వర్ణింప నలవియగునా !
ఉద్గత జ్వాలలు గల కృశానుని కమ్మిథునము ప్రదక్షిణముగావించుచు మేరుపర్వతోపాంతములయం దన్యోన్యసంసక్తమై వర్తించు సహస్త్రీయామలవలెఁ బ్రకాశించిరి. పరస్పర సంస్పర్శనిమీలితాక్షులుగు నా జాయాపతుల నట్లగ్నికి ముమ్మాఱు ప్రదక్షిణము చేయించి పురోహితుఁడు ప్రజ్వలచ్ఛి భావహ్నిలో లాజమోక్షముం జేయించెను. కమ్మనివాసన<noinclude><references/></noinclude>
i65cctc119nh6mh3a3yo0pvr9gw357j
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/88
104
172563
489006
488415
2025-06-11T09:33:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
489006
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||కల్యాణము|75}}</noinclude>
లీను లాజధూమాంజలిని నగ రాజనందన గురు నా దేశమునఁ దన మోమున వ్యాపింపఁజేయ, నాపొగలపాయ లాబాల
చెక్కిళ్లపైఁ బ్రాఁకి క్షణ కాలము కర్ణోత్పలత్వమును వహించెను, ఆచారప్రాప్తమైన యీధూమగ్రహణమువలనఁ బెండ్లి
కుమారిత మోము చెమర్చేను - గండ రేఖలు పాటలితములయ్యెను-యవావతంసము వాడువాఱెను. “వత్సా! నీవివాహ
మున కీయగ్నిహోత్రుఁడే కర్మసాక్షి. నిర్విచారవగు నీవు నీభర్తతో ధర్మానుష్టానము నాచరింపుము," అని పురోహితుఁడు వధువుంగూర్చి వచించినంతనే యా వాక్కులను, వేసవి వెట్టచే వాడిన పంటవలఁతి తొలివాననీటిం ద్రావుపోలిక,
వీనుల విలోచనాంతముల వఱకును విరియఁజేసి భవాని పానమొనర్చెను. ధ్రువుఁడును బ్రియదర్శనుఁడునగు భర్త ధ్రువ
దర్శన మొనరింపుమని నిర్దేశింప నాననము నెత్తి పార్వతి 'చూచితి' నని వ్రీడాభరమున హీనకంఠియై యెట్లో వంచించెను. ఇట్లు విధిజ్ఞుఁ డగు పురోహితునిచెఁ బాణిగ్రహణోపచారము నిర్వర్తింపఁబడిన పిదప జగత్పితలగు నవ్వధూవరులు పితామహుడఁగు పద్మాసనస్థునికి నమస్కరించిరి.
"కల్యాణీ! వీర ప్రసవపు గమ్ము” అని విధాత వధువును దీవించెను. కాని యాతఁడు వాచస్పతియయ్యు అష్టమూర్తియగువరు నేమని దీవింతునా యని ప్రార్థనీయార్థ విచార స్తిమితుఁడై యట్టె నిలిచిపోయెను. నమస్కారానంతరము పుష్పరచనాదికము లచేఁ బొలుపులు గులుకు చతురస్రవేదిం జేరి కనకాసనస్థులై యాదంపతులు లోక ప్రసిద్ధము వాంఛనీ<noinclude><references/></noinclude>
n8ete68lrb1qhp9ihhdtni6le6z1h57
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/89
104
172564
489022
488416
2025-06-11T09:42:29Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
489022
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|76|గిరిజా కల్యాణము|}}</noinclude>
యము నగు నార్ద్రాక్షతారోపము ననుభవించిరి, ముత్తియముల వరుసులవలె ఱేకులయంచుల వంటి జోకఁగూర్ని నీటి
బిందువులతో నొప్పారు నదియు నాయతనాళదండములతో హరువు మెఱయునదియు నగు విమలాతపత్రము నా గౌరీ
శంకరులకుఁ గలుముల జవరాలు వహించెను. సరస్వతి సర్వోత్తముఁడగు వరుని సంస్కారపూతమగు వాజ్జయ విశేషము
లతో స్తుతించెను. వధువును సుఖ గ్రాహ్యనిబంధన మగు వాగ్వైఖరులతో స్తోత్రముగావించెను. సంధులలో వృత్తి
భేదముఁ బ్రకటించుచు, నాయారసముల కనువైన రాగ విన్యాసముఁ గావించుచు, లలితములైన యంగవిక్షేపములతోఁ జూపఱ చిత్తములఁ జూఱలాడుచు నచ్చరలాడిన యాద్యప్రయోగమును ముహూర్తకాల మా దంపతులు చూచిరి. అనంతరము పరిణీత భార్యుఁడగు హరుని కడకుఁ గిరీటబద్ధాంజలులైన దేవతలేగి ప్రణమిల్లి శాపావసానమున లబ్ధశరీరుడై యున్న పంచశరుని సేవ నంగీకరింపుమని కోరిరి, విగతమన్యువగు నాభగవంతుఁడు దనయెడ సైతము మీనకేతనుని సాయక వ్యాపారము జరుగుట కనుమతించెను, కార్యవిదులు కాలమెఱిగి ప్రభువులతోఁ జేయు మనవి ఫలసిద్ధి గాంచ కుండునా? అంతటఁ బరమశివుఁడు విబుధగణములకు సెలవిచ్చి హేమమయ పూర్ణకుంభ విభ్రాజితంబును, దివ్యా
లంకరణ శోభాసనాథంబును, స్థండిల శయ్యాసంయుక్తంబును నై వెలయు కౌతుకోగారమును నగరాజకుమారిగా జేపట్టి
ప్రవేశించెను. క్రొత్త పెండ్లి కూఁతురగుటచే నొదవిన నును<noinclude><references/></noinclude>
604e8xkzzrv2kue62g5gx0ez6oneb4x
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/90
104
172565
489035
488417
2025-06-11T09:45:23Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
489035
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||కల్యాణము|77}}</noinclude>
సిగ్గొక మేలు సోయగముం గూర్ప, శయనసఖులకు సైతము పూనికతో బదులుమాట పలుకుచు, దబుతుఁడెంత తివిచి
నను మోమునడ్డము త్రిప్పుగౌరిని హాస్యరసాధి దేవతలగు ప్రమథుల వదసవికారములచే నప్రకాశముగా నవ్వించుచు
శంకరుఁడు కొన్నిదినము లత్తవారింటఁ గడిపి ప్రాప్తానందుఁ డయ్యెను. కొంతకాలమునకు గౌరీశంకరులకుఁ గుమారుఁడు
జన్మించి తారకుని వధించి విశ్వకల్యాణసంధాయి యయ్యెను.<noinclude><references/></noinclude>
e8w3lucqk7dpav4b3ey93r0xv4lk7n8
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/14
104
172568
488537
488420
2025-06-10T12:19:05Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488537
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{p|fs150|ac}}గిరిజా కల్యాణము</p>
{{rule|6em}}
<poem>కవితయను రత్న గర్భకు
ధవుఁడై వాల్లభ్యసంపదన్ సంస్కృతవా.
గ్భువనమునేలిన స్వామిన్
స్తవమొనరించెదను గాళిదాస కవీశున్
అతని కుమారసంభవమ
హాఖని లోని యమూల్యరత్న సం
తతులను దీసి కూర్చితి, ని
దంవిధహారముగాఁగ నాంధ్రభా
రతి కనురక్తి; నీ యుడుగ
రన్ గొని, నాపయి నామె సత్కృపా
మృతరసబిందువుల్ చిలుక
రించెడుఁ గావుత మెల్ల వేళలన్.</poem><noinclude><references/></noinclude>
mz0twz2fbkskvd98c518ycmzopljlcv
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/15
104
172569
488538
488421
2025-06-10T12:19:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488538
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><noinclude><references/></noinclude>
5oryvc6xtqks6czlarmru7hvfys2ygn
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/16
104
172570
488539
488422
2025-06-10T12:29:06Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488539
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{p|fs150|ac}}గిరిజా కల్యాణము</p>
{{rule|6em}}
{{c|పార్వతి జననము}}
ఒక వైపునఁ దూరుపుసంద్రము వఱకును వేఱోక ప్రక్కఁ బడమటికడలి దనుకను వ్యాపించి నేలకుఁ గొలతకఱ్ఱ యోయన వెలయువాఁడును దేవతాత్మకుడును హిమాలయ నామప్రసిద్ధుఁడు నగు నగాధిరాజు త్తరదిశం గలఁడు. ఇతని నే
వత్సముగాను మేరువును దోగ్దగాను జేసి పృథు చక్రవర్తి యుపదేశమున భూ దేవతనుండి భాస్వద్రత్నములను మహౌ
షధములను శైలము లెల్లను బితికించి కొంపోయినవి. మితి లేని రతనములకు నిదానమైన హిమవంతునకు మంచు సౌభాగ్య విఘాతకము కాలేదు. ఇందుకిరణములలోఁ గళంకమువలె గుణసముదాయమున నొక దోషము మునిఁగిపోవును గదా!
అకాలసంధ్యనుంబో లెఁ దన శిఖరములం దాల్చిన సిందూర గైరికాదులచే మబ్బు తెరలకు రాగముం గూర్చుచు హిమవంతుఁ డచ్చరలను విభ్రమాలంకరణధారణమునకుం బ్రేరించుచుండును. ఆగిరివరుని మేఖలా ప్రదేశముపర్యంతము
సంచరించు మేఘముల సానుగతచ్ఛాయల విశ్రమించు సిద్ధులు వానలచేను ద్వేజితులై యాతపవంతములగు తన్న గాగ్రముల నాశ్రయింతురు, ఏనుఁగుల, జంపిన పంచాస్యముల పాదన్యాస సానములుతుషార నిష్యందసంక్షాళితళోణితము లైనను హిమవ<noinclude><references/></noinclude>
d4o208brumydv6z1zif8bhbr1cnh42f
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/17
104
172571
488540
488423
2025-06-10T12:37:32Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488540
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|4|గిరిజా కల్యాణము|}}</noinclude>
న్నగవనచరులగు కిరాతులు తన్న ఖద్రోణినిర్ముక్త ముక్తాఫలములచే నా సింహములజాడలం దీయుదురు. గుహాముఖమున
నుత్పన్నమైన సమీరణముచేఁ గీచకరంధ్రభాగములఁ బూరించుచు హిమవంతుఁడు గాంధర్వ గ్రామమునఁ బాడు కిన్నరులకు
శ్రుతి వేయువాఁడువలె శోభిల్లుచుండును. ఏనుఁగులు తమ చెక్కిళ్ల దురదవో రుద్దిన దేవదారు తరువులనుండి స్రవించిన
పాలవలపులు హిమవంతుని సానువులను సురభీకరించుచుండును, పగటి గిలినొందినదో యన, గుహలలో దాగిన చీఁకటిని హిమవంతుఁడు చీఁకటిగొంగ నుండి కాచుచుండును. ఉన్నతులకు సజ్జనునియందువలె, శరణాగతులకు క్షుద్రుల యందును మమత్వముండును గదా!
లాంగూలవిక్షేపములచే వెన్నెలజోతులవలె వ్యాపించు కాంతులతో నొప్పారు చమరీమృగ వాలవ్యజనములచే హిమవంతుని గిరిరాజశబ్ద మభిధేయవంత మగుచుండును. గంగా ప్రవాహశీకరముల మోచి తెచ్చుటచేఁ జల్లనై, మాటిమాటికిం గదల్పఁబడిన దేవదారువులనుండి స్రవించు పాల వాసనలచేఁ గమ్మనై, మృగములను వెదకి వెదకి యలసిన బోయల మొలల నున్న నెమిలి పురులు విప్పుటకును వారు సేద దేరుటకును మాత్ర మనువై నంత మందమై, మారుత మా నగరాజుం గొల్చుచుండును. ఆ గిరిశేఖరుని యగ్రమునంగల కొలఁకుల కమలములలో సప్తర్షులు తాము కోసికొనిపోవ మిగిలినవానిని దిగువ మెలఁగు కమలాప్తుఁడు తన యూర్ధ్వముఖ మయూఖములచే వికసిల్లఁ జేయును, అట్టి హిమవంతుని సోమలతాది యజ్ఞ సాధననిదాన తత్త్వమును<noinclude><references/></noinclude>
o0oe5k8oqi6no5bsaf644d6tmm364gc
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/18
104
172572
488542
488424
2025-06-10T12:46:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488542
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||పార్వతి జననము|5}}</noinclude>
భూభారధరణయోగ్యతను బ్రహ్మ తెలిసికొని స్వయముగా నతనికి యజ్ఞ భాగమును శైలాధిపత్యమును గల్పించెను.
ఇతనికి మేరువు చెలికాఁడు, పితృ దేవతల మనస్సంకల్పమున జన్మించి మహర్షులకు సైతము మాననీయయై తన
కనురూపయై సర్వశుభలక్షణ సంపన్న యని యెన్నికగన్న మేనక యను కన్నియను మర్యాదాభిజ్ఞుఁడగు హిమవంతుఁడు
విధ్యుక్తముగా వివాహమాడెను, కాలము జరుగఁగా నా మేనకా హిమవంతులకు మైనాకుఁడను కుమారుఁడు జనించెను. పాకశాసనుఁడు పర్వతములకుఁ బరిపంధియై తత్పక్షముల విచ్ఛేదింపఁ గడంగిన కాలమున మైనాకుఁడు సాగరముం జొచ్చి వాసవుని వజ్రక్షతమునుండి తప్పించుకొని వర్ధిల్లుచుండెను.
శివుని ప్రథమభార్య సతీ దేవి. దక్ష ప్రజాపతి కూఁతురు, పితృ గేహమునం గల్గిన యవమానముచేఁ బ్రేరింపఁబడి
యామె యోగ విసృష్ట దేహయై పునర్జన్మమునకై మేనకాదేవిం జేరెను, సాధ్వాచరణముచే నపరిక్షతమగు నీతియం
దుత్సాహశక్తిచే సంపద యుత్పాదితమగు కరణి హిమవంతునిచే నియమవతియగు మేక నయం దాకల్యాణి జనన మొందెను.
ఆమె జన్మదినమున దిక్కులు ప్రసన్నములయ్యెను. గాలి దుమారము లేనిదయ్యెను, విరులవాన కురిసెను. శంఖధ్వనులు భూనభోంతరము నిండెను. చరాచరములగు సర్వ ప్రాణులకును సుఖము గలిగెను.
నవ మేఘశబ్దమువలన మొలచిన రత్నపు మొలకచే<noinclude><references/></noinclude>
lasdjarrpkze5luqpbpi970y54qmgud
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/19
104
172573
488544
488425
2025-06-10T13:00:42Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488544
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|6|గిరిజా కల్యాణము|}}</noinclude>
నద్రి సమీపభూమివలె నుల్ల సత్ప్రభామండల శోభితయగు నాదుహితచే జనయిత్రియగు మేనకాదేవి ప్రకాశిం చెను.
లబ్దొదయ యగు చంద్ర రేఖ కౌముదీమయములైన వేఱు వేఱు కళలచే వృద్ధిఁ బొందుచందంబున నవయవ లావణ్య విశేషములచే నాబాల దినదిన పరివర్ధమానయగు చుండెను. బాంధవ ప్రీతిపాత్రయగు నాపసిపాపను జుట్టము
లభిజనాగతమగు 'పార్వతి' యను పేరఁ బిలువంగడంగిరి. తపశ్చర్య నుండి తల్లిచే నివారింపఁబడినందున నాబాలకు ఉమ*<ref>* ఉ = ఓసి ; మా = వలదు.</ref>యను పేరును వచ్చెను. దీపము దీప్తిగల జ్వాలచేవలెఁ, ద్రిదీవమార్గము మందాకినిచేఁ బోలె, శేముషీ సంపన్నుఁడు సంస్కారవతియైన వాక్కుచే నెట్లో యట్లే హిమవంతుఁడు పార్వతిచేఁ బవిత్రీకరింపఁబడినవాఁడై భాసిల్లెను.
బాల్యమునఁ బార్వతి క్రీడారసాస్వాదన పరాయణయుంబోలె సఖులంగూడి మందాకినీ సైకతస్థలముల వేదికల నిర్మించుచుఁ, గందుక కేళిం దేలుచు, విచిత్ర పాంచాలికా వికాయములతోఁ దఱచుగా నాడుకొనుచు వినోదించు చుండెను. ఉపదేశకాలము రాఁగానే మేధావినియగు పార్వతికిఁ బూర్వజన్మాభ్య స్తవిద్య లన్నియు స్వయముగానే లభ్యపడినవి. శరదాగమమున హంసలు గంగానదిం జేరుటయుఁ, జీఁకటిరాఁగానే వెలుతురుతీఁగలకు వెలుఁగు వచ్చుటయు సహజము గదా ! అంతలోఁ బార్వతికి యౌవనము వచ్చెను. నవయౌవనారంభమున నభివ్యంజిత పీన జఘనాద్యవయవ<noinclude><references/></noinclude>
759fkkqj0tatiuihtcl809n03yoboa2
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/20
104
172574
488550
488426
2025-06-10T14:44:33Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488550
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||పార్వతి జననము|7}}</noinclude>
విశేషయగు పార్వతి శరీరము తూలికతో నున్మీలితమైన యా లేఖ్యములీల, సూర్యాంశువులచే వికసితమైన యరవిందము చందమున శోభిల్లెను. చంద్రగతయై పద్మగుణములను, బద్మాశ్రితయై చంద్రశోభను బడయనోపక చపలయై యున్న లక్ష్మీ యుమా ముఖముం జేరి తనలౌల్యముం బాసెను, లేఁజిగురునఁ దెలిదమ్మియో, యచ్చ పుంబవడమున ముత్తెపుఁ బూసయో యుంచిన నవి యెట్లు విలసిల్లునో యాలీలఁ గెమ్మోనిపైఁ గ్రమ్మిన రుచులతో నబ్బాల శుచిస్మితము దర్శనీయమై యుండెను. అమృతధార లొలుకు కంఠముతో మధుర భాషిణియగు పార్వతి పలుకు పలుకుల నాలకించిన వారికిఁ బరభృత స్వరములు సైతము విషమబద్ధ తంత్రీ నిస్వనములవలెఁ గర్ణకఠోరము లనిపించును. విశాలనయనయగు శైలతనయ నీలోత్పల సదృశములగు చకితవిలోకితముల నాఁడు లేళ్లంజూచి గ్రహించెనా? గాక, యవియే యా కలికినుండి గ్రహించెనా? యని సంశయింపఁదగి యుండెను. సమస్త సౌందర్యమును జతురాననుఁ డొకచోటనే నిలిపి చూడఁ గోరికగలవాఁడై సకలోపనూద్రవ్యములను బూనికతో నాయాచోట్లనుంచి యీ యించుఁబోణిని సృజించెనా యనునట్లు భువనమోహన లావణ్యముతో నాధరాధర కుమారి విరాజిల్లుచుండెను.
ఇట్లుండ నొకప్పుడు కామసంచారియగు నారదమునీశ్వరుఁ డేతెంచి, తండ్రి సమీపమున నున్న యవివాహిత యగు పార్వతింజూచి, “యీసుశీల సవతులు లేనిదై ప్రణయ<noinclude><references/></noinclude>
fckekgxv55z5n3m8ykjqfzfza9jus8n
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/21
104
172575
488552
488427
2025-06-10T14:58:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488552
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|8|గిరిజా కల్యాణము|}}</noinclude>
ప్రభావముననే హరశరీరార్ధమును హరింపఁగలదు,” అని వచించి వెడలిపోయెను. అప్పటినుండియు హిమవంతుఁడు
తన పుత్రిక సంప్రాప్తయౌవనయైనను హరునికంటె నన్యుఁడగు వేఱోకని కీయందలంపక యీశ్వరునికొఱకే వేచియుండెను. మంత్రపూతమైన హవ్యము నెట్లగ్ని హోత్రుండు తప్ప మఱి యే యితర తేజఃపదార్థములును గ్రహింప నర్హములు కావో యట్లే పరమేశ్వరుఁడు తప్ప పార్వతిపాణి గ్రహించుట కన్యులర్హులు కారుగదా! సదాశివుఁడు పార్వతిం దనకిచ్చి పరిణయ మొనర్పుమని యడుగనందున హిమవంతుఁడును శంకరుని స్వయముగా వేఁడలేదు. సాధువులు ప్రార్థనాభంగభయముచే నిష్ట కార్యమునందు సైత ముదాసీనతను వహింతురుకదా!
జనకు నెడ నూనిన కోపముచే యోగాగ్నిలో దాక్షాయణి గతజన్మమున నే నిముసమున దగ్ధయై శరీరము త్యజించెనో యది మొదలు పశుపతి ముక్తసంగుఁడై యపరిగ్రహుఁడై యుండెను. అట్లు కాలము గడపుచుండిన కృత్తివాసుఁడు నియ తాత్ముఁడై తపమాచరింప సంసిద్ధుఁడై గంగా ప్రవాహ సంసిక్తములైన దేవదారువులు కలదియు, మృగమద సుగంధ బంధురమైనదియుఁ గిన్నరులు సురచిర సంగీతముచే సొంపైనదియు నగు హిమవన్నగసాను ప్రదేశముం జేరెను. ప్రమథ గణములు పరమేశ్వరు ననుసరించి యాశైలముం జేరిన మేరు ప్రసవముల నవతంసములుగా ధరించి, మృధువైన భూర్జవల్కలములం దాల్చి మనశ్శిలాధాతువిశేషముల నవ లేపనములు గావించుకొని, శైలేయవ్యాప్తములైన శిలాతల<noinclude><references/></noinclude>
anyxnye1m23x0bv12t34b3ni465iuhw
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/22
104
172576
488553
488428
2025-06-10T15:07:07Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488553
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||పార్వతి జననము9}}</noinclude>
ములపై విహరింపఁదొడఁగిరి, పరమశివుని వాహనమైన వృషభ రాజము తుషార సంఘాతశిలాసమూహములను ఖురాగ్రములచే విదారించుచు సింహగర్జనముల సరకుసేయక దర్పించి, గవయమృగములు బెదరిచూడ మధుర ధ్వనులతోఁ బెనుఱంకెలు వేయుచుండెను.
తపఃఫలములు తానే యిచ్చు అష్టమూర్తి యాప్రస్థమున దనమూర్త్యంతరమగు నగ్నిని బ్రతిష్టించి చిదుగులతోఁ బ్రజ్వరిల్ల ఁ జేసి యేదియో కోరిక నర్థించి తపము గావించుచుండెను, అనర్ఘ్యమహిమాతిశయ విభ్రాజితుండును బృందార కార్చితుండును నగు పరమేశ్వరుని హిమవంతుం డొకనాఁడు దర్శించి యర్ఘ్యాదులతో నర్చించి తచ్చుశ్రూషార్థమై నియమవ్రతయగు తనపుత్రికను జయవిజయ లను చెలులతోఁ గూడి యటనుండ నియమించెను.
తనసమాధికిఁ బ్రత్యర్థిభూత యైనను దన్ను సేవించుచున్న యప్పార్వతిని గిరీశుఁడు నిషేధింపలేదు. స్త్రీసన్నిధానాది వికార హేతువు లున్నను తేజోవికారమునకు లోనుగానివారేకదా ధీరులు! కుటిలకుంతలయగు నా కుధరకుమారి శివసపర్యాదుర్యయై యమ్మహానుభావుని పూజకై పుష్పములు కోసి తెచ్చియిచ్చుచు నిత్యకర్మానుష్ఠానమునకై కుశల నందిచ్చుచు నియమ వేదికను శుభ్రపఱుచుచు నప్రమత్తమై సేవించుచుండెను. హరుని శిరమున సుస్థిరుఁడై యున్న హిమకరుఁడు తన శీతల చంద్రికాజాలములం బఱపి పార్వతీ దేవి పరిశ్రమము నివారించుచుండెను.<noinclude><references/></noinclude>
qe0691sa75ltr3iwmrsw4t3yxgq7ctn
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/23
104
172577
488554
488429
2025-06-10T15:24:05Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488554
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{p|fs125|ac}}బ్రహ్మ సాక్షాత్కారము</p>
{{rule|6em}}
పరమేశ్వరునికిం బార్వతి శుశ్రూష యొనర్చు కాలమునఁ దారకాసురునిచే నిర్జితులైన నిర్జరులు పురందరుని ముందుంచుకొని సత్యలోకమున కేగిరి. ముకుళితారవిందములు గల సరోవరములు కుదయభానుఁడువలెఁ బరిమ్లాన ముఖములుగల వేల్పులకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యెను. వాగీశుండును సర్వతోముఖుండును సర్వలోక స్రష్టయు నగు సురజ్యేష్ఠుని దర్శించి వా రద్దేవునకు నమస్కరించి యవ్విరించి నర్ణయు క్తములగు వాక్కుల నిట్లు ప్రస్తుతించిది: —
<poem>క. దేవా ! సృష్టికిఁ బూర్వము
కేవలుఁడవు; పిదప సృష్టికిం గడఁగి త్రిథా
భావము నొందితివి ప్రభూ !
నీవు గుణత్రయ విభాగ నియతిఁ ద్రిమూర్తీ !
గీ. నీట నీచేత నేవిత్తు నాటఁ బడియె
రిత్తవోవని యాక్రొత్తవి త్తనమున
వెలువడిన యీచరాచర విశ్వమునకుఁ
బ్రభుడవని నీవు కొనియాడఁబడుదు వభవ !
గీ. కేవలుఁడవై యెసంగెడు దేవదేవ !
నిజమహిమ మూఁడవస్థల నెఱయఁ జేసి
సృష్టిసంస్థితి విలయంబు లెనయఁ జేయు
స్వామి ! నీకిదె మానమస్కారశతము.</poem><noinclude><references/></noinclude>
3352sntwdlcfpp36vgnnjmy8sr9worb
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/24
104
172578
488555
488430
2025-06-10T15:29:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488555
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||బ్రహ్మ సాక్షాత్కారము|11}}</noinclude>
<poem>గీ. సృష్టి కావించు కోర్కిచే రెండు మూర్తు
లైన నీయాత్మభాగంబులే నిజంబు
స్త్రీ పురుషు; లవ్వియే భూతసృష్టి పితలు
గా వచింతురు పెద్దలు దేవ దేవ !
గీ, అభవ ! నీ కాలపరిణామ మనుసరించి
వ్యస్తమై యున్న యే రాత్రి-పవలు—గలవొ
తలఁప, నీ కెవి నిద్రయు మెలఁకువయునొ
యవియె భూతములకుఁ బ్రళయంబు-సృష్టి.
ఆ వె॥ ఈ వకారణుఁడవు - నీవు జగద్యోని
వి-జగదాది వాదివిర హితుఁడవు -
తగ నిరంతకుఁడవు - జగదంతకుఁడవు-
విశ్వనాథుఁడవు - నిరీశ్వరుఁడవు,
గీ, ఎఱుఁగుదువు నిన్ను నీ చేతనే మహాత్మ !
యీవె నీచేతనే సృజియించుకొందు
వయ్య నీయంచె నినుఁ : గృతివైన నీవు
విలయ మగుదువు నీయందె విశ్వమూర్తి!
గీ. కఠినుఁడవు-ద్రవమూర్తివి కార్యకార
ణాత్మకుఁడ వీవు-స్థూలసూక్ష్మాత్మకుఁడవు.
గురు లఘు విభేదమూర్తివీ వరయ, నీకుఁ
గలదు ప్రాకామ్య మావిభూతుల విధాత !
గీ. ప్రణవ మే వాక్కులకు సమారంభమయ్యెఁ,
ద్రిస్వరము లుచ్చరణములై తేజరిల్లెఁ,</poem><noinclude><references/></noinclude>
a45iyytr1h2k0r3e0jpeboan8f9mb69
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/25
104
172579
488556
488431
2025-06-10T15:36:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488556
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|12|గిరిజా కల్యాణము|}}</noinclude>
<poem>గర్మ యజ్ఞము-ఫలము స్వర్గంబు - నయ్యె,
ఆ వచస్సులు నీయందె యవతరించె.
గీ. ఎల్ల పురుషార్థములఁ బ్రవర్తిల్లునట్టి
ప్రకృతి వని చెప్పుదురు నిన్నుఁ బరమపురుష !
దాని సాక్షివయై యుదాసీనవృత్తిఁ
జూచు పురుషుండ వని నిన్ను శ్రుతులు పలుకు.
ఆ॥ వె॥ పితవు నీవ దేవ! పితృ దేవతలకును,
వేల్ప వీవ యెల్ల వేల్పులకును,
బరుల కంటె నీవు పరుఁడవు, స్రష్టవు
సృష్టిక ర్తలకు విశిష్టమూర్తి !
గీ. హవ్యమవు హోతవును నీవ ! యన్న మీవ !
భోక్తవును వేద్యమును జ్ఞాతవును మహాత్మ
నీప! పరమైన ధ్యేయంబ వీవ ! ధ్యాత
వీవ ! నీ కివె మా నమస్కృతులు స్వామి !</poem>
యథార్థములును హృదయంగమములును నగు సుపర్వ స్తోత్రముల నాలకించి యా భగవంతుఁ డిట్లు వచించెను;
"ప్రభూత పరాక్రమక్రమ విరాజితు లగు విబుధులారా! మీ మీ యధికారముల సముచితసామర్థ్యముల నిర్వహించు
చుండియు నొ కేకాలమున నీయెడ కేతెంచిన మీకెల్ల రకును శుభమేకదా ! నీహారాచ్ఛాదనమున మందీకృతము లైన దీప్తు
లతో వెలుంగు నక్షత్రములలీల మీ ముఖములు తమ తమ మునుపటి కాంతులఁ దాల్పవేమి? చిత్రప్రభాపుంజము వెలు
వరింపక శతమన్యుని శతకోటి మొక్కవోయిన యంచులతో<noinclude><references/></noinclude>
ezk9eug462xax3z6t6d7ksmlnlsnz56
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/26
104
172580
488557
488432
2025-06-10T15:46:14Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488557
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||బ్రహ్మ సాక్షాత్కారము|13}}</noinclude>
వేల వెలం బోవుచున్న దేల? పరిపంధి దుర్వారమైన వరుణపాశము గారుడమంత్ర ప్రభావమున విగతవీర్యమైన దర్వీకరము తెర్వున దైన్యము వహించిన వేల ? కుబేరుఁడు తన భుజ స్తంభమున గదాదండము ధరింపమి శాఖవిఱిగిన సాలము
పోలిక వాసిం బాసినాఁడు, శల్యమువలె నీతనిహృదయమున నాటుకొనియున్న పరాభవమును ఈ దీనస్థితి వ్యక్తము సేయు
చున్నది. తేజోవిహీనమగు దండముం దాల్చి కృతాంతుఁడు దానితో నేలగీఱు బేలతనము పాలగుట కేమి హేతువు ?
ఆతఁడా దండమునకు ఆఱిపోయిన కొఱవికట్టియ లాఘవముం గూర్చినాఁడేమి ? ఈ ద్వాదశాదిత్యులును. బ్రతాపక్షతిచేఁ జల్లనివారై చిత్రన్యస్తులవలె నా లోకనీయులై యుండుటకుం గతం బెయ్యది ? జలములు వెనుకకుఁ దిరుగుట వలనఁ బ్రవాహనిరోధ మెట్లూహింపఁబడుచున్నదో యట్లే యీ నలువదితొమ్మిది వాయువులు తడఁబాటు చేఁ దదీయ వేగ భంగము సూచిత మగుచున్నది. పరిభవదుఃఖముచే వినమ్రములైన జటాజూటముల వ్రేలాడుచున్న చంద్ర రేఖలతో నేకాదశరుద్రుల శిరములు క్షతహుంకారములై దీన దశం బ్రకటించుచున్నవికదా ! *<ref>*ఉత్సర్గ ములు= సామాన్యశాస్త్రములు ('మాహింస్యాత్ - వంటివి)</ref> ఉత్సర్గము <ref>ఆపవాదములు = విశేషశాస్త్రములు ('గా మాల భేత ' వంటివి)
</ref> లపవాదములచే వలె లబ్ధప్రతిష్ఠులగు మీరు బలవత్తరులగు శాత్రవులచేఁ బ్రతిష్ఠాభంగము నొందితిరా ? గీర్వాణాధిపులారా ! మీరేమి వేఁడెదరు? లోకనిర్మాణము నాయందును లోకరక్ష<noinclude><references/></noinclude>
f2qhzma2xxd4eouda6sqmzutbudcfyv
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/27
104
172581
488558
488433
2025-06-10T15:55:05Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488558
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|14|గిరిజా కల్యాణము|}}</noinclude>
మీయందును నెలకొనియున్నది. కావున మీ వాంఛితము నెఱింగింపుఁడు."
ఇట్లు వచించినంతనే వాసవుఁడు మందానిల కంపిత కమలాకరము కరణి శోభిల్లు తన నేత్ర సహస్రముచే 'గురువరా ! బ్రహ్మ దేవుని ప్రశ్నలకుం బ్రత్యుత్తర మొసంగుఁ డను నర్థము సూచించు తెన్నున బృహస్పతిం బ్రేరించెను. ఇంద్రుని వేయికన్నులకంటె నధికమగు ప్రభావముగల బుద్ధి వైభవముతో విరాజిలు బృహస్పతి ప్రాంజలియై జలజాససునితో నిట్లు పలికెను :--
"ఓ భగవంతుడా ! నీవు వచించినది వాస్తవమే. మా పదవిని బరిపంథులు హరించిరి. సర్వాంతర్యామి వగు నీ వెఱుంగని దేదికలదు? నీ వొసంగిన వరముల బలముచే గర్వించి తారకుఁ డను మహాసురుఁడు ధూమకేతువువలె లోకములకు విప్లవ హేతువై విజృంభించి యున్నాఁడు. ఈ తారకుని నగరిలోఁగల క్రీడాసరోవరముల యందలి కమలములు వికసించుట కేమాత్ర మెండ కావలసి యున్నదో యాపొటియే చండకరుఁ డెండ కాయుచున్నాడు. శివుఁడు శిరోరత్నముగాఁగొన్న కళమాత్రము కైకొనక విడిచి పెట్టి, కడమకళ లన్నింటితో దారాధిపుఁడు తారకాసురుని సేవించు చున్నాఁడు, తారకుని కేళీవనమున వీచిన చోదన పైఁగుసుమస్తేయ మను నభియోగము మోపఁబడు నను భయమున వాయు దేవుఁ డాతని యుద్యానవనమున వీచుట మాని, యా రక్కసులదొర యంతికముంజేరి తాలవృంత సంచారమున నెంత గాలి వచ్చు నంతయే వీచుచున్నాఁడు. ఋతువు లెల్ల<noinclude><references/></noinclude>
6fldn8lsk4b5k2ydfs0xnvpuvocqoza
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/28
104
172582
488559
488434
2025-06-10T16:03:56Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488559
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||బ్రహ్మ సాక్షాత్కారము|15}}</noinclude>
సౌకదాని వెంట నొకటివచ్చుట మాని సూస సంభార తత్పరములై తారకాసురు నుద్యాన పాలకులతోఁ దుల్య ప్రతిపత్తి
వహించి యాపూర్వగీర్వాణ సార్వభౌముని సేవించుచున్నవి. సాగరుడు తారకాసురునికి బహుమాన పురస్సరముగా
సమర్పింపఁదగిన మణిగణములం దనగర్భమునఁ బరిపక్వమగు పర్యంతము జాగరూకుఁడై పరిరక్షించుచుండును. దేదీప్య
మానమై తేజరిలు శిరోరత్నములుగల వాసుకి ప్రముఖ భుజఁగపుంగవులు ఆఱిపోవని దివిటీం దాల్చిన దివిటీ కాండ్రై
తారకునిఁ గొల్చుచున్నారు. హరిహయుండు సైతమయ్యనుర స్వామి యనుగ్రహ మపేక్షించి మాటి మాటికిం దన
నందనవనమునుండి కల్పద్రుమ సంజాతములగు మంజులా భరణాదుల దూతలచేఁ బంపి యాతఁడు దన కనుకూలుఁ
డగుటకుఁ దగు యత్నము లొనరించుచున్నాడు.
"ఈ విధి దేవతాదు లెల్లరు వినయ విధేయులై యాగాధించుచున్నను దారకుఁడు లోకముల బాధించుచునే యున్నాఁడు. దుర్జనులు' ప్రత్యపకారము చేతనే శమింతురు గాని యుపకారములచే మంచివారగుదురా? అమర వధువులు సదయ హృదయలై తమ సుకుమార కరములతో నే నందన వన పాదపముల పల్లవములను గిల్లుదురో యాతరునికరముల
నెల్లఁ దార కాసురుఁడు కరుణమాలి తెగనఱికించుచున్నాఁడు. ఆ రక్కసునిచే బంది గావింపఁబడిన బృందారక సుందరు
లాతఁడు నిద్రించుతఱిఁ జామరములంబూని నెమ్మదిఁగా వీచుచుఁ దమ దశావిపర్యాసముం దలంచుకొని కన్నీరు నించు
చున్నారు. దివాకర తురంగమ తీవ్రఖుర విదారితంబులైన<noinclude><references/></noinclude>
fqj98am4hrdvuoyqcyybd1qstymixgi
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/29
104
172583
488560
488435
2025-06-10T16:13:11Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
488560
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|16|గిరిజా కల్యాణము|}}</noinclude>
మేరుశృంగంబులం బెకలించుకొనిపోయి తారకాసురుండాత్మాలయంబులఁ గ్రీడా శైలంబులుగా సంతరించుకొని వానిపై
విహరించుచున్నాఁడు. మందాకినీ తోయంబు లిప్పుడు దిగ్వారణదానధారలచే మలినీ భూతములై యుండుటయే మిగిలినది
కాని, తదీయ హేమాంబుజములన్నియుఁ దారకానురుని ప్రమదావన దీర్చి కలకుం గొంపోవఁబడినవి. ఆరక్కసుని తాఁ
కుడువలని వెఱపుచే విమాన మార్గము పాడు పెట్టఁబడినది. దేవతల లోకాలోకనప్రీతి నశించినది. అధ్వరములందు
వేల్వఁబడిన హవ్యములను మాయావి యగు నాదై తేయ విభుండు మా నోటినుండి యొడిసి తీసికొని పోవుచున్నాఁడు.
చిరకా లార్జితమైన దేవేంద్రుని కీర్తి యాతని వాహనరూపమున మూర్తీభవించినదాయేమి? అని చెప్పనొప్పినయుచ్చై
శ్రవమును దారకుఁడు హరించినాఁడు.
"క్రూరుఁడగు వద్దనుజునిపై మేము ప్రయోగించిన సర్వోపాయములును సన్ని పాత పీడితుఁడగు రోగి యెడ వీర్యవంతములైన యౌషధములవలె * నిష్ప్రయోజనములైనవి. దేనియందు మాకు జయాశ నెలకొనియుండెనో యా హరిచక్రము తారకున కురోభూషణ మాయెను. ఆ దానవుని దంతావళములు బలారాతి యైరావతము నోడించి యిపుడు పుష్కలావర్తకాది మేఘములయందు వప్రక్రీడ నభ్యసించుచున్నవి. కావున నోస్వామీ! ముముక్షువులు కర్మబంధవిచ్ఛేదకమగు ధర్మము నెట్లుకోరుదురో యట్లే తారకాసుర విధ్వంసన విశారదుఁడగు చమూపతిని సృజింపమ్వలయునని మిమ్ము మే మర్థించు చున్నాము, సురసైన్య రక్ష<noinclude><references/></noinclude>
j41z7bbfmpecu546uqcpjb0gvkgwgu9
సూచిక:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf
106
172611
488570
488515
2025-06-10T16:54:32Z
Rajasekhar1961
50
488570
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=వేటూరివారి పీఠికలు, రెండవభాగము
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:వేటూరి ప్రభాకరశాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=[[వేదిక:తిరుమల తిరుపతి దేవస్థానములు]]
|చిరునామా=తిరుపతి
|సంవత్సరం=2012
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
518saqilnxksfwukxei8k5otzkmlqbk
సూచిక:వేటూరివారి పీఠికలు, మొదటిభాగము.pdf
106
172612
488562
488516
2025-06-10T16:25:51Z
Rajasekhar1961
50
488562
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=వేటూరివారి పీఠికలు, మొదటిభాగము
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:వేటూరి ప్రభాకరశాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=[[వేదిక:తిరుమల తిరుపతి దేవస్థానములు]]
|చిరునామా=తిరుపతి
|సంవత్సరం=2012
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
ngpb2r6fqctou4jmxrndt0xkt3uh8t9
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/16
104
172614
488574
488522
2025-06-10T17:15:22Z
Vjsuseela
1850
488574
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude><section begin="16A" />పెదపాలెం సేవాశ్రమంవారు కాలవలో ప్రయాణం చేసేవాళ్ళకి బోటులో
గ్రంథాలయ సేవ నేర్పాటుచేశారు.
ఈ విధంగా సంచారగ్రంథాలయాలు మూలమూలలకీ వ్యాపించి, ఎపుడు
కావలిస్తే అప్పుడు మోటార్లమీద, బళ్ళమీద పుస్తకాలు సప్లయి అయితే విజ్ఞాన
రాజ్యం విరివిగాంచదా !
ఇంతవరకు భూమిమీద జరిగే ప్రయత్నాలు చూస్తున్నాము. ఇకముందు
గాలిలో సంచార గ్రంథాలయాలు చూడాలి. మనమంతా ఆరోజు కెదురుచూస్తూ
ఉందాం!
<section end="16A" />
<section begin="16A" /><section end="16A" />
<section begin="16B" />{{Center|{{p|fs150}}అమెరికాదేశ గ్రంథాలయము</p>}}
{{Center|శ్రీ పాతూరి నాగభూషణం డిప్.లిబ్.</br>
ఆంధ్రదేశ గ్రంథాలయసంఘ కార్యదర్శి}}
ఆధునిక గ్రంథాలయమునకు పుట్టినిల్లు అమెరికా దేశము. ఆదర్శప్రాయమగు
గ్రంథాలయముల కాలవాలమైన అమెరికా 'గ్రంథాలయభూమి' యని చెప్పబడు
చున్నది. అమెరికాదేశ గ్రంథాలయముయొక్క పెంపు సహజసిద్ధముగ సంభవించినది.
అది పట్టుదలతో కూడిన ప్రయత్నమువలనగాక ప్రజాభిప్రాయము ననుసరించి క్రమ
వికాసము జెందుచు వచ్చినది. జనసామాన్యమున విద్యాభివృద్ధి కలుగుట ద్వారా
పఠనాభిలాషయు పెంపొంది అది అచ్చటి గ్రంథాగార స్థాపనకు కారణమయ్యెను.
తొలుత కొలది మందికి మాత్ర మందుబాటులోనున్న గ్రంథాలయములు క్రమక్రమ
ముగ నెల్లరకు నుపయోగపడ జొచ్చెను.
ఉపయోగమే గ్రంథాలయ లక్ష్యమను సూత్రము చాలకాలముగ నమలు
నందుంచిన అమెరికాదేశీయులు గ్రంథాలయ నిర్వహణమున ననేకములగు మార్పుల
సములు జరిపిరి. దినమున వీలైనంత యెక్కువ కాలము గ్రంథాలయములు తెరచి
యంచుట, పుస్తకములను పత్రికలను పఠనార్థ మిండ్లకిచ్చుట, స్వేచ్ఛావలబ్ధి
(గ్రంథాలయమునందలి పుస్తకములు నెల్లరు స్వయముగ చూచుటకుగు నేర్పాటు),
పాఠశాలాది విద్యా సాంఘిక సంస్థలతోడి సహకారము, శాఖానిలయనిర్వహణ,
గ్రంథాలయములు పరస్పరము తమ పుస్తకముల నిచ్చి పుచ్చుకొనుట, సంచార
ప్రచారములు మొదలుగాగల విధానముల నొక్క టొక్కటిగ నచ్చటి గ్రంథాల
యములు చేపట్టి పుస్తకములకు పాఠకులకు మధ్య చక్కని పొత్తును సమకూర్చుచు
ఇప్పటి సంఘముయొక్క విశాసమునకు సకలవిధముల తోడుపడు సాంఘిక కేంద్ర
ములుగు విలసిల్లుచున్నవి.<section end="16B" /><noinclude><references/></noinclude>
8j0v3csxqndq1m7sjpn9d5ped97fu1c
488581
488574
2025-06-10T18:35:08Z
Vjsuseela
1850
488581
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude><section begin="16A" />పెదపాలెం సేవాశ్రమంవారు కాలవలో ప్రయాణం చేసేవాళ్ళకి బోటులో
గ్రంథాలయ సేవ నేర్పాటుచేశారు.
ఈ విధంగా సంచారగ్రంథాలయాలు మూలమూలలకీ వ్యాపించి, ఎపుడు
కావలిస్తే అప్పుడు మోటార్లమీద, బళ్ళమీద పుస్తకాలు సప్లయి అయితే విజ్ఞాన
రాజ్యం విరివిగాంచదా !
ఇంతవరకు భూమిమీద జరిగే ప్రయత్నాలు చూస్తున్నాము. ఇకముందు
గాలిలో సంచార గ్రంథాలయాలు చూడాలి. మనమంతా ఆరోజు కెదురుచూస్తూ
ఉందాం!
<section end="16A" />
<section begin="16A" /><section end="16A" />
<section begin="16B" />{{Center|{{p|fs150}}అమెరికాదేశ గ్రంథాలయము</p>}}
{{Center|శ్రీ పాతూరి నాగభూషణం డిప్.లిబ్.</br>
ఆంధ్రదేశ గ్రంథాలయసంఘ కార్యదర్శి}}
ఆధునిక గ్రంథాలయమునకు పుట్టినిల్లు అమెరికా దేశము. ఆదర్శప్రాయమగు
గ్రంథాలయముల కాలవాలమైన అమెరికా 'గ్రంథాలయభూమి' యని చెప్పబడు
చున్నది. అమెరికాదేశ గ్రంథాలయముయొక్క పెంపు సహజసిద్ధముగ సంభవించినది.
అది పట్టుదలతో కూడిన ప్రయత్నమువలనగాక ప్రజాభిప్రాయము ననుసరించి క్రమ
వికాసము జెందుచు వచ్చినది. జనసామాన్యమున విద్యాభివృద్ధి కలుగుట ద్వారా
పఠనాభిలాషయు పెంపొంది అది అచ్చటి గ్రంథాగార స్థాపనకు కారణమయ్యెను.
తొలుత కొలది మందికి మాత్ర మందుబాటులోనున్న గ్రంథాలయములు క్రమక్రమ
ముగ నెల్లరకు నుపయోగపడ జొచ్చెను.
ఉపయోగమే గ్రంథాలయ లక్ష్యమను సూత్రము చాలకాలముగ నమలు
నందుంచిన అమెరికాదేశీయులు గ్రంథాలయ నిర్వహణమున ననేకములగు మార్పుల
సములు జరిపిరి. దినమున వీలైనంత యెక్కువ కాలము గ్రంథాలయములు తెరచి
యంచుట, పుస్తకములను పత్రికలను పఠనార్థ మిండ్లకిచ్చుట, స్వేచ్ఛావలబ్ధి
(గ్రంథాలయమునందలి పుస్తకములు నెల్లరు స్వయముగ చూచుటకుగు నేర్పాటు),
పాఠశాలాది విద్యా సాంఘిక సంస్థలతోడి సహకారము, శాఖానిలయనిర్వహణ,
గ్రంథాలయములు పరస్పరము తమ పుస్తకముల నిచ్చి పుచ్చుకొనుట, సంచార
ప్రచారములు మొదలుగాగల విధానముల నొక్క టొక్కటిగ నచ్చటి గ్రంథాల
యములు చేపట్టి పుస్తకములకు పాఠకులకు మధ్య చక్కని పొత్తును సమకూర్చుచు
ఇప్పటి సంఘముయొక్క విశాసమునకు సకలవిధముల తోడుపడు సాంఘిక కేంద్రములుగ విలసిల్లుచున్నవి.<section end="16B" /><noinclude><references/></noinclude>
jwz8fd43kgmik3vovte7fdif49gad8d
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/42
104
172623
488545
2025-06-10T14:26:39Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంయుక్త రాష్ట్రం : వయోజన విద్యావ్యా ప్తికోసం ప్రభుత్వం ఒక స్కీము తయారుచేసింది. ఆ స్కీము ప్రకారం జిల్లా ఒక్కంటికి 20 వయోజన విద్యాలయాల చొప్పున 960 విద్యాలయాలు ఈ సంవత్సరంలో ఏర్...'
488545
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />ఆంధ్రగ్రంథాలయం</noinclude>సంయుక్త రాష్ట్రం :
వయోజన విద్యావ్యా ప్తికోసం ప్రభుత్వం ఒక స్కీము తయారుచేసింది. ఆ స్కీము ప్రకారం
జిల్లా ఒక్కంటికి 20 వయోజన విద్యాలయాల చొప్పున 960 విద్యాలయాలు ఈ సంవత్సరంలో
ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల క్రింద పనిజేస్తూఉన్న ఒక లక్ష పల్లెటూరి బడిపంతుళ్ళు
అవకాశం చేసికొని వారి వారి గ్రామాలలోని వయోజనులకు విద్య గఱపునట్లు ప్రోత్సహింప వలసి
నదిగా ఆయా సంస్థల అధికారులకు ప్రభుత్వంచారు తాకీదు పంపారు. శ్రద్ధగా పనిచేసేవారికి తగిన
ప్రతిఫలం ధనరూపంగా ఉంటుందని వాగ్దానం చేశారు. వయోజనవిద్యాభిమానులెవరైనా గ్రామాలలో
తగిన భవనంలో వయోజనవిద్యావ్యాప్తి
ప్తికొరకు పాఠశాలను నడపినవారికి కొంత గౌరవవేతనం ఇచ్చే
ఏర్పాటుంది. రోజంతా ఈ పనిమీద ఉండలేనివారు తీరిక సమయములందు ఈ విషయంలో క కృషి
చేయవచ్చు. వారికి ఒక్కొక్క నిరక్షరాస్యుని అక్షరజ్ఞానునిగా చేసినందుకు ఒక రూపాయి
ప్రభుత్వంవారు ఇస్తారు.
ఈవిధంగా అక్షరజ్ఞానం సంపాదించినవారు సదుపాయలేమిచే నిరక్షరాస్యులు కాకుండునట్లు
చేయడానికి ఇంకొక ఏర్పాటు: గ్రామాలలో 750 సంచార గ్రంథాలయాలు, 3600 పఠనమంది
రాలు ప్రారంభించేటందుకు కావలసిన ఏర్పాటులన్నీ ప్రభుత్వంవారు సిద్ధంచేశారు. 3 లేక 4 మైళ్ల
వ్యాసార్ధముగల స్థలానికి ఒక్క పఠనాలయమైనా ఉండాలనీ, ఇంచుమించు ప్రతి గ్రామానికి సంచారం
గ్రంథాలయ సేవ యేర్పాటుచేయాలని ప్రభుత్వంవారి ఉద్దేశమట. ప్రతి పఠనాలయానికి కనీసం ఒక
ఉర్దూ వారపత్రిక, ఒక హిందీ వారపత్రిక, ఇంకా మరికొన్ని హిందీ, ఉర్దూ సంచికలు, ప్రతి గ్రంథా
లయానికి 200 రూపాయల విలువగల పుస్తకాలు ఇయ్యవలెనని ప్రభుత్వంవారి అభిప్రాయం. ఈ
సంవత్సరానికి వయోజన విద్యావిషయం క్రింద బడ్జెట్టులో 2 లక్షల 50 వేల రూపాయలు ప్రత్యే
కించారు. ఈ స్కీమును అమలులో పెట్టేటందుకు 'ప్రత్యేక వయోజనవిద్యాధికారి'ని నియోగించారు.
ఈ మధ్య జనసామాన్యంలో విద్య వ్యాపింపచేయడానికోసం ఒక పద్ధతి అవలంబిస్తున్నారు.
'పుస్తకాలు విరివిగా చదవండి' అని ప్రబోధించే కరపత్రాలను పంచి పెట్టి చదవటం తెలిసినవారికి
పుస్తకాలు సప్లయి చేస్తారట. అక్షరాస్యతా ప్రచారంకోసం పోస్టరు కమిటీ నొకటి నేర్పాటుచేశారు.
జూలై 25 వ తేదీని సమావేశమై ఆకమిటీవారు పోస్టర్ల డిజైను తయారుచేయడానికి ముగ్గురు చిత్ర
కారులను నియమించారు. వీరు దినానికి కొన్ని గంటలసేపే వేతనంమీద పనిజేసి
గ్రామీణులకు
నిరంతరం శ్రద్ధ కలిగించేవాటిని గురించిన్ని, ఉత్తమ జీవితం గడిపేమార్గాలు, విద్యావశ్యకత, పరి
శుభ్రతావశ్యకత బోధించే పోస్టర్లు తయారుజేస్తారు. సులభపఠన యోగ్యాలైన నాటకాలు, కథలు,
పద్యాలు, వ్యాసాలు బాగా వ్రాసేవారికి మూడు నెలలకొక సారి వెయ్యిరూపాయలు బహుమతుల
క్రింద పంచి పెడతారు.
సులభగ్రాహ్యమైన గ్రంథసముదాయం ఈవిధంగా చేకూర్చవచ్చునని
ప్రభుత్వంవారి అభి ప్రాయం. విద్య నేర్చినవారు నేర్చుకొన్న విషయాలు మరచిపోకుండా మాటిమాటికి
జ్ఞప్తికి తెచ్చే నిమిత్తం విద్యాశాఖవారు పక్షపత్రిక నొకటి నడుపుతున్నారు. చదువ నేర్చినవారికి పంచి
పెట్టేనిమిత్తం ఉర్దూలోనూ, హిందీలోనూ నీతిశతకాలను తయారుచేస్తున్నారు. ప్రజలకు పంచి
పెట్టే నిమిత్తం ఏటా వెయ్యి రామాయణం ప్రతులను పదిఏళ్ల వరకూ ఇయ్యటానికి టంకొని రాజు గారు.
వాగ్దానం చేశారు. పుస్తకాల సప్లయికి ఛటారి నవాబుగారు మాట ఇచ్చారు.<noinclude><references/></noinclude>
htqdbyx3mgtp494mh4grz07lvydx38i
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/41
104
172624
488546
2025-06-10T14:27:17Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సమాచారాలు - సలహాలు 37 దేవారు 'మద్యపాన నిరోధక పత్రిక'ను ఉచితముగ పంపుచున్నారు. జులై నెలారంభమున వాస్తవ్యులు శ్రీ మాణిక్యశాస్త్రిగారు హరికథా కాలక్షేపము చేయగా లభించిన -- లను గ్రం...'
488546
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>సమాచారాలు - సలహాలు
37
దేవారు 'మద్యపాన నిరోధక పత్రిక'ను ఉచితముగ పంపుచున్నారు. జులై నెలారంభమున
వాస్తవ్యులు శ్రీ మాణిక్యశాస్త్రిగారు హరికథా కాలక్షేపము చేయగా లభించిన
-- లను గ్రంథాలయమునకు దానము చేసిరి. దీనితో గోలకొండ, ప్రజామిత్ర, డక్కణ్
నికల్ పత్రికలు తెప్పింపబడుచున్నవి.
సరస్వతీ నిలయము-నల్లగొండ :
ఈ గ్రంథాలయము గాఢనిద్రలో నున్నట్లు తెలియుచున్నది.
నానాంధ్ర గ్రంథాలయము - కస్తాల :
నల్లగొండజిల్లా కస్తాలగ్రామములోని పై గ్రంథాలయము తరచు మూసియుంచబడుచున్నట్లు
తెలియుచున్నది.
వయోజన విద్యా ప్ర చారం
singly is the librarian becoming an adviser to adults who wish to
mine their education. The whole adult education movement is demanding
ers for life and the librarians with the books of their knowing are to be
ef teathers in that lengthening of education."
—The new york Times.
(రామరాను జ్ఞానపిపాసులగు వయోజనులకు గ్రంథపాలకుడే ఎక్కువ సహాయకారి అగు
కన్నాడు. వయోజనవిద్యా ఉద్యమము సర్వతోముఖంగా వ్యాపింప జేయాలంటే యావజ్జీవము
జపాధ్యాయులుగా నుండువారు చాల అవసరం; తా మెరిగిన గ్రంథముల సహాయంతో
= జ్ఞానాభివృద్ధికి తోడ్పడగల గురువులలో ముఖ్యులు కావలసి ఉన్నది.)
వయోజనవిద్య— రాష్ట్రీ యప్రభుత్వాలు :
గ్రంథపాలకులే
కొంతదేశంలో నూటికి పనిమంతునకూడ అక్షరాస్యులు లేకన్న సంగతి అందరకూ తెలిసిన
వయోజన విద్యాసౌకర్య లేమిచే అక్షరాస్యులలోకూడ ఎందరో నిరక్షరాస్యులగు
కున్నారు. మన నాయకు లెన్నో సారులు ఈ విషయాన్ని గూర్చి ఉపన్యాస వేదికల మీద వాపో
కూడుకూడాను. ప్రభుత్వం సాగించడం మొదలు పెట్టాక ఈ విషయంలో పాపం సాధ్యమైనంతవరకూ
షిచేస్తున్నారు : ఏ రాష్ట్రంలో ఏంజరుగుతోందో ఒక్కసారి విచారిద్దాం :
దరాసురాష్ట్రం :
మదరాసురాష్ట్రంలో మంత్రివర్గం చేస్తున్న దేమీ లేదు!! ఇసుకమీద మేడలు మాత్రం చాల
డుతోంది. మద్యపానని షేధం, ఋణ పరిష్కార చట్టం, పొగాకుపన్ను, అమ్మకపు పన్ను మొదలైనవి!!
రాష్ట్రాలలోనా తమ భావిసౌభాగ్యానికి పునాది వయోజన విద్యావ్యాప్తే అని గ్రహించాయి
తత్వాలు!!!<noinclude><references/></noinclude>
ke6zolqzvjpdgluubkei6xil6f4rgw1
488547
488546
2025-06-10T14:28:55Z
Rajasekhar1961
50
488547
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>సమాచారాలు - సలహాలు
37
దేవారు 'మద్యపాన నిరోధక పత్రిక'ను ఉచితముగ పంపుచున్నారు. జులై నెలారంభమున
వాస్తవ్యులు శ్రీ మాణిక్యశాస్త్రిగారు హరికథా కాలక్షేపము చేయగా లభించిన
-- లను గ్రంథాలయమునకు దానము చేసిరి. దీనితో గోలకొండ, ప్రజామిత్ర, డక్కణ్
నికల్ పత్రికలు తెప్పింపబడుచున్నవి.
సరస్వతీ నిలయము-నల్లగొండ :
ఈ గ్రంథాలయము గాఢనిద్రలో నున్నట్లు తెలియుచున్నది.
నానాంధ్ర గ్రంథాలయము - కస్తాల :
నల్లగొండజిల్లా కస్తాలగ్రామములోని పై గ్రంథాలయము తరచు మూసియుంచబడుచున్నట్లు
తెలియుచున్నది.
వయోజన విద్యా ప్రచారం
singly is the librarian becoming an adviser to adults who wish to
mine their education. The whole adult education movement is demanding
ers for life and the librarians with the books of their knowing are to be
ef teathers in that lengthening of education."
—The new york Times.
(రామరాను జ్ఞానపిపాసులగు వయోజనులకు గ్రంథపాలకుడే ఎక్కువ సహాయకారి అగు
కన్నాడు. వయోజనవిద్యా ఉద్యమము సర్వతోముఖంగా వ్యాపింప జేయాలంటే యావజ్జీవము
జపాధ్యాయులుగా నుండువారు చాల అవసరం; తా మెరిగిన గ్రంథముల సహాయంతో
= జ్ఞానాభివృద్ధికి తోడ్పడగల గురువులలో ముఖ్యులు కావలసి ఉన్నది.)
వయోజనవిద్య— రాష్ట్రీయప్రభుత్వాలు :
గ్రంథపాలకులే
కొంతదేశంలో నూటికి పనిమంతునకూడ అక్షరాస్యులు లేకన్న సంగతి అందరకూ తెలిసిన
వయోజన విద్యాసౌకర్య లేమిచే అక్షరాస్యులలోకూడ ఎందరో నిరక్షరాస్యులగు
కున్నారు. మన నాయకు లెన్నో సారులు ఈ విషయాన్ని గూర్చి ఉపన్యాస వేదికల మీద వాపో
కూడుకూడాను. ప్రభుత్వం సాగించడం మొదలు పెట్టాక ఈ విషయంలో పాపం సాధ్యమైనంతవరకూ
షిచేస్తున్నారు : ఏ రాష్ట్రంలో ఏంజరుగుతోందో ఒక్కసారి విచారిద్దాం :
మదరాసురాష్ట్రం :
మదరాసురాష్ట్రంలో మంత్రివర్గం చేస్తున్న దేమీ లేదు!! ఇసుకమీద మేడలు మాత్రం చాల
డుతోంది. మద్యపానని షేధం, ఋణ పరిష్కార చట్టం, పొగాకుపన్ను, అమ్మకపు పన్ను మొదలైనవి!!
రాష్ట్రాలలోనా తమ భావిసౌభాగ్యానికి పునాది వయోజన విద్యావ్యాప్తే అని గ్రహించాయి
తత్వాలు!!!<noinclude><references/></noinclude>
5qodu4a3jrrx13yg71nmh42utqpv75n
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/40
104
172625
488548
2025-06-10T14:30:23Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' శ్రీకృష్ణగ్రంథాలయము—గృహము మార్పు : మహబూబు ఆబాదు ( నైజాం) నందలి శ్రీకృష్ణ గ్రంథాలయము పునరుద్ధరింపబడి సంవత్సరము దాటినది. శ్రీ కొమరగిరి వెంక టేశ్వరరావుగారి ఆధిపత్యమున నిద...'
488548
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />36
ఆంధ్రగ్రంథాలయం</noinclude>
శ్రీకృష్ణగ్రంథాలయము—గృహము మార్పు :
మహబూబు ఆబాదు ( నైజాం) నందలి శ్రీకృష్ణ గ్రంథాలయము పునరుద్ధరింపబడి సంవత్సరము
దాటినది. శ్రీ కొమరగిరి వెంక టేశ్వరరావుగారి ఆధిపత్యమున నిది దినదినాభివృద్ధి గాంచుచున్నది.
శ్రీయుత గండ్ర నారాయణ రావు గారు కొంత కాలమువరకు గ్రంథాలయమునకు తమగృహము నుచిత
ముగ నొసంగిరి. 25–5 39 వ తేదీ గ్రంథాలయము నూతన గృహమునకు మార్చినప్పుడు మహాజన
సభ జరుపబడినది.
శ్రీ వీరేశలింగ పుస్తక భాండాగారము — మోరి :
పై భాండాగారము యొక్క కార్యనిర్వాహకవర్గము 295–39 వ తేదీ ఉదయం జాన
శంకరయ్యగారి భవనమున సమావేశమై శ్రీ శంకరయ్యగారు మోరి గ్రామస్థుల ఉపయోగార్ధము తమ
స్వంత ధనముతోను, స్థిరమైన ఆస్తితోను “ శ్రీ నాగయ్య పుస్తక భాండాగారము”ను 23-1-39 వ
తేదీనుండి సాగించుచుండుటచే దాని ఉద్దేశ్యముల నామోదించుచు తమ భాండాగారమును దాని
కిచ్చి వేయుటకు అంగీకరించిరి.
ఈశ్వర పుస్తకభాండాగారము — నూతనభవన ప్రవేశము :
కాకినాడ రామారావుపేటలోని ఈశ్వరపుస్తక భాండాగారమునకు నిర్మించిన నూతన భవన
మును 6-6-39 వ తేదీ సాయంత్రము శ్రీ లక్కరాజు సుబ్బారావు యం. యల్. సి. గారు తెరచిరి.
భవన నిర్మాణమునకు రిటైర్డు డిప్యూటీ కలెక్టరు శ్రీ సుసర్ల శ్రీనివాసరావుగారు రు 1,116-0-0 లు
విరాళమునిచ్చిరి. ఈభాండాగారమును 1916 వ సం॥ లో శ్రీ యాతగిరి లక్ష్మీ వేంకటరమణ గారు
మున్నగు మిత్రుల ప్రోత్సాహముతో కీ.శే. గెడ్డం వేంకటశాస్త్రిగారు స్థాపించిరి. ప్రస్తుతము దీనికి
131 మంది సభ్యులు గలరు. సగటున నిత్యము 100 మంది గ్రంథాలయమున కరుదెంచుచుందురు.
ఈ సంవత్సరము శ్రీ జమ్మలమడక జగన్నాథంగా రధ్యక్షులుగను, శ్రీ వంకాసుబ్బారావు, పెద్దాడ
బంగార్రాజుగాళ్లు కార్యదర్శులుగాను పనిచేయుచున్నారు.
దేశోద్ధారక గ్రంథాలయ భవననిర్మాణము:
గుంటూరుజిల్లా ఉప్పుగుండూరు గ్రామములో శ్రీశరణు రామస్వామిచౌదరి గారిచే శంకు
స్థాపన చేయబడిన పై గ్రంథాలయభవన నిర్మాణము పూర్తి గావచ్చినది. దిగువ విరాళములు వస్తూ లై
నవి. వర్తక సంఘమువారు రు 100-0-0; వంకా శేషగిరిరావుశ్రేష్ఠిగారు రు 100-00; గోగినేని
న్యాసాభ క్త రాజు గారు రు 116-0-0; రాతికంపెనీవారు రు 100-0-0; నంబూరి వెంకయ్యగారు
రు 40-0-9; పేరాల వెంకట సుబ్బయ్య గారు రు 25-0-0; లచ్చం శెట్టి రామయ్య గారు 15-0-0.
విజ్ఞా నాంధ్రభాషా నిలయము భువనగిరి (నైజాం):
దీనిని 20 సం॥ల క్రితము శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులుగారు స్థాపించిరి. దీనికి
స్వంత భవనమున్నది. 30-40 సభ్యులు కలరు. దీనికి కార్యదర్శి శ్రీ ఉత్పల వెంకట్రావు పంతులు
గారు 6 నెలల క్రితం పూరువిడిచి వెళ్ళినప్పటినుండి దీని నెవ్వరు గాని తెరచుట లేదు.
శ్రీ భారతీ నిలయము—నల్లగొండ (నైజాం) :
1921 వ సం॥లో స్థాపింపబడిన ఈ గ్రంథాలయము ఆర్యసమాజము వారి అధీనమున మంచివృద్ధికి
వచ్చినది. ఇందుగల 2000 పుస్తకములలో మతగ్రంథము లెక్కువ. హైదరాబాదు టెంపరెన్సు<noinclude><references/></noinclude>
6llv29l4urjelwpl01bzs9v656pcht0
పుట:2015.386215.kumaara-sanbhavamu.pdf/7
104
172626
488564
2025-06-10T16:33:48Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '(\1) వేశ్యల వర్ణనము విట విదూషకాదుల చతురసంభాషణములు ఆశ్వాసాంతము నవమాశ్వాసము పెండ్లికూఁతురుగు పార్వతి వర్ణన 263 సెండ్లికొడుకగు నీశ్వరుని వర్ణన 274 పార్వతీశ్వరుల వివాహవర్ణన 279 మ...'
488564
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>(\1)
వేశ్యల వర్ణనము
విట విదూషకాదుల చతురసంభాషణములు
ఆశ్వాసాంతము
నవమాశ్వాసము
పెండ్లికూఁతురుగు పార్వతి వర్ణన
263
సెండ్లికొడుకగు నీశ్వరుని వర్ణన
274
పార్వతీశ్వరుల వివాహవర్ణన
279
మన్మధుఁడు పునర్జీవితుఁడగుట
285
పార్వతీశ్వరుల వివాహోత్సవమును జూచిన పౌరుల వేడుకలు
292
పార్వతీశ్వరుల వనవిహారము
320
మధుపానగోష్ఠి
340
పార్వతీశ్వరుల రతివర్ణన
352
దేవతలు పార్వతీశ్వరులకడ కగ్నిని బంపుట
363
ఆశ్వాసాంతము
365
దశమాశ్వాసము
శివుని వీర్యముం దాల్చిన యగ్ని శరవణ సరసి కరుగుట
అగ్ని రతిక్రీడాపరులైయున్న పార్వతీశ్వరుల కడకు వచ్చుట
369
376
అగ్ని సప్తర్షుల భార్యలతోఁ గ్రీడించుట
388
అగ్ని సాంగత్యమున సప్తర్షుల భార్యలు గర్భవతులగుట
393
కుమారోత్పత్తి
నారదాగమనము
సురపతి కుమారునిపై నెత్తివచ్చుట
బృహస్పతి కృత దారిద్ర్యవిద్రావణస్తవము
కుమారుని యువరాజ పట్టాభిషేకము
కుమారస్వామి కృత క్రౌంచభేదనము
400
403
408
426
435<noinclude><references/></noinclude>
kdbkwz6yr1ls618gky7luqllk0p1nww
పుట:2015.386215.kumaara-sanbhavamu.pdf/8
104
172627
488565
2025-06-10T16:35:03Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '(VII) కుమారుఁడు సుమతినిఁ దారకునికడకు రాయబారిగాఁ బంపుట 451 తారకుని దూత కుమారస్వామికడకు వచ్చుట 470 తారకునకు శుక్రుఁడు రాజనీతి నుపదేశించుట 486 శుక్రుని వాక్యములకుఁ దారకుని ప్రత్యా...'
488565
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>(VII)
కుమారుఁడు సుమతినిఁ దారకునికడకు రాయబారిగాఁ బంపుట
451
తారకుని దూత కుమారస్వామికడకు వచ్చుట
470
తారకునకు శుక్రుఁడు రాజనీతి నుపదేశించుట
486
శుక్రుని వాక్యములకుఁ దారకుని ప్రత్యాఖ్యానము
495
ఆశ్వాసాంతము
498
ఏకాదశాశ్వాసము
కుమారస్వామి సేన యుద్ధప్రస్థానము
సూర్యాస్తమయము
కుమారస్వామి సేనయందలి వీరుల యుత్సాహవాక్యములు
యుద్ధవీరుల భార్యల పరితాపము
సూర్యోదయము
కుమారస్వామి సేనలోఁ జతురంగబలముల యుద్ధసన్నాహము
504
524
526
540
546
548
కుమారుఁడు గజము నారోహించుట
551
తారకుని యుద్ధ సన్నాహము
555
శుక్రుఁడు తారకునకు అమరవీరులను నిరూపించుట
562
బృహస్పతి కుమారస్వామికి రాక్షసవీరులను నిరూపించుట
573
యుద్ధారంభము
577
సూర్యాస్తమయము
635
ఆశ్వాసాంతము
638
ద్వాదశాశ్వాసము
విరూపాక్ష కుంజరాక్షుల యుద్ధము
కుబేరోగ్రదంష్ట్రుల యుద్ధము
పవనమందారకులు యుద్ధము
వరుణ మహాబాహుల యుద్ధము
నిర్పతి ఆరణి దుర్వారులతో యుద్ధము చేయుట
648
655
658
662
664<noinclude><references/></noinclude>
akqn1kvk913wfee7edntqmwrjz46npz
పుట:2015.386215.kumaara-sanbhavamu.pdf/9
104
172628
488566
2025-06-10T16:35:53Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '(VIII) యమకేతుమాటల యుద్ధము 668 అగ్ని మహాకాయుల యుద్ధము 673 ఇక్ష్వాకుడు పెక్కండ్రు రాక్షసులను జంపుట 673 ఇంద్ర జంభాసురుల యుద్ధము 681 విష్ణు నరకాసురుల యుద్ధము 688 విష్ణు మురాసురుల యుద్ధము...'
488566
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>(VIII)
యమకేతుమాటల యుద్ధము
668
అగ్ని మహాకాయుల యుద్ధము
673
ఇక్ష్వాకుడు పెక్కండ్రు రాక్షసులను జంపుట
673
ఇంద్ర జంభాసురుల యుద్ధము
681
విష్ణు నరకాసురుల యుద్ధము
688
విష్ణు మురాసురుల యుద్ధము
నర సహస్రకవచాసురుల యుద్ధము
విష్ణు కాలనేముల యుద్ధము
ప్రమధులు రాక్షసులను దాఁకుట
690
691
694
701
మహామాయ రక్తబీజునిఁ దాఁకుట
705
విఘ్నేశ్వరుఁడు రాక్షసవీరులపై దండెత్తుట
710
తారకుఁడు దేవసేనఁ దాఁకుట
713
కుమార తారకుల యుద్ధము
718
తారకాసురవధ
752
తారక సంహారకుఁడగు కుమారుని దేవత లభినందించుట
755
కుమారుని శివపుర ప్రవేశము
763
దేవత లర్ధనారీశ్వరునిఁ జూచుట
766
శివుఁడు కుమారునకు జ్ఞానోపదేశంబు చేయుట
ఆశ్వాసాంతము
772
782<noinclude><references/></noinclude>
49307hejj73re49ch4kq9hu443p8gfr
ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/సంచార గ్రంథాలయాలు
0
172629
488576
2025-06-10T17:16:57Z
Vjsuseela
1850
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1|సంచిక 1]] | రచయిత = అయ్యంకి వెంకటరమణయ్య | అనువాదం= | విభాగము =ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/సంచార గ్రంథాలయాలు|సంచార గ్రంథ...'
488576
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1|సంచిక 1]]
| రచయిత = అయ్యంకి వెంకటరమణయ్య
| అనువాదం=
| విభాగము =[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/సంచార గ్రంథాలయాలు|సంచార గ్రంథాలయాలు]]
| ముందరి = [[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/'అందరికీ పుస్తకాలు!'|అందరికీ పుస్తకాలు!]]
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1939
}}
<pages index="Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf" from=12 to=16 tosection="16A"/>
<pages index="Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf" from=9 to=10 />
{{PD-India}}
[[వర్గం:ఆంధ్ర గ్రంథాలయం-రచనలు]]
fpmtha0e4ydqk75p24k4qc67m26m8eh
488577
488576
2025-06-10T17:18:03Z
Vjsuseela
1850
488577
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1
| రచయిత = అయ్యంకి వెంకటరమణయ్య
| అనువాదం=
| విభాగము =[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/సంచార గ్రంథాలయాలు|సంచార గ్రంథాలయాలు]]
| ముందరి = [[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/'అందరికీ పుస్తకాలు!'|అందరికీ పుస్తకాలు!]]
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1939
}}
<pages index="Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf" from=12 to=16 tosection="16A"/>
<pages index="Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf" from=9 to=10 />
{{PD-India}}
[[వర్గం:ఆంధ్ర గ్రంథాలయం-రచనలు]]
q1e2mfuf21xp5zgrq0ws6g6m8rp8ekz
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/17
104
172630
488578
2025-06-10T17:45:24Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దారు */
488578
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>{{Center|{{p|fs125}}పూర్వ గ్రంథాలయములు</p>}}
ఇన్ని విధములగు మార్పుల కాలవాలమై ప్రపంచమున కాదర్శప్రాయమైన
అమెరికా గ్రంథాలయము పెంపొందినది 19 వ శతాబ్దపు రెండవ అర్ధ భాగమందయ్యు
నంతకు పూర్వమును నచ్చట గ్రంథాలయములు లేకపోలేదు. 18 వ శతాబ్ద ప్రారంభ
మున అమెరికాయందు క్రైస్తవ దేవళములకు, పీఠములకు అనుబంధముగనున్న మత
విషయక గ్రంథాలయములు కొన్ని ముఖ్యముగ దక్షిణ ప్రాంతమున 'థామస్ బే'
అను నాతనిచే నెలకొల్పబడినవి. 'థామస్' బైబిల్ ప్రచారము నిమిత్త మేర్పడిన
సంఘమునకు స్థాపకుడును, కార్యదర్శియునై యుండెను. ఈ గ్రంథాలయములు క్రీస్తు
మత ప్రచారకుల నిమిత్త మేర్పరుపబడినను తక్కినవారును వాని నుపయోగించు
కొనుట కవకాశములు కల్పింపబడెను.
అనంతరము సుమారొక నూరు సంవత్సరములకు పట్టణ గ్రంథాలయములు,
పాఠశాలాప్రాంత గ్రంథాలయములు ప్రారంభమైనవి. ఇందు రెండవరకమునకు చెందిన
గ్రంథాలయములు పట్టణములలో నొక్కొక్క పాఠశాల పనిచేయు ప్రాంతము యొక్క
ఉపయోగార్ధ మేర్పాటు చేయబడెడివి. వయోజనుల కుపకరించు గ్రంథములే
వీనియందెక్కువగ నుండెడివి. పాఠశాలా భవనములందే ఇవి భద్రపరుపబడెడివి.
ఉద్యోగులకు, విద్యార్థులకుమాత్రమేగాక సంఘమునందలి చదువుకొన్నవా
రందరికి నుపయోగించు కళాశాలగ్రంథ భాండాగారములును అప్పుడు కొన్ని పని
చేయుచుండెను. చందాదారులకు మాత్రముపయోగపడు నొక రకపు సార్వజనిక
పుస్తకాలయములును అప్పటికములునందుండెను.
{{Center|{{p|fs125}}సార్వజనిక గ్రంథాలయపు పుట్టుక</p>}}
ఇంతదనుక చెప్పబడిన పూర్వగ్రంథాలయము లన్నియు ప్రభుత్వ సంబంధ
మంతగా లేక వ్యక్తులప్రోత్సాహముపైననే నెలకొల్పబడి పనిచేయుచుండెను. ఇట్లు
కొంతకాలము గడచినపిమ్మట 1848 వ సంవత్సరములో 'మెసాచుసెట్సు' రాష్ట్రమున
గల 'బోస్టన్' నగరమున సార్వజనిక గ్రంథాలయము నిర్వహించు నిమిత్తము వత్సరము
నకు 5 వేల డాలర్లు వసూలు చేయు అధికారము చట్టముద్వారా సంప్రాప్తమయ్యెను,
తత్ఫలితముగ 1854 వ సంవత్సరమందు 'బోస్టన్' నందొక గ్రంథాలయము స్థాపింప
బడెను. పై శాసనము 1851వ సంవత్సరములో నారాష్ట్రమునగల మిగిలిన పట్టణ
ములకును అనువర్తింపబడెను. ఇట్టి చట్టములే క్రమక్రమముగ అమెరికాయందలి
అన్ని రాష్ట్రములలోను వ్యాపించి తద్వారా అచ్చటి పట్టణములలో చాల భాగము
గ్రంథాలయముల స్థాపించి పోషింపసాగెను. ఈ యుద్యమమునకు 1876వ సంవత్స
రములో స్థాపింపబడిన అమెరికాదేశ గ్రంథాలయ సంఘము చాలగా సాయపడెను.<noinclude><references/></noinclude>
l9yxugqaoc29qonxgcq36g2o3j1kxq1
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/18
104
172631
488579
2025-06-10T18:31:25Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దారు */
488579
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>ఇట్లేర్పడిన చట్టములు పట్టణవాసులకేగాక పల్లెప్రజలకును నుపయోగించుటకు నేర్పాటు అనంతరము కొంతకాలమునకు చేయబడెను. జనపద ప్రాంతములును
తమతము గ్రంథాలయముల స్థాపించి నడపుకొనుట కనుకూలముగ చాలరాష్ట్రములు
శాసనముల గావించెను. అచ్చటచ్చట కేంద్రములందు నిర్మింపబడిన శాఖానిలయముల ద్వారాను, మోటారుబండ్లపై పంపబడు సంచార గ్రంథాలయములద్వారాను
పల్లెప్రజలకు పుస్తకములందజేయుచు నగరములతోపాటు గ్రామములకును అమెరికా
గ్రంథాలయము లుపయోగపడుచున్నవి.
{{Center|{{p|fs125}}గ్రంథముల నిండ్లకిచ్చుట</p>}}
ఈవిధముగ నేర్పడిన శాసనముల ననుసరించి ప్రజలు పన్నుల రూపమున
గ్రంథాలయములకు పోషణనిచ్చి తన్నిర్వహణమునకు సాయపడుచుండ వాని నిర్వాహకులును తత్ప్రయోజనమును పూర్ణముగ ప్రజలకెల్లరకు నందజేయు సంకల్పముతో
వానిని సాగించిరి. ఇందు నిమిత్తము చేయబడిన మార్పులలో మొదట చెప్పతగినది
పాఠకులకు పుస్తకములను పఠనార్థ మిండ్లకిచ్చుట. ఈ పద్ధతి చిన్న గ్రంథాలయము
అందును, చందాపద్ధతిని నడుపబడిన భాండాగారములందును చాల కాలముగ నమలు
మందున్నను, పరిశోధనాది కార్యములుకుపకరించు పెద్ద పెద్ద గ్రంథాలయములందు
మొన్న మొన్నటివరకు ప్రవేశించలేదు. ఇప్పటికిని నిది గ్రంథాలయమందున్న పుస్తక
ములలో కొంత భాగమునకు మాత్రమే వర్తించుట కొన్ని గ్రంథాలయములందు మనము
చూడవచ్చును. చదువరుల సౌకర్యములను గమనించి పాలకులు నిర్ణయించు కొన్ని
గ్రంథములు గ్రంథాలయమునుండి బయట కీయబడకున్నను నిప్పుడమెరికాయందలి
సార్వజనిక గ్రంథాలయములన్నియు చదువరులకు పుస్తకములు నిండ్ల కిచ్చుచున్నవి.
{{Center|{{p|fs125}}స్వేచ్ఛాపలబ్ధి</p>}}
'స్వేచ్ఛోపలబ్ధి' విధానము చిన్న గ్రంథాలయములకు దప్ప పెద్ద పెద్ద
భాండాగారముల నమలు జరుపుట సాధ్యముకాదను తలంపు చాలకాల ముండెడిది.
1877వ సంవత్సరములో లండనునగరమున జరిగిన గ్రంథాలయ మహాసభలో అమె
రికాదేశ గ్రంథాలయ సంఘ కార్యదర్శియగు 'మెల్విల్ డ్యూయీ' సహితమీ పద్ధ
తిని నిరసించెను. 1888 వ సంవత్సరములో అమెరికాదేశ గ్రంథాలయ సంఘ సభయందీ విషయమై మొట్టమొదట ప్రస్తావింపబడీ గ్రంథాలయమునందలి కొన్ని భాగములకు
మాత్రమే ఇది వర్తింజేయవచ్చునని దీని యనుకూలురచే తీర్మానింపబడెను.
ఈవిధానమును అమెరికాయందు ముందుగా నమలుజరిపినది 'క్లెవ్ లాండ్' పబ్లిక్
లైబ్రరీయని తెలియుచున్నది. 1894వ సంవత్సరము పై గ్రంథాలయ నివేదిక అన్ని
వేళలు, నెల్లవారును గ్రంథాలయమందలి పుస్తకముల నన్నింటిని, నిరాటంకముగ<noinclude><references/></noinclude>
an5eh5m6kxblp9r8tib1vq4j7utlb3e
ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/అమెరికాదేశ గ్రంథాలయము
0
172632
488580
2025-06-10T18:33:13Z
Vjsuseela
1850
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1 | రచయిత = అయ్యంకి వెంకటరమణయ్య | అనువాదం= | విభాగము =ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/అమెరికాదేశ గ్రంథాలయము|అమెరికాదేశ గ్రం...'
488580
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1
| రచయిత = అయ్యంకి వెంకటరమణయ్య
| అనువాదం=
| విభాగము =[[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/అమెరికాదేశ గ్రంథాలయము|అమెరికాదేశ గ్రంథాలయము]]
| ముందరి = [[ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 1/సంచార గ్రంథాలయాలు|సంచార గ్రంథాలయాలు]]
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1939
}}
<pages index="Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf" from=16 to=23 fromsection="16B"/>
{{PD-India}}
[[వర్గం:ఆంధ్ర గ్రంథాలయం-రచనలు]]
6tc7p4q6efkj8q8ptnpfu8l83jj7sd2
దస్త్రం:భారతము-పీఠికలు.pdf
6
172633
488596
2025-06-11T01:34:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
488596
wikitext
text/x-wiki
== లైసెన్సింగ్ ==
{{PD-India}}
hj0sf97r04cynfx14q7glftdni7a88z
సూచిక:భారతము-పీఠికలు.pdf
106
172634
488598
2025-06-11T01:37:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
[[WP:AES|←]]Created page with ''
488598
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=శ్రీమదాంధ్రమహాభారతము - పీఠికలు
|భాష=te
|సంపుటి=
|రచయిత=పలువురు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
g78edihigmo3mebjcl00jgp3quqhqfu
488599
488598
2025-06-11T01:37:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
488599
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=శ్రీమదాంధ్రమహాభారతము - పీఠికలు
|భాష=te
|సంపుటి=
|రచయిత=పలువురు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=MS
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
fgifej6lazirad03wkv37d0oms8dsll
488658
488599
2025-06-11T02:54:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
488658
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[శ్రీమదాంధ్రమహాభారతము - పీఠికలు]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=పలువురు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=MS
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
tfnnh37yirrzn0k666cnab7hm0fc00p
పుట:భారతము-పీఠికలు.pdf/1
104
172635
488600
2025-06-11T01:39:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Css image crop |Image = భారతము-పీఠికలు.pdf |Page = 1 |bSize = 417 |cWidth = 141 |cHeight = 60 |oTop = 33 |oLeft = 132 |Location = center |Description = }} శ్లో. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్, పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్.. శ్రీపరమేశ్వరుం...'
488600
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop
|Image = భారతము-పీఠికలు.pdf
|Page = 1
|bSize = 417
|cWidth = 141
|cHeight = 60
|oTop = 33
|oLeft = 132
|Location = center
|Description =
}}
శ్లో. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్,
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్..
శ్రీపరమేశ్వరుండు నిజమాయావిజృంభిత మైన యీచరాచరజగంబున
లోకాను గ్రహ కాంక్షం బూని దుష్టని గ్రహశిష్ట పరిపాలనంబుల కై యయ్యా
కాలంబుల నవతరించి యొక్కొక్క మహాకార్య మొనరించుచుండు సనుటకు మనము
వినుచున్న రామకృష్ణాద్యవతారములే ప్రమాణము. అభగవదవతారపూరుషుల
పావన చరిత్రములు తాత్కాలికమనోరంజకము లై యంతరింపకుండఁ వానిని
శాశ్వతంబుగ జీవింపఁ జేసిన త్రికాల వేత్త లగు మహర్షులు గూడ లోకహితొ
రంబుగ నుదయించిన భగవదంశ సంభూతు లగుమహాపురుషులే యనుట యెంతయు
నిక్కము. నారాయుపకారమే యొనరింపక పోయి రేని శ్రీరామాదులయుదం
తములు దెలిసికొని యానందించుట గారు గదా? వారినామము లైన నుచ్చరిం
చుట మనకు సాధ్య మగునా? ఆహా! భగవంతునియవతారములు గృత్యములుఁ
గూఢ దేనికి సశ్యము లై సుతి కెక్కుచుండెనో యట్టిక వితామతల్లి వాగ్రూప
యైన పరమాత్మ కలయే యనుటకంటె దానిమ కి నేమని పొగడఁ దగును?
దీనిని బ్రశంసించురాజతరంగిణిలో నియీ
క్రిందికల్హణ వాక్యములయర్థ మిట్లున్నది.
'రమ్య నిర్మాణసమర్థు లగుకవిబ్రహ్మలు గాక గతించిన కాలమును దృష్టిగోచరంబు
గావింప నింక నెవ్వఁడు సమర్థుఁ డగును? దేనియనుగ్రహము లేక సకల భూతల
మేలిన చక్రవర్తులు గూడ స్మరణకు రాఁ జూలలో యట్టికవికృత్యమునకు నమస్కరిం
చెదను. ఓయన్నా ! సత్కవికృత్యమా ! నీదయ లేనికారణంబున సకలైశ్వర్యం
బుల ననుభవించిన వారే యైనను బెక్కండ్రు రాజులు పుట్టినట్లే లోకమునకుఁ
దెలియకుండఁగఁ బోయిరి. ని న్నే మని నుతింతును? నీవు లేనిచో జగ మంతయు
సంధప్రాయమే,’
a.
ఈ ప్రసంగమున రామకృష్ణాదులు నిజముగా నవతరించిరా ? రామాయణ
ఈ
భారతాదికథలు సత్యము లగునా? యనువిషయ మా స్తికబుద్ధి గలవారలకుఁ
మా
జర్చనీయము గాదు. ఇక నేమన' రామధర్మరాజూదులవలెఁ బ్రవర్తింపఁ దగును
గాని రావణదుర్యోధనాదులవలెఁ గా' దనునది మొదలుగాఁ బలువిధముల
నీతిభ క్తిజ్ఞాన వైరాగ్యములను బోధించునమ్మహాకావ్యములలోని విషయమే మనకు
గ్రాహ్య మని సంతసింపనగును. అట్టివానిలో వేనిని బఠించునపుడు గాని వినువ
వుడు గాని త తన్నాయకుల చరిత్రములు కన్నులకుఁ గట్టినట్లుగా నుండి చునస్సు
a<noinclude><references/></noinclude>
fqhc214n28y2m4o763btty5g3q9gxjx
పుట:భారతము-పీఠికలు.pdf/2
104
172636
488601
2025-06-11T01:40:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ii నకుఁ దన్మయత్వము గలిగించునో యట్టిమహాగ్రంథములు రచించి లోకంబునకు మహోపకార మొనరించిన మహానుభావు లనేకులు గలరు గాని వారిలో నెల్ల వేదములకుఁ దరువాత నూతనక వితాసృష్టి నొనర్చినయ...'
488601
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ii
నకుఁ దన్మయత్వము గలిగించునో యట్టిమహాగ్రంథములు రచించి లోకంబునకు
మహోపకార మొనరించిన మహానుభావు లనేకులు గలరు గాని వారిలో నెల్ల
వేదములకుఁ దరువాత నూతనక వితాసృష్టి నొనర్చినయాద్యకవి బ్రహ్మ యగు వాలీ
మహర్షియు దానిం బెంచి పోషించిన నారాయణాపరావతారుఁ డగు వ్యాసమహ
ర్షియు లోకంబునకు జ్ఞాననేత్రం బొసంగిన భగవత్పాదు లనుటకు వారికిని వారికృతి
నాయకులకునుబదులుగా వారిరామాయణ భారత భాగవతము లిశ్కాలమునఁ గూడ
మన దేశంబున నెల్ల యెడల నవిచ్ఛిన్నముగా భక్తి శ్రద్ధలతోఁ బూజింపఁబడుచుండు
టయే ప్రమాణము, మఱియుఁ దమరచనలయందు సత్యవిశ్వాసమును గలిగించి లోక
మును దరింపఁజేయుటకో యనఁ గుళలవపోషణరూపంబున శ్రీ రామునితోఁ దనకు
సంబంధము గలిగించికొని వాల్మీకి వర్ణించిన రామాయణకథయుఁ, దాను గౌరవ
వంశమంతరింపకుండఁగ నిలిపినట్లే కాక కథతోఁ దన కామూలాగ్రముగా సంబం
ధము దెల్పికొని వ్యాసుండు వర్ణించిన శ్రీకృష్ణవిలాసరూపం బగు భారతకథయు, నే
మహత్త్వము లేకయే పెక్కు వేల సంవత్సరములనుండి యాసేతుహిమాచలంబును
గలభారతీయులహృడ యములనే కాక ఖండాంతర వాసులచి
త్తములను గూడ రంజిం
పఁజేయ సమ
సమర్థము లగునా? ఈ ప్రసంగంబున మరల వాల్మీకిరఘువీరులును వ్యాస
నాను దేవులును సమకాలికులా యని సంశయించుటచేఁ గాని చర్చించుటచేఁగాని
యినుమంతయుఁ బ్రయోజనంబు లేదనియు నైహికాముష్మికసుఖప్రదంబు లైన
యాకథలను బ్రమాణబుద్ధితోఁ బఠించి వానివలనఁ జెందఁ దగిన శ్రేయస్సు నొం
దుటయే జన్మసాఫల్యమనియుఁ దలంపనగును. అందు:-
సుహా భారత ప్రశంస.
ఏయది నారాయణకథ యని విఖ్యాతిఁ జెందెనో దేనిని బంచమవేద మని
యార్యులు బ్రశంసించిరో దేనిచే బ్రహ్మజిజ్ఞాసువులు సంసారసాగరముఁ దరించిరో
దేనికై శౌనకాదులు దత్తావధాను లై చిత్తశుద్ధిం జెందిలో దేనివలన ధర్మ
వేత్తలు సకలధర్మసంశయనివృత్తింబొందిలో దేనికిఁ జతుర్వేద సారము బీజమయ్యెనో
దేనియందుఁ జతుర్వర్గంబుల కనగళంబు లగుఘంటాపథంబులు గనంబడునో యా
మహాభారత మిట్టిది యనుట శ్రీ క్రింది భారత పద్యమే ప్రమాణము.
క్షీ
సీ. “ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, యధ్యాత్మవిదులు వేదాంత మనియు
లాక్షణికులు సర్వలక్షణం బనియును, నైతిహాసికు లితిహాస మనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రం బని, కవివృషభులు మహాకావ్య మనియుఁ
బరమపౌరాణికు ల్బహుపురాణ సముచ్చ, యం బని మహిఁ గొనియాడుచుండ
ఆ. వివిధ వేదతత్త్వవేది వేదవ్యాసుఁ, డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై, పరఁగుచుండఁ జేసె భారతంబు."<noinclude><references/></noinclude>
gxkzy7jo7j2x3h9haxydgh3i2m74mr9
పుట:భారతము-పీఠికలు.pdf/3
104
172637
488602
2025-06-11T01:40:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కృష్ణద్వైపాయనుండు తనతల్లి యగుసత్యవతినియోగంబునను భీష్మునియను మతిని గౌరవాన్వయము నిలిపి హిమవత్పర్వత ప్రాంతమందలి తనయాశ్రమమున కేగి తపం బొనరించుకొను చుండి ధృతరాష్ట్ర పాం...'
488602
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కృష్ణద్వైపాయనుండు తనతల్లి యగుసత్యవతినియోగంబునను భీష్మునియను
మతిని గౌరవాన్వయము నిలిపి హిమవత్పర్వత ప్రాంతమందలి తనయాశ్రమమున
కేగి తపం బొనరించుకొను చుండి ధృతరాష్ట్ర పాండురాజవిదురులు పుట్టి పెరిగి
పెద్దవారై పరమగతిని జెందిన పిదప నీభారతంబును రచియించి జనమేజయుఁడు
ప్రార్థింపఁగా నతనికి దీనిని వినిపింపఁ దనశిష్యుఁ డగువైశంపాయనుని నియోగించి
నట్లుగా నతఁడే గ్రంథాది నిట్లు వ్రాసికొనెను.
శ్లో. “మాతుర్ని యోగా ధర్మాత్మా గాంగేయస్య చ ధీమతః,
క్షేత్రే విచిత్రవీర్యస్య కృష్ణద్వైపాయనః పురా,
నగ్నీ నివ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్,
ఉత్పాద్య ధృతరాష్ట్రం చ పాండుం విదుర మేవ చ
జగామ తపసే ధీమాన్ పున రేవాశ్రమం పతి,
తేషు జా తేషు వృద్ధేషు X తేషు పరమాం గతిమ్.
అబ్రవీ ద్భారతం లోకే మానుషే జెస్సి న్మహాఋషిః,
జనమేజయేన పృష్ట స్సన్ బ్రాహ్మణే శ్చ సహస్రశః,
శశాస శిష్య మాసీనం వైశంపాయన మంతి కే.”
+=I సుహాభారతాదిశబ్దనిర్వచనము. -
వేదవ్యాసుఁడే తనయీ మహాకావ్యమును జయమనియు నీతిహాస మనియు
సంహిత యనియు మహాభారతమనియు వ్యవహరించి యుండుటచే వీని కన్నిటికి
నర్థ 'మొక్కటియే యని యీ క్రిందివిధముగా గ్రహింపఁ దగియున్నది.
చతుర్ణాం పురుషార్థానా మపి హేతౌ జయో మతః,”
ధర్మార్థ కామమోక్షములకు సాధన మైన గ్రంథమునందుఁ గూడ జయ
శబ్దము వర్తించుచున్న దనెడికోశమును బట్టి సకలవేదసార మయిన యీగ్రంథ
మునకు జయనామ ముచిత మగుచున్నది.
"
ధర్మార్థ కామమోణా ముప దేశ సమన్వితమ్,
పూర్వవృత్తకథాయుక్త మితిహాసం ప్రచక్ష తే
25
చతుర్వర్గములయుష దేశముతోఁ గూడినదై మున్ను జరిగిన కథను దెల్పు
నట్టిదాని నితిహాస మందురని యుండుటచేతను 'ఇతిహా పారంపర్యోప దేశ ఆస్తే
ఒస్మిన్నితి' అనఁగా నీలాగున జరిగినది యని క్రమ క్రమాగత మైనయుప దేళ<noinclude><references/></noinclude>
gxcpbget5ivsy8xcda2mmmctdolbcz2
పుట:భారతము-పీఠికలు.pdf/4
104
172638
488603
2025-06-11T01:40:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'iv మీందుఁ జెల్లుచున్నది గావున నితిహాస మని చెప్పఁబడుచున్నది యనువ్యుత్పత్తి చేతను సకలార్థసాధక మైనదీని కితిహాసనామ ముచితమగుచున్నది. భారతః పంచమో వేదః కారో వేదః పంచమ శృయం మహాభ...'
488603
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>iv
మీందుఁ జెల్లుచున్నది గావున నితిహాస మని చెప్పఁబడుచున్నది యనువ్యుత్పత్తి
చేతను సకలార్థసాధక మైనదీని కితిహాసనామ ముచితమగుచున్నది.
భారతః పంచమో వేదః
కారో వేదః పంచమ శృయం మహాభారతం వినుః,
వేదై శ్చతుర్భి స్సహితాం వ్యాస స్యాద్భుతకర్మణః, ”
ఇత్యాదివాక్యములచేఁ దెలియ నగు వేదతుల్యత్వము వేదార్ధ బోధకత్వము
న నెడి దీని లక్షణములే దీనిసంహితానామమును విశదపఱచుచున్నవి.
భారం= వేదశాస్త్రములనుండి సారాంశమును, తనోతి వి స్తరింపఁ జేయు
నది గావున భారత మనియు, భరతవంశరాజులను గూర్చి చెప్పునది గాన భారత
మనియు నింక నిట్లే దీనికి గొన్ని నిర్వచనములు కలవు గాని 'పూర్వమందు దేవ
తలు త్రాసులో నొక్క ప్రక్క నాలుగు వేదములను నింకొక ప్రక్క దీనిని బెట్టి
తూఁచఁగా గొప్పదియు బరువుగలదియు నగుటచే నిదియే వేదములకంటే నె
క్కువ తూఁఁ గావున దీనికి మహాభారతమను పేరు గలిగిన' దని వ్యాసుఁడు వ్రా
సినవ్యుత్ప త్తియే దీనిమహత్త్వమును వెల్లడించుచుఁ జతుర్వర్గసాధనంబు చతుర్వే
దసారంబు నగుదీనియెడఁ బైని చెప్పిన నామములకుఁ దనతో నాక్యమును గలిగిం
చుచు నెంతయు నుచితతమం బగుచున్నది. ఇహపరములను గరతలామలకంబు
గావించు ననేకము లైనయు పాఖ్యానములచే మనోహరమై కురువంశ విస్తారము
గాంధారీధర్మశీలము కుంతీ ధైర్యము విదురుని ప్రజ్ఞ పాండవుల సత్యవర్తనము ధార్త
రాష్ట్రులదుర్వృత్తము వాసుదేవమాహాత్మ్యము
వాసు దేవమాహాత్మ్యము ననెడి ప్రధాన విషయంబులు
గలిగి శ్రావ్యంబై లేఖ్యంబై లక్షల్లో కంబులచే విరాజిల్లుచున్న యీపంచమామ్నా
యమును సేవించువారలకుఁ గలుగు ఫలముల నీ క్రింది పద్యమే తెలుపుచున్నది.
సీ. “ఆయుర్థులకు దీర్ఘాయుః వా పము సిద్ధార్థులకు విపులార్థమును
ధర్మార్థులకు నిత్యధర్మ సంప్రా ప్రియు విజయార్థులకు బహావిషయమతి యుఁ
బుత్రిర్థులకు బహుపుత్రి సమృద్ధియు సంపదర్థుల క్లిష్టసంబులను
గానించు చెప్పుడు భావించి వినుచుండు నాఁల కమ్మహాభారతంబు
ఆ. భక్తియుక్తు లై: భాగవతులకు శ్రీ, నల్లభుండు భక్తుండు
భవిభయంబు లెల్లఁ జూపి యిష్టార్థ సం, సిద్ధఁ గరుణతోడఁ జే. ముదుండు.”
+= మహాభారతాంధ్రీకరణకు
ఏతాదృశలక్షణలక్షి తంబు నిరుపమానంబు సగు నీకృష్ణ ద్వైపాయనునిపంచ
మవేదం బాంధ్ర భాషాభూషణంబు నాంధ్ర కవితాపోషణంబు నాంధ్ర జనమనస్సం<noinclude><references/></noinclude>
nu9hiixn2349azrc2qeni8469prht8i
పుట:భారతము-పీఠికలు.pdf/5
104
172639
488604
2025-06-11T01:40:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తోషణంబు నగుటకు శ్రీ రాజ రాజన రేంద్రుఁడు కారణము. ఏకాలంబునం దైన నే దేశంబునం దైన నేభాషయైన రాజులయవలంబనంబున వృద్ధి కెక్కు ననుట సహజము గదా! అట్లే యామహారాజు సంస్కృతభాషను బోషించి...'
488604
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తోషణంబు నగుటకు శ్రీ రాజ రాజన రేంద్రుఁడు కారణము. ఏకాలంబునం దైన
నే దేశంబునం దైన నేభాషయైన రాజులయవలంబనంబున వృద్ధి కెక్కు ననుట
సహజము గదా! అట్లే యామహారాజు సంస్కృతభాషను బోషించిన శ్రీహర్ష
విక్రమ భోజరాజాదులవలె దేశభాష నుద్ధరింపు సమకట్టి యనశ్వరంబు నసదృ
శంబు దృఢ బీజంబు నభీష్టార్ధ ప్రదాయకంబునగునాంధ్ర మహాభారతకల్ప పాద పం
బంకురింపఁ జేసిన ప్రతిష్ఠకే కాక విద్వత్కవులను బోషించి యాంధ్ర భాషావధూటి
క నేక ప్రబంధర త్నాభరణంబు లొసంగఁ జేసిన శ్రీకృష్ణ దేవరాయాదులకు మార్గ
దర్శకుఁడయ్యె ననెడి యశస్సునకుఁ గూడఁ బాత్రుఁడై లోక విఖ్యాతిఁ గాంచెననుట
యెల్లరకును దెల్లమే.
రాజమహేంద్రవరము రాజధానిగా వేగిదేశము నేలిని చాళుక్య వంశవర్ధ
నుండు రాజకులభూషణుం డా శ్రీ తపోషణుండు నైన రాజరాజనరేంద్రుండు తనయా
స్థానములోని విద్వత్కవి శేఖరుఁ డయిన నన్నయభట్టారకుని మహాభారత మాంధ్రీ
కరింపఁ గోరఁగా నతఁ డిక్కార్యంబునకుఁ బూని యూ రాజన రేంద్రునే కృతిపతిగా
నొనరించి యాదిసభాపర్వములు వరణ్యపర్వమున సగమువఱకును చెలిఁగించి
యంతటఁ గాలధర్మము నొందె. పిదపఁ గొంతకాలమున శుభ యక విమిత్రుఁ
డగుతిక్కనసోమయాజి విరాటపర్వము మొదలుగాఁ బది యేను పర్వములు దెనిఁ
గించెను. అంతఁ గొంత కాలమునకుఁ జెదలవాడ యెఱ్ఱనార్యుఁ కారణ్య పర్వ
ములో నిమిగిలిని భాగము నాంధీకరించేను. ఇట్లు మహాభారతితీరూపంబయిన
యాంధ్రకవితాసృష్టికి బ్రహ్మయు విష్ణువు శంభువు నాబరఁగి మూర్తిత్రయం
బట్లుకవిత్రయ ప్రసిద్ధి వహించిన యీమహాకవుల చరిత్రములను వీరియాంధ్రీకరణ
పద్ధతులను భారతవి శేషాంశంబులను నిందుఁ గొన్ని సంగ్రహించి తెల్పెదను. ఇమ్మ
హాత్ములచరిత్రము లిదివఱకే బహువిధముల లోకమున వన్నె కెక్కినను రామచరి
శ్రమ ట్లెంద అన్ని విధంబులు వర్ణించినను వీనికిఁ జర్విత చర్వణదోషము వాటిల్ల
దని నాయభిప్రాయము.
అఛై, సన్న యకట్టు.
ఏ తపళ్ళాలి తనకు మున్ను లోకమునఁ గవిత్వరచన గలదని యూహించు
టకే కాక చెప్పుటకు వలను పడకుండుటచే నాంధ్రమున సాద్యకవియై యాంధ్ర
వాల్మీకి యనం దగునో, యేవైదికో త్తముఁడు వేద శాస్త్ర పురాణవిజ్ఞానంబున నే
కాక మహాభారతసంహిత నాంధ్రంబున రచియించుటం జేసి యాంధ్ర వేద వ్యా
సుఁ డనం బరఁగునో, యే బ్రాహ్మణోత్తముఁడు విద్వాంసుఁడు కవియు నగుటయే
కాక పక్కండ్రు విద్వాంసులు మహాకవులును గలరాజసభలో<noinclude><references/></noinclude>
oo5b1e6w9yj97duirlhmo03cyw96oce
పుట:భారతము-పీఠికలు.pdf/6
104
172640
488605
2025-06-11T01:41:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'vi ... మదీయ చి త్తము పనిళంబు భారతకథాశ్రవణ శ్రవణంబు కావున౯. క. జననత ! కృష్ణద్వైపా, యనముని సృషభాభిహిత మహాభారత బ ద్ధనిరూపితార్థ మేర్పడఁ, దెనుఁగున రచియింపు మధిక ధీయుక్తి మెయిజ్.” నర...'
488605
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>vi
... మదీయ చి
త్తము పనిళంబు భారతకథాశ్రవణ శ్రవణంబు కావున౯.
క. జననత ! కృష్ణద్వైపా, యనముని సృషభాభిహిత మహాభారత బ
ద్ధనిరూపితార్థ మేర్పడఁ, దెనుఁగున రచియింపు మధిక ధీయుక్తి మెయిజ్.”
నర్వాచీనకవులకు
అని రాజరాజన రేంద్రునిచేఁ బ్రార్థింపఁబడినవాఁ డగుటం జేసి తత్కాలమందలి
యెల్ల విద్వత్కవులకు శిరోభూషణంబై యుండునని యూహింపఁ దగునో, యే
వాగనుశాసనుండు లక్ష్యులక్షణరూపంబును సకలజనహృద్యంబును నగుమృదు
మధురకవిత్వంబుచే నర్వాచీన కవులకు మార్గదర్శి యైన లాక్షణిక మహాకవియై విల
సిల్లునో, యట్టికవితల్లజుం డగునన్నయభట్టారకుఁడు వైదిక శిరోభూషణం బగుస్మా
ర్తుఁడు, ముద్గలగోత్రుఁడు, ఆపస్తంబ సూత్రుఁడు, శ్రుతిస్మృతిశాస్త్రపురాణవేత్త,
కర్మజ్ఞాననిష్ఠుఁడు, అద్వైతమతావలంబి, విశేష ప్రతిభాశాలి, తపశ్శాలి యనుట
క్షీ క్రిందిపద్యమే యాధారము, ఇది యతఁడే వ్రాసికొనుటచే నాత్మస్తుతి యైన
యతిశయో_క్తియని కొందఱు తలంపవచ్చును. గాని నిజము పరికించినచో నిందలి
మంతయుఁ జెప్పికొనక తప్పకవచ్చిన స్వరూపకథన రూప మగుస్వభా
విషయ మంతయుఁ
వో కియే యని తెలియనగును.
సీ. “తనకుల బ్రాహ్మణు ననురక్తు నవిరిళ, జపహో సతత్పగు విపుల శబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది, నానా పురాణ విజ్ఞాన నిరతు
బాత్రు నాప స్తంబసూత్రు ముద్దలగోత్రి, జాతు సద్విను తానదాత చరితు
లోకజ్ఞు నుభయభాషాకావ్యం చనాభి, శోభితు సత్ప్రతిభా?యోగ్యు
ఆ. నిత్యసత్యవచను సత్యమరాధనా, చాగ్యు సుజన నిన్నిపార్యుఁ జూచి
పరమధర్మ విదుఁడు సంచళుక్యాన్వయా, భరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ."
39
అహంకారరహితుఁడు,లౌకిక జ్ఞాన ధురీణుఁడు, యథార్థ వాదీయు
తుఁడు తనగోత్ర నామము లైన దెలిపినందులకు సంతసింపవలసినదియే కాని యీ
తనితల్లిదండ్రుల తాతముత్తాతల నామములు దెలిసినవి కా వని విచారింపఁ బని లేదు.
ఇతనికిని భీమనాధర్వణులకును సంబంధించినకథ లసత్యము లనియు నిటీవలివారు
కల్పించిన వనియుఁ జెప్పుచు “నెట్లయిన నితఁడు పరోత్కర్షము సహింపనిదుస్స్వ
భావముగలవాఁ డయినట్టూహింపవచ్చు" నని కొంద టీతనిపై నొకయపవాద
మును వేయ సాహసించిరి కాని వారిసిద్ధాంతము వారిమాటల చేతనే యనాకర
మయినట్లు తెలియుచుండుటచే యు క్తియుక్తము గానిదాని నిందుఁ జరింప నక్కఱ
లేదు. అయినను బ్రసక్తి గలిగినపు సౌకథలను సంగ్రహించి వ్రాయుటమాత్ర
మనావశ్యకము గాదు.<noinclude><references/></noinclude>
5pkhldmu171h5v6d0e1b3grqugdgbf9
పుట:భారతము-పీఠికలు.pdf/7
104
172641
488606
2025-06-11T01:41:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'vii నన్నయభట్టారకు: డాంధ్ర భారతరచన సేయు కాలమున వేములవాడ భీమ కవి రాఘవపాండవీయమును గవిజనాశ్రయమును రచియించి తెచ్చి రాజరాజు నరేంద్రునివలన సత్కారము నందఁ గోరి తదాస్థానకవి యగునన్...'
488606
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>vii
నన్నయభట్టారకు: డాంధ్ర భారతరచన సేయు కాలమున వేములవాడ భీమ
కవి రాఘవపాండవీయమును గవిజనాశ్రయమును రచియించి తెచ్చి రాజరాజు
నరేంద్రునివలన సత్కారము నందఁ గోరి తదాస్థానకవి యగునన్నయకు ముందు
గాఁ దన గ్రంథములఁ జూపె ననియు, నాతని కవిత్వమునకు నన్న యార్యుఁ డస
హనపడి మాయోపాయంబున వానినిఁ దగులఁ బెట్టించె ననియు, దానిపై భీను
కవి నన్నయ యేకాంతస్థలమున నుండి గ్రంథము వ్రాసికొనుచుండు సమయమున
నాతనియింటి కేగి తన సంశయములను దీర్చికొనుట కని నెపము పెట్టి యాతిని
భార్య నడిగి యాంధ్రశబ్దచింతామణి యనెడినన్న యవ్యాకరణమును దీసికొని
'నన్న పార్యుఁ డిప్పుడేపర్వము వ్రాయుచుండే' నని యామె నడిగి 'అరణ్యపర్వ
మును వ్రాయుచుండి' రసి యామె చెప్ప 'నతని వ్రాత యరణ్యముననే యుండుఁ
గాక'యని శపించి వచ్చి యాయాంధ్రశబ్దచింతామణిని జింపి గోదావరిలోఁ గలిపె
ననియు నతనిశాపమువలన నన్నయ మృతినొందె ననియు నొకకథ.
నన్నయ భారతమును దెలిఁగించు కాలమున నధర్వణపండితుఁడు భారతము
నామూలా గ్రముగా ఁ దెనిఁగించి రాజరాజనరేంద్రునివలన గౌరవమును బొందు
టకై రాజమహేంద్రవరమునకు వచ్చి ముందుగా నన్నయ నాశ్రయించి తన భార
తమురు జదివి వినిపించె ననియు, నది విని యతండు మనస్సున నసహనము సెంది
దీని నెటయిన నశింపఁజేయ వలయు నని తలంచుచుండె ననియు, నింతలో నొక
నాఁడు నన్నయాధర్వణుల భార్యలు నీళ్ల రేవునఁ గలిసికొనినపుడు వచ్చిన మాటల
ధోరణిని నధర్వణుని భార్య ' నీభర్త భారతములోని పద్యమేదయినఁ జదువు' మని
నన్నయభార్య నడుగఁగా నామె,
"పదిదినంబులు భీష్ముఁ దాహవభారకుండు గురుండు పంచదిన సంబులు ......"
అనుపద్యమును జదివిన నధర్వణుని భార్య నవ్వి ' యింత చిన్న విషయంబున
కింత పెద్ద పద్యము రచించిరా' యని తనభర్త రచించిన,
"పదిదినము లై దుప్రొద్దులుఁ బడపడి.
"
యనునదీ జదివె ననియు, సంతనన్నయభార్య సిగ్గుపడి యింటి కేగి యీ
వృత్తాంతము భర్త కెఱిఁగింపఁగా నతండు మఱింత యసహనపడి యధర్వణుఁ
డింట లేనిసమయంబున నాతఁ డున్న యిల్లు తగులఁ బెట్టించె ననియు, నంతలో నీదు
ర్వార్త విని యతఁడు పరుగెత్తి వచ్చి ప్రాణతుల్య మైన భారతము పోయినతరువాత
నిఁక నీబ్రదు కేల యని యామంటలోఁ బడి ప్రాణములు విడిచెననియు,
వచ్చినమహాపాతకముచే నన్న యార్యుఁడు మతి సెడి గతించె ననియు, మఱియొక
దాన<noinclude><references/></noinclude>
04xk3gdgx0vxrcvv9di7mi7as81g1q8
పుట:భారతము-పీఠికలు.pdf/8
104
172642
488607
2025-06-11T01:41:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'viii చోట నున్న యధర్వణుని భారతమందలి విరాటపర్వము మాత్రము దగ్ధము గాక నిలిచె ననియు నొకకథ. ఇందు మొదటికథ కుపబలముగా:-- గీ. “ఆంధ్రశబ్ద చింతామణి వ్యాకరణము, ముందు రచియించి తత్సూత్రములఁ...'
488607
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>viii
చోట నున్న యధర్వణుని భారతమందలి విరాటపర్వము మాత్రము దగ్ధము గాక
నిలిచె ననియు నొకకథ.
ఇందు మొదటికథ కుపబలముగా:--
గీ. “ఆంధ్రశబ్ద చింతామణి వ్యాకరణము, ముందు రచియించి తత్సూత్రములఁ దెలుంగు
బాసచేఁ జెప్పే నన్నయభట్టు తొల్లి, పర్వములు మూఁడు శ్రీమహాభారతమును
గీ. భారతము దెనిఁగించుచుఁ దా రచింది, నట్టిరాఘనపాండవీయము పణంచె
ఛందము ఇడంప నీ ఫక్కి సంగ్రహించే, ననుచు భీమున యెంతయు పడఁనే దాని".
అని యప్పకవి యప్పకవీయమున వ్యాసియుండుట చేతను, రెండవకథ
కాధారముగా:-
క. “పదిదినము లైదు ప్రొద్దులు ఁ, బసపడి చణాళ్లు నొక్క పనలు యుక్
గదనంబు సేసి వడిసిరి, పదిసుత గురుకర్ణ శల్య నాగపురీతుల్".
అనుపద్య మధర్వణభారతములోని దని కూచిమంచి తిమ్మకవి తనసర్వలక్షణ
సారసంగ్రహమునఁ జెప్పియుండుట చేతను, బై రెండుకథలును సత్యము లైనట్లు కనఁ
బడి లోకమునకు భ్రాంతి గలిగించినమాట సత్యమే. కాని నన్నయ భారతాంధీ
కరణ మరణ్యపర్వములో సగమువఱకే కనఁబడుచున్నందులకు హేతువులఁ గల్పిం
చుటకును, అతనిద నెడి యాంధ్రశబ్దచింతామణి మహత్వమును లోకమునఁ ఒక
టించుటకును భీమనాధర్వణులు నన్నయకు మించినలాక్షణిక కవు లని ప్రశంసించు
టకును దగినట్లుగాఁ గల్పింపఁబడిన యీవిపరీతకథలు విశ్వసనీయములు గావు. ఒక
పురుషునందుఁగాని నదియందుఁ గాని గ్రంథమునందుఁ గాని మఱియే యితరపదా
ర్గమునందుఁగాని యేదో యొకలోకాతీత మైన మహ త్త్వముగల దాని వర్ణించు సం
దర్భమున నిట్టికథలు కల్పించుట మనపూర్వుల కాచారమే. ఇంత యేల వాల్మీకి
చండాలుఁ డనియుఁ గాళిదా సెఱుకులవాఁ డనియుఁ జిరకాలమునుండి కర్ణాకర్ణిగ
వచ్చుచుండు కింవదంతులు వారియెడ నీచత్వముఁ దెల్పుటకుఁ గాక మహిమను
దెల్చుట కేయైనను విశ్వసింపఁ దగునా? మఱియుఁ గ్రీస్తుపూర్వము 56 లో నున్న
కాళిదాసునకును క్రీస్తుశకము 730 ప్రాంతమునం దున్నభవభూతికిని సమకాలిక
సహవాసిత్వములను గల్పించి భవభూతి తనయుత్తర రామచరితమును గాళిదాను
నకు వినిపింపఁ జేయ నతఁ డ శ్రద్దగా వినే నని యెఱింగి భవభూతి తననాటకమును
దగులఁ బెట్టికొనెననియుఁ బిదపఁ గాళి దాసీ వార్త విని విచారించి తాను విన్న రీతి నానా
టక మంతయు మరలఁ జదువఁగా నుత్తర రామచరితము మరల జన్మించి లోకమున
వన్నె కెక్కె ననియు, లోకపరంపరాయత్తమై వచ్చుచున్న కథ యెంత సత్యమో
పై నన్న యాదులకథలు సంతీసత్యములేయని తలంపవచ్చును. కావునఁ బైకథలం<noinclude><references/></noinclude>
54ixwinbfuewykxieheet4fhqmznvtc
పుట:భారతము-పీఠికలు.pdf/9
104
172643
488612
2025-06-11T02:37:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ix బట్టి నన్నయకవిత్వ మే కారణంబుననో యరణ్యపర్వముననే సమా స్త్రీఁ జెందె సనియు నన్నయభట్టీయ మనెడియాంధ్రశబ్దచింతామణి నిరుపమాన మైన లక్షణ మనియు గ్రహింపఁ దగును గాని నన్నయభట్టు పర...'
488612
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ix
బట్టి నన్నయకవిత్వ మే కారణంబుననో యరణ్యపర్వముననే సమా స్త్రీఁ జెందె
సనియు నన్నయభట్టీయ మనెడియాంధ్రశబ్దచింతామణి నిరుపమాన మైన లక్షణ
మనియు గ్రహింపఁ దగును గాని నన్నయభట్టు పరోత్కర్షము సహింపని దుస్స్వ
భావము గలవాఁ డని యూహింపరాదు.
నన్నయభట్టు కాలము :-- . ఈ కవికాలనిర్ణయమునకు భారతకృతిపతి యగు
రాజురాజున రేంద్రునిఁబట్టియే దృఢమయినయాధారములు గనఁబడుచున్నవి. నన్న
యను దనయాస్థానమందలి విద్వత్కవిగా నొనరించికొనిన శ్రీ రాజ రాజు,
శో.
100
66
యో రక్షితుం నసుమతీం శకవత్స రేషు
వేదాంబు రాశిని ధీవర్తిషు సింహ గేజ్ ర్కే,
కృష్ణద్వితీయదివసో త్తరభాద్రి కాయాం
వారే గురో ర్వణీజలగ్నన రే ఒభిషిక్త".
అను కోరుమిల్లి శాసనములోని పద్యమును బట్టియు,
"తస్మాద్విమలాదిత్యా ద్రావికులల వ్యాళ్ళ కుందవా దేవ్యాః,
నిజగుణవశీకృతాఖిలరాజన్యో రాజరాజవిభు రజని ”.
G
శ్లో. య స్సోమవంశ తిలక శృకవత్స రేషు
3
వేదాంబురాశినిధివ ర్తిషు సింహగే రే,
కృష్ణద్వితీయ దినసో త్తర భాద్రికాయాం
వారే గ్గురో ర్వణిజలగ్నవ రేఒభిషి క్తః",
m
అను సందంపూడి శాసనములోని కములంబట్టియు శాలివాహనశకము 944
సంవత్సరమునఁ బట్టాభిషిక్తుఁ డైనట్లు తెలియుచున్నది. ఇతఁడు రాజమహేంద్ర
వరము రాజధానిగా వేగీ దేశమును 41 సంవత్సరములు రాజ్యముచేసినట్లుగా
శాలివాహనశకము 1023 లో రాజ రాజన రేంద్రునిమనుమఁ డగువీర చోళరాజు
వీర చోళ చతుర్వేది మంగళాగ్రహారమును దానము చేయుచు వాయించిన శాసన
ములోని:-
శ్లో, "తత స్తదనుజ స్సప్తవత్సరా న్భూతవత్సలః,
విమలాదిత్యభూపాల పాలయామాస మేదినీమ్.
శ్లో. త త్తనయో నయశాలీ జయలక్ష్మీధాను రాజ రాజన రేంద్ర ః,
చత్వారింశతమ బాణీకం చ మహీ మసాలయ న్ని ఖలామ్."<noinclude><references/></noinclude>
1ikldnklwn9m9s1joxjejow3hyvfd3j
పుట:భారతము-పీఠికలు.pdf/10
104
172644
488613
2025-06-11T02:38:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అను శోకములవలనఁ మును:- 3 దెలియుచున్నది. పై శాసనములలో నందంపూడి శాసన శ్లో. "ఆజ్ఞ ప్తి రస్య కటకాధి రాజు కావ్యానాం కర్తా నన్నయభట్టో లేఖకో గండాచార్యః, ద్వాత్రింశతమే విజయ రాజ్య వర్...'
488613
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అను శోకములవలనఁ
మును:-
3
దెలియుచున్నది. పై శాసనములలో నందంపూడి శాసన
శ్లో. "ఆజ్ఞ ప్తి రస్య కటకాధి రాజు కావ్యానాం
కర్తా నన్నయభట్టో లేఖకో గండాచార్యః,
ద్వాత్రింశతమే విజయ రాజ్య
వర్షే వర్ధమానే కృత మిదం శాసనమ్.”
అను శ్లోకమునలన మనకవి యగునన్నయభట్టారకుఁడే వ్రాసినట్లు కనఁబడుటచే
నితఁడు క్రీస్తుశకము 1022 మొదలుగా 1063 వఱకును రాజ్యముచేసిన శ్రీ రాజ
రాజన రేంద్రునకు సమకాలికుఁడై నందంపూడిదానశాసన కాలమగు క్రీస్తుశకము
1054 వ సంత్సరమునఁదు జీవించియున్నట్లు స్పష్టమగుచున్నది.
= ఆంధ్రకవులలో నన్నయభట్టు స్థానము. 15-
ఇతఁడు తన గ్రంథావతారికయందే రాజన రేంద్రుని సభలో వైయాకరణులు
పౌరాణికులు మహాకవులు గలరని వర్ణించుటచే నితనికి సమకాలికు లైనకవులుండి
రనుట యటుండఁగా, నితనికిఁ బూర్వ మాంధ్రకవిత్వమే లేనిచో నొక్కమా
ఱుగా నింతనిర్దుష్టము ధారాళము నగుకవితాశైలి యలవడుట యసంగతము
గావునను, బెక్కు కారణములచేఁ దత్పూర్వకవిత్వము నశించి పోయినంతమాత్ర
మున నీతనినే తెలుఁగులో మొదటికవిగా నెన్నుట యుక్తము గాదు గావునను,
నన్న యతరువాతివారిలో నిటీవలివా రాతని నాదికవిగా
నాదికవిగాఁ బ్రశంసించిరి గాని
మొదటివారు స్తుతించి యుండలేదు గావునను, నన్నయభ ట్టాంధ్రకవులలో
మొదటివాఁడు గాఁ డని కొందఱును, నన్నయకుఁ బూర్వ మేదో యొక విధముగా
భాషలో వెఱి మొఱకవిత్వ ముందు నని యూహింపఁదగినను, నియమరహితమై
హృద్యము గాక యున్న యాపూర్వభాషను ఛందో వ్యాకరణబద్ధ మైనసగ స స్థితికిఁ
దెచ్చుటచేతనే యితనికి శబ్దశాసనుఁడు (వాగనుశాసనుఁడు) అను బిరుదము పచ్చి
యుండు ననుట నిక్క మగుట చేతను, బరగుణ గ్రహణ పారీణుఁ డగునితఁడు కర్ణాల
కవి యగు నారాయణభట్టు తనకు భారతరచనమున సహాయపడె నని వ్రాసికొ
నుచుఁ దనకు మున్ను ప్రశంసింపఁ దగిన కవులును గ్రంథములు నాంధ్రములో
నున్న యెడల వారిని గాని వానినిగాని పేర్కొనక యుండఁ డనుట విశ్వాసపాత్ర
మగుటచేతను నిజముగా నన్నయకవిత్వమునకు మార్గమును జూపునంతటి సరస మైన
కవిత్వమాతనికిఁ బూర్వమే యున్న యెడల నతఁడు దానిని బేర్కొనకపోయినను,
నదియెట్లయిన నన్యులచేఁ బోషింపఁబడుచు జీవించుచు వచ్చునే కాని యనిర్ధారిత
ములైన కారణములచే నశించియుండునని యనుమాన ప్రమాణముచే సాధింపఁ<noinclude><references/></noinclude>
9gknt9fc8eppuketna2i3mzjrdgzudc
పుట:భారతము-పీఠికలు.pdf/11
104
172645
488614
2025-06-11T02:38:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1 XI దగీన దుస్థితికి వచ్చిన దని చెప్పుట యనాకర మగుటచేతను, నన్నయకుఁ దరువాతీ వారిలో నగ్రగణ్యుండగుతిక్కన సోమయాజి మొదలగువా రందఱు నన్నయ మొద లగుకవులనే తమ గ్రంథములఁ బ్రశంసించిరి గ...'
488614
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>1
XI
దగీన దుస్థితికి వచ్చిన దని చెప్పుట యనాకర మగుటచేతను, నన్నయకుఁ దరువాతీ
వారిలో నగ్రగణ్యుండగుతిక్కన సోమయాజి మొదలగువా రందఱు నన్నయ మొద
లగుకవులనే తమ గ్రంథములఁ బ్రశంసించిరి గాని యాతనిపూర్వకవి నొక్కని నైన
నొక్కఁ డైనఁ బేర్కొని యుండక పోవుటచేతను, నన్నయభట్టారకుఁడే తెలుఁ
గులో మొదటికవి యని కొందఱును జెప్పుచుండిరి. ఉభయవాదములకు నేవో
కొన్ని యు కీయు కము లైన కారణము లుండక పోవు. కాని యీతనికి ము
న్నాంధ్రకవిత్వము గల దని యంగీకరించినను బ్రయోజనములేక, లేదని చెప్పి
సను హాని లేక యున్న యీశుష్క వాదములతో నిసుమంతయుఁ బ్రయోజనము
లేదు. ఇది తప్పక నన్నయకుఁ బూర్వుఁడు చెప్పిన దే యని యొకపద్యశతక మైనను
నిస్సంశయముగ నాంధ్రలోకము సమ్మతి గాంచునంతవఱకు, నాంధ్ర భాషాకల్పల
తను దృఢముగ నాటి తరువాతీయాంధ్ర కవులకు భారతఫలరూపం బగుభిక్ష పెట్టిన
మహాత్ముఁడు మహాకవి మహాపండితుఁడు నగునన్నయభట్టారకుఁ డాద్యకవి యని
ప్రశంసించుట యాంధ్రలోకమున కర్షకృత్య మని భావింపఁదగును.
సన్న య ఛట్టుకృతులు.
ఇతఁడు భారతమందలి యాదిన భారణ్యపర్వములు నాంధీకరించుటయే కాక
లక్షణసార మనుఛందోగ్రంథమును ఆంధ్రశబ్దచింతామణి యను వ్యాకరణమును
ఇంద్రవిజయ మనెడి కావ్యమును రచియించినట్లు తెలియు చున్నది. ఇందు:-
ఉ. “ఆదరణీయసారవివిధార్ధ గతిస్ఫురణంబు గల్గి య
ష్టాదశ
పర్వనిర్వహణసంభృత మై పెనుపొంది ముండ టం
దాదిఁ దొడంగి మూఁడుకృతు లాంధ్ర కవిత్వ విశారదుండు వి
ద్యాసయితుం డోనర్చ మహితాత్ముఁడు నన్నయభట్టు ఒకతాన్. "
అని యుత్తమవిద్య మైనయాంధ్రకవితకు నాథుఁడు సన్నయభట్టే యనెడి సాభి
ప్రాయవిశేషణ మగువిద్యాదయిత పదము చే నన్నయను నుతించిన
యాజియు,
ఉ. “సారకథాసుధారస మజ్ఞస్త్రము నాగళ్ళ పూరితంబుగా
నారiఁ గ్రోలుచుకో జనులు హర్షరసాంబుధఁ దెలుసెట్లు'గా
భారతసంహిత మును త్రిపర్వము లెవ్వఁ డొనర్చ నట్టివి
ద్యారమణీయు నంధ్ర కవితాగురు సన్నియభట్టుఁ గొల్చెదన్.
59
తిక్కన సోమ
అని సోమయాజివలెనే యాంధ్రకవిత్వమునకు నన్నయభట్టే మొదటివాఁడని
తెల్పుటకో యన సంధ కవితాగురువి శేషణంబున నన్నయను స్తుతించిన మారన
కవియు<noinclude><references/></noinclude>
jyyhudptud6scz8nh96u7ttvgh63eos
పుట:భారతము-పీఠికలు.pdf/12
104
172646
488615
2025-06-11T02:38:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '+3 గీ. "ఆంధ్రశబ్దచింతామణివ్యాకరణము, ముందు రచియించి తత్సూత్రములఁ దెలుంగు బాసచేఁ జెప్పె నన్నయభట్టు తొల్లి, పర్వములు మూఁడు శ్రీనుహాభారతమున ” కాకునూరి అప్పకవియు నన్నయభట్టారక...'
488615
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>+3
గీ. "ఆంధ్రశబ్దచింతామణివ్యాకరణము, ముందు రచియించి తత్సూత్రములఁ దెలుంగు
బాసచేఁ జెప్పె నన్నయభట్టు తొల్లి, పర్వములు మూఁడు శ్రీనుహాభారతమున ”
కాకునూరి అప్పకవియు నన్నయభట్టారకుండు భారతమందలి మొదటి
మూఁడుపర్వములు 'జలిఁగించినట్లు ప్రజల మైన సాక్ష్య మిచ్చుచున్నారు కాని
యిప్పటివారిలోఁ గొండ టీతఁ కారణ్యపర్వములో సగమువఱకే తెలిఁగించి
యుండఁగా మూఁడుపర్వము లని పూర్వులు స్థూలదృష్టి చేఁ బరిగణించిరి కాని
యది సత్యము గాదనియు, మఱికొంద అతఁ కారణ్యపర్వము సొంతముగా
నాంధీకరించెను గాని దైవవశమున నిటీవల నందుఁ గొంత నశింపఁగా నెఱ్ఱాప్రె
దానిని బూరించెను. లేనిచోఁ దిక్కనయే పూరింపఁడా యనియు, నిఁక్రం
గొండ తారణ్యపర్వము విఘ్న కాగి యనియు నన్నయకు హానిఁగలిగించిన దనియుఁ
దలఁచి తిక్కన దాని విడువఁగాఁ దరువాత నెలా ప్రెగడ పూరించెను గాని నసాక
ల్యముగ నన్నయ యారణ్యము తెలిఁగించి యుండ లే దనియు నేవేవో యుక్తులఁ
జెప్పుచున్నారు. ఈయుక్తుల కెల్ల మూల మెఱ్ఱనాఢ్యఁడు మానము వహించుట
యే కాని వేఱు గాదు. ఆరణ్యపర్వశేషమును పూరించె నని యతఁడు వ్రాసికొనె
నుగాని యింతమాత్రమున నిది మిత్థ మనుటకు వలను పడు కున్నది. ఎట్లయిన నే
మీ! 'శారదరాత్రు' లన్న పద్యము తరువాత నన్నయకవిత్వము కనఁబడదుకావున
సంతవఱ కే యితఁడు భారత మాంధ్రీకరించి యుండు సని నిర్వివాద పద్ధతి నవలం
బింప నగును.
ఇక రెండవది యగు లక్షణసార
లక్షణసార మాంధ్రశబ్దచింతామణితోఁ బాటు
గోదావరిపాలయ్యె నని కొందఱును, అట్టి ఛండ స్సే యతఁడు రచియించి యుండ లే
దని కొండఱును, దలంచెదరు కాని యేమయిన నేమి యిది యిపు డెందును గాన
రాదు, లక్షణసారములోని వని యానందరంగ రాట్ఛంద మునఁ గొన్ని పద్యము
లుదాహరింపఁబడియున్నవి.
మూఁడవది యగునాంధ్రశబ్దచింతామణివృతాంతము గొంత యిదివఱకుఁ
దెల్పియుంటిని. నన్నయ యట్టివ్యాకరణమును రచియించి యుండలే దనియు,
బాలసరస్వతియో మఱియొకరో దానిని వ్రాసి ప్రసిద్ధికై యాతని పేరు పెట్టి రనియుఁ
జాలమందియాశయము కాని యితఁడు ఏ రెండు గంథములను రచియించెనా లేదా
యని నిర్ధారణ చేయుటకంటె నీతని తరువాత వెడలిన యెల్ల ఛందో వ్యాకరణ
గ్రంథములకు లక్ష్యలక్షణరూపం బగుసీతని భారతమే గురువయ్యే ననెడివిద్వజ్జన
విశ్వాసమే పై గ్రంథములం బోలిన వేయిగ్రంథములను నిర్మింపఁడగిన యితని
ఛందో వ్యాకరణ పాండిత్యవి శేషమును వేయిముఖములఁ బొగడుచున్న దని సంత
సింపనగును.<noinclude><references/></noinclude>
80lkho0ufbhzcw6kt8dygapgytrwa7u
పుట:భారతము-పీఠికలు.pdf/13
104
172647
488616
2025-06-11T02:38:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xiii ఇంక నాల్గవది యగునింద్ర విజయము నీతఁడు విరచించిన నంద రంగరా ట్ఛందము చెప్పుచున్నది గాని యాంధ్రలోకము దుర్దశి చే నది కేవలము స్మరణీయ మయ్యె. 2 తిక్క వసోమయాజి. భారత మాంధ్రీకరించ...'
488616
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xiii
ఇంక నాల్గవది యగునింద్ర విజయము నీతఁడు విరచించిన నంద రంగరా
ట్ఛందము చెప్పుచున్నది గాని యాంధ్రలోకము దుర్దశి చే నది కేవలము స్మరణీయ
మయ్యె.
2
తిక్క వసోమయాజి.
భారత మాంధ్రీకరించినవారిలో రెండవవాఁ డగునీయు త్తమకవి యా ర్వేల
నియోగి బ్రాహ్మణుఁడు, ఆపస్తంబ సూత్రుఁడు, గౌతమగోత్రుఁడు, కొమ్మమాంబా
భాస్క రార్యులకుఁ బౌత్రుఁడు, అన్న మాంబా కొమ్మనామాత్యులకుఁ బుత్రుఁడు,
కేతన మల్లన సిద్దన లీతని పెదతండ్రులు.
ఈయంశములకుఁ దిక్క సిసోమయాజి భారత పద్యమే కాక యాతఁడు కృతి
నందినదశకుమార చరిత్ర ములోనివియు, నతఁడు రచియించిన నిర్వచనోత్తర రామా
యణములోనిదియు నగునీ క్రింది పద్యములును బ్రమాణము.
ఉ. "ధనిధి భాస్క... రాజ్యసకు ధీరగుణాన్విత కొమ్మమాంబకు
మా:నకోటిలోపల సమస్తశపణమ్మలవాఁడు పెద్ద నా
వానికి వాఁడు పెద్ద యని వానికి వానికి వాఁడు
నానికి వాచీలందఱకు వాఁ తధికుం తనఁ బుట్టి రాలి జుల్.
ఆ. సులిచతుష్టయంబు నతి కెక్కె- గుణనిధి, కేతనియును బారిజాతినిభుఁడు
చుల్లరును మంత్రి మణి సిద్ధం యు కూప, కుసుమమ్మాణుండు కొమ్మనయును.
మ. అములో దా తచుని నే మభయకావ్య ప్రౌఢఁ బాటించుశా
ల్పసుఖం బొరగుడం గళాలిగుఁడ నాఖ స్తంబ సూత్రుండ గౌ
తంత్రుండ మహేశ్వరాం ఫ్రీకఆంధ్యానైకశీలుండ గా
న్నమకుల గొమ్మని మంత్రికి సుతుఁడ దిక్కకుండ సన్మాన్యుఁడ
"
ఇతని పూర్వపురుషులు మొదటిని వాస గ్రామము కృష్ణామండలములోని వెల్ల
టూరగుటచే వీరియింటి పేరు వెల్లటూరివా రనియు నితనితండ్రి తాతలు గుంటూ
రికీఁ బ్రభుత్వము చేసియుండుటచే గుంటూరివా రనియు నీతనిసంతతివారు నెల్లూరు
మండలములోని పాటూరులో స్థిరపడియుండుట చేఁ బాటూరి వారనియుఁ బలువురు
ఐలు తెఱంగులఁ జెప్పెదరు గాని కేతన దశకుమార చరిత్రములోని
పద్యముల శుబట్టి వీరియింటి పేరు కొట్టరువు వారని తెలియవచ్చుచున్నది.
గీ. “సూర్యవంశభూపాలకు సుచిరి రాజ్య, వనసంతుండు బుధిలోకి ఐత్సలుండు
గౌతమాన్వియాంభోనిధీశీతకరుఁడు, కులనిధానంబు కొట్టకుకొమ్మల.
గీ. మనుచుసిద్ధిరు హేళ సగుప్తరాజ్య, భారభాగముఁ ఉభిరూపభావనవుఁడు
జొట్టరువుకొమ్మనామాత్యు కూర్మి సుతుఁడు, దీన జనతా నిధానంబు అక్కశారి, '
23<noinclude><references/></noinclude>
d7pii97l0ikqm050mxbnpsil2mut995
పుట:భారతము-పీఠికలు.pdf/14
104
172648
488617
2025-06-11T02:39:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xiv = సోమయాజినివాసము, అతని కాలము, పూర్వోక్త పద్యమునుబట్టి నెల్లూరు రాజధానిగా నెల్లూరుమండలము నేలిన మనుమసిద్ధిభూపాలునొద్ద నితఁడు మంత్రిగా నున్నట్లు తెలియుటచే నీతనినివాస గ్...'
488617
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xiv
= సోమయాజినివాసము, అతని కాలము,
పూర్వోక్త పద్యమునుబట్టి నెల్లూరు రాజధానిగా నెల్లూరుమండలము నేలిన
మనుమసిద్ధిభూపాలునొద్ద నితఁడు మంత్రిగా నున్నట్లు తెలియుటచే నీతనినివాస
గ్రామము నెల్లూ రని విశదమగుచున్నది. ఈతని కాలమును గూర్చి కవుల చరిత్రయుఁ
గవిజీవితమును భిన్నాభిప్రాయములయినట్లు కనఁబడుచున్నది గానీ పెక్కు కారణ
ములనుబట్టి కవుల చరిత్రము తెలుపుచున్నట్లే యితఁడు క్రీ. 18వ శతాబ్దము
మొదటిభాగములోనివాఁ డయినట్లు విశ్వసింపనగును. ఎట్లనఁగా ?--
సీ. “అవనిపై శాలివాహనళ కాబ్దంబులు తొమ్మిదినూఱులతొంబది యగు
పరశుభకృన్నామవత్సరంబునను గార్తీక శుక్ల పంచమితిథిని దివిజ
గురువాసరంబునఁ గగ మొప్పు రోహిణీనక్షత్రమున నాఘన ప్రభుండు
మానుగా సేకశిలానగరంబు గట్టించె నెంతేనియు కీని మెఱయ
గీ. సప్పుర మె యోరుగ ల్లని యండ్రు కొండ, అచటివహిమ గణింప శక్యంబు గాదు
నిలువు కైనను వేనోళ్ల చిలుని 'కై సఁ, జెలువములు పోక యగు పల్కుఁ జెలికి సైని
అను కూచిమంచి జగ్గకవి సోమదేవరాజీయములోని పద్యమునుబట్టి కాకతి
ప్రళయరాజు శాలి. 390 అనఁగా స్త్రీ. 1068వ సంవత్సరమున నేకశిలా నగరమును
గట్టి౦చి తన రాజధానిగాఁ జేసికొనినట్లు తెలియుట చేతను, ఇతఁడును నితసితరువాతి
వారును రాజ్యము చేసిన కాలమును గూర్చి వీర నార్యుని ప్రతాప చరిత్రము కొంచె
ప్రతాపచరిత్రము
మెచ్చుతక్కువలు సూపుచున్నను, సర్వప్పసి ద్ధేశ్వర చరిత్రమును, జగ్గకవి సోమ దేవ
రాజీయమును గూడ నొక్కరీతిగాఁ గాకతి ప్రళయరాజు 72 సంవత్సరములు ఇతని
పుత్రుఁ డగురుద్ర దేవరా జనునామాంతరముగల మొదటి ప్రతాపరుద్రుఁడు 60 సంవ
త్సరములు నితనిపుత్రుఁ డగుగణపతి దేవరాజు 58 సంవత్సరములు రాజ్యము చేసి
నట్లు చెప్పుచున్నవి. * దీనింబట్టిచూడఁగాఁ బ్రళయరాజు క్రీ. శ. 1139 వఱ
కును, ప్రతాపరుద్రుఁడు 1199 వఱకును, రాజ్యము చేసినట్లును గణపతి దేవరాజు
1199-1257 వఱకు నేలినట్లును స్పష్టపడుచున్నది. ఈ కాలము సరియయిన దే యగు
నని యితర శాసనములచేఁ గూడ నంగీకరింపఁ దగియున్నది. గాని ప్రతాపచరిత్ర
మందుఁ జెప్పఁబడినట్లుగాఁ బ్రతాపరుద్ర గణపతి దేవులకు నడుమ మహా దేవరాజు
గూడ రాజ్యము చేసినట్లు ప్రమాకాంతిరములు గన్పట్టుచుండుటచే బ్రళయరాజు
రాజ్య మేకశిలానగరము నిర్మింపఁబడుటకుఁ జాలకాలముమున్నే ప్రారంభింపఁబడి
యుండు నని యూహింపఁ దగియున్నది. కాని దీనికి నొక్కవి ప్రతిపత్తి గన్పట్టు
చున్నది. ఎట్లనఁగా:--
*
ప్రతాపచరిత్ర ముసలెనే యీ గ్రంధములును గాలనిర్ణయమున నంతఁ గాఁ బ్రమాణములు గాఁ
డగ వినియే తెలంపవచ్చును. కాని శాసనములవలన స్థిరపడఁదగిన గణపతిదేవుని కాలమున జీవి సహాయ
పడుచుండుట
చేతను నిందలి చరిత్రాంశముట సత్యము లగుటచేతను నిం దుదాహరింపఁబడేను.<noinclude><references/></noinclude>
6dqbbhssfzlknc5ro21z1jjq4jx5q7y
పుట:భారతము-పీఠికలు.pdf/15
104
172649
488618
2025-06-11T02:39:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XV >> లీలామాత్రద్రుతధుతసమానీతనానాన రేంద్ర యః ప్రఖ్యాతః పృధుభుజబలో రుద్ర దేవస్య సైన్యే. తస్య ప్రసాదో దాత్త శ్రీ శ్రీమతో రుద్రభూపతేః, నామః కామాత జ స్సర్వగుణధామా కృతీష్టదః. శా...'
488618
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XV
>>
లీలామాత్రద్రుతధుతసమానీతనానాన రేంద్ర
యః ప్రఖ్యాతః పృధుభుజబలో రుద్ర దేవస్య సైన్యే.
తస్య ప్రసాదో దాత్త శ్రీ శ్రీమతో రుద్రభూపతేః,
నామః కామాత జ స్సర్వగుణధామా కృతీష్టదః.
శాకాబ్దే శైల తారాపతిభవగణితే వత్సరే రాక్షసాఖ్యే,
వైశాఖే శుక్లపక్షే కుసుమశరతిధౌ వాసరే ఖాస్కరస్య.
లింగాని తీణి సోయం త్రిపురవిజయిన స్సంప్రతిష్ఠాప్య వృత్తిః,
ప్రాదా తత్పూజనార్థం సుకృతవితతయే స్వస్య మాతుః పితుళ్చ.
శాలి. 1117 అనఁగా క్రీ. 1195
బ్రతాపరుద్రునివలన రాజ్యలక్ష్మీని బొంది యాతనిసేనయందు నాయకుఁ డైన
నామి రెడ్డి శివలింగములను బ్రతిష్ఠించి వృత్తు లొసంగె నని నామిరెడ్డియే తెలిపి
యుండుటచేఁ బ్రతాపరుద్రుఁడే 1195 వఱకును జీవించియున్నట్లు విశద మగు
చుండుటవలన మహా దేవుని రాజ్య కాలమును గణపతి దేవుఁడు 1199 లో రాజ్య
మునకు వచ్చె నని చెప్పుటయుఁ బొసఁగ కున్నవి. ఒక వేళ మహాదేవరాజు 1196
మొదలుగా 1199 వఱకు రాజ్యము చేసియుండు నని సరిపుచ్చికొనుటకు గొంద
ఱూహించినట్లు చెప్పఁదగి యున్నను నిది మహాదేవరాజు 25 సంవత్సరములు
ఆను * పిలలమఱి శాసనమున
3
రాజ్యము చేసె ననెడి
చేసె ననెడి ప్రతాపచరిత్రమునకు విరుద్ధమగును. మహాదేవరాజు
25 సం. రాజ్యము చేసినతర్వాతనే గణపతి దేవరాజు రాజ్యమునకు వచ్చెనని చెప్పి
నచో క్రీ. శ. 1199 మొదలుగా 1297 నడుమ నున్నట్లు తెలియఁబడుచున్న
గణపతి దేవుని దాన శాసనములకును, బిదప 1255 వఱకు భర్తయనంతరము 38
సంవత్సరములు రాజ్యము చేసిన రుద్రమ దేవిదాన శాసనములకును దరువాత రాజ్య
మునకు వచ్చిన రుద్రమ దేవీగణపతి దేవులపుత్రుఁ డగు ద్వితీయ ప్రతాపరుద్రుఁడు
స్క్రీ. 1309 మొదలుగా 1323 వఱకును నెడ నెడ మహమ్మదీయులతో యుద్ధము
చేసి గెలుచుటయు నోడుటయు డిల్లీ పాదుషాకుఁ గప్పము గట్టుటయు మానుటయుఁ
దుదకు ఢిల్లీ పాదుషా చేఁ గారాగృహస్థుం డగుటయు, ననెడి చరిత్రాంశములకును
విరోధము సంభవించును.
ఇది యిటుండఁగా గణపతి దేవరాజు మహా దేవరాజును గూడఁ దీసికొని
*
3
దేవగిరిపై దాడి వెడల నాయుద్ధంబున మహాదేవుఁడు వండి సె ననియు నంత
ఈశాసనము నైజాము రాజ్యములో నల్లగొండజిల్లా సూర్యపేట తాలూకా పిల్లలమట్టి గా మ
ములోని దేవాలయములో నున్న దని వెలుగోటివారి వంశ చరిత్రము చెప్పుచున్నది.<noinclude><references/></noinclude>
82f0scn5r60u1r0qnzruc0d08vzoa3n
పుట:భారతము-పీఠికలు.pdf/16
104
172650
488619
2025-06-11T02:39:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xvi గణపతి మహాకోపముతో యుద్ధము చేసి దేవగిరిరాజును జంప నాతనివారు శర ణాగతులై యతనికూఁతు రగురుద్రమ దేవిని గానికగా నొసంగి రనియు నత్తం డామె నేకశిలానగరంబునకు గొని వచ్చి యామె జోఁ గా...'
488619
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xvi
గణపతి మహాకోపముతో యుద్ధము చేసి దేవగిరిరాజును జంప నాతనివారు శర
ణాగతులై యతనికూఁతు రగురుద్రమ దేవిని గానికగా నొసంగి రనియు నత్తం డామె
నేకశిలానగరంబునకు గొని వచ్చి యామె జోఁ గాపురము సేయుచుండఁగాఁ
యామెజోఁ
గొంతకాలమునకు ముమ్మక్క యనుకూఁతురు పుట్టె ననియు: బిదప యౌవనవతి
యగు తనపుత్రిక నొక చాళుక్య రాజుపుత్రున కిచ్చి పరిణయంబు గావింప నామె కాతని
వలస నొకపుత్రుం డుదయించె ననియు నక్కుమారుఁడే ద్వితీయపతాపరుద్రుఁ
డను పేరఁ బిదప నోరుగంటికి రా జయ్యెననియు వచనసోమదేవరాజీయము చెప్పు
చున్నది. దీనింబట్టి మహా దేవరాజు వేఱుగా రాజ్యమే చేయలేదనియు గణపతి దే
పుఁడు రాజుగా నుండఁగానే యతఁడు మృతిఁ జెందె సనియుఁ దెలియుటచే బ్రతాప
చరిత్రములోని యితని రాజ్య కాలనిర్ణయము ప్రామాదిక ముని తోఁచుచున్నది.
మిగిలిన దంతయు సత్యమై యిది యొక్కటియుఁ
సంశయము గలుగవచ్చును గాని యేవిధముగా నాలోచించినను బూర్వోత్తర
శాసనములనుబట్టి ప్రతాపరుద్ర గణపతి దేవులనడుమ 25 సంవత్సరములు వ్యవధి
గలిగిన యీతని రాజ్య కాలము గనఁబడదు.
బ్రతాపరుద్రుని కాల
మందు యువరాజుగాఁ గొంతకాల ముండి పిదప నాతనిపుత్రుఁ డగు గణపతి దేవు
నకు సహాయుఁడై పరిపాలించినట్లు కనఁబడు నాధారములఁ బట్టియే ప్రతాపచరిత్ర
కారుఁ డ ట్లాతని రాజ్యకాలమును వేఱుగా నిర్ణయించెనేమో యని సంశయము
గలుగుచున్నది.
బొరపా టగునా
నియ
పూర్వో క్త విషయమువలన మహా దేవరాజు రాజ్యకాలము వేఱుగా లేదని
తెలియుటయే కాక యేకశిలానగర నిర్మాణకాలమే ప్రళయరాజు రాజ్యారంభ
కాల మనియు ద్వితీయ ప్రతాపరుద్రుఁడు రుద్రమ దేవీగణపతి దేవులకుఁ బుత్రుఁడు
గాక దౌహిత్రుఁ డనియుఁ దేలినది. ఇందులకు సువల్ దొరగారి శాసనములు రెండవ
సంపుటము 172ఎ పుటలో “1 త్రిభువనమల్లుఁడు. 2 ప్రోల రాజు. 3 మొదటి ప్రతాప
రుద్రుఁడు. 4 గణపతి దేవుఁడు. 5 ఇతని భార్య రుద్రమ్మ. 1257 మొదలు 1295 వఱకు
రాజ్యము చే సెను.
ఈమెకూఁతురు ముమ్మక్క. 6 ఈ మెపుత్రుఁడు రెండవప్రతె
రుద్రుఁడు.”
అని యొకనిదర్శనమును
నందలి దగ్గు
ప్రతాపరుద్రీయములోని నాటక ప్రకరణము
శ్లో. "స్వీకృతే పుత్రభావేన దౌహిత్రే ప్రాఙ్మమాజ్ఞయా
అస్మి న్ని ధేహి ధారేయే గుర్వీ ముర్వీధురా మిమామ్.”
నా
అనఁగా రుద్రమ దేవికి స్వయంభువు స్వప్న మునఁ గనఁబడి నాయాజ్ఞ చేఁ బూ
ర్వము నీవు పుత్రుఁడుగా స్వీకరించినదౌహిత్రునియందు రాజ్యభార ముంచు మనెడి<noinclude><references/></noinclude>
ahamzqjaq4r5zuy49744b050d6pg2aj
పుట:భారతము-పీఠికలు.pdf/17
104
172651
488620
2025-06-11T02:39:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xvii శ్లోక మింకొక నిదర్శనము నగుచున్నది. ఈపై చర్చవలనఁ గాకతి ప్రళయ రాజును ప్రళయరాజును మొదటి ప్రతాపరుద్రుఁడును గలసి క్రీ.1068-1199 వఱకు నేకశిలానగరమున రాజ్య ము చేసినట్లును 1199 - 1257 వఱకు...'
488620
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xvii
శ్లోక మింకొక నిదర్శనము నగుచున్నది. ఈపై చర్చవలనఁ గాకతి ప్రళయ రాజును
ప్రళయరాజును
మొదటి ప్రతాపరుద్రుఁడును గలసి క్రీ.1068-1199 వఱకు నేకశిలానగరమున రాజ్య
ము చేసినట్లును 1199 - 1257 వఱకు గణపతిదేవుఁడు రాజ్య మొనరించినట్లు ను
1257-1295 వఱకు రుద్రను దేవి యేలినట్లును బికప నామేదౌహిత్రుఁ డగు ద్వితీయ
ప్రతాపరుద్రుఁడు ప్రభువైనట్లును దెలిసినది. ఇందుఁ బ్రకృతమునకు సంబంధించిన
గణపతి దేవుని రాజ్య కాలమును గూర్చి యీ కింది శిలా శాసన మొకటియుఁ బ్రమా
ణముగా నుదాహరించినఁ జాలు నని తలంచెదను.
రేచర్ల పిల్లలమఱి బేతిరెడ్డి భార్యయయిన యెఱ్ఱక్క సానమ్మ పిల్లలమఱి
దేవాలయముదగ్గఱ నొక శిలాశాసనము స్థాపించినది. అందుః-
t తస్మా త్తస్యాం సమజని మహాదేవపాదాబ్జభ క్తః
ఖ్యాతో భేత స్తతవితరణ ప్రీణిత ప్రాణివర్గః...
భార్యా సుధీసన్ను తనద్గుణాఘ శ్రీ రెడ్డి కాఖ్యా నృవరస్య తస్య;
నిత్యానుకూల్యేన ససంతుతోష ధర్మార్థకామార్థక రేణ యస్యాః.
శ్లో. రాజత్కీర్తే ర్గణపతినృప సాఖలో ర్వీశ చూడా
రత్న వ్రాతద్యుతీతతిసముద్భాసితాంఘి ద్వయస్య,
సన్మర్యాదానిరతనిఖిల్మజనే వర్తమానే
రమ్యే రాజ్యే విపులసుఖదే ప్రోన్నతస్య ప్రహరైః.
శాకాబే సురవర్త్మ రామశశభృద్విశ్వంభరా సంఖ్యయా
సంయు క్తే విభవాఖ్యవత్సర్వరే జ్యేస్తే మృడాన్యా స్తిథా
శుక్లాయాం శనివాస రే జననుతే శ్రీలింగమూర్తే ర్విభో
స్సేయం హైమవతీపతేః కృతవతీ శ్రేష్ఠ ప్రతిష్ఠాపనమ్.
గ్రామీ పిల్లలమత్తినామ్ని రుచిరే సుస్థాపితా యాద రా
దస్తె సుస్థిర మెఱ్ఱ కేశ్వర ఇతి ఖ్యాతాయ సంప్రాద దాత్,
**
అని వ్రాయఁబడియున్నది. దీనింబట్టి చూడఁగా నీశాసనకాల మగుళాలి. 1130
అనఁగాఁ శ్రీ. శ. 1908 లో గణపతి దేవుఁ డేక శిలానగరమున రాజ్యము చేయు
చున్నట్లు స్పష్టపడుచున్నది.
* వెంకటగిరి వారినంశ చరిత్రములో ననుబంధమున నున్నది.
# కామరెడ్డి కుమారుఁడు బేతిరెడ్డి ఆతని భార్య యొక్క సానమ్మ పిల్లలమల్లి గ్రామములోఁ దన
పేర, ఎఱ్ఱకేశ్వరునిఁ బ్రతిష్ఠించి యాదేవునకు సుక్షేత్రవృత్తుల నోసం గెను.<noinclude><references/></noinclude>
5mziebhqvqfh8iryhbwutx3vk5jo2gn
పుట:భారతము-పీఠికలు.pdf/18
104
172652
488621
2025-06-11T02:40:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xviii నెల్లూరిరా జియిన మనుమసిద్ధిభూపాలుఁడు తన దాయాదులవలన రాజ్య మును గోల్పోయి యుండఁగా నతనిమంత్రి యు నాస్థానకవియు నగుతిక్కన సోమ యాజి యేకశిలానగరమునకు వచ్చి యావృత్తాంత మీగణప...'
488621
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xviii
నెల్లూరిరా జియిన మనుమసిద్ధిభూపాలుఁడు తన దాయాదులవలన రాజ్య
మును గోల్పోయి యుండఁగా నతనిమంత్రి యు నాస్థానకవియు నగుతిక్కన సోమ
యాజి యేకశిలానగరమునకు వచ్చి యావృత్తాంత మీగణపతి దేవునకు విన్న వింప
నతఁడు ససైన్యముగా వచ్చి మనుమసిద్ధిశత్రువులు నోడించి యాతని రాజ్యమున
నతని మరల నభిషిక్తునిఁ జేసిన ట్లీకింది గ్రంథ భాగములు ప్రమాణ మగుచున్నవి.
$$
అట్టి మహాత్ముని నాసోమయాజి, నెట్టన నెదు రేగి నేర్పుతో
తెచ్చి యూసనస్థితునిఁ గావించి,
16
అశుభారతాఖ్యాన మావీరనరులు, తగఁ జేసినట్టి యుద్ధప్రకారములు
వినియు సంతోషించెఁ గనినట్లు చెప్పు,
...
T
-
అంతఁ దిక్కన సోమయాజికి మెచ్చి, వింతవస్త్రంబులు వివిధభూషణము
లక్ష్యంతథ క్తితో నప్పు డిచ్చుడును,
అగుసోమయాజ్ తా నారాజాన కనె
సూర్యనంశంబున సొబగొందునట్టి, యార్యపూజితవర్యుఁ డామ శ్రసిద్ధి
రాజు బా నెల్లూరు రమణతో నేల,
అక్కన్న బయ్యన్న అధికబలిష్ఠు, లక్కట సిద్ధిరాయనిఁ బాఱఁ దోలి
దక్కిన రాజ్యంబు తామె యేలుచును, నొక్కకా సైనను జక్కఁగ నీరు
వారల దండించి వారినెల్లూరు, వారి కిప్పింపు మవారణం తి
ననిన గణపతిరా జట్ల కా కనుచు,
వెడలి గణపతియు విజయంబునకును,
...
...
..., గుప్పున నెల్లూరు కూడ నేతెంచి
చక్కన్న బయ్యన్న నచట సాధించి,...
1
..., చెల్లించి మన్మనసిద్ధిరాజునకు
నెల్లూరిపట్టంబు నేర్పుతోఁ గట్టి, సల్లలితాదృతి సమదుగ్ధములను
నఱునదెనిమిదియు నగుపట్టణముల, నరు దొండ సాధించి యామన సిద్ధి
రాజున కిచ్చియుఁ దేజంబు దిశల,
అని సిద్ధేశ్వర చరిత్రయందును:-
...
గీ. “చేయఁ దక్కున యైన దేవాయతనము, లపుడు పూర్తిగఁ గట్టించి యలరుచున్న
చోట నొకనాఁడు తిక్కన సోమయాజి, నచ్చె 'నెల్లూరినుండి భూనకునికడకు,
14
గీ. ఇనకులోద్భవుఁ డైనట్టి మనుమసిద్ధి, రాజు నెల్లూరు పాలించుచోఁ జెలంగి
..
యతనిదాయాదు అతని నుక్క ఱఁగఁ బట్టి, యునిచి రాజ్యంబు దమ రేలుచున్న వారు.
క. కావున మీ రిపు డచటికి, వేవేగం దరలి వచ్చి విడకుండుఁ గనా
భూనరుఁ బునరభీషి క్తునిఁ, గావింపఁగ వలయు ననిన గణపతీవిభుఁడున్.
-
...
...<noinclude><references/></noinclude>
07umky5mr2ey42j16glum82241c72ae
పుట:భారతము-పీఠికలు.pdf/19
104
172653
488622
2025-06-11T02:40:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '44 xix సీ. గణపతిదేవుఁ డాఘనుననుమతిఁ గాంచి, యతిసత్వరమునఁ బ్రయాణభేరీ వేయించి చతురంగప్పతనాసమేతుఁడై, తరలి మువ్వెల నాఁటిధరణిపతులు గెలిచి వారలచేత లలి నప్పనముఁ గొని, వారి నందఱఁ దనవశ...'
488622
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>44
xix
సీ. గణపతిదేవుఁ డాఘనుననుమతిఁ గాంచి, యతిసత్వరమునఁ బ్రయాణభేరీ
వేయించి చతురంగప్పతనాసమేతుఁడై, తరలి మువ్వెల నాఁటిధరణిపతులు
గెలిచి వారలచేత లలి నప్పనముఁ గొని, వారి నందఱఁ దనవశముచేసి
కొని చని నెల్లూరు గొబ్బునఁ జొచ్చి య,క్క నయుఁ బయ్యనయు నఖలులఁ దఱిమి
ఆ. మనుమసిద్ధిరాజుఁ బువరభిషిక్తుఁ గా, వించి మించి రెండు వేలు నైదు
నూఱు గ్రామములు మనోవృత్తి కతనికి, నిచ్చి కడమ దాను బుచ్చికొనియె. "
అని సోమ దేవరాజీయమును మనుమసిద్ధి తిక్కన సోమయాజి గణపతి దేవుల చరిత్ర
ము వర్ణింపఁబడినది.
కాఁబట్టి స్క్రీ. శ. 1199 - 1257 నడుమ నోరుగంటిరాజ్య మేలిన కాకతీయ
గణపతిదేవునకు సమకాలికుఁడైన మనుమసిద్ధియు వారిరువురచే గౌరవింపఁబడిన
తిక్కన సోమయాజియుఁ గూడఁ గ్రీ. శ. 13వ శతాబ్దము పూర్వభాగములోనివా
రనుట నిశ్చయము. సోమయాజి శాలివాహనశకము 1042 లో జన్మించినట్లును
1120 లో మృతిఁ జెందినట్లును కొన్ని ప్రాఁతలు గనఁబడుచున్న విగాని యవి ప్రమాణ
సిద్ధములును యు క్తియు క్తములును గాక పోవుటచే వాని నిందుఁ జర్చింపఁ బని లేదు.
*=l. తిక్కన సామర్థ్యము, అతనికృతులు.
తిక్కనసోమయాజి నెల్లూరి మండలమున కధిపతియగు మనుమసిద్ధియాస్థాన
మునఁ గవి గా నున్నవాఁ డయినను మంత్రి
గౌరవమును బొందుచు రాజ్యకార్య
ముల లౌకిక ప్రజ్ఞఁ జూపుచు వన్నె కెక్కిన గొప్పలౌకికుఁడు. ఇందులకు దాయా
దులవలన రాజ్యముఁ గోల్పోయిన తన తేనిని మరల గణపతి దేవునిమూలముగా
రాజ్యాభిషిక్తునిఁ జేయుటయే నిదర్శనము. ఇతఁడు సకలమతసారంబు లెఱింగిన
తత్త్వజ్ఞుఁ డనుటకు సోమ దేవరాజీయములోని యీ క్రింది పద్యమే ప్రమాణము.
యీ,
తిక్కన సోమయాజి నెల్లూరినుండి తనయాస్థానమునకు వచ్చుట విని కాకతీయ గణ
పతి దేవుఁడు:-
సీ. "నచ్చినయయ్యార్య పర్యు నెదుర్కొని, వినయసంభ్రమభక్తు లినుమడింప
"నతిథిపూజ లొనర్చి యతనిచే భారతార్థమును ద్వైతాద్వైతతత్త్వములును
విస్తృతచివచిద్వివేకలకుణములుఁ బ్రకటధర్మాధర్మ పద్ధతులును
రాజనీతి
ప్రకారంబును భారతీ, వీరులకు హిమంబు వినుచునుండి
గీ. యనుమకొండనివాసు లైనట్టి బౌద్ధ, జనులు రావించి వారిఁ దిక్క సమనీషి
తోడ వాదింపఁ జేసినఁ దొడరి వారిఁ, జులకఁగా సోమయాజులు గెలుచుటయును.
వ. అప్పుడు బౌద్ధ దేవాలయంబులు గూలం ద్రోయించి గణపతిదేవరాజు సోమయాజులపటు వాక్య
శ క్తికి మెచ్చి యతని బహు ప్రకారంబులఁ బూజించి యెనిమిది గ్రామంబు లొసంగి యతఁడు
వచ్చిన కార్యం బడిగిన నాభూవరునకుఁ గవినరుం డిట్లనియె.”
*
సిద్ధేశ్వర చరితము మనుమసిద్ధి కిచ్చిన గ్రామములు 68 అని చెప్పుచుండఁగా నిది 2500 గ్రామము
లని చెప్పుచున్నది.<noinclude><references/></noinclude>
sjt0czpreh20pb3lvwaqnmxei0ao0l0
పుట:భారతము-పీఠికలు.pdf/20
104
172654
488623
2025-06-11T02:40:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'బౌద్ధులను జయించి తన్మతమునఁ గలవిశ్వాసమును మాన్పి గణపతిదేవు సద్వైతమతమునకుఁ ద్రిప్పై ననుటయే సోమయాజి యద్వైతమతాభిమానమును సకలమత వేత్త ృత్వమును వెల్లడించుచున్నది. మఱియు నిత...'
488623
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బౌద్ధులను జయించి తన్మతమునఁ గలవిశ్వాసమును మాన్పి గణపతిదేవు
సద్వైతమతమునకుఁ ద్రిప్పై ననుటయే సోమయాజి యద్వైతమతాభిమానమును
సకలమత వేత్త ృత్వమును వెల్లడించుచున్నది. మఱియు నితఁడు
వేదోక్తకర్మ
ములయెడ భ క్తి శ్రద్ధలు గలిగి వైదికాచారసంపన్నుఁ డయిన వైదికుఁడు. ఈశ్వర
భక్తుఁడు. ఇందుల కీతఁ దగ్నిష్టోమము చేసి పంచమ వేదము నాంధీకరింపఁ బూని
కొనుటయు, మనుమసిద్ధిభూపాలునియాస్థానములో నుండి తనయుత్తరరామాయ
ణము నాతనికిఁ గృతి యిచ్చినవాఁడయ్యు వేదతుల్య మైన భారతము న ప్లీయక
యద్వైతమూర్తి యగుహరిహరనాథున కిచ్చుటయు, దృష్టాంతములు.
ఇంక నీతండు సంస్కృతాంధ్రములయం దసాధారణపాండిత్యము గల
మహాకవి. ఒక పాటికవిత్వమును మెచ్చునట్టివాఁడు గాఁడు. ఇందుల కీతనికిఁ దనదశ
కుమారచరిత్రమును గృతి యిచ్చిన కేతనకవి వాక్యమే ప్రమాణము.
గీ. “కవిత చెప్పి యుభయకవిమిత్రు మెప్పింప, నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ
బరఁగ దశకుమార చరితంబు సెప్పిన, ప్రోడ వేఅ నన్నుఁ బొగడ నేల ?””
ఈయుభయకవిమిత్రునిపొండి త్యాతిశయమును గూర్చి వారు వీరును వర్ణించి
రని చెప్పనేల? నన్నయభట్టారకునివలెనే తననిజ మైనసామర్థ్యమును దెల్పికొని
కవిత్వరచనకుఁ గడంగినయీతనియాత్మవిశ్వాసమె యీ క్రింది విధముగాఁ జెప్పు
చున్నది.
ఉ. “కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నారఁ గ్రోలి యాం
ధ్రావళి మోదముం బొరయు నట్లుగ సాత్యని తేయసంస్కృతిజ్
శ్రీ విభవాస్పడం జయించి త్తముతోడ మహాక విత్వదీ
క్షావిధి నొంది పద్యముల గద్యములతో రచియించెదజ్ గృతుల్."
/ ఈతని పద్యరచన శైలి చాలవఱకు యతిప్రాసంబులకుఁ గాని సందర్భోచిత
పదంబులకుఁ గానీ తడవుకొనక వచనరచనశైలివలెనే నడచును. సంస్కృతపదము
లధికముగా నుపయోగించినపట్లను దీర్ఘ సమాసము లుపయోగించిన చోట్లను సీతని
పద్యరచనశైలి ధారాళముగానే యుండును గాని మొత్తముమీఁద నన్న పార్యుని
పద్యకవిత్వ శైలికి వలె నీతని
శైలికి సార్వత్రికముగాఁ బ్రవాహగతి గానరాదు. కాని
సందర్భోచితపద సంఘటనంబునందును భావావిష్కరణంబునందును నసదృశమై
నిర్దుష్ట మై నూతనమై శ్రోత్రపేయ మైనయీతని ప్రౌఢ శైలి యీతనికే కాక యీ
తనితరువాతికవులలో నొక్కని కైన నలవడ లేదని సాహసించి చెప్పవచ్చును.
కావునఁ బెక్కు కారణములు నింతవఱకు నాంధ్రకవులలో మొదటిస్థాన మలంక
రించి యున్న నన్నయభట్టారకునితోఁ బాటు నీతఁడును నాంధ్రకవిత్వరచనమున<noinclude><references/></noinclude>
gii4o7kmi9rthl1efq4vmyqmvq0io6f
పుట:భారతము-పీఠికలు.pdf/21
104
172655
488624
2025-06-11T02:40:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxi మొదటిస్థాన మలంకరించినవాఁ డని విశ్వసింపవచ్చును. ఇదిగాక నన్నయభట్టార కునకును దిక్కనసోమయాజికిని మధ్యకాల మగురమారమి రెండువందల సంవత్స రములలో వీరిం బోలి భారత మాంధీకరింపఁ బూ...'
488624
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxi
మొదటిస్థాన మలంకరించినవాఁ డని విశ్వసింపవచ్చును. ఇదిగాక నన్నయభట్టార
కునకును దిక్కనసోమయాజికిని మధ్యకాల మగురమారమి రెండువందల
సంవత్స
రములలో వీరిం బోలి భారత మాంధీకరింపఁ బూనుకొని నయింకొకకవి పుట్టి
యుండకపోవుటయే వీ రిరువురే యాంధ్ర భాషలో నమకవిత్వస్థాన మలంక
రింపఁ దగినవా రని చాటుచున్నది. ఆంధ్రమహాభారతమే భాషయై యుండఁగా
భాష యని వేటి చెప్ప నేల తత్కర్తలే వీ రై యుండఁగా నందు వీరు మొదటి
వారన సంశయ మేల?
- సోమయాజికృతులు, 15-
ఇక్కవి బ్రహ్మ మహాభారతము విరాటపర్వము మొదలుగాఁ బదియేను పర్వ
ములును డెలిఁగించుటకు మున్నే నిర్వచనోత్తర రామాయణ మనునొకకృతిని
రచియించి:--
క. "ఏ.నిన్ను మామయనియెడు, దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక .
కీ నర్హుఁడ నగు పనినను, భూనాయకుపలుకు చిత్తమున కిం పగుడున్.”
అనునట్లుగాఁ దన్నుఁ జనవుచే మామ యనిపిలిచెడుపోషకుఁ డైనమనుమసిద్ధి
భూపాలున కంకిత మొనర్చెను. ఇదిగాక యీతఁడు విజయసేన మనునింకొక గ్రం
థమును నిర్మించినట్లు వదంతి గలదు గాని యది యింతవఱకు నెందును గాన
~= ఎఱ్ఱనాచ్యుఁ డు. .
భారత మాంధ్రీకరించినవారిలో మూఁడవవాఁడై కవిత్రయములోనివాఁ
డని వన్నె కెక్కినయీతఁడు పాకనాటిని యోగిబ్రాహ్మణుఁడు; ఆపస్తంబ సూత్రు (
డు; శ్రీవత్సగోత్రుఁడు; పోతమాంబా సూరనార్యులకుఁ బుత్రుఁడు; భారతమాంధీ
కరించిననాఁటి యితనినివాస గ్రామము గుడ్లూరు ; ఈ పైయంశములు జాతిని యీ
క్రిందిపద్యమే ప్రమాణము,
సీ, "భవ్యచరిత్రుఁ డాపస్తంబ సూత్రుండు, శ్రీవత్సగోత్రుండు శినపదాబ్జ
సంతతధ్యాన సంస క్త చిత్తుఁడు సూర, నార్యునకును బోతమాంబిక కును
నందనుం డిలఁ బాకనాటిలో నీలకంఠేశ్వర స్థానమై యెసక మెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠస్థిత నొప్పు, ధన్యుఁడు ధర్షక తత్పరాత్తుఁ
గీ. డెఱ్ఱనార్యుండు సకలలోకై కవిదితుఁ, డైననన్న యభట్టమహాక వీంద్రు
సర ససారస్వతాంశ ప్రశస్తి దన్నుఁ, జెందుటయు సాధుజనహర్ష సిద్ధిఁ గోరి.”
ఈతనివంశములోనివాఁడును, విప్రనారాయణ చరిత్ర కర్తయు నగు చెదల్వాడ
మల్ల నకవి యీతనిం గూర్చి తన గ్రంథములో స్క్రీక్రిందివిధముగాఁ బ్రశంసించెం<noinclude><references/></noinclude>
et9yvb0baf19lepapfu4lcka6xqfubl
పుట:భారతము-పీఠికలు.pdf/22
104
172656
488625
2025-06-11T02:40:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxii గీ, “సుకవీ సంస్తుత్యు శంభుదాసుని నుతింప, నేర్తునే యైన నేను వర్ణింతు నతని చిన్ని మనుమఁడఁ గావునఁ జిఱుతవాండ్ర, కొదలుపలుకులు ముద్దు సేయుదురు గాదె! సీ. ప్రతికలో నారణ్యపర్వ శే...'
488625
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxii
గీ, “సుకవీ సంస్తుత్యు శంభుదాసుని నుతింప, నేర్తునే యైన నేను వర్ణింతు నతని
చిన్ని మనుమఁడఁ గావునఁ జిఱుతవాండ్ర, కొదలుపలుకులు ముద్దు సేయుదురు గాదె!
సీ. ప్రతికలో నారణ్యపర్వ శేషము చెప్పెఁ, గవులకుఁ జెవులపండువులు గాఁగ
వల్మీక భవునచోనై ఖరీ రామాయ ణంబు నాంధ్ర ప్రబంధంబుఁ జేసె
నారసింహునిపురాణ మొనర్చె హరి మెచ్చి, నన్ను నెన్నఁడు చూచినాఁడ నరఁగఁ
ప్రౌఢిమై హరిసంశ భాగముల్ రెండును, రచియించె సభలందుఁ బ్రాజ్ఞు లెన్న
ఆ. దురితహరుఁ బ్రబంధ పరమేశ్వరుని జెడ, ల్వాడనిలయు నాదుసంశకర్త
ధన్యమూర్తి శంభుదాసు నెట్టె పెద్ద,డను నుతింప బ్రహ్మకును దరం బె. '
యందలి
"
పై పద్యమును బట్టి యు విప్రనారాయణ చరిత్రలోని యాశ్వాసాంతముల
రాయణచరిత్ర
"ఇది శ్రీశంకరస్వామి సంయమీశ్వర చరణసరోరుహధ్యానానంద సౌందర్యధుర్య ప్రబంధపర
మేశ్వరవంశ పవిత్ర చెడల్వాడ మల్లయ నామధేయ ప్రణీతం జైన
...
"
అను గద్యముంబట్టియుఁ జెదలవాడ మల్లి యకవికి వృద్ధప్రపితామహుఁడును బ్రబం
ధవర మేశ్వర బిరుదాంకితుఁడు నగుమనయెఱ్ఱాప్రెగడయింటిపేరు
వారని తెలియుచుండఁగాఁ గవుల చరిత్రమును గవిజీవితమును గూడ నేర్చూరి
నా రని చెప్పుటకుఁ గారణ మేమో చర్చింపఁ దగి యున్నది. ఇందులకు
ముఖ్యకారణ మప్పటికి మల్లయకవి విప్రనారాయణ చరిత్రము గనఁబడక పోవు
టయే కాని వేఱుగాదు. అట్లయినచో నెఱ్ఱాప్రెగడ భారతములోఁ దననివాసము
గుడ్లూ రని వ్రాసికొనియుండఁగా గ్రామనామమునుబట్టి గుడ్లూరివా రనక యేర్చూ
రివా రని యేల చెప్పవలసివచ్చినది? ఇందులకు నొక కారణము గలదు. ఆ దేదన:-
సీ. " శ్రీవత్సగోత్రుండు శివభక్తియుక్తుఁ డా, పస్తంబ సూత్రుం డపారగుణుఁడు
నేర్చూరిశాసనం డెఱ్ఱన పెగ్గడ, పుత్రుండు వీరన పుణ్యమూర్తి
కాత్మజుం డగునాదయామాత్యునకుఁ బోలమాంబకు నందను అమితయశులు
కనునినామాత్యుండు ఘనుఁడు వీరవమంత్ర, సింగధీమణియు వంచితుణాడ్యు
గీ. లుద్భవించిరి తేజంబు లూర్జితముగ, సొరిది మూర్తిత్రయం బన శుభ్రకీర్తిఁ
బరఁగి కందులఁ గనుపన్న ప్రభువునకును, ముమ్మడమ్మను సాధ్వ యిమ్ములను వెలసి. "
అని యాంధ్రభాగవతషష్ఠ స్కంధాదిని సింగయార్యుఁడు వ్రాసిన పద్యము
లోని శ్రీవత్సగోత్రత్వము, శివభక్తియుక్తవిశేషణంబున నాకర్షింపఁబడిన శంభు
దాసత్వము, నెఱ్ఱాప్రెగడ యనునామమును, సరిపడుటంబట్టి యేర్చూరి శాసనుం
డనువిశేషణమున నేర్చూరివా రనుట కనుపు గలుగుటచే నా యెఱ్ఱాప్రెగడయే<noinclude><references/></noinclude>
eays6yjofjlynw9ua3f94gc32l88ua8
పుట:భారతము-పీఠికలు.pdf/23
104
172657
488626
2025-06-11T02:41:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxiii భార తారణ్య శ్లేషము దెలిఁగించినయె జ్ఞాప్రెగడయని భ్రాంతిపడుటయేకాని వేఱుగా దు. సింగయార్యుని వంశకర్త యయిన యెఱ్ఱాప్రెగడ గోలకొండ దేశములోని నల్లగొం డమండలమునందలి యేర్చూరు...'
488626
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxiii
భార తారణ్య శ్లేషము దెలిఁగించినయె జ్ఞాప్రెగడయని భ్రాంతిపడుటయేకాని వేఱుగా
దు. సింగయార్యుని వంశకర్త యయిన యెఱ్ఱాప్రెగడ గోలకొండ దేశములోని నల్లగొం
డమండలమునందలి యేర్చూరు గ్రామములో నుండినవాఁడు. మల్ల యక వివంశక ర్ల
యగునెఱ్ఱా ప్రెగడ పాకనాటిసీమయందలి నెల్లూరి మండలములోని కందుకూరుతా
లూకాలోని గుడ్లూరుగ్రామమున నుండినవాఁడు. అతఁడు సుప్రసిద్ధకృతికర్త యయి
నట్లు కాన రాదు. ఈతఁడు లోక ప్రసిద్ధుఁ డగుకవి. ఆతనివంశమున వీరన్న, నాద
య్య, కసువన్న, సింగయ్య మొదలగువారు క్రమముగా జనించినట్లు కనఁబడును,
ఈతనివంశములోఁ గొందఱతరువాత మల్లన, ఎఱ్ఱన, లింగన మొదలగు వారు
జన్మించినట్లు కనఁబడును. ఈ సందర్భమున నొకవేళ నెవరైనఁ దక్కినయంశంబుల
లెక్క గొనక పై నుదాహరింపఁబడిన వీరన, నాదయాదులకుఁ దరువాతనే యీ
మల్లన, యెఱ్ఱనాదు లా వంశమునఁ బుట్టియుందురేమో యని హాస్యాస్పదం బగు
యుక్తి చెప్పవచ్చును గానీ యిది యెఱ్ఱాప్రెగడ కాలనిర్ణయమునకే యాటంకము
కలిగించును. ఇంతయేల భారతారణ్యపర్వ శేషము తెనిఁగించినవాఁడు చెదల్వాఁడ
నిలయుఁడు నావంశకర్త' యని విప్రనారాయణ చరిత్ర కర్త మొఱ్ఱ వెట్టుచుండఁగా
నితఁడు భాగవతషష్ఠన్కంధకర్త యగుసింగయార్యుని వంశకర్తగాఁ డనియు, నీతని
యింటిపేరు చెదల్వాడ వారేకాక యేర్చూరివారు గా రనియు, విశ్వసించుటలో
సంశయ మేమున్నది? ఇంక నీతనికాలముం గూర్చి యించుక యరయుదము,
ఎఱ్ఱా ప్రే గడకాలము,
ఇతనికాలము నిర్ణయింప నితనిహరివంశమే యాధార మగుచున్నది.
ఈహరివంశము నితఁడు కొండవీటిరా జయినయన వేమభూపాలున కంకిత మొన
ర్చెను. ఈజేనితండ్రి యగు పోలయ వేమారెడ్డి, ద్వితీయ ప్రతాపరుద్రునొద్ద సేనానా
m
యకుఁడు గా నుండి పిదప వినుకొండకు రా జయినట్లు వెలుగోటివారివంశ చరి
త్రము ము తెలుపుచున్నది. కావునఁ గీస్తుశకము 1323 లో నున్న ప్రతాపరుద్రునకు
సమకాలికుఁ డై 1340 నఱకు రాజ్యము చేసిన పోలయ వేమా రెడ్డికిఁ
చేసినపోలయ వేమారెడ్డికిఁ బుత్రుఁడయిన
యన వేమా రెడ్డి 1870 వఱకును రాజ్యము చేసిన ట్లుండుటచే నె పెగడ పదు
నాల్గవశ తాబ్దము మధ్య భాగములోని వాఁ డయినట్లు స్పష్టపడుచున్నది.
-=. ఎఱ్ఱనార్యునికృతులు.
ప్రబంధధోరణిని భారత భాగము తెలిఁగించిన వాఁడగుటఁ బ్రబంధ పరమేశ్వ
రుఁ డనుబిరుదము గాంచిన యీ కవిసత్తముఁడు నరసింహపురాణము హరివంశము
రామాయణము నను నాంధ గ్రంథములనుగూడ రచియించెను. అందుఁ గడపటి
కావ్యము నామమాత్రావశిష్ట మగుట యెంతయు శోచనీయము.<noinclude><references/></noinclude>
3cox8a1kh5i3nktf63nc78mny6pkjbz
పుట:భారతము-పీఠికలు.pdf/24
104
172658
488627
2025-06-11T02:41:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXIV. ఈతనికవితాధోరణి యసాధారణమై నన్నయ తిక్కనల కవిత్వమును జాల వఱకుఁ బోలి యుండును. ఇతఁడు సంస్కృతాంధ్రములయందుఁ జక్కని పాండిత్య ముగలవాఁ డని యీతనికవితయే లోకమునకుఁ జాటి చెప్పుచు...'
488627
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXIV.
ఈతనికవితాధోరణి యసాధారణమై నన్నయ తిక్కనల కవిత్వమును జాల
వఱకుఁ బోలి యుండును. ఇతఁడు సంస్కృతాంధ్రములయందుఁ జక్కని పాండిత్య
ముగలవాఁ డని యీతనికవితయే లోకమునకుఁ జాటి చెప్పుచున్నది. తక్కినయం
ళములు భారతరచన ప్రశంసలోఁ దెలియఁగలవు. ఇట్లు కవిత్రయ చరిత్రమును స్థాలీ
పులాకన్యాయంబునఁ దెలిసికొని యిఁకఁ బ్రకృత మగుభారతాంధ్రీకరణ పద్ధతిని
తెలిసికొనఁ గడంగుదము,
~భారతాంధ్రీకరణ పద్ధతి.
తే. "సరససంస్కృతపుష్పగుచ్ఛ, ప్రభూత, మగు తెనుం గను నెత్తావి కఖిలదికలఁ
దరుణపవమాన మనుకవిత్రయవిశేష, చతురవాచానికఢి కంజలి యొకర్తు.”
(రా. చ.)
అని కవిత్రయకవితం బ్రస్తుతించి వారియాంధీకరణపద్ధతులను గూర్చి
యించుక వ్రాయఁ గడంగెదను.
శ్లో. ‘ఇదం శతసహస్త్రాఖ్యం శ్లోకానాం పుణ్యకర్మణామ్,
ఉపాఖ్యానై స్సహ జ్ఞేయం శావ్యం భారత ముత్తమమ్.
చతుర్వింశ తిసాహస్రీ చక్రే భారతసంహితామ్,
ఉపాఖ్యానై ర్వినై తావ ద్భారతం ప్రోచ్యతే బుధైః,'
అని వ్యాసమహర్షి యే యుపాఖ్యానములతోఁ గూడ నీ భారతము లక్ష శ్లోక
పరిమిత మయిన దనియు, నుపాఖ్యానములు గాక యిరువదినాలుగు వేల శ్లోకము
లతోఁ గూడిన దనియు నిరూపించినట్లు కనఁబడుచున్నది. కాని సంస్కృత భారత
ప్రతులయందే మఱియొక చోట :
శ్లో. ‘ఆ లేషు హరివంశ శ్చ భవిష్యం చ ప్రకీర్తితమ్,
దశ్శ్లోకసహస్త్రాణి వింశచొరశతాని చ.
ఖలేషు హరివంశే చ సంఖ్యాతాని మహర్షిణా,
యత స్సర్వం సమాఖ్యాతం భారతే పర్వసంగ్రహః .'
' ఖలేషు హరివంశ శ్చ భవిష్యం చ ప్రకీర్తితమ్,
అష్టాదశ సహస్రాణి శ్లోకానాం చ శతం తథా.
ఖలేషు హరివంశే చ సంఖ్యాతాని మహర్షి ణా,
>
జలనామకములైన భాగములు కొన్ని గల వనియు వానిలో హరివంశమును భవి
వ్యంబు నుత్తమము లనియు ఖలములలో హరివంశమునందు పండ్రెండు వేలు)
(పదునెనిమిది వేలనూఱు) శ్లోకములు చెప్పఁబడిన వనియు వేఱు వేఱు పాఠములు<noinclude><references/></noinclude>
f2w0ztuu2ci5pmq3qx8x9fm5sisxemv
పుట:భారతము-పీఠికలు.pdf/25
104
172659
488628
2025-06-11T02:41:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXV గన్పట్టుచున్నవి. ఇం దేది నిశ్చయమో యిపుడు నిశ్చయింప రాదు గాని సంస్కృత భారత శ్లోక సంఖ్య మాత్రము వేఱువేఱు ప్రతులలో వేఱువేఱు విధముగాఁ గనఁబడుచున్నది. ఇప్పటికి 41 సంవత్సరముల క...'
488628
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXV
గన్పట్టుచున్నవి. ఇం దేది నిశ్చయమో యిపుడు నిశ్చయింప రాదు గాని
సంస్కృత భారత శ్లోక సంఖ్య మాత్రము వేఱువేఱు ప్రతులలో వేఱువేఱు విధముగాఁ
గనఁబడుచున్నది. ఇప్పటికి 41 సంవత్సరముల క్రిందట : జెన్నపురిలో నాంధాక్ష
రములతో ముద్రితమైన యొకసంస్కృతభారతపు: బ్రతిలో 94770 అయినట్లురు, చాల
కాలము క్రిందటఁ దెలుఁగు దేశమున వాయ: బడినదియు నాంధ్ర సాహిత్యపరిషత్తు
నకు లభించినదియు నగునొక తాటాకుల సంస్కృతభారతపుఁ బ్రతిలో 99057 అయిన
ట్లును, ఆంధ్ర భారతమున నన్నయభట్టారకుఁడు నిరూపించినదానింబట్టి 100782
అయినట్లును, శ్రీమహాభారతమునందలి యష్టాదశపర్వశ్లోక సంఖ్య తెలియవచ్చు
చున్నది. దీనింబట్టి యింక నితరములై నయా యా కాలముల యందలి దేశములయం
దలి వ్రాత ప్రతులు ముద్రితపుఁ బ్రతులును జూచినచో భారత శ్లోకసంఖ్య వెవ్వేఱుగా
నుండు సనియే యూహింపఁదగియుండుటచే నష్టాదశ పర్వ లోక సంఖ్యను నిర్ణయిం
చెడిశ్లోకములు తొలుత వ్యాసమహర్షి నిర్ణయించిన వానికంటె వేటుపడి యయ్యా
కాలంబుల నయ్యావ్రతులలోఁ బ్రక్షిప్తములుగాఁ జేరినట్లు తలంపఁదగియున్నది.
ఇది యిట్లుండఁగా....
'ఏతత్పర్వశతం పూర్ణం వ్యాసే నోక్తం మహర్షిణా
యని సంస్కృతభారత గ్రంథములలో సర్వశ్రీ కనఁబడుచున్నట్లే
"అను పర్వతంబులు గలిగి "
యని తెలుఁగు భారతపుస్తకములయందునుగలదు. వానియందు వీనియందును
గూడఁ బర్వశ్లోక నిర్ణయమునం దాది పర్వమాదిగా స్వర్గారోహణపర్వాంతము
గలయుపపర్వములతోడి పదునెనిమిది పర్వములకే శ్లోక సంఖ్య విధింపఁబడినట్లు
కనఁబడుచున్నది గాని యందు శతపర్వములలోని *ఖిలసంజ్ఞితము లైన హరి
వంశీ భ విష్యత్పర్వములను జేర్చినట్లు కనఁబడదు. దీనిం బట్టి హరివంశమును భవి
ష్యత్పర్వమును గాక మిగిలిన తొంబదియెనిమిది పర్వముల శ్లోక సంఖ్యయే వెనుకఁ
జూపినవిధముగా భిన్నభిన్నమై వచ్చుచున్నట్లు నిశ్చయ మగుచున్నది. వ్యాసప్రో
క్తము లైన పర్వములు నూ అయినమాట సశ్యమే యయినను భారత గ్రంథముల
నుబట్టి పర్వశ్లోక సంఖ్యా నిర్ణయసందర్భమున హరివంశ భ విష్యత్పర్వములు పరిగణిం
పఁబడకపోవుటచేతను, వానిని విడిచియే భారతశ్లోకసంఖ్య కొంచె మెచ్చుతక్కు
వగా లక్షకు సరిపడుచుండుట చేతను భారతమునకు శతసాహ స్తిక సంహిత యని
పేరు వ్యాసప్రోక్షమై జగద్విదితమగుటచేతను, ఖసంజ్ఞతపురాణము లైనయా
రెండు పర్వభాగములు గాక యే మిగిలిన యుపపర్వములతోడి పదునెనిమిది పర్వ
ములందును లక్షుశ్లోకము లుండవలసిన టితర సందర్భములనుబట్టియు వ్యాస
* వఱి యొకయపేక్షచే నేది శాఖాంతమునఁ బఠింపఁబడునో యది ఖిల మని వైదిక ప్రసిద్ధి.
హరివంశము పురాణము, ఖిలసంజ్ఞాతము.<noinclude><references/></noinclude>
slob2h4e1a4l50ducb5wbtozsh3t1hq
పుట:భారతము-పీఠికలు.pdf/26
104
172660
488629
2025-06-11T02:41:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxvi వచనములఁ బట్టియుఁ గూడ స్పష్టమగుచున్నది. ఇట్లుండఁగా గొన్ని ప్రతు లలో లక్షకు మిక్కిలి తక్కువగను నిఁకఁ గొన్ని ప్రతులలో లక్షకు నెక్కువ గను నుండుట చూడఁగా నయ్యా కాలంబులఁ గాల...'
488629
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxvi
వచనములఁ బట్టియుఁ గూడ స్పష్టమగుచున్నది. ఇట్లుండఁగా గొన్ని ప్రతు
లలో లక్షకు మిక్కిలి తక్కువగను నిఁకఁ గొన్ని ప్రతులలో లక్షకు నెక్కువ
గను నుండుట చూడఁగా నయ్యా కాలంబులఁ గాలవశమువలనఁ గొంతగొంత
భాగము పోవుటయో కొన్ని కొన్ని భాగము అధికముగాఁ జేరుటయో కారణములు
'గా
గా నయ్యాకాలములయందు లెక్కకువచ్చుచున్న శ్లోకములనుబట్టి యప్పటప్పటి
బుద్ధిమంతు లెవ్వరో యాయా విధముగాఁ బర్వశ్లోక గణనము చేసి యుందు రని
భావింపవలసివచ్చినది. ఇందులకు వెనుక నుదాహరించిన ప్రతులలో మొదటిదా
నిలో లక్ష శ్లోకములకును సుమారు 15 వేలు లోపించినట్లుండుటయు, రెండవ
దానిలో దాదాపు వేయి మాత్రమే లోపించిన ట్లుండుటయు, మూఁడవదానిలో
ననఁగా నన్నయభట్టారకునినిర్ణ యమునందు 782 శ్లోకము లధికముగా నున్న
ట్లుండుటయు, నిదర్శనము.
m
పూర్వచర్చంబట్టియు నన్నయనిర్ణయమునుబట్టియు నొకలక్ష గ్రంథమునకుఁ
దక్కువ కాకుండఁగా నుండవలసిన మహాభారతము తెలుఁగులోనికి వచ్చునప్పటికి
దాదాపు 50 వేల గ్రంథములోనికి దిగినది. సామాన్యముగా నొక సంస్కృతవాక్య
మును సరిగాఁ దెనిఁగించినచో మూలమునకున్నఁ దెలుఁగులో రెట్టింపువర్ణ ములు
పట్టును. ఇందులకు 'స కావ్యం పఠతి.” “వాఁడు కావ్యమును జదువుచున్నాఁడు”
అనునది యుదాహరణము. ఇట్టిస్థితిలో లక్షకు రెండులక్షలుగాదు, లక్ష యేబది
వేలు గాదు, తుదకు లక్షయును గాదు, సరిగదా, యాంధ్ర భారతమున నేఁబది
వేల లగ్రంథమయిన నిండఁ గనఁబడదు. ఇదియే కవిత్రయమువారు సంస్కృత మహా
భారతమును 'మక్కీకి మక్కి' యనునట్లుగా ముక్కకు ముక్కచొప్పున దెలిఁగిం
పక యథేచ్ఛముగా నాంధీకరించిరని తెలుపుటచే నాంధీకరణమందలి యాటం
కము లేమియు వారికవితాధార నణచి పెట్ట లేదని విశదమగుచున్నది. వీరు
మువ్వురలో నొక రెక్కువ యొకరు తక్కువ కాకుండఁగా ముగ్గురు నొక్క విధ
ముగా సమానముగానే తమతమ భాగములను సంగ్రహించి తెలిఁగించిన ట్లీ క్రింది
పట్టిక తెలుపుచున్నది,
నన్నయభట్టారకుఁడు పర్వసంగ్రహం మం దిచ్చి నపర్వశ్లోక సంఖ్య ను బట్టి
యీషద్వైషమ్యముగా సరిచూచిన లెక్క.
కవి. పర్వభాగములు. సంస్కృతశ్లోకసంఖ్య, ఆంధ్ర గ్రంథసంఖ్య.
నన్నయ |
ఎఱ్ఱన.
, తిక్కన
ఆది—ఆరణ్యములోఁ
గొంతవఱకు
ఆరణ్య శేషము.
21218
10080
6823
3822
విరాటాదిసర్వము,
72741
33600<noinclude><references/></noinclude>
6fvverpieij6bdd9jgf19yk3au4mz12
పుట:భారతము-పీఠికలు.pdf/27
104
172661
488630
2025-06-11T02:42:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxvii ఇవ్విధముగాఁ బ్రథానకథ కభ్యంతరము గలిగించుకోన్ని కొన్ని భాగములను జక్కఁగ సంగ్రహించుచు నిఁకఁ గొన్ని భాగములను మెఱుఁగు పెట్టి పెంచుచు మొత్తముమీఁద భారతకథయే ప్రధానముగాఁ జేస...'
488630
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxvii
ఇవ్విధముగాఁ బ్రథానకథ కభ్యంతరము గలిగించుకోన్ని కొన్ని భాగములను
జక్కఁగ సంగ్రహించుచు నిఁకఁ గొన్ని భాగములను మెఱుఁగు పెట్టి పెంచుచు
మొత్తముమీఁద భారతకథయే ప్రధానముగాఁ జేసికొని విద్వజ్జన రంజకం బగు
ప్రౌఢ శైలిని భారత మాంధీకరించిన వీరిక విత్వములోని విశేషాంశములఁ గ్రమ
ముగా నరయఁ దగియున్నది.
సిన్న య భట్టు కవిత్వము.
'లోకో భిన్నరుచి' యనునట్లు కొందఱకవిత్వమును గొందఱును మఱికొం
దఱకవిత్వమును మఱికొండఱును బ్రేమింతురు గాని మొత్తముమీఁదఁ బరికింపఁ
గా గవిత్రయమువారి కవిత్వము నాదరింపనివాఁడు లోకములో నొక్కఁడు
నుండఁ డని నాయభిప్రాయము. అందు నన్న యకవిత్వము మృదుమధురమై హృద
యంగమమై కర్ణరసాయనమై చదువునపు డొక విధ మయినయుత్సాహము గలిగిం
చుచు సంగీత సాహిత్యముల యేకభావమువలె నాపాతమధురము నాలోచనా
మృతమునై ద్రాపాకమున విలసిల్లు .
ఈతనికవిత్వమునందు రెండువంతులు సంస్కృతపదములు నోకనంతు
తెలుఁగుపదములు నుండుననుట సత్యమే కాని యాయాపదములనంఘటనము కటు
వుగాక క్లిష్టముగాక సరళమై మార్ధవబహుళమై భావరంజకంబు పదరమ్యంబు నగు
చుఁ బండితపామరు లిద్దఱుఁ గూడ సంతోషించునట్లుగా నుండు ననుట కాతని
యీ క్రింది పద్యమే ద్యోతకము.
ఉ. "సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకవితార్థయుక్తిలో
నారని మేలునా నితను లక్షరరమ్యత నాచరింప నా
నారుచిరార్థ సూ క్లినిధి నన్న యిభట్టు తెనుఁగునిజ్" మహా
భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్దితంబుగ౯."
33
ఇతఁ దూరక యిట్లు చెప్పికొనినవాఁడు కాక చెప్పిన ట్లెల్లఁ జేసినవాఁడే
యనుటకుఁ బలువురు పలు తెఱంగులఁ బ్రశంసించికొనెడి పద్యములనే యీ క్రింద
నుదాహరించెదను.
ఉ. “నిండుకునంబు నవ్య న ని నీతిసమానము పల్కు దారుణ
ఖండలశ స్త్రతుల్యము జగన్నుతి ! విప్రులయందు నిక్క మీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డ్యోపు నో
పం డతీశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగ౯.
రు. మదమాతంగతురంగ కాంచనల సన్మాణిక్య గాణిక్య సం
పద లోలిం గొని వచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించి ర
(ఆ. J. 101.)<noinclude><references/></noinclude>
tktt4bfoafj6i3zsf4vtnvh7iggp2oa
పుట:భారతము-పీఠికలు.pdf/28
104
172662
488631
2025-06-11T02:42:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxviii య్యుదయాస్తాచలనే తు తన మధ్యోర్వీసతుల సంతతా భ్యుదయుజ్" ధర్మజుఁ వత్సభాస్థిరు జగత్పూర్ణ ప్రతి పోడయుజ్. చ. నలదమయంతు లిద్దఱు మసః ప్రభవానలజాధ్యమాన పై సలిపిరి దీర్ఘవాసరనికల్...'
488631
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxviii
య్యుదయాస్తాచలనే తు తన మధ్యోర్వీసతుల సంతతా
భ్యుదయుజ్" ధర్మజుఁ వత్సభాస్థిరు జగత్పూర్ణ ప్రతి పోడయుజ్.
చ. నలదమయంతు లిద్దఱు మసః ప్రభవానలజాధ్యమాన పై
సలిపిరి దీర్ఘవాసరనికల్ విలసన్నని
బుల
నలిసిదళంబుల౯ నృదువృణారముల బుర పొంసులక్
దలిరులక య్యల సలిలధారలఁ జండి చారు చర్చల౯.
(స. 1. 19.)
నన్నయభాషాంతరీకరణ మొక్కచో మూలానుసరణ మై మఱియొక్క
చోఁ దద్భావానుసరణమై యింకొక్కచో విషయప్రధానమై వేఱక్కచో రసో
చితసం క్షే పవిశేష ప్రధానమై ప్రధాన కథను మాత్ర మతిక్రమింపక మూలమం
దలి పౌనరుక్త్యాదిదోషంబుల కిరపుగాక సందర్భోచితమై జనరంజక మయినపద్ధతి
నవలంబిఁచియుండును. (ఈపద్ధతినే చాలవఱకుఁ దిక్కన యెఱ్ఱనలు గూడ సవ
రని ముందు దెలియఁ గలదు.) ఇందులకు స్థాలీపులాక న్యా యంబుగ
నీ క్రిందిపద్యము లుదాహరణము గాఁగలవు.
లంబించి
మూలానుసరణము-- (శకుంతలో పాఖ్యానమున)
శ్లో. “మన్యతే పాపకం కృత్వా స కశ్చి శ్వేత్తి మా మితి,
విదంతి చైనం దేవా శ్చయ శ్చైవాంతరపూరుషః.
ఆదిత్యచంద్రా వనిలావలె చజ్యర్భూమి రాపో హృదయం యమళ్ళ;
అహ శ్చ రాత్రి శ్చ ఉభే చ సంధ్య ధర్మ శ్చ జానాతి నరస్య వృత్తమ్. ”
చ. “విమలయశో విధీ ! పురుష త్త మెఱుంగుచు నుందుఁ జూవె వే
దములు ను జంచభూతములు సరుపు సంస్యలం నింతిర్మాయ్ు
యముఁడును జంద్రసూర్యులు సహంబును రాత్రియు నిమ్మహాపదా
ర్థము జీవి యుండఁగా నతఁడుక్కొను నేర్చున అన్ను ముచ్చిలక్.”
ఇందు సంబోధనపదము సందర్భమునుబట్టి వచ్చినది. మూలమునందుఁ
బంచభూతముల నామములు వేఱువేఱుగా నుండఁగా నిందుఁ దత్సమూహబోధక
మగు పంచభూతపద ముపయోగింపఁబడినది. మిగిలిన రెండవశ్లోకమందలి పదము
లన్నియు సరిగా నిందుఁ గనఁబడుచున్నవి. మఱియు నాలవపాదమున మొదటి
శ్లోకము తాత్పర్యము గూడ నిముడ్చ:బడినది. వేదములు గూడఁ బై పదార్థములతోఁ
దుల్యము లనునభిప్రాయముతో నొక్క వేదపదము మాత్ర మీం దధికముగాఁ జేర్పఁ
బడినది. ఇది ముక్కలు మువ్వీసము మూలము ననుసరించియే యున్న దనుట య
టుండఁగా సామాన్యముగా నెంత చక్క నిభాషాంతరీకరణ మైనను సంస్కృతి
శ్లోకము చదువునప్పు డుండుహాయి దానినిఁ జదువునప్పుడు గలుగ దనెడిలోకాభి
ప్రాయమును దల్ల క్రిందు గావించి భాషాంతరీకరణ మనఁగా మూలమునకుఁ గూడ
వన్నె దెచ్చుచు నిట్లుకదా యుండవలయు సని బోధించుచున్నది.<noinclude><references/></noinclude>
6gu6mvsrtr6q8xbuxc4qml73bv24hdr
పుట:భారతము-పీఠికలు.pdf/29
104
172663
488632
2025-06-11T02:42:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మఱియును:- xxix శ్లో. " వరం కూపళతా ద్వాపీ వరం వాపీళతా తతుః, వరం క్రతుళతా త్పుత్ర స్సత్యం పుత్రళతా ద్వరమ్. అశ్వమేధ సహస్రం చ సత్యం చ తులయా ధృతమ్, అశ్వమేధ సహస్రా ద్ధి సత్య మేవ విశిష్య...'
488632
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మఱియును:-
xxix
శ్లో. " వరం కూపళతా ద్వాపీ వరం వాపీళతా తతుః,
వరం క్రతుళతా త్పుత్ర స్సత్యం పుత్రళతా ద్వరమ్.
అశ్వమేధ సహస్రం చ సత్యం చ తులయా ధృతమ్,
అశ్వమేధ సహస్రా ద్ధి సత్య మేవ విశిష్యతే.
సర్వవేదాధిగమనం సర్వతీర్థావగాహనమ్,
సత్యం చ వచనం రాజ! సమం వా స్యా న్న వా సమమ్.”
చ, “నుతజల పూరితంబు లగునూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక జానీ మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్కస
త్కతు నది మీలు తలకు కతంబుకంటె సుతుండు మేలు త
త్సుతశతకంబుకం పె నొక సూసృతి వాక్యము మేలు చూడఁగళ్ .
కం. నెలయం గవిశ్వమేధం, బూరి వేయును వొక్క సత్యమును నిమరకలం
దుల నిడి తూపఁగ సత్యము, పిలకను ముఖలు సూపు గౌరవంబున పీక్.
గీ. సర్వతీర్థాభిగినంబు స్వవేద, సమధిగతము సత్యంబుతో సరియుఁ గావు
ఎఱుఁగు మెల్లధర్మములకు రెండుఁ బెద్ద, యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైవమునులు.”
పైమూఁడు శ్లోకములకును గ్రామముగాఁ క్రింది మూఁడు పద్యములును
రచింపఁబడినవి. ఇది సరియయిన యాంధ్రీకరణ మనఁదగును.
భావానుసరణము.. శంతనూ పాఖ్యానమున)
శ్లో. "సర్వతో భవతః క్షేమం విధేయా స్సర్వపార్థి వాః,
తత్కిమర్థ మహాభీక్షం పరిశోచసి దుఃఖితః.”
Q
చ. “భవదఔర క్షిత క్షితికి బాధ యొనర్సింగ్ నోపునట్టి శా
శ్రీవవివాహంబు లేదు వసుధా ప్రజ కెల్ల నియంతసంతతో
త్సనముల రాజు లెల్ల మనిశంబు విధేయుల నీకు నిట్లు మా
నసనృప కేంద్ర! యేమొకొ మనః పరితాపముఁ బొందియుండఁగ?””
'సర్వతో భవతః క్షేమం' అను వాక్యమునందు “రాజే రాష్ట్రము
రాష్ట్రమే రా జనియెడి యభేదాధ్యవసాయముచే పుడమికి బాధ గలిగించునట్టి
శత్రువులు లేరు గావున నీప్రజలు సుఖముగా నుండిరి. అదియే నీకేమ” మనెడి
భావము స్ఫురించుచుండుటం జేసి పై పద్యము నందలి మొదటి రెండు వాక్యములును
రచియింపఁబడినవి. మిగిలినది మూలానుసరణముగనే యున్నది. ఈభావానుసరణ
మెంత యుచితముగా నున్నచో విద్వల్లోకమే తెలియఁగలదు.
విషయ ప్రాధాన్యము:- (దుష్యంతునిఁ గూర్చి శకుంతల వాక్యము)
శ్లో. “న వాససాం న రామాణాం నాపొం స్పర్శ స్తథావిధః,
శిళ్లో రాలింగ్యమానస్య స్పర్శ స్సూనో ర్యథా సుఖః.”
1
2
3<noinclude><references/></noinclude>
1ro1vwcsn0eun00pay1joho0kg52iw4
పుట:భారతము-పీఠికలు.pdf/30
104
172664
488633
2025-06-11T02:42:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXX మ. “విపరీత ప్రతిభాష లేమిటికి సుర్వీనాథ! యీపుత్ర గా త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సం ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్రగా త్రిపరిష్వంగము...'
488633
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXX
మ. “విపరీత ప్రతిభాష లేమిటికి సుర్వీనాథ! యీపుత్ర గా
త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్రగా
త్రిపరిష్వంగము నట్లు జీవులకు హృద్యంచే కడుకా శీతమే!"
సద్వస్త్ర ధారణ శీతలజలస్నాన కాంతాలింగన జన్యమైన సుఖమైనను బుర్రా
లింగన సౌఖ్యమును బోల దనెడి తాత్పర్యమును దెల్సు పై శ్లోకమునకును, తారహార
కర్పూరచందన చంద్రికలు పుత్ర పరిష్వంగమువలె శీతలములును హృద్యంబులును
గా వనెడియర్థమును దెల్పుపై పద్యమునకును బుత్రాలింగన మనెడి విషయము
మాత్రమే సంబంధముఁ గలిగించుచున్నది. కావున నిది విషయ ప్రధాన మగు
చున్నది. పుత్రాలింగనమందు శైత్యసౌఖ్యము గల దని వ్యాసునియభిప్రాయమును
లో కానుభవమును గూడ నెఱింగి నన్నయ పై పద్యమునందు మూలమునకంటె
భిన్నముగా నన్నియు శీతలపదార్థంబులు గల్పించెను గాని వేఱు వేఱుపదార్థముల
వలసఁ గలుగు వేఱువేఱుసుఖము లేవి యైనను సుతపరిష్వంగ సుఖమును బోలవ నెడి
మూలమే యుచితతరముగ నున్నట్లు గన్పట్టుచున్నది. ఇందును వెన్నెలలోఁ బరుం
డుటవలనఁ గలుగు సుఖముకంటె, మంచిగంధము పూసికొనుటవలనఁ గలుగు
సుఖము వేఱని యూహింపవచ్చును గాని కాంతాజల వస్త్రంబులకుఁ గల భేదము
కర్పూరచందన చంద్రికలకుఁ గలుగఁబోదు. ఇవన్నియు శైత్యధర్మముచే నొక జాతి
లోనివే యగును. అయినను బై మూల భాషాంతరీకరణములయందలి యాచిత్య
మును రసజ్ఞు లూహించెదరు గాక.
సంతోషే పవిశేష పములు:- (ద్యూత పర్వము. ద్రౌపదీపరాజయము).
సంస్కృతభారతముతో నాంధ్ర భారతమును సరిచూచుచుఁ జదివినచో
నెక్కడఁబట్టిన నక్కడే యధికముగా సంగ్రహించుటయుఁ గొంచెముగాఁ బెంచు
టయుఁ గానవచ్చును.
చుశ్శాసనుఁడు ద్రౌపదిని సమీపించి "నిన్ను నీభర్త లోడిపోయిరి గావున
నీవు దుర్యోధనునిఁ జూడుము కౌరవులను బొందు" మని చెప్ప నామె భయపడి
లేచి పరుగెత్తిపోవుచుండఁగా నతఁ డామెకొప్పు వట్టికొని యీడ్చికొని వచ్చుట,
సభను సమీపించుతఱిని “నే నేకవస్త్రును, రజస్వలను, సభకు రాఁ దగ
నని చెప్పుచు నామె యింద్రకృష్ణార్జునులం బేర్కొని మొఱపెట్టుట,
"నీ వేక వస్త్ర వైన నేమి ? విగతవస్త్ర వైన నేమి? రజస్వల వైన
నేమి ? నీవు జూదమున జయింపఁబడితివి. మాకు దాసివైతి" వని యామెను
దుశ్శాసనుఁడు సభలోని కీడ్చి తెచ్చుట,
అపు డామె మెల్లఁగా లజ్జతోఁ గొన్ని కొన్ని మాటలు పలుకుట మొద
లుగా ద్రౌపదీవస్త్రాపహరణము, ద్రౌపదికి ధృతరాష్ట్రుఁడు వరము లిచ్చుట,<noinclude><references/></noinclude>
1icjf0zgzbwbfd8ad340fabeaqq9ul6
పుట:భారతము-పీఠికలు.pdf/31
104
172665
488634
2025-06-11T02:42:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXXí యనునంతవఱకును గలమూలకథాభాగమును దెలిఁగించునపుడు నన్నయ కొన్ని కొన్ని మాటలు ముందు వెనుకలు గా మార్చుచుఁ గొన్నిటికి మాఱుగా మఱి కొన్ని మాటలు నేర్చుచు: గొన్ని వచనములు సంగ్రహి...'
488634
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXXí
యనునంతవఱకును గలమూలకథాభాగమును దెలిఁగించునపుడు నన్నయ కొన్ని
కొన్ని మాటలు ముందు వెనుకలు గా మార్చుచుఁ గొన్నిటికి మాఱుగా మఱి
కొన్ని మాటలు నేర్చుచు: గొన్ని వచనములు సంగ్రహించుచు మఱికొన్ని వచనము
అధికముగాఁ జేర్చుచు యథేచ్ఛముగా సందర్భోచితముగాఁ దెలిఁగించెను. అంద
లివి కొన్ని మూలమునందు గొప్పు పట్టుట మొదలుగా 'నేను రజస్వలను సభకు
'రాఁ దగ' నను నంతనఱకుఁగల భాగము సంగ్రహింపఁబడి,
"అనుచు ( దుశ్శాసనుఁడు) డౌయ వచ్చిన నక్కో మలి రజస్వల నన్ను
ముట్టకు మేక స్త్ర యయియున్న దాన గురుబంధుజనాధిష్ఠితం బైససభ కెట్లు రా
నేగు!" నని సవరింపఁబడినది.
శ్లో, 'యే రాజసూయావభృథే జలేన మహాక్రతౌ మంత్ర పూ తేన సిక్తాః;
తే పాండవానో పరిభూయ వీర్యం బలా త్ప్రమృష్టా ధృతరాష్ట్ర జేన.'
అను నీశ్లోక మిట్లు మార్పు సెందినది.
ఉ. "ఆనింజాసనం గురుకులా పశముండు గడంగి రాజసూ
యావకృథంబునందు ఇసుధాకుగమంత్రి పవిత్ర వారిగా
రావళిఁ జేసి పావరము లైన శిరోజములం దెమళ్ళి పా
పానహుఁ డీడ్చి తెచ్చె సభ కండఱు సంభమ ముంది చూడఁగజ్."
-
ఈపద్యము తరువాతి పద్యములలోఁ గూడ మూల మందందు మార్పు సెందు
చు సంగ్రహింపఁబడినది. మూలమునందలి యీదికర్ణ వాక్యములు; —
శ్లో. ' దాసస్య పత్నీ త్వధనస్య భ జే హీనేశ్వరే దానధనం చ సర్వమ్,
ప్రవిశ్య రాజః పరివారం భజస్వ త త్తే కార్యం శిష్ట మాదిశ్య తేత్ర.
ఈశా స్తు సర్వే తన రాజపుత్రి ! భవంతి వై ధార్తరాష్ట్రా న పార్థాఃల
అన్యం వృణీష్వ పతి మాళు భామిని ! యస్తా దాస్యం న లభసి దేవసేన.
తే. "తరుణి! యేవురకంటె నొక్కరుఁడు భర్త, యగుట లగ్గు జూడంబుక నాలి నోటు
వడనివానిఁ గాఁ దగుభర్తఁ బడయు మింక, ననుదు రాధేయుఁ దుల్లసనుడె సంత.”
మఱియు నితండు చంద్ర వంశపురుష క్రమమున కనుగుణ మగురీతిని మూల
మందు యయాతికథకంటే ముందుగా నున్న శకుంతలోపాఖ్యానము నాంధ్రమున
యయాతి చరిత్రమునకుఁ దరువాతనే పెట్టినట్లే యన్యోపాఖ్యానములచే నుక్తార్థ
ము లగు చిన్న చిన్న కథలను స్పృశించి విడుచుట మొదలుగాఁ గథారంజకత్వమున
కభ్యంతరముఁ గలిగింపని మార్పులు సందర్భోచితముగ నొనరించెను. ఒక్కొ<noinclude><references/></noinclude>
e0fnakz5rxd0a95rxk8n1kt79eqclfx
పుట:భారతము-పీఠికలు.pdf/32
104
172666
488635
2025-06-11T02:43:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxxii క్కచోఁ గొన్ని వచనము అధికముగాఁ జేర్చుటయుఁ గల దని యిదివఱకుఁ దెలిపి యుంటినిగదా! ఇందుల కొక్కయుదాహరణము. ఆరణ్యపర్వము (అగస్త్యచరిత్రము. ) అగస్త్యుఁడు లోపాముద్రను దన కిచ్చి పె...'
488635
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxxii
క్కచోఁ గొన్ని వచనము అధికముగాఁ జేర్చుటయుఁ గల దని యిదివఱకుఁ దెలిపి
యుంటినిగదా! ఇందుల కొక్కయుదాహరణము.
ఆరణ్యపర్వము (అగస్త్యచరిత్రము. )
అగస్త్యుఁడు లోపాముద్రను దన కిచ్చి పెండ్లి సేయు మని కోరఁగా విద
రుఁడు సంకోచించి భార్యకడ కేగి 'ఈముని వీర్యవంతుఁడు కోపగించెనేని శాపా
గ్నిచే మనల దహించు' నని చెప్పి విచారించుచుండఁగా, లోపాముద్ర తండ్రిని
జూచి 'నాయనా! నీకు నావలన బాధ ర్యాదగదు. న న్నాముని కీ' మ్మని చెప్పి
నట్లు నతండ ట్లొనరించినట్లును మూలమునఁ గలదు. అం దీకిందిపద్యార్థమును
సూచించువాక్య మొక్కటియు లేకపోయినను సందర్భానుగుణముగాఁ గరుణా
రసోచితముగా నిది కల్పింపఁబడినది.
ఉ. "నారలు గట్టి కూర ఆశనం బుగ ముగ్రనకంబులోఁ దపో
భారమునం గృశుం డయిన బ్రాహ్మణుఁ డీలలితాంగిఁ బెండ్లియై
నారలు గట్టి కూర ఆశవంబుగ మగ వరంబులోఁ దపో
భారము దాల్చి యుండు మని పంపక మిన్నక యుండ నిచ్చునే.
= నన్నయక విశ్వవిశేషములు. -
ఈమహాకవికవిత్వమే తరువాతి కవులకు లక్షణముగాను లక్ష్యముగాను
గూడఁ బ్రామాణిక మైనట్లు :—
క. “మున్ను దెలుఁగులకు లక్ష్మణ, మెన్నఁడు నెవ్వరును జెప్ప లేఁ జెప్పెన వి
ద్వన్ని కరము మది మెచ్చఁగ, నన్నయభట్టాదిక విజనంబులకరుణన్. ”
ఇత్యాది
అను కేతనో క్తియే చాటుచున్నది. ఇతని 'కపిలజడలు, కపిలకన్నులు'
ప్రయోగములను జూచియే లాక్షణికులు 'పెద్దలు వ్యవహరించిన ప్రయోగ
ములు లక్షణ విరుద్ధములుగా నున్నను బ్రయోగార్హ
బ్రయోగార్హములే' యని స్కూ
సూత్రము
కల్పించికొని దానినే యందులకుదాహరించుచు వచ్చిరి. ఇట్లే మఱికొన్ని సంధి
విశేషంబులకును బ్రయోగ వైచిత్ర్యంబులకు నీకవిత్రయము వారి ప్ర యోగము
ప్రయో
లుదాహణము లగుట మెల్లరు నెఱింగిన దే.
మఱియు నీతనివివిధగతు లగుసీసపద్యంబులఁ గనియే భీముక వ్యాదులు
తమ ఛందస్సులలో 'అవకలిసీసము, అక్కిలివడిసీసము, అక్కిలి ప్రాససీసము'
మొదలగు వానిలక్షణము లేర్పఱచినట్లు కనఁబడుచున్నది.<noinclude><references/></noinclude>
4v5b5jmok5lhj7qttfixiztscxsnqbs
పుట:భారతము-పీఠికలు.pdf/33
104
172667
488636
2025-06-11T02:43:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxxiii ఇందులకు లక్ష్యులక్షణములు.- సీ. “వారణావతమునవా రెల్లఁ బాండవా, గమనంబు విని సంతసమునఁ బెరిఁగి కర మొప్పఁ గరిరథతురగ బలాఢ్యులై, యెదురు వచ్చిరి మహాముదముతోడ..." ఇత్యాదినన్న యలక్ష్...'
488636
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxxiii
ఇందులకు లక్ష్యులక్షణములు.-
సీ. “వారణావతమునవా రెల్లఁ బాండవా, గమనంబు విని సంతసమునఁ బెరిఁగి
కర మొప్పఁ గరిరథతురగ బలాఢ్యులై, యెదురు వచ్చిరి మహాముదముతోడ..."
ఇత్యాదినన్న యలక్ష్యము.
సీ. "పాదంబు నాలుగు పాదముల్' గాఁ జేసి, మొదలి మూఁటికి లోక విదిత మైన
సమసీసములు చెప్పుఁ డముకంగ రెంటికిఁ, బ్రాసముల్ వేఱు గాఁ జేసి యొనగ... "
ఇత్యాదిభీమనయపక లిసీసలక్షణము.
సీ. “కరువలిచేఁ మాలుకపిలజటాలియు, కన మొప్ప శిఖలుగాఁ గనకరత్న..."
సీ. “కమనీయధరార్థ కారు మోక్షములకు, రత్యంతసాధనం "బైనదాని...
ఇత్యాది నన్నయలక్ష్యములు.
53
సీ. "అమరు ము౯ గైకొన్న యతిపాన మందెల్ల, నకరి వడిసీస మనఁగఁబడఁగు
శర్ధఘుద్ధము; కు యతులు వేఱ చస్తాం, జెప్ప సక్కిలినడిసీస మయ్యె...
వడిసీసము, అక్కిలివడిసీసములకు భీమనలక్షణములు.
సీ. “పలుకుల ముద్దును గలికి క్రాల్గన్నుల, తెలివును నలుద చన్నుల బెడంగు
“పలుకులముద్దును
నలఘు కాంచీ పదస్థలములయొప్పుకు, లలితాన నేందుమండలమురుచియు
ఫలినీలకుటిలకుంతలముల కాంతియు, నెలజన్వంబున నిలసనమును
సలసభానంబుల పొలుపును మెలుపును, గలుగు సగ్గరికని తలంచి తలంచి"
ఇత్యాదినన్నయలక్ష్యము.
సీ. “వృత్తంబునకు వలె వెలయు నాల్గడుగుల, వినఁ బ్రౌసములు నిల్పి విరతు లునుప
బ్రాససీసంబగుఁ బశ్చిమార్థమునట్లు, భాసిల్ల చెక్కిలిప్రాససీసము... "
భీమనయక్కిలి ప్రాససీసలు ణము.
ఇవ్విధముగా భీమనఛందస్సులోని సీసపద్యలక్షణములకు నన్న యసీనములు
ప్రమాణములుగా నున్నవి. మఱియు నితండు వివిధము లగుసమనృత్తములు విషమ
వృత్తములను దన భారతమున వ్యవహరించి తరువాతివారికి వృత్తము మార్గమును .
జూపినవాఁడు. ఈతనికిఁ బూర్వము దెలుంగులో నీట్టివృత్తములు వాడుకలో
నున్నవో లేవో యని చర్చించుట య ప్రస్తుతము గాని యితఁ డిట్టివృత్తముల నాం
ధమున రచియించుటలో సంస్కృతవృత్తల క్ష ణమునకుఁ దోడుగాఁ గర్ణాట పండితుఁ
డగునారాయణభట్టునాహాయ్యము కూడ నధికముగాఁ గలిగియుండు సని చెప్ప
వచ్చును. ఎ ట్లయిన నేమి? మన కిప్పటికిఁ దెలిసినంతలో నాంధ్రకవులకు గద్య
పద్యములమార్గమును జూపిన మహర్షి యితఁడే యని తలంపవచ్చును. ఇఁక నీతని
ప్రసంగ మిట్లుంచి తిక్క ససోమయాజి భాషాంతరీకరణాదికముం గూర్చి ప్రసంగిం
తము.<noinclude><references/></noinclude>
nu3u9eqn59srg0iiz5sm6e5egxpwr1t
పుట:భారతము-పీఠికలు.pdf/34
104
172668
488637
2025-06-11T02:43:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxxiv తిక్కనకవిత్వము. = భారతసాగరంబుదరి నేరి సానదీఱినమణియైన యీయుత్తమకవిసత్కవి త్వము తోలుదో ఆ నిర్వచనోత్తరరామాయణర చనంబునఁ బ్రౌఢ స్థితికి వచ్చి వీరా టంబున వీనులవిందై యుద్యోగ...'
488637
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxxiv
తిక్కనకవిత్వము. =
భారతసాగరంబుదరి నేరి సానదీఱినమణియైన యీయుత్తమకవిసత్కవి
త్వము తోలుదో ఆ నిర్వచనోత్తరరామాయణర చనంబునఁ బ్రౌఢ స్థితికి వచ్చి వీరా
టంబున వీనులవిందై యుద్యోగంబున హృదయరంజకంబై యుద్ధ పంచకంబున
రససంబద్ధంబై శాంత్యాదులఁ జల్లనై, మృదుమధురమై కదళీపాకమున రంజిల్లు.
ఇతనికవిత్వంబున రెండువంతులు దెలుగు పదంబులు నొకవంతు సంస్కృతపదంబులు
నుండు ననుట నిక్కము. తఱచుగా వ్యవహారమునఁ గనఁబడుచుండెడి యీతని
పదములకూర్పు మిక్కీలి సమంజసమై వ్యర్థత్వపానకుర్యాది దోషంబులకు నెలవు
గాక భావగర్భితమై శ్రోత్ర వేయముగ నుండు ననుట కాతని మా క్రింది పద్యమే
ప్రమాణము.
ఉ. “కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నారఁ
ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యనతేయసంస్మృతి
శ్రీవిభవాస్పదం బయిక చిత్తముతోడ మహాక విత్వదీ
యా
క్షావిధి నొంది పద్యముల గద్యములతో రచియిం వెదక్ గృతుల్. "
Qm
077
930
ఈతనియీదీక్ష యాద్యంత మొక్క విధముగాఁ బద్య గద్యరచనయందుఁ
జక్కనిశైలిని బోషించుచు వచ్చిన దనుట నిస్సంశయము, అందందు దీర్ఘ సమా
స
నము లుపయోగించుటయు సంస్కృతపదంబు లధికముగాఁ బ్రయోగించుటయుఁ
గూడఁ గానవచ్చునుగాని 'మొత్తముమీఁదఁ జిన్న చిన్న పదములు నేర్చి యతి ప్రాస
ములకుఁ దడవుకొనక కవిత్వము సెప్పుటయే యితనికి నైజము. కావుననే యీతని
పద్యశైలి వచనశైలిని బోలియుండును. ఒక్కొక్క చోఁ జొన్న చిన్న వాక్యము
లతోఁ గూడియుండియు నితని శైలి ధారాళమై విరాజిల్లుచుండు, మఱక్కచో యతి
ప్రాసస్థానములయంద లిపదముల విఱుపు పద్యము నడకను మందగింపఁ జేయును. ఇట్లు
వలసినట్లెల్లఁ గవిత సెప్ప నేర్చినవాఁడు గావుననే యితఁడు కవిబ్రహ్మ యని వన్నె
కెక్కెను. వివిధ సందర్భములయందుఁ బైని జెప్పినట్లుగా వివిధరీతు లీతనిరచనయం
దుఁ గనఁబడుటం జేసి సన్న యశైలికిం బోలి యీతని శైలికిఁ బ్రవాహగతి సార్వత్రిక
ముగాఁ గాన రాదని తలంపవలసివచ్చినది కాని యాద్యంతమవిచ్ఛిన్న ప్రవాహగతి
గల శైలితోఁ గవిత్వము సెప్పఁ గలవలతి యని యీతినికవితా ధోరణి మాత్రము
తెల్పకపోదు. ఇందులకు స్థూలదృష్టితో రెండుమూఁడు పద్యములు దాహరిం చెదను.
ఉ. “వచ్చినవాఁడు ఫల్గునుఁ డవశ్యము "గొల్తు మనం గ రాదు రా
లచ్చికి నై పెనంగినబలంబులు రెండును గెల్వ నేర్చు నే?
హె చ్చగుఁ గుం దగుం దొడరు పెల్లవిధంబులకోర్చు టట్లు గా
కిచ్చఁ దలంచి యొక్క మెయి నిత్తఱిఁ బొం దగుచేఁతయుం డగున్<noinclude><references/></noinclude>
fdimpl5eltxfp5zovflctwxc7s93le1
పుట:భారతము-పీఠికలు.pdf/35
104
172669
488638
2025-06-11T02:43:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXXV శా. శక్తిస్ఫారధనంజయాయ భుజాసంరంధగాండీవిని రుక్త క్రూరశరానలీదళితశత్ప్రువ్రాతముల్ శోణితా సిక్తాకారతఁ బొంది సాంద్ర కుసుమ శ్రేణీవికారోల్లస ద్రక్తాశోకతరు ప్రంజంబుల క్ర...'
488638
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXXV
శా. శక్తిస్ఫారధనంజయాయ భుజాసంరంధగాండీవిని
రుక్త క్రూరశరానలీదళితశత్ప్రువ్రాతముల్ శోణితా
సిక్తాకారతఁ బొంది సాంద్ర కుసుమ శ్రేణీవికారోల్లస
ద్రక్తాశోకతరు ప్రంజంబుల క్రియజ్ రంజిల్లి యొప్పెం గడుE.
క. వారు దెస లొ త్తికొని యు ధ, రారాజ్యం బిచ్చిపోయిరా పోరా తా
రారణ్య పీడఁ బడియును, రారాజుం జెఱకుఁ బాపరా మన మెఱుఁగు.”
తుది పద్య ముయొక్క శైలి సమవృత్తములయందుఁ దఱచుగాఁ గానరాదు,
ఇందు యతిస్థానము పద్యమధ్య మగుట యొకవిధ మైనయందమును దెచ్చు
నుగాని పదమునం దొక్క యక్షరమే పూర్వపర పాదములలో మిగిలిపోవుట మా
త్రము పద్యగతి కందము తేఁజాలదు. ప్రౌఢ శైలీలక్షణములలో నొకటి యగునీ
పదములవిఱు పీతనికిఁ జక్కగాఁ గుదిరి విశేషముగా నీతనికంద పద్యములఁ గాన
వచ్చును.
తిక్కన భాషాంతరీక రణము చాలవఱకు నన్నయమార్గము సనుసరించినది
గాని కొన్ని చోట్ల యథేచ్ఛముగాఁ గథ పెంచుటయు మఱికొన్ని చోట్ల మూల
మునందలి చిన్నకథలు విడుచుటయు నిక్షఁ గొన్ని తావులఁ గొన్ని భాగములను
మిక్కిలి సంగ్రహించుటయుఁ గొన్ని భాగములు ముందు వెనుకలు వేయుటయు
మొదలుగాఁ గలమార్పు లీతనిరచనయందు విశేషముగాఁ గొనవచ్చును. స్థూల
దృష్టితోఁ బరికింపఁగా నితఁడు విరాటపర్వము మాత్రము కొంచెము పెంచి మిగి
లిన పర్వము లన్నియు సంగ్రహించినట్లే కనఁబడును. ఇట్లున్నను మిగిలిన మూల
భావానుసరణాదులయం దీతని రచన నన్నయరచన కీడు వచ్చుచునే యున్నది.
ఇందుల కందందలివి కొన్ని యు దాహరణములు,
సంస్కృతవి రాటపర్వము మొదలఁ బాండవులజ్ఞాతవాసకర్తవ్య విధి నాలో
చించికొనిన పినపనే బ్రాహ్మణులను బరిచరవర్గంబును బంపిన ట్లుండఁ గా నిందు
మొదలనే విప్రులను బాహ్యపరివారంబును బంపి తరువాత ధౌమ్యునితోఁ గూడ
రథారూఢులై క్రోశమాత్రదూర మేగీ యచ్చట నజ్ఞాత వాసవిషయ మాలోచించి
కొని సట్లుగా నున్నది. బహుజనమధ్యంబున రహస్య మాలోచించికొని రనుట
మంచిది గాదనియు, నాంతరంగికు లైనధౌమ్యాదులున్నను కార్యహాని గా
దనియుఁ దలంచి తిక్కన యిట్లు మార్చియుండునేమో కాని కేవలపాండవపక్షు
పొతులై వారితోఁ గూడ నడవులు నిడుమలు పడుచున్న యావిప్రాదు లున్నపుడే
యజ్ఞాత వాసనిర్ణ యమును జేసికొనిరనడి మూలమునం దౌచిత్యభంగ మేమియు
లే దని యూహింపవచ్చును. అయిన నిందలితిక్కనయభిప్రాయ
విచారణీయము.<noinclude><references/></noinclude>
ee01l0orwn2tqjsq50emhxdvde9bznx
పుట:భారతము-పీఠికలు.pdf/36
104
172670
488639
2025-06-11T02:44:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxxvi మూలములో ధౌమ్యుఁడు పాండవులకు రాజసేవాధర్మము గించిన ప్రకరణ మాంధ్రమున నెంతయు మార్పు సెందినది. అందలినాలుగైదు శ్లోకముల తాత్పర్యముమాత్ర మిందుఁ గనఁబడును. మూలములో లేనిధర్మ మ...'
488639
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxxvi
మూలములో ధౌమ్యుఁడు పాండవులకు రాజసేవాధర్మము
గించిన ప్రకరణ మాంధ్రమున నెంతయు మార్పు సెందినది. అందలినాలుగైదు
శ్లోకముల తాత్పర్యముమాత్ర మిందుఁ గనఁబడును. మూలములో లేనిధర్మ
ములు కొన్ని యిం దధికముగా నున్నవి. తక్కిన రాజసేవా మర్మములను
జక్కఁగా నెఱింగినవాఁ డగుటచే స్వానుభవమును లోకానుభవమును బట్టి యధి
శముగాఁ జేర్చుట యుచితము గానే యున్నది గాని మూలమందలి కొన్ని మంచి
నీతుల సందు విడనాడుట భాషాంతరీకరణధర్మమునకు భిన్నము గాకపోదు. కానీ
సంస్కృతమును జూడక యాంధ్రమునే చదువువారి కీ ప్రకరణ మాహా పుట్టించుట
యబ్బురము గాదు. ఇందలి వొకటి రెండు; —
ఈ శ్లో. నై షాం దా రేషు కుర్వీత మైత్రీం ప్రాజ్ఞా కదాచన,
a
అంతఃపురచరా యే చ ద్వేష్టి యా సహితాశ్చ యే.”
క. “అంతిపురము చుట్టజికం, బెంతయుఁ గీ ఉంతకంటె సిగ్గు ఆడియో
పాంతచఁకుబ్జవామని, కొంతాదులతోడిపొందుగలిమి కలుసుకుకొ,'
'రాజభార్యలతోను, అంతఃపురమునఁ దిరుగువారితోను మైత్రి, చేయరాదు.
రాజు ద్వేషించువారితోను రాజశత్రువులతోను మైత్రి చేయరాదు.' అని మూల
మునర్థము. ఇందు రెండవభాగము విడువఁబడినది. మొదటిభాగములో నియర్థము
కొంచెము వ్యక్తీకరింపఁబడినది. ఇక :
-
1. “రాజగృహంబుకం టే నభిరామముగా నిలు గట్టఁ గూడదు.
2. ధరణీపు దక్క గొట్టెదురు చెక్కి పిఱుందును గాని యట్లుగా
3. ఎండకు వాఖ కోర్చి తపయిల్లు ప్రవాసపుఁ జోటుగాక. ”
ఇత్యాదిపద్యములలో మూలములోని యొక టి రెండు పదములున్నవో లేవో
యని చెప్పఁ దగిన ట్లున్నది.
m
శ్లో, ॥ యో న యానం న పర్యంకం న పీఠం నగజం రథమ్,
ఆరోహే త్సమ్మతో' 'స్మీతి స రాజవసతిం ఐ సేత్ ”
యానం వస్త్ర మలంకారం య చ్చాన్య త్సంప్రయచ్ఛతి,
త దేవ ధారయే న్నిత్య మేనం ప్రియతరో భవేత్.”
ప్రకరణమున కాద్యంతములయం దున్న యీ రెండుశ్లోకముల భావమునకు
ముడిపెట్టి యీ క్రిందిపద్యము రచియింపఁబడినట్లున్నది.
ఆ. “ఉ త్తమాసనములు నుత్కి-ృష్టివాహనం, బులును గరుణఁ దమకు భూమి పాలుఁ
డీక తార యెక్కు టెంతటిమన్నని, గలుగువారి కైనఁ గార్య గున?<noinclude><references/></noinclude>
kekov15ebgbovdwyqpj6w7m1vo4xvmw
పుట:భారతము-పీఠికలు.pdf/37
104
172671
488640
2025-06-11T02:44:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Xxxvii మూలములోని, m అమ్లానో బలవాక్ ళూర ళ్ళాయే వానుగత స్సదా' యనునది మొద లుగాఁ బెక్కు శ్లోకము లాంధీకరింపఁ బడ లేదు. ఇట్లే యీ ప్రకరణము యథేచ్ఛ రచనఁ గాంచినది. మఱియుఁ గీచకుఁడు సైరంధ్రి...'
488640
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>Xxxvii
మూలములోని,
m
అమ్లానో బలవాక్ ళూర ళ్ళాయే వానుగత స్సదా' యనునది మొద
లుగాఁ బెక్కు శ్లోకము లాంధీకరింపఁ బడ లేదు. ఇట్లే యీ ప్రకరణము యథేచ్ఛ
రచనఁ గాంచినది. మఱియుఁ గీచకుఁడు సైరంధ్రిని గూర్చి పలికినయను రాగవచ
నములు మూలమునకంటే విశేషించి శృంగార ప్రధానముగా నిందు వివరింపఁ
బడినది.
ములో:-
భీషుం డర్జునునియజ్ఞాతవాసవత్సర వ్యాప్తి నిర్ణయించు సందర్భమున మూల
శ్లో. "ఏనం కాల విభాగేన కాలచక్రం ప్రవర్తి తే,
తేషాం కాలాతి రే కేణ జ్యోతిషాం చ వ్యతిక్రమాత్.
పంచమే పంచమే వర్షే శ్వాసా వుపజాయతః,
ఏపొ మ ప్యధి కామాసాః పంచ న ద్వాదళ శ్రీ పాః -
త్రయోదశానాం వర్షాణా మితి మే వర్తతే మతిః,
సర్వం యథావ చ్చరితం యద్య దేభిః ప్రతిశ్రుతమ్.
ఏవ మేత ధ్రువం జ్ఞాత్వా తతో భీభత్సు రాగతః."
ఈమూలమును వ్యాఖ్యాత యగు నీలకంఠ భట్టాచార్యుఁ డిట్లు వి
"... అగ్ర చతుర్వింశ త్యా పల్లె శ్చాంద్ర స్సంవత్సరః చతుష్పంచాశద
యదినాత్మకః పంచషష్ఠ్యు త్తర త్రిశతదినాని, పంచదశఘటికాః, ఏకత్రింశద్వినా
డ్యః, త్రింశదక్షురాణి, సౌరసంవత్సరస్య మానమ్. షష్ట్యధికశతత్రయదినాత్మక
స్సావనసంవత్సరః. తత్ర ప్రతిజ్ఞనిర్వహణాది ప్రాయశ్చిత్త క్రియా స్సావనమానే
నైవ నిర్వర్యాః. న సౌరమానేన, న చాంద్రమానేన, తథేతి శాస్త్రనిశ్చయాత్
......యదా సౌరచాంద్రమాసయో రాంతి రాళిక స్పానన స్సౌరమానేన సాకం
సమీ క్రియతే. తదా సౌరమానగతా వృద్ధి స్తత్ర లభ్యతే తధైవ సౌరచాంద్ర
మానయోర్విషయే2పి సామరస్యే క్రియమాణే త్రయోదశను సౌరసంవత్స రేషు
X శేషు పంచచాంద్రమాసాః కించిదభ్యధిక ద్వాదశదినా వ్యధికాని భవం తీతి
జ్ఞేయమ్. ఏవ మే క్రమేణ సావసమానానురోధోని గణనాయాం క్రియమాణా
యాం త్రయోదశసౌరసంవత్సర పరి పూర్ణే స్సపాదాష్ట షష్ఠిరి నేభ్యః పూర్వమేన
త్రయోదశ సావ నసంవత్సరాణాం పరిపూర్తిస్సమగ్రతయా జాయతే తస్మా దృథా
ప్రతిశ్రుతం త్రయోదశవత్సరాః పూర్వ మేవ నిర్వృత్తా ఇతి... నిశ్చిత్య పాండవై
వ్యథా ప్రతిజ్ఞ మాచరిత మిత్యుక్తమ్' (అర్థసంగ్రహము):
354 దినము లొకచాంద్రమాన సంవత్సరము.
365 దినములు, 15 ఘటికలు, 31 విఘటికలు, 30 అక్షరములు,
1 సౌరమాన సంవత్సరము. 360 దినము లొక సావన సంవత్సరము .<noinclude><references/></noinclude>
ag5op8gvwpgbnfqgdoy2vmm727055sk
పుట:భారతము-పీఠికలు.pdf/38
104
172672
488641
2025-06-11T02:44:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxxviii ప్రతిజ్ఞానిర్వహణాదులయందు సావన సంవత్సర మే యుపయోగింపఁ దగు నని గార్ల ్యవచనము చెప్పుచున్నది. '13 సౌరసంవత్సరములలో, 5 మాసములు 12 దిన ములు కొన్ని గడియ లెక్కువగా 18 చాంద్ర సంవత్సరమ...'
488641
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxxviii
ప్రతిజ్ఞానిర్వహణాదులయందు సావన సంవత్సర మే యుపయోగింపఁ దగు నని
గార్ల ్యవచనము చెప్పుచున్నది. '13 సౌరసంవత్సరములలో, 5 మాసములు 12 దిన
ములు కొన్ని గడియ లెక్కువగా 18 చాంద్ర సంవత్సరములుండును. ఇట్లే 18 సౌర
మానసంవత్సర ములలోను 68 దినములు 15 ఘటిక లెక్కువగా 13 సావనమాన
సంవత్సరము లుండును. కాఁబట్టి నేఁటికి 68 దినములు 1: ఘటికలకుఁ బూర్వమే 13
సావనసంవత్సరములు నిండినవి. పాండవులు ప్రతిజ్ఞా ప్రకారము నడచుకొనిరి. అని
(భీష్ముని) నాయభిప్రాయము,’
దీనింబట్టి భీష్ముఁ డజ్ఞాతవత్సరవ్యా ప్తి నిష్కర్షించునాఁటికి 68 దినములు 16
ఘటికలకు మున్ను సావనమానంబున 13 సంవత్సరములు నిండినట్లు తెలియుచుం
డుటచే, సానససంవత్సరము, ఒకటికి 5 దినములు 15గడియ లెక్కువ చొప్పున సౌక
సంవత్సరమునకు లెక్కచూచికొనఁగా నయ్యఱువది యెనిమిదిదినములు పదియేనుగ
డియలు కలిపికొని 13 సౌరసంవత్సరములును నాటికిఁ బూర్వదినముతో నిండినట్లు కన
బడుచుండుటంబట్టి యీవ్యాఖ్యాన మాధారముగానో మఱియెట్లో తిక్కనార్యుఁడు
తెలుఁగులో
సీ. "రెండఐయేట నొక్కం ఉధమాస మీ, 'టైక్కిన యన్నెల లెల్లఁ గూర్చి
కొనఁ బదుమూఁడు హాయనములు తప్పక, నిన్నటిడం నిండె నింతి
యెఱిఁగియె తమపూన్కి యెల్లను దీర్చితి, మని పొడసూపె నయ్యర్జునుండు ..
అని 'నిన్నటితోడన నిండె' నను చు నూఁది పలిక
23
సౌరమానమునః గాల
య మొనరించినట్లు కనఁబడుచున్నది. కాని మూలములో నీ 13 సంవత్సరము
లలోను 5మాసములు 13 దినము అధికముగా వచ్చిన వని యుండుటచే నవి
చాంద్రమానాబ్దము లగుటం బట్టి క్రింది పట్టిక ప్ర కార మప్పటికి సౌరాబ్దములు 18
నిండుటకు 131 దినములు తక్కువ యయినట్లు తెలియుచున్నది. ఎట్లనఁగా?
(ఈ లెక్కలో సుమారు కొన్ని గడియల కాలము గణింపఁబడ లేదు.)
18 సౌరాబ్దములకు దినములు -
13 చాంద్రా బ్దములకు దినములు.
అధిక మాసదినములు,
4602)
159
8.
4748
15
4761
30
దీనింబట్టి భీష్ముఁడు చేసిన కాలనిర్ణయమునాఁటికే 13 సౌరాబ్దములు నిండె
సందుమా ! ఈ 13 సం. లో మా, 5, ది. 12 అధికముగా వచ్చిన పని చెప్పెడి
మూలము విరుద్ధమగును. ఇది సరియందుమా ? అట్లయిన సౌరాబ్దములు 13 నిండు
టకు 134 దినము లప్పటికిఁ దక్కువ యగును. ఇట్లే విశ్వసింతుమా! " నేఁటికి 68%<noinclude><references/></noinclude>
s83bzvk57v8l9aefbsjfqav93q9b7ud
పుట:భారతము-పీఠికలు.pdf/39
104
172673
488642
2025-06-11T02:44:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxxix దినములకుఁ బూర్వమే సావనాబ్దములు 18 నిండిన" వనడు వ్యాఖ్యానము విరుద్ధ మగును, అధికమా నదిన ముల గణనము చేసియు ** D ఇతి మే వర్తతే మతిః, సర్వం యథావ చ్చరితం య దౄ దేభిః ప్రతిశ్ర తమ్. ” అని...'
488642
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxxix
దినములకుఁ బూర్వమే సావనాబ్దములు 18 నిండిన" వనడు వ్యాఖ్యానము విరుద్ధ
మగును, అధికమా నదిన ముల గణనము చేసియు
**
D
ఇతి మే వర్తతే మతిః,
సర్వం యథావ చ్చరితం య దౄ దేభిః ప్రతిశ్ర తమ్. ”
అని భీష్ముఁడు చెప్పిన ట్లుండుటచే నీ సంవత్సర గణనమున పావనమానమే యువ
యోగింపఁబడినట్లు మూలాభిప్రాయము కనఁబడుచున్నది,
“పంచమే పంచమే వరే ద్వా మాసా వుపజాయత;”
అనుదానిని వ్యాఖ్యాతయుఁ దిక్కనార్యుఁడు గూడ గ్రహించినట్లు కాన
రాదు. ఇ ట్లీగణనవిషయము పరస్పర విరుద్ధ మయినట్లుండఁగా, "రెండవయేట
ఇ
నొక్కం డధిమాస మి ట్లెక్కి నయన్నెల లెల్లఁ గూర్చి" యనునది
మొదలుగాఁ
దిక్కన సౌరాబ్దములకు సరిపడునట్లుగా 'నిన్నటితోడనె నిండె' నని ప్రతిజ్ఞావత్సర
నిర్ణయ మెట్లొనరించెనో యూహింప రాకున్నది. భారతనం దేహములలో నొకటి
గా నున్న యీవిషయమును విద్వల్లోకము విమర్శించుఁగాక.
మఱియు నుద్యోగపర్వమునఁ బ్రజాగర పర్వమునందు విదురుఁడు ధృతరా
ష్ట్రునకుఁ జెప్పిననీతి, మూలమున దాదాపు 700 శ్లోకములలో వివరింపఁబడియున్న
ది. అది తెలుఁగులో సుమారు 70 పద్యగద్యములలో నిమిడినది. గ్రంథబాహుళ్య
ముచేఁ బ్రథానకథ కభ్యంతరము గలుగునని యిది యిట్లు సంగ్రహింపఁబడియుం
డును గాని విశేషించి రాజనీతిని దెల్పునీభాగమును సోమయాజియే తెలిఁగించినచో
లోకమున కెంతయు మహానంద దాయక మైయుండును. సంస్కృతమును సరిగా
ననుసరించి నే నీవిదురనీతిని దెలిఁగింపఁగా సుమారు 360 పద్యములు పట్టినవి. ఇట్లే
సోమయాజి సనత్సుజాతీయమును గూడ మిక్కిలి సంగ్రహించెను. అధ్యాత్మత త్వ
మును బోధించు నీ భాగమును గూడ భగవద్గీతా ప్రకరణమువలెనే కవి యించుక
స్పృశించి విడిచి పెట్టుటకు గ్రంథవిస్తరభయమే కారణమై యుండు నని యూహిం
పఁ దగియున్నది. పెక్కు పర్వములను దెలిఁగించిన యితఁ డనేకభాగముల నిట్లు
సంగ్రహించుటచేతను విడుచుటచేతనే మూలగ్రంథసంఖ్య తెలుఁగులో నాలవ
వంతునకు దిగిన దని చెప్పవచ్చును.
పై ప్రకరణములలో భగవద్గీతలకును సనత్సుజాతీయమునకును శ్రీశంకరభగ
వత్పాదులు భాష్యము రచియించి రనుటయే వాని మహత్త్వమును లోకహితత్వ
మును దెలుపఁగలదు. అట్టియీ ప్రకరణములను గర్మజ్ఞాననిష్ఠుఁడగు తిక్కన సోమ
యాజి తెలిఁగింపక పోవుటచే నాంధ్ర భాష కొకలోపము గలిగిన దనియే చెప్ప<noinclude><references/></noinclude>
87w4fbo0ke2lgvrogg2hy7n1819ay2n
పుట:భారతము-పీఠికలు.pdf/40
104
172674
488643
2025-06-11T02:45:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'x1 వచ్చును. ఇటీవలఁ గొంద జాయా ప్రకరణముల నాంధ్రీకరించినను దక్కీనయాం ధ్రభారతభాగములకు వచ్చిన ప్రతిష్ఠ వీని కేల వచ్చును ! మఱియుఁ దిక్కన కొన్ని కొన్ని శ్లోకముల భావము మూలమునందు గ...'
488643
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>x1
వచ్చును. ఇటీవలఁ గొంద జాయా ప్రకరణముల నాంధ్రీకరించినను దక్కీనయాం
ధ్రభారతభాగములకు వచ్చిన ప్రతిష్ఠ వీని కేల వచ్చును !
మఱియుఁ దిక్కన కొన్ని కొన్ని శ్లోకముల భావము మూలమునందు గుప్త
ముగా నుండఁగా వాని నటే తెలిగించెను గాని వివరింప లేదు. ఇందులకు....
“ఏకయా ద్వే వినిశ్చిత్య శ్రీం శ్చతుర్భిర్వశే కురు,
పంచ జిత్వా ఏది త్వాషట్ సప్త హిత్వా సుఖీ భవ. ”
గీ. “ఒకటి గొని `రెంటి నిశ్చల ముక్తిఁ జేర్చి, మూఁటి నాల్గింటిఁ గడుపశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు, విడిచి నర్తించువాఁడు వివేకధనుఁడు. ”
మఱియు సోమయాజి యండందు సందర్భానుసారముగా మూలకథయందు
స్వకవిత్వమును జొనిపి కథను సరసముగాఁ బెంచుట గానవచ్చును. ఇందులకు
శ్రీకృష్ణునిరాయబార మొకటి యుదాహరణముగాఁ గైకొందము. పాండవులు
శ్రీ కృష్ణునితోఁ దమతమయభిప్రాయములు దెలుపు సందర్భముల మూలములో లేని
వెన్నో యాంధ్రమునఁ జేర్పఁబడినవి. ధర్మరాజాదులస్వభావముల కనుగుణముగాఁ
దత్తద్రసోచితముగా వారి వారిమాట లాంధ్రమున నెంతయు రుచిపుట్టించుచున్నవి
గాని మూలమం దీమాటలే కానరావు. మూలమున నకులవాక్యములయందు
శాంతి యేమియుఁ గొనరా కుండఁగాఁ దెలుఁగులో:-
క. “కడపఁగ నొకళ్లు పసరము, నడిచిన నొక్కళులు పెయ్య నడువనల మునే
చెడు తెరు వాకొరవ్యుల, కడ నిలుచుంగాక మనసఁ గౌర్యం బేలా!”
అనుపద్యము కల్పింపఁబడినది.
మఱియు సహ దేవుఁడు 'ఎట్లయిన యుద్ధమే కావలయు' నని చెప్పిన మూ
లములోని మాటల కనుగుణముగా నున్నను
6
ను. “ తుది రాజ్యము సగము గొ మ్మడవియందుం బ్రేకు వంచించియుం
బదుమూఁడేడులు నీవునుం దిరిగి రా పా లీకపోవచ్చునే
యది గాదేఁ దెగి బంటవై యఱుము మాయల్ నన్ను నే ర్పింకఁ జె
ల్లదుసూ నీ కని యాసుయోధనుని యల్లం బుచ్చి పో నాడుమీ!?
అనుపద్యము సరసముగాఁ గల్పింపఁబడినది.
మఱియు ద్రౌపదియభిప్రాయమును దెలుపు తెలుఁగు పద్యములు చాలవఱకు
మూలము ననుసరించినవి గాని యండలి తీవత మాత్ర మంతఁ దెలుఁగులోనికి
రాలేదు. కొన్ని కొన్ని మాటలును విడిచిపెట్టఁబడినవి. కొన్ని మాట అధికముగాఁ
జేర్పఁబడినవి.<noinclude><references/></noinclude>
o8v1nn2u6bo4d59caqgiaqpjkm0yh4p
పుట:భారతము-పీఠికలు.pdf/41
104
172675
488644
2025-06-11T02:45:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xli ఇందుల కుదాహరణములు:--- నహి సామ్మా న దానేన శక్యో ఒర్థ స్తేషు కశ్చన, తస్మా త్తేషు న కర్తవ్యా కృపా తే మధుసూదన ! సామ్నా దానేన వా కృష్ణ! యేన శామ్యంతి శత్రవః, యోక్తవ్య స్తేషు దండ స్స్...'
488644
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xli
ఇందుల కుదాహరణములు:---
నహి సామ్మా న దానేన శక్యో ఒర్థ స్తేషు కశ్చన,
తస్మా త్తేషు న కర్తవ్యా కృపా తే మధుసూదన !
సామ్నా దానేన వా కృష్ణ! యేన శామ్యంతి శత్రవః,
యోక్తవ్య స్తేషు దండ స్స్యా జీవితం పరిరక్షతా.
తస్త్మా త్తేషు మహాదండః క్షే పవ్యః క్షిప్ర మచ్యుత !
త్వయా చైవ మహాబాహో! పాండవై స్సహ సృంజయైః."
a
పైశ్లోకములు తాత్పర్యము తెలుఁగునఁ గనఁబడదు. మఱియు
“ ఏ నిటు అంటి నా వలన దింకను ”
73
"
" ఆఱడిఁజోక యుక్ స్థలము నందులయుం గని పల్క”
యనునవి మొదలుగాఁ గొన్నియమూలము లిందుఁ గలవు. ఇట్లే యీతని
యాంధీకరణమున వివిధము లగుమార్పులు గనఁబడును. గ్రంథవిస్తరభయ
మున నిఁకఁ బె క్కుదాహరింపక యెట్టినార్యుని భాషాంతరీకరణముం గూర్చి యిం
చుక తెల్పెద.
విత్వ ము,
ఆంధ్రమహాభారతము కొఱంతను దీర్చినయీ కవీంద్రునికవిత్వము “ నన్న
యభట్టమహాకవీంద్రు, సరస సారస్వతాంశ ప్రశస్తి దన్నుఁ జేరుటయు” అని వాసి
కొనుటకుఁ దగినట్లుగాఁ బెక్కువిధముల నన్నయకవిత్వమునే యనుసరించిన దని
చెప్పవచ్చును. ఈతనియాం ధ్రీకరణ పద్ధతియు నన్నయమార్గమునే పోలియుండును,
నన్నయ యారంభించినశరత్కాల వర్ణనమునడుమ నారంభించిన యితఁ డౌతని శై
లినే చాలవఱ కనుకరించిన ట్లీ క్రింది పద్యములే తెలుపఁగలవు.
ఉ. “శారదరాత్రు లుజ్జ్వలలు తరతారక హార పంక్తులం
జానుతరంబు లయ్యె వికసన్ననకై గనగంధబంధురో
చారసమీరసౌరభము దాల్చి సుధాంయవికీడ్యమాణక
ర్పూర పరాగపాండుగ చిపూరములం బగ పూరితంబులై. ”
చ. “స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి ని స్తనీరదా
వరణములై దళత్కమలపై భనజృంభణ ముల్లసిల్ల ను
ద్దురతరహంససారసమధు వ్రతనిస్వనముల్ సెలంగఁ గాఁ
గరము వెలింగ్ వాసర ముఖంబులు శారదవేళఁ జూడఁగన్. ""
(నన్నయ)
(ఎఱ్ఱన)<noinclude><references/></noinclude>
h6j3ojt0t5xssm6dm5h7f9rfd8bmpdi
పుట:భారతము-పీఠికలు.pdf/42
104
172676
488645
2025-06-11T02:45:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xlii మఱియు నితండు నన్నయ తెలిఁగించినభాగమును గంఠపాఠము గావించి యాతని శై లియందలితమకముచే నాతఁడు ప్రయోగించిన పద వాక్యజాలమునే తఱ చుగా నుపయోగించుచు వచ్చెను. ఇందుల కొక్క యుదాహరణము....'
488645
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xlii
మఱియు నితండు నన్నయ తెలిఁగించినభాగమును గంఠపాఠము గావించి
యాతని శై లియందలితమకముచే నాతఁడు ప్రయోగించిన పద వాక్యజాలమునే తఱ
చుగా నుపయోగించుచు వచ్చెను. ఇందుల కొక్క యుదాహరణము.—
P
ఉ. “నారలు గట్టి కూర ఆశనం బుగ నుగ్రవనంబులోఁ దపో
భారమునన్
ఉ. "నారలు గట్టి కూర లశవంబుగ నుగ్ర వనంబులో విష
ద్భారము
"3
(నన్నయ)
(ఎఱ్ఱన)
ఇట్లున్నను మొత్తముమీఁద నీతనికవిత్వము ధారాళశైలియెడ నన్నయ
కవిత్వముతోఁ దులతూఁగక పోయినను జాలవఱకు దానిచిన్నెలు గలిగి, కొన్ని
ప్రౌఢగతులఁ దిక్కనకవిత్వముతో సరి రాకపోయినను దానివన్నెలు కొన్ని సేక
రించి యాయుభ యక విత్వములకంటె వేఱుపడుచుఁ దక్కినయర్వాచీనకవిత్వము
కంపె నుత్తమమై యల రారుచున్నది.
ఈ ప్రబంధ పర మేశ్వరుఁడు తెలిగించినభాగము చిన్నదియే యైనను, ఇందు
మార్కండేయుని యుప దేశము, ధర్మవ్యాధనృత్తాంతము దుర్యోధనుని ఘోష
యాత్ర, శ్రీరామచరితము యక్ష ప్రశ్నములు, సావిత్రి చరిత్రము మొదలగు
ప్రశంసనీయము లగుకథాంశము లనేకములు గలవు. ఇందును శ్రీ రామకథ సంక్షే
పముగా నుండుటచేతనే యితఁ జాకథయందలియాసక్తి తీఱక వాల్మీకి రామాయ
ణమును వేఱుగాఁ దెలిఁగించినవాఁ డయ్యె నని యూహింపఁదగును. అయిన
నేమి ! అది యాంధ్రభాషదురదృష్టవశంబున స్మరణీయ మగుట యెంతయు శోచ
నీయము.
92)
ఇతనిరచనలో నొకవంతు తెలుఁగు పదములు నొకవంతు సంస్కృతపదము
లు కన్పట్టును. మఱియు దీర్ఘ సమాసము లుపయోగించుటయందును జిన్న చిన్న
పదములు కూర్చుటయందును గూడ నేర్పుగలయీతని కవిత్వము ద్రా పాకం
బున విలసిల్లు.
- ఎఱ్ఱనార్యుని యాంధ్రీకరణము.
మూలమును దాఱుమాఱు గావించుట లేకపోయిన నీతని రచనయందు
మూలమును సంగ్రహించుటయు నందందుఁ బెంచుటయుఁ గన్పట్టకపోవు. ఇందుల
కొకటి రెం డుదాహరణములు.
మార్కండేయోపదిష్టము లైనయు పాఖ్యానము లిందు మిక్కిలి సంగ్రహిం
పఁబడినవి. అందు ధుంధుమారోపాఖ్యానము యథేచ్ఛముగాఁ దెలిఁగించెను.
అందలిచొక్కటి,<noinclude><references/></noinclude>
d8gibttsstbhejz03iv6h0rrupszh52
పుట:భారతము-పీఠికలు.pdf/43
104
172677
488646
2025-06-11T02:45:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xliii శ్లో. "మహర్షి విశ్రుత స్తోత! ఉదంక ఇతి భారత ! మరుధన్వను రమ్యేషు ఆశ్రమ స్తస్య కౌరవ! ఉదంక స్తు మహారాజ తప్కో తప్య త్సు దుశ్చరమ్, ఆరిరాధయిషు ర్విష్ణుం బహూక్ వర్ష గణా విభుఁ.' ఉ. "శంక...'
488646
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xliii
శ్లో. "మహర్షి విశ్రుత స్తోత! ఉదంక ఇతి భారత !
మరుధన్వను రమ్యేషు ఆశ్రమ స్తస్య కౌరవ!
ఉదంక స్తు మహారాజ తప్కో తప్య త్సు దుశ్చరమ్,
ఆరిరాధయిషు ర్విష్ణుం బహూక్ వర్ష గణా విభుఁ.'
ఉ. "శంకరసన్నిభుండు జనశంకరసత్కరుణాకరుం డనా
తంకుఁ డుదంకుఁ డమ్మునివృతస్థితుఁడై మరుభూమియందు ని
శృంకమతిక్షా వసించి యనిశంబును నన్యయు సచ్యుతు మస
పంకజవేదిపై నీడి తపం బొనరించె ననేక వర్ష ముల్.”
"
ఇందు మూలములో లేని పదము అధికముగాఁ జేర్చుటయే కాక 'శంకర
సన్నిభుం' డను విశేషణమును జేర్చి యెఱ్ఱన తన శంభుదాసత్వమును బ్రకటించి
కొనెను.
ఈ క్రింది శ్లోకములలోని విషయము కొంతవిడువఁబడినను వీనియాంధీకర
ణము మంచి శైలిని దెల్పుచున్నది.
68
కరంతో లాంగలైః పుంసో ఘ్నంతి భూమిళయాజ్ బహు,
జీవా నన్యాంశ్చ బహుశ స్తత్ర కిం ప్రతిభాతి తే.
ధాన్యబీజాని యా న్యాహు రీహ్యాదీని ద్విజోత్తమ,
సర్వా ణ్యేతాని జీవాని తత్ర కిం ప్రతిభాతి తే.
వై
y
అధ్యాక్రన్యు పశూం శ్చాపి ఘ్నంతి వై భక్షయంతి చ,
వృతం స్తధౌషధీం శ్చాపి ఛిందంతి పురుషా ద్విజ.
జీవాహి బహవో బ్రహ్మ వృణేషు చ ఫలేషు చ,
ఉద కే బహవ శ్చాపి తత్ర ప్రతిభాతి తి తే.
సర్వం వ్యాప్త మిదం బ్రహ్మన్ ప్రాణిభిః ప్రాణిజీవనైః,
మత్స్యా సంతే మత్స్యా శ్చ తత్ర కిం ప్రతిభాతి తే.
సత్వై స్సత్త్వాని జీవంతి బహుధా ద్విజస త్తమ!,
ప్రాణినో ...న్యోన్యభ గా శ్చ తత్ర కిం ప్రతిభాతి తే.
జీవై ర్గ్రస్త మిదం సర్వ మాకాశం పృథివీ తథా,
అవిజ్ఞానా చ్ఛ హింసంతి తత్ర కిం ప్రతిభాతి తే.
అహింసేతి యదుక్తం హీ పురుపై ర్విస్తి తేః పురా,
కేన
కే న హింసcతి జీవాన్ పై లోకేఒసిక్ ద్విజసత్తమ!
బహు సంచిత్య ఇతి వై నాస్తి కశ్చి దహింసకః. ”<noinclude><references/></noinclude>
f5ow7id96wvt8dqtr6pfh4iyhfcr5qc
పుట:భారతము-పీఠికలు.pdf/44
104
172678
488647
2025-06-11T02:46:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xliv ము, "హలికుం డెంతయు నోజతో దురఁగ సీరాగ్రంబునం జోఁణి ప్రా ణు లనేకంబులు వచ్చు హీంస యది యౌనో కావొ వేయేల ను ర్త్యులు నేలం జరియించుచోఁ బదములం ద్రొక్కం బడుం బెక్కు జం తులు హింసావ...'
488647
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xliv
ము, "హలికుం డెంతయు నోజతో దురఁగ సీరాగ్రంబునం జోఁణి ప్రా
ణు లనేకంబులు వచ్చు హీంస యది యౌనో కావొ వేయేల ను
ర్త్యులు నేలం జరియించుచోఁ బదములం ద్రొక్కం బడుం బెక్కు జం
తులు హింసావిధి గా దనంగ నిశమే దోమిజ్ఞ! యూహింపుమా !
చ. సలిలము లుర్వీ యాకసము సర్వము జంతుమయంబు గావునన్
గలుగు వసశ్యమున్ సకలకర్మములందును హింస హింసకుం
దొలఁగిన దేహయాత్రయును దుర్ఘట మైనటులుండు నింతయు
దలఁపరు హింస సేయ మని తారు తలంతురు గొంద తీస్మహిన్."
ఇతఁడు ఘోషయాత్రా పర్వమందలి భావన మంతయుఁ జక్కఁగాఁ దెలుఁ
గున నిమిచ్చెను. మూల భావము సరిగా నిందుఁ గనఁబడుచుండుటచే నాంధీకర
ణము యథేష్టముగా నున్నదనెడి యాతే పణమునకు లోను గాక హృద్య మగు
చున్నది. ఇందుల కొకటిరెండుదాహరణములు,
కాఁగల కార్యము గంధర్వులు తీర్చి రనెడిలోకో కునికిప ట్టయినయీ
క్రిందిభీమసేనవాక్యములు
"అస్మాభి ర్య దనుజ్ఞేయం గంధర్వై సదనుష్ఠి తమ్,
అన్యథా వర్తమానానా మర్ధ జాతో ఒయమన్యథా.
దుర్మంత్రిత మిదం తావ ద్రాజ్ఞో దుర్ద్యూత దేవినః,
ద్వేష్టార మన్యే క్లీ బస్య పాతయంతీతి న శ్రుతమ్.
ఇదం కృతం ఈ ప్రత్యక్షం గంధ ర్వే రతిమానుషమ్,
దిష్ట్యా లోకే పుమా న స్త్రీ కశ్చి దస్మతియే స్థితః.
యే నాస్మాకం హృతో భార ఆసీనానాం సుఖావహః,
శీతవాతాతపసహాం స్తపసా చైవ కర్శితాన్ .
సమస్థో విషమస్థాన్ హి ద్రష్టు మిచ్ఛతి దుర్మతిః. "
నున్నవి.
ఈ క్రింది యాంధ్రీకరణమునఁ గొంత మార్పు సెందియు
ఆ. “మునకుఁ జిలుక నయ్యె మనిచేయుపనియ గం, ధర్వనరులు గూడి తగ నొనర్చి
రింత లెస్స యగునె యేభారమును లేక, యూరకుండ పూజల నొంద జయము.
గీ. పుట్టుఁ గల్లరియై పాపములకు వెల్ల, దిట్టయై లోకములచేతఁ దిట్టుబడిన
కట్టిఁడికి నిట్టికష్టంబుగా నొనర్చి, తగ విధాతృఁడు చితుకుఁడై సెగడే నేఁడు.
మ. విపరీతస్థితి నొంది ఘోర విపినోర్వీ వాసులై నిర్యదుః
ఖపరాధీనతఁ దూలి రంచు మనలజ్ గర్వోర్ధతస్వాంతుఁడై
సరసముగా<noinclude><references/></noinclude>
k3y8a7a3v4ppgtldq5fxixzk341d375
పుట:భారతము-పీఠికలు.pdf/45
104
172679
488648
2025-06-11T02:46:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xlv యపలాలింపఁగ వచ్చి దుర్ఘయపరుం డాధార్తరాష్ట్రుండు చో పపరీతాతుఁడు తత్ఫలంబు గుడిపి సత్యంబు సామాత్యుఁడై . ' కాని మూలములో భీమవచనములలో లేనిమాటలు గూడ "అనుమాన మొక్కం తయును లేక యల...'
488648
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xlv
యపలాలింపఁగ వచ్చి దుర్ఘయపరుం డాధార్తరాష్ట్రుండు చో
పపరీతాతుఁడు తత్ఫలంబు గుడిపి సత్యంబు సామాత్యుఁడై . '
కాని మూలములో భీమవచనములలో లేనిమాటలు గూడ "అనుమాన మొక్కం
తయును లేక యలిగి జలంబులఁ ద్రోచె విషంబు వెట్టె నను సీసపద్యమున నుదా
హరింపఁబడినవి.
42
మూలములోఁ బైసందర్భముననే ధర్మరాజు భీమునితోఁ జెప్పిన వాక్య
ములు తెలుఁగులో సంగ్రహింపఁబడినవి. అందును జక్కని రాజనీతిని దెల్పుచు
లోకములోఁ బ్రసిద్ధి కెక్కియున్న
బ్రసిద్ధి కెక్కి యున్న యీ క్రిందిధర్మజునివచనము స్పృశింపఁబడ
నేలేదు.
శ్లో. “పరైః పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతమ్,
పరస్పరవిగో ధేతు వయం పంచైన తే శతమ్. ”
మూలములో యముని ప్రశ్నంబులును ధర్మజుని సమాధానంబులును గలిసి
77 శ్లోకముల నొప్పుచున్నవి. ఆ ప్రశ్న సమాధానములు తెలుఁగున 25 పద్యము
లలోఁ జెప్పఁబడినవి. ఇందుఁ జక్కని ప్రశ్నంబులు రమారమి యేఁబది విడువఁ బడి
నవి. వీనిలో నాల్గు ప్రశ్నములకు సమాధానములను దెలుఁగున రుచి చూప నుదా
హరించెదను.
శ్లో, "ళో మోడ తే? కి మాశ్చర్యం? కః పంథాః ! కాచవార్తికా ”
1. ఎవఁ డానందించుచున్నాఁడు!
2. ఆశ్చర్య మేది?
3. మార్గ మేది?
4. వార యేమి?
1. "పంచమేహని షష్ఠీ వా శాకం పచతి స్వే గృహే,
అనృణీ చా ప్రవాసీ చ స వారిచర మోద తే.”
ఎవ్వడు ఋణము చేయక ప్రవాసము చేయక యపరాహమునఁ గాని
సాయాహ్నముఁ గాని యాకో యలమో తిని తనయింటనే పడి యుండునో
వాఁ డానందించుచున్నాఁడు.
2. “అహ న్యహని భూతాని గచ్ఛంతి యమసాదనమ్,
శేషాస్థావర మిచ్ఛంతి కి మాశ్చర్య మతః పరమ్. ”<noinclude><references/></noinclude>
4wbxv14ilk96q2wx9ca4d211nn1hzmj
పుట:భారతము-పీఠికలు.pdf/46
104
172680
488649
2025-06-11T02:46:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xlvi ప్రతి తిదినమును బెక్కు జీవరాసులు యనమందిరమున కేగుట చూచుచుం డియు మిగిలినవారు తాము స్థిరముగా నుందు మని తలఁచుచున్నారు. ఇంతకంటె నాశ్చర్య మేమి కలదు ? 3. "తర్కో ప్రతిష్ఠశ్రుతయో...'
488649
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xlvi
ప్రతి
తిదినమును బెక్కు జీవరాసులు యనమందిరమున కేగుట చూచుచుం
డియు మిగిలినవారు తాము స్థిరముగా నుందు మని తలఁచుచున్నారు. ఇంతకంటె
నాశ్చర్య మేమి కలదు ?
3. "తర్కో ప్రతిష్ఠశ్రుతయో విభిన్నా నై కోఋషి. ర్యస్యమతం ప్రమాణమ్,
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం మహాజనో యేన గత సృపంథా. ''
ఊహ స్థిరపడలేదు. వేదములు వేఱుపడుచున్నవి. ప్రామాణికుఁ డయిన
ముని యొక్కఁడును గాఁడు. ధర్మతత్త్వమంతయు గుహలోఁ బూడ్చఁబడినది.
ఇక నిదంతయు నేల? పూజ్యు లగు పెద్దలందఱు నే దారిని బోయిలో యదియే
మార్గము.
4. "అస్మిన్ మహామోహమయే కటాహే సుర్యాగ్నినా రాత్రిడి వేంధ నేన,
మాసర్తుదర్వీపరిఘట్ట నేన భూతాని కాల పచతీతి వార్తా.”
కాలపురుషుఁ డెల్ల భూతముల నిజ్ఞానమయమయిన యీలోక మనెడి పెద్ద పెన
ములోఁ బెట్టి క్రింద రేయుంబవ లనునంటకట్టెలను దగిల్చి సూర్యుఁ డనునిప్పు
రగుల్కొల్పి మంట పెట్టి, మాసములు ఋతువులు ననెడిగఁ టెలతోఁ ద్రిప్పుచు
వండుచున్నాఁ డనుటయే గొప్పవార్త.
ఇట్లే యితఁడును మూలకథ కభ్యంతరము లేకుండఁగ నయ్యా భాగ
ములను సంగ్రహించుచు యథేచ్ఛముగా సరస శైలి నాంధీకరించి యాంధ్ర
మహాభారతము కొఱంతను దీర్చి భాషకు దేశమునకును మహోపకారము
గావించెను.
ఇవ్విధముగా భారతము తెలుఁగులో సంపూర్ణ స్థితిని గాంచుటకు సుమారు
మూఁడువందల సంవత్సరముల కాలము పట్టినది, సోమయాజికిని శంభుదాసునకును
నడుమఁ బెక్కండ్రు కవులు వెలసినట్లు నన్న యభట్టునకును సోమయాజికిని మధ్య
కాలమునఁ గూడఁ గొందఱు కవులు వెడలియుండక పోరు. కానీ నన్న యార్యున
కుంబోలె భారత మాంధీకరింప నారంభించునంతటి ప్రజ్ఞాచాతుర్యము పై యిరువుర
కు మాత్రమే కలిగిన దని యూహింపవలసివచ్చినది. ఆకాలమునఁ దమ కర్హతలేని
కార్యములయందు విద్యావంతులు ప్ర వేశించెడివారు కారు. కావున భారతమే యాం
ధభావలో గౌరవార్హమై గొప్పదియై మొదటిదియై కనఁబడుచుండుటచే నడుమ
నడుమఁ గొండఱుప్రామాణిక కవులు వెడలినను గవిత్రయ సంజ్ఞ
పై మువ్వురకు మా
త్రమే సంభవించినది, ఇది భారతమును మువ్వురు డెలిఁగించుటచే వచ్చినదియే కాక
యర్వాచీనకవులకు ముఖ్యముగా వీరు ప్రామాణీకులుగాఁ దగుదు రను ప్రఖ్యాతిచేత
ను గూడ వచ్చిన దని విశ్వసింపఁ దగును, ఇందులకుఁ గవిరాక్షసుఁడు కవిత్రయము<noinclude><references/></noinclude>
m15e7v091fa93ivw4llw7medyrlvaa1
పుట:భారతము-పీఠికలు.pdf/47
104
172681
488650
2025-06-11T02:46:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xlvii వారు ప్రయోగించిన వానికంటె వేఱుపదములను బయోగింప రాదని నియమము చేయుటయే ప్రబల నిదర్శనము. నిజముపరికింపఁగా భారతములో లేనిపదము లితర కావ్యములలో వి శేషముగాఁ గానరావు. ఒక వేళఁ గొన...'
488650
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xlvii
వారు ప్రయోగించిన వానికంటె వేఱుపదములను బయోగింప రాదని నియమము
చేయుటయే ప్రబల నిదర్శనము. నిజముపరికింపఁగా భారతములో లేనిపదము లితర
కావ్యములలో వి శేషముగాఁ గానరావు. ఒక వేళఁ గొన్ని పదము లున్నను భారత
ములోనిపదములకుం బోలె వానికి విశేషవ్యాప్తి గానరాదు. కవిత్రయమువారు
ప్ర్రయోగించినవి కొన్నిలకు ణదూరములు గానున్నను వానికిఁ బ్రయోగార్హతయం
గీకరింపఁబడినది. మిగిలినవా రట్టివానినే ప్రయోగించినను లాక్షణికు లంగీకరింప
లేదు, ఇదియుంగాక నన్నయ తిక్కన లుపయోగించినకొన్ని ప్రయోగముల కను
గుణముగా నిర్వాచీనలాక్షణికులు లక్షణములను రచియించిరి. ఇదంతయుఁ గవిత్ర
యమే యాంధ్రభాషకుఁ బ్రమాణమని వేనోళ్లఁ బొగడుచున్నది. వారిరచనలోని
గొన్ని ఛందో వ్యాకరణదోషము లున్నను, నవి గ్రాహ్యములే యనియు వానిని
గాని యట్టివానిం గాని మరల నితరులు ప్రయోగించినను గ్రాహ్యములు గావని
యుఁ దెలుపుటకు వారిప్రయోగములు రెండుమూఁ డుదాహరించెదను.
కవి త్ర య ప్ర యోగములు.
క. "భీమాసుగవీరుల ము, ప్రామున్షీరణచ్ఛటచ్ఛటాశబ్దం
ద్దాముంబై తద్విపినను, హామృగపక్షులకు నతిభయానహ మయ్యె౯.
ಬ
"
(ఆర. 3.395.)
ఇందు ముష్టాముష్టి యనుపయోగము పాణినీయవిరుద్ధము. దానిం బట్టి
ముల్టీ ముష్టి యనిసయెడల యతిభంగ మగుచున్నది. ఈప్రయోగము ప్రామాదిక
మగుటచే నితరుల కిది ప్రమాణము కాఁదగదు.
క. “సంతతగృహమేధి ఫలం, బంతయుఁ బడయంగ నోపు అనుగుణభార్యా
వంతుం డగువాఁడు క్రియా, సంతుఁడు దాంతుండు పుత్రవంతుండు నగున్.” (ఆది. 4. 83.)
ఇందు 'అనుగుణభార్యావంతుఁ డనుచోటఁ గర్మధారయసమాసముకంటె
మత్వర్థీ యప్రత్యయము విధింపఁబడినది. ఇదియు నపాణినీయమే. కాని యిట్టి
ప్రయోగములను వీరే కాక వీరి తరువాతివారు గూడఁ బెక్కండ్రు ప్రయోగించిరి.
“మునీంద్రలోక వం, ద్యుమ్ముని నప్పరాశరసుతున్ . ”
'కమ్మని లతాంతములకు మ్మొనసి' అనుచోట్ల మకారము పర మగునపుడు
ద్రుతమునకు మకారా దేశము విధింపఁబడినది, ఈ రెండును బ్రాసస్థానములో
నున్న వి. వంద్యున్ + ముని, లతాంతములకున్ + మొనసి, అనునపుడు ద్రుతంబుకున
సరళస్థిరంబులు పరము లగునపుడు లోపనం శ్లేషంబులు విభాషనగు' నని యా
కార్యములు రాఁదగియున్నను, 'బిందుం ప్రవదంతితం క్వచి ్కచిత్' అనుసూత్ర
ముచే నందలి సకారమున కనుస్వారము రాగా 'అనుస్వారస్య మయి పరస
వర్ణః' అను పాణినీయసూత్రముచే సంస్కృతమందువలెనే యిచ్చటను గూడఁ
♡<noinclude><references/></noinclude>
qrjwegyjz0ruf7m9khy6eeszlayibsd
పుట:భారతము-పీఠికలు.pdf/48
104
172682
488651
2025-06-11T02:46:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xlviii ప్రయోగ బరసవర్ణ బర సవర్ణ మయినమకారా దేశము విధింపఁబడినట్లున్నది. ఇట్టివే కొన్ని ప్ర యోగ వైచిత్ర్యము లిందుఁ గలవు. కఱకంఠుఁడు, ప్రాణగొడ్డము, జీవగఱ్ఱ మొద లగునవియిందుండుటచే న...'
488651
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xlviii
ప్రయోగ
బరసవర్ణ
బర సవర్ణ మయినమకారా దేశము విధింపఁబడినట్లున్నది. ఇట్టివే కొన్ని ప్ర యోగ
వైచిత్ర్యము లిందుఁ గలవు.
కఱకంఠుఁడు, ప్రాణగొడ్డము, జీవగఱ్ఱ మొద లగునవియిందుండుటచే ననిం
ద్యగామ్యములలోఁ బరిగణింపఁబడినను నిట్టివాని నితరు లుపయోగింపరాదు.
66
చ, “జగముల నెల్లెడ దురిత సంతరసంబు జయింపఁ గోర్ పౌ
ల్పుగఁ బరమేష్టి నిల్చిన వెలుంగు మహీసురు అట్టివారికిం
డగవు ఘుటింప సత్పురుషమన తములై చనుజీవనంబు లెం
తగ్గుమతు లైన మాగ్గున పపంపడి యాయువు శ్రీము నొల్ల ."
వ. "ధృతరాష్ట్రుండును బుత్రులుక్ వనము గంతీకం పనుల్ సింహముల్
మతి నూహింప :సింహ మైనాము వడ్డించు “రెండుజ్ నివా
న్నవన్నంబులు గాని సింహములగన్ వేగంబ చీటొంగుఁ గా
నతనం బొందుట కార్య మీ ముభయము సృంతుష్టిమై ముక్కకికా."
(ఉద్యో. 1. 286.)
(ఉద్యో. 1. 355.)
ఇందు మొదటిపద్యములోని నాల్గన పాదమునందు గకార ప్రాసమున కను
గుణముగా 'ఎంతగుమతు' లని ప్రయోగింపఁబడినది. 'న వికృతిశూ త్పరత
స్సాంస్కృతికానాం భవంతి గసడదవాః' అనుసూత్రమునకు వ్యతిరిక్తముగానున్న
యీ ప్రయోగమును జూచి యితరులు తెలుఁగులమీఁది సాంస్కృతిక పరుషములకు
గసడదవ లుపయోగింపరాదు.
2
రెండవపద్యము నాలవ పాదంబున 'త' కార ప్రాసమున కనుగుణముగా 'కాన
తగళ్' అని ప్రయోగింపఁబడినది. 'కాన' అనునది హేత్వర్థకము ద్రుత ప్రకృతికము
నగునవ్యయముగా సర్వశ్రీ కనఁబడుచున్నది. 'ఇటీవలఁ కొంద తీయవ్యయము కళ
యని తలంచుచున్నారు గాని యది యనాకరము. కొన్ని వాతప్రతులయం దిది
కళగా గానవచ్చుచున్నమాట సత్యమేకాని యదియే దీనిని గళ గొవింపఁ
బ్రమాణముగాఁ జాలదు. ఇది కళ యగునా కాదా యనుటకుఁ బ్రాసస్థానముల
నిట్టిప్రయోగము లింకను గనుపట్టుటయే యాధారము.
తకు
చాలమందియాశయము. మఱియుఁ
దయాళ
విధించినాఁ డని
బ్రామాణిక ప్రయోగము గా నిది యొక్కటియే కనఁబడుచున్నది. శ్రమ పడి
నచో నిట్టి వేవైన నొకటి రెండు దొరకు నేమో కాని యెట్లయినఁ 'గాన' అను
నది ద్రుతప్రకృతికము గాని కళ గాదని
దిక్కన్న క, గలకు—త, దలకుఁ బ్రాసము
యము, కానఁ బ్రోమాదిక ప్రయోగములలో నొకటియగుదీని నితరు లిట్లు ప్రయో
గింపఁదగదు. కాని దీని నాధారముగాఁ గొని యిప్పటిమ్మ ద్రణములలో 'కాస'
యని కళగా ముద్రించుచున్నారు. ఇది చింత్యము. ఇట్లేయఁదందు ద్రుతద్విత్వసం
ధులును, అఖండయతులును, మున్న గుఛందో వ్యాకరణదోషములు గొనవచ్చును.<noinclude><references/></noinclude>
p57f77ln0hacxu0si8i8zhslgeb97mv
పుట:భారతము-పీఠికలు.pdf/49
104
172683
488652
2025-06-11T02:47:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xlix ఏమున్న నేమి? కవిత్రయ ప్రయోగములకు లోకములోఁ బూజ్యతయే కలదు. వీరు ప్రయోగించినా గను కారణముంబట్టి యట్టి రెండుమూఁ డలాక్షణిక ప్ర యోగ ములఁ బ్రయోగింప సాహసింపక వారిసలక్ష ప్ర యోగస...'
488652
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xlix
ఏమున్న నేమి? కవిత్రయ ప్రయోగములకు లోకములోఁ బూజ్యతయే కలదు.
వీరు ప్రయోగించినా గను కారణముంబట్టి యట్టి రెండుమూఁ డలాక్షణిక ప్ర యోగ
ములఁ బ్రయోగింప సాహసింపక వారిసలక్ష
ప్ర యోగసహస్రములనే సుకవులు
గ్రహించి తమతమ కావ్యములఁ బొందుపఱచి రనుట లోకవిదిత మే.
మఱియు,
క. “సుందరి! మాయిన్దంలో,నం దెశ్వరి నలకు సెప్పుమా..
క. “కర్ణుండు రేఁచి పెట్టఁగ, దుర్ణయపకు లైనశమునిదుశ్శాసనులు
గీ. "వాయపురఙ్ఞులాఁడధిప! వారలదండము ...
23
గీ. “ఛాజసూయంబుఁట్టిన రాజఠర్య, వైష్ణనం బనుయాగంబు...'
99
క. “అనయము దు స్తర మనగుం, వ్వంవాసము నిస్తరించి ద్వాపశ నర్షంబు
కడపట.
క. “మాలిలి పాణిగ్రహణం, జాతనిఁ జేయించి....”
క. "గతినీవె నాస మప్సం, రవికిని నీ చుల్లుఁగుట్టక ముఁడు ఫుటేజ్
99
మృతుఁడై క్రూరుం డగుగురు, సుతుని యిషీ కాస్త్రనహ్నం జూఁడిరకతనన్. ” అశ్వ. 3. 169.
క. "సవతాలికిఁ బతిసంచిన...
23
గీ. “గొంతికోడండ్రు `రెల్లను గుగున రేణ్య !..."
క. “ఆయాసము సాత్త్మింపని, మీయెడలు
...
タラ
శా. "...పీడం చెట్టెడు సౌకుమార్యనని చెప్పిం గూలెఁ బాంచాలివా
గో డై నచ్చిరి వారు లేక యిట మీతో..
>>
ఇత్యాదులు ప్రౌఢ ప్రయోగంబులు వ్యాకరణవి శేషంబులు నిం దనేకం
బులు చూపట్టెడిని. ఇక నిమ్మహా కావ్యమున సామెతలు జాతీయపదములు నమి
తముగాఁ గల వని వేజె యుదాహరింప నేల.
రసములు అలంకారములు,
ఈ భారతసుధారసాబ్దిలో రసమణులు నలంకారమౌ క్తికంబులు నపార
ముగా లభించు నని వేణె చెప్పవలయునా ! ఇందలి ప్రధానవిషయమును దదను
గుణము లగును పాఖ్యానములును సర్వర సాస్పదములై వివిధాలంకారాలంకృతం
బులై విద్వజ్జనహృదయము నలంకరించుచుండుట లోకానుభవ సిద్ధమే, అయిన
నందందలివికొన్ని యుదాహరించెదను.
ఉ. “అంగజరాజ్యలక్ష్మి పొడ పై నదియొక్కొ యనఁగ నొప్పుచి
త్రాంగదయందుఁ బార్థుఁడు మహా ప్రణయ ప్రవణాంతరంగుఁడై
g<noinclude><references/></noinclude>
hysqesuequclaeie89rv14zloq0y1gw
పుట:భారతము-పీఠికలు.pdf/50
104
172684
488653
2025-06-11T02:47:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'I యంగజభోగసంగమున నమ్ముణిపూరు పురి౯ సమస్తలో కొంగణరంగ సంగతవిహారయశో ఒంగదుఁ డుండె లీలతో ఉ. బడినది. (ఆది. 8.146.) ఇందు తేడాను ప్రాణిత స్వభావోక్తిచే సంభోగశృంగారము వర్ణింపఁ మ. “మనపక్షా...'
488653
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>I
యంగజభోగసంగమున నమ్ముణిపూరు పురి౯ సమస్తలో
కొంగణరంగ సంగతవిహారయశో ఒంగదుఁ డుండె లీలతో ఉ.
బడినది.
(ఆది. 8.146.)
ఇందు తేడాను ప్రాణిత స్వభావోక్తిచే సంభోగశృంగారము వర్ణింపఁ
మ. “మనపక్షాహతులం బ్రకాండ పరిఘాఘాతంబులం దీర్ఘశా
తనఖోచ్ఛేనములం బ్రదీ ప్రశర వేధక్రిడలం గూంచం
చునిపాతంబులఁ బౌఢకుంతముఖవిస్ఫోటంబులం దర్భ గేం
ద్రనిశాటేంద్రులపోరు సాధన సనుత్వ స్ఫూర్తి నొప్పిం గడు.
(ఆర. 6. 347.)
ఇం దారభటివృత్తిచే ద్వంద్వయుద్ధము వీరరసోద్రేకముగా వర్ణింపఁబడినది.
చ."అడవికి నేగునాఁడు మము సంపఁగ ' నెంతయు నవ్వు వచ్చిన
ప్పుడు దానిమోము దైన్యమునఁ బొందికుంత్రులు చూచి చూచి య
టొడఁ బడి డించి పోసలసె నుమ్ములికమ్మ గొంతి యింతకు
బడు గయి పాలలోఁ బడిన బల్లి విధంబుల నుండి కుండు నే!"
(.3. 135.)
ఇం దుపమానాలంకారంబుచేఁ బోషింపఁబడినకరుణరస' 'మెంతయు జాలి
పుట్టించుచున్నది.
ఉ. “నీవును జూచి తట్టి సభ నేని వినంబడ చేయుగంబులన్
భూవలయంబులో నది యపూర్వము సర్వమునోజ్ఞ మిష్టభో
గానహ మే క్రియం బడసె నయ్య మహాత్ముఁడు దాని నేమి సం
భావితభాగ్యుఁ డయ్యెను బ్రభాకరతేజఁడు ధర్మజం డిల
ఇందు విస్మయస్థాయి యగునద్భుతరసము వర్ణింపఁబనినది.
(స. 2.95.)
గీ. "ఆడుఁ జందంబు పురుషసమాకృతియును, గలిగి యున్నది యొప్పు నూష్మలతసొంపు
వికృత వేషానృతంబు లై ఇలయ కితఁడు, నివుఱు గవిసిన మెఱయని నిప్పువోలె, (వి. 4.35.)
ఇందుఁ బరవికృత వేష జనిత హాస్యరస ముపమాలంకారమునఁ బోషింపఁ
బడినది.
మ. “కురుసృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ చూచుచుండ మదో
ద్గురుఁడై ద్రౌపది నిట్లు సేసినఖలు దుశ్శాసనుజ్ లోకభీ
కరలీలర్ వధియించి తద్విపులనకు, శై ఎలరక్తామని
క్షర ముర్వీపతి చూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతి
ఇందు రౌద్రరసము వర్ణింపఁబడినది.
మ. “నరసింహుం డసురేంద్రు ప్రచ్చుకరణి రౌద్రం బుదగ్రంబుగా
నుర మత్యు గ్రతఁ జీరి క్రమ్మురుధిర ముల్లాసియై దోయిట
(J. 2. 233.)<noinclude><references/></noinclude>
jp755mgsdyibwuwmwyvg6ptiwmyom5v
పుట:భారతము-పీఠికలు.pdf/51
104
172685
488654
2025-06-11T02:47:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'li వ్వెర వారం గొని త్రావు 'మెచ్చుఁ జవికీ నేనుక్ మొగంబుజ్ భయం కర రేఖం బొరయంగఁ జల్లికొను నక్కారవ్యుఁ జూచుం బొరిక్. " ఇందు భీభత్సరస మభివర్ణింపఁబడెను. ఆ. “నిర్దయాత్తుఁ బాపనిరతు ద...'
488654
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>li
వ్వెర వారం గొని త్రావు 'మెచ్చుఁ జవికీ నేనుక్ మొగంబుజ్ భయం
కర రేఖం బొరయంగఁ జల్లికొను నక్కారవ్యుఁ జూచుం బొరిక్. "
ఇందు భీభత్సరస మభివర్ణింపఁబడెను.
ఆ. “నిర్దయాత్తుఁ బాపనిరతు దుశ్శాసనుఁ, బనుచు టెఱిఁగి కృష్ణ పంకజాక్షి
(కర్ణ. 3. 214.)
కడు భయంబు నంది గాంధారియొద్దకు, సరిగెఁ గడు గడింకి యతిరయమున.” (స. 2. 213.)
ఇందు భయానకరసము తెలుపఁబడినది.
శా. “ద్యూతవ్యాజమునక్షా సభాంగణములో దుర్యోధనం పట్లు దు
గ్నీతిం గూరి యొనర్చినట్టియఖముల్ నిష్కంపథైర్యోన్నతి
జేతస్స్ఫారుఁడ నైని నీ కొకనికిం జెల్లెజ్ సహింపంగ వి
ఖ్యాతిక్షాంతులు లేరె ధార్మికులు నిక్కం ఒట్టిరే యెవ్వరు."
ఇందు శాంతరసము వర్ణింపఁబడినది.
అర్థాంతరన్యా సాలం కారము:—
చ. “అతులపరా
క్రమార్జితము గైన ధనంబుల పేర్మిఁ జేసి ము
న్నతి నుగుచున్న పాండువర్ నాధలేనజులలక్ష్మి నా కస
మతి మయి సూ వెలింగె విను నూతులమానధనాధ్యఁ జై భూ
సతి సహియింప నోపు నె సుత్నులవృద్ధియు నాత్మ హానియు.'
భాంతిమదలంకారము:—
చ. “తమము నాడంచుచుకో వెలుఁగుతత్పుర గోపురశాలకనిండకుం
ఛముల నిచిత్ర సఙ్ఞ్మణిగధ స్త్రీవితానములతో విచిత్ర
(ఆర. 4.157.)
(సభా. 2.98.)
గము లగునాత్మవాహముల నిమ్మక పల్మఱుఁ జూచి యన్యవా
హము లని సంశయ ప్రణిహితాత్ముఁ డగుజ్ హరిడశ్వుఁ డెప్పుడు౯.”
(ఆది. 8.77.)
రూపకాలం కారము:--
ఉ. “చేతులతీఁట వో నిటు లశేషబలంబుల నుగ్గు సేసి మాం
సొతతపంకయై బహువిధాయుధమానము లొప్పఁ జాముర
వ్రాతము "ఫైనభంగి గ నిరంతర వీర శిరస్సరోరుహ
సీతవిభూతిఁ బొల్చునది సేసి రణస్థలియందు సిత్తుట. "
కావ్యలింగాలంకారము:—
చ, “ఇది యొకఁ డేల నీవు మది వెయ్యది గోరినఁ జేయువాఁడ నాఁ
ఉదయత నూతనూతి సభ నాడిన మాటకుఁ జాల నొచ్చి మా
(వీరా. 5. 157.)<noinclude><references/></noinclude>
o6ceqtwx7tm4ip6yf6kx9u7jxn4oold
పుట:భారతము-పీఠికలు.pdf/52
104
172686
488655
2025-06-11T02:47:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1 Jii హృదయము లెల్ల నీవలన నెంతయుఁ జక్మము సేయు ఒక్కటా! యదియును గాక మీపడినయాపక లెవ్వరి నొవ్వఁ జేయవే!” సనిదర్శనార్థాపత్త్యలంకారము: — చ. “అనుటయుఁ బిన్న నవ్వు నిగి యంబుజనాభుఁడు నల్...'
488655
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>1
Jii
హృదయము లెల్ల నీవలన నెంతయుఁ జక్మము సేయు ఒక్కటా!
యదియును గాక మీపడినయాపక లెవ్వరి నొవ్వఁ జేయవే!”
సనిదర్శనార్థాపత్త్యలంకారము: —
చ. “అనుటయుఁ బిన్న నవ్వు నిగి యంబుజనాభుఁడు నల్కు- వెన్నఁదుకొ
విసనివి భీమువాలఁ గడు వింతలు వింటిమి మాట లగ్గిచ
ల్ల నగుట భూరిభూధరము లాఘన మొందుల గాదె యివ్విధం
బున నితఁ డిపు మార్దవముఁ బొందుటీ యిం కిటఁ జెప్ప నేటికి.
a
(ఉద్యో. 1, 114.)
(&. 3. 52.)
ఇట్లే యీ గ్రంథ మామూలాగ్రముగా సర్వరసాలంకారాలంకృతం బయి
వివిధ వర్ణ న విభూషితం బై చిరకాలంబుగా సకలజనమనోరంజకం బగుచుండ స్థాలీ
పులాకన్యాయంబు దీని నిట్టిది యని విమర్శించి చెప్పుట కాగడాతో సూర్యుని
జూపించుట వంటిదే కాని వేఱు గాదు. ఈ భారతమే యాంధ్ర భాష యని ప్రసి
చెందుచుండఁ గవిత్రయమే యాంధ్ర వాఙ్మయమున కాధార మని నుతి కెక్కు
చుండ నిశ్ర మహాపురాణమండలిగుణముల గణింప నెవరితరము! అయినను
బ్రకృతకాలస్థితిని బట్టి గ్రంథ ముద్రణావసరంబునఁ దత్కవిని, గ్రంథమందలి గుణదో
షములను, ససంగ్రహముగఁ దెల్పునట్టిపీఠికను గూడ ముద్రించుట యాచార
మును జనరంజకంబునగుటచే నీచిన్న వీఠిక వ్రాయవలసివచ్చినది గాని యాంధ్ర
మహాభారత మిట్టిది యని క్రొత్తగా లోకమునకుఁ దెల్పుటకుఁ గాదు. 'పెక్కండు
పెక్కువిధములు గా ముద్రించుచున్న యీమహా గ్రంథమందుఁ బెక్కుచోట్లల
బార భేదము లందందుఁ గనుపట్టుచున్నవి. ప్రాచీన కాలమున ముద్రితము లగు
ప్రతులలోని పాఠములకు నిప్పుడు ముద్రింపఁబడు వానిలోని పాఠములకు
సంతర
మందందుఁ జూప ట్టెడిని. ఈ పాఠ భేదము లన్నియుఁ గొంచె మించుమించుగా సమా
నార్ధకములే యైనను మహాజనపరంపరాయ త్తములై వచ్చుపాఠములతో నిప్పటి
ముద్రిత ప్రతులలోని పాఠము లందలదుఁ గొన్ని వివరించుచున్నవి. కొన్ని వేఱు
పడుచున్నవి. మఱి కొన్ని శ్రవణహృదయరంజకములు గాకున్నవి. ఇట్టి పాఠాంతర
ములకుఁ గొన్ని తాటాకుల ప్రతు లాధారము లగుచున్న మాట సత్యమే కాని చిర
కాలంబుగ విద్వజ్జన మామోదించిన పాఠములయందలి రుచి యీ నూతన పాఠం
తరములకు సంభవింపదు. చూడుఁడు.
రాజసూ
యావభృథంబునందు శుచియై పెనుపొందిన వేణి ఇట్టి యీ
యేవురుఁ జూడఁగా సభకు నీడ్చెఁ గులాంగన లిట్టు లోర్తురే.'
కౌరవరాజ! యొకండ నేఁ బృథా
పుత్రులలోనఁ బిన్న నినుఁ బోరికిఁ బిల్వఁగఁ బోక పాడియే.'
:59<noinclude><references/></noinclude>
tnvgcgin9utrk7ypz4s24o1xqsza10c
పుట:భారతము-పీఠికలు.pdf/53
104
172687
488656
2025-06-11T02:48:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'liti అని పై రెండు పాఠములును బసిద్ధములై యుండఁగా, నిందును మఱికొన్నిటి యందును గూడ "కులాంగన ని ట్లొనర్తురే!” "నినుఁ బోరికిఁ బిల్వఁగ మాని నాఁగ" అనెడి పాఠములు ప్రధానములుగా ముద్రింప...'
488656
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>liti
అని పై రెండు పాఠములును బసిద్ధములై యుండఁగా, నిందును మఱికొన్నిటి
యందును గూడ
"కులాంగన ని ట్లొనర్తురే!”
"నినుఁ బోరికిఁ బిల్వఁగ మాని నాఁగ"
అనెడి పాఠములు ప్రధానములుగా ముద్రింపఁ బడినవి. వీనియందు విశే
షించి యర్థ భేదము గనరా దని చెప్పవచ్చును గాని పూర్వపాఠములు వినినవారి
చెవుల కీపాఠము లంతగా సుఖ మీయఁ జాలవు. ఇట్లే యీ గ్రంథమునఁ గూడఁ
గొన్ని ప్ర ధాన పాఠములు పాఠాంతరములలోను గొన్ని పాఠాంతరములు ప్రథాన
పాఠములలోను ముద్రింపఁ బడినవి. మొత్తముమీఁద నెల్ల పాఠాంతరములు
చూపఁబడినచో నంత చింత లేదు గాని, కొన్ని సుప్రసిద్ధపాఠములను స్మరింపక
పోవుట మాత్రము విచారకరము గాక పోదు. మఱియు;--
(1) ఈ దేశమందలి కొన్ని వ్రాత ప్రతులయందును విశేషించి దక్షిణ దేశ
మందలి
ప్రాత ప్రతులయందును 'ఏగు' ధాతువులో న నర్ధానుస్వారమో లేక పూర్ణా
నుస్వారమో కనఁబడుచున్నమాట సత్యమే కాని కొంతకాలముగా నర్వాచీనులు
దానిని నిర్బిందువుగానే వ్యవహరించుచున్నారు. అట్లే ముద్రించుచున్నారు. (2)చేద
ర్థకమయిన 'పని' అనునవ్యయము సముచ్ఛయసంయోగంబున 'ఏనియుకో' ‘ఏని’
అనిభారతములోఁ గనవచ్చుచున్నది కాని యది ప్రత్యేకించి కళగాని ద్రుత ప్రకృతి
కము గాదని చాలమంది యాశయము. (3) హేత్వర్థకమయిన 'కాన' అనునది
ద్రుతప్రకృతికముగా బహు ప్రాచీనార్వాచీన గ్రంథములయందుఁ గనఁబడుచున్నది,
ఇట్లుండఁగా మొదటిదాని సబిందుకముగాను రెండవదానిని ద్రుతప్రకృతికము
గాను, మూఁడవదానిని గళగాను దీనిలో ముద్రించుట యెంతవఱకుఁ దగునో
విద్యల్లోకమే యెఱుంగఁ గలదు. సందిగ్ధములుగా నున్నయిట్టిప యోగములు
కొన్ని యిందు ముద్రింపఁబడినను మొత్తముమీఁద వ్యయప్రయాసముల కోర్చి
పెక్కువాఁతపతులఁ బరిశీలించి పరిశుద్ధముగా నిమ్మహాకావ్యమును ముద్రించుట
యెంతయుఁ బ్రశంసనీయము.
కావ్య మెంత మంచిది యైనను ముద్రణము సరి యయినదియుఁ బరిశుద్ధ
మయినదియుఁ గానిచో నక్కావ్యము చదువుట కింపుగా నుండదు. పూర్వకాల
ముని విద్యయంద లిశ్రద్ధచేఁ బరగ్రామముల కేగి వ్రాసికొని గ్రంథముల సేకరించి
చదివికొని యానందించెడివారు. ఇప్పు డన్ననో చేతికి లభించినపుస్తకము పైన
నాదరముతోఁ జూచుట యరుదు. అట్టియిక్కాలమున భాషయం దాదరము
గలుగుట కనుగుణముగాఁ బ్రాచీన కావ్యములను జక్కఁగా ముద్రించుట భాషాభి
వృద్ధికిఁ గొంత తోడ్పడుచున్నది. అట్టిముద్రణమును మొదల నారంభించి యింత<noinclude><references/></noinclude>
c8vlnsfp5v4tydd9yjp68i8qcp8ugud
పుట:భారతము-పీఠికలు.pdf/54
104
172688
488657
2025-06-11T02:48:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'liv వఱకును భాషాసేవ సేయుచున్న శ్రీ వావిళ్ల వారికుటుంబమునకు భగవంతుఁ డాయు రారోగ్యముల నిచ్చుఁగాక! నా నేర్చిన కొలఁది నేదో యొకవిధముగా వ్రాసినయీ వీఠికను జిత్తగించిన విద్యావంతు...'
488657
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>liv
వఱకును భాషాసేవ సేయుచున్న శ్రీ వావిళ్ల వారికుటుంబమునకు భగవంతుఁ
డాయు రారోగ్యముల నిచ్చుఁగాక!
నా నేర్చిన కొలఁది నేదో యొకవిధముగా వ్రాసినయీ వీఠికను జిత్తగించిన
విద్యావంతు లిందలి గుణములను గ్రహించి దోషములను మన్నింతురు గాక!
ఇట్లు
విద్వజ్జనవిధేయుఁడు,
మల్లాది, సూర్యనాయణశాస్త్రి.<noinclude><references/></noinclude>
s2945q2kh5gxm3jvmpellk9nmf337np
పుట:భారతము-పీఠికలు.pdf/55
104
172689
488659
2025-06-11T02:55:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభి ర్యజత్రాః నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ దేవీం సరస్వతీంచైవ తతో జయ ముదీరయేత్. శ్రీమదాంధ్ర మహాభారత సంశోధిత ముద్రణము ఉ...'
488659
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యే మాక్షభి ర్యజత్రాః
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీంచైవ తతో జయ ముదీరయేత్.
శ్రీమదాంధ్ర మహాభారత సంశోధిత ముద్రణము
ఉపోద్ఘాతము
ఉస్మానియా విశ్వవిద్యాలయమందలి ఆంధ్రమహాభారత సంపాదక వర్గమునకుఁ
జెందిన మేమాంధ్ర విద్వత్సంఘముల కాదిసభాపర్వములతోఁ గూడిన ఆంధ్ర మహా
భారత సంశోధిత ముద్రణముయొక్క యీప్రథము సంపుటము నందిచ్చుట కెంతయో
సంతసించుచున్నాము. ఆంధ్రమహాకవుల కాద్యుఁడును, ఆంధ్రమహాభారత సౌధనిర్మాణ
ప్రథమశిల్పియు నైన నన్నయభట్టారకుఁడు మహాభారత రచనారంభమున 'సత్సభాంతర
సరసీవనంబుల ముదంబోనరం' గొనియాడియుండెను. కేతనకనియుఁ దన యాంధ్ర భాషా
భూషణమున,
క్రొత్తగ నాంధ్రభాషకును గొండొక లక్షణ మిట్లు చెప్పెనే
యుత్తమబుద్ధి వీఁడ యని యోరలుపోవక విన్న మేలు, మీ
రొ త్తిన మీకు మాఱుకొని యు త్తరమిచ్చుట చాలవ్రేఁగు, మీ
చిత్తమునందు న న్నెరపు సేయకుఁడి కవులార మ్రొక్కెదన్.
1
(ఆంధ్ర భాషా భూషణము - 10.)
అని కవులకు మ్రొక్కి యుండెను. వారియడుగుజాడల ననుసరించి యీ యుపోద్ఘాతము
నకు మొదట మేమును విజ్ఞాననిధులైన విద్వద్వర్యులకు వినతిశతము అర్పించుచున్నాము.
ఆంధ్రులు - మహాభారతము
1
మహాభారతము భారతదేశ జాతీయేతిహాసము. అంధ్రులుకూడ దాని నట్లే భావిం
తురు. వారు దానినట్లు భావించుటయే కాక తమజీవితమునఁగూడ ననుసంధింతురు.
391-G<noinclude><references/></noinclude>
o0k7x706obxdxku0mj6qct7a93hvtsp
పుట:భారతము-పీఠికలు.pdf/56
104
172690
488660
2025-06-11T02:55:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ. 12వ శతాబ్దియందలి పల్నాటి యుద్ధమును బరికించిన నీవిషయము చోట తెల మగును. పల్నాటివీరులు మహాభారతమందలి సన్ని వేళముల నొకవిధముగాఁ జరిగి నటించిరా యనిపించును. మహాభారతయుద్ధమువలెన...'
488660
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శ. 12వ శతాబ్దియందలి పల్నాటి యుద్ధమును బరికించిన నీవిషయము
చోట తెల
మగును. పల్నాటివీరులు మహాభారతమందలి సన్ని వేళముల నొకవిధముగాఁ జరిగి
నటించిరా యనిపించును. మహాభారతయుద్ధమువలెనే పల్నాటియుద్ధము కూడ
దాయాదులనడుము జరిగియుండెను. కౌరవపాండవులు ద్యూతకారణముగాఁ బోరు
సాఁగింప పల్నాటివీరులు కోడిపందెము మూలమున నాల మాచరించియుండిరి. పల్నాటి
యుద్ధమందలి మందపోటును మహాభారత కథయందలి ఘోషయాత్రా గోగ్రహణము
లతో సరిపోల్చవచ్చును. పల్నాటివీరులలో నగ్రగణ్యుఁడైన శీలం బ్రహ్మనాయుఁడు
పల్నాటి విష్ణువుగా స్తుతింపఁబడుచున్నాఁడు. క్రీ.శ. 15వ శతాబ్ది యారంభమందలి
క్రీడాభిరామము ఓరుగల్లునగరమున పాండవుల కొకగుడి నిర్మింపఁబడినట్లు చెప్పు
చున్నది. పాణిని “వాసుదేవార్జునాథ్యం వు" అను సూత్రమున పాండవమధ్యముఁ
డైన అర్జునుని యెడఁగల గౌరవమును సూచించియున్నాఁడు. ఆంధ్రమున వీర
పుజ
సర్వసామాన్యము. పల్నాటివీరు అట్టి వీరవర్గమునకుఁ చెందినవారే, మహావీరులకు
"వీరగల్లు"లని పిలువఁబడు శిలావిగ్రహములను స్థాపించి పూజచేయుట మధ్యయుగమం
దాంధ్రదేశమున మిక్కిలి ప్రచురముగా నుండెను.
మహాభారతకథ జాతీయ జీవితమున నొక భాగమై పోవుటచే దాని ననుసరించి
పెక్కు లోకోక్తులుకూడ నేర్పడినవి. "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి;
కర్ణుడులేని భారతం; మానదుర్యోధనుడు; శాచగా గేయుడు; ఉత్తరకుమార ప్రజ్ఞులు;
సైంధవుడిలా అడ్డుపడ్డాడు; శకునిమామ; పంచపాండవుల్ని నేనెరుగని మించుకోక్ళులా
నలువురు" మున్నగున విందుకుఁ దార్కాణములు. ఆంధ్రమున భారతము నెడ గౌరవ
ధరము లుండుట సామాన్యజనులకు మాత్రమే కాదు. పూర్వచాళుక్యవంశజుఁడైన రాజ
రాజన రేంద్రుని (102268) వంటి చక్రవర్తికూడఁ దనకొలువునందలి సభాసదులతో,
ఇవియేను సతతంబు నా యెడఁ గరం బిష్టంబులై యుండుఁ బా
యవు, భూదేవకులాభితర్పణమహీయః ప్రీతియు, భారత
శ్రవణాసక్తియుఁ, భార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహో
త్సవము, సంతతదానశీలతయు. శశ్వత్సాధుసాంగత్యమున్.
అని నుడివియుండెను. మఱియును "హిమకరుఁ దొట్టిపూరు ధర లేశకురుప్రభు పాండు
భూపతుల్ క్రమమున వంశక ర్త లనఁగా మహినొప్పిన" యన్వయమున పాండవులవలనే
యతఁడును ఉద్భవించియుండెను. అట్టి వంశమునఁ బవిత్రులై పరము సద్గుణశోభితుడైన
పాండవో త్తముల చరిత్ర సతతము వినవలెనను నఖిలాప తనకుమిక్కుటముగా నుండు
నని యతఁడు తెల్పియుండెను. తమ పూర్వులు పవిత్రచరిత్ర వినవలెనను కుతూహలు
మెవరి కుండదు?
మహాభారతము పంచమవేదము
మహాభారత శ్రవణాభిలాష కాశఁడు పైని పేర్కొన్నది వ్యక్తిగతమైన కార
ఆము అంతకంటెను ప్రముఖతరము నుచితతరము నైన కారణము మహాభారతము
82<noinclude><references/></noinclude>
jz3f4c0q372x1mnn48lk7rth5j9u4i1
పుట:భారతము-పీఠికలు.pdf/57
104
172691
488661
2025-06-11T02:55:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పంచమవేద మగుట. అది వేదమువలె గౌరవపాత్రమైనదే కాక ధర్మశాస్త్రము. మహా కావ్యము. వేదాంతము, రాజనీతివిధానము. మహేతిహాసము. అది కానిదేది? నన్నయ భట్టు మహాభారతావ కారికలో ధర్మవ త్త్వజ్ఞు...'
488661
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పంచమవేద మగుట. అది వేదమువలె గౌరవపాత్రమైనదే కాక ధర్మశాస్త్రము. మహా
కావ్యము. వేదాంతము, రాజనీతివిధానము. మహేతిహాసము. అది కానిదేది? నన్నయ
భట్టు మహాభారతావ కారికలో ధర్మవ త్త్వజ్ఞులు ధర్మశాస్త్రంఖని” యమ పద్యమును
-1-88) మహాభారత మహత్త్వమును జక్కగా నిరూపించి యున్నాఁడు. అతఁడు
మహాభారతపఠనమువలన నపాఠమైన పుణ్యము కలుగుననియు నది వేదాధ్యయన,
యజ్ఞాచరణ, తపో, బ్రహ్మచర్య, దానధర్మాదులనఁ గలుగు పుణ్యసంపద కెన
యనియుఁ బెక్కుసారులు చెప్పియున్నాఁడు.
నన్నయ తరువాత భారతరచన శావించిన తిక్కన సోమయాజి మహాభారతము
యొక్క వేదసమత్వమును,
వేదములకు నఖిలస్మృతి
వాదములకు బహుపురాణ వర్గంబులకున్
వా దైవచోటులను దా
మూదల ధర్మార్థకామ మోక్షస్థితీకి,
ని, 1-4
అనుపర్యమున మణింత విశదముగా సూచించియున్నాఁడు. ఆధునిక కాలమువఱకు
నాంధ్రకవులును ఆంధ్ర ప్రజలును మహాభారతము నెడ నట్టి యధిక గౌరవభావము నే
ప్రదర్శించుచున్నారు.
ఆంధ్ర భారతము - ఆంధ్ర భాషకు మూల విధానము
మహాభారత మాంధ్రుల గౌరవాదరముల నాకర్షించుటకు మరికొన్ని హేతువు
లున గలవు. అవి లౌకికము లైనవి. ఆంధ్ర మహాభారత మతిపుచాతవమును, ఉదాత్త
మును. జనసమ్మతము నైన కవిత్వమునకు నిధాన మగుటయు, అది సాంప్రదాయిక
వ్యాకరణమునకును, ఛందస్సునకును, పదప్రయోగమునకును మూలప్రభవమగుటయు
నందు ముఖ్యము లైనవి. ఈ విషయములను బరస్కరించుకొని భారతమునుగూర్చి కొన్ని
యంశములు చెప్పవలసి యున్నది. మహాభారత మాంధ్రమున వాదికావ్యము. క్రీ.శ.
వశశాబ్ది మధ్యకాలమున నుండిన తూర్పు చాళుక్య రాజగు తృతీయ విజయాదిత్యుని
శాసనముల వాఁటి మండియు నాంధ్రమునఁ బద్యరచనకు దృష్టాంతములు కానవచ్చు
చున్నవి. కొండ అంతకుఁ బూర్వమునుండియు, అనఁగా తూర్పుచాళుక్యులకు ముందు
రేవాడు (కడప మండలము) పరిపాలించిన రేనాటి చోళుల కాలమునుండియుఁ దెనుఁ
గునఁ బద్యరచన కలదని చెప్పుచున్నారు. అప్పటిశాసనము అందలి యాస్వల్ప భాగము
లను గవిత్వ మన వచ్చువా యని కొందఱు సందేహించుచున్నారు. ఏది యెట్లున్నమ
నన్నయభారతభాగమే తెనుఁగునందలి యుదా త్తమైన ప్రథమ రసవత్కవితా రచన
యని చెప్పుటకు సందేహింప నక్కఱలేదు. నన్నయకుఁ బూర్వము కొండలు జైనకపు
లాంధ్రమునఁ గవిశ్వము వెలయించి కనియు, దానిని జై వేతరులు రూపుమాపి రనియుఁ
చెప్పు వారి యభిప్రాయములను నిరూపించుట కాధారములు లభింపకున్నవి. ఆంధ్ర
88<noinclude><references/></noinclude>
80x2n13yajl0jwo7mh7yl6gayj2ozvv
పుట:భారతము-పీఠికలు.pdf/58
104
172692
488662
2025-06-11T02:55:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'జైనులు కొందఱు తమ కెక్కువ యనుకూలముగా నుండిన కన్న శదేశమునకు వలస పోయి తమ కవితా ప్రతిభను కన్నడ భాష ద్వారా వెల్లడించినట్లు కనిపించును. కన్నడ వాఙ్మయమున రత్నత్రయమని పేరుగాంచిన...'
488662
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>జైనులు కొందఱు తమ కెక్కువ యనుకూలముగా నుండిన కన్న శదేశమునకు వలస
పోయి తమ కవితా ప్రతిభను కన్నడ భాష ద్వారా వెల్లడించినట్లు కనిపించును. కన్నడ
వాఙ్మయమున రత్నత్రయమని పేరుగాంచిన పంప, పొన్న, రన్న యనువారిట్టివారే.
అదిపంపఁడు ప్రస్తుత నిజామాబాద్ కరీంనగర మండలము లున్న వేములవాడ ప్రాంత
మున నివసించినట్లు చెప్పుదురు.
ఆంధ్రభారతము నాంధ్రకవితా పరాకాష్ఠగాఁ బేర్కొనుట కిరువురు మహాక వులు
దానిని రూపొందింప మూఁడవమహాకవి దానిని బ్రతిభాసంపన్నముగాఁ బూర్తిచేయు
టయే కారణము. మహాభారతమునందలి వస్తువు యథార్థముగాఁ బరిశీలించినచో
దేశీయము కానిమాట వాస్తవమే. కాని తెలు గు ప్రజలు దానిని విశ్వజనీనబుద్ధితోఁ బరి
కింతురనుట చిరకాలసత్యము. ఆంధ్రదేశమునందలి గ్రామములలో దాని నిప్పటికిని
విరివిగా బంచి యానందించుచుందురు ఉదా తమైన వస్తువు, సహజసులభమయ్యు
శ క్తి మంత మైన శైలి, పదాడంబరానౌచిత్యరాహిత్యము, కృత్రిమములు కాని సన్ని వేళ
ములు నిండారియుండుట చే దానికట్టి విశ్వజనీనతయు జనసమ్మతత్వమును గలుగుటలో
వింతలేదు. నన్నయ వర్ణనాదులలోఁ బరిమితత్వమును దాటించును. తిక్కన యారంభ
పర్వములలో వర్ణనవిషయమునఁ గొంత స్వతంత్రముగా విహరించినను దరువాత
వస్తువునందేకాక సంక్షిప్తత యందును వ క్తీకరణ పాలు వమునందును నన్నయ మార్గ
మునే యవలంబించెను. విజ్ఞతకు సంధి తయే యాత్మయగుచోఁ దెలుఁగున మహా
భారతమును దానికిఁ బరమోదాహరణ ని చెప్పవచ్చును.
భారతము - వ్యాకరణము
సాంప్రదాయిక వ్యాక రణవిష యమున నాంధ్రమహాభారతమునకుఁగల స్థాన
ముదాత్తమును అద్వితీయమునైనది. మనవైయాకరణులలో విశాల దృష్టికలవారు
కవిత్రయము వారందఱి ప్రయోగములు ప్రామాణికములును అనుకరణార్హములు
నని భావించిరి కాని యీవిషయమున నన్నయ ప్రక్కతిక్కన యెఱ్ఱనలను గూడ నిల్ప
నంగీకరింపని వీరవైయాకరణులు కొంద ఱున్నారు తెలుఁగుభాషకు సంబంధించినంత
వఱకు నన్నయగారి ప్రయోగములే ఆర్షములును బ్రామాణికములు నని వారి యం
ప్రాయము. ఆంధ్రకపు లెల్లరును శబ్ధశుద్ధికిని, గ్రాంథికవ్య క్తీకరణమునకును నన్నయనే
యాదర్శముగా గ్రహింపవలయు ననియు, నన్నయతో వారు భేదించు సందర్భముల
నన్నయనే ప్రమాణముగా స్వీకరింపవలయు ననియు కవిరాక్షసుఁడను ప్రాచీన కవి
యొక ఁడు నియమము కావించినాఁడు.
ఉ. ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో
నేది పచింపఁగాఁబడియె నెందును దానినె కాని సూత్రసం
సాదనలేమిచేఁ దెనుఁగుపల్కు మతొక్కటిఁ గూర్చిచెప్పఁగా
రాదని దక్షవాటి కవిరాక్షసుఁ డీ నియమంబుఁ జేసినన్,
84
(అప్పకవీయము - అవతారిక 45).<noinclude><references/></noinclude>
mxrhxrm82qo3xko26zg0doq30e028hj
పుట:భారతము-పీఠికలు.pdf/59
104
172693
488663
2025-06-11T02:56:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'క్రీ. శ. 17 వ శతాబ్దియంతమున నివసించిన వాఁడును. 'ఆంధ్రశబ్దచింతామణిపైఁ డ్రామాణిక వ్యాఖ్య రచించిన వాఁడునగు నహోబల పండితుఁడు కూడఁ బై యభిప్రాయ మును బలపఱి చెను. తమకాలమునందలి శిష్ట...'
488663
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>క్రీ. శ. 17 వ శతాబ్దియంతమున నివసించిన వాఁడును. 'ఆంధ్రశబ్దచింతామణిపైఁ
డ్రామాణిక వ్యాఖ్య రచించిన వాఁడునగు నహోబల పండితుఁడు కూడఁ బై యభిప్రాయ
మును బలపఱి చెను. తమకాలమునందలి శిష్టుల యభిరుచులకును వ్యవహారమునకును
అనుగుణముగా పదప్రయోగమునఁ గొలఁది మార్పులు ప్రవేశ పెట్టి యుండినను తిక్కన,
పెద్దన, సూరన మున్నగు నాంధ్రమహాకవు లందఱును నన్నయయెడ నప్రతిమానమైన
గౌరవమును బ్రదర్శించి యుండినవారే ఆంధ్రభాషకు సంబంధించిన సాంప్రదాయిక
వ్యాకరణమును సరిగా నెఱుంగుటకు మహాభారత సంశోధిత ముద్రణ మత్యంతావశ్య
కము.
భారతము- ఆంధ్రచ్ఛందస్సు
వ్యాకరణమునకు వలెనే మహాభారత మాంధ్రచ్ఛందః పరిజ్ఞానమునకుఁ గూడ
మూలాధారమైనది. కవిజనాశ్రయము తప్ప మిగిలిన యాంధ్రచ్ఛందో గ్రంథము
లన్నియు భారతము తరువాత వెలువడినవే. కవిజనాశ్రయ కర్తృత్వము వివాదా
స్పదమైనది. అది నన్నయ కాలమునకు సమీపముననే రచింపఁబడినను అతనికిఁ బూర్వ
ముదై యుండదని కొందటి యభిప్రాయము. ఆంధ్రమహాభారతమున ద్విపద. రగడ,
గేయము మున్నగునవి కనిపించకపోయినను అది ఆంధ్రచ్ఛందః పరిశీలనమునకు మూల
ప్రభవమని చెప్పుటకు సందేహింప నవసరములేదు. నన్నయభట్టు మార్గపద్దతి ప్రవర్తకుల
డనుట నిజమే కాని సామాన్యవృత్తములతో పాటు మధ్యాక్కర, తరువోజ, లయ
గ్రాహి మున్నగు దేశీయవృత్తములను గూడ వాడుటలో విశాలదృష్టి ప్రదర్శించెను.
అతఁడు వాడిన సీనిభేదములు పరిశీలనార్హములు. అట్లే అతని మధ్యాక్కరల లక్షణము
యుద్ధమల్లుని బెజవాడ శాసనమునందుఁ గనవచ్చు ప్రాచీన మధ్యాక్కరల లక్షణమునకు
సన్నిహితతరముగా గోచరించును.
అఖండయతివిషయ మాంధ్రచ్ఛందోరచయితల యందు చిరకాలము నుండి
వివాదాస్పదమై యున్నది. అనంతామాత్యుఁడు (క్రీ. శ. 1420) మున్నగు ప్రాచీన
చ్ఛందోగ్రంథకర్తలు దాని సంగీకరించినట్లు కన్పించును. మార్పు నిచ్చగింపని వాఁడగు
టచే అప్పకవి (1856) దానికి సమ్మతి చూపియుండలేదు. రా. సా. గిడుగు వెంకటరామ
మూర్తి పంతులుగారు మున్నగు నాధునిక విద్వాంసు లివిషయమున నతని విమర్శించి
యుండిరి. శ్రీపంతులుగారును వారిమతమునకుఁ జెందిన
మఱికొందఱును ఛందో
విషయమునఁ దమకుఁగల యభిప్రాయముల కనుగుణముగాఁ బండితులు మహాభారత
మందలి పాఠములను మార్చివేసిరని యభిప్రాయపడియుండిరి. మహాభారత సంశోధిత
ముద్రణము సక్రమముగా నిర్వహింపఁబడుచో వివాదాస్పదముగైన యిట్టి యంత
ములపై వెలుఁగు ప్రసరింపఁ జేయవచ్చును. తెలుఁగుకవిత్వమున యతి ప్రాసలు రెండును
గానఁబడును. వ్యాకరణమును గూర్చియు, ఔచిత్యమును గూర్చియుఁ దమకుఁగల
యాశయముల కనుగుణముగా నుండునట్లు చేయుటకై మహాకవుల రచనలందలి ప్రయో
గములను దిద్ది వేయ యత్నించు నుత్సాహపరులు నరికట్టుట కి యతిప్రాసలు కొంతవఱకుఁ
దోడ్పడఁజాలును.
86<noinclude><references/></noinclude>
q3qlww1jetutke23miwtiqfkom5aeyx
పుట:భారతము-పీఠికలు.pdf/60
104
172694
488664
2025-06-11T02:56:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పద్యకావ్యములందలి ఛందోవిధానము విద్వాంసుల నెట్లాండో పఁ జేయునో సూచించుట కాపీపత్వ చతుర్థాశ్వాసమందలి యీ క్రింది పద్యము నుదాహరింప వచ్చును. మధ్యాక్కర. అవసరజ్ఞుండయి వ్యాసుఁడ...'
488664
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పద్యకావ్యములందలి ఛందోవిధానము విద్వాంసుల నెట్లాండో పఁ జేయునో
సూచించుట కాపీపత్వ చతుర్థాశ్వాసమందలి యీ క్రింది పద్యము నుదాహరింప వచ్చును.
మధ్యాక్కర. అవసరజ్ఞుండయి వ్యాసుఁడే తెంచె నంత నత్తపనీ
క విలగడ్డంబును గవిలజడలును గవిలకన్నులును
దవినయన్ను వనల్లనైన దీర్ఘపుందనువును జూచి
యువిద గమ్నంగవ మొగిచి తెఱవకయుండె ధయమున.
ఆది 4-254.
ఇందలి రెండవ పాదమునందలి కవిలగడ్డంబునకు బదులు కొందఱు 'కపిలగడ్డం'బను పాఠ
మును గ్రహించిరి. ఈ పాఠము నంగీకరించుచో నన్నయ పవలకుఁ బ్రాసవేసెనని చెప్ప
వలసి వచ్చును పవలకు యరియేకాని ప్రాసమును లాక్షణికు అంగీకరించి యుండలేదు.
మఱియు కపిలగడ్డమను పాఠము విషయమున నింకొక యా క్షేపము కూడ నున్నది. ఈ
సమాసమున గడ్డమను తెలుఁగు పదము కపిల అను సంస్కృతపదముతోఁ గూర్పఁబడినది.
ఇది వ్యాకరణ సమ్మత మైన ప్రయోగము కాదు. వ్యాకరణ విషయమున నత్యంత శ్రద్ధ
వహించు నన్నయవంటి విద్వత్కవి యి • నియమభంగమున కొడిగట్టువా? ఆంధ్రవాల్మీకి
యనఁదగిన నన్నయను వ్యాకరణవీరు ప్రయోగముచేసెనను నపకీర్తి నుండి కాపాడు
ట కై పండితులు తమ ప్రతిభా పొండి ్యములను, దెలివితేటలను వేయివిధముల నుపయో
గించి యుండిరి. ఆధునికయుగమున నాంధ్రవ్యాకరణమునకు మార్గదర్శియైన పరవస్తు
చిన్నయసూరి (19 వ శతాబ్ది) కపిలగడ్డమను పకాత సహిత పారమువే గ్రహించి యది
యనింద్య గ్రామ్య మనియు నార్యజన దృష్టంబులు గ్రాహ్యంబులనియుఁ దెల్పి దానిని
సమర్థించెను అది మిక్కిలి సరసమును ఉచితమునునైన విధానము. కాని యితర పండి
తులు సమంజసమైన యీ సమర్థనము నంగీకరింపక, ఆంధ్రనిఘంటువుల నన్నిటిని వెదకి,
కొన్ని ప్రాఁతవడ్డ మాటలను వెలికి దీసి నన్నయను వ్యాకరణభంగదోషము నుండి
రక్షింప యత్నించి యుండిరి. ఇదంతయుఁ జూడ మహాకవి యశోరక్షణ పరాయణులైన
యీ పండితుల సాహాయ్యము నిజముగా నన్నయకుఁ గావలయునా? వారి సమర్ధనము
వలన సహజవిద్వత్కవియైన నన్నయ గౌరవమున కెట్టి వన్నెయైనఁ జేకూరెనా? యని
యాశ్చర్యము. కలుగక మానదు. ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణ మిట్టి క్లిష్టసమస్య
లను బరిష్కరింప వలయును కాని ఈ ముద్రణము నివాదశత్పరులైన యన్నిపముల
వారికిని సంతృప్తి నొసంగుట కవకాశము లేదు.
మహాభారతము- నిఘంటురచన
నిఘంటు రచనా విషయమునఁగూడ నాంధ్రమహాభారతమున కుత్కృష్టమై
ప్రభావము కలదు. ఏదైన నౌక తెలుఁగుపదము యొక్క యర్థమును సరిగా నిర్ణయింప
వలసి వచ్చినప్పుడు నిఘంటుకారులును వైయాకరణులును భారత ప్రయోగమును
బ్రమాణముగా నుద్ధరింతురు. గణపవరపు వెంకటకవి (1876) తన ప్రయోగరత్నాకర
మున మొట్టమొదట నీపద్ధతి నవలంబించినట్లు కనిపించును. తాను బరిశీలించిన
వ్యాక
రణవిశేషములు కుపబలముగా నతఁడు మహాభారతమునుండి ప్రయోగములు చూపి
86<noinclude><references/></noinclude>
agctgukawpnyazu4uptbtfcor298t0l
పుట:భారతము-పీఠికలు.pdf/61
104
172695
488665
2025-06-11T02:56:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యుండెను. ఆంధ్రనిఘంటు రచన యాధునికరూపము నందినది క్రీ. శ. 19వ శతాబ్ది లోనే. ఛార్లెస్ ఫిలిప్ | బౌనుగారు తమనిఘంటువులో మహాభారత ప్రయోగముల నుద్ధ రించి యున్నారు. ఈప తి శబ్దరత్నాకరకర్...'
488665
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యుండెను. ఆంధ్రనిఘంటు రచన యాధునికరూపము నందినది క్రీ. శ. 19వ శతాబ్ది
లోనే. ఛార్లెస్ ఫిలిప్ | బౌనుగారు తమనిఘంటువులో మహాభారత ప్రయోగముల నుద్ధ
రించి యున్నారు. ఈప తి శబ్దరత్నాకరకర్తలైన శ్రీ బహుజనపల్లి సీతారామా
చార్యుల వారిచే సవి రమును సక్రమమును గావింపఁబడి తరువాత శ్రీ సూర్య
రాయాంధ్ర నిఘంటు
ంపాదకులచే ననుసరింపఁబడినది. మహాభారత సంశోధిత
ముద్రణ మాంధ్ర నిగుంటు రచనారంగమున నెన్ని యోవిధములఁ దోడ్పడఁజాలును,
ప్రాచీనాంధ్ర భాషా విషయమునఁ గ్రాముఖ్యము వహించు నిఘంటు రచనోప
శాఖా క్రమ మింకొకటి యున్నది. ఇది సాధారణముగా 'బండి '' యనఁబడు శకట
రేఫము ప్రయోగమునకు సంబంధించినది. తెలుఁగున 'ర' యను ధ్వని లఘువుగను
గురువుగను గూడ నుచ్చరింపఁబడును. ద్రావిడభాషలలో నీభేదము మౌలికమైనది.
శకటరేఫ సహితరహిత పదముల కర్ణమున భేదము కనిపించును. దీనికి భిన్నమైన లఘు
రకారమును సాధు రేఫమందురు. ప్రాచీన భాషలో నీ సాధుశకట రేఫలకుఁగల సార్థక్య
మును మిక్కిలి శ్రద్ధగాఁ బాటింతురు కాని కాలక గ్రామమున నీ రెండింటిని వేఱువేఱుగా
నుచ్చరించు విషయమున జను లు పేక్ష వహించుటచే నాధ్వను లొండొంటిలో సంత
ర్భవించి పోయినవి. వాని సార్ధక్యమును సక్రమముగాఁ దాటించుట కవులకుఁ గూడ
వసాధ్యమైనది. అందుచే శకట రేఫ సహిత పదముల పట్టికలు తయారుచేయుట కావశ్యక
మేర్పడినది. ఈకార్యము నత్యంత జాగరూకతతో నిర్వహింపఁ బూనిన లాక్షణికులు లేక
పోలేదు. వారు శకట రేఫ నిర్ణయమును గూర్చి ప్రత్యేక గ్రంథములు రచించిరి. ఈ శాఖకు
సంబంధించిన నిఘంటు రచనమునఁ బ్రామాణికులైన గ్రంథకర్త లందఱును మహాభార
తము పై నే యాధారపడవలయును. నన్నయ యాంధ్రమునఁ బ్రథమ ప్రామాణిక కవి
యగుటచే వారు ప్రధానముగా నన్నయప్రయోగములకే యధికమైన ప్రాముఖ్య
మొసంగుదురు. ఉచ్చారణ సార్థక్యమందలి వ్యత్యాసముచేఁ గొన్నిపదములకు శకట
సాధురేఫములు రెండింటితోఁ గూడిన రూపములు కలుగుట సంభవించినది. అట్టి వివా
దాస్పదాంశములలో మహాభారతము- అందును నన్నయ రచన- మిక్కిలి విశ్వాస
పాత్రమును బ్రామాణికమునైన యాధారముగాఁ జరిగణింపఁబడుచున్నది. శకట రేఫ
సహిత పదముల పట్టికలు సిద్ధముచేసినవారిలో సుప్రసిద్ధ వాగ్గేయ కారకుఁడైన అన్న
మాచార్యుని తనయుఁడు పెద తిరుమలాచార్యుడు (1530) ప్రప్రధముఁడుగాఁ గనిపిం
చును. అతఁడు రేఫ- అకారములను పేరనొక చిన్న పద్య నిఘంటువును నిర్మించెను.
అతఁడు లక్ష్యనిరూపణమునకై మహాభారతమునుండి ప్రయోగముల నుద్ధరించి యుండ
లేదు, అప్పకవి తన అప్పకవీయ ద్వితీయాశ్వాసమున నుభయ రేఫధ్వములతోఁ గూడిన
పదముల పట్టికల నొసంగియుండెను. ఇందశఁడు గురులఘురేఫోచ్చారణములు రెం
డును గల కొన్ని పదములు సూచించియుండెను దీనినిబట్టి నన్నయకును అప్పకవికిని
నడుము నుండిన అఱుళశాబ్దుల కాలమున రేఫధ్వనికి సంబంధించిన యుచ్చారణము
నందుఁ గొంతమార్పు కలిగెనని తెలిసికొనవచ్చును.
గురులఘు రేఫధ్వనులను గూర్చి వ్రాయఁబడిన యితర గ్రంథములలో భారతము
లక్ష్మీపతి సోమయాజిగారి శకటరేఫనిర్ణయమును, ఓగిరాల రంగనాథక విగారి ద్వి రేష
వర్ణదర్పణమును ముఖ్యములైనవి. లక్ష్మీపతి సోమయాజి తాను సిద్ధము చేసిన పద
87<noinclude><references/></noinclude>
85lane9trvr884f6hsvherhf5nhnjc7
పుట:భారతము-పీఠికలు.pdf/62
104
172696
488666
2025-06-11T02:56:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పట్టికలకు మహాభారత మందలి ప్రయోగములే పెక్కు పద్యముల నుదాహరించి యుండెను. యాధారములని తెల్పి యందుండి అతఁడు మహా భారతమునకు వ్యాఖ్యా నము కూడ వ్రాసి యుండుటచే నతఁడు చెప్పినది యథా...'
488666
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పట్టికలకు మహాభారత మందలి ప్రయోగములే
పెక్కు పద్యముల నుదాహరించి యుండెను.
యాధారములని తెల్పి యందుండి
అతఁడు మహా భారతమునకు వ్యాఖ్యా
నము కూడ వ్రాసి యుండుటచే నతఁడు చెప్పినది యథార్థమే యైయుండును.
వ్యాఖ్యానము విషయము ముందు వివరింపఁబడును.
ఈ
తెలుఁగు నిఘంటువులలో అచ్చతెలుఁగు నిఘంటువులకు సంబంధించిన
కొక శాఖ యున్నది. నన్నె చోడుఁడు, పాల్కురికి సోమనాథుఁడు మున్నగు శైవకవు
లాంధ్ర కవితా శైలియందుఁ బరివర్తనము కలిగింప నఖిలపించిరి. ఉదాత్త సాంస్కృతిక
శైలితోఁ గొంచె మించుమించుగా సమానమై మార్గపద్ధతి యనఁబడు శైలి వారికసం
తృప్తి కలిగించెను.
నన్నయభట్టును గాని యతని భారతమును గాని ప్రత్యేకముగాఁ
బేర్కొనక పోయినను మార్గపద్ధతి యను సప్పుడు వారు నన్నయ శైలినే మనసునం
దుంచుకొని యుందురు. దీనికి వ్యతిరేకముగా వారు జాను తెనుఁగుతోఁ గూడిన దేశి
పద్ధతిని బ్రశంసించి యుండిరి. జాను తెనుఁగున కింతవఱ కెవ్వరును సరియైన నిర్వచన
మొసంగి యుండలేదు. కాని 'బలుపొడతోలు సీరయు' నిత్యాదిగాఁగల వృషాధిప
శతకమందలి పాల్కురికి సోమనాథుని యే కైక పద్యమును బట్టి విమర్శకులు జాను
తెనుఁ గనఁగా నచ్చతెనుఁగని యే యభిప్రాయ పడుచున్నారు. అచ్చ తెలుఁగనఁగాఁ
దత్సమ పదములు లేని తెలుఁగు భాష . తరువాత 16 వ శతాబ్దిలో నచ్చతెలుఁగు
భాషలో సమగ్రకావ్యమే రచింపఁ బడెను. ఇది దృష్టిలో నుంచుకొని యాధునిక
విద్వాంసులలో నొకరగు కొట్ర లక్ష్మీ నారాయణ శాస్త్రిగా రచ్చతెనుఁగు నిఘంటు
వును నిర్మించిరి. వారు కూడ నాంధ్ర మహా భారతమునుండి లక్ష్యముల నుదాహరించి
ఈ నిఘంటువు శబ్దరత్నాకరమున సేకరింపఁబడిన యుదాహరణముల
పైనే యధికముగా నాధారపడి యుండినట్లు కనిపించును, ఇది ప్రత్యక్షముగాఁ గాక
యిక రాధారములద్వారా పరోక్షముగా మహా భారతము నుపయోగించుకొన్నదగుటచే
సంశోధిత ముద్రణ నిర్మాణమున వంతగాఁ దోడ్పడఁ జాలదు.
యుండిరి
సంశోధిత ముద్రణమున కావశ్యకము
ఆంధ్ర భాషా సారస్వతములందు మహాభారతమున కింత ప్రాధాన్య ముండుటచే
గతశతాబ్ది యందలి విద్వాంసులును ఆంధ్ర భాషాభిమానులును మహాభారత సంశోధిత
ముద్రణమునకై యఖిలషింపఁ దొడంగిరి. తెలుఁగున ముద్రణ సౌకర్యము లేర్పడిన
తరువాత నాంధ్ర భాషాభిమానులు కొంద
లేక దేశముగను గొందఱు సంపూర్ణము
గను మహాభారతమును బ్రచురించిరి నిజమున కది చాల పెద్దప్రయత్న మగుటచే
నారంభము దా పకులకు బహువిధములఁ గ్లేశము కలిగించి యుండును, ఆంధ్రమహా
భారతమునందలి ప్రధానము లైన ఐదు నెనిమిది పర్వములలో 21, 518 గద్య పద్యములును
63 ఆశ్వాసములును ఉన్నవి. కథను బర్వములుగా విభజించుటలో నాంధ్ర, భారతము
సంస్కృతభారతమునే యనుసరించుచున్నది. అనఁగా నాది సభాద్యష్టాదశ పర్వము
లందలి కథాభాగములు సంస్కృతాంధ్ర భారతము లందు సమానములుగానే యుం
డును. కాని పర్వములందలి కథావర్ణ నాదులనుసంతరించుటలో మాత్ర మాం ధ్ర భారత
కవు అధికమైన స్వాతంత్ర్యము ప్రదర్శించిరి. వారు తఱుచుగాఁ గథను సంక్షేపించి
88<noinclude><references/></noinclude>
t9cv74zf6d0pc75u0bvk83sm2gh7ppy
పుట:భారతము-పీఠికలు.pdf/63
104
172697
488667
2025-06-11T02:57:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యుండిరి; పెక్కుపాఖ్యానములను, తా తాత్వికచర్చలను, ఆర్థిక రాజకీయ ప్రసంగము లను సంగ్రహించుటయో పరిహరించుటయో కావించి యుండిరి. ఈ కారణముచే నాంధ్ర భారతము సంస్కృత భారతములోఁ గొంచె మ...'
488667
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యుండిరి; పెక్కుపాఖ్యానములను, తా తాత్వికచర్చలను, ఆర్థిక రాజకీయ ప్రసంగము
లను సంగ్రహించుటయో పరిహరించుటయో కావించి యుండిరి. ఈ కారణముచే
నాంధ్ర భారతము సంస్కృత భారతములోఁ గొంచె మించుగా సగమునకుఁ దగ్గుట
సంభవించినది.
మహాభారత తాళ పత్రప్రతులు
ముద్రణమునకుఁ బూర్వము మహాభారతము తాళపత్రములలో మాత్ర మే లిఖిత
మై యుండెను. సి. పి. బ్రౌనుగారి యాదేశమున సిద్ధము చేయఁబడిన దాని కన్న
ముందు వ్రాయఁ బడిన కాగితపు లిఖితప్రతి మా కింతవఱకుఁ గనఁబడలేదు. తాళపత్ర
ప్రతిని లిఖించుట బహు వ్యయప్రయాసలతో గూడిన పని. జమీందారులును సంపన్ను
లైన పౌరులును మాత్రమే వానిని వ్రాయించుటకు సమర్థులై యుండిరి. తగిన పాండితీ
ప్రకర్ష లేని కారణమున లేఖకులు మహాభారత లిఖితప్రతిని జూచి వ్రాయుటను సరిగాఁ
జేయఁ జాలకుండిరి,
వ్రాతలలోఁ బెక్కు తప్పులు దొరలుచుండును.
డక్కడ బుద్ధిమంతులైన లేఖకులు కూడఁ గనిపింతురు. వారందఱును దామొనర్చు
దోషములకు క్షమాపణము చెప్పుకొనుచుందురు. తాళ పత్రములం దొకసారి వ్రాసిన
దానిని కెటిపి వేసి సవరించి వ్రాయుటకు వీలు లేకపోవుటచే మనము వారియెడ సాను
భూతి వహింప వలయును
వర్ణక్రమ విధానములు
అక్క
కాని మన లిఖిత
వానిలో పారుకకట రేఫ
లిఖిత ప్రతులందలి వర్ణక్రమ విధానమును గూర్చి యించుక వివరింప వలసి
యున్నది. ఒకే విధముగా నుండుటచే భ్రాంతి కలిగించు తెలుఁగునందలి నస, పవ, ధధ
మున్నగు వర్ణముల మాట యటుండ లిఖతప్రతులందలి వర్ణక్రమ విధానమునఁ బెక్కు
విశేషములు గోచరించును. పండితులు కాల్డ్వెల్ మెల్లినమ్ వల్లినమ్ రాలని పేర్కొను
సాధుశకట రేఫములను గూర్చి మిక్కిలి పట్టుదల వహించి యుందురు,
వాని సార్థక్య
మును సూచించుటకై ప్రత్యేక లక్షణ గ్రంథములే వ్రాయఁబడినవి.
ప్రతు లీ విషయమున సంపూర్ణ మైన యుపేద వహించును.
ములు రెండింటికిని బదులు సాధురేఫమే (మెల్లినమ్ ర యే) గోచరించును. పండితులు
మిక్కిలి పట్టుదల వహించి వివాదము చేయుచుండు మఱియొక వర్ణవిశేష మర్ధను
స్వారము. ఇది తాళపత్ర ప్రతులలోఁ గానరామి వింతగా నుండును. కాని అర్ధము
స్వార పూర్ణానుస్వారములను సూచించుట కొక పద్ధతి యవలంభింపఁ బడినది.
నాసికధ్వని పూర్ణముగా నుర్దిష్టమైనప్పుడు లేఖకులు పూర్ణానుస్వారమును వ్రాసి తరు
వాతి హల్లును ద్విత్వయుక్తముగా సూచింతురు ఉదాహరణమునకు కుండ యనుపదము
కుండ్డ యనునట్లు వ్రాయఁబడును. అనునాసిక ధ్వని యశ్రుతముగా నుండునప్పుడు
కూడ పూర్ణానుస్వారమునే వ్రాయుదురు కాని తరువాతి హల్లును ద్విత్వయుక్త బు
అను
వాండు. కొన్ని సంయుక్తాక్షరములు తమకు సహజము లైన ధ్వనులకన్న
భిన్నముగా నుచ్చరింపఁబడుచుండును. ఉదాహరణమునకు యను సంయుక్తాక్షరమున
తాలవ్యాను నాసికాధ్వని సంయోగ మున్నది. కానీ సాధారణ భాషణమున నది
89<noinclude><references/></noinclude>
jd03uhpgw3ar4ytmbjjpqbrp3r6bete
పుట:భారతము-పీఠికలు.pdf/64
104
172698
488668
2025-06-11T02:57:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కంఠ్యామ నాసికాధ్వని సంయోగముతోఁ గూడిన గ్న వలె మచ్చరింపఁబడుట వినుచుం రుము, ఈ భాషణ సంప్రదాయము నాధారముగాఁ జేసికొని కొందఱు కవు లోక క్రొత్త యతికిఁ దావొసంగి యున్నారు. కాని తాళప...'
488668
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కంఠ్యామ నాసికాధ్వని సంయోగముతోఁ గూడిన గ్న వలె మచ్చరింపఁబడుట వినుచుం
రుము, ఈ భాషణ సంప్రదాయము నాధారముగాఁ జేసికొని కొందఱు కవు లోక
క్రొత్త యతికిఁ దావొసంగి యున్నారు.
కాని
తాళపత్ర ప్రతులందలి లేఖనమున నింకను గొన్ని వర్ణక్రమ విశేషములు కనిపిం
చును. ఉదాహరణమునకు ద్రుతము కొన్ని యెడల స్వరవిరహితమైన నకారపు పొల్లు
రూపమును గూడఁ బొందుచుండును. ఒక్కొక్కప్పు డది కొన్ని పద్యముల చివర వచ్చు
చుండును. అట్టియెడల నిజమునకు నకారపు పొల్లునే (న్) వ్రాయవలయుము.
కాళపత్ర ప్రతులం దధి స్వరవిశిష్టమైన స్వత్వ రూపముతో బడుచుండును.
వ్రాయఁ
ఇట్లు వ్రాయుటచే గణభంగము వాటిల్లును. అందుచే చిన్నయసూరి తన బాలవ్యాక
రణమున (సంధి-20) 'గుర్వవ సాయి యగు పద్యంబు శుదము (ద్రుతమునకు)
స్వత్వంబు లే'దని హెచ్చరిక కావించి యుండెను.
తాళపత్ర ప్రతులందలి వర్ణక్రమ విశేషములతో పలపలి గిలక మటొకటి. రేప
సంయుక్తాదరములలో రేఫమును సూచించుటకు వ్రాయు గుర్తు వలపలి గిలక. సంయు
క్తాక్షరములలో రేఫము ప్రథమాంగమైనప్పుడు దాని బదులు వలపలి గిలకను వాడు
దురు. ఉదా: కమ౯. కాని రేఫధ్వని ద్వితీయాంగమైనప్పు డిది యంగీ కార్యము కాదు.
ఉదా:- ఆడ్రుము, తాళపత్రప్రతులలో వలపలి గిలకకు వెనుక నున్న హల్లును వర్ణ
క్రమము ననుసరించి యవసరము లేకున్నను, ద్విత్వరూపమున వ్రాయుచుందురు. అను
వాసికాక్షరములకు వెనుకఁ బూర్ణానుస్వారమును వ్రాయుట కార పత్రప్రములందలి
మఱియొక లేఖన విశేషము, అన్న, అమ్మ మొదలగు శబ్దములను [అంన, అంమ] అనుస
నట్లు పూర్ణానుస్వార యుక్తములుగాఁ గాక ద్విశ్వయుక్తములుగా వ్రాయుట యిప్పటి
పరిపాటి. కాని కాళపత్ర వ్రతులు లేఖకులు తఱుచుగాఁ బూర్ణానుస్వారము క్తరూపము
లనే వ్రాయుచుందురు. దీనికిఁ గొంత చారిత్రక పూర్వ రంగము లేకపోలేదు. ఆంధ్ర
భాషా పరిణామమున నిదియొక దశను సూచించును ప్రాఙ్నన్నయ యుగమునఁ గొన్ని
పదములు సమీకరణ విధానము ననుసరించి మార్పు చెందెను. కంబురామ్ చెఱువను
నొక గ్రామ నామము కమ్మరి చెఱు వనునట్లుగా సమీకృతమయ్యెను. సమీకరణము
నకు ముం దా పదమున ననుస్వార ముండుట యుక్తమే. కాని యది జరిగిన పిమ్మట
ననుస్వార మనవసరము. అందుచేతనే ఆంధ్ర వైయాకరణులు "సంస్కృత సమేతతము
లయిన తెలుఁగు శబ్దముల యందు జరువ పతరములకు ముందే బిందువు కానంబడు
చున్న”దను సూత్రము (లా. వ్యా. సంజ్ఞా) నేర్పటిచిరి. కాని లేఖకులు చిరకా
లాగతమైన వర్ణక్రమ లేఖన పద్ధతిని విడువ నంగీకరింపరు. వైయాకరణులు వారట్లే
యెందుకు వ్రాయుచుందురో గ్రహించి సానుభూతి వహింప యత్నింపరు.
"లేఖకులు
ఆత్మప్రత్యయసంపన్నుఁడును లాక్షణికోత్తముఁడునైన అప్పకవి అమాయకు
లైన యీ లేఖకులను
90<noinclude><references/></noinclude>
kostbfw7vcmvqxw2epcvdrhkkd2e6qa
పుట:భారతము-పీఠికలు.pdf/65
104
172699
488669
2025-06-11T02:57:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నన్నయముఖ్యసత్కవి జనంబుల కావ్యములందు లేఖకుల్ గొన్నియుఁ బాఠ శాధములు కొన్నియుఁ బోకడఁ బెట్టఁ దక్కువై యున్నెడఁ గాంచి జానపదు లోడక దిద్దిన తప్పుత్రోవ లె ల్ల న్నిజమంచుఁ గైకొని...'
488669
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నన్నయముఖ్యసత్కవి జనంబుల కావ్యములందు లేఖకుల్
గొన్నియుఁ బాఠ శాధములు కొన్నియుఁ బోకడఁ బెట్టఁ దక్కువై
యున్నెడఁ గాంచి జానపదు లోడక దిద్దిన తప్పుత్రోవ లె
ల్ల న్నిజమంచుఁ గైకొనిన లక్షణవేత్తలు సమ్మతింతురే.
55). 3–909
అని నిశితముగా విమర్శించి యున్నాఁడు. శ్రీకృష్ణ దేవరాయల భువనవిజయసభయందలి
యష్టదిగ్గజములలో నగ్రేసరుఁడైన అల్లసాని పెద్దన యీ క్రింది చాటు పద్యమునఁ గృతి
రచన కావశ్యక మైన సాధన సామగ్రిలో లేఖక పాఠకోత్తములను గూడఁ బేర్కొనెను.
నిరువహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె మాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్త ముల్
దొరకినఁ గాక యూరక కృతుల్ రచియింపు మనంగ శక్యమే.
లేఖకులును దాఠకులు నుత్తములు కానిచోఁ గృతికి లాఘవ మేర్పడునను భావ మిందు
స్ఫురించు చున్నది. క్రీ. శ. 18వ శతాబ్దికిఁ జెందిన కూచిమంచి తిమ్మకవి కూడ లేఖ
కుల మూలమునఁ బూర్వకవుల కావ్యములలో దోషములు చొచ్చిన పని తెల్పియు
న్నాఁడు. బమ్మెరపోతన ఆంధ్ర మహాభాగవతమందు యతి ప్రాసల విషయమున
సాధు శకట రేఫములను గలపిన స్థితమున అప్పకవి యాదిలాక్షణికు లెల్లరు నాతనిఁ
బ్రామాణిక కవిగా గ్రహించి యశని గ్రంథము నుండి యుదాహరణము లీయమాని రని
యాజే.సింప తిమ్మకవి యిట్లు సమాధానము చెప్పియున్నాఁడు.
సీ. ఘనుఁడు పోతనమంత్రి మును భాగవతము ర
చించి చక్రికి సమర్పించు నెడల
సర్వజ్ఞ సింగయ శ్మావతుండది దన
కిమ్మని వేఁడిన నిడకయున్న
నలిగి యాపుస్తకం బతని భావించిన
జిశికి యందొక కొలత శిథిలమయ్యె
గ్రమ్మర నది వెలిగందల వారప
రాజును మరి బొప్పరాజు గంగ
రాజు మొదలగు కవి వరుల్దేజ మెసఁగ
జెప్పి రా గ్రంథముల యందె తప్పులోదవె
గాని పోతకవీంద్రుని కవిశ యందు
లక్షణం రెందు దప్పుచు రక్షహరణ.
91
సర్వ.సా.న. 3-268.<noinclude><references/></noinclude>
ahpc43ac7jh31yd47l0xa4x2949p8xi
పుట:భారతము-పీఠికలు.pdf/66
104
172700
488670
2025-06-11T02:57:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పోతన ఆంధ్ర మహా భాగవతము పూర్తిగా రచింప నందుఁ గ్రిమీదష్టములై కొన్ని భాగములు శిథిలము లయ్యెననియు వాని నతని మిత్రులును శిష్యులును బూరించి రనియు నౌక కథ కలదు. ప్రక్షేపములు లేఖక...'
488670
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పోతన ఆంధ్ర మహా భాగవతము పూర్తిగా రచింప నందుఁ గ్రిమీదష్టములై కొన్ని
భాగములు శిథిలము లయ్యెననియు వాని నతని మిత్రులును శిష్యులును బూరించి రనియు
నౌక కథ కలదు.
ప్రక్షేపములు
లేఖకుల యజ్ఞతా లేఖన వై లక్షణ్యములను గూర్చి కవులును లాక్షణికులును
జై విధమున భావించిరి. విమర్శించు నెడఁ గొందఱు తీవ్రతను గొందఱు సానుభూతిని
బ్రదర్శించిరి. ఒక్కొక్కప్పుడు బాండిత్యహీనులును సాహనులును నైన లేఖకులు కవి
పాఠములను దమ భావముల కనుకూలముగా దిద్దుచుందురు కొందఱు వేడుకకైసులభ
చ్ఛందములలో నొండు రెండు పద్యములను దాము రచించి కవి పద్యముల నడుమఁ
జొప్పింతురు. ఇట్టివానిని బ్రక్షేపము అందురు. అదృష్టవశమున సంస్కృత మూలము
వలె నాంధ్ర మహాభారత మెక్కువగా నట్టి ప్రక్షేపములకు గుఱియై యుండలేదు.
సంస్కృతభారతమున పొడఁబడిన యనుష్టుప్పులు సులభముగా వ్రాయఁదగిన నగుటచే
నల్ప ప్రతిభ గల కవులు కూడ నట్టివి కొన్ని రచించి గుర్తించుట కవకాశము లేకుండ
గ్రంధమునఁ బ్రక్షేపించుటకు వీలున్నది. ఆదియును గాక సంస్కృతభారతము సుమా
రిరువది యైదు శతాబ్దుల కాలము నుండి పరంపరగా వచ్చుచున్నది. అందుచే నందుఁ
బ్రాజ్ఞులయో యప్రాజ్ఞులయో చేయిపడి యుండె ననుటలో నాశ్చర్యము లేదు. ఆంధ్ర
మహాభారత విషయ మట్లు కాదు. ఇంతవఱకు దాని జీవితము పదిశతాబ్దులు మాత్రము.
అదియును గాక ఆంధ్ర భారత కవిత్రయమువారు మహాకవి శేఖరులు. బయలుపడకుండ
వారి ననుకరించుట సులభము కాదు. మఱియు నారంభము నుండియు నది రాజసభ
అందును జానపద సంఘము లందును గూడ నిరవవాదముగాఁ బరమ గౌరవము నందు
చుండెను. అందుకే నల్పులైన కవు లందు స్వేచ్ఛగాఁ బ్రక్షేపములను జొప్పించుట కవ
కాశము లేదు. కాని పద్య భాగముల విషయమున నిది యథార్థమేయైనను గద్యభాగ
ములు కొన్ని ప్రక్షేపములకు గుఱి కాకుండ లేదు ఛందోనియమము లేని కారణమున
లేఖకులును జిన్నకవులును గూడ వీనియందుఁ గొన్ని చేర్పు మార్పు లొనరింప
యత్నించి యుండిరి. వారు చేయు మార్పులు సాధారణముగాఁ బర భేదములయుఁ
భార్యాయపదములయు రూపమున నుండును ఈ విధముగా నైన నాంధ్ర మహాభారత
మందలి గద్యభాగములు కూర్పు చేర్పులకు గుఱి యైనవని చెప్పక తప్పదు.
ఆంధ్రమహాభారతమునకు సంబంధించిన సమస్యలు
ఆంధ్రమహాభారతమున ప్రతి స్తములంత యధికముగా లేనిచో నింక దానివిషయ
మునఁ ఒనిచేయు విద్వాంసుల నెదుర్కొను సమస్యలేవి? ఈ సందర్భమున సంస్కృత
భారతమునుగూర్చి యపార పరిశ్రమ కావించిన 9. డా. సుక్తంకరుగారు నిరూపించిన
పూర్వగంథ విమర్శన లక్ష్యములవంకకు విద్వత్పాఠకులు తమదృష్టి ప్రసరింపఁ జేయ
వేఁడుచున్నాము "సాంప్రదాయిక భాషాశాస్త్రవేత్తలనుసరించు సాధారణ సూత్ర
ములు నాలుగు: 1. (Heuristics) లిఖితప్రతుల తోడను సాద్యములతోడనుగూడిన
వస్తుసామగ్రినంతను సేకరించి వంశవృక్షముకూపమున సమకూర్చుట 2. (Recensis)
92<noinclude><references/></noinclude>
jglc9a21xygt9s6dsz17v8r6isfafpg
పుట:భారతము-పీఠికలు.pdf/67
104
172701
488671
2025-06-11T02:58:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రధానవర్గమునకుఁ జెందిన గ్రంథమును పునరుద్ధరించుట 3. (Emendatio) గ్రంథ క ర్త పాఠములతోఁ గూడిన గ్రంథమును పునరుద్ధరించుట 4. (Higher Criticism) గ్రంథకర్త వినియోగించుకొన్న మూలములఁ బృథక్కరించుట" అ...'
488671
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ప్రధానవర్గమునకుఁ జెందిన గ్రంథమును పునరుద్ధరించుట 3. (Emendatio) గ్రంథ
క ర్త పాఠములతోఁ గూడిన గ్రంథమును పునరుద్ధరించుట 4. (Higher Criticism)
గ్రంథకర్త వినియోగించుకొన్న మూలములఁ బృథక్కరించుట" అని వారు చెప్పి
యున్నారు. తెలుఁగు భారతమునకు సంబంధించినంతవఱకుఁ బై వానిలోఁ జివరి రెం
డును మనకెక్కువ యావశ్యకములుగా గోచరించును వానిని గూర్చి తరువాతఁ బరి
శీలింతము.
ముద్రిత ప్రతులు
తెలుఁగున మొట్టమొదట ముద్రణమును బ్ర వేళ పెట్టిన వారు క్రైస్తవమత
ప్రచారకులు. వారు ముఖ్యముగా బైబులు యొక్కయుఁ దర్భాగముల యొక్కయు
ననువాదములను బ్రచురించిరి. బెంజమిజి స్టూల్ , ఎ. డి గ్రాస్ట్ వంటి మతప్రచా
రకు లీపనియందుఁ బాల్గొనిరి. తెలుఁగు-ఇంగ్లీషు నిఘంటువులో సి పి బ్రౌనుగారు
"క్రీ. శ. 1806లో తెలుఁగున ముద్రణ మారంభింపఁ బడెను గాని యది క్రీ. శ. 1880
వఱకు సంతగా నభివృద్ధి నంద లేద”ని చెప్పియున్నారు. క్రి శ. 18వ శతాబ్ది యారంధ
మునఁ బారశాలలకుఁ గావలసిన వచన గ్రంథము లెక్కువ ప్రచారములో నుండెను.
సెంట్ జార్జికోట కళాశాలలోఁ బ్రధానాంధ్రపండితులుగా నుండిన రావిపాటి గురు
మూర్తిశాస్త్రిగారు విక్రమార్కుని కథలను పంచతంత్ర కథలను సులభవచన శైలిలో
రచించిరి. అందు మొదటిది క్రీ శ. 1819 లోను రెండవది 1984లోను బ్రచురింపఁ
బడినవి.
అట్టియెడ ఆంధ్రదేశ మహాభారత ప్రచురణమునకై యెదురుచూచుట సహ
జమే. దానిని మొట్టమొదలఁ బ్రచురించిన వారెవ్వరో చెప్పుటకింకను ఆధారములు
లభింపకున్నవి. విద్వాంసులు ఉత్సాహవంతులునైన అలూరి ఏకామ్రజోస్యుల వారు ప్రచు
రించిన మహాభారతమే (లండను ప్రతీ) మొట్టమొదటి ముద్రణమని మేము కొంత కాలము
భావించితిమి,
లండను ప్రతికాలము చాలా కాలమునుండి సందేహాస్పదమై యున్నది. స్పష్ట
ములైన ఎవరములు తెలియని కారణమున నది 1833వ సంవత్సరపు ముద్రణమని
అధికమైన పరిశీలన చేయ్యగా నది 1853వ సంవత్సరమందలి
కరాలపాటి రంగయ్యగారి ముద్రణముతో సమకాలీనమని తేలినది.
పిలువఁబడినది.
లండను ముద్రణమునకు సంబంధించిన కొన్నివిషయము లిచ్చటఁ జెప్పుట యుక్తముగా
నుండదు భీష్మపర్వముతో నారంభించు మహాభారత భాగమునకు ముం దుపోద్ఘాతరూప
మైన యొకపత్రమున్నది. అందిట్లు చెప్పఁబడినది, ఆలూరి ఏకామ్రజోస్యులు
గారాంధ్రవాఙ్మయ సేవా తత్పరులైన శ్రోత్రియవిద్వాంసులు. సాధారణ సంవత్సర
మందలి ఆణిమాసమున (జూను, 1850) వారాంధ్రమహాభారతమును ముద్రింపవలె
నని సంకల్పించి తన్నిర్వహణమున కై యుత్సాహవంతులతోఁ గూడిన యొక సంఘము
నేర్పఱిచిరి. ఈ సంఘ మాదిసభాపర్వములను బ్రచురించెను. కాని దురదృష్టవశ
98<noinclude><references/></noinclude>
04e8nckn4uc79xfyoaf5951t9bkso6o
పుట:భారతము-పీఠికలు.pdf/68
104
172702
488674
2025-06-11T03:24:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మున నాసంఘముందు మనఃస్పర్థలు తలచూపుటచేఁ చరువాతిపని యాగిపోవుట సుభ వించెను. కాని మహాభారత విద్వన్మద్రణమును వెలువరింపవలెనను నుత్తమ సంకల్పము విషయమున ఏకామ్రజోస్యులవారు నిరుత...'
488674
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మున నాసంఘముందు మనఃస్పర్థలు తలచూపుటచేఁ చరువాతిపని యాగిపోవుట సుభ
వించెను.
కాని మహాభారత విద్వన్మద్రణమును వెలువరింపవలెనను నుత్తమ సంకల్పము
విషయమున ఏకామ్రజోస్యులవారు నిరుత్సాహపడి యుండలేదు. వారుత్సాహ
వంతులతోఁ గూడిన మరొక సంఘము నేర్పఱిచి తత్ప్రచురణమున కారంభించిరి. ఈ
ద్వితీయయత్నమున వారు మదరాసునందలి వర్తమానతరంగిణీ ముద్రణాలయాధి
పతులైన పువ్వాడ వెంకటరావుగారి సహకారము పొందియుండిరి. జోస్యుల
గారికిఁగూడ జ్యోతిషకళానిధి ముద్రణాలయమనునొక స్వంత ముద్రణాలయముండెను.
ఈ క్రొత్త సంఘమువారు బహుశః అందలి సంపన్న సభ్యులలో నొకరైన దూర్వా
సుల జగన్నాథరావుగారి పేర భారతము వెల్వరింప నంగీకరించిరి.
వర్తమానతరంగిణీ జ్యోతిషకళానిధి ముద్రణాలయములు రెండింటినుండి ఆంధ్ర
మహాభారతమును బూర్తిగా ముద్రించి ప్రచురింపవలెనని వారు తలంచి యుందురు.
ఇట్లని యేవక్షమువారును స్పష్టముగాఁ జెప్పియుండలేదు. ఇది యూహమాత్రమే.
ఇండియా ఆఫీసుము ణము (లండనుపతి) రెండుభాగములుగా నున్నది. ఆదిపంచ
కము, భీష్మపర్వాది ర్దారోహణ పర్యంతమైన భాగము. ఆదిపంచకము పువ్వాడ
వెంకటరావుగారిచే ర్తమానతరంగిణీ ముద్రణాలయమున ముద్రింపఁ బడినట్లు
కనిపించుచున్నది. ఈభాగమునకు ముఖపత్రము కాని విషయసూచిక కానిలేదు. వ వర్త
మానతరంగిణి ముద్రణాలయ ముద్రతోఁ గూడిన యొకపుటమాత్రమున్నది. ముద్రణ
సంవత్సరము 1851 అని పేర్కొనఁబడి యున్నది.
భీష్మపర్వాదియైన భాగమునందు ముఖపత్రమును, భీష్మపర్వమునుండి తుదివఱ
కునుగల కథాభాగములను సూచించు విషయసూచికయును గలవు. ఇందు మహాభార
తము ముముక్షువుల లాభము కొఱకు జ్యోతిషకళానిధి, వర్తమాన తరంగిణీ అను
రెండుముద్రణాలయములనుండి వెలువరింపఁ బడినట్లు తెల్పఁబడి యున్నది. మణప్రణ
సంవత్సరమిచ్చట క్రీస్తుశకమునఁగాక శాలివాహనశకమునందును చాంద్రమానా
బమునందును సూచితమైయున్నది. ఆ శాలివాహనశకము క్రీ. శ. 1838నకు సమాన
మైన 1755. ఈ మద్రిత సూచనమూలముననే యీ ముద్రణము ప్రచురింపఁబడిన
సంవత్సరమునకు సంబంధించిన పొరపాటేర్పడినది. అట్టిపొరపాటు ముద్రణమున
కెట్లెక్కినదో తెలియదు. ఇచ్చట సూచింపఁబడిన చాంద్రమానకాలము పరీధావి పుష్య
ుద్ధ పాడ్యమీ సోమవారము. ఇది 1468 జనవరి 10వ తేదికి సమానము.
చివరికి మనము లండనుప్రతికి 1833వ సంవత్సరమును విడిచి యందలి భీష్మ
పర్వమునుండి స్వర్గారోహణపర్వము వరకును గల యుత్తర భాగమునకు 1869 వ
సంవత్సరము సంగీకరింప వలయును. ఈ ముద్రణమునకు సంబంధించిన సాక్ష్యము
సంతను మన మీ క్రిందివిధమున సమన్వయింపవచ్చును.
సాధరణ సంవత్సరము అణిమాసమున (జూన్ 1460) అలూరి ఏకామ్రజోస్యుల
వారి కాంధ్రమహాభారతమును ప్రచురింపవలెనను భావ ముదయించెను. అప్పుడు
04<noinclude><references/></noinclude>
neexzvu6ac2clpvx5cggq2o5q91vmkq
పుట:భారతము-పీఠికలు.pdf/69
104
172703
488675
2025-06-11T03:24:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వా రాదిసభాపర్వములను వెలువరించిరి అంతటితో నా ప్రయత్న మాగిపోయేను, ఆ రెండు పర్వములు నేమయ్యెనో మనకుఁ దెలియదు ఏకామ్రజోస్యులవారు రెండవ యత్న మారంభించిరి క్రీ. శ. 1861 వ సంవత్సరమున...'
488675
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వా రాదిసభాపర్వములను వెలువరించిరి అంతటితో నా ప్రయత్న మాగిపోయేను, ఆ
రెండు పర్వములు నేమయ్యెనో మనకుఁ దెలియదు ఏకామ్రజోస్యులవారు రెండవ
యత్న మారంభించిరి
క్రీ. శ. 1861 వ సంవత్సరమున పువ్వాడ వెంకటరావు
గారిచే నర్తమానతరంగిణీ ముద్రణాలయమున ఆదిపంచకము ప్రచురింపఁ బడినది.
మహాభారతమును పూర్తిగా రెండు ముద్రాలయముల ద్వారా ప్రచురింపవలెనను
సమగ్ర ప్రణాళిక యందలి యేక దేశమిది. ఇందు ముఖపత్రము కాని విషయ సూచిక
కానిలేవు. వెంకటరావుగారి కీ భాగస్వామ్యము విషయమునఁగాని సంయుక్త వ్యాపా
రమునఁగాని యెక్కువ యుత్సాహముండెనో లేదో తెలియదు. ఈ సర్వప్రయత్న
మును గుఱించియు వారు మౌనము సహించిరి, కాని ఏకామ్రజోస్యుల వారు
మాత్రము చాల విషయములను తెల్పుటయే కాక ముఖపత్రమునందు రెండు ముద్రణా
లయముల పేర్లు కూడ నొసంగిరి.
అను ముగ్గురు పండితులు. ఈ మూడు
సంయుక్త వ్యాపారమును బలపఱుచు నంశ మొకటున్నది. సంపాదన కార్యమును
నిజముగా నిర్వహించిన వారు 1. మా. వెంకటకృష్ణమాచార్యులు 2.రా వెంకట
కృష్ణశాస్త్రి 3 తో విజయరాఘవకవి
పేర్లును భీష్మ పర్వపుముఖపత్రమునందు ముద్రితములైనవి. వర్తమానతరంగిణీ
ముద్రాలయముచేఁ బ్రచురింపఁబడిన ఆదిపంచకమునందు వారి ప్రసక్తి లేదు. కాని
యీ విషయమునకు సంబంధించిన సూచనయొకటి అండసుప్రతికిఁ జేర్పఁ బడినది.
ఇండియా ఆఫీసు గ్రంథాలయమున భద్రపఱుచుటకుఁ బూర్తముద్రణము సిద్ధము,
చేయఁబడిన తరువాతి కాలమున నిది జరిగియుండవలెనని స్పష్ట మగుచున్నది.
ఈ భాగమునఁ గాలమును గూర్చికూడ నొక సూచన యున్నది. ఆ కాలము 1843,
కాని యిది పొరపాటని స్పష్టముగాఁ దెలియుచున్నది. ముద్రింపఁబడిన కాలము శాలి
వాహనశకము 1755 అని యుండుటయే యందుకుఁ గారణము. 1833వ సంవత్సర
మును విడిచి పెట్టుటకు మటొక సాక్ష్యము కూడ నున్నది. భీష్మపర్వాది భాగమునందు
సంగ్రహోపోద్ఘాతమని చెప్పదగిన యొకముద్రితిపుట యున్నది. ఇచ్చటనే ఏకామ్ర
జోస్యులవారి మహాభారతముణ ప్రయత్నములు సంగ్రహముగాఁ దెల్పఁ బడినవి.
ఈ సంగ్రహోపో తము చివర సంపాదకులు సుప్రసిద్ధుఁడైన ఛార్లెస్ ఫిలిప్
బ్రౌనుగారికిఁ గృత తలు తెల్పియుండిరి. అందు బ్రౌనుదొరగారు తెలుఁగు వాఙ్మయ
మునకుఁ జేసిన సే యు వారి గ్రంథాలయమునుఁ బ్రశంసింపబడినవి. దీనినిబట్టి తాళ
పత్రి ప్రతులతో సరిచూచి బ్రౌనుదొరగారు మహాభారత సంశోధిత ముద్రణ మన్యదగిన
యొక ప్రతిని ము చేయుటకై యత్నించుచుండినట్లు జోస్యులవారును ఇతరులును
ఎఱిఁగి యుండినట్లు స్పష్టమగుచున్నది అండముప్రతిలో నీ పి. బ్రౌనుగారు పేర్కొనఁ
బడుట దీనిని రూఢిచేయుచున్నది. అది 1861_53 సంవత్సరముల నడుమ ముద్రితమై
ఈవిధముగా నది కరాలపాటి రంగయ్యగారి ముద్రణముతో సమ
కాలీన మగుచున్నదే కాని మనము ముందు భావించినట్లు దానికొక తరము పూర్వ
ముదై యుండదు.
యుండును.
అండను ప్రతి యిట్లు మహాభారత ప్రథమ ముద్రిత ప్రతియను ప్రాముఖ్యమును
గోల్పోవుచున్నను అది మనకు చాల ముఖ్యమైనదే. క్రీ.శ.19వ
95
3వ శతాబ్ది మధ్య
శతాబ్ది<noinclude><references/></noinclude>
6lgfhkf3ozuyn4swztaf7vk7ua34s2j
పుట:భారతము-పీఠికలు.pdf/70
104
172704
488676
2025-06-11T03:24:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భాగమున నివసించిన ప్రసిద్ధవిద్వన్మణి ఆలూరి ఏకామ్రజోస్యుల వారి పేరుతో నది సంబద్ధమై యుండుటయే యిందుకుఁ గారణము. ఈ ప్రతిని వారియందలి గౌరవ మును సూచించుటకై ఏకామ్రముణము లేక జోస...'
488676
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>భాగమున నివసించిన ప్రసిద్ధవిద్వన్మణి ఆలూరి ఏకామ్రజోస్యుల వారి పేరుతో
నది సంబద్ధమై యుండుటయే యిందుకుఁ గారణము. ఈ ప్రతిని వారియందలి గౌరవ
మును సూచించుటకై ఏకామ్రముణము లేక జోస్యుల మువ్రణము అని పేరిడుట
యుచితముగా నుండునని నా యభిప్రాయము. దానిపైఁ గల విద్వత్తాముద్ర నిర్వి
వాదమైనది. దాని సంపాదకత్వమును బ్రచురణమును బరిశీలించుటకు ముగ్గురు పండి
తులు నియోగింపఁబడిరి. ఇంతేకాక యీ ముద్రణమునకు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌనుదొర
గారి పరిశ్రమల ఫలితముకూడ లభించినది. కరాలపాటి రంగయ్యగారు బ్రౌను
గారి లిఖిత ప్రతుల యెడఁ గృతజ్ఞతను దెల్పియుండలేదు
ఈ ముద్రణము యొక్క ముఖపత్రముమీఁద 1755 శకవత్సరము ముద్రిత మై
యున్నది. దీనినిబట్టి అది (1765+78) 1838వ సంవత్సరమునఁ బ్రచురింపఁ బడెనని
యనుకొంటిమి. కాని పరీధావి నామ సంవత్సర పుష్యశుద్ధ పాడ్యమి సోమవారమని
తెలుఁగు తేదీకూడ నీయఁబడినది. ఇది క్రీ.శ. 1858వ సంవత్సరము జనవరి 10వ తేదీకి .
సమానమగును. అందుచే మేము చివరికి మా విమర్శన సాధన సామగ్రిలో నొకటిగా
నంగీకరించిన లండన్ ప్రతికి 1853 వ సంవత్సరమే ప్రచురణకాలముగా గ్రహింపవలసి
వచ్చినది. దీనిప్రతిని మేము లండన్ నందలి ఇండియాఆఫీసు గ్రంథాలయమునుండి సంపా
దించి యుండుటచే దీనిని లండనుప్రతియని పేర్కొంటిమి. క్రీ. శ. 1352 సంవత్సరము
ప్ర్రాంతమున కరాలపాటి రంగయ్య గారిచేఁ బ్రచురింపఁబడిన ప్రతినిగూడ మేమేఱు
గుదుము. ఈ రెండింటికిని ముందాది పర్వపు ముద్రణమొక్కటి వెలువడి యుండెనని
తెలియుచున్నది. ఇది వైయకరణము రామానుజాచార్యుల వారి చేతను పరవస్తు
చిన్నయసూరిగారిచేతను సంపాదింపఁబడి వచనముతోఁ గూడ 1847వ సంవత్సరమునఁ
వెలువరింపఁ బడినది. ఎంత ప్రయత్నముచేసినను దీని ప్రతి మాకు లభింపలేదు. రావు
బహదరు గిడుగు వేంకట రామమూర్తి పంతులుగారు దీనిని తమ బాలకవి శరణ్యములోఁ
బేర్కొని యుండిరి. వారు దానినిగూర్చి యీ క్రింది వివరములో సంగియున్నారు. అది
భారతవచనమని పేర్కొనబడినది. "వైయాకరణము రామానుజా చార్యులుగారును,
పరవస్తు చిన్నయసూరిగారును ఆదిపర్వమును సంపాదించియుండిరి. భారత వచనము
వారు సిద్ధముచేసిన ఆదిపర్వమునకు వచనీకరణము. అది 1847లో ముద్రితమైనది.
రామానుజాచార్యులుగారు పచ్చయప్పమొదలి ఉన్నతపాఠశాలలో సంస్కృతాంధ్ర
పండితులుగా నుండిరి."
హయగ్రీవశాస్త్రిగారి ముద్రణము
వివరములు తెలియని మరొక ఆంధ్రమహాభారత ప్రతీకూడ మాపరిశీలనములోఁ
గానవచ్చినది. ఇది 18వశ తాబ్దిలో జీవించిన పురాణం హయగ్రీవశాస్త్రుల వారి పేర
నున్నది. దీనిని చదలవాడ సుందరరామశాస్త్రులవారును దండిగుంట సూర్య
నారాయణ శాస్త్రుల వారును బేర్కొనియుండిరి. వారు 1913 లో భారత సంజీవనియను
1. బాలక విశరణ్యము (1988 ము వ్రణము) 26, 46 పుటలు,
96<noinclude><references/></noinclude>
jr599senui2kh2aj6b5ba3od71cwdol
పుట:భారతము-పీఠికలు.pdf/71
104
172705
488677
2025-06-11T03:24:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విరాట టీకతోఁ గూడ తిక్కన సోమయాజి విరాట పర్వమును బ్రచురించిరి. తరువాత 1916లో నన్నయభట్టు ఆదిపర్వమునుగూడ ఆ పేరుతోడనే టీకా సహితముగాఁ బ్రచురించి యుం డిరి. వారిరువురును సుప్రసిద్...'
488677
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విరాట
టీకతోఁ గూడ తిక్కన సోమయాజి విరాట పర్వమును బ్రచురించిరి. తరువాత 1916లో
నన్నయభట్టు ఆదిపర్వమునుగూడ ఆ పేరుతోడనే టీకా సహితముగాఁ బ్రచురించి యుం
డిరి. వారిరువురును సుప్రసిద్ధ విద్వాంసులు. ఈసంశోధిత ముద్రణమునందలి ఆదిపర్వ
మును సిద్ధము చేయునప్పుడు మాకు వారి టిక పెక్కువిధముల నుపయోగపడి యుండెను.
వారు తమటీకకు వ్రాసిన యుపోద్ఘాతములో మహాభారతముద్రణమును మొదటఁ
బ్రచురించిన వారు పురాణం హయగ్రీవశాస్త్రులుగారని పేర్కొని యుండిరి.
పర్వ టీక కాంగ్లమున తోలిపలుకు వ్రాయుచు మధురాని వాసులైన దివాజ బహద్దరు
యమ్, ఆదినారాయణయ్యగారు కావించిన యొక సూచనకూడ నీ యభిప్రాయమును
బలపఱుచుచున్నది. ఈ దినాజా బహద్దరుగారు మదరాసులో సెటిల్ మెంటు డిప్యూటీ
కమీషనరుగాఁ బనిచేసి విశ్రాంతివహించిరి. విరాటపర్వ భారతసంజీవని తొలిపలుకులో
(8–8–1918) వారిట్లు వ్రాసిరి. తెలుఁగున శ్రీమహాభారత ముద్రణము లనేకము
లున్నవి. అందు మదరాసు ప్రభుత్వ రాజధాని కళాశాలలో నాంధ్రపండితులుగా
నుండిన పురాణం హయగ్రీవశాస్త్రులుగారు ప్రచురించినది మొట్టమొదటిది ఈ ముద్ర
ణము సుమారే(బదియేండ్ల క్రిందఁ బ్రచురింపఁబడినది. ఆదినారాయణయ్యగారు చెప్పిన
కాలమును బట్టి చూచినచో నా ప్రతి 163 ప్రాంతమున ముద్రింపఁబడి యుండును.
1880 ప్రాంతమున వెలువరింపఁబడిన పెక్కు 'తెలుఁగుభారత ముద్రణములను బ్రిటిషు
మ్యూజియమ్ కాటలాగు పేర్కొనుచున్నది కాని యందెచ్చటను హయగ్రీవశాస్త్రులు
వారి పేరు కానవచ్చుట లేదు.
3
అందులో భూగోళ దీపిక
ఇప్పటికొక శశాబ్దపూర్వము మాత్రమే నివసించిన హయగ్రీవశాస్త్రులవారి విష
యమే యింత అస్పష్టముగను అసంపూర్ణముగను. దెలియవచ్చుట వింతగానుండును.
10 వ శతాబ్ది పూర్వార్ధమున నుండిన సుప్రసిద్ధ విద్వాంసులలో వారొక్కరు. వారు
వివేకాదర్శమను ముద్రణాలయమున కధిపతులుగా నుండిరి
యను భూగోళఖగోళ శాస్త్రములకు సంబంధించిన గ్రంథమొకటి ప్రకటింపఁ బడినది.
1847 లో రాజధానిక ళాశాలయందలి వండిత పదవికి హయగ్రీవశాస్త్రులవారు పర
వస్తు చిన్నయసూరిగారితో పోటీచేసియుండిరని తెలియుచున్నది. హయగ్రీవశాస్త్రులు
గారు సంస్కృతాంధ్రములందుఁ బెక్కు గ్రంథములను బ్రచురించి యుండిరి.
1. ఆంధ్రవచన వాఙ్మయము పు. 89 శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు,
2. చిన్నయసూరి జీవితము పు. 30. శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు,,
వారు
3. మాసంస్థలో పండితులుగాఁ బనిచేయుచున్న శ్రీ నిడుదవోలు సుందరేశ్వరరావుగారు
శ్రద్ధతో వెనకి హైదరాబాదునందలి శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయమువారు సేకరించిన సంస్కృత
ముద్రిత ప్రతులలో హయగ్రీవ శాస్త్రి గారిచేఁ బ్రచురింపఁబడిన సంస్కృత భారత ప్రతిని
గుర్తించిరి. ఇది తెలుఁగు లిపిలోనున్నది. అదిపంచకమునందలి ముఖపత్రము నష్టమైనది.
యుద్ధపంచకమునకు మాత్రము ముఖపత్రమున్నది. దీనినిబట్టి పురాణం హయగ్రీవశాస్త్రులు
గారు ధర్మప్రచార సేవార్ధమై మహాభారత ప్రచురణమునకుఁ బూనిరని తెలియుచున్నది. మహా
భారత మద్వైత వేదాంతమును బోధించునని శాస్త్రులవారి నమ్మకము, విద్వచ్చూడామణియైన
11
391---H
87<noinclude><references/></noinclude>
tciwbko828jsoqlbyvbwlvmsiu8wvg3
పుట:భారతము-పీఠికలు.pdf/72
104
172706
488678
2025-06-11T03:25:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1955 లో ఆంధ్ర భాగవతమును బ్రచురించుట సుప్రసిద్ధమే. ఆంధ్ర ప్రదేశ సాహిత్య ఆకాడమీవారు ప్రచురించిన ఆంధ్రభాగపతమున సంపాదకులు హయగ్రిశాస్త్రుల వారి ముద్రణమును బేర్కొనియుండిరి. 1848...'
488678
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>1955 లో ఆంధ్ర భాగవతమును బ్రచురించుట సుప్రసిద్ధమే. ఆంధ్ర ప్రదేశ సాహిత్య
ఆకాడమీవారు ప్రచురించిన ఆంధ్రభాగపతమున సంపాదకులు హయగ్రిశాస్త్రుల వారి
ముద్రణమును బేర్కొనియుండిరి. 1848 లోఁ బ్రచురింపఁ బడిన భాగవత ప్రతి నొకదానిని
బ్రౌను దొరగారు పేర్కొనియుండిరి. కాని యిది పైని పేర్కొనఁబడినదే యగునో
తద్భిన్నమో తెలియదు. రావుబహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు కరాల
పాటి రంగయ్య గారిని గూర్చి వ్రాయుచు ఆంధ్రకవులచరిత్ర తృతీయ భాగమున
వారు తెలుఁగున భారత భాగవత రామాయణములను బ్రప్రథమమునఁ బ్రచురించి
యుండినట్లు తెల్పియుండిరి. కరాలపాటి రంగయ్యగారు ప్రచురించిన భాగవతమునే
బ్రౌను దొరగారు పేర్కొనియుండిరాయను విషయమును నిర్ణయించుట కాధార
ములు లేవు.
ఆచార్య పి పి. యస్. శాస్త్రిగారు తమ మహాభారత దాక్షిణాత్య ముద్ర
ణము యొక్క యుపోద్ఘాతమున పురాణం హయగ్రీవశాస్త్రిగారిని బేర్కొని యుం
"మదరాసు నగరమున సంస్కృత మహాభారతము తెలుఁగులిపిలో నాలుగు
మార్లు ముద్రింపఁబడినది. 1. 1850 లో వెంకటరాయ శర్మగారిచే. 2. 1855-60
సంవత్సరముల నడుమ ఈముద్రణమునకుఁ బ్రచురణకర్తలైన వావిళ్ళ ముద్రాలయాధి
పతులకు బంధువులై న పురాణం హయగ్రీవశాస్త్రులవారిచే
3 18705
వెంకటసుబ్బశాస్త్రిగారిచే, 4. 1929 లో నీముద్రణమునకుఁ బ్రచురణకర్తలైన
'వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే." అని వారు వ్రాసియుండిరి. దీనిని ఒట్టి
7
వేంకటనారాయణగారును కౌశికగోత్రోద్భవమైన సావిత్రమ్మగారును హయగ్రీవశాస్త్రిగారి
మాతా పితరులు. సావిత్రమ్మగారు వేంకట శేషయ్యగారి కుమార్తె. హయగ్రీవశాస్త్రి గారు
ప్రాచీన విద్యాశాఖలన్నిటియందును నిష్ణాతులై యుందరి, వారికి సర్వతంత్ర స్వతంత్రులను
పేరుండెను. తండ్రిగారి చయవలన వారు హయగ్రీవమంత్రమును ఒడిసి3 దాని నుపాసించు
టచే వారు సంస్కృత ప్రాకృతములందును దేశభాష యందును మహాపండితులైరి.
మహాభారత ప్రచురణ విషయమునఁ దాముపొందిన శ్రమను వారిట్లు వివరించిరి.
"తాళపత్ర ప్రతులు దేశమునందలి వివిధ ప్రాంతములనుండి తేబఁడినవి వైశంపాయన నీల
కంరుల వ్యాఖ్యానములు శ్రద్ధతోఁ బరిశీలింపఁబడినవి. శ్లోక సంఖ్య వేయఁబడినది. అర్థము
గూఢమును సందేహాస్పదమునైనప్పుడు సందేహనివృత్తికై నీలకంఠ వ్యాఖ్య యుద్ధరింపఁ
బడినది, భగవద్గీత విషయమున శ్రీ శంకర భగవత్పాదుల వ్యాఖ్యానము చేర్చఁబడినది."
ఈవిధముగా మహాభారతము వారిచే స్వకీయ వివేకాదర్శ ముద్రణాలయమున రాక్షస
సంవత్సర మాఘళ్ళు పూర్ణిమనాఁడు ముద్రింపఁబడినది. ఆ సంవత్సరము క్రీస్తుశకము
1856 అయినది.
దీనినిబట్టి పురాణం హయగ్రీవశాస్త్రులుగారు చిన్నయసూరిగారికిని కరాలపాటి
రంగయ్యగారికిని ఆలూరి ఏకామ్రజోస్యుల గారికిని సమకాలికులని నిర్ణీతమగుచున్నది. కాని
వారిచేఁ బ్రచురింపఁబడెనని తెలియుచున్న తెలుఁగుభారతమునకు సంబంధించిన యన్వేషణ
మింకను అనిశ్చితఫలముగనే యుండిపోయినది.
98<noinclude><references/></noinclude>
jint0mqv6uvg1zgf46iwitk5lm3b9ph
పుట:భారతము-పీఠికలు.pdf/73
104
172707
488679
2025-06-11T03:25:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'క్రీ. శ. 1980 ప్రాంతమున హయగ్రీవశాస్త్రిగారు సారస్వత కార్యకలాపమున నిమగ్నులై యుండినట్లు స్పష్టమగుచున్నది. కాని వారు ప్రచురించినట్లు చెప్పఁబడు చున్న తెలుఁగుభారతమునకు నిర్దే...'
488679
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>క్రీ. శ. 1980 ప్రాంతమున హయగ్రీవశాస్త్రిగారు సారస్వత కార్యకలాపమున
నిమగ్నులై యుండినట్లు స్పష్టమగుచున్నది. కాని వారు ప్రచురించినట్లు చెప్పఁబడు
చున్న తెలుఁగుభారతమునకు నిర్దేశమెచ్చటను గానవచ్చుటలేదు. హయ॥వశాస్త్రి
గారు ప్రచురించిన సంస్కృతభారతమునే ఆదినారాయణయ్యగా రాంధ్ర భారతమని
భ్రాంతి వడి యుందురా? అట్లయియుండదు, ఏలయన విరాటపర్వ టీకా కారులు కూడ
నది తెలుఁగుభారత మేయని తెల్పియుండిరి. దీనినిబట్టి హయగ్రీవశాస్త్రిగారి తెలుఁగు
భారతముకొఱకు మనమింకను వెదకవలసియున్నదని తోచుచున్నది. అది వావిళ్ళవారి
యాంధ్రకారత ముద్రణమునకు మూలమైయుండును.
క్రీ. శ. 1860వ సంవత్సరమునకుఁ బూర్వమున్న ముద్రణములు
1860 వ సంవత్సరమునకుఁ బూర్వముండిన ఆంధ్రమహాభారత ప్రతుల పరిశీలశము
వలనఁ దేలిన సారాంశమిది.
1. చిన్నయసూరిగారిచేతను రామానుజాచార్యులుగారిచేతను వెల్వరింపఁ బడిన ఆది
పర్వము
-
1847
2. అలూరి ఏకామ్రజోస్యుల వారిచేఁ బ్రచురింపఁ బడి మేము లండను ప్రతి మని
పేర్కొన్న ముద్రణము 1861 - 68.
3. కరాలపాటి రంగయ్యగారి ముద్రణము. 1852.
4 పురాణం హయగ్రీవశాస్త్రిగారి ముద్రణము దీని వివరములు తెలియలేదు.
5. సి. పి. బ్రౌనుగారి కాగితపు లిఖితప్రతి (అప్రకటితము).
పై వానిలో 2వ దానినిగూర్చి లండమనందలి ఇండియా ఆఫీసు అధికారు లీసూచ
నను వ్రాసి పంపియుండిరి. "తెలుఁగుది -- 7. యుద్ధ పంచకము. ఆర్. వెంకట కృష్ణ '
శాస్త్రులుగారిచే సంపాదిదమైనది. జ్యోతిషకళానిధి ముద్రణాలయము. 1773 శక సంవ
త్సరము" ఈ సంవత్సరము క్రీ. శ. 1850 తో సమానము.
మూఁడవది ఆలూరి ఏకామజోస్యుల వారి ప్రయత్నముల సమగ్రఫలమైన ముద్ర
ణము. దీనిని సిద్ధము చేసిన ముగ్గురు సంచారకులలో పై యుద్ధ పంచకమునకు సంపాదకు
లైన ఆర్. వెంకటకృష్ణశాస్త్రులు గారుకూడ నొక్కరు. ఈ రెండు ప్రతులును
జ్యోతిషకళానిధి ముద్రణాలయమందే ముద్రింపఁబడినవి. దాని యజమానులు
ఆలూరి ఏకామ్రజోస్యులవారు. వారు 1853వ సంవత్సరముననేకాక 1860వ సంవత్సర
మునఁ గూడ నౌక యుద్ధపంచకమును బ్రచురించి యుండిరాయను విషయము సందిగ్ధ
ముగా నున్నది.
సి. పి. బ్రౌనుదొరగారి కృషి
సి. పి. బ్రౌనుగారి సారస్వత కృషిని గూర్చి యిచటఁ గొంత చెప్పవలసి
యున్నది. తమ తెలుఁగు ఇంగ్లీషు నిఘంటువు నుపోద్ఘాతమునందు బ్రౌనుగా
-
89<noinclude><references/></noinclude>
pgp45d7yhugzcig9awi50g7f8co52ah
పుట:భారతము-పీఠికలు.pdf/74
104
172708
488680
2025-06-11T03:25:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రీట్లు వ్రాసియున్నారు. "1827 వ సంవత్సరము నా ధనములో భాగవత పరిష్కృత ప్రతియొకటి సిద్ధము చేయఁ బడినది. మదరాసులో తెలుఁగు భాగవతము 1848 వ సంవత్సరమున ముద్రింపఁ బడినది." వారిందు శాము మహాభ...'
488680
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రీట్లు వ్రాసియున్నారు. "1827 వ సంవత్సరము నా ధనములో భాగవత పరిష్కృత
ప్రతియొకటి సిద్ధము చేయఁ బడినది. మదరాసులో తెలుఁగు భాగవతము 1848 వ
సంవత్సరమున ముద్రింపఁ బడినది." వారిందు శాము మహాభారత పరిష్కృత ప్రతిని
సిద్ధము చేయించినట్లు తెలిపియుండలేదు. ఆ నిఘంటు కార్యమున వ్యాపృతు లైయుండి
నప్పుడు వారు బహుళు దానిని గూర్చి గాఢముగా నాలోచించుచుండకపోవచ్చును. కాని
తరువాత వారా ప్రశంసనీయమైన కార్యము నారంభించి యుందురు. తెలుఁగు మహా
భారతమునకు సంబంధించిన వారి కృషికి ఫలితమైన మహాభారతము యొక్క కాగితపు
ప్రతులు [సం. 189 - 164] మదరాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత భాండాగారమున భద్ర
పఱుపఁ బడి యున్నవి. అందు వారిట్లు వ్రాసిరి:
అందు వారిట్లు వ్రాసిరి: “మహాభారత మిప్పుడు ఛార్లెసు
ఫిలిప్ బ్రౌనుగారి నిర్దేశము ననుసరించి మొట్టమొదటిసారి సంఖ్యాక్రమానుసారముగాఁ
గూర్పఁబడి పేఱువేఱు పంక్తులుగాను బద్యములుగాను వ్రాయింపఁ బడినది. ఈ ప్రతిలో
కావింపఁ బడిన మార్పులు నేను సేకరించిన ప్రతులలోఁ గానఁబడు భిన్న పాఠములు."
బ్రౌనుగారు వ్రాయించిన కాగితపు ప్రతులు మంచి స్థితిలో లేవు. క్రిములందు
చాల రంధ్రము లొనరించినవి. పాఠములు పంక్తి కిఁ బంక్తికి నడుమ వ్రాయఁ బడినవి.
వానిని జదువుట మిక్కిలి కష్టము, ఎన్నుకొనఁబడిన పాఠములు ప్రక్కపుటలలో వ్రాయఁ
బడినవి. బ్రౌనుగారి నిర్దేశము ననుసరించి యుగీకృతములైన పాఠముల నెవరో
ప్రక్క పుటలలో వ్రాసి యుందురు. 163 వ సంఖ్య గల ప్రతిలో మొదటి నుండి పంచ
వ
మాశ్వాస మందలి 180 న పద్యము వఱకును, 164వ సంఖ్య గల దానిలో పంచమాశ్వా
సము నందలి 181 వ పద్యము నుండి తుది వఱకును వ్రాయఁబడియున్నది. 193 వ సంఖ్య
గల యింకొక ప్రతిపై 183, 164 సంఖ్యలు గల వాని శుద్ధప్రతి వ లెఁ గానవచ్చుచున్నది.
ఈ లిఖిత ప్రతులలో వేనియందును, శకటరేఫములు కాని అఱసున్నలు కాని కాన రావు.
ఇందలి ప్రధానవిషయ మేమన నాయా సందర్భములకుఁ దగినట్లు సంస్కృత భారతము
నుండి నిర్దేశము లొసంగఁ బడినవి. బహుశః ఇది ముద్రణమున కై సిద్దము చేయఁబడిన
ప్రతి కావచ్చును. 201 ది సంఖ్యగల ప్రతిలో ఆది పర్వమునందలి చతుర్ధాశ్వాసము
పఱకు మాత్రమే కలదు. ఇందరానుస్వారములు పెట్టుటకుఁ బ్రయత్నము చేయఁబడి
నది.
ఆంధ్ర భారతము విషయమున బ్రౌనుదొరగారు కావించిన కృషి పైని
పేర్కొనఁబడిన ఆదిపర్వపు ప్రతులతో ముగిసి యుండలేదు. భిన్నములైన సంఖ్యలు
గల 47 కాగితపు ప్రతులున్నవి. చివరి మహాప్రస్థాన స్వర్గారోహణ పర్వములు తప్ప
మిగిలిన యన్ని పర్వములకు సంబంధించిన పాఠాంతరములు నందుఁ గలవు.
డును మిక్కిలి చిన్న పర్వములు. బహుశః అవి యిశరములైన కట్టలలోఁ గట్ట
కట్టఁబడి యుండును. బ్రౌను దొరవారు పదునెన్మిది పర్వములను కాళపత్ర ప్రతు
అతో సరి చూపించి పాఠాంతములు వ్రాయించి పరిష్కృతమైన ప్రతిని సిద్ధము
1, 17.9 64వ తేదీని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనముగారు శ్రీ టి. శ్రీధర శర్మ
శ్రీధరశర్మ
గారితోడను శ్రీ నిడువవోలు సుందరేశ్వరరావు గారితోడను గలసి మదరాసు ప్రభుత్వ ప్రాచ్య
లిఖిత భాండాగారమందలి ప్రేమదొరవారి లిఖిత ప్రతులను బరిశీలించి యుండిరి.
100<noinclude><references/></noinclude>
9ql0p6mncryczrh7afk0i2jaldvyyy1
పుట:భారతము-పీఠికలు.pdf/75
104
172709
488681
2025-06-11T03:25:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేయించి యుండుకని స్పష్టమగుచున్నది. ఆదిపర్వమునకు సంబంధించి సంతవఱకుఁ దాము సరిచూచుట కుపయోగించిన శాళపత్ర ప్రతులమగూర్చి వారేమియు వ్రాయక పోయినను తరువాతి కొన్ని పర్వములకు స...'
488681
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చేయించి యుండుకని స్పష్టమగుచున్నది. ఆదిపర్వమునకు సంబంధించి సంతవఱకుఁ
దాము సరిచూచుట కుపయోగించిన శాళపత్ర ప్రతులమగూర్చి వారేమియు వ్రాయక
పోయినను తరువాతి కొన్ని పర్వములకు సంబంధించిన విషయము తెల్పియున్నారు.
ఆదిపర్వమును ? తాళపత్ర ప్రతులతో సరిచూచి యుండిరి. విరాటోద్యోగాధి పర్వ
ముఖ విషయమున తాము పరిష్కృతప్రతిని సిద్ధము చేయుటకై సరిచూచిన కాళపత్ర
ప్రతులను గూర్చి వారు వ్రాసియుండిరి. విరాట పర్వమును వారీక్రింది శాళపత్ర ప్రతు
లతో సరిచూచినట్లు తెల్పి యున్నారు.
1.
రావు బ్రహ్మజీ పంతులుగారి
2.
వేమూరి సుబ్బారావుగారి
తాళపత్రము.
-
3 వద్దిపర్తి వెంకయ్య (సామర్లకోట)గారి
4. గుడిమెట్ట పల్లయ్యగారి (జగన్నాథపురము)
5. తాడిగడప వీరేశలింగము [పెనుగొండ]
8.
మన్నె కనకయ్య (ఏనాము) గారి
7. వత్సవాయి బుచ్చిసీతయ్యగారి [పెద్దాపురము]
8.
9.
పెద్దపూడి అయ్యవారి
మాకేటి సర్వేశలింగము (ఏనాము) గారి
10. మొగలితుర్తి గ్రామమునసబు [మాజి]
..
""
విరాటము, ఉద్యోగము, శాంతి మున్నగు బహు ప్రచారముగల పర్వములకెక్కువ
సంఖ్యగల శాళపత్ర ప్రతులు లభించెడివి. ఇతర స్థలముల బ్రౌనుదొరవారు పెక్కు ముఖ్య
ములైన విషయములను సమకూర్చియున్నారు. డి. నెం. 211 ఆరణ్యపర్వము క్రింద
ఆశ్వాసశ్రమమున గ్రంథపరిష్కరణ మెట్లు జరిగెనో వారు సూచించియుండిరి.
ఆరణ్య సర్వము
బ్రౌను పరిష్కరణకాలము లిట్లు తెల్పినాఁడు.
I "విళంబినామ సం| మార్గశిర శుద్ధ ౧౫ల్కు పరియైవ ౧౮౩౮ సం:, డిశంబరు
నెల తేది ఆరణ్యపర్వం తీర్పు ఆరంభించి ఆ సంవత్సర పుష్య
౧౮౩౭ సం॥॥ జనవరి నెల ౧జ తేది వరకు ఆశ్వాసం సమాప్తం.
II "విళంబి సం|| ఫాల్గుణ శుద్ధ ణ ల్కు సరియైన ౧౮౩౭ సం॥ ఫిబ్రవరి ౧జ తేది
వతకు ౨ ఆశ్వాసం సమాప్తం. '
2
101<noinclude><references/></noinclude>
cplawtem3zxjapv8o7x1hmnan3yp0jv
పుట:భారతము-పీఠికలు.pdf/76
104
172710
488682
2025-06-11T03:26:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'III "విళంబి సం|| ఫాల్గుణ జ॥ల్కు సరియైన మార్చి నెల వ తేది వరకు 3 ఆశ్వాసం సమాప్తం. S 53 ౨౭ IV “వికారి సం॥ చైత్ర శుద్ధ ౧౩్కు సరియైన మార్చి నెల ౨ తేది వరకు జ ఆశ్వాసం సమాప్తం ఆల్కు V "వికారి స...'
488682
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>III "విళంబి సం|| ఫాల్గుణ జ॥ల్కు సరియైన మార్చి నెల వ తేది వరకు
3 ఆశ్వాసం సమాప్తం.
S
53
౨౭
IV “వికారి సం॥ చైత్ర శుద్ధ ౧౩్కు సరియైన మార్చి నెల ౨ తేది వరకు
జ ఆశ్వాసం సమాప్తం
ఆల్కు
V "వికారి సం|| వైశాఖ శుద్ధ ౨ ల్కు సరియైన యేప్రిల్ నెల ౧౫ తేది వరకు
2. ఆశ్వాసం సమాప్తం. '
* 3
VI "వికారి సం॥॥ వైశాఖ బల్కు సరియైన మే నెల 8 తేదీ వరకు ఆశ్వా
సం సమాప్తం. "
VII"వికాశి సం॥॥ అధిక జ్యేష్ఠ శుద్ధ
పరశు ౨ అశ్వాసం సమాప్తం. '
౧ళక్కు సరియైన మే నెం
బ్రౌనుగా రీకార్యమునకు సంస్కృతపదమైన పరిష్కరణమునకు బదులు న్యాయ
స్థానములందు వాడఁడు 'తీర్చు' అనుపదమును వాడియుండిరి. వారు చాలకాలము
మండల వ్యాయాధికారులుగా నుండిరి అరణ్యపర్వముయొక్క పరిష్కరణము లేక
తీర్పు 1938 డిసెంబరు 1వతేది వారంభింపఁబడి 1839 మే 27వ తేదీని ముగిసెను.
1840 జూలై 20 నాటి కుద్యోగపర్వ పరిష్కరణము ముగిసెను .ఇట్లే యితర
పర్వములు తీర్పు విషయముల కూడ వారు వాసి యుండిరి.
శాంతి పర్వ
3
తెలుఁగు
పరిష్కరణ సందర్భమున ప్రత్యేకమైన యొకపారమును సమర్థించుటకై
కారశమును సంస్కృత మూలముతో సరిచూచు కార్యమున కొక పండితుఁడు నియ
మింపఁ బడినట్లు కనిపించును. ఆ పండితుఁడు మధ్య నొక చోట ఈ పాఠమును దొర
గారితోఁ జరిపించి నిశ్చయింపవలెనని వ్రాసియుండెమ; ఆంగ్లేయ పరిపాలనకాలమున
దొర యునుపద మాంగ్లేయుని సూచించుటకు వాడఁబడుచుండెను. ఇచ్చట దొరగార
నఁగా బ్రౌను దొరగారని యర్థము.
ఆలూరి ఏకామ్రజోస్యులవారు 1868వ సంవత్సరమునందతి భీష్మపర్వాది
యైన భారత ద్వితీయసంపుటమున కుపోద్ఘాతము వ్రాయుచుఁ దాము బ్రౌనుగార్
గ్రంథసంచయమును గ్రంథాలయమును వినియోగించుకొన్నట్లు కృతజ్ఞతాపూర్వ
ముగాఁ దెల్పియున్నారు. దీనిని బట్టి బ్రౌనుగారి పఠిష్కృత ప్రతి యప్పటికి
రూపొందియుండినట్లు తెలియుచున్నది. 1852 వ సంవత్సరము నందలి తమ ముద్ర
ణములో కరాలపాటి రంగయ్యగారు బ్రౌనుదొరగారిని కాని వారి పరిష్కృత
ప్రతిని గాని పేర్కొని యుండలేదు. తెలిపియో తెలువక యో తరువాతి భారత ప్రచు
శణకర్తలు పలువురు బ్రౌనుగారి ప్రతిని పాఠములను వాడుకొని యుందురు.
మేము మూలముగా నుపయోగించిన వావిళ్ళ ముద్రణము బ్రౌనుదొరగారి పాఠ
ములకు సన్నిహితముగా నున్నది. వావిళ్ళవారు స్వార్థరహితముగా సారస్వత సేవ
యొనరించిన యా దొరగారికిఁ గృతజ్ఞత తెల్పిరో లేదో తెలియదు. ఏకామ్ర
జోస్యులవారు మాత్రము పండితులకుఁ జక్కని సంప్రదాయము నేర్పఱిచి యుండిరి.
102<noinclude><references/></noinclude>
08uwmcqs4c3g01hxmetho0nhowpdauk
పుట:భారతము-పీఠికలు.pdf/77
104
172711
488683
2025-06-11T03:26:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1860 తరువాతి ప్రతులు - బ్రిటిషు మ్యూజియము గ్రంథాలయము - మద్రాసు మద్రాసు రికార్డు ఆఫీసు 1280 తరువాత ముద్రింపఁబడిన ఆంధ్రమహాభారత ప్రతులను గూర్చి తెలిసికొను టకు మనకు రెండాధారములున...'
488683
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>1860 తరువాతి ప్రతులు - బ్రిటిషు మ్యూజియము
గ్రంథాలయము - మద్రాసు
మద్రాసు రికార్డు ఆఫీసు
1280 తరువాత ముద్రింపఁబడిన ఆంధ్రమహాభారత ప్రతులను గూర్చి తెలిసికొను
టకు మనకు రెండాధారములున్నవి. 1. కొన్ని ముఖ్యములైన ముద్రణములను బేర్కొన్న
బ్రిటిషు మ్యూజియము గ్రంథ పట్టిక. 2. 1967వ సంవత్సరమందలి రిజిస్ట్రేషను
చట్టము ననుసరించి గ్రంథ ప్రచురణములను "రిజిస్ట్రారు ఆఫ్ బుక్సు' అను నధికారి
కార్యాలయమున నమోజు చేయవలసిన యావశ్యక మేర్పడెను. అప్పటి నుండియుఁ
బ్రచురింపఁబడిన గ్రంధముల ప్రతులచ్చట భద్ర పఖుపఁబడి యున్నవి.
1861 తరువాత ముద్రింపఁబడిన మహా భారత ప్రతుల ఆరోపములు కనఁబడు చున్నవి.
అందులోఁ గొన్ని పర్ణితములైనవి; కొన్ని వర్ణనము లేకుండ నూరక పట్టికలోఁ జేర్చఁ
బడినవి.
బ్రిటిషు మ్యూజియము గ్రంథాలయాధికారులు మే మడిగిన వెంటనే తమయొద్ద
భద్రపఱుపఁ బడిన మహాభారత ప్రతులకు సంబంధించిన సర్వవిషయములును మాకుఁ
డెల్పియుండిరి. వారికి మా కృతజ్ఞతలు. వారు పట్టి పట్టిక యే కాక యున్నచోట
ముఖపత్రముల యొక్కయు నొండు రెండాంతర పత్రముల యొక్కయు ఛాయా పట
ములను గూతఁ బంపి యుండిరి. వాని వివరము క్రింద నొసంగఁబడుచున్నది.
L
1. ఆదిపర్వము సం.14174 L - 12 రుధిరోద్గారి. మదరాసు క్రీ.శ. 1888.
3. మూఁడు సంపుటములుగా నున్న సంపూర్ణ మహాభారత ప్రతి. సం. 14174 - L.
16. వింజమూరి కృష్ణమాచార్య సంపాదితము.
3. ఉద్యోగపర్వము – సం. 14174 K - 331884.
– K
-
1
4. సభాపర్వము సం. 14174 K 23 - 1885.
మదరాసు 1864.
5. యుద్ధ పంచకము సం. 14174 L - 13 - మదరాసు. 1875.
-
Mar
-
6. మహాభారతము – రెండు సంపుటములు - సం. 14174 L - 14. భద్రాచలం తిరు
మల నరసింహాచార్యుల వారిచే సంపాదితము - మదరాసు 1881.
7. ఆది సభాపర్వములు. సం. 14174K - 57 నెల్లూరు - 1896.
7
3. సభాపర్వము, సి. జానకిరామయ్యగారి టీక తో - 1888 సం. 14174 - K - 46.
లి. ఉద్యోగపర్వము. పనప్పాకం ఆనందాచార్యులవారి ఆంగ్లో పాద్ఘాతముతోఁ గూడి
నది _ 1900.
108<noinclude><references/></noinclude>
shftznl7bvcxeeh0ygleery6dao8p9f
పుట:భారతము-పీఠికలు.pdf/78
104
172712
488684
2025-06-11T03:26:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నది. 10. మహాకారతము శతఘంటం వేంకట రంగ శాస్త్రి గారి తొలి పలుకుతోఁ గూడి రావు బహద్దరు కందుకూరి వీరేశలింగముగారి చేతను రాయదుర్గము నర సయ్యశాస్త్రిగారిచేతను సంపాదింపఁ బడినది. 8 సంప...'
488684
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నది.
10. మహాకారతము శతఘంటం వేంకట రంగ శాస్త్రి గారి తొలి పలుకుతోఁ గూడి
రావు బహద్దరు కందుకూరి వీరేశలింగముగారి చేతను రాయదుర్గము నర
సయ్యశాస్త్రిగారిచేతను సంపాదింపఁ బడినది. 8 సంపుటములు మదరాసు, 1901
సం. 14175. B - 1.
-
11. ఆరణ్యపర్వము. షష్ఠ సప్త మాశ్వాసములు — F. A పాఠ్య గ్రంథమునకు
దండిగుంట సూర్యనారాయణ శాస్త్రిగారి చేతను వ్రాయఁబడిన టీక.
12. భారతసార రత్నావళి, పి. వి. సుబ్రహ్మణ్య రెడ్డి మదరాసు . 1885,1
సూచి
వింజమూరి కృష్ణమాచార్యుల వారిచే సంపాదితమైన 1864వ సంవత్సరపు
ఆంధ్రమహాభారత ముద్రణము మనముద్రిత ప్రతుల పురోగతిలో నొక దశను
చును గావున మనకుఁ బరిశీలనార్హమైనట్టిది. బ్రిటిషుమ్యూజియము గ్రంథాలయము
'వారు దాని ప్రతిని సమకూర్చుట కంగీకరించిరి. కాని దాని నింతవఱకుఁ దెప్పించుకొన
లేకపోతిమి. ఈ గ్రంథాలయమున ఆది పర్వమునకు సంబంధించిన యింకొక శాళపత్ర
ప్రతి కూడ నున్నది. ఈ కాశపత్రప్రతి యందలి మొదటి తుది పత్రముల ఛాయా ప్ర
లను గ్రంథాలయాధికారులు మాకుఁ బంపియుండిరి.
అది నన్నయగారి యాశీర్వచన శ్లోకముతో నారంభించుచున్నది. ఈ యొక్క శ్లోక
మునఁగూడ సామాన్యదోషములును బాశాంతర భేదములును గలవు. ఆది పర్వాంత
మున గద్య మొసంగఁబడినది. దాని తరువాత దానిని వ్రాయించుకొన్న వారిని గూర్చి
లేఖకుఁడు వ్రాసిన సూచన యున్నది "విశ్వావసునామ సంవత్సర తులామా సాష్టమీ
గురువారమునాఁడు (ఇది 28-10-1845కు సమానము) నుట్కపురి నివాసులును,
అక్షంతల గోత్రులును, మన్కరు నాయనివారి కుమారులునైన బంగారయ్యగారు
చదువుకొనుటకు సేదమంగళం నివాసియు చెప్పండి లింగయ్య భేషజుని [బహుశః
వైద్యుఁడై యుండును] కుమారుఁడునైన చొక్కలింగముచే వ్రాయఁబడినది''.
డా. కట్టమంచి రామలింగా రెడ్డిగారి జనకులు సుబ్రహ్మణ్య రెడ్డిగారు భారతము
నుండియు భాగవతము నుండియు నీతితత్త్వమయములైన పద్యముల నేరి 1885 వ
సంవత్సరమున భారతసార రత్నావళి, భాగవతసార రత్నావళి యను పేర్లతో రెండు
గ్రంథములను బ్రచురించిరి. వానిని 1928 వ సంవత్సరమున రామలింగారెడ్డి గారు
మరల ముద్రించి యందుఁ దమ తండ్రిగారిని గూర్చి సంగ్రముగాఁ దెల్పియుండిరి.
విద్వత్కవులైన శేషాద్రి రమణ కవులు దాని కుపోద్ఘాతము రచించిరి. వారందు
సుబ్రహ్మణ్యరెడ్డిగారు భారత పద్యములను 1863 వ సంవత్సరమున మదరాసు వాణీ
నికేతన ముద్రణాలయమునందుఁ బ్రచురింపఁబడిన ప్రతినుండి సంగ్రహించిరని తెల్పి
యుండిరి, ఆ సంక లనమున మహాభారతము నందలి యన్ని పత్వములకును సంబంధించిన
పద్యములుండుటచే 1868వ సంవత్సరపు ప్రతి సంపూర్ణ ప్రతియే యని యూహింప
1. కట్టమంచి సుబ్రహ్మణ్యరెడ్డిగారని యుండఁదగును. వీరు ఆంధ్ర విశ్వవిద్యాల
యమున కుపాధ్యక్షులుగా నుండిన డా. కట్టమంచి రామలింగా రెడ్డిగారి జనకులు.
104<noinclude><references/></noinclude>
4pyqvl1k2bsdfwoqwgmel6iu6igw9re
పుట:భారతము-పీఠికలు.pdf/79
104
172713
488685
2025-06-11T03:26:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పచ్చును. ఈ ప్రతి మాకింకను లభించి యుండలేదు శేషాద్రి రమణ కవులు భారత సార రత్నావళి ద్వితీయ ముద్రణమందలి పద్యములను ఆనందముద్రణాలయము వారి భారత ప్రతితో సరిచూచి పాఠములను గుర్తించ...'
488685
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పచ్చును. ఈ ప్రతి మాకింకను లభించి యుండలేదు శేషాద్రి రమణ కవులు భారత
సార రత్నావళి ద్వితీయ ముద్రణమందలి పద్యములను ఆనందముద్రణాలయము వారి
భారత ప్రతితో సరిచూచి పాఠములను గుర్తించియుండిరి. ఈ విధముగా భారత సార
రత్నావళి యీ సంశోధిత ముద్రణమునకుఁ బరంపరగాఁ దోడ్పడవచ్చును.
ఇండియా ఆఫీసు గ్రంథాలయము
లండనునందలి ఇండియా కార్యాలయ గ్రంథాలయపు అధికారులు మేమడిగి
నంతనే చాల తక్కువ వ్యయముతో మహాభారతమందలి పదునెన్మిది పర్వములకును '
జక్కని ఛాయా ప్రతిని దీని పంపియుండుటచే వారికి మేమెక్కువగా ఋణపడి
యున్నాము. లండను ముద్రణమని' పేర్కొనఁబడిన యీ ప్రతి మావిమర్శ సాధన
సామగ్రిలో మిక్కిలి ముఖ్యమైనది.
ఇండియా కార్యాలయ గ్రంథాలయ మందలి ముద్రిత ప్రతుల పట్టిక.
1. తెలుఁగు డి. 67, 63. యం. వేంకటకృష్ణ మాచార్యులు, ఆర్ వెంకటకృష్ణశాస్త్రి,
టి. విజయరాఘవకవి అనువారిచే సంపాదింపఁ బడినది. ఆదిపర్వము నుండి
ఉద్యోగపర్వము వఱకు. ప్రథమ సంపుటము, జ్యోతిషకళానిధి ముద్రణాల
యము. మద్రాసు. శళ. 1755.
ద్వితీయ సంపుటము, భీష్మపర్వమునుండి తుదివఱకు. జ్యోతిషకళానిధి ముద్ర
ణాలయము, మదరాసు, శక 1755.
2. తెలుఁగు డి 71, ఆంధ్రభారతము. యుద్ధ పంచకము. భీష్మపర్వమునుండి సౌప్తిక
సర్వము వఱకు ఆర్ వెంకటకృష్ణశాస్త్రులవారి సంపాదితము. జ్యోతిషకళా
నిధి ముద్రణాలయము, శక. 1778. 294.592
VYA
3. తెలుఁగు, డి. 33, 84 ఆంధ్రభారత కావ్యము. కరాలపాటి రంగయ్య గారిచే
సంపాదితము, రెండు సంపుటములు కథానిధి ముద్రణాలయము. మదరాసు
1953. 15:00
సి. పి. బ్రౌనుగారి నిర్దేశమున సిద్ధము చేయఁబడినది. దీనికి వారు స్వహస్తముతో
టీక వ్రాసియుండిరి. ACCNo. 4806
1. ఈ ముద్రణమందలి ఆదిపర్వముతో నారంభించు మొదటిసంపుటమున ముఖ
పత్రము లేదని యిదివఱకు వ్రాసియుంటిమి. లండను ప్రతిలో నది లేనిమాట
నిజమే. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయమువారి ప్రత్యేక సంచయమున
ఆలూరి ఏకామ్ర జోస్యులవారి ఆదిపంచకము లభించినది. అందు ముఖపత్ర
మున్నది. అది సరిగా లండను ప్రతియందలి భీష్మవర్వాది యగు ద్వితీయ సంపు
టము మొదట నున్నదానివలెనే యున్నది, జ్యోతిషకళానిధి వర్తమాన తరం
గిణీ ముద్రణాలయముల పేర్లందుఁ గూడఁ బేర్కొనఁబడినవి.
105<noinclude><references/></noinclude>
1utuwjvad82mauratleeyz9l03t77a5
పుట:భారతము-పీఠికలు.pdf/80
104
172714
488687
2025-06-11T03:27:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నది. 4. తెలుఁగు డి. 54 హరివంశ పురాణము శంభుదాసుఁడైన ఎఱ్ఱాప్రెగడ రచించి శరాలపాటి రంగయ్య గారిచే సంపాదితము అసంపూర్ణము ఉత్తర భాగము 4 ఆశ్వాసము వఱకు కళానిధి ముద్రణాలయము. మదరాసు, 18.8. ఇం...'
488687
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నది.
4. తెలుఁగు డి. 54 హరివంశ పురాణము శంభుదాసుఁడైన ఎఱ్ఱాప్రెగడ రచించి
శరాలపాటి రంగయ్య గారిచే సంపాదితము అసంపూర్ణము ఉత్తర
భాగము 4 ఆశ్వాసము వఱకు కళానిధి ముద్రణాలయము. మదరాసు, 18.8.
ఇండియా కార్యాలయ గ్రంథాలయమున కాగితపు లిఖిత ప్రతు లేవియు లేవు.
4
1. కరాలపాటి రంగయ్యగారిని గూర్చి వివరములను వీరేశలింగము పంతులు
గారి ఆంధ్రకవుల చరిత్ర 9 తృతీయ భాగమునుండి గ్రహింపవచ్చును.
కరాలపాటి రంగయ్యగారు (1814 - 1863) వైష్ణవ మతావలంబులై న
వైశ్యశ్రేష్ఠులు. వారు కవులై భూతపురిమాహాత్మ్యము. కవిననునోహరము
అను రెండు కావ్యములను రచించియుండిరి. వారు పచ్చయ్యప్ప మొదలి
ఉన్నత పాఠశాలయందును, రాజధాని ఉన్నత పాఠశాల యందును ఆంధ్ర
సంస్కృత పండితులుగాఁ బనిచేసి యుండిరి. వాణీమండపమని వర్ణింపఁబడు
మద రాసునందలి హిందూ జాలికోన్నత పాఠశాలలోఁ గూడ వారు ప్రధాన
పండితులుగాఁ బనిచేరి రంగయ్యగా రాంధ్ర భారత భాగవత రామాయణము
లను బ్రచురించునట్లు వీరేశలింగము వంతులుగారు తెల్పియుండిరి. పై నొసంగం
బడిన పట్టికనుబట్టి వారు హరివంశమును గూడ సంపాదించి ప్రచురించినట్లు
తెలియుచున్నది. లేఖక ప్రమాదములను దొలఁగించి యాంధ్ర భారతాది గ్రంథ
ములను బ్రచురించిన వారిలో రంగయ్యగారే ప్రధములని వీరేశలింగము
పంతులుగారి యభిప్రాయము. మహాభారతమునకు సంబంధించినంతవఱకు
ఏకామ్ర జోస్యులవారి ప్రయత్నముకూడఁ గనవచ్చుచుండుటచే వారి యభి
ప్రాయము కొంతవఱకు మాత్రమే నిజమై యుండును. రంగయ్యగారియు
జోస్యులయు ముద్రణములు రెండును సకాలమున వెలువరింపఁ బడినవి.
జోస్యులవారికివలె రంగయ్యగారి కారిక క్లేశమంతగా లేనట్లు కనిపించును.
జోస్యులవారు తెల్పిన ఆర్ధిక క్లేశములను జదువునప్పుడు హృదయము విషణ్ణ
మగును. రంగయ్యగారికి వి (విలందూడ) సోమసుందరం పిళ్లైగారను సంపన్నుల
సాహాయ్య ముం డెను. మహాభారత ముఖపత్రమునఁ బ్రకటింపఁబడిన కొన్ని
హృద్యములైన పద్యములలో రంగయ్యగారు వారికిఁ గృతజ్ఞత వెల్లడించి యుం
డిరి. సోమసుందరం పిళ్లైగారి జనకులైన ముత్తయ్య పిల్లె గారు వృద్ధాచలేశ్వరుని
యనుగ్రహమును బడసి యుండిరి. శ్రీమతి మీనాక్షి వారి ధర్మపత్ని. ఆ పవిత్ర
దంపతులకు సోమసుందరం పిళ్లెగారు జన్మించిరి. వా రుదార హృదయులై శిథిలము
లైన తటాకములను, దేవాలయములను, ఆరామములను, నూతులను, క్రిష్ట్మకాల
జలాధారములను బాగు చేయించినట్లే సోమసుందరం పిళ్లె గారు కవిత్రయము
వారిచే రచింపఁబడిన ఆంధ్ర మహాభారతమును లేక ప్రమాదములు లేకుండ పండి
తులచేఁ బరిష్కరింపఁ జేసి నిర్దుష్టముగ ముద్రించుటకుఁ బూని 1862 డి సెంబరు 26 వ
తేదీకి సమాన మైన పరీధావి నామసంవత్సర మార్గశీర్ష పూర్ణిమనాడు (శక 1775)
ముద్రణమునుఁ బూర్తి చేయించిరి. ఇంతకు ముందు సోమసుందరంగారు భాస్కర
రామాయణమును, ఉత్తరరామాయణమును గూడఁ బ్రచురించిరి. ఇవి పి. కుమా
రయ్యగారి క ళానిధి ముద్రణాలయమున ముద్రింపఁ బడినవి.
108<noinclude><references/></noinclude>
iqcsbbm504y7yeac85qczqp1s4u6jk2
పుట:భారతము-పీఠికలు.pdf/81
104
172715
488688
2025-06-11T03:29:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఈకాలమున కళానిధి, జ్యోతిషకళానిధి, వర్తమాన తరంగిణి వివేకా దర్శ ముద్రణాలయములు నాలుగుమాత్రమే యాకాలమునందలి ప్రముఖ ముద్రణాలయములుగాఁ గనఁబడుచున్నవి. ప్రామాణిక గ్రంథ ప్రచురణ వ...'
488688
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈకాలమున కళానిధి, జ్యోతిషకళానిధి, వర్తమాన తరంగిణి వివేకా
దర్శ ముద్రణాలయములు నాలుగుమాత్రమే యాకాలమునందలి ప్రముఖ
ముద్రణాలయములుగాఁ గనఁబడుచున్నవి. ప్రామాణిక గ్రంథ ప్రచురణ విషయ
మున నవి యొండొంటితో స్పర్థసహించు చుండెను. ముద్రణ కార్యమారబ్దమైన
యా తొలినాళ్ళలో నవి కావించిన కృషికెంతయుఁ బ్రశంసింప వలసియున్నది.
ఈ దినములతో ముద్రితములగు గ్రంథములకంటెఁగూడ నవి నిర్దుష్టతరములుగా
నుండుట గమనింపదగిన విషయము.
డెన్వరు ప్రజా గ్రంథాలయము
(అమెరికా సంయుక్త రాష్ట్రములు)
దానిని
అమెరికా సంయుక్త రాష్ట్రములందలి కోలో రేడోలోని డెన్వరు నగరమందున్న
ప్రజా గ్రంథాలయమున నొక ఆంధ్ర మహాభారత తాళపత్ర ప్రతి యున్నట్లు మాకుఁ
తెలిసినది. ఆ గ్రంథాలయాధి కారులతో నుత్తర ప్రత్యుత్తరములు జరిపితిమి.
గూర్చి యీయఁబడిన ప్రథమ వర్ణనను బట్టి యది యుద్ధ పంచకమునకు సంబంధించినదని
యూహించిశిమి. ఆది 120 సంవత్సరముల క్రిందటిదనియు, క్రీ.శ. 1800 కంటెఁ బ్రాచీన
తరము కాదనియు వారు తెల్పియుండిరి. మఱియు నా శాళపత్ర ప్రతి మూఁడుభాగ
ములుగా విభజింపఁబడినది. ఆ మూఁడు భాగములను జెవ్వరు నగరమందలి ప్రజా గ్రం
థాలయమును, గ్రీవాయందలి కొలరేశో రాష్ట్ర, కళాశాలయు, ఫోర్టుకాలిన్సు నందలి
కొంరేడో రాష్ట్ర విశ్వవిద్యాలయమును బంచుకొన్నవి. తమకుఁ డెలియని లిపిలోను భాష
లోను వ్రాయఁబడిన వ్రాత తాళపత్ర ప్రతిని మిక్కిలి జాగరూకతతోఁ భద్రపఱుచునట్లు
చేసిన దూరగతములైన యా గ్రంథాలయముల విజ్ఞానతృష్ణ యెంతయు మెచ్చుకొనఁ
దగియున్నది. అవి యా కాళపత్ర ప్రతిని మూఁడు భాగములుచేసి పంచుకొనుట కూడ
మా కాశ్చర్యకరముగ నున్నది. ప్రస్తుతము మే మారంభ పర్వముల సంపాదన కార్య
మున నిసుగ్నులమై యుండుటచేఁ జై శాథ పత్రప్రతి చరిత్ర నెఱుంగుట శింకను గాఢ
త్రయత్న మొనరించి యుండలేదు.
1900 తరువాతి ముద్రిత ప్రతులు.
1860 నుండి 1900 వఱకును బంచమ వేదమందలి గౌరవము చేతనో, వ్యాపార
దృష్టి చేతనో పలువురు ప్రచురణకర్త లు మహాభారతము నేక దేశముగనో సమగ్రము
గనో ముద్రించుటకు యత్నములు కావించినను తరువాత నట్టి ముద్రణముల సంఖ్య
క్రమముగాఁ దగ్గిపోయేను. ఆనంద వావిళ్ళ ముద్రణాలయములు రెండు మాత్రమే
మహాభారత ప్రామాణిక ముద్రణములఁ బ్రచురించు విషయమున ప్రాముఖ్యము వహిం
చెను.
ఈ మార్పునకుఁ గారణము నూహించుట సులభమే. సాధారణముగ నే దేశ
మునకైన ముద్రణ వ్యాపారము మొదట నారంభింపఁ బడినప్పుడు ముద్రణము లసం
ఖ్యాకములుగా నుండును.
తరువాత నూత్న ప్రయోగమునకు సంబంధించిన నవ్యత
సడలిపోవుట చేఁ బ్రజలు పాండితీ సాంకేతిక నిర్వహణములు రెండింట నున్నత ప్రమాణ
ములను వాంఛింపఁ దొడఁగిరి, అపరిష్కృతములును ఆసుందరములు నైవ ముద్రణము
107<noinclude><references/></noinclude>
hgiq4tgx96w7f46udqihy7zj0akbo1t
పుట:భారతము-పీఠికలు.pdf/82
104
172716
488689
2025-06-11T03:30:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'బందలి లోపములను అముద్రితగ్రంథ చింతామణివంటి యుత్తమ పత్రికలు తీవ్రముగా విమర్శింప సాగెను. ఈ తీవ్ర విమర్శ ప్రవాహముల నడుకొనుట క్లిష్టకార్యమయ్యెను. అందుచే చిన్న ప్రచురణకర్తల...'
488689
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బందలి లోపములను అముద్రితగ్రంథ చింతామణివంటి యుత్తమ పత్రికలు తీవ్రముగా
విమర్శింప సాగెను. ఈ తీవ్ర విమర్శ ప్రవాహముల నడుకొనుట క్లిష్టకార్యమయ్యెను.
అందుచే చిన్న ప్రచురణకర్తలు మహాభారతమువంటి యుద్ధంథములను బ్రచురించు
పనికిఁ బూనుట సులభము కాదని గ్రహించి యా రంగము నుండి తప్పుకొనిరి.
ఈ ముద్రణములతోఁ గొన్నింటిని గూర్చి లక్ష్యములైన వివరముల ననుబంధ
ములో నొసం గెదము. మనకింక ఆనంద వావిళ్ల ముద్రణములు రెండుమ మిగిలినవి.
విద్వత్సంపాదకత్వ సుందర ముద్రణముల విషయమున నీ రెండు ప్రతులును సమము
గనే పోటీచేయుచున్నవి.
వావిళ్ళ, ఆనంద ముద్రణములు
వీనిలో నేది మొదటిది యను సమస్య మనల నెదుర్కొనుచున్నది. వీని పరిణామ
చరిత్ర మున్నగు విషయములను వివరించుటకు నిర్వివాద మైన సాధ్యములు లేవు. అభించు
సాక్ష్యములతోనే తృప్తి పడవలయును. 1970వ సంవత్సరమునందలి మహా భారతాది
పర్వమునకు సరస్వతి తిరువేంగళాచార్యుల వారితో సంయుక్త ప్రకాశకులుగా వావిళ్ళ
రామస్వామి శాస్త్రులవారి పేరు కూడ కనఁబడుచున్నది'. ఇది హిందూ భాషాసంజీవనీ
ముద్రణాలయమున ముద్రింపఁబడినది. ఈ సంవత్సరముననే ఈ గ్రంథకర్తల పేరు
మీఁద నేనుఱియొక గ్రంథముగూడ గానవచ్చుచున్నది [19/1.71–1870]. ఈమాఱు
వారుద్యోగపర్వమును ప్రచురించిరి.
ఆది ఉద్యోగ మొక్కటే యగునా యను విషయము స్పష్టముగాఁ దెలియదు. పుటల
సంఖ్య 470. అని యీయఁబడినది. బహుశః అది ఆది పంచక మంతయుఁ గావచ్చును.
ఇంక వేమూరి వేంకట కృష్ణయ్యచెట్టి అండ్ సన్సువారిచేఁ బ్రచురింపఁబడిన ఆనంద
1 కీ. శే. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు గారి జీవిత సంగ్రహమునకు (1832-99)
సంవత్సర ఆశ్వయుజ మాసపు (1924) సారస్వత సర్వస్వము
(సంపు౨ సంచిక ౨) చూడుఁడు. వావిళ్ళ రామస్వామి శాస్త్రిగారు నెల్లూరు
నకు సమీపమందలి దండిగుంటయను గ్రామమున జన్మించిరి. వారు సాంప్ర
దాయిక విధమున విద్యాభ్యాసము కావించిరి. విద్వాంసులు తాళపత్ర ప్రతులతో
పడు క్లేశముల నీక్షించి వారు ముద్రణ వ్యాపారము నవలంబింప నిశ్చయించిరి,
క్రీ. శ. 1858లో వారొక చిన్న ముద్రణాలయమును స్థాపించి ప్రామాణిక
గ్రంథముల నత్యంత శ్రద్ధతో ముద్రించుటకు వారు జీవిత కాలమంతయుఁ గృషి
చేసిరి. 'వారు విజయనగరమహారాజులైన ఆనందగజపతి రాజు గారి యొక్క యు
వెంకటగిరిమహారాజులయొక్కయుఁ బ్రశంసల నందుకొని యుండిరి. ముద్రణ
స్టాలిత్యములను దొలఁగించుటకై వార వలంబించిన విధానమునుగూర్చి యొకకథ
చెప్పుదురు. ముద్రణమునకు సిద్ధముచేయఁబడిన ఫారమును వారు ముద్రణా
లయము బయటఁ బ్రదర్శించి అందేదైన దోషమును గని పెట్టిన యెవ్వరికై నను
వారు దోషము 1కి 8 ఆణాల చొప్పున నిచ్చుచుండెడివారఁట.
108<noinclude><references/></noinclude>
8978easmypvat9mnr8ufyhszwzlfhqh
పుట:భారతము-పీఠికలు.pdf/83
104
172717
488690
2025-06-11T03:30:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ముద్రణమును గూర్చి పరిశీలించము. అముద్రిత గ్రంథ చింతామణిలో నీవ్యాపారసంస్థ పేరు వినవచ్చుచున్నది. 1894 వ సంవత్సరపు సంపుటములో దాని సంపాదకు లైన పూండ్ల రామకృష్ణయ్యగారి వ్యాపార స...'
488690
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ముద్రణమును గూర్చి పరిశీలించము. అముద్రిత గ్రంథ చింతామణిలో నీవ్యాపారసంస్థ
పేరు వినవచ్చుచున్నది. 1894 వ సంవత్సరపు సంపుటములో దాని సంపాదకు లైన
పూండ్ల రామకృష్ణయ్యగారి వ్యాపార సంస్థచేఁ బ్రచురింపఁబడిన యాం భాగవత
మును గూర్చి ప్రశంసాపూర్వకముగా వ్రాయుచు "వేమూరి వెంకటకృయ్య చే
అండ్ సన్సువారు భాగవతమును వలెనే ఆంధ్ర మహాభారతమునుగూడ న్యంత ప్రశ
విధమునఁ బ్రచురించి వారి ప్రతిష్ఠను బ్రోది చేసికొందురని యాశించుచున్నా "మని వ్రా
యుండిరి.
దీనినిఁ బట్టి మహాభారతము యొక్క ఆనందముద్రణము 1894 తరువాత నే వెలు
వడెనని తెలిసికొనవచ్చును. ఈ సందర్భముననే యీ సంస్థ వారిచేతనే 1901వ సంవత్స
రమున రావుబహద్దరు వీరేశలింగంపంతులుగారును రాయదుర్గం నరసయ్యశాస్త్రి
గారును1 సంపాదకులుగాఁ బ్రచురింపఁబడిన ప్రసిద్ధ మహాభారత ముద్రణమునుగూర్చి చెప్ప
వలసి యున్నది. ఈ ముద్రణము యొక్క ప్రతిష్ఠకు ప్రామాణిక విద్వాంసులతో దానికిఁ
గల సంబంధ మే కారణము. అప్పటినుండియు అనంద ముద్రణాలయమువారు
బుక్కపట్టణం రామానుజయ్యగారు, తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్యగారు, పురాణం
సూర్యనారాయణ తీర్థులుగారు మున్నగు పండిత ప్రకాండుల సహకారమును బడయు
చుండినట్లు గోచరించును.
1907 వ సంవ
తరువాత వెలువడిన ఆనందముద్రణము లన్నియు నించుక చేర్పు మార్పులతో
దీని పుత్రికలే. కానీ అవి యెవ్వియును వీరేశలింగము పంతులుగారికిఁ గాని,
నరసయ్యశాస్త్రి గారికిఁ గాని కృతఙ్ఞతలు ప్రకటించినట్లు కనఁబడదు
త్సరపు ముద్రణమునందలి తొలి పలుకులో తంజనగరం తేవప్పెరుమాళ్ళయగారు
1901 సంవత్సరపు ముద్రణాలయము యొక్క సంపాదకులను గూర్చి యేమియుఁ జెప్పి
యుండలేదు. పురాణం సూర్యనారాయణ తీర్థులవారు తమ 1932వ సంవత్స
1. రాయదుర్గం సరసయ్యశాస్త్రుల వారు 19 వ శతాబ్ది చరమ పాద
మున నివసించిన సుప్రసిద్ధ విద్వాంసులలో నొకరు. సుబ్బలక్ష్మాంబా లక్ష్మీనర
సార్యులు వారితలిదండ్రులు వారు మదరాసునందలి క్రైస్తవ కళాశాలలో
పండితులుగా నుండిరి. వారు 1894 వ సంవత్సరముననే కాళిదాసుని అభిజ్ఞాన
శాకుంతలము నాంధ్రీకరించిరి. కందుకూరి వీరేశలింగంపంతులుగారి యనువా
తము 1883 సంవత్సరముననే జెలువడెను. సులక మైన శైలిచేతను,
మనోహరమైన భావ వ్యక్తీకరణము చేతను వీరేశలింగం పంతులుగారి యను
వాడ మిప్పటికిని అధిక మైన జనాదరముఁ బడయుచున్నది. నరసయ్య
శాస్త్రిగారు నాటక వ్యాఖ్యాతలకు సాధ్యమైనంత సన్నిహితముగా నుండవలె
నను నుద్దేశముతో కొత్తయనువాదము నారంభించి యుందురు. నాటక మున
నీచపాత్రలకు వ్యావహారిక భాషను
వారిలో నరసయ్యగారే
ప్రథములని చెప్పవచ్చును. తరువాత వేదం వేంకట్రాయశాస్త్రిగారు తమ
ప్రతాపరుద్రీయనాటక మున నీ ప్రయోగమును జయప్రదముగ నిర్వహించి
యుండిరి. ఆనంద ముద్రణాలయమువారి సారస్వత ప్రచురణములతో
నరసయ్యశాస్త్రిగారికి సన్నిహిత సంబంధము కలదు.
109<noinclude><references/></noinclude>
bmoq6gxtqxm8bz6hwatiz2e4iryd8yy
పుట:భారతము-పీఠికలు.pdf/84
104
172718
488691
2025-06-11T03:30:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రపు ముద్రణలో దీని కించుక పరిహారము కావించిరి. వారిందుఁ గూర్చిన మెఱుఁగులను కూడ మనము పరిశీలింప వలెను. వీరేశలింగంగారును, నరసయ్యగారును తాము గ్రహించిన పారములను స్థిరపఱుచుటకై...'
488691
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రపు ముద్రణలో దీని కించుక పరిహారము కావించిరి. వారిందుఁ గూర్చిన మెఱుఁగులను
కూడ మనము పరిశీలింప వలెను. వీరేశలింగంగారును, నరసయ్యగారును తాము
గ్రహించిన పారములను స్థిరపఱుచుటకై పరిశీలించిన తాళపత్ర ప్రతులను బేర్కొని
* యుండ లేదు.
కాని వారేవో కొన్ని తాళపత్రప్రతులను పరిశీలించి యుందు రనుటకు సందే
హము లేదు. ఆనంద ముద్రణమున తరువాతి పంపాదకులంతకుంటే వెక్కువశాస్త్రీయ
మైన పద్దతి నవలంభించి యుండిరి. వారు తాము పరిశీలించిన తాళపత్ర ప్రతుల నతర
సంజ్ఞలచే సూచించి యుండిరి. దీనివలన పాఠకు లాయా రాళపత్ర ప్రశులను జరిశీ
లించి స్వీయాభిప్రాయముల నేర్పఱుచుకొనుట కవకాశముండుటచే
నిది వెనుకటివాని
కంటే నుత్తమమైన పద్దతి. కాని యింతకంటెను మెఱుఁగులు తీర్చిదిద్దుటకు వీలున్నది.
ఆనందముద్రణపు విద్వాంసులు కూడ తాము సరిచూచుటకై ఉపయోగించిన తాళపత్ర
ప్రతులను గాని, యా ప్రభుతినే వారు ప్రత్యేకముగా నెన్నుకొనట కవలంభించిన
సూత్రములకు గాని, యా ప్రతుల వర్ణనాదులుగాని తెలిపియుండలేదు.
సంశోధిత ముద్రణము యొక్క తటస్థ స్వభావము.
నిజమైన సంశోధిత ముద్రణము లభ్యములైన సాక్ష్యము అన్నియు విద్వత్సంఘ
ముల ముందుంచి ప్రత్యేకములైన పాఠముల వంగీకరించుటో, తిరస్కరించుటో వారు
స్వయముగా నిర్ణయించికొనుట కవకాశ మొదఁగవలయును.
సంశోధిత ముద్రణము
సాధ్యమైనంతవఱకు తటస్థముగా నుండవలయును. సంపాదకుఁడు తన కిష్టము వచ్చిన
పాఠము నెన్నుకొన వచ్చుననుటలో సందేహము లేదు కానియతఁడు తన యభిప్రాయ
ములచేఁ కారకులను ప్రభావితుల నొనరించుటకు యత్నింప తారు.
సంశోధిత ముద్ర
ణము నందతి పాఠములను నిర్ణయించుటలో ప్రస్తుతసంపాదకులు తాళపత్ర ప్రతులందలి
పాఠములకే ప్రథమ ప్రాధాన్యము నొసంగి యుండిరి. కేవల సంఖ్యను బట్టియే వారు
పాఠములను నిర్ణయించిరని దీని యర్థము కారు. ఉత్తమ పాఠ మేకైక తాళపత్ర
ప్రతిలో మాత్రము లభించినను దోష భూయిష్ఠములును నల్పములునైన పెక్కితర పార
ముల కంటె దానికే ప్రాధాశ్యము నొసంగిరి. ఈ దృష్టితోఁ జూచినచో వీరేశలింగం
గారింపు సరసయ్యశాస్త్రిగారియు ముద్రణము పరంపరాప్రాప్త మైనదే కాని వర్ణణా
త్మళ మైనది కాదు. నిజమునకు పూర్వపు ముద్రణములన్నియు ఏకామ్రజోస్యుల
వారిదైనమ, కరాలపాటి రంగయ్యగారిదై నను, తదితరుల దైనము నొక విధముగా
పరంపరాప్రాప్తములై నట్టివే. బహుశః బ్రౌనుదొర గారి ముద్రణము సంశోధవాత్మక
మైయుండి యుండును, కానీ అది ప్రచురితము కాలేదు.
సంశోధిత ముద్రణ భావోదయము
మహాభారతమునకు సంశోధిత ముద్రణము కావలెనను భావమీ శతాబ్దియా
రంభమునంటే యుదయించెను. గ్రాంధిక వ్యావహారిక భాషావాదము మహాభారత
సంశోధిత ముద్రణ భావోదయమునకు దారి చూపెను. కీ. శే. రావు సాహేబు
గిడుగు రామమూర్తి పంతులుగారు వ్యావహారిక భాషా ప్రచారమునకై వాదము
110<noinclude><references/></noinclude>
srgor3wih8r2srspjggnty0q3uuj74l
పుట:భారతము-పీఠికలు.pdf/85
104
172719
488692
2025-06-11T03:30:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేయు సందర్భమునఁ బూర్వమున్న లేఖన విధానముల నన్నిటిని బరిపింపఁ దొడంగిరి. ప్రాచీన లేఖనములలో వ్యావహారిక భాష ప్రయోగింపఁబడినదేమో పరిశీలించుటకై వారు ప్రాంత లిఖవ ప్రశుజనన్నిట...'
488692
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చేయు సందర్భమునఁ బూర్వమున్న లేఖన విధానముల నన్నిటిని బరిపింపఁ దొడంగిరి.
ప్రాచీన లేఖనములలో వ్యావహారిక భాష ప్రయోగింపఁబడినదేమో పరిశీలించుటకై
వారు ప్రాంత లిఖవ ప్రశుజనన్నిటిని గాలించిరి. దీనివలనఁ గొన్ని నూతన విషయ
ములు వెలుఁగునకు వచ్చెను. భాషాపాకి మర్ధ్యము వాంఛించువారిచే వ్యావహారిక
భాషలో వ్రాయఁబడిన పెక్కు భాగములు గ్రాంథిక భాషగా పరివర్తనము పొందింపఁ
బడినవని వారు కనుగొనిరి. పండితులు యీ విరంకుశచర్యను వారు తీవ్రముగా
నిరసించి
ఈ సమయముననే రామమూ రి పంతులు గారును వారి కుమారులైన
డా. సీతాపతిగారును అప్పకవీయము వంటి ప్రముఖందో లక్షణ గ్రంథములకు విద్వ
మ్మద్రణములను సిద్ధము చేయుట యందు వ్యావృతులై యుండిరి. అప్పకవివంటి
లాక్షణికులు ఆంధ్రచ్ఛందస్సును గూర్చి తమథుఁగల యభిప్రాయముల క నుగుణముగా
మహాభారతము నందలి పాఠములను మార్చివేసిరని గ్రహించి వారాశ్చర్య చకితులై 5.
ఆంధ్ర మహాభారతము యొక్క ప్రామాణికత్వము నెల్లరు నంగీకరించిరి. ఈ ప్రామా
ణిక గ్రంథము నందలి పారములు విరప్రతిస్ధితములైన సిద్ధాంతముల కనుగుణముగాఁ
జేయఁబడినచో నా సిద్ధాంతముల వెక్కువ ప్రాముఖ్యమున పావిత్ర్యమును గలుగును.
ఈ విధానము వలన సన్న మయునివర భారతకవులును గావించిన ప్రయోగములను
యథాతథముగఁ గాక యింకొక రూపమునఁ గనఁబడునట్లు చేసి తాము వారి నెంతో
యన్యాయము చేసినట్లు పండితులు గ్రహింపలేకపోయిరి. ఈ సందర్భమున అచ్చునకును
హల్లునకును యతి మైత్రీ పాటించుటకు వీలున్న అఖండయతిని ముఖ్యోదాహరణముగా
గ్రహింపవచ్చును. ప్రసిద్ధమహ్మా వుల పారములు విచక్షణతావిహీనముగ మార్చి
వేయఁబడుట గాంచి పంతులుగారు ముద్రిత గ్రంథముల పంతకంటెఁ బూర్వతరము
లైన లిఖితప్రతులతోఁ బోల్చి చూడవలసిన యవసరమెంతో యున్నదను నిశ్చయము
నాకు వచ్చిరి. అట్లు చేయుట వలన కవుల మూలరచనకు సన్నిహితముగా మండు
గ్రంథముల తో లటిరూపము ప్రతిష్ఠితమగుట కవకాశముండును.
శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారు
గిడుగు రామమూర్తి పంతులుగా రీ విషయమునఁ దమ యభిప్రాయము నిట్లు
వెల్లడించిరి
"రాజరాజ నరేంద్రుని కీర్తికి పఠమాధారముగా నన్నయ రచించిన భారత
మున్నది. ఇది రాజమహేంద్రవరమందు వెలసినదవుట చేత దీనియందు అక్కడి వారికి
అక్కడివారికి
అత్యంత గౌరవముండుట ఉచితమే. వారితోపాటు తెలుగు వారందరున్ను దానిని
ఆదరిస్తున్నారు. అయితే తెలుగు పాండిత్యము యొక్క దురదృష్టముచేత నన్నయ
భారతము పుట్టి తొమ్మిది శతాబ్దములయినా, నిర్దుష్టమై విశ్వసనీయమైన పాఠములు
గ గ్రంథము దొరకదుగదా. ఇంతవరకున్ను తగిన ఉద్యమముచేసి ఈ పవిత్ర గ్రంథము
రాజరాజన రేంద్ర పట్టాభిషేక సంచిక. పుట. 128. ప్రచురణ - 1928,
111<noinclude><references/></noinclude>
iy8j948452gh0u2bto42u3qf294jjo5
పుట:భారతము-పీఠికలు.pdf/86
104
172720
488693
2025-06-11T03:31:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యధాస్థితి లోనికి ఉద్ధరించక ఉపేక్షించి భాషాభిమానులు దోషులయినారు ఇకనైనా ఆ పనికి పూనుకోకపోతే తెలుగువారి భాషాభిమానము మిధ్య అని తెలుగు వారికి అపకీర్తి కలుగుతుంది. మహానుభావ...'
488693
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యధాస్థితి లోనికి ఉద్ధరించక ఉపేక్షించి భాషాభిమానులు దోషులయినారు ఇకనైనా
ఆ పనికి పూనుకోకపోతే తెలుగువారి భాషాభిమానము మిధ్య అని తెలుగు వారికి
అపకీర్తి కలుగుతుంది. మహానుభావులు, కార్యదకులు పట్టుదలతో పనిచేస్తే శీఘ్రము
గానే ఉద్దేశము నెరవేరుతుంది. ఇప్పుడు విజృంభించిన దేశాభిమానమున్ను వాస్తవ
మయితే ఈ కార్యము చేయబూనుకొన్నవారికి కావలసిన సాయము దొరకకపోదని
నమ్ముతున్నాను."
మహాభారత సంశోధిత ముద్రణము కావలెననుట కిదియొక గంభీరమైన శంఖ
ధ్వనియని చెప్పవచ్చును. సుమారు నలువది యాజేండ్ల క్రిందట చేయఁబడిన యీ
ధ్వని యుపేక్షితమై వృధాగా పోలేదని సంతోషించుచున్నాము.
డాక్టరు డి. యస్. రెడ్డిగారి సమర్ధమైన యాధ్యక్ష్యమున ముందంజ వేయు
చున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ మా ధ్వని నాలకించి దానికి కార్యరూప మొసంగ
నాయితమయ్యెను. మేమిప్పుడా ప్రవాహము యొక్క మధ్యభాగమున నున్నాము
కూలము లింకను కన్నులకు గోచరించుట లేదు.
కీ. శే. డా. సి. ఆర్.
మహాభారత సంశోధిత ముద్రణమును గూర్చి కడచిన తరమునందలి విద్వాంసుల
యభిప్రాయముల నెక్కువగా చెప్పవలసిన యవసరములేదు
రెడ్డిగారు కూడ మహాభారత సంశోధిత ముద్రణము కావలెనన్న యుద్దేశము నభిమా
నించిన వారిలో నొకరు. మహాభారత మన్న వారికిఁ బరమ ప్రీతి,
సుక్తాంకరు స్మారకసంచికలఁ బ్రచురణమును బ్రశంసించుచు వారు వ్యక్తము
చేసిన యభిప్రాయ మీక్రింద నొసంగఁబడుచున్నది.
"డాక్టరు ఆర్.జి. భండార్కరుగారి మరణానంతరము సంస్కృత ప్రాచ్యభాషా
విజ్ఞానము విషయమున భారత దేశమునకు కలిగిన అపారనష్టములలో డా. వి. యస్.
సుక్తాంకరుగారి ఆకస్మిక మరణము మిక్కిలి తీవ్రమైనది. వారు కేంబ్రిడ్జిలో నాకు సమ
కాలికులు. ఆధునిక భారత దేశమున నిర్వహింపఁ బడుచున్న మహాకార్యములలో సం
స్కృత మహాభారత నంశోధిత ముద్రణము సుమారిరువది యేండ్ల నుండి సాగుచున్నది.
ఈ కార్యముననుఁ గావలసి నయపారపరిశ్రమయు, తులనాత పరిశీలనమును. విమర్శన
సామర్థ్యమును ఊహకందనట్టివి" డా. రామలింగారెడ్డిగారు ఆంధ్రమహాభారతమునకుఁ
గూడ నిట్టి సేవ జరుగుట కెంత యో వాంఛించిరని నేటుగా
ప్పనవసరములేదు.
బడయుటకె
రామమూర్తి పంతులుగారు ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణము కావలె
నని చెప్పుటతో నూరకుండక దానిని కార్యరూపమున నుంచుటకు, గూడ నారంభ మొన
రింపఁ దొడఁగిరి. ఉత్తమములగు ప్రాచీనతరములునైన పారములు
వారాదిపర్వమును లిఖిత ప్రతులతోఁ చూచుట కారంభించినట్లు కన్పించును. వారి పరి
క్రమలఫలము మేము సాధన సామగ్రిగా గ్రహించిన గి. గిరి అను పాఠములతోఁ
సుక్తంకర్ స్మారక సంచిక 2సం. తొలిపలుకు పుట - 7.
112<noinclude><references/></noinclude>
6gee2si9o4vs4c7wa35g5mtuxxc5ubq
పుట:భారతము-పీఠికలు.pdf/87
104
172721
488694
2025-06-11T03:31:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గూడిన సంపుటములో గోచరించును. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయములో భద్రవఱుపఁబడిన రామమూర్తి పంతులుగారి సొంతప్రతి. మధ్యమధ్య తెల్లకాగిత ములు వేసికుట్టి రామమూర్తిపంతులుగార...'
488694
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గూడిన సంపుటములో గోచరించును. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయములో
భద్రవఱుపఁబడిన రామమూర్తి పంతులుగారి సొంతప్రతి. మధ్యమధ్య తెల్లకాగిత
ములు వేసికుట్టి రామమూర్తిపంతులుగారు తాము సేకరించిన పాఠములు వందు
గుర్తించిరి. వారి మరణానంతరము వారి గ్రంథము లాంధ్ర విశ్వవిద్యాలయమునకు
బహూకరింపఁబడినవి. వారు సేకరించిన పాఠముల కాధారములను నిర్దేశించుచు
సందొక సూచనయున్నది. పంతులుగారు 1914 వ సంవత్సరపు వావిళ్ళవారి
ఆంధ్రభారత ముద్రణమును తమ తులనాత్మక పరిశీలనమునకు మూలముగా గ్రహిం
చిరి. కొంచెమించుగా మే ముపయోగించిన ప్రతియునదియే. దీనిని వారు తంజావూరు
నందలి సరస్వతీమహలు గ్రంథాలయపు తాళపత్ర ప్రతులలోడను, 1847వ సంవత్సర
మున ప్రచురింపఁబడిన ఆది పర్వముతోడను సరిపోల్చియుండిరి. ఇందు మొదటిదానికిగి.
అనియు, రెండవదానికి గీ యనియు మేము పెట్టిన గుర్తులు. దీనినిబట్టి పంతులు
గారు పాఠములను సరిచూచుటకొక ముద్రిత ప్రతితోపాటు (1947 నాటి ముద్రణము),
కొన్ని తాళపత్రప్రతులను గూడ నెన్నుకొని యుండిరని తెలియుచున్నది. వారెన్ని
తాళపత్రపతులను గ్రహించిరో, ఏ సూత్రముల ననుసరించి వాని నెన్నుకొనియుండిరో,
వారిసూచనల ననుసరించి పనిచేసిన పరిశీలకులెవ్వరో మనకు తెలియదు. ఈపాఠము లాడి
పర్వమునకు మాత్రమే లభించుచున్నవి. సభాపర్వభాగము పాఠశూన్యమై యున్నది.
ఈవిధముగా మహాభారత సంశోధిత ముద్రణమునకు రామమూర్తిపంతులుగారు వాందీ
వాక్యమును బరించిరి. వ్యక్తిగతముగా తమకున్న పరిమిత ధనసౌకర్యముతో వారింత
కంటె నధికము చేయఁజాలక పోయిరి.
జయంతి రామయ్య పంతులు గారు 1
మహాభారత సంశోధిత ముద్రణమును ఘనకార్యమున నిట్టి తాత్కాలిక ప్రయత్న
మఖిలపించిన ఫలము నియ:జాలదని తెలియవచ్చినది. దానికి దేశమంతయు వెతకి సేక
రించిన తాళ పత్ర
తాళపత్ర ప్రతులును, కొన్ని ప్రాచీనములును నుండవలయును.
కార్యము ధనసంపద పుష్కలముగా నున్న యొక పెద్ద సంస్థ చేపట్టినఁగాని జయప్రథము
కానేరదు. కాకినాడయందలి ఆంధ్ర సాహిత్యపరిషత్తువారు దేశమంతయుఁదిరిగి కాళ
1, జయంతి రామయ్యపంతులు గారు (1860-1941) గ్రాంథికాంధ్ర భాషా వాదమునకు
మూల స్తంభము వంటివారు. గిడుగు రామమూర్తి పంతులుగారు సారస్వతము నందే
కాక విద్యావిధానమున సన్నిదశలందునుగూడ శిష్టవ్యవహారభాష ప్రవేశపెట్టవలె నని
పోరుసాగించుచుండ రామయ్య పంతులుగారు గ్రాంథిక భాషనే బలపఱుచుచు పర్వతము
వలె స్థిరముగా నిలఁబడిరి, వారి గ్రాంథికాంధ్ర భాషావాదము గ్రాంధిక శైలి యావశ్య
కమును నిరూపించు శక్తిమంతమైన ప్రయత్నము. ప్రధానముగా వారి ప్రయత్నము
మూలముననే విశ్వవిద్యాలయములలో గ్రాంథికాంధ్రభాష నిలువ జాలినది.
రామయ పంతులుగారు చరిత్రపరిశోధనయందును, శాసన పరిశీలనమునందును గూడ
నిపుణు యుండిరి. వారు భారత ప్రభుత్వ పక్షమున పెక్కు శాసనములను సంపాదించి
యుండి. ఆంధ్రసాహిత్యపరిషత్తును, సూర్యరాయాంధ్ర నిఘంటువును రామయ్య
పంతులుగారి నామధేయము నాంధ్రులకు శాశ్వత స్మరణీయమొనరించును.
118<noinclude><references/></noinclude>
mu4t16rwavw2hc3tg22xge656sw75vm
పుట:భారతము-పీఠికలు.pdf/88
104
172722
488695
2025-06-11T03:31:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పత్రప్రతులు సేకరించుట కారంభించిరి. ఈ మహాకార్యమునకు సూత్రధారులని చెప్ప దగినవారు కీ. శే. జయంతి రామయ్య పంతులుగారు. దీనికి కావలసిన యార్థిక సాహ య్యమును ఆంధ్ర భోజ బిరుదాంకితుల...'
488695
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పత్రప్రతులు సేకరించుట కారంభించిరి. ఈ మహాకార్యమునకు సూత్రధారులని చెప్ప
దగినవారు కీ. శే. జయంతి రామయ్య పంతులుగారు. దీనికి కావలసిన యార్థిక సాహ
య్యమును ఆంధ్ర భోజ బిరుదాంకితులును పిఠాపురము మహారాజులునునైన కీ. శే. రావు
సూర్యారావు బహద్దరు వారు సమకూర్చియుండిరి కాకినాడయందలి ఆంధ్ర సాహిత్య
పరిషత్తు గ్రంథాలయమందే బహుశః మహాభారతమునకు సంబంధించిన తాళపత్ర ప్రతు
అధిక సంఖ్యార్థముగాఁ గలవు, 1 మహాభారత సంశోధిత ముద్రణమును సిద్ధముచేయు
సందర్భమున నీగ్రంథాలయము నుండియు మేము పెక్కు కాళపత్ర ప్రతులను తెప్పించు
కొని యుంటిమి.
మహాత్మాగాంధీగారి సహాయనిరాకరణోద్యమముతో దేశమునందు ప్రాఁతవిలు
వలము భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపఁ జేయు కోరిక పొడసూపినది. వాఙ్మయ
రంగమున నది తాళపత్ర ప్రతులను ప్రాచీనగ్రంథములను సేకరించి భద్రపఱుచు
రూపము నొందినది. పెక్కు సంస్థలీ కార్యమునం దాదరము వహించినవి. ఐకమత్య
ముతోఁ గూడిన ప్రయత్నమును, సేకరించిన సారస్వతకోశములను భద్రపఱుచు కేంద్ర
గ్రంథాలయమును ఉండినచో ఆ ప్రయత్నమధికముగా ఫలవంతమైయుండినది. కాని
ఆ రెండును లేకపోయినవి. అందుచేఁ గొన్ని గ్రంథాలయములు తమంతతాము, కొన్ని
తాళపత్రప్రతులను సేకరించినను ఆరంభమందలి ఉత్సాహమించుక తగ్గిన పిమ్మట
వారిని సరిగా భద్రపఱువఁ జాలక పోయినవి. అందు కార్థికస్తోమత యేకాక అపార
మైన శ్రద్ధకూడ నుండవలెను. ఉస్మానియా విశ్వవిద్యాలయాంధ్రశాఖవారు 1984 లో
మహాభారత సంశోధిత ముద్రణ ప్రచురణమును సిద్ధముచేయ నిశ్చయించి తాళపత్ర
ప్రతులను సేకరించుట కారంభించునాఁటికి వానిలోఁ బెక్కు శిథిలములై పోవుట సంధ
వించినది. దేశమున సరియైన ముద్రణవ్యాపారము సుమారు 135 యేండ్లకుఁ బూర్వమే
ప్రవేశఁ బెట్టఁబడియుండుటచే ప్రత్యేకవ్యక్తులు తాళపత్రప్రతుల విషయమున శ్రద్ధవహిం
చుట మానివేసి గ్రంథ పరిణామ విధానమునందలి యీ దశను వారు పూర్తిగా విస్మ
రింప నారంభించిరి.
-
1. ఈ పరిషత్తున కధికారులకును, ముఖ్యముగా దానికి కార్యదర్శులైన శ్రీ దంటు భాస్కర
రావు గారికి ఆదిపర్వమునకు సంబంధించిన 127 తాళపత్ర ప్రతులను సభా
పర్వమునకు సంబంధించిన 17 ప్రతులను, ఆరణ్యపర్వమునకు సంబంధించిన 13 ప్రతు
లను మాకుఁ బంపినందుకు మేమెంతయుఁ గృతజ్ఞులము. ఆరణ్యపర్వము అశుభప్రద
ముగా పరిగణింపఁ బడుటచే దానిప్రతులు వ్రాయుటకు ఎక్కువమంది ప్రయత్నించెడి
వారుకారు, ఆందుచే వానిసంఖ్య తక్కువగానున్నది. ఒక్క కాకినాడ పరిషత్తువారే
ఈ పర్వమునకు సంబంధించిన 13 తాళపత్రప్రతులను మాకొసంగఁజాలిరి.
ముందుముందుకూడ నీపరిషత్తువారు విద్వాంసులును, పరిషదధ్యక్షులునైన శివ
బండారు తమ్మయగారి ఆశీస్సులతోపాటు సంపూర్ణసహకారము గూడ నొసంగుదురని
విశ్వపించుచున్నాము
114<noinclude><references/></noinclude>
hk37jch9uaokffpdghgunskwcrw2oe0
పుట:భారతము-పీఠికలు.pdf/89
104
172723
488696
2025-06-11T03:31:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తాళపత్ర ప్రతి సంగ్రహణము రాజమహేంద్రవరము నందలి గౌతమీ గ్రంథాలయమువంటి కొన్ని ప్రాత గ్రంథాలయములు తాళపత్ర ప్రతుల నతి కష్టముమీఁద భద్రపఱువఁ గల్గినవి. గౌతమీ గ్రంథాలయమువారు మేమ...'
488696
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తాళపత్ర ప్రతి సంగ్రహణము
రాజమహేంద్రవరము నందలి గౌతమీ గ్రంథాలయమువంటి కొన్ని ప్రాత
గ్రంథాలయములు తాళపత్ర ప్రతుల నతి కష్టముమీఁద భద్రపఱువఁ గల్గినవి. గౌతమీ
గ్రంథాలయమువారు మేమడిగినంతనే తమ యొద్దనున్న తాళపత్ర ప్రతులను దయతో
మాకుఁ బంపియుండిరి. రాజమ హేంద్రవరమునందలి ఆంధ్రదేశ చరిత్ర - పరిశోధన
సంఘము వారియొద్దఁ గూడఁ గొన్ని కాళపత్ర ప్రతులున్నవి. కాని వాని బయట
వారి కిచ్చుట వారి కభిమతము కాదు. వారు తమ యొద్ద మన్న తాళపత్ర వ్రతుల
వర్ణ నాత్మక పట్టిక ను ప్రచురించిరి. పిఠాపురమునందలి శ్రీ సూర్యరాయ విద్యానంద
పట్టికను
పుస్తక భాండాగారము వారు తమ యొద్ద నున్న తాళపత్రప్రతుల నుపయోగించు
కొనుటకై మా కిచ్చియుండిరి .1 కీ.శే. రావు సూర్యారావు బహద్దరు వారు గొప్ప
విజ్యాపోషకులగుటచే పిఠాపురరాజసౌధమున నమూల్యములైన శాశ పత్రప్రతు
లెన్నో యుండునని మేమాశించితిమి. కాని నిరాశ పొందవలసి వచ్చినది. పార్థనా
పూర్వకములైన మా లేఖలకుఁ బ్రత్యుత్తరములు రాలేదు.
జమీందారీలు చేయఁ
18 =
తరువాత నది
బడిన పిమ్మట నచ్చటఁగల పరిస్థితుల కిదియొక మంచి దృష్టాంతము. క్రీ.
శతాబ్దిలో నివసించిన భారతము బక్ష్మీపతి సోమయాజిగారి భారత కూలంకషా వ్యాఖ్య
కానరాకపోవుట తీరని నష్టములలో నొకటి. శ్రీ పిఠాపుర మహారాజులుంగారు తమ
గ్రంథాలయము కొఱకు దానిని వ్రాయించియుండిరని చెప్పదురు.
మహారాజుగారు సిద్ధము చేయించుచున్న సూర్యరాయాంధ్ర నిఘంటువు కార్యాలయము
నకుఁ బంపఁబడినది. పిమ్మట సమూల్యమైన యాగ్రంథమదృశ్యమై పోయినదని చెప్పు
చున్నారు. సుప్రసిద్ధ పారస్వతాభిమానులును, పిఠాపుర రాజవంశమునకు పన్నిహిత
బంధువులు నైవ శ్రీ చెలికాని లచ్చారావుగారి నివాస గ్రామమైన చిత్రాడుకు మా ప్రతి
నిధిని బంపియుంటిమి. కాని యాప్రయత్న మేవిధముగను ఫలించి యుండలేదు.
తెలంగాణ ము
గాఢనిద్ర నుండి మేల్కొం
నప్పష్టముగా వినఁబడినవి.
కారంభించి సుప్రసిద్ధ విద్వ
1022 వ సంవత్సరమున తెలంగాణము కూడ
బడినది. పునరుజ్జీవనోద్యమ ప్రతిధ్వను లిక్కడఁ గూడ
నిజామురాష్ట్రాంధ్ర మహాసభవారు సారస్వత సేవచేయుట
త్కవులు శేషాద్రి రమణ కవులకు తాళపత్ర ప్రతులను,
శాసనములను సేకరించు
టకై దేశమునందలి యన్ని భాగములకుఁ బంపియుండిరి.
వారు సంగ్రహించిన శాశ
పత్రప్రభుతే శ్రీ లక్ష్మణరాయ పరిశోధక మండలికి మూలబీజములు. ఈ మండలివారుమ
హైదరాబాదు నందలి సారస్వత సంస్థలలో ప్రముఖమైన ఆంధ్రసారస్వత పరిషత్తువారును
1. మా పూర్వవిద్యార్థియుఁ బ్రస్తుతము నానక్రామ్ భగవాన్దాస్ కళాశాలలో వాంద్రోప
న్యాసకుఁడు నైన శ్రీ వి. సుబ్బారావు (శశాంక) గారి కాళపత్ర ప్రతులను మాకు
పంపాదించుటలోఁ గావించిన ప్రయత్నముల నిచట సంతోషకృతజ్ఞతలతో స్మరించు
చున్నాము.
115<noinclude><references/></noinclude>
eb07789341ysh1qnh3xoagn7yszxyd8
పుట:భారతము-పీఠికలు.pdf/90
104
172724
488697
2025-06-11T03:32:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మాకు కొన్ని శాళపత్రప్రతుల నిచ్చియుండిరి. ఇంతకంటే ప్రాచీనమైన హనుమ కొండ యందతి రాజరాజనరేంద్ర భాషానిలయము నుండి మేమెక్కువ సాహాయ్యము నాశించితిమి. ఆ గ్రంథాలయమునఁ గొన్ని మంచి...'
488697
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మాకు కొన్ని శాళపత్రప్రతుల నిచ్చియుండిరి. ఇంతకంటే ప్రాచీనమైన హనుమ
కొండ యందతి రాజరాజనరేంద్ర భాషానిలయము నుండి మేమెక్కువ సాహాయ్యము
నాశించితిమి. ఆ గ్రంథాలయమునఁ గొన్ని మంచి తాళపత్ర ప్రతులున్న మాట
వాస్తవమే, కానీ దురదృష్టవశమున మేము వానిని బడయఁ జలమైతిమి. కరీంనగర
గ్రంథాలయమున కధ్యములైన శ్రీ వెంకట్రామారావుగారు మాకు కొన్ని మహాభారత
కాళపత్రప్రతుల నొసంగియుండిరి. కడచిన తరమునందలి కొన్ని ప్రముఖ సంస్థానముల
బోని గ్రంథాలయముల శోచనీయ పరిస్థితులనిట చెప్పవలసియున్నది.
ఈ సంస్థాన
గ్రంథాలయ నిధానముల నుండి ఆవశిష్ట గ్రంథములనైన వెదకి రక్షింపవలయునని
తత్తదధికారులకు విన్నవించుటకే యీ వాక్యములు వ్రాయుచున్నాము. గద్వాల
వంటి ప్రసిద్ధ విద్యాకేంద్రము నుండి అట్టకట్టుకొనిపోయిన కొన్ని తాళపత్ర ప్రతులను
మాత్రమే మేము పొందఁజాలితిమి. శ్రీ వేంకటగిరి మహారాజులుం గారి అమూల్య
తాళపత్రగ్రంథ సంగ్రహమునకు గూడ నిట్టిగతియే పట్టినదని విని మేము చాల విచా
రించుచున్నాము. అచ్చలను తదితర స్థలములందును గూడ చెదపురుగులు తాళపత్ర
వ్రతులకు చాల నష్టము కలిగించినవి. జనాదరపాత్రులును విద్వత్పరి పాలకులునై న
ఆనందగజపతి మహారాజుగారు కొలువుతీర్చియుండిన విజయనగర దుర్గమునుండి
మేమొక్క తాళపత్ర ప్రతిసైన పొందజాలక పోతిమి,
విజయనగర దుర్గమునందలి గ్రంథాలయములో నుంచఁబడిన తాళపత్ర ప్రతులను
గూర్చియు ప్రాచీనముద్రిత గ్రంథములను గూర్చియు కొన్ని వివరములిచ్చట చెప్పఁ
బడుచున్నవి. ఆంధ్రవిశ్వవిద్యాలయములోఁ బనిచేయుచున్న శ్రీ యం. వి. సత్యనా
రాయణగారు మాకీ వివరములను దెల్పిరి. కోటయందలి గ్రంధాలయమువారు తాళపత్ర
ప్రతులనుగాని, గ్రంథములను గానీ బయటివారి కోసంగరు, భీష్మ ద్రోణ కర్ణ శల్య స్త్రీ
శాంతి పర్వములకు సంబంధించిన తాళపత్ర ప్రకు లచ్చటఁ గలవు. కానీ యవి శిథిలా
వస్థలో నుండుటచే నుపయోగించుటకు వీలు లేని స్థితిలో నున్నవి.
6
ఒకవింత విషయమేమనఁగా నిచ్చట ఆదిపర్వమునందలి ద్వితీయాష్టమాశ్వాస
ములు తప్ప మిగిలిన యాశ్వాసములును సభాపర్వమునందలి ద్వితీయాశ్వాసమును
మాత్రముగల కాగితపు లిఖితపతులున్నవి. బ్రౌను లిఖిత ప్రతులుతప్ప మాకు లిఖిత
ములైన మఱి యే కాగితపు ప్రతులును లభింపలేదు. ఆదిసభాపర్వములు చిన్న నోటు
పుస్తకములలో వ్రాయఁబడినవి. అవి యేకాలమునకు చెందినవో ఏమూలమునుండి
వ్రాయఁబడినవో తెలిసికొనుట కవకాశములేదు.
1891వ సంవత్సరమున మదరాసు సరస్వతీవిలాస ముద్రాక్షరశాలలో ముద్రింపఁ
బడిన యొక ఆదిపర్వపు ప్రతిగూడ నిచ్చటనున్నది. నేలటూరి పార్థసారథి
అయ్యంగారిచే వ్రాయఁబడిన స్త్రీ, శాంత్యనుశాసనికపర్వములకు సంబంధించిన
ఆమ్నాయకళానిధి వ్యాఖ్యానము కూడ నీగ్రంథాలయమునఁగల అమూల్య గ్రంథములలో
నొకటి. ఇది 1892,94 సంవత్సరముల నడుమ మదరాసునందలి శశిరేఖా ముర్రణా
లయమున ముద్రింపఁబడినది. భారత సంజీవనీ వ్యాఖ్యతోఁ గూడిన 1915వ సంవత్స
రపు ముద్రణము (వావిళ్ళవారిదా?) విజయనగరమందలి మహారాజావారి కళాశాలలో
116<noinclude><references/></noinclude>
r0mlr93ydk8y2str850q47srekm0r1g
పుట:భారతము-పీఠికలు.pdf/91
104
172725
488698
2025-06-11T03:32:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నున్నదని మాళు తెలిపినది. భారతసంజీవని వ్యాఖ్య యెంత ప్రాచీనమైనదో ప్రస్తుతము చెప్పఁజాలము. ఈ వ్యాఖ్యాన కర్తలైన దండిగుంట సూర్యనారాయణశాస్త్రి గారును, సుందరరామ శాస్త్రులవారు...'
488698
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నున్నదని మాళు తెలిపినది. భారతసంజీవని వ్యాఖ్య యెంత ప్రాచీనమైనదో ప్రస్తుతము
చెప్పఁజాలము.
ఈ వ్యాఖ్యాన కర్తలైన దండిగుంట సూర్యనారాయణశాస్త్రి గారును, సుందరరామ
శాస్త్రులవారును బ్రిటిష్ మ్యూజియమ్ గ్రంధాలయ పట్టికలోఁ బేర్కొనఁబడియున్నారు.
భారతసంజీవని అమ్నాయకళానిధి అను నీరెండు వ్యాఖ్యానములలో నేది ముందు
వెల్వరింపఁబడినదో తెలిసికొనవలసి యున్నది.
ఆమ్నాయకళానిధి వ్యాఖ్యానకర్తను గూర్చి మాకు తెలియవచ్చిన విషయములు
కొన్నియిట వివరించెదను. ఈవ్యాఖ్యానకర్తయైన నేలటూరి పార్ధసారధిఆయ్యంగారు
వెంకటాంబికారాఘవులను పవిత్రదంపతులు ద్వితీయకుమారులు. వారితాత నరసిం
హుఁడు. ముత్తాత వెంకటరాయఁడు వారిది భారద్వాజ గోత్రము. పార్థసారథి
అయ్యంగారి గురువులైన నరసింహతాతాచార్యులవారు ప్రస్తి వైష్ణవాచార్యులైన కోటి
కన్యాదానం తాతాచార్యులవారి సంతతికి చెందినవారని చెప్పుదురు పార్థసారథి అయ్యం
గారు ఆనందసరస్వతిగారి యొద్ద శాస్త్రాభ్యాసము కావించిరి
వారు వీర వైష్ణవులై
అద్వైతులను దూష్యులుగా భావించెడివారు. దీనిని బట్టి గత శతాబ్ది చివరిభాగమునఁ
గూడ నంతశ్శాఖాభేదములు ప్రబలియుండెనని తెలియుచున్నది.
పార్ధసారథిఅయ్యంగారు వారివ్రాతలను బట్టి నెల్లూరువాసులని తెలియుచున్నది.
తాము మనుస్మృతికాంధ్రటీక రచించి పండితుల ప్రశంసలఁ బొందినట్లు వారు తెల్పి
యున్నారు వారామ్నాయ కళానిధి వ్యాఖ్యానమును రచించిరి. అది 1894 జనవరిలో
మదరాసునందలి కుప్పుస్వామిశెట్టిగారి ఎడింబరో ముద్రణాలయమున ముద్రింపఁ
బడినది. అప్పుడు పార్థసారథి అయ్యంగారు మదరాసునందలి హిందూ థియలాజికల్
ఉన్నత పాఠశాలలో ఆంధ్రపండితులుగాఁ బనిచేయుచుండిరి. తరువాత వారు తమ
సొంత జిల్లా యైన నెల్లూరి కరిగి వెంకటగిరిరాజావారి ఉన్నతపాఠశాలలో ఆంధ్ర పండిత
పదవి నిర్వహించిరి.
అమ్నాయకళానిధి వ్యాఖ్యానము 1894 జనవరిలో ఎడింబరో ముద్రణాలయము
నందేకాక 1894 మేలో మరల శశిరేఖా ముద్రణాలయమునఁ గూడ ముద్రింపఁబడి
నట్లు మాకు తెలిపిన సంగతులనుబట్టి అనుకొనవలసి వచ్చుచున్నది. మాకా సంగతులు
తెలిపినవారు పొరపాటు పడియుండవచ్చును లేదా మనమావిషయమునిట్లు సమస్వ
యంచుకొనవలసి వచ్చును, మత కృష్టిగలవారిచే మిక్కిలి తఱుచుగా పఠింపఁబడు
చుండు మహాభారతపర్వములలో శాంతిపర్వమొక్కటి మోక్షధర్మములందు వివరింపఁ
ఐడియుండుట అందుకుఁగారణము, అందుచే దానిపై వ్రాయఁబడిన టీక మిక్కిలి
జనప్రచారము పొందియుండును. ఆ కారణమున నొక సంవత్సరములోపలనే ఆమ్నాయ
కళానిధి వ్యాఖ్యతోఁగూడ శాంతిపర్వమును రెండుసార్లు ప్రచురింపవలసిన యావశ్యక
మేర్పడి యుండవచ్చును.
ఈ సందర్భమున రాయలసీమతో మాకు గల సంబంధమంత యధికమైనదికాదు.
వయోవిజ్ఞానము లందు వృద్ధులును, దేశభక్తాగ్రగణ్యులునునైన పద్మశ్రీ కల్లూరి
117<noinclude><references/></noinclude>
aahdirtsps6ngzsgwxtq7becntym8t0
పుట:భారతము-పీఠికలు.pdf/92
104
172726
488699
2025-06-11T03:32:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సుబ్బారావుగారు తను దగ్గర నున్న తాళపత్ర ప్రతులను గుంటూరువ నున్న శారదానికే తన గ్రంథాలయమున కొసఁగిరి. మేము కార్వేటి నగరమునఁ గూడ యత్నించితిమి గాని లాశము లేకపోయినది. చిత్తూరు...'
488699
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సుబ్బారావుగారు తను దగ్గర నున్న తాళపత్ర ప్రతులను గుంటూరువ నున్న శారదానికే
తన గ్రంథాలయమున కొసఁగిరి. మేము కార్వేటి నగరమునఁ గూడ యత్నించితిమి
గాని లాశము లేకపోయినది. చిత్తూరుమండలము నుండి మాత్రము మా మిత్రులైన
డాక్టరు రు నండూరి రామకృష్ణమాచార్యుల వారిద్వారా కొన్ని తాళపత్ర గ్రంథములను
పొందఁజాలి తిమి. చిత్తూరు జిల్లా లోని వాయలపాడునందలి 1 శ్రీ కన్యకాపరమేశ్వరీ
శేవాలయము నుండి ఒక్క ఆదిపర్వము తప్ప మిగిలిన పర్వము లన్నియుఁ గల యొక
మహాభారత ప్రతిని సంపాదింపఁ గలిగితిమి.
తాళపత్ర ప్రతులను
సుచితరీతిని భద్రపఱుచుచున్న గ్రంథాలయములలో
తంజావూరునందలి సరస్వతీ మహలు గ్రంథాలయమును, మదరాసునందలి ప్రభుత్వ
ప్రాచ్య లిఖిత గ్రంధాలయమును. అడయారువందలి దివ్యజ్ఞాన సమాజ గ్రంథాలయ
మును, ఆంధ్ర వేంక టేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయములును ముఖ్యములై శవి.
మేమచ్చట మాకొఱకు కొన్ని ముఖ్యములైన తాళపత్రప్రతులు పరిశీలింపఁ జేసితిమి,
ఆంధ్ర వేంక శేటేశ్వర విశ్వవిద్యాలయముల వారు మా పరిశీలనమునకై యొక్కొక్కసారి
'రెండేసి తాళపత్ర వ్రతుల చొప్పున దయతో నొసంగు చున్నారు. వారికి మేమెం
తయు కృతజ్ఞులము.
సారస్వతాభిమానులు పలువురు తమ దగ్గర మన్న తాళపత్ర ప్రతులను ప్రాచీన
ముద్రిత ప్రతులను మాకొసంగి మమ్ముకృతజ్ఞతా లద్దుల నొనరించిరి. సమగ్రమైన
వానిపట్టిక దాతల పేరులతోఁగూడ వేఱుచోట నొసంగఁబడి యున్నది.
1. గ్రామములలో కొన్ని కుటుంబములయందు మహాభారతము. రామాయణము, భాగ
వతము వంటి గ్రంథములను మత గౌరవముతో పూజించు నాచారమున్నది. ఆ కుటుంబ
ముల వారు వానికి గృహదైవతములకువలె గంధమాల్యాదులతోఁ గూడిన షోడశోప
చార పూజ చేయుచుందురు. వాయలపాడునందలి కన్యకాపరమేశ్వరీ దేవాలయములో
కొన్ని మహాభారత తాళపత్ర ప్రతులున్నట్లు మాకు తెలిపినది. కొందరు వైశ్యశిఖామణులా
యుత్తమ దేవాలయమునకు ధర్మకర్తలుగా నుండిరి. కొంతకాలము త్తర ప్రత్యుత్తర
ములు జరిగినపిమ్మట 1964 వ సంవత్సరమున ఆచార్య శ్రీ లక్ష్మీరంజనము గారు
స్వయముగా వాయల్పాడు గ్రామమున కరిగిరి. ఆ గ్రామాలయ ధర్మకర్తలు తామొక
మహానిధానముగా భావించుచున్న మహాభారత తాళపత్ర ప్రతుల కట్టలను వారి కర్పించిన
పరిస్థితులు హృదయద్రావకములుగా నుండును. ఆ తాళపత్రప్రతులు తమ దేవాలయా
వరణ నుండి బయటికి పోవునప్పు డాధర్మకర్తలు పొందిన వియోగ దుఃఖము
శకుంతలను పంపునపుడు కణ్వమహర్షికూడ పొందియుండలేదు. ఈ సందర్భమున ఆ
దేవాలయ ధర్మకర్తలకు ప్రస్తుతము వ్యవసాయశాఖామాత్యులుగా నున్న గౌ. శ్రీ పి.
తిమ్మారెడ్డిగా రిచ్చిన ఉపోద్ఘాత లేఖను కృతజ్ఞతతో స్మరించుచున్నాము.
118<noinclude><references/></noinclude>
s9d4ld7knpuw9187or5cfoka8hl401s
పుట:భారతము-పీఠికలు.pdf/93
104
172727
488700
2025-06-11T03:32:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పండితులు - మహాభారత పాఠములు. తెఱుఁగు దేశమున సారస్వత పత్రికలు వెలువడుచుండి నప్పటినుండియు పండితులు వానీలో మహాభారతపాఠములను గూర్చి చర్చించుచునే యున్నారు. వారి చర్చలు సాధారణ...'
488700
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పండితులు - మహాభారత పాఠములు.
తెఱుఁగు దేశమున సారస్వత పత్రికలు వెలువడుచుండి నప్పటినుండియు పండితులు
వానీలో మహాభారతపాఠములను గూర్చి చర్చించుచునే యున్నారు.
వారి చర్చలు
సాధారణముగా వ్యాకరణ చ్ఛందః పారిశుద్ధ్యము ననుసరించియు, రసౌచిత్యము ననుస
శించియు ముద్రిత ప్రతుల యందలి పాఠములను పరిపించుట రూపమున నుండెడివి. అనువ
దించు సందర్భమున కవిత్రయము వారు సంస్కృత భారతముతో భేదించిన ఘట్టములను
గూర్చి కూడ వారు తఱుచుగ చర్చలు సాగించుచుండిరి. కవిత్రయము వారి సారస్వత
ప్రథమ బ్రశంసించుచు వ్రాయఁబడిన వ్యాసము లసంఖ్యాకములుగా నున్నవి. వ్యాక
1
రణచ్ఛంద స్పంబంధి వ్యాసములంత యసంఖ్యాకములు గాక పోయినను నవి కూడ అధి
కముగానే యున్నవి.
సంశోధిత ముద్రణమునందలి పాఠములను నిర్ణయించుట కుపయోగపడు నమ
నుద్దేశముతో పై విమర్శ వ్యాసముల అనుక్రమణికను తయారుచేయుటకై మేము
ప్రయత్నించితిమి. మొదట నియుద్యోగ
'్యగమును చాల పట్టుదలతో నే
పట్టుదలతోనే ఆరంభించినను
నడుమ దానిని విడిచి వేయవలసివచ్చినది.
మహాభారతమునకు సంబంధించిన విమర్శవ్యాసములకు వొసంగిన ప
పత్రికలతో
అముద్రిత గ్రంథచింతామణి ముందు పేర్కొనఁదగినది తత్సంపాదకులైన పూండ్ల
రామకృష్ణయగారు వెఱుపు లేని విమర్శకులు. వ్యాకరణచ్ఛందో విషయములనుగూర్చి
యాపత్రికలో పెక్కు వైదుష్యపూరితములైన చర్చలు సాగుచుండెడివి. నన్నయ
రచనగా భావింపఁబడుచున్న ఆంధ్రశబ్ద చింతామణిని గాని, చిన్నయసూరి రాలవ్యాకరణ
మును గాని, వ్యాకరణమునకు సంబంధించిన చర్చలలో వ్యాసకర్త లాదర్శముగా
గ్రహించుచుండిరి.
ఈ క్రింది పద్యమొక మనోజ్ఞమైన వివాదమునకు దారి చూపినది.
క. కవదొనలుసు గాండీవము
నవలనిడం జనుపు ముంద అరదము డిగు మే
న(ను)విదప డిగియెద శుభకర
మవు నివ్విధమట్లు సేయు మనుడు నతండున్.
9_2838.
ఈ పద్యము శల్యపర్వమున కృష్ణుఁ డర్జునునితో "నీవు ముందు తొందరగా రథము
నేను తరువాత ది గెర "నని చెప్పు సందర్భము లోనిది. ఇందలి మూఁడప
పాదమున నొక వ్యాకరణ విశేష మున్నది. 'ఏను' అను పదము ద్రుతప్రకృతికము
గావున దాని తరువాత వచ్చిన 'పిదవ'యను పదమునందలి 'పి' యను పరుషము 'బి'
యను సరళముగా మాఱవలయును. 'పి' స్థానమున 'బి' యని వ్రాసినచో ప్రాస తప్పి
పోవును. ఈ పద్యము రచించిన శిక్కన యట్టి దోషమును కావించునని భావించుటకు
119<noinclude><references/></noinclude>
4wcjmocx0fk89ptdfi65r8bcl7d0pcy
పుట:భారతము-పీఠికలు.pdf/94
104
172728
488701
2025-06-11T03:33:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వీలు లేదు. అందుచే ప, వలకు ప్రాసమైత్రి కలదని చెప్పవలసి వచ్చును. కొందఱు లాక్షణికులు వానికి యతిమైత్రినే యంగీకరింప లేదని చెప్పినచో ప్రాసమైత్రి సంగతి వేరుగా చెప్ప నవసరము లేదు....'
488701
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వీలు లేదు. అందుచే ప, వలకు ప్రాసమైత్రి కలదని చెప్పవలసి వచ్చును.
కొందఱు
లాక్షణికులు వానికి యతిమైత్రినే యంగీకరింప లేదని చెప్పినచో ప్రాసమైత్రి సంగతి
వేరుగా చెప్ప నవసరము లేదు. అప్పకవి సంధిగత ప్రాసమునకు లక్ష్యముగా నీ పద్య
మొసంగి యున్నాఁడు 3.. 373. 'పిదప' అను పదమునకు పూర్వ మొక కళ యుండినచో
నాతఁడు చెప్పినది సమంజసముగానే యుండును. కాని ఉత్తమ పురుషైక వచన సర్వ
నామమైన 'ఏను' ద్రుతప్రకృతికములలో గణింపఁ బడుటచే దాని తరువాత వచ్చిన
పరుషము సరళముగా మాఱి తీరవలయును.
శిక్కన సోమయాజి కావించిన యీ ప్రయోగము పండితులలోఁ దీవ్రమైన వివా
దమున కవకాశ మొసంగినది. అది యిప్పటికిని అపరిష్కృతముగానే యుండిపోయి
నది. 19 వ శతాబ్దిలో నివసించిన మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు దానిని నీవిధ
ముగా సమర్థించిరి.
P
"ఉత్తమ పురుషైక వచనమందలి సర్వనామ రూపములైన ఏను, నేను, అను
వాని కించుక భేదమున్నది. ఒకటి అజాది. రెండవది హలాది. అజారి యైన 'పన్ను'
ఆను దానిని మనము కళగా భావింప వలయును. అప్పుడు గసడదవాదేశ సంధిని బట్టి
'పి' 'వి' గా మాఱుట సమంజసమే యగును" ఈ సమర్థనము చమత్కారవంతము
గానే యున్నను ఉత్తమ పురుషైక వచన సర్వనామ మొకప్పుడు ద్రుతమును నొకప్పుడు
కళయును నగు ననుట కాధారము లేదు.
మహాభారతమున వ్యాకరణచ్ఛందములకు సంబంధించిన యిట్టి క్లిష్ట సమస్యలెన్నో
యున్నవి. వాని విషయమున పండితు లిరు పక్షములుగా తీరి తీవ్రమైన సారస్వత
సంగ్రామము నొనరించుచుందురు. కొన్ని సందర్భములలోన ఈ వివాదములు శుష్క
ప్రాయములుగా నుండెను.
హాస్య చమత్కార భాషణమునఁ జేరువడిన డా. సి, ఆర్. రెడ్డిగా రొకప్పుడు
''ఈ పండితుల వాదములు పరుపములే కాని సరళములు కా"పని ద్వ్యర్థిగా బల్కి
యుండిరఁట. కాని కొన్ని అతి హృద్యములైన వివాదములును గలవు మహాభారత
ప్రయోగములకు సంబంధించిన చర్చలు ' మిక్కిలి వినోదకరములైనవి. ఇప్పటికిని అట్టివి
పట్టుదలతో కొనసాగింపఁ బడుచునే యున్నవి. అముద్రిత గ్రంథచింతామణి చిరకా
లము క్రిందటనే ఆఁగిపోయినది. ఉదాత్తమైన సారస్వత విమర్శ కది తీరని లోటని
చెప్పవచ్చును. ఇప్పుడు భారతి ఆంధ్ర సాహిత్య పరిషత్పత్తిక, ఉగాది సంచికలు
పరిశోధన (ఇదియు నాఁగి పోయినది) మున్నగునవి దాని స్థానము నాక్రమించినవి.
మహాభారత భిన్న ముద్రణముల యుపోద్ఘాతములలోఁ గూడ నట్టి వివాదములు
తావు చేసికొనుచుండెను. 1901 వ సంవత్సరపు. వీరేశలింగముగారి ముద్రణము
నందలి యుపోద్ఘాతములో విద్వద్వర్యులైన శతఘంటం వేంకట రంగశాస్త్రిగా రిట్టి
యంశములు నెన్నిటినో సూచించిరి. అటే అభినవవాగనుశాసన బిరుదాంకితులైన
1. ధనంజయ ప్రవరకరము, భారతి, నవంబరు 1960. పుటలు. 2.8.
120<noinclude><references/></noinclude>
nte6k5jh05gyomu2r7b2146xez6ryru
పుట:భారతము-పీఠికలు.pdf/95
104
172729
488702
2025-06-11T03:33:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మల్లాది సూర్యనారాయణ శాస్త్రులవారు వావిళ్ళవారు ప్రచురించిన మహాభారత ముద్రణ మునకు (ప్రచురణ సంవత్సరము తెలియదు) ఉపోద్ఘాతము వ్రాయుచు కొన్ని పాఠముఖ సామంజస్యమును గూర్చి చర్చ స...'
488702
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మల్లాది సూర్యనారాయణ శాస్త్రులవారు వావిళ్ళవారు ప్రచురించిన మహాభారత ముద్రణ
మునకు (ప్రచురణ సంవత్సరము తెలియదు) ఉపోద్ఘాతము వ్రాయుచు కొన్ని పాఠముఖ
సామంజస్యమును గూర్చి చర్చ సాగించిరి. వేఱుచోట్ల నితర వ్యాసములలో కూడ వారు
నన్నయగారి సంస్కృత సమాసప్రయోగ వైచిత్రినిగూర్చి చర్చించి యుండిరి. తమ షష్టి
పూర్తి సంచిక యందలి 'నిరంకుశ్యా కవయః' అను వ్యాసమునందు సైతము వారట్టి
ప్రయోగములను పరిశీలించి యుండిరి. (పుటలు 301 - 315). మహాభారతమునకు సంబం
ధించిన విమర్శ వ్యాసముల, ముఖ్యముగా వ్యాకరణచ్ఛంద స్సంబంధి వ్యాసముల, అను
క్రమణిక తయారు చేయవలసిన యావశ్యక మెంతైన నున్నది.
మహాభారత సంశోధిత ముద్రణమును గూర్చి గాఢముగా నాలోచించిన వారిలో
మదరాసు విశ్వవిద్యాలయాంధ్రశాఖాధ్యక్షులుగా నుండిన కోరాడ రామకృష్ణయ
రొకరు వారు 'ఆంధ్ర భారత కవితా విమర్శన మను గ్రంథమున తిక్కన సోమ
యాజి కవితా కౌశలమును గూర్చి విశదీకరించి యుండిరి. అదికాక వారు శ్రీపాద
లక్ష్మీపతి శాస్త్రులవారితోఁ గలసి మదరాసు విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన
పత్రిక 2వ సంపుటములో (1987-88) 'ఆంధ్ర భారత పాఠ నిర్ణయ పద్ధతి' అనునొక
ఉత్తమ వ్యాసమును ప్రకటించి యుండిరి. రామకృష్ణయ్యగారు సమకాలీన శాస
నముల సాక్ష్యమును గొనివచ్చి పారములకు సంబంధించిన వివాదమును బరిష్కరింప
యత్నించిరి. వారు సూచించిన మార్గము సమంజసమే యైనను వారు చెప్పిన కొన్ని
యంశములతో మనమేకీభవింపఁజాలము, ప్రయోగముల విషయమున నన్నయ తీవ్ర
వాదియని వారి యభిప్రాయము. నన్నయ ఆదికవి యగుటచే నతఁడు ప్రయోగ విష
యమున సంకుచిత దృష్టి గాక విశాల దృష్టి వహించెనని భావించుటయే యుచితము.
నన్నయలో స్వవర్గజప్రాసము తఱుచుగాఁ గానరాకున్నది. కాని యెక్కడనో 'కాదన
కిట్టి పాటి యవ కారము' (1-1-124) అను పద్యమునందువలె నవసర మైనచోట్ల నతఁడు
దాని వాడి యుండెనని భావించుటలో దొనఁగు లేదు. రామకృష్ణయగారు సూచించిన
పద్ధతి కంటే ఈ సంశోధిత ముద్రణపు సంపాదకు అవలంబించిన పద్ధతి అంత భిన్నమైనది
కాదని చెప్పుటకు సంతోషించు చున్నాము. మహాభారత కవుల యొక్క ముఖ్యముగా
నన్నయయొక్క ప్రయోగములను పరీక్షించుచున్న యెడ సమకాలీన శాసనము లందలి
భాషనాదర్శముగా గ్రహింపవలెనను రామకృష్ణయగారి యభిప్రాయము సర్వాంగీ కార
యోగ్యమైనది. భారతమునకు సంబంధించిన వ్యాసముల పట్టికను సిద్ధముచేయుటవలెనే
భారత కాలమునాఁటి శాసనములందలి ప్రయోగములను వర్గీకరించు నుద్దేశము గూడ
మేము కార్యరూపమునఁ బెట్టఁజాలక పోతిమి.
">
ఆధునికులును, మహాభారత సంశోధిత ముద్రణమునకు సంబంధించిన సలహా సం
ఘము నందలి సభ్యులును అయిన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు మహా భారత
ముతో నితర ప్రామాణిక గ్రంథములకుఁ గూడ, సంశోధిత ముద్రణములు సిద్ధము
చేయుట యావశ్యకమని తలంచి యుండిరి. ఆ విషయమును గూర్చి భారతి పత్రికతో
వారొక వ్యాసమునుఁ బ్రకటించి యుండిరి.
1. ఆంధ్రప్రదేశ సాహిత్య ఎకాడమీవారు సారస్వతవ్యాసాను క్రమణిక ను సిద్ధము చేయించు
చున్నట్లు తెలియుచున్నది.
121<noinclude><references/></noinclude>
czg407736wa1n2fehu9spzgv980kcd0
పుట:భారతము-పీఠికలు.pdf/96
104
172730
488703
2025-06-11T03:33:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రగిన డా. చిలుకూరి నారాయణరావుగారు - గరుడోపాఖ్యానము, 1. శే. గిడుగు వేంకటరామమూర్తి పంతులుగారి శిష్యులైన డా. చిలుకూరి నారాయణరావుగారు మహాభారత సంశోధితముద్రణమునకు మార్గదర్శకమని...'
488703
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రగిన
డా. చిలుకూరి నారాయణరావుగారు - గరుడోపాఖ్యానము,
1. శే. గిడుగు వేంకటరామమూర్తి పంతులుగారి శిష్యులైన డా. చిలుకూరి
నారాయణరావుగారు మహాభారత సంశోధితముద్రణమునకు మార్గదర్శకమని చెప్పఁ
యుత్తమప్రయత్న మొనరించియున్నారు. వారాదిపర్వమునందలి
గరుడోపాఖ్యానమును సంపాదించి తమ ఆంధ్రభాషాచరిత్ర గ్రంథమునఁ బ్రకటించిరి.
ఆ కార్యమునకు వారు 82 తాళపత్ర ప్రతులను రెండు ముద్రిత ప్రతులను ఎన్నుకొని
యుండిరి. ఈ రెండు ముద్రిత ప్రతులలో 1847 వ సంవత్సరమున చిన్నయసూరిగారును
రామానుజాచార్యులుగారును సిద్దము చేసిన దొకటి. రెండవది గిడుగు రామమూరి
పంతులుగారు విశేషములు వ్రాసికొన్న వావిళ్ళ ముద్రణము. దీనిని మేమును
మా విమర్శన సామగ్రిలో గ్రహించితిమి.
a
నారాయణరావుగారు కాళపత్రప్రతులను, ఏమండలము నుండి సేకరింపఁ
బడినవి, ఎవరు సేకరించిరి మున్నగు వివరములను సూచించుచు సయుక్తిక మైన పద్ధ
తితో విభజించి యుండిరి. లేఖకులు తమ పరిశ్రమ ముగిసిన పిమ్మట నొసంగిన వివ
రములను గూడ వారు సూచించియుండిరి. వా రుపయోగించిన తాళపత్ర ప్రతులలోని
బెక్కు కాకినాడ యందలి యాంధ్రసాహిత్యపరిషత్తునందలివి. కొన్ని రాజమహేంద్ర
వరము నందలి గౌతమీ గ్రంథాలయము నుండి గ్రహింపఁబడినవి మిగిలిన వానిలో
గొన్ని నెల్లూరు, చిత్తూరు, అనంతపురము జిల్లాలకును గొన్ని గోదావరి జిల్లాలకును
సంబంధించినవి. వారు తాళపత్ర ప్రతు లనేకములు దక్షిణదేశమునకు సంబంధించిన
ఐని తెల్పియుండిరి. దక్షిణదేశమనఁగా వారిభావమేమో సరిగాఁ దెలియదు, ఆ
శాళపత్ర ప్రతులన్నియు ఆంధ్రసాహిత్యపరిషత్తున భద్రపఱుపఁ బడినవి.
తాళపత్ర ప్రతులలో తెలంగాణమునకు సంబంధించినవి లేవు.
క్రాచీన భాగమైన తెలంగాణము నుండి కూడఁ గొన్ని తాళపత్రవ్రతులను సేకరింపఁ
గల యదృష్టము మాకుఁ గలిగినది బ్రౌనుదొరగారి కాగితపు ప్రతులను గాని,
మదరాసు ప్రాచ్య లిఖితపుస్తక ఖాండాగారము నందలి తాళపత్ర ప్రతులను గాని,
విశ్వవిద్యాలయము లందలి వానిని గాని నారాయణరావుగా రుపయోగించినట్లు కనఁ
బడదు. ఇవన్నియు మా కందుపాటులో నుండుటచే వాని నన్నిటిని సాధ్యమైనంతవఱ
కుపయోగించుకోఁ గలిగిన యవకాశము మాకు లభించినది. మా విమర్శన సాధనసామగ్రి
విశాలతరమును పై విధ్యశోభితమును
తెలుఁగు దేశపుఁ
తమకు లభించిన స్తుత్య తాళ పత్రప్రతుల
సంచయము సాహయ్యముతో
నారాయణరావుగారు 120 గద్యపద్యములతోఁ గూడిన గరుడోపాఖ్యానమును
సంపాదింపఁ దొడంగిరి. ఆ గరుడోపాఖ్యానమును జూచినంతనే నారాయణరావు
గారు తాళపత్ర ప్రతులందలి వర్ణక్రమమునందలి యన్ని వింతలతో వైలక్షణ్యములతో
నట్లే యుంచి వేయుటకు యత్నించినట్లు కన్నులకు గోచరించును. సామాన్య పాఠకు లది
చూచి కలఁతనొంది వెంటనే దానిని జదువుయత్నమునుండి విరమింతురు. ఆ సంశోధిత
ముద్రణము విద్వాంసులకొఱకే కాని సామాన్య పారకల కొఱ కుద్దిష్టము కాలేదన్న
మాట వా స్తవ మే కాని మహాభారతమువంటి యుద్ధంథము ప్రస్తుతము ప్రచారమున
లేని వర్ణశ్రమ విధానముతో ముద్రితమైనచో నెట్టిప్రయోజనమును నిర్వహింపఁజాలదు.
122<noinclude><references/></noinclude>
88apeh5pxnrli92e5t0i9v29l4r5006
పుట:భారతము-పీఠికలు.pdf/97
104
172731
488704
2025-06-11T03:33:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆట్టి ముద్రణములు ప్రాచీన గ్రంథాలయముల నలంకరించుటకు మాత్రము పనికివచ్చును. అందుచే నీ సంశోధితముద్రణపు సంపాదకులు తాళపత్ర ప్రతులందలి వర్ణక్రమవిశేష ముఖ నట్లే యుంచుట యావశ్యక...'
488704
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఆట్టి ముద్రణములు ప్రాచీన గ్రంథాలయముల నలంకరించుటకు మాత్రము పనికివచ్చును.
అందుచే నీ సంశోధితముద్రణపు సంపాదకులు తాళపత్ర ప్రతులందలి వర్ణక్రమవిశేష
ముఖ నట్లే యుంచుట యావశ్యకమని తలంచి యుండలేదు. మిగిలిన విషయములలో
నారాయణరావుగా రవలంబించిన పద్ధతికిని మేమవలంబించిన దానికిని అంత భేదము లేదు.
నన్నయభారత పఠనమునకు నారాయణరావు గారొనరించిన
గొప్ప యువ
కృతి వారు రెండువందలకుఁ బై ఁబడిన పుటలలో క్రీ.శ 11వ శతాబ్దియందలి యాంధ్ర
భాషకు సంబంధించిన విశేషములను వివరించుట.
అది నూత్నభాషా జ్ఞానమునకొక
పెన్నిధానము. ప్రాఙ్నన్నయ యుగమునందలి భాషావిశేషములను గూడ వివరించి
వారు దానికి మఱింత విలువ చేకూర్చినారు.
ఆచార్య శ్రీగంటి జోగిసోమయాజిగారు కూడ తమ ఆంధ్రభాషావికాసమున
ప్రాఙ్నన్నయ యుగమునందలియు. నన్నయభారతమునందలియు భాషావిశేషములను
గూర్చి పెక్కమూల్యములైన విషయములను విశదీకరించి యున్నారు. నన్నయ భాషా
విశేషములను వివరించు గ్రంథములు మఱికొన్ని కూడ నున్నవి. 1
ఆంధ్రమహాభారత వ్యాఖ్యలు
సంశోధిత ముద్రణమును సిద్ధము చేయుటకై మే ముపయోగించిన సాధన సామ
గిలో ఆంధ్రమహాభారత వ్యాఖ్యలను గూడఁ బేర్కొనవచ్చును. సారస్వత ప్రశస్తి
విషయమున తెలుఁగును రెండవతరగతిలో మూఁడవతరగతికి చెందినదానినిగాఁ గణించి
చిన్న చూపుచూచిన కాలమొకప్పుడుండెను. ఆదికవి నన్నయ యీవిషయమును బరో
ముగా వ్యక్తము చేసియున్నాఁడు. తెలుఁగునుగాని దేశిమార్గమునకుఁ జెందిన దేనినిగాని
లాఘవముతోఁ జూచుటకుఁ గొమ్ములు తిరిగిన సంస్కృత విద్వాంసులు కొందఱు కార
ణమై యుందురు. క్రీ. శ. 11వ శతాబ్దిలో నప్పుడే తప్పుటడుగులు వేయ నారంభించు
చుండిన తెలుఁగునకును అంతకు కొన్ని శతాబ్దుల పూర్వమే సారస్వత పరాకాష్ఠ నందిన
సంస్కృతమునకునుగల వ్యత్యాసమును గాంచి కొందఱు సంస్కృతాభిమానులు తెలుఁ
గును గేలి సేయుటకో యం దుదాత్త సారస్వతమును సృష్టించుటకుఁ జేయు ప్రయత్న
ముల నపహసించుటకో కడంగియుందురు నన్నయ కర్తృకమని భావింపఁ బడుచున్న
ఆంధ్రశబ్ద చింతామణి యీ విషయమును జక్కఁగా బరిశీలించి "స్వస్థాన వేష భాషాభి
మానులును రసప్రలుబధీకులునైన పండితులు లోకమున సన్యమువిడిచి వైకృత కావ్య
ములను బహుమానింతు"రని చెప్పియున్నది. ఇందలి యన్యము అప్పటికప్పుడే ప్రచార
విషయమున వెనుకంజ వేయుచున్న సంస్కృత ప్రాకృతములయియుండును.
1. నేను రచించిన ప్రాఙ్నన్నయ యుగము, నన్నయభారతము అనుగ్రంథములు.
ఆం. ప్ర. సాహిత్యఅకాడమివారు ప్రచురించిన నన్నయ పదప్రయోగ కోశము.
2. స్వస్థాన వేషభాషాభిమ లెస్సంతో రసప్రలుబ్ధధియః లోకేబహుమన్యంతే వైకృతకావ్యాని
చాన్య దనహాయ ఆం. ళ, చిం, సూ. 5.
128<noinclude><references/></noinclude>
6ox09ks9vfxd3fd0rm3djpdjvmeg0e2
పుట:భారతము-పీఠికలు.pdf/98
104
172732
488705
2025-06-11T03:33:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆంధ్రమహాభారతాదిపర్వపుటవతారికలో నన్నయభారతాంధ్రీకరణ ప్రయత్న మునఁ దన్నెదుర్కొన్న క్లేశములను వానిని దానుత్తరించిన విధమును. పాయక పాకశాసనికి భారతఘోరరణంబు నందునా రాయణునట్...'
488705
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఆంధ్రమహాభారతాదిపర్వపుటవతారికలో నన్నయభారతాంధ్రీకరణ ప్రయత్న
మునఁ దన్నెదుర్కొన్న క్లేశములను వానిని దానుత్తరించిన విధమును.
పాయక పాకశాసనికి భారతఘోరరణంబు నందునా
రాయణునట్లు వానసధరామరవంశ విభూషణంబు నా
రాయణభట్టు వాఙ్మయధురంధరుఁడున్ దనకిష్టుఁడున్ సహా
ధ్యాయుఁడునైన వాఁ డఖిమతస్థితి. దోడయి నిర్వహింపఁగన్. (1-1-25)
అనుపద్యమున సూచించెనని చెప్పుదురు. మృదువును గవితోచితమునై యున్నను
ఇందాధ్వని శలదనుటలో సందేహములేదు. నన్నయ యానాఁటి సంస్కృత విద్వత్ప్ర/ కాం
డుల భావవికారము అను జాగరూకతతో గమనించి యారంభమున వినమ్రుఁడై వారికి
వినతిళతము లర్పించి యుండెను
క్రీ. శ. 15 వ శతాబ్ది యారంభమందుండిన విన్నకోట పెద్దన కావ్యాలంకార
చూడామణిలోని యీ క్రిందిపద్యమున సంస్కృతాభిమానులు యాధిక్యభావము నింత
కంటెను విస్పష్టతరముగా నధిక్షేపించియున్నాఁడు
విలసద్భావరసాద్యలంకృతులచే విప్పారి గీర్వాణ భా
షల కబ్బంబుల కెన్నీ మంచితనము ల్సంధిల్లు నా చందమై
వళియుం బ్రాసము నంత కగ్గలములై వర్తిల్లు సత్కావ్యముం
దెలుఁగంచుం జెవిఁ బెట్టలేమి యుడుపం దేఁగల్గునే మందెలతో.
(9-4)
క్రమముగా అప్పటినుండియుఁ గొన్ని శతాబ్దులు గడచిపోయేను. తెలుఁగు ప్రాము
ఖ్యము ప్రాపించెను. వసుచరిత్రవంటి తెలుఁగు కావ్యములు సంస్కృతములోని క నువ
దింపఁబడినవి. విద్యాంసులు మహాభారతమువంటి తెలుఁగు గ్రంథములు వ్యాఖ్యానము
రచింపఁదగినవని భావించిరి.
ఇట్టి భావముతోడనే కీ శ. 19వశతాబ్ది యారంభమునందుండిన భారతము లక్ష్మీ
పతి సోమయాజియను విద్వాంసుఁడు భారతకూలంకష వ్యాఖ్యానమును రచించెను.
వారియింటి పేరే యాకుటుంబమునందలి విద్వాంసులు భారత పరిశీలనమునఁ బ్రత్యేక
ప్రావీణ్యము గడించిరని చెప్పక చెప్పుచున్నది. వారు మహాభారతమును బురాణముగాఁ
చెప్పుటయందుఁ బ్రఖ్యాతివహించియుందురు. ఇంతవఱకీ విద్వద్వ రేణ్యుని జీవిత విశేష
ములను గూర్చి యేమియు సరిగాఁ దెలియవచ్చుటలేదు. భారతకూలంకష
భారతకూలంకష వ్యాఖ్యనే
కాక లక్ష్మీపతి సోమయాజి శకటరేఫనిర్ణ యమను' మఱక గ్రంథమునుగూడ రచించి
యుండెను. ఇది శకట రేఫసహితములు సాధు రేవసహితములునై పదములను గూర్చి.
1. శకటరేఫ నిర్ణయమను గ్రంధము ఏలూరునందలి మంజువాణీ ముద్రాలయమున
ముద్రింపఁబడినది. అది మంజువాణియను పేరుగల పత్రికనుండి పునర్ముద్రింపఁ
బడినట్లు కనిపించును మాయొద్దనున్న ముఖపత్రపు భాగమువలన నది రాజా మంత్రి
ప్రగడ భుజంగరావు జమీందారు గారిచే విమర్శనోపోద్ఘాత పూర్వకముగా సంపాదింపఁ
బడినట్లు తెలియుచున్నది. ఉపోద్ఘాతథాగము మాయొద్దనున్న ప్రతిలోఁ గానవచ్చుట
124<noinclude><references/></noinclude>
snyksroxs08gl4nnl3t7q349czq9nwg
పుట:భారతము-పీఠికలు.pdf/99
104
172733
488706
2025-06-11T03:34:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వివరించును, లక్ష్మీపతి సోమయాజి యిందుఁ పలుచోట్ల కవిత్రయభారతమునుండి పద్య ముఖనుఁబ్రమాణముగా నుద్ధరించియుండెను. తఱుచుగా భారతకూలంకష యంతకంటే విస్తృతరముమఁ బ్రముఖతరమునైన రచన....'
488706
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వివరించును, లక్ష్మీపతి సోమయాజి యిందుఁ పలుచోట్ల కవిత్రయభారతమునుండి పద్య
ముఖనుఁబ్రమాణముగా నుద్ధరించియుండెను.
తఱుచుగా
భారతకూలంకష యంతకంటే విస్తృతరముమఁ బ్రముఖతరమునైన రచన.
లక్ష్మీపతి సోమయాజిగా రందు భారతములోని ప్రతిపద్యమును వివరించియుండ
లేదు. వారు కొంత సంస్కృతమునను గొంత తెలుఁగునను దానిని గచ్ఛద్వ్యాఖ్యగా
రాసియుండిరి. తామొసంగిన యర్థమును
తామొసంగిన యర్థమును సమర్థించుటకై వారు
సంస్కృత భారతము నుండి శ్లోకములు నుద్ధరించుటయే కాక అలంకారములను వ్యాక
రణ విశేషములను గూడ వివరించియుండిరి. వారు పాండవుల కథను గాలక్రమాను
గుణముగా ననుసరించుటకు యత్నించి పాండురాజు మరణానంతరము పాండవులు
లేదు. ఎవ్వరైన లక్ష్మీపతి సోమయాజిగారిని గూర్చిన వివరములను గాని అధమము
రాజా భుజంగరావుగారి యుపోద్ఘాతమునుగాని సమకూర్పఁ జాలినచో నావిద్వ
ద్వర్వుని స్మృతికర్త మైన సేవ కావించినట్లగును అట్లే భారతకూలంకష వ్యాఖ్యను
సంపూర్ణముగఁ గాని యే: దేశముగఁగాని మాకుఁ బంపఁగల్గినచోఁ దెలుఁగుభాషకంత
కంటెను అధిక మైన సేవ కావించినట్లగును
వారు రచించిన శకటరేఫనిర్ణయమునుండి సేకరింపఁగల్గిన స్వల్ప వివరముల
విచ్చట నిచ్చుచున్నాము
వారు తమ గ్రంథమును శివునికంకితము చేసిన భాగమును గ్రంథాంతమునఁ బున
రుక్తము గావించియున్నారు.
వక్షా మి శకటాన్ రేఫాన్ శృణుష్వాంధ్ర ప్రవర్తితాన్ |
గౌరీపతేయతస్వప్నే ప్రవక్తుం మామ చూచుద॥ ॥ (1.)
ప్ర్రాణీహి గిరిజాజానే జానీహిమం పునీహి మాం ॥
యానీహి తాన్య హంత్వత్తో మానీహిత్వం దివౌకసామ్
(83.)
శకటరేఫ నిర్ణయములలో రచింపఁబడినది సాధుళకట రేఫ సహితములైన
తెలుఁగుపదములందు సంస్కృతీకరింపఁ బడినవి. వానికొక విధమైన టీక గ్రంథకర్తయే
వ్రాసినట్లు కనిపించును లేనిచో నది నిగూఢమును ఆజ్ఞేయమును నైయుండును. తరు
వాత వా రుభయ రేఫధ్వనులతో గూడిన మహాభారత పద్యముల ముద్ధరించి యున్నారు.
ఉదాహరణమునకీ క్రిందిశ్లోకమును బరికింప వచ్చును.
"హ్రన్వైకారముఖం జ్ఞాన మాంసం వ్యాధో గరున్న ఈ "
జ్ఞానం- ఎఱుక. ఉదాహరణము.
ఎఱుకగలవారి చరితలు, గఱచుచుసజ్జనుల గోష్ఠిఁ గదలక ధర్మం
బెఱుఁగుచు నెఱిఁగినదానిని, మఱవ కనుష్ఠించు నది సమస్థిరబుద్ధి.
(1_8_208)
125<noinclude><references/></noinclude>
agf4f7bncef22zwmigmur0zzkpwsmyi
పుట:భారతము-పీఠికలు.pdf/100
104
172734
488707
2025-06-11T03:34:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కౌరవుల కొలువున కరుదెంచునప్పటి యాసోదరుల వయస్సులను విశదముగా నిర్ల యించిరి. వారణాసి నివాసము. లాక్షాగృహదహనము మున్నగు తరువాతి సంఘ టనల కాలమును సన్నిహితముగాఁ బరిశీలించిరి. వా...'
488707
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కౌరవుల కొలువున కరుదెంచునప్పటి యాసోదరుల వయస్సులను విశదముగా నిర్ల
యించిరి. వారణాసి నివాసము. లాక్షాగృహదహనము మున్నగు తరువాతి సంఘ
టనల కాలమును సన్నిహితముగాఁ బరిశీలించిరి. వారు కావించిన కొన్ని వివరణములు
వింతగాను దూరానేయముగాను ఉన్నవి. ఉదాహరణమునకు విరాట పర్వారంఠము
నందలి "వై దికమార్గనిష్టమగు వర్తనముందగ నిర్వహించుచుడా" అను పద్యమునందలి
వైదిక శబ్దమునకువారు నియోగికి భిన్నుఁడగు వైదికుఁడను నర్థము చెప్పియుండిరి.
తెలుఁగు బ్రాహ్మణులలోఁ గొందఱు ప్రభుత్వోద్యోగము లందు నియుక్తులగుటచే నియో
పిలువఁబడుచుండిరి. నియోగికులనఁగా నియోగమును గ్రహించిన వారని
యర్థము. రెండవ తెగవారైన వైదికులు పూర్వాచారపరాయణులై, ప్రభుత్వోద్యోగము
లందాసక్తి వహింపక, వేదాధ్యయన యజ్ఞాచరణాదులతోఁ గూడిన సాంప్రదాయిక
జీవితపద్ధతి నవలంబించియుండిరి. లక్ష్మీపతి గా రొసంగిన యర్థము మామూలు
వాడుకలో నున్నట్టిది. తాను వేదోదితములైన కర్మముల నాచరించుచుది వైక
మార్గాను గుణమైన జీవితము పుచ్చుచుం డెనని కవి భావము. అంతేకాని "నేను నియోగి
కునికంటె భిన్నుఁడైన పై దికుఁడ" నని చెప్పుకొనుట యతని యభిప్రాయము గాదు.
లక్ష్మీపతిగారు ధర్మ వేదాంతములకు సంబంధించిన యంశములను వివరించుట
యందుఁ జాలశ్రద్ధ వహింతురు. వారు ధర్మశాస్త్రమున నిష్ణాతులుగాఁ గనిపింతురు.
తెలుఁగు వ్యాకరణాంశములను సమర్థించుటకై వారుదాహరించు గ్రంథములు కొన్ని
మన కపరిచితములు. ఒక్కొక్కప్పుడు వారు తమ్మే ప్రమాణముగా నుద్ధరించుకొను
చుందురు.
ఆ రుషి కుమారు గట్టిన, చీరలు నతిమృదులములు విచిత్రములు మనో
హారము లతని బృహత్కటిఁ, బారననందొక్క కనక పట్టము వ్రేలున్
(8-8-104)
అను పద్యమును వ్యాఖ్యానించుచువారు "ఋకారో రేఫతాం యాతి కర్మధారయ
మాత్రకే" యను సూత్రము నుద్ధరించిరి. ఇది యెచ్చటిదో తెలిసికొనుట కష్టము.
ఇది వారి శకట రేఫనిర్ణ యమునందలిదని యిప్పుడు తెలియవచ్చినది. (80)
మొత్తముమీఁద భారతకూలంకష తెలుఁగు భారతమునకు విజ్ఞానపూరితమును.
హృద్యమునునైన సంగ్రహవ్యాఖ్య. వారు తెలుఁగు భారతమునకు సంస్కృత
వ్యాఖ్యానమున కర్హమైనదను సారస్వత గౌరవము కల్పించుట మిక్కిలి ప్రశంసా
పాత్రము. ఈ వ్యాఖ్యసంపూర్ణముగాఁ బ్రచురించుటకుఁ దగినట్టిది. కి శే. ఏలూరు
పాటి రామభద్రచయనులు గారు సభాపర్వమునకు సంబంధించినంతవఱ కా వ్యాఖ్యను
దమ పారస్వతసర్వస్వమునఁ బ్రచురించి మార్గమును జూపి యుండిరి.
చదలువాడ సుందరరామశాస్త్రులుగారును, దండిగుంట సూర్యనారాయణ
శాస్త్రులుగారును రచించిన భారతసంజీవనీ వ్యాఖ్యనిదివఱకుఁ బేర్కొనియుంటిమి.
అది ఆదివిరాట పర్వములకు మాత్రమే లభించుచున్నది. వారితరపర్వములకుఁ గూడ
నావ్యాఖ్య రచించియుండి రేమో తెలియదు. వారు ముందుచిత పాఠములతోఁ గూడిన
126<noinclude><references/></noinclude>
lpu63qcnl1vmk3sjkqwdyn31tle1r8z
పుట:భారతము-పీఠికలు.pdf/101
104
172735
488710
2025-06-11T04:59:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విరాట గ్రంథము నిర్ణయించుకొని తరువాత వ్యాఖ్యానము రచించిరి. వారు గ్రహించిన పాఠ ములు పెక్కు సుపరీక్షితములును, యుక్తములునని మాకుఁ దోఁచినది. ఆది పర్వమును బరిష్కరించునప్పుడు...'
488710
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విరాట
గ్రంథము నిర్ణయించుకొని తరువాత వ్యాఖ్యానము రచించిరి. వారు గ్రహించిన పాఠ
ములు పెక్కు సుపరీక్షితములును, యుక్తములునని మాకుఁ దోఁచినది. ఆది పర్వమును
బరిష్కరించునప్పుడు మేము వారి వ్యాఖ్యను వినియోగించుకొని యుంటిమి.
పద్వమునకు సంబంధించిన భారతసంజీవని మాకు లభింపలేదు. 1 ఈ వ్యాఖ్యలోఁ బ్రతి
పద్యమునకును గద్యమునకును టీకా తాత్పర్యము లొసంగఁ బడినవి.
తెలుఁగు భారతమునకుఁ గల వ్యాఖ్యానములలో వెంకటగిరి యందలి మహారాజా
వారి యున్నత పాఠశాలలోఁ బ్రధానాంధ్ర పండితులైన శ్రీ నేలటూరు పార్థసారథి
అయ్యంగారు రచించిన దొకటి. దానికి 'ఆమ్నాయకళానిధి' యని పేరు. వారు మమ
స్మృతికిని శాంతిత్రయమునకును గూడ వ్యాఖ్యరచించినట్లు తెల్పియున్నారు. అమ్నాయ
కళానిధి సులభముగా నున్నది. ఇందలి తాత్పర్యభాగము మూల భావములను జక్కగా
వెల్లడించుచున్నది. కాని వ్యాఖ్యాత వ్యాఖ్యాన రచనమునకుఁ బూర్వము భారతసంజీ
వనీ వ్యాఖ్యాతవలె నుచిత పాఠ పరిష్కారమునకై ప్రయత్నించినట్లు కన్పింపదు.
వారు గ్రహించిన పాఠములు కొన్ని సుపరీక్షితములు కావు. 1925 వ సంవత్సరమున
ముద్రింపఁబడినను ఈ గ్రంథమునఁ బద్యగద్యముల సంఖ్య యొసంగఁ బడలేదు. వావిళ్ళ
ముద్రణమునందలి పాఠములతోఁ బోల్చి చూచినచో నామ్నాయకళానిధి గ్రహించిన
పాఠముల స్థితి తెలియవచ్చును
ధృతరాష్ట్రుండును బుత్రులు వనము కుంతినందనుల్ సింహముల్
మతినూహింప నసింహమైన వనమున్ మర్దింతు రెండున్ ననా
వృత వృత్తంబులు గాని సింహములకున్ వేగంబ చేటోందుఁగా
న తగం బొందుట కార్యమీ యుభయము స్సంతుష్టిమై నున్కికిన్.
5_1_358.
'మ'నూహింప నసహ్యమైన ననమున్ మర్దించు రెండున్' అనునది అమ్నాయ కళానిధి
పాఠమునందుఁగల భేదము సువిదితమే. అమ్నాయకళానిధి పాఠమున నుపమానము
సమగ్రముగా లేదు. ఇట్టివింకను మఱికొన్ని గలవు.
=
కీ ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రి గారాదిపర్వమునకు భారతపక్కియము
వ్యాఖ్యానమనుటకంటే నన్నయగారి అనువాదపద్ధతి పరిశీలనమునుట
యు క్తముగా
నుండును. అందు సంస్కృతభారతమునందలి భాగములు నన్నయగారి పద్యగద్యముల
కెదురుగా ముద్రింపఁబడినవి. కవిత్రయమువారు మూల భారతమును యథావథముగా
ననువదించుటకుఁ గూడఁ బూనినట్లు కన్పించును. అంద ఆది ధారయను భాగము
1. విద్వాంసులు కాని గ్రంథాలయములు కాని తమ యొద్ద విరాటపర్వమునకు సంబం
ధించిన భారత సంజీవనీ వ్యాఖ్యానముయున్నచో మాకు బంపవేఁడుకొనుచున్నాము. ఆధు
నికయుగమున 2. ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రిగారు (1860-1816), శ్రీపాద కృష్ణ
మూర్తిశాస్త్రిగారు, తాడూరి లక్ష్మీనరసింహం పంతులుగారు అను మువ్వురు పండి
తులు మహాభారతమును సమగ్రముగా ననువదించుటకు యత్నించినట్లు తెలియుచున్నది.
127<noinclude><references/></noinclude>
tis48qwfvfrxw81ysvptqvtyefrg9yx
పుట:భారతము-పీఠికలు.pdf/102
104
172736
488711
2025-06-11T04:59:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మాత్రము ముద్రిత మైనది. సంస్కృతభారతమునంతను నిస్సహాయముగా ననువదింపఁ ముద్రితమైనది. గల్గిన గౌరవము వ్యాసమూర్తిశాస్త్రిగారికి దక్కినది. వారి యనువాదమునకు కృష్ణభారతమని పేరు. న...'
488711
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మాత్రము ముద్రిత మైనది. సంస్కృతభారతమునంతను నిస్సహాయముగా ననువదింపఁ
ముద్రితమైనది.
గల్గిన గౌరవము వ్యాసమూర్తిశాస్త్రిగారికి దక్కినది. వారి యనువాదమునకు
కృష్ణభారతమని పేరు. నన్నయగారు ప్రసన్న కవితార్థయుక్తియు, నక్షరరమ్య
తయు, నానారుచిరార్థ సూక్తి నిధిత్వమును వెలయునట్లుగా సంస్కృత భారతము
నాంధీకరించి యుండిరి. కేవలానువాదమున నట్టియు తమాదర్శములకు సాఫల్యము
కల్గించుట దుష్కరము.
విద్వత్కవి శేఖరులైన తిరుపతి వేంక టేశ్వరకవులు తాము రచించిన భారత
విశేషములను చిన్న గ్రంథమున వ్యాసమూర్తిగారు భారత ఫక్కిలోఁ గావించిన కొన్ని
యామేపములకు సమాధానము లోసంగ ప్రయత్నించి యుండిరి.
భారత గ్రంథమాలవారు హస్తానుకూల పరిమాణముతోఁ బ్రచురించిన మహా
భారత సంపుటములు కొన్నికలవు. ఇందు శ్రీ పల్లె పూర్ణ ప్రజ్ఞాచార్యులవారు రచిం
చిన టీకకలదు. భారతమంతయు నారూపముగాఁ బ్రచురింపఁబడినదో లేదో తెలియదు
మదరాసు
ఆంధ్రమహాభారతమునందలి భాగములు విశ్వవిద్యాలయములందేకాక చిన్న
తరగతులలోఁ గూడఁ దప్పక పాఠ్యములుగా నియమింపఁ బడుచుండును.
విశ్వవిద్యాలయము వారు కొన్ని మహాభారత భాగములనుగూడఁ దమ పార్యథాగ
సంకలన గ్రంధములోఁ జేర్చియుండిరి ఈ భాగములను బరిష్కరించు కార్యము వారు
సమర్థులైన విద్వాంసులు కొప్పఁ జెప్పియుండిరి. అందుచే నవి పాఠ పరిశీలనమునఁ గొంత
వఱకుఁ దోడ్పడవచ్చును.
ఉస్మానియా విశ్వవిద్యాలయము – సంశోధిత -
-
ముద్రణప్రణాళికారంభము
1959 ఆగస్టు 12వ తేదీని అప్పుడు యూనివర్సిటీ గ్రాంట్సుకమీషన్ యూనిట్
కోఆర్డినేటింగు ఆఫీసరుగానుండిన శ్రీ డా. యన్. వి. సుబ్బారావుగారు తృతీయ
వారిలో కృష్ణమూర్తిశాస్త్రిగారొక్కరే పదునెన్మిది పర్వములను సంపూర్ణముగా
ననువదింపఁ జాలిరి. తాడూరి లక్ష్మీనరసింహం పంతులుగారు విరాటోద్యోగ
పర్వములు 'రెండింటినే యనువదింప యత్నించినట్లు చెప్పుదురు. అందేదియు
ముద్రితము కాలేదు. వ్యాసమూర్తి శాస్త్రిగారు 13 పర్వములు రచింపఁ జాలిరి.
కాని యందాదిధారయను నాదిపర్వభాగము మాత్రమే 1939 వ సంవత్సరమున
పిఠాపురములో ప్రచురింపఁబడినది. వ్యాసమూర్తిశాస్త్రిగారు సంస్కృతాంధ్రము
లందుఁ బేరెన్నికగన్న విద్వాంసులై రాజమహేంద్రనగరమందలి ప్రభుత్వ కళాశాలలోఁ
బ్రధానాంధ్రపండితులుగాఁ బని చేపియుండిరి. వారితర గ్రంధములు కూడ రచించిరి.
వారికి వేదవ్యాసుని యపరావతారమని ప్రసిద్ధి. వారి శైలియర గంభీరమైనను క్లిష్టమై
నట్టిది. అది విద్వదేక వేద్యము. ఆదిధారయందాదిపర్వమునందలి కథలున్నవి.
వ్యాసమూర్తిశాస్త్రిగారు కథయందు నన్నయవిడిచిన బ్రహ్మ
గణపతి వృత్తాంత
మును జొప్పించి యుండిరి.
.
128<noinclude><references/></noinclude>
o5p6qma6l9qg4m57unr6bqs6im6loid
పుట:భారతము-పీఠికలు.pdf/103
104
172737
488712
2025-06-11T04:59:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రణాళికా కాలమునఁ గార్యరూపమునొందించుటకుఁ దగినయ వృద్ధి పథకముల కారి కె పుటంచనాలతో (గూడఁ బ్రతిపాదనలు పంపవలెనని యాహ్వానించి యుండిరి. అప్పు డాంధ్రశాఖాధ్యతులుగా కుండిన ఆచార...'
488712
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ప్రణాళికా కాలమునఁ గార్యరూపమునొందించుటకుఁ దగినయ వృద్ధి పథకముల కారి
కె పుటంచనాలతో (గూడఁ బ్రతిపాదనలు పంపవలెనని యాహ్వానించి యుండిరి. అప్పు
డాంధ్రశాఖాధ్యతులుగా కుండిన ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీర జనము గాళాంధ్రశాఖ
శ్రీ లక్ష్మీరంజనము
యందలి యితర సభ్యులతో శాలోచించి, సంస్కృతఅకాడమీలో నప్పుడు పనిచేయు
చుండిన కురుగంటి సీతారామ భట్టాచార్యుల వారితో నా విషయమును గూర్చి
చర్చించుచు. "శ్రీ డా. కట్టమంచి రామలింగా రెడ్డిగారు, రా. సా. గిడుగు వేంకటరామ
మూర్తి పంతులుగారు, జయంతి రామయ్య పంతులుగారు, వేటూరి ప్రకాశరశాస్త్రులు
గారు మొదలైన మహనీయులు కలలుగాంచిన మహాకాశక సంశోధిత ముద్రణము
సిద్ధముచేయుటకు యత్నించము. వారే యీ ప్రయత్నముఁ గావించియుండినచో మిక్కిలి
యాదర్శప్రాయముగా నుండెడిది. శాశతమున కిట్టి సేవ గావించి
యీ తరమువారు
ధన్యతగాండురను నుద్దేశముతో వారు దానిని విడిచియుందురు. నన్నయ తిక్కనాది
మహాకవులు కారకారులు ననువదించియు భాగవతము వంశ దృష్టి పారింపక దానిని
దవకు విడుచుట తన్ను ధన్యునిగాఁ జేయు మద్దేశముతోడనే యని బమ్మెర పోతనగారు
భావించియుండలేదా? ఆంధ్రమునఁగల యీజాతీయేతిహాసమునకు సేవ చేసినచో మనకు
ధర్మమేగాక యించుక యశస్సును జేకూరు"నని సీతారామయ్యగారికి సూచించిరి,
వారాయభిప్రాయమును మిక్కిలి ప్రశంసించి హృదయపూర్వకముగాఁ బ్రోత్స
చి
హించిరి.
ఆరంభముననే మేము పూనాయందలి థండార్కు ప్రాచ్యపరిశోధన సంస్థవారు
సంస్కృత మహాభారత సంశోధిత ముద్రణమును సిద్ధము చేయుటలో వనపరించిన
పద్ధతులనే యీ సంశోధిత ముద్రణము విషయమునఁ గూడ నమసరింప వభిలషించితిమి.
మహాభారతమునంతమ అనుభ్రమణికా సంపుటముతోఁ గూడ నెదుసంపుటములుగా
ముద్రించుటకు సుమారు రెండు లక్షల రూపాయలు కావలసియుండునని యంచనా వేసి
31_8_1958 వ తేదీని ప్రతిపాదనమును శ్రీ డా. సుబ్బారావుగారికిఁ బంపితిమి. దాని
నొక సంఘము వారు నాగుగాఁ బరిశీలించి, వ్యయమును రూ.1,38000 లకుఁ
26 1931 వ తేదీని జరిగిన సమావేశ
దగ్గించి ప్రణాళికను బలపఱిచి యుండిరి.
ములో ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనేటుసభవారు దానిని బరిశీలించిరి కాని దానిని
ద్వితీయ ప్రాధాన్యముగల ప్రణాళికా వర్గములోఁ జేర్చెరి.
ఆర్థిక సాహాయ్యమున కై
సంఘమున కధ్యము
విశ్వవిద్యాలయ విరాళ సంఘము వారికభ్యర్థన పంపఁబడెను.
లైన శ్రీ డా. డి.యస్. కొఠారిగారు ఉప్మానియా విశ్వవిద్యాలయమును దర్శింప
నరుదెంచినప్పుడు శ్రీ లక్ష్మీరంజనంగారు వారికి ప్రణాళిక విషయము విన్నవించిరి
ఈ దేశమన యోగ్య
శ్రీ డా. కొఠారిగారు "ఇది చాలా ఘనమైన ప్రయత్నము.
మైన యేప్రయత్నమును ధనాభావముచేఁ గుంటుపడియుండ లేదు.
య్యములో ముందంజ వేయుఁ" డని తగిన ప్రోత్సాహమొసంగిరి.
మహాభారత ప్రణాళిక కార్థికసహాయ్యమొనర్ప భారతప్రభుత్వ వైజ్ఞానిక పరిశోధన
సాంస్కృతిక వ్యవహారమంత్రిత్వశాఖ వారిని మొదటఁ గోరవలెనని విశ్వవిద్యాలయము
వారికి సూచించిరి. తదను గుణముగా పంచవాను బువ్వపరిశీలనము గావించి యారిక
సాహాయ్యమునకై భారతప్రభుత్వమునకును, ఆంధ్ర ప్రభుత్వమునకును గూడ విశ్వ
విద్యాలయము వారు దరఖాస్తు పంపియుండిరి. రాష్ట్ర ప్రభుత్వమునకు సంబంధించి
129
స్వయం సాహా
యు.జి.సి. వారు<noinclude><references/></noinclude>
svxj087i2q7hsbq3wolgguxxf4az8lr
పుట:భారతము-పీఠికలు.pdf/104
104
172738
488713
2025-06-11T04:59:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంతవఱకప్పుడు సాంస్కృతిక వ్యవహారామాత్యులుగా నుండిన గౌ. యం. ఆర్. అప్పారావుగారును, కార్యదర్శులుగా నుండిన శ్రీ యల్.యన్. గుప్తగారును ఈ విషయమునఁ జొల శ్రద్ధ వహించిది. రాష్ట్ర, ప్...'
488713
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సంతవఱకప్పుడు సాంస్కృతిక వ్యవహారామాత్యులుగా నుండిన గౌ. యం. ఆర్.
అప్పారావుగారును, కార్యదర్శులుగా నుండిన శ్రీ యల్.యన్. గుప్తగారును ఈ
విషయమునఁ జొల శ్రద్ధ వహించిది. రాష్ట్ర, ప్రభుత్వము మొత్తము వ్యయములో
( మొ త్తము అంచనా రూ. 1,75.000 లు) సగము ధరించుట కంగీకరించెను. తరువాత
భారత ప్రభుత్వము కూడ మిగిలిన సగము వ్యయమును మంజూరుచేసెను.
1964-65 సంవత్సరములలో జరిగెను.
ఇదంతయు
ఉస్మానియా విశ్వవిద్యాలయోపాధ్యకులైన శ్రీ డా.డి.యస్. రెడ్డిగారు
మొదటినుండియు నీ మహాభారత సంశోధిత ముద్రణము విషయమున శ్రద్ధాసామ
భూతులు ప్రదర్శించుచుండిరి. వారు మాటలయిందుఁ గంటెఁ జేఁతల యందధిక మైన
విశ్వాసము కలవారు, వారు విశ్వవిద్యాలయముచే మొదటి వాయిదాగా కూ
6500 లిప్పించిది.
ఈ విషయమున నప్పుడు రిజిష్ట్రారుగా నుండిన శ్రీ బి. పి. ఆర్
విఠల్ గారు చాలఁ దోడ్పడియుండిరి ఇది 1963 వ సంవత్సరమున జరిగెను.
ప్రారంభము
లక్ష్మీరంజనంగారి క్రింది కారణములచే సంశోధిత భారతముద్రణ ప్రయత్న
మునకు శ్రీ కారముచుట్ట వలెనని యాత్రపడుచుండిరి.
1. ఇది చాల ధర్మ్యము నుత్తమము నైన కార్యము. ధర్మమధర్మమువలె నాలస్యము
నోర్వఁజాలదు.
2. ఉస్మానియా విశ్వవిద్యాలయమందలి యాంధ్రశాఖలో పి. హెచ్. డి. పట్టమున కై
పరిశోధనలు జరుపుట కవకాశములు కల్పింపఁబడినవి. పరిశోధన గ్రంథ ప్రచురణ
మునఁ దెలుఁగుశాఖ ముందంజ వేయవలసి యున్నది. మహాభారత సంశోధిత ముద్రణ
మందు కష్టమైన యారంభము కాఁజాలును.
3. విశ్వవిద్యాల యోపాధ్యయులైన శ్రీ డా. డి. యస్. రెడ్డిగారి నామ మీజాతీయేని
హాస ప్రచురణముతో సంబద్ధమై యుండుట యుచితముగా నుండును, పూర్వము
రే రాజు లాంధ్రవాఙ్మయమున కపారమైన సేవ కావించియుండిరి. శ్రీశ్రీ సదాశివ
రె గా రభ్యుదయమందుచున్న విశ్వవిద్యాలయముల సమూహములో ఉస్మానియా
వి ్వవిద్యాలయమున కుచితమైన స్థానము కల్పించియున్నారు.
బాహ్యమైన సాహాయ్యముకొఱకు వేచియుండక శ్రీ డా. కొఠారిగా రొసంగిన
స్వయం సాహాయ్య సందేశముపై నాధారపడి ఆంధ్రశాఖవారు 17-7-1981 తేదీని
మహాభారత సంశోధిత ముద్రణ ప్రణాళికకు విఘ్నేశ్వరపూజ గావించిరి. ఆరంభ వ్యయ
మునకై కొన్ని విరాళములు వసూలుచేసి వారు పనిచేయుట కారంభించిరి.
ఈప్రణాళికకు సంబంధించిన వివిధదశలలో ఉస్మానియా విశ్వవిద్యాలయాంధ్ర
శాఖయందళీ విద్యార్థులు చాల ఉపయోగపడియుండిరని చెప్పుట కెంతయు సంతసించు
180<noinclude><references/></noinclude>
rscahnftr61bu8a871l7yjvtcpe749l
పుట:భారతము-పీఠికలు.pdf/105
104
172739
488714
2025-06-11T05:00:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చున్నాను. మొదటనే కుమారి బి. విజయభారతి, టి. సుశీల, సీత, శ్రీమతి కె. హేమ లత అను విద్యార్థినులు థారతాది సభాపర్వముఖందలి పద్యముల ప్రథమపాదామక్రమ ణికలను సిద్ధముగావించిరి. అమక్రమణి...'
488714
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చున్నాను. మొదటనే కుమారి బి. విజయభారతి, టి. సుశీల, సీత, శ్రీమతి కె. హేమ
లత అను విద్యార్థినులు థారతాది సభాపర్వముఖందలి పద్యముల ప్రథమపాదామక్రమ
ణికలను సిద్ధముగావించిరి. అమక్రమణికా సంపుటమొకటి యుండవలెనని మేము
మొదటినుండియు నాసించుచునే యుంటిమి. తరువాత మహాభారతమునందలి యితర
పర్వములకుఁ గూడ నట్టియుక్రమణిత సిద్ధము చేయఁబడినది.
ఈప్రణాళికకు సంబంధించిన వివిధ విధానములలో ఉస్మానియా విశ్వవిద్యాలయ
తదమబంధ కళాశాలలందలి యాంధ్రోపవ్యాసకులు పలువురు ధమంతఁ దాముత్సాహ
ముతోఁ దోడ్పడియుండిరి. వారేకాక నగరమునందలి ఉన్నతపాఠశాలలోని యాంధ్ర
పండితులుకూడ మాకు సాహాయ్యమందిచ్చిరి. వాటికందఱికిని, ముఖ్యముగా
పరాయితం కృష్ణమూర్తి, శ్రీ టి. వేంక టేశ్వరశర్మ, శ్రీ మూలంపల్లి చంద్ర శేఖక
శ్రీ |
శర్మగార్లకును, మా కృతజ్ఞతలు.
కార్యవిధానము
మొట్టమొదటనే యీ సంశోధిత ముద్రణనిర్మాణ కార్యమున పూనాయందలి
భండార్కరు ప్రాచ్యపరిశోధన సం వారి సంస్కృతమహాభారత సంశోధిత ముద్రణము
నాదర్శముగా గ్రహించవలెనని ని యించితిమి. భండార్కరు ప్రాచ్యపరిశోధన సంస్థ
నా రవలంబించిన శాస్త్రీయ విధా ముల లెస్సగా నెఱుంగుటకై 1989వ సంవత్సరమున
శ్రీమాన్ చెలమచర్ల రంగాచార్యులు గారిని విశ్వవిద్యాలయమువారు పూనా నగరము
నకుఁ బంపియుండిరి. వారాసంస్థ యందలి మహాభారత శాఖ కధ్యములైన శ్రీ డా. పి.
యన్. వైద్యగారియొద్ద శిక్షణము పొందివచ్చిరి,
కార్య దశలు
1. మొదట నాంధ్రమహాభారతమునకు సంబంధించిన తాళ పత్రపతుల కొఱకును,
ప్రాచీన ముద్రితపతులకొఱకును ముద్రితవిజ్ఞప్తులు పంపియుంటిమి. ఇచ్చట మాకు
మొట్టమొదటి తాళపత్ర ప్రతినిచ్చిన వారిని మాత్రమే పేర్కొందును వారు ప్ర
శము ఓరుగల్లుకళాశాలలో నాంధ్రోపన్యాసకులుగానున్న శ్రీ వి. నరసింహా రె
గారు. వారిచ్చిన తాళ పత్రప్రతిలో ఉద్యోగపర్వమొక్కటి మాత్రమే యున్న.
ఇతరములైన విరాళములును, గ్రంథదానములును అనుబంధమున వివరింపఁబడును.
2. తాళపత్రప్రతుల పంచయములున్న కొన్ని సంస్థల వారు తమయొద్దనున్న ప్రతులను
బయటివారికీయ సంగీకరింపరు కావున నట్టిచోట్లకు ప్రతులవర్ణనాత్మక పట్టికలను
సిద్ధముచేయుటకై కొందఱిని ఒంపియుంటిమి. మాయధీనముననున్న తాళపత్ర
ప్రతులకుఁగూడ నట్టివర్ణనాత్మక పట్టికలను సిద్ధము చేయించితిమి.
3. దర్శనమాత్రముననే యేపర్వపుఁ బ్రతులెచ్చటనున్నవో వానిస్థితియెట్లున్నదో తెలిసి
కొనుటకనువుగాఁ దార పత్రపతుల పర్వాను గుణానుక్రమణికలను సిద్ధముచేయించి
181<noinclude><references/></noinclude>
54vfppw4tfnwgqkcx7c9wdtlj83k0v5
పుట:భారతము-పీఠికలు.pdf/106
104
172740
488715
2025-06-11T05:00:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తిమి. ఉన్న చోట కాలమును ఇండియన్ ఎఫిమెరిస్ సాహాయ్యమునఁ బరిశీలించి నిర్ణయించితిమి 4. ఆంధ్రదేశమందున్న తెలంగాణము, రాయలసీమ, తీరమండలములు అను మూడు సాంస్కృతిక ప్రాంతములకును దగిన...'
488715
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తిమి. ఉన్న చోట కాలమును ఇండియన్ ఎఫిమెరిస్ సాహాయ్యమునఁ బరిశీలించి
నిర్ణయించితిమి
4. ఆంధ్రదేశమందున్న తెలంగాణము, రాయలసీమ, తీరమండలములు అను మూడు
సాంస్కృతిక ప్రాంతములకును దగిన ప్రాతినిధ్య మొసంగు నుద్దేశముతోఁ దాళ పత్ర
ప్రతుల నన్నింటిని బృధక్కరించితిమి. ఈపనిచేయుట యంతసులభమైనదిశాదు.
6. పై విధముగాఁ దాళపత్ర ప్రతులను సిద్ధముచేసి
వచ్చువాని నెన్నియుంటిమి. కాలము, లేఖక
దగిన సుస్థితి అనువిషయములను వాని నెన్నిక
యుంటిమి.
యందుండి
సరిచూచుటకుఁ జనికి
ప్రమాత రాహిత్యము, చదువుటకుఁ
చేయుటలో దృష్టియందుంచుకొని
6. సంపాదించిన విశ్వాంసుల ప్రామాణికత్వమును బురస్కరించుకొని కొన్ని ముద్రిత
ప్రతులనుగూడ విమర్శన పాఠిన సామగ్రిలోఁ జేర్చియుంటిమి.
మహాభారత లక్ష్యములను సేకరించుట
సం
ఛందోవ్యాకరణ గ్రంథములందును నిఘంటువు అందున ఉద్ధృతములైయుండిన
మహాభారత లక్ష్యములను సేకరించుటకు 1982 న సంవత్సరము నుండియుఁ బ్రయ
త్నము చేయుచునే యుంటిమి. గ్రాంథికాంధ్రభాషకు మహాభారతమెట్లు మూలాధార
భూతమో ముందే తెల్పియుంటిమి. వ్యాకరణచ్ఛందోనిఘంటు గ్రంథముల రచయితలు
మహాభారతమునుండి అత్యముల నుద్ధరించుచుండుట పర్వసాధారణము. ఆయుద్ధరణ
ములు ప్రాచీనకాలమున మహాభారతమునందలి పాఠములెట్టులుండెనో విన్న ముచేయం
జాలును. కొన్ని వ్యాకరణచ్ఛందోగ్రంథములు ముద్రితములైన ముదణ
దర్భమున వాధునిక విద్యాంసులు వానిని తమకుఁదోఁచినట్లు పరిష్కరం యుండిరి.
వారు తమక ఖిమాన పాత్రములైన సారస్వతసిద్ధాంతముల నమసరించి వానిలోని పాఠ
ములను మార్చియుండి రేమోయను ననుమానముకలరు అందుచే నీఛందో వ్యాకరణ
గ్రంథముఖ పారిశుద్ధ్యము సందేహాస్పదమని కొందఱి యభిప్రాయము. వారియభిప్రా
యము ననుసరించి వానికి మూలములైన తాళపత్రప్రతులనే మనము పరిశీలించవలసి
యున్నది. అనఁగా నాలక్షణ గ్రంథములన్నింటికిని సంశోధిత ప్రతులను సిద్ధము చేయవ
నన్నమాట, ఆదియంత సులభముగ ఉపయోగకరముగను గానిపించక పోవుటచే మేము
ముద్రితములైన అడణగ్రంథములనుండియే మహాభారతోద్ధరణములను సేకరించి
యుంటిమి.
ఈక్రింది ఛందోవ్యాకరణాది గ్రంథములనుండి మేము మహాభారతోద్ధరణము
ఆను సేకరించియుంటిమి.
ఛందోగ్రంథములు
1. అప్పకవీయము, 2. ఆనందరంగళాట్భందము, 8. కవిసంజీవని. 4. కవిసం
శయ విచ్ఛేదము, 5. సర్వలక్షణసార సంగ్రహము. 6 ఆంధ్రప్రయోగ ర్నకరము
182<noinclude><references/></noinclude>
i5tibh4jrayhedk0u1qou92zd8jsqa4
పుట:భారతము-పీఠికలు.pdf/107
104
172741
488716
2025-06-11T05:00:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '7. ఛంతము. 8. పర్వలక్షణసారము, 9. పరసాంధ్రవృత్త రత్నాకరము. 10. లక్షణ దీపిక, 11, వీరభూపాలీయము. 12. శకటరేఫనిర్ణయము. 13. ద్విరేఫనర్ణదర్పణము. ఇంకను మఱికొన్ని ఛందోగ్రంథములున్నట్లు తెలియవచ్చి...'
488716
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>7. ఛంతము. 8. పర్వలక్షణసారము, 9. పరసాంధ్రవృత్త రత్నాకరము. 10. లక్షణ
దీపిక, 11, వీరభూపాలీయము. 12. శకటరేఫనిర్ణయము. 13. ద్విరేఫనర్ణదర్పణము.
ఇంకను మఱికొన్ని ఛందోగ్రంథములున్నట్లు తెలియవచ్చినది. కాని అయ్యవి మాకు
లభింపలేదు.
వ్యాకరణ గ్రంథములు
1. గుప్తార్థప్రణాళిక. 2. ప్రౌఢ వ్యాకరణము.
ఆంధ్రభాషానుశాసనము.
4. ఆంధ్రవ్యాకరణ సంహిళా పర్వస్వము. 5. చాలక విశరణ్యము. 8. అహోబల పండి
తీయము, ఆంధ్ర కౌముదిలోఁగూడ మహాకారణోద్ధరణములు కలవని తెలియవచ్చినది.
కాని దానిని సేకరింపఁజాః పోయితిమి.
నిఘంటువులు
1. సి. పి. బ్రౌమదొరవారి ఆంధ్రాంగ్ల నిఘంటువు
3. సూర్యరాయాంధ్ర నిఘంటువు.
సంకలన గ్రంథము లు
2. శబ్దరత్నాకరము,
శ. 16వ శతాబ్ది పూర్వార్థమున నివసించిన మడికిసింగనక విచే సంకలితమైన
సక అనీతి సమ్మత మొక్కటిమాత్రమే మాకులభించినది. పెడపాటి జగన్నాథకవిచే సంక
తితమైన ప్రబంధరత్నాకరము, ప్రబంధమణిభూషణము, ఆంధ్రసాహిత్య పరిషత్ప
కలో ప్రచురింపఁబడిన ఉదాహరణ పద్యములు మాకు అభింపలేదు.
వ్యాఖ్యానములు
ఇదివఱకుఁ బేర్కొనఁబడిన 1. భారతకూలంకషను, 2 భారతసంజీవనిని మేము
అభ్యమైనంతవఱకు వినియోగించు కొంటిమి.
డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణగారి ఆశీస్సులు
ఈప్రణాళిక అభ్యుదయమునకు దోహదమొసంగిన అదృష్టకర సన్నివేశములలో
థూతపూర్వ భారత రాష్ట్రపతులైన శ్రీ డా. సర్వేపల్లి రాజాకృష్ణయ్యగారి యాళీ
స్సుల నందుకోవఁజాలుట అగ్రగణ్యమైనది. 1288వ సంవత్సరపు వేసంగిలో శ్రీకారు
సికింద్రాబాదుఢండలి రాష్ట్రపతి భవనమున విడిసియుండిది. 1963 ఆగస్టు 4వ తేదీని
శ్రీవారు శ్రీ కె. అక్ష్మీరంజనంగారికిని, శ్రీమాన్ శ్రీరంగాచార్యు గారికిని దర్శన
మొసంగ సంగీకరించిరి. తరువాత జారీప్రణాళికను గూర్చి సంపూర్ణముగా విని దాని
ఆరంభోత్సవమునకు సూచనగా పుస్తరమున నన్నయకట్టు రచించిన 'శ్రీవాణీ గిరి
జాశ్చిరాయే వ్యాళీ శ్లోకమును తమ స్వహస్తములతో లిఖించియుండిరి
188<noinclude><references/></noinclude>
9u6aazxzpnwi2easgojde68mkypptmy
పుట:భారతము-పీఠికలు.pdf/108
104
172742
488717
2025-06-11T05:00:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '} ఆదర్శ సంపాద న ము విమర్శనసాధన సామగ్రిసంశను నిర్ణయించుకొన్న పిమ్మట నాదిపర్వము నందలి స్వల్పశాగము నాదర్శముగా సంపాదింప నారంభించితిమి. మేమాదిపర్వమునందలి ప్రస్తాపనను ఉదంకో...'
488717
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>}
ఆదర్శ సంపాద న ము
విమర్శనసాధన సామగ్రిసంశను నిర్ణయించుకొన్న పిమ్మట నాదిపర్వము నందలి
స్వల్పశాగము నాదర్శముగా సంపాదింప నారంభించితిమి. మేమాదిపర్వమునందలి
ప్రస్తాపనను ఉదంకోపాఖ్యానమును సంశోధన పూర్వకముగా సంపాదించి యాశాగము
నాంధ్ర దేశమునందతి ప్రసిద్ధ విద్వాంసులు పలువురికి పంపియుంటిమి. వారందఱును
అనుకూలములైన యభిప్రాయము లొసంగుటయేకాక కొన్ని యమూల్యములైన
సూచనలుకూడ కావించిరి. తరువాత కొనసాగించిన పంపాదనకార్యమున మేము
వానీ నన్నింటిని దృష్టిలో నుంచుకొని యుంటిమి. సామాన్య వ్యాకరణచ్ఛందోనియమ
ముల శ్రమగుణముగా నున్నప్పుడు కాళపత్ర ప్రతులయందలి పాఠములకే ప్రాధాన్య
మొసంగ వలయుననియు, వావిళ్ళప్రతిలోని పాఠమునకంటే భిన్నమైన పాఠముమ
గ్రహించినప్పుడు దానికాధారమైన ప్రతియేదో సూచింపవలెననియు వారు కావించిన
సూచనలలో ముఖ్యములైనవి.
తాళపత్ర ప్రతులతో సరిచూచుట
పని
వావిళ్ళ ప్రతి పాఠములను తాళ పత్రప్రతుల పాఠములతో సరిచూచు
యతివిస్తృతమై దీర్ఘకాలము కొనసాగెను. తొలుఁ దొల్త నా పని నాంధ్రశాఖ
యందలి యుపన్యాసకులే చేసియుండిరి. కాని యట్లు చేసినచో శాశపత్ర ప్రతులను
సరిచూచు పనికి చాలకాలము పట్టునని తెలియవచ్చెను. అందుచే 1966-66
సంవత్సరమున నా పని నిర్వహించుటకు సుమారు పది మంది పరిశీలకులు నియమింపఁ
డి. అందువలన పని తొందరగానే సాగెను గాని కొందఱు పరిశీలకులా పనికి సరి
క్రొత్త వారగుటచేఁ గొంత పునః పరిశీలనము కావలసివచ్చెను. ఈ విధముగా నాది
పర్వమునకు సంబంధించిన పనినంతను బునఃపరిశీలనముచే సంతృప్తీకరము కావించితిమి.
తరువాత తంజావూరు సరస్వతీ మహలు లోని ముఖ్య తాళపత్ర ప్రతులను సరిచూచు
టకై కొందఱు పండితుల నచ్చటికి పంపియుండిమీ. ఆంధ్ర విశ్వవిద్యాలయమునందలి
తాళపత్రప్రతులను శ్రీ పండిత కొమ్మనమంచి జోగయ్యశర్మగారు మా కొఱకై
మా
పరిశీలించి యుండిరి. పిమ్మట ఆంధ్ర శ్రీ వేంక టేశ్వర విశ్వవిద్యాలయముల వారు
మాకు తడవకు రెండేసి కాశపత్ర ప్రతుల వంతునఁ బంపుటకు సమ్మతించిరి. అందుచే
నా ప్రతులను స్థానికముగనే పరిశీలించుట కవకాశము లభించెను. మదరాసున ప్రాచ్య
లిఖిత పత్ర గ్రంధాలయము, అడయారు దివ్యజ్ఞాన సమితి గ్రంథాలయము అను రెండు
కేంద్రములలో పరిశీలన కార్యము జరుగుట కేర్పాట్లు కావించితిమి అనుభవశాలు
లైన విద్వాంసులు శ్రీ బులుసు వెంకట రమణయ్యగారు కొంతకాలము మా కొఱకు
పరిశీలన కార్యమును నిర్వహించి యుండిరి. ఇప్పుడా పనిని స్థానిక కళాశాలలో నుప
న్యాసకులుగా నున్న శ్రీ కె. సూర్యనారాయణగారు చేయుచున్నారు. శ్రీ బ్రౌను
దొరగారి కాగితపు లిఖితప్రతులు మదరాసునందలి ప్రభుత్వ ప్రాచ్య లిఖితపుస్తక
కాండగారమున నున్న సంగతి యిదివఱకే తెల్పియుంటిమి. కాకినాడయందలి ఆంధ్ర
సాహిత్యపరిషత్తు వారును. రాజమహేంద్రవరము నందలి గౌతమీ గ్రంథాలయము
వారును. హైదరాబాదు నందలి ఆంధ్రసారస్వత పరిషల్లక్ష్మణరాయ పరిశోధక
184<noinclude><references/></noinclude>
06dnncb04kdou3kscvooerei2j6e403
పుట:భారతము-పీఠికలు.pdf/109
104
172743
488718
2025-06-11T05:01:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మండలులవారును దమయొద్ద మన్న తాళపత్ర ప్రతుల నెరవిచ్చుట కంగీకరించి యుండుటచే వానిని బరిశీలించు పనియంతయు మా విశ్వవిద్యాలయము వందే జరిగి యుండెను. మాయొద్దనే ఎం. ఏ చదివి యాపరీక్ష...'
488718
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మండలులవారును దమయొద్ద మన్న తాళపత్ర ప్రతుల నెరవిచ్చుట కంగీకరించి
యుండుటచే వానిని బరిశీలించు పనియంతయు మా విశ్వవిద్యాలయము వందే జరిగి
యుండెను.
మాయొద్దనే ఎం. ఏ చదివి యాపరీక్షలో నుత్తీర్ణులైన కుమారి యం దీనావతి,
బి. జ్యోతిర్మయి. ఐ. కాంతలక్ష్మి. డి. విద్యేశ్వరి అను పూర్వవిద్యార్థినులు స్థిరముగా
నుండి నిపుణముగాఁ దాళపత్ర ప్రతులను పరిమాచియుండిరని చెప్పుట కెంతయు సంత
నించుచున్నాము వారిలో కుమారి మానాప్రెగడ దీనావతి సుమారై దేండ్లనుండి మాతో
యవిచ్ఛిన్నముగా పనిచేయుచుండుట చేఁ దాళ పత్రముల విషయమునఁ గొంత ప్రామాణిక
పరిజ్ఞానము సంపాదింపఁజాలినది.
తాళపత్ర ప్రతులను సరిచూచుటలో మేము కండార్కరు పరిశోధన సంస్థవారి
విధానమునే యవలంబించితిమి సరిచూచుటకుపయుక్తములగు పత్రములు ప్రత్యేక
ముగా సిద్ధముచేయఁబడినవి. పద్యగద్యము లండొక్కొక్క పంక్తి (పాదమున)
కొక్కొక్కపత్ర ముపయోగింపఁబడినది ప్రతి పత్రమునకును మొదట తాళపత్ర
ప్రతులందలియు ప్రాచీన ముద్రిత ప్రతులంచలియుఁ బారములు నిలువుగా నొకదాని
తరువాత నొకటి చొప్పున నియఁబడినవి. ప్రతి శాళపత్ర ప్రతికిని, ముద్రిత ప్రతికిని
నొక్కొక్క యక్షరసంజ్ఞ నొసంగియుంటిమి. సంజ్ఞలతోఁ గూడిన విమర్శపాధన
సామగ్రి వివరములు వేఱుగా నొసంగఁబడినవి.
సంపాదన కార్యమున నవలంబింపఁబడిన సూత్రములు పూర్వపు విద్వాంసులు
మహాభారత విషయమున నొనర్చిన సేవను నిరసించుటకుఁ గాని యందలి లోపములను
వెల్లడించుటకుఁ గాని మేమీ సంశోధిత ముద్రణ కార్యము నారంభించి యుండలేదు.
ఆమహనీయులు మహాభారతమునకుఁ జేసిన సేవ బాలమహ త్తరమైనది పూర్వవిద్వాంసు
లొనర్చిన యాసేవను యధాశక్తిగాఁ బూరింపయత్నించుట మాత్రమే మా యుద్దేశము
మఱియు శాస్త్రీయపాఠవిమర్శన సిద్ధాంతముల నాంధ్రమహాభారత ముద్రణము విష
యమున సమన్వయింపవలెననియు మేము భావించితిమి. భారతదేశము నందలి
ప్రాంతీయ భాష లన్నిటిలోఁగల భారతములం దాంధ్రమహాభారతము గౌరవస్థానము
నాక్రమించునని డా. సుక్తంకరుగారు తెల్పియున్నారు అసంఖ్యాకములైన
వ్యాఖ్యలు కాక సాక్ష్యములుగను సహాయములుగను, పదకొండవ శతాబ్దిలోని యీ
క్రింది మూఁడు గ్రంథములును లభించుచున్నవి. 1. జవానీయుల భారతము,
2. ఆంధ్రకవి నన్నయభట్టకృతమైన ఆంధ్రభారతము. 3. కాశ్మీరకవి పుంగవుఁడైన
జేమేంద్రుని భారతమంబరి (క్రీ. శ. 1050) ; నన్నయభట్టు తన కావ్యమున తాను
జూచిన సంస్కృత భారతమునందలి ప్రతి పర్వములోఁ గల శ్లోకముల సంఖ్య నొసంగు
పర్వసంగ్రహమును సరిగా ననువదించి యుండుటచే నతని గ్రంధము పదకొండవ శతాబ్ది
యందలి దాక్షిణాత్యముద్రణము యొక్క ముఖ్యముగా తెలుఁగు ముద్రణము
యొక్క - పరిస్థితి నెఱుంగుట కెంతో సహకారిగా నుండఁగలదు. ఆంధ్రాను వాదమే
కాక యింకను దేశ భాషలలో చేయఁబడిన భారతాను వాదము లున్నవి కాని వానిలో
పెక్కు తరువాతి కాలమునకు చెందినట్టివి. అదియును గాక అవి అతిస్వతంత్రము
లగుటచే మహాభారత గ్రంథ పునర్నిర్మాణమున కంతగా నుపయోగపడఁజాలవు.
185<noinclude><references/></noinclude>
lyy1ey51uv1rpyb1ftza1cyv83vjm0p
పుట:భారతము-పీఠికలు.pdf/110
104
172744
488719
2025-06-11T05:05:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఇంతకుపూర్వము తెలుఁగు కతము మేమిప్పుడు చేయుచున్నట్లుగా సవిమర్శ మైన పరిశీవమునకు గురిచేయఁబడక పోవుటయే. మేమీపంశోధిత ముద్రణము నారం భించుటకు సమర్థనము:. ఇతరులు కొందటిట్లుచేసిర...'
488719
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఇంతకుపూర్వము తెలుఁగు కతము మేమిప్పుడు చేయుచున్నట్లుగా సవిమర్శ
మైన పరిశీవమునకు గురిచేయఁబడక పోవుటయే. మేమీపంశోధిత ముద్రణము నారం
భించుటకు సమర్థనము:. ఇతరులు కొందటిట్లుచేసిరి గాని మిక్కిలి స్వల్ప పరిమాణములో
సౌహరించియుండిరి, మేమొపర్చిన సంశోధనమున వసాధారణ విషయములంతగాఁ గనఁ
బడకపోయినను మత్సాహకశములైన కొన్ని ఫలితములు లభించినవి.
ఆదివఱకు తెల్పినట్లు ఆంధ్రమహాభారత సమష్యలకును సంస్కృత మహాభారత
సమస్య కుమ చాల భేదముకలదు. మేమే ప్రతియందలి పాఠములనుగాని సమర్థించుటకో,
నితసించుటకో పూనికొనియుండలేదు. మాకులత్యములైన విస్తృతములైన యాధార
ములను దృష్టియందుంచుకొని ప్రతిపాఠమును గాఢముగా పరిశీలించియుంటిమి. మేము
ప్రధానముగా గ్రహించిన వావిళ్ళప్రతియందని పాఠము పరీక్షకునిలిచినచో దానినే
ధైర్యముగా నుంచి వేసితిమి. భిత ప్రతులు కాని యితరముద్రణములు కాని అంతకంటె
నుత్తమమైన పాఠము నొసంగియుండినచో నున్నదానిని మార్చుటకు యర్నించితిమి.
ఉచిత మైనపాఠ మేదియని విర్ణయించునపుడు సంస్కృత మూలముమగూడ
పరిశీలించి
యుంటిమి. ఆవసరమైనచోట్ల ఆధ్యాయపర్వశ్లోక సంఖ్యలతోఁగూఢ మూల భాగముల
నొసంగియుంటిమి. ప్రస్తుతము ప్రచారములోనున్న వ్యాకరణ సూత్రములను దృష్టిలో
మంచుకొన్నను ధారతమున తలి పొరములు జాతా వ్యాకరణమునకో, మఱి యేన్యాక
రణగ్రంథమునకో అనుగుణముగా మండునట్లు ప్రయత్నముమాత్రము చేయలేదు. పాఠ
భేదములున్నచోట్ల నెల్ల పాఠకులు తమకువచ్చిన పాఠములను స్వేచ్ఛగా గ్రహించుటక
వీలుగా అథ్యములై వ పొఠవిశేషములన్నియు సౌపంగియుంటిమి. అన్ని పరిస్థితులలోను
వ్రాతప్రతుల పాఠములకు తగిన ప్రాముఖ్యము నొసంగియుంటిమి.
విమర్శన -సాధన సామగ్రి
-
మేమాదిపర్వము విషయమున గ్రహించిన విమర్శన సాధన సామగ్రి యిట సంగ్ర
హముగా వర్ణింపఁబడుచున్నది. మేమిచ్చిన తెలుఁగు అక్షరములు ఒక్కొక్క వ్రాతప్రతి
కొసంగఁబడిన పంజ్ఞలు. సంఖ్యలు మారిజిస్టర్లలోని క్రమసంఖ్యను సూచించును. ఉ. వి.
అనగా ఉస్మానియా విశ్వవిద్యాలయము. మా వ్రాతప్రతులన్నియు కాశ పత్రప్రతులే.
ఉ. వి అని సూచింపఁబడిన కాళపత్రప్రతులలో ఈక్రింది వానిని మేము పాఠములను
సరిచూచుటకు వినియోగించియుంటిమి.
ఆరు 409
1. అ.ఉ.వి. సంఖ్య 5. ఇందు ఆదిశశా- విరాటపర్వములు సంపూర్ణముగమ, మద్యో
పర్వము నాల్గవ ఆశ్వాపమునందు 375 గద్యపద్యములును కలవు.
పత్రములున్నవి పరిమాణము 18న్నర ఎన్నర". అచ్చటచ్చట కొఱఁదిగా
పాడయినను స్థితి బాగుగామన్నది. బహుళ 200 ఏండ్లకు పూర్వముదికావచ్చును.
నిజామాళాదు మండలమునందలి దోమకొండ గ్రామ నుండి గ్రహింపఁబడినది.
దీనివి శ్రీ
అ. రాజేశ్వరశర్మగారు బహూకరించిరి.
2. ఆ.ఉ.వి. సంఖ్య 7 ఆదిసభాపత్వములు పూర్తిగనున్నవి. పరిమాణము 17" X1న్నక
310 కమ్మలు. కొద్దిగా శిథిలమైనము ప్రతి మంచిస్థితిలోనున్నది. వ్రాశచక్కనిది.
196<noinclude><references/></noinclude>
gbop0w5q7t3joi9sl7go3f55zq7tvww
పుట:భారతము-పీఠికలు.pdf/111
104
172745
488720
2025-06-11T05:06:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '(శ్రీ) యం. వీరేశలింగంగారు బహుమతిగా నొసంగిరి తెలంగాణము నుండి నచ్చిన ప్రతియై యుండనోపు. శే. ఇ.ఉని సంఖ్య 19. ఆదిపర్వము. అసంపూర్ణము 4వ ఆశ్వాసముపఱకు పూర్తిగను, 5ప ఆశ్వాసములోని కొంతభా...'
488720
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>(శ్రీ) యం. వీరేశలింగంగారు బహుమతిగా నొసంగిరి తెలంగాణము నుండి
నచ్చిన ప్రతియై యుండనోపు.
శే. ఇ.ఉని సంఖ్య 19. ఆదిపర్వము. అసంపూర్ణము 4వ ఆశ్వాసముపఱకు పూర్తిగను,
5ప ఆశ్వాసములోని కొంతభాగమును గలదు. పరిమాణము 161 Xన్నర".
110 కమ్మలు ప్రతిప్రానది. శిథిలము వ్రాతచక్కనిది. గద్వాల ప్రాంతము.
'పాయక 'పొక శాసనికీ' (1_1_25) అను పద్యమిందులేదు.
4. ఈ.ఉ వి. సంఖ్య 32. ఆదిపర్వము పూర్తిగనున్నది. 273 శత్ములు. మంచిస్థితి 8 వ
ఆశ్వానము ప్రారంథమున తేదీ సంస్కృతమున గలదు. ఆంగీరస చైత్ర బ॥
చతుర్దశి వార మిందు చెప్పఁబడి యుండలేదు. మొదటిశమ్మపై మఱియొక తేది
ఆషాడ శు॥ త్రయోశశి (శుక్రవారము) అని కలదు. సింగ రార్యుని కోర్కెపై
వ్రాయఁబడినది.
8శి.
5. ఉ ఉవి. సంఖ 88. ఆది పర్వము పూర్తిగమన్నది. 137 కమ్మలు. ప్రతిమంచిస్థితిలో
నున్నది. దోణపర్వపు కమ్మలు కొన్ని గలవు కమ్మలతో 34,78,82, 83,84,89, 96
సంఖ్యలు అవి లేవు.
8. ఋ ఉ.వి సంఖ్య 62. ఆదిపర్వము అసంపూర్ణ ప్రతి 4వ కమ్మనుండి గలదు. పరిమా
ణము iā"X!న్నత" 178 కమ్మలు వ్రాశ్రమంచిది శివపురపు శ్రీశైలపతి
ఏలూరి వెంకయ్యనిమి త్తమువ్రాసెను. "ఎనమద వీరేశ్వరా నీవేకలవు" శ్రమ
రాంజా చెన్నమల్లి కేశ్వరా నీవేకలవు" అని గ్రంథారంద్రమునఁగలదు. తేదీ అంగీ
రప మార్గశీర్ష బ॥॥ దశమీ
||
ఆదివారము శ్రీ అమరేశం రాజేశ్వరశర్మగారు
మ
బహూకరించిరి.
వ
7. ఉ. ఉవి. సంఖ్య 74. ఆదిపర్వము అసమగ్రము అష్టమాశ్వాసములోని 144 న
పద్యముపఱకు గలదు. మంచిస్థితి, ఆంధ్రసాహిత్య పరిషత్తు కాశీవాడ.
8. ఎఓవి సంఖ్య 75 ఆదిపర్వము. సంపూర్ణము స్థితిమంచిది. పింగళినామ సంవత్సర
శ్రావణ శు॥ చతుర్దశి నామిందులేదు ఆంధ్రసాహిత్యపరిషత్తు కాకినాడ.
9. ఏ ఉ.వి. సంఖ్య 76, ఆది, సరా, అరణ్యపర్వములు కొన్ని భాగములు లేవు. విరాట
పర్వము 4 వ ఆశ్వాసమువఱకు కలదు. స్థితిమంచిది. వ్రాతలో తప్పులున్నవి.
శార్వరి వైశాఖ శు॥ విడియ శనివారం (6-5-1780) చింతలపూడి వారి
ప్రతిలో నున్న ప్రకారము వివ్పర్ల బలరాములు వ్రాసినది. ఆంధ్ర సాహిత్య పరి
షత్తు కాకినాడ.
10. ఐ.ఉ. వి. సంఖ్య 80. ఆదిపర్వము సమగ్రము పరిమాణము 17" x 1.3". 193
కమ్మలు. మంచిస్థితి. వ్రాయసగాని పేరు సంజీవకవి. ఈవిషయమొక పద్యములో
చెప్పఁబడినది. 'సాయక పాకశాసనికి' 1_1_26 అనుపద్యమిందుఁ గానరాదు.
అ.సా.ప కాకినాడ.
137<noinclude><references/></noinclude>
lo2kfdhdqtwjdaykj85kyh4rukh6849
పుట:భారతము-పీఠికలు.pdf/112
104
172746
488721
2025-06-11T05:06:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '11. ఒ ఉ.వి. సంఖ్య 21. ఆదిపర్వము సమగ్రము పరిమాణము 188 ×13 185 ఆకులు వ్రాత తీరంత శ్రేష్ఠముగా లేదు. ఆ సావ. కాకినాడ, 12. ఓ ఉ.వి. సంఖ్య 84. ఆదిపర్వము సమగ్రము పరిమాణము 175 180 కమ్ములు, వ్రాతచక్కనిది జయశ్...'
488721
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>11. ఒ ఉ.వి. సంఖ్య 21. ఆదిపర్వము సమగ్రము పరిమాణము 188 ×13 185 ఆకులు
వ్రాత తీరంత శ్రేష్ఠముగా లేదు. ఆ సావ. కాకినాడ,
12. ఓ ఉ.వి. సంఖ్య 84. ఆదిపర్వము సమగ్రము పరిమాణము 175 180
కమ్ములు, వ్రాతచక్కనిది జయశ్రావణము || దశమి శుక్రవారము (14_7_1654)
పులివేట తిమ్మప్ప ప్రతిననుసరించి వ్రాయఁబడినది. వ్రాయసగాని పేరేందుకాన
రాదు ఆ సాస, కాకినాడ.
12. ఔ.ఉ.వి సంఖ్య 93. ఆదిపర్వము సమగ్రము ప్రతిమంచిదే కాని చేతప్పులధికము.
వ్రాలు పెద్దవి చక్కనివి. కుంతిపురాగ్రహారమునందలి సుక్బారాయని కుమా
రుఁడు సీతారాముకిఁ జెందినది. (ఈకుంతిపురాగ్రహారము తూర్పు గోదావరి
మండలములోని పిఠాపురము కాఁదగునా? అచ్చట కుంతీమాధవుని ఆలయము
గలదు). అ. సా, కాకినాడ,
14. క ఉవి. సంఖ్య 99. ఆదిపర్వము సమగ్రము. ప్రతిమంచిస్థితిలో నున్నది. కమ్మ
కొక వైపు దిద్దుబాట్లు కలవు. వ్రాశ్రమంచిది. వికారి పుష్య శు॥ దశమి సోమ
వారము (17_1_1780) శాండి రామస్వామికి పాపయ్య యనునాతడు వ్రాసి
యిచ్చినది. ఆ సావ, కాకినాడ
15. చ ఉ.వి. సంఖ్య 110 ఆదిపర్వము సమగ్రము ప్రతిస్థితి మంచిది పరిమాణము
17" X 1న్నర". 189 కమ్మలు వాధూలస గోత్రుఁడు తణకల్లు స్తవ్యుఁడు
పైన పేరనంది వేంకటకృష్ణభట్టు తనయుఁడు శాస్కరప్ప వ్రాసినది. క్రోధన
పుష్య బ. చతుర్దశీ శనివారము (4_1_1746] ఆ సా ప. కాకినాడ,
16. ట.ఉ.వి. సంఖ్య 112. ఆదిపర్వము సమగ్రము ప్రతిమంచిస్థితిలో నున్నది
పరిమా
ణము 16' X 1న్నర" 248 కెమ్మలు, తనతప్పులను తమింపుఁడని వేడుకొనుచు
వ్రాయసగాఁడు వ్రాసిన పద్యముగలదు. గౌరవరము పోలమ రాజాది పర్వము
నేదోమాతృకనుండి పూర్తిగ వ్రాసికొనేను. నల మాఘ శు.సప్తమీళనివారము
[4-2-1197] (నట్టం సుబ్రహ్మణ్యముగారు ఆ. సా. ప. న కొసఁగినది )
17.త. ఉ. వి. సంఖ్య 18 ఆదిపర్వము అసమగ్రము సప్తమాశ్వాసమున 111 వ
పద్యము వఱకును గలదు స్థితి మంచిది. పరిమాణము 17 న్నర" x 1.2 "
285 కమ్మలు వ్యానమంచిది. వాయసగాఁడు మీనాక్షి సోమసు దరులను,
తన గురువు రామభద్రుని స్తుతించినాఁడు. నుదురుపాటి రామస్వామయ్యగారు
ఆ సా, ప. కొసఁగినది. దక్షిణ దేశమండలి ప్రతీకానోపు.
ప
18. ప ఉ.వి. సంఖ్య 126 ఆదిపర్వము అసమగ్రము అష్టమాశ్వాసము లోని 161 వ
పద్యము వఱకుఁ గలదు 107 కమ్మలు స్థితి మంచిది. ఇదియును దాని
వలె నుదురుపాటి రామస్వామయ్యగారు ఆ సా. ప. న కొసంగినదే గ్రంథా
రంథమున.
188<noinclude><references/></noinclude>
30t1665tljwrfcjz3xg7xosclfimc78
పుట:భారతము-పీఠికలు.pdf/113
104
172747
488722
2025-06-11T05:06:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'హరిదాసున్ వనవామన్ పరిచిత పరమోపవాసు థాసురహాసున్ నిరుపమ నిగమాఖ్యాసున్ విరచిత కాశీనివాసు వేదవ్యాసున్ అను వ్రాయని గాని పద్యము బమ్మెర పోతనామాత్యుని అంత్యానుప్రాసము లను జ జ...'
488722
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>హరిదాసున్ వనవామన్
పరిచిత పరమోపవాసు థాసురహాసున్
నిరుపమ నిగమాఖ్యాసున్
విరచిత కాశీనివాసు వేదవ్యాసున్
అను వ్రాయని గాని పద్యము బమ్మెర పోతనామాత్యుని అంత్యానుప్రాసము
లను జ
జ్ఞప్తికిఁ దెచ్చుచున్నది.
19 గ. ఉ.వి. సంఖ్య 143 ఆదిపర్వము సమగ్రము క్రిమీదష్ట మైనది కాని చదువుటకు
వీలగును పరిమాణము 17 న్నర" X13 105 కమ్మలు కార్వేటినగర
సంస్థానము నుండి జయంతి రామయ్య పంతులుగారు సంపాదించినది, అ.సా.వి.
కాకినాడ
.
20 జ. ఉ. వి. సంఖ్య 127. ఆదిపర్వము సమగ్రము స్థితిమంచిది. పరిమాణము
18" X 1న్నర" 150 కమ్మలు. శ్రీయుతులు నండూరి రామకృష్ణమాచార్యులు
గారు, టేకుమళ్ల కామేశ్వరరావుగారు చిత్తూరు మండలము నుండి సేకరించి
మహాభారత కార్యాలయము వారికి బహుమతిగా నొసంగినది. విశ్వావసు
ఆణి నేల 16 న దినము, (10-7-1845) క్రొత్తింటి నాథమునుల కుమారుఁడు
బంగారయ్య వ్రాసినది.
21..
"
21.డ ఉ. వి సంఖ్య 198 ఆదిపర్వము సమగ్రము మంచిస్థితి పరిమాణము
178" X 1న్నర" 168 కమ్మలు. ఇదియునుఁ లై దానివలనే శ్రీయుతులు
నండూరి రామకృష్ణమాచార్యులుగారు, టేకుమళ్ల
టేకుమళ్ల కామేశ్వరరావుగారు
చిత్తూరుమండలము నుండి సేకరించి మహాభారత సంస్థవారికి బహుమతిగా
జయసంవత్సర చైత్రశు॥ విదియా శనివారం (6_8_1714)
నొసంగినది
నాటికి బూసె దాసన్న కుమారుఁడు కొండన్న తుంకూరి నారాయణచెట్టి
కుమారుఁడైన వేంకటదాసు చెట్టికి వ్రాసియిచ్చినది.
22 ద. ఉ వి. సంఖ్య 200 ఆదిపర్వము సమగ్రము క్రిమిదష్టమైనను చదువుటకు వీలున్న
ప్రతి పరిమాణము 18” X 1.4" 195 కమ్మలు ఇదియును పై విధముగ మహా
భారత సంస్థకు చేకూరిన దే.
23. బ ఉవి. సంఖ్య 201 ఆదిపర్వము అసమగ్రము అష్టమాశ్వాసపు 214 న పద్యము
వఱకుఁ గలదు ప్రతిస్థితి మంచిదైనను కమ్మలు పెళు నెక్కినవి. పరిమాణము
17న్నర " X14". 215 కమ్మలు. ఇదియును పై విధముగ మహాభారత సంస్థకు
చేరినదే. (ఆదిపర్వ పరిష్కరణానంతరము తాళ పత్రప్రతులలోఁ గొన్నింటిని కాకి
నాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారికి పంపివేయుటచే, 32, 33, 74, 75, 78, 90,
99, 126 ప్రతుల విశేష వివరము లిచ్చుటకు వీలు లేక పోయినది.)
139<noinclude><references/></noinclude>
folqnamqe1s7m8hyzh0ls64zxa42t7p
పుట:భారతము-పీఠికలు.pdf/114
104
172748
488723
2025-06-11T05:07:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మా దగ్గర నున్న తాళపత్ర ప్రతులు కొన్ని మిక్కిలి ప్రాచీనము లైనవి. ఉ. వి. సంఖ్య 95 32 199 110 76 14_7-1654 6_8_1714 4-1-1746 6_5_1780 24. ఖ. 532/S. ఉస్మానియా విశ్వవిద్యాలయము లోని సంస్కృత అకాడమీ వారివి. (ప్రస్తుతము విశ...'
488723
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మా దగ్గర నున్న తాళపత్ర ప్రతులు కొన్ని మిక్కిలి ప్రాచీనము లైనవి.
ఉ. వి. సంఖ్య 95
32
199
110
76
14_7-1654
6_8_1714
4-1-1746
6_5_1780
24. ఖ. 532/S. ఉస్మానియా విశ్వవిద్యాలయము లోని సంస్కృత అకాడమీ వారివి.
(ప్రస్తుతము విశ్వవిద్యాలయ గ్రంథాలయము నందున్నవి.) అది. సభా అరణ్య
పర్వములు. ఏ కొలని ఆకులో తప్ప అది, సభాపత్వములు పూర్తిగను,
ఆశణ్యపర్వము 4 వ ఆశ్వాసము పఱకుమ గలవు. పరిమాణము 18" X 1న్నత'
802 కమ్మలు. శోభకృన్నామ సంవత్సర భాద్రపథ ఐ॥ శుక్రవారము నాటికి
గజe అచ్చన్న తమ్ముడైన లక్ష్మీనరసునకు వలవాయి చెల్లయ వ్రాసియిచ్చినది.
*ఈ తేది 1723. 1782, 1842 సంవత్సరములతో సంవదించుచున్నము 1782 సంవ
వ్సరమే ప్రతి లేఖనపు తేదీగా గ్రహింపఁబడినది.
మహారాజ
26. న. ఆంధ్ర విశ్వవిద్యాలయము వాల్తేకు సంఖ్య 354 అరి, అరణ్య, మహాప్రస్థాన,
స్వర్గారోహణ పర్వములు సమగ్రములు. 428 కమ్మలు 12780 గ్రంథములు
(32 అక్షరము లోక గ్రంథము) వ్రాథచక్కనిరి కుదురై పరి
రాజశ్రీ సీతారామచంద్రకంగారావు బహద్దరుగారికి వెల్లా అచ్చి అప్పయ్య
దాఖలుచేసినది. వ్రాయున్నాడు తేదీ సూపుట లేదు. పండిత
కొమ్మన మంచి జోగయ్య శర్మగారుపాఠ భేదములు గుర్తించి యిచ్చిలి.)
26. మ. ఆంధ్ర విశ్వవిద్యాలయము. T. 1111/N-18-1. ఆదిపర్వము, అసమగ్రము
అష్టమాశ్వాసములో 197 వ పద్యము వఱకే కలదు. ప్రాతప్రతి శిథిలము,
వ్రాత చక్కనది. 45X14 సి యం. 178 కమ్మలు. 4984 గ్రంథములు. పండిత
కొన్మున మంచి జోగయ్య శర్మగారు పాఠభేదములు గుర్తించిరి.
.
27. య. అడయారు గ్రంథాలయము. సంఖ్య 74758 ఆదిపర్వము. సమగ్రము.
వ్రాతచక్కనిది. ప్రతి మంచి స్థితిలో నున్నది. శ్రీ కాళిదాసు సూర్యనారాయణ
గారు (మదరాసు) పాఠభేదములు గుర్తించిరి
28. ర. ఆశయారు గ్రంథాలయము. సంఖ్య. 75067. ఆదిపర్వము సమగ్రము మంచి స్థితి
కొఱ్ఱపాటి గంగరాజు వ్రాసినది. తేదీలు రెండు విధములుగా మన్నవి. మొదటిది
పరీధావి మార్గశిర ఖరి జయవారము. రెండవది. (అష్టమాశ్వాసము చివత)
పార్థివ పై శాఖ || తృతీయా శనివారము రెండవ తేది సంవత్సరము ననుసరించి
మొదటనే రావలసి యుండెను వ్రాయవకాడిట్లు ఇచ్చుటకు కారణము దురూ
వ్యాము శ్రీ కాళిదాసు సూర్యనారాయణగారు పాఠభేరములు గుర్తించిరి
29. గి. ముద్రిత ప్రతి ఆదిసభా పర్వములు రావుసాహెబు గిడుగు రామమూర్తి పంతులు
గారు గుర్తించిన పాఠములు గ్ని తంజావూరి సరస్వతీ మహాలు గ్రంథాలయ
ప్రతుల నుండి వారికొఱకు సేకరింపఁబడిన పాఠములు.
140<noinclude><references/></noinclude>
d26fml6c7y15fjd1ql1s8448ksssd3k
పుట:భారతము-పీఠికలు.pdf/115
104
172749
488724
2025-06-11T05:07:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '30. గ్ని వైదానివలెనే శ్రీ రామమూర్తి పంతులుగారు 1947 లో రామమూర్తి పంతులుగారు 1947 లో శ్రీ పరవస్తు చిన్న యసూరిగారిచే బ్రచురింపఁబడిన ప్రతినుండి సేకరించిన సేకరించిన పాఠములు (గి.గి,...'
488724
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>30. గ్ని వైదానివలెనే శ్రీ రామమూర్తి పంతులుగారు 1947 లో
రామమూర్తి పంతులుగారు 1947 లో శ్రీ పరవస్తు చిన్న
యసూరిగారిచే బ్రచురింపఁబడిన ప్రతినుండి సేకరించిన
సేకరించిన పాఠములు (గి.గి,
ప్రతుల విషయ మీ ఉపోద్ఘాతము వందు ముందే చెప్పఁబడినది.)
31 బ. ఇది మద్రాసు ప్రాచ్య లిఖితపుస్తకశాలలో నున్నది. బ్రౌనుదొరగా ఈ పరిష్క
రించి సిద్ధముచేసిన శాగితపుఁ బ్రతి పండిత బులుసు వేంకట రమణయ్యగారు
పాఠభేదములు గుర్తించిరి
22 వ. పై బ్రౌనుదొరగారి ప్రతిలో నున్న అన్యపారములు. ఇదిదోక వారిశర ప్రతులనుండి
గ్రహించిన పాఠములు పండితబులుసు వేంకట రమణయ్యగారు వారభేదములు
గుర్తించిరి. (బ్రౌనుదొరవారి ప్రతుల వివరములు వీరికలో నొసంగఁ బడినవి.)
౭౭ వా. మేము ప్రధానాభారముగా గ్రహించిన వావిళ్ళవారి ముద్రిత ప్రతి (Vulgate)
గిడుగు రామమూర్తి పంతులుగారు పాఠభేద పరిశీలనకు 1914 వావిళ్ళ ముద్రణ
మును గ్రహించిరట. డా. చిలుకూరి నారాయణరావుగారు సంస్కరించిన
నన్నయకృత మహాభారతాంతర్గతమగు గరుడోపాఖ్యానమునకుఁ గూడ ప్రాతి
వదిక వావిళ్ళ ముద్రణమే
వావిళ్ళ ముద్రణ యొక్క టే ఈమధ్య ధారాళముగా లభించుచున్నడి విద్వాం
సులు పెక్కుమంది వావిళ్ళ ముద్రణము పైనే దృష్టి వితిపిరనుట నిర్వివాదము
1950 సంవత్సరపు ముద్రణముమ, తరువాతి వావిళ్ళముద్రణమును మేము విని
.
24. మీ. రావుబహద్దరు ఇందుకూరి వీరేశలింగం పంతులుగారి చేతను, రాయదు మ
సరసయ్య శాస్త్రుల వారిచేతను పరిష్కరింపఁబడి, వేమూరి వేంకటకృ మ
చెట్టి అండ్ పన్సు వారిచే 190 లో ప్రకటితమైన ముద్రిత ప్రతి. మూఁడు ంపు
టములు. ఇది ఈనడుమనే మాకు చేరినది. దీనిని గూర్చి పూర్వమే వివరించితిమి.
25. v. అలూరి ఏకామ్రజోస్యుల వారిచే 1851వ సంవత్సరము ప్రాంతమున ప్రచురిత
మైన ముద్రిత ప్రతి. ఇండియాఆఫీసు లైబ్రరీ [లండను] మండి మాకుచేరిన
ఛాయాచిత్ర ప్రతి, అచ్చుతప్పు ఇచ్చటచ్చటఁగలవు ముద్రిత ప్రతిలో శకట
రేఫముము విధిగా పాటింపఁబడి యుండలేరు.
తికి ష. విశ్వవిద్యాలయోపాధ్యాయు లైన కరాలపాటి రంగయ్యగారిచే 1852 లో సంస్కరింపఁ
బడి ముద్రితమైన ప్రతి దీనిపరిష్కరణ పాండితీ స్ఫోరకముగా నున్నది. ఇది
ఏకామ్రజోస్యుల ప్రతికంటె శ్రేష్ఠమైనది.
37. స, పాఠనిర్ణయము చేయునపుడు మేము వావిళ్ల ముద్రణమునందలి అథోజ్ఞాపికలలోని
పాఠభేధములనుగూడఁ బరిశీలించి యుంటిమి, వావిళ్ళభారత పరిష్కర్తలు గ్రంథమున
వేఱుషాఠమును గ్రహించినవు దాము చూచిన యితర పాఠముల వధోజ్ఞాపికలలో
నొపంగియుండిరి.
141<noinclude><references/></noinclude>
om15cjtbghgiwn87ycgyzhrhk291y99
పుట:భారతము-పీఠికలు.pdf/116
104
172750
488725
2025-06-11T05:07:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''2 18.శ. ఇది సంశోధిత ముద్రణ సూత్రములకు సన్నిహితముగా నుండుటచేఁ గొండలు మిగి లిన వారికన్న దీనికధిక ప్రాధాన్యమొసంగుచున్నారు. ఇటీవల నిది సులముగా దొర కుటలేదు. 1 "ఆనందాను గ్రంథమాల" య...'
488725
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'2
18.శ. ఇది సంశోధిత ముద్రణ సూత్రములకు సన్నిహితముగా నుండుటచేఁ గొండలు మిగి
లిన వారికన్న దీనికధిక ప్రాధాన్యమొసంగుచున్నారు. ఇటీవల నిది సులముగా దొర
కుటలేదు.
1
"ఆనందాను గ్రంథమాల" యనెడు శీర్షికతో మహాభారత, భాగవతాది పూర్వ
కవి ప్రణీత గ్రంథములు కొన్ని వెలువడినవి. ఈ గ్రంధమాలాధికారులు మొదట
వేమూరి వేంకటకృష్ణమచెట్టి, ఏ కన్ననెట్టిగార్లు తరువాత రామాఅండ్ కంపెనీ
(ఏలూరు) వారు. ఆనందము ప్రణమణను గూర్చి యిదివఱకు నుడువఁబడినది
39. v. 4 ఆనంద ముద్రణమునందలి ఆధోజ్ఞాపికల లోని పాఠభేదములు వావిళ్ళ ముద్రణము
లోని పాఠాంతరముల కిచ్చినట్లుగనే దీనికి నొక సంకేతాక్షరము నొసంగితిమి.
ఇతరాధార గ్రంథములు ఇతరాధారముల నుండియు సహాయ గ్రంధముల నుండియుఁ
గూడఁ మేము పాఠాంతరములను గ్రహించినట్లు చెప్పియుంటిమి
వారి నిచ్చట
నిచ్చుచున్నాము.
ఆ క…1. క్రీ శ. 1856 లో రచితమైన లక్షణ (ఛందో) గ్రంధము కాకునూరి అప్పకవి దీనికి
కర్త, లక్షణ గ్రంధములలోనిది బహుళ ప్రచారము గలది యగుటయే గాక వివాద
గ్రస్తమైనది కూడను. ఆంధ్రశబ్ద చింతామణియను వ్యాకరణ గ్రంధమునకు పద్య
గద్యరూపమగు వ్యాఖ్యాన గ్రంధమైనను, అప్పకవి దీనిని ప్రధానముగా నొక ప్రామా
ణికచ్ఛందో గ్రంథముగాఁ బరిణమింపఁ జేసినాఁడు ఛందో విషయములకు లక్ష్యము
లొసంగుటకై అప్పకవి ఆంధ్రమహాభారతమండలి సన్యములెన్నో యిందుద్ధరించి
యున్నాఁడు
ఆనం. 2. ఆనందరంగ రాట్ఛందము. క్రీ.శ. 1750 ప్రాంతమున కస్తూరిరంగ కవిచే రచింపఁ
బడినది. ఆనాఁడు దక్షిణభారతమున ఫ్రెంచి రాజకీయవేత్తగా పేరొందిన డూప్లే
యను కొరయొద్ద దుబాసిగా పనిచేసిన ఆనందరంగ పిళ్ళకిది యంకితము చేయఁబడినది.
డూప్లే ననుకాలికులు పెక్కండ్రను రంగకవి తన అవతారికలో బేర్కొనియున్నాఁడు.
తనకు ముందు వెలసిన లక్షణవేత్తలను, వారి లక్షణ గ్రంధములను పేర్కొనియు
నితఁడేలకో అప్పకవి నామమును విస్మరించియున్నాఁడు
రంగకవి పేర్కొనిన
C
గ్రంధములు కొన్ని నేఁడు నామమాత్రావశిష్ఠములు సాంబనిఘంటు వీతని కృతంత
రము ఇతఁడును మహాభారతము నుండి పెక్కు సద్యముల నుదాహరించి యున్నాఁడు.
కవి 8. కవిసంజీవని. ముగ్గరాజు గణపాత్యుని కుమారుఁడైన రామన దీనికర్త. ఇది 1930 లో
వావిళ్ళవారిచే ముద్రితము, రామభద్రుని సోదరుఁడగు పెదరామనయే సూరన రాఘవ
1. మనగ్రంథముద్రాపకులు ముద్రణ సంవత్సరము నిచ్చుటలో నొక నియమము ననుస
రించి యుండలేదు. ఈవిషయమున వారు తగినంత శ్రద్ధచూపినచో, ఉన్నత సాహిత్య
విమర్శకు సేవచేసిన వారగుదురు. గ్రంథముద్రణకాలము లేకపోవుటచే మహాభారత
హుప్రాణములచరిత్ర తెలిసికొనుట దుష్కరమగుచున్నది. ఉదాహరణకు రామా అండ్
కంపెనీవారు 1910 లో శాంతిపర్వము వెలయించిరి. కాని భీష్మద్రోణపర్వముల యందు
మువణకాలము నొసఁగరైరి.
142<noinclude><references/></noinclude>
30wt3ubig7o0mrtt37vzu4aiq875v24
పుట:భారతము-పీఠికలు.pdf/117
104
172751
488727
2025-06-11T05:07:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పాండవీయ వ్యాఖ్యాత, ప్రాచీన గ్రంధముల నుండియు ముఖ్యముగా మహాభారతము నుండియుఁ రామన పెక్కు పద్యములను లక్ష్మములుగా మదాహరించి యున్నాడు. ఇందు మూఁడు అధ్యాయములు లేక తరంగములు గలవు....'
488727
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పాండవీయ వ్యాఖ్యాత, ప్రాచీన గ్రంధముల నుండియు ముఖ్యముగా మహాభారతము
నుండియుఁ రామన పెక్కు పద్యములను లక్ష్మములుగా మదాహరించి యున్నాడు.
ఇందు మూఁడు అధ్యాయములు లేక తరంగములు గలవు. 16 వ శతాబ్ది చివర
నీకవి వెలపి యుండవచ్చును.
వానిలో
4 _ 4. సర్వలక్షణ సారసంగ్రహము: క్రీ. శ. 18వ శతాబ్ది పూర్వార్ధమున జీవించిన
సుప్రసిద్ధుఁడైన కూచిమంచి తిమ్మకవి దీనిని రచించెను. అశఁడు తూర్పుగోదావరి
మండలమున పిఠాపురమునకు సమీపమున నున్న కందరాదు. చంద్రంపాలెము ఆను
గ్రామములకుఁ జెందినవాఁడు తిమ్మకవి పెక్కు గ్రంధములు రచించెను.
ధపిక జనమనోభిరామము, నీలాసుందరీ పరిణయము, అచ్చ తెనుఁగు రామాయణము
అనునవి ముఖ్యము లైనవి సర్వలక్షణసార సంగ్రహమున ఛందోవ్యాకరణాది విష
యములు చెప్పఁబడినవి దీనిని శ్రీ నందివాడ చలపతిరావుగారు మంజువాణి ముద్ర
ణాలయమున 1927 వ సంవత్సరము నందు ముద్రించిరి. తిమ్మకవి తాను జెప్పిన
ఛందోవ్యాకరణాంశములను సమర్థించుటకై మహాభారతము మున్నగు ప్రమాణ గ్రంథ
ముల నుండి ప్రయోగముల నుద్ధరించియుండెను చివరి ఆధ్యాయమున నతఁడు సాధు
శకట రేఫములతోఁ గూడిన పదములను గూర్చి వివరించియుండెను ఆ రోజులలోఁ
గవుల ప్రసిద్ధికీ సాధుశకట రేప విజ్ఞానము ప్రముఖముగా భావింపఁబడుచుండెను.
మహాకవి బమ్మెరపోతరాజు యతిప్రాసలలో రేఫ శకట రేఫములను గలిపిన కారణ
మున అప్పకవియు మఱికొండలు లాక్షణికులును అతనిని ప్రామాణి: కవిగాఁ బరిగ
ణింప నిరాకరించిరి. తిమ్మకవి వారి నిరసనమును విమర్శించి పోతరాజు కవితామాధుర్య
మహ త్త్వముల నుత్సాహపూరితుడై ప్రశంసించి యుండెను
వర
క సం. 5. కవి సంశయ విచ్ఛేదము దీనిని 18 వ శతాబ్దియందుండిన (1720_1785) అడి
దము సూరకవి రచించాను. అతఁడు బహుగ్రంథకర్త. అతని రచనలలో కవిజన
మనోరంజనమను ప్రబంధమణ ప్రముఖమైనది. అతడు విశాఖపట్టణ మండల మందలి
చీపురుపల్లి తాలూకాలోని రామచంద్రపుర గ్రామమున నివసించెను. శ్రీ వీరేశలింగం
పంతులుగారు సూరకవి గ్రంథములను సేకరించి 1800 వ సంవత్సరమున ప్రచురించి
నట్లు తెలియుచున్నది. కవిసంశయ విచ్ఛేదము వావిళ్ళ వారిచేతను శ్రీ పరవస్తు వారి
చేతను రెండు మూడు పర్యాయములు ప్రంటిఁపఁబడినది. మేము 1955 వ సంవత్స
రమున ముద్రింపఁబడిన వావిళ్ళ వారి ప్రతి నుపయోగించియుంటిమి. అందు సూరకవి
వ్యాసరణమునకును ప్రయోగములకును సంబంధించిన ప్రత్యేకాంశములను వివరించి
మహాభారతము నుండియు నితరగ్రంధముల నుండియు లక్ష్యముల నుదాహరించి
యుండెను. అతఁడు రేఫ శకట రేఫములతోఁ గూడిన పదముల విషయము కూడ
నొక్కచో విశదీకరించి యుండెను. తెలుఁగునండలి తచ్ఛవపదములను గూర్చి వివ
రించు నీ గ్రంథమండలి భాగము మిక్కిలి ప్రశస్తమైనవని విద్వాంసుల యభిప్రాయము.
గణ. శి. ఆంధ్రప్రయోగ రత్నాకరము. ఇది మధుర విజయరంగ చొక్కనాథుని సోదరుఁడైన
ముద్దళగిరి కొలువున సుండిన గణవవరపు వేంకటకవి (1871) రచించిన సర్వలక్షణ
శిరోమణియను బృహద్గ్రంథమండలి ఏక దేశముగాఁ గనిపించును. సర్వలక్షణ శిరో
మణి యందుఁ గావ్యమునకు సంబంధించిన వ్యాకరణము, ఛందస్సు, నిఘంటువు
148<noinclude><references/></noinclude>
8w5i2oaxg73x8u8n8vjpsx909wermc7
పుట:భారతము-పీఠికలు.pdf/118
104
172752
488728
2025-06-11T05:08:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మొదలైనవి కలవు. అందు ప్రయోగరత్నాకరము ఛందో విషయములను వివరించును సర్వలక్షణ శిరోమణి యందలి వ్యాకరణభాగమే ఆంధ్రకామందియను పేరఁ బ్రకటింపఁ. బడినట్లు కనిపించును. ఛందోగమింతవఱకును...'
488728
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మొదలైనవి కలవు. అందు ప్రయోగరత్నాకరము ఛందో విషయములను వివరించును
సర్వలక్షణ శిరోమణి యందలి వ్యాకరణభాగమే ఆంధ్రకామందియను పేరఁ బ్రకటింపఁ.
బడినట్లు కనిపించును. ఛందోగమింతవఱకును బ్రకటితము కాలేదు.
ఆంధ్రప్రయోగ రత్నాకరము తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయమందలి
ఆంధ్ర లిఖిత గ్రంధముల వర్ణనాత్మక పట్టిక లో 280, 291 పుటలందు 696, 680 సంఖ్య
లతోఁ గానవచ్చుచున్నది. తంజావూరు గ్రంథాలయమండలి యాంధ్ర లిఖిత గ్రంథముల
ప్రశులాంధ్ర విశ్వవిద్యాలయమున భద్రపఱుపబడియున్నవి. 1. ఆంధ్రప్రయోగ
రత్నాకరము. 2. ఛందము. 3. సర్వలక్షణసారము. 4. సరసాంధ్ర వృత్తరత్నా
కరము. 5. వీరభూపాలీయము 8, లక్షణదీపిక అనునాఱు లిఖిత గ్రంథములనుండి
మహాభారతోద్ధరణములను సేకరించి పంపిన శ్రీ డా.యమ్. వి. సత్యనారాయణ
గారికి మేమెంతయు కృతజ్ఞులము ఇందలి తుది మూఁడు గ్రంథములును మదరాసు
ప్రాచ్య లిఖిత పుస్తక కాండాగారము నుండి గ్రహింపబడినవి. వెంకటకవి
కొన్ని యుదాహరణములు తాను ప్రాచీనలాక్షణికులనుండి గ్రహించినట్లును, కొన్ని
టిని తాను స్వయముగ సేకరించినట్లను, జెప్పుకొనియున్నాడు.
ఛ. 7. ఛందము. అజ్ఞాతకర్తృకమైన యీయప్రకధచ్ఛందోగ్రంథము తంజాపుర గ్రంథపట్టి
కలో 23 పుటయందు 705 నుండి 712 సంఖ్యలతోఁ గానవచ్చుచున్నది. ఇది మహా
భారతము నుండియే కాక పెక్కితర గ్రంధముల నుండియు గ్రహింపఁబడిన యుదా
హరణపద్యముల సంకలనము. కవి కొన్ని సిద్ధాంతములను జెప్పి ప్రస్కిరవుల
ప్రయోగములనుండి వానికి లక్ష్యము నొపంగుతుఁడును.
ల,సా. 8, సర్వలక్షణసారము- అప్రకటితమైన యీ ఛందోగ్రంథము తంజాపుర గ్రంథపట్టి
కలో 27 పుటయందు 714 సంఖ్యతోఁ గావ వచ్చుచున్నది. దీనిని రచించినవాఁడు
రంగయ, అతవికాలను తెలియదు. సాధారణముగా పలువురు ఛందోగ్రంథక లు
వర్ణముల తాంత్రిక ప్రాధాన్యమును గూర్చియు, పద్యమున ప్రత్యేకవ ము
లను ప్రత్యేకస్థానములలో వాడుట వలనఁ గలుగు నవసదృలితములను గూ
వివరించి చెప్పుకొందురు. సర్వలక్షణసారమున గ్రంధకర్త రేపశకటరేఫములతోఁ
గూడిన వదములను కూర్చి కూడ కొంత చర్చ కానించియుండెను
మ
-
వీర. 8. వీరభూపాలీయము - అప్రకటితమైన యీ కాగితపు లిఖివప్రతి మధరాసు
—
సంతతి ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథ భాండాగారమున 1818 సంఖ్యతోఁ గాన
వచ్చుచున్నది. (చూడు. ఆంధ్ర లిఖిత గ్రంథముల వర్ణనాత్మక పట్టిక 5వ సంపు
వ్యాకరణచ్ఛందో నిఘంటువులు) వీశభూపాలీయము అప్పకవీయము
వలె ఆంధ్రశబ్ద చింతానుణి యందలి సూత్రములను వివరించు గ్రంథము. ఇది
పరవశారశ కర్తయు, మైసూరు దండనాథుఁడునైన కళువె వీరరాజున కంకి
తము చేయఁబడినది. వీఠభూపాలీయమున మహాభారతమునుండి యుద్ధరింపఁ
బడిన అత్యములు కొన్నికలవు.
144<noinclude><references/></noinclude>
igp490d5j156q8gp4gpk53e97o9emi1
పుట:భారతము-పీఠికలు.pdf/119
104
172753
488729
2025-06-11T05:08:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వృ. 10. సరసాంధ్రవృత్తి రత్నాకరము $ అప్రకటితమైన యీ కాగితపు ప్రతి మద రాసు నందలి ప్రభుత్వ ప్రాచ్యలిఖిత ఛాండాగారమున 1320 సంఖ్యలో గాన వచ్చుచున్నది. దీనిని రచించినవాఁడు వెంగనామాత్య...'
488729
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వృ. 10. సరసాంధ్రవృత్తి రత్నాకరము
$
అప్రకటితమైన యీ కాగితపు ప్రతి మద
రాసు నందలి ప్రభుత్వ ప్రాచ్యలిఖిత ఛాండాగారమున 1320 సంఖ్యలో గాన
వచ్చుచున్నది. దీనిని రచించినవాఁడు వెంగనామాత్యుని పుత్రుఁడును.
మల్యాద్రి నృసింహస్వామి భక్తుడునైన వెల్లటూరి లింగనమంత్రి. మల్యాద్రి
నెల్లూరు మండలమునందలి కందుకూరు తాలూకాలోని మాలెకొండ. అందుచే
నీ గ్రంథము నొక్కొక్కప్పుడు మల్యాద్రిచ్ఛందమనియుఁ జేర్కొనుచుందురు,
ఇందు వృత్తములు యతిప్రాసలు వివరింపఁ బడినవి. గ్రంథకర్త యైదా
శ్వాసములు రచించేముగాని చివరియాశ్వాస మసంపూర్ణముగా నున్నది.
ఈ గ్రంథమునకు సంబంధించిన తాళపత్ర ప్రతికూడ నొకటియున్నది. కాగి
తపు ప్రతికిదే మూలమై యుండవచ్చును.
-
రము. 11: లక్షణదీపిక — అప్రకటితమైన యీకాగితపు లిఖితప్రతి మదరాసు ప్రాచ్య
లిఖిత భాండాగారమున 1929 (18282) సంఖ్యతోఁ గానవచ్చుచున్నది. గ్రంథ
కర్త పేరు గ్రంథమునఁ జేర్కొనఁబడక పోయినను ఈ గ్రంథమును రచించిన
వాఁడు వార్తాకని రఘునాథయ్య అని యూహింపఁ బడుచున్నది. ఇంద సేక
విషయములు వివరింపఁ బడియున్నవి. వ్యాకరణచ్చందో 2 లంకార శా శాస్త్ర
విషయములుకూడ నిండుట చోటుచేసికొని గ్రంధమునకు సమగ్రత్వము
కల్పించు చున్నది. ఇందువర్ణములు. ధ్వమలు. వాని యావిర్భావము, నాని
సదసల్లక్షణములు మున్నగువానికొఱకు చాలస్థలము వినియోగింపఁ బడినది.
ఇందు రూపక లక్షణములుకూడ సంగ్రహముగ నొపంగఁబడినవి. రేఫ శకట
రేఫముల చర్చకలదు. మహాభారతమువంటి గ్రంథములనుండి ప్రయోగము
లుద్ధృతము తైనవి.
-
మదరాసునందలి ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయపు వర్ణనాత్మక
పట్టిక లో 1254 సంఖ్యతోఁగూడిన కాగితము మఱియొకటి యున్నది. రేఫ
ఠకారవచ్ఛబ్దజ్ఞాపక లోకోపకారకము అని యాగ్రంథమునకు పేరు.
గ్రంథకర్త పేరు తెలియదు. ఇది ఇటు తెఱఁగులు రేఫముల ప్రయోగము లుదా
హరించుటకు మహాభారతము నుండియు, ఇతర ప్రమాణ గ్రంథముల
నుండియు పద్యముల నుద్ధరించియున్నది.
శక. 12. శకట రేఫనిర్ణయము - ఇది చాల కాలము క్రింద ఏలూరు మంజువాణీ ముద్ర
ణాలయమున ముద్రితమైనది. భారత కూలంకష వ్యాఖ్య రచించిన భార
తము లక్ష్మీపతి సోమయాజియే దీనినికూడ రచించెను. రేఫ శకట రేథ సహి
తములైన పదముల యుదాహరణములకుఁ జూపుటకై యతఁడు మహా
భారతమునుండి య వేళ పద్యముల నుద్ధశించి యుండెను.
ణ
ద్వి. 18. ద్విరేఫ వర్ణ దర్పణము పేరు సూచించు చున్నట్లే గ్రంథము రేఫకట రేఫ
ధ్వనుల ప్రయోజనమును గూర్చి వివరించును. దీవిని రచించినవాఁడు
19 శతాబ్ది పూర్వార్ధమున నివసించినవాఁడును, తూర్పుగోదావరి మండ
లమునందరి నీలపల్లి నివాసియునగు ఓగిరాల రంగనాథకవి, ఈ గ్రంథము<noinclude><references/></noinclude>
hjzcwyulyt83euwj3ee26v4a6m68hlr
పుట:భారతము-పీఠికలు.pdf/120
104
172754
488730
2025-06-11T05:08:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారిచే సంపాదితమై 1903 వ సంవత్సరమున ప్రకటింపఁ బడినది. తనకుఁ బూర్వముండిన పెక్కురు లాక్షణికులవలెనే రంగనాధక వియు రేఫ శకటరేఫ సహిత పదముల ముద్దరించుట యందధ...'
488730
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారిచే సంపాదితమై 1903 వ సంవత్సరమున
ప్రకటింపఁ బడినది. తనకుఁ బూర్వముండిన పెక్కురు లాక్షణికులవలెనే
రంగనాధక వియు రేఫ శకటరేఫ సహిత పదముల ముద్దరించుట యందధిక
శ్రద్ధచూపి వివిధ ప్రామాణిక గ్రంధముణమండి ప్రయోగము లొసంగి
యుండెను. ఇందు భారతము, భాగవతము భాస్కర రామాయణము
మున్నగు గ్రంధములన్నిటికిని థా- యను సంజ్ఞయె వాడఁబడి యుండుటచే
నేప్రయోగ మెచ్చటిది యను విషయమున పాఠకులకుఁ గొంత క్లేశము
కలుగుము. అదియటుండ నితర రంగములందలి పండితులవలెనే తెలుఁగున
సాధుశకట రేఫములను గూర్చి వివరించిన విద్వాంసులలోఁ గూడ నేపదమున
నేరేఫయున్నది యమ విషయమున నభిప్రాయభేదములు కనిపించును.
అందుచే నొకరు సాధు రేఫమున కుదాహరించిన పద్యమువే వేలొకరు శకట
రేఫమున కుదాహరించు చుందురు. ఈ కారణముచే పాఠకుల మనస్సులలోఁ
గొంత కల”త కలుగుచుండును. శాళపాక అన్నమాచార్యుని కుమారుఁ
డైన పెద తిరుమలాచార్యుఁడు కూడ రేఫశకటరేఫ నిర్ణయమును గూర్చి
యొక గ్రంధము వ్రాసియుం డెను. అతఁడు కూడ మహాభారతము నుండి
రేఫ శకట రేఫధ్వమలుగల పదములను పద బంధములను సూచించి యుండెను.
పద్యములు సమగ్రముగా నియఁబడని కారణమున నీగంధము మనకంతగా
నుపయోగ పడజాలదు.
వ్యాఖ్య లు.
శా. కూ. 14, భారతము లక్ష్మీపతి సోమయాజి రచించిన యీ గ్రంథమును గూర్చి యిది
వఱకుఁ జెప్పఁబడినది.
1
కా. సం. 15. భారత సంజీవని — దండిగుంట సూర్యనారాయణ శాస్త్రుల వారును,
చదలువాడ సుందరరామ శాస్త్రులవారును రచించిన యీ గ్రంథ మిదివరకు
పేర్కొనఁ ఆడినట్టిదే.
వ్యాకరణములు
ఆ. పం. 16. అహో జం పండితీయము
11
దీనికి కవిశిరోభూషణమని నామాంతరము,
హైదరాబాదు నందలి ఆంధ్ర రచయితల సంఘమువారు దీనిని 1965 తోఁ
బ్రకటించి యుండిరి. ఆహోబల పండితుఁడు 17 వ శతాబ్ది చరమపాదమున
నివసించి యుండెను. కవిశిరోభూషణము సంస్కృత భాషలో రచింపఁబడిన
ఆంధ్ర శబ్ద చింతామణి యమ ఆంధ్ర వ్యాకరణమునకు సంస్కృత వ్యాఖ్యా
నము. చించామణి సూత్రములను వ్యాఖ్యానించుచు నహోబలుఁ డచ్చ
టచ్చట నధర్వణకారిక అనుఁ గూడ వివరించి యుండెను.
ప్రయోగ విషయ
మున కవులందఱికిని ఆదికవియైన నన్నయయే పరమ ప్రమాణమని భావించు
వారి కోవకుఁ జెందిన వాఁడీ యహో బలుఁడు. వ్యక్తీకరణ పారిశుద్ధ్యమున
148<noinclude><references/></noinclude>
c04svvg5kq8xfz5z8k9ni18kqkvdde9
పుట:భారతము-పీఠికలు.pdf/121
104
172755
488731
2025-06-11T05:09:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గు. 17 - ప్రొ. 18. ఆ.. 19 తిక్కన వంటి మహాకవులు; గూడ నన్నయకు ద్వితీయులేయని యాశ నియభి ప్రాయము. అతఁడు నన్నయ పద్యములకు తఱుచుగను ఇతర ప్రామాణిక కవుల పద్యములను క్వాచిత్కముగను నుదాహరించు చ...'
488731
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గు. 17
-
ప్రొ. 18.
ఆ.. 19
తిక్కన వంటి మహాకవులు; గూడ నన్నయకు ద్వితీయులేయని యాశ నియభి
ప్రాయము. అతఁడు నన్నయ పద్యములకు తఱుచుగను ఇతర ప్రామాణిక
కవుల పద్యములను క్వాచిత్కముగను నుదాహరించు చుండును
గుప్తార్థప్రణాళిక —ఇది రాజమహేంద్రవరమునందలి ప్రభుత్వ కళాశాలలో
నాంధ్ర పండితుఁడుగా నుండిన కల్లూరి వెంక ట్రామ శాస్త్రి గారిచే
(1857 - 1988) రచింపఁ బడిన కాలవ్యాకరణ వ్యాఖ్య. ప్రాచీన కాలమున
నాంధ్రశబ్దచింతామణి యాక్రమించిన గౌరవస్థానమును ఆధునిక కాలమువ
పరవస్తు చిన్నయసూరి రచితమైన శాలవ్యాకరణ మాశ్రమించు చున్నది.
కాలవ్యాకరణము పై మంచి వ్యాఖ్యానములు మూఁడు నాలుగున్నవి "కాని
యందేదియు గుప్తార్ణప్రకాశికను మించఁ జాఖదు వెంకట్రామ శాస్త్రి
గారు ఆంధ్ర సంస్కృతములం దుద్దండ పండితులు వారికి మహోపాధ్యాయ
బిరుదము కలదు. రు బాల వ్యాకరణము శిష్టు కృష్ణమూర్తి గారు
రచించిన హరికారికావళికి యనువాదమో యనుకరణమో యని భావించి
యుండిరి. ఇతర పండితు లెవ్వరు నీ యభిప్రాయమును బలపటిచి యుండ
లేదు. గుప్తార్థ ప్రకాశికలో మహాభారతము నుండి యుద్ధరింపఁ బడిన పద్య
ములు పెక్కు గంపు. అవి అప్పటికి ముద్రితములైన భారత ప్రతులనుండి
గ్రహింపఁ బడి యుండును. ఈ వ్యాఖ్య 1909 వ సంవత్సరమునకుఁ బూర్వమే
ప్రచురింపఁ బడినది.
-
-
- ప్రౌఢ వ్యాకరణము
జనపల్లి సీతారామాచార్యుల వారిచే (1827-91) రచింపఁబడిన వ్యాకరణము.
వారు నిఘంటువును నిర్మించునపుడు బహు ప్రాచీన గ్రంథములను పరిశీలించి
యుండుటచే నందలి పెక్కు ప్రయోగములను సేకరించి ప్రౌఢవ్యాకరణమున
నుచితస్థలముల అడ్యములుగా నొసంగి యున్నారు ఆంధ్రశబ్దచింతామణిక
ధర్వణ కాతికావశి వలె దీనిని బాలవ్యాకరణమునకు శేష గ్రంథమని చెప్ప
వచ్చును. చిన్నయసూరిగారు తమ బాలవ్యాకరణమున నాంధ్రము నందలి
పెక్కు ప్రయోగములకు లక్షణముఁ జెప్పి యున్నారు రామా
చార్యుల వారు ప్రౌఢవ్యాకరణమున వారు సాధింపని ప్రత్యేక ప్రయోగము
లకు మాత్రములు రచించి యున్నారు. సూత్ర నిర్మాణ క్రమమున కాల
ప్రౌఢ వ్యాకరణములకుఁ జోలికయే లేదు. చిన్నయసూరివలె సూత్రములు
నిర్మించు శక్తి తరువాతివా రెవ్వరికిని అభించియుండలేదు. బాల వ్యాకర
మునకు వలెవే పౌఢవ్యాకరణమునకును నాంధ్ర పండితలోకమున నధిక ప్రసిద్ధి
యున్నది. దానికి రెండుమూఁడు మంచి వ్యాఖ్యానములు గూడ రచింపం
ఇది శబ్దరత్నాకర నిఘంటుకర్తలైన బహు
ఉడినవి.
ఆంధ్రభాషానుశాసనము
EQ
ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయమున నాంధ్ర
సంస్కృత పండితులుగాఁ బనిచేసిన మల్లాది సూర్యనారాయణ శాస్త్రుల
వారిచే రచింపఁబడిన వ్యాకరణ గ్రంథము. వారు సుప్రసిద్ధ వైయాకరణు
లగుటయే గాక పెక్కు గద్య పద్య కావ్యములు కూడ రచించి యుండిరి.
147<noinclude><references/></noinclude>
e18av0vg56nan081ps8nsrwegf4fu1u
పుట:భారతము-పీఠికలు.pdf/122
104
172756
488732
2025-06-11T05:09:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '3.. 20 'ప్రయోగశరణమ్ వ్యాకరణమ్మ'ను ప్రాచీన సిద్ధాంతమున కనుగుణముగా వారు వ్యాకరణమును రచించి యుండిరి. చిన్నయసూరి మొద లైన పూర్వ వైయాకరణులు భాషా విషయమున నాంధ్ర కవీంద్రుల నంది తిని...'
488732
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>3.. 20
'ప్రయోగశరణమ్ వ్యాకరణమ్మ'ను ప్రాచీన సిద్ధాంతమున కనుగుణముగా
వారు వ్యాకరణమును రచించి యుండిరి. చిన్నయసూరి మొద లైన పూర్వ
వైయాకరణులు భాషా విషయమున నాంధ్ర కవీంద్రుల నంది తిని ప్రామాణి
కులుగా గ్రహింపక కవిత్రయము వారిని మాత్రమే యధికముగా గౌరవించి
యుండిరి. ఇతరులను వారాధునికులుగా భావించి ద్వితీయ శ్రేణికిఁ జేర్చి
యుండిరి. సూర్యనారాయణ శాస్త్రులవారి ప్రాత సంప్రదాయము
నుల్లంఘించి ప్రాచీన మధ్య యుగములందున్న మహా కవులందుని ప్రామాణి
కులుగా గ్రహించి వారి ప్రయోగముల ననుసరించి వ్యాకరణము రచించిరి
ఈ విధముగా వారి వ్యాకరణము కొంత విశాలతరమగుటయే కాక ఆంధ్ర
దేశమున నధిక ప్రచారమును గూడ పొందినది,
17
ఇది నిజముగా నాంధ్రవ్యాక
~ ఆంధ్రవ్యాకరణ సంహితా సర్వస్వము
రణ సర్వస్వమే. ఆంధ్ర విశ్వవిద్యాలయమున నాంధ్ర పండితులుగా నుండిన
వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రిగారు దీనిని రచించిరి. వారు వైయా
కరణ సార్వభౌములై వ్యాకరణ విషయములను గూర్చి పెక్కు వ్యాసములు,
గ్రంథములు రచించియుండిరి. ఆంధ్రశబ్ద చింతామణి కర్తృత్వ విషయమున
లోకమున మత భేదములున్నవి. అది నన్నయ కర్తృకమే యని విశ్వసించు
వారిలో శాస్త్రులవారొకరు. వైయాకరణ పారిజాతము చింతామణి
విషయ పరిశోధనము, బాలవ్యాకరణోద్యోతము, ద్రావిడ భాషాసామ్యములు
మున్నగునవి వారు రచించిన ప్రముఖ వ్యాకరణ గ్రంథములు. వారు ఆం ఆంధ్ర
శబ్ద చింతామణి, అధర్వణకారికావళి, బాలవ్యాకరణము అను మూడింటి
యందలి సూత్ర కారికలను వ్యాఖ్యానించుచు వానికి సామరస్యము కల్పింప
యత్నించి యుండిరి. వా ఖ్యాన సందర్భమున వారు మహాభారతము నుండి
యనేక ప్రయోగముల ను రించి యుండిరి సందేహము గలిగినప్పుడు రాము
తాళపత్ర ప్రతులను గూ పరిశీలించినట్లు వారు తెలిపియుండిరి.
చా. 21 : బాలకవి శరణ్యము
ఇది అప్పటికున్న వ్యాకరణములను గూర్చియు
గ్రాంథిక భాషను గూర్చియు పండితులకుఁ గల యాళయములకు సవిమర్శ
ముగా పరిశీలించు గ్రంథము. దీనిని రచించిన వారు రావుసాహెబు గిడుగు
వెంకట రామమూర్తి పంతులవారు. భాషాప్రయోగ విషయమున విశాల
తరమైన దృష్టి వహింప వలెనని వాదించిన వారిలో వారు ప్రముఖులు.
వారి వాదమునకు వ్యావహారిక భాషావాదమని పేరు. సంప్రదాయాను
సారులైన విద్వాంసుల యనావశ్యక నియమములు యువరచయితలకు వెఱుపు
గొలుపుచున్నవనియు, అర్ధములేని వ్యాకరణదాస్యము నుండి విముక్తులై
వారు రచనలు సాగింపవలెననియు, జీవద్భాషలు పెక్కు శతాబ్దుల నుండి
మారుచు వచ్చుచుండగా కవులు వాని యందలి క్రొత్త సౌందర్యము ననుస
రించుచునే యున్నారనియు, వ్యాకరణవేత్తలు మాత్రమే శక్తిమత్తర మైన
వ్యావహారిక భాషాప్రవాహము కడ్డగించి దానిలోఁ బడి కొట్టుకొని పోవు
చున్నారనియు, అజ్ఞాతముగా సైన వారు వాడుక భాష యొక్క ప్రభావము
నకు గుఱికాక తప్పదనియు వారి యభిప్రాయము.
148<noinclude><references/></noinclude>
e2fpf6u15eczsqtisyzgpa019id0mus
పుట:భారతము-పీఠికలు.pdf/123
104
172757
488733
2025-06-11T05:09:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'బాలకవి శరణ్యమను వేరే అది యే ప్రయోగములతో రచింపఁ బడినదో తెలుపుచున్నది. రామమూర్తి వంతులుగారు తెలుఁగు కవులు స్వతంత్ర దృష్టితోఁ గావించిన ప్రయోగ సంపదను సేకరించి వానిని తాగుగ...'
488733
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బాలకవి శరణ్యమను వేరే అది యే ప్రయోగములతో రచింపఁ బడినదో
తెలుపుచున్నది. రామమూర్తి వంతులుగారు తెలుఁగు కవులు స్వతంత్ర
దృష్టితోఁ గావించిన ప్రయోగ సంపదను సేకరించి వానిని తాగుగా పరిశీ
లించి వ్యావహారిక భాషా ప్రవాహమే వాని కన్నిటికి నాధారమని నిరూ
పించి యుండిరి.
నిఘంటువు లు
మహాభారతోద్ధరణములను సేకరించుటకు మేము మూఁడు ముఖ్యములైన
నిఘంటువులను బరిశీలించి యుంటిమి. అవి కాలక్రమానుగుణముగా నీట వివరింపఁ బడు
చున్నవి.
->>
బ్రౌ. 22. బ్రౌనుదొరవారి ఆంగ్లాంధ్ర నిఘంటువు. ఇది మొదట 1852వ సంవత్సర
మునఁ బ్రచురింపబడి 1956లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారిచేఁ
బునర్ముద్రింపఁ బడినది. మహాభారత విషయమున బ్రౌనుదొరగారు కావిం
చిన కృషి యిదివఱకు, చేర్కొనఁబడినది. వారినాఁటి కాంధ్రకవుల కాలము
లింకను బూర్తి గా నిశ్చయింపఁ బడియుండ లేదని తోఁచును. ఏలయన వారు
తెలుఁగు భారతము సుమారు 1120 ప్రాంతమున రచింపఁ బడేనని వ్రాసి
యుండిరి. నన్నయభట్టు అప్పటికొక శతాబ్ది పూర్వమే నివసించి యుండినట్లు
మనకిపుడు నిళ్ళితముగాఁ దెలియును బ్రౌనుదొరవారు మహాశికారత
మును 'M' అను అక్షరముతోడను పర్వాశ్వాసపద్యములను సంఖ్యలతోడను
సూచించుచుందురు. ఇపుడు లభించుచున్న ముద్రిత ప్రతులలో వారొసంగిన
నిర్దేశములను గుర్తించుట కేశకరముగా నుండును. మహాభారతమును
మొట్టమొదట సంఖ్యాశ్రమమునకుఁ దెచ్చినవారు బ్రౌనుదొరవారేయని
వారి వ్రాతలవలనఁ దెలియుచున్నది. ఈ సందర్భమున వారు మహాకార
తము నందు కొన్ని చేర్పుమార్పులను జేసియుండిరి. ఉదాహరణమునకు
“ఓహరి సాహరి" - అను సమాసమునకు వారు ఆంగ్లమున నర్థమును వివ
రించి మహాభారతమునుండి M 4-9_157 పద్యమును లక్ష్యముగా ముద్దరించి
యున్నారు వారు కావించిన సూచననుబట్టి యా పద్యము విరాట పర్వము
నందలి తృతీయాశ్వాసము నందు 167వ పద్యమై యుండవలయును. ఇప్పటి
ముద్రిత ప్రతులలో నది 165వ పద్యముగాఁ గన్పడుచున్నది
బ్రౌను దొర
1
వారు తాము తెలుఁగుభాషయందు జ్ఞానము' సంపాదించిన విధమునొక్కచో
వివరించి యున్నారు.
"1 నేను 1817లో ఆంధ్రాక్షరములను నేర్చుకొంటిని 1822 లో దానిని సులభముగా
మాట్లాడఁగతిని. 1824 లో తెలుఁగు కవిత్వమును చదువనారంభించితిని. ఆ సంవత్స
రము నందే ఆంధ్రాంగ్ల నిఘంటువు రచించుట కారంభించి స్వల్పవ్యవధానముతో
దానిని పదేండ్లకు పైగా కొనసాగించితిని. 1830 వ సంవత్సరమున ఆంగ్లాంధ్ర నిఘం
టువును రచింప నారంభించి 3147 1882 వ తేదిని ముగించితిని." - మదరాసునందలి
ప్రభుత్వ ప్రాచ్య లిఖిత ఖాండాగారమునందలి ఆంధ్రలిఖిత గ్రంథముల వర్ణనాత్మక
పట్టిక సంపుటము 5. పుట 713
149
-<noinclude><references/></noinclude>
tsue892tgtbayolxnp8bikag5gi4d4v
పుట:భారతము-పీఠికలు.pdf/124
104
172758
488734
2025-06-11T05:09:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ.త. 28. శబ్దరత్నాకరము ఇది తెలుగుపదములకు తెలుఁగర్థములో సంగుచు సుప్రసిద్ధ పండితులగు బహుజనప సీతారామాచార్యుల వారు రచించిన గ్రంథము. దీనిని మొ మొదట మదరాసు మ్కాలుబుక్ అండ్ లిట ర...'
488734
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శ.త. 28. శబ్దరత్నాకరము ఇది తెలుగుపదములకు తెలుఁగర్థములో సంగుచు సుప్రసిద్ధ
పండితులగు బహుజనప సీతారామాచార్యుల వారు
రచించిన
గ్రంథము. దీనిని మొ మొదట మదరాసు మ్కాలుబుక్ అండ్ లిట
రేచర్ సొసైటీవారు 18 లో ముద్రించి యుండిరి. ఇంతవఱకు ముద్రింప
బడిన తెలుఁగునిఘంటువుల కెల్ల తలమానికమైనది. తరువాత వెలువడిన
నిఘంటువులెల్ల వీని ననుపరించి నట్టివే. దీనిని రచించుటకిరువది యైదేండ్లు
పట్టెనని శ్రీమదాచార్యులవారు వ్రాసియున్నారు. వారు మహాభారతము
నుండి పెక్కు లక్ష్యముల నుద్ధరించిరి. వారి పాఠములు సాధారణముగా
సువరీతములై యుండుము వారు పర్వాశ్వాసముల సంఖ్యలే కానీ పద్య
సంఖ్యల నొసంగరు. అనికూడ నిచ్చినచో పాఠకులు లక్ష్యములను మూల
గ్రంథములందు పరిశీలించుట కవకాశము హెచ్చుగా నుండెడిది.
నూ. 24 సూర్యారాయాంధ్ర నిఘంటువు. ఇది 8 సంపుటములుగా వ్రాయఁబడిన
విస్తృతతరమైన నిఘంటువు. ఇంతవరకేడు సంపుటములు మాత్రమే ముద్రిత
మైనవి. ఇది కాకివాడయందని ఆంధ్రసాహిత్య పరిషత్తు పడమువ 1936 వ
సం. నుండి ప్రచురింపఁ బడుచున్నది. పరిషత్తునకు రూపుదిద్దిన జయంతి
కామయ్య పంతులుగారి సంపాదకత్వముననే మొదటి రెండు సంపుటము
లుమ వెలువడినవి. ఈ ప్రణాళికను శ్రీ పిఠాపుర మహారాజుగారు పోషించి
యుండిరి. సూర్యరాయాంధ్ర నిఘంటువు తెలుఁగుపదములకు సమానము
లైన తమిళ కన్నడ పదముల నిచ్చియుండుటచే నది శబ్దరత్నాకరమునకు
మెఱుఁగులు దిద్దినదని చెప్పవచ్చును. ఇందు మహాభారతమునుండియు నితర
ప్రమాణ గ్రంథముల నుండియు లక్ష్యములు విరివిగా నొసంగఁబడియున్నవి.
కొన్ని లక్ష్యములు జనవ్యవహారము నుండియు, ప్రాచీన శాసనముల
నుండియుకూడ గ్రహింపఁబడినట్లు తోఁచును. ఇందు వర్వాశ్వాస పద్యసంఖ్యలు
కూడ నొసంగఁ బడియుండుటచే మూలగ్రంథములందు ఆ పద్యములను వెదకు
టకు క్లేశపడవలసిన యవసరములేదు.
No. 26
సంకలనము లు
మడికి సింగన, సకలనీతిసమ్మతము. ఈ సింగన పద్మపురాణమును కూడ
రచించెను. అతడు సకలనీతి సమ్మతమును v. 1342 (1420) సం న, కూర్చి
నట్లు చెప్పియున్నాఁడు. మానవల్లి రామకృష్ణకవిగారు సకలనీతి స తమును
విస్తృతకని పరంపరలో X సంఖ్యగా 1923వ సంవత్సరమున ఆంధ్ర పత్రికా
ముద్రణాలయమున ముద్రించియున్నారు మడికిసింగన వివిధ కవుల ండియు
మహాథారతాది గ్రంథముల నుండియు రాజనీతికి సంబంధించిన పద్యములు
గ్రహించి యీ గ్రంథ రూపమున సంకలనము కావించెను. ఇంద లభ్యములు
ప్రాచీనములు నగు పెక్కు గ్రంథములనుండి పద్యము లుదాహృతములైనవి.
అందుఁ గొన్ని శాశ్వతముగా నష్టములే యయిపోయినవి. శ్రీరామకృష్ణకవి
గారు సకలనీతి సమ్మతమునకు నమూల్యమైన యుపోద్ఘాతము రచించి
150<noinclude><references/></noinclude>
ccdzgcinshd35g749ga75obttel5gcn
పుట:భారతము-పీఠికలు.pdf/125
104
172759
488735
2025-06-11T05:10:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యున్నారు అందు ప్రబంధమణిభూషణమన గ్రంథము కూడఁ బేర్కొవఁ బడినది. సింగన రాజనీతి సిద్ధాంతములను కామందకము, నీతిసారము, పంచ తంత్రి, ముద్రామాత్యము, మహాభారతము, బద్దెన నీతి మున్నగు మూల...'
488735
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యున్నారు అందు ప్రబంధమణిభూషణమన గ్రంథము కూడఁ బేర్కొవఁ
బడినది. సింగన రాజనీతి సిద్ధాంతములను కామందకము, నీతిసారము, పంచ
తంత్రి, ముద్రామాత్యము, మహాభారతము, బద్దెన నీతి మున్నగు మూల
థముల నుండి సేకరించి యుండెను. మహాకారతమందు రాజనీతి ప్రసక్తి యధి
కముగాఁ గల శాంతి సభాపర్వములనుండియే యతఁ డెక్కువ పద్యముల ముద్ద
రించి యుండెను
ప్రకీర్ణము లు
శా.ఫ. 28, భారత ఫక్కి. దీని నాకొండి వ్యాసమూర్తిశాస్త్రి గారు రచించిరి. దీనినిగూర్చి
యిదివఱకు వివరింపఁ బడినది.
స భా పర్వము
సభాపర్వ విషయమున మేము గ్రహించిన విమర్శన సాధన సామగ్రి క్రింద వివ
రింపఁ బడుచున్నది.
1. అ. ఉ.వి. సం. 5. ఆదిపర్వ సందర్భమునఁ బేర్కొన్న 5వ సంఖ్యగల తాళపత్ర
ప్రతియే. ఇందు 162 నుండి 201 వఱకుఁగల పత్రములలో సభాపర్వము నందలి
రెండొశ్వాసములును సంపూర్ణముగా నున్నవి.
2 ఆ. ఉ.వి. సం. 7. ఆదిపర్వ సందర్భమునఁ బేర్కొన్న 7వ సంఖ్యగల తాళపత్ర
ప్రతియే. ఇందు 232 నుండి 301 వఱకునుగల పత్రములలో సభాపర్వమునందలి
రెండాశ్వాసములును సంపూర్ణముగా నున్నవి.
3. ఇ. ఉ వి. సం. 8. ఇందశ్వమేధాశ్రమ
ఇందశ్వమేధాశ్రమవాస మౌసల మహాప్రస్థాన స్వర్గారోహణ
సౌప్తిక సభాపర్వములున్నవి. ఇందు సభాపర్వము చివర 161 మండి 206 వఱ
కుసు గల పత్రములతో నున్నది స్థితి కాగుగానున్నది పరిమాణము 17న్నర" X
18” కమ్మలు 208. ఈతాళపత్ర ప్రతి యజమానుఁడు తనయవసర క్రమము
ననుసరించి భారతమునందలి యాయా పర్వములను వ్రాయించుకొని యుండును.
42 కమ్మలు.
కాలము పేర్కొనఁబడినది. విరోధి భాద్రపద బహుళ చతుర్దశి వారము లేదు.
4. ఈ. ఉ.వి. సం. 33. ఇందు సభాపర్వము సంపూర్ణముగా నున్నది.
5. ఉ. ఉ. వి. సం. 127, సభాపర్వము సంపూర్ణము. స్థితిబాగున్నది 25 కమ్మలు ఆంధ్ర
సాహిత్యపరిషత్తు కాకినాడ.
6. ఊ. ఉ. వి సం. 158. సభాపర్వము సంపూర్ణము. స్థితి చాలకాగుగా మన్నది.
42. కమ్మలు. కాకినాడయందలి. ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారికి సజ్రా
రామయ్యగారు బహూకరించిరి
151<noinclude><references/></noinclude>
8f45zqvtkz8c54uoelozjjsymyla1eu
పుట:భారతము-పీఠికలు.pdf/126
104
172760
488736
2025-06-11T05:10:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '7. ఎ. ఉ. వి. సం. 161. సభా, సౌప్తిక, కర్ణ, శల్య పర్వములు. సంపూర్ణముగా నున్నది. స్థితిబాగున్నది. సభాపర్వము 213 నుండి 260 పత్రమువఱకు నున్నది ఆంధ్రసాహిత్యపరిషత్తు. కాకినాడ 8.ఏ. 8. ఏ. ఉ. వి. సం. 182. సభ...'
488736
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>7. ఎ. ఉ. వి. సం. 161. సభా, సౌప్తిక, కర్ణ, శల్య పర్వములు. సంపూర్ణముగా
నున్నది. స్థితిబాగున్నది. సభాపర్వము 213 నుండి 260 పత్రమువఱకు నున్నది
ఆంధ్రసాహిత్యపరిషత్తు. కాకినాడ
8.ఏ.
8. ఏ. ఉ. వి. సం. 182. సభాపర్వము. సమగ్రము స్థితి బాగున్నది. క్రిములచ్చటచ్చట
కొంచెము కొట్టి వేసినవి. పరిమాణము. 1773 x 1,48144. కమ్మలు. ఆంధ్ర సాహిత్య
పరిషత్తు. కాకినాడ.
9. ఐ. ఉ. వి. సం. సభాపర్వము, సమగ్రము.
సమగ్రము. స్థితి చాల బాగున్నది.
పరిమాణము
14న్నత X 1.2" ; 18 కమ్మలు. తేది. రాధన అధికాషాఢ బహుళ సప్తమి శుక్ర
వారము. జూలై 6. 1955 లేఖకుఁడు
కుమారుడు వ్యాఘ్ర. ఆంధ్రసాహిత్యపరిషత్తు కాకినాడ.
జొన్నలగడ్డ వ్యాసులుగారి ద్వితీయ
17 x 18"
10. ఒ. ఉ. వి. సం. 167. సభాపర్వము. సమగ్రము. పరిమాణము
63 కమ్మలు చాలశిథిలమైనది. దీనిని చాల జాగరూకతతో నుపయోగించ వల
యును. తోట్టియం సీతారామయ్యగారు కాకినాడ యందలి ఆంధ్రసాహిత్య పరి
పత్తు వారికి దీనిని బహూకరించిరి.
11. ఓ. ఉ. వి. సం. 171. సభాపర్వము అసంపూర్ణము. స్థితి బాగున్నది. 42 కమ్మలు.
ఆదినుండి ద్వితీయాశ్వాసమునందలి 161 పద్యమువఱకు నున్నది అంధ్రసాహిత్య
పరిషత్తు కాకినాడ.
పా
12. ఔ. ఉ. వి. సం. 172. సభాపర్వము. సమగ్రము. స్థితిబాగున్నది. 5 కమ్మలు సాంబ
శివుఁడును లేఖకుడు గుడిమెట్ట తిమ్మరాజుగారి కుమారుడైన శేషయ్యగారి
కొఱకు, రెంద్రినామ సంవత్సర మార్గశీర్ష కు సప్తమీ సోమవారమునాటికి
సభాపర్వము సంపూర్ణముగా వ్రాసియిచ్చెను. ఈ కాలము 2లి నవంబరు 1800
సంవత్సరమునకు సమానము. ఇది నందిగామ తాలూకా యందలి గుమ్మడితుఱ్ఱ
గ్రామమున సంపాదింపఁబడినది. ఆం ఆంధ్రసాహిత్యపరిషత్తు. కాకినాడ.
13. క. ఉ. వి. సం. 204. సభాపర్వము సంపూర్ణము. 80 కమ్మలు. స్థితి బాగున్నది. ప్రథ
మాళ్వాసము చివరసిద్ధార్థినామ సం।. కార్తిక శుపూర్ణిమనాటికి వ్రాయఁబడినదని
యున్న ది. ద్వితీయాశ్వాసము చివర సిద్ధార్థి నామ సంఖ॥ (10-11-1810) మార్గ
శీర్ష శు దశమి శనివారమునాటికి ఆకుల రంగనాయకులచే వ్రాయఁబడినదని
యున్నది. రాజమహేంద్రవరము నందలి గౌతమీ గ్రంథాలయము.
14, ఖ. ఉ. వి. సం. 205. సభారణ్యపర్వములు సంపూర్ణ ములుగా నున్నవి. స్థితిరాగున్నది.
264 కమ్మలు సభాపర్వము 1 నుండి 53 పత్రముల వఱకు నున్నది. రాజ
మహేంద్రవరము నందలి గౌతమీ గ్రంథాలయము నుండి యెరవు తెచ్చు
కొన్నది. లేఖకులు సథారణ్య పర్వములు వ్రాయుటకు పట్టిన కాలమును గూర్చి
వివరము లొసంగియున్నారు. సభాపర్వమునందలి ప్రథమాశ్వాసమును దతారు
152<noinclude><references/></noinclude>
4udoycwzl85w5gqwmz4xo1n07ntfrk1
పుట:భారతము-పీఠికలు.pdf/127
104
172761
488737
2025-06-11T05:10:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నరసింహారావు స్వోపయోగమునకై ప్లవంగ నామ సం. ఆషాడ బ దశమి శుక్ర వారమున్నాడు వ్రాయుట కారంభించి ప్లవంగనామ శ్రావణ కు తృతీయా శుక్రవారమునాఁడు రాత్రి 8 గంటలకు ( రెండు గడియలు) పూర్తిచ...'
488737
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నరసింహారావు స్వోపయోగమునకై ప్లవంగ నామ సం. ఆషాడ బ దశమి శుక్ర
వారమున్నాడు వ్రాయుట కారంభించి ప్లవంగనామ శ్రావణ కు తృతీయా
శుక్రవారమునాఁడు రాత్రి 8 గంటలకు ( రెండు గడియలు) పూర్తిచేసేను సభా
సర్వ ద్వితీయాశ్వాసము చివఱ యతఁడు మరల" దళారు నరసింగరాయడు
ప్లవంగనామ సంవత్సర ఆషాడ బ దశమీ శుక్రవారమునాడు ఆరంభించి సథా
పర్వమందలి రెండొశ్వాసములను భాద్రపద బ పంచమి (ప్లవంగ నామ సం॥ మే
అయి ఉండును) బుధవారము మధ్యాహ్నము వరకు పూర్తి గావించెను.'' ఇది
29_8_1847 తేదీకి సమానము. దీనినిబట్టి లేఖకుఁడు 25 గద్యపద్యములతో
గూడిన ప్రథమాశ్వాసమును సరాసరి రోజు 1 కి శిలి పద్యగద్యముల చొప్పున 8
రోజులలో పూర్తిచేసినట్లు తెలియుచున్నది లేఖకులు రోజునకు 80 నుండి 40 పద్య
గద్యములవఱకు సులభముగా వ్రాయగలరని గ్రహింపవచ్చును. దశారు నర
అను లేఖకుఁడు స్వోపయోగము కొఱకై మహాభారతము
వ్రాసికొని యుండుటచే కొంత సంస్కారము కలవాడుగా కాన్పించుచున్నాఁడు.
ఇది అతనికి భారతము నేడగల స్వార్థరహితమైన ఆసక్తినిగూడ వ్యక్తము చేయు
చున్నది. ఆరణ్యపర్వము అశుభప్రదమను అభిప్రాయముండుటచే వంజులు దాని
సరుదుగ వ్రాయించుకొనుచుండిరి. అందుచేతనే మనకు ఆరణ్యపర్వముయొక్క
లిఖిత ప్రతులు చాల తక్కువగ కానవచ్చుచున్నవి నరసింగరాయుడు మాత్రము
దీర్ఘమును కొన్ని యెడల విసువు కలిగించునదియునగు నీపర్వము నంతను తన
కొఱకు శ్రమపడి వ్రాసికొనియుం డెను. అతఁడు తాను మంగిపూడి సూర్య
నారాయణగారి యొక్కయు తుమురాడ అనంతన్నగారి యొక్కయు మాతృ
కలనుండి ఆపర్వములను చూచి వ్రాసికొన్నట్లు తెలిపియున్నాఁడు.
15. గ. ఉ.వి. సం. 207 సభాపర్వము సంపూర్ణము, స్థితి బాగున్నది. జయసంవత్సర
ఫాల్గున శుద్ధ తృతీయా శనివారము మధ్యాహ్నమునకు మాతృక ననుసరించి
సభాపర్వ ప్రథమాశ్వాసము కాకులపాటి పెద వీరన్న కుమారుఁడైన సరసన్న చే
వ్రాయఁబడినది. ఇది 1776వ సంవత్సరము మార్చి 4వ తేదీకి సమానము. ద్వితీ
యాశ్వాసము చివర మరల మన్మథనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పంచమీ శుక్ర
నారమని పేర్కొనఁబడినది రాజమహేంద్రవరమునందలి గౌతమీ గ్రంథా
లయము.
18. ఘ. వి. 908/S ఈ వ్రాతప్రతి ఉస్మానియా విశ్వవిద్యాలయమందలి సంస్కృత
అకాడమికి చెందినది. సభాపర్వము సంపూర్ణము స్థితిరాగున్నది. కమ్మలు 72. లేఖ
కుఁడు వ్రాసిన ఒక శ్లోకములో మాతృకవలెనే నేను వ్రాసినప్రతి యనియున్నది
త ప్పైనను ఒప్పైనను నాదోషమేదియు లేదని తెల్పఁబడినది. దుర్మతి నామ సం
వత్సర చైత్ర బహుళ సప్తమి గురువారమునాఁటికి గన్నమరాజు కొమ్మాజీ
సభాపర్వమును చూచి వ్రాసియుండెను ఇది 11-4-1776 తేదీకి సమానము.
17. చ. ఉ,ప్ సం. 682/S (24 వరుస సంఖ్యగల ఆదిపర్వముతో సమానము) ఈవ్రాత
ప్రతి ఉస్మానియా విశ్వవిద్యాలయమందలి సంస్కృత అకాడమికి చెందినది. ఆది
158<noinclude><references/></noinclude>
9uliahu1npiuzt84zkep9z0g9a93bem
పుట:భారతము-పీఠికలు.pdf/128
104
172762
488738
2025-06-11T05:10:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పరిమాణము సకారణ్యపర్వములు సంపూర్ణములు. స్థితి బాగుగానున్నది. 18'' X 1న్నర' కమ్మలు 302. సభాపర్వము 129 నుండి 150వ పత్రము వఱకు నున్నది. శోథకృత్సంవత్సర భాద్రపద బహుళ త్రయోదశి అవరాహమునకు గ...'
488738
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పరిమాణము
సకారణ్యపర్వములు సంపూర్ణములు. స్థితి బాగుగానున్నది.
18'' X 1న్నర' కమ్మలు 302. సభాపర్వము 129 నుండి 150వ పత్రము వఱకు
నున్నది. శోథకృత్సంవత్సర భాద్రపద బహుళ త్రయోదశి అవరాహమునకు
గజం అచ్చన్నగారి తమ్ముఁడైన లక్ష్మీనరుసుగారి పైసలవాయి చెల్లయ్య దీనిని
వ్రాసియుండెను ఈకాలము క్రీ. శ 1782వ సంవత్సరమునకు సమానము
18. ఛ. టి. యమ్. 40 సభాపర్వము సంపూర్ణము. ఈవ్రాతప్రతి తంజావూరు సరస్వతీ
మహలు గ్రంథాలయమున నున్నది స్థితి బాగుగా నున్నది. పరిమాణము
15" X13/9" 54 పత్రములు 1000 గ్రంథములు
ఇచ్చట వ్రాఁతప్రతులతో మేము గ్రహించిన ముద్రిత ప్రతులను సరిచూచు
టను గూర్చి యించుక వివరింపవలయును. అందు చాలభాగము విశ్వవిద్యాలయ
మందే చేయఁబడినది. వ్రాతప్రతులను బయటివారికిచ్చుట కంగీకరింపనిచోట్లకు
మాయొద్ద పనిచేయు పండితులను బంతి. బయటనుండి
సరిచూచుటకు
మేము సాధారణముగా రెండేసి వ్యాత ప్రతులను మాత్రమే యెన్నియుంటిమి
రావు సాహెబు గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారు తంజావూరు
గ్రంథాలయమునుండి పారములను సేకరించి యుండుటచే మేమందలి వ్యాత
ప్రతులను వేఱుగా సరిచూచి యుండలేదు. ఇతర పర్వములకు తంజావూరు
గ్రంథాలయ పాఠములను సంపాదించి యుంటిమి.
13. జ టి. యమ్ 37 సభాపర్వము సంపూర్ణము స్థితి బాగుగానున్నది
×
పరిమాణము
18" 1న్నర" పత్రములు 74. గ్రంథములు 1000. ఈవ్రాతప్రతి తంజా
వూరు సరస్వతీ గ్రంథాలయమున నున్నది.
హైదరాబాదునందలి న్యూసైన్సు కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా నున్న
డా. ఏ రమాపతిరావుగారును. గద్వాల ప్రభుత్వ కళాశాలలో బోధకులుగా
నున్న శ్రీ టీ ప్ర కాకర రెడ్డిగారును తంజావూరు సరస్వతీ గ్రంథాలయము
నందుండి యెన్నుకొన్న వ్రాతప్రతులతో ఆదిపర్వము తప్ప మిగిలిన పర్వముల
నన్నిటిని సరిచూచి యుండిరి మా సంఘమువారీ ప్రయోజనమునకై వారిని
ప్రత్యేకముగా తంజావూరు పంపియుండిరి
20. ఝ. సం 74883. సవిరాటోద్యోగ పర్వములు సంపూర్ణములు. స్థితి బాగుగా
నున్నది, అందు సభాపర్వము 1 నుండి 48వ పత్రమువఱకు నున్నది. అందు
రెండు తేదీలు సూచింపఁబడినవి. రాక్షస సంపత్సర మార్గళి 9. నల సంవత్సర పెర
టాసి 1. ఇది బహుళ 1804వ సంవత్సరమై యుండవచ్చును. ఇది దాక్షిణాత్య
మైన వ్రాతప్రతిగాఁ గనిపించుచున్నది. దీనిని శ్రీ కె. సూర్యనారాయణగారు
అడయారు గ్రంథాలయమున సరిచూచి యుండిరి.
21. ట. ఆంధ్ర విశ్వవిద్యాలయము సభాపర్వము సంపూర్ణము చాల ప్రాత వ్రాత
ప్రతి, వ్రాఁత బాగుగానున్నది. 142 కమ్మలు, 1278 గ్రంథములు. మన్మధ నామ
154<noinclude><references/></noinclude>
f0b8y49sbrvdnt1k0qgaly3xfdf4kls
పుట:భారతము-పీఠికలు.pdf/129
104
172763
488739
2025-06-11T05:11:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంవత్స రాషాఢ శుద్ధ పంచమీ బుధవారము నాఁటికి సక్రా పశ్వమంతయు నేడేటి లచ్చన్నచే వ్రాయఁబడినది. ఇది 8-7-1627 తేదీకి సమానమై యుండ వచ్చును. దీనిని శ్రీ కె. జోగయ్య శర్మగారు సరిచూచి యుండి. 22...'
488739
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సంవత్స రాషాఢ శుద్ధ పంచమీ బుధవారము నాఁటికి సక్రా పశ్వమంతయు
నేడేటి లచ్చన్నచే వ్రాయఁబడినది. ఇది 8-7-1627 తేదీకి సమానమై యుండ
వచ్చును.
దీనిని శ్రీ కె. జోగయ్య శర్మగారు సరిచూచి యుండి.
22. డ. సం 7/1111/N18.6 ఆంధ్ర విశ్వవిద్యాలయము సభాపర్వము సంపూర్ణము.
ప్రాతది. అచ్చటచ్చట క్రిములచేఁ గొట్టివేయఁ బడినది. పరిమాణము 45X 11
సెం. మీ. కమ్మలు 78, 1857 గ్రంథములు వ్రాత బాగుగానున్నది పరాశవ
నామ సంవత్సర భాద్రపద బహుళ దశమీ తాను వారము నాఁటికి సభాపర్వ
మంతయు రామెళ్ళ గోనయ్యచే చూచి వ్రాయఁబడినది. ఇది 428- 1420?
తేదీకి సమానము.
రే
దీనినికూడ శ్రీ కె. జోగయ్యశర్మగారే సరిచూచియుండిరి.
23. ణ సం. 75086. అడయారు గ్రంథాలయము. సకారణ్యపర్వములు సంపూర్ణములు.
స్థితి ఒకమాదిరిగా నున్నది. 204 పత్రములు, సభాపర్వము 1 నుండి 4వపత్రము
వఱకు సున్నది
దీని లేఖన కాలమునుగూర్చి రెండు సూచనలున్నవి. ఈప్రతిని మానవెళ్లి
కాంతయ్య వ్రాసియుండెను 1. అక్షయనామ సంవత్సర విశాఖబహుళ పంచమీ
బుధ వారము 7.5_1808 (2) ఆశయనామసంవస్సర ఆశ్వయుజ శుద్ధ అష్టమీ
భానువారము,
దీనిని అడయారులో శ్రీ కె. సూర్యనారాయణగారు పరిచూచి యుండిరి.
24-0-
25 వ
26 57.
27.
28. .
29.3.
30 30.
31. భ.
82. *.
బౌనుదొరవారి కాగితపు వ్రాతప్రతులు
బ్రౌనుదొరవారి వ్రాతప్రతులందలి యితర పాఠములు.
వావిళ్ళ ముద్రణము. మేము మూలముగా గ్రహించినది
వీరేశలింగంగారి ముద్రణము 1901
లండను ప్రతి.
కరాలపాటి రంగయ్యగారి ప్రతి 1852.
వావిళ్ళముద్రణమందలి అధస్సూచికలు.
ఆనందముద్రణము
ఆనందముద్రణమందలి అధస్సూచికలు.
తేతే.. కె. భూ. కవిశిరోభూషణము. దీనికి అహోబల పండితీయమని నామాంతరము.
34. ఛం. ఆదిపర్వమునకు సంబంధించిన 'ఛందము'తో సమానము.
35.స.ల సర్వలక్షణసారము. ఆదిపర్వమునకు సంబంధించిన
సమానము.
155<noinclude><references/></noinclude>
23a3662zfbigmxc9toqvru8xx5vt5xl
పుట:భారతము-పీఠికలు.pdf/130
104
172764
488740
2025-06-11T05:11:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '33 నుండి 35 వఱకును గల 20 నుండి 82 నఱకునుగల సంఖ్యలతోఁ గూడినవి ముద్రిత ప్రతులు. అవి ఆదిపర్వ సందర్భమున వర్ణితములైన వానితో సమానములు. సంఖ్యలతోఁ గూడినవి కూడ ఆదిపర్వ సందర్భమున వ్రాతప్...'
488740
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>33 నుండి 35 వఱకును గల
20 నుండి 82 నఱకునుగల సంఖ్యలతోఁ గూడినవి ముద్రిత ప్రతులు. అవి ఆదిపర్వ
సందర్భమున వర్ణితములైన వానితో సమానములు.
సంఖ్యలతోఁ గూడినవి కూడ ఆదిపర్వ సందర్భమున వ్రాతప్రతుల వరుసలో వర్ణ
బడినవి.
సంఘములు
వర్ణింపఁ
ఈమహాభారత సంశోధిత ప్రతిపాదనము వ్యక్తులచేఁ గాక పండిత సంఘములచేఁ
జేయఁబడుచున్నది. అట్లు చేయుటవలన మేళ్ళును గిళ్ళును గూడఁగలవు. సంపాదకులు
వ్యక్తులైనచోఁ బనిని వేగముగా జేయుట కవకాశమున్నది. సంఘములద్వారా సంపా
దనము జరిగినచో బహువ్యక్తుల ఆ ను భ వాలోచ న ల వలని తా భ ము
కలుగుట కవకాశమున్నది. కూలంకషముగాఁ జర్చించి వారొక యంగీకారమునకు
వత్తురు. దీనివలనఁ గొంత ఆలస్యము కలుగుట నిజమేయైనను లాభముకూడ విరివిగా
నుండును ఇంతవఱకు ఆదిస కారణ్య పర్వముల సంపాదనము జరిగినది. విరాటపర్వ
సంపాదనము జరుగుచున్నది. ఈక్రింది విద్వాంసులలోఁ గొండ అధికకాలము గొంద రల్ప
కాలమును సంపాదన కార్యము బాల్గొనియుండిగి
1. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనము
2. డా. దివాకర్ల వేంకటావధాని.
లి. ఆచార్య నిడుదవోలు వేంకటరావు.
4. ఆచార్య బి. లక్ష్మీనారాయణరావు.
5. డా. పల్లా దుర్గయ్య.
6. డా. బిరుదురాజు రామరాజు
7. డా. పాటిబండ మాధవశర్మ,
8 డా. మడుపు కులశేఖర రావు.
8. శ్రీ అమరేశం రాజేశ్వరశర్మ.
10. డా. కేతవరపు రామకోటిశాస్త్రి.
ఇటీవల నే శ్రీ చెలమచర్ల రంగాచార్యులుగారును. డా. బి. వి. కుటుంబరావు
గారును డా. కె సుప్రసన్నాచార్యులుగారును సంపాదన కార్యమున నియోగింపఁ
248.
శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, శ్రీ వెంపరాల సూర్యనారాయణ
శాస్త్రిగారు, శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు ఆను పరిణతులైన విద్వద్వర్యుల సలహా
సహకారము లీప్రణాళికకు లభించినవి. ఆదర్శ సంపాదిత విభాగమునుగూర్చి విద్వాం
సులనుండి అభిప్రాయములు వచ్చిన తరువాత సలహాదారులతో గూడిన విస్తృత సంపా
దకవర్గము కొన్నిరోజులు సమావేశమై భావి సంపాదన కార్యవిధానమును నిర్ణయించి
నది. ఆ విద్వాంసు లిచ్చిన సూచనల ననుసరించి యంతవఱకును సంపాదితములైన భాగ
ముల పునఃపరిశీలనము కావింపఁ బడినది.
156<noinclude><references/></noinclude>
cdieu2ftarhzx4tr8lu3p3kes3wdhmn
పుట:భారతము-పీఠికలు.pdf/131
104
172765
488741
2025-06-11T05:11:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఈప్రణాళిక కార్యనిర్వహణ విధానము చాల సరళమైనది సంపాదకవర్గము నిర్ణయముల నొక కార్యనిర్వహణోద్యోగి కార్యరూపము నొందించును. ఆర్థిక విషయ ములు విశ్వవిద్యాల యోపాధ్యక్షుల అంగీకారమ...'
488741
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈప్రణాళిక కార్యనిర్వహణ విధానము చాల సరళమైనది సంపాదకవర్గము
నిర్ణయముల నొక కార్యనిర్వహణోద్యోగి కార్యరూపము నొందించును. ఆర్థిక విషయ
ములు విశ్వవిద్యాల యోపాధ్యక్షుల అంగీకారమునకుఁ బంపఁబడును. కార్యనిర్ణయ
సంఘ మాంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ అధ్యక్షులును, ఉత్తరప్రదేశ రాజ్యపాలకులు
నైన మాన్యశ్రీ డా. బెజవాడ గోపాల రెడ్డిగారి సలహా లాభమును బొంతఁజాలినది.
భారత శాసనసభా సభ్యులైన శ్రీ నూకల నరోత్తమరెడ్డిగారును, అం ప్ర. సాహిత్య
అకాడమీ కార్యదర్శులైన శ్రీ దేవులపల్లి రామానుజరావుగారుమ ఆదిమండియు
ప్రణాళిక యెడ సత్యం శాభిమానమును ప్రదర్శించుకున్నారు. పూర్వము విశ్వవిద్యా
లయ విరాళ సంఘము పక్షమున సమీకరణోద్యోగులుగా నుండిన శ్రీ డి. హనుమంత
రావుగారు ప్రణాళిక విషయముల నత్యంత శ్రద్ధతోఁ బరిశీలించుచు ననవరతమైన సహ
బి. లక్ష్మీనారాయణరావు, శ్రీనిడుదవోలు వెంక ట రావు,
డా. బి. రామరాజు, ఆచార్య కె లక్ష్మీరంజనముగార్లు వరుసగా కార్యనిర్వహణో
ద్యోగులుగాఁ బనిచేసియుండిరి.
కార మొసంగి యుండిరి
సంశోధిత ముద్రణము ఉస్మానియా విశ్వవిద్యాలయ ముద్రాలయమునంటే
ముద్రింపఁ బడుచున్నది. తెలుఁగులో భారతమువంటి యుద్ధంథ మును ముద్రించుటకుఁ
దగిన సాధనసామగ్రి పూర్తిగా లేకపోయినను ముద్రాలయమావశ్యకమును బట్టి సాధవ
మును నిర్వహింపఁ జాలినది. ముద్రాలయ సంచాలకులకును, అందలి యుద్యోగులకును
మాఅభివందనములు. ముద్రణ విధానమునకును. గ్రంథబంధనాదులకును ఇంతకంటే
మెఱుఁగులు తీర్చుట కనకాశమున్నట్లు కనిపించును. పూవులు చదువుట ఇంతకంటెను
నిర్ధుష్టతరముగా జదువవలసి యున్నది.
మా కార్యాలయమువ పండితులుగాఁ బనిచేయుచున్న శ్రీ నిడుదవోలు శివ
సుంద రేశ్వర రావుగారు ప్రణాళికా కార్యమువ నిరంతరముగాఁ పని చేయుచున్నారు.
ఈ ఉపోద్ఘాతము వ్రాయునప్పుడు కావలసిన ఉద్ధరణముల నన్నిటిని సమకూర్చి వారు
మాకు చాల సాయమొనరించిరి. లిఖిత గ్రంథాలయములను గూర్చియు, అపూర్వ గ్రంథ
ప్రచురణములను గూర్చియు వారు చాలవిషయములను సేకరించి యున్నారు.
ఉప సంహరణము
మహాభారత సంశోధిత ముద్రణవిషయము మొదట తలపెట్టినది. 1958వ సంవ
త్సరపు ఆగస్టుమాసమున అప్పటినుండి ఆది సభాపర్వములతోఁ గూడిన ప్రథమసంపుటము
ముద్రితమగువఱకు అనఁగా 1984 ఆగస్టు మాసమునకు తొమ్మిదినంవత్సరములై నది.
ఈప్రణాళికను ప్రోత్సహించుచున్న ఉస్మానియా విశ్వవిద్యాలయమువారును, దీనికిఁ
గావలసిన ఆర్థిక సాహాయ్య మొనఁ గూర్చుచున్న ప్రభుత్వములును ఈ కార్యము చాలమంద
ముగా జరిగినదని భావించవచ్చును కాని భారవంతమైన యీ కార్యము స్వభావమును
సమర్థింపఁజాలును "మహత్వాచ్ఛ మహాభారత ముచ్యతే'' యని ఋషులు మహా భార
తమును నిర్వచించి యుండిరి. ఆదియునుగాక పూర్వపు విద్వత్వ రేణ్యులెందరో శ్రద్ధతో
పరిశీలన చేసి విడిచిన యీ రంగమున బనిచేయుట కత్యధిక మైన జాగరూకత కాపం
157<noinclude><references/></noinclude>
jmowjosp4vj7ufojz1jkt3qi16w47hv
పుట:భారతము-పీఠికలు.pdf/132
104
172766
488742
2025-06-11T05:11:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యును. పై తొమ్మిది వత్సరములలో సగము కాలమార్థిక సాహాయ్యమునకై అబ్బులు చాచుటతోనే కడచిపోయినది. తరువాత ప్రాచీనములైన తాళపత్ర ప్రతులను, ముద్రితి ప్రతులను సంపాదించుట కష్టసాధ్యమై...'
488742
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యును. పై తొమ్మిది వత్సరములలో సగము కాలమార్థిక సాహాయ్యమునకై అబ్బులు
చాచుటతోనే కడచిపోయినది. తరువాత ప్రాచీనములైన తాళపత్ర ప్రతులను, ముద్రితి
ప్రతులను సంపాదించుట కష్టసాధ్యమైనది. సుమారొక లక్ష పాదములతో గూడిన
(21018 పద్యగద్యములు) మహాభారతము వంటి గ్రంథమును తాళ పత్రప్రతులతో సరి
చూచుటకుఁ జాలకాలము పట్టినది.
ఈప్రణాళికలోఁ గాలమంతయు దీనికొఱకే వినియోగించు సంపాదక వర్గములేదు
విశ్వవిద్యాలయాంధ్ర భాషాబోధకులే తమకు విశ్రాంతి యున్నప్పుడు సంపాదన కార్యము
సాగించుచుందురు. మొట్టమొదట విశ్వవిద్యాలయాంధ్రశాఖాబోధకులును విద్యార్థు
బును గలసి పరస్పర సహకారముతో నీ కార్యము గ్రహింపవలెనని యూహింపఁ బడి
నది. కాని మానవులకు సహజ పి ములైన లోపములకును, ఆదర్శములకుమ అను
కొన్నట్లు చేయుటకును గల వైశ్యుమునకుమ గొంత యవకాశ మొసంగవలసి యుం
డును, అయినను ఫలితమంత నిరా జనకముగా లేదు భావి కార్యమునకు దృఢమైన
పునాది వేయఁబడినది. సంవత్సరము పొడుగునను స్థిరముగను, సమర్థము గను పనిచేయు
విద్వాంసులు కావలయుము. పూనాయందలి కండార్కరు ప్రాచ్యసంస్థవారికి సంస్కృత
భారత సంశోధిత ప్రతిని సిద్ధముచేయుటకు సుమారు నలువదియేండ్లు పట్టినది. ఆంధ్ర
మహాభారతమంత విస్తృతమైనదికాదు; దానికి సంబంధించిన సమస్య లంత వైవిధ్య
ముతోఁ గూడినవికావు. అందుచే స్థిరముగను శ్రద్ధగను పనిచేయు విద్వాంసులు దానిని
నాలుగై రేండ్లలోఁ బూర్తిచేయవచ్చును.
ఆంధ్రదేశము నందలి శిష్టజను లీమహాభారత సంశోధిత ముద్రణమున నన్నయ,
తిక్కన, ఎఱ్ఱనలను మువ్వురు మహాకవులకుఁ దగిన స్మృతిచిహ్నమును బరికించి యానం
దింతురు గాక.
హైదరాశాదు.
8_6_1968
దివాకర్ల వెంకటావధాని
168<noinclude><references/></noinclude>
q0owqjjl8ga10sv1vqj7k2hr3aylxnf
పుట:భారతము-పీఠికలు.pdf/133
104
172767
488743
2025-06-11T05:12:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పీఠిక "శారదరాత్రు లుజ్వల ల సత్తర తారక హారపంక్తులం జారుతరంబు లయ్యె, విక సన్నవ కైరవ గంధ బంధురో దార సమీర సౌరభము దాల్చి, సుధాంకు వికీర్యమాణ క ర్పూర పరాగ పాండురుచి పూరములం బరిపూ...'
488743
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పీఠిక
"శారదరాత్రు లుజ్వల ల
సత్తర తారక హారపంక్తులం
జారుతరంబు లయ్యె, విక
సన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము
దాల్చి, సుధాంకు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచి
పూరములం బరిపూరితంబులై "
ఇంతవఱకే నన్నయ్యగారి కవిత్వమట. ఇది అరణ్యపర్వము - చతుర్థాశ్వాస
మున 142వ పద్యము. ఈ పద్యము వ్రాసి నన్నయగారి గంటము ఆగిపోయినది.
గంటమేకాడు ఆయనగుండెయే ఆగిపోయినది, కానిచో ఆయన గంటము ఆగదు.
శరన్నదీ ప్రవాహమువలె ప్రసన్నమధురమై ధీరసుందర గమనమున సాగిపోవు
చున్న ఆయన కవితాధారయు హఠాత్తుగా ఆగిపోదు.
ఆయన మరణించుటకు కారణములుగా చెప్పబడు భీమకవి శాపము, అధ
ర్వణుని ఉసురు కట్టుకథలని చరిత్ర తేల్చివై చినది, భారతరచన ఆగిపోవుటకు
రాజకీయకల్లోలములు, రాజరాజుమరణము కారణములుగా కొందఱు సూచింతురు.
ఆగిన భారతరచన తిరిగి కొనసాగకుండుటకు అవి కారణములు కావచ్చును. కాని
నన్నయగారి రచన ఆగిపోవుటకు ఆయన యాకస్మిక మరణము తప్ప వేటు కార
ణము కనపడదు.
రాజరాజు రాజ్యమేలిన నలువది యేండ్లలో రాజకీయ కల్లోలము లేనికాలము
చాల తక్కువ. పట్టుమని పదియేండ్లపాటు ప్రశాంతముగా జీవించు అదృష్టము ఆ
ప్రభువునకు పట్టలేదు. తండ్రి మరణించిన మూడేండ్లకు 1022 లో గాని ఆయన
గద్దెపై గూర్చుండ జాలడయ్యెను. పదియేండ్లయినను దానిపై కుదురుకొన జాల
డయ్యెను. 1030లో సవతి తమ్ముడైన విజయాదిత్యునిచే గద్దె దింపబడి<noinclude><references/></noinclude>
ifmro3i0au7wkfwjil87quj4zhjlhpm
పుట:భారతము-పీఠికలు.pdf/134
104
172768
488744
2025-06-11T05:12:34Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '6 యేడేండ్లు చోళరాజ్యమున ప్రవాసము చేసెను. మరల గద్దె సంపాదించి 1046 వరకు దినదినగండముగా గడపెను. 1046-53 నడుమ కొంతయూపిరి తీసి కొనెను. అప్పుడే ఆయనకు భారతమును దెనుగున వెలయించు సంకల్పము...'
488744
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>6
యేడేండ్లు చోళరాజ్యమున ప్రవాసము చేసెను. మరల గద్దె సంపాదించి 1046
వరకు దినదినగండముగా గడపెను. 1046-53 నడుమ కొంతయూపిరి తీసి
కొనెను. అప్పుడే ఆయనకు భారతమును దెనుగున వెలయించు సంకల్పము కలిగి
యుండును. ఆయన ప్రియమిత్రుడైన నన్నయగారికి తన యభిలాషను ఎఱుక
పఱిచి భారతాంధ్రీకరణమునకు ఆయనను పురికొల్పియుండును, నన్నయ బ్రహ్మాం
డాది నానాపురాణ విజ్ఞాన నిరతుడు. ఆయనకు వ్యాసభారతము సుపరిచితమేయె.
యుండవలయును. ఐనను భారతాంధ్రీకరణమునకుపూసుకొని యుండడు. మూల
భారతమును మరల మరల పఠించి మననము చేసి దాని పరమార్థము తెల్లమగు
నట్లు తెనుగున వెలయించుటకు పథకమును నిర్మించుకొని రచన మారంభించుటకు
కొంతకాలము వినియోగించి యుండును, రాజరాజు రాజ్యారంభకాలమున వేంగీ
రాజ్యమునకు బెజవాడ రాజధానిగా నుండెను. కొప్పము యుద్ధమున తనకు పరా
జయము శంకించి కర్ణాట చాళుక్యులతో సంధిచేసికొన్న యనంతరమే రాజరాజు
రాజధానిని రాజమహేంద్రవరమునకు మార్చినట్లు కనబడుచున్నది. భారతరచనము
రాజమ హేంద్రవరమునందే ఆరంభమైనది.
రాజమహేంద్రపురమున నిండుసభలో అపార శబ్దశాస్త్రపౌరగులైన వైయా
కరణులును,
భారతరామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులును,
మృదుమధుర రసభావభాసురనవార్ధ వచనరచనా విశారదులైన మహాకవులును ఆడిగా
గల విద్వజ్జనములు పరివేష్టించి కొలువ విద్యావిలాసగోష్ఠి సుఖోపవిష్టుండయి
యిష్టకథావినోదంబులనుండి నన్నపార్యుని జూచి "నాహృదయంబున ననవరతం
ను శ్రీమహాభారతంబునందలి యభిలాషంబు విన సభిలాష పెద్దయై యుండు"
కావున కృష్ణద్వైపాయనమునివృషభాధిహిత మహాభారతబద్ధ నిరూపితార్థమేర్పడ
తెనుగున రచియింపు మధిక ధీయుక్తి మెయిన్' అని రాజరాజు ఆనతిచ్చెను.
సభలో వైయాకరణులు, పౌరాణికులు, మహాకవులునుండినను ఈ లక్షణము
లన్నీయు పుంజీభవించి యున్న నన్నయ భట్టునే రాజరాజు భారతాంధ్రీకరణము
నకు ఎన్నిక చేసెను. ఆయనయ "దేవా ! నీ యనుమతంబున విద్వజ్జనంబుల
యనుగ్రహంబునంజేసి నా నేర్పు విధంబున నిక్కావ్యంబు రచియించెద నని దుస్సా
ధ్యమని యెఱింగియు ప్రభువు పట్లగల యనురక్తిచే ఉదాత్తమయిన ఆయన
యభిలాషమును నెరవేర్పదలంచి మహత్తరమైన ఆ కార్యభారము సంగీకరించెను.<noinclude><references/></noinclude>
9itp7kg689ptxm36d489uti9x3p8zuw
పుట:భారతము-పీఠికలు.pdf/135
104
172769
488745
2025-06-11T05:12:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '7 "పాయక పాకశాసనికి భారత ఘోరరణంబునందు నా రా యణునట్లు వాసిగ ధరామర వంశవిభూషణుండు నా రాయణభట్టు వాఙ్మయ ధురంధరుఁడుం దన కిష్టుడున్ సహా ధ్యాయుఁడు నైన వాఁడభిమతస్థితిఁ రోడయి నిర్వ...'
488745
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>7
"పాయక పాకశాసనికి భారత ఘోరరణంబునందు నా
రా యణునట్లు వాసిగ ధరామర వంశవిభూషణుండు నా
రాయణభట్టు వాఙ్మయ ధురంధరుఁడుం దన కిష్టుడున్ సహా
ధ్యాయుఁడు నైన వాఁడభిమతస్థితిఁ రోడయి నిర్వహింపగాన్"
తాను భారతసంహితారచన బంధురుడు అయినట్లు నన్నయభట్టు చెప్పికొనెను.
ఆయనకు నారాయణభట్టు తోడ్పాటు లభించుటకు 1053 అనంతరమే అవకాశము
గలదు. నన్నయభట్టు, నారాయణభట్టు ఏగురుకులముననో కలిసి చదువుకొని
యుండిరి. నన్నయభట్టు తూర్పుచాళుక్యుడైన రాజరాజు నాస్థానమున ప్రవేశించెను.
నారాయణభట్టు .పశ్చిమచాళుక్యుడైన త్రైలోక్యమల్లుని యాస్థానమున ప్రధానిగా
ప్రవేశించెను. 1050 ప్రాంతమున పశ్చిమచాళుక్యులు వేంగీపై దండెత్తిరి.
రాజరాజు చోళుల తోడ్పాటున వారి నేదిర్చెను. ఈ యుద్ధము రెండుమూడేళ్ళు జరి
గెను. 1053 లో కొప్పము యుద్ధమున చోళ చక్రవర్తి రాజాధిరాజు నిహతుఁ
డయ్యెను, ఆయన తమ్ముడు రాజేంద్రుడు పారిపోయెను ఒంటరిగా పోకసాగింప
లేని రాజరాజు పశ్చిమ చాళుక్యులతో సంధిచేసికొనక తప్పలేదు. ఈ సంధిని కుదు
ర్చటలో సహాధ్యాయులైన నన్నయభట్టు, నారాయణభట్టుకలసి తీవ్రమైన కృషిచేసి
యుండిరని విజ్ఞుల యభిప్రాయము సంధిఫలితముగా రాజరాజు వేంగీరాజ్యమందలి
దక్షిణభాగమును త్రైలోక్యమల్లున కర్పించి ఆయన ప్రధానియైన నారాయణభట్టును
తన ఆస్థానమున స్థానాపతిగా అంగీకరింపవలసి వచ్చెను.
భారతాంధ్రీకరణమున నన్నయభట్టునకు తోడ్పడుటకే కాబోలు రాజరాజు
నారాయణభట్టునకు నందంపూడి అగ్రహారమును ధారవోసెను. ఆ దానశాసనమును
నన్నయభట్టే వ్రాసెను. నారాయణభట్టు అనుష్ఠిత జగదుపకరణుడని, సంస్కృత
కర్ణాట ప్రాకృత పైశాచికాంధ్రభాషలందు సుకవిత్వ విభవముచేత కవిరాజ శేఖరుడని
ప్రసిద్దికెక్కిన వాడని, మనీషాలవ దుర్విదగ్ధులైన కవులను మనోహరములైన తన
సూక్తులచే ఆగర్వులను చేసి కవీభవజ్రాంకుశుఁడను సార్థకనామము వహించే
ననియు జగదభిగుణశాలి యనియు సరస్వతీ కర్ణావతంసుడనియు అష్టాదశావధారణ
చక్రవర్తియనియు ఆ శాసనమున కొనియాడబడియున్నాడు. ఆ శాసనమునందలి --
"విచిత్రవీర్యాత్ పాండురాజః పుత్రా స్తస్య చ పంచ ధర్మజ భీమార్జున
నకుల సహదేవాః పంచేంద్రియవత్ పందస్యు ర్విషయగ్రాహిణ స్తత్ర"<noinclude><references/></noinclude>
4eul25e5c1ztvawx6f739d3dufnpzjy
పుట:భారతము-పీఠికలు.pdf/136
104
172770
488746
2025-06-11T05:13:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '8 అను వాక్యము ఆరణ్యపర్వమందలి "మోముహ్యమానం తాం తత్ర జగృహుః పంచపాండవాః ఇంద్రియాణి ప్రవక్తాని విషయేషు యథా రతిం" అనువాక్యమునకు ప్రతిబింబమువలె నుండి నన్నయ అప్పటికి భారతమును మ...'
488746
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>8
అను వాక్యము ఆరణ్యపర్వమందలి "మోముహ్యమానం తాం తత్ర జగృహుః
పంచపాండవాః ఇంద్రియాణి ప్రవక్తాని విషయేషు యథా రతిం" అనువాక్యమునకు
ప్రతిబింబమువలె నుండి నన్నయ అప్పటికి భారతమును మననము చేయుచున్నట్లు
వ్యక్తము చేయుచున్నది.
నారాయణభట్టు తోడ్పాటున నన్నయభట్టు 1053 తరువాతనే భారతాంధ్రీ
కరణము ప్రారంభించెను. భారతయుద్ధమున శ్రీకృష్ణుడు అర్జునునకు తోడ్పడినట్లు
భారతరచనమున నారాయణభట్టు నన్నయభట్టునకు తోడ్పడె ననుటవలన రాజరాజు
అభిలషించినట్లు వ్యాసునిచే నిరూపితమైన పరమార్ధము తేటతెల్లమగు తీరును భార
తము నాంధ్రీకరించుటలో నన్నయభట్టు ఎదుర్కొనిన సంకట పరిస్థితులను తనబుద్ధి
కుశలతచే తొలగించుచు నారాయణభట్టు ఆయనకు వాజ్మాత్రమైన సహాయముచే సె
నని భావింపవలెను, పండిత పరిషత్తులలో నన్నయ అనువాదసరణిపై ఆక్షేప
ములు కలిగినప్పుడు వాని నధిగమించుటలో కూడ బహుభాషాకోవిదుఁడు, కవీళ
వజ్రాంకుశుఁ డయిన నారాయణభట్టు నన్నయకు అండదండగా నిలిచియుండును.
ధర్మరాజువంటి రాజరాజు సంకల్పము, నరునివంటి నన్నయభట్టు కృషి,
నారాయణునివంటి నారాయణభట్టు సహకారము- ఇట్టి మహ త్తర సాధనసంపత్తి
సమకూడి ఆంధ్రజాతి పుణ్యోదయమున ఆంధ్రభాషలో పందమవేదమునకు శీరో
దయమైనది.
al
ఈ విధముగ ఆరంభమైన భారతాంధ్రీకరణము ఆరణ్యపర్వము చతుర్థా
శ్వాసమున 142 వ పద్యమువద్ద ఆగిపోయెను. దీనికి నన్నయగారి ఆకస్మిక
మరణము తప్ప వేరుకారణము కనబడదు. 1053 ప్రాంతమున ఆరంభించి ఏక
దీక్షతో రచన సాగించి 1057 ప్రాంతమున నన్నయ మరణించి యుండును,
సహాధ్యాయుని మరణమువలన నారాయణ భట్టునకు రాజరాజు విషయమున, భారత
రచన విషయమున ఆసక్తి నశించియుండును. 1058 లో రైలోక్యమల్లుడు
దిగ్విజయయాత్రకు పూని వేంగి పై నెత్తి వచ్చినపుడు నారాయణభట్టు వెనుకటివలె
ఉభయరాజ్యములకు సంధిగావింప యత్నింపక తటస్థముగా సూరకుండెనుగాబోలు!
రాజరాజునకు యుద్ధములోనికి దిగక తప్పలేదు. దోళుల సాయము కూడ ఆయనకు
తగినంత లభించినట్లు లేదు. శక్తి కొలది పోరి రాజరాజు 1061 లో రణరంగము
ననే వీర మరణము పొందెను. భారతము వ్రాయువాడులేడు వ్రాయించువాడునులేడు.
ఆగిన భారతరచన రెండు శతాబ్దులకు పైగా అట్లే ఆగియుండెను.<noinclude><references/></noinclude>
5s24wdh3q4b31iailstptsa9jkh09dl
పుట:భారతము-పీఠికలు.pdf/137
104
172771
488747
2025-06-11T05:13:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '9 ఆంధ్రమహాభారతము నన్నయ చేతిమీఁదుగనే పూ రియె యుండినచో దాని స్వరూపమెట్లుండెడిదో, కాని ఆంధ్రులయదృష్టము వేరు విధముగా నున్నది. -మూడువందల యేండ్లలో మువ్వురు మహాకవుల కృషిఫలముగా...'
488747
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>9
ఆంధ్రమహాభారతము నన్నయ చేతిమీఁదుగనే పూ రియె యుండినచో
దాని స్వరూపమెట్లుండెడిదో, కాని ఆంధ్రులయదృష్టము వేరు విధముగా నున్నది.
-మూడువందల యేండ్లలో మువ్వురు మహాకవుల కృషిఫలముగా ఆంధ్రమున మహా
భారతము పూర్తియగునని విధినిర్ణయము. ఋషియైన నన్నయ మంగళాచరణ
శ్లోకమందలి "వేదత్రయమూ ర్తయః" అను మాటయందే ఈ యంశము సూచింప
బడినదని కొండఅందరు. కాని రాజరాజు సంకల్పమునకు, తనకృషికి విఘ్నము
సంభవించునన్న ఆమంగళకరమైన యర్థము వ్యక్తమగునట్లు మంగళశ్లోకము
చెప్పెననుట నన్నయ ఋషిత్వమునకు గౌరవము నాపాదింపదు.
ఆరణ్యపర్వమున కాలము పండ్రెండేండ్లు జరిగినది. కథమాత్రము
-కండ్రెండు అంగుళములు కూడ జరుగలేదు. మఱి జడిగినదేమిటి ? ధర్మజుని
ధర్మబలము పెరిగినది. భీముని భుజబలము పెరిగినది. అర్జునుని అస్త్రబలము
పెరిగినది. అజ్ఞాతవాస సమ్యగనుష్ఠానమునకు, రాజ్యపునః ప్రాప్తికి, ప్రతిజ్ఞా
·పరిపూర్తికి సదుపాయములు అమరినవి. సౌకర్యములు పెరిగినవి. ఆరణ్యపర్వము
ఏకాశ్వాసములు సాగినవి. అందులో నన్నయ రచించినది మూడశ్వాసముల మీద
112 పద్యములు. పాండవులజీవితము ఈ పర్వమున చక్కని పరిపాకమును
పొందినది. నన్నయ రచనయు మంచిపాకమున బడినది.
రాజరాజు
భారతపరమార్ధము
విమలమతితో ననేక పురాణములు వినెను. అర్థశాస్త్రముల
తెఱగెఱింగెను ఉదాత్తరసాన్విత కావ్యనాటక క్రమములు పెక్కు చూచెను.
జగత్పరి పూజ్యములైన ఈశ్వరాగమములయందు భ క్తితో హృదయము నిల్పెను.
అయినను ఆయనహృదయమున అనవరతమును శ్రీమహాభారతము నందలి యభి
ప్రాయమును వినవలెనన్న యభిలాష పెద్దమై యుండెను. మహాభారతము ఆయన
వంశమున ప్రసిద్ధులై విమల సద్గుణశోభితులైన పాండవోత్తముల చరిత్ర. కనుక
కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారతబద్ధ నిరూపితార్థమేర్పడ అధిక
ధీయుక్తి మెయిస్ తెనుగున రచియింపుమని ఆయన నన్నయనుకోరెను.
నన్నయ 'నానేర్చు విధంబున నిక్కావ్యంబు రచించెద' నని తొడంగెను,
-సారమతిం గవీంద్రులు ప్రసన్నకథా కవితార్థయుక్తిలో నారసిమేలునా నితరుల
క్షరరమ్యత నాదరింప నానారుచి రార్థనూ క్తి నిధియైన నన్నయ తెనుంగునన్ మహా<noinclude><references/></noinclude>
7ckp7b4zysdnnifp1faxpzcgu1a6xxt
పుట:భారతము-పీఠికలు.pdf/138
104
172772
488748
2025-06-11T05:13:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '10 . భారత సహితారచన బంధురుడయ్యెను. భారతము సంహిత - ఇతిహాస సముదాయము. కర్మఫల సంబంధ రూపములగు ఆగమికార్థములు దేనియందు ప్రత్యక్షపరి దృశ్య మానము లగునో ఆ చరిత్ర ఇతిహాసమగునని అభినవగుప...'
488748
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>10
.
భారత సహితారచన బంధురుడయ్యెను. భారతము సంహిత - ఇతిహాస సముదాయము.
కర్మఫల సంబంధ రూపములగు ఆగమికార్థములు దేనియందు ప్రత్యక్షపరి దృశ్య
మానము లగునో ఆ చరిత్ర ఇతిహాసమగునని అభినవగుప్తపాదులు వివరించిరి.
పాండవో త్తముల చరిత్ర అట్టిది. ఆగమోక్తములయిన ధర్మకర్మల యనుష్ఠానము
వలన, అననుష్ఠానము వలన గలుగు ఫలములను ప్రత్యక్షముగా నిరూపించుటకే
వ్యాసుడు పాందవో త్తముల చరిత్రను ఇతిహాసముగా నిర్మించెను. కృష్ణద్వైపాయన
మునివృషభాభి హితమైన మహాభారతమున బద్ధమై నిరూపితమైన యర్థము ఆగ
మోక్త కర్మఫలసంబందమే. కర్మానుష్ఠానము మానవాధీనము,
ఫల ప్రదానము.
దై వాధీనము. భారతమున కర్మానుష్ఠాతలు పాండవులు. దైవము శ్రీకృష్ణుడు.
"శ్రీకృష్ణుని మాహాత్మ్యంబును, పాండవాది భారతవీరుల మహాగుణంబు
లును దన విమల విజ్ఞానమయంబైన వాగ్దర్పణంబునం దేర్పడ వెలుంగుచుండ"
వేదవ్యాసుడు భారతమును నిర్మించెను అని చెప్పిన నన్నయ భారత పరమార్ధమును
గుర్తించినవాడు. తమిళమున పెరిందేవసార్ రచించిన భారతమున ఈ పరమార్థము
సున్య క్తము కాలేదు కాబోలు. జైనుడైన పంపన్న కన్నడమున విక్రమార్జున
విజయమను పేర వ్రాసిన భారతకథ యందీపరమార్థమునకు స్థానమేలేదు. రన్నడు
సాహసభీమవిజయము అనుపేర కన్నడమున రచించిన భారతము కూడ మూల
భారత కథను వికృతము కావించినదగుట వ్యాసుని హృదయము నది యావిష్క
రింప జాలడు, మూల భారత రహస్యమెఱిగిన రాజరాజునకు తమిళకన్నడ భారత
ములు వ్యాసహృదయమును ప్రకటించుటలేదని గుర్తించెను, అది యేర్పడునట్లు.
తెనుగున రచింపుమని నన్నయను కోరెను. అవిరళజపహోమ తత్పరుడు, సంహి
తాభ్యాసుడు, నానా పురాణ విజ్ఞాన నిరతుడు, విపుల శబ్దశాసనుడు, ఉభయభాషా
కావ్యరచనాభిశోభితుడునైన నన్నయ అందుకు సమర్థుడని ఆయన గ్రహించేను.
నన్నయ నేర్చిన విధము
మహాభారత బద్ధనిరూపితార్థ మేర్పడునట్లు రచించుట యవగా ప్రసన్న కథా
కవితార్థయు క్తితో రచించుట. కథను తత్పరమార్థము ప్రసన్నమగు తీరున వ
వర్ణించు
టలో నన్నయ నిపుణుడు. భారతము ఇతిహాస వస్తుసముదాయము దానిని కావ్య
ముగా తీర్చినపుడు ఇతిహాసకావ్యమగును. అనగా కర్మఫల సంబంధ నిరూపకమగు
కథాకావ్యమగును. నన్నయ అట్టి కథాకావ్య నిర్మాణమున దక్షుడు. అందువల్లనే<noinclude><references/></noinclude>
5twqsvl08420o895w4hv51q2oyzecz4
పుట:భారతము-పీఠికలు.pdf/139
104
172773
488750
2025-06-11T05:13:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '11 కాబోలు అయన పుణ్యకథా కథన దక్షుడైన సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పిన తెఱగున భారతకథను రాజరాజునకు చెప్పదొరకొనెను. భారతము 'లోకాగమన్యాయైకాంత గృహంబు'. అనగా లోకన్యాయములకు, ఆగమన్...'
488750
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>11
కాబోలు అయన పుణ్యకథా కథన దక్షుడైన సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పిన
తెఱగున భారతకథను రాజరాజునకు చెప్పదొరకొనెను.
భారతము 'లోకాగమన్యాయైకాంత గృహంబు'. అనగా లోకన్యాయములకు,
ఆగమన్యాయములకు భాండారము. లోకన్యాయము లనగా నీతులు, ఆగమన్యాయ
ములనగా ధర్మములు. ఇవి ఇతిహాస వస్తు గుణములను దీపింపజేయును. వీనిని
శ్రోతృహృదయరంజకముగా ప్రతిపాదించు నైపుణి నన్నయకు గలదు. ఆయన
నానా రుచిరార్థ సూక్తి నిధి.
9
భారతము శ్రవ్యకావ్యము. శ్రోతల శ్రవణేంద్రియములను రంజిల్లజేయు శబ్ద
మాధుర్యము దానియం దవశ్యముగా నుండవలయును. ఆవిరళ జపహోమ తత్ప
రుడు, సంహితాభ్యాసుడు అయిన నన్నయ నాదబ్రహ్మవేత్త. తెలుగుజాతి మధుర
నాదప్రణవము, తెలుగుభాషయందలి గసడదవాదేశ సరళాదేశములు ఈ జాతినాద
ప్రవణతకు నిదర్శనములు. నన్నయ్య ఇది గుర్తించెను. తనరచనలో సూజింట
డెబ్బదీయైదు తత్సమపదములనే వాడినను మృదువైన తెలుగుపదములలో మెత్తగా
ఒదిగిపోవు తత్సమపదములనే యెన్నికచేసెను. తెలుగు జాతి శ్రుతికి ఇంపుగొల్పు
అక్షరరమ్యతను నిండుగా సాధించెను.
ఈ విధముగా ఆయన అక్షరరమ్యతచే, నానారుచిరార్థ సూక్తులచే ప్రసన్న
కథాకవితార్థయుక్తి చే భారతేతిహాసమును తెలుగుజాతి చెవులకు మనస్సునకు హృద్
యమునకు ఎక్కునట్లు ఆంధ్రమున వెలయించి ఆదికావ్య నిర్మాతయై సర్వాంధ్రకవి
సార్థమునకు ఆచార్యత్వము వహించెను.
ప్రసన్న కథా కవిత
భారతాంధ్రీకరణమున నన్నయ దాని ఇతిహాసత్వమునకు, రాజరాజు అభి.
లాషకు, తన ప్రతిభకు అనుగుణమైన విధానమునే అవలంబించెను. నాటకాను
వాదమునకు అవసరమైన యథావదానువాదముగాని, కావ్యానువాదమునకు దగిన
యథా శ్లోకానువాదమును గాని, అవలంబింపక ఇతిహాసోచితమైన యథా కథానువాద
మును అయన అవలంబించెను. ఇతిహాస వస్తుసముదాయమును పుణ్యకథాకావ్య
సముదాయముగా రూపొందించెను.<noinclude><references/></noinclude>
oeuqv8n89znednnlienz19nzdw1a93j
పుట:భారతము-పీఠికలు.pdf/140
104
172774
488751
2025-06-11T05:14:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '12 కథా కవిత అన్న పదబంధము సంస్కృతాలంకార గ్రంధములందు కన బడదు, ఎన్ని యోవిధములు కావ్యభేదములను, కవిభేదములను పేర్కొన్న ఆలం -కారికులు కథా కావ్యము, కథాకవి ఆను భేదములను పేర్కొన రైరి....'
488751
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>12
కథా కవిత అన్న పదబంధము సంస్కృతాలంకార గ్రంధములందు కన
బడదు, ఎన్ని యోవిధములు కావ్యభేదములను, కవిభేదములను పేర్కొన్న ఆలం
-కారికులు కథా కావ్యము, కథాకవి ఆను భేదములను పేర్కొన రైరి. అలంకార
శాస్త్రములు పుట్టు నాటికే సంస్కృతమున విస్తారమైన వాజ్మయము యేర్పడి
యుండెను. ఆలంకారికులు దానిని సూలముగ వేదశాస్త్రములు, పురాణేతిహాసములు,
కావ్యనాటకములు అను తీరున విభజించి కావ్యనాటకముల స్వరూపమును, వాని
యందలి అవాంతర భేదములను చర్చించిరి. పురాణేతిహాస ప్రసిద్ధములైన
వృత్తాంతములే సర్వకావ్య నాటక భేదములకు మూల ద్రవ్యములగుటచే ద్రవ్యా
"పేక్షతో వారు కావ్యభేద నిరూపణము చేయవలసిన అవసరము కలుగలేదు.
దేశభాషలలో వాఙ్మయసృష్టి ఆరంభమగు నాటికే సంస్కృతమున నాటకాంత
మైన సాహిత్యము పరిపక్వదశ నందియుండెను. ఆ సాహిత్యమును చక్కగా
జీర్ణించుకొన్న విద్వత్కవీశ్వరులే దేశభాషలలో ఆది వాఙ్మయస్రష్టలైరి. వారిచే
దేశభాషలం దవతరింపజేయబడిన పురాణేతిహాసములు భాషాంతరీ కరణములే కాక
రూపాంతరీ కరణములు అయినవి. ఇతిహాసత్వ, కావ్యత్వములు అనురూప సమ్మే
-శనమున రూపొందిన దేశభాషా కావ్యములు ఆ తొలినాళ్ళలో వస్తుకావ్యములన్న
వ్యపదేశమును పొందినట్లు కనబడుచున్నది. పంపకవి తన ఆదిపురాణమును 'ఆది
పురాణ వస్తుకృతి' అనెను. నాగవర్మ 'ఛందోంబురి' లో తన్ను గూర్చి 'వస్తుకవి
ప్రవర స్తుత' అని చెప్పుకొనినాడు, నన్నయకు సమకాలికుడని భావింపబడుచున్న
రేచన 'కవిజనాశ్రయము' న తన్ను గూర్చి 'వస్తుకవి జనాశ్రయా' అని చెప్పికొని
-నాడు. పండ్రెండవ శతాబ్దియందుండిన నన్నెచోడమహాకవి 'వస్తుకవి' 'వస్తు
కావ్యము' 'వస్తుకవిత' అను పదములను కుమారసంభవ పీఠికలో ఉపయోగించి
యున్నాడు. పదునాల్గవ శతాబ్ది యందుండిన విన్నకోట పెద్దన వస్తుకావ్యము ఒక
కావ్యభేదముగా పేర్కొనినాడు. ఇట్లు క్రమముగా వస్తు ప్రధానమైన కావ్యము
లాక్షణికమైన ఒక కావ్యభేదముగ ఆంధ్రమున గుర్తింపబడినది.
§.
"ఆరయ వస్తురసాలం
కార ప్రాధాన్యవృత్తిఁ గబ్బంటులు పెం
పొరుఁ ద్రివిధార్థ ఘటనల
ధీరులు పరికించి వానిఁ దెలియఁగ వలయున్"
(కావ్యాలంకార చూడామణి)<noinclude><references/></noinclude>
phmuhf05c37zivrqb8814rtv6d4371m
పుట:భారతము-పీఠికలు.pdf/141
104
172775
488752
2025-06-11T05:14:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '13 మూడువిధములైన యర్థములను కావ్యములందు ఘటింప వచ్చును. అవి వస్తువు, అలంకారము, రసము. వీనిలో అన్యతమప్రాధాన్యవృత్తినిబట్టి కావ్యములు (కబ్బంబులు) వస్తు, అలంకార, రస ప్రధానకావ్యము...'
488752
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>13
మూడువిధములైన యర్థములను కావ్యములందు ఘటింప వచ్చును. అవి
వస్తువు, అలంకారము, రసము. వీనిలో అన్యతమప్రాధాన్యవృత్తినిబట్టి కావ్యములు
(కబ్బంబులు) వస్తు, అలంకార, రస ప్రధానకావ్యములగును. పెద్దన వస్తుకావ్యము
అను పదబంధమును ఉపయోగింపకున్నను, వస్తు ప్రధానమైన కావ్యము వస్తు..
కావ్యము అని ఆతని అభిప్రాయమనుట స్పష్టము.
ఇతివృత్తము, వస్తువు, కథ అన్న మాటలు సమానార్థకములుగా సంస్కృతా
లంకార శాస్త్రములందు ఉపయోగింపబడి యుండుట ఎల్లకు నెరింగినదే. ఇతరులు
వస్తుకవిత అన్నదానినే సన్నయ కథాకవిత అనేనని ఊహించుట సులభము. కథా
కవిత అన్న మాటకంటె వస్తుకవిత అన్నమాటయే ప్రచురముగ నుండుటచే పెద్దన
వస్తుశబ్దమునే గ్రహించి యుండును. నన్నయ భారతము వస్తుకావ్యము లేక కథా
కావ్యము అనుటకు తగియున్నది. ఇతిహాస వస్తు సముదాయమైన భారతమును
వస్తుప్రధానముగా తప్ప అన్యధా నన్నయ ఎట్లు తెలుగున రచింపగలడు? పాండు
వో త్తముల చరిత్ర వినుట తన యభీష్ణ మగుటచే రాజరాజు నన్నయను భారత
రచనకు ప్రేరేచెను. పాండవో త్తముల చరిత్రకు ప్రాధాన్యములేనిచో అది భారతమే
కాడుగదా !
ఇతిహాసము పుణ్యకథ. దానిని రమ్యముగా చెప్పుట నన్నయ ఆశయము.
పర్వక్రమమున తన రచన పక్వమై ఆరణ్యపర్వమున తన కథనము రమణీయ
మగుట ఆయన గుర్తించెను. ఆరణ్యపర్వమున ప్రథమాశ్వాసాంతమున "పుణ్యకథ
యతి రమణీయంబుగాను" అనియు, ద్వితీయాశ్వాసాంతమున "కథాక్రమంబతి
రమ్యంబుగాను" అనియు, తృతీయాశ్వాసాంతమున "కథ రమ్యంబుగ" అనియు
రమణీయ రమ్య శబ్దములు ప్రయోగించి నన్నయ తన కథా కథన సౌందర్యము
పట్ల సంతృప్తిని వెల్లడించెను. నన్నయ భారతము సాంద్రీకరింప మొదలిడిన తరు
వాత పౌరాణికులు సంస్కత భారతము బదులు నన్న భారతమునే సభలలో పఠింప
దొడగిరి కాబోలు. శ్రోతలు ఆయన ప్రసన్న కథాకలితార్ధ యు క్తిని ఆరసి దాని
రమ్యతను “మేల'ని యభినందించిరి కాబోలు,
విశ్వనాథ సత్యనారాయణగారు 'నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి'
అను గ్రంధమున పరిశీలనకు స్వీకరించిన నలోపాఖ్యానము, సౌకన్యోపాఖ్యానము,
ఋష్యశృంగుని చరిత్ర ఆరణ్యపర్వము నందలివే, ఆరణ్యపర్వమున నన్నయ
కథాకవిత పరిపక్వదశ నందియుండుటయే దీనికి కారణమని భావింప వచ్చును.<noinclude><references/></noinclude>
9wzyy0ii6gq3jedjehavzqqcxh0ns5y
పుట:భారతము-పీఠికలు.pdf/142
104
172776
488753
2025-06-11T05:14:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '14 ఆరణ్య పర్వము ఆదిపర్వమందలి కథలో ఎక్కువ భాగము పాండవులకు సాక్షాత్తుగనో పరంపరగనో సంబంధించినది. సభాపర్వమున కథయంతయు వారిదే. అరణ్య పర్వమున వారికి సంబంధించిన కథ చాల తక్కువ. నాన...'
488753
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>14
ఆరణ్య పర్వము
ఆదిపర్వమందలి కథలో ఎక్కువ భాగము పాండవులకు సాక్షాత్తుగనో
పరంపరగనో సంబంధించినది. సభాపర్వమున కథయంతయు వారిదే. అరణ్య
పర్వమున వారికి సంబంధించిన కథ చాల తక్కువ. నానావిధములైన ఉపాఖ్యాన
ములు పర్వమంతయును ఆక్రమించినవి. వీనికి ధర్మరాజు శ్రోత. నన్నయ
రచించిన భాగమున కిమ్మీరవధ, జటాసుర వధ, కాలకేయవధ, సౌగంధికాహరణము,
కిరాతార్జునీయము పాండవులకు సంబంధించిన వృత్తాంతములు. సౌంధకాఖ్యానము
శ్రీకృష్ణునకు సంబంధించినది. నలోపాఖ్యానము, ఆగ స్త్యచరిత్ర, ఋష్యశృంగుని
కథ, సౌకన్యాఖ్యానము, మాంధాత, సోమకుడు, శిబి, అష్టావక్రుడు, యవక్రీతుడు.
అర్ధవసుపు, సగరుడు పరశురాముడు మున్నగువారి కథలు ప్రాసంగికముగా చెప్ప
బడినవి. ఈ కథ లన్నింటిలో నలోపాఖ్యానము తలమానికము వంటిది. ధర్మజుని
చరిత్రమునకు ప్రతిబింబ ప్రాయముగా నున్న ఈ కథను నన్నయ ప్రత్యేకమైన
అభినివేశముతో 226 గద్య పద్యములలో ఒక చిన్న రసవత్ప్రబంధముగా
రూపొందించెను.
నలోపాఖ్యానము చెప్పినది బృహదశ్వుడను మహాముని. ఆయన ధర్మరాజు
నకు ఈ కథ చెప్పుటకే వచ్చినట్లున్నది. కథ చెప్పి ఆయన వెడలి పోయెను. ఈ
సందర్భమున తక్క భారతమున బృహదశ్వుని ప్రసంగము ఎచ్చటను ఉన్న
కనబడదు.
3
ఆరణ్యపర్వమున నన్నయ వ్రాసిన భాగము మూలమున 6981 శ్లోక
ముల పరిమితి గలది. దానిని నన్నయ 1299 గద్య పద్యములలో వ్రాసెను.
అనగా మూలమును ఇంచుమించు అయిదవ వంతునకు సంక్షేపించెను. మూలమున
నలచరిత్రము 976 శ్లోకము లున్నవి. దానిని నన్నయ 226 గద్య పద్యము
లలో వ్రాసెను, అనగా నాలవ వంతునకు మాత్రమే సంక్షేపించెను. దీనిని బట్టి
నలోపాఖ్యానమును నన్నయ కొంత విస్తరించి వ్రాసెనని స్పష్టమగు చున్నది.
పాండవుల కథకు నలదమయంతుల కథకు గల అసాధారణ సాదృశ్యమే దీనికి
కారణమని ఊహింప వచ్చును. ధర్మచారుల కష్టములకు ఉపమానముగా ఈ కథ
చెప్పబడినది. 'ద్వాపరంబుతో వచ్చు కలింగని" అనుటచే నలుని చరిత్ర పాండవుల
చరిత్ర జరుగు చుండిన కాలమునకు మిక్కిలి సన్నిహితపూర్వ కాలముననే జరిగి<noinclude><references/></noinclude>
t58ntg1601erszzr4sj1sboaoi0s4cb
పుట:భారతము-పీఠికలు.pdf/143
104
172777
488755
2025-06-11T05:14:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '15 “యుండవలెను. బృహదశ్వుడు ఆ కథవిని వచ్చి పాండవులకు చెప్పెను. ఎవ్వడో పురాణ పురుషుని కథకంటే అవ్యవహితపూర్వుడైన రాజన్యుని వృత్తాంతము పాండవులకు చిత్తశాంతిని ధైర్యమును కలిగిం...'
488755
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>15
“యుండవలెను. బృహదశ్వుడు ఆ కథవిని వచ్చి పాండవులకు చెప్పెను. ఎవ్వడో
పురాణ పురుషుని కథకంటే అవ్యవహితపూర్వుడైన రాజన్యుని వృత్తాంతము
పాండవులకు చిత్తశాంతిని ధైర్యమును కలిగింపగలదు. ఆరణ్య పర్వ మందలి
కథలలో పాండవుల జీవితముతో ఇంతగా సంవదించు కథ వేరొకటిలేదు.
నలుడు, ధర్మజుడు సత్యవ్రతులు ధర్మనిత్యుడు అక్షప్రియులే కాని
హృదయజ్ఞులు కారు, ఇరువురు ద్యూతవ్యసనాభిభూతులు, నిర్వాసితులు.
1.5"
అక్ష
PF
"ద్యూతార్థము తత్కిత వాహూతుడనై జూదమాడకుండుట ధర్మాపేతం
ధర్మజుడు జూదమాడెను. "బలవద్ద్యూతార్థముగాఁ బిలువంబడి
నలుడు జూదమాడెను. రెండింటను ద్యూతము దాయాదులకే జరిగెను. బ్రాహ్మణ
వేషమున కలి పుష్కరునకు తోడ్పడెను. ద్వాపరాంశమున బుట్టిన శకుని కల్యంశ
మున పుట్టిన దుర్యోధనునకు తోడ్పడెను. కలిద్వేషమే ఉదయత్ర కారణము.
ఉభయత్ర స్త్రీయే కారణము. దమయంతి తన్ను వరించలేదని కలికి ద్వేషము.
ద్రౌపది తన్నుజూచి నవ్వెనని దుర్యోధనునకు కోపము. రెండును కపట ద్యూత
ములే. రెండింటను పునర్ద్యూతము కలదు.
రెండింటను స్వయంవరము కలదు. అర్జునిని ఉద్దేశించి ద్రుపదుడు, నలుని
ఉద్దేశించి భీముడు స్వయంవరమును చాటించిరి. రెండును వ్యాజస్వయంవరములే,
దాంపత్యములు పూర్వజన్మ నియతములే.
రెండింటను అరణ్యవాసము, అజ్ఞాతవాసము కలవు. అజ్ఞాతవాసమున
ధర్మజునివలె నలుడును ఉక్తి చమత్కారముచే సత్యవ్రతమును ఎల్లో నిలుపు
కొనును. నలునివలే అర్జునుడు వికృతరూపము పొందెను. నలుడు ఋతుపర్ణునకు
చేసినట్లు అర్జునుడు ఉత్తరునకు సారధ్యముచేయును. నలుడు ఋతుపర్ణునియొద్ద
అజ్ఞాతవాసము చేసినట్లు పొండవులు విరాటునియొద్ద చేయుదురు. నలుడు వంటల
వాడు, భీముడుసు వంటలవాడు. నలునివలె నకులుడు ఆశ్వశిక్షకుడు.
దమయంతి కిరాతపీడితయైనట్లు ద్రౌపది కీచకపీడిత యగును. ఇంద్రసేనా
దులు విదర్భకు పంపబడినట్లు ప్రతివింధ్యాదులు పాంచాలమునకు పంపబడుదురు.
దమయంతి నలుడు చింపుకొనిపోగా మిగిలిన మలినార్ధ వస్త్రము ధరించి సునందా
దేవికడ సైరంధ్రీవృత్తము నడపును, ద్రౌపది దుశ్శాసనుడు ఆకర్షించి తెంపగా
మిగిలిన కురులను ముడువక సుధేష్ణకడ సైరంధ్రిగా మండును.<noinclude><references/></noinclude>
80pxyk6wqwhxo9y5zwkakctmaz83cvp
పుట:భారతము-పీఠికలు.pdf/144
104
172778
488756
2025-06-11T05:15:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '16 రెండింటను వస్త్రాపహరణము కలదు. అక్షములు పక్షుల రూపమున వచ్చి. నలునివస్త్ర మపహరించెను. దుశ్శాసనుడు సభలో ద్రౌపదివస్త్ర మపహరించెను. రెండింటను ఏకవస్త్రధారణము కలదు. జ్ఞాతిప్...'
488756
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>16
రెండింటను వస్త్రాపహరణము కలదు. అక్షములు పక్షుల రూపమున వచ్చి.
నలునివస్త్ర మపహరించెను. దుశ్శాసనుడు సభలో ద్రౌపదివస్త్ర మపహరించెను.
రెండింటను ఏకవస్త్రధారణము కలదు.
జ్ఞాతిప్రీతిచే నలుడు పుష్కరుని క్షమించును. ధర్మజుడు ధుర్యోధనుని
క్షమించును, విజయసాధనముగా నలుడు అక్షహృదయము సంపాదించును. అర్హు
నుడు పాశుపతము సంపాదించును.
ఇన్ని సామ్యములతోపాటు ఉపమానమైన నలచరిత్రయందు ఉపమేయమైన
పాండవ చరిత్రకంటె కొన్ని విశేషములును గలవు. పాండవుల వనవాసము
అజ్ఞాతవాసము సమయంర్ధములు. నలునివి ఐచ్ఛికములు. అభిమానవశమున ఆయన
కొనితెచ్చుకొన్నవి. పాండవులు అరణ్యాజ్ఞాతవాసములు ద్రౌపదీపహితులై గడపిరి,
నలదమయంతులు వియుకులైరి. ద్రౌపదికి పతుల రక్షకలదు.
11
దమయంతి నిరా
శ్రయ. పాండవుల అజ్ఞాతవాస మొక్క యేడే. నలునిది మూడేండ్లు. పాండవుల
కష్టమునకు పదుమూడేండ్లని ఆవరి కలదు. నలదమయంతుల కష్టమునకు అట్టి
యవధిలేదు. పాండవులకు, ద్రౌపదికి లేని శాపానుగ్రహశక్తులు నలదమయంతులకు
కలవు.
తమకంటె మహిమాన్వితులైన వ్యక్తులే తమకంటే కఠోరములైన కష్ట
ముల ననుభవించిరి అని యుపదేశించి తన్మూలమున పాండవులకు ద్రౌపదికి
చిత్తోపశాంతిని కలిగించుటయే కాక ఈ నలోపాఖ్యానము పాండవులకు అజ్ఞాతవాస
నిర్వహణమునకు చక్కని ఉపాయములను గూడ సూచించుచున్నది. వ్యాసమహర్షి
ఈ కథను విస్తరించి వ్రాయుటలోని తాత్పర్యమును గ్రహించియే నన్నయ దీనిని
హితోపదేశజనకమైన రసవత్కావ్యముగా రూపొందించెనని భావింపవచ్చును.
కానీ
నన్నయగారి రచన రత్నగర్భమైనదని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ
గాడు అనర్ధములైన మహారత్నములను పైకితీసి ప్రదర్శించి యుండిరి.
ఉపరితలమున తెట్టలుగట్టియున్న ముత్యములను పగడములను పట్టిచూపుపని వారు
పెట్టుకొనలేదు. పెట్టుకొన్నలో నదియొక గ్రంథము పట్టును.
అనువాద విధానము
సంక్షేపించుట, విస్తరించుట. అన్యధాకరించుట, పరిహరించుట, నూత్న
ముగా కల్పించుట నన్నయ ఆంధ్రీకరణలక్షణములు. సంక్షేపించుట. పరిహరిం<noinclude><references/></noinclude>
o9vg1qk3cnfjohb4optejlqanplrdug
పుట:భారతము-పీఠికలు.pdf/145
104
172779
488757
2025-06-11T05:15:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '17 చుట కథకు నిబిడత్వము కథనమునకు ప్రౌఢత్వము సంపాదించుటకు విస్తరించుట. కల్పించుట రసభావముల పోషణకు, అన్యథాకరించుట ఔచిత్యమునకు. ఇతిహాస మును కావ్యముగా రూపొందించుటకు ఈ విధానము...'
488757
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>17
చుట కథకు నిబిడత్వము కథనమునకు ప్రౌఢత్వము సంపాదించుటకు విస్తరించుట.
కల్పించుట రసభావముల పోషణకు, అన్యథాకరించుట ఔచిత్యమునకు. ఇతిహాస
మును కావ్యముగా రూపొందించుటకు ఈ విధానము సర్వథా యోగ్యమైయున్నది.
నన్నయ అనువాద పద్ధతిని ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు సోదాహరణ
ముగా విస్త రించి నిరూపించి యున్నారు. ఇచ్చట దిజ్మాత్ర ముదాహరణము .
నలోపాఖ్యానమునకు ఆవతారిక మూలమున నిట్లున్నది.
ఆశ్వస్తం చైన మాసీన ముపాసీనో యుధిష్ఠిరః
అభి ప్రేక్ష్య మహాబాహుః కృపణం బహ్వభాషత.
అక్ష్య ద్యూతేచ భగవన్ ధనం రాజ్యంచ మే హృతమ్.
ఆహూయ నికృతివ్రక్షైః కితవై రక్షకోవిదై :
అనక్షజ్ఞస్య హి సతో నికృత్యా పాపనిశ్చయైః,
చార్యాచ మే సం సీఠా ప్రాణేభ్యో ఒపి గరీయసీ.
పునర్ద్యూతేన మాం జిత్వా వనవాసం సుదారుణం,
ప్రావ్రాజయన్ మహారణ్య మజినై పరివారితం,
అహం పనే దుర్వసతీర్వసన్ పరమదుఃఖితః,
అక్షద్యూతాధికారేచ గిరః శృణ్వన్ సుదారుణాః,
ఆర్తానాం సుహృదాం వాచో ద్యూత ప్రభృతి శంనతామ్,
అహం హృది శ్రితాః స్మృత్వా సర్వరాశ్రీర్విచింతయన్.
యస్మింశ్చైవ సమస్తానాం ప్రాణా గాండీపధన్వని,
వినా మహాత్మనా తేన గతసత్త్వ ఇవాభనం.
కదా ద్రక్ష్యామి చీభత్సుం కృతాస్త్రం పునరాగతం,
ప్రియవాదిన మక్షుద్రం దయాయు క్షమ తంద్రితః.
ఆ స్తిరాజా మయా కశ్చిదల్ప భాగ్యతలో భువి,
భవతా దృష్టపూర్వో వా శ్రుతపూర్వో ఒసి వా క్వచిత్
న మత్తో దుఃఖితతరః పుమాన స్తితి మే మతిః,
దీనికి నన్నయ అనువాదము,
"విశ్రమించియున్న యమ్ముని వరునకు ధర్మతనయుం డధర్మపరులైన పరుల
చేతం దమపడిన నికార ప్రకారంబంతయు నెఱింగించి యిట్లనియె
[2]<noinclude><references/></noinclude>
23wraijx0f61uze3mxmc3xy326z3o72
పుట:భారతము-పీఠికలు.pdf/146
104
172780
488758
2025-06-11T05:15:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '18 క. పుడమియు రాజ్యము బంధుల విడిచి మృగాలులఁ గలసి, విపినంబులతో గడుకొని మాయట్లిడు మలఁ బడిన నృపులు గలరె యొరులు ? పరమ మునీంద్రా !' ధర్మరాజు మితభాషి. ఆయన తన కష్టములనుగూర్చి దీర్ఘపన...'
488758
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>18
క. పుడమియు రాజ్యము బంధుల
విడిచి మృగాలులఁ గలసి, విపినంబులతో
గడుకొని మాయట్లిడు మలఁ
బడిన నృపులు గలరె యొరులు ? పరమ మునీంద్రా !'
ధర్మరాజు మితభాషి. ఆయన తన కష్టములనుగూర్చి దీర్ఘపన్యాసము చేయుట
పునురు స్త్రీ
యగుటయే కాక ఆయన యుదాత్తతకు భంజకము కూడ అగుచున్నది.
అనువాదమున సంక్షేపణ విధానము నవలంబించి నన్నయ పునరుక్తి పరిహరణ
ముతో పాటు పాత్రపోషణమును కూడ సాధించెను. మూలమున కృపణుడు
బహుభాష, స్వదుఃఖదుఃఖితుడు అయిన ధర్మరాజు అనువాదమున ధీరోదాత్తుడు.
గంభీరుడు, పరదుఃఖదుఃఖితుడు అయినాడు, మూలమందలి "మత్త" ఆనుమాటను
మాయట్లు అవియు 'న ఆస్తి ఇతిమేమతిః' అను వ్యతిరేక నిశ్చయార్థక వాక్యమును
"నృపులు కలరె యొరులు" అను ప్రశ్నార్థక వాక్యముగను మార్చి నన్నయ
ధర్మజుని శీలమునకు మెఱుగుపెట్టెను. ఈ ప్రశ్నను ధర్మజుడు స్వీయదుఃఖోప
శాంతికై కాక ద్రౌవదీ భీమసేనాదుల క్రోధోపశాంతికై అడిగినట్ల ఆయన గడును
దనము వ్యక్తమైనది.
తన అంతఃపురమున ప్రవేశించిన నలుని జూచి దమయంతి ఇట్లన్నదని
మూలము -
'క స్త్వం సర్వానపద్యాంగ ! మమ హృచ్ఛయ వర్ధన! '
దమయంతి నలునిపై మనస్సు నిలిపియున్నది. ఆతనికొఱకే స్వయంవరము
ఏర్పాటై యున్నది. ఇప్పుడు తన యంతఃపురమున ప్రవేశించిన వాడెవ్వడో ఆమె
యెఱుగదు. ఆతనిని 'మమహృచ్ఛయవర్ధన' అని సంబోధించుచున్నది. ఇది
యనుచితము. ఇది యొక గ్రంధి. నన్నయ్య ఈ గ్రంధిని విప్పికొనెను. నలదమ
యంతులు పూర్వజన్మమున ఆహుకులు అను భిల్లదంపతులు, శివుడు వారి తపస్సు
నకు మెచ్చి ఉత్తర జన్మమున వారు నలదమయంతులై జన్మింతు రనియు, తాను
వారికి సంయోగము ఘణింతుననియు వరమిచ్చెను. నానాపురాణ విజ్ఞాన నిరతుడైన
“నన్నయ శివపురాణాంతర్గతమయిన ఈ గాథను స్మరించి నలోపాఖ్యానమును తదను
గుణముగా పరిష్కరించెను. మొదటి నుండియు కథను అట్లే నడిపెను.<noinclude><references/></noinclude>
05p6b7ycggbv7oy83fgxx7wxssai1tm
పుట:భారతము-పీఠికలు.pdf/147
104
172781
488759
2025-06-11T05:16:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '19 'స దదర్శ తతో హంసాన్ జాతరూప పరిష్కృతాజ్ వనే విచరతాం తేషా మేకం జగ్రాహ పక్షిణామ్* అన్న మూలమును. రించిన 'అంతరిక్షకాంతాహారావలియుంబోలె హంసావళి యపనీతలంబున కవత 'వీర సేనసుతుఁడు వీ...'
488759
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>19
'స దదర్శ తతో హంసాన్ జాతరూప పరిష్కృతాజ్
వనే విచరతాం తేషా మేకం జగ్రాహ పక్షిణామ్*
అన్న మూలమును.
రించిన
'అంతరిక్షకాంతాహారావలియుంబోలె హంసావళి యపనీతలంబున కవత
'వీర సేనసుతుఁడు వీరుండు హంసల
నడబెడంగుఁజూచి నగుచు వాని
నెగలి యెగచి యందు నెగయకుండఁగ నొక్క
హంస(బట్టుకొనియె సతీర యమున'.
అని నన్నయ యనువదించెను. “అవతరించిన” అను శబ్దముచే
ఆహంస సామాన్య
హంస కాదనియు, హంస రూపము ధరించి వచ్చిన ఈశ్వరు డనియు సన్నయ
సూచించెను.
“దమయంతికి నలునకు సంగమ కారణదూతయైన కల హంస”
అని తరువాత ఈ యంశమును తేట పఱిచెను. మూలమందలి హంస జాతరూప
పరిష్కృతము. రూపవై చిత్రిచే అది నలుని దృష్టినాకర్షించెను. నన్నయ హంసలు
శారదాభ్రశకలములవంటివి. దమయంతీ గతచిత్తుడైన నలునకు ఆ హంసలబారు
అంతరిక్ష కాంతాహారావళి వలె కనపడినది. వాని నడబెరంగులందు దమయంతి
నడబెడంగులు కనబడినవి. అతడు నవ్వుకొనుచు వానిని బెదరగొట్టెను. అన్నియు
ఎగిరిపోయినవి కాని ఒక్క హంసమాత్రము ఎంత ఎగచినను ఎగయలేదు. నలుడు
దానిని పట్టుకొనెను. అదియేల ఎగురలేదు? సంగమకారణ దూతయై హంసరూప
మునవచ్చిన పరమేశ్వరుడు గనుక, ఆ హంస నలునితో
"దమయంతీ సకాశే త్వాం కధయిష్యామి నైషథ ! "
అని పలికినట్లు మూలము, నన్నయ "నీ హృదయేశ్వరియైన దమయంతి పాలి
కింబోయి" అని వ్రాసెను. దమయంతి నలుని హృదయేశ్వరీ అని హంసకెట్లు
తెలిసెను. అది కారణజన్మమైన హంసము గనుక. మూలమున --<noinclude><references/></noinclude>
mkm6umelie6h1uheoa6w8tbd5r9w187
పుట:భారతము-పీఠికలు.pdf/148
104
172782
488760
2025-06-11T05:16:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '20 "సాతా సద్భుత రూపాన్ వై దృష్ట్వా సఖిగణావృతా, హృష్ణా గ్రహీతుం ఖగమాం స్వరమాణోపచక్రమే. అథ హంసా వినసృపుః సర్వతః ప్రమదావనే, ఏకైక శస్తదా కన్యాస్తాన్ హంసాన్ సముపొద్రవన్ . దమయంతీత...'
488760
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>20
"సాతా సద్భుత రూపాన్ వై దృష్ట్వా సఖిగణావృతా,
హృష్ణా గ్రహీతుం ఖగమాం స్వరమాణోపచక్రమే.
అథ హంసా వినసృపుః సర్వతః ప్రమదావనే,
ఏకైక శస్తదా కన్యాస్తాన్ హంసాన్ సముపొద్రవన్ .
దమయంతీతు యం హంసం సముపాధావ దంతికే.
స మానుషీం గిరం కృత్వా దమయంతీ మథా బ్రవీత్"
అని హంసల యద్భుతరూపమును జూచి హర్షించి దమయంతి తానే త్వరపడి
యొకదానిని పట్టుకొనుటకు పరువిడినట్లున్నది. నన్నయ ఆ హంసలు ఉపవనమున
సఖీపరివృతమై యున్న దమయంతి యంతికమున విహరించుచుండగా వానింజూచి
వరమకాతుకమున
"ఒండొరులఁ గడవంగ నయ్యువిదలెల్లం
బి అని యొక్కొక్క కలహంసఁ బట్టికొనఁగఁ
జెలువముగ నందు దమయంతిచేతఁ
బట్టు
పడియె నలుచేత విడువంగఁబడిన హంస.”
అని ఆ హంస తానై బుద్ధిపూర్వకముగాఁ బట్టువడెనని వ్రాసెను. ఇదియు ఆ
హంస కారణజన్మమని సూచించుటకు చేసిన మార్పే. దమయంతి పట్టుకొనఁబోయిన
హంస నలుడు విడిచి పెట్టినదే యనుట కంటె నలునిచే విడువఁబడిన హంసయే
దమయంతిచేక పట్టుబడెననుట వల్ల ఆ హంస నలదమయంతులకు సంగమ కారణ
దూతయై వచ్చెనని సువ్యక్తమగును. ఇచ్చట కూడ మూలమున
"దమయంతి నలోనామ నిషరేషు మహీపతిః”
అని హంస ఆరంభించును. నన్నయ హంస నలునియొద్ద వలెనె దమయంతి యొద్ద
కూడ తన కారణజన్మకు తగినట్లు "నీ హృదయేశ్వరుండైన నలుని యొద్దనుండి
వచ్చితి" నని చెప్పును. హంస దౌత్యమున ఈ యంశము గమనింపబడినచో
మూలమందలి " మమహృచ్చయ వర్ధన!" అన్న సంబోధనయు, నన్నయవ్రాసిన
"నాకు మనోజ వేదనా వివర్ధనుఁడవైన ”
అన్న చాక్యమును అనౌచిత్య దూరములగును. నందమయంతులు జన్మాంతర
దాంపత్య సంస్కారముతో జన్మించిరను రహస్యమును నిరూపింపదలచియే నన్నయ
ఇట్లు రచించెను "పతీవాయనో పడాలలన సుదీర్ఘ సౌహృదబలంబున" అని నన్నయ<noinclude><references/></noinclude>
mxbyg3w1gfx3o9t632mzs1myrr9cv97
పుట:భారతము-పీఠికలు.pdf/149
104
172783
488761
2025-06-11T05:16:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '21 నలుడు దమయంతిని వనమున వీడిపోజాలని స్థితిని వర్ణించెను. నన్నయ చెప్పిన ఉదీర్ఘసౌహృదబలము కాళిదాసు చెప్పిన 'జననాంతర సౌహృదాని' వంటిది, అగస్త్యుడు లోపాముద్రను పెండ్లాడి ఆమెను...'
488761
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>21
నలుడు దమయంతిని వనమున వీడిపోజాలని స్థితిని వర్ణించెను. నన్నయ చెప్పిన
ఉదీర్ఘసౌహృదబలము కాళిదాసు చెప్పిన 'జననాంతర సౌహృదాని' వంటిది,
అగస్త్యుడు లోపాముద్రను పెండ్లాడి ఆమెను తీసికొనిపోయి గంగాద్వార
మున తపస్సు చేయుచుండెను.
"తతో బహుతిథేకాలే లోపాముద్రాం విశాంపతే
తపసా ద్యోతితాం స్నాతాం దదర్శభగవానృషిః.
స తస్యాః పరిచారేణ శౌచేన చ దమేనచ,
శ్రియా రూపేణ చ ప్రీతో మైథునా యాజుహాన తాం."
అని మూలమునందున్న దానిని సన్నయ——
"నీచ తరనాభిఁ జఫలవి
లోచనఁ బృథుజఘన చక్రలోపాముద్రం
జూచి మునీంద్రుఁడు మన్మథ
గోచరుఁడై దానిఁ బ్రీతిఁగూడఁగఁ దివిరెస్.
అని లోపాముద్రావిత్రమును దిరుగ వ్రాసి అగస్తునివంటి మహర్షిని మన్మథగోదరుని
కావించుటకు సర్వథా సమర్థమైన విభావమును రూపొందించెను. "మైథునా యాజు
హావతాం" అన్న గ్రామ్యార్ధమును కూడఁగఁవిడెన్ అని సుకుమారము
గావించెను.
అప్పుడు లోపాముద్ర —
"ఇచ్ఛామి త్వాం స్రగ్విణం చ భూషణై శ్చ విభూషితం
ఉపసరుం యథా కామం దివ్యాభరణభూషితా.
అన్యధా నోపతి ష్టేయం చీరకాషాయవాసినీ"
అనిపలికినట్లు మూలము, ఇట్లనుట లోపాముద్ర పాతివ్రత్యమునకు మచ్చయగునని
నన్నయ “అన్యథా నోపతిపేయం" అనుమాటను తొలగించెను.
అర్జును డమరావతికేగినప్పుడు దేవేంద్రుని పనుపును అచ్చరలు నాట్యగాన
ములు ప్రదర్శింతురు. అర్జునుడు ఊర్వశీయందు చూపునిలుపుట గు
గుర్తించి
యింద్రుడు చిత్రసేనునితో రహస్యముగా అర్జునుని సంతోష పెట్టుటకై ఊర్వశిని<noinclude><references/></noinclude>
3k2idvsvv9rixciwo3nwkp28wqtwp6c
పుట:భారతము-పీఠికలు.pdf/150
104
172784
488762
2025-06-11T05:17:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '22 . పంపుమని చెప్పుము. ఇంద్రుదీపనిచేయుట అనుచితముగా నుండునని ఈ సన్ని వేశ మును వర్ణించు పదునారు శ్లోకముల అధ్యాయమును నన్నయ విడచిపై చెను. "నిలింపపతిపంపున సొంపార సూర్వకి యర్జున...'
488762
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>22
.
పంపుమని చెప్పుము. ఇంద్రుదీపనిచేయుట అనుచితముగా నుండునని ఈ సన్ని వేశ
మును వర్ణించు పదునారు శ్లోకముల అధ్యాయమును నన్నయ విడచిపై చెను.
"నిలింపపతిపంపున సొంపార సూర్వకి యర్జుననమాగను కాంక్షంజేసి" యని
యింద్రుని పంపుననే ఊర్వశి వెళ్ళినట్లు నన్నయ సూచనచేసెను కాని అర్జునుని
నిగ్రహమును పరీక్షించుటకై యింద్రుడు ఊర్వశిని పంపియుండు నన్నభావము
సహృదయులకు తోచునట్లు సన్నివేశమును నిర్వహించెను. ఈ సందర్భమున
ఊర్వశి జ్యోత్స్నాభిసరణమును నన్నయ మృదుమధురమైన శైలిలో రమణీయ
ముగా చిత్రించెను. ఈ ఘట్టమునందలి రెండు వచనములు ఆయన యక్షరరమ్యతకు
లక్ష్యప్రాయములు, ఊర్వశి యభిసారికా మూర్తి అర్జునుని ఇంద్రియ నిగ్రహము
నకు గీటురాయిగా నుండునట్లు నన్నయ చిత్రించెను. అట్టి రత్యుద్దీపక సామాగ్రికి
చలింపని అర్జునుని—
"నీ యింద్రియజయము కీ ర్తనీయము తండ్రీ"
అని యింద్రునితో పాటు సహృదయుడును కీర్తించును.
అగస్త్యుడు వాతాపిని మ్రింగినంతనే ఇల్వలుడు యథాప్రకారము తమ్ముని
పిలుచును. అప్పుడు —
"తతో వాయుః ప్రాదురభూదధ స్త్య మహాత్మనః
శబ్దేన మహతా తాత ! గర్జన్నిన యథాఘనః"
అని యగస్త్యుడు అపానవాయువు విడిచినట్లు మూలమున చెప్పబడినది. ఇది జుగుస్సా
కరముగా నుండునని నన్నయ--
"కడుపుఁ దడవికొనుచు గబునఁదే౦చిన
నసుర జీర్ణమయ్యేనాక్షణంబు"
అని అన్యథాకరించెను.
నన్నయ యనువాదవిధానమంతయు ఇట్లే ప్రాచీనమైన ఇతిహాస వస్తువును
సుందరమైన కావ్యవస్తువుగా పరిష్కరించుట ఉచితమైన మార్గమున నడచినది.
వరనలు
నన్నయవర్ణవలు పరిమితములయ్యు పటుత్వముగలవై యుండును. నన్నయ
దృష్టి ప్రధానముగా కథనప్రౌఢిమీదనే యున్నను ఆకథను రసవంతము చేయుట<noinclude><references/></noinclude>
mdp4nsyuqu8359v9mvr9k2p008qpgq0
పుట:భారతము-పీఠికలు.pdf/151
104
172785
488763
2025-06-11T05:17:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '23 యందును ఆయనకు తాత్పర్యము గలదు. తాను జగద్ధితంబుగా భారతసంహితారచన బంధురుఁడనై తినని ఆయనయే చెప్పుటవల్ల భారతరచనచే లోకమునకు ఆయన ప్రధానముగా కలిగింపదలచినది వ్యుత్పత్తియే యనిభ...'
488763
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>23
యందును ఆయనకు తాత్పర్యము గలదు. తాను జగద్ధితంబుగా భారతసంహితారచన
బంధురుఁడనై తినని ఆయనయే చెప్పుటవల్ల భారతరచనచే లోకమునకు ఆయన
ప్రధానముగా కలిగింపదలచినది వ్యుత్పత్తియే యనిభావింపవచ్చును. అనుషంగిక
ఫలముగా రసానందమును కూడ ఉద్దేశించుటవల్లనే ఆయన ఆలంబనోద్దీపన తటస్థ
విభావములను జడసాత్త్వికాను భావములను నన్నయ పెక్కు పట్ల ఎంతో నిపుణ
ముగా వర్ణించెను. కిరాతార్జునీయ ఘట్టమున అర్జునునకు ప్రత్యక్షమైన పరమేశ్వరుని
రూపము.
వరదుడు పార్ధుశౌర్య విభవంబున కాతని ధైర్యవృత్తిక
పరుదుగ మెచ్చి సన్నిహితుఁడయ్యె జటామకు ఉందురేఖయుం
గరమున శూలమున్ గరళకాలగళంబు బృహద్గజాజినాం
బరముఁ దృతీయలోచనముఁ బగ్నగహారము నొప్పుచుండఁగన్.
ఇది నేత్రప్రత్యక్ష విషయమైన పరమేశ్వరుని మూర్తి. ఈ మూర్తి నిర్మాణ
మందలి సర్వాంశములు నేత్రగ్రాహ్యములే యగుట నస్నయ ఆలంబన విశావర్ణనా
నై పుణి.
దమయంతి అంతఃపురము ప్రవేశించి ఆమెకు మనోజవేదనా వివర్ధనుండైన
నలునిమూర్తి —
దమయంతి మనోభవ నిభు
న మరేంద్ర ప్రతిము దినకరాలు సుధారు
కృము వరుణసదృశు ధనదో
పము నశ్విసమాను నిషధపతిఁజూచి నలున్
ఇంద్రాదుల దూతయై వచ్చిన నలునియందు లోకపాలాదుల అనుభావ
సర్వస్వము రూపుకట్టించి నన్నయ దమయంతి లోకపాలురను తిరస్కరించి
నలు:నే వరించునన్న భావివృత్తాంతము విభావవరర్ణనముచేతనే చక్కగా సూచించెను.
సౌగంధికాహరణార్ధ మరుగుచుండిన భీముని వర్ణన –
గమనవేగంబున ద్రుమలతాజాలు సంచాలన సేయుచు శై లగుహల
నడఁగి యదృశ్యులై కడువేడ్కతోఁదన్నుఁ జూచు ఖేచర సిద్ధ సుర భుజంగ
గరుడగంధర్వ కిన్నర కామినులచేత మానుగా నభివీక్ష్యమాణుఁడగుచు<noinclude><references/></noinclude>
mr8eds9m1k7w656qq8ipsobjv113e9e
పుట:భారతము-పీఠికలు.pdf/152
104
172786
488764
2025-06-11T05:19:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '24 మ్రాఁకులు విఱుచుచు వీఁకతో దేవలఁ బెఱుకుచుఁబదహతిఁబృథునగేంద్ర మద్రువ మున్నతంబులయి నెడ లెక్కుచు మదగజంబువోలె మథ్యముండు పవన వైనతేయ పటుజవయు క్తుఁడై యరిగే గంధమాద నాంతరమున. "మ...'
488764
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>24
మ్రాఁకులు విఱుచుచు వీఁకతో దేవలఁ బెఱుకుచుఁబదహతిఁబృథునగేంద్ర
మద్రువ మున్నతంబులయి నెడ లెక్కుచు
మదగజంబువోలె మథ్యముండు
పవన వైనతేయ పటుజవయు క్తుఁడై
యరిగే గంధమాద నాంతరమున.
"మదగజంబువోలె మధ్యముండు' అను ఉపమానమునకు కావలసిన సామగ్రి
యంతయు పద్యమున నిపుణముగా సమకూర్పబడినది. ఈ పద్యము తరువాతి
వచనమున 'ఒక్క సరోవరంటు గని యందుఁ గృతావగాహుండై నవనలినదళ
మృణాళవలయాలంకృతుఁ డగుచు దాని వెలువడి యనేక యోజన విస్తారాయామ
రమణీయంబైన కదళీషండంబుఁ జొచ్చి యందు శంఖధ్వానంబుఁజేసిన' అని
పద్యమున వాచ్యము చేయబడిన వనగజసామ్యము రమణీయముగా వ్యంగ్యము
చేయబడినది. ఈ విధముగా పాంచాలీ ప్రియకరంబయిన పరాక్రమ మాచరింపబోవు
ప్రియసాహసుడైన భీముని చేష్టలయందు అంతర్వాహినిగా వన్యమదగజచేష్టా
విశేషములను కాసింపజేయుచు మదగజసామ్యమునుకొనలు సాగించుట మహాకవియైన
నన్నయ దర్శనై క్యమును ప్రదర్శించును.
కదశీషండ మధ్యమున నొక్క శిలాతంబున శయనించియున్న హనునుంతుని
మూర్తి -
హ్రస్వపీనగ్రీవు, సచలితాయత హను
నతి చపల స్వభావాభిరాముఁ
దను మధ్యకటిచక్రు, దహన కణాకార
తామ్రోష్టు, సతికృశదశన కరజుఁ
బృథుల విద్యుత్పుంజ పింగాక్ష, నుత్తుంగ
దృఢవక్షకు, నాజానుదీర్ఘ బాహు
సూర్ధ్వలాంగూల మత్యున్నత ధ్వజలీలఁ
చండ కాంతయోగ
నిద్రనున్న ధర్మనిర్మలు, హనుమంతుఁ
పాండురాజ సుతుఁడు వాని
నిద్రఁజెఱుపఁగడఁగి నిజసత్వ మేర్పడ
సింహనార మొప్పఁజేసె దాసి<noinclude><references/></noinclude>
77r3sc120rheecs0ut90zq2lc2sy880
పుట:భారతము-పీఠికలు.pdf/153
104
172787
488765
2025-06-11T05:19:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆ 25 విశాల శిలాతలమున శయనించిన ఈ మూర్తి సామాన్య కపిమూర్తి కాదు. 'విశాల శిలాతల' శబ్దముచే ఆ కపి ఆసాధారణమూర్తి గౌరవము కలది యని సూచింప -బడినది. మదగజమువలె విజృంభించుచున్న భీమునిదృ...'
488765
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఆ
25
విశాల శిలాతలమున శయనించిన ఈ మూర్తి సామాన్య కపిమూర్తి కాదు. 'విశాల
శిలాతల' శబ్దముచే ఆ కపి ఆసాధారణమూర్తి గౌరవము కలది యని సూచింప
-బడినది. మదగజమువలె విజృంభించుచున్న భీమునిదృష్టి నాకర్షించి నిద్రాభంగము
చేయవలెనన్న చిలిపియూహ అతనికి కలిగించుటకు సమర్థమైన అసాధారణమూర్తి.
పాండవులతో నొడంబడి యుండుమని హితవు చెప్పిన మైత్రేయుని పలుకు
లాదరింపక దుర్యోధనుడు 'పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు బాహువెత్తి తొడలు
సంచి నగు చుండుట —
కేశివి దమయంతి. విషహర స్థితిని వర్ణింపగా విని బాహుక రూపముననున్న
నలుడు 'అవిరళోద్గత బాష్పపూర్ణంబులైన లోచనంబు లెఱుకపడకయుండ వదస
పద్మంబు వాంచి తానొండువలను చూచుచుండుట
భీముడు నిద్రాభంగము చేయగా హనుమంతుడు 'మెల్లమెల్లన మేల్కని
జృంభసంభృత జలార్ద్రసంచల విలోచనుండగుచు ననాదరంబున భీముని జూచుట-
.ఇత్యాదులు చక్కని గాత్రారంభానుభావాభినయ వర్ణనలు.
అమరావతికి వచ్చి తనకు మ్రొక్కిన అర్జునుని అర్ధాసనమున గూర్చుండ
బెట్టుకొని దేవేంద్రుడు ఉపలాలించునప్పటి వాత్సల్యవ్యంజక చేష్టావిశేషమును
.నన్నయ సహజముగా చిత్రించెను.
లీకై రావతకుంటా
స్పాలన కర్కశకరములఁ బలుమరును మకు
త్పాలకుఁ డంటుచునుండె గు
డాలంకృతుఁడైన పార్థునంగముఁ బ్రీతి.
ఈ వర్ణనమున కాళిదాను కుమారసంభవమున చేసిన
"ఐరావతాస్మాలన కర్కశేన హస్తేన పస్పర్శ తదంగమింద్రః"
అన్న వర్ణనమును జీర్ణము చేసికొన్న సంస్కారము గోచరించుచున్నది.
తననివాసమైన యరణ్యమునకు వచ్చిన వారు ధర్మజభీమాదులని తెలిసిన
కిమ్మీరుడు 'ఎట్టెట్టు! భీముండె యీత ?ఁడేమి పుణ్యమొ వీని నెప్పుడు సంపఁ
గాంతునో యని యున్నచోఁ దాన యరుగుదెంచె' ననుట--<noinclude><references/></noinclude>
8pd32zq6l3fj6egjsohej3b0e7pq8td
పుట:భారతము-పీఠికలు.pdf/154
104
172788
488766
2025-06-11T05:20:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '26 సౌంభకముతో ద్వారవతిపై నెత్తివచ్చి సాశ్వుడు 'ప్రతినరపాలకాలు శిశు పాలు బలాధిక:ఁ జంపి దర్పసంహితుఁడగుచున్న వృష్ణఖలుఁ డెకడ నెక్కడ' ననుట — తాను ధిక్కరించి యెదిరించినది పరమేశ...'
488766
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>26
సౌంభకముతో ద్వారవతిపై నెత్తివచ్చి సాశ్వుడు 'ప్రతినరపాలకాలు శిశు
పాలు బలాధిక:ఁ జంపి దర్పసంహితుఁడగుచున్న వృష్ణఖలుఁ డెకడ నెక్కడ' ననుట —
తాను ధిక్కరించి యెదిరించినది పరమేశ్వరునని గుర్తించి పశ్చాత్తప్తుడై
అర్జునుడు “నన్నున్ గఱకంతా క్షమింపుము' అని వేడుటయు.
హనుమంతుని పూర్వరూపమును దిలకించి అతివిస్మితుడై భయముతో
భీముడు 'అతిభీషణ మిది యత్యద్భుతమోహో ! చాలు భూనభోమధ్యవ్యాపితమయ్యే
భవద్దేహాయత త్త్వముపసంహరింపు' మనుట --
ఇత్యాదులు రసవ్యంజ్యకములైన వాగారంధాసు భావ వర్ణనములు.
నలదమయంతుల విరహావస్థావర్ణనమున నన్నయ రమ్యమైన శిల్పమును
ప్రదర్శించెను. జనులు ఒకరి గుణములు నింకొకరి యొద్ద వర్ణింపగా వారియెదలలో
మనోభవవికార విభ్రమము వెలసెను. హంస ఒకరి రూపము నింకొకరి యొద్ద
వర్ణింపగా
వారు అనోన్యరూప గుణశ్రవణ సంజాత ప్రీతులై విరహసంతపు
అగుచుండిరి. పారస్పరికమై ఉభయనిష్ఠమైన ఆ మదనతాపమును నన్నయ యొక
చంపకమాలయందు వర్ణించెను.
సలదమయంతు లిద్దఱు మనః ప్రభవానల బాధ్యమానులై
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవ నందనంబులన్,
నలినదళంబులన్, మృదుమృణాళములన్ ఘనసారపాంసులన్
దలిరులు శయ్యలన్, సలిలధారలఁ జందన చారు చర్చలన్.
ఈ పద్యమునందలి 28 గురువులలో 11 మాత్రమే దీర్ఘములు. తక్కినవి.
వ్యంజనాంత హ్రస్వములు. కాగా పద్యగతి మిక్కిలి ద్రుతమైనది. క్షణవిలంబన
మును సహింపని రతిత్వర యక్షరవృత్తియందు చక్కగా నిర్వహింపబడినది.
నలదమయంతుల మదనానల తాపమును ఏకవృత్తమున వర్ణించి నన్నయ వారి
పరస్వరానురాగ సాదృశ్యమును విరహతాప సాదృశ్యమును జక్కగా వ్యంజించెను.
"మనః ప్రభవానల” మన్న యక్షరసంపుటి యందలి విసర్గ పరక గురుత్వమున
జగణము అత్యంతము ఉచ్చము, దీప్తమునై విరహానలోద్రేకమును రూపు కట్టించు
చున్నది. అయినను ఈ సంతాపము మధురమైనది. కనుక పద్యమంతటను సరళాను.
నాసికాక్షరములు నళినదళములవలె క ప్రపు(బలుకులవలె, చివురు గుత్తులవలె. శీతల-
జలకణములవలె వెదజల్లబడి సౌకుమార్య మాధుర్యములు వేలార్చుచున్నవి.<noinclude><references/></noinclude>
tpltuo6ugw83kksmvn6dypm63sy63v4
పుట:భారతము-పీఠికలు.pdf/155
104
172789
488767
2025-06-11T05:20:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '27 ప్రకృతి వర్ణనములందును నన్నయ నైపుణి కొని యాడదగినది. పాండవులు. గంధమాదన పర్వతము చూచుట -- నానావర్ణ శిలావిహ గానేక మృగాభిరామమై భూనారీ నానా భరణ విభూషిత పీనోన్నతకుచమువోలె వెలిగ...'
488767
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>27
ప్రకృతి వర్ణనములందును నన్నయ నైపుణి కొని యాడదగినది. పాండవులు.
గంధమాదన పర్వతము చూచుట --
నానావర్ణ శిలావిహ
గానేక మృగాభిరామమై భూనారీ
నానా భరణ విభూషిత
పీనోన్నతకుచమువోలె వెలిగెడు దానిన్,
ఈ వర్ణనమున కాశీదాసుని ఆమ్రకూట పర్వత వర్ణన అనుకరణము కనబడు.
చున్నది. అనుకరణముతోపాటు నవీకరణమును కనబడుచున్నది.
ఛన్నో పాన్తఃపరిణత ఫలద్యోతిభిః కాననా మైః
త్వయ్యారూడే శిఖరమదలః స్నిగ్ధవేణీసవర్ణే
నూనం యాస్యత్యమరమిధున ప్రేక్షణీయా మవస్థాం
మధ్యే శ్యామః స్తన ఇప భువః శేషవిస్తార పాణ్డుః.
ఆకాశమందున్న అమరమిధునములకు ఆమ్రకూటము భూదేవి స్తనము వలె నగపడి.
నది. అంత యెత్తున నున్నవారికి ఆ విధముగా నగపడుట అతి సహజము. పాండ
వులకు గంధమాదనము భూనారీ స్తనమువలె నగపడిన దనగా వారును ఆకాశము.
నుండియే ఆపర్వతమును చూచుచుండవలెను. అట్లే చూచుచుండిరని నన్నయ.
సూచనచేసెను. భూమార్గమున గంధమాదనమునకు పోవుట శక్యము కాదని తెలిపి
రోమశుడు 'అతుల తపోవీర్యబలోన్నతిఁ బోదము గంధమాదనంబునకు' అనెను.
కనుక పాండవులు రోమశుని తపోబలముచే గగనమార్గముననే వచ్చి గంధ మాద
నంబును గాంచిరి. నన్నయ వర్ణనము సుసంగతము సుందరము నైనది. పాండవులు.
గగనమార్గమునుండి దిగుచు కొంతచేరువకు రాగా గంధమాదనము ఎట్లగపడినరో
నన్నయ మరల వర్ణించెను.
లలితాచ్ఛ స్ఫటికశిలా
తలముల పైఁదాలు విమలతర నిర రిణీ
జలపూరములను తాకో
ల దురుహారా? నుజ్జ్వలంబగు దానిన్.
దూరము నుండి నానా భరణ విభూషిత మైన స్తనముగా కనబడిన పర్వతము.
చేరువకు రాగా స్ఫటికశిలలపైఁ బ్రవహించు విమల నిర్వరములనెడు తారహార.<noinclude><references/></noinclude>
ohidgd3wmw3d69l3bbop3yrwweop5fm
పుట:భారతము-పీఠికలు.pdf/156
104
172790
488768
2025-06-11T05:20:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '28 ములచే నలంకృతమైన స్తవముగా కనబడినది. ఇచ్చట నన్నయ ప్రదర్శించిన సుకుమార పరిశీలనము, దర్శనైక్యము కాళిదాసుని తలపించుచున్నది. పాండవులు గంధమాదనము నందుండగా వర్షర్తువు ప్రారంభమ...'
488768
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>28
ములచే నలంకృతమైన స్తవముగా కనబడినది. ఇచ్చట నన్నయ ప్రదర్శించిన
సుకుమార పరిశీలనము, దర్శనైక్యము కాళిదాసుని తలపించుచున్నది.
పాండవులు గంధమాదనము నందుండగా వర్షర్తువు ప్రారంభమయ్యెను.
-ప్రథమవర్ష ప్రచండతను నన్నయ 'కురిసెఁ బ్రచండవృష్టి' అను పద్యమున
చక్కగా వర్ణించెను, సౌగంధికాపహారదార్థ మరుగురు భీముడు జలధర ద్విరర
తతులచే ఆవరింపబడియున్న గంధమాదన శృంగములను దిలకించి ఆశ్చర్యపడుట
నన్నయ సొలంకారముగా వర్ణించెను.
'ఆషాఢస్య ప్రథమదివసే మేఘమా క్లిష్టస్థానం
పప్రక్రీడా పరిణత గజప్రేక్షణీయం దదర్శ'
అన్న కాళిదాసుని వాక్యము చిత్తమున మెఱసెను గాబోలు. నన్నయ ఆదృశ్యము
నిట్లు పూరించెను.
a
వారిధారుల, ననివారిత నిర్దళ
జ్ఞానధారలఁ దటిద్దామములను
దశనరామంబుల, నశని మోషంబుల
ఘోర బృంహిత బృహదోషణముల
నివి ఘన బృందంబు లివి గజయూధంబు
లని విచారింపంగ నక్కజంబు
లై లలిలోత్తుంగ శైల శృంగంబులఁ
ద్రిమ్మరు జలధర ద్విరదతతుల
విస్మయంబుతోడ వీక్షించుచుం జని
రజతగిరి సమీప రమ్యభూమి
నక్కుబేరు వనమునందు సౌగంధిక
కమలవనముఁ గని ఘన భుజుండు.
కవిలోక ప్రసిద్ధమైన జలధరద్విరద సాదృశ్యమునకు నన్నయ చక్కని
రూపకల్పనము చేసెను. కాళిదాసుని శ్లోకమున మేఘము ప్రకృతము, గజము
అప్రకృతము. ఇచ్చట రెండును ప్రకృతములే, రెండును ప్రత్యక్షములే, భిన్నము
· లయ్యు అభిన్నములుగా నగబడి విస్మయజనకము లగుచున్నవి. విస్మయజనకమైన<noinclude><references/></noinclude>
qlf6702hs2reupedgew1nblhdamm6r8
పుట:భారతము-పీఠికలు.pdf/157
104
172791
488769
2025-06-11T05:20:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '29 సాదృశ్యము సాధించుటకు నన్నయ జలధర, ద్విరద శబ్దములను గ్రహించి సమాను ధర్మములను సమగ్రముగా రూపించెను ఈ వర్ణనమున నన్నయ అతికాళిదాసమైన చాతుర్యమును ప్రదర్శించెనా యనిపించుచున్...'
488769
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>29
సాదృశ్యము సాధించుటకు నన్నయ జలధర, ద్విరద శబ్దములను గ్రహించి సమాను
ధర్మములను సమగ్రముగా రూపించెను ఈ వర్ణనమున నన్నయ అతికాళిదాసమైన
చాతుర్యమును ప్రదర్శించెనా యనిపించుచున్నది.
రుచిరార్థ సూక్తులు
వేదశాస్త్రార్థముల ఉపబృంహణము వలననే పాండవుల ఇతిహాసమునకు
పంచమవేదత్వమహ త్త్వము సిద్ధించినది. వేదార్థములు శాస్త్రార్ధములు పాండవుల ఇతి
హాసమున యథావకాశము సూత్రప్రాయములై న వాక్యములలో పొదుగబడియున్నవి.
భారతము "లోకాగమన్యాయైకాంతగృహము' అని చెప్పిన నన్నయ ఆ న్యాయము
లను ప్రతిపాదించు వాక్యములను సూక్తులు అని వ్యవహరించినట్లు తోచును.
వేదశాస్త్రములందు వాచ్యార్థ ప్రధానమై ఉష్కములుగా నుండు సూక్తులు పురాణేతి
హాసములందు లక్ష్యార్థ ప్రధానములై కొంత చమత్కారము సంతరించుకొన్నవి.
కాంతా సమ్మితములైన కావ్యములందవియే రుచిరార్ధములై హృదయంగమము
అగును భారతము శాస్త్రము, ఇతిహాసము, కావ్యమునని చెప్పబడినది. కనుక
అందలి సూక్తులు ఈ త్రివిధలక్షణములుగలవై యుండును. ఈ సూక్తులకు
అలంకరించియు, అలంకారములుగా రూపొందించియు వానిని నన్నయ రుచిరార్థ
వంతములుగా తీర్పుటకు యత్నించేను.
"క్రోధంబు పాపంబు” అనుట శాస్త్ర పక్కి
'క్రోధంబుననచేసి యుగుఁ
జువ్వే ధర్మకామార్థహాని' అనుట ఇతిహాసఫణితి. "క్రుద్ధుండు గురునైన నిందించు'
అనుట కావ్యభంగి
'క్రోధంబు పాపంబు' అనుట ప్రభుసమ్మితమైన శాసనము. 'క్రోధంబునన
చేసియగుఁజువ్వె ధర్మకామార్థహావి యనుట మిత్రసమ్మితమైన హితబోధ. భీముని
క్రోధము పాండవులకు సర్వవిధముల హానికరమని బోధించుట. క్రుద్ధుండు గురు
పైన నిందించు ననుట కాంతా సమ్మితమైన ఉపదేశము. కౌరవులపట్ల క్రోధావేశము
పూని భీముడు గురువై న ధర్మజుని క్షమాగుణమును అధిక్షేపించుచున్నాడని వ్యంగ్య
ముగా మందలించుట.
'ఎఱుకగలమహాత్ముఁ రెఱుక యస్థలముల
నార్చుక్రోధమను మహానలంబు'
అనుట పరమార్ధమును అలంకరించి రమణీయము చేయుట.<noinclude><references/></noinclude>
4fyvyi7nwhxwu5e8qv7ct5kpdm7k8m6
పుట:భారతము-పీఠికలు.pdf/158
104
172792
488770
2025-06-11T05:21:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '30 "ధర్మదూరులైన ధార్త రాష్ట్ర లయందు ధర్మువేమిసేయు ధరణీనాథ నికృతి పరులయందు నికృతిసేయనివారు వారి నికృతిఁ జేసి వధ్యులండ్రు:' అనుట ఇతిహాసార్ధమును సమర్ధించుటకై ఒక పరమార్థమును...'
488770
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>30
"ధర్మదూరులైన ధార్త రాష్ట్ర లయందు
ధర్మువేమిసేయు ధరణీనాథ
నికృతి పరులయందు నికృతిసేయనివారు
వారి నికృతిఁ జేసి వధ్యులండ్రు:'
అనుట ఇతిహాసార్ధమును సమర్ధించుటకై ఒక పరమార్థమును అర్థాంతరన్యాసముగా
రూపించి హృద్యము చేయుట.
బలముగలవానిఁ బలువురు బలవిహీను
లొక్కపై కూడి నిర్జింతు ఉత్సహించి
మథువుఁ గొన నుత్సహించిన మనుజుఁ బట్టి
కుట్టి నిర్జించు మధుకర కులమునట్లు.
అనుట సగ్నమైన లోకన్యాయమును ప్రకృతిసిద్ధమైన ఉపమానముచే నలంకరించి
రుచిరము చేయుట.
'విలాసిసుల సహాలాపసహాసన నహయానములు బంధనమములుగావే'
అనుట కథాపరమార్థమును పిండి సారవంతమైన అర్థాంతరన్యాసముగా రూపొందించి
రుచిరము గావించుట.
'పురుషులందు రోషపుంజంబు గలిగిన
నెఱిఁగి యెద సహించునేని భార్య
పురుషునం దభిష్టభోగంబు దేహాంత
రంబునందు ధర్మరతీయుఁ బడయు'
అన్న ఆగమన్యాయము ప్రకరణలలమున నలుడు ధ్వనిసుందరముగా దమయంతికి
బంపిన సందేశమగుచున్నది.
'అఖిల దుఃఖరోగార్తున కౌషధంబు సురుచిరంబుగ భార్యయ నూనె'
అన్న లోకన్యాయము రూపకాలంకృతమై రుచిరమగుటయేకాక నల కధా పర్యవ
సాన వ్యంజకమై ఆస్వాద్యమైన కావ్యమగుచున్నది.
నన్నయ రచనయందుగల పెక్కు సూక్తులు ప్రకరణ పశమున ఎట్లు రుచి
రార్థములై హృదయంగమము లగుచున్నవో అనుశీలించి గుర్తింపవచ్చును.<noinclude><references/></noinclude>
1859ind61xl3f6qhrhuyihxjmtpgiud
పుట:భారతము-పీఠికలు.pdf/159
104
172793
488771
2025-06-11T05:21:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '31 అక్షర రమ్యత వదసంఘటనారూపమైసరీతి, వర్ణసంఘటనారూపమైన వృత్తి, పదముల అన్యోన్యమైత్రీరూపమై నకయ్య, వదపరివృత్త్య సహిష్ణుతారూపమైన పాకము- ఈ సర్వమును నన్నయ అక్షరరమ్యత అనేను. నన్నయ...'
488771
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>31
అక్షర రమ్యత
వదసంఘటనారూపమైసరీతి, వర్ణసంఘటనారూపమైన వృత్తి, పదముల
అన్యోన్యమైత్రీరూపమై నకయ్య, వదపరివృత్త్య సహిష్ణుతారూపమైన పాకము-
ఈ సర్వమును నన్నయ అక్షరరమ్యత అనేను. నన్నయ భారతమున సర్వశ్రోతృ
-జన భోగ్యమైన లక్షణమిది. శబ్దార్ధములు కావ్యశరీర మన్నప్పుడు శబ్దము
ఇంద్రియ గ్రాహ్యమైన స్థూలశరీరమనియు, అర్థము బుద్ధిగ్రాహ్యమైన సూక్ష్మశరీర
మనియు గ్రహింపవలెను. ఇంద్రియ గ్రాహ్యమైన శబ్దశరీరము సర్వజన సంవే
ద్యము, అర్థము బుద్ధిమంతులు మాత్రమే గ్రహింపదగినది. ఎంతరుచిరయైన
యర్థమైనను శ్రుతిరమ్యమైన శబ్దముచే ప్రతిపాదింప బడినపుడే బుద్ధిని చేరగలదు.
కనుకనే రమణీయమైన అర్థమును ప్రతిపాదించు రమణీయమైన శబ్దమే కావ్యమని
జగన్నాథ పండితరాయలు ఆంధ్రుల కావ్యమతమును ప్రతిపాదించెను.
నన్నయనాటికి దేశమున వామనుని రీతిప్రస్థానము సుప్రతిష్ఠితమై
యున్నది ఆనందవర్ధనుని ధ్వని ప్రస్థానము కూడ నన్నయకు సుపరిచితమే అయి
యుండును. ఆయన శబ్దశాసనత, సంహిత్యాసత, అక్షరరమ్యతా ప్రవణత, పరి
కించినచో నన్నయ రీతిమార్గమునే అతిశయముగా ఆదరించెననిపించును. కథాకవి
శార్థయుక్తిని చూచినచో ధ్వనిమార్గమున వస్తుధ్వనియందే యెక్కువ దృష్టి
యుంచినట్లు తోచుము,
నన్న యరీతి వై దర్శి. సమగ్రగుణ గుంఫితమైన వైదర్భి సర్వరస
నిర్వాహకి, వృథక్పదమైనను, సమాసభూయిష్ఠమైనను, ఆయన రచన రమ్యతా
ధర్మమును వీడదు. రమ్యతలు సానా ప్రకారములు ఉపనాగరిక, పరుష, కోమల
ఇత్యాది వృత్తిభేదముల సంక్రమణముచే ఆయనరీతి నస్తురసభావాది వ్యంజనా
సమర్థములైన ఛాయాభేదములను పొందుచుండును.
'అలఘు తపస్సమాధి నియతాత్మలకున్ బహుపుణ్య లోకకాం
క్షలకు, విశుద్ధమాససులకున్ సతతంబును సంశ్రయంబమై
లలిత నిలింప దంపతి విలాస విహార మహోత్సవంబులున్
గలిగి వెలుంగు రత్నమయ కందరసుందర! మందరాచలా !"
ఇందలి మాధుర్యము కృతజ్ఞతారూపమైన ప్రీతిని వ్యంజించునది. పూర్వా
ర్ధమున తపోధనుల స్మరణచే ఓడోలేశ సంక్రమణము ఉత్తరార్థమున నిలింపదంపతి
విలాసస్మరణచే శుద్ధమాథుర్యము.<noinclude><references/></noinclude>
is130650du9f93z4ej00x8zt2lrz1di
పుట:భారతము-పీఠికలు.pdf/160
104
172794
488772
2025-06-11T05:21:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '32 *అతుల రణాంతరంబున నిరంతర మత్పటుబాణ పాతితో చ్ఛిత దనుజాంగ నిర్దళ దసృగలధారలు సూడనొప్పె, నా తత గిరిశృంగ సంగ దళిత ప్రచలజ్జలవాహజాల సం తత గళదంబుధారల విధంబున నంబరమెల్లఁ గప్పుచున...'
488772
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>32
*అతుల రణాంతరంబున నిరంతర మత్పటుబాణ పాతితో
చ్ఛిత దనుజాంగ నిర్దళ దసృగలధారలు సూడనొప్పె, నా
తత గిరిశృంగ సంగ దళిత ప్రచలజ్జలవాహజాల సం
తత గళదంబుధారల విధంబున నంబరమెల్లఁ గప్పుచున్ '
అర్జునుడు నివాత కవచులను సంహరించివచ్చి తన వీరకృత్యమును ధర్మజాదులకు
వర్ణించి చెప్పుచున్నాడు. ఈ పద్యము వీరరస వ్యంజకముగాలేదు. ఉండనక్కర.
లేదు. ప్రీతిపూర్వకమైన అద్భుతమును వ్యంజించుట ఈపద్యమునకు కర్తవ్యము..
కనుక ఓజోమాధుర్యములు వీరనీరన్యాయమున ఈ పద్యమున కలసియున్నవి.
'అవనీనాథ ! తదాహవాంతరమునం దస్మత్కరాకృష్ణ శర్
ఙ్గవినిర్ముక్త నిశాత సాయక శతాగ్రచ్ఛిన్నమై దైత్యదా
నవదేహప్రకరంబు వాత విధుతార్ణః పూర్ణసంఘూర్ణితా
రవ కుక్షీంబరియెం గడిప్రవర సైన్యక్షిప్త శై లాకృతిజ్ఞ'
53
ఇది శ్రీకృష్ణుడు తాను సాల్వుని సంహరించిన వృత్తాంతమును ధర్మజాదులకు.
వర్ణించి చెప్పుసందర్భములోనిది. తన పరోక్షమున ద్వారకను ముట్టడించి వసు
దేవుని చెరబట్టి అవమానించిన రాక్షసాంశ సంభూతుడైన సాల్వునిపై తాను
విజృంభించిన తెఱగుసు శ్రీకృష్ణుడు వర్ణించుచున్నాడు. ఇదియు భూతార్థస్మరణ
పూర్వకమైన వర్ణనమే. రౌద్రమిశ్రితమైన అద్భుతమును వ్యంజించుట దీని కర్త
వ్యము. అందుకు తగినట్లే ఓజస్సున మాధుర్యసంచారము ఈ పద్యమున స్పష్ట
పడుచున్నది.
'ప్రణుత తొత్తగుణంబు, విక్రమము, దర్పంచేర్పడన్ విక్రమ
క్షణదానం బొనరింపుమీ క్షణమ విఖ్యాతంబుగా సంగరాం
గణ మధ్యంబునఁ జేయు మర్జున బృహద్గాండీవ నిర్ముక్త మా
ర్గణ ధారావళి ఛార్త రాష్ట్ర కదళీకాంతార విచ్ఛేదమున్"
ఇది భీమసేనో క్తి. శత్రుసంహారోన్ముఖమైన ఈ యుత్సాహము పరుషమైనది..
రేఫ, రేఫసంయోగావృత్తిచే అది సుష్ఠుగా నిర్వహింపబడుచున్నది.
'దేవధి ద్యుచరాహిలోకములు, నాదిత్యాశ్వినీ లోకముల్
దేవాధీశ్వరుఁ జూచితిన్, మఱియు నద్దేవేంద్రు నార్డన్ సగాం
డీవోద్దామ మహాభుజార్గళుఁ గిరీటిన్ సవ్యసాచిన్, జయ
శ్ర్ళీ విభ్రాజితుఁ దారుఁజూచితి; జగత్సేవ్యా ! మునీంద్రో త్తమా !"<noinclude><references/></noinclude>
m6qdty6yt75cl9ftpayqvnwt8okpfv7
పుట:భారతము-పీఠికలు.pdf/161
104
172795
488773
2025-06-11T05:22:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '33 ఇది భయభ క్తి భావ సంక్రాంతమైన అద్భుతరసము. ఈ వృత్తము, ఈ యక్షర వృత్తి ధర్మజునకు స్వాభావికములు కావు, అచింతితో పనతమైన అతిలోకవస్తు దర్శనమున ఆయన పొందిన పరమాశ్చర్యము ఈ పద్యము. 'అశ...'
488773
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>33
ఇది భయభ క్తి భావ సంక్రాంతమైన అద్భుతరసము. ఈ వృత్తము, ఈ యక్షర
వృత్తి ధర్మజునకు స్వాభావికములు కావు, అచింతితో పనతమైన అతిలోకవస్తు
దర్శనమున ఆయన పొందిన పరమాశ్చర్యము ఈ పద్యము.
'అశనాశా వివృతాస్య గహ్వరుఁ గృతాంతాకారు, నిశ్వాసధూ
మశిఖాధూసరితో గ్ర దుర్గతరు గుల్మవ్రాతు, హారిద్రవ
ర్లశరీరున్, భృశరూక్ష దర్శను మహానాగ ప్రభుంగాంచె న
ర్ధశశాంకద్యుతిహాసిదారుణ చతుర్దంష్ట్రున్ జగత్ప్రసకులు".
మృగయా పరిశ్రాంతుండైన భీమసేనునకు కనబడిన అజగరస్వరూపము, 'ఇది
ప్రకృతి సర్పంబుగా రెద్దియేనియు నొక్క యద్భుతరూపంబు' అని చీమ సేను
డాశ్చర్యపడునంతటి మహానాగ ప్రభునిమూర్తి ఈ మత్తేభపాదములలో పట్టుబడి
ఊష్మమహాప్రాణాక్షరములతో బుసలు కొట్టుచున్నది.
నన్నయ రచనమున అక్షరములు పదములు పదబంధములు పరివృత్తి
సహింపనంతటి నిబిడమైన మైత్రితో పొందియుండును. అక్షరఘటనము పదఘట
నము పరిపక్వములై శ్రోతను కావ్యార్థ గ్రహణోన్ముఖుని చేయుటయందు ఆయన
గద్యపద్యములు సమ్మోహన మంత్రములవలె పనిచేయును.
శబ్ధ శాసనత
నన్నయ తాను విపులశబ్దశాసనుడనని చెప్పికొనెను. ఆయన శాసనమునకు
లోబడిన శబ్దములలో తెలుగుశబ్దములకంటే సంస్కృత శబ్దములే అధికసంఖ్యాకము
లై నట్లు కనబడును. ఆయన రచనలో సంస్కృత శబ్దములే అధికము. కొరక
ములు, వాక్యనిర్మాణములు కూడ కొంతవఱకు సాంస్కృతికములే.
ఆయన తఱుచుగా ప్రయోగించు సంస్కృతపదములు - మహా, బృహత్,
పృధు, భూరి, నిరంతర, అనంత, అనవరత, అపూర్వ, అద్భుత, పరమ, పర
మార్థము, ప్రభులు, తరఫ్ ప్రత్యయము – ఇవి అలంకారము కాని అతిశయోక్తి
పట్ల ఆయనకుగల రుచిని పట్టి యిచ్చును. ధర్మశబ్దమును సమాసమున ఆకారాంత
ముగను, వ్యస్తముగా ఉకారాంతముగను ప్రయోగించుట ఆయన
కిష్టము.
నీ తదర్దము, నీకృతమున, ప్రస్తవమున ఆయన ప్రయోగించు విలక్షణ పదములు.
[3]<noinclude><references/></noinclude>
heb4262mo7n0d5nqudpsj4vq0eazqgy
పుట:భారతము-పీఠికలు.pdf/162
104
172796
488774
2025-06-11T05:22:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '- 34 తిక్కనాదుల రచనలో కనబడని కారకవిశేషములు కొన్ని నన్నయ రచనలో తఱచు కనబడును. ఇవి సంస్కృత భాషాసాహిత్యముల ప్రభావమున ఆయన రచనలో ప్రవేశించి యుండును. 'విదితముగ నిన్నుఁ జేయించెదఁ గ...'
488774
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>-
34
తిక్కనాదుల రచనలో కనబడని కారకవిశేషములు కొన్ని నన్నయ రచనలో
తఱచు కనబడును. ఇవి సంస్కృత భాషాసాహిత్యముల ప్రభావమున ఆయన
రచనలో ప్రవేశించి యుండును. 'విదితముగ నిన్నుఁ జేయించెదఁ గ్రతువు' --
'నీచేతఁ జేయించెద' అను తృతీయకు ద్వితీయ, 'నీవు మాయందుఁ గుడిచి: -
దేశవాచియయిన వ్యస్తపదముగా 'అందు' ప్రయోగింపబడినది, 'ఎఱుకని
మెఱుఁగక నీకున్ మలకువ నేరిరితిని. -నిన్ను నెదిరితిని అను ద్వితీయకు షష్ఠి,
'బానికి వర్ణించి' వర్ణించి చెప్పి లేక వివరించి యని యభిప్రాయము. 'నన్నుఁ
బ్రదక్షిణంబు నిత్యమ్మును జేయక' నాకు అను షష్టికి బదులు ద్వితీయ. 'కన్ను
మూయదు నాకున్'--- మూతపడదు అని అర్థము, 'పల్వుర నిర్వహించే' భరిం
చెను పోషించెను అనుటకు. 'ఋతుపర్ణునందుఁ బ్రకాశింప' ఋతువర్ణుని సభ
యందు ప్రకటింప అనుటకు, 'ఒక్క మడువున నీళ్ళాడుచున్న' స్నానమాడు
చున్న అనుటకు.
ఏకదేశాన్వయ సమానములు సంస్కృతమున తఱుచు. నన్నయయు కొన్ని
ప్రయోగించెను. 'ప్రధానవరులందు సమర్పిత రాజ్యధారుడై,' 'హరుచేత సంప్రాప్త
వరుడయ్యె,' 'పృథుభుజునకుఁ గృతప్రణాముండయ్యేన్,' 'భీష్మాదుల యంద
ధిగతాశ్రయంబయ్యె' మున్నగునవి. 'రథంబుల షష్టిసహస్రకంబుతో అమట
సంస్కృత పద్ధతియే.
భుజవిక్రమ ప్రకటీ కృతుల్, కలిసంప్రాప్తుడనై, ఉదిత క్రోధుండ నగుము
మున్నగు ప్రయోగములు కూడ విలక్షణములు,
'అన్నల భూపాలుడు పోయిన వలనొండెఱుఁగునొకో' - అన్నచోట ఒండు
శబ్దమునకు ఒకవేళ యను నర్థముగా కనబడుచున్నది.
'ఎఱలేని కఱకు లెఱుక పేక్షించెఁ గాదనక తనకు నాయు వల్పమైన'-
ఇచ్చట 'కాదు' శబ్దము అనుచితము, పాపము అను నర్థమున ప్రయోగింప బడినది.
'కాదనకిట్టి పాటి యపకారము' - అని ఆదిపర్వముసకూడ కలదు.
'నైషధేశ్వరుఁడు' నైషధుడు అనురాజు అను నర్థమునను, “ధౌమ్యరోమశ
ప్రభృతి వరులు* ధౌమ్యుడు రోమశుడు మొదలుగాగల శ్రేష్ఠులు అను నర్థమునను
నిలక్షణముగా ప్రయోగింపబడినవి.<noinclude><references/></noinclude>
5acnbujv0gwq55ayy9ulrx255flpm7g
పుట:మనశీనయ్య.djvu/2
104
172797
488775
2025-06-11T05:23:56Z
Edla praveen
6529
/* అచ్చుదిద్దారు */
488775
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Edla praveen" /></noinclude>{{Css image crop
|Image = మనశీనయ్య.djvu
|Page = 2
|bSize = 399
|cWidth = 342
|cHeight = 536
|oTop = 36
|oLeft = 38
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
5f8po5qxcqzwe1y323lbvix7fn9vhcl
పుట:భారతము-పీఠికలు.pdf/163
104
172798
488786
2025-06-11T06:00:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '35 *దానశీలంబు లెందేనిఁ గాననగు నట్టివాఁడు బ్రాహ్మణుఁడు' ఇచట ఎందేని అన్న శబ్దము సంస్కృతమున యస్మిన్ అను నర్థమున ప్రయుక్తమగు యత్ర శబ్దము వంటిది. పలికి రంతఁదరుణి పాంచాలి బీభత్స...'
488786
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>35
*దానశీలంబు లెందేనిఁ గాననగు నట్టివాఁడు బ్రాహ్మణుఁడు' ఇచట ఎందేని
అన్న శబ్దము సంస్కృతమున యస్మిన్ అను నర్థమున ప్రయుక్తమగు యత్ర
శబ్దము వంటిది.
పలికి రంతఁదరుణి పాంచాలి బీభత్సు
కడకు నరుగుదెంచి కమలనేత్ర
యరిజయాక్ష మరుగు నాతని యుత్సాహ
మెఱిగి యిట్టులయ్యె నిందువదన.
కమలనేత్ర, ఇందువదన అను విశేషణములు పాంచాలి అను విశేష్యమునకు
ముందుండ వలసినవి తరువాత ఉన్నవి. ఇది సంస్కృత వాక్య నిర్మాణపద్ధతి.
తనవద్దకు వచ్చి స్తుతించుచున్న దేవతలను అగస్త్యుడు 'ఏమి వచ్చితిరి' అని
ప్రశ్నించుటయు, యుద్ధరంగమునుండి తన రథమును తప్పించి తెచ్చిన సారధితో
ప్రద్యుమ్నుడు 'అక్రూరాదులును నేమియని నగరె సరన్' అని మందలించుటయు
చక్కని తెనుగు జాతీయములు,
ఛందస్సు
ఆరణ్యపర్వమున నన్నయ రచించిన గద్యపద్యములు మొత్తము 1199.
వాని వివరములు.
గద్యములు
519
కందములు
388
సీసములు
76
తేటగీతులు
75
చంపకములు
59
ఆటవెలదులు
84
ఉత్పలములు
39
మధ్యాక్కరలు
23
మ త్తేభములు
10
శార్దూలములు
2
లయగ్రాహి
1
మ త్తకోకిలము
10
తరలము
4
తధునోజ
2
మణిభూషణము
1
స్వాగతము
1
ఉత్సాహము
1
కవిరాజవిరాజితము
1
పృధ్వీ
1
వసంతతిలకము
దండకము
1<noinclude><references/></noinclude>
ce4lyh4qroctkpdceb3lw5ibdlvfqmg
పుట:భారతము-పీఠికలు.pdf/164
104
172799
488787
2025-06-11T06:01:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '36 గద్యముతో కలిపి మొ త్తము 21 భేదములు. వీనిలో విశేషవృత్తభేదములు, దండకము గలవు. నన్నయరచనలో ఈ పర్వభాగము కొంచెము తక్కువగా మూడవవంతున్నది. కానీ ఆయన రచించిన మొత్తము వృత్తములలో, కందమ...'
488787
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>36
గద్యముతో కలిపి మొ త్తము 21 భేదములు. వీనిలో విశేషవృత్తభేదములు,
దండకము గలవు. నన్నయరచనలో ఈ పర్వభాగము కొంచెము తక్కువగా
మూడవవంతున్నది. కానీ ఆయన రచించిన మొత్తము వృత్తములలో, కందములలో
మూడవవంతు ఈ పర్వమున కానరావు. మధ్యాక్కరలు, తేటగీతులు, ఆటవెలదులు,
మూడవవంతును మించినవి. దేశీయములైన ఉపజాతులపై ఆయనదృష్టి యెక్కు
వగా పడెననవచ్చును. తీర్థయాత్రావర్ణనమున గద్యములు ఎక్కువగా వాడుటచే
గద్యసంఖ్యయు కొంచెము పెరిగినది.
యతి, ప్రాసయతి విన్యాసవైచిత్రిచే పదునాలు విధములయిన సీసపద్య
భేదములను నన్నయ భావించెను. వానిలో 13 రకములు మాత్రమే ఆయన వాడెను.
ఆరణ్యపర్వమున మాత్రము 10 రకములే వాడెను. మొత్తము 76 సీసములలో
55 పూర్తిగా సాధారణయతి పాటించినవి. పూర్తిగా ప్రాసయతి పాటించినవి 6.
ఇట్టివి ఆయన రచనలో మొత్తము పిలి కలవు. దీనివలన ఆయన ఆరణ్యపర్వమున
సీసపద్యముల యలంకరణము తగ్గించెనని ఊహింపదగును. పద్యరచన, శైలి
చక్కని పాకమున బడినవి గనుక అలంకరించుట అనవసరమని యెంచెను గాబోలు.
P
తేటగీతులను, ఆటవెలదులను రచించుటయందు గూడ నన్నయ యతి,
ప్రాసయతి నియమము పాటించెను. ఈ పర్వమున వీని విషయమునందును
ప్రాసయతి తగ్గించెను. ఈ పర్వమందలి 76 సీసములలో 70 సీసముల క్రింద
ఆటవెలదులే వ్రాసెను. ప్రాసనియమముతో ఒక యాటవెలది వ్రాసెను. లాక్షణికు
లట్టిదానిని పవడగీతి యనిరి.
నన్నయ ఛందోనిర్మాణ, అలంకరణ, వినియోగనై పుణిని గురించి 'ఛందః
శిల్పము' అనుగ్రంథమున విస్తరించి వ్రాసియుంటిని గనుక పునరుక్తి యని యిట
విరమించితివి.
హాస్య రసికత
కాని
పరమనైష్ఠికుడైన నన్నయకు పరిహనము రుచింపదనిపించును,
ఆయనయందు మృదువైన హాస్యము కలదు. అది యన్యభావములతో మిశ్రితమై
తథ్యమిథ్యామధ్యస్థితిలో నుండును.<noinclude><references/></noinclude>
6cd2ne2ggua1b0yj5cnizyvan86ne75
పుట:భారతము-పీఠికలు.pdf/165
104
172800
488788
2025-06-11T06:01:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '37 భీముడు కిమ్మీరుని జంపి చచ్చిన వానితో నిట్లనును. "ఒక హిడింబులు హతులైనఁ బని విపనివి యఱచి శోకింపఁగానక యమపురమున కరిగితక్కట రాక్షస" యనుచుఁ దెరువు వాయఁబావని తత్కళేబరమువై చె" క...'
488788
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>37
భీముడు కిమ్మీరుని జంపి చచ్చిన వానితో నిట్లనును.
"ఒక హిడింబులు హతులైనఁ బని విపనివి
యఱచి శోకింపఁగానక యమపురమున
కరిగితక్కట రాక్షస" యనుచుఁ దెరువు
వాయఁబావని తత్కళేబరమువై చె"
కళేబరమును విసరివైచుచు 'చచ్చినవారికొరకు ఏడ్చుటకును అవకాశము లేకుండ
నీవును చచ్చితివి పాపము' అనుటలో కృతార్థమైన క్రోధము యొక్క క్రూరహాసము
తొంగిచూచును. 'అక్కట' యనుట శోకభిన్నమైన హన్యమును వ్యంజించుచున్నది.
దుర్బలబలీవర్దములను జనులు బాధించుచుండ చూడజాలక గోమాతయేడ్చుచు
నింద్రునికడ కరుగగా ఆయన 'ఇట్లేల రోదనాకులితలోచనయయి యున్నదానవు ?
ఎల్లవారికి లగ్గకదా ?" యని ప్రశ్నించును. కష్టమునుగూర్చి యడుగవలసిన
యింద్రుడు క్షేమమును గూర్చి ప్రశ్నింపగా గోమాత యిట్లన్నది.
'నీ వజ్రము రక్షింపఁగ
నావారికిఁ దక్కఁ ద్రిభువనంబులఁ గల భూ
తావలి కెల్లను సేమమ,
దేవేంద్ర! జగత్రయ ప్రదీప మహాత్మా !'
కాంద్రుని ప్రశ్నయందు అనౌచిత్యము తోచినగోమాతకు శోకములో హాసము అంకు
రించినది. 'నావారికిదక్క యెల్లవారికి సేమమే యని దీనహాసమును ప్రకటించినది.
సగరుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడాతనికి అరువదివేవురు పుత్రులు
పుట్టుదురని వరమిచ్చును. కొంతకాలమున కాతనిభార్య వైదర్భి గర్భవతియై
యొక్క అలాబూఫలమును ప్రసవించును. దానిని పారవేయబోవుచు సగరాదులు
ఇట్లనుకొందురు
'వరదుఁడైన యీశువరమున నిదియొక్క
వదరుపుట్టె నెట్టివరమొ..."
ఆశాభంగజనితమైన వీరక్తహాసము 'ఎట్టిపరమొ' అన్నమాట నుండి
ఉట్టిపడుచున్నది. క్రోధశోకములు హాస్యవిరోధులు. అట్టవానినుండి నన్నయ
పుట్టించిన ఈ హాస్యములు విచిత్రములైన హాస్యాభాసములు.<noinclude><references/></noinclude>
618qzcrn8964ayqqcxl78fy956xte3p
పుట:భారతము-పీఠికలు.pdf/166
104
172801
488789
2025-06-11T06:01:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '38 రనము మహాభారతము శాంతరసప్రధానమైనదని ఆనందవర్ధనాచార్యుల వారు చెప్పిరి. ఇది ఎంత శాస్త్రసమ్మతమైనను అనుభవరూఢమైనదిగా కనబడదు. శాంత రసప్రధాన మనుటకంటె శాంతరస పర్యయసాయి యనుట యుచ...'
488789
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>38
రనము
మహాభారతము శాంతరసప్రధానమైనదని ఆనందవర్ధనాచార్యుల వారు
చెప్పిరి. ఇది ఎంత శాస్త్రసమ్మతమైనను అనుభవరూఢమైనదిగా కనబడదు. శాంత
రసప్రధాన మనుటకంటె శాంతరస పర్యయసాయి యనుట యుచితమనిపించును.
సంస్కృతభారతము శాస్త్రకావ్యమన్న ఆనందవర్ధనులు దానిని శాంతరసప్రధాన
ముగా భావింపవచ్చును. కాని తెలుగుభారతము ఇతిహాసకావ్యము. ఇది ధర్మవీర
ప్రధానము. శాంతరసము మోక్షఫలకమని అనందవర్ధనులు. ధర్మజాదులు స్వర్ణా
రోహణము చేసిరేకానీ మోక్షముపొందలేదు. కనుక తెనుగుభారతమున స్వర్గవల
మైన ధర్మవీరమే ప్రధానరసమని భావించుటయుచితమే. కర్మఫల సంబంధ
నిరూపకమైన ఇతిహాసమున చిత్రింపబడిన కర్మ వేదవిహితమైనది. దానిఫలము
స్వర్గము, సశరీరముగ దానిని పొందిన ధర్మరాజు ధర్మవీరుడు. అతడు నాయకు
డైన కావ్యమున ప్రాధాన్యము ధర్మవీరమునకే,
ధర్మనిష్ఠుడై పుణ్యకర్మలు, పుణ్యకథాశ్రవణము, పుణ్యతీర్థయాత్రలు
మున్నగువానితో ధర్మరాజు కాలముగడవుటను చిత్రించు అరణ్యపర్వమున రసము
ధర్మవీరమే యనుట యుచితము. దీనికి అంగములుగా భీముని యొక్కయు అర్జునుని
యొక్కయు యుద్ధవీరములు నిబంధింపబడినవి. పాండవులకు ప్రత్యక్షముగా
సంబంధింపని సౌంభకాఖ్యానము యుద్ధవీర ప్రధానము. ఋషిమహత్వ బోధకము
లైన కథలందు రసము నివసింపబడరు,
నన్నయ అభినివేశముతో రచించిన నలోపాఖ్యాస మున్నది. నలదమ
యంతుల దాంపత్యప్రణయము ఇందుముఖ్యము. స్వయంవరము వఱకు అయోగ
శృంగారము. పునఃస్వయంవరము వఱకు వియోగశృంగారము, ఈ రెంటికి నడుమ
దమయంతి ఎంత శోకించినను అది నలాలంబనకమైన రతికి అంగమే. నలుని
శోకమును అట్టిదే.
'వసజాయతాక్షి! కతిపయదినములలోఁ జూడఁ గాంతు తివిరి నలుని' అని
చెప్పి తాపసులు అంతర్హితులైన యనంతరము దమయంతియందు నలుని జీవిత
మును గూర్చిన శంక పొడముటకు ఇసుమంతయు అవకాశములేదు. నలుడుమ
'అశనా పేక్ష(ఐఱుచుచున్న యుగ్ర మృగంబుల యుదరంబులో నున్నదానవే' అను
కొన్నప్పుడు మాత్రమే ఆతని చిత్తమున దమయంతి జీవితశంక స్ఫురించును.<noinclude><references/></noinclude>
p4bhtu7cqo7iuw25x4lktzi26639ak4
పుట:భారతము-పీఠికలు.pdf/167
104
172802
488790
2025-06-11T06:01:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '39 'నీ తల్లి దండులౌద్ద ధృతినున్నదానవే' అన్న యూహ కలిగినప్పుడు దమయంతీ జీవితశంక నలుని చిత్తమునుండి తొలగిపోయినట్లే. ఆతడు ఉత్కటముగా పొందిన శోకమంతయు రత్యంగమే. 'భార్యాసంగమంబును న...'
488790
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>39
'నీ తల్లి దండులౌద్ద ధృతినున్నదానవే' అన్న యూహ కలిగినప్పుడు దమయంతీ
జీవితశంక నలుని చిత్తమునుండి తొలగిపోయినట్లే. ఆతడు ఉత్కటముగా పొందిన
శోకమంతయు రత్యంగమే. 'భార్యాసంగమంబును నెప్పటి రాజ్య విభవంబునునగు'
నని కర్కోటకుడు చెప్పిన పిదప నలునకు దమయంతి భద్రతను గూర్చిన చింత
యవసరము లేదు.
విభవనాశనమువల్ల కలుగు శోకము నలునియందు ఉత్కటముగా వర్ణింపబడ
లేదు. ఏ కొంచెమో ఉన్నను అది దమయంతీ వియోగ దుఃఖమునకు పోషకము
మాత్రమే యగును. విభవనాశనము ప్రవాసమునకు కారణమై విప్రలంభమునకు
రూపము కల్పించినది. కాగా నలోపాఖ్యానమున పోషింపబడినది కరుణ విప్రలంభ
శృంగారము.
నన్నయ్య రసపోషణమున దక్షుడేమైనను కథను ఆస్వాద్యము చేయునంత
వఱకే రసమును పోషించుట ఆయన నియమముగా పెట్టుకొనెనేమో యనిపించును.
రసమునకు ప్రాధాన్యము వచ్చినచో కథకు గుణభావము పట్టును. తత్పరమార్థమైన
వ్యుత్పత్తికి అనుషంగికత్వము పట్టును, కృష్ణద్వైపాయనుడు నిబంధించి నిరూ
పించిన పరమార్ధము తెల్లమగునట్లు ధీయుక్తితో మహాభారత సంహితను ఆంధ్రమున
వెలయింప బూనిన నన్నయ రసమునకు దీప్తి కలిగించునని భావింపజాలము.
ఉదాత్త రసాన్విత కావ్యనాటక క్రమములు పెక్కు చూచిన రాజరాజు భారతము
వ్రాయుమన్నది వ్యాసుడు నిరూపించిన పరమార్థమును వినుటకుగాని రసానందము
కోఱకు కాదుగదా ! ఆయనయం దను ర కుడె ఆయన హృదయ మెఱింగిన
నన్నయ రాజురాజు నఖిలాష ననుసరించియే భారతము రచించెననుట యుచితము.
రాజురాజు నభిలాషయు, నన్నయ కృషియు ఆనాడే ఫలోన్ముఖములయ్యెను.
తాము కలలుగన్న -
-
'అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై
ధరణీసుతో త్తమాధ్వర విధాన
పుణ్యసమృద్ధమై పొలుచు 'వేంగీదేశ'
విభవంబు కన్నులార తిలకించి ఆ పుణ్యాత్ములు ధన్యాత్ములైరి. చారుతరములైన
శారద రాత్రులలో, ఉజ్జ్వలలసత్తర కారకహార పంక్తులలో రెండు తారకలై<noinclude><references/></noinclude>
p0nsg1gnql7u3arhrdudh05x60fiwj3
పుట:భారతము-పీఠికలు.pdf/168
104
172803
488793
2025-06-11T06:02:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '40 ఆ మహనీయుల పవిత్రాత్మలు తమ వేంగీదేశమును కలకాలము కన్నులు చల్లగా చూచుకొనుచుండును. వికసన్నవకైరవ గంధబంధురోదార సమీరమువలే, కర్పూర పరాగ పాండు రుచిపూరమువలె వారి మధురకీర్తి అనం...'
488793
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>40
ఆ మహనీయుల పవిత్రాత్మలు తమ వేంగీదేశమును కలకాలము కన్నులు చల్లగా
చూచుకొనుచుండును. వికసన్నవకైరవ గంధబంధురోదార సమీరమువలే, కర్పూర
పరాగ పాండు రుచిపూరమువలె వారి మధురకీర్తి అనంతకాలము ఆంధ్రజోతిని
ఆహ్లాదపరవశము కావింపగలదు.
భవ్యచరిత్రుఁ, డాప స్తంబ సూత్రుండు,
శ్రీ వత్సగోత్రుండు, శివపదాబ్జ
సంతతధ్యాన సంస క్తచిత్తుఁడు, సూర
నార్యునకును బోతమాంబికకును
నందనుండిలఁ డాకనాటిలో నీలకం
ఠేశ్వరస్థానమై యెసకమెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు
ధన్యుఁడు, ధర్మైకతత్పరాత్ముఁ
డెఱ్ఱనార్యుండు సకలలోకై కవిదితుఁ
డయిన నన్నయభట్ట మహాకవీంద్రు
సరససారస్వతాంశ ప్రశస్తి దన్నుఁ
జెందుటయు, సాధుజనహర్ష సిద్ధిఁ గోరి
ధీరవిచారుఁడు తత్కవి.
తారీతియుఁ గొంత రోఁపఁ దద్రచనయ కా
నారణ్యపర్వ శేషము
పూరించెఁ గవీంద్ర కర్ణపుట పేయముగాళ్లు.
నన్నయ యనంతరము రెండు వందల సంవత్సరములు భారత రచనము
ఆపే నిలిచియుండెను. కవులు పుట్టిరి. కావ్యములు వ్రాసిరి. కాని భారతాంధ్రీ
కరణమును కొనసాగించు బాధ్యత ఎవ్వరును చేపట్టరైరి. పంచమ వేదమున వ్రేలు
పెట్టుటకు తగిన ఆత్మప్రత్యయము లేమియే అందుకు కారణమై యుండును.
ఎట్టకేలకు తిక్కన పుట్టెను. భారతము కడముట్ట చెప్పవలెనని సంకల్పిం
చెను. కాని ఆరణ్యపర్వశేషమును ముట్టక విరాటపర్వముతో మొదలుపెట్టెను.<noinclude><references/></noinclude>
injz236yynldeteawo8vk3mq5j141sh
పుట:భారతము-పీఠికలు.pdf/169
104
172804
488795
2025-06-11T06:02:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '41 "కుదిముట్టన్ రచియించుటొప్పు బుధసంతోషంబు నిండారగన్' అని 'భారతామృ తముకర్ణపుటంబుల నారఁగ్రోలి యాంధ్రావళి మోదముంబొరయునట్లుగ భారతము రచియింతునన్న తిక్కన సోమయాజి ఆరణ్యపర్వశ...'
488795
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>41
"కుదిముట్టన్ రచియించుటొప్పు బుధసంతోషంబు నిండారగన్' అని 'భారతామృ
తముకర్ణపుటంబుల నారఁగ్రోలి యాంధ్రావళి మోదముంబొరయునట్లుగ భారతము
రచియింతునన్న తిక్కన సోమయాజి ఆరణ్యపర్వశేషము నేల విడిచిపెట్టెనో !
ఏల విడిచి పెట్టితీరని యడిగినవారికి ఏమి సమాధానము చెప్పెనో ! ఆయనకును
ఆ నాటివారికిని తెలిసివేయుండును. ఆయన శిష్యుడైనమారనకు కూడ తెలిసి
యుండవలెను. 'ఆది దొడంగి మూడు కృతు లాంధ్రకవిత్వ విశారదుండు విద్యా
దయితుండొసర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్' అని తిక్కన యనెను.
ఆయన అన్నట్లే 'భారతసంహితన్ మునుద్రిపర్వము లెవ్వఁడొనర్చె నట్టి విద్యా
రమణీయు నాంధ్ర కవితాగురు నన్నయభట్టుఁ గొల్చెదన్' అని మారనయు ననేను.
క్రీ.శ. 1320 ప్రాంతమున మారన మార్కండేయపురాణము వ్రాయు
నాటికి భారతకవులు ఇద్దరే నన్నయ, తిక్కన, ఎఱ్ఱయసంగతి మారనకు
తెలియదు. 1380 ప్రాంతముల విక్రమార్క చరిత్రము వ్రాసిన జక్కన నాటికి
భారతకవులు ముగ్గురు. 'ఈత్రయి దాఁ బ్రబంధపరమేశ్వరుఁడై విరచించె శబ్ద
. వైచిత్రి నరణ్యపర్వమున శేషము' అని ఎఱ్ఱయ ప్రబంధ పరమేశ్వరుఁడయి
అరణ్యపర్వ శేషము విరచించి భారతకవిత్రయిలో చేరినట్లు జక్కన చెప్పుచున్నాఁడు.
'ఉన్నత సంస్కృతాది చతురోక్తి పథంబులఁ గావ్యకర్తవై
యెన్నికమైఁ బ్రబంధపరమేకుఁ డనఁగ నరణ్యపర్వశే
షోన్నయ మాంధ్రభాష సుజనోత్సవ మొప్పఁగ నిర్వహించి తా
నన్నయభట్ట తిక్కకవినాధుల కెక్కిన భక్తి పెంపునన్.'
'అని నృసింహపురాణములో తన తాత తన్ను ప్రశంసించినట్లు ఎఱ్ఱయ చెప్పికొనెను.
ఉన్న యమనగా ఉద్ధరించుటయనియు, తిక్కనమారనల నాటికి సమగ్రముగా నుండిన
అరణ్యపర్వమున శిథిలములైన భాగములను మాత్రమే ఎఱ్ఱయ పూరించెననియు
కొండఅందురు. కాని ఉన్న యశబ్దము కావ్యశాస్త్రములలో కల్పించుట అనుసరమున
వాడబడుచున్నది. ఆనందవర్ధనాచార్యులవారి ప్రయోగము.
*ఇతివృత్తవ యాతాం త్యక్త్వాననుగుణాం స్థితిం
ఉత్ప్రేక్ష్యా వ్యంతరాభీష్ట రసోచిత కఠిన్నయః..
ఇచట ఉన్నయమనగా ప్రతిభాబలమున భావించి ఉత్పాదించుటయని అర్థము. ఎఱ్ఱన
అరణ్యపర్వమును ఉన్నయముచేసెననగా నన్నయయైనచో ఎట్లు రచించునో తన<noinclude><references/></noinclude>
6ewad0vwb7a7sxdxwg57j6nhyqkenyx
పుట:భారతము-పీఠికలు.pdf/170
104
172805
488796
2025-06-11T06:02:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '42 ప్రతిభాబలముచే భావించి ఆ రీతిగా రచించెనని యర్థము. 'ప్రతిభతో నారణ్య పర్వశేషముఁ జెప్పెఁ గవులకుఁ జెవులపండువులు గాఁ గ' అని చెదలు వాడ మల్లయ చెప్పినమాటయు, నంతకుముందే “విరచించె...'
488796
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>42
ప్రతిభాబలముచే భావించి ఆ రీతిగా రచించెనని యర్థము. 'ప్రతిభతో నారణ్య
పర్వశేషముఁ జెప్పెఁ గవులకుఁ జెవులపండువులు గాఁ గ' అని చెదలు వాడ మల్లయ
చెప్పినమాటయు, నంతకుముందే “విరచించె శబ్దవైచిత్రి నరణ్యపర్వమున శేషము •
అని జక్కన చెప్పినమాటయు పరమార్థములు. అరణ్యపర్వశేషోన్న యము నిర్వ
హించి నందువల్లనే ఎఱ్ఱయకు 'ప్రబంధ పరమేశ్వరుఁడు అను బిరుదము లభించి
నట్లు పలువురు చెప్పుచున్నారు. ఇదియు సత్యముగా కనపడదు. ఎఱ్ఱయకు శంభు
దాసుడు అను బిరుదము కలదుగాని ప్రబంధపరమేశ్వరుడు అను బిరుదములేదు.
ఆయన ప్రబంధరచనా ప్రావీణ్యమునుబట్టి ఆనాటివారు ఆయనను ప్రబంధపరమేశు
నిగా నెన్ని స్తుతించిరి. అది బిరుదమే యైనచో ఆయన గద్యలోగాని యితర
గ్రంథములలోగాని దాని ప్రసక్తి ఉండవలెనుగదా ? అది బిరుదము కాకపోవుట
అట్లుండ అది ఆరణ్యపర్వ శేషరచనవలన లభించెననుటయు సరికాదు. ఆయన
కాలమునకు సన్నిహితో త్తరకాలమందేయుండిన జక్కన 'ఈత్రయి దాఁ బ్రబంధ
పరమేశ్వరుఁ డై విరచించె శబ్దవైచిత్రి నరణ్యపర్వమున శేషము' అని ప్రబంధ
పరమేశ్వరుడయిన యనంతరమే ఆరణ్యపర్వశేషము రచించెనని స్పష్టముగా చెప్పి.
యున్నాడు. "సకల భాషాకవిత్వ విశారదుఁడ్రపు' అని హరివంశమున వేమా రెడ్డిచే
కొనియాడించుకొన్న ఎఱ్ఱన ఉన్నత సంస్కృతాది చతురోక్తిపథంబులు కావ్యకర్త'
యైనాడు. నాటి రసజ్ఞులాయనను 'ఎన్నికమై ప్రబంధపరమేశుఁడు' అనినారు. ఈ
విధముగా ప్రతిష్ఠనార్జించిన పిమ్మటనే ఆయన 'అరణ్యపర్వ శేషోన్నయ మాంధ్ర
భాష' నిర్వహించినాడు. ఈ నిర్వహణమునకు పూనుకొనుటకు కారణములు సుజ
నులకు ఉత్సవముకలిగించుట, నన్నయ తిక్కనలపట్ల భక్తి ప్రకటించుట అని చెప్ప
బడినది. ఎఱ్ఱయ ఆరణ్యపర్వంతమున చెప్పికొన్న పద్యములనుబట్టి చూడగా
ఈ యంశములు సత్యమేయని తోచును.
నన్నయభట్ట మహాకవీంద్రుని సరససారస్వతాంశ ప్రశస్తి తన్ను చెందిన
దట. నన్నయభట్టు సరససారస్వతము భారతము, దాని యంశము ఆరణ్యపర్వ
శేషము. దానిని రచించు ప్రశస్తి తనకు లభించినది— తనకు పూర్వులు విడిచి
పెట్టుటవలన, కనుక 'సాధుజన హర్షసిద్ధిఁ గోర్', 'కవీంద్రకర్ణపుట పేయముగా'
ఎఱ్ఱయ దానిని రచింపదలచెను. 'బుధసంతోషంబు నిండారగన్', 'భారతామృతము
కర్ణపుటంబుల నారఁగ్రోలి యాంధ్రావళి మోదముంబొరయు నట్లుగా భారత రచనకు
పూనిననాటి తిక్కనసోమయాజి మనః పరిపాకమెట్టిదో 'సాధుజనహర్ష సిద్ధిఁగోరి',<noinclude><references/></noinclude>
qhy76qj60qhiimbbd3mvdd5c0x4ncan
పుట:భారతము-పీఠికలు.pdf/171
104
172806
488797
2025-06-11T06:03:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '43 "కవీంద్ర కర్ణపుట పేయముగా' ఆరణ్య పర్వశేష రచనకు పూనీస నాటి ఎఱ్ఱయ మనః పరిపాకము గూడ అట్టిదే. ఈ సాధుజనులలో నన్నయ, రాజరాజు. తిక్కనకూడ ఉండుట విశేషము. ఆరణ్యపర్వ శేషమునగూడ నన్నయ వక్...'
488797
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>43
"కవీంద్ర కర్ణపుట పేయముగా' ఆరణ్య పర్వశేష రచనకు పూనీస నాటి ఎఱ్ఱయ మనః
పరిపాకము గూడ అట్టిదే. ఈ సాధుజనులలో నన్నయ, రాజరాజు. తిక్కనకూడ
ఉండుట విశేషము.
ఆరణ్యపర్వ శేషమునగూడ నన్నయ వక్తృత్వము, రాజరాజు శ్రోతృత్వము
చెల్లుచునే యున్నవి. అట్లు చెల్లవలయుననియే ఎఱ్ఱయ నిశ్చయము. ఇందుకు
కారణములుగా— ఆరణ్యపర్వమును రచించుచు నన్నయ మరణించెను గనుక
అందులో కాలు పెట్టుటకు ఎఱ్ఱయ భయపడెనని కొండలు, అది తన తొలిరచన
యగుటచే తన పేర ప్రకటించుటకు ఆయనకు ధైర్యము చాలలేదని కొందలు
చెప్పుదురు. శిథిల పూరణవాదమువంటిదే ఈ భీరుత్వవాదము.
ఎఱ్ఱయ ధీరవిచారుడు. తిక్కన ఆరణ్యపర్వ శేషమును ఏలు వదలిపెట్టెనో
మనకు ఊహవిషయముగాని ఆయనకు నిశ్చయజ్ఞానవిషయమే. మా గురుపాదులు
ఒక ఊహచెప్పిరి. భారతభాగములు పర్వములు గనుక భారతము పదునెనిమిది
కణుపులు గల చెఱకుగడ. అందు రెండున్నర పర్వములు నన్నయచే రాజరాజునకు
నివేదింపబడినవి. తిక్కన సోమయాజి భారతరచనము కొనసాగింప సంకల్పించి
నప్పుడు హరిహరనాధుడు కలలో నగపడి—
'పారాశర్యుని కృతియై
భారతమను పేరఁ బరగు పంచమవేదం
బారాధ్యము జనులకుఁ ద
దౌరవ మూహించి నీ వఖండిత భ క్లిన్,
ቦ
తెనుఁగు వాస వినిర్మింపఁ దివురుటరయ
భవ్యపురుషార్థ తరుపక్వ ఫలముగాదె
దీనికెడ నియ్యకొని వేడ్కనుని కృతిప
తిత్వమర్ధించి వచ్చితీఁ ఒక్కశర్మ'
అని పలికెను. తిక్కన ఆదేవుని అభ్యర్థన సంగీకరించెను. తాను వ్రాయబూనిన
భారతమును ఆస్వామికి నివేదింప నిశ్చయించెను. నరునకు నివేదింపబడిన వస్తువును
ఈశ్వరునకు నివేదించుట ఉచితముకాదుగనుక ఆయన రాజరాజు ఉచ్ఛిష్టమయిన
ఆరణ్యపర్వమందలి శేషమును పరిహరించి – అనగా మూడు కణుపులను త్రుంచి
వైచి నాల్గవపర్వమునుండి పదునైదు పర్వములు ఈశ్వరునకు నివేదించెను.<noinclude><references/></noinclude>
slcyy11ova2r4wxeiqqr50hfnbcvll7
పుట:భారతము-పీఠికలు.pdf/172
104
172807
488798
2025-06-11T06:03:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '41. 3 రాజరాజు ఉపభోగించిన మూడు పర్వములు నన్నయచే ఆయనకు నివేదింపబడిన ట్లే భావించి నన్నయ మూడుకృతులు చెప్పెనని తిక్కన నుడివెను. ఆయన అభి ప్రాయము తెలిసిన మారనయు ఆమాటయే అనెను ఎఱ్ఱయ...'
488798
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>41.
3
రాజరాజు ఉపభోగించిన మూడు పర్వములు నన్నయచే ఆయనకు నివేదింపబడిన ట్లే
భావించి నన్నయ మూడుకృతులు చెప్పెనని తిక్కన నుడివెను. ఆయన అభి
ప్రాయము తెలిసిన మారనయు ఆమాటయే అనెను
ఎఱ్ఱయ ఈ విషయములు వినెను. నాటికవులే చెప్పిరో, ఉభయకవిత్వ
ప్రౌఢుడైన ఆయన తండ్రియే చెప్పెనో ! ఆరణ్యపర్వశేషరచన తనకొక కర్తవ్య
ముగా నేర్పడినపుడు ఎఱ్ఱయ ధీరముగా విచారించెను. తిక్కన పై నాతని కమిత
మైన భక్తి, తిక్కన సమకాలికులైన వృద్ధులు ఆ మహనీయుని మహిమాన్వితమైన
చరిత్రమును కొనియాడుట ఆయన చెవులారవీనెను. తనతండ్రి సూరిపోసిన ఐదు
నేను పర్వముల సారమును చక్కగా జీర్ణించుకొనెను. తిక్కన కావించిన సృష్టి
తక్కొరులచేతకాదని, ఆయన కవిబ్రహ్మయని మనసున పట్టించుకొనేను.
తిక్కన మూడుకృతులు అన్న మాటకర్ధమేమి? అయన దేవతా నివేదనము
నకు పనికిరాదన్న దానిని తానెట్లు రచింపవలెను, ఎవ్వరికర్పింపవలెను? వేద ధర్మ
ప్రియులైన సాధుజనులు తన్ను ప్రబంధ పరమేశ్వరుడని యెన్నికచేసి ఆరణ్య
పర్వశేషము పూరింపుమని అర్థించుచుండిరి. ఎఱ్ఱయ ధీరముగా విచారించి నిశ్చ
యించుకొనెను. తిక్కన చెప్పినట్లు ఈ మూడుపర్వములు నన్నయ పేరనే చెల్ల
వలెను. నరుని యుచ్ఛిష్టము ఈశ్వరున కర్పింపరాదుగదా ? ఒక నరుని యుచ్ఛిష్ట
మింకొక నరున కర్పింపవచ్చునా? అర్పించరాదు. కనుక ఈ మూడు పర్వములు
రాజరాజునకే నివేదింపబడవలెను. రాజరాజు నాస్థానమున సరసకావ్య రచనా
ధురీణులైన కవులెందరో యుండిరి. అయినను రాజరాజు భారతాంధ్రీకరణమున
నన్నయనే నియోగించెను. ఆ మిత్రులు జీవలక్షణముల సంవాదమట్టిది. రాజరాజు
నకు నన్నయకవితారీతి ప్రీతిపాత్రము. కనుక ఎఱ్ఱన నన్నయ కవితారీతియు
కొంత తోచునట్లు వ్రాసిననే రాజరాజునకు ప్రీతికలుగును, తాను ప్రతిభావంతుడు.
బాల్యమునుండియు తనపై ఉభయకవిత్వ ప్రౌఢుఁడయిన తన తండ్రి కవితారీతి
ముద్రపడి యున్నది. దానిపై చెఱుపరానంత గాఢముగా తిక్కన ముద్ర పడి
యున్నది. ఎఱ్ఱయ బుద్ధిపూర్వకముగా ప్రయత్నించి నన్నయ కవితారీతి కొంత
యైనను తోచునట్లు ఆరణపర్వశేషము పూరింప నిశ్చయించెను. ఇది యంతయు
ఎప్పటి మాట ?<noinclude><references/></noinclude>
t8p8vi75q4hxq2js9q2pwms5oluj595
పుట:భారతము-పీఠికలు.pdf/173
104
172808
488799
2025-06-11T06:03:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '45 జననాభిజనములు ప్రజ్ఞాపవిత్రుఁ దాపస్తంబ సూత్రుండు శ్రీవత్స గోత్రుఁ డూర్జిత చరిత్రుఁ డగుబౌల్లనకుఁ బోలమాంబకుఁ బుత్రుండు వెలనాటి చోడని వలన మిగుల మన్న నగన్న భీమనమంత్రి పౌ...'
488799
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>45
జననాభిజనములు
ప్రజ్ఞాపవిత్రుఁ దాపస్తంబ సూత్రుండు
శ్రీవత్స గోత్రుఁ డూర్జిత చరిత్రుఁ
డగుబౌల్లనకుఁ బోలమాంబకుఁ బుత్రుండు
వెలనాటి చోడని వలన మిగుల
మన్న నగన్న భీమనమంత్రి పౌత్రుండు
పేరమాంబామనః ప్రియుఁడు పోత
మాంబికావిభు సూరనార్యు మజ్జనకుని
బొల్లధీనిధికిని బోలనకును
జన్ననకు ననుజన్మునిఁ గన్నతండ్రి
వేఁగినాఁటఁ గరాపర్తి వృత్తిమంతుఁ
డనముఁ డెఱపోతసూరి కంసారిచరణ
-
కమల మధుకరపతి సారవిమలయశుఁడు
ఈ పద్యమునుబట్టి ఎఱ్ఱన తాత తాతయైన భీమన వెలనాటిదోడని సమకాలికుడు.
1170-80 నడుమ ఆచోడనిచే మన్ననగన్న మంత్రి. భీమన జననము 1130
ప్రాంతము కావచ్చును. తరమునకు ముప్పదియైదేండ్ల చొప్పున చూడగా బొల్లన
1165 ప్రాంతమునను, ఎటపోతసూరి 1200 ప్రాంతమునను పుట్టియుందురు.
సూరనార్యుడు ఎఱపోతసూరికి నాల్గవకుమారుడు కనుక ఆయనపుట్టుక 1250 లో
కావచ్చును. ఈ ప్రకారము ఎఱ్ఱయపుట్టుక 1285 ప్రాంతమగును. ఎఱపోత
నూరి వేగినాట కరాపర్తి వృత్తిమంతుడై యుండెను. వెలనాటి చోడుల పతనము
తరువాత తిక్కన కుటుంబమువలె ఎఱ్ఱన కుటుంబము కూడ నెల్లూరీమండలమునకు
తరలిపోయెను, ఉభయ కవిత్వప్రౌఢుడైన సూర్యసుకవియే నెల్లూరి చోడులనో,
అద్దంకి ప్రాంతమందలి పంటరెడ్లనో ఆశ్రయించుటకై నెల్లూరి మండలమునకు
వచ్చి నీలకంఠేశ్వర స్థానమైన గుడ్లూరున నివాసమేర్పరచుకొనియుండును. ఎఱ్ఱన.
పాకనాటనే పుట్టినట్లున్నది. 'పోవంబనిలేదు', 'సందేహింపంబనిలేదు', అను తీరును
నెల్లూరి మాండలికము తిక్కనకువలెనే ఆయనకును పట్టుపడినది. తిక్కన తఱుచు
ప్రయోగించు, నెల్లూరి మాండలికమా యనిపించు 'పొంపిరివోవు కూడ' ఎఱ్ఱనకు
పట్టువడినది.<noinclude><references/></noinclude>
mis3l5q68qx15cvis7ro8tf80on4gw7
పుట:భారతము-పీఠికలు.pdf/174
104
172809
488801
2025-06-11T06:03:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '48 ఎఱ్ఱయతాత పరమవైష్ణవుడు 'కంసారిచరణ కమలమధు కరపతి .. ఎఱ్ఱయ తండ్రి పరమశైవుడు 'ఆరాధ్యసర్వజ్ఞుండు.' ఎఱ్ఱయ 'శంభుదాసుఁ డనంగాఁ బఱగియు గోవిందగుణాదర సంధృతసౌమనస్య ధన్యుఁడు.' తండ్రి త త...'
488801
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>48
ఎఱ్ఱయతాత పరమవైష్ణవుడు 'కంసారిచరణ కమలమధు కరపతి ..
ఎఱ్ఱయ తండ్రి పరమశైవుడు 'ఆరాధ్యసర్వజ్ఞుండు.' ఎఱ్ఱయ 'శంభుదాసుఁ
డనంగాఁ బఱగియు గోవిందగుణాదర సంధృతసౌమనస్య ధన్యుఁడు.' తండ్రి
త త్వము, తాతత త్త్వము ఆయనయందు జక్కగా సమన్వయమొందినవి. ఎఱ్ఱన
శంకరస్వామి సంయమివల్ల దీక్షపొంది శంభుదాన లక్షణాధేయము నందియు గోవింద
గుణాదరముచే నిండైన సౌమనస్యము పెంపొందించుకొని ధన్యుడగుటకు తిక్కన
భారతనం సేవనము కూడ కొంత కారణము కావచ్చును. రామభక్తుడైన మల్లారెడ్డి
'ఎఱ్ఱనను చేపట్టి ఆతతశ్రీతో సముపేతుని చేయుటకు ఎఱ్ఱయ ధన్యచరిత్రయు,
ప్రతిభా పాండిత్యములును మాత్రమే కాక ఈ సౌమనస్యము కూడ కారణమై
.యుండును.
క్రీ. శ. 1325 ప్రాంతముల మల్లారెడ్డి గుండ్లకమ్మ తీరముననున్న
చెదలువాడలో శ్రీరామాలయము కట్టించెను. ఆయన అన్నయైన ప్రోలయ
వేమారెడ్డి
ఆ ఆలయమునకు ఒకగ్రామమును తమ్మునిపేర మల్లవరము అను
పేరుపెట్టి అగ్రహారము గావించెను. ఆ సందర్భముననే మల్లారెడ్డి ఎఱ్ఱయను
వేమారెడ్డికి పరిచయము చేసియుండును. మల్లారెడ్డికి అన్నగారనిన పరమభక్తి .
నామునకు లక్ష్మణుడెట్టివాడో వేమయకు మల్లారెడ్డి అట్టివాడని ఎఱ్ఱయమే చెప్పినాడు,
రామభక్తుడైన మల్లారెడ్డి ఎఱ్ఱయచే రామాయణము వ్రాయించి దానిని తన అన్నగారి
పేర అంకితము చేయించెనని భావింపవచ్చును. ఎఱ్ఱయ ఈ విధముగా ప్రోలయ
వేమారెడ్డి ఆస్థానకవియై అద్దంకి చేరుకొనెను. హరివంశ రచనము ఆరంభించు
నప్పటికి ఆయనవయస్సు నలువదియేండ్లకు పైబడియుండవచ్చును.
1335 నాటి చీమకుర్తి శాసనమున వేమారెడ్డికట్టించిన శ్రీశై లాహోబిల
సోపానముల ప్రసక్తి గలదు. హరివంశమున లేదు. కనుక అప్పటికే హరివంశరచన
పూర్తియై యుండవలెను, ప్రోలయవేముని రెండవకుమారుడైన అనవేమారెడ్డి
అప్పటికి పుట్టలేదు. పెద్దకుమారుడైన అనపోతారెడ్డి బాలుడు, హరివంశ తృతీ
-యాశ్వాసాంతమున 'రామాయణ హరివంక శ్రీమన్మధుర ప్రసంగసిద్ధ చిరయశస్సా
మర్థ్య కరణనిపుణా' అన్న సంబోధన యుండుటచే ప్రోలయ వేమారెడ్డి ఎఱ్ఱనచే
సంస్కృత హరివంశమును ముందే విని పిమ్మట ఆంధ్రీకరణము వేయించినా యవి
పెంచుచున్నది. సంతానకాంక్షులు హరివంశ పారాయణము చేయుట పరిపాటి.
*వంశ వర్ధనము సమస్తపుణ్య ఫలదంబిది వక్తకు శ్రోతుకున నృపా' అని వైశం<noinclude><references/></noinclude>
ihrmk7c2oi56b3x3kv1u8qqoz2gembo
పుట:భారతము-పీఠికలు.pdf/175
104
172810
488802
2025-06-11T06:04:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '47 పాయనుడు జయమే జయునకు చెప్పినమాట ఎఱ్ఱన వేమారెడ్డికి చెప్పినట్లున్నది. మూలహరివంశ పారాయణఫలముగా యువరాజైన అనపోతారెడ్డియు, ఆంధ్ర హరివంశ శ్రవణఫలముగా అననేమారెడ్డియు జన్మించి...'
488802
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>47
పాయనుడు జయమే జయునకు చెప్పినమాట ఎఱ్ఱన వేమారెడ్డికి చెప్పినట్లున్నది.
మూలహరివంశ పారాయణఫలముగా యువరాజైన అనపోతారెడ్డియు, ఆంధ్ర
హరివంశ శ్రవణఫలముగా అననేమారెడ్డియు జన్మించిరి కాబోలు,
ఆరాజు
అనపోతా రెడ్డి 1364 లో వేయించిన కొల్లూరు శాసనములో
తమ్ముడు అనవేమ భూపతి ఎఱ్ఱయ ప్రగడ గారికి కొంతభూమి ధారవోసినట్లున్నది.
అనవేమారెడ్డి ఎఱ్ఱయపట్ల ప్రత్యేకమైన అభిమానమును చూపుటకు కారణము ఆంధ్ర
హరివంశ శ్రవణఫలముగా తాను జన్మించి యుంటినన్న భావమే కావచ్చును. పూర్ణ
పురుషాయుష జీవితధన్యుఁడైన తాతగారివలెనే ఎఱ్ఱయకూడ పూర్ణపురుషాయుష
మనుభవించుచు 1360 తరువాతకూడ జీవించియుండెనే కాని హరివంశము వ్రాసి
1335 లో వేలూరి శివరామశాస్త్రిగారు చెప్పినట్లు మరణింవలేదు.
అయినచో 1335 నాటికే హరివంశ రచన ముగించి ఆమీద 1360
దాటువరకు ఎఱ్ఱన ఏమిచేసినట్లు ? ఆరణ్యపర్వశేషము వ్రాసెను. నృసింహపురాణము
వ్రాసెను.
గ్రంథముల ఆనుపూర్వి
1345 నాటి అమరావతి శాసనమువల్ల అప్పటికి మల్లారెడ్డి మరణించినట్లు
తెలియుచున్నది. 1340 నాటి మంచాళ్ళ శాసనమువల్ల వేమారెడ్డి రాజధాని అద్దంకి
నుండి కొండవీటికి మాటినట్లు తెలియుచున్నది. అప్పటికే మల్లారెడ్డి మరణించి
యుండెనేమో. మల్లారెడ్డి మూలముననే ఎఱ్ఱయ వేమారెడ్డి ఆస్థానమున ప్రవేశించెను.
మల్లారెడ్డి అనిన ఆయనకెంత ప్రేమయో హరివంశము నందలి ఆశ్వాసాంత
పద్యము లెన్నో చెప్పుచున్నవి. మనుమసిద్ధి మరణమువల్ల తిక్కన విరక్తుడైనట్లు
మల్లారెడ్డి మరణమువల్ల ఎఱ్ఱయయు విర క్తుడై యుండును. రాజాస్థానము వదిలి,
మిత్రుని స్మృతులను రేకెత్తించు చెదలువాడలో హృదయమునకు శాంతిలేక యెజ్జయ్
తిరిగి నీలకంఠేశ్వరస్థానమైన గుడ్లూరునకే పోయినట్లున్నది. ఆస్తిపాస్తులు చెదలు
వాడయందే యున్నను ఆయన మాత్రము గుడ్లూరునే నెలవు గావించుకొనెను,
అచ్చటనే అరణ్యపర్వశేషము వ్రాసెను.
ఆరణ్యపర్వ శేషమే ఎఱ్ఱన తొలిరచనయని కొంద అందురు. రెండు వందల
సంవత్సరములు ఎవ్వరును ముట్టసాహసింపనిది, తిక్కనవంటివాడు జీవితపరిపక్వ<noinclude><references/></noinclude>
4tys3ldqbavs1gmohwr7o87kefan7pt
పుట:భారతము-పీఠికలు.pdf/176
104
172811
488803
2025-06-11T06:04:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '48 దశయందుగాని చేపట్ట సాహసింపనిది అయిన భారతరచనమును ఎఱ్ఱయ తొలి రచనగా చేపలైననుట ప్రాచీన కవుల చిత్తవృత్తి నెఱుగక చెప్పెడి మాట. హరి వంశమునకు పూర్వమే ఆరణ్యపర్వశేషము వ్రాయండి య...'
488803
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>48
దశయందుగాని చేపట్ట సాహసింపనిది అయిన భారతరచనమును ఎఱ్ఱయ తొలి
రచనగా చేపలైననుట ప్రాచీన కవుల చిత్తవృత్తి నెఱుగక చెప్పెడి మాట. హరి
వంశమునకు పూర్వమే ఆరణ్యపర్వశేషము వ్రాయండి యుండినచో ప్రోలయ
వేమారెడ్డి ----
భారత పరాంశ మని యిం
పొరగఁజెప్పుదురు బుధుల్ హరివంశము నీ
వారమ్యకథ దెనుంగున
ధీరో తమ నిర్వహించి తెలుపుము మాకున్.
ه
అని హరివంశ రచనకు ప్రోత్సహించునపుడు ఆరణ్యపర్వశేషము పూరించి
న లే ఈ చివరి భాగమును గూడ నీవే పూరింపుమని చెప్పియుండవలసినది.
ఆరణ్యపర్వశేష రచనాప్రసంగమునకు ఇది సరియైన యదను. ఇచ్చట అదిలేదు.
నృసింహపురాణమున ఎఱపోతసూరి-
“గిరిశ పదభ క్తి రసత
త్పర భావము కలిమి శంభుదాసుఁడనంగా (
బరఁగియు గోవింద గుణా
దర సంభృత సౌమనస్య ధన్యుఁడ వెందున్,
అనెను. శంభుదాసుడయ్యు 'గోవిందగుణాదర సంభృత సౌమనస్య ధన్యుఁడు'
అనిపించుకొనుటకు ఎఱ్ఱయ గోవిందగుణ కీర్తన బంధురములైన గ్రంథము లేవేసి
రచియించి యుండవలెనుగదా. ఎలపోతసూరి మఱియు
గుర్భుజన పరాయణుఁడవు
నరసబహు పురాణ ధర్మశాస్త్ర కథా వి
సరవేదివి వినియోదయ
నిట్లనెను,
భరితుఁడ వతులానుభావ భవ్యుఁడవు మహిన్.
కావునఁ బ్రబంధ రచనా
ప్రావీణ్యము నీకు సహజపరిణతి సిద్ధం
బై వెలసినయది యొకకృతి
గావింప జగద్ధితంబుగా నేఁ బనుతున్<noinclude><references/></noinclude>
srrvn08mhljj2qqtruq2154iipl0roz
పుట:భారతము-పీఠికలు.pdf/177
104
172812
488805
2025-06-11T06:04:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '49 ఇచ్చట ఈ రెండు పద్యములకు కార్యకారణభావము పొసగుటలేదు. రెండింటికి నడుమ రామాయణ హరివంశముల రచనను ప్రస్తావించు పద్యముండెనేమో. ఉండనిచో ప్రబంధ రచనా ప్రావీణ్యము నీకు సహజ పరిణతి స...'
488805
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>49
ఇచ్చట ఈ రెండు పద్యములకు కార్యకారణభావము పొసగుటలేదు. రెండింటికి
నడుమ రామాయణ హరివంశముల రచనను ప్రస్తావించు పద్యముండెనేమో.
ఉండనిచో ప్రబంధ రచనా ప్రావీణ్యము నీకు సహజ పరిణతి సిద్దం బై వెలసిన
యది అను మాట యెట్లు పొసగును. సహజసిద్ధము వేఱు, సహజపరిణతి
సిద్ధము వేఱు. ప్రబంధ రచనాశక్తి ప్రతిభావంతునకు సహజసిద్ధము కావచ్చును,
అందలి ప్రావీణ్యము మాత్రము అభ్యాసమువల్ల పరిణమించి సిద్ధము కావలసినదే.
కనుకనే యెఱ్ఱయ రామాయణ హరివంశములను రచించి ప్రబంభరచనా ప్రావీణ్య
సిద్ధినంది ప్రబంధపరమేశ్వరుడుగా ఎన్నిక చేయబడి వేదధర్మ ప్రియులైన సాధు
జనుల హర్ష సిద్ధికొఱకు ఆరణ్యపర్వము పూరింప దొరకొనేను. భారతము ఆంధ్రీ
కృతమై నది. దానికి శేషమైన హరివంశము ఆంధ్రీకృతమైనది. ఆరణ్యపర్వ
శేషముకూడ ఆంధ్రీకృతమై నచో మహాభారతాంధ్రీకరణము సంపూర్ణ మగును.
మంత్రిభాస్కర హుళక్కి భాస్కరాదులు చూపిన త్రోవన రామాయణము
వ్రాయవచ్చును. నన్నయభట్ట తిక్కకవినాథులు చూపిన త్రోవన హరివంశము
వ్రాయవచ్చును. ఆరణ్యపర్వశేషమును మాత్రము నన్నయ చూపిన త్రోవన కాక
నన్నయ వ్రాసినట్లే వ్రాయవలసి యుండును. ఇది కత్తిమీది సాము, ఎఱ్ఱయ
ఎంతో పరిశ్రమచేసి ఆ సాముసకు సిద్ధపడెను. నన్నయరీతి కొంత అలవఱచుకొని
ఆయన వ్రాసినట్లే వ్రాసితినని తృప్తిపడి ఆయన నివేదించినట్లే రాజరాజునకు నివే
దించెను. పర్వాంతమున రాజరాజును సంబోధించు పద్యములకు ముందే తన విష
యమును వివరించు పద్యములుంచి 'ఇది నన్నయ సరససారస్వతాంశము. తత్క
వితారీతియు కొంత తోప ఎఱ్ఱనార్యుడు రచించినది. కర్ణపుటపేయమైనది' అని రాజ
రాజునకు నివేదించి "ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతంబయినది ”
అని ఆండ్రులకు విన్నవించెను. జనమేజయునకు వైశంపాయనుడువలె రాజరాజు
నకు 'పాండుతనయుల వనవాస ప్రకారంబు సవిస్తమధురంబుగా నుపన్యసించి'
'అనవరతానంద సుఖసమగ్రత యొసగెను.
రామాయణమును ఎఱ్ఱన ప్రబంధమనెనో లేదో. హరివంశమును 'జగదర్చి
తంబైన ప్రబంధంబు' అనెను. శ్రీకర కవిప్రబంధానేక అని ఆఱవ యాశ్వాసము
మొదట ప్రబంధశబ్దము వాడెను. నృసింహపురాణమున ప్రబంధశబ్దమును ఆఱు
పర్యాయములు వాడు లేకాక అందు రెండు పర్యాయములు మహాప్రబంధ శబ్దము
కూడ వాడెను తాను 'మహాప్రబంధ కల్పనాకుతూహలాయత్తంబగు చిత్తంబుతో '
[4]<noinclude><references/></noinclude>
tpx4y5qzmwvvol3cl3kppt22boy3klo
పుట:భారతము-పీఠికలు.pdf/178
104
172813
488806
2025-06-11T06:04:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '50 నున్నట్లు చెప్పినాడు. ఇంతవఱకు ఎఱ్ఱయచేసినవి అనువాదములు. ఇప్పుడు చేయ వలసినది మహాప్రబంధకల్పన. ఇది నైసర్గిక చాపలమనియు, కీర్తి సంగ సుఖ లీలకు కాంక్ష చేయుట యనియు ఎఱ్ఱనభావించెన...'
488806
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>50
నున్నట్లు చెప్పినాడు. ఇంతవఱకు ఎఱ్ఱయచేసినవి అనువాదములు. ఇప్పుడు చేయ
వలసినది మహాప్రబంధకల్పన. ఇది నైసర్గిక చాపలమనియు, కీర్తి సంగ సుఖ
లీలకు కాంక్ష చేయుట యనియు ఎఱ్ఱనభావించెను. ఇట్లనుటవల్ల నృసింహపురాణమును
ఎఱ్ఱన ఆత్మప్రత్యయము లేని లేతవయస్సున రచించెను అందురు. రఘువంశము
కాళిదాసుని కావ్యములలో చిట్టచివరిదని పండితుల యభిప్రాయము, కాని రఘు
వంశారంభమున కాళిదాను-
క్వసూర్య ప్రభవో వంశః క్వచాల్ప విషయామతిః
తితీరుదుస్తరం మోహదుడు పేనాస్మి సాగరమ్.
మన్దః కవియళః ప్రార్థీ గమిష్యామ్య పహస్యతామ్,
ప్రాంశులభ్యే ఫలే లోకాదుద్భాహురివవామనః.
రఘూణా మస్వయం వ్య తను వాగ్విభవోఒపి సజా
తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః.
అనెను. ఇది వినయమేకాని భయము కాదని పెద్దల యభిప్రాయము, ఎఱ్ఱన వాడిన
మాటలు కాళిదాసు వాడినవే. ఈయనది మాత్రము విసయముకాక భయమెట్లగును?
ఇది బాల్యరచన యెట్లగును? నిర్వచనోత్తర రామాయణమున 'ఆమలోదాత్త మనీష
నే నుభయకావ్య ప్రౌఢీ పాటించు శిల్పమునం బారగుఁడ్రన్ కళావిదుఁడ' సని
అహంకరించి పలికిన తిక్కన భారతమున 'నా నేర్చిన భంగిఁజెప్పి వరణీయుఁడ
నయ్యెద భ క్తకోటికిన్' అని ఎంతో వినయము ప్రకటించెను. హరివంశమున
'సకల భాషాకవిత్వ విశారదుఁడవు' అని వేమారెడ్డిచే చెప్పించుకొన్న ఎఱ్ఱయ
నృసింహపురాణమున తాను వినయము ప్రకటించి, తాతచే 'వినయోరయ భరితుండవు'
అని చెప్పించుకొనెను. ఎఱ్ఱయవినయము వయఃపారిపాక ధర్మమే కాని బాల్య
లక్షణము కాదు.
మల్లారెడ్డి ప్రీతికొఱకు రామాయణమును, వేమారెడ్డి ప్రీతికొఱకు హరివంశ
మును రచించి ఎఱ్ఱన 'సాధుజన హర్ష సిద్ధి 'గోరి' లోకారాధన బుద్ధితో ప్రతిఫల
నిర సేక్షముగా ఆరణ్యపర్వ శేషము పూరించెను. మల్లారెడ్డి ఇచ్చిన ఆకతశ్రీ ఆయ
నకు చాలియుండెను. ఫలాపేక్షచే రాజుల నారాధింపవలసిన యవసరము తిరిపోయెను.
తన కవితాసంపత్తిచే లోకారాధనము, ఈశ్వరారాధనము చేసి తరించుటకు అనువైన
చి త్తపరిపాకము ఆయనకు సిద్ధించెను.<noinclude><references/></noinclude>
qz6vez17nr9y5ol48lj9aio6v9qgfd7
పుట:భారతము-పీఠికలు.pdf/179
104
172814
488807
2025-06-11T06:05:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '51 + ఎఱ్ఱన 'మహాప్రబంధ కల్పనా కుతూహలాయత్తంబగు చిత్తంబుతో ఒక్క నాడు తదను సంధానానుబంధ సమాధి నిమీలితేక్షణుఁడై యుండెను. భారత రచనము సంకల్పించి — అని రచనా కౌతుకమున మనమలరఁగ నీ ప్రబ...'
488807
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>51
+
ఎఱ్ఱన 'మహాప్రబంధ కల్పనా కుతూహలాయత్తంబగు చిత్తంబుతో ఒక్క
నాడు తదను సంధానానుబంధ సమాధి నిమీలితేక్షణుఁడై యుండెను. భారత
రచనము సంకల్పించి —
అని రచనా కౌతుకమున
మనమలరఁగ నీ ప్రబంధమండలి కధినా
భునిగా నే పురుమని బే
ర్కొను వాఁడనో యను తలంపుగూరిన మదితో,
తిక్కన సోమయాజి యించుక నిద్రించిన సన్నివేశము వంటిదే ఈ సన్ని
వేశము, తిక్కనకు వచ్చినట్లే ఎఱ్ఱయకును స్వప్నము వచ్చెను. కావ్యరచన సంక
ల్పించిన వారికెల్ల, సంకల్పించినపుడెల్ల స్వప్నములురావు. లోకారాధనమును ఈశ్వరా
రాధనమును ఆశయములుగా బెట్టుకొని తత్సాధన సమర్థములైన కావ్యములు
నిర్మింప సంకల్పించి సమాధిగతులు కాగల పుణ్యాత్ములకే స్వప్నములు వచ్చును.
తిక్కనకు తండ్రియు, హరిహరనాథుడును దర్శనమిచ్చిరి. ఎఱ్ఱనకు తాతయు,
నృసింహావతార కథయు దర్శనమిచ్చెను. పంచమవేదమైన భారతమును రచించుట
భవ్యపురుషార్థ తరు పక్వఫలమనియు 'జనాభ్యర్చితమైన భారత మపార కృపా
పరతంత్ర వృత్తిమై ( బేర్చిన దేవదేవునకుఁ బ్రీతిఁగ నిచ్చుట సర్వసిద్ధి' అనియు
తిక్కన తన ధన్యతను కొనియాడుకొనెను. ఎఱ్ఱయకూడ నృసింహపురాణము రచించి
నృసింహదేవునకే అంకితము చేయుట పరమ ధన్యతగా భావించెను.
కృతికి విభుండు శ్రీ విభుఁడు, కీర్తిన పావనమైన తద్గుణ
స్తుతి కృతి, విష్ణుదాసులు యశో నిధు లూర్జిత పుణ్యు లు త్తముల్
కృతిఁ గొనియాడువారు, కృతకృత్యుఁడ నైతి మదీయ వాంఛిత
ప్రతతికిఁ జెందఁ గల్పతరుపాకము శ్రీ కరకావ్యరూపతన్
ఈ పద్యమందలి సన్నివేశ మెంతటి ధన్యతా హేతువో హరివంశమందలి
సదృశ సన్నివేశముతో పోల్చిచూచినపుడు స్పష్టమగును.
నన్నయభట్ట తిక్కకవినాథులు చూపిన త్రోవ పావనం,
బెన్నఁ బరాశరాత్మజ మునీంద్రుని వాఙ్మయనూదిదేవుఁడౌ
వెన్ను నివృత్త, మీవు కడు వేడుకతో వినునాయకుండ; వి
న్నియొ సంఘటించే మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా!<noinclude><references/></noinclude>
k4koouit7jrpf5z75amjjufbh2rineh
పుట:భారతము-పీఠికలు.pdf/180
104
172815
488808
2025-06-11T06:05:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '52 విష్ణుమహిమ వర్ణనాత్మకమైన ప్రబంధమును వేమయకు వినిపించుట ధన్యతయో విష్ణుదేవునికే వినిపించుట ధన్యతయో సహృదయులు భావింపగలరు హరివంశము చివఱ-- శ్రీవేమ క్మావల్లభ ! భూవల్లధ పూజనీయ...'
488808
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>52
విష్ణుమహిమ వర్ణనాత్మకమైన ప్రబంధమును వేమయకు వినిపించుట
ధన్యతయో విష్ణుదేవునికే వినిపించుట ధన్యతయో సహృదయులు భావింపగలరు
హరివంశము చివఱ--
శ్రీవేమ క్మావల్లభ !
భూవల్లధ పూజనీయ భుజవైభవ ! ల
క్ష్మీ వల్లభ ! గుణవితరణ
పావన ! నినుఁ బొందుఁ గాత భవ్యశుభంబుల్,
అని వేమారెడ్డి ఉప్పు తినినందుకు హరివంశ సంకీర్తన ఫలమంతయు ఆయనకే
ధారవోసి ఎఱ్ఱయ ఆయను ఋణము తీర్చికొనెను. సాధుజన హర్షసిద్ధిగోరి అరణ్య
పర్వశేషము పూరించి తన్ను ప్రబంధ పరమేశ్వరుడని కొనియాడిన ఆంధ్రజాతి
ఋణమును తీర్చికొనెను. తన పేరివాడని తన్ను ఎంతో ముద్దుగా చూచిన తాత
'అతులితానంద జలధి నోలాడుగాత" అనియు, తన్ను కనిపెంచి కవిగా తీర్చిన
తండ్రి 'ముదావేశోజ్జ్వ లుండయ్యెడున్' అనియు నృసింహపురాణము రచించి పితృ
ఋణము తీర్చుకొనెను. ఆ మహాప్రబంధమును నృసింహదేవున కంకితము చేసి
దేవఋణము తీర్చికొనెను. ఈ విధముగా ధన్యచరిత్రుడైన ఎఱ్ఱన తన సాహిత్య
తపస్సుచే సర్వఋణ విముక్తి సాధించి తనజీవితమును కవితను చరితార్థము
చేసికొనెను.
ఆరణ్యపర్వ శేష పూరణము
ఎఱ్ఱన రామాయణము నాంధ్రీకరించిన పద్ధతి యెట్టిదో! 'వల్మీకభవు వచో
వైఖరి రామాయణంబు నాంధ్రప్రబంధముగఁజేసె' వన్న మల్లన మాటను బట్టి
వాల్మీకి రామాయణమునకు అనువాద ప్రాయముగనే తన రామాయణమును
రచెంచెనని ఊహింపవచ్చును. రామాయణము కావ్యముగనుక దాని యనువారము
పురాణేతిహాసముల యనువాదముకంటే కొంత భిన్నముగా నుండక తప్పదు. తొలి
రచనముననే కావ్యానువాద పద్దతి ననుసరించి యుండుటచే ఎఱ్ఱన అనువాద పద్ధతి పై
దాని ప్రభావము కొంత పడక తప్పదు. పురాణేతిహాసముల అనువాదమునందు
సాధ్యమైనంత సంక్షేపణము కావ్యానువాదమున సాధ్యముకాదు. ఆరణ్యపర్వ
రచనమున ఎఱ్ఱన అనువాద పద్ధతి నన్నయపద్ధతికంటే కొంత విస్తరణాత్మకముగా
ఉన్నట్లు కనబడుచున్నది.<noinclude><references/></noinclude>
0g5jmo1ynfbxcbm781ceg1twku6dnoe
పుట:భారతము-పీఠికలు.pdf/181
104
172816
488809
2025-06-11T06:05:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నన్నయ అనుపరించిన మూలము నన్నయ అనువాదము ఎఱ్ఱయ అనువదించిన మూలము ఎఱ్ఱయ యనువాదము 53 6981 శ్లోకములు 1299 గద్యపద్యములు 6683 శ్లోకములు 3 1595 గద్యపద్యములు నన్నయమూలముకంటె ఎఱ్ఱయమూలము మూడువందల...'
488809
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నన్నయ అనుపరించిన మూలము
నన్నయ అనువాదము
ఎఱ్ఱయ అనువదించిన మూలము
ఎఱ్ఱయ యనువాదము
53
6981 శ్లోకములు
1299 గద్యపద్యములు
6683 శ్లోకములు
3
1595 గద్యపద్యములు
నన్నయమూలముకంటె ఎఱ్ఱయమూలము మూడువందల శ్లోకములు తక్కువ.
నన్నయ యనువాదముకంటె ఎఱ్ఱన యనువాదము మూడువందల గద్యపద్యములు
ఎక్కువ, మూలమునకు ఎక్కువ సన్నిహితమగుటయు, ఎడనెడ రసభావాను గుణ
ములైన వివరణలు వర్ణనలు ఎక్కువగా చేరుటయు కారణములుగా ఎఱ్ఱయ యను
వాదము నన్నయ యనువాదముకంటే కొంత భిన్నమై, తిక్కన మార్గము ననుస
రించుచు, శ్రీనాథులకు త్రోవచూపుచున్నట్లున్నది.
మూలమున 739 శ్లోకములో నున్న రామోపాఖ్యానమును ఎఱ్ఱన 310 గద్య
పద్యములలో రచించెను. అనగా విస్తరించెననియర్థము. అంతకు పూర్వమే వాల్మీకి
రాషూయణము నాంధ్రీకరించిన లక్షణములు, దానినొక చిన్న రసవత్ప్రబంధముగా
రూపొందింపవలెనన్న ఆస క్తియు రామోపాఖ్యాన రచనమున స్పష్టముగా నగపడు
చున్నవి.
జటాయువు నోడించి రావణుడు లంకాభిముఖుడై పోవుచుండగా సీత తన
యాభరణములను మూటకట్టి జాఱవిడుచు సందర్భమున వ్యాసుని మూలము –
'యత్ర యత్ర తు వై దేహీ పశ్యత్యాశ్రమ మండలమ్
సరోవా సరితో వాపి తత్ర ముంచతి భూషణమ్
సాద దర్శ గిరిప్రస్థె పంచ వానర పుంగవాన్
తత్ర వాసో మహద్దివ్య ముత్ససర్జ మనస్వినీ.'
ఈ సందర్భమున వాల్మీకి మూలము.
హ్రియమాణాలు వై దేహీ కంచిన్నాథ మపశ్యతీ
దదర్శ గిరిశృంగస్థాన్ పంచ వానర పుంగవాన్
తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం
ఉ త్తరీయం వరారోహ శుభాన్యాభరణాని చ
ముమోచ యది రామాయ శంసేయు రీతి మైధిలీ.
ఇక్కడ ఎఱ్ఱయ రచన —<noinclude><references/></noinclude>
lpuveoskuz0cos6mpt3ysunm0zyg120
పుట:భారతము-పీఠికలు.pdf/182
104
172817
488810
2025-06-11T06:06:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '54 "జానకి దనకు దిక్కెవ్వరు లేమింజేసి నిరాశయై యొక్క శైలశృంగంబు వందుఁ గొందఱు వానరులు మెలంగుచున్నంగని తనకట్టినపుట్టంబు కొంగు సించి భూషణంబులు ముడిచి తత్ప్ర దేశంబన వైచె " ఇచ్చ...'
488810
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>54
"జానకి దనకు దిక్కెవ్వరు లేమింజేసి నిరాశయై యొక్క శైలశృంగంబు
వందుఁ గొందఱు వానరులు మెలంగుచున్నంగని తనకట్టినపుట్టంబు కొంగు సించి
భూషణంబులు ముడిచి తత్ప్ర దేశంబన వైచె "
ఇచ్చట ఎఱ్ఱన వ్యాసుని వదలి వాల్మీకి ననుసరించుట స్పష్టముగనే ఉన్నది.
కదా. హనుమదాదులు సీతయునికి దెలిసికొనివచ్చి మధువవమాన విహరించి
సుగ్రీవ దర్శనమునకు వచ్చిన సందర్భమున వ్యాసుని మూలము -
'హనుమత్ ప్రముఖాశ్చాపి విశ్రాంతాస్తే ప్లవంగమాః
అభిజగ్ము రీంద్రం తం రామలక్ష్మణ సన్ని రా'
ఈ సందర్భమున వాల్మీకి మూలము సుందరకాండ 62 వ సర్గము చూడ
వలెను. ఇచట ఎఱ్ఱయ రచన -
తేనెలు గ్రోలికోలి, కడుఁ దియ్యని కమ్మని పండు లింపుసొం
పానఁగ నానీయాని, పరపంచిన నీడలు మెచ్చి మెచ్చి, మం
దానీల కైత్యసౌరభ సమగ్రతకుం గడుఁజొక్కి చొక్కి, యు
ద్యాసమునండు మారుతసుత ప్రముఖుల్ విహరించి తృప్తులై.
ఇది వ్యాసుని మూలమునకు రమణీయమైన విస్తరణము. ఈ విస్తరణము
నకు మూలము వాల్మీకి రామాయణము.
మాయాయుద్ధము విఫలము కాగా ఇంద్రజిత్తు యుద్ధరంగమునుండి మరలి
పోయి తిరిగి యుద్దము చేయవచ్చును. ఈ సందర్భమున వ్యాసుని మూలము -
"ఇంద్రజిత్ కృతకర్మాచ పిత్రే కర్మ తదాత్మనః
నివేద్య పునరాగచ్ఛత్ త్వరయాఒజిశిరః ప్రతి"
ఇచ్చట ఎఱ్ఱయ యనువాదము-
"ఆ రక్కసుండు తనచేసిన పౌరుషంబు ప్రతిహతంబగుటకు విస్మయం
బంది మగుడి హోమకార్యంబును కొడంగంబోయిన నెఱింగి విభీషణుండు
లక్ష్మణుం జూచి యిన్నీచునకు హోమసమాప్తి యయ్యెనేని నెవ్వరికిం గెలువ
నశక్యంబు; వీని వెన్నడిం దగిలి తెగటార్పు మనిన నతఁడు"<noinclude><references/></noinclude>
nexvbucu5kc9dw1x1n5o6hdw67075jc
పుట:భారతము-పీఠికలు.pdf/183
104
172818
488811
2025-06-11T06:06:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '55 ఆమూలకమైన యీ హోమకార్యప్రసంగము వాల్మీకినుండి తెచ్చుకొన్నది. రామాయణమున నీ సందర్భమున ఇంద్రజిత్తు నికుంభిళ యాగము చేయబోవును. సీత యగ్ని ప్రవేశ ప్రసంగము వ్యాసుని మూలమునలేదు. '...'
488811
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>55
ఆమూలకమైన యీ హోమకార్యప్రసంగము వాల్మీకినుండి తెచ్చుకొన్నది.
రామాయణమున నీ సందర్భమున ఇంద్రజిత్తు నికుంభిళ యాగము చేయబోవును.
సీత యగ్ని ప్రవేశ ప్రసంగము వ్యాసుని మూలమునలేదు. 'నేననలంబుఁ
జొచ్చి వెడలెదఁ గనుఁగొనుము' అని యెఱ్ఱయ సీతచే ననిపించుట వాల్మీకిరామా
యణ ప్రభావము వల్లనే.
వర్ణనా కౌశలము
"విచిత్రాలంకారోజ్వల కవితాలాపకలాప సంతతానందమతి" అనియు
"మహాకావ్యరసప్రయోజనానందమతీ" అనియు ఎఱ్ఱయ రాజరాజును సంబోధించు
నప్పుడు తన యభిరుచులనే ఆయనకు ఆరోపించుచున్నట్లు తోచును. ఎఱ్ఱయ
కవితయందు జక్కన శబ్దవై చిత్రిని, శ్రీనాధుడు సూక్తి వైచిత్రిని కనిపెట్టియుండిరి.
అలంకారసుందరములు, రసభావాది వ్యంజకములునైన యెఱ్ఱన వర్తనలందీ
లక్షణములున్నవేమో చూడవచ్చును. శబ్దవై చిత్రి యనగా అక్షరరమ్యత, సూక్తి
వైచిత్రి యనగా అర్థగతమైన ప్రౌఢతయని భావింపవచ్చును. ఆరణ్యపర్వ శేష
రచనయే వర్ణనతో నారంభమైనది. నన్నయ వర్ణించిన శరద్రాకాచంద్రికలలో
మై మఱచి నిద్రించుచుండిన యాంధ్రజాతికి స్ఫురదరుణాంశురాగరుచి చూపి యెట్టిన
మెలకువ తెప్పించెను. వర్షర్తువు శరత్తు గా పరిణమించిన తీరు ఎఱ్ఱయ రమ్యముగా
వర్తించెను.
“దానాంభః వటలంబునం బృథువయోధారావలిం దాల్చి. గ
నిర్దోషము బృంహితచ్చలనఁ బ్రచ్చారించి, ప్రావృట్ వయో
దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతం డిగే నా
గా నొప్పారె మదోత్కట ద్విరద సంఘంబుల్ వనాంతంబునన్
ఈపద్యమున 'దాల్చి' యన్న పదము 'దాచి' యని యుండవలయును.
పృథుపయోధారలను దానాంభః పటలంబునను, గర్భానిరోషమును బృంహితమునను
దాచికొని శరద్భయముచే మేఘములు ఆకాశమును వీడి యడవులలో మదపుటేనుగులై
తిరుగుచున్నవి. మదపుటేనుగులు ప్రచ్ఛన్న వర్షా మేఘములుగా ఉత్ప్రేక్షింపబడినవి.
*వారి ధారల, ననివారిత నిర్దళద్దాన ధారల"నని తృతీయాశ్వాసము - 355 పద్య
మున నన్నయ కావించిన వర్ణనమున కిది యవస్థాభేదము ననుసరించి చేయబడిన<noinclude><references/></noinclude>
mnh9ocirg82frx596rl0j59guowbfyj
పుట:భారతము-పీఠికలు.pdf/184
104
172819
488812
2025-06-11T06:06:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '56 రూపాంతర కల్పనము, అచ్చటి భ్రాంతి యిచ్చట ఉత్ప్రేక్షమైనది. స్వర్గమునుండి నన్నయ దిగివచ్చి యెఱ్ఱయ రూపమున గూఢముగా నరణ్యపర్వమున విహరించు చుండెనా యన్న మృదువైన ధ్వనియు నీ పద్య...'
488812
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>56
రూపాంతర కల్పనము, అచ్చటి భ్రాంతి యిచ్చట ఉత్ప్రేక్షమైనది. స్వర్గమునుండి
నన్నయ దిగివచ్చి యెఱ్ఱయ రూపమున గూఢముగా నరణ్యపర్వమున విహరించు
చుండెనా యన్న మృదువైన ధ్వనియు నీ పద్యమున భావుకహృదయములను
స్పృశించుచున్నది.
"విశద శారదాంబుద పరివేష్టనమునఁ
బొల్చు గగనంబు ప్రతిబింబమో యసంగ
విశద కాశవనీ పరివేష్టనముస
నతిశయిల్లై నిర్మల కమలాకరములు”
ఈ పద్యమందలి యుత్ప్రేక్షకు జన్మస్థానము "ధూనతికిందివంబునకు" అన్న పద్య
మందలి నన్నయ భావనమే. నన్నయ బింబము, ఎఱ్ఱయ ప్రతిబింబము.
"కలనీలకంఠ కోలా
హల లీలలు సెండె రాజ హంసకులంటున్"
అన్న భావమునకు బీజము "అరుదగు తత్పయోదసమయంబున" అన్న
పద్యమున జూడవచ్చును. వర్షసు శరత్తుగా నవతరింపజేయుటలో నన్నయ యెఱ్ఱ
యగా నవతరించినట్లుది.
సీ|| కమనీయ కమలినీ కహ్లారదళ కేస
రాన్విత జలముల నర్ష్య విధియుఁ
దరళతరంగ హస్తములఁ బాద్యంబు, ను
న్మద చక్రసారస మధుపహంప
రుతులఁ బ్రియో క్తులు, రుచిరవానీర ని
వేసచ్ఛాయల విశ్రమంబు,
మందనంచారిత మారుతంబుల నుకు
తాపనోధనమును దగిలి యెపుడు
ఆ. వె. నాచరించుచును సమంచితాతిధి జన
సేవనమునఁ దనదు జీవనంబు
ఫలము నొంద నొప్పు పంపాసరోవరం
బెదురఁ గాంచి రన్నరేంద్ర సుతులు,"<noinclude><references/></noinclude>
np12t4pcyqcq6z949cy9jih2ug06uwn
పుట:భారతము-పీఠికలు.pdf/185
104
172820
488813
2025-06-11T06:07:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '57 ఈ పద్య మందలి పంపాసరస్సు వ్యాసుని విస్తరించి, వాల్మీకిని సంగ్రహించి, నన్నయను అనుకరించి 'గురుభజన పరాయణుడైన యెఱ్ఱన రూపించి చిత్రించిన తపోవన గృహిణి. నన్నయ సముద్రము ముత్ప్రే...'
488813
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>57
ఈ పద్య మందలి పంపాసరస్సు వ్యాసుని విస్తరించి, వాల్మీకిని సంగ్రహించి,
నన్నయను అనుకరించి 'గురుభజన పరాయణుడైన యెఱ్ఱన రూపించి చిత్రించిన
తపోవన గృహిణి. నన్నయ సముద్రము ముత్ప్రేక్షించిన జొడనుబట్టి యెఱ్ఱయ
పంపాసరస్సును సందర్భోచితముగా రూపించె నని గుర్తింపవచ్చును. జీవన
శబ్దమును శ్లేషించి సాదృశ్యము సాధింపబడినది.
"రాక్షసాః ప్రాద్రవన్ భయాత్" అను వ్యాసుని వాక్యార్థమును ఎఱ్ఱయ
రాక్షసోచితమైన యువమచే-
"ఆకులపడి నలుదెసలం
గాకులక్రియఁ జెదరి కడు వెగడువడి రణే
నీకములు లంక యెనిమిది
వాకిళ్ళం చూణెఁ బౌరవర్గము దలఁకన్"
అను పద్యమున కన్నులకు గట్టునట్లు చేసినాడు. జలధరద్విరదతతులను ప్రక్క
ప్రక్కనే యుంచి భ్రమ పెట్టిన నన్నయవలె ఎఱ్ఱనయు లంకను చుట్టుముట్టిన వానర
సేనయందు దానిని చుట్టుముట్టియున్న ఘనసాగర వీచి రేఖను కానిపించినాడు —
"పరువడి మొత్తములై
ధుర ఘోషంబెసఁగఁ బొంగి తో తెండు హరీ
శ్వర బలమునందు ఘన సా
గరవీచి వికాస రేఖ కానఁగ నయ్యెన్"
చమ
వానర సేనకు సాగరమునకు సాదృశ్యము వ్యంజించు ఉక్తి వైచిత్రి యిది. ఉపమా
లంకారమున ఆర్జీభేదముగా దీనిని గణింపవచ్చును. ఆర్థి ఉపమలు ఉక్తి
త్కారములు. శ్రీనారుసకిట్టి వానియందు మక్కువ, ఎఱ్ఱయ ప్రయోగించిన ఈ
యుక్తి చూడుడు ——
" అని తలంచుచు నల్లన యక్కుమారుఁ
జేరఁబోయిన నాతడు సీతసరోజ
రేఖ దలకొసఁగా నలరించెఁ గన్ను
లవధరించెను నేను లోచనాంచలముల"<noinclude><references/></noinclude>
dot32504it2r98ulvuh0hyhm3syrazd
పుట:భారతము-పీఠికలు.pdf/186
104
172821
488814
2025-06-11T06:07:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '58 నేత్రవికాసము సరోజవికాసమువలె నున్నదని చెప్పు ఉక్తి వైచిత్రి యిది. ఈ ఉక్తి వైచిత్రి నేత్రోన్మీల సానధావవర్ణనమును చమత్కారము చేయుచున్నది. రసతత్పరుడైన ఎఱ్ఱన వివిధాను భావము...'
488814
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>58
నేత్రవికాసము సరోజవికాసమువలె నున్నదని చెప్పు ఉక్తి వైచిత్రి యిది.
ఈ ఉక్తి వైచిత్రి నేత్రోన్మీల సానధావవర్ణనమును చమత్కారము చేయుచున్నది.
రసతత్పరుడైన ఎఱ్ఱన వివిధాను భావముల వర్ణన యందు నన్నయకంటే ఎక్కువ
యానక్తి ప్రదర్శించెను. ఇది తిక్కన పక్కి.
ఇంద్రర్యుమ్ను నెఱుంగుదువా యని నాడీ జంఘాదులు ప్రశ్నించగ అకూ
పారుండను కచ్ఛపము “ఒక్కింత సేపు దలఁచికొని, కన్నుగవ సశ్రుజలము లుగుల,
ఎలాంగు రాల్పడ వారలంగనుంగొని అక్కట! నేనెఱుంగనె మహాగుణభూషణు
సమ్మహాత్ము"ననుట చక్కని సాత్విక వ్యభిచారిభావానుభావ వర్ణన.
యోగనిద్రాభంగము గావించిన మధుకైటభులకు విష్ణువు వరమిత్తుననగా
"కలకల నవ్వి యయ్యసురవరులు, నీవుషూకేమి యిచ్చెదు? నీక మేము వరము
లిచ్చెద'' మనుటయు, విష్ణువు “నాచేమృత్యువు బొందుడిపుడు" అనగా "వారలొం
దొరుల మొగంబులు" చూచుట- మగని వశపచుకొను నుపాయము చెప్పుమని
సత్యభామయడుగగా “మదినించుక గినుకువోతమ నడచుకొనుచుఁ గృష్ణ మృదుల
హాసిని యగుచు నిర్వికారాకృతియై" సత్యభామను మందలించుట
దుర్యోధనుడు విహారార్థము వచ్చుచున్నాడు, తొలగిపొండని పలికిన
సేవకులపై గోపించి గంధర్వులు "ఒండొరువులు మొగంబులు సూచి పెలుచ"
నవ్వుట తిక్కన యవకరణములైనను చక్కని యనుభావ వర్ణనలు,
లంకలో సీతను జూచివచ్చి హనుమంతుడు శ్రీరామున కామె పంపిన చూడా
మణి నీయగా_
"అమ్మనోజ్ఞ రత్న మక్కువఁ గదియించి
పులక లెగయఁ గ్రౌంతప్రొద్దు విభుఁడు
జానకీకుచాగ్ర సంగమ సు పుఁడై
నట్లయుండె ముకుళితాక్షుఁడగుచు"
అవి వర్ణించుట విభావాది సామగ్రీసంయోగమున రసము సముల్లసింపజేయుట.
శ్రీరామచంద్రుని కఠోరవాక్యముల విని మూర్చిల్లి తెలిసిన సీత వర్ణన తిక్కన
యుత్తర రామాయణమున లక్ష్మణుని సందేశము విన్నప్పటి సీతవర్ణనమును
టోలియున్నది,<noinclude><references/></noinclude>
p6wg0cccb7uqlw3w8v1i2djoeyuq6p4
పుట:భారతము-పీఠికలు.pdf/187
104
172822
488816
2025-06-11T06:07:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '59 "పడతి యల్లన మణికొంత వడికిఁదెలిసి యలసమూర్తియై దందడి సశ్రు లురులఁ గేలుమొగిడించి వసుమతీపాలుఁ జూచి యెలుఁగు కుత్తుకఁ దగులంగ నిట్టులనియె" “కాష్ఠదలనంబు సేయందొడంగి, శ్రమంపడి,...'
488816
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>59
"పడతి యల్లన మణికొంత వడికిఁదెలిసి
యలసమూర్తియై దందడి సశ్రు లురులఁ
గేలుమొగిడించి వసుమతీపాలుఁ జూచి
యెలుఁగు కుత్తుకఁ దగులంగ నిట్టులనియె"
“కాష్ఠదలనంబు సేయందొడంగి, శ్రమంపడి, మొల్లంబోయి, గొడ్డలి
పుడమి పయివైచి నిరంతరనిశ్వాస వేగవివర్ణ వదనుండగుడు సావిత్రింగనుంగొని
సత్యవంతుడు--
"ఓడలు వశంబుగాదు, భ్రమనొందిన యట్లు మనంబు దూలెడిన్
గడగి శిరంబు శూలశిఖప్రకరంబుల నొంచినట్టి ద
య్యెడు, నిలువంగ నోర్వ, నొకయించుక సేపు శ్రమంబుదీర నీ
యెడ శయనింతు; నావుడు సితేక్షణ మొత్తని సంభ్రమంబుతో"
ఇది యెల్జియ మనస్తత్వనిరూపణ నైపుణిని ప్రదర్శించు స్వభావసుందర
మైనవర్ణన. మాయలేడి చేష్టలను, వాలిసుగ్రీవుల ద్వంద్వయుద్ధమును ఎఱ్ఱయ
ఆశ్చర్యకరమైన లోకజ్ఞతతో వర్ణించెను. ఎఱ్ఱయ నెల్లూరుమండలమున బుట్టి
పెరిగినవాడు. కాటమరాజు కథకు రంగస్థలమైన ఆ సీమ పశువులకు కాణాచి.
ఘోషయాత్ర పోయిన దుర్యోధనుడు చూచిన ఆలమందలు వెలిగొండలలోని
పచ్చికబయళ్లలో కదుపులుగట్టియున్న ఆలమందలే. ఎఱ్ఱయ గోకదంబవర్ణన
వ్యాసుని, భారవిని మించిపోయినది.
సీ. నానాసహస్ర సంఖ్యానంబులై సంత
తానంద విగత భయత్వలీల
నక్కాననమున నేదిక్కు సూచిన నతి
సంకులంబుగఁ గుందశంఖ చంద్ర
నీండీర పటీర ము
జ్ఞాహారహీర సంకాశములును
గాడంట కాలేయ కాదంబినీ నీల
జాల తమాలికా సన్నిభములు,<noinclude><references/></noinclude>
ewmaa17c3mv8lm21fcddeaf1j1u6hpl
పుట:భారతము-పీఠికలు.pdf/188
104
172823
488817
2025-06-11T06:07:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '60 గీ. ప్రౌఢ బంధూక పల్లవ భాసితములు వికచ కాంచన చంపక విస్ఫుటములు నైన వర్ణంబులొప్ప నేత్రాభినామ భంగి నలరారు గోకదంబములఁ గనియె. ఇన్ని రంగుల యావులు, ఇన్నివేలు మందలుగట్టి నేత్రాభి...'
488817
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>60
గీ. ప్రౌఢ బంధూక పల్లవ భాసితములు
వికచ కాంచన చంపక విస్ఫుటములు
నైన వర్ణంబులొప్ప నేత్రాభినామ
భంగి నలరారు గోకదంబములఁ గనియె.
ఇన్ని రంగుల యావులు, ఇన్నివేలు మందలుగట్టి నేత్రాభిరామభంగి నలరా
రుట ఎఱ్ఱన ఎన్ని పర్యాయములు చూచి ఆ దృశ్యమును హృదయమున పదిల
పఱచికొనెనో,
ఛందస్సు
ఆరణ్యపర్వ శేషమున ఎఱ్ఱయ రచించిన గద్యపద్యములు
1595. వాని వివరణములు,
మొత్తము
గద్యము
496
తరువోజ
2
కందము
413
ఉత్సాహము
2
సము
102
స్రగ్దర
Z
G
తేటగీతి
109
మహాస్రగ్ధక
2
అటవెలది
91
మాలిని
1
చంపకమాల 135
వనమయూరము
1
ఉత్పలమాల 126
లయగ్రాహి
1
శార్దూలము
18
మధ్యాక్కర
1
మ త్తేభము
69
మధురాక్కర
2
మ త్తకోకిల
13
ప్రగ్విణి
1
తరలము
8
గద్యములతో కలిపి మొత్తము 21 భేదములు. నన్నయరీతి కొంత తోచు
నట్లు చేయుటలో ఎఱ్ఱయ ఛందముల విషయమునను గొంతయత్నము చేసెను.
ఇతరులు వారని, తాను ఇతర గ్రంథములలో వాడని మధ్యాక్కరను, మధురాక్క
రను నన్నయ వాడెను గనుక తానును వాడెను. సీసములందు, తేటగీతులందు,
ఆటవెలదులందు నన్నయపాటించిన యతి, ప్రాసయతి నియములు తానును ఈ
పర్వమున పాటించెను. నన్నయ వ్రాసిన 13 సీనభేదములలో 7 భేదములు<noinclude><references/></noinclude>
t06nxe3kbogccw3fjbobbqh6cs5b6yp
పుట:భారతము-పీఠికలు.pdf/189
104
172824
488818
2025-06-11T06:08:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '61 మాత్రమే వాడెను. కాని నన్నయ పొడిన సర్వప్రాసయతి సీనమున నొక విశేష నియమమును పాటించుచు రెండు సీసములు వ్రాసెను. ఆరాజపుత్రుల, నారూఢ తేజుల, వీరుల నున్నతోదార భుజులఁ గనుఁగొని సుగ్...'
488818
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>61
మాత్రమే వాడెను. కాని నన్నయ పొడిన సర్వప్రాసయతి సీనమున నొక విశేష
నియమమును పాటించుచు రెండు సీసములు వ్రాసెను.
ఆరాజపుత్రుల, నారూఢ తేజుల,
వీరుల నున్నతోదార భుజులఁ
గనుఁగొని సుగ్రీవుఁ డనఘుఁ దగ్గిరిశృంగ
ముననుండి తానును దన సరిపులుఁ
జింతించి, వారి వృత్తాంతము నెఱుఁగంగ
సంతతోత్సాహు, ధీమంతు, శౌర్య
వంతు నుతము, హిమవంతుఁడు'లోని య
త్యంత సుస్థిరు, హనుమంతుఁ బనిచె
నతఁడు నరిగి నృపతి సుతుల తెఱంగెల్ల
నెఱిఁగి, వనచరేంద్రు నెఱుఁగఁ జెప్పి
యుగ్రతేజుఁడైన సుగ్రీవుతోఁ జెల్మి
యొనర సంఘటించె మనుజ పతికి
సీసపాదములందలి యుధయ ఖండములందుము ఒకే
యిందలి విశేషము.
ప్రాసాక్షరము పాటించుట
ధృతరాష్ట్ర సఖ్యుడైన యతిరథుండను సూతుఁ
తివలుఁ దానును నతివిభూతి
గంగలో జలకేళి సంగతుండై యుండి
తుంగతరంగానుషంగ వశతం
జనుదెంచు మంజూష 'గని, కరువేడుకఁ
దన పరిజనములఁ బనీచి పట్టి
తెప్పించి ధీయుక్తి యొప్ప నేకతమున
నప్పెట్టే దేఱచి, తానప్పుడందు
వినుత హేముకవచుఁ గనకకుండలధరు
ననుపమానతేజు, ఘనుఁగుమారుఁ
గని, మనంబులోన ననయంలు విస్మయం
జొనఁ గ్రుచ్చి యె త్తికొని ముదమున<noinclude><references/></noinclude>
ts08xbbzm99erio4exzp2l6gxx3vqli
పుట:భారతము-పీఠికలు.pdf/190
104
172825
488819
2025-06-11T06:08:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '62 పై పద్యమందలి విశేషముతోపాటు దీనిలో ఎత్తుగీతి యందలి సర్వపాద -ములందును ప్రాసాక్షరము పాటింపబడినది. నన్నయ రచనలో నీట్టివి లేవు. -లాక్షణికులు చెప్పిన సీసభేదములలో నివి యిముడవు....'
488819
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>62
పై పద్యమందలి విశేషముతోపాటు దీనిలో ఎత్తుగీతి యందలి సర్వపాద
-ములందును ప్రాసాక్షరము పాటింపబడినది. నన్నయ రచనలో నీట్టివి లేవు.
-లాక్షణికులు చెప్పిన సీసభేదములలో నివి యిముడవు.
నన్నయ రచించిన 251 సీసములలో 225 సీసములకు ఎత్తు గీతులు
-ఆటవెలదులు. ఎర్రయరుచి దీనికి భిన్నము, ఆయన వ్రాసిన 102 సీసములలో
62 సీసములకే ఆటవెలదులు గలవు.
య
తేటగీతి, ఆటవెలది విషయమునగూడ నన్నయ నియమములను ఎదు
-పొటించెను. వీనిలో మూడింట రెండు వంతులు కేవల యతిమైత్రి గలవి-
భిన్నవృత్తములను స్వీకరించుటలో నన్నయకు ఎఱ్ఱనకు ఎంతో రుచిభేదము
కనబడుచున్నది. ఆరణ్యపర్వమున
నన్నయవి
ఎఱ్ఱనవి
శార్దూలము
2
18
మ తేభము
10
69
ఉత్పలము 39
126
చంపకము 59
135
కందము 388
413
496
గద్యము 519
ఆరణ్యపర్వమున నన్నయ రచన 1299 గద్యపద్యము లనియు, ఎఱ్ఱన
రచన 1595 గద్యపద్యములనియు దృష్టియందుంచుకొని చూచినచో నన్నయ
కంటె ఎఱ్ఱన పద్యములందును, విశేషించి వృత్తములందును ఎక్కువ ఆసక్తి
ప్రదర్శించినట్లు స్పష్టము కాగలదు. వారు రచించిన భాగములందలి వస్తుస్వభావము
దీనికి కొంత కారణమైనను ప్రధానకారణము వారి యధికుచి భేదమే.
కవితారీతి
ఉన్నతగోత్రసంభవము సూర్జితసత్త్వము భద్రజాతి సం
పన్నము ముద్దతాన్య పరిభావి మదోత్కటము న్నరేంద్ర పూ
జోన్నయనోచితంబు నయి యొప్పెడు నన్నయభట్ట కుంజరం
బెన్న నిరంకుశో క్తిగతి నెందును గ్రాలుట ప్రస్తుతించెదన్.<noinclude><references/></noinclude>
3q6240ykoob2al5fos6414uiutk9gxm
పుట:భారతము-పీఠికలు.pdf/191
104
172826
488820
2025-06-11T06:08:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '63 నన్నయనుగూర్చి ఎఱ్ఱన ప్రత్యేకించి చేసిన ప్రశంస యిది. నన్నయ భట్ట కుంజరముయొక్క నిరంకుశోక్తిగతి ఎఱ్ఱయను ఆకర్షించినది. 'తత్కవితా రీతియుఁ గొంతరోప' ఆరణ్యపర్వ శేషము రచింతునన్...'
488820
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>63
నన్నయనుగూర్చి ఎఱ్ఱన ప్రత్యేకించి చేసిన ప్రశంస యిది. నన్నయ భట్ట
కుంజరముయొక్క నిరంకుశోక్తిగతి ఎఱ్ఱయను ఆకర్షించినది. 'తత్కవితా రీతియుఁ
గొంతరోప' ఆరణ్యపర్వ శేషము రచింతునన్నపుడు 'రీతి' యనగా ఎఱ్ఱన పద
సంఘటనా రూపమైన రీతినే ప్రముఖముగా ఉద్దేశించి యుండవలయును. నన్నయ
యక్షర రమ్యతయు అందే అంతక్భవించును. నన్నయ పద్యరచనావిధానము అందే
గతార్థమగును. ఇదియే ఎఱ్ఱయ అభిప్రాయమైనచో ఆయన తన సంకల్ప నిర్వహణ
మున చరితార్థుడైనట్లే భావింపవచ్చును.
రయ విచలత్తురంగమ తరంగములన్, మదనాగనక్ర సం
చయములఁ జంచలచ్చటుల సైనిక మత్స్యములన్, మహోన్నతం
బయి కురురాజచంద్రు నుడయంబునఁ దద్దయుఁబొంగెఁ బ్రస్ఫుర
ద్భయదమనోహర ప్రకట భంగులఁ దద్భటవారి యుద్ధతిన్.
చామర పుండరీక విలసత్సిత వారు పతాకలం గురు
గ్రామణీయాత్ర యెంతయును గాంతి వహించె నభంబు, శారదో
రామ మరాళమండలసిత స్పుట పద్మవనీ పరిస్ఫుర
తామరసాకరంబున విధంబున భూచర నేత్రపర్వమై.
అతులితపుష్ప పల్లవ ఫలాన్విత భూరుహభూరి వల్లరీ
వితతముఁ జారు కైర
రవనవీన సరోరుహపండ మండలా
యతసరసీ మనోహరమునైన పురోపవనంబునన్ సము
న్నత విభవుండు వాసభవనంబు లొనర్పఁగఁ బంచియిమ్ములన్,
మొదటి పద్యమున సగము నన్నయ కవితయే. తక్కిన వానిలో కొంతయేకాక
యించుమించుగా నంతయు నన్నయ కవితారీతియే. నన్నయ పద్యములే యని
పించునవి ఎఱ్ఱయ రచనలో వందలు కలవు. అది ఆయన సాధనచేసి సాధించిన
నైపుణి. ఇట్లని ఆయన వ్యక్తిత్వమును చాటు పద్యములు లేకపోలేదు.
అలస విలాస లాలస రసాన్వితలైన నితంబినీ జనుల్
వలసిన, భూరీవిస్ఫురితవస్తు సమగ్రములైన గ్రామముల్
వలసిన, నుల్లసన్మణి సువర్ణవిభూషణ గోధనావళుల్
వలసినఁ గోరు మిచ్చెడు ధ్రువంబుగ" నావుడు నాతఁడిట్లనున్.<noinclude><references/></noinclude>
hxfl0vn09lihekvh0zreheeim294u9i
పుట:భారతము-పీఠికలు.pdf/192
104
172827
488821
2025-06-11T06:08:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '64 శ్రీమదాంధ్ర మహాభారతము దీప్తి లేకున్నఁ దన దైనదివ్యదీప్తి విస్తరంబున నెప్పుడు వెలుఁగు దాని 848 వ. మఱియు ననాహితాగ్నులకు, నతీర్థ సేవకులకు, ననృతవాదులకు, వేదవిరుద్ధాచారులకు రణ...'
488821
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>64
శ్రీమదాంధ్ర మహాభారతము
దీప్తి లేకున్నఁ దన దైనదివ్యదీప్తి
విస్తరంబున నెప్పుడు వెలుఁగు దాని
848
వ. మఱియు ననాహితాగ్నులకు, నతీర్థ సేవకులకు, ననృతవాదులకు,
వేదవిరుద్ధాచారులకు రణవరాఙ్ముఖులకుఁ జొర నవిషయంబును, నతి
గహ్వరంబును నైన దాని నమరావతిఁ జొచ్చి, తద్దోపురసమీపంబున
ననవరతగండస్థలగళదవిరళ మదజలకుల్యాభిరామం జై, నిరంతర
నిర్ఘరనీహారనగంబు నుంలో నొప్పుచున్న యై రాంతంబు జూచుచు
సురసిద్ధ సాధ్యగణంబుతో విద్యాధరాప్సరో గంధర్వ కిన్నర గీయ
గంధర్వశిన్నర
మానుం డగుచు జను నప్పుడు.
849
క. సకలర్తుకుసుమసౌరథ
సుకుమారోద్యానతరుల సుడియుచుఁ బ్రణయో
త్సుకుఁడై పవనుఁడు పాండవు
నకు నఖిముఖుఁ డయ్యెఁ దన్మనఃప్రియ మేనఁగన్.
850
శ. నరుఁడైన యాదిముని యని,
హరిసుతుఁ డని, హరిసహాయుఁ డని, వారుదేశ
వరములు వడసిన వాఁ డని. .
సుర లెల్లను వచ్చి పొద్దుఁ జూచీరి ప్రీతిగా.
861
వ. అర్జునుండు నయ్యమరావతివిభవంబు చూచి హర్షించుచు నప్సరోగి
యమాన మంగళ హితగి శావహితమానముం డగుచు, సిద్ధమునిగణా
ర్వాదంబులు నేకొనుచుం అని మాతలి నిర్దేశంబున దివ్యరథావ
క. శతమఖునకు, కురబోవన
రతశీలున, కథల దేవరాజర్జీ సమ
న్వితునకు, నజ్రాలీలో
న్న తపృథుభుజునకుఁ గృతప్రణాముం
నాథుఁడుం చ
862
858<noinclude><references/></noinclude>
t8eznm0bvueapsjjkanodr33uu2y8vc
పుట:భారతము-పీఠికలు.pdf/193
104
172828
488822
2025-06-11T06:09:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '65 ఉపసంహారము కలియుగధర్మము వర్ణించుచు ఎఱ్ఱయ ఒక పద్యమువ్రాసెను. వివిధవ్యాఘ్ర మృగోరగాకులములై, విస్తీర్ణ శూన్యాటవీ నివహాభీలములై, యరాజకములై, నిర్మూలధర్మంబులై ద్రవిశాభీ రతుర...'
488822
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>65
ఉపసంహారము
కలియుగధర్మము వర్ణించుచు ఎఱ్ఱయ ఒక పద్యమువ్రాసెను.
వివిధవ్యాఘ్ర మృగోరగాకులములై, విస్తీర్ణ శూన్యాటవీ
నివహాభీలములై, యరాజకములై, నిర్మూలధర్మంబులై
ద్రవిశాభీ రతురుష్క బర్బరపుళిందవ్యాప్తి రుష్టంబులై
భువిలో నెల్లెడఁ బాడగున్ జనపదంబుల్ దద్యుగాంతంబునన్
కలిధర్మము అన్ని దేశము లందును వ్యాపించినది. ఆంధ్రదేశమున మాత్రము
ఆడుగు పెట్టలేదు. వేమారెడ్డివంటి ప్రభువు, మల్లారెడ్డివంటి దండనాధుడు, ఎఱ్ఱ
ప్రెగ్గడవంటి భవ్యచరిత్రుడైన మహాకవి వేదధర్మమును రక్షించుచుండగా ఆంధ్ర
దేశమున కలిధర్మము ఎట్లు కాలు పెట్టగలదు?
తననాటి కవీశ్వరులచే ప్రబంధ పరమేశ్వరుడని కొనియాడబడిన ఎఱ్ఱన
నన్నయభట్ట తిక్కకవినాథుల కెక్కిన భక్తి పెంపున ఆరణ్యపర్వశేషము పూరించి,
గంగాయమునలవంటి ఆమహనీయులు కవితానదీమతల్లుల నడుమ సరస్వతీనది వంటి
తన కవితను అంతర్వాహినిగా చేసి ఆంధ్రమహాభారతమునకు కవితా త్రివేణీ
సంగమ పవిత్రతను సమకూర్చెను. ఎఱ్ఱయ ఎంత సౌమ్యమతియో ఆయన కవిత
అంత సౌందర్యవతి. విఖ్యాతమాధుర్య మనోహరముగా ఆయన రచించిన ఆరణ్య
పర్వశేషము ప్రతిపద్యరమణీయమైన పుణ్యకథా ప్రబంధమండలి. దానియందములు
సవిస్తరముగా నుపన్యపించుటకు ఈపిఠిక చాలదు. నాకు శక్తియును చాలడు.
వావిళ్ళ వారి ప్రతిని ఉస్మానియా విశ్వవిద్యాలయము వారి సంశోధిత ప్రతిని
ఆధారము చేసికొని ఈ సంస్కరణమును సిద్ధము చేసితిని. ఈ పీఠికను తయారు
చేయుటతో ఎందరెందరి రచనలో ఉపయోగపడినవి. వారందరికి వందనములు.
ఈ ప్రతిని సిద్ధముచేయుటలో తోడ్పడిన శిష్యులకు ఆశీర్వచనములు.
అందఱికి అందుబాటులో నుండునట్లు ఆంధ్రమహాభారతమును పండ్రెండు
సంపుటములుగా ప్రకటింపబూనిన ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ వారి ఉద్య
మము ఉదారమైనది. సీఠికా సహితముగా ఆరణ్యపర్వమును సిద్ధముచేయు బాధ్యత
నాకు అప్పగించి తాము తల పెట్టిన పుణ్యకార్యమున పాలుగొనుటకు నాకు అవ
కాశము కల్పించిన సాహిత్య అకాడమీ పాలకవర్గమునకు కృతజ్ఞత నివేదింతును.
23,
[5]
జనవరి 1971.
ఇతి శివమ్
పాటిబండ మాధవశర్మ.<noinclude><references/></noinclude>
lhpr2albj8fo2lj5dzpsu8s3m4qicw1
రచయిత:తమ్మా సత్య నరసింహమూర్తి
102
172829
488823
2025-06-11T06:09:04Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = తమ్మా |అసలుపేరు = సత్య నరసింహమూర్తి |పేరు_మొదటి_అక్షరం = న |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = తమ్మా సత్య నరసింహమూర్తి |వికీవ్యా...'
488823
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = తమ్మా
|అసలుపేరు = సత్య నరసింహమూర్తి
|పేరు_మొదటి_అక్షరం = న
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = తమ్మా సత్య నరసింహమూర్తి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్కెమెడీసు]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
gnyr3ivjsseymeut2g8alarlh5jozho
488826
488823
2025-06-11T06:09:49Z
Rajasekhar1961
50
/* రచనలు */
488826
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = తమ్మా
|అసలుపేరు = సత్య నరసింహమూర్తి
|పేరు_మొదటి_అక్షరం = న
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = తమ్మా సత్య నరసింహమూర్తి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్కిమెడీసు]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
cps8byzmfsju94rs5zpnlpxqottofc2
పుట:భారతము-పీఠికలు.pdf/194
104
172830
488824
2025-06-11T06:09:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రామోపాధ్యానము - తద్విమర్శనము. గొంపును సొంపును గుల్కుచు నీతియు 11 -. 0.4 పవిత్ర O.. రసవంతి మీ యొప్పు, భారతీయుల గాథలలో రామాయణ మహా భారతగాథలే యగ్రగణ్యములైనవి. అవి మద్బోధకములు గూడ ఏ యు...'
488824
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రామోపాధ్యానము - తద్విమర్శనము.
గొంపును సొంపును గుల్కుచు నీతియు
11
-. 0.4
పవిత్ర
O..
రసవంతి మీ యొప్పు, భారతీయుల గాథలలో రామాయణ మహా
భారతగాథలే యగ్రగణ్యములైనవి. అవి మద్బోధకములు
గూడ ఏ యుండుట మషముక విశేషము.
తములె
115
అందు రాముని గాధలు బహుభంగుల నాబాలవృ : విది
యుంచుటచేతను, రాముని వేత్తలు పరతత్వముగా
భావించుట చే ఇను, ఆసేతు హిమాచలవ్యాపకములై కందరములు,
మందిరముల, గహనసీమలఁ, బర్వత దేశములఁ గూడ యోగు
లచేతను, భోగుల చేతను, రోగుల చేతను, బాలుర చేతను, పెదల
చేశాను, స్త్రీలచేశాను, బు విధములు గానము చేయఁ బడు
చున్నవి.
భరతఖండమునందలి మూలమూలల నున్న పల్లెలకుఁ
బోయినను నేదియు యొక విధమగు రామాలయము సామాన్య
ముగ నుండకపోదు.
మహంమదీయ మతిస్టుఁపై యోగి యగు కబీరుదాసు
కూడ రాముని బర మేశ్వరునిగాఁ బొగ చెననుటలోనే రామచరి
త్రమున విశేషము కలదని తలంపవలసి యున్నది.
ది, వాల్మీకి రామా
యణమును, పాశ్చాత్యులును దమభాషలోని కనువదించుట చే<noinclude><references/></noinclude>
ds9uqt41rtnovegm6lwjkmfx4j6dwgg
పుట:భారతము-పీఠికలు.pdf/195
104
172831
488825
2025-06-11T06:09:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '2 బాశ్చాత్యలోకమునకును నాశుభ చరితము నెల్లడియైనది. అందు వలన శ్రీరామచరిత్ర జగద్విఖ్యాత మనుట స్పష్టము. `కాని, ఈ కాలము పరిశోధనా కాలమగుటచే శ్రీరాముని యొక్క చరిత్రమును, గొంత పరిశ...'
488825
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>2
బాశ్చాత్యలోకమునకును నాశుభ చరితము నెల్లడియైనది. అందు
వలన శ్రీరామచరిత్ర జగద్విఖ్యాత మనుట స్పష్టము.
`కాని, ఈ కాలము పరిశోధనా కాలమగుటచే శ్రీరాముని
యొక్క చరిత్రమును, గొంత పరిశోధింపఁదగి యున్నది.
శ్రీరాముని చరిత్రతోఁ గూడ నాతని ప్రత్యర్థియు దశ
వదనుఁ డనఁబడు రావణుని చరిత్రమును బరిశోధింపవలసి
యున్నది.
రామరావణుల యక్తిత్వము కల్పితము కాక సత్యమే
యనుటకు 'ఋగ్వేదము ననీ క్రిందిరీతిని సూచింపఁబడియుండెను.
* ''ఏ'దేవత లైదువందల రధముల సశ్వములతోఁ
గూర్చికొని, మాయందుఁ శ్రీమకలవాగై యజ్ఞమార్గముచే
వచ్చుచున్నారో, ఆస్తోతము 'పృథవానునియందును, వేనుని
యందును, అసురుఁడు బలవంతుఁడగుచుండఁగా రామునియం
దును, ధనవంతులయందును' చెప్పుచున్నాము.”
ఇట 'అసురుఁడు బలవంతుఁ డగుచుండఁగా రాముని
యందు' అనుటచే రాముఁడును నాతని విరోధియగు రావణుఁ
డును ద్యోతక మగుచున్నారు.
* ప్రతద్దుశ్ళీ మే పృఢవా నే వేనే ప్రరామే వోచ
మసురేమఘవత్సు యేయుక్త్వాయ పంచళ నాయు
స్మపధా విశ్వాద్యేసాం॥ బుగ్వేద. 10.93-14.<noinclude><references/></noinclude>
f2r4j5aau78r7f98demtabiui4d2qju
పుట:భారతము-పీఠికలు.pdf/196
104
172832
488827
2025-06-11T06:09:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '3 సంస్కృత వాఙ్మయమునకు వాల్మీకియె ప్రధమకవి య నియు, రామాయణమే ప్రధమ కావ్యమనియుఁ బండితుల యభి ప్రాయము. అయినను దృశ్యమానరామాయణ మంతయు వా ల్మీకికృత మని చెప్ప వీలులేదు. అందిటీవలఁ చె...'
488827
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>3
సంస్కృత వాఙ్మయమునకు వాల్మీకియె ప్రధమకవి య
నియు, రామాయణమే ప్రధమ కావ్యమనియుఁ బండితుల యభి
ప్రాయము. అయినను దృశ్యమానరామాయణ మంతయు వా
ల్మీకికృత మని చెప్ప వీలులేదు. అందిటీవలఁ చెక్కులు సవీనా,
శములు చేర్పఁబడినవి. 'బౌచ శ్రీ న 'వాది మళములు విజృంభిం
చు కాలమున నాద మతో స్మములగు పండితులు తత్పూర్వము
నందుండిన నిశేషములగు గ్రంథములలోఁ దమతమ మితాంశ
ములఁ జొప్పించి యవీ ప్రాచీనతమములె యని లోకము తలఁ
చునట్లు చేసిరి. వేయునేల? ప్రత్యేక గ్రంధములనే చేసి యవి
వ్యాసాది మహర్షీ ప్రోక్త ములే యనిపించిరి.
దృశ్యమానములగు 'శివ, లింగ, భవిష్యత్తర, మా
ర్కండేయోకర' పురాణామలు ప రితిని గల్పింపఁబడినవియే.
'శివ, లింగ' పురాణములను, బ్రకెక్కిన భోజమ
హారాజు (క్రీ.త 1050) కాలమున నిరువురు పండితులు రచించి
యవి వ్యాసప్రోక్త ము లని వ్రాయ నామహారాజాపండితులను
శిక్షించె నని యాతని దినచర్య పుస్తకము చెప్పుచున్నది. ఆదిన
చర్య పుస్తకము గ్వాలియర్ మహారాజుగారి పుస్త కాగారమువ
నిక్షిప్తమై యున్నది. అట్ల రామాయణములోఁ బ్రక్షిప్తములు
* చూ సత్యార్ధ ప్రకాశక హిందము ద్రిఏము
O<noinclude><references/></noinclude>
qv8lq3lnxwtucodi9u6szw70j6e76cg
పుట:భారతము-పీఠికలు.pdf/197
104
172833
488828
2025-06-11T06:10:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కొన్ని కలవు. అవి పరిశోధనావి శేషములచేఁ దెలిసికొన నీలగు చున్నవి. ప్రస్తుత పరిస్థితియం దున్న వాల్మీకిరామాయణ మున ది విమతస్థ ధర్మములును, రామాయణ కాలమున లేని కొన్ని దేశ వర్ణనాద...'
488828
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కొన్ని కలవు. అవి పరిశోధనావి శేషములచేఁ దెలిసికొన నీలగు
చున్నవి.
ప్రస్తుత పరిస్థితియం దున్న వాల్మీకిరామాయణ మున
ది విమతస్థ ధర్మములును, రామాయణ కాలమున లేని
కొన్ని దేశ వర్ణనాదికములును, నిమడ్పఁబడీ యుండుట చే
దృశ్యమానరూపముగల వాల్మీకి రామాయణము కి సవశకా
రంభముననె సమగ్రరూపము నొందినదని కొందఱు లంచుచు
న్నారు. పిమ్మటను, మణికొన్ని మార్పు లందఁ జేయఁబడును.
భవభూతి కాలమునకు రామాయణమున సరిములకు
మాఱుగ ' అధ్యాయములె' యుండిన ట్రాతిని యుత్తరరామ
మురరామ చరిత్ర
లోని క్రింది వాక్యములవలనఁ దెలియనుగుచుండుట యిందులకు
నొక చిన్న నిదర్శనము.
ఈక్రింది సంభాషణవాక్యములు, అశ్వమేధాశ్వమును
'లవుఁడు' బంధింప నచట 'లవ, చంద్ర కేతువు' లకు యుద్ధము
జరుగుసమయముని 'కుశ, శ్రీరాము' లేనేర లవ కుశులకును,
శ్రీరామునకును జరిగిన సంభాషణములోనివి.
రాముఁడు:___వత్సలారా ! పూజ్యుఁడగు వాల్మీకి మ
హర్షి యొక్క వాణ్ని స్మృతి యైనట్టిదియు, ప్రసిద్ధమగు సూర్య
రామః _వత్సా ! రామాయణ మితి శ్రూయతే, భగవతో వాక్మీ కేస్సర
స్వతీనిష్యందః ప్రశస్తి రాదిశ్యవంశస్వ తత కించి త్కౌతూహ
లేన శ్రోతు మిచ్ఛామి.<noinclude><references/></noinclude>
skvmqi7r32ui8kkvk13s1zv7k12hkez
పుట:భారతము-పీఠికలు.pdf/198
104
172834
488830
2025-06-11T06:10:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '5 వంశప్రశస్తి యుఁ యుఁ గల 'రామాయణ' మనునది మీనుండి వినం బడుచున్నది. దానిని గొంచెము వినఁ గుతూహలపడుచున్నాను. కుశుఁడు:- సంపూర్ణముగానే మాచే రామాయణ మావృత్తి చేయఁబడెను. ఇపుడు జ్ఞాపక...'
488830
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>5
వంశప్రశస్తి యుఁ
యుఁ గల 'రామాయణ' మనునది మీనుండి వినం
బడుచున్నది. దానిని గొంచెము వినఁ గుతూహలపడుచున్నాను.
కుశుఁడు:- సంపూర్ణముగానే మాచే రామాయణ
మావృత్తి చేయఁబడెను. ఇపుడు జ్ఞాపకమునందున్న యీ రెండు
శ్లోకములును బాలచరితము (బాలకాండము) యొక్క అంత్య
మగు నధ్యాయమునందలి శ్లోకములు
103
కుతుఁడు పరించితినని చదివిన రెండు శోకములలో నొక
17
శ్లోకము సంపూర్ణముగా నిపుడు ముద్రితమగు వాల్మీకిరామా
యణములోని బాలకాండ ముయు దెబ్బదవసరమునఁ గలదు.
ఇపుడు రామాయణమును దధ్యాయసంజ్ఞ లేదు. సర సంజ్ఞ
కలదు. ఇది భవభూతికిఁ బిమ్మట నితిహాస మన రామాయణ
మును 'కావ్యము'గా మార్పఁదలఁచి కొందఱు ప్రముఖు లట్లు
చేసియుందురు.
J...,
దృశ్యమానమహాభారతముయొక్క సంపూర్ణ స్వరూప
ము మాత్రము (లక్ష శ్లోక పరిమితీ) స్థవశకమునకుఁ బూర్వ
మైదువందల (500) సంవత్సరముల నాఁడె యేర్పడెనని ' లోక
మాన్య బాలగంగాధరతిలకు' మొదలగు వండితులు నిదర్శన
వ్రాసియున్నారు. అయినను నందును నిటీవలఁ గొన్ని
ములతో
కుళః_ సకృత్స్న ఏవ సందర్భో స్మాభిరావృత్త స్మృత్యుపస్థిత" తావది
మా బాలచరితస్యాంత్యే2 న్యాయ్ శ్లోకా.<noinclude><references/></noinclude>
nawsswllary1a8z14cfys3iyetl1nl8
పుట:భారతము-పీఠికలు.pdf/199
104
172835
488831
2025-06-11T06:10:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యంశములు న్నవి. * 6 లు ప్తములై కొన్ని నవీనముగఁ జేర్పఁబడియు m రామాయణకధ మహాభారతములోని 'వన' పర్వమునఁ బ్రాచీనకాలముననె చేర్పఁబడియున్నది. ఆది భారతమును బంచ మవేదముగా మార్పఁదలఁచిన 'నీ...'
488831
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యంశములు
న్నవి. *
6
లు ప్తములై కొన్ని నవీనముగఁ జేర్పఁబడియు
m
రామాయణకధ మహాభారతములోని 'వన' పర్వమునఁ
బ్రాచీనకాలముననె చేర్పఁబడియున్నది. ఆది భారతమును బంచ
మవేదముగా మార్పఁదలఁచిన 'నీతి' వేదాంతర్గతము లైన యితీ
హాసములవలె ' సువర్ణ, యసూతి, దుష్యంత, నలా' ద్యుపా
ఖ్యానములతోఁ గూడఁ బుణ్య చరితియగు రామోపాఖ్యానమును
జ్చేయుండెను ఆరామోపాఖ్యానము సౌతి కాలమున నెట్లు
లోకమునఁ బ్రచార ము
యుండెనో యటే యాతనిచే మహా
భారతమున వనిపర్వాంతర్గత పదునెనిమిది (18) అధ్యాయ
తమ
ములు, ఏడువందలయిరువది మూఁడు (728) శ్లోకములు కల
దిగాఁ గూర్పఁబడెను, ఆనాధ వాల్మీకిరామాయణమునకును,
తెనుఁగున రచింపఁబడిన 'భాస్కర, రంగనాథ' రామాయణ
ముల గాథలకును గొన్ని యెడల భిన్న రీతు నున్నది.
సంస్కృతభారతము నాంధ్రీకరించిన కవిత్రయములో
నొకఁడును, ప్రబంధ పరమేశ్వర బిరుదాంచితుఁడు నగు
* మహా భారతములోని ప్రక్షిప్తానులఁ గూర్చి నామహాభారత చరి
త్రము (ద్వితీయ ముద్రణము), రాజఃయగవాస్యము, అరుగ్రంధములలో
విమర్శించి యున్నాను
* 'భాస్కర, కంగనాథ' కవులు తెనుఁగు దేళమునఁ దమకాలమున
వాడుక లోనుండిన గాధలఁ గూడఁ జమతే మగ్రంథములలోఁ జేర్చిరి.<noinclude><references/></noinclude>
2t1bkjvrks47nn4hqtiioxv0h7i0kix
పుట:భారతము-పీఠికలు.pdf/200
104
172836
488832
2025-06-11T06:10:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '7 ఎఱ్ఱాప్రగ్గడమహాకవి మూలగాధను దప్పక దంధ్రీకరించుచు, రామాయణము మహాకావ్య మనుమాటను సార్థక పఱచుటకో యనునట్లు తనప్రబంధ నిర్మాణ చాతురిని సలుపుగ నాగాధలోఁ జొప్పించుచు సంస్కృతము...'
488832
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>7
ఎఱ్ఱాప్రగ్గడమహాకవి మూలగాధను దప్పక దంధ్రీకరించుచు,
రామాయణము మహాకావ్య మనుమాటను సార్థక పఱచుటకో
యనునట్లు తనప్రబంధ నిర్మాణ చాతురిని సలుపుగ నాగాధలోఁ
జొప్పించుచు సంస్కృతమున నేడు వందలయిరువది యేడు (727)
శ్లోక సంఖ్య కలదాని నింపుగ మూఁడువందలపదునాఱు (316)
పద్యగద్యములుగా రచించియున్నాఁడు.
ఆ వనపర్వాంతర్గత ' రామాయణగాధ' లను, తొలుత
వ్రాసి పిమ్మటఁ బ్రబంధపరమేశ్వరుని కవిత్వని శ్లేషములను
వివరింతును.
రామో పా
నము. D
ఇక్ష్వాకు వంశమునం బుట్టిన 'అజమహారాజు' నకు దశ
రథుఁడు జన్మించి 'కౌసల్యా, -కేయీ, సుమిత్ర'లను మువ్వురు
వనితలఁ బెండ్లియాడెను. వారిలో, కౌసల్యకు శ్రీరాముఁడు,
కెకేయికి భరతుఁడు, సుమిత్రకు లక్ష్మణశత్రుఘ్నులు, జన్మిం
చిరి. అందు రామునకు విదేనారాజతనయ యగుసీత భార్య
యయ్యె.
a
వణునిచ శ్రీ తము.
బ్రహ్మకు 'పులస్త్యుఁడు' పుట్టెను. ఆపులస్త్యునకు 'నైశ్ర
వణుఁడు పుట్టి పెరి గి తండ్రియగు పులస్త్యుని విడిచి తాతయగు
బ్రహ్మఁ గూర్చి తపస్సుఁ జేసి 'నలకూబరుఁ' డను పుత్రుని<noinclude><references/></noinclude>
fcx5qvaxs6qdm84ih92mj9ab0gsjsuc
పుట:భారతము-పీఠికలు.pdf/201
104
172837
488833
2025-06-11T06:11:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '8 D లోకపాలకత్వమును, లుకారాజు రాజ్యమును, ధనేశ్వరత్వమును, శివునితో సఖ్యమును, వరములగాఁ బొందఁ సూచి, పులస్త్యుఁ డలిగి, తన శరీరములో వరి భాగమును, విశ్రవసునిగాఁ జేసి, విశ్రవణుని కపక...'
488833
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>8
D
లోకపాలకత్వమును, లుకారాజు
రాజ్యమును, ధనేశ్వరత్వమును,
శివునితో సఖ్యమును, వరములగాఁ బొందఁ సూచి, పులస్త్యుఁ
డలిగి, తన శరీరములో వరి భాగమును, విశ్రవసునిగాఁ జేసి,
విశ్రవణుని కపకృతిఁ జేయుమని యా. పింస నావృ అంతమును
వైశ్రవణుఁడు (కుబీరుఁడు) తెలిసికొని నిశ్రవసుకడకు వచ్చి,
నేను నీకుఁ బుత్రుఁడ నయ్యెద సనుగ్రహింపు మని యాతనిఁ
బ్రసన్నుఁ జేసి, వృత్తి గీతాదుల విశారదలగు 'పుషత్వత్కట,
మాలిని, పాక ' యను మువ్వురు రాక్షస స్త్రీలను విశ్రవసునకుఁ
బరిచారికలనుగా నేర్పఱుప, వార గా విశ్రవసుఁ బరితృస్త్రఁ జేయ
నాతఁడు వారల ననుగ్రహించి పుత్రిదానముఁ జేసెను. పుష్పో
త్కటకు రావణ కుంభకరులును, మాలినికి విశేషణుఁడును, పా
కను ఖర శూర్పణఖలును, బుట్టిరి. * అందు 'రావణ, కుంభకర్ణ
C
A
• రామయణోత్తరకాండములోని రాట్టం శ్రీ గాధలు వ్యతిరేకము
లు. అందు, పులస్త్యునకు విశ్రలనుఁడు, జజానికి ధద్వాజుని పుత్రికయాగు
'దేవవర్ణిని' అనుభార్యయందు వైశ్రవణుఁడును (బేగుఁడు) పుట్టేనని
'సుమాలి' యమునను కున్నడు.
9
1
'పాక '
యమ కుమార్తెలు గలరు. ఆసుమాలి తినకుమార్తె యగు కైకసిని విశ్రవసుని
వరింపుమని పంప నాపె విశ్రనసు నాళముఁ జేరి యాతనికిఁ దనయభి
మత మెఱిఁగింప నాతఁ డంగీకరించి పరిగణింప నామె కాని శ్రవసువు
వలస ‘రావణ, కుంభకర్ణ, విభీషణు, లనియెడు మువ్వురు పుత్రులును 'శూ
ర్పణఖ' యనుపుత్రికయుఁ గలిగిని కలదు.
'ఖరుఁడు' రావణుని పినతల్లి పుత్రుఁడని కలడు.<noinclude><references/></noinclude>
eh73su5qx1sy9rma131ft1wca7spr9h
పుట:భారతము-పీఠికలు.pdf/202
104
172838
488834
2025-06-11T06:11:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '9 ఖరులును, శూర్పణఖయుఁ గ్రూరులును, దుర్మార్గులు నైరి. 'విభీషణుఁడు' పుణ్యాత్ముఁడును, యోగ్యుఁడు సెయ్యె.' ఆగాక్షసుమారు ు తండ్రివలన వేద వేదాంగాది విద్యలు నేర్చి సుఖముగ నుండ నొకప...'
488834
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>9
ఖరులును, శూర్పణఖయుఁ గ్రూరులును, దుర్మార్గులు నైరి.
'విభీషణుఁడు' పుణ్యాత్ముఁడును, యోగ్యుఁడు సెయ్యె.'
ఆగాక్షసుమారు ు తండ్రివలన వేద వేదాంగాది విద్యలు
నేర్చి సుఖముగ నుండ నొకప్పుడు కుబేరుఁడు తండ్రియగు విశ్ర
వసునకు మ్రొక్క.. రాఁగా నాతిని శభవముఁ జూచి రావణుఁడు
జాత మత్సరుఁ2 కుబేరుని మహిమము తపోలచి మగుటఁ దెలిసి
కొని తానును దహంబు సేయ నారంభించెను.
1
వారిలో రావణ కుంభకర్ణులు తమోగుణ ప్రధానమగు
తపస్సును, విభీషణుఁడు సాక్ష్వాక గుణ ప్రధానమగుతపస్సును
జేసిరి. ఖరతూర్పణఖలు తపస్సుఁజేయు సోదరుల కుపచార
ములఁ జేయుచుండిరి.
బ్రహ
వేయి సంవత్సరములు తపస్సుఁ జేసినపిమ్మట రావణుఁడు
తనశిరస్సు నొకదానిని గోసి యగ్నిలో వేల్చెను. ఇల్లు తొ
తలలను వేయివత్సరముల కొకటి పాప్పున వేల్చి పదియవ
దానినిగూడఁ దెగనేసి హోను మొనర్పఁదలఁచుసంతలో
ప్రత్యక్షము సుకర్మమునుండి వారించి మూతిసరము లెప్పటి
యజ్ఞ కలుగ ననుగ్రహించి యాన్ని ఎక్కు-ల నిచ్చెను. కుంభ
కర్ణుఁడు తోపహతు గుత్యంతము నిదయయే వరముగా
నొందెను, విభీషణుఁడు తనమన స్పెపుడును ధర్మమునుండి తిరు
a
3
|
ఁరుగుటకును వేలుకొని ము లందు నీ సింహఁబడి యున్న".<noinclude><references/></noinclude>
ix7xj8krp9ggwuku5h48tqhd48imwmv
పుట:భారతము-పీఠికలు.pdf/203
104
172839
488835
2025-06-11T06:11:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గకుండునట్లును నొందఁగోరి, నొనఁగెను. 10 %. బహ్మ కలుగునట్లును వరముల మెచ్చి అతనికి నమరత్వమును గూడ పిమ్మట వరగర్వోన్నతుఁ డగు రావణుఁడు సనతియన్న యగు కుబేరునిపై దంతి లంకా స్పణమును ధ...'
488835
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గకుండునట్లును
నొందఁగోరి,
నొనఁగెను.
10
%.
బహ్మ కలుగునట్లును వరముల
మెచ్చి అతనికి నమరత్వమును గూడ
పిమ్మట వరగర్వోన్నతుఁ డగు రావణుఁడు సనతియన్న
యగు కుబేరునిపై దంతి లంకా స్పణమును ధనసము చేసి
లంకాపట్టణమును
Q....
కొనెను. అంతమాత్రమె కాక జరు నవమానించి నూతిని
పుష్పకమును గూడ సంహరింపఁ గుణేరుఁ కలిగి యీపుష్ప
కము నీవనగతుఁ జేరుఁగాక యని చెప్పించెను.
తరువాత చరిగించు డింద్రాగులతోగూడఁ గోరి వారి
الدا
నోడించి జగద్రావణము:
(320)
రావణుఁ ఉరుగుదము కొంచెను *
'జేయుటచే
రావణబాధితులను దేవగులు, రాజరుజులును, అగ్ని దేవుని
దుచున్న బాధలం
నాడు 7
నా నింతకుఁ బూర్వము
రావణు వధించి వాతాయని విని వినియు,
? (బ్రా- నీతి సినియు, గీపతలు
ఋక్ష వానరులైన మగలరు. విూరు ఇయజనల దనియుఁ
+5) రమ
*
రుఁడు విభీషణనిస్ యొక్క
శ్రీ..
ప్రత్యక్షమై
క్షమై రామారావం మార్చి సంభాషించినట్లు గురు.
2.<noinclude><references/></noinclude>
7rum67uaa8umtsdv052xzmdvqecmwby
పుట:భారతము-పీఠికలు.pdf/204
104
172840
488836
2025-06-11T06:12:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '11 ' మంధర ” నామమును సహించి, భూలోకమునం దుద్భవించి దేవకార్యము నిర్వహింపుమని పనిచి వారిని సిక్కోలి పేరు. "దేవతల యశములఁ జేసి మహాబలవంతులగు ఋక్ష వానరవీరు లుద్భవించిన రాను వివితము...'
488836
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>11
' మంధర ” నామమును సహించి, భూలోకమునం దుద్భవించి
దేవకార్యము నిర్వహింపుమని పనిచి వారిని సిక్కోలి పేరు.
"దేవతల యశములఁ జేసి మహాబలవంతులగు ఋక్ష
వానరవీరు లుద్భవించిన
రాను వివితము
దశరధునకు రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్ను లను న
ల్వురు పుత్రు లుద్భవించిరి. వారు పెరింగి విద్యానంతులు వివా
హితులు స రి. అపుడు దేశరుఁడు, యుక్త వయస్సు ఁడు, బల
వంతుఁడు, ప్రజారంజకుఁడు, యోగ్యుడు అగురామునకు
యావరాజ్యాభిషేక మొనటం వలఃప భరతుని దాసీ యగు
మంధర కి కేయికి దుర్యోధలం దీని కేక నరముల నెపమున
113
దశరధునివలన భరతుఁదు రాజ్యముకొందునట్లును, రాముఁడు
పదునాలు గేంన్దు వసమున మండువ
జీయించెను. ఆ కార
ణమున సీతారాములక్ష్మణులు నరమున క్షీణం. దశరధుఁడు
రామవి శ్లేష శ్లోకముచే స్వంతి కొంటను
y
పిమ్మట కైకేయి తన
పుత్రుఁడగు భరతుని రావించి రాజ్యమును గైకొనుమని చెప్ప
భరతుఁడు తలిని నిందించి, సపరివారు రాము: డుండిన
*మవతుఁడు, రాముఁడు వనము:
నొందుటయుఁ డని మేనమామ యూ:
ల్మీకిరామాయణమునఁ గలను. అదియే
11=
కే. గుటయు, దశరథుఁడు మ
నుండుట చే జలియఁడపయే వా
గూడ మాహింపనగుచున్నది.<noinclude><references/></noinclude>
mjq8yzoeiojfr7ztgvynvdnwote0378
పుట:భారతము-పీఠికలు.pdf/205
104
172841
488838
2025-06-11T06:12:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '12 చిత్రకూట పర్వతమున కేఁగి రాముని దిరిగి య్యునకు వచ్చి రాజ్యభారమును వహింపుమని ప్రార్థింప, రాముఁడు నియమము సతిక్రమించి రానని నిరాకరించారు. భరతుడు రామునిపాదు కలఁ గొని 'నందిగ...'
488838
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>12
చిత్రకూట పర్వతమున కేఁగి రాముని దిరిగి య్యునకు వచ్చి
రాజ్యభారమును వహింపుమని ప్రార్థింప, రాముఁడు నియమము
సతిక్రమించి రానని నిరాకరించారు. భరతుడు రామునిపాదు
కలఁ గొని 'నందిగ్రామమున' నివసించి మేలుచుండెను.
రాజ్య
రాముఁడు సీతాలక్ష్మణ సమేతుఁడై చిత్రకూటమును
విడిచి 'శరభంగమహ్మ' యాశ్రమముఁ జేరి వానిచే సత్కృతి
నొంది పిమ్మట దండకారణ్యమున కేఁగి * గోదావరీ తీరమునఁ
బర్ణశాలను నిర్మించుకొని యుండును. అప్పుడు రావణుని చెల్లెలగు
శూర్పణఖ వారికడకు వచ్చి వారిని జమ్ము-లు పెళ్లి రామలక్ష్మణు
లామె ముక్కును, చెవులను గోసే వికృతి హబఁ జేసిరి. ఆకారణ
మున 'ఖరదూషణాది' రాక్షసులు పదునాలు వేలమంది రాముని
తోఁ బోరి యాతనిచేఁ జచ్చిరి.
ఖరాదులు మృతినొందుటఁ గని తూర్పణఖ, రావణు
పాలికిఁ జని, తనఫరాభ వాణికములఁ గొప్ప రావణుఁ Vie
ణముననె బయలుదేవి తనకుఁ బూర్వపు మంత్రి రాము చే
నోకిప్పుడు పరాభవింపఁబడి సముద్రతీరమునందలి 'గోకర్ణము'
*వాల్మీకిరామాయణమునఁ గల 'గుహ, నిరాధ, అత్రి, సుతీక్ష,
మాంసికర్ణి, అగస్త్యాదుల' గాళా ప్రశంసలు దీనిలో సూచింపఁబడలేదు.
*రాముని చే మా ) మఁడు విశ్వామిత్రి యాగ కాలమునఁ బరాభూతుఁ
డైనట్లు 'వాల్మీక ము' నఁ గలదు. ఆ గాథ శించకుఁ బూగ్వి యీ గ్రంథమున
సూచింపఁబడకపోయినను 'రాముని చే మారీచుఁ డింతుఁ బూర్వమె పరా<noinclude><references/></noinclude>
si24qdmgg9kjmq9oz9j2eczlbn7vcp8
పుట:భారతము-పీఠికలు.pdf/206
104
172842
488839
2025-06-11T06:12:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '13 అను క్షేత్రమునఁ దపము వేయుచున్న 'మారీచుకడకు వచ్చి రాముని వంచించు కార్యముఁ దనకుఁ చోప్పడు మని యాతని గోరెను. మాగీచుఁ జాపనినుండి మాన్ప మెంతగాఁ చెప్పినను రావణుఁడు విసిక మూగపు...'
488839
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>13
అను క్షేత్రమునఁ దపము వేయుచున్న 'మారీచుకడకు వచ్చి
రాముని వంచించు కార్యముఁ దనకుఁ చోప్పడు మని యాతని
గోరెను. మాగీచుఁ జాపనినుండి మాన్ప మెంతగాఁ చెప్పినను
రావణుఁడు విసిక మూగపు పుతో మారీచుఁ దోడ నిచనె.
మారీచుఁడు రావణునా, సెనుసరించి బంగిురులే
కావణునా సనుసరించి బంగరు లేడి యకృతిఁ
బూని సీతను భ్రమ పెట్ట, నా మచేఁ జోదితుఁ డగు రాముఁడు
సీతకుఁ గాఁపుగా లక్ష్మణు నుంచి యాలేడిని వెంటాడి దూర
మేఁగి దానిని శరముతో గోట పని చచ్చుచు రాముని కంఠ
స్వరముఁబోలె 'j- ! లక్ష్మీణా ! తా !?' యని యలిచెను. ఆ
63-6
ధ్వనిని విని సీత భరముతో లక్ష్మీ
సహాయపడు మన, నాగంను
»
పట కేఁగి రామునకు
సంపద్రవము కలుగునని తలఁ
చి, రామునకు భయములే నని చెప్పు, నాను తనిని నిష్ఠు
ఎలాడ లక్ష్మిలుఁడు రాము నన్చేపుచుఁ బోయెను.
అంత రావణుఁడు సత్యానికేషమును ధరించి సీతయు
న్నెడకు వచ్చి మన భూతిధ్య వియఁబోఁగాఁ దాను
రావణుఁడ నని చెప్పి తన్ను వరించి తనతో గమ్మన నామె సియ
నిషులోని లాడుచుఁ లఁగుమడ రావణుఁడు సీతను జంకు
పుచు నామె నెు కొని లంకాపురాభిముఖం : పోయెను.
_1>
రావణాపరాృతయ 'పోవుము నీతి, రావణుఁడపహరించి
:) .-
భూతుఁ డయ్యె' ననుట నే విశ్వామిత్రే మాగరిణాది గాధలు జరిగే సని
స్పష్టమగుచున్నది.<noinclude><references/></noinclude>
mqgqlmyx26s9fma6bimzlzfxx8r4crf
పుట:భారతము-పీఠికలు.pdf/207
104
172843
488840
2025-06-11T06:13:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '14 కొని పోవుచున్నాఁడని యెలుఁగెత్తి మేడ్వ జటాయు వడ్డువచ్చి రావణుతోఁ బోరి యాతని చేఁ గొట్టఁబడెను. పిమ్మట రావణుఁడు సీత నెత్తి కొని యనర్గళుఁడై పోవుచుండ, ఋశ్యమూక పర్వతమున నల్వు...'
488840
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>14
కొని పోవుచున్నాఁడని యెలుఁగెత్తి మేడ్వ జటాయు వడ్డువచ్చి
రావణుతోఁ బోరి యాతని చేఁ గొట్టఁబడెను. పిమ్మట రావణుఁడు
సీత నెత్తి కొని యనర్గళుఁడై పోవుచుండ, ఋశ్యమూక పర్వతమున
నల్వురు వానరులుండ సీత చూచి తన భూషలఁ గొన్నిటిని
వారియెదుట విడిచెను. రావణుఁడు సీతను లంకకుఁ జేర్చి రా
క్షసాంగనాపాలితగా నశోక వనమున నునిచెను.
అట రాముఁడు మాయామృగమును వధించి వచ్చుచు
మధ్యేమార్గమున లక్ష్మణుని జూచి, యాతఁడు వచ్చిన కారణ
మును దెలిసికొని సీత యేమగునో యను భీతితో విచారింపు
చుఁ బరణాలకు రాఁగా శూన్యకుటీరమె కాన్పింప దుఃఖితుఁడ
య్యె. అంత నన్న దమ్ములు వనమున సీతను వెదకుచుఁ బోవుచుం
డ రెక్కలు తెగి మృతినొందుటకు సిద్దముగా నుండిన జటాయువు
కాన్పించెను. * ఆజటాయువువలను సీతాపహరణ వృత్తాంత
ముఁ దెలిసికొని దుఃఖింపుచు రామలక్ష్మణులు మృతుఁడగు జ
టాయువున కగ్ని సంస్కారముఁ జేసియరణ్యమునఁ బోవుచుండ
నొక్కెడ వికృతరూపుఁడును, నరభక్షకుఁడు నగు కబంధుఁడు
లక్ష్మణునిభక్షింపఁ బట్టుకొన రాముఁడు లక్ష్మణుని
తారని
* సంస్కృతభారతమున రామలక్ష్మణులు పర్ణశాలకు వచ్చుచుండఁగ
నడుమన నే జటాయువు కనుపించి సీతాపహరణవృత్తాంతముఁ జెప్పి మృతి
నొందినట్లును పిమ్మట రామలక్ష్మణులు పర్ణశాలకు వచ్చి శూన్య కుటీరముఁ
జూచినట్లును గలదు.
N<noinclude><references/></noinclude>
deq27i0jjjnfz3f19y61tafen9slies
పుట:భారతము-పీఠికలు.pdf/208
104
172844
488842
2025-06-11T06:13:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '15 గ్రహించిన కబంధుని చేతిని ఖండింప లక్ష్మణుఁడు విడివడి తాను రెండవ చేతిని ఖండించి యాకబంధుని మృతప్రాయుఁ జేయ వ్యా డు దివ్యరూపధరుఁడై రామలక్ష్మణులతోఁ దానొక గంధర్వుఁడ నని తనకు...'
488842
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>15
గ్రహించిన కబంధుని చేతిని ఖండింప లక్ష్మణుఁడు విడివడి తాను
రెండవ చేతిని ఖండించి యాకబంధుని మృతప్రాయుఁ జేయ వ్యా
డు దివ్యరూపధరుఁడై రామలక్ష్మణులతోఁ దానొక గంధర్వుఁడ
నని తనకుఁ గల శాపవృత్తాంతముఁ జెప్పి వారలు సుగ్రీవుతో
సఖ్యమొనర్ప బోధించి తనదారిఁ బోయెను.
జేరి, పిమ్మట
రామలక్ష్మణులు పంపా సరోవరముఁ
ఋశ్యమూకమున కేఁగిరి. అట రామునకును సుగ్రీవునకును
హనుమంతునివలన నన్యోన్యము సహాయపడుటకు సంధికుది
రెను. సుగ్రీవుఁడు సీతాపరిత్యక్తభూషలను రామునకు సమ
ర్పించెను.
12.
పిమ్మట రామ సుగ్రీవాదులు వాలి ద్వారముకడ కేఁగ
సుగ్రీవుఁడు వాలిని యుద్ధముని కాహ్వానించెను. వాలి సుగ్రీవు
"పైఁ బోఁ బోవుచుండ, 'తారి' సుగ్రీపు పైఁ బోవల దనియు,
రాముఁడను నాతఁడు సుగ్రీవునకు సహాయము వచ్చియున్నా
డనియు, హేతోపదేశ 'మొనర్చెను. కాని, వాలి యా మెవాక్య
ములు సుగ్రీవు పై ఁ బక్షపాతమునఁ జెప్పఁ బడుచున్న వని, వినిపిం
చుకొనక సుగ్రీవు పై కిఁ బోయి ఘోరయుగ మొసర్చెను. రా
మునకు వాలి సుగ్రీవులలో భేదము తెలియకుండుటఁ జూచి
హనుమంతుఁ డొకపల్లవదామమును, సుగ్రీవుని కంఠమున వైవ<noinclude><references/></noinclude>
nphdy9croigtbcaaxes97pasczd2h9z
పుట:భారతము-పీఠికలు.pdf/209
104
172845
488844
2025-06-11T06:13:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '16 నది గుర్తుగ రాముఁ జోక యమోఘ బాణముచే వాలిని నే దెళ్ల నే సెను. . సుగ్రీవుఁడు కిష్కింధకుఁ బక్షాభిషిక్తుడు "తార ను గూడ నరించెను. రామలక్ష్మణులను మాల్యవంతమున నివసిం పఁ జేయుచు 'గ్ర...'
488844
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>16
నది గుర్తుగ రాముఁ జోక యమోఘ బాణముచే వాలిని
నే
దెళ్ల నే సెను.
.
సుగ్రీవుఁడు కిష్కింధకుఁ బక్షాభిషిక్తుడు "తార ను
గూడ నరించెను. రామలక్ష్మణులను మాల్యవంతమున నివసిం
పఁ జేయుచు 'గ్రీష్మ, వర్షఋతువులు' కంచిన పిమ్మట సీతాన్వే
క్షణమునకుఁ బ్రయత్నించుద మని చెప్పి తాను కిష్కింధలో
సుఖముగా నుండెను.
అట లంకలో నేత రాక్షసాంగనా పరివృతయై పలుబా
ములఁ బడుచుండ సీతకుఁ గాఁప్పుడిన రాక్షస స్త్రీలలో 'త్రిజట’
యను ధర్మచారిణియగు రక్కసి యొక్క సమయమున సీతం
జేరి తల్లీ! 'అవింధ్యుఁడను పేరుగల యోగ్యుఁడగు నొకదై
త్యుఁడు నీకాశ్వాస మొనర్ప సన్న పీచున్నాఁడు, వినుము.
.....
విడిచినపిదప
"నీభర్త యగు రాముఁడు నిన్ను విడిచిన పిదప లక్ష్మీణుని
తోఁ గూడి వాన గేశుఁన సంగ్రీవుతోఁ జెలిమిఁజేసి వేగము
గా నిన్ను విడిపించుటకై యిపుకు ప్రయత్నించుచున్నాఁడఁట!
రావణునకు రంభా నిమి త్రిక మన జపము చుటవలన నిన్ను
13
3
రావణుఁడు బలాత్కరింపలేఁడు గాని నీవు వీనినుండి భయపడ
వలదు.” అని చెప్పుమనినాఁడు—
మరియు నాకు దుర్మార్గుఁ డగు రావణుఁడు నశించున
రాముఁడు చెట్టు చాటున వంటి వాటిని గొను దీనియందు లేదు.
ఉపవనమున నీయుద్ధము జరిగెనని సంస్థ భారతమునఁ గలదు.<noinclude><references/></noinclude>
e3a4v5wv5ufvsddtl2tw2sajwf0n5y9
పుట:భారతము-పీఠికలు.pdf/210
104
172846
488845
2025-06-11T06:14:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '17 ట్టిదియు, నీకును నీభర్తకును మేలుకల్గునట్టిదియు నగు స్వప్న ము కలిగెననికూడఁ దనకుఁగలిన కలఁజెప్పి సీత నూరడించెను.* ఒకప్పుడు రావణుఁడు సీత తన్ను వలచునని సింగారించు కొని సీతక...'
488845
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>17
ట్టిదియు, నీకును నీభర్తకును మేలుకల్గునట్టిదియు నగు స్వప్న
ము కలిగెననికూడఁ దనకుఁగలిన కలఁజెప్పి సీత నూరడించెను.*
ఒకప్పుడు రావణుఁడు సీత తన్ను వలచునని సింగారించు
కొని సీతకడకు వచ్చి వలపుఁ గులుకు పలుకులు పలుక నా పె
నయనిష్ఠుగోత్త లాడి, కరుణపుట్ట నేడ్వ రావణుఁడు వెడలి
పోవ, ఎప్పటియట్ల యామె రాక్షసాంగనా పరివృత యయ్యె.
మాల్యవంతమున రాముఁడు వర్షర్తువును విరహారి తోఁ
గడపి, శరదృతువు వచ్చిన కొన్ని నాళ్లకుఁగూడ సుగ్రీవుఁ డని
నట్లు తనకుఁ దోడ్పడ లేదని క్రోధోద్రిక్తుఁడై లక్ష్మణుని సుగ్రీ
వుకడ కంపెను. లక్ష్మణుఁడు రాముని సందేశమును సుగ్రీవున
కెఱిఁగింప నాతఁడు తా నంతకుఁ బూర్వమె సీతాన్వేషణమునకై
వనచరవీరుల నలుదిక్కుల కంపితి ననియు, వారి కిచ్చిన గడు
వింక నెదుదినములు మాత్రమే కలదనియు, నపుడు రామసందర్శ
నమునకు రాఁదలఁచితి నేనియుఁ జెప్ప లక్ష్మణుఁడు సంతసించి
సుగ్రీవుఁ గోక్కొని రాముకడకు వచ్చి సుగ్రీవుని కార్యతత్ప
రతఁ జెప్ప రాముఁడు సుతిసిల్లి యుండెను.
23
అంతఁ గొలఁదిదినములలోని ' ప్రాక్పశ్చిమోత్తర
దిక్కలకు సీతాన్వేషణమున సుగ్రీవు చే సంపఁబడిన
వాన
* ఇంగు త్రిజటా వృత్తాంతాదికము రామాయణ గాథలోని గాని
కంటె వేఱు స్థలములోఁ జూపఁబడెను. అనింధ్యుని' వృత్తాంతము
రామాయణమున లేదు.<noinclude><references/></noinclude>
fzjwhjztrydzgk0m9eyrtviz77w2ed5
పుట:భారతము-పీఠికలు.pdf/211
104
172847
488847
2025-06-11T06:14:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '18 రులు వచ్చి సీతఁ బొడఁగానకుంటే మని రామునితోఁ జెప్పిరి. రాముఁడు దక్షిణపుదిక్కున కేఁగినవాసగులచేతనే సీతావృత్తాం తమును వినఁగలనని యాశతోనుండ మఱియొక నెలదినములకు దక్షిణపుదిక్...'
488847
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>18
రులు వచ్చి సీతఁ బొడఁగానకుంటే మని రామునితోఁ జెప్పిరి.
రాముఁడు దక్షిణపుదిక్కున కేఁగినవాసగులచేతనే సీతావృత్తాం
తమును వినఁగలనని యాశతోనుండ మఱియొక నెలదినములకు
దక్షిణపుదిక్కున కేఁగిసిహనుమదాది వానరులు వచ్చి రాము
నకు మొక్కిరి, వారిలో హనుమంతుఁడు తాను సీతఁ జూచితి
ననీయుఁ దమమార్గమున 'మయ ' కృతమై ' ప్రభావతి '
యనుతపస్వినీ నివాసమైన గుహను జూచి దక్షిణ సముద్ర పు
తీరముఁ జేరితి మనియు, నట ' సంపాతి ' యను జటాయువు
సోదరుని వాక్యములచేఁ జూనె సముద్రముఁ దాఁటి లంకఁ బ్రవే
శించి సీతఁ గాంచితి ననియు* లంకలో సీత విశేష దుఃఖితమై
యుండె ననియు సీతకుఁ ద న్నెఱిఁగించికొని రామ సుగ్రీవుల
సఖ్యాదికముఁ జెప్ప నామె తా నంతకుఁ బూర్వమే యవిం
ధ్యుఁ శనువానివలన రామసుగ్రీవుల సంగతి వినుటచే దస
మాటలను నమ్మి,విగా కానవాలుగ నీ శిరోభూషణము నిచ్చు
చుఁ జిత్రకూట పర్వతమున నొక కృతిక కాకముతో సంబంధిం
చినగాథను చెప్పిన దనియుఁ దాను లంకాపురిని దహించి వచ్చి
* రామాయణము గల ' మెనాక, ముగసా, సింహికా, 'లంకా' య
సువారలతో హనుమంతునకు లంకలోని ప్రవేశించులోపల సంభవించిన
కాథలింగుఁ గానరావు సంస్క ృతమున హనుమంతుఁడు సముద్రము దాఁటు
నప్పుడు జం: గ్రహమును వధించెనని మాత్రముకలకు. తెనుఁగున నది యంచు
మృగ్యమే.<noinclude><references/></noinclude>
89t13sz5yawqkykbnkqwmw4786l2ml7
సూచిక:ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము.pdf
106
172848
488856
2025-06-11T06:38:18Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with ''
488856
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:శేషాద్రి రమణ కవులు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1942
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
ppsyft79gzey7u0oxok8qquvkkt08hg
సూచిక:పాపారాయనిర్యాణము.pdf
106
172849
488860
2025-06-11T06:58:44Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with ''
488860
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=పాపారాయనిర్యాణము
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:శేషాద్రి రమణ కవులు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1921
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
fkviqyk24ctmv05oyrf80hx1y1gaj1n
పుట:భారతము-పీఠికలు.pdf/212
104
172850
488862
2025-06-11T07:24:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '19 తిననియుఁ * జెప్పి సీత తనకిచ్చిన శిరోభూషణము నీయ, రా ముఁడు శోకించి లంకా విజయమున సుగపుఁ ద్వార పెట్టెను. ఁడును నానా దేశములఁ గల ఋక్ష వానర వీరులం * సుగ్రీవుఁడును బిలువఁ బంచిన జాం...'
488862
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>19
తిననియుఁ * జెప్పి సీత తనకిచ్చిన శిరోభూషణము నీయ, రా
ముఁడు శోకించి లంకా విజయమున సుగపుఁ ద్వార పెట్టెను.
ఁడును నానా దేశములఁ గల ఋక్ష వానర వీరులం
*
సుగ్రీవుఁడును
బిలువఁ బంచిన జాంబవరాదులు కోటుల సంఖ్యలుగల ఋకు
వానర సైన్యంబులఁ గూర్చుకొని రామ సుగ్రీవులకడకు వచ్చిరి.
రాముఁడు శుభలగ్నంబున లక్ష్మణను గ్రీవాదులఁ గూడి
లంక పై దండయాత్రకుఁ దరలెను. ఇట్లు ససైన్యంపై కతిపయ
వయనంబులు సేసి రాఘవుఁడు దక్షిణసముద్ర తీరమున విడిసి
సుగ్రీవాదులతో సముద్రతరణోపాయముఁ జంతించి సము
ద్రుఁడు తాను బ్రార్థింప దారి యిచ్చిన యుక్తమే.
శరములచే సముద్రు నింకించి
నింకించి కార్యసాధనముఁ జేయుదునని
నిశ్చయించుకొనెను. పిమ్మట లక్ష్మణునితోఁ గూడ నుపవ
సించి సముద్రుఁ బ్రార్థింప సముద్రుఁడు ప్రత్యక్షమై, 'రామా!
లేకుండిన
* హనుమంతుఁడు 'సుభంగము చేయుట, 'ఆక్షాదులను శపించు
ట, ఇంద్రజిత్తాతని బంధించుట, రావణునితో నతఁడు సంభాషించుట,
తోఁకంగాల్చుట' మొదలగు సంశము ఓండు సూచనగా నైనఁ జెప్పఁ
బడలేదు.
• సముద్రుఁడు రామునకు స్వప్న మునఁ గాన్సిం చెనని భారతమున
విటు కలదు.
3
శ్లో. సాగరస్తుతత స్స్వప్నే దర్శయా మాస రాఘవం.......
పనసర్వ జరిగి అధ్యా.
రామాయణమున, రాముఁడు సముద్రుని బ్రార్థించినను నాతఁడు
ప్రత్యక్షము కాకుండుటను జూచి శరములచే సముద్రుని శోషింపఁ జేయం
చుండ సముద్రుఁడు ప్రత్యక్ష మైనట్లు కలదు.<noinclude><references/></noinclude>
obsc0s0bq32ta5zlf8sa1neunomwu3f
పుట:భారతము-పీఠికలు.pdf/213
104
172851
488863
2025-06-11T07:24:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '; 20 నీకేమి కావలయు నన, రాముఁడు " నేను లంక కేఁగవల యును, దారి నిమ్ము ; లేకుండిన నిన్ను నా బాణములచే నిం కింతు ' నన, సముద్రుఁడు, ' నలుఁడు' అను వానరునిచే సము స్త్రమును బంధింపఁజేసి లంక కరు...'
488863
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>;
20
నీకేమి కావలయు నన, రాముఁడు " నేను లంక కేఁగవల
యును, దారి నిమ్ము ; లేకుండిన నిన్ను నా బాణములచే నిం
కింతు ' నన, సముద్రుఁడు, ' నలుఁడు' అను వానరునిచే సము
స్త్రమును బంధింపఁజేసి లంక కరుగు' మని యుపదేశించి
చనెను.
చెను.
'
సాగరోఖ్ దేశముచే రాముఁడు నలునిచే సేతువుఁ గట్టిం
ఆసమయమున 'విభీషణుఁడు' అన్న యగు రావణులో
విరోధపడి రాముకడకు వచ్చి యాతనిశరు వేఁడ రాముఁ డా
తని యాతా రేగింత చేష్టల చేతని విభీషణుఁడు యోగ్యుఁడని
యాతనిఁ బరిగ్రహించెను.
T
విభీషణునివలన లంకా లంకాధిపుల వృత్తాంతముఁ దెలి
సిన రాముఁడు వానిఁ బురస్కరించుకొని వారిని దాఁటి ' 'త్రి
కూట పర్వత మెక్కి లంకాపురికిఁ జుట్టును సైన్య శిబిరము
'
లను నిర్మింపఁజేసి వానర సైన్యముల నందు విడియించెను.
a
అపుడు రావణుచారు లెన 'శుక, సారణు'లను రాక్ష
a
సులు వానరాకారములను ధరించి వానరసైన్యముయొక్క రహ
+ విభీషణుఁడు సేతు నిర్మాణమునకుఁ బూర్వమే రాముకడకువచ్చి
శరణుఁ జొచ్చినట్లు రామాయణమునఁ గలదు. నేతుబంధన విషయముప
విభీషణుఁడును మంత్రాలోచనమునఁ బాల్గొనినట్లుకూడ నందుగలదు.
విభీషణునకు శరణు నిచ్చుటలో సుగ్రీవుఁడు చాల వనుమానించినట్లు రా
మాయణమునను, సంస్కృతభారతముననుగూడఁ గలదు.<noinclude><references/></noinclude>
jrd41a5wxnyhdxyrcwb6vd9ju9ae4fy
పుట:భారతము-పీఠికలు.pdf/214
104
172852
488864
2025-06-11T07:24:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '21 స్యములఁ గనుచుండ విభీషణుఁ డెఱిఁగి వారిని వానరులచేఁ బట్టించి రాముశడకుఁ దేఁగా నాముఁడు శుక్ల సారణులను స్వేచ్ఛ గా వానర సైన్యముఁ జూచి వెళ్లవచ్చు సెనెను. వారట్లు చేసి రావణుకడ...'
488864
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>21
స్యములఁ గనుచుండ విభీషణుఁ డెఱిఁగి వారిని వానరులచేఁ
బట్టించి రాముశడకుఁ దేఁగా నాముఁడు శుక్ల సారణులను స్వేచ్ఛ
గా వానర సైన్యముఁ జూచి వెళ్లవచ్చు సెనెను. వారట్లు చేసి
రావణుకడకుఁ బోయి వాసగ సైన్యము దుక్తేయమనియు, రామ
లక్ష్మణు లజేయు లనియుఁ జెప్పిరి. *
రావణుఁడును, రామునియత్నములను లెక్కింపక లం
కాపురికి గట్టిగాఁ గాఁపు పెట్టి, యుద్ధమునకు సిద్ధముగ నుండెను.
(శ్రీరాముఁడు 'అంగదుని' రావణుకడకు రాయబారిగ
నం పెను. అంగనుఁడు రావణు కొలువుకూటముఁ జేరి రావణుతో
శ్రీరాముఁడు చెప్పినరీతిని కఠినోగులతో 'సీతను రామునకిచ్చి
శరణుఁజొచ్చిన శరణు చొరుము; లేకుండిన యుద్ధమునకు రమ్మ;
నిన్ను హతమార్పశ మానను.' అని రాము వాక్యములుగాఁ
జెప్పఁ గినిసి రావణుఁడు, నల్వురు రాక్షసుల సంగదుఁ బట్టఁ
బసుప, నంగదుఁడు తన్నుఁ బట్టిన నల్వుగను జంపి మగిడి రాము
కడకు వచ్చి తాఁ బోయివచ్చిన విధముఁ జెప్పెను.
పిమ్మట రామునాజ్ఞ చేఁ గపి సైన్యము లంకాదుర్గము పై C
యటఁ గావున్న రాక్షసులఁ దోలి, కోట నాక్రమింప
* విభీషణుఁడు శరణు సౌరకపూర్వమె రాముఁడు సాగరతీర
ముఁ జేరినపుడు రావణుని వేగులవాఁడుగు 'కార్డులుఁ' డనువాఁడును,
విభీషణుడు శరణు పొందిన పిమ్మట "శుకుఁడు ' అను వేగులవాఁడును
వానర సైన్యముఁ జూచి పోయి రావణునకు రాముని వృత్తాంతముఁ జెప్పి
నట్లు రామాయణమునఁ గలదు.<noinclude><references/></noinclude>
b3669v9rfzooeihso3ko6kjvlmm4nkb
పుట:భారతము-పీఠికలు.pdf/215
104
172853
488865
2025-06-11T07:25:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'a 22 రావణుఁడు కొందఱు వీరరాక్షసుల నంప వారు వానరులఁ దోలి తిరిగి కోటను గెవసము చేసికొనిరి. దానిఁ జూచి రామలక్ష్మ ణులు వానరులఁ బురికొల్ప వారు తిరిగి లంకాప్రాకారముపైఁ కేఁగిరి, అపు...'
488865
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>a
22
రావణుఁడు కొందఱు వీరరాక్షసుల నంప వారు వానరులఁ దోలి
తిరిగి కోటను గెవసము చేసికొనిరి. దానిఁ జూచి రామలక్ష్మ
ణులు వానరులఁ బురికొల్ప వారు తిరిగి లంకాప్రాకారముపైఁ
కేఁగిరి, అపుడు రావణునిచే సంపఁబడిన (1) పర్వతుఁడు (2)
ప్రధనుఁడు (3) ఖరుఁడు (4) క్రోధనుఁడు (5) ప్రరుజుఁడు,
అను రాక్షసవీరులు మాయం గావింపుచు వానరులను బీడించు
చుండ విభీషణుఁడు చూచి, వారిఁ దలపడి వారిమాయతోఁ
గూడఁ బ్రథనాదులసంహరించి రాక్షస సైన్యమును బాఱఁదోలె
ను. రావణుఁ డావృత్తాంతముఁ దెలిసి, మంత్రి యుక్తుఁడై యుద్ధ
మునకు వచ్చెను. రావణుఁ డు' ఔశనస' (శుక్రునిచేఁ జెప్పఁబడిన]
వ్యూహముఁ బన్న, శ్రీరాముఁడు 'బార్హస్పత్య [బృహస్పతి
చేఁ జెప్పఁబడిన) వ్యూహముతో నెదుర్కొన నీరుపక్షములు
కును ఘోరసమర మయ్యెను. అందు 'రామ రావణు' లెదురై
పోరిరి. రాముని బాణహతిని సహింపలేక రావణుఁడు పరువిడి
లంకం జొచ్చెను. అది చూచి రాక్షససేన చెల్లా చెదరు కాఁగా*
' ప్రహస్తుఁడు ' రాక్షససేనఁ బురికొల్పి వానరులను
విభీషణుఁడు ప్రహస్తు నెదుర్కొని శక్తిచే వానిని జంపెను.
పిమ్మట 'ధూమ్రాక్షుఁడు' రాక్షస సేనఁ బురికొలిపి
నకు
*
హింసింప
ప్రహస్తుఁడు చచ్చినతరువాతనే తొలిసారి రావణుఁడు యుద్ధము
వచ్చి రామున కోడెనని రామాయణమునఁ గలదు. మఱియుఁ బ్రహ
సుని ' నీలుఁడు వధించె ననియు నందుఁ గలదు.<noinclude><references/></noinclude>
568p56eky1hf3shg35c21byg78ms0q2
పుట:భారతము-పీఠికలు.pdf/216
104
172854
488866
2025-06-11T07:25:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '23 ఘోరసమరము చేయ, హనుమంతుఁడు వానిని సంహరింప, రాక్షససేన లంకకుఁ బరువిడెను. రావణుఁడు తనముఖ్య సేనానాయకులు పొలియుటఁ జేసి విచారించి, గాఢసుషుపి లో నుండిన కుంభకుని లేపించి సీతా:- పహర...'
488866
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>23
ఘోరసమరము చేయ, హనుమంతుఁడు వానిని సంహరింప,
రాక్షససేన లంకకుఁ బరువిడెను.
రావణుఁడు తనముఖ్య సేనానాయకులు పొలియుటఁ జేసి
విచారించి, గాఢసుషుపి లో నుండిన కుంభకుని లేపించి సీతా:-
పహరణాదివృత్తాంతమును, రాముఁడు సేతుబంధన మొనర్చి లం
కపై విడిసి రాక్షసవీరులఁ జంపుటయుఁ జెప్పి యుద్ధమున కాతనిఁ
బురికొల్పెను, *
కుంభకర్ణుఁడును, దనకుఁ దోడుగ రావణుఁ డంపిన 'వజ్ర
వేగ, ప్రమాధు’లను రాక్షసనీరులఁ గూడి, వానర సైన్యముం
గవిసి వానరు లొనర్చు ప్రహరణములచే నిద్రయొక్క మత్తును
విడిచి కనిసి యెదురఁబడిన 'బల, చండబల, వజ్రబాహులు'లోను
గాఁగల వానర వీరులను నమలెను. ఆదారుణకర్మముఁ జూచి
తక్కినవానరులు పరువిడ సుగ్రీవుఁడు కుంభకర్తు నెనుర్కొని
యుద్ధముఁ జేసెను. కుంభకర్ణుఁ డాసుగ్రీవుఁ బట్టుకొన, లక్ష్మణ
స్వామి కుంభకర్ణు నెదుర్కొని బాణముచే కుంభకర్ణుహృదయ
మును భేదింపఁ గుంభకర్ణుఁడు సుగ్రీవుని విడిచి
మహాశిలఁ గైకొని లక్ష్మణుని పైకి వచ్చెను లక్ష్మణుఁడు వాని
హస ములను ఛేదింపఁ గుంభకర్ణుఁడు మాయ చేఁ జతుర్బాహుఁ
a
* రాముఁడు సేతుబంధన మొనగక పూర్వమె రావణుఁడు మం
తాలోచనముఁ జేయుసమయమున కుంభకర్ణుఁ డాసభలోనుండి రావ
ణునకు హితోపదేశము చేసినట్లును, అప్పుడె విభీషణుఁడుకూడ రావణు
వకు హీతో ప దేళము చేసినట్లుకు రామాయణమునఁ గలదు.<noinclude><references/></noinclude>
daysy4selrliogr3v86ar6e8d44ur0k
పుట:భారతము-పీఠికలు.pdf/217
104
172855
488867
2025-06-11T07:25:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '24 డు, బహురూపుఁడు, నై లక్ష్మణునితోఁ దలపడి నాతఁడు బ్ర హ్మాస్త్రముచేఁ గుంభకర్ణుని జంపెను. * కుంభకర్ణునితో యుద్ధభూమికివచ్చిన 'వజ్ర ) వేగుని 'హను మంతుఁడును, 'ప్రమాధిని' నీలుఁడును...'
488867
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>24
డు, బహురూపుఁడు, నై లక్ష్మణునితోఁ దలపడి నాతఁడు బ్ర
హ్మాస్త్రముచేఁ గుంభకర్ణుని జంపెను. *
కుంభకర్ణునితో యుద్ధభూమికివచ్చిన 'వజ్ర ) వేగుని 'హను
మంతుఁడును, 'ప్రమాధిని' నీలుఁడును వధించిరి.
Q
కుంభకర్ణాదుల చావును విని రావణుఁడు శోకింప 'ఇం
ప్ర్రజిత్తు' తండ్రి నోదార్చి తాను ససైన్యులగు రామలక్ష్మణు
లను జయింతు సని రావణు ననుమతిచే యుద్ధభూమికి వచ్చి
లక్ష్మణునితోఁ గొంత సేపు పోరి నడుమను వచ్చిన 'అంగదునిచే
విరథుఁ డై, యదృశ్యు కై, మాయాయుద్ధమున వానరులను
బడలువఱచి రామలక్ష్మణులను నాగపాశబద్ధులను జేసి పడవై
చెను. సుగ్రీవాదు లది మాచి విచారింపుచుండ విభీషణుఁడు
బ్రహ్మాస్త్రమును యోగించి రాఘవుల బంధమోక్షితులఁ
జేయ సుగ్రీవుఁడు ' విశల్యకరణి ' యను నౌషధమున వార
లను విశల్య దేహులను జేసెను. .
* రామాయణమునందుం
యితర గ్రంథములందుఁ గాని కుండను
రాముని చరితముఁ జెప్పెడి యే
లక్ష్మండు వధించినట్లు లేదు.
మహాభారతము రచింపఁబడునాటికి లోకమునందు మంధికర్ణు) లక్ష్మీ
ణుఁడే బధించినట్లు ప్రకార ముండుటనే
ప్రాణించే వగే చందుఁ జేర
G
ev
బడియుండును, 'జు, విజయ ' ల పిస్టుఎనికులు హిరణ్యాక్ష, హింద
ణ్యకశిపుగై, పిన్ము, ఓ రావణ, కుంభకర్ణు' లైనుపురాణ గాధలు పుట్టిప
సిమ్మటనే విష్ణునియుఁడ గాముఁడే కుంభకర్ణుంగూడఁ
దెగటార్చి నని రామాయణాదులలోని కేర్పఁబడి నుండి నేమో ?
* రామాయణమున నింద్రజిత్తునూ మీ చే రామలక్ష్మణులను రెండు<noinclude><references/></noinclude>
ohl6ejcp1bwu58bqx9g3qr9w4n7m6gu
పుట:భారతము-పీఠికలు.pdf/218
104
172856
488868
2025-06-11T07:26:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '25 ఆది బంధమును లెనరాఘవులకు * కుజేరుచే సంపఁబడిన దివ్య జలముఁ గొని యొకకిన్నరుఁడు రాఁగా విభీషణుఁ డాయం శము నెఱింగింప రాఘవు లాజలము చేఁ గన్నులఁ దుడిచికొన నాకాశమున మాయావృతుఁ డగు న...'
488868
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>25
ఆది
బంధమును లెనరాఘవులకు * కుజేరుచే సంపఁబడిన
దివ్య జలముఁ గొని యొకకిన్నరుఁడు రాఁగా విభీషణుఁ డాయం
శము నెఱింగింప రాఘవు లాజలము చేఁ గన్నులఁ దుడిచికొన
నాకాశమున మాయావృతుఁ డగు నింద్రజిత్తు కాన్పించెను.
అపుడు వానితో రాఘవులు యుద్ధమునటఁ దలపడిరి.
చూచి యింద్రజిత్తు విస్మితుఁడై హోమమొనర్చి తిరిగి కామ
వు) జయించిఁ దలఁచి యుద్ధభూమిని విడిచి పోవుచుండ విభీష
ణుఁ డిది తెలసి లక్ష్మణుని బురికొల్పెను. లక్ష్మణుఁ డింద్రజిత్తు
ను వెన్నంటి వానితో ఘోర యుద్ధ మొనర్చి యాతనిని వధిం
చేను.
సాకులు మూర్చితులను జేసినట్లును, తొలిసారి నాగపాళ బద్ధులఁ జేయ నది
తెలిసి గుంత్రుఁడు వచ్చి నాగపాశములఁ బోఁగొట్టినట్లును రెండవ
పర్యాయము, ఇంద్రవెత్తు సర్వసైన్యములను మూర్ఛనొందింప హనుమం
తుఁడు జాంబవసుప దేశ ము చే సంజీవి పర్వతముఁ దెచ్చి యందఱరు బ్రబో
గీతులఁ జేసినట్లును, మూఁడవడన నింద్ర విత్తు ‘కృత్య' యను శక్తి సహా
యము చే మారయుద్ధముఁ జేయ నాగ్నేయాస్త్రముఁ
బయోగించి
రాఘవుఁ డాకృత్యము సహింప నింద్ర జిత్తు కృతకృత్యుఁడు కాక
లంక కేఁగినట్లును గందు.
భాస్కర రామాయణమునఁ దొలిసారి యింద్రజిత్తుచే రామలక్ష్మ,
ణులు నాగపాశబద్ధులు కాఁగా నాందుఁడు వచ్చి రాముని నీవు విష్ణుఁడ
వని తెలిసి మాతనిచే గమత్మంతుని దలంపంజేయ గరుత్మంతుఁడు వచ్చి
రామ లక్ష్మములు నాగపాశములనుండి విముక్తులఁ జేసినట్లున్నది.
* ఈదెవ్యోచక ప్రశంస రామాయణమునఁ గాన్పించదు,<noinclude><references/></noinclude>
ezpxev31pz4w50temv53pobqcnyidaj
పుట:భారతము-పీఠికలు.pdf/219
104
172857
488869
2025-06-11T07:39:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '26 పుత్రశోకమగ్నుఁ డగు రావణుఁ డాక్రోధముతో సీతను జంప ఖడ్గముఁ గైకొని యశోకవని కేఁగ రామపక్ష పాతియగు 'అవింధ్యుడు' * రావణునకు సయుకి కముగా సీతను వధింప రాదని బోధించి వెనుకకు మళ్లించ...'
488869
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>26
పుత్రశోకమగ్నుఁ డగు రావణుఁ డాక్రోధముతో సీతను
జంప ఖడ్గముఁ గైకొని యశోకవని కేఁగ రామపక్ష పాతియగు
'అవింధ్యుడు' * రావణునకు సయుకి కముగా సీతను వధింప
రాదని బోధించి వెనుకకు మళ్లించెను. పిమ్మట రావణుఁడు
ససైన్యుఁడై రాము మీఁదకు వచ్చి మాయాయుద్ధముఁ జేయ
నమ్మాయను రాముఁడు దివ్యాస్త్రములచే నివారించెను. అంత
లో దేవేంద్రునిచే పంపఁబడిన రధముఁ గొని 'మాతలి' రాము
కడకు వచ్చి దాని సధిరోహించిన జయము లభించునని యింద్ర
సందేశముఁ జెప్పెను. రాముఁ డారథము నారోహించి రావ
ణుతో ఘోరరణ మొనర్చి బ్రహ్మాస్త్రముచే నాతని వధించి
లోకముల కానంద మొనగూర్చెను.
* 'సుపార్శ్వుఁడు' అనుమంత్రి రావణుఁడు సీతను జంపకుండఁగఁ
జేసెనని వాల్మీకమునఁ గలదు.
రాముఁడు మాతలిప్రయుక్త గథము నెక్కుటకు నది రావణకృత
మాయారథ మని సందేహింపుచుండ, విభీషణుఁ డా సందియముఁ బాపె
ననియుఁ బిమ్మట రాముఁ డాగథము నెక్కెననియు సంస్కృతమునఁ గలదు.
* రామాయణమున వర్తింపఁబడిన రావణ ప్రయుక్త మయశక్తి చే
లక్ష్మణుఁడు మూర్ఛిల్లుటయు, హనుమంతుఁడు సంజీవి పర్వతముఁ
దెచ్చుటయు, రాముఁడు రావణుని శిరస్సులను నూఱు నొక్కసారి ఖండింప
నవి తిరిగి యుద్భవించుచుండుటయు, మాతలిబోధ చేతన రాముఁడు బ్రహ్మా
స్త్రముఁ బ్రయోగించి రావణుఁ జంపుటము మొదలగున విందుఁ గానరావు.
భాస్కర రంగనాధ రామాయణములలో నింకను చెక్కులు 'కాలనేమి?<noinclude><references/></noinclude>
i7kmxmxhyvtqqmli628ft4zbyczuxpr
పుట:భారతము-పీఠికలు.pdf/220
104
172858
488870
2025-06-11T07:39:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '27 పిమ్మట రాముఁడు విభీషణుని లంకుఁ బట్టాభిషిక్తుం జేసెను. 'అవింన్యుఁడు' విభీషణుఁ బురస్కరించుకొని సీతను రాముకడకుఁ గొనివచ్చి యామెను సమర్పించి, దీనురాలగు సీతను రాముఁ చౌదరింప...'
488870
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>27
పిమ్మట రాముఁడు విభీషణుని లంకుఁ బట్టాభిషిక్తుం
జేసెను. 'అవింన్యుఁడు' విభీషణుఁ బురస్కరించుకొని సీతను
రాముకడకుఁ గొనివచ్చి యామెను సమర్పించి, దీనురాలగు
సీతను రాముఁ చౌదరింపక రావణ గృహీతవు గాన నిన్నుఁ బరి
గ్రహింప ననెను. ఆమె మిగుల శోకించి రాముతో, “ప్రభువా!
నీకుఁ గీడు రాకుండుటకును, నాసత్యము లోకమునకు వెల్లడి
యగుటకును నే పగ్నిఁ జొచ్చెదను, నీ విందుల కనుమతింపుము ”
అనుసంతలో 'పృధివ్యాదిభూతములు' సీత నిర్దోషురాలు, మే
మామె పవిత్రతి నెఱుఁగుచు' మనుచుఁడ సురలతోఁ గూడి
'బ్రహ్మ' వచ్చి సీత నిర్దోషత్వమును వెల్లడించి * రాము
సయోధ్య కరుగఁ బ్రోత్సహించెను. పిమ్మట రాముఁడు
'పుష్పక' విమానారూఢుఁణ్ణి యయోధ్య కరిగి పట్టాభిషి
క్తుఁడై ప్రజాభీష్టప్రదుఁడై చిరకాలము
చిరకాలము రాజ్యము నేలెను.--
పాతాళహోమము, రాపణుని పొట్టనమృతకల కముండుట, దానిని విభీషణు
ఁ డెరిగించి రాము చే నది యింకునట్లు చేయించిన గాని రావణుఁడు మృతి
'నొందకుండుట మొదలగునవి పెక్కు వాల్మీకి రామాయణమునకు భిన్న మైన
శాసట బీసట' గాధలు కలవు
సీత యగ్నిలోఁ బ్రవేశించినట్లును అగ్ని రాము కడకు సీతఁ గొవి
యీమే నిర్దోషయని యొప్పగించినట్లును గల రామాయణగాథ
యిందు స్పృశింపఁ బడ లేదు.
తెచ్చి<noinclude><references/></noinclude>
cb2s3glmabh5kjo18frjq0qyph8lvzq
పుట:భారతము-పీఠికలు.pdf/221
104
172859
488871
2025-06-11T07:41:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '28 రామోపాఖ్యాన విమర్శనము జం పై భారతాంతర్గతముగ 'రామోపాఖ్యానము' వలన మహాభారతము రచింపఁబడు నాఁటికిని వాల్మీకి రామాయణము స్థూలరూపము నొందు నాఁటికిని రాముని గాధ లెల్లు మార్పుకొం...'
488871
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>28
రామోపాఖ్యాన విమర్శనము జం
పై భారతాంతర్గతముగ 'రామోపాఖ్యానము' వలన
మహాభారతము రచింపఁబడు నాఁటికిని వాల్మీకి రామాయణము
స్థూలరూపము నొందు నాఁటికిని రాముని గాధ లెల్లు మార్పుకొం
దెనో తెలియఁగలవు. మఱియు, క్రైస్తవ శకము పదుమూఁ
డు పదునాల్గు శతాబ్దములలోఁ బై రెండు గ్రంధములనును
భిన్నఋగా నాంధ్ర దేశమున రామాయణ కధలు వాల్మీకి
రామాయణాదులకు విరుద్ధమై యేన్లు వ్యాస మైనవియుఁగూ
డఁ దెలియఁబఱచితిని, ఆ భాస్కర రామాయణాదులలోను
సన్యోన్య విరుద్ధ గాధలు చేరియున్నవి. క్రింది గాఢ యందుల
కొక నిదర్శనము కాఁగలదు.
*** ధాన్యమా లి ని ర
ఈమె రావణుని పుత్రులలో మహాబలవంతుఁడును, నీతి
మంతుఁడు నగు 'అతికాయుని' తల్లి, అప్పకోవసిత; హనుమం
తుఁడు సీతను వెదకుచు సశోకవనముఁ జేరినపుడు, రావణుఁడు
సీతను దలఁచి యామయం దనురక్తుఁడై నా రీజన పరివృతుఁడై
నాతీజనపరివృతుఁడై
సీతకడకు వచ్చి తన్ను వరింపుమనెను. సీత కఠినోపులచే రావ
ణుని దూషింప రావణుఁడు కినిసి సీతను దండింపఁబోఁగా,
'రావణునితో నటకు వచ్చిన ధాన్యమాలిని రావణున కడ్డమువ
చ్చి సీతపై ఁబోకుండ నివారించెను. ఈ గాధ రామాయ ణము
యొక్క సుందరకాండమునఁ గలదు.<noinclude><references/></noinclude>
62ayd49magjd03d4lxdgb7u4e9cjag6
పుట:భారతము-పీఠికలు.pdf/222
104
172860
488872
2025-06-11T07:41:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ట 29 హనుమంతుఁడు రెండవసారి సంజీవి పర్వతముఁ దెచ్చు ట కేఁగునపుడు రావణ చోదితుఁడై 'కాలనేమి' హనుమంతుఁ డు పోవు మార్గమునం దొక మాయాశ్రమమును నిర్మించి తాను కృత్తిమ మునియై హనుమంతుని...'
488872
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ట
29
హనుమంతుఁడు రెండవసారి సంజీవి పర్వతముఁ దెచ్చు
ట కేఁగునపుడు రావణ చోదితుఁడై 'కాలనేమి' హనుమంతుఁ
డు పోవు మార్గమునం దొక మాయాశ్రమమును నిర్మించి తాను
కృత్తిమ మునియై హనుమంతుని భయపెట్టి యాతని నచట
నుండిన కొలనికి నీరు తాగుట కంపెను. హనుమంతుఁడు నీరి
కె సరోవరమున దిగ సందొక మొసలి హనుమంతుని గబళ్ళి
చెను. హనుమ దాని గర్భముఁ జొచ్చి దానిని జంపునంతలో
నది యొక స్త్రీ యై తాను ధార్యమాలిని యకు నప్సరస స్త్రీ
a
సనియు రావణుఁడు తన్ను బలాత్కరించి తనయందు 'అతికా
యుఁడ'ను పుత్రుఁ గనె ననియు, అంతకుముందుఁ దన్నుఁ గా
మించిన 'శాండిల్యుఁడు' అను ఋషి తన్ను మొసలినిగా శపిం
చి హనుమంతునిచే నీకు శాపముక్తి గలుగఁగలదని శాపమోక్ష
రా
మును జెప్పెననియు భాస్కరరామాయణమునన్ యుద్ధకాండ
మున వ్రాయఁబడె. హనుమంతుడు మొసలికినైన గాధ
జరుగునాఁటికి, అతికాయుఁడు పెరిగి పెద్దయె లక్ష్మణునితో
ఘోర సమర మొనర్చి చచ్చెను. అంతకుముందు కొలది దిన
ములనాఁడె సీతను రావణుఁడు దండింపఁబోఁగా పై ధాన్యమా
లినియే రావణు నడుకొనినది. ఇది యసు దర్భపు గాథ కాదా?
ఇట్టిగాథలు పెక్కులు మహాభారత సంబంధమైనవియు
నాంధ్ర దేశమున వ్యాప్తములు కాఁగా
మహాకవులు గొధలను సవరించి నిజనుగు
'నన్నయ, తిక్కన'
సంశములతోఁ దమ<noinclude><references/></noinclude>
i2sjdyxsh41yftaig0lgb38a2hy8aox
పుట:భారతము-పీఠికలు.pdf/223
104
172861
488873
2025-06-11T07:42:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '30 గ్రంథములను రచించిరనియే యెఱ్ఱాప్రగడ మహాకవి నన్నయ తిక్కనలఁగూర్చి యిట్లు వ్రాసియున్నాఁడు. ->> ఉ. భాసుర భారతార్థముల భంగుల నిక్క మెఱుంగ నేరమిస్ గాసటబీసటే చదివి - గాధలఁ ద్రవ్వు...'
488873
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>30
గ్రంథములను రచించిరనియే యెఱ్ఱాప్రగడ మహాకవి నన్నయ
తిక్కనలఁగూర్చి యిట్లు వ్రాసియున్నాఁడు.
->>
ఉ. భాసుర భారతార్థముల భంగుల నిక్క మెఱుంగ నేరమిస్
గాసటబీసటే చదివి - గాధలఁ ద్రవ్వు తెరుుగువారికిన్
వ్యాసముని ప్రణీతపర మార్థము తెల్లఁగఁ జేసినట్టి య
జ్ఞాసన కల్పులం దలఁతు. నార్యుల నన్నయ తికనార్యులన్.
నరసింహ పురాణము ఆ 1
ఱ్ఱాప్రగ్గడ మహాకవిని గూర్చియు, నాతని కవిత్వ విశే
షములఁ గూర్చియు, రామోపాఖ్యానములో నెఱ్ఱనామాత్యు
నిచేఁ గూర్పఁబడిన కావ్య ఫక్కికఁ గూర్చియు నిఁక విచా
రింతము.
*** రామోపాఖ్యా నాంధ్రీకరణము -
భారతాంతర్గతమను రామోపాఖ్యానము 'ప్రబంధపర మే
శ్వర, శంభుదాస' బిరుదములు గల 'ఎఱ్ఱాప్రగడ' మహాకవిచే
నాంధ్రీకరింపఁబడిన భార తారణ్య పర్వశేషములోని దని యింత
కుఁ బూర్వమే వ్రాసితిని. ఎఱ్ఱాప్రగడ మహాకవి క్రైస్తవశక
ము పదుమూఁడు వందల యిరువదవ సంవత్సరము (1320)
మొదలు పదమూఁడు వందల నలువది తొమ్మిదవ సంవత్సరము
(1849) వఱకు గుంటూరు మండలములోని 'అద్దంకి రాజధాని
గా నాంధ్రదేశములోఁ గొంతభాగముఁ బరిపాలించిన 'పోలయ<noinclude><references/></noinclude>
9xnf2ppimwjnsyg3kq2cvw4vutxbouo
పుట:భారతము-పీఠికలు.pdf/224
104
172862
488874
2025-06-11T07:42:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '31 'వేమా రెడ్డి' యాస్థానకవియై యాతనికి హరివంశమును తని తమ్ముఁడగు మల్లారెడ్డికి రామాయణమును గృత్తినిచ్చుట చే నీతఁడును బదునాలుగవ శతాబ్ద మధ్యమున నుండినవాఁడని స్పష్టమగుచున్నద...'
488874
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>31
'వేమా రెడ్డి' యాస్థానకవియై యాతనికి హరివంశమును
తని తమ్ముఁడగు మల్లారెడ్డికి రామాయణమును గృత్తినిచ్చుట చే
నీతఁడును బదునాలుగవ శతాబ్ద మధ్యమున నుండినవాఁడని
స్పష్టమగుచున్నది. L
ఈతని నివాసస్థలము నెల్లూరుజిల్లా కందుకూరు తాలూ
కాలోని గుడ్లూరు. శ్రీవత్సస గోతము. గృహ సొమము
'చెదలు వాడేవారు' తండ్రి సూరన్న, తల్లి పోతమ్మ, 'ప్రగ్గడ’
యనుశబ్దము పేరునకుఁ బిమ్మటఁ జేర్పఁబడుటచే నాంధ్ర బా
హ్మణులలో నియోగి శాఖలోనివాఁడు. శంకరయతి శిష్యుఁ
డు, సంస్కృతాంధ్రభాషలలోఁ బండితుఁడై యా రెండు భాష
లలోను ననర్గళధారగాఁ గవిత్వముఁ జెప్పిన మహాకవి,
ఈతఁడు (1) భారతారణ్యపర్వ శేషమును (2) రామాయణ
మును (3) హరివంశమును (4) లక్ష్మీ నృసింహపురాణమును,
రచించెను, మొదటి మూఁడు గ్రంథములు నాంధ్రీకరణములు.
కడపటిది 'స్థలమాహాత్మ్యము (అహోబలక్షేత్రముఁ గూర్చి య
చట వ్యాపించిన గాధల ననుసరించి వ్రాయఁబడిన ప్రబంధము. )
సీ.
a
పై యంశముల నీక్రింది పద్యములు స్పష్టపఱచుచున్నవి..
ప్రజ్ఞా పవిత్రుఁ డా. పస్తంబ సూత్రుండు
శ్రీవత్స గోత్రుఁ డూ ర్జిత చరిత్రు (
డగు బొల్లనకుఁ బ్రోలమాంబకు ఁ బుత్రుండు
నెలనాటి చోడుని
వలన మిగుల<noinclude><references/></noinclude>
gcmamqkj9qne1wozsfj4s05yli918t3
పుట:భారతము-పీఠికలు.pdf/225
104
172863
488875
2025-06-11T07:42:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '32 మన్ననఁ గన్న భీమనమంత్రి పౌత్రుండు పేంకమాంబా మసః4పి) యుఁడు పోత మాంబికావిభు సూర నార్యు మజ్జనని బొల్లధీనిధికిని + బ్రోలన ను గీ. జన్ననకు సనుజన్ముల గన్న తండ్రి వేగినాట గరాపర్తి...'
488875
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>32
మన్ననఁ గన్న భీమనమంత్రి పౌత్రుండు
పేంకమాంబా మసః4పి) యుఁడు పోత
మాంబికావిభు సూర నార్యు మజ్జనని
బొల్లధీనిధికిని + బ్రోలన ను
గీ. జన్ననకు సనుజన్ముల గన్న తండ్రి
వేగినాట గరాపర్తి • సృతిముతుఁ
డనఘుఁ డెఱపోలిసూరి కంసారి చరణ
కమల మధుకరపతి సార విమలయశ్యుడు.
నరసింహ పురాణము.
పై పద్యము ననుసరించి 'ఎఱ్ఱాప్రగ్గడ' వంశ వృక్ష
మిల్లుండెను.
భీమన
-
బొలన
m
ఎఱపోతన
బొల్లన
ప్రోలన
జనన
సూరన
+ ఎఱ్ఱాప్రగడ,<noinclude><references/></noinclude>
80pmxmqa9p0morf574lybpf5bqj38b2
పుట:భారతము-పీఠికలు.pdf/226
104
172864
488876
2025-06-11T07:43:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '33 ఎఱ్ఱాప్రగడకు 'ప్రబంధ పరమేశ్వర, శంభుదాసు' బీరు దములు వచ్చిన కారణము లిట్లు చెప్పఁబడెను. ఉ. ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబులఁ గావ్యకర వై యెన్నికమైఁ బ్రబంధపరమేశుఁ డనంగి సరణ...'
488876
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>33
ఎఱ్ఱాప్రగడకు 'ప్రబంధ పరమేశ్వర, శంభుదాసు' బీరు
దములు వచ్చిన కారణము లిట్లు చెప్పఁబడెను.
ఉ. ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబులఁ గావ్యకర వై
యెన్నికమైఁ బ్రబంధపరమేశుఁ డనంగి సరణ్య పర్వశే
పోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పఁగ నిర్వహించితా
నన్నయభట్ట తిక్కకని నాథుల కెక్కి సభ క్తి పెంపునన్.
శ. గిరిశ పద భ కి రసత
త్పర భావముకలిమి శంభు దాసుఁ డనంగాఁ
బరఁగిన గోవిందగుణా
దర సంభృత సౌమనస్య ధన్యుఁడ వెందున్,
నరసింహ పురాణము.
'ఎఱ్ఱన' పేరుగలవారు మఱి యిరువుకు కౌన్పించుచున్నారు.
אי?
నతము షష్ఠ స్కంధము నాంధ్రీకరించిన 'ఏర్చూరి సింగన్నకు నాలుగు తర
ములు పూర్వమున నొక 'ఎఱ్ఱన' యనునాతఁ డుండినట్లు భాగవతషష్ఠ
స్కంధము చెప్పుచున్నది.
మఱియు ‘కొక్కోకము' అను 'రతిశాస్త్రగ్రంధమును' రచించిన
మఱియొక యెఱ్ఱన కలఁడు. వా రిద్దఱును శ్రీవత్ససగో
రిద్దఱును శ్రీవత్ససగోత్రికులును, ఆపస్తంబ
సూత్రికులును, శివభక్తులు వయియుండిరి. కాని, సింగనార్యుని పూర్వికుఁడగు
నెఱ్ఱన, కవిగా వర్ణింపఁ జడక పోవుట చేతను, మన యెఱ్ఱన తరువాత గమా
గమి నూ పేండ్లనాఁటీవాఁడు గాఁ గాన్పించుట చేతను నాతఁ డితఁడు క్యాడు.
కొక్కోక కర్త తలిదండ్రుల పేరులు, కాలము, వేఱగుట చేతను, మనయెళ్లిన
నానికి వేడై యున్నాఁడు.
5<noinclude><references/></noinclude>
cmj8bqoqc4j8sxpl6lz5lw8d4l0oai2
పుట:భారతము-పీఠికలు.pdf/227
104
172865
488877
2025-06-11T07:43:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '34 పెయశ్రముల నెతాపగడ తాతయగు 'పోతన' యె అన మహాక వీయొక్క స్వప్నమునఁ గాన్పించి చెప్పిన ట్లామహా కవియే తన 'నరసింహ పురాణమున వ్రాసికొని యున్నాఁడు. ఎఱ్ఱనకవి 'రామాయణమును' రచించిన యంశమ...'
488877
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>34
పెయశ్రముల నెతాపగడ తాతయగు 'పోతన' యె
అన మహాక వీయొక్క స్వప్నమునఁ గాన్పించి చెప్పిన ట్లామహా
కవియే తన 'నరసింహ పురాణమున వ్రాసికొని యున్నాఁడు.
ఎఱ్ఱనకవి 'రామాయణమును' రచించిన యంశమును,
హరివంశమును గృతి నిమ్మని చెప్పుచు, 'ప్రోలయ వేమా రెడ్డి'
యిట్లు చెప్పినాఁడు.
శా, నాతమ్ము
డు ఘనుండు మల్లరధినీ నాథుండు నిన్నా తత
శ్రీ తోడన్ సముపేతుఁ జేసి యెలమిం జేపట్టి మాకిచ్చుటం
జేతో మోద మెలర్ప రామకధ మున్ . జెప్పించి యత్యుత్త మ
ఖ్యాతింబొందితీ సంక నుం దనియ నేఁ గావ్యామృతాస్వా
దనన్.
పై కారణములచే నెట్టె పగడ మహాకవి (1) భారతా
రణ్యపర్వ శేషమును (2) రామాయణమును (3) హరివంశము
ను (4) నరసింహ పురాణమును రచించి యున్నాఁడని స్పష్ట
మగుచున్నది.
; కవి యింటి పేరు ' చెదలవాడవారు' అని ఎఱ్ఱాప్రగ్గడ
వంశస్థుఁడై 'విప్రనారాయణ' చరిత్రి వ్రాసిన 'మల్లన' తన గ్రంథ
మున నిట్లు చెప్పి యున్నాఁడు.
సీ. ప్రతిభతో నారణ్య పర్వశేషముఁ జెప్పిఁ
గవులకుఁ జెవుల పండువులు గాఁగ
పల్మీకభవు వచో . వై శి
ఖరీ రామాయ
వైఖరి<noinclude><references/></noinclude>
1j4bova278q8p8v8xy8hoxo9i4hntln
పుట:భారతము-పీఠికలు.pdf/228
104
172866
488878
2025-06-11T07:43:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ణంబు 35 నాంధ్ర ప్రబంధంబుఁ జేసె నారసింహుని పురాణ మొనర్చి హరి మెచ్చి నన్ను నెన్నఁడు చూచి నాఁడ వినఁగఁ * బ్రౌఢిమై హరివంశ భాగముల్ రెండును 'జ్ఞులెన్న రచియించే సభలందుఁ బ్రో బ్రాజ్...'
488878
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ణంబు
35
నాంధ్ర ప్రబంధంబుఁ జేసె
నారసింహుని పురాణ మొనర్చి హరి మెచ్చి
నన్ను నెన్నఁడు చూచి నాఁడ వినఁగఁ
*
బ్రౌఢిమై హరివంశ భాగముల్ రెండును
'జ్ఞులెన్న
రచియించే సభలందుఁ బ్రో బ్రాజ్ఞు
ఆ. వె. దురితహరుఁ బ్రబంధ పరమేశ్వరునిఁ జేవ
ల్వాడ నిలయు నాదు వంశకవ
ధన్యమూర్తి శంభుదాసు నెఱ్ఱాప గ్గ
డన నుంచి బహ
బ్రహ్మ+కును
కును దరంబె ?
విప్రనారాయణ చరిత్ర. 1 ఆశ్వా.
మఱియు భారతారణ్య పర్వశేషమున నాలవ యాశ్వా
సమున నూట నల్వది రెండు (142) పద్యము లై నతరువాతను
'ఇక్కడనుండి చెదలు వాడ యెట్ట శ్రగ్గడ కవిత్వము' అని పెక్కు
ప్రాచీన తాళపత్ర గ్రంధములలోఁ గూడఁ గలను. అదియును
గవి యింటిపేరు చెదలవాడ వారనుటకు మఱియొక నిదర్శనము.
ఎఱ్ఱాప్రగ్గడ మహాకవి తొలుత నన్నయభట్ట మహాశవి
'ఆది, సభా పర్వములను రచించి, యరణ్య పర్వమున నాలుగవ
యాశ్వానమున నూట నల్వది రెండు (142) పద్యముల నాం
ధ్రీకరించి యేకారణముననో, నిలిపివేయఁగాఁ బిమ్మటఁ ‘దిశ స'
మహాకవి యరణ్య పర్వ శేషమును వదిలి, 'విరాటపర్వము నుల
డియే, తక్కిన మహాభారత భాగము నాంధీకరింప, నడుమ<noinclude><references/></noinclude>
jnsb2p3cdr20lohu8oxuoe9izlld3wq
పుట:భారతము-పీఠికలు.pdf/229
104
172867
488879
2025-06-11T07:44:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '$6 నాంధ్రీకరింపఁబడక శేషించిన యరణ్య పర్వ భాగము సాంధీక రించి 'ప్రబంధ పరమేశ్వర' బిరుదము నొందిన ట్లామహాకవి రచించిన 'నరసింహపురాణము' లోని - ) ఉ. ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబులఁ గ...'
488879
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>$6
నాంధ్రీకరింపఁబడక శేషించిన యరణ్య పర్వ భాగము సాంధీక
రించి 'ప్రబంధ పరమేశ్వర' బిరుదము నొందిన ట్లామహాకవి
రచించిన 'నరసింహపురాణము' లోని - )
ఉ. ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబులఁ గావ్యశర్త వై
యెన్నితమైఁ బ్రబంధ పరమేశుఁ డనంగ నరణ్య పర్వశే
పోన్నయ ముధ్రభాష సుజనోత్సవ మొప్పఁగ నిర్వహిం
చితౌ| నన్నయభట్ట తిక్కకవి నాథుల కెక్కి భక్తి పెంపు
నన్ ,
అను పద్యము చేతినే స్పష్టమైనది. కాని, యిప్పటి పరి
శోధకులలోఁ గొందఱు నన్నయభట్టు, 'అరణ్యపర్వాంతము'
భారతము నాంధీకరించె ననియు, అందు వనపర్వములో
నాలవ యాశ్వాసమున నూటనలువది మూఁడవ (143) పద్య
మునుండి క్రిమిదష్టాది కారణములచేఁ గొన్ని పట్టులు లోపింపఁ
గా నెఱన మహాకవి లుప్త భాగములను బూరించె ననియుఁ జెప్పు
దురు.
ఇందులకు 'తిక్కన మహాకవి' విరాట పర్వారంభమునఁ
జెప్పిన యీంది పద్యమె వారికి ముఖ్య సాక్ష్యము,
ఉ. ఆదరణీయ సారవివి, ధార్థగతి స్ఫురణంబు గల్గి య
ష్టాదశపర్వనిర్వహణ సంభృతమై పెరుపొందియుండ నం
దాది దొడంగి మూఁడుకృతు లాంధ్రకవిత్వ విశారదుండుని<noinclude><references/></noinclude>
r6ifkxdb5ljkgqkbbw5yzxn1jazrp0k
పుట:భారతము-పీఠికలు.pdf/230
104
172868
488880
2025-06-11T07:44:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '37 ద్యాదయితుం డొనర్చె మహి . తాత్ముఁడు నన్నయ భటు దక్షతన్, అనుపద్య మున, నన్నయభట్ట మహాకవి, మూఁడుకృతులు అనఁగా మూఁడు పర్వములఁ జేసెనని యర్థమగుచున్న దం దురు. మఱియుఁ దిక్కనసోమయాజికి...'
488880
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>37
ద్యాదయితుం డొనర్చె మహి . తాత్ముఁడు నన్నయ
భటు దక్షతన్,
అనుపద్య మున, నన్నయభట్ట మహాకవి, మూఁడుకృతులు
అనఁగా మూఁడు పర్వములఁ జేసెనని యర్థమగుచున్న దం దురు.
మఱియుఁ దిక్కనసోమయాజికి శిష్యుఁడును, మార్కండేయపు
రాణము నాంధీకరించిన మహాకవియు నగు 'మారనకవి' తన
గ్రంథమునఁ గింది 9ఁ జెప్పుటకూడ వారికి మఱియొక సాక్ష్య
మగుచున్నది. చూడుఁడు.
ఉ. సారకధా సుధారసమ జస్త్రము నాగళపూరితంబుగా
నారఁగఁ గ్రోలుచు న్జనులు హర్షరసాంబుధిఁ దేలునట్లుగా
భారత సంహిత మ్ముకు దిపర్వము లెవ్వఁడొనర్చెనట్టి వి
రమణీయు నాంధ్రకవితాగురు నన్నయభట్టుఁ గొల్చె
ద్యా
దన్.
మార్కండేయ పురాణము,
పై పద్యమునకు, మారనకవి తన గురువగు తిక్కన మ
హాకవి వలెనే నన్నయభట్టు మూఁడు పర్వముల నాంధీ కరించె
సని చెప్పియున్నాఁడు.
ఇంతమాత్రమేకాదు, ఆంధ్ర లక్షణవేత్తలలో మిగులఁ
బసిద్ధిఁగన్న 'అప్పకవి'యు నిట్లు చెప్పియున్నాఁడు.
ఉ, ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పిన భారతంబులో
నేదివచింపఁగాఁ బడియె నెందును దానినె కాని సూత్రనం<noinclude><references/></noinclude>
ncwjbketu6u3sfhdmywbl73hs8ovt41
పుట:భారతము-పీఠికలు.pdf/231
104
172869
488881
2025-06-11T07:45:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '38 పాదన లేమి చేఁ దెలుఁగుఁ బల్కు మతొక్కటి కూర్చి చే ప్పఁగా! రా దాని దాక్షవాటికవి రాక్షసుఁడే నియమ్మబుఁ క. ఆమూఁడు పర్వములలో సామాన్యుఁడు నుడువు తెనుఁగు • లరసికొని కృతుల్ తాము రచ...'
488881
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>38
పాదన లేమి చేఁ దెలుఁగుఁ
బల్కు మతొక్కటి కూర్చి చే
ప్పఁగా! రా దాని దాక్షవాటికవి రాక్షసుఁడే నియమ్మబుఁ
క. ఆమూఁడు పర్వములలో
సామాన్యుఁడు నుడువు తెనుఁగు • లరసికొని కృతుల్
తాము రచించిరి తిక్క సు
ధీమణి మొదలైన శొంటి తెలుఁగు కవీంద్రుల్.
అని చెప్పుటకూడఁ బ్రబసాక్ష్యమై యున్నది. మఱి
యు 'ఎఱ్ఱన' తాను రచించిన యరణ్యపర్వ శేషమునందలి
యాశ్వాసముల యాద్యంతములలోను, నన్నయ రచించినట్లే
రాజరాజన రేందు నకుఁ గృతిగా రచించుటచేతను, అరణ్యపర్వాం
తమందు..
సీ,
భవ్య చరిత్రుఁడా . వస్తంబ సూత్రుండు
శ్రీవత్స గోత్రుండు • శివపదాబ్జ
సంతతధ్యాన సంసక్త చిత్తుఁడు సూర
నార్యులకును బోత మాంబిక కును
నందనం డిలఁ బొక్క నాటిలో నీల కం
శేశ్వరస్థానమై
మె యెసక మెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు
ధన్యుఁడు ధర్మైక, తత్పరాత్ముఁ<noinclude><references/></noinclude>
t5tvikefbb74rctouyhjijq0cidpu11
పుట:భారతము-పీఠికలు.pdf/232
104
172870
488882
2025-06-11T07:46:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'す 39 గీ. డెఱచార్యుఁడు సకలలో, కె కెవిదితుఁ డయిన నన్నయభట్ట మహాశివీ ద్రు సరన సారస్వతాంశ ప్రశస్తి దన్ను జెందుటయు సాధుజన హర సిద్ధిఁగోలి. 1 4 క. ధీరవిచారుఁడు అత్కవి తారీతియుఁ గొంతదో...'
488882
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>す
39
గీ. డెఱచార్యుఁడు సకలలో, కె కెవిదితుఁ
డయిన నన్నయభట్ట మహాశివీ ద్రు
సరన సారస్వతాంశ ప్రశస్తి దన్ను
జెందుటయు సాధుజన హర సిద్ధిఁగోలి.
1 4
క. ధీరవిచారుఁడు అత్కవి
తారీతియుఁ గొంతదోఁపఁ దద్రచనయ కా
నారణ్య పర్వ శ్లేషము
పూరించెఁ గవీంద్ర) కర్ణఫుట పేయముగాన్,
పై పద్యములలో
“తత్కవితారీతియుఁ గొంతదోఁపఁ నద్రచనయ కా
నారణ్య పర్వశేషము పూరించెన్
అను వాక్యముచే 'ఎఱ్ఱనార్యునకు నన్నయ రచించి
క్రిమినష్టమైపోయిన భాగములోఁ గొలతదోఁప (అనగాఁ గొం
తభాగము కాన్పించఁగా) ఆ నన్నయ పేరితోనే పూగించెను (ప్రూ
రి చేసెను) అని యర మగుచున్నది గాని నెత్తిన స్వంతకవిత్వ
ముఁ జెప్పక నడిమి భాగములనే పూర్తిఁజేసె ఎందురు.
విపరీతవాదముఁ జేయువారు 'ఆరణ్యపర్వ శేషము'
అనువాక్యములోని శేషశబ్దమున శిరమును విచారించి యుండ
రు. శేషమును బూరి చేసెనన లువ భాగములను బూర్తి చేసె
నని యెట్లర్థమగును? మఱియు సరణ్య పర్వశేషముఁ జెప్పుటచే
తనె యాతనికి 'ప్రబంధ పరమేశ్వర' బిరుదము లభించినట్లాతఁ<noinclude><references/></noinclude>
qq6h75hwx23nn3xtoa3tkdyodtn9ws9
పుట:భారతము-పీఠికలు.pdf/233
104
172871
488883
2025-06-11T07:46:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '40 డె నరసింహపురాణమునఁ జెప్పికొనియున్నాఁడు. గ్రంథములోఁ గొన్ని కొన్ని పద్యములయొక్కయు, వచనముల యొక్కయు భాగములను మాత్రము పూర్తి చేసినంతమాత్రముననే యట్టి ప్రసిద్ధమగు బిరుదు ల...'
488883
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>40
డె నరసింహపురాణమునఁ జెప్పికొనియున్నాఁడు. గ్రంథములోఁ
గొన్ని కొన్ని పద్యములయొక్కయు, వచనముల యొక్కయు
భాగములను మాత్రము పూర్తి చేసినంతమాత్రముననే యట్టి
ప్రసిద్ధమగు బిరుదు లభించునా? నన్నయయొక్క 'సరససార
స్వత ప్రశస్తి' తన్నుఁ జెందుట, తత్క వితారీతి తనకుఁ దోఁచు
ట,యనుదాని వలన నన్న యయొక్క వాఙ్మయాంశములు, ఆత
ని కవిత్వపద్ధతీయుఁ దనకు నలవడె నని యర్థముకాని
ముకాని చెడిపోయిన
కొన్ని పద్యములుగల తాటాకులని యెచటను నర్థము కాదు.
మఱియు నెఱ్ఱన యరణ్య పర్వభాగములోని కవిత్వశైలి
కిని 'నన్నయ, తిక్కనల' కవిత్వశై లికిని భేదము స్పష్టమగుచుం
డును. కొన్ని యెడల నన్నయ యొక్కయు, మణికొన్ని యెడల
తిక్కనయొక్కయు, శైలి ననుకరించియు, విపులీకరించియు, నె
ఱ్ఱన రచించియున్నాఁడు, ఆయంశము ముందు వ్రాయఁబడును.
మఱియు భార తారణ్య పర్వశేషములోని యెఱ్ఱన శైలి యాత
ని 'హరివంశ, నరసింహపురాణములలోఁ' గూడఁ బతిఫలించు
చుండును. వాని నట్టిదృష్టితోఁ జదివినవారికి విశదము కాఁగలవు.
మఱికొందఱు 'ఎఱ్ఱన' తాను రచించిన యరణ్య పర్వభా
గమును, నన్నయపేరితోనె, రాజనరేంద్రున కంకితము గానే
రచించుట యెట్టిదందురు. ఎఱ్ఱనకుఁ దత్కాలమున - ఆ కాలము
ననెకాదు_ నేఁడును నన్నయభట్టు ననపర్వ శేషము నాంధ్రీక
రించుచుండ బెడిసికొట్టి
ట్టి మతిపోయి మృతినొందె నను ప్రవాద<noinclude><references/></noinclude>
6dxx3ai805txjdssa6ecvsn8tanz3z1
పుట:భారతము-పీఠికలు.pdf/234
104
172872
488884
2025-06-11T07:46:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '41 ము లోకమున నుండుట చేఁ దా నాంధీకరించినను, తన పేరితో నుండకుండిన నాకీడు తన సంభవింపక పోవచ్చు ననియె యట్లు సాహసము చేసియున్నాఁడని తలంపవలసి యున్నది. ఇందు 'తిక్కన మహాకవి' కంటే నీతఁ...'
488884
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>41
ము లోకమున నుండుట చేఁ దా నాంధీకరించినను, తన పేరితో
నుండకుండిన నాకీడు తన సంభవింపక పోవచ్చు ననియె యట్లు
సాహసము చేసియున్నాఁడని తలంపవలసి యున్నది. ఇందు
'తిక్కన మహాకవి' కంటే నీతఁడె చొరవచేసి, యరణ్య పర్వశే
షము నాంధీకరించి ఖ్యాతినొందె నని చెప్పవలెను. లోక
వాద మెంతటి ఛీరునె న భీరువుఁ జేయుఁగదా ! అంతియెకాని
నన్నయ పేరిణో నెజ్జనయాంధ్రీకరించుటకు వేఱు కారణము లేదు.
ఈనడుము నొకరు తిక్కన కాలమునకు నన్న యకృత
మైన యరణ్య పర్వము సంపూర్ణముగా నుండుట చేతనే యాతం
డు విరాటపర్వము మొదలుకొని యాంధ్రీకరించెనుగాని, లేకం
డిన నిరణ్యపర్వ శేషము బూగించుటలో జడియువాఁడుకాఁడని
వ్రాసియున్నారు.
కాని, తిక్కసమహాకవియు సాంఘిక ప్రవాదముకు సందే
హించువాఁడె యనుటకు నాతఁడు రచించిన 'నిర్వచనోత్తర రా
మాయణము' లోని రామనిర్యాణఘట్టము నాంధ్రీకరింపక విడు
చుటయే మఱియొక నిదర్శనము. శ్రీరామనిర్యాణముఁ జెప్పేన,
నేదేనికీడు మూఁడు పనియే యట్లు చేసియున్నాఁడు. *
ఇంతమాత్రమె కాకు, తిక్కన మహాకవి తత్కాలమున
స్వదేశమునందు విజృంభించియున్న శైవమతమునకు వ్యతి రేక
a
* తిక్కనకవి విడిచిన రామనిర్యాణఘుట్ట గాథను 'జయంతి రామ
భట్టు' అను నొకకవి యిటీవల నాంద్రీకరించియున్నాఁడు,
B<noinclude><references/></noinclude>
of0aocdl8xwwyp1j31he9c55aqk3743
పుట:భారతము-పీఠికలు.pdf/235
104
172873
488885
2025-06-11T07:47:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '42 ముగా నుండిన మహాభారతములోని కొన్ని యంశములను విడి చేయుఁ గొన్నిటిని 'తాఱుమాఱు' చేసియుఁ గొన్నిటిని బెంచి యు నాంధ్రీకరించియున్నాఁడు. * తిక్క నసోమయాజియె కాఁడు, ఆతనికి 'దశకుమారచ...'
488885
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>42
ముగా నుండిన మహాభారతములోని కొన్ని యంశములను విడి
చేయుఁ గొన్నిటిని 'తాఱుమాఱు' చేసియుఁ గొన్నిటిని బెంచి
యు నాంధ్రీకరించియున్నాఁడు. *
తిక్క నసోమయాజియె కాఁడు, ఆతనికి 'దశకుమారచ
రిత్ర'ను గృతినిచ్చిన ‘కేతనమహాకవి' యుఁ దా నాంధ్రీకరిం
చిన 'విజ్ఞానేశ్వరీయము' లోఁ దత్కాలాచారములకు వ్యతిరేక
ముగా నుండినయంశములఁ ద్యజించియున్నాఁడు..
గృహస్థు లగు 'తిక్కన, కేతన' మహాకవులె కారు—వారి
కాలమున నె యుండిన సన్యాసి యగు 'మధ్వాచారి'యు (ఆనంద
తీర్థులు) తానువ్రాసిన 'బ్రహ్మసూత్రభాష్యాంశము నకు వ్యతి రేక
ముగానె తా నుండినపదేశమునఁ గల జైనమతమునకుఁ బుయి
లోడి కర్మములఁ జేయించియున్నాఁడు.
*తిక్కనమహాకవి భారతము సాంధీకరించుటలో సేయంళములఁ
ద్యజించెనో, వేనిని 'నాఱుమాఱు' చేసెనో, వేనిఁ బెంచెనో ముందు
వ్రాయఁబడును.
* శేతన " విజ్ఞా నేశ్వరీయము" నాంధ్రీకరించుటలో, సర్వశ్రుతి
సమ్మతమగు 'గోమధు పక్క' విషయి కాంశ ములఁ జెప్పు 'మహోతం నా,
మహాజం వా,శోత్రియాయ ప్రకల్పయేత్" మొదలగుశ్లోకములకు నాఁడు
నెల్లూరు, ప్రాంతమున విజృభించిన జైనమతమునకు వ్యతిరేకమని సంకోచిం
చియే తెలిఁగింపక విడిచియున్నాఁడు. 31 1 25.
‡ మధ్వాచారి తన బ్రహ్మ సూత్ర భాష్యమున శంకర, రామానుజ'
భాష్యములను మించుటకో యన, యజ్ఞపకు విశసనమును విధించుచు.....
మా! అసిద్ధ మితి చెన్న ఉబ్దాల్ : 3-1-25<noinclude><references/></noinclude>
0ivdwnitf2aywon68wxluab9pc8iiev
పుట:భారతము-పీఠికలు.pdf/236
104
172874
488886
2025-06-11T07:48:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '43 ఏమహాకవియైనను.. ఏమహాయోగియైనను తత్త దేశకాల పరిస్థితులను దాఁటుటకు సంకోచించినవాఁ డనిన, దానిని వారి లోప మన రాదు. అది లోక స్వభావమే. అగుఁగాని, 'తిక్కన, మారన, అప్పక వ్యాదులు నన్న య మ...'
488886
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>43
ఏమహాకవియైనను.. ఏమహాయోగియైనను తత్త
దేశకాల
పరిస్థితులను దాఁటుటకు సంకోచించినవాఁ డనిన, దానిని వారి
లోప మన రాదు. అది లోక స్వభావమే.
అగుఁగాని, 'తిక్కన, మారన, అప్పక వ్యాదులు నన్న
య మూఁడు పర్వములఁ దెనిఁగించెనని చెప్పడి యంశమునకు
గతి యేమందురు ?
ఆయంశము నిట్లు సమన్వయించుకోనవలసి యుండును.
నన్నయమహాకవి సంస్కృతభారతములోని 'వన' పర్వము
యొక్క మూఁడువందల పదునాలు గధ్యాయములలోను (814)
నూఁట యెనుబ దాఱధ్యాయములను (186) పదమూఁడువందల
(1300) పద్యగద్యములనుగా నాంధ్రీకరించెను. శేషించిన నూఁ
ట యిరువదెనిమిది యధ్యాయములను (128) ఎ ప్రగ్గడ మహా
కవి పదునాఱువందల 1600) పద్యగద్యములనుగా నాంధ్రీకరించి
యున్నాఁడు, ఇందు నన్న యంత్రీకరణ భాగము, సంస్కృతభా
అను సూత్రమునకు భాష్యమును పురాణము చేఁగూడ యజ్ఞమునఁ బగుహింస
చేయవలసినదే యని సోదాహరణముగా దృఢపటిచియు, స్వస్థల మగు
'ఊడిపి' ప్రాంతమునఁ దనయాజన్యమునఁ జేయఁబడిన యజ్ఞముఁ బరువు
ను విళసింపక, 'పిష్ట' పశువు నుపయోగించియే చేయించియున్నాఁడు. అది
యే నాఁటినుండి నేఁటీవఱకు మధ్యమతస్థుల కాచారమైనది. మధ్వాచారి
తత్ప్రదేశమునఁ దత్కాలమునఁ బ్రబలముగా నుండిన జైనమతమునకు
లోఁగియె యట్లుచేసి ననవలసియున్నది. అతఁడు బ్రహ్మసూత్ర భాష్యము
నార్యావర్తమున రచిం చెను.
మ<noinclude><references/></noinclude>
gnkiolrhayyt5xitgtq9vqosp6q2fyi
పుట:భారతము-పీఠికలు.pdf/237
104
172875
488887
2025-06-11T07:48:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '44 రతముయొక్క వనపర్వములో సగముకంటె నెక్కువయె, తెనుఁ గున నాతని సభాపర్వముకంటె రెట్టింపై, తిక్కనమహాకవియొ క్క 'భీష్మ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, అశ్వమేధ, ఆశ్రమవా స, మౌసల, మహాప్రస్థ...'
488887
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>44
రతముయొక్క వనపర్వములో సగముకంటె నెక్కువయె, తెనుఁ
గున నాతని సభాపర్వముకంటె రెట్టింపై, తిక్కనమహాకవియొ
క్క 'భీష్మ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, అశ్వమేధ, ఆశ్రమవా
స, మౌసల, మహాప్రస్థానిక, స్వర్ణాగోహణ' పర్వభాగములకం
ఔను పెద్ద దగుటచేతను, తిక్కనాదిమహాకవు లబ్దిని నొక పర్వ
ముగానే పరిగణించిరి.
ఎఱ్ఱాప్రగ్గడకవి రచించిన వనపర్వశేష మన్ననో, సం
స్కృత వనపర్వమున నూఁటయిరు వ ద్దెనిమిది (128) యధ్యాయ
ములుమాత్రమె కల్గియున్నను, 'తెనుఁగున నన్నయ రచించిన
యరణ్య పర్వభాగముకంటె నెక్కు డగుటయే కాక, తిక్కన
రచించిన భారతభాగములో ' ద్రోణ, శాంతి, అనుశాసనిక '
పర్వములు కాక తక్కిన పర్వములకంటెఁ బెద్దపై పదునాఱువం
దల(1600) పద్యగద్యములు కలదిగా నున్నది. వనపర్వాంధ్రీకర
ణములో నన్నయమూలమును సంక్షేపించి యాంకరించినట్లు
ను, ఎఱ్ఱన, విపులీకరించి ప్రబంధధోరణి నాంధ్రీకరించినట్లును
తోఁచెడిని, దాని నింకను బరిశోధింపవలయును.
కాసి నెఱ్ఱనామాత్యుని వనపర్వాంధ్రీకరణ భాగము స్వల్ప
ముకాక, యాతఁడు ప్రబంధపరమేశ్వర బిరుద మొందుటకుఁ
దగిన పెద్దదగు గ్రంథముగానే పరిగణింపఁ దగియున్నది.*
* చదువరుల యుపయోగముకై భారత పర్వములలోని పద్యగద్య
సంఖ్య క్రింద వ్రాయఁబడెను.<noinclude><references/></noinclude>
3qt3d1rjo0l6r9frfocqzhbwfh1opl1
పుట:భారతము-పీఠికలు.pdf/238
104
172876
488888
2025-06-11T07:49:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '45 ప్రసిద్ధి కెక్కిన మను, వసుచరిత్రలకంటెను ఎఱ్ఱన యర ణ్యపర్వము పెదది, అందువలననె ప్రాచీన మహాకవులు 'ఎఱ్ఱాప్రగ్గడ' మహా కవిని భారతాంధ్రీక రలలో నొకనిగాను, మహాకవినిగాను పరి గణించ...'
488888
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>45
ప్రసిద్ధి కెక్కిన మను, వసుచరిత్రలకంటెను ఎఱ్ఱన యర
ణ్యపర్వము పెదది,
అందువలననె ప్రాచీన మహాకవులు 'ఎఱ్ఱాప్రగ్గడ' మహా
కవిని భారతాంధ్రీక రలలో నొకనిగాను, మహాకవినిగాను పరి
గణించిరి, ఇంతమాత్రమే కాదు, ఆంధ్రవాఙ్మయసృష్టిలోఁ
బ్రధానులగు “నన్నయ, తిక్కన ' మహాకవులతోఁ గలిపి
నుంచిరి.
డుఁడు.
అట్లు నుతించిన మహాకవులు కొందఱి వాక్యములఁ
నాథ మహాకవి.
సీ. వచియింతు వేముల వాడ భీమన భంగి
సుద్దండుల నొక్కొక్కమాటు
C
భాషింతు నన్నయ భట్టు మార్గంబున
సుభయవాక్స్తో
పర్వములు....పద్యగద్య సంఖ్య,
నొక్కొక్కమాటు
محمد
పర్వములు... పద్యగద్య సంఖ్య.
(1) ఆది పర్వము -..
2091
(2) శల్య పర్వము -
829
(2) సభాపర్వము
618
(11) భదీప్తిక పర్వము-
876
(3) అరణ్యపర్వము
(11) స్త్రీ పర్వము -
377
(A) నన్నయ
1300
(B) ఎఱ్ఱవ
1600
(4) విరాటపర్వము..
1428
(5) ఉద్యోగ పర్వము -
1564
(6) భీష్మ పర్వము..
1173
(7) ద్రోణపర్వము _
1865
(8) కర్ణపర్వము _
1124
(12) శాంతిపర్వము . 3099
(13) ఆనుశాసనిక పర్వము - 2148
(14) అశ్వ మేధ పర్వము 980
(15) ఆశ)మవాస పర్వము - 364
(16) మా సలపర్వము –
(17) మహాప్రస్థానిక పర్వము-80
(18) స్వర్గారోహణపర్వము 98
-
227<noinclude><references/></noinclude>
leqxdsrxsprb46wu7o9w3tucwe643w6
పుట:భారతము-పీఠికలు.pdf/239
104
172877
488889
2025-06-11T07:49:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '46 వాక్రుత్కు తిక్కయజ్వ ప్రకారము రసా భ్యుచిత బంధముగ నొక్కొక్కమాటు పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని దేవ సూకె క్తి నెచిత్రి నొక్కొక్కమాటు __ _ కాశీఖండము, తే. కాళిదాసు మనంబులోఁ గాం...'
488889
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>46
వాక్రుత్కు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధముగ నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని దేవ
సూకె క్తి నెచిత్రి నొక్కొక్కమాటు
__ _
కాశీఖండము,
తే. కాళిదాసు మనంబులోఁ గాంచి మ్రొక్కి
రాజ శేఖరుఁ గవిరాజుఁ బ్రస్తుతించి
ధీరమతి నన్న పార్యుని
దిక్కయజ్వ
•
శంభుదాసుని గర మల్టీ సన్నుతించి.
శృంగార నైషధము.
2. అల్ల సాని పె
పెద్ద న.
ఆ. వె. వ్యాస రచిత భారతామ్నాయమాంధ్రభా
షగ నొనర్చి జగతిఁ బొగడుఁ గనిన
నాన్న పొర్యుఁ దిక్కనను గృతక్రతు శంభు
దాను నెఱ్ఱ సుకవిఁ దలఁతు భక్తి.
మనుచరిత్ర.
3. పింగళిసూరన్న.
ఉ. ఏయెడ నర్థగౌరవ స మృద్ధియు శబ్ద విశుద్ధియుం దిరం
బె యనవద్యతం బఱుగునంధ్రవచస్థితి భారతంబు రా
మాయణమున్ వచించిన మహాత్రులు నాత్మఁదలం చెదంజగ
గ్లేయుల నన్న పార్యునిని దిక్క సుధీమణి నెఱ సత్కవిన్.
రాఘవపాండవీయము,<noinclude><references/></noinclude>
8ysfn5ejmqrjv7459aq148f6o98r42b
పుట:భారతము-పీఠికలు.pdf/240
104
172878
488890
2025-06-11T07:50:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చ. పలుకఁ దలంప దవ్వులగు సిలఁగ నరంటిపం తొలిచి 47 భారత రామ కథార్థము ల్విభా చేతికి నిచ్చినరీతి నాంధ్ర వా క్సులలితశక్తి నందఱకు సుప్రధితంబులు చేసినట్టి ధ న్యుల నుతియింతు నన్నయబు...'
488890
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చ. పలుకఁ దలంప దవ్వులగు
సిలఁగ నరంటిపం తొలిచి
47
భారత రామ కథార్థము ల్విభా
చేతికి నిచ్చినరీతి నాంధ్ర వా
క్సులలితశక్తి నందఱకు సుప్రధితంబులు చేసినట్టి ధ
న్యుల నుతియింతు నన్నయబు ధోత్తముఁ దిక్కన నెఱసత్క
వీన్ .
కళాపూర్ణోదయము.
4. మాదయ్యగారి మల్ల
తే. సరస సంస్కృత పుష్పగుచ్ఛ ప్రభూత
మగు తెనుంగను నెత్తావి . కఖిలదిశలఁ
దరుణ పవమానమగు కవిత్రయ విశేష
చతురవాచానికూడి కంజలి యొనరు.
న.
రాజ శేఖరచరిత్ర.
5. నంది నుల్లయ్య సుంబ సింగయ్య.
తే. నన్నపాచార్యునకు వందనంబు చేసి
తిక్కయజ్వకు మ్రొక్కి కీంగి తము లెన
శంభుదాసుని వాగ్విలా సములు నెమ్మ
నంబులోపల నిలిపి శ్రీనాథుఁ బొగడి.
వరాహపురాణము.
6. జక్కకి ని.
ఉ. ఈత్రయిఁ దాఁ బ్రబు ధపర మేశ్వరుఁడై విరచించె శబ్దవె
చిత్రి నరణ్యపర్వము న, శేషము శ్రీనరసింహ రామ చా<noinclude><references/></noinclude>
m01s7q1zt6xin5p3vyd04562lh0kntv
పుట:భారతము-పీఠికలు.pdf/241
104
172879
488891
2025-06-11T07:50:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '48 రిత్రములున్ బుధవ్రజగ రిష్టత నెయ శంభుదాసుఁ డా చిత్రకవిత్వ వాగ్విభ వ జృంభితుఁ గొల్చెదభక్తియుక్తి తోన్ విక్రమార్క చరిత్ర. * 7. కు మారధూ రటి. కుమారధూర్జ సీ. తనరు వాగనుశాసన నితా...'
488891
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>48
రిత్రములున్ బుధవ్రజగ రిష్టత నెయ శంభుదాసుఁ డా
చిత్రకవిత్వ వాగ్విభ వ జృంభితుఁ గొల్చెదభక్తియుక్తి తోన్
విక్రమార్క చరిత్ర.
* 7. కు మారధూ రటి.
కుమారధూర్జ
సీ. తనరు వాగనుశాసన నితాంత విభవంబు
ధరణి సురజ్యేష సరణిఁ దెల్ప
తనమఘవతౌ . ఘనపుణ్యజనదాన
కృతి నిరంతర సుఖ స్థితి నొసంగ
తన ప్రబంధాను బంధ నిరూ? సతతంబు
నార్యాభిమత సువాక్యములు నెఱప
తనదు శ్రీనాధత్వ మనుపమ నృవసభాం
తర చిత్రరచన బం సురత మెయ
తే. నలరు నన్నపఁ దిక్క నాక్యాంధ్రకవిని
నెఱ్ఱనామాత్యు నిషధరా కేంద్ర సుచరి
తాంధ్రకవన సవీనవా గమృతలీల
నతిశయించిన నెఱజాణ సభినుతించు.
ఇందుమతీ పరిణయము.
* శైవకవులైన 'పాల్కురికి సోమనాథుఁడు, పిడుపర్తి బసవన్న,
ధూర్జటి' మొదలగువారు 'స్మారు' లగుటచే సన్న యాదులను నుతింపలేదు.
కాని కుమారధూర్జటి శ్రీలకో నియమోల్లందున మొనర్చను. అట్లే రాజ
కవులైన ' నన్నెచోడుఁడు, రంగనాధుఁడు, శ్రీకృష్ణ దేవరాయలు' మొద
లగువారును నితరకవులకు నమస్కరింపలేదు. అందు సాధారణ ప్రభువు
s<noinclude><references/></noinclude>
pdi7gt3ee2qyvd69quceo2xgmef7ygu
పుట:భారతము-పీఠికలు.pdf/242
104
172880
488892
2025-06-11T07:50:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '49 8 రఘునాథ భూపాలుడు. ఉ. లక్షణ లక్ష్యకోటి పదిలంబుగ మేటికవుల్ నుతింపఁక్షో దక్షమ సంస్కృతాంధ్ర కవి తాపదవిన్ మహి కెక్కి శబ్దవై చక్షణి మించు నన్నని విశారదుఁడై తగు తిక్కయజ్వ ఫా లే...'
488892
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>49
8 రఘునాథ భూపాలుడు.
ఉ. లక్షణ లక్ష్యకోటి పదిలంబుగ మేటికవుల్ నుతింపఁక్షో
దక్షమ సంస్కృతాంధ్ర కవి తాపదవిన్ మహి కెక్కి శబ్దవై
చక్షణి మించు నన్నని విశారదుఁడై తగు తిక్కయజ్వ ఫా
లేక్షణ భక్తి శీలుఁడగు . నెఱయప్రగడ నేఁ దలంచెదన్ .
వాల్మీకి చరిత్ర.
పై మహాకవులవలెనె (1) హరిభట్ట (ఉత్తరనరసింహ
పురాణము) (2) శేషము వేంకటపతి (తారాశశాంక విజయము)
(3) తరిగొండమల్లన (చంద్రభానుచరిత్ర) (4) కామేశ్వరకవి
(సత్య భామాసాంత్వనము) మొదలగు మహాకవులెందరో, ఎఱ్ఱన
మహాకవిని నుతించియున్నారు. ఆ నుతించుటలోఁ బెద్దనాది
కవులు భారతాంధ్రీకర్త నుగానె చెప్పియున్నారు. ఇట్లుండ నిప్ప
టివారిలోని కొందఱు 'ఎఱ్ఱన' భారతాంధ్రీకరణమునఁ బూరి
కవి కాఁడనుట విచిత్రము —
అ
ఇంతమాత్రమె కాదు. ఇప్పటివారిలోనె మఱికొందఱు
ఎఱ్ఱనామాత్యునికిఁ బ్రతిస్పర్ధినిగా నిలువఁ బెట్టిన ‘నాచన సో
ముని' పై నుడువఁబడిన మహాకవు లెవ్వరును స్మరింపకపోవుట
మఱియొక వింత. 'నాచనసోముఁడు' విజయనగరసామ్రాజ్య
లగుటచేఁ గాఁబోలు. కట్టా వరదరాజు, రఘునాథ భూపాలుఁడు మాత్ర
ము దారిఁ దప్పిరి. శైవులవలెనే వైష్ణవము పుచ్చుకొనిన 'చిన్నన్న'
మొదలగువారును వారి గురువులఁ దలఁచిరె కాని ' స్మార్త ' కవులగు నన్న
యాదులకు వందనముఁ జేయ లేదు.
ట
17<noinclude><references/></noinclude>
dsykmjj4vv92mxtvut5bwlp7x706gpd
పుట:భారతము-పీఠికలు.pdf/243
104
172881
488893
2025-06-11T07:51:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '50 సాపకుఁ డెన 'బుక్కభూపతి' చే గౌరవింపఁ బడిన మహాకవి యైనను విజయనగరసామ్రాజ్యమునఁ బేరుఁగన్న, పెద్దనాదులే యేల తలంపలేదో? విజయనగరకవులలో నొక్క పిల్లలమఱి వీనవీరభద్రుఁడు మాత్రము ఎఱ...'
488893
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>50
సాపకుఁ డెన 'బుక్కభూపతి' చే గౌరవింపఁ బడిన మహాకవి
యైనను విజయనగరసామ్రాజ్యమునఁ బేరుఁగన్న, పెద్దనాదులే
యేల తలంపలేదో? విజయనగరకవులలో నొక్క పిల్లలమఱి
వీనవీరభద్రుఁడు మాత్రము ఎఱ్ఱనతో నాచనసోముని గలిపి
యిట్ల నుతించియున్నాఁడు.
మ. కవులం బంకజగర్భసన్నిభులు వక్కాణింతు వల్మీక సం
భవునిన్ వ్యాసుని గాళిదాసుబిలహున్, బాణున్ మయూరు
న్నుకు/స్భవభూతిన్ శివభద్రు మల్హణునిఘంటామాఘునింరు
భౌరవిమానన్న యభట్టుఁదిక్క కవినెట్టె ప్రగ్గడన్సోమునిన్ జో
జైమిని భారతము.
రామరాజ భూషనుఁడు, వసుచరిత్రమున నెఱ్ఱాపగ్గడను
విడిచి “నన్నయ, తిక్కన, శ్రీనాధ, సోమన, భాస్కరుల' నే
స్మరించెను. ఆస్మరించుట యతని కిష్టమగు శ్లేషాలంకారపోష
ణమునకే యైనట్లు కొన్పించును.
ఎట్లైన సోమునికంటే నెఱన్ననే మహాకవులు స్మరించు
ట యాతని భారతాంధ్రీకరణము నందలి గౌరవము చేతనె.
P
ఇక 'ఎఱ్ఱనమహాకవి' కవిత్వమును విమర్శించుటకుఁ
బూర్వము ప్రాచీనాంధ్రభాషాపరిస్థితిని, ఎఱ్ఱన్నకు గురుస్థాన
మైన ‘నన్నయ, తిక్కన్నల' కవిత్వ శైలిని కొంత ముచ్చటింప
వలసియున్నది. దానిఁ జూతము.<noinclude><references/></noinclude>
6tw3v7d9fmur2f36sb3zr9x7jlg26at
పుట:భారతము-పీఠికలు.pdf/244
104
172882
488894
2025-06-11T07:51:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '51 - లు వారి భాష ఆంధ్రులనువారు 'విశ్వామిత్ర' శాపహతులైన యాత నీ సంతతివా రెయని 'ఐత గేయ బ్రాహ్మణము' చెప్పుచున్నది. ఆవిశ్వామిత్రుఁ డట్లు తన సంతతివారిని శపించుటకు హేతువు 'హరిశ్చంద్...'
488894
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>51
-
లు వారి భాష
ఆంధ్రులనువారు 'విశ్వామిత్ర' శాపహతులైన యాత
నీ సంతతివా రెయని 'ఐత గేయ బ్రాహ్మణము' చెప్పుచున్నది.
ఆవిశ్వామిత్రుఁ డట్లు తన సంతతివారిని శపించుటకు హేతువు
'హరిశ్చంద్రుని 'రాజసూయయాగమునఁ బశువుగా బంధింపఁబడి
న 'శునశ్శేపుఁడు' అను ఋషి పుత్రుని విశ్వామిత్రుఁడు రక్షిం
చుసందర్భమునఁ గలైనని మా యైతిరేయ బ్రాహ్మణమున నె
స్పష్టముగా నున్నది. అగాధ నేఁటి 'అయోధ్యాపురి పరిస
రమునఁగాని, దానికి సమీపమునఁగాని జరిగినదని చెప్పవలయు
ను. ఆయాంధ్రు లప్పటినుండి నీచవృత్తుల నవలంబించి, నానా
దిశలకుఁ బోయి యుందురు. రామాయణములోని 'శునశ్శేపు
నీ' గాధఁజూడ నది యయోధ్యకుఁ బశ్చిమభాగమున నొక్క
నై నట్లు కాన్పించును.
యెడ
ಬ
‘తైత్తిరీయ బ్రాహ్మణము' నందు 'అందుఁడు, అను
నొక జాతివాఁడు చెప్పఁబడియున్నాడు. అందుఁడన, రేవుల
యందు, ఒక విధమగు బల్లెము నుపయోగించి మత్స్యములఁ
ట్టువాఁడని యర్థము కలదు. తైత్తిరీయ బ్రాహ్మణము, ఉత్త ర
హిందూస్థానముననే యొక్క యెడ 'త్రిత్తిర' యను ఋషిచే
* ఐతరేయ బ్రాహ్మణము 7.3.4.
*
* తైత్తిరీయ బ్రాహ్మణము 2.4.<noinclude><references/></noinclude>
teeyvnbnrjrhvyjc3jd0gp1ire7v7mf
పుట:భారతము-పీఠికలు.pdf/245
104
172883
488895
2025-06-11T07:52:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '52 ద్రష్టమైనది. కాన నాందుఁడును ఉత్తర భారతములోనివాఁడే. తై త్తిరీయ బ్రాహ్మణమునఁ జెప్పఁబడిన యాందుడేఁ యైత రేయ బ్రాహ్మణమున నాంధుఁడుగా నుచ్చరింపఁ బడియున్నాఁ డేమొ ? మనుస్మృతియం...'
488895
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>52
ద్రష్టమైనది. కాన నాందుఁడును ఉత్తర భారతములోనివాఁడే.
తై త్తిరీయ బ్రాహ్మణమునఁ జెప్పఁబడిన యాందుడేఁ యైత రేయ
బ్రాహ్మణమున నాంధుఁడుగా నుచ్చరింపఁ బడియున్నాఁ
డేమొ ?
మనుస్మృతియందు 'ఆంధ్రుఁడు' అనువాఁడు 'అరణ్య
మున' జంతువులఁ జం జీవించువాఁడని కలదు. మనుస్మృ
తిని బరిశోధించిన వా రాష్త్రంథము 'గంగా, యమునా నదుల
నడుమ విరచింపఁబడెనందురు. కాన, మనువునకుఁ దెలిసిన
యాంధ్రుఁడును, ఉత్తరభారతదేశవాసియే.
ఆంధ్రబాహ్మణులలో నూటి కెనుబది మందివఱకు 'ఆప
సూత్రికులై ' » యుండుటచే నాంధ్రబాహ్మణుల మూల
పురుషుఁడు 'ఆపస్తంబ మహర్షి' యే యని చారిత్రకులు చెప్పు
దురు. ఆపస్తంబుఁ డాంధ్రదేశీయుఁ డని కొందఱు తలఁచిరిగాని,
యది సరికాదు. 'యమునానది' నంటియున్న 'సాల్వ' దేశమే
* వేదవాఙ్మయమున దేశకాలముల ననుసరించి శబ్దములయుచ్చా
రణములలో భేదములు కలిగినవి 'అధర్వ వేదము' నఁగల 'కుంతాపసూక్తము'
నందు 'కౌరవ్యుఁడు' అని చెప్పఁబడినవాఁడు. ఐతరేయ బ్రాహ్మణమున
‘కౌరవ్యుఁడు' అని చెప్పఁబడుట యిందులకొక చిన్న నిదర్శనము.
* శ్లో. మత్స్యఘాతో నిషాదానాం, త్వష్టిస్త్వా యోగవస్య చ,
మేదాంధ్రచుంచు మద్దూనా, మారణ్య పశుహింసనం॥
మనుస్మృతి.<noinclude><references/></noinclude>
e314wt5rf0ndn87l8o5ga777cwknadi
పుట:భారతము-పీఠికలు.pdf/246
104
172884
488896
2025-06-11T07:52:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '58 యాతని నివాసమై యున్నదని ఆలయవచ్చుచున్నది. కీ ఇది కూడ నాంధ్రుఁ డుత్తరభారతీయుఁడే యనుటను ధ్రువపఱచు చున్నది. 'పై కారణములచే నాంధ్రు లుత్తర భారతమునుండి యెప్పుడో యెట్లో భిన్న భి...'
488896
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>58
యాతని నివాసమై యున్నదని ఆలయవచ్చుచున్నది. కీ ఇది
కూడ నాంధ్రుఁ డుత్తరభారతీయుఁడే యనుటను ధ్రువపఱచు
చున్నది.
'పై కారణములచే నాంధ్రు లుత్తర భారతమునుండి
యెప్పుడో యెట్లో భిన్న భిన్న సంఘములుగా నేఁటి యాంధ్రావని
జేరియుందురని తెలియనగుచున్నది. ఆంధ్రజాతి యీప్ర్రదేశము
నకుఁ జేరక పూర్వము కూడ నొక 'కిరాతక' జా తియిట నివసించియు
న్నది. అది యేదన,
ఇక్ష్వాకు వంశజుఁడై న 'దండుఁడు' అనువాఁ డొకకార
ణము చేఁ దండ్రివలన వెడలఁగొట్టఁబడి, వింధ్యపర్వతపు దక్షి
ణభాగమునఁ జేరి, యచటనుండిన కిరాతులను వశపఱచుకొని,
'మధుమంతము' అను పట్టణమును నిర్మించి పరిపాలింపుచు,
గురు వగు 'శుకు'సై' కుమార్తె 'నరజ' యను నామెను గా
మించి బలాత్కరించె ననియు, శుక్రుఁడందులకుఁ గోపించి, దం
డుఁడు నాతని యనుయాయులు నశించునట్లు శపింప, ధూళివ
క 'ఆప స్థంబుఁడు' తన గృహ్య సూత్రములయందు 'సీమంత' కర్మ
విధిఁ జెప్పుచు, నితర గృహ్య సూత్రకర్తలు విధింపని యొక మంత్రమును
విధించియున్నాడు. అది, యమునానది వంటియుండిన 'సాల్వ ' దేశమును
దానికీఁబభ్రువైన యౌగంధరి' యను రాజును గూర్చియునై యున్నది. కా
న నాపస్తంబుఁడు 'సాల్వ ' దేశీయుఁడనియే స్పష్టమగుచున్నది.
చూ. ఆపస్తంబ గృహ్య సూత్ర భాష్యము, చౌకాంఔసంస్కృతసీరీసు.<noinclude><references/></noinclude>
6vmxvmkgq5b4r9mr610flcl0vbup4o3
పుట:భారతము-పీఠికలు.pdf/247
104
172885
488897
2025-06-11T07:52:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '54 రము కురిసి దండుఁడు నాతని సంబంధులగు కిరాతులు నశించిర నియు, కొందఱుమాత్ర మొక' సరోవర తీరముఁ జేరి బ్రతికి రని యు,పిమ్మట రావణుఁడు శూర్పణఖకుఁ బదునాల్గు వేలమంది రా క్షసులతో ఖరాస...'
488897
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>54
రము కురిసి దండుఁడు నాతని సంబంధులగు కిరాతులు నశించిర
నియు, కొందఱుమాత్ర మొక' సరోవర తీరముఁ జేరి బ్రతికి రని
యు,పిమ్మట రావణుఁడు శూర్పణఖకుఁ బదునాల్గు వేలమంది రా
క్షసులతో ఖరాసురుఁ దోడిచ్చి యాదండకారణ్యము నాక్రమిం
పఁ బంచెననియు రామాయ ణోత్తర కాండమునఁ గలదు. శ్రీరాముఁ
డా దండకారణ్యముఁ జేరునప్పటికి 'ఆర్యర్థులు, ఖరాది రాక్షసులు,
కబంధాది గంధర్వులు, వాలిసుగ్రీవాది వానరులు' నేఁడేది యాం
ధ్రదేశమనుకొను చుందుమో యట్టిదండ కారణ్యమున నుండిరి.
మఱియు భారతయుద్ధానంతరమైన 'యాదవ' నాశన
మున మిగిలినవారిలో 'కృతవర్మ' పుత్రుని యర్జునుఁడు దక్షిణా
పథమున నుండిన 'మృత్తి కావత' పురి కథపతిఁ జేసినట్లు భారత
మునఁ గలదు. ఆమృత్తి కావతము నేఁటి 'ఓరుగల్లు' నంటియున్న
'మట్టివాడ' యేమొ? కృతవర్మ భోజకులజుఁడు, భోజుల శాస
నము లీయాంధ్రావనిఁ గొన్నికలవు. అందు, కర్నూలుజిల్లాలో
'మద్దకరి' అనుచోట భోజుల శాసనము లున్నవి. తద్వంశజులమని
చెప్పుకొనువారును. నట నేఁడుకూడఁ గలరు.
'కాకతీయులు' భారతయుద్ధములోఁ బ్రసిద్ధి నొందిన
'త్రిగర్తలు' అనువారితోఁ జేరిన 'ఆయుధజీవిక గణము'. *
"రెవుడో", యెట్లో, యీ యాంధ్రావనిఁ జేరిరి.
ఇట్లప్పుడప్పు డనేక రీతులు నీ యవ్యం జేరిన వారిలో
డనేకరీతులు
పాణిన్య ష్టాధ్యాయి __దామన్యాధిగణము<noinclude><references/></noinclude>
4mq2hwz0rfhb51qrzsdxqc3o4lzztcm
పుట:భారతము-పీఠికలు.pdf/248
104
172886
488898
2025-06-11T07:53:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '55 ఆంధ్రులు, అను సంఘమువారు ప్రబలులగుటచే వారి యేలుఁ బడిలోఁ జేరినవా రందఱికి నాంధ్ర సంజ్ఞ కలిగినది. అట్టి యాంధ్రదేశమును, ఆంధ్రుల ప్రభుత్వమును, క్రీ.పూ. నాల్గవశతాబ్దమున కే యుండ...'
488898
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>55
ఆంధ్రులు, అను సంఘమువారు ప్రబలులగుటచే వారి యేలుఁ
బడిలోఁ జేరినవా రందఱికి నాంధ్ర సంజ్ఞ కలిగినది.
అట్టి యాంధ్రదేశమును, ఆంధ్రుల ప్రభుత్వమును,
క్రీ.పూ. నాల్గవశతాబ్దమున కే యుండినట్లు మెగస్తనీసు అను గీ
సుదేశీయుఁడు, నాఁటీకాలమున సూర్య చంద్రగుప్తునికడ రాయ
బారిగ నుండినపుడు వారిసిన యంశములవలనఁ దెలియనగుచు
న్నది. పిమ్మట 'ఆశోకుఁడు' కళింగాంధ్రముపై దండెత్తుటయు,
మఱికొంతకాలమునకు 'సుశర్మ' యను నాంధ్రప్రభువు 'మగధ
దేశమును గూడ స్వాధీనపఱచుకొని యేలుటయుఁ గలిగారని,
పురాణాదులవలనను, చరిత్ర) లవలనను దెలియనగుచున్నది.
పైరీతి నార్యావర్తమునుండి యపుడపుడు చేరిన యా
ర్యుల యొక్క సంస్కృతము, దండాదులయొక్క పాకృతము
'భోజ, కాకతీయా'దుల శౌర శేని, ఖరాదులు ' పైశాచి' (పా)
చీనద్రావిడము) కాలాంతరములు మిళితమై, ఈ యాంధ్రావని
జేరిన వారి భాష ఆంధ్రమనియు, 'తెలుఁగు, లేక తెనుఁగు' అని
Q
యు పేరులు కల దెనది. 'తెనుఁగు, తెలుఁగు' అనుపేరులు
'త్రినగ, త్రిలింగ' శబ్దభవములని చెప్పుదురుగాని యింకను
నది స్థిరమైన వ్యుత్పత్తి కలదిగాఁ గాన్పింపదు.
ఆంధ్రులు పశ్చిమభారత దేశమునుండియే, బయలు వెడ
లి గోదావరీ నది పుట్టినచోటు నుండి, క్రమముగాఁ దూర్పుదిశకుఁ
బ్రసరించిరి. అందువలననే ఆంధ్రప్రభువులకుఁ దొలుత గోదావరీ<noinclude><references/></noinclude>
ii8mr3w7vskgcjmx34bk5ic12qoflmn
పుట:భారతము-పీఠికలు.pdf/249
104
172887
488899
2025-06-11T07:53:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '56 తీరమునందలి 'ప్రతిష్ఠాన' పురము రాజధానియగుట కూడఁ గలిగినది. ఆయాంధ్రుల భాష 'ప్రాకృతము'. ఆ ప్రాచీనప్రా కృతభాషయందే శాలివాహనుఁడు 'సప్తశతి' అను గ్రంథమును వ్రాసియున్నాఁడు. ఆసప్తశత...'
488899
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>56
తీరమునందలి 'ప్రతిష్ఠాన' పురము రాజధానియగుట కూడఁ
గలిగినది. ఆయాంధ్రుల భాష 'ప్రాకృతము'. ఆ ప్రాచీనప్రా
కృతభాషయందే శాలివాహనుఁడు 'సప్తశతి' అను గ్రంథమును
వ్రాసియున్నాఁడు. ఆసప్తశతి పుట్టకముందే నాఁటి యాంధ్ర
దేశమున వ్యాప్తమైన 'పైశాచి' భాషలో 'గుణాఢ్యుఁడు'
అనునాతఁడు 'కథాసరిత్సాగర' మను గ్రంధమును వ్రాసెను.
మహారాష్ట్ర దేశభాష ప్ర్రాకృత మని 'దండి మహాకవి'
చెప్పియున్నాఁడు, * అప్రాకృతమును, అశోకుని పరిపాలనాకా
లమున, ‘కళింగాంధ్రమునఁ' బ్రవేశించిన 'మాగధి’యు, త
త్పూర్వముననే దేశమున నుండిన పెశాచియును, కాకతీయాదు
లతో వచ్చిన శౌరసేనియు, నాంధ్ర దేశమున సమ్మిళిత మగు
టచే 'అపభ్రంశ' మనుపేరితోఁ బాచీనులచేఁ బిలువఁబడెను.
అందువలననే 'ఎలుకూచి బాలసరస్వతి 'తన 'షడ్భా సావివరణము'
* పశ్చిమపు టిండియానుండి 'ఆంధ్రుల'ను వారు వచ్చునపుడు కొం
ద జట నిలిచి పోయి ముందురు, ఆజాతిజలే' బెలూచి' సావమునకును, భాగ
P
త దేశమునకును నడుగు స్థిరపడియుందును. వారిభాష 'బ్రాహూయి' అను
పేరు గలదై యాంధ్రభాషకు సన్నిహితమగుచున్నది. ఈయంశము చేత "నే
'గ్రియర్సన్ 'దొర గారు తమ లింగ్విస్టిస్ సర్వే ఆఫ్ ఇండియా'అను పుస్తకము
న, ద్రావిడ భాషా వంశ వృక్షముఁ జూపుచు‘ఆంధ్రమునకు బ్రాహూయి'
సోదరి భాషగా నిరూపించుట కృ
కల్గినది.
* శ్లో. మహారాష్త్రా శ్రయాంభాషాం ప్రకృష్టాం ప్రాకృతం విదుః
దండి.<noinclude><references/></noinclude>
o0rd8eeq19hrmih2ajxwy6g2a2wmdr0
పుట:భారతము-పీఠికలు.pdf/250
104
172888
488900
2025-06-11T07:54:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '57 నందు * 'ఆభీర, ఆంధ్ర' దేశములలోఁ బుట్టిన భాష 'అపభ్రం శము' అని చెప్పియున్నాఁడు. ఏ అపభ్రంశ శబ్దమునకు, 'అపశబ్దము' అని యర్థము. నియమములకును లోఁబడక నానా భాషల సాంకర్యముగల యాంధ్రమును 'అప...'
488900
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>57
నందు * 'ఆభీర, ఆంధ్ర' దేశములలోఁ బుట్టిన భాష 'అపభ్రం
శము' అని చెప్పియున్నాఁడు.
ఏ
అపభ్రంశ శబ్దమునకు, 'అపశబ్దము' అని యర్థము.
నియమములకును లోఁబడక నానా భాషల సాంకర్యముగల
యాంధ్రమును 'అపభ్రంశము' అనియే ప్రాచీనులు తలఁచి
యుందురు. పై వేర్వేఱు ప్రాకృతభాషలకు 'శాతవాహన'
చక్రవర్తుల కాలమున ‘వాల్మీకి' అనుఋషిచే నౌక వ్యాకరణము
వ్రాయఁబడెను. అదియే ప్రాకృత వ్యాకరణములకు 'మొదటిది..
పై 'యపభ్రంశ' భాషలో వారి యఁబడిన గ్రంథము
లేవియుఁ గాన్పింపవు. గాని, ఆభాషకును నొకవిధమగు నియమ
ము'ను 'వాల్మీకి' చూపియున్నాఁడు.t
మఱియు 'హేమచంద్రుఁడు, త్రివిక్రముఁడు' మొదల
గు వారును, ప్రాకృతభాషపై వ్యాకరణములను రచించి యు
న్నారని 'విన్నకోట పెద్దన్న' చెప్పియున్నాఁడు. చూడుఁడు,
పై
* శ్లో. అభిరాంధ్రాది గాంభాషా మపభ్రంశం విదుర్బుధాః ॥
షడ్భాషావిచరణము.
* నాశ్మీకి యొక్క ప్రాకృత సూత్రములలో శాతవాహన' శబ్దముఁ
గూర్చి చర్చ యుండుట చేతను, 'సప్తశతి' యావ్యాస గణమునకులక్ష్యముగా
మండుట చేతను, అది శాలివాహనుని కాలమున నే రచింపఁ బడెనని, తలఁపం
బడు చున్నది.
శ్రీ ఐశ్మీకి సూత్రములపై నాంధ్రదేశపు పండితులగు (1) చెరుకూరి
లక్ష్మీధరుఁడు 'షడ్భాసా చంద్రిక' (2) అప్పయ్య దీక్షితులు 'ప్రాకృతమణి<noinclude><references/></noinclude>
pfyv1hq51396bsvhtpegr9ed0mbqtk5
పుట:భారతము-పీఠికలు.pdf/251
104
172889
488901
2025-06-11T07:54:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '58 గీ. విశ్రుతులు హేమచంద్ర త్రి విక్రమాదు లొనరఁ జూపిరి ప్రాకృతం బునకుఁ ద్రోవ సంధ్రభాషయుఁ బ్రాకృతా . హ్వయమ కాన వలయుఁ దల్లక్షణంబులు వలయుఁ దెలియ, కావ్యాలంకార చూడామణి. ఇపుడు ' హే...'
488901
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>58
గీ. విశ్రుతులు హేమచంద్ర త్రి విక్రమాదు
లొనరఁ జూపిరి ప్రాకృతం బునకుఁ ద్రోవ
సంధ్రభాషయుఁ బ్రాకృతా . హ్వయమ కాన
వలయుఁ దల్లక్షణంబులు వలయుఁ దెలియ,
కావ్యాలంకార చూడామణి.
ఇపుడు ' హేమచంద్రుని' దేశీయనామావళియు, 'త్రివి
క్రముని' వాల్మీక సూత్రవృత్తి యుఁ బ్రచారమునఁ, గలవు. కొం
దఱు హేమచంద్రాదులు తెనుఁగునకు 'లక్షణము' వ్రాసియు
న్నారని చెప్పు వాక్యమునకు, పెద్దన్న పద్యము ‘అపవాదమై'
యున్నది.
ప్రాకృతభాషలోను, దానితో సంబంధించిన 'పాలీ భాష
లోను, బౌద్ధమతగ్రంథములు పెక్కులు వ్రాయఁబడి యున్నవి.
'అశోకుని' యొక్క యు, వానివెనుక చక్రవర్తులైన 'ఆంధ్ర
చక్రవర్తుల యొక్క యు శాసనము లాప్రాకృతభాషలోనె వా
యఁబడియుండెను. ఆంధ్రదేశమున నాంధ్రచక్రవర్తుల పరిపాలనా
నంతరము తెనుఁగు దేశమునకు 'పల్లవు' లోక వైపునను, “శాలం
కాయనులు' వేషొక వైపునను బరిపాలకు లైరి. వారును, ప్రాళ్ళ
తభాషలోనె వ్రాయించిన శాసనావళి కాన్పించును. శాలంకా
యనులలో 'విజయ దేవవర్మ' అనువాని పరిపాలన మువఱకు
దీపము' (3) ఎలకూచి బాలసరస్వతి 'షడ్భాషా వివరణము' అను వ్యాఖ్యా
నములను రచించి యున్నారు.<noinclude><references/></noinclude>
fcojcyooe1aqsn6dgljsju5dyoadj0k
పుట:భారతము-పీఠికలు.pdf/252
104
172890
488902
2025-06-11T07:55:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '59 (క్రీ. త 875) ప్రాకృతభాషలో వ్రాయఁబడిన శాసనములు లభించుచున్నవి. రాజుల మతము ననుసరించి మతగ్రంథములు, రాజశా సనములు, మాఱుచుండును' అశోకుఁడు, ఆంధ్రచక్రవర్తులు బౌద్ధులగుటచే బౌద్ధమతగ...'
488902
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>59
(క్రీ. త 875) ప్రాకృతభాషలో వ్రాయఁబడిన శాసనములు
లభించుచున్నవి.
రాజుల మతము ననుసరించి మతగ్రంథములు, రాజశా
సనములు, మాఱుచుండును' అశోకుఁడు, ఆంధ్రచక్రవర్తులు
బౌద్ధులగుటచే బౌద్ధమతగ్రంథములుగల 'ప్రాకృతమే' శాసన
ములకును నెక్కినది. వెదికమతముఁ బ్రోత్సహించిన 'గుప్త'
రాజుల పరిపాలనమున సంస్కృత మభివృద్ధి కాఁజొచ్చినది.
సముద్రగుప్తుని యాంధ్రదేశ దండయాత్ర చే నాంధ్రావనిలోని
ప్రభువులును సంస్కృతమును బోషింపుచు నా భాషనే రాజభా
షగా నంగీకరించి, దాని ముందే శాసనములను వ్రాయించినట్లు
కాన్పించును. ఆకాల మించు మించు క్రీ. త. నాలవశతాబ్ద
మధ్యమునుండి యైయున్నది.
ఆంధ్రదేశమును, శాలు కాయన రాజులకుఁ బిమ్మట బ్రా
గ్భాగము నేలిన 'విష్ణుకుండినులు' కేవల వైదిక మతపోషకులె
కాక, తాము వేదముఁ జదివి* యశ్వమేధాది మహాయజ్ఞములఁ
జేసియున్నారు. అందు 'మాధవవర్మ' పదునొకండశ్వమేధయా
గములను, నరమేధయాగముఁగూడఁ జేసియున్నాఁడు. అందు
వలననే వారిశాసనములు వెదిక మత నిధానమగు సంస్కృత
* మాధవవర్మ 'పొలమూకు' శాసనమున ప్రతిగ్రహీతీయగు శీవళర్మ '
ను గూర్చి చెప్పుచు నాతఁడు మాధవవర్మకు 'తైత్తరిక సబ్రహ్మ చారి' అనఁ
గా-“కృష్ణయజుర్వేదము'ను దనతోఁ జదివినవాఁడు, అని చెప్పెను.<noinclude><references/></noinclude>
5yv87v70526sq5jaipsaoie69hx17wx
పుట:భారతము-పీఠికలు.pdf/253
104
172891
488903
2025-06-11T07:55:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '60 భాషలోనె రచింపఁబడినవి, విష్ణుకుండిన వంశజుల వేఁగీ రాజ్య మం తరించిన పిమ్మట వచ్చిన 'చాళుక్యులును' దమకూటస్థుఁడగు 'పులికేశి' అశ్వమేధయాగముఁ జేసెనని చెప్పుకొనుటచే వారు ను, వైది...'
488903
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>60
భాషలోనె రచింపఁబడినవి, విష్ణుకుండిన వంశజుల వేఁగీ రాజ్య మం
తరించిన పిమ్మట వచ్చిన 'చాళుక్యులును' దమకూటస్థుఁడగు
'పులికేశి' అశ్వమేధయాగముఁ జేసెనని చెప్పుకొనుటచే వారు
ను, వైదికమతచిహ్నముగ సంస్కృతభాషలో నె, శాసనములను
వాయించిరి. పిమ్మట ఆంధ్రచోళులు, కాకతీయులు, రెడ్లు,
విజయనగర సమ్రాట్టులును గూడ, వెదిక మతావలంబకులగుటచే
సంస్కృతభాషలోనె శాసనములఁ జేసిరి, కృష్ణ దేవరాయలు
మాత్రము వివిధ భాషలలోను శాసనములఁ జేసియున్నాఁడు.
కాని, చాళుక్యుల కాలములో రాజులు సంస్కృత
భాషలో శాసనములను వాయించినను, వారి 'మాండలికులు,
దండనాయకులు, కొందఱు స్త్రీలు' స్వరాల మునందుండిన యాం
ధ్రభాషలోనె శాసనములను వ్రాయించుచుండిరి. ఇందులకు
'జయసింహుని' సేనానియగు 'ఎణుంబోది' యనువాని 'విశ్పత్తి '
శాసనము, చాళుక్య భీముని సేనానియగు 'పాండురంగని ' ధర్మ
పురి శాసనము, రాజరాజనరేంద్రుని పుత్రిక నని చెప్పుకొనిన
సోము యొక్క దారి రామశాసనము నిదర్శనములు.
ఇది సంస్కృతనాటకములలోని 'ఉత్త మపాత్ర)లు' సం
స్కృతమును వాడినట్లును, స్త్రీ, సేవ కాదిపాత్రలు పాకృతభా
షను వాడినట్లును నాఁటివారు శాసనములను వ్రాయించుట
లోను బ్రవరించి రని తలంపవలసి యున్నది. నాఁటికాలపు
తెలుఁగైనను, “ద్రావిడ, కర్ణాటక, మహారాష్ట్రాది' దేశముల<noinclude><references/></noinclude>
72aqrd9e760fyr3jcf5jn5kcy89ta3y
పుట:భారతము-పీఠికలు.pdf/254
104
172892
488904
2025-06-11T07:55:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '61 నంటిన యాంధ్రమండలములలో నాయా ప్రాంత భాషల సంప ర్కముచేఁ, బెక్కు మార్పుల నొందియున్నది, పాకృతభాష లనఁ బడు నవియుఁ దాము ప్రవేశించిన దేశములవారి యుచ్ఛారణా పరిస్థితుల ననుసరించి పె...'
488904
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>61
నంటిన యాంధ్రమండలములలో నాయా ప్రాంత భాషల సంప
ర్కముచేఁ, బెక్కు మార్పుల నొందియున్నది, పాకృతభాష లనఁ
బడు నవియుఁ దాము ప్రవేశించిన దేశములవారి యుచ్ఛారణా
పరిస్థితుల ననుసరించి పెక్కు రూపములతో 'తత్సమ తద్భవ,
దేశ్య, గ్రామ్య' రూపముల నొందినవి. అందువలన, నేది యే
భాషాజన్యమో తెలియకుండఁగఁ బోయినది. ఇందులకుఁ జిన్న
నిదర్శనముగా 'శూరసేని' భాషనుండి తెనుఁగునఁ గలిసి,
యవి ' వెకృతా'దులఁగా నిఘంటుకారులచే గ్రహింపఁబడిన
కొన్ని పదములఁ జూపుచున్నాను.
* శూర సేని
తరగ
తెరుఁగు
తరగ
మిస
550
శబ్దరత్నాకరకర్త యభిప్రాయ మం
వైకృతము
a
దుంగ
వేసం
అంతియ
దువారం
-
అయ్య, అంయ అయ్య
వేసము
అంతియ, (అంతమాత్రము)
దువారము
సుంణ
సున్న, శూన్యము)
దీవ
...
దివ్వె
* శూర సే నీ పదములను జయదేవునియొక్క 'శూరి సేని ద్వితీయభా
షగాఁ గల ప్రసన్న రాఘవ నాటకమునుండియు, లక్ష్మీధరుని 'షడ్భాషా
చంద్రిక' నుండియు సేక రించితిని.<noinclude><references/></noinclude>
q9re6u90fqy0y27i2em2pwukdypglpz
పుట:భారతము-పీఠికలు.pdf/255
104
172893
488905
2025-06-11T08:27:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '62 మది మది తద్భవము సంతి సతి, (శక్తి) తావు సంస్కృతభవము 'దేశ్యము పుణం పున్నెము వెకృతము బళా బళా(ఆనందసూచికము) హిందీ రాణా మోడి ఠాణా(అధికారిస్థానము) హిందీ 'మోడీ(పని) దేశ్యము పై శూరసేన...'
488905
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>62
మది
మది
తద్భవము
సంతి
సతి, (శక్తి)
తావు
సంస్కృతభవము
'దేశ్యము
పుణం
పున్నెము
వెకృతము
బళా
బళా(ఆనందసూచికము) హిందీ
రాణా
మోడి
ఠాణా(అధికారిస్థానము) హిందీ
'మోడీ(పని)
దేశ్యము
పై శూరసేనీశబ్దములను శబ్దరత్నాకరకర్త, 'నైకృత,
తద్భవ, తత్సమ, హిందీ' పదములనుగాఁ దలంచియున్నాఁడు.
ఇట్లే మనకుఁ దెలియని ప్రాకృత షట్కము లోని పదము లెన్ని
యో యాంధ్రమునఁ జేరియున్నవి.
ఇప్పటివారు కొందఱు ఆర్యభాషలకును, ప్రాకృతభాషల
కును భిన్న మైన ద్రావిడ భాష యొకటి కల దాని చెప్పుదురు.
కాని, ఏది ద్రావిడ భాషాకుటుంబమని చెప్పుదుగో, అట్టి 'ద్రవి,
డాంధ్ర, కర్ణాట, మళయాళది భాషలు ప్రాకృతషట్కములో
నివే యని స్క్రాచీనులు చెప్పియున్నారు. 'దండి' పండితుని వా
శ్యములఁ జూడుఁడు,
'మహారాష్ట్రము నాశ్రయించిన భాష శుద్ధమగు 'పాకృ
తము' మగధ దేశమునఁ బుట్టినది. 'మాగధి' శూరసేని దేశమున
* శ్లో. మహారాష్ట్రాశ్రయాంభాషాం ప్రకృష్టం ప్రాకృతం విదుః
నోద్భవా భాషా శౌర నేనీతిగీయ తే
కూర<noinclude><references/></noinclude>
2okvzdx9wwaabl1lsgubrx48l0u9s3h
పుట:భారతము-పీఠికలు.pdf/256
104
172894
488906
2025-06-11T08:28:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '2 63 * జన్మించినది 'శూరసేని' పిశాచ దేశములఁ బుట్టినది. 'పైశాచీ ద్వితీయము' ( పైశాచి, 'పైశాచి మాళిక) అభీరాదుల వాక్య ములు ‘అపభ్రంశము.” పిశాచ దేశములను బెద్ద లిల్లు నిర్దేశించి నారు. "పా...'
488906
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>2
63
*
జన్మించినది 'శూరసేని' పిశాచ దేశములఁ బుట్టినది. 'పైశాచీ
ద్వితీయము' ( పైశాచి, 'పైశాచి మాళిక) అభీరాదుల వాక్య
ములు ‘అపభ్రంశము.” పిశాచ దేశములను బెద్ద లిల్లు నిర్దేశించి
నారు. "పాండ్య, "కేకయ, బాహ్లిక, సింహ, నేపాళ, కుంతల,
సుధేష్ణ, చోట, గాంధార, హైవకన్న దేశములు" పిశాచదేశ
ములు.
ద్రావిడము లనుకొను 'ఆంధ్ర,ద్రావిడ, చోళ, కుంతలాది '
దేశములలోని ప్రాచీన భాషను, అపభ్రంశ మనియు, పైశాచీ
ద్వితీయ మనియుఁ బాచీనుల తలంపు. ఎక్కడనో 'కేకయ,
'బాహ్లిక' దేశములలోని 'బాహూయి' భాషగును మనయం
ధమునకును సంబంధము కలదని 'గ్రియర్సన్ ' దొరగారు తలఁ
చిన దానిని మన ప్రాచీనులు పైశాచీద్వితయము లోనిదిగాఁ జెప్పి
నట్లు కాన్పించును. దాని నటుండనిచ్చి చాళుక్యుల కాలమునం
మగధోత్పన్న భాషాల తాం మాగధీం సం ప్రచక్ష తే
పిశాచ దేశ నియం. పైశాచీన్వెతీయం భవేత్
పిశాచ దేశాస్తు వృద్ధి గుక్తాః
"సాండ్య కేకయ బాహ్లిక సింహ నేపాళకుంతలా ః
సుధేష్ణ చోట గాంధార హెవకన్నూ జనాస్త థా,
ఏతే పిశాచ దేశాన్యుః”.
* 'ఆభిరాంధు' లని పాఠాంతరము.
• 'చోర' యని పాఠాంతరము.<noinclude><references/></noinclude>
ooukb7eyfun9jue796cnxc29do8cavs
పుట:భారతము-పీఠికలు.pdf/257
104
172895
488907
2025-06-11T08:28:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '64 దాంధ్ర భాష యెట్లు పరిణతి నొందెనో, రెండుమూఁడు నిద ర్శనములఁ జూపుదును. ప్ర్రాచీన కాలమునం దుండిన ‘అపభ్రంశ' భాషలోనె యప్పటియాంధ్రులు “నదులకు, గ్రామములకు, గ్రామసీమలకు, కొన్ని వ...'
488907
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>64
దాంధ్ర భాష యెట్లు పరిణతి నొందెనో, రెండుమూఁడు నిద
ర్శనములఁ జూపుదును.
ప్ర్రాచీన కాలమునం దుండిన ‘అపభ్రంశ' భాషలోనె
యప్పటియాంధ్రులు “నదులకు, గ్రామములకు, గ్రామసీమలకు,
కొన్ని వృత్తులకు, కొందఱు మనుష్యులకు” దేశకాలానుసారము
లగు పేరులఁ బెట్టుకొనియున్నారు.
ఇందులకు 'విష్ణుకుండిన మాధవవర్మ' యొక్క
మూరు శాసనములోని కొన్ని యంశములఁ జూపెదను.
పొల
* మాధవవర్మపొలమూరుశాసనము. అర్చడా
“స్వస్తి భగవచ్చీ పర్వతస్వామిపాదానుధ్యాతస్య, 'వి
ష్ణుకుండినస్య' .... శ్రీవిక్రమహర్ష స్యసూనోః ... శ్రీగోవిందవర్మణః
ప్రియతనయః .... క్రతుసహస్రయాజీ.. ఏకాదశాశ్వమేధావబృథ
స్నానవీగతజగదేనస్కః .... విద్వద్విజ గురువృద్ధ తపస్వీ జనాశ్ర
యః మహారాజః శ్రీమాధవవర్మా... పరమబ్రహ్మణ్యో మాతా
పితృ పదానుధ్యాతః * 'జనాశ్రయమహారాజః' గుద్దవాడివిషయే
విషయమహత్తరా నధికార పురుషాంశ్చ ఇమమిత మా జ్ఞాపయతి.
* 'జనాశ్రయమహారాజ' బిరుదము నొందిన యీ 'మాధవ' వర్మ
కును 'మధురాపురి' 'నాకాలమున వేలు 'సుందరపాండ్యు 'సకురు 'నేదియొ
సంబంధము కలదని, ' సుందరపాండ్య ' కృతమగు ' నీతివ్వెపట్టిక ' యను
గ్రంథముఁ బ్రకటించిన బ్ర. శ్రీ. వేటూరి ప్రభాకరశాస్త్రి గా రాపుస్తక
పీఠికలోఁ జర్చించియున్నారు.<noinclude><references/></noinclude>
jdegeqy096f6a1jwiq0lvq10lqj25sy
పుట:భారతము-పీఠికలు.pdf/258
104
172896
488908
2025-06-11T08:28:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '65 అస్తి విదిత మస్తు వో యోజస్మాభిః గుద్దవాడివిషయే 'దట్టాయ వారితీర' 'పులిబూంరు' నామగ్రామం 'మయేందవాటకీ' దక్షిణత, ... సీమాంత చతుర్భిర్త నంద 'పూంద్దిజిగీషయా' ప్రస్థితః గోదావరీ మతీత...'
488908
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>65
అస్తి విదిత మస్తు వో యోజస్మాభిః గుద్దవాడివిషయే 'దట్టాయ
వారితీర' 'పులిబూంరు' నామగ్రామం 'మయేందవాటకీ' దక్షిణత,
...
సీమాంత చతుర్భిర్త నంద 'పూంద్దిజిగీషయా' ప్రస్థితః
గోదావరీ మతీతరన్ వేద వేదాంగ విదో 'రుద్రకర్మణో' నపే
దాఘకర్మణః పుత్రాయ శివశర్మణే గౌతమసగోత్రాయ, కమ్మరా
ష్ట్రకుండుక వాస్తవ్యాయ తైత్తిరికసబ్రహ్మచారిణె వేదచతుష్టయ
సమామ్నాతావదాతాననాయ;
. ఫాల్గున పౌర్ణమాస్యాం సోమ
రాహుగ్రస్త నిమిత్తే జనాశ్రయః దత్వా సర్వకరపరిహారే ణాగ్ర
హారీకృత్య సంప్రదత్త ః. తదత్ర భవద్భి రన్యైశ్చ ధర్మాధి గతబుద్ధి
బి॥ పరిపాలసీయః ఆజ్ఞప్తి రత్రి హస్తి కేశ, వీరకేశా మహాం
శ్చ . ఇత్యేవ ముభయగణో స్వీకృత్య పరిపాలయేత్ ॥ ..
114
A
పై శాసనములో మాధవవర్మ 'పూంగిది' గ్విజిగీష చే
గోదావరిని దాఁటి పాల్గుని పూర్ణిమనాఁడు రాహుగ్రస్త మగు
చంద్రగ్రహణ సమయమున 'గుద్దవాడి' విషయమున “మయేం
దవాటకి' కి దక్షిణమున 'దట్టాయ వారి తీరమునందలి 'పులిబూం
రు' గ్రామమును అన్ని విధములగు పన్ను లను దీసివేసి, 'కమ్మ
రాష్ట్రము'లోని 'కుండక' వాస్తవ్యుఁడును, దనతో తైత్తిరీయ
సబ్రహ్మచారియు, నగు శివశర్మకు దానమిచ్చి, విషయమునం
దలి మహతురులగువారిని 'హస్తి కేశ, వీర కేశులను, దానమును
నెర వేర్చ నాజ్ఞ నిచ్చెను.
....
ఇందు నాఁటి దేశీయపదము లెట్లుండెనో చూడుఁడు.<noinclude><references/></noinclude>
kks1jxncupxtejuh1uugiacudo5vfi0
పుట:భారతము-పీఠికలు.pdf/259
104
172897
488909
2025-06-11T08:28:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '66 ట 'పూంగిదిక్కు' అనఁగా ప్రాద్దిక్కు అని యర్థమగుచున్నది. పూంగి, ప్రాకి శబ్దభవము 'గుద్ద వాడివిష యము' అన నేఁటి తూర్పుగోదావరి జిల్లాలోని తూర్పు డెల్టా ప్రదేశము. 'గుద్ద 'వాడి' గోద...'
488909
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>66
ట
'పూంగిదిక్కు' అనఁగా ప్రాద్దిక్కు అని యర్థమగుచున్నది.
పూంగి, ప్రాకి శబ్దభవము 'గుద్ద వాడివిష యము' అన నేఁటి
తూర్పుగోదావరి జిల్లాలోని తూర్పు డెల్టా ప్రదేశము. 'గుద్ద
'వాడి' గోదావరి శబ్దములకు పైశాచి రూపమో, అపభ్రంశ
రూపమో యైయున్నది. 'గో, గు, గాను '8' డి, గాను మాఱి
యప్రభంశమైనట్లు కాన్పించుచున్నది. ఈ 'గుద్దవాడి విషయ
ము' మనకుఁ దెలిసినంతవఱకు మాధవవర్మ శాసనము మొద
లు, క్రీ. త, 1202 సంవత్సరమున నిచ్చిన 'మల్లవిష్ణువర్ధను ని
'ఎఱఱుపల్లి' (రామచంద్రపురము తాలూకాలోని ఏరుపల్లి) శా
సనకాలమువఱకుఁ గాన్పించుచున్నది. అది రెడ్ల పరిపాలనమున,
ఇంచుమించు క్రీ, తి. పదునాల్గవ శతాబ్దమధ్యమునుండి 'భీమ
మండల' సంజ్ఞతో మాఱినది. ఈ గుద్దవాడివిషయమునే శ్రీనాధ
మహాకవి 'భీమఖండ' మని ప్రసిద్ధమగు భీమేశ్వరపురాణమును
వ్రాసియున్నాఁడు, దానికి సంస్కృతగ్రంథమును గలదు. అది
స్కాందపురాణాంతర్గతమఁట ! ముద్రితమగు స్కాందపురాణ
మున 'భీమఖండ' గాధలు లేవు.
తీర
ఇఁక దట్టాయ వారి తీర మనునది ఇటీవల 'తుల్యా'
మైనది. అది గోదావరి నది యొక్క శాఖానదిగాఁ బ్రవహించుచు
నిపుడు 'కాకినాడ కాలువ’గాఁ ద్రవ్వఁ బడియున్నది. ఈతుల్యా నదీ
మహత్తునుగూర్చి పెక్కు గ్రంథములను రచించిన 'ఏనుఁగులమ్మ
ణకవి 'తుల్యామ్వాము' అను నాతాశ్వాసముల గ్రంథమును<noinclude><references/></noinclude>
mo030fdx44v7uxn3iqp43ubdspgmjs1
పుట:భారతము-పీఠికలు.pdf/260
104
172898
488910
2025-06-11T08:29:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '67 జేసియున్నాఁడు. 'పులిబూంరు' నేఁడు 'పొలమూరు అను పేరు కలదై నది. పులిబూరుకు సరిహద్దు గ్రామముగు 'మయేంద వాటకి' నేఁడు 'మహేంద్రవాడ' అను పేరుగల గ్రామ మైనది. 'కమ్మరాష్ట్రము' గుంటూరుజిల...'
488910
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>67
జేసియున్నాఁడు. 'పులిబూంరు' నేఁడు 'పొలమూరు అను పేరు
కలదై నది. పులిబూరుకు సరిహద్దు గ్రామముగు 'మయేంద
వాటకి' నేఁడు 'మహేంద్రవాడ' అను పేరుగల గ్రామ మైనది.
'కమ్మరాష్ట్రము' గుంటూరుజిల్లాలోని 'శమ్మనాఁడు' అను పేరు
గలది. 'కుండ' మెద్దియో తెలియదు.
ఇవన్నియుఁ గాలాంతరమునఁ బొందిన జనుల యుచ్చా
రణభేదముల చేతను, స్థలాభిమానమున జనులు వానిని మహత్తు
కలవానిని భావించుటచేతను గలిగిన మార్పులు
ఈశాసనమున_'హసి కేశ, వీరకేశ' గణములు విషయ
పరిపాలక సంఘములుగాఁ గాన్పించును. ఆసంఘములు నేఁటి
'రివిన్యూ, పోలీసు' డిపార్టుమెంటులవంటి వై యుండును.
ఈమాధవ వర్మశాసనముతోనే లభించిన 'జయసింహ
వల్లభుని' మఱియొక 'పొలుమూరు శాసనమును గలదు.
అది మాధవవర్మశాసనమునఁ బ్రతిగ్రహీత యగు 'శివశర్మ'
యొక్క పుత్రుఁడగు 'రుద్రశర్మ'కు, పొలమూరునే మరల నగ్ర
హారముగా స్థిరపఱచిన యంశము లున్నవి. మాధవవర్మకును
'జయసింహ వల్లభునకును 30, 40 సం॥ రములు మాత్రమె
కాలభేద ముండును.
జయసింహ వల్లభుని శాసనములో, మాధవవర్మశాసన
ములోని 'పూంగిదిక్కు' అనుశబ్దము లేదుగాని 'కుండక' శబ్ద<noinclude><references/></noinclude>
02gmsuoozyxtqm3gapjtcgzj8kgs35h
పుట:భారతము-పీఠికలు.pdf/261
104
172899
488911
2025-06-11T08:29:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '68 మునకు మాఱు 'అననపుర వాస్తవ్యుఁడు రుద్రవర్మయనికలదు. తక్కిన దేశీయ పదములన్నియు సమానములే. జయసింహ వల్లభుని యనంతరమున వేంగీదేశ పరిపాలకుఁ డై 'ఆఱు' మాసములె పాలించి మృతినొందె ననఁబ...'
488911
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>68
మునకు మాఱు 'అననపుర వాస్తవ్యుఁడు రుద్రవర్మయనికలదు.
తక్కిన దేశీయ పదములన్నియు సమానములే.
జయసింహ వల్లభుని యనంతరమున వేంగీదేశ పరిపాలకుఁ
డై 'ఆఱు' మాసములె పాలించి మృతినొందె ననఁబడు జయ
సింహ వల్లభుని సోదరుఁడు 'ఇంద్రవర్మ' యొక్క 'కొణనూ
గూరు' శాససమున దేశీయపదము లెటుండెనో చూడుఁడు.
3
ఇంద్రవర్మశాసనము
స్వస్తిశ్రీ మతాం సకల భువనసంస్తూయమాన మానవ్య
సగోత్రాణాం, హారీతీపుత్రాణాం, స్వామిమహా సేనపదానుధ్యాతానం
కౌశికీవరప్రసాదలబ్ధరాజ్యానం, భగవన్నారాయణవరప్రసాద లబ్ధ
వరాహలాంఛ నేక్షణ క్షణ వశీకృతాశేష మహీభృతాం, అశ్వమేధావ
భృథస్నాన పవిత్రీకృతమానస శరీరాణాం, స్వయశో విషయీకృత
త్రైలోక్యానాం, చళుక్యానాం, కులమలంకృత్య, నిజజన్మనా విరాజ
మానః. శ్రీ 'కీ ర్తివర్మ' మహారాజస్య నప్తా, శ్రీవిష్ణువర్ధన మహా
రాజః, రణముఖగతరిపువిజయసముపలబ్ధ శ్రీవధూనివాసాయమాన
విపులవక్షస్థలస్య పుత్రః, శక్తిత్రయసమధిగత మహాఖ్యాతివిభూతి
త్రివర్గ సేవానీపుణః, పురాణపురుష ఇవ బహు లోకస్తుతః, పురారాతి
ఈశాసన మిదివఱ కేచ్చటను బ్రకటింపఁబడలేదు. దీని నొకమి
త్రుఁడు గుంటూరు మండలమున సంపాదించి నాకిచ్చియున్నాఁడు. మద్రా
సుమ్యూజియమునకు దీని నిచ్చితిని ఇది యపూర్వమైన శాసనమని శోధ
కులు తలంచుచున్నారు.<noinclude><references/></noinclude>
r8snozxg13bbqxeq13zce81a5wh1ruz
పుట:భారతము-పీఠికలు.pdf/262
104
172900
488912
2025-06-11T08:29:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '69 8వ భూతగణప్రియః, ద్వితీయఇవ మకరధ్వజః, పంచమ ఇవ లోక పాలః, వృథాగ్రసుతఇవ సత్యసంధః, శరత్కాలఇవ కృతబంధుజీవో త్సవః, పూర్వాచలేంద్ర ఇన మిత్రోదయానుకూలమహిమా, మహీ పతి మకుటతటఘటిత మహారత్న...'
488912
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>69
8వ భూతగణప్రియః, ద్వితీయఇవ మకరధ్వజః, పంచమ ఇవ లోక
పాలః, వృథాగ్రసుతఇవ సత్యసంధః, శరత్కాలఇవ కృతబంధుజీవో
త్సవః, పూర్వాచలేంద్ర ఇన మిత్రోదయానుకూలమహిమా, మహీ
పతి మకుటతటఘటిత మహారత్నమరీచి మంజరీరంజిత చరణార
వింద యుగళః, శ్రీంద్రవర్మ మహారాజు. త్యాగధేన్వపరనామధేయః
ఉదకపూర్వకం సర్వకర పరిహారోపేతం బ్రహ్మదాయీకృత్య, 'కొ
ణ్ణనూగూరు' నామగ్రామం ప్రాదాత్. తస్యిగ్రామస్య దిగ్విఢాగాః. ఉ
త్త రతః 'ముజుడూరు' నామ గ్రామః, పూర్వతః 'పగునూరు' నామ
గ్రామః, దక్షిణవీభాగవస్థితః 'చెఱుపూరు' నామగ్రామః, పశ్చిమతః
'ఇర్చులి' నామగ్రామః, ఏతేషాం గ్రామాణాంమధ్యే నివసీకృతవాజ
సనేయచరణస్య 'ముగ్గశర్మణః' బ్రహ్మవిహితకర్మనిరతస్య, ఇట్ట
శూర్చోయనామధేయస్య పాత్రేయ, అభిజనవిద్యావృత్త వతః. భార
ద్వాజ సగోత్రస్య విష్ణుశర్మణ పుత్రాయ వేదవద్వి ప్రసంస్తూయ
మానచరితాయ, 'చణిశర్మణే' మాతాపిత్రో రాత్మనశ్చపుణ్యావాప్త
యే, ఇతిచ ధావినో రాజరీ న్యకోపచార పురస్సరం సమ్మానయతి.
ఆర్య (హూం)? వశ గగనతిలక భూత 'రాణివర్మణా' మహారాజస్య
సుక ఇంద్రవర్మణో నామధేయు విజ్ఞాపనయా, తస్యాజ్ఞప్తి రేవం
"ఆలపాకబోళ్, నెప్పిలాళ్, సోమయాజులు వెళ్లెక్కి డోళ్, మారట
బోళ్" అపిచ మోహా ల్లోభా ద్వా యః కశ్చి ద్విఘ్నకర్తాన పంచమ
హాపాతకయుక్తో భవిష్యతి. ఇతచ. వేదవ్యాసస్యశ్లోకశ్చాత్ర (నిఘ్న
తో) భవతి. గోవిప్రణాలయోషిత్త పస్విన' యా గతిస్సా భవేద్వృ
త్తిం హరతి శాసనాంకితాం. 'షష్టిం వర్ష సహస్రాణి స్వర్గే తిష్ఠతి భూ
ఎ<noinclude><references/></noinclude>
pyqsjxfghnodbla0dzik6yttiu3is8w
పుట:భారతము-పీఠికలు.pdf/263
104
172901
488913
2025-06-11T08:29:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '70 మిహా, ఆక్షేప్తా చానుమంతా చతాన్యేవ నరకే వనేత్ . బహుభి ర్వసుధా దత్తా బహు భిశ్చాసుపాలితా. యస్యయస్య యదా భూమి స్తస్య తస్య తదా ఫలం. ఇతి కనకరామలిఖితే శాసనే చతుష్టష్ట్యంశః ఏతేషాం...'
488913
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>70
మిహా, ఆక్షేప్తా చానుమంతా చతాన్యేవ నరకే వనేత్ . బహుభి ర్వసుధా
దత్తా బహు భిశ్చాసుపాలితా. యస్యయస్య యదా భూమి స్తస్య తస్య
తదా ఫలం. ఇతి కనకరామలిఖితే శాసనే చతుష్టష్ట్యంశః ఏతేషాం ప్రా
లాం కుళ్లే కాంక', చోడబోళ్ తృతీయాం*.
పెశాసనమునందలి సంస్కృతవాఙ్మయము సాలంకృత
మును దీర్ఘ సమాసయుక్తమునై, ఇంచుమించుగ నాకాలము
ననె వ్రాయఁబడుచుండిన బాణమహాకవియొక్క 'కాదంబరీ,
కావ్య సంబంధమగు గాలి, సోఁకినదానివలెఁ గాన్పించుచున్నది.
ఇందుండిన నాఁటిదేశీయపదములగు 66
(1) ఆలపాక
బోళ్, (8) నెప్పిలాళ్, (8) సోమయాజుల వెళ్లిక్కి బోళ్,
మారటబోళ్, (5) ప్రాల్మాంకుళ్, (6) చోడబోళ్, ”
పదములు, దురవగాహముగా నున్నవి.
19
(4)
కాని పదాంతములందలి 'ళ' కారము కాలాంతరమున
'ప్రథమా బహువచన' రూపప్రత్యయ మగు లు వర్ణక మైనట్లు
'శాసనశోధకులకుఁ దెలియనగును. 'బోక్' పదము' పోలును
అను పదముయొక్క ప్రాచీన రూపముగాఁ గాన్పించుచున్నది.
ఆ పదజాలము శాసనస్థధర్మమును వ్యర్థము చేసినవారికిఁ గలుగు
పాపమును, దానిని స్థిరపఱచువారికిఁ గల్గు పుణ్యమును దెలుపు
కిందగీఁతలు
* ఈశాససము నిచట వ్రాయుటలో మూలమునందలి వర్ణరీతిని
వ్రాయక, ఇప్పుడు మన ముచ్చరించు పద్ధతి నే వ్రాసితిని.
పెట్టిన భాగములను మాత్రము యధామాతృకగానె వ్రాసితిని.<noinclude><references/></noinclude>
jalgtk2u2ja89silbe2bhk6980zk31x
పుట:భారతము-పీఠికలు.pdf/264
104
172902
488914
2025-06-11T08:30:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '71 నవిగా నున్నవి. 'సెప్పిలాల్ ' అనునది 'నెరపినవారు అని మాణి నట్లు 'మల్ల విష్ణువర్దనాదుల శాసనములలోఁ గాన్పించును. روع ఇందు దానప్రతిగృహీత యగు 'చండిశర్మ' యొక్క పితామహుఁడు 'దుగ్గిశర...'
488914
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>71
నవిగా నున్నవి. 'సెప్పిలాల్ ' అనునది 'నెరపినవారు అని మాణి
నట్లు 'మల్ల విష్ణువర్దనాదుల శాసనములలోఁ గాన్పించును.
روع
ఇందు దానప్రతిగృహీత యగు 'చండిశర్మ' యొక్క
పితామహుఁడు 'దుగ్గిశర్మ' యనియు నాతఁడు 'ఇఱ్ఱర్బో
యఁడు' అను నామధేయము కలవాఁ డనియుఁ జెప్పఁబడెను.
నిఘంటువులలో 'బోయ' శబ్దమునకు 'కిరాతుఁడు, పాలకీమో
యువాఁడు' అని మురములు కలవు. ఈ శాసనమునందలి 'ఇఱ
భూర్భోయఁడు'
2
m
'్బయఁడు' వాజసనేయ చరణుఁడు అనఁగా, 'శుక్ల యజు
ర్వేదముఁ' జదివినవాఁడు. భారద్వాజసగోత్రికుఁడునై యుండు
టచే నీతీఁడు 'ప్రథమశాఖా బ్రాహ్మణుఁ డగుట నిశ్చయము.
మఱియు 'ఇజ్జలూ ర్బోరఁడు' బ్రహ్మనిహితకర్ముఁ డని చెప్పఁ
బడినది ఇందువలన నాతఁడు బ్రాహ్మణుఁడె కాని 'బోయ,
జాతివాఁడును, పాలకి మోయువాఁడు' ను గాఁ డని స్పష్ట
మగుచున్నది.
బోయశబ్దము ‘గ్రామపురోహితుఁడు' అను నర్థమున
హైదరాబాదు రాజ్యములోని కొన్ని పల్లెలలో వాడుకొనఁబ
డుట కలదు. తూర్పుగోదావరీమండలమున నేఁడును పల్లెల
యందు తూముల యిండ్లలో నగు 'పితృకర్మమునందు గ్రామ
పురోహితున కిచ్చు 'ఆమదానము'ను 'బోజియని చెప్పఁబడు
చున్నది. 'బోయి'కి (గ్రామపురోహితునకు) ఇచ్చు 'ఆమద్ర
వ్యము' బోజిగా మాఱియుండును. శాసనమునందలి 'ఇఱ్ఱనూ<noinclude><references/></noinclude>
1t0qjwsq5bbsg7r32vgfctne3fd0cnn
పుట:భారతము-పీఠికలు.pdf/265
104
172903
488915
2025-06-11T08:30:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '72 ర్బోయఁడు' ఇఱత రను నొక గ్రామమునకుఁ బురోహితుఁ డని తోఁచెడిని. * శాసనపుతుదిని 'ఇతికనక రామలిఖితే శాసనే చతుష ష్ట్యం శః' అని కలదు. శాసన లేఖకుని నామకులు శాసనాంత మున లిఖింపఁబడుట కిద...'
488915
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>72
ర్బోయఁడు' ఇఱత రను నొక గ్రామమునకుఁ బురోహితుఁ
డని తోఁచెడిని. *
శాసనపుతుదిని 'ఇతికనక రామలిఖితే శాసనే చతుష
ష్ట్యం శః' అని కలదు. శాసన లేఖకుని నామకులు శాసనాంత
మున లిఖింపఁబడుట కిదియే ప్ర్రారంభ మని తోఁచుచున్నది.
ఇంద్రవర్మశాసనమునకుఁ బూర్వమున నుండిన 'జాలం కాయన,
విష్ణుకుండిన ' రాజుల శాసనములలోఁ గాని, ఇంద్రవర్మయొక్క
''పెద్దతండ్రి), తండ్రి, అన్న' యగు 'రెండవపులికేసి, కుబ్జ,
విష్ణువర్ధన, జయసింహ వల్లభుల శాసనములలోఁ గాని యీ
సాంప్రదాయము కాన్పింపదు. పిమ్మట 'చాళుక్య, కాకతీయ,
రెడ్డి' రాజుల శాసనములలో నీసాంప్రదాయ ముంచుటయేగాక,
నేఁడును, 'దస్తావేజు,నోటు' వ్రాయువారియొక్క పేరును 'దస్తా
'వేజు, నోటు'లఁ దప్పక యుండవలయు ననునిధి యేర్పడినది.
శాసనములలోఁ గొంతభాగమె కాక, ఇంచుమించీశాన
సమున కేఁబదియఱువదేండ్లకుఁ బిమ్మట నుద్భవించిన యొక సం
పూర్ణమగు చిన్న తెనుఁగు శాసనమును, నాఁటి వాడుక భాషా
స్వరూపముఁ జూపుటకు వ్రాయుచున్నాను.
* పై 'బోయ' శబ్దసు, దాస్య ప్రతిగ్రహీతలలో 'సర్వలో కాశ్ర
యుని' 'చందలూరు' శాసనమునను గలుగు. ఇంద్రకీల పర్వత శాసనమున 'త్రి
కోటిబోయ' శబ్దము కాన్పించుచున్నది. ఆశాసనములలో 'బోయ' శబ్దము
లకుఁ బూర్వముననున్న 'సంక్రి, త్రికోటి' మొదల గుళబ్దము లానాఁటి
గ్రామనామములని తలంపవలసియున్నది.<noinclude><references/></noinclude>
agrthy1xfe6vjpiz8c0n6cqf8dqt3i2
పుట:భారతము-పీఠికలు.pdf/266
104
172904
488916
2025-06-11T08:30:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '73 పొట్లదుర్తి నూలెపాడు శాసనము - (1) స్వస్తి (-) శ్రీ శోష్ణమహారాజు ల్లోళన ఇన్పుష్తోలి (2) అణపోతులు వణకాలు పుణకాలు ఇచ్చిన ప (శ్రీ) న్న స పెన్నా ఱ ఇశజేనికిన్ () తేని వచ్చినవార్డు(ప) న్న...'
488916
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>73
పొట్లదుర్తి నూలెపాడు శాసనము -
(1) స్వస్తి (-) శ్రీ శోష్ణమహారాజు ల్లోళన ఇన్పుష్తోలి
(2) అణపోతులు వణకాలు పుణకాలు ఇచ్చిన ప
(శ్రీ) న్న స పెన్నా ఱ ఇశజేనికిన్
() తేని వచ్చినవార్డు(ప)
న్నన
(4) (ఇ్చ) మహాపాత) కున్హకున్ ()
(5) అని వెరువులికితమ్. (-)
ఈశాసనమునందలి భాష కరము సులభసాధ్యము
కాదు. ఇంకను నిట్టిశాసనములు పెక్కు లిపు డిపుడు లభించి,
ప్రకటింపఁబడుచున్నవి. వానియందు మనయాంధ్రముయొక్క
పరిణామము తెల్లముకాఁగలదు.
ఇట్లు నియమహీనమైన భాషనన్న యకుఁ బూర్వమునూఱు
నూట యేబది యేండ్లనాఁడు 'కర్ణాట' దేశీయుల సంపర్కముచే
గేయములకు నుపయోగపడు 'ద్విపద, అక్కఱ, మధ్యాక్కఱ,
సీసము, గీతము' మొదలగు ఛందోబద్ధ రచనలు కలదై తెనుఁగు దేశ
మునఁ బ్రసరించి 'రాజసేనానులయొక్కయు, మాండలికుల
యొక్క యు' శాసనములలో మహారాజులయొక్క శాసనములు
*ఈశాననమును బహు శాసనశోధకులు, నాకు మితు 9లువగు శ్రీ ముల్లం
పల్లి సోమశేఖరశర్మ గారు ప్రకటించియున్నారు. ఈ శాసన కాలము
క్రీ.త ఏడవ శతాబ్దమని వారితలంపు. ఎనిమిదవళ తాబ్దమని కొందఱితలంపఁట!
ఇంతకుముందు వాయఁబడిన 'ఇందివర్మ 'శాసనములోని దేశ భాషకంటె విడి
కొంచెము తేటగ నున్నదనుకొనుచున్నారు.
10<noinclude><references/></noinclude>
rd104r7tvnhu9kffxhlh9acmsn27dyh
పుట:భారతము-పీఠికలు.pdf/267
104
172905
488917
2025-06-11T08:30:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '74 లోని సంస్కృతశ్లోకములకుఁ బ్రతిగా వాయనారంభింపఁబడి నది, నాఁటిపదములలో గ్రామపురోహితుఁ డనునర్థముగల 'బోయ' వంటి పదము అంతరించినవి. 'పులిబూంరు, మైందవా టకి' మొదలగు పదములు రూపాంతరమ...'
488917
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>74
లోని సంస్కృతశ్లోకములకుఁ బ్రతిగా వాయనారంభింపఁబడి
నది,
నాఁటిపదములలో గ్రామపురోహితుఁ డనునర్థముగల
'బోయ' వంటి పదము అంతరించినవి. 'పులిబూంరు, మైందవా
టకి' మొదలగు పదములు రూపాంతరము నొందినవి. ఇట్టి యాం
ధ్రభాషకు వ్యవస్థ యొకటి యవసర మయ్యె. ఇట్లుండ, క్రీస్తు
నకుఁ బిమ్మట పదునొకండవశతాబ్దారంభమున నాంధ్రుల
పుణ్యవి శేషమున శ్రీ శైలాది మహేంద్రగిరిపర్యంతముఁ గల
త్రిలింగ దేశమును
రాజమహేంద్రపురాధీశుఁ డై రాజ రాజ
నరేంద్రుఁడు పరిపాలించుట కలిగెను.
రాజరాజనరేంద్రునకుఁ బూర్వ ని యాంధ్రావని, పర
రాజుల దాడులచేతను, చాళుక్యుల యన్యోన్యకలహములచేతను
క్షోభించెను. రాజన రేంద్రుని తండ్రియగు 'విమలాదిత్యుఁడు'బల
వంతులగు చోళులతో సంబంధ బాంధవ్యములు కలుపుటచే నాం
ధ్రావనికి 'స్వచక ') పరచక్ర' భీతులు పోయినవి, పదునొకండవ
శతాబ్దారంభమున, భరతఖండోత్తరభాగమునందు 'గజనీ మహం
మదు' వలన నుపద్రవములు సంభవించినను, నాఁటిభారతవీరు
లా మ్లేచ్ఛునకు భరతఖండమునం దొక్క యంగుళముమేర నె
నను దక్కనీయ రైరి. యావద్భరతఖండమునందును విజ్ఞానవా
యువులు వీచెను. భోజ, కై యట, మమ్మట, క్షేమేంద్ర, బిల్హ
హరదత్త విజ్ఞానేశ్వర, హేమచంద్ర, సోమదేవ ప్రముఖులగుమహా
3.<noinclude><references/></noinclude>
kr6aye3vkvzcmfg5wk36sh55inm8ps4
పుట:భారతము-పీఠికలు.pdf/268
104
172906
488918
2025-06-11T08:31:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '75 కవులు సంస్కృతభాషయం దీపదునొకండవ శతాబ్దమధ్య మున నే యమూల్యగ్రంధములను రచించిరి. అందు 'భోజుఁడు, క్షేమేం ద్రుఁడు, మమ్మటుఁడు' కావ్యవ్యవస్థఁ గూర్చిన యెదలంకార గ్రం థములనురచించి...'
488918
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>75
కవులు సంస్కృతభాషయం దీపదునొకండవ శతాబ్దమధ్య మున నే
యమూల్యగ్రంధములను రచించిరి. అందు 'భోజుఁడు, క్షేమేం
ద్రుఁడు, మమ్మటుఁడు' కావ్యవ్యవస్థఁ గూర్చిన యెదలంకార గ్రం
థములనురచించిరి. * క్షేమేంద్రుని ఔచిత్య విచారచర్చ' అను గ్రం
ధము అలంకారశాస్త్రవినుల కమూల్యమైనది. భోజుని సంస్కృత
భాషాపోషణము జగద్విదితము. అందుకై క్రింది రెండు చిన్నకథ
లుదాహరింపఁ దగియున్నవి.
*
భోజుఁ డిట్లు శాసించెనఁట !
*బ్రాహ్మణుఁ డైనను విద్య నేర్వనివాఁ డైనచో, నాపట్టణ
మునకు వెలుపల కుండవలయును. కుమ్మరి యైనను విద్వాంసుఁ
డైనవాఁడు నాపట్టణమున నివసింపవచ్చును." అని.
(1) ఇట్లుండ నొకప్పుడు అపరాధశోధకులు, 'సాలే' వాని
నొకనిని, నీవు మూఢుఁడవుగాన నగరమున నుండరాదని నిర్బం
ధింప, వాఁడు రాజసన్నిధికి వచ్చి ప్రభువా ! నాకు విద్యలేదని
నన్న న్యాయముగా మీ భటులు వెడలఁగొట్టుచున్నారన, భోజుఁ
డది విని నీకు విద్య కలదా? యన, వాఁడిట్లనెను
*భోజుఁడు (1) సరస్వతీకంఠాభరణము (2) శృం గారప్రకాశము అను
దానిని రచించెను. క్షేమేంద్రుఁడు (1) ఔచిత్య విచారచర్చ (2) కవికంఠా
భరణము(శ్రీ)సువృత్త తిలకము ఆనువానినిఁ జేసెను, మమ్మటుఁడు కావ్యప్రకా
ళముఁజేసెను.
**. విప్రోపీయోభివే న్మూరః స పు రాద్బహిస్తు మే
కుంభకారోపీ యో విద్వాన్ సతిష్ఠకు పురే మమ॥<noinclude><references/></noinclude>
4jkthzlo0bsmksugmgyf3j31l8j2ejy
పుట:భారతము-పీఠికలు.pdf/269
104
172907
488919
2025-06-11T08:31:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '76 శ్లో. కావ్యంకరోమి నహి చారుతరంకరోమి యత్నాత్కరోమి యది చారుతరంకరోమి భూపాలకాళి మణి మండితపాదపీఠ! భోసాహసాంక ! కవయామి వయామి యామి ! ॥ తా|| రాజులయొక్క కిరీటములయందలి మణులచేఁ బ9) కాశి...'
488919
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>76
శ్లో. కావ్యంకరోమి నహి చారుతరంకరోమి
యత్నాత్కరోమి యది చారుతరంకరోమి
భూపాలకాళి మణి మండితపాదపీఠ!
భోసాహసాంక ! కవయామి వయామి యామి ! ॥
తా|| రాజులయొక్క కిరీటములయందలి మణులచేఁ బ9)
కాశించు పాదపీఠముగల మహారాజా ! ఓ సాహసాంక ! నేను
కావ్యముఁ జేయఁగలను. కాని యది యంతగా బాగుండదు.
ప్రయత్నించి చేసితినేని బాగుగఁ జేయఁగలను. నేను, కవిత్వ
మును జెప్పఁగలను. నేయఁగలను. (నీకిష్టము లేనియెడల వెడలి
పోవుచున్నాను.
అనియత్యద్భుతరీతిని సాలెవాఁడు శ్లోకరూపకముగాఁ బ్రత్యుత్తర
మీయ భోజుఁ డౌనందించి వానిని బహూకరించి పంపెనఁట !
(2)మఱియొకప్పుకు భోజమహారాజు వేటకు వెళ్లి వచ్చు
చుండ పాలకి మోయు బోయివాఁడు భుజము పెనుండిన బొంగు
నేదియొ బాధచే హెచ్చు తగ్గుగఁ బట్టుచుండెను. భోజుఁ డది
చూచి సంస్కృతభాషలో నె
*ళ్లో, అయ మాందోళికాదండో తవబాధతి కిం భుజే
(ఈపాలకీబొంగు నీభుజమును బాధించుచున్నదా?)
అనఁగా బోయివాఁడు.—
*ఈశ్లోకము కొంచెము భేదముతో 'ప్రకాశవర్షుని రసార్ణవాలంకా
రము' అను గ్రంథమున నపశబ్ద ప్రయోగమున కుదాహరణముగాఁ జూపఁ
బడెను, దీని నట భోదాని సంబంధమైనదిగానే సూచింపఁబడెను,<noinclude><references/></noinclude>
o6i2kvrq309dhemqeko6icnxs5b9sjk
పుట:భారతము-పీఠికలు.pdf/270
104
172908
488920
2025-06-11T08:31:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '77 శ్లో. నాయ మాందోళికాదండో తమ బాధతి బాధతే॥ ) ఈ పాలకీబొంగు బాధించుట లేదుగాని నీ ' బాధతి' యను తప్పు ప్రయోగమే నన్ను బాధించుచున్నది.) ال) .P అని శ్లోకమును బూరి చేయుచు 'ఆత్మనేపదముగా బా ధ...'
488920
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>77
శ్లో. నాయ మాందోళికాదండో తమ బాధతి బాధతే॥
) ఈ పాలకీబొంగు బాధించుట లేదుగాని నీ ' బాధతి' యను తప్పు
ప్రయోగమే నన్ను బాధించుచున్నది.)
ال)
.P
అని శ్లోకమును బూరి చేయుచు 'ఆత్మనేపదముగా బా
ధతే' అని ప్రయోగింపఁదగిన క్రియను 'బాధతి' అని పరస్మై
పదముగాఁ బ్రయోగించుటను తప్పుగాఁ జూపి యున్నాడఁట !
పెయంశములు నాఁటి సంసృత వాఙ్మయ మెట్లు మిన్ను
ముట్టెనో చూపుటకై యుదాహరింపఁబడెను. ఆకాలముననే
'నన్న య' భారతమునాంధీకరించుచుండుటచే నా సంస్కృతపు
గాలి నన్నయకవితకును దగిలినది.
మన రాజరాజనరేంద్రుని యాస్థానమునందును సంస్కృ
తపండితులు తక్కువగా లేరు.
2
1
* "అపారశబ్దపారగులైన వైయాకరుణులును, భారతరామాయ
ణాద్యనేక పురాణప్రవీణులైన పౌరాణికులును, మృదుమధుర
రసభావ భాసుర నవారవచన రచనా విశారదులైన మహాకవు
లును, వివిధ తర్క వివాహిత సమస్త శాస్త్రసాగర గరీయః ప్రతి
భులైన తార్కికులును, నాదిగాఁ గలుగు విద్వజ్జనంబులు పరివే
ష్టించి కొలువ
ఇట్టి సమయమున రాజరాజనరేంద్రుఁడు దేశకాలపరి
స్థితులఁ జూచెను. తన మాతామహుని దేశమగు ద్రవిడ దేశ
• s. 1_8.<noinclude><references/></noinclude>
gkdjjzfnuo52mqocqfe8zwiat50rj2l
పుట:భారతము-పీఠికలు.pdf/271
104
172909
488921
2025-06-11T08:32:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '78 మున.....ద్రవిడ వాఙ్మయమున, భక్తి జ్ఞాన వైరాగ్యాది బోధక ములును, రసపోషకములు నగు పెక్కు గ్రంధము లదివఱకె యు ద్భవించి వృద్ధినందుచుండుటఁ బరికించినాఁడు. జ్ఞాతులుగల కర్ణాటక దేశమున...'
488921
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>78
మున.....ద్రవిడ వాఙ్మయమున, భక్తి జ్ఞాన వైరాగ్యాది బోధక
ములును, రసపోషకములు నగు పెక్కు గ్రంధము లదివఱకె యు
ద్భవించి వృద్ధినందుచుండుటఁ బరికించినాఁడు. జ్ఞాతులుగల
కర్ణాటక దేశమున జైనమతోద్బోధకములై, రసవంతములగు
'విక్రమార్జున విజయము' మొదలగు కార్యములా దేశ భాషలోఁ
బుట్టుచుండుటఁ దెలిసికొనినాఁడు, కర్ణాటకల సంపర్క ముచే
జై నమతము తెలుఁగు దేశమున వైదిక మతమును తలక్రిందు
చేయునట్లు కాన్పించెను.
ఇట్లుండఁ దన యాంధ్రదేశమేలు తోడిదేశములకుఁ దీసి
పోవలయును? విమతమునకేల చోటీయవలెను ? ఇందులకు
సార్యమతబోధకమై, కావ్యరస స్ఫూర్తి కలదై, ధర్మాదులను
బోధించునదియై, హృదయంగము కథాసంవిధానముకలదై
ప్పు గ్రంథము నాంధ్రభాషలో నేల వెలయింపరాదు? అని రాజ
రాజు తలఁచెను, అందుల కనుకూలుఁ డగు కవి కావలెను.
ఆలోచింపఁగా, తన కులు మాగత పురోహితుఁడు,
బ్రహ్మాండాది పురాణవేత్త, విపుల శబ్దశాసనుఁడు, సంస్కృ
తాంధ్ర కావ్యరచనాపాఠీ.ుఁడు, బుద్ధివిశారదుఁడు, మంచి
ప్రతిభగలవాఁడు, అవిరళ జప హోమతత్పరుఁడు నగు నన్నయ
భట్టే యట్టి గ్రంధముఁ జేయఁదగినవాఁడుగఁ గాన్పించెను.
దాని కనుకూలముగా 'సంస్కృత, ప్రాకృత, కర్ణాట, పైశా
చి' భాషలఁ బండితుఁడై, కవియై, పశ్చిమ చాళుక్యులకడఁ<noinclude><references/></noinclude>
fts1hkwo58mbtysdigles305kemhlmq
పుట:భారతము-పీఠికలు.pdf/272
104
172910
488922
2025-06-11T08:32:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '79 గొంతకాలము మంతి యైన 'నారాయణ భట్టు' అను మేధాశా లి యేకారణముననో రాజనరేంద్రు నా నమునకు రాగా, రాజన రేంద్రుఁ శాతని నాదరించి 'నందమపూఁడి' యను నగ్ర హారము నిచ్చెను. పై విధమగు సద్గ్రంథ...'
488922
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>79
గొంతకాలము మంతి యైన 'నారాయణ భట్టు' అను మేధాశా
లి యేకారణముననో రాజనరేంద్రు నా నమునకు రాగా,
రాజన రేంద్రుఁ శాతని నాదరించి 'నందమపూఁడి' యను నగ్ర
హారము నిచ్చెను. పై విధమగు సద్గ్రంథమును జేయింపు తలం
పును నన్న యాదులతోఁ జెప్పి యటి గ్రంథమేదని తర్కింప
నట్టిది భారతమే యని పండితులచే నిర్ణయింపఁబడెను. కారణ
మేమ
-
సీ, ధర్మతత్వజ్ఞులు . ధర్మశాస్త్రంబని
యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతి విచక్షణుల్ , నీతిశాస్త్రంబని
*
కవి వృషభులు మహా కావ్య మనియు
లాక్షీణీకులు సర్వ లక్ష్య సంగ్రహ మని
యెతిహాసికు లితి, హాస మనియుఁ
బరమ పౌరాణికుల్
బహుపురాణ సముచ్చ
యం బని మహిఁగొని . యాడుచుండు...
వ్యాసమహర్షిచే రచియింపఁబడుటయేగాక,
చ. హిమకరు దొట్టిపూరు భర తేశ కురుప్రభు పాండుభూపత్వల్
క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పిన యస్మదీయవం
శమునఁ బసిద్ధులై విమల సద్గుణశోభితులైన పాండవో
త్త ముల చరిత్ర నాకు సతతంబు వినంగ వభీష్ట మెంతయున్.<noinclude><references/></noinclude>
qgf0h8938iode6wng460hyc7hs120kj
పుట:భారతము-పీఠికలు.pdf/273
104
172911
488923
2025-06-11T08:32:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '80 అనెడి మహారాజుయొక్క యభీషముకూడ దాని కను కూలమగుటచేతను, సంస్కృతభారతమునందలి కథను 'ధర్మ, వేదాంత, నీతి, కావ్య, ఇతిహాసాద్యంశములు స్ఫుటమగు చుఁడ నారాయణభట్టు సహాయముతో నన్నయభట్టు ద...'
488923
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>80
అనెడి మహారాజుయొక్క యభీషముకూడ దాని కను
కూలమగుటచేతను, సంస్కృతభారతమునందలి కథను 'ధర్మ,
వేదాంత, నీతి, కావ్య, ఇతిహాసాద్యంశములు స్ఫుటమగు
చుఁడ నారాయణభట్టు సహాయముతో నన్నయభట్టు దాని
నాంధ్రీకరింప సిద్ధపడెను. కాని యాంధ్రమున కప్పటికొక
వ్యాకరణముగాని, లక్షణగ్రంధముగాని
లక్షణగ్రంధముగాని లేనందున ప్రాకృ
త వ్యాకరణముల ననుసరించి, దేశమున వాడుకలో నుండిన యు
కర్తములగు పదములను సమకూర్చి, ద్రావిడ భాషలోని సాంప్ర
దాయములను వీలుకొలఁది చేర్చి, కర్ణాటక భాషలోని ఛంద
మును జాల స్వీకరించి, నాఁడు మిగుల వ్యాప్తి లోనుండిన సం
స్కృతభాషాసంబంధమునే విశేషముగఁ జేర్చి, నన్న యమహా
కవి భారతము నాంధ్రీకరించెను.
ణ
D
నన్నయకుఁ బూర్వమునఁ దెనుఁగునఁ దప్పులతో ఁగూ
డిన శాసన పద్యావళివంటి స్వల్పగ్రంథములేకాని, మంచిగ్రంథ
ములేమియు లేనందునను, 'నన్నయ' గ్రంథరచనము 'సంస్కృత,
ద్రవిడ, కర్ణాటక' కవిత్వములకు భిన్న మగు రీతిని రచించుట చేతను
నాతని గ్రంథము పై ఁ బెక్కు పెద్ద విమర్శనములు బయలుదేఱ, నా
పై
వివాదములలో నారాయణభట్టు తోడై నన్న యపక్షముననుండి
సమర్ధించుట చేతనే నన్నయమహాకవి తనభారతములో, 'నారా
యణభట్టు' భారతఘోరరణమున నారాయణుఁ డర్జునకుఁ దోడ్ప<noinclude><references/></noinclude>
hnneamnj9mvmbzozbv9mvkzd94vpymr
పుట:భారతము-పీఠికలు.pdf/274
104
172912
488924
2025-06-11T08:32:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '81 డినట్లు తనకు భారతాంధ్రీకరణములోఁ దోడ్పడే నని చెప్పియు న్నాడు. ఏదేని యొకకొత్త పద్ధతిని గ్రంథము వ్రాసిన నది పూర్వ పద్ధతికి వ్యతి రేకమని, తెలిసిన వారును, తెలియనివారును గూడ...'
488924
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>81
డినట్లు తనకు భారతాంధ్రీకరణములోఁ దోడ్పడే నని చెప్పియు
న్నాడు.
ఏదేని యొకకొత్త పద్ధతిని గ్రంథము వ్రాసిన నది పూర్వ
పద్ధతికి వ్యతి రేకమని, తెలిసిన వారును, తెలియనివారును గూడ
నవీన ఫక్కిక, గల గ్రంథముకుదానిని వా సినవానిని ధిక్కరిం
చుచుఁ దిరుగఁబాటు చేయుట లోక సామాన్యముగ నేఁటికిని
గలదు.
నన్న యమహాకవి లోకజ్ఞుఁడు కావున, కర్ణాట కాది భా
షలలోవలెఁ దెనుఁగునను, సంస్కృతాంధ్రభాషామిశ్రమములగు.
'అవసరపడి, భవ పడి, అవమానపాటు భంగపాటు, నీకారణ
ము, నీ తదగ్ధము, హంసపిండు, వాడిమయూఖముల్ ' మొదలగు
మిశ్రమసమాసములను బెక్కింటిని దేశీయపదములతోఁ గలిపి
తన భారతమునఁ జేర్చియున్నాఁడు. ఇటీవలి మాంధ్ర వైయాకర
ణులు కొంద అట్టి ప్రయోగములు తప్పు అని చెప్పుదురుగాని,
నన్నయప్రయోగములే తెనుఁగు వ్యాకరణములను వ్రాయుటకు
గతియగుచుండ, నాతినిప్రయోగములు తప్పనుటకు వీరికాధార
మేమి? పూర్వకవి ప్రయోగముల ననుసరించియే కదా వ్యాక
రణము లేర్పడుట.
సంస్కృత వ్యాకరణ విరుద్ధముగ నన్నయ ప్రయోగించి,
నది తప్పనవలయును. నన్నయ ప్రయోగములలో 'ముష్టాముష్టి
ధారుణీ'శబ్దములు, సంస్కృత వ్యాకరణదుష్టము లందురు.అందు
11<noinclude><references/></noinclude>
fvebihng0xwm9fnz2nl4n2qgw4ed4c8
పుట:భారతము-పీఠికలు.pdf/275
104
172913
488925
2025-06-11T08:33:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '82 'ముష్టాముష్టి 'ప్రయోగము సవీనవ్యాకరణజ్ఞుల మతము కాదని యు, ప్రాచీనుల మతమనియు 'సిద్ధాంతకౌముదీ' వ్యాఖ్యాత యగు 'తునోరమాకర' వ్రాసియున్నాఁడు 'ధారుణీ' శబ్దము మాత్రము నేఁటివఱ కెవ్వ...'
488925
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>82
'ముష్టాముష్టి 'ప్రయోగము సవీనవ్యాకరణజ్ఞుల మతము కాదని
యు, ప్రాచీనుల మతమనియు 'సిద్ధాంతకౌముదీ' వ్యాఖ్యాత
యగు 'తునోరమాకర' వ్రాసియున్నాఁడు 'ధారుణీ' శబ్దము
మాత్రము నేఁటివఱ కెవ్వరును సాధువని సాధింపరె 8. ఇట్టివి
కాళిదాసాదుల గ్రంధములలోను బెక్కులున్నవి. అది 'లెక్క
లోనిది కాదు.
నన్నయభట్టమహాకవి
0
:
సన్న యమహాకవి గ్రంధకరణమునఁ దెనుఁగు వారికి
మార్గదర్శకుఁ డైనట్లే, కవిత్వధోరణికిని మార్గదర్శకుఁ నాఁ
డు. ఆతనికవితాగమనము భావగంభీరయుక 'మె 'గంధగజ గమ
నముఁ' బోలియుండును, అందువలననే, ఎఱ్ఱనామాత్యుఁ డిట్ల
నినాఁడు.
ఉ. ఉన్న తగోత్ర సంభవము • నూచైత సత్వము భద్రజాతిసం
పన్నము నుద్ధ తాన్య పరి, భావి మదోత్కటము న్న రేంద్రపూ
జోన్నయనోచితంబు నయి, యొప్పెడు నన్నయభట్టకుంజరం
బెన్న నిరంకుశోకి గతి నెందును గ్రాలుటఁ బ్రస్తుతించెదన్
అట్టి నన్నయ కవితావనిత యొక్క గమనమును రెండు మత్తేభ
ములచే దిష్ప్రదర్శనముగాఁ జూపెదను.<noinclude><references/></noinclude>
r1urie9dm4u7t58qg36zkn2rjtm061n
పుట:భారతము-పీఠికలు.pdf/276
104
172914
488926
2025-06-11T08:33:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '83 మ, మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గణిక్య సం పద లో లింగొనవచ్చియిచ్చి ముదమొప్పం గాంచి సేవించిర య్యుదయాస్తాచల సేతుశీతనగమధ్యోర్వీపతుల్ సంతతా భ్యుదయు స్ధర్మజుఁదత్సభాస్థ...'
488926
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>83
మ, మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గణిక్య సం
పద లో లింగొనవచ్చియిచ్చి ముదమొప్పం గాంచి సేవించిర
య్యుదయాస్తాచల సేతుశీతనగమధ్యోర్వీపతుల్ సంతతా
భ్యుదయు స్ధర్మజుఁదత్సభాస్థితు జగత్పూర్ణ ప్రతాపోదయున్,
సభాపర్వము. 1 ఆ.
ఇందు కావ్యమునకు 'రసమాత్మ' యని చెప్పువారి పక్ష
మున ‘అద్భుతరసము' కలదు. భారతసామ్రాజ్యలక్ష్మి పూర్వా
పర సముద్ర మధ్యస్థమై, సేతుశీతా చలపర్యంతము సంపూర్ణముగ
నెప్పుడును 'నేచక్రవర్తి కిని' లోఁబడి యుండలేదు. నేఁటి బ్రిటీషు
వారి భారతసామ్రాజ్యలక్ష్మియు, తద్విగ్రహముఁ జూడ, సంపూ
శోభితయస వీలుకాదు; ఈరాజ్యలక్ష్మియందు, నేపాళము,
గాంధారము' చేరక గ్రహణపుమొత్తులు కలదానివలె నున్నది.
'ఫ్రెంచి, పోర్చిగీసు' కాలనీలు శరీరమునందలి వివర్ణ పుమచ్చలం
బోలి యున్నవి. నన్నయ చెప్పిన ధర్మజుని రాజ్యలక్ష్మి, సర్వాం
గ సుందరో పేతగాఁ జెప్పఁబడుట చే నపూర్వమై, అద్భుతరసము
చిప్పిలుచున్నది.
ణ
ఔచిత్యమే కావ్యమున కాత్మ యనువారి పక్షమున
నిందు మణిమయసభయందు, జగత్పూర్ణ ప తాపోదయుఁడై
యుండెఁ గాన ధర్మజునకు, మదమాతంగాదులఁ గానుకలుగా
నొసఁగి సర్వ దేశ ప్రభువులు సేవించుటయను పాత్రేచిత్యము పరి
పూర్ణమైయున్నది,<noinclude><references/></noinclude>
qey82vbazdqjbyd41sq1y4qvzacp5t8
పుట:భారతము-పీఠికలు.pdf/277
104
172915
488927
2025-06-11T08:33:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '84 గుణము కావ్యమునకుఁ బ్రధానమను వారిపక్షమున, నిందు సొంపైన పదబంధము కలిగి శ్లేషగుణమున్నది. 'రీతి' యె కావ్యమున కాత్మయనువారిపక్షమున నిందు ' వైదర్భీ' రీతి కలదు. అలంకారము లుండినఁ గ...'
488927
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>84
గుణము కావ్యమునకుఁ బ్రధానమను వారిపక్షమున, నిందు
సొంపైన పదబంధము కలిగి శ్లేషగుణమున్నది.
'రీతి' యె కావ్యమున కాత్మయనువారిపక్షమున నిందు
' వైదర్భీ' రీతి కలదు.
అలంకారము లుండినఁ గాని కావ్యమునకు శోభలేదను
వారి పక్షమున నిందు 'వృత్యనుప్రాసము' అను శబ్దాలంకార
మును, 'ఉదాత్తము' అను నర్థాలంకారమును గలవు.
వేయునేల, కావ్యమున కెవ్వ రెవ్వ రేవి ప్రధానములై
యుండవలె నందురో యట్టియంశములన్నియు నీపద్యమున శో
భించుచున్నవి. కావుననే యిది యద్వితీయమగు పద్యమందురు.
నన్న యమహాకవి, ఎట్టియంశములు కవిత్వమునం దుం
డవలెనో, తన గ్రంథాదినే రాజనరేంద్రుని సభలోని కవులఁ
గూర్చి యిట్లు చెప్పియున్నాఁడు.
మృదుమధుర రసభావ భాసుర నవార్ణవచన రచనా
విశారదు లైన మహాకవులు
"
కవిత్వమునందలి పైలక్షణము లన్నియు నీపద్యమునం
బూర్ణముగ నున్నవి, తాను చెప్పినయంశము లన్నింటిని కవి
యిందుఁ జూపియున్నాఁ డేమొ ?
మఱియొక మత్తేభము.
మ. వివిధోత్తుంగ తరంగఘటన చల డ్వేలావనై లావలీ
లవలీలుంగ లవంగ సంగతలతా లాస్యంబు లీక్షించుచున్<noinclude><references/></noinclude>
3ozcw3kf4n9qw8cx5c9bgw0cdjjdn9m
పుట:భారతము-పీఠికలు.pdf/278
104
172916
488928
2025-06-11T08:34:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '85 ధవళాక్షుల్ సని కాంచి రంతి నెనురం దతీ రదేశంబునం దవదాతాంబుజ పెనపుంజ నిభునః య్యశ్వోత్తమున్ దవ్వులన్. ఆది. 2. ఆ. కవిని 'శిల్పి 'నిగాఁ దలఁచియే తిక్కనమహాకవి 'నేనుభ యభాషాప్రౌఢిఁ బ...'
488928
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>85
ధవళాక్షుల్ సని కాంచి రంతి నెనురం దతీ రదేశంబునం
దవదాతాంబుజ పెనపుంజ నిభునః య్యశ్వోత్తమున్ దవ్వులన్.
ఆది. 2. ఆ.
కవిని 'శిల్పి 'నిగాఁ దలఁచియే తిక్కనమహాకవి 'నేనుభ
యభాషాప్రౌఢిఁ బాటించు శిల్పమునం బారగుఁడన్ ' అని' నిర్వ
చనోత్త రరామాయణమునఁ జెప్పియున్నాఁడు, నన్నయకవి
యను మహాశిల్పి, పైపద్యమున నెట్టశిల్పముం జెక్కినో చూ
డుఁడు.
ఏలకతీఁగలు మొదలగునవి లవంగాదివృక్షములఁ జుట్టు
కొనియుండ నచటనున్న సముద్రమునందలి పెద్ద కెరటముల తా
కుడుచేఁ బెతీఁగలు నాట్య మాడుచుండ 'కద్రువ, వినత
యను నిద్దఱుసుందరాంగనలాతీవల నాట్యములఁ జూచుచు నడచు
చుండ నెదురుగఁ గొంతదూరమున పద్మాద్యావర్త ములు '
కలిగి, మృదు వెళశరీరముగల తెల్లని గుఱు మొండు కాన్పించెను.
16
అను నొక చిత్తరువును మహాకవి యిందుఁ
యున్నాఁడు.
చిన్న ఫలక మువంటి యీమత్తేభ పద్యమున నిన్ని శిల్ప
భేదములఁ జూపిన నన్న యశిల్పి యొక్క 'ఉలి' సున్నితమై లో
తుగ చిత్రించునది యని తలఁపవలసి ఉన్నది.
ఇందు ‘భయానక, శృంగారరసములు' భావశబలత తోఁ<noinclude><references/></noinclude>
r2p44apcswxtx4qaw3l23lpfrki1qm7
పుట:భారతము-పీఠికలు.pdf/279
104
172917
488929
2025-06-11T08:34:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '86 గూడ ' వృత్యనుప్రాస, ఉపమాలంకారముల నిమిడ్చియు న్నాఁడు. శ్లేషగుణ మున్నది. పెపద్యములోని శిల్పమునే భావభేదముతో 'తిక్కన మహాకవి' యెట్లు విపులముగాఁ జిత్రించెనో కనుఁడు. నీ, చుంచులఁ...'
488929
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>86
గూడ ' వృత్యనుప్రాస, ఉపమాలంకారముల నిమిడ్చియు
న్నాఁడు. శ్లేషగుణ మున్నది.
పెపద్యములోని శిల్పమునే భావభేదముతో 'తిక్కన
మహాకవి' యెట్లు విపులముగాఁ జిత్రించెనో కనుఁడు.
నీ, చుంచులఁ జిగురాకు జించి యాడెడు నలి
నెలిగించు గండుఁగో యిలలసొంపు
*
నలరుఁ దేనియఁ గ్రోలి యన్ను సోలంబుల
మురియు తేటుల నును మ్రోఁతయింపుఁ
దమిఁ బండ్లరసమాని • తమలోనఁ జైలఁగుచుఁ
బలికెడు రాచిల్కపదుపురంగుఁ
గొలఁకుల కెలఁకులఁ గూడి క్రీడించుచుం
డెడు సంచతండంబు
నడ బెడంగుఁ
తే. దరఁగఁ దేలుచుఁ బూఁదీవఁ • దగులఁబడుచు
వచ్చు చిరుగాలి సోఁకును
మెచ్చి మెచ్చి
తగిలి కొనియాడుచును విన తియును గద్రు
వయును మున్నీటిచేరువ వనమునందు.
వ. మెలంగుచుండి రటియెడ.
చ, కరువునఁ బోసికో విధుని కాంతి సుధాబ్ధి తరంగఁ దెచ్చిగం
డర బొనరించిరో హరుజ టాపలికిం దొడ వైన యేటిపై
న్ను రువునఁ జేసిరో యన మనోజ్ఞు సీతచ్చని నుల్లసిల్లు నుం
దర తురగో త్తమంబు దవు, దవ్వులఁ గాంచిరి చారులోచనల్
ఆను. 1.9.<noinclude><references/></noinclude>
3x7gp8b7d7lqx3pvop9egpc72g9laf6
పుట:భారతము-పీఠికలు.pdf/280
104
172918
488930
2025-06-11T08:34:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '87 నన్నయ రచించిన 'కద్రూ వినతలు' సముద్రతీరవిహార మున నుచ్చైశ్రవముఁ జూచుటయే, 'తిక్క' తనయాను శాసనిక పర్వములోని 'సుపర్ణోపాఖ్యానమున' సముద్రతీరమునం దలి వనమునఁ గద్రూ వినతలు విహరించ...'
488930
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>87
నన్నయ రచించిన 'కద్రూ వినతలు' సముద్రతీరవిహార
మున నుచ్చైశ్రవముఁ జూచుటయే, 'తిక్క' తనయాను
శాసనిక పర్వములోని 'సుపర్ణోపాఖ్యానమున' సముద్రతీరమునం
దలి వనమునఁ గద్రూ వినతలు విహరించుటయు, నుచ్చైశ్రవ
ముఁ జూచుటయు వరించియున్నాఁడు. *
ra
నన్న యశిల్పి చిత్ర ఫలకము చిన్న జైనను నందు (మత్తే
భము) సూక్ష్మముగా విశేషభావములఁ జెక్కి యున్నాఁడు.
తిక్క నశిల్పి యొక పెద్ద ఫలకమును, మఱియొక చిన్న ఫలకమును
(సీస, చంపకమాలాపద్యములు) గూర్చి పెద్దదానియందు ము
న్నీటిచేరువవనములో 'గండుఁగోయిలలు చిగురాకులఁ ద్రుం
చుచు వెలిగించుట, తుమ్మెదలు, పూఁదేనెలఁ గ్రోలి మత్తు
నొంది సంతోషముతో మృదువుగాఁ బొడుట, ఇంపైన రంగు
గల చిలుకలానందముతోఁ బండ్లరసముఁ గ్రోలి తమలోనే
చెలఁగుచుఁ బలుకుచుండుట, హంసలు సొగసుగ నడచుచు,
కొలఁకుల కెలఁకులఁ గూడి క్రీడించుచుండుట, వాని నన్నింటిఁ
జూచుచు,
కెరటములనుండి వచ్చు చిరుగాలి తాకుడును మె
చ్చుచు విహరించుచుండు కద్రూవినతలను జిత్రించినాఁడు.
* అనుశాసనిక పర్వములో 'సుపర్ణోపాఖ్యానము' తెనుఁగున ము
ద్రింపఁబడిన సంస్కృతభారతమునఁ గాని, ఔత్తరాహపు ప్రతులలోఁ
గాని లేదు. దాక్షిణాత్యపు ప్రతులలోఁ గలదు. ఆప్రతులలోఁ గూడ ము
న్నీటి చేకున వరవర్ణనము కాల్పంపను; నన్నయవర్ణవముఁ జూచియే దానిని
విపులీకరించఁదలచి తిక్కన యట్లు వ్రాశియున్నాఁడు.<noinclude><references/></noinclude>
21bo9lo1ximqxcc4osuwtq56x0gcrz0
పుట:భారతము-పీఠికలు.pdf/281
104
172919
488931
2025-06-11T08:34:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '3. 88 చిన్న ఫలకమున, 'చంద్ర కాంతిని' ముద్ద చేసి కూర్చి రా? గంగానది యందలి నురుగును మూసకట్టి చేసిరా ? యనునట్లుం డు సుందరమైన యు చ్చైశ్రవమును 'కదూ, వినతలు' చూ చుటను శిల్పించి యున్నాఁడు...'
488931
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>3.
88
చిన్న ఫలకమున, 'చంద్ర కాంతిని' ముద్ద చేసి కూర్చి రా?
గంగానది యందలి నురుగును మూసకట్టి చేసిరా ? యనునట్లుం
డు సుందరమైన యు చ్చైశ్రవమును 'కదూ, వినతలు' చూ
చుటను శిల్పించి యున్నాఁడు. నన్నయపద్యములో 'ళి,
శుక, పిక, హంసలులేవు తిక్కనపద్యములో 'పెద్దవగుసము
దకెరటములు, లతానాట్యములు, గుఱ్ఱముపై సుడులు' లేవు.
నన్న యపద్యములోని 'శ్లేష' గుణముఁబోలె నిందు
'ప్రసాద్' గుణము కలదు. అందు భావశబలతవలె నిందు శృం
గారరసము కలదు. అం దుపమానాలంకారముఁబోలె నిందు
'భ్రాంతి' మదలంకారము కలదు. నన్నయ చిన్న పద్యమున
వి శేషాంశములఁ జూపియున్నాఁడు. తిక్కన రెండుపద్యము
లలో విశేషభావములఁ గూర్చియున్నాఁడు. నన్నయది సం
స్కృతపదజాలము, తిక్కనది యాంధ్రపదవీసర ము నన్నయ
కవిత, గజగమన యెన తిక్కనకవికి 'కలహంసయాన' యె
నది. ఏది సుందరము రెండును భేద మెక్కడ? చదువరుల హృ
దయములలోనే
శిల్పి, యొక్క యెడ నొకవిధమగు భావములఁ జిత్రించి
యీభావములనె మఱియొక చోటునఁ గూడ సమయానుసార
ముగఁ గూర్చి చిత్రించును.
"అమరావతి సూపమున 'గోతమీపుత్రశాతకర్ణి' చక్ర
వర్తి యొక్క యౌవనమునందలి శృంగారలో అతయు, ఆ తఁడౌ<noinclude><references/></noinclude>
r43o293ylqm4w5mteex0jygm5xywx6r
పుట:భారతము-పీఠికలు.pdf/282
104
172920
488932
2025-06-11T08:35:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '89 'నాగార్జును' నుపదేశము చే స్వ స్త్రీలతోఁగూడ భక్తుఁ డగు టయు, నొక 'గజము' మేరగల తెల్లనిశిలపై ఁ జెక్కఁబడెను. * ఆ భావములనె 'భట్టిప్రోలు' స్తూపమునందును, నాశిల్పియె, నల్లని శిలపైఁ జె...'
488932
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>89
'నాగార్జును' నుపదేశము చే స్వ స్త్రీలతోఁగూడ భక్తుఁ డగు
టయు, నొక 'గజము' మేరగల తెల్లనిశిలపై ఁ జెక్కఁబడెను. *
ఆ భావములనె 'భట్టిప్రోలు' స్తూపమునందును, నాశిల్పియె,
నల్లని శిలపైఁ జెక్కి యున్నాఁడు,
20
అట్లే తిక్కన శిల్పియుఁ దోలుత 'అళి, పిక, శుక, హం
సల' చేష్టితములను శ్రీరాము నుద్యానవనమునఁ జిత్రించి, పిమ్మ
ట దానినె కీచకు నుద్యానవనమునఁ గూడ నవస్థాభేదములతోఁ
గూర్చియున్నాఁడు) చూడుఁడు...
శ్రీరాముని యుద్యానవనవిహారము
సీ. తీఁగె యుయ్యెల లెక్కి తూఁగి యాడుచుఁ గూడి
పాడెడు మత్తళి . బాలికలను
బలుకులతోడన . యలవడఁ దొడఁగియు
నేరని కీరకు 4 మారికలను
నింపారు లేఁదూడు . లేగి పిల్లలకుఁ బె
ట్టుచునున్న హంసకుటుంబినులను
ఫలరస మొండొంటి
కెలిమిఁ జెంచులనించు
తఱిఁ జొక్కుకోకిల
దంపతులను
* ఈల యెటులతో ఖందరు జాతీయ కలాశాలకుఁ జేరి మ్యూజి
యము హాలున జాగ్రత్త చేయఁబడెను.
• భట్టిప్రోలు స్తూపములకు సమీపమున నున్న యొక దేవాలయ
ముఖద్వారమునఁ దాఫలము చేయఁబడియున్నది
12<noinclude><references/></noinclude>
bjz39rotkdhilzjpxwk5v22ik4bo4tz
పుట:భారతము-పీఠికలు.pdf/283
104
172921
488933
2025-06-11T08:35:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '90 తే, జూచినూచి యొండో రులకుఁ చెలుల కెఱిగించి కొనియాడి A జూపి చూపి చెప్పి చెప్పి చిత్త హారి విహారసం సేవఁ దగిలి యుల్లసిల్లిరి యుల సిలిరి వనితయు వలభుండు. 3 నిర్వచనోత్త గ రామాయణము...'
488933
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>90
తే, జూచినూచి యొండో రులకుఁ
చెలుల కెఱిగించి కొనియాడి A
జూపి చూపి
చెప్పి చెప్పి
చిత్త హారి విహారసం
సేవఁ దగిలి
యుల్లసిల్లిరి
యుల సిలిరి
వనితయు
వలభుండు.
3
నిర్వచనోత్త గ రామాయణము, 8 ఆ.
కీచకుని యుద్యానవనవిహారము
సీ. ఇంపైన ప్రియకననిచ్చి నిల్చిన మను
వాదట నానుమ తాళి విభుని
జెట్టుపల్ పచరించి . చుట్టు గ్రుమ్మరి మనో
రమ నియ్యకొలుపు మరాళ విభుని
ఫలరస మొండొంటి కెలమిఁ జెంచుల కిచ్చు
మెయిన చొక్కెడు శుక మిధునములను
*
గమిఁబాసి తలిరుజొంపమునకు మెయి మెయి
దాఁకంగఁ జను ఒక దంపతులను
తే, జూచి చూచి యుల్లంబున నేచి కోర్కు
లడరఁ జిడిముడిపడు మ్రానుపడు వెడంగు
పడు వెనుంబడుఁ దల్లడఁబడు దురంత
చింతబారికి నగపడు
సింహబలుఁడు.
విరాటపర్వము-2 ఆ,
ఇంక నొకటి రెండు నన్నయ తిక్కనల పోలికలఁ జూడుఁడు: -<noinclude><references/></noinclude>
hii38ryjjeeq3ykdvwv87d58kytty1i
పుట:భారతము-పీఠికలు.pdf/284
104
172922
488934
2025-06-11T08:35:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '91 న న్న య వ. ఇ ప్రేకతంబ యేకవస్త్రయ యోడనెక్క వచ్చువారి నిరీ క్షించుచున్న 'సత్యవతిం జూచి యామునివరుండు దాని యందు మదనపరవశుడై దాని జన్మంబుఁ దనదివ్యజ్ఞానం బున నెఱింగి యయ్యోడనెక...'
488934
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>91
న న్న య
వ. ఇ ప్రేకతంబ యేకవస్త్రయ యోడనెక్క వచ్చువారి నిరీ
క్షించుచున్న 'సత్యవతిం జూచి యామునివరుండు దాని
యందు మదనపరవశుడై దాని జన్మంబుఁ దనదివ్యజ్ఞానం
బున నెఱింగి యయ్యోడనెక్కి దానితో నొక్కట చనిచని.
సీ. చపలాక్షి చూపులు చాడ్పున కెడ మిచ్చుఁ
జిక్కనిచనుఁగవఁజీరఁగోరు
•
నన్నువ కౌఁదీఁగ యందంబు మది నిల్పు
జఘనచక
*
జఘన చక్రంబు పై ఁ • జలుపు దృష్టి
యభిలాష మేర్పడ నట్లుండగాఁ బల్కు
వేడ్కతో మఱుమాట వినఁగఁ దివురు
సతీఘన లజ్ఞావనత యగు నక్క న్య
పెఁ బడి లజయుఁ బొపఁ గడఁగు
ఆ, నెంత శాంతు లయ్యు నెంతజితేంద్రియు
లయ్యుఁ
గడు వివికమయిన చోట
మయినచోట
సతుల గోష్ఠిఁ జిత్త చలన మొందుదు రెందుఁ
గాముశకి నోర్వం గలరె జనులు.
ఆది. 3. ఆ.
`పై యంశము 'పరాశరమహర్షి' సత్యవతితో నేకతమ
a
యోడ నెక్కినపుడు గల్గిన చిత్త చాంచల్యముతోఁ గూడిన భావో
మ్<noinclude><references/></noinclude>
2fhviw3jse76bukmps0y4ymn6c1cfda
పుట:భారతము-పీఠికలు.pdf/285
104
172923
488935
2025-06-11T08:35:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '92 ద్రేక వర్ణనము, గీతమున నట్టిమహర్షి యారీతిని వర్తించుటకు హే తువును 'అర్థాంతర న్యాసముతో నింపుగ సమర్థించియున్నాఁడు. తిక్క న 3 చ. అని యని యుగ్గడించు ధృతి యల్లనాడినఁ దల్లడించుఁ...'
488935
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>92
ద్రేక వర్ణనము, గీతమున నట్టిమహర్షి యారీతిని వర్తించుటకు హే
తువును 'అర్థాంతర న్యాసముతో నింపుగ సమర్థించియున్నాఁడు.
తిక్క న
3
చ. అని యని యుగ్గడించు ధృతి యల్లనాడినఁ దల్లడించుఁ బై
కొను తలఁ పోరగించు మదిఁ గోర్టులు పేర్చిన నప్పళించు నె
టన తెగ నగ్గలించు నచటన్ జనులం బరికించు బుద్దిదూ
లీన వెస నెంతయుం గళవశించు మనోజవికారమగ్నుఁడె
నీ, తన్వంగి మవ్వంపుఁ దనులత నెసఁగెడు
నునుఁ శాంతి వెల్లువ మునుఁగఁ బాఱఁ
'నేసారు.
గిసలయహస్త కేం . గేల నే వారు కొని
మ్మించను లేయెండ . మిగులఁ బర్వఁ
గమలాస్య ముద్దుమొగంబు మెఱుఁగుల లే
'మొత్తంబు పరిచుట్టు ముట్టకొనఁగ
ధవళాక్షి తొంగలి . తఱచు జెప్పల చెన్ను
కప్పను చీకటి గవియు దేర
తే. బెగ్గలం బంతకంతకు నగ్గలింప
నొదవు చెమటతోఁ జిత్తంబు సెదరి యెందు
9
మెలఁగఁ దలఁ పేది యసింహ బలుఁ డనంగు
పట్టి యాడెడు జంత్రంబు పగిది నుండె.
విరాటపర్వ. 2. ఆ.
"<noinclude><references/></noinclude>
jdgqny2miwm4t8wrzgum9gzfoh0qrn8
పుట:భారతము-పీఠికలు.pdf/286
104
172924
488936
2025-06-11T08:36:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '93 ఇం దెవరివర్తన మింపై యున్నది ? భేద మెక్కడ? నన్నయ సంస్కృతపదభూయిష్టముగా గాని తెనుఁగున బాగు Xఁ గవిత్వముఁ జెప్పలేఁ డనువారి మతము నాతనిసీసపద్యము త్రోసివేయుచున్నది. ఇంక నొకటి. న...'
488936
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>93
ఇం దెవరివర్తన మింపై యున్నది ? భేద మెక్కడ?
నన్నయ సంస్కృతపదభూయిష్టముగా గాని తెనుఁగున బాగు
Xఁ గవిత్వముఁ జెప్పలేఁ డనువారి మతము నాతనిసీసపద్యము
త్రోసివేయుచున్నది.
ఇంక నొకటి.
న న్న య.
+
ఉ. ధారు శిరాజ్య సంపదమ దంబునఁ గోమలిఁ గృష్ణుఁ జూచీ రం
భోరు నిజోరుదేశమన నుండగఁ బిల్చిన యిద్దురాత్ము,దు
ర్వార మదీయ బాహుపరి వర్తిత చండ గదాభిఘాత భ
గ్నో రుతరోరుఁ జేయుదుసు, యోధనును గ్రరణాంతరంబునన్.
సభాపర్వము, 2. ఆ.
ఇది ద్యూతసమయమున దుర్యోధనుఁడు ద్రౌపదిని దన
తొడ పై ఁ గూర్చుండుమని సన్నఁ జేయఁ జూచి భీముఁ డనిన
పరుషోక్తులు —
తిక్క న.
శా. గంగానందను గూర్చి ద్రోణుపని సక్కంజేసి కౌరవ్యవీ
రాంగము ల్దునుమాడి తత్ప్రబలపై న్యం బెల్ల మాయించి
యిత్తుం గౌంతేయుల కిమ్మహీవలయమున్ దుర్దాంత చం
చద్భుజా | సంగ స్ఫూర్ణేత చక్రవిక్రమకళా, సంక్రీడ నోన్మాదినై,
భీష్మ పర్వము, 2 ఆ.
D<noinclude><references/></noinclude>
e60b16uzrxoms81wkgu5djuyrw3sb88
పుట:భారతము-పీఠికలు.pdf/287
104
172925
488937
2025-06-11T08:36:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '94 ఇది భీష్ముని మూఁడవనాఁటియుద్ధమున నర్జునుఁడు డస్సి యుండ, సమస్త పాండవ సైన్యంబులు పరువిడ కృపకృతవర్మా శ్వత్థామ సైంధవాదు లాతనిపై ఁబడినప్పుడు శ్రీకృష్ణుఁడు సా త్యకితో ననిన భ...'
488937
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>94
ఇది భీష్ముని మూఁడవనాఁటియుద్ధమున నర్జునుఁడు డస్సి
యుండ, సమస్త పాండవ సైన్యంబులు పరువిడ కృపకృతవర్మా
శ్వత్థామ సైంధవాదు లాతనిపై ఁబడినప్పుడు శ్రీకృష్ణుఁడు సా
త్యకితో ననిన భీషణవాక్యములు.
ఘ
'నీర, రౌద్ర, రస' పోషకమును దీర్ఘ సమాసయుక్
మునగు 'ఓజో' గుణము రెండు పద్యములలోను నెట్లు స్ఫుటమై
యున్నదో కనుఁడు.
a
పెనీ వ్రాయఁబడిన మూఁడంశములలోను నన్నయ తి
క్కనలు మూలము ననుసరింపక స్వేచ్ఛాకల్పనములనే మూల
ముకంటె నింపుగఁ జేసియున్నారు. ఇంక నొక్క యంశమున
మాత్ర ముభయుల పోలికలను జూపి యీయంశమును ముగిం
తును.
క, వెలయంగ నశ్వమేధం
న న్న య.
బులు వేయును నొక్క సత్య మును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము
వలసన ములుసూపు గౌరవంబున పేర్మిన్,
తిక్క న.
88. 4.94.
తే. వాజమేధముల్ వేయొక్క వలనఁ బెట్టి
య లఘుసత్వంబు దక్కటి వలని యందు<noinclude><references/></noinclude>
gop4dlcjdt9tqagpkp596y3mm7l2oua
పుట:భారతము-పీఠికలు.pdf/288
104
172926
488938
2025-06-11T08:36:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '95 నిల్పి తులఁ దూఁపఁగా సత్య నిష్టలోని యర్థమున కెత్తువచ్చె న య్య ధ్వరము య్యధ్వరములు. 45. 2-43 ఇందు మొదటిపద్యము లోకమున నెక్కుడు ప్రచార మున నున్నది. అందలి 'ములుసూపు' ప్రయోగమౌచిత్యవ...'
488938
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>95
నిల్పి తులఁ దూఁపఁగా సత్య నిష్టలోని
యర్థమున కెత్తువచ్చె న య్య ధ్వరము
య్యధ్వరములు.
45. 2-43
ఇందు మొదటిపద్యము లోకమున నెక్కుడు ప్రచార
మున నున్నది. అందలి 'ములుసూపు' ప్రయోగమౌచిత్యవి శే
వముఁ దెల్పును. నన్నయ తిక్కనకంటెఁ దక్కునవాఁడు కా
నందుననే, యాతఁడు నిన్న యనుఁ గూర్చి 'ఆంధ్రకవిత్వ విశారదుం
డు విద్యాదయితుం జొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు
దక్షతన్' అని ప్రశంసించెను. 'నన్నయ, తిక్కనల' భేదము,
అట్లాంటిక్కు, పసిఫిక్కు, మహా సముద్రముల భేదము వంటిది.
* నన్నయ సంస్కృతభాషాప్రౌఢీమ.
నన్న యనాఁటికీ, తెనుఁగుభాష యున్నతస్థానమున నుం
డనందునను నేఁటియాంగ్ల భాషవలె నాఁడు సంస్కృతమున నా
దరము హెచ్చుగనుండుట చేతను, నాతఁడు సంస్కృత భాషనే
పెద్దసమాసములతోఁ గూర్చినను, సులభముగ నిర్థమగురీతిని
సొంపుగ బ్రయోగించియున్నాఁడు. కొన్ని పద్యములలో 'డు'
మాది ప్రత్యయములఁ దీసివేసి 'ను' బౌదులఁ జేర్చిన, నవి సం
స్కృతశ్లోకము లగును. అందుల కొక పద్యమును నిదర్శన
ముగఁ జూపెదను.
క. విమలాదిత్య తనూజుఁడు
విమల విచారుఁడు కుమార విద్యాధరుఁ డు<noinclude><references/></noinclude>
7evk2xpyss3dzi0y1fmegsj07vhw5g4
పుట:భారతము-పీఠికలు.pdf/289
104
172927
488939
2025-06-11T08:36:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'త్తమచాళుక్యుఁడు వివిధా 96 గమనిహితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్. శ్లో. విమలాదిత్యతనూజో విమలవిచారః కుమార విద్యావాన్ ఉత్త మచాళుక్యో వివిధా గమవిహితశ్రమ స్తుహినకరు కాంత్యా...'
488939
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>త్తమచాళుక్యుఁడు వివిధా
96
గమనిహితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్.
శ్లో. విమలాదిత్యతనూజో
విమలవిచారః కుమార విద్యావాన్
ఉత్త మచాళుక్యో వివిధా
గమవిహితశ్రమ స్తుహినకరు కాంత్యా
జ. 11.1 ఆ.
పైపద్యములోని సంస్కృత మేమియుఁ గష్టము
లేక యే తెనుఁగు వలె వర్ద మగుచున్నది ఇట్లే నన్నయ తెనుఁ
గువను నింపుగఁ గవిత్వముఁ జెప్పువాఁడె. అందువలననె తిక్కన '
'ఆంధ్రకవిత్వవిశారదుఁడు' అనుట కలిగెను.
ఆతఁ డాదికవి కాఁడని యనేకులు, ' వేములవాడ
భీమన్న, రంగనాథుఁడు, నన్నె చోడుఁడు' మొదలగువారి నాత
నికిం బూర్వులను గాఁ జేయఁ దీవిరిరి గాని నన్నయ యందఱిని
మించి నేఁటివఱకు సగ్రస్థానముననే నిలిచియున్నాఁడు.
తిక్కన సోమయాజి.
నన్నయమహాకవి, ఆరణ్యపర్వమును గొంత యాంధ్రీ
కరించి యే కారణముననో విరమించెను పిమ్మట (క్రీ. తి.
1068) మరల తెనుఁగు దేశము కలహములచే నల్లకల్లోలము<noinclude><references/></noinclude>
6ybu85xf57k9ssluy86kn52d3q7xlsv
పుట:భారతము-పీఠికలు.pdf/290
104
172928
488940
2025-06-11T08:37:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '97 నొందినది. పశ్చిమ చాళుక్యప్రభువగు 'ఆఱవవిక్రమాదిత్యుఁడు' తెనుఁగు దేశము నాక్రమించి కొంతకాలము పరిపాలించెను. పరిపాలనములోనె జైనమత మీ దేశమునకు ఆతని 2 వలస వచ్చి నెలకొని యేకోత్త...'
488940
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>97
నొందినది. పశ్చిమ చాళుక్యప్రభువగు 'ఆఱవవిక్రమాదిత్యుఁడు'
తెనుఁగు దేశము నాక్రమించి కొంతకాలము పరిపాలించెను.
పరిపాలనములోనె జైనమత మీ దేశమునకు
ఆతని
2
వలస
వచ్చి నెలకొని యేకోత్తరాభివృద్ధి నొందినది. తూర్పుచాళు
క్యులు క్రమముగా నీయాంధ్రదేశమును వదలి 'చోరు' లెరి
పశ్చిమమున 'వీర శివము' దక్షిణమున ' నిశిష్టాద్వైతము '
పుట్టి యచటి డైనమతోద్ధత్యమును గొంత నివారించినవిగాని,
ఓరుగంటి సామ్రాజ్యమున శైనము వృద్ధినే పొందినది.
కమతము మళ్లుమొగముఁ బట్టెను.
వేది
ఇట్టి 'దేశోపద్రవ, మఱోపద్రవ' కాలములలో, వైది
కమశోద్బోధకమగు మహాభారతము నాంధ్రీకరింప నెవరికి బుద్ధి
పొడమును? ఆంధ్రకవు లా యుపద్రవ కాలమునను లేకపోలేదు.
'పాల్కురికి సోమనాధుఁడు, వేములవాడ భీమకవి, మం చెన,
బద్దెన, సన్నె చోడుఁడు' 'మొదలగు కవు లెందఱో పుట్టి కొన్ని
గ్రంధములఁ జేసిరి. కాని, మహాభారతము నాంద్రీకరింప వారికి
నాహసము కలుగ లేదు. ఇట్లు నన్నయకులు బిమ్మట రెండుళతా
బ్దములు కడచెను
పిమ్మట నాంధ్రవాఙ్మయాబ్ధికిఁ బూర్ణ చంద్రుఁడో
తిక్కనమహాకని 'నెల్లూరు' పురమున నుదయించెను. అతఁడు
'వేద వేదాంగ వేది" ఫలవదగాన బోధ పర్యంతం స్వాధ్యాయో
ధ్యతవ్యః” అను
అను ప్రాచీనోస్తే ననుసరించి యజ్ఞముఁ జేసి సోమ
13<noinclude><references/></noinclude>
g5e9rcros2kfw7m6wg7afatoxd0h5w3
పుట:భారతము-పీఠికలు.pdf/291
104
172929
488941
2025-06-11T08:37:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '98 పవిత్రీకృతవాగింద్రియము కలవాఁ డయ్యెను. అంతమాత్రమె కాదు. నన్నయ, అవిరళ జపహోమ తత్పరుఁ డెనట్లే, యీతఁ డును 'సతతి స్వాహా స్వధా దిశబ్దద్వయ సంస్కృత సత్కృతశత మఖముఖనిలింప పితృ వరుఁ...'
488941
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>98
పవిత్రీకృతవాగింద్రియము కలవాఁ డయ్యెను. అంతమాత్రమె
కాదు. నన్నయ, అవిరళ జపహోమ తత్పరుఁ డెనట్లే, యీతఁ
డును 'సతతి స్వాహా స్వధా దిశబ్దద్వయ సంస్కృత సత్కృతశత
మఖముఖనిలింప పితృ వరుఁ డయ్యె. ఇంతమాత్రమె కాదు. నెల్లూ
రు మండలమునకుఁ బ్రభు నగు మనుమసిద్ధి భూపాలు’నకు, మంత్రి
యయ్యె. అయుద్యోగ మాతని తండ్రి తాతలనుండియు సాంప్ర
దాయసిద్ధమగు నుద్యోగమే. అతని పితృవ్యపుత్రుఁడగు ఖడ్గ
తిక్కన' మహావీరుఁడనుగాథలు జగద్విదితము లై నవిగదా !
ఆకుటుంబములోని స్త్రీలును వీర వనితలే యఁట!
వగు‘మనుమసిద్ధిభూపాలు’నకు,
తిక్కన, పండితుఁడే కాక సంస్కృతాంధ్రభాషలలో
ససర్గలముగఁ గవిత్వముఁ జెప్పు మహాశక్తి సంపన్నుఁడు. ఖడ్గ
తిక్కన కత్తి నెంతచుఱుకుగఁ ద్రిప్పఁగలఁడో యీకవి గంటము
నంతకంటెను మిన్న ఁగఁ ద్రిప్పఁగలవాఁడు,
మంత్రిత్వమును జేయుచునే తిక్కనతన ప్రభువగు మనుమ
సిద్ధికి' నిర్వచనోత్తర రామాయణము నంకితముఁ జేసియున్నాఁడు.
మనుమసిద్ధి రాజ్యము చిన్న దైనను, దేశపుఁబొలిమేరలయందా
శత్రువులతోఁ బెక్కు యుద్ధములు సంభవించుటచే మంత్రియగు
శిక్కనయు, నాయుద్ధములలో రాయబారములునడపి, యుద్ధ
ములఁ బౌల్గొనుట తటస్థించుచుండును గదా! *
చూ, దశకుమార చరిత్ర . షష్ఠ్యంతములు.
* మనుమసిద్ధికి 'కర్ణాటక సోమేశ్వరుఁడు, రక్కెన గండఁడు,<noinclude><references/></noinclude>
rbonv2hlbr6ibmmpsmv2cko3za1msm3
పుట:భారతము-పీఠికలు.pdf/292
104
172930
488943
2025-06-11T08:37:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '99 ‘అక్కన్న, బయ్యన్నల’తో యుద్ధమున మనుమ సిద్ధి రాజ్యచ్యుతుఁడు కాఁగా, 'తిక్కనమంత్రి' తనప్రభువు పక్షమున, త్రిలింగ దేశ సమ్రాట్టగు 'గణపతిదేవ చక్రవర్తి ' కడకు రాయ బారిగఁ బోయి యట వి...'
488943
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>99
‘అక్కన్న, బయ్యన్నల’తో
యుద్ధమున
మనుమ
సిద్ధి రాజ్యచ్యుతుఁడు కాఁగా, 'తిక్కనమంత్రి' తనప్రభువు
పక్షమున, త్రిలింగ దేశ సమ్రాట్టగు 'గణపతిదేవ చక్రవర్తి ' కడకు
రాయ బారిగఁ బోయి యట విద్యచేతను, మంత్రాంగశక్తి చే
తను జక్రవర్తిని మెప్పించి. చక్రవర్తి చే '
'మనుమసిద్ధి శత్రులఁ
గొట్టించి యాతనిచేఁ దిరిగి మనుమసిద్ధికి రాజ్య మిప్పించెను.
తానును నెనిమిదిగ్రామములను బొంది చిన్న జమీందారయ్యెను.
ప్రభువగు మనుమసిద్ధిచే ననేక బహుమతులను గౌరవములను
బొందెను. కృతులఁ జేసి, కృతులఁ బొంది, కృతికర్తల నాద
రించి సుకృతి యయ్యెను. వైదికముగ. లౌకికముగ నెన్ని విధము
లగు నుత్కృష్ట కార్యములఁ జేయవలెనో, ఎన్ని గౌరవముల నంద
వలెనో, యన్నిటీని బొందెను. అట్టి వెభవ మేయాంధ్రకవికిఁ
గల్గెను ?
O
ట
ఎన్ని యుత్క-ృష్టగుణములు మహాపురుషున కుండవలె
నో, ఎట్టిప్రతిభ మహాకవి కుండవలెనో, అవన్నియుఁ దిక్కన
సోమయాజిలో మూర్తీ భవించి యున్నవి. అందువలన నె యా
మహాపురుషుఁడు మహాభారతముపై దృష్టి సారించినాఁడు.
నన్నయ ఫక్కికఁ దెలిసికొనినాఁడు; నన్నయవలె నాంధ్రీకరింపఁ
దలపెట్టినాఁడు. అపుడు నన్నయనాఁటికుండిన సంస్కృతభాషా
మహారాష్ట్ర సామంతుఁడు, అక్కన్న బయ్యన్నలు' అనువారలతోఁ బో
రులు కలిగేను.<noinclude><references/></noinclude>
2rfi160lbybooobf0dewhfk800sj5gr
పుట:భారతము-పీఠికలు.pdf/293
104
172931
488944
2025-06-11T08:37:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ణ 100 ప్రభావము, వెదికమతాతిశయము, దేశమున లేదు. తనకు సన్ని హితమైన ద్రవిడ దేశమున 'శైవ, వైష్ణవ'మతోద్భోదక ములగు గ్రంధములు ద్రావిడభాషలో మితిమీఱి పుట్టుచున్నవి. జైనులు కర్ణాటక భాషలో...'
488944
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ణ
100
ప్రభావము, వెదికమతాతిశయము, దేశమున లేదు. తనకు
సన్ని హితమైన ద్రవిడ దేశమున 'శైవ, వైష్ణవ'మతోద్భోదక
ములగు గ్రంధములు ద్రావిడభాషలో మితిమీఱి పుట్టుచున్నవి.
జైనులు కర్ణాటక భాషలో ననేక గ్రంథములఁ జేయుచున్నారు.
'పాల్కురికి సోమనాధాది' కవులు 'జాను తెనుఁగు' అనుపేరితో
నాంధ్రమున శైవమతోద్బోధకములగు గ్రంథములను వ్రాసి
యున్నారు. నన్నె చోడాదులు 'ఆంధ్రకవిత్వము' అనిపేరు పెట్టి
యు'ద్రవిడ, కర్ణాటక పదముల నందు నియమము లేకుండఁగఁ
జేర్చుచున్నారు. కాన, తిక్కన మహాకవి, ఎంతవఱకు దేశీయ
పదములఁ బ్రయోగింప సాధ్యమగునో యంతనఱకుఁ జేర్చు
కొని, సంస్కృతమును గూడఁ దఱచుగ మేళవించి విరాటపర్వ
మునుండి భారతము నాంధ్రీకరింపఁదొడఁగెను. * తిక్కనగంట
ముయొక్క యదృష్టమో నా, దానికిఁ దొలుత హృదయాహ్లాద
కథాసంవిధానముగల, విరాటపర్వమె రంగస్థల మయ్యెను. అతని
గంటము నిరరళముగ సంచరించెను. కాని, యీమహాభార
తము నెవరికిఁ గృతినీయవలెను ? అని కవి వితర్కించెను. ఆకా
లమున జైనమతము విజృంభించి యున్నది. జైనుల ర
వదినలుగురు 'తీర్థంకరులు' దేశమున భిన్న భిన్న రూపములఁ
గొలువఁబడుచుండిరి. మతసమరసము కె పెక్కండ్రుమహా
*
a
అరణ్యపర్వ శేషమును తిక్కన పూర్తి చేయకపోవుటకైన కారణ
ము లింతకుఁ బూర్వమే వ్రాయఁబడెను.<noinclude><references/></noinclude>
kx4ts06x6c1jq6ykkore5b57vp7h72s
పుట:భారతము-పీఠికలు.pdf/294
104
172932
488945
2025-06-11T08:38:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '101 మహులు యత్నించుచుండిరి. శ్రీరామానుజులవారు తొలుత శైవక్షేత్రమగు 'తిరుపతిని' వైష్ణవ క్షేత్రముగఁ జేసిరి. తిరుపతి వేంక టేశ్వర విగ్రహమున శివచిహ్న మగు జటాజూటము, విష్ణు చిహ్నము...'
488945
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>101
మహులు యత్నించుచుండిరి. శ్రీరామానుజులవారు తొలుత
శైవక్షేత్రమగు 'తిరుపతిని' వైష్ణవ క్షేత్రముగఁ జేసిరి. తిరుపతి
వేంక టేశ్వర విగ్రహమున శివచిహ్న మగు జటాజూటము, విష్ణు
చిహ్నములగు శంఖచక్రములు గలవు. ఇట్టి యర్చారూప
ములు 'బాదామి, హరహరము, పూనా మొదలగుచోటు
లను గలనఁట ! ఇట్టి “శివ, కేశవ' చిహ్నములు, జైనుల యి
రువదిమూఁడఐతీర్ధంక రుఁడగు 'పార్శ్వనాథుని' యందును గలవు.
ఈ దేవ తాద్వం ద్వార్చనములను బుద్ధిమదగ్రేసరుఁ డగు తిక్కన
పరికించినాఁడు, దేవున కేదిప్రీతి యనుకొనినాఁడు ? ఒకప్పు
జాకవి.
మస్థిమాలాం కిము కొస్తుభం నా
పరిష్రియాయాం బహుమన్యసే త్వం
ఓం కాలకూటం కిమువా యశోదా
స్తన్యం వద స్వాదు తమ ప్రభో మే॥
తా॥ ఓ ప్రభువా ! నీవు అస్థికలమాలిక నలంకరించుకొనుట గౌర
ప మనుకొందువా? లేక కౌస్తుభమణిని ధరించుట గౌరవ
మనుకొనెదవా; నీకు కాలకూటవిషము రుచికరమా ? లేక
యశోదయొక్క స్తన్యము రుచికరమా ?
అని వ వైష్ణవచిహ్న ములతో నాకాలమున నారాధిం
పఁబడు, దేవదేవుని నుతింపఁ గొన్నిదినముల కీక్రిందిరీతిని స్వ
న్నము కలిగెను.<noinclude><references/></noinclude>
o2fl8dlfgqzi7w713thx5kkuxug2mm3
పుట:భారతము-పీఠికలు.pdf/295
104
172933
488946
2025-06-11T08:38:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '102 సీ. కరుణారసము పొంగి తొరఁగెడుచాడ్పున శశి రేఖ నమృతంబు జాలువాఱ హరినీలపాత్రిక సురభిచందన మున్న గతి నాభిధనళపంకజము మెఱయ గుఱియైన చెలువున నెఱసినలోకర క్షణ మన గరళంబు • చాయ దోఁపఁ బ...'
488946
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>102
సీ. కరుణారసము పొంగి తొరఁగెడుచాడ్పున
శశి రేఖ నమృతంబు జాలువాఱ
హరినీలపాత్రిక సురభిచందన మున్న
గతి నాభిధనళపంకజము మెఱయ
గుఱియైన చెలువున
నెఱసినలోకర
క్షణ మన గరళంబు • చాయ దోఁపఁ
బ్రథమాద్రిఁ దోఁ తెంచు భానుబింబము నా ను
రమ్మునఁ గౌస్తుభ రత్న మొప్ప
తే, సురనదియును గాళిందియుఁ బొరసినట్టి
కాంతిపూరంబు శోభిల్ల + శాంతమూరి
నామనంబు నానందమ గ్నముగఁ జేయ
నెలమి సన్నిధిసేసె స ర్వేశ్వరుండు.
విరాటపర్వ, 1 ఆ.
ఇంచుమించు తిక్కన సోమయాజికి స్వప్నమునఁ గాన్పిం
చిన రూపకల్పనములతోనె, జైనమతస్థులకు 'మానతుంగ,
సత్యసేన, దేవనంది, వాదిరాజు, హేమచంద్ర, జినప్రభ సూరి
మొదలగు కవులు, తీరంకరులను సుతించిరి. వారు నుతించిన
సవములలో దేవుఁడు, శ్రీనివాసుఁడు, వృషభధ్వజుఁడు శ్యా
మా శ్యామాంగధారుఁడు, ఫణిభూషణుఁడు, విషాపవారి, మొ
దలగు విశేషణముల నుంచి నుతించియున్నారు. * తిక్క నవర్ల
* పైకవుల గ్రంథములు 'కావ్యమాల' యొక్క సప్తమగుచ్ఛమున,
గలవు.<noinclude><references/></noinclude>
lukov5j8o690f0wsq0olx0kukq14ygu
పుట:భారతము-పీఠికలు.pdf/296
104
172934
488947
2025-06-11T08:38:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '108 నముతో నించుమించు సమానమైన 'జినప్రభసూరి' యొక్క పార్శ్వనాధ ' స్తవమునుండి యొక శోకము నుదాహరించు చున్నాను. శ్లో॥ సంసారాంభోధివేలా! జడనిబిడ మ తిధ్వాంత విధ్వంసహంసః శ్యామాశ్యామా...'
488947
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>108
నముతో నించుమించు సమానమైన 'జినప్రభసూరి' యొక్క
పార్శ్వనాధ ' స్తవమునుండి యొక శోకము నుదాహరించు
చున్నాను.
శ్లో॥ సంసారాంభోధివేలా! జడనిబిడ మ తిధ్వాంత విధ్వంసహంసః
శ్యామాశ్యామాంగథామా! శథకమక తపో ఘర్మనిధపాధః
స్ఫార స్ఫూర్జత్ఫణీంద్రప్రగుణ ఫణమణిద్యో తిరుద్యోతితాశా
చక్రశ్చకధ్వజస్త్వం జయ జిన విజతం ద్రవ్యభా వారివార
శినః స సూరి,
P 70....
తా॥ జయింపఁబడిన దివ్య శత్రుభావములు గల యోజనుఁడా!
నీవు సంసార సముద్రమునకుఁ జలియలికటనే, జనులయొక్క
జడబుద్ధి యను చీఁకటిని బోఁగొట్టు సూర్యుఁడవై, నలుపు తె
లుపు కలిసిన శరీరకాంతి కలవాఁడనై, దుర్మార్గుఁ డగు
'కమగుఁడు' అనువాని తపస్సుయొక్క వేడిమికి నీ తనవాఁ
డవై * ప్రకాశించుచు బుసకొట్టుచున్న ఫణీంద్రునియొక్క
గొప్పదగు పడగ పై గల మణులకాంతిచే వెలుఁగుచున్న
దిక్చక్రము గలవాఁడవై, చక్రధ్వజుఁడనై సర్వోత్కృష్టుఁ
డవుగా నుండుమా !
పై శ్లోకమున ఫణీంద్రధారణము శివచిహ్నమును, చక్ర
* కమఠుఁడను నొక ధూర్తతో సని చేయు ఘోరతపస్సును ఫా
ర్శ్వనాథుఁడు నివారించెనని జైనుల గ్రంథములఁ గలదఁట !<noinclude><references/></noinclude>
t40f6lgnovnoe335teonjq30xq2oil1
పుట:భారతము-పీఠికలు.pdf/297
104
172935
488948
2025-06-11T08:38:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '104 ధ్వజము కేశవ చిహ్నమును, శ్యామాశ్యామాంగ ముభయ సమ్మేళనచిహ్నమునై యున్నవి. తిక్కనసోమయాజి భారతములోని యాశ్వాసా ద్యాశ్వా సాంతములలో నొనర్చిన హరిహర స్తవభావములు చాలవఱకుఁ బెని చె...'
488948
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>104
ధ్వజము కేశవ చిహ్నమును, శ్యామాశ్యామాంగ ముభయ
సమ్మేళనచిహ్నమునై యున్నవి.
తిక్కనసోమయాజి భారతములోని యాశ్వాసా ద్యాశ్వా
సాంతములలో నొనర్చిన హరిహర స్తవభావములు చాలవఱకుఁ
బెని చెప్పిన 'హేమచంద్రాది' కవుల జిన సనభావములఁ బోలి
యున్నవి.
ర
..
జైనమతము, అనైదిక మతము. వేదకర్మములను జైను
లు నిరసింతురు. భక్తి యే వారికిఁ బ్రధానము. అందువలననే
తిక్కనకు స్వప్నమున సాక్షాత్కరించిన దేవుఁడు తిక్కనతో
ని ట్లనినాఁడు:-
ఉ
వైదికమార్గనిష్ట మగు
వర్తనముం దగ నిర్వహించుచు
స్ఛేదము లేని భక్తి మది
నిర్మలవృత్తి Xఁ జేయుచుండ మ
త్పాద నిరంత స్మరణ
తత్పర భావము కల్మి నాత్మ స
మ్మోదముఁ బొందఁ గావ్యరస ముం గొనియాడుచు నుండు
చెప్పుడున్.
B
,
విగా. 1 ఆ.
పై పద్యములో వేదికమతమున సంచరించు నీవు భేదము
లేని బుద్ధితో నున్నా వనుటలో 'అద్వైతమతము' అనుసర్థము
గాఁ గొందఱు చెప్పుదురు. కాని, వెదిక మతము, అద్వైతము
నకు వే చైనది కాదు. అద్వైతమున నిష్కా- మకర్మము, జ్ఞానము<noinclude><references/></noinclude>
fcm43q4e7gqwbn6oe01f8aaveekfuui
పుట:భారతము-పీఠికలు.pdf/298
104
172936
488949
2025-06-11T08:39:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '105 ములే ప్రధానములు. భక్తి నామమాత్రము. అద్వైతము వెదిక కర్మములను సమర్ధించియే యున్నది. ఇట భేదము లేని బుద్ధి యనఁగా ' వెదిక, అ వేదిక' మతములయందు భేదము లేని బుద్ధి యని యభిప్రాయము. మఱి...'
488949
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>105
ములే ప్రధానములు. భక్తి నామమాత్రము. అద్వైతము వెదిక
కర్మములను సమర్ధించియే యున్నది. ఇట భేదము లేని బుద్ధి
యనఁగా ' వెదిక, అ వేదిక' మతములయందు భేదము లేని
బుద్ధి యని యభిప్రాయము.
మఱియు 'హరి, హరులు' విరాట్టు యొక్క 'సత్త్వ,
తమో' గుణావతారులు, 'దేవతలు 'విరాట్టు' యొక్క గుణము
లని, యుపనిషత్తులు చెప్పుచున్నవి. *
ఒక్కవ్యక్తి యందు
బ్రహ్మసూత్ర భాష్య
ఇక్కడ వ్యతిరేక
రెండు ధర్మము లుండుట జైనమత మని,
కర్త లగు శంకరాదులు దానిని నిరసించిరి.
ధర్మములు గల 'సత్వ, తమో' గుణములు 'హరిహరనాథుని'
యం దాగోపించుట యద్వైతమతవ్యతిరేకము.
دون
అందువలననే యభేదబుద్ధి గల 'తిక్కనమహాకవి' ప్రా
రంభముననే జైనమతఖండనము గల 'సనత్సుజాతీయము'ను,
పెక్కుచోటుల 'దేహాత్మవాద' నిరసనము గల భగవద్గీతలను
'తెనిఁగింప లేదు. 'అశ్వమేధ పర్వమున ' బ్రాహ్మణగీతలలోని
'యజ్ఞపశువిశసనముఁ ' గూర్చి సంస్కృతమునఁ బశువిశసన
ముచిత మరి సమర్థింపఁ, దిక్కన దానికి వ్యతిరేకముగాఁ బశువి
శసనముకంటే సాత్విక తపస్సే యుచితమని వ్రాసియున్నాఁడు.
ఈ చూ బృహదారణ్యకోపనిషత్తు శాకల్య: ప్రశ్నలు.
* చూ శంకర, రామానుజ, మధ్య భాష్యములలోని జైనాధికరణము,
+ ఆంధ్రభార. ఆశ్వ. 2 ఆ. 65 మొదలు 77 కడకు,
14<noinclude><references/></noinclude>
4k4oknox2t97r8mj34qrp0w4ol7ax20
పుట:భారతము-పీఠికలు.pdf/299
104
172937
488950
2025-06-11T08:39:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '106 మఱియు, జైనులు, పురుషుఁడు తాఁ జేసిన సుకృత దుష్కృతములు పూర్తి గ ననుభవింపఁ దగినవియే కాని, దుష్ప్ర తమునకుఁ బ్రాయశ్చి తము లే దందురు. వెదిక మతమునఁ కొన్ని సుకృత కార్యములచే దుష్క...'
488950
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>106
మఱియు, జైనులు, పురుషుఁడు తాఁ జేసిన సుకృత
దుష్కృతములు పూర్తి గ ననుభవింపఁ దగినవియే కాని, దుష్ప్ర
తమునకుఁ బ్రాయశ్చి తము లే దందురు. వెదిక మతమునఁ
కొన్ని సుకృత కార్యములచే దుష్కృతములు తొలఁగు నని చె
ప్పఁబడియున్నది. ఇట్లుండ తిక్క నసోమయాజి, సంస్కృతమున
దుర్యోధనుఁడు'రణ'నిహతుఁ డగుటచే శాశ్వతస్వర్గము నొందె
నస్ యుండ మూలవిరుద్ధముగా ని ట్లాంధ్రీకరించెను.
క. రారాజు నాకనరకో
దార సుఖాత్యంత దుఃఖ ధామంబులఁ బెం
పారియు హీనత నొందియుఁ
గౌరవకులనాథ! పిదపఁ గలియం దొంచెన్.
స్వర్గారోహణపర్వ.
కొందఱు 'భగవద్గీతలు, సనత్సుజాతీయము, ఉత్తర
గీతలు' వేదాంతరహస్యము గలవిగాన వాని నాంధ్రీకరింప
లే దందురు. భగవద్గీతాదుల నాంధ్రీకరించుటకంటే వేదమంత్ర
ముల నాంధీకరించుట సనాతనమతమునకు విరుద్ధము. దాని
నను సరించియే, ‘నన్నయ, ఎఱ్ఱాప్రగ్గడలు' తమయాంధ్రీకరణమున
వెదిక మంత్రముల నాంధ్రీకరింప లేదు. తిక్కన యట్లు కాక,
ఉపనిషత్తులలోని మంత్రభాగములు నెట్లాంధ్రీకరించెనో చూ
سمة
డుఁడు:-<noinclude><references/></noinclude>
2yyc9nu8lqpwcmaee532ywfhuoiyrww
పుట:భారతము-పీఠికలు.pdf/300
104
172938
488951
2025-06-11T08:39:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '* 107 ఆ. * హరి సహస్రశీర్షుఁ బరము సహస్రాము వేదమయు సహస్ర పాదుకే సలఁతు లైనవారికంటె నలఁతుఁ బెద్దలకును - • జాలఁ బెద్దయగు దయాళుఁ గొలుతు. తే, §వదన బాహూరుపదము లె . వ్వాఁడు విప్ర రాజ వెళ్ళళ...'
488951
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>*
107
ఆ. * హరి సహస్రశీర్షుఁ బరము సహస్రాము
వేదమయు సహస్ర పాదుకే సలఁతు
లైనవారికంటె నలఁతుఁ బెద్దలకును
-
•
జాలఁ బెద్దయగు దయాళుఁ గొలుతు.
తే, §వదన బాహూరుపదము లె . వ్వాఁడు విప్ర
రాజ వెళ్ళళూద్రులకు సం:ప్రభవ దేశ
ములుగ వెలుగొందు నమ్మహా మూర్తి విభవ
దీప్తు వర్ణాత్మకుని బ్రణుతింతు విష్ణు.
శాంతిపర్వము. 2 ఆ.
ఇట్లని చెప్పుట హరిహరనాథుఁ డద్వైతబ్రహ్మము
కాక నాఁటికాలమున దేశమున నారాధింపఁబడు నొకయర్చా
మూర్తి యని చెప్పుటకే. తిక్కయజ్వ, నాఁడు దేశమునం దుం
డిన 'జైన, శైవ, వైష్ణవ మతములకు సమరసముఁ గలిగిం
చుట కే హరిహరనాథరూపముగల దేవు నారాధించి కృతకృత్యుఁ
డయ్యెను. తిక్కనకవితలోఁగల యిట్టి మత సమరస భావము
లెన్నియో కలవు. పకృతివర్ణనమ
ప్రకృతివర్ణనములఁ జేయుటలో నాతఁ
డెట్లు మూలము నతిక్రమించెనో, మతాంశములఁ గూడ నతఁడు
* "సహస్రశీర్షా పురుష స్సహస్రాక్ష, స్సహస్రపాత్.”
"ఆణోరణీయాన్ మహతో మహీయా”
శ్రీ "బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బాహూరాజన్యః కృతః
ఊరూయదస్యత ద్వైళ్యః పద్భ్యాగ్ కూడ్రో అజాయతీ,
తైత్తిరీయోపనిషత్తులు,<noinclude><references/></noinclude>
lv0o6g6m8ubojrdx8nx25oj7x3dkdx9
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/102
104
172939
488953
2025-06-11T09:00:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తృతీయాశ్వాసము చ. తురక లనంగ నెంత పటుదోర్బలలీల వధింతు వారలన్ గుఱుతుపడం గుడార్లు దెగఁగో సెదబౌఁజులలో మెలంగెదన్' నరపతిచంద్ర యెంతయు ఘనంబుగ దేవరవారి సొమ్ముది 55 న్నఋణము దీర్చుక...'
488953
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>తృతీయాశ్వాసము
చ. తురక లనంగ నెంత పటుదోర్బలలీల వధింతు వారలన్
గుఱుతుపడం గుడార్లు దెగఁగో సెదబౌఁజులలో మెలంగెదన్'
నరపతిచంద్ర యెంతయు ఘనంబుగ దేవరవారి సొమ్ముది
55
న్నఋణము దీర్చుకోఁగలిగెనన్ గృపఁజూడు మటంచుఁబల్కినన్.15
తే. అపుడు సభలోనఁ గలిగిన యఖిలరాజు
సుతులు మన్నీలు మిగుల నద్భుతముగాఁగ
ఘనతర స్థైర్యశౌర్యము ల్గనపడంగఁ
బల్కి రెంతయు సంతోషభరితు లగుచు.
క. ఆనృపమణిపర్యంతము
రానిత్తుమె శౌర్యమహిమ రంజిల నిదిగో
పూని విరోధుల గెల్తు మ
నూనపరాక్రమధురీణ యుర్వీరమణా.
సీ. గుదులుగుదుల్ గాఁగ గ్రుచ్చియెత్తుదుముగా
పెల్లుగా వాలారు బల్లెములను
చేబల్మిచేఁ గ్రమ్మి చిమ్మివై తుము గదా
నోట దంటుకొనంగ నీటిమొనల
తెంపుతో గుంపులై తెగ నేయుదుము గదా
తఱుచైన శరపరంపరలచేత
జముదాడి యని తోచ జముదాడి పోటులం
గూలఁద్రోతుము గదా మోరలీల
వే. కరుల హరుల ధరాస్థలి దొరల దొరల
ముష్కర తురుష్క హరులు ధానుష్క వరుల
చెఱకుతుంటలరీతిని నఱకఁ గల్గె
కరముల కరమ్ము గల్గుఖడ్గముల గముల
18
17
18<noinclude><references/></noinclude>
i133e2mg2nn8ckw1kymxohxt8ouzwuc
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/103
104
172940
488954
2025-06-11T09:00:48Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '58 కృష్ణ రాయవిజయము వ. ఇట్లు దార్కొని యొండొరుల మార్కొని తమతమ దొరలు నామాంక నంబు లగుబిరుదులు బేర్కొని తొలుదొలయలబలంబు లెసంగయల గోలుబలంబులు తుపాకుల పెళ పెళలు పెట్లుగ్రోవుల పెట...'
488954
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>58
కృష్ణ రాయవిజయము
వ. ఇట్లు దార్కొని యొండొరుల మార్కొని తమతమ దొరలు నామాంక
నంబు లగుబిరుదులు బేర్కొని తొలుదొలయలబలంబు లెసంగయల
గోలుబలంబులు తుపాకుల పెళ పెళలు పెట్లుగ్రోవుల పెట పేటలు జబురు
జంగుల ఫిరంగుల ఢిమఢిమలు ఢమాఢమీల ఢమఢమలు బాణాపుఁజి
వ్వల జిఱజీఱలు బాణంబుల బిఱబిఱలు మనంబులం బుట్టు చిఱచిఱలు
శింజినీటంకా రంబులు పరస్పర హుంకారంబులు నన్యోన్యపురస్కరణం
బులు నితరేతర తిరస్కరణంబులు వివిధరోషణంబులు నెఱయ
ఖడ్గ దండాదండి బాహాబాహిం దాఁకుచుం బెనంగుచుం బాయుచుఁ
గ్రమ్ముచు డాయుచు నడచుచుం గ్రుమ్ముచుఁ జిమ్ముచు నెట్టుచుం
దచ్చనల మెచ్చుచు హెచ్చుచుం జొచ్చుచునీఁటెలం గ్రుచ్చుచు బల్లెంబు
లఁ గ్రుమ్ముచు కేడంబులం బమ్ముచు శిలల ఱువ్వుచు గెరలి నవ్వుచు
తేజీల నడపుచు నేజాలం గెడపుచు లకోరీలందునుముచుఁ గొండొకసేపు
రెండుబలంబులుం గన్నులపండువుగ చండశౌర్యంబులు వెలయ
భండనం బొనర్చు నేడందడబడక కడువడిం గినుక వొడమి యొక్క
మొగి రక్కసు లనందగిన వెక్కసపుమొక్కలపుతురుష్కులుధాను
ష్కకౌశలం బడగం జనుదెంచు రయంబు గల్గిని సంరంభంబునంబెమ్మ
సానిరామలింగనృపాలుండు కృష్ణరాయక్షమాకాంతున కిట్లనియె.
పంచచామరము
పరాకు రాకు రాకు మంచుఁ బారసీక భూపతుల్
చిరాకు మీఱ దట్ట మైనసింగిణీలకోరులన్
జిరాగుతాల వేసి డాసి చిల్లు పొల్లుజేయుచున్
నిరాకరించి మించి వచ్చు నేర్పుఁ జూచితే నృపా.
ఉ. పంతముతో హుటాహుటిని (బౌ (జులలోపలఁజొచ్చి సైన్యమీం
తింతలు గాఁగ ఖడ్గహతిఁ దెంచెద దేరిజ త్రాళ్ళు మీర లీ
39<noinclude><references/></noinclude>
m2omqdi55iowjztds842us05mc4mqab
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/104
104
172941
488955
2025-06-11T09:01:00Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ద్వితీయాశ్వాసము చెంతనె యుండి కనౌనుఁడు శీఘ్రముగాఁ బరవీకరాజులన్ దుంతవయాళికానిపురిఁ ద్రోచెదఁ జండపరాక్రమోన్నతిన్. క. మీ రాసమయంబున జయ భేరీరావములు చెలఁగఁ బృథుతర సైన్య శ్రీ ర...'
488955
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ద్వితీయాశ్వాసము
చెంతనె యుండి కనౌనుఁడు శీఘ్రముగాఁ బరవీకరాజులన్
దుంతవయాళికానిపురిఁ ద్రోచెదఁ జండపరాక్రమోన్నతిన్.
క. మీ రాసమయంబున జయ
భేరీరావములు చెలఁగఁ బృథుతర సైన్య
శ్రీ రాజిల దఱిమినచోఁ
జేరరె తమసీమలకును జెల్లాచెదరై.
మ. అనుచుంబల్లెము కేలఁబూనుకొనిశౌర్యారూఢులౌకమ్మవా
ర్వెనువెంటం బదివేలు బల్లెములతో విఖ్యాతశార్యోన్నతిం
జనుదేరన్ ఘనసింహరావమలరన్ డత్సైన్యముంజొచ్చి హె
చ్చిన ధైర్యంబునఁ బారసీకతతులం జెండాడె నుద్దండుఁ డై.
మ. మొనకు స్వచ్చినవిచ్చుకత్తులసి వేము సీదుమేల్ రౌతులన్
దునుమాడంగనుగల్గిపార్శ్వములయందుంగ్రమ్మునశ్వమ్ములన్.
దనబల్లెమ్మన గ్రుమ్ముకమ్మఱుచు వెన్కన్దార సిల్ జో దులన్
గని దూరంబుదొలంగఁజేయుఁబటు దోర్గర్వంబఖర్వంబుగన్
క. ఆదండధరుఁ డటంచున్
గోదండధరు లంగఁ గుటిలా 3 మహా
వేదండతతులఁ గూల్చెన్
వేదండ నిజాప్తనృపులు వేడుకఁ జెందన్.
క. ఘనశరతతులం దనసా
ధనగతుల న్విసరి రిపులు తల్లడిలఁగ హ
తినరయమునఁ దఱుముచుఁ గ
తినతఁడు దేరిజపుత్రాళ్ళు దెగఁగోసి వెసన్.
59
31
32
38
35
30
వ. అట్టహాసంబు జేయునతని బెట్టిదంపుదిట్టతనంబు నడుజిట్టాడుచు గుట్టు
చెడి యట్టట్టు మెదలం గూడకతట్టింబడినపులుఁగులగతి గొట్టుమిట్టాడి<noinclude><references/></noinclude>
4dotwu0pppsrqe0ryhnrasqm8dyc1fs
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/105
104
172942
488956
2025-06-11T09:01:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '60 కృష్ణరాయవిజయము పట్టపు దొరలు దెరలం జూచుసమయంబున రయంబున నవ్విధంబు గనుంగొని కృష్ణరాయ ధరానాయక హరిసాయకుండు చండశౌర్యం బున సద్దండ వేదండసమారూఢుం డగుచును భయచామరచ్ఛత్ర మరకత కే...'
488956
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>60
కృష్ణరాయవిజయము
పట్టపు దొరలు దెరలం జూచుసమయంబున రయంబున నవ్విధంబు
గనుంగొని కృష్ణరాయ ధరానాయక హరిసాయకుండు చండశౌర్యం
బున సద్దండ
వేదండసమారూఢుం డగుచును భయచామరచ్ఛత్ర
మరకత కేతనప్రభలు వెలయ నఱువదేను వేలగుఱఱంబులు నాఱులక్ష
లపదాతివర్గంబు నిన్నూఱుఘటంబు నేనుంగులుం గొలువ నొక్క
నిబ్బరంబున సింహనాదంబులు రోదోంతరంబులు నిండం దఱుముచు
జయభేరికా తాడనంబు గావించ నియోగించిన.
మ. జలధు లూర్ణిలె దిక్కరు దరెఁజాంచల్యంబునొందె ధరా
స్థలి ధాత్రీధరసంమము దలె పాతాళంబు స్వర్ణోకముస్
గలఁ గెఱ శత్రుభయంకర ప్రకటదోర్గర్వస్ఫురత్కృష్ణరా
యలనద్భేరిధణంధణస్వనము లాశాంతంబులం బర్వఁగన్.
తే. ఆటల జయభేరికారవం బతిశయించం
జెలఁగి చనుదెంచునతనికో లలకుఁ గాఁగఁ
1
జైదరి బెదరి కలంగి క జెదరి తొలఁగి
గచ్చు విచ్చయ్యెఁ బారశీక వ్రజంబు.
వ అయ్యవసరంబున
వాహినిఁ గూర్చి నీవు శరపాళి విరోధులు ముంచితా నృపా
వాహినలందు నెన్న CC గువాహినిగానె భవత్సహాయ నై
యీహరులన్ శర్వానలయించెద (జూడు మటంచు నెంచెనో
నాహరినీలనీలసలిలావృతిఁ గృష్ణయు నిండె నెంతయున్.
క. కొండలము మిగుల మదిలో
నాందోళన మంది తురక లకట ఖుదా నే
మండము సీమలకుం జను
38
89
40
41
ఉందము గా కిచట నిల్వనగునే మనకున్.
42<noinclude><references/></noinclude>
okm5nihlg6ynykxme4dk438hk75l7pj
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/106
104
172943
488957
2025-06-11T09:01:23Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తృతీయాశ్వాసము ఆ. ఎందుఁ జనఁగ రానియిక్కట్టు ప్రాపించెఁ గృష్ణ రాఁ దొడంగెఁ గృష్ణరాయ లివలఁ చఱుమఁ జొచ్చె నెంతయు వెఱపించఁ బోయి వెఱచుకొన్న చాయ యయ్యె. ఆ. పదరి కృష్ణ దాటి పదపద మని వచ...'
488957
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>తృతీయాశ్వాసము
ఆ. ఎందుఁ జనఁగ రానియిక్కట్టు ప్రాపించెఁ
గృష్ణ రాఁ దొడంగెఁ గృష్ణరాయ
లివలఁ చఱుమఁ జొచ్చె నెంతయు వెఱపించఁ
బోయి వెఱచుకొన్న చాయ యయ్యె.
ఆ. పదరి కృష్ణ దాటి పదపద మని వచ్చి
యొక్క మన్నె వాని కోర్వలేక
తిరిగినట్టు లయ్యెఁ దెలియంగ రాయల
యేదుటఁ బడినరిపులు బ్రదుకుఁ గలరె.
తే. వెనుక ముందై నయంతనే వెనుకముందు
దోఁచకున్నది నది దాఁటి తొలఁగు టరిది
యనుచు మంత్రులు దాము నన్యోన్యచింత
నాత్మలోఁ గుంది కడ లేనియార్తిఁ జెంది.
సీ తురకవేషము మాని తోర మౌ కర్ణాట
కపు వేషములు వేసి కదలువారు
దండిదరికివచ్చెఁ జెండె నీతండు మించి
పొండి యనుచుఁ బాఱిపోవువారు
వేగుజూచెద మంచు వెగవెగఁ జనుదెంచి
దూర మేగుచు బొదల్ దూఱువారు
వెనువెంటఁ దగిలెను వీఁడె వీఁడె యటంచు
గొబ్బునఁ బఱచుచుఁ గూలువారు
తే. సారెసారెకుఁ గర్రాలు దూఱువారు
నె కలంగి యథాయథ లగుచుఁ జనిరి
మదహయగజఁబు లటుబెట్టి మొదటిదొరలు
ఒక్క విధమున నది దాఁటి యుఱికి రపుడు.
81
48
44
45
48<noinclude><references/></noinclude>
c430y1jjssz4n5pn4moyifb7h251838
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/107
104
172944
488958
2025-06-11T09:01:37Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '62 కృష్ణరాయవిజయము తే. అటుల జయలక్ష్మీఁ గైకొని హరులకరులఁ బరులధనపంక్తులను దనవశము జేసి వెలయు శ్రీకృష్ణరాయల విభవగరిమఁ గాంచి కన్నుల పండువుగాఁగ నపుడు తే. సరససాహిత్యరచనవిస్ఫురణ...'
488958
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>62
కృష్ణరాయవిజయము
తే. అటుల జయలక్ష్మీఁ గైకొని హరులకరులఁ
బరులధనపంక్తులను దనవశము జేసి
వెలయు శ్రీకృష్ణరాయల విభవగరిమఁ
గాంచి కన్నుల పండువుగాఁగ నపుడు
తే. సరససాహిత్యరచనవిస్ఫురణ మెనయ
సారమధురోక్తి మాదయగారి మల్ల
నార్యుఁ డలయల్లసాని పెద్దర్యపరుఁడు
ముక్కుతిమ్మన మొదలై నముఖ్యకవులు.
క. వినుతించి రపుడు వారికిఁ
గనకాంబర భూషణములు ఘనత నొసఁగి యా
జనవరుఁ డప్పాజిఁ గనుం
గొని యిట్లని పలికె నపుడు కుతుకం బలర.
చ. విరిగినవైరులం దఱిమి వేగమె వారలసీమ లెల్ల సు
స్థిరమతి నాక్రమింపవలదే యను డానె ఱమంత్రి బల్కె భూ
వర యిది వేళగాదు పౌరవం జననిచ్చి కెలంకులందు స
త్వరు లగుళాత్రవులదియవైపు దొరంగదెయెంతవారికిన్,
తే, భూమిపాలక గజపతి సీమలోన
గలుగువారల మించి మార్గములయందు
నెందు ముట్టడి గావించ నెంచ మనకు
రస్తుసామగ్రి జేరుట దుస్తరంబు
క. తూరుపునం గలగజపతి
వారిదళమునెల్లఁ దెచ్చి వరుసన్ జయల
శ్మీరమణిఁ జెందు మనపుడు
భేరీభాంకార మడరఁ బృతనాయుతుఁ డై.
47
49
49
50<noinclude><references/></noinclude>
6ndnovhn27unqzvxvhuipk5cjhi9qtk
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/108
104
172945
488959
2025-06-11T09:01:50Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తృతీయాశ్వాసము తే. తనప్రతాపప్రకాశంబు దనర బంధు జనమనఃపద్మనీకరరంజన మెలర్ప నహితకువలయవరగర్వ మణఁగ నుదయ గిరికి వేవేగ నయ్యినుం డరుగుదెంచె. క. వచ్చి చతురంగబలములు విచ్చలవిడి నాల్...'
488959
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>తృతీయాశ్వాసము
తే. తనప్రతాపప్రకాశంబు దనర బంధు
జనమనఃపద్మనీకరరంజన మెలర్ప
నహితకువలయవరగర్వ మణఁగ నుదయ
గిరికి వేవేగ నయ్యినుం డరుగుదెంచె.
క. వచ్చి చతురంగబలములు
విచ్చలవిడి నాల్గుదిశల వెలయఁగ నిలిచెన్
మె చ్చలరఁగ దనమహిమ వి
యచ్చరు లచ్చెరువుతోడ నభినుతిసేయజు.
సీ. ఏచాయఁ గనుఁగొన్న హేరళ మై తోఁచు
గంధాంధసింహళ గజచయంబు
నేవంక నీక్షించ హేషార వోదీర్ణ
గాంధార కాంభోజకాండవితతి
యేదారిఁ జూచిన నాదారిన తుపాకి
బలువైన జబురుజంగులు ఫిరంగు
లేదండ గణుతించ వేదండకరచండ
కోదండధరభటకోటి పటలి
తే. యెచటఁ జూచిన బల్లెంబు లీఁ టెగములు
గలుగు రాయలదళ మెల్లఁ గలయ నెంచి
యుదయగిరి చెంత సుదయించె నొక్క వింత
యనుచు దుర్గములో మంది యళుకుఁ జెంది.
క. అభిమానమునకుఁ గా న
య్యిభరాజుజనంబు బోరె నెంతయు బాహా
విభవం బెలర్ప సేనా
రభసమ్మున కెదిరి కృష్ణరాయలతోడన్.
54
54
55
58<noinclude><references/></noinclude>
7d68t1mhg6z0c7h3x97qownme3mb2jf
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/109
104
172946
488960
2025-06-11T09:02:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '64 కృష్ణరాయవిజయము క. దుర్గమ మగునాదుర్గమ నర్గళగతి దీయుటకు నహర్నిశము మహా దోర్గర్వమునన్ నానా మార్గములం బోరి రపుడు మాద్యద్గతులన్. సీ. కోటలు దుర్గమున్ గొనుచు దోఃపటుబల ధాటిచే మి...'
488960
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>64
కృష్ణరాయవిజయము
క. దుర్గమ మగునాదుర్గమ
నర్గళగతి దీయుటకు నహర్నిశము మహా
దోర్గర్వమునన్ నానా
మార్గములం బోరి రపుడు మాద్యద్గతులన్.
సీ. కోటలు దుర్గమున్ గొనుచు దోఃపటుబల
ధాటిచే మించునార్వీటివారు
కంటకాపాతకంఠలుంఠనోద్ధతలీల
దంట లై తగుతొరగంటివారు
నిబ్బరంబుగ శత్రునికరింబు నణఁగించి
ధీరు లై మించుగొబ్బూరివారు
చాల దోర్బలలీల సమదారిసంఘంబుఁ
దూలించి వెలయునందేలవారు
తే. నాదిగాఁ గల్గురాజులు మేదురగతి
తుళువదొరలును బోయలు దురుసు గాఁగఁ
బ్రతిదినంబును ఘోర మౌరణ మొనర్ప
నిలిచి పోరాడె గజపతిబలము లపుడు
57
58
ఉ. ఠీవిగ నౌకువారును కడింది రహీన్ వెలుగోటివార లా
రావేలవారు గూడుకొని రాత్రి బగల్ చతురంగ సేనతో
నేవగఁ జూచినన్ దెలియ నెంతయుశక్యము గాని దుర్గమా
భూవరమౌళి గాంచి యొక పూఁటనెదీ సెద నంచు నుగ్రుఁడై.
ఉ. దిగ్గున లేచి సాహసము తేటపడన్ మునుమున్ను గాఁగఁదా
నగ్గలికన్ జేలంగువిధ మంతయుఁ గల్గిని గోషచత్తుఁ డై
లగ్గల కెక్కి రందఱు బలంబు చలం బలరన్ రవంబు న్
దిగ్గజముల్ వడంక బలుతెంపున గుంపులుగూడి యుద్ధతిన్.
59
60<noinclude><references/></noinclude>
1889amey93cih2mgen6t8zpjdzklqb9
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/110
104
172947
488961
2025-06-11T09:02:14Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '2) తృతీయాశాశ్చిష్టము. క. తనదాటి కళుకుచున్ గ్ర క్కున దుర్గము డిగ్గి కావుకా వసువారిన్ గనుఁగొని యాభూరమణుఁడు ఘనతరకారుణ్య రసము గడలుకొనంగన్. తే. జడియకుఁ డటంచు నభయహస్తం బొసంగి యమ...'
488961
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>2)
తృతీయాశాశ్చిష్టము.
క. తనదాటి కళుకుచున్ గ్ర
క్కున దుర్గము డిగ్గి కావుకా వసువారిన్
గనుఁగొని యాభూరమణుఁడు
ఘనతరకారుణ్య రసము గడలుకొనంగన్.
తే. జడియకుఁ డటంచు నభయహస్తం బొసంగి
యమ్మహాదుర్గ మహిడుకు నద్భుతంబు
నొంది యచ్చలు నాపుల నుంచి యవల
జనియె నుద్దండశౌర్య ప్రచండుఁ డగుచు
ఆట కందుకూరు బెట్టదిరె కాహళశంఖ
భేరీవిరావముల్ భోరుకలగ
ca2
ఆవల కొండవీ డలరె దిక్తటనట
త్సేనారతో వజ్రశ్రీలు వెలయ
మఱికొండపలిఁ గలంగె రటన్మ దేభేంద్రు
మంటి కామణఘణంఘణలు జెలఁగ
ఆమీఁద వినుకొండ యల్లాడె భటసము
ద్భటసింహర వమహార్భటులు దనర
తే. వెండియును గల్గుకోటలు వివిధదుర్గ
తతులు తముఁ దామె విడిచి కొండలకుఁ జేరి
రచటిగజపతివారిసైన్యాధినాడు
లలనృపాలునిదాడికి నిలువలేక.
తే. ఎదురు గాంచనముద్రలు ముద మెలర్ప
దెచ్చి వేవేగఁ జేతి కందిచ్చువారు
శరణు వేడుచు సాష్టాంగ మెఱఁగువారు
నైరి యుత్తరమునఁ గల్గునట్టిదొరలు.
61
62
68
64<noinclude><references/></noinclude>
5z9sax5dmos6bkws0cu4mrax6qvoirg
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/111
104
172948
488962
2025-06-11T09:02:31Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '66 కృష్ణ రాయవిజయము వ. ఇవ్విధంబున నిఖిలస్థలదుర్గ శైలదుర్గంబులు హస్తగతంబులగుటయు నందందుఁగ్రందుగ నిజసైన్యంబు లుండ నియమించిన దర్పంబున సముదానగరంబుపయి గరంబు దురంబు సేయందలంచి...'
488962
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>66
కృష్ణ రాయవిజయము
వ. ఇవ్విధంబున నిఖిలస్థలదుర్గ శైలదుర్గంబులు హస్తగతంబులగుటయు
నందందుఁగ్రందుగ నిజసైన్యంబు లుండ నియమించిన దర్పంబున
సముదానగరంబుపయి గరంబు దురంబు సేయందలంచి యప్పురం
బునలుదెసలుంజుట్టుముట్టినం బెట్టదరియు బెదరియుఁ దజ్జానపద
వర్గంబు పలుదెసలం బాఱ మీఱినరాగంబున నచ్చటియవనబలంబు
లెసంగ చలంబునన్ గోట వెడలి వడిం బోరు ఘోరం బైకౌరవపాండ
వరణంబునుంబోలి గాంగేయ కుంభజాతదుశ్శాసన వీరలక్ష్మణ కర్ణ
శల్య హరణకారణం బై రామరాక్షస యుద్ధంబునుం బోలి ఖరదూషణ
బలకబంధసంబంధ హరివర ప్రహరణధురీణం బై కృష్ణదానవస-గ్రా
మంబునుం బోలి మాగధ బలి దంతవక్త్రజేశి శిరః ఖండనప్రచండం
జై భంగంబు లగుమతంగజంబులు పాటితంబు లగుభేటకంబులు పాత
నంబు ఒగుకేతనంబులు తొఱఁగుగాత్రంబులు విఱుగుఛత్రంబు
లుస్త్రస్తంబు లగుచామరంబులు న స్తంబులగు తోమరంబులు
పాటితంబులగుకపాలంబులు నిరంతరంబుగ మెఱయు నయ్యుద్ధ
విడికి నోహటించి చలించిపలాయమానులగుపాక సీకుల ననేకులం
గాందిశీకులని యెంచి బ్రతుకుదురు గాక యని యుపేక్షించి తదీయస్థలం
బున జయధ్వజం బెత్తించి పదిలంబుగ దశంబు హత్తించి జయో
త్సాహఁబుర మించి గజపతి యున్న దేశంబుకుం గమకంబునం దమ
కంబు మీఱంజననెంచు నమ్మూరురాయరగండప్రచండ బిరుదాంకుం
గసుంగొని యనంగునిమామగురునిం శ్రేణి సేయం గల సురీచమత్కా
రంబున వెలయు సాళ్వతిమ్మరుసు మంత్రిపుంగవుం డిట్లనియె. 65
చ. ఇతరులు శక్తులే తలఁప నేదులశాహునిజా ముశాహులన్
గుతపనిమల్కునున్ గెలిచి గొబ్బున సర్వగిరీంద్ర దుర్గముల్
జతురతఁ గైకొనన్ ధర నసాధ్యము నీ కిఁక గల్గ దైన నం
చితయశ యొక్క విన్నపముఁజేసెద వేదురఁ జి తగింపుమా.
66<noinclude><references/></noinclude>
o67vkoi6teapb7ifakn0gbdz1btoekx
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/112
104
172949
488963
2025-06-11T09:02:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తృతీయాశ్వాసము ఉ. తిన్నఁదనంబునన్ గజపతిం గెలువం జను టొప్పు గాక యా పన్న శరణ్య శై లవనపంక్తులు దాఁటి తదీయసీమలో న న్నిలఁ జూచి వారలు ఘనంబుగ మార్గము లడ్డగించినన్ సన్ను తశౌర్యరస్...'
488963
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>తృతీయాశ్వాసము
ఉ. తిన్నఁదనంబునన్ గజపతిం గెలువం జను టొప్పు గాక యా
పన్న శరణ్య శై లవనపంక్తులు దాఁటి తదీయసీమలో
న న్నిలఁ జూచి వారలు ఘనంబుగ మార్గము లడ్డగించినన్
సన్ను తశౌర్యరస్తు మనసైన్యము జేరుట దుస్తరంబగున్.
చ. అనుటయుఁబిన్న నవ్వునగియప్ప యిదెంతటికార్యమయ్యయా
వనగిరు లెంత వస్తుతతి వచ్చుట యెంత సమస్తదేశముల్
మనకు వశంబులయ్యెఁ బదమాముదమానుచుసంశయంబునే
మ్మనమునమానుచున్దివిజమంత్రిసమానయటంచు (బల్కుచున్.
క. ఆవీరనృసింహధరి
త్రివరనందనుఁడు రణదతిస్ఫుటభేరీ
రావములు చెలఁగ నడచెన్
దేవతలు నుతింప గజపతిన్ గెలుచుటకై.
క. చనుచోఁ జితాపుఖానుం
డనువాఁడు ధరాధరాంతరాంతర సీమన్
గనుమలలో నఱువడివేల్
ఘనశార్జధరుల్ చెలంగఁ గలహ మొనర్పన్
ఉ. నాలుగుదిక్కులం గవిసి నట్టడవిం జరియించు నచ్చమూ
పాళి గలంగ బల్లెముల బాణములన్ మెఱుగీఁ టెగుంపులన్
రాలఁ దుపాకులం బలుఫరంగుల భంగము నొందఁజేసి గ
గోలుపడం గడంగి యెలగోలుబలంబు చలం బెలర్పఁగన్.
క. ముంగల నెసంగ రంగ
త్తుంగతురంగేంద్రఖుర విధూతరజంబుల్
నింగిఁ జెలంగఁ గళింగధ
రాంగణమున సిల్చె రాయ అద్భుతమతి యై.
87
67
68
69
70
71
72<noinclude><references/></noinclude>
kgv320uyv6gl59438j9jixwkaqdf5l5
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/113
104
172950
488964
2025-06-11T09:02:55Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '68 కృష్ణరాయ విజయము పంచచామరము చితాపుఖానుఁ డంగడిందిచిచ్చు నార నేర్చి వ చ్చితింగదా ముదంబు మీఱ శీఘ్ర మీగజాధిపున్ నితాంతకీ ర్తి ధాత్రిలోన నిండ గెల్చెదన్ ఘన ప్రతాపదీధితిం దిగం...'
488964
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>68
కృష్ణరాయ విజయము
పంచచామరము
చితాపుఖానుఁ డంగడిందిచిచ్చు నార నేర్చి వ
చ్చితింగదా ముదంబు మీఱ శీఘ్ర మీగజాధిపున్
నితాంతకీ ర్తి ధాత్రిలోన నిండ గెల్చెదన్ ఘన
ప్రతాపదీధితిం దిగంతభాగము ల్విరాజిలన్.
తే. అనుచు పొట్నూరిసింహాద్రి కరుగుదెంచి
సకలచతురంగబలములు సరగ నపుడు
పరభయంకరవై భవప్రకటలీల
పాళె మిడియించె వేడ్క నప్పార్థివుండు
'సీ కెందమ్మి చెంగల్వచందమ్ములం గెల్వఁ
జె ల్వైనకెంబట్టు జిగి గిడార్లు
రంగారు బంగారుసింగారము లెసంగు
మే లైనవెలి పట్టుమిహిగుడార్లు
చిగురాకు తెగి సౌరు నగ రాజిలు హుశారు
వగ మీఱు రత్నాలవహిగుడార్లు
హెచ్చిన విలువ మేల్పచ్చడాల్ పచ్చడాల్
వచ్చడాల్ గలజీ నిపనిగుడార్లు
తే గొప్పహురుమంజిసుప్పాణికూర్పడంపు
డంబు పగడంబు జగడంబు స.. బరంబు
లెసఁగినగుడార్లు గలుగురవ్వసుమతీళు
పాళె మీక్షించి గజరాజు భయము మించి.
ఔకా చూచితెగాని రాయలబలం బౌరౌర యేనుంగు ల
య్యారే చారుతురంగసంఘములహాహా మన్నెవారల భళీ
78
74
76<noinclude><references/></noinclude>
hwbhv3ftdtfyyqj8efg1odfe4axe5d4
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/114
104
172951
488965
2025-06-11T09:03:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తృతీయాశ్వాసము, ధీరుల్ రాజకుమారులంచు మదినెంతేయద్భుతంబొందుచున్ బోరన్ శక్యమె యీనృపాలమణితో భూరిస్థిర ప్రౌఢిమన్. తే. అనుచు నాప్తులతోన మంతన మొనర్ప వార లిట్లని పలికిరి వసుమతీ...'
488965
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>తృతీయాశ్వాసము,
ధీరుల్ రాజకుమారులంచు మదినెంతేయద్భుతంబొందుచున్
బోరన్ శక్యమె యీనృపాలమణితో భూరిస్థిర ప్రౌఢిమన్.
తే. అనుచు నాప్తులతోన మంతన మొనర్ప
వార లిట్లని పలికిరి వసుమతీశ
89
76
యలపదార్ధురు పాత్రులు నద్భుతప్ర
తాపశాలులు గలుగంగఁ దలఁక నేల.
77
క. అనుటయుఁ దెలివిం జెందుచు
జననాథుఁడు వారివారి సదనంబులకున్
ఘనులయినమంత్రిపుంగవు
లను బంపెన్ వారు వారలం బిలుచుటయున్.
క. చనుదెంచువార లవ్విభుఁ
గనుఁగొనఁ గూర్చుండుఁ డనుచు గౌరవ మెసఁగ
ఘనతరముగ బహుమానము
లొనరింపుచుఁ బల్కె నప్పు డుచిత ప్రౌఢిన్.
ఉ. వింటిరె కృష్ణరాయపృథివీపతి యచ్చట శౌర్యలీలచేఁ
గంటకు లౌతురుష్కులఁ గకాపికలై చనఁజేసె నెంతయున్
దంటతనంబు మీఱ భుజదర్పమునన్ మనసీమఁ జొచ్చెగా
కంటికినింక సేయఁదగుకార్యము లెయ్యవి తెల్పుఁడియ్యేడన్.
క. మును పెదగజపతిభూవరుఁ
డను వండన్ సేతుదర్శనార్థం బరుగన్
వెనువెంట జనినతురకలు
వినుఁ డాదేశమునఁ గొన్ని వింత లొనర్పన్.
క, అది చాల న్మనసునఁ గల
దదియును గా క్చటిసీమ లస్మత్సమల్
78
79
80
81<noinclude><references/></noinclude>
ib2zj0gwyeztskjazkqxj422vj9p7ef
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/115
104
172952
488966
2025-06-11T09:03:26Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '70 కృష్ణరాయ విజయము గలిసినమాట ల్వినుఁడ క్కులరత్నము సూడుడ్రిప్పుకొన వచ్చే సుమీ. కృష్ణరాయఁ డనఁగ - గేవలమనుజుఁడే విష్ణుమూర్తి గాన విజయశీలుఁ డతని గెల్వఁ దగినయతులితోపాయంబు ( జిం...'
488966
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>70
కృష్ణరాయ విజయము
గలిసినమాట ల్వినుఁడ
క్కులరత్నము సూడుడ్రిప్పుకొన వచ్చే సుమీ.
కృష్ణరాయఁ డనఁగ - గేవలమనుజుఁడే
విష్ణుమూర్తి గాన విజయశీలుఁ
డతని గెల్వఁ దగినయతులితోపాయంబు (
జింత సేయుఁ డయ్య శీఘ్రముగను.
క. అనిన విని కృష్ణరాయం
D
డననేమి సురాధినాథుఁ డైనన్ భయమే
యనియెన్ బలభద్రనిభుం
డనఁద గుబలభద్ర పాత్రుఁ డతిమోదమున
భర్గుండిట్లరుదెంచెనో యని రిఫుల్ బాఱంగ జన్యస్థలిన్
దుర్గాంబాకరుణాకటాక్షవిలసద్దుద్వార ఖడ్గాహతిన్
దోర్గర్వం బలరంగ నీక్షణమె గెల్తుం జూడు మంచు న్వెసన్
దుర్గాపాత్రుఁడుబల్కే భూవరుఁడుసంతోషంబున దేఁ ఁగన్.
క. భీముఁ డని రిపులు దలఁపఁగ
భీమాహన కేళి సల్పి పేర్చెద వినుమీ
భీమకటాక్షముచేతఁ గృ
పామహిమభీనటంచు భీమపాత్రుం డనియెన్.
పంచచామరము
ముకుంద సత్కృపాకటాక్షము న్విరాజిలన్ నృపా
ముకుందబల్లెముం గరంబు బూని శత్రు సైన్యమున్
చెకుందముం జేలంగ జొచ్చి చింతు వింతగా ననెన్
ముకుందపాత్రుఁ డెంతయుం బ్రమోదయుక్తచిత్తుఁడై.
82
88
84
85
86
87<noinclude><references/></noinclude>
mwtgnobbttng1j62egydct9fxit2k6q
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/116
104
172953
488967
2025-06-11T09:03:41Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'క. ఏకరణిం జననీయక తృతీయాశ్వాసము వే కరఖడ్గమున శత్రువీరుల నెల్లన్ శ్రీకరముగ గెలిచెద నని భీకరపాత్రుండు బల్కె భీకరలీలన్ తే. శూరవరు లన్న యారాయబారు జొచ్చి ధీరుఁ డని మెచ్చ ఖడ్గస...'
488967
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>క. ఏకరణిం జననీయక
తృతీయాశ్వాసము
వే కరఖడ్గమున శత్రువీరుల నెల్లన్
శ్రీకరముగ గెలిచెద నని
భీకరపాత్రుండు బల్కె భీకరలీలన్
తే. శూరవరు లన్న యారాయబారు జొచ్చి
ధీరుఁ డని మెచ్చ ఖడ్గసందీప్తు లెసఁగ
నాహవ మొనర్తు నసి పల్కె నద్భుతముగఁ
జేరుపాత్రుండు సారగంభీర ఫణితి.
క. క్షణమున జయించి వచ్చెదం
బ్రణుతింపఁగ శత్రువరులు బలిమి నటంచున్
రణరంగపాత్రుఁ డనియెన్
రణరంగోత్సాహవిభవరంజితమతి యై
క. సుత్రామాదులు మెచ్చన్
శాత్రవులు గెలిచి వత్తు సరగున ననుచుక
జీత్రముగఁ బలికె ఖడ్గా
పాత్రుఁడు సవార లెల్లఁ బ్రణుతి యొనక్పన్
క. తుండములతోడ మదవే
దండములం గాండతతుల ధరణిం బడగా
ఖండాజెండెద నని యా
ఖండలపాత్రుంను బలికెఁ గడువేడుకతోన్.
చ. బలముచలంబు నేర్పడ ళదా సని దేవరవారు మెచ్చఁగా
విలసితబాణపాతముల వేగమె శత్రునృపాల సంఘముల్
కలిఁగి తొలంగ నేతు నని గౌరవరీతి దగ మురారిపా
త్రులు బలికెన్ గజాధిపతితోఁ దనశౌర్య విలాస మేర్పడన్
71
88
89
90
91
92<noinclude><references/></noinclude>
k54wifqsbinb1tlk9hvtquzcyszouml
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/117
104
172954
488968
2025-06-11T09:03:53Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '72 కృష్ణరాయవిజయము వ. వెండియుఁ బ్రచండశోర్యుం డగువజముష్టి పాత్రుండును తురగ రేవంతపాత్రుండును గజాంకు పాత్రుండును అసహాయపాత్రుండును మృగేంద్రపాత్రుఁడును దక్కిన వీరలోకంబు నట...'
488968
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>72
కృష్ణరాయవిజయము
వ. వెండియుఁ బ్రచండశోర్యుం డగువజముష్టి పాత్రుండును తురగ
రేవంతపాత్రుండును గజాంకు పాత్రుండును అసహాయపాత్రుండును
మృగేంద్రపాత్రుఁడును దక్కిన వీరలోకంబు నట్లనె పలికినం గనుం
గొని వారలతో నిట్లనియె.
ఆ. ఇట్టిపట్ల మీద లెవ్విధంబున నైన
నిర్వహింప వలయు నిఖిలరాజ్య
వైభవం బటంచు నక్కలాకులతోడ
వస్త్రభూషణములు వరుస నొసఁగ.
క. అన్నిటికి జగన్నాయకు
లున్నా రని పలికి రణసముత్సాహమనో
త్యున్నతిఁ జని రని వారల
సన్నాహము కృష్ణరాయజనపతి వినుచున్
తే. ఇలఁ బదార్గురు రాజుల చెలువు గలిగి
యలచతుర్దశభువనముల్ గెలువఁ బూను
నట్టిమను లౌనేకా వారినణఁచి వశమె
పదరి వచ్చితి మప్పాజిపలుకు వినక.
క, అని యాలోచనఁ జేయుచు
మనమున నారాత్రి యుబ్బుమఱుగునఁ బాళెం
బునఁ గలజను లవ్వార్తలు
విని యుత్సాహంబు లేనివిధ మెఱిఁగి వెసన్.
ఆ. అయ్యుదంత మప్పు డప్పాజితోఁ దెల్ప
నాదుపల్కు వినక నరవరేణ్య
వచ్చినంత యింత వచ్చెగదా యిందు
కేమి సేయువార మిచటఁ జెపుమ,
94
95
98
91
98
99<noinclude><references/></noinclude>
f1dx8vvz4a1ozayw1fs445d5pm34y79
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/118
104
172955
488969
2025-06-11T09:04:08Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '10) తృతీయాశ్వాసము 78 తే. అనుడు రాయలుబల్కె నీ వనినమాట లెక్క సేయమి నిచ్చోటఁ జిక్కవలసేం దలఁప నిను వంటిమంత్రి యిద్ధాత్రిఁ గలఁడె చూడు మిందుల కొకయు క్తి సూక్ష్మమతిని. మ. అను డమ్మంత్...'
488969
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>10)
తృతీయాశ్వాసము
78
తే. అనుడు రాయలుబల్కె నీ వనినమాట
లెక్క సేయమి నిచ్చోటఁ జిక్కవలసేం
దలఁప నిను వంటిమంత్రి యిద్ధాత్రిఁ గలఁడె
చూడు మిందుల కొకయు క్తి సూక్ష్మమతిని.
మ. అను డమ్మంత్రి రేణ్యుఁ డిట్లనియె నయ్యా భేద మార్గంబునన్
వినుమప్పాత్రులఁగెల్వగావలయు నుర్విజాశౌర్య ధైర్యంబు
*ం, జెనయన్ శక్యముగాదు గా ధనమణిశ్రేణీదుకూలాదివ
స్తునికాయంబులొసంగనెవ్వరునసాధ్యుల్ లేరు చింతింపఁగన్.
క. నావుఁడు బొక్క సమంతయు
నీవళ మగు నీకుఁ దోచునియతిం గార్యం
బేవగను నిర్వహించెదో
ధీవర్య యటంచు నరిగె తేజం బెసఁగ.
100
102
వ. ఇట్లరిగి యభ్యంతరమందిరంబున సుఖంబున వసించే నంత నమ్మంత్రి
పుంగవుండు.
క. ఘనతర భేదోపాయం
108
బునకుం దగినట్టియు క్తిఁ బుట్టించి రయం
1
బొనంగ రాయల పేరిటి
దినసరు లాక్షత్రియులకుఁ దేటపడంగన్.
క. వ్రాయించి మందసమ్ముల
రాయల్ ధరియించునాభరణవస్త్రతతుల్
ధీయుక్తి నుంచి పంపె శు
భాయ త్తత భటులఁ గూర్చి యప్పాత్రులకున్.
క. పంచిన దుర్గములోపలి
వంచనఁ గని సామజేంద్ర వారలు వారిన్
104
105<noinclude><references/></noinclude>
mf734zgqvlh6mxekd7iqrgblcphnkys
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/119
104
172956
488970
2025-06-11T09:04:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '74 కృష్ణరాయవిజయము బొంచి దొరమ్రోల నిల్చిన సంచలితస్వాంతుఁ డగుచు సరగున నతఁడున్. తే. దట్టముగఁ బెట్టియలలోనఁ బెట్టి యున్న తళుకు బంగారుజిగికాగితములలోని సారముగ వ్రాసి యున్నదస్త...'
488970
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>74
కృష్ణరాయవిజయము
బొంచి దొరమ్రోల నిల్చిన
సంచలితస్వాంతుఁ డగుచు సరగున నతఁడున్.
తే. దట్టముగఁ బెట్టియలలోనఁ బెట్టి యున్న
తళుకు బంగారుజిగికాగితములలోని
సారముగ వ్రాసి యున్నదస్తూరిఁ జూచి
చదువుకొనె నాత్మలోన విస్మయము గదుర.
సీ. శ్రీమతు కర్ణాటసింహాసనాధ్యక్షుఁ
డగుకృష్ణరాయధరాధినాథుఁ
బం
డల పదారుగురు పాత్రులకు సంప్రీతిఁ
పినసులేఖంబులు మిమ్ము మునుపు
గజపతిరాష్ట్ర దుర్గవి శేషములనుండి
మెలఁపుగాఁ బలికిన పలుకుబడుల
తీరు వ్రాసితిరి మీకోరినట్లనె ఘనా
భరణదుకూలముల్ బంపినార
తే మట్లనే రేపు జగడాని కరుగుదెంచి
నట్లు జనుదెంచి మాచేతి కతని మీరు
పట్టియిచ్చిన యపుడె మీపట్ల మేము
108
107
కొదువ పడకుండ నడపించుకొనెద మెపుడు.
108
ఆ. అనుచు తేటపడినయావ్రాఁతఁ గనుఁగొని
వ్రాత యిట్టులయ్యె వసుధలోన
నమ్మఁ గూడ దెంతనమ్మినవారల
మోస మయ్యె ననుచు వేసరిలుచు.
క నరసేంద్రుకృష్ణరాయల
వరధాటికి నిల్వలేక వారణపతి స
109<noinclude><references/></noinclude>
m2uup8e6tc6wrmcpelxm63904fy08o6
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/120
104
172957
488971
2025-06-11T09:04:32Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తృతీయాశ్వాసము త్వరగతి తత్పరమతి న ప్పుర మతిదూరముగ వెడలి పోయెన్ బెలుచన్. క. మరునాఁ డాకథ విని తా మరిగిరి సంతోషరహితు లై యెందైనన్ దొర లేనిపోటు గలదే దురమున నని తలఁచి యచటఁ దొలఁగు...'
488971
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>తృతీయాశ్వాసము
త్వరగతి తత్పరమతి న
ప్పుర మతిదూరముగ వెడలి పోయెన్ బెలుచన్.
క. మరునాఁ డాకథ విని తా
మరిగిరి సంతోషరహితు లై యెందైనన్
దొర లేనిపోటు గలదే
దురమున నని తలఁచి యచటఁ దొలఁగుచుఁడాత్రుల్.
తే. అపుడు త్రైలోక్యసామ్రాజ్య మబ్బినట్లు
సకలచతురంగ సేనతో సంతసిలుచు
గృష్ణరాయక్షితీంద్రుండు కీర్తి వెలయ
సరగ నచ్చట నొకజయ స్తంభ మునిచె.
తే. తత్పురంబుఁ బ్రవేశించి తగినరీతి
నల్లగజరాజనగరిచాయలకుఁ దనదు
సేన జనకుండ దిట్టంబు జేసి తాను
నొక్కచోట వసించెను యుక్తలీల.
వ. తదనంతరవృత్తాంతం బెట్టిదనినఁ
చ. మునిసవనావనా భువనమోహనదానకళాజితాబ్ధిరా
డనిమిష ధేనురత్న తరుహాటక శైలఘనాఘనా పురా
తనబహువాక్యవర్ణితపదద్వయసద్వయదు ఖభంజనా
యనుపమభక్తివై భవపదాంబుజ సేవక చిత్తరంజనా,
క. వనసంచారిగణ ప్రభు
ఘనతర సామ్రాజ్యవిభవకారణకరుణా
వనరాశిగర్వహరణా
కనకాచలధైర్య జనక కన్యారమణా.
75
110
111
112
118
114
115
116<noinclude><references/></noinclude>
7mbjt5006o2adpxq6uy564qnkj152fv
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/121
104
172958
488972
2025-06-11T09:04:44Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '78 కృష్ణరాయవిజయము వనమయూరము సూనృతవచోవిభవ సూరకులచంద్రా దీనజనరక్షక సుధీజితఫణీంద్రా భూనుతవిలాస ఘనపుణ్య గుణవాసా హీనజనదూర విబుధేంద్ర జనిరాసా. 117 గద్యము. ఇది శ్రీమదోరుగంటి కాశ...'
488972
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>78
కృష్ణరాయవిజయము
వనమయూరము
సూనృతవచోవిభవ సూరకులచంద్రా
దీనజనరక్షక సుధీజితఫణీంద్రా
భూనుతవిలాస ఘనపుణ్య గుణవాసా
హీనజనదూర విబుధేంద్ర జనిరాసా.
117
గద్యము. ఇది శ్రీమదోరుగంటి కాశీపతీసద్గురురాజయోగీంద్ర చరణారవింద
మనోవిహార నిరంతరానందకర రాజయోగ సామ్రాజ్యలక్ష్మీ ధురంధర
స్వస్వరూపానుభవసంపన్న జ్ఞానప్ర సూనాంబికా కాళహ స్తీశ్వర కరుణా
కటాక్షవీక్షణ ప్రసాదా సాదితకవితా చమత్కార ధూర్జటిపౌత్ర కాశయా
మాత్య లక్ష్మ్యంబికాదత్త పోలనమంత్రి గుర్వమాంబికా
ధూర్జటిప్రణీతం బైన శ్రీకృష్ణరాయవిజయం బనుమహా ప్రబంధంబు
నందుఁ దృతీయాశ్వాసము.
కుమార<noinclude><references/></noinclude>
emkqxezlwbj8ecd3i6t2sja464q4sfn
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/122
104
172959
488973
2025-06-11T09:04:57Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'a స్తు కృష్ణరాయ విజయము చతుర్థాశ్వాసము మదనంతపరాక్రమ ధామా యార్వీటిరామ ధరణీశసుత శ్రీమద్వేంకటరాయ ప్రేమాస్పద రామచంద్ర పృథుగుణసాంద్రా. వ. అవధరింపుము. శా. ఆరీతిన్ జయలక్ష్మి గైక...'
488973
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>a
స్తు
కృష్ణరాయ విజయము
చతుర్థాశ్వాసము
మదనంతపరాక్రమ
ధామా యార్వీటిరామ ధరణీశసుత
శ్రీమద్వేంకటరాయ
ప్రేమాస్పద రామచంద్ర పృథుగుణసాంద్రా.
వ. అవధరింపుము.
శా. ఆరీతిన్ జయలక్ష్మి గైకొని మహాహ్లాదంబుతో నవ్విభుం
డారూఢిన్ దనపద్దు చెల్లె నీట రాజ్యం బాగజాధీశ్వరుం
డే రంజిల్లుచు నేలుఁగాక యనియెంతే వేడ్కఁ దన్మంత్రీవే
నారాజుం బిలిపించె నంచితకృపావ్యాపారపారీణుఁ డై
తే. అందులకుఁ గొంత సంశయ మంది యతఁడు
రాయ లెంతయు బాంధవప్రౌడి వెలయఁ
దలఁచి యుండుట లెస్సగాఁ దెలిసి యపుడు
కానుకలు గొంచుఁ జనుదెంచె ఘనత దశర.
సీ. భువి రోహణాచలంబునకు రత్నావళు
లంచితంబుగ సమర్పించినట్లు
రహిని మేరుధ రాధరంబున కెంతయు
రంగారుబంగా రొసంగినట్లు
1
2
GJ
3
4<noinclude><references/></noinclude>
0ncsgx6k5pootfq4f50g2notfo7l132
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/123
104
172960
488974
2025-06-11T09:05:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '78 కృష్ణరాయవిజయము తగ సుధాసాగరో త్తమున కెవ్వారైన మెచ్చునాక్షీరము లేచ్చినట్లు సరగ మందారభూజమునకు వింతగా హెచ్చైన యొకఫలం బిచ్చినట్లు తే. నమ్మహాగుణమణికి నయ్యతుల ధైర్య హారికా...'
488974
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>78
కృష్ణరాయవిజయము
తగ సుధాసాగరో త్తమున కెవ్వారైన
మెచ్చునాక్షీరము లేచ్చినట్లు
సరగ మందారభూజమునకు వింతగా
హెచ్చైన యొకఫలం బిచ్చినట్లు
తే. నమ్మహాగుణమణికి నయ్యతుల ధైర్య
హారికాకరుణానిధి కావితీర్ణ
ఖనికి మణిధనదేనువుల్ ఘనపటములు
వసుతతియు మ్రోల నిడె గజవల్ల భు డు.
తే. కరము గనుఁగొని మిగుల శ్రీకరము గాఁగ
కరము వేడుక నెదు రేగి గౌరవముగఁ
గౌఁగలింపుచు నెనరున గారవించి
రాయ లెంతయు నాగజరాజు నపుడు,
క. కూర్చుండుఁ డనుచుఁ దానుం
గూర్చుండినయపుడె నెనరుగూర్చిన మదితో
నేర్చిననవరత్నంబులు
జేర్చినసింహాసనమున సింధురపతియున్.
క. వసియించి కృష్ణరాయల
రసికతకు న్మనసులోన రంజిలి విలస
ద్బిసముహమరందధారా
విసృమరమధురో క్తిగరిమ వెలయఁగ ననియెన్.
క. నిరసించిన నిరసించన్
శర ణన రక్షించ నీకె చను నృపతులతోఁ
గరుణించితి వీపట్లన్
దిరముగ సింహాసనంబు నిల్పితివిగదా.
5
7
8
9<noinclude><references/></noinclude>
7km9kiizvl4io0n7lwkgyb8ctvrjxf6
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/124
104
172961
488975
2025-06-11T09:05:24Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము క. లోకంబు లెల్ల మెచ్చఁగ మాకుం బ్రా పగుచు నిట్లు మన్నించితి వొ శ్రీకృష్ణుఁడు ధర్మసుతం జేకొని రక్షించినట్లు సిద్ధముగాఁగన్. క గోవిపుల రక్షింపుచు దేవగృహతటాక...'
488975
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము
క. లోకంబు లెల్ల మెచ్చఁగ
మాకుం బ్రా పగుచు నిట్లు మన్నించితి వొ
శ్రీకృష్ణుఁడు ధర్మసుతం
జేకొని రక్షించినట్లు సిద్ధముగాఁగన్.
క గోవిపుల రక్షింపుచు
దేవగృహతటాకములఁ బ్రతిష్ఠించి ధరన్
భూవర యపహృతరాజ్య
శ్రీ వెలయించినయతండె శ్రీవిభుఁ డెందున్.
ఉ. నీరుణ మెందుఁ దీర్చుకొన నేర మదీయకుమారిఁ జారుశృం
గారమణిన్ గుణోన్మణిని గై కొను మిచ్చితి నీకుఁ గీరతు
ఖ్కారసమానరూప హిమకైరవబంధుయశఃఁకలాప ల
క్ష్మీరమణాప్రతాపనరసింహకుమార కుమార విక్రమా.
తే. నావు డప్పాజి యాగజనాథుతోడ
ననియె నీతోడ బాంధవం బరయఁ గృష్ణ
రాయశౌరికి క్షీరనీరధి మురి
కబ్జగేహిని నొసఁగిన యట్లసుమ్మి
చ. అనవుడుఁ గృష్ణరాయనృపుఁడాగ జనాథునితోడ నిట్లనెన్
వినుము నరేంద్ర నీ వకఁగ నే నన భేదము లేదు నీమనం
బుననౌకవింతగాఁదలఁపఁబోకుముశీఘ్రముగాఁగ నెంతయున్
ఘనతరవైభవం బలరఁగా నొనరింపు వివాహయత్నముస్.
క. అనుటయుఁ బరమానందం
బున గజపతి కృష్ణరాయభూపాలునితో
జననాథ మత్కుమారిం
గనుఁగొన నప్పాజీఁ బంపఁ గాఁదగు వేడ్కన్.
79
10
11
12
18
14
1b<noinclude><references/></noinclude>
gov1hkbajeo0z3pfw9bqe0v4cmtshtj
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/125
104
172962
488976
2025-06-11T09:05:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1 80 కృష్ణరాయవిజయము తే. మత్కుమారివివేకసంపద తదీయ రూపరేఖావిలాసనిరూఢి జూచి వేగ నీటు వచ్చు పంపు నావెంట నిపుడు నవ్యగుణసంగ శుభలక్షణం బెసంగ. తే. నావుఁడును గృష్ణరాయధరా విభుండు తనద...'
488976
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>1
80
కృష్ణరాయవిజయము
తే. మత్కుమారివివేకసంపద తదీయ
రూపరేఖావిలాసనిరూఢి జూచి
వేగ నీటు వచ్చు పంపు నావెంట నిపుడు
నవ్యగుణసంగ శుభలక్షణం బెసంగ.
తే. నావుఁడును గృష్ణరాయధరా విభుండు
తనదునెమ్మోము గనుఁగొన్న మన నెఱింగి
యమ్మహామంత్రి స్వామి భాగ్యంబుఁ జేసి
నాడ చూచెద ననుచు సంతస మెలక.
తే. అపుడు బహుమాన మొనరించి యధిపుఁ డంప
విభవ మలరంగ నగ్గజవిభునివెంట
నరిగి యమ్మంత్రిమౌళి తదాదరంబు
16
17
దనరఁ గక్ష్యాంతరంబులు దాఁటి యెలమి.
18
క. నవరత్ననిర్మితోన్నత
భవనంబున రత్నపీఠి పై వసియింపన్
సవినయముగ నజ్జనపతి
వివిధాంబర భూషణములు వేడుక నొసఁగెన్.
క. నీయంతమంత్రిమణి సుర
నాయకునకు నైనఁ గలఁడె నరనుత మాకున్.
రాయలబంధుత్వంబును
నీయు కిం గలిగెఁ గాదె నీతివిచారా.
-
క. అని సరసగోష్ఠిఁ బెంపొం
దినవేడ్కఁ గుమారిఁ దోడి తేఁ దగువారిన్
బనిచిన ఘనశృంగారం
బొనరం దొడితెచ్చి రప్పు డుచిత ప్రౌడిన్.
19
20
==
21<noinclude><references/></noinclude>
3l3im0alsnj4y3etnv0gp557u57v6nk
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/126
104
172963
488977
2025-06-11T09:05:48Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '11) చతుర్థాశ్వాసము సీ తళుకుకన్గవ జిల్కు తక్కుఁ జూపుల సౌరు తమ్మి రేకులతీరుఁగ్రమ్మరింప మెఱుఁగుటద్దపుముద్దుమెఱయు నిద్దపుమోము మొలకనవ్వులతేట గులకరింపఁ గప్పురాజిగి నొప్పుక...'
488977
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>11)
చతుర్థాశ్వాసము
సీ తళుకుకన్గవ జిల్కు తక్కుఁ జూపుల సౌరు
తమ్మి రేకులతీరుఁగ్రమ్మరింప
మెఱుఁగుటద్దపుముద్దుమెఱయు నిద్దపుమోము
మొలకనవ్వులతేట గులకరింపఁ
గప్పురాజిగి నొప్పుకఱకు పెన్నెరిగొప్పు
తేఁటిదాఁటులనీటు దీ బెసంగఁ
గమ్మపూనెరిమేనియెమ్మె మేలికడాని
బ్రొమ్మెఱుంగుహొరంగుఁ గ్రుమ్మరింపఁ
తే. గులుకువగగుబ్బచనుదోయి గునిసి గునిసి
సరిగెచేంగావి పైఁటతో సరసమాడ
చరణమంజీరరావము ల్సందడింప
వచ్చెఁ జెలువంబు మీఱి భూవరకుమారి.
తే. వచ్చి గౌరవ మలర భూవరునియాజ్ఞ
దనర నప్పాజి కపుడు వందన మొనర్ప
నతఁడు దీవించి తగును రాయలకు నిమ్మ
హాత్మురా అని మదిలోన హర్ష మలర
తే. అమ్మ కర్ణాటసింహాసనాఢ్యుఁ డగుచుఁ
జెలఁగు శ్రీకృష్ణరాయలఁ జెట్టవట్టి
మాదృశాశ్రితజనులు నీమహిమ నుతులు
సేయ వర్ధిల్లు మని వల్కెఁజెలువుమిగుల
క. అలతుఖ్కారమణీమణి
జలజాస్యలు వెంటఁ గొల్వ జనకునియాజ్ఞన్
వెలయుచు నంతః పురికిన్
విలసితగతి నరిగే నపుడు వేడుక మీఱన్.
81
22
28
24
25<noinclude><references/></noinclude>
a2sj9v88b4110smsq0971zgb3srax79
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/127
104
172964
488978
2025-06-11T09:06:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '82 కృష్ణరాయవిజయము మ. ఆలభూపాలకమౌళి తిమ్మరుసుతో నయ్యా మదీయాత్మజా విలసతౌఢిమఁ గాంచితే తెలుపుమీ వేవేగ శ్రీకృష్ణరా యలతో నంచు వచించునట్టియెడ నత్యాశ్చర్యమొప్పారుఁద ల్లలనారత్న...'
488978
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>82
కృష్ణరాయవిజయము
మ. ఆలభూపాలకమౌళి తిమ్మరుసుతో నయ్యా మదీయాత్మజా
విలసతౌఢిమఁ గాంచితే తెలుపుమీ వేవేగ శ్రీకృష్ణరా
యలతో నంచు వచించునట్టియెడ నత్యాశ్చర్యమొప్పారుఁద
ల్లలనారత్నము వింత మీఱ నోకచిల్కంబం పైనచ్చోటికిన్.
క. పంచిన విరించియు వతివి
పంచిర వోదీర్ఘ వాక్యబంధురఫణితిన్.
మించి నిజపాణిసర సీ
జాంచలమున వేడ్క మీఱ నది వ్రాలుటయున్.
తే. కాంచి యమ్మంత్రి యెచ్చోటనుంచి వచ్చె
పంచదారలతీపు మేల్పచ్చవన్నె
మించుపంచాస్త్రువారువ మంచునాత్మ
నెంచ గజపతి కల్గిని యిట్టు లనియె.
క. ఇది మత్కుమారి బెంచిన
చదివినకీరంబు తనదుసౌందర్యగుణా
26
27
28
భ్యుదయము రాయలు వినుటకు
ముదమున దెల్పు మని పంచె ముచ్చట గాఁగన్.
29
క. బంగారమునకుఁ బరిమళ
ముం గలిగినయట్లు నృపతిముఁగల మీ రీ
యంగ నగుణంబు లెన్నఁగ
సంగతి దగ నిదియు మఱియు సన్నుతి సేయున్.
శా. దీనిం గైకొని పొండటంచు నతఁడెంతేఁబ్రేమమీఱంగభూ
షానూత్నాంబరవాహనాదికము లిచ్చ న్మెచ్చుగా నిచ్చి స
న్మానశ్రీరహిమించఁ బంచుటయు నమ్మంత్రీంద్రుఁ డా కార్యసం
ధానాత్యుద్ధతి నేఁగుదెంచెఁ బురకాంతల్మేడలం జూడఁగన్.
80
81<noinclude><references/></noinclude>
67qfrloxwilvnbnvoc3uupoahz8qfpt
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/128
104
172965
488979
2025-06-11T09:06:24Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము 88 ఉ. ఎప్పుడు వచ్చు మంత్రిమణి యెప్పుడు వీనులవిందుగాఁగ నా యొప్పులకుప్ప సద్గుణసమున్నతి చక్కఁదనంబు విందు నే నెప్పుడు గాంతుఁ బెండ్లిహొయ లెప్పుడు పొం దొనరింతు...'
488979
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము
88
ఉ. ఎప్పుడు వచ్చు మంత్రిమణి యెప్పుడు వీనులవిందుగాఁగ నా
యొప్పులకుప్ప సద్గుణసమున్నతి చక్కఁదనంబు విందు నే
నెప్పుడు గాంతుఁ బెండ్లిహొయ లెప్పుడు పొం దొనరింతు
నంచు మే,చొప్పడ భూవరుం డెదురుచూచుచు నుండఁగ సత్వరంబుగన్
తే. వచ్చి యప్పాజి యాధరావల్లభునకు
వేడ్క మీఱంగఁ దనచేత వెలయుచిలుక
ముంగల నిడంగఁ గనుఁగొని ముద మెసంగ
వింత యిది యేమి యనుచు నవ్విభుఁ డనంగ.
తే. స్వామియానతిఁ జని గజస్వామితనయఁ
జూచి వచ్చితి నెంతయుఁ జోద్య మయ్యె
నమ్మగువచక్కఁదనము బ్రహ్మాదులకును
వర్ణనలు సేంప శక్యమే వసుమతీశ.
క. ఆకంజాక్షివిలాసం
బీ కీరం బెఱుఁగుఁగాని యితరు లెఱుఁగ రా
రాకేందువదన దీని గు
ణాకర యిట రాయబార మంపె న్వేగన్.
చ. అనుడు పరాకు సామి కరుణాకర రాయలదేవ మీకు వం
దన మొనరించెద న్వినుఁడు నామనవెంతయుఁ జిత్తగింపుఁడీ
జనవర నాదు పేరు సహజంబుగ మోహనవాణి యండ్రు నిన్
గనుఁగొనఁగల్గె నెంతయును కన్నులపండువుగాఁగ నియ్యెడన్.
ఉ. క్షీరసముద్రమధ్యమున శేషశయానునిపువ్వుదోఁటలో
గారవ మొప్పఁగాఁబ్రబలికల్మిలతాంగికిఁ బ్రొద్దుబుచ్చుచున్
సారవచోవిలాసముల సన్నుతిఁ గాంచిరి సర్వలోకసం
చారులుదొల్లి మాకొలముసాములు బూమెలుగాదుభూవరా.
33
34
35
86
87<noinclude><references/></noinclude>
praaptzuemy8h8meu8e1l4m7tysa2lt
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/129
104
172966
488980
2025-06-11T09:07:06Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '84 కృష్ణరాయవిజయము తే. ఆలజగన్నాయకస్వామి యవతరించి యిలు వసించుట మజ్జనయిత్రి మఱియు జనకుఁడును దర్శనార్థమై సరగ వచ్చి యిచట శాశ్వతముగ నిల్చి రెలమితోడ. తే. స్వామిసన్నిధి రత్నపంజర...'
488980
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>84
కృష్ణరాయవిజయము
తే. ఆలజగన్నాయకస్వామి యవతరించి
యిలు వసించుట మజ్జనయిత్రి మఱియు
జనకుఁడును దర్శనార్థమై సరగ వచ్చి
యిచట శాశ్వతముగ నిల్చి రెలమితోడ.
తే. స్వామిసన్నిధి రత్నపంజరమునందుఁ
బ్రబలుచును బిన్న నాఁడె భూప్రజలవలన
వింటి గజపతిసుత సద్వివేకగరిమ
లెనయఁ జిలుకల బోషించు నెప్పు డనుచు.
చ. విని యొకనాఁడు వేడ్కఁ బృథివీవరనందన గారవించఁగాఁ
దనరెదనంచునెంచి వనితామణితానెప్రియంబు మీఱఁ గాం
చనకలశాంబుపూరములుజల్లుచు బ్రోచినతియ్యమామిడుల్
గొనబగు కేళికావనులకుం జని క్రుమ్మరుచుంటి నెంతయున్.
ఉ. అంత వసంత మెంతయుఁ దనంత ననంతఘనాంత కాంతవ
న్యాంతికదంతురీభవదనంతలతాంతనితాంతకాంతితో
నంత శకుంతసంతతిహృదంతర సంతతచింతితార్థ భా
స్వంతము పొల్చెనౌ విరహవంతుల కెంతయు వింతవింతగన్.
సీ. తొలుదొలఁ బండుటాకులు రాలే మహిమీఁద
విలసిల్లె మలయాద్రి మలయునీఁడ
యొక్కొక్క కెందలి రుదయించేఁ దరురాజిఁ
దోర మై తనరెఁ గంతునివరాజి
చెలఁగె ది క్తటులఁ గోయిలరావముల సౌరు
మెదలాడె గండుతుమ్మెదలబాఱు
రహిమీజె నపుడు మరండధారల చెన్ను
పొలుపొందె మెఱు-గుఁబుప్పొడులవన్నె
38
89
40
41<noinclude><references/></noinclude>
g17lpsp006va5oxwk81dybh422d3oy2
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/130
104
172967
488981
2025-06-11T09:07:26Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము తే. పొన్న గున్నలు సురపొన్న లన్నువ లగు కొన్ననలచెన్ను లలరిన విన్న నెసఁగె నెన్న నన్నన్న యాచైత్ర మెంతవింత సంతస మొనర్చె రమ్య మై జనులకెల్ల. ఉ. సారెకుసారెకుం గుసు...'
488981
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము
తే. పొన్న గున్నలు సురపొన్న లన్నువ లగు
కొన్ననలచెన్ను లలరిన విన్న నెసఁగె
నెన్న నన్నన్న యాచైత్ర మెంతవింత
సంతస మొనర్చె రమ్య మై జనులకెల్ల.
ఉ. సారెకుసారెకుం గుసుమసాయకుఁ డధ్వగ రాజీగుండియల్
దూఱఁగ వేగఁ జేవెడలి దూసి వెసన్ జళిపించుర కసి
కారుణనూతనాయుధము లై మలయానిలమందమందసం
చారచలచ్చలా మ్రతరుజాలముల న్మెఱసెం గిసాలముల్.
ఉ. మత్తిలి వీర లియ్యెడల మమ్ము గణింపక మానినీమనో
విత్తములు నరించెదరు వేగమె పాంథులు శిక్షసేతు మౌ
ని తఱినంచుఁ జిత్తజునిభృత్యులు త తఱపాటు మీ ఱఁగా
నెత్తినబెత్తులట్ల తగె నెంతయుఁ జక్కనిపూవుఁదీవియల్.
సీ. వేళాసతీ పదాన్వితలాక్ష గగనల
త
క్ష్మీకుచద్వయకుంకుమాకలనము
ధర కదంబక సముత్కరసూన రాజి ది
శాంగనాశోణపట్టాంబరాళి
మోహభిల్లీగళ స్ఫురితగుంజాఫల
ప్రతతి యధ్వగమధువ్రతవినూత్న
చాంపేయతతి సుమాస్త్రస్యందనారుణ
దీ ప్తిమద్వైజయంతీవితాన
తే. మమితతరుమౌనిబ్బందజటాంశుపటలి
మాధవార్పితవల్లికామానినీవ
తంసమణిఘృణి తలిరాకు దనరె నప్పు
డంగజుప్రతాపవిస్ఫూర్తి నతిశయించి.
85
42
48
44
45<noinclude><references/></noinclude>
0scr0d0tgo9jj0lb7qqc07k98437w3n
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/131
104
172968
488982
2025-06-11T09:07:40Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '88 క. ఆమధుమాసదినంబున కృష్ణరాయవిజయము నామథురవచో విలాస మలరినవగ నా రామ ముదం బొనరఁగ నా రామమునకు రాఁ దలంచి రమణీయముగన్. సీ. సరిగంచుజీలుఁగుచందురుకాని కుచ్చెల యడుగుఁదమ్ములయెమ్మె న...'
488982
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>88
క. ఆమధుమాసదినంబున
కృష్ణరాయవిజయము
నామథురవచో విలాస మలరినవగ నా
రామ ముదం బొనరఁగ నా
రామమునకు రాఁ దలంచి రమణీయముగన్.
సీ. సరిగంచుజీలుఁగుచందురుకాని కుచ్చెల
యడుగుఁదమ్ములయెమ్మె ననుసరింపఁ
దళుకులేముద్దుఁజెక్కులబెక్కుజేగితోడ
రతనాలకమ్మడాల్ బ్రతిఘటింప
గుతంపుకులు కంచన్ గుబ్బకొండలతోడ
ముత్తెంపు పేరులు ముద్దుగురియ
కళ లీనుకలువనెచ్చెలివంటిమోముపైఁ
గమ్మకస్తురిబొట్టు గమ్మ నంగ
తే. మేల్మి సొమ్ములు క్రొమ్మించుమించు నణఁచ
వెంట రాయంచబోదల జంట లంట
మగువ లిరుగడఁ గొల్వంగ మందగతుల
వచ్చె గజరాజపుత్త్రి యవ్వనమునకును.
క. వచ్చి మణినూపుర ధ్వని
హెచ్ఛ న్నెచ్చెలులతోడ లాగతులకా
మెచ్చలరు నవ్వనంబున
విచ్చలవిడి తరులనీడ విహరించె రహిన్ క్
సి. ఒకదారి బకదారి చికిలిపారువముల
జిలిబిలి పలుకుల చెలువు వినుచు
నొకరండ శుక్రకాండ సుకుమారసారవా
గ్రమణీయకలకలారవము వినుచు
46
47
48<noinclude><references/></noinclude>
tcfq5k58u0atap3ucznirmhu33234h5
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/132
104
172969
488983
2025-06-11T09:07:56Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'క. U చతుర్థాశ్వాసము నొకమూల మజగాలయకనత్సరోవర వికచారవిందము ల్వేడ్కఁ గొనుచు నొకవంక సకలంక మకరందరసబిందు ధారాఝరీతటుల్ దాఁటి చనుచు తే. నలరునలరులు తలిరులు ఫలము లెలమి చెలిమిచెలువ...'
488983
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>క.
U
చతుర్థాశ్వాసము
నొకమూల మజగాలయకనత్సరోవర
వికచారవిందము ల్వేడ్కఁ గొనుచు
నొకవంక సకలంక మకరందరసబిందు
ధారాఝరీతటుల్ దాఁటి చనుచు
తే. నలరునలరులు తలిరులు ఫలము లెలమి
చెలిమిచెలువలతోఁగూడఁ జిదిమికొనుచు
నగుచు మెల్లన నే నుండునవ్యఫలస
మన్వితం బైనయెలమావి కప్పుడు జేరె
తే. చేరి యపు డేను రాల్చినచిన్ని ఫలము
లన్ని గైకొని ననుఁ జూచి యద్భుతమున
వెలఁది కనుఁగొందె యిది యొక్క వింత చిలుక
యెచట నుండియొ చనుదెంచె నిచటి కిపుడు.
అని నెచ్చెలులుం దానును
ననుఁ బట్టుకొనం దలంచి నవ్వుచు రా న
వ్వనజాక్షితోడఁ బల్కితి
ఘనతరవాక్రౌఢిమంబు గడలుకొనఁగన్
తే. తరుణి సామాన్యముగ నన్ను దలఁచ వలదు
ధరణిజనులకు ననుఁ బట్టఁ దరముగాదు
నీగుణాతిశయప్రౌఢీ నేను మున్నె
చాల విని యుందు నెందెందు జగతియందు.
ఉ. కన్నులపండు వై తనరఁ గల్గినఁ గల్గెఁ గదా లతాంగి న
న్మన్ననసేయ నీదుచరణం ఓ ల ప్రాపులనుఁడ నెంచితిం
గన్నియనేనెఱుంగుదునుకాఁగలకార్యముగృష్ణరాయఁడ 5
గన్నడరాజమౌళి నిను గౌరవలీలను బెండ్లియాడెడిన్.
87
19
50
51
52
58<noinclude><references/></noinclude>
qctnpfa4kwnoaac53znkwue4t8jm6yu
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/133
104
172970
488984
2025-06-11T09:08:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '88 కృష్ణరాయవిజయము తే. అనిన సిగ్గునఁ దలవంచి యలరుబోఁడి యనుఁగు జెలువలు మెచ్చ సౌహార్ద మెనయ నన్నుఁ జేకొని పంజరాంతరమునందు గరిమతో నుంచి మిక్కిలి గారవించె. శా. ఆగాంభీర్య మవార్య మా...'
488984
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>88
కృష్ణరాయవిజయము
తే. అనిన సిగ్గునఁ దలవంచి యలరుబోఁడి
యనుఁగు జెలువలు మెచ్చ సౌహార్ద మెనయ
నన్నుఁ జేకొని పంజరాంతరమునందు
గరిమతో నుంచి మిక్కిలి గారవించె.
శా. ఆగాంభీర్య మవార్య మాచెలిమి నిత్యానంద సంధాయకం
బాగానాన్వితసాహితీరమ యనన్య స్త్రైణసామాన్య యౌ
రా గంధర్వవధూవతంసములయం దావింత, జూడలే
దౌ గాంధర్వవరాధిరోహణధురీణా కృష్ణరాయాగ్రణీ.
సి. అచటితుమ్మెదబాఱు లబ్జాస్యనెరులతో
సరిరాక నో బెట్టు మొఱయ దౌణఁగె
నచటిపల్లవపంక్తి యణలపాదములతో
సమతఁ గాంచకనో చంచలతఁ జెందే
నచటికోయిలగుంపు హరిణాక్షిపలుకుల
కుదురంద నేరకో క్యూత లిడియె
ఆచటిపెందీవియ లలివేణిమేనిడా
లొనరకో యుఱ్ఱూఁత లూఁగఁ ద్రోణఁగే
తే. నచటివిరిగుత్తులా చెలికుచయుగంబు
రహి వహింపఁగ లేకనో రాలఁ గణఁగె
నచటిపూఁదేనె కనకాంగి యధరమధురి
మకు సమానంబుగాక నో మహినిఁ జెందే.
క. ఘను లానెరికురు లనుచున్
ఘను లాడం గడఁగి రౌర కాంతామణికిన్
దొన లాజంఘిక లౌ నని
జను లాదట మెత్తు గౌర చంద్రాననకున్.
54
55
68
57<noinclude><references/></noinclude>
cfj4vggwfl5w13mthu94lm2y6jsji9t
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/134
104
172971
488985
2025-06-11T09:08:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '12) చతుర్థాశ్వాసము తే. నెమ్మిదోదుమ్మి బంగారునీటుకమ్మి చమరవాలమ్ము వాలమ్ము సాటి యౌను గతియు న్యూగారు నెమ్మేను కళుకుఁజూపు బాలికామణి కెపుడు భూపాలతిలక. తే. మీలు తామరపూలు క్రొమ్...'
488985
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>12)
చతుర్థాశ్వాసము
తే. నెమ్మిదోదుమ్మి బంగారునీటుకమ్మి
చమరవాలమ్ము వాలమ్ము సాటి యౌను
గతియు న్యూగారు నెమ్మేను కళుకుఁజూపు
బాలికామణి కెపుడు భూపాలతిలక.
తే. మీలు తామరపూలు క్రొమ్మెఱుఁగుచాలు
తరుణమృగి నేలు తరుణినేత్రములడాలు
తొమ్మిదవలెక్క వ్రాలు వీనో యిమేలు
పలుకులహొరంగు కపురంపుఁబలు కెసంగు,
n
తే. శంఖశంఖంబు లైనను సరసిజాక్షి
గళముతో సాటి గా వనర్గళజయాంక
తరుణిను రుఁగౌనుతో ననంతమ్ము లగు వ
సంతములు నైన సరిగా వహార్యధైర్య.
క, బొమలా కమలాసుతువిలు
రమలా రమణీయనిటల రాజత్వములో
కమలారిద్వికళాభా
గములా విమలాంగి నెన్నఁగా వశమగునే,
క. పరిణతతాంబూలలతా
సరసదళావళుల గిల్లి సరగునఁ బెల్చన్
ధరణి రహి మీఱు నెంతయుఁ
దరుణీమణిముద్దుగుల్కు తళుకు ల్చెళుకుల్.
క. కురువిందమ్ముల తమ్ముల
సరవింద మ్మేలు మనఁగ సౌ నవలా
గరగర నౌపల్వరుసల్
గరగర దానింబవిత్తుగమి నదలించున్.
189
58
$559
60
61
62
89<noinclude><references/></noinclude>
o4q3877udu79lnxizo52zwb5sgy8isf
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/135
104
172972
488986
2025-06-11T09:08:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '90 కృష్ణరాయవిజయము సీ. ఔరౌర శరదుజ్జ్వలాబ్జమో దూరీకృ తాబ్దమో తరలాయతాక్షిమోము హైసరే హృదయాపహారమో మౌ క్తిక హారమో యెలనాగయలఁత్రినవ్వు చాంగురే శృంగారసారమో నిమ్న కా సారమో తన్వంగ...'
488986
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>90
కృష్ణరాయవిజయము
సీ. ఔరౌర శరదుజ్జ్వలాబ్జమో దూరీకృ
తాబ్దమో తరలాయతాక్షిమోము
హైసరే హృదయాపహారమో మౌ క్తిక
హారమో యెలనాగయలఁత్రినవ్వు
చాంగురే శృంగారసారమో నిమ్న కా
సారమో తన్వంగిసరసనాభి
చాబాసు మేదినీచక్రమో మరుతేరి
చక్రమో పూబోణిజఘనసీమ
తే. రంభలో హ సికరజయారంభ లేమొ
-
యురుతర స్తనిపలుచని యూరు లౌర
రాజదేవేంద్ర యటువంటి రాజముఖినిఁ
గంటిమీ వింటిమే తొంటికతలనైన.
తే. నాస హేమంబు గావున నాసఁజేసి
యనుసరించెనా నువ్వుఁబువ్వనఁ జెలంగు
రాచజవరాలి మోమున రహిఁ జెలంగు
ముద్దుబంగారుముంగఱము త్తియంబు.
ఉ. ఆరమణీలలామ మలయానిలచంచలదూర్మి కానట
త్పారసరాజహంసఘనసారసపాళిమదాళిజాలసం
చారసమంచితారవవి లగభీరజలాశయంబునన్
దోరపువేడ్క నెచ్చెలులతో జలకేళి యొనర్చె వేడుకన్.
సీ. బంగారుపావడల్ చెంగావిపుప్పొడుల్
సింగారము లెసంగుజిగి మెలంగ
ఘనవశీకాండముల్ కల్లోలతండముల్
మెండుగా నొండొండఁ దాండవింప
84
85
66<noinclude><references/></noinclude>
fp5qbnz9oi4ujb77snpxsv5gfssmrwi
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/136
104
172973
488987
2025-06-11T09:08:55Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము విమలదృగ్బృందముల్ వికచార విందముల్ క్రందుగానందంద పొందు సల్ప కచభృంగజాలముల్ కలితశై వాలముల్ మాలిమి నన్యోన్యకేళిఁ దేల తే. నతులితోత్సాహ మంతంత నతిశయించ సరసి వి...'
488987
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము
విమలదృగ్బృందముల్ వికచార విందముల్
క్రందుగానందంద పొందు సల్ప
కచభృంగజాలముల్ కలితశై వాలముల్
మాలిమి నన్యోన్యకేళిఁ దేల
తే. నతులితోత్సాహ మంతంత నతిశయించ
సరసి విహరించునప్పు డబ్జాతముఖులు
పాలసంద్రంబు లోపల నోలలాడు
వేలుపువేలందులో యన వెలసి రపుడు.
తే. గంధమాల్యాభరణవస్త్రకలిత లగుచు
శాస్త్రపద్ధతి సకలోపచారములను
తెలివిఁ జెలువొందుకపురంపుఁదిన్నె లందుఁ
బువ్వుబోఁడులు వలరేనిపూజజేసి.
క. కన్నడ సేయకు మదనా
కన్నడరాయఁ డగు రసఘనుఁ గృష్టేంద్రుం
జెన్నలరఁగ గజనాథుని
కన్నెకుఁ బతిసేయు మనుచుఁ గలకల నగుచున్ .
మ. తనవెంటం గొలువంగఁ బ్రాణసఖులందాత్పర్యముప్పొంగఁ
గాఁ, గనుచున్ వేడుకలుల్లసిల్లగను సౌఖ్యస్ఫూర్తినంతఃపురం
బునకుం జేరిలతాంగిసత్కరుణ నన్ బోషింపుచున్సత్కథల్
వినుచు న్విద్యలఁబ్రొద్దుబుచ్చు నెపుడున్ లీలావతీమన్మథా.
సీ. ఏవేళ భవదీయలీలావిశేషముల్
వేవేల విధముల వినుచునుండు
నేవేళ యుష్మత్ప్రభావసంతోషముల్
వేడుక ల్వెలయంగ వినుచునుండు
91
67
88
69
70<noinclude><references/></noinclude>
jeeovc6aws4vaiauwpacxeapk7edy04
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/137
104
172974
488988
2025-06-11T09:09:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '92 కృష్ణరాయవిజయము నేవేళ తావకీనావిష్కృతయశఃప్ర వీణతేజస్థితు ల్వినుచునుండు నేవేళ మీజయశ్రీవితీర్ణకళావి వేకవైభవములు వినుచునుండు తే. కృష్ణమూర్తివె నీవు శ్రీకృష్ణరాయ సత్యము...'
488988
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>92
కృష్ణరాయవిజయము
నేవేళ తావకీనావిష్కృతయశఃప్ర
వీణతేజస్థితు ల్వినుచునుండు
నేవేళ మీజయశ్రీవితీర్ణకళావి
వేకవైభవములు వినుచునుండు
తే. కృష్ణమూర్తివె నీవు శ్రీకృష్ణరాయ
సత్యముగ నవ్వధూటియే సత్యసుమ్మి
కలుగుఁ గళ్యాణ మిదిగొ శీఘ్రముగ మీకు
నతులితసుఖైకవార్ధినోలాడు మధీప,
71
న. త్వదీయహితార్థంబుగా తదీయరూపరేఖా విలాసగుణంబులు ప్రకటింపం
జను దెంచితిఁ దొల్లిదమయంతీనలదూత్యం బొనరించిన రాజహంసంబు
చందంబున భవత్కారుణ్యంబు గాంచితిం బోయివచ్చెద నీకు నమ
స్కృతి యొనర్చితి ననుచుఁ గలకలధ్వను లెసంగ నయ్యనంగతు
ఖ్కారంబు తుఫ్కారమణి మణిగృహాంగణంబునకుం జని తన్మనః
ప్రియం బొనర్చె నంత నయ్యనంతాధీశ్వరుండును సభాసదులు నద్భు
తానందం బులం జెందుచు సుఖం బుండి రయ్యవసరమున.
సీ. కట్టిరి నవరత్నఘనతోరణంబులు
కడువేగ రాజమార్గములయందుఁ
బట్టిరి శోభన ప్రకటితద్రవ్యముల్
రంజిల్ల మిగుల హేరాళముగను
జుట్టిరి రంభాదిసురుచిర స్తంభాళి
రహి మీఱ చిత్రవస్త్రములసమితి
పెట్టిరి దట్ట మౌకట్టాణిముత్తెంపు
మ్రుగ్గులు ద్వారా భూములఁ జెలంగ
తే. సుగ నెందెందు గజపతిపురమునందు
నభినవాలంకరణలీల హర్ష మలర
72<noinclude><references/></noinclude>
6ds3t0tb8l7jak2dxh9kgy6t9smmjrq
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/138
104
172975
488989
2025-06-11T09:09:22Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము. సంతతోత్సాహచిత్తులై సకలజనులు నంతవైవాహికోత్సవం బతిశయించ. 93 78 ఉ. అంతట సామజేంద్రుడు దిగంత సమాగతబాంధవా వళుల్ సంతసమందఁ గీర్తిజితచంద్రుఁ డనందగుకృష్ణరాయభూ కాంత...'
488989
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము.
సంతతోత్సాహచిత్తులై సకలజనులు
నంతవైవాహికోత్సవం బతిశయించ.
93
78
ఉ. అంతట సామజేంద్రుడు దిగంత సమాగతబాంధవా వళుల్
సంతసమందఁ గీర్తిజితచంద్రుఁ డనందగుకృష్ణరాయభూ
కాంతునకుం గొమార్తె నొసఁగన్ సుముహూర్తము నెంచి
వేడ్కతో, నంతిపురం బలంక్రియల నంద మొనర్చె విచిత్ర వైఖరిజు.
ఉ. పెండ్లికొమార్తె ఁ జేయుఁడని పెద్దలు బల్క మీటారితళ్కుపూ
బోండ్లు నృపాలపుత్త్రికను పుత్తళిమేలిగిపీఁట నుంచి హొం
గిండ్లను తావినూనె తగు గిన్నెల బంగరుపళ్లెరంబులన్, బం
డ్డును కుంకుమంబెస-గఁ బాటలు పాడుచు ఁ దెచ్చిర య్యెడన్.
క. వనితామణి తలయంటెన్
జనితామోదమునఁ బటుకుచద్వయి గులుకన్
నునుగౌనళుకుం దాటం
కనటత్కంకణసువేణికలును జెలంగన్.
తే. జలకమాడి మెఱుంగుదువ్వలువ దాల్చి
గంధమాల్యాభరణవస్త్రకలిత యగుచు
మించుటద్దంబు వీక్షించి మెఱుఁగుఁబోడి
యంగజునిరాజ్యరమవోలె నలరెనపుడు.
తే. తనకు జోడగునొకరాజు ఘనతరాన్వ
యమునఁ గలిగేము కృష్ణరాయ లయి సత్య
మరిభయంకరతేజోవిహారి యనుచు
వెఱచి వేవేగ సిగ్గున జరగె ననఁగ
తే. సమయనరు డబ్ధిరణసీమఁ జక్రసింధు
ధవువియోగాగ్ని పాశుపతమున నేయ
76
77
78<noinclude><references/></noinclude>
pq0z2t5s18v32hg2jrb83hzlrya1hge
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/139
104
172976
488990
2025-06-11T09:09:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '94 కృష్ణరాయవిజయము మించి రయమున దాఁకఁగ మిట్టిపడిన తత్కిరీటంబురీతిని దళు కెసంగి. చ. ఇనుఁ డపరాబ్ధిఁగ్రుంకె గగనేందిన దాల్చినకుంకు మంబనాఁ దనరెను సాంధ్యరాగరుచిదట్టము లై కనుపట్...'
488990
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>94
కృష్ణరాయవిజయము
మించి రయమున దాఁకఁగ మిట్టిపడిన
తత్కిరీటంబురీతిని దళు కెసంగి.
చ. ఇనుఁ డపరాబ్ధిఁగ్రుంకె గగనేందిన దాల్చినకుంకు మంబనాఁ
దనరెను సాంధ్యరాగరుచిదట్టము లై కనుపట్టెఁ దార ల
య్యనిమిషభూషణోజ్జ్వలము లౌమగరాల మెఱుంగుగుంపు
లో, యనగ మనోజుఁడొక్క మొగి నంతట జల్లినతూపులో యనన్.
మ. తన బాహ్యస్థిరకార్యసంగగరిమదా నిల్చునజ్ఞానమో
యనఁగాఁజీఁకటిమించెవెన్క ఁగని నౌనచ్ఛత్వమోనాగఁబ్రా
గ నపాండు ప్రభదోచె సత్వగతలింగంబోయనంజంద్రుఁడొ
ప్పెనిజానందకళల్ జెలంగెననఁగల్ని చెన్కనచ్చంద్రికల్.
మ. కృపయొక్కింతయు లేక చిత్తజుఁడసారె వాఁడి క్రొందళ్కుతో
రపుచెంగల్వమెఱుంగుతూపులేదఁదూఱంబెట్టుగా నేయఁగా
విపరీతస్థితిఁ గోయిల ల్మొరయఁగా విభ్రాంతితో మించ ఁగా
నపు డావెన్నెలకుం గలంగె నలకన్యారత్న మత్యంతమున్.
ఆ. కలిఁగి కలువజేనిఁ గనుఁగొని కటకటా
తగునె చంద్రనీకుఁ దలిరుబోండ్ల
నలఁచుదుర్గుణంబు కీలకాలమీగతిఁ
బాప మెనయ నేమి ఫలము దీన.
సీ. ఇనునితో జోడుగాఁ దనరెద ననుచునో
యధ్వగావళి నిట్టు లలచు దెల్ల
సోమనామము దాల్చి సొలసెద ననుచునో
ర్తి
యుగ్రరూపస్ఫూర్తి నొనరుటెల్ల
బడబాగ్ని తోఁగూడ బొడమితి ననుచునో
వేఁడివెన్నెలలచే వేచుటెల్ల
79
81
82
83<noinclude><references/></noinclude>
0ffnkp4glu6qcxws08yblh5fkiycafx
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/140
104
172977
488991
2025-06-11T09:09:47Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము హరీసమాఖ్య వహించి యలరీతి ననుచునో పటుభయంకరవృత్తిఁ బరఁగు బెల్ల తే. పద్మినులఁ బ్రోచి చెలువుచేఁ బ్రణుతిఁ గాంచి చల్ల నగుచోటనే నిల్చి జనులు మెచ్చ జగతి కాదరు వైన...'
488991
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము
హరీసమాఖ్య వహించి యలరీతి ననుచునో
పటుభయంకరవృత్తిఁ బరఁగు బెల్ల
తే. పద్మినులఁ బ్రోచి చెలువుచేఁ బ్రణుతిఁ గాంచి
చల్ల నగుచోటనే నిల్చి జనులు మెచ్చ
జగతి కాదరు వైనదత్సద్గుణంబు
లెంచ వారలసమత నీకేల కలుగు.
84
మ. ఆరయంగాఁ దనతల్లియింటి కహితవ్యాపారముం జేసి యి
ధర నాత్మీయవిరోధియౌ శివునకుం దాభూషణం బయ్యెనే
తఱి నమ్మందగఁడంచునెంచక నినుజదామామగానెంచుతా
మెరతూపుందొర యింతమాత్రమునకై మిన్నందెదే చంద్రమా. 85
తే. అరయఁ బాశ్చాత్యమహిభృత్పదాంతర మునఁ
దింగి సురపానహితరీతి సౌలు గెసంగి
సరగ గురుభక్తి దొరగి గోసంగి వైతె
నీకుఁ జెల్లునే ద్విజరాజనియతి చంద్ర
క. నక్షత్రేశత గలని
న్నీక్షితి రా జనఁగఁ దగునె యెప్పుడు నమరుల్
ప్రక్షణునిఁ జేసిన నీ
వక్షయగతి బ్రతికే దొర యాశ్చర్యముగన్.
వ. అని యివ్విధంబున
తే. చందమామను దూరి నీచందమాన
చంద మామందమారుత స్యందమాన
బిందుమాధుర్యధరశరబృంద యనుచు
నందమానందనునిఁ బల్కెనలరుఁబోఁడి.
88
87
89<noinclude><references/></noinclude>
2pnfrroxca5g4frkej4w3em3kisn9z8
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/141
104
172978
488992
2025-06-11T09:10:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '96 కృష్ణరాయవిజయము తే. మార నిను శంకరుడు పలుమారు మార వలయుఁ గ్రమ్మఱ బ్రతికించఁ దలఁచె నకట యట్టి యవివేకమునసుమీ గట్టుఁబట్టి బెట్టుజటగట్టి భై క్షంబు బట్టఁ గడఁగె. పంచచామరము రమాకుమ...'
488992
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>96
కృష్ణరాయవిజయము
తే. మార నిను శంకరుడు పలుమారు మార
వలయుఁ గ్రమ్మఱ బ్రతికించఁ దలఁచె నకట
యట్టి యవివేకమునసుమీ గట్టుఁబట్టి
బెట్టుజటగట్టి భై క్షంబు బట్టఁ గడఁగె.
పంచచామరము
రమాకుమార సారె పాంథరాజి నెంచ నిట్లు బీ
రమా యుమాధినాథుతోడ రాయడించి మించి నే
ర మాని తౌర నీకునుందురంగ మొక్కకిరమా
రమారమి న్మెలంగ కౌర రవ్వ సేయ సారమా.
సీ. మెత్తందనము గల్గు నెత్తమ్మి రేకుల
కేలాగు గలిగెనో యిట్టివేఁడి
కోమలత్వముఁ జెంది కొమరొందుకలువల
కేరీతిఁ గలిగెనో యిట్టివాఁడి
చల్ల నై వలపుచే నుల్లసిల్ మొల్లల
కేలాగు గలిగెనో యిట్టియుడుకు
మంచిమాటలచేత నంచితం బగుచిల్క
కేవగఁ గలిగెనో యిట్టిదుడుకు
తే. కటకటా నీవు చేపట్టఁ గాని కాదె
ఇప్పు డిన్నియు నన్నిట్టు లేఁచఁ దొడఁగె
జగతి నెటువంటివస్తువు ల్సద్గుణంబు
విడువకుండునె దుర్గుణాన్వితునిఁ గూడి.
5. పలుభూజములం దిరుగుచు
బలుభూతం బైననిన్ను బాములఁ బెట్ట=
వలయును సుడిఁబడఁ గా ని
మ్మలయుటఁ జాలించి నిలుమ మలయానిలమా .
90
91
92
93<noinclude><references/></noinclude>
ejcbxubck2i05w49wtbil4m10ve1xcw
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/142
104
172979
488993
2025-06-11T09:10:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '18) చతుర్థాశ్వాసము 97 94 వ. అని మఱియును. క. చిలుకా నాపాలికి మరు చిలుకా నీ విపుడు చెలిమిఁ జేసితె మున్నే పలుకాదర మెనయవుగా పలుకాఁకలపాలు సేయఁ బాడియె నీకుజు. తే. ఔర నీయైకకర్య మేమనఁగ వచ...'
488993
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>18)
చతుర్థాశ్వాసము
97
94
వ. అని మఱియును.
క. చిలుకా నాపాలికి మరు
చిలుకా నీ విపుడు చెలిమిఁ జేసితె మున్నే
పలుకాదర మెనయవుగా
పలుకాఁకలపాలు సేయఁ బాడియె నీకుజు.
తే. ఔర నీయైకకర్య మేమనఁగ వచ్చుఁ
బల్లవాస క్తిఁ బ్రబలి కౌ ప్రజలు నవ్వ
నల్లపలుగాకులనుగూడి తనుచుఁ గాదె
కోకిలా నిన్ను రాముఁడు కోపగించే
తే. తుమ్మెద నటంచు వత్తు వెందును జెలంగి
నీదుమధుపానవృత్తి గణించ నేల
చుఱుకుముట్టంగ మొరయుచు సోఁకునట్టి
యలిశిలీముఖ మంచు ని న్ననఁగ వినవె.
క. అని విధుమదనులను సమీ
రణశుకకోకిలల మధుకరంబును నిందిం
చును వనితామణి ఘనతర
కనదనుపమవిరహతాపగతిఁ గలిగించడా.
క. ఆచ్చెరువుఁ జెంది నెచ్చెలు
లచ్చానకు శైత్యకృత్య మలరించి మఱిజా
మెచ్చలరంగ వచించిరి
విచ్చలవిడి గారవంబు వెలయఁగఁ గరుణఙు.
ఆ. ఇంత కలఁగ నేల యెలనాగ రేపు మా
పటికీఁ బెండ్లి యౌను ప్రౌఢివెలయ
95
06
97
98
89<noinclude><references/></noinclude>
bd0vrz5f6u8mludold54bgldcp60aak
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/143
104
172980
488994
2025-06-11T09:10:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '98 కృష్ణరాయవిజయము నీకుఁ గృష్ణరాయభూకాంతునకును నీ చింతితార్థఫలము సిద్ధి యగును. తే. అని యనేకవిధంబులు ననునయించి గారవింపుచు మిక్కిలి యూఱడించి తెలివితో నుండె నెంతయుఁ దీవెబోణి...'
488994
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>98
కృష్ణరాయవిజయము
నీకుఁ గృష్ణరాయభూకాంతునకును నీ
చింతితార్థఫలము సిద్ధి యగును.
తే. అని యనేకవిధంబులు ననునయించి
గారవింపుచు మిక్కిలి యూఱడించి
తెలివితో నుండె నెంతయుఁ దీవెబోణి
100
యప్పు డంతంత వేగుజా మయ్యె నచట.
101
క. మిన్నక కుక్కుటములు తమ
చెన్న గుకాలజ్ఞరీతి శివు బాహ్యముగా
నెన్నెఁదరదేమి మీయం
దున్నాఁడో యనుచుఁ దెలుపునోజ న్మొరసెన్.
చ. అలగురుఁ డట్టివేకువ సురాపగఁ గ్రుంకి తదీయతీరమం
దలరిచినట్టి సైకతమయంబగులింగము పూజ సేయఁగా
దలఁచి తదేకనిష్ఠ నవతామరసం బపు డెత్తె భక్తిరం
జిల నన వేగుజుక్క వెలసెజ్ తళుకుంజిగితోడఁ బ్రాగ్దిశన్.
తే. అపుడు ప్రాగ్భామ స్నానార్థ మర్జవంబు
దరిని నుదయాచలాంతికస్థలమునందు
నారపై చినచెంగావి చీర యనఁగ
నరుణదీధితి గన నయ్యె నంచితముగ.
సీ. ఇంద్రుఁడు కొలువుకు నేతెంచి పఱుపున
గీలించుమహితాళికెం పనంగ
నమరుల సభఁ జూడ నరుదెంచునొకథ
పరుఁడు దెచ్చిన నిమ్మపం డనంగ
నందనవనమందుఁ గ్రందన నెరజాజు
పొలుపొందుదానిమ్మపూవనంగ
102
103
10%<noinclude><references/></noinclude>
7uoh21flac0xw386u0n7abndqc0cntt
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/144
104
172981
488995
2025-06-11T09:10:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము వినయంబుతోడ నింద్రునిభృత్యుఁడు ధరించు కెంగేలిబంగారుగిం డనంగ తే. నప్పు డుదయించి వచ్చె నీహారతిమిర కువలయచకోరవిస్ఫూర్తి గుందుపడఁగ విశ్వజనచక్షురంభోజ వితతి...'
488995
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము
వినయంబుతోడ నింద్రునిభృత్యుఁడు ధరించు
కెంగేలిబంగారుగిం డనంగ
తే. నప్పు డుదయించి వచ్చె నీహారతిమిర
కువలయచకోరవిస్ఫూర్తి గుందుపడఁగ
విశ్వజనచక్షురంభోజ వితతితోన
బద్మతతు లెల్ల వికసించఁ బద్మహితుఁడు.
తే. అప్పు డప్పాజి కృష్ణరాయలను బెండ్లి
కొడుకుఁ జేయంగ నెంచ పుత్తడిమెఱుంగు
డంబుల నెసంగుబలుడివాణంబు లోన
భ దపీఠంబు పై నుంచెఁ బ్రౌఢి మించ.
వ. తదనంతరంబ.
చ. కులుకుచు నిబ్బరంపుబిగి గుబ్బలు పయ్యెటలోన మించఁగా
నళుకుచుఁ గౌనుఁదీఁగె శ్రవణాభరణంబులు హార వల్లరుల్
బెళుకుచు నిగ్గు లీన వలభిన్మణివేణి నటించి తావినూ
నెల సిరసంటె నొక్క తరుణీమణి కన్నడ రాయమౌళికిన్.
క. హృద్యానవద్యవాద్యర
వాద్యసుగీతస్వనంబు లతివలపాటల్
చోద్యం బౌసంగె నెంతయు
సద్యోవై వాహిక ప్రసన్న తఁ దెల్పెన్.
ఆ. ఒకలతాంగి తావి యొనరినయటకలి
యొసఁగ వేగ నొక్క బిసరుహాక్షి
నెరులు గ్రామ నొక్కనెలఁత కొప్పెర నీట
జలకమార్చి క్రొత్తవలువ లొసఁగ.
99
105
106
107
108
109
110<noinclude><references/></noinclude>
hpa76u33vqrqysr7kd3jqcmkqlxit44
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/145
104
172982
488996
2025-06-11T09:11:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '100 కృష్ణరాయవిజయము క. తడి యొత్తె నప్పు డొకపు త్తడిబొమ్మ నృపాలమణికిఁ దాత్పర్యమున వడి సాంబ్రాణిని ధూపం బడరించె లతాంగి యొకతె యవనీపతికిన్. సీ. సరిగంచువలిపమేల్ జంటిరుమాలుడాల్ న...'
488996
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>100
కృష్ణరాయవిజయము
క. తడి యొత్తె నప్పు డొకపు
త్తడిబొమ్మ నృపాలమణికిఁ దాత్పర్యమున
వడి సాంబ్రాణిని ధూపం
బడరించె లతాంగి యొకతె యవనీపతికిన్.
సీ. సరిగంచువలిపమేల్ జంటిరుమాలుడాల్
నెరులపూసరులపై నీటుజూప
వేలలేనిముత్యాల తళుకుచౌకట్లతో
మగరాలబావిలీ ల్సొగసుఁజూప
మెఱుఁగారుజాతికిస్తురిగీఱుబొట్టుతో
ముంగురు ల్పలుమాఱు ముచ్చటాడ
తలుకుగందంపునిద్దపునిండుపూఁతతోఁ
జలువదుప్పటినిగ్గు సరస మలర
తే. మూరురాయరగండ పెండేర ముఖ్య
లలితభూషణకలితుఁడై యలరె నప్పు
డలరువిలుకాని చెలువంబు నతిశయించి
వీరనరసింహరాయకుమార శౌరి.
క. వైవాహికా రవస్తు
శ్రీ వెలయఁగఁ దత్తదుచితశృంగార విధుల్
వేవేగ నొనర్పుచు గజ
భూవిభుఁ డలరె న్నితాంతమోదం బెసఁగ.
క కులదేవతార్చనాదిక
విలసితకళ్యాణలీల వెలయఁగ నెంతేఁ
జెలఁగిరి యంతఃపురిలో
సులలితవిప్రాంగనాదీసుదతులు వేడ్క౯.
111
112
118
114<noinclude><references/></noinclude>
i6bhw2g7sa5mdqsmofr1z9yuzcqmnqn
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/146
104
172983
488997
2025-06-11T09:11:23Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము మ. ఇనుఁ డస్తాద్రికిఁ జేరెఁ జక్రములకుం దేపారె నాకాశమ ధ్యనిరూఢద్యుతితార కాప్రతతు లంత న్వింతలై సారెసా రెనిరీక్షించఁగ వేడ్కలూరె శశి మీజెంభ్రాద్ధిశాఖామినీ...'
488997
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము
మ. ఇనుఁ డస్తాద్రికిఁ జేరెఁ జక్రములకుం దేపారె నాకాశమ
ధ్యనిరూఢద్యుతితార కాప్రతతు లంత న్వింతలై సారెసా
రెనిరీక్షించఁగ వేడ్కలూరె శశి మీజెంభ్రాద్ధిశాఖామినీ
ఘనవక్షోరుహహారమౌక్తికమనంగా వారియుప్పొంగఁగన్.
సీ. హాటకోన్నతకాంపాటలద్యుతి మించు
దివ్వటీల్వేనవేల్ తేజరిలఁగ
వజ్రమౌ క్తికముఖ్యవరరత్న నిర్మిత
చ్ఛత్రచామరకాంతి చౌకళింప
బిరుదాంక కేతనస్ఫురదంబర చ్చటల్
మించి యంబరమున సంచరింప
మౌళిమండనరత్న పాశీలసద్ద్యుతుల్
దీపాంకురంబులఁ దెగడి మెఱయఁ
తే. బగలువత్తులు దినకర ప్రభల వెలుఁగు
నపుడు గజపతి దో థేర హవుసుమీఱ
వచ్చెఁ బెండ్లికుమారుండు వాద్యరవము
లేసఁగఁ బెండ్లింటికడకు భద్రేఖ మెక్కి..
ఉ. వచ్చి మదేభముం డిగిసువాసిను లిచ్చుమెఱుంగుటారతుల్
మచ్చికమీఱఁ గగ్గోని చెలంగుచు ద్వారము లెల్లఁదాఁటిభా
స్వచ్చటులేందుకాంతమణి నంఘటితం బగు పెండ్లి తిన్నే పై
హెచ్చిన హేమపీఠముపయి వసియించెనృపాలుఁడయ్యెడన్.
మ. ఘనవిపుల్ నృపమౌళిచేనపుడు సంకల్పంబు సేయించి భూ
జనరక్షించిత మైనహస్తమున భాస్వత్కంకణం నుంచి చెం
దినవేడ్క గజరాజనందనను దో డెమ్మన్న బాలామణుల్
మనసుల్ రంజిలఁ బాట లుల్లష్ ల శుంభల్లీలఁ దోడై చ్చినకా
101
115
116
117
118<noinclude><references/></noinclude>
9lnxgsh1fztwdkfdascq3napyt4efht
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/147
104
172984
488998
2025-06-11T09:11:37Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '102 కృష్ణరాయవిజయము తే మదనుఁడనుబొమ్మలాటగాఁ డద నెఱింగి రాజునెదుటికిఁ దెరలోన రహిఁ జెలంగు మెచ్చుబంగారు ప్రతిమను దెచ్చె ననఁగ వచ్చెఁ బెండ్లికుమారి చెల్వంబు మీఱి. తే. సరగ దెరబట్...'
488998
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>102
కృష్ణరాయవిజయము
తే మదనుఁడనుబొమ్మలాటగాఁ డద నెఱింగి
రాజునెదుటికిఁ దెరలోన రహిఁ జెలంగు
మెచ్చుబంగారు ప్రతిమను దెచ్చె ననఁగ
వచ్చెఁ బెండ్లికుమారి చెల్వంబు మీఱి.
తే. సరగ దెరబట్టి మంగళాష్టకము జదువఁ
బట్టిఁ దనయొద్దఁ గూర్చుండఁ బెట్టుకొనుచు
నపుడు గజపతి సంకల్ప మాచరించెఁ
దెలివిగను గోత్రనామముల్ కలయ నుడివి.
తే. సరగ పట్టపుదేవియంజలి నొసంగు
కలశజలములచేత రాయలపదాబ్జ
ములకు నర్థ్య మొసంగి యాభూవరుండు
గంధమాల్యాభరణవస్త్రకలితుఁ జేసి
క. మధుపర్క మొసఁగి కలశాం
బుధి హరికికా లక్ష్మీ నొసఁగుపోలికె గజరా
డ్విధుఁడు సుత దారవో సెం
బ్రథితోన్నతి మీఱఁ గృష్ణరాయల కెలమిన్.
ఆ. ఆట మిటార్లు గొంద రపరంజిజిగిమెట్టుఁ
బ్రాలపుటికె లీడిరి ప్రౌఢ మిగుల
శంఖకాహళాదిసద్రావములు మ్రోయఁ
బాటలాధరాళిపాట లెసఁగ.
క. శృంగారవతిగళంబున
మంగళసూత్రంబు గద్దె మహనీయకళల్
రంగలరఁ గృష్ణరాయలు
సంగతి దనర న్ని తాంతసంతోషమునన్.
119
120
121
122
128
124<noinclude><references/></noinclude>
gxvafshp39tm288unclwkhplq5sded6
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/148
104
172985
488999
2025-06-11T09:11:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము తే. ఆపుడు తలఁభ్రాలు వోసి యన్యోన్యమ స్త కముల నెలమి వధూవరుల్ కమలశరుఁడు రతియుఁ దమకీ రితతులు ధరాతలమునఁ దేటపడఁ జేసి రనఁగ ము త్తెములగములు. తే. అలయరుంధతిదర్శిన మా...'
488999
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము
తే. ఆపుడు తలఁభ్రాలు వోసి యన్యోన్యమ స్త
కముల నెలమి వధూవరుల్ కమలశరుఁడు
రతియుఁ దమకీ రితతులు ధరాతలమునఁ
దేటపడఁ జేసి రనఁగ ము త్తెములగములు.
తే. అలయరుంధతిదర్శిన మాచరించి
103
125
యెలమిమీఱ వధూవరు లిచ్చి రఖిల
జనుల కెంతయుఁ దాంబూలచయము జాల
వల్లికలకాంతు లంతట నుల్లసిలఁగ.
126
క. విలసితబహువైభవముల
నలరుచు నాగవలిఁ జేసి యఖిలారిజనం
బులకు వరహాలుమాశ్వి
చ్చలవిడి పచ్చడము లిచ్చె జనవరుఁ డంత.
127
తే. ఘనతరాపూపసూపాజ్యకలితభోజ
నములు సంతృప్తిఁ జెందే బాంధవజనంబు
లభినుతింపంగ వశమె బ్రహ్మాదులకును
వలను మీఱంగ నప్పె౦డ్లివై భవంబు.
క. అంత నవరత్న కాంచన
కాంతం బై వెలయుకేళికా గృహమున న
భ్యంతరశయ్యాతలమున
నెంతయు రాయలు వసింప నేలమీ దలిర్పన్.
మ. చెలువ లోడ్కొని రామణీఖచితమంజీరధ్వనుల్ మించఁగాఁ
దళుకుంజెక్కు మెఱుంగుటద్దముల పైతాటంకరత్న ద్యుతుల్
వెలయం దా గజరాజపుత్రి యగుఠీవిం దెల్పుచందాన వ
128
129
చ్చె లతాంగీమణి మందమందగతు శాశృంగారముప్పొంగఁగన్. 180<noinclude><references/></noinclude>
0r4gvv04hzea43rhwtoaewnmigzdvb9
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/149
104
172986
489000
2025-06-11T09:12:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '104 కృష్ణరాయవిజయము తే. వచ్చి పడుకింటిగడప కివ్వలనె నిలిచి సిగ్గున శిరంబు వంచునచ్చిగురుబోఁడి తచ్చనల్ మెచ్చ పదమంచుఁ డలిరుబోండ్లు నృపతిముంగల నిల్పిరి నేర్పు వెలయ. తే. రాయబారం...'
489000
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>104
కృష్ణరాయవిజయము
తే. వచ్చి పడుకింటిగడప కివ్వలనె నిలిచి
సిగ్గున శిరంబు వంచునచ్చిగురుబోఁడి
తచ్చనల్ మెచ్చ పదమంచుఁ డలిరుబోండ్లు
నృపతిముంగల నిల్పిరి నేర్పు వెలయ.
తే. రాయబారంబు బంపె నీరమణి కృష్ణ
రాయ భారంబు మీదె యీరాజవదన
బాల దయచేయుటకు ముద్దరాలు సుమ్మి
యే మెఱుంగదు గోల భూమీశతిలక,
క. ఆని యొకనేపంబుఁ బెట్టుక
యనుఁగుంజెలువలు జనంగ నవనతముఖియై
కనకమణిస్తంభము మఱుఁ
గున నిల్చినతరుణిఁ జూచి కుతుకం బలరు.
తే. అపుడు నరనాధుఁ డింతి కిట్లనియెఁ దరుణి
యింత సిగ్గేల నీకు నిన్నెప్పు డెప్పు
డెనయుదు నటంచు మదిలోన నెంచియున్న
నన్ను దయసేయఁ గదవె పొందళుకుబొమ్మ.
క. స్థిర మగుదుర్గవ్రజముజ్
స్థిరరణమున నాక్రమించితిజా శీఘ్రముగా
మరురణమున నీకుచయుగ
131
182
183
184
వరదుర్గము లాక్రమింపవలయుం జుమ్మీ.
135
క. అని సరసోక్తులు మెరయజ్
వినతాంగిం జేర దీసి విరిపానుపున "
మనసారఁ గౌఁగిలింపుచు
జనితామోదం బెలర్ప జనవరుఁ డంత.
186<noinclude><references/></noinclude>
35vladljfbek1jz94hbbhgtluc8unpi
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/150
104
172987
489001
2025-06-11T09:12:14Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '14) చతుర్థాశ్వాసము సీ. వాలారుకొనగోట బాల పెన్నెరిగొప్పు నీటుగా పలుమాఱు నిమిరి నిమిరి మొలక లౌతరుణిచన్నులమీఁద నెంతయు నొరపుగా నెలవంక లుంచి యుంచి తళుకులొచును ముద్దుగులుకుచెక...'
489001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>14)
చతుర్థాశ్వాసము
సీ. వాలారుకొనగోట బాల పెన్నెరిగొప్పు
నీటుగా పలుమాఱు నిమిరి నిమిరి
మొలక లౌతరుణిచన్నులమీఁద నెంతయు
నొరపుగా నెలవంక లుంచి యుంచి
తళుకులొచును ముద్దుగులుకుచెక్కిళ్ళను
ననువుమీఱఁగ ముద్దు లాడి యాడి
తేనియల్ జిప్పిల్లు తెర వద్దపుమోవి
చాలంగఁ దనివారఁ గ్రోలి క్రోలి
తే. యలరు పై వ్రాలు నెలదేఁటిచెలువు మించి
పంచశరశాస్త్ర సరసప్రపంచ సరణి
నమితరతిసుఖవార్ధి నోలాడి మిగులఁ
దనిసి తనియించె లలితాంగి ధరణివిభుఁడు.
మ. అలవేదండనృపాలు ఁడశ్వగజభూషానేక సద్వస్తువుల్
కొలఁదుల్ మీఱఁగ నిచ్చిపంపఁగ దిశల్ ఘూర్ణిల్లు భేరీర వం
బులతో సేనలు గొల్వఁ దేజమడరు భూమీజను లెచ్చఁగా
జలజాతాక్షుఁడనంగరాయలపుడుత్సాహంబునంగమ్మజెన్.
క. అరణముగా గజపతివా
రరుదారం గృష్ట కవలియఖిలస్థలముల్
సరసత నొసంగఁ గైకొని
వరజయకీ ర్తిప్రతాపవై భవ మలరన్.
తే. కల్బరగికోటమీఁద లగ్గలకు నెక్కి
కార్య మొనరించి జయలక్ష్మిఁ గాంచి యచట
నుండి తనరాజ్యమునఁ గల్గునొరపుమీఱు
మంచిదేవస్థలంబు లీక్షించ నెంచి
105
137
188
189
140<noinclude><references/></noinclude>
sdcmq0mgtytgsi2avt7nmwh4jn5z7j6
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/151
104
172988
489002
2025-06-11T09:12:27Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '106 కృష్ణ రాయవిజయము సీ. శ్రీశైలకాళ హ స్తి చిదంబరాదిక రమణీయతై వస్థలములు జూచి శ్రీరంగ కాంచికా శేషాచలప్రము ఖములై నవిష్ణుస్థలములఁ జూచి అర్థవఘనతామ్రపర్ణిక వేర సు తాముఖ్యపుణ్య...'
489002
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>106
కృష్ణ రాయవిజయము
సీ. శ్రీశైలకాళ హ స్తి చిదంబరాదిక
రమణీయతై వస్థలములు జూచి
శ్రీరంగ కాంచికా శేషాచలప్రము
ఖములై నవిష్ణుస్థలములఁ జూచి
అర్థవఘనతామ్రపర్ణిక వేర సు
తాముఖ్యపుణ్యతీర్థములు జూచి
చోళ కేరళ పాండ్యసురుచిర నిజభుజా
శ్రయదేశ జాగ్రహారములు జూచి
తే. విలసితోత్సవములు చాలవెలయఁ జేసి
విజయపురి గోలకొండవా ర్వెఱగుపడఁగ
విజయనగరంబుఁ జేరె దిగ్విజయలీలఁ
బ్రజలు వర్ణింప శ్రీకృష్ణరాయనృపతి.
తే. బందురకవీంద్రకృతులలోఁ బ్రౌఢఁగన్న
మనుచరిత్రాదికృతు లంది మహిమ చెలఁగి
సకలసామ్రాజ్యవై భవ సరణి వెలయ
ధరణియేలుచు నుండె నద్ధరణివిభుఁడు.
శా. నిర్వాణప్రదదివ్యనామబలభిన్నీ లోపల శ్యామగం
ధర్వస్తుత్యయశో విహారజనహృత్తాపా ర్తిసంహార వాక్
ఛర్వాణీరమణాద్భుత ప్రదమహాశౌర్య ప్రభావోదయా
"
యార్వీట్యన్వయచిన్న వేంకటధరాధ్య క్షార్చితాంమ్రిద్వయా.
౩. శరణాగతరక్షణమైన, బిరుదాంకాభ క్తిమద్విభీషణకరుణా
భరణాంతఃకరణాతి, స్పురణాసకలది విజ ప్రపూజితచరణా.
ఉత్సాహము. తాటకాహరా ప్రసిద్ధ తారకాక్షర ప్రదా
హాటకాంగవావతంస హార భూషణోజ్జ్వలా
141
42
148
144<noinclude><references/></noinclude>
9brqn83nt3t0lu9fh6rnu40tlip0gx2
పుట:కృష్ణరాయ విజయము (1981).pdf/152
104
172989
489003
2025-06-11T09:12:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చతుర్థాశ్వాసము. పాటితారివీర నిత్యపావనాకృతీ జగ న్నాటకక్రియాధురీణ నవ్యసద్గుణోన్న తీ. 107 145 గద్యము. ఇది శ్రీమదోరుగంటి కాశీపతి సద్గురు రాజయోగీంద్ర చరణార వింద సంధానిత మనోవిహా...'
489003
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>చతుర్థాశ్వాసము.
పాటితారివీర నిత్యపావనాకృతీ జగ
న్నాటకక్రియాధురీణ నవ్యసద్గుణోన్న తీ.
107
145
గద్యము. ఇది శ్రీమదోరుగంటి కాశీపతి సద్గురు రాజయోగీంద్ర చరణార
వింద సంధానిత మనోవిహార నిరంతరానందకర రాజయోగసామ్రాజ్య
లక్ష్మీధురంధర స్వస్వరూపానుభవసంపన్న జ్ఞానప్రసూనాంబికా కాశ
హస్తీశ్వరకటాక్ష వీక్షణ ప్రసాదాసాదిత కవితా చమత్కార ధూర్జటి
పౌత్ర కాశయా మాత్య లక్ష్మ్యంబికాదత్త పోలనమంత్రి గుర్వ
మాంబికా కుమారధూర్జటి ప్రణీతం బైన కృష్ణరాయవిజయంబునందు
సర్వంబును జతుర్థాశ్వాసము.
కృష్ణరాయవిజయము సంపూర్ణము
ఆక్వైరియన్ ప్రింటర్స్, గంజ్ బజార్, సికింద్రాబాద్ -3.<noinclude><references/></noinclude>
nu71kpsvmcyanvrsn4zjy7hdbkvedzx
పుట:భారతము-పీఠికలు.pdf/301
104
172990
489007
2025-06-11T09:38:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '108 మూలము నతిశ్రమించెను. ఇట్లు నన్న యకూడ వైదిక మతో ద్బోధకములగుపట్టులలో మూలాతిక్రమణముఁ జేసెను. యు మహాకవుల లక్షణములే ణులు చేయు ' పంచాయతన ఇవి ఇపుడు సనాతనధర్మమునఁ బ్రవర్తించు స...'
489007
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>108
మూలము నతిశ్రమించెను. ఇట్లు నన్న యకూడ వైదిక మతో
ద్బోధకములగుపట్టులలో మూలాతిక్రమణముఁ జేసెను.
యు మహాకవుల లక్షణములే
ణులు చేయు ' పంచాయతన
ఇవి
ఇపుడు సనాతనధర్మమునఁ బ్రవర్తించు స్మార్త బ్రాహ్మ
దేవతార్చనములలో నుండు
ఆదిత్య, అంబిక, విష్ణు, గణనాథ, మహేశ్వర రూపములు
మతసామరస్యముకై కల్పింపఁబడినవియే. అవైదికమతములగు
‘జైన, బౌద్ధ, శైవ' మతములు వెదిక మతములో, నదులు
మహాసముద్రమున లీనమైనట్లు లీనమై, సనాతనమతము, లేక
111
హిందూమతము, అనుపేరు కల దెనది.
తిక్కన మహాకవి కవిత్వము
:0.
1
తిక్కనకవిత, సమయానుసారమగు
' ఓజః, ప్రసాద '
గుణములతోఁగూడి సరసమై పాతౌచిత్యముగ జాతీయోక్తుల
నొంది శోభించును.
ఆతఁడు, మంత్రి, దండనాథుల, వంశపువాఁ డగుట
చేతను, స్వయముగ రాయభారములను నడుపుట చేతను, రాయ
శ్లో ఆదిత్య మంబికాం విష్ణుం గణనాధం మహేశ్వరం!<noinclude><references/></noinclude>
52wi108wkvxp41eujxasq8k4bxqolhb
పుట:భారతము-పీఠికలు.pdf/302
104
172991
489008
2025-06-11T09:38:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '109 మూలమును భారములను వర్ణించుపట్టులను, 'వీర, రౌద్ర, భయానక ' రస ములతో గూడిన యుద్ధవర్ల సములయందును, మించి స్వేచ్ఛగ నింపుగ నాతని గంటము తాండవమాడును. ఉద్యోగపర్వమునఁ గొన్ని యెడల మూలభ...'
489008
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>109
మూలమును
భారములను వర్ణించుపట్టులను, 'వీర, రౌద్ర, భయానక ' రస
ములతో గూడిన యుద్ధవర్ల సములయందును,
మించి స్వేచ్ఛగ నింపుగ నాతని గంటము తాండవమాడును.
ఉద్యోగపర్వమునఁ గొన్ని యెడల మూలభిన్నముగఁ దిక్కన
యాంధీకరించె నందురు. సత్యమే; కాని, యచట ముఖ్య
గాథలకు భిన్నముగఁ జెప్పలేదు. సమయము ననుసరించిన నీతు
లనే యతఁడు చెప్పెను. పాతౌచిత్యమునే పాటించెను. నన్న
యకవితయందును నిట్టి యౌచిత్యము కలదు. తిక్కనకవిత
యందో, ఆయాచిత్య మతిశయించెను. అందులకు 'నన్నయ,
తిక్కనల'కవిత లొక్క యంశముననే యెట్లు సమయానుసార
ముగఁ బ్రవర్తించినవో చూపెదను.
యొక్క యేఁ
9
ద్యూతజితులై పాండవులు పది రెండేండులు వనమున నుండి
డజ్ఞాతవాసమున నుండ నిశ్చయించుకొని యర
ణ్యమున కేఁగినపుడు దానిఁతెలిసి, శ్రీకృష్ణాది యాదవులు,
ధృష్టద్యుమ్నాది పాంచాలురు, పాండవులఁ జూడ వచ్చి ధర్మ
రాజాదుల నోదార్చిరి. అపుడు ద్యూతపరాభవభిన్న యగు
ద్రౌపది కన్నీరుఁ గార్చుచు శ్రీకృష్ణుకడకు వచ్చి యిట్లనెను.
న న్న య
సీ, పార్థివప్రభుఁ డైన, పాండుమహీపతి
కోడల నయి యుద కుశలు లెన
యుద్ధ<noinclude><references/></noinclude>
o4oyn5hrv81uid32hyeuqxgfkq2ycgr
పుట:భారతము-పీఠికలు.pdf/303
104
172992
489009
2025-06-11T09:39:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '110 పాండుతనూజుల భార్యనై పూజ్యుఁడ వైన నీ సఖయనై యధికశక్తి ఁ బరఁగు ధృష్టద్యుమ్ను భగినినై ధృతరాష్ట్రు పట్టిచే సభఁ దలఁ బట్టి యీడ్వఁ బడి పాపకర్మచేఁ బరిధాన మొలు వంగం బడి దారుణం బె...'
489009
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>110
పాండుతనూజుల భార్యనై పూజ్యుఁడ
వైన నీ సఖయనై యధికశక్తి ఁ
బరఁగు ధృష్టద్యుమ్ను భగినినై ధృతరాష్ట్రు
పట్టిచే సభఁ దలఁ బట్టి యీడ్వఁ
బడి పాపకర్మచేఁ బరిధాన మొలు వంగం
బడి దారుణం బెన పరిభవంబు
ఆ. పడితి నట్టి నన్ను పాండవుల్ సూచుచు
నుండి రోరులపోలె
యాపగా తనూజుఁ
బంధుజనులు చూచి
క. శరణనినవారి గరుణా
నుక్కు దక్కి
డాదిగాఁ గలవృద్ధ
పలుక రెడ్డి.
12
కరు లయి రక్షించు పురుషకారాన్వితులే
శరణని యఱచిన నాలిం
పర భీమార్జునుల బాహు బల మేమిటికిన్.
ఆరణ్యపర్వము 1 ఆ.
ఇచటఁ బాండవు లింకను బదమూఁడేండ్లవఱకు వన
మున నుండ నిశ్చయించుకొనుట చేతను, స్వల్ప కాలమునకుఁ
బూర్వమె పరాభవింపఁబడిన దగుటచేతను, జాలిపుట్టున ట్లే డ్రా
పది తనపరాభవము చెప్పినది. నన్నయ, ద్రౌపదిని కరుణరసపా
తనుగాఁ జిత్రించియున్నాఁడు,<noinclude><references/></noinclude>
48ocicvp13g538x60fw1n7llct09thh
పుట:భారతము-పీఠికలు.pdf/304
104
172993
489010
2025-06-11T09:39:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '111 ఈయంశమే యుద్యోగపర్వమున పాండవులు సంధి చేసికొని రమ్మని శ్రీకృష్ణుని బ్రోత్సహించి కౌరవులకడ కంఫనపు డట్లే సంధికై యత్నింతు నని శ్రీకృష్ణుఁ డన పరాభవదుఃఖమె కాక, అరణ్యవాసకష్టమ...'
489010
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>111
ఈయంశమే యుద్యోగపర్వమున పాండవులు సంధి చేసికొని
రమ్మని శ్రీకృష్ణుని బ్రోత్సహించి కౌరవులకడ కంఫనపు డట్లే
సంధికై యత్నింతు నని శ్రీకృష్ణుఁ డన పరాభవదుఃఖమె కాక,
అరణ్యవాసకష్టములను గూడ ననుభవించిన దగుటచే గౌ
పది కరుణను విడిచి, వీరత్వముతో నుడువు సమయము
కలదు. పదుమూఁడేండ్లనాఁడు తనపరాభవ మేకారణముచే
నెన నవసయించుకొనఁగలనేమొ యనునాశ ద్రౌపది కుండును.
ఇపు డౌయాశ యడుగంటఁ బోవుచున్నది. సంధియైనఁ దన
పరాభవ మెట్లు పోవును ? కాన, ద్రౌపది పూర్వమువలె
నుడువ వీలులేదు. కానీ, తిక్కన తన ప్రతిభ చే వేఱుగ నాపా
త్రమును సృష్టించినాఁడు.
తిక్క న
తే. ధర్మనందను పలుకులు . తనకు హృదయ
దైన్య మొంద
తాప మొనరింప మోమున చైన్య
నున్న పాంచాలి యిట్లని యొయ్యఁ బలికెం
గనలి శౌరితో గద్గద . కంఠి యగుచు.
*
*
*
**
చ. వరమునఁ బుట్టితిన్ భరత వంశముఁ జొచ్చితి నందు పాండు
భూ!వరుసకుఁ గోడ లైతి జన వంద్యులఁ బొందితి నీతివిక్రమ
స్థిరులగు పుత్రులం బడసి తిన్ సహజన్ముల ప్రాపుఁ గాంచితిన్
సరసిజనాభ ! యన్నిటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్.<noinclude><references/></noinclude>
71fncmwhafug4m9gre8tr9bvag5kwv9
పుట:భారతము-పీఠికలు.pdf/305
104
172994
489011
2025-06-11T09:39:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వ. అదియునుం గాక 112 ఉ. నీవు సుభద్రకంటెఁ గడు నెయ్యము గారవముందలిర్ప సం భావనసేయు దిట్టిననుఁ బంకజనాభ ! యొకండు రాజసూ యావభృథంబునందు శుచియై పెనుపొందిన వేణివట్టి యీ యేవురుఁ జూడఁగా స...'
489011
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వ. అదియునుం గాక
112
ఉ. నీవు సుభద్రకంటెఁ గడు నెయ్యము గారవముందలిర్ప సం
భావనసేయు దిట్టిననుఁ బంకజనాభ ! యొకండు రాజసూ
యావభృథంబునందు శుచియై పెనుపొందిన వేణివట్టి యీ
యేవురుఁ జూడఁగా సభకు నీడ్చెఁ గులాంగన నిల్గొనరు రే
ఉ. ఆసభ కేకవస్త్రయగు 4 నట్టి సనుం గొనివచ్చి నొంచు దు
శ్శాసనుఁ జూచుచుం బతు ల సంభ్రములై తిగుచేష్ట లేక నా
యాసలుమాని చిత్రములు యాకృతి నున్న యెడ మ్ముకుంద!
విశ్వాసముతోడ నిన్ గొలువ వచ్చె మనం బడియుం
దలంపవే ?
చ. అరయమిఁజేసి కోడ లన కప్పుడు దాసిగఁ జేసె నమ్మహా
పురుషునిపాలికిం బతులు వోవగ వీరలతోన యేను జె
చ్చెరఁజని కోటరంబుఁ దగఁ జేయునునో యటుగాకపోడిమె
వరవుడమోపి చేయుదునో వారికి మాధవ! నిశ్చయింపుమా
వ. అని య టుగడించి:-
0
ఉ. ద్రోవది బంధురంబయిన క్రొమ్మడి గ్రమ్మ:విప్పి వెండ్రుకల్
దావల చేతఁబూని యసితచ్ఛనిఁ బొల్చు మహాభుజంగ మో
నా నిలసిల్లి వ్రేలఁగ మనంబునఁ బొంగు విషాదరోషముల్
గావఁగలేక బాష్పములు గ్రమ్మఁగ దిగ్గున లేచి యార యై.
ప, గోవిందు ముందటు బెట్టి యి ట్లనియె:<noinclude><references/></noinclude>
82bbwbup5adb0oplkvngyw0xd3h86rp
పుట:భారతము-పీఠికలు.pdf/306
104
172995
489012
2025-06-11T09:40:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'క. ఇవి దుస్ససేను వ్రేళ్ళం దవిలి సగము 113 ద్రవ్విపోయి దక్కినయవి, కౌ రవులకడఁ దీరుమాటల యవసరమునఁ దలఁపవలయు నచ్యుత ! వీనిన్. సీ. ఈ వెండ్రుకలు నట్టి . యీడ్చిన యాచేయి దొలుతగాఁ బోరిలో దు...'
489012
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>క. ఇవి దుస్ససేను వ్రేళ్ళం
దవిలి సగము
113
ద్రవ్విపోయి దక్కినయవి, కౌ
రవులకడఁ దీరుమాటల
యవసరమునఁ దలఁపవలయు
నచ్యుత ! వీనిన్.
సీ. ఈ వెండ్రుకలు నట్టి . యీడ్చిన యాచేయి
దొలుతగాఁ బోరిలో దుస్సనేను
తను వింతలింతలు . తునియలై చెదరి రూ
పఱియున్నఁ గని యుడు . కాఱుఁగాళ
యలు పాలఁ బొనుపడు నట్టి చిచ్చే యిది
పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబును బాటించి గాండీవ
ఆ. కత్తి విక్రమంబు
మనునొక విల్లెప్పు . డును వహించు
గాల్పనే యిట్లు బ
న్నములు వడిన ధర్మ నందనుండు
నేను రాజరాజు . పీనుంగుఁ గన్నారఁ
గానఁబడయ మైతి . మేని కృష్ణ.
ఉ. నెట్టన యట్టియల్క మది, నిల్ఫితి రక్కెసతాల్మిఁ జిచ్చొడిం
గట్టినయట్లు పెద్దయును గాలము దీనికి నాఱు టెన్నడుం
బుట్టదు దుష్టనిగ్రహము . పూని జగంబులు గాచునట్టితోఁ
బుట్టువు నీవు తేజమునఁ బొల్చిన భర్తలు గల్గ నచ్యుతా!
ఫదుమూఁడేండ్లనుండి కష్టావమానముల పాలైన యీ
15<noinclude><references/></noinclude>
p4a8hphby4kixxsxmfqozfpxfr5kkp0
పుట:భారతము-పీఠికలు.pdf/307
104
172996
489013
2025-06-11T09:40:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'a 114 ద్రౌపది నన్నయ ద్రౌపదివలెఁ గరుణరసాలవాలము కాదు.వీర రసపూరిత, ఈసమయము దాఁటిన యెడలఁ దనయవమానము పోవు మార్గము లేదు. కావున నామెవాక్యములు సమయోచి తములై యున్నవి. ఇందు, తిక్కన సంస్కృ...'
489013
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>a
114
ద్రౌపది నన్నయ ద్రౌపదివలెఁ గరుణరసాలవాలము కాదు.వీర
రసపూరిత, ఈసమయము దాఁటిన యెడలఁ దనయవమానము
పోవు మార్గము లేదు. కావున నామెవాక్యములు సమయోచి
తములై యున్నవి. ఇందు, తిక్కన సంస్కృతభారతములోని
కొన్ని యంశములను, వదలియుఁ గొన్నిటి నింపుగఁ బెంచియు
ద్రౌపదీపాత్రమును సమర్థించియున్నాఁడు.
ఇదియే, కవియొక్క. 'ఉపజ్ఞ'. తిక్కనలో నిట్టియుపజ్ఞ
మిగుల శోభించిన ఘట్టము లెన్ని యో భీష్మాది యుద్ధ పర్వము
లెదింటను గలవు.
రు. అది సరికాదు.
తిక్కన తెనుఁగునే యెక్కుడుగఁ బ్రయోగించె ననియు
సంస్కృతమును బాటింప లేదనియుఁ గొందఱు చెప్పుచున్నా
ఆతఁడు 'ఉషయభాషాప్రౌఁ బాటించు
శిల్పమునం బారగుఁడ' సనియే చెప్పుకొని యున్నాఁడు. ఆయు
భయభాషలను సమముగఁ బ్రయోగించి రచించినయంశము
నొకదానిని మాత్రము, భీష్మపర్వములోని శ్రీకృష్ణుఁడు భీష్ము
నిపై విజృంభించు ఘట్టమునుండి వ్రాయుచున్నాను.
భీష్ముఁడు మూఁడవనాఁటియుద్ధమునఁ బాండవ సేనతోఁ
గూడ నర్జునుని డయ్యునట్లు చేసి, శ్రీకృష్ణునిగూడ నొప్పింప
నర్జునుఁ డేమియుఁ జేయలేక నివ్వెఱపడియుండె. అది చూచి
'కృప కృతవ రాశ్వత్థామలు, భూరిశ్రవసైంధవ చిత్రసేనులు'
నొక్క పెట్టున నర్జునునిపై ఁ బడిరి. అపుడు శ్రీకృష్ణుఁడు తానె<noinclude><references/></noinclude>
qqcc1s5h8r9xdecu1udkg2t6uimkeya
పుట:భారతము-పీఠికలు.pdf/308
104
172997
489014
2025-06-11T09:40:34Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '115 చక్రమును యుద్ధమున భీష్మాదులఁ దునుముదునని పలుకుచు, చక ధరించి భీషుపై నేఁగునప్పటి యంశము తే, అవని గంపింప లలితసీ తాంబరంబు చెఱఁగు దూలఁ జకాంశులు • తుఱఁగలింప సింహనాదంబు శోధరం జ...'
489014
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>115
చక్రమును
యుద్ధమున భీష్మాదులఁ దునుముదునని పలుకుచు, చక
ధరించి భీషుపై నేఁగునప్పటి యంశము
తే, అవని గంపింప లలితసీ
తాంబరంబు
చెఱఁగు దూలఁ జకాంశులు • తుఱఁగలింప
సింహనాదంబు శోధరం జితభయంక
రాననంబునఁ జెలఁగంగ నడ రెం బెలుచ.
...
•
శా. అంహోమర్దనుఁ డాజనార్దనుఁడు మా దృద్భీష్మకుంభీ
దుపై |సింహోల్లాసవిలాసియై కవియు ను త్సేకంబు నా
టోపమున్ |రంహస్ఫూర్తియు దీ సమూ ర్తియును సం రం
భంబు జూడన్ జగత్సంహారోన్ముఖుఁ డైన రుదు
రుద్రుగతి శా
ద్ర ప్రక్రియం బొల్చినన్.
చ, పులిఁ బొడఁగన్న లేళ్ల గమి వోలె సుయోధను నగ్రసై ని
కుల్ దలఁకి కలంగి నివ్వెఱఁగు దన్కినఁ జేష్టలు దక్కి
చిత్రరూ|పులక్రియ నుండి రక్కురు విభుండును మాఱు
దలంపలేని కొందలమునఁ బొందు డెందమున దానును
రూపఱి యుండి వెలనె
బ్రియంబున నిట్లను సం
ఉ. అప్పుడు భీష్ముఁ డెంతయుఁ
భ్రమంబులే| కప్పరమేశుతో నిట కృతార్థుని
తారుని జేయుదే
నీవు వచ్చి నన్నిప్పుడు నీకుఁ
బోలినటు 4 లెల్లను జేయు
దుగాని వేగర మొప్పదె నాకు నిట్టి
సరోజలోచనా !
తెఱ * గుజ్జ్వలఫుల్ల
భీష్మ పర్వ 2 ఆ.<noinclude><references/></noinclude>
kc4slpobmxlvivjidyab78duhr7lcae
పుట:భారతము-పీఠికలు.pdf/309
104
172998
489015
2025-06-11T09:40:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '116 పైనాలుగుపద్యములలోను మొదటి రెండింటిని సంస్కృ త పదములతోను, తక్కి న రెండింటిని నాంధ్రపదములతోను నెట్లు సిండించి వీరరసస్ఫూర్తిని కలిగించెనో చూడుఁడు. ఈచిత్రమున శ్రీకృష్ణు...'
489015
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>116
పైనాలుగుపద్యములలోను మొదటి రెండింటిని సంస్కృ
త పదములతోను, తక్కి న రెండింటిని నాంధ్రపదములతోను నెట్లు
సిండించి వీరరసస్ఫూర్తిని కలిగించెనో చూడుఁడు.
ఈచిత్రమున శ్రీకృష్ణుని శాద్రత్వమును, దుర్యోధనాది
కౌరవుల భీరుత్వమును, భీష్ముని మహావీరత్వముతోఁ గూడిన
భక్తిని, కన్నులకుఁ గట్టినట్లు సోమయాజి చిత్రించియు
న్నాఁడు, వీర రసాతిశయముగ వర్ణించుటలోఁ దిక్కనకు సాటి
యగు మహాకవి యెవఁడును లేఁడు. అతని కతండె సాటి.
ఇట్టివి శేషసృష్టిం జూచియే యెఱ్ఱనమహాకవి. ____
మ. తన కావించిన సృష్టి తక్కొరులచే తం గాదునా నేముఖం
బునఁ దాఁ బల్కినఁ బల్కు లాగమములై పొల్పొందు నా
వాణిన త్తను నీతం డొకరుండ నాఁజను మహత్వాప్తిం గవి
బ్రహ్మనా! వినుతింతుం గవి తిక్కయజ్వ నంలో, ర్వీదేవ
తాభ్యర్చితున్.
అనినాఁడు.
హరిశంళము.
తిక్కనయొక్క శ్రీకృష్ణ విజృంభణఘట్టముఁ జూచియె
బమ్మెర పోతనామాత్యుఁడు భక్తిరసస్ఫూర్తిగ, భీష్మస్తవమున
నిట్లు చిత్రించెను.
సీ. కుప్పించి యెగసినఁ
గుండలంబుల కాంతి
గగన భాగం బెల్లఁ, గప్పికొనఁగ<noinclude><references/></noinclude>
24zz0smlux894ylk553jlxkknye4f4l
పుట:భారతము-పీఠికలు.pdf/310
104
172999
489016
2025-06-11T09:41:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '117 నుఱికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వేఁగున జగతి కదల • చక్రంబుఁ జేపట్టి చను దెంచు రయమునఁ బెనున్న పచ్చని పటము జాఱ నమ్మితి నాలావు నగుఁ బాటు సేయకు మన్నింపు మని క్రీడి మరలఁ ద...'
489016
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>117
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న
జగముల వేఁగున జగతి కదల
•
చక్రంబుఁ జేపట్టి చను దెంచు రయమునఁ
బెనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁ బాటు సేయకు
మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ
తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
'నేఁడు భీష్మునిఁ జంపుడు నిన్నుఁ గాతు
విడువు మర్జున ! యనుచు మద్విశిఖ వృష్టి ఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
భాగ. ప్రథ. 228.
కీచకవధ -
౦గారరసము
ఇప్పటి పండితులలోఁ గొందఱు విరాటపర్వములోని
కీచక కథాసందర్భము మిగుల సొంపైన యాచిత్యమునొంది
శృంగార రసముతోఁ గూడియున్న దందురు.
కాని, యాద్రౌపదీ కీచకకధాఘట్టములో, కవి మూల
ము నతిక్రమించి చేయుటయే గాక, 'రసాభాసము అను దోషము
సోఁకునట్లు రచించియున్నాఁ డనవలసియున్నది. తెనుఁగున, కా
వ్యనిబంధనములఁ జెప్పుగ్రంధము లే రెండుమూఁడుమాత్రమొ<noinclude><references/></noinclude>
6adbww9yomzehsqaglr5fti6a6vqjqq
పుట:భారతము-పీఠికలు.pdf/311
104
173000
489017
2025-06-11T09:41:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '118 కలవు గాని, యవి సంస్కృతమున మితిమీఱి యున్నవి. వానిలో (1) పండితరాయుని 'రసగంగాధరము' (2) క్షేమేంద్రుని ‘ఔచిత్య విచారచర్చ' (లీ) విశ్వనాథకవి రాజుయొక్క 'సాహిత్య దర్పణము'(4)విద్యానాధుని'...'
489017
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>118
కలవు గాని, యవి సంస్కృతమున మితిమీఱి యున్నవి. వానిలో
(1) పండితరాయుని 'రసగంగాధరము' (2) క్షేమేంద్రుని
‘ఔచిత్య విచారచర్చ' (లీ) విశ్వనాథకవి రాజుయొక్క 'సాహిత్య
దర్పణము'(4)విద్యానాధుని' ప్రతాపరుద్రీయము'వన్నె క్కెనవి.
వారు కావ్యమునందలి 'రసాభాసా 'దికముగూర్చి మిగులఁ జర్చిం
చియున్నారు. అందు 'పండితరాయలు'
* 'అనుచిత విభావాలంబనము రసాభాసము' అనెను.
విభావము అనఁగా, రసోత్పదనకారణము. అది ఆలం
బన విభావ మనియు, ఉదపనవిభావ మనియు రెండు విధములు.
సమానప్రేమ గల స్త్రీ పురుషులవృత్తి ము ఆలంబన విభావము.
యౌవనాదికము, ఉపపదవిభావము అష్టయంశములు గల
పురుషుల, విప్రలంభ, సంయోగముల, వర్ణనమే శృంగారరస
వర్ణనము.
D
అట్లుకాక, స్త్రీ పురుషులలో నొక్కరికి యనురాగ
ముండినఁగాని, యావనాదికము లేకయుండినఁ గాని, వరి పం
బడు శృంగార వర్ణనము అనుచిత విభావ మగుటచే రసాభాసము
నాఁబడు.
ఇట ‘ద్రౌపదీ, కీచకుల’లో కీచకునకె యనురాగ ముం
డెను గాని, ద్రౌపదికి లేదు. అందువలన 'ఆలంబనవి భావము'
* ''' అనుచితవి భావాలంబసత్వం రసాభాసత్వం ”
"1
రసగంగాధరము,<noinclude><references/></noinclude>
hlmvfu25f3wkvp7l65q3fitjgnzn2qm
పుట:భారతము-పీఠికలు.pdf/312
104
173001
489018
2025-06-11T09:41:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '119 1. 2 లేదు. మఱియు, కీచకుఁడు వలచునాఁటికి ద్రౌపది కఱునది యేండ్లు దాఁటుటచే * యావన మరఁబడు 'ఉపనవిభావము' లేదు. ద్రౌపది వృద్ధ యగుట చేతనే ధర్మజుఁడు తమ్ములతో నజ్ఞాతవాసారంభమున నీమను దల...'
489018
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>119
1.
2
లేదు. మఱియు, కీచకుఁడు వలచునాఁటికి ద్రౌపది కఱునది
యేండ్లు దాఁటుటచే * యావన మరఁబడు 'ఉపనవిభావము'
లేదు. ద్రౌపది వృద్ధ యగుట చేతనే ధర్మజుఁడు తమ్ములతో
నజ్ఞాతవాసారంభమున నీమను దల్లివలెఁ జూడవలె నని చెప్పే
నట్లు సంస్కృతమునఁ గలదు. ఏఁబది ముదే ఈ మించిన స్త్రీని
'లోల' మనియు, నామెయందు శృగారనాయికగా నుండు
నవస్థ యుండదనియు, 'కొకో, కము' మొద- గు కామశా
కామశాస్త్ర
గ్రంథములు చెప్పుచున్నని. కాన, నీట ద్రౌపదీనిష్టమగు శృం
గారవర్ణన మనుచితము. మరియుఁ బరకీయ (ఇతరునిభార్య)
యందలి విరాళినభివశించుట య .
య గౌచిత్యమని 'సాహిత్య దర్పణ'
గ్రంధకర్త యగు విశ్వనాధ కవిరాజుయొక మతము. రసాభాస
భేదముఁ గూర్చి యుదాహరణముగా నిచ్చిన 'సండితరాయుల,
శ్లోకము నొకదానిని, ఆకతినే, కచకుని విరాళిని పిల్లల
పించిన
తిక్కనకవియొక్క పద్యము నొక దానిని జూపుచున్నాను.
వ్యత్యస్థం O లపతిక్షణం క్షణ మళ్లీ మనం సమాలంబ
సర్వస్మి న్విదధాతి కిం చ విషయే దృష్టి నిరాలంబనాం
* ద్రపని స్వయంవరము నాఁటికి యువతి గాన కూది పర్వముస
వర్ణింపఁబడుటచే నించుమించుగ సరుదేండ్లది. "సఃసస్వ మందరావం
తరము పొండవులు ద్రుపద పురమున కమేడుమ, చూసి పురిలో సైదేం
డ్లును, ఇంద్ర ప్రసమున నిరుపదమూఁడేండ్లును, సవమునఁ బం డం డేండ్లును,
నజ్ఞాతమున నొక్క మేఁడుగు (20 + 1+3+26+ 13=62) నుండుటచే
ద్రౌపదికి నఱునదేండ్లు వాఁటినవి.
L<noinclude><references/></noinclude>
9y9poai2we757kgsdfirdg88nx2e80s
పుట:భారతము-పీఠికలు.pdf/313
104
173002
489019
2025-06-11T09:41:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '120 శ్వాసం దీర్ఘ మరీక లోతి న మనా గంగేషు ధత్తే ధృతిం వైదేహీకమనీయ కబలితో హాహంత లంకేశ్వర ॥ తా|| రావణుఁడు సీతాసౌందర్యముచేఁ గబళింపఁ బడినవాఁడై క్షణకాలము తడఁ బాటుగా సంభాషించును. పి...'
489019
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>120
శ్వాసం దీర్ఘ మరీక లోతి న మనా గంగేషు ధత్తే ధృతిం
వైదేహీకమనీయ కబలితో హాహంత లంకేశ్వర ॥
తా|| రావణుఁడు సీతాసౌందర్యముచేఁ గబళింపఁ బడినవాఁడై
క్షణకాలము తడఁ బాటుగా సంభాషించును. పిమ్మట నొక
క్షణము మౌనమును సహించును. అన్ని విషయములను
జూచియుఁ జూడ నట్లుండును. పెస్టెనిట్టూర్పు విడుచును.
ధైర్యమును వహింపఁడు_
ఇది రావణుని విప్రలంభశృంగార రసాభాసము. ఇంక,
కీచకుని విప్రలంభశృంగార రసాభాసముఁ జూడుఁడు:
సీ. వామాక్ష్మి రుచిరలావణ్యంబు భావించుఁ
దన్వంగిరూపు చి . తమున నిలుపుఁ
గంబుకంధర చెన్ను కెవడిఁ దలపోయు
12
నంగనసౌకుమార్యముఁ దలంచు
భామిని సహజవి భ్రమ మెదఁ గీలించుఁ
బడఁతిచెయ్యులు మదిఁ బట్టుకొలుపు
మానిని గరువంపు మాటపొం దూహించు
దళితాబ్దముఖి తిన్నఁ దనము మెచ్చు
తే. నడరి కోర్కులు చిఱుము . ప్రౌడ వెడఁగు
పడిన యుల్లంబుపట్టునఁ బరుపఁ దనకు
వశము గాకున్న నెంతయు వంతఁ బొందుఁ
జింత యెసకంబు వడిఁగొని చిక్కు వఱుప
20. 2 5.<noinclude><references/></noinclude>
bstfgh1if6ix5xjbrqworxwsd8g6aqe
పుట:భారతము-పీఠికలు.pdf/314
104
173003
489020
2025-06-11T09:42:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '121 ఇంట్లతివేలముగా నింకను, దిక్కనకవి వర్ణించియున్నాఁ డు. కాని, నిది శృంగార గసాభాసమె కాని, శృంగార రసము కాదు. మహాభారతమున శృంగార రసాభాసమున కెడిమిచ్చు పట్టులు, 'కచ- దేవయాన' 'దమయంతీ...'
489020
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>121
ఇంట్లతివేలముగా నింకను, దిక్కనకవి వర్ణించియున్నాఁ
డు. కాని, నిది శృంగార గసాభాసమె కాని, శృంగార రసము
కాదు.
మహాభారతమున శృంగార రసాభాసమున కెడిమిచ్చు
పట్టులు, 'కచ- దేవయాన' 'దమయంతీ కిరాత' 'సీతా
రావణ'
'ద్రౌపదీ- సైంధవి' గాధలలోఁ గలవు. కాని, యఘట్టములలో
'సన్నయ, ఎఱ్ఱన' కవులు ‘ఔచిత్యము'ను బాటించిరి. తిక్కన
మహాకవియు నీ కీచక గాధలలోఁ దప్ప 'శచీ, సహుష, ఉత్తరా
దిక్కు, అఫ్ఘాపకుల' గాథలలోను, ఔచిత్యముఁ దప్పలేదు.
తిక్కన భారతాంధ్రీకర ణారంభమున విరాటపర్వమును గావ్య
ఫక్కీ—కగాఁ జెప్పు సత్యుత్సాహముతో శృంగారరసవర్ల నముకై
యట్లు మితిమీఱి కీచకి విరహాదులను వర్ణించి యుండును,
ణ
ఇట్టివి. కాళిదాసాదులు, సమారసంభవాదులఁ జేసి
రని 'క్షే మేుద్ర, విశ్వనాథకవిరాజులు' తమ యలంకార గ్రంథ
ములలోఁ జరించియున్నారు.
కాస, నీకీచక గాథలోని శృంగార రసాభాసమును, కాళీ
దాసాదుల లోపముల వంటిదే.
18<noinclude><references/></noinclude>
cuxr4u68flue56v60fbld8geqnpouml
పుట:భారతము-పీఠికలు.pdf/315
104
173004
489021
2025-06-11T09:42:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '122 ఎఱ్ఱా ప్రగ్గడకవిత 'అట్లాంటిక్కు 'మహాసముద్రముం బోలు నన్నయ వాఙ్మ యాబ్బిని, 'పసిఫిక్కు. 'మహాసముద్రముం బోలు తిక్కన వాఙ్మ యాబ్ధిని, హించుమహాసముద్రముం బోలిన ఎఱ్ఱన వాఙ్మయాం బుధ...'
489021
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>122
ఎఱ్ఱా ప్రగ్గడకవిత
'అట్లాంటిక్కు 'మహాసముద్రముం బోలు నన్నయ వాఙ్మ
యాబ్బిని, 'పసిఫిక్కు. 'మహాసముద్రముం బోలు తిక్కన వాఙ్మ
యాబ్ధిని, హించుమహాసముద్రముం బోలిన ఎఱ్ఱన వాఙ్మయాం
బుధి కలిపి సమీకరణ మొనర్చినది.
مع
'ఎఱ్ఱన వాఙ్మయాంబుధి చిన్న దైనను, రత్నాకరము.
దీనియందు 'నజాల దీవులు, పగడపు లంకలు, ముక్తాశర
ములు, బంగరు గనులు, చెఱుÀ పంటలు గల తావులవంటి వున్నవి.
ఇందులకు ' రామోపాఖ్యాన, సావిత్రి' చరిత్రాదులె
యట్టివని చెప్పవచ్చును. నన్నయయొక్క 'ధారాశుద్ధి, భావ
గాంభీర్యములు' తిక్కనయొక్క 'ప్రసాదగుణ, భావస్ఫుటీకర
ణములు' ఎఱ్ఱనామాత్యుని కవితయందు మిళితమై, ధారాపం
చకమున నడచు జాత్యశ్వపురీతిని వహించును. నన్నయ తిక్క
నల కవిత్వపు పోలిక లీతనికవితలో నుండుటవల్లనే యీమహా
కవి, ఆంధ్రకవితా వనితావంశవృక్షమునకు మూఁడవపురుషుఁ
డుగా నెన్నఁ బడి యున్నాఁడు.
నాఁటికాలపు పరిస్థితు లెట్లాతని భారతాంధ్రీకరణము
సకుఁ దోడ్పడెనో చూడుఁడు :———<noinclude><references/></noinclude>
t285yo3t9wd3tppmcjchxmuqqfvsd4g
పుట:భారతము-పీఠికలు.pdf/316
104
173005
489023
2025-06-11T09:42:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '128 a * గణపతి అతడు ఎఱ్ఱనామాత్యునినాఁటి దేశ పరిస్థితి. అ తిక్కన చివరదశలోనే, ఓరుగంటి ప్రభుత్వముచే జైన మత మాంధ్రదేశసీమాంతములకు నిస్సారిత మైనది, "దేవ చక్రవర్తియు, నాతనిపుత్రిక రు...'
489023
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>128
a
* గణపతి
అతడు ఎఱ్ఱనామాత్యునినాఁటి దేశ పరిస్థితి. అ
తిక్కన చివరదశలోనే, ఓరుగంటి ప్రభుత్వముచే జైన
మత మాంధ్రదేశసీమాంతములకు నిస్సారిత మైనది,
"దేవ చక్రవర్తియు, నాతనిపుత్రిక రుద్రమదేవియు నేలినపిమ్మట
రెండవప్రతాపరుద్రుఁడు రాజ్య మేలు చుండఁగా, ఢిల్లీ చక్రవర్తి
యగు 'అల్లాయుద్దీన్ ఖిల్జీ' తనసేనానాయకుఁ డగు 'మాలిక్కా
ఫరుచే నాంధ్రదేశపు పరిసరముల నున్న 'దేవగిరి, బల్లాల'
రాజ్యములను ధ్వంసము చేయించి 'ఓరుగంటి' రాజ్యముపైఁ
గూడఁ బెక్కుదండయాత్రలం జేయించెను. ఢిల్లీలో ' ఖల్జీ
వంశమునుండి 'తుఘలక్, వంశమును బ్రభుత్వము సంక్రమిం
చినను, వారును 'ఓరుగంటి' రాజ్యముపై కన్ను వేసియే యుం
డిరి, పిమ్మట 'కాకతీయసామ్రాజ్యమును, గయజున్ టో
గ్లాకు 'యొక్క వాహినులు ముంచి వేసినవి. ఆంధ్రదేశమున కాక
తీయ'సామ్రాజ్యము విచ్ఛిన్న మైనది. (క్రీ.త.1323) ఆమహా
దేశోపద్రోవ కాలములోనను, 'మారిన, భాస్కరుఁడు, రంగనా
ధుఁడు' మొదలగు మహాకవు లెందఱో పుట్టి వేర్పేఱు గ్రంధము
>
* గణపతిదేవ చక్రవర్తి కాలము కొంత గడచినపిమ్మట, వీరతై
వోద్రేకముచే జైను లాంధ్ర దేశమునుండి వెడలఁగొట్టఁబడిరనియు, జైనుల
ముప్పదియాఱు గ్రామములు దహింపఁ బడిన వనియు, కొందఱు జైనులు
శైవమతమును బుచ్చికొనిరనియు, ఇప్పటి యాంధ్రదేశములోని కోమట్లు,
కొందఱు కంసాలురు, ఆట్టి మతాంతరులకు జైనులే యనియు, ఆంధ్రులచరి
త్ర వల్లను, కథలవల్లను దెలియు నగుచున్నది.<noinclude><references/></noinclude>
ltmtcdl0gwloqq04j9d7t8j160nps00
పుట:భారతము-పీఠికలు.pdf/317
104
173006
489024
2025-06-11T09:42:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '124 లను రచించిరే కాని, భారతములో నాంధీకరింపఁబడక మిగి లిన 'వనపర్వభాగము' నాంధీకరించుటకు సాహసింప రైరి. ఇం తలో 'అనపోతనాయఁడు, పోలయ వేమారెడ్డి, కాపయనా యఁడు, హరిహర బుక్క దేవరాయలు ' ఆంధ్...'
489024
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>124
లను రచించిరే కాని, భారతములో నాంధీకరింపఁబడక మిగి
లిన 'వనపర్వభాగము' నాంధీకరించుటకు సాహసింప రైరి. ఇం
తలో 'అనపోతనాయఁడు, పోలయ వేమారెడ్డి, కాపయనా
యఁడు, హరిహర బుక్క దేవరాయలు ' ఆంధ్ర దేశమునుండి
మహంమదీయులం దరిమి వేర్వేఱు రాజ్యములను స్థాపించిరి.
హిందూమతమును గొంతయాధారము కలిగెను. విజయనగర
ప్రభు వగు 'బుక! - దేవరాయల' పాలనముననే వైదికమతము
పునరుద్ధరింపఁబడినది.‘మాధవ విద్యాగణ్యులు జగత్ప్రసిద్ధి నొం
దిన వేదభాష్యములను వ్రాసిరి. అపుడే మనయెఱ్ఱనామాత్యుఁ
డును, పంచమవేదములోని 'విన పర్వశేషము' నాంధ్రీకరించెను
పోలయ వేమా రెడ్డి యెట్లు హిందూమతమునకుఁ బ్రోత్సాహ
మొసఁగెనో చూడుఁడు -
సీ. అగ్రహారములు వి
వి 4 ద్యాతపోవృద్ధ వి
పూల కిచ్చి యజ్ఞకర్తలుగ నుని చెఁ
గొమరారఁ జెఱువులు . గుళ్లుఁ బ్రతిష్ఠించి
లోకసంభావ్యంబు లుగ నొనర్చె
నిధులు నల్లిండ్లును నిలిపెఁ దోఁటలు సత్ర
ములు చలి వెందురుల్
నెలయఁ బెట్టె
హేమాద్రి పరిశీరి
* తామితవ్రత దాన
నివహంబు లన్నియు నిర్వహించేం<noinclude><references/></noinclude>
hot0qjdlu57xlgo1bytbdjw80zxgjvi
పుట:భారతము-పీఠికలు.pdf/318
104
173007
489025
2025-06-11T09:43:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '125 తే, జేసెఁ జేయుచునున్నాఁడు సేయను వాఁడు పునరుక్త కృతి శుభావలుల నెల్ల నలరు శ్రీ వేమవిభున కయ్యలరు పేర్మి వశమె వర్ణింపఁ దద్భాగ్య వైభవంబు. హరివంశము 1 ఆ. డగుట చే ఇట్టి 'యిష్టాపూర...'
489025
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>125
తే, జేసెఁ జేయుచునున్నాఁడు సేయను
వాఁడు పునరుక్త కృతి శుభావలుల నెల్ల
నలరు శ్రీ వేమవిభున కయ్యలరు పేర్మి
వశమె వర్ణింపఁ దద్భాగ్య వైభవంబు.
హరివంశము 1 ఆ.
డగుట చే
ఇట్టి 'యిష్టాపూర్త ’ క్రియలు జరుపు, పోలయ వేమా
రెడిచే నాదరింపఁబడుచుండి ' శంకరయతి ' శిష్యుల
తనె 'ఎఱ్ఱన 'మహాకవి పంచమవేద భాగము నాంధ్రీకరింపఁ దో
దోషరహితము, సగుణము, సాలంకృతము, నర్థగాంభీ
ర్యయుక్తము, సరసము, నౌచిత్యయుక్తము నై, హృదయా
హ్లాద మగునట్టి యాతనికవితా శైలి యెట్లుండునో 'హరివంశ,
నరసింహ పురాణములను, అరణ్యపర్వశేషములోని యితర భా
గములను, విడిచి, 'సూక్ష్మములోని మోక్షముఁ జూపె'నన్నట్లు
చిన్నదగు రామోపాఖ్యానముననె యాతఁడు చూపిన కావ్యక
లను వ్రా సెదను.
మహాకావ్యమునందు 'అష్టాదశ' (18) వర్ణనము లుండ
వలయు ననియు నందుఁ గొన్ని తక్కువయైనను మహాకావ్యత్వ
"స్త్రజ్ఞులు నుడువు
మునకు లోపము కలుగదనియు, అలంకారశాస్త్ర
దురు చూడుఁడు:<noinclude><references/></noinclude>
fljm5fsz9ryleldojqjz6hng82e0yfw
పుట:భారతము-పీఠికలు.pdf/319
104
173008
489026
2025-06-11T09:43:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '126 A గీ. ఇంకఁ గావ్యప్రభేదంబు లేర్పరింతు వరుస నష్టాదశ విశిష్ట • వర్ణ సములు గలుగవలయు మహాకావ్య తిలకమునకు నెలమిఁ దన్నా మధేయంబు ళ. పురసింధు నగరి ్వన శశి లెట్టి వనిన. సరసీవన మధు రతి...'
489026
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>126
A
గీ. ఇంకఁ గావ్యప్రభేదంబు లేర్పరింతు
వరుస నష్టాదశ విశిష్ట • వర్ణ సములు
గలుగవలయు మహాకావ్య తిలకమునకు
నెలమిఁ దన్నా మధేయంబు
ళ. పురసింధు నగరి ్వన శశి
లెట్టి వనిన.
సరసీవన మధు రతిప్రసంగ విరహముల్
పరిణయ తనయోదయ నయ
విరచన యాత్రాజి దౌత్య
గీ. ఇందు నొకకొన్ని కడమైన
నదియు నవని మహాకావ్య
విభు వర్ణనముల్ .
నెంచిచూడ
మనఁగఁ బరఁగు
నరసభూపాలీయము 2 ఆ.
పై కావ్యత్వనిరూపక వర్ణనము నెంతవఱకు నెఱ్ఱన స్ఫుటీ
కరించెనో చూడుఁడు:--
ఉ
(1) పు ర వర్ణనము
మున
ఆలవణాబ్ధిమధ్య మున
యుదుఁద్రికూటనగంబుమీఁద ను
తాలవిశాల హేమమణి . ధామ సముజ్జ్వలమైన లంకయన్
ప్రో లొగిఁ గంటి నెంతయు నం పూర్వము దద్విభవంబు దేవ!
యచ్చో లలితాంగి నారసితిఁ జొచ్చి యనేక విచేష్టితంబులన్
ఈలంకాపురీవర్ణనము సంస్కృతమున లేకుండినను శంభు
దాసుఁ డింపుగ ధారాశుద్ధితో అతిశయోక్తి తో వర్ణించియు
దాసుఁడింపుగ
న్నాఁడు,<noinclude><references/></noinclude>
1x2edodswqjnzyjriijg3utg4ehpbk9
పుట:భారతము-పీఠికలు.pdf/320
104
173009
489027
2025-06-11T09:43:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '127 (2) సముద్ర వర్ణనము సద్ధర. లీలం గల్లోల మాలోల్లిఖిత గగనమైలీన నా నాకు ళీర వ్యాళోగ్రగ్రాహ మీనా వళులు నసఁగి దుర్వారం వా రోఘగంభీరాలంఘ్య పౌడ వేగం బనుచు బహుత రాయామ విస్తారమై బీ | ట్...'
489027
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>127
(2) సముద్ర వర్ణనము
సద్ధర. లీలం గల్లోల మాలోల్లిఖిత గగనమైలీన నా నాకు ళీర
వ్యాళోగ్రగ్రాహ మీనా వళులు నసఁగి దుర్వారం వా
రోఘగంభీరాలంఘ్య పౌడ వేగం బనుచు బహుత
రాయామ విస్తారమై బీ | ట్టాలోకింపంగ ముర్రం బగు
జలనిధి సంతంతటం గంటి మంతన్.
మూలమున స్వల్పముగా నున్న సముద్రవర్ణన మిందు పెం
వ్రాయఁబడెను.
(3) పర్వత వర్ణనము
సంస్కృతమున " తానృష్యమూక మఖ్యే త్య బహు
మూల ఫలద్రుమం” అనిమాత్రమె యుండ,
ప, “ముందట ఇతి బహుళ బలాహక వ్యూహ సన్నాహ సము
న్న తంబులైన యభంగోత్తుంగ శృంగ సముదయంబుల నఖిల
గగన క్రోడపీడనంబు సేయుచున్న
దాని ఋష్యమూక శైలం
బుఁ జేరి
అని పర్వతవర్ణన కుతూహలమునఁ బెంచియున్నాఁడు.
(4) ఋతు వర్ణనము
సంస్కృతమున నర్షర్తువర్ణనము లేకుండినను 'ప్రబంధ
పరమేశ్వరుఁ' డిట్లు వర్ణించియున్నాఁడు,
మ. ఉరుఘర్మౌఘ విఘాతను విహిత వి జ్వోల్లాసమై సంచల
త్సరసాంభోద నినాద తూర్యరవమై, చంచద్బలా కాగరు<noinclude><references/></noinclude>
6o4vay5m3w5lbd9qzbhg52fow7xzujw
పుట:భారతము-పీఠికలు.pdf/321
104
173010
489028
2025-06-11T09:43:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '128 ద్భరలీలాననచామర స్ఫురణమై పర్జన్యసామ్రాజ్య మొ ప్పె రమామందిరమై యుదగ శిఖినీ. పింఛాతి పత్రంబులన్. పై పద్యమున నన్నయ కవిత నెట్టిన ప్రతిఫలింపఁ జేసి నన్నయకవిత కొని యున్నాఁడు. (5)...'
489028
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>128
ద్భరలీలాననచామర స్ఫురణమై
పర్జన్యసామ్రాజ్య మొ
ప్పె రమామందిరమై యుదగ శిఖినీ. పింఛాతి పత్రంబులన్.
పై పద్యమున నన్నయ కవిత నెట్టిన ప్రతిఫలింపఁ జేసి
నన్నయకవిత
కొని యున్నాఁడు.
(5)ఉద్యానవనవర్ణనము
మూలమునందు 'లంకో ద్యానాని' అను వాక్యముఁ బుర
స్కరించుకొని, తెనుఁగున
క. తాలై లాగురు చందన
సాల తమలామనింబ
తమలా మనింబ జంబూ జంబీ
రాలంకృత లంకావన
జాలంబులు విడిసె వృక్ష
చ
సైన్యంబుల్.
(6) వి ప్ర లంభము
రాముడు
ఆ. ఆమనోజ్ఞరత్న మక్కు_న గదియించి
పులక లెగయఁ గొంత పొద్దు విభుఁడు
జానకీ కుచాగ్ర సంగమసుప్తుఁడై
*
నట యుండె ముకుళితాక్షుఁ డగుచు.
సీతాదేవి
సీ. కన్నీరు జడిఁగొని క్రమ్మఁ బ్రా కెక్కిన
కమకపోలభాగములు గలిగి<noinclude><references/></noinclude>
i6o79juydrj4gzoyctblhg7cdii551h
పుట:భారతము-పీఠికలు.pdf/322
104
173011
489029
2025-06-11T09:44:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '129 యంగవల్లిక సొంత నున్న భూమీరుహం • బూఁత గ్యాగ యవశమై యొఱఁగిన వెడలు నిట్టూర్పుల వేఁడిమిఁ బడిన న నము గా · రాకుఁ బోలఁ య్య ధర పల్ల ము దలఁపుల సందడి దుదడించిన తాల్మి గదిరి శిరఃకంప గత...'
489029
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>129
యంగవల్లిక సొంత
నున్న భూమీరుహం • బూఁత గ్యాగ
యవశమై యొఱఁగిన
వెడలు నిట్టూర్పుల
వేఁడిమిఁ బడిన న
నము గా · రాకుఁ బోలఁ
య్య ధర పల్ల ము
దలఁపుల సందడి దుదడించిన తాల్మి
గదిరి శిరఃకంప
గతులఁ బెరయ
ఆ. నున్న పుణ్యమూర్తి నుత్త మసౌందర్య
నవసతౌస్య వార్త యైనదానిఁ
గని విదేహ తనయగా నెఱింగితి నేను
హా | రఘుప వీణ 1 . యనుచు ఇడల.
ఇది హనుమంతుఁడు రాముతోఁ దాను లంకలో సీతం
జూచి నప్పు డొమెయున్న యవస్థ. ఈ వర్ణనము సంస్కృతము
లోని దానికంటే మూఁడు రెట్టింపుగఁ బెంచి వ్రాయఁబడెను,
ఈసీతావర్ణనము నన్నయ తిక్కనల 'దమయంతీ, ద్రౌ
పదుల' వరసములకుఁ దీసిపోదు.
ణ
(7) దౌత్యము.
అంగదుని రాయభారమును గవి మూలమునకు మెఱుఁ
గుఁ బెట్టుచుఁ జెప్పియున్నాఁడు.
శా. లంకాద్వారము దుర్ని వారముగ నుల్లాసంబునం జొచ్చి ని
శ్శంకుండై సురశత్రు సైనికసహా సంబుల్ దనుం జూచి యా
శంకంబొందఁగ లీలమైఁ జని సుహృత్సంఘంబుగొల్వన్ని
రా
17<noinclude><references/></noinclude>
rza04wwof55xosdtkeqypoyzj1q9pjj
పుట:భారతము-పీఠికలు.pdf/323
104
173012
489030
2025-06-11T09:44:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '130 తంకుండై గొలువున్న దైత్యుఁ గని యుద్యన్మూర్తి యై ట్లనున్. ళ. ఇనకులతిలకుఁడు బాణా సన విద్యాగురుఁడు రామ చంద్రుఁడు నీతో నను నిట్లనుమని పని చెను వినుము తదీయో కి భంగి, విస్పష్టమ...'
489030
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>130
తంకుండై గొలువున్న దైత్యుఁ గని యుద్యన్మూర్తి యై
ట్లనున్.
ళ. ఇనకులతిలకుఁడు బాణా
సన విద్యాగురుఁడు రామ చంద్రుఁడు నీతో
నను నిట్లనుమని పని చెను
వినుము తదీయో కి భంగి, విస్పష్టముగాన్.
సీ. అనపరాధులఁ గాన
నాంతరమ్ముల నున్న
పేదతాపసులఁ జంపితి పలువుర
నమరుల యిల్లాండ్ర నఱిముఱిఁ జెఱపట్టి
తఖలలోకములకు నలఁతసేసి
తిదియెల్ల నొకతల యేపుమీరగ నన్నుఁ
జెనకుట యొకతల సెప్పనేల
బలిమియొప్పఁగ మించి బుటపై వెడలుము
కయ్యంబునకు నట్లుఁ గాక యున్న
ఆ. శరణుఁ జొచ్చి నాకు జానకి నొప్పింపు
వి
మెయి
మొండు వెంటఁ బ్రదికి
యుండఁ దీర
దస్మ దుగ్రశరశతాశీవిషంబుల
కెరయ నీదు ప్రాణ • మింత నిజము.
క. మనుజుండ నెన నాతెఱఁ
గెనుమానము వాయఁ జూడు. మాహవ భూమిన్
నిను రాక్షసులను నామం<noinclude><references/></noinclude>
kgq1e1qbeawx5kfauq09oqibpvu332l
పుట:భారతము-పీఠికలు.pdf/324
104
173013
489031
2025-06-11T09:44:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '181 బును నడఁపక యేను రిత వో నిచ్చెదనే. ఇందు వీరరసము స్ఫుటీకృత మగుచున్నది. (8) ప్రయాణము. శ్రీరాముని యుద్ధయాత్ర యిట్లు వర్ణింపఁబడెను. మ. ప్రభ నొప్పారి యనుంగుఁ దమ్ముఁడు మహా భాగుండు...'
489031
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>181
బును నడఁపక యేను రిత వో నిచ్చెదనే.
ఇందు వీరరసము స్ఫుటీకృత మగుచున్నది.
(8) ప్రయాణము.
శ్రీరాముని యుద్ధయాత్ర యిట్లు వర్ణింపఁబడెను.
మ. ప్రభ నొప్పారి యనుంగుఁ దమ్ముఁడు మహా భాగుండు
సౌమిత్రి వీతభయుండై కొలువం గవీంద్రబుసం తానం
బుతో నుద్ధతిన్ | శుభలగ్నంబున రాఘవుండు గదలెన్ సు
|
గ్రీవ సాహాయ్యసం|ప్రభవోత్సాహ మెలర్న దర్పితరిపు ప్రా
లేయతిగాంశుఁడై .
గ
ఉ. ఆహరివీర వాహినులు కన్నిటికిని మరుత్సుతుం
ఊహవదోహలుం డమరె నంగద నీల సలాది వీరు లు
త్సాహముమీఱ నయ్యయిదె . సం దగు కావలియై నమ
గ్రస న్నాహమహోగ్రతం జనిరి నాక విరోధి నధాభిలా
షులై .
ఈయుద్ధయాత్ర మూలమునను నిట్లే కలదు.
(9) d
ము.
ఈరామోపాఖ్యానమునఁ బెక్కు చోటులను యుద్ధ వర్ణ
నము లున్నవి. అందు మచ్చుకై యొక్క స్థలమునఁ గలదానినే
చూపెదను.
రావణ జటాయువుల యుద్ధము.
ఉ. 'ఓరి దురాత్మ! యీయబల నోడక యేటికిఁ బట్టినాఁడ
సంభోరుహనేత్ర విడ్వు; మెటు వోయినఁ బ్రాణముఁ<noinclude><references/></noinclude>
580qdmv07u3bwl40i9isrue2owa0n81
పుట:భారతము-పీఠికలు.pdf/325
104
173014
489032
2025-06-11T09:44:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '132 గొండు నింక నుగ్రారి విభేది విక్రము జటాయు నెఱుం గవె' యంచు దర్ప దుర్వారుఁడు వీఁకఁ దాఁకె సుర వర్గ విభేదను నద్దశాననున్. దత గేం మ. ఘనపహతులం బ్రకాండపరిఘా ఘాతంబులం దీవ్ర తనఖోచ్ఛ...'
489032
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>132
గొండు నింక నుగ్రారి విభేది విక్రము జటాయు నెఱుం
గవె' యంచు దర్ప దుర్వారుఁడు వీఁకఁ దాఁకె సుర వర్గ
విభేదను నద్దశాననున్.
దత గేం
మ. ఘనపహతులం బ్రకాండపరిఘా ఘాతంబులం దీవ్ర
తనఖోచ్ఛేదములం బ్రదీ పశరవే ధక్రీడలం గ్రూరచం
చునిపాతంబులఁ బ్రౌఢకుంతముఖ విస్ఫోటంబులం దర్భ
ద్రనిళా పేంద్రులపోరుసాధన సమ త్వస్ఫూర్తినో ప్పెంగడున్.
చ. పటుతరపక్షి పక్ష ముఖ పాదనఖ ప్రవిఘాత ఖండిత
స్ఫుటితశరీరుఁడై బహుళ శోణితధారలు మేనఁ గ్రమ్మగాఁ
దట సముపాంతనిర్గళిత , ధాతుర సారుణ నాంద్రనిర్జలో
త్కట కుల శైలలీల దశ, కంఠుఁడు నిల్చె నకుం తస్థితిన్.
పైమూఁడుపద్యములలోను యుద్ధవర్ణనమున కుండఁ
దగిన 'ఓజోగుణము, గౌడీరీతియు' సముల్లసితములై యున్నవి.
రెండవపద్యములోని రావణజటాయువులకుఁ గల సాధన
P
సమత్వస్ఫూర్తి సంస్కృతమున లేదు.
(10) సరోవరవర్ణనము.
సీ. కమనీయ కమలినీ కలారదళ కేస
*
రాన్వితజలముల నర
నర్ఘ్య విధియుఁ
దరళతరంగహ . స్తములఁ బాద్యంబు ను
న్మదచక్ర సారస . మధుప హంస
•
రుతులఁ బ్రియోక్తులు రుచిర వానీర ని<noinclude><references/></noinclude>
2yk61pu2m3vfzttpu4ck9txv8bv4jtd
పుట:భారతము-పీఠికలు.pdf/326
104
173015
489033
2025-06-11T09:45:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '183 వేళనచ్ఛాయల విశ్రమంబు మందసంచారిత మారుతంబుల నురు 'తాపనోదనమును దగిలి యెపుడు ఆ. నాచరించుచును స మంచితాలిథిజన సేవనమునఁ దనదు జీవనంబు ఫలము నొంద నొప్పు పంపాసరోవరం బెదురఁ గాంచి...'
489033
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>183
వేళనచ్ఛాయల విశ్రమంబు
మందసంచారిత మారుతంబుల నురు
'తాపనోదనమును దగిలి యెపుడు
ఆ. నాచరించుచును స మంచితాలిథిజన
సేవనమునఁ దనదు జీవనంబు
ఫలము నొంద నొప్పు పంపాసరోవరం
బెదురఁ గాంచి రన్న , రేంద్ర సుతులు.
.
ఇది పంపాసరోవర వర్ణనము. పధికులైన రామలక్ష్మ
ణులకు నాతిధ్య మిచ్చు నౌచిత్యము నిందు కవి చూపెను.
మూలమునందు స్వల్పముగా నున్న దానిని తెనుఁగున సాలంకృత
గాఁ జేసెను.
(11) నాయకాభ్యుదయము.
సీ, అభినవపద్మ ద , శాక్షం నక్షీణ వి
స్తృతవము నాజాను దీర్ఘబాహ
మధురస్మితానను . మదగజగనును నా
రూఢయావను సభి రూపతేజు
శ్రీరమణీయుఁ బ్ర సిద్ధయకోరమ్యు
నిఖిల విద్యాగమ నిపుణచిత్తు
నింద్రసమాను జితేంద్రియు ధర్మజుఁ
బౌర బాంధవజన
ప్ర్రార్థనీయు<noinclude><references/></noinclude>
bcmuspcm9etgyuqqat4ktt93km8jokg
పుట:భారతము-పీఠికలు.pdf/327
104
173016
489034
2025-06-11T09:45:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '134 ఆ. దుష్ట నిగ్ర హైక ధుర్యు విశిష్టసం రక్షణాభిలోలు . రామభద్రు ( గులపవిత్రుఁ బెద్ద కొడుకుఁ గనుంగొని రాజవరుఁడు గరము . రాగ మెసఁగ. ఇది శ్రీరాముని దశరధుఁడు యావ రాజ్యాభిషేక మొ సర్ప...'
489034
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>134
ఆ. దుష్ట నిగ్ర హైక ధుర్యు విశిష్టసం
రక్షణాభిలోలు . రామభద్రు (
గులపవిత్రుఁ బెద్ద కొడుకుఁ గనుంగొని
రాజవరుఁడు గరము . రాగ మెసఁగ.
ఇది శ్రీరాముని దశరధుఁడు యావ రాజ్యాభిషేక మొ
సర్పఁదలఁచునాఁటి కా రామునియొక్క గుణాది వర్ణనము,
(12) మంత్రాలోచనము.
వ... అంత రాఘవుండు రవితనయుం జూచి యిట్లనియె.
శ. మనబల మిది యతి బహుళము
వననిధియును దు సరంబు | వానరవర! యి
వ్వననిధి గడచునుపాయము
మన కొక్కటి నిశ్చయింపుమా ! తగుబుద్ధిన్,
తే. అని విచారించు నెడఁ గొంద అధిపుఁ జూచి
జడధి బలితంపుఁ దెప్పలఁ గడతు మనిరి
ఘనపుఁ గలములు సమకట్టి కడతు మనిరి
కొంద అంతయు విని రఘు నందనుండు.
సీ. అల్లన నగుచు ని ట్లనియె మీ చెప్పుటల్'
నగణితం బైన యీ
దగిన యుపాయంబు లగున యయిన
హరి
సైన్యములకెల్లఁ
గలములుఁ దెప్పలు వలయు నన్ని
సమకట్టు టరయ న శక్యంబు శతయోజ<noinclude><references/></noinclude>
h6e51njddvt5l80nrqp1tjhzywieza1
పుట:భారతము-పీఠికలు.pdf/328
104
173017
489036
2025-06-11T09:45:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '135 నంబులపర పెన యంబురాశి గలములఁ దెప్పలఁ గడచుచో, రిపుకోటి యెడరునఁ బెఁబడి పొడువకున్నా a ఆ. ఆదియుఁగాక యల్పు లగువణిగనముల యోజ శూరతతికిఁ చేజ మగునె ? కాన నాదు మతము • గా దివ్విధంబు నా మ...'
489036
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>135
నంబులపర పెన యంబురాశి
గలములఁ దెప్పలఁ గడచుచో, రిపుకోటి
యెడరునఁ బెఁబడి పొడువకున్నా
a
ఆ. ఆదియుఁగాక యల్పు లగువణిగనముల
యోజ శూరతతికిఁ చేజ మగునె ?
కాన నాదు మతము • గా దివ్విధంబు నా
మనసు నిశ్చంబు నినుఁడు మీరు.
చ. వ్రతము ధరించి నిష నుప వాసవిధిం గొలుతున్ సముద్రునా
కితఁడు ప్రియంబుతోడఁ దెరు విచ్చుట యంతన కల్గెనేని
మేలితరునిఁగా నముందలం చె నేని సమానుషరోషవేషదీ
పితశరవహ్ని నిజ్జలముఁ జీల్చెదఁ బ్రేల్చెద నొక్క వ్రేల్మిడిన్,
(13) వనవిహారము.
ఉ. తేనెలు గ్రోలిశ్రోలి కడుఁ దియ్యని కమ్మని పండు లింపుసొం
పూనఁగ నాని యాని పరపొందిన నీడలు మెచ్చి మెచ్చిమం
దానిల శైత్య సౌరభ సమగ్రతకు గడుఁ జొక్కి చొక్కి.. యు
ద్యానమునందు మారుతను తప్రముఖుల్ విహరించితృప్తులై
ఇది సీతం జూచి వచ్చు హనుమదాదుల 'మధు'వన
విహారము. మూలాతిక్రమణ మగుచు నీది కా కావ్యకలను బోషిం
చుచున్నది.
ణ
అష్టాదశ వర్ణ సములలోఁ బడుఁడు వర్ణనము లిందు
స్ఫుటముగా నున్నవి. (1) పుత్రోత్పత్తి. (2) జలక్రీడ, యను<noinclude><references/></noinclude>
ot11ekh8ipcqbn81waktyenep1blarj
పుట:భారతము-పీఠికలు.pdf/329
104
173018
489037
2025-06-11T09:45:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '186 రెండును సూచితములు మాత్రమె. (1) చంద్రోదయ సూ ర్యోదయ (8) వివాహ (8) రత్యుత్సవముల కిందు కవికి సం బంధము కలుగనందున వర్ణింపలేదు అయినను కావ్యత్వము నకు లోపము కలుగలేదు। ఎఱ్ఱనామాత్యుఁడు '...'
489037
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>186
రెండును సూచితములు మాత్రమె. (1) చంద్రోదయ సూ
ర్యోదయ (8) వివాహ (8) రత్యుత్సవముల కిందు కవికి సం
బంధము కలుగనందున వర్ణింపలేదు అయినను కావ్యత్వము
నకు లోపము కలుగలేదు।
ఎఱ్ఱనామాత్యుఁడు 'అష్టాదశ వర్ణనముల సంబంధము
తోనే రామోపాఖ్యానమున 'కావ్య' కలను బోషింప లేదు.
'వాక్యం రసాత్మకం కావ్యం' అను నాలంకారి శోకి నిగూడ
ననుసరించియున్నాడు.
రామోపాఖ్యానము వీర రసాత్మక మైన
వీరరసాత్మకమైన కావ్యమైనను
నందందు 'శృంగార, వీర, కరుణ, రౌద్ర, శాంతాది' రసముల
నింపుగ వర్ణించి యున్నాఁడు. సీతారాముల విప్రలంభశృంగార
వర్ణన మిదివఱకి యుదాహరింపఁబడినది. మఱికొన్ని రసముల
ను వర్ణించిన పట్టులనుగూడ విజ్ఞాత ముగఁ జూ పెదను.
కరుణరసము.
రావణ వధానంతరము సీతను 'అవింధ్యుఁడ'ను డై
త్యుఁడు రాము కడకుఁ దెచ్చుసందర్భ మిట్లుకలదు.
చ. అతి మలినాంగి జీర్ణ మలి నాంబరధారిణి సంతతాశ్రు పం
కిత విలసత్క పొలఁబరి కీర్ల జటాయిత కేశధార నా
యతఘనదుఃఖదూషితఁ బి యాంగనఁగర్గాని యప్రియా
త్ముఁడై | నుతచరితుండుదద్దయుమ, నోవ్యధ సేయుచు నింతి
కిట్లనున్,
A<noinclude><references/></noinclude>
0wvjab2fh1ubhx84ev7wvfgg2qpss2r
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/93
104
173019
489038
2025-06-11T09:45:48Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''
489038
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude><noinclude><references/></noinclude>
6blhqhrde5y33c05h64eiyhk5018kgr
పుట:భారతము-పీఠికలు.pdf/330
104
173020
489039
2025-06-11T09:46:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '187 దుఃఖకరమైన చెఱనుండి విడువఁబడి కన్నుల నీరుఁగా ర్చుచు మలినాంగిగానున్న సీతను జూచి నుతచరితుఁడగు రాముఁ డప్రియాత్ముఁడగుట కరుణగాక మజేమగును. సంస్కృ తమున నింతకరుణ కాన్పింపదు....'
489039
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>187
దుఃఖకరమైన చెఱనుండి విడువఁబడి కన్నుల నీరుఁగా
ర్చుచు మలినాంగిగానున్న సీతను జూచి నుతచరితుఁడగు
రాముఁ డప్రియాత్ముఁడగుట కరుణగాక మజేమగును. సంస్కృ
తమున నింతకరుణ కాన్పింపదు.
అద్భుతరసము.
మ. పఱచున్ దవ్వుగఁ జేయలంతినిలుచున్ బట్టిక యాసావలం
బిఱువోవుంచొదలందు డిందుఁబొడమన్, బిట్టులి వేఁదాఁటు
గ్ర మ్మఱి చూచుం జెవిఁదార్చినిల్చు మలయున్ మట్టాడి
కొడాడు వే। మటినట్లుండుఁ దృణంబుమేయు మలయున్
మాయామృగం బిమ్ములన్.
ఇది మారీచుని మాయామృగవేషము, మృగ చేష్టితము
లను బ్రబంధపరమేశ్వరుఁడిం దద్భుతముగ వ్యక్తీకరించియు
న్నాఁడు.
వీర రసము.
కుంభకర్ణాదులు మృతినొంద విచారించు రావణుతోడ
ఇంద్రజిత్తు బలికిన వీరాలాపములు
చ. వగవగనేల దైత్యకుల వల్లభయేఁగలు గంగ నిమ్మెయిన్
జగముల నీదు శత్రులకు శౌర్యము సెల్లు నెవృత్ర వైరిలో
నగు సురకోటి యేపడఁచి యప్రతి మోన్నతి నున్న నాకుఁ
గ్రోఁ గములనోర్చు చింతపని ? ధీరతనన్ గృపబంపు
మాజికీన్.
ఉ. కూడిన కొండముచ్చులను గోతుల నుగ్రతముట్టి
కిన్క_ఁజెంÌ డాడెద నుజ్జ్వలో గ్రవివి, ధాంబక జృంభితదిఙ్ముఖుం
18<noinclude><references/></noinclude>
19uocavznxh3hejf69koc4vgmsk4tbn
పుట:భారతము-పీఠికలు.pdf/331
104
173021
489040
2025-06-11T09:46:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '138 డనై ! యాడెద వీరనృత్యము రయంబునఁ బార్థివసూను లిద్దఱం గ్రీడయపో లెఁగిట్టి, పెడ, కేళ్ళోగిఁగట్టెదఁ బట్టి తెచ్చె దన్. శాంతరస ము. చిత్రకూటముననున్న రాముని భరతుఁడు చూచినపు డు రాము...'
489040
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>138
డనై ! యాడెద వీరనృత్యము రయంబునఁ బార్థివసూను
లిద్దఱం గ్రీడయపో లెఁగిట్టి, పెడ, కేళ్ళోగిఁగట్టెదఁ బట్టి తెచ్చె
దన్.
శాంతరస ము.
చిత్రకూటముననున్న రాముని భరతుఁడు చూచినపు
డు రాముఁడున్న శాంతరీతి.
మ. కనియెంగోమల నీలమేఘ సుభగా, కారున్ జటావల్కలా
ఉనధారున్' సీతభూతి భూషితుని రాజీవాక్షుఁ గల్యాణకి
ర్త నుఁగాకుత్థ్సకులప్రదీపకుని సీతాలక్ష్మణోపేతు స
న్మునిలో కార్చితు సత్కృపాభరణు రామున్ రాజుచూడా
మణిన్.
ఇట్టి యుదాహరణముల నెన్నిటినో యీ రామోపా
ఖ్యానమున్న ప్రబంధ పరమేశ్వరుఁడు కావ్యత్వమును నిరూపిం
చుటకై చేర్చెను. అందు కథాచ్యుతి కాకుండగ, వర్ణనము
న మూలాతిక్రమణముఁగూడ గొన్ని యెడల నాతఁడుచేసెను.
ఇది, నన్నయ తిక్కనల రీతి ననుసరించియే చేయఁబడెనని తలఁవ
నగుచున్నది. ఇట్టి ప్రతిభ నన్నయ తిక్కనలకుఁ గాక పురా
ణాంధీకర్తలగు నితర కవులలో నంతగాఁ గాన్పింపదు. అందు
వలననే యీతఁడు ప్రబంధ పరమేశ్వరుఁడయ్యెను.
ఎఱ్ఱనామాత్యుని రామాయణాంధ్రీకరణము.
ఎఱ్ఱన రామాయణమును, ప్రబంధముగాఁ జేసినట్లు
హరివంశమున నాతిఁడు వ్రాసికొనుటయేగాక, విప్రనారాయణ
చరిత్ర ను వ్రాసిన వేదలవాడ మల్లన్న, జక్కనామాత్యుఁడు,<noinclude><references/></noinclude>
5r7f95ednksmxqapwn06m1cnpttsejt
పుట:భారతము-పీఠికలు.pdf/332
104
173022
489041
2025-06-11T09:46:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తె 189 పింగళి సూరన్న, మొదలైనవారును వ్రాసియున్నారు. ఎఱ్ఱన నాఁటికె సంపూర్ణముగ భాస్కర, రంగనాధ, రామాయాణములు వ్రాయఁబడియుండ నెట్టిన యేల రామాయణము నాంధ్రీకరిం పవలసివచ్చెను ? అని కొ...'
489041
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తె
189
పింగళి సూరన్న, మొదలైనవారును వ్రాసియున్నారు. ఎఱ్ఱన
నాఁటికె సంపూర్ణముగ భాస్కర, రంగనాధ, రామాయాణములు
వ్రాయఁబడియుండ నెట్టిన యేల రామాయణము నాంధ్రీకరిం
పవలసివచ్చెను ? అని కొందఱు చెప్పుచున్నారు. కాని 'భా
స్కర, రంగనాధ రామాయాణములు వాల్మీకి రామాయణగా
ధలతోఁగూడ దేశమునఁ బ్రచార ముననుండు నితరగాథలను ద
మగ్రంధములలో నిఱికించుటచేతను, వాల్మీకి రామాయణముఁ
గూడ నాంధ్ర భారతముఁబోలె కథలులో మూఖాతిక మ
క్రమణము
కాకుండగ నాంధ్రీకరింపఁదలఁచి యెఱ్ఱన రామాయణము నాం
ధ్రీకరించి యుండును. ఆగ్రంధ వి కాలమునఁ గొన్పింపకుం
డుట యాంధ్రభాషయొక్క దురదృష్టము. అది 'లండను'లోని స్టే
టాఫ్ సెక్ర టెరీగారి లై బ్రరీలో బరిశోధింపకుండనున్న తెనుఁగు
పుస్తకములలోనొ, పారీసు, బర్లిన్, లైబ్రరీలలోనున్న తె.
నుఁగు పుస్తకములలోనొ యుండవచ్చును.
سل
ఎఱ్ఱన రామాయణములోని రెండుపద్యములను శ్రీ
కం నీరేశలింగము పంతులుగారు కవుల చరిత్రలో నుదాహ
రించియున్నారు. ఈకింది పద్యముకూడ నెజ్జన రామాయణ
ములోనిదే.
ఉ. త్రెవ్వెడు గంటులం గురువు చేటెడు నెత్తురు రాక మున్న, యే
నొవ్వియు నే వికారము మనోగతిఁ జెందక మున్న, సాయకం
* ఇండియా ఆఫీసు లైబ్రరీలో నాఱువందలవఱకు తెనుఁగు ప్రాంత
గ్రంథములున్న వట. వీనికై యొకప్పుడు కీ॥శే॥ జే. వి. లక్ష్మణరావు గారు
ప్రయత్నించియున్నారు.<noinclude><references/></noinclude>
qzazb1x63pczjpebweugywvcuf0zx2d
పుట:భారతము-పీఠికలు.pdf/333
104
173023
489043
2025-06-11T09:46:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '140 బవ్వలఁ బోక మున్న, మకుటాగ్రవిఘటన రాణ మొప్పఁగా నువ్వున నుప్పతిల్లె, నసు గోద్వహుమూర్ధచయంబు గ్రక్కు నన్ . ఇది రావణవధ ఘట్టములోనిది. + హరివంశాంధ్రీకరణము. ఇంచుమించుగ' 'ఎఱ్ఱనామాత...'
489043
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>140
బవ్వలఁ బోక మున్న, మకుటాగ్రవిఘటన రాణ మొప్పఁగా
నువ్వున నుప్పతిల్లె, నసు గోద్వహుమూర్ధచయంబు గ్రక్కు
నన్ .
ఇది రావణవధ ఘట్టములోనిది.
+
హరివంశాంధ్రీకరణము.
ఇంచుమించుగ' 'ఎఱ్ఱనామాత్యుని' కాలముననే 'విజ
యనగర రాజ్యమున, బుక్క భూపతిచే గౌరవింపఁబడు 'నాచన
సోమనాథుఁడు'ను హరివంశము నాంధ్రీకరించెను. దానిలో
నిప్పుడు 'ఉత్తరహరివంశ మె' దృష్ట మగుచున్నది. ఎఱ్ఱన హరి
వంశోత ర భాగముకంటె సోముని యుత్తరహరివంశము రసవ
త్తరమని కొందఱితలంపు. ఇం దభిప్రాయభేదములు కలవు. జన
సామాన్యము, పురాణగాథలను విన నిష్టపడుదురు. భారతా
దులనువలె యెట్టిన హరివంశమును గ్రామములలోని పెద్దలు
ప్ర్రాచీన కాలమునుండియుఁ దత్తద్రామస్థ పండితులచేఁ బురా
ణముగాఁ జెప్పించుచుండువారు. కారణ మేమన నెఱన హరి
వంశ మించుమించు సంస్కృత హరివంశగాథలను విడువక యిం
పుగ భారతమువలె రచింపఁబడుట చేతనే సోముని హరివంశము
ప్రబంధ శైలి కలదగుటచేతను, సంస్కృత హరివంశములోని గాధ
లను బెక్కింటిని వదలి రచింపఁబడుట చేతను, జనసామాన్యము
దాని సంతగాఁ బాటింప లేదు. ప్రబంధత్వమున నది కొందఱికి
మిన్న గానే యుండును గాని, జనసామాన్యమున కది యందుబా
టులో నుండు శైలి కలది గాదు,
Q
నాచనసోమునియు తరహరివంశ మాతాశ్వాసములు<noinclude><references/></noinclude>
mnadyk93g3f7rv9yj0conjvmgwz5gjj
పుట:భారతము-పీఠికలు.pdf/334
104
173024
489044
2025-06-11T09:47:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '141 38 కలిగి (1492) పద్యములు కల దగుచుండగా, ఎఱ్ఱన యు తర హరివంశము పదియాశ్వాసములు గలిగి (2430) పద్యములతో నింపుగ విపులీకరింపఁబడెను. ఇ టైజిన్న విపులీకరించినను గొం దఱి కింకను నెజ్జున, సంస్క...'
489044
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>141
38
కలిగి (1492) పద్యములు కల దగుచుండగా, ఎఱ్ఱన యు తర
హరివంశము పదియాశ్వాసములు గలిగి (2430) పద్యములతో
నింపుగ విపులీకరింపఁబడెను. ఇ టైజిన్న విపులీకరించినను గొం
దఱి కింకను నెజ్జున, సంస్కృతి హరివంశగాధలను సంపూర్ణముగ
నాంధ్రీకరింప లేదనియే తలంచిరి. అట్లు తలఁచిన యొక ప్రభువు,
ఉత్త రహరివంశగాథలలో, వేఱుగఁ గొన్నిటి నాంధ్రీకరింపఁ జేసి
యెఱనామాత్యుని పుస్తకములోఁ జేర్పించెను.
**
నేమాని భైరవావధాని హరివంశము
ఈతఁ డిప్పటికీ రమారమి రెండువందలేండ్లకుఁ బూర్వ
మున, విశాఖపట్టణపుజిల్లాలో నుండువాఁడు. ఈకవి ఎఱ్ఱన
హరివంశములో, 'పారిజాతాపహరణాది' గాధ లాంధీకరింప
లేదని, 'కోటగిరి శ్రీనివాసభూపతి' కోరిక చేఁ నాగాథలను
మూఁ డాశ్వాసములుగ రచించి ' ఎఱ్ఱనామాత్యుని హరివంశ
భాగమునఁ గలిపిన వ్రాతప్రతు లొకటిరెండు కలవు. భైరవా
వధాని హరివంశభాగము, ఎఱ్ఱన్న యుత్తరహరివంశమున, నా
లవయాశ్వాసమునకుఁ బిమ్మట, 5, 6, 7 ఆశ్వాసములుగాఁ
జేర్పఁబడెను. అనఁగా నెట్టిన యుత్తరహరివంశమున నైదవ
యాశ్వాసము దీనిలో నెనిమిదవయాశ్వాస మగుచున్నది.
భైరవావధాని తాను హరివంశభాగము నాంధ్రీకరిం
చుట నిట్లు సమర్థించియున్నాఁడు,
* ఈతని పుస్తకము నాచే నాంధ్ర సాహిత్యపరిషత్కా ర్యాలయ
మున శ్రీయఁబడెను.<noinclude><references/></noinclude>
gzqajkxh369s8gkkmp34u33fnfedhye
పుట:భారతము-పీఠికలు.pdf/335
104
173025
489045
2025-06-11T09:47:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '142 చ, వరగుణశాలి కోటగిరి వంశభవుండగు శ్రీనివాసభూ వరుఁ డతిభ క్తితోడ హరి వంశ కథాశ్రవణై కచితుఁడె యరయుచుఁ బారిజాత హరణాది కథావళి లేకయున్న. సురుచిరదృష్టి చేత, ననుఁ జూచి దయామతితోడ న...'
489045
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>142
చ, వరగుణశాలి కోటగిరి
వంశభవుండగు శ్రీనివాసభూ
వరుఁ డతిభ క్తితోడ హరి వంశ కథాశ్రవణై కచితుఁడె
యరయుచుఁ బారిజాత హరణాది కథావళి లేకయున్న.
సురుచిరదృష్టి చేత, ననుఁ
జూచి దయామతితోడ నిట్లనెన్
గీ. ఎఱ్ఱనార్యుండు తెలిఁగింపఁడేల నొక్కొ
తెలుఁగుఁ జేసిన పిదపను
దొలఁగె నొక్కొ-
యీకథలు నీవు తెలుఁగింపు మింపుమీఱఁ
బ్రాకట నేమాని 'భైరవ
'భైరవ . నుకవి చంద్ర.
వ. అని పలికి తాంబూలాంబర జాంబూనదా గ్రహారాది ప్రదా
నంబుల నాదరించినఁ బ్రాహిృష్టాంతరంగుడనై
ఆళ్వా సొంతగద్య మిట్లు) కలదు.
గద్యము. ఇది శ్రీమత్కల్యాణ గౌరీచరణ సరసిజషట్పదాయ
మాన మాన సోభయ కవితా సార్వభౌమ బిరుదాంక
వేంకట భట్టారక పాత్ర సూర్యనారాయణ సోమయాజి
సత్వత్ర ని తుందిలసగోత్ర పవిత్ర నేమాని భైరవావ
ధాని ప్రణీతం బైన హరివంశంబునందు... ఆశ్వాసము...
భైరవావధాని 'ఉత్త రాపరిణయము' జేసెనట ! ఈతని
వంశజులు 'దిమిలి' సీమలో నిపుడును గలరు ....
Q
am
"పికారణములచేతనె 'సోముని' హరివంశముకంటె నెఱన
హరివంశము గ్రామసీమలలో నెక్కుడు ప్రచారము నొంది
పురాణముగాఁ జెప్పఁబడుట, ప్రాచీన కాలమునుండియు నా
చారముగ వచ్చుచున్నది.<noinclude><references/></noinclude>
7sb5xp5q4ng2jub3zu6foos5fu5wpwc
పుట:భారతము-పీఠికలు.pdf/336
104
173026
489046
2025-06-11T09:47:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కి మస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్య సేత్వమ్ కిం కాలకూటః కిము వా యశోదా - స్తన్యం తవ స్వాదు వదప్రభో మే 4_1_ ప్రాంశుఁ బయోదనీలతనుభాసితు నుజ్జ్వలదండధారుఁ బి గాం...'
489046
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కి మస్థిమాలాం కిము కౌస్తుభం వా
పరిష్క్రియాయాం బహుమన్య సేత్వమ్
కిం కాలకూటః కిము వా యశోదా
- స్తన్యం తవ స్వాదు వదప్రభో మే
4_1_
ప్రాంశుఁ బయోదనీలతనుభాసితు నుజ్జ్వలదండధారుఁ బి
గాంకు జటాచ్ఛటాభరణు నాగమపుంజ పదార్థతత్త్వ ని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మకృతాంబరకృత్యు భారతి..
వంశవివర్ధనం దళవందితు సాత్యవతేయుఁ గొల్చెదన్.
8_1_71<noinclude><references/></noinclude>
kdwt0x9046ud498yr6booktx29mvpgu
పుట:భారతము-పీఠికలు.pdf/337
104
173027
489047
2025-06-11T09:48:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మదాంధ్రమహాభారతము శ్రీమదాం భీష్మ - ద్రోణపర్వములు చపి" అని కంగించెడివారు. -(0). మహాభారతము - యుద్ధతంత్రము ప్రాచీన భారతీయులు పంటపొలమును - బంటుపొలమును సమానాదరముతో చూచెడి వారు. హలమ...'
489047
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మదాంధ్రమహాభారతము
శ్రీమదాం
భీష్మ - ద్రోణపర్వములు
చపి" అని కంగించెడివారు.
-(0).
మహాభారతము - యుద్ధతంత్రము
ప్రాచీన భారతీయులు పంటపొలమును - బంటుపొలమును సమానాదరముతో చూచెడి
వారు. హలముపట్టి భూమిని సస్యశ్యామలముగా చేసెడివారు. చలముపట్టి వీరస్వర్గమును చూర
గొని కీర్తి కౌముదులను వెదజల్లెడివారు “ఇదమ్ బ్రాహ్మ్యమ్ - ఇదమ్ శాత్రం - శాపాదపిశరా
యోగముచేత తను త్యాగము చేయువారును, రణభూమియందు
వీర మరణము పొందువారును - ఉభయులును సూర్యమండలము భేదించుకొని పోవుదురని వారు
విశ్వసించిరి. 'హతో వాప్రాప్స్యసి స్వర్గమ్ - జిత్వావా భోష్యనే మహీమ్' అని శ్రీకృష్ణుడు
అర్జునుని ప్రబోధించెను. రణమును యజ్ఞముగా రూపకల్పన చేయుట భారతీయ వాఙ్మయము
అందు తరుచు కన్పించును. మహాభారతము కర్ణపర్వము చివర ఈ భావము చక్కగా ప్రకటింప
బడినది.
"అనలుడు భాస్కరుండును సుధాంశుఁడు నధ్వర సంప్రవర్తకుల్
వినుము నరేంద్ర యీ క్రతువు విష్ణుమయం బిది నిర్వహించి ర
ర్జునుఁడును గర్ణుఁడున్ సమరరూపమునం దగ నీ ప్రబంధ మిం
పొనరఁ బఠించినన్ వినిన నొందు నరుం జీరసౌఖ్యసంపదల్. "
6
(55-3-897)
ఇది వీరజాతులు ఆలోచనాపద్ధతి. వీర జాతులకు గాని స్వాతంత్ర్యమలవడదు. అలవడినను
నిలువదు.
భారతీయుల యుద్ధతంత్రవిజ్ఞానమునకు మహాభారతయుద్ధము పరాకాష్ఠయని చెప్ప
చొప్పును. ఇంత దీర్ఘవ్యవధియు, ఇంత సైన్యబాహుళ్యము, ఏకత్ర సమాధిష్టులైన ఇందరు
అతిరథ మహారథులు, ఇంత వ్యూహవిజ్ఞానము మరి యే యితర ప్రాచీన సంగ్రామమునందును
మనకు గాన్పించుటలేదు. దేవాసుర సంగ్రామములు జరిగినవనియే కాని వాని తీరు తెన్నులు<noinclude><references/></noinclude>
3soxgul83dyrvaumpwap1uj2e0v1umz
పుట:భారతము-పీఠికలు.pdf/338
104
173028
489048
2025-06-11T09:48:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '2 వారి రాక్షసులును . వానరులును గూడ.. ఆయుధములు శిలలు వృక్షములు మనకు 'తెలియరావు, రామాయణమునందు మహాయుద్ధవర్ణన కలదు. కాని యందు పాల్గొనిన వారిలో రామలక్ష్మణులును రావణేంద్రజిత్తుల...'
489048
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>2
వారి
రాక్షసులును . వానరులును గూడ..
ఆయుధములు శిలలు వృక్షములు
మనకు 'తెలియరావు, రామాయణమునందు మహాయుద్ధవర్ణన కలదు. కాని యందు పాల్గొనిన
వారిలో రామలక్ష్మణులును రావణేంద్రజిత్తులును తప్ప తక్కిన వారందరును మ్రుక్కడి మూక
లనియే చెప్పవచ్చును. రామలక్ష్మణు లిరువురే పరమధానుష్కులు. రావణుడును ఆతని కుమారు
డును ధనుర్వేదవిదులైనను దాశరథులకు ఈడు కారు.
ప్రధానముగ దేహబలముమీద ఆధార పడిన వారే.
ముసలములు మొదలయినవి. యుద్ధతంత్ర కౌశలమును బట్టి చూచినచో రామరావణ యుద్ధము
దొమ్మియుద్దముగా మాత్రమే భాసించును. రాక సులు కూటయుద్ధ నిపుణులు. ఇం జిత్తు
మాయా యుద్ధమును సాగించుటకు యత్నించి విఫలుడయ్యెను. శ్రీరాముడు అలౌకిక వీరుడు.
ఆయన మూ ర్తీభవించిన ధర్మము. 'రామః సత్యసంగరః' అనియు 'యస్య బిభ్యతి దేవాళ్ళ
జాత దోషస్యనంయు గే' అనియు వాల్మీకి ఆయనను సంభావించెను.
ఋగ్వేద కాలము- దాశరాజసం గ్రామము
చాప
రామాయణకాలమునకు ఇంకను వెనుకకు పోయి వేదయుగమునందే యుద్ధతంత్ర
బీజములను మనము కాంతుము. రుద్రుడు యుద్ధాధిదేవతగను బిభేతవ్యుడుగను వేదమునందు
కాన్పించును ఆయనకోపము భయంకరమైనది. ప్రసాదము శుభకరమైనది. ఆయన
'ధారి “నమ స్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తుధన్వనే " ఓ రుద్రా! నీకోపమునకు
నమస్కారము. నీళరమునకు నమస్కారము. నీధనస్సునకు నమస్కారము! దీనినిబట్టి వేద
కాలమున కే ఆర్యులయందు ధనుర్వేదవిజ్ఞానము నెలకొనే ననుట విదితమగుచున్నది. ఋగ్వే
దములో వర్ణింపబడిన దాళ రాజయుద్ధము నందు రణసంబంధమైన ఎత్తుగడలు, దానికి ప్రతివిధా
నములు మొదలైనవి మనకు కన్పించును.
దివోదాసుని కుమారుడైన సుదాసుడు ఆర్యరాజన్యుడు. తండ్రివలెనే ఈతడును
గొప్పవి జేత. ఆ కాలమునం చార్యులు సింధునదికి ఉపనదులైన పంచనదుల ప్రాంతమున వసించు
వారు యజ్ఞ శీలురై ఇంద్రుడు వరుణుడు, అగ్ని, మిత్రుడు, మరుత్తులు మున్నగు
దేవతులను ఆరాధించుచుండిరి. పంచనదముల కావల అనార్యజనులు
చుండిరి.
బలిష్ఠ యుద్ధ సాధనములు గలిగియుండిరి.
ఆర
ర్యగణములలో భరతులు,
బలవత్తరులై దుర్గాది
యదువులు, అనువులు,
గలదని సాయణాచా
ద్రుహ్యులు మున్నగు తెగలవా రుండిరి, భరతులకే తృత్సులని పేరు
ర్యులవారు వచించిరి.
దివోదాససుదాసులు భరత - తృత్సుగణమునకు చెందినవారు. వీరు
లైన భరతగణమువారు ఇతర ఆర్యగణములను అనార్యులను గూడ జయించి ఏకచ్ఛత్రాధిపత్య
మును స్థాపించుటకు బద్ధకంకణులై యుండిరి. దివోదాస సుదాసులకు భారద్వాజులు, వానీ
స్థులు విశ్వామిత్రుడు క్రమముగా పురోహితులుగా నుండిరి. ఆకాలపు పురోహితులు కేవల కర్మ
కాండ యందు మాత్రమే సహాయులు కాదు. తమయాజ్యులైన
కాదు. తమయాజ్యులైన రాజులకు సంగ్రామము
లందు మంత్రజ్ఞలముచేతను, బుద్ధిసంపద చేళ్లను, భుజబలముచేతను గూడ తోడ్పడుచు వారిపడమున
దేవతలను స్తుతించుచు కవులుగా కూడ పేరుగాంచిరి.<noinclude><references/></noinclude>
irmy0ntwy2muld0ba70drcvqigxzi27
పుట:భారతము-పీఠికలు.pdf/339
104
173029
489049
2025-06-11T09:48:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '3 సుదాసుని నాయకత్వమున భరతగణమువారు ప్రాచ్యదేశముపై విజయమునకు నడుముకట్టిరి. దీనిని హర్షింపని అయ్యనార్య రాజన్యులందరును కలిసి పదిమంది రాజులు ఒక బల ప తీరమైన సమాఖ్యగా ఏర్పడి స...'
489049
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>3
సుదాసుని నాయకత్వమున భరతగణమువారు ప్రాచ్యదేశముపై విజయమునకు
నడుముకట్టిరి. దీనిని హర్షింపని అయ్యనార్య రాజన్యులందరును కలిసి పదిమంది రాజులు ఒక బల
ప తీరమైన సమాఖ్యగా ఏర్పడి సుదాసుని కడ్డమై నిలిచిరి. ఇదియే ఋగ్వేద ప్రసిద్ధ మైన
చాళ రాజయుద్ధము. సుదాసుడు విజయయాత్రను ప్రారంభించి అసిక్ని (చీనాబునది) పరుష్టి
-(రావినది) నదుల యంత ర్వేదిని ప్రవేశించెను. దాశ రాజసమాఖ్య వారు పరుసినది దక్షిణతీర
మున విడిసి యుండిరి. సుదాసుని మున్ముందుకు ఎలయించుకొని వచ్చుటకై కాబోలు వారు
తమమిత్రవర్గమైన యతువులు భృగువులు మున్నగువారిని ప్రేరేపించి సుదాసుని పదమైన
మత్స్యజనపదముపై కవియించిరి. యదువులు మున్నగువారికి తుర్వకు డనువాడు నాయక డై
మాత్స్యులగోధనమును హరించెను. ఈ తుర్వశుడు మహాభారతము దక్షిణ గోగ్రహణము
నందు మనకు పరిచితుడైన సుశర్మవంటివాడుగా నున్నాడు. తనమిత్రవర్గ హాయార్థమై సుదా
నుడు అసిక్నినదిని దాటివచ్చి, వరుష్టి - అసిన్న నదులనడుమ విడిసి యుండెను.
సుదాసుని తిరోగమనయు కి
ఈ యదను గై కొని దాళ రాజకూటము వారు ఒక గొప్ప పన్నుగడను ప్రయోగించిరి.
సుదాసుడు తుర్వశునితో యుద్ధము నందు చిక్కి తలమునకలుగా ఉన్నప్పుడు అతని సైన్యముల
మీదికి పరుష్టి నదీప్రవాహములను విడువవలెనని వారు ఉపాయమును పన్నిరి. పరుఙ్ఞనది గట్టు
అను తెగగొట్టినచో వెల్లువలు సుదాసుని ముంచెత్తి అతని సర్వనాశనము కావించు ననియు,
ఆ యలజడిలో తా మాతనిని తుదముట్టింప వచ్చుననియు వారి మంత్రాంగమై యుండును.
P
పరుష్టినదికి ఎగువభాగమునందు వై కర్ణులను జనులుండిరి. వీరు సుదాసునకు వ్యతి రేకులు.
దాశరాజసమాఖ్యకు అనుకూలురు. అట్లు ప్రేరేపింపబడి వైకర్ణజనులు తమ దిగువ భాగము
నందు పరుఙ్ఞానదికి గఁడ్లు కావించి నదీజలములను పల్లపు ప్రాంతములపై ఉవ్వెత్తున విడిచిరి.
ఈ యమోఘమైన ఎత్తుగడలో సుదాసుడును అతని సైన్యములును నశింపవలసి యుండెను. కాని
అదృష్టవశమునను వసిష్ఠులవారి దూరదృష్టిచేతను కాబోలు సుదాసుడు సర్వనాశము నుండి
తప్పించుకొనెను. పరుష్టినది వరదజలముల నుండి దూరముగా తమ సైన్యమును అసిక్ని నది
వంకకు ఉపసంహరించు కొనుటచే ఇది సాధ్యపడెను. సమాఖ్యపకము వారి మిత్రుడైన
శుడు మాత్రము ఆవరదలను తప్పించుకొనలేక అంటే నశించెనట. తానొకటి తలచిన దైవ
మొకటితలచిన ట్లైనది దాళ రాజకూటమువారికి వినాశమునుండి సుదాసుని తప్పించి నందులకై
వసిష్ఠమహర్షి ఇంద్రుని మిన్నగా స్తుతించెను.
ఈలోపులో పదిమంది ప్రభువులు సుదాసుని వెన్నంటవలెనను సంకల్పముతో వరుష్టి
నదిని దాటి ఉత్తర తీరమునకు వచ్చిస్కంధావారమును నెలకొల్పు కొనిర్ని ఇప్పుడు సుదాసుని
261 - 277.
1. వివరములకై చూడు "లక్ష్మీరంజన వ్యాసావళి" దాశరాజ్ఞ యుద్ధము, పుటలు -<noinclude><references/></noinclude>
m9ar9pbrbf122nd90gapt6z009usmaj
పుట:భారతము-పీఠికలు.pdf/340
104
173030
489050
2025-06-11T09:49:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '4 వెనుక నుండి స్థితి మిక్కిలి ఇరకాటమున పడెను. పరుష్టివరదలచే సైన్యము కొంత చెల్లా చెదర య్యెను. శత్రువులు విక్రాంశితో సమీపించు చున్నారు, తానింకను అసిక్నినదికి దక్షిణతీరమున...'
489050
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>4
వెనుక నుండి
స్థితి మిక్కిలి ఇరకాటమున పడెను. పరుష్టివరదలచే సైన్యము కొంత చెల్లా చెదర య్యెను.
శత్రువులు విక్రాంశితో సమీపించు చున్నారు, తానింకను అసిక్నినదికి దక్షిణతీరమున నే
ఉండెను. ఈ వంశనుండి యాతనికి మరొక ప్రమాదము ఎదురయ్యెను. అసిక్ని నదికే ప్రాచీన
కాలమున యమున అను పేరుకూడ ఉండెను, యమునానదీ తీరమున భేద నామకుడగు అనార్య
ప్రభు వొకడుండెను. వీడు జరాసంధునివలె దురంతపరాక్రముడు. దుర్జనుడు ఇంద్రుని ఆరాధించు.
వారిని వీడు బాధించుచుండెనట. సుదాసునకీతడు ప్రబలవిరోధి. తనపార్టీ దేశమునందు విజృంభించి
యున్న భేదుని నిర్మూలింపక సుదాసుడు ముందుకు పోయినచో వాడు సుదాసుని
దెబ్బతీయవచ్చును. లేదా అతని రాజ్యముపై బడి నష్టము కలిగింపవచ్చును. భేదుని ఉన్మూలిం
పక దాశ రాజనర్గము వారి నెదుర్కొనుట ప్రమాదకరమని తెల్లమయ్యెను.
శూరుడును వజ్రసంకల్పుడును కాకున్నచో ఆతని యాటకట్టి యుండును మహానీతివిదుడైన
వసిష్ఠమహర్షి యాతనికి ఉపాయము చెప్పువాడు గానుండెను గదా. కర్తవ్యనిర్ణయమును చేసి
కొనుచున్నసుదాసునకు ఇంద్ర ప్రసాదముచే మిత్రసహాయము లభించెను. అతనికి మిత్రకతీయులైన
పర్థసులు అవిదాసులు భలానసులు మున్నగు గణములవారు ఈయాపత్సమయమున సుదాసునకు
బాసటగా వచ్చిరి. ఇట్లు మిత్రబలముచే సంవర్ధితబలుడైన సుదాసుడు కాలహరణము చేయక
భేదనాయకుని పై పడి ఆతనిని రూపుమా వెను. ఇది మహాయుద్ధమునందే జరిగెనో లేక నయవం
చనచే జరిగెనో తెలియదు. భేదుడు సంహరింపబడుటచే సుదాసునకు
సుదాసుడు మహా
పారి భాగమునుండి
Ea
రాగల మహాప్రమాదము నివారిత మయ్యెను. ఈ పోరాటమునం దాతనికి పెక్కు యుద్ధాశ్వ
ములును లభించినట్లు కాన్పించును. దాశ రాజ సమాఖ్యపై బడి దానిని భేదించుటకీ యుద్ధాంగ
మాతనికి విస్తారముగా ఉపకరించెను.
అతనికి
యు
సుదాసునిశత్రువు లీవర కాతని వెనుక భాగము పై విజృంభించి యాతనికి తనవ్యూహ
మును సమకూర్చు కొనుటకు అవకాశము ఈయకుండవలసి యుండెను. కాని వారట్లు చేసి
నట్లు కాన్పించదు. అమూల్యమైన కాలమును వారు వృథబుచ్చిరి. సుదాసుడు మాత్రము
మిక్కిలి జాగృతుడై యుండెను, శత్రువులు తనపై బడు అవకాశమును వారి కీయక తానే
వారి పైబడి నిర్మూలించుటకు నిశ్చయించుకొని యుండెను. ఇప్పటి యాతని వ్యూహ మిట్లు
న్నది. పార్లైభాగమున ప్రమాదము లేదు. . కావున పరుష్టినది
యు త్తరపుటొడ్డున
విడిసియున్న దాళ రాజసమాఖ్య వైపు సైన్యముల నడపెను. అతని వామపార్శ్వమున రిపు
ప్రణీయులగు వెకర్తజనులుండిరి. దాశరాజులు ప్రధాన సైన్యముతో తాను తలపడుటకుముందే
కర్ణజను లనెడి కంటకమును నిర్మూలించుట క్షేమ మని యెంచి అత డట్లు కావించెను.
సమాఖ్యపడమువారు వైకర్ణ జనులు కేల ఆపదలో తోడ్పడలేదో ఊహింపజాలము.
భేద నాయకుని జయించుటతో దాశరాజపదము నారు దిగ్ర్భాంతి చెంది విక్రమవ్యూహమును
విడిచి సంరక్షకవ్యూహము నాశ్రయించి యుండవచ్చును. లేదా రామాయణయుద్ధ మునందు
రావణుని వలె దుర్భరమైన ఆత్మవిశ్వాసముతో అల్పపై వ్యపరివృతుడగు సుదాసుడు త మ్మేమి
ణ
సుదాసుడు<noinclude><references/></noinclude>
358tedyvbqje90ehlhne8wf25jrsa3t
పుట:గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf/96
104
173031
489052
2025-06-11T09:59:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''
489052
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude><noinclude><references/></noinclude>
6blhqhrde5y33c05h64eiyhk5018kgr
పుట:భారతము-పీఠికలు.pdf/341
104
173032
489055
2025-06-11T10:31:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '5 చేయజాలు నని ఉ పేజ్. వహించిరేమో. ఎట్లైనను విక్రమవ్యూహమును సుదాసునిపరము -యూరకుండిరి. ణ సుదాసుని విజయము చేసి సుదాసుడు వరుష్ఠి నదీతీరమువైపు వాహినులను తరలించెను. ఆతనికి దైవ మ...'
489055
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>5
చేయజాలు నని ఉ పేజ్. వహించిరేమో. ఎట్లైనను విక్రమవ్యూహమును సుదాసునిపరము
-యూరకుండిరి.
ణ
సుదాసుని విజయము
చేసి
సుదాసుడు వరుష్ఠి నదీతీరమువైపు వాహినులను తరలించెను. ఆతనికి దైవ మనుకూ
'లించెను. ఒక వెనుతుపాను వివ నారంభించెను. దాశ రాజసైన్యములు చికాకుపడి ప్రమత్తములై
యుండెను. ఈ యదను చూచుకొని సుదాసుడు శత్రువులపై హఠాత్తుగ విరుచుకొని పడెను.
వారు యుద్ధము చేయలేక చెల్లాచెదరై పరుగెత్త జొచ్చిరి. గాలివాన చే పరుష్టినది వెల్లువలకు
లోనయ్యెను. కొండలపై మంచు కరిగి వరదలు వచ్చినను వచ్చియుండ వచ్చును. దాశరాజు
సైన్యములు పెక్కులు నదిలోపడి మరణించెను. వారు దక్షిణమునకు పారిపోవుటకును వీలు
లేకుండెను. అసిక్ని పరుష్టీ నదుల సంగమస్థానము సమీపమునందే యుండెను. అదియును జలార్ణవ
మయ్యెను. ఏ దిక్కునకు పలాయనము చెందుటకును వీలులేక సమాఖ్యవీరులు నిర్దయగ సంహ
రింపబడిరి. అసంఖ్యాకులు నదీజలములలో మడిసిరి. ఇంద్రావరుణుల ప్రసాదముచే సుదాసునకు
అఖండ విజయము అపారమైన కొల్లధనము లభించెను. ఆతని ఘనవిజయమునకు ఆశ్చర్యపడి కవు
-అట్లు దేవతల స్తుతించిరి. “ఇంద్రుడు దరిద్రునిచేత మహాదానము చేయించెను. మేక పిల్ల చేత
సింహమును చంపించెను. సూదిమొనతో యూప స్తంభమునకు బెజ్జము పొడిపించెను".
ణ
మహా
దాళ రాజ సంగ్రామము నందు రెండుమూడు విషయములు గుర్తింప వచ్చును.
మనుష్య యత్న మెంత యున్నను దైవ మనుకూలించిన గాని కార్యసిద్ధి కలుగదు.
భారతమునందు ధృత రాష్ట్రుడు దీనిని గూర్చియే తరుచు వాపోవు చుండును ఋగ్వేద కాలము
నకే మత్స్యజనపదము గోసంపదకు వాసికెక్కి యుండెను. మహాభారత మందలి గోగ్రహణ
-వృత్తాంతమునకు పొంది ఋగ్వేదమునందే లభించు చున్నది. ఈ కాలమున ఆర్యుల యుద్ధసాధనము
లెట్టిని అను ప్రశ్న జనించును ధనుర్బాణములు వారికి తెలిసి యుండ వచ్చును కాని ధనుర్వేదము
ఎక్కువ సాధన పొంద లేదేమో అనిపించును. భరతవీరులు గోసంపదను వెదకికొనుచు ప్రార్దేశకు
పోవునప్పుడు వారు పెద్దగండ్రగొడ్డళ్ళను ధరించినట్లు వర్ణింప బడినది. "యువాం నరావత్య
మానాస అవ్యం ప్రాచాగవ్యంతః పృథుపర్మవోయయు:" ఓ ఇంద్రావరుణులారా ! మీ బంధు
భావమును చూచుకొని గోవులను ఇచ్ఛించుచు (జనులు) పృథుపర్మవులై తూర్పుదిక్కునకు
-పోవుచున్నారు. నాయకులైన వీరులు శరచావములతోను సామాన్యసైనికులు గండ్రగొడ్డళ్లు
మొదలగు వానితోను యుద్ధముచేసి యుందురు. యజుర్వేద కాలమునకు ధనుర్విద్య చక్కగా
-అభ్యస్త మయ్యెను కావుననే రుద్రుని ప్రశంస యందు ధనుర్బాణములు తరుచు వినవచ్చును.
యుద్ధ సాధనము లెట్టిపై నను ఋగ్వేద కాలమునకే యుద్ధతంత్రము గొప్ప ప్రావీణ్యము పొందె
ననుట గమనింపదగినది. యుద్ధయుక్తి (Strategy), ఆ కాలము వారికిని బాగుగా తెలిసియుండుట
శ రాజ సమాఖ్యవారు జలార్ణవము కల్పించుటలోను, సుదాసుడు ఉపాయముగ తిరోగమ
అననుకూల సమయమునను అననుకూల పరిస్థితుల
.నము చేయుటలోను మనము చూతుము.<noinclude><references/></noinclude>
gve6siid7v32ti31uxdsjcnv1q37zkl
పుట:భారతము-పీఠికలు.pdf/342
104
173033
489056
2025-06-11T10:31:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '6 యందును శత్రువును నిర్బంధముగా రణమునకు దింపుటయే నిపుణుడైన 'సేనాని చేయు విధా వము ఇది యంతయు దాళ రాజయుద్ధమునందు పుష్కలముగా గలదు. మహభారత కాలము- సంగ్రామ శాస్త్ర పురోగతి మహాభారత...'
489056
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>6
యందును శత్రువును నిర్బంధముగా రణమునకు దింపుటయే నిపుణుడైన 'సేనాని చేయు విధా
వము ఇది యంతయు దాళ రాజయుద్ధమునందు పుష్కలముగా గలదు.
మహభారత కాలము- సంగ్రామ శాస్త్ర పురోగతి
మహాభారత కాలమునకు భారతీయుల యుద్ధశాస్త్ర పరిజ్ఞానము విశేష పురోగతి
పొందినది. సైనిక జీవిత మే ముఖ్యధర్మముగా గల క్షత్రియజాతి ప్రాధాన్యము నొందుట - యుద్ధ
సాధనములు యుద్ధాంగములు స్పష్టరేఖలతో ఏర్పడుట - యుద్ధయుక్తి - వ్యూహ నిర్మాణ
పాండిత్యము అభివృద్ధి నొందుట - ఈమున్నగునవి మహాభారత యుద్ధము యొక్క ముఖ్య
లక్షణములు.
W
క్షత్రియజాతి ప్రాధాన్యము
ه
•
మహాభారతకాలమునకు వర్ణాశ్రమవ్యవస్థ దేశములో నిరూఢమయ్యెను. దుర్బలులను.
రక్షించుట రాజ్యధర్మము. దానికి దండ మవసరము ఈదండ వ్యాపారము అనగా ప్రజారక్షణ
వ్యాపారమునకై ఒక కులము ఏర్పడుట హిందూమతమునందలి ప్రత్యేక వ్యవస్థ. క్షత్రియుని
ధర్మము ప్రజాపాలనము - ప్రజారక్షణము అని నాటివారు భావించిరి ఈ గురుతర బాధ్యతను
నిర్వహించువా రగుటచే సంఘమునందు క్షత్రియుల కధిక ప్రాధాన్యము కలిగెను క్షత్రియులలో
దుష్టులు దురాగ్రహప్రేరితులును బయలు దేరి ప్రజాపీడనము కూడ జరుగు చుండెను. వీరి
యౌద్ధత్యమును అడచుటకు సంఘము నందితరవర్గములవారు పూనుకొనుచుండిరి. మహాభార
తారంభమునందే శమంత పంచకవృత్తాంతముకలదు. (ఆది-1-78,79) త్రేతా ద్వాపర సంధియఁదు
పరశురాముడు తత్రియజాతిపై కోపించి యిరువది యొక్క మారు వారిని చంపి, రక్తపుమడుగులు
కట్టించే ననియు, ఆ మడుగులే శమంత పంచక మనబడు ననియు అదిపుణ్యక్షేత్ర మనియు వర్ణింప
నైనది. దీనినిబట్టియే అనాటి కొందరు క్షత్రియులు ఔద్ధత్యము తెల్ల యగుచున్నది. మహాభారత
మందలి ద్రోణ ద్రుపదవృత్తాంతము గూడ దీనినే బలపరచు చున్నది. దుర్భర దారిద్య్రపీడితుడై
ద్రోణుడు తన్ను సమీపించి నప్పుడు ద్రుపదుడన్నమాటలు త్రియజాతియౌద్ధత్యమునకు నిదర్శ
నము (అధి-5-208) ఇట్టి వారు కొందరున్నను ఆ నాటిక శ్రీయు లందరును ప్రజాపీడకు అనుటకు
గాదు. భీష్ముడు ధర్మరాజు మున్నగు వినీతులైన క్షత్రియస త్తము లెందరో వినవత్తురు
యుద్ధమే ప్రధానవృత్తిగా గల ఒకకుల ముండుట రణపాండిత్యమునకు దోహదకారి.
ఆయెను. ఈ కాలమున ధనుః కౌశలము అనిదంపూర్వమై విలసిల్లెను. గదాయుద్ధ నైపుణ్యము
మేర మీరెను. ఖడ్గసాధనము కూడ ప్రకర్ష నందెను. దీనికి మాదేయుడైన నకులుడు ఉదాహ
రణముగా చెప్పబడు చున్నాడు. సేనాంగాములైన రథ గజతురగ పదాతులు సంఘాతముగను
ప్రత్యేకముగహణ సుశిక్షణకు గురియయ్యెను. వ్యూహజ్ఞానము ఈకాలమున ప్రదర్శింప బడి నంత
నిశితముగా మహాభారతపూర్వకాలమునను, అనంతరకాలమునను ప్రదర్శింప బడేనా యను సంది.
యమును కలిగించును.<noinclude><references/></noinclude>
6wtmymo0ttu0kp6jbe8mb1bhk7etoii
పుట:భారతము-పీఠికలు.pdf/343
104
173034
489057
2025-06-11T10:31:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ద్రోణ పర్వము చ తుర్థాశ్వాసము 503 వీరుఁ దాఁకుటయును గౌరవపతి 'ద్రిగ రు నిబలంబుఁ బనిచెఁ దోడు వడఁగ. 107. వ. ఆసంశప్తకులలో దండిమగలు మూఁడు వేల రథంబుల వారు 'బెట్టు గిట్టిన నావృష్టి వీరుం...'
489057
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ద్రోణ పర్వము
చ తుర్థాశ్వాసము
503
వీరుఁ దాఁకుటయును గౌరవపతి 'ద్రిగ
రు నిబలంబుఁ బనిచెఁ దోడు వడఁగ.
107. వ. ఆసంశప్తకులలో దండిమగలు మూఁడు వేల రథంబుల వారు 'బెట్టు గిట్టిన
నావృష్టి వీరుండు పంచశతముఖ్యరథికులం బంచత్వంబు నొందించి పెఱచతు
రంగబలంబుల నెత్తుట జొ త్తిల్లం జేసిన నాత్రిగర్తసైన్యంబు దైన్యంబు
నొంది ద్రోణుదెసకుం బఱచెం బఱచినం బోవక యువరాజుకై వేయుతోడ
నానానిశితశరంబుల దురంబు సేయ నతండు.
-: దుశ్శాసనుఁడు సాత్యకితో యుద్ధంబు సేసి యోడుట :-
108. క. ధనువు దునిమి 'నవ్విన నీ
109. ఆ
30. 7_99_28
తనయుఁడు పటుళ శక్తి పై చెఁ దలఁకక యది ప
ల్తునియలుగఁ జేసె సాత్యకి
విను మాతం డతని గొండు విలుగొని నొంచెన్.
అలిగి కృష్ణుతమ్ముఁ డతని చాపంబును
సూతుఁ దురగములను గేతనంబు
దునిమి సొగయ సేసియును భీమసేనుప్ర
తిజ దలఁచి 'చంపఁ దెగక చనియె.
110. వ. అట ధర్మజభీమనకులసహదేవులు సాత్యకి సేనం దఱియం జొచ్చుట యెఱింగి
సైన్యంబులం బురికొల్పి కొని ధృష్టద్యుమ్నాది యోధులు మున్నిడికొని
తఱిమిన మనవారును మార్కొని పెనంగి రాశై నేయుండును నీసేన బడలు
వడం జేయుచు మున్నీటం బెనుఁజోఱ డఱిసి పోవు తెఱంగునం బోవు
106.
107.
108.
1. త్రిక ర్తుల బలంబు బనిచే కలవడంగ - కొన్ని ప్రతులు.
1. బెట్టిదంబుగా గిట్టిన - కొన్ని ప్రతులు.
2. ముతునియలు - . . న. ప. వ. హ; తుతునియలు - య.
1. 2025
109.
1. చంపరాక
1
అ. జ. బ. వ , ప క్ష
క. డ.<noinclude><references/></noinclude>
rj70iyhv0hla3hrjypmz6debelmzwx9
పుట:భారతము-పీఠికలు.pdf/344
104
173035
489058
2025-06-11T10:32:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '8 గూడ ఈ మహాస్త్రముల నాత డుపదేశింపలేదు. ఆచార్యుని నిష్పక్షపాతబుద్ధియు లోక సంక్షేమ దృష్టియు ప్రశంసాపాత్రములు. ఘోరసాధనములను క్రూరస్వభావులచేత నుంచినచో వారు. లోకసంక్షోభము గ...'
489058
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>8
గూడ ఈ మహాస్త్రముల నాత డుపదేశింపలేదు. ఆచార్యుని నిష్పక్షపాతబుద్ధియు లోక సంక్షేమ
దృష్టియు ప్రశంసాపాత్రములు. ఘోరసాధనములను క్రూరస్వభావులచేత నుంచినచో వారు.
లోకసంక్షోభము గావింతురను అంశమును ద్రోణుడు కనిపెట్టెను.
అర్జునుని ధనుర్విద్యా కౌశలమును చూపు నన్ని వేళములు మహాభారతమున అసంఖ్యా
కములు. తొలుదొల్త నే యాతడు గురుదక్షిణగా మహారథు డగు ద్రుపదుని అవలీలగా పట్టి తెచ్చి .
గురునకు నివేదించెను. ఖాండవరహనమునందు శరపంజరము గావించి ఎట్టిజీవులును అగ్నిసంహా
రమును తప్పించు కొనకుండ జేసెను. ఇది యాతని నేర్పున కుదాహరణమైనను అతని సహజ
మైన అక్రూరస్వభావమునకు విరుద్ధము. దీని ప్రతిధ్వని మహాభారతయుద్ధము నందు మనకు
తిరిగి వినిపించును. ఖాండవదహనము నుండి తప్పించుకొన్న యశ్వసేను డను నాగకుమారుడు
కర్ణుని ప్రాపున నుండి మహాయుద్ధమునందు సూతనందనునిచే పోర్థునిపై ప్రయోగింప బడెను.
(కర్ణ. 3.318) అంగారపర్ణు డను గంధర్వరాజును జయించుట (అది. 7-89-49); ద్రుపదునిపిట
మత్స్యయంత్రభేదనము; అరణ్యవాసము నందు వినాకపాణిని మెప్పించి పాశుపతము పొందుట;
ఘోషయాత్ర యందు గంధర్వుల నిర్జించుట; నివాత కవచ కాలకేయాదిస : హారము; ఉత్తర
గోగ్రహణవిజయము; భీష్మునకు శరతల్పము నిర్మించుట; అమహావీరునకై పాతాళజలము
పుట్టించుట; సైంధవవధ; కర్ణవధ; అపాండవము గావలెనని యశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ
శిరోనామకాస్త్రమును మోఘీకృతము చేయుట మొదలైన మహాసన్ని వేళము లెన్నియో
అర్జునుని ఏకైక ధనుర్ధర ప్రతీతికి ఉదాహరణములు. ఇట్టి లోకైక వీరుడైన యర్జునుడు,
శ్రీకృష్ణుని భార్యల నవహరించికొనిపోవు వ్యర్థ కిరాతులను నిలువరింప లేకపోవుట కాలదురత్య
యము. ఎట్టిమహానుభావులును మహావీరులను కాలాధీనులని భగవానుడగు కృష్ణద్వైపాయ
నుడు నిరూపింప దలచినాడు,
కర్ణుడుకూడ మహాస్త్రవేత్త అయినను లఘుస్వభావుడును దుర్జనమిత్రుడును అగుటచే
అతనివిద్య రాణింప లేదు.
ధనుర్వేద పాఠశాలలు
మహాభారతయుగమునందు యుద్ధ విద్యను నేర్పుటకై ముఖ్యనగరము అందు సైనిక
పాఠశాలల వంటివి ఉండినట్లు కాన్పించును. వానిలో మిక్కిలి ప్రసిద్ధ మైనది హస్తినాపుర
యుద్ధవిద్యాలయము. దీనికి మొదటియాచార్యుడు కృవుడు. ఈతని తండ్రి శరద్వంతుడను
బ్రాహ్మణుడు మహాస్త్రవిదుడు, శరద్వంతుడు తనకుమారునకు చతుర్విధంబగు
ధనుర్వేదము నేర్పెను. కృవుడు ప్రథమాచార్యుడుగా హస్తినాపుర పాఠశాలయుదు
పాండవథా ర్త రాష్ట్రులు, యాదవులు మున్నగు పెక్కురు రాకుమారులు ధనుర్వేద మభ్యసించు.
చుండిరి (ఆది. 5–102). కృవుని తరువాత యాతని సోదరి భర్తయైన ద్రోణుడు హస్తినాపుర
ధను ర్వేదవిద్యాశాలకు అధ్యడు డయ్యెను. ఈయనయస్త్రగాంభీర్యము నందు మహాసాగర
సన్నిభుడు. అగ్ని వేక్యుడను మహాముని యొద్దను పరుశురాము నివద్దను ఈతడు శుశ్రూష చేసి<noinclude><references/></noinclude>
ouq021jvh067g4l8ikvg1s91geyudx7
పుట:భారతము-పీఠికలు.pdf/345
104
173036
489059
2025-06-11T10:32:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '9 దివ్యాస్త్రనిపుణతను సాధించెను. యుద్ధపాఠశాల యందలి పాఠ్యాంశములు వివిధములుగా మండెను. ద్రోణుడు అర్జునునకు ఈ క్రింది యంశములు నేర్పెను. ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల నెఱఁగు రథమహ...'
489059
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>9
దివ్యాస్త్రనిపుణతను సాధించెను. యుద్ధపాఠశాల యందలి పాఠ్యాంశములు వివిధములుగా
మండెను. ద్రోణుడు అర్జునునకు ఈ క్రింది యంశములు నేర్పెను.
ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల నెఱఁగు
రథమహీవాజీ వారణముల పైనుండి దృఢచిత్ర సౌష్ఠవగతుల నేయ
తే. బహువిధవూహ్యభేద నోపాయములను సంప్రయోగ రహస్యాతిశయముగాఁగ గఱ పె...
(ఆది. 5-230)
విద్యాశాలల యందు ఛాత్రులను ప్రవేశ పెట్టుకొనుటలో ఆ కాలమున ఆచార్యునకు
పూర్ణ స్వాతంత్య్ర మున్నట్లు తోచును. ఉన్నతకులజులకు మాత్రమే ప్రవేశార్హత యుం డెను.
ఏకలవ్యుని వంటి నిశితబుద్ధికి హ స్తినాపుర కళాశాలయందు ప్రవేశము లభింపకుండుట గమనింప
దగినది. కర్ణుడు సూతనందనుడుగా భావింప బడుటచే అతనికి ఈ విద్యాస్థానము నందు ప్రవేశము
లభించెనో లేదో తెలియదు. కుమారాస్త్రవిద్యా సందర్శన సమయమున ఈతడు పాల్గొనుటను
భీమాదు అధిక్షేపించిరి. క్షత్రియబాలు రధికముగా నుండిన ఈ విద్యాస్థానమున వేగలేక యే
కాబోలు కర్ణుడు మహేంద్రనగముపై తపస్సుచేయుచున్న భార్గవరాముని ఆశ్రయింప బోయెను.
ఇక్కడను ఆతనికి సూతకులసంభూతి అడ్డువచ్చెను. క్షత్రియకులాంతకు డగు పరుశురాముడు
బ్రాహ్మణులకు గాని ధనుర్వేదము ప్రసాదింపడని యెరిగి కర్ణుడు తాను బ్రాహ్మణుడ నని
బొంకి బ్రహ్మాస్త్రము భార్గ వాస్త్రము మున్నగు మహాస్త్రములబడసెను. కాని దురదృష్టవశమున
ఇంద్రకృత మాయచే
కర్ణునికులము భార్గవరామునకు తెలిసి అ మహనీయుడు కర్ణుని దివ్యాస్త్ర
పరిజ్ఞానము వితథ మగునట్లు శపించెను. (కర్ణ. 2-81,88) మహేంద్రపర్వతము ప్రాక్సముద్ర
తీరమున నున్నది. కావున భార్గవరాముని విద్యాస్థానము దక్షిణాది ఛాత్రులకు ఉపయుక్తముగా
మండెడి దని భావింప వచ్చును.
ద్రోణుని గురువగు అగ్ని వేళ్యు డనుమహాముని (అగ్నివేశుడనియు కలదు) ఆ కాలపు
చావవిద్యా గురువులలో పేరెన్నిక గన్నవాడు. ఈతని ఆశ్రమ మెక్కడ నుండెనో కచ్చితముగా
తెలియదు, ద్రోణుని తండ్రియైన భరద్వాజమహర్షి యాశ్రమము గంగాద్వారము నందుండెనని
చెప్పబడినది. (ఆది. 5_184) ద్రుపదుడు గూడ భరద్వాజాశ్రమమునందే పెరిగెను. ద్రోణ
ద్రుపదు లిరఃవుగును ఒక గురువువద్దనే వేదాధ్యయనము చేసి విలువిద్య గరచిరి. తండ్రి యనంత
రమున ద్రుపదుడు పాంచాలాధిపతియగుటకు వెళ్లి పోయెను. ద్రోణుడు అగ్ని వేశ్యుడను మహా
మనినిజేరి ధనుర్విద్యా పారగుడై ఆగ్నేయాస్త్రము మున్నగు మహాస్త్రములను పొందెను.
దీనినిబట్టి అగ్ని వేశుని ధనుర్వేద కళాశాల హిమవత్పాదమైన పొంచాల దేశమునకు సమీపములో
మండేనని యూహింప దగియున్నది. శ్రీకృష్ణుడను బలరాముడును సాందీపని వద్ద వేదాధ్యయ
నము చేసిరి. సొందీపని యాశ్రమ మెచ్చట నుండెనో అతడు ధనుర్వేదాచార్యునగునో కాదో
తెలియదు.<noinclude><references/></noinclude>
s2xfwpgg0ze6awx07tyl7d0hjftwjmm
పుట:భారతము-పీఠికలు.pdf/346
104
173037
489060
2025-06-11T10:32:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '10 ఆ కాలపు యుద్ధ సాధనములలో గదాదండము ప్రాముఖ్యము వహించెను. బలభద్రుడ శల్యుడు. భీముడు, దుర్యోధనుడు వీరు గదాయుద్ధవిశారదులు. గదాప్రయోగమునందలి విశ రీతులను అభ్యసించుటకై దుర్యోధ...'
489060
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>10
ఆ కాలపు యుద్ధ సాధనములలో గదాదండము ప్రాముఖ్యము వహించెను. బలభద్రుడ
శల్యుడు. భీముడు, దుర్యోధనుడు వీరు గదాయుద్ధవిశారదులు. గదాప్రయోగమునందలి విశ
రీతులను అభ్యసించుటకై దుర్యోధనుడు ద్వారకానగరమున కేగి బలరాముని సేవించెన
చెప్పబడు చున్నది. సుయోధనుడు నిరంతరాభ్యాసముచే గదాపాండిత్యము నందు భీము
మించిపోయెను
శిష్యుల విద్యావ్యాసంగమును గురువులు పరీక్షించుట ప్రాచీనకాలమునందును గలదు
ఆచార్యుడు ఛాత్రులను తాను మున్ముందు పరీక్షించి సంతృప్తినందినచో పెద్దల సమక్షము
బహిరంగ ప్రదర్శనము చేయించును. ఇందు మొదటిది ఈ నాటి కళాళాలపరీక్ష వంటిది. భార
తము నంపెట్టి సన్నివేశములు రెండును కలవు. ఒక నాడు ద్రోణుడు శిష్యులను పరీక్షింపగోరి
కృత్రిమమైన యొక పక్షిని శాఖాగ్రముపై రచించి దానిని భేశించుటకై ఒక్కరొక్కరుగా
రాకుమారులను పిలుచుటకు నిశ్చయించి ధర్మనందనుని ముందు పిలిచిలయ్యమును ప్రక్కనున్న
వారిని అందరను చూచితివా యని యడిగెను. లక్ష్యముతో పాటు ఇతరులను జూచుచున్నానని
యుధిష్ఠిరుడు బదులు పలికెను. వెంటనే ఆచార్యుడు కోపగించి ఆ రాకుమారునకు ఏకాగ్రదృష్టి
లేదని నిరసించి తొలగి పొమ్మనెను. పలువురు రాకుమారు లిట్లే పరీక్షకు నిలువలేక పోయిరి.
ఒక్క అర్జునుడు మాత్రము పక్షి శిరమును దప్ప అన్యవస్తువులు తనదృష్టిలో లేవని చెప్పగా
ఆచార్యుడు సంతసించెను. అర్జునుడు లక్ష్యమును పడనేసెను. (ఆది. 5-248,254).
మరి యొక పరీక్ష యం దర్జునుడు తన శర కౌశల్యమును జూపి గురుని మెప్పించెను.
ఒక నాడు ద్రోణ
'ణుడు గంగానది యందు స్నానము చేయుచుండగా మొసలి యాతని పాదమును
వట్టెను శిష్యు లందరును ఏమియు చేయనేరక త్రొక్కిడి పడుచుండిరి. అప్పుడర్జునుడు నీటిలో
శరీరము కనబడకున్న యా మొసలిని ఐదు బాణములు ప్రయోగించి సంహరించెను. (ఆది 5-258)
ఈ జలభే సవిద్య నాతడు ఉత్తరోత్తర గాఢముగ సాధన చేసి యుండును. తత్సహాయముననే
యాతడు నివాత కవచ కాలకేయాదులైన సముద్ర గత రాక్షసులను నిర్మూలించెను.
కుమారాస్త్ర విద్యాసందర్శనఘట్టము హస్తినాపుర యుద్ధకళాశాలా విద్యార్థులబహి
రంగ పరీక్ష, కర్ణుడీ సందర్భముననే తన చాపనై పుణ్యమును చూపి దుర్యోధనున కా ప్తమిత్రు
డయ్యెను. ద్రుపదరాజును పట్టుకొని తెచ్చుట కూడ కురుపాండవ రాజకుమారులు విద్యాపరీక్షలో
భాగమే. వీరులు వినయ ప్రదర్శనమునకును కుకలవార్తలు తెలుపుటకును శరములనే ప్రయో
గించుట చిత్ర మనిపించును. ఉత్తర గోగ్రహణము నందు అర్జును డిట్టి శూర సంప్రదాయమును
అనుష్టించెను. ద్రోణుడిట్లు చెప్పుచున్నాడు "ఇప్పుడు నాకు బ్రణాముఖులుగాఁ బాదంబుల
'మొదలంటే రెండమ్ము లేసి పెద్ద కాలం బేనిఁ బాసియున్నవాడు గావునఁ గుళల ప్రశ్నంబుగాఁ
జెవులు సోఁక్రియుం జోకములుగా రెండమ్ము లేనె (విరాట-4-252),<noinclude><references/></noinclude>
f07bl4bdrmh0m3qouoyi6lquij36rj1
పుట:భారతము-పీఠికలు.pdf/347
104
173038
489061
2025-06-11T10:33:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '11 ఆ యు ధ ము లు మహాభారతకాలము నందలి ఆయుధములలో ధనుర్బాణము లగేసరములని సూచింప నైనది. యుద్ధవిద్యకు ధనుర్వేద మను పేరు కలుగుట గమనింపదగినది. ఆయుధములు నాలుగు విధములని చెప్పబడినది, మ...'
489061
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>11
ఆ యు ధ ము లు
మహాభారతకాలము నందలి ఆయుధములలో ధనుర్బాణము లగేసరములని సూచింప
నైనది. యుద్ధవిద్యకు ధనుర్వేద మను పేరు కలుగుట గమనింపదగినది. ఆయుధములు నాలుగు
విధములని చెప్పబడినది, ముక్త, అముక్త, ముక్తాముక్త, యంత్రముక్త అనునవి. నీతిప్రకాశిక
అనుగ్రంథము వానిని మూడు విభాగములుగా మాత్రము చేసినది. ముక్త, అముక్త, మంత్ర
ముక్త - అనునవి మూడు తెగలు. ధనుర్బాణములు ముక్త ఆయుధశ్రేణికి చెందినవి. కోదండము
కార్ముకము, మున్నగునవి ధనుర్భేదములు కావచ్చును. ధనుస్సులు, బాణములు చేయుట
సంహితాకాలనుననే జనులకు వృత్తిగా ఏర్పడేను. 'ఇషు కృద్భ్యో ధన్వ కృద్భ్యశ్చ' అని
యజుర్వేదము. కమ్మరులు బాణముల శిరస్సులను చేయుదురు. ఇతరులు శరము యొక్క తది
తర భాగములు చేయుచుండిరి. ఐతరేయ బ్రాహ్మణము దేవతలు శరనిర్మాణ మెట్ల చేసిరో వర్ణిం
చినది. ఒకప్పుడు పురోహితున కియవలసిన దక్షిణకు బదులు ఒక చాపము, మూడు బాణములు
ఇచ్చినట్లు కౌశీతకీబ్రాహ్మణము వర్ణించినది. చాపము సాధారణముగా నాలుగు లేక ఐదు
మూరల పొడవు ఉండెడిది. దానిని ఉక్కుతోగాని, కొమ్ముతోగాని దారువుతోగాని చేయు
చుండిరి. అర్జునుని గాండివము వెదురుతోను శ్రీకృష్ణునిశార్ణము
ృష్ణునిశార్ణము కొమ్ముతోను చేయబడినట్లు
కన్పించును. అల్లెత్రాటి యందు రెండుత్రాళ్ళుండును. ధానుష్కుడు ఎడమచేతికి చర్మపు
తొడుగును ధరించును. అతడు కుడిచేతితో వారిని, ఎడమచేతితో ధనుస్సునడుమ ను పట్టుకొనును.
అమ్ము యొక్క వేగమును ఒరపిడిని తట్టుకొనుటకై హస్తకవచము అవసరము. కుమారాస్త్ర
విద్యాసందర్శనము నందుఁ బద్ధ గోధా, గుళి శ్రాణుల్ మార్గణ పూర్ణతూణులు' అని రాజకుమా
రులు వర్ణింపబడిరి (ఆది-6-10) చెట్ల పట్టలతోను, నరములతోను, జనుముతోను వారి చేయ
బడుచుండెను. రణమునఁదు చావము త్రుంచుట, నారిని ఖండించుట, బాణములను ప్రతీబాణ
ములతో ఎదుర్కొనుట మున్నగురితులు మహాభారతయుద్ధము నందు తరుచు వినవచ్చును.
ధనుస్సు విరిగిన వీరుడు ఒండొక విల్లు వెనువెంటనే చేపట్టుటకు ఏర్పాట్లు ఉండెడివి.
బాణములు, బాణాసనములు మొదలగు యుద్ధసాధనములను బండ్లమీద రణరంగము
నకు గొనిపోవు చుండిరి. నారాచములు మొదలైన ఘోర సాధనములను బండ్ల మీద తె చెచ్చనని
కర్ణుడు దుర్యోధనునితో చెప్పెను (కర్ణ - 1-288), భీముడు కూడ ఇట్లే చేసెను. భీముడు తన
పారథియైన విశోకునితో 'మనశరంబులు కొలంది యెట్లున్న దరయు మనవుడు నితండు అస్త్ర
శస్త్రముల సంపద యడుగ వలదు. నేఁడు దెచ్చిన వాని లోన నాజెక్టు వ్రేఁగుపడి పూని వచ్చు
బండి యొక్కటి యించుకయు వెలితిగాక యున్నయది" యని చెప్పెను (కర్ణ -8-141) ఏడు
రకములు శరములు పేర్కొన బడినవి. భల్లము, తురస్రము, ప్రదరము, మురికాముఖము, అర్థ
చంద్రబాణము, నారాచము, బాణము (భీష్మ - 8478) భీముడు ఏడురకములైన శరములతో
.
2 War in Ancient India -- V.R. Ramachandra Dikshitar. Madras Uni.
versity Publication. Page 93.<noinclude><references/></noinclude>
sarawwtqdibkcv4xs9g6d9dyifp4mp3
పుట:భారతము-పీఠికలు.pdf/348
104
173039
489062
2025-06-11T10:33:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '12 ఏడుగురు వీరులను సంహరించెను. వెడద వాతీయమ్ము అనునదిమఱి యొకటి. ఇవి వేర్వేరు తీరుల బాణములై యుండును. పర్యాయపదములు కాక పోవచ్చును. లోకోత్తర వీరుడైన యర్జునునకు అక్షయతూణీరముండు...'
489062
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>12
ఏడుగురు వీరులను సంహరించెను. వెడద వాతీయమ్ము అనునదిమఱి యొకటి. ఇవి వేర్వేరు
తీరుల బాణములై యుండును. పర్యాయపదములు కాక పోవచ్చును. లోకోత్తర వీరుడైన
యర్జునునకు అక్షయతూణీరముండుట యాతని విశేషమని కర్ణుడే అంగీకరించెను. ఎగతెగని
శరపరంపర కలది అక్షయ తూణీరము, ఇది యగ్నిద త్తమని చెప్ప బడినను (కర్ణ -1-235)
యంత్రనిగ్మితమైన సాధన విశేషముగా భావింపవలెను. అది యెట్టిదియో చెప్పజాలము. విశిష్ట
మైన అస్త్రములను వీరులు మిక్కిలి జాగరూకతతోను భక్తితోను కాపాడుకొనుచుండిరి. కర్ణుని
సర్వాస్త్రమునుగూర్చి యిట్లు చెప్పబడినది, "అశ్వసేనాభిధానుండగు నాగకుమారుండు సర్ప
ముఖళరాకారంబు గైకొని తనయొద్దనుండఁ దానుఁ బసిఁడి యొఱం బెట్టి యనుదినంబును
గంధపుష్పంబుల నక్షతంబుల సర్పించుచు నయ్యర్జును మీఁదం బ్రయోగించు వాఁడై యున్న
యట్టి యమ్మహనీయాస్త్రంబు" (కర్ణ -8-318).
ణ
మహాభారత కాలమున అగ్ని ప్రయుక్తమైన యుద్ద సాధనము లుండెనా యనునది
విచారణీయము. ఆగ్నేయాస్త్రమను మహాసాధన ముండెనని తరుచు వర్ణింపబడును
యీనాటి మందుగుండు సామానువంటి దగునో కాదో నిర్ణ యింప జాలము. శతఘ్నులు మున్నగు
ఆయుధములు దుర్గరక్షణమందు వినియోగింప బడెడివి. ఒక్కొక్క మహాస్త్రము మంటలు
గ్రక్కుటయు భయంకర నినాదము చేయుటయు చదువుదుము. కర్ణ సంహారకమై అర్జున
ప్రయుక్తమగు ఘోరశరము కడంగిన విధము.
"నినద సముద్భట స్ఫురణ నింగి పగుల్పఁగ
సర్వభూతకంపన మగుచమ్మెయిన్ నిగిడి" (కర్ణ - బి-881)
శరళరాసనములు గాక ఇతరమైన ఆయుధములు పెక్కు వాడబడు చుండెను. ముస
లము, భిండిపాలము, తోమరము, శక్తి, పాశము, చక్రము మున్నగు నవి మహాభారతమును
తరుచు వినవచ్చును. ద్రోణుని యభిమతము తీర్చుటకు ద్రుపదుని పట్టి తెచ్చుటకై కురు కుమా
రులు కాంపిల్య నగరముపై నేగిరి. అచ్చటి జనులు వారిని 'అసి, ముసల, దండంబులు' గొని
యెదుర్కొనిరి. (ఆది-6-72) ఇంద్రు డిచ్చిన ఘోరమైన శక్తిని కర్ణుడు ఘటోత్కచునిపై
ప్రయోగించి వానిని సంహరించెను. మరియొక్క విశేషమును గలదు. ఒక్కొక్క వీరుడొకే
ప్రయోగమున అసంఖ్యాకములగు అమ్ములను ప్రయోగింప గలుగు
యంత్రసహాయముతో చేయుచుండి రని యూహింపవ లెను.
సేనలు_ సేనాంగములు
చుండెను. ఇదియును
మహాభారత కాలమునకు సైన్యము నందు చతురంగములు సుప్రతిష్ఠితము అయ్యెను.
ఇవి రథ గజ్జ తురద పదాతులు వేదకాలము నందు గజవిభాగము ఉండిన సూచనలు లేవు.
ఆశ్విక సై న్యము కొంతవర కున్నట్లు దాళ రాజ యుద్ధ ప్రసంగమున చదివినాము.
సై
అను ఆటను బట్టి సైన్యము నందు చతురంగ విభజనము జరిగెనని కొందరు భావింతురు. సైన్య
చదరంగము<noinclude><references/></noinclude>
9ryi6uan34oic1th8mpb9liylafewch
పుట:భారతము-పీఠికలు.pdf/349
104
173040
489063
2025-06-11T10:33:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '13 "విభాగము లను బట్టియే చదరంగము నందలి బలములు ఏర్పడెనని మరి కొందరు యే ఎట్లైనను మహాభారతకాలమున కవినిరూఢము లయ్యెను. పారథి రథములు తలతురు. శ్రేణులు అనునవి వీరుల కర్ణుడు శల్యుని త...'
489063
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>13
"విభాగము లను బట్టియే చదరంగము నందలి బలములు ఏర్పడెనని మరి కొందరు
యే
ఎట్లైనను మహాభారతకాలమున కవినిరూఢము లయ్యెను.
పారథి
రథములు
తలతురు.
శ్రేణులు
అనునవి వీరుల
కర్ణుడు శల్యుని
త్రిపురాసుర సంహార
భారతయుద్ధమునందు వీనికి ప్రథమస్థానము కలదు. సైన్యము నందలి
రథమును బట్టి యేర్పడు చుండెను. అర్థ రథ, సమరథ, మహారథ, అతిరథ
కొనఁగబడు ఉత్తరో త్తర స్థానములు. ఉద్యోగ పర్వమునందలి రథాతిరథసంఖ్యానము, భీష్ముడు
తన్ను అర్ధరథుడుగా నిర్ణయించి నందుకు కర్ణుడు కోపించి వెడలి పోవుట సువిదితమైనకథ. రథి,
వీరి యన్యోన్యప్రాధాన్యమును గూర్చిన సన్ని వేళములును భారతము నందు పెక్కులు
కలవు. శ్రీకృష్ణుడు, శల్యుడు ఆనాటి మహాసారథులలో చెప్పదగినవారు.
తనకు సారథిగా చేయుమని దుర్యోధనుని కోరుట, ఈ ఘట్టము నందలి
వృత్తాంతము - రథి సారథుల ప్రాశస్త్యమును వ్యక్తము చేయును.
ఉంచుటకు చక్రరక్షకు లను యోధులు నియోగింప బడుచుండిరి. యుధామన్యుండును ఉత్త
మౌజుండును కిరీటి చక్రరక్షకులుగా కన్పింతురు. వీరిద్దరును మహారథులు. ప్రసిద్ధ వీరుల రథ
ములపై వారి ప్రత్యేకధ్వజములు ఎగురు చుండును. వారివాహనములును ప్రత్యేకవర్ణము
“లును కలవిగా నుండును. వారి ధనుస్సులకును శంఖములకును వేరు వేరు వానములు కలవు.
వీరవ్రతమును భారతవీరు అత్యంత శ్రద్ధతోను ఉత్సాహముతోను పాటించుచుండిరి.
-
రథమును రథికుని సంర
భీష్మునిది తాలకేతువు. వెల్లగొడుగు. ఆచార్య ద్రోణుడు వేదికాధ్వజుడు. ఈతనివి
అరుణాశ్వములు, దుర్యోధనుడు నాగ కేతనుడు, శల్యునిది కదలికాధ్వజము. కర్ణుని ధనస్సు
పేరు విజయము. వీని కేతనము హ స్తికక్ష్య (కర్ణ-1-80) యుధిష్ఠిరుని యశ్వములు హంస
వర్ణములు.
ఈయన శంఖము అనంత విజయనామకము. అర్జునుడు శ్వేతాశ్వములు, కపికేత
నము, దేవద తశంఖము కలవాడు. పాండవసోదరుల అశ్వములు, ధ్వజములు వేర్వేరుగా
ద్రోణ-1-807 పద్యములో చెప్పబడినవి. ఒక్కొక్క వీరు డొక విధమైన సైన్యమునకు నాయ
కత్వము వహించి నట్లున్నది. భీమునిసై న్యము పదాతిభూయిష్ఠము (భీష్మ-1-105) నకుల
సహదేవు లాశ్విక బలమున కధిపతులు. నకులుడు అశ్వశిక యందు నేర్పరి యని విరాటపర్వ
మున వర్ణితమైనది. అదికాకయు కవలు మద్రేశ్వరుని మేనల్లుళ్లు. మద్ర, కాంభోజ, గాంధా
రాదిదేశములు హయములకును హయశిక్షకు నిలయములు. ఈ విధముగా నకులసహదేవులు
ఆశ్విక సైన్యనిర్వహణము నందు నేర్పరులై యుండ వచ్చును. కౌరవులపథమున గాంధార
రాజైన శకుని ఆశ్విక సైన్యమునకు అధిపతిగా కన్పట్టును. కాళింగులు గజసైన్యమునకు
ప్రసిద్ధి. కళింగ దేశారణ్యము లందు ఏనుగులు వర్ధిల్లి యుండవచ్చును.
గజ సైన్యము
..
కౌటిల్యుని అర్థశాస్త్రమున సోంగ్రామికము అను నధిక రణమున పత్త్యశ్వరథ హస్తి.
కర్మలను గూర్చిన ప్రత్యేకాధ్యాయముకలదు. చతురంగబలముల ప్రత్యేక వ్యాపారములు,<noinclude><references/></noinclude>
phnzdwhlsqzh6brsmo68qme2u9efz0v
పుట:భారతము-పీఠికలు.pdf/350
104
173041
489064
2025-06-11T10:33:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '14 . వానియుద్ధమున కనువైన భూములు దీనిలో వివరింప బడినవి. ఏనుగులు చేయవలసిన పను లను కౌటిల్యు డిట్లు క్రోడీకరించెను 3. డీకరించెను 3. "ముందుభాగమున నడచుట, క్రొత్తమార్గములను రేవులను న...'
489064
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>14
.
వానియుద్ధమున కనువైన భూములు దీనిలో వివరింప బడినవి. ఏనుగులు చేయవలసిన పను
లను కౌటిల్యు డిట్లు క్రోడీకరించెను 3.
డీకరించెను 3. "ముందుభాగమున నడచుట, క్రొత్తమార్గములను
రేవులను నిర్మించుట, నీళ్ళలోకి దిగుట, చెదరిన సైనికుల నొకచో చేర్చుట, సఁఘటితమగు సేన
లమ భగ్నము చేయుట. ప్రాకారములను గోపురములను ద్వారములను పగుల గొట్టుట,
కోళమును దెచ్చుట - ఇది యేనుగులు చేయవలసిన కార్యములు" ప్రాచీనయుద్ధతంత్రమునందును..
మధ్యయుగమునందును కూడ గజములకు సైన్యమునందు అభ్యర్తిత స్థానమే కలదు. ఏనుగులు
ఈ నాటి టాంకుదళముల వంటివి. అవి స్థిరములు భయంకరములు దుర్భేద్యములు రాజులకు
శోభాహేతువులు. ఏనుగులు శత్రుభయఁకరము లయ్యును ఒక్కొక్కప్పుడు తమపై న్యమునకే
ప్రమాదకారణము లగుచుఁడును భీష్ముని నా ల్గవ నాటియుద్ధమున భీముడు విజృంభించి
దుర్యోధనునిపై విక్రమింపగా అతడు మగధరాజును ప్రేరేపించి గజసైన్యమును వాయునందను
నీపై కవియించెను. భీముడు మున్నగువారు శరములతో ఆథదళములను చీకాకు పరచిరి.
అవి కలిగి తమవాహినులనే దిగ త్రొక్కెను.
పెనుగాలి లు మొగిళులొ
యన నిథములు విఱిఁగి నిజబలావళి సదియం
దన మీఁదఁ కా ఱ
దుర్యో
ధనుఁ డదలిచి సర్వసై న్యతతిఁ బురికొల్పెన్
-2-216.
మహాభారతయుద్ధమున ఇద్దరు గజాధిపులయు, వారి ఏనుగులయు వృత్తాంతము
ప్రస్ఫుట మగుచున్నది. వీరిలో నరకుని కుమారుడు ప్రాగ్జ్యోతిషపతియగు భగదత్తుడొకడు.
ఇతని దంశావళము పేరు సుప్రతీకము. భగదత్తుడు కౌరవపక్షమున నుండెను. తన యేనుగును-
పరపించి పాండవ సైన్యమునం దీతడు పెక్కుమారులు బీభత్సము కలిగించెను. (భీష్మ-8-150)
తుదకు సుప్రతీకముతో భగదత్తుడు అర్జునునిచేత చచ్చెను (ద్రోణ-1-859) ఉద్దండుడగు మరి యొక
గజాధిపుడు మాగధుం డగు దండధారుడు. వీడును భగంతుని యంతవాడట. వీడు తనయేనుగు.
తో పాండవసైన్యముల గలంచుచుండ శ్రీకృష్ణునిచే ప్రేరితుడై పార్థుడు వీనిని సంహరిం
చెను. (కర్ణ -2-815) యుద్ధవుటేనుగులలో నాలు గు దంతములు కలవి పళ స్తతరములు.
శావచ్చును. అర్జునుడు 'చతుర్దంతరుచిస్ఫీతమగు గజము'తో పోల్పబడినా డు.
(*og-1-48).
ఆశ్వములు
మ
భారతయుద్ధమునందు ఆశ్విక సై న్యమునకు సముచిత ప్రాధాన్యము కలదు.
నమున కివి:అత్యంతావశ్యకములు ప్రధానముద్రో వీరుల రథములను లాగుట కివి ఉపయోగించు
2
8. కౌటిల్యుని అర్థశాస్త్రము. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. పుట 520.
=<noinclude><references/></noinclude>
ac4wl62xihrqkfpaktzlwlwqdlh895k
పుట:భారతము-పీఠికలు.pdf/351
104
173042
489065
2025-06-11T10:34:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '15 a చుండెను. ఆశ్వీక సైన్యములు తెరలు తెరలుగా తాకుటచే యుద్ధ సంబంధ మైన వర్ణనలలో దీనిని -తరంగములుగా రూపించు చుండిది. సైంధవ నవ నాడు అర్జునుని విజయము ప్రధానముగ అతని సారథి రథవాహనమ...'
489065
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>15
a
చుండెను. ఆశ్వీక సైన్యములు తెరలు తెరలుగా తాకుటచే యుద్ధ సంబంధ మైన వర్ణనలలో దీనిని
-తరంగములుగా రూపించు చుండిది. సైంధవ నవ నాడు అర్జునుని విజయము ప్రధానముగ
అతని సారథి రథవాహనములపై ఆధారపడి యుండెను. శ్రీకృష్ణుడు అశ్వహృదయమును
చక్కగా నెరిగినవాడు ఆజంతువులు యవసరములను ఎట్టి భయానకళమయము లందును ఏమ
గడు సైంధవవధ సమీపించుచుండగా అతడు గుఱ్ఱములను సేదదేర్చినవిధము ప్రశంసనీయము.
అలుగులు పెరికి, మేను గలయ నిమిరి. అర్జునుని దివ్యాస్త్రములతో వెడలిన నీటిని త్రావించి,
ఖాణము మేపి అశ్వములను నలుకొల్పెను (ద్రోణ-3-158-185) శత్రుసైన్యమును వెనుక నుండి
తాకుటకు అశ్వికలలము ఎక్కువగా ఉపయోగించును. భారతయుద్ధము నందు శల్యుడు మరణిం
-చిన తరువాత కూడ కౌరవులు మొండి పట్టుదలతో యుద్ధము చేసిరి. "మబలనూనుండు
ప్రబలతురంగదళసహస్రంబులతో వేగంబు మెఱయ వైరిసేన వెనుక ఁగిట్టి" (శల్య-1-387) విజృం
భించెను. అప్పుడు ధర్మరాజు తన చిన్నతమ్ముడైన సహదేవుని ఐదు వేలగుఱ్ఱములతో శకునిని
కాకుటకై పంపెను.
48
అశ్వదళము చేయవలసిన కార్యములను కౌటిల్యు డెట్లు వివరించెను. అర్హమగు
ప్రదేశమును నివేశమును అరణ్యములను శోధించుట; విషయముకాని ప్రదేశమును, నీటిని, రేవును
గాలిని, వేడిని గుర్తించుట; శత్రువును తరుముట; మొదటి దెబ్బ కొట్టుట; శత్రుసైన్యము ప్రవే
శించి చీల్చికొని పోవుట; కోశమును గాని రాజకుమారునిగాని తప్పించి తీసికొని పొవుట; వెనుక
భాగ మందును కొనలందును శత్రువుపై పడుట - ఇవి ఆశ్వదళము చేయవలసిన కార్యములు".
ఈ ప్రకరణమునం దే మరియొక చోట కౌటిల్యు డిట్లు వచించెను. "కావలసినన్ని గుఱ్ఱములు లేని
రాజు గుఱ్ఱములను ఎద్దులను రథములకు కట్టవలెను.” మహమ్మదీయులు భారత దేశమును
ప్రవేశించు వరకును అశ్విక సైన్యములు అంతగా వృద్ధిచెందినట్లు కాన్పించదు. హిందూరాజ
న్యులను జయించుటకు ఆశ్వికదళములే ముసల్మాను విజేతలకు ఎక్కువగా తోడ్పడెను.
అశ్వపతులను బిరుదు సార్థకమయ్యేను. విజయనగర చక్రవర్తులు ఉత్తమాశ్వములను విదేశముల
నుండి కొనుటకై ధనము విస్తారముగా వ్యయము చేయుచుండిరి. అశ్వాధ్యయుని విధులను
గూర్చి కౌటిల్యుడు అర్థశాస్త్రమునందు వివరముగ సూచన లిచ్చియున్నాడు.
అను ఎన్నుకొనుటలో వానివయస్సు శుభలక్షణములు పాటింపబడుచుండెను.
దేవుని గజాధ్యక్షుడు జాయపసేనాని. ప్రతాపరుద్రుని వద్ద సాహిణి మారయ
ఆశ్వాధ్యక్షుడు.
పదాతులు
యుద్ధాశ్వము
గణపతి
* సర్వదేశ కాలములందు ఆయుధములు ధరించుట; సైనిక వ్యాయామము - ఇవి పదా
తులు చేయవలసిన కార్యములు' అని పదాతుల ధర్మములను కౌటిల్యుడు సంగ్రహముగా నిర్దే
శించినను విష్టి (కార్మికులు) చేయవలసిన పనులను పదాతుల విధులలోనే చేర్చదగియున్నవి.
-అవి యేవన - శిబిరములను మార్గములను సేతువులను కూపములను తీర్థములను శోధించి శుభ్ర<noinclude><references/></noinclude>
ir4jxbru1j2z6ro0fqntedwgsbvjbce
పుట:భారతము-పీఠికలు.pdf/352
104
173043
489066
2025-06-11T10:35:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '16 వరచుట; యంత్రములను, ఆయుధములను ఉపకరణములను గ్రాసమ నుమోయుట; యుద్ధరం. గమనుండి ఆయుధములను, జవరణములను గాయపడిన వారిని తీసికొనిపోవుట మున్నగునవి. వీరికి సంబంధించి యున్నవి. ప త్త్యధ...'
489066
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>16
వరచుట; యంత్రములను, ఆయుధములను ఉపకరణములను గ్రాసమ నుమోయుట; యుద్ధరం.
గమనుండి ఆయుధములను, జవరణములను గాయపడిన వారిని తీసికొనిపోవుట మున్నగునవి.
వీరికి సంబంధించి యున్నవి. ప త్త్యధ్యక్షుని (పదాతుల యధిపతి) మెలకువలు అర్థశాస్త్రము
నందు మరొకచో నిరూపింప బడినవి. “మూలబలము; ధృత బలము; శ్రేణిజలము; మీ * బలము;
శత్రుబలము; ఆటవికబలము - వీటిగుణదోషములు, జలములఁదు, ఎత్తైన ప్రదేశములఁదు చేయవల .
సిన యుద్ధకర్మలు; ప్రకాశయుద్ధము, కూటయుద్ధము; గోతులలో కాని ఆకాశమందుండి కాని
చేయుయుద్ధము; పగటియఁదు కాని రాత్రిపూటగాని చేయవలసిన యుద్ధము - వీటి నన్నిటిని
ఎరిగియుండ వలెను. దీనినిబట్టి పదాతుల కార్యములు కొన్ని తెలియవచ్చుచున్నవి.
హరణకు మహాభారతమున ద్రోణాచార్యుని నాల్గవ నాటి యుద్ధమున రాత్రి సమరముసాగెను.
చీకటి డట్టముగా ఆవరించియున్నను ఉభయపడమువారును వెనుకీయక ఆవేశముతో పోరుచుం
'అక్కురుభూపాలుండు దమకాలు బలంబుల నెల్ల నాయుధంబులు వెట్టి దివియలు పట్ట
యప్పదాతి వర్గంబులు దివియలు దెచ్చిన ఇద్దరణీవరుండు రథంబున కైదును.
గరికి మూఁడును దురంగంబున కొండును నియతంబుగాఁ బట్టించి" (ద్రోణ_5_144.)
43.
నియోగించిన
...
J
ఉదా
ఆశ్రమవాసపర్వము నందు ధృతరాష్ట్రుడు ధర్మరాజునకు సప్తాంగమైన రాజ్యమును
గూర్చి యుపన్యసించుచు ఆరువిధములైన సైన్యములను బేర్కొనెను.
మూలబలంబును మొత్తాల వారును
మిత్రబలంబును శత్రుబలముఁ
గాననంబు బలముఁ గై జీతగాండ్రును.
(ఆశ్ర-1-78.)
భారతములో చెప్పబడిన మొత్తాలవారు కై జీతగాండ్రు అనుసైన్యవిభాగములు
అర్థ శాస్త్రమునందు భృతబలము, శ్రేణిబలముగా కాన్పించుచున్నారు. భృతిబలము అనగా అప్పు
టికి జీతమిచ్చి కూర్చుకొనబడువారు (Mercenaries) అని అర్థము చేయబడినది. శ్రేణిబలము
అనగా రాజ్యమునందలి ఆయావృత్తి వ్యాపార సంఘములు సమకూర్చు నై నీకులు, మహాభారత
'కాలమునకును అర్థశాస్త్ర కాలమునకును సాంఘిక విధానమునందు కొంతమార్పు వచ్చియుండ
· వచ్చును. వర్తక సంఘములు కార్మికసంఘములు శ్రేణులని పిలువబడును. రాజ్యవ్యవస్థ యందు
ఇట్టి శ్రేణులకు కొంత ప్రాధాన్య మేర్పడినది. ప్రభుత్వమున కవసరమైన సమయములలో వీరు
సైనికులను సమకూర్ప వలసిన బాధ్యత కలిగియుండిరి.
}
సైన్య సేకరణ - శ్రీ క్ష ణ
సంజయుడు ధృతరాష్ట్రుని జంపున యుద్ధరంగమునకు పోయి సంగ్రామవార్తలు.
తెచ్చుచుండును. ఆతడు కౌరవులకు పరాజయమును, పాండవులకు విజయము ను తరుచు తెల్పు
చుండెను. ఇట్టి సమావేశము లందొ కనాడు చీకురాజు తమసైన్య వరాజయమునకు వాపో
పుచు సంజయునితో ఇట్లు పలికెను.<noinclude><references/></noinclude>
l3w82pr394hbj8bze7fbaqafr0iscc9
పుట:భారతము-పీఠికలు.pdf/353
104
173044
489067
2025-06-11T10:35:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '.'
489067
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>.<noinclude><references/></noinclude>
114bj72r8ru86ixmnl9egj0xam94sh7
489068
489067
2025-06-11T10:35:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
489068
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>17
ఏవం బహుగుణం సైన్య మేవం బహువిధం వరం
వ్యూహ మేతద్యథాశాస్త్ర మమోఘం చైవ సంజయ
నాతి వృద్ధమబాలంచ నకృశం నిచపీపరం
లఘు వృత్తాయనప్రాయం సారగాత్ర మనామయం
త్త సన్నాహ శస్త్రంచ బహుళ స్త్ర పరిగ్రహం
అసియుద్ధేనియు ద్ధేచ
గదాయ దేవ
కవిరం
ప్రాసర్ ప్టీ తోమరేష్వాజ్ పరిమేష్వాయ సేషుచ
భింది పాలేషు శక్తిషు ముసలేషు కృతశ్రమం
శస్త్రగ్రహణ విద్యాను నిర్వాసు పరినిష్ఠితం
ఆరోహే పర్యవ స్కందే సరణే సాంతర వితే
సమ్యక్రృహరణే యానే వ్యవయానేచ కోవిదం
నాగాశ్వరథయానేషు బహుళస్సు పరీక్షితం
పరీక్యచ యథా న్యాయం వేతనే నోపపాదితం
నగోష్ఠ్యా నోప కారేణన సంబంధ మితః
అట్టి బహుగుణో పేతమైన సైన్యము, బహువిధమైన బలము; శాస్త్రోద్దిష్ట విధాన
మున తీర్చబడిన యు అమోఘమునైన వ్యూహమ; దేశీయఁదు అతిబాలురు వృద్ధులు, బక్క
చిక్కినవారు, స్థూలకాయులు కాన్పించరో; లఘుశరీరము, యుక్తవయస్సు, బలమైన కాయము,
నీరోగమైన ఆర్యోము: ల సైనికులే చేర్చబడు చు దురో; ఏసై నీకులకు సంసిద్ధములైన ఆయుధ
ములు కలవో, అనేక విధాస్త్రపరిగ్రహము కలదో, ఎవరు ఖడ్గ యుద్ధ మందు, ఆయుధములేని
రణము న దు. గదాసంగరమ దు ప్రాసము మన్నగు ఆయుధ ప్రయోగము లందు కోవిదులో
సర్వశస్తా స్త్రము లందుపరినిష్ఠులో, ఎవరు ఆరోహము, పర్యవస్కందము సరణము, సాంతర
ప్లుతము, యానము, వ్యవయానము మున్నగు యోధకర్మలయందు నేర్పరులో, ఏసైనికులు
ఏనుగులు గుఱ్ఱములు రథములు:- వీని యుద్ధము లందు అనేక పర్యాయములు సుపరీక్షితులై
నిరూపిత సామర్థ్యము కలవారో, ఎవరు అట్లు పరీక్షలలో కృతకృత్యులై యథార్హమగు వేతన
ముల పొందు చున్నారో ఎవరి నియామకము గోష్ఠిచేత గాని (సిఫారసు కావచ్చును) ఉపకా
రముచేత గాని బాంధవ్యనిమి త్తముచే కాని చేయబడదో అట్టి సర్వసంపన్నము సమర్థము
అయిన 'సేనావాహిని ఓడిపోవుట దైవదుర్విపాకమున కదా అని ధృతరాష్ట్రుడు సంజయు
నితో వాపోవును.
P
-
ల
పై వాక్యములను బట్టి మహాభారత కాలమున సైన్య నియామకము శిక్షణ, వారి
నేర్పు, వారి వేశిన పద్ధతి మున్నగునవి చక్కగా భాసించుచున్నవి. సంగ్రామము నందు వీర
మరణము నొందిన సైనికుల కుటుంబములకు భోజనాచ్ఛాదనముల లోటు రాకుండ రాజు
ఏర్పాటు చేయవలెనని నారదమహర్షి ధర్మరాజును హెచ్చరించుచున్నాడు (సభా - 1 - 40)
సేనాధ్యకుడు నానావిధ రణము లందు నిపుణుడై, అవార్యవీర్యుడై, రాజునకు హితుడును
నమ్మదగి వాడును అయియు డవలెనని శ్రీ మహర్షి యే బోధించెను. మహాభారత యుద్ధము
నందు ప్రదర్శిం బడిన అతిలోక శౌర్యము, అసాధారణ మాత్సర్యము, మహాబీభత్సము వర్ణనా
శీతమ్మలు. మహార్ణవ మత సైన్యము కృశించి కృశించి గోష్పాద మంత యైను సుయోధ
నుడు తనచలమ ను వీడక పోరాడు చుండుట 'కృష్ణార్జునులకు ఆశ్చర్యము కలిగించెను.
(శల్య-1-848) ఎట్టి మహాత్ములైను సత్వబుద్ధిగలవారైనను యుద్ధము నందు మత్సర గస్తు
లగుట షమ ధర్మాత్ముడైన యుధిష్ఠిరని చరిత్ర నుండియే మము ఉదాహరింప వచు ను.
కర్ణుడన్న ధర్మనందనునకు సింహస్వప్నమయ్యేను. అట్టి దుర్దాతుడైన కర్ణుడు సంహరింప<noinclude><references/></noinclude>
4lnip652clh0xhh0dmfzon0js6kzw40
పుట:భారతము-పీఠికలు.pdf/354
104
173045
489069
2025-06-11T10:36:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '18 బడుట విని ధర్మరాజు దివిటీలు వేయించుకొని వెళ్లి కర్ణుని మృతశరీరమును కండ్లార చూచుకొని తృప్తి పడలేదు. (కర్ణ - 3-895). ఆకాలమునను సై న్యమునందు క్రమశిక్షణ ప్రాముఖ్యము గుర్తింప బడె...'
489069
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>18
బడుట విని ధర్మరాజు దివిటీలు వేయించుకొని వెళ్లి కర్ణుని మృతశరీరమును కండ్లార చూచుకొని
తృప్తి పడలేదు. (కర్ణ - 3-895).
ఆకాలమునను సై న్యమునందు క్రమశిక్షణ ప్రాముఖ్యము గుర్తింప బడెను. బహు
నాయకత్వము వలన దేవతలు పరాజితులై ఈశ్వరునకు తమతమ యంశములు సమర్పించి
ఆయన నేతృత్వమ నకు అంగీకరించిన వృత్తాంతము త్రిపురాసుర సంహార కథయందు కలదు.
ఎంతటి వీరుడైనను సైన్యాధ్యకుని యాజ్ఞలను శిరసావహించుటగాంతుము. సైంధవవధ పర్వ
మున అర్జున డేమయ్యెనో యని యుధిష్ఠిరుడు చింతాక్రాంతుడై భీముని పార్థునకు సహాయ
ముగ బొమ్మనెను. ధర్మరాజ రక్షణమును వీడి తానటు పోవుట ప్రమాదమని వాయునందనుడు
భావించియు ధృష్టద్యుమ్నునితో నిట్లనెను "కుంభసంభవుని బలిమియు నతని ప్రతిజ్ఞ తెఱంగును
నెఱుంగుదు వేషఱ కుఁడుము. నాకుంబోక కర్ణంబుగారు గాకున్న నేలిన వాని యానతి నడవ
వలయు" భీముని యంత మహావీరుడు అజ్ఞాబద్ధు డగుట గమనింప దగినది.
సైన్యము యొక్క సమర స్థైర్యము (morale) అత్యంతావశ్యకమని యానాటి
ధీమంతు లెరుగుదురు. ఒకప్పుడు కృష్ణద్వైపాయనుడు ధృతరాష్ట్రునితో నిట్లు చెప్పెను.
"కుమారా! యుద్ధమునందు సైనికుని స్థైర్యమే విజయమునకు మూలము. భీరుపై యొకడు
ఫలాయితుడైనచో సైన్యమంతయు కలగుండు పడును. మహారథులు కూడ పారిపోవు సైన్య
ముతో అవయానము చేయుదురు. నిబిడ వ్యూహము ఒక్కమారు భగ్నమైనచో ఎంతటి యోధు.
లును దానిని నిలువరింప జాలరు. కావున ఈ యంశమును చక్కగా మనమునఁదుంచుకొని
సామదాన భేదములతో కార్యము సాధించు కొనుము." ద్రోణుడు కౌరవసేనానులలో మిక్కిలి
దృఢవ్రతుడు. అతడు అచ్చపు సైనికుడు. దుర్యోధనుడు అడుగడుగునకును తన సైన్యము
'తెగుచుండుటను జూచికలుడై యాచార్యుని వద్దకు పరుగెత్తి నీవుపాండవపక్షపాతివి అని నిందించు
చుండును. జయద్రధవధ సందర్భమున అర్జునుడు వానిని సమీపించుచుండుట శార్తి చెంది
రారాజు ద్రోణుని వద్దకు పోయి అడ్డుపడమని కోరెను. అంతట యాచార్యు డిట్లనెను. "నేనా
ముఖంబు విడచి యేవర్జున వెనుకం బోయినం పాండవ బలంబు లురలం దోఁతెంచు. మన
యొడ్డుగలఁగిన సైంధవుం గాచుట రిది (ద్రోణ-3-114) ఈ సమయముననే ద్రోణుడొక అభేద్య
కవచమును దుర్యోధనున కిచ్చెను.
వీరుల అంత్యక్రియలు
స్త్రీపర్వ మంతయు గాంధారి శోకవచనములతో గడచినది. దానిని గాంధారీ పర్వ
మన్నను చెల్లును. సంగ్రామ బీభత్స చిహ్నము లిందు ఆ శేషముగా కనవచ్చును. మృత వీరులకు
అంతిమసంస్కారము చేయుటకును ఒక్కొక్క యెడ
అవకాశము లేకుండె ననిపించును.
ద్రోణాచార్యుని శవమును జూచి గాంధారి విలపించుచు వినయాన్వితులైన శిష్యులు నిత్యము
ప్రణమిల్లెడు ద్రోణుని వీర పద ద్వయమును నక్కలు చెడదిన్నవి అనీ యామె శోకించెను .<noinclude><references/></noinclude>
std2ytexyaxs6zagn6ebn6i9kv70pr4
పుట:భారతము-పీఠికలు.pdf/355
104
173046
489070
2025-06-11T10:36:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '19 ఎంత కరుణాత్మక సన్ని వేశము! ఆచార్యుని కగ్ని సంస్కార మిట్లుజరిగెను. "ద్రోణుని భార్య కృపుని తోబుట్టువైన కృపి దైన్యమును, విరియ మోసిన జుట్టును ముఖముపై మ సుగు వడ పల వించు చుండె...'
489070
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>19
ఎంత కరుణాత్మక సన్ని వేశము! ఆచార్యుని కగ్ని సంస్కార మిట్లుజరిగెను. "ద్రోణుని భార్య
కృపుని తోబుట్టువైన కృపి దైన్యమును, విరియ మోసిన జుట్టును ముఖముపై మ సుగు వడ పల
వించు చుండెను. బహుశిష్యులు అయ్యతిరథోత్త ముని యస్త్రశస్త్రములు, రథమును ఆయన
యవయవములతో చీతి యందుంచిరి. వారందరు సామగానము చేయుచుండిరి. కృషి మున్నగు
వారు అపసవ్యముగ సొదకు ప్రదక్షిణించిరి. రెండవ యగ్నిని వోలె ద్రోణుని వహ్ని కర్పించిరి.
శోకార్హ ములైన యొడళ్ళతో వారు గంగాస్నానమున కరిగిరి. భూమి ఆచార్యుని మరణముతో
అపగత శరవిద్య యయ్యె" (స్త్రీ,-2-124,25) అసంఖ్యాకులుగా నిహతులైన వీరులకును సైని
కులకును యధావిధిగా అగ్ని కార్యము నిర్వర్తించువారు లేరైరని ధర్మజుడు చింతి. చెను.
భగ్నరథావయవములు విండ్లు ధ్వజములు మున్నగు వానితో స్పొ పేర్చి వీరులను అగ్ని కర్పించిరి.
రాజులను ప్రోవులుగా పెట్టించి దహించిరి.
మహాభారతము - వ్యూహములు
విశిష్టరచన
మహాభారత కాలమునకు భారతీయులు యుద్ధ విజ్ఞానము పరాకాష్ఠ నందె ననుటకు
అప్పటి వ్యూహజ్ఞానమే ముఖ్య నిదర్శనము. మహాభారత యుద్ధము నందు ఆయాసేనాధిపతులు
ఎన్నియో వ్యూహములను పన్నినట్లు చదువుడుము. వ్యూహ శబ్ద మిట్లు నిర్వచింప బడినది.
"వ్యూహస్తు బల విన్యాసం సైన్యముల విశిష్ట రచన లేక ఏర్పాటు వ్యూహ మగును. దీనికి
మరియొక నిర్వచనము చెప్పబడినది. "విశేషేణ ఊహ్యతే ఇతి వ్యూహః" దీర్ఘముగ ఆలోచింప
బడునది. ఈ రెండర్థములును వ్యూహనిర్మాణము నందు ఇమిడియే యున్నవి. సేనాధ్యక్షుడు తన
సైన్యమును మోహరించుటకు ముందు నిశితముగ ఆలోచించును. ఆలోచించి విజయము తనకు
కలుగు రీతిని తన వాహినిని పన్నించును. వ్యూహములను ఆంగ్లములో Military Tactica
అనుచున్నారు. దీనికి సంబంధించినదే యుద్ధయుక్తి (Strategy) ఆంగ్ల విజ్ఞాన సర్వస్వములో
ఈ రెండింటిని ఇట్లు నిర్వచించియున్నారు. “Strategy in the art of Protected movement
from which tactics, the art of protected offensive action is developed. Whilst
the one places an army in the best position to over come the enemy's resistance;
the other has for its object the economical development of pressure so that
movement in the desired direotion may be maintained" యుద్ధ యుక్త
యుక్క అనగా సంర
ఉతయానము. దీనినుండి సంరక్షిత విక్రమవిధానము అనబడు వ్యూహము పరిణమించు చున్నది.
మొదటిది శత్రువు యొక్క నిరోధశక్తిని కుంచించుటకు ఉపయోగించును. రెండవది తనసైన్య
శక్తిని పొదుపుగా వాడు కొనుచు ఉద్దిష్టదిశ యందు విజృంభణమును నిర్వహించుటకు ఉపయో
గించును. వ్యూహమును గూర్చి ఈ గ్రంథ మే మరియొక చోట ఇట్లు వివరించినది "శత్రువినాశము
నకై త్రివిధ సైన్యమును పదాతులు, ఆశ్వికదళము, శతఘ్నులు వీటిని అత్యంత శక్తివంతముగా
ప్రయోగించుటయే వ్యూహోద్దేశము. వీనిలో ఒక్కొక్క దానికిని విశిష్టయుద్ధ శక్తిని " కలదు.
ఒక్కొక్క అంగము తన గరిష్ట శక్తిని విజృంభింప చేయవలెనన్నచో తదితర ద్వయము యొక్క
సహాయము అవసరము.<noinclude><references/></noinclude>
cvupl3bdbqswbfi6wcc0fn1kk6j5tpj
పుట:భారతము-పీఠికలు.pdf/356
104
173047
489071
2025-06-11T10:36:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '20 భారత యుద్ధ కాలము నందు శతఘ్నులు ఉన్నను అవి యీనాటి శతఘ్నిదళముతో పోల్చుట తగియుండవు. ప్రాచీనకాలపు శతఘ్నులు దుర్గసంరక్షణము నందే యెక్కువ వినియోగ పడెడివి. క్షేత్రయుద్ధము నంద...'
489071
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>20
భారత యుద్ధ కాలము నందు శతఘ్నులు ఉన్నను అవి యీనాటి శతఘ్నిదళముతో
పోల్చుట తగియుండవు. ప్రాచీనకాలపు శతఘ్నులు దుర్గసంరక్షణము నందే యెక్కువ
వినియోగ పడెడివి. క్షేత్రయుద్ధము నందివి వినియోగ పడెనో లేదో తెలియదు ప్రాచీన యుద్ధాం
గములలో శతఘ్నుల స్థానమున రథగజదళములను మనము ఉంచుకొనవలెను ఇట్లు చేసి
చూచినచో ఆధునిక యుద్ధ జ్ఞానమునకు దీటు కాగల భావములును వ్యవస్థయు ప్రాచీన
భారతము నందుండె ననుట సత్యము అసలు వ్యూహముల అవసర మెళ్లేర్పడెను. ఎవరి
యందు తలచూ పెను అను ప్రశ్నలు మనకు కలుగును. ఇది మొదట దేవతల యందును వారి
ప్రతీకలైన ఆర్యులందును కలిగి నట్లు కాన్పించును. అల్పసంఖ్యాకమైన సైన్యముకలవారు
ఆ బలమును గరిష్ఠ ప్రయోజన వంతముగా ప్రయోగించుటలోనే వ్యూహభావన ఏర్పడినది.
చేపగురువైన బృహస్పతి యిట్లు శాసించెను.
"సంహతా యోధ యేదల్పా
కామం విస్తర యేద్భహూ"
14
అల్పసైన్యమను సుసంష్టముగా కూర్చవలెను. బహుళసైన్యమున్నచో దానిని వి సరింప
చేయవచ్చును సైన్యమును పొదుపుగను గరిష్ఠ శక్తివంతముగను ప్రయోగించుటలోనే వ్యూహ
మలు ఏర్పడినవి ఈ వ్యూహములకు తరుచు పశుపక్ష్యాదుల యొక్కయు, విశిష్ట వస్తువుల
యొక్కయు పేర్లు ఉంచుట కాన్పించును. గరుడ, శ్యేన, క్రౌంచ, కూర్మ మకర, శకట
సూచి, శృంగాటక, అచల మున్నగు పేర్లు వ్యూహములకు పెట్టబడినవి. ఆయా పదులును,
మృగములును తమలో తాము కలహించు నప్పుడు అవలంబించు సన్నద్ధాకారములను గమ
నించి వ్యూహముల కా నామములు ఉంచబడి యుండును. వస్తువుల ప్రత్యేక ధర్మములను
బట్టియు పేర్లు కల్పించియుఁదురు. అచల వ్యూహము పర్వతమువలె స్థిరమైనదిగా భావింపబడి
యుండును. శృంగాటకము ముమ్మొనవాలు వంటిది. మకరముయొక్క తుండము భయం
కరము, కూర్మము యొక్క వీపు దుర్భేగ్యము. శ్యేనము నేత్రములు మిక్కిలి చురుకైనవి.
కొంచము ముక్కు వజ్రసన్నిభమైనది. ఇట్టి లక్షణములను దృష్టియందుంచుకొని సారవంతమైన
దళమను ఆయా స్థానములందు నిల్పుచుండిరి.
ఏ యే వ్యూహముల నే యే సన్నివేశములలో తీర్చవలెనో శుక్రనీతిసారము సూచన
ప్రాయముగ ఇట్లు చెప్పుచున్నది. "నడ్య! దేవశదు శ్లేషు యత్ర యత్ర భయంభవేత్' 'సేనావతి
సత్రతశ్రగచ్ఛేద్ వ్యూహకృతైగ్బలై యాయార్వ్యూహేన మహతా మక రేణ పురోభయే
శ్యసనోభయపక్షేణ, సూచ్యావాధిక వక్త్రయా పశ్చాద్భయేతు శకటం పార్శ్వయోర్వజ్ర
సంజ్ఞకం సర్వతన్వతో భద్రమ్ చక్ర వ్యా మథాప్ని" నదుల యందుగాని అడవులందు
గాని, దుర్గములందుగానీ, ఇతర స్థలములందగాని భయము తటస్థించినప్పుడు సేనాపతి తన
"సైన్యమును వ్యూహ రచన చేసి నడిపించ వలెను.. ముందు భాగమున ప్రమాదము కలిగినప్పుడు
మకర వ్యూహముతో ఎదుర్కొనవలెను. ఉభయపక్షములందు విషమస్థితి ఏర్పడినచో శ్యేన<noinclude><references/></noinclude>
b1e9ra9uwrhtda2jc7xqfiei63bgaiu
పుట:భారతము-పీఠికలు.pdf/357
104
173048
489072
2025-06-11T10:36:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '21 వ్యూహము పన్నవలెను. లేదా విప్పారిన ముఖముగల సూచీ వ్యూహము నమర్పవలెను. వెనుక భాగమున ప్రమాదమైనచో శకటముగా మోహరింపదగును. పార్శ్వము అంబైనచో వజ్రవ్యూహము. నాలుగు ముఖములనుండి ఆపత...'
489072
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>21
వ్యూహము పన్నవలెను. లేదా విప్పారిన ముఖముగల సూచీ వ్యూహము నమర్పవలెను.
వెనుక భాగమున ప్రమాదమైనచో శకటముగా మోహరింపదగును. పార్శ్వము అంబైనచో
వజ్రవ్యూహము. నాలుగు ముఖములనుండి ఆపత్తు ఎదురైనచో సర్వతోభ ద్రముకాని, వ్యాళము,
చక్రము కాని పన్నుకొనవలెను.
వ్యూహ విభజనము
వ్యూహ నిర్మాణసూత్రములను కామందకుడు ఇట్లు సూచించెను.
తిర్యగ్వృత్తి స్తుదండస్స్యాత్
భోగోఒన్వా వృత్తి రేవ చ
మండలస్సర్వతో వృత్తిః
పృథగ్వృత్తి రసంహత
له
దండము, భోగము, మండలము అసంహతము, అను నాల్గును వ్యూహములలోని ప్రధాన భేద
ములు. అందు ప్రదరదృఢ కాదులు 17 దండ భేరములు. గోమూత్రికా, హింసక, సంచారిక,
శక, పతంతకములై దును భోగ భేదములు. సర్వతోభద్ర దుర్జయములు. మండల భేదములు.
అర్థ చంద్ర, ఉత్థానాదులు అసంహత భేదములు. వ్యూహమునకు వెనుకనుండి చెదరిపోయిన
సైనికులను కూర్చుకొని వచ్చు సేనా భాగమును వ్యూహపార్టీ యందురు. దీనికే ప్రత్యాసార
మనియు పేరు. 'భగ్నానాత్మీయాకా ప్రత్యాసరతీతి ప్రత్యాసారః' అని- దీని నిర్వచనము. ప్రతి
గ్రహమని పేరుగల మరియొక సైన్య విభాగమున్నది. రాజు దీనియందు నికృతుడై యుండి
తన సైన్యముగాని చెందకుండునట్లు నడిపించుకొని వచ్చును. ప్రతిగ్రహము ప్రధాన సైన్యము
నకు ఇన్నూరు విండ్లదూరమున వెనుక భాగమున ఉండును. ప్రతిగ్రహమనగా ప్రమాదము
నెదుర్కొనుటకు ప్రత్యేకింపబడిన సైన్యమని కౌటిల్యుని అర్థశాస్త్రమున నుడువ బడేను
(పుట 526)
సైన్యమును యుద్ధ భూమియందు నాలుగు విధముల నిలువవచ్చును. అడ్డముగా
నిలుపుట దండము, సేనాంగములను ఒక దానివెనుక నొకటి నిలుపుట భోగము, వలయాకారముగా,
అన్నిమూలల రక్షణ కనువుగా తీర్చుట మండలము. వేర్వేరు సంఘాతములుగా పన్నుట
అసంహతము. ఈ ప్రధాన స్థితులనుండి ఆయా వ్యూహము లేర్పడుచున్నవి. *పడకతోరస్యములు
సమముగా యుద్ధముచేయు నట్లమర్చబడినది దండ వ్యూహము. ఇది వెనుకకు తిరిగి కొట్టుటకు
వీలు కలది, శ్యేనవ్యూహము, సూ వ్యూహము దీనిలోని భేదములు. ఏక పంక్తి యందుండు దండము
సూచీవ్యూహము. ఇవి భారతయుద్ధమునందు'. వచ్చినవి. భోగవ్యూహమునే తర్పవ్యూహ
కౌటిల్యుని అర్థశాస్త్రము. సంగ్రామీకమను పదియవ అధికరణము, పుట 28.<noinclude><references/></noinclude>
qv4lf64xtkx5ekjw1lavwg3fdwojcsb
పుట:భారతము-పీఠికలు.pdf/358
104
173049
489073
2025-06-11T10:37:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '22 మందురు. ఐక్ష జోరస్యములు విషమముగా ఉండునది శకటవ్యూహము దీని భేదము. దీనికి విరుద్ధ మగునది మకఁవ్యూహము. పక్షకఠోర స్యములు ఏకమగుట మండలవ్యూహము. సర్వతోభద్రము. దీనిలోని భేదము. పడకఠ...'
489073
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>22
మందురు. ఐక్ష జోరస్యములు విషమముగా ఉండునది శకటవ్యూహము దీని భేదము. దీనికి విరుద్ధ
మగునది మకఁవ్యూహము. పక్షకఠోర స్యములు ఏకమగుట మండలవ్యూహము. సర్వతోభద్రము.
దీనిలోని భేదము. పడకఠోరస్యములు కలియక వేరుగనుండుట అసంహతము. వజ్రవ్యూహము-
దీని భేదము. పదాతులు, గుఱ్ఱములు, రథములు, ఏనుగులు-ఇవి యొకటి వెనుక మరి యొకటి
ఉండుట అచలవ్యూహము.
సైన్యాంగ విభాగములకు సంఘటితమగుటకు, విడియుటకు, యానము చేయుటకు
వెనుకకు తిరుగుటకు, మార్కొనుటకు నాయకుడు తూర్యఘోషములతోను, ధ్వజములతోను,
పతాకము॰ తోను సంజ్ఞ లను ఏర్పరుపవలెనని కౌటిల్యుడు. వ్యూహములలో కొన్ని శత్రువుపై
దెబ్బకొట్టుటకును. కొన్ని దెబ్బ కాచుకొనుటకును అనువైనవని యూహింపవలెను. శ్యేనమకరా
దులు విక్రమవ్యూహములుగా కన్పించును, కూర్మసర్వతోభ ద్రాదులు సంగక్షక వ్యూహములుగా
కన్పించును. మిశ్రవ్యూహములనేకములు. అక్షౌహిణీ పరిగణనము ఆదిపర్వమునందే చేయబడినది.
(ఆది-1-91), పత్తి, సేనాముఖము, గుల్మము, గణము, వాహిని, పృతన, చమువు, అనీకిని,
షౌహిణియనునవి ఉత్తరోత్త రాధికములగు సేనావిభాగములు కౌరవపక్షమునందు పదియ
హిణులు మి తబలము. ఒకయదౌహిణి కౌరవబలము. (భీష్మ-1-25) మహాభారత యుద్ధమునందు.
ఆంధ్రులను 'పేరొనుట ఒక్కమాటే జరిగినది. (కర్ణ -2-3. 7) వీరు కౌరవపడముననుండిరి. “రారాజు-
పురికొల్పి రాధేయునకుం బ్రాపయి పుళిందరాహ్లి టెంకణాంధ్ర భోజానికి బు * విసినం గౌంతేయ
విలంబునకు భరంబగు యు. "భారత దేశమునందలి సమస్త జాతులవారను కురుక్షేత్ర సంగ్రామము.
నందు పాల్గొనిరని తోచును. అందు ప్రధానముగా ప్రాచ్యదేశీయులు కౌరవపక్షముననుండిరి.
ఇట్టివారు మాగధులు, కాళింగులు, ఆంధ్రులు, భోజులు, పళిందులు, టేంకణ (తమిళ)
దేశీయులు. భారతవర్ష మునందలి జనపదములలో ఆంధ్రదేశము పేర్కొనబడినది. (భీష్మ-1-40).
మహభారతము నఁడలి వ్యూహములు
ప్రముఖ సేనానులందరును మహాభాగత యుద్ధమునఁదు వ్యూహముల నేర్పరచి
సంగ్రామ మొనర్చిరి, అందును కౌరవపడము నందలి సేనానులు భీష్మ ద్రోణులు దేవదానవు..
లను కూడ సమరము ఖమున లెక్క చేయని మహావీరులు. అట్లయ్యును కౌరవులు నిశ్శేషముగా
ఓడిపోయిరి. దీనికేమి సమాధానము. ఇచ్చట మనము మహావితి వతయగు గాంధారి పలుకులను
స్మరించవలేను. సుయోధనుడు కురుక్షేత్రమునకు పోవుచూ తల్లి దీవన అర్థి. చెను. అప్పుడా
సాధ్వి యిట్లు చెప్పెను. "కొడుక! యెక్కడ నుండు ధర్మమక్కడకు జయమునేరు '
(స్త్రీ-1-161). ధర్మము పాండవపతమన నుండుటచే వారు జయించిరని కృష్ణ ద్వైపాయన
మునీంద్రుడు పరిష్కరించెను. వ్యూహపటిష్ఠత మాత్రమే విజయసాధనము కాదనుట భార తీ
యుల విశ్వాసము.<noinclude><references/></noinclude>
hr8d562e6j8do30bt12ob4ntw0gnh5e
పుట:భారతము-పీఠికలు.pdf/359
104
173050
489074
2025-06-11T10:45:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ': 23 అదియట్లుండె. భీష్ముడు రణరంగమును చేరి కురుపతి కోరిక మేరకు 'నిబిడచారు సన్నా --హంబుగా' వ్యూహమ మరెను "అందు తానును ద్రోణుండును తాలధ్వజంబును వేదికా కేతనం బుసు. గ్రాలుచుండ ముందఱ...'
489074
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>:
23
అదియట్లుండె. భీష్ముడు రణరంగమును చేరి కురుపతి కోరిక మేరకు 'నిబిడచారు సన్నా
--హంబుగా' వ్యూహమ మరెను "అందు తానును ద్రోణుండును తాలధ్వజంబును వేదికా కేతనం
బుసు. గ్రాలుచుండ ముందఱ నిలిచి... నడుమ కురుకుమార సమేతంబుగా నమ్మహీనాథుడు
నిలుచునట్లుగా నియమించి. తగనయ్యై సైన్యంబుల కేనుంగులు, నేనుఁగుల కరదంబులు, సర
దంబులకుం దురగంబులు దురగంబులకు విడ్ల వారు, విండ్ల వారికి నద్ధాయుధులు అడ్డంబగు
తెఱంగున నిలువ నియోగించి మానుష వ్యూహంబు సమకట్టిన" ఒక సేనాంగమునకు మరి
యొ"టి వెనుకనుండు నట్లమర్చుట అచల వ్యూహమని కౌటిల్యుడు భీష్ముని ప్రథమవ్యూహము
· నందీ విధానమే కన్పించుచున్నది. భారతములో దీనినే మానుష వ్యూహమనిరి. పదాతి
సై న్యము ముందు నిలుచుటచే దీనికి పేరు వచ్చియుండును. దీనికి ప్రతిగా పాండవులు అచల
వ్యూహమునే పన్నిరి. ఇందు భీముడగ్రేసరుడై యుండెను. భీముని సైన్యము పదాతి భూయిష్ఠ
మని ఇదివరలో చదివి యున్నాము. రెండునాడు పాండవులు ప్రథమావకాశము తాము తీసు
కొని క్రౌంచ వ్యూహమును పన్నీరి. కొంచము యొక్క ముక్కు వజ్రసన్నిభమైనది. కావున
ఫల్గునుడు చంచువు నందు నిలిచెను. కుంతిభోజుడును, శైబ్యుడును చడు స్థానములందే
దేజరిల్లిరి. దీనికి భీష్ముడు మాఱోడ్డనము కల్పించెను. కాని దానిపేరు లేదు కౌరవులు మూడు
మోహరంబు లయి అనుటచే ఇది అసంహత భేదమైన వ్యూహమని చెప్పనొప్పును.
మూడవదినమున భీష్ముడు గరుడవ్యూహము నమర్చగా పాండవులు అర్ధేందు
వ్యూహముగా మోహరించిరి. గరుడ వ్యూహమునకు గంగా నందనుడు స్వయముగా ముక్కై
నిలిచెను. అర్ధేందువ్యూహమునే కాబోలు కౌటిల్యుడు అర్ధచంద్రక మనెను. మూడు దళములు
-అసంహతములుగా నుండుట అర్ధచంద్రకము. పాండవుల యర్ధ చంద్రవ్యూహమందు భీమార్జును
తిరువురును రెండుకొమ్ముల పన్నిరి. శుండాల మాలికా భీలంబుగా యుధిష్ఠిరుడు మధ్య ప్రదే
శమున నిలిచెను. గరుత్మంతుని ముక్కున నిలిచిన భీష్ముని ఛాటికాగ లేక పాండవ సైన్యములు
చెల్లా చెదరగుచుండిరి. అర్జునుని ఉద్దీ ప్తుని చేయుటకై శ్రీకృష్ణుడు చక్రము ధరించి భీష్ముని
మీదికి లంఘించెను పార్థుడు దీనితో విజృంభించెను. నాల్గవ దినమున కురు పాండవులు ప్రత్యేక
వ్యూహములు పన్నినట్లులేదు. గత దివసమందలి యేర్పాటునే అనుసంధించి యుందురు. ఐదవ
దినమున గాం గేయుడు మకర వ్యూహము సంధించెను. మకర వ్యూహము శకటమునకు విరుద్ధ
-మని కౌటిల్యుడు. ఇది భోగ వ్యూహశాఖకు చెందినది. దీనికి ప్రతిగ. పాండవులు శ్యేన వ్యూహ
మను దీర్చిరి. అందు ముఖంబున భీముండును, శిరంబున సాత్యకియు, కంఠంబున కిరీటియు
మండిరి.
కౌరవ పక్షమందొక గొప్ప లోపముండెను. భీష్ముని పది దినముల యుద్ధమునందును
ల తిలోక వీరుల
కర్ణుడు పొలికలనికి రాలేదు. అతడు భీష్మునిపై అలిగియుండెను. భీష్మ ద్రోణు
య్యును వారు సహజముగనే పాండవులయెక ఈషన్మార్దవము కలిగియుండిరి. దుర్యోధనుడు
వారిని విశ్వసింపక ఏ కొంచెము విపర్యాసమయిస్తాను ఆ వృద్ధ వీరులను నిందించుచుండెను. ఇది
వారికి బాధాకరమయ్యెను. ఐదవ నాటి యుద్ధమున దుర్యోధనుడు ఆచార్యుని వద్ద కేగి యిట్లు
విమర్శించెను.<noinclude><references/></noinclude>
sx7qs2x90nfrk3vlohgzgqhmkwe1ud6
పుట:భారతము-పీఠికలు.pdf/360
104
173051
489075
2025-06-11T10:46:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '24 "పట్టి పొలార్చేదరు మీరు పాండుసుతుల నీవు భీష్ముండు నలిగిన దేవతలకు నైన మార్కొనవచ్చునే 'సేన నరుఁడు నొంపఁగా నిట్టులొప్పరికింపఁదగునె. అనిన విని కుంభసంభవుండు గటకటంబడి యతనిత...'
489075
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>24
"పట్టి పొలార్చేదరు మీరు పాండుసుతుల
నీవు భీష్ముండు నలిగిన దేవతలకు
నైన మార్కొనవచ్చునే 'సేన నరుఁడు
నొంపఁగా నిట్టులొప్పరికింపఁదగునె.
అనిన విని కుంభసంభవుండు గటకటంబడి యతనితో నిట్లనియె.
"ఎన్నఁడును మున్ను వారల యేపునోపఁ
గాన మెట్లు సముద్రంబులోన బుఱ్ఱ
వైవఁ గొన్నంతఁ గొనుఁగాక వారిగెల్వ
మాకు శక్యంబె చవిగాని మాటలేల" (భీష్మ-2-282.)
దుర్యోధనుడు మహామహుడైన గాంగేయుని కూడ ఇట్లే నొవ్వవలికెడివాడు.
రెండు వీళ్ళజనములును రాత్రులందు వివిధ హృద్య సంగీతములతోను, సాహిత్య
మధురలలిత గోష్ఠీ వినోదములతోను ప్రొద్దుపుచ్చెడి వారట. ఆరవనాడు పాండవులు మకర
వ్యూహముగా మోహరించగా భీష్ముడు క్రౌంచవ్యూహము బన్నేను. కొంచ మొగ్గరమున
దామను ద్రోణాచార్యుడును చంచువున నిలిచిరి. ఆరవనాటి రాత్రి దుర్యోధనుడు భీష్ముని
స్కంధావారమున కేగి తమ సైన్యానష్టములకై యాతని నధిక్షేపించెను. ఇంతవరకును
శాంతనవుడు విశ్రమవ్యూహములను పన్నుచు మొదటి దెబ్బకొట్టు స్థితిలో సైన్యముల నడపు.
చుండెను. కురురాజు మాటలకు నొచ్చి కాబోలు అతడిప్పటి నుండియు సంరక్షణ వ్యూహ
ములు నాశ్రయించెను. ఏడవనాడు భీష్ముడు మండలవ్యూహ మొనర్చెను. ధృష్టద్యుమ్నుడు.
పాండవ సేనను వజ్రవ్యూహముగా తీర్చెను. ఐదు పై నికదళము అసంహతములుగా అను.
ర్చుట వజ్రవ్యూహము లేక గోదావ్యూహమని కౌటిల్యుడు. ఎనిమిదవచాడు కౌరవులు.
కూర్మవ్యూహము క్రిందను, పాండవులు శృంగాటక వ్యూహము క్రిందను మహారణ మొనర్చిరి.
ఆనాటి రాత్రి కురురాజు తనమామ శs. నీని, ఆ ప్తమిత్రుడగు కర్ణుని రావించి వారితో రహస్య.
ముగ మంతనము పలిపెను. భీష్ముడు పాండవపడపాతీయనియు, అతని నింక యుద్ధమునకు
"శేవలదనియు, సర్వము తానే చూచుకొందుననియు నూతనందనుడు సలహా ఇచ్చెను. (భీష్మ-
8166) 'వెంగలియగు దుర్యోధను డా మాటపట్టి ప్రవర్తించె.
నవమదిన సయుద్ధమున గాంగేయుడు సర్వతోభద్రమను మోహరమును దీర్చి పాండ
వులను వేలకు గోలకు తెచ్చెను. ధర్మరాజు చాలాఖను; ఉయి ఆరాత్రి రహస్య ప్రకారమున పితా
మహుని పొలీ కరిగి యాతని వధోపాయము తెలిసి కొని వచ్చెను పరవనాడు కురు పాండవులే
వ్యూహములు పన్నిరో తెలియదు. భీష్ముడు ప్రచండభామని వలె పాండవసైన్యమును
దహించి, ధీవరకు ఉత్రధర్మము పై విషవు గోవెమ (భీష్మ-2-963) ఆనాడు అంశుమంతుడు
శాంతించు సమయమునకు దేవాసురాశి వీక్ష డైన శాంతనవుడు శరతల్పగతు డయ్యెను.<noinclude><references/></noinclude>
tmwpb7h4wvqtndhwbmtsy1n4md5hl1v
పుట:భారతము-పీఠికలు.pdf/361
104
173052
489076
2025-06-11T10:46:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '25 ద్రోణుని వ్యూహములు భీష్ముని తరువాత కౌరవ సేనావతి యైన ద్రోణుడు వ్యూహవిజ్ఞానము నందు సాటిలేని యోధుడు. శంతననందనుడు మహావీరుడయ్యును సత్వస్వభావముకలవాడు, కుంభసంభవుడు బ్రాహ్మ...'
489076
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>25
ద్రోణుని వ్యూహములు
భీష్ముని తరువాత కౌరవ సేనావతి యైన ద్రోణుడు వ్యూహవిజ్ఞానము నందు సాటిలేని
యోధుడు. శంతననందనుడు మహావీరుడయ్యును సత్వస్వభావముకలవాడు, కుంభసంభవుడు
బ్రాహ్మణుడయ్యును రాజసస్వభావుడు. అదియుగాక పాంచాలుర యెడ ఆచార్యునకు కోప
రుధికము. దీనిచే ఆయన సేనాధ్యక్షుడుగా నుండిన ఐదు దినములలో పెక్కు మహా వీరులు మడిసిరి.
సేనాపతిత్వము నందభిషిక్తుడై ద్రోణుడు దుర్యోధనుని వరము కోరుకొనుమనెను. ధర్మరాజును
ప్రాణములతో పట్టితెచ్చి తనకు ఒప్పింపు మని కురురాజు కోరెను. యధిష్ఠిరునిచే తిరిగి
మాడించి పాండవులను అరణ్యములకు పంపుట వాని యుద్దేశము. గురుడు వానిదుశ్చింతనకు
రోసి కొన్ని నిబంధనలతో దాని కొడంబడెను.
జ
ద్రోణుని మొదటిదినము యుద్ధమున పాండవులు క్రౌంచ వ్యూహమ న బన్నిరి
దీనికి ప్రతిగ ఆచార్యుడు శకటవ్యూహము నమర్చెను. 'పశ్చాద్భయేతు శకటం' అని శుక్రనీతి.
భీష్ముని పతనానంతరము కౌరవుల యుద్ధశక్తి కొంత సడలినది. పాండవసైన్యము నుండి వెనుక
భాగమున ప్రమాదము నేమైన ద్రోణుడు శంకించెనేమో. ఇప్పటినుండియు కర్ణుడు రణదీక్షితు
డగుటచే కౌరవులకు కొంతయూరటకలిగెను. సంశప్తకులు అర్జునుని సంగ్రామమునకు పిలుచు
టచే అతడు వారి నెదుర్కొమటకుపోయెను, సంశ వక ప్రయోగము ద్రోణుని యుద్ధయుక్తిగా
భావించవలెను. అట్లు స్వల్పముగా న్యూనబలమైన పాండవసైన్యమును రెండవనాడు
ద్రోణుడు గరుడవ్యూహముతో ఎదిర్చెను. ధృష్టద్యుమ్నుడు మండలార్ధవ్యూహమును సంధిం
చెను. ఆచార్యుని ఛాటికి తాళలేక యుధిష్ఠిరుడు రణరంగము నుండి తొలగిపోయెను. పారి
పోవుచున్న పాండవ సేనలను చూచి కురురాజు కలకల నవ్వెను.
మూడవనాడు కుంభసంభవుడు పద్మవ్యూహమును పన్నెను
దీనినే చక్రవ్యూహ
మనియు అందురు. అర్జునుడు సంళ ప్తకులతో భయంకరరణ మొనర్చుచు దూరమున నుండెను.
ధర్మరాజాదు భావ్యూహమును భేదించుట యెరుగమిచే యువకుడగు అభిమన్యుని వ్యూహమున
మార్గముచేయుటకై ప్రోత్సహించిరి. ఆతడు ఏకాకియై చాల సేపు యుద్ధముచేసి కౌరవుల
వంచనచే పద్మవ్యూహము నందు నిహతుడయ్యెను. ఇది దారుణపరిణామములకు దారితీసెను.
అర్జునుడు జయద్రధుని సంహరించుటకు ప్రతిజ్ఞ చేసెను. ఆతని శపధమును వమ్ముచేయుట కై
ద్రోణాదులు గొప్ప ప్రయత్నముచేసిరి. సైంధవుని కాచుటకై ఆచార్యుడు బ్రహ్మాండమైన వ్యూహము
నమర్చిను. “భారద్వాజుండు ద్వాదశ గవ్యూతి దీర్ఘంబును బంచగవ్యూతి విస్తృతంబుగా శకట
వ్యూహంబు సమకట్టి, దానికిఁ బశ్చిమార్ధంబున గర్భవ్యూహంబుగాఁ బద్మవ్యూహంబు పన్నించెను.
ఆచ్చటినుండి సేనాముఖంబువరకు సూచీవ్యూహమ్ము నేర్పరిచెను. సూచీ మూలస్థానమున
మూడుయోజనముల దూరమున కర్ణాదులచే పరివృతుడై సింధురాజు నిలిచెను. ఇట్లు దుర్భేద్య
మైన వ్యూహము నిర్మించి సేనాముఖమున ద్రోణుడు దండధరునివలె మెరసెను. ఇంతచేసినను
కౌరవులు సైంధవుని కాపాడలేకపోయిరి. అర్జునుని యలౌకిక పరాక్రమము, శ్రీకృష్ణుని సార
"<noinclude><references/></noinclude>
sctko83q44r23wsuaqvz7nvifcsv4vl
పుట:భారతము-పీఠికలు.pdf/362
104
173053
489078
2025-06-11T10:48:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '26 ధ్యము, శ్రీమసాత్యకుల దుస్సాధ్యవిక్రమము అన్నియు కలిసి పాండవులకు ఆనాడు జయమును చేకూర్చెను. జయద్రధవధతో కౌరవులయుద్ధ స్థైర్యము విస్తారముగా దెబ్బతినెను. భారతయుద్ధము పదునేన...'
489078
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>26
ధ్యము, శ్రీమసాత్యకుల దుస్సాధ్యవిక్రమము అన్నియు కలిసి పాండవులకు ఆనాడు జయమును
చేకూర్చెను. జయద్రధవధతో కౌరవులయుద్ధ స్థైర్యము విస్తారముగా దెబ్బతినెను.
భారతయుద్ధము పదునేనవదివసము ప్రవేశించెను. వృద్ధుడగుటచే ద్రోణుడు అలిసి
పోవుచుండెను. దీనికితోడు దుర్యోధను డాతనిని పోటుమాటలచే నొప్పించుచుండెను. ఆచార్యు
డంత విసివి యోగముచే దేహమును చాలింప నిశ్చయించుకొనేను. అశ్వత్థామ మరణించెనని
యసత్యవార్త ప్రకటించి పాండవులు గురుని నిశ్చయమునకు దోహదముచేసిరి.
ములను త్యజించి యోగనిష్ఠచే ద్రోణాచార్యుడు అసువులను వీడగా ధూర్తుడై ధృష్టద్యుము
డాతని శిరస్సు ఖండించెను.
అనంతరయుద్ధము
శరళ శాసన
ద్రోణుని య స్తమయముతో కౌరవుల జయాశ అడుగంటియుండవలెను. కర్ణుని :
ప్రగల్భో క్తులకు లోబడి దుర్యోధను డింకను జయాశను వీడలేదు. కర్ణుడు మొదటి నాడు మకర
వ్యూహమును పన్నించెను. పాండవులు దీనిని అర్ధచంద్రవ్యూహముతో నెదుర్కొనిరి.
కర్ణుని రెండవ నాటి సమరమున ధర్మరాజు బృహస్పతిమకంబైన దుర్జయవ్యూహమును ఏర్పరపిం
చెను. ఈనాడు సూతనందనుడు కల్పించిన వ్యూహము పేరు తెలియదు. కర్ణమరణానంతరము
శల్యుడు కౌరవసేనాధీశుడయ్యెను. కౌరవులు వేర్వేరుగా కాక ఏకముఖముగా పాండవులపై
బడి వారిని నిర్జింపవలెనని నిశ్చయించుకొనిరి. మహావీరు అందరును రణభూమికి బలియై
సైన్యమంతయు పల్చబడినను దుర్యోధనుడు తనపట్టుదల వీడలేదు. శల్యుడు సర్వతోభద్ర.
వ్యూహమును సంఘటించెను.
భయంకరమైన గజసైన్యమును వారుముందు నిలబెట్టిరి. గజ
ములకు ముందు చతురంగములతో శకుని నిలిచెను. పాండవులు మూడు మొగ్గరములుగా
మోహరించిరి. మద్రేశ్వరుడు సంహరింపబడిన తరువాత గూడ సుయోధనుడు చలము'
వీడలేదు. ఆశ్విక బలసహాయముతో శకుని తుదిప్రయత్నముగా పాండవసేనను వెనుకనుండి
కాకి చీకాకు పరచెను. పదు నెమిదవ నాటి యపరాష్ట్రమునకు శకునియు సంగ్రామమున పడెను.
అంత నిస్సహాయుడై ఏకాదశాక్షౌహిణీ నాథుడైన రారాజు గదాకలితభుజుడై ఒక్కడును
రణరంగము నుండి వెడలిపోయెను.
కర్ణుడు 'తెగిన రాత్రి శిబిరమున నిద్రించుట క్షేమము కాదని కృపాచార్యుడు మున్నగు
వారు దుర్యోధనునకు బోధించిరి. (శల్య-1-74) అంత
(శల్య-1-74) అంత హరందరును సరస్వతీనది వంకకు
నడచి బయం విశ్రమించిరి. పదునెనిమిదవనాటి రాత్రి పాండవులీవద్దతి నవలంబింపవలసి
యుండెను. కాని శత్రువులందరు నశించిరని వారు విశ్వాసముతో నుండి రథిక త్రయమును
కృప, కృతవర్మ, అశ్వత్థామలను - ఏమరిరి. తత్ఫలితముగ పాంచాలురును ద్రౌపదేయులును
ఆశ్వత్థామ పై శాచిక విహారమునకు గురియయి దుర్మరణము పొలయిరి. కౌంతేయులును కృష్ణ<noinclude><references/></noinclude>
pmr7qohsmdubki76ifuh7sbu4uknn6e
పుట:భారతము-పీఠికలు.pdf/363
104
173054
489079
2025-06-11T10:50:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '27 సాత్యకులును తమవిడిదల లకు పోక కౌరవ శిబిరంబున విశ్రమించుటచే వారు ఆపదకు తక్కిరి. (reg. 2-332). భారతీయయుద్ధ విజ్ఞానమును లోతుగ తెలియదలచిన వారు, ఈ క్రింది యాధారము లను అనుబంధ గ్రంథముల...'
489079
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>27
సాత్యకులును తమవిడిదల లకు పోక కౌరవ శిబిరంబున విశ్రమించుటచే వారు ఆపదకు తక్కిరి.
(reg. 2-332).
భారతీయయుద్ధ విజ్ఞానమును లోతుగ తెలియదలచిన వారు, ఈ క్రింది యాధారము
లను అనుబంధ గ్రంథములను చూడవచ్చును.
(1) అథర్వ వేదము
(2) మహాభారతము
(3) కౌటిల్యుని అర్థశాస్త్రము
(4) అగ్ని పురాణము
(5) నీతి ప్రకాశిక
(6) శుక్ర నీతి
(7) కామందక నీతి
(8) శివవ్యాస ధనుర్వేదము
(9) కోదండమండనము
(10) సమరాంగణ సూత్ర ధార-భోజుడు
14-10-1970
(11) యుక్తి కల్పద్రుమము భోజుడు
(12) విష్ణు ధర్మోత్తరము
(13) హరిహర చతురంగము
(14) మానసోల్లాసము
(15) అశ్వాయుర్వేదము
(18) శాలిహోత్రము
(17) లక్షణప్రకాశిక
(18) శివత త్వరత్నాకరము
ఖండవల్లి లక్ష్మీరంజనం<noinclude><references/></noinclude>
djmiy038kr6yk7jket0rrs51asrzj6x
పుట:భారతము-పీఠికలు.pdf/364
104
173055
489080
2025-06-11T10:55:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ్రీమదాంధ్ర ంధ్ర మహాభారతము భీష్మ - ద్రోణపర్వములు (o) - శ్రీ మహాభారతము - ఇతిహాసము - తత్సందేశము . I భారత దేశ వాఙ్మయముననే కాక సమస్త ప్రపంచ వాఙ్మయమందును శ్రీమద్రామా యణ, శ్రీ మహాభారత...'
489080
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శ్రీమదాంధ్ర
ంధ్ర మహాభారతము
భీష్మ - ద్రోణపర్వములు
(o) -
శ్రీ మహాభారతము - ఇతిహాసము - తత్సందేశము
.
I
భారత దేశ వాఙ్మయముననే కాక సమస్త ప్రపంచ వాఙ్మయమందును శ్రీమద్రామా
యణ, శ్రీ మహాభారతము అగ్రగణ్యములు. అందు శ్రీ మహాభారతము పంచమ వేదమని
ప్రసిద్ధికెక్కినది, ఇహపరములకు సంబంధించిన సమస్త విషయములు భారతమున కలవు. భారత
మున లేనిదేదియు ఇతరత్ర లేదు. అందుకే శ్రీ మహాభారతము ధర్మశాస్త్రమని వేదాంతమని
నీతిశాస్త్రమని మహాకావ్యమని సర్వలక్ష్య సంగ్రహమని బహు పురాణ సముచ్చయమని ఇతిహాస
మని—ఈ విధముగా లోకమున ప్రశస్తి కెక్కినది. పాశ్చాన్య వాఙ్మయమున ఇలియడ్, ఒడిస్సీ,
బైబిల్ గ్రంథములు పరిమాణమున పెద్దవి. ఇలియడ్, ఒడిస్సీలు రెండు కలిపిన వానికన్న మహా
భారతము ఎనిమిది రెట్లెక్కువ; బైబిల్కున్న మూడున్నర రెట్లెక్కువ. మహాభారతము లక్ష
గ్రంథ పరిమితము. ఇంత గొప్ప యితిహాస మితర భాషలందు లేదు. మహాకావ్యము, ఇతిహాసము
పురాణము—ఈ మూడును ఒక కోవలోనివి. వీనికి రసభావముల సంస్పర్శ యున్నది. మిగిలిన
ధర్మశాస్త్రాదికముల కీ లక్షణము లేదు. అందువలన వాని దింకొక కోవ. ఆయా లక్షణములు
మాత్ర మీ భారతమం దున్నవి.
ఏదో విధముగా
మహాభారతము కావ్యము కాదు. భారతీయాలంకారికులందరును
కావ్యస్వరూపమును నిర్ణయించిన వారే. వారెవ్వరను ధర్మశాస్త్రానికములను కావ్యధర్మ
ములుగా పేర్కొనలేదు. ఒక కథ ఒక నాయకుడు ఒక రసము - ఈ సంపుటిని రమణీయముగా
నిర్వహించుట రూపముననే వారు కావ్యలక్షణమును విచారించిరి. కనుక మహాభారతము
కావ్యము కాదు.
మహాభారతము, పురాణమును కాదు. పురాణము పంచలక్షణి. విశేషముగా దోశలక్షణి
సర్గము సృష్టి; ౨. ప్రతిసర్గము మరిచి మొదలుగాగల నవబ్రహ్మలొనర్చిన సృష్టి.
8. వంశము —సూర్యచంద్ర వంశముల యుత్పత్తి. 8. మన్వంతము –స్వాయ భువు మొదలైన
కూడ.<noinclude><references/></noinclude>
hjrj8oibg3ame41w35xcei6m3seb59f
పుట:భారతము-పీఠికలు.pdf/365
104
173056
489081
2025-06-11T10:55:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '30 మనువుల కాలమున గల ధర్మపద్ధతులు. ౫. వంశాను చరితము- పూర్వ పూర్వ వంశస్థుల మప్రసిద్ధములగు చరిత్రములు. పురాణములందుండు ఈ యైదు లక్షణములును మహాభారత మందును కొంతలో కొంత యున్నవి. అయి...'
489081
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>30
మనువుల కాలమున గల ధర్మపద్ధతులు. ౫. వంశాను చరితము- పూర్వ పూర్వ వంశస్థుల
మప్రసిద్ధములగు చరిత్రములు. పురాణములందుండు ఈ యైదు లక్షణములును మహాభారత
మందును కొంతలో కొంత యున్నవి. అయినను ఇది పురాణము కాదు. ఏలయన భారతమున
నీవి ప్రధాన విషయములు కావు. కురుపాండవుల చరిత్ర మొక్కటే ప్రధానము. అట్టి పరమార్థ
భూతమైన కథ యొక్కటే ఆద్యంతములు వ్యాపించి యుండుట పురాణ లక్షణము కాదు.
అందువలన మహాభారతము పురాణము కాదు.
భోజు డారు కావ్య ప్రభేదములను చెప్పెను. ముం దాతని బుద్ధికి తోచినవి అచ్చమైన
కావ్య భేదములు మూడు మాత్రమే. ౧. కావ్యము.
8. ఇతిహాసము.
మరొక మూడు
౨. శాస్త్రము.
౬.. శాస్త్రేతిహాసము.
ఈ మూడింటి లక్షణములను ఆదాన ప్రదాన రూపమున కలయగలుపగా
భేదములేర్పడినవి. 8. కావ్యశాస్త్రము.
ఈ విధముగా కావ్యభేదము లారై నవి.
౫. కావ్యేతిహాసము,
కావ్య ప్రభేదములలో ఇతిహాస మొకటి. అది కావ్యేతిహాసమని శాస్త్రేతిహాసమని రెండు
విధములు, భోజు డితిహాసమును నిర్వచించి చెప్పలేదు. గతించిన విషయము ప్రధానముగా గలది
యితిహాసమని మాత్రము చెప్పెను. గత కాలము విషయమే అతీతార్థము. అది చారిత్రకమును
కావచ్చును.
m
ఇతిహాసమునం దితివృత్తము దేవాపుర సంబంధ నిబంధితము. ఇతిహాసమున పారంపర్యోప
దేశముండును, అదే ఆతిహాసము, పురావృత్తము అనగా పూర్వచరిత్ర నిబంధన ప్రాయమైనది
ఇతిహాసమని యమర సింహుడును విద్యారణ్యుడును ఇతిహాస శబ్దార్థమును వివరించిరి. పరిక్రియ,
పురాకల్పమని ఇతిహాసము రెండు విధములుగా నుండునని రాజశేఖరుడు కావ్యమీమాంసలో
రామాయణ మహభారతముల నందుకు వరుసగా నుదాహరణము లొసంగెను. అభినవగుప్తుడు.
నాట్యశాస్త్ర వ్యాఖ్యానమున కర్మఫల సంబంధముగల సర్వార్థములను ప్రత్యక్షముగా చూపు
నది యితిహాసమని నిర్వచించెను. ఆనందవర్ధనుడు మహాభారతమును గూర్చి చెప్పినది యితిహాస
మును గూర్చి చెప్పిన ట్లే యున్నది. ఆయన మాటలలో మహాభారతము శాస్త్రరూప కావ్య
చ్ఛాయాన్వయిని, అనగా మహాభారతమున కొంత శాస్త్రమున్నది. అది పరమ పురుషార్థమైన
మోక్షమను ప్రతిపాదించునది. మహాభారతమున కావ్యమున్నది. కావ్యము కథనాశ్రయించు
కొని యుండును. కథ వాయక పురుషు నాశ్రయించుకొని యుండును. భారతకథయందు తృష్ణా
క్షయ సుఖ పరిపోషణమున్నది. కృష్ణాశయమనగా శ్రమము. శ్రమ, శాంత, మోక్ష శబ్దము లోక
యర్థమునే భిన్నముఖముల నుండి ప్రతీతము చేయును. అనగా భారతమునందలి శాస్త్రమే
మోక్షవిషయమును ప్రతిపాదించుచున్నదో యందలి కథయు క్రమముగా నందే పర్యవసించు
చున్నది. ఈ సందర్భమున ఆనందవర్ధనుల యభిప్రాయ మిట్లు గ్రహింపవలయును. మహాభారత
మండలి శాస్త్రము చూచుటకు శాస్త్రముగా కనుపించును. అది వరమార్థముగా కావ్యముతో
నన్వయించుకొనిపోవుచు దానిని దీ ప్తము చేయుచున్నది. అందువలన మహాభారతము పై చూపు<noinclude><references/></noinclude>
m828g6iic24esbkot8qoinop0yhzxa9
పుట:భారతము-పీఠికలు.pdf/366
104
173057
489082
2025-06-11T10:55:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '31 ఈ విధముగా లకు శాస్త్రమువలె నుండి లో చూపులకు కావ్యచ్ఛాయాన్వ యముగలది. అనగా శాస్త్రగ్రంథము కావ్యగ్రంథముతో నన్వయము పొంది మహాభారతమైనదని తాత్పర్యము. శాస్త్రము కావ్యచ్ఛాయాన...'
489082
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>31
ఈ విధముగా
లకు శాస్త్రమువలె నుండి లో చూపులకు కావ్యచ్ఛాయాన్వ యముగలది. అనగా శాస్త్రగ్రంథము
కావ్యగ్రంథముతో నన్వయము పొంది మహాభారతమైనదని తాత్పర్యము.
శాస్త్రము కావ్యచ్ఛాయాన్వయినిగా నుండుటే యితిహాస లక్షణము.
ఇంతవరకు పేర్కొన్న నిర్వచనములను అభిప్రాయములను
శబ్దార్థమును మన మీవిధముగా నిష్కర్షింప వచ్చును.
౧. ఇతిహాసమున కథ చారిత్రక మై యుండవలెను.
౨. కథకవసరమై కొంతశాస్త్రము ప్రవర్తింపవలేను.
a. ఆకథకు చాసుర సంబంధ ముండవలెను.
మననమొనర్చి ఇతిహాస
౪. అది పారంపర్యోపదేశ విషయాత్మకముగా నుండవలెను.
X. క థాపురుషుల కర్మఫలానుభవము సర్వము ప్రత్యక్షముగా వర్ణి
ఫలానుభవము ఇహ పర భేదముచేత రెండు విధములు. ఇతిహాస మీ రెండింటిని వర్ణించ
వలెను.
వర్ణింపబడవలెను కర్మ
ఈ లక్షణము లన్నియు మహాభారతమున కెట్లన్వయించుచున్నవో పరిశీలింతము.
భారత కథయంతయు కౌరవ పాండవులకు సంబంధించినది. కౌరవ పాండవు లిరువా
గుల చీలిపోయి యుద్ధ మొనర్చిరి. యుద్ధము చారిత్రక సత్యము, ఆ యుద్ధము జరిగిన కాలమును
గూర్చి వివాదము లుండుగాక. అది వేరువిషయము. చారిత్రక సత్యమైన కథ కలిగి మహాభారత
మితిహాసమైనది.
శాం త్యనుశాసనిక పర్వములందును మరియు నక్కడక్కడ భారతమున శాస్త్రము
లెస్సగా ప్రవర్తించినది. అఖిల జ్ఞాతి జనవధమ వలని నిర్వేదరూపమైన ధర్మరాజు చిత్తవృత్తి
యీ శాస్త్రము ప్రవర్తించుట కాలంబనమై యవకాశము కల్పించినది. శాస్త్ర పనర్తనమువలని
ఫలితము ధర్మజునియందు ప్రకాశమునకు వచ్చినది. ఈ ప్రకారముగా, మహాభారతమున శాస్త్ర
మును, కథయును అన్యోన్య ముత్కర్ష పాదకములై యున్నవి భారతకథకు దానియందు
ప్రవర్తించిన శాస్త్రమంతయు నవసర మైనదే. పాశ్చాత్యులకును వారి ననుసరించిన కొందరు
భారతీయులకును శాస్త్ర భాగము చాలాభాగము ప్రతి ప్తము. అది వేరు విషయము.
భారతమున ప్రధానభూమికలు నిర్వహించిన ధర్మరాజాదు లందరును దేవతల యంశము
లుగా నవతరించిరి. కౌరవులు రాక్షసాంశములతో పుట్టినారు. శ్రీ కృష్ణావతారము పర మేశ్వ
రుని సంపూర్ణాన తారము .అట్టి శ్రీకృష్ణునికి భారతకథతో నెడతెగని సంబంధమున్నది. ఇది
యంతయు భారతమునకున్న దేవాసుర సంబంధము. కొందరు పాశ్చాత్యులకు శ్రీశ్రీ ృష్ణ పాత్రము
ప్ర _ప్తము. కాని నిజము విచారించిన శ్రీకృష్ణుడు లేని, భారతము ప్రాణములేని శరీరము.<noinclude><references/></noinclude>
e8tof6xtt142gzduski7hloisdba29l
పుట:భారతము-పీఠికలు.pdf/367
104
173058
489083
2025-06-11T10:55:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '32 г భీష్ముడు ధర్మరాజునకు చేసిన మహోపదేశమంతయు నెంతో కాలమునుండి ఆయా వ్యక్తు లమధ్య సంవాదముగా ఆ యావిషయములు ఆ యాకాలములలో సందర్శించి పరంపరగా వచ్చుచున్నట్లే యున్నది. శ్రీకృష్ణభ...'
489083
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>32
г
భీష్ముడు ధర్మరాజునకు చేసిన మహోపదేశమంతయు నెంతో కాలమునుండి ఆయా
వ్యక్తు లమధ్య సంవాదముగా ఆ యావిషయములు ఆ యాకాలములలో సందర్శించి పరంపరగా
వచ్చుచున్నట్లే యున్నది. శ్రీకృష్ణభగవానుడు పార్థున కుపదేశించిన గీతార్థములు అంతకు
ముందు నుండి వచ్చుచున్నవే. కర్మఫల సన్యాసాత్మక మైన జ్ఞాననిష్ఠ యొక్క టే యోగము.
వేదవిద్యా ప్రతిపాదితమైన ఆ యర్థమునే భగవానుడు పదునెనిమిది ముఖములనుండి వివరించి
నాడు. ఆ యర్థము సూర్యునకు, సూర్యుని నుండి మనువునకు, మనువునుండి ఇవ్వారువునకు -
ఈ విధముగా పరంపరగా ప్రాప్తించుచు వచ్చుచున్నది. ఈ విధముగా గీతార్ధమంతయు పారం
పర్యోపదేశ లక్షణలక్షితము.
భారతక థాపురుషుల కర్మఫలానుభవమంతయు నిహపరములయందు రెంటను వర్ణింప
బడినది. శ్రీకృష్ణుడు దేహము చాలించి వ్యూహాస్వరూపుడుగా పైకుంఠము చేరుట చెప్పుట
జరిగినది. ధర్మరాజు తనువుతో స్వర్గము చేరుటను నిర్వహించి యాతని స్వర్గలోకానుభవ చిత్త
వృత్తి గూడ చూపుటయైనది. అతడు నాయకపురుషుడు కనుక నాతని విషయమున నట్టి ప్రత్యేక
నిరూపణ కవసరమున్నది. భారతమున స్వర్గారోహణ పర్వముండుటే దాని ఇతిహాసలక్షణము.
ఈ విధముగా ఇతిహాసమున కవసరమైన లక్షణములన్నియు మహాభారతమునకు పట్టు
చున్నవి. కనుక మహాభారత మితిహాసము.
భారతీయాలంకారికులు స్పృశింపని యితిహాసలక్షణ మింకొకటి భారతమునందున్నది.
అది యుద్ధము. ఇతిహాసలక్షణములందు పాశ్చాత్యులు యుద్ధమును ప్రధానముగా పేర్కొని
యున్నారు. ప్రాచీనములైన జూవ్యభేదములందు ఇతిహాస మొకటిగా పాశ్చాత్యులు గుర్తించి
నారు. అరిస్టాటిల్ నుండి ఆతిహాస కావ్యప్రక్రియను గూర్చిన మీమాంస జరుగుచునే యున్నది.
ఇప్పుడిక మొత్తము మీద ఇతిహాసస్వరూపము నిట్లు భావింపవచ్చుడు. ౧. సుదీర్ఘ మైన
కథ: ధీరోదాత్త ధీరోద్ధత ప్రకృతులైన పురుషుల వీరకృత్యములతో సంబంధించి యుండ
వలెను. ఆ. ఉపాఖ్యానములు :- ప్రధానకథ దీర్ఘమై యుండుటవలన నేర్పడు విసుగుదలను
తొలగించుటకును, ప్రధానకథకు బలము చేకూర్చుటకును, అనేకములైన ఉపాఖ్యానములు
మధ్యమధ్యన చేరియుండును.
B. దే వశ క్తి :-
:- ఇతిహాసక థాపురుషులను వారి కృత్యములను
దైవశక్తి
పాలించుట యనివార్యముగా నిరూపించవలెను. కొంతవరకు దైవళ
ప్రత్యక్షముగా ప్రాధాన్యము వహించి యుండుట చూపవలెను. ఇతిహాస మిట్టెందుకుండవలె
ననగా నది మానవుని యౌన్నత్యమును నిరూపించుటకును, కర్తవ్యమిదియని బోధిం
చుటకును, విధ్యేతరములైన సర్వశక్తులును సాధ్యములని ప్రత్యక్షముగా చూపుట కుద్దేశించినది
కనుక, మానవునీ ప్రయోజకత్వమంతయును విధికి లోబడి యుండవలసిన దేగాని తద్వ్యతిరిక్త
ముగా 'నేమియు సాధింపలేదు. ఈ నిరూపణ నీతిహాసమందు ముఖ్యము. ఈ విధముగా దైవ
శక్తితో నీతిహాసమునకు సంబంధ మున్నందున నాదైవమును ఏయే జాతు లే యేవిధముగా
భావించినవో ఆయావిధము లాయాజ్ఞాతుల
8. శాత్త్విక
యితిహాసములందుండును.<noinclude><references/></noinclude>
1kzekz27yee03tm6uizyubhe47178x6
పుట:భారతము-పీఠికలు.pdf/368
104
173059
489084
2025-06-11T10:56:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ': 33 విషయము :- దై వము ననుసరించి తాత్త్విక చింతనము, ఆయా దర్శనములును దృక్పథము 'లును ఇతిహాసములందుండును. ౫. అమానుషలక్షణము :- మనుషులతోపాటు దేవదానవులును ఆతిహాసమున పాత్రలగుటవలన వారి...'
489084
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>:
33
విషయము :- దై వము ననుసరించి తాత్త్విక చింతనము, ఆయా దర్శనములును దృక్పథము
'లును ఇతిహాసములందుండును. ౫. అమానుషలక్షణము :- మనుషులతోపాటు దేవదానవులును
ఆతిహాసమున పాత్రలగుటవలన వారి వారి క్రియాకలాపములందలి మానుషలక్షణములు కనబడు
౬. ధర్మము :- నానాప్ర కార మైన ధర్మ ప్రపంచము బహుముఖములుగా మధ్య
. మధ్య ప్రవేశించుచుండును. సాంఘిక రాజకీయములను, ఇహపరములను, పుణ్యపాపములను,
· మంచి చెడ్డలను.. ఈ మొదలగు బహువిధద్వంద్వములను చుట్టుకొని ధర్మము ప్రపంచితమై
చుండును.
యుండును.
ప్రపంచమందలి యన్ని భాషలందున్న యితిహాసములును ఒక సుదీర్ఘమైన కథ-యుద్ధము -
-ఉపాఖ్యానములు-ఆయా దేశ కాలములందలి మతశాత్త్విక దృక్పథములు- ఇత్యాదుల పడుగు
పేకల నిబిడ బంధము గలవిగా నున్నవి.
.
ఈ లక్షణము లన్నియును మన మహాభారతమునందున్నవి కనుక శ్రీ మహాభారత
మితిహాసమన్నదే నిష్కర్ష.
II
పరిక్రియా పూర్వకల్పము అనెడు ఇతిహాసభేదములు రెండింటిని రాజ శేఖరుడును,
కావ్యేశిహాస శాస్త్రే తిహాసములను రెండు భేదములను భోజుడును పేర్కొన్నారు. రామాయణ
మహాభారతములను దృష్టిలో పెట్టుకొని వారట్లు విభజించియున్నచో రామాయణము కావ్యేతి
హాసమును పరీక్రియయును, మహాభారతము శాస్త్రే శ్రీ హాసమును పురాకల్పమును కావలయును.
కాని రాజశేఖరునివలె భోజుడు స్పష్టముగా నట్లు రామాయణ భారతములను పేర్కొనలేదు.
“అందువలన భోజుని కావ్య శాస్తే తిహాస ప్రభేదములు రామాయణమహాభారతములకే సంబం
-ధించినవని గట్టిగా చెప్పుటకు వీలులేదు. రామాయణమహాభారతములు తప్ప మురివేరే యితీ
హాసములు లేవు. భోజు డితిహాసము రెండు విధములనుటను బట్టియు, రామాయణ మహాభార
తములు రెం డితిహాసము లుండుటను బట్టియు, రాజశేఖరు డా రెండింటిని రెండువిధములైన
-యితిహాసములని చెప్పియుండుటను బట్టియు, భోజుడు చెప్పిన యితిహాస భేదములు రామాయణ
మహాభారతములను దృష్టిలో పెట్టుకొనియే జరిగియుండునని యూహించవచ్చును.
కా
కావ్యేతిహాసమును గూర్చి భోజుడు చెప్పిన వైఖరినిబట్టి చూడగా ఆయనదృష్టిలో రామాయణ
మితిహాసభేవముగా నుండినట్లు చెప్పుటకు వీలు కాకున్నది. 'కావ్యేతిహాసోయధా' యని శిశుపాల
-వధ కావ్యమునందలి, "స సంచరిష్ణు ద్భవవాంత రేషు" అను శ్లోకము నుదాహరించి “అశ్ర
ప్రాగుక్తన్స్యైవ ఇతిహార్థస్య కావ్యేనాభిధానాల్ కావ్యేతిహాసో జయం" అనెను. ప్రాగుక్త
-మనగా అతీతార్థ ప్రాధాన్యాత్ అనునది. అతీశార్థమైన శిశుపాలుని వధ యీ గ్రంథమునందు
న్నందున నిది యితిహాసము, కావ్యాభిధానమువలన దానికి కావ్యేతిహాసమని పేరువచ్చినది.
"కావ్యేతిహాసము ను భోజుడు వివరించిన తీరిట్టెడీ. ఇతిహాసగతమైన యొక కథను గ్రహించి
దానిని వర్ణనాదులతో పుష్ట మొనర్చి రసాత్మకముగా రచించినచో నది కావ్యేతిహాసమగునని<noinclude><references/></noinclude>
3bt0zyt9ep7ixz0sg1tm6or80wieilg
పుట:భారతము-పీఠికలు.pdf/369
104
173060
489085
2025-06-11T10:56:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '34 భోజుని తాత్పర్యముగా కనుపించుచున్నది. ఇదియే భోజుని సరియైన తలంపైనచో మన కావ్య వాఙ్మయము దాదాపంశయు నితిహాసమయము కావలసివచ్చును. భారత దేశమందలి వాఙ్మయ మెక్కువగా రామాయణమహాభారత...'
489085
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>34
భోజుని తాత్పర్యముగా కనుపించుచున్నది. ఇదియే భోజుని సరియైన తలంపైనచో మన కావ్య
వాఙ్మయము దాదాపంశయు నితిహాసమయము కావలసివచ్చును. భారత దేశమందలి వాఙ్మయ
మెక్కువగా రామాయణమహాభారతముల మీద నాధారపడి యున్నది. పంచకావ్యములుగా
ప్రసిద్ధిపొందిన వానికి మహాభారతమాధారము. అందువలన నవియన్నియును కావ్యేతిహసములు
కావలసియుఁడును. అయినచో కావ్యమునకును కావ్యేతిహాసమునకును భేదముండదు. లేనప్పుడు..
కావ్యమన్న పదముండగా కావ్యేతిహాసమను మరొక శబ్దము నేల కూర్చవలసివచ్చినదో బోధ
పడుటలేదు. భోజుడు కావ్యేతిహాసమను భేదమును కల్పించుట ఆతరువాత దానికి లక్ష్యమును.
పేర్కొనుట రెండును అవ్వయమగుటలేదు.
రాజశేఖరుడు స్పష్టముగా రామాయణ మహాభారతములను లక్ష్యముచేసి యే ఇతిహా
సభేదములను పేర్చొనేను. కాని యాతడు చెప్పినదానిలో గూడ నొక చిక్కున్నది. రామాయణము
నేక నాయకముగను భారతమును బహునాయకముగను ఆతడు చెప్పెను. కావ్య మెప్పుడును
ఏక నాయక మే. బహునాయకత్వము కావ్యముని కుండదు. కావ్యేతిహాస ప్రక్రియలందేకాదు ఇత
రములైన సాహిత్య ప్రక్రియలయందు దేనియంద ను బహునాయకులుండరు. మరి రాజ శేఖరు.
డావిధముగా చెప్పుటయందలి యాంతర్యము నిట్లూహించుకొనవలెను. రామాయణమున కథ
యంశయు శ్రీరామచంద్రుని చుట్టుకొని యున్నది. రామాయణము నందున్నంత స్పష్టప్రతి
పత్తిగల ఏక నాయక లక్షణము భారతమున లేదు. రామాయణమున లక్ష్మణాదులతో కథ సాగదు.
కాని మహాభారతమున భీమార్జునులతోడను, భీష్మద్రోణ కర్ణాదులతోడను కథ సాగుచున్నట్లు
స్ఫురించును. భీమార్జునాదులు ప్రతిజ్ఞలు చేయుట - ఆ ప్రతిజ్ఞలు నెర వేర్చుకొనుటయందు బద్ద
బుద్ధులై మెలగుట-ఇట్టి వ్యవహారము భారతమం దధికముగా నుండుటచే ఆయాపరిథులందు వారే
నాయకులా యన్నట్లు తోచుట కవకాశమున్నది. కర్ణ ద్రోణాశ్వత్థామలు కొన్ని పట్టులందు.
దుర్యోధనుని వెనుకకు నెట్టి తాము విజృంభించుటచేత వారి వారి ప్రాధాన్యము కొట్టవచ్చినట్లు
కనుపించుచున్నది. అందువలన భారతము బహునాయకమను భ్రాంతికి వీలుకలిగించుచున్నది.
శెట్టి భ్రాంతికిలోనై రాజశేఖరుడు మహాభారతము బహునాయకమనెనో యోమో, భారతమునకు
ధర్మరాజొక్కడే నాయకుడు కనుక రాజ శేఖరుని మాటను పైన వివరించిన యర్ధమునవే.
గ్రహింపవలయును.
ఈ విషయమున మరియొక విధముగా నిట్లు విచారింపవచ్చును. రామాయణము వ్య
ప్రాధాన్యముగల యిహాసము. L మహాభారతము క్రియాప్రాధాన్యముగల యితిహాసము..
రామాయణ ప్రారంభ మిట్లైనది :
"కోన్వస్మిన్సాం ప్రతం "లోకే గుణవాన్ శ్చవీర్యవాన్
*ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢ వతః
ఏ తదిచ్ఛామ్యహం |శ్రోతుం, పశీం కౌతూహలం హిమే,
మహర్షే త్వం సమర్థోసి, జ్ఞాతుమేవ విధం నరమ్”…<noinclude><references/></noinclude>
8m52rqbj9wcww5myhx4a3seav4bdj96
పుట:భారతము-పీఠికలు.pdf/370
104
173061
489086
2025-06-11T10:56:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '35 అయా లక్షణలక్షితుడై న వ్యక్తి యెవరని వాల్మీకి నారదు నడిగినాడు. అట్టివాడు శ్రీరామచంద్రుడని నారదుడు చెప్పినాడు. రామకథయే రామాయణమైనది. శ్రీ రామచంద్రుని సర్వోదా త్త లక్షణము...'
489086
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>35
అయా లక్షణలక్షితుడై న వ్యక్తి యెవరని వాల్మీకి నారదు నడిగినాడు. అట్టివాడు
శ్రీరామచంద్రుడని నారదుడు చెప్పినాడు. రామకథయే రామాయణమైనది. శ్రీ రామచంద్రుని
సర్వోదా త్త లక్షణములు నిరూపించునుద్దేశముతో రామాయణము పుట్టినది. మరి భారతము విష
-యము వేరు.
"కురూణాం పాండవానాంచ థవాన్ ప్రత్యక్షదర్శి వాన్
తేషాం చరితమిచ్ఛామి కథ్యమానం త్వయా ద్విజ.
కథం సమభవద్భేద శేషామ క్లిష్ట కర్మణాం,
తచ్చ యుద్ధం కథం వృత్తం భూతాంతకరణం మహత్"
|
-అని జనమేజయుడు కౌరవపాండవుల చరిత్రమును గూర్చి వ్యాసుల వారి నడిగినాడు. కౌరవ
పాండవులు మొత్తము నూ బైదుగురు. అందులో ఎవరు ప్రధానులు? ఎవరును కాదు అందరును
ఒకటియే. భారతయుద్ధమువలన వారందరును చరిత్రకెక్కిరి. యుద్ధమునకు కారణము జ్ఞాతి
వైరము. అందుకే జనమేజయుడు 'తేషాం చరిత మిచ్ఛామి' యని వెంటనే “కథం సమభవ
ద్భేదః శేషాంచ యుద్ధం కథం" అన్నాడు. అనగా కౌరవ పాండవులలో నెవరికి ప్రాధాన్యము
వచ్చినను అభేదము పుట్టుటకు వలసిన క్రియాపరత్వమువలన రావలెను. ఆ యుద్ధ మట్లగుటకు
తగినయుద్యమ క్రియాపరత్వమువలన రావలెను. మొదటి దాని విషయమున దుర్యోధనుడు
ప్రధానుడు; రెండవదాని విషయమున ధర్మరాజు ప్రధానుడు. వారు ప్రధానలనుట వారి
వెనుక వారివంటి వారు మరికొందరున్నారని యర్థము. కర్ణశకుని దళ్శాసనులు దుర్యోధనుని
వెనుకనున్నారు. శ్రీకృష్ణార్జునులు ద్రౌపది మొదలైన వారు ధర్మరాజు వెనుకనున్నారు. రామా
యణమున శ్రీరామునకు వెనుక మరియొక పట్టివాడులేడు. శ్రీరాముడు స్వయంసంపూర్ణుడు.
అతని మహోదాత్తతను నిరూపించుటకు శ్రీమద్రామాయణము పుట్టినది. కౌరవపాండవుల
ప్రవృత్తిని నిరూపించి స్థాపించుటకు మహాభారతము పుట్టినది. అందువలన
వ్యక్తి ప్రాధాన్యము కలదనియు, మహాభారతము క్రియాప్రాధాన్యము కలదనియు చెప్పవచ్చును.
వ్యక్తి ప్రాధాన్యముగల గ్రంథమున వ్యక్తి ప్రకాశమునకు వచ్చినట్లు క్రియాప్రాధాన్యముగల
గ్రంథమున వ్యక్తి ప్రకాశమునకురాడు. క్రియా ప్రపంచము బహుప్రకారము. అని బహుజన
ముల నాశ్రయించియుండును. భారతమునంద చేయున్నది. అందువలననది బహునాయకమన్న
భ్రాంతినికలిగించుట కనువుగానున్నది. రామాయణమునందట్టి భ్రాంతి కలుగుట కవకాళ మేలేదు.
కనుక నది యొకనాయడమని స్పష్టముగా కనుపించుచున్నది. ఈ విధముగా రాజ శేఖరుని
యాంతర్యము నర్థముచేసికొన్న గాని యాతడు
చెప్పినది సమన్వయముకాదు.
రామాయణము
మరియొక శంక, రాజ శేఖరుడు రామయణమునుగూర్చి యే పరిక్రియాళ బ్దమును
వాడెను. మరి క్రియాప్రాధాన్యము రామాయణమునందే కలదా? మొత్తముమీద ఈ పరిక్రియా
పురాకల్పశబ్దముల కర్ణము సరిగా తెలియుటలేదు. రాష్ట్ర శేఖరు డితిహాసము నుపవేదములలో కలిపి
చెప్పినాడు. ఇతిహాసమును అర్థవాదముగా చెప్పుటకూడ కలదు.<noinclude><references/></noinclude>
dzyrk083vyba7npd2vejh4t43hodqqs
పుట:భారతము-పీఠికలు.pdf/371
104
173062
489087
2025-06-11T10:56:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '36 భోజుడు శాస్త్రేతిహాసమును నిర్వచించినది స్పష్టముగానున్నది. అది మహాభారతమువ కన్వయించుచున్నది కూడ. ధర్మార్థ కామ మోక్ష రూప చతుర్విధపురుషార్థములను వినివేశింప జేసినచో నది...'
489087
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>36
భోజుడు శాస్త్రేతిహాసమును నిర్వచించినది స్పష్టముగానున్నది. అది మహాభారతమువ
కన్వయించుచున్నది కూడ. ధర్మార్థ కామ మోక్ష రూప చతుర్విధపురుషార్థములను వినివేశింప
జేసినచో నది శాస్త్రేతిహాసమగునము తాత్పర్యము నాతడు స్పష్టముగా ప్రకటించినాడు. శాస్త్రు
మనగా శాసించుంది, శాసింపబడునది బుద్ధి, బుద్ధి యొక్క ప్రవృత్తిని ధర్మార్థ కామమోక్షము
అందు శాసించునది శాస్త్రము. జతిహాసమునంపెట్టి శాస్త్రమునకు ప్రమేయముకలిగినచో నది.
స్త్రీతిహాసము. ఇతిహాసమన ప్రమేయమనగా ప్రథానేతివృత్తమున కుపబలకముగానని యర్థము.
ప్రధానేతి వృత్తము ప్రథాన పురుషునిబట్టి యుండును. అకడే నాయకుడు. మహాభారతమువ
నాయకుడు ధర్మరాజు. ధర్మరాజుబుద్ధి, ధర్మార్థ కామమోక్షములందు శాస్తమగుట మహాభారత
మన ప్రత్యక్షముగానున్నది గనుక అది శా స్త్రేతిహాసము. రామాయణమున నిట్టి శాసనములేదు.
ఎందుకన రాముడు శ్రీమహావిష్ణువు. ఆయనియే సర్వమును శాసింపగలవాడు.
శాసించుటలేదు. ధర్మరాజు యముని యంళమున పుట్టిన మానవుడు. మానవులకు రాగద్వేషము.
లుండును. రాగద్వేషములతోడి ప్రవృత్తికలవారి బుద్దులను శాసించుటకే శాస్త్రము పుట్టినది..
భారతమునగల శాస్త్రమధి: ముగా ధర్మరాజుబుద్ధిని శాసించునదియే.
ఆయనను.
ద్రోణపర్వమున అభిమన్యుడు మరణించినంత వాని యందలి యనురాగమున ధర్మరాజు.
దుఃఖపరీతచేశస్కుడగును. యుద్ధక్రయనుండి నివృత్తుడు కాగోరును. అతడటుల కాక ండ చేయుట
కచట కొంత శాస్త్రము ప్రవేశించినది. యుద్ధమైపోయినంత అఖిలజాతివధయే ఫలితముగా కన్పి
పించుటతో ధర్మరాజు రాజ్యమొల్లనివాడై తిరిగి యడవులకు పోగోరును. ఆతని నాప్రయత్నము
నుండి నివర్తింప జేయుటకు శాంత్యనుశాసనాది పర్వముల రూపమునకొంత శాస్త్ర గ్రంథము.
పుట్టినది. అరణ్యపర్వమందును ధర్మరాజు చిత్తమును శాసించుటకే శాస్త్రగ్రంథము పుట్టినది.
మహాభారత నాయకుడైన ధర్మరాజు చిత్తవృత్తులను శాసించుటకే భారతమున
శాస్త్రము పుట్టినది. అందువలన మహాభారతమును శాస్త్రేతిహాసముగా చెప్పవచ్చును. పరిశేష..
వ్యాయమున రామాయణమును కావ్యేతిహా మనవచ్చును.
అటన ట.
రాజశేఖరుడొనర్చిన విభజనకంటేరు పెట్టిన పేర్లకంటెను భోజుడితిహాసమును విభజించి.
కట్టిన పేర్లు రెండును స్పష్టముగా నున్నవి. మిక్కిలి యర్థవంతములుగా నున్నవి కూడ. అందు
లన నిశిహాసము కావ్యేతిహాసము శాస్త్రేతిహాసమని ద్విధాభూతము. రామాయణ మహా
భారతముఅందుకు క్రమముగా నుదాహరణములు,
III
పాశ్చాత్యులు కూడ ఇతిహాసమును రెండు విధములుగానే విభజించిరి. 1. Authen-
tis Epis 2. Literary Epic. వీనికే 1. Primary Epie 2. Secondary Epic అనియు.
1. Epic of growth 2. Epic of Art ఆస్తియు మరికొందరు పెట్టిన పేర్లు.
పాశ్చాత్యులు నిర్వచించిన మొదటి తీరు ఇతిహాసము లక్షణమిది. అది సంపూర్ణముగా
వొక రచయిత యొకసారి వ్రాసిన గ్రంశ్రీ ముకాదు అది కొంతకాల మూరక వినిపించుటవలననే.<noinclude><references/></noinclude>
tj0gr44h82ni9yix5kc1tny9f4nip8n
పుట:భారతము-పీఠికలు.pdf/372
104
173063
489088
2025-06-11T10:56:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '37 ప్రచారముననుండును. అందువలన కాలక్రమమున దానిలో ననేక విధములైన మార్పులు కూర్పులు జరుగుచుండును. ఆ తరువాతి కాలమున నెప్పుడో దానికి లిఖితరూప మేర్పడును. ఒక వేళ దానికొక వ్రాతప్రత...'
489088
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>37
ప్రచారముననుండును. అందువలన కాలక్రమమున దానిలో ననేక విధములైన మార్పులు
కూర్పులు జరుగుచుండును. ఆ తరువాతి కాలమున నెప్పుడో దానికి లిఖితరూప మేర్పడును.
ఒక వేళ దానికొక వ్రాతప్రతియున్నను అది శ్రమగుటయే దాని లక్షణము. ఇట్టి లక్షణము
మహాభారతమందున్నది ఆ లక్షణమున కందే ప్రమాణ వాక్యములున్నవి. వ్యాముడు వైశంపాయ
నాదులకు భారతమును చెప్పినాడు. వా రాయా లోకములకుపోయి తాము గురుముఖత
విన్నదానిని వినిపించినారు జనమేజయునకు వైశంపాయనుడు భారతమును వినిపించినాడు.
వినుపించుచుండగా ఉగ్రశ్రవసుడు వినిపోయి శౌనకాదులకు వినిపించినాడు. ఆ తరువాత
ఎప్పుడో మహాభారతము లిఖితరూపమెత్తినది వ్యాసుడేమి చెప్పినాడో వైశంపాయనుడేమీ
వినిపించినాడో, ఉగ్రశ్రవసుడేమి విన్నాడో శాని కాదుల కేమి వినిపించినాడో ఇదమిర్థముగా
చెప్పుట అంత సులభముకాదు. వైశంపాయనుని వలన కొంతగ్రంథము భారతమున చేరినది.
ఉగ్రశ్రవసునివలన మరికొంత గ్రంథము చేరినది. వీరుగాక మరియు నెవరెవ రెంత గ్రంథము
పెంచినారో మనకు తెలియదు. పెంచినది మాత్రము నిజమనుట కవకాశములున్నవి. కనుక
మహాభారత మొకరి చేతిమీదుగా వ్రాయబడినది కాదు. అది వ్రాయక పూర్వము రెండుచోట్ల
వినిపింపబడినది. భారతమందున్న గణేశ వృత్తాంతము భారతమును వ్యాసుడు వ్రాయలేదను
టకు నిదర్శనము. అది వ్రాయబడకపోవుట వలననే తరువాత తరువాత పెరిగి బృహద్గ్రంథమైన
దనీయు, విషయ విన్యాసమందును మార్పులు కలిగిన వనియును, భారతమును వల్లెవేసి జ్ఞాపక
మును పురస్కరించుకొని పలుమంది పలుతావుల వినిపించుటవలననే విషయమున మార్పులు
కూర్పులు కలిగినవనియు డాక్టరు సూక్తం:ర్ గారు వ్రాసినారు. వీని నన్నింటినిబట్టి చూడగా
మన సంస్కృత మహాభారతము Primary Epio అగుచున్నది.
పాశ్చాత్యులు పేర్కొనిన Secondary Epic లక్షణ మిట్లున్నది అది వినుటకుగాక
చదువుట కద్దేశించినది. అది ఏకకర్తృకము దానిలో కావ్యశిల్పరూపమైన నిబిడ బంధముండును.
మిగిలిన లక్షణము లన్నియు Primary Epic లో నెట్లో ఇందును అట్లే. మహాభారతమును
Primary Epic అన్నాము కనుక రామాయణమును Secondary Epic అనవచ్చునా ?
రామాయణ.ముకూడ ఒక్క వాల్మీకియే వ్రాసినది కాదని కొందరందురు.
ఐ:ను భారతమున
కంటె రామాయణము నిబిడరచనాబంధము కలది. ఇతిహాస లక్షణమగు సుదీర్ఘ కథ, పెద్ద
యుద్ధము. ధర్మ సంస్థాపనము, మొదలైన ఇన్నియు రామాయణ మందున్నవి. అందువలన
రామాయణ మితిహాసమే. Secondary Epie కు మరియొక పేరు Epic of Art. ఈ
యర్థము భారతముకంటే ఎక్కువగా రామాయణమునకే పట్టుచున్నది. నిర్మాణ వైదగ్ధ్యమును
బట్టి చూచినచో రామాయణమును కావ్యేతిహాస మనవచ్చును. నిజమునకు భోజుడు రామా
యణమను కావ్యేతిహాస మనకపోయినను సమన్వయ దృష్టిని విషయ విచారణ చేసినచో
అనవచ్చునవి యే తోచుచున్నది. అందువలన పాశ్చాత్యుల విభజనని నుసరించి మహాభారతము
Primary Epic రామాయణము Epic of Art.
కావ్యేతిహా:ము Primary Epic ఆదర్శముగాగొని నిర్మితమగునను' భావము పాశ్చా
త్యుల కున్నది. ఆ దృష్టితో చూచినచో ఆంధ్ర మహాభారతమును సంస్కృత మహాభారతము<noinclude><references/></noinclude>
g93q33lwvor9sj6u8vv9fz8c437hw51
పుట:భారతము-పీఠికలు.pdf/373
104
173064
489089
2025-06-11T10:57:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '38 ననుసరించి వ్రాసిన దగుటచేత - కావ్యేతిహాస మనవచ్చును. వ్రాసినంతవరకొస్తే కవి వ్రాయుట- కావ్యశిల్ప మధికముగా గలిగి నిబిడ బంధముతో నుండుట మొదలైన Epic of Art కావ్యేతిహాస లక్షణములు ఆంధ్...'
489089
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>38
ననుసరించి వ్రాసిన దగుటచేత - కావ్యేతిహాస మనవచ్చును. వ్రాసినంతవరకొస్తే కవి వ్రాయుట-
కావ్యశిల్ప మధికముగా గలిగి నిబిడ బంధముతో నుండుట మొదలైన Epic of Art కావ్యేతిహాస
లక్షణములు ఆంధ్రభారతమునకు పట్టుచున్నవి. ఐనచో సంస్కృత రామాయణము ఆంధ్రభారతము
ఒక జాతి గ్రంథములా ? ఇదియు నందరకు సమ్మతముకాదు,
మొత్తముమీద పర్యవసానము నిట్లు తేల్చి చెప్పవచ్చును. ఇతిహాసము నొక కాద్య
ప్రభేదముగా భారతీయులును పాశ్చాత్యులును భావించుచున్నారు. ఇరువురును ఇతిహాసమును
రెండు విధములుగానే విభజించినారు. భారతీయాలంకారికుల వచనము ననుసరించి భారతము
స్త్రీతిహాసము. పాశ్చాత్యుల పద్దతి ప్రకారము భారతము Primary Epic, వారి వారి
వాక్యముల ననుసరించి ఒక్క రామాయణమునే స్పష్టముగా కావ్యేతిహాసనుని కానీ.
Epio of Art అని కాని చెప్పుటకు వీలగుటలేదు. రామాయణము మాట యెట్లున్నను భార
తము మాత్రము నిస్సందేహముగా శాస్త్రే తిహాసము. ఆంధ్రమహాభారతము ప్రయత్నము మీద
కావ్యేతిహాసముగా రచితమైనది. సంస్కృత భారతముననున్న దానికంటే అధిక కావ్య నిర్మాణ
శిల్పమును ప్రవేశ పెట్టి శాస్త్రేతిహాసమును కవిత్రయము వారు శ్రద్ధాళువులై కావ్యేతిహాస
ముగా మలచుటకు యత్నించినారన్నమాట. ఇట్లనుట సంస్కృత మహాభారతమునకంటే ఆంధ్ర
మహాభారతము శ్రేష్ఠమైనదని యర్థము కాదు. ఆ రెండింటికిని నిర్మాణమునందు భేదమున్నదని
మాత్రమే యర్థము. అందువలన సంస్కృత మహాభారతము శాస్త్రేతిహాసము; ఆంధ్రమహా
భారతము కావ్యేతిహాసము. కవిత్రయమువారును అప్పకవివంటి లాక్షణికులును మహాభారత
మును ఇతిహాసముగానే పేర్కొన్నారు.
-
IV
మహాభారతముయొక్క శాస్త్రేతిహాసమహనీయతకు దోహదము చేసినవి సాధారణ
మైన ఉపమా రూపకాద్యలంకారముల వినియోగము, ప్రవాహవేగముగల శైలి, అనుష్టుప్ఛం
డమ, నాతిదీర్ఘములైన సమాసములు, శబ్ద చిత్రములు, శ్రవణసుభగత్వము, మీదు మిక్కిలి
రక్తమాంసములతో కూడిన చైతన్యవంతమైన సజీవ వాస్తవిక పాత్రలు. ఇతిహాసకర్త మహారి
భారత మందలి పాత్రలనెట్లు సర్వాంగ సుందరములుగా మలచినాడో యించుక పరిశీలింతము.
ధర్మాధర్మములకు క్రమముగా ప్రతినిధులైన పాండవులొక తీరువారు; కౌరవులింకొక తీరు
వారు. పాండవులఁ దొక్క భీముడుతప్ప తక్కిన వారందరొక తీరు వారు. భీముడు కొంచెము మోటు;
తొందరపాటెక్కువ. ఈర్ష్యాసూయలు మూ ర్తీభవించినవారు కౌరవులు, మొ తము మహా
భారతమున పేర్కొనదగిన పాత్రలు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, శకుని, ద్రోణుడు, కర్ణుడు,
దుర్యోధనుడు, ధర్మరాజు, ద్రౌపది మొదలైనవారు. ధర్మరాజు ఆత్మసంయమనము కలవాడు.
భీముడు వెనుక ముంచాలోచనలేసేవాడు. అర్జునుడు మహావీరుడు. కర్ణుడు దురహంకారి
మరియు దానగుణము కలవాడు. దుర్యోధనుడు ఈర్ష్యాసూయలతో కూడిన స్వాభిమానము,
స్వోత్కర్ష గలవాడు ధృతరాష్ట్రుడు వెన్నెముక లేనివాడు. ద్రౌపది ముఖ్యముగా పతివ్రత;
ధైర్యసాహసములు కలది; మర్యాద తెలిసినది.
A<noinclude><references/></noinclude>
kopeoe6vv2o6gl6sd7qq2tevqd26xjk
పుట:భారతము-పీఠికలు.pdf/374
104
173065
489090
2025-06-11T10:57:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '39 ఈ యందరిదొక యెత్తు భీష్ముని దొకయెత్తు. మానవత్వము సంపూర్ణముగా పరి పక్వమునకు వచ్చినప్పుడు భీష్ము నివంటి వాడొక డుద్భవిల్లును. భీష్ముడు మహాభారతమునకు మూల స్తంభము. అతడు రాజ్య...'
489090
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>39
ఈ యందరిదొక యెత్తు భీష్ముని దొకయెత్తు. మానవత్వము సంపూర్ణముగా పరి
పక్వమునకు వచ్చినప్పుడు భీష్ము నివంటి వాడొక డుద్భవిల్లును. భీష్ముడు మహాభారతమునకు
మూల స్తంభము. అతడు రాజ్యాధికారము కలవాడు; గొప్ప యుద్ధ వీరుడు. ధర్మాధర్మములు
రాజనీతి ఆతకిని తెలిసినంతగా ఇతరులకు తెలియవు. అతని జీవితము మహాభారతమున విచిత్ర
మైక అననుకూల పరిస్థితులలో సాగినది. రాజ్యము విషయమునను అతడు స్వార్థమును
త్యజించియే నడచినాడు. తండ్రికి వివాహముచేయుటకు తా నాజన్మ బ్రహ్మచారి యైనాడు.
పాండవులతో కౌరవుల పక్షమున యుద్ధముచేసి పాండవులందలి ప్రీతి భావమునకు బలి యైనాడు
పాండవుల యందలి ప్రీతియనగా ధర్మమునందలి ప్రీతి.
D
1
ధృతరాష్ట్రుడు విచిత్రమైన వ్యక్తి. ఆతనియందు మంచి చెడ్డలు రెండును కలగా
పులగముగా నున్నవి. రాగ ద్వేషముల కతీతుడు కాడు. మనోనిశ్చయము లేనివాడు. మంచిని
విడువలేడు; చెడు చేయకుఁడ నుండలేడు. ఆతనిలోని మంచి చాల దుర్భలమైనది పాండవుల
కన్యాయము జరుగుచున్న తనికి అంతరాంతములఁదు తెలియును తన కుమారుల యను చిత
ప్రవర్తనము ను తెలియును కానీ తానా యనుచితము నడ్డలేడు. మహా ప్రళయమువలె
యుద్ధము ముంచుకొనిరాగా విధివిలాసముని విలపించును. మంచి చేయవలయునన్న అభి: వేళము
కలవాడుకాదు. చెడుగు నెదుర్కొన వలయునన్న పట్టుదల కలవాడును కాదు. వల
కొడుకుల నేమనలేక పోయెను. తమ్మని కుమారులపై వాత్సల్యము లేనివాడును కాదు పాండ
వులు వారణాసిలో లాక్షాగృహమున మరణించినారని విని అత డెంతగానో విలపించెను. భీష్మ
ద్రోణ విదురాదులు పాండవుల కన్యాయము జరుగకుండ చూడవలసినదిగా నెంత చెప్పినను ధృత
రాష్ట్రుడు వినడు. తా నా పని చేయజాలననికూడ చెప్పును. అతనికి పాండవులందు భీముడన్న
భయము. భీముని గూడ ధృతరాష్ట్రునిపై అంతకోపమే. ఈ యిరువురకున్న పరస్పర ద్వేషము
స్త్రీపర్వమునను ఆశ్రమవాస పర్వమునను ఇతిహాసక ర్త వ్యక్తీ కరించినాడు. తానొనర్చిన తప్పిద
మను భీముడు కమ్మించడని ధృతరాష్ట్రునకు తెలియును. తన నూర్గురు కొడుకులను చంపినా
డన్న కోపము భీమునిపై కలదు. అందుకే భీముని తన కౌగిలిలో నలిపి చంప ప్రయత్నించినాడు.
తన కొడుకులుచేసిన దుర్మార్గమాతని మనస్సును పట్టుకొని పీడించుట యచేయున్నది.
విదురుడు ధృతరాష్ట్రుని సోదరుడుగా చెల్లుచున్నను అతని జన్మాదికము కర్ణుని
జీవితమువంటిది. కాని కర్ణుడు తన జీవితమున నెట్టి ష్టములు నెదుర్కొన్నాడో విదురుడు తన
జన్మాది? లక్షణముచేత నట్టి కష్ట పరంపర నెదుర్కొనవలసి రాలేదు. విదురుడు నిర్భయుడు
మరియు ధర్మమున బద్ధబుద్ధి. పాండవులు ధర్మమార్గవర్తములనియు వారిపక్షమున న్యాయ
మున్నదనియు విదురుడు గాఢముగా నమ్మినవాడు. అవకాశము లభించినపుడెల్ల ఆ విషయ
మాతడు ధృతరాష్ట్రునికి చెవినిల్లు కట్టుకొని బోధించినాడు. విదురుడు కూడ యమధర్మ రాజు
అంశమున పుట్టినవాడే. ఆశ్రమవాస పర్వమంచాతడు శరీరమును త్యజించి తేజోరూపమున
ధర్మరాజులో ప్రవేశించినాడు. చిత్ర మేమన ధృతరాష్ట్రుడు నిదురుని మాటలు • పాటింపకున్నను
మాటిమాటి కాతని పి?పించుకొని కాలక్షేపము చేయజూచును. విదురుడు ధృతరాష్ట్రుని నిందించి
పలికి కూడ ధర్మోపదేశము చేయును.<noinclude><references/></noinclude>
sm8hibkdgetx6sbw5yk6coch1rwv5i7
పుట:భారతము-పీఠికలు.pdf/375
104
173066
489091
2025-06-11T10:57:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '40 కర్ణుడు మరొక చిత్రమైనవ్యక్తి. ఏ మార్గమున తనకు నాశనమున్నదని తెలియునో ఆ కూర్గముననే అతడు ప్రయాణము చేయుము. పాండవులతో యుద్ధము కూడదని అతనికి తెలియును. ఆ యుద్ధములో పాండవులు గె...'
489091
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>40
కర్ణుడు మరొక చిత్రమైనవ్యక్తి. ఏ మార్గమున తనకు నాశనమున్నదని తెలియునో
ఆ కూర్గముననే అతడు ప్రయాణము చేయుము. పాండవులతో యుద్ధము కూడదని అతనికి
తెలియును. ఆ యుద్ధములో పాండవులు గెలుతురనియు తెలియును. దుర్యోధనుడు చేయునది
న్యాయవిరుద్ధమనియు తెలియును. అయినను దుర్యోధనుని పదమాతడు విడువడు. అతని
నామార్గము నుండి తప్పించుటకు శ్రీకృష్ణుడు ప్రయత్నము చేసినాడు. కంతియు ప్రయత్నించినది.
ఆ యిరువుడును మహాప్రళయ ఝంఝల వంటి వారు. కాని కర్ణుడు మహా మేరువువలె నచలుడుగా
తనను తాము నిలువ ద్రొక్కుకొనేను. ఒక విధముగా కర్ణుడు విధివంచితుడు. తల్లి చేత కూడ
వంచితుడు. తెలిసి తెలిసి మిత్రుని కొరకు మృత్యువును వరించిన స్నేహశీలి యాతడు.
G
ఇట్లే మహాభారతమున మిగిలిన పాత్రలన్నియును రక్తమాంసములతో చైతన్య
వంతములై కనిపించును. ధర్మరాజు - ద్రౌపదీ ఒకరిని మించిన వారు మరొకరు. కావ్యపరిభాష
యందు భారతమునకు వారు నాయకత్వము వహించువారు.
V
మహాభారతము దేశీయులను విదేశీయులను చాల కాలమునుండి ఆకర్షించుచున్నది. అది
కేవల యొక సింహాఃనము కొరకు జరిగిన యుద్ధము మాత్రమేనా? అట్టి యుద్ధకథ యందింత
కాలము అభిరుచి నిలిచియుండునా? మహాభారతమందలి పాత్రలు చిత్రములై నందువలన ఇంతకాల
మించరు దానియందు ప్రీతిగలవారై యున్నారా? ఇంతకన్న ముఖ్యమైన దేమైన కలదా? లేనిచో
నది సార్వజనీనము సార్వకాలికము కాగల్గునా?
భూ వి
ఆదిపర్వములో మహాభారత పాత్రలేయే దేవాసురాంశలతో జన్మించినారో
చెప్పబడినది. దేవాసురులు తమతమ యంళలతో మానవులను జన్మింపజేసి వారిచేక ఇంత ఘోరమైన
యుద్ధము చేయించి వారిని నాశనము చేయింపవలసి వచ్చిన యవసరమేమి? భూలోకమున
రాజులు దుర్మార్గులై నారు. ప్రజలు అపవిత్రులైనారు. అధర్మము పెచ్చు పెరిగినది. అందువలన
ఆర్తినిపొంది శ్రీ మహావిష్ణువును ప్రార్థింపగా నా పరాత్పరుడు భూభారమును
మాన్పుటకును దుష్టులను శిక్షించుటకును శిష్టులను రక్షించుటకును అవతరించెను. తనపనికి సహాయ
భూతులుగా నుండుటకు దేవాసురులను తమతమ యంళములతో మానవులుగా జన్మించునట్లు
చేసెను. ఇది మహాధర్మ సంస్థాపనార్థము జరిగిన కథ. అట్టి కథ నీ మహాభారతము చెప్పుచున్నది
అందువలన దీనిని కేవలము హస్తినాపుర రాజ్యసింహాసనమునకై పోరాటముగా మాత్రమే
భావించరాదు. దీని వెనుక దేవతలు, మహర్షులు, రాజర్షులు, రాక్షసులు మొదలైన అతిమానుష
శక్తుల్లచారున్నారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడుగా జన్మించి ఈ మహానాటకమున
నాకే కీలకపాత్ర నిర్వహించినాడు. ఆయన్యతన భగవల్ల క్షణమును మహాభారతమున రెండు
మూడుసార్లు ప్రత్యక్షీకరించి చూపినాడు. దుష్టులైన కౌరవులను వారి పక్షము వారిని హత
మార్చుటకును, శిష్టులైన పాండవులను వారి పక్షమువారిని సంరక్షించుటకును శ్రీకృష్ణుడు<noinclude><references/></noinclude>
dg48kk4czxyyxh0hun15f9bwrnaxfvm
గంగాలహరి
0
173067
489093
2025-06-11T10:59:59Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గంగాలహరి]] | రచయిత = | అనువాదం= | విభాగము =గంగాలహరి | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1996 }} <pages index="గంగాలహరి.pdf" from=1 to=26 />'
489093
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గంగాలహరి]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము =గంగాలహరి
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1996
}}
<pages index="గంగాలహరి.pdf" from=1 to=26 />
75u76vcnre1fckwvywpot5ivwdwkhtx
489094
489093
2025-06-11T11:00:31Z
Rajasekhar1961
50
489094
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గంగాలహరి]]
| రచయిత = మోచర్ల రామకృష్ణయ్య
| అనువాదం=
| విభాగము =గంగాలహరి
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1996
}}
<pages index="గంగాలహరి.pdf" from=1 to=26 />
40epnrjhb0wrj3jmipqp7lfuof95bz0
489095
489094
2025-06-11T11:01:20Z
Rajasekhar1961
50
489095
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గంగాలహరి]]
| రచయిత =
| అనువాదం= మోచర్ల రామకృష్ణయ్య
| విభాగము =గంగాలహరి
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1937
}}
<pages index="గంగాలహరి.pdf" from=1 to=26 />
ex4lx7dq3sq1oscnekh7gq3443yfxk0
489096
489095
2025-06-11T11:01:47Z
Rajasekhar1961
50
489096
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గంగాలహరి]]
| రచయిత = పండిత జగన్నాథరాయలు
| అనువాదం= మోచర్ల రామకృష్ణయ్య
| విభాగము =గంగాలహరి
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1937
}}
<pages index="గంగాలహరి.pdf" from=1 to=26 />
ht9hbb5wa84qt02bmomzjk5k0hru734
489097
489096
2025-06-11T11:03:31Z
Rajasekhar1961
50
489097
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గంగాలహరి]]
| రచయిత = పండిత జగన్నాథరాయలు
| అనువాదం= మోచర్ల రామకృష్ణయ్య
| విభాగము =గంగాలహరి
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1937
}}
<pages index="గంగాలహరి.pdf" from=1 to=38 />
{{smallrefs}}
1uez1sa18yy488dvug8dsms3hoiqoga
గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)
0
173068
489100
2025-06-11T11:06:05Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)]] | రచయిత = | అనువాదం= మోచర్ల రామకృష్ణయ్య | విభాగము = | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1937 }} <pages index="గంగలహరి.pdf" from=1...'
489100
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)]]
| రచయిత =
| అనువాదం= మోచర్ల రామకృష్ణయ్య
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1937
}}
<pages index="గంగలహరి.pdf" from=1 to=10 />
{{smallrefs}}
19t6myhq77hafmzcv063zlkwy72zpn9
489101
489100
2025-06-11T11:06:56Z
Rajasekhar1961
50
489101
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)]]
| రచయిత =
| అనువాదం= మోచర్ల రామకృష్ణయ్య
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1946
}}
<pages index="గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf" from=1 to=10 />
{{smallrefs}}
ae0byrj4zyfr2wxesrnhupj4sp315f1
489103
489101
2025-06-11T11:08:04Z
Rajasekhar1961
50
489103
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము)]]
| రచయిత =
| అనువాదం= మోచర్ల రామకృష్ణయ్య
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1946
}}
<pages index="గిరిజా కల్యాణము (కుమార సంభవమునకు అనువాదము).pdf" from=1 to=13 />
{{smallrefs}}
9vnoi92cshh1wpg0ywglcjppleqxvsx
పుట:భారతము-పీఠికలు.pdf/376
104
173069
489104
2025-06-11T11:13:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '41 తాను భగవంతుడన్న విషయము పూర్తిగా తెలిసిననాడై మెలిగినాడు. ఆయన విధానమును మహాభారతము వివరించుచున్నది. ఒక విధముగా మహాభారతమందలి సంఘర్షణము ఒక కాలమునకు ఒక దేశమునకు పరిమితమైనది...'
489104
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>41
తాను భగవంతుడన్న విషయము పూర్తిగా తెలిసిననాడై మెలిగినాడు. ఆయన విధానమును
మహాభారతము వివరించుచున్నది.
ఒక విధముగా మహాభారతమందలి సంఘర్షణము ఒక కాలమునకు ఒక దేశమునకు
పరిమితమైనది కాదు. ఈ సృష్టియందు ఆద్యంతముగా ఒకరి యాస్తిని మరియొకడు కాజేయ
జూచు భావము వ్యాపించియున్నది. ధర్మరాజాదుల రాజ్యభాగమును దుర్యోధనుడు కాజేయ
వలెనని సం: ల్పము కలవాడు. అట్లు కానిచో నీ కథయేలేదు. ఈ ప్రపంచకథ మూడువంతులకు
పైగా ఒరపీడన పరాయణత్వముతో నిండియున్నది. భారతకథ ద్వాపర యుగాంతమునాటిది,
కలియుగమున మానవుల యందిట్టి ప్రవృత్తిని మనము చూచుచునే యున్నాము. అందువలన
మహాభారతమున సంఘర్షణకు మూలభూతమైన భావలక్షణమేది కలదో అది త్రికాలాబాధ్యమైన
సత్యము. అది నిన్నయుండినది నేడున్నది. రేవును ఉండును.
భారతమునకు నాయకుడైన ధర్మరాజు ధర్మమాకారము దాల్చినవాడు. మహా
భారతమంచాతడు ధర్మరాజు ధర్మసుతుడు, ధర్మసూనుడు మొదలైన పేర్ల తోడ నే ఎక్కువగా
వ్యవహృతుడు. అతనికి యుధిష్ఠిరుడను పేరున్నను దాని వాడుక తక్కువ. ఇతిహాసకర్త తానే
ముఖ్యప్రయోజనమును మహాభారత రచనద్వారా సాధింప నిశ్చయించుకొన్నాడో ఏతత్ప్రయో
జనమైన ధర్మ సంస్థావనమునకు మూలస్తంభముగా నిలిపిన నాయక పురుషుని ధర్మశబ్దముతో కలిపి
'పేర్కొనుటయే సముచితముగా భావించినట్లు కనిపించుచున్నది. ధర్మరాజు యక్షప్రశ్నలకు
సమాధాన మిచ్చుటకూడ ఆయన ధర్మమయత్వమునకే నిదర్శనము. పాండవులలో మిగిలినవారి
కట్టి ధర్మప్రపంచజ్ఞానము లేదు. వ్యాసుడు ధర్మప్రతిపాదనార్థము రచించిన భారతేతిహాసము
నాయకపురుషుని ధర్మరాజనుటలో గల విశేషము నిట్లే భావింపవలయును.
ఇంకొక దృష్టితోకూడ మహాభారతమును పరిశీలింపవచ్చును. దేవాసురవై రమ
సృష్ట్యాదినుండియు కలదు. ఈ యితిహాసమున సంఘర్షించిన యిరు పక్షములును దేవాసురాంశలతో
పుట్టినవారు. దేవాసుర సంఘర్షణమే మహాభారత యుద్ధము. అరణ్యపర్వమున ఘోషయాత్రా
సందర్భమున దైత్యులు రాక్షసులు రాజవంశములలో పుట్టి దుర్యోధనునకు సహాయము
చేయనున్నారనియు దానవులును అందుకొరకే భూమినవతరించిరనియు చెప్పియున్నది. మంచి-
చెడ్డలు. పుణ్య-సోపములు దేవాసురలక్షణములు పరస్పరము సంఘర్షింపగా భారతమైనది.
ఇతిహాసమున నీరుపక్షముల వారికిని పెట్టిన పేర్లను పరికించినచో ఇతిహాసకర్త ఈ సృష్టిపై చిత్ర
మును ప్రదర్శించుట కెంత జాగ్రత్తపడినది తెలియును.
భగవదవతారమైన శ్రీకృష్ణుడుండుటవలన మహాభారతము గౌరవ మెక్కువైనది.
శ్రీకృష్ణుని భగవల్ల క్షణమును మహాభారత మాద్యంతములు జాగ్రత్తగా కాపాడుకొనుచునే
యున్నది. భగవంతుడున్నాడు కనుకనే ధర్మసంస్థాపనము జరిగినది.
యపతరించుచుండును.
ఆయన అందుకొర కే<noinclude><references/></noinclude>
6dzbhcvive3hp7rc7eojoo7dtfwwxo9
పుట:భారతము-పీఠికలు.pdf/377
104
173070
489105
2025-06-11T11:14:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '42 "యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.”— కలికల్మషమ...'
489105
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>42
"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.”—
కలికల్మషము నీవిధముగా భగవంతుడు తొలగించినాడు. నిజమునకు భారత యుద్ధ
మంతయు చేసినది భగవంతుడే. కాని ఆయన చేసినట్లు కనిపించడు. అందువలన అర్జునుడు
మహాభారత యుద్ధము చేసినవాడై నాడు.
f
M
భారతము నాయకుడు ధర్మరాజు. ధర్మరాజు ధర్మము భగవంతు నాశ్రయించి
యుండును. ధర్మరాజు యుద్ధము చేసినది తక్కువ. ద్రోణపర్వములో నొకమారు శల్య
పర్వములో నొకమారాతడు యుద్ధ మొనర్చినాడు. ఆయన యుద్ధమునకు దిగినది తన జలమును
గాని తన తమ్ముల బలమునుగాని చూచుకొని కాదు. భగవద్భలమును నమ్ముకొని దిగినాడు.
యుద్ధములో ధర్మరాజు జయించినాడు. అనగా ధర్మము జయించినది, భూభారము తగ్గినది.
ప్రపంచమును ధర్మము పాలించుట కవకాశ మేర్పడినది. ధర్మరాజు అశ్వమేధము చేయుట
కదియే యర్థము. అధర్మమును జయించి ధర్మము సార్వభౌమాధికారము నెరపుటకు అశ్వ
మేధ ముపలకకము.
మహాభారతము ధర్మముతోబాటు అర్థకామమోక్షములను గూడ వ్యాఖ్యానించి
కది. పురుషార్థములలో మోక్షము పరమైనది. ఈ పరమార్థమును నిరూపించుటవలననే
మహాభారతమున శాంతిరస మంగిరసమైనది. యుద్ధ మైనప్పటినుండి పాండవులు మోడాభిముఖ
మైన ఉపశమిత చిత్తవృత్తులు కలవారై నారు. పర మేశ్వరుడైన భగవంతుడు మోడోపాయ
ముగా గీతల సుపదేశించినాడు. భగవంతు డొనర్చిన యుపదేశము అర్జునుని తత్కాలమున
యుద్ధోన్ముఖుని చేసినది. ఆ తరువాత మోదపథగామిని చేసినది.
వాసుదేవ పరబ్రహ్మము
శ్రీకృష్ణుడుగా నింతయుపదేశము చేయుటచేత భారతపరమార్థము మోక్షప్రదర్శనమే యని
చెప్పవలెను. మానవజీవితము పరిపూర్ణము కావలెనన్న చో అన్ని పురుషార్థములు అవసరమై
నంత సాధింపబడవలెను. మానవజీవితము కర్మరూపమున కొనసాగుచున్నది. కర్మా పేకమై
మనుగడలేదు. అట్టికర్మ మానవునకు బంధ హేతువు కాకుండ చేసి చూపుటకు భగవద్గీత - మహా
భారతము తీవ్రముగా కృషిచేసినది. బంధ హేతువు కాని కర్మయే ధర్మము. ఈ యర్థమును
ప్రపంచించి చూపుటకే వనపర్వము శాంతిత్రయము సాగినవి. ఈ పరమార్థమును గ్రహింపని
వారు అవి ప్రతీ ప్రములనియు అధిక పాఠములనియు తరువాతి కాలమున చేరినవనియు అందురు.
అది నిజముకాదు సకలపురుషార్థ సాధనముగా, వ్యాసభగవానుడు భారతమును తీర్చిదిద్దినాడు.
మానము వితము యొక్క ఇహపరములు రెండును మహాభారతమున ప్రదర్శితమైనవి. ఇహము
సంఘర్షణ పరముమోక్షము; ఇహమును కాదని పరమును సాధించుటను మహాభారతము
చెప్పదు ఇహమునుండియే పరము. సంఘర్షణము నుండియో మోక్షము.<noinclude><references/></noinclude>
iuwa6pw563mtjjt32dk5ikjxgh7kwg5
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/19
104
173071
489106
2025-06-11T11:14:45Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దారు */
489106
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>దర్శించుట కేర్పాటులున్నట్లు తెలిపినది. అప్పటినుండి ఈవిధానము ప్రయోజనవంత
మగుట, జనాంగీ కారమును బొంది నేడమెరికాయందలి గ్రంథాలయము లన్నింటను
పూర్ణముగ నమలుజరుగుచున్నది.
{{Center|{{p|fs125}}బాలకాఖ</p>}}
1827వ సంవత్సరములో బాలుర గ్రంథాలయమొకటి 'లెగ్జింగ్టన్' పట్టణముస
స్థాపింపబడెను. న్యూయార్కు నగరమున 1885 వ సంవత్సరములో ప్రారంభమైన
బాలుర గ్రంథాలయము అచ్చటి సార్వజనిక పుస్తక భాండాగారము యొక్క
శాఖగ పరిణమించెను. 1890వ సంవత్సరములో 'బ్రూక్న్' సార్వజనిక గ్రంథా
లయము పిల్లలనిమిత్త మొక పఠనాలయమును ప్రారంభించెను. ఇట్టి బాల శాఖలు
నేడు అమెరికా దేశమందంతట వ్యాపించి యుండుటయేగాక వీనిని నడపుటకు ప్రత్యే
కము గ్రంథాలయ శిక్షణమును బడసిన వనితలు నియోగింప బడుచున్నారు.
పిల్లల విషయమై, బాల శాఖలలో పనిచేయదగు భాండాగారుల శిక్షణవిషయమై
అమెరికా గ్రంథాలయములు చూపు శ్రద్ధ, అచ్చటి గ్రంథాలయోద్యమమునకు
ప్రత్యేక లక్షణముగ నెన్నదగియున్నది.
{{Center|{{p|fs125}}పాఠశాలా సహకారము</p>}}
గ్రంథాలయములకు, విద్యాలయములకు మధ్యనుండవలసిన సంబంధమును
చాల కాలమునుండియు అమెరికాదేశ గ్రంథాలయములు గుర్తించియుండెను. పాఠ
శాలాగ్రంథాలయములు, పాఠశాల భవనములందుంచబడిన గ్రంథ భాండాగారములు
నచ్చట పూర్వమునుండియు పనిచేయుచుండెను. అయినను సార్వజనిక గ్రంథాలయ
ములు పాఠశాలో పాధ్యాయుల సహకారముతో క్రమపద్ధతిని పని చేయవలయునను
సంకల్పము నూతనముగ కలిగినదే.
{{Center|{{p|fs125}}శాఖా నిలయములు</p>}}
పట్టణములందుగాని, పల్లెప్రాంతములగాని ఒక పెద్ద గ్రంథాలయము స్వయ
ముగ నెక్కుడు విశాలభాగమున కుపకరించుట సాధ్యము గానందున, చదువరుల
ఉపయోగము నిమిత్త మచ్చటచ్చట కేంద్ర స్థానములందు శాఖానిలయము లేర్పాటు
చేయబడినవి. ఇవి రెండువిధములు. ప్రత్యేక భవనములలో పుస్తకములు భద్రపరుప
బడి వానిని సక్రమముగ నుంచి చదువరుల కందించదగు సిబ్బందితో కూడి సర్వ
లక్షణ సమన్వితములగు భాండాగారములు మొదటి తెగకు చెందినవి. అటుగాక
పదుగురు సామాన్యముగ చేరు స్థలములందు కేంద్ర గ్రంథాలయము వారిచే స్వయ
ముగగాని, లేక వారిపక్షమున తదితరులచేగాని వారమున కొన్ని నాళ్లు లేక దినమున
కొంతకాలము చదువరులకు పుస్తకము లందజేయు నేర్పాటుగలవి రెండవరకమునకు<noinclude><references/></noinclude>
97jura4dya6xv1gdr20gt6a2woib59q
పుట:భారతము-పీఠికలు.pdf/378
104
173072
489107
2025-06-11T11:14:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '43 VI ధర్మాధర్మములనే నీతి యవినీతి యనవచ్చును. మహాభారతము అవినీతి రూపుమాసి పోవుటను నీతివిజయమును నిరూపించినది. థార తేతిహాసము పాఠకులను లేదా శ్రోతలను సత్య మునకు న్యాయమునకు నీతిక...'
489107
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>43
VI
ధర్మాధర్మములనే నీతి యవినీతి యనవచ్చును. మహాభారతము అవినీతి రూపుమాసి
పోవుటను నీతివిజయమును నిరూపించినది. థార తేతిహాసము పాఠకులను లేదా శ్రోతలను సత్య
మునకు న్యాయమునకు నీతికి మంచికి అభిముఖులుగా చేయుటకై యొనర్చిన ప్రయత్నము చాల
గొప్పది. ఏ యువకథ చెప్పినను, ఏ పాత్ర కదలిక చూపినను ఏ ధర్మముపదేశించినను పాఠకుల
విషయమున నీ ప్రయోజనమును సాధించుటను ఇతిహాసకర్త విస్మరించలేదు.
శ్రీకృష్ణార్జునులను జాగ్రత్తగా అర్ధముచేసి కొనవలయును. వారు నరనారాయ
ణులు, శ్రీకృష్ణుడు నారాయణుడు, అర్జునుడు నరుడు, నారాయణుడు పరమేశ్వరుడు; నరుడు
మహర్షి ; అనగా మనుష్యుడు, మనుష్యుడు జీవాత్మ. పర మేశ్వరుడు పరమాత్మ: పరమాత్మ సన్నిధి
జీవాత్మకు విజయ హేతువు. శ్రీకృష్ణుని సహాయమర్ధించుటకు దుర్యోధనార్జును లేక కాలమున
పోయిరి. కాని దుర్యోధనుడు సైన్యమును అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకొన్నారు. పరమాత్ము
డర్జునుని పక్షమున చేరుటతో విజయమర్జునునకు కలిగినది. అర్జునుకు పురుషకారము. శ్రీకృష్ణుడు
దైవసహాయము. అందుకే యాపురుష కారము ఫలించినది.
మహాభారతమున నే దైవీ అసురీ శక్తుల సంఘర్షణము ప్రపంచితమైనదో అది వ్యక్తుల
మధ్యనే కాక వ్యక్తి నిష్ఠమైకూడ ఉండును. అంతశ్శత్రువులు - కామ క్రోడలోభ మోహ మద
మాత్సర్యము లెప్పుడును సత్వమును అణగద్రొక్కుటకే ప్రయత్నించును. ఈ సంఘర్షణము
నిత్యము సాగుచునేయున్నది. సత్వమనగా ఆత్మ, ఆత్మ - ధర్మము ఆత్మ- నత్యము. ఆత్మ-విజ్ఞాన
ఘనము. అట్టిది నిరంతరము కామక్రోధాదులతో జీవాత్మరూపమున ఘర్షణ పడవలసియే
యున్నది. ఈ ఘర్షణమే మహాభారతము. అందువలననే ఆత్మస్వరూపమును మహాభారత మామి
ష్కరించినది. కామ క్రోధాదులు లక్షములను వివరించినట్లుగానే ఆత్మపదార్థ లక్షణ వివరణ
మును భగవద్గీత ముఖమున మహాభారతముచేసినది. కామక్రోధాదులు ప్రవృత్తికారణము.
ప్రవృత్తి దుఃఖ హేతువు. దానికి విరుగుడు నివృత్తి. ఈ ప్రవృత్తిని వృత్తులను మహాభారతము
కథారూపమున, ఉపాఖ్యానముల రూపమున, వేదాంత విషయరూపమున, ధర్మవిషయరూపమున
ప్రతిపాదించినది.
మానవజాతి నావరించియుండు నిరంతర సంఘర్షణ లక్షణమును మహాభారత మితిహా
సవస్తువుగా స్వీకరించినది. త్రికాలాబాధ్యమైన యా సత్యమును విస్పష్టముగా వివరించినది.
మానవ జీవితమే యొక సంఘర్ష ఖ. అందులో పరితప్తులై నప్పుడే మోక్షమున కర్హతగల వారగు
దురు. ధర్మార్థకాను మోక్షములలో నేదియు తక్కు కాదు అన్నింటి నావరించి ధర్మముండ
వలెను. ధర్మబద్ధమైన యర్థ కామముల యనుభవమునుండి విరమించుటయే మోషము.
మహాభారతము కావ్యక శావిలాసములను ప్రదర్శించుటకు మాత్రమే పుట్టినదికాదు.
ప్రపంచమునకొక యాదర్శమును, ఒక నైతిక మార్గమును చూపవలెనను ప్రగాఢాభిప్రాయముతో<noinclude><references/></noinclude>
rz340ooeuqvup3v5b4w3ozcumrfl746
పుట:భారతము-పీఠికలు.pdf/379
104
173073
489108
2025-06-11T11:15:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '44 తీర్చబడినదా యితీహాసము. ప్రపంచమనగా జీవితము. జీవితసమస్యలను బహుముఖములుగా పరిశీ లించి వరిష్కార మార్గములను సూచించినది. భారతేతిహాసము. ఆదర్శప్రాయమైన మానవజీవిత లక్ష్యమెట్లు...'
489108
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>44
తీర్చబడినదా యితీహాసము. ప్రపంచమనగా జీవితము. జీవితసమస్యలను బహుముఖములుగా పరిశీ
లించి వరిష్కార మార్గములను సూచించినది. భారతేతిహాసము. ఆదర్శప్రాయమైన మానవజీవిత
లక్ష్యమెట్లుండవలెనో నిరూపించినది భారతేతిహాసము, మహాభారతము చూపించిన పరిష్కార
మార్గములలో ప్రధానమైనది కర్మమార్గము. ఆది స్వార్థములేని కర్మ నిష్కామ కర్మ -
ఆసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ
బి. రామరాజు<noinclude><references/></noinclude>
bgbx8iaub2v03ouwys5c4w2r7p5wupd
పుట:భారతము-పీఠికలు.pdf/380
104
173074
489109
2025-06-11T11:15:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '200 పీఠిక మహాభారతం మానవ ప్రకృతిని ప్రతిబింబించే మహేతిహాసం, ప్రకృతి అంటే స్వభావం, మానవస్వభావం బహువిధమూ, బహుముఖమూ అయినట్టిది. ఐహికమైన మానవజీవితం నిత్యసంఘర్షణ భరితమైంది. ఈ సం...'
489109
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>200
పీఠిక
మహాభారతం మానవ ప్రకృతిని ప్రతిబింబించే మహేతిహాసం,
ప్రకృతి అంటే స్వభావం, మానవస్వభావం బహువిధమూ, బహుముఖమూ
అయినట్టిది. ఐహికమైన మానవజీవితం నిత్యసంఘర్షణ భరితమైంది. ఈ సంఘ
ర్షణ మూడు విధాలు: హృదయానుభూతికి, యుక్తాయుక్త విచక్షణకు సంబం
ధించిన సంఘర్షణ. ఇది వైయక్తికం. రెండవది వైయక్తికానుభూతికి సామాజిక
ధర్మాధర్మాలకు మధ్య ఏర్పడే సంఘర్షణ. ఇది సామాజికం. ఇక మూడవది
పరిమితమైన వైయక్తిక శక్తి అలౌకికమైన దివ్యశ క్తిని ఎదుర్కొన్నప్పుడు సంభ
వించే సంఘర్షణ. ఈ విధంగా మనఃక్లేశ సంఘర్షణాదులకు లోనైనట్టి మానవ
ప్రకృతి వైయక్తీక, సామాజిక, అలౌకిక శక్తులచే నిర్ణీతమై అభివ్యక్తమౌతూ
వుంటుంది. గోచరాగోచరమైన ప్రకృతితత్వాన్ని శోధించి తెలుసుకోవడానికి
ప్రయత్నించడం మానవ ప్రకృతిలో ఒక ప్రధానాంశం. ఇదే జిజ్ఞాస, మాన
వుణ్ణి ఇతర జంతుకోటినుండి వేరు చేసే లక్షణం ఈ జిజ్ఞాసయే. మానవ
నాగరకతా సంస్కృతులకు, జ్ఞానాభివృద్ధికి, కళాత్మకమైన సృష్టికి, ఆధ్యాత్మిక
చింతనకు. సామాజికమైన సుఖజీవనాభిలాషకు, జీవిత లక్ష్యాన్వేషణకు, నైతిక
మైన విలువలకు మూలాధారం కూడ ఇదే. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
అన్నట్లు మానవకోటిలో పుట్టుట, పెరుగుట, చచ్చుట. ఈ మూడుదశలకు లోనై
నట్టి అనామక ప్రజ అత్యధికం. ఇట్టి సామాన్య ప్రజానీకానికి కొన్ని మెట్లు పై
నున్న వారు నేతలు, నాయకులు, పాలకులు, యోధులు, ప్రతీకాన్వితులు,
తాత్వికులు, ఆదర్శపురుషులు మొదలైనవారు. ఇట్టివారి స్వభావంలో దృక్ప
ధంలో, కార్యదక్షతలో, జీవిత విధానంలో వారివారి స్వభావాన్ని బట్టి వైవిధ్యం
కన్పిస్తుంది. ఆ వై విధ్యాన్ని బట్టి మానవుల్ని ఉత్తమ మధ్యమాది వర్గాలుగా లోకం
వర్గీకరించ వచ్చు. మానవప్రకృతి, అందలి వైవిధ్యం, మానవ జీవితానికి
ఏర్పడే వైయక్తిక, సామాజికాడి సంఘర్షణత్రయం సార్వకాలికమూ సార్వ
దేశికమూ అయినట్టివి. ఐతిహాసిక యుగానికి నేటికి మానవుల వేష భాషల్లోను,<noinclude><references/></noinclude>
03z0yde1ohcxz04e6qav1q0eb4vc61w
పుట:భారతము-పీఠికలు.pdf/381
104
173075
489110
2025-06-11T11:15:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'vi ఆహార విహారాల్లోను భేదం వుండవచ్చు. ఇది బాహ్యమైనట్టిదే. కాని, ఐతిహాసిక యగానికి, ఆధునిక యుగానికి మానవ ప్రకృతిలో మాత్రం భేదం లేదు. ఆనాటి కాగద్వేషాలు, కోపతాపాలు, చెలిమి చుట్టర...'
489110
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>vi
ఆహార విహారాల్లోను భేదం వుండవచ్చు. ఇది బాహ్యమైనట్టిదే. కాని, ఐతిహాసిక
యగానికి, ఆధునిక యుగానికి మానవ ప్రకృతిలో మాత్రం భేదం లేదు. ఆనాటి
కాగద్వేషాలు, కోపతాపాలు, చెలిమి చుట్టరికాలు, ఉపకారాపకార బుద్ధులు,
న్యాయాన్యాయాలు, అధికార కాంక్ష, ఆశ్రిత జనప్రీతి, వర్గ విచక్షణ, స్తోత్ర
వియ్వం ఇత్యాది లక్షణాలెన్నో ఈ నాటి మానవ ప్రకృతిలోనూ ఉన్నాయి.
కన్న ఓడ్డల మీద మమకారంతో న్యాయాన్ని చూడలేని ధృతరాష్ట్రులు, తీరని
అధికారదాహంతో తపించే దుర్యోధనులు, మాత్సర్యావేశ పరులైన ద్రోణులు,
కబలలి బలాత్కరించే కీచకులు, లక్ష్యసాధనకు దయా దాక్షిణ్యాలు పాటించని
శ్రీకృష్ణులు, కార్యసాధనకు అసత్యాన్ని అంటీ అంటనట్లు చెప్పగల ధర్మ
రాజులు, వ్య క్తిత్వాన్ని ఇతరులకు తాకట్టు పెట్టే అనుచరులు, ఈనాడు మనకు
ఎవరిలోనో ఒక రూపంలో కనిపిస్తూనే వుంటారు. ఇట్టి వైవిధ్య సహితమూ,
సార్వకాలికమూ అయిన మానవప్రకృతికి మహాభారతం ఒక దర్పణం. కాబట్టి
మానవ ప్రకృతి మానవ ప్రకృతిగా నిలిచి వున్నంతకాలం మహాభారతం మానవ
సాహిత్య ప్రపంచంలో మేరువుగా నిలిచి వుంటుంది. మణిపూసగా ప్రకాశిస్తూ
EL
23
వుంటుంది.
మహాభారతంలో పద్దెనిమిది పర్వాలను ఆదిపంచకం, యుద్ధషట్కం,
శాంతి సప్తకం అని మూడు భాగాలుగా వ్యవహరించే సంప్రదాయం ఒకటుంది.
బహళా ఇవి తెలుగు దేశంలో ఏర్పడ్డ సంప్రదాయమే కాబోలు. ఎందుచేతనం టే
మహాభారతానికి తెనుగుదేశంలో ఉన్న వ్యాప్తి ప్రాముఖ్యం మరో ప్రాంతంలో
లేదు, అష్టాదశ పర్వభరితమైన మహాభారతాన్ని నన్నయ ఈ క్రింది పద్యంలో
వేత్తించినాడు.
ఆమితాడా నకి శాఖలం బొలిచి వేదార్ధాముల చ్చాయ మై
సుమహచెర్ల చతుష:- పుష్ప వితకెన్ శోభిల్లి గృష్ణార్జు నో
త్తమ రానా గుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యాన జా
శ్రీ మహాభారత పారిశాచి మమరున్ ధా తీసుర ప్రార్ధ్యమై. (ఆది. 1-68)
నన్నయ భావించినట్లు మహాధారతమొక దివ్యవృక్షమైనట్లయితే
అనడానికి మూలం ఆదిపంచకం, స్కంధం యుద్ధషటం; శాఖోపశాఖలు శాంతి<noinclude><references/></noinclude>
fjh8e2kgfcal7tnc1i2xtrml8m0jvwy
పుట:భారతము-పీఠికలు.pdf/382
104
173076
489111
2025-06-11T11:16:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'vii మహాభారత సప్తకం; ఆని నన్నయ భావనను వ్యాఖ్యానించవచ్చు. అంటే వృక్షానికి ఆధారం ఆది పంచకం; ఆయువుపట్టు యుద్ధషట్కం; సారం కాంతి సప్తకం. ఆదిపంచకంలో గాని శాంతిసప్తకంలో గాని పర్వాల...'
489111
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>vii
మహాభారత
సప్తకం; ఆని నన్నయ భావనను వ్యాఖ్యానించవచ్చు. అంటే
వృక్షానికి ఆధారం ఆది పంచకం; ఆయువుపట్టు యుద్ధషట్కం; సారం కాంతి
సప్తకం. ఆదిపంచకంలో గాని శాంతిసప్తకంలో గాని పర్వాల పేర్లు వ్యక్తి
నామాంకితాలు కావు. స్థల విషయ కార్య తత్వాదుల్ని సూచించే పేర్లవి. యుద్ధ
షట్కంలో భీష్మద్రోణ కృప శల్య పర్వాలు - కౌరవపక్ష సేనానాయక నామాం
కితాలు, సౌప్తికపర్వాన్ని వీర నామాంకితంగా చెప్పాలంటే అశ్వత్థాను పర్వంగా
చెప్పాలి. కాని అశ్వత్థామ బ్రాహ్మణోచితం, వీరోచితం కానట్టి అధమాధమ
ప్రవర్తనను ప్రదర్శించినందు వల్ల అతని పేరును సర్వాంకితం చేయడం అను
చితం. ఇక స్త్రీ పర్వం యుద్ధ పంచకానికి ఒక విధమైన సింహావలోకనం. యుద్ధ
పరిణామఫలమైన శోకం ఇద మూర్తీభవించింది. విజేతల హృదయాలు
నిర్భరమైన నిర్వేదానికి, పశ్చాత్తాపానికి పాల్పడ్డాయి మానవుని శీల పరీక్షకు.
ధర్మనిరతికి యుక్తాయుక్త విచక్షణకు క్లిష్ట పరిస్థితులు ఒక గీటురాయి. అట్టి
పరిస్థితుల్లోనే వ్యక్తుల నిజస్వరూపం బయట పడుతుంది. కురుపాండవులకు యుద్ధం
అనివార్యంగా పరిణమించి నపుడు, బంధుమిత్రులు, రాజులు, సామంతులు,
వీరులు ధర్మాధర్మ నిర్ణయాలు చేసుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకొని కార్యరంగం
లోకి ఉరకవలసివచ్చింది. కాబట్టే భారత పాత్రల బాహ్యాభ్యంతర ప్రవృత్తులు
యుద్ధషట్కంలోనే ప్రస్ఫుటంగా గోచరిస్తాయి.
యుద్ధషట్కాన్ని రెండు భాగాలుగా వింగడించవచ్చు. భీష్మ ద్రోణ
కర్ణ పర్వాలు ఒక భాగం; శల్య సౌప్తిక స్త్రీపర్వాలు మరొకభాగం. కర్ణ పర్వం
తో - అంటే కర్ణవధతో కురుక్షేత్రయుద్ధం సమాప్తమైనట్లే పద్దెనిమిది
అక్షౌహిణుల సైన్యం సర్వనాశన మైంది అప్పటికి పదిహేడు రోజులు జరిగిన
భారతసంగ్రామంలో కౌరవపక్షంలో దుర్యోధన కృతవర్మాశ్వత్థామ శకుని
శల్యులతో పాటు 'పదునొకండు వేలు రధంబులును, పదివేలు నేడు నూలు
గజంబులును, రెండు లక్షల హయంబులును మూడుకోట్ల పదాతులును ' పాండవ
పక్షంలో పాండవులు, కృష్ణ సాత్యకులు, ధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయా
దులతో పాటు "ఆఱవేలు రథంబులును, మూడు వేలేనుంగులును, లక్ష గుఱ్ఱం
బులును, కోటి కాల్బలంబులును" మాత్రమే మిగిలాయి. పద్దెనిమిదవ రోజు పగలు
శల్య దుర్యోధనులవధతో కౌరవసైన్యం నిశ్శేషమైంది. శల్యదుర్యోధనుం వధ<noinclude><references/></noinclude>
43oqsda9jlfe8brebrpsbsmg3ibeown
పుట:భారతము-పీఠికలు.pdf/383
104
173077
489112
2025-06-11T11:17:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'viji శల్య పర్వాంతర్గత కథ. ఆ రాత్రి ధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయుల సంహారము ఇది సౌప్తిక పర్వాంతర్గత కథ. శ్రీ పర్వంలో యుద్ధం వల్ల కలిగి నట్టి లోకానర్థం ప్రత్యక్షంగా, శోక భూయిష్...'
489112
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>viji
శల్య పర్వాంతర్గత కథ. ఆ రాత్రి ధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయుల
సంహారము ఇది సౌప్తిక పర్వాంతర్గత కథ. శ్రీ పర్వంలో యుద్ధం వల్ల కలిగి
నట్టి లోకానర్థం ప్రత్యక్షంగా, శోక భూయిష్టంగా, కరుణరసోత్పాదకంగా వర్ణిత
మైంది. భారతయుద్ధంలో దుష్టులే కాదు శిష్టులు కూడ మరణించినారు. దుష్టుల
పాపకృత్యాల వల్ల అమాయకులు కూడా హత మౌదు కనుట, పాపప్రవర్తకుల
యెడ ఔదాసీన్యాన్ని వహించి ప్రతిఘటించలేని శిష్టులు కూడా పాపఫలాన్ని
అనుభవింతురనుట భారతసంగ్రామంలో ప్రతిధ్వనించే సత్యం. ఈ సత్యాన్నే
కృష్ణుడు ఇట్లు చాటినాడు,
సారపు ధర్మమున్ విమలసత్యము ఁ బాపము చేత బొంకులేఁ
బారముఁ బొందలేక చెడఁ జాతిన దైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుఁగాని ధర్మ ని
సారక మయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్,
(ఉద్యోగ. 8-273)
కవిత్రయ భారతంలో భారత కథాకథన సందర్భ విషయంలో
నన్నయ తిక్కనలకు భేదం కన్పిస్తుంది. రోమహర్షణ పుత్రుడు సుపౌరాణికుడు :
అయిన ఉగ్రశ్రవసుడు జనమేజయుని ఆస్థానంలోని వైశంపాయన మహర్షి
భారతకథ చెప్పగా విని వచ్చి నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పి
నట్లు నన్నయ కారత కథను నిర్వహించినాడు. తిక్కన అట్లుగాక వైశం:
పాయనుడు జనమేజయునకు చెప్పినట్లు విరాటాడి పదేను పర్వాల కధను సాగించి,
నాడు. వ్యాస భారతంలో భారత యుద్ధ కథన భాగం సంజయుడు ధృతరాష్ట్రునికి
వర్ణించి చెప్పినట్లుంది. తీక్షన గూడ అట్లే నిర్వహించినాడు. కురు పాండవుల మధ్య
సంధి ప్రయత్నాలు విఫలపైశాయి. ఇరుపక్షాలు యుద్ధానికి సంసిద్ధులై నాయి .
కురుక్షేత్రం రణరంగంగా నిర్ణీతమైంది. సుకుల సమరోత్సాహం ధృతరాష్ట్రునికి
నిరుత్సాహాన్ని కల్గించింది. ప్రక్కన సంజయు డున్నాడు. అపుడు వేదవ్యాస
మహర్షి విచ్చేసి ధృతరాష్ట్రునితో ఇట్లన్నాడు.
కాలం ఒగుటయు నృపులకు
నాలము సమకూరె దీని కథలకు మది నీ<noinclude><references/></noinclude>
29url1al7sr1na5prmdal2ttsjbj9f2
పుట:భారతము-పీఠికలు.pdf/384
104
173078
489114
2025-06-11T11:18:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వాలో కింపఁగ వలసిన ix నీ లోనికి దివ్యదృష్టి నిచ్చెదఁ బుత్రా. (భీష్మ. 1-8) అందుకు ధృతరాష్ట్రుడు సుతుల ఘోర సంగ్రామాన్ని చూడలేను, వినవలతునన్నాడు. యుద్ధ ప్రకారాన్ని వర్ణించి చెప్పడ...'
489114
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వాలో కింపఁగ వలసిన
ix
నీ లోనికి దివ్యదృష్టి నిచ్చెదఁ బుత్రా.
(భీష్మ. 1-8)
అందుకు ధృతరాష్ట్రుడు సుతుల ఘోర సంగ్రామాన్ని చూడలేను,
వినవలతునన్నాడు. యుద్ధ ప్రకారాన్ని వర్ణించి చెప్పడానికి వ్యాసుడు సంజయుణ్ణి
నియోగించి అతనికి "ఆ రెండు తెఱఁగుల వారి దివారాత్ర ప్రవర్తనంబులు గను
నట్లును, రహస్య ప్రకార భాషణంబులు వినునట్లును, మనోవృత్తంబు లెఱుంగు
నట్లునుంగా వరంబు" ఇచ్చినాడు. అంతేగాకుండ "అతిశీఘ్రగమనంబును, భారత
సమర ధరణిం దిరిగినను శస్త్రాస్త్రంబు లెవ్వియుం దాఁకకుండునట్టి ప్రభావంబుఁ
బ్రసాదించి, దివ్యుల యాలాపంబులు రూపంబులు దలంపులుం దేటపడునట్టి మహ
నీయ బోధంబును గలుగ ననుగ్రహించి" నాడు. మరి ధృతరాష్ట్రునితో "వగముని
లేదు ధర్మోజయతను నిశ్చింతగ నుండుమ"ని ధైర్యం చెప్పి వెళ్ళినాడు.
ఈ ఏర్పాటు ప్రకారం సంజయుడు యుద్ధభూమికి వెళ్లి అక్కడ జరిగినదంతా
చూచి వచ్చి హస్తినాపురంలో రాచనగరులో పున్న ధృతరాష్ట్రునికి యుద్ధ ప్రకా
రాన్ని సవిస్తరంగా వర్ణించి చెప్పాలి. కాని సంజయుడు ప్రతిరోజు యుద్ధభూమికి
వెళ్లిరాడు. మొదట వెళ్లినవాడు పదిదినముల తర్వాత భీష్మ పతనానంతరం
సాయంకాలు వచ్చి అప్పటికి జగిరిన ప రోజుల యుద్ధాన్ని ఒక్కరాతిలో ధృత
రాష్ట్రునికి చెప్పి ఉదయాన్నే వెళ్లిపోయాడు. మరల ఐదురోజులకు వచ్చి
ద్రోణాచార్యుని నాయకత్వాన జరిగిన యుద్ధాన్ని ఒక రాత్రికాలంలో వర్ణించి
చెప్పాడు. మరల రెన్నాళ్లకు వచ్చి కర్ణవధను తెలిపాడు. పదునెనిమిదవ రోజు
ఉదయం వెళ్లి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి శల్య దుర్యోధనుల వధను, నిద్రా
వశులైన ద్రౌపదేయుల్ని అశ్వత్థామ హత్యకేసిన రీతిని వర్ణించి చెప్పినాడు.
ఈ విధంగా నాలుగు మార్లు రణరంగం నుండి సంజయుడు కురుక్షేత్ర విశేషాల్ని
చెప్పడానికి వస్తాడు. వచ్చినపుడల్లా కౌర్మ పక్షంలోని సేనానాయకుని చావుకబురు
ముందు చెప్పి ఆ తర్వాత జరిగిన యుద్ధ ప్రకారాన్ని వర్ణిస్తాడు.
శల్యపర్వం
కురుక్షేత్రయుద్ధంలో నిమితి. రోజు కర్ణుడు మరణిస్తాడు. కౌరవ
సేన సమసిపోయింది. కౌరవపక్షంలో ఆ నాటికి మిగిలిన యోధులు దుర్యోధన<noinclude><references/></noinclude>
9uh7bwwz2fkmqzmfxo9n8eeknzsrxlu
పుట:భారతము-పీఠికలు.pdf/385
104
173079
489115
2025-06-11T11:19:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'X " శల్య శకుని కృప కృతవర్మాశ్వత్థామలు. ఇకనైనా సంధి లాభదాయకమే అని కృపాచార్యుడు దుర్యోధనునితో "సమరము నిష్కారణ వైరమునం బాటిల్లె" "కలవారెల్లను రెగె నీవలన నిలిచెఁగార్యము", 'నినుగ...'
489115
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>X
"
శల్య శకుని కృప కృతవర్మాశ్వత్థామలు. ఇకనైనా సంధి లాభదాయకమే అని
కృపాచార్యుడు దుర్యోధనునితో "సమరము నిష్కారణ వైరమునం బాటిల్లె"
"కలవారెల్లను రెగె నీవలన నిలిచెఁగార్యము", 'నినుగాచికొనుము", "సంధిచేయు
మిత్త రిన్' అని చెప్పును కాని దుర్యోధనుడు
నేఁడు దళా- సనుని బొమ్ము నెత్తు రనిల
సుతుఁడు ముదమునఁ ద్రావుట సూచి కొఱఁత
ప్రతిన దీర్చు నతండని భయముఁ బొంది
పొండు గోరిన నడి యేల పొసగుఁ జెపుమ
[శల్య 1-678
అని చెప్పి ఆత్మాభిమానంతో “రాజులు భక్తి ఁగొల్వఁగ ధరావలయం
బఖిలంబు దర్పవి భాజిత వృత్తి" నేలుచు నున్న “నాకు నింకాజియె కాక
యొక్కని దయు గను రాజ్య సుఖంబు లేటికిన్" అని సంధికి ఇష్టపడక శల్యుసి
కౌరవ సేనానాయకుని చేస్తాడు. అప్పటికి కౌరవపక్షంలో శేషించి ఉన్న సేను
11 వేల రథాలు, 19700 ఏనుగులు, 2 లక్షల గుర్రాలు, 3కోట్ల కాల్బల
ఈ సైన్యంతో శల్యుడు సర్వతోభద్రవ్యూహాన్ని పన్ని వీరవిహారం చేసి
ధర్మరాజు చేతిలో మరణిస్తాడు. శకుని గూడ సంహరింప బడ్డాడు. మడుగులో
దాగిన దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టి భీముడు గదా యుద్ధానికి ఉపక్రమిస్తాడు. ఈవార్త
నారదుని వల్ల విన్న బలరాముడు - కురు పాండవుల మధ్య రాయబారాలు
విఫలమై సమరం అనివార్యమని తెలుసుకొన్నప్పుడు ఏపక్షాన చేరక తీర్థయాత్రకు
వెళ్ళి పోయినాడు. శిష్యులైన భీమ దుర్యోధన గదా యుద్ధ ధర్శనాభిలాషుడై
వచ్చినాడు. ఈ సందర్భం లోనే జనమేజయుని కోరికపై వైశంపాయనుడు బల
రాముని తీర్థయాత్రా విశేషాలను సవిస్తరంగా చెబుతాడు. భీమ దుర్యోధనులు గదా
యుద్ధానికి ఉప క్రమించినపుడు ఉల్లేఖింపబడిన బలరాముని తీర్థయాత్రా వర్ష
ప్రక్షిప్తమని కొందరి విమర్శకులు అభిప్రాయం.
బలరాముని చూచిన దుర్యోధనునికి "నెమ్మనము తెలివొందె, మూపులు
దనకె, మొ.గు ఒలకె" నఓ గదాయుద్ధరంగంగా కురుక్షేత్రాన్నే ఎన్నుకొన్నారు.
దుర్యోధనుడు అసదృశమైన గదాకౌశలాన్ని ప్రదర్శించినాడు అతనిదే పై చేయి
కాని దుర్యోధనుని ఎట్లైనా చంపింప దలచినాడు శ్రీకృష్ణుడు. 'నాభికి దిగువు<noinclude><references/></noinclude>
cfrn4jpzri94m7n8yj2lkhz46snkbh1
పుట:భారతము-పీఠికలు.pdf/386
104
173080
489116
2025-06-11T11:20:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xi యైన శరీరభాగంబు నొప్పించుట ధర్మంబు గాదని శాస్త్రోక్తి' ఇది తెలిసియు శ్రీకృష్ణుడు భీముని చేత దుర్యోధనుని తొడలు విరుగ గొట్టించినాడు. అంతేకారు తొడలు విరిగి పడిన దుర్యోధను...'
489116
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xi
యైన శరీరభాగంబు నొప్పించుట ధర్మంబు గాదని శాస్త్రోక్తి' ఇది తెలిసియు
శ్రీకృష్ణుడు భీముని చేత దుర్యోధనుని తొడలు విరుగ గొట్టించినాడు. అంతేకారు
తొడలు విరిగి పడిన దుర్యోధనుని సమీపించి భీముడు---
ఏక వస్త్రుఁ బాంచాలి నట్లేడ్చి తేరఁ
ని సభలోనఁ బఱచిన పాప ఫలము
ననుభవింపుము దుష్టాత్మయనుచు వామ
చరణమున బెట్టిదము గాఁగ శిరము దన్నె
(శల్య. 2.275)
ఆధర్మముగా నాఫీకి దిగువ గదను ప్రయోగించి ఊరభంగము చేసిన
భీముని మీదికి బలరాముడు 'కోపవేగమునఁ దామ్రముఖుండై లేచి బాహుకెత్తి '
తన హలాయుధాన్ని గ్రహించి వెళ్ళినాడు. అపుడు శ్రీకృష్ణుడు అన్నను అడ్డ
గించి 'కపటంబున నపకారములు చేయుచున్న వీనిఁ గపట ప్రకారంబునఁ బడ
వైచుట ధర్మహానియై తోపదు. వీడు పాండవ యాదవవంశ వర్ధనుండుగు సుభదా
నందనుం దెగటార్చిన తెఱం గెఱుంగమే' అని వారింప బలరాముడు 'రణధర్మంబు
దప్పక పెనంగి నట్టి ధర్మాత్ముండైన దుర్మోరనున కుత్తమలోకం బయ్యెడు
మనుచు' సానుభూతి చూపి రధమెక్కి వెళ్లిపోయాడు తొడలు విరిగి పడిన
దుర్యోధనుని నిందించి శ్రీకృష్ణుడు 'ప్రొద్దు వ్రాలె సైనిక వరులు విశ్రమింప'
వలయునని పాండవుల నందరిని శిబిరములకు బంపి తాను గాంధారీ ధృతరాష్ట్రుల
నోదార్చడానికి హస్తినాపురానికి వెళ్లి నాకు.
ఆ పిదప కృపాచార్య కృతవర్మాశ్వత్థామలు రణరంగంలో ఏకాకిగా
పడివున్న దుర్యోధనుని చేరినారు అశ్వత్థామ సుయోధనుని ఓదారుస్తూ
వినము సత్యంబు వల్కెద మనుజనాధ
య యందఱఁ బాంచాలు రాజ్ గోంగం
గలుగు బాంధవ మిత సంఘముల తోడఁ
గూడ నేఁడిదె కృష్ణుండు సూడఁ దుంతు.
[ez: 2-4127
అని చెప్పిన మాటలు దుర్యోధనునితో జయోత్సాహాన్ని రేకెత్తించింది.<noinclude><references/></noinclude>
8waaiko0plqtmfc1a66ymzljr014e8y
పుట:భారతము-పీఠికలు.pdf/387
104
173081
489117
2025-06-11T11:21:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xii అశ్వత్థామకు సేనాధిపత్యాభిషేకం చేసి పంపినాడు. ఇది స్థూలంగా శల సర్వాంతర్గతమైన భారత కధ. సౌప్తికపర్వం అశ్వత్థామ ఆరాత్రి కృతవర్మ కృపాచార్య సహితంగా ఒక వట వృక్షం క్రింద చేరిన...'
489117
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xii
అశ్వత్థామకు సేనాధిపత్యాభిషేకం చేసి పంపినాడు. ఇది స్థూలంగా శల
సర్వాంతర్గతమైన భారత కధ.
సౌప్తికపర్వం
అశ్వత్థామ ఆరాత్రి కృతవర్మ కృపాచార్య సహితంగా ఒక వట
వృక్షం క్రింద చేరినాడు. పాండవుల మీద పగబట్టిన అశ్వత్థామకు నిధుడు
- పట్టలేదు, మర్రిచెట్టు మీదికి ఒక ఉలూకం వచ్చి నిడురపోవుచున్న కాకుల్ని-
కొన్నిటి కంఠముల్ నులుపుఁ గొన్నిటి కాళులఁ ద్రుంచు సుగ్రతం
గొన్నిటి పక్షముల్ నజకుఁ గొన్నిటి పొట్టలు వచ్చు లీలమైఁ
గొన్నిటి నప్పశించుకొని కోలెముకల్ నుఱుమాడు నిట్టుల
య్యన్నిటి నయ్యులూకము రయం బెసఁగన్ వధియించె... (సౌప్తిక 1-18)
నిద్రలోని కాకుల్ని ఉలూకము చంపిన దృశ్యం ఆశ్వత్థామను కార్యో
న్ముఖుని చేసింది 'నిద్ర లోవంగ శతుల నిగ్రహింతు'. 'నిద్రవోయెడు
నవసరమున' శాత్రవుల బెట్టుపైఁ బడి చంపవలయు' అను నీతి వాక్యము అంగీ
కృత క్షత్ర ధర్ముండగు వానికి కర్తవ్యంబు, 'మజ్జనకహనన సంతుష్టుండ గు
ధృష్టద్యుమ్నుండు లోనైన యప్పాపాత్ములఁ బాపంబు తెరువున రూపుమా పెద.
దీనంజేసి కీటజన్మంబు పాల్గొల్లికను మేల. నన్ను వారింప నెవ్వని వశంబగునని
దిగ్గున లేచి, భూతాకృతిగా తోచిన శివుని సంప్రీతుని గావించి శివుడిచ్చిన
ఖడ్గాన్ని స్వీకరించి పాండవ శిబిరాన్ని ప్రవేశించి నిద్రాపరవశుడగు ధృష్ట
ద్యుమ్నుని, 'పశువుఁ జంపెడు చాడ్పున' చంపినాడు. ద్రౌపదీతనయుల
నైదుగురిని శిఖండిని, ఇక సైనికుల్ని, కరీతురంగాలను, వధించి పాండవ
శిబిరాలను 'పీనుంగు పెంటలు' గా చేసినాడు. కృతవర్మ కృపాచార్యులతో
అశ్వత్థామ సూర్యోదయాత్పూర్వమే దుర్యోధనుని చేరి తాను చేసిన ఘన
కార్యాన్ని విన్నవించి సంతుష్టుడైనాడు. రారాజు సంతోషించి 'మీరు కృష్ణ
కృత్యులరు సుణులై యుండుకు పునర్దర్శనఁబు త్రిదివంబున నయ్యెడు గాక',
అని ప్రాణంబులు విడిచినాడు అంతలో సూర్యోదయమైంది.<noinclude><references/></noinclude>
6d5we7f7itxjeklstv5d39b3wblvqoo
పుట:భారతము-పీఠికలు.pdf/388
104
173082
489118
2025-06-11T11:22:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xiii ధర్మరాజు తన పుత్రులు అశ్వత్థామచే చచ్చుట విని విలపించినాడు. ద్రౌపది భరింపరాని పుత్రశోకంతో అశ్వత్థానును వడుపనిచో ప్రాయోప వేళంతో ప్రాణాలు విడుతునని భర్తలను హెచ్చరించిం...'
489118
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xiii
ధర్మరాజు తన పుత్రులు అశ్వత్థామచే చచ్చుట విని విలపించినాడు.
ద్రౌపది భరింపరాని పుత్రశోకంతో అశ్వత్థానును వడుపనిచో ప్రాయోప
వేళంతో ప్రాణాలు విడుతునని భర్తలను హెచ్చరించింది. భీముడు అశ్వత్థామ
శిరోరత్నాన్ని తెచ్చి యిచ్చిద్రౌపదికి ఊరట కలిగించినాడు. బాలఘాతి అయిన
అశ్వత్థామను దుర్గంధ శరీరంతో మనునట్లు శ్రీకృష్ణుడు శపించినాడు. ఇది
స్థూలంగా సౌప్తిక పర్వంలోని కథా స్వరూపం.
స్త్రీపర్వం
దుర్యోధనుని మరణంలో భారత సంగ్రామం ముగిసింది. పద్దెనిమిది
అక్షౌహిణుల సేన హతమైంది. భారతేతి వృత్తమందలి ముఖ్యఘట్టం సమాప్త
మైంది. పుత్రశతాన్ని పోగొట్టుకొన్న ధృతరాష్ట్ర గాంధారీ
దంపతులు,
వైధవ్యప్రాప్తి పొందిన కౌరవ స్త్రీలు శోకమూర్తులైరి. నవవధువగు ఉత్తర
కూడ కౌరవస్త్రాలతో మదు ఖరాగిని అయింది పుత్రశోకం, బంధుమిత్ర
మరణ వేదన పాండవులకూ తప్పలేదు. నిర్వేద శోక విషాద నిస్పృహ పరితా
పాలతో సజీవంగా నిలిచిన వారందరి హృదయాలు పరితప్తములైనవి. అందరికీ
ఏడ్పులు, ఓదార్పులు. ఇక జరుగ వలసినది రణరంగంలో మరణించిన వారికి
పరలోక క్రియలు. గాంధారీ ధృతరాష్ట్రాదులు కుంతీసహితంబుగా యుద్ధభూమికి
వెళ్లారు. అక్కడ ధర్మరాజాదులు ఆ వృద్ధదంపతులకు
మన
కావించడం; ధృతరాష్ట్రుడు భీముని నుగ్గుచేయడానికి ప్రయత్నించడం;
యోధుల క ళేబరాలతో
తిరుగుతూ
నిండిన రణరంగంలో
గాంధారి
బెట్టుకొని
మున్నీరుగా హృదయ విదారకంగా
శ్రీకృష్ణుని
వెంట
కోడళ్లశోకాన్ని తన శోకాన్ని కన్నీరు
శ్రీకృష్ణునికి వ్యక్తం చేయడం; కురువంశ
నాశన జనకమైనట్టి యుద్ధాన్ని ఆపగలిగి ఆపలేని శ్రీకృష్ణుని చివరకు గాంధారి
శపించడం; కర్ణుడు తన కుమారుడని కుంతీదేవి ప్రకటించడం - ఈపర్వంలోని
ముఖ్యఘట్టాలు. కరుణరస ప్రధానమైన ఈ పర్వంలో కథాగమన భాగం
తక్కువ; పూర్వకథాపునశ్చరణ భాగం ఎక్కువ. అది పునశ్చరణమే గాని
పునరు క్తికాదు. స్త్రీపర్వక ధానువాదంలో తిక్కన కల్పించిన సన్నివేశాలు,
నిర్వహించిన సంభాషణలు, పాటించిన పాత్ర పోషణావిధానం అత్యద్భుతం,<noinclude><references/></noinclude>
0vfwdfo42y2s4ulj0gk1dzjk5uyj0ao
పుట:భారతము-పీఠికలు.pdf/389
104
173083
489119
2025-06-11T11:22:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xiv ఆసదృశం. తిక్కన భారత రచన అనువాదం కాదు, అది అపూర్వ కావ్య సృష్టి అనడానికి శ్రీపర్వరచన కూడ ఒక దృష్టాంతం. పైగా ఛందో వైవిధ్యాన్ని తిక్కన పుష్కలంగా ప్రవేశ పెట్టిన పర్వం కూడా ఇదే....'
489119
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xiv
ఆసదృశం. తిక్కన భారత రచన అనువాదం కాదు, అది అపూర్వ కావ్య
సృష్టి అనడానికి శ్రీపర్వరచన కూడ ఒక దృష్టాంతం. పైగా ఛందో
వైవిధ్యాన్ని తిక్కన పుష్కలంగా ప్రవేశ పెట్టిన పర్వం కూడా ఇదే.
శల్యసౌప్తిక స్త్రీపర్వాలు. తిక్కన కవితాశిల్పం
తిక్కన రచించిన పదైదు పర్వాలలో యుద్ధషట్కం నిరుపమ
కవితాశిల్ప శోభిత మంటే అత్యుక్తికాదు, వ్యాసభారతానికి పోల్చి చూచినపుడు
యుద్ధ షట్క కధాన వాదంలో తిక్కన ప్రదర్శించినంత ప్రతిభా స్వాతంత్ర్యాలు
ఇతర పర్వాల విషయంలో చూపలేదేమో అనిపిస్తుంది. కవిబ్రహ్మ కవితా శిల్పం
బహుముఖమైంది. తరచి చూచే కొద్ది నవనవోన్మేషంగా ప్రసన్నమయ్యే శిల్ప
మది. కవిత్రయ భారత కవితా ప్రాగల్యాన్ని ప్రకటించే విమర్శకులు సాధార
ణంగా మూలంతో పోల్చి తులనాత్మకంగా పరిశీలించి తారతమ్యాలు సామ్య
వైషమ్యాలు ప్రకటిస్తూ వుంటారు. మూలంతో పోల్చి చూచినపుడు తెలుగు
భారత రచనలోని విధానాల్ని మూలానుసరణలు, మూలాతిక్రమాలు, కథా
సంగ్రహవిస్తరణలు, కధోచిత వర్ణనలు, కథానుక్రమణికోల్లంఘనం, ఉపాఖ్యాన
కథనావిధానం మొదలైన అంశాల క్రింద వివరించి చెప్పవచ్చు. ఈ పద్దతి
కొంతవరకు స్థూల దృష్టితో చేసే పరిశీలన. స్థూలదృష్టికి శిల్పస్వరూపం
సుగమమౌతుందే కాని శిల్ప సౌందర్యం గోచరించదు. ముఖ్యంగా తిక్కన
కవితా శిల్పసౌందర్య దర్శనానికి సూక్ష్మదృష్టి, లోతుచూపు అవసరం.
తిక్కన రచనలో ప్రతిమాటను, ప్రతిపద్యాన్ని, ప్రతి ఘట్టాన్ని, ప్రతి
పర్వాన్ని వ్యస్తంగానే కాకుండ సమష్టిగా, పూర్వాపరాలకు అనుసంధించి
పరిశీలించినపుడు తిక్కన శిల్పం నిత్యనూతనంగా సజీవంగా సర్వాంగ
సౌందర్యంగా ప్రసన్నమౌతుంది. ప్రస్తుతం తిక్కన రచనా పాటవాన్ని, కవితా
శిల్పాన్ని శల్య సౌప్తిక స్త్రీ పర్వాల నుండి క్యా'తంగా కొన్ని ఉదాహరణల్ని
గ్రహించి పరిశీలిద్దాం.
తిక్కన స్వతంత్రించి ఆమూలకంగా రచించిన పద్యాల్ని వర్ణనల్ని
కేవలం ఆమూలకాలని గుర్తించి ఊరుకోకుండ, అట్టి రచనల్లోని ప్రయోజనాన్ని
లేదా ఔచిత్యానౌచిత్యాల్ని పరిశీలించడం అవసరం.<noinclude><references/></noinclude>
87ykd5j9g3k2zx1hf1dszvn2fz3220a
పుట:భారతము-పీఠికలు.pdf/390
104
173084
489120
2025-06-11T11:22:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'SIX V పద్దెనిమిదవ నాటి యుద్ధానికి శల్యుడు సేనానాయకుడు. సూర్యోదయ మైంది. ఇరువైపులా సైన్యం మోహరించింది. జయించడానికి సర్వ సన్నా హాంతో సర్వతోభద్ర వ్యూహాన్ని పన్ని శల్యుడు చివరి...'
489120
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>SIX V
పద్దెనిమిదవ నాటి యుద్ధానికి శల్యుడు సేనానాయకుడు. సూర్యోదయ
మైంది. ఇరువైపులా సైన్యం మోహరించింది. జయించడానికి సర్వ సన్నా
హాంతో సర్వతోభద్ర వ్యూహాన్ని పన్ని శల్యుడు చివరి ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ సన్నివేశంలో సూర్యోదయాన్ని వర్ణిస్తాడు తిక్కన మూడు పద్యాల్లో.
అమూలకమైన ఈ సూర్యోదయ వర్ణన శిల్పదృష్టితో చేసినట్టిది. ఆ మూడు
పద్యాల్లో మొదటిది.
ఒండొరులన్ జయించు మతి నుద్భట లీలలఁ జాల నొప్పి య
ప్పాండవ కౌరవుల్ పెనఁగు భంగిఁ గనుంగొను వేడ్క నొక్క యీ
తండు మహాద్రి నెక్కెననఁ దద్దయుఁ జెన్న గు బింబ కాంతిన
ర్కుం డభిరాముఁడై పొడుపుగొండ పయిన్ వెలుఁగొఁఁ జూడఁగన్.
(శల్య 1-114)
అంతకు ముందురోజు కర్ణుడు మరణించినాడు గదా. మరణించిన
కర్ణుని సూర్యకిరణాలు స్పృశించినాయి. పుత్రశవ స్పర్శవల్ల సూర్యుడు .
మలినమైనడు. ఆనాటి సూర్యాస్తమయాన్ని తిక్కన
నిర్గత ప్రాణు రాధేయు నిజకరములఁ
గరుణ పెంపున నంటుట కారణముగఁ
బావన స్నాన మొనరింపఁ బోవునట్లు
ర జలధి లోనికి నరిగె నిమఁడు
(కర్ణ. 3-389).
అని వర్ణిస్తాడు. ప్రకృతిని కథా సన్ని వేశానికి, పాతల మనోవృత్తికి
అనుగుణంగా భావించి ప్రకరణోచితంగా వర్ణించడం తిక్కన ప్రకృతి వర్ణనల
లోని ముఖ్యవిశేషం. ముందు రోజు అస్తమించిన సూర్యుడు మరుసటిరోజు ఉద
యించినాడు. ఆరోజుతో కురుక్షేత్ర రణరంగంలో భారత యుద్ధం సమాప్తం
కాబోతుంది. ఆ తర్వాత పాండవ కౌరవ యుద్ధాన్ని చూడడానికి అవకాశ ముండదు.
కాబట్టి ఆనాటి యుద్ధాన్ని చూచే కుతూహలంతో సూర్యుడు 'మహాద్రినెక్కి'
నట్లున్నాడని తిక్కన ఉత్ప్రేక్ష ఇక రెండవ పద్యం:
అరసి యనాగతం బెఱుఁగు నట్టి మనంబులు గల్గు పాండు భూ
వరసుత బంధుమిత్ర కురువర్గ సృహజ్జన కోటుల త్తఱిం<noinclude><references/></noinclude>
sne0mpdeloet7j9ijqcc0h9s5ykgwla
పుట:భారతము-పీఠికలు.pdf/391
104
173085
489121
2025-06-11T11:23:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xvi జొర సే నతి ప్రమోదమును భూరి విషాదము నాఁగ నంబు జో త్కరము వికాసమయ్యెఁ గుముదంబులు మీలన మొందె నెంతయున్ (శల్య. 1-115) సూర్యోదయంతో ప్రకృతిలో గల్గిన చైతన్యాన్ని, అప్పటి పాండవ కురు పక...'
489121
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xvi
జొర సే నతి ప్రమోదమును భూరి విషాదము నాఁగ నంబు జో
త్కరము వికాసమయ్యెఁ గుముదంబులు మీలన మొందె నెంతయున్
(శల్య. 1-115)
సూర్యోదయంతో ప్రకృతిలో గల్గిన చైతన్యాన్ని, అప్పటి పాండవ
కురు పక్షాలకు సంభవింప నున్న ఫలితాన్ని స్ఫురింప చేసేటట్లు రచించి
యుండడం పై పద్యం లోని శిల్పం. పాండవులు అంటుకోత్కరములు, కౌరవులు
కుమడములు, కౌరవ కుముధాలకు ఇక వికసించే అవకాశం లేదు. ఆనాడే
రారాజు గూడ నేల కొరుగుతాడు గాబట్టి.
మూడవది సీస పద్యం కురుక్షేత్రంలో మోహరించిన చతురంగ
బలాల మీద సూర్యకాంతి ప్రసరించిన విధాన్ని వర్ణించే పద్యం ఇది. చూపరులైన
చదువరులకు రణరంగం యావత్తూ కళ్లయెదుట దృశ్యమాన మయ్యేటట్లు సూర్య
కాంతిని రణకంగం మీద, ఉభయ సైన్యాల మీద 'ఫోకస్' చేసినట్లు వర్ణించిన
పద్యమిది. ఈ మూడు పద్యాల తర్వాత వర్ణిత మయ్యేది భీకర యుద్ధం అట్టి
సన్నివేశానికి పూర్వరంగంగా చదువరుల హృదయాలను ఆయత్త పరచడానికి
సూర్యోదయ వర్ణనాత్మకాలైన యీ మూడు పద్యాల్ని తిక్కన ఉద్దేశించినాడని
తోస్తుంది. పాత్రల మనోవృత్తినే గాక, పాఠకుల మనః ప్రవృత్తిని గూడ దృష్టి
యందుంచు కొని రచన చేయడం తెలుగు కవుల్లో ఒక్క తిక్కనకే చెల్లు కాబట్టే
ఎరా పెగ్గడ తిక్కనను ప్రశంసిస్తూ “తను కావించిన సృష్టి తక్కొరుల చేతం
గారు, కవిబ్రహ్మ నావినుతింతుం గవి తిక్కయజ్వ" నన్నాడు.
LA
సౌందర్యం వస్తువును ఆశ్రయించి వున్న లక్షణంకాదు. అది ప్రధా
నంగా వ్యక్తి దృష్టిని ఆశ్రయించి నట్టిది. యోగదృష్టికి ప్రతివస్తువు దివ్య
మైనట్లు, కళాదృష్టికి ప్రతి వస్తువు సుందరమే. తిక్కనది యోగికమైన కళా
దృష్టి అతనికి సర్వమూ సత్యం, శివం, సుందరం, యుద్ధం భీకర భీభత్సావహ
మైంది కదా! కాని భీభత్సాన్ని కూడ రమణీయంగా దర్శించి దాని రామణీయ
కతను ప్రదర్శించే కవితాశిల్పం మనకు తిక్కనలోనే కన్పిస్తుంది. అందుకు
అమూలకమైన ఈ క్రింది యుద్ధ వర్ణనను దృష్టాంతంగా చూపించవచ్చు.
నెత్తుటఁ దోఁగియు నిగిడి పోరెడు వీరు
బలరిచ నడ మోదుగుల విధంబు<noinclude><references/></noinclude>
beb7o4jxgjzqjztwxz1bp9aaykaoqbc
పుట:భారతము-పీఠికలు.pdf/392
104
173086
489122
2025-06-11T11:23:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '2) xvii గ్రక్కునఁ దెగిపడి కదలేడు బాహు దండములు మహా భుజంగముల భంగి యవని రక్తాక్తంబులై యున్న యట్టిబర్ దలలు రెండామర కౌలనిపగిది దఱచుగా నెఱి దప్ప నాఱగిన గజములు గులిశ భగ్నాచల కులమున...'
489122
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>2)
xvii
గ్రక్కునఁ దెగిపడి కదలేడు బాహు
దండములు మహా భుజంగముల భంగి
యవని రక్తాక్తంబులై యున్న యట్టిబర్
దలలు రెండామర కౌలనిపగిది
దఱచుగా నెఱి దప్ప నాఱగిన గజములు
గులిశ భగ్నాచల కులమునట్లు
దునిసి తొఱఁగిన జోదుల తొడలు సామ
జముల కరములు నొండొంటి చందములుగ
నుంగొనగ వింతలగుటను సంగరాంగ
ణఁబు రమణీయమును భీషణంబునయ్యె
ఏమి చెప్పుదు రౌద్రంపు టెసకమందు
[శల్య 1-128]
దఱచు మెదకులు తొంపులు నుఱుము లైన
యెమ్ము తీసుకయు సీత చామరమ్ము లంచ
లయ్యె రుధిరంపు దేఱుల కప్పుడధిప
[శల్య 1_180]
విను మ య్యేఱులలో వా
హనములె యోడలుగఁ జూడ నక్కజ మగు ను
క్కున నుద్దామ విహారం
బొనరించిరి వీర యోధు లుర్వీనాథా!
[శల్య 1–181]
సాధారణంగా తిక్కన పనిబట్టి శబ్ద చమత్కృతుల జోలికి పోడు
పోయినా వానిని తెచ్చి అతికించినట్లు చూపడు. అమూలకమైన ఈ క్రింది
పద్యంలో ఆహా: హాహా; శబ్దాల మీద తిక్కన చూపిన చమత్కారం సహజం,
శిల్ప శోభితం
వ్యూహాభావము సూచి నన్న సదుగా నూహించెదో భీమ మ
ద్భాహా చండిమ సార దుర్దమ గదాదండంబు దృష్యద్భవ<noinclude><references/></noinclude>
f33wq5tau50963wrmlmv72jjrcwgaks
పుట:భారతము-పీఠికలు.pdf/393
104
173087
489123
2025-06-11T11:23:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xviii దేహోల్లాసము నెట్టు దీన దశకుం దేనోపునో చూడు మీ యాహా పుట్టెడు లాఁతి చూపలకు హా హా పుట్టు మీవారికిన్ [శల్య 2-248] L శార్దూలవృత్తంలో నడచిన ఈ పద్యం తిక్కన వృత్తాచిత్యానికి కూడ ఒక ఉ...'
489123
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xviii
దేహోల్లాసము నెట్టు దీన దశకుం దేనోపునో చూడు మీ
యాహా పుట్టెడు లాఁతి చూపలకు హా హా పుట్టు మీవారికిన్
[శల్య 2-248]
L
శార్దూలవృత్తంలో నడచిన ఈ పద్యం తిక్కన వృత్తాచిత్యానికి
కూడ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇట్టి వృత్తాచిత్యాన్నే అశ్వత్థామ ద్రౌపదే
యులైన ప్రతివింధ్య శ్రుత సోమాదుల్ని సంహరించిన ఘట్టంలో పాటించి
యున్నాడు. ఆ ఐదుగురు వధ ఐదు లయగ్రాహి వృత్తాల్లో రచించినాడు తిక్కన.
(చూ. సౌప్తిక 1-181, 188, 185, 187, 189.]
భీముడు దుగా.సమని తొమ్ము నెత్తురు ద్రావినట్లు శల్య సౌప్తిక శ్రీ
పర్వాలలో పలుమార్లు చెప్పబడింది. కర్ణవధానంతరం కృపాచార్యుడు
దుర్యోధనుని ఇకనైనా సంధి ప్రయత్నం చేయునున్నపుడు దుర్యోధను
డన్న మాటలు
నేఁడు దుశ్శాసనుని తొమ్ము నెత్తు రనిరి
సుతుఁడు ముదమునఁ ద్రావుట సూచి కౌఱఁత
ప్రతిన దీర్చు నతండని భయముఁ బొంది
పొందుగోరిన నది యేల పొసఁగు జెపుము.
(శల్య. 1-66)
ఇది మూలంలో లేదు.
దుర్యోధనునితో గదాయుద్ధానికి భీముణ్ణి పురికొల్పుతూ కృష్ణుడు
రక్తపాన ప్రశంస చేస్తాడు.
వాలి దుశ్శాసనుని బొమ్ము వ్రయ్యఁ జీరి
నీవు నెత్తురు ద్రావంగ నిన్ను నతఁడు
సూచు చుండియు వెఱసొచ్చి సుక్కెఁగాక
కవియఁ జాలెనె సిపయిఁ బవనతనయ.
ఇది కూడ ఆమూలకమే.
[శల్య. 2-124]
ఇంకను రెండు మూడు చోట్ల రక్తహీన ప్రశంస కలదు అమానుష
మైన ఈ సంఘటనను తిక్కన పలుమారు ప్రస్తావించుట కథాగతికి పాత్రల<noinclude><references/></noinclude>
7fjejnobg28421fijw75nuqp5fxpmsi
పుట:భారతము-పీఠికలు.pdf/394
104
173088
489124
2025-06-11T11:24:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xix మనోభావ వ్యక్తీ కరణకే గాంధారి పొలికలను వెళ్లినపుడు భీముడు కోపోప శమనంబుగా సమాధానం చెబుతాడు అపుడు గాంధారి వైరి ననిఁ జంపుదురు గాక వచ్చి నెత్తు రెత్తి కొని క్రోలు క్రూరాత్మ...'
489124
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xix
మనోభావ వ్యక్తీ కరణకే గాంధారి పొలికలను వెళ్లినపుడు భీముడు కోపోప
శమనంబుగా సమాధానం చెబుతాడు అపుడు గాంధారి
వైరి ననిఁ జంపుదురు గాక వచ్చి నెత్తు
రెత్తి కొని క్రోలు క్రూరాత్ము లెచటనైన
నెన్న డేనియుఁ గలిగిరే యీవు దక్క
వది వృకోదర వృక విధ మసువ భంగి.
(స్త్రీ. 1-162]
అని భీముణ్ణి దూషించింది. దానికి భీము డిచ్చిన సమాధానమిది.
జలధరవృత్తం. ఆ సభలోని కట్లు ద్రుపదాత్మజఁ దాఁ
గాసిగ నీడ్చి వల్వొలువఁ గినుకం
జేసిన బాసకై పెదవిఁ జేర్చితి దు
శ్శాసను శోణితం బిది నిజం బరయన్.
[శ్రీ. 1-164]
గాంధారికే గాక పారకులకు కూడా భీముని యెడ సదభిప్రాయాన్ని
కల్గించడానికి తిక్కన కూర్చిన మాటలివి.
భీముడు నటించిన దుళ్శాసన రక్త పానం, కావించిన దుర్యోధన ఊరు
భంగం తన ప్రతిజ్ఞలను తీర్చుటకే అని భీముడు అన్నమాటలకు గాంధారి అడి
గిన ప్రశ్న ఎంత వాడిదో చూడండి
ఆంధులకు నూఁత్రకోలగా నకట యొకని
నైన నిలుపక నూర్వుర నదయ వృత్తి
మ్రింగి తం దెవ్వఁ డేనియు మీకు నెగ్గు
లాచరింపని వాఁడు లేఁడయ్యె నయ్య.
ఒక్కరుని నీవు సంపక
తక్కిన నంతటనె ప్రతిన దప్పునె విభవం
బెక్కఁగ మీయన్న నతం
డెక్కటి రాజ్యంబు సేయ నీఁడె కుమారా,
[శ్రీ 1-170]<noinclude><references/></noinclude>
d3orv3bk3lgohg4usf440878tui8qw9
పుట:Andhra Grandhalayam Vol 1 Issue 1 1939.pdf/20
104
173089
489125
2025-06-11T11:24:59Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దారు */
489125
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>చెందినవి. వీనినే ఆంగ్లమున 'డెలివరీ స్టేషను 'లందురు. సాధారణముగ స్థానిక బ్యాంకు,
పోస్టాఫీసు, స్కూలు మొదలుగాగల స్థలములు డెలివరీ స్టేషను కేంద్రములుగ
నేర్పాటుచేయబడును.
న్యూయార్కు మొదలుగాగల రాష్ట్రములందు కేంద్రగ్రంథాలయమున కేవిధ
మునకు సంబంధించని చిన్నచిన్న భాండాగారము లచ్చటచ్చట కొన్ని వెలసి స్వతంత్ర
ముగ పనిచేయుచున్నవి. ఇవి నిజమునకు పై సంస్థలకు విరుద్ధముగనున్నను పరిమాణ
స్వామ్యము ననుసరించి శాఖానిలయములుగ పరిగణింప బడుచున్నవి.
{{Center|{{p|fs125}}సంచార గ్రంథాలయములు</p>}}
అమెరికాదేశమందలి ముఖ్య గ్రంథాలయము లెక్కువగ నగరములందు, కేంద్ర
స్థానములందు నుండి మారుమూలలగల పల్లెజనుల కందుబాటులో లేని కారణమున,
అట్టివారి నిమిత్తము సంచార గ్రంథాలయములు దేశమంతట తిరిగి చదువరులకు పుస్త
క్షములు నందజేయుటకై యేర్పాటు చేయబడినవి. పూర్వకాలపు పాఠశాలా ప్రాంత
గ్రంథాలయములు సంచార గ్రంథాలయములుగ పనిచేసినవి. చదువబడిన పుస్తకము
అప్పుడప్పుడు మార్చి క్రొత్త పుస్తకములు వానికి బదులుగ నివ్వబడుచుండెడివి. తదు
పరి 1895వ సంవత్సరములో మిచిగాన్, మాన్కెనా రాష్ట్రములును 1896 లో
యోవా రాష్ట్రమును సంచార గ్రంథాలయ నిర్వహణమునకుపకరించు శాసనములు
గావించినవి. 1896వ సంవత్సరములో 'ఫిలడెల్ఫియా' ధర్మగ్రంథాలయము సంచార
గ్రంథాలయముల ప్రారంభించెను. 1897వ సంవత్సరములో 'న్యూయార్కు' ప్రచార
గ్రంథాలయమువారు సంచార గ్రంథాలయ శాఖనొకదాని నేర్పాటు చేసిరి. ఇది తదు
పరి న్యూయార్కు సార్వజనిక పుస్తక భాండాగారముయొక్క సంచార గ్రంథాలయ
కార్యాలయముగ మారెను. ఇట్లీవిధాన మన్ని ప్రాంతములకు వ్యాపించి స్థిరముగ
నాటుకొనెను.
సర్వసాధారణముగ పెద్ద పెద్ద మోటారు కారులు సంచార గ్రంథాలయముల
నిమిత్త ముపయోగింపబడుచున్నవి. ఈ విధానము కొలదికాలము క్రిందటనే ప్రారం
భింపబడియు జానపదుల కెంతయు మేలొనగూర్చుచున్నది. కేంద్ర గ్రంథాలయము
నుండి మోటారులపై పుస్తకములు తీసికొనిపోబడి దూరదూరమున గ్రామములందు
నివసించు జనమునకు ఇండ్లకడనే వారికి వలయు గ్రంథము లందజేయుట అమెరికా
యందలి చాల రాష్ట్రములలో నిప్పుడు జరుగుచున్నది. శాఖానిలయములకు మించి
ఈ సంచార భాండాగారములు చదువరులకు కావలసిన పుస్తకముల నిల్లు వెడలకుండ
గనే అందజేయుచు ప్రశంసనీయముగ పనిచేయుచున్నవి. పాఠకులు జాబుద్వారాగాని,
టెలిఫోన్ ద్వారాగాని తమకు వలయు గ్రంథములను తెలిపిన చాలును. నిర్ణీతదినమున
కవి వారియింటికి వచ్చి ప్రత్యక్షమగును.<noinclude><references/></noinclude>
kcnwtnkay8oig5zlkp1vkwe14rotlkd
489127
489125
2025-06-11T11:26:06Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దారు */
489127
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="" /></noinclude><noinclude></noinclude>
2f8fvf5emj53iy92n72do4g2xlq5v6f
489133
489127
2025-06-11T11:26:58Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దారు */
489133
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>చెందినవి. వీనినే ఆంగ్లమున 'డెలివరీ స్టేషను 'లందురు. సాధారణముగ స్థానిక బ్యాంకు,
పోస్టాఫీసు, స్కూలు మొదలుగాగల స్థలములు డెలివరీ స్టేషను కేంద్రములుగ
నేర్పాటుచేయబడును.
న్యూయార్కు మొదలుగాగల రాష్ట్రములందు కేంద్రగ్రంథాలయమున కేవిధ
మునకు సంబంధించని చిన్నచిన్న భాండాగారము లచ్చటచ్చట కొన్ని వెలసి స్వతంత్ర
ముగ పనిచేయుచున్నవి. ఇవి నిజమునకు పై సంస్థలకు విరుద్ధముగనున్నను పరిమాణ
స్వామ్యము ననుసరించి శాఖానిలయములుగ పరిగణింప బడుచున్నవి.
{{Center|{{p|fs125}}సంచార గ్రంథాలయములు</p>}}
అమెరికాదేశమందలి ముఖ్య గ్రంథాలయము లెక్కువగ నగరములందు, కేంద్ర
స్థానములందు నుండి మారుమూలలగల పల్లెజనుల కందుబాటులో లేని కారణమున,
అట్టివారి నిమిత్తము సంచార గ్రంథాలయములు దేశమంతట తిరిగి చదువరులకు పుస్త
క్షములు నందజేయుటకై యేర్పాటు చేయబడినవి. పూర్వకాలపు పాఠశాలా ప్రాంత
గ్రంథాలయములు సంచార గ్రంథాలయములుగ పనిచేసినవి. చదువబడిన పుస్తకము
అప్పుడప్పుడు మార్చి క్రొత్త పుస్తకములు వానికి బదులుగ నివ్వబడుచుండెడివి. తదు
పరి 1895వ సంవత్సరములో మిచిగాన్, మాన్కెనా రాష్ట్రములును 1896 లో
యోవా రాష్ట్రమును సంచార గ్రంథాలయ నిర్వహణమునకుపకరించు శాసనములు
గావించినవి. 1896వ సంవత్సరములో 'ఫిలడెల్ఫియా' ధర్మగ్రంథాలయము సంచార
గ్రంథాలయముల ప్రారంభించెను. 1897వ సంవత్సరములో 'న్యూయార్కు' ప్రచార
గ్రంథాలయమువారు సంచార గ్రంథాలయ శాఖనొకదాని నేర్పాటు చేసిరి. ఇది తదు
పరి న్యూయార్కు సార్వజనిక పుస్తక భాండాగారముయొక్క సంచార గ్రంథాలయ
కార్యాలయముగ మారెను. ఇట్లీవిధాన మన్ని ప్రాంతములకు వ్యాపించి స్థిరముగ
నాటుకొనెను.
సర్వసాధారణముగ పెద్ద పెద్ద మోటారు కారులు సంచార గ్రంథాలయముల
నిమిత్త ముపయోగింపబడుచున్నవి. ఈ విధానము కొలదికాలము క్రిందటనే ప్రారం
భింపబడియు జానపదుల కెంతయు మేలొనగూర్చుచున్నది. కేంద్ర గ్రంథాలయము
నుండి మోటారులపై పుస్తకములు తీసికొనిపోబడి దూరదూరమున గ్రామములందు
నివసించు జనమునకు ఇండ్లకడనే వారికి వలయు గ్రంథము లందజేయుట అమెరికా
యందలి చాల రాష్ట్రములలో నిప్పుడు జరుగుచున్నది. శాఖానిలయములకు మించి
ఈ సంచార భాండాగారములు చదువరులకు కావలసిన పుస్తకముల నిల్లు వెడలకుండ
గనే అందజేయుచు ప్రశంసనీయముగ పనిచేయుచున్నవి. పాఠకులు జాబుద్వారాగాని,
టెలిఫోన్ ద్వారాగాని తమకు వలయు గ్రంథములను తెలిపిన చాలును. నిర్ణీతదినమున
కవి వారియింటికి వచ్చి ప్రత్యక్షమగును.<noinclude></noinclude>
kowwlppi2n9cntr0j7pb88ne86u6pit
పుట:భారతము-పీఠికలు.pdf/395
104
173091
489126
2025-06-11T11:25:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XX పుర పౌత్ర వడ సుపీడిత స్వాంతన యగు గాంధారి నోట వచ్చిన మాటల్లోని శిల్పం ఎంత సహజ రామణీయక మొ చూడండి. వెంటనే క్రోధ పరుషాక్షరంబులతో 'అమ్మహారా కెచట నున్నాడ'ని అడుగుతుంది ఆ మహారాజ...'
489126
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XX
పుర పౌత్ర వడ సుపీడిత స్వాంతన యగు గాంధారి నోట వచ్చిన
మాటల్లోని శిల్పం ఎంత సహజ రామణీయక మొ చూడండి. వెంటనే క్రోధ
పరుషాక్షరంబులతో 'అమ్మహారా కెచట నున్నాడ'ని అడుగుతుంది ఆ మహారాజు
మరెవ్వరు. మన ధర్మరాజేకదా.
తిక్కన రచన నాటకీయ మైనదని అందరూ అంటున్న మాటే.
సంభాషణాత్మకమైన రచన వల్ల నాటకీయత సిద్ధించవచ్చు. కాని తిక్కన రచన
లోని నాటకీయత అంతమాత్రానికే పరిమితమైందికాదు. ఒక సన్ని వేశాన్ని
కల్పించి అందు పాత్రలను ప్రవేశ పెట్టించి వారి మాటలనేగాక వారి అవయ వాల
కదలికను, సందర్భోచితమైన వారి ప్రవర్తనా సరళిని వారి చిత్త వృత్తులు బాహి
రంగా వ్యక్తమయిన విధానాన్ని సంభాషణల్లోను ఉత్తరప్రత్యుత్తరాల కూర్పు
ల్లోను సహజమైన తెలుగు నుడికారాన్ని పొల్లుపోకుండ కళ్లకు కట్టినట్లు చిత్రిం
చడం తిక్కన రచనలోని మహత్తర శిల్పం.
దుర్యోధనుడు తొడలు విరిగి పడ్డాడు. ఈ వార్త విన్న గాంధారీ ధృత
రాష్ట్రులు పాండవుల్ని శపించ వచ్చు. అట్టి ప్రమాదం జరగకముందే వారిని
ఓదార్చడం ఉచితమని కృష్ణుడు హస్తినాపురానికి వెళ్లాడు. మొగసాలలో నిలిచి
నాడు. ఆంబికేయునకు తన రాక ఎరిగించినాడు. అప్పటికే కృష్ణద్వైపాయనుడు
గాంధారి ధృతరాష్ట్రుల్ని ఓదార్చడానికి వచ్చి ధృతరాష్ట్రుని చెంత ఉన్నాడు.
లోపలికి ప్రవేశించిన శ్రీకృష్ణుడు "కృష్ణద్వైపాయన మహామునింగని, వినయ
సంభ్రమంబులు దలకొనఁ దత్పాదంబులకుఁ బ్రణమిల్లి, యక్కురురాజునకు
గాంధాక రాజనందనకు నమస్కరించి కులపతి సన్నిధి యగుట నిలా తలంబున
గూర్చున్న యజ్జననాథు సమీపంబున నా సీనుండై" నాడట. వేదవ్యాసుడు కుల
పతి కాబట్టి అతన్ని ఉన్న తాసీనుని చేసి ధృతరాష్ట్రుడు నేల కూర్చొని వున్నాడు.
ఇది మర్యాద. అక్కడికి వచ్చిన కృష్ణుడు ఉచితాసనాన్ని ఆశించకుండ నేల
కూర్చున్న రాజు చెంత కూర్చున్నాడు. కృష్ణుడు నేల కూర్చున్నాడని వాచా చెప్పక
ధ్వనింప జేసినాడు తిక్కన. ఆవిధంగా ధృతరాష్ట్రుని ప్రక్కన కూర్చున్న
శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని చేతుల్ని పట్టుకొని కంట తడి పెట్టి మాటలు గొంతులో
కొట్టుకుంటూ వుంటే తన దుఃఖాన్ని మాటలతో కాదు అభినయంతో ఇట్లు వ్యక్తం
చేసినాడు.
A<noinclude><references/></noinclude>
8p8y835t5xp0mri6cx6bj9v7sg1bso0
పుట:భారతము-పీఠికలు.pdf/396
104
173092
489128
2025-06-11T11:26:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxi అన్న రేంద్రుపాణి యల్లన తన కరా బ్జమునఁ గీలు కొల్పి బహుళ బాష్ప కలిత వదనుఁ డగుచు గళమున నెలుఁ గురి యాడ వగచి యమ్మురాంతకుండు. [శల్య 2_861] దుఃఖాన్ని ఇట్లు ప్రకటించిన కృష్ణుని ఓదార్...'
489128
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxi
అన్న రేంద్రుపాణి యల్లన తన కరా
బ్జమునఁ గీలు కొల్పి బహుళ బాష్ప
కలిత వదనుఁ డగుచు గళమున నెలుఁ గురి
యాడ వగచి యమ్మురాంతకుండు.
[శల్య 2_861]
దుఃఖాన్ని ఇట్లు ప్రకటించిన కృష్ణుని ఓదార్చడానికి ఎవరూ పూను
కోలేదు. పూనుకొని వుంటే వేదవ్యాసుడే పూనుకోవాలి. ఆమహర్షికి కృష్ణ తత్వం
కరతలామలకమే. అత డూరుకున్నాడు. ఇటు అటు చూచి కృష్ణుడు 'తత్ప
దేశంబున నున్న కనక కలశ జలంబుల ముఖప్రక్షాళనంబు' చేసుకొన్నాడు.
గొంతు సవరించుకొని ధృతరాష్ట్రుని ఉద్దేశించి ఇట్లన్నాడు.
అకట కులం బకారణమ యంతయు నాళమునొందె నిట్టిదా
నికిఁ జొర నొల్ల రైరి మహనీయచరిత్రులు నాఁడు పాండవు
ల్సకలము నీ వెఱుంగుదు చలంబును నీనుకు దక్క నన్ను సం
ధికి నటరా నొనర్చుట మది దలపోయు మరెట్టి శాంతియో.
[Yog 2-863]
ఆతర్వాత కౌరవులు పాండవులకు గావించిన దుండగాలను — మాయా
ద్యూతం, ద్రౌపదీ వస్త్రాపహరణం, పాండవుల అజ్ఞాత వాసక్లేశం, తన సంధి
ప్రయత్నం, పాండవు లొక్కొక్కరికి ఒక్కొక్క ఊరునై నా ఇమ్మని కోరడం-
ఇవన్నీ చెప్పి “నీ కొడుకు లెమ్మెయి మానర లోభగర్వముల్, నీవును నట్ల కాక
మహనీయమతుల్ విదురాది బాంధవుల్, వేవురు సెప్పరే యధిపచిందె తగం
లు కొక్కఁ డేనియున్" అన్నాడు. ఇంతకు దుర్యోధన పధ వార్తను కృష్ణుడు
చెప్పలేదు. దుర్యోధనుడు కాలోపహత మనస్కుడు. "తలపోయ నుడుపం జాలు
దురే నరులు దైవ సంపాదితముల్" అని విధిని ప్రస్తావించి "పాండవులు
కల్మషాయత్తచిత్తులు గామియు మీరు నెఱి లేమియు విచారింపుము, ఏను మ్రొక్క
వేడికొనియెద, వారల దెసం కోపంబు లేకుండ వలయును" అన్నాడు. ఇంతకూ
దుర్యోధనుని పేరు ప్రస్తావించకుండా "నీకును గాంధారికిని వలయు పరలోక
క్రియా కలాపఁబులు వారి (పాండవులు) యందనిలిచె కావున వారికి శుభంబు
గోరుటలెస్స" అని పాతబోధచేసి గాంధారితో "నీకెనవచ్చు రాజరమణిన్ ధర<noinclude><references/></noinclude>
nmm675y68c1bj570u60sg3kap3deuz2
పుట:భారతము-పీఠికలు.pdf/397
104
173093
489130
2025-06-11T11:26:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxil నెందు గంటిమే” అని ముందు పొగడి "కీడు పుట్టునని నీవు సెప్పితి చెప్పిన మాటయం దలకూఁ బాండవుల వలనం దప్పులేదని యెఱుంగుడు గాదె, వారల కలుగకుండునది. నీ వలిగి చూచినం ద్రిలోకంబులు భ...'
489130
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxil
నెందు గంటిమే” అని ముందు పొగడి "కీడు పుట్టునని నీవు సెప్పితి చెప్పిన
మాటయం దలకూఁ బాండవుల వలనం దప్పులేదని యెఱుంగుడు గాదె,
వారల కలుగకుండునది. నీ వలిగి చూచినం ద్రిలోకంబులు భస్మీభూతంబులగు
శెట్టి తపః ప్రభావంబునం బ్రసిద్ధవు గావున నిన్నుఁ ద్రార్థించెద" అన్నాడు.
'పయి చీర చెఱంగు మొగంబున నదిమికొని యేడ్చిన' గాంధారిని కృష్ణుడు
ఓదార్చి వెళ్తాడు.
అశ్వత్థామ సౌప్తికవేళ పాండవ శిబిరం ప్రవేశించి నిద్రితులైన దృష్ట
ద్యుమ్నుని, శిఖండిని, ద్రౌపదేయుల్ని పశుమరణంగా తాను సంహరించిన
వార్తను మరణావస్థలో నున్న దుర్యోధనునికి చెప్పి వ్యాసాశ్రమానికి వెళ్ళి
పోతాడు. పుత్రశోకార్తయైన ద్రౌపది అశ్వత్థామను వధించని యెడల ప్రాయోప
వేశంతో మరణిస్తానని చాటింది. భీముడు ధర్మజ ధనంజయ కృష్ణులతో
అశ్వత్థామను అన్వేషిస్తూ వెళ్ళినపుడు వ్యాసాశ్రమ ప్రాంతంలోని ముని వేష
ధారీగా మారిన అశ్వత్థామ భీముని కంటబడ్డాడు. ఆ సన్నివేశాన్ని తిక్కన
చిత్రించిన విధం చూడండి.
మేన భసిత మలఁది మాననీయ తపః ప్ర
యు క్తి నాదరించి యున్న ద్రోణ
తనయుఁ గాంచి చాపదండంబు సజ్యంబు
సేసి మహితకరముచే నమర్చి
వ. భ్రుకుటిత వికట ఫాలభాగుండై
ఓరి ధాత్రీసురాధమః క్రూర కర్మ
కపటధార్మికః యత్యంత కల్మషాలి
యు క్షీఁ బోయినరేయి మహా గ్రవృత్తిఁ
(సౌప్తిక. 2-57)
(సౌప్తిక. 2-58)
దగిలి తెంత వేగిరమునఁ దపసివైతి.
(సౌప్తిక. 2.58)
వ. ఇట్టు లొదిఁగినఁ జాపు దప్పునే లే లెమ్ము తపమ్ము సాలు రణమ్మునకు
-రమ్మని కఠినాక్షరంబులు గాఁ బలికె.
(సౌప్తిక, 3280)
భీష్మునిలో కపటంలేదు. అతని మాటలు కట్టె విరచినట్లుంటాయి.<noinclude><references/></noinclude>
f00xlzdr0vshf7z0b1foffsb3g5uhf6
పుట:భారతము-పీఠికలు.pdf/398
104
173094
489134
2025-06-11T11:27:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxiii మాటలకు మెరుగు పెట్టి మెత్తగా మాట్లాడడం భీముడు నేర్వని విద్య. ఆ విద్యలో అన్నగారైన ధర్మయ్యదే పై చేయి. భారత దుర్యోధనుని మరణంతో, ఆశ్వత్థామ పలాయనంతో సంగ్రామం ముగిసింది. పదున...'
489134
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxiii
మాటలకు మెరుగు పెట్టి మెత్తగా మాట్లాడడం భీముడు నేర్వని విద్య. ఆ విద్యలో
అన్నగారైన ధర్మయ్యదే పై చేయి.
భారత
దుర్యోధనుని మరణంతో, ఆశ్వత్థామ పలాయనంతో
సంగ్రామం ముగిసింది. పదునెనిమిది అక్షౌహిణుల సేన మడిసింది. యుద్ధంలో
పుత్ర పౌత్ర సఖి సృహృత్సహాయులందరిని పోగొట్టుకొన్న ధృతరాష్ట్రుడు
'ఎఱకలు (రెక్కలు) విఱిగిన గురుఁడుని తెఱుగు' న పున్నాడు. 'ఆరంగూరిస
శోక ' మూర్తి అయిన ఆ అంధరాజు కృష్ణద్వైపాయనుని శోకోపశమన వాక్కు
లతో కర్తవ్య బోధతో శాంతమూర్తి అయ్యాడు.
ధరియించెదఁ బ్రాణము మది
నెరియక యుండంగ శోక మేఁ దొఱఁగెద ని
ర్భర బాంధవ్యంబు నొందెదఁ
ఒక వోత్తములైన పాండుపుత్రకుల దెస
(స్త్రీ. 1-84)
అని పలికి, "గాంధారిని కుంతిని తక్కుంగల కౌరవ వధూ వర్గం
బు"ను వెంటరమ్మని కురుక్షేత్రాన్ని చేరినాడు. అది కురుక్షేత్రం కాదు - కళేబర
క్షేతం. పారాశర్యమునీంద్రుని వరప్రసాదంతో గాంధారికి కలిగిన తాత్కాలిక
దివ్యదృష్టికి సువిశాలమైన ఆ కళేబర క్షేత్రం సుగోచరమైంది. ఆమెకు గోచ
రించిన రణభూమిని తిక్కన పాఠకులకు ఐదు లయగ్రాహివృత్తాలలో (స్త్రీ - 4,
5, 6, 7, 8) ప్రత్యక్షీకరింప చేసిన రచన
ప్సావహమూ భీభత్సకరమూ అయిన పెక్కు
రసిక మనోభిరామంగా వర్ణించినాడు. ఐదు లయగ్రాహి వృత్తాల ననుసరించి
వున్న ఈ క్రింది వర్ణనను పరిశీలించండి.
అత్యద్భుత శిల్ప శోభితం. జుగు
దృశ్యాలను తిక్కన సాహిత్య
ప్రేవులు గండలు పెఱికి వేటాడి యంగదఁ గౌని మెదళు లగల్చి కొనుచు
రాగిలి రక్తంబు ద్రావులు లోచనగుళికల తొలిచి .మింగుచును గుండె
కాయ లాదట మెయిఁగబళించుచును గొవ్వుదెనలిచి నమలుచునెముక యూట
చవిగొనియానుచుఁ జాపకయున్న రూపుల, సచ్చుటకుఁ గాఁగఁబెలుచఁదన్ని
కొనిన వెఱఁదాయఁ బాఱుచుఁ శెనకే తౌడరి
కాటు లాడుచు నున్న సృగాలములును<noinclude><references/></noinclude>
0q8qqiq4chij199x8k84zbas6nawvnp
పుట:భారతము-పీఠికలు.pdf/399
104
173095
489135
2025-06-11T11:27:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxiv గాకములు రావులఁగులును గ్రద్దలుసువృ కంబులును మానసంబు వికలఁబు సేయ. కౌరక్షస్త్రీలు నారజనక పుత్ర సోదర శవములను గుర్తించడానికి పడిన యవస్థ ఇది అవయనములు రూపజఁగఁ గ్రవ్యాద భ కంబ...'
489135
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxiv
గాకములు రావులఁగులును గ్రద్దలుసువృ
కంబులును మానసంబు వికలఁబు సేయ.
కౌరక్షస్త్రీలు నారజనక పుత్ర సోదర శవములను
గుర్తించడానికి పడిన యవస్థ ఇది
అవయనములు రూపజఁగఁ గ్రవ్యాద భ
కంబులై యున్కిఁ గొన్ని శవంబు లువిద
లెంత సూచియు నవి గొంద తెఱుఁగఁ జాల
రయ్యెదరు సూడు తమబంధు లగుటఁ గృష్ణ.
(§. 2-9)
సమీపించి..
(స్త్రీ. 2-23)
గాంధారి దుర్యోధనుని క క ళేబరాన్ని చూసింది. చూసి 'నఱకిన
యనఁటి క్రియన్' మూర్చిల్లింది. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని పరిచారికలు
చేయూత నివ్వగా పుత్రునిశవాన్ని సమీపించి తరల మనస్కయై
తరల. విపుల వక్షము మీఁద నశ్రులు వెల్లిగొల్పుచు వ్రాలి యో
న పతికుఁజర కౌరవేశ్వర నేల నిమ్మెయి నీయుడా
త్తపు శరీరముఁ బొందఁ బాడియె తల్లివచ్చిన భ క్తితో
నుపచరింపక లాఁతిపై యిటు లూరకుండుట యుక్తమే. (స్త్రీ. 2-27)
ఆని పలవించింది.
శ్రీ పర్వంలో తిక్కన చేసిన మృతవీరుల శవవర్ణనలో స్వీయ
ప్రతిధాన్వితమైన భావనారీతులు కొల్లలు. ఉదాహరణకు కొన్ని :
DG
దుర్ముఖుని ముఖాన్ని నక్కలు తోడేళ్లు సగం తిని వదలి పెట్టినాయి.
చెల్లి అయిన గాంధారి ఆ ముధాన్ని చూసి, సప్తమి చంద్రబింబంగా భావించింది
నక్క తోఁకెలు వీని యాసనము సగము
దిన్నయవి యట్టులయ్యును నున్న యొప్పు
దొరణి సప్తమినాఁటి చందురునిఁ బోలె
చూడు భావించి దీపికకూరవంశ.
(§. 2-68)
కర్ణుని ముఖాన్ని కూడా కాకులు గ్రద్దలు తిని కొంచెం వదలి
'పెట్టినాలు. ఆ వర్ణన చూడండి<noinclude><references/></noinclude>
1g9tmw9lxbheihypm84plgtzhv3iz21
పుట:భారతము-పీఠికలు.pdf/400
104
173096
489136
2025-06-11T11:27:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXV కాకులును గ్రద్దలును దిన్నఁ గడమ డ్రెస్సి యపరపక్ష చతుర్దశి యమృతకరుని కరణ్ నొప్పెడు కర్ణు మొగంబు మీఁద వనిత యందంద మోపెడుఁ దనమొగంబు. (స్త్రీ. 2-98) శల్యుని కళేబరం బోరగిల పడివుంద...'
489136
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXV
కాకులును గ్రద్దలును దిన్నఁ గడమ డ్రెస్సి
యపరపక్ష చతుర్దశి యమృతకరుని
కరణ్ నొప్పెడు కర్ణు మొగంబు మీఁద
వనిత యందంద మోపెడుఁ దనమొగంబు.
(స్త్రీ. 2-98)
శల్యుని కళేబరం బోరగిల పడివుంది. నాలుక వెలుపలికి వచ్చివుంది.
కాకులు ఆనాలుకను పొడిచితింటున్నాయి.
బోరగిలఁ బడ్డవాఁడు గపోల మొకటి
పుడమి మోచినయది మోము పొలుపు సెడదు
వీఁడె సూచితే శల్యుండు వెడలి యున్న
జిహ్వ దినియెడు వాయసశ్రేణి కృష్ణ.
(2-108)
కౌరవులకు పాండవులకు గురుపాదులైన ద్రోణుని పాదాలకు బట్టిన
గతిని తిక్కన వర్ణించిన విధం చూడండి.
తోటకము. సతతంబును శిష్యులు సద్వినయా
న్వితులై ప్రణమిల్లెడు వీర పద
ద్వితీయంబు గడుం జెడఁ దిన్నవి సూ
చితె నక్కలు దైవము చెయిఁ గటా.
(స్త్రీ. 2-122)
తిక్కన రచనలో ప్రతి పద్యమూ ఆలోచనామృతమయం. పాఠ
కావళికి మోదదాయకం.
తిక్కన కూర్చిన తెలుగు పదబంధాలు కూడా అతి మనోహరం.
ఉదాహరణకు కొన్ని:
చేతిబరువు
ప
=
భుజబలం
123
రణక్రీడ
గెలుపునుబ్బు - జయోత్సాహం
ఇర్లవారము - ఆంధకారము
చీకురాజు
=
ధృతరాష్ట్రుడు
ఆఱుగు దెవులు - క్షయరోగం
=<noinclude><references/></noinclude>
5zhpcwg5yuzwozf0ifxljatayqkycwq
పుట:భారతము-పీఠికలు.pdf/401
104
173097
489137
2025-06-11T11:28:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxvi భాషాదృష్టితో పరిశీలించే వారికి తిక్కన భాష ఒక అందు లభించే మయులు అమూల్యములు. తరగని గని. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీవారు ఆంధ్రమహాభారతాన్ని ఆంధ్రు లందరికీ అందుబాటలో వుండ...'
489137
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxvi
భాషాదృష్టితో పరిశీలించే వారికి తిక్కన భాష ఒక
అందు లభించే మయులు అమూల్యములు.
తరగని గని.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీవారు ఆంధ్రమహాభారతాన్ని ఆంధ్రు
లందరికీ అందుబాటలో వుండేటట్లు ప్రచురించడానికి పూనుకోవడం అభినందింప
దగిన విషయం. శల్య సౌప్తిక స్త్రీ పర్వాలను కొంత పరిష్కరించి, సంగ్రహ
మైన ఈ పీరికను వ్రాయడానికి నాకు అవకాశాన్ని కల్పించినట్టి ఆరా చెషీ
అధికార వర్గానికి నాకృతజ్ఞవ
వల-విజయశ
జి. యన్. రెడ్డి<noinclude><references/></noinclude>
lane00c098xgabc0z8ii6fkfk3yabu7
పుట:భారతము-పీఠికలు.pdf/402
104
173098
489140
2025-06-11T11:48:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఋతశిల్పి 1 హరిహరనాథతత్త్వము "కృష్ణద్వైపాయనం వ్యాసం- విద్ధి నారాయణం ప్రభుమ్ కోహ్యంఒన్య పుండరీకాక్షా- న్మహాభారత కృద్భవేత్” (విష్ణుపురాణ మండలిదిగా విష్ణుసహస్రవ్యాఖ్యలో శ్...'
489140
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఋతశిల్పి
1 హరిహరనాథతత్త్వము
"కృష్ణద్వైపాయనం వ్యాసం- విద్ధి నారాయణం ప్రభుమ్
కోహ్యంఒన్య పుండరీకాక్షా- న్మహాభారత కృద్భవేత్”
(విష్ణుపురాణ మండలిదిగా విష్ణుసహస్రవ్యాఖ్యలో శ్రీశంకర భగవత్పాదులు)
కవిబ్రహ్మయు నిట్లే చెప్పెను.
"విద్వన్మోద విధాయి, నిర్మలవచో విస్ఫూర్తి విఖ్యాతుఁ, గృ
ష్ణ ద్వైపాయను నీవెఱుఁగుము విభున్ నారాయణుంగా, విప
శ్చిద్వంద్యంబను భారతాధ్యయనముం జేయంగ శక్తుండు ధ
ర్మా ద్వైతుండు సరోజలోచనుఁడ కా కన్యుండు తద్వాచ్యుఁడే"
(శాంతి. 6-478)
*1 సందర్భము వచ్చినచోట్ల నెల్ల వ్యాసమౌని నిట్లే స్తుతించినాడు
తిక్కన, ఆస్తోత్ర హేతువు పరమమౌని యందలి 'లోకహితనిష్ఠ', దానిచే పరిష్కృత
మైన కావ్యపరమార్థము హరిహరాద్వైత మొకటి. ధర్మా ద్వైతము రెండు. ఇది ప్ర
బంధమండలి ముఖముగా జేయబడెనని మహాకవి భాష్యకారు చేసిన వ్యాఖ్యానము.
వేదార్థవిజ్ఞతకు రెండే రెండు విద్యలు ప్రాచీన మహర్షి ప్రతిపాదితములు
1. పరోక్ష విద్య 2. నిదానవిద్య.
*2 1 ధాతువు ననుసరించు యర్థనిర్ణయము చేయుపద్ధతి ఉదాహరణ
ముగా నగ్ని శబ్ద మున్నది. ఇది అగ్రి ధాతు నిష్పన్నము.
$1. ఆను శా, ప. 1-83, 2-68, 3-43, 4-814, 330, 332, 5-403-
*2. ఈవిషయము ఆంగ్ల వాక్యములతో బాటు Vision in Long Darkness
అన్న V. S. Agra wala గారి గ్రంథపీఠిక నుండి గ్రహింపబడినది. ఆ గ్రంథము
అన్యవామీయ సూక్త వ్యాఖ్య.<noinclude><references/></noinclude>
fvc74rmjjssfeawwydwcvug3xbhpsnr
పుట:భారతము-పీఠికలు.pdf/403
104
173099
489141
2025-06-11T11:48:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '11 "Agni is derived from Agri, being the primeval principle of Creation- "అగ్రిర్హ వైతమగ్ని రిత్యా చక్షతే పరోక్షమ్" (శత. బ్రా 6-1-1-11). II. They (the ancients) think of the pranie power of Gayatri and see it visible in the flaming. Fire and accept Agni as the symbol of Gayatri. 'యోవా అత్రాగ్నిరాయత్రీ సానిదానేన' (శ...'
489141
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>11
"Agni is derived from Agri, being the primeval principle
of Creation-
"అగ్రిర్హ వైతమగ్ని రిత్యా చక్షతే పరోక్షమ్" (శత. బ్రా 6-1-1-11).
II. They (the ancients) think of the pranie power of
Gayatri and see it visible in the flaming. Fire and accept Agni
as the symbol of Gayatri.
'యోవా అత్రాగ్నిరాయత్రీ సానిదానేన' (శత. బ్రా. 1-8-2-15)
They observed the quality of mother-hood in the Earth
and also in the rhythmic Creativity of the Three-footed Gayatri
metre and by Virtue of the Nidana Vidya draw a parallel
between the two. "గాయత్రీ చా ఏష నిదానేన" (శత. బ్రా 1-4-1-86)
వేదములను వ్యాసించిన (అ.కా.
ఆ. శా. 4-914] వేదవిద్యోపజీవియైన వేద
వ్యాస మహర్షి శబ్దమును వైదికమే. అనగా పరోక్ష - నిదాన విద్యావగమ్యము
ఇందుకే మహాభారతమన్న నామమునకే పరోక్షవిద్యాదృష్టితో-
"This range from Sankhya to Vedanta is indicated by
the very name Mahabharata (Maha, Bharata) meaning "(a) Lea-
ding from (Maha) Mahat representing the Sankhya to Bharata,
meaning Breath or prana referring to Vedanta. Maha is used in
compounds for Mahat (Manier Williams Dictionary) and Bharata
refers to Breath or prana (Satapatha-Brahmana 1-V-1-8)
-
The Mystery of Mahabharata
ఇట్లరము నిర్ధారితము.
(Vol. I_x/Iv-P)
ఈవిద్యాదృష్టితో హరిహర తత్త్వమిది.
హరామ్యహం స్మర్తృణాం హవిర్భాగం క్రతుష్వహమ్
వర్ణశ్చమేహరిః శ్రేష్ఠ- సస్మాద్ హరి రహంస్మృతః
( విష్ణుసహస్రవ్యాఖ్యలో హరి శబ్దము దగ్గర శ్రీ శంకరు లుదాహరించినది)
హరిః- గజేంద్రమోక్షణే ఆపదం హరతీతి హరిః సర్వసంహర్తా వా హరః -
హరతిసర్వం సంహర తీతి హరః హరతే రనుద్యమనే జిత్యచ్ ”
(శివసహస్ర నీలకంఠ భాష్యము)<noinclude><references/></noinclude>
nuoepe8cww3ocinyoyi2peg9j2i1esz
పుట:భారతము-పీఠికలు.pdf/404
104
173100
489142
2025-06-11T11:49:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'iii హరిహరు లిద్దరును హరించువారే యని పైవ్యాఖ్యలు నిరూపించుట బట్టి రెండు నొకే తత్వము. కాక పౌరాణికముగ చూచినచో సర్జనక్రియోన్ముఖమైన 1 నీలవర్గము విష్ణువు. ఇది శృంగారము. ఏక మనేక మగ...'
489142
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>iii
హరిహరు లిద్దరును హరించువారే యని పైవ్యాఖ్యలు నిరూపించుట బట్టి రెండు
నొకే తత్వము.
కాక పౌరాణికముగ చూచినచో సర్జనక్రియోన్ముఖమైన 1 నీలవర్గము
విష్ణువు. ఇది శృంగారము. ఏక మనేక మగుట కైన కామన. ఇది యెప్పుడు
నందమైనది. అనేకము నేకము వైపు లయించు శుభ్రతేజము హరుడు, *2
ప్రవృత్తి- నివృత్తి సమన్వయము. ఇదే సర్వభారతీయ దర్శన గ్రంథ ప్రతిపాడి..
తాంశము, కావున నీయాతాయాత -ఓతప్రోతరూపమైన విశ్వదృశ్యాదృశ్యకారక
మహాశక్తి సమన్వయమూర్తి. వ్యక్తావ్యక్త సమన్వయతత్త్వము. ఆత త్వము పేరు
శ్రీకృష్ణుడు. భారతకథాచక్రనాభి. కథాప్రపంచ సువర్ణబిందువు. (ఇది సహస్ర
మంచలి విష్ణునామము),
"కృషిర్భూ వాచకళ్ళభో- ఇశ్చనిర్త్వతి వాచకః
విష్ణుస్తద్భావయోగాళ్చ.' కృష్ణో భవతి శాశ్వతః"
(ఉద్యో-ప. 70–5).
కృష్ణశబ్ద వ్యాఖ్యానమున శ్రీ శంకరులు (20-వ. శ్లోకము) ఉదాహరించి
"ఇతి వ్యాసవచనాత్ సచ్చిదానందాత్మకః కృష్ణః" అని స్పష్టము చేసిరి. ఇదే హరి
హరనాథత త్త్వము.
సగుణ నిర్ణుణ సమస్వయమైన మహాతేజము ఈతత్వ మనాది ప్రసిద్ధమే.
"చిజ్జడానాంతు యాద్రష్టాస్యోచ్యుతో జ్ఞానవిగ్రహః సఏవహి మహాదేవస
ఏషహి మహాహరిః- సఏవజ్యోతిషాంజ్యోతిః - సమీప పరమేశ్వరః -
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ”
)
సభేదాస్స్యు శ్శివకేశవయోః -(స్కందోపనిషత్తు)
*1. Ultra-marine blue is a noble and beautiful colour
perfect beyond any other.
the Art*
::
Tusean Painter Cenini Book of
*2 స్వచ్ఛత శాంతలక్షణము, సత్యప్రతీక. ఇందుకే యీస్వామి శాంత
గసాధిదైవము, అతడు శృంగారరసాధిదైవమన్న ఆలంకారిక నీరూపణకు తాత్త్విక
సూత్ర మిదే. ఇది సౌందర్యము. అది శాంతము. సర్వేంద్రియ ప్రశమనస్థితి,<noinclude><references/></noinclude>
rb8umhd4ttld9t0y7uniymadwmriwik
పుట:భారతము-పీఠికలు.pdf/405
104
173101
489143
2025-06-11T11:49:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'iv అన్న శ్రుతిధ్వని భారతమున ప్రతిధ్వనించి పై సమన్వయ రూపమైన శ్రీకృష్ణ తత్త్వము హరిహరతత్త్వముగా నావిర్భవించినది. దీనినే తిక్కనగారు కావ్యా రంభమున స్తుతించినది. అది సకల బ్రహ...'
489143
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>iv
అన్న శ్రుతిధ్వని భారతమున ప్రతిధ్వనించి పై సమన్వయ రూపమైన శ్రీకృష్ణ
తత్త్వము హరిహరతత్త్వముగా నావిర్భవించినది. దీనినే తిక్కనగారు కావ్యా
రంభమున స్తుతించినది. అది సకల బ్రహ్మ ప్రార్థనము. నిష్కళమునుండి సూ
సరి దిగివచ్చినది. అది సప్తమూర్తి స్వరూపమైన విశ్వము. అష్టమ తత్వమైన
-యజమాని సమ్మేళన మందిన మహాజ్యోతి. యజమాని శివుడు. నిష్కశమైన తత్త్వ
మునకు తనువు హరి (లేక పైన శ్రుతి చెప్పినట్లు తనువు శివుడు అన్నను నష్టము
లేదు.) ఇందుకే విష్ణురూపాయ నమః శివాయ యనుట, శరీరాత్మ సమన్వయమే
హరిహరతత్త్వము. ఇదే నిదాన విద్యాదృష్టితో నర్థము. ఈ విశ్వ-విశ్వాతిగ
తేజస్సమన్వయ నిధానములను శ్రుతి యనేకము సృష్టించినది.
హరి-హరసమస్వయమునకే శ్రుతి ప్రతిపాదిత నిదానములు,
1) పరావర తత్త్వము
3) మాతృ - పితృ
2) గో-వృషభ
4) ద్యావా-పృథివీ.
5) వాక్కు - ప్రాణము
6) ద్రవ్యము-ఆత్మ
7) మృతము- అమృతము
8) అగ్ని షోములు
9) స్త్రీ-పురుష
10) బంధు (ఉన్మేషము) బిందు (నాభి)
ఈవిద్యయే తర్వాత ఉపనిషద్దర్శన- మతదష్టులతో సదసత్తులు, యోగ
సాంఖ్య- (సగుణ నిర్గుణోపాసనలు) దైవ-పౌరుష, బీజ-క్షేత్ర, నరనారాయణ,
అర్ధనారీశ్వర, తత్త్వాలుగా రూపు దాల్చినది. వేదకాలమునాటి అగ్నిష్టోమ
తాత్త్వికసూత్రమే యర్ధనారీశ్వరతత్త్వముగా మత (సగుణ) దృష్టిగా సవ
తరించినది. అందుకే భారతదేశకళాదృష్టి దానినంతగా శబ్ద-శిలా వర్ణములం
దుపాసించుట "అగ్నీ షోమాత్మకం జగత్" - అస్యవామీయ సూక్త మంత్రభాగ
వివరణమున అగ్రవాలాగారు తర్వాత నిదే యర్ధనారీశ్వర తత్వమైన దన్నారు.
(చూ. వు 63) ఇదే శీతోష్ణ శక్తులన్న ప్రతీకగా భారత మనుచున్నది. (చూ. ఆ.
శా.4.441) శివు దుష్టతత్త్వము. హరి శీతత త్త్వము అనిపైపద్యము. ఇదే అర్థ
నారీశ్వర తేజము. అగ్నీ షోములే విప్రక్షత్త్రియులుగా (శాంతి- 6-427). ఈ
రెండు తొలుత నేక యోనిగతములు.
'అగ్నీ షోమౌ కథం పూర్వం ఏకయోనీ ప్రవర్తితా' (శాంతి- 8-29-1)
ఆ ప్రథమతత్త్వమే. నిష్కళమని యుపనిష త్తన్నది. ఆటనుండి వికసించిన<noinclude><references/></noinclude>
r6gavbpnal6t5f8rnnvarkrd6v3qo4x
పుట:భారతము-పీఠికలు.pdf/406
104
173102
489144
2025-06-11T11:49:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విశ్వము శీతోష్ణశ క్తి సమన్వయ రూపమున సున్నది ప్రతిజీవి రెంటి కూడిక కలిసి నపుడే వ్యక్తావ్య క్త- ప్రవృత్తి నిష్ప త్తిసగుణ నిర్గుణ సకల నిష్కళ సమన్వయము. ద్యౌర్మేపితా జనితానాభ...'
489144
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విశ్వము శీతోష్ణశ క్తి సమన్వయ రూపమున సున్నది ప్రతిజీవి రెంటి కూడిక కలిసి
నపుడే వ్యక్తావ్య క్త- ప్రవృత్తి నిష్ప త్తిసగుణ నిర్గుణ సకల నిష్కళ సమన్వయము.
ద్యౌర్మేపితా జనితానాభిరత్ర- బంధుర్మేమాలాపృథివీ మహీయమ్
ఉత్తాన యోశ్చమ్వోర్యో నిరంతరత్రా- పితాదుహితుర్గర్భమాధాత్
(ఋగ్వేదము. 1-164-33.)
"Dyus is my father, my begetter, his kinship is in me. This
great Earth is my kin and mother.
Between the two recumbent Bowls is the womb of the Two
Parents. The father deposited his germ in the Daughter in that
womb."
(V. S. Agrawala)
ఇదే సూత్రము తిక్కనగారి శ్రుతి మహత్వమైన దృష్టి క ట్లవతరించినది.
ప్రాచీనకళాదృష్టి కర్ధనారీశ్వర తత్త్వమెట్టిదిగా గోచరించినదో యదే కవి
బ్రహ్మ కిట్లుగా గోచరించినది. ఇది యనాది సంప్రదాయము.
1*ఖజురహో దేవాలయము లండీ త త్త్వము శిల్పమూర్తియై యాప్కరించి
నది. హరిహర శిల్పమూరు లచట శిల్పులు మలచినారు. ముద్రారాక్షస భరత
వాక్యమున స్మరింపబడిన అవంతివర్మ మౌఖర వంశీయుడు, ఆవంశీయుడు
హరిహరనాథోపాసకులని శ్రీ ధ్రువాగారు 'ముద్ర' పీఠికలో వ్రాసిరి.
2*ఈ తత్వమును - ఎడమ విష్ణు చిహ్నములు కుడిప్రక్క శివచిహ్న
ములుగా చెక్కవలెనని శిల్పశాస్త్రము. ఎడమ వ్య క్తదశ కుడి యవ్యక్తదశ. ఇదే
*1. "Composite and fused deities like Hari-Hara-images
also made their appearance at this great religious centre."
*2. "According to Sanskrit authorities Hari-Hara should be
Siva in right-half and Vishnu in the left"
-
Khajuraho- Sculpture. (P. 19&25)
by Urmila Agrawala.
పై గ్రంథమున చివరి 31వ బొమ్మ హరిహరనాథునిదే, కుడిచేతికి భుజంగ
నలయలు, ఎడమచేతికి కాంచనకటకములు. త్రిశూల. చక్రా లుభయహస్తము
లందున్న శిల్పము వేఱకటి యున్నదని పై గ్రంథము చెప్పుచన్నది. శ్రీ గోపి
నాథరావుగారు Indian Iconography Vol. I Part 1 పు. 270 లో వేంక
టేశ్వరస్వామి హరిహరుడే యనుచున్నారు.<noinclude><references/></noinclude>
mmd1r5etopk37seu2yxm2pia58syy84
పుట:భారతము-పీఠికలు.pdf/407
104
173103
489145
2025-06-11T11:49:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'vi చాంపత్యనియషమున స్త్రీపురుషులు సాంఖ్యమున ప్రకృతి పురుషత త్త్వము వెరసి యర్ధనార్వీరము. విష్ణుదేవీ తేజస్సులు వికసనోన్ముఖములైన శక్తులు సృష్టి స్వరూపములు, తాత్రమూ ర్తులు....'
489145
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>vi
చాంపత్యనియషమున స్త్రీపురుషులు సాంఖ్యమున ప్రకృతి పురుషత త్త్వము వెరసి
యర్ధనార్వీరము. విష్ణుదేవీ తేజస్సులు వికసనోన్ముఖములైన శక్తులు సృష్టి
స్వరూపములు, తాత్రమూ ర్తులు. కావుననే సోదరీసోదరులని పురాణ ప్రవచనము.
ఈ సమన్వయ రూపతేజోరాధన ఆర్షర కనిష్ఠము. సమన్వయమే సంప్ర
బాయము, ఇది యాంతరముగాని బాహిరముగాడు, ఎడనెడ కాలము వక్రించి మత
కలహ ధూళిచే నది పొనుగువడి పోగా సంప్రదాయ తత్వవేత్తయైన కవిఋషి
'లోక హితనిష్ఠ'చే దానికి పులిగాపుశెట్టి తళతళ లాడించును.
ఇట్లు వ్యక్తావ్యక్త సమన్వయ సూత్రము తత్త్వమును మతపరముగా శిల్పులు-
కవులు, కవిశిల్పులు వచశిల్పములందు బంధించి సగుణ తత్త్వారాధకు లైరి.
అనగా సగుణమార్గమున నిర్ణుణ తత్వ సాధకులు బోధకులైరి. ఈమహా సంప్ర
దాయ ప్రవర్తకుడు వేదవ్యాసుడు. ఇది యిదని గుర్తించి వెలికి దీసిన కవి
దార్శనికుడు తిక్కన.
లో
ఈ సంప్రదాయదృష్టితోడనే తిక్కనగారు హరిహరసాక్షాత్కా రావతా
"కరుణారసము పొంగిపొరలేడు" నన్న. పద్యమున వర్ణించిరి. ఈ
తత్త్వస్వరూపమేమి?
1-3 పాదాలు శివతత్వమును సూచింపగా 2-4 పాదాలు విష్ణుమూర్తిని
వర్ణించుచున్నవి. శివుడు విషమతత్త్వము. అగ్ని. అనగా నవ్యక్త చైతన్యము
"విషమస్థుఁడేయున్కి వృషవాహనుఁడు" (అను శా. 5-400) బేసిసంఖ్య
విషమతకు నిదానము. 2-4 సరిసంఖ్య వ్యక్తదశకు నిదానము- సమత్వప్రతీక
చతుర్భుజుడు- చతుర్ముఖుడు, వ్యక్తతత్వము లివి. త్రిణేత్రుడు పంచముఖుడు-
నవ్య క్తవిషమతా నిదానము. ఇది యేర్పడ నేర్పడుచున్నది. సమత్వమును
ధరించుచున్నది.
అవ్యక్త మమూర్తము. వ్యక్తము మూర్తము. శివత్వ ప్రతీకలు-రేఖలు
చంద్రుడు(గళమండు)మచ్చ. ఇట సంగ వర్ణనలేదు. నాభిధవళపంకజము-ఉరమున
గౌస్తుభము-విష్ణుమూర్తి వర్ణనలో నంగసంఘటన ముండుటలోని శిల్పరహస్యము
అదివ్య క్త-మూ ర్తత త్త్వమగుటయే. పైది నిష్కళము. ఇది సకలము. అది నిరలం
కృతము. ఇందుకే శివునకు శశిరేఖందులు భూషణాలుగా వర్ణింపబడక కరుణాదులకు
సూచకము లనబడినవి. నాభిధవళపంకజము, హరినీలపాత్రిక, సురభి చందనమట్లు<noinclude><references/></noinclude>
5j4snbvkuujy8pudu2nqd59ndtnrtxl
పుట:భారతము-పీఠికలు.pdf/408
104
173104
489146
2025-06-11T11:50:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'vii కాస్తుభము తొలిములపై ని రవి యట్లున్నవనుట సాలంకారవాక్యము. అది నిర లంకృతవాక్యము. అది సత్యము. ఇది సౌందర్యము. మూర్తమునన్న తాత్త్విక విషయము. ఇందుకే శీర్షస్థానము (1-3 పాదాలు), శివు...'
489146
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>vii
కాస్తుభము తొలిములపై ని రవి యట్లున్నవనుట సాలంకారవాక్యము. అది నిర
లంకృతవాక్యము. అది సత్యము. ఇది సౌందర్యము. మూర్తమునన్న తాత్త్విక
విషయము. ఇందుకే శీర్షస్థానము (1-3 పాదాలు), శివుడుగా (3-4 పాదాలు)
అధోభాగము విష్ణువుగా వర్ణిత మగుటకు హేతువు అది అగ్ని. కారణబ్రహ్మము.
సోమత త్త్వము విష్ణువు. అనగా ప్రకృతి వ్యక్తదశ. ఇది కావ్యబ్రహ్మము. రెండును
కలిసిననే పూర్ణసత్యము. ఇదే వేదమన్న అగ్ని షోమాత్మకమైన జగత్సత్త్వము,
త త్త్వము. ఇదే బ్రాహ్మణక్షాత్ర తేజోయుగళము. శివుడు మొదటి తత్త్వము-
విష్ణువు రెండవ తత్త్వము. ఇందుకే “నావిష్ణుః పృథివీపతి". ఇందుకే ఇతడే యవ
తరించుట. కాని రెండు నొకేతత్త్వమునకు రెండుముఖాలు. 1వ పాదము శివుడు.
2 విష్ణుపు 3 శిశువు 4 విష్ణువు- ఇది అభేదదృష్టి. కలసినతత్వము 'కాంతి
పూర్వము' అది నిరాకారము. అద్వైతమహాజ్యోతి “యద్వాచా నభ్యుదితం యేన
వాగభ్యుద్యతే, తదేవబ్రహ్మత్వం విద్ధివేదం యది తముపాసతే (కేన. ఉప 1–4)
ఈనిష్కళమైన తత్త్వము వ్యక్తమగుట యజ్ఞము. తిరిగి యవ్యక్తమున లీనమగుట
యజ్ఞము. ఈ యజ్ఞమునే భారతము వర్ణించుచున్నది.
"అనలుఁడు భాస్కరుండును సుధాంశుఁడు సత్వర సంప్రవర్తకుల్
వినుము నరేంద్ర యీక్రతువు విష్ణుమయంబిది నిర్వహించి
రర్జునుడును గర్ణుడుం దగ"
ఈ పద్యము కర్ణపర్వాంత మందలిది.
యజ్ఞములు ప్రవృత్తి - నిష్పత్తి ముఖాలుగా ద్వివిధములు *1 మొదటిది
జన్మ జరామరణ రూపమైన సంసారయాత్రా సర్వస్వము. ఏకతత్త్వము
"Hence Vedanta conceives of Action as a Sacrifice performed
for purposes of Creation by the Supreme Purusha himself and
Conversely as the Individual Soul is said to be of the same nature
as the Supreme Purusha, all action performed as a Sacrifice is
regarded Purushic in Character transforming that which appears to
be prakritic to a purushic energy. That is the idea of the Vedas
and the same is repeated in the Mahabharata
"The Mystery of Mahabharata' Introduction -XIX<noinclude><references/></noinclude>
7uxelb8ba7s22krx4fqxfjqm2ve81ho
పుట:భారతము-పీఠికలు.pdf/409
104
173105
489147
2025-06-11T11:50:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Vil అనేకముగా వికసించుట (జీపుడు - విశ్వము తిరిగి యేకమున-అద్వైతమున లీన మొనర్చుట నివృత్తిముఖమైనది.) దీనికి ప్రవర్తకులు పై మువ్వురు. భాస్కర సుధాంతులు కాలప్రవర్తకులు. సర్వము నవ్య...'
489147
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>Vil
అనేకముగా వికసించుట (జీపుడు - విశ్వము తిరిగి యేకమున-అద్వైతమున లీన
మొనర్చుట నివృత్తిముఖమైనది.) దీనికి ప్రవర్తకులు పై మువ్వురు. భాస్కర
సుధాంతులు కాలప్రవర్తకులు. సర్వము నవ్యక్తముఖముగా పక్వము చేయ.
నుష్ణ శీతశక్తులు "అఖిలజగంబు సౌమ్యాగ్నేయ యోగ కలితంబు" (ఆ. శా.-4
444) శీతశక్తి అన్న రూపము తత్ప్రదాత. స్థితికారక మిదే.
అనలు డనగా పంచాగ్నిమూర్తి. స్వర్గము, మేఘము, పృథ్వీ,
పురుషులే పంచాగ్నులు. ఇది ఛాందోగ్య పంచమ ప్రపాఠకమున 4, వ ఖండము
నుండి వ్య క్తీకరింపబడినది.
జీవుని తొలుతటి మనికిపట్టు ద్యులోకము అవ్యక్తము. ఆటనుంటి మేఘ
మున కొచ్చి వర్షముబడి యోషధులందు ప్రవేశించి యన్న రూపమున స్త్రీ
పురుషులలో ప్రవేశించి రూపెత్తుచున్నాడు. అతడే పురుషశబ్దవాచ్యుడు.
పంచాగ్నులచే జన్మ-ప్రవృత్తి యేర్పడుచున్నది. ఇదే విషయము మండకము
2-5 విధించుచున్నది. కావున కర్మలేక యజ్ఞమునకు హేతు వనలుడు. ఈతని
వ్యాపనము.
సోమో యత్ర పవతే యత్ర సూర్యః (2-6 ముండకమంత్ర భాష్యమున
శ్రీ శంకరులు) సోమో యత్ర యేషులో కేషు పవతే పునాతి లోకాన్యత్రయేషు సూర్య
సపతితే చదక్షిణాయ నోత్తరాయణ మార్గడ్వయ గమ్యా విద్వదవిద్వత్ కర్తృ
ఫల భూతా
ఇటున్మేషించిన జీవుడు సూర్యకాలాగ్నిచే డప్తుడై మరణించి స్వజ్ఞానకర్మ
వ్యాపృతబుద్ధిచే దేవయాన ధూమయానమున ద్యు పితృ లోకము లేగుచున్నాడు.
ఈ రెండు సూర్యచంద్రులద్వారమున, ఆర్చిర్మార్గమున నేగినవానికి పునరావృత్తి
లేదు. పితృలోకగామి కర్మక్షయాంతము - పైపంచాగ్ని సమన్వయమున జనించి
మరణించుచున్నాడు. ఈష్పత్త మనాది పంచాగ్నిరూప ప్రపంచము విష్ణుమయము.
మహాక్రతుమూర్తి యతడే. విష్ణుసహస్రమందలి ప్రథమనామము-విశ్వం.ఇదివ్య క్త
తత్త్వము. దానిపేరు విష్ణువు, అవ్యక్తము పేరు శివము.
$6
యవ్యక్తమనఁగ బ్రహ్మంబునా- శివంబన వినుతికెక్కి" (శాంతి-5-845)
ఇందుకే శివసహస్రపథమనామము స్థిరః- ఇది కదలదని స్థాణువు. ఇది<noinclude><references/></noinclude>
2z4jqjrcvrd78570ei5uocyn6i8pidh
పుట:భారతము-పీఠికలు.pdf/410
104
173106
489148
2025-06-11T11:50:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ix కదలనిది స్థాణువు. ఇది విశ్వమున కాధారము. పైది కదలుశక్తి. ఈ హరిహర–వ్యక్తావ్య క్త సమన్వయమునే భారతము బోధించుచున్నది. సంభవపర్వముతో మొదలైన కథ స్వర్గారోహణముతో ముగిసినది. అనగా...'
489148
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ix
కదలనిది స్థాణువు. ఇది విశ్వమున కాధారము. పైది కదలుశక్తి.
ఈ హరిహర–వ్యక్తావ్య క్త సమన్వయమునే భారతము బోధించుచున్నది.
సంభవపర్వముతో మొదలైన కథ స్వర్గారోహణముతో ముగిసినది.
అనగా నొకవృత్తము పూర్తియైనది. ధర్మరాజు స్వర్గమున కేగుచు పితృలోక
దర్శనము చేసెను. దేనికిది పరమార్థమేమి? పాండవులది దేవయానము. హరి
హరనాథు డైన శ్రీకృష్ణునిచే ప్రబోధితులు కావున పెరవారిది పెరదారి. ఈ మార్గ
ద్వయసూచక మాఘట్టము. ఈ విప్రతీపశక్తుల సంఘర్షణమే పై పద్యమున
కర్ణార్జునయుద్ధ మనబడినది. ఈ సర్వ భారతరహస్యమైన మహావిషయము
నాపద్యము వ్య క్తీకరించుచున్నది. ఇదొక మహాక్రతుపట
యుద్ధపర్వముల దనుక ప్రవృత్తి యజ్ఞము నిరూపింపబడినది. ఇది
యర్థము. పూర్ణము కానందున ఫలితము స్త్రీ పర్వముగా నావిర్భవించి యను
భవితకు దీని వై యర్థ్యము భాసింపజేసినది. దానితో వైరాగ్యోదయమై నివృత్తి
మార్గము నన్వేషింపగా నందు సకలధర్మములు శాంత్యనుశాసనికములుగా
వెల్లివిరిసినది. దానికి ధ్యేయవస్తువు- అద్వైతము ఇట్లు పూర్ణమైన వృత్తమేర్పడి
వ్యక్తా వ్య క్త సమన్వయము సిద్ధించినది. కావున యజ్ఞము పై నన్నట్లు రెండురక
ములు.
ఈ యజ్ఞమే ధర్మము. ఫలితము- ధ్యేయము. అద్వైతము. ఇది భారత
ప్రబోధము. తాత్సారము- వేదసారము,<noinclude><references/></noinclude>
5l3wfz73nllu3wjx9023ai2p8k246m2
పుట:భారతము-పీఠికలు.pdf/411
104
173107
489149
2025-06-11T11:50:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'II ధర్మాద్వైతము ధర్మమనగా యజ్ఞము లేక కర్మ. "దేవాన్ భావయతానేన దేవాభావ యంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమ వాప్స్యథ" (గీత 8-11) ఇది వ్యక్తావ్యక్త సమన్వయ సూత్రము యజ్ఞముగా చెప్పు శ్లో...'
489149
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>II ధర్మాద్వైతము
ధర్మమనగా యజ్ఞము లేక కర్మ.
"దేవాన్ భావయతానేన దేవాభావ యంతువః
పరస్పరం భావయంతః శ్రేయః పరమ వాప్స్యథ"
(గీత 8-11)
ఇది వ్యక్తావ్యక్త సమన్వయ సూత్రము యజ్ఞముగా చెప్పు శ్లోకము.
(గీత 3-18)
యజ్ఞ శిష్టాశినః సంతో ముచ్యంతే- (గీత 8-18). వ్యాఖ్యలో యజ్ఞ శబ్దా
ర్థము దేవాది యజ్ఞమని శంకరులు. గృహస్థాశ్రమము పంచయజ్ఞ స్వరూపముగా
మనువు విధించెను. వానియందు నరభూతయజ్ఞములు లౌకికజీవరాసులతోడి
కుడిమాడిన బ్రతుకునకు చెందినవి. (దేవ, బ్రహ్మ, పితృయజ్ఞములు)
మిగిలినవి అవ్య క్త సమన్వయమును బోధించునట్టివి.
పై విషయములు యజ్ఞ మనగా సమన్వయ రూపమైన నిష్కామకర్మ
యనియే చెప్పుచున్నవి. వేదము యజ్ఞక్రియనే యుద్బోధించుచున్నది. అచట
*1 యజ్ఞమనగా సృష్టి. సర్జనక్రియగా చెప్పబడినది, అకర్మ నిస్స్వార్థము. నిష్కా
మకము, అవ్య క్తదశ నుండి వ్య క్తదశ మైథునీసృష్టి మూలకమై అనగా యజ్ఞ
ద్వారమున ఆవిర్భవించినది. వ్యక్తిస్థాయిలో నానాత్వము నుండి ఏకత్వ-
అద్వైత- ముఖముగా చేయు నిష్కామకర్మ యజ్ఞమని పంచయజ్ఞ విధానము
బోధించుచున్నది. కావున నిష్కామమైన యజ్ఞమే. కర్మమే ధర్మము.
*1 " Sacrifice is action performed for a Creative purpose; to
bring in to the world something new or different from the per-
former; and so it is unselfish and impersonal" - The Mystery of
Mahabharata
(P-173-174)
ఆష్లే Vision in Long Darkness పు. 127 లో The act of
fecundation is a Complete Yajna అని వివరింపబడినది.<noinclude><references/></noinclude>
6ymms9fyz75otmqeltqvi9a3e60gz7i
పుట:భారతము-పీఠికలు.pdf/412
104
173108
489150
2025-06-11T11:51:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xi "Dharma is a mode of manifestation of the one into the many in time and space and of the process of integration of the one t - Manu Dharma Sastra. Kewal Motwani. (P-25) లౌకిక ప్రశాంతయాత్రా సమన్వయసూత్రము ధర్మము. అనగా ప్రశాంత విశ్వగతి ఆధారమైనది. కర్మవినాశ నాంతస్థితి యద్వైతము...'
489150
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xi
"Dharma is a mode of manifestation of the one into the
many in time and space and of the process of integration of the
one t
-
Manu Dharma Sastra.
Kewal Motwani. (P-25)
లౌకిక ప్రశాంతయాత్రా సమన్వయసూత్రము ధర్మము. అనగా ప్రశాంత
విశ్వగతి ఆధారమైనది. కర్మవినాశ నాంతస్థితి యద్వైతముకాగా, దీని ముఖ
ముగా దానిని నానాముఖములుగా నున్న ధర్మమును.. లోకమును తీర్చుట ధర్మా
ద్వైతము.
అర్థకామ స్వరూపమైన భౌతిక ప్రపంచ ప్రశాంతగతికి స్థితి నాపాదించు
సూత్రము ధర్మము. ఇది భౌతిక సమన్వయము. ఈధర్మమే భిన్న ద్రవ్యములను
దగ్గరకు చేర్చి బంధించు సూత్రము. దృ ధాతువున కర్థమే యిది కావున ధర్మము
సమస్వయ రూపమైన సహజీవన విధానాపాదకమైనది. * లోకచక్రమున, కది
యిరుసు. అది విరుగదు విరిగినపుడు అవతారము వచ్చుచున్నది. కావున యజ్ఞమే
ధర్మము కాగా యజ్ఞమూర్తి. తత్తనుపు విష్ణువు. ఇందుకే "యీక్రతువు విష్ణు
మయంబు". అద్వైతము ఆవ్యక్తము - ఏకము. దానికి మరొక పేరు శివము. హర
తత్త్వము. కాబట్టి హరిహరసమన్వయమే ముకొక పద్ధతిగా ధర్మాద్వైతమును,
ఇందుకే ధర్మాద్వైతుఁడు సరోజలోచనుడు- అని పైపద్యము.
ధర్మశబ్దము విధి మత దర్శనాది విషయములందును బ్రవర్తించును.
వీని యన్నిటి కద్వైతము ముడి. అనగా సమన్వయము. మతదృష్ట్యా హరిహర
సమన్వయమును భారతము బోధించుచున్నది. సాంఘిక విధులను వ్యక్తి - సంఘ
ఆశ్రమాది సమన్వయరూపమున మనుస్మృతివోలె భారతమును నిరూపించేను.
దర్శన సమన్వయరూపమే భారతమని థదాగారు *2 MMB లో నిరూపించిరి.
*1 ‘అయం యజ్ఞో భువనస్య నాభి'--
అని అస్యవామీయ సూక్తము.
*2 M. M. B. The Mystery of Mahabharata.<noinclude><references/></noinclude>
a1ocjhc7yaywddea6016atc6ncaamwi
పుట:భారతము-పీఠికలు.pdf/413
104
173109
489152
2025-06-11T11:51:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xii కావున యజమాన తత్త్వోసుఖమైన సకల భౌతిక ధర్మమును సమన్వయించుట * ధర్మాద్వైతము. "The self is the Yajamana and the entire chemical, physi cal, biological and psychical laws functioning in the body con. stitute a yajna" --- అని అస్యవామీయ సూక్తమందలి యొక మంత్రమును వ్య...'
489152
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xii
కావున యజమాన తత్త్వోసుఖమైన సకల భౌతిక ధర్మమును సమన్వయించుట
*
ధర్మాద్వైతము.
"The self is the Yajamana and the entire chemical, physi
cal, biological and psychical laws functioning in the body con.
stitute a yajna" ---
అని అస్యవామీయ సూక్తమందలి యొక మంత్రమును వ్యాఖ్యానించు
వి. యస్. అగ్రవాలాగారు తమ Vision in Long Darkness గ్రంథమున
పు. 185 లో వ్రాసిన దానిని బట్టి యజ్ఞ మన్నది సంఘపరముగా ధర్మమే. ఇది
భిన్న రూపముల నున్నది. దాని నద్వైతముఖముగా సమన్వయించుకొను బ్రదు
కెట్టిది? దానిని భారతము బోధించుచున్నది.
ప్రజాపతి త్రైవర్ణికులను సృజించి వారి నొకటిగా బంధించుటకై ధర్మ
'మును సృజించెనని బృహదారణ్యక మనుచున్నది. కావున స్నేహసూత్రమే
ధర్మము. సంఘ మర్థకామస్వరూపము. వీని నడుమ సమన్వయము నాపా
దించుచు ముక్తి - ఆద్వైతముతో ముడిపెట్టు ధర్మ జీవనము మహాయజ్ఞము,
నిషామయోగము.
ఇట్లు యాజ్ఞిక కర్మ ధర్మము. ధర్మము వ్యక్తము. అద్వైత మవ్యక్తము.
సమన్వయము హరిహర తత్వము. ఇది కేవల శ్రుతి విద్యయైన నిదాన దృష్టితో.
* శాంతి. 6–512, 18 వరకున్న పద్యములందు వేదసాంఖ్యాది విధులన్ని
టికి నారాయణుడే పరమని చెప్పబడినది. అవి యెల్ల బోధసాధనము లట. వాని
కెల్ల నిష్ట యొక్కటే నట, అది నారాయణు డట! కావున 6-478 పద్యమున
ధరాద్వైతుండు సరోజలోచను డనుటలోని తాత్పర్య మిదియే. సకలశాస్త్రములు
ధర్మవాచకములు. అద్వైతము నారాయణ వాచకము. కాగా, లౌకికాలౌకిక
సమన్వయమే ధరాద్వైతమనుట స్పష్టము. ఇదే పరావరా విద్యా సమన్వయము.<noinclude><references/></noinclude>
iupeb2hu2f5lbn4qcbn3czur70o2an2
పుట:భారతము-పీఠికలు.pdf/414
104
173110
489153
2025-06-11T11:51:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'III ధర్మము - కావ్యము 1. శ్రియో యత్రచ పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అపూజితాశ్చయ త్ప్రతాః సర్వాస్తత్రా ఫలాః క్రియాః తదాచై తత్కులం నాస్తి యదా శోచంతి జామయ్య" 2. (ఆ. శా. 46-5, 6.) "ఉత్పాదన మపత్య...'
489153
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>III ధర్మము - కావ్యము
1. శ్రియో యత్రచ పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
అపూజితాశ్చయ త్ప్రతాః సర్వాస్తత్రా ఫలాః క్రియాః
తదాచై తత్కులం నాస్తి యదా శోచంతి జామయ్య"
2.
(ఆ. శా. 46-5, 6.)
"ఉత్పాదన మపత్యస్య జాతస్య పరిపాలనమ్-
ప్రీత్యర్థం లోకయాత్రాయాః పశ్యత స్త్రీ నిబంధనమ్”
(46-11, 12.)
( ఈ యధ్యాయము తెనుగున ననూదితము కాలేదు.)
8. "దశాచార్యా ముపాధ్యాయ ఉపాధ్యాయాన్ పితాదశ
దశచైవ పితృన్మాతా సర్వం వా పృథివీ మపి--
గౌరవేణాభి భవతి నాస్తి మాతృ సమో గురుః”
(ఆ. కా. 105 - 14, 15.)
(తెనుగు 4 - 140.)
64
యివ్విషయంబున నునువాక్యము గల చాకర్ణింపుము
మునిజనుల నదుల సిద్ధుల జననంబులు బుద్ధివృత్తి జర్చింపఁగ నె
-
యుదాత్తతఁ
వ్వనికిన్ వశంబుగావవి - చన తనయై నట్లయై
బొందున్"
ఆ. శా. 2 28, 28)
-
(ఆ.
పై మూడు శ్లోకములు మనుస్మృతి లోనివే. క్రమముగా 3-56, 57;
9-27; 2-145 శ్లోకములుగా నా స్మృతి యందున్నవి. శబ్దములకు శబ్దములు
పాడములకు పాదములే భారతమున నట్లు వచ్చుట వల్ల మనువు నిర్వచించిన
వ్యక్తావ్యక్త సమన్వయ రూపమైన సంఘమును యథాతథముగా మహర్షి గ్రహిం<noinclude><references/></noinclude>
cmdbosdg90uxny2xz3zezkj3t2actdj
పుట:భారతము-పీఠికలు.pdf/415
104
173111
489154
2025-06-11T11:51:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చినట్లు స్పష్టపడుచున్నది. కింకను మెఱుగు లద్దెను.} xiv (భారతమున చెప్పిన సకలధర్మా లిందలివే. వాని ఆ సంఘము కేవల భౌతికము కాదు. ఆధ్యాత్మికము. అనగా పరతత్త్వ మున కది నిదానము, నిదాన శబ్...'
489154
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చినట్లు స్పష్టపడుచున్నది.
కింకను మెఱుగు లద్దెను.}
xiv
(భారతమున చెప్పిన సకలధర్మా లిందలివే. వాని
ఆ సంఘము కేవల భౌతికము కాదు. ఆధ్యాత్మికము. అనగా పరతత్త్వ
మున కది నిదానము, నిదాన శబ్దమునకు వాచ్యార్థము లేదు. మఱి రత్త్వ సూచ
కము. ప్రతీక దాని కున్ముఖముగా దీర్చబడినది. *1 దీనికి కేంద్రము గృహ
స్థాశ్రమము. ఇది పంచయజ్ఞాత్మకము.
గతాగతములకు వర్తమానము లంకె. లౌకిక పాఠలౌకికములను గార్హ
స్థ్యము లంకె. బ్రహ్మ - దేవ - పితృ- నర - భూత యజ్ఞములందు 2, 3
భూతములు 4, 5 పర్తమానములు. ఈ రెంటి స్వరూప సమన్వయ నిర్థారకము
మొదటిది. ఈ భూత వర్తమాన సమన్వయము నుండి సుందరమగు భవిష్యత్తా
విష్కృత మగుచున్నది. మొదటి మూడు వైయక్తికములు. వ్యక్తికి పాఠ
లౌకికమునకు ముడి పెట్టునవి. మిగిలిన రెండు సాంఘికములు,
రించుటే కాక చుట్టునున్న నోరులేని మెకాల నాదరించి యన్న మిడుట - వాని
తోడి సామరస్యమును సాధించుట యెంత భూతదయ (ఇదే సాహిత్య మందలి
ఆశ్రమ - మృగాది వర్ణనలకు మూలసూత్రము. వృక్ష - జంత్వారాధనకును)
!
మానవుల నాద
వ్యక్తి బాహ్యముఖు డైనపుడు సంఘజీవి. ఇచట బహుళధర్మము
లున్నవి. తనకు - సంఘమునకు సమన్వయించు ధర్మములు సాంఘికములు.
వ్యక్తి యంతర్ముఖుడైనపుడు అవ్య క్త్య తత్త్వమునకు తనకు సమస్వయమగు
తాత్త్విక ధర్మ మున్నది. ఇట్లు వ్యక్తికి రెండు ముఖాలు, అంతర మాకాశ
మంత. బాహ్యము చిన్నది. అది మూడు పాదాలు. ఇది యొకటే. వ్యక్తి -
తత్త్వ సమన్వయమును నిర్ధరించునది శ్రుతి. వ్యక్తి - సంఘము - కుటుంబము
-
- విద్య - ఆశ్రమవిధులు ఇత్యాదులు చెప్పునది స్మృతి.
-
సంఘనిర్మాణము చేసిన మహాప్రతిభుడు మనువు,
రెంటిని బంధించి
వ్యక్తి బాహ్యాభ్యంతరముఖాలుగా - తత్సమన్వయమైన ముడిగా నున్నా
డనుట యాధునిక మనస్తత్వశాస్త్రవేత్త C. G. Jung. చక్కగా నిరూపిం
*1
యథానదీ సదాస్సర్వే సాగరే యాంతి సఃస్థితమ్ - తథై వాశ్రమిణ స్సర్వే
గృహస్థే యాంతి సంస్థితమ్. (మను, 8- 20) ఇట్లే 8- 78. ఇంకను పలుచోట్ల
దీని మహాత్యము స్తుతింపబడినది.<noinclude><references/></noinclude>
c30e3sze74lu1sgduieiwa8mpq5kl9w
పుట:భారతము-పీఠికలు.pdf/416
104
173112
489155
2025-06-11T11:52:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XV చెను. (చూ. Dr. Jacobi వ్రాసిన Psychology of C. G. Jung అన్న గ్రంథము). వీరు వ్యక్తము (Conscious mind), అవ్యక్తము (unconscious) నకు నడుమ జీవుడు (Self) ఉన్నా డన్నారు. ఈ జీవుడొకసారి యిటు నొక సారి యటుగా సంచరించునని యావేత్త జీ...'
489155
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XV
చెను. (చూ. Dr. Jacobi వ్రాసిన Psychology of C. G. Jung అన్న
గ్రంథము). వీరు వ్యక్తము (Conscious mind), అవ్యక్తము (unconscious)
నకు నడుమ జీవుడు (Self) ఉన్నా డన్నారు. ఈ జీవుడొకసారి యిటు నొక
సారి యటుగా సంచరించునని యావేత్త జీవితసార పరిశోధన. కావున వ్యక్తి
కిట్లు రెండు ముఖాలు, భౌతికాధ్యాత్మిక సమస్వయ స్వరూపుడుగా జీవుడున్నాడని
మనువు దర్శించి నిర్గుణత త్త్వ పెట్టు వికసించి సగుణ మయ్యెనో తెలిపి యిచట
నున్న ధర్మవి స్తృతిని చర్చించి తుదకు నిర్గుణతత్త్వమే ధ్యేయముగా చూపి
స్మృతిని ముగించెను.
వ్యక్తావ్యక్తముల కెట్లు జీవుడు అంకెయో సంఘము - తత్త్వము రెంటికి
నడుమ గృహస్థున్నాడు.
జీవుడు
O
వ్యక్తము (1 వంతు)
అవ్యక్తము
(3 వంతులు)
గృహస్థు
వ్యక్తము-సంఘము.
ఇతరాశ్రమాలు-వర
రూ యజ్ఞాలు
అవ్యక్తము - బ్రహ్మ-
(ఇది Jacobi గ్రంథము ననుసరించి)
వ్యక్తికీ బాహ్యజగత్తు కార్మికరంగము. ఇచట ధనసంపాదనా ప్రయత్న
మున్నది. అది యజ్ఞనిర్వహణ సాధనము. స్వార్థము కొఱుకు కాదని మనువు
నివర్ష. గృహము విశ్రాంతి స్థానము. కర్మఫలముగా నావిర్భవించిన శాంతికి;
ఆనందానుభూతి కునికిపట్టు గృహము. పారలౌకిక దశలో ద్యులోక మట్టిదిది.
రెండును ఆనందస్థానములే. గృహము శృంగార (ఆనంద) స్థానము. పైది
వీరస్థానము. ఇది ఐశ్వర్యమున లీనమై యది శృంగారమును సృష్టించును.
ఇందుకే భారతీయ సాహిత్యమున వీరశృంగార రస ప్రాధాన్యము
మాటిమాటికి నొక్కి వక్కాణింపబడుట జరిగెను. అట్లుగా సాహితీసృష్టిని బ్రహ్మ
(కవి) శిల్పించుటకు మూలసూత్రము మను ప్రసాదితము.<noinclude><references/></noinclude>
i4kuij6sjk4bdf9qokrbyz5o07j5e7g
పుట:భారతము-పీఠికలు.pdf/417
104
173113
489156
2025-06-11T11:52:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xvi - దాంపత్యము ద్యావా పృథివీ వ్యక్తావ్యక్త - ద్రవ్యాత్మ సమ్మేళన రూప మైన అర్ధనారీశ్వర తత్త్వ నిదానము. (ఇందుకే కేవల్ మోత్వానిగారు తమ Manu Dharma Sastra గ్రంథమున మను నిరూపిత దాంపత్యమును వ...'
489156
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xvi
-
దాంపత్యము ద్యావా పృథివీ వ్యక్తావ్యక్త - ద్రవ్యాత్మ సమ్మేళన
రూప మైన అర్ధనారీశ్వర తత్త్వ నిదానము. (ఇందుకే కేవల్ మోత్వానిగారు
తమ Manu Dharma Sastra గ్రంథమున మను నిరూపిత దాంపత్యమును
వివరించి యొక్కమాటగా నది Cosmic - Symbiosis అన్నారు.) లౌకిక
దాంపత్యమున కనాది ప్రథమభావము (Archetype) అర్ధనారీశ్వర తత్త్వము
(ఇందుకే యంతగా నిది శిల్ప ప్రపంచము నేలుట)
ఇట్లు ప్రవృత్తి - నివృత్తి సంగమ - నమన్వయ స్థానము గార్హస్థ్యము
ప్రజలు దల్లిఁ జెందు పగిది గృహస్థ ధ ర్మంబునెల్ల యాశ్రమములుఁ జేరి
కాదె జీవనంబు గావించుకొను గృహ, యుక్తుఁ దోషధులకు నాడయుఁ డగుట-
(శాంతి. 5-812)
అంబుజసూతి యేర్పడ గృహస్థ సమర్థముగాఁ బ్రవృత్తి ధ
ర్మంబు నొనర్చె నార్య జనమాన్యము దాని తెఱంగు సాల సూ
క్ష్మం బతికాంక్ష లేక తగుకాలమునన్ సమచిత్తవృత్తిని
త్యంబును ధర్మముఖ్యముగ నర్థముఁ గామముఁ జల్పు టొప్పగున్"
(ఆ. శా. 5 - 80.)
ఇట్టి గృహస్థు ప్రస్తుత పర్వమునకు శ్రోత. ప్రవృత్తి - నివృత్తి సమ
స్వయము బోధించు భారత కథలో కేవల సన్యాసమునకు స్థానము లేదు. కావున
సర్వ భారతమునకు శ్రోత గృహస్థే. గీతకు పరిణతాంతఃకరణుడు శ్రోత.
శాంతికి కొంత రాజు - కొంత గృహస్థు, ఆనుశాసనికమునకు కేవల గృహస్థే.
ఇందుచే బ్రవృత్తి - నివృత్తి రూప ద్వివిధ యజ్ఞములను గృహస్థున కీపర్వము
విధించుచున్నది
పర్వ ప్రారంభ మండు ధర్మజ ప్రశ్న.
లోకేవై - యథా ముచ్యే మకిల్బిషాత్
తథా ప్రశాధిమాం రాజన్ - మమ చేదిచ్చని ప్రియమ్,
(1 - 14)
1<noinclude><references/></noinclude>
cah438h6r7p101hqjm6ebvz9098u3r3
పుట:భారతము-పీఠికలు.pdf/418
104
173114
489157
2025-06-11T11:52:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xvii గీతయుఁ శాధిమాం ప్రసన్నమ్,- అన్న వానికే చెప్పబడినది. మార్గ మేది? శాసింపుము, దీనితో పర్వము ప్రవృత్తి ధర్మవిషయము పెంచి నివృత్తి వీప యము కుదించి చెప్పేను. దీనికి శ్రోత గృహస్థ...'
489157
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xvii
గీతయుఁ శాధిమాం ప్రసన్నమ్,- అన్న వానికే చెప్పబడినది. మార్గ మేది?
శాసింపుము, దీనితో పర్వము ప్రవృత్తి ధర్మవిషయము పెంచి నివృత్తి వీప
యము కుదించి చెప్పేను.
దీనికి శ్రోత గృహస్థు కానిచో దైవిక - పైతృక విధులు - శ్రాద్ధ విష
యిక గో సువర్ణదానాది ప్రశంస, ధూప దీప మాహాత్మ్యము - వీనికి చోటులేదు.
కాక భూదేవి వాసుదేవునితో తృతీయాశ్వాసాంతమున చెప్పిన పంచయజ్ఞ విధా
నము కేవల గార్హస్థ్య ధర్మమే. దానిని చెప్పి చివర భీష్ముడు శ్రోతతో--
"కర్మ శ్రద్ధాఘన నీవు నట్ల నడపు గార్హస్థ్యంబుల్" (ఆ. శా. 3 - - 312)
అనుట పొసగని విషయమే.
I
ప్రవృత్తి యజ్ఞవిధానము లేక లౌకిక ధర్మములు, తత్సంబంధకథాదు లివి,
ఆతిధేయార్చన - సుదర్శన కథ
వరస్వరూప నిరూపణ
పంచయజ్ఞ విధానము
అష్టావక్రకథ
దైవిక పైతృక విధులు (5-ఆ)
.
గాంధర్వవివాహాదులు. పుత్రభేదములు - భ్రాతృ ప్రవర్తన (4-అ)
పితృపూజ నాదులు (3-ఆ)
-
5. వ. ఆ. ము నందలి ఉ. మ. సం. (ఉమామహేశ్వర సంవాదము)
లోని - గృహస్థ ధర్మము - పితృవిధులు - పైతృక కర్మలందు గొడుగులు,
-
చెప్పులు దానము చేయుట లగ్గని - వాని యుత్పత్తిని నిరూపించుటకు - జమ
దగ్ని కథ - దానశీలతా నిరూపణార్థమై వృషాదర్భి కథ.
ఆశ్రయా పరిత్యాజ్యతా నిరూపణమే శుక శక్ర సంవాదము. తీర్థప్రశంస-
తటాక నిర్మాణ - తిలభూదానాదులు గోదాన ప్రాధాన్యము - దీనికై నృగకథ
ఔద్దాలకి కత - రంతిదేవుని కథలు.
V
-
-
సువర్ణదానవిషయమున కుమారుని కథ విద్యాదానము - దానార్హ
నక్షత్ర నిరూపణ - దాన పాత్రత - డై వ పితృదాన పాత్రత - అన్నాది దానా
దానప్రశంస - ఉమామ హేశ్వర సంవాదము (ఉ. మ. సం.) నందలి
దులు
తీర్థ - దాన విశేషములు - శుభకర్మ ప్రాధాన్యము - సాధ్వ సాధు నిరూపణ
3
w<noinclude><references/></noinclude>
6t0m9l1gmcawzt9dvcbx2g7buwiqipt
పుట:భారతము-పీఠికలు.pdf/419
104
173115
489158
2025-06-11T11:52:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XVIII II ఆచారకాండ :- శౌచవిషయము - ఆచారాధ్యాయము - ఆయుర్దీర్ఘ తా తా హేతువులు - ధూపదీపారోపణ - దీనికై నహుష కథ. వ్రత విశేష ములు. ఉ. మ. సంవాద మందలి ఆయు ద్విషయము - ధూపాచీ ప్రశంస. HI 111 ధర్మకాండ : వర్ణ...'
489158
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XVIII
II ఆచారకాండ :- శౌచవిషయము - ఆచారాధ్యాయము - ఆయుర్దీర్ఘ తా
తా
హేతువులు - ధూపదీపారోపణ - దీనికై నహుష కథ. వ్రత విశేష
ములు. ఉ. మ. సంవాద మందలి ఆయు ద్విషయము - ధూపాచీ
ప్రశంస.
HI
111 ధర్మకాండ : వర్ణాశ్రమాచార విధులు -
వర్ణాశ్రమాచార విధులు - పరాశరస్మృతి - ఇది సాంఘిక
ధర్మ ప్రపంచము.
IV సృష్టి స్వరూప వివేచన
వ్యక్తి స్వభావ విషయములు :
జనన మరణ విషయము - దీనికై వ్యాసకీట సంవాదము - పాప పుణ్య
ములు జీవన విషయములు (5 - ఆ) స్త్రీ స్వభావ నిరూపణకు భంగాస్వనుని
గాథ - స్త్రీ స్వభావము - స్త్రీ రక్షణ విషయముగా రుచి కత - పతివ్రతా ధర్మ
ములు, కర్మ ఫల రూపనాక వైవిధ్య నిర్ధారణార్థము- ఇంద్ర గౌతమ సంవాదము
ఈ సర్వము ప్రవృత్తి యజ్ఞము. చివరిది తక్క. ఇది పై దానికి ఫలము.
1
నివృత్తి యజ్ఞము I
:- ఆధ్యాత్మిక విద్యాస్వరూపమైన బ్రాహ్మణత్వ ప్రశంస
కొఱ కేంద్ర మతంగ సంవాదము వేదవాదము - సృగాల వానర సంవాదము-
శంబర శక్ర సంవాదము - కార్తవీర్య పవన సంపాదము
దుర్వాసకథ.
అబ్రాహ్మణునకు మంత్రప్రదానము చేయరాదనుటకై శూద్రజాపస కథ (1-276)
ఉ. మ. సంవాద మందలి రాజత్వ మహిమము - నట్లే ప్రథమాశ్వాసాదు లంద
వి.
ఇట్లు ధర్మ దర్శన వ్యాపన కారకులైన వీరి ప్రశంస చాలచోట్ల నున్నది.
సద్విద్య :- 1. వైష్ణవ ధర్మము (సుపర్ణ గాథ దీని కంగముగా చెప్పబడినది).
2. విష్ణు మహత్వ బోధ. (1 ఆ) నారద సనత్సుజాతీయము - హర సన
త్కుమార సంవాదము - ఉ. మ సం. మండలి శైవ ధర్మములు - సాంఖ్య
పాశుపత యోగములు తపః ప్రాధాన్యము - పై ఖానస విధులు.
ఇట్లా ధ్యాత్మికము ధ్యేయవస్తువుగా జేసికొని గృహస్థు సకల లౌకికకర్మ
పరంపరను దాని కుమ్మఖముగా తీర్చుకొనుట నీ పర్వ మనుశాసించుచున్నది.<noinclude><references/></noinclude>
qezrahhe260vvtzvo59dhymmzfimp37
పుట:భారతము-పీఠికలు.pdf/420
104
173116
489159
2025-06-11T11:53:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దృష్టితో. ప్రస్తుత పర్వము - ధర్మాద్వైతము ప్రథమాధ్యాయమున దీనిని నిదానదృష్టితో వివరింపనైనది. ఇట మరొక ధర్మము మతాది వాచకమును. ఈదృష్టితో నిచట నీవృత మగుచున్నది. ధర్మములు బహుళమ...'
489159
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దృష్టితో.
ప్రస్తుత పర్వము - ధర్మాద్వైతము
ప్రథమాధ్యాయమున దీనిని నిదానదృష్టితో వివరింపనైనది. ఇట మరొక
ధర్మము మతాది వాచకమును. ఈదృష్టితో నిచట నీవృత మగుచున్నది.
ధర్మములు బహుళములు. ఆద్వైత మేకము. దీనితో ముడివడిన ప్రతి
దీయు ధర్మమే. ఇది సాధనము. అది సాధ్యము. సర్వధర్మములకు మత,
దర్శనాదులకు లక్ష్యమేది? వీని స్థితికి గతి యేది? వీని కద్వైత స్థానమేది? దీని
ననుశాసించు పర్వము గావున 'అనుశాసనికము. '
గృహస్థాశ్రమము మృత్యుతారక మగునాః యన్న ధర్మజు ప్రశ్నకు
భీష్ముడు సుదర్శనో పాఖ్యానమును చెప్పి దాని కద్వైతస్థానమునకు ముడివెట్టెను.
అట్లే గోదాన సువర్ణ దానాదులకు ఫలితము లచటనే వివరించెను. ఇది యటనట
ద్రష్టవ్యము,
11
వ్యక్తతత్త్వము వైష్ణవము. అవ్యక్తము శివ మన బడినది. వ్యక్త విశ్వ
చక్రము పరిభ్రమింప వలెనన్న నాధారముగా నిడనుండి తీరవలెను. దాని పేరు
శివము. దీనిని శివ - విష్ణు సహస్ర ప్రారంభ నామములే సూచించుచున్నవి.
*
స్థిరః - విశ్వం -
4.5
ఇట్లు వ్యక్తము స్థిరమై యచలమై యుండగా దాని నుండి యావిర్భవించిన
-
*1 Her (Saraswati's name denotes 'flow' or 'motion' (saras)
she is such in the supreme sense as being the activity (sakti) of
the unmoving Siva or Brahman"— It is this rigid, un - wasting
enduring Ether which is Vajra, the bard stable, lasting, un-wast
-ing Vajra, the static manifestation of the static Brahman in
which the Dynamic Brahman as Saraswati flows or moves"
The Garland of Letters. (P-9-10)
పై విషయ మిచట మరొక రీతిగా చెప్పబడినది. స్థాణు వజ్రములు విష్ణు
సరస్వతులు సమానతత్త్వములు.
-<noinclude><references/></noinclude>
mhgmx8wbqfuwrzuvjyh56x5gxivx4xd
పుట:భారతము-పీఠికలు.pdf/421
104
173117
489160
2025-06-11T11:53:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XX తేజము సగుణసృష్టిచాలనసమర్థ మగుచున్నది. అదే శ్రీకృష్ణతత్త్వము. ఇది కథానాభి. తత్పపంచ సువర్ణ బిందు. ప్రతిపర్వమునందు నీ సమన్వయమును మహర్షి సూచించుచు వచ్చి యీ పర్వమును దానికి...'
489160
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XX
తేజము సగుణసృష్టిచాలనసమర్థ మగుచున్నది. అదే శ్రీకృష్ణతత్త్వము. ఇది
కథానాభి. తత్పపంచ సువర్ణ బిందు.
ప్రతిపర్వమునందు నీ సమన్వయమును మహర్షి సూచించుచు వచ్చి యీ
పర్వమును దానికి శేఖరముగా సృజించినట్లున్నది. ఇందుకే యానుశాసనిక
మనుట, దీని తర్వాత నీ సమన్వయసూత్రము లేదు.
ఆరణ్యపర్వమున పాశుపతవిషయము, ద్రోణపర్వాంతమున శివత్తత్వ
ప్రశంస - కర్ణపర్వమున త్రిపురాసుర సంహారము - సౌప్తికమున భూతవిష
-
యము - నిట్టెడనెడ నవ్య క్తతత్త్వమును గథారూపమున ప్రకాశింప జేయుచు
శాంత్యనుశాసనికములందు శైవ వైష్ణవ తత్త్వములను ధర్మసూత్రములుగా
కుదించి సమన్వయించి ప్రస్తుత పర్వమున శివ విష్ణు సహస్ర నామములు రచించి
తాను ప్రతిపాదింప దలచిన కావ్యత త్వమునకు ఫలభూమిగా చేసినట్లు పొడగట్టు
చున్నది. ఆ సహస్రరచన కేవల తాత్త్వికోపాసనా సంబంధమైనది. కావున
మత సమన్వయ రూపముగా చేసెను. ఇందుకే సుపర్ణుని విష్ణు స్తోత్రమున --
“అచ్యుత, శివ, సహస్రాక్ష - త్రినయన గోవింద హర” (ఆ. శా. 1-873)
ఇట్టు హరిహర సమన్వయ మున్నది.
ధర్మాద్వైతమును భిన్న విషయ సమన్వయ సూత్రముగా గ్రహించినచో
దైవ పౌరుష సమన్వయమును గ్రహింపవచ్చు.
దీని నీ పర్వము రెండు మూడు చోట్ల చెప్పెను. భీష్ముడు చెప్పిన దొక
సారి (1 - ఆ.) ఉమామహేశ్వర సంవాదమున మజాకసారి కాగా నీ సమన్వ
యము ప్రవృత్తి - నివృత్తి లేక కారణకార్య సమన్వయము నొకరీతిగా స్థాపించు
చున్న దనవచ్చు.
వేదములు సాంఖ్యమును యోగవిధియుఁ వాళు
పతముఁ బాంచ రాత్రంబు నా బహు విధములఁ
జెల్లు బోధసాధనముల కెల్ల నిష్ఠ
యొక్కటియొ యివి భిన్న నిష్ఠాదితములొ
(శాంతి - 6–512).<noinclude><references/></noinclude>
jedgirdz1pp4lzbwpdoytkpqmt6ow5q
పుట:భారతము-పీఠికలు.pdf/422
104
173118
489162
2025-06-11T11:53:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఈ ప్రశ్నకు సమాధానముగా - xxi విను మీ తంత్రంబులకె - ల్లను నరయఁ బరాయణం బలఘుతరసం వి త నుఁ డగు నారాయణుఁడ - (6-516) అని చెప్పబడినది. కాగా తంత్రము - దర్శనము - ధర్మము ఒకే యర్థ యర్థమును చెప్పు భ...'
489162
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈ ప్రశ్నకు సమాధానముగా -
xxi
విను మీ తంత్రంబులకె - ల్లను నరయఁ బరాయణం బలఘుతరసం వి
త నుఁ డగు నారాయణుఁడ
-
(6-516)
అని చెప్పబడినది. కాగా తంత్రము - దర్శనము - ధర్మము ఒకే యర్థ
యర్థమును చెప్పు భిన్నవాచకములు. అద్వైతము పై పద్యమందలి 'నిష్ఠ' అది
'యొక్కటి' భిన్నము కాదు. కావున నద్వైతము.
ప్రతిపర్వము నందును సాంఖ్యయోగసమన్వయమును జేయుచే గాక
హరిహరస్తుతులం దెడప దడప నీ దర్శన సాధ్య త త్త్వ స్వరూపులుగా వారిని
ఈ పర్వమున 2, 3 సార్లు సాంఖ్యయోగ సమన్వయము చేయ
బడుట గమనార్హము.
ప్రథమాశ్వాసము నందలి సారద - సనత్కుమార సంవాదము.
ద్వితీయాశ్వాసము నందలి హర - సనత్కుమార సంవాదము.
పంచమాశ్వాసము నందలి ఉమామహేశ్వర సంవాదము.
ఈ సమన్వయమును గీతయే ప్రతిపాదించినది. దానికి శరీరభూతమైన
భారతకథయు దానినే ప్రతిఫలింప జేయుచున్నది.
పంచమాశ్వాసమున శివుడు పాశుపతమును తదద్వైత సాధనముగా ప్రతి
పాదించెను. దాని కతడే కర్త. పాంచరాత్రమునకు విష్ణునట్లు. అని శాంతిపై
సందర్భా భిభాషణ.
ఇట్లు ధర్మముల కద్వైతస్థి సమన్వయము, మతపరము లైన రెండువెల్గు
లకు సమన్వయము, దర్శన సమస్వయము - సర్వము ధర్మాద్వైతమే. *1 దీని
నీ పర్వములో ముగించుటతో మహర్షి దీనినే లోకమున కనుశాసించుచున్నానని
నామకరణముతో సూచించెను. ఇది శాంతరసమున కుద్దీపన విభావమే కావున
మహావాక్యార్థమైన రసదృష్టి నిది సుపరిష్కృత మొనర్చు చున్నది.
*1
పర్వ సంగ్రహమున నీ పర్వమును గూర్చి
1
"ఏతత్ప్రయోదశం పర్వ
ధర్మ నిశ్చయ కారకమ్" - (1.2-205) అనుటచే పై విషయ ముపవన్న
మగుచున్నది.<noinclude><references/></noinclude>
hndp0n69imx2637p7xv9egb3himf9nz
పుట:భారతము-పీఠికలు.pdf/423
104
173119
489163
2025-06-11T11:53:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సహస్రనామరచన એ దీనికిని కర్త మహర్షియే. 'లోకహిత నిష్ఠ' లో నిదొక భాగము. లౌకిక కర్మజాలమున చిక్కుకొన్న గృహస్థునకు తరణోపాయముగా మహర్షి దీనిని విధించుచున్న ట్లనిపించుచున్నది. కే...'
489163
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సహస్రనామరచన
એ
దీనికిని కర్త మహర్షియే. 'లోకహిత నిష్ఠ' లో నిదొక భాగము. లౌకిక
కర్మజాలమున చిక్కుకొన్న గృహస్థునకు తరణోపాయముగా మహర్షి దీనిని
విధించుచున్న ట్లనిపించుచున్నది. కేవల యోగాదుల ననుష్ఠించలేని గృహస్థుని
దృష్టిలో పెట్టుకొని వర్తింప జేసినాడు.
ఈ పర్వముననే విష్ణు - శివ సహస్ర నామము లున్నవి. రెంటిని తిక్కన
గారు నదలిరి. విష్ణు సహస్రమును సూచించిరి. శివ సహస్రమును సూచించ
నైన లేదు.
హరిహరసమన్వయ సూత్రమే యీ సహస్రయుగళమునకు హేతువు,
లేనిచో రెంటి నిచటనే గుది గ్రుచ్చనక్కరలేదు. మతదృష్టితో సమన్వయమును
సాధించుటే గాక హరిహరనాఢత త్త్వదృష్టితోడను నామసహస్రములకు ప్రాధాన్య
మున్నది. ఈ పర్వప్రాధాన్యమున కిదొక హేతువన బడినదికదా! రెంటిని
విడివిడిగా రచించుటయే గాక శివనామములలో వైష్ణవములు, ఇందలి పునరావృ
త్తము లగుట పరోక్ష - నివాన - విద్యాదృష్టితో నొకటే నన్న సమన్వయము
జపితకు దానంతట నదే సిద్ధించు నట్లుగా రచించెను. (దైవ) నామము, నిత్యము
గుణబోధకమేకాని వ్య క్తిబోధకము కాదు. ఇందుకే విష్ణు సహస్ర ప్రారంభమందే
'నామాని గౌణాని విఖ్యాతాని' అన్నాడు. మహర్షి. గౌణ మన్నంతనే సగుణ-
సాకార లక్షణమునక్కు గౌణత్వము పట్టినది. ఇదే ప్రతితత్త్వమని నిదానవిద్యచే
స్పష్టమే. ఈ గౌణత చేతనే హరిహరా భేదము సిద్ధించుట.
1. ఉదా:- శివసహ సములందు కృష్ణః (1 శ) - విశాలాక్షః (2 శ) -
హరి (7-శ)
విష్ణు సహసములందు - సర్యః శర్వః శివః —
ఇట్లొక పద్ధతి యభేదమును సిద్ధింపజేసెను.
*తత్త్వమునకు శజము వ్యంజకము (నిదానము) కాని వాచనము కాదు.
ఇది వేద విద్యా సంప్రదాయము.<noinclude><references/></noinclude>
r2wbdsz429omg5rs1ifhyeo0b1espqk
పుట:భారతము-పీఠికలు.pdf/424
104
173120
489164
2025-06-11T11:54:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxiii 2. పై నామములు గుణ బోధకములు. వానికి వాచ్యార్థము లేదు. ఒక తత్త్వ మును సూచించు నంతే. కృష్ణ శబ్దార్థముగా నీలకంఠుడు - కృషిర్భూ వాచకః - ఉదాహరించి ఇతి శ్రుతేః ఆనంద సన్మాత్ర ఇత్యర్థ...'
489164
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxiii
2. పై నామములు గుణ బోధకములు. వానికి వాచ్యార్థము లేదు. ఒక తత్త్వ
మును సూచించు నంతే. కృష్ణ శబ్దార్థముగా నీలకంఠుడు - కృషిర్భూ
వాచకః - ఉదాహరించి ఇతి శ్రుతేః ఆనంద సన్మాత్ర ఇత్యర్థః బ్రహ్మో
త్తర ఖండేవాగోప శిుం ప్రతి మహాదేవేన తవాన్వయే సప్తమో ఒహం
భవిష్యామితి వరదానాన్ మహాదేవస్యై వావ తారః కృష్ణ ఇత్యవగమాత్”
3.
అని పౌరాణిక సమన్వయము నుదాహరించెను.
శంకరుల విష్ణు సహస్ర వ్యాఖ్యలో శివః - అన్న నామమునకు-
నిసై గుణ్య తయా శుద్ధత్వాత్ శివ - సబ్రహ్మా స శివః (కఠ. ఉప)
ఇత్య భేదోపదేశాత్ శివాదినామ భిరరి రేవస్తూయతే -
ఇదొకరీతి యభేదమును సిద్ధింప జేసెను.
తత్త్వమును సగుణ - నిర్గుణ సమన్వయ రూపమున జూపుట.
అవశః -(4శ - 7వ. నామము) దేహసంబంధా పరిహార్య దుఃఖాది సం
బంధః నిపాతీ దేహగరే నిపతి తుం తత్తాదాత్మ్యం ప్రాప్తుం శీల
మ స్యే....
1
ఉన్మాడః
భా
ఉన్మాదయతీతి ఉన్మాదః మోహకః
-
అశ్వత్థః సంసారవృక్షః కామ ప్రదోవా వృక్ష ఏక
(నీలకంఠ శివసహస్ర భాష్యము.)
జీవేశ్వరైక్య బోధకముగా నామరచన కన్పించుచున్నది. తధైక్యమార్గ
మును సూచించుచు కొన్ని నామాలు, నిర్గుణాత్మకుని సూచించు కొన్ని నామములు.
భిషః - లింగరారీ హంసః
బికురూప లింగపరమహంసః
అవ్యయః - నిర్వికారః - వంటివి
-
ఇవి నిర్గుణ తత్త్వావ
బోధకములు.<noinclude><references/></noinclude>
a0zcxluwh4oj5jhc2100ool1911k765
పుట:భారతము-పీఠికలు.pdf/425
104
173121
489166
2025-06-11T11:54:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxiv విశాలాక్షః - మాలీ - వంటివి సగుణత త్త్వబోధకములు. ద్వంద్వా తీత స్వరూపునిగా నిర్దేశించు వానిలో కొన్ని - దంభ : 1 దభ్నాతి శత్రూన్ దయతీతి తథా ఆదంభ : నాస్తి దంభో దమకో యస్య. (నీలకంఠ భా...'
489166
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxiv
విశాలాక్షః - మాలీ - వంటివి సగుణత త్త్వబోధకములు. ద్వంద్వా
తీత స్వరూపునిగా నిర్దేశించు వానిలో కొన్ని -
దంభ :
1
దభ్నాతి శత్రూన్ దయతీతి తథా
ఆదంభ : నాస్తి దంభో దమకో యస్య.
(నీలకంఠ భాష్యము - శివసహస్రము)
ఇట్లీ సహస్రరచన మొక మహాజ్ఞానావబోధ నుద్దేశించి శ్రుతి తాత్పర్య
సీమగా మహర్షి యున్మేషింప జేసెను. ఇది కేవల ఋషి లక్షణము. ఆత త్త్వము
యోగ సాంఖ్య ధ్యేయముగా నిరూపించుచు - యోగాధ్యక్షః - సాంఖ్య ప్రసాదః
వ్రాయుట దర్శన సమన్వయమును చేయుటయే గాక ధ్యేయ వస్తు మార్గ వైవిధ్య
మును సూచించెను, అన్నిటికి లక్ష్య భూతవస్తు వొక్కటే. నామ రూపములు
కల్పితములే, జ్ఞానబోధ వీని తాత్పర్యము.
-<noinclude><references/></noinclude>
afkbzjlyfkhpd305zid9bl2rxs2sfrm
పుట:భారతము-పీఠికలు.pdf/426
104
173122
489167
2025-06-11T11:54:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రస్తుతపర్వము - శిల్పము ఋతశీల్పు లైతిహాసికులు. వీరి వస్తుశిల్ప మనంతరత్నాకరము. చాల వరకు వీరు వస్తుశిల్పులే. ఈ పర్వమున వచ్చిన పరశురామ, విశ్వామిత్ర, చ్యవన, నహుష, అష్టావక్ర, కు...'
489167
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ప్రస్తుతపర్వము - శిల్పము
ఋతశీల్పు లైతిహాసికులు. వీరి వస్తుశిల్ప మనంతరత్నాకరము. చాల
వరకు వీరు వస్తుశిల్పులే. ఈ పర్వమున వచ్చిన పరశురామ, విశ్వామిత్ర,
చ్యవన, నహుష, అష్టావక్ర, కుమార - ఇతిహాసము లితః పూర్వ పర్వము
లందున్నవి.
(1) పరశురామ కథ యరణ్యపర్వమున నకృతవ్రణుడను ముని
ధర్మరాజునకు చెప్పేను. ఇందు కార్త వీర్యుని, తన తల్లిని, భార్గవుడు సంహ
రించిన విషయము పెంచి యితర క్షత్రహననము నించుక సూచించెను, విశ్వా
మిత్ర విషయ మించుక సూచితము.
ఇదే కథ శాంతిలో మఱల కృష్ణునిచే చెప్పబడినది. శ్రోత ధర్మరాజే.
ఇచట కార్త వీర్యుడు భార్గవునిచేతిలో చచ్చుటకు హేతువుగా పసిష్టశాప మదనముగా
కల్పితమైనది. భూమిని నిఃక్షాత్రము చేసిన వృత్తాంతము విస్తరింప బడినది.
తర్వాత ధరిత్రి కశ్యపుని ప్రార్థించి పతిని బడసినట్లు - దండనీతి కంగముగా నీ
కథ యతుక బడెను. ఈ పర్వమున 'బ్రాహ్మణ్య - మవుల మూడు జాతులకు
దుర్లభమేని' విశ్వామిత్రు డెట్లు ఋషి యయ్యె నన్న ప్రశ్నకు సమాధానముగ నీ
కథ చెప్పబడినది. ఇందు పరశురామునకు పూర్వపర్వము లందు విశ్వామిత్రు
నకు వలె - ప్రాధాన్యము లేదు. కాగా నిట బ్రాహ్మణత్వమాహాత్మ్యమున
కంగముగా నీ కథ యతుక బడింది.
(2) చ్యవనేతిహాస మరణ్యపర్వమున వచ్చినది.
ప్రయోజనము వేఱు.
అచటి తీర్పు
ఇచట విశ్వామిత్ర జన్మకు పూర్వాంగముగా బ్రాహ్మణ
మాహాత్మ్యో ద్ఘాటనకై చెప్పబడెను.
(3) నహుషుని వృత్తాంతము నరణ్యపర్వ మం దజగర కథగా వచ్చి
నది. శాంతి. 342 అధ్యాయమున మూల మందున్నవి. తెలుగున లేదు.
4<noinclude><references/></noinclude>
4nuoyaaz13ljsj3zm02z98s5eoxk255
పుట:భారతము-పీఠికలు.pdf/427
104
173123
489168
2025-06-11T11:55:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxvi ఉద్యోగపర్వమున సర్వాంగసుందరమైన శిల్పముగా చెక్కబడినది. ఇచట నాతని స్వారాజ్యపతిత్వ హేతువు (ధూపదీపారోపణగా) చూపబడినది. పూర్వ పర్వము లం దాకథ యట్లు సాగుటకు కారణబంధ మిచట, ఎంత వి...'
489168
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxvi
ఉద్యోగపర్వమున సర్వాంగసుందరమైన శిల్పముగా చెక్కబడినది. ఇచట
నాతని స్వారాజ్యపతిత్వ హేతువు (ధూపదీపారోపణగా) చూపబడినది. పూర్వ
పర్వము లం దాకథ యట్లు సాగుటకు కారణబంధ మిచట, ఎంత విచిత్రకథా
నిర్మాణము 3
(4) అష్టావక్రకథ యరణ్యపర్వమున నాతని జన్మ - బ్రహ్మచర్య
మును వర్ణించి యిచట నాతని గార్హస్య జీవితకథను చెప్పి రెంటి నేక వృత్తముగా
చేసెను. (అదొక యర్థము యిదొక యర్థము కలిసి నిండు జీవిత మగుచున్నది)
(5) కుమారస్వామి కథ యరణ్య - శల్య పర్వము లందు రాగా నిచట
సువర్ణోత్పత్తి కంగముగా సంఘటింపబడినది.
-
ఇట్లు పూర్వకథా చక్రము నంతకు నిట (ముడి) నాభి. పూర్వ స్థలము
లందున్న కథలు నిండుగా నుండి వెలితిని కన్పింప నీయవు. తర్వాతిపర్వమున
కేగునప్పటి కదే కథ క్రొత్తగా కన్పించును. ఇంతటి కల్పనావైభవము
వస్తుసృష్టి చేయుటయే కాక యిచట వానికి హేతుకల్పనయో వాని పుట్టు పూర్వో
త్తరములు చూపుటయో చేయును గాన - నీ జిలుగు పనితనము - శిల్పము
బ్రహ్మభేద్యము. దీని కీపర్వమే శేఖరము. తర్వాత నీ కథాసూత్రము
సాగలేదు. అన్ని కథలకు నిచటనే ముడి పెట్టబడుటచే నీపర్వమున కొక
ప్రాధాన్య మున్నట్లు స్పష్టపడుచున్నది.
ఇంతేగాక యిల్లేకైకకథ భిన్న పర్వము లం దావృత్తమగుటచే కథా
సర్వస్వానుస్యూతి యేర్పడి భిన్న పర్వముల నడుమ చిక్కదన మేర్పడుచున్నది.
ఉదా:- నహుష కథ యిటు చదివిన వెంటనే యుద్యోగపర్వకథ మనసున
తళుకు లారబోసి యనుశాసనికము - ఉద్యోగములు కలిసిపోయి నడిమి పర్వా
లను సమన్వయించుచు పాఠకుని చిత్తమున మెఱుపువలె కథ మొత్తము వెలిగి
పోవును. అద్భుతకథాశిల్పము :
"
భారతము సంపూర్ణమైన మానవ జీవితమును వర్ణించుచున్నది. అనగా
చతుర్విధపురుషార్థములను విధించుచున్నది. దీనిచే వ్యక్తా వ్యక్త సమన్వయము<noinclude><references/></noinclude>
du7lnqzgphj4rocw6g8vmfjptq0qwj1
పుట:భారతము-పీఠికలు.pdf/428
104
173124
489169
2025-06-11T11:56:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxvii సిద్ధించు చున్నది. సంభవపర్వముతో మొదలై స్వర్గారోహణమున ముగిసిన మహాకావ్య మందలి ధ్వని యేమిగా చెప్పవలయును? "ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే - పూర్ణస్య పూర్ణ మ...'
489169
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxvii
సిద్ధించు చున్నది. సంభవపర్వముతో మొదలై స్వర్గారోహణమున ముగిసిన
మహాకావ్య మందలి ధ్వని యేమిగా చెప్పవలయును?
"ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే
-
పూర్ణస్య పూర్ణ మాదాయ - పూర్ణమే వావ శిష్యతే"
అన్న శ్రుతిని వ్యంజించు చున్నది. ఆమాటలనే - మంత్రమునే - కథా
రూపమున నావిష్కృత మొనర్చినది.
వ్యక్తసృష్టి యష్టరసాత్మకము - ఎనిమిదియు వికృతిరసములే. వీని
స్థాయు లన్నియు సుఖ దుఃఖాత్మకములే. ఒక్కశమమే కేవలసుఖాత్మక మని
యభినవభారతి. ఈ యష్ట - మష్టకష్టములు పది యొకదానితో నొకటి ఘర్షించు
కొని ప్రథానమైన శాంతమున కుద్దీపనము లగుచున్నవి.
కానీ
యుద్ధపర్వము ప్రతిదియు దుఃఖమున బుట్టి యందే లీనమైనది.
మహాకవి దానిని కేవల కరుణస్థాయిగా జేయక దానిని కాలప్రభావమున కంగ
ముగా జేసి శాంతము నుద్దీపింప జేసినాడు. కర్ణ మరణవేళ కాలుం డదృశ్యా
కారుండై 'కర్ణుఁడు మరణించు' ననుట నుండి తుది దాక కాల ప్రభావమున నట్లు
జరిగెననుట ధ్వనింప జేయుటలో వ్యక్తికి కర్తృత్వ బుద్ధి నశించి పర మేశ్వర బుద్ధి
నావిర్భవింప జేయుట ప్రధానము. ఇట వ్యతిరేక ముఖాన - యుద్ధపర్వాలు స్థిర
పడుచుండగా - అనగా కాలాధీన వ్యక్త సృష్టియొక్క నశ్వరత స్పష్టపడుటచే
వ్యక్తికి విరక్తి కలగక తప్పదు గదా: కావున సిట్లు వ్యతిరేకముఖాన కొంత
మనుభూత మగుచుండగా ---
శాంత్యనుశాసనికములు విధిముఖాన శాంతమునకు విఠావాదిక మగు
చున్నది. ఇందు చెప్పిన ప్రవృత్తి నివృత్తి రూప ధర్మ బాహుళ్యము శాంతము
నుద్దీపింప జేయునదే. ఇదొక మహానాటకము . ఆదిముఖసంది. స్వర్గా
రోహణము నిర్వహణము. నడిమి పర్వా లితరములు. పూర్వసంధి గతావస్థాదుల
కిట స్వర్గమున నే ముడి. అదే యవ్యక్తము. *1 దాని నుండి వికసించిన
-
1
* 1 "యన ఏవేవో యత స్సంభూతో ధవతి”
-
ఛాందోగ్యము 5-9-2.<noinclude><references/></noinclude>
f94njt94gr1uc1jz92fa34wupw60cr3
పుట:భారతము-పీఠికలు.pdf/429
104
173125
489170
2025-06-11T11:56:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxviii దచటికే పోవును. కాగా, ప్రకృత రస నిష్పత్తియే. అనగా 2 శాంతమే. నడిమి యంకాల వంటి పర్వాలు - ప్రతిముఖాదులై - దీనికే పోషకములు కావలెను గదా! లేనిచో కుకవి కల్పిత నాటకమై ముఖనిర్వహణ భేదమ...'
489170
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxviii
దచటికే పోవును. కాగా, ప్రకృత రస నిష్పత్తియే. అనగా 2 శాంతమే.
నడిమి యంకాల వంటి పర్వాలు - ప్రతిముఖాదులై - దీనికే పోషకములు
కావలెను గదా! లేనిచో కుకవి కల్పిత నాటకమై ముఖనిర్వహణ భేదము సిద్ధిం
చును. ఈదృష్టితో నానుశాసనికమున ప్రారంభాంతములు చక్కని యుదా
హరణము.
యుధిష్టర ఉవాచ :-
"నమో బహు విధాకార
నచమే హృదయే శాంతిరస్తి
యథాముచ్యే మకిల్బిషాత్ - తథా ప్రశాధిమాం రాజన్ ..."
(1-1-14)
ఇట్లు ప్రారంభమై భీష్మమరణమున దుఃఖితయగు గంగాదేవి నూరార్చు
భగవంతుడైన - గీతాప్రభువు
*2
సమాశ్వసిహి భద్రే : త్వం మాశుచః శుభదర్శనే
నైనం శోచిత మర్హసి
తస్మాన్ మా త్వం సరిశ్రేష్ఠ శోచస్వ
-
'
దీనికి పోషకముగా On the meaning of Mahabharata, The
Mytery of Mahabharata
అన్న గ్రంథములందు పరోక్ష నిదాన
విద్యాదృష్టితో భారతకథాప్రాధాన్యము తత్త్వము. దర్శన మనియే
తీర్చిరి. మొదటి గ్రంథమున భారతకథ చారిత్రక - ధార్మిక తాత్త్విక
దళలందు సమన్విత మైనది. ద్వితీయ గ్రంథమున భారత తాత్పర్వము
కుతిసారమైన దర్శన సమన్వయ మని చెప్పబడినది. ఉదా:- ఈ పర్వము
13. వది. దీని కర్ణ మీదట!
1
"The number thirteen refers to the Heart of the System
of Vedanta and so the idea of Vedanta is examined by
Bhishma in this section (ఆనుశాసనిక పర్వభాగము' After
having done his work Bhishma passes away"-
(పీఠిక - IVIII)<noinclude><references/></noinclude>
r85yhbqlssru7d9575wmm3zecojn5za
పుట:భారతము-పీఠికలు.pdf/430
104
173126
489171
2025-06-11T11:56:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1 మాటలతో గీతాచరమవాక్యమైన - xxix అహం త్వాం పాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచః యన్నట్లు ముగియుట యెంతటి తాత్విక శిల్పి చేయదగినది. ఆ ఘట్టమును ముగించుచు వైశంపాయనుడు — 'ఇత్యుక్త్వా సాత...'
489171
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>1
మాటలతో గీతాచరమవాక్యమైన
-
xxix
అహం త్వాం పాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచః
యన్నట్లు ముగియుట యెంతటి తాత్విక శిల్పి చేయదగినది.
ఆ ఘట్టమును ముగించుచు వైశంపాయనుడు —
'ఇత్యుక్త్వా సాతు కృష్టేన వ్యాసేన త సరిద్వరా
5
త్యక్త్వా శోకం మహారాజ స్వం కార్యవ తతారహ" - ఇట్లన్నాడు.
ప్రశాధిమాు - తో మొదలు, శోక త్యాగముతో నంతము. పర్వ పార్శ్వముల
నిట్లు మహారసదృష్టితో చెక్కు ట యథార్థమైన శిల్పము. కాళిదాసు మాళవిక
నన్నాడు. పార్శ్వే ప్రముృద్దే ఇవ- ఇది శృంగారమూర్తి. అది శాంతమూ ర్తి.
(అనగా భారతము, భారతభారతి. )
-
ఇంతే కాదు ఏ కథలో నెత్తుకొన్నాడీ పర్వమును? ఎక్కడ మొదలు
పెట్టెను ఎక్కడ ముగించెను? ఎత్తుగడ దింపుగడ లందెంత బంధ సౌందర్య
మున్నది ? అది ప్రౌఢమధురము !:
2
!!
కథ
గౌతమీ లుబ్ధక మృత్యుకాలసంవాదముతో మొదలు పెట్టినాడు.
నెక్కడనో యాకాశమున నెత్తుకొన్నాడు. దాని తాత్పర్యమేమి? నీలకంఠు
డనుచున్నాడు---
(కథ మొదలు పెట్టుచు పితామహుడు - కర్మణాంహి మహాభాగ
హ్యే తదతీంద్రియా (1-15) అన్న దీని వాఖ్యలో) -
-
సూక్ష్మం
కాలా దృష్టేశ్వ రాధీనా మాత్మనం త్వం కథం కర్మణాం హేతుం
పుణ్య పాపయోః కారణం ఆనుపశ్యసి న కథం చి దాత్మానః
కర్తృత్వం సంభవతీతి భావః
అకర్తృత్వబుద్ధి నలవరించు కొనుకున్నబోధతో ప్రారంభమై భీష్మస్వర్గ
ప్రాప్తితో నంత మగు చున్నది. మనుజుని పరమేశ్వరాధీనునిగా బ్రతుకు మను
చున్నది.<noinclude><references/></noinclude>
8l3oqeao01xa78hpzr2ckb0brps343j
పుట:భారతము-పీఠికలు.pdf/431
104
173127
489172
2025-06-11T11:56:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXX ఇట్టి పర్వ ప్రారంభాంతముల కనుగుణముగా తిక్కన యాశ్వాస విభజ నము చేసినాడు. దీనిని 'రసశిల్పి' యధ్యాయమున చూచెదము. ఇంతేకాక పద్వ నామమును- ప్రశాధిమాం రాజన్ - (1-1-14) వ్యంజించుచున్నది. అ...'
489172
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXX
ఇట్టి పర్వ ప్రారంభాంతముల కనుగుణముగా తిక్కన యాశ్వాస విభజ
నము చేసినాడు. దీనిని 'రసశిల్పి' యధ్యాయమున చూచెదము. ఇంతేకాక పద్వ
నామమును- ప్రశాధిమాం రాజన్ - (1-1-14) వ్యంజించుచున్నది. అట్లు
ప్రారంభించుటలో నీ పర్వ మనుశాసించునది - అకర్తృత్వ బుద్ధి - నని స్పష్ట
పడుచున్నది.
పర్వ ప్రారంభాంతములే గాక యొక్కొక్క కథయొక్క యాద్యంతము
లందు నీబంధురమైన బంధము చూడ ముచ్చటగా నుండును.
శుక శక్ర సంవాదము నందలి తుది మొద ళ్లుదాహరణము.
వేటకాని విష దిగ్ధశరమున చెట్టెండి పోయినది.
"స తీష్ణ విష దిద్దేన శరేణాతి బలాత్ క్షత
ఉత్సృజ్య ఫలపత్రాణి పాదపః శోష మాగతః - (56)
కథాంతము – తతః ఫలాని పత్రాణి శాఖశ్వాపి మనోహరాః
శుకస్య దృఢభ క్తి త్వాత్ శ్రీమత్తం ప్రాప సద్రుమః" 5-30
'భూజమునకుఁ దొంటే పొల్పు కంటె నెలమిసేసె' (1-158) అని తెన్లు
సేత. ఇది పై శ్లోక తాత్పర్యానువాదము.
ఇది యానృశంస్యాధ్యాయము. ఇందుచే మాటిమాటికి 10, 23, 27,
28, 31 - శ్లోకములందు ఆనృశంస్య శబ్ద ప్రయోగమున్నది. ఇది తెన్గున
రాలేదు. మూలము తత్రాధాన్య వివక్షాస్ఫోరకముగా నున్నది.
“తముదారం మహాసత్త్వ మతిమానుష చేష్టితమ్ -
.
సమ దుఃఖ సుఖం దృష్ట్వా విస్మితం పాకశాసనః" (5-9.)
దీనికి తెలుగు - 'ఎండను గాలిన్ జెదరక' (1-152) అన్న వాక్యమున మూల
మందలి వైరాగ్య సంపదపోయి - సమ దుఃఖ సుఖం- అని శమాత్మకతను
సూచించి యానృశంస్యమును పోషింపగా - తెనుగున పక్షి పక్షిగా నుండి కథా<noinclude><references/></noinclude>
sd8duqrv0dx570wxzel4wuhiy88iq0e
పుట:భారతము-పీఠికలు.pdf/432
104
173128
489173
2025-06-11T11:57:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxxi ప్రాధాన్యమును చిత్రించినది. మూలమున పక్షికి ప్రాధాన్యము పోయి శమచి త్త ప్రతీకగా మిగిలినది. ధర్మోపేతముగా చేయు కథాచిత్రణమున మహర్షుల ముందు కావ్యకవులు నిలుపలేరనుట నిది సూచ...'
489173
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxxi
ప్రాధాన్యమును చిత్రించినది. మూలమున పక్షికి ప్రాధాన్యము పోయి శమచి త్త
ప్రతీకగా మిగిలినది. ధర్మోపేతముగా చేయు కథాచిత్రణమున మహర్షుల
ముందు కావ్యకవులు నిలుపలేరనుట నిది సూచించుచున్నది.
ఉమామ హేశ్వర సంవాద ప్రారంభమున వక్తనారదుడు హిమవత్పర్వత
వర్ణనమును 16 శ్లోకములందు చేసెను. అదొక ప్రత్యేకఘట్టమున కుపోద్ఘాతముగా
నుండి చెప్పబోవు సంవాద విశిష్టత కది యుపబలకముగ నున్నది.
'ఉత్తమంబగు పురావృత్తంబు సెప్పుమన్న' కృష్ణునకు నారదుడు సమా
ధానము చెప్పుచు బ్రారంభము నట్లు చేయుటలో దాని ప్రత్యేకత వ్యంగభూత
మగుచున్నది.
దీనికి తెనుగున నొకే పద్యమున్నది. అది ప్రబంధ రచనా సౌందర్యము
నివశించు చున్నదే కాని మూలస్వాభావిక రామణీయకమును చూపుటలేదు.
అట్టి వర్ణనములు ఋషుల రచన అందు హెచ్చు. తిక్కన దాని నట్లు తెనుగించు
టలో *1 నాలంకారిక కావ్యపద్ధతిని చేపట్టెను. కాక మూలమం దందమగు నట్లు
తెనుగున సూచించి లేనిచోట్ల తెచ్చును. సామాన్యముగ నిది యనువాదపద్ధతి.
అంతకంటే నేకవి చేయదగినదియు లేదు.
ధర్మక్రమవిన్యాస మొక పద్ధతిశిల్పము. ఆధర్మ ప్రధాన కధానంతర
మీదే యేల వచ్చుట ? ఇంకొక కథ నేల చెప్పరాదు ? ఆ క్రమము నందున్న
యందమేమి :
చెప్పబోవు ధర్మము లెడ పెడ చెప్పక యాచెప్పుటలో దాని తర్వాతనిదే
రావలయునని యనిపించు నట్లు వ్రాయుటలో నొక సౌందర్య మున్నది.
దీనికొక యుదాహరణ - (మిగిలినవి నీలకంఠ భాష్యమున చూచుకో
వచ్చు.) - శ్రీనిషి. రుక్మిణితో స్వనివాస స్థానములను చెప్పిన యధ్యాయమున
చివరి శ్లోకము—
* 1
కావ్యపద్ధతి చాలవర కలంకారయుక్తము.
ఉత్ప్ర్పేణాదులతో నూహ
సౌందర్యము నవభాసింపజేయుట. పద్యరచనలో నొక సొగసును దెచ్చుట"
ఈయందము వేరు. ఇతిహాసపద్ధతి వేరు.<noinclude><references/></noinclude>
iroyp2b4x4z2asz32g37pbhbxs05jiw
పుట:భారతము-పీఠికలు.pdf/433
104
173129
489174
2025-06-11T11:57:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXXii “నాహం శరీవేణ వసామి దేవి - నైవం మయాశక్త్య మిహాభిధాతుం భావేన యస్మిన్నిన సామి పుంసి - సవర్థకే ధర్మ యశోర్థకామైః" (11-21) తర్వాతిది భంగాస్వనుని కథ. అందు కామాధిక్యవిషయము చెప్ప బడిన...'
489174
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXXii
“నాహం శరీవేణ వసామి దేవి - నైవం మయాశక్త్య మిహాభిధాతుం
భావేన యస్మిన్నిన సామి పుంసి - సవర్థకే ధర్మ యశోర్థకామైః"
(11-21)
తర్వాతిది భంగాస్వనుని కథ. అందు
కామాధిక్యవిషయము చెప్ప
బడినది. దీనిని గూర్చి నీలకంఠుడు -
“పూర్వాధ్యాయాంతే సవర్థతే ధర్మ యశోర్ణ కామై రితి కామసుఖ వివృద్ధిరపి
లక్ష్మీ వత్స్వస్తీ త్యుక్తం. తత్ర శ్రీష పుషర్థే 2 క్షయా కామసుఖ
వృద్ధి ర స్త్రీతి లక్ష్మీ కామేన కామిన్యః ప్రీతి మత్యా లక్ష్మీ బుద్ధ్యా
పూజనీయా ఇత్యధ్యాయ తాత్పర్యమ్"
!
పై యధ్యాయాంత మందలి కామశబ్దశ్రవణమున ధర్మజుని మనస్సున
స్త్రీ పురుషలందు కామసుఖ మెవరి కెక్కువ యన్న ప్రశ్న యుదయించినది.
తర్వాత భంగాస్వన నికథ సమాధానముగా వచ్చెను. ఇట్లొకదాని నుండి మరొక
కథ - యధ్యాయము పొడుచుకొని వచ్చును.
ఇదొక సుందరమైన తార్కికక్రమము. ఈ ధర్మములు చెప్పువారిలో
సైత మొక యౌచిత్యమును మహర్షి యాపాదించినట్లున్నది. లౌకిక ధర్మము
లను భీష్మునిచే చెప్పించెను. జీవు డెచటనుండి వచ్చెను? ఎచటికి పోవును? వాని
కర్మఫల స్వరూప మెట్లు వానితో ననుగమించును? ఇట్టి ప్రశ్నలు ధర్మజు
డడుగగా భీష్ముడు తానట్టి యవ్యక్త విషయమును జెప్పలేనని బృహస్పతిని
ప్రార్థింపు మనగా నత డట్లే చేయగా సతడు వచ్చి జీవుని సంసార యాత్ర
వర్ణించును.
-
ఆధ్యాత్మిక విద్యను దార్శనిక విద్యను సనత్కుమార్పు చెప్పించెను
వైష్ణవ, పాశుపతధర్మాలను హరిహరులచే చెప్పించెను. ఎతివ్రతాధర్మాలను
పార్వతిచే చెప్పించెను.
ఎవనితోడనో చెప్పింపక విషయ గతౌచిత్యమును బట్టి తదుచితవ్య క్తితో
చెప్పించుటలో నొక ప్రణాళిక మహర్షి కున్నట్లున్నది. లేనిచో నెల్ల ధర్మాలను<noinclude><references/></noinclude>
ok0es5barym6cpvl0ehy90hfj0mot0j
పుట:భారతము-పీఠికలు.pdf/434
104
173130
489175
2025-06-11T11:57:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXXiii భీష్ముడే చెప్పగా పరాశరుడు చెప్పినట్లు కొన్ని ధర్మాల నేలవ్రాయవలెను. అతడు స్మృతికర్త కావున_తదర్లు డతడే. గీతను భగవంతుడే యేల చెప్పవలె? ఇంకొక నికి సాధ్యముకాదు కావున. భీష్మ ద...'
489175
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXXiii
భీష్ముడే చెప్పగా పరాశరుడు చెప్పినట్లు కొన్ని ధర్మాల నేలవ్రాయవలెను. అతడు
స్మృతికర్త కావున_తదర్లు డతడే. గీతను భగవంతుడే యేల చెప్పవలె? ఇంకొక
నికి సాధ్యముకాదు కావున.
భీష్మ దేహత్యాగఘట్టము నం నాలంకారిక శిల్పము లేదు గాని యట్లా
ఘట్టము నెవ్వడు వ్రాయగలడు:
వాయువుల సన్నిరుద్ధంబు సేసిన నది యూర్వ గతిం గైకొనియె
నమ్మహాత్ముం డవయవంబులం బ్రాణంబులు నాపికొనుచు వచ్చునయ్యైచోట్లు
శల్యరహితంబు లగుచుఁడె యాక్మ మూర్ధదేశంబు ఛేదించి మహోల్కా
కారంబున నాకసంబున కెగసి కొంత దవ్వరిగి యంత నంతర్హితంబయ్యె -'
(5-468)
భవభూతి ఉత్తరరామచరిత్రలో వాల్మీకిమహర్షి నిగూర్చి బ్రహ్మ పలికినట్లు-
'ఆర్షం తే 'ప్రాతిథం చకు:' ఈ మాట వ్రాసినాడు: తదార్ఘ ప్రాతిక
చక్షుస్సు లేని వాని కీ రచన కుదురని విషయము. మిగిలిన వారందఱు చచ్చిన
పద్ధతి, పాండవులు మరణించిన పద్ధతి, భీష్మ విదుర దేహత్యాగము లెంత విభిన్న
ములు : దేవయాన జంఘాలురైన వీరి యోగశక్తిచే నాత్మోత్రసుణము చేసి
కొనుట యెంత యద్భుత విషయములు। యుద్ధవీరు లందఱు చచ్చిన పద్ధతికి -
ద్రోణు మరణమున కెంత భేదమును చూపినాడు మహాకవి! ఈ యద్భుత కల్పన
లొక దివ్యలక్షణములుగా నైతిహాసిక రచనాశిల్పము లందు భాసించును.
1
సకలధర్మములు కూలంకషముగా చిత్రించి చర్చించిన పిదప చిట్టచివ
రకు 'ఉమామ హేశ్వర సంవాదము' ను వ్రాసెను. ఆ ధర్మములు వర్ణాశ్రమ
విధులతో మొదలై యోగసాంఖ్య పాశుపత విషయములతో ముగియుటలో
నెంతటి చక్కని క్రమమున్నదో తెలియుచునే యున్నదిగదా : ఇంతేగాక యీ
సంవాదము చివర బ్రాహ్మణత్వ ప్రశంస యొక్కటే చెప్పబడినది. ధర్మవిషయ
మంతగా చర్చితము కాలేదు. కావున నీ సంవాదరచన - పూర్వచర్చిత సకల
ధర్మములకు సారభూతముగా చేసినాడు. పూర్వమున్న ధర్మములే యిందును
47<noinclude><references/></noinclude>
o4gh3wfw3y05kjmi24hsadb438dufsb
పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/14
104
173131
489176
2025-06-11T11:57:44Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కార్యరూపం దాల్చాలని, అందుకు అవసరమైన ధనమంతా తానే యిస్తానని సూర్యారావు గారు వాగ్దానం చేశారు. దీనితో చకచకా 12-5-1911 నాటికి భాషా విషయక సంఘం ఆంధ్రసాహిత్య పరిషత్తు పేరుతో ఏర్పడింద...'
489176
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>కార్యరూపం దాల్చాలని, అందుకు అవసరమైన ధనమంతా తానే యిస్తానని సూర్యారావు గారు
వాగ్దానం చేశారు.
దీనితో చకచకా 12-5-1911 నాటికి భాషా విషయక సంఘం ఆంధ్రసాహిత్య పరిషత్తు
పేరుతో ఏర్పడింది. "తెలుగు భాషలోని పదములకు వ్యుత్పత్తి మొదలగువానిని నిరూపించుచు
లక్ష్యసహితముగ నర్థమును వివరించు సర్వంకషమగు నిగంటువొకటి రచించి ప్రకటించుట”
పరిషత్తు ప్రథమ కర్తవ్యంగా ఎన్నుకొన్నది. ఇలా కందుకూరి వారి ప్రతిపాదన వలన, సూర్యారావు
గారు ధన సహాయం చేస్తాననటంతో, జయంతి రామయ్య గారు కార్యనిర్వాహకులుగా
సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణానికి పునాది పడింది.
నిఘంటు నిర్మాణం ఎలా ఉండాలో, తాము ఎలా నిఘంటువును నిర్మించబోతున్నారో
రామయ్యగారు, ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రిక 1912, డిసెంబర్ సంచికలో ఒక విపుల వ్యాసాన్ని
రాశారు. నిఘంటు నిర్మాణంలో ఆసక్తి ఉన్నవారు, నిర్మాణ విధానం తెలుసుకోగోరేవారు తప్పక
చదవవలసిన వ్యాసం అది. జయంతి వారు నిఘంటు నిర్మాణానికి కావలసిన ప్రాతిపదికలన్నీ
సమకూర్చుకొంటున్నారు. కానీ నిఘంటు సంపాదకులు వారు కాదు. 'అభినవ మల్లినాథసూరి'
శ్రీవేదము వేంకటరాయశాస్త్రిగారు.
నిఘంటు కార్యస్థానాన్ని చెన్నపట్టణంలోనే పిఠాపురం రాజావారు ఏర్పాటు చేశారు. రెండేళ్ళు
గడిచాయి. వేదమువారి ఆధ్వర్యంలో పని చురుకుగా సాగటం లేదని సూర్యారావుగారు అభిప్రాయపడి
నిఘంటు కార్యాలయాన్ని కాకినాడకు గాని, పిఠాపురానికి గానీ మార్చదలిచారు. 1918లో
కార్యాలయం పిఠాపురానికి తరలింది. అక్కడకు రావటానికి వేదము వారు అంగీకరించకపోవటంతో
అప్పుడు జయంతి రామయ్య గారు సంపాదకులయ్యారు.
జరిగిన పనిని పరిశీలించగా పెద్దగా పని ఏమీ జరగలేదని, వేంకటరాయశాస్త్రిగారు చేసిన
పని నిఘంటు నిర్మాణానికి అక్కరపడదనీ తెలిసింది. పని రాక్షసుడైన జయంతి వారి ఆధ్వర్యంలో
నిఘంటు నిర్మాణం వేగం పుంజుకొంది. ఈ కృషిలో జయంతి వారికి సహకరించిన నాటి పండితుల
పేర్లనైనా స్మరించుకోవడం విధి.
తంజనగరం తేవప్పెరుమాళ్లయ్య, పురాణపండ మల్లయ్యశాస్త్రి, పేరి పేరయ్య శాస్త్రి, శ్రీపాద
లక్ష్మీపతిశాస్త్రి, శ్రీపాద పాపయ్యశాస్త్రి, కూచి నరసింహం, చర్ల నారాయణశాస్త్రి, పిశుపాటి
చిదంబరశాస్త్రి, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, దర్భా సర్వేశ్వరశాస్త్రి, పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి,
కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి, బులుసు వెంటేశ్వర్లు చిలుకూరి వీరభద్రశాస్త్రి, ఇంద్రకంటి
సూర్యనారాయణశాస్త్రి; వీరందరూ గొప్ప పండితులు. 'తాళీ దళపుటకాంతార ప్రకర' పరిశోధకులు.<noinclude><references/>
14</noinclude>
boqfqnxghbqa47a6t2ls0pzbipihkv1
పుట:భారతము-పీఠికలు.pdf/435
104
173132
489177
2025-06-11T11:57:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'XXXiv పునరావిష్కృతము లైనవి. వర్ణాశ్రమ - బ్రాహ్మణ తీర్థదాన ప్రశంసాదులు రెంట నున్నవి. పునరుక్తి కదా యన్నచో లోకహితనిష్ఠగల మహాత్మునకు మానవ బోధ యత్యావశ్యకము కావున పూర్వమున చెప్ప...'
489177
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>XXXiv
పునరావిష్కృతము లైనవి. వర్ణాశ్రమ - బ్రాహ్మణ తీర్థదాన ప్రశంసాదులు రెంట
నున్నవి. పునరుక్తి కదా యన్నచో లోకహితనిష్ఠగల మహాత్మునకు మానవ
బోధ యత్యావశ్యకము కావున పూర్వమున చెప్పిన విస్తృత ధర్మరాశి సామాన్యు
నకు మనసున పట్టక పోవచ్చునని యొక యధ్యాయమున సర్వమును కుదించెను.
ఆధునికకాలమున విమర్శ గ్రంథములం దీపద్ధతి మనకు తెలిసినదే. దీర్ఘ విషయ
చర్చాసారముగా నాధ్యాయాంతములు వ్రాయుట వంటిదే యిది. దీని సుమా
మహేశ్వరుల ద్వారమున చిత్రించుటతో పురాధర్మ వృత్తమున కొక వైశిష్ట్య
మబ్బినది.
Vy
ఇడ్లీ పర్వము తాత్త్విక - కళా కవితా శిల్పములచే ప్రధానముగ
నున్నది. ధర్మ - సహస్రనామ - దర్శన విషయములు శాంతరస పోషకములే
కావున నిందు ధర్మాద్వైత మట్లు ముడివడి యున్నది. కావున నిది ప్రధానపర్వము.
లేనిచో శాంతిపర్వము కంటె భిన్నముగ పరిగణింపనక్కరలేదు. నిజానికి కొన్ని
ప్రతులు శాంతి కంగముగనే పరిగణించినవి. అనేక ప్రతులు ప్రత్యేకపర్వముగనే
గణించెను.
(చూ. భండార్కరు ప్రతి. ఆనుశాసనిక పీఠిక.)
0:-<noinclude><references/></noinclude>
b3g410zbymj2f8pcsnfmrq0475norbp
పుట:భారతము-పీఠికలు.pdf/436
104
173133
489178
2025-06-11T11:58:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రసశిల్పి I మూల ప్రతి దీనిని నిర్ణయించుట కష్టము. కాని గ్రుడ్డిలో మెల్లగా నీ ప్రతి ననుసరించే ననవచ్చునే గాని యీ ప్రతినే యనుసరించె నన వలను పడదు. ఈ దృష్టితో భండార్కరు ఆనుశాసనిక...'
489178
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రసశిల్పి
I మూల ప్రతి
దీనిని నిర్ణయించుట కష్టము. కాని గ్రుడ్డిలో మెల్లగా నీ ప్రతి ననుసరించే
ననవచ్చునే గాని యీ ప్రతినే యనుసరించె నన వలను పడదు. ఈ దృష్టితో
భండార్కరు ఆనుశాసనిక ప్రతి ననుసరించి - యందలి యనుబంధము ననుస
రించి యిది వ్రాయబడుచున్నది.
పై ప్రతి యనుబంధ మం దుదాహృతములైన
శ్యేనకపోతోపాఖ్యానము (అనుబంధ సంఖ్య No. 8 ఇట్లే క్రిందివియు) విష్ణు
ద్వాదశ నామములు. (12) హరిహరస్కందాదులు చెప్పిన ధర్మరహస్యములు.
(14) శివకృత హరిస్తుతి (16) సావిత్రీ జపము. (18) ఉపమన్యుతన్మాతృ
కృత శివ స్తవము. (4) ఇవి కేవలొ తరహ ప్రతులందలివి. ఇవి యనూదిత
ములు కాలేదు.
-
ఇట నొక ముఖ్యవిషయము. శివసహస్రము తిక్కనగా రనువదించలేదు.
విష్ణుసహస్రము నందలి మొదటిపేరు చివరిపేరును గ్రహించి దానిని (5-824)
సూచించి వదలేను. అట్లే శివసహస్రమును సూచించవచ్చు. పోనిండు. ఇది కేవ
లౌత్త రాహా ప్రతులందలి దందమాః భం. ప్ర. పీఠిక యటు చెప్పలేదు. కావున
నేనునవలయును ?
కేవలాంధ్ర భారత మందున్న
1. ఆ. ము-- సౌపర్ణోపాఖ్యానము - నారదసనత్సుజాతీయము - విష్ణుమాహా
త్మ్యము - మద్రరాజవ్యాస సంవాదము.
.
గో
3. ఆ. ము--- పరాశరస్మృతి - రంతిదేవ గో సంవాదము - గోమతీశ్రుతి -
ఇంద్రమాతలి సంవాదము,<noinclude><references/></noinclude>
g3ynmn2sexsq58ahl132ulcb5kquh8q
పుట:భారతము-పీఠికలు.pdf/437
104
173134
489179
2025-06-11T11:58:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxxvi 4. ఆ. ము– హర సనత్కుమార సంవాదము- నారద పుండరీక సంవాదము. 5. ఆ. ము— విష్ణుజపము - (ఔత్తరాహ ప్రతిలోని సావిత్రిజపను బదులిడి దాక్షిణాత్య ప్రతులందున్నది.) ఇట్టి ఘట్టములు దాక్షిణాత్య ప్...'
489179
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxxvi
4. ఆ. ము– హర సనత్కుమార సంవాదము- నారద పుండరీక సంవాదము.
5. ఆ. ము— విష్ణుజపము - (ఔత్తరాహ ప్రతిలోని సావిత్రిజపను బదులిడి
దాక్షిణాత్య ప్రతులందున్నది.)
ఇట్టి ఘట్టములు దాక్షిణాత్య ప్రతులందే కలపని భం. ప్ర. నిర్ణయము.
(చూ. P. Lxxiii-jv)
కావున తిక్కనగారి ప్రతికి మూలమిదే. కేవల తంజావూరి సరస్వతీ
మహల్ ప్రతియందు మాత్రమే కల యింద్రమాతలి సంవాదము (10 A - ఇది
భం ప్ర. అనుబంధ సంఖ్య) తెలుగున నుండుట చూడగా నా మహాత్ము దనేక
దాక్షిణాత్య ప్రతులు పరిశీలించినట్లు స్పష్టపడు చున్నది.
ఇంతేకాక విశ్వామిత్రోపాఖ్యాన సందర్భము- ఇంద్రమతంగ
సంవాదముతో నారంభమై నీతహవ్య కథతో నంతమగు క్రమము దాక్షిణాత్యప్రతు
అందలి విషయమే యని పై పీఠిక. (ఔత్తరాహ ప్రతులందు.. గోరఖప్పూరు
ప్రతిలో 1, 8, 27, 28, 29, 30- అధ్యాయాలు. క్రమము పోవు
చున్నది. అపుడు కొంత విషయము ద్వితీయాశ్వాసమునకు రావలయును. ప్రథ
మాశ్వాస ప్రారంభమున కొంత భావలెను ఇట్లు క్రమము లేదు.)
ఐనచో దాక్షిణాత్యమే మూలమని నిశ్చయించుటకీ క్రిందివి బాధకములు -
(1) బ్రాహ్మణ ప్రశంసాపరమైన యింద్రాగ్ని సూర్యశిచీ సంవాదము
(No.1 భం. ప్ర. అనుబంధము)
(2) వత్సనాభునికథ (No.2) ఇదికృతమ్నతా ప్రాయశ్చిత్తమును చెప్పుకథ.
(8) హవ్య - కవ్య విషయక నారద మార్కండేయ సంవాదము (No.7)
ఈ దాక్షిణాత్య ప్రతిగత విషయముల సాంద్రీకృతములు, తెనుగింపబడి
యున్నచో మొదటి రెండు ప్రథమాశ్వాసమున మత్రరాజవ్యాస సంవాదమునకు
మొదటిది ముందుండ వలసినది. రెండవది సువర్ణుని కతకు పూర్వమందో -
పరమందో రావలెను. మూడవది 2.వ ఆ. ము. నష్టావక్ర కథ తర్వాత భీష్ముడు<noinclude><references/></noinclude>
hqwgi2p0fyz4hmjj2svuqdwfsol6sy7
పుట:భారతము-పీఠికలు.pdf/438
104
173135
489180
2025-06-11T11:58:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'xxxvii శూద్రుయోనుల మునులు *1 పుట్టదురన్న విషయము చెప్పేను. దాని తర్వాత నారద మార్కండేయసంవాద ముండగా తెనుగున దానవిషయము వచ్చెను. కావున నే ప్రతి మూల మనవలెను : దాక్షిణాత్య ప్రతులే మూల...'
489180
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>xxxvii
శూద్రుయోనుల మునులు *1 పుట్టదురన్న విషయము చెప్పేను. దాని తర్వాత
నారద మార్కండేయసంవాద ముండగా తెనుగున దానవిషయము వచ్చెను.
కావున నే ప్రతి మూల మనవలెను : దాక్షిణాత్య ప్రతులే మూలములు. కాని కొన్ని
టిని తెనుగించ లేదు. కారణము తెలియదు. ఇది గ్రుడ్డిలో మెల్లయసుట కర్ణము-
కాక మహాకవి మూలమండలి ప్రతివిషయము ననుపడించడు. తర్ఘట్టాభి
ప్రాయమునే తత్సారమునే భాష్యకారుడై వ్రాయునే కాని మొత్తము ననుపదించడు.
ఉదా :- మద్రరాజవ్యాస సంవాదమున - శల్య ప్రశ్నలు - తాని తీర్థాని
భగషన్ ఫలార్థాళ్ళే హకే 2.2. శ్రమాః కణజ్యతే కశ్చయజ్ఞః
కోయూపః క్రమతే చక :-
కశ్చాధ్వరే శస్యతే గీతి శద్దెః - కశ్చాధ్వరే గీయతే వల్గుభా షైః
కోబ్రహ్మ శతైః స్తుతిభిః స్తూయతేచ - కస్యేహవైహ విరధ్వర్యః
కల్పయంతి వర్ణాశ్రమే గోపకీ కశ్చసోమే - కళ్చాంకారః కశ్చ
వేదార్ధ మార్గః
వృష్టస్తన్మే బ్రూహి సర్వం మహర్షే - లోకజ్యేష్ఠం యస్యవిజ్ఞాన
(భం. ప్ర. P. 797-800)
"మద్రనాథుండు - యెద్దాని నెఱుఁగుట యెఱుకలకెల్ల నెక్కుడని
సభ క్తికసమ్మతి బ్రార్థించి యడిగిన "
(1-163.)
అని మాత్రమే వ్రాసెను. పై శ్లోకము లందలి చివరిమాట నొకదానినే తెనుగించె
నన్న మాట: దానికి సమాధానము మూలము 30 - 35 శ్లోకముల వర కుండగా
*1
ఋషీణాంచ నదీనాంచ సాధూనాంచ మహాత్మనామ్ - ప్రభవో నాధిగం
తవ్యః స్త్రీణాం దుశ్చరి తన్యచ, తన్నాత్ర చింతాకర్తవ్యా మహర్షీ ణాం
సముద్భవే. భం. ప్ర.
13. e.
శా. P - 844) దీనికి తెనుగుపద్యము
2--29 పై శ్లోకము తర్వాత నాకద మార్కండేయనువాదము, తెను
గున నా పద్యము మడమలు త్రొక్కికొని రావలసి యుండగా రాలేదు.<noinclude><references/></noinclude>
sw3ybf55ey9h4p4k5mw1rm4jqsd8gse