వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.21 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk రచయిత:భండారు అచ్చమాంబ 102 30883 550849 248526 2026-03-31T03:07:56Z Rajasekhar1961 50 /* రచనలు */ 550849 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = భండారు |అసలుపేరు = అచ్చమాంబ |పేరు_మొదటి_అక్షరం = భ |పుట్టిన_యేడు = 1874 |గిట్టిన_యేడు = 1905 |వివరణ = తొలి తెలుగు కథా రచయిత్రి. |బొమ్మ= |వికీపీడియా_లంకె = భండారు అచ్చమాంబ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ===రచనలు=== * [[అబలా సచ్చరిత్ర రత్నమాల]] (1935) * [[అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము]] (1917) * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1/అమరకంటక యాత్ర]] (1936) 9yadhh3e25v7m30jf2e506r8t8xil2k సూచిక:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf 106 163264 550906 467688 2026-03-31T11:11:20Z Rajasekhar1961 50 550906 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 11=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} m5mvaqyyw0wk2shwk0mw142gg3nqu6d 550907 550906 2026-03-31T11:16:14Z Rajasekhar1961 50 550907 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 11=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 97ibcjdovgny60w9maysn9zrav7mhu5 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/219 104 171141 550915 482987 2026-03-31T11:34:55Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 550915 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| 200 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude><poem></poem> {{float right| }} మువంటిదై యున్నది, ఇత్తెఱఁగునన్ - ఈవిధముగా, తిర్య... లై - తిర్యక్= అడ్డము గాను, ఊర్ధ్వ = పైఁగాను, అధః = క్రియగాను, ప్రసృతలై - వ్యాపించినవై, పరమ ..నలు - పరమ = నూక్ష్మములైన, సుషిర - రంధ్రములే, ప్రధానలు = రూప ములు గాఁగలవి, ఐన ద్విసప్తతిసహస్రనాడులయందున్ = ఐనట్టి డెబ్బదిరెండువేల నాడులలో, చలన.. బులు - చలన = కదలుట, ధావన = పరుగెత్తుట (లేక వ్యాపించుట), కంపన = వణకుట, ఆకుంచన = ముడుచుకోనుట, శోషణ - ఎండునట్లు చేయుట (అనఁగా బడ లికను చెందించుట, లేక చెందుట ) ధర్మకంబులు = అనుధర్మములుగల, ఐనదశ విధ ప్రా ణంబులు = ఐనట్టి పది ప్రాణవాయువులలో, మెలఁగున్ = సంచరించు చుండును, అం దున్ = ఆదశవిధ ప్రాణవాయువులలో, ప్రాణుఁడు - ప్రాణ మనియెడు వాయువు, హృద యస్థానంబున వసియించి = వక్షస్థలమునందుండి, ఇడా... అనను - ఇడాపింగళాఖ్య=ఇ డాపింగళలను పేళ్లు గల, నాడికా= నాడులయొక్క, రంధ్రద్వయంబువలనన్ = రంధ్ర : ముల మార్గమున, ఉచ్ఛ్వాసరూపంబు చేతన్ = శ్వాసగా (ఉచ్ఛ్వాసనిశ్వాసశబ్దములను యథేచ్ఛముగావాడుకొనుట గూడఁగలదు . నిశ్వాసశబ్దమునకు “వెలికివచ్చు గాలి” యని యు నుచ్ఛ్వానశబ్దమునకు “లోనికిపోవు గాలి” యనియు నర్థమైనను ఇచ్చట నుచ్ఛ్వా నపదము, విశ్వాసార్థమున నుపయోగింపఁబడియున్నది కదా), నిర్గమించి = వెలుపలకు వచ్చి, ద్వాదశాంగుళ పర్యంతంబు = పన్నెండు అంగుళముల దూరమువఱకు, అరుదెంచి వచ్చి, అచ్చటన్ = ఆస్థలమునందు, అడంగున్ = నశించిపోవును. గుదస్థానంబునం దుండి, అపానుండు = అపానవాయువు, నిశ్వాసరూపంబుచేతన్ = నిశ్వాసరూపముతో ప్రాణునకున్ = ప్రాణవాయువునకు, అధోముఖంబుగాన్ = క్రింది భాగముగా, ఎదురున డుచున్ = అధోముఖనాడీ త్రితయంబువలనన్ = నాడీచక్రమునుండి అధోముఖముగ ఁ బ్రసరించియున్న మూఁడు నాడులమార్గమున, మలమూత్ర శుక్లంబులన్ , వెడలించుచుం డన్ , కంఠదేశంబున్ = కంఠమునందు, వసియించి నిలిచి యుండి, ఉదానుండు= ఉదానవాయువు, మనంబునందలి సంకల్పవికల్పంబులన్, జిహ్వాద్యష్ఠస్థానంబువలనన్ = జిహ్వమొదలను నెనిమిది స్థానంబులమూలమున (జిహ్వ కంఠము దంతములు దవుడలు శిరస్సు నాసిక కొండనాలుక పెదవులు ఇవియే శబ్దములు పుట్టునట్టి యష్టస్థానములు. ) శబ్దరూపంబుగాన్ = పదరూపములుగా, పలికించుచు = చెప్పునట్లు చేయచు. సుషుప్త్య వసరంబులన్ = నుషుప్తిసమయములయందు, సకలేంద్రియంబుల = సమస్తేంద్రియ ములను, సంగ్రహించి, తనలోనికిఁ దెచ్చుకొని, ఉపశమింపఁజేయంచున్ = విశ్రమించు నట్లు చేయుచు, ప్రబోధసమయంబునన్ = మరల మేల్కాంచినప్పుడు, వానినెల్లన్ = ఆ యింద్రియములన్నింటిని, ఎప్పటిచోట్లనుంచున్ , మఱియు, లోకాంతరగమనా గమనంబులన్ = పరలోకమునకుఁబోవుట అచ్చటనుండి మరలివచ్చుట అనువానియందు, సమర్థుండై = శక్తిగలవాఁడై, ఒప్పుచున్ , అగ్నష్టోమమయుండై = అగ్నిష్టోమ యజ్ఞ రూ<noinclude><references/></noinclude> ctybu11sto0sasjutygpq6t6ha00ks9 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/371 104 180407 550876 550754 2026-03-31T06:33:22Z దేవీప్రసాదశాస్త్రి 4290 550876 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గలిగి = యజ్ఞమునుండి చేరుకొనుటకు కోర్కి గలిగినవాఁడై, సంతసమునన్ = సంతోషముతో, అటకున్ = భార్య యున్న నివాసమునకు, చనుదెంచెన్ = వచ్చినవాఁడాయెను, కన్నె లందున్ = స్త్రీలయందున, ఎవరికైనఁ ప్రేమ హెచ్చు గాదె = ఎవ్వారలకేనియును పేర్మి యెక్కువటే కదా, వశ యనినఁ బుత్రికకును భార్యకును చెల్లుననుటకును, కన్నె యనిన బిడ్డకును స్త్రీకిని చెల్లుననుటకును శబ్దారచంద్రికలోఁ జూడనగును. '''టీక'''. '''సారంగ''' — చంద్రకథకు సమానము, మహిమవంతుఁడు వరుఁ డనఁగా రాజనరేంద్రుఁడని గ్రహించునది. {{Telugu poem|type=క.|lines=<poem>అంతకుము న్నాయన తన చెంతకు నరుదెంచు టెరిగి జీర్ణాంబరయై చింతోపేతాననయై కాంతామణి నేల పడకఁ గాంచియు నుండెన్.</poem>|ref=5}} '''టీక'''. శివకథలో — అంతకుమున్ = అంతకు పూర్వము, నాయన = తన తండ్రియైన హిమవంతుఁడు అనియును, చంద్ర సారంగధర కథలలో — అంతకుమున్ను = అంతకు పూర్వము, ఆయన = ఆయజమానుఁడు అనియును భేదము, తతిమ్మా విషయము మూఁడిట సమానము సుగమము. {{Telugu poem|type=గీ.|lines=<poem>ఇటుల నున్నపు డాగురుఁ డేగుదెంచి యుంట జోటిక వటమునఁ గంటినీరుఁ దుడుచుకొనుచును తల ముసుకిడియు లేచి మరలి కూర్చుండు వశను తద్వరుఁడు గాంచి.</poem>|ref=6}} '''టీక'''. '''శివ''' — ఇటుల నున్నపుడు = ఈ ప్రకారముగా నుండిన సమయమునందున, ఆగురుఁ డేగుదెంచి యుంటన్ = ఆ తండ్రియైన<noinclude><references/></noinclude> mnbpldpgohuo9dyw285ke7tjgq5gvca పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/380 104 180416 550875 550805 2026-03-31T06:31:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 550875 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గోతతిని గుప్పుచున్ = వాక్యసముదయమును ప్రయోగింపుచు, పైనిఁ బడునంతలోన్ = మీదఁ బడునంతలోపల, ఆమె భయముఁ జెంది = ఆ చిత్రాంగి భీతి నొందినదియై, వాని వసనమున్ బట్టి = ఆసారంగధరుని వస్త్రమును బట్టుకొని, అవ్వారి గాఁగన్ = విస్తారమగునట్లుగా, కేకలిడన్ = బిగ్గరగా నఱువఁగా, మేము వచ్చినన్ = చెలికత్తియలమగు మేము వచ్చినంతనే, దాని నందె యునిచి = ఆవస్త్రమునందే యుంచినవాఁడై, కెరలి = విజృంభించి, అతనుఁ డగుటన్ = అధికుఁ డైనందువలన, కనరాక చనెన్ = కనపడకుండునట్లుగా నేగినవాఁ డాయెను, నిర్మలాత్మ = కల్మషరహితమైన హృదయముగల యో రాజనరేంద్రా, ఇట్లౌట = ఈ విధముగా జరగడము, నిన్ననే కద = నిన్నటి దివసమే కదా, సంశయార్థములుగా నుండిన శబ్దములను శబ్దార్థచంద్రికలోఁ జూడనగును. {{Telugu poem|type=క.|lines=<poem>నిన్నటి నుండియు నీ సతి యన్నము నిద్దురను గానదాయెను గద నీ విన్నాళ్లదాక వశ యెటు లన్న విచారము నెఱుంగకుండుట తగునా.</poem>|ref=15}} '''టీక'''. శివకథలో — ఈసతి = ఈపార్వతీదేవి, చంద్ర సారంగధర కథలలో — నీసతి = నీ యిల్లాలు అనియును, శివకథలో — వశ యెటులున్న విచారమున్ = కూతు రెటుంచిన నిశ్చయమును, చంద్ర సారంగధర కథలతో — నీభార్య యెట్లుండిన నిశ్చయమును అనియును మార్చుకొనునది, తతిమ్మా విషయము మూఁడిట సమానము, సుగమము. {{Telugu poem|type=క.|lines=<poem>ఎపుడు గురుఁ డిటకుఁ వచ్చునొ ఎపు డీగతి చెలులవలన నెఱిఁగింతునొ నే నెపు డీశుని గాంతునొ నా కెపుడో కల్యాణ మగుట యిఁక నని తలఁచున్.</poem>|ref=16}}<noinclude><references/></noinclude> njz7jvklwc2ogasxj2bz8sgqb4vsb07 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/381 104 180417 550874 550806 2026-03-31T06:31:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 550874 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. '''శివ''' — గురుఁడు = తండ్రి, ఈశుని = శంకరుని, కల్యాణము = పెండ్లి, తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''చంద్ర''' — గురుఁడు = బృహస్పతి, ఈశుని = భర్తను, కల్యాణము = శుభము, తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''సారంగ''' — గురుఁడు = రాజు, తతిమ్మా విషయము చంద్రకథకు సమానము. {{Telugu poem|type=క.|lines=<poem>అని యిటుల విన్నవించిన విని హా యిట్లాయె నఁట విధియుండినఁ ద ప్పునె యేరికేని చెలియని తన వశతో నిట్టులనుచుఁ దనర వచించెన్.</poem>|ref=17}} '''టీక'''. సుగమము. {{Telugu poem|type=గీ.|lines=<poem>బాలికామణి తావకవాంఛ యేమొ నేడు నేనేమి సేయ యత్నింపవలెనొ తెలుపు మేలాటిపనినైన సలుపనేర్తు ననిన నాయన కామె యి ట్లనుచుఁ బలికె.</poem>|ref=18}} '''టీక'''. శివకథలో — నాయనకు = తండ్రియైన హిమవంతునకు, చంద్ర సారంగధర కథలలో — ఆయనకు అనిమాత్రము భేదము. తతిమ్మా విషయము సుగమము. మూఁడిట సమము. {{Telugu poem|type=సీ.|lines=<poem>అరవింద మకరంద మిరవొందఁగను పొంద క మిళింద మిల్లింద గమికిఁ జనునె క్షణదా రమణుసారఘృణిఁ గోరక చకోర ము దుషారమును జేర మొనసి చనునె</poem>|ref=}}<noinclude><references/></noinclude> ou4phhfknhuv48panye1k87rvmcqvf5 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/384 104 180420 550813 497946 2026-03-30T12:26:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550813 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అని మూర్ఛాపరవశయై తనువున్ ధర వ్రాల్సినట్టి తన్విన్ భీతిన్ గని లేవఁదీసి తొడపై ననువు పరచి యాతఁ డిట్టు లని విలపించెన్.</poem>|ref=21}} '''టీక'''. సుగమము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఏటికి యిన్నినాళ్ళు సతి నిచ్చట నొంటిగ నుండఁజేసి యీ నాటికి నే నటన్ బిగితనంబున నుండితి మొన్న నేని యి చ్చోటికి వచ్చియున్న నిటు జొప్పడకుండునొ యేమొ యింక నే నేటికిఁ బోయి దొర్లుదున యింగల మందునఁ బొర్లువాఁడనా.</poem>|ref=22}} '''టీక'''. సుగమము. {{Telugu poem|type=గీ.|lines=<poem>అక్కటా నాదు వశయాత్మ జార్తి గాంచి ఈగతి వహించెననుచు నే నెవరితోడఁ జెప్పికొందును నే నేమి సేతు నెందు దూఱుదును విధి నేమని దూఱును నిఁక.</poem>|ref=23}} '''టీక'''. శివకథలో — నాదువశయాత్మ జార్తిఁ గాంచి = నాపుత్రిక మదనార్తిని పొందినదియై అనియును, చంద్రకథలో — నాభార్య మదనార్తిని వహించినదియై అనియును, సారంగధరకథలో — నాభార్య నాకొడుకుచేత దుఃఖమును పొందినదియై అనిమాత్రము భేదము తతిమ్మా విషయము మూడిఁట సమము సుగమము. {{Telugu poem|type=క.|lines=<poem>నిద్రాహారము లెఱుఁగక భద్రాంగి కృశించి మూర్ఛఁ బడసియు వ్రాలెన్</poem>|ref=}}<noinclude><references/></noinclude> s341jlwgqafqyq5fwz1i0rcnd853f04 550877 550813 2026-03-31T06:35:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 550877 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అని మూర్ఛాపరవశయై తనువున్ ధర వ్రాల్సినట్టి తన్విన్ భీతిన్ గని లేవఁదీసి తొడపై ననువు పరచి యాతఁ డిట్టు లని విలపించెన్.</poem>|ref=21}} '''టీక'''. సుగమము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఏటికి యిన్నినాళ్ళు సతి నిచ్చట నొంటిగ నుండఁజేసి యీ నాటికి నే నటన్ బిగితనంబున నుండితి మొన్న నేని యి చ్చోటికి వచ్చియున్న నిటు జొప్పడకుండునొ యేమొ యింక నే నేటికిఁ బోయి దొర్లుదున యింగల మందునఁ బొర్లువాఁడనా.</poem>|ref=22}} '''టీక'''. సుగమము. {{Telugu poem|type=గీ.|lines=<poem>అక్కటా నాదు వశయాత్మ జార్తి గాంచి ఈగతి వహించెననుచు నే నెవరితోడఁ జెప్పికొందును నే నేమి సేతు నెందు దూఱుదును విధి నేమని దూఱును నిఁక.</poem>|ref=23}} '''టీక'''. శివకథలో — నాదువశయాత్మ జార్తిఁ గాంచి = నాపుత్రిక మదనార్తిని పొందినదియై అనియును, చంద్రకథలో — నాభార్య మదనార్తిని వహించినదియై అనియును, సారంగధరకథలో — నాభార్య నాకొడుకుచేత దుఃఖమును పొందినదియై అనిమాత్రము భేదము తతిమ్మా విషయము మూఁడిట సమము సుగమము. {{Telugu poem|type=క.|lines=<poem>నిద్రాహారము లెఱుఁగక భద్రాంగి కృశించి మూర్ఛఁ బడసియు వ్రాలెన్</poem>|ref=}}<noinclude><references/></noinclude> 43mx71iyza1mwckdizk0ujthxqaohgk పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/385 104 180421 550814 497947 2026-03-30T13:33:22Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550814 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>రుద్రుఁ డెటుఁ జేయునో యీ సద్రమణికి నాళ్ళుఁ జూడ స్తంభించె నహా.</poem>|ref=24}} '''టీక'''. సుగమము. {{Telugu poem|type=క.|lines=<poem>అని విలపించెడు తఱి మే కొని మూర్చన్ దెలిసి లేచి గురువరుఁ గని యి ట్లనుచున్ వశ భాషించెను వనితల చిత్తములు దెలియ వశమె ధరిత్రిన్.</poem>|ref=25}} '''టీక'''. శివకథలో — వశ = పుత్రికయైన పార్వతీదేవి, గురున్ = తండ్రిని, వరున్ = శ్రేష్ఠుని, కని = చూచినదియై అనియును, చంద్రకథలో — వశ = భార్యయైన తారాదేవి, గురున్ = బృహస్పతిని, వరున్ = భర్తను, కని = చూచినదియై అనియును, సారంగధరకథలో — వశ = భార్యయైన చిత్రాంగీదేవి, గురున్ = రాజును, వరున్ = భర్తను, లేక గురువరున్ = భర్తను, లేక గురువరున్ = అతిశయుఁడైన రాజును, లేక అతిశయుఁడైన భర్తను, లేక రాజరాజును అని మాత్రము భేదము, తతిమ్మా విషయము మూఁడిట సుగమము. {{Telugu poem|type=ఆ.|lines=<poem>ఓ మహానుభావ నామీద దయలేక ఒంటిదానిఁ జేసి యుంటఁ దగునె ఇట్టివాఁడ వగుటనే కద సారంగ ధరుఁడు వశము గాని సరణి నుంట.</poem>|ref=26}} '''టీక'''. '''శివ''' — ఒంటిదానిఁ జేసి యుంటదగునె = నాకు పెండ్లిఁ జేయక జత లేనిదానినిఁగాఁ జేసియుండుట యొప్పునా, ఇట్టివాఁడ....సరణినుంట = నీ విటువంటివాఁడవు గావుననే శంకరుఁడు నాకు లభించని విధము నుండుట, తతిమ్మా విషయము సుగమము. {{left|}}<noinclude><references/></noinclude> 70spaxenxruah73h1cqi8zvte4mfi8m పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/386 104 180422 550824 497948 2026-03-30T20:29:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550824 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. '''చంద్ర''' — ఒంటి....దగునె = న న్నొక్కదానినిఁగాఁ జేసి పోయి నీ వాయజ్ఞమునం దిన్నినా ళ్ళుండుట యొప్పునా, ఇట్టి....సరణి నుంట = నీ వెప్పుడు నిల్లు విడచి యుండువాఁడవగుటనేకదా చంద్రుఁడు నాకు వశముగాని తెఱఁగున నుండుట (అనఁగా మాట విననియ ట్లనుట) తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''సారంగ''' — ఇట్టి.....సరణినుంట = నీ విటువంటివాఁడవు గావుననే సారంగధరుఁడు శక్యముగాని విధముగా నుండుట, తతిమ్మా విషయము సుగమము. {{Telugu poem|type=క.|lines=<poem>ఆ సారంగధరుని నిజ వాసంబును నీ వెఱుంగవా యదె కనుమా భాసిల్లెఁ బయోధరమును డాసియఁ జీరి నను గాంచఁడాయె నయదయన్.</poem>|ref=27}} '''టీక'''. '''శివ''' — ఆ సారంగధరుని = ఆ జింగతాల్పరియైన శంకరునియొక్క, నిజవాసంబును నీ వెఱుంగవా = స్వకీయముగు నివాసస్థానమును (అనఁగా గైలాసము ననుట) నీ వెఱుఁగకున్నావా, అదె కనుమా = ఆ కనుపడునదియే చూడుమా, పయోధరమును డాసియున్ = మేఘమును సమీపించినదియై, భాసిల్లెన్ = ప్రకాశించెను, దయన్ = కృపచేత, ఎనయన్ = నన్నున్ బరిగ్రహించుటకు, చీరినను = ఆహ్వానించినచో, కాంచన్ = కనుఁగొనక యుండునా (కనుఁగొనునే యనుట) అనఁగా శంకరునినివాసమైన కైలాసము హిమవన్నగ ప్రాంతమున నెత్తుగా నుండుటవలన నచ్చటికిఁ గనుపడుచునే యున్నదని గ్రహించునది. '''టీక''' '''చంద్ర''' — ఆ సారంగధరుని = ఆ జింకతాల్పరియైన చంద్రునియొక్క, నిజవాసంబును నీ వెఱుంగవా = స్వస్థానమును నీ వెఱుఁగకున్నావా, అదె కనుమా = అల్లదిగో చూడుమా, పయోధరమును డాసియున్ = మేఘమును<noinclude><references/></noinclude> c0ej3q3mp0se2840lup12xl7anwhigf 550825 550824 2026-03-30T20:33:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 550825 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. '''చంద్ర''' — ఒంటి....దగునె = న న్నొక్కదానినిఁగాఁ జేసి పోయి నీ వాయజ్ఞమునం దిన్నినా ళ్ళుండుట యొప్పునా, ఇట్టి....సరణి నుంట = నీ వెప్పుడు నిల్లు విడచి యుండువాఁడవగుటనేకదా చంద్రుఁడు నాకు వశముగాని తెఱఁగున నుండుట (అనఁగా మాట విననియ ట్లనుట) తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''సారంగ''' — ఇట్టి.....సరణినుంట = నీ విటువంటివాఁడవు గావుననే సారంగధరుఁడు శక్యముగాని విధముగా నుండుట, తతిమ్మా విషయము సుగమము. {{Telugu poem|type=క.|lines=<poem>ఆ సారంగధరుని నిజ వాసంబును నీ వెఱుంగవా యదె కనుమా భాసిల్లెఁ బయోధరమును డాసియఁ జీరి నను గాంచఁడాయె నయదయన్.</poem>|ref=27}} '''టీక'''. '''శివ''' — ఆ సారంగధరుని = ఆ జింగతాల్పరియైన శంకరునియొక్క, నిజవాసంబును నీ వెఱుంగవా = స్వకీయముగు నివాసస్థానమును (అనఁగా గైలాసము ననుట) నీ వెఱుఁగకున్నావా, అదె కనుమా = ఆ కనుపడునదియే చూడుమా, పయోధరమును డాసియున్ = మేఘమును సమీపించినదియై, భాసిల్లెన్ = ప్రకాశించెను, దయన్ = కృపచేత, ఎనయన్ = నన్నున్ బరిగ్రహించుటకు, చీరినను = ఆహ్వానించినచో, కాంచన్ = కనుఁగొనక యుండునా (కనుఁగొనునే యనుట) అనఁగా శంకరునినివాసమైన కైలాసము హిమవన్నగప్రాంతమున నెత్తుగా నుండుటవలన నచ్చటికిఁ గనుపడుచునే యున్నదని గ్రహించునది. '''టీక'''. '''చంద్ర''' — ఆ సారంగధరుని = ఆ జింకతాల్పరియైన చంద్రునియొక్క, నిజవాసంబును నీ వెఱుంగవా = స్వస్థానమును నీ వెఱుఁగకున్నావా, అదె కనుమా = అల్లదిగో చూడుమా, పయోధరమును డాసియున్ = మేఘమును<noinclude><references/></noinclude> 940otasgxyyg1er70yy0hc34m8a59e1 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/387 104 180423 550826 497949 2026-03-30T20:44:20Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550826 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సమీపించి, భాసిల్లెన్ = ప్రకాశించెను, నయదయన్ = నీతియుక్తమైన కరుణతో, చీరినను = పిల్చినప్పటికిని, కాంచఁడాయెన్ = చూడనే చూడఁడాయెను. అనఁగా చంద్రుఁ డెప్పుడును గగనమునఁ జేరుకొని పిల్చినను రాఁక నచ్చటనే యుండునని తార బృహస్పతితో వచించినటుల గ్రహించునది. '''టీక'''. '''సారంగ''' — ఆ సారంగధరుని = నీకుమారుఁడైన సారంగధరునియొక్క, నిజ = స్వకీయమైన, వాసంబును = వస్త్రమును, నీ వెఱుంగవా = నీ వెఱుఁగకున్నావా, అదె కనుమా = అల్లదిగో చూడుమా, భాసిల్లెన్ = ప్రకాశించెను, పయోధరమును డాసియున్ = నాస్తనమును సమీపించి, చీరి = చీల్చినవాఁడై, నయదయన్ = నీతియుక్తమైన కరుణతో, ననుఁ గాంచఁడాయెన్ = నన్నుఁ జూడఁడాయెను. అనఁగా సారంగధరుని వస్త్రమును నీ వెఱుంగకున్నావా, యల్లదిగో ప్రకాశింపుచుండెఁ గాంచుము న న్నాతఁడు నీతియుక్తమైన దయతోఁ జూడక నా స్తనమును బట్టి చీల్పెనని రాజనరేంద్రునితోఁ జిత్రాంగి వచియించిన దాయెనని తాత్పర్యము. {{Telugu poem|type=గీ.|lines=<poem>వేగ సారంగధరుని రావించి యతని పెంపు విషయము నాత్మ నూహింపుచు నిఁక ముందు నీ శివసంయోగము సెడనట్లు నాకుఁ గల్యాణమును జేయవే కృపాబ్ధి.</poem>|ref=28}} '''టీక'''. '''శివ''' — వేగన్ = శీఘ్రముగా, సారంగధరుని రావించి = శంకరుని బిలిపించినవాఁడవై, అతని పెంపువిషయమున్ = ఆ శంకరునియొక్క యభివృద్ధి విషయమై, ఆత్మ నూహింపుచున్ = మదిలో యోచనఁ జేయుచు, ఇఁకముందు = ఇంకమీదట, కృపాబ్ధి = దయాసము<noinclude><references/></noinclude> 7m6va5ioez2ng3f46gyony2h70vti6c పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/388 104 180424 550827 497950 2026-03-30T21:04:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550827 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ద్రుఁడవగు నోతండ్రీ, ఈ శివసంయోగము సెడనట్లున్ = ఈ శంకరుని కూటమి చెడిపోని విధముగా, నాకుఁ గల్యాణమును జేయవే = నాకుఁ బెండ్లి జేయగదవే (అనఁగా నన్ను శంకరున కిచ్చి వివాహముఁ జేయమనె ననుట). '''టీక'''. '''చంద్ర''' — కృపాబ్ధి = దయాసముద్రుడంగు నోనాథా, వేగన్ = శీఘ్రముగా, సారంగధరుని రావించి = చంద్రునిఁ బిలిపించి, అతని పెంపువిషయము నాత్మ నూహింపుచున్ = వాని యభివృద్ధివిషయమై మదిని యోజింపుచు, ఇఁకముందు = ఇంకమీదట, నీ శివసంయోగము సెడనట్లున్ = నీయొక్క శుభమైన కూటమి చెడనివిధముగా, నాకుఁ గల్యాణమును జేయవే = నాకుఁ మంగళమును గూర్పఁగదవే (అనఁగా నిఁకమీదట నీవు నన్ను విడువక యుండవలెనని గ్రహించునది) '''టీక'''. '''సారంగ''' — కృపాబ్ధి = దయాసాగరుండవైన యోనాథా, వేగన్ = శీఘ్రముగా, సారంగధరుని రావించి = నీకుమారుఁడు సారంగధరుని రప్పించినవాఁడవై, అతని పెంపువిషయము నాత్మ నూహింపుచున్ = వానిని నాశముఁ జేయు విషయమై మదిలో నాలోచింపుచు, ఇఁకముందున్ = ఇంకమీదట, నీ శివసంయోగము సెడనట్లుగా = మంగళకరమైన కూడమి చెడిపోనివిధముగా, నాకుఁ గల్యాణమును జేయవే - నాకు శుభమును గూర్చఁ గదవే. {{Telugu poem|type=ఆ.|lines=<poem>కరుణ లేక యట్లుఁ గాదందువేని నే నొంటిదాన నగుచు నుంట కన్న ముక్కు మూసుకొనియు మొనసి యూపిరి నుగ్గ పట్టి యిటనె చనుట బాగుగాదె.</poem>|ref=29}} '''టీక'''. '''శివ''' — కరుణలేక = దయలేనివాఁడవై, అట్లుఁ గాదందువేని = న న్నావిధముగా శివున కిచ్చి వివాహము సేయననినచో, ఒంటిదాననగుచు నుంట<noinclude><references/></noinclude> ew4dzux0qn4ar2ti8xrc99ig32xkcdo 550828 550827 2026-03-30T21:07:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 550828 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ద్రుఁడవగు నోతండ్రీ, ఈ శివసంయోగము సెడనట్లున్ = ఈ శంకరుని కూటమి చెడిపోని విధముగా, నాకుఁ గల్యాణమును జేయవే = నాకుఁ బెండ్లి జేయగదవే (అనఁగా నన్ను శంకరున కిచ్చి వివాహముఁ జేయమనె ననుట). '''టీక'''. '''చంద్ర''' — కృపాబ్ధి = దయాసముద్రుఁడవగు నోనాథా, వేగన్ = శీఘ్రముగా, సారంగధరుని రావించి = చంద్రునిఁ బిలిపించి, అతని పెంపువిషయము నాత్మ నూహింపుచున్ = వాని యభివృద్ధివిషయమై మదిని యోజింపుచు, ఇఁకముందు = ఇంకమీదట, నీ శివసంయోగము సెడనట్లున్ = నీయొక్క శుభమైన కూటమి చెడనివిధముగా, నాకుఁ గల్యాణమును జేయవే = నాకుఁ మంగళమును గూర్పఁగదవే (అనఁగా నిఁకమీదట నీవు నన్ను విడువక యుండవలెనని గ్రహించునది) '''టీక'''. '''సారంగ''' — కృపాబ్ధి = దయాసాగరుండవైన యోనాథా, వేగన్ = శీఘ్రముగా, సారంగధరుని రావించి = నీకుమారుఁడు సారంగధరుని రప్పించినవాఁడవై, అతని పెంపువిషయము నాత్మ నూహింపుచున్ = వానిని నాశముఁ జేయు విషయమై మదిలో నాలోచింపుచు, ఇఁకముందున్ = ఇంకమీదట, నీ శివసంయోగము సెడనట్లుగా = మంగళకరమైన కూడమి చెడిపోనివిధముగా, నాకుఁ గల్యాణమును జేయవే = నాకు శుభమును గూర్పఁగదవే. {{Telugu poem|type=ఆ.|lines=<poem>కరుణ లేక యట్లుఁ గాదందువేని నే నొంటిదాన నగుచు నుంట కన్న ముక్కు మూసుకొనియు మొనసి యూపిరి నుగ్గ పట్టి యిటనె చనుట బాగుగాదె.</poem>|ref=29}} '''టీక'''. '''శివ''' — కరుణలేక = దయలేనివాఁడవై, అట్లుఁ గాదందువేని = న న్నావిధముగా శివున కిచ్చి వివాహము సేయననినచో, ఒంటిదాననగుచు నుంట<noinclude><references/></noinclude> d42ky17pmu4fxt8hqq5b3kjsu4hgn39 550878 550828 2026-03-31T06:36:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 550878 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ద్రుఁడవగు నోతండ్రీ, ఈ శివసంయోగము సెడనట్లున్ = ఈ శంకరుని కూటమి చెడిపోని విధముగా, నాకుఁ గల్యాణమును జేయవే = నాకుఁ బెండ్లి జేయగదవే (అనఁగా నన్ను శంకరున కిచ్చి వివాహముఁ జేయమనె ననుట). '''టీక'''. '''చంద్ర''' — కృపాబ్ధి = దయాసముద్రుఁడవగు నోనాథా, వేగన్ = శీఘ్రముగా, సారంగధరుని రావించి = చంద్రునిఁ బిలిపించి, అతని పెంపువిషయము నాత్మ నూహింపుచున్ = వాని యభివృద్ధివిషయమై మదిని యోజింపుచు, ఇఁకముందు = ఇంకమీదట, నీ శివసంయోగము సెడనట్లున్ = నీయొక్క శుభమైన కూటమి చెడనివిధముగా, నాకుఁ గల్యాణమును జేయవే = నాకు మంగళమును గూర్పఁగదవే (అనఁగా నిఁకమీదట నీవు నన్ను విడువక యుండవలెనని గ్రహించునది) '''టీక'''. '''సారంగ''' — కృపాబ్ధి = దయాసాగరుండవైన యోనాథా, వేగన్ = శీఘ్రముగా, సారంగధరుని రావించి = నీకుమారుఁడు సారంగధరుని రప్పించినవాఁడవై, అతని పెంపువిషయము నాత్మ నూహింపుచున్ = వానిని నాశముఁ జేయు విషయమై మదిలో నాలోచింపుచు, ఇఁకముందున్ = ఇంకమీదట, నీ శివసంయోగము సెడనట్లుగా = మంగళకరమైన కూడమి చెడిపోనివిధముగా, నాకుఁ గల్యాణమును జేయవే = నాకు శుభమును గూర్పఁగదవే. {{Telugu poem|type=ఆ.|lines=<poem>కరుణ లేక యట్లుఁ గాదందువేని నే నొంటిదాన నగుచు నుంట కన్న ముక్కు మూసుకొనియు మొనసి యూపిరి నుగ్గ పట్టి యిటనె చనుట బాగుగాదె.</poem>|ref=29}} '''టీక'''. '''శివ''' — కరుణలేక = దయలేనివాఁడవై, అట్లుఁ గాదందువేని = న న్నావిధముగా శివున కిచ్చి వివాహము సేయననినచో, ఒంటిదాననగుచు నుంట<noinclude><references/></noinclude> 3igbk4s5p2thw1z0myy0e5r9tpthtap పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/389 104 180425 550838 497951 2026-03-31T01:13:05Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550838 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కన్నన్ = జోడు లేనిదాననై (అనఁగా భర్త లేనిదాననై యనుట) ఉండుటకంటె, ముక్కు మూసుకొనియున్ = నాసికమును మూసుకొని, మొనసి = పూనికతో, ఊసిరి నుగ్గపట్టి = ప్రాణాయామయోగముచేత, ఇటనె = ఇచ్చోటనే, చనుట = తగియుండుట, బాగుగాదె లెస్స యగును గదా. '''టీక'''. '''చంద్ర''' — ఒంటిదాననగుచు నుంటకన్నన్ = నిన్ను విడిచి యొంటరిగా నుండుటకంటె, ముక్కు మూసుకొనియున్ = నాసికమును బిగబట్టి, మొనసి = పూన్కితో, ఊపిరి నుగ్గపట్టి = ప్రాణమును బంధించి, ఇటనె = ఇచ్చోటనె, చనుట = చచ్చిపోవుట, బాగుగాదె = మేలుగదా, తతిమ్మా విషయము సుగమము, చనుట యను శబ్ధము తగుటకును చచ్చుటకును చెల్లునని గ్రహించునది. '''టీక'''. '''సారంగ''' — చంద్రకథకు సమానము. {{p|al|fwb}}అచ్చ తలకట్ల సర్వలఘుగీతము</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>నగసదన ఘనతరయశ నగర దమన నవధవళకరధర తతభవభయహర ప్రమధవన యనవరత సదమర వరద హర గరళగళ భవ కన దసమ నయన.</poem>|ref=30}} ఈ పద్యము నచ్చతలకట్లుగల కుఱుచయక్షరములతో శివస్తోత్రముగా రచియింపఁబడినట్లు గ్రహించునది. '''టీక'''. నగసదన = పర్వతమే గృహముగాఁ గలవాఁడా, ఘనతరయశ = అధికతరమైన కీర్తి గలవాఁడా, నగరదమన = త్రిపురముల నడంచినవాఁడా, నవ = నూతనమైన, ధవళకర = చందమామను, ధర = తాల్చినవాఁడా, తత = విస్తృతమైన, భవభయహర = సంసారభీతి నడగించువాఁడా, ప్రమథవర = ప్రమథుల కధీశుఁడవైనవాఁడా, అనవరత = నిరంతరము,<noinclude><references/></noinclude> j5bfu3lk80ol2ds5zokd5xr5rjwlwhh 550839 550838 2026-03-31T01:17:18Z దేవీప్రసాదశాస్త్రి 4290 550839 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కన్నన్ = జోడు లేనిదాననై (అనఁగా భర్త లేనిదాననై యనుట) ఉండుటకంటె, ముక్కు మూసుకొనియున్ = నాసికమును మూసుకొని, మొనసి = పూనికతో, ఊపిరి నుగ్గపట్టి = ప్రాణాయామయోగముచేత, ఇటనె = ఇచ్చోటనే, చనుట = తగియుండుట, బాగుగాదె లెస్స యగును గదా. '''టీక'''. '''చంద్ర''' — ఒంటిదాన నగుచు నుంటకన్నన్ = నిన్ను విడిచి యొంటరిగా నుండుటకంటె, ముక్కు మూసుకొనియున్ = నాసికమును బిగబట్టి, మొనసి = పూన్కితో, ఊపిరి నుగ్గపట్టి = ప్రాణమును బంధించి, ఇటనె = ఇచ్చోటనె, చనుట = చచ్చిపోవుట, బాగుగాదె = మేలుగదా, తతిమ్మా విషయము సుగమము, చనుట యను శబ్ధము తగుటకును చచ్చుటకును చెల్లునని గ్రహించునది. '''టీక'''. '''సారంగ''' — చంద్రకథకు సమానము. {{p|al|fwb}}అచ్చ తలకట్ల సర్వలఘుగీతము</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>నగసదన ఘనతరయశ నగర దమన నవధవళకరధర తతభవభయహర ప్రమథవన యనవరత సదమర వరద హర గరళగళ భవ కన దసమ నయన.</poem>|ref=30}} ఈ పద్యము నచ్చతలకట్లుగల కుఱుచయక్షరములతో శివస్తోత్రముగా రచియింపఁబడినట్లు గ్రహించునది. '''టీక'''. నగసదన = పర్వతమే గృహముగాఁ గలవాఁడా, ఘనతరయశ = అధికతరమైన కీర్తి గలవాఁడా, నగరదమన = త్రిపురముల నడంచినవాఁడా, నవ = నూతనమైన, ధవళకర = చందమామను, ధర = తాల్చినవాఁడా, తత = విస్తృతమైన, భవభయహర = సంసారభీతి నడగించువాఁడా, ప్రమథవర = ప్రమథుల కధీశుఁడవైనవాఁడా, అనవరత = నిరంతరము,<noinclude><references/></noinclude> ounrbhed0517yosrjssv5eiv8egrxy0 550840 550839 2026-03-31T01:19:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 550840 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కన్నన్ = జోడు లేనిదాననై (అనఁగా భర్త లేనిదాననై యనుట) ఉండుటకంటె, ముక్కు మూసుకొనియున్ = నాసికమును మూసుకొని, మొనసి = పూనికతో, ఊపిరి నుగ్గపట్టి = ప్రాణాయామయోగముచేత, ఇటనె = ఇచ్చోటనే, చనుట = తగియుండుట, బాగుగాదె లెస్స యగును గదా. '''టీక'''. '''చంద్ర''' — ఒంటిదాన నగుచు నుంటకన్నన్ = నిన్ను విడిచి యొంటరిగా నుండుటకంటె, ముక్కు మూసుకొనియున్ = నాసికమును బిగబట్టి, మొనసి = పూన్కితో, ఊపిరి నుగ్గపట్టి = ప్రాణమును బంధించి, ఇటనె = ఇచ్చోటనె, చనుట = చచ్చిపోవుట, బాగుగాదె = మేలుగదా, తతిమ్మా విషయము సుగమము, చనుట యను శబ్ధము తగుటకును చచ్చుటకును చెల్లునని గ్రహించునది. '''టీక'''. '''సారంగ''' — చంద్రకథకు సమానము. {{p|al|fwb}}అచ్చ తలకట్ల సర్వలఘుగీతము</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>నగసదన ఘనతరయశ నగరదమన నవధవళకరధర తతభవభయహర ప్రమథవర యనవరతసదమరవరద హర గరళగళ భవ కనదసమనయన.</poem>|ref=30}} ఈ పద్యము నచ్చతలకట్లు గల కుఱుచయక్షరములతో శివస్తోత్రముగా రచియింపఁబడినట్లు గ్రహించునది. '''టీక'''. నగసదన = పర్వతమే గృహముగాఁ గలవాఁడా, ఘనతరయశ = అధికతరమైన కీర్తి గలవాఁడా, నగరదమన = త్రిపురముల నడంచినవాఁడా, నవ = నూతనమైన, ధవళకర = చందమామను, ధర = తాల్చినవాఁడా, తత = విస్తృతమైన, భవభయహర = సంసారభీతి నడగించువాఁడా, ప్రమథవర = ప్రమథుల కధీశుఁడవైనవాఁడా, అనవరత = నిరంతరము,<noinclude><references/></noinclude> d6dpw9v7afzuzkpu2cmkiu7s4kl7rup పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/390 104 180426 550872 497952 2026-03-31T06:26:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550872 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సత్ = శ్రేష్ఠమైన, అమరవరద = దేవతలకుఁ గోర్కెల నిచ్చువాఁడా, హర = హరనామము గలవాఁడా, గరళగళ = విషమును కంఠమందుఁ గలవాఁడా, భవ = భవనామము గలవాఁడా, కనత్ = ప్రకాశమానమైన, అసమ = బేసిసంఖ్యయగు, నయన = నేత్రములు గల యోశంకరా. {{Telugu poem|type=|lines=<poem>ఇదె నీలో వైర్యము నొందెదఁ గనుమని శంకరుని నుతింపుచుఁ గడు బె ట్టిదముగను నాసఁ గైకొని కదలక కూర్చుండిఁ జెలులె కద సాహసినుల్.</poem>|ref=31}} '''టీక'''. సుగమము మూఁడిట సమము. {{Telugu poem|type=|lines=<poem>అపు డాయమను గురుఁడు నే రుపుతో నాస విడఁ జేసి రుష యేలె సతీ ఇపుడె భవదిచ్చ దీర్పనె చపలమొకో యింత దుడుకు సలుపఁగఁ దగునా.</poem>|ref=32}} '''టీక'''. శివకథలో — ఆయమను = ఆ పార్వతీదేవిని, గురుఁడు = తండ్రియైన హిమవంతుడు, చంద్ర సారంగధర కథలలో — ఆయమను = ఆవిడను, గురుఁడు = బృహస్పతియును, రాజును అని మాత్రము భేదము. తతిమ్మా విషయము సుగమము మూడిఁట సమము. {{Telugu poem|type=|lines=<poem>అని తనపురమునకును దో డ్కొని చని సతి కెంతొ ప్రీతిఁ గూర్చుచు నుండన్ గని యొకచెలి సారంగధ రునిఁ జేరియు నచటితెఱఁగు రూఢిగఁ దెలిపెన్.</poem>|ref=33}} '''టీక'''. '''శివ''' — తనపురమునకును = తనయొక్క యోషధీప్రస్థపురమునకు,<noinclude><references/></noinclude> sl70urdruy2306o6aev7os88a4eb9ef 550873 550872 2026-03-31T06:29:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 550873 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సత్ = శ్రేష్ఠమైన, అమరవరద = దేవతలకుఁ గోర్కెల నిచ్చువాఁడా, హర = హరనామము గలవాఁడా, గరళగళ = విషమును కంఠమందుఁ గలవాఁడా, భవ = భవనామము గలవాఁడా, కనత్ = ప్రకాశమానమైన, అసమ = బేసిసంఖ్య యగు, నయన = నేత్రములు గల యోశంకరా. {{Telugu poem|type=క.|lines=<poem>ఇదె నీలో వైర్యము నొం దెదఁ గనుమని శంకరుని నుతింపుచుఁ గడు బె ట్టిదముగను నాసఁ గైకొని కదలక కూర్చుండెఁ జెలులె కద సాహసినుల్.</poem>|ref=31}} '''టీక'''. సుగమము మూఁడిట సమము. {{Telugu poem|type=|lines=<poem>అపు డాయమను గురుఁడు నే రుపుతో నాస విడఁ జేసి రుష యేలె సతీ ఇపుడె భవదిచ్చ దీర్పనె చపలమొకో యింత దుడుకు సలుపఁగఁ దగునా.</poem>|ref=32}} '''టీక'''. శివకథలో — ఆయమను = ఆ పార్వతీదేవిని, గురుఁడు = తండ్రియైన హిమవంతుడు, చంద్ర సారంగధర కథలలో — ఆయమను = ఆవిడను, గురుఁడు = బృహస్పతియును, రాజును అని మాత్రము భేదము. తతిమ్మా విషయము సుగమము మూఁడిట సమము. {{Telugu poem|type=|lines=<poem>అని తనపురమునకును దో డ్కొని చని సతి కెంతొ ప్రీతిఁ గూర్చుచు నుండన్ గని యొకచెలి సారంగధ రునిఁ జేరియు నచటితెఱఁగు రూఢిగఁ దెలిపెన్.</poem>|ref=33}} '''టీక'''. '''శివ''' — తనపురమునకును = తనయొక్క యోషధీప్రస్థపురమునకు,<noinclude><references/></noinclude> frnvtwn3fsp8nzaol7va3hzd33idsg1 550879 550873 2026-03-31T06:39:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 550879 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సత్ = శ్రేష్ఠమైన, అమరవరద = దేవతలకుఁ గోర్కెల నిచ్చువాఁడా, హర = హరనామము గలవాఁడా, గరళగళ = విషమును కంఠమందుఁ గలవాఁడా, భవ = భవనామము గలవాఁడా, కనత్ = ప్రకాశమానమైన, అసమ = బేసిసంఖ్య యగు, నయన = నేత్రములు గల యోశంకరా. {{Telugu poem|type=క.|lines=<poem>ఇదె నీలో వైర్యము నొం దెదఁ గనుమని శంకరుని నుతింపుచుఁ గడు బె ట్టిదముగను నాసఁ గైకొని కదలక కూర్చుండెఁ జెలులె కద సాహసినుల్.</poem>|ref=31}} '''టీక'''. సుగమము మూఁడిట సమము. {{Telugu poem|type=క.|lines=<poem>అపు డాయమను గురుఁడు నే రుపుతో నాస విడఁ జేసి రుష యేలె సతీ ఇపుడె భవదిచ్చ దీర్పనె చపలమొకో యింత దుడుకు సలుపఁగఁ దగునా.</poem>|ref=32}} '''టీక'''. శివకథలో — ఆయమను = ఆ పార్వతీదేవిని, గురుఁడు = తండ్రియైన హిమవంతుఁడు, చంద్ర సారంగధర కథలలో — ఆయమను = ఆవిడను, గురుఁడు = బృహస్పతియును, రాజును అని మాత్రము భేదము. తతిమ్మా విషయము సుగమము మూఁడిట సమము. {{Telugu poem|type=క.|lines=<poem>అని తనపురమునకును దో డ్కొని చని సతి కెంతొ ప్రీతిఁ గూర్చుచు నుండన్ గని యొకచెలి సారంగధ రునిఁ జేరియు నచటితెఱఁగు రూఢిగఁ దెలిపెన్.</poem>|ref=33}} '''టీక'''. '''శివ''' — తనపురమునకును = తనయొక్క యోషధీప్రస్థపురమునకు,<noinclude><references/></noinclude> q4xcmb4oqnwpm2ux8fkzlr90jlh9qko పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/391 104 180427 550880 497953 2026-03-31T06:53:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550880 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అనియును, చంద్ర సారంగధర కథలలో — తనమేడకు, శివ — సతికిన్ = పార్వతికి, చంద్ర సారంగధరకథలలో — భార్యకు, శివ — ఒక చెలి = ఒకానొకచెలికత్తియు, చంద్ర సారంగధర కధలతో — ఒకానొకస్నేహితుఁడు, తతిమ్మా విషయము సుగమము మూఁడిట సమము. {{Telugu poem|type=గీ.|lines=<poem>ఇటులఁ దెల్పిన నాసతి యెంత జాణ ఔర గురునకు నాపైని వేరే సంశ యము గలుగనట్లు బోధించి యాత్మలోన నేఁదలంచినరీతిగానే యొనర్చె.</poem>|ref=34}} '''టీక'''. '''శివ''' — ఇటులఁ దెల్పినన్ = ఈ విధముగాఁ బార్వతీహిమవంతులవిషయమంతయును చెలికత్తియ యొక్కతె శంకరునకు నెఱిఁగింపఁగా, అసతి యెంతజాణ = ఆ పార్వతీదేవి యెంతనేర్పరి, ఔర = ఆశ్చర్యము, గురునకున్ = తండ్రియైన హిమవంతునకు, నాపైని వేరే సంశయము గలుగనట్లు బోధించి = నామీద వేరుగా సందేహము జనించనట్లుగా బోధఁ జేసి, ఆత్మలోనన్ = హృదయమునందున, నేఁదలంచినరీతిగానే = నే నెంచుకొన్నవిధముగానే, ఒనరెన్ = చేసినదాయెను (అనఁగా నే పెండ్లాడఁదలంచినట్లుగానే యనుట) '''టీక'''. '''చంద్ర''' — నేఁదలంచినరీతిగానే యొనర్చెన్ = నే నెంచుకొన్నట్లుగానే చేసినదాయెను (అనఁగా వేరే నెపమును గల్పించి తనకును నాకును సంబంధము లేనట్లుగా నెంచుకొనఁజేయఁగలదని యనుకొన్నట్లుగానే చేసెనని చంద్రుఁడు దలంచినట్లు గ్రహించునది, తతిమ్మావిషయము శివకథకు సమానము. '''టీక'''. '''సారంగ''' — ఔర = ఆశ్చర్యము, గురునకు = నాతండ్రియైన రాజనరేంద్రునకు, నాపైని వేరె సంశయము గలుగన్ = నామీద యన్యథా సంకోచము జనించుతీరుగా, అట్లు బోధించి = ఆవిధ<noinclude><references/></noinclude> plf7d6tljfb4vxa08eep9y40tfj8jre పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/392 104 180428 550893 497954 2026-03-31T09:06:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550893 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ముగా భోధఁజేసినదియై నేఁ దలంచినరీతిగానే యొనర్చెన్ = నా కేమో యపాయము తేగలదని యనుకొన్నట్లుగానే చేసెను, తతిమ్మా విషయము సుగమము. {{Telugu poem|type=క.|lines=<poem>అని యోజింపుచు నేర్పరు లను హితులను బరమహర్షులను జెంగటికిన్ గొనకొని పిలిపించియు ని ట్లని పల్కఁదొడంగె నాతఁ డతనుభయాప్తిన్.</poem>|ref=35}} '''టీక'''. '''శివు''' — అతఁడు = ఆశంకరుఁడు, అతనుభయాప్తిన్ = మన్మథభయముయొక్క కలిమిచేత, పర = ఉత్కృష్టమైన, మహర్షులను = మహాఋషులను (అనఁగాఁ గశ్యపాది సప్తర్షుల ననుట), తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''చంద్ర''' — హితులను = చెలికాండ్రను, పరమ = ఉత్కృష్టమైన, హర్షులను = సంతోషము గలవారలను, తతిమా విషయము శివకథకు సమానము. '''టీక'''. '''సారంగ''' — అతఁడు = ఆ సారంగధరుఁడు, అతను = అధికమైన, భయాప్తిన్ = భీతియొక్క కలిమిచేత, తతిమ్మా విషయము చంద్రకథకు సమానము. {{Telugu poem|type=సీ.|lines=<poem>హితులార ప్రౌఢి మహిమవంతుఁ డనఁదగు నాగురుండు ప్రియకన్యదరి కేగు దెంచినాడఁట నన్ గుఱించి యారమణి క ల్యాణము నొంద నాయనకు నేమొ చెప్పి తద్ధృదయము నొప్పించెనఁట కాన మీకు నాపైని బేర్మి గలదేని</poem>|ref=}}<noinclude><references/></noinclude> 4low8o5bsyzp6gv1t0xqvvg7yeivhq6 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/393 104 180429 550903 497955 2026-03-31T11:09:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550903 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ఆమహాత్మునికడ కరుగుదెంచియు నాదు సద్వర్తనంబు నెసంగఁ దెలిపి</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>నాకుఁ గల్యాణ మగుట కీనాడె నిశ్చ యంబుఁ జేసియు రారె యటంచు బలుక సరవి వారటు గోధరగురునిఁ జేరి ఎఱగి యిటువలె ననిరది యెట్టు లనిన.</poem>|ref=36}} '''టీక'''. '''శివ''' — హితులార = ఓమిత్రములారా, ప్రౌఢిమన్ = నేర్పుతో, హిమవంతుఁ డనఁదగు నాగురుండు = హిమవంతుఁ డనఁ జెల్లు నాధన్యుఁడు, ప్రియకన్యదరికి = తనప్రియమైన పుత్రికచెంతకు, ఏగుదెంచినాడఁట = పోయినాడంట, ఆరమణి = ఆచేడియ, కల్యాణము నొందన్ = పెండ్లియాడుటకొఱకు, నన్ గుఱించి = నన్నుఁ గూర్చి, నాయనకు నేమొ చెప్పి = తండ్రి కేమియో చెప్పినదియై, తత్ = అతనియొక్క, హృదయమున్ = డెందమును, ఒప్పించెనఁట = ఒప్పుకొనఁజేసినదంట, కానన్ = కాబట్టి, మీకు నాపైనిఁ బేర్మి గలదేని = నామీద మీకు ప్రేమ యున్నచో, ఆమహాత్మునికడ కరుగుదెంచియున్ = ఆవిశాలహృదయునిచెంతకు పోయినవారలై, నాదుసద్వర్తనంబు నెసంగఁ దెలిపి = నాయొక్క మంచినడవడి నతిశయముగా నెఱిఁగించి, నాకుఁ గల్యాణ మగుటకు = నాకు వివాహ మగుటకై, ఈనాడె = ఈదివసముననే, నిశ్చయంబుఁ జేసియు రారె = వివాహనిష్కర్ష నొనరించి రండు, అటంచుఁ బలుకన్ = అని వచియింపఁగా, సరవిన్ = క్రమముగా, వారటున్ = ఆసప్తర్షు లావిధముగానే, గోధరగురుని జేరి = ఆభూధరశ్రేష్ఠునిఁ జేరినవారలై (అనఁగా హిమవంతు ననుట), ఎఱగి = నమస్కరించి, ఇటువలె ననిరి = ఈక్రింద జెప్పఁబోవువిధముగా వచియించిన నావార లైరి, అది యెట్టు లనినన్ = అయ్యది యేలాగంటే. '''టీక'''. '''చంద్ర''' — హితులార = ఓచెలికాండ్రారా, ప్రౌఢిన్ = నేర్పుతో, నహిమవంతుఁ డనఁ దగు = గొప్పతనము గలవాఁ డన<noinclude><references/></noinclude> 3fdcf6vh18l5e6kofsdsgqszq9nosb6 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/394 104 180430 550911 497956 2026-03-31T11:22:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550911 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గాఁ జెల్లునట్టి, ఆగురుండు = ఆ బృహస్పతి, ప్రియకన్యదరికిన్ = ప్రియమైన కాంతవద్దకు (అనఁగా తారవద్ద కనుట), ఏగుదెంచినాఁడట = వచ్చి యున్నాడంట, ఆరమణి = ఆచేడియ, కల్యాణము నొందన్ = తాను శుభమును బడయుటకు, నన్{{ZWNJ}}గుఱించి = నన్ను గూర్చి, ఆయనకు నేమొ చెప్పి = పెనిమిటి కేమియో వచియించినదియై, తత్ = ఆయనయొక్క, హృదయమున్ = చిత్తమును, నొప్పించెనఁట = నొవ్వఁజేసెనంట, కానన్ = కాబట్టి, మీకు నాపైని పేర్మి గలదేని = నామీద మీకు ప్రేమ యుండినచో, అమహాత్మునికడ కరుగదెంచియున్ = ఆ విశాలహృదయునిచెంతకు నేగినవారలై, నాదు సద్వర్తనంబు నెసంగఁదెలిపి = నాయొక్క నక్షత్రసంచారము నొప్పునట్లుగా నెఱిఁగించి, లేక, నా మంచినడవడి నతిశయించునట్లుఁ దెలిపి, నాకుఁ గల్యాణ మగుటకున్ = నాకు మేలగుటకై, ఈనాడె = ఈదివసముననే, నిశ్చయంబుఁ జేసియు రారె = గట్టి నమ్మకము నొనర్చి రండు, అటంచుఁ బలుకన్ = అని వచియింపఁగా, సరవి వారటున్ = క్రమముగా నాచెలికాం డ్రావిధముగానే, గోధరగురుని జేరి = వజ్రధరుఁడైన యింద్రుని గురునివద్దకుఁబోయి (అనఁగా బృహస్పతికడ కనుట), ఎఱగి = నమస్కరించి, ఇటువలె ననిరి = ఈక్రిందఁ జెప్పబోవువిధముగాఁ బల్కినవారలైరి, అది యెట్టు లనినన్ = అయ్యది యేలాగంటె. '''టీక'''. '''సారంగ''' — నాగురుండు = నాతండ్రియైన రాజనరేంద్రుఁడు, ప్రియకన్యదరికిన్ = ప్రియకాంతచెంతకు (అనఁగాఁ జిత్రాంగివద్ద కనుట), గోధరగురునిఁ జేరి = భూధరశ్రేష్ఠునిదరికిఁ బోయి (అనఁగా రాజనరేంద్రునిదరి కనుట). తతిమ్మా విషయము చంద్రకథకు సమానము. (కన్యాశబ్దము పుత్రికకును స్త్రీసామాన్యమునకునుఁ జెల్లునని గ్రహించునది)<noinclude><references/></noinclude> 9dnczjez6w5syphc6emjyz6gnexe6o3 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/395 104 180431 550925 497957 2026-03-31T11:58:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 550925 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>సారంగధరుం డజుని కృ పారసమునఁ గలిగినట్టి పావనుఁ డమలా కారుఁడు దురితవిదూరుఁడు హరుఁడు ధీరుఁ డగునట్టి సుగుణుఁడు గలఁడే.</poem>|ref=37}} అనఁగా నజశబ్దము బ్రహ్మయందును శివునియందును వర్తించును గావున పురాణభేదములవలన శివుఁడు బ్రహ్మపుత్రుఁ డగుటచేతను చంద్రుఁడు బ్రహ్మాండమునందున జనించుటచేతను సారంగధరుఁడు శివునివరప్రసాదమున జనించటవేతను, సారంగధరుం డజుని కృపారసమునఁ గలిగినట్టి పావనుఁడని ప్రయోగింపఁబడి నట్లు గ్రహించునది, తతిమ్మా విషయము మూఁడిట సమము సుగమము. {{Telugu poem|type=క.|lines=<poem>హితవచనము సుమీ యిది సుత మతిఁ గుదిరించుకొని తాము మహితకరుండౌ నతనికి ధృతి నొసఁగియు నే శతమాడక కూర్పఁగదవె కల్యాణంబున్.</poem>|ref=38}} '''టీక'''. '''శివ''' — ఇది = ఇయ్యది, హితవచనము సుమీ = మంచివాక్యము సుమీ, తాము = తమరు, మతిఁ గుదిరించుకొని = హృదయమును కుదురునట్లు జేసుకొని, మహితకరుండౌ నతనికిన్ = శూలహస్తుఁడైనయాతనికి (అనఁగా శంకరున కనుట), సుతన్ = నీకూతురగు పార్వతిని, ధృతిన్ = సంతోషముతో, ఒసఁగియున్ = ఇచ్చినవాఁడవై, ఏకతమాడక = ఆలోచింపక, కల్యాణంబున్ = వివాహమును, కూర్పఁగదవె =ఒనగూర్పఁగదవే. '''టీక'''. '''చంద్ర''' — హితవచనము సుమీ = మేము వచించునది మంచివాక్యము సుమీ, తాము = తమరు, ఇదిసుత = ఇది మొదలుకొని, మతిఁ గుదిరించుకొని = మనసుకు కుదురుబాటుఁ జేసుకొని, మహితకరుండౌ నతనికిన్ = గొప్పకిరణములు గలవాఁడైన యాతనికి (చంద్రున కనుట), ధృతి నొసఁగియున్ = సంతో<noinclude><references/></noinclude> 54gigib2om566nkqwdin3p1zbml7pwn 550927 550925 2026-03-31T11:58:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 550927 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>సారంగధరుం డజుని కృ పారసమునఁ గలిగినట్టి పావనుఁ డమలా కారుఁడు దురితవిదూరుఁడు హరుఁడు ధీరుఁ డగునట్టి సుగుణుఁడు గలఁడే.</poem>|ref=37}} అనఁగా నజశబ్దము బ్రహ్మయందును శివునియందును వర్తించును గావున పురాణభేదములవలన శివుఁడు బ్రహ్మపుత్రుఁ డగుటచేతను చంద్రుఁడు బ్రహ్మాండమునందున జనించుటచేతను సారంగధరుఁడు శివునివరప్రసాదమున జనించటవేతను, సారంగధరుం డజుని కృపారసమునఁ గలిగినట్టి పావనుఁడని ప్రయోగింపఁబడినట్లు గ్రహించునది, తతిమ్మా విషయము మూఁడిట సమము సుగమము. {{Telugu poem|type=క.|lines=<poem>హితవచనము సుమీ యిది సుత మతిఁ గుదిరించుకొని తాము మహితకరుండౌ నతనికి ధృతి నొసఁగియు నే శతమాడక కూర్పఁగదవె కల్యాణంబున్.</poem>|ref=38}} '''టీక'''. '''శివ''' — ఇది = ఇయ్యది, హితవచనము సుమీ = మంచివాక్యము సుమీ, తాము = తమరు, మతిఁ గుదిరించుకొని = హృదయమును కుదురునట్లు జేసుకొని, మహితకరుండౌ నతనికిన్ = శూలహస్తుఁడైనయాతనికి (అనఁగా శంకరున కనుట), సుతన్ = నీకూతురగు పార్వతిని, ధృతిన్ = సంతోషముతో, ఒసఁగియున్ = ఇచ్చినవాఁడవై, ఏకతమాడక = ఆలోచింపక, కల్యాణంబున్ = వివాహమును, కూర్పఁగదవె =ఒనగూర్పఁగదవే. '''టీక'''. '''చంద్ర''' — హితవచనము సుమీ = మేము వచించునది మంచివాక్యము సుమీ, తాము = తమరు, ఇదిసుత = ఇది మొదలుకొని, మతిఁ గుదిరించుకొని = మనసుకు కుదురుబాటుఁ జేసుకొని, మహితకరుండౌ నతనికిన్ = గొప్పకిరణములు గలవాఁడైన యాతనికి (చంద్రున కనుట), ధృతి నొసఁగియున్ = సంతో<noinclude><references/></noinclude> nhfch5jjiq73ue36cqmpapsacoqt7xz గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1/అమరకంటక యాత్ర 0 209459 550850 550419 2026-03-31T03:09:24Z Rajasekhar1961 50 added [[Category:లేఖలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 550850 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1]] | రచయిత = భండారు అచ్చమాంబ | అనువాదం= | విభాగము = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1/అమరకంటక యాత్ర|అమరకంటక యాత్ర]] | ముందరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1/సరస్వతీ స్తుతి|సరస్వతీ స్తుతి ]] | తదుపరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1/ప్రాచీనాంధ్ర నాట్యము పుట్టినిల్లు, కూచిపూడి|ప్రాచీనాంధ్ర నాట్యము పుట్టినిల్లు, కూచిపూడి ]] | వివరములు = | సంవత్సరం= 1936 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.10, No.1 (1936).pdf" from=7 to=9 /> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] [[వర్గం:యాత్రాకథనం]] [[వర్గం:లేఖలు]] nd7msk8kxrqmobf1wti91e06uybvlum 550851 550850 2026-03-31T03:10:19Z Rajasekhar1961 50 added [[Category:మధ్య ప్రదేశ్]] using [[Help:Gadget-HotCat|HotCat]] 550851 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1]] | రచయిత = భండారు అచ్చమాంబ | అనువాదం= | విభాగము = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1/అమరకంటక యాత్ర|అమరకంటక యాత్ర]] | ముందరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1/సరస్వతీ స్తుతి|సరస్వతీ స్తుతి ]] | తదుపరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 10/సంచిక 1/ప్రాచీనాంధ్ర నాట్యము పుట్టినిల్లు, కూచిపూడి|ప్రాచీనాంధ్ర నాట్యము పుట్టినిల్లు, కూచిపూడి ]] | వివరములు = | సంవత్సరం= 1936 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.10, No.1 (1936).pdf" from=7 to=9 /> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] [[వర్గం:యాత్రాకథనం]] [[వర్గం:లేఖలు]] [[వర్గం:మధ్య ప్రదేశ్]] idqrddisl2lqf5slsf1s5ryefmedqq2 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/60 104 211039 550815 550534 2026-03-30T14:57:12Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550815 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''13. బి.ఎన్. శాస్త్రి '''</p>}} {{right|-డా॥ జె.చెన్నయ్య}} చరిత్రకారునిగా, శాస్త్ర పరిశోధకునిగా, సృజనాత్మక రచయితగా, బహుగ్రంథకర్తగా శ్రీ బి.ఎన్. శాస్త్రి చేసిన సేవలు నిరూపమానమైనవి. మహా సంస్థలు భారీగా నిధులు వెచ్చించి ఎంతో మంది నిపుణుల సహాయంతోచేయలేనన్ని పనులను శాస్త్రి ఒంటిచేతిమీద చేశారు. ఇదంతా కీర్తి కోసమో, ధనలాభం కోసమో చేసింది కాదు. తెలుగువారి చరిత్రకోసం, భారతదేశ చరిత్రను తెలుగు వారికి తెలియపరచడం కోసం. తన కృషిని కొనసాగించేందుకు కావలసిన సహాయకులు లేకున్నా, ఆర్థిక వనరులు అసలే లేకున్నా వాటికోసం ఎవరినీ యాచించకుండా, ఏ ప్రభుత్వాన్ని అడగకుండా అలుపెరుగని కృషిని కొనసాగించారు. నేటి తరానికి ఆయన పరిశ్రమ గురించి తెలియాలి. 1932 డిసెంబర్ 10న నల్లగొండ జిల్లా, తుమ్ములగూడెంలో జన్మించిన బి.ఎన్. శాస్త్రి పూర్తిపేరు భిన్నూరి నరసింహ శాస్త్రి, తల్లిదండ్రులు శ్రీమతి సరస్వతమ్మ, శ్రీ రామకృష్ణయ్య, వారి స్వస్థలం అదే జిల్లాలోని నల్లగొండ. ఇద్దరక్కల తర్వాత కలిగిన ఎనిమిది మంది మగపిల్లల్లో శాస్త్రి పెద్దవారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు నల్లగొండ తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర స్థానంగా ఉంది. నిజాం నిరంకుశ పాలన, ఆ పాలనకు నిజాం విధానాలకు, రజాకార్లు. జాగిర్దార్లు వత్తాసు పలుకుతూ ప్రజల్ని తీవ్రమైన దోపిడీకి గురిచేస్తున్న కాలమది. ప్రతిఘటన కూడా ఆ స్థాయిలోనే కొనసాగింది. నిజాంకు వ్యతిరేకంగా దండు నడిపిన రావినారాయణ రెడ్డి బి.ఎన్. శాస్త్రికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. నారాయణరెడ్డి అడుగుజాడల్లో నడిచి సాయుధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు బి.ఎన్. శాస్త్రి. ఉద్యమంలో పాల్గొంటూ చదువు పూర్తిగా నిర్లక్ష్యం చేసే దశలో పెద్దలు ఆయన్ను గుంటూరు జిల్లా దాచేపల్లిలో తమ బంధువుల ఇంట్లో ఉంచారు. చిన్నవాడైన శాస్త్రి చేసేదిలేక అక్కడే చదువుకొన్నారు. కొంతకాలానికి హైదరాబాదు వచ్చి ఆంధ్ర విద్యాలయ ఉన్నత పాఠశాలలో 9, 10, 11 తరగతులు చదివారు. మొత్తం మీద విద్యాభ్యాసం పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆ కాలంలోనే పుస్తక పఠనం, రచనలు చేయడం ప్రారంభించారు. ఉస్మానియా విద్యాలయం తెలుగు శాఖలో ఎం.ఎ తెలుగులో చేరడంతో తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం మరింత ఉధృతమైంది. అక్కడ దివాకర్ల వెంకటావధాని, బిరుదురాజు రామరాజు, పల్లాదుర్గయ్య వంటివారు బి.ఎన్. శాస్త్రికి గురువులు. రచనలు చేయడం, అధ్యయనం చేసిన అంశాలపై విద్యార్ధులను సమీకరించి సదస్సులు నిర్వహించడం, సదస్సుల్లో చదివిన పత్రాలను పుస్తకంగా తేవడం ఇవన్నీ శాస్త్రిని తీరికలేకుండా చేశాయి. అప్పటికే నవలలు, గేయ, వచన, నాటికలు రాసిన బిఎన్ శాస్త్రి 'కాశీ 'ఖండం దాని ప్రాశస్త్యం' గ్రంథ రచన చేపట్టారు. పీ.హెచ్.డీ. లో ప్రవేశించి "శాసనములలో తెలుగు భాషా పరిణామము” అనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. అయితే ఎం.ఏ.<noinclude><references/> {{rh|తెలంగాణ|39| తేజోమూర్తులు}}</noinclude> qcw3ngcgtnxphg8ohez4rv5s2pq3psk పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/61 104 211151 550816 2026-03-30T15:11:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550816 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> తెలుగు చదివినవారు పరిశోధన చేయడానికి పనికిరారని పుట్టవర్తి శ్రీనివాసాచార్యులు అన్నారు. అయినా బిఎన్ వెనక్కి తగ్గలేదు. శాసనాలపై మక్కువతో, పట్టుదలతో పరిశోధన కొనసాగించారు. నిర్ణీత కాలపరిమితిలో పరిశోధనాంశాన్ని పది అధ్యాయాలుగా విభజించుకుని తాము కనుగొన్న శాసనాల ఆధారంగా పరిశోధన గ్రంథాన్ని పూర్తి చేశారు. తన పరిశోధనల్లో భాగంగా సన్నయ్య పూర్వం నుండే పున్న శాసనాలను విశ్లేషించారు. నన్నయ్య ఆదికవి అని అప్పటి వరకూ వున్న వాదాన్ని తిరస్కరిస్తూ తెలుగు సాహిత్యానికి సన్నిచోడుడు ఆదికవి అని నిరూపించారు. సిద్ధాంత గ్రంథాన్ని తిరగ రాసి నన్నయ ఆదికవిగా పేర్కొనాలని అధ్యాపకులు చేసిన సూచనలు అంగీకరించనందుకు బిఎన్ శాస్త్రికి డాక్టరేట్ రాలేదు. కాని ఎవరికీ లొంగక తన కృషిని కొనసాగించి ఎవరూ చేయలేనన్ని పనులు చేయడం వల్ల అనేక డాక్టరేట్లకు తూగే పనితో ప్రశంసలందుకున్నారు. 1965లో విష్ణు కుండినుల కాలానికి చెందిన రెండు తామ్ర శాసనాలను విశ్లేషించి పరిష్కరించి ప్రకటించడంతో బిఎన్ శాస్త్రి శాసన పరిశోధనాకృషి ప్రారంభమైంది. ఆ రెండు శాసనాలు తాను జన్మించిన తుమ్మలగూడేనికి చెందినవి. తుమ్మలగూడెం అలనాటి విష్ణుకుండినుల రాజధాని ఇంద్రపాల నగరం గురించి, శాసనాలను గురించి 'భారతి'లో ప్రకటించి, విష్ణుకుండినులకు చెందిన కొత్త విశేషాల్ని వ్యాసరూపంలో రాయడంతో కొందరు ఆక్షేపించారు. కాని భారతి సంపాదకులు శివలెంక శంభుప్రసాద్ మద్దతుగా నిలిచారు. బి.ఎన్. శాస్త్రిగారికి కొత్త విశేషాల్ని ఆంగ్ల వ్యాసాలుగా కూడా చరిత్రకారులకు పంపారు. శాసనాల కోసం తెలుగునాట ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేకుండా శాస్త్రిగారు ఊరూరా తిరిగారు. 1974లో రెండు సంపుటాలుగా శాసనాల్ని ప్రకటించారు. కందూరు చోళులని 10, కళ్యాణి చాళుక్యులని 10, కాకతీయులవి 10. గోలకొండ ప్రభులవి 2, మొత్తం 32 శాసనాల్ని వెలికి తీశారు. అప్పటి వరకు విష్ణుకుండినులు అమరావతి, విజయవాడ, దెందులూరు, కంగీలను రాజధానులుగా పాలించినారు అనే అభిప్రాయం వుండేది. కానీ శాస్త్రిగారు వెలుగులోకి తెచ్చిన కొత్త విశేషాల వల్ల విష్ణుకుండినులు మహబూబ్ నగర్ మండలంలోని శ్రీ పర్వత ప్రాంతంలోని ఇక్ష్వాకులకు సామంతులుగా వున్న వీరు ఇంద్ర పాలనగరం (తుమ్మలగూడెం)ని రాజధానిగా చేసుకొని దక్షిణ పధాన్ని పాలించారని తేలింది. ఈ విధంగా విష్ణుకుండినులు, మరాఠా వంశీయులు, కళింగగాంగులు, కందూరి చోళులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయ ప్రభువుల శాసనాలను పరిశీలించి సంపుటిగా లోకానికి అందించారు. వీటితో పాటు త్రిపురాంతకం ఆలయ గోడలపై వున్న వందకుపైగా శాసనాలను బి.ఎన్. శాస్త్రి సేకరించారు. క్రీ.శ. 1106 నుంచి 1386 వరకు అంటే సుమారు 280 సంవత్సరాల చారిత్రక ఆధారాలను పట్టుకున్నారు. వీటికి అదనంగా మరో 15 శాసనాలను విశ్లేషించడం ద్వారా త్రిపురాంతక దేవాలయ చరిత్ర, శ్రీపర్వతపురం, అగ్రహారాలు, భూములు, త్రిపురాంతక శాసనాల సాంఘిక చరిత్ర అని విడివిడిగా విభజించి అనేక విశేషాలను వెలుగులోనికి తెచ్చారు. 1984లో ప్రచురితమైన ఈ గ్రంథాన్ని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతీ స్వామికి అంకిత మిచ్చారు. తర్వాత 'కందుకూరి రాజుల శాసనములు-చరిత్ర-సంస్కృతి', 'ముఖలింగదేవాలయ చరిత్ర- శాసనములు, "బెజవాడ దుర్వామల్లీశ్వరాలయ శాసనములు', 'గోల్కొండ చరిత్ర- సంస్కృతి- శాసనములు', 'చెరకు రెడ్డి వంశచరిత్ర-శాసనములు', 'రేచర్ల రెడ్డివంశ చరిత్ర - శాసనములు', 'కాయస్థ రాజులు', 'రేచర్ల పద్మనాయకులు', 'వేములవాడ చరిత్ర-శాసనములు', 'మల్యాలవంశచరిత్ర-శాసనములు' ఇట్లా 12 శాసన సంపుటాలను వెల్వరించి తెలుగువారి చరిత్రను సమగ్రం చేశారు. బి.ఎస్. శాస్త్రిగారు సమగ్రచరిత్ర నిర్మాణం కోసం చేసిన పరిశ్రమ ఎంత విలువైందో స్థానిక చరిత్ర నిర్మాణం కోసం చేసిన కృషి కూడా గొప్పగా చెప్పుకోదగింది. ఈనాడు జిల్లాలుగా చెప్పుకొనేవి ఒకప్పుడు మండలాలుగా పేర్కొనేవారు. వీరు నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ మండల సర్వస్వాలను బృహత్ సంపుటాలుగా అందించారు. ఈ మూడు మండల సర్వస్వాలు తెలంగాణ చారిత్రక వైభవాన్ని లోకానికి వెల్లడిచేసేవి. నల్లగొండ జిల్లాలో బి.ఎన్. శాస్త్రి జరిపిన శాసన పరిశోధన వల్ల విష్ణుకుండినుల<noinclude><references/></noinclude> 96q7fino4vjn1904r2lwcr3ze99mlis 550817 550816 2026-03-30T15:12:46Z A.Murali 3019 550817 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> తెలుగు చదివినవారు పరిశోధన చేయడానికి పనికిరారని పుట్టవర్తి శ్రీనివాసాచార్యులు అన్నారు. అయినా బిఎన్ వెనక్కి తగ్గలేదు. శాసనాలపై మక్కువతో, పట్టుదలతో పరిశోధన కొనసాగించారు. నిర్ణీత కాలపరిమితిలో పరిశోధనాంశాన్ని పది అధ్యాయాలుగా విభజించుకుని తాము కనుగొన్న శాసనాల ఆధారంగా పరిశోధన గ్రంథాన్ని పూర్తి చేశారు. తన పరిశోధనల్లో భాగంగా సన్నయ్య పూర్వం నుండే పున్న శాసనాలను విశ్లేషించారు. నన్నయ్య ఆదికవి అని అప్పటి వరకూ వున్న వాదాన్ని తిరస్కరిస్తూ తెలుగు సాహిత్యానికి సన్నిచోడుడు ఆదికవి అని నిరూపించారు. సిద్ధాంత గ్రంథాన్ని తిరగ రాసి నన్నయ ఆదికవిగా పేర్కొనాలని అధ్యాపకులు చేసిన సూచనలు అంగీకరించనందుకు బిఎన్ శాస్త్రికి డాక్టరేట్ రాలేదు. కాని ఎవరికీ లొంగక తన కృషిని కొనసాగించి ఎవరూ చేయలేనన్ని పనులు చేయడం వల్ల అనేక డాక్టరేట్లకు తూగే పనితో ప్రశంసలందుకున్నారు. 1965లో విష్ణు కుండినుల కాలానికి చెందిన రెండు తామ్ర శాసనాలను విశ్లేషించి పరిష్కరించి ప్రకటించడంతో బిఎన్ శాస్త్రి శాసన పరిశోధనాకృషి ప్రారంభమైంది. ఆ రెండు శాసనాలు తాను జన్మించిన తుమ్మలగూడేనికి చెందినవి. తుమ్మలగూడెం అలనాటి విష్ణుకుండినుల రాజధాని ఇంద్రపాల నగరం గురించి, శాసనాలను గురించి 'భారతి'లో ప్రకటించి, విష్ణుకుండినులకు చెందిన కొత్త విశేషాల్ని వ్యాసరూపంలో రాయడంతో కొందరు ఆక్షేపించారు. కాని భారతి సంపాదకులు శివలెంక శంభుప్రసాద్ మద్దతుగా నిలిచారు. బి.ఎన్. శాస్త్రిగారికి కొత్త విశేషాల్ని ఆంగ్ల వ్యాసాలుగా కూడా చరిత్రకారులకు పంపారు. శాసనాల కోసం తెలుగునాట ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేకుండా శాస్త్రిగారు ఊరూరా తిరిగారు. 1974లో రెండు సంపుటాలుగా శాసనాల్ని ప్రకటించారు. కందూరు చోళులని 10, కళ్యాణి చాళుక్యులని 10, కాకతీయులవి 10. గోలకొండ ప్రభులవి 2, మొత్తం 32 శాసనాల్ని వెలికి తీశారు. అప్పటి వరకు విష్ణుకుండినులు అమరావతి, విజయవాడ, దెందులూరు, కంగీలను రాజధానులుగా పాలించినారు అనే అభిప్రాయం వుండేది. కానీ శాస్త్రిగారు వెలుగులోకి తెచ్చిన కొత్త విశేషాల వల్ల విష్ణుకుండినులు మహబూబ్ నగర్ మండలంలోని శ్రీ పర్వత ప్రాంతంలోని ఇక్ష్వాకులకు సామంతులుగా వున్న వీరు ఇంద్ర పాలనగరం (తుమ్మలగూడెం)ని రాజధానిగా చేసుకొని దక్షిణ పధాన్ని పాలించారని తేలింది. ఈ విధంగా విష్ణుకుండినులు, మరాఠా వంశీయులు, కళింగగాంగులు, కందూరి చోళులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయ ప్రభువుల శాసనాలను పరిశీలించి సంపుటిగా లోకానికి అందించారు. వీటితో పాటు త్రిపురాంతకం ఆలయ గోడలపై వున్న వందకుపైగా శాసనాలను బి.ఎన్. శాస్త్రి సేకరించారు. క్రీ.శ. 1106 నుంచి 1386 వరకు అంటే సుమారు 280 సంవత్సరాల చారిత్రక ఆధారాలను పట్టుకున్నారు. వీటికి అదనంగా మరో 15 శాసనాలను విశ్లేషించడం ద్వారా త్రిపురాంతక దేవాలయ చరిత్ర, శ్రీపర్వతపురం, అగ్రహారాలు, భూములు, త్రిపురాంతక శాసనాల సాంఘిక చరిత్ర అని విడివిడిగా విభజించి అనేక విశేషాలను వెలుగులోనికి తెచ్చారు. 1984లో ప్రచురితమైన ఈ గ్రంథాన్ని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతీ స్వామికి అంకిత మిచ్చారు. తర్వాత 'కందుకూరి రాజుల శాసనములు-చరిత్ర-సంస్కృతి', 'ముఖలింగదేవాలయ చరిత్ర- శాసనములు, "బెజవాడ దుర్వామల్లీశ్వరాలయ శాసనములు', 'గోల్కొండ చరిత్ర- సంస్కృతి- శాసనములు', 'చెరకు రెడ్డి వంశచరిత్ర-శాసనములు', 'రేచర్ల రెడ్డివంశ చరిత్ర - శాసనములు', 'కాయస్థ రాజులు', 'రేచర్ల పద్మనాయకులు', 'వేములవాడ చరిత్ర-శాసనములు', 'మల్యాలవంశచరిత్ర-శాసనములు' ఇట్లా 12 శాసన సంపుటాలను వెల్వరించి తెలుగువారి చరిత్రను సమగ్రం చేశారు. బి.ఎస్. శాస్త్రిగారు సమగ్రచరిత్ర నిర్మాణం కోసం చేసిన పరిశ్రమ ఎంత విలువైందో స్థానిక చరిత్ర నిర్మాణం కోసం చేసిన కృషి కూడా గొప్పగా చెప్పుకోదగింది. ఈనాడు జిల్లాలుగా చెప్పుకొనేవి ఒకప్పుడు మండలాలుగా పేర్కొనేవారు. వీరు నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ మండల సర్వస్వాలను బృహత్ సంపుటాలుగా అందించారు. ఈ మూడు మండల సర్వస్వాలు తెలంగాణ చారిత్రక వైభవాన్ని లోకానికి వెల్లడిచేసేవి. నల్లగొండ జిల్లాలో బి.ఎన్. శాస్త్రి జరిపిన శాసన పరిశోధన వల్ల విష్ణుకుండినుల<noinclude><references/> {{rh|తెలంగాణ|40| తేజోమూర్తులు}}</noinclude> ani6mc6slnz93opsi0wt6empeykg0w4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/62 104 211152 550818 2026-03-30T15:25:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550818 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> తెలంగాణ చరిత్ర బయల్పడింది. ఇక్ష్వాకులు, బాదామీ చాళుక్యుల నుండి అసఫ్ జాహీల వరకు క్రీస్తు పూర్వం నుండి ఆధునిక కాలం వరకు 4500 సంవత్సరాల నల్లగొండ ప్రాంతపు చరిత్ర సంస్కృతి, కళలు, సాహిత్యాలు విస్తృతంగా నల్లగొండ మండల సర్వస్వంలో చేరాయి. ముఖ్యంగా నిజాం విముక్తి పోరాట చరిత్ర విశేషాలు ఇందులో ఉన్నాయి. మూడు జిల్లా సర్వస్వాల్లో మహబూబ్ నగర్ సర్వస్వం అతి పెద్దది. మహబూబ్నగర్కు ఆ పేరు ఎలా వచ్చిందో ఈ సంపుటి తెలుపుతుంది. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పేరు మీద పాలమూరు జిల్లాకు ఆ పేరువచ్చింది. క్రీ.పూ 2500 నుండి పాలమూరి చరిత్ర కానవస్తున్నదని, అపూర్వ చారిత్రక సంపద కలిగినదని, శాతవాహన కాకతీయాది రాజవంశముల పాలనను చవిచూసిందని, ఆధునిక కాలంలో సంస్థానాల వైభవం కానవస్తుందని తెలిపారు. బి.ఎన్.శాస్త్రి చేసిన మంచి పనుల్లో రెడ్డి రాజ్య సర్వస్వము, బ్రాహ్మణ రాజ సర్వస్వములు చెప్పుకోదగినవి. రెడ్డి బ్రాహ్మణ రాజ్య సర్వస్వాలంటే కులపరంగా పరిగణించదగినవి కావు. విస్తృతార్థంలో పరిశీలించదగినవి. రేచెర్ల, చెరకు, మలాల, విరిమాస, వావిలాల కొరకొండ, కొండవీటి, రాజమహేంద్రవరం, కందుకూరు తదితర రెడ్డి రాజ్యాలు తెలుగు వారి చరిత్రను సుసంపన్నం చేశాయి. ఆయాకాలాల్లో సాహిత్య సాంస్కృతిక, సాంఘిక చరిత్రను వెలికితీసి చూపారు. 600 పుటలున్న రెడ్డి రాజ్య సర్వస్వంలో 174 శాసనాల పాఠాలు, విశ్లేషణ వీటి ఆధారంగా సాధికారికమైన చారిత్రక రచనను బిఎన్ శాస్త్రి అందించారు. అట్లానే 26 బ్రాహ్మణ రాజవంశాల చరిత్రను శోధించి సరస్వాన్ని రచించారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర పేరు వినగానే సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు అందరికీ గుర్తొస్తుంది. క్రీ.శ 11వ శతాబ్దం నుండి 1907 వరకు ప్రతాపరెడ్డి గారు తెలుగు చరిత్ర సంస్కృతుల వైభవాన్ని ఎంతో శ్రమకోర్చి తమ పరిశోధనా పటిమను రంగరించి రచించారు. ఈ గ్రంథం స్ఫూర్తితో బి.ఎన్. శాస్త్రి సురవరం రచనకు పూర్వభాగాన్ని ఎంచు కున్నారు. లిఖితరూప ఆధారాలేవి లభ్యం కాని కాలాన్ని పరిశోధనాత్మక రచనకు స్వీకరించారు. అంటే క్రీస్తు పూర్వం నుండి క్రీ.శ 11 వ శతాబ్దం వరకు తెలుగు వారి చరిత్ర, సంస్కృతిని ముఖ్యంగా సాంఘిక చరిత్రను గ్రంథస్థం చేయ సంకల్పించారు. ఈ రచనకు ప్రధానంగా పూర్వపు చరిత్ర పరిశోధకుల రచనలతోపాటు పూర్వశాతవాహనుల, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, బృహ్పలాయనులు, కళింగాంధ్రులు, రేనాటి చోళులు, చాళుక్యుల కాలం నాటి శాసనాలను సేకరించి వీరు ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించారు. 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచన తర్వాత 1990లో బిఎన్ శాస్త్రి గారు తమ చారిత్రక రచనా పరంపరలో 'ఆంధ్రదేశ చరిత్ర'ను మూడు భాగాలుగా రచించాలని సంకల్పించారు. సుసంపన్నమైన, సుప్రతిష్ఠితమైన, సువిస్తృతమైన తెలుగుదేశ చరిత్రను సమగ్రంగా రాయాలని భావించారు. క్రీ.శ 1323 వరకు మొదటి భాగంలో రాశారు. రెండవ భాగంలో రేచర్ల రెడ్డి, చెఱుకు రెడ్డి, కాయఙ్ఞ, మల్యాల, విరియాల, యాదవ, నతనాడి, పెనుగొండ వంశీయుల చరిత్ర నుంచి రెడ్డి రాజులు, విజయనగర రాజులు, గజపతులు, నాయక రాజుల వరకు పరిపాలన, భాషా సంస్కృతులు మొదలైన అనేక అంశాలను రాశారు. మూడోభాగం కీలకమైంది. క్రీ.శ.1518 నుండి 1990 వరకు కుతుబ్ షాహీలు, గోరాజులు, మొగలులు, అసల్షాహీలు, తెలుగు నాట బ్రిటీషు వారి పాలన, స్వాతంత్య్ర పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ వరకు అన్ని అంశాలను బి.ఎన్. శాస్త్రి స్మృశించారు. ఎప్పుడో 1970లో ప్రారంభించిన చరిత్ర పరిశోధనా కృషి, శాసనాల అన్వేషణ, వాటి విశ్లేషణ, చరిత్ర రచన జీవిత పర్యంతం కొనసాగడం అసాధారణమైన విషయం. తొలుత వివిధ రాజవంశాల కాలంలోని శాసనాలను వెలికితీసి అధ్యయనం చేసిన శాస్త్రి గారు శాసనాల సంపుటాలను రాశారు. స్థానిక చరిత్రలను ప్రధాన స్రవంతి చరిత్రకు అందించే లక్ష్యముతో మండల సర్వసాలు వెలువరించారు. రాజ్య సర్వసాలు అందించారు. ఆ దిశలో అత్యున్నతంగా చిరస్థాయిగా చెప్పుకోదగినది భారతదేశ చరిత్ర. బిఎన్ శాస్త్రి గారు 21 సంపుటాల్లో భారతదేశ చరిత్ర రాశారు. ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఇంత పెద్ద పనిలో సహాయం చేసేవారు లేకున్నా చేపట్టిన<noinclude><references/> {{rh|తెలంగాణ|41| తేజోమూర్తులు}}</noinclude> qsraxwymb7wqe6dmms2ic8zqt1uc5d9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/63 104 211153 550819 2026-03-30T15:30:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550819 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> బృహత్కార్యం ఆగలేదు. ఇంత పని తలపెట్టిన వ్యక్తులు దేశ చరిత్రలో అరుదుగా వుంటారేమో. వేదయుగం మొదలుకొని సంస్థానాల యుగం వరకు 21 భాగాలుగా భారతదేశ చరిత్ర రాశారు. మొత్తం పుటల సంఖ్య సుమారు 10 వేలు. తొలుత సృజనాత్మక రచయితగానే సాహితీ కృషి ప్రారంభించిన బిఎన్ శాస్త్రి 2 సాంఘిక నవలలు రాశారు. రాధ, జీవన పథం, తీరని కోరిక, పరివర్తన, జీవితం-గమనం, సంధ్యారాగం, విప్లవజ్వాల, తెలంగాణ పోరాటాన్ని ముఖ్య కథావస్తువుగా చిత్రించిన విప్లవజ్వాల బిఎన్ శాస్త్రికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. వాకాటక మహాదేవి, తుక్కా దేవి అనే చారిత్రక నవలలు రాశారు. ఇంకా నాటికలు 'తపోభంగం' అనే గేయకావ్యం, 'పాపాయి పతకం' అనే బాల గేయకావ్యం, పులిజాల రంగారావు జీవితచరిత్ర మొదలైన రచనలు చేశారు. తమ రచనల్ని వ్యయ ప్రయాసల కోర్చి తామే ముద్రించి ప్రచారపరిచేందుకు పుస్తక ప్రచురణ సంస్థల్ని నెలకొల్ప నిర్ణయించారు. 'భారతి' పత్రిక స్పూర్తితో మూసీపత్రికను నెలకొల్పారు. తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్ర మొదలైన అంశాలపై మౌళికమైన పరిశోధనను ప్రోత్సహించేందుకు బి.ఎన్. శాస్త్రి మూసీ పత్రికను నడిపారు. పరిశోధకులు మూసీని ఎంతగానో ఆదరించారు. వారి అనంతరం డా. కమలాకరశర్మ నేటికీ మూసీ పత్రికను నడుపుతున్నారు. బిఎన్ శాస్త్రి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఎంతెంతో దూరం ప్రయాణిస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో మారు మూలల్లో పర్యటించారు. సుమారు 2000 శాసనాలను ముద్రించారు. 400 శాసనాలను స్వయంగా ఆయన పరిష్కరించి తొలిసారి ప్రచురించారు. తెలుగు చరిత్రకు ముఖ్యంగా తెలంగాణ చరిత్రన్నా ప్రాణమిచ్చేవారు. శాస్త్రి గారి చారిత్రక రచనల్ని ఒక్కచోట చేర్చి అందులోని విశేషాలను లోతుగా అధ్యయనం చేసే సమగ్ర తెలంగాణ చరిత్ర నిర్మాణానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శాసనాలను అన్వేషిస్తూ వాటిలోని విశేషాలను కాగితాల కెక్కిస్తూనే ఆయన కన్నుమూశారు. బిఎన్ శాస్త్రి గారి 'ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి' గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాన్ని అందించింది. జీవన సాఫల్య పురస్కారంతో పోల్చదగిన విశిష్టపురస్కారాన్ని అందించి సత్కరించింది. శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం బూర్గుల సాహితీ పురస్కారం ప్రదానం చేసింది. యువకళావాహిని, మహా మంత్రి మాదన్న ట్రస్టు పురస్కారం వంటి గౌరవాలు అందుకున్నారు.<noinclude><references/> {{rh|తెలంగాణ|42| తేజోమూర్తులు}}</noinclude> idppqqbuh1uslfljrr74ki42lgdfpoq పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/64 104 211154 550820 2026-03-30T15:31:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '14 బి. ఎస్. నారాయణ - వారాల ఆనంద్ తె లంగాణకు భౌతికంగా సుదూరంలో ఎక్కడో మద్రాస్లో వేళ్ళూనుకొని మానసికంగా మరింతో దూరంగా వుండిపోయిన ఆంధ్ర సినిమా రంగంలోకి 1952లో ఓ తెలంగాణా యువకుడు క...' 550820 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>14 బి. ఎస్. నారాయణ - వారాల ఆనంద్ తె లంగాణకు భౌతికంగా సుదూరంలో ఎక్కడో మద్రాస్లో వేళ్ళూనుకొని మానసికంగా మరింతో దూరంగా వుండిపోయిన ఆంధ్ర సినిమా రంగంలోకి 1952లో ఓ తెలంగాణా యువకుడు కాలుపెట్టి తనదయిన ముద్రవేసుకుని జాతీయస్థాయిలో రెండు అవార్డులు సాధించాడు. అంతేకాదు తెలుగు సినిమా ప్రపంచానికి మొట్టమొదటి సారి జాతీయ ఉత్తమ నటి అవార్డు నటి శారదకు సాధించి పెట్టిన మహా దర్శకుడు బి.ఎన్. నారాయణ. 'నిమజ్జనం' సినిమా బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పనోరమా విభాగంలో ప్రదర్శించబడి విశేషంగా మన్ననల్ని అందుకుంది. ఆయన దర్శకత్వం వహించిన నిమజ్జనం, ఊరుమ్మడిబతుకులు సినిమాలు మాస్కో బెర్లిన్, ఫ్రాన్స్ తదితర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల్లో ప్రదర్శించబడి మొట్టమొదటిసారిగా తెలంగాణ దర్శకుడి జెండా ఎగురవేసిన తెలంగాణ బిడ్డ ఆ. బి.ఎస్. నారాయణ కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో 1929లో ఫిబ్రవరి 17న జన్మించాడు. మొదట ఆయన నైజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో పనిచేశాడు. జమలాపురం కేశవరావు, హయగ్రీవాచారి లాంటి వారితో కలిసి పనిచేశారు. స్వతహాగా కళాకారుడయిన బి.ఎస్. నారాయణ రాజకీయాలల్లో ఇమడలేక తనకు గల సినిమా ఆసక్తి మేరకు మద్రాస్ వయనమయ్యాడు. సమరము తెలంగాణ వెనుకబడిన తరగతులకు చెందిన బి.ఎస్. సినిమా గురించి గొప్ప కలగన్నాడు. ఆ కల నెరవేర్చుకోవడానికి మాద్రాస్ పయనమయ్యాడు. 1952లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మొదట హెచ్.వి. బాబు వద్ద అసిస్టెంట్ గా 'ఆదర్శం' సినిమాకు పనిచేశాడు. తరువాత కె.ఎస్. ప్రకాశరావు, కె.బి. తిలక వద్ద అసిస్టెంట్గాను, అసోసియేట్ గాను పనిచేశాడు. 1980 తర్వాత స్వంతంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఆయన మొట్టమొదట తీసిన సినిమా 'మాంగల్యం', రెండవ సినిమా 1963లో 'ఎదురీత'. ఇక అప్పటినుండి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయ అవార్డులు అందుకున్న 'నిమజనం, ఊరుమ్మడి బతుకు'తోపాటు ఆయన 'శ్రీదేవి, పెళ్లినాటి ప్రమాణాలు, ఎదురీత, తిరుపతమ్మ కథ, ఆమె ఎవరు, శ్రీవారు మావారు, ఆనంద నిలయం, ఆడవాళ్ళు అపనిందలు, ఆడది గడప దాటితే లాంటి 32 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఎన్.టి.ఆర్., కృష్ణలాంటి అప్పటి స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. తెలుగు మాత్రమే కాకుండా తమిళంలో 'ఉల్లాస పయనం యార్నీ, తేదీ వంద, తిరుమగల్, దైవీగరవు' తదితర సినిమాల్ని తీశాడు.. ఇక హిందీలో 20 సూత్రాల పథకం ఆధారంగా హేమమాలిని, వినోద్ మెహ్రా తదితరులతో 'ఏక్ నయీ ఇతిహాస్' సినిమా తీశాడు. బి.ఎస్. నారాయణ తీసిన దాదాపు అన్ని సినిమాలు 43 తేజోమూర్తులు మారాయబడరు<noinclude><references/> {{rh|తెలంగాణ|43| తేజోమూర్తులు}}</noinclude> 5u8ti3v60f22c9uhelg0wg25zdg8twf 550821 550820 2026-03-30T16:09:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550821 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''14.బి. ఎస్. నారాయణ '''</p>}} {{right|-వారాల ఆనంద్}} తెలంగాణకు భౌతికంగా సుదూరంలో ఎక్కడో మద్రాస్లో వేళ్ళూనుకొని మానసికంగా మరింతో దూరంగా వుండిపోయిన ఆంధ్ర సినిమా రంగంలోకి 1952లో ఓ తెలంగాణా యువకుడు కాలుపెట్టి తనదయిన ముద్రవేసుకుని జాతీయస్థాయిలో రెండు అవార్డులు సాధించాడు. అంతేకాదు తెలుగు సినిమా ప్రపంచానికి మొట్టమొదటి సారి జాతీయ ఉత్తమ నటి అవార్డు నటి శారదకు సాధించి పెట్టిన మహా దర్శకుడు బి.ఎన్. నారాయణ. 'నిమజ్జనం' సినిమా బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పనోరమా విభాగంలో ప్రదర్శించబడి విశేషంగా మన్ననల్ని అందుకుంది. ఆయన దర్శకత్వం వహించిన నిమజ్జనం, ఊరుమ్మడిబతుకులు సినిమాలు మాస్కో బెర్లిన్, ఫ్రాన్స్ తదితర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలల్లో ప్రదర్శించబడి మొట్టమొదటిసారిగా తెలంగాణ దర్శకుడి జెండా ఎగురవేసిన తెలంగాణ బిడ్డ ఆయన. బి.ఎస్. నారాయణ కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో 1929లో ఫిబ్రవరి 17న జన్మించాడు. మొదట ఆయన నైజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో పనిచేశాడు. జమలాపురం కేశవరావు, హయగ్రీవాచారి లాంటి వారితో కలిసి పనిచేశారు. స్వతహాగా కళాకారుడయిన బి.ఎస్. నారాయణ రాజకీయాలల్లో ఇమడలేక తనకు గల సినిమా ఆసక్తి మేరకు మద్రాస్ వయనమయ్యాడు. వెనుకబడిన తరగతులకు చెందిన బి.ఎస్. సినిమా గురించి గొప్ప కలగన్నాడు. ఆ కల నెరవేర్చుకోవడానికి మాద్రాస్ పయనమయ్యాడు. 1952లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మొదట హెచ్.వి. బాబు వద్ద అసిస్టెంట్ గా 'ఆదర్శం' సినిమాకు పనిచేశాడు. తరువాత కె.ఎస్. ప్రకాశరావు, కె.బి. తిలక్ వద్ద అసిస్టెంట్గాను, అసోసియేట్ గాను పనిచేశాడు. 1980 తర్వాత స్వంతంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఆయన మొట్టమొదట తీసిన సినిమా 'మాంగల్యం', రెండవ సినిమా 1963లో 'ఎదురీత'. ఇక అప్పటినుండి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయ అవార్డులు అందుకున్న 'నిమజనం, ఊరుమ్మడి బతుకు'తోపాటు ఆయన 'శ్రీదేవి, పెళ్లినాటి ప్రమాణాలు, ఎదురీత, తిరుపతమ్మ కథ, ఆమె ఎవరు, శ్రీవారు మావారు, ఆనంద నిలయం, ఆడవాళ్ళు అపనిందలు, ఆడది గడప దాటితే లాంటి 32 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఎన్.టి.ఆర్., కృష్ణలాంటి అప్పటి స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. తెలుగు మాత్రమే కాకుండా తమిళంలో 'ఉల్లాస పయనం యార్నీ, తేదీ వంద, తిరుమగల్, దైవీగరవు' తదితర సినిమాల్ని తీశాడు.. ఇక హిందీలో 20 సూత్రాల పథకం ఆధారంగా హేమమాలిని, వినోద్ మెహ్రా తదితరులతో 'ఏక్ నయీ ఇతిహాస్' సినిమా తీశాడు. బి.ఎస్. నారాయణ తీసిన దాదాపు అన్ని సినిమాలు<noinclude><references/> {{rh|తెలంగాణ|43| తేజోమూర్తులు}}</noinclude> prja1rbgr6p0ory5zdt09gv7pgo7kww పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/65 104 211155 550822 2026-03-30T16:23:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550822 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ప్రధానంగా మధ్యతరగతి స్త్రీ సమస్యల పైననే కేంద్రీకృతమయ్యాయి. అందుకే ఆయన సినిమాల్లో స్త్రీ పాత్రలన్నీ విలక్షణతను సంతరించుకొని వుంటాయి. మృణాలిని సేన (ఒక ఊరి కథ), శ్యాం బెనెగల్ అనుగ్రహం) లాంటి చిత్రాలతో తెలుగులో సమాంతర చిత్రాల నిర్మాణానికి పాదులు వేసిన నేపథ్యంలో బి.ఎస్.నారాయణ తీసిన 'నిమజ్జనం, ఊరుమ్మడి బతుకులు జాతీయ స్థాయిలో ఆర్ట్ సినిమా విభాగంలో ప్రతినిధులుగా నిలిచాయి. 'ఊరుమ్మడి బతుకులు' 1977లో తీశాడు. ప్రముఖ రచయిత సి.ఎస్. రావు రాసిన నవల ఆధారం చేసుకుని తీసిన ఈ సినిమా ఆనాటి వ్యవస్థలో పెత్తందార్ల ఆగడాలను వారి ఆకృత్యాలకు బలయిపోయిన సాధారణ జనజీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. కామాంధుడయిన ఓ వూరి పెత్తందారు పేదలకు అప్పులిచ్చి ఆడవారిపై అత్యాచారం చేయడం, ఆస్తులు కాజేయడం చేస్తూ వుంటాడు. ఒకరోజు కుమ్మరి వాడయిన గన్నయ్య అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని అతన్ని పట్నం పంపి అతని భార్యపైన అత్యాచారం చేసేందుకు పూనుకుంటారు. ఆ సమయానికి తిరిగి వచ్చిన గన్నయ్య వారిపై దాడి చేసి హతమారుస్తాడు. అదొక గొప్ప మార్పును సూచిస్తుంది. అత్యంత సహజంగా నిర్మించబడ్డ పూరుమ్మడి బతుకులు లో మాధవి సత్యేంద్రకుమార్ తదితరులు నటించారు. ఇది జాతీయస్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా బహుమతి గెలుచుకొంది. రాష్ట్రస్థాయిలో నంది అవార్డును కూడా అందుకుంది. తర్వాత 1979లో బి.ఎస్. నారాయణ తీసిన మరో గొప్ప సినిమా 'నిమజ్జనం'. ఇందులోని నటనకు నటి శారదకు జాతీయస్థాయిలో ఉత్తమ నటి అవార్డు వచ్చింది. సినిమాకు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా వచ్చింది. ఇది మనుషుల మానసిక సంఘర్షణని, చేసిన తప్పు దహించి వేస్తున్నప్పుడు కలిగే అంతర్మథనాన్ని గొప్పగా చిత్రీకరించాడు బి.ఎస్. నారాయణ. ప్రముఖ రాజకీయ నాయకుడు కె. కేశవరావు, ప్రేం ప్రకాశ్, పి. రాంరెడ్డిలు నిర్మాతలుగా నిర్మించిన నిమజ్జనం రోడ్ మూవీగా చెప్పుకోవచ్చు. సినిమా ప్రధానంగా బండిమీద కాశీకి వెళ్తున్న ఒక జంట, వారితోపాటు బండివాడు ప్రధాన పాత్రధారులుగా వుంటారు. వ్యాపార సినిమా ఉద్భతంగా ఉన్న తెలుగు సినిమా రంగంలో ఇలాంటి ప్రయత్నం చేయడం సాహనంగానే చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ తన తండ్రి అస్తికల్ని గంగలో నిమజ్జనం చేయడానికి భార్య భారతితో కలిసి బయలుదేరతాడు. రైల్వేస్టేషన్ దూరంగా వుండడంతో బండిలో బయలుదేరతాడు. బండివాడు గోవిందు భారతిని చూసి వివశుడు అవుతాడు. ఇంతలో బండికి కట్టబడిన అస్తికల మూట దారిలో పడిపోతుంది. దాన్ని వెతుకుతూ శ్రీకాంత్ వెనక్కి వెళతాడు. గోవిందు భారతిపైన అత్యాచారం చేస్తాడు. తర్వాత ఏమి జరగనట్టు వుండిపోతాడు. జరిగిన అవమానాన్ని దిగమింగుతూ లోలోపలే కుమిలిపోతూ భారతి మౌనంగా వుండిపోతుంది. ఆమె అంతర్మథనం నిలువనీయదు. కాశీకి వెళ్ళిన తర్వాత అస్తికలు నిమజ్జనం చేస్తుండగానే భారతి గంగానదిలో స్నానానికని నీటిలో దిగి మునిగిపోతుంది. గంగలో తానే నిమజ్జనం అయిపోతుంది. శ్రీకాంత్ ఎంత వెతికినా లభించదు. అదేమీ తెలియని అర్థముగాని శ్రీకాంత్ అది ప్రమాదంగా భావించి దుఃఖంతో తిరుగుముఖం పడతాడు. ఊరు చేరింతర్వాత తిరిగి అదే బండివాడు గోవిందు బండిలో ఎక్కుతాడు. అమ్మేదయ్యా అని అడుగుతాడు గోవిందు. కాశీ గంగలో నిమజ్జనమయి పోయిందని చెబుతాడు శ్రీకాంత్, తాను చేసిన అత్యాచారం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆమెది ప్రమాదం కాదని తన నేరానికి తనలో తానే దహించుకుపోతాడు. తీవ్రమయిన ఉద్వేగానికి గురవుతాడు. శ్రీకాంత్ కాశీ నుంచి తెచ్చిన గంగాజలం నోట్లోపోయగా గుండె ఆగి మరణిస్తాడు. శ్రీకాంత్ ఇంటికి పోయింతర్వాత మననం చేస్కుంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది. అలా ఒక సంఘటన. అపరాధ భావన జీవితాల్లో ఎన్ని మార్పులకు గురి చేస్తుందో అత్యంత సహజంగా అంతర్జాతీయస్థాయిలో రియలిస్టిక్గానూ రూపొందించాడీ సినిమాని బి.ఎస్. నారాయణ. తెలంగాణ మట్టి చాళ్ళల్లోంచి ఎదిగినవాడు కనుక బి.ఎన్. నారాయణ మద్రాస్ లో కేవలం సినిమాల నిర్మాణంలోని సినీ కార్మిక సంఘంలో చురుకైన పాత్రను పోషించారు. దక్షిణ భారత సినీదర్శకుల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. సినీ దర్శకుల కోసం<noinclude><references/> {{rh|తెలంగాణ|44| తేజోమూర్తులు}}</noinclude> 7xoi1aywx8cjmv1l6sa1wdur4s4wvot పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/66 104 211156 550823 2026-03-30T16:34:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550823 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఒక సంఘాన్ని స్థాపించి వారికోసం 'రాజారామ్ డైరెక్టర్స్ కాలనీ ఏర్పాటు చేశారు. మొదటినుంచీ ఉత్తమ కళా విలువల పైన చిన్న చిత్రాలపైన మక్కువ కలిగిన బి.ఎస్. మద్రాసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు లేని బి.ఎస్. ఎంతోమంది కళాకారుల్ని చేరదీసి వృద్ధిలోకి తెచ్చారు. నిరంతరం కళా కార్మిక చైతన్యంతో జీవించిన బి.ఎస్.కు ఫిల్మ్ సొసైటీ ఉద్యమంతో కూడా సన్నిహిత సంబంధా లున్నాయి. 1990 ప్రాంతంలో షుగర్ వ్యాధి తీవ్రం కావడంతో ఆయన దృష్టిని కోల్పోయారు. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా కరీంనగర్లో వున్న లయన్స్ కంటి ఆసుపత్రిపైన 'తమసోమా జ్యోతిర్గమయ' డాక్యుమెంటరీ చిత్రం తీశాడు. 1991లో కరీంనగర్లో కొంతమంది యువకుల్ని సమీకరించి 'మార్గదర్శి' చిత్రాన్ని తీశాడు. మార్గదర్శి నిర్మాణానికి సంబంధించి కరీంనగర్కు చెందిన అనేకమందికి సినిమాలో అవకాశం కల్పించారాయన. శ్రీరాముల సత్యనారాయణ స్క్రిప్ట్ రచన చేయగా ఈ సినిమా రూపొందింది. అంధుడిగా వుండి సినిమా నిర్మించిన నేపథ్యంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బి.ఎస్.కి చోటు దక్కింది. అంతేకాదు ఆ సినిమాకు రాష్ట్రస్థాయిలో జాతీయ సమైఖ్యతా చిత్రంగా కూడా నంది అవార్డు అందుకుంది. అలా ఆంధ్ర వ్యాపార సినిమాకు సమాంతరంగా ఆర్ట్ సినిమాల్ని తీసిన మొదటితరం దర్శకుడిగా బి.ఎస్. నారాయణ చరిత్రలో మిగిలిపోయాడు. 1994 నవంబర్ 23న తనువు చాలించాడు. బి.ఎస్. నారాయణకు సినిమాపట్ల దాని కళాత్మకత, వ్యాపార లక్షణాల పట్ల స్పష్టమయిన అభిప్రాయాలుండేవి. ప్రభుత్వం సినిమాను కళగా చూడడం లేదు. కేవలం ట్రేడ్ గా చూస్తున్నది. పరిశ్రమగా కూడా పరిగణించడం లేదు. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడడం కాదు గదా కేవలం జూదం లాగా తయారవుతున్నదని ఆయన చెప్పేవారు. అంతేకాదు చిన్న సినిమాలు ప్రయోగాత్మక సమాంతర సినిమాల పట్ల కూడా ఆయనకు నిర్దిష్టమైన భావాలుండేవి. అని చిన్న మొక్కల్లాంటివి వాటిని పోషిస్తే మహావృక్షాలవుతాయి. అలాంటి ప్రయోగాల్ని కాపాడుకుంటేనే మంచి సినిమాకు భవిష్యత్తు వుంటుందని ఆయన అభిప్రాయపడేవారు. అది ఇప్పటికీ అక్షరసత్యం. తెలుగు సినిమా ప్రపంచం మాత్రం పెత్తందారీతనంతో తెలంగాలు ప్రతిభకు సముచిత స్థానం ఇవ్వలేదు. 1980లో ఫాల్కే అవార్డు అందుకున్న పైడి జయరాజు మరుగున పెట్టినట్టే జాతీయస్థాయిలో మొట్టమొదటిసారి ఉత్తమ నటి అవార్డు, రెండు జాతీయ అవార్డులను అందించిన బి.ఎస్.నారాయణను కూడా మర్చిపోయింది. అది తెలుగు సినిమా దౌర్భాగ్యం. తెలంగాణ రాష్ట్రంలోనయినా బి.ఎస్. కి సముచిత స్థానం ఇవ్వాల్సివుందని అభిమానులు ఆశిస్తున్నారు.<noinclude><references/> {{rh|తెలంగాణ|45| తేజోమూర్తులు}}</noinclude> 6slw2ua5suhzyn3xfxu45slvvjjc5hs పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/91 104 211157 550829 2026-03-30T22:52:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550829 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|81}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''రసవిరాగి (రుక్మిణీనాథ్)'''</p> <poem> {{left margin|15em}} చూసుకోవోయ్ నిన్ను మూసుకోవోయ్ కళ్లు మనసులో మాటలో విరసమేనా నీకు కంటకమె నీ అడుగు గద్గదికమే పాట ఎటు తిరిగినా చూపు కెదురైనదా ఎడారి! {{float right|॥చూసుకోవోయ్॥}} వేకువల వెలుగులో విరిగిపోయిన కలలు కలలోని గానాల కందదా కలరవము? {{float right|॥చూసుకోవోయ్॥}} కవిత కవితంటావు కవిని నేనంటావు కవితలో భావాలు నవయుగమ్మంటావు ఈ అపశ్రుతి యైన ఈ పాటలేనటోయ్ రంగు రంగుల కూర్పు భంగమే నా బొమ్మ ఈ అపశ్రుతిలోన ఇమిడె శ్రుతులంటావు ఒక మహా రాగమే ఒక మహా గీతమే? </poem><noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> 6j8fk09s1gqfb25ucpewoi49ftqlkm2 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/92 104 211158 550830 2026-03-30T22:56:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550830 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|82}} {{rule|}}</noinclude> <poem> {{left margin|15em}} ఆధి భౌతికమొ లేక ఆధ్యాత్మికమొ గాని భంగమొందిన రంగు పొంగు తీపంటావు {{float right|(9.7.1937)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 92 |bSize = 371 |cWidth = 36 |cHeight = 36 |oTop = 158 |oLeft = 204 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> 1hd0hpuc9ub99fiaptxa74qs6epk7e1 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/93 104 211159 550831 2026-03-30T23:01:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550831 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|83}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''రామారావు (దామెర్ల)'''</p> <poem> {{left margin|15em}} అజంతా లోయలో సృజించాడానాడు గుహా విహార చైత్యాలలో మహాతూలికా గతిద్యుతుల శిల్ప సార్వభౌముండొకండూ చిత్రకల్పనాద్భుతవైభవమ్మూ! మొలేరాం చతురుండు కళాస్రష్టల బ్రహ్మ సిద్ధహస్తుడు కుశలి విద్దెలో సూక్ష్మరేఖారీతి దివ్యచిత్రము లల్లినాడోయ్ కాంగ్రాలో భవ్యమూర్తే రసపుత్రుడోయ్! ప్రజ్ఞా ప్రవాహాలు ఆ రెండు విజ్ఞుండ నీలోన కలిసెరా రామరాయా ఆంధ్రశిల్ప గభీర భావముల్ నీ కుంచెలో ఇంద్రచాపమ్మై వెలసెరా నీ నుదుట నెలవంక నీ కళ్ల నాకపథి తెలుగువేళ్లతో, యశము </poem><noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> 4az3fox1oshffparisw5b3zvdsn62zp పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/94 104 211160 550832 2026-03-30T23:05:58Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550832 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|84}} {{rule|}}</noinclude><poem> {{left margin|15em}} తీగలల్లేవురా రామరాయా! తీయతనములు రంగులేశావురా! గౌతమీ తీరానా గంగ చూశావురా! కదలకే శిల్పమై కళ్లు మూశావురా! నీ వర్ణ కిరణాలు నీటిలో కుంకినవి కాంతిలో నీ మూర్తి కౌగిలించిందిరా! {{right|(29.11.34)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 94 |bSize = 371 |cWidth = 32 |cHeight = 30 |oTop = 213 |oLeft = 185 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> os10gnv5fzr6abwmx049e9vlairt1fu పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/95 104 211161 550833 2026-03-30T23:10:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550833 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|85}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''రామకోటి'''</p> <poem> {{left margin|10em}} (కోలవెన్ను రామకోటీశ్వరరావు) మంచి గంధం చెట్టువోయీ ఓ నేస్తకాడా ముంచితేల్చే పరిమళావృతుడా! సర్వదెసలకు ఆక్రమించే సౌరభాలను పసలబట్టీ దివ్యసర్పము లెన్నో చేరును భవ్యమౌనీ బ్రతుకు చాయకు ఓ నేస్తకాడా కావ్యపతులట శిల్పపతులంటా! మంచువానల స్వచ్ఛ జీవిక మించు దారుల చూపు నడకలు అంచు దొరకని ఏవొ భావాల్ ఎంచుకుంటూ తిరుగుతూంటావోయ్ ఓ నేస్తకాడా వంచనపు ఈ జగతి కంతే దీ! గంగ నొక్కటే ఆర్య భూమికి పొంగుతూ ప్రవహింపదెచ్చెను సాగరేయుడు తొల్లినేడో వేగములు మూడు నదుల ప్రయాగనిచ్చావురా ఓ నేస్తకాడా సాగరము మా హృదయవీచికలూ! </poem><noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> tg2vc82syhqcfx09asqpzjc1jsesllj పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/96 104 211162 550834 2026-03-30T23:15:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550834 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|86}} {{rule|}}</noinclude><poem> {{left margin|10em}} పరమ సౌందర్యశయాన్నే ప్రణుతులిస్తూ పూజ చేస్తువు ఆశయానకు బ్రతుకునంతా ఆరతిస్తువు కప్పురము చేసీ ఓ నేస్తకాడా అందమేనట నీకు ప్రియురాలూ! ఎవరికోయీ ఆశయాలూ ఎవరికోయీ తీపి తలపులు ఎవరికోయీ పరిమళాలూ ఎవరికీ అందాల బ్రతుకుల్లు ఓ నేస్తకాడా భువన కర్తకు నీకు ఇరువురకూ! {{right|(1945)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 96 |bSize = 371 |cWidth = 38 |cHeight = 39 |oTop = 326 |oLeft = 168 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> 925baba9bcl6v6vb28pufmxes1kjkcz పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/97 104 211163 550835 2026-03-30T23:20:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550835 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|87}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''సోమశేఖరుడు'''</p> <poem> {{left margin|15em}} (మల్లంపల్లి సోమశేఖర శర్మగారు) మాటనైనా కలుషమెరుగవురా అందాలకాడా! మనసునైనా విరసమెరుగవురా! చాటునైనా దోసమెంచని మేటి తలపుల నీటుమనిసివిరా అందాలకాడా! నాటి నేటికి దారితీస్తివిరా! నాటి రోజులనావరించిన తూటితెరలను తూల్చివేసి నీటుగులికే చిత్రమిస్తివిరా అందాలకాడా! కోటి కతలను పాటలాడ్తివిరా! అందమే నీ రూపురేఖలు అందమే నీ సోగ మీసము చందనములో చంద్ర సంజ్ఞిత కుందనము కలిపేటి మనిసివిరా, అందాలకాడా! విందు లిస్తువు నీదు హృదయాన్నీ! </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 97 |bSize = 371 |cWidth = 36 |cHeight = 35 |oTop = 440 |oLeft = 168 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> b1lp6qjpbpm3gd5ymmmhnq8e8ez4bqd పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/98 104 211164 550836 2026-03-30T23:25:40Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550836 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|88}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ముందు యుగం'''</p> <poem> {{left margin|15em}} హిమాలయాలే ఆట స్థలాలోయ్ ధృమరహిత ధ్రువములే విహరించు భూములోయ్ కుజ చంద్రలోకాలు వలస రాజ్యాలోయి విజనవేత సహార పుష్పవనమౌనోయి అమిత వేగము బ్రతుకు మార్గమ్మోయి అఖిల భూగోళమే ఒక రాజ్యమేనోయి ఇన్ని మతములు కలసి ఏకమతమై పోవు ఇన్ని జాతులు కలిసి ఏకజాతేనోయి ఈ మహాభావము మనకు ఎప్పటికి కలదోయి ఈ మహాస్వప్నమే ఎప్పటికి నిజమోయి {{right|(ఆగస్ట్ 1936)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 98 |bSize = 371 |cWidth = 30 |cHeight = 30 |oTop = 344 |oLeft = 186 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> gdu8l8mh0e3vywz4y3neuvvaf1dv09x పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/99 104 211165 550837 2026-03-30T23:33:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550837 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|89}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''విజయఢంకా'''</p> <poem> {{left margin|10em}} మోగింపమ్మా జయ జయ ఢంకా ధణధణ ధణధణ దిక్కులు మ్రోగగ మోగింపమ్మా జయజయ ఢంకా! {{float right|॥మో॥}} ఆంధ్రుల ప్రతిభా ఆంధ్రుల కీర్తి ఆఖరుకాదని ఆరిపోవవనీ గజపతి దేశం రాయల సీమా కళింగ రాజ్యము కాకతి భూమీ ఆంధ్రులందరూ ఒకటౌతారని ఏక కంఠమున పాట నిండునని {{float right|॥మో॥}} ఆంధ్ర కవిత్వమూ ఆంధ్ర శిల్పమూ ఆంధ్ర నృత్యమూ ఆంధ్రగానమూ రూపం చెడవని రుచులు తగ్గవని దివ్య రూపముతొ తేజరిల్లునని {{float right|॥మో॥}} కృష్ణా పెన్నా గౌతమి భద్రా శబరీ కిన్నెర గుండ్లకమ్మలూ స్వర్ణముఖియూ చంద్రవంకయూ వరదలు కట్టీ పారుతుంటవని {{float right|॥మో॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 99 |bSize = 371 |cWidth = 32 |cHeight = 18 |oTop = 501 |oLeft = 180 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> lz7ege5tz7g3mdabkytbt7qkly7xh93 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/100 104 211166 550841 2026-03-31T01:22:40Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550841 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|90}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''కృష్ణవేణి'''</p> <poem> {{left margin|15em}} కృష్ణవేణి! కృష్ణవేణి! నీలనదీ! వలపురాణి! ఏనాటీ ప్రియ సఖివే, మీనాక్షీ కృష్ణవేణి కృష్ణాధుని దివ్యసతీ కృష్ణాకుంతల సౌరభ తృష్ణార్తిని భక్తుణ్ణి! {{float right|॥కృష్ణ॥}} ఇరుల పోలు నీ జడలో విరుల మాలనై ఒదిగితి చిరు అలకల ననుచుట్టీ మిరుమిట్లై కౌగలించె {{float right|॥కృష్ణ॥}} చేయిచాచి నీ ఝరిలో రొమ్ము విప్పి నీ మనసున తేలిపోతి మునిగి వస్తి లోతులలో నీలి సుడుల {{float right|॥కృష్ణ॥}} నీ ఝరిలో మూర్తించెనె అసుర రాజ్య సౌభాగ్యము నీ తరగల నృత్యించెనె శాతవాహా దివ్యశక్తి ఇక్ష్వాకుల కాంతాపద లాక్షారుణ దీప్తయశము రెడ్డి కులాంగన కుంకుమ పరిమళించె నీ ఒడ్డుల నీ ప్రజ్ఞే కాంతించెను {{float right|॥కృష్ణ॥}} </poem><noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> 7gsavpilpy0jj8vub3rv8uinavot5js పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/101 104 211167 550842 2026-03-31T01:29:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550842 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|91}} {{rule|}}</noinclude><poem> {{left margin|15em}} నాగార్జునదేవు జన్మ నీ సౌందర్య విచిత్రము నిలిచె స్థూపశిల్పాలలో {{float right|॥కృష్ణ॥}} నీ లోలాకల కంఠము లీలాశుక గీతమ్మున నీ పాదాంచిత కింకిణి నృత్యమయ్యె క్షేత్రయ్యగ నీలికలవలైన కనులు మేలమాడె ప్రియ సూక్తులు హాలదేవు గాథలుగా {{float right|॥కృష్ణ॥}} నీ జలములు గడ్డకట్టి నింగి కెగసె దేవళములు నీ నావలు తేలిపోయె నేలలు, రోములు, సీమలు {{float right|॥కృష్ణ॥}} మురళీధరు ప్రియ సఖిగా మోహమందె యమునా సఖి ఆంధ్రవిష్ణు ప్రియకాంతై ఆరతిస్తివే బాలా! {{float right|॥కృష్ణ॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 101 |bSize = 371 |cWidth = 30 |cHeight = 26 |oTop = 429 |oLeft = 188 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> 36pooqhkn2pkp1pcsokcwdudf49xegj పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/102 104 211168 550843 2026-03-31T01:34:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550843 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|92}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''చెట్టు నీడ'''</p> <poem> {{left margin|5em}} ఆకారమేలేని ఓ చిన్ని కందువే ఆకాశమూర్తితో ఆడుకుంటావు. చింతనీడలు వెలుగు క్షీరాబ్ది వెల్లువే పాతపేలిక పక్క వటపత్రశయనమే. ఎముకపోగుల రూపు, ఎండిపోయిన చూపు వెనక జన్మలలోని వేడికాగిన తపసి. కడుపుకై ఈ సృష్టి కణమైన వి సరదా కప్పదా దెసమొలను కటి వస్త్ర దానాన ఎండలో వానలో ఎండినా తడిసినా తలదాచుకొన నీకు తరువు నీడలె గృహము </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 102 |bSize = 371 |cWidth = 33 |cHeight = 32 |oTop = 356 |oLeft = 188 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> p0e6wbdrthkx5gdm8zukkfpng107r7h 550844 550843 2026-03-31T01:34:33Z శ్రీరామమూర్తి 1517 550844 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|92}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''చెట్టు నీడ'''</p> <poem> {{left margin|15em}} ఆకారమేలేని ఓ చిన్ని కందువే ఆకాశమూర్తితో ఆడుకుంటావు. చింతనీడలు వెలుగు క్షీరాబ్ది వెల్లువే పాతపేలిక పక్క వటపత్రశయనమే. ఎముకపోగుల రూపు, ఎండిపోయిన చూపు వెనక జన్మలలోని వేడికాగిన తపసి. కడుపుకై ఈ సృష్టి కణమైన వి సరదా కప్పదా దెసమొలను కటి వస్త్ర దానాన ఎండలో వానలో ఎండినా తడిసినా తలదాచుకొన నీకు తరువు నీడలె గృహము </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 102 |bSize = 371 |cWidth = 33 |cHeight = 32 |oTop = 356 |oLeft = 188 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> 0wqot0bjxtw8srl317b4xmppnf4ojil పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/103 104 211169 550845 2026-03-31T01:43:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550845 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|93}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ముసలి ఖయిదీ'''</p> <poem> {{left margin|15em}} పోతావటోయ్ ముసలీ తాత పోలీసోళ్ల ఖయిదూ వదలి ఇరవై ఏళ్ల పై నొస్తి వీ ఇంటికెడితె ఎవరున్నారు కంటికి నేలా నొక్కధారై కలిసే మట్టి నీ ముసలిదీ {{float right|॥పో॥}} తాటాకుల కొంపాగూడు దారైపోయె సూరన్నకూ పామూలు తేళ్లు పందీకొక్కులు పలకరించే చుట్టాలంటూ {{float right|॥పో॥}} నువ్వూ నాటిన లేమొక్కలు సువ్వున పెరిగే మానులు కట్టే చిన్ని మొక్కలే అంటూ నువ్వూ ఎన్నో కడవల నీళ్లూ పోస్తవు {{float right|॥పో॥}} ఖయిదూ వోర్డర్లు సుట్టాలంటావ్ ఖయిదూ పెబువె తండ్రంటావు ఖయిదూలోనే ఉంటానంటావు కటకటాలట్టుకు ఎళ్లలేనంటావు {{float right|॥పో॥}} మానవుడీ జల్మంతాను మరిగీ పోసిన ఇనుమంటావు ఖయిదూ నుంచీ పంపీయేసీ కఠిన నరకం వెయ్యొద్దంటావు {{float right|॥పో॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 103 |bSize = 371 |cWidth = 26 |cHeight = 21 |oTop = 518 |oLeft = 188 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బావిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> pqlnpsw2ffefbgdz7bdzxsjthy0ajtm పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/104 104 211170 550846 2026-03-31T01:51:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550846 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|94}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''లేపాక్షి బసవయ్య'''</p> <poem> {{left margin|15em}} లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా కైలాస శిఖరిలా కదలి రావయ్యా! హుంకరించిన దెసలు ఊగిపోయేను ఖురముతో దువ్వితే కుల గిరులు వణికేను {{float right|॥లే॥}} ఆకాశగంగకై అఱ్ఱెత్తి చూస్తేను పొంగేటి పాల్కడలి గంగడోలాడేను {{float right|॥లే॥}} నీలాల నీచూపు నింగిమోసే కొమ్ము తెలుగునాటనుపొంగు వెలుగులే యశములే {{float right|॥లే॥}} నంది పర్వత జాతనవ పినాకిని జలము నీ మూర్ధమున బుట్టు నిత్య గంగానదే {{float right|॥లే॥}} నువ్వు నడిచిన భూమి నూరు పంటల చేలు ముట్టె ముట్టిన పొదలు మొలకెత్తు ఓషధులు {{float right|॥లే॥}} పెంగొండ సీమలో వంగోలు భూమిలో నీ వంశ మీనాడు నిలిచింది గర్వాన {{float right|॥లే॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 104 |bSize = 371 |cWidth = 27 |cHeight = 29 |oTop = 384 |oLeft = 183 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> k1ldbqv1yvy6on6ax56s4kqbhv718op పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/105 104 211171 550847 2026-03-31T01:56:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550847 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|95}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''లక్ష్మణరాయ'''</p> <poem> {{left margin|15em}} నీ చూపులో కాలమ్ము నీ నవ్వులో లోకమ్ము భ్రూమధ్య నెలవంక కళలోన పూర్వ యుగములు మూర్తికావా! ఏ శిలాక్షర రేఖ నొదిగీ ఏ లోహ ఫలకమ్ము కదిసీ ఆంధ్ర చారిత్రయ సంఘట్టనల చంద్రకాంతుల స్పష్టమొనరించినావూ !! విజ్ఞాన భిక్షాసనుండవై ప్రజ్ఞాత్మికా కసూక్తనాదాలు తెలుగు నాడెల్ల మార్మోతలలో తొలివాడవైతివీ యుగములో ! {{right|(జులై 1936)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 105 |bSize = 371 |cWidth = 27 |cHeight = 26 |oTop = 338 |oLeft = 170 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> k2q7cxve863p0d3o11f7lvf5km301dz పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/106 104 211172 550848 2026-03-31T02:02:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550848 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|96}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''స్వరూపరాణి'''</p> <poem> {{left margin|15em}} నా జీవితాయి కాధారుభూతులూ పలియు పుత్రకుడు జైలుకు నడలిరి అంతఃపురముల కండ్లధారలతో మేలి ముసుగులో పరదా వేనుకే దీనురాండ్రమై మోములు వంచుకు కూరుచుండుటా లేచి వచ్చుటా ? ........................ తల్లి బాధలను దీర్పబూనగా ధర్మ మార్గములు తలపము యేనీ జన్మ యెత్తుటే పురుగుల బ్రతుకది ........................ ముద్దుకొడలే ముందుకు దూకెను యుద్ధరంగమే శాంతి రంమూ సిద్ధమైతి నా దేశము తలచి సేవకు జీవము ధారపోయగా ! ...................... సహజశక్తియగు పురషకారమును సాహసగుణమూ ప్రేమ ధైర్యములు యమునా గంగా సంగమ పూతము ప్రపంచ రక్షణ శాంతి బావుటా పణి బంధమున పైపైకిత్తీ జైజై మాతా జైజేలంచూ సిగ్గూ విడిచీ రండూ సేవకు భరతకుమురీ జనములు మీరూ ! {{right|(ఆగస్ట్ 1922)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 106 |bSize = 371 |cWidth = 30 |cHeight = 17 |oTop = 504 |oLeft = 179 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> hlb6lat17gjd5hq5xql3letvpl0lo2a వర్గం:మధ్య ప్రదేశ్ 14 211173 550852 2026-03-31T03:10:49Z Rajasekhar1961 50 ఖాళీ పేజీని సృష్టించారు 550852 wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 550853 550852 2026-03-31T03:11:08Z Rajasekhar1961 50 added [[Category:భారత దేశము]] using [[Help:Gadget-HotCat|HotCat]] 550853 wikitext text/x-wiki [[వర్గం:భారత దేశము]] 1rrl338a6vchgr157igx1ukyjnmzog9 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/10 104 211174 550854 2026-03-31T03:17:16Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center| {{p|fs150}}అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల|శిల్పబాల]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/...' 550854 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల|శిల్పబాల]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి|అంజలి]]}} |{{DJVU page link|29|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు|బాపిరాజు వచనాలు]]}} |{{DJVU page link|49|10}} }}<noinclude><references/></noinclude> las151exl15c6ndb8dtcmydt44u0x54 550860 550854 2026-03-31T04:42:22Z శ్రీరామమూర్తి 1517 550860 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల|శిల్పబాల]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి|అంజలి]]}} |{{DJVU page link|29|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు|బాపిరాజు వచనాలు]]}} |{{DJVU page link|49|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/జ్యోతి|జ్యోతి]]}} |{{DJVU page link|65|10}} }}<noinclude><references/></noinclude> mbty8ypm7ijck2r61ar2suohx7ktq8j 550861 550860 2026-03-31T04:44:13Z శ్రీరామమూర్తి 1517 550861 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల|శిల్పబాల]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి|అంజలి]]}} |{{DJVU page link|29|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు|బాపిరాజు వచనాలు]]}} |{{DJVU page link|49|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/జ్యోతి|జ్యోతి]]}} |{{DJVU page link|65|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/పచ్చగడ్డి పూల పళ్లెము|పచ్చగడ్డి పూల పళ్లెము]]}} |{{DJVU page link|107|10}} }}<noinclude><references/></noinclude> movx7ijl30k3oy2qyjn7zcdaub10f2d 550862 550861 2026-03-31T04:45:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550862 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Center| {{p|fs150}}అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల|శిల్పబాల]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి|అంజలి]]}} |{{DJVU page link|29|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు|బాపిరాజు వచనాలు]]}} |{{DJVU page link|49|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/జ్యోతి|జ్యోతి]]}} |{{DJVU page link|65|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/పచ్చగడ్డి పూల పళ్లెము|పచ్చగడ్డి పూల పళ్లెము]]}} |{{DJVU page link|107|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|దీపమాల]]}} |{{DJVU page link|123|10}} }}<noinclude><references/></noinclude> i3kn5tv47d41vqzhpwywdgolvmoatnl 550863 550862 2026-03-31T04:51:28Z శ్రీరామమూర్తి 1517 550863 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 10 |bSize = 371 |cWidth = 33 |cHeight = 30 |oTop = 47 |oLeft = 182 |Location = center |Description = }} {{Center| {{p|fs150}}అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల|శిల్పబాల]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి|అంజలి]]}} |{{DJVU page link|29|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు|బాపిరాజు వచనాలు]]}} |{{DJVU page link|49|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/జ్యోతి|జ్యోతి]]}} |{{DJVU page link|65|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/పచ్చగడ్డి పూల పళ్లెము|పచ్చగడ్డి పూల పళ్లెము]]}} |{{DJVU page link|107|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|దీపమాల]]}} |{{DJVU page link|123|10}} }} {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 10 |bSize = 371 |cWidth = 74 |cHeight = 60 |oTop = 413 |oLeft = 155 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> oyqfw4qaa1h5wglf1xwpc1ecj0zv1y9 550864 550863 2026-03-31T04:52:00Z శ్రీరామమూర్తి 1517 550864 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 10 |bSize = 371 |cWidth = 33 |cHeight = 30 |oTop = 47 |oLeft = 182 |Location = center |Description = }} {{Center| {{p|fs150}}అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల|శిల్పబాల]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి|అంజలి]]}} |{{DJVU page link|29|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు|బాపిరాజు వచనాలు]]}} |{{DJVU page link|49|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/జ్యోతి|జ్యోతి]]}} |{{DJVU page link|65|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/పచ్చగడ్డి పూల పళ్లెము|పచ్చగడ్డి పూల పళ్లెము]]}} |{{DJVU page link|107|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|దీపమాల]]}} |{{DJVU page link|123|10}} }} {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 10 |bSize = 371 |cWidth = 74 |cHeight = 60 |oTop = 413 |oLeft = 155 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 99vleafqk00957h5q9042phebucxs11 550900 550864 2026-03-31T11:02:46Z Rajasekhar1961 50 550900 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 10 |bSize = 371 |cWidth = 33 |cHeight = 30 |oTop = 47 |oLeft = 182 |Location = center |Description = }} {{Center| {{p|fs150}}అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం</p> }} {{rh|కావ్యంపేరు||పేజీ నం.}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల|శిల్పబాల]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి|అంజలి]]}} |{{DJVU page link|29|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు|బాపిరాజు వచనాలు]]}} |{{DJVU page link|49|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/జ్యోతి|జ్యోతి]]}} |{{DJVU page link|65|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/పచ్చగడ్డి పూల పళ్లెము|పచ్చగడ్డి పూల పళ్లెము]]}} |{{DJVU page link|107|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|దీపమాల]]}} |{{DJVU page link|123|10}} }} {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 10 |bSize = 371 |cWidth = 74 |cHeight = 60 |oTop = 413 |oLeft = 155 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 0hgq3xcdpgz793705gy3ody6apufl5b పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/107 104 211175 550855 2026-03-31T04:10:20Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550855 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|97}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''కృష్ణశాస్త్రి'''</p> <poem> {{left margin|15em}} అతడు ప్రేమ కొరకు బ్రతుకు విశ్వ మావరించి వెదకు అతనికంట అవతరించి ప్రవహించిన బాష్పనదులు శూన్యాలను చొచ్చినాయి. ఆతని నిట్టుర్పుగాలి అలమి లోకమార్గాలను ప్రళయకాల భంజనమై చుక్కల్నీ సూర్నుణ్ణీ దూదిపింజలే చేసి తోలిందే ఎటకెటకో కలలు తిరుగు కన్నుల్లే గాలించెను ప్రేమ కొరకు ఈ నాటికి ఏ దిక్కుల కనబడదే ప్రణయ పుంజ కాంతిరేఖ దూరాలను కాలముఖ ప్రాంగణాన కనులు మూసి గళము నెత్తి ప్రణయ యోగ దీక్షా సం బద్ధుండై విశ్వ మోహ </poem><noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> mjg9v5bferqg941bvrdgsof8z7f3dvl పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/108 104 211176 550856 2026-03-31T04:13:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550856 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|98}} {{rule|}}</noinclude><poem> {{left margin|15em}} గీతికలను పాడుకుంటు చేతుల ముకుళించి యుండు ఈ నాటికి ఏ నాటికి </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 108 |bSize = 371 |cWidth = 32 |cHeight = 30 |oTop = 158 |oLeft = 189 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> nfvety94f34eicq6f2t3q12vwcaft4n పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/109 104 211177 550857 2026-03-31T04:18:43Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550857 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|99}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ఢంకానాదం'''</p> <poem> {{left margin|15em}} ఢంకానాదం దేవుని గుడిలో ఢంకానాదం యుద్ధభూమిలో ఢంకానాదం ఉరేగింపుల ఢంకానాదం జయజయధ్వానం ! కోకిల గొంతున కుసుమ వక్షమున కోనల నడిచే కొండవాగులో ఢంకాపైనా కాకలినాదం ఢంకాలోనే వేకువగానం! శివుని డమరుకము దివిని మ్రోగితే భవమొందినవట వివిధ విద్యలూ దెసలు దెసలుగా సహృదయులనూ రసా స్వాదనకు పిలుచును డమురువు ! </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 109 |bSize = 371 |cWidth = 36 |cHeight = 20 |oTop = 321 |oLeft = 194 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> k1n5wd2vlvvltd8w22uwdl925f3lxio పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/110 104 211178 550858 2026-03-31T04:27:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550858 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|100}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''పల్నాటి యల్లమంద'''</p> <poem> {{left margin|15em}} ఓ పల్నాటీ యల్లామందా కలవరిస్తావ జైలుకొట్లల్లో తలఎత్తి తిరిగిన రాజువు మలలన్నీ ఏలిన రాజువు కలలోనిక వ్త ప్రాణం కలత పెట్టిన మొనగాడివి ! {{float right|ఓ పల్నాటి ......}} కొండ నీదీ గుట్టా నీదీ గుట్టపైన గుబురూ నీదీ గుబురులోకి మాయమైతే కబురు చెప్పేలోనే తోచేవు {{float right|ఓ పల్నాటి ......}} ఏలాంటి చక్రవర్తికి నీలాంటి నాయకత్వం కూతవేస్తే అర చిటికలొ కూడిపోతా రెనభైగండలు {{float right|ఓ పల్నాటి ......}} నాగులేరూ, చంద్రవంకా నాగార్జున పెద్దమెట్టా పిడుగురాళ్ల, కారెంపూడీ పిలుపుతోనే వణికిపోతాయా ! {{float right|ఓ పల్నాటి ......}} ఆడదంటే లొంగిపోతవు ఆడదే నీ కొంపాతీసే మీడపీలో బోగందీ, అన్నా చూడ చక్కనైనా సిన్నాదంట్రా {{float right|ఓ పల్నాటి ......}} </poem><noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> cgn31g794rcmrjhh2jxk1pthnqgwhad పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/111 104 211179 550859 2026-03-31T04:37:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550859 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|101}} {{rule|}}</noinclude><poem> {{left margin|15em}} కరకు మీసం నీది తిప్పి కమ్మనైనా ముద్దిచ్చింది కంథాన చేతులు చుట్టీ కౌగిలించింది మాయరక్కసి {{float right|ఓ పల్నాటి ....}} పిల్లి అడుగూలేస్తూ వెళ్లి చల్లగా తీసింది తలుపు మెల్లగా చేసింది సైగ పోలీస్ ఒళ్లోనే పోసాడు వరహాల్ {{float right|ఓ పల్నాటి ....}} ఇద్దర్నీ తోసినావు నలుగుర్నీ నరికినావు కలియవచ్చిన వాళ్లనెల్లా కాలికిందా రాసినావూ {{float right|ఓ పల్నాటి ....}} గుండు వేసిన దెబ్బకే పడితివి గొలుసులేసీ మంచాన కట్టిరి చిదుతరాజువొ బెబ్బులీవొ చిందువు పులివో చెప్పేదెవరూ {{float right|ఓ పల్నాటి ....}} పల్నాడూ కలకంటావా పారకిస్తువ పడమాటి దిక్కూ బోనులోనే కుంగేవ కొడుకా పుచ్చేవా నిట్టూర్పోటీ {{float right|ఓ పల్నాటి ....}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 111 |bSize = 371 |cWidth = 23 |cHeight = 27 |oTop = 501 |oLeft = 188 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> 5exuk0jt7ykvlcaq3cvc5zdklv3hrn4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/67 104 211180 550865 2026-03-31T05:21:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550865 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''15. భండారు అచ్చమాంబ '''</p>}} {{right|- డా॥ సంగిశెట్టి శ్రీనివాస్}} ఒక జాతి జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, మెరుగైన జీవితం కోసం చేసిన పోరాటాలు వాటి ద్వారా సాధించిన ఫలితాలు సాహిత్యంలో ప్రతిఫలించిన నాడే వాటికి శాశ్వతత్వం ఏర్పడుతుంది. తెలుగు వారి జీవితాల్ని సాంస్కృతిక పునర్వికాస వెలుగులో కథా సాహిత్యంలో రికార్డు చేసిన వారిలో అగ్రగణ్యులు, ఆద్యులు భండారు అచ్చమాంబ. తెలంగాణ, ఆంధ్ర, విదర్భ, చత్తీస్ ఘడ్ ప్రాంతాల్లోని జీవితాలతో లోతైన సంబంధాలు కలిగిన అచ్చమాంబ 19వ శతాబ్దంలోనే తాను చూసిన జీవితాలను, వాటిలో రావాల్సిన మార్పుల్ని కథా సాహిత్యంలో రికార్డు చేశారు. ఆధునిక కథానిక ప్రక్రియకు అక్షరార్పణ చేసింది, పునాది వేసింది. భండారు అచ్చమాంటే, ఆమెకన్నా ముందు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సోషణలోని పండితుడు తాతాచార్యులు, కందుకూరి వీరేశలింగలు రాసినవే తొలి కథలని 'తెలుగు కథకు వందేళ్ళు' సందర్భంగా వండితులు కొత్త వాదనలు ముందుకు తీసుకు వస్తున్నారు. ఆధునిక కథకు ఉండాల్సిన కథ, కథనం, శైలి, శిల్పం, సారం, జీవితం లాంటి ఆంశాలు ఏవీ లేకుండా తాతాచార్యులు రాసిన 'పరమానందయ్య 'శిష్యుల' లాంటి ఉబుసుపోక కబుర్లని కథలుగా చెప్పడానికి వీలులేదు. సి.పి. బ్రౌన్, ఆయన పోషణలోని పండిత వర్గాన్ని రంజింపచేయడానికి చెప్పిన కబుర్లలో అక్కడక్కడ సమకాలీన అంశాలు కూడా చోటు చేసుకోవచ్చు. అంతమాత్రాన వాటిని ఆధునిక కథలుగా అంగీకరించడానికి వీల్లేదు. వాటిని కథలుగా కన్నా తెలుగు నేర్చుకునే ఇంగ్లీషువారికి పనికొచ్చే సంభాషణల కూర్పుగా చెప్పుకుంటే బాగుంటుంది. ఉబుసు పోరడు, బ్రౌన్- ఆయన పండితుల మెప్పుకోసం చెప్పిన కబుర్లని 'ఆధునిక కథలు'గా చిత్రించడమంటే నిజమైన కథలకు, కథకులకు అన్యాయం చేయడమే. స్వయంగా సి.పి.బ్రౌన్ 'యూస్' అని పేర్కొన్న వాటిని కథలుగా చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇక రెండో వ్యక్తి కందుకూరి వీరేశలింగం. దాదాపు తాతాచార్యుల కథల్ని 1974లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం బ్రౌన్ ప్రాజెక్టులో భాగంగా అచ్చేసిన (రీప్రింట్) కాలంలోనే కందుకూరి వీరేశలింగం సాహిత్యంపై సమగ్ర పరిశోధన చేసిన అక్కిరాజు రమాపతిరావు ఇటీవల 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో వ్యాసం రాస్తూ తెలుగు కథానికకు ఆద్యుడు - కందుకూరి అని పేర్కొన్నాడు. ఒకవేళ నిజంగా ఆయనే ఆద్యుడైనట్లయితే 35 యేండ్ల కింద తాను 'కందుకూరి వీరేశలింగంపై సమగ్ర పరిశోధన' చేసిన సమయంలో ఈ విషయం ఎక్కడా పేర్కొనలేదు. పై విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే తెలుగులో మొట్టమొదటిసారిగా ఆధునిక పద్ధతిలో కథలు రాసిన వారిలో భండారు అచ్చమాంబ ఆద్యులు. ఆవిడ రచనలు ఆనాటి ప్రజల జీవితాల్ని అధ్యయనం చేసి వాటిలో మెరుగైన<noinclude><references/> {{rh|తెలంగాణ|46| తేజోమూర్తులు}}</noinclude> sll1ll8n4my9akio4v1d4ad456rhy9j పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/68 104 211181 550866 2026-03-31T05:35:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550866 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో పాత్రలను సృష్టించి వాటిద్వారా కథని నడిపించిన తీరు ఆధునికతకు అద్దం పట్టింది. 19వ శతాబ్దిలో సాహిత్య దృష్టితో పత్రికలని నడిపించిన వారిలో కొక్కొండ వెంకటరత్నం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, రాయసం వెంకట శివుడు తదితరులు ముఖ్యులు. అయితే వీరంతా సాహిత్య విమర్శ పరిశోధన, ప్రాచీన సాహిత్యానికి, ప్రక్రియలకు ప్రాధాన్యమివ్వగా పులుగుర్తి లక్ష్మీనరసమాంబ, మొసలికంటి రాంబాయమ్మల సంపాదకత్వంలో నడిచిన పత్రికలు స్త్రీల సమస్యలకు, ఆధునిక ప్రక్రియలకు ప్రాధాన్య మిచ్చాయి. భండారు అచ్చమాంబ మొట్టమొదటి కథ రాయసం వెంకటశివుడు సంపాదకత్వంలో వెలువడిన 'తెలుగు జనానా' పత్రికలో 1898 జూలైలో 'ప్రేమ పరీక్షణము', 1898 సెప్టెంబరులో 'ఎఱువు సొమ్ము వరువు చేటు' పేరిట అచ్చయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా వెంకటశివుడు 1945లో హైదరాబాద్ నుంచి వెలువడ్డ 'తెలుగు తల్లి' కొమర్రాజు లక్ష్మణరావు స్మారక సంచికలో రాసిండు. అయితే ఇప్పటికీ 'తెలుగు జనానా' పత్రిక సంచికలు పూర్తిగా అందుబాటులో లేనందున ఇదే పత్రికలో 'మే'లో అచ్చయిన 'గుణవతియగు స్త్రీ' మొట్టమొదటి కథగా స్వీకరించాల్సి ఉంటుంది. భండారు అచ్చమాంబ రాశారని తెలుస్తున్న మొత్తం 12 కథల్లో పది కథలతో ఈ పుస్తకం వెలువడుతోంది. ఇందులో 1. గుణవతియగు స్త్రీ, 2. లలితా శారదలు, 3. జానకమ్మ, 4. దంపతుల ప్రథమ కలహం, 5. సత్పాత్ర దానము, 6. స్త్రీవిద్య, 7. ధనత్రయోదశి, 8. భార్యభర్తల సంవాదం, 9. అద్దమును, సత్యవతియును. 10. బీద కుటుంబము. ఇందులో స్త్రీ విద్య, ధనత్రయోదశి రెండు కథలు మాత్రమే ఇంతవరకు తెలుగు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. మొసలికంటి రాంబాయమ్మ సంపాదకత్వంలో వెలువడ్డ 'హిందూ సుందరి' పత్రికలోనూ, పులుగుర్తి లక్ష్మీనరసమాంబ 'సంపాదకత్వంలోని 'సావిత్రి పత్రికల్లో అచ్చమాంబ రచనలు చాలా అచ్చయ్యాయి. ఇందులో 'అబలా సచ్చరిత్ర రత్నమాల' దేశ విదేశాల్లోని వీర, ధీర వనితల ఉదాత్త చరిత్రల వ్యాస సమాహారం. ఆనాటి మహిళల్లో స్ఫూర్తి, రచనా ప్రేరణను కలిగించిందంటే అతిశయోక్తి కాదు. క్రోషా అల్లికలు మొదలు, వంటల వరకు అనేక విషయాలపై ఆయా పత్రికల్లో ఆమె రాసిన వ్యాసాలు ఇప్పటికీ అచ్చుకు నోచుకోలేదంటే తెలుగునాట మహిళల రచనలపై వెలుగు ప్రసరిస్తున్న తీరు తెలుస్తుంది. తెలుగునాట పదుల కొలదిగా గల విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద పరిశోధన సంస్థలు, మహిళాభివృద్ధి సంస్థలు, స్త్రీల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు భండారు అచ్చమాంబ కథలపై దృష్టి కేంద్రీకరించక పోవడం దురదృష్టకరం. తెలుగునాట పునర్వికాసోద్యమానికి 20వ శతాబ్ది ఆరంభం నుండి విస్తృతంగా పనిచేసిన అచ్చమాంబ ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా 1903 బృందావనీ స్త్రీ సమాజాన్ని మచిలీపట్నంలో నెలకొలిపారు. ఆ మరుసటి సంవత్సరం అక్కడే కృష్ణాపత్రిక స్థాపించబడింది. ఇదే సమయంలో తెలంగాణలో పునర్వికాసోద్యమానికి పునాదులు పడ్డాయి. అచ్చమాంబ తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు పూనిక మేరకు హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించబడింది. హైదరాబాద్ నుంచి నాగపూర్, మద్రాసు, బొంబాయిలకు రైలు సదుపాయాలు విస్తృతం కావడంతో ఈ ప్రాంతాలకు రాకపోకలు తరచుగా జరిగాయి. వీటివల్ల అచ్చమాంబ, తెలంగాణ, తెలుగు సాహిత్యం, పునర్వికా సోద్యమాలు లబ్ధిపొందాయి. అచ్చమాంబ రాసిన కథలన్నీ ఆధునిక భావాలతో పాత్రల సంభాషణలతో, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాసినవే. స్త్రీల చదువే సర్వ సమస్యలకు పరిష్కార మార్గమని నేటి 'పాపులేషన్ సిద్ధాంతో కర్తలు చెబుతున్న విషయాన్ని వందేళ్ళ క్రితమే ఆచరణకు ప్రయత్నించిన సాహసి అచ్చమాంబ. అటు బొంబాయి, ఇటు బిలాన్ పూర్, నాగపూర్, హైదరాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి, వారణాసి ఇలా చాలా ప్రదేశాలు తిరిగి తమ భావాల్ని ఉపన్యాసాలు, రచనలు, ఉత్తరాలు, పుస్తకాలు, ప్రయివేట్ టాక్స్ ద్వారా బహుళ ప్రచారంలోకి తెచ్చిన ఆమె చైతన్యం ఆచరణ నేటికీ స్ఫూర్తిదాయకం. అచ్చమాంబ కథలన్నీ ఆధునిక భావాలకు వేదికలు, ప్రతి కథలోనూ సమాజోద్ధరణ, మహిళాభ్యున్నతి, మెరుగైన సమాజం కోసం తహతహ ప్రతి అక్షరంలో ప్రత్యక్షమయ్యేవి.<noinclude><references/> {{rh|తెలంగాణ|46| తేజోమూర్తులు}}</noinclude> nu2a96ru71o3cro20ovaqpouw8ak48i 550867 550866 2026-03-31T05:36:16Z A.Murali 3019 550867 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో పాత్రలను సృష్టించి వాటిద్వారా కథని నడిపించిన తీరు ఆధునికతకు అద్దం పట్టింది. 19వ శతాబ్దిలో సాహిత్య దృష్టితో పత్రికలని నడిపించిన వారిలో కొక్కొండ వెంకటరత్నం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, రాయసం వెంకట శివుడు తదితరులు ముఖ్యులు. అయితే వీరంతా సాహిత్య విమర్శ పరిశోధన, ప్రాచీన సాహిత్యానికి, ప్రక్రియలకు ప్రాధాన్యమివ్వగా పులుగుర్తి లక్ష్మీనరసమాంబ, మొసలికంటి రాంబాయమ్మల సంపాదకత్వంలో నడిచిన పత్రికలు స్త్రీల సమస్యలకు, ఆధునిక ప్రక్రియలకు ప్రాధాన్య మిచ్చాయి. భండారు అచ్చమాంబ మొట్టమొదటి కథ రాయసం వెంకటశివుడు సంపాదకత్వంలో వెలువడిన 'తెలుగు జనానా' పత్రికలో 1898 జూలైలో 'ప్రేమ పరీక్షణము', 1898 సెప్టెంబరులో 'ఎఱువు సొమ్ము వరువు చేటు' పేరిట అచ్చయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా వెంకటశివుడు 1945లో హైదరాబాద్ నుంచి వెలువడ్డ 'తెలుగు తల్లి' కొమర్రాజు లక్ష్మణరావు స్మారక సంచికలో రాసిండు. అయితే ఇప్పటికీ 'తెలుగు జనానా' పత్రిక సంచికలు పూర్తిగా అందుబాటులో లేనందున ఇదే పత్రికలో 'మే'లో అచ్చయిన 'గుణవతియగు స్త్రీ' మొట్టమొదటి కథగా స్వీకరించాల్సి ఉంటుంది. భండారు అచ్చమాంబ రాశారని తెలుస్తున్న మొత్తం 12 కథల్లో పది కథలతో ఈ పుస్తకం వెలువడుతోంది. ఇందులో 1. గుణవతియగు స్త్రీ, 2. లలితా శారదలు, 3. జానకమ్మ, 4. దంపతుల ప్రథమ కలహం, 5. సత్పాత్ర దానము, 6. స్త్రీవిద్య, 7. ధనత్రయోదశి, 8. భార్యభర్తల సంవాదం, 9. అద్దమును, సత్యవతియును. 10. బీద కుటుంబము. ఇందులో స్త్రీ విద్య, ధనత్రయోదశి రెండు కథలు మాత్రమే ఇంతవరకు తెలుగు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. మొసలికంటి రాంబాయమ్మ సంపాదకత్వంలో వెలువడ్డ 'హిందూ సుందరి' పత్రికలోనూ, పులుగుర్తి లక్ష్మీనరసమాంబ 'సంపాదకత్వంలోని 'సావిత్రి పత్రికల్లో అచ్చమాంబ రచనలు చాలా అచ్చయ్యాయి. ఇందులో 'అబలా సచ్చరిత్ర రత్నమాల' దేశ విదేశాల్లోని వీర, ధీర వనితల ఉదాత్త చరిత్రల వ్యాస సమాహారం. ఆనాటి మహిళల్లో స్ఫూర్తి, రచనా ప్రేరణను కలిగించిందంటే అతిశయోక్తి కాదు. క్రోషా అల్లికలు మొదలు, వంటల వరకు అనేక విషయాలపై ఆయా పత్రికల్లో ఆమె రాసిన వ్యాసాలు ఇప్పటికీ అచ్చుకు నోచుకోలేదంటే తెలుగునాట మహిళల రచనలపై వెలుగు ప్రసరిస్తున్న తీరు తెలుస్తుంది. తెలుగునాట పదుల కొలదిగా గల విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద పరిశోధన సంస్థలు, మహిళాభివృద్ధి సంస్థలు, స్త్రీల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు భండారు అచ్చమాంబ కథలపై దృష్టి కేంద్రీకరించక పోవడం దురదృష్టకరం. తెలుగునాట పునర్వికాసోద్యమానికి 20వ శతాబ్ది ఆరంభం నుండి విస్తృతంగా పనిచేసిన అచ్చమాంబ ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా 1903 బృందావనీ స్త్రీ సమాజాన్ని మచిలీపట్నంలో నెలకొలిపారు. ఆ మరుసటి సంవత్సరం అక్కడే కృష్ణాపత్రిక స్థాపించబడింది. ఇదే సమయంలో తెలంగాణలో పునర్వికాసోద్యమానికి పునాదులు పడ్డాయి. అచ్చమాంబ తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు పూనిక మేరకు హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించబడింది. హైదరాబాద్ నుంచి నాగపూర్, మద్రాసు, బొంబాయిలకు రైలు సదుపాయాలు విస్తృతం కావడంతో ఈ ప్రాంతాలకు రాకపోకలు తరచుగా జరిగాయి. వీటివల్ల అచ్చమాంబ, తెలంగాణ, తెలుగు సాహిత్యం, పునర్వికా సోద్యమాలు లబ్ధిపొందాయి. అచ్చమాంబ రాసిన కథలన్నీ ఆధునిక భావాలతో పాత్రల సంభాషణలతో, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాసినవే. స్త్రీల చదువే సర్వ సమస్యలకు పరిష్కార మార్గమని నేటి 'పాపులేషన్ సిద్ధాంతో కర్తలు చెబుతున్న విషయాన్ని వందేళ్ళ క్రితమే ఆచరణకు ప్రయత్నించిన సాహసి అచ్చమాంబ. అటు బొంబాయి, ఇటు బిలాన్ పూర్, నాగపూర్, హైదరాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి, వారణాసి ఇలా చాలా ప్రదేశాలు తిరిగి తమ భావాల్ని ఉపన్యాసాలు, రచనలు, ఉత్తరాలు, పుస్తకాలు, ప్రయివేట్ టాక్స్ ద్వారా బహుళ ప్రచారంలోకి తెచ్చిన ఆమె చైతన్యం ఆచరణ నేటికీ స్ఫూర్తిదాయకం. అచ్చమాంబ కథలన్నీ ఆధునిక భావాలకు వేదికలు, ప్రతి కథలోనూ సమాజోద్ధరణ, మహిళాభ్యున్నతి, మెరుగైన సమాజం కోసం తహతహ ప్రతి అక్షరంలో ప్రత్యక్షమయ్యేవి.<noinclude><references/> {{rh|తెలంగాణ|47| తేజోమూర్తులు}}</noinclude> lcms929be6lrs3n3rwko406dwcsk3te పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/69 104 211182 550868 2026-03-31T05:46:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550868 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> గుణవతియగు స్త్రీ కథలో పురాణకథను తీసుకొని ఆధునికతను ఆపాదించి పొదుపు ద్వారా సంసారాన్ని స్వర్గంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పింది. మూడు పేజీల ఈ చిన్న కథలో అన్ని వృత్తుల్లో అభినివేషం ఉన్నట్లయితే లోకాన్ని ఎలా జయించగలమో చెప్పింది. స్త్రీ సహజ సహనం గురించి ఆమెచెప్పిన తీరు బాగుంది. లలితాశారదలు అనే పిల్లల కథలో క్షమాగుణం ఎంతటి ఉదాత్తమైందో వివరించింది. అపకారికి సైతం ఉపకారం చేయడం, నైతిక విలువలకు సంబంధించిన గుణపాఠాలు ఇందులో ఉన్నాయి. ఈర్ష్య, గర్వం ఉన్న మిత్రురాలిలో మార్పు తీసుకొచ్చిన తీరు ఆదర్శనీయం. ఇక జానకమ్మ కథలో అమ్మాయిలకు చదువు చెప్పించాలనే నినాదాన్నిచ్చింది. చదువుకోవడం వల్ల మంచి జీవితమే గాదు, మంచి వరుడు గూడా వస్తాడని ఆనాటి తల్లిదండ్రుల్లో చైతన్యాన్ని ఈ కథ ద్వారా కలిగించింది. చదువుంటే కట్నకానుకలు అవసరం లేదని 'స్త్రీవిద్య' ప్రాధాన్యతని వివరించింది. చిన్నచిన్న పొరపొచ్చాలు నిండు జీవితాలను ఎలా ఛిద్ర పరుస్తాయో తెలుపుతూ దాన్ని ఎలా అధిగమించాలో తెలిపే కథ 'దంపతుల ప్రథమ కలహం', హైద్రాబాదు జీవితాన్ని కూడా ప్రస్తావించి నిజంగా అవరమున్న వానికి దానం చేయాలని తన 'సత్పాతదానం' కథ ద్వారా చెప్పింది. సంవాద రూపంలో ఉన్న 'స్త్రీవిద్య కథలో భిన్నకోణాల్లో స్త్రీల చదువు ప్రాధాన్యతను వివరించింది. స్త్రీలు అజ్ఞానాంధ కారంలో ఉన్నట్లయితే కుటుంబం ఉన్నతికి రాదనే భావనను ఈ కథలో చెప్పింది. ఇక ధనత్రయోదశి కథలో బొంబాయికి వలసవెళ్ళిన బతికి చెడ్డ బిడ్డ మానసిక సంఘరణ, నిజాయితీ, నైతికత ఎన్నటికైనా మేలు చేకూరుస్తుందని చెప్పింది. దారిద్య్రంలో ఉన్నప్పటికీ ఉన్నత గుణాలను విడువకూడదని కథ ద్వారా చెప్పింది. భార్యభర్తల సంవాదం కథలో స్త్రీలకు బంగారు ఆభరణాలకన్నా సద్గుణాలే మిన్న అనే భావనను బలంగా చిత్రీకరించింది. నిజంగా జరిగిన వృత్తాంతాన్ని తీసుకొని బీదకుటుంబం కథ ద్వారా స్త్రీ ద్వారానే కుటుంబం పరువు మర్యాదలు నిలబడతాయని చెప్పింది. గౌరవం కూడా ఆమె వల్లనే దక్కుతాయనే విషయాన్ని ఇందులో వివరించింది. 20వ శతాబ్ది ఆరంభంలో తన కథలద్వారా తెలుగు సమాజంలో ముఖ్యంగా మహిళల్లో ఆమె చెదరని ముద్ర వేశారు. ఆనాడు చదువుకున్న ప్రతి స్త్రీ ఏప్రాంతం వారైనా ఆమె ప్రభావానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆమె కార్యాచరణ, వాక్చాతుర్యం వీటికి తోడు భిన్న ప్రదేశాల్లో వివిధ సభలు, సమావేశాల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఒకరిగా కలిసి పోయారు. వీటన్నింటితోపాటు పట్టించుకోవాల్సిన మరో ప్రధాన విషయం అచ్చమాంబ ప్రాంతం. అచ్చమాంబను ఏఒక్క ప్రాంతానికి పరిమితం చేయలేం. ఎందుకంటే ఇప్పటి నల్లగొండ జిల్లాలోని, ఒకప్పటి కృష్ణాజిల్లాలోని మునగాల పరగణా మేనేజరు కొమర్రాజు వెంకటప్పయ్య - గంగమ్మల సంతానంగా ఆమె పుట్టింది. అయితే ఆమె ఎక్కువ భాగం జీవితం గడిపింది తెలంగాణలో. రాజా నాయని వెంకట రంగారావు ప్రభావం ఆమెపై ఎక్కువగానే ఉండింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆవిడపై మిగతా ఏ ప్రాంతంతో పోల్చుకున్నా తెలంగాణ వారికే ఎక్కువ హక్కుంది. అచ్చమాంబ మూలాలు మాత్రం ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. 1874లో అచ్చమాంబ తాత (తల్లి తండ్రి) వ్యాపార లావాదేవీల కారణంగా నందిగామలో ఉండిపోయారు. వీరితోపాటు గంగమ్మ కూడా అక్కడే ఉండడంతో అచ్చమాంబ నందిగామలో జన్మించింది. అయితే అచ్చమాంబ ఆరేండ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో వారి మకాం సవతి తల్లి కొడుకు కొమర్రాజు శంకరరావు దగ్గరికి మారింది. అప్పుడాయన ఉద్యోగరీత్యా నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉండేవాడు. దీంతో ఈసారి పూర్తిగా ఆమె నల్లగొండ వాసిగా మారారు. ఇక్కడున్న సమయంలోనే ఓనమాలు నేర్చుకున్నారు. మేనమామ భండారు మాధవరావుతో వివాహం కూడా ఇక్కడే 1884లో జరిగింది. వివాహం తరువాత ఆమె మకాం విదర్భకు మారింది. అక్కడ తమ్ముడితోపాటు నాగపూర్, బిలాస్ పూర్ లలొ విద్యాభ్యాసం జరిగింది. ఇక్కడున్న కాలంలోనే గుజరాతీ, మరాఠీ, తెలుగు, హిందీ భాషలు నేర్చుకుంది. ఆయా భాషల్లోని అపారమైన సాహిత్యాన్ని తమ్ముని తోడ్పాటుతో చదవడానికి వీలయింది. భర్తతోపాటుగా ప్రతి సంవత్సరం తెలుగు ప్రాంతమంతా పర్యటించి ఉపన్యాసాలు, సభలు, సమావేశాలు నిర్వహించేది. బొంబాయిలాంటి ప్రాంతాల్లో<noinclude><references/> {{rh|తెలంగాణ|48| తేజోమూర్తులు}}</noinclude> pfcj0ienik0bwzbvgs1xbc4ec7qb5qb పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/70 104 211183 550869 2026-03-31T05:54:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550869 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> జరిగే అఖిలభారత కాంగ్రెస్ సమావేశాల్లో కూడా పాల్గొని విషయాల్ని తెలుసుకునేది. ఒకవైపు సోదరుడు మునగాల జమిందారీలో ఉద్యోగం చేస్తూ ఆంధ్ర తెలంగాణ మద్రాసు ప్రాంతాల్లో సమానంగా సాహిత్య ప్రచారాన్ని, సాంస్కృతిక పునర్వికాసానికి పునాదులు వేయగా, మరోవైపు అచ్చమాంబ మహిళాలోకంలో తిరుగులేని మార్పుల్ని తీసుకువచ్చింది. తన కథల ద్వారా సమాజంలో మార్పులు తీసుకు రావడానికి విశేషమైన కృషి చేసిన భండారు అచ్చమాం గురించి ఈనాడు ఏ పాఠ్యపుస్తకంలోనూ ఆమె గురించి లేదు. కేవలం కథలే గాకుండా అబలా సచ్చరిత్ర రత్నమాల పేరిట తెలుగులో మొట్టమొదటి సారిగా మహిళల జీవిత చరిత్రల్ని రాసింది. క్రోషా అల్లిక, వంటలు, కుట్లు వంటి మహిళలకు సంబంధించిన విషయాల్ని పట్టించుకొని వాటి ప్రచారానికోసం తన జీవితాన్ని వెచ్చించారు. కేవలం రాతలతో పరిమితం గాకుండా ఆచరణలో అనాథ పిల్లల్ని ఆదుకున్నారు. తనకు పుట్టిన పిల్లలు దక్కలేదు. దాంతో ఆవిడ అనాథ పిల్లల్లోనే తన పిల్లల్ని చూసుకుంటూ వారి బాగోగుల్ని పట్టించుకునేవారు. 1904 చివర్లో బిలాస్ పూర్ ప్లేగు వ్యాధి వచ్చిన సందర్భంలొ అనాధ పిల్లల్ని చేరదీసి వారి ఆలన పాలన చూశారు. పిల్లల నుంచి ఆ వ్యాధి ఆమెకు సోకి వారి సేవలోనే 1905 జనవరి 19న అచ్చమాంబ మరణించారు. కేవలం 30 ఏండ్ల జీవితంలోనే కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా కృషిని, ఆచరణను మనందరికీ అందించిన అచ్చమాంబ ఆశయాలను అమలు పరచడమే. ఆవిడకు నిజమైన నివాళి.<noinclude><references/> {{rh|తెలంగాణ| 49| తేజోమూర్తులు}}</noinclude> b376jdmgj9pljlqnvh8405yiprsctzr పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/71 104 211184 550870 2026-03-31T06:03:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550870 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''16. భావానంద భారతీ స్వామివారు '''<p>}} {{right|- డా॥ ఎం. దత్తాత్రేయ శర్మ}} ఇరవయ్యవ శతాబ్దపు తొలి ఉషోదయ రేఖలు జగతిని జాగృతం చేస్తున్నవేళ, నైజాం కరకు నిరంకుశ నియంతృత్వ పాలనలో, రజాకార్ల భయంతో తెలంగాణ ప్రజలు మలమలా మాడుతున్నవేళ, ఒక ఆధ్యాత్మిక తేజోమూర్తి అవతరించి కొత్త శతాబ్దానికి జ్ఞానభిక్షనందించి తన కర్తవ్యాన్ని నిర్మలంగా నిర్వహించారు. మారుతున్న సామాజిక విలువల నేపథ్యంలో భారతీయుల భక్తిభావనా బలసంపదను తెలంగాణ ప్రజల హృదయాంతరా లలో నింపి సక్రమ పథ నిర్దేశకులై నిష్క్రమించిన ఆ పరివ్రాజక శ్రేష్ఠులే శ్రీ భావానంద భారతీస్వామివారు. నాటి మెదక్ జిల్లా(నేటి సిద్దిపేట జిల్లా) లోని మరుకూకు ప్రాంతంలో అపర పండరీ పురమునందున శ్రీ పాండురంగా శ్రమ వ్యవస్థాపకులై, నిరతాన్నదానం, నిరంతర నామ సంకీర్తనలతో ఆర్తజనపరాయణతను, భక్తిభావ తత్పరతను ఏక కాలంలో చాటిన స్వామి వారి జీవితం - తరతరాలకు ఆదర్శప్రాయం. “నాదం - సాదం అన్నవి స్వామి వారి నినాదాలు. నిత్య భక్తి సంకీర్తనలతో అపర పండరీపురాన్ని, నిరతాన్నదానంతో అపర కాశీక్షేత్రాన్ని ఆశ్రమంలో ఆవిష్కరించిన స్వామి వారి ఆదర్శనం అందరికీ అనుసరణీయం. తెలంగాణను ఆధ్మాత్మిక భక్తిభావంతో ఓలలాడించిన భావానంద భారతీ స్వాముల జీవనం అతిపవిత్రమైనది. తమ భక్తులనేకాక సమస్త ప్రజానీకాన్ని నిర్వ్యాజ ప్రేమతో అలరించిన స్వామివారి జీవితం మహోన్నత మానవతాదర్శాలకు నిలయమైనది. అఖండ వైరాగ్య సంపన్నులు, అపార త్యాగధనులు, భావనాబల సంపన్నులు భావానంద యతీంద్రులు. దీనజన బాంధవులుగా అన్నార్తుల పాలిట నిరతాన్నదాతగా, నిలిచిన స్వామివారు శ్రీ మహావిష్ణ్వంశ సంభూతులుగా అవతరించినారని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. తీర్చి దిద్దినట్లుండే అయన సౌష్టవం, నీలిమేఘచ్ఛాయతో అలరారే దేహం, అపారకరుణామృతాన్ని ప్రసరింపజేసే నేత్రద్వయం, అంతులేని ప్రశాంతతకు ఆలవాలమైన వదనారవిందం తోబాటుగా వక్షస్థలంపై శ్రీవత్స లాంఛనమైన పెద్ద పుట్టుమచ్చతో సాక్షాత్తుగా భూమిపై చరించే “విష్ణువితడే” అనిపించేవారు భావానందుల వారు. వారి పూర్వాశ్రమ నామధేయం అప్పాల సత్యనారాయణ. అందుకే భావంలోను, ప్రభావంలోనూ పూర్వాశ్రమ నామంలోనూ అక్షరాలా విష్ణుకల్పుడై, విశుద్ధమనస్కుడై భావానందుల వారు భాసిల్లినారు. కారణజన్ముడైన, శ్రీవారిని భక్తులంతా ఏకాదశావతారంగా సంభావించి వారి సందేశాలను అనుసరించేవారు. తెలంగాణ సీమలోని వరంగల్లులో (నేటి వర్గల్ మండల కేంద్రం) సనాతన వైదిక బ్రాహ్మణ దంపతులైన<noinclude><references/> {{rh|తెలంగాణ| 50| తేజోమూర్తులు}}</noinclude> je9wkjj2tilzams6rn0vbdb6zsp1sfv పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/72 104 211185 550871 2026-03-31T06:13:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550871 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> శంభయ్య రత్నమ్మల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించారు. సత్యనారాయణగారు. రత్నమ్మగారి కలలో ఒక దివ్య పురుషుడు కనబడి మామిడి పళ్ళ గంపనందించి 'ఇవన్నీ నువ్వెతిను' అంటూ మాయమైపోయాడట. ఆ దివ్య స్వప్ను విశేషఫలమేమో అదే నెల ఆమె గర్భాన్ని దాల్చింది. శంభయ్యగారి నిరంతర శుంభు సేవాఫలితంగా 1899వ సంవత్సరం అక్టోబర్ నెలలో పండంటి బిడ్డడు కలిగాడు. అతనే మహాత్యుడైన భావానంద భారతీ స్వామిగా పరిణతి చెందాడు. ముద్దులొలికే పనివాని ఛాతీపై అరచేయంత పుట్టుమచ్చను చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యేవారు. జాతక చక్రం వేయిస్తే ఈ బాలుడొక మహాత్ముడౌతాడని, గురూత్తముడై యతిశ్రేష్ఠుడౌతాడని తేలింది. దీర్ఘాయుము కలిగి ఉంటాడని, తాను తరించి లోకాన్ని తరింపజేసి బ్రహ్మ సాయుజ్యాన్ని చేరుకుంటాడని తెలిపిన యోగలక్షణాలు తల్లిదండ్రులను ఆనంద పరవశుల్ని చేశాయి. చిన్నతనం నుండే సత్యనారాయణుడి ఆదర్శ నడవడిక ఆహ్లాదాన్ని పంచేది. అల్లారు ముద్దులతోనే హరిసంకీర్తనం అందరినీ ఆనందాంబుధితో ఓలలాడించేది. బంధుహితులందరికీ సత్యనారాయణ అంటే వల్లమాలిన అభిమానం ఏర్పడింది. ఆనాటి మ్లేచ్ఛపాలనలో భక్తి రహితమైన జీవనాన్ని గడిపే స్థితిలో మన మహాత్ముని జననం ఒక చారిత్రక ఆవశ్యకతగా మారింది. తల్లిదండ్రులతో బాటే వరగల్లు నుండి మరుకూరుకు మకాం మారింది. ఐదవయేటనే సత్యనారాయణకు అక్షరాభ్యాసం మొదలైంది. ఏకసంథాగ్రాహిగా, కమ్మని కంఠంతో పద్యాలు-పాటలు ఆలపించేవారు. గర్భాష్టమంలో ఉపనయన సంస్కారం జరిగింది. తండ్రిగారి వద్ద పొందిన బ్రహ్మోపదేశంతో నిత్యం త్రికాల సంధ్యావందనం, వేలకొలది గాయత్రీ మంత్రానుష్టానం గావించేవాడు బాల సత్యనారాయణ. "త్యాగేనైకే అమృతత్వమానశుః” అన్నట్లుగా తమకున్నదాంట్లోనే అందరికీ అన్నీ పంచిపెట్టే తత్వం సత్యనారాయణునిది. తమ సంసారం కోసం కాక విశ్వసంసారం కోసం పసితనం నుండే పరితపించే వారాయన. తమ సమీప బంధువు మాముదాల రామచంద్రయ్య గారి వద్ద వైదిక విద్యనభ్యసించారు కొంతకాలం. కేవలం రెండేళ్ళలోనే షోడశ సంస్కార విద్యనవపోశన పట్టి. మృదుమధుర గాత్రంతో గురువుగారి మనసునాకట్టి వారి కుమార్తె యశోదమ్మను తమ ఇల్లాలిగా చేసుకున్నారు. సహజసిద్ధమైన కవితాధార అలవడింది. దానితోబాటే నిత్యం భజన సంకీర్తనలు నెరిపేవారు. "సంసారంలో నరుడు ఉండవచ్చను కానీ నరునిలో సంసారం ఉండరాదు. హరి ఉండాలి" అన్నది శ్రీవారి సందేశం. ఇందుకు వారి జీవితమే ఆదర్భం, నిస్సార సంసార విజృంభజ తిరస్కార శుద్ధాంతరంగులు సత్యనారాయణ గారు. “సంసారమునందు నేనే కర్తనని అభిమానించేవాడు. బద్దుడు. భగవంతుడే మహాకర్తయని సంసారమున నిరహంకారముగా అనాసక్తితో మెలగువాడు ముక్తుడు” అన్నది వారి అభిమతం. "భార్యతో కాపురం చేయాల్సిన వయస్సులో ఈ వైరాగ్య చింతనమెందుకని' తండ్రిగారి వాదనను సున్నితంగా తిరస్కరించి నిరంతర భగవదారాధనతో, భజనలతో కాలం గడిపేవారు. మరుకూరు గ్రామంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. గ్రామస్థులంతా ఊరికి దూరంగా గుడిసెలు వేసుకొని ఆరుబయట నివసించసాగారు. సత్యనారాయణగారు కూడా ఓ గుడిసెలో ఉంటూ గ్రామస్థులతో భజనలు చేయించసాగారు. మృత్యుభయంతో అల్లాడిపోతున్న వారికి ఈ భజనలు ఊరటనివ్వసాగాయి. కొందరేమో ఈ భజనలకు రాక దూరంగా ఉండి విమర్శలు చేయసాగారు. భగవంతునిపై భారం వేసి సత్యనారాయణ గారిచ్చిన అభయంతో ప్లేగు వ్యాధి భయాన్ని వీడిన వారెందరో. ఒక ఆంతరంగిక శిష్యుడు శివయ్య ప్లేగు బారిన పడగా శ్రీవారు ఆధ్యాత్మరామాయణ పారాయణతో వ్యాధిని పోగొట్టి రక్షించారు. కాని విధివశాత్తు శ్రీవారి తండ్రిగారు ఈ వ్యాధికే గురై తుదిశ్వాస విడిచారు. ఆనాటి గ్రామీణ ప్రజానీకం దుస్థితిని చూసి నారాయణగారు చాలా బాధపడేవారు. నైజాం నిరంకుశ పాలనలో గ్రామాధికారులు, నవాబులు, జమీందార్లు ప్రజలతో వెట్టిచాకిరీ చేయించుకొనే దుర్దినాలవి. పెద్దల హుకుంల<noinclude><references/> {{rh|తెలంగాణ| 51| తేజోమూర్తులు}}</noinclude> kwxn1eakqq376u21j4o3pz88zzmjd5z పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/73 104 211186 550881 2026-03-31T07:07:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' కింద నలిగిపోయే పేదలను చూసి గుండెలవిసేలా రోదించేవారు నారాయణ గారు. ఉత్తమ సంస్కారం లేక, చదువు సంధ్యలు రాక, కటిక దారిద్ర్యంతో అలమటించే ప్రజలను చూసి వారు విలవిలలాడిపోయేవారు. "...' 550881 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> కింద నలిగిపోయే పేదలను చూసి గుండెలవిసేలా రోదించేవారు నారాయణ గారు. ఉత్తమ సంస్కారం లేక, చదువు సంధ్యలు రాక, కటిక దారిద్ర్యంతో అలమటించే ప్రజలను చూసి వారు విలవిలలాడిపోయేవారు. "నీకున్నదంతా ఈశ్వరునిదే అని భావించి, రేపటికి ఉంచుకోకుండా, లేనివారికి పేద ప్రజలకు దయాభావంతో పంచిపెట్టు-నీ కొరకై చింతించకు' అని ఉద్భోదించేవారు. ఈశ్వరుని పట్ల విశ్వాసంతో నిరంతర భగవన్నామ సంకీర్తనలతో తాళ నృత్య లయగతులతో బిడియాన్ని వదలి గొంతెత్తి బిగ్గరగా ప్రేమతో భజనలు చేస్తూ, చేయిస్తూ గ్రామస్తులందరినీ ఆకట్టుకొన్నారు. ప్రతి వ్యక్తిలో పరమాత్మను దర్శించి ఆదరించేవారు. నిరక్షరకుక్షులైన గ్రామీణులు సైతం శ్రీవారి ఉపదేశాలతో, భజన సంకీర్తనలతో తన్మయులై పోయేవారు. 1922-23 నుండి 1932-33 వరకు మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో గల అనేక గ్రామాలకు ఈ భక్తి ఉద్యమం వ్యాపించింది. అప్పట్లో నారాయణగారిని ఒక మహాత్మునిగా, ఒక భక్తునిగా, ఒక దైవాంశ సంభూతునిగా, ఒక అవతార పురుషునిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక నవయుగ వైతాళికునిగా ఆనాటి పండితులు, పామరులు, కవులు, శాస్త్రవేత్తలు, వేదవిదులు, జమీందారులు, సామాన్య ప్రజలందరూ గుర్తించి గురూత్తమునిగా శ్రద్ధాభక్తులతో వారిని పూజించేవారు. ఆరాధించేవారు. అప్పటి నుండి సత్యనారాయణగారు 'నారాయణ బాబా'గా ఆరాధనీయులయ్యారు. గ్రామంలోని కొందరికిది కంటగింపు కలిగించింది. 'మీరు చేసే భజనల వల్ల రాత్రంతా మేల్కొని ఉండాల్సి వస్తుంది. తెల్లారి వ్యవసాయ పనులకు వెళ్ళలేకపోతున్నాం. తత్ఫలితంగా ప్రజలు సోమరులయ్యే అవకాశం ఉంది. మీ భజనలు మానుకోండి. లేదా మా గ్రామాన్ని వీడి వెళ్ళండి' అని గ్రామ పెద్ద హెచ్చరించారట. అఖండ వైరాగ్య సంపన్నులైన నారాయణ బాబా గారు ఏ మాత్రం జాగుచేయక గ్రామం వదిలి వెళ్ళడానికి సిద్ధ మయ్యారు. కానీ సజ్జనులైన కొందరు భక్తుల విజ్ఞప్తి మేరకు గ్రామానికి 5 కి.మీ దూరంలోని నిర్జరారణ్యంలో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఈశ్వరాజ్ఞతో అక్కడే నివసించసాగారు. తాము స్వయంగా కాలినడకన పండరీపురం వెళ్ళి తెచ్చిన శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి విగ్రహాలను ఒక వేదికపై నిలిపి వేరే గుడిసెలో భార్యా బిడ్డలతో నివసించ సాగారు. ఆ నిర్జరారణ్యమే శ్రీపాండు రంగాశ్రమమైంది. అక్కడి నుండి శ్రీవారి ఆధ్యాత్మిక భక్తిభావ తరంగాలు అంతటా వ్యాపించసాగాయి. ప్రతియేటా ఆషాడ మాసంలో ఆషాఢి ఉత్సవాలు ఘనంగా జరుపసాగారు. తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) రోజున వేలాది మంది భక్తులు రోజంతా ఉపవాసం, జాగరణ జరిపి, ద్వాదశి ఉదయాన తృప్తిగా భోజనాలు చేస్తారు. 1982లో ప్రారంభమైన ఆషాఢి ఉత్సవాలు నేటి వరకు నిరాఘాటంగా సాగుతున్నాయి. దినదినాభివృద్ధి గాంచిన ఈ ఉత్సవాలు రంగరంగవైభవంతో కూడిన భక్తోత్సవాలుగా మారిపోయి వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణ జరుగుతుంది. ఒక్క ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజునే 25 వేల మంది వరకు భోజనాలు చేస్తారు. నిత్యాన్నదానం ఈ ఆశ్రమంలో నేటికీ నిరుపమానంగా కొనసాగుతోంది. "దేహ పోషణకై ఎక్కువ ఆశపడకండి - రుచికై తినకండి. ఆకలికై భుజించండి. బీదలను కన్నబిడ్డలవలె ఒక కంట చూడండి. భోజనం దుర్వినియోగం కానివ్వకండి. తల్లిదండ్రులను సేవించండి" అని చాటిన శ్రీవారి ఉపదేశం వెనుక సర్వోపనిషత్తుల సారమంతా నిబిడీకృతమై ఉంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించడమేకాకుండా అన్నదాన వ్రతాన్ని జీవన కర్తవ్యంగా ఆచరించి తమ ఆర్తత్రాణ పరాయణతను చాటుకొన్నారు. 44 ఏళ్ళ జీవితకాలంలోనే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాలను ఆచరించిన నారాయణ బాబా గారు 1943 మే నెల 6వ తేదీన తురీయాశ్రమమైన సన్న్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు. నాటి నుండి వారు శ్రీశ్రీశ్రీ భావానంద భారతీ స్వామిగా లోకవిఖ్యాతులయ్యారు. వారికి దైవిక ప్రేరణతో సన్యాస దీక్షనిచ్చింది శ్రీ పాండురంగవే. ఆశ్రమ స్వీకారానికి కాషాయాంబరాలను అందించినది కాసులు రామచంద్రయ్యగారనే మరొక మహనీయుడు. ఈ రామచంద్రయ్య గారే తదనంతరం అఖండానంద సరస్వతీ స్వామిగా తురీయాశ్రమాన్ని స్వీకరించారు. అదే విధంగా దండకమండలాదులు అన్నీ అసంకల్పితంగా భావానంద<noinclude><references/></noinclude> 5e68jg417weprcnglqoygcfyl6d0n5f 550882 550881 2026-03-31T07:08:43Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550882 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> కింద నలిగిపోయే పేదలను చూసి గుండెలవిసేలా రోదించేవారు నారాయణ గారు. ఉత్తమ సంస్కారం లేక, చదువు సంధ్యలు రాక, కటిక దారిద్ర్యంతో అలమటించే ప్రజలను చూసి వారు విలవిలలాడిపోయేవారు. "నీకున్నదంతా ఈశ్వరునిదే అని భావించి, రేపటికి ఉంచుకోకుండా, లేనివారికి పేద ప్రజలకు దయాభావంతో పంచిపెట్టు-నీ కొరకై చింతించకు' అని ఉద్భోదించేవారు. ఈశ్వరుని పట్ల విశ్వాసంతో నిరంతర భగవన్నామ సంకీర్తనలతో తాళ నృత్య లయగతులతో బిడియాన్ని వదలి గొంతెత్తి బిగ్గరగా ప్రేమతో భజనలు చేస్తూ, చేయిస్తూ గ్రామస్తులందరినీ ఆకట్టుకొన్నారు. ప్రతి వ్యక్తిలో పరమాత్మను దర్శించి ఆదరించేవారు. నిరక్షరకుక్షులైన గ్రామీణులు సైతం శ్రీవారి ఉపదేశాలతో, భజన సంకీర్తనలతో తన్మయులై పోయేవారు. 1922-23 నుండి 1932-33 వరకు మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో గల అనేక గ్రామాలకు ఈ భక్తి ఉద్యమం వ్యాపించింది. అప్పట్లో నారాయణగారిని ఒక మహాత్మునిగా, ఒక భక్తునిగా, ఒక దైవాంశ సంభూతునిగా, ఒక అవతార పురుషునిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక నవయుగ వైతాళికునిగా ఆనాటి పండితులు, పామరులు, కవులు, శాస్త్రవేత్తలు, వేదవిదులు, జమీందారులు, సామాన్య ప్రజలందరూ గుర్తించి గురూత్తమునిగా శ్రద్ధాభక్తులతో వారిని పూజించేవారు. ఆరాధించేవారు. అప్పటి నుండి సత్యనారాయణగారు 'నారాయణ బాబా'గా ఆరాధనీయులయ్యారు. గ్రామంలోని కొందరికిది కంటగింపు కలిగించింది. 'మీరు చేసే భజనల వల్ల రాత్రంతా మేల్కొని ఉండాల్సి వస్తుంది. తెల్లారి వ్యవసాయ పనులకు వెళ్ళలేకపోతున్నాం. తత్ఫలితంగా ప్రజలు సోమరులయ్యే అవకాశం ఉంది. మీ భజనలు మానుకోండి. లేదా మా గ్రామాన్ని వీడి వెళ్ళండి' అని గ్రామ పెద్ద హెచ్చరించారట. అఖండ వైరాగ్య సంపన్నులైన నారాయణ బాబా గారు ఏ మాత్రం జాగుచేయక గ్రామం వదిలి వెళ్ళడానికి సిద్ధ మయ్యారు. కానీ సజ్జనులైన కొందరు భక్తుల విజ్ఞప్తి మేరకు గ్రామానికి 5 కి.మీ దూరంలోని నిర్జరారణ్యంలో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఈశ్వరాజ్ఞతో అక్కడే నివసించసాగారు. తాము స్వయంగా కాలినడకన పండరీపురం వెళ్ళి తెచ్చిన శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి విగ్రహాలను ఒక వేదికపై నిలిపి వేరే గుడిసెలో భార్యా బిడ్డలతో నివసించ సాగారు. ఆ నిర్జరారణ్యమే శ్రీపాండు రంగాశ్రమమైంది. అక్కడి నుండి శ్రీవారి ఆధ్యాత్మిక భక్తిభావ తరంగాలు అంతటా వ్యాపించసాగాయి. ప్రతియేటా ఆషాడ మాసంలో ఆషాఢి ఉత్సవాలు ఘనంగా జరుపసాగారు. తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) రోజున వేలాది మంది భక్తులు రోజంతా ఉపవాసం, జాగరణ జరిపి, ద్వాదశి ఉదయాన తృప్తిగా భోజనాలు చేస్తారు. 1982లో ప్రారంభమైన ఆషాఢి ఉత్సవాలు నేటి వరకు నిరాఘాటంగా సాగుతున్నాయి. దినదినాభివృద్ధి గాంచిన ఈ ఉత్సవాలు రంగరంగవైభవంతో కూడిన భక్తోత్సవాలుగా మారిపోయి వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణ జరుగుతుంది. ఒక్క ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజునే 25 వేల మంది వరకు భోజనాలు చేస్తారు. నిత్యాన్నదానం ఈ ఆశ్రమంలో నేటికీ నిరుపమానంగా కొనసాగుతోంది. "దేహ పోషణకై ఎక్కువ ఆశపడకండి - రుచికై తినకండి. ఆకలికై భుజించండి. బీదలను కన్నబిడ్డలవలె ఒక కంట చూడండి. భోజనం దుర్వినియోగం కానివ్వకండి. తల్లిదండ్రులను సేవించండి" అని చాటిన శ్రీవారి ఉపదేశం వెనుక సర్వోపనిషత్తుల సారమంతా నిబిడీకృతమై ఉంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించడమేకాకుండా అన్నదాన వ్రతాన్ని జీవన కర్తవ్యంగా ఆచరించి తమ ఆర్తత్రాణ పరాయణతను చాటుకొన్నారు. 44 ఏళ్ళ జీవితకాలంలోనే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాలను ఆచరించిన నారాయణ బాబా గారు 1943 మే నెల 6వ తేదీన తురీయాశ్రమమైన సన్న్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు. నాటి నుండి వారు శ్రీశ్రీశ్రీ భావానంద భారతీ స్వామిగా లోకవిఖ్యాతులయ్యారు. వారికి దైవిక ప్రేరణతో సన్యాస దీక్షనిచ్చింది శ్రీ పాండురంగవే. ఆశ్రమ స్వీకారానికి కాషాయాంబరాలను అందించినది కాసులు రామచంద్రయ్యగారనే మరొక మహనీయుడు. ఈ రామచంద్రయ్య గారే తదనంతరం అఖండానంద సరస్వతీ స్వామిగా తురీయాశ్రమాన్ని స్వీకరించారు. అదే విధంగా దండకమండలాదులు అన్నీ అసంకల్పితంగా భావానంద<noinclude><references/> {{rh|తెలంగాణ| 52| తేజోమూర్తులు}}</noinclude> tidpsoo7mgx8pmjtgjo8f0unwobrkmu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/74 104 211187 550883 2026-03-31T07:18:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550883 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> భారతీ స్వాములకు లభించడం విశేషం. పాండురంగాశ్రమంలోనే ఒక పెంకుటింట్లో స్వామివారు నిరాడంబరంగా నివసించేవారు. జీవన్ముక్తులైన యశోదమ్మగారు (శ్రీవారి పూర్వాశ్రమ సతీమణి), నరసమాంబ(శ్రీవారి పూర్వాశ్రమ సోదరీమణి), ఈశ్వరయ్య(శ్రీవారి ఆంతరంగిక సేవకుడు), విశ్వనాథశర్మ(శ్రీవారి పూర్వాశ్రమ పుత్రుడు) మొదలైన వారంతా ఆశ్రమంలో నివసిస్తూ శ్రీవారి ఆధ్యాత్మ సేవాతత్పరులై జీవించేవారు. నిరంతర హరినామస్మరణాన్ని 'నాదం'గా నిత్యాన్న దానవ్రతాన్ని 'సాదం'గా ఆచరించిన స్వామివారు ఆశ్రమ పంటపొలాలను సేద్యం చేసి, ఫలించిన ధాన్యాన్నే అన్నదానంగా వచ్చిన అతిథులకు సంతర్పణం గావించేవారు. అనంతరం వారి కష్టసుఖాలను గూర్చి అత్యంత ఆత్మీయులుగా ప్రశ్నించి తెలుసుకొని తగు ఉపాయాలను తెలుపుతూ భగవన్నామాన్ని స్మరించమని, భవతరణకు భగవన్నామమే శరణమని తెలిపేవారు. "ప్రతి శ్వాసలో ఈశ్వరునిపై విశ్వాసము కల్గి ఉండమని ప్రతి శ్వాసను తుదిశ్వాసగా భావించి ఈశ్వర నామ జపము చేయ”మని ప్రబోధించేవారు. ఒక్క భావనాశక్తితో సర్వమూ సాధించవచ్చని స్వానుభవ పూర్వకంగా చాటి చెప్పారు. రజాకార్ల విజృంభణతో తెలంగాణలోని పల్లెసీమలో కాలరాత్రులు విలయతాండవమాడిన వేళలో శ్రీ స్వామివారు 'రానున్నది ఘోరకాలము, మనకందరికీ పరమాత్ముడే దిక్కు- భగవన్నామాన్ని సామూహికంగా జపించండి. ఈశ్వర శరణాగతి తప్ప వేరొక దిక్కులేదు' అని ఎలుగెత్తి చాటి చెప్పారు. ఆశ్రమాన్ని ధ్వంసం చేయాలనే కుత్సితంతో వచ్చిన రజాకార్లు - దోపిడీకై వచ్చిన కమ్యూనిస్టులు అందరూ కూడా ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే భక్తిభావ పులకితాంగులై... కమ్మగా భోజనం చేసి వచ్చిన పని మర్చిపోయేవారట. రామకృష్ణ పరమహంస మాదిరిగానే సాక్షాత్తు ఈశ్వర సందర్శనం గావించుకొన్న ధన్యాత్ములు భావానందభారతీ స్వామివారు. పలుమారులు రాధాకృష్ణుల దర్శనాలతో అలౌకికానంద తన్మయత్వాలలో మునిగితేలిన లీలాలోలురు శ్రీ స్వామివారు. 'సంసార సాగరాన్ని దాటి స్వామిని చేరుటకు నామస్మరణమే నావ' అంటూ కృత, త్రేతాయుగాలలో కఠినోపాసులకే కనిపించేవాడు భగవంతుడు. మరి ఇప్పుడో సులభమైన 'నామస్మరణ'కే తన పరమపదాన్ని ఇస్తాడని సులభతరుణోపాయాన్ని సూచించారు. 'యద్భావం తద్భవతి' అన్న మాటను నిరూపిస్తూ సచ్ఛీలసద్భావ పరంపరలతో భగవదనుగ్రహాన్ని పొందవచ్చునని స్వానుభవంగా చాటుతూ 'భావమేబలం' అన్నారు భావానందుల వారు. ఈ సద్భావం ఎలా కలుగుతుందంటే 'మహాత్ములు స్పర్షవేది లాంటివారు. స్పర్షవేదివల్ల ఇనుము బంగారంగా మారినట్లు మహాత్ముల హస్తమస్తక సంయోగంతో పతిత జీవులు సైతం సద్భావాన్ని కలిగి తరిస్తారన్నారు. నిజంగా అలాంటి సద్భావాన్ని కలిగించే స్పర్షవేది శ్రీ భావానంద భారతీ స్వామివారు. ప్రయత్నం, ప్రారబ్ధం అనే రెండింటిలో ప్రయత్నాన్ని పరమాత్మ సేవకు, ప్రారబ్ధాన్ని సంసారానికి వాడుకొమ్మని చెప్పిన స్వామివారి మాటలు అనర్హరత్నాలు. తపశ్చక్రవర్తిగా, పరిపూర్ణ జీవితానుభవ సంపన్నులుగా, అపార భక్తవాత్సల్య మూర్తిగా, కృష్ణాద్వైత సిద్ధాంత స్థాపకులైన యతీశ్వరులుగా ఈ భువిపై నడయాడిన భావానంద భారతీ స్వామి 1960వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీ శార్వరీ శ్రావణమాసం చతుర్థినాడు 60 వసంతాలను పూర్తిచేసుకుని తన చిన్మయ సచ్చిదానందలోకానికి చేరుకున్నారు. స్వామి వారు స్థాపించిన శ్రీ పాండురంగ ఆశ్రమం నేటికీ ఒక పవిత్ర తపోవనంగా అలరారుతుంది. రుక్మిణీ పాండురంగ స్వాముల, శ్రీ సీతారామలక్ష్మణులు, శివపంచాయతన ఆలయాలతో క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి వారితో ఈ ఆశ్రమం పరమ రమణీయంగా ఉంటుంది.<noinclude><references/> {{rh|తెలంగాణ| 53| తేజోమూర్తులు}}</noinclude> gw84bfxmdu5ladlttn2kgm2iwe85anr పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/75 104 211188 550884 2026-03-31T07:31:45Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550884 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''17. భీంరెడ్డి నరసింహారెడ్డి '''</p>}} {{right|-డా॥ ఏనుగు నరసింహారెడ్డి}} భారతదేశపు 20వ శతాబ్దం ఎన్ని మార్పుల్ని చవిచూసిందో హైదరాబాద్ సంస్థానం, తెలంగాణ అంతకు రెట్టింపు అలజడుల్ని ఎదుర్కొన్నది. 1930లలోనే దేశ స్వాతంత్య్రం ఖాయమైపోయిన సంగతి ఒక వైపు రాజకీయ నాయకులకు, మరోవైపు స్వదేశీ సంస్థానాధీశులకు అవగతమైపోయింది. 1942 తర్వాత స్వతంత్ర భారతంలో తమతమ స్థానాల్ని ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు, సంస్థాన ధీశులు ఊహించుకుంటూ వచ్చారు. చాలామంది స్వతంత్ర రాజవంశీకులు, సంస్థానాధీశుల వంశీకులు ఢిల్లీ పాలకవర్గాలలో సర్దుబాటుకు ప్రయత్నించారు. ఒక్క కాశ్మీరు నవాబు, నిజాం నవాబు ఇందుకు భిన్నం. స్వాతంత్య్రం వచ్చిన రోజున నిజాం నవాబు ఒక ప్రకటన చేస్తూ హైదరాబాద్ సంస్థానం అటు పాకిస్తాన్లో కానీ, ఇటు ఇండియాలో కానీ విలీనం కాదని హైదరాబాద్ ఒక స్వతంత్ర దేశంగా ఉంటుందని ప్రకటించాడు. ఆగస్టు 15, 1947 నాటి ఈ ప్రకటనకు పూర్తి భిన్నంగా సెప్టెంబర్ 17, 1948 రోజున స్వయంగా ఏడవ నిజాం ఒక ప్రకటన చేస్తూ హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమవుతున్నట్లు ప్రకటించాడు. ఈ రెండు ప్రకటనలకు మధ్య కాలంలో హైదరాబాద్ సంస్థానం అనేక అలజడులతో అట్టుడికింది. ఒకవైపు స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు విలీనం దిశగా ఒత్తిడి చేస్తుంటే, మరోవైపు ఖాసీం రజ్వీ నడిపిన రజాకార్ ఉద్యమం హైదరాబాదు ఇస్లామిక్ స్టేట్ గా ఉంచాలని పోరాడింది. ఈ రెండింటి కన్నా ఎక్కువ తక్షణ కారణాలతో భూస్వామ్య వ్యవస్థ పతనానికి సాయుధ పోరాటం నడిచింది. కమ్యూనిజం ఆలంబనగా నడిచిన ఈ రైతాంగ పోరాటం ప్రపంచానికి ఒక నమూనాగా చరిత్ర చెక్కింది. ప్రజల త్యాగాలే ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాయి. ఈ పోరాటమే ప్రజల నుండి నాయకుల్ని తయారు చేసింది. రావి నారాయణ రెడ్డి, సుందరయ్య, నల్లా నర్సింలు, ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం ప్రజానాయకులుగా ఉద్భవించారు. అలాంటి నాయకుల్లో ఆణిముత్యం భీంరెడ్డి. ఆయన గుత్పబట్టిండు, తుపాకీ బట్టిండు, ఎంతో మంది దొరల సంతతిని, రజాకార్లను చంపిండు. చావును మెరుపువేగంతో తప్పించుకుండు. చిత్రహింసలు భరించిండు. ఎమ్మెల్యే, ఎంపీ అయినా ప్రజారాజకీయం చేసిండు. ఆపివేయవలసి ఉండిందని ఒక వర్గం వాదన. ఇంకొక వర్గం వాదన ప్రకారం మహోూత్తుంగ తరంగంలాగా నడుస్తున్న సాయుధ పోరాటాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా, ప్రభుత్వంతో పరస్పర చర్చల ద్వారా విరమించినట్లయితే అజ్ఞాతంలో ఉన్న యోధులు ఎలాంటి చిక్కులు లేకుండా ప్రజాజీవితంలోకి రాగలగడంతో పాటు పేదలకు పంచిన భూములకు చట్టబద్ధత వస్తుంది. ఈ రెండవ వాదనకే బి.ఎన్. మొగ్గుచూపారు. కానీ ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే పోరోటం అలా కొనసాగించవలసి ఉండెనని<noinclude><references/> {{rh|తెలంగాణ| 54| తేజోమూర్తులు}}</noinclude> raopiylff6t43xwvmjej6w8cee1z7d0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/76 104 211189 550885 2026-03-31T07:40:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550885 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> మరొక వర్గం వాదన కూడా ఉంది. ఏది ఏమైనా తెలంగాణ సాయుధపోరాటం కమ్యునిస్టుపార్టీకి దొరికిన ఒక గీటురాయి. దాన్ని వాళ్ళెంత బాగా ఉపయోగించుకున్నారు? వామపక్ష ఉద్యమాన్ని నిర్మించడానికి, మార్క్స్ సిద్ధాంతాన్ని ప్రయోగం. చేయడానికి కమ్యూనిస్టు పార్టీకి ఆయాచితంగా కలిసి వచ్చిన అవకాశం తెలంగాణ రైతాంగ పోరాటం. అలాంటి చారిత్రక సందర్భంలో తప్పనిసరై ఇచ్చిన సాయుధపోరాటం పిలుపును ఉపసంహరించుకోవడానికి సమయం వచ్చినప్పుడల్లా ప్రయత్నించింది ఆంధ్రమహాసభ. భువనగిరిలో జరిగిన మహాసభ నుండి ప్రారంభమైన 'గుత్పసంఘాలు' 1949 - 50ల వరకైనా కొనసాగినాయంటే అందుకు కారణం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కాదు. నాయకత్వాన్ని తమ త్యాగమయపోరాటాలతో ఒప్పించిన పోరాట యోధులదే. అందులో అగ్రగణ్యుడు భీంరెడ్డి నరసింహారెడ్డి. భారత యూనియన్ సైన్యాలు 1948 సెప్టెంబర్లో సంస్థానంలోకి ప్రవేశించినప్పుడు ఏక పక్షంగా సాయుధ పోరాటాన్ని విరమించాలని నిర్ణయం తీసుకుంది పార్టీ నాయకత్వం, అప్పటికి అందరికీ కమ్యూనికేషన్ చేయలేని స్థితిలో ఉన్న పార్టీ సగంలో ఉన్న భూపంపిణీ, వందల గ్రామాలలో ఏర్పాటైన గ్రామకమిటీల భవిష్యత్తును వారు పణంగా పెడుతున్నారని భావించిన పోరాట యోధుడు భీంరెడ్డి అతి కష్టం మీద 1950 తర్వాత కానీ పోరాటాన్ని విరమించలేదు. పోరాటాన్ని విరమించినప్పటికీ, దాన్ని విరమించిన విధానంపై భీంరెడ్డికి సంతృప్తి లేదు. ఈ విషయాన్ని ప్రతి సందర్భంలో ఆయన ప్రస్తావిస్తూ ఉండేవారు. పార్టీ రెండుగా విడిపోవడం ఆ తర్వాత ఎం.ఎల్.పార్టీ ఏర్పడడం ఈ నేపథ్యంలోంచి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పోరాడిన బి.ఎన్.ఎన్నో దాడులకు రూపకల్పన చేసిండు. కొన్ని వందల మంది పోలీసులను, భూస్వాముల గూండాలను చంపే ప్రణాళికలు వేసిండు. వేలాది మంది పోరాట యోధులను, సహచరులను తయారు చేసిండు. తన కళ్ళెదుటే వాళ్ళు చనిపోయిన దయనీయ సంఘటనలను జీర్ణించుకుండు. భూమికోసం, భుక్తి కోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టే పోరాటం చేయాల్సివచ్చిన ఆకాలపు విషాదాన్ని ఎదురొడ్డి నిలిచిండు. ఆయన జ్ఞాపకాలు మరుపురాని చరిత్ర. సుందరయ్య, రావి నారాయణ రెడ్డి పుస్తకాల్లో నామమాత్రంగా భీంరెడ్డి పోరాటం గురించిన వివరాలున్నాయి. కానీ వాళ్ళు పోరాటకాలంలో గ్రామాల్లో తిరిగింది ప్రత్యక్ష తిరుగుబాట్లలో పాల్గొంది తక్కువ. అలాగే భీంరెడ్డి పార్టీ సభల్లో సమావేశాల్లో హాజరైంది. గ్రూపులు కట్టిందీ తక్కువ. అందుకే ఆయన గురించిన సమగ్రమైన వివరాలు ఏ గ్రంథంలోనూ లభించవు. కేవలం కట్టె శంకర్రావు ఇటీవల తీసుకువచ్చిన 'భీంరెడ్డి నరసింహారెడ్డి అనుభవాలు' అనే పుస్తకంలో తప్ప చివరికి ఆ గ్రంథంలోనూ శ్రీ బి.ఎన్. చెప్పిన అనుభవాల్లో కల్పనలు, తమ పోరాటాన్ని గ్లోరిఫై చెయ్యడాలు అక్కడ కనిపించవు. సుమారు ముప్పై అధ్యాయాల క్రింద రికార్డు చేయబడ్డ ఈ పుస్తకంలో కొండావెంకటరంగా రెడ్డి గ్రూపుకూ, రావి నారాయణ రెడ్డి గ్రూపుకూ మధ్య విభేధాల గురించి, ఆంధ్రమహాసభలో ఆధిపత్యం కోసం దొంగ సభ్యత్వాల్ని తయారు చేయడం లాంటి కుట్రల గురించి స్పష్టంగా వివరించిండు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కోసుకు వీసం చెల్లించాలని ఉన్న ప్రభుత్వా దేశాల్ని సబ్ ఇన్స్పెక్టరు గుర్తు చేసిన సంఘటన ఆనాటికి సాహసమే. ఆ సాహసానికి ప్రతిఫలమే దొంగరాత్రి భీంరెడ్డి ఇంటిపై పోలీసుల దాడి, తెల్లారి అరెస్టు. ఇలాంటి అనేకానేక చిన్నచిన్న సంఘటనాల నుండి చాకలి ఐలమ్మ పంట రక్షణ కోసం పోరాటం చేసి తీరాలనే నిర్ణయం తీసుకుంది సంఘం. అందులో భీంరెడ్డి తీసుకున్న చొరవకు, ధిక్కారానికి విసునూరు రాంచంద్రారెడ్డి నుండి పెద్ద దాడి ఎదురైంది. భీంరెడ్డితోపాటు కట్కూరి రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరి రావు, నల్లు ప్రతాపరెడ్డి, వెంకటేశ్వర రావు, కోట వెంకటరెడ్డిలపై దొమ్మి కేసు పెట్టి అరెస్టు చేశారు. విపరీతంగా హింసించారు. ఎంతఘోరమైన హింసకు గురిచేశారంటే 'ఆసనంలో కారం చల్లి రూళ్ళకర్రతో కూర్చారు. భీంరెడ్డి కళ్ళెదురుగానే దొడ్డి కొమరయ్యను తుపాకీతో కాల్చి చంపారు విసునూరు దేశముఖ్ గూండాలు. ఇక అప్పటి నుండి తిరుగుబాటు, అణచివేత తీవ్రరూపం దాల్చాయి. నిజాం సైన్యం, పోలీసులు, స్థానిక దేశముఖ్ ల<noinclude><references/> {{rh|తెలంగాణ| 55| తేజోమూర్తులు}}</noinclude> qv6ospluas2y3mqkkkvtpjmfzaimci0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/77 104 211190 550886 2026-03-31T07:47:43Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550886 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> గూండాలు వందలాది మందిని హతమార్చాయి. బి.ఎన్. అనుభవాలు చదువుతుంటే కళ్ళు చెమర్చుతాయి. ఆనాటి పోరాట గమనాన్ని చూస్తే కొంత అవేశం, ఆవేదనా కలుగుతాయి. సుప్రతిష్టమైన నిజాం ప్రభుత్వంలోని భూస్వాములు దేశముఖ్ పై పోరాటం చేయడమే అతి పెద్ద సాహసం. దానికి భారత ప్రభుత్వ సహకారం కోసం ప్రయత్నం చేసే ఏ వేదికా లేకపోవడం పెద్ద విషాదంగా భావించవచ్చు, పైగా భారత ప్రభుత్వసైన్యం కూడా రజాకార్లపై దాడి మిషతో సాయుధ పోరాటయోధుల్ని వేటాడడం చూస్తే ఒకింత విషాధం ఆవరిస్తుంది. నిజాయితీకి, పోరాట పటిమకూ నిలువుటద్దమైన భీంరెడ్డి అనుభవాల్ని చదువుతుంటే అంతర్లీనంగా దిక్కుతోచని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న నిజామాంధ్ర ప్రజానీకం కనిపిస్తుంది. చేతినిండా పని ఉండదు. ఎవరి బతుకుదెరువు కోసం వాళ్ళు పాటు పడే పరిస్థితి ఉండదు. భూములన్నీ దొరలనే, కౌలుకు తీసుకున్న పేద రైతులు పన్ను, కౌలు కట్టలేని దైన్యం, శిక్షలకు వీపులు చాచే దీనత్వం ఆనాటిది. బతికి ఉండడంకోసమే పోరాటం చేయాల్సిన దుర్మార్గపు పరిస్థితుల్లో సాయుధపోరాటం సాగింది. సుదీర్ఘ రాజకీయ, పోరాట అనుభవం గలిగిన భీంరెడ్డికి సాయుధపోరాటమే ఎల్లకాలం గుర్తుండే జీవితంగా మారింది. ఆయన ఏ సభలో మాట్లాడినా ఆ జ్ఞాపకాలే నెమరు వేసుకునేవారు. ఆయన పోరాట పటిమ గురించి కుర్రా జితేంద్రబాబు ఒక చోట ఇలా రాస్తాడు. "16 సెప్టెంబర్ 1948లో యూనియన్ సైన్యాలు నిజాం రాజ్యంలో సూర్యాపేట ద్వారా ప్రవేశించినప్పుడు బి.ఎన్. తన దళాలతో నెల్లికుదురులో ఉన్న అతి పెద్ద రజాకారు క్యాంపుపై దాడి జరుపుతూ ఉన్నారు. యూనియన్ సైన్యాలు వచ్చే నాటికి ముందుగా మూడురోజుల నుంచి ఈ దాడి జరుగుతూ వస్తున్నది. యూనియన్ సైన్యాలు ఈ దాడి జరిగే ప్రదేశానికి వచ్చి మొదటగా రజాకార్లపై కాక, బి.ఎన్. పైన, కమ్యూనిస్టులపైన కాల్పులు జరుపడంతో వెంటనే బి.ఎన్. తెలంగాణ పోరాట ప్రాంతంలో ఉన్న దళాలన్నింటికీ కబురు పెట్టి ఎల్లంపేట వద్ద సమావేశం ఏర్పాటు చేసి దళాలను మైదాన ప్రాంతాల నుంచి అరణ్య ప్రాంతాలకు తరలించే నిర్ణయం తీసుకొన్నారు. దాదాపు మూడు సంవత్సరాలు యూనియన్ సైన్యాలను ధిక్కరిస్తూ సాయుధ పోరాటంలో సాధించుకున్న విజయాల్ని రక్షించుకోవడానికి పోరాటాన్ని కొనసాగించారు. బి.ఎన్. ప్రజల మనిషి భీంరెడ్డి.<noinclude><references/> {{rh|తెలంగాణ| 56| తేజోమూర్తులు}}</noinclude> oaoq8hnjljr1gchvhiy7h67orjwm4qb పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/78 104 211191 550887 2026-03-31T07:51:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '18 భూపతి కృష్ణమూర్తి - • డా॥ రామా చంద్రమౌళి ప్ర జాకవి కాళోజీ ప్రజల గొడవను తన గొడవగా అక్షరబద్ధం చేసి చెప్పిన జీవిత సత్యాల్లో రెండు ప్రవచనాలను పూర్తిగా సార్ధకం చేస్తూ బతికి చూ...' 550887 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>18 భూపతి కృష్ణమూర్తి - • డా॥ రామా చంద్రమౌళి ప్ర జాకవి కాళోజీ ప్రజల గొడవను తన గొడవగా అక్షరబద్ధం చేసి చెప్పిన జీవిత సత్యాల్లో రెండు ప్రవచనాలను పూర్తిగా సార్ధకం చేస్తూ బతికి చూపించిన 20వ శతాబ్దపు రాజకీయ విలువలున్న చిట్టచివరి ఆనవాలు, మహా మానవుడు భూపతి కృష్ణమూర్తి. కాళోజీ అన్నాడు "పరిస్థితులెట్లా ఉన్నాయని కాదు ఆ పరిస్థితుల్లో మనమెట్లా ఉన్నామనేది ప్రశ్న" ప్రతి జీవన సంక్లిష్ట సందర్భంలోనూ సమాజంలో తానేమిటి, తన విధులేమిటి .. తనలో ఉండవలసిన సమాజ బాధ్యతలు, పౌర బాధ్యతలు ఏమిటి అన్న స్పృహతో.... అనుక్షణం తనను తాను ప్రశ్నించుకుంటూ జీవితాంతం అలుపెరుగని ఒంటరి పోరాటం చేస్తూ ఒక 'చరిత్ర'గా వరంగల్లు ప్రజల హృదయాల్లో శాశ్వతుడై మిగిలిపోయిన ఉన్నత మానవుడు భూపతి కృష్ణమూర్తి. మనిషి ధరించేది తెల్లని మల్లెపూవు వంటి బట్టలు... మనిషివి సకల మానవ సమాజ శ్రేయస్సును కాంక్షించే మచ్చలేని మల్లెపూవు వంటి ఆలోచనలు. మనిషి ఎన్నుకున్నది మల్లెపూవువలెనే పరిమళాన్ని గుబాళించే రాజీ ఎరుగని ఒంటరి పోరాట మార్గం జీవితాంతం స్వప్నించింది 'ప్రత్యేక తెలంగాణా ఆవిర్భావ' శ్వేతన్వన్నం, చిట్టచివరికి తను కన్న కలను సాకారపర్చుకొని తన సర్వస్వాన్నీ కోల్పోయి తెలంగాణా ముద్దుబిడ్డగా, యోధునిగా ఒక నిరామయ యోగిలా తెల్లని సమరము తెలంగాణ వెండి మేఘాల్లోకి మల్లెపూవువలెనే మనిషి ఎంత పరిమళ భరితంగా జీవించవచ్చునో భావితరాలకు తెలియతిప్పుతూ. నిష్క్రమించిన అమరవీరుడూ కృష్ణమూర్తే. ఒక పవిత్ర లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒంటరిగానే ఒక జెండాను చేతబూని ముళ్ళబాటలు వెంటా, రాళ్ల బాటల వెంటా, ఒంటరిగా, నిర్విరామంగా తోడుగా ఎవరు వచ్చినా రాకున్నా 'వన్ మ్యాన్ ఆర్మీ పరి గమ్యం చేరేదాకా నిరంతరం స్వప్నించినవాడు కృష్ణమూర్తి. చాలామంది జీవితాన్ని ఎట్ల చేతికి అందితే అట్లనే జీవిస్తూ పోతారు. ఫలానా రకంగా, ఫలానా పద్ధతిలోనే. ఫలానా లక్ష్యంతో మాత్రమే జీవించాలి అన్న 'ఎరుక' తో జీవించరు. జీవితాన్ని డబ్బు సంపాదనతో, ఉన్నత పదవులతో, అధికార సముపార్జనతో, కొన్నిసార్లు సమాజంలో ఒక గుర్తింపుతో మాత్రమే నిర్వచించుకుంటారు. కాని అసలు తన అభిరుచులేమిటి, తను ఈ సమాజానికి చేయగల మేలు ఏమిటి? భవిష్యత్తులో తన సహమానవ సమాజం తనవల్ల ఏమైనా ఉన్నతీకరించబడి వృద్ధి చెందగలుగుతుందా... అందుకు తనేమైనా చేయగలడా... అని చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళు అందరిలా అలా ఊర్కే జీవించరు. తమ జీవితాలను తమ లక్ష్యాలను సాధించడానికి అనువుగా నిర్మించుకుంటారు. తన దారిని తాను సృష్టించుకుంటారు. ఒకసారి పద నిర్దేశం జరిగిన తర్వాత 57 తేజోమూర్తులు మబడు<noinclude><references/> {{rh|తెలంగాణ| 57| తేజోమూర్తులు}}</noinclude> iwxe53rt9hxy864rwoyuvj3eo4l6gnn 550894 550887 2026-03-31T09:12:29Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550894 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''18.భూపతి కృష్ణమూర్తి '''</p>}} {{right|-డా॥ రామా చంద్రమౌళి}} ప్రజాకవి కాళోజీ ప్రజల గొడవను తన గొడవగా అక్షరబద్ధం చేసి చెప్పిన జీవిత సత్యాల్లో రెండు ప్రవచనాలను పూర్తిగా సార్ధకం చేస్తూ బతికి చూపించిన 20వ శతాబ్దపు రాజకీయ విలువలున్న చిట్టచివరి ఆనవాలు, మహా మానవుడు భూపతి కృష్ణమూర్తి. కాళోజీ అన్నాడు "పరిస్థితులెట్లా ఉన్నాయని కాదు. ఆ పరిస్థితుల్లో మనమెట్లా ఉన్నామనేది ప్రశ్న" ప్రతి జీవన సంక్లిష్ట సందర్భంలోనూ సమాజంలో తానేమిటి, తన విధులేమిటి .. తనలో ఉండవలసిన సమాజ బాధ్యతలు, పౌర బాధ్యతలు ఏమిటి అన్న స్పృహతో....అనుక్షణం తనను తాను ప్రశ్నించుకుంటూ జీవితాంతం అలుపెరుగని ఒంటరి పోరాటం చేస్తూ ఒక 'చరిత్ర'గా వరంగల్లు ప్రజల హృదయాల్లో శాశ్వతుడై మిగిలిపోయిన ఉన్నత మానవుడు భూపతి కృష్ణమూర్తి. మనిషి ధరించేది తెల్లని మల్లెపూవు వంటి బట్టలు... మనిషివి సకల మానవ సమాజ శ్రేయస్సును కాంక్షించే మచ్చలేని మల్లెపూవు వంటి ఆలోచనలు. మనిషి ఎన్నుకున్నది మల్లెపూవువలెనే పరిమళాన్ని గుబాళించే రాజీ ఎరుగని ఒంటరి పోరాట మార్గం జీవితాంతం స్వప్నించింది 'ప్రత్యేక తెలంగాణా ఆవిర్భావ' శ్వేతన్వన్నం, చిట్టచివరికి తను కన్న కలను సాకారపర్చుకొని తన సర్వస్వాన్నీ కోల్పోయి తెలంగాణా ముద్దుబిడ్డగా, యోధునిగా ఒక నిరామయ యోగిలా తెల్లని వెండి మేఘాల్లోకి మల్లెపూవువలెనే మనిషి ఎంత పరిమళ భరితంగా జీవించవచ్చునో భావితరాలకు తెలియతిప్పుతూ నిష్క్రమించిన అమరవీరుడూ కృష్ణమూర్తే. ఒక పవిత్ర లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒంటరిగానే ఒక జెండాను చేతబూని ముళ్ళబాటలు వెంటా, రాళ్ల బాటల వెంటా, ఒంటరిగా, నిర్విరామంగా తోడుగా ఎవరు వచ్చినా రాకున్నా 'వన్ మ్యాన్ ఆర్మీ పరి గమ్యం చేరేదాకా నిరంతరం స్వప్నించినవాడు కృష్ణమూర్తి. చాలామంది జీవితాన్ని ఎట్ల చేతికి అందితే అట్లనే జీవిస్తూ పోతారు. ఫలానా రకంగా, ఫలానా పద్ధతిలోనే. ఫలానా లక్ష్యంతో మాత్రమే జీవించాలి అన్న 'ఎరుక' తో జీవించరు. జీవితాన్ని డబ్బు సంపాదనతో, ఉన్నత పదవులతో, అధికార సముపార్జనతో, కొన్నిసార్లు సమాజంలో ఒక గుర్తింపుతో మాత్రమే నిర్వచించుకుంటారు. కాని అసలు తన అభిరుచులేమిటి, తను ఈ సమాజానికి చేయగల మేలు ఏమిటి? భవిష్యత్తులో తన సహమానవ సమాజం తనవల్ల ఏమైనా ఉన్నతీకరించబడి వృద్ధి చెందగలుగుతుందా... అందుకు తనేమైనా చేయగలడా... అని చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళు అందరిలా అలా ఊర్కే జీవించరు. తమ జీవితాలను తమ లక్ష్యాలను సాధించడానికి అనువుగా నిర్మించుకుంటారు. తన దారిని తాను సృష్టించుకుంటారు. ఒకసారి పద నిర్దేశం జరిగిన తర్వాత<noinclude><references/> {{rh|తెలంగాణ| 57| తేజోమూర్తులు}}</noinclude> tnlh7yzq2bvwx1kwzyl2o2edyfhoyhi పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/112 104 211192 550888 2026-03-31T08:20:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550888 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|102}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''తలుపులు'''</p> <poem> {{left margin|15em}} తలుపులు తెరువుండా స్వామీ తలుపులు తెరువుండా తాళాలన్నీ తమంత తామే విడిపోయినవీ పడిపోయినవీ {{float right|॥తలుపులు॥}} పళ్లూ పూవులూ తళ్లో గంపల అంజలిలోనే ఆరతిపట్టీ నడిచివస్తిమీ నడుములు కట్టీ {{float right|॥తలుపులు॥}} పల్లె బయట మా పాడు గూమెములు వెల్లి విరిసినవి దివ్య సుమములై నాధుని సేవకు మాలగ కూర్చీ నడిచి వస్తిమీ గడిచి వస్తిమీ {{float right|॥తలుపులు॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 112 |bSize = 371 |cWidth = 29 |cHeight = 29 |oTop = 353 |oLeft = 183 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> 9yd0lub9aqeymkiobkc3ow6etrbpr5c పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/113 104 211193 550889 2026-03-31T08:28:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550889 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|103}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''మబ్బులు'''</p> <poem> {{left margin|15em}} తెల్లనివి నల్లనివి చల్లనివి చక్కనివి దెస దెసలు కప్పునవి విస విసా పోవునవి {{float right|మబ్బులే ! మబ్బులే !}} పల్చనై ఎచ్చటో పరుగెత్తి పోవునవి ఒత్తుగా గగనాన్ని మెత్తి నిలుచుండేవి {{float right|మబ్బులే ! మబ్బులే !}} చి చిరుపొగలులా నీలి ఆకాశాన రూపు రూపులు మారి చూపులో చెదిరేవి {{float right|మబ్బులే ! మబ్బులే !}} హృదయాన రిక్తమై చెదిరిపోయే మబ్బు వ్యధగా విఘోషణల మదికలచు పెను మబ్బు {{float right|మబ్బులే ! మబ్బులే !}} పూలు విరిసిన పొదలు చదల విదలించగా ఘమఘమలాగా నేల సుమముల్లు ఒలికించు {{float right|మబ్బులే! మబ్బులే !}} </poem><noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> ra113ia5sc3pvabyyj0e1zlrzcx8lhi పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/114 104 211194 550890 2026-03-31T08:35:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550890 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|104}} {{rule|}}</noinclude><poem> {{left margin|15em}} దివ్య సుందరి కనుల తీక్షణ వీక్షణములై దీప్త విద్యుల్లతలు తేజరిల్లెడి నీలి {{float right|మబ్బులే! మబ్బులే!}} సర్వభూముల మంచు సప్త నీరద మాల శుక్తి గర్భంలోన మౌక్తికము వరమిచ్చు {{float right|మబ్బులే! మబ్బులే !}} నేల దున్నిన దుక్కి చాలులో చినుకైన వేలితో విదిలించ జాలనివి, కౄరమౌ {{float right|మబ్బులే! మబ్బులే!}} మనిసికైనా లేని కనికరం పొంగుతూ కాలానికా జడులు వాలాయముగ కురియు {{float right|మబ్బులే! మబ్బులే !}} {{right|(21.10.41)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 114 |bSize = 371 |cWidth = 27 |cHeight = 30 |oTop = 447 |oLeft = 186 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> a6ry7s5k1bwhh0ymy27al8xu57opguc పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/115 104 211195 550891 2026-03-31T08:41:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550891 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|105}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''కటకటాలు'''</p> <poem> {{left margin|15em}} కటకటాల వెనక నేను బొటన వేల్ని రాస్తు నిలిచి అమ్మకళ్ల మొయిలు చూచి అదుముకొంటి హృదయ భరము. "దేశమాత పదము జేరి దోసిలొగ్గి పూజకొరకు కటకటాల వెనకవస్తి కన్నకొడుకు వీరు" డంటి. ఏడ్పుదాచు నవ్వు లోన ఇరులు చూస్తి విరులు చూస్తి కారభర్త దిక్కు చూచి కన్నబాబు ముట్టకోరి అనుమ తన్న అమ్మప్రేమ ఆశలంటు అమృత శాంతి. కటకటాల చేయిచాచి కౌగిలించి బొజ్జతడుము అమ్మచేయి అమృతరేఖ అమ్మ ప్రేమ ఆర్ణవమే ! {{right|(16.3.1922)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 115 |bSize = 371 |cWidth = 29 |cHeight = 30 |oTop = 473 |oLeft = 164 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> npdrsmat6h793qaq48y69p5b9czkixb పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/116 104 211196 550892 2026-03-31T08:53:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 550892 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|106}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''చందమామ'''</p> <poem> {{left margin|15em}} చందమామ చందమామ చందమామ చగల త్రోవ సుందరతర అనుభూతై చందమామ చదల త్రోవ మందగతుల మబ్బులేవొ మానవతికి తెరలుగాగ తెరవెనకే భామాటలు విరచించనదా గడియల {{float right|॥చంద॥}} చిరుపాపల కాపాపకు మరపురాని ఎరుగలేని చెలిమి ! యుగయుగాల చెలిమి! {{float right|॥చంద॥}} వలపు తీపి చెలిమి చెలిమి కాముకులో కామినులో భావుకులో భామినులో నెలవెలుగని దూషణాలు నెలవెలుగుల భూషణాలు {{float right|॥చంద॥}} నెలెవెలుగుల భూషణాలు అదయాత్ముల అపహాసము హృదయాన్నే కుములు బధ ఆకలన్న అన్నమన్న శోకార్తు కడుపు చిచ్చు చూస్తూ బాష్పా నొత్తు {{float right|॥చంద॥}} తన్నే తానే తెలియగ మిన్ను మన్ను ముడి రచియించే పద్మాసన బద్ధనిమీలత పక్ష్మాంగల కాంతై వెలిగే {{float right|॥చంద॥}} {{right|(11.5.43)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 116 |bSize = 371 |cWidth = 18 |cHeight = 15 |oTop = 531 |oLeft = 189 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|జ్యోతి||}}</noinclude> 58x7mm16ucuu2v5c0cfy8qfitqw5jv5 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/79 104 211197 550895 2026-03-31T09:22:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550895 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఇక ఏ రాజీ పడకుండా అకుంఠిత దీక్షతో అదే దారిలో ధైర్యంగా పయనిస్తారు. భూపతి కృష్ణమూర్తి గారు... తన బాల్యంలోనే తనను తాను పూర్తిగా అర్థంచేసుకొని తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. తన పూర్వీకులు ములుకనూరుకు చెందినా ఆయన వరంగల్లులో 21-02-1926లో భూపతి రాఘవులు, భ్రమరాంభ గార్లకు జన్మించిన తర్వాత మళ్ళీ ములుకనూరులోనే చదువును కొనసాగిస్తూ... మొదట తన గురువులు అలిగిరెడ్డి రాజారెడ్డి, డా. చెన్నారెడ్డి. గన్ను బుచ్చయ్యల ప్రభావంతో తనను తాను తెలుసుకున్నారు. అద్భుతమైన క్రమశిక్షణ, అధ్యాత్మిక చింతన, దేశభక్తి, నిస్వార్థ ప్రజాసేవ... ఇవే తన తత్వానికి సరిపడే కృత్యాలుగా ఆత్మావలోకనతో గ్రహించాడు. ఇక ఆ 'ఎరుకతోనే అడుగులు వేయడం ప్రారంభించాడు. '''కృష్ణమూర్తి గారి మూల చింతన 'సమిష్టి జీవనం'''' అందుకే... మొట్టమొదట 1970- 1974 లలో ఆసియాలోనే అతి పెద్ద సహకార బ్యాంక్ గా ప్రసిద్ధి చెందిన 'ది ములుకనూరు కో ఆపరేటివ్ బ్యాంక్' వ్యవస్థాపక అధ్యక్షునిగా, సభ్యునిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి గ్రామీణ రైతుల సంక్షేమానికి కృషి చేయడంతో మొదటి అడుగు పడింది. తదాదిగా ఒక అరశతాబ్ద కాలంపాటు ఏ అధికార కాంక్ష లేకుండా ప్రజాసేవకే అంకితం కావడం ఋషితుల్యుడైన కృష్ణమూర్తి గారికే చెల్లింది. ములుకనూరు సహకార బ్యాంక్ స్థాపనకు ముందు... ఆయన తనలో నిరంతర ప్రజలనగా రగిన దేశ విముక్త వ్పృహతో 1944లో గాంధీజీ ఆలోచనలను పుణికిపుచ్చుకొని వారాలోని గాంధీజీ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. గాంధీజీ పరిచయం, కొద్దికాల సాహచర్యం కృష్ణమూర్తి గారిని నికరమైన లక్ష్య దర్శనంవైపు నడిపించి స్వాతంత్య్ర పోరాట దీక్ష దిక్కు మళ్ళించింది. వరంగల్లు వచ్చి అప్పుడు నిజాం దుష్ట నిరంకుశ పాలనకూ, రజాకార్ల అరాచక హింసకూ, 'అనల్ మలిక్' అంటే ప్రతి ముస్లిమూ రాణే అన్న నినాదంతో హిందువులపై మతమార్పిడి ఉధృతంగా జరుపుతున్న కాలంలో... అటు ఆర్య సమాజీయులూ, ఇటు స్టేట్ కాంగ్రెస్ వాళ్ళూ జాతీయ భావంతో ప్రతిఘటిస్తున్న తరుణంలో భూపతి కృష్ణమూర్తి నంది 1946 వరకు వరంగల్లు కాంగ్రెస్లో కోశాధికారిగా పని చేస్తూ హయగ్రీవాచారి, ఎం.ఎస్. రాజలింగం, మడూరి రాజలింగం, బి. రంగనాయకులు, కాళోజీ నారాయణరావు వంటి ఉద్దండులతో కలిసి వ్యాయామశాలలను నిర్వహిస్తూ, జాతీయ భావం పెంపొందించే జాతీయ జెండా పండుగను ఊరూరా నిర్వహిస్తూ, రజాకార్లతో తలపడ్డూ, యువజనులతో స్వాతంత్య్ర సముపార్జన కోసం సంఘాలను నిర్మిస్తూ... చేసిన కార్యక్రమాలెన్నో. ఆ పరంపరలో రజాకార్లచేత జరుపబడిన మొట్టమొదటి యువ కిశోరం, తూర్పు వరంగల్లు కోటకు చెందిన బత్తిని మొగిలయ్య గౌడ్ హత్య, ఆ హత్య తాలూకు ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా పాల్గొన్న భూపతి కృష్ణమూర్తిగారి ధైర్యంతో కూడిన పాత్ర గణనీయమైంది. సాహసోపేతమైంది కూడా. ముఖ్యంగా... వరంగల్లు చార్ బౌళీ ప్రాంతానికి చెందిన ముస్లిం రజాకార్ గూండా లక్షీమాస్టర్ పహిల్వాన్ అని పిలువబడే ఖాసిం షరీఫ్ నగరంలో చేస్తున్న అరాచకాలకు ఎదురొడ్డి వరంగల్లు తూర్పు కోట నుండి స్తంభంపల్లి దాకా అనేక గ్రామాలను ఏకీకృతం చేసి ప్రోది చేయడంలో, అందుకు ప్రతివారం గ్రామాల్లో జరిపే 'జెండా పండుగను నిర్వహిస్తూ.. ఆగస్ట్ 11, 1946న వరంగల్లు కోటలో కొండా ఎత్తిన హయగ్రీవాచారి, కె. సమ్మయ్య, పంచాయితీ ఇన్నెక్టర్ వెంకట్రామనర్సయ్య, మడూరి శంకరలింగం, భూపతి కృష్ణమూర్తి, మొగిలయ్య అన్న మల్లయ్య, ఆరెళ్ళి బుచ్చయ్య గార్లు మొగిలయ్య ఇంట్లో చాయ్ తాగుతుండగా దాదాపు రెండు వందలమంది రజాకార్ గూండాలతో వచ్చిన లక్షీ మాస్టర్ పాశవికంగా చేసిన దాడిలో... అందరూ హతులయ్యేవారే. కాని మెరుపులా వచ్చిన వీరుడు మొగిలయ్య గౌడ్ చూరులోని బరిసెతో శత్రువులపై సింహంలా దూకి ఎందరినో చంపి చివరికి అమరుడయ్యాడు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి ఐన కృష్ణమూర్తి గారు 'ఈ శేష జీవితం మొగిలయ్య ప్రసాదించిందే అని దుఃఖిస్తూ చెప్పారు అనేక సభల్లో చిన్న పిల్లాడి మనస్తత్వం ఆయనది. ఇక తర్వాత రెట్టించిన ఉత్సాహంతో 1947 నుండి 1948 వరకు హైదరాబాద్ విమోచన ఉద్యమంలో పాల్గొని అరెస్టయి. తర్వాత అజ్ఞాతంలోకి కూడా వెళ్ళి, తర్వాతి కాలంలో 1953 నుండి 1985 వరకు వరంగల్ వ్యవసాయ<noinclude><references/> {{rh|తెలంగాణ| 58| తేజోమూర్తులు}}</noinclude> rbescz9hxsfl4ys1uqwwfcb8dlzamq0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/80 104 211198 550896 2026-03-31T09:30:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550896 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> గ్రెయిన్ మార్కెట్కు చైర్మన్ గా ఉండి, మధ్యలో 1967లో మునిసిపల్ కౌన్సెలర్ గా కూడా పని చేసి, 1967 తన వియ్యంకుడు ప్రముఖ వదాన్యులు శ్రీ చందా కాంతయ్య గారి అభీష్టం మేరకు అతని విద్యాసంస్థలు ఏ.వి.వి. హైస్కూల్ను కాలేజీగా చేయుట, సి.కె.ఎం కాలేజీని పి.జి. స్థాయికి వృద్ధి చేయుట, 1972 నుండి 1977 వరకు వరంగల్లు పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులుగా, మరొకమారు 1987లో జిల్లా అధ్యక్షులుగా పదవీ బాధ్యతలను నిర్వహించుట... 1970 నుంది 1973 వరకు వరంగల్ చాంబర్ అఫ్ కామర్స్ కార్యదర్శిగా వ్యవహరించుట, ఇవన్నీ చేసి చేసి చివరికి అసలు తన అంతిమ లక్ష్యమేమిటనే 'అంతర్మథనం'లోకి వెళ్లిపోయాడాయన.. జవాబును కనుక్కొని ఇక ఆ ఒక్క మార్గం లోనే నడవడం ప్రారంభించారు. అదే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ ఆకాంక్ష'. తెలంగాణ వెనుకబడి సకల దరిద్రాలను అనుభవించడానికి మూల కారణం 'ఆంధ్రప్రదేశ్ అవతరణ' అన్న దుష్ట ఘటన అని తెలంగాణా సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావుల సంపర్కంతో గ్రహించి, శాస్త్రీయంగా నిర్ధారణ చేసుకొని 1968లో 'తెలంగాణ ప్రజా సమితి'ని స్థాపించి తొలి ఉద్యమంలో ఎంతో కీలకమైన పాత్ర వహించి, అనేక సార్లు జైలుకెళ్ళి విడుదలై ఇక ఒకటే దారి, ఒకటే గమనం, ఒకటే గమ్యంగా నడక కొన సాగించాడు. మధ్యలో పి.వి. నరసింహారావు కాంగ్రెస్ నుండి శాసనసభ్యునిగా పోటీ చేయమని ప్రతిపాదన, తిరస్కరణ. 1977లో జనతా పార్టీ 'తెలంగాణ' ఆశ్వాసనపై శాసన సభ్యునిగా పోటీ, 1988లో తెలుగుదేశం పార్టీ నుండి టికెట్, ఐదు లక్షల రూపాయలతో ఒక ప్రతిపాదన, తిరస్కరణ. తర్వాత వరంగల్లు జె.పి.ఎన్ రోడ్ ఆకారపు నరసింగం పెట్రోల్ పంపు ముందు 'తెలంగాణా ప్రజా సమితి' గద్దె, జెండా స్థంభ నిర్మాణం. ఇక ఆయనది నిరంతర ఒంటరి పోరాటమే, సహచర ఆలోచనాపరులతో నిర్విరామ విస్ఫోటనమే. మనసూ, శరీరం, తపనా, తపస్సూ అన్నీ 'తెలంగాణే'. 1986 లో ఆయన షష్ట్యబ్ది సందర్భంగా "ప్రజాబంధు” బిరుదు ప్రధానం, తర్వాత బహుముఖంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమాలు జరుగుతున్నా తనదైన పంథాలో విజృంభిస్తున్న కృష్ణమూర్తి గారి నిస్వార్ధ పోరాట పటిమకు కృతజ్ఞతాపూర్వకంగా తెలంగాణా ప్రజలు వరంగల్లు వేదికగా ప్రముఖులనేకులు ఒక అభినందన కమిటీగా ఏర్పడి 'తెలంగాణ గాంధీ' అన్న బిరుదునిచ్చి నోరార అతిప్రియంగా ఆయన్ను పిలుచుకొని స్థిర ప్రతిష్టితుణ్ణి చేశారు. ఆ పిలుపుకు అతను పూర్తిగా అర్హుడు, సంపూర్తిగా తగినవాడు. నిజానికతడు తెలంగాణ ఋషి. తెలంగాణా కోసమే జీవించి, తెలంగాణానే స్వప్నించి, తెలంగాణానే శ్వాసించి, చివరికి జూన్ 2, 2014న వేలాది అమరవీరుల ప్రాణత్యాగాలతో సిద్ధించిన "ప్రత్యేక తెలంగాణా 29వ రాష్ట్ర ఆవిర్భావంతో భూపతి కృష్ణమూర్తి గారి చిరకాల వాంఛ నెరవేరి, ఆయన తన అంతిమ దశలో తృప్తుడైనాడు. తర్వాత వయోగస్తులైన కృష్ణమూర్తిగారు కొద్ది నెలలకే, అంటే 18-02-2016న తన స్వప్నం సాకారమైన పరిపూర్ణ తృప్తితో స్వర్గస్తులైనారు. అతని సుదీర్ఘ, నిరంతర 'తెలంగాణ ఆవిర్భావ కాంక్షను' గుర్తించిన 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం' సకల ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను సగౌరవంగా నిర్వహించింది. ఒక వ్యక్తి జీవితాంతం తను లక్ష్మించిన గమ్యాన్ని చేరడానికి పడ్డ తపన, చేసిన తపస్సు, మనిషికి అంతిమంగా తప్పక సాఫల్యతను ప్రసాదిస్తుంది. శ్రీ భూపతి కృష్ణమూర్తి గారి నిస్వార్థ జీవితం రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిదాయకమైన పాఠాన్ని నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది.<noinclude><references/> {{rh|తెలంగాణ| 59| తేజోమూర్తులు}}</noinclude> a3flsx7jmbrtwl1x2cfs0b3mfh7l6fp పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/81 104 211199 550897 2026-03-31T09:40:29Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550897 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''19. భాగ్యరెడ్డి వర్మ '''</p>>}} {{right|- డా॥ సంగిశెట్టి శ్రీనివాస్}} అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాలు దేశ, విదేశాల్లో ఘనంగా జరుపుకొంటున్నాం. ఆయన రచనలన్నీ ఇప్పుడు వివిధ భాషల్లో ఉచితంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తెలుగు యూనివర్సిటీ ప్రచురించిన తెలుగు సంపుటాలు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అంబేద్కర్ని భిన్న పార్శ్వాల్లో దర్శించడానికి ఆయన రచనలు దారి చూపిస్తున్నాయి. అయితే అంబేద్కర్ కన్నా ముందే దేశవ్యాప్తంగా 'అది హిందువుల, నిమ్నజాతుల (హరిజన అనే పదాన్ని భాగ్యరెడ్డి వర్మ నిర్ద్వందంగా వ్యతిరేకించిండు) వారి నాయకుడిగా గుర్తింపు పొందినవాడు భాగ్యరెడ్డి వర్మ, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు మొదలు ఎం.సి. రాజా వరకు ఎందరో మన్ననలు అందుకున్న ఆయన 128వ జయంతి మే 22న జరుపుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని భాగ్యరెడ్డి వర్మ గురించి కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. భాగ్యరెడ్డి వర్మ కుమారుడు 1952లోనే హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికైన గౌతమ్ 'భాగ్యోదయం' పేరిట ఇంగ్లీషులో చిన్న పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకానికి మాతృక అంతకుముందు 1921లోనే వడ్లకొండ నరసింహారావు రాసిన రచన. ఈ పుస్తకం ఇప్పుడు తెలుగు పాఠకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. సంతోషం. అయితే భాగ్యరెడ్డి వర్మ రచనలు, ఉపన్యాసాలు, సంపాదకీయాలు, సృజనాత్మక రచనలు అంతవరకూ పుస్తక రూపంలో రాలేదు. వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. గతంలో ఒకరిద్దరు భాగ్యరెడ్డి వర్మ రచనల్ని ఈ వ్యాసకర్త నుంచి తీసుకొని ముద్రించడానికి ప్రయత్నం చేసినారు కాని అది ముందుకు సాగలేదు. ఆ రచనల్ని ఆంగ్లంలోకి కూడా తర్జుమా చేసి ఆయన గొప్పతనాన్ని జాతికి చాటి చెప్పాలి. నిజానికి ఈ దేశ మూలవాసులు దళితులేనని బోధిస్తూ, వారి పట్ల సమాజం చూపిస్తున్న వివక్షా వైఖరిని ఖండిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ఉద్దేశంతో 1906లోనే జగన్నితమండలి' అనే సంస్థను నెలకొల్పి దాని ద్వారా కృషి చేసిండు. 50 సంవత్సరాల జీవితంలో 32 యేండ్లు ప్రజాశ్రేయస్సుకోసం వినియోగించిన భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిజాం ప్రభుత్వంతో పోరాడి దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు, బ్రహ్మసమాజ్, ఆర్యసమాజ్, సంఘసంస్కార నాటక మండలి, దేవదాసీ నిర్మూలనోద్యమం, ఆదిహిందూవుల ఐక్యత, రాజకీయ వాటా కోసం, దళితుల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం ఆయన చేసిన కృషి ఇప్పటికీ గుర్తింపుకు నోచుకోలేదు. ఇక అసలు విషయానికొస్తే నేను ఎంతో శ్రమకోర్చి సేకరించిన/ కాపాడిన భాగ్యరెడ్డి వర్మ రచనలు త్వరలో పుస్తక రూపం దాల్చనున్నాయి. నిజానికి ఇప్పటి వరకు<noinclude><references/> {{rh|తెలంగాణ| 60| తేజోమూర్తులు}}</noinclude> sgxj9lb37r2fc00h9r8k2ethlljw0yf పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/82 104 211200 550898 2026-03-31T09:51:08Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 550898 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> భాగ్యరెడ్డి వర్మ ఒక దళితోద్యమ నాయకుడిగానే అందరికీ తెలుసు. అయితే ఈయన భాగ్యనగర్, ఆదిహిందూ పత్రికల్ని నడిపించడమే గాకుండా దళితుల హక్కుల కోసం పోరాటం చేసిన తొలి నాయకుల్లో ప్రథముడు. హక్కులు కాపాడడంలో భాగంగానే 1988లోనే ఆదిహిందూ పత్రికలో ప్రాథమిక హక్కులు' అనే సంపాదకీయం రాసిండు. ఆ కాలంలో తెలంగాణాలో మొత్తం చదువుకున్న తెలుగువారి జనాభా ఐదారు శాతానికి మించదు. అందులో దళితుల అక్షరాస్యతా శాతం మరీ అధ్వాన్నం. అయితే నిమ్నజాతుల వారి గోడు అగ్రకులాల వారికి కూడా తెలియాలి. ముందు వారు సమస్యను సానుకూలంగా అర్థం చేసుకునేందుకు పత్రికా రచన ఉపయోగ పడుతుందని నమ్మి దాన్ని నిర్వహించిన వినయ సంపాదకుడు భాగ్యరెడ్డి వర్మ. పత్రికల్లో రాజరామ్మోహన్ రాయ్, బ్రహ్మసమాజ్, బుద్ధ జయంతి సందర్భంగా రాసిన సంపాదకీయాలు ఆనాటి అనేక విషయాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. "గ్రామహిందువులు, ఆదిహిందువుల బాలురను స్కూలుకు పంపించినందున వారి బావులలో గాజునూనెను పోసి పారదోలిరి. మరొకచోట నూనెతో భక్ష్యములు చేసుకొనినందున అతనిని చావతన్ని అన్న ఆహారములతో మన్నుగప్పిరి. ఇంకొకచోట సర్కారు వారితో ఆజ్ఞను పొంది గోధుమ రొట్టెలు చేసుకొని విందారగించు సమయమున హిందువులు తండోపతండాలుగా వచ్చి ఆహారమునంతయు మట్టిలో కలిపి దుడ్డుకర్రలతో చావమోదిరి. మరొకచోట కూరలలో నెయ్యిని వాడినందులకు, ఊరేగింపులో గుర్రమెక్కినందులకు, సైకిళ్ళపైనెక్కి దారి పోవుచుండ ఆవులను చూచి దిగిదండము పెట్టనందులకు, మొన్న నర్సాపురం తాలూక తూర్పుతాళ్ళ శివారు శిరంశెట్టిల యింట్లో జరిగిన ఆదిమాంధ్రుల వివాహ సందర్భమున పెండ్లి వారు పీటలపై కూర్చొని యుండగా, 'గడ్డి బుట్టలతో పోపు కాపులను కండ్లు కనబడుటలేదాయని' దుర్భాషలాడుతూ ఊరుకాపులందరు యేకమై వచ్చి తలుపులు విరగగొట్టి దాగుకొనిన వారందరినీ చావమోదిరి. ఆదేకులను గాయములొచ్చిరి. కాల్లాబత్తుల వెంకన్న తల పగులగొట్టిరి. కుండల మధ్య దాగుకొనిన 80 సం॥ల ముసలమ్మ నడుము విరగగొట్టిరి. చేతులు జోడించి మొక్కబోయినవారికి చేతులు విరగగొట్టిరి. స్త్రీలను, వృద్ధులను, పిల్లలను వారి ఇష్టము వచ్చినట్లు కొట్టగా గాయములు పొందిననాడు ఆసుపత్రిలో చికిత్స బడయుచున్నట్లు స్థలాంతరమున ప్రకటించిన వార్తవలన తెలియుచున్నది" అని ఆంధ్రా ప్రాంతంలో జరిగిన దాడులను ఏకరువు పెడుతూనే, అలాంటివి తెలంగాణలో జరుగకుండా నిజాం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రాథమిక హక్కులు పేరిట రాసిన సంపాదకీయంలో అభిప్రాయ పడ్డారు. దీనితో పాటుగా ఆదిహిందూ వార్షిక సభల సందర్భంగా చేసిన సుదీర్ఘ వ్యాసాలు ఇది వరకే కొన్ని చిన్న చిన్న బుక్ లెట్స్ గా ప్రచురింపబడ్డాయి. వాటిలో పోలీసు, సైనిక విభాగాల్లో ఆదిహిందువులను చేర్చుకోవడంలో చూపిస్తున్న వివక్ష వెట్టి చాకిరీలను విమర్శిస్తూ చేసిన ఉపన్యాసాలు తర్వాతి కాలంలో వ్యాసాలుగా పత్రికల్లో అచ్చయ్యాయి. అలాగే ఆంధ్రమహాసభ వాళ్ళు ప్రతి యేటా 1930 నుంచి నిర్వహించిన సభలకు భాగ్యరెడ్డి పద్మ తప్పనిసరిగా హాజరయ్యేవారు. ఆయా సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా ఆ కాలంలో పత్రికల్లో అచ్చయ్యాయి. ఖమ్మం సభకు తాను వెళ్ళలేక పోయినప్పటికీ తన ఉపన్యాసాన్ని రాసి పంపించడంతో అక్కడ చదవడం జరిగింది. ఇవేగాకుండా సందర్భానుసారంగా వివిధ విషయాలపై భాగ్యరెడ్డి వర్మ దాదాపు 1911 నాటి నుంచి వివిధ పత్రికలకు వ్యాసాలు రాసేవారు. అలా ఆయన రాసిన మొదటి వ్యాసం ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో 1911లో అచ్చయింది. వీటితో పాటుగా మొత్తం తెలుగులోనే మొట్టమొదటిసారిగా కథలు రాసిన దళితుడు భాగ్యరెడ్డి వర్మ. మాదిగల వెట్టి చాకిరి జీవితాల పట్ల చలించి 'అజ్ఞాతవాసి' అనే పేరిట 1931లోనే 'వెట్టి మాదిగా' అనే కథను భాగ్యరెడ్డి వర్మ రాసిండు. వీటితో పాటుగా గణపతి తత్వం అనే సెటైరికల్ నాటికను కూడా ఈయన రాసిండు. నిజానికి భాగ్యరెడ్డి వర్మ రచనలు చాలా వరకు అలభ్యంగా ఉన్నాయి. భాగ్యరెడ్డి వర్మ తన పేరు, హైదరాబాద్ పేరూ రెండూ వచ్చే విధంగా ఏర్పాటు చేసిన 'భాగ్యనగర్'. పత్రిక ప్రతులు నాలుగైదు సంచికలు మించి ఇప్పుడు<noinclude><references/> {{rh|తెలంగాణ| 61| తేజోమూర్తులు}}</noinclude> eu0kftcsnbkr0auj9z2c6d3mikjx5e8 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/83 104 211201 550899 2026-03-31T09:52:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అందుబాటులో లేవు. నిజానికి ఈ భాగ్యనగర్ ప్రతులన్నింటినీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన కుసుమ ధర్మన్నకు ఇచ్చినట్లు ఈ వ్యాసకర్తతో గతంలో గౌతమ్ గారు చెప్పారు. అయితే ఆ ప్రతులన్నీ అగ...' 550899 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అందుబాటులో లేవు. నిజానికి ఈ భాగ్యనగర్ ప్రతులన్నింటినీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన కుసుమ ధర్మన్నకు ఇచ్చినట్లు ఈ వ్యాసకర్తతో గతంలో గౌతమ్ గారు చెప్పారు. అయితే ఆ ప్రతులన్నీ అగ్ని ప్రమాదంలో కాలిపోయి ఉండవచ్చనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం జేసిండు. భాగ్యనగర్, ఆదిహిందూ పత్రికా ప్రతులు దొరికినట్లయితే భాగ్యరెడ్డి వర్మ రచనలపై మరింత లోతుగా పరిశీలన చేయడానికి వీలవుతుంది. ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భాగ్యరెడ్డి వర్మ మీద ఒక ఎంఫిల్ పరిశోధన జరిగింది. నిజానికి నాలుగైదు పిహెచ్ డీలు చేయగలిగినంత సమాచారం, ఉన్నతి ఉన్న వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. తెలంగాణ ( 62 తేజోమూర్తులు ఓ<noinclude><references/> {{rh|తెలంగాణ| 62| తేజోమూర్తులు}}</noinclude> i8luxiaozbpzi6t270gc6xmbr2lc8s6 అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల 0 211202 550901 2026-03-31T11:07:37Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =శిల్పబాల | ముందరి = [[../అంకితము/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం=1954 }} <pages index="Sasi Kala, davi Bapiraju.pdf" from=15 to=46 />' 550901 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =శిల్పబాల | ముందరి = [[../అంకితము/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం=1954 }} <pages index="Sasi Kala, davi Bapiraju.pdf" from=15 to=46 /> lq8bqm7n3cuvyii18lvx9nyoi2zrhv6 550902 550901 2026-03-31T11:08:23Z Rajasekhar1961 50 550902 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =శిల్పబాల | ముందరి = [[../అంకితము/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం=1954 }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=15 to=46 /> 0ulq9zup89hcobqy6uxsx3qnmdank5g 550904 550902 2026-03-31T11:09:51Z Rajasekhar1961 50 550904 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =శిల్పబాల | ముందరి = [[../అంకితము/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం=1954 }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=11 to=38 /> fsayjwxc3hhvgmtvlpssb4mtvoiict9 550905 550904 2026-03-31T11:10:24Z Rajasekhar1961 50 added [[Category:అడివి బాపిరాజు రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 550905 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =శిల్పబాల | ముందరి = [[../అంకితము/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం=1954 }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=11 to=38 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] i06e1zd4vv572i21sfww5p6t9damdpz 550912 550905 2026-03-31T11:24:41Z Rajasekhar1961 50 550912 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =శిల్పబాల | ముందరి = [[../అంకితము/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=11 to=38 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] 1gz0pja1qgcn3v0tf0hds1b0xsc0q5j 550914 550912 2026-03-31T11:33:09Z Rajasekhar1961 50 550914 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =శిల్పబాల | ముందరి = [[..//]] | తదుపరి =[[../అంజలి/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=11 to=38 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] iymmd7msqywva84u7xqnv7o97i7brmw అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం 0 211203 550908 2026-03-31T11:17:31Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1954 }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=1 to=10 /> వర్గం:అడివి బాపిరాజు రచ...' 550908 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1954 }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=1 to=10 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] 6gbsui61ala7i90mgx109wi4ecov8ah 550909 550908 2026-03-31T11:18:35Z Rajasekhar1961 50 550909 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1954 }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=1 to=10 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] 8c06mwzjvg6plt3cty5xu54hrmemhu4 550910 550909 2026-03-31T11:20:28Z Rajasekhar1961 50 550910 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=1 to=10 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] mykei6ahh7e6gc38b1drisywg0s5yop అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి 0 211204 550913 2026-03-31T11:32:22Z శ్రీరామమూర్తి 1517 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =అంజలి | ముందరి = [[../శిల్పబాల/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=39 t...' 550913 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =అంజలి | ముందరి = [[../శిల్పబాల/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=39 to=58 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] 80589mlb1sbmcsorzqper5ot7rjrvki 550924 550913 2026-03-31T11:56:40Z Rajasekhar1961 50 550924 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =అంజలి | ముందరి = [[../శిల్పబాల/]] | తదుపరి =[[../బాపిరాజు వచనాలు/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=39 to=58 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] nbp3crk54haziqkn0b4tweljdjrish2 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/12 104 211205 550916 2026-03-31T11:38:42Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' {{Center| {{p|fs150}}'''శిల్పబాల'''</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల/గవేషణ|గవేషణ]]}} |{{DJVU page link|3|10}} }}' 550916 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude> {{Center| {{p|fs150}}'''శిల్పబాల'''</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/శిల్పబాల/గవేషణ|గవేషణ]]}} |{{DJVU page link|3|10}} }}<noinclude><references/></noinclude> q0kj2hkg00710k3zc5mvz0eipztwdnw అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు 0 211206 550917 2026-03-31T11:41:30Z శ్రీరామమూర్తి 1517 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =బాపిరాజు వచనాలు | ముందరి = [[../అంజలి/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theat...' 550917 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =బాపిరాజు వచనాలు | ముందరి = [[../అంజలి/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=59 to=74 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] llelb6h1r2c595gefdqa1ahxf0ltb6x 550926 550917 2026-03-31T11:58:30Z Rajasekhar1961 50 550926 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =బాపిరాజు వచనాలు | ముందరి = [[../అంజలి/]] | తదుపరి =[[../జ్యోతి/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=59 to=74 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] 52aqfc4q1f0ay479l0ygug37es42gnw అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/జ్యోతి 0 211207 550918 2026-03-31T11:46:08Z శ్రీరామమూర్తి 1517 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =జ్యోతి | ముందరి = [[../బాపిరాజు వచనాలు/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Th...' 550918 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =జ్యోతి | ముందరి = [[../బాపిరాజు వచనాలు/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=74 to=116 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] eebfiae3k6kxi4amp719wvi53jzv7xs 550922 550918 2026-03-31T11:52:59Z Rajasekhar1961 50 550922 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =జ్యోతి | ముందరి = [[../బాపిరాజు వచనాలు/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=75 to=116 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] jwsdd5ptydpdcokvu5ud3icp50zkz8l పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/40 104 211208 550919 2026-03-31T11:49:41Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center| {{p|fs150}}'''అంజలి'''</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి/వర్ణపతి|వర్ణపతి]]}} |{{DJVU page link|31|10}} }}' 550919 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}'''అంజలి'''</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/అంజలి/వర్ణపతి|వర్ణపతి]]}} |{{DJVU page link|31|10}} }}<noinclude><references/></noinclude> atchnf7f7og1zdxbw3azm6obpl8bmvj అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/పచ్చగడ్డి పూల పళ్లెము 0 211209 550920 2026-03-31T11:50:53Z శ్రీరామమూర్తి 1517 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =పచ్చగడ్డి పూల పళ్లెము | ముందరి = [[../జ్యోతి/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1...' 550920 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =పచ్చగడ్డి పూల పళ్లెము | ముందరి = [[../జ్యోతి/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=117 to=135 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] 9y6rts528ekaplloui26o8nc27hcaq9 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/60 104 211210 550921 2026-03-31T11:51:14Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center| {{p|fs150}}'''బాపిరాజు వచనాలు'''</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు/యానాది అతిథి|యానాది అతిథి]]}} |{{DJVU page link|51|10}} }}' 550921 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center| {{p|fs150}}'''బాపిరాజు వచనాలు'''</p> }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/బాపిరాజు వచనాలు/యానాది అతిథి|యానాది అతిథి]]}} |{{DJVU page link|51|10}} }}<noinclude><references/></noinclude> mar2peyht21i1s724kxc55uixs9r6b1 అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల 0 211211 550923 2026-03-31T11:55:49Z శ్రీరామమూర్తి 1517 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =దీపమాల | ముందరి = [[../పచ్చగడ్డి పూల పళ్లెము/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1...' 550923 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =దీపమాల | ముందరి = [[../పచ్చగడ్డి పూల పళ్లెము/]] | తదుపరి =[[../అమరత్వము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=136 to=168 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] r7yeqv7861yqi1b1u93bw3k4e132etm