వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.22 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk వాడుకరి:శ్రీరామమూర్తి 2 20449 551188 550550 2026-04-03T01:26:45Z శ్రీరామమూర్తి 1517 /* పాఠ్యంకూర్పు వివరాలు */ 551188 wikitext text/x-wiki నా పేరు శ్రీరామమూర్తి [[దస్త్రం:Srirama murthy.jpg|thumb|శ్రీరామమూర్తి]] ==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు== * [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.] ==వికీసోర్స్ గణాంకాలు== * [https://tools.wmflabs.org/phetools/statistics.php అన్ని వికీసోర్సులలో తెలుగు వికీసోర్స్ స్థానం యొక్క విశ్లేషణ.] ¼ - ¾ ½ == పాఠ్యంకూర్పు వివరాలు== * మొత్తం పుటలు=38828 * మొత్తం పుస్తకాలు=158 {| class="wikitable sortable" !క్రమ సంఖ్య !పుస్తకం పేరు !పుటలు !ఈ బుక్ |- |1 |[[సూచిక:AndhraRachaitaluVol1.djvu|ఆంధ్రరచయితలు]] |407 |ఉంది |- |2 |[[సూచిక:Naajeevitayatrat021599mbp.pdf|నాజీవితయాత్ర]] |830 |ఉంది |- |3 |[[సూచిక:AndhraKavulaCharitamuVol2.pdf|ఆంధ్ర కవులచరిత్రము]] |268 |ఉంది |- |4 |[[సూచిక:DivyaDesaPrakasika.djvu|దివ్యదేశ ప్రకాశిక]] |398 |ఉంది |- |5 |[[సూచిక:Kankanamu020631mbp.pdf|కంకణం]] |26 |ఉంది |- |6 |[[సూచిక:SampurnaNeetiChandrikaPart1.pdf|సంపూర్ణ నీతిచంద్రిక]] |104 |ఉంది |- |7 |[[సూచిక:Pranayamamu.pdf|ప్రాణాయామము]] |134 |ఉంది |- |8 |[[సూచిక:GanapathiMuniCharitraSamgraham.djvu|గణపతిముని చరిత్ర]] |135 |ఉంది |- |9 |[[సూచిక:Womeninthesmrtis026349mbp.pdf|స్మృతికాలపు స్త్రీలు]] |220 |లేదు |- |10 |[[సూచిక:Abalaa sachcharitra ratnamaala.pdf|అబలా సచ్చరిత్ర రత్నమాల]] |276 |లేదు |- |11 |[[సూచిక:SamardaRamadasu.djvu|సమర్థ రామదాసు]] |68 |ఉంది |- |12 |[[సూచిక:Nanakucharitra021651mbp.pdf|నానకు చరిత్ర]] |131 |ఉంది |- |13 |[[సూచిక:Abraham Lincoln (Telugu).pdf|ఆబ్రహాము లింకను]] |238 |ఉంది |- |14 |[[సూచిక:Andhraveerulupar025903mbp.pdf|ఆంధ్ర వీరులు]] |137 |లేదు |- |15 |[[సూచిక:Andhraveerulupar025958mbp.pdf|ఆంధ్ర వీరులు-రెండవభాగము]] |177 |లేదు |- |16 |[[సూచిక:Andrulasangikach025988mbp.pdf|ఆంధ్రుల సాంఘిక చరిత్ర]] |423 |ఉంది |- |17 |[[సూచిక:Srivemanayogijiv00unknsher.pdf|శ్రీవేమనయోగి జీవితము]] |35 |ఉంది |- |18 |[[సూచిక:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf|వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము]] |224 |ఉంది |- |19 |[[సూచిక:Chandamama 1947 07.pdf|చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947]] |52 |లేదు |- |20 |[[సూచిక:Aandhra deishamu videisha yaatrikulu.pdf|ఆంధ్రదేశము విదేశయాత్రికులు]] |175 |లేదు |- |21 |[[సూచిక:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf|దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు]] |235 |ఉంది |- |22 |[[సూచిక:Andhra bhasha charitramu part 1.pdf|ఆంధ్ర భాషా చరిత్రము 1. వ భాగము]] |450 |లేదు |- |23 |[[సూచిక:Aliya Rama Rayalu.pdf|అళియరామరాయలు]] |245 |లేదు |- |24 |[[సూచిక:Bhaarata arthashaastramu (1958).pdf| భారత అర్థశాస్త్రము]] | 453 |ఉంది |- |25 |[[సూచిక:Bharatiyanagarik018597mbp.pdf|భారతీయ నాగరికతా విస్తరణము]] |87 |లేదు |- |26 |[[సూచిక:Adhunikarajyanga025633mbp.pdf|ఆధునిక రాజ్యాంగ సంస్థలు]] |332 |లేదు |- |27 |[[సూచిక:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf|ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు]] |83 |లేదు |- |28 |[[ సూచిక:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf|బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము]] |145 |లేదు |- |29 |[[సూచిక:Aandruu kaarnegii, Telugu (1955).pdf|ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)]] |242 |లేదు |- |30 |[[సూచిక:Jeevasastra Samgrahamu.pdf|జీవశాస్త్ర సంగ్రహము]] |370 |లేదు |- |31 |[[సూచిక:The Verses Of Vemana (1911).pdf|వేమన పద్యములు (సి. పి. బ్రౌన్)]] |190 |లేదు |- |32 | [[సూచిక:2015.372412.Taataa-Charitramu.pdf|తాతాచరిత్రము]] |180 |లేదు |- |33 |[[సూచిక:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf|సుమిత్ర చరిత్రమ్]] |27 |ఉంది |- |34 |[[సూచిక:Bobbili yuddam natakam.pdf|బొబ్బిలియుద్ధనాటకము]] |113 |లేదు |- |35 |[[సూచిక:PadabhamdhaParijathamu.djvu|పదబంధ పారిజాతము]] |875 |లేదు |- |36 |[[సూచిక:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf|చిన్నయసూరి జీవితము]] |110 |లేదు |- |37 |[[సూచిక:Anandam Manishainavadu.pdf|ఆనందం మనిషైనవాడు]] |71 |లేదు |- |38 |[[సూచిక:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf|అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము]] |29 |లేదు |- |39 |[[సూచిక:2015.373190.Athma-Charitramu.pdf|ఆత్మచరిత్రము]] |660 |లేదు |- |40 |[[సూచిక:Kumbharaana020881mbp.pdf|కుంభరాణా(మీరాబాయి)]] |88 |లేదు |- |41 |[[సూచిక:2015.392383.Kavi-Kokila.pdf|కవికోకిల గ్రంథావళి - 3 : నాటకములు]] |330 |లేదు |- |42 |[[సూచిక:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf|బిల్వమంగళ]] |122 |లేదు |- |43 |[[సూచిక:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf|సాహిత్య మీమాంస]] |225 |లేదు |- |44 |[[సూచిక:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf|అబలాసచిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము]] |295 |లేదు |- |45 |[[సూచిక:Mana-Jeevithalu.pdf|మన జీవితాలు]] |325 |లేదు |- |46 |[[సూచిక:2015.328360.Andhra-Mahaniyulu.pdf|ఆంధ్ర మహనీయులు]] |80 |లేదు |- |47 |[[సూచిక:2015.329863.Vallabaipatel.pdf|వల్లభాయి పటేల్]] |155 |లేదు |- |48 |[[సూచిక:Little Masters Sulabha Vyakaranamu.pdf|లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము]] |145 |ఉంది |- |49 |[[సూచిక:Jagattu-Jiivamu.pdf|జగత్తు - జీవము]] |60 |లేదు |- |50 |[[సూచిక:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf|ఇంద్రాణీ సప్తశతీ]] |260 |లేదు |- |51 |[[సూచిక:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf|స్వీయ చరిత్రము-ప్రథమ భాగము]] |380 |ఉంది |- |52 |[[సూచిక:Mahaapurushhula-jiivitamulu.pdf|మహాపురుషుల జీవితములు]] |385 |లేదు |- |53 |[[సూచిక:Bhagira Loya.djvu|భోగీరలోయ, ఇతరకథలు]] |115 |లేదు |- |54 |[[సూచిక:Kavijeevithamulu.pdf|కవి జీవితములు]] |690 |లేదు |- |55 |[[సూచిక:Sasi Kala, Adavi Bapiraju.pdf|శశికళ]] |110 |లేదు |- |56 |[[సూచిక:2015.393685.Umar-Kayyam.pdf|ఉమర్ ఖయ్యామ్]] |220 |లేదు |- |57 |[[సూచిక:Gona gannareddy, Adavi Bapiraju.pdf|గోన గన్నారెడ్డి]] |320 |లేదు |- |58 |[[సూచిక:Kashi-Majili-Kathalu.pdf|కాశీ మజిలీ కథలు]] |175 |లేదు |- |59 |[[సూచిక:సత్యశోధన.pdf|సత్యశోధన]] |425 |లేదు |- |60 |[[సూచిక:Chandragupta-Chakravarti.pdf|చంద్రగుప్త చక్రవర్తి]] |165 |లేదు |- |61 |[[సూచిక:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf|ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరి నరసయ్య]] |190 |లేదు |- |62 |[[సూచిక:Maha-Purushula-Jeevitacaritramulu.pdf|మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)]] |180 |లేదు |- |63 |[[సూచిక:MaharshulaCharitraluVol6.djvu|మహర్షుల చరిత్రలు, ఆరవ సంపుటము]] |100 |లేదు |- |64 |[[సూచిక:నారాయణీయము.pdf|నారాయణీయము]] |64 |లేదు |- |65 |[[సూచిక:Maharshula-Charitralu.firstpart.pdf|మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)]] |166 |లేదు |- |66 |[[సూచిక:మాటా మన్నన.pdf|మాటా మన్నన]] |65 |లేదు |- |67 |[[సూచిక:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf|దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర]] |390 |లేదు |- |68 |[[సూచిక:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf|ప్రపంచచరిత్ర మొదటి భాగము, 1]] |108 |లేదు |- |69 |[[సూచిక:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf|భారతదేశమున బ్రిటీష్ రాజతంత్ర యుగము అను బ్రిటీష్ ఇండియా చరిత్ర]] |762 |లేదు |- |70 |[[సూచిక:Tikkana-Somayaji.pdf|తిక్కన సోమయాజి]] |130 |లేదు |- |71 |[[సూచిక:Thimmarusumantri.pdf|తిమ్మరుసు మంత్రి]] |160 |లేదు |- |72 |[[సూచిక:Parama yaugi vilaasamu (1928).pdf|పరమయోగి విలాసము]] |685 |లేదు |- |73 |[[సూచిక:Venoba-Bhudanavudyamamu.pdf|వినోబా బూదాన వుద్యమము]] |49 |లేదు |- |74 |[[సూచిక:Sri-Srinivasa-Ayengar.pdf|శ్రీమా౯ ఎస్. శ్రీనివాస అయ్యంగారి జీవితము]] |160 |లేదు |- |75 |[[సూచిక:Jajimalli by Adivi Bapiraju.pdf|నరుడు మరియు జాజిమల్లి]] |73 |లేదు |- |76 |[[సూచిక:హంసవింశతి.pdf|హంసవింశతి]] |70 |లేదు |- |77 |[[సూచిక:హాస్యవల్లరి.pdf|హాస్యవల్లరి]] |170 |లేదు |- |78 |[[సూచిక:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf|సింహాసన ద్వాత్రింశిక]] |53 |లేదు |- |79 |[[సూచిక:Saundarya-Lahari.pdf|సౌందర్యలహరి (వావిళ్ల 1929)]] |75 |లేదు |- |80 |[[సూచిక:Andhra-Bhashabhushanamu.pdf|ఆంధ్రభాషాభూషణము]] |63 |లేదు |- |81 |[[సూచిక:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf|కొప్పరపు సోదర కవుల కవిత్వము]] |322 |లేదు |- |82 |[[సూచిక:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf|తెనాలి రామకృష్ణకవి చరిత్రము]] |70 |లేదు |- |83 |[[సూచిక:Kavikokila-Granthamala3-Khandakavya.pdf|కవికోకిల గ్రంథావళి, ఖండకావ్యములు]] |310 |లేదు |- |84 |[[సూచిక:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf|కవికోకిల గ్రంథావళి, వ్యాసములు]] |270 |లేదు |- |85 |[[సూచిక:శ్రీ రామాయణము - బాలకాండము.pdf|శ్రీరామాయణము, మొదటిసంపుటము]] |570 |లేదు |- |86 |[[సూచిక:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf|బసవపురాణము]] |350 |లేదు |- |87 |[[సూచిక:Dvipada-basavapuraanamu.pdf|ద్విపద బసవపురాణము]] |300 |లేదు |- |88 |[[సూచిక:Oka-Yogi-Atmakatha.pdf|ఒక యోగి ఆత్మకథ]] |850 |లేదు |- |89 |[[సూచిక:తెలుగు వాక్యం.pdf|తెలుగు వాక్యం]] |112 |లేదు |- |90 |[[సూచిక:Navanadhacharitra.pdf|నవనాథచరిత్ర]] |308 |లేదు |- |91 |[[సూచిక:Kavijanaashrayamu-Chandashastramu.pdf|కవిజనాశ్రయము]] |120 |లేదు |- |92 |[[సూచిక:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf|శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి]] |400 |లేదు |- |93 |[[సూచిక:Naayakuraalu.Play.pdf|నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)]] |130 |లేదు |- |94 |[[సూచిక:Rangun Rowdy Drama.pdf|రంగూన్‌ రౌడీ]] |110 |లేదు |- |95 |[[సూచిక:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf|శ్రీమహాభారత శ్రీమద్రామయణ విమర్శము]] |200 |లేదు |- |96 |[[సూచిక:Tenugutota.pdf|తెనుగు తోట]] |40 |లేదు |- |97 |[[సూచిక:Prabhutvamu.pdf|ప్రభుత్వము]] |110 |లేదు |- |98 |[[సూచిక:Manooshakti.pdf|మనోశక్తి]] |55 |లేదు |- |99 |[[సూచిక:Ambati Venkanna Patalu -2015.pdf|అంబటి వెంకన్న పాటలు]] |400 |లేదు |- |100 |[[సూచిక:Kaashii-Majilee-Kathalu-V10.pdf|కాశీమజిలీకథలు, పదవభాగము]] |420 |లేదు |- |101 |[[సూచిక:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf|కాశీమజిలీకథలు, ఎనిమిదవభాగము]] |395 |లేదు |- |102 |[[సూచిక:కాశీమజిలీకథలు -01.pdf|కాశీమజిలీకథలు, మొదటిభాగము]] |305 |లేదు |- |103 |[[సూచిక:కాశీమజిలీకథలు -02.pdf|కాశీమజిలీకథలు, రెండవభాగము]] |245 |లేదు |- |104 |[[సూచిక:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf|కాశీమజిలీకథలు, మూఁడవ భాగము]] |300 |లేదు |- |105 |[[సూచిక:కాశీమజిలీకథలు -09.pdf|కాశీమజిలీకథలు, తొమ్మిదవ భాగము]] |299 |లేదు |- |106 |[[సూచిక:కాశీమజిలీకథలు -04.pdf|కాశీమజిలీకథలు, 4వ భాగము]] |321 |లేదు |- |107 |[[సూచిక:కాశీమజిలీకథలు-05.pdf|కాశీమజిలీకథలు, అయిదవ భాగము]] |330 |లేదు |- |108 |[[సూచిక:కాశీమజిలీకథలు-06.pdf|కాశీమజిలీకథలు, ఆఱవ భాగము]] |325 |లేదు |- |109 |[[సూచిక:కాశీమజిలీకథలు -07.pdf|కాశీమజిలీకథలు, ఏడవ భాగము]] |290 |లేదు |- |110 |[[సూచిక:కాశీమజిలీకథలు-12.pdf|కాశీమజిలీకథలు, పండ్రెండవ భాగము]] |290 |లేదు |- |111 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ సంపుటం]] |132 |లేదు |- |112 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ సంపుటం]] |385 |లేదు |- |113 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ సంపుటం]] |311 |లేదు |- |114 |[[సూచిక:Srikrishnudu-Choopina-Maargamu.pdf|శ్రీకృష్ణుడు చూపిన మార్గము]] |150 |లేదు |- |115 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ సంపుటం]] |380 |లేదు |- |116 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ సంపుటం]] |180 |లేదు |- |117 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ సంపుటం]] |300 |లేదు |- |118 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ సంపుటం]] |300 |లేదు |- |119 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - పదవ సంపుటం]] |179 |లేదు |- |120 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ సంపుటం]] |600 |లేదు |- |121 |[[సూచిక:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf|బ్రహ్మోత్తరఖండము]] |348 |లేదు |- |122 |[[సూచిక:పద్మపురాణము (మడికి సింగన).pdf|పద్మపురాణము]] |300 |లేదు |- |123 |[[సూచిక:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF|అనుభవసారము]] |53 |లేదు |- |124 |[[సూచిక:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf|చతుర్వేదసారము]] |150 |లేదు |- |125 |[[సూచిక:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf|ఇంద్రాణీ సప్తశతీ]] |260 |లేదు |- |126 |[[సూచిక:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf|నారదీయపురాణము]] |192 |లేదు |- |127 |[[సూచిక:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf|ఆంధ్రకామందకము]] |254 |లేదు |- |128 |[[సూచిక:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf|వావిలాల సోమయాజులు సాహిత్యం - 2]] |550 |లేదు |- |129 |[[సూచిక:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf|సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము మూడవ సంపుటము]] |700 |లేదు |- |130 |[[సూచిక:రామాయణ విశేషములు.pdf|రామాయణ విశేషములు]] |241 |లేదు |- |131 |[[సూచిక:Bala Neethi.pdf|బాలనీతి]] |150 |లేదు |- |132 |[[సూచిక:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf|ఆంధ్రనాటక పద్యపఠనం]] |160 |లేదు |- |133 |[[సూచిక:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu|సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] |390 |లేదు |- |134 |[[సూచిక:Na-Jevitha-Katha-Navyandramu.pdf|నా జీవిత కథ - నవ్యాంధ్రము]] |500 |లేదు |- |135 |[[సూచిక:Bharatiya Chitrakala (Telugu) By T.Rama Rao, 1930.pdf|భారతీయ చిత్రకళ]] |230 |లేదు |- |136 |[[సూచిక:Garimellavyasalu019809mbp.pdf|గరిమెళ్ళ వ్యాసాలు]] |185 |లేదు |- |137 |[[సూచిక:Golakonda patrika sampadakeeyalu.pdf|గోలకొండ పత్రిక సంపాదకీయాలు]] |235 |లేదు |- |138 |[[సూచిక:దొంగాటకం.djvu|దొంగాటకం]] |80 |లేదు |- |139 |[[సూచిక:Arya Katha Nidhi.pdf|ఆర్యకథానిధి]] |330 |లేదు |- |140 |[[సూచిక:Kabir (TeluguBook).pdf|కబీరు]] |24 |లేదు |- |141 |[[సూచిక:కృష్ణరాయ విజయము (1981).pdf|కృష్ణరాయ విజయము]] |150 |లేదు |- |142 |[[సూచిక:ఓయూ సాహితి.pdf|ఓయూ సాహితి (వార్షిక సంచిక-2023)]] |76 |లేదు |- |143 |[[సూచిక:వేటూరివారి పీఠికలు, మొదటిభాగము.pdf|వేటూరివారి పీఠికలు, మొదటిభాగము.]] |341 |లేదు |- |144 |[[సూచిక:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf|వేటూరివారి పీఠికలు, రెండవభాగము.]] |485 |లేదు |- |145 |[[సూచిక:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf|సూత పురాణము ద్వితీయాశ్వాసమ]] |89 |లేదు |- |146 |[[సూచిక:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf|అనుభవాలూ - జ్ఞాపకాలూను]] |586 |లేదు |- |147 |[[సూచిక:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf|పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?]] |113 |లేదు |- |148 |[[సూచిక:Srungaramaruka Kavyam By Veturi Prabhakara Sastry In Telugu.pdf|శృంగారామరుకావ్యము]] |18 ||లేదు |- |149 |[[సూచిక:Science Ela Putti Perigindhi VBS JVV.pdf|సైన్సు ఎలా పుట్టి పెరిగింది?]] |60 |లేదు |- |150 |[[సూచిక:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf|కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/తృతీయభాగము]] | 296 ||లేదు |- |151 |[[సూచిక:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf|కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/నాలుగవభాగము]] |390 |లేదు |- |152 |[[సూచిక:Upanyaasapayoonidhi (1911).pdf|ఉపన్యాస పయోనిధి]] |- |153 |[[సూచిక:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf|ఆత్మవిచారము (పూర్వ భాగము)]] |345 |లేదు |- |154 |[[సూచిక:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu|ఆత్మవిచారము, ఆత్మవిచారము (ఉత్తరభాగము)]] |438 |లేదు |- |155 |[[సూచిక:అగస్త్యలింగశతకము తాడికొండ పూర్ణమల్లికార్జునఅయ్యవార్లంగారు 1935 110 P Ask01q124 హ్హు.pdf|అగస్త్యలింగ శతకము]] |100 |లేదు |- |156 |[[సూచిక:VedantaRatnakaramu1919.pdf|వేదాంత రత్నాకరము]] |28 |లేదు |- |157 |[[సూచిక:Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf|అడివి బాపిరాజు రచనలు–8; కథలు]] |230 |లేదు |- |158 |[[సూచిక:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf|అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |170 |లేదు |} == చిత్రం == {{Css image crop |Image = DivyaDesaPrakasika.djvu |Page = 30 |bSize = 378 |cWidth = 311 |cHeight = 477 |oTop = 45 |oLeft = 66 |Location = center |Description = }} 86cn5tn7bbxknaagugrlaz3jx6tl8xg సూచిక:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf 106 163264 551165 550907 2026-04-02T17:33:23Z Rajasekhar1961 50 551165 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 10="విసూ" 11=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 4bqkskryvbpd2b6snvqtv8qt8gg37zy 551166 551165 2026-04-02T17:34:04Z Rajasekhar1961 50 551166 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 10="విసూ" 11="శిల్పబాల" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} evzimg2r55qy36buq0perermdnbnd01 551167 551166 2026-04-02T17:34:50Z Rajasekhar1961 50 551167 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} jq5tclxx5aabgbj7zr3brhqnh92udnt 551168 551167 2026-04-02T17:35:54Z Rajasekhar1961 50 551168 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} jwlz59ue97spzdlx1g7vrqzw8446x1v 551169 551168 2026-04-02T17:38:52Z Rajasekhar1961 50 551169 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} od9qbv63mrayoivtwry03uqjvgfl76a 551170 551169 2026-04-02T17:40:00Z Rajasekhar1961 50 551170 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" 75="జ్యోతి" 76="విసూ4" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 859ra83jc4tea1eewk04i5ufp8sg1vl 551171 551170 2026-04-02T17:41:06Z Rajasekhar1961 50 551171 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" 75="జ్యోతి" 76="విసూ4" 117="పచ్చగడ్డి పూలపళ్ళెము" 118="విసూ5" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} om9gfafeswkkbbym2bquctne2p2glh2 551172 551171 2026-04-02T17:42:22Z Rajasekhar1961 50 551172 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" 75="జ్యోతి" 76="విసూ4" 117="పచ్చగడ్డి పూలపళ్ళెము" 118="విసూ5" 136="దీపమాల" 137="విసూ6" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} mwfwngi7blgjebpge33g50yeayuikpb 551204 551172 2026-04-03T03:54:53Z Rajasekhar1961 50 551204 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2=- 3="బొమ్మ" 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" 75="జ్యోతి" 76="విసూ4" 117="పచ్చగడ్డి పూలపళ్ళెము" 118="విసూ5" 136="దీపమాల" 137="విసూ6" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} gssthlckgpwc1p37asuqugu5oe244md 551206 551204 2026-04-03T03:55:59Z Rajasekhar1961 50 551206 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2=- 3="బొమ్మ" 4="ప్రవి" 5to7="ప్రవేశిక" 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" 75="జ్యోతి" 76="విసూ4" 117="పచ్చగడ్డి పూలపళ్ళెము" 118="విసూ5" 136="దీపమాల" 137="విసూ6" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} p5zjh6v8ht788fxz2vpzgyb4qjgstfc 551207 551206 2026-04-03T03:56:47Z Rajasekhar1961 50 551207 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2=- 3="బొమ్మ" 4="ప్రవి" 5to7="ప్రవేశిక" 8to9="కిన్నెరమాట" 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" 75="జ్యోతి" 76="విసూ4" 117="పచ్చగడ్డి పూలపళ్ళెము" 118="విసూ5" 136="దీపమాల" 137="విసూ6" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} p9qr1pejhl8tewgjv5kp7ck65af7381 551209 551207 2026-04-03T04:02:56Z Rajasekhar1961 50 551209 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2=- 3="బొమ్మ" 4="ప్రవి" 5to7="ప్రవేశిక" 8to9="కిన్నెరమాట" 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" 75="జ్యోతి" 76="విసూ4" 117="పచ్చగడ్డి పూలపళ్ళెము" 118="విసూ5" 136="దీపమాల" 137="విసూ6" 170="advt" 171=- 172="advt" 173=- /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} mf44xj6nkcdj8ab9vpmpzzb9404gdxa 551214 551209 2026-04-03T04:08:22Z Rajasekhar1961 50 551214 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2=- 3="బొమ్మ" 4="ప్రవి" 5to7="ప్రవేశిక" 8to9="కిన్నెరమాట" 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" 75="జ్యోతి" 76="విసూ4" 117="పచ్చగడ్డి పూలపళ్ళెము" 136="దీపమాల" 137="విసూ6" 170="advt" 171=- 172="advt" 173=- /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} q39ga1w74v5pbvz84e4sx8ftxruq30y 551223 551214 2026-04-03T04:18:18Z Rajasekhar1961 50 551223 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వేదిక:కిన్నెర ఆర్ట్ థియేటర్స్ |చిరునామా=హైదరాబాద్ |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=V |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2=- 3="బొమ్మ" 4="ప్రవి" 5to7="ప్రవేశిక" 8to9="కిన్నెరమాట" 10="విసూ" 11="శిల్పబాల" 12="విసూ1" 13=3 39="అంజలి" 40="విసూ2" 59="బాపిరాజు వచనాలు" 60="విసూ3" 75="జ్యోతి" 76="విసూ4" 117="పచ్చగడ్డి పూలపళ్ళెము" 136="దీపమాల" 137="విసూ6" 170="advt" 171=- 172="advt" 173=- /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 4k6m2iip59jpvn3rkrxxrxo7o4fq1e6 సూచిక:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf 106 163508 551236 468149 2026-04-03T06:14:53Z Rajasekhar1961 50 551236 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి=సంపుటి-2 |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} d68gt3v38s7donvleqtmsum7oom5uoy 551237 551236 2026-04-03T06:15:42Z Rajasekhar1961 50 551237 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |భాష=te |సంపుటి=[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2|సంపుటి-2]] |రచయిత=[[రచయిత:అడివి బాపిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} feprsyzy2p88v15qkuuttyzh3zkr31q పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/224 104 171146 551189 482992 2026-04-03T01:30:45Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 551189 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |205 }}</noinclude> <poem></poem> {{float right| }} ఈ విధము గాఁ బైకిని క్రిందికిని ప్రక్కకును వ్యాపించి సూక్ష్మమగురంధ్రములే స్వరూపముగాఁ గల డెబ్బది రెండు వేల నాడులయందును, ప్రాణాదిదశవిధవాయువు లుసు సంచరించుచు కదలుట కదలించుట పరుగెత్తుట ముడుచుట చూచుట ఎండు నట్లు చేయట ఆను కార్యముల నాచరించుచున్నవి. ఆవాయువులలోఁ బ్రాణ మనువా యువు హృదయస్థానమునం దుండి యిడాపింగళా నాడుల మూలమున పండ్రెండంగుళ ములవరకు వెలికిఁబోవుచు వచ్చుచుండును. (ఇదియే నిశ్వాసము) ఆపానవాయువు గుదస్థానమునందుండి యధోముఖముగ సంచరించుచు నచటనుఁడు నాడులమూలమున మలమూత్ర శుక్రశోణితముల వెలివడఁజేయుచుండును. ఉదాన మనునాయువు కంఠదేశ మునం దుండి సుషుమ్నా నాడి నాశ్రయించి బ్రహ్మరంధ్రమువఱకు నూర్ధ్వముఖముగా వ్యాపించుచుండును. మనసునందు పుట్టిన సంకల్పవికల్పములు నాలుక దవుడలు మొద అగునవయవములచేఁ బలికించును. సుషుప్త్యవస్థయందు ఇంద్రియముల నన్నిఁటిని తన కడకుఁ జేర్చి భద్రముగ నుంచి మరల జాగ్రదావస్థరాగానే వానినన్నింటిని స్వస్థానముల యందు నిలుపును. జీవుఁడు దేహమును విడచిపోవునప్పుడును మరలశరీరమునందుఁ బ్రవేశించునప్పుడు నీవాయువేయాధారము. దీని కగ్నిష్టోమమే స్వరూపము. వ్యాన మనువాయువు సర్వశరీరమును వ్యాపించి వెలుపలి శీతోష్ణముల లోనికి నీడ్చుచు లోపలి శీతోష్ణముల వెలికిఁదరుముచుండును. అన్నరసమును శరీరమున కంతకుఁ బంచియిచ్చు చుండును, సమానమనువాయువు నాభిస్థానమున నుండి జఠరాగ్నికిజ్వాలఁగలిగించి భుజిం చినయాహారమును బక్వముఁ జేసి దాని రసమును నాడులు కన్నిఁటికిని బంచి యిచ్చును. నాగ మనువాయువు త్రేనుపును గలిగించును. కూర్మ మనువాయవు కన్నులమూయు నట్లుఁ దెరచునట్లుఁజేయును. కృకరవాయువు తుమ్మునట్లు చేయును. దేవదత్తవాయు వావులింతను గలిగించును. ధనంజయమను వాయువు మృతమైనశరీరమును సహితము విడువక యుబ్బునట్లుఁ జేయును. ఈ చెప్పఁబడినదశవిధవాయువులతోను పదియంద్రియములతోను గూఢి మన స్సు శ్రోత్రేంద్రియమువలన శబ్దమును గ్రహించుచు నేత్రేంద్రియమువలన సకలవిధ ములగు రూపులను జూచుచు త్వగింద్రియమువలన స్పర్శలను గ్రహించుచు ఘ్రాణేం ద్రియమువలన గంధము నాఘ్రాణించుచు జిహ్వేంద్రియముషలన రుచులు నాస్వాదిం చుచు నుండును. ఆదియే హృదయకమలము, విషయసుఖములు గ్రహించుటకై యది యధోముఖము గానున్నది. కర్మేంద్రియముల సహాయమువలన మాటలాడుట యిచ్చుట నడచుట విసర్జించుట యానందించుట యను కార్యములనుగూడ నదియే చేయును. హృదయకమలమును స్థానముగాఁ గైకొని బుద్ధి సంచరించుచుండును. ఆది ప్రాణవాయు వునకును మనసునకు నగ్రభాగమునందుండును. దానికే బిందు వని పేరు. సకల విధము లగువాసన లకును కార్యకారణములకును ఆది యాశ్రయము, సుషుప్త్యవస్థయం దలి<noinclude><references/></noinclude> lzc4itr7h79sgj8b7zzx7428u86zu5s పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/225 104 171147 551193 482993 2026-04-03T01:55:51Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 551193 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh|206 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude> {{float right| }} యజ్ఞానరూపమునుఁ జెందును. జాగ్రదావస్థయందు ఆంతఃకరణరూపమును జెందును; దానికి స్వభావముగఁ జలనములేదు. అయినను ప్రాణవాయఃవులయొక్కయు మనసు యొక్కయు కదలికచే నదియుఁ గదలి నట్లుండును. అనాదికాలమునుండియు మోక్ష ముగలుగువఱకు బహువిధము లగు కర్మల నాచరించునదియు వానిఫలముల ననుభవించు నదియు నాబిందువే. కర్తృత్వ, భోక్తృత్వములు అబిందువునకే కాని యాత్మకు లేవు. ఇదియునుఁగాక {{Center|'''నాదబిందుకళావివరణము.'''}} అవి. ఇట్లు బిందువును వర్ణించి నాదబిందుకళలయథార్థ స్వరూపమును జెప్పు చున్నాఁడు. —— <poem> క. ప్రతను ప్రాణమనోగ్ర, స్థితబుద్ధియె బిందు నందుఁ జెలఁగెడియాత్మ , ప్రతిబింబమెకళ పవనో, న్నత ఘోషమెసుమ్ము ప్రణవనాదమ వత్సా. </poem> టీ. వత్సా = బిడ్డా' ప్రత,,, ద్దియె ప్రతను = స్థూల సూక్ష్మ కారణము లను భేద ములు గలశరీరములయొక్కయు, ప్రాణ = దశవిధ ప్రాణవాయువుల యొక్కయు, మనః = మనస్సుయొక్కయు, అగ్ర - పైభాగమునందు, స్థితి = ఉన్న, బుద్ధియె, బిందువు = బిందు వనఁబడును.అందున్ = దానియందు (ఆబుద్ధియందు), చెల... బింబమే - చెలఁగెడి = ప్రకా శించునట్టి, ఆత్మ = పరబ్రహ్మముయొక్క, ప్రతిబింబమె = ప్రతిబింబమే, కళ = చిత్కళ యన బడును, పవనో... మె - పవన = ప్రాణవాయువులయొక్క, ఉన్నత = అధికమైన, ఘోష మె = సంచారధ్వనియే(అనఁగా వాయువు నాడులయందు సంచరించు ధ్వనియే) ప్రణవ నాదము సుమ్ము = దశవిధ ప్రణవనాదము లనఁబడును సుమా! (వాయువు ధ్వనియే అన్ని తెఱంగుల వినవచ్చు నని భావము) శా. ఓ పుత్రా అతిసూక్ష్మము అగు ప్రాణవాయువులయొక్కయు మనసుయొక్క యు నగ్రముననుండుబుద్ధియే (జాగ్రదవస్థయందు బుద్ధియనియు సుషుప్త్యవస్థయందు సర్వేంద్రియ లయస్థానమగుజ్ఞానమనియు వ్యవహరింపఁబడుచున్న పదార్థమే) బిందు వనఁబడును. దానియందు ప్రతిఫలించియన్న పరమాత్మ ప్రతిబింబమే చిత్కళ. పై వివరింపఁబడియున్న నాడులయందు ప్రాణవాయువులు సంచరించుటవలనఁ గలుగు శబ్దమే ' ప్రణవనాదము. ఇట్లు వీని స్వరూపములు బాగుగ నెఱుఁగుము. <poem> క. ఆనాదబిందుకళలం, గానంబడుచుండువానిఁ గనుపురుషుఁడె ప్ర జ్ఞాన ఘనుఁడైన రాముఁడు, నానావిధతత్త్వములకు నాథుఁడు పుత్రా! </poem> టీ. ఫుత్రా = పుత్రుఁడా? ఆ నాదబిందుకళలన్ = పైన వివరింపఁబడిన నాదబిందు కళల యందు, కానంబడుచుండువానిన్ = కనఁబడుచుండు పదార్థముల నన్నిఁటిని, కనుపురు<noinclude><references/></noinclude> re79484qh5joo2yi41bknpw2vu62xfw పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/226 104 171148 551252 482994 2026-04-03T08:24:35Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 551252 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |207 }}</noinclude> {{float right| }} షుఁడె=సర్వసాక్షియై చూచుచున్నవాఁడే, ప్రజ్ఞా...డు. ప్రజ్ఞాన = జ్ఞానమే (లేక జ్ఞానముయొక్క) ఘనుఁడైన =ఘనీభావముఁ జెందినట్లున్న, ( లేక ముద్దయైన, ఉప్పురా తి యందు ఎచ్చటఁ జూచినను లవణరసమునకంటె నితర మేదియు లేనట్లు, ఆ పరబ్రహ్మ మునం దెచట జూచినను జ్ఞానమునకంటే వేఱగు పదార్థము లేదని భావము). రాముఁ *డు = పరబ్రహ్మస్వరూపుఁడైన శ్రీరాముఁడు, నానా.., ములకున్ -నానావిధ = అనేకవి ధములైన, తత్త్వములకున్ = ప్రాణములు ఇంద్రియములు మొదలగు సకలపదార్థము లకును, నాథుఁడు = ప్రభువైనవాఁడు. తా, ఓకుమారా! ఈనాదబిందు కళలయందు నేవేవి కానవచ్చునో వాని నన్నిఁ టిని చూచుచుండు సాక్షియే శ్రీరాముఁడు. జ్ఞానమే స్వరూపముగాఁ గలవాఁడు. స్థూలములును సూక్ష్మములు నగు భూతభౌతికముల కన్నింటికిని ప్రభువగువాఁడు. ఆవ, ఇట్లు ప్రసంగమునలన నాదబిందుకళలపరమార్థ స్వరూపమును గూర్చియుఁ - బరమాత్మునిస్వభావమును గూర్చియుఁ జెప్పి తదుపసంహారపూర్వకముగాఁ బ్రకృతము నుపక్రమించుచున్నాడు-- <poem> సీ. అట్టిశ్రీ రామతత్త్వాభాసకళతోడ నెనసిన యాబిందు వెల్లప్రొద్దు మార్తాండచంద్రాగ్ని మండలాన్వితసూక్ష్మ చక్షురగ్ర మునకు సరి నధోము ఖంబుగా నున్నహృత్కమలంబుతో బహి ర్ముఖమై స్వవిషయానుభూతిఁ దగిలి మానక పవమానమాననేంద్రియ దేహ సంగతినూరక సంచరించు తే. నట్లు గావున దశనాడి కాంతరస్థ దశవిధేంద్ర యపవనచిత్తముల నెల్ల హంసతత్త్వానుభవమున నడఁచి నిలిపి యచలముగఁ జేయు మంతట నాంజనేయ. 166 </poem> టీ. అంజనేయ,ఆప్ట్. . .తోడు"- అట్టి=పూర్వోక్తమైన, శ్రీ రామతత్త్వ= రాము ని యథార్థ స్వరూపమగుపరబ్రహ్మముయొక్క, ఆభాస = ప్రతిబింబమైన, కళతోడన్ = చిత్కళతో, ఎనసినయాబిందువు-ఎనసిన = కూడియున్న, ఆబిందువు = అబుద్ధి, ఎల్లప్రొద్దు = సర్వ కాలమునందును, మార్తా... నకున్ - మార్తాండ సూర్యునియొక్కయు, చంద్ర = చంద్రునియొక్కయు, అగ్ని మండల ఆగ్ని యొక్కయు, మండలముతో, అన్విత =కూ డుకొనియున్న, సూక్ష్మచక్షుః = జ్ఞాననేత్రముయొక్క, అగ్రమునకున్ = చివరకు (భ్రూ<noinclude><references/></noinclude> rspm0y2qesfbmsdshxexelzil0tgrg0 సూచిక:2015.386624.Sarangadhareeyamu.pdf 106 180011 551244 548257 2026-04-03T06:25:09Z Rajasekhar1961 50 551244 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[సారంగధరీయము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:పోకూరి కాశీపత్యవధాని|పోకూరి కాశీపత్యవధానులు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=తెలుగు విశ్వవిద్యాలయము |చిరునామా=హైదరాబాదు |సంవత్సరం=1990 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 6=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 9a7pgxb2p8oi7nbkxnnum55vouop5sj 551245 551244 2026-04-03T06:26:04Z Rajasekhar1961 50 551245 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[సారంగధరీయము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:పోకూరి కాశీపత్యవధాని|పోకూరి కాశీపత్యవధానులు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=తెలుగు విశ్వవిద్యాలయము |చిరునామా=హైదరాబాదు |సంవత్సరం=1990 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist 1to2="ముఖచిత్రం" 3="ప్రవి" 6=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 93kktdlp8xm2cpdn9zhh4b66l4lmur0 551248 551245 2026-04-03T06:26:52Z Rajasekhar1961 50 551248 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[సారంగధరీయము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:పోకూరి కాశీపత్యవధాని|పోకూరి కాశీపత్యవధానులు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=తెలుగు విశ్వవిద్యాలయము |చిరునామా=హైదరాబాదు |సంవత్సరం=1990 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist 1to2="ముఖచిత్రం" 3="ప్రవి" 4to5="భూమిక" 6=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} mjke37ysy1067vs2j0d6sy81bfrt8jw పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/429 104 180465 551085 497991 2026-04-02T12:04:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551085 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తించి = అంగీకరించి, పరికరంబులన్ = విచారణమునకు కావలసిన యుపకరణములను, భృత్యులవలనఁ గూర్చెన్ = సేవకులవలన కూడబెట్టినవాఁ డాయెను. {{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లుఁ గూర్చి వేదోక్తధర్మప్రకారంబుగా కార్యంబు నడుప నుద్యమించి యందలి ముఖ్యులగువారలకు హెచ్చరిక సేయు నవసరంబున.</poem>|ref=79}} '''టీక'''. సుగమము మూడిఁట సమానము. {{Telugu poem|type=గీ.|lines=<poem>అమర వరుఁడును గన్నియ గమకమున వ రిష్ఠకల్యాణపీఠోపరిన్ దనర్చి యున్న నాస్థానమున నేరి కెన్న తరము గాని బలాఁగము వచ్చిన ల్గడల నిండె.</poem>|ref=80}} '''టీక'''. '''శివ''' — అమరన్ = సిద్ధముగా, వరుఁడును = పెండ్లికొమరుఁడును, కన్నియ = పెండ్లికూతురును, గమకమునన్ = యత్నముతో, వరిష్ఠ = మిక్కిలి శ్రేష్ఠమైన, కల్యాణపీఠోపరిన్ = పెండ్లిపీటలమీదట, తనర్చియున్నన్ = అతిశయించి యుండగా, ఆ స్థానమున నేరికిన్ = అచ్చోట నెవ్వరికిని, ఎన్నతరము గాని బలఁగము వచ్చి = గణుతింప శక్యము గాని బంధుజన మరుగుదెంచి, నల్గడల నిండెన్ = నాల్గుదిక్కుల నిండుకొని యుండెను. '''టీక'''. '''చంద్ర''' — అమరవరుఁడును = దేవేంద్రుడును, కన్నియ = క్రొత్తయగు, గమకమునన్ = యత్నముతో, వరిష్ఠ = మిక్కిలి శ్రేష్ఠమైన, కల్యాణపీఠోపరిన్ = బంగారుపీఠముమీద, తనర్చియున్నన్ = ఒప్పుచుండగా, స్థానమున నేరికిన్ = అచ్చోట నెవ్వరికిని, ఎన్నతరముగాని బలఁగము వచ్చి = లెక్కింప నలవిగాని సైన్య మరుదెంచి, నల్గడఁ నిండెన్ = నాల్గువైపుల నిండుకొనియెను. {{left|}}<noinclude><references/></noinclude> jcomvymbyof1q779tpg6dh9n0snqqnn పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/430 104 180466 551086 497992 2026-04-02T12:16:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551086 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. '''సారంగ''' — అమరన్ = ఒప్పునట్లుగా, వరుఁడును = రాజనరేంద్రుఁడును, కన్నియగమకమునన్ = నూతనప్రయత్నముతో, వరిష్ఠకల్యాణపీఠోపరిన్ = శ్రేష్ఠమైన బంగారుపీఠముమీద, తనర్చియున్నన్ = విజృంభించియుండఁగా, ఆస్థానమున నేరికిన్ = రాజసభయందున నెవ్వరికిని, ఎన్నతరము గాని బలఁగము వచ్చి = ఎంచ వశము గాని పరివారము వచ్చి, నల్గడల నిండెన్ = నలుదెసల నిండికొని యుండెను. {{Telugu poem|type=గీ.|lines=<poem>అంత వాక్పతి యనెడు నయార్ణవుండు వరుస సారంగధరు నూత్నవాసముఁ గనఁ గలికి వసనము నటె కాంచఁ దెలిపి మఱియు మంజుసమయోక్తుల వచించె మంత్రి యగుట.</poem>|ref=81}} '''టీక'''. '''శివ''' — అంతన్ = అటుమీదట, వాక్పతి యనెడు నయార్ణవుండు = బ్రహ్మదేవుఁ డనునట్టి నీతిసాగరుఁడు, వరుసన్ = క్రమముగా, సారంగధరు నూత్నవాసముఁ గనన్ = శంకరుని నూత్నవస్త్రమును వహించునట్లును, కలికిన్ = పార్వతి యను చేడెను, అటె = ఆ విధముగానె, వసనమున్ = వస్త్రమును, కాంచన్ = వహింపగా, తెలిపి = ఎఱింగించి (అనఁగా వధూవరులను నూతనవస్త్రములను వహించునట్లుగా ననుట), మఱియున్ = మరల, మంజు = మనోజ్ఞమైన, సమయోక్తులను = సమయమునకుఁ దగిన వేదోక్తులను, మంత్రి యగుటన్ = వేదమంత్రములు దెలిసినవాఁ డగుటవలన, లేక కలిగినవాఁ డగుటవలన, వచించెన్ = ఉచ్చరించినవాఁ డాయెను. '''టీక'''. '''చంద్ర''' — అంతన్ = అటుమీదట, వాక్పతి యనెడు నయార్ణవుండు = బృహస్పతి యను నీతిసాగరుఁడు, వరుసన్ = క్రమముగా, సారంగధరు నూత్నవాసముఁ గనన్ = చంద్రుని నూతన<noinclude><references/></noinclude> 6mw0bi52wo1hr6gheqe9d2m9hjsp40e పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/431 104 180467 551173 497993 2026-04-02T19:44:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551173 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నివాసమును గాంచుటకును, కలికి = యుద్ధమునకు, వసనమున్ = ఉనికిని, అటె కాంచన్ = అచ్చటనే పడయుటకును, తెలిపి = ఎఱిఁగించి, మఱియున్ = అనంతరమున, మంజు = మనోహరములగు, సమయోక్తులన్ = అప్పటికి తగినమాటలను, మంత్రి యగుటన్ = ఇంద్రునకు మంత్రి యైనందున, వచించెన్ = పలికినవాఁ డాయెను. '''టీక'''. '''సారంగ''' — అంతన్ = పిమ్మట, వాక్పతి యనెడు నయార్ణవుండు = చతురముగా మాటలాడువాఁ డనఁదగు నయార్ణవుఁడు, వరుసన్ = క్రమముగా, సారంగధరు నూత్నవాసముఁ గనన్ = సారంగధరునిదియైన క్రొత్తవస్త్రమును చూచునట్లుగను, కలికి = చిత్రాంగియను చేడియయొక్క, వసనమున్ = ఉనికిని, అటె కాంచన్ = అట్టులనే చూచునట్లును, తెలిపి = ఎఱిగించి, మఱియున్ = వెండియు, మంత్రి యగుటన్ = ప్రధానుఁ డైనందున, మంజు సమయోక్తుల వచించెన్ = మనోజ్ఞమైన సమయానుకూల వాక్యములు పల్కినవాఁడాయెను. {{Telugu poem|type=గీ.|lines=<poem>గురు రుచిరమణి సారంగధరు నటఁ గని తా జగద్బంధు సాక్షి కందర్పవైరి తోడనుచు సత్యవాణినిన్ వీడననుచు వెసఁ బ్రమాణంబుఁ జేయించె విధి యయారె.</poem>|ref=82}} '''టీక'''. '''శివ''' — అటన్ = అచ్చట (అనఁగా నా కల్యాణమండపమునం దనుట), విధి = బ్రహ్మదేవుఁడు. గురురుచి = మిక్కిలి కాంతిగల, రమణిన్ = చేడియను (అనఁగాఁ బార్వతి ననుట), సారంగధరున్ = శంకరుని, కని = చూచి, తాన్ = అతడు, జగద్బంధు సాక్షి = వాయుమిత్రుఁడైన యగ్నిసాక్షిగా, కందర్పవైరి = మన్మథవిరోధియైన శంకరుఁడు, తోడనుచున్ = చేరిమి యనుచును, సత్యవాణిన్ = సత్యమైన వాక్కులుగల పార్వతిని, వీడననుచున్ = వదలిపెట్ట ననుచును,<noinclude><references/></noinclude> e78avtow5k0g2y0ljqz8hd3lcbws9vj పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/432 104 180468 551174 497994 2026-04-02T20:03:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551174 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వెసన్ = శీఘ్రముగా, ప్రమాణంబుఁ జేయించెన్ = ఒట్టుఁబెట్టించినవాఁ డాయెను. అయారె = ఆశ్చర్యము, జగచ్ఛబ్దము వాయువునందును భువనమునందును వర్తించునని గ్రహించునది, అనఁగా శంకరుఁడే నాకు సహాయమని పార్వతితోడను, పార్వతిని విడనాడనని శంకరునితోడను బ్రహ్మదేవుఁడు తాననుచు వారలతో ప్రమాణముఁ జేయించెనని తాత్పర్యము. '''టీక'''. '''చంద్ర''' — అటన్ = అచ్చట (అనఁగాఁ జంద్రుని నివాసమునం దనుట), గురు = బృహస్పతియొక్క, రుచిరమణి = కాంతియుక్తమైన చేడియ (అనఁగా తార యనుట), సారంగధరున్ = చంద్రుని, కని = చూచి, తాన్ = తాను, జగద్బంధుసాక్షి = సూర్యుని సాక్షి, కందర్పవైరితో డనుచున్ = శంకరునితో డటంచును, సత్యవాణి = ఓ సత్యవాక్యములు గలదానా, నిన్ వీడ ననుచున్ = నిన్ను వదలిపెట్టననుచును, అయారె = ఆశ్చర్యము, వెసన్ = శీఘ్రముగా, ప్రమాణంబుఁ జేయించెన్ = ఒట్టుఁబెట్టించెను, విధి = దురదృష్టము. అనఁగా నోసత్యవాణి సూర్యునిసాక్షి శంకరునితోడు నిన్ను వీడ ననుమని చంద్రునితో తార ప్రమాణముఁ జేయించెనని తాత్పర్యము. '''టీక'''. '''సారంగ''' — అటన్ = అచ్చట (కచేరిలో ననుట), కని = చూసి, తాన్ = అతఁడు (నయార్ణవుఁడను మంత్రి యనుట), గురు = రాజుయొక్క, రుచి రమణిన్ = కాంతియుక్తమైన చేడియను (చిత్రాంగి ననుట), సారంగధరున్ = సారంగధరుఁ డను యువరాజును, జగద్బంధుసాక్షి = సూర్యుని సాక్షి, కందర్పవైరితో డనుచున్ = శంకరుని<noinclude><references/></noinclude> p5n3hsajsrwtlza632hshd01qln6385 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/433 104 180469 551175 497995 2026-04-02T21:43:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551175 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తో డటంచును, సత్యవాణినిన్ = సత్యవాక్యమును, వీడననుచున్ = వదిలిపెట్టనటంచును, వెసన్ = శీఘ్రముగా, విధి యయారె = అహహా దురదృష్టము, ప్రమాణంబుఁ జేయించెన్ = ప్రమాణమును చేయించినవాఁ డాయెను. {{Telugu poem|type=గీ.|lines=<poem>అమర విభుఁ డంత కార్యక్రమమును నడుపు టవసరంబని సలుప సాగ విజయేచ్ఛ నిరుగడల నుండు వాదనపరుల వాద నంబులటఁ జెలరేఁగె ఘనంబు గాఁగ.</poem>|ref=83}} '''టీక''' '''శివ''' — అమరన్ = ఒప్పునట్లుగా, విభుఁడు = బ్రహ్మదేవుఁడు, అంతన్ = పిమ్మట, కార్యక్రమమును నడుపుట = వివాహకార్యక్రమమును జరపడము, అవసరం బని = అగత్య మటంచు, సలుపసాగన్ = చేయుచుండఁగా, విజయేచ్ఛన్ = మిక్కిలి గెల్పు కోర్కెతో, ఇరుగడల నుండు వాదనపరుల = రెండువైపులనుండి వాదములు సేయువారియొక్క, వాదనంబులు = మంగళవాద్యములు, అటన్ = అచ్చట, ఘనంబు గాఁగన్ = అతిశయించునట్లుగా, లేక మేఘ మనునట్లుగా, చెలరేఁగెన్ = విజృభించిన వాయెను, విభుశబ్దము బ్రహ్మకు చెల్లునని గ్రహించునది. '''టీక'''. '''చంద్ర''' — అంతన్ = పిమ్మట, అమరవిభుఁడు = దేవేంద్రుఁడు, కార్యక్రమమును నడుపుట = యుద్ధకార్యక్రమమును జరిగించుట, అవసరం బని = అగత్య మటంచు, సలుపసాగన్ = అట్లు చేయుటకు బయలుదేఱఁగా, విజయేచ్ఛన్ = మిక్కిలి గెలుపు కోర్కెతో, అటన్ = అచ్చట, ఇరుగడల నుండు వాదనపరుల వాదనంబులు = రెండువైపులనుండు వాద్యపరులయొక్క వాద్యములు (అనఁగా రణభేరీప్రముఖము లనుట), ఘనంబు గాఁగన్ = అతిశయించునట్లుగా, చెలరేఁగెన్ = విజృంభించిన వాయెను. {{left|}}<noinclude><references/></noinclude> jg32c4763kd92wgmr5bdldfjl7gklux పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/434 104 180470 551195 497996 2026-04-03T02:01:31Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551195 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. '''సారంగ''' — అంతన్ = పిమ్మట, అమరన్ = ఒప్పునట్లుగా, విభుండు = రాజనరేంద్రుఁడు, కార్యక్రమమును నడుపుట = విచారణ కార్యక్రమమును జరిగించుట, అవసరంబని = అగత్యమటంచు, సలుపసాగన్ = చేయుచుండఁగా, విజయేచ్ఛన్ = మిక్కిలి గెలుపు తలంపుతో, ఇరుగడలనుండు వాదనపరుల వాదనంబులు = రెండుప్రక్కల నుండు న్యాయవాదులయొక్క వాదనములు (అనఁగా ప్లీడరుల వాదనము లనుట), ఘనంబు గాఁగన్ = అతిశయించునట్లుగా చెలరేగెన్ = విజృంభించిన వాయెను. {{Telugu poem|type=గీ.|lines=<poem>అంత సారంగధరుఁడు మహాపవిత్ర కలితహృదయత గురుసతి కంఠమందు లలితమంగళసూత్రము నలరఁజేయు నప్పుడా వధూమణి రాగ మందె నహహ.</poem>|ref=84}} '''టీక'''. '''శివ''' — అంతన్ = అటుమీదట, సారంగధరుఁడు = శంకరుఁడు, మహా = అధికతరమైన, పవిత్రకలితహృదయతన్ = యజ్ఞోపవీతముతో నొప్పిన వక్షస్థలత్వముచే, గురుసతికంఠమందు = ఘనురాలైన పార్వతీదేవి గళమునందున, లలిత = మనోజ్ఞమైన, మంగళసూత్రము నలరఁజేయు నప్పుడు = పుస్తెను ప్రకాశింపఁజేయు సమయమునందున, ఆ వధూమణి = ఆ పెండ్లికూతురు, అహహ = ఆశ్చర్యము, రాగ మందెన్ = సంతోష మొందినదాయెను. '''టీక'''. '''చంద్ర''' — అంతన్ = పిమ్మట, సారంగధరుఁడు = చంద్రుఁడు, మహా = గొప్పయైన, అపవిత్రకలితహృదయతన్ = అపరిశుద్ధముతో నొప్పిన స్వాంతత్వముచే, గురుసతి = తారాదేవియొక్క, కంఠమందున్ = సమీపమునందున, లలితమంగళ = మనోజ్ఞమైన శుభమునకు, సూత్రమున్ = ఏర్పాటును, అలరఁజేయునప్పుడు =<noinclude><references/></noinclude> 337t28nk1wb8e1do4j027g2oqkij1ks పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/435 104 180471 551197 497997 2026-04-03T03:18:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551197 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఒప్పునట్లుగాఁ జేయుసమయమునందున, అహహ = ఆశ్చర్యము, వధూమణి = ఆనారీరత్నము, రాగమందెన్ = సంతోషమును జెందినదాయెను. '''టీక'''. '''సారంగ''' — అంతన్ = తరువాత, సారంగధరుఁడు = సారంగధరుఁ డనువాఁడు, మహా = గొప్పయైన, పవిత్రకలితహృదయతన్ = పరిశుద్ధముతోఁ గూడుకొన్న స్వాంతత్వముచే, గురుసతికంఠమందు = తనతండ్రి భార్యయైన చిత్రాంగిసమీపమునందున, లలితమంగళ = మనోజ్ఞమైన శుభమునను, సూత్రమున్ = ఏర్పాటును, అలరన్ = ఒప్పునట్లుగా, చేయునప్పుడు = ఒనరించు సమయమునందున, ఆ వధూమణి =ఆ నారీరత్నము (అనఁగాఁ జిత్రాంగి యనుట), అహహ = ఆశ్చర్యము, రాగమందెన్ = కోపముఁ జెందినదాయెను. {{Telugu poem|type=గీ.|lines=<poem>తార లక్షతరాగముల్ దగఁ గరగ్ర హణమిషన్ బూని యొకరిపై నరయ నొకరు వైచుకొనుచున్నవార లావైపునుండి చూచువారల కరుదుగా దోచి రంత.</poem>|ref=85}} '''టీక''' '''శివ''' తారలు = ముత్యములు, అక్షతరాగముల్ దగన్ = సేసఁబ్రాల యెఱుపు లొప్పియుండఁగా, కరగ్రహణమిషన్ = వివాహవ్యాజముతో (అనఁగా ముత్తెపుతలఁబ్రాల ననుట), పూని = వహించి, అరయన్ = విచారింపఁగా, ఒకరిపైనొకరు వైచుకొనుచున్నవారలు = ఒకరిమీదనొకరు వేసుకొనునట్టివాండ్రు (అనఁగా వధూవరు లనుట), ఆవైపునుండి చూచువారలకు = ఆప్రాంతమున నుండి కాంచువారికి, అరుదుగాఁ దోచిరి = యాశ్చర్యముగాఁ దోచినవారైరి, అంతన్ = పిమ్మట. '''టీక'''. '''చంద్ర''' — తారలు = వారలు, అక్షతరాగముల్ దగన్ = నాశము గాని సంతోషము లొప్పియుండఁగా, వరగ్రహణమిషన్ =<noinclude><references/></noinclude> 82n1hng0ttlnktzbt5986aktn2bvkk8 551198 551197 2026-04-03T03:18:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 551198 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఒప్పునట్లుగాఁ జేయుసమయమునందున, అహహ = ఆశ్చర్యము, వధూమణి = ఆనారీరత్నము, రాగమందెన్ = సంతోషమును జెందినదాయెను. '''టీక'''. '''సారంగ''' — అంతన్ = తరువాత, సారంగధరుఁడు = సారంగధరుఁ డనువాఁడు, మహా = గొప్పయైన, పవిత్రకలితహృదయతన్ = పరిశుద్ధముతోఁ గూడుకొన్న స్వాంతత్వముచే, గురుసతికంఠమందు = తనతండ్రి భార్యయైన చిత్రాంగిసమీపమునందున, లలితమంగళ = మనోజ్ఞమైన శుభమునను, సూత్రమున్ = ఏర్పాటును, అలరన్ = ఒప్పునట్లుగా, చేయునప్పుడు = ఒనరించు సమయమునందున, ఆ వధూమణి =ఆ నారీరత్నము (అనఁగాఁ జిత్రాంగి యనుట), అహహ = ఆశ్చర్యము, రాగమందెన్ = కోపముఁ జెందినదాయెను. {{Telugu poem|type=గీ.|lines=<poem>తార లక్షతరాగముల్ దగఁ గరగ్ర హణమిషన్ బూని యొకరిపై నరయ నొకరు వైచుకొనుచున్నవార లావైపునుండి చూచువారల కరుదుగా దోచి రంత.</poem>|ref=85}} '''టీక''' '''శివ''' — తారలు = ముత్యములు, అక్షతరాగముల్ దగన్ = సేసఁబ్రాల యెఱుపు లొప్పియుండఁగా, కరగ్రహణమిషన్ = వివాహవ్యాజముతో (అనఁగా ముత్తెపుతలఁబ్రాల ననుట), పూని = వహించి, అరయన్ = విచారింపఁగా, ఒకరిపైనొకరు వైచుకొనుచున్నవారలు = ఒకరిమీదనొకరు వేసుకొనునట్టివాండ్రు (అనఁగా వధూవరు లనుట), ఆవైపునుండి చూచువారలకు = ఆప్రాంతమున నుండి కాంచువారికి, అరుదుగాఁ దోచిరి = యాశ్చర్యముగాఁ దోచినవారైరి, అంతన్ = పిమ్మట. '''టీక'''. '''చంద్ర''' — తారలు = వారలు, అక్షతరాగముల్ దగన్ = నాశము గాని సంతోషము లొప్పియుండఁగా, వరగ్రహణమిషన్ =<noinclude><references/></noinclude> nkkgm1n060bixsyy8zq7bq62gnfk9qv పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/436 104 180472 551199 497998 2026-04-03T03:48:29Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551199 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చేపట్టిన నెపమును, పూని = వహించి, అరయన్ = విచారింపఁగా, ఒకరిపైనొకరు వైచుకొనుచున్ = ఒకరిమీదనొకరు వేసుకొనుచుండఁగా, వారలు = వాండ్రు (అనఁగాఁ దారాచంద్రు లనుట), ఆ ప్రదేశమునుండి వీక్షించునట్టివారికి, అరుదుగాఁ దోచిరి = ఆశ్చర్యముగాఁ దోచిన వారలైరి, అంతన్ = పిమ్మట. అనఁగా దారాచంద్రులు సంతోషముతోఁ దాము వచ్చినవిషయమైన నెపము నొకరిపైనొకరు బెట్టుకొనుచుండఁగాఁ జూచువారల కెంతో చిత్రమాయెనని తాత్పర్యము. వైపునుండి చూచువారలకున్ '''టీక'''. '''సారంగ''' — తారలు = వారలు (అనఁగాఁ జిత్రాంగీసారంగధరు లనుట), అక్షతరాగముల్ దగన్ = నాశము గాని తామసము లొప్పియుండఁగా, కరగ్రహణమిషన్ = చేపట్టబోయినాఁడన్న నిందను, పూని = వహించి, అరయన్ = విచారింపఁగా, ఒకరిపైనొకరు వైచుకొనుచున్నన్ = ఒకరిమీదనొకరు మోపుకొనుచుండఁగా, వారలు = వాండ్రు, ఆ వైపునుండి చూచువారలకున్ = ఆ ప్రాంతమున నుండి కాంచువారికి, అరుదుగా దోచిరి = ఆశ్చర్యముగాఁ దోచినవారలైరి, అంతన్ = పిమ్మట. {{Telugu poem|type=గీ.|lines=<poem>కోర్కె వాక్పతి యనఁ జెల్లు గురుఁడు భవ్య రమణిఁ గని రమిఁ జెంది సారంగధరుని దరికి విచ్చేసి శ్రుతి వినఁ దగనితీరు వర్ధనార్థము భ్రమతోడఁ బలికె మఱియు.</poem>|ref=86}} '''టీక'''. '''శివ''' - కోర్కెన్ = వాంఛతో, వాక్పతి యనఁ జెల్లు గురుఁడు = సరస్వతీనాథుఁ డనఁగా నొప్పునట్టి కులముపెద్ద (అనఁగా సురజ్యేష్ఠుఁ డనుట), భవ్యన్ = పార్వతిని, రమణిఁ గని తమిఁ జెంది =<noinclude><references/></noinclude> 5zd6dlf3lcri1ntu9e4toekis6l2wf8 551200 551199 2026-04-03T03:48:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 551200 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చేపట్టిన నెపమును, పూని = వహించి, అరయన్ = విచారింపఁగా, ఒకరిపైనొకరు వైచుకొనుచున్ = ఒకరిమీదనొకరు వేసుకొనుచుండఁగా, వారలు = వాండ్రు (అనఁగాఁ దారాచంద్రు లనుట), ఆ ప్రదేశమునుండి వీక్షించునట్టివారికి, అరుదుగాఁ దోచిరి = ఆశ్చర్యముగాఁ దోచినవారలైరి, అంతన్ = పిమ్మట. అనఁగా దారాచంద్రులు సంతోషముతోఁ దాము వచ్చినవిషయమైన నెపము నొకరిపైనొకరు బెట్టుకొనుచుండఁగాఁ జూచువారల కెంతో చిత్రమాయెనని తాత్పర్యము. వైపునుండి చూచువారలకున్ '''టీక'''. '''సారంగ''' — తారలు = వారలు (అనఁగాఁ జిత్రాంగీసారంగధరు లనుట), అక్షతరాగముల్ దగన్ = నాశము గాని తామసము లొప్పియుండఁగా, కరగ్రహణమిషన్ = చేపట్టబోయినాఁడన్న నిందను, పూని = వహించి, అరయన్ = విచారింపఁగా, ఒకరిపైనొకరు వైచుకొనుచున్నన్ = ఒకరిమీదనొకరు మోపుకొనుచుండఁగా, వారలు = వాండ్రు, ఆ వైపునుండి చూచువారలకున్ = ఆ ప్రాంతమున నుండి కాంచువారికి, అరుదుగా దోచిరి = ఆశ్చర్యముగాఁ దోచినవారలైరి, అంతన్ = పిమ్మట. {{Telugu poem|type=గీ.|lines=<poem>కోర్కె వాక్పతి యనఁ జెల్లు గురుఁడు భవ్య రమణిఁ గని రమిఁ జెంది సారంగధరుని దరికి విచ్చేసి శ్రుతి వినఁ దగనితీరు వర్ధనార్థము భ్రమతోడఁ బలికె మఱియు.</poem>|ref=86}} '''టీక'''. '''శివ''' - కోర్కెన్ = వాంఛతో, వాక్పతి యనఁ జెల్లు గురుఁడు = సరస్వతీనాథుఁ డనఁగా నొప్పునట్టి కులముపెద్ద (అనఁగా సురజ్యేష్ఠుఁ డనుట), భవ్యన్ = పార్వతిని, రమణిఁ గని తమిఁ జెంది =<noinclude><references/></noinclude> agq1sm0xw2231jgtynsjp9nt17sja0j 551201 551200 2026-04-03T03:49:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 551201 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చేపట్టిన నెపమును, పూని = వహించి, అరయన్ = విచారింపఁగా, ఒకరిపైనొకరు వైచుకొనుచున్ = ఒకరిమీదనొకరు వేసుకొనుచుండఁగా, వారలు = వాండ్రు (అనఁగాఁ దారాచంద్రు లనుట), ఆ ప్రదేశమునుండి వీక్షించునట్టివారికి, అరుదుగాఁ దోచిరి = ఆశ్చర్యముగాఁ దోచినవారలైరి, అంతన్ = పిమ్మట. అనఁగా దారాచంద్రులు సంతోషముతోఁ దాము వచ్చినవిషయమైన నెపము నొకరిపైనొకరు బెట్టుకొనుచుండఁగాఁ జూచువారల కెంతో చిత్రమాయెనని తాత్పర్యము. వైపునుండి చూచువారలకున్ '''టీక'''. '''సారంగ''' — తారలు = వారలు (అనఁగాఁ జిత్రాంగీసారంగధరు లనుట), అక్షతరాగముల్ దగన్ = నాశము గాని తామసము లొప్పియుండఁగా, కరగ్రహణమిషన్ = చేపట్టబోయినాఁడన్న నిందను, పూని = వహించి, అరయన్ = విచారింపఁగా, ఒకరిపైనొకరు వైచుకొనుచున్నన్ = ఒకరిమీదనొకరు మోపుకొనుచుండఁగా, వారలు = వాండ్రు, ఆ వైపునుండి చూచువారలకున్ = ఆ ప్రాంతమున నుండి కాంచువారికి, అరుదుగా దోచిరి = ఆశ్చర్యముగాఁ దోచినవారలైరి, అంతన్ = పిమ్మట. {{Telugu poem|type=గీ.|lines=<poem>కోర్కె వాక్పతి యనఁ జెల్లు గురుఁడు భవ్య రమణిఁ గని రమిఁ జెంది సారంగధరుని దరికి విచ్చేసి శ్రుతి వినఁ దగనితీరు వర్ధనార్థము భ్రమతోడఁ బలికె మఱియు.</poem>|ref=86}} '''టీక'''. '''శివ''' — కోర్కెన్ = వాంఛతో, వాక్పతి యనఁ జెల్లు గురుఁడు = సరస్వతీనాథుఁ డనఁగా నొప్పునట్టి కులముపెద్ద (అనఁగా సురజ్యేష్ఠుఁ డనుట), భవ్యన్ = పార్వతిని, రమణిఁ గని తమిఁ జెంది =<noinclude><references/></noinclude> f24xf2xmozc8pg93mqc5j4r4a9blq49 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/437 104 180473 551221 497999 2026-04-03T04:17:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551221 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విలాసవతిని గాంచి వంపునొందినవాఁడై, సారంగధరునిదరికి = శంకరునిచెంతకు, విచ్చేసి = వచ్చినవాఁడై, శ్రుతిన్ = వేదమును, వినఁదగనితీరున్ = విననొప్పని ధర్మముగా (అనఁగా వివాహకర్మలోని మంత్రముగాక యపరకర్మలోని మంత్రముగా ననుట), వర్థనార్థము = వృద్ధి యగుకొఱకు, భ్రమతోడఁ బలికెన్ = భ్రాంతిచే వచియించినవాఁ డాయెను. మఱియున్ = అనంతరమునందున. '''టీక'''. '''చంద్ర''' — కోర్కెన్ = వాంఛతో, వాక్పతి యనఁ జెల్లు గురుఁడు = వాచస్పతి యనఁగాఁ దగునట్టి బృహస్పతి, భవ్యరమణిఁ గని తమిఁ జెంది = మనోజ్ఞమైన భార్యను జూచి వలపు నొందినవాఁడై, లేక త్వర నొందినవాఁడై, సారంగధరునిదరికిన్ = చంద్రునిసమీపమునకు, విచ్చేసి = ఏగుదెంచినవాఁడై, వర్థనార్థము = నరుకుటకొఱకు, శ్రుతిన్ = చెవిచేత, వినఁదగని తీరు = వినుట కొప్పని విధముగా, భ్రమతోడన్ = భ్రాంతితో, పలికెన్ = వచియించినవాఁ డాయెను, మఱియున్ = అనంతరమున. '''టీక'''. '''సారంగ''' కోర్కెన్ = వాంఛతో, వాక్పతి యనఁ జెల్లు గురుఁడు = చతురముగా మాటలాడువాఁ డనఁగాఁ దగినటువంటి రాజు (రాజనరేంద్రుఁ డనుట), భవ్యరమణిఁ గని = మనోజ్ఞమైన భార్యను జూచి, తమిఁ జెంది = మోహము నొందినవాఁడై, లేక ఆపేక్ష నొందినవాఁడై, సారంగధరునిదరికి = సారంగధరునిచెంగటికి, విచ్చేసి = వచ్చినవాఁడై, వర్థనార్థము = నరుకుటకొఱకు, భ్రమతోడన్ = భ్రాంతితో, శ్రుతి వినఁదగనితీరు = చెవి యొగ్గి యాలింపనొప్పనివిధముగా, పలికెన్ = వచియించెను, మఱియున్ = అనంతరమున. {{Telugu poem|type=గీ.|lines=<poem>వీఁడు దోసము జేసినవాఁ డటంచు సతి నపేక్షించినది మదిన్ స్పష్టమైన</poem>|ref=}}<noinclude><references/></noinclude> 0naj9g7wkad0l7ap32dxjhs5y57qszn పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/438 104 180474 551225 498000 2026-04-03T04:45:23Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551225 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గురువిధిని గాంచి సారంగధరుఁ డతనికి దండ మొనరింపఁ బూనె నెంత ఘనుఁ డహహ.</poem>|ref=87}} '''టీక'''. '''శివ''' — వీఁడు = ఇతఁడు (బహ్మదేవుఁ డనుట), దోసముఁ జేసినవాఁ డంచున్ = తప్పు నొనర్చినవాఁడని, సతి నపేక్షించినది = పార్వతి నపేక్షించిన విషయము, మదిన్ = హృదయమునందున, స్పష్టమైన = వెల్లడి కాఁగా, గురున్ = తండ్రిని, విధిన్ = బ్రహ్మను, లేక గురువిధిన్ = అధికుఁడైన బ్రహ్మదేవుని, కాంచి = చూచి, సారంగధరుఁడు = ఈశ్వరుఁడు, అతనికిన్ = ఆబ్రహ్మదేవునకు, దండ మొనరింపఁబూనెన్ = వధముఁ జేయఁబూనినవాఁ డాయెను, అహహ = ఆశ్చర్యము, ఎంత ఘనుఁడు = ఎంత గొప్పవాఁడు. '''టీక'''. '''చంద్ర''' — వీఁడు = ఇతఁడు (చంద్రుఁ డనుట), దోసముఁ జేసినవాఁ డటంచున్ = తప్పిదము నొనర్చినవాఁడని, సతి నపేక్షించినది = భార్య నపేక్షించిన విషయము, మదిన్ స్పష్టమైన గురువిధిన్ గాంచి = హృదయమున విశదపడిన బృహస్పతి విధమును జూచి, సారంగధరుఁడు = శంకరుఁడు, అతనికిన్ = ఆ చంద్రునికి, దండ మొనరింపఁబూనెన్ = వధఁ జేయఁ బూనుకొన్నవాఁ డాయెను, అహహ = ఆశ్చర్యము, ఎంత ఘనుఁడు = శంకరుఁ డెంత గొప్పవాఁడు, లేక సారంగధరుడు = చంద్రుఁడు, అతఁనికిన్ = ఆ బృహస్పతికి, దండ మొనరింపఁబూనెన్ = వధముఁ జేయఁ బూనుకొన్నవాఁ డాయెను, ఎంత ఘనుఁడు అహహ = ఆశ్చర్యము చంద్రుఁ డెంత గొప్పవాఁడు. '''టీక'''. '''సారంగ''' — వీఁడు = ఈ సారంగధరుఁడు, దోసముఁ జేసినవాఁ డటంచున్ = తప్పిదము నొనర్చినవాఁడని, సతి నపేక్షించినది = భార్య నపేక్షించినట్టివిషయము, మదిన్ స్పష్టమైన గురువిధిని గాంచి = హృదయమునకు వచ్చునట్లు ఋజువైన తండ్రివిధమును జూచి, సారంగధరుఁడు = కుమారుఁడు, అతనికిన్ = ఆ తండ్రికి, దండ మొనరింపఁబూనెన్<noinclude><references/></noinclude> bgzgcs2r2oxs4p3dxrx7v62w4x3a7ir 551226 551225 2026-04-03T04:48:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 551226 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గురువిధిని గాంచి సారంగధరుఁ డతనికి దండ మొనరింపఁ బూనె నెంత ఘనుఁ డహహ.</poem>|ref=87}} '''టీక'''. '''శివ''' — వీఁడు = ఇతఁడు (బహ్మదేవుఁ డనుట), దోసముఁ జేసినవాఁ డంచున్ = తప్పు నొనర్చినవాఁడని, సతి నపేక్షించినది = పార్వతి నపేక్షించిన విషయము, మదిన్ = హృదయమునందున, స్పష్టమైన = వెల్లడి కాఁగా, గురున్ = తండ్రిని, విధిన్ = బ్రహ్మను, లేక గురువిధిన్ = అధికుఁడైన బ్రహ్మదేవుని, కాంచి = చూచి, సారంగధరుఁడు = ఈశ్వరుఁడు, అతనికిన్ = ఆబ్రహ్మదేవునకు, దండ మొనరింపఁబూనెన్ = వధముఁ జేయఁబూనినవాఁ డాయెను, అహహ = ఆశ్చర్యము, ఎంత ఘనుఁడు = ఎంత గొప్పవాఁడు. '''టీక'''. '''చంద్ర''' — వీఁడు = ఇతఁడు (చంద్రుఁ డనుట), దోసముఁ జేసినవాఁ డటంచున్ = తప్పిదము నొనర్చినవాఁడని, సతి నపేక్షించినది = భార్య నపేక్షించిన విషయము, మదిన్ స్పష్టమైన గురువిధిన్ గాంచి = హృదయమున విశదపడిన బృహస్పతి విధమును జూచి, సారంగధరుఁడు = శంకరుఁడు, అతనికిన్ = ఆ చంద్రునికి, దండ మొనరింపఁబూనెన్ = వధఁ జేయఁ బూనుకొన్నవాఁ డాయెను, అహహ = ఆశ్చర్యము, ఎంత ఘనుఁడు = శంకరుఁ డెంత గొప్పవాఁడు, లేక సారంగధరుడు = చంద్రుఁడు, అతఁనికిన్ = ఆ బృహస్పతికి, దండ మొనరింపఁబూనెన్ = వధముఁ జేయఁ బూనుకొన్నవాఁ డాయెను, ఎంత ఘనుఁ డహహ = ఆశ్చర్యము చంద్రుఁ డెంత గొప్పవాఁడు. '''టీక'''. '''సారంగ''' — వీఁడు = ఈ సారంగధరుఁడు, దోసముఁ జేసినవాఁ డటంచున్ = తప్పిదము నొనర్చినవాఁడని, సతి నపేక్షించినది = భార్య నపేక్షించినట్టివిషయము, మదిన్ స్పష్టమైన గురువిధిని గాంచి = హృదయమునకు వచ్చునట్లు ఋజువైన తండ్రివిధమును జూచి, సారంగధరుఁడు = కుమారుఁడు, అతనికిన్ = ఆ తండ్రికి, దండ మొనరింపఁబూనెన్<noinclude><references/></noinclude> 8b9cpmxv7t44of6zgaf6p8efzhf0jrs 551227 551226 2026-04-03T04:49:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 551227 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గురువిధిని గాంచి సారంగధరుఁ డతనికి దండ మొనరింపఁ బూనె నెంత ఘనుఁ డహహ.</poem>|ref=87}} '''టీక'''. '''శివ''' — వీఁడు = ఇతఁడు (బహ్మదేవుఁ డనుట), దోసముఁ జేసినవాఁ డంచున్ = తప్పు నొనర్చినవాఁడని, సతి నపేక్షించినది = పార్వతి నపేక్షించిన విషయము, మదిన్ = హృదయమునందున, స్పష్టమైన = వెల్లడి కాఁగా, గురున్ = తండ్రిని, విధిన్ = బ్రహ్మను, లేక గురువిధిన్ = అధికుఁడైన బ్రహ్మదేవుని, కాంచి = చూచి, సారంగధరుఁడు = ఈశ్వరుఁడు, అతనికిన్ = ఆబ్రహ్మదేవునకు, దండ మొనరింపఁబూనెన్ = వధముఁ జేయఁబూనినవాఁ డాయెను, అహహ = ఆశ్చర్యము, ఎంత ఘనుఁడు = ఎంత గొప్పవాఁడు. '''టీక'''. '''చంద్ర''' — వీఁడు = ఇతఁడు (చంద్రుఁ డనుట), దోసముఁ జేసినవాఁ డటంచున్ = తప్పిదము నొనర్చినవాఁడని, సతి నపేక్షించినది = భార్య నపేక్షించిన విషయము, మదిన్ స్పష్టమైన గురువిధిన్ గాంచి = హృదయమున విశదపడిన బృహస్పతి విధమును జూచి, సారంగధరుఁడు = శంకరుఁడు, అతనికిన్ = ఆ చంద్రునికి, దండ మొనరింపఁబూనెన్ = వధఁ జేయఁ బూనుకొన్నవాఁ డాయెను, అహహ = ఆశ్చర్యము, ఎంత ఘనుఁడు = శంకరుఁ డెంత గొప్పవాఁడు, లేక సారంగధరుఁడు = చంద్రుఁడు, అతఁనికిన్ = ఆ బృహస్పతికి, దండ మొనరింపఁబూనెన్ = వధముఁ జేయఁ బూనుకొన్నవాఁ డాయెను, ఎంత ఘనుఁ డహహ = ఆశ్చర్యము చంద్రుఁ డెంత గొప్పవాఁడు. '''టీక'''. '''సారంగ''' — వీఁడు = ఈ సారంగధరుఁడు, దోసముఁ జేసినవాఁ డటంచున్ = తప్పిదము నొనర్చినవాఁడని, సతి నపేక్షించినది = భార్య నపేక్షించినట్టివిషయము, మదిన్ స్పష్టమైన గురువిధిని గాంచి = హృదయమునకు వచ్చునట్లు ఋజువైన తండ్రివిధమును జూచి, సారంగధరుఁడు = కుమారుఁడు, అతనికిన్ = ఆ తండ్రికి, దండ మొనరింపఁబూనెన్<noinclude><references/></noinclude> sxnxt38ohmuq1d2xx49vvo88sampc33 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/439 104 180475 551249 498001 2026-04-03T06:48:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551249 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>= నమస్కారముఁ జేయఁబూనినవాఁ డాయెను, అహహ = ఆశ్చర్యము, ఎంత ఘనుఁడు = ఎంత మహాత్ముఁడు. {{Telugu poem|type=వ.|lines=<poem>అంతన్ బుణ్యజనపాలక విప్రముఖు లవ్విధికి సారంగధరునిఁ దప్పింప సముత్థానంబుఁ జేయు నవసరంబున నజ్జగద్గురుండు.</poem>|ref=88}} '''టీక'''. '''శివ''' — అంతన్ = ఆదట, పుణ్యజనపాలక = కుబేరుఁడు, విప్రముఖులు = మొదలైనవారలు, అవ్విధికి = ఆ బ్రహ్మకు, సారంగధరుని దప్పింపన్ = శంకరునివలని భయమును తొలగఁజేయుటకు, సముత్థానంబుఁ జేయు నవసరంబునన్ = యత్న మొనర్చు సమయమునందున, అజ్జగద్గురుండు = ఆ శంకరుఁడు, ముందరిపద్యముతో నన్వయము. '''టీక'''. '''చంద్ర''' — అంతన్ = అటుపిమ్మట, పుణ్యజనపాల = రాక్షసపతి, కవి = శుక్రుఁడు, ప్రముఖులు = మొదలైనవారలు, అవ్విధికి = ఆ జరుగుచున్నవిధమునకు, సారంగధరుని దప్పింపన్ = చంద్రుని దప్పించుటకు, సముత్థానంబు జేయు నవసరంబునన్ = యుద్ధము సేయు సమయమునందున, ఆజ్జగద్గురుండు = ఆశంకరుఁడు, లేక ఆ బృహస్పతి. '''టీక'''. '''సారంగ''' — పుణ్యజన = పుణ్యాత్ములు, పాలక = రాజులు, విప్ర = బ్రాహ్మణులు, ముఖులు = మొదలైనవారలు, అవ్విధికిన్ = ఆ జరుగుచున్నవిధమునకు, అజ్జగద్గురుండు = ఆ రాజనరేంద్రుఁడు, తతిమ్మా విషయము శివకథకు సమానము. {{Telugu poem|type=గీ.|lines=<poem>వీని నాత్మజుఁ డనుచు భానించుకొన్న యందులకు నా సతి నపేక్షఁ జెంది కాంచ</poem>|ref=}}<noinclude><references/></noinclude> lzs5b1hd2kmysrv6q41g23eqfumg633 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/440 104 180476 551250 498002 2026-04-03T08:02:42Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551250 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నొప్పునే యని సుపదకరోత్తమాంగ ఖండనము గాఁగ శాసించి గక్ష వోక.</poem>|ref=89}} '''టీక'''. '''శివ''' — వీనిన్ = ఈ బ్రహ్మను, ఆత్మజుఁడు = పరమాత్ముఁడు, అనుచు భావించుకొన్న యందులకున్ = అని యెంచుకొన్నందుకు, ఆసతి నపేక్షఁ జెంది కాంచన్ = ఆ పార్వతి నపేక్షించి చూడఁగా, ఒప్పునే యని = తగునా యటంచు, కక్షవోక = కసిపోక, సుపదకర = సచ్చిహ్నతరమైన, ఉత్తమాంగ = శిరంబును (అనఁగా నైదుతలలలో నొకతల ననుట), ఖండనము గాఁగన్ = తెగిపోవునట్లుగాఁ, శాసించెన్ = శిక్షించినవాఁడాయెను. '''టీక'''. '''చంద్ర''' — వీనిన్ = ఈ చంద్రుని, ఆత్మజుఁ డనుచున్ = పుత్రుఁడే యటంచు, భావించుకొన్నయందులకున్ = ఎంచుకొన్నందుకు, ఆపేక్షఁ జెంది = కోరిక నొందినవాఁడై, ఆసతిన్ = ఆ తార యను చేడెను, కాంచన్ = వహింపగా, ఒప్పునే యని = తగునా యని, కక్ష వోక = కసి బోక, సుపద = సదంశమైన, కరోత్తమాంగ = కిరణోత్తమదేహమును, ఖండనము గాఁగన్ = తునుక లగుటకు, శాసించెన్ = శిక్షించినవాఁ డాయెను, ఇఁక బృహస్పతి యైనచో, నా సతిన్ = నా భార్యను, వహింపఁగా, ఒప్పునే యని = కాంచన్ = తగునా యటంచు, కక్ష వోక = కసి బోక, సుపద = సదంశమైన, కరోత్తమాంగ = కిరణోత్తమశరీరమును, ఖండనము గాఁగాన్ = తునుక లగునట్లుగా, శాసించెన్ = శపించినవాఁ డాయెను. అనఁగా పురాణభేదములవలన బృహస్పతి చంద్రుని ఖండకిరణునిగా శపించినట్లుఁ గూడా కనుపడుచుండుటచేత నిచ్చట ద్వివిధముగా నుండునట్లు రచింపఁబడెనని గ్రహించునది. '''టీక'''. '''సారంగ''' — వీనిని = సారంగధరుని, ఆత్మజుఁ డంచున్ =<noinclude><references/></noinclude> l10o5rdhllrgkgat3yucs3cm858wzu2 551251 551250 2026-04-03T08:03:29Z దేవీప్రసాదశాస్త్రి 4290 551251 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నొప్పునే యని సుపదకరోత్తమాంగ ఖండనము గాఁగ శాసించి గక్ష వోక.</poem>|ref=89}} '''టీక'''. '''శివ''' — వీనిన్ = ఈ బ్రహ్మను, ఆత్మజుఁడు = పరమాత్ముఁడు, అనుచు భావించుకొన్న యందులకున్ = అని యెంచుకొన్నందుకు, ఆసతి నపేక్షఁ జెంది కాంచన్ = ఆ పార్వతి నపేక్షించి చూడఁగా, ఒప్పునే యని = తగునా యటంచు, కక్షవోక = కసిపోక, సుపదకర = సచ్చిహ్నతరమైన, ఉత్తమాంగ = శిరంబును (అనఁగా నైదుతలలలో నొకతల ననుట), ఖండనము గాఁగన్ = తెగిపోవునట్లుగాఁ, శాసించెన్ = శిక్షించినవాఁడాయెను. '''టీక'''. '''చంద్ర''' — వీనిన్ = ఈ చంద్రుని, ఆత్మజుఁ డనుచున్ = పుత్రుఁడే యటంచు, భావించుకొన్నయందులకున్ = ఎంచుకొన్నందుకు, ఆపేక్షఁ జెంది = కోరిక నొందినవాఁడై, ఆసతిన్ = ఆ తార యను చేడెను, కాంచన్ = వహింపగా, ఒప్పునే యని = తగునా యని, కక్ష వోక = కసి బోక, సుపద = సదంశమైన, కరోత్తమాంగ = కిరణోత్తమదేహమును, ఖండనము గాఁగన్ = తునుక లగుటకు, శాసించెన్ = శిక్షించినవాఁ డాయెను, ఇఁక బృహస్పతి యైనచో, నా సతిన్ = నా భార్యను, వహింపఁగా, ఒప్పునే యని = కాంచన్ = తగునా యటంచు, కక్ష వోక = కసి బోక, సుపద = సదంశమైన, కరోత్తమాంగ = కిరణోత్తమశరీరమును, ఖండనము గాఁగాన్ = తునుక లగునట్లుగా, శాసించెన్ = శపించినవాఁ డాయెను. అనఁగా పురాణభేదములవలన బృహస్పతి చంద్రుని ఖండకిరణునిగా శపించినట్లుఁ గూడా కనుపడుచుండుటచేత నిచ్చట ద్వివిధముగా నుండునట్లు రచింపఁబడెనని గ్రహించునది. '''టీక'''. '''సారంగ''' — వీనిన్ = సారంగధరుని, ఆత్మజుఁ డంచున్ =<noinclude><references/></noinclude> ta90vddh7a216ivpx50bhosoqabc7ec పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/441 104 180477 551257 498003 2026-04-03T09:12:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551257 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కుమారుఁడటంచు, భావించుకొన్న యందులకు = ఎంచుకొన్నందుకు, నాసతిన్ = నా భార్యయగు చిత్రాంగిని, అపేక్షఁ జెంది కాంచన్ = ఆశతోఁ జూడఁగా, ఒప్పునేయని = చెల్లునా యటంచు, కక్ష వోక = తామసము తగ్గిపోనివాఁడై, సుపద = మంచిపాదములు, కరోత్తమ = హస్తశ్రేష్ఠము లనెడి, అంగ = అవయవములను, ఖండనము గాఁగన్ = నరుకునట్లుగా, శాసించెన్ = శిక్షఁ జెప్పినవాఁ డాయెను. {{Telugu poem|type=వ.|lines=<poem>అట్టియెడ.</poem>|ref=89}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఉరగవిభుండు మస్తకము లొగ్గె హరిద్ద్విరదాష్టకంబు స త్వరగతిఁ బర్వులెత్తె వసుధాతలమెల్లఁ జలించి గట్టు ద్రి మ్మరె జలధుల్ గలంగె గరిమన్ దృహినాండము విచ్చె మిన్ను కా విరిగొనెఁ దారకోత్కరము పెల్లున డుల్లె విచార్యమౌ గదా.</poem>|ref=90}} '''టీక'''. సుగమము, మూడింట సమము. {{Telugu poem|type=వ.|lines=<poem>అంత నారాజు మరలఁ దజ్జీవహరణమునకై శాసింప నుద్యుక్తుం డైన ట్లగుపడినందున భయభ్రాంతచిత్తుండై మతిమంతుఁడనఁ దగు జన్నిగట్టబ్బ యబ్బాయటంచు వచ్చి సదీశ్వరా నీ వింత తా మసం బూనినచో లోకంబులు భరింపనగునే యిదియేచాలు శాంతింపుమని హస్తమున్ బట్టుకొనిన నాపురుషోత్తమునిన్ ధిఃకరింపఁజాలక నతఁడు వెనుకంజ వేయుచున్న సమయంబున.</poem>|ref=91}} '''టీక'''. '''శివ''' — అంతన్ = పిమ్మట, ఆ రాజు = ఆ ప్రభువు (దిక్పతియగు శంకరుఁ డనుట), మరలన్ = తిరగ, తత్ = ఆబ్రహ్మయొక్క, జీవహరణమునకై = ప్రాణమును హరించుటకొఱకు, శాసింపన్ = శిక్షింపుటకు, ఉద్యుక్తుఁ డైన ట్లగుపడినందునన్ = యత్నిం<noinclude><references/></noinclude> 3424o454gi6vbeewpa6u5r9xzv2sps4 పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/442 104 180478 551260 498004 2026-04-03T09:25:24Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551260 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చినట్లు కనుపడుచుండుట వలన, భయభ్రాంతచిత్తుండై = భీతియు భ్రాంతియు కూడుకొన్న హృదయముఁ గలవాఁడై, మతిమంతుఁ డనఁదగు = బుద్ధిమంతుఁడన నొప్పునట్టి, జన్నిగట్టబ్బ = బ్రహ్మతండ్రియైన విష్ణుఁడు, అబ్బా యటంచు వచ్చి = కష్టమని యేగుఁదెంచినవాఁడై, సదీశ్వరా = ఓ మంచి శంకరుఁడా, తతిమ్మావిషయము సుగమము. '''టీక'''. '''చంద్ర''' — ఆంతన్ = పిమ్మట, తత్ = ఆ శంకరునియొక్క, జీవహరణమునకై = ప్రాణమును హరించటకై, లేక తత్ = ఆ యొక్క, జీవహరణమునకై = బృహస్పతి నాశనమునకై, మరలన్ = తిరుగ, ఆ రాజు = ఆ చంద్రుఁడు, శాసింపన్ = శిక్షించుటకు, ఉద్యుక్తుం డైన ట్లగుపడినందునన్ = యత్నించినట్లు కనుపడినందున, మతిమంతుఁ డనఁదగు = బుద్ధిమంతుఁ డన నొప్పినట్టి, జన్నిగట్టు = బ్రహ్మదేవుఁడు, అబ్బ యబ్బా యటంచు వచ్చి = అయ్యయ్యో యటంచు వచ్చినవాఁడై, సదీశ్వరా = ఓ నక్షత్రనాయకా, ఆ పురుషోత్తముని = ఆ పురుషశ్రేష్ఠుని, తతిమ్మావిషయము సుగమము. '''టీక'''. '''సారంగ''' — అంతన్ = పిమ్మట, ఆ రాజు = ఆ రాజనరేంద్రుఁడు, మరలన్ = తిరుగా, తత్ = ఆ సారంగధరునియొక్క, జీవహరణమునకై = ప్రాణమును హరించుటకై, శాసింపన్ = శిక్షించుటకు, ఉద్యుక్తుఁ డైన ట్లగుపడినందున = ప్రయత్నించినట్లు కనపడుట వలన, మతిమంతుఁ డనఁదగు = మతిమంతుఁ డనఁగా నొప్పునట్టి, జన్నిగట్టు = బ్రాహ్మణుఁడు (అనఁగా మతిమంతుఁడను మంత్రి యనుట), సదీశ్వరా = ఓ ప్రభూత్తమా, తతిమ్మా విషయము సుగమము. {{Telugu poem|type=గీ.|lines=<poem>అచటఁ గనుఁగొన్నవారలయందుఁ గొంద రవనిలోఁ దప్పునె యఘం బెవరికేని</poem>|ref=}}<noinclude><references/></noinclude> p47wczn7raqg5fits4b99t6pwoj7k7j 551261 551260 2026-04-03T09:26:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 551261 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చినట్లు కనుపడుచుండుట వలన, భయభ్రాంతచిత్తుండై = భీతియు భ్రాంతియు కూడుకొన్న హృదయముఁ గలవాఁడై, మతిమంతుఁ డనఁదగు = బుద్ధిమంతుఁడన నొప్పునట్టి, జన్నిగట్టబ్బ = బ్రహ్మతండ్రియైన విష్ణుఁడు, అబ్బా యటంచు వచ్చి = కష్టమని యేగుఁదెంచినవాఁడై, సదీశ్వరా = ఓ మంచి శంకరుఁడా, తతిమ్మావిషయము సుగమము. '''టీక'''. '''చంద్ర''' — ఆంతన్ = పిమ్మట, తత్ = ఆ శంకరునియొక్క, జీవహరణమునకై = ప్రాణమును హరించుటకై, లేక తత్ = ఆ యొక్క, జీవహరణమునకై = బృహస్పతి నాశనమునకై, మరలన్ = తిరుగ, ఆ రాజు = ఆ చంద్రుఁడు, శాసింపన్ = శిక్షించుటకు, ఉద్యుక్తుం డైన ట్లగుపడినందునన్ = యత్నించినట్లు కనుపడినందున, మతిమంతుఁ డనఁదగు = బుద్ధిమంతుఁ డన నొప్పినట్టి, జన్నిగట్టు = బ్రహ్మదేవుఁడు, అబ్బ యబ్బా యటంచు వచ్చి = అయ్యయ్యో యటంచు వచ్చినవాఁడై, సదీశ్వరా = ఓ నక్షత్రనాయకా, ఆ పురుషోత్తముని = ఆ పురుషశ్రేష్ఠుని, తతిమ్మావిషయము సుగమము. '''టీక'''. '''సారంగ''' — అంతన్ = పిమ్మట, ఆ రాజు = ఆ రాజనరేంద్రుఁడు, మరలన్ = తిరుగా, తత్ = ఆ సారంగధరునియొక్క, జీవహరణమునకై = ప్రాణమును హరించుటకై, శాసింపన్ = శిక్షించుటకు, ఉద్యుక్తుఁ డైన ట్లగుపడినందున = ప్రయత్నించినట్లు కనపడుట వలన, మతిమంతుఁ డనఁదగు = మతిమంతుఁ డనఁగా నొప్పునట్టి, జన్నిగట్టు = బ్రాహ్మణుఁడు (అనఁగా మతిమంతుఁడను మంత్రి యనుట), సదీశ్వరా = ఓ ప్రభూత్తమా, తతిమ్మా విషయము సుగమము. {{Telugu poem|type=గీ.|lines=<poem>అచటఁ గనుఁగొన్నవారలయందుఁ గొంద రవనిలోఁ దప్పునె యఘం బెవరికేని</poem>|ref=}}<noinclude><references/></noinclude> 6w7e9u6qen13167ehdb5img252j9krb పుట:2015.386624.Sarangadhareeyamu.pdf/443 104 180479 551267 498005 2026-04-03T09:52:52Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551267 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>రమణికై యెంత లెనసె సారంగధరుఁడు సాహసికుఁడైనఁ దా గురుద్రోహి గాడె.</poem>|ref=93}} '''టీక'''. '''శివ''' — సారంగధరుఁడు = శంకరుఁడు, రమణికై = పార్వతి యను చేడియకొఱకు, ఎంత లెనసెన్ = ఎంతటి భారమును బూనెను, సాహసికుఁడైనన్ = సాహసవంతుఁ డైనప్పటికిని, గురుద్రోహి గాడె = తండ్రి కపకారముఁ జేసినవాఁడు గాకపోవునా (అగుననుట), అతిమ్మావిషయము సుగమము. పురాణభేదములవలన శంకరుఁడు బ్రహ్మపుత్రుఁడని గ్రహించునది. '''టీక'''. '''చంద్ర''' — గురుద్రోహి గాడె = గురువునకు ద్రోహము జేసినవాఁడు గాకపోవునా, తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''సారంగ''' — శివకథకు సమానము. {{Telugu poem|type=గీ.|lines=<poem>అనుచు మఱికొంద రట్లు గా దతఁ డహీన గుణుఁడు ప్రశమితదోషుఁడు కువలయాప్తుఁ డరిభయంకరుఁ డతిధీరుఁ డగుటవలన నేరు సారంగధరు నొంప లే రటండ్రు.</poem>|ref=94}} '''టీక'''. '''శివ''' — అహీనగుణుఁడు = ఆదిశేషు నల్లెత్రాడుగా గలవాఁడు, ప్రశమితదోషుఁడు = మిక్కిలి శమింపఁజేయఁబడిన పాపములు గలవాఁడు, కువలయాప్తుఁడు = భూవలయమునకు మిత్రుఁడైనవాఁడు, అరిభయంకరుఁడు = శత్రువులకు భయంకరమైనవాఁడు, అతిధీరుఁడు = మిక్కిలి స్వాతంత్ర్యము గలవాఁడు, తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''చంద్ర''' — అహీనగుణుఁడు = గొప్పస్వభావము గలవాఁడు, ప్రశమితదోషుఁడు = మిక్కిలి శమింపఁజేయఁబడిన నేరములు<noinclude><references/></noinclude> jw6thn7kvwlvusdud6zwxvgysm3nz7e 551268 551267 2026-04-03T09:54:09Z దేవీప్రసాదశాస్త్రి 4290 551268 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>రమణికై యెంత లెనసె సారంగధరుఁడు సాహసికుఁడైనఁ దా గురుద్రోహి గాడె.</poem>|ref=93}} '''టీక'''. '''శివ''' — సారంగధరుఁడు = శంకరుఁడు, రమణికై = పార్వతి యను చేడియకొఱకు, ఎంత లెనసెన్ = ఎంతటి భారమును బూనెను, సాహసికుఁడైనన్ = సాహసవంతుఁ డైనప్పటికిని, గురుద్రోహి గాడె = తండ్రి కపకారముఁ జేసినవాఁడు గాకపోవునా (అగుననుట), తతిమ్మావిషయము సుగమము. పురాణభేదములవలన శంకరుఁడు బ్రహ్మపుత్రుఁడని గ్రహించునది. '''టీక'''. '''చంద్ర''' — గురుద్రోహి గాడె = గురువునకు ద్రోహము జేసినవాఁడు గాకపోవునా, తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''సారంగ''' — శివకథకు సమానము. {{Telugu poem|type=గీ.|lines=<poem>అనుచు మఱికొంద రట్లు గా దతఁ డహీన గుణుఁడు ప్రశమితదోషుఁడు కువలయాప్తుఁ డరిభయంకరుఁ డతిధీరుఁ డగుటవలన నేరు సారంగధరు నొంప లే రటండ్రు.</poem>|ref=94}} '''టీక'''. '''శివ''' — అహీనగుణుఁడు = ఆదిశేషు నల్లెత్రాడుగా గలవాఁడు, ప్రశమితదోషుఁడు = మిక్కిలి శమింపఁజేయఁబడిన పాపములు గలవాఁడు, కువలయాప్తుఁడు = భూవలయమునకు మిత్రుఁడైనవాఁడు, అరిభయంకరుఁడు = శత్రువులకు భయంకరమైనవాఁడు, అతిధీరుఁడు = మిక్కిలి స్వాతంత్ర్యము గలవాఁడు, తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''చంద్ర''' — అహీనగుణుఁడు = గొప్పస్వభావము గలవాఁడు, ప్రశమితదోషుఁడు = మిక్కిలి శమింపఁజేయఁబడిన నేరములు<noinclude><references/></noinclude> ghvoim1u690d26sxoyjmhuk7f2t0wo8 551269 551268 2026-04-03T09:57:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 551269 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>రమణికై యెంత లెనసె సారంగధరుఁడు సాహసికుఁడైనఁ దా గురుద్రోహి గాఁడె.</poem>|ref=93}} '''టీక'''. '''శివ''' — సారంగధరుఁడు = శంకరుఁడు, రమణికై = పార్వతి యను చేడియకొఱకు, ఎంత లెనసెన్ = ఎంతటి భారమును బూనెను, సాహసికుఁడైనన్ = సాహసవంతుఁ డైనప్పటికిని, గురుద్రోహి గాఁడె = తండ్రి కపకారముఁ జేసినవాఁడు గాకపోవునా (అగుననుట), తతిమ్మావిషయము సుగమము. పురాణభేదములవలన శంకరుఁడు బ్రహ్మపుత్రుఁడని గ్రహించునది. '''టీక'''. '''చంద్ర''' — గురుద్రోహి గాఁడె = గురువునకు ద్రోహము జేసినవాఁడు గాకపోవునా, తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''సారంగ''' — శివకథకు సమానము. {{Telugu poem|type=గీ.|lines=<poem>అనుచు మఱికొంద రట్లు గా దతఁ డహీన గుణుఁడు ప్రశమితదోషుఁడు కువలయాప్తుఁ డరిభయంకరుఁ డతిధీరుఁ డగుటవలన నేరు సారంగధరు నొంప లే రటండ్రు.</poem>|ref=94}} '''టీక'''. '''శివ''' — అహీనగుణుఁడు = ఆదిశేషు నల్లెత్రాడుగా గలవాఁడు, ప్రశమితదోషుఁడు = మిక్కిలి శమింపఁజేయఁబడిన పాపములు గలవాఁడు, కువలయాప్తుఁడు = భూవలయమునకు మిత్రుఁడైనవాఁడు, అరిభయంకరుఁడు = శత్రువులకు భయంకరమైనవాఁడు, అతిధీరుఁడు = మిక్కిలి స్వాతంత్ర్యము గలవాఁడు, తతిమ్మా విషయము సుగమము. '''టీక'''. '''చంద్ర''' — అహీనగుణుఁడు = గొప్పస్వభావము గలవాఁడు, ప్రశమితదోషుఁడు = మిక్కిలి శమింపఁజేయఁబడిన నేరములు<noinclude><references/></noinclude> spo58zqeh6uueaee807r9qmpxpwk9fu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/22 104 210995 551102 550462 2026-04-02T15:13:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551102 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''1. అబిద్ హసన్ సఫ్రానీ '''</p>}} {{right|- జి. వెంకట రామారావు}} జై హింద్! అనే నినాదం జాతీయమైనది. అది భారతీయులకు ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్ర నినాద సృష్టికర్త మేజర్ ఆబిద్ హసన్ సఫ్రానీ. ఆయన హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఆబిద్ హసన్ హైదరాబాద్ నగరంలోని ఒక ఉన్నతమైన కుటుంబంలో 1912వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తల్లి ఫక్రున్నిసా బేగం. ఆమెకు సరోజిని నాయుడు సాంగత్యంలో దేశభక్తి నరనరాన జీర్ణించుకుపోయింది. విదేశీ వస్త్రాలను తగులబెట్టిన మొదటి హైదరాబాద్ మహిళగా ఆమె అందరి మన్ననలను పొందగలిగింది. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఆజాద్ మొదలైన అగ్రనాయకులు ఆమెను 'అమ్మాజీన్' అని పిలిచేవారు. ఆమెకు ముగ్గురు కుమారులు. అందరూ విద్యావంతులే. మత సామరస్యాన్ని కాపాడడానికి వీరంతా కృషి చేసినవారే. వీరు వార్థాకో, సబర్మతికి పోయినపుడు ఆ విషయం ముందుగా గాంధీజీకి తెలియజేసేవారు. వీరిపై గల గౌరవం చేత తన ప్రియ శిష్యుడైన ప్యారేలాల్ను వారికి స్వాగతం పలకడానికి రైల్వేస్టేషన్కు పంపేవారు. తన సోదరులలో జేష్ఠుడైన బమరుల్ హసన్ గాంధీజీ నడిపిన 'యంగ్ ఇండియా' పత్రికలో పనిచేశారు. సీనియర్ గేంబ్రిసీ పరీక్షలో ఉత్తీర్ణుడైన అబిద్ హసన్ 1931లో సబర్మతీ ఆశ్రమం చేరుకుని దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులైన ఉమాశంకర్ దీక్షిత్, వెస్లే పాటిల్తో స్నేహమేర్పడింది. సఫ్రానీ ఆశ్రమంలో ఉన్నప్పుడు 'రఘుపతి రాఘవ రాజారాం' ప్రార్ధనలో 'ఈశ్వర్ అల్లా తేరేనాం' ఉండాలని వాదించి గాంధీజీని ఒప్పించాడు. ఆబిద్ హసన్ జైలు నుంచి విడుదలై రాగానే జర్మనీ వెళ్లి ఇంజినీరింగ్ చదువుకున్నాడు. అక్కడే ఆయనకు మేజర్ స్వామితో పరిచయమేర్పడింది. అప్పటినుంచి వీరిద్దరి జీవితాలు ఒకే తాటిపై నడిచాయి. వీరి విద్య పూర్తవుతున్న సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మిత్రులిద్దరూ అక్కడే ఉండిపోయారు. ఆబిద్ హసన్ జర్మనీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్, అరబిక్, సంస్కృతం, పర్సియన్, హిందీ, ఉర్దూ భాషలలో ప్రవీణుడు. తెలుగు సరేసరి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సుభాష్ చంద్రబోస్ 1941వ సంవత్సరం మూడోవారంలో తన కలకత్తా నివాసం నుంచి తప్పించుకునిపోయిన సంగతి తెలియగానే యావద్దేశం విస్తుపోయింది. అనేక సాహసాలతో నేతాజీ జర్మనీ చేరుకోగానే ఆయనకు ఘనస్వాగతం పలికిన వారిలో సనీ, ఆయన మిత్రుడు స్వామీ ముందున్నారు. ఈ ఇద్దరికీ జర్మనీయులతో పరిచయం ఉండడంతో నేతాజీకి జర్మనీ పరిస్థితులు తెలియచేయగలిగారు. భారత స్వేచ్ఛ<noinclude><references/> {{rh|తెలంగాణ| 1| తేజోమూర్తులు}}</noinclude> b6gr5uuekshibd489klcg2n96bbgawa పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/23 104 210999 551103 550470 2026-04-02T15:22:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551103 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> కోరిన పేరుతో సైనికుల అభినందనలందుకున్న సుభాష్ చంద్రబోస్ న్ను 'నేతాజీ' అని మొదటిసారి పిలిచింది. జర్మనీ లోనే. నేతాజీ జర్మనీలో ఉన్నప్పుడు భారత స్వాతంత్య్ర ప్రభుత్వ స్థాపన, పతాకం మొదలైన విషయాలపై చర్చలు జరిగాయి. ఆనాడు జరిగిన చర్చల్లో 'నమస్తే' స్థానంలో 'జైహింద్' ఉండాలని సూచన చేసింది సఫ్రానీయే. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆనాటి నుంచి ఇది ప్రజలకు తారకమంత్రమైంది. దూర ప్రాచ్య భారతీయుల పిలుపు మేరకు నేతాజీ జలాంతర్గామిలో ప్రయాణమైనప్పుడు తన వెంట ఆబిద్ హసన్ ఒక్కడినే తీసుకువెళ్లాడు. సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ 40 రోజుల తర్వాత ఆ జలాంతర్గామి హిందూ మహాసముద్రం లో ప్రవేశించింది. అక్కడనే జర్మనీ జలాంతర్గామి నుంచి నేతాజీ, అబిద్ హసన్ జపాన్ జలాంతర్గామిలో చేరవలసి ఉంది. రెండు జలాంతర్గాముల మధ్య దూరం ఎక్కువగానే ఉంది. రెండింటిని కలపడానికి ఒక తాడు బిగించి ఆ తాడు పట్టుకుని సఫ్రానీ రెండో జలాంతర్గామిలోకి దూకినారు. రెండు జలాంతర్గాములను కలవడం అత్యంత సాహసమైన, ప్రమాదకరమైన కార్యం.. ఈ కార్యం సాధించినందుకు జర్మనీ, జపాన్ నావికులు సఫ్రానీని ఎంతో అభినందించారు. ఆజాద్ హింద్ సైన్యంలో సఫ్రానీ కల్నల్ హెూదాలో ఉండేవాడు. భారత జాతీయ సైన్యం రంగూన్ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించినప్పుడు గాంధీజీ, గౌసుకు సఫ్రానీ రెండో కమాండెంట్గా ఉండేవాడు. కోహిమా స్వాధీనం చేసుకోవడానికి ఆయన సైన్యాలు నడిపించాడు. కొన్ని గంటలలో ఇంఫాల్ను భారత సైన్యం హస్తగతం చేసుకుంటుందని, భారత దేశంలో బ్రిటిష్ పాలన దెబ్బతిందని అనుకున్నారు. కానీ జయాపజయాలు దైవాధీనాలు. వాతావరణం అనుకూలించనందున భారత జాతీయ సైన్యాన్ని తప్పనిసరిగా ఉపసంహరించుకోవలసి వచ్చింది. ప్రధాని నెహ్రూ ఆహ్వానంపై స్వతంత్ర భారతదేశ ప్రభుత్వంలో సఫ్రానీ విదేశాంగ శాఖలో చేరిపోయారు. 18 సంవత్సరాలు ఆ శాఖలో వివిధ హెూదాలలో పనిచేశారు. సర్దార్ ఫణిల్లాల్ చైనాలో భారత రాయబారిగా ఉన్నప్పుడు ఆ కార్యాలయంలో మొదటి కార్యదర్శిగా పనిచేశాడు. 1967 నుంచి 1969 వరకు డెన్మార్క్ భారత రాయబారిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. అనంతరం జన్మస్థలమైన హైదరాబాద్ కు వచ్చి సమీపంలో వ్యవసాయ క్షేత్రం పెట్టుకొని విరామ జీవితం గడిపాడు. ఆయన బ్రహ్మచారి. కుటుంబ బాదర బందీలు, బస్తీ వ్యాసాంగాలు లేవు. సఫ్రానీ ప్రతి సంవత్సరం జనవరి నెలలో కలకత్తాలోని నేతాజీ నివాసాన్ని సందర్శించేవాడు. భగవద్గీతను ఆయన ఉర్దూ భాషలో తర్జుమా చేశాడు. చివరిరోజుల్లో ఎంతో ప్రశాంతమైన జీవితం గడిపిన సఫ్రానీ 1984 ఏప్రిల్ 11వ తేదీన తన నివాసంలో 73వ ఏట మరణించాడు. ఆయన సృష్టించిన 'జైహింద్' నినాదం భారత ప్రజలకు తారకమంత్రమైంది.<noinclude><references/> {{rh|తెలంగాణ| 2| తేజోమూర్తులు}}</noinclude> 1o2g2ef3bhv69ma4h7qzqff6onbofmd పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/24 104 211000 551104 550471 2026-04-02T15:23:44Z A.Murali 3019 551104 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>2 ఆం ధ్రజనులయందు ఘనీభవించియున్న అవిద్యను, అజ్ఞానమును, మూఢత్వమును, నిసృహత్వమును, దాస్యభావమును పటాపంచలు గావించు టెట్లు?" - అని అహరహం తపిస్తూ మహనీయులెందరో తెలుగువారి వికాసం కోసం రాజకీయంగా, తాత్వికంగా, సాహిత్యపరంగా సర్వశక్తులు ధారపోసి కృషి చేశారు. రాజకీయ పోరాటం చేస్తున్న మాడపాటి హనుమంతరావు గారికి విశ్వసనీయమైన సహచరునిగా ఉంటూ, సాహిత్య చైతన్యాన్ని రగిలిస్తూ, సాంస్కృతిక పోరాటం సాగించినవారు శ్రీ వీరభద్రరావు. ఒక చారిత్రక పరిశోధన దృక్పథానికి, పరిశ్రమ శీలానికి ప్రతీకగా నిలిచి నిరాడంబరంగా, మౌనంగా అచంచలంగా ఒక నిశ్శబ్ద విప్లవాన్నే నడిపిన మహనీయుడాయన. ఆదిరారాజు వీరభద్రరావు గారు సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ నిర్మాతగా, శాసన పరిశీలకునిగా, బాలవాజ్ఞ్మయ కర్తగా, ఉత్తమ అధ్యాపకునిగా తెలంగాణ వికాస చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆదిరాజు వీరభద్రరావు 1892 నవంబర్ 16న ఖమ్మం జిల్లా దెందుకూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకమ్మ, లింగయ్య పంతులు. వీరిది సదాచార సంపన్నమైన నియోగి బ్రాహ్మణ కుటుంబం. ఆదిరాజు వారికి ఐదేళ్ళ పసి ప్రాయంలోనే పితృవియోగం సంభవించింది. దాంతో పెదనాన్న ఆదిరాజు రామకృష్ణారావు ప్రాపకంలో చింతకాణి, ఆదిరాజు వీరభద్రరావు - ఆచార్య వెలుదండ నిత్యానందరావు కొణిజెర్ల గ్రామాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకులైన రావిచెట్టు రంగారావు ఆదిరాజు వారిని చేరదీశారు. దాంతో హైదరాబాదులోని చాదర్ ఘాట్ హైస్కూలులో మెట్రిక్ చదివారు. అనారోగ్య కారణాల వల్ల చదువుకు కొంత అవాంతరమేర్పడింది. అప్పుడే (1901) కొత్తగా స్థాపించిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నిర్వహణలో భాగస్వామ్యం వహించే అవకాశం వీరభద్రరావుగారికి లభించింది. దాంతో వారికి విజ్ఞాన కవాటాలు తెరుచు కొన్నట్లయింది. వారి విస్తృత గ్రంథాధ్యయనశీలానికి, రచనా వ్యాసంగానికి ఈ గ్రంథాలయమే పాదులు నిర్మించింది. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపితమైన 1-9-1901 నాడు విద్యార్థిగా ఆహ్వానితులైన పెద్దలకు చందన తాంబూలాదులను సమర్పించే అవకాశం నాకు కలగడం నా అదృష్టమని చెప్పేవారు. అంతేగాక ఆ రోజుల్లో కృష్ణరాయ భాషానిలయం ఒక ఉద్యమ వేదిక, నిజాం వ్యతిరేకోద్యమానికి కేంద్రస్థానం కావడంతో రాజకీయ నాయకులతో, ఉద్యమకారులతో సహజీవన సౌభాగ్యం కూడా ఆదిరాజు వారికి సిద్ధించింది. తర్వాతికాలంలో కృష్ణదేవ రాయాంధ్ర భాషానిలయం శాశ్వతభవన నిర్మాణానికి ఆనాటి పెద్దలతో కలిసి కృషి చేశారు. ఆ గ్రంథాలయ రజతోత్సవ, స్వర్ణోత్సవ, వత్రోత్సవ సంచికలు వెలువడడానికి కారణభూతులయ్యారు. ఉరు తెలంగాణ 3 ) తేజోమూర్తులు ఉండవన<noinclude><references/> {{rh|తెలంగాణ| 3| తేజోమూర్తులు}}</noinclude> k8hw62cplupjbck6fzlvsp5xp7o2f0c 551228 551104 2026-04-03T05:01:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551228 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''2. ఆదిరాజు వీరభద్రరావు '''</p>}} {{right|- ఆచార్య వెలుదండ నిత్యానందరావు}} ఆంధ్రజనులయందు ఘనీభవించియున్న అవిద్యను, అజ్ఞానమును, మూఢత్వమును, నిసృహత్వమును, దాస్యభావము ను పటాపంచలు గావించు టెట్లు?" - అని అహరహం తపిస్తూ మహనీయులెందరో తెలుగువారి వికాసం కోసం రాజకీయంగా, తాత్వికంగా, సాహిత్యపరంగా సర్వశక్తులు ధారపోసి కృషి చేశారు. రాజకీయ పోరాటం చేస్తున్న మాడపాటి హనుమంతరావు గారికి విశ్వసనీయమైన సహచరునిగా ఉంటూ, సాహిత్య చైతన్యాన్ని రగిలిస్తూ, సాంస్కృతిక పోరాటం సాగించినవారు శ్రీ వీరభద్రరావు. ఒక చారిత్రక పరిశోధన దృక్పథానికి, పరిశ్రమ శీలానికి ప్రతీకగా నిలిచి నిరాడంబరంగా, మౌనంగా అచంచలంగా ఒక నిశ్శబ్ద విప్లవాన్నే నడిపిన మహనీయుడాయన. ఆదిరారాజు వీరభద్రరావు గారు సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ నిర్మాతగా, శాసన పరిశీలకునిగా, బాలవాజ్ఞ్మయ కర్తగా, ఉత్తమ అధ్యాపకునిగా తెలంగాణ వికాస చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆదిరాజు వీరభద్రరావు 1892 నవంబర్ 16న ఖమ్మం జిల్లా దెందుకూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకమ్మ, లింగయ్య పంతులు. వీరిది సదాచార సంపన్నమైన నియోగి బ్రాహ్మణ కుటుంబం. ఆదిరాజు వారికి ఐదేళ్ళ పసి ప్రాయంలోనే పితృవియోగం సంభవించింది. దాంతో పెదనాన్న ఆదిరాజు రామకృష్ణారావు ప్రాపకంలో చింతకాణి, కొణిజెర్ల గ్రామాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకులైన రావిచెట్టు రంగారావు ఆదిరాజు వారిని చేరదీశారు. దాంతో హైదరాబాదులోని చాదర్ ఘాట్ హైస్కూలులో మెట్రిక్ చదివారు. అనారోగ్య కారణాల వల్ల చదువుకు కొంత అవాంతరమేర్పడింది. అప్పుడే (1901) కొత్తగా స్థాపించిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నిర్వహణలో భాగస్వామ్యం వహించే అవకాశం వీరభద్రరావుగారికి లభించింది. దాంతో వారికి విజ్ఞాన కవాటాలు తెరుచు కొన్నట్లయింది. వారి విస్తృత గ్రంథాధ్యయనశీలానికి, రచనా వ్యాసంగానికి ఈ గ్రంథాలయమే పాదులు నిర్మించింది. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపితమైన1-9-1901 నాడు విద్యార్థిగా ఆహ్వానితులైన పెద్దలకు చందన తాంబూలాదులను సమర్పించే అవకాశం నాకు కలగడం నా అదృష్టమని చెప్పేవారు. అంతేగాక ఆ రోజుల్లో కృష్ణరాయ భాషానిలయం ఒక ఉద్యమ వేదిక, నిజాం వ్యతిరేకోద్యమానికి కేంద్రస్థానం కావడంతో రాజకీయ నాయకులతో, ఉద్యమకారులతో సహజీవన సౌభాగ్యం కూడా ఆదిరాజు వారికి సిద్ధించింది. తర్వాతికాలంలో కృష్ణదేవ రాయాంధ్ర భాషానిలయం శాశ్వతభవన నిర్మాణానికి ఆనాటి పెద్దలతో కలిసి కృషి చేశారు. ఆ గ్రంథాలయ రజతోత్సవ, స్వర్ణోత్సవ, వత్రోత్సవ సంచికలు వెలువడడానికి కారణభూతులయ్యారు.<noinclude><references/> {{rh|తెలంగాణ| 3| తేజోమూర్తులు}}</noinclude> p5pmgyr0rdr7jigt112bttqlcjnw4rc పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/25 104 211001 551229 550473 2026-04-03T05:10:16Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551229 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> విఖ్యాత పరిశోధకులు కొమర్రాజు వెంకటలక్ష్మారావు హైదరాబాదు 1905లో విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను స్థాపించారు. ఆదిరాజువారు దానిలో సహాయకునిగా చేరారు. 1907లో లక్ష్మీనరసమ్మతో వివాహమైంది. స్థానిక రాజకీయాలు అననుకూల పరిస్థితులవల్ల కొమర్రాజు వారు విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను 1908లో బ్రిటీషాంధ్ర రాజధాని మద్రాసు (నేటి చెన్నై)కి తరలించారు. ఆదిరాజువారు కూడ భార్యతోసహా మద్రాసుకు మారారు. మద్రాసులో విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో సహాయకునిగా చేరడం వీరభద్రరావుగారి జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక రాటుదేలిన పరిశోధకునిగా మారడానికి ఈ అవకాశం ఎంతగానో తోడ్పడింది. "మద్రాసు నివాసముతో నేను మహావిద్వత్ప్రపంచము లోనికి దూకినవాడనయినాను. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల నన్ను తీర్చిదిద్దినది" అని ఆదిరాజువారు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చెప్పారు. కందుకూరి వీరేశలింగం, కొమర్రాజు లక్ష్మణరావు, చిలుకూరి వీరభద్రరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం తనకు స్ఫూర్తిదాతలని, వారి మార్గంలో చరిత్ర పరిశోధన, సాహిత్య పరిశోధన, స్వస్థాన వేష భాషాభివృద్ధి, కార్యదీక్ష తనకు అలవడ్డాయని ఆదిరాజు వారు చెప్పుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు కావడం చేత విషయాన్ని సవివరంగా సులభంగా విడమర్చి చెప్పే నైపుణ్యం సిద్ధించింది. 1914లో విజ్ఞాన చంద్రికా గ్రంథమాల హైదరాబాదుకు మారడంతో ఆదిరాజువారు తిరిగి హైదరాబాదుకు చేరుకున్నారు. ఆదిరాజు వారికి బాగా పేరు తెచ్చిన గ్రంథాల్లో ప్రాచీనాంధ్ర నగరములు, తెలంగాణా అనేవి ప్రధానమైనవి. అలంపురం, ఆనెగొంది, కళ్యాణి, కొండాపురం, కొలనుపాక, గోలకొండ, పానుగల్లు, ప్రతిష్ఠానం, బోనగిరి, రాచకొండ, వరంగల్లు, వేల్పుగొండ అనే ప్రసిద్ధ నగరాలకు సంబంధించిన పూర్వరాజుల, రాణుల, మంత్రుల, శిల్పుల, గాయకుల, కవుల జీవిత చారిత్రక విశేషాలతో పాటు భౌగోళిక, సాంఘిక ఆర్థిక మత విషయాలను, ఆ పట్టణాల పతన హేతువులను నిష్పక్షపాతంగా వివేచించి ఎన్నో అపూర్వ విషయాలను వెలుగులోనికి తెచ్చారు. తెలంగాణకు సంబంధించిన విభిన్న అంశాలను సత్యదృష్టితో పరిశీలిస్తూ వెలువరించిన గ్రంథం మన తెలంగాణం. దీనిలో పది వ్యాసాలున్నాయి. ప్రతి వ్యాసంలోనూ ఏదో ఒక కొత్త ప్రతిపాదన లేదా పదిమంది దృష్టికి రాని అంశం కనిపిస్తుంది. తెలంగాణా నేలిన కాకతీయుల చారిత్రక, సాంఘిక, మత, విశేషాలు, శైవ వైష్ణవ, జైన సంఘర్షణలు ఒక వ్యాసంలో వివరించారు. తాళపత్ర.. సస్వరూపభావాలు తెలంగాణములో ఇంకను చాలా గ్రంథములున్నవి. “వనపర్తి గద్వాల సంస్థానములలో దిక్కుమొక్కు లేకుండా నున్న అనేక గ్రంథాలలో చారిత్రక, భాష, మతము, సంప్రదాయము మొదలగు వానికి సంబంధించిన అమూల్యాంశులున్నవని చాలామందికి తెలియదన్నారు. ఆదిరాజు వారు ఆనాడు పేర్కొన్న కొన్ని తాళపత్ర గ్రంథాలు -శ్రీకృష్ణశతానందీయం, తాలాంకనందినీ పరిణయం, దశరథరాజనందినీ పరిణయం లాంటి కావ్యాలు పండిత పరిష్కృతాలయి వెలుగులోకి వచ్చాయి. నాణెములను గురించి, చరిత్ర పునర్నిర్మాణంలో వాటి పాత్ర గురించి వివరిస్తూ భారతదేశంలో అతి ప్రాచీన నాణేలు తొలిసారిగా తెలంగాణ ప్రాంతమైన కరీంనగర్లో దొరికాయని, నాణేలు ముద్రించే టంకసాలలు సైతం తెలంగాణలో ఉండేవని ఒకటి కొండాపూర్, రెండవది కోయిలకొండలో ఉండేదని చారిత్రకాధారాలతో నిరూపించారు. ఆదిరాజు వీరభద్రరావుగారు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలలోనున్న 641 దేవాలయాల్లోని శిల్ప విశేషాలు, నిర్మాణ విశేషాలు, జాతరలు, ఉత్సవాలు, ఇతర విశేషాలు వివరించారు. నల్లగొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వరాలయంలో శివలింగంపై పడే నీడ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాక స్థిరంగా కదలకుండా ఒకే చోట ఉంటుందని ఆదిరాజువారు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు. తెలంగాణా జిల్లాల భౌగోళిక స్వరూపం, జనసాంద్రత, ఏలిన రాజవంశాలు వ్యవసాయ, పంటలు, దర్శనీయ ప్రాంతాలు, ప్రముఖ కవులను వివరిస్తూ రాసిన సమాచారాత్మక గ్రంథం తెలంగాణ. ఆదిరాజు వారికి బాగా పేరు తెచ్చిన మరో గ్రంథం షితాబుఖాన్ లేక సీతాపతిరాజు చరిత్ర. షితాబుఖాన్ హిందూ చరిత్రకారుల చేత మహ్మదీయునిగాను, మహ్మదీయ చరిత్రకారులచేత హిందువుగా వర్ణింపబడి అందరి<noinclude><references/> {{rh|తెలంగాణ| 4| తేజోమూర్తులు}}</noinclude> 4f7z5ssfxu55y91mh22bsbol1v916qu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/26 104 211002 551230 550474 2026-04-03T05:18:03Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551230 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> నిరాదరణకు గురియైనవాడు. షితాబుఖాన్ వేయించిన శాసనాన్ని మొదట కొమర్రాజు లక్ష్మణరావు గారు గుర్తించి ఇతను హిందూ రాజై వుంటాడని అనుమానించాడు. కాని వారి అకాల మరణంతో షితాబ్ ఖాన్ మీద ఆదిరాజువారు విస్తృత పరిశోధనకు నడుం కట్టారు. 1440 ప్రాంతంలో నాగయాఖ్యుడనే నాయకుని మనుమడు సీతాపతి అతని ప్రియపత్నులు దేవాంబిక, అనుమాంబలనీ, బహుమని వంశీయుల కింద సర్దారుగా ఉండడం వల్ల ఖాన్ అని బిరుదుతో సత్కరింపబడినట్లు ఈ సీతాపతిఖాన్ 1504లో ఏక్మాలాపురి విజేత అయి 1512లో ఈ గోల్కొండ నవాబుతో జరిగిన యుద్ధంలో చనిపోయాడని ఆదిరాజు వారు నిర్ధారించారు. షితాబ్ అంటే అభ్యుదయం, ఖాన్ అంటే శూరుడని అర్థం. సీతాపతి అన్న హిందూ నామానికి దగ్గరగా ఉండేటట్లు షితాబ్ ఖాన్ అని వ్యవహరించారే తప్ప అతను మహ్మదీయుడు కాడనీ హిందూ రాజే అన్నది ఆదిరాజు వారి నిష్కర్ల, అట్లాగే మహ్మదీయుడైన మరో షితాబ్ ఖాన్ కూడా ఉన్నాడని మరో కొత్త విషయాన్ని తెలిపారు. ఆదిరాజు వీరభద్రరావు గారు ఒకసారి తరగతిలో పాఠం చెబుతున్నపుడు ఒక విద్యార్థి ఏదో సందేహాన్ని వెలుబుచ్చాడట. దాంతో వారి దృష్టి అతి ప్రాచీన నాగరికతలైన గ్రీకు రోమనుల పురాణ గాథలను వివరించే గ్రంథం తెలుగులో ఏదైనా ఉందా అని అన్వేషించారు. కాని తెలుగులో ఒక్క పుస్తకం కూడా లేకపోవడంతో బాధ కలిగింది. 68 గ్రీకు పురాణ దేవతలకు సంబంధించిన కథలను, హిందూ దేవతలతో పోల్చి బాలురకీ అర్థమయ్యే రీతిలో సులభ వ్యావహారిక శైలిలో గ్రీకు పురాణ కథలు పేరుతో ప్రచురించారు. ఇంకా విద్యార్థుల కోసం రఘునాథనాయుకుడు, మార్కోపోలో, మీరాబాయి, శ్రీవారుల సంక్షిప్త జీవిత చరిత్రలు ప్రచురించారు. జానపద సాహిత్యం, గ్రామనామాలు, వ్యక్తిచరిత్రలు, శాసనాలు, చరిత్రలు, దర్శనీయ స్థలాలు, సంస్కృతి సంబంధాలు, ఆచార వ్యవహారాలు, సామెతల జాతీయాల వివరణ, మహబూబునగర్, మెదక్, నల్లగొండ లాంటి వివిధ జిల్లాల స్వరూప స్వభావాల గురించిన వ్యాసాలు, ఈవిధంగా రెండు వందలకు పైచిలుకు వ్యాసాలు రాశారు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం కోసం, రేడియో కోసం రాసినవే ఎక్కువ కావడం వల్ల అవన్నీ సంక్షిప్తంగా సూటిగా విషయ ప్రతిపాదకాలై ఉంటాయి. ఆ రోజుల్లో రేడియో స్టేషన్కు దక్కన్ రేడియో అని పేరు. దక్కన్ రేడియోలో మొదటిసారి తెలుగులో ప్రసంగించిన వ్యక్తి ఆదిరాజు వారే. దాదాపు 150 రేడియో ప్రసంగాలు చేశారు. హైదరాబాదులో ఆ కాలంలో వెలసిన ప్రతీ సాహిత్య సాంస్కృతిక సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన ఆదిరాజు వారు 1914 నుండి 1921 దాకా చాదర్ ఘాట్ హైస్కూలులో ఆతర్వాత 1949 నుండి 1953 దాక నారాయణగూడా బాలికోన్నత పాఠశాలలో పనిచేశారు. ఆ తర్వాత సంగ్రహాం విజ్ఞాన కోశానికి ప్రధాన సంగ్రాహకులుగా వ్యవహరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య ఎస్.వి. రామారావు గారి పర్యవేక్షణలో ఆదిరాజు వీరభద్రరావు వాఙ్మయ సేవను గురించి చేసిన ఎం.ఫిల్ పరిశోధనలో సి. రాధాకిషన్ గారు ఆదిరాజు వారి జీవిత సాహిత్య వ్యాసంగాలను గురించి అనేకాంశాలను కుప్పబోశారు. 1978 సెప్టెంబర్ 26న అస్తమించిన ఆదిరాజు వారి కృషిని గురించి ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారి పలుకులతో ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిద్దాం. “వీరిది నూటికి నూరు పాళ్ళు విద్యా చారిత్రక రంగం. విద్య అంటే విద్యాసంస్థలు, గ్రంథాలయ నిర్వహణ, సారస్వత సంస్థల స్థాపన, నిర్వహణ మున్నగు బహుళ కార్యకలాపము. చరిత్ర అనగా ఆంధ్రదేశపు చారిత్రక పరిశోధనము. ఇదేమి వీర కార్యములు కావు, వట్టి పేలపిండి పనులుగా తోస్తున్నాయని ఇప్పటి యువకులు భావింపవచ్చును. భావనా బలం చేత నలభై, యాభై సంవత్సరములు వెనుకకు వెళ్ళండి. అక్కడ చూడండని సమాధానమిస్తాం. అలా చూడగలిగితే కీ.శే. ఆదిరాజు వీరభద్రరావు తెలంగాణా వికాసానికి చేసిన సేవ చిరస్మరణీయమని గుర్తించగల్గుతాం”. రావుగారిదొక ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తిత్వము, వారు అజాత శత్రువు. పురిటింట్లోనే వారు ప్రకృతి నలవరుచు కున్నట్టు కనబడుతుంది. తుఫాను వస్తున్నా తనను కాదన్నట్లు వారు తానెన్నుకొన్న దారిలో నడువగలరు. వీరి నిఘంటువులో విజృంభణమన్న పదము లేదు. అడుగడుగునా<noinclude><references/> {{rh|తెలంగాణ| 5| తేజోమూర్తులు}}</noinclude> pdyt8hqbgpwoxgfomze1vj7mpcicoqf పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/27 104 211003 551231 550475 2026-04-03T05:35:43Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551231 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> బావుటాలెత్తాలని వారు అభిలషించలేదు. నలుగురి ఎదుట నిలబడి తన ప్రాధాన్యతను వెలిబుచ్చాలన్న ఇచ్చలేదు. అనుకున్నప్పుడల్లా వేదికలెక్కి అవకాశాలు ఎన్నో ఉన్నా వాటిని ఉపయోగించుకోవాలన్న కోరిక లేదు. వారికి ఒక్కటే అభిలాష ఏదయినా గట్టిపని చేసి చూపించాలని. 'నిప్పచ్ఛరమున బుట్టినగాని కాక్రమములైన ఎవరూ మహాపురుషులు కాలేరని' అనుభవజ్ఞుల నాడి. కఠిన దారిద్య్రములో పుట్టినవాడే కఠిన నియమాలతో క్రమశిక్షణతో తన జీవితాన్ని క్రమబద్దం చేసుకొని ప్రపంచములోని చీకట్లను పారద్రోలుతాడన్న నుడిని రావుగారు సార్ధక్యము చేశారు. రావుగారు రంగారు బంగారు స్వప్నాలు కనలేదు. ఒకనాడు పట్టుపరుపుల మీద పరుండనూ లేదు. కష్టమొచ్చినదని కటికినేల నాకయించనూ లేదు. రావుగారికి ఉగ్గుపాల నిచ్చింది. దారిద్ర్యము. అక్షరాస్యుని చేసినదీ దారిద్య్రమే. ఇబ్బందుల చెలిమి కలిమి నందుకునే రావుగారు మహాపురుషులైనారు. రావుగారు లక్ష్మీప్రసన్నుల మధ్య మెలిగినారు. కాని వారికి లక్ష్మీ మీద తృష్ణ కలుగలేదు. పదవులకై మోకరించడం గాని - చేతులు నులుపుకోవడంగాని రావుగారు ఎరుగరు. రావుగారు స్నేహశీలి. స్నేహలతను పెంచుకోవడానికి కులమత వర్గ భాషా భేదాలెరుగని అమృతమూర్తి. చెప్పబోయే విషయములో చక్కని పాండితినలపరుచుకున్న సాహితీ విశారదుడే మంచి వక్త కాగలడు. వక్తృత్వానికీ, రచనలకూ ఒకేరీతి విజ్ఞాన సంపత్తి అవసరము. అవి రెండూ రావుగారికి పుష్కలంగా ఉన్నాయి. రావుగారు విజ్ఞాని - వ్యవహార్త చేతలందున భావాలందున పెద్ద - మాటలలో నేర్పరి - ప్రవక్త - నేత - వ్రాతకాడు. సమరయుడు తెలంగాణ<noinclude><references/> {{rh|తెలంగాణ| 6| తేజోమూర్తులు}}</noinclude> 9aixr450beuxe9d7rqdfeom0syv5svp పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/28 104 211004 551232 550476 2026-04-03T05:46:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551232 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''3. అజిత్ '''{/p>}} {{right|-వారాల ఆనంద్}} మోనా డార్లింగ్, లిల్లీ డోంట్ బి సిల్లీ, సారా షహార్ ముఝ లయన్ కె నామ్ పే జాంతే హై... అంటూ ఒక విలక్షణ సంభాషణ సరళి, మార్ధవం నిండిన గొంతుతో అనేక దశాబ్దాలపాటు హిందీ చలనచిత్ర సీమకు ఒక ఒరవడిని సృష్టించిన నటుడు అజిత్. హీరోగానూ, ప్రతినాయకుడిగానూ 200కు పైగా సినిమాల్లో నటించి ఒక నటుడిగా భారతీయ సినీ చరిత్రలో తన స్థానాన్ని నిలుపుకొన్న నటుడు అజిత్. ఆధునిక పాశ్చాత్య ఆహార్యంతో ఆయన విలన్ పాత్రలకు గొప్ప హుందాతనాన్ని తెచ్చాడు. సనాతనంగా భారతీయ సినీరంగంలో విలన్ అంటే ఇట్లా వుండాలనే ఒక నిర్దుష్టమైన లక్షణాలుండేవి. ముఖంమీద గాట్లు, భాషలో రఫ్నెస్ మొదలయిన లక్షణాలన్నీ కనిపించేవి కానీ అవేవీ లేకుండా ఉన్నత విద్యావంతుడి లక్షణాలతో స్పురద్రూపంతో మంచి అందగాడిగా ఆరడుగుల వాడిగా హుందాగా కనిపించే విలనీని ప్రదర్శించిన వాడు అజిత్. ఫుల్సూట్, తెల్లని బూట్లు ఇలా పూర్తిస్థాయి ఆధునిక విలన్ పాత్రలకు అజిత్ పెట్టింది పేరు. అజిత్ మొదట హీరోగా తన సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ విలన్ గా తనదైన ప్రత్యేకతని చాటుకున్నాడు. అలా హీరో నుంచి విలన్గా ఎదిగి క్రమశిక్షణ కలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అజిత్. తన సినీ జీవితంలో మూడుతరాల ప్రేక్షకుల్ని మెప్పించిన అజిత్ హైదరాబాద్ వాసి. ఆయన అసలు పేరు అజిత్ హమీద్ అలీఖాన్. 1922 జనవరి 27న గోల్కొండలో జన్మించాడు. ఆయన తండ్రి బషీర్ అలీఖాన్ పఠాన్ నిజాం సైన్యంలోనూ, పరిపాలనా విభాగంలోనూ పనిచేశాడు. అజిత్ ప్రాథమిక విద్యాభ్యాసం మొదట గోల్కొండ మిడిల్ స్కూల్లో జరిగింది. నాంపల్లి హైస్కూల్లో హెచ్. ఎస్సీ పూర్తయిన తర్వాత వరంగల్ గవర్నమెంట్ కాలేజీలో చేరాడు. అక్కడ చదువుతోపాటు ఆటల్లో కూడా గొప్ప ప్రతిభ కనబరిచేవాడు. సినిమాల్లో చేరాలనే ఆలోచనకు అక్కడే పాదులు పడ్డాయి. తోటి విద్యార్థులు, అధ్యాపకులూ అజిత్ను సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించేవారు. వరంగల్లో వుండి కాలం వృథా చేసుకోకూడదని పోరు పెట్టేవారు. వాళ్ళ మాటలు అజిత్ ను ఆలోచనలో పడేశాయి. కానీ తండ్రికి అజిత్ సినిమాల్లో చేరడం అంతగా ఇష్టం వుండేది కాదు. కానీ అజిత్ ఒకరోజు తన పుస్తకాలు అమ్మేసి (1948లో) బొంబాయి రైలెక్కిశాడు. వెంట హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కవి షాహిద్ సిద్ధికీ బోంబేలో ప్రముఖ దర్శకుడు రఫీక్ ఘజ్నవీకి రాసిన ఉత్తరాన్ని తీసుకుని : వెళ్ళాడు. బోంబే వెళ్ళగానే రఫీక్ ముజ్ఞవీని కలిసి పరిచయం చేసుకున్నాడు. అజిత్. కానీ అప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న రఫీక్ తాను సినిమాలు తీయడం లేదని చెప్పడంతో ఇక తాను<noinclude><references/> {{rh|తెలంగాణ| 7| తేజోమూర్తులు}}</noinclude> 75dr5tiegns7wpj61cbvpudqa9lqdfh 551233 551232 2026-04-03T05:47:29Z A.Murali 3019 551233 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''3. అజిత్ '''</p>}} {{right|-వారాల ఆనంద్}} మోనా డార్లింగ్, లిల్లీ డోంట్ బి సిల్లీ, సారా షహార్ ముఝ లయన్ కె నామ్ పే జాంతే హై... అంటూ ఒక విలక్షణ సంభాషణ సరళి, మార్ధవం నిండిన గొంతుతో అనేక దశాబ్దాలపాటు హిందీ చలనచిత్ర సీమకు ఒక ఒరవడిని సృష్టించిన నటుడు అజిత్. హీరోగానూ, ప్రతినాయకుడిగానూ 200కు పైగా సినిమాల్లో నటించి ఒక నటుడిగా భారతీయ సినీ చరిత్రలో తన స్థానాన్ని నిలుపుకొన్న నటుడు అజిత్. ఆధునిక పాశ్చాత్య ఆహార్యంతో ఆయన విలన్ పాత్రలకు గొప్ప హుందాతనాన్ని తెచ్చాడు. సనాతనంగా భారతీయ సినీరంగంలో విలన్ అంటే ఇట్లా వుండాలనే ఒక నిర్దుష్టమైన లక్షణాలుండేవి. ముఖంమీద గాట్లు, భాషలో రఫ్నెస్ మొదలయిన లక్షణాలన్నీ కనిపించేవి కానీ అవేవీ లేకుండా ఉన్నత విద్యావంతుడి లక్షణాలతో స్పురద్రూపంతో మంచి అందగాడిగా ఆరడుగుల వాడిగా హుందాగా కనిపించే విలనీని ప్రదర్శించిన వాడు అజిత్. ఫుల్సూట్, తెల్లని బూట్లు ఇలా పూర్తిస్థాయి ఆధునిక విలన్ పాత్రలకు అజిత్ పెట్టింది పేరు. అజిత్ మొదట హీరోగా తన సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ విలన్ గా తనదైన ప్రత్యేకతని చాటుకున్నాడు. అలా హీరో నుంచి విలన్గా ఎదిగి క్రమశిక్షణ కలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అజిత్. తన సినీ జీవితంలో మూడుతరాల ప్రేక్షకుల్ని మెప్పించిన అజిత్ హైదరాబాద్ వాసి. ఆయన అసలు పేరు అజిత్ హమీద్ అలీఖాన్. 1922 జనవరి 27న గోల్కొండలో జన్మించాడు. ఆయన తండ్రి బషీర్ అలీఖాన్ పఠాన్ నిజాం సైన్యంలోనూ, పరిపాలనా విభాగంలోనూ పనిచేశాడు. అజిత్ ప్రాథమిక విద్యాభ్యాసం మొదట గోల్కొండ మిడిల్ స్కూల్లో జరిగింది. నాంపల్లి హైస్కూల్లో హెచ్. ఎస్సీ పూర్తయిన తర్వాత వరంగల్ గవర్నమెంట్ కాలేజీలో చేరాడు. అక్కడ చదువుతోపాటు ఆటల్లో కూడా గొప్ప ప్రతిభ కనబరిచేవాడు. సినిమాల్లో చేరాలనే ఆలోచనకు అక్కడే పాదులు పడ్డాయి. తోటి విద్యార్థులు, అధ్యాపకులూ అజిత్ను సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించేవారు. వరంగల్లో వుండి కాలం వృథా చేసుకోకూడదని పోరు పెట్టేవారు. వాళ్ళ మాటలు అజిత్ ను ఆలోచనలో పడేశాయి. కానీ తండ్రికి అజిత్ సినిమాల్లో చేరడం అంతగా ఇష్టం వుండేది కాదు. కానీ అజిత్ ఒకరోజు తన పుస్తకాలు అమ్మేసి (1948లో) బొంబాయి రైలెక్కిశాడు. వెంట హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కవి షాహిద్ సిద్ధికీ బోంబేలో ప్రముఖ దర్శకుడు రఫీక్ ఘజ్నవీకి రాసిన ఉత్తరాన్ని తీసుకుని : వెళ్ళాడు. బోంబే వెళ్ళగానే రఫీక్ ముజ్ఞవీని కలిసి పరిచయం చేసుకున్నాడు. అజిత్. కానీ అప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న రఫీక్ తాను సినిమాలు తీయడం లేదని చెప్పడంతో ఇక తాను<noinclude><references/> {{rh|తెలంగాణ| 7| తేజోమూర్తులు}}</noinclude> lvzm63xfu1myc6mxj20c4ft6ks3d5fo పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/29 104 211005 551234 550477 2026-04-03T06:04:08Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551234 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఎక్ స్ట్రా వేషాలకు ప్రయత్నాలు ప్రారంభించాడు. అక్కడి పరిస్థితి అంత అనుకూలంగా వుండేది కాదు. అనేకమంది లైన్లో వుండేవాళ్ళు. అయినా ఓపిగ్గా తనకు లభించిన పాత్రల్లో నటిస్తూ గడిపాడు. రోజుకు కేవలం రెండో మూడో రూపాయలు వస్తే దాంతో గడపడం అలవాటు చేసుకున్నాడు. అలా మూడేళ్ళు గడిచాక 1946లో ఇన్ఫర్మేషన్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్మించే డాక్యుమెంటరీ సినిమాలల్లో పనిచేసే అవకాశం వచ్చింది. ఒక్కో ఫిల్ం కు అజిత్ కు 125 రూపాయల పారితోషికం లభించేది. అలా అజిత్ వేస్తున్న పాత్రలు, అతనిలోని ప్రతిభ కొంతమంది సినీ నిర్మాతల దృష్టిలో పడింది. క్రమంగా అవకాశాలు పెరుగుతూ పోయాయి. 1946లో గీతాబాలి హీరోయిన్ గా అజిత్ హీరోగా 'షా-ఏ-మిశ్రా' సినిమా రూపొందింది. అలా అజిత్ సినీ ప్రస్థానం హీరోగా మొదలయింది. తర్వాత 'హాథీమ్ థాయి (1947), పతంగా, జీవన్ సాతీ(1949), బేకసూర్ (1950) తదితర సినిమాలతో అజిత్ క్రమంగా నటుడిగా స్థిరపడ్డాడు. గీతాబాలి లాంటి ప్రముఖ హీరోయిన్తో కెరీర్ ప్రారంభించిన అజిత్ 'సికిందర్'లో వనమాల సరసన, 'ఆఫ్ బీటీ'లో ఖుర్షీద్, ‘సోకే చూడియా'లో లీలాకుమారితో, 'డోలక్’లో మోనాసూరితో, 'చందాకి చాందినీ'లో మోనికాదేశాయిలు హీరోయిన్లుగా నటించగా అజిత్ హీరోగా రాణించాడు. అలా 1945లో ప్రారంభమయిన అజిత్ 'సర్కార్, నయ్యా, ధోలక్ (1951), వాస్సా, తరంగ్, మోతీ మహల్(1952), మాస్, సామ్రాట్(1954), షుబూ, నాకాధ్, హాలాక్, దుర్గేష్ నందిని, ఆస్బాన్ (1956) తదితర సినిమాల్లో నటించాడు. 1945లో వచ్చిన 'నాస్తిక్ సినిమా ఆర్ధికంగా గొప్ప విజయం సాధించడంతో అజిత్ బోంబేలో నటుడిగానూ, అటు ఆర్థికంగానూ స్థిరపడ్డాడు. 1955లో విడుదల అయిన 'మరైన్ డ్రైవ్' సినిమా 50 వారాలు ఆడి సాధించిన విజయం అజిత్ లొ నూతనోత్సాహాన్ని నింపింది. అందులో బీనారాయ్ హీరోయిన్. తర్వాత '26 జనవరి' 1956లో విడుదల అయింది. అందులో నళినీ జయంత్ నాయకి పాత్ర పోషించింది. అజిత్ హీరోగా నళిని జయంత్తోనే అధిక సినిమాల్లో నటించాడు. 1957లో బి. ఆర్. చోప్రా హిట్ సినిమా 'నయా దౌర్' లో అజిత్ దిలీప్ కుమార్ కు ప్రాణ స్నేహితుడిగా నటించి మెప్పించాడు. నటుడిగా 'నాస్తిక్'లో అజిత్ సంభాషణలు లేని పాత్రలో చూపిన నటన విశేష ప్రశంశలు అందుకుంది. దేశవిభజన కాలంలోని ఒక కాందిశీకుని పాత్రలో అజిత్ జీవించాడనే చెప్పాలి. తర్వాత బాదాభాయి, మిలన్ సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో మంచి నటనను ప్రదర్శించి విమర్శకులతో మన్ననల్ని అందుకున్నాడు. తర్వాత 'కిత్నా బాదల్, గయా ఇన్సాస్, మెహెందీ గెస్ట్ హౌస్, బారాత్, ఒపెరా హౌస్, టవర్ హౌస్, బర్మా రోడ్, శికారి, నమస్తే జీ, మైహూ, అల్లావుద్దీన్, హిమాలయ్ కి గోద్ మే' లాంటి సినిమాల్లో అజిత్ మెప్పించాడు. హిందీ సినిమా రంగానికి సంబంధించిన నటన, నిర్మాణ, దర్శకత్వ తదితర అన్ని రంగాల్లో ప్రధాన భూమికను పోషించిన కపూర్ వంశంతో అజిత్కు మంచి సంబంధాలు వుండేవి. 1960లో 'మొఘల్ ఏ ఆజం 'లో సలీం పాత్రకు వుండే రాజ్ పుట్ మిత్రుడి పాత్రను అజిత్ పోషించి మెప్పించాడు. ఆపాత్ర నటనకు పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్లతో సమానంగా ఆదరణ లభించింది. అలా కపూర్ వంశంతో వున్న అనుబంధంతో అజిత్ వారి నాలుగు తరాల వారితో నటించాడు. ‘ఆనంద్ మఠ్ లో పృథ్వీరాజ్ కపూర్తో, 'చార్ దిల్ చార్ రాహే'లో రాజ్ కపూర్తో, 'హీరాలాల్ పన్నాలాల్ 'లో రణధీర్ కపూర్ తో, 'పోలీస్ ఆఫీసర్లో కరిష్మాకపూర్ తో కలిసి నటించాడు అజిత్. మొత్తం 80కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన అజిత్ టవర్ హౌస్ లాంటి సినిమాలతో హీరో ప్రస్థానం ముగిసిందనే చెప్పుకోవాలి. 1966లో రాజేంద్రకపూర్ హీరోగా వచ్చిన 'సూరజ్ లొ విలన్ గా నటించి తన నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు. అజిత్. అప్పటికే విలన్లుగా పలువురు నటులు స్థిరపడి వున్నప్పటికీ అజిత్ తనదయిన ప్రత్యేకతతో 'ప్రిన్స్' లాంటి పలు సినిమాలతో విలన్ గా నిలదొక్కుకోగలిగాడు. ఆద్మీ ఔర్ ఇంసాస్, పతంగా, ధర్తీ లాంటి సినిమాలు అజిత్ ని విలన్ గా నిలబెట్టాయి కానీ 1973లో వచ్చిన 'జంజీర్' ఆయన విలనీ పాత్రలకు స్థిరమయిన స్థానాన్ని ఇచ్చింది. జంజీర్ ఎట్లయితే అమితాబ్క యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్<noinclude><references/> {{rh|తెలంగాణ| 8| తేజోమూర్తులు}}</noinclude> 1lig6kbfrytn2fywtpyhdhx42tdevxh పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/30 104 211006 551235 550478 2026-04-03T06:12:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551235 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఇచ్చి స్టార్గా నిలబెట్టిందో అజిత్ ని విలక్షణమైన విలన్ నిలబెట్టిందనే చెప్పుకోవాలి. ఆ చిత్ర రచయితలు సలీమ్ జావేద్ లు అప్పటిదాకా వున్న హీరోపాత్రల ఒరవడిని మార్చినట్టే విలన్ తీరును కూడా మార్చేశారు. తక్కువ మాటలు, ఆధునిక వేషధారణ, విలనీ అంతా మాటలు ముఖ కవళికల్లోనే వుండేలా పాత్రని సృష్టించారు. ఆ పాత్రకు అజిత్ గొప్పగా సరిపోవడంతో హిందీ సినిమాల్లో సరికొత్త విలన్ పాత్రల సరళి ఆరంభమయింది. జంజీర్, కాళీచరణ్, యాదొంకి బారాత్ లాంటి సినిమాల్లో అజిత్ విలనీ ప్రదర్శన చిరస్థాయిగా వుండిపోయింది. అలా అజిత్ 57కు పైగా సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించారు. ఆయన నటించిన విలన్ పాత్రల్లో స్మగర్లోని విలన్లుగా చూపించాడు. అనేక సినిమాల్లో బంగారం స్మగ్లింగ్ చేసే పాత్రలే ఎక్కువగా పోషించాడు. ఇక ఆయన గాంగ్లో వున్న వారి పేర్లు అధికంగా క్రిస్టియన్ పేర్ల వుండేవి. రాబర్ట్, మైకేల్, పీటర్ లాంటి పేర్లు మనకు ఎక్కువగా వినిపిస్తాయి. అలా విలన్గా కెరీర్ కొనసాగుతూ వుండగానే అజిత్ 1985లో సినిమాల్ని మానుకుని కుటుంబంతో సహా హైదరాబాద్ చేరుకున్నారు. తర్వాత అడపా దడపా సినిమాతో సంబంధాలు కొనసాగించినప్పటికీ అజిత్ 1995లో హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఇక సినిమా నటనకు స్వస్తి చెప్పి హైదరాబాదులోనే వుండిపోయారు. 1998 అక్టోబర్ 21న తన 76వ ఏట తాను అమితంగా ఇష్టపడే హైదరాబాద్ నగరంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో హిందీ చలన చిత్రసీమ ఒక విలక్షణమయిన విలన్ని కోల్పోయింది. ఆయన మరణం హిందీ చలనచిత్ర సీమని దుఃఖంలో ముంచెత్తింది. ప్రముఖ నటుడు అంరీష్ పురి ఆయన మరణం తరువాత మాట్లాడుతూ 'అజిత్ తనదయిన నటనని సంభాషణ సరళిని ఏర్పరచుకున్నారని, ఆయన భావినటులకు మార్గదర్శి' అని అన్నారు. ప్రేమచోప్రా మాట్లాడుతూ అజిత్ తన వృత్తికి అంకితమయిన వాడని అన్నారు. అజిత్కు మంచి హాస్యచతురత వుండేదని కూడా ప్రేమ్ చోప్రా గుర్తు చేసుకున్నాడు. ఇలా అందరి మనసుల్ని ఆకట్టుకున్న ప్రత్యేకనటుడూ, హీరో నుంచి విలన్ద్వారా మారి దక్షిణాది నుంచి వెళ్ళి హిందీ సినీరంగంలో నిలదొక్కుకుని హైదరాబాద్ కీర్తిప్రతిష్ఠతల్ని నిలబెట్టిన మంచి నటుడు అజిత్. తెలంగాణలో పుట్టి జాతీయస్థాయిలో మంచి నటుడిగా, గొప్ప విలన్ పాత్రధారిగా అజిత్ గురించి చెప్పుకోవచ్చు.<noinclude><references/> {{rh|తెలంగాణ| 9| తేజోమూర్తులు}}</noinclude> gs1pnwkxpeykqu7cvovxku0he89rm9l పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/31 104 211007 551246 550479 2026-04-03T06:26:12Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551246 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}...4. అలిశెట్టి ప్రభాకర్ '''</p>}} {{right|- డా॥ నాళేశ్వరం శంకరం}} అలిశెట్టి ప్రభాకర్ (12.1.1954 - 12.1.1993) చిత్రకారుడిగా, కవిగా, ఫొటోగ్రాఫర్ సాహిత్యోద్యమ కవుల్లో ముందువరుసలో నిలిచిన ప్రజాకవి. ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, సంక్షోభగీతం, సిటీలైఫ్, మరణం నా చివరి చరణం కాదు వంటి కవితా సంపుటాలను 'అలిశెట్టి ప్రభాకర్ కవితగా ఆయన మిత్రులు 2013లో ప్రచురించారు. ఆయన ముప్పైతొమ్మిది సంవత్సరాలే జీవించిన క్షయవాడి ఆయనను అపహరించి ఎత్తుకెళ్ళినా ఆయన కవిత్వం మాత్రం మన మనోరాజ్యాన్ని నేటికి పాలిస్తూనే ఉంది. అలిశెట్టి మిత్రులు ఆయన కవిత్వాన్ని, స్మృతి సుగంధాల్ని కలుసుకున్నప్పుడల్లా తలపోస్తూ ఉంటారు. అలిశెట్టి గరీబ్ కావచ్చు గానీ కవిత్వంలో ఆయన అమీరే. పారితోషికంతో పత్రికలకు రాసి బతకాలనుకున్నాడు. నీ పాలకులిచ్చే ధనసహాయంతో బతకాలనుకోలేదు. తెరవెనుక క్షయవ్యాధి మృత్యుద్వారాలు తెరచి ఉంచినా నమ్ముకున్న భార్యను, కాంక్షించిన ఆశయాలను రక్తబంధాలకున్నా ఎక్కునే ప్రేమించాడు. అలిశెట్టి కవిత్వం వేదనలోంచి పుట్టింది. అలజడిలోంచి అడుగులేసింది. ఆయుధాన్ని అక్కున చేర్చుకుంది. అందుకే మరణం నా చివరి చరణం కాదని చెప్పాడు. కన్నీళ్ళతోనే కర్తవ్యాన్ని తన దిక్సూచిగా ఎత్తిచూపాడు. ఆయనొక యుద్ధగీతం. అక్షర క్షిపణి. ఒక మందుపాతర. ఆయనలో అరణ్యమెంత వుందో అరణ్యసౌందర్యం అంతే ఉంది. పీడితుడే ఆయన కవితాస్త్రం. అణ్వస్త్రం కూడా. అలిశెట్టి దీర్ఘ కవిత్వాలు, కావ్యాలు రాయలేదు. రహస్సంధ్యలాంటి ఒకటి రెండు మాత్రమే రాశాడు. దీర్ఘ కవిత రాసినా పొట్టి పొడవుల్లేని కవిత రాసినా అందులోని భాష, దానికుండే భావోద్వేగం ఎంత సరళంగా ఉంటుందో అంత సూటిగాను, స్పష్టంగాను ఉంటుంది. ఆయన వ్యక్తీకరణ నిద్రపుచ్చడు. నిద్రపోయేవాణ్ణి, నిద్రను నటిస్తున్న వాణ్ణి మేల్కొలుపుతుంది. దీర్ఘకవితగా అగుపించే 'రహస్సంధ్య పదహారు పేజీల కవిత. ఇది జీవధారలా సాగుతుందే తప్ప, ఎక్కడా తెగిపోదు. కవిత్వంలోని తత్త్వం జీవనదిలా ప్రవహించింది. అలిశెట్టి కవిత్వం విప్లవ కవిత్వంలాగే స్పష్టత, సరళత, సూటిదనం, గాఢత, తీవ్రతను సంతరించుకుంది. ఆయన కవితా శిల్పం సగటు పాఠకున్ని మేల్కొలుపుతుంది. అలిశెట్టి చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్ కావడం వల్ల వాటి కళానైపుణ్యం ఆయన కవిత్వంలో ఇమిడి పోయాయి. ఆయన 'పోస్టర్' కవిత్వం నిరక్షరాస్యునికి చేరువయింది.. అలిశెట్టి సరళమైన భాషను కవిత్వభాషగా మలిచిన కవి. ఆయన రాసిన ప్రతి కవిత ప్రజల మనోభావాలకు స్ఫూర్తినిస్తుంది. ప్రజలకు అనువైన ఫ్యాషన్లను కవిత్వానికి<noinclude><references/> {{rh|తెలంగాణ| 10| తేజోమూర్తులు}}</noinclude> h9pt29yawv4cgwxtkk9rx5zzwwu3s9p 551247 551246 2026-04-03T06:26:50Z A.Murali 3019 551247 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''4. అలిశెట్టి ప్రభాకర్ '''</p>}} {{right|- డా॥ నాళేశ్వరం శంకరం}} అలిశెట్టి ప్రభాకర్ (12.1.1954 - 12.1.1993) చిత్రకారుడిగా, కవిగా, ఫొటోగ్రాఫర్ సాహిత్యోద్యమ కవుల్లో ముందువరుసలో నిలిచిన ప్రజాకవి. ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, సంక్షోభగీతం, సిటీలైఫ్, మరణం నా చివరి చరణం కాదు వంటి కవితా సంపుటాలను 'అలిశెట్టి ప్రభాకర్ కవితగా ఆయన మిత్రులు 2013లో ప్రచురించారు. ఆయన ముప్పైతొమ్మిది సంవత్సరాలే జీవించిన క్షయవాడి ఆయనను అపహరించి ఎత్తుకెళ్ళినా ఆయన కవిత్వం మాత్రం మన మనోరాజ్యాన్ని నేటికి పాలిస్తూనే ఉంది. అలిశెట్టి మిత్రులు ఆయన కవిత్వాన్ని, స్మృతి సుగంధాల్ని కలుసుకున్నప్పుడల్లా తలపోస్తూ ఉంటారు. అలిశెట్టి గరీబ్ కావచ్చు గానీ కవిత్వంలో ఆయన అమీరే. పారితోషికంతో పత్రికలకు రాసి బతకాలనుకున్నాడు. నీ పాలకులిచ్చే ధనసహాయంతో బతకాలనుకోలేదు. తెరవెనుక క్షయవ్యాధి మృత్యుద్వారాలు తెరచి ఉంచినా నమ్ముకున్న భార్యను, కాంక్షించిన ఆశయాలను రక్తబంధాలకున్నా ఎక్కునే ప్రేమించాడు. అలిశెట్టి కవిత్వం వేదనలోంచి పుట్టింది. అలజడిలోంచి అడుగులేసింది. ఆయుధాన్ని అక్కున చేర్చుకుంది. అందుకే మరణం నా చివరి చరణం కాదని చెప్పాడు. కన్నీళ్ళతోనే కర్తవ్యాన్ని తన దిక్సూచిగా ఎత్తిచూపాడు. ఆయనొక యుద్ధగీతం. అక్షర క్షిపణి. ఒక మందుపాతర. ఆయనలో అరణ్యమెంత వుందో అరణ్యసౌందర్యం అంతే ఉంది. పీడితుడే ఆయన కవితాస్త్రం. అణ్వస్త్రం కూడా. అలిశెట్టి దీర్ఘ కవిత్వాలు, కావ్యాలు రాయలేదు. రహస్సంధ్యలాంటి ఒకటి రెండు మాత్రమే రాశాడు. దీర్ఘ కవిత రాసినా పొట్టి పొడవుల్లేని కవిత రాసినా అందులోని భాష, దానికుండే భావోద్వేగం ఎంత సరళంగా ఉంటుందో అంత సూటిగాను, స్పష్టంగాను ఉంటుంది. ఆయన వ్యక్తీకరణ నిద్రపుచ్చడు. నిద్రపోయేవాణ్ణి, నిద్రను నటిస్తున్న వాణ్ణి మేల్కొలుపుతుంది. దీర్ఘకవితగా అగుపించే 'రహస్సంధ్య పదహారు పేజీల కవిత. ఇది జీవధారలా సాగుతుందే తప్ప, ఎక్కడా తెగిపోదు. కవిత్వంలోని తత్త్వం జీవనదిలా ప్రవహించింది. అలిశెట్టి కవిత్వం విప్లవ కవిత్వంలాగే స్పష్టత, సరళత, సూటిదనం, గాఢత, తీవ్రతను సంతరించుకుంది. ఆయన కవితా శిల్పం సగటు పాఠకున్ని మేల్కొలుపుతుంది. అలిశెట్టి చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్ కావడం వల్ల వాటి కళానైపుణ్యం ఆయన కవిత్వంలో ఇమిడి పోయాయి. ఆయన 'పోస్టర్' కవిత్వం నిరక్షరాస్యునికి చేరువయింది.. అలిశెట్టి సరళమైన భాషను కవిత్వభాషగా మలిచిన కవి. ఆయన రాసిన ప్రతి కవిత ప్రజల మనోభావాలకు స్ఫూర్తినిస్తుంది. ప్రజలకు అనువైన ఫ్యాషన్లను కవిత్వానికి<noinclude><references/> {{rh|తెలంగాణ| 10| తేజోమూర్తులు}}</noinclude> d8z6zgqkiv7alzkf116rw8g8g03xm43 అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల 0 211211 551216 550923 2026-04-03T04:13:18Z Rajasekhar1961 50 551216 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =దీపమాల | ముందరి = [[../పచ్చగడ్డి పూల పళ్లెము/]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=136 to=168 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] m7rf2sdyzk47uff7uwm35iogwm8st74 551217 551216 2026-04-03T04:15:17Z Rajasekhar1961 50 551217 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము =దీపమాల | ముందరి = [[../పచ్చగడ్డి పూల పళ్లెము/]] | తదుపరి = [[../కొన్ని సంగతులు/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=136 to=168 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] l8o1qpfldtwfkucdgandpbve6sz0asd పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/137 104 211233 551210 551084 2026-04-03T04:04:31Z Rajasekhar1961 50 551210 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''దీపమాల'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|నవోదయం]]}} |{{DJVU page link|126|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఎవరు - నీకు]]}} |{{DJVU page link|127|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఆగస్టు పదిహేను]]}} |{{DJVU page link|128|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|మరచితిమి మనదారి]]}} |{{DJVU page link|129|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|పిరికి తనం]]}} |{{DJVU page link|130|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఆంధ్రమాత]]}} |{{DJVU page link|131|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఈ నటన]]}} |{{DJVU page link|132|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఏమైనారు]]}} |{{DJVU page link|133|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|మహాశక్తి]]}} |{{DJVU page link|135|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|మనసు - రచన - బ్రతుకు]]}} |{{DJVU page link|136|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|దేవలోకం]]}} |{{DJVU page link|137|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|జైహింద్]]}} |{{DJVU page link|138|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|విచ్ఛిన్న శక్తి]]}} |{{DJVU page link|139|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|శక్తిమాన్]]}} |{{DJVU page link|140|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|జెండా]]}} |{{DJVU page link|142|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ప్రవహించుకృష్ణా]]}} |{{DJVU page link|143|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఎల్లోర!]]}} |{{DJVU page link|144|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|అజంతా]]}} |{{DJVU page link|146|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|చందనపు పరిమళము]]}} |{{DJVU page link|149|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|నీవా గాంధి అనుచరుడవు]]}} |{{DJVU page link|150|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|జయతు జయతు]]}} |{{DJVU page link|151|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|దీపావళి]]}} |{{DJVU page link|152|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|రవికవి]]}} |{{DJVU page link|153|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఆంధ్రదర్బారు శాయరు]]}} |{{DJVU page link|154|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|నా భారత భూమి]]}} |{{DJVU page link|155|10}} }}<noinclude><references/></noinclude> rrqzjqvycswvf9013v3d1fg1cr6qkeg 551212 551210 2026-04-03T04:06:28Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 551212 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}'''దీపమాల'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|నవోదయం]]}} |{{DJVU page link|126|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఎవరు - నీకు]]}} |{{DJVU page link|127|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఆగస్టు పదిహేను]]}} |{{DJVU page link|128|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|మరచితిమి మనదారి]]}} |{{DJVU page link|129|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|పిరికి తనం]]}} |{{DJVU page link|130|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఆంధ్రమాత]]}} |{{DJVU page link|131|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఈ నటన]]}} |{{DJVU page link|132|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఏమైనారు]]}} |{{DJVU page link|133|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|మహాశక్తి]]}} |{{DJVU page link|135|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|మనసు - రచన - బ్రతుకు]]}} |{{DJVU page link|136|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|దేవలోకం]]}} |{{DJVU page link|137|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|జైహింద్]]}} |{{DJVU page link|138|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|విచ్ఛిన్న శక్తి]]}} |{{DJVU page link|139|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|శక్తిమాన్]]}} |{{DJVU page link|140|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|జెండా]]}} |{{DJVU page link|142|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ప్రవహించుకృష్ణా]]}} |{{DJVU page link|143|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఎల్లోర!]]}} |{{DJVU page link|144|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|అజంతా]]}} |{{DJVU page link|146|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|చందనపు పరిమళము]]}} |{{DJVU page link|149|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|నీవా గాంధి అనుచరుడవు]]}} |{{DJVU page link|150|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|జయతు జయతు]]}} |{{DJVU page link|151|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|దీపావళి]]}} |{{DJVU page link|152|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|రవికవి]]}} |{{DJVU page link|153|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|ఆంధ్రదర్బారు శాయరు]]}} |{{DJVU page link|154|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/దీపమాల|నా భారత భూమి]]}} |{{DJVU page link|155|12}} }}<noinclude><references/></noinclude> 8umv5vlwh2oosyy55fepkldzxg1u85n పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.8 (1937).pdf/31 104 211266 551087 551078 2026-04-02T12:39:05Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551087 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఇంతేకాక ప్రపంచవయోజన విద్యాసంఘములో సభ్యత్వమునొందిన వివిధ దేశము లేటేటను వయోజన పాఠశాలల నిర్వాహకులను ఉపాధ్యాయులను కొందఱనెన్ని వారిని విదేశములలో సంచారము చేయుటకై పంపుచున్నవి. ఈ సంచారమునకగు వ్యయమును నాయా దేశములే భరించుచున్నవి. ఇకమీదట నీవ్యయమును ప్రపంచ విద్యాసంఘమువారే భరింపదలంచుచున్నారు. {{Center|{{p|fs125}}స్థాయి సంఘము</p>}} ఈ సంస్థ యొక్క స్థాయిసంఘము సంవత్సరమున కొకసారి సమావేశమగు చుండును. ఈసంఘములోని సభ్యులు వివిధ దేశములచే ఆయా దేశములనుండి యెన్ను కొనబడినవారైయుందురు. కొందరసభ్యులను కార్య నిర్వాహక వర్గము వారెన్ను కొందురు. కార్యనిర్వాహక వర్గములో పది మంది సభ్యులుఁదురు. ఈ స్థాయిసంఘ సమావేశమునే కాక ప్రపంచయోజన విద్యాభిమానుల మహా సభను కూడ నాల్గేండ్లకొకసారి యేర్పాటు చేయుచుండవలెనని యాదిలో నిర్ణయింపబడెను. కాని యింతవరకు నట్టిసమావేశ మొక్కటి మాత్రమే జరిగెను. అది ౧౯ ౨౯ లో కేంబ్రిడ్జిలో జరిగెను. ౪౦౦ మంది ప్రతినిధులు వచ్చిరి. ఈ సమావేశమును మఱల జరుపుట కార్థిక మాంద్యమడ్డు వచ్చెను. {{Center|{{p|fs125}}గ్రంథ ప్రకటనము</p>}} ఇంతవఱకు ప్రపంచవయోజన విద్యాసంఘము వారు చేసిన ముఖ్య కార్యములలో నొకటి గ్రంథ ప్రకటనము. ఈ ప్రకటనములు నాల్గు విధములుగ నున్నవి. ౧ కరపత్రములు : ఇప్పటికి సుమారు నూరు కరపత్రములు ప్రకటింపబడినవి. ౨ అంతర్జాతీయ వయోజన త్రైమాసిక పత్రిక. ౩ వార్తా ప్రచురణములు. ౪ కాదాచిత్క ప్రచురణములు - అనగా అప్పుడప్పుడు ప్రచురింపబడు గ్రంథములు. ఇంతవఱకును ఈ క్రింది ముఖ్య గ్రంథములు ప్రకటింపబడినవి: అంతర్జాతీయవయోజన విద్యాప్రకాశిని (౪౭౬ పుటలు), బ్రిటిషు డొమినియనులలోని వయోజన విద్య (౧౫౧ పుటలు), ఇంగ్లండు వేల్సులలోని వయోజన విద్య, కేంబ్రిడ్జి ప్రపంచ వయోజన విద్యామహాసభ, వయోజనవిద్య - నిరుద్యోగము, జర్మనీ లోని వయోజనవిద్యలో నవీన పరిణామము, ఇటలీ లోని వయోజనవిద్య - పైని తెల్చబడిన ప్రచురణములలో ప్రపంచ సంస్థలో సభ్యత్వము నొందియున్న సంస్థలు గల దేశములలోని వయోజన విద్యా విషయములే కాక యితర దేశములలోని వయోజనవిద్యోద్యమములు గూడ పరామర్శింపబడు చుండును. వయోజన విద్యోద్యమమును పూనినయే దేశమును గూడ నీపచురణములను విస్మరించి ప్రవర్తిఁప జాలదు. {{Center|{{p|fs125}}విద్యాసంస్థల కర్తవ్యము</p>}} భరతఖండము నావరించియున్న యజ్ఞాన తమస్సుయొక్క స్వరూపమును మనము తెలిసికొనవలెనన్నచో నూటికి 90 మంది భారతీయుల కక్షరములైనను రావను నంశమును జ్ఞప్తికి దెచ్చుకొనిన చాలును. వయోజన విద్యావ్యాప్తికి మన దేశములోనున్న యావశ్యకత మరేదేశములోను లేదు. అయినను మన మీ విషయమున చాల మందులముగ నున్నాము. ప్రపంచములో ఈవిషయమున గావింప బడుచున్న యుద్యమములను, ప్రచారములను, పరిశోధనలను జూచునప్పుడైనను మనకు కార్యోత్సాహము గలుగ వచ్చును; కర్తవ్యతాజ్ఞాన ముదయింపపచ్చును; తొక్కవలసిన మార్గము కన్పట్టవచ్చును. కాన మన దేశములోని ముఖ్యమైన విద్యాసంస్థలీ ప్రపంచవయోజన విద్యాసంఘములో సభ్యత్వము నొందుట శ్రేయస్కరము.<noinclude><references/></noinclude> ozx3a9uy9gknp8585ms6o12ty6jgwsk పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.8 (1937).pdf/35 104 211270 551088 2026-04-02T12:59:12Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551088 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}కొవ్వూరు తాలూకా గ్రంథాలయ ప్రథమ మహాసభ</p>}} ది ౧౯-౧౨-౩౬ తేదీ శనివారము పగలు రెండు గంటలకు నిడదవోలు గ్రామములో శ్రీరాజావారి బంగాళాలో పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంఘ కార్యదర్శియగు శ్రీ డాక్టరు పాలకోడేటి సత్యతారాయణశర్మ గారి (భీమవరము) యాధిపత్యమున ఈ తాలూకా గ్రంథాలయా ప్రధమమహాసభ జరిగినది. తాలూకాలోని పలు ప్రాంతముల నుండి గ్రంథాలయోద్యమాభిమానులు విచ్చేసిరి. శ్రీయుతులు మంగిపూడి వేంకటశర్మ, శనివారపు సుబ్బారావు, తల్లాప్రగడ ప్రకాశరాయుడు, సత్తిరాజు సదాశివరామమూర్తి, డాక్టరు జీడిగుంట కామరాజు గార్లు మున్నగు ఉద్యమాభిమానులగు ప్రముఖులు గూడ పలువురు సభకు దయ చేసిరి. సభాసమావేశకర్తలగు శ్రీయుత తాడిమేటి కుటుంబశాస్త్రి గారు ప్రతినిధులకు స్వాగత మొసంగిరి. నిరక్షరత్వనిర్మూల నావశ్యకత, వయోజనవిద్య, రాత్రి పాఠశాలలు, గ్రంథాలయోద్యమములను గురించి వారుపన్యసించిరి. తాడేపల్లిగూడెము తాలూకా గ్రంథాలయ సంఘకార్యదర్శి సత్య నారాయణమూర్తిగారిని మహాసభా ప్రారంభోపన్యాస మొసఁగవలసినదిగను, డాక్టరు పాలకోడేటి సత్యనారాయణశర్మ గారిని ఆధ్యక్షత వహింపవలసినదిగను వారు ప్రతిపాదింపగా డాక్టరు జీడిగుంట కామరాజు గారిచే బలపరుపబడి అందరిచే ఆమోదింప బడెను. శ్రీ డాక్టరుగారు మహాసభను ప్రారంభించుచు గ్రంథాలయములు ప్రజాజీవితములలో ఎట్టి మార్పులను తీసికొనిరాగలవో సూచించుచు గ్రంథాలయోద్యమాభివృద్ధికి చేయతగు కృషిని వివరించుచు జిల్లాలో జరుగుచున్న పనినిగురించి చెప్పి యీ తాలూకా కూడ ఇతర తాలూకాలకు వెనుకబడక యుండవలెనని ఉద్బోధించిరి. ఆధ్యక్షులు పంచాయతీ గ్రంథాలయములను, కమిటీ గ్రంథాలయములును, ఎట్లు పని చేయుచున్నవో, గోవర్నమెంటువారును, స్థానిక సంస్థల వారును, గ్రామస్థులును ఈయుద్యమాభివృద్ధికి ఎట్లు తోడ్పడవలెనో వివరించుచు, పల్లెటూరి ప్రజలలో జ్ఞానాభివృద్ధికి గ్రంథాలయము లెట్లు అత్యంతావశ్యకములో నిరూపించి, గ్రంథాలయ సేవకులకు కొన్ని సలహాల నోసంగిరి త్వరలో ఈ తాలూకాలో గ్రంథాలయ యాత్రను సాగింపవలెనని చెప్పిరి. అనంతరము నరసాపురము తాలూకా గ్రంథాలయ సంఘ కార్యదర్శియగు శ్రీయుత రుద్రరాజు నరసింహరాజు గారు (పోడూరు) తమ తాలూకా లోని యుద్యమ చరిత్రను గురించి యుపన్యసించిరి. పిదప శ్రీయుత వేమూరి రామసుబ్బారావు గారు (ఆలంపురము) ప్రాధమికోపాధ్యాయులు ఈ యుద్యమమున కెట్లు తోడ్పడ గలుగునదియు విశదపరచిరి. తరువాత ఈదిగువ తీర్మానములు మహాసభలో అంగీకరింపబడినవి. I. ఈతాలూ కాయందలి గ్రంథాలయోద్యమ వ్యాప్తికి దిగువవారిని, కార్యనిర్వాహక వర్గముగా ఎన్నుకొనిరి. '''అధ్యక్షులు''' ::౧. గోటేటి శ్రీ రామ చంద్రమూర్తిగారు, తాళ్ళపూడి, '''కార్యదర్శి''' ::౨. జోశ్యుల సూర్య నారాయణమూర్తి గారు, సింగవరము ::3. లకంసాని సుబ్బారావు గారు, మల్లవరము ::౪. గెడా రఘునాయకులు గారు, చిన్నాయిగూడెము ::౫. రంకిరెడ్డి మంగన్న గారు, పందలపఱు ::౬. చేకూరి సుబ్బరాజు గారు, పెండ్యాల ::౭. దాట్ల సూర్యనారాయణరాజుగారు, నిడదవోలు II. ఈ తాలూకాయందలి ప్రతి గ్రామము నందును, గ్రంథాలయమును, పఠనమందిరమును పెట్టుటకును, అందువలన వయోజన విద్యావ్యాప్తికి తోడ్పడుటకును ఈతాలూకావారిని కోరుచున్నాము. III. ఈ తాలూకాయందలి గ్రంథాల యోద్యమమునకు తోడ్పడుటకు గవర్నమెంటు వారిని, జిల్లాబోర్డు వారిని, పంచాయతీ బోర్డులను, సహకార సంఘములను, ఇతర ధార్మికులను కోరుచున్నాము. Iv. గ్రంథాలయముల జమాఖర్చులను ప్రతి సంవత్సరము 3౧ వ మార్చితో ముగించి మరల నూతనముగా మొదలు పెట్టవలయును. v. తాలూకా గ్రంథాలయమునకు, ఒక రూపాయ తక్కువ గాని విరాళమిచ్చు గ్రంథాలయప్రతినిధులను, ఇతర వ్యక్తులను, సభ్యులుగా చేర్చుకొందురు. ఈ సంఘ<noinclude><references/></noinclude> npny2pr82b1qsp3lsg7198p181rzakl పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.8 (1937).pdf/36 104 211271 551089 2026-04-02T13:00:19Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 551089 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>సభ్యులే ముందు సంవత్సరము, కార్యనిర్వాహక వర్గము నెన్ను కొనెదరు. vi. గ్రంథాలయ సేవకులను గ్రంథాలయములు లేని గ్రామములలో గ్రంథాలయములు పెట్టుటకును, గ్రంథాల యములున్న గ్రామములకు తరుచు వెళ్ళుచు గ్రంథాలయ నిర్వాహకులకు తోడ్పడుట, వార్షికోత్సవములు-వర్థంతులు సభలు ఏర్పాటు చేయుట, మున్నగు విషయములను గూర్చి కృషి చేయుటకును కోరెదము. vii జిల్లా గ్రంథాలయ సంఘమువారు పొందువ్వలో తయారు చేసిన ప్రణాళిక ప్రకారము వెంటనే చర్య తీసి కొనగలందులకు పశ్చిమగోదావరి జిల్లాబోర్డు వారిని కోరు చున్నాము. 34 vIII. అంధ్రపత్రిక సంపాదకులను ఈ తాలూకా గ్రంథాలయ సంఘము వారు సిఫార్సు చేసిన గ్రంథాలయ ములకు ఆంధ్రపత్రిక రు౧౮ లకును, భారతి రు ర-5-0 కును ఇప్పంపవలసినదిగా కోరుచున్నాము, IX. ఈతాలూకాలో వీలైనంత త్వరలో, తాలూకా గ్రంథాలయ యాత్ర యేర్పాటు చేయుటకు తీర్మానింప నైనది. X. ఈ తాలూ కోసంఘమును, పశ్చిమగోదావరిజిల్లా గ్రంథాలయ సంఘమునకును, ఆంధ్రరాష్ట్ర గ్రంథాలయ సంఘమునకును, అనుబ౦ధముగా చేర్చుటకు తీర్మానింప నయినది. XI. ప్రతిగ్రంథాలయమునందును తప్పక రాత్రిపాఠ శాలను నెలకొల్పుటకు కోరుచున్నాము. గ్రంథాలయములు - రెజిష్టర్లు [పడమటిగో దావరిజిల్లా తాడేపల్లిగూడెం తాలూకా గ్రంథాలయ సంఘము వారు అప్పుడప్పుడు కరపత్రములు ప్రకటించుచున్నారు. అందులో గ్రంథాలయ నిర్వహణకు కావలసిన సూచనలు చేయుచున్నారు. అందులో రెండవ ప్ర్రచురణమునందు “గ్రంథాలయములు - రెజిష్టర్లు” అను సంగతిని గురించి వివరములు వ్రాసిరి. ఇటీవల ఘంటసాల శ్రీరామమోహనపుస్తక భాండాగార కార్యదర్శి శ్రీరాయ పాటి సీతారామయ్య గారు ఈ సంగతిని గురించియే పత్రి కలలో వ్రాసిరి. తాడేపల్లిగూడెము తాలూకా సంఘము వారు వ్రాసిన జాబితాలోని 1, 2, 3, 4, 6, 7, 9, లకు సరిపోవు రిజిష్టర్లు సీతారామయ్య గారును సలహా చేసిరి. పేళ్లమార్పు, కొన్ని వివరముల మార్పులు మాత్రమున్నవి. గ్రంధముల జాబితాయన్న దానిని వీరు విషయక మసూచిక యనిరి. కారణమ స్పష్టము. వీరు అక్షరక మసూచిక రెజిష్టరు వేరుగా నుండవలెననిరి. అక్షరకమమనిన యెడల గ్రంథనామము ననుసరించి యొకటి, గ్రంథకర్త ననుస రించి యొకటి వ్రాయవలసివచ్చును. ఇప్పు డీ విధమగు వర్గీకరణము నమల నం దుంచుట తగ్గిపోయినది. ఇండ్లకిచ్చు గ్రంథముల రెజిష్టరును వీరు లెండింగు రిజిష్టరనిరి. ఇచ్చటను కారణము స్పష్టము, సీతారామయ్యగారు చందాదారులుక ల గ్రంథాలయము నే గ గ్రహించి యాలోచించిరి. తా డేపల్లి గూడెము గ్రంథాలయ సంఘమువారు చందాదారుల సం ი గతి యాలోచింపలేదు. కాబట్టి సీతారామయ్య గారు చందాదారుల రెజిష్టరని వేకు రెజిష్టరు సూచింపగా సంఘము వారు దానికి వేరే యేర్పాటు పెట్టలేదు. చందాదారులు కల గ్రంథాలయములలో సీతారామయ్య గారి పద్ధతీయే యనుక రింపవల సియుండును. సంఘతీర్మానముల పుస్తక మని దానిని సీతారామయ్యగారు మినిట్ బుక్కు అనిరి. సంఘము వారి ప్రచురణము నందు గ్రంథాలయపు సామాన్య సభ్యుల సమావేశముల చర్యవ్రాయుటకు ఏర్పాటు లేదు. కార్యనిర్వాక వర్త సమా వేశములను రికార్డు చేయుటకే వా రేర్పరచినారు. సామాన్య సభ్యులున్న చోట సతారామయ్య గారి సలహానను సరించుటే మేలు, సంఘము వారు జమాకరు) పుస్తకమనిన దానిని సీతారామయ్యగారు రోజు అవర్జా లని రెండుగా విభజించి నమూదు చేసిరి. ఈ మున వీరి సలహా ననుసరించుటేమేలు. సందర్శకుల రెజిష్ట గనిన దానిని వీరు ప్రేక్షకుల రెజిష్టరనిరి వీరు చేసిన జాబి తాలో గ్రంధవిరాళముల రెజిష్టరొకటి కలదు. సంఘము వారు దీనిని స్టాకు రెజిష్టరులోనే గ్రంథములను బహుమతి చేసిన వారి పేరుతో పూర్తి చేయనెంచిరి. అది సమంజసము గా నేయున్నది. సంఘము వారి 5-8-10 11 లకు సరిపోవు రెజక్టర్లు శ్రీ సీతారామయ్య గారి జాబితాలో లేవు; ముఖ్యములు, తాడేపల్లి తాలూకా గ్రంథాలయ సంఘము వారి ప్రచురణము నీదిగువ నిచ్చుచున్నాము. ] - అవి<noinclude><references/></noinclude> 9120vzrwkdvpvh8srnmujr1l2xn3uba 551090 551089 2026-04-02T13:44:07Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551090 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సభ్యులే ముందు సంవత్సరము, కార్యనిర్వాహక వర్గము నెన్ను కొనెదరు. vi. గ్రంథాలయ సేవకులను గ్రంథాలయములు లేని గ్రామములలో గ్రంథాలయములు పెట్టుటకును, గ్రంథాలయములున్న గ్రామములకు తరుచు వెళ్ళుచు గ్రంథాలయ నిర్వాహకులకు తోడ్పడుట, వార్షికోత్సవములు-వర్థంతులు సభలు ఏర్పాటు చేయుట, మున్నగు విషయములను గూర్చి కృషి చేయుటకును కోరెదము. vii. జిల్లా గ్రంథాలయ సంఘమువారు పొందువ్వలో తయారు చేసిన ప్రణాళిక ప్రకారము వెంటనే చర్య తీసి కొనగలందులకు పశ్చిమగోదావరి జిల్లాబోర్డు వారిని కోరు చున్నాము. viii. అంధ్రపత్రిక సంపాదకులను ఈ తాలూకా గ్రంథాలయ సంఘము వారు సిఫార్సు చేసిన గ్రంథాలయములకు ఆంధ్రపత్రిక రు.౧౮ లకును, భారతి రు.౪-౮-౦ కును ఇప్పంపవలసినదిగా కోరుచున్నాము. IX. ఈతాలూకాలో వీలైనంత త్వరలో, తాలూకా గ్రంథాలయ యాత్ర యేర్పాటు చేయుటకు తీర్మానింపనైనది. X. ఈ తాలూకా సంఘమును, పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంఘమునకును, ఆంధ్రరాష్ట్ర గ్రంథాలయ సంఘమునకును, అనుబ౦ధముగా చేర్చుటకు తీర్మానింపనయినది. XI. ప్రతిగ్రంథాలయమునందును తప్పక రాత్రి పాఠశాలను నెలకొల్పుటకు కోరుచున్నాము. {{rule |6em }} {{Center|{{p|fs150}}గ్రంథాలయములు - రెజిష్టర్లు</p>}} [పడమటి గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా గ్రంథాలయ సంఘము వారు అప్పుడప్పుడు కరపత్రములు ప్రకటించుచున్నారు. అందులో గ్రంథాలయ నిర్వహణకు కావలసిన సూచనలు చేయుచున్నారు. అందులో రెండవ ప్రచురణమునందు “గ్రంథాలయములు - రెజిష్టర్లు” అను సంగతిని గురించి వివరములు వ్రాసిరి. ఇటీవల ఘంటసాల శ్రీరామమోహన పుస్తక భాండాగార కార్యదర్శి శ్రీరాయ పాటి సీతారామయ్య గారు ఈ సంగతిని గురించియే పత్రికలలో వ్రాసిరి. తాడేపల్లిగూడెము తాలూకా సంఘము వారు వ్రాసిన జాబితాలోని 1, 2, 3, 4, 6, 7, 9, లకు సరిపోవు రిజిష్టర్లు సీతారామయ్య గారును సలహా చేసిరి. పేళ్లమార్పు, కొన్ని వివరముల మార్పులు మాత్రమున్నవి. గ్రంధముల జాబితాయన్న దానిని వీరు విషయక్రమసూచిక యనిరి. కారణమ స్పష్టము. వీరు అక్షరక్రమసూచిక రెజిష్టరు వేరుగా నుండవలెననిరి. అక్షరకమమనిన యెడల గ్రంథనామము ననుసరించి యొకటి, గ్రంథకర్త ననుసరించి యొకటి వ్రాయవలసివచ్చును. ఇప్పుడీ విధమగు వర్గీకరణము నమలునందుంచుట తగ్గిపోయినది. ఇండ్లకిచ్చు గ్రంథముల రెజిష్టరును వీరు లెండింగు రిజిష్టరనిరి. ఇచ్చటను కారణము స్పష్టము. సీతారామయ్యగారు చందాదారులుకల గ్రంథాలయమునే గ్రహించి యాలోచించిరి. తా డేపల్లి గూడెము గ్రంథాలయ సంఘమువారు చందాదారుల సంగతి యాలోచింపలేదు. కాబట్టి సీతారామయ్యగారు చందాదారుల రెజిష్టరని వేరు రెజిష్టరు సూచింపగా సంఘము వారు దానికి వేరే యేర్పాటు పెట్టలేదు. చందాదారులుకల గ్రంథాలయములలో సీతారామయ్య గారి పద్ధతీయే యనుకరింపవలసియుండును. సంఘతీర్మానముల పుస్తకమని దానిని సీతారామయ్యగారు మినిట్ బుక్కు అనిరి. సంఘము వారి ప్రచురణము నందు గ్రంథాలయపు సామాన్య సభ్యుల సమావేశముల చర్యవ్రాయుటకు ఏర్పాటు లేదు. కార్యనిర్వాకవర్గసమావేశములను రికార్డు చేయుటకే వారేర్పరచినారు. సామాన్య సభ్యులున్న చోట సతారామయ్యగారి సలహానను సరించుటే మేలు. సంఘము వారు జమాకర్రు పుస్తకమనిన దానిని సీతారామయ్యగారు రోజు అవర్జాలని రెండుగా విభజించి నమూదు చేసిరి. ఈ సందర్భమున వీరి సలహా ననుసరించుటేమేలు. సందర్శకుల రెజిష్టగనిన దానిని వీరు ప్రేక్షకుల రెజిష్టరనిరి వీరు చేసిన జాబితాలో గ్రంధవిరాళముల రెజిష్టరొకటి కలదు. సంఘము వారు దీనిని స్టాకు రెజిష్టరులోనే గ్రంథములను బహుమతి చేసిన వారి పేరుతో పూర్తి చేయనెంచిరి. అది సమంజసముగా నేయున్నది. సంఘము వారి 5-8-10 11 లకు సరిపోవు రెజక్టర్లు శ్రీ సీతారామయ్య గారి జాబితాలో లేవు; అవి ముఖ్యములు, తాడేపల్లి తాలూకా గ్రంథాలయ సంఘము వారి ప్రచురణము నీదిగువ నిచ్చుచున్నాము].<noinclude><references/></noinclude> knqa84nb6nkntjwu0f8ith9nh1s15ki పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/92 104 211272 551091 2026-04-02T13:48:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551091 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> అమ్మ రాసే కథలకు, నవలలకు మొదటి పాఠకురాలు తామేనని చెబుతారు ఆమె పెద్ద కూతురు శోభారాణి. నిజామాబాద్ కు చెందిన రామాగౌడ్, గంగాదేవిల మొదటి సంతానం ఆమె. 1932 సెప్టెంబర్ 14 తేదీన నిజామాబాదులో జన్మించారు. హైదరాబాదులోని నారాయణగూడ బాలికోన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ చదివారు. ఆమెకు చిన్న వయసులోనే అంటే 15వ ఏటనే వివాహం అయింది. ఆర్థికంగా ఉన్నత స్థాయి కుటుంబం. పేద ఇంటికోడలై ఆ యింటి పరిస్థితుల కనుగుణంగానే నడుచుకునేది. ఆరుగురు పిల్లలతో సంసార బాధ్యతలతో తలమునకలవుతూనే రచనా వ్యాసంగం చేయడం గమనించదగ్గది. ఏ మాత్రం సమయం చిక్కినా ఆ సమయాన్ని రచనా వ్యాసంగానికి వినియోగించుకునేవారం. హేమాదేవి. పని మధ్యలో పది పదిహేను నిముషాలు సమయం చిక్కినా కూర్చొని రాసుకునేవారు. రాసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు, వసతులు ఏమీలేవు. మూడ్ వస్తే రాయడం వంటివి ఏమి లేవు. సమయం దొరికితే చాలు కలం అందుకునేవారావిడ అని అంటారు శోభారాణి. గుడిపాటి వెంకటాచలంతో ఎప్పుడూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుండేవారనీ, సినారి, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి కవులతో సాహితీ సాంగత్యం అమ్మతో సాహితీ ప్రయాణం చేయించాయి అంటారామె. నిత్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ సాగే బొమ్మ హేమాదేవి రచనల్లో, ఆలోచనల్లో నవ్యత మనమును అబ్బురపరుస్తుంది. నూతన పోకడలకు బాటలు వేసే ఆమె రచనలు ప్రగతిశీలంగా ఉంటాయి. మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు చాలా నేర్పరితనంతో కథలుగా అల్లారు ఆవిడ. చదువుకుని ఎదుగుతున్న యువతరం బాలబాలికలు స్త్రీలలో నూతన జీవితాన్ని సాకారం చేసుకోవడమే తాము ఉన్నత చదువులు చదువుకోవడానికి స్ఫూర్తినిస్తాయి. ఉత్తేజం కలిగిస్తాయి. ఆలోచింపచేస్తాయి. పాఠకలోకపు జీవితాలను మలువు తిప్పడంలో దోహదం చేస్తాయి ఆమె రచనలు. ఒకనాడు స్త్రీల సాహిత్యాన్ని వంటింటి సాహిత్యమని పేర్లు పెట్టారు. ఎద్దేవా చేశారు. కానీ చక్కని శైలిలో ఎంతో నైపుణ్యంతో మానవ జీవితాలకు అద్దం పెట్టి రచనలు చేశారు. మహిళలు. బొమ్మ హేమాదేవి కూడా గతశీలమైన సమాజాన్ని పరిశీలిస్తూ, మానవ జీవితపు లోతుపాతుల్ని అంచనావేస్తూ, మనిషిలో జరిగే సంఘర్షణల్ని ఒడిసి పట్టుకుంటూ నిజ జీవితానికి దగ్గరగా రచనలు చేసేవారు. సమాజంలో జరిగే సంఘటనలు సన్నివేశాలు, కళ్ళముందు కదలాడే వ్యక్తుల జీవితాలు బొమ్మ హేమాదేవి కథల్లో ఇమిడిపోయేవి. అందుకే ఆమె రచనలు వాస్తవానికి చాలా దగ్గరగా కనిపిస్తాయి. 50కి పైగా ప్రజాదరణ పొందిన నవలలు, 100కు పైగా కథలు ముద్రణ అయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సంకలనాల్లో, రచయిత్రుల డైరెక్టరీల్లో ఈ రచయిత్రి పేరు ఎందుకు చేరలేదో ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె తన రచనలను భద్రపరచి సంకలనం వేసే ఉంటే భవిష్యత్ తరాల వారికి ఎంతో సౌలభ్యంగా ఉండేది. అందుకు ఆమె ఆర్థిక పరిస్థితులు సహకరించి ఉండకపోవచ్చు. లేదా ఆవిడకే తన రచనలను భద్రపరచాలన్న ఆలోచన లేకపోవచ్చు. ఈ రోజుకీ ఆమె ఆలోచనల్లోని కొత్తదనం, చైతన్యం మాసిపోలేదు. నేటి సమాజానికి మార్పుకు దోహదం చేసే ఆమె రచనలు అవసరమే. ఏదేమైనా ఇప్పటికైనా ఆమె రచనలు భద్రపరచాల్సిన అవసరం, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.<noinclude><references/> {{rh|తెలంగాణ| 71| తేజోమూర్తులు}}</noinclude> 1vg7boa216ogkstqwtsr50i2fqt23kh పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.8 (1937).pdf/37 104 211273 551092 2026-04-02T14:00:48Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551092 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ప్రతి గ్రంథాలయము వద్దను, దిగువ రెజిష్టర్లు వ్రాయుచుండవలయును. ఈ రెజిస్టర్లు అన్నియు, ప్రతి సంవత్సరము, ఏప్రియలు 1 వ తేదీని కొత్త లెక్కలతో ప్రారంభించుచుండవలయును. రెజిష్టర్లు శాశ్వతముగ నుండు నటుల, ఒకే సైజు బెండు పుస్తకములను వాడవలయును. I. '''స్టాక్ రెజిష్టరు''' ఇందు వేరు వేరుగ గ్రంథాలయము యొక్క గ్రంధములు రెజిష్టర్లు, ఇతర సామగ్రి, అస్తి, మున్నగు విషయములు వ్రాయవలయును. గ్రంధములకు 1 వరుస సంఖ్య, 2 గ్రంథము పేరు, 3 గ్రంధకర్త, 4 ఖరీదు, గ్రంథాలయమునకు తెచ్చిన తేది, 6 బహుమతి చేసినచో వారి పేరు, 7 రిమార్కు అను వివరములు కావలయును. II '''గ్రంథముల జాబితా''' ఇందు, గ్రంథాలయములో ఉన్న గ్రంథములను, 1 సంపుటములు, 2 పురాణములు, 3 గద్యలు, 4 పద్యము 5 నవలలు, 6. నాటకములు, 7 చరిత్రలు, 8 శాస్త్రములు, 9 ఇతరము మున్నగు తరగతులగు విభజించి ఒక్కొక్క విషయమునకు, కొన్ని పుటలు విడుచుచు, దిగువ వివరములతో వ్రాయవలెను. ఆంగ్ల, హింది, సాంస్కృతాంధ్ర గ్రంధములను వేరువేరుగ వ్రాయవలెను. 1 వరుస సంఖ్య, 2 విభజన సంఖ్య, 3 గ్రంథము పేరు, 4 గ్రంథకర్త పేరు (సభ్యులు ఉపయోగము నిమిత్తము, ఇది ఆర్ధిక స్థితినిబట్టి అచ్చు వేయించదగును). III. '''ఇండ్లకిచ్చు గ్రంథముల రెజిష్టరు''' 1 వరుస సంఖ్య, 2 గ్రంధము సంఖ్య, 3 గ్రంధము పేరు, 4 తీసుకొనినవారి సంతకం, 5 తీసికొనిన తేదీ 6 తిరిగిఇచ్చిన తేదీ. 7 భాండారకుని చేవ్రాలు. 8.రిమార్కు IV. '''గ్రంథాలయమునందలి పాఠకుల రెజిష్టరు''' 1 వరుస సంఖ్య. 2 తేది, 3 చదివినవారి సంతకం, 4 వయస్సు 5 గ్రామము, 6 చదివిన గ్రంధము 7 రిమార్కు. V. '''దినచర్య పుస్తకము''' గ్రంథాలయమునందు జరుపుసభలు, ఉపన్యాసములు, మున్నగు వివరములును ఇతర కృషియు వాయుచుండవలయును VI. '''సంఘ తీర్మానముల రెజిష్టరు''' గ్రంథాలయ కార్యనిర్వాహక వర్గము యొక్క సమావేశములు, అందలి తీర్మానములు, ఇందు వాయుచుండవలయును. VII. '''జమాఖర్చు పుస్తకము''' చందాదారుల నుండియు, ఇతర సంస్థలనుండియు, వసూలు చేయు విరాళములును, ఖర్చులును, ఇందు వ్రాయుచుండవలయును. VIII. '''ఉత్తరముల రెజిష్టరు''' ఉత్తరములనకళ్లు, ఇందు వ్రాయుచుండవలయును (వరుససంఖ్యతో) - IX. '''సందర్శకుల రెజిష్టరు''' గ్రంథాలయమును వీక్షించుటకు వచ్చుప్రముఖుల అభిప్రాయములను ఇందు వ్రాయించి దీనినకళ్లను, ఒకటి తాలూకా కార్యదర్శికిని, స్థానిక సంస్థల గ్రంథాలయములైనచో ఆయా యధికారులకును పంపుచుండవలెను. X. '''రశీదుల పుస్తకము''' గ్రంథాలయ సభ్యులనుండి పుచ్చుకొను విరాళములకు అచ్చు రశీదులు ఇచ్చుచుండవలయును. X1. '''ఫైలు పుస్తకము (file)''' గ్రంథాలయమునకు వచ్చు ఉత్తరములు, ప్రచురణములు మున్నగునవి ఒక వైపునుండియు, గ్రంథాలయమునకు సంబంధించిన కర్చుల యొక్క వోచర్లను రెండవ వైపు నుండియు అంటించు చుండవలయును. మరియు ప్రతి గ్రంథాలయము వద్దను, దిగువ పట్టికలు గ్రంథాలయము గోడలకు తగిలించవలయును. ::I గ్రంథాలయసభ్యుల జాబితాగల పట్టిక. ::II. గ్రంథాలయ నిబంధనలు గల పట్టిక. ::III. తారీఖులను, వారములను, నెలలను తెలుపు క్యాలెండరు.<noinclude><references/></noinclude> jntywvrt3jd4588y0vvme8e9desp33r పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/93 104 211274 551093 2026-04-02T14:03:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551093 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''22. బూర్గుల రామకృష్ణారావు '''</p>}} {{right|- డా॥ ఎస్. వి. రామారావు }} మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యులైన శ్రీ బూర్గుల యావదాంధ్రమునే గాక సువిశాల భారతావనిని సైతం తేజోవంతం చేసిన జ్యోతిర్మయుడు. ఆయన రాజనీతి దురంధరుడు. బహు భాషా కోవిదుడు. ఉత్తమ సాహితీవేత్త. సంస్కృతిజ్ఞుడు. గొప్ప సంస్కర్త. అనేక రంగాల్లో ఆరితేరిన ప్రతిభావంతుడు. రామకృష్ణారావు గారు విళంబి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ విదియ (13.03.1899) నాడు కల్వకుర్తి తాలూకా పడకల్లు గ్రామంలో తమ మాతామహులైన వెల్దండ శేషారావు గారి ఇంట జన్మించారు. వారి స్వస్థలం షాద్నగర్ తాలూకా బూర్గుల గ్రామం. చెట్లు అధికంగా ఉండడంతో దానికి ఆ పేరు వచ్చిందట. వీరి పూర్వీకులు దేశ పాండ్యాలు. జాగీర్దారులుగానే కాక పండితులుగా కూడా వాసికెక్కారు. వీరి ముత్తాత నరసింగరావు, తాత వెంకటేశ్వరరావు ఈ వంశంలో ప్రసిద్ధికెక్కినవారు. నియోగి బ్రాహ్మణులైన వీరు కౌండిన్యస గోత్రులు. రామకృష్ణారావు గారి తండ్రి పుల్లమరాజు నరసింగరావు. తల్లి రంగనాయకమ్మ. ఊరిపేరు ఇంటిపేరుగా పెట్టుకొనడం మహారాష్ట్ర సంప్రదాయం. రామకృష్ణారావు మహారాష్ట్ర దేశంలో విద్యాభ్యాసం చేసిన వారవడం చేత మహారాష్ట్ర సాహిత్యంలో గడపడం వల్ల ఈ సంప్రదాయాన్ని అవలంభించి ఉండవచ్చును. వారి ప్రాథమిక విద్య ఇంటివద్దనే జరిగింది. అప్పటి కాలానికి అనుగుణంగా తెలుగు, ఉర్దూ, పార్కీ, ఉర్దూ భాషలు నేర్చుకుని తమ 11వ యేట హైదరాబాద్ ధర్మవంత్ ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యనభ్యసించారు. 1913లో మూడో ఫారం పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పిదప కేస్కార్ (కేంద్ర మంత్రిగా ఉన్న కేస్కార్ తండ్రి)చే స్థాపించబడిన ఎక్స్.ఎల్.సి.ఎల్. ట్యుటోరియల్ కళాశాలలో చేరి 1915లో బొంబాయి విశ్వ విద్యాలయం వారి మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో కృతార్థులైనారు. మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నిజాం కళాశాల నుంచి 1918లో ఇంటర్మీడియెట్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో విజయంపొందారు. ఇంటర్లో పార్శీ ద్వితీయ భాషగా చరిత్ర, తర్క శాస్త్రాలు ఐచ్ఛికములుగానూ ఉన్నాయి. తర్వాత పుణెలోని ఫెర్గూసన్ కళాశాలలో తర్క శాస్త్రంఐచ్ఛికంగా బి.ఎ.ఆనర్స్లోలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఎల్లీస్ విద్యార్థి వేతనాన్ని పొందినారు. పట్టభద్రులైన పిదప బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించి ఎల్.ఎల్.బి. పట్టాను పొందారు. విద్యాభ్యాసం ముగించిన తర్వాత రామకృష్ణారావు గారు హైదరాబాద్లో 1923 నుంచి న్యాయవాద వృత్తిని అవలంభించారు. మొదట బారిస్టర్ మహ్మద్ అజర్ వద్ద నాలుగు సంవత్సరాలు పనిచేసి తర్వాత హైదరాబాద్ (ఉర్దూ), సికింద్రాబాద్ (ఇంగ్లీష్) న్యాయస్థానాల్లో<noinclude><references/> {{rh|తెలంగాణ| 72| తేజోమూర్తులు}}</noinclude> jij466x322ddfb8whkf0v77yk8qhx0h పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/94 104 211275 551094 2026-04-02T14:04:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'స్వతంత్రంగా న్యాయవాద వృత్తిని కొనసాగించారు. విద్యార్ధి దశలోనే (1912) వారి వివాహం జరిగింది. అనంతరం వారి భార్య మరణించగా... వారి దగ్గర బంధువులైన శ్రీమందుముల నరసింగరావు సోదరి అనం...' 551094 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>స్వతంత్రంగా న్యాయవాద వృత్తిని కొనసాగించారు. విద్యార్ధి దశలోనే (1912) వారి వివాహం జరిగింది. అనంతరం వారి భార్య మరణించగా... వారి దగ్గర బంధువులైన శ్రీమందుముల నరసింగరావు సోదరి అనంత లక్ష్మమ్మను వివాహమాడారు. తర్వాత వీరిరువురూ వియ్యంకులైనారు. రామకృష్ణారావు గారి విశిష్ట వ్యక్తిత్వం చిన్ననాటి నుంచే వికసింపనారంభించింది. ఇంటర్ విద్యార్థిగా ఉన్నప్పుడే వారు తమ బంధుమిత్రులతో కలిసి యువక సంఘ్ (యంగ్ మెన్స్ యూనియన్) స్థావించారు. ఈ సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయం నిర్వహించబడుతుండేది. అందు ఉపన్యాసాలు కొనసాగుతుండేవి. 1921లో హైదరాబాద్లో బాధ్యతా యుతమైన ప్రభుత్వం ఏర్పడాలని, రాజకీయ సంస్కరణలు జరగాలని మాడపాటి హన్మంతరావు, డాక్టర్ రంగారావు ప్రభృతులతో కలిసి సంస్కరణ సంఘ (స్టేట్ రీఫార్మ్స్ అసోసియేషన్) నివేదికను తయారుచేశారు. ఈ సంఘ సభ్యులుగా 1921లో అకోలాలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు ఇండియన్ సోషల్ రీఫార్మర్ పత్రికలో వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ ఆంగ్లంలో వ్యాసాలు రాసి పాఠకులు, సంపాదకులు మన్ననలు పొందారు. 1922లో ఆంగ్ల ప్రభుత్వం వారు బీరార్ను నిజాంకు ఇచ్చివేయాలని కూడా పై పత్రికల్లోనూ, ఉర్దూ పత్రికల్లోనూ వ్యాసాలు రాశారు. వాటిని మెచ్చుకుని హైదరాబాద్ దివాను సర్ నిజామత్ జంగ్ వారికి పెద్ద ఉద్యోగం ఇస్తానని ఆహ్వానించారు. అయినా దేశభక్తుడైన రామకృష్ణారావు గారు ప్రలోభపడక నిరాకరించారు. న్యాయవాదిగా చాలా కేసులు ఉచితంగా వాదించి విశాల హృదయాన్ని ప్రదర్శించారు. న్యాయ పరిరక్షణకు పాటు పడడమే కాకుండా గొప్ప న్యాయవాదిగా ప్రఖ్యాతి గడించారు. పి.వి.నరసింహారావు వీరివద్ద జూనియర్గా పనిచేశారు. నిజాం పరిపాలనలో అణచి ఉంచబడ్డ తెలుగు ప్రజలలో రాజకీయ చైతన్యానికి, సాంస్కృతిక వికాసానికి పునాది వేసిన మహనీయుడు శ్రీ బూర్గుల. 1926-27. సంవత్సరాలలో హైదరాబాద్లోని శ్రీకృష్ణదేవరాంధ్రాయ గ్రంథాలయానికి కార్యదర్శిగా ఉండి రజతోత్సవాలను సమరము తెలంగాణ ఘనంగా నిర్వహించారు. దేవరకొండలో 2వ ఆంధ్ర మహాసభకు (1981) అధ్యక్షత వహించారు. హైదరాబాద్ స్వదేశీ లీగ్, నిజాం సబ్జెక్ట్స్ లీగ్ మొదలైన వానికి కార్యదర్శిగా పనిచేశారు. నిజాం ప్రభుత్వాజ్ఞలను ఉల్లంఘించడం వలన 1942లోనూ, మరియు ఐదు సంవత్సరాల తర్వాతను కారాగారవాసం చేశారు. 1948 జనవరిలో భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్గా హైదరాబాద్ కు వచ్చిన కె.ఎం. మున్నీ గారిని నిజాం ఆంజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా మున్ముందుగా సందర్శించి పరిపాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రజావక్షానికి నాయకునిగా నియమించబడి ప్రజాఉద్యమానికి సారధ్యం వహించారు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన నాయకుల్లో వీరు అగ్రగణ్యుడు. రజాకార్ల అల్లర్లు, కమ్యూనిస్టుల అరాచక చర్యల్లో నలిగిపోయిన తెలంగాణ ప్రాంతంలో సుస్థిరత ఏర్పడటంలో కూడా వారు ప్రముఖ పాత్ర వహించారు. పోలీసు చర్య తర్వాత ఏర్పడిన వెల్లోడి ప్రభుత్వంలో (1950) రెవెన్యూ, విద్యా శాఖల మంత్రిగానూ, 1952లో జరిగిన ప్రథమ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం పొంది ముఖ్యమంత్రి గానూ వారు హైదరాబాద్కు చేసిన సేవ సువర్ణాక్షరాలతో లిఖింపదగినది. నిజాం ప్రభువుల నిరంకుశ పాలన అంతమైన అచిరకాలంలోనే వారు తమ పరిపాలనా దక్షతతో సుస్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పర్చారు. జాగీర్దారు, మత్తేదారు పద్ధతులను నిర్మూలించి కౌలుదారీ చట్టం ప్రవేశపెట్టి భూసంస్కరణలు అమలు పరిచారు. ప్రాంతీయ భాషలో విద్యా బోధనకు పునాదులు వేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఉండి ఉంటే వారు చిరకాల ముఖ్యమంత్రి గా ఉండి ఉండేవారు. కానీ స్వార్థాన్ని పరిత్యజించి విశాల హృదయంతో ముక్కోటి ఆంధ్రుల ఐక్యత కోసం పాటుపడ్డారు. తెలుగుదేశమే గాక ఇతర ప్రాంతాలు కూడా వారి సేవా భాగ్యాన్ని పొందాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం కేరళ రాష్ట్ర గవర్నర్ (నవంబర్ 56, జూన్ 60) వారు కనబర్చిన రాజనీతిజ్ఞత రాజకీయ మన్ననలు చూరగొన్నాయి. తర్వాత సువిశాలమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా (జూన్ 60, ఏప్రిల్ 62) 73 తేజోమూర్తులు జయాడు<noinclude><references/> {{rh|తెలంగాణ| 73| తేజోమూర్తులు}}</noinclude> ofpi3wjcfvae923s67csyevzorietey 551096 551094 2026-04-02T14:39:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551096 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> స్వతంత్రంగా న్యాయవాద వృత్తిని కొనసాగించారు. విద్యార్ధి దశలోనే (1912) వారి వివాహం జరిగింది. అనంతరం వారి భార్య మరణించగా... వారి దగ్గర బంధువులైన శ్రీమందుముల నరసింగరావు సోదరి అనంత లక్ష్మమ్మను వివాహమాడారు. తర్వాత వీరిరువురూ వియ్యంకులైనారు. రామకృష్ణారావు గారి విశిష్ట వ్యక్తిత్వం చిన్ననాటి నుంచే వికసింపనారంభించింది. ఇంటర్ విద్యార్థిగా ఉన్నప్పుడే వారు తమ బంధుమిత్రులతో కలిసి యువక సంఘ్ (యంగ్ మెన్స్ యూనియన్) స్థావించారు. ఈ సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయం నిర్వహించబడుతుండేది. అందు ఉపన్యాసాలు కొనసాగుతుండేవి. 1921లో హైదరాబాద్లో బాధ్యతా యుతమైన ప్రభుత్వం ఏర్పడాలని, రాజకీయ సంస్కరణలు జరగాలని మాడపాటి హన్మంతరావు, డాక్టర్ రంగారావు ప్రభృతులతో కలిసి సంస్కరణ సంఘ (స్టేట్ రీఫార్మ్స్ అసోసియేషన్) నివేదికను తయారుచేశారు. ఈ సంఘ సభ్యులుగా 1921లో అకోలాలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు ఇండియన్ సోషల్ రీఫార్మర్ పత్రికలో వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ ఆంగ్లంలో వ్యాసాలు రాసి పాఠకులు, సంపాదకులు మన్ననలు పొందారు. 1922లో ఆంగ్ల ప్రభుత్వం వారు బీరార్ను నిజాంకు ఇచ్చివేయాలని కూడా పై పత్రికల్లోనూ, ఉర్దూ పత్రికల్లోనూ వ్యాసాలు రాశారు. వాటిని మెచ్చుకుని హైదరాబాద్ దివాను సర్ నిజామత్ జంగ్ వారికి పెద్ద ఉద్యోగం ఇస్తానని ఆహ్వానించారు. అయినా దేశభక్తుడైన రామకృష్ణారావు గారు ప్రలోభపడక నిరాకరించారు. న్యాయవాదిగా చాలా కేసులు ఉచితంగా వాదించి విశాల హృదయాన్ని ప్రదర్శించారు. న్యాయ పరిరక్షణకు పాటు పడడమే కాకుండా గొప్ప న్యాయవాదిగా ప్రఖ్యాతి గడించారు. పి.వి.నరసింహారావు వీరివద్ద జూనియర్గా పనిచేశారు. నిజాం పరిపాలనలో అణచి ఉంచబడ్డ తెలుగు ప్రజలలో రాజకీయ చైతన్యానికి, సాంస్కృతిక వికాసానికి పునాది వేసిన మహనీయుడు శ్రీ బూర్గుల. 1926-27. సంవత్సరాలలో హైదరాబాద్లోని శ్రీకృష్ణదేవరాంధ్రాయ గ్రంథాలయానికి కార్యదర్శిగా ఉండి రజతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేవరకొండలో 2వ ఆంధ్ర మహాసభకు (1981) అధ్యక్షత వహించారు. హైదరాబాద్ స్వదేశీ లీగ్, నిజాం సబ్జెక్ట్స్ లీగ్ మొదలైన వానికి కార్యదర్శిగా పనిచేశారు. నిజాం ప్రభుత్వాజ్ఞలను ఉల్లంఘించడం వలన 1942లోనూ, మరియు ఐదు సంవత్సరాల తర్వాతనుకారాగారవాసం చేశారు. 1948 జనవరిలో భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్గా హైదరాబాద్ కు వచ్చిన కె.ఎం. మున్నీ గారిని నిజాం ఆంజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా మున్ముందుగా సందర్శించి పరిపాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రజావక్షానికి నాయకునిగా నియమించబడి ప్రజాఉద్యమానికి సారధ్యం వహించారు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన నాయకుల్లో వీరు అగ్రగణ్యుడు. రజాకార్ల అల్లర్లు, కమ్యూనిస్టుల అరాచక చర్యల్లో నలిగిపోయిన తెలంగాణ ప్రాంతంలో సుస్థిరత ఏర్పడటంలో కూడా వారు ప్రముఖ పాత్ర వహించారు. పోలీసు చర్య తర్వాత ఏర్పడిన వెల్లోడి ప్రభుత్వంలో (1950) రెవెన్యూ, విద్యా శాఖల మంత్రిగానూ, 1952లో జరిగిన ప్రథమ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం పొంది ముఖ్యమంత్రి గానూ వారు హైదరాబాద్కు చేసిన సేవ సువర్ణాక్షరాలతో లిఖింపదగినది. నిజాం ప్రభువుల నిరంకుశ పాలన అంతమైన అచిరకాలంలోనే వారు తమ పరిపాలనా దక్షతతో సుస్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పర్చారు. జాగీర్దారు, మత్తేదారు పద్ధతులను నిర్మూలించి కౌలుదారీ చట్టం ప్రవేశపెట్టి భూసంస్కరణలు అమలు పరిచారు. ప్రాంతీయ భాషలో విద్యా బోధనకు పునాదులు వేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఉండి ఉంటే వారు చిరకాల ముఖ్యమంత్రి గా ఉండి ఉండేవారు. కానీ స్వార్థాన్ని పరిత్యజించి విశాల హృదయంతో ముక్కోటి ఆంధ్రుల ఐక్యత కోసం పాటుపడ్డారు. తెలుగుదేశమే గాక ఇతర ప్రాంతాలు కూడా వారి సేవా భాగ్యాన్ని పొందాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం కేరళ రాష్ట్ర గవర్నర్ (నవంబర్ 56, జూన్ 60) వారు కనబర్చిన రాజనీతిజ్ఞత రాజకీయ మన్ననలు చూరగొన్నాయి. తర్వాత సువిశాలమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా (జూన్ 60, ఏప్రిల్ 62)<noinclude><references/> {{rh|తెలంగాణ| 73| తేజోమూర్తులు}}</noinclude> sus8urzxdjb2ntz48xk1540k9luxmx5 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.8 (1937).pdf/38 104 211276 551095 2026-04-02T14:13:34Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551095 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>IV. గ్రంథాలయము నందు జరుగు సభలను ప్రకటించు నోటీసుబోర్డు. VX. గ్రంథాలయము తెరచియుంచు కాలమును తెలుపు బోర్డు. VI. వార్తాపత్రికల యందలి వార్తలను తెలుపుబోర్డు. VII. గ్రంథాలయము నందు జరుగు కృషిని, అభివృద్ధిని తెలుపు పట్టిక దిగువ వివరములతో వ్రాయుచుండవలయును. 1. మాసము, 2 గ్రంథాలయమువద్ద చదువరుల సంఖ్య, 3 ఇండ్లకిచ్చి: గ్రంధముల సంఖ్య, 4 నెలలో జరిగిన సభల సంఖ్య, 5 సదరు సభలయందిచ్చిన ఉపన్యాసముల సంఖ్య, 6 సభ్యుల సంఖ్య, 7 నూతనముగా చేర్చిన గ్రంథముల సంఖ్య, 8 ఆదాయము, 9 వ్యయము, 10 రిమార్కు. (దీని నకలు మాసమున కొకసారి తాలూకా కార్యదర్శికి పంపుచుండవలయును. మరియు X.గ్రంథాల య నాయకులు, దేశ నాయకుల యొక్క పటములను, ప్రపంచము, ఆశియా ఖండము, హిందూదేశము, ఆంధ్ర రాష్ట్రము, జిల్లా, తాలూకా, గ్రామము యొక్క మ్యాపులను, గ్రంథాలయ భవనములు, గ్రంథాలయ సంఘములు, గ్రంథాలయ సఫల యొక్క ఛాయా పటమలుకూ, సరస్వతి, చక్రవర్తి, చక్రవర్తిని యొక్క పటములును, గ్రంథాలయోద్యమమునకు సంబంధించిన లెక్కలు, నీతివాక్యములు మున్నగునవియు, గ్రామజనాభా, గ్రామమందలి జననమరణములు, మరణములు లెక్కలును, రైల్వే గైడును, పంచాంగమును, గడియారమను, గ్రామస్తులకు నిత్యజీవనమునకు ముఖ్యావసరమగు విషయములన్నియు గ్రంథాలయము నందమర్చి యుండవలయును. {{rule |6em }} {{Center|{{p|fs150}}ఫిలిము పుస్తకములు</p>}} ఒక నూతన యంత్రము కనిపెట్టబడినది. ఇది వాడుక లోనికి వచ్చినయెడల ముందు ముందు పుస్తకములు, పత్రికలు మొదలగువానికి ఫిలుములు తయారు చేయించి ఉంచుకొనవచ్చును. ఒక గ్రంథములోని అచ్చుపుటలు నన్నిటిని కాలిపోకుండ శాశ్వతముగ మనియుండు లాగున కొలది అడుగుల ఫిలిముమీది కెక్కించవచ్చును. ఈ ఫిలిము పుస్తకమును యంత్రమున నెక్కించి, అందుగల తెరమీద అసలు పుస్తకము సైజున ఛాయపడునట్లు చేయవచ్చును. అక్షరములు స్పష్టముగకనబడును. దానికి మామూలు పగటి వెలుతురు చాలును. ప్రక్కనున్న మరును త్రిప్పుచున్న యెడల పేజీ లొకటి వెనుక నొకటిగ తెరమీద కనుపించు చుండును. ఇట్లు చేయుటవలన గ్రంథాలయముల యందు చాల చోటు కలిసివచ్చును. న్యూయార్కు పబ్లికు లైబ్రరీలలో నుండు పుస్తకము లన్నియు ఫిలుములుగ తయారు చేసినయెడల ఒక చిన్న గదిలో ఇమడగలవని అంచనా వేయబడింది. వేయి అడుగుల ఫిలమున నూరు పుస్తకమల లోని విషయమిముడగలదు. {{rule |6em }} గ్రామ పరిశ్రమలప్రదర్శనము ఇదివఱలో గ్రానుపరిశ్రమల ప్రదర్శనములు ఎన్ని యో జరిగినవి. మొన్న కాంగ్రెసు మహాసభతో పాటు ఫైజ్పూ రులో జరిగిన ఖాదీ గ్రామపరిశ్రమల ప్రదర్శనము అన్ని విధముల ఆదర్శమే, ఫైజ్పూరు సామాన్య గ్రామము. ప్రద ర్శనము జరుగుట దాని వంటియున్న పొలను మీద; ప్రద ర్శనమునకు వలయు అలంకారములు చేసినవారు అఊరి మేదరి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి మొదలగు పనివారలే. శాంతి నికేతనమునుఁడి వచ్చిన నందలాల్ బోస్ అను కళాప పూరుని పరిశీలనము క్రింద వెదురుతో కూర్చిన ఆ అలంకా రములు తక్కువ వ్యయమ తో హెచ్చుసొగ సెట్లు వచ్చునో ప్రేక్షకులకు సువ్యక్తము చేసె ప్రదర్శనమందు ప్రత్యక్ష ముగ చూపబడిన పరిశ్రమలన్నియు, గ్రామ పురోభి వృద్ధికి అవకాశములను పల్లెటూరి వారిమనములు నాటు నల్గొనర్చె. ఖద్దరు, వెనుకు, తాటాకు, లక్క, గుండీలు, గాజులు తేనె, కాగితము, చర్మము,ఉన్ని, పట్టు, కమ్మరము, వే మొదలగు పరిశ్రమలు ఎన్నియో అందు ప్రదర్శింపబడె. పల్లెటూరి వారి క నువగు పరిశ్రమలు వారి పరిసరములలో ప్రదర్శించి వారి మనముల నుత్సాహము జనింపచేయుట నిర్మాణ కార్యక్రమమునకు బలము చేకూర్చుటయే. భావి ప్రదర్శనాభిలాషులు ఈవిధానము నే అనుసరింతురుగాక ? పాలు<noinclude><references/></noinclude> b5waeyst8enrm2pxrvmqjk0nhdb95oi పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/95 104 211277 551097 2026-04-02T14:48:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551097 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> గవర్నర్ గా నియమింపబడి 1962 ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా (62-66) ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల నుంచే వారు రాజకీయ సన్యాసం చేశారని చెప్పవచ్చు. రాజకీయ రంగంలోనే కాక సాంఘిక, సాంస్కృతిక రంగాలలో కూడా వారు చేసిన సేవ ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందే. ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్ విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం మొదలైన వానికి వారు అధ్యక్షులుగా ఉన్నారు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల, తెలుగు, ఉర్దూ అకాడమీ, భారతీయ విద్యా భవన్ (ఆంధ్రప్రదేశ్ సంఘం), ప్రశాంతి బిద్వత్ పరిషత్ (ఆంధ్రప్రభుత్వ శాఖ) అధ్యక్షులుగా వారు సలిపిన సాంస్కృతిక సేవ ప్రశంసనీయం. క్లాసికల్ లాంగ్వేజ్ కమిషన్ అధ్యక్షులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ (మద్రాసు కేంద్రం), సంస్కృత విశ్వపరిషత్ల ఉపాధ్యక్షులుగా భాషా రంగంలో కూడా వీరు అపారమైన కృషిచేశారు. శ్రీ బూర్గుల బహు భాషావేత్త. ఆంగ్లం, పార్శీ, ఉర్దూ, సంస్కృతం, మహారాష్ట్రం, కన్నడం తెలుగు భాషల్లో పండితుడు. కేరళలో ఉన్న రోజుల్లో మలయాళం కూడా అభ్యసించారు. ఆయా భాషాల్లో అనర్థకంగా ఉపన్యసించ గలిగేవారు. న్యాయవాద వృత్తిలో ఉన్నా, స్వాతంత్రోద్యమంలో ఉన్నా రాజకీయంగా ఉన్నత పదవులు నిర్వహించినా, రామకృష్ణారావు గారిలోని సాహిత్యాభిలాష అనవరతం ద్యోతకమవుతూనే ఉంది. అధ్యయనం, సాహిత్య సృజన ఆయనకు నిత్య వ్యాపకాలు. వివిధ సందర్భాల్లో వివిధ భాషలలో వీరు రచించిన కవితలు, వ్యాసాలు, అనువాద రచనలే అందుకు సాక్ష్యాలు. సమకాలీన సాహిత్య రంగంలోని ఉద్యమాల చేత ప్రేరేతులైన బూర్గుల కలం నుంచి తరుణ వయస్సులో భావగీతాలు వెలువడ్డాయి. కృష్ణశాస్త్రి, నండూరి మొదలగు కవుల చేత ప్రభావితులై ప్రణయ భావ రమ్యమైన పద్య గేయ ఖండికలు వెలువరించారు. వారి తొలికావ్యం శ్రీకృష్ణ శతకం (1956), రామకృష్ణారావు గారు పుట్టవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి అనుగ్రహానికి పాత్రులై ప్రశాంత జీవితం గడిపిన ధన్యజీవి. బాబా భక్తులై ఆర్తితో రచించిన భక్తిపూరిత పద్యాలు 'పుష్పాంజలి' పేరుతో (1984) ప్రచురితమైనాయి. బూర్గుల పద్యాలు భావానుగుణమైన శైలితో సమాన బంధలములై, లలిత పద నికితముపై చక్కని ధార శుద్ధితో కొనసాగుతాయి. తొలిచుక్క (1990), నివేదన (1994) అనంతర కాలంలో వెలువడిన ఆయన కవితా సంపుటాలు. భారతీయ విజ్ఞానానికి మూలకందమైన సంస్కృత భాషను రామకృష్ణారావు గారు ఆ కాలంలోనే సంప్రదాయ సిద్ధంగా అభ్యసించారు. కాళిదాసు మున్నగు కవులు సాహిత్యాన్ని గాఢంగా అధ్యయనం చేశారు. వైష్ణవ మత సంప్రదాయంలో జన్మించిన బూర్గుల ఆది నుంచి ఆధ్యాత్మిక పథంలో పయనించారనడానికి ఆయన రచించిన భక్తిరస పూరిత రచనలే తార్కాణం. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీ శృంగగిరి శారదాకృతి, శ్రీరామస్తవం, శ్రీనివాస పంచకం మొదలగు సంస్కృత భాషా కవితలు. 'కవితామంజరి' (1992) సంపుటిలో సంకళితమైనాయి. ఆదిశంకరుల కనకధారా స్తవము (1964), సౌందర్య లహరి (1962), జగన్నాథుని పండితారాజ పంచామృతం (1965)లను ప్రౌఢశైలి పూరితమైన పద్యాలలో అనువదించి పండితులు ఆదరం పొందారు. భక్తి ప్రపత్తులతో పాటు వారి కవితా మాధుర్యాన్ని కూడా అవి వెదజల్లుతాయి. పార్శీ భాషలో సౌష్టవ పరిజ్ఞానం గల బూర్గుల సూఫీ కవిగా పేరొందిన సర్ మద్ రుబాయిలను (124) 'నర్మద్ గీతము'లుగా (1984) అనువదించారు. తాత్విక కవిగా విశ్వవిఖ్యాతమైన ఉమర్ ఖయ్యూం రుబాయిలను (101) కూడా (1987) తెనుగించారు. ఆంగ్లం నుంచి కాకుండా నేరుగా పార్శీ నుంచి ఉమర్ ఖయ్యూంను అనువదించిన వారిలో దువ్వూరి రామిరెడ్డి తర్వాత గణనీయుడు బూర్గుల. రామకృష్ణారావు గారు పూణేలో చదువుతున్నప్పుడే ఆంగ్లంలో కవితలు, సానెట్లు, వ్యాసాలు రాని కాలేజ్ సంచికల్లో ప్రచురించారు. థామస్ గ్రే ఎలిజీని 'మృత సంస్కృతి' పేరుతో స్వతంత్ర రచన అనిపించే విధంగా అనువదించారు. ఆంగ్ల భాషలో ఆయన స్వయంగా రచించిన భావగీతాలు 'ద డ్రీమ్ ఆఫ్ పొయెట్రీస్ అండ్ అదర్ పోయెమ్స్' పేరుతో వెలువడ్డాయి. సృజనాత్మక రచయితగానే గాక సూక్ష్మ పరిశీలన దృష్టి గల విమర్శకులుగా కూడా రామకృష్ణారావు గారు<noinclude><references/> {{rh|తెలంగాణ| 74| తేజోమూర్తులు}}</noinclude> s3qzal6ssudqshd522kizc9fup3rey9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/96 104 211278 551098 2026-04-02T14:57:26Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551098 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> వాసికెక్కారు. వారి కవితా రచనలన్నీ ఒక ఎత్తు సారస్వత విమర్శలు, వచనా రచనలు మరో ఎత్తు. తెలంగాణ నుంచి వెలువడుతుండిన 'శోభ, సుజాత, గోల్కొండ పత్రిక' మొదలగు సమకాలీన పత్రికల్లో వెలువరించిన వ్యాసాలు, వివిధ రచయితల గ్రంథాలకు కూర్చిన పీఠికలు బూర్గుల వివేచనాత్మక ఆలోచనలకు నిదర్శనాలు. వారి వ్యాస సంపుటి 'సారస్వత వ్యాస ముక్తావళి' (1956) పాఠ్యగ్రంథంగా ప్రశస్తి వహించింది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై ఆయినది సమదృష్టి. అప్పకవీయం అంటే ఎంత అభినివేశమో ఎంకి పాటలన్నా అంతే అభిమానం. కాకునూరి అప్పకవి నివాసం గురించి చర్చలో అతను మహబూబ్ నగర్ జిల్లా వాడని సోపపత్తికంగా నిరూపించారు. అప్పకవి పేరుకున్న నవచూతకురి, నవదళవురి గ్రామాలు తమ వ్యస్థలమైన బూర్గులకు సమీపంలోని లేమా విల్లా, తొమ్మిది రేకులకు సంస్కృతీ కరణలు అని లెస్సగా గుర్తించారు. ఎంకి పాటలపై చెలరేగిన వాదాల గాలి దుమారాన్ని చెదరగొట్టి నాటి విశిష్టతను లోకానికి వెల్లడించారు. ఇంకా రెడ్డిరాజుల పాలపు మత సంస్కృతులు', 'ఉమర్ ఖయ్యూం మొదలగు వ్యాసాలు కూడా పేర్కొనదగినవి. ఉర్దూ, పార్శీ కవుల రచనల్లోని మేలి నిగ్గులను ప్రకాశం చేసిన వ్యాసాలు కూడా ఆయన కలం నుంచే వెలువడ్డాయి. 'పారశీక వాంగ్మయ చరిత్రను తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించింది. దాశరథి 'గాలిబ్ గీతాల'కు సమకూర్చిన విపుల పీఠికలో గాలి జీవిత విశేషాలు, కవితా వైభవంతో పాటు గజబల్ ప్రక్రియ వైశిష్టం హృద్యంగా వ్యాఖ్యాతమైనాయి. మానవ జీవితంలో శృంగారానికి నైసర్గిక ప్రాధాన్యం ఉందని, సాహిత్యం నుంచి శృంగారాన్ని విడదీయలేమని ఈ పీఠికలో ఆయన పేర్కొన్నారు. రామకృష్ణారావు గారి పీఠికలు విజ్ఞాన పేటికలు అంటే అత్యుత్తి కాదు. కవియిత్రి అయిన ఔరంగజేబు కుమార్తె జేఉన్నిసా జీవిత చరిత్ర కవితా సౌందర్యాన్ని వివరించే వ్యాసం ' ణే ఉన్నిసా గేయ సంపుటి' సరోజిని దేవి అనువాద గ్రంథం (1982) పీఠికలుగా జతపర్చబడ్డాయి. దాశరథి 'మహాంధ్రోదయం' గంగాపురం, హనుమచ్ఛర్మ 'దుంధుభి’ ఆత్మకూరు గోవిందాచార్యుల 'గోవింద రామాయణం' మొదలగు కృతుల పీఠికలు కవి హృదయ ప్రకాశకంగా ఒప్పుతున్నాయి. ఇవన్నీ సేకరించి జ్యోతిర్మయి సాహిత్య సంస్థ 'బూర్గుల పీఠికలు' (1955)గా ప్రకటించింది. బూర్గుల వ్యాస ముక్తావళిని చదివి స్పందించిన శ్రీశ్రీ ' మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. గాఢమైన మీ పాండిత్యం, హృదార దృక్పథం నన్ను ఆకర్షించాయి. ముఖ్యంగా ఎంకిపాటల మీద మీరు రాసిన వ్యాసం ప్రశంసనీయమైనది. అని ఆంగ్లంలో లేఖ రాశారు. బూర్గుల పీఠికలను సమీక్షిస్తూ పాట్లు కొండయ్య గారు 'బూర్గుల వారి వ్యాసాలు చదువుతుంటే సముద్రం ఒడ్డు నుంచి లోపలికి నడుస్తున్నట్లుంది. కొంతదూరం వెళ్లిన తర్వాత మునిగి పోతాం, కొట్టుకు పోతాం మనం ఉండం. సముద్రం ఒక్కటే ఉంటుంది. అంత విశాలమూలమైనది వారి విద్వత్తు, విషయజ్యత అని ఉద్ఘాటించారు. రామకృష్ణారావు గారి ఆంగ్లోపన్యాసాలు ఆయన భాష పటిమకే కాక గాఢమైన విషయ వివేచనకు కూడా తార్కాణాలు. కేరళ గవర్నర్ గా ఉన్నప్పుడు చేసిన ఆంగ్ల ఉపన్యాసాలను 'ర్యాండమ్ రిస్ట్రక్షన్స్ పేరిట ఆ రాష్ట్రప్రభుత్వం ప్రచురించింది. భారతీయ సంస్కృతి వైశిష్ట్యాన్ని చాటిచెప్పే మరొక గ్రంథం 'కల్చరల్ సింథసీస్ ఆఫ్ ఇండియా'గా ప్రకటితమైంది. ఆంధ్ర మహాభాగవతాన్ని సమీక్షిస్తూ హిందీలో రాసిన వ్యాసాలు గణనీయమైనవి. బూర్గుల గ్రంథాలన్నీ ఆయన పరమపదించిన తర్వాతనే ముద్రితమై వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రచురణల కృషిలో ప్రథమ స్మరణీయులు వారి పుత్రులు రంగనాథరావు, లక్ష్మీనారాయణ రావు గారు. వారి సహాయంతోనే కవితా సంపుటిని (నివేదన), పది పీఠికల సంకలనాన్ని (బూర్గుల పీఠికలు) ఈ వ్యాసకర్త జ్యోతిర్మయి సాహిత్య సంస్థ పక్షాన ప్రచురించగలిగారు. అంతకుముందే ఆచార్య వి. రామరాజు గారి సహకారంతో శ్రీరంగాపురం, శ్రీ సత్యసాయి భజన మండలి పక్షాన 'పుష్పాయిలి'ని ముద్రించారు. అసంపూర్ణంగా ఉన్న ఈ శతకాన్ని రంగనాథరావు గారు తమ పద్యాలతో పూర్తి కావించగలిగారు. బూర్గుల సాహిత్యంపై పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందిన డాక్టర్ మద్దాలి నాగభూషణం గారు, డాక్టర్ ఎం. పూర్ణానంద శర్మ<noinclude><references/> {{rh|తెలంగాణ| 75| తేజోమూర్తులు}}</noinclude> j0893wnvdg6ldf1nt0cg45nrkl20qoq పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/97 104 211279 551099 2026-04-02T15:01:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551099 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఆధ్వర్యంలో తెలుగు, సంస్కృతం కవితా సంపుటాలు (తొలిచుక్క, కవితామంజరి) వెలువడ్డాయి. తెలంగాణలో విశిష్టమైన సారస్వత సేవ గావించిన ఆంధ్ర సారస్వత పరిషత్ రామకృష్ణాగారి జీవితకాలంలోనే శ్రీకృష్ణ శతకం, సారస్వత వ్యాస ముక్తావళి ప్రకటించింది. పారశీక వాంగ్మయ చరిత్రను ముద్రించిన తెలుగు విశ్వవిద్యాలయం వారు డి. రామలింగం రచించిన బూర్గుల జీవిత చరిత్రను (బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల 1989) ప్రచురించి ఆయన కీర్తి సౌరభాన్ని పరిమళింపజేశారు. దీని ఆంగ్ల అనువాదం కూడా (దేవులపల్లి సుదర్శనరావు) జ్యోతిర్మయి పక్షాన ప్రకటితమైంది. విద్యార్థిగా ఉన్న పల్లవ దశ నుంచి అంతిమ శ్వాస వీడిన ప్రౌఢ పరిపక్వ దశ వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగిన బూర్గుల రచనా వ్యాసాంగం ఆయనకు ప్రతిష్టను గడింపజేసింది. బహుముఖీయమైన ప్రజ్ఞాపాటవాలను ప్రతిఫలించే రామకృష్ణారావు గారు సారస్వత జగత్తులో సంప్రదాయం ప్రత్యయంతో పాటు అంతర్జాతీయ భావన కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ఆయన ఎంత లోకజ్ఞుడో అంత తత్వజ్ఞుడు. 'సంస్కృత శ్లోకం, పార్శీ గజల్, తెలుగు పద్యం వెరసి బూర్గుల - దాశరథి<noinclude><references/> {{rh|తెలంగాణ| 76| తేజోమూర్తులు}}</noinclude> 2ixwc6267dqd19rhbt590tlanr7rz4a పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/98 104 211280 551100 2026-04-02T15:02:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '23 uÀj·T »+>∑j·T´ ` y˚T¬s&ç¶ j·÷<ä–] ¬s&ç¶ ø£è wæ e⁄+fÒ eTqTwüß´T ãTTwü߽֑ês¡T eTVü‰ |ü⁄s¡Twü߽֑ês¡Tμ nqï~ &܈ˆ uÀj·T »+>∑j·T´ $wüj·T+˝À nø£ås¡dü‘·´+. ø£$, ø£<∏ä≈£î&ÉT, Hê≥ø£ø£s¡Ô, qe˝≤ø±s¡T&ÉT, u≤kÕVæ≤‘·´ s¡#s· TT‘· mHÓïH√ï Á|üÁøÏjT· ˝À¢ ~≥º »+>∑jT· ´. n‹ kÕe÷q´ ìs¡Tù|<ä <ä[‘· ≈£î≥T+ã+˝À |...' 551100 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>23 uÀj·T »+>∑j·T´ ` y˚T¬s&ç¶ j·÷<ä–] ¬s&ç¶ ø£è wæ e⁄+fÒ eTqTwüß´T ãTTwü߽֑ês¡T eTVü‰ |ü⁄s¡Twü߽֑ês¡Tμ nqï~ &܈ˆ uÀj·T »+>∑j·T´ $wüj·T+˝À nø£ås¡dü‘·´+. ø£$, ø£<∏ä≈£î&ÉT, Hê≥ø£ø£s¡Ô, qe˝≤ø±s¡T&ÉT, u≤kÕVæ≤‘·´ s¡#s· TT‘· mHÓïH√ï Á|üÁøÏjT· ˝À¢ ~≥º »+>∑jT· ´. n‹ kÕe÷q´ ìs¡Tù|<ä <ä[‘· ≈£î≥T+ã+˝À |ü⁄{Ϻ Ç+‹+‘Ó’ e≥T&ç+‘Ó’ nqï≥T¢ n+#Ó+#ÓT>± m~– ‘ÓT>∑T kÕVæ≤r #·]Á‘·˝À ÄDÏeTT‘·´+˝≤ ì*#ês¡T. yÓfi‚¢yê&ÉT. Çìï ø£cÕºT |ü&ܶ&ÉT ø£qTø£H˚ ‘·q s¡#·q˝À¢ <ä[‘·T J$‘êqT ø£fi¯¢≈£î ø£{Ϻq≥T¢ #·÷|æ+#ê&ÉT. ù|<ä y˚<äqT #·÷dæq »+>∑j·T´ #·<äTe⁄≈£îH˚ s√E˝À¢H˚ ªø£wüºdüTU≤Tμ Hê{Ïø£ sêXÊ&ÉT. &çÁ^ |üP]Ôø±>±H˚ q¢>=+&É Áf… » Ø ø±sê´j· T +˝À ø£ ¢ s Y ÿ ñ<√´>∑ + ˝À #˚ s ê&É T . m.{Ï.y√.>± |ü<äM $s¡eTD #˚XÊ&ÉT. ‘ÓT>∑T kÕVæ≤‘·´+˝À »+>∑jT· ´~ $•wükº Õúq+. nìï kÕVæ≤r Á|üÁøÏj·T˝À n+<Óy˚dæq #˚sTT. n+<ä]˝≤π> »+>∑j·T´ eTT+<äT>± ø£$‘·«+ sêXÊ&ÉT. Ä ‘·sê«‘· ø£<∏äT, qeT, Hê{Ïø£ T, u≤kÕVæ≤‘·´+ ‘·q<Óq’ XË*’ ˝À sêXÊ&ÉT. @~ sêdæHê ‘·qT q$Tà+~ ìø£ÿ∫Ã>±, ìs¡“¤j·T+>± sêdæ bÕsƒ¡≈£î eTqïqqT bı+<ë&ÉT. yês¡T sêdæq kÕVæ≤r Á|üÁøÏj·T˝À¢ ˇø√ÿ<ëì >∑T]+∫ |ü]o*<ë›+. ìC≤+ ìs¡+≈£îX¯bÕq, s¡C≤ø±s¡¢ <Ís¡®Hê´T, <=s¡T, <˚XŸeTTUŸ Ä>∑&ÜT Á|ü»qT uÛÑj·TÁuÛ≤+‘·TT #˚dTü qÔ ï s√ET. 1 nø√ºãsY 1942˝À q¢>=+&É õ˝≤¢˝Àì |ü + ‘· + – nH˚ e÷s¡ T eT÷ Á>±eT+˝À »+>∑ j · T ´ »ìà+#ê&ÉT. M] ‘·*<¢ +ä Á&ÉTT m¢eTà, eT¢jT· ´. s¬ ø±ÿ&ç‘˚ &=ø±ÿ&Ó ≈£î≥T+ã+. ì‘·´+ ≈£L* ø¬ [‘˚ >±ì |üP≥ >∑&eÉ ì |ü]dæ‹ú . n‹ù|<ä <ä[‘· ≈£î≥T+ã+˝À |ü⁄{Ϻ dü«j·T+ø£èwæ‘√ kÕVæ≤‘·´ •KsêÁ>∑+ #˚sê&ÉT »+>∑j·T´. q&É T dü T Ô q ï #· ] Á‘· , yÓ T‘· T s¡ T , uÛ À »ø£ $ ‘· T, |ü+#·Hêe÷ Ç$ yês¡T sêdæq ø£$‘ê dü+|ü⁄{≤T. |ü˝≥¢… ÷fiÀ¢ |ü⁄{Ϻ ô|s¡>&∑ +É e¢ Á>±MTD yê‘êes¡D+ ‘· q C≤‹ »qT u≤<Û ä qT ns¡ ú + #˚ d ü T ≈£ î Hêï&É T . n+≥sêì‘·q+, ≈£î $eø£å ø±s¡D+>± »+>∑j·T´qT bÕsƒX¡ Ê˝À <ä÷s¡+>± ≈£Ls√Ãu…fyºÒ ês¡T. mìï nee÷HêT m<äT¬s’Hê m<äTs=ÿì »+>∑j·T´ q¢>=+&É˝À &çÁ^ #·<äTe⁄ |üP]Ô#˚XÊ&ÉT. ãdüT‡ øÏsêsTT˝Òø£ q¢>=+&É≈£î q&ç∫yÓ[¢ #·<äTe⁄≈£îHêï&ÉT. ôde⁄s√E˝À¢ ‘·*¢<ä+Á&ÉT‘√ ≈£L*øÏ Çø£ ø£<∏ä $wüj·÷ìø=ùdÔ ˝Àø£+, >=Á¬sT, m#·Ã]ø£, <äTqï s¡+>∑TT, NeTT, ‘Ó+>±D yÓ‘·T, uÛÀ» ø£<∏äT, u§eTàT, ñ|ü˙s¡T, Ç|üŒ|üPT, ÄyÓT, n&É$|üPT, u§>∑TZT <ë<ë|ü⁄ 14 ø£<∏ä |ü⁄düÔø±T yÓTe]+#ê&ÉT »+>∑j·T´. 200ô|’ ∫T≈£î ø£<∏äT M] ø£+ qT+&ç yÓTe&ܶsTT. 77<noinclude><references/></noinclude> 2fkppbvwyzpyf67l4iyxeqeq5vl8ss2 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/99 104 211281 551101 2026-04-02T15:04:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Çø£ qe˝≤ kÕVæ≤‘·´+˝À C≤‘·s¡ 1978˝À, z>∑&É+ 2003˝À, |ü⁄≥TºeT#·Ã 2011˝À e#êÃsTT. n+<ä]H√≥ $ì|æ+∫q ø£$‘· Ç~. q¢>=+&É õ˝≤¢˝À <=s¡T, <˚XŸeTTUŸT s¡C≤ø±s¡¢ì ìs¡dædü÷Ô sêdæq eTs√ ø£$‘· u≤kÕVæ≤‘·´+˝À ã&ç˝À #Ó|üŒì bÕsƒêT, >∑T»®q >∑÷fi¯ófl, Ä≥bÕ≥T, e÷≥ Ä≥T, ø=‘·Ô bÕsƒêT, eTq H˚‘·T, {°M eTT#·Ã≥T¢, yÓTT<ä>∑T |...' 551101 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>Çø£ qe˝≤ kÕVæ≤‘·´+˝À C≤‘·s¡ 1978˝À, z>∑&É+ 2003˝À, |ü⁄≥TºeT#·Ã 2011˝À e#êÃsTT. n+<ä]H√≥ $ì|æ+∫q ø£$‘· Ç~. q¢>=+&É õ˝≤¢˝À <=s¡T, <˚XŸeTTUŸT s¡C≤ø±s¡¢ì ìs¡dædü÷Ô sêdæq eTs√ ø£$‘· u≤kÕVæ≤‘·´+˝À ã&ç˝À #Ó|üŒì bÕsƒêT, >∑T»®q >∑÷fi¯ófl, Ä≥bÕ≥T, e÷≥ Ä≥T, ø=‘·Ô bÕsƒêT, eTq H˚‘·T, {°M eTT#·Ã≥T¢, yÓTT<ä>∑T |æ¢ |ü⁄düÔø±T |æ¢ eTqdüTqT s¡+õ+|ü #˚XÊsTT. ªuÛÑ÷$Tø√dü+ uÛÑTøÏÔø√dü+ ‘·TbÕ≈£î s=eTTà ˝§&ç¶ e&çùdT s¡T$«q H˚ >∑T+Á&Ü|ü*¢ s¡C≤ø±s¡¢ >∑T+&Ü–]øÏ >√]ø£{Ϻ |üfÒ˝Ÿ bÕX¯+ |ü⁄˝≤¢¬s&ç¶ |üì|ü{Ϻq ÁbÕ+‘·$T~μ J$‘· #·]Á‘· $wüj÷· ìø=ùdÔ uÛ≤s¡‘s· ‘¡ ï· n+uÒ<ÿä sY, düeT‘êyê~ »>∑JeHésêyéT, ¬ø.ÄsY. Hêsêj·TDHé, >∑Ti¿+ C≤wüßyê |ü⁄düÔø±T sêXÊs¡T. <ë<ë|ü⁄ j·÷uÛ…’ ô|’∫T≈£î |ü⁄düÔø±T yÓTe]+#ê&ÉT. ejÓ÷»q kÕVæ≤‘·´+˝À eTT+<äT#·÷|ü⁄, ‘√{À&ÉT ‘=&É>√düT≈£î+fÒ, dü«j·T+ ìs¡j í T· +, q÷´yÓ÷ìj·÷ yÓTT<ä˝q’… $. Ç˝≤ nìï Á|üÁøÏjT· ˝À¢ ‘·q<Óq’ XË’*˝À n≥º&ÉT>∑T esêZ s¡#·j·T‘·>± ì*#ê&ÉT »+>∑j·T´. Çø£ ˇø=ÿø£ÿ Á|üÁøÏj·T >∑T]+∫ |ü]o*<ë›+. ‘Ó+>±D≤ kÕj·TT<Ûä b˛sê≥+˝À Á|ü» b˛sê≥ |ü{ÏeT á ø£$‘·˝À $e]+#ês¡T »+>∑j·T´. eT‘· + >∑T]+∫ sêdæq eTs√ ø£$‘· ªmø£ÿ&É á yÓTT>∑Z T |ü]eTfi≤ìï $s¡õeTTà‘êjÓ÷qì yÓT‘·Ts¡T #·÷&É≈£î+&Ü #·T≥÷ºsê eT÷&ÛqÉ eTàø± eTT¢bı<äT nC≤„q|ü⁄ Nø£{Ï ‘Ós¡ Tμ Ç˝≤ »+>∑j·T´ sêdæq ø£$‘·˙ï Á|ü»|üøå±q ìã&ç ìã<ä∆‘·‘√ sêdæq ø£$‘·˝Ò. ‘·q ø£$‘·˝À¢ ãyÓTÆq edüTÔe⁄, •˝≤ŒìøÏ ÁbÕ<Ûëq´‘· ì#êÃ&ÉT uÀj·T »+>∑j·T´. eTT+<äT>± ø£$‘·«+ >∑T]+∫ #·÷<ë›+. »+>∑j·T´~ düs¡fi¯yÓTÆq ø£$‘·«+. eTTK´+>± $T˙ ø£$‘·«+ Äj·Tq ø£‘·´+‘· Çwüº+. kÕe÷õø£ düŒèVü≤ e⁄qï ø£$‘·«+, eT÷&ÛÉ qeTàø±T, ≈£î $eø£å, <√|æ&û MT<ä m≈£îÿu…{Ϻq kÕVæ≤r u≤D+ »+>∑j·T´ ø£$‘·«+. ø£<ä∏ $wüj÷· ìø=ùdÔ 14 ø£<ä∏ |ü⁄düøÔ ±T n+<äT˝Àì ø£<∏äT ˇø√ÿ ø£<∏ä ˇø√ÿ ÄDÏeTT‘·´+. ì‘·´+ ‘êqT #·÷dæq nqTuÛ$Ñ +∫q ‘·q #·T≥÷º e⁄qï u≤<ë‘·|Ôü ã&ÉT>∑T Je⁄T, n≥º&ÉT>∑T <ä[‘·TT, ãVüQ»qT J$‘· ∫Á‘ê˝Ò »+>∑j·T´ ø£<∏äT. ‘·q ø£<∏ä˝À¢ eT÷&ÛÉ$XÊ«kÕT, ≈£î $eø£å, Åd”ÔT, |æ¢ô|’ n‘ê´#êsêT M≥ìï{Ïì N*à #Ó+&Ü&Ü&ÉT. »+>∑j·T´ ø£<∏ä˝À ‘Ó+>±D≤ eT{ϺyêdüqT ø£ìŒkÕÔsTT. Á>±MTD J$‘êT eTq ø£fi¢¯ eTT+<äT ø£<Tä T‘êsTT. C≤‹ì C≤>∑è‘·+ #˚dæ ø£fi¯ó¢ ‘Ó]|æ+#˚$ »+>∑j·T´ ø£<∏äT. yê] ªbÕe⁄sêTμ ø£$‘· ÄDÏeTT‘·´+. m+‘√ ù|s¡T ‘Ó∫Ã+~. Äj·T >√|ü⁄sê qT+&ç m–]q bÕe⁄sêT Á|üuÛÑTe⁄ ÁbÕs¡úq ø√dü+ bòÕdüºsY ‘·T|ü⁄ ‘Ó]∫q|ü⁄&ÉT m–]q bÕe⁄sêT n˝≤¢ôVA nø£“sY eTÚ»yéT |æT|ü⁄≈£î m–]q bÕe⁄sêT n˙ï ø£*dæ ‹s¡T>∑T‘·THêïsTT n˙ï ø£*‡ ‹+≥THêïsTT ø±ì |üPC≤] bòÕdüºsY eTÚ»yéT !!!? eTTK´+>± uÛÀ» ø£<ä∏ ˝À u§eTàT, ˇj·÷dædt ø£<ä∏ T Ä˝À∫+|ü #˚kÕÔsTT. ≈£î+eT‘·+ n&ÉT¶>√&ÉT, |üs¡düŒs¡ $<˚«cÕT, e÷s¡DôVAe÷ìøÏ ø±s¡DeTH˚ $wüj·T+ ‘Ó*j·TCÒkÕÔsTT. ªu§eTàTμ ø£<ä∏ <˚e⁄&ÉT #˚dqæ eTìwæ ø£+fÒ… eTìwæ #˚dqæ <˚e⁄ì u§eTà≈£î m≈£îÿe $Teìdü÷Ô e+<äT, y˚T <˚e⁄ìøÏ düeT]Œdü÷Ô, Äø£*‘√ qø£qø£˝≤&˚Ó eTìwææì ádü&ç+#·T≈£î+≥÷ ˇø£ÿs¡÷bÕsTT ≈£L&Ü Çe«ì yÓ’q+ á ø£<∏ä˝À eTq eTT+<äT+#ê&ÉT »+>∑j·T´. Çø£ÿ&Ó Á|üXÊïs¡úø£+‘√ ø£$‘·qT eTT–kÕÔ&ÉT »+>∑j·T´. Ç+ø√ ø£$‘·˝À ªne÷à ≈£î+{Àìï b˛sTTsê ` ‘·©¢ >∑T&√¶ìï yÓ[s¢ ê e÷ ‘·*¢ eTTdü˝Àìï b˛b˛! @&ÉTø=+&Éyê&Ü! yÓ+ø£≥s¡eTD≤! edüTÔHêï e⁄+&ÉT.μ $T˙ ø£$‘ê e⁄<ä´eT+˝À uÀj·T »+>∑j·T´ ªms¡μ ø£<∏ä˝À ã&ÉT>∑T Je⁄ø√dü+ 78<noinclude><references/></noinclude> qqxfc7eq5mykcmsi5sm9ls7f3fcyah4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/104 104 211282 551105 2026-04-02T16:12:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గుంకు సూర్యుడు నొక్కాక్క సంకటమును వెంటగొని పోవ గండము వెళ్లిననుచు ఉదయభానుడు క్రొత్త సంపదల దెచ్చు ననుచు పెన్నాస మనుజుల నావహించు' వైష్ణవ భక్తాగ్రగణ్యులైన రంగనాథరావు భక్తి...' 551105 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గుంకు సూర్యుడు నొక్కాక్క సంకటమును వెంటగొని పోవ గండము వెళ్లిననుచు ఉదయభానుడు క్రొత్త సంపదల దెచ్చు ననుచు పెన్నాస మనుజుల నావహించు' వైష్ణవ భక్తాగ్రగణ్యులైన రంగనాథరావు భక్తి తత్పరతతో కూడిన దివ్య ప్రబంధాలను పద్యరూపంలో ఆంధ్రీకరించారు. ఆండాళ్ 'తిరుప్పావై', యమునాచార్యుల 'శ్రీ ఆళవన్దార్ స్తోత్రం', వేదాంత దేశికుల శ్రీ హయగ్రీవ స్తోత్రం' వారి వైష్ణవ సంప్రదాయ పరిజ్ఞానానికి, సరళమైన పద్యరచనా శైలికి నిదర్శనంగా ఉన్నాయి. సీస, గీత మాలికలలో విరచితమైన 'తిరుప్పావైలో (1994) తమిళ మూలం కూడా చేర్చబడింది. ఆలపందారు అను నామాంతరం గల యమునా చార్యులు సంస్కృతంలో రచించిన స్తోత్ర రత్నాలను మార్గ, దేశీ వృత్తాలలో యథామూలంగా అనువదించారు. వేదాంత దేశికులుగా ప్రసిద్ధికెక్కిన వేంకటనాథుల 'హయగ్రీవ 'శతకము'ను మూలశ్లోక సహితంగా తెనుగించారు. ఇవేకాక, దేశికుల వారి లఘుస్తుతి రచనలు శ్రీశ్రీ భూస్తుతి, శ్రీ గోదాస్తుతి, శ్రీ మతిలు, ముకుందమాల మున్నగు కృతులను కూడా ఆంధ్రీకరించారు. శంకర భగవత్పాదుల 'భజగోవిందం' (మోహ ముద్గరం) పద్యానువాదం వెలువరించారు. తమ రచనలకంటే తమ తండ్రిగారైన బూర్గుల రామకృష్ణారావు గారి అముద్రిత గ్రంథాలను వెలుగులోకి తేవడానికి రంగనాథరావు ఎంతో శ్రమించారు. వారి సహకారంతో 'బూర్గుల పీఠికలు' 'నివేదన' 'కవితా సంపుటి' మొదలైన రచనలు ఆయన సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఆఖరు క్షణం వరకు సాహిత్యసేవ కావించి తమ 90వ ఏట 2008 జూలై 2న పరమపదించిన రంగనాథరావు గారు జీవితానుభవంతో పాటు వేదాంత, సాహిత్యానుభావాలు పుష్కలంగా పండించుకున్న సాహితీమూర్తులు'. సమరము తెలంగాణ 83 తేజోమూర్తులు ఓయబడు<noinclude><references/></noinclude> 7db82d32f697yqapd9xpjjv7dhu8io6 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/105 104 211283 551106 2026-04-02T16:12:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అ 25 క్షరాస్యత కాదు విద్యాగంధం సైతం అంతంత మాత్రంగా వున్న తెలంగాణ జానపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల బడిలో పెరిగి ఇంతింతై విరామ్మూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించినవ...' 551106 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అ 25 క్షరాస్యత కాదు విద్యాగంధం సైతం అంతంత మాత్రంగా వున్న తెలంగాణ జానపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల బడిలో పెరిగి ఇంతింతై విరామ్మూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించినవాడు డా. సి. నారాయణ రెడ్డి. ఆయన జీవనగాథ స్ఫూర్తి దాయకమైంది. ఆయన నడిచివచ్చినదారి కవితాకర్పూర కళికలమయమైంది. 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీ పేటలో నారాయణరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ., సింగిరెడ్డి మల్లారెడ్డి. తనకంటే ముందు ఒక కొడుకు చనిపోతే ఊళ్ళో ఒక ఇంట్లో సత్యనారాయణవ్రతం జరుగుతున్నప్పుడు బుచ్చమ్మ మొక్కుకున్నది. నాకు కొడుకు పుట్టి క్షేమంగా ఉంటే నీ పేరు పెట్టుకొంటానని. అలా జన్మించిన కొడుకుకు సత్యనారాయణరెడ్డి అని పెట్టుకుంది. పేరులోని సత్యం కవిత్వంలోకి, జీవితంలోకి ప్రవహించింది. నారాయణరెడ్డి లోకప్రసిద్ధుడైనాడు. ఖాళీబడిలో అక్షరాలు దిద్దుకొని, సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య, అనంతరం హైదరాబాద్ చాదర్ ఘాట్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ, ఎం.ఎ. పూర్తి చేశారు. నారాయణ రెడ్డి పాఠశాలలో చదువుతున్నప్పుడే నిజాం ఉయు తెలంగాణ సి. నారాయణరెడ్డి - డా॥ జె. చెన్నయ్య వ్యతిరేకపోరాటంలో పాల్గొన్నారు. 'సత్యాగ్రహం చేశారు. సైనికులం మేం సైనికులం' అని పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. 'క్విట్ స్కూల్' ఉద్యమంలో పాఠశాల కొంతకాలం మానేశారు. సాహిత్య వాతారణంలేని కుటుంబ నేపథ్యంలో జన్మించినా, ఉర్దూ మాధ్యమంలో డిగ్రీవరకు విద్యాభ్యాసం చేసినా తెలుగుమూర్తిగా వికసించిన సినారె ఒక అసాధారణ ప్రతిభాశాలి. చిన్నప్పుడు పల్లెప్రజల నిసర్గసుందరమైన సంభాషణారీతి, జానపద కళారూపాలు నారాయణరెడ్డిని భాషా సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని మలిచాయి. హరికథలను మైమరచి వినేవారు. ఆ సమాహార కళలోని పాటలు, పద్యాలు, చతుర కథారీతి, కథన చలనం ఆకట్టుకోవటమే కాదు పాటలు, నాటకాలు ఆశువుగా అల్లే అభిరుచిని నూరిపోశాయి. 6, 7 తరగతుల్లో వున్నప్పుడే భక్తప్రహ్లాద, సీతాపహరణం, రఘుదేవ రాజీయం వంటి నాటికలు రాసి మిత్రులతో కలిసి ప్రదర్శించారు. 'ఒకనాడు ఒక నక్క ఒక అడివిలోపల' అంటూ సీసపద్యం రాస్తే, ఉపాధ్యాయుడు ధూపాలి వెంకటరమణా చార్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొన్ని మెలకువలు చెప్పారు. ఇంటర్మీడియెట్లో ఉండగా జువ్వాడి గౌతమరావు 'జనశక్తి' పత్రికలో తొలికవిత ప్రచురితమైంది. బి.ఎ.లో ఉండగా పాములవర్తి సదాశివరావు సంపాదకత్వంలో వెలువడే కాకతీయ పత్రికలో 84 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 99lyvfhhd04993xisfw1m13c8qxgkoj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/106 104 211284 551107 2026-04-02T16:13:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రచనలు ప్రచురితమయ్యాయి. ఇది 19504 ముందే జరిగింది. 21 ఏళ్ళ వయసులో నారాయణరెడ్డికి రేడియోతో అనుబంధం ఏర్పడింది. 1952లో బి.ఎ విద్యార్ధిగా ఉస్మానియా విశ్వవిద్యాలయములో విద్యాభ్యానం చేస...' 551107 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రచనలు ప్రచురితమయ్యాయి. ఇది 19504 ముందే జరిగింది. 21 ఏళ్ళ వయసులో నారాయణరెడ్డికి రేడియోతో అనుబంధం ఏర్పడింది. 1952లో బి.ఎ విద్యార్ధిగా ఉస్మానియా విశ్వవిద్యాలయములో విద్యాభ్యానం చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఖైరతాబాద్లో వున్న దక్కన్ రేడియోలో ప్రసారమైన 'సాగుమా ఓ నీలమేఘమా గగనవీణా మృదులరావమా అన్న గీతం నారాయణ రెడ్డి పరిణత కవిగా ఎదిగేదశలో తొలిమెట్టుగా నిలిచింది. 'పూలపాటలు', 'చిరుగజ్జెలు' ఉపద్రేష్ట కృష్ణమూర్తి సంగీత దర్శకత్వంలో రూపొంది ప్రసారమయ్యాయి. 'నవ్వనిపువ్వు' గేయనాటిక ప్రసారమైంది. బుచ్చిబాబుగారు ప్రత్యేకంగా రాయించిన 'అజంతా సుందరి', ఆ తర్వాత 'రామప్ప సంగీతరూపకం ఆకాశవాణి జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి తెచ్చి పెట్టింది. 12 భాషల్లోకి అనువాదమైంది. ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా రెడ్డి హాస్టల్లో జరిగిన అఖిలాంధ్ర కవి సమ్మేళనంలో విద్యార్ధి కవిగా వానమామలై, దాశరథి, తల్లావఝుల, కృష్ణశాస్త్రి, జాషువా తదితర అగ్రశ్రేణి కవుల సరసన పాల్గొన్నారు సినారె. దాశరథితో పరిచయం అదే తొలిసారి. అదిమొదలు దాశరథి ప్రోత్సాహం తనను మునుముందుకు నడిపించిందని చెప్పుకున్నారు సినారె. ఆ సోదరప్రేమకు గుర్తుగా 'జలపాతం' కవితాసంపుటిని దాశరథికి అంకితం చేశారు. 1962లో బి.ఏ. ఫైనల్ విద్యార్థిగా వున్నప్పుడే తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి కార్యదర్శిగా వున్నారు. సంఘానికి తర్వాత అధ్యుక్షుడయ్యారు. తెలంగాణ జిల్లాల్లో అంతటా పర్యటించి కవితా పఠనాలు, కవితాత్మక ప్రసంగాలు చేసి ఆనాడే ఈ ప్రాంతంలో కవితా చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు సినారె. ఉస్మానియా విశ్వవిద్యాలయం నారాయణరెడ్డి కవితామూర్తిని అంచెలంచెలుగా సమున్నత స్థాయికి తీసుకువెళ్ళింది. 1954లో బి.ఏ. ఎం.ఏ. పూర్తి చేసి సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ప్రవేశించారు. తర్వాత నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాలలో ఆచార్యత్వం, తనకు సాహిత్య సమరము తెలంగాణ విద్యనేర్పిన గురువులు కె. గోపాలకృష్ణారావు, దివాకర్ల వేంకటావధానితో కలిసి ఆచార్యులుగా పనిచేసిన అరుదైన ఖ్యాతి నివారెకు ఆనాడే దక్కింది. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో డిగ్రీ తరగతులకు కూడా తెలుగు పాఠాలు చెప్పారు. ఆ రోజుల్లో డిగ్రీలో ఇతర అధ్యయనాంశాలు చదువుతున్న విద్యార్థులు సైతం సినారె పాఠాలు వినేందుకు గుంపులు గుంపులుగా వచ్చేవారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో ఏ పాఠం చెప్పినా అది విద్యార్థుల పాలిటి కళాప్రదర్శనగా ఉండేది. పాఠం చెప్పడానికి అన్ని విధాలా సిద్ధమైపోవడం, సమయానికి తరగతి గదిలో ప్రవేశించడం, అనర్హళంగా గంటన్నరసేపు పాఠం చెప్పడం, తనకిచ్చిన వ్యవధి పూర్తవుతుండగానే గది నుంచి నిష్క్రమించడం అదంతా ఒక మరువలేని అనుభవం. ఆయన పాఠాలు చిన్న మధురానుభవాన్ని ఈనాటికీ గుర్తుచేసుకొనే విద్యార్థులెందరో! ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో "ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు ప్రయోగులు' అన్న అంశంపై పీ.హెచ్.డి. చేశారు. పరిశోధనాంశాన్ని సూచించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. 1961లో సినీ గీతరచన ప్రారంభమైంది. హైదరాబాద్ సారథీ స్టూడియోలో ఒక సినిమా చిత్రీకరణలో వున్న నందమూరి తారకరామారావు సినారెతో ప్రస్తావన చేశారు. అప్పటికే తాను రాసిన పాటల్ని ఎన్టీఆర్కు వినిపించారు. తొలిచిత్రంలో అన్ని పాటలు తననే ఉండాలన్న కోరికను వ్యక్తపరచారు. గులేబకావళి కథ సినిమాకు అప్పటికే ఒకరిచేత ఒక పాట రాయించి వున్నారు ఎన్టీఆర్. అయినా సినారె అభిమతాన్ని అనుసరించి ఆ కవికి నచ్చజెప్పి అన్నిపాటలు రాయించారు. పాటలు రాసేందుకు మద్రాసు రైల్లో వెళ్ళిన సినారెను ఎన్టీఆర్ స్వయంగా స్టేషన్లో స్వాగతించారు. ఆనాడే పెద్ద వాహనశ్రేణి అంటే కాన్వాయ్లో సినారెను ఘనంగా గౌరవించారు. తొలుత రాసిన పాట కలల అలలపై తేరిను. కాని తొలుత రికార్డయ్యింది 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని'. ఎన్టీఆర్, జమునల పై చిత్రీకరించారు. నాటి నుంచి ఎన్టీఆర్ తో గీతానుబంధం, గాఢమైన స్నేహానుబంధం. ఎన్టీఆర్ చివరి దశవరకూ అవిచ్ఛిన్నంగా కొనసాగింది. 1961 నుండి 1990 వరకు డా. సి. నారాయణరెడ్డి సినీగీత రచన ఒక స్వర్ణయుగం. 85 తేజోమూర్తులు ముబడు<noinclude><references/></noinclude> 64ap7nri3s6aidqjussdw5lvr7qj7gg పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/107 104 211285 551108 2026-04-02T16:14:54Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రాచీనాధునిక కవిత్వధ్వయనానుభవం వల్ల సినారె ప్రతిపాటలో తన కవిత్వముద్రను నిలిపారు. పేర్కొనదగ్గ పాటలు ఎన్నో...! మొత్తం సుమారు 3వేల పాటలు రాశారు. నిజానికి సినీ గీతరచన సినారె...' 551108 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ప్రాచీనాధునిక కవిత్వధ్వయనానుభవం వల్ల సినారె ప్రతిపాటలో తన కవిత్వముద్రను నిలిపారు. పేర్కొనదగ్గ పాటలు ఎన్నో...! మొత్తం సుమారు 3వేల పాటలు రాశారు. నిజానికి సినీ గీతరచన సినారె బహుముఖప్రజ్ఞల్లో ఒక పార్శ్వం మాత్రమే. తను ఎదుగుతున్న నాటికే తెలుగు కవితా రంగంలో ఎందరో గొప్పగొప్ప కవులున్నారు. అప్పటికే అగ్రకవులతో పోటీపడుతూ పద్యకృతులు, గేయకృతులు వెలువరిస్తున్న ఏదో మథనం జరిగింది ఆయనలో. ఏదో ప్రత్యేకత సాధించాలి అనుకున్నారు. అంతే ప్రౌఢతరమైన పద్యకృతికి తుల్యంగా కథాత్మక గేయకావ్యం 'నాగార్జున 'సాగరం' రాశారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి విద్వన్మణుల ప్రశంసలు లభించాయి. తర్వాత 'కర్పూర వసంత రాయలు' రాశారు. దేశవిదేశాల్లో కావ్యగానం చేశారు. నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేకంగా షామంజిల్లో 'నాగార్జునసాగరం' కావ్యగానం ఏర్పాటు చేసి సత్కరించారు. మద్రాసులో అక్కినేని అధ్యక్షతన జరిగిన 'కర్పూర వసంతరాయలు' కావ్యగానం అద్భుత స్పందన కలిగించింది. గేయకావ్యాలలోనే మహాకవి అనిపించుకున్న సినారె అంతటితో ఆగలేదు. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం ప్రాబల్యం సాగుతున్న కాలంతో పోటీపడాలని నిర్ణయించు కొన్నారు. సృజన పౌరుషంతో వచన కవిత రచనను ఉదృతం చేశారు. 'మంటలూ మానవుడు', 'తేజస్సు నా 'తపస్సు', 'అక్షరాల గవాక్షాలు', 'మధ్యతరగతి మందహాసం. 'విశ్వంభర' ఇలా కవితాయాత్ర కొనసాగింది. భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం 'విశ్వంభర'కు దీర్ఘకవిత. ఆదిమకాలం నుంచి ఆధునిక కాలందాకా సాగిన మానవ విజయ మహేతిశ్వాసకు విశ్వంభర. పద్యం, గేయం, వచన కావ్యాలు, నాటికలు, గజళ్ళు, ముక్తకాలు, అనువాదాలు, విమర్శ, పరిశోధన, బుర్రకథ, యాత్రాసాహిత్యం, ఇలా అనేక ప్రక్రియల్లో 20వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం దాకా విస్తరించి కాలంతోపాటే సాగుతూ వర్తమాన తరపు కవులతోనూ పోటీపడుతూ సాహితీ సృజన చేశారు సినారె. 86 ఏళ్ళ వయసు, 86 రచనల సొగసు ఆయనది. సుచే తెలంగాణ కవితారచన ఒకవైపు, విశ్వవిద్యాలయ ఆచార్యత్వం ఒకవైపు, సినీ గీతరచన ఇంకోవైపు, సాహితీ సాంస్కృతిక సదస్సుల్లో అద్భుత ప్రసంగ పరంపర మరోవైపు అన్నట్లుగా సాగుతున్న దశలో - 50వ పుట్టినరోజు అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య సినారెను అధికారభాషా సంఘానికి అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్యత్వాన్ని అయిష్టంగా వదలవలసి వచ్చింది. పరిపాలనా పదవుల్లో సినారె దక్షతముద్ర ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షునిగా సినారెను గౌరవించారు. ఆ పదవీకాలం పూర్తికాగానే తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా నియమించారు. తర్వాత సాంస్కృతిక మండలి అధ్యక్షులయ్యారు. భాషా సాంస్కృతిక సలహాదారులయ్యారు. కవులు, కళాకారుల తరపున రాష్ట్రపతిచేత రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. కవితారచన కొనసాగిస్తూనే విద్యా సాంస్కృతిక సంస్థల పరిపాలనా పదవులనూ వెలిగించారు సినారె. ఏడు దశాబ్దాల కవితా సృజనానుభవాన్ని పండించుకున్న మహాకవి డా. సి. నారాయణరెడ్డి తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. మేరట్ విశ్వవిద్యాలయం, నాగార్జున, కాకతీయ, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. సోవియెట్ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాజాలక్ష్మీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్టపురస్కారం, కేంద్రసాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం... వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, లెక్కలేనన్ని సత్కారాలు నినారెను గౌరవించాయి. చనిపోయేంతవరకు(జూన్ 2017) రాశారు. ఔత్సాహిక, ప్రముఖ కవుల రచనలకు ఆశీస్సులందిస్తూనే వున్నారు. తమకు ఎవరైనా లేఖరాస్తే దానికి ప్రత్యుత్తరం రాయకపోవడం ఏనాడూ లేదు. విద్యారంగంలో, పాలనారంగంలో, జనవ్యవహారంలో తెలుగు పరిఢవిల్లాలని వేదికలపైన గట్టిగా చెబుతూనే వచ్చారు. మునుపటి ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తుకు<noinclude><references/></noinclude> jtsrjwclh6n2vq1m8pcv3gyay7x7dl4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/108 104 211286 551109 2026-04-02T16:15:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చనిపోయే వరకు అధ్యక్షులుగా వుంటూ తెలుగు భాషా సంస్కృతుల వికాసకృషిని అవిరళంగా కొనసాగించారు. ఒక కవితలో ఆయన అన్న పంక్తులు.... "అది తెలుగుకీర్తి ... కదిలే కిరణమూర్తి ... సాగరాల్ దాటి...' 551109 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చనిపోయే వరకు అధ్యక్షులుగా వుంటూ తెలుగు భాషా సంస్కృతుల వికాసకృషిని అవిరళంగా కొనసాగించారు. ఒక కవితలో ఆయన అన్న పంక్తులు.... "అది తెలుగుకీర్తి ... కదిలే కిరణమూర్తి ... సాగరాల్ దాటిపోయిందిరా... నయాగరాల్ మీటివచ్చిందిరా...” ఈ మాటలు తెలుగు కవిత్వాకీర్తికి, తెలుగు వ్యక్తి కీర్తికి ... డా. సి.నా.రె. సాహితీ మూర్తికి, ఆయన వ్యక్తిత్వ కీర్తికీ వర్తిస్తాయి. ఇంతటి మహోన్నత కవితామూర్తి తెలంగాణలో జన్మించడం గర్వకారణం. విదురుడు తెలంగాణ Q87 తేజోమూర్తుల మడుము<noinclude><references/></noinclude> f0j9j9cang1f0pxv8nrv404wtgpqvdr పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/109 104 211287 551110 2026-04-02T16:15:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '26 వ రంగల్లు నగర గత శతాబ్ద ప్రజా జీవితం ఎలా సాగిందో అధ్యయనం చేస్తే అందులోని అనేక సందర్భాల్లో చందా కాంతయ్య గారే కనిపిస్తారు. అంతగా ఆయన జీవితం, ఈ నగర చరిత్రా కలగలిసి మమేకమై పోయ...' 551110 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>26 వ రంగల్లు నగర గత శతాబ్ద ప్రజా జీవితం ఎలా సాగిందో అధ్యయనం చేస్తే అందులోని అనేక సందర్భాల్లో చందా కాంతయ్య గారే కనిపిస్తారు. అంతగా ఆయన జీవితం, ఈ నగర చరిత్రా కలగలిసి మమేకమై పోయాయి. ఆంధ్ర విద్యాభివర్ధినీ పాఠశాల, చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల, చందా కాంతయ్య మెమోరియల్ ప్రసూతి దవాఖాన లేని వరంగల్లు నగరాన్ని ఊహిస్తే అది చాలా అసమగ్రంగా దర్శనమిస్తుంది. ఈ ప్రసిద్ధ సంస్థల ఆవిర్భావ వికాసాల చరిత్రలను తెలుసు కుంటున్నప్పుడు.. ఒక మనిషి ఆ ప్రాంత జనజీవితాలను ఎంతగా ప్రభావితం చేసి ఒక శాశ్వత జ్ఞాపకంగా, జాడగా, స్మృతిగా ప్రకాశిస్తూ మిగిలిపోగలడో తెలుస్తుంది. మనిషి తన జీవితాన్ని తనే ఎంత ప్రయోజనకరంగా నిర్వచించుకుని ఎంత ప్రజోపయోగకరంగా జీవించవచ్చో కూడా అవగతమౌతుంది. చందా కాంతయ్య గారు కష్టాల్లో, ఎంతో వేదనతో అల్లల్లాడిపోయినప్పుడు కూడా ఆయన కంటి వెంట కన్నీరు చూచినవారెవ్వరూ లేరు. కాని సమాజంలో ఏ ఒక్కరు కంటతడి పెట్టినా కాంతయ్యగారు అల్లాడిపోయేవారు. పెను తుఫాను వంటి కష్టాల్లో కూడా స్థితప్రజ్ఞుడై, పెదవులపై చిరుదరహాసంతో సామాజిక వికాసానికీ, ధార్మిక కార్యాచరణకు మాత్రం ముందుకు దూసుకొచ్చేవారు. ఆయన ఒక 'యోగి'గా చందా కాంతయ్య శ్రేష్ఠి - డా|| రామా చంద్రమౌళి దర్శనమిస్తూనే మరో కోణంలో పరిపూర్ణ 'వ్యాపారి'గా కనిపించేవారు. 'దాతృత్వమే ఆయన జీవిత పరమావధి అనుకుంటూంటే ఆయన మరుక్షణమే ఒక 'వేదాంతి'గా గోచరించేవారు. అదే మనిషి మరు క్షణం పెళ్ళిళ్ళలో, ఆచారాలలో ఒక సంస్కర్తగా కనిపించేవారు. గొప్ప తాత్వికునిగా, ధర్మమూర్తిగా, దేశ భక్తునిగా, త్యాగశీలిగా సూర్యుడొక్కడే ఒక్కొక్క మనిషికి ఒక్కో విధంగా దర్శన మిచ్చినట్టు. వ్యక్తి ఒక్కడే ఒక్కో వరంగల్లు వ్యక్తికి ఒక్కో రకంగా కనబడి మనిషి తన 'జీవితాన్ని ఇంత ఉదాత్తంగా, మహోన్నతంగా, స్ఫూర్తిదాయకంగా జీవించవచ్చా!' అని అందరూ ఆశ్చర్యపోయేట్టు జీవించి మెరుపులా మాయమైనవాడు చందా కాంతయ్య. 28-11-1904న చందా రత్నయ్య, జగ్గమ్మ దంపతులకు వరంగల్లులో జన్మించారు కాంతయ్య గారు. ఆయన బాల్యం చాలామంది మహామహుల్లాగానే సాఫీగా ఏమీ సాగలేదు.. అంతగా అర్ధికంగా పరిపుష్టంగా కాని కుటుంబం, పెద్దగా విద్యావంతం కాని నేపథ్యం, వ్యాపార పునాదులేవీ లేని వ్యవస్థ.. ఇవీ అప్పుడతని బలాబలాలు. మొదట బావగారైన నేరెళ్ల జగన్నాథం గారితో వ్యాపార రంగంలోకి ప్రవేశం, తర్వాత్తర్వాత శ్రీరాం నారాయణ్ బాలకిషన్ వద్ద పనిచేస్తూ చురుగ్గా వ్యాపార మెళకువలన్నీ ఆకళింపు చేసుకుని స్వయంగా ఎదిగారు. ఇక రెక్కలొచ్చిన తెలంగాణ 88 తేజోమూర్తులు ఉంట<noinclude><references/></noinclude> ihitvoucq1jx652w0d3m33ykmt9ic96 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/110 104 211288 551111 2026-04-02T16:16:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పక్షికూన ఆకాశాన్ని ఈదేందుకు సంసిద్ధమైనట్టు.. దక్షతతో వ్యాపారంలోకి దిగారు. చాలామంది చిన్న ఉద్యోగాల్లో కేవలం జీతంకోసం ఉదరపోషణార్ధమే చేరి దానితోనే ఇక జీవికను కొనసాగిస్తార...' 551111 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పక్షికూన ఆకాశాన్ని ఈదేందుకు సంసిద్ధమైనట్టు.. దక్షతతో వ్యాపారంలోకి దిగారు. చాలామంది చిన్న ఉద్యోగాల్లో కేవలం జీతంకోసం ఉదరపోషణార్ధమే చేరి దానితోనే ఇక జీవికను కొనసాగిస్తారు. కాని తెలివిగలవారు ఆ ఉద్యోగం రూపంలో చేతికి అందివచ్చిన 'పెయిడ్ అవకాశాన్ని ఒక అప్రెంటిస్ గా స్వీకరించి ఆ రంగంలోని మెళకువలనూ, రహస్యాలనూ అవపోకనపట్టి దక్షులుగా రూపొందుతారు. కాంతయ్యగారు. చేసిందదే. ఆ తొలి యవ్వన కాలంలో పని చేసిన ప్రతి చోటులోనూ గ్రహింపుతో తనను తాను ఒక తెలివైన వ్యాపారవేత్తగా మలుచుకున్నారు. తర్వాత పబ్బా రోహిణి గారితో పెళ్ళి, ఇంతవరకు చందా కాంతయ్య జీవితం అతి సాధారణమైందే. తర్వాత జీవితానికీ, వ్యాపారానికి ఆధారభూతమైన మూలాన్ని గ్రహించారాయన. అదేమిటంటే.. 'సమాజ నిర్మాణానికీ జీవిత సౌద నిర్మాణానికి కూడా కావలసింది మొదట ధనం. కాబట్టి ధనార్జన అనేది అవశ్యకమైన తక్షణ క్రియ. అందుకు తనను తాను సన్నద్ధుణ్ని చేసుకుంటూ తన 'రైస్ మిల్లు' వ్యాపారాన్ని సంసిద్ధం చేశాడు. ఇంకో ప్రధాన వ్యాపార కీలక సూత్రాన్ని కూడా తెలుసుకున్నాడు. అది 'ముందు వ్యాపారంలో నీతి, నిజాయితీ, కీర్తి (good will) సంపాదించుకుంటే, తర్వాత ధనం దానంతటదే మనల్ని వెదుక్కుంటూ వస్తుంది' అని. ఆ ఆత్మజ్ఞానంతో అతను మొట్టమొదట సంపాదించు కున్నది నీతీ నిజాయితీ నిండిన కీర్తి. అదే మున్ముందు అతను చేయవలసిన దానధర్మాలకు కావలసిన ధనాన్ని ధారా పాతంగా సమకూర్చిపెట్టింది. ప్రపంచ చరిత్రల్లో చాలామంది మహనీయుల జీవితాలను ఏదో ఒకే ఒక్క ఘటన మలుపు తిప్పిన సందర్భాలు కనిపిస్తాయి మనకు, శాంతయ్య గారి విషయంలో కూడా అటువంటిదే ఒక సంఘటన జరిగింది. అది ఆయన ప్రథమ పుత్రిక ఓంకారేశ్వరి జనన సమయం. భార్యను ప్రసవం కోసం అప్పటి నిజాం ప్రభుత్వ దవాఖాన 'నిజాం సర్కారియా హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అప్పుడక్కడి పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి. ఒక పక్కన ప్రసవ సమరము తెలంగాణ వేదనతో అల్లాడే తల్లులు.. మరోపక్క అప్పుడే పుట్టిన శిశు వుల రోదనలు.. కనీసావసరాలూ, సిబ్బందీ కరువైన దిక్కుమొక్కు లేని జనం. చలించిపోయారాయన. కంట తడిపెట్టుకున్నారు. ద్రవించిపోయారు. అక్కడి ప్రతి విద్దా తన బిద్దే అనుకున్నాడు. తక్షణం రోగులకోసం రెండు జనరల్ వార్డులు, సేవ చేసే నర్సులకోసం రెండు క్వార్టర్లు, డాక్టర్ల కోసం క్వార్టర్లు కట్టించాడు. తర్వాత కూడా అవసరమైన సహాయాన్ని ఎప్పుడూ అందిస్తూ పోయాడు. అందుకే చందా కాంతయ్య మరణానంతరం 1969లో అప్పటి రాష్ట్ర మంత్రి శ్రీ పి.వి. నరసింహారావు ఆ దవాఖానకు 'చందా కాంతయ్య స్మారక ప్రసూతి దవాఖాన' అని నామకరణం చేశారు. ఒక ప్రభుత్వ దవాఖానకు ఒక స్థానిక వ్యక్తి పేరును పెట్టడం చరిత్రలో ఒక అపురూప ఘట్టమే. రోగుల సేవ ఎంత ప్రధానమైందో గ్రహించిన కాంతయ్య గారు, అప్పుడే ఇప్పటి ఎం.జి.ఎం ఆస్పతి ఉన్న ప్రాంగణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని దానం చేశారు. మనిషి హృదయం నిమ్మళంకమై స్వచ్ఛతను సంతరించుకున్నపుడు సత్యభరితమూ, స్వార్ధరహితమూ, నిష్కామమూ ఐన వాక్కు ఖడ్గ తుల్యమౌతుంది. ఈ కర్మాచరణతో అడుగులు వేస్తున్న కాంతయ్య గారు 1940 ప్రాంతంలోనే లక్షలు సంపాదిస్తూ లక్షలకు లక్షలను దానం చేసే స్థితికి చేరుకున్నారు. తర్వాత ఆయన దృష్టి విద్యా రంగంవైపు మళ్ళింది. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనలో 'తెలుగు బోధనా భాషగా ' అనలు పాఠశాలలే లేవు. అందుచేత అకస్మాత్తుగా 1944లో ఒక తలంపు కలిగి అప్పటికప్పుడు పట్టణంలో ప్రముఖులైన మేధావులను ఇంటికి ఆహ్వానించి మాదిరాజు రామకోటేశ్వరరావు, ఒద్దిరాజు రాజేశ్వరరావు, తాండ్ర వెంకటరామ నర్సయ్య కాళోజీ నారాయణరావు గార్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తన మనసులోని మాటను వాళ్ళతో పంచుకుని పాఠశాల స్థాపన కోసం సహకరించవలసిందిగా అభ్యర్థిస్తూ తన బావమరిది ఆగయ్యతో వెంటనే చెక్కును తెప్పించాడు. ఆ బృహత్ కార్యానికీ, ఆలోచనకూ ఆశ్చర్య పోయిన ఒద్దిరాజు రాజేశ్వరరావు గారు కాంతయ్య, తొందరెందుకు.. రేపో, ఎల్లుండో ఆలోచిద్దాంలే” అని అంటే అతనిచ్చిన జవాబు 89 తేజోమూర్తులు జయాడు<noinclude><references/></noinclude> hekxzw5szxxqs6mo8d42aitbzh5nvgt పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/111 104 211289 551112 2026-04-02T16:18:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అందరినీ ముగ్ధుల్ని చేసింది. ఆయనన్నాడు "తొందర ఎందుకా.. ఒక గంట తర్వాత నా మనసు మారితే, నేను దివాళా తీస్తే, లేదా నేను మరణిస్తే" అని తక్షణమే రూ.50,000/- ల చెక్కునూ, తన రైస్ మిల్లులో పాఠశా...' 551112 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అందరినీ ముగ్ధుల్ని చేసింది. ఆయనన్నాడు "తొందర ఎందుకా.. ఒక గంట తర్వాత నా మనసు మారితే, నేను దివాళా తీస్తే, లేదా నేను మరణిస్తే" అని తక్షణమే రూ.50,000/- ల చెక్కునూ, తన రైస్ మిల్లులో పాఠశాల శాశ్వత నిర్వహణకు గాను 0-8-3 వాటాను రాసి ఇచ్చాడు. నిష్టా గరిష్టుడాయన. ఆ రకంగా పుట్టి ఈ రోజువరకు ఒక డిగ్రీ మరియు పి.జి. కాలేజిగా ప్రవర్థమానమైన విద్యా సంస్థే 'ఆంధ్ర విద్యాభివర్ధని కళాశాల'. దీన్ని 1945 నవంబర్ 29వ తేదీన అప్పటి నిజాం ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి ఆజం జంగ్ గారిచే ప్రారంభింప జేశారు. 1946 ఫిబ్రవరి 5వ తేదీన మహాత్మాగాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ సమావేశాల నిమిత్తం మదరాసు వెళ్లి తిరిగి వార్థా ఆశ్రమానికి వెళ్తూ వరంగల్లులో పది నిముషాలు ఆగినప్పుడు పట్టణ కాంగ్రెస్ పక్షాన హయగ్రీవాచారి, ఎం.ఎస్. రాజలింగం ప్రభృతులు ప్రజల నుండి సేకరించిన విరాళం మొత్తం రూ.15000/- గాంధీ గారి హరిజన నిధికి ఇవ్వగా.. ఒక లక్షా యాభై వేల మంది హాజరైన ఆ సభలో ఒక్క చందా కాంతయ్య గారే రూ.5000/ - ఇచ్చి తన భార్యవైపు చూడగా రోహిణమ్మ తక్షణమే తన ఒంటిపైనున్న సకల స్వర్ణాభరణాలనూ తీసి గాంధీగారి జోలెలో వేసింది. అదే విధంగా 1948లో పోలీస్ చర్య జరిగి, నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయినప్పుడు హైదరాబాద్ వచ్చిన జవాహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ బాయ్ పటేల్ ఒక సభలో కొలువుతీరి 'భారత స్వాతంత్య్ర నిధి' కోసం విరాళాలను అర్థించగా కాంతయ్య గారి కనురెప్పల కదలికలను గ్రహించి ఆ మహాసాధ్వి రోపాజమ్మ తన ఒంటి పైనున్న ఆభరణాలన్నింటినీ అప్పటికప్పుడు ఒలిచి ఇచ్చారు. ఇటువంటి దానాలను ఆ దంపతులెన్ని చేశారో. ఒకసారి కాంతయ్య గారికి అత్యంత ఆప్తుడూ, ప్రాణస్నేహితుడూ ఐన డా.టి.ఎస్. మూర్తి గారు నవ్వుతూ " కాంతయ్యగారూ.. అందరికీ దానధర్మాలు ఎన్నో చేశారని అంతా చెప్పుకుంటారు.. నాకేం చేశారండీ" అని చలోక్తిగా అంటే కాంతయ్య గారు మందహాసం చేస్తూ “ఈ రోజు నా సంపాదనంతా నీదే.. ఇల్లు కట్టుకోండి" అన్నారట. కాంతయ్య గారి మాటలను సరదాగా తీసుకున్న డా. మూర్తి సమయమము తెలంగాణ గారు ఆ రోజు రాత్రికల్లా ధనం ప్రత్యక్షమయ్యేసరికి నిశ్చేష్టులయ్యారు. ఆ ధనంతోనే ఆయన నూతన గృహ ప్రవేశం చేశారు. మరోసారి 1954లో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల భవన శంఖుస్థావనకు హైదరాబాద్ విచ్చేసినప్పుడు నెహ్రూగారికి కాంతయ్య గారు రత్నమాణిక్యాలు పొదిగిన నెక్లెస్ ను బహూకరించారు. దాన్ని అక్కడే వేలం వేయగా రూ.5000/- లభించిందట. ఆంధ్ర విద్యాభివర్ధని గ్రంథాలయం ఒక జ్ఞాన కేంద్రం. వరంగల్లు నగరంలో అతి పురాతనమైన 'వాసవీ గ్రంథాలయం' కాంతయ్య గారు స్థాపించింది. రాష్ట్రం బయట కూడా అంటే మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కూడా క్రమం తప్పకుండా విరాళాన్ని అందజేశారు. కాశీలో సత్రాలు.. శాశ్వత నిర్మాణాలు.. ఇటువంటివెన్నో నిజాం పెట్టిన ఒక అజ్ఞాత పరీక్షలో నెగ్గి ఆయన నుండి 'నిజాం రాజ్య చందమామ' (దరే అవ్వల్ అన్న బిరుదును పొందారు కాంతయ్యగారు. వణిక్ ప్రముఖులచేత 'ఆచార్య', ఇంకో సందర్భంలో 'శ్రేష్ఠి' అన్న గౌరవ సంబోధననూ.. ఎన్నో ఆత్మీయ పదాలంకారాలను కాంతయ్యగారు ప్రజలనుండి పొందారు. 1955 నుండి కాంతయ్య గారిలో ఆధ్యాత్మిక పిపాస తీవ్రతరమైంది. వ్యాపారానికి స్వస్తి చెప్పారు. తన కుమారుడు విజయకుమార్కు మెడిసిన్లో సీట్ వచ్చినా, తన కూతురు పెళ్ళి భూపతి కృష్ణమూర్తి గారి కుమారుడితో నిశ్చితమైనా.. డబ్బు గురించి ఏదీ ఆలోచించని వైరాగ్య భావనేదో ఆయనను ఆవరించింది. నిరంతర భగవత్ చింతనతో, భాగవత పారాయణతో, యోగ నిష్టతో గడపడం చేసేవారు. మనిషి మనీషిగా మారి మహానుభావుడై మహర్షిగా పరివర్తన చెందడం ఆయనలో కనిపించేది. ఎందరెందరో జ్ఞానులనూ, వేద పండితులనూ, బ్రహ్మజ్ఞానులనూ పిలిపించుకుని సన్మానించి తరించేవాడు. కళ్యాణ్ సేవక్ మహారాజ్ గారి ఆధ్యాత్మిక ప్రవచనాల చేత ప్రభావితులయ్యారు. పండిత్ ఫకీర్ చంద్ మహరాజ్ హెూషియార్ పూర్ ఆఫ్ పంజాబ్ గారి ప్రవచనాలను వింటూ తదనుగుణంగా జీవితం గడిపేవారు. 90 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> h9bqwjznv8typyrtfr3ne68oesfu0ra పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/112 104 211290 551113 2026-04-02T16:19:25Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చందా కాంతయ్య దేశభక్తిని కలిగి దేశసేవ కోసం సకల దానాలను చేశారుగాని, ఎప్పుడూ రాజకీయాధికారం కోసం పరితపించలేదు. 1967లో తన మిత్రుడు డా.టి.ఎస్. మూర్తి గారిని స్వతంత్ర ఎమ్మెల్యేగా గ...' 551113 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చందా కాంతయ్య దేశభక్తిని కలిగి దేశసేవ కోసం సకల దానాలను చేశారుగాని, ఎప్పుడూ రాజకీయాధికారం కోసం పరితపించలేదు. 1967లో తన మిత్రుడు డా.టి.ఎస్. మూర్తి గారిని స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిపించి ఆనందించారు. ప్రతి నిత్యం ఎ.వి.వి. పాఠశాలకు వెళ్ళినప్పుడు భాగవతం లోని 'ఎవ్వనిచే జనించు.. జగమెవ్వని 'పద్యాన్ని స్వయంగా గానం చేసి పరమానందాన్ని పొందేవారు. 28-08-1967న తన అంతిమ ఘడియలని తెలుసుకున్న కాంతయ్య గారు.. స్వతంత్ర సమర యోధుడూ, వియ్యంకుడూ ఐన భూపతి కృష్ణమూర్తి గారిని పిలిపించుకుని తన మానస పుత్రికలైన ఎ.వి.వి.. సి.కె.ఎం విద్యాసంస్థల వృద్ధికి పాటుపడవలసిందిగా చెప్పి.. తన కిష్టమైన 'ఎవ్వనిచే 'జనించు భాగవత పద్యాన్ని ఉచ్ఛైస్వరంతో చదువుతూ పరమాత్మునిలో లీనమైపోయారు. బతుకంతా తన సర్వస్వాన్నీ దానం చేస్తూ చేస్తూ చివరికి తన జీవితాన్నే సమాజానికి చందాగా సమర్పించిన అపర దాన కర్ణుడు ఆచార్య చందా కాంతయ్య శ్రేష్ఠిగారు. ఏ తెలంగాణ 91 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude> 5g8et12w91szycdhqx46zo0stvo8oop పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/113 104 211291 551114 2026-04-02T16:19:45Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '27 విలక్షణమైన సంస్కృతి విలువలను పరిరక్షించడానికి మన భారతదేశంలో జన్మించిన మహానుభావులలో కవులు, కళాకారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించి, పరోపకారం, త్యాగం వంటి ఆదర్శ లక్షణాలతో మా...' 551114 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>27 విలక్షణమైన సంస్కృతి విలువలను పరిరక్షించడానికి మన భారతదేశంలో జన్మించిన మహానుభావులలో కవులు, కళాకారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించి, పరోపకారం, త్యాగం వంటి ఆదర్శ లక్షణాలతో మానవత్వపు విలువలకు కొత్త ఊపిరిపోశారు. అలాంటివారిలో "తెలంగాణా మునీశ్వరుడు" అనదగినవారు ప్రసిద్ధ కళానుశీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ చందాల కేశవదాసు. నిర్మోహత్వంతో, సేవాపరాయణతతో, కళావైదుష్యంతో, తాత్విక చింతనతో తెలుగువారిని మేలుకొలివి, సత్య పరిశోధనా కరదీపికలను చేతికందించిన మహనీయమూర్తి ఆయన. పాపమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు 1876 జూన్ 20న ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో కేశవదాసు జన్మించారు. తండ్రి దగ్గరే చదువులో తొలి పాఠాలు నేర్చుకున్నారు. కాని చాలా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి పెద్దన్న వెంకట్రామయ్య దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక విద్యను అభ్యసించారు. కొంతకాలం తరువాత కేశవదాసు తిరువూరులోని 'కాబోలు రామయ్య గారి కూతురు చిట్టెమ్మను వివాహం చేసుకున్నారు. జక్కేపల్లి వదిలేసి ఖమ్మంలో కాపురం పెట్టారు. కేశవదాసుకు రామకవి, కృష్ణమూర్తి, సీతారామయ్య అనే కుమారులు, ఆండాళ్ళు అనే కూతురు జన్మించారు. కేశవదాసు తండ్రి నుండి వైద్యవృత్తిని స్వీకరించి ప్రజలకు ఉచిత వైద్యసేవను ప్రారంభించారు. ఆ వృత్తిలో తెలంగాణ | చందాల కేశవదాసు - డా॥ ఎం. పురుషోత్తమాచార్య ఉంటూనే కవిగా, గాయకునిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అంతేగాక హరికథాగానం ప్రారంభించి హరిదాసుగా ప్రసిద్ధికెక్కారు. వారు హరికథాగానాన్ని విన్న సుప్రసిద్ధ రచయిత శ్రీపాద కృష్ణమూర్తిగారు పరమానందంతో “అభినవసూత" బిరుదుతో దాసుగారిని సత్కరించారు. నల్లగొండ జిల్లా కోదాడ మండంలోని తమ్మర గ్రామానికి వెళ్ళిన కేశవదాసుకు అక్కడి ప్రధానార్చకులైన నరహరి నరసింహాచార్యగారితో పరిచయం కుదిరాక కేశవ శతకం, స్తోత్రాలు, హెచ్చరికలు, మంగళహారతులు, సంకీర్తనలు మొదలైన సాహిత్య ప్రక్రియలను విరివిగా చేపట్టారు. అంతేకాదు, అక్కడే 1907లో "భాగవత సప్తాహయజ్ఞం ప్రారంభించి వరసగా 108 సప్తాహాలు నిర్వహించారు. ప్రతి సప్తాహంలోనూ వారం రోజులపాటు పేదవారికి అన్నదానం, వస్త్రదానం వగైరా నిర్వహించేవారు. ధనవంతులు, జమీందారులు అందించే ఆర్థికసహకారం సరిపోక, తాను కళారంగం ద్వారా సంపాదించిన సొమ్మంతటిని, బంగారు వస్తువులను అందుకు వినియోగించేవారు. తమ్మర శ్రీసీతారామాలయం జీర్ణోద్ధరణ కోసం తన భార్య దగ్గరున్న విలువైన వస్తువులను కూడా తెగనమ్మి వినియోగించగలిగిన మహోదాత్త హృదయులైన కేశవదాసును ఇప్పటికీ “తమ్మర రామదాసు” అని సంభావించడం అక్కడివారి హృదయసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. 92 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> 7peokr664ysehp3yebn6gr91ct4yctl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/114 104 211292 551115 2026-04-02T16:20:25Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మైలవరం రాజావారి బాలభారతి నాటకసమాజంలో కేశవదాసు 'ంపరు'గా ప్రవేశించారు. అక్కనే "స్వరనిధి. స్వరమూర్తి” బిరుదాంకితులైన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు బాపట్ల లక్ష్మీకాంతయ్యగార...' 551115 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మైలవరం రాజావారి బాలభారతి నాటకసమాజంలో కేశవదాసు 'ంపరు'గా ప్రవేశించారు. అక్కనే "స్వరనిధి. స్వరమూర్తి” బిరుదాంకితులైన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు బాపట్ల లక్ష్మీకాంతయ్యగారితో పరిచయం ఏర్పడింది. ఆయనను తన సంగీత గురువుగా గౌరవించిన కేశవదాసు ఎన్నో చక్కని కీర్తనలు రచించారు. ఆ ఇద్దరూ కలిసి యాదగిరిగుట్ట బ్రహ్మెత్సవాలలో సంగీత, ధార్మిక కార్యక్రమాలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి ధర్మ ప్రచారానికి ఎంతగానో దోహదం చేశారు. బాపట్ల లక్ష్మీకాంతయ్యగారికి జబ్బుచేసినపుడు కేశవదాసు ఆయనతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళి.. నరసింహస్వామిని దర్శించుకుని, స్వామిని పద్యాలతో, పాటలతో స్తుతించి ప్రార్ధించాడు. గురువుగారి అనారోగ్య బాధకు స్పందించిన కేశవదాసు "పరబ్రహ్మ సచ్చిదానంద" అనే కీర్తనను గురునామాంకితముద్రతో రచించారు. అది విన్న బాపట్ల వారికి ఒక ఆలోచన స్ఫురించింది. వెంటనే తన ఆలోచనను కేశవదాసుకు చెప్పారు. కేశవదాసు పరమానందంతో త్రిమూర్త్యాత్మికమైన "పరబ్రహ్మ పరమేశ్వర” పాటను రచించగా, అప్పటికప్పుడే బాపట్ల వారు దాన్ని కల్యాణిరాగంలో, రూపకతాళంలో స్వరపరిచారు. దీన్ని నాటక ప్రదర్శనకు ముందు ప్రార్థనగా పాడిద్దామని లక్ష్మీకాంతయ్యగారు సంకల్పించి నాటక సంస్థలవారికి తెలియజేశారు. ఎన్నో నాటకసంస్థలవారికి గురుస్థానంలో ఉన్న లక్ష్మీకాంతయ్యగారి సంకల్పాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో అందరూ అమలు చేశారు. ఇప్పటికీ ఎన్నో నాటకసంస్థలు, పరిషత్తులు, విశేషించి సురభి నాటకసంఘాల వారు ఈ గీతాన్ని మధురంగా ఆలపించడం ఎంతో ఆనందదాయకం. మరో విశేషం ఏమిటంటే ఈ గీతం పల్లవిని మాత్రమే స్వీకరించి 1937లో తీసిన 'భక్తధ్రువ' అనే హిందీ సినిమా టైటిల్స్ నేపథ్యంలో వినిపించారు. ఈ సినిమాకు పండిట్ శాంతిలాల్ దర్శకుడు; శంకర్ వ్యాన్ సంగీతకర్త. బాలభారతి సమాజంలో కేశవదాసు పనిచేస్తున్నప్పుడే 'కనక్తార', 'బలిబంధనం' అనే రెండు పద్యనాటకాలను రచించారు. వాటిలో 'కనక్తార' నాటకం విపరీతమైన జనాదరణ పొందింది. 1911లో రచింపబడిన 'కనక్తార' నాటకం సుమారు రెండువేలకు పైగా ప్రదర్శనలు పొంది సమరము తెలంగాణ దాసుగారిని ప్రముఖనాటక రచయితల జాబితాలోకి చేర్చింది. ఈ నాటకం మన రాష్ట్రంలోనేకాక బెంగళూరు, పూ, రంగూన్, బొంబాయి, కలకత్తా మొదలైన ఇతర నగరాల్లో కూడా ప్రశస్తమైన పేరు తెచ్చింది. దీన్ని జగ్గయ్యపేటలో ప్రదర్శిస్తున్నప్పుడు క్రూరసేన పాత్రధారి రాలేకపోతే కేశవదాసే ఆ పాత్రను ధరించి నాటకాన్ని రక్తి కట్టించారు. కుదరవల్లి నాటక సమాజంచారు ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు పద్మశ్రీ డా॥ అక్కినేని నాగేశ్వరరావు గారు తార పాత్రను ధరించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. మరో సందర్భంలో పుట్టవర్తి సత్యసాయిబాబావారు తన చిన్నతనంలో ఈ కనక్తార నాటకంలోని 'తార' వేషంచేసి తల్లియైన ఈశ్వరాంబను మురిపింపజేశారు. 'కనక్తార' నాటకానికున్న ప్రశస్తిని గమనించి సరస్వతీ టాకీసువారు 1937లో ఈ నాటక ఇతివృత్తాన్ని సినిమాగా తీశారు. ఈ సినిమాద్వారా సముద్రాల రాఘవాచార్యులుగారు. మాటల రచయితగా పరిచయమయ్యారు. ఈ సినిమాకు హెచ్.వి.బాబు దర్శకుడు. దీన్నే 1956లో గోకుల్ ప్రొడక్షన్వారు రజనీకాంత్ దర్శకత్వంలో తీసినప్పుడు ఘంటసాల స్వరకర్తగా పనిచేసి కమ్మని బాణీలు వినిపించారు. అయితే కేశవదాసుగారి 'కనక్తార' నాటకంలోంచి మూడు పాటలు, రెండు పద్యాలను మాత్రమే ఈ రెండు సినిమాల్లోను ఉపయోగించుకున్నారు. 1922 నుండి నిరాఘాటంగా సాగిపోతున్న ముత్తరాజు సుబ్బారావుగారి 'శ్రీకృష్ణతులాభారం' నాటకంలోని 22 పాటలను కేశవదాసే రాశారు. ఈ పాటలను కురుకూరి సుబ్బారావు 1929లో పుస్తకంగా అచ్చువేశారు. ఆ పాటలలో "భలే మంచి చౌకబేరము” అనే పాట ఎంతో ప్రసిద్ధి పొందింది. దీనితోపాటు "మునివరా ఇటుల్”, “కొట్టు కొట్టండి' పాటలు కూడా ప్రజల మెప్పు పొందాయి. అందుర 1935, 1955, 1966 సం॥లలో వరసగా తీసిన మూడు 'శ్రీకృష్ణతులాభారం' సినిమాలలోనూ ఈ పాటలు చోటు సంపాదించడం, విశేషించి 'భలే మంచి చౌకబేరము' పాటను తుంగల చలపతిరావు, కె. రఘురామయ్యగారలే కాక ఘంటసాలగారు కూడా పాడడం చెప్పుకోదగిన ప్రత్యేక విశేషాంశాలు. 93 తేజోమూర్తులు మయాడు<noinclude><references/></noinclude> rhp1r7260nrr1xjp637s0uhim5fixt7 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/115 104 211293 551116 2026-04-02T16:20:45Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''భలే మంచి చౌకబేరము' పాట పల్లవి సులభ గ్రాహ్యంగా ఉండి సమాజంలోకి బాగా చొచ్చుకుపోయింది. దీనికి వ్యాపార, ప్రచార ప్రకటనలలో ఎన్నో ప్యారడీలు కూడా వచ్చాయి. ఇప్పటికీ పత్రికారంగంలో ప...' 551116 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>'భలే మంచి చౌకబేరము' పాట పల్లవి సులభ గ్రాహ్యంగా ఉండి సమాజంలోకి బాగా చొచ్చుకుపోయింది. దీనికి వ్యాపార, ప్రచార ప్రకటనలలో ఎన్నో ప్యారడీలు కూడా వచ్చాయి. ఇప్పటికీ పత్రికారంగంలో ప్రధానశీర్షికలకు ఈ పల్లవి ఉపయోగపడుతూనే ఉంది, దాని సార్వజనీనతను నిరూపించుకుంటూనే ఉంది. 'కనక్తార' నాటకం, శ్రీకృష్ణతులాభారం పాటలు కళాభిమానుల మనస్సులను దోచుకుని విజయపతాకాన్ని ఎగరవేస్తూ కేశవదాసుగారి కీర్తిప్రతిష్ఠలను కలకత్తాదాకా వ్యాపింప జేశాయి. మద్రాసు, బొంబాయి నగరాల్లో యకస్పారభాల్ని గుబాళింపజేశాయి. గాంధీజీ, మోతీలాల్నెహ్రూలను స్తుతిస్తూ కేశవదాసు రచించిన పాటలను ఆకుల నరసింహారావుగారు ఆలపించి రికార్డుగా విడుదల చేశారు. 1931లో మొదటిసారిగా తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద' తీస్తున్న హెచ్.ఎం. రెడ్డిగారు హిరణ్యకశిపుడు లీలావతిచేత ప్రహ్లాదునికి విషం ఇప్పించే సన్నివేశాన్ని కల్పించి, అందులో రసోద్దీపకమైన పాట ఒకటి చిత్రించాలనుకున్నారు. దాన్ని రాయించుకోవడానికి; మాటలు, పాటలు రాసిన ధర్మవరము రామకృష్ణమాచార్యులు గారు జీవించిలేరు కనుక అప్పటికే కనక్తార నాటకరచయితగా పేరు మారు మ్రోగుతున్న చందాల కేశవదాసుగారిని హెచ్. ఎం. రెడ్డిగారు పిలిపించుకుని తన ఆలోచన చెప్పారు. వెంటనే దాసుగారు “పరితాపభారంబు భరియింప తరమా?” అనే పాట రాసి ఇచ్చారు. దీన్ని ఆ సినిమాలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి మధురంగా ఆలపించారు. అదేవిధంగా "తనయా! ఇటులన్" అనే పాటను కూడా ఆమె పాడారు. "భీకరంబగు నా ప్రతాపంబునకు" అనే పాటను మునిపల్లె సుబ్బయ్య ఆలపించారు. ఈ మూడు పాటలను తమ నాటకంలో కూడా చేర్చుకుని సురభి నాటకసంస్థవారు ఇప్పటికీ తమ "ప్రహ్లాద" నాటకంలో ఆలపిస్తూ ఉండడం గమనార్హం. 1935లో కలకత్తాలోని అరోరా ఫిలిం కార్పొరేషన్ వారు దాసరి కోటిరత్నం సహకారంతో తీసిన "సతీ అనసూయ” సినిమాకు కథ, మాటలు, పాటలు, పద్యాలు మొదలైన రచనలు చేశారు. కందిబండ, హుజూర్ నగర్, బేతవోలు, సూర్యాపేట పట్టణాలలో అష్టావధానాలు చేశారు. పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి "రాధాకృష్ణ" నాటకానికి, సోమరాజు రామానుజరావుగారి "సతీ సక్కుబాయి” నాటకానికి అన్ని పాటలు రాశారు. “బాలరాజు, లంకాదహనం" సినిమాలకు రచన చేశారు. ఘనచరిత్ర కలిగిన తెలుగు నాటక రంగస్థలం ఇప్పటికీ 'పరబ్రహ్మ పరమేశ్వర' అని ఆలపిస్తూ రసాత్మక ప్రదర్శనలకు తెరలేపుతూ ఉన్నదంటే, అందుకు ఆ సంగీత సాహిత్యాల "సజీవ సుధామాధుర్యమే" కారణమవుతుందని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి గాదు. కేశవదాసుగారు అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ నట, దర్శక, గాయక, కథక, అవధాన, వైద్య, సంఘసేవక, సప్తాహనిర్వాహక పాత్రలను నిర్వహిస్తూ 1948 తరువాత ఖమ్మం నుండి, సూర్యాపేటకు దగ్గరగా ఉన్న నాయకన్ గూడెం చేరారు. పిల్లలు ఎక్కడివారక్కడ స్థిరపడ్డారు. దాసుగారు, యువకళాకారునిగా అప్పటికే ప్రసిద్ధిపొందిన శ్రీ గంధం నర్సయ్యగారితో ఆండాళ్ళకు వివాహం జరిపించినారు. ఆ దంపతులు మునగాలలో స్థిరపడ్డారు. ఎవరూ తోడులేని ఒంటరి జీవితాన్ని తపస్సులాగా గడిపి కేశవదాసుగారు 1956 మే 14న తనువు చాలించినారు. ఇప్పటికీ వారి సమాధి నాయకస్గూడెంలో ఉంది. ఎవరైనా మహానుభావులు ఉదారంగా ముందుకు వచ్చి ఆ సమాధిని పుణ్యస్థలంగా తీర్చిదిద్దగలిగితే అక్కడ ప్రతి సంవత్సరం సంగీతం, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలని ఎందరో అభిమానులు భావిస్తున్నారు. అపూర్వ ప్రతిభాశాలి. బహుముఖప్రజ్ఞాశీలియైన కేశవదాసుగారికి నివాళులర్పించుకోవడం మన తెలుగువారి బిద్యుక్తధర్మం. సమరయుడు తెలంగాణ 94 తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude> g10tcqydf7gbzjeia23fv041uc52y9z పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/116 104 211294 551117 2026-04-02T16:21:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '28 య క్ష శబ్దం వేదమంత్ర ప్రమాణంగా చూస్తే దైవానికి అనువర్తిత పదంగా చెప్పబడింది. యక్షుజంటి పరమాత్మ అనే అర్థం కూడా నిఘంటువులు తెలియజేశాయి. యక్షగానం అంటే యక్షులు పాడే పాట అని, మ...' 551117 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>28 య క్ష శబ్దం వేదమంత్ర ప్రమాణంగా చూస్తే దైవానికి అనువర్తిత పదంగా చెప్పబడింది. యక్షుజంటి పరమాత్మ అనే అర్థం కూడా నిఘంటువులు తెలియజేశాయి. యక్షగానం అంటే యక్షులు పాడే పాట అని, మరొక అర్ధంలో దైవాన్ని స్తుతిస్తూ చేసే గానం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యక్ష గాన ప్రక్రియ 15వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి కన్పిస్తోంది. ఇది చారిత్రంగా స్పష్టమైన నిజం. దక్షిణాంధ్ర యుగంలో విశ్వవిఖ్యాతమైన ఈ ఆహార్య ప్రక్రియ తెలంగాణ కీర్తి తలమానికంగా స్థిరపడింది. తెలంగాణ యక్షగానం అనగానే వినిపించే పేరు చెర్విరాల భాగయ్య. తెలంగాణ సంస్కృతి విఖ్యాతం కావడానికీ, ఉర్దూ ప్రాబల్యంతో ఉర్రూతలూగిన కాలంలో ఆ భాషకు దీటుగా తెలుగు సంస్కృత వైభవానికి మూలకంగా చెర్విరాల భాగయ్య యక్షగాన ప్రక్రియ నెంచుకుని రాసి స్వయంగా ప్రదర్శిం చారు. నిజాం ప్రభుత్వంపై తన నిరసనను తెలియజేయడానికి కూడా ఈ ప్రక్రియను వాడుకున్నారు. చెర్విరాల భాగయ్య పూర్వీకులు మెదక్ జిల్లా వారైనా హైదరాబాద్ మశూరాబాద్లో స్థిరపడ్డారు. భాగయ్య గారు మెదక్ జిల్లా నర్సపూర్ తాలుకాలోని 'గుమ్మడిదల' గ్రామంలో -1904లో జన్మించారు. సమరము తెలంగాణ చెర్విరాల భాగయ్య - డా॥ వోరి రాజేశ్వరరావ్ చెర్విరాల భాగయ్య జీవితం పుట్టక నుండి మరణం వరకూ గల మధ్య కాలం అంతా పోరాటాల మయం. దురదృష్టం అడుగడుగునా తన ప్రభావం చూపిస్తున్నా మొండి ధైర్యంతో బ్రతుకీదారు. భాగయ్యగారి జీవితం తెరిచిన పుస్తకం. పరిశీలిస్తే వారి బొంబాయి జీవితం ఒక పార్శ్యమైతే, హైదరాబాద్ జీవితం మరొక పార్యంగా పేర్కొనవచ్చు. భాగయ్య గారు. నమ్మిన సత్యాన్ని సిద్ధాంతాన్ని జీవితం చివరి వరకూ అనుసరించారు. ఆవేశం, ఆధ్యాత్మికత, హృదయవాద తత్వం, నిరంతర శ్రమ వారికి జీవితంలో కలిగిన కష్టాల కడలిని ఎదురీదేలా చేశాయి. భాగయ్య గారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా కొత్తురు గ్రామంలో తీర్ధగిరి అనంతాచార్యులు గారి నుండి దీక్ష తీసుకున్నారు. భాగయ్యగారు సామాజిక జీవితంలో చదివిన దానిని ఒక క్వాలిఫికేషన్ భావిస్తే సమాజాన్ని ఆమూలాగ్రం చదివి అర్ధం చేసుకున్న వైనాలు వారు స్వయంకృషితో ఎదిగేలా చేశాయి. భాగయ్య గారికి బాసర జ్ఞానసరస్వతి అనుగ్రహం 14వ ఏటనే కలిగి వారిని కవిగా కవిత్వాన్ని చెప్పేలా చేసింది. బొంబాయిలో మిల్లులో పనిచేసిన రోజుల్లోనే రచనకు పూనుకున్నారు. 95 తేజోమూర్తులు తమబడు<noinclude><references/></noinclude> 09fir38fns9lm0hildmilzex9aykmii పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/117 104 211295 551118 2026-04-02T16:21:25Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పసిప్రాయంలోనే తండ్రి దూరమైతే తల్లితో కలిసి బొంబాయిలో బట్టల మిల్లులో పనిచేశారు. మిల్లు మూత వడినప్పుడు కూలిపని చేయడానికి సైతం వెనుదీయలేదు. బొంబాయిలో వున్నప్పడు మారుతి అన...' 551118 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పసిప్రాయంలోనే తండ్రి దూరమైతే తల్లితో కలిసి బొంబాయిలో బట్టల మిల్లులో పనిచేశారు. మిల్లు మూత వడినప్పుడు కూలిపని చేయడానికి సైతం వెనుదీయలేదు. బొంబాయిలో వున్నప్పడు మారుతి అనుగ్రహం కలిగిందని స్వయంగా స్వామి తమ నాఖ్యపై బీజాక్షరాలు వ్రాశారని తమ జీవిత చరిత్రలో రాసుకున్నారు. భాగయ్య గారు బహుభాష కోవిదులు. అందులో ప్రత్యేకంగా మరాఠీ, తెలుగు, సంస్కృతం హిందీ భాషల్లో రచనలు చేసే ప్రతిభను అలవరచుకున్నారు. వీరి జీవితంలో ఎదుగుదల, విషాదాలు సమానంగా చోటుచేసుకున్నాయి. తెలంగాణలో తొలి యక్షగాన కర్త సుగ్రీవ విజయం పేరుతో కందుకూరి రుద్ర కవి కావడం ఒక విశేషమైతే అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని యక్షగానాల ప్రభతో తెలంగాణకు స్థిర, చిర యశస్సు తెచ్చిపెట్టిన వారు చెర్విరాల భాగయ్య గారు కావడం తెలంగాణ ప్రజల అదృష్టంగా పేర్కొనవచ్చు. అలాగే భాగయ్య గారు వ్రాసిన 'సుగ్రీవ విజయం' యక్షగానం కూడా అనేక ప్రదర్శనలకు నోచుకోవడంతోపాటు ముద్రితమై ఆకాలంలో లక్ష కాపీలు అమ్ముడుపోవడం విశేషం. భాగయ్య గారు తెలుగు సాహిత్యంలో యక్షగాన ప్రక్రియకే పరిమితం కాక హరికథలు కూడా చెప్పారు. వీటితోపాటు మంత్ర, తంత్ర, జ్యోతిష్యాలలో నిరుపమాన ప్రతిభ కనబరిచారు. 'లక్షణ సారం' అనే లక్షణ గ్రంథాన్ని రాసి లాక్షణికుల సరసన స్థానం పొందారు. భాగయ్య గారు జీవితం ఎటు తీసుకెళితే అటు వెళ్ళారు. కూలిపని నుండి ప్రారంభించి ఫ్రూఫ్ రీడర్ పని చేశారు. బండిపై కూరగాయలు, పిప్పరమెంట్లు అమ్మారు. వారి నినాదం శ్రమయేవ జయతే. భాగయ్య గారు నాటి దక్కన్ రేడియోకి 'నరకాసురు వధ అనే బుర్రకథను రాసి స్వయంగా ప్రదర్శించారు. భాగయ్య గారికి లౌకిక జీవితం కన్నా, ఆధ్మాత్మిక జీవితం పట్ల యిష్టత మెండుగా వుండేది. వారు 'మాణిన్ ప్రభు' సంప్రదాయాన్ని అనుసరించారు. బహుశా ఈ చింతనే వారిని వారి జీవితాన్ని సమతౌల్య స్థితిలో నిలబెట్టిందని గట్టిగా విశ్వసించవచ్చు. భాగయ్య గారు శత గ్రంథకర్తలు, అర్థ శతయక్షగాన కర్తలు, పరిష్కర్తలు అంతకుమించి మానవతా వాది. నాడు తెలంగాణలో జనగామ, అర్చర్ల రైలు ప్రమాదాలపై స్పందించి బుర్రకథలు రాయడం వల్ల వారికి గల సామాజిక స్మృహ ఏమిటో మనకు అవగతమౌతుంది. చెర్విరాల భాగయ్యగారి వ్యక్తిగత జీవితంలో కళత్ర విషాదం పూడ్చలేని లోటుగా పేర్కొనవచ్చు. వారికి సంతానం లేకపోయినా వారి వంశజుల్లో ఒకరైన నాగలింగయ్యను పెంపకానికి తెచ్చుకున్నారు. రజాకార్ల అల్లర్ల సమయంలో హైదరాబాద్ విడిచి గుమ్మడిదల గ్రామానికి వెళ్లినా అల్లర్ల తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చారు భాగయ్య. వచ్చిన దాంట్లో గడుపుకోవాలని, వ్యాపారం చేసి బతకాలని హితం చెప్పారు. పెంచుకున్న కొడుకు నాగలింగయ్యకు దీని వల్ల భాగయ్య, గారికి జీవితం దాని తాలూకా విలువలపై అపార నమ్మకం ఉందని అవగతం అవుతుంది. వీరు మరాఠి భాష నుండి తెలుగు చేసిన గ్రంథాలు వీరిని అనువాదకులుగా నిలబెట్టాయి. భాగయ్యగారు 'వీర దవళ అనే నవలను కూడా రాశారు. దాసబోద గ్రంథంలో ఆధ్యాత్మిక వివరాలను అందించారు. కొన్ని మంత్రశాస్త్ర గ్రంథాలు కూడా రాశారు. భజనలు, కీర్తనలు రాశారు. సామాజిక స్పృహతో రజాకార్ల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో చైతన్య గీతాలను రాశారు. వీరు 'రాజలింగ శతకాన్ని కూడా రాని శతక కర్తలయ్యారు. భాగయ్య గారు తమ సాహిత్యాన్నంతా ప్రజాప్రయోజనానికి ఉపయోగించారు. డబ్బు సంపాదించినా అంతకంటే దానాలు ఎక్కువ చేశారు. వీరి రచనా ఆంతర్యం గమనిస్తే పుట్టిన నేల, ప్రాంతం, భాష, సంస్కృతులు నవాబుల పాలనలో అంతరించి పోకుండా వాటిని సుస్థిరం చేసి రాబోయే తరాలకు అందివ్వాలనే లక్ష్యం ప్రధానంగా కనిపిస్తుంది. భాగయ్య గారు తమ యక్షగానాల్లో దేశీ చందస్సులను ప్రయోగించారు. వృత్తాలను యక్షగానాల్లో చందోబద్దంగా రచించారు. సీసం, కందం, తేటగీతి, పంచ చామరాలను రచించారు. వీరి 'నలదమయంతి' యక్షగానంలో చంపకమాల మమమమమము తెలంగాణ 96 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> e2uaxilocmkga3rq6fg44yy6p6n5cek పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/118 104 211296 551119 2026-04-02T16:21:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వృత్త పద్యాన్ని తేలికగా రచించారు. భాష విషయంలో సరళ గ్రాంథికానికి పెద్ద పీఠ వేశారు. పాత్రోచిత సంభాషణలతో పాటు అన్య దేశ్యాలను ప్రయోగించారు. వారి యక్షగానాలలో దాదాపు అర్థాలంకా...' 551119 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వృత్త పద్యాన్ని తేలికగా రచించారు. భాష విషయంలో సరళ గ్రాంథికానికి పెద్ద పీఠ వేశారు. పాత్రోచిత సంభాషణలతో పాటు అన్య దేశ్యాలను ప్రయోగించారు. వారి యక్షగానాలలో దాదాపు అర్థాలంకారాలను ప్రయోగిస్తూనే, ఒకే పద్యంలో రెండు, మూడు అలంకారాలను ప్రయోగించారు. కవిత్వ ప్రారంభంలో చిత్ర కవిత్వం, బంధ కవిత్వం, కమల బంధం, కఠారి బంధం వంటి బంధ కవిత్వాలు రాశారు. భాగయ్య గారు 1966 సంవత్సరం జనవరి 6వ తేదీ పుష్య శుద్ధ పౌర్ణమి నాడు పరమపదించారు. 62 సంవత్సరాలు జీవించిన భాగయ్య గారు జీవితంలో ఓడి సాహిత్యంలో గెలిచారు. తెలంగాణ యక్షగాన పితామహునిగా వాసికెక్కి రాసిన గ్రంథాలను వాసిగా రచించిన చెర్విరాల భాగయ్య గారు ప్రాతః స్మరణీయులు. వారి స్మరణార్చననకు ఈ పద్యం చిరు పుష్పం. ఎవ్వని వాకిటి పాసరశారద ఒనరు గనిల్చి సాహిత్య సంపదలందజేసె ఎవ్వని కీర్తినివ్వటిల్లెడుచూడ్కి మానితసంపదలీశుచుండు ఎవ్వాని గుణలత డువారీసుల కడపటికొండపై తెగయబ్రాకు ఎవ్వని కలముబలముకల్పవృక్షంపై తెలంగాణ నేలయక్షగానం ఫలములొసగి అతడు భూరిజ్ఞాన ప్రకాశవిహాయస ఆధ్యాత్మిక స్థితి ప్రజ్ఞ పరమహంస ఆనంద ప్రదాత ఆత్మ గౌరవ సుప్రభాస అతడెచెర్విరాల వంశధీమణి భాగయ్య నార్సుసన్నుతించెదన్ విడువబడు తెలంగాణ 97 తేజోమూర్తులు ఓడుములు<noinclude><references/></noinclude> rmwpfserd5cn320g10oc7teu553phg7 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/119 104 211297 551120 2026-04-02T16:22:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '29 ల్లగొండ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించి, అనాథగా జీవితాన్ని ప్రారంభించి, నల్లగొండ జిల్లా బాలకవిగా గుర్తింపు పొంది, బహు భాషావేత్తయై, కవిగా, విమర్శకుడిగా, వక్తగా, పత్రికా స...' 551120 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>29 ల్లగొండ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించి, అనాథగా జీవితాన్ని ప్రారంభించి, నల్లగొండ జిల్లా బాలకవిగా గుర్తింపు పొంది, బహు భాషావేత్తయై, కవిగా, విమర్శకుడిగా, వక్తగా, పత్రికా సంపాదకుడిగా, ఆచార్యుడిగా అనేక విధులను నిర్వర్తించి, అత్యున్నత విద్య నభ్యసించి, జగద్గురు శివాచార్యులుగా కాశీజ్ఞాన సింహాసనాన్ని అధిష్టించి వీరశైవ సమాజానికి ఎనలేని సేవలందించిన మహనీయుడు చిదిరెమఠం వీరభద్రశర్మ. నల్లగొండ జిల్లాలోని చర్లపల్లె అనే కుగ్రామంలో 1904 ఆగస్ట్ 8న చిదిరెమఠం నాగభూషణయ్య, శ్యామలాంబ దంపతులకు వీరభద్రశర్మ జన్మించినాడు. తల్లిదండ్రులు నిర్ణయించిన పేరు వీరభద్రయ్య. చిదిరెమఠం వంశీయులు మఠస్థ జంగమయ్యల పరంపరకు చెందినవారు. వీళ్ళు వీరశైవ పంచాచార్యుల్లో రంభాపురీ పీఠానికి సంబంధించిన వాళ్ళు. వీరభద్రయ్యకు చిన్ననాటనే సంస్కృతాంధ్ర కన్నడ భాషలతో పరిచయమేర్పడ్డది. నిజాం పాలనాకాలంలో ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ కూడా అబ్బింది. కాని పదేండైనా నిండకముందే స్వల్ప వ్యవధిలో తల్లిదండ్రులిద్దరూ లింగైక్యం చెందడంతో చెల్లెలితో కూడా అనాథ అయిపోయినాడు వీరభద్రయ్య. మహేశ్వరుల కుటుంబానికి చెందినవారు కావడంచేత బంధువులు, ఆత్మీయులు, వీరశైవ వదాన్యులు వీళ్ళను ఆదుకునే ప్రయత్నం చేసినారు. ఇతరుల దయాభిక్ష మీద చిదిరెమఠం వీరభద్రశర్మ • దోరవేటి జీవనం సాగించడం రుచించని వీరభద్రయ్య చెల్లెలిని ఆత్మీయుల సంరక్షణలో వదిలి హైదరాబాదుకు చేరుకున్నాడు. అంటే వీరభద్రయ్య చిన్ననాటి నుండి విద్యాధ్యయనశీలి. ఇతని ఆసక్తిని గమనించి భక్తులు నీరడగుంభ శ్రీమన్నిరంజన స్వరూప సిద్ధలింగ స్వాములవారి సంస్కృత పాఠశాలలో చేర్పించినారు. అక్కడ మూడు (3) సంవత్సరాలపాటు వీరశైవ సంస్కృతీ సంప్రదాయాలను, సంస్కృత శాస్త్రాలనూ అధ్యయనం చేసినాడు. తర్వాత నారాయణపేటలోని చోకేంద్ర సంస్కృత పాఠశాలలో 2 సం॥లు చదువుకున్నారు. అక్కడ కావ్య నాటకాలంకార వ్యాకరణ న్యాయ, యోగ, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం సంపాదించాడు. గురుదేవులు సిద్ధరాముల అనుగ్రహంతో కవితారచనకు అక్కడనే శ్రీకారం చుట్టినాడు. సంస్కృతాంధ్రాల్లో ఆశువుగా కవితలల్లి, 'నల్లగొండ బాలకవి'గా పేరు తెచ్చుకున్నాడు. కావ్య రచనకు సమాయత్తమవుతున్న సందర్భంలోనే ఉన్న ఒక బంధం చెల్లెలు అకాల మృత్యువాత పడటంతో తన జీవితాన్ని సమస్తమూ మహోన్నత ఆశయసిద్ధికే అంకితం చేయాలని, జీవితమంతా బ్రహ్మచర్యం పాటించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రకంగా వీరశైవ జాతి సముద్ధరణ కోసం తన జీవితాన్ని సమర్పించిన త్యాగధనుడు వీరభద్రయ్య 'వీరశైవ వివాహవిధి' అనే చిన్ని గ్రంథం వీరి తొలి పుస్తకం. కన్నడం నుండి తెలుగులోకి అనువదించిన ఈ తెలంగాణ ( 98 తేజోమూర్తులు ఓ<noinclude><references/></noinclude> 0vok9rrxnojeizmuvtn1dh0wbryobe0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/120 104 211298 551121 2026-04-02T16:22:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పుస్తకంలో పురోహితుల కవసరమైన అనేక విషయాలనూ అదనంగా చేర్చినాడు. వీరభద్రయ్యకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఎక్కువ. శాస్త్ర పాండిత్యాన్ని, కవితాశక్తినీ వశీకరించుకున్న తనను 'శర్మ' అ...' 551121 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పుస్తకంలో పురోహితుల కవసరమైన అనేక విషయాలనూ అదనంగా చేర్చినాడు. వీరభద్రయ్యకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఎక్కువ. శాస్త్ర పాండిత్యాన్ని, కవితాశక్తినీ వశీకరించుకున్న తనను 'శర్మ' అనే గౌరవవాచకంతో పిలిపించుకోవడం ఇష్టపడేవాడు. అందుకే వీరభద్రశర్మగానే తదనంతర కాలంలో గుర్తింపు పొందినాడు. 1924లో నిజాం రాష్ట్రంలోని ఇటిగీలో వీరశైవ మహాసభ మొట్టమొదటిసారి జరిగింది. ఈ సభను గుర్మిట్కల్ శ్రీ శాంత వీరమహాస్వాములవారు నిర్వహించినారు. ఇందులో జాతీయస్థాయి వీరశైవ పీఠాధిపతులు, స్వాములు పాల్గొన్నారు. ఈ వేదిక మీద వీరభద్రశర్మకు మాట్లాడే అవకాశం లభించింది. కుర్రవాడైన వీరభద్రశర్మ ప్రసంగం సభలోని వాళ్ళందరినీ ఆశ్చర్యానంద పరవశులను గావించింది. 'వీరశైవ సమాజానికి వెలుగుదీప' మని అభివర్ణించి, ఆశీర్వదించినారు పెద్దలందరూ. పరశీలోని వైద్యనాథేశ్వరాలయంలో వీరశైవులకు వేదాధికారంగానీ, వైదికారనాధికారం గానీ లేవన్న వివాదం చెలరేగినప్పుడు సుప్రసిద్ధ న్యాయవాది, వీరశైవుల్లో ప్రప్రథమ వేదతీర్థ పట్టభద్రులైన శ్రీ విరూపాక్ష ఒడయరుగారు వాదించడానికి సిద్ధపడ్డారు. ఆయనకు అవసరమైన శృతి, స్మృతి, పురాణాదుల నుండి ఆధారాలనందించే బాధ్యత యువకుడైన చిదిరెమఠం వీరభద్రశర్మకు అప్పగించినారు. ఎప్పటికైనా తాను 'వేదతీర్థ' కావాలన్న సంకల్పం వీరభద్రశర్మ మనసులో నాటుకున్నది. ఆ రకంగా 1925 డిసెంబర్ 13న కాశీలోని విశ్వారాధ్య గురుకులంలో ప్రవేశించినాడు. తర్వాత కలకత్తా సంస్కృత అసోసియేషన్ నుండి వేదతీర్థ, కావ్యతీర్థ, స్మృతి తీర్ధపట్టాలను వరుసగా సాధించినాడు. అదే సమయంలో ప్రజమండలి నుండి ధర్మాచార్య, సాహిత్య విశారద పరీక్షల్లోనూ ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. ఈ నేపథ్యంలోనే హిందీ, మరాఠీ భాషలను చక్కగా నేర్చుకున్నాడు. బహుభాషాభిజ్ఞత, బహుశాస్త్ర విజ్ఞానం, అన్వేషణ జిజ్ఞాస వీరభద్రశర్మను పరిశోధనకు ప్రేరేపించినాయి. తత్ఫలితంగా 1929లో ఉత్తరకాశిలోని శక్తిస్తంభన లేఖను వెలుగులోకి తెచ్చినాడు. ఓ తెలంగాణ శాస్త్రాధ్యయనంతోపాటు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో, శాస్త్ర చర్చల్లో, విద్వదోషుల్లో, సభల్లో సమావేశాల్లో పాల్గొంటూ శాస్త్రపరిజ్ఞానాన్ని, విద్వత్తునూ జగతికి చాటుకున్నాడు. వీరభద్రశర్మ కాశీలో ఉన్నప్పుడే జంగమవాడిలోని జగద్గురు జ్ఞానసింహాసన పీఠానికి సార్ధకత చేకూర్చుతూ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసినాడు. కాశీలోని సంస్కృత సమాజం వీరభద్రశర్మ శాస్త్ర విజ్ఞానాన్ని, విద్వత్తును, సేవాభావాన్ని గుర్తించి- వార్షిక విద్వాంసం, విద్యారత్న, విద్యానిధి అనే బిరుదులతో గౌరవించింది. ఈవిధంగా సశాస్త్రీయ విమర్శ, పరిశోధనా పటిమ, వాక్చాతుర్యం, రసప్రపూర్ణ మృదుమధుర కావ్య నిర్మాణశైలి, లోతైన శాస్త్ర విజ్ఞానం సాధించి, కాశీ పండితులందరి మన్ననలందుకొని ఒక విశిష్టమైన వ్యక్తిగా మరల హైదరాబాదు రాష్ట్రానికి చేరుకున్నాడు వీరభద్రశర్మ. మొదట యాదగిరి శంకర సంస్కృత కళాశాలలో కొన్నాళ్ళు ప్రధాన అధ్యాపకులుగా పని చేసినారు. తర్వాత సికింద్రాబాదులో మటికె నాగయ్య దంపతుల ఆర్థిక సహకారంతో 1986లో వీరశైవ గురుకులాన్ని స్థాపించి, యోగ్యులైన వీరశైవ విద్యార్థులకు ఉచిత భోజన వసతులతో సంస్కృతాధ్యాపనం ప్రారంభించినారు. అదే సమయంలో ఉర్దూ అధికార భాషగా ఉన్నకారణంగా తెలుగువారిలో ధార్మిక, ఆధ్యాత్మిక జ్ఞానచైతన్య దీప్తిని, భాషాభిమానాన్నీ కలిగించేందుకు ఒక పత్రిక రూపొందిస్తే బాగుంటుందని భావించినాడు. ఆ ఆలోచన 1939 కి సాకారమైంది. ఆ సం॥ శివరాత్రికి 'విభూతి' పత్రిక తొలిసంచిక విడుదలైంది. 'విభూతి' పత్రిక ప్రాచీన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు సాహిత్య ప్రక్రియలకు విశేష ప్రాధాన్యమీయడంవల్ల సామాన్యులతోపాటు పండితులను విశేషంగా ఆకట్టుకున్నది. సశాస్త్రీయమైన, పరిశోధనాత్మక, సవిమర్శక వ్యాసాలు, వీరభద్ర శర్మగారు అందులో వేర్వేరు పేర్లతో ప్రకటించేవారు. కాలజ్ఞుడు, విద్యానిధి, మంగళగిరి రాఘవమ్మ, రాజహంస అనే కలంపేర్లు, తన పేరు, తన పేరు సంక్షిప్త రూపాలు అంటే చి.మ.వీ., చి.వీ. శ. అనే పొడి అక్షరాలూ అప్పుడప్పుడు ఉపయోగించేవారు. సహజంగానే విభూతిలో శివకవులకు, శైవసాహిత్యానికి విశేష ప్రాధాన్యముండేది. ఎందరో దిగ్గంతులైన కవులు 99 తేజోమూర్తులు ఉండవలయు<noinclude><references/></noinclude> 5nvl8ax2yp9028vetl7xm9bsyhn1rhj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/121 104 211299 551122 2026-04-02T16:23:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విమర్శకులు కూడా 'విభూతి'కి వ్యాసాలు రాసేవారు. వారిలో సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, నిడదవోలు వెంకట్రావు, బండారు తమ్మయ్య, సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖులున్నారు. 'శివధర...' 551122 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>విమర్శకులు కూడా 'విభూతి'కి వ్యాసాలు రాసేవారు. వారిలో సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, నిడదవోలు వెంకట్రావు, బండారు తమ్మయ్య, సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖులున్నారు. 'శివధర్మ గ్రంథమాల' అనే సంస్థను స్థాపించి శైవధార్మిక ఆధ్యాత్మిక గ్రంథ ప్రకాశానికి పూనుకున్నారు. సుమారు 5 సంవత్సరాలు సాహిత్య ధార్మిక ఆధ్యాత్మిక చింతనులకు ఆనందాన్ని, జ్ఞానాన్ని పంచిన 'విభూతి' పత్రిక చిదిరెమఠం వీరభద్రశర్మ కాశీజ్ఞాన సింహాసన పీఠానికి ఉత్తరాధికారిగా వెళ్ళవలసి రావడంతో 1944లో ఆగిపోయింది. జగద్గురు కాశీజ్ఞాన సింహాసన పీఠానికి 84వ వీఠాధిపతులుగా 1944 సెప్టెంబర్ 27న చిదిరెమఠం వీరభద్రశర్మ పీఠాధిపతులుగా నియమితులైనారు. అప్పటి నుండి వారి నామధేయం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ వీరభద్ర శివాచార్యులుగా మారింది. శ్రీశ్రీశ్రీ వీరభద్ర శివాచార్యులు జ్ఞానపీఠాన్ని అధిరోహించే నాటికి జంగమవాడి మఠం దయనీయమైన స్థితిలో ఉన్నది. ఒకప్పుడు వారణాసి నగరంలోనే అత్యంత సంపన్నమైన పీఠంగా పేరున్న కాశీఙ్ఞానపీఠం స్వార్ధపరుల అపసవ్య మార్గదర్శనంలో వైభవమంతా కోల్పోయి, దైనందిన విధులు కూడా నిర్వహించుకోలేని స్థితి వీరభద్రశివాచార్యు లను కలచివేసింది. తన మేధస్సుకు - సహృదయులు, ధార్మిక నిష్ఠగల వీరశైవుల సహకారాన్ని జతచేసి, అనతికాలంలోనే మఠాన్ని పూర్వవైభవస్థితికి చేరుకునేటట్లు చేసిన ఘనత వీరభద్రశివాచార్యులదే. మొదట అనవసర వ్యాజ్యాల్లో ఇరుక్కున్న పీఠాన్ని ఓపికతో, దీక్షతో, చతురతతో సమస్యల నుండి బయట పడవేసినారు. తర్వాత జ్ఞానమందిరం నిర్మించినారు. శివధర్మ గ్రంథమాలను శైవ భారతీ ప్రతిష్టానంలో విలీనం చేసి విలువైన సంస్కృత గ్రంథాలను సేకరించి, ముద్రించి, వాటిని భారతీయ భాషలన్నిటిలోకి అనువదింపజేయడానికి యోచన చేసినారు. అయితే పీఠం రణ కార్యక్రమంలో ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా శ్రమించిన వీరభద్ర శివాచార్యులు తన 44వ ఏటనే అర్థాంతరంగా దేహయాత్ర చాలించి శివసాయుజ్యం చేరుకున్నారు. ఎక్కడో నల్లగొండలోని చర్లపల్లె అనే కుగ్రామంలో జన్మించిన చిదిరెమఠం వీరభద్రశర్మ జీవితంలోని ఆటు పోట్లనన్నిటినీ ఎదుర్కుంటూ, విద్యాతపస్వియై, బహు భాషా కోవిదుడై, కవియై, పరిశోధనా జిజ్ఞాసువై, ధార్మిక, ఆధ్యాత్మిక, సాహిత్య జ్ఞాన సంపన్నుడై పత్రికా సంపాదకుడై, నలభయ్యేండ్ల వయస్సులోనే కాశీజ్ఞాన సింహాసనాన్ని అధివసించి, అచిరకాలంలోనే చిరస్మరణీయమైన సేవలందించిన కారణజన్ముడు. దివ్యచరితుడు, వైతాళికుడు చిదిరెమఠం వీరభద్రశర్మ. తెలంగాణ 100 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 5m5qlxm2f36iofcmghr4pz1bukt9iqm పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/122 104 211300 551123 2026-04-02T16:23:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '30 ను వ్వు పట్టుచీర కడితేను పుత్తడిబొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ!' అన్నాడో సినీకవి. రామలింగం నేసిన చీర కడితే తప్ప అమ్మవారికి 'బోనాల' పండుగ ముగిసినట్లుగా అన్పి...' 551123 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>30 ను వ్వు పట్టుచీర కడితేను పుత్తడిబొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ!' అన్నాడో సినీకవి. రామలింగం నేసిన చీర కడితే తప్ప అమ్మవారికి 'బోనాల' పండుగ ముగిసినట్లుగా అన్పించేది కాదు. రామలింగం నేసిన నూలుదండ పడితే తప్ప రాజకీయ నేతలికి సత్కారంలా అన్పించేది కాదు. రామలింగం వేసిచ్చిన పొట్రెయిట్ వుంటే తప్ప ఏ ఇంటికైనా, ఏ కళాకారుడి - మనసుకైనా అంతటి ఆనందం చేకూరేదికాదు. అంతటి చరిత్ర అల్లిన నేతగాడు మన రామలింగం. సంప్రదాయాన్ని, నమ్మకాల్ని, గ్రామీణ జీవన విధానాన్ని, భారతీయ పురాణ ఇతిహాసాల్ని వంటపట్టించుకున్న రామలింగం, మనం మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుని భవిష్యత్ తరాలకు పాఠ్యగ్రంథంగా చెప్పాల్సినంత గొప్ప నేతకారుడు. అప్పుడెప్పుడో అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి, ఉంగరంలోంచి దూరిపోయే 9 గజాల చీర గురించి వింతగా చెప్పుకున్నాం. కానీ యావత్ భారతదేశమే చేతులెత్తి మొక్కే సినీ దిగ్గజం శ్యాంబెనగల్ ఓ పల్లెటూరికి ఎడ్లబండిని కట్టుకుని మరీ వచ్చి నేలమీద కూర్చొని ఆ వ్యక్తి చెప్పే విశేషాల్ని ఆసక్తిగా రాసుకుని వెళ్ళేవాడని ఎందరికో తెలుసు? గొప్పవాళ్ళు అందరికీ తెలియదు. తెల్సిన వాళ్ళందరూ గొప్పవాళ్ళనుకుని పోవడం తప్ప చరిత్రను శోధించి చిలువేరు రామలింగం అయినంపూడి శ్రీలక్ష్మి తెల్సుకోవాలన్న తపన చాలా తక్కువమందిలో వుంటుంది. అందుకు మన తెలుగువాళ్ళేం మినహాయింపు కాదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి సుదూర దేశాల ప్రజలకు తెలిసిన మన సాటి కళాకారుడి ప్రతిభ గురించి మనవాళ్ళు మాత్రం మర్చిపోయారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మరుగునపడ్డ ఇలాంటి మాణిక్యాలను వెలుగులోకి తీసుకొస్తుందిప్పుడు. అలాంటి నేతరత్నమే మన చిలువేరు రామలింగం. అప్పటి నల్లగొండ (ఇప్పటి యాదాద్రి భువనగిరి) జిల్లా, జూలూర్ గ్రామంలో 1942వ సంవత్సరం జూన్ నెలలో జన్మించారు. వీరి తండ్రి రామస్వామి, తల్లి మణెమ్మ. పద్మశాలి కుటుంబంలో పుట్టిన రామలింగం చిన్నప్పటినుండి వినూత్నమైన వాటిపట్ల ఎక్కువగా ఆసక్తి కనబరిచేవారు. పుట్టి పెరిగింది అంతా పోరాటాల పోతుగడ్డ భూదాన్ పోచంపల్లి గ్రామంలోనే. ఉమ్మడి పద్మశాలి కుటుంబంగా వున్న ఆ గ్రామంలో భుక్తి కోసం అందరూ చీరలు నేస్తుంటే రామలింగం మాత్రం కళల పట్ల అనురక్తిని పెంచుకున్నారు. తనకు తాను గురువుగా, మగ్గమే ప్రయోగశాలగా ఎంచుకుని ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. కళాకృతులకు ప్రాణం పోశారు. తన వృత్తి కడుపుకింత కూడు పెట్టలేదు. మేడలు కట్టే రూకలు ఇవ్వలేదు. కానీ ప్రపంచం యావత్తు గుర్తుంచుకునే ఖ్యాతిని అందించింది. భారతదేశ తెలంగాణ (101) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> adr75gglywpw495dhexzb6dsuoaneo9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/123 104 211301 551124 2026-04-02T16:23:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '. చిత్రపటంలో 'పోచంపల్లి ఎక్కడుందో అని వెతుక్కునే పరిస్థితిని విదేశీయులకి కలిగించింది. చిత్రమైన విషయం ఒకటి ఇక్కడ ప్రస్తావించాలి. రామలింగంకి ఐదుగురు కొడుకులు. అందులో ఇద్దర...' 551124 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>. చిత్రపటంలో 'పోచంపల్లి ఎక్కడుందో అని వెతుక్కునే పరిస్థితిని విదేశీయులకి కలిగించింది. చిత్రమైన విషయం ఒకటి ఇక్కడ ప్రస్తావించాలి. రామలింగంకి ఐదుగురు కొడుకులు. అందులో ఇద్దరు ఆర్టిస్టులే. ఒకరు మృత్యుంజయ్ - కార్టునిస్ట్, రెండవవారు యానిమేషన్ ఆర్టిస్ట్. మృత్యుంజయ్ ఇంటర్నెట్లో కార్టూనిస్ట్స్ కేరికేచర్లు వేసే ప్రఖ్యాత కళాకరుల సైట్లు చూస్తూ వారితో చాట్ చేస్తూ కార్టూన్ల మీద అధారిటీ సంపాదిస్తున్న రోజుల్లో బెల్జియం ఆర్టిస్ట్ ‘జాన్ అబివిక్ సైట్ లో చక్కని కేరికేచర్లు వుండటాన్ని చూసి వారితో సంభాషించటం ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయినప్పటికీ జాని కి ఎంతో ఓపిక వుండేది. కొంతకాలం తరువాత మృత్యుంజయ్ కేరికేచర్ కూడా గీసిచ్చాడు జాన్. కృష్ణుఙ్ఞతగా మృత్యుంజయ్ మా ఇండియాలో ఇంకా మీకెవరన్నా తెల్సా, మీకేదన్నా కావాలా?' అని అడిగాడు. అందుకు సమాధానంగా జాన్ 'నేను ఓ వ్యక్తి గురించి నెట్లో చదివాను. మిత్రుల దగ్గర విన్నాను. మంచి ఆర్టిస్ట్ అని 'తేలియా రుమాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' అనే సచిత్ర వ్యాసం వుంది. దాన్ని చదివి నేను ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఆ చెక్నిక్స్ గురించి తెలుసుకోవాలని వుంది." అన్నాడు. ఈసారి ఆశ్చర్య పడటం మృత్యురాయ్ వంతైంది. ఆనందంతో 'వారు మానాన్నగారే' అని జాన్తో చెప్పారు. 'అంత గొప్ప ఆర్టిస్ట్ కొడుకువా నువ్వు' అని ఆనందపడ్డారట జాన్ గారు. ఎవరు మెచ్చుకున్నా - ఎందరు అనుసరిస్తున్నా అవేమి పట్టని నిరాడంబరులు రామలింగం గారు. గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, అంజయ్య ఇలా ఎందరివో పొట్రెయిట్లు వేశారు. అవి వారికి బహుకరించడం తనకిష్టం. నిజానికి పేదరికంలో పుట్టిన రామలింగానికి అవి తలకు మించిన భారమే అయ్యేది. ఒక్కో బొమ్మ నేయాలంటే 2,3 నెలలు పట్టేది. తానే కనుక్కున్న స్వంత బెర్నెల్తో వాటిని తయారు చేసేవాడు. పోచంపల్లికి ఏ రాజకీయనేత వచ్చినా, రామలింగం పూలదండలకు బదులు నూలు దండలతో ఆహ్వానం పలికేవాడు. మూడు కొంగుల చీర, కుట్టులేకుండా షర్ట్, కత్తిరింపులు, అతికింపులు లేకుండా కుర్రా పైజమా, గాంధీ టోపీలు తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. గొడుగు నేయటం రామలింగానికి ఎంతో ఇష్టం. 'టై అండ్ డై పద్ధతి' అంటే రామలింగమే అన్నంత గుర్తింపును తెచ్చుకున్నారు. విదేశాల నుండి కేవలం ఆయన పనితన్నాన్ని చూసేందుకు ఆర్టిస్టులు పోచంపల్లికి వచ్చే వారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయనెంత గొప్ప నేతగాడో! ఉత్తరాదిలో ఎక్కడ ఏ ఎగ్జిబిషన్ జరిగినా రామలింగానికి అవార్డ్ తప్పకుండా వచ్చేది. ప్రశంసలు వర్షంలా కురిసేవి. వైట్ హౌస్ ను సైతం ఆకర్షించిన డిజైన్ల సృష్టికర్త రామలింగం కావటం మనం గర్వించాల్సిన అంశం. ఢిల్లీ, హర్యానా, సూరణ్ కుండ్, గుజరాత్, కలకత్తా, మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్ లో జరిగే చేనేత ప్రదర్శనల్లో ఎన్నెన్నో ప్రశంశలు పొందారు. ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఓ టెక్స్ట్సైటైల్ నిపుణుదు 'డానామెకౌన్' రామలింగం పనితనాన్ని నిశితంగా పరిశీలించి ఓ పెద్ద వ్యాసాన్ని రాశాడు. అది 'అలి జారిస్ డైతో ప్రత్యేకంగా రంగులు దిద్ద రామలింగం పనితనం మీద ఈ వ్యాసం ఉండటం విశేషం. ఎంతోమంది వీరు సమకూర్చిన 'పనితనం' ఎన్నో పేటెంట్లు సాధించి పెస్తుందని విశ్వాసంతో వుండేవారు. కానీ కళను అమ్ముకోవటం తెలియని రామలింగం నమ్ముకున్న కళకోసం ఉన్న ఊరిని దాటి ఎక్కడికీ వెళ్ళకుండా తనకు తోచిన మార్గంలో తానే నేతదారిని వేసుకుంటూ ముందుకెళ్ళారు. ఆ దారిలో ఎందరు నడిచినా, ఇప్పటికీ నడుస్తున్నా పాపం వాళ్ళకే తెలియదు దీన్ని నిర్మించడం కోసం ఓ వ్యక్తి తన జీవితాన్ని మొత్తం 'నేతోనే ఖచ్చితం చేశాడని. శ్యాంబెనగల్ ప్రస్థావన వచ్చింది కాబట్టి అక్కడో విషయం చెప్పాలి. సరికొత్త డిజైన్ల నిత్యాన్వేషి అయిన ఈ నేతకారుని గురించి సినీ నేతకర్త శ్యాంటినగట్టి తెల్సింది. అంతే ఆంధ్రప్రదేశ్ కి వచ్చి బండి కట్టుకుని పోచంపల్లి ఊర్లోకి వాలిపోయాడు. అప్పుడు బోనాల రోజులు. రామలింగం ఇంటిముందు ఊరంతా గుమిగూడి వుంది. బండిలో మగ్గం పెట్టబడివుంది. చేనేతబండిగా - జనం దండిగా సాగుతూ వుంటే రామలింగం బండి ఎక్కాడు. అమ్మవారి గుడికి బండి బయలుదేరింది. నేతచీర బండిమీద నేయడం మొదలైంది. డు తెలంగాణ ( 102 ) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> l5gynk3vik7j6fkwt4pppqub93qkcwy పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/124 104 211302 551125 2026-04-02T16:24:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'డవులు, పోతురాజుల వివ్యాసాలు, శివసత్తుల షాపులు, జనాల తీన్ మార్లు ఒక్కటేమిటి ఊరంతా సందడే సందడి. చివరికి బండి అమ్మవారి గుడిముందు ఆగింది. రామలింగం చేతిలో అమ్మవారి చీర కూడా పూర...' 551125 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>డవులు, పోతురాజుల వివ్యాసాలు, శివసత్తుల షాపులు, జనాల తీన్ మార్లు ఒక్కటేమిటి ఊరంతా సందడే సందడి. చివరికి బండి అమ్మవారి గుడిముందు ఆగింది. రామలింగం చేతిలో అమ్మవారి చీర కూడా పూర్తయింది. "ఊరి జనమంతా భక్తిగా చూశారు. శ్యాంబెనగల్ అబ్బురంగా చూశాడు”. ఇంకేముంది ఆకంట్లో పడ్డ ఆ దృశ్యాన్ని కెమెరా కంటిలో బంధించి రామలింగాన్నే కథావస్తువుగా తీసుకుని 'సుష్మన్' సినిమాని తీశారు శ్యాం బెనగల్. ఆ చిత్రంలోని కళాకృతిని చూసి ప్రపంచం యావత్తు ముక్కున వేలేసుకుంది. షబానా అజ్మీ, పల్లవి జోషి నటించిన ఈ చిత్రం కళాకారుల జీవితాల్లోని చీకటి వెలుగుల్ని ఎత్తిచూపింది. నిజానికి ఈ సినిమా రామలింగం జీవితం చుట్టూ అల్లిన కథన్న సంగతి ఈనాటి తరానికి తెలియదు. ఆ సినిమా తీస్తున్నపుడు శ్యాం బెనగల్ రామలింగానికి రూ.10,000/ -బహూకరించడం అప్పట్లో ఊళ్ళన్నీ గొప్పగా చెప్పుకున్నాయి. అలాగే స్విట్జర్లాండ్ దేశస్తులొచ్చినప్పుడు పచ్చీస్ ఆడుకునే గుడ్డను రంగులతో తయారు చేసి నేతగా అందిస్తే వారెంతో ముచ్చటపడి రూ. 300/- లు ఇవ్వడం మరో విశేషం. నిజమైన కళాకారుడికే అసలైన కళాకారుడి ప్రతిభా పాటవాలు అర్థమవుతాయన్న సత్యాన్ని ఈ సంఘటనల ద్వారా మనం గ్రహించాలి. పత్రికలు, టీవీలు వారిమీద ఎన్నెన్నో వ్యాసాలు, ప్రసారాలు చేశాయి. తెలుగు ప్రజల్లో వున్న ఓ కళాకారుడి గురించి, ఆంధ్ర ప్రదేశ్ గురించి అందరికీ తెల్చింది. నూలు పోగుల మేలుకలయికతో వస్త్రాలలో చిత్రాలను వేసి రామలింగం, కళను అడ్డుపెట్టుకుని అవార్డ్స్ కోసం పాకులాడలేదు. తనకంటే తన ఊరు వెలగాలనుకున్నాడు. తన పేరు కంటే తన నేతపనితనం పదిమందికి తెలవాలని కలలు కన్నాడు. చిన్నతనంలో విద్యాబుద్ధులు నేర్పిన యాకూబ్ అనే టీచర్ ప్రోత్సాహం వల్లనే ఈ నేతకళలో అద్భుత పనితనం అలవడిందని ఎంతో వినయంగా చెప్పుకునే స్నేహశీలి రామలింగం. ఏ నేత కార్మికుడికైనా అండగా వుండాల్సిన వీవర్స్ సొసైటీల అనైక్యతల పట్ల అమితంగా ఆవేదన చెందిన వీరు నేతన్నల బతుకులు మారాలంటే నేతబట్టలేసుకునే నాయకుల ధోరణి మారాలనేవాడు. కళాకారుడికి తగినంత ప్రోత్సాహం ఉండాలని అలా ఉన్నప్పుడే ఆశించిన ఫలితాన్ని అందుకోగలుగుతాడని తరచూ అంటుండేవాడు. తన జీవిత కాలంలో వేసిన నేత బొమ్మల్లో పండిట్ నెహ్రూ చిత్రాన్ని వస్త్రంపై నేసేందుకు 246 కొయ్యలను ఉపయోగించడం మర్చిపోలేనని, గుండెపై గులాబీని అత్యంత ఆకర్షణీయంగా మలిచేందుకు ఆరు రోజులు పట్టిందని చెప్పేవారు. కార్పోరేట్ కంపెనీల లోగోలు, ప్రపంచ అద్భుత కట్టడాల ప్రతిరూపాలను వస్త్రంపై ఆవిష్కరించడం గొప్ప అనుభూతని తరచూ గుర్తు చేసుకునేవారు. కొంత మంది అవకాశవాద మనుషుల అసలు రంగులు తెలుసుకోకుండా రంగుల కలలోనే తనదనుకున్న కళా ప్రపంచంలోనే మర్దమే బతుకుగా గడిపిన రామలింగం కళ్ళనుండి జారే కన్నీటి బొట్టంత స్వచ్ఛమైన వ్యక్తి. సాలి మగ్గంలో జాలువారే కళాకృతులను అవిష్కరించి. అంతలోనే అదృశ్యమైన ఈ చేనేత తపస్వికి తెలంగాణ రాష్ట్రం ఎంతో ఋణపడివుంది. 'బట్టనేద్దామని నూలు వడుకుతుంటే వస్త్రానికి బదులుగా కన్నీటిహారం తయారయింది' అన్నట్లుగా నేతన్న బతుకు దినదినగండంగా గడుస్తున్న రోజులలో చితికిన ఇంటికంటే, గడ్డుగా బతుకీడుస్తున్న రోజులకంటే రేపటి రోజున నిలబడే చరిత్ర కోసమే తాను నిలబడ్డాడు. తనని కళారంగానికే అంకితమిచ్చి ఆ కుటుంబం గొప్ప త్యాగమే చేసింది. ఆ త్యాగానికి ప్రతిఫలం దక్కకున్నా కనీసం గుర్తింపును కూడా కోరుకోని మనస్తత్వం ఆ కుటుంబానిది. ప్రతి సంవత్సరం బోనాల పండుగ సందర్భంగా ఎడ్లబండి మీద మగ్గంపెట్టి విరామం ఎరుగక సవారి చేసి నేసిన చీరను సారెగా అందించే రామలింగం లేకపోవడంతో ఏటేటా పుట్టింటి చీరను అందుకున్న అమ్మవారు. చిన్నపోయారు. ఆరు దశాబ్ధాల మూడేళ్ళు క్యాలెండర్కి, కళకి తేడా తెలియక వెలుగు నీడల జోలికెళ్ళకుండా రంగుల కళలోనే కాలం గడిపిన చిలువేరు రామలింగం మగ్గం ఆగిపోయింది. ఆ నేతబండి నిలిచిపోయింది. ఆయనెంత నిస్వార్ధపరుడంటే గగనానికి వెళుతూ వెళుతూ తను సంపాదించుకున్న ఘనమైన కీర్తిని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. తానే ఒక నేత చరిత్రగా నిలిచి తన 'బై అండ్ డై నీడని మాత్రం ఇక్కడే వదలి వెళ్ళాడు. చేతులు తెలంగాణ (103) తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> kvx12le2yp61ukvuqjm80bvezj11g8g పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/125 104 211303 551126 2026-04-02T16:24:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కుంచెతో కాన్వాస్కు రంగులద్ది నూలుపోగుల మేలు కలయికతో మగ్గంమీద నేతల చిత్రాలు అలవోకగా వేసే రామలింగం తన చిత్రపటానికి తానే నేసిన నేతతో వున్న పూలమాలని సెప్టెంబర్ 12, 2003లో వేయించ...' 551126 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కుంచెతో కాన్వాస్కు రంగులద్ది నూలుపోగుల మేలు కలయికతో మగ్గంమీద నేతల చిత్రాలు అలవోకగా వేసే రామలింగం తన చిత్రపటానికి తానే నేసిన నేతతో వున్న పూలమాలని సెప్టెంబర్ 12, 2003లో వేయించు కున్నారు. ఓ మనిషి చరిత్ర ముగిసింది. ఇప్పుడే ఓ కళాచరిత్రకు తెర లేచింది. ఇప్పటికైనా వీరిని గురించిన సమగ్రమైన సమాచారం, వారి విలువైన 'డై విధానం'పై పరిశోధనలకు పూనుకోవలసిన అవసరం ఉంది. పోచంపల్లి కమాన్లోకి అడుగు పెడితే చాలు కమాన్ అంటూ పిలిచే ఆ నేత పనితనంతో ఇప్పటికైనా మనం కరచాలనం చేద్దాం. ఆనేత ఆవిష్కరణలను భవిష్యత్ తరాలకు భద్రం చేద్దాం. అది మన కళా తెలంగాణ ఓ నిఖార్పైన నేతకారుడికిచ్చే నిజమైన నివాళిగా భావిద్దాం. baashritha తెలంగాణ ( 104 తేజోమూర్తులు bokkad తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude> hvpwvpkm8x61a02y6cqc9c9x1ce4gkl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/126 104 211304 551127 2026-04-02T16:25:20Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '31 చిందుల ఎల్లమ్మ - వి. పద్మ మ నుంచి పుట్టిన ఏ కళారూపమైనా మట్టి పరిమళాలు వెదజల్లుతుంది. అణచివేతకు గురైన సామాజిక వర్గాల జీవితాల నుంచి జనించే కళారూపాలేవైనా శ్రమను మరిపించేలా చ...' 551127 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>31 చిందుల ఎల్లమ్మ - వి. పద్మ మ నుంచి పుట్టిన ఏ కళారూపమైనా మట్టి పరిమళాలు వెదజల్లుతుంది. అణచివేతకు గురైన సామాజిక వర్గాల జీవితాల నుంచి జనించే కళారూపాలేవైనా శ్రమను మరిపించేలా చేస్తాయి. ఇలాంటి కళారూపాలు ఎన్ని ఒడిదుడుకుల సునామీలొచ్చినా తట్టుకుని నిలబడతాయి. పునాదిలో మార్పు రానంతకాలం, క్రమజీవుల జీవితాల్లో వెలుగులు పరుచుకోనంత కాలం అలాంటి కళలు సజీవంగానే ఉంటాయి. అలా సజీవంగా ఉన్న కళారూపాల్లో 'చిందు భాగవతం' కూడా ఒకటి. ఇన్ని సంవత్సరాలుగా ఒక కళారూపం స్థిరపడటాన్ని చూస్తే అది సామాజిక, సాంస్కృతిక జీవితంలో వేళ్లూనుకున్న విషయాన్ని గమనిస్తే ఆ కళారూపానికి సమాజంలో వివిధ కులాల, వర్గాల ప్రజల ఆమోదం ఉందని అర్థం. చారిత్రకంగా చూస్తే 'చిందు' అనేది తొలినాళ్లలో ఒక సంబురం, పండుగ. 'చిందు' అనే పేరు ఈ అర్థాన్నే వ్యక్తం చేస్తుంది. చిందులేయడం అనే వ్యక్తీకరణ అనాదిగా వ్యవహారంలో ఉంది. అది సంతోషంగా ఉన్నప్పుడు మనిషి చేసే క్రియ చిందుతొక్కడం మనిషి, హావభావాల వ్యక్తీకరణ. అంతేకాదు.. మనిషి దేహభాష కూడా. పంట కోతల సమయంలో పంటను ఇంటికి తెచ్చుకుంటున్న సంబురంలో ఆ క్రమజీవులంతా కలిసి ఆడతారు, పాడతారు. ఈ రకమైన పండుగ వేడుక ప్రతీ నాగరికతలో, ప్రతీ సముదాయంలో ఉంటుంది. బహుశ 'చిందు' కు అక్కడే ఒక వ్యవస్థీకృత రూపం ఏర్పడి అది కొనసాగడానికి ప్రాతిపదిక ఏర్పడి ఉంటుంది. ప్రాతిపదికలు, పునాది అంశాలు ఏం ఉన్నా.. ఏమైనా చిందు భాగవతం పల్లె నుంచి ప్రపంచానికి ఎదగడానికి మాత్రం చిందుల ఎల్లమ్మ కృషి ఎనలేనిది. ఈ కృషి వెనుక వ్యక్తిగత జీవితాన్నే ఫణంగా పెట్టిన వైనమిది. గత్తరాస్తే ఉర్లకు ఊల్లే గడగడలాడిపోయేవి. అలాంటి గత్తరొచ్చిన కాలంలో ఊరిడిసి పోయి, తిరిగి వచ్చేటప్పుడు పుట్టి, బతికిబట్ట కట్టిన సంతానంలో ఎల్లమ్మ రెండోది. ఆదిలాబాద్ జిల్లా బాసరలో జన్మించిన చిందుల ఎల్లమ్మ అసలు పేరు సరస్వతి, ఎల్లమ్మ నాలుగో యేట ఆమె తండ్రికి చూపుపోయింది. అప్పుడే మొక్కులో భాగంగా సరస్వతికి ఎల్లమ్మగా నామకరణం చేసి జోగిణిగా మార్చారు. అప్పటినుంచి పులింటోళ్ల సరస్వతి కాస్త ఎల్కమ్మగా మారింది. నాలుగేళ్ల వయసులో ముఖానికి రంగు అద్దుకుంది ఎల్లమ్మ. తొలిసారి బాలకృష్ణ వేషం వేసింది. తెరవెనుక ఉ న్నవాళ్లు పాటపాడితే తెరముందు ఎల్లమ్మను వదిలి ఆడమని ప్రోత్సహించేవారు. అలా అభినయంలో అడుగులేయడం మొదలైంది. నాలుగేళ్లలోనే ప్రావీణ్యత సాధించింది. ఆ తరువాతి కాలంలో రంభ వేషం వేసింది. 'మీ కాలు పడితే మంచిదంట, సల్లదనమంట. మురుడు తెలంగాణ (105 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> e3gul2tf6pgk4na4t2s29k4omxen3p8 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/127 104 211305 551128 2026-04-02T16:25:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మీరొచ్చి బాగోతం అడితో అనపర్తదట. వంటలు పండుతాయట. సిందులోల్లూ మీరు రావాల' అని పిలుచుకునే సామాజిక స్థితి ఆ రోజుల్లో ఉండేది. నిజామాబాద్ జిల్లాలోని వుద్నూరు, దెగ్గూరు నుంచి మహా...' 551128 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మీరొచ్చి బాగోతం అడితో అనపర్తదట. వంటలు పండుతాయట. సిందులోల్లూ మీరు రావాల' అని పిలుచుకునే సామాజిక స్థితి ఆ రోజుల్లో ఉండేది. నిజామాబాద్ జిల్లాలోని వుద్నూరు, దెగ్గూరు నుంచి మహారాష్ట్ర దాకా వెళ్లి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇలా ఎప్పుడంటే అప్పుడే, ఎక్కడంటే అక్కడికి తిరుగుతూ బాగోతాలు ఆడుతుండేవారు. 'యాడ వానాకాలం వస్తే అన్నే ఉంటుంటిమి. యాడ ఎవరు సస్తే ఆన్నే బొందపెడుతుంటిమి. ఎవరికైనా అర్ధం కరారైతే అన్నే చేస్తుంటిమి. గోపనాయినా, మా సిందోల్ల బతుకులు' అని ఎల్లమ్మ వాపోయిన సందర్భాలెన్నో. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ కూడా. చిందుబాగోతం బతుకుదెరువే కాదు, ఒక సామాజిక వర్గ జీవిత చిత్రమని, దాన్ని కాపాడాలని చివరికంటా పన పడిన చిందుల ఎల్లమ్మకు తన 15వ యేట మేనత్త కొడుకు సైదులుతో వివాహం జరిగింది. కానీ నిరంతరం ప్రదర్శనల్లోనే తలమునకులుగా ఉండే ఎల్లమ్మ జీవిత సహచరుడికి సరైన సమయాన్ని మానసికంగానూ, శారీరకంగానూ అంత దగ్గర కాలేకపోతున్నానని మథన పడింది. అతనికి కావాల్సిన అవసరాల్ని తీర్చలేకపోతున్నానని దిగులుపడింది. కానీ వైవాహిక జీవితం కన్నా చిందు కళ మీదే ధ్యాస ఎక్కువ కలిగిన ఎల్లమ్మ చాలా పెద్ద మనసే చేసుకున్నారు. మనువాడిన మగడికి చెల్లి రామవ్వనిచ్చి మారు మనువు చేసింది. అప్పటికీ 20, 22 ఏళ్ల ప్రాయం ఎల్లమ్మది. ఇక చిందు బాగోతమే తన లోకమనుకుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా జీవితంలోని దశలన్నీ చిందు ప్రదర్శనలతోనే దాటేసింది. భర్త, చెల్లెలు, అన్నలతో ఆమె కుటుంబం సంతోషంగా ఉన్నారు. ఏ అరమరికలు లేకుండా గడిపారు. ఆ తరువాత కాలంలో భర్త సైదులు తనను 'అమ్మా' అంటుండె అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వైవాహిక జీవితానికి దూరమైన ఎల్లమ్మకు ఒకటే ఆలోచన. ఎవరికీ పట్టని తన చిందుల కళకు ప్రపంచం పట్టం కట్టాలి. అందరూ ఆదరించాలి. అదే ఆశ, అదే శ్వాసగా బతికింది. ఎలాగైతేనేం అనుకున్నది సాధించింది. 30ల వరకు ఆడ, మగ రెండు పాత్రలు వేసేది ఎల్లమ్మ. తన అన్న గంగారం హరిశ్చంద్రుడిగా నటిస్తే ఎల్లమ్మ చంద్రమతిగా మారేది. అన్న సత్యవంతుడైతే ఎల్లమ్మ సావిత్రిగా జీవించేది. అన్న వాలిగా నిలబడితే ఎల్లమ్మ సుగ్రీవుడిగా పోటీపడేది. ఎవరైనా పాత్రధారులు లేకపోతే ఆ పాత్రకు తానే ప్రాణం పోసేది. ఆ తరువాత క్రమంగా చిత్రాంగి, చెంచులక్ష్మి, చంద్రమతి వేషాలు వేసింది. అలా చిందు బాగోతమే ఆమె జీవితంగా మారింది. చిందు బాగోతంలోని ఏ పాటలకు ఆ పాట రాగం వేరుగానే ఉంటుంది. భూపాల రాగం ఎత్తుకుంటే భూమి వణుకు, నరాలన్నీ గుంజుకపోవు అంటారు అప్పటి కళాకారులు. అప్పుడు బాగోతాలల్ల భూపాలం, రూపక తాళం, ఆది తాళం ఎక్కువగా ఉండేవి. మొదట్లో ఈ చిందు యక్షగానంలో మద్దెలు, తాళాలు, గజ్జెలు, పుంగీ ప్రధాన వాయిద్యాలు. తర్వాత క్రమంలో హార్మోనియం వచ్చింది. చిందు యక్షగానంలో గొప్పతన మేమిటంటే కళాకారులు వాళ్లే, వాయిద్యకారులు వాళ్లే. భుజకీర్తులు, కిరీటాలను, నగలను కూడా వాళ్లే తయారు చేసుకోవడం విశేషం. పొనికి కర్రతో వీటిని తయారు చేస్తారు. పొనికి కర్రనే బూరుగు కట్టె అంటారు. నిచ్చెన మెట్ల వ్యవస్థలో అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గంలో ఉన్న మాదిగలకు ఉపకులంగా చిందు కులస్థుల గురించి చెప్పినా, జాంబవంతుని పెద్ద భార్య పిల్లలు మాదిగలని, చిన్న భార్యపిల్లలు చిందు కులస్థులని వారి విశ్వాసం. మాదిగలకు తమకు మధ్య ఉన్న బంధం అదే అంటారు. ఈ కళాకారుల విషయంలో ప్రత్యేకంగా అభినందిం చాల్సిన విషయం ఏమిటంటే... యక్షగానంలో ఆడవారి పాత్రలను ఆడవారే వేయడం. ఈ కుటుంబంలోని మహిళలకు అలాంటి అవకాశం ఉండేది. కళాకారులుగా రాణించినందుకు వారికి ఎటువంటి కట్టుబాట్లు, ఆంక్షలు ఉండేవి కావు. అది మనుగడ కోసమే అయినా ఆహ్వానించదగిన పరిణామమే. 1981లో నిజామాబాద్ జిల్లా తిరుమనపల్లిలో నటరాజ రామకృష్ణ గారి పరిచయం తర్వాత ఇదే జిల్లా కలెక్టరేట్లో ఇదే సంవత్సరం తొలి అధికారిక ప్రదర్శన. తదనంతర కాలంలో అంతర్జాతీయ ఖ్యాతికి తొలిమెట్టు డు తెలంగాణ (106 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> hjjyn99xzqbp5mel7qfwk7g2wpfd7hp పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/128 104 211306 551129 2026-04-02T16:26:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అయ్యింది. నటరాజ రామకృష్ణ గారితో పరిచయమైన రోజున చెంచులక్ష్మి కథను ప్రదర్శించారు. ఆ ప్రదర్శనకు ముగ్ధుడైన రామకృష్ణ గారు తన శాలువా తీసి ఎల్లమ్మకు కప్పారు. చిందు కళను ప్రభుత్...' 551129 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అయ్యింది. నటరాజ రామకృష్ణ గారితో పరిచయమైన రోజున చెంచులక్ష్మి కథను ప్రదర్శించారు. ఆ ప్రదర్శనకు ముగ్ధుడైన రామకృష్ణ గారు తన శాలువా తీసి ఎల్లమ్మకు కప్పారు. చిందు కళను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అదే సంవత్సరం నాటక అకాడమీ సభ్యత్వం కూడా ఇప్పించారు. రామకృష్ణగారు. 1986లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు చిందులు ఎల్లమ్మ బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లి 'అప్నా ఉత్సవ్' లో ప్రదర్శన ఇప్పించారు. ఆ అప్నా ఉత్సవ్లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతో పాటు... నాటి రష్యా అధినేత గోర్బచెవ్ దంపతులు వారి ప్రదర్శన చూసి ముగ్ధులయ్యారు. అదే సంవత్సరం చిందుల ఎల్లమ్మను 'హంస' అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. 'కళారత్న అవార్డు', 2004లో 'రాజీవ్' ప్రతిభా పురస్కారాలతో రాష్ట్రప్రభుత్వం తన ఉనికిని చాటుకుంది. 2004 లోనే నిజామాబాద్ నుంచి బోధన్ వరకు గల రహదారికి ఎల్లమ్మ రహదారిగా నామకరణం చేసిన అనతికాలంలోనే కళారూపాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న చిందు ఎల్లమ్మ 2005, నవంబర్ 9న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. అయినా అశేష అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా కొలువై ఉంది ఈ కళాతపస్వి. ఏ తెలంగాణ (107 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude> a0csewtykmbmrvhpb0lhamt18we7ps0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/129 104 211307 551130 2026-04-02T16:26:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '32 చొప్పకట్ల చంద్రమౌళి - వారాల ఆనంద్ ట్టపగలే చీకటి రాజ్యం చేస్తుంది మట్టి దీపాలయినా పెట్టండి దీపం పెట్టేవాడులేని ఇల్లులావుంది దేశం మనస్సులోని తమస్సును కాల్చడానికి చిరు ద...' 551130 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>32 చొప్పకట్ల చంద్రమౌళి - వారాల ఆనంద్ ట్టపగలే చీకటి రాజ్యం చేస్తుంది మట్టి దీపాలయినా పెట్టండి దీపం పెట్టేవాడులేని ఇల్లులావుంది దేశం మనస్సులోని తమస్సును కాల్చడానికి చిరు దివియనైనా వెలిగించండి అని సమతా భావాల్ని వెలిగించిన గొప్ప ఆధునిక కవి చొప్పకట్ల చంద్రమౌళి. అభ్యుదయ భావాలతో చైతన్యవంతమయిన రచనలు చేసి ఒక తరానికి ప్రేరణగా నిలిచిన కవి రచయిత, మంచి వక్త చొప్పకట్ల చంద్రమౌళి. ఆధునిక తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందిన కరీంనగర్ జిల్లాలో 70వ దశకంలో ఎదిగి వచ్చిన యువకవులను ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించినవాడు. సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టి వేములవాడ ధార్మిక క్షేత్రంలో ఎదిగి ప్రగతిగామిగా నిలిచిన కవి ఆయన. అధ్యాపక వృత్తిలో విద్యార్థుల అజ్ఞాన నివృత్తి చేస్తూ నిరంతరం యువకులతో వుంటూ వారికి ఆధునిక ఆలోచనల్ని కల్పించిన ఉత్తమ అధ్యాపకుడాయన. 1964లోనే జి.చంద్రమౌళి, పురాణం రామచంద్రలతో కలిసి చొప్పకట్ల చంద్రమౌళి 'ప్రగతి' పేర సైక్లో స్టైల్డ్ పత్రిక నడిపారు. తర్వాత 1970లో ఆగస్ట్ 15న ' సాహితీ మిత్రబృందం' సంస్థ ఏర్పాటు చేసి వేములవాడలో ముమ్మరంగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి రెండవ శనివారం కవులూ రచయితలూ చొప్పకట్ల వారి ఇంట్లో సమావేశమయ్యేవారు. ప్రతిసారీ ఒక్కొక్కరు సభకు అధ్యక్షత వహించేవారు. అప్పుడే పురాద్ర, చొప్పకట్ల తదితరులు కలిసి 'కలుపు మొక్కలు' నాటకం వేశారు. ఆ తర్వాత ఎదిగి వచ్చిన తరం వేములవాడలో 'నటరాజ కాలానికేతన్' సాహితీ సంస్థను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాల్ని నిర్వహించారు. వీటన్నింటికీ చొప్పకట్ల చంద్రమౌళి ప్రేరకుడూ, సలహాదారుడూ కూడా. సాహితీ కార్యక్రమాల నిర్వహణతోపాటు ఆయన నిరంతర కవితా సృజనకారుడు. అనేక కవితలు ఆకాలంలోనే అనేక పత్రికల్లో ప్రచురించబడి రేడియోలో కూడా ప్రసారమయ్యాయి. ఆయన కవితలతోపాటు కథలు, నాటికలూ కూడా రాశారు. 1960 నుంచి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కవి సమ్మేళనం జరిగినా చొప్పకట్ల లేకుండా జరిగేది కాదు. ఇక ఆయన అధ్యక్షతన జరిగే సమావేశాలు గొప్పగా జరిగేవి. నటరాజ కళానికేతన్ సంస్థ కరీంనగర్ జిల్లా సాహితీ యాత్రలో ఒక ప్రభంజనం. ఆ సంస్థకు జింబో ప్రధాన కార్యదర్శి, వఝల శివకుమార్ నిర్వహణా కార్యదర్శి, పి.ఎస్.రవీంద్ర సహాయ కార్యదర్శిగా పని చేశారు. 1980కి ముందే శివారెడ్డి, దేవీప్రియ, గజ్జెల మల్లారెడ్డి, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, కుందుర్తి లాంటి వాళ్ళతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ రోజుల్లోనే చొప్పకట్ల సంపాదకత్వంలో తెలంగాణ (108) తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> 2w6xromqe7sesj5y0eqzcy9ktyqkyiv పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/130 104 211308 551131 2026-04-02T16:26:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''నవత' లిఖిత పత్రిక, అనంతరం అచ్చుపత్రికలు వెలువరించారు. 1971లో వెలువరించిన ఆయన కవితా సంకలనం 'సమతా దీపాలు' కాళోజీ ఆవిష్కరించారు. అపుడే ఆయన అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ...' 551131 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>'నవత' లిఖిత పత్రిక, అనంతరం అచ్చుపత్రికలు వెలువరించారు. 1971లో వెలువరించిన ఆయన కవితా సంకలనం 'సమతా దీపాలు' కాళోజీ ఆవిష్కరించారు. అపుడే ఆయన అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. ఆయన కవిత్వం అత్యంత ఆధునిక భావాలతో ఇమిడి వుంటుంది. ఆయన చంద్రునికో నివేదిక అంటూ ఇట్లా రాస్తాడు "జీవనం ఎదగని నీలోని ఏడారులలో సమతా నయాగారాలను పారించు మంతా రుసుము సౌరభాల స్వేచ్ఛా విహారాన్ని అరికట్టే దానవతా శక్తులపై నరుడావై నారీ సారించు దేవుడు కూడా సిగ్గిలునట్లు మానవాత శక్తిని నింపుకుని తరించు'... అంటాడు. చొప్పకట్ల చంద్రమౌళి కవిత్వం నిండా శాంతిని కాంక్షించడం సమతాను ప్రేమించడం మానవత్వాన్ని నిలబెట్టడం కనిపిస్తుంది. ముఖ్యంగా మనిషిని ప్రేమించడం ఆయన కవిత్వంలో ఆద్యంతం మనల్ని ఆకట్టుకుంటుంది. ప్రగతిగాములు కానీ వారి పట్ల ఆయన మరో చోట ఇట్లా అంటాడు "ఎందుకు కన్నావమ్మా ఈ పెద్దన్నలను బొందినిండా ముళ్ళు నిండిన దద్దన్నలను తలపులో విరిసిన పారిజాతాల అందాలను మాటలలో మలచడం కాషాయం తాగడంలా ఫీలయ్యే దౌర్భాగ్యులు...” అంటూ వాళ్ళంతా జిడ్డు మొహాలకు ప్రతీకలని నిలదీస్తారు. చొప్పకట్ల కవిత్వంలో ప్రధాన లక్షణం 'చురక' ఆయన టీచర్ గురించి ఒకచోట రాస్తూ ఇట్లా అంటాడు... "కరువుకు మారు పెరీనాడు గురువు బరువుకు తూకం కానిది అతని పరువు... టీచర్లోని తెలివికి హోదా దక్కదు టీచర్ అనే మాట వినగానే జలదరిస్తుందాక పెళ్లి కూతురు హృదయం హి ఈజే ఏ పూర్ క్రీచర్ వాట్ విల్ బి మై ఫ్యూచర్ ఇలా ఆయన కవిత్వం నిండా ఆకర్షించే శైలి చెప్పే తీరులో వైవిధ్యం మనల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. వచన కవిత్వంలో అంతక్షయను ఆయన బాగా వాడుకున్నారు. ఎంచుకున్న ప్రతి కవితా విషయం సామాజికమై, ప్రగతి గామిగా వుండడం ఆయన కవితా ప్రత్యేకత. వ్యంగ్యం ఆయన మరో కవితా లక్షణం అంతరంగంలో చిత్తశుద్ధికి భద్రతలేని మా పాలనా కొలమానాలతో అతన్ని ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్ట్ చేస్తాం” చొప్పకట్ల చంద్రమౌళి పండుగలకూ, సందర్బాలకూ రాసిన కవితల్లో కూడా ఉత్తమమయిన ప్రయోజనాత్మక మయిన రచనలు చేశారు. ఇంకా ఆయన 'చిత్రిక వార పత్రికలో వారం వారం వ్యవస్థా చిత్రిక పేరిట సమాకాలీన సమస్యలపైన రచనలు చేశారు. విద్యార్థుల సమస్యలు పరీక్షా విధానం తదితర అనేక సమస్యల పైన ఆయన రచనలు చేశారు. అంతేకాదు విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు స్కూలు, కాలేజీల్లో నాటికలు, నృత్య నాటికలు వేయించేవారు. "దేశం తన గుండె పైన సోషలిజం ప్రచురించేను మన సమతా సౌధంలో మసక వెలుగు ప్రసరించెను” …..అంటూ ఆయన రాసిన సైలెన్సర్లోని గుండె చాలా ప్రసిద్ధి పొందింది. ప్రగతిశీల దృక్పథంతో చివరంటా నిలిచి ఒక తరాన్ని ప్రభావితం చేసిన ఆయన అనేక పాటలు వ్యాఖ్యానాలూ రాశారు. రచనలనిండా ఆద్యంతం అణచివేతకు గురయిన వారివైపు నిలబడి రచనలు చేసిన గొప్ప కవి చొప్పకట్ల చంద్రమౌళి. కేవలం రచనలేకాదు ఆచరణలో కూడా తనదయిన విలక్షణ వ్యక్తిత్వంతో నిలబడ్డవాడు చొప్పకట్ల చద్రమౌళి. చేతులు తెలంగాణ (109 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> i089aqik9w2g3kmhf47z2w1ywl3lbfl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/131 104 211309 551132 2026-04-02T16:27:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '33 పూర్వమైన జానపద సంస్కృతికి, అపారమైన వైవిధ్యం కలిగిన కళారూపాలకు ఆటపట్టయిన తెలంగాణలో జన్మించిన ధన్యజీవులైన కళాకారులెందరో, అటువంటి వారిలో చుక్క సత్తయ్య ప్రముఖంగా చెప్పుక...' 551132 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>33 పూర్వమైన జానపద సంస్కృతికి, అపారమైన వైవిధ్యం కలిగిన కళారూపాలకు ఆటపట్టయిన తెలంగాణలో జన్మించిన ధన్యజీవులైన కళాకారులెందరో, అటువంటి వారిలో చుక్క సత్తయ్య ప్రముఖంగా చెప్పుకోదగినవారు. ఒగ్గుకథ కళారూపానికి విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ కళామూర్తి పేరులో, వేషంలో తెలంగాణ కథాగేయాన్ని వివిధ గతుల్లో ఆలపించి అపూర్వమైన అనుభూతిని పంచిపెట్టడంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. 1935 మార్చి 29న వరంగల్ జిల్లా మాణిక్యాపురంలో సత్తయ్య జన్మించారు. తల్లిదండ్రులు సాయమ్మ, ఆగయ్య. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గంలో జన్మించిన సత్తయ్య ఆనాడు పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించలేదు. ఊరి పంతుళ్ళ దగ్గర తెలుగు రాయడం, చూడడం బాలశిక్ష శతకాలు చదువుకున్నాడు. చిన్నప్పుడే ఊళ్లో ప్రదర్శించే వీధి నాటికలు సత్తయ్యను విశేషంగా ఆకర్షించాయి. నాటకాల్లోని పాత్రధారులు ధరించే ఆభరణాలు, వస్త్రాలు, వారు చూపే అభినయం, ఆలపించే పాటలు, పద్యాలు సత్తయ్యను సమ్మోహితుడ్ని చేశాయి. ఎట్లాగైనా తానూ కళాకారుడు. కావాలని కలలుగన్నాడు. కొంత తండ్రి ప్రోత్సాహం తోడైంది. రామాయణ, మహాభారత కథలు ఇతివృత్తాలుగా సాగే వీధి నాటికల్లో తానూ వివిధ రకాలైన పాత్రలను ధరించడం ప్రారంభించాడు. రాముడు, హనుమంతుడు, రావణాసురుడు చుక్క సత్తయ్య - దా॥ జె. చెన్నయ్య మొదలైన పాత్రలు ఆయనను కళాకారునిగా నిలబెట్టాయి. తర్వాత ఒగ్గుకథవైపు మొగ్గు చూపాడు. ఒగ్గుకథ కుర్మకులానికి సంబంధించిన కళారూపం. కళాకారులు డోలు, తాళాలు, స్త్రీవేషం, కంతు మొదలైన హంగులతో ఆడిపాడుతూ అనేక రకాలైన కథల్ని గానం చేస్తారు. అంతేగాక కురుమ, యాదవకులంలో వివాహులు, పండుగలకు ఒగ్గు పూజారులుగా వ్యవహరిస్తారు. ఈ అధికారం కొందరికే వుంటుంది. ఈ అధికారం లేదా హక్కును పతన్ అంటారు. చుక్కా సత్తయ్యకు పతన్ లేదు. తన అభిరుచితో, నిరంతర కృషితో ఒగ్గుకథలు నేర్చుకొని ఉన్నత స్థానానికి ఎదిగారు. జానపదకళలు మౌఖిక సంప్రదాయంలో ఒకతరం నుంచి మరొక తరానికి అందుతాయి. గంటలు, రోజుల తరబడి గానం చేసే ఒగ్గుకథ లాంటి కళారూపాలు కూడా అంతే. ఈ కళలో కథలన్నిటినీ అట్లా భట్టీపట్టడం నాటి తరంలో ఉంది. చుక్క సత్తయ్య ఆ విధంగా బీరప్పకథ, రేణుకా ఎల్లమ్మ, హరిశ్చంద్ర, మహాభారతంలాంటి ఎన్నో కథలు నేర్చుకొని పొల్లుబోకుండా ప్రదర్శించే ప్రజరి 20 ఏళ్ళ వయసుకే సొంతం చేసుకొన్నాడు. తెలంగాణ సంస్కృతిని ఆసాంతం పుక్కిట బట్టి ఒగ్గుకథను తన సర్వస్వంగా స్వీకరించిన చుక్క సత్తయ్య కథా ప్రదర్శనలో తనదైన నాట్యం, కథాగానంతో కొత్తదనం ప్రవేశపెట్టారు. పురుషశైమండ్ ప్రధాన కథకునిగా స్త్రీవేషం డు తెలంగాణ (110 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 0r9y36txmm2tyonln5nmcdj2eyilnc0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/132 104 211310 551133 2026-04-02T16:27:47Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధరిస్తాడు. కథ మధ్యలో నాయకుడు బీరయ్య ప్రవేశించడంతో సత్తయ్య జుట్టు విరబోసుకొని, మీసాలు పెట్టుకొని బీరయ్యగా మారిపోతాడు. శివుని కుమారుడైన వీరభద్రుని అవతారము ఎత్తుతాడు. ఒగ్గ...' 551133 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ధరిస్తాడు. కథ మధ్యలో నాయకుడు బీరయ్య ప్రవేశించడంతో సత్తయ్య జుట్టు విరబోసుకొని, మీసాలు పెట్టుకొని బీరయ్యగా మారిపోతాడు. శివుని కుమారుడైన వీరభద్రుని అవతారము ఎత్తుతాడు. ఒగ్గుడోలు, తాళాలు, వేగవంతంగా సాగే కథాగానంలో సత్తయ్య సాక్షాత్తు వీరభద్రుడై ఉగ్రరూపు దాలుస్తాడు. ఉన్నచోటనే తన ప్రత్యేకమైన పదాభినయంతో అశ్వరుడుడై యుద్ధానికి తరలివెళ్ళే నాయకుడవుతాడు. బీరప్పకథలో తనకు కాబోయే వధువు ఎలా ఉండాలో తన మనోభావాల్ని చెబుతున్నప్పుడు జానపద నాయక లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆ సన్నివేశం సత్తయ్యలోని కళాకారుని విశ్వరూపం చూపిస్తుంది. వేదికలమీద చుక్క సత్తయ్య బృందం ఒగ్గుకథ ప్రదర్శిస్తున్న తీరు ప్రత్యేకమైంది. గ్రామాల్లో సత్తయ్య ఒగ్గుకథ అంటే జనానికి పండుగే. వరంగల్లు జిల్లా ఆయన తొలినాళ్ళ కథల్ని తనివితీరావిన్నది. క్రమంగా ఇతర జిల్లాలకు తమ బృందంతో సహా వెళ్లి ప్రదర్శనలివ్వడంతో ఒగ్గుకథ, సత్తయ్యకు ప్రాచుర్యం, ప్రాముఖ్యం పెంచింది. 1970కు ముందే తెలంగాణలో జానపద కళారూపాల ప్రదర్శనల్లో ఒగ్గుకథకు అగ్రతాంబూలం లభించడానికి కారణం సత్తయ్య. అంతకుముందున్న కథాగమనంలో ఆయన ప్రవేశపెట్టిన నాట్యం, నాటకీయత, ఆహార్యం, సంభాషణలు పలికేతీరు, వీటితోపాటు తనదైన గ్లామర్ను జోడించడంతో సత్తయ్య పేరు మారు మోగింది. ఇతర రాష్ట్రాల వేదికలలో కూడా ఒగ్గుకథకు స్థానం కల్పించాడు. ఇతరులు చుక్క సత్తయ్య బృందాన్ని ఆహ్వానించడం సర్వ సాధారణమైపోయింది. గత 50 ఏళ్ళల్లో సుమారు 13000 ప్రదర్శనలిచ్చారు. 1973లో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కావడంతో ఒగ్గుకథకు చోటుకల్పించారు. ఆకాశవాణి ద్వారా, దూరదర్శన్ ద్వారా, వేదికల మీద ఒగ్గుకథకు పట్టంగట్టడం, సామాన్య ప్రజల ఆదరణ అపరిమితంగా పెరుగడంతో సంప్రదాయకథలతో పాటు ప్రభుత్వ పథకాలను ఇతివృత్తాలుగా ఒగ్గుకథలుగా రూపొందించుకొని చెప్పడం ప్రారంభమైంది. అప్పటివరకు ఎన్ని కథలు చెప్పినా అప్పటి వరకు ఉన్నవే. కాని కొత్తగా ప్రభుత్వం ఒగ్గుకథ కళారూపాన్ని వినియోగించుకొని ప్రజా చైతన్యాన్ని పెంపొందించాలని నిర్ణయించడంతో కొత్త దారి అవసరమైంది. సత్తయ్యకు సమయస్ఫూర్తి పుష్కలంగా ఉండడంతో ఏ అంశం ఇచ్చినా ఇట్టే కథ అల్లుకొని జనం భాషలో కథలు చెప్పడం సాధ్యమైంది. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం, వయోజన విద్య, కుటుంబనియంత్రణ తదితర పథకాలు, కార్యక్రమాల గురించి ఒగ్గుకథలు చెప్పి గ్రామీణులను చైతన్యవంతులను చేశారు. 1973లో దూరదర్శన్ ఆకాశవాణిలో ఒగ్గు కథాగానం ప్రసారమైంది. రెండు మాధ్యమాల్లో తొలుత ఒగ్గుకథ గానం చేసింది సత్తయ్యనే. ఢిల్లీలోని జాతీయ సంగీత నాటక అకాడమీ అనేక మార్లు చుక్క సత్తయ్య ఒగ్గుకథ ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. దిల్లీలోని విజ్ఞాన్భవన్, నాగపూర్లోని దక్షిణ ప్రాంత సంస్కృతిక కేంద్రం, హంపీ విజయనగర దసరా ఉత్సవం, ప్రపంచ తెలుగు మహాసభలు, తిరువనంతపురం నిషాగంథి ఉత్సవం మొదలైన ప్రతిష్టాకరమైన సంస్థలు ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో చుక్క సత్తయ్య బృందం ఒగ్గుకథను ప్రదర్శించి తెలంగాణ జానపద కళా వైలక్షణ్యాన్ని ఆయా భాషల వారికి రుచిచూపాయి. ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా గత 45 సం॥గా కొన్ని వందలసార్లు వీరి ఒగ్గుకథాగానం ప్రసారమై అసంఖ్యాకమైన శ్రోతలను ఆకట్టుకుంది. 1987లో సెంట్రల్ సౌత్తోన్ ఆహ్వానంపై అండమాన్లో జరిగిన ఉత్సవాల్లో సత్తయ్య ఒగ్గుకథ కళారూపం ప్రదర్శితమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ రజతోత్సవాల్లో ఒగ్గుకథా ప్రదర్శనకు అవకాశం లభించింది. నాటి ముఖ్యమంత్రి టి. అంజయ్య చేతులమీదుగా సత్తయ్యకు ఘన సన్మానం జరిగింది. దశాబ్దాలకు పూర్వమే ఢిల్లీ, భోపాల్, ఉదయ్పూర్, బెంగళూరు, ఉజ్జయిని, నాగపూర్, విజయవాడ, బరంపురం, విశాఖపట్నం, మైసూర్, కడప, కర్నూలు మొదలైన విభిన్న ప్రాంతాలకు వెళ్ళి తమ ఒగ్గుకథను ప్రదర్శించారు. ఆనాడే తెలంగాణ జానపద కళా ప్రదర్శనకు ముఖ్య ప్రతినిధిగా పేరుపొందారు. సత్తయ్యకు లభించిన గౌరవాలు కూడా అత్యున్నతమైనది. తొలి ప్రపంచ తెలుగు మహాసభల్లో కథా ప్రదర్శనకు మహామహులైన విధ్వాంసుల సరసన జానపద కళామూర్తి నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు A తెలంగాణ (111) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> i2qwzavczg8lggt16navzjmmgc1gouj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/133 104 211311 551134 2026-04-02T16:28:12Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేతులమీదుగా ఘన సత్కారం అందుకున్నారు. ప్రధానులు శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధి, పి.వి. నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, ఎ.పి.జె. అబ్దుల్ కలాం వంటి రాష్ట్రపతులు చుక్క సత్తయ్య...' 551134 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చేతులమీదుగా ఘన సత్కారం అందుకున్నారు. ప్రధానులు శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధి, పి.వి. నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, ఎ.పి.జె. అబ్దుల్ కలాం వంటి రాష్ట్రపతులు చుక్క సత్తయ్యను సత్కరించారు. ఎన్.టి.ఆర్.రు చుక్క సత్తయ్య అంటే ప్రత్యేకమైన గౌరవం, ఎన్టీఆర్ అభినయ ఛాయలు సత్తయ్య కథా ప్రదర్శనలో కనిపిస్తాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వర్ణకంకణంతో గౌరవించింది. ఆయనపేరు చౌదరిపల్లి సత్తయ్య, అయితే చుక్కు సత్తయ్యగానే కళాలోకానికి సుపరిచితులు. కథా ప్రదర్శన ప్రావీణ్యంతో తెలంగాణ జానపదకళకు ప్రపంచ వేదికలపైన చోటు దొరక్కపోయినప్పటికి ప్రత్యేకమైన పరిగణన లభించడం అరుదైన విషయం. వీరికి లభించిన పురస్కారాలు కూడా ప్రత్యేకంగా పేర్కొనదగినవి. తెలుగు విశ్వ విద్యాలయంలో ఒగ్గుకథ అధ్యాపకులుగా సేవలు అందించడంతో పాటు ఆ విశ్వ విద్యాలయం నుంచి జానపదకళా రంగంలో ప్రతిభా పురస్కారాన్ని, అత్యున్నతమైన విశిష్టపురస్కారాన్ని సత్తయ్య అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిభా రాజీవ్ పురస్కారమందుకొన్నారు. శ్రీ డా. నేరెళ్ల వేణుమాధవ్ పురస్కారం పొందారు. ఒక్క విషయం తప్పకుండా ప్రస్తావించాలి. అది 2005వ సంవత్సరం చుక్క సత్తయ్య గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చెయ్యాలని నిర్ణయించినట్లు తెలియజేస్తూ రెండు విశ్వవిద్యాలయాలు గవర్నరుకు ప్రతిపాదన పంపాయి. ఒకరికి రెండు డాక్టరేట్లు ఏకకాలంలో ఇవ్వడం జరగదు. సత్తయ్య జన్మస్థలం వరంగల్లు జిల్లా కాబట్టి కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఒకేసారి రెండు విశ్వవిద్యాలయాలు ఈ అత్యున్నతమైన గౌరవాన్ని ఆయనకు అందించాలని నిర్ణయించడం యాదృచ్ఛికమే అయినా గొప్ప శాస్త్రవేత్తతోనూ, గొప్ప శాస్త్రీయ కళకు సంబంధించిన విద్వాంసునితోనూ సమానంగా సత్తయ్యకు ఈ గౌరవం లభించడం సాధారణమైన విషయం కాదు. ఆ తర్వాతి కాలంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అప్పటి రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్కాలాం చేతుల మీదుగా దక్కడం సామాన్యమైన విషయం కాదు సత్తయ్య దశాబ్దాల కఠోర పరిశ్రమతో తనదైన ప్రదర్శనా రీతితో ఒగ్గుకథకు గుర్తింపుతేవడం, దేశంలోని ప్రథమ నగరాల్లో, ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ, బెంగళూరు, నాగపూర్, మైసూరు వంటి చోట్ల అప్పటికే ప్రదర్శించి ప్రాచుర్యం పొంది వుండడంవల్ల ఈ గుర్తింపు వచ్చిందని కచ్చితంగా చెప్పవచ్చు. కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు పొందిన తెలంగాణ విద్వాంసులు, కళాకారులే తక్కువ. అందునా ఒక జానపదకళాకారునికి ఈ పురస్కారం లభించడం అరుదైన విషయం. సత్తయ్యలోని ప్రతిభకు దక్కిన గౌరవమిది. అయితే సత్తయ్య గొప్పవినయశీలి. ఏనాడూ ఈ ఘనత తనదేనని అనుకోలేదు. ఏ వేదికనెక్కినా ఇది తెలంగాణ జానపద కళావారసత్వ సంపద గొప్పతనమని, తన చిన్ననాడే ఈ విద్య నేర్చిన దీర్ల అయిలయ్య, బండినర్సయ్య తనను ఆదరించి, ప్రోత్సహించి, పెంచిన తెలంంగాణ ప్రజలదే ఈ ఘనత అని చెప్పుకొన్నాడు. నాలాగా జీవనోపాధికరమైన కళలనే నమ్ముకొని కళను ప్రదర్శిస్తూ బతికిస్తూ వస్తున్న ఎంతో మంది జానపద కళాకారుల తరపున వారిలో ఒకనిగా నాకీ గౌరవం లభించిందన్నారు. తాను గానం చేసిన ఒగ్గుకథల ఆడియో క్యాసెట్లు తెలంగాణ దాటి అమెరికా, మలేషియా, మారిషన్, దుబాయి, మస్కట్, కువైట్ వంటి దేశాల్లో వేలాదిగా అమ్ముడైన సత్తయ్యకు లభించిన పారితోషికం నామమాత్రం, ఎంత గౌరవం లభించిన శాస్త్రీయ సంగీత, నృత్యాలకు ఇచ్చిన పారితోషికం ఎవరూ ఇవ్వరు. అందులో పల్లె ప్రజల మధ్య పులై పెరిగిన ఈ కళకు ఇచ్చే పారితోషికం చాలా తక్కువ. అందుకే సత్తయ్య ఆర్థికంగా ఇప్పటికీ పేదవాడే. తెలంగాణ ప్రభుత్వం పింఛను ఇచ్చి ఆదుకుంటున్న విషయము హరించదగింది. ఒగ్గుకథ జానపద కళారూపాల్లో జనరంజకమైన కళ. కథాగానం, నాటకీయత, రసవత్తరమైన సంభాషణలు, నాట్యరీతి, సంగీతం ఇవన్నీ కలిగిన సమాహారకళ. దీన్ని అంతరించి పోకుండా కాపాడాలనే ఉద్దేశంతో అనేక జిల్లాల్లో శిక్షణ శిభిరాలు నిర్వహించి ఈతరం కళాకారుల్ని తయారు చేశాడు చుక్క సత్తయ్య. బీరప్ప కథ, ఎల్లమ్మ, కీలుగుర్రం, మాంధాతకథ, నల్లపోచమ్మ, హరిశ్చంద్ర, శివకుమార్ అంటుంటే తెలంగాణ (112 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> 3j5cec2o2s1ug9a41lsvfakn1c4t5t2 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/134 104 211312 551135 2026-04-02T16:28:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మొదలైన కథలన్నీ అవలీలగా రోజులతరబడి గానం చేసే అరుదైన కళాకారుడు సత్తయ్య. 1969లో తెలంగాణ ఉద్యమంలో కళాకారునిగా, వ్యక్తిగా కూడా పాల్గొని పోలీసులు చేత దెబ్బలు తిన్న జ్ఞాపకాలు అది...' 551135 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మొదలైన కథలన్నీ అవలీలగా రోజులతరబడి గానం చేసే అరుదైన కళాకారుడు సత్తయ్య. 1969లో తెలంగాణ ఉద్యమంలో కళాకారునిగా, వ్యక్తిగా కూడా పాల్గొని పోలీసులు చేత దెబ్బలు తిన్న జ్ఞాపకాలు అది వేరే కథ. ఏమైనా తెలంగాణలో జన్మించి స్వయంకృషితో సమున్నత కళాకారునిగా ఎదిగి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన రీతిలో గుర్తింపుపొందిన కళాకారుడు చుక్క సత్తయ్య. తెలంగాణ కళా వినీలాకాశంలో పల్లె ప్రతిభకు ప్రతీకగా మెరిసే వేగు చుక్క ఈ చుక్క సత్తయ్య. ఆయనను చూసి తెలంగాణ గర్విస్తుంది. తెలంగాణ మట్టిలో జన్మించినందుకు తానూ గర్విస్తాడు. ఏ తెలంగాణ (113 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude> gd0unatqplqwwbcdjuvh72wl55ll82u పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/135 104 211313 551136 2026-04-02T16:28:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '34 - డి. రామలింగం డా|| దేవరాజు మహారాజు వృ - త్తి ఏదైనా ప్రవృత్తి రీత్యా రచయితలయినవారు రచన చేయడమే ధ్యేయంగా పెట్టుకోవాలి అన్న సందేశాన్ని సుప్రసిద్ధ సాహితీవేత్త, తెలుగు కథానికా స...' 551136 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>34 - డి. రామలింగం డా|| దేవరాజు మహారాజు వృ - త్తి ఏదైనా ప్రవృత్తి రీత్యా రచయితలయినవారు రచన చేయడమే ధ్యేయంగా పెట్టుకోవాలి అన్న సందేశాన్ని సుప్రసిద్ధ సాహితీవేత్త, తెలుగు కథానికా సమీక్షకులూ అయిన డి. రామలింగం ఎక్కడో ఏ మహా సభలోనో చెప్పలేదు. నిశ్శబ్ధంగా జీవితాంతం చేసి చూపించారు. అందుకే నేటితరం కవులూ, రచయితలు ఆయన సాహిత్య కృషిలోంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన జీవిత విశేషాలపై దృష్టి సారిస్తే ఆయన ఎంతటి నిరాడంబరుడో, ఎంతటి పట్టుదల, పరిశ్రమ గలవాడో అర్ధమవుతుంది. ఆయనలోని నిబద్ధత, నిజాయితీ ఈతరంవారు ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సి ఉంది. డి. రామలింగం ఖమ్మం జిల్లా మధిర తాలూకా బనిగండ్లపాడు గ్రామంలో 8 జూన్ 1924న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. ఇంగ్లీషు సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం ఆయన ఐచ్ఛిక విషయాలు. తెలుగులో డిస్టింక్షన్ తెచ్చుకున్నారు. చురుకైన విద్యార్ధిగా ఉంటూ, ఒకవైపు రచనలు చేస్తూ. మరోవైపు జాతీయోద్యమంపట్ల ఆకర్షింపబడి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విముక్తి పోరాటంలోకి దూకారు. స్టేట్ కాంగ్రెస్ వారి తెలుగు వార పత్రిక 'సారథి'కి సహ సంపాదకుడిగా పనిచేశారు. ఆ రోజుల్లో 'సారథి' పత్రికను నిజాం ప్రభుత్వం నిషేధించింది. ఆ సమయంలోనే ఆయన పద్నాలుగు నెలలు అజ్ఞాతంగా పనిచేశారు. ఒక బాధ్యతగల జర్నలిస్ట్గా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విషయాలు సేకరించి, 'సారథి'కి వ్యాసాలు రాయడం మాత్రం ఆపలేదు. ఆ తర్వాత కొంతకాలం 'గోలకొండ' పత్రికలో పని చేశారు. గోలకొండ పత్రిక మొదట కొంతకాలం వారానికి రెండుసార్లు వెలువడేది. ఆ తర్వాత దిన పత్రికగా మారింది. ఆ రెండు దశల్లోనూ రామలింగం గోలకొండ పత్రికలో పని చేస్తూనే వచ్చారు. తర్వాత సమాచార శాఖలో అనువాదకుడిగా చేరారు. ప్రభుత్వోద్యోగం కావడంతో అది ఆయన జీవితానికి కొంత భద్రత కలిగించించి. దానితో ఆయన దృష్టి ఇతర సృజనాత్మక రచనలవైపు మళ్ళింది. ఆయన సమాచార శాఖలో చేరిన కొద్ది కాలానికే హైదరాబాద్ సంస్థానం యూనియన్లో చేరింది. హైదరాబాద్ సమాచార శాఖ ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖగా అప్పుడే రూపాంతరం చెందింది. ఆ కాలంలోనే ఆయన తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శి అయ్యారు. సభలూ, సమావేశాలు నిర్వహించడం, పుస్తకాలు ప్రచురించడం వగైరా నిత్య కృత్యాలయ్యాయి. ఆ సమయంలోనే పదోన్నతిపై డి. రామలింగం రాష్ట్ర కార్యాలయం నుండి కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి మారారు. అప్పటినుండి కొంతకాలం తెలుగు నేలకు దూరమయ్యారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) లో కొంతకాలం పని చేశారు. చివరకు . తెలంగాణ (114) తేజోమూర్తులు bank comm<noinclude><references/></noinclude> fnnv8elj3vj3hrthrfxjcfbn3jj7snt పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/136 104 211314 551137 2026-04-02T16:29:20Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చెన్నై సెన్సార్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేశారు. చివరకు చెన్నై నుండి పదవీ విరమణ చేసి, హైదరాబాద్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. బాగ్లింగంపల్లి నుండి నల్లకుంట మార్కెట్ వెళ్ళ...' 551137 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చెన్నై సెన్సార్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేశారు. చివరకు చెన్నై నుండి పదవీ విరమణ చేసి, హైదరాబాద్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. బాగ్లింగంపల్లి నుండి నల్లకుంట మార్కెట్ వెళ్ళే రోడ్డులో ఆయన స్వంత ఇంట్లో శేష జీవితం గడిపారు. ఉద్యోగంలో ఉన్నా, పదవీ విరమణ తర్వాతైనా నిరంతరం రచన చేయడం ఆయన నైజంగా ఉండేది. వ్యాసాలు, సమీక్షలు రాస్తూనే ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వ బాధ్యతను తీసుకునేవారు. కేంద్ర సాహిత్య అకాడమి వారి పత్రిక 'ఇండియన్ లిటరేచర'క్కు వ్యాసాలు రాసేవారు. 'హిందూ' ఇంగ్లీషు దిన పత్రికలో తెలుగు పుస్తకాలు సమీక్షించేవారు. వారానికి ఓ సారి ఎక్కడో ఓ చోట ఆయన పేరు కనబడుతూనే ఉండేది. ఇవన్నీ కాకుండా, జీవిత చరిత్రల రచయితగా ఆయన గొప్ప పేరు సంపాదించు కున్నారు. పిల్లల సాహిత్యంపై కొంత కృషి చేశారు. రామలింగం కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యులుగా అయిదేళ్ళు పని చేశారు. బహుశా ఆ కాలంలోనే 'ఇండియన్ లిటరేచర్' ఇంగ్లీషు పత్రికలో తెలుగు సాహిత్య ధోరణులను గూర్చి, దాశరథిలాంటి నాటి ప్రముఖ కవుల గూర్చి విపులమైన వ్యాసాలు రాశారు. ఆ రకంగా తెలుగు భాషా సాహిత్యాల గూర్చి ప్రపంచానికి తెలియజేసిన వారయ్యారు. వీరి రచన 'విశ్వకవి' 1960-70లలో చాలాకాలం ఏడో తరగతి విద్యార్థులకు ఉపవాచకంగా ఉండేది. తెలుగులోనేకాక, వీరికి ఉర్దూలో కూడా మంచి ప్రావీణ్యం ఉండేది. ప్రొఫెసర్ ఆర్వాల్డ్ టాయనబీ, కె.సి. డేల పుస్తకాలను తెలుగీకరించారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషలు బాగా రావడంవల్ల అనువాదకులుగా రాణించారు. ఇవి మాత్రమేకాక, సృజనాత్మక సాహిత్యంలో కూడా విశేషంగా కృషి చేశారు. కథానికలు, స్కిట్లు, రేడియో నాటికలు రాశారు. 'కాగితపు పడవలు' అనే వీరి కథా సంపుటిని దేశీ ప్రచురణాలయం 1964లో ప్రచురించింది. అందులో నిసాయి రాముడు, బర్సాతీ, గమ్యస్థానం భంగపడిన రాగబంధం, భార్యోపహతుడు, అత్తా - అల్లుడు, ప్రాప్తంలేదు, కబుర్లలో కత్తిగాట్లు, జాగృతి వంటి మంచి కథలెన్నో ఉన్నాయి. ఆనాటి సామాజిక స్థితిగతుల్ని, మానవ సంబంధాల్ని చిత్రించిన ఆ కథలు ఆయనను శిల్పం లోతులు తెలిసిన ఉన్నత స్థాయి రచయితగా నిలబెట్టాయి. విశాలాంధ్ర ప్రచురణాలయం 2005లో వెలువరించిన 'తెలంగాణ కథలు బృహత్ సంకలనంతో వీరి కథ 'గమ్యస్థానం ఉంది. ఇటీవల డి. రామలింగం కథలు శీర్షికన నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు ఆయన కథల్ని పునర్ముద్రించారు. జీవిత చరిత్రల విషయానికొస్తే ఆయనది ఒక ప్రత్యేకమైన స్థానం. విశిష్టమైన శైలి!! బూర్గుల రామ కృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, శాంతి రామమూర్తి. దామోదరం సంజీవయ్య మొదలైన తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రలను ఆయన పాఠకలోకానికి అందించి, తద్వారా ఒక స్ఫూర్తిని కలిగించారు. జీవిత చరిత్రలైనా, సాహిత్య వ్యాసాలైనా ఆయన పరిశోధనాత్మకంగా, తులనాత్మకంగా రాసేవారు. తెలుగు రచయితలలో కొద్దిమందికి మాత్రమే ఆ స్థాయి ఉంది. ఒక తరం తెలుగు కథకు రాసిన ముప్పయి పేజీల ముందుమాట కథకులు. సాహితీ ప్రియులు భద్రపరుచుకోవాల్సినంత విలువైంది! జీవిత చరిత్రలు రాయడంలో ఆయనకు ఎంత పేరు వచ్చిందంటే తమ తాలూకు మనుషుల జీవిత చరిత్రలు రాస్తే ఎక్కువ మొత్తంలో పారితోషికమిస్తామని కొంతమంది పెద్దవాళ్ళు ఆయన చుట్టూ తిరగడం నేనెరుగుదును. “వ్యక్తుల పరిచయాలు లేకుండా, వారు చేసిన కృషి ఏమిటో తెలియకుండా పారితోషికం కోసం జీవిత చరిత్రలు రాయడానికి పూనుకోను” అని నిర్మొహ మాటంగా ఆయన వారికి చెపుతూ ఉండడం కూడా నాకు తెలుసు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ఆయన 1988లో “తెలుగుకథ” సంకలనాన్ని కూర్చారు. 'ఒక తరం తెలుగుకథ' 'పేరుతో మళ్ళీ మరో సంకలనాన్ని కూర్చారు. అది ఆయన మరణానంతరము 1994లో వెలువడింది. అది బెంగళూరులో ముద్రణ జరుగుతున్న దశలో సంకలనకర్త డి. రామలింగం గారి గూర్చి చిన్న పరిచయం రాయమని సాహిత్య, అకాడమీవారు నన్ను కోరారు. పెద్దాయనకదా! కలిసి మాట్లాడి రాస్తే బావుంటుందని ఆయన దగ్గరికి వెళ్ళాను. సుస్తీగా పడుకొని ఉన్నారు. నాకు విశేషమేమీ కనిపించలేదు. అప్పటికి ఆరు నెలలుగా ఆయన అలాగే ఉన్నారు. వచ్చిన విషయం చెప్పాను. అల్మారాలోంచి "తెలుగుకథ" పుస్తకం తీసి, దాని వెనక వున్న ఐదారు పంక్తుల చతురుడు తెలంగాణ (115) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude> hi0ffqkidjsw1prh0j2qvjdqeepgfl7 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/137 104 211315 551138 2026-04-02T16:29:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పరిచయం చూపించారు. అది అబ్బూరి వరద రాజేశ్వరరావు రాసిందని చెప్పారు. ఎక్కువగా మాట్లాడలేదు. 'వంట్లో ఏమీ బావుండడంలేదండీ' అని వెంట వెంటనే రెండు మూడుసార్లు అన్నారు. నాకెందుకో భయం...' 551138 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పరిచయం చూపించారు. అది అబ్బూరి వరద రాజేశ్వరరావు రాసిందని చెప్పారు. ఎక్కువగా మాట్లాడలేదు. 'వంట్లో ఏమీ బావుండడంలేదండీ' అని వెంట వెంటనే రెండు మూడుసార్లు అన్నారు. నాకెందుకో భయంవేసింది. అంతకు కొన్ని నెలలముందు 'ఓల్డ్ ఏజ్ హోమ్' వివరాలు కావాలని అడిగినప్పుడు కూడా నాకు అలాగే భయం వేసింది. ఆయన కంటి జబ్బు గూర్చి, కడుపునొప్పి గూర్చి తెలుసు. వాటిని మించి భయంకరమైన ఒంటరితనం గూర్చి కూడా తెలుసు. ఏం మాట్లాడగలను? 'పడుకోండని అయిదు నిముషాల్లోనే బయటకొచ్చేశాను. కొంచెం కోలుకున్నాక, ఓ వారం తర్వాత మళ్ళీ కలవొచ్చులే అనుకున్నాను. నాలుగు రోజులరీ టి.వి. వార్తల్లో ఘోరం వింటానని ఊహించలేదు. నేను ఆయనను చివరిసారిగా కలిసింది బహుశా 1992 డిసెంబర్ 30న అనుకుంటాను. ఆ తర్వాత కేవలం నాలుగు రోజులకే 1993 జనవరి 3న ఆయన హుస్సేన్నాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంటారని ఊహించలేకపోయాను. కడుపు నొప్పి భరించలేకనా? లేక ఇతర మానసిక ఒత్తిడిలవల్లనా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలియదు. వార్తా పత్రికల కథనం ప్రకారం, ఆయన భౌతిక కాయాన్ని పది రోజులు మార్చురీలో ఉంచిన తర్వాత అంత్యక్రియలు జరిగాయి. విషయం సాహితీ మిత్రులకు తెలియలేదు. ఎవరూ ఎక్కడా సంతాపం ప్రకటించలేదు. ఒక ఉన్నతశ్రేణి జీవితం ఒక విషాదగాధళా ముగియడం బాధాకరమైన విషయం. ఆ బాధతో ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకుడికి నేనొక లేఖ రాశాను. అప్పుడు వాకాటి పాండురంగారావు ఆ పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. నా లేఖను లేఖల శీర్షికలో కాకుండా 'నివాళి' శీర్షికతో చిన్న వ్యాసంగా ప్రముఖంగా ప్రచురించారు. దూర దూర ప్రాంతాల్లో ఉన్న ఎంతోమంది సాహిత్యాభిమానులకు అదే సమాచారాన్ని చేరవేసింది. చనిపోవడానికి ముందు కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఆయన ఏమీ రాయలేదు. కానీ, అంతకుముందు ఆయన ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉండేవారు. జీవిత భాగస్వామిని కోల్పోయి, కుటుంబ సభ్యుల ఆదరణ కరువైన దయనీయమైన దశలో, ఆయన ధ్యాసంతా రచన మీదికే మళ్ళించారు. రచనే ప్రాణంగా బతికారు. ఎవరన్నారో తెలియదుగానీ, ఆయనకు 'తెలంగాణ శ్రీవాత్సవ' అనే పేరుండేది. 'శ్రీవాత్సవ' కలం పేరుతో పుస్తక సమీక్షలు చేస్తుండేవారు. చివరి దశలో సర్వేపల్లి గోపాల్ బృహత్ గ్రంథం అనువదించారు. నేషనల్ బుక్ ట్రస్ట్కు మిర్జా గాలిబ్ కృతిని తెలుగు చేశారు. ఆయన చేతిమీద ఎప్పుడూ ఏదో ఓ పుస్తకంపై పని జరుగుతూనే ఉండేది. ఆయన తెలంగాణ సాహిత్యంపై రాసిన వ్యాసాలు, బుచ్చిబాబు, గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు లాంటి తెలుగు మహా కథకుల కథల గూర్చి రాసిన విశ్లేషణాత్మకమైన వ్యాసాలనన్నీ ఏరికూర్చి విశాలాంధ్ర వారికి అందించాను. వారు 'తెలంగాణ సాహిత్యం తెలుగు సాహితీమూర్తులు' శీర్షికన 2008లో పుస్తకంగా అచ్చేశారు. ఆ పుస్తకానికి సంపాదకుడిగా ముందుమాట రాసే అవకాశం నాకు లభించింది. అవి చాలా విలువైన వ్యాసాలు, వాటిని తెలుగు పాఠకులు ఎప్పటికీ మర్చిపోరు. సాహిత్య ప్రక్రియలపై కూడా డి. రామలింగం ఎన్నో వ్యాసాలు ప్రకటించారు. అవికూడా మరో సంపుటిగా వస్తే తెలుగు సాహితీలోకం సంబురపడుతుంది. అంటుంటే తెలంగాణ (116 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> quzvyms92a60v4195bx41g01xmg28k9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/138 104 211316 551139 2026-04-02T16:30:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '35 తె లంగాణలో జన్మించిన, గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు. "ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్ బడగొట్టి, మంచి మా గాణములన్ సృజించి, ఎముకల్ నుసిచేసి, పొలాలు దున్ని, భో షాణమ...' 551139 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>35 తె లంగాణలో జన్మించిన, గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు. "ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్ బడగొట్టి, మంచి మా గాణములన్ సృజించి, ఎముకల్ నుసిచేసి, పొలాలు దున్ని, భో షాణములన్ నవాబుకు స్వర్ణము నిండిన రైతుదే తెలంగాణము రైతుదే; ముసలినక్కకు రాజరికంబు దక్కునే” - అంటూ గర్జించి, హైదరాబాద్ సంస్థానవిముక్తి మహెూద్యమంలో దూకి, నిజాం నవాబు - మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను ఎదిరించి, తెలంగాణ విముక్తికై కారాగారశిక్ష అనుభవించి, లక్ష్యాన్ని సాధించిన స్వాతంత్రోద్యమ కవి సింహం దాశరథి. దాశరథి పూర్తి పేరు. దాశరథి కృష్ణమాచారి. దాశరథి 1925 జూలై 22 నాడు, ఖమ్మం జిల్లా, మానుకోట తాలూకాలోని, చినగూడూరు గ్రామంలో జన్మించినాడు. శ్రీమతి వేంకటమ్మ శ్రీమాన్ వేంకటాచార్యులు ఆతని తల్లిదండ్రులు. దాశరథి రంగాచారి దాశరథి తమ్ముడు. వీరిది శ్రీవైష్ణవ కుటుంబం. పేదరికంలో అలమటించేవారు. తండ్రి నుండి, చిన్ననాడే సంస్కృతభాషా సాహిత్యాలను, తల్లి నుండి తెలుగు పరిమళాలనూ మానవతా దృక్పథాన్ని సంగ్రహించి నాడు దాశరథి. చినగూడులో నాల్గవ తరగతినీ, ఖమ్మం దాశరథి కృష్ణమాచార్య - డా|| తిరుమల శ్రీనివాసాచార్య ఉస్మానియా హైస్కూల్లో మెట్రిక్యులేషన్ను పూర్తి చేసినాడు. ఖమ్మంలో చదువు కుంటున్నప్పుడే మీర్జాగాలిబ్ శృంగారాత్మక సాహిత్యాన్ని, ఇక్బాల్ విప్లవగీతాలను అధ్యయనం చేసినాడు. మరోవైపు ఉపనిషత్తుల సారాన్ని ఎదలో పొదుగుకొన్నాడు దాశరథి. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో 1100 జాగీర్లుండేవి. వాటిలో 'గార్ల' జాగీరు ఒకటి. ఈ జాగీరు కింద ఉండే, పేద ప్రజల బాధలను చూచినాడు దాశరథి. పన్నులు చెల్లించలేక, వెట్టిచాకిరితో, ఆకలికి మాడిపోయే, నిరుపేదల కన్నీటి బతుకులను చూచి, దాశరథి గుండె విలవిలలాడి పోయింది. కర్కోటకులైన భూస్వాముల అత్యాచారాలు, అక్రమ భోగభాగ్యాలు, నిజాం తాబేదార్లు సాగించే హింసా కాండను చూచిన దాశరథిలో ఈ అన్ని దౌష్ట్యాలకూ కారణభూతుడైన నిజాం నిరంకుశత్వం పట్ల, ఆగ్రహ ద్వేషాలు పెల్లుబికినాయి. ఆతని హృదయం, అగ్నిగోళమైంది. ఆతని కోపం 'అగ్నిధార'గా ప్రవహించింది. “నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనా అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను” - అంటూ విప్లవ చైతన్యమూర్తియై ప్రజ్వరిల్లినాడు. ప్రజల బాధలకు, కారణభూతులైన భూస్వాముల ఆటకట్టించాలనీ, రైతుల హక్కుల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులతో కలిసి పోయినాడు దాశరథి. కార్యకర్తగా, కావ్యకర్తగా తే తెలంగాణ (117) తేజోమూర్తులు మ<noinclude><references/></noinclude> ikj47hly9teplxtmqu82qlfgabcwndu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/139 104 211317 551140 2026-04-02T16:30:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉద్యమించాడు. కోయగూడలలో తిరిగి వాళ్లను సమైక్య పరచినాడు. లంబాడీలను, హరిజనులను, రైతులను, కూలీలను, వర్తకులను మేల్కొలిపి, వాళ్లను స్వాతంత్య్రా ద్యమంలో భాగస్వాములుగా చేసినాడు....' 551140 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఉద్యమించాడు. కోయగూడలలో తిరిగి వాళ్లను సమైక్య పరచినాడు. లంబాడీలను, హరిజనులను, రైతులను, కూలీలను, వర్తకులను మేల్కొలిపి, వాళ్లను స్వాతంత్య్రా ద్యమంలో భాగస్వాములుగా చేసినాడు. పుంఖానుపుంఖంగా కవితలు రచించి, పీడిత ప్రజల, భావాలకు ప్రతినిధిగా తన కలాన్ని ఝళిపించినాడు - “వీదియ తీగపై పదనుపెట్టిన నా కరవాలధారతో గానము నాలపించెద; స్వకంఠము నుత్తరణంబొనర్చి స్వర్గానకు భూమి నుండి రసగంగలు చిమ్మెద - పీడిత ప్రజా వాణికి 'మై'కమర్చి అభవవాదులకున్, వినిపింప జేసెదన్" అంటూ బాధాతప్త ప్రజలనోటికి 'మైడ్'గా కూరిపోయినాడు దాశరథి. దాశరథి కవిత్వంలోని తీవ్రభావాలు ప్రజలనూ, ఇటు తీవ్రవాదులనూ బాగా ఆకర్షించేవి. దాశరథి కమ్యూనిస్టు సెల్ సమావేశాలకూ, అజ్ఞాత సమావేశాలకు హాజరయ్యేవాడు. ఆనాటి ఉద్యమధ్యేయం తెలంగాణ స్వాతంత్ర్య సంపాదన - ఒక్కటే. అందుకై కమ్యూనిస్టు వాళ్లూ, కాంగ్రెసు వాళ్లూ కలసి ' ఆంధ్ర మహాసభలలో పాల్గొనేవాళ్లు, దాశరథి కూడా ఆ సభలలో పాల్గొని "ఆంధ్రమహాసభకు అరుదెంచుడి జనులారా” అంటూ ప్రజలను ఆహ్వానించేవారు. మరోవైపు తెలుగు భాషా సంస్కృతుల పునరుద్ధరణకై కంకణం కట్టుకొన్న ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలలో పాల్గొని, కావ్యగానం చేసేవాడు దాశరథి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవ సభ 1944లో ఓరుగల్లు కోటలో ఏర్పాటైంది. రజాకార్లు సభపై వేసిన పచ్చని - పందిళ్లను తగులబెట్టినారు. అప్పుడు దాశరథి నిర్భయంగా . "జ్యాలలో ఆహుతి అయిపోతాం గాని, కవి సమ్మేళనం. జరిపి తీరుతాం” అంటూ కాలిన పందిళ్ల బూడిద వేడిగా కాళ్లకు తగులుతుండగా, గళం విప్పి - "ఓ పరాధీన మానవా! ఓపరాని దాస్యము విదల్చలేని శాంతమ్యుమాని తలుపులను ముష్టిబంధాన కలచివైచి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్య్ర సురపురము" అంటూ ప్రబోధించినాడు. సభాధ్యక్షులైన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు లేచి 'సింహగర్జన చేశావు నాయనా' అంటూ దాశరథిని మెచ్చుకొన్నారు. శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు దాశరథి మెడలో పుష్పహారం వేసి కాగలించుకొన్నారు. తరువాత 'మంచిర్యాల' లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభా కవిసమ్మేళనానికి, దాశరథి అధ్యక్షత వహించి ప్రజలను ప్రబోధించినాడు. ఒకరోజు, మానుకోట తాలూకా 'జయ్యవరం' గ్రామంలో, రాత్రంతా సభ జరిపి, మరునాడు చిన్నగూడూరు కు వచ్చిన దాశరథిని పోలీసులు అరెస్టుచేసి చేతులకు బేడీలు, నడుముకు తాడు కట్టి, 'పదిమైళ్ల దూరంలో ఉన్న వెల్లికుదురు' పోలీసుస్టేషనుకు నడిపించుకొంటూ తీసికొని వచ్చినారు. అప్పుడు అవకాశం చూచి, దాశరధి తప్పించుకొని, పొలాల్లో నదుల్లో, అరణ్యాల్లో వడి 30 మైళ్ల దూరంలో ఉన్న, "నాగారం" అనే గ్రామంలో తలదాచు కొన్నాడు. మిత్రులు అతన్ని రక్షించినారు. అప్పటినుండి దాశరథి మారువేషంలో సంచరిస్తూ ప్రజలను తన ప్రసంగాలతో ఉత్తేజపరిచేవాడు. 1945-46 ప్రాంతంలో దాశరథికి కమ్యూనిస్ట్లతో అభిప్రాయభేదాలేర్పడ్డాయి. అప్పుడు దాశరథి హైదరాబాదు సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థావనతూ, భారతయూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడానికీ, మహిళాధ్యమాన్ని సాగిస్తున్న 'స్టేట్ కాంగ్రెసులో చేరినాడు. స్వామి రామానందతీర్థ నాయకత్వంలో, జమాటావురం కేశవరావు, కొండా వెంకటరంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలగువారితో కలసి, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు దాశరథి.. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. కాని నిజాము మాత్రం, భారత యూనియన్లో చేరక, తాను స్వతంత్రుడనని ప్రకటించుకొన్నాడు. అంతేకాదు "భారత పతాకం హైదరాబాద్ సంస్థానంలో ఎగురువేయడం నేరం అని ప్రకటించినాడు. మరోవైపు రజాకార్లు, నిజాం అండదండలతో దుశ్చర్యలకు హింసాకాండకు పాల్పడ్డాడు. దానితో దాశరథి గుండె ప్రజ్వరిల్లింది. అజ్ఞాతవాసంలో మారువేషంలో ఉన్న, దాశరథి బాహాటంగా బయటకు వచ్చి నిజాం నిరంకుశత్వాన్ని నిరసించినాడు. “ఇదేమాట ఇదేమాట పదేపదే అనేస్తాను జగత్తంత రగుల్కొన్న కృథాజ్వాల వృథాపోదు Shah తెలంగాణ 118 తేజోమూర్తులు ఉllk:<noinclude><references/></noinclude> hywxguylixv32r29z5zch408lzgwe6t పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/140 104 211318 551141 2026-04-02T16:30:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అడుగడుగున ఎడద నెత్తు గడగడమని త్రాగినావు పడతుల మానాలు ద్రోచి గుడగుడమని హుక్క త్రాగి య కూర్చుండినావు మణికట్టుక నిల్చినావు . దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు వూళ్ల కూళ్లకగ...' 551141 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అడుగడుగున ఎడద నెత్తు గడగడమని త్రాగినావు పడతుల మానాలు ద్రోచి గుడగుడమని హుక్క త్రాగి య కూర్చుండినావు మణికట్టుక నిల్చినావు . దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు వూళ్ల కూళ్లకగ్గిపెట్టి ఇళ్లన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపుగొట్టి నిక్కిన దుర్మార్గమంత నీ బాధ్యత నీ బాధ్యత “వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా మూడుకోట్ల చేతులు నీ మేడను పడదోస్తాయి మెడనే విడదీస్తాయి నీకు నిలుచు హక్కు లేదు నీకింకా దిక్కులేదు” “చరిత్ర బొంగరం తిరిగి కిరీటాలు నేల కొరిగి ధరాధిపులు నశిస్తుంటె బరాయెంనా నవాబా పరక్రమంచూపేవా * దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది దిగిపోవోయ్ తెగిపోవోయ్ తెగిపోవోయ్ దిగిపోవోయ్ ఇదేమాట ఇదేమాట పదేపదే అనేస్తాను" అంటూ, "నిజాం రాజు జన్మజన్మల బూజ" అంటూ, ఉద్యమ కవితావేశమూర్తియై, దాశరధి సత్యాగ్రహానికి తలపడ్డాడు. అప్పటిదాకా పొంచి ఉన్నపోలీసులు 'గార్ల' గ్రామంలో, దాశరథిని అరెస్టు చేసి, ఉద్యమ రహస్యాలను చెప్పుకొని 'రాణా' లో నిలబెట్టి కొరడాలతో కొట్టినారు. నిజాం ప్రభుత్వం దాశరథికి 16 నెలల కఠిన కారాగార శిక్షను విధించింది. కొన్ని నెలలు వరంగల్ జైల్లో ఉంచి, తరువాత దాశరథిని నిజామాబాద్ సెంట్రలైజైలుకు పంపింది నిజాం ప్రభుత్వం. నిజామాబాద్ జైల్లో దాశరథి ముఖం కడుక్కునే బొగ్గుతో జైలు గోడ మీద "ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజుకు మాకెన్నటిని తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాస్తే జైలు అధికారులు తుడిచివేసినారు. అపుడు అదే జైల్లో ఉన్న త్యాగమూర్తి శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామిగారు, ఆ పద్యాన్ని మళ్లీమళ్లీ గోడమీద రాసేవారు. నిజామాబాద్ జైల్లో, సున్నం, సిమెంటు కలిపిన, వడ్లగింజలున్న అన్నం, రొట్టెలనూ, భోజనం చేసిన ఫలితంగా దాశరథి ఆరోగ్యం చెడిపోయింది. 1948 జనవరి 11 నాటి రాత్రి నిజామాబాద్ జైలు ఖైదీలపై రజాకార్లు దాడి జరిపిన దుస్సంఘటన ఫలితంగా, దాశరథి తల పగిలింది ఎడమ భుజం ఎముక విరిగింది. చికిత్స కోసం దాశరథిని హైదరాబాద్ చంచల్గూడ సెంట్రల్ జైలుకు మార్చింది. ప్రభుత్వం. జైల్లో దాశరథి స్వామి రామానందతీర్ధను దర్శించుకొన్నాడు. స్వామీజీ దాశరథి సాహసాన్ని ప్రశంసించినారు. నిజాం, భారత యూనియన్తో కుదుర్చుకొన్న ఒడంబడికను ఉల్లంఘించిన ఫలితంగా 'పోలీసు చర్య జరిగింది. భారతసైన్యం 1948 సెప్టెంబర్ 13 నాడు హైదరాబాద్లోనికి చొచ్చుకొనివచ్చింది. సెప్టెంబర్ 17 నాడు నిజాం లొంగిపోయినాడు. హైదరాబాద్ సంస్థానం విముక్తమైంది. దాశరథి జైలునుండి విముక్తుడైనాడు. తెలంగాణ స్వాతంత్య్ర్య సమరయోధుడైన దాశరధి లక్ష్యం నెరవేరింది. 'రుద్రవీణ' కావ్యాన్ని 'తెలంగాణ'కు అంకితం చేసి జన్మభూమి ఋణం తీర్చుకొన్నాడు దాశరథి. "నా తెలంగాణ తల్లి కంజాతవల్లి” - “నా తెలంగాణ కోటి అందాలజాణ” - “నా తెలంగాణసీమ సౌందర్యసీమ “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ తెలంగాణ తల్లిని వేనోళ్లు ప్రశంసించిన తెలంగాణ ముద్దు బిడ్డడు దాశరథి. తెలంగాణ మూర్తితో ఆగకుండా దాశరథి తెలుగువాళ్ల సమైద్యాన్ని ఆశించి మహాంధ్రోదయానికి ఉద్యమించినాడు. "పటు బాహుబలురైన ఆంధ్రుల గత ప్రాశస్త్యముల్ పల్లె వే యుటలో కొన్ని తరాలు దాటినవి; పూర్వోదంతముల్ నేటి సం కటముల్ దీర్పవుగాక; నాటి స్వలితాంగాధరమ్ము లీనాటి కుం పటిలో బూడిద కప్పుకొన్నవి రగుల్పన్ లెమ్ము! వీరాంధ్రుడా!" అంటూ వైతాళికుడై పొడి, ఆంధ్రులను మేల్కొల్పినాడు. ఆతని ఆశయం నెరవేరింది. 1956 నవంబరు 1 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణంతో - చేతులు తెలంగాణ (119 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> e73ikrabfgrkwzgjgii0bw3vsyngwjb పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/141 104 211319 551142 2026-04-02T16:30:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తెలంగాణాకూ విశాలాంధ్రకు మాత్రమే పరిమితుడైన కవి కాదు దాశరథి * జండా ఒక్కటె మూడువన్నెలది; దేశంబొక్కటే భారతా ఖండ సేతు హిమాలనబోర్వర; కవీటాండము లోనన్ రవీంద్రుండొక్కండె కవీంద్...' 551142 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తెలంగాణాకూ విశాలాంధ్రకు మాత్రమే పరిమితుడైన కవి కాదు దాశరథి * జండా ఒక్కటె మూడువన్నెలది; దేశంబొక్కటే భారతా ఖండ సేతు హిమాలనబోర్వర; కవీటాండము లోనన్ రవీంద్రుండొక్కండె కవీంద్రు దూర్జిత జగదుద్ధాలలో శాంతితో దండోద్య ద్విజయుండు; గాంధి ఒకడే, తల్లీ! మహాభారతీ!" - అని పల్కిన అఖిల భారతజాతీయ మహాకవి దాశరథి. "నా కులమద్దియో యెఱుగ నా మతమెయ్యదియో యెఱుంగగా లేక దశాబ్దముల్ గడచె, లేళ్లది యేళ్లది రాళ్లదే కులం బాకులమే మదీయము” అంటూ కులాతీత, మానవతను చాటిన విశ్వకవి దాశరథి. "తెలంగాణలోని కోటి ధీరుల గళధ్వనినే గాక అలాగోళమందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి” అని చాటగలగిన ప్రపంచ ప్రజాకవి దాశరథి. 'అగ్నిధార' మొదలు 'నేత్రపర్వం' దాకా ముప్పైకొపైగా, గ్రంథాలు రచించినారు దాశరథి. 200కు పైగా చలన చిత్రగీతాలు రాసినాడు దాశరథిని గూర్చి అనేక విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు జరిగినవి. అతని రచనలు అనేక భాషలలోనికి అనువాదితమైనాయి. తెలుగులో గజల్ రుబాయీ ప్రక్రియలను, ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన ప్రయోక్త దాశరథి మహాకవే. 'జాతీయోద్యమ రథసారథిగా భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్రపత్ర సన్మానాన్నీ, అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ ఆర్. వెంకట్రామన్ గారి చేతుల మీదుగా సన్మానాన్ని అందుకొన్నాడు దాశరథి. 'కళాప్రపూర్ణ', 'డి.లిట్' వంటి గౌరవ పట్టాలతో వివిధ విశ్వవిద్యాలయాలు దాశరథిని సన్మానించినవి. అమెరికా తెలుగు వాళ్లు 'ఆంధ్ర కవితాసారథి'గా సన్మానించారు. ఒంగోలు 'గండపెండేరం' తొడిగి సన్మానించింది. వరంగల్లు దాశరథికి స్వర్ణోత్సవం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977లో ఆస్థానకవిగా నియమించి సన్మానించింది. అనేక దేశాలలో పర్యటించి, దాశరథి తెలుగుభాషా సాహిత్య సంస్కృతులను గూర్చి ప్రసంగించినాడు. 1983లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆస్థానకవి పదవిని రద్దు చేయడంతో దాశరథి కలతపడ్డాడు. ఆ కలత అనారోగ్యానికి దారి తీసింది. 1987 నవంబరు 5వ తేదీనాడు ఉదయం 11 గం.లకు శాశ్వతంగా కన్నుమూసినాడు. దాశరథి. బ్రతికినంతకాలం అవిశ్రాంతంగా తిమిరంతో సమరం జరిపిన, దాశరథి హఠాన్మరణానికి సాహిత్యలోకం స్వాతంత్య్ర సమరయోధుల సంఘం కన్నీరుమున్నీరుగా విలపించి నివాళులర్పించింది. “నల్లని చీకట్ల మీద నవకాంతి కవితలు" రాసిన దాశరథి "జ్వాలా లేఖిని ఆరిపోదు" "అందులోని "జ్వాలాలేఖిని చైతన్యమడీ పంకం ఇంకిపోదు” కాలాన్ని గెలిచిన ఘనవిజేత దాశరథి. తెలంగాణ వైతాళిక కవినేత దాశరథి. అంటుంటే తెలంగాణ 120 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> e6nnegqsya4193n1jqwjiwzdl6n6afu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/142 104 211320 551143 2026-04-02T16:31:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అ 36 క్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య అనగానే పుండ్రాలు ధరించిన సంప్రదాయ రూపం, ఆ రూపం వెనకాల ఉన్న మార్క్సిస్టు దృక్పథం వెంటనే స్ఫురణకు వస్తాయి. తెలంగాణ ఉద్యమం, చరిత్ర,...' 551143 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అ 36 క్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య అనగానే పుండ్రాలు ధరించిన సంప్రదాయ రూపం, ఆ రూపం వెనకాల ఉన్న మార్క్సిస్టు దృక్పథం వెంటనే స్ఫురణకు వస్తాయి. తెలంగాణ ఉద్యమం, చరిత్ర, ప్రజల జీవితం, సాహిత్యం, సంస్కృతి. ఇలా తెలంగాణాకు సంబంధించి ఏ విషయం గురించి ఆలోచించినా తప్పకుండా రంగాచార్య రచనలు స్పృశించాల్సిందే. ఆయన జీవితం, సాహిత్యం తెలంగాణాతో అంతగా పెనవేసుకుపోయాయి. దాశరథి రంగాచార్య జీవితం భిన్న వైరుధ్యాల నిలయం. ఆయనను చూస్తే, నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరులో తుపాకీ పట్టి పోరాటం చేశారని, ఆయన నుదిటిపై కనిపించే తిరునామాలు చూసి ఆయనొక మార్క్సిస్టు అని ఎవరూ అనుకోరు. కానీ, ఆయన విప్లవశక్తికి ప్రతీక. రంగాచార్య మాజాన్ని ఎంతగా ప్రేమిస్తారో, సంప్ర దాయాన్ని అంతగా ఇష్టపడతారు. తెలుగు సాహిత్యానికి నిక్కమైన నీలాల్లాంటి నవలలు అందించిన రంగాచార్య, అదే చేత్తో రామాయణ, భారత, భాగవతాలు, వేదాలు, ఉపనిషత్తులు తెలుగు జాతికి అందించారు. భిన్న ప్రక్రియల్లో రచనలు చేసి తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ దృక్పథానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన దాశరథి రంగాచార్య... స్వాతంత్య్ర సమర యోధుడిగా, అక్షర వాచస్పతిగా ప్రజల హృదయాల్లో వీరం వేసుకున్నారు. దాశరథి రంగాచార్య - డా॥ వి. జయప్రకాష్ ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు చేత "ఆంధ్రగోర్కీ"గా ప్రశంసించబడిన దాశరథి రంగాచార్య 1928 ఆగస్టు 24న పూర్వపు వరంగల్ జిల్లాలోని చినగూడూరులో జన్మించారు. కవితా ప్రపంచంలో లబ్ధప్రతిష్టులైన దాశరథి కృష్ణమాచార్య వీరి అగ్రజుడు. రంగాచార్య సనాతన సంప్రదాయ కుటుంబ వాతావరణంలో పెరిగారు. ఇతరుల నీడ పడితే మైల పడిపోతాం అన్నంత ఛాందసం. మడి కట్టుకుంటే తెలుగు మాట్లాడకూడదు. స్కూల్లో ఉర్దూ తప్ప తెలుగు ఉండదు. ఇంటా, బయటా తెలుగుపై అంత చిన్నచూపు, నిరాదరణ ఉన్నా, దాశరథి సోదరులు ఇద్దరికి తెలుగు భాషపై ఎనలేని మమకారం ఏర్పడింది. రంగాచార్య వచన రచనను చేపట్టి, కాల్పనిక, సాంప్రదాయ సాహిత్య సృష్టిలో అనితర సాధ్యమైన స్థాయికి చేరుకున్నారు. "పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది" అనే నానుడి రంగాచార్య జీవితంలో నిజమయింది. ఆయనలోని తిరుగబాటు తత్త్యం, అన్యాయానికి ఎదురు తిరిగే స్వభావం చిన్నతనంలోనే బయటపడింది. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో వచ్చిన వందేమాతర ఉద్యమం, నిజాం రాజ్యంలోని ఇతర ప్రాంతాలకు పాకింది. అప్పుడు రంగాచార్య పాఠశాల ప్రార్ధన సమయంలో వందేమాతరం చదివి ఉపాధ్యాయుల చేతిలో దెబ్బలు తిన్నారు. ఆరవ తరగతిలో ఉండగా నిజాం నవాబు విధించిన యూనిఫారంలో చతురుడు తెలంగాణ (121 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> j5makktkl09uicipmysjsmindh98cir పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/143 104 211321 551144 2026-04-02T16:31:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కుచ్చుటోపికి బదులు గాంధీ టోపి పెట్టుకుంటామని స్కూల్లో విద్యార్థుల చేత సమ్మె చేయించి విజయం సాధించారు. కానీ, పాఠశాల నుంచి బహిష్కరణకు గురయ్యారు. దాంతో ఆయన చదువు ఆరోతరగతితో...' 551144 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కుచ్చుటోపికి బదులు గాంధీ టోపి పెట్టుకుంటామని స్కూల్లో విద్యార్థుల చేత సమ్మె చేయించి విజయం సాధించారు. కానీ, పాఠశాల నుంచి బహిష్కరణకు గురయ్యారు. దాంతో ఆయన చదువు ఆరోతరగతితో ఆగిపోయింది. ఆ కాలంలో అందరిలాగే రంగాచార్యను కూడా వామపక్ష భావజాలం ఆకర్పించింది. గ్రామాల్లో తిరిగి ప్రజలను ఆంధ్రమహాసభలో చేర్చించారు. పిల్లలకు పాఠాలు చెప్పారు. వయోజనులకు రాత్రి పాఠశాలలు నడిపారు. తహసీల్దార్ను ఎదిరించి గ్రామంలోకి పత్రిక తెచ్చారు. ఆ కాలంలోనే మార్క్సిస్టు సాహిత్యాన్ని విపరీతంగా చదివారు. తర్వాత తెలంగాణా రైతాంగ పోరాటం సాయుధ రూపు తీసుకొని ఉధృత మవడంతో, రంగాచార్య కూడా అండర్ గ్రౌండ్లు వెళ్లిపోయారు. తుపాకీ పేల్చడంలో శిక్షణ తీసుకున్నారు. పోలీస్ యాక్షన్ తర్వాత ఉద్యమం నుంచి బయటకు వచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత ప్రజలను పీడించిన దొరలే, ఖద్దరు, గాంధీ టోపీ ధరించి రాజకీయ నాయకులుగా అవతార మెత్తారు. రంగాచార్య వారి మధ్య ఇమడలేకపోయారు. స్వయంకృషితో చదువుకొని 1951లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తర్వాత 1957లో సికింద్రాబాద్ మునిసిపల్ కార్పోరేషన్లో అనువాదకులుగా చేరి, 1988లో అసిస్టెంట్ కమిషనర్ హెూదాలో పదవీ విరమణ పొందారు. వట్టికోట ఆళ్వార్స్వమి తెలంగాణా పోరాటచరిత్రను నవలలుగా రాయాలనుకున్నారు. ఆ క్రమంలో మొదటి నవల “ప్రజల మనిషి”ని వెలువరించారు. "గంగు" రాస్తుండగా ఆళ్వార్ స్వామి చనిపోయారు. దాంతో అది అర్థాంతరంగా ఆగిపోయింది. ఆళ్వార్స్వమి వదిలి వెల్లిన ఉద్యమాన్ని ఎవరూ తలకెత్తుకోలేదు. చివరికి రంగాచార్య తనదైన పద్ధతిలో తెలంగాణా ప్రజల జీవన చిత్రణ కోసం నవలా రచనకు పూనుకున్నాడు. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నవలా రచనకు సంబంధించి పుస్తకాలు అధ్యయనం చేశారు. మొదటి నవల "చిల్లర దేవుళ్లు" వెలువరించారు. తెలంగాణా గురించి తెలంగాణా మాండలికంలో రాసిన నవల కావడంతో విశేష ఆదరణ పొందింది. మొదటి నవలకే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందారు. రంగాచార్య "చిల్లర దేవుళ్లు" చలనచిత్రంగా కూడా వచ్చింది. 'చిల్లరదేవుళ్లు'లో 1988కి పూర్వపు తెలంగాణా ప్రజల జీవనాన్ని చిత్రిస్తే, తెలంగాణా సాయుధ పోరాటంలో స్వర్ణయుగంలాంటి 1942-48 కాలాన్ని "మోదుగుపూలు వర్ణిస్తుంది. రంగాచార్య గార్లలో నిర్వహించిన పోరాట చిత్రణమే 'మోదుగుపూలు' నవల ఇతివృత్తం. నిజాం రాజ్యంలో ఉండే నామమాత్రపు హక్కులు కూడా ఉందని ఒక జాగీరులో, ఉద్యమ నిర్మాణం, అది ఎదిగిన తీరు, ప్రజలు ఏకమై తహసీల్దారును హతమార్చిన సంఘటనలు, కోయ ప్రజల జీవన విధానం, వారి అమాయకత్వం, ఉద్యమంలో భాగస్వాములు కావడం కన్నులకు కట్టినట్టు చిత్రించారు. రంగాచార్య స్వాతంత్ర్యం తర్వాత సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలాన్ని 'జనపదం' నవలలో చిత్రించారు. నగర సమస్యల ఇతివృత్తంతో 'మాయా జలతారు' రాశారు. భారతదేశంలో సామ్యవాద స్థాపన జరుగుతుందన్న ఆశలను, ఆశయాలను 'రాస్తున్నది ఏదినిజం?' నవలలో చిత్రించారు. “మానవత” నవలలో “మతాలు వెలసిపోయే రంగులు, మానవత నిరంతరం నిలిచి ఉండే ఘనత” అనే సందేశం ఇస్తారు. ఒక బ్రాహ్మణునికి, ఒక హరిజనునికి మధ్య స్నేహాన్ని కల్పించి, మానవత్వం దైవత్వానికి అతి దగ్గరని "శరతల్పం" నవలలో నిరూపించారు. స్వాతంత్య్రం తర్వాత కూడా ఆ స్వాతంత్య్రపు వెలుగు ప్రసరించని గ్రామాలు ఎలా దోపిడీకి గురయ్యాయో, ఆ దోపిడీలో ప్రజల విషాద జీవితాలు, టీచరమ్మ నుంచి చైతన్యం పొంది గ్రామస్తులు తిరగబడి విజయం సాధించడం "పావని" నవల చిత్రిస్తుంది. వీటి తర్వాత రంగాచార్య దృష్టి సంప్రదాయ సాహిత్యంపై పడింది. భారతం, వేదాలు, ఉపనిషత్తులు అనువదించిన తర్వాత మళ్లీ నవలా రచనకు ఉపక్రమించారు రంగాచార్య, ప్రపంచీకరణ, పారిశ్రామికీ కరణ ప్రభావంతో మరణం వైపు పయనిస్తున్న ప్రజలను అమృతం వైపు పయనింపజేసే “అమృతంగమయ” నవలను రాశారు. ఇందులో భారతీయ తాత్వికత, దాని గొప్పదనం, ఆంగ్లేయులు దాన్ని ధ్వంసం చేసిన విధానం, భారత సంప్రదాయాన్ని రక్షించుకోవాల్సిన అవసరం తదితర విషయాలు చిత్రించారు. రంగాచార్య మొత్తం 9 నవలలు రాశారు. వీటిలో చిల్లరదేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలలు పిరియాడిక్ నవలలు కావడంతో ఒక నవల ముగింపు మరో అంటుంటే తెలంగాణ 122 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> 8evayn265arek81bo2w0wb2mz2bhppk పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/144 104 211322 551145 2026-04-02T16:31:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నవలకు ప్రారంభం అవుతుంది. నవలల్లో ఇతివృత్తంతో పాటు, తెలంగాణా మాండలిక ప్రయోగం కూడా రంగాచార్యకు మంచిపేరును సంపాదించి పెట్టింది. విషయ నివేదనకు సాధారణ భాషనే వాడినా, పాత్రలు వ...' 551145 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నవలకు ప్రారంభం అవుతుంది. నవలల్లో ఇతివృత్తంతో పాటు, తెలంగాణా మాండలిక ప్రయోగం కూడా రంగాచార్యకు మంచిపేరును సంపాదించి పెట్టింది. విషయ నివేదనకు సాధారణ భాషనే వాడినా, పాత్రలు వారి వారి సాంఘిక నేపథ్యాన్ని బట్టి మాట్లాడే భాష వేర్వేరుగా ఉంటుంది. ఇలా ఉండడంవల్ల నవల చాలా సహజంగా సాగుతుంది. సంఘటనలు, సంభాషణలు హృదయానికి హత్తుకుంటాయి. రంగాచార్య అనగానే నవలా రచనే గుర్తొస్తుంది. కానీ నవలల కంటే ముందే, ముప్పై మూడేళ్ల వయసులోనే ఆయన “శ్రీమద్రామాయణము” రచించారు. కాలక్రమంలో వాల్మీకి రామాయణంలో చోటుచేసుకున్న అవాల్మీకాలు లేకుండా అచ్చంగా వాల్మీకి ప్రొక్షమైన రామాయణాన్ని తెలుగువారికి వచనంలో అందించారు. రంగాచార్య అంత చిన్న వయస్సులోనే రామాయణాన్ని అధ్యయనం చేసిన తీరును, రాసిన విధానాన్ని విశ్వనాథ సత్యనారాయణ, ఆచార్య దివాకర్ల వేంకటావధాని వంటి ఉద్ధండులు కొనియాడారు. రామాయణంలో అక్కడక్కడా రాసిన రంగాచార్య విమర్శనాత్మక అభిప్రాయాలు పఠితులను ఆలోచించేలా చేస్తాయి. వారికి అపరిమితమైన జ్ఞానాన్ని అందిస్తాయి. రామాయణం తర్వాత "శ్రీమద్భాగవతం" రాశారు. ఈ రచనలో వ్యాసున్ని అనుసరించినా, పోతన పద్యాల రుచిని పాఠకులకు చూపించారు. "సీతాచరితం" పేర మరోసారి రామాయణాన్ని రాశారు. హరివంశ సహిత "మహాభారతము” రచించారు. రామాయణ, భారత, భాగవతాలు రాసిన తర్వాత ఇక భారతీయ సంప్రదాయ సాహిత్యంలో హిమవదున్నతమైన నాలుగు వేదాలను ఎంతో శ్రమించి తేట తెలుగు వచనంలో అందించారు. వేదం బ్రాహ్మణులు అందులోనూ పురుషులకే పరిమితం, బ్రాహ్మణేతరులు, స్త్రీలు వేదం చదవరాదని నిషేదం విధించారు. పాశ్చాత్య విద్వాంసులేమో వేదాన్ని తమ దృక్పథంతో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రంగాచార్య "ప్రజలకు వేదం" అనే నినాదంతో వేద ఉద్యమాన్ని ప్రారంభించి, విజయవంతంగా పూర్తి చేశారు. కోట్ల నిధులున్న ధర్మసంస్థలు కూడా ఆలోచన చేయలేని దానిని,ఒక్కచేతితోచేసి చూపించారు. వేదావిష్కరణోత్సవంలో ఒక స్త్రీకి, ఒక దళిత యువకుడికి వేద ప్రతులు అందించారు. వేదాల తర్వాత పది ఉపనిషత్తులు, ఋగ్వేద శాంఖాయన బ్రాహ్మణము, ఋగ్వేద ఇతరయ బ్రాహ్మణము, వేదం జీవననాదం - పరిచయం, వేదం జీవననాదం - ఋగ్వేద పరిచయం, మానస తిరుప్పావై, తాను దర్శించిన దేశంలోని యాత్రా స్థలాల విశేషాలతో "యాత్రా జీవనం" రచించారు. రంగాచార్య జీవిత చరమాంకంలో 'ఉపదేశగీత' పేరుతో రాసిన భగవద్గీత ఆయన మరణానంతరం ప్రచురిత మయింది. రంగాచార్య రచించిన సాంప్రదాయ గ్రంథాలు ఉబుసుపోక చదువుకునే పారాయణ గ్రంథాలు మాత్రం కాదు. అవి విమర్శకుల మెదడుకు సైతం పదును పెడతాయి. పాఠకుడికి జ్ఞాన కాంతులు ప్రసాదిస్తాయి. ఆయన రాసినవన్ని ఉద్గ్రంథాలే. అయితే, రంగాచార్య కథ చెప్పి వదిలేయలేదు. సాహిత్యంలో తనకున్న పరిజ్ఞానం, ప్రపంచ జ్ఞానంతో ఆ కథకు సంబంధించి పూర్వాపరాలు, మంచిచెడులు చర్చించారు. ఈ విధానాన్ని 'శ్రీమద్రామాయణము' తో ప్రారంభించారు. అయితే తర్వాతి రచనల్లో తన అభిప్రాయాలకు "ఆలోచనామృతము” అనే పేరు పెట్టారు. ఆయన వ్యాఖ్య నిజంగా అమృత ప్రాయమైన ఆలోచనలు కలిగిస్తుంది. పాతను కొత్తతో మేళవించి చూపుతుంది. భారతీయ తాత్వికతను ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తుంది. ప్రాచీన సాహిత్యమంతా పుక్కిటి పురాణాలు కావనీ, మానవజాతిని మహోన్నత దిశగా తీసుకొనిపోయే అమృతత్త్వం అందులో ఉందని నిరూపిస్తుంది. రంగాచార్య జీవితానికి, అనువాదాలకు విడదీయని బంధం ఏర్పడింది. ఆయన చాలా చిన్నతనంలోనే వారి తండ్రి నిర్వహించిన “దాశరథి" పత్రిక కోసం ద్రావిడ గ్రంథాలు అనువదించారు. తర్వాతి కాలంలో ఆయన సాహితీ జీవితం అనువాదంతోనే ప్రారంభం అయింది. కోల్కతాలో వచ్చిన కరువు రక్కసి గురించి ప్రఖ్యాత భారతీయ ఆంగ్ల రచయిత భవానీ భట్టాచార్య రాసిన నవల “He Who Rides A Tiger""ను " దేవుని పేరిట" పేరుతో తెలుగులో అనువదించారు. ఆ నవలను వట్టికోట ఆళ్వార్స్వమి దేశోద్ధారక గ్రంథమండలి తరుపున ప్రచురించారు. తెలుగు కథలను ఉర్దూలోకి "తెలుగు అఫ్సానే” పేర అనువదించారు. ప్రముఖ ఉర్దూ కవయిత్రి జీలానీ బాను కథలను “కేదారం” పేరుతో తెలుగులోకి అనువదించారు. చతురుడు తెలంగాణ (123) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude> dnm7thsbwmsadfqqyysayb3a75k3bnx పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/145 104 211323 551146 2026-04-02T16:31:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉర్దూ నవల "ఆమ్రానాన్ ఆదా'ను తెలుగులోకి అనువదించారు. రంగాచార్య తొలినాళ్లలో పిల్లలకోసం వివేకానందుడు, మహాత్ముడు కాళిదాసు మూడు నాటకాలు, శ్రీవేంకటేశ్వర లీలలు అనే పుస్తకాలు రచ...' 551146 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఉర్దూ నవల "ఆమ్రానాన్ ఆదా'ను తెలుగులోకి అనువదించారు. రంగాచార్య తొలినాళ్లలో పిల్లలకోసం వివేకానందుడు, మహాత్ముడు కాళిదాసు మూడు నాటకాలు, శ్రీవేంకటేశ్వర లీలలు అనే పుస్తకాలు రచించారు. ఈ పుస్తకాలు పిల్లల కోసమే అయినా, పూర్తి సమాచారాన్ని ఇస్తాయి. పిల్లలతోపాటు పెద్దలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇక 1962లో భారత్పై చైనా దాడిచేసినప్పుడు, తెలుగులో వెలువడిన కవితలను “రణభేరి” పేర తెలుగులోకి అనువదించి ప్రచురించారు. రంగాచార్య రచనల్లో దేహదాసు ఉత్తరాలు', 'జనరంగం' శతకం స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో ప్రజల జీవన విధానాన్ని, మారుతున్న సామాజిక వ్యవస్థను, పతనమవుతున్న విలువలను చిత్రిస్తాయి. ఇక రంగాచార్య 21 కథల సంకలనం "నల్లనాగు" సమకాలీన సమాజంలోని భిన్న పార్శ్యాలను చిత్రిస్తుంది. వీటితోపాటు "ప్రేమ చంద్ జీవితం - సాహిత్యం", "మానవ కవిత.. "అభిజ్ఞాన శాకుంతలం" శతాబ్ది, శ్రీరామానుజ చరితామృతమ్, శ్రీశంకర చరితామృతమ్, బుద్ధభానుడు, రామాయణం పాత్రలు, భారతంలోని సూక్తులు, వివిధ కవుల గురించిన వ్యాసాలు, ఆయా పత్రికలకు రాసిన వ్యాసాలు రంగాచార్య అక్షర సృష్టిలో భాగంగా ఉన్నాయి. రంగాచార్య రచనల్లో ప్రత్యేకంగా పేర్కొనవలసిన మరొక రచన "జీవనయానం”. అది రంగాచార్య జీవిత కథ. 'జీవనయానం'లో రంగాచార్య తన జీవితంతోపాటు, ఏడు దశాబ్దాల తెలుగుజాతి జీవితాన్ని చిత్రించారు. స్వతంత్ర పోరాటం, తెలంగాణాలో సాంస్కృతిక చైతన్యం, ఆంధ్రమహాసభ పోరాటాలు, రజాకార్ల దౌష్ట్యం, కమ్యూనిస్టుల సారథ్యంలో తెలంగాణా సాయుధ పోరాటం, ఆంధ్రప్రదేశ్ అవతరణ, ప్రత్యేక తెలంగాణా, రాజకీయాలు, విద్యావ్యవస్థ కార్మిక సంఘాలు, సాహితోద్యమాలు, సాహితీ సంస్థలు... ఇలా ఒకటేమిటి మొత్తం తెలుగు ప్రజల ఏడు దశాబ్దాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, ఆధ్యాత్మిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులకు 'జీవనయానం' అర్ధం పడుతుంది. సంఘటనలు పేర్కొని వదిలేయకుండా, దాని పూర్వాపరాలు చర్చించడ, చూచాయగా కాకుండా తేదీలతో సహా కచ్చితమైన సమాచారాన్ని అందించడం రంగాచార్య ప్రత్యేకత. ఇక సందర్భోచితంగా ప్రయోగించే శ్లోకాలు, పద్యాలు, ఉర్దూ కవితలు, సామెతలు పాఠకులకు రసవిందును చేస్తాయి. అన్ని అంశాలు చెప్పాల్సి వచ్చినా. ఎక్కడా కృతకంగా అనిపించదు. నల్లేరు మీద నడకలా సాగిపోతుంది రచన. మహా రచయిత డాక్టర్ దాశరథి రంగాచార్యను వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, గోర్కీ, ప్రేమ్చండ్ల మేలు కలయికగా చెబుతారు. వారిలోని రచనా విశిష్టతలు, పాత్ర పోషణ, వర్ణనా ప్రియత్వం, మార్క్సిస్టు దృక్పథాన్ని వంటబట్టించు కున్నారు. ఆ ప్రభావం రంగాచార్య రచనలపై కనిపిస్తుంది. ఆయన శైలి చదివిస్తుంది. రక్తి కట్టిస్తుంది. బొమ్మకు కళ్లముందు ఆడిస్తుంది. ఆయన రచనలోని ప్రతి పేజీ పాఠకుడిని కట్టి పడేస్తుంది. ఏ పేజీ తెరచి చదివినా, అలా సాగిపోతాడు పాఠకుడు. పుస్తకం మధ్యలో మూయడానికి మనసొప్పదు. అంత ఆత్మీయంగా ఉంటుంది రంగాచార్య శైలి. జీవనది ప్రవాహంలా సాగే ఆయన రచనలో అంత మహత్తు ఉంటుంది. ఒక రచయిత చేతిరాతలో 38వేల పేజీలు, ప్రచురణలో 17వేల పేజీలు రాయడం అనన్య సామాన్యం, నభూతో నభవిష్యతి. ఆయనొక విశ్వమానవుడు. తన రచనల ద్వారా ఉద్యమాల ద్వారా విశ్వమానవ శ్రేయస్సును కాంక్షించాడు. మార్క్సిస్టు భావజాలంతో సంప్రదాయంలో ఆధునికతను, అభ్యుదయాన్ని దర్శించారు. రంగాచార్య చివరి వరకు అదే దృక్పథంతో రచనలు చేశారు. సుదీర్ఘమైన సాహితీ జీవితానికి స్వస్తివాచకం పలుకుతూ రంగాచార్య జూన్ 8, 2015న తనువు చాలించారు. ఆ మహారచయితకు తెలంగాణ ప్రభుత్వం, రచయితలు, ప్రజలు ఘనమైన వీడ్కోలు పలికారు. తెలంగాణా సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న ఉద్యమకారుడిగా, ఆనాటి చరిత్రను ప్రజల జీవితాలను గ్రంథస్థం చేసిన నవలాకారుడుగా, తెలంగాణ భాషకు కావ్య గౌరవం కలిగించిన రచయితగా.. వేదాలను, ఉపనిషత్తులను, రామాయణ, భారత, భాగవతాలను ప్రజల భాషలో అందించిన అభినవ వ్యాసుడిగా దాశరథి రంగాచార్య ప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు. డు తెలంగాణ 124 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> ocmidaukzhaf4b0jotb9iumwlalty6h పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/146 104 211324 551147 2026-04-02T16:32:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆ 37 ధునిక తెలుగు వాఙ్మయ, సారస్వత రంగాలలో, సాహిత్యవేత్తలలో, భాషా సేవకులలో అద్వితీయుడు దేవులపల్లి రామానుజరావు సారస్వతి సేవను నిరంతర, నిర్విరామ తపస్సుగా భావించి, తెలుగు వాఙ్...' 551147 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆ 37 ధునిక తెలుగు వాఙ్మయ, సారస్వత రంగాలలో, సాహిత్యవేత్తలలో, భాషా సేవకులలో అద్వితీయుడు దేవులపల్లి రామానుజరావు సారస్వతి సేవను నిరంతర, నిర్విరామ తపస్సుగా భావించి, తెలుగు వాఙ్మయ విలాసానికి తన అమూల్య జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు దేవులపల్లి రామానుజరావు. ఆధునిక తెలంగాణ వైతాళికుల శ్రేణిలో ఆయన నిశ్చయంగా అగ్రగణ్యుడు. ఆధునిక తెలంగాణ నిర్మాతలలో, తెలుగు సారస్వత ఆధునిక సౌధం నిర్మాణంలో రామానుజరావు ముఖ్యుడు. ముందు నిలిచినవాడంటే అతిశయోక్తి కాదు. తెలుగు సారస్వతం పట్ల ఆయన ప్రేమాభిమానాలు అపారమయినవి తాను చదివింది విజ్ఞానశాస్త్రం, అర్థశాస్త్రం, రాజకీయ శాస్త్రం, న్యాయ శాస్త్రాలని, అభిరుచితో పరించింది మాత్రం తెలుగు సాహిత్యమని రామానుజరావు అన్నాడు. సిరిగల ఇంటిలో పుట్టి, తెలుగేతరమయిన చదువులు చదివి, తెలుగు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి అంకితమయిన వారు రామానుజరావు గారని, ఆయన వంచని తల, చాచని చేయి, మోమాటము లేని మాట తీరున్న అభిమానధనుడని ప్రస్తుతించిన పెద్దలున్నారు. నాటి ఓరుగల్లు, నేటి వరంగల్లు రామానుజరావు గారి పుట్టినిల్లు, వరంగల్లు పట్టణంలోని ఒక సంపన్న భూస్వామి కుటుంబంలో 1917 ఆగస్టు 25వ తేదీన రామానుజరావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దేవులపల్లి అండాళమ్మ, దేవులపల్లి రామానుజరావు - దేవులపల్లి ప్రభాకరరావు వేంకటాచలపతిరావు. హనుమకొండ కోర్టులో న్యాయవాది గా, సారస్వత ప్రియుడుగా, సాహిత్యవేత్తగా, కవిగా, వరంగల్లు శబ్దానుశాసనాంధ్ర భాషానిలయం పోషకుడుగా ప్రసిద్ధి పొందిన వేంకటాచలపతిరావు నూరు సంవత్సరాల కిందట వరంగల్లు పట్టణ సామాజిక, సాంస్కృతిక జీవనంలో ప్రముఖుడు. అన్ని వర్గాల వారికి, విభిన్న సైద్ధాంతిక దృక్పథాల వారికి ఆయన ఆప్తుడు. సారస్వతి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సమన్వయవాద వాతావరణంలో, భక్తిపరులు, సాహిత్యప్రియులు అయిన తల్లిదండ్రుల ఒడిలో, బడిలో రామానుజరావు బాల్యం గడిచింది. ఆయన చదివింది హనుమకొండలోని ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూలు, ఆ రోజుల్లో తెలంగాణలోని ఒకే ఒక పబ్లిక్ స్కూల్ అది. వరంగల్లు మట్టెవాడలోని ఇంటినుంచి హనుమకొండ స్కూలుకు రామానుజరావు గుర్రపుటాంగాలో వెళ్ళేవాడు. ప్రాచీన ఏకశిలానగరం, ఓరుగల్లు చారిత్రక వైభవం, ప్రశస్తి రామానుజరావును బాల్యం నుంచే ఉత్తేజపరిచాయి. అనంతర జీవితంలో ఆయన రాసిన ఒక కవితలోని వాక్యాలు ఇవి అంటారు . "కాబోలు నియ్యది కాకతీయులోకపు కరకు నెత్తుట కత్తి కడుగుచోటు కాబోలు నీ ద్వార కల్యాణవేదిక అలికి ముగ్గులు పెట్టి తెలుగు పడుచు కాబోలు నీ జీర్ణ కమనీయ సౌధాన చూడు తెలంగాణ (125) తేజోమూర్తులు ఉడుకుతోడు<noinclude><references/></noinclude> q4vpor8r3es8hmrzbwf5l6dnozvvwnq పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/147 104 211325 551148 2026-04-02T16:32:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సుకుమార శిల్పములు సొంపులొలికె కాబోలు నీ వీధి కాపురం బొనరించె పైడి మేడలలోని భాగ్యలక్ష్మి..... ఉన్నత విద్యారచన కోసం రామానుజరావు 1984లో సొంత ఊరు వరంగల్లు నుంచి హైదరాబాద్ వచ్చిన...' 551148 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సుకుమార శిల్పములు సొంపులొలికె కాబోలు నీ వీధి కాపురం బొనరించె పైడి మేడలలోని భాగ్యలక్ష్మి..... ఉన్నత విద్యారచన కోసం రామానుజరావు 1984లో సొంత ఊరు వరంగల్లు నుంచి హైదరాబాద్ వచ్చినారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలోని నిజామ్ కాలేజ్ మదరాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఇంగ్లీషు మీడియం కళాశాల, అప్పుడు నిజామ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ విలియమ్ టర్నర్. ఆ కళాశాలలో ప్రవేశం లభించడం కష్టం. రామానుజరావు గారికి నిజామ్ కాలేజ్ బి. ఎ. కోర్సులో ప్రవేశం లభించింది. నాలుగు సంవత్సరాలు ఆయన ఆ కళాశాల విద్యార్థి. రాజకీయ, ఆర్థిక, సామాజిక శాస్త్రాల ఉన్నత విద్యార్జన. ఆంగ్ల సాహిత్య శోధన నిజామ్ కాలేజ్ వైజ్ఞానిక వాతావరణంలో ప్రారంభం కాకముందే తమ స్వస్థలం వరంగల్లు ఇంటిలో బాల్యంలోని రామానుజరావుకు కాకతీయ చరిత్రపై పరిశోధన చేస్తున్న ఉద్దండ పండితులు శేషాద్రి రమణ కవులతో, తెలంగాణ తొలి పత్రికలలో ఒకటయిన తెనుగు పత్రికను ప్రచురిస్తున్న బహుముఖ ప్రతిభావంతులు. మహా పండితులు ఒద్దిరాజు సోదరులతో పరిచయమయి తెలుగు భాష, సారస్వతాలపట్ల మమకారం ఏర్పడింది. రామానుజరావుకు పదిహేను సంవత్సరాలయినా నిండని కౌమార విద్యార్థి దశలో, 1931లో హనుమకొండలో కాకతీయ మహాసభలు జరిగాయి. కాకతీయ ప్రత్యేక సంచిక ప్రచురితమయింది. కాకతీయ మహాసభలలో శ్రద్ధాసక్తులతో రామానుజరావు పాల్గొన్నారు. కాకతీయ మహాసభల అనంతరం కొద్ది రోజులకే వరంగల్లు శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయంలో దేశోద్ధారక కాశీనాథుని ప్రసంగం విని పులకితులయినారు. గాంధీ మహాత్ముని నాయకత్వంలో, సారథ్యంలో భారత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాల మహత్తర అధ్యాయం ప్రారంభమయిన తరుణంలో, హైదరాబాద్ సంస్థానంలో ఏడవ నిజామ్ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన ఆరంభమయిన దశలో రామానుజరావు వ్యక్తిత్వానికి, ఆయన సామాజిక దృక్పథానికి రూపకల్పన జరుగసాగింది. భారత స్వాతంత్ర్య, జాతీయ ఉద్యమాల ప్రభావం, ఆసఫ్ జాహి రాచరిక వ్యవస్థలో హైదరాబాద్ సంస్థానంలో కొనసాగుతున్న అణచివేత, సంస్థానం ప్రజల హక్కులకు, ప్రయోజనాలకు కలుగుతున్న విఘాతం రామానుజరావు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించాయి. నిజామ్ కాలేజ్ విద్యార్థిగా రామానుజరావు కావించిన బహు గ్రంధ పఠనం అర అధ్యయనం, సూక్ష్మ పరిశీలన ఆయన మేధస్సును సహస్ర దళాలతో వికసింపజేసాయి. రామానుజరావు నిరంతర గ్రంథ పఠనానికి నిజామ్ కాలేజ్ గ్రంథాలయం ఎంతో ఉపకరించింది. నిజామ్ కాలేజీలో రామానుజరావుకు చరిత్ర రాజకీయ శాస్త్రం అధ్యాపకులు సిరుగూరి హనుమంతరావు. ఆంగ్లం అధ్యాపకులు ఆచార్య తణికెళ్ళ వీరభద్రుడు, తెలుగు అధ్యాపకులు కురుగంటి సీతారామయ్య, సరిపల్లి విశ్వనాథశాస్త్రి వీరు వారి విషయాలలో నిష్ణాతులయిన ఆచార్యులు, షేక్స్పియర్ ఆంగ్ల నాటకాలపై, సాహిత్యంపై ప్రత్యేక పరిశోధన జరిపే ఆధారిటీగా పేరొందిన ఆచార్య తణికెళ్ళ వీరభద్రుడు అనర్గళవక్త. ఆయన ప్రసంగాలను వినడానికి ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల కవయిత్రి సరోజనీనాయుడు తమ కాలేజీకి వచ్చేవారని రామానుజరావు ఒక సందర్భాన రాశారు. వీరభద్రుడితో రామానుజరావుకు సాన్నిహిత్యం ఏర్పడింది. విద్యార్థి దశలోనే రామానుజరావు తమ కళాశాలలో, బయటి వేదికలపై సర్వేపల్లి రాధాకృష్ణ, సర్ సి.వి. రామన్, సర్ సి.పి. రామస్వామి అయ్యర్, తేజ్ బహద్దుర్ సప్రూ, కట్టమంచి రామలింగారెడ్డి, భారత జాతీయోద్యమ నాయకుడు సత్యమూర్తి భూలాభాయిదేసాయి. సోషలిస్టు మేధావి ఆచార్య నరేంద్ర దేవ్, సరోజినీనాయుడు, జాతీయవాది సయ్యద్ హుసేన్ తదితరులు ప్రసంగాలు విని ఉత్తేజితుడయినాడు. నిజామ్ కాలేజ్లోని ఆంధ్ర సారస్వత సమితి పక్షాన రామానుజరావు, ఆయన మిత్రులు ప్రముఖ తెలుగు కవులు, పండితులను కళాశాలకు ఆహ్వానించి వారి ప్రసంగాలను వినేవారు. సికిందరాబాద్లో 'సత్యహరిశ్చంద్ర' నాటక ప్రదర్శనకు వచ్చిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవిని కళాశాలకు ఆహ్వానించారు. ఆయన ప్రసంగం, పద్య వరసం రామానుజరావును, ఆయన మిత్రులను ముగవరచింది. బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రాగయుక్తంగా చదివిన భవభూతి ఉత్తర రామ చరిత్రను విని రామానుజరావు ఉప్పొంగి పోయారు. ఉత్తర రామచరిత్ర తనకు చాల ఇష్టమయిన కావ్యమని రామానుజరావు అన్నారు. తాము ఆహ్వానించగానే తెలంగాణ 126 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> lwj23ce2vz8doh026go5s3i89dqsybo పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/148 104 211326 551149 2026-04-02T16:33:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వచ్చి పానుగంటి లక్ష్మీనరసింహరావు తమ కళాశాలలో మహోపన్యాసం కావించారని రామానుజరావు తమ జ్ఞాపకాలలో రాశారు. ఆ రోజుల్లోనే తిరుపతి వేంకట కవులు తమ కళాశాలకు వచ్చి అవధానం చేశారని, ఆ...' 551149 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వచ్చి పానుగంటి లక్ష్మీనరసింహరావు తమ కళాశాలలో మహోపన్యాసం కావించారని రామానుజరావు తమ జ్ఞాపకాలలో రాశారు. ఆ రోజుల్లోనే తిరుపతి వేంకట కవులు తమ కళాశాలకు వచ్చి అవధానం చేశారని, ఆ కార్యక్రమానికి రాయప్రోలు సుబ్బారావు అధ్యక్షత వహించారని, అప్పుడే తనకు రాయప్రోలుతో పరిచయమయిందని రామానుజరావు వివరించారు. తరువాత మల్లంపల్లి సోమశేఖర శర్మ 1937-38లో నిజామ్ కళాశాల ఆంధ్రసారస్వతి సమితి ఆహ్వానంపై వచ్చి ప్రసంగించారు. నిజామ్ ప్రభుత్వం ఆదేశించడంతో 1987లో నిజామ్ కళాశాల ఆంధ్రసారస్వత సమితి పేరును తెలుగు సారస్వత సమితిగా మార్చారు. పేరు మార్చినా సారస్వత సమితి కార్యక్రమాలు మారలేదు. రామానుజరావు తెలుగు సారస్వతి అభిమానం. ఆరాధన ఆగిపోలేదు. నిజామ్ కళాశాలలో 1934 నుంచి నాలుగు సంవత్సరాలు బి.ఎ. చదువుతూ సారస్వత సేవ చేస్తున్న రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో మాడపాటి హనుమంతరావు. సురవరం ప్రతాపరెడ్డి, మందుములు నరసింగరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు, ఎన్.కె. రావు తదితర తెలంగాణ ప్రముఖులతో, వైతాళికులతో రామానుజరావుడు. పరిచయాలతో ప్రారంభమయి సాన్నిహిత్యం ఏర్పడింది. 1939లో నిజామ్ కళాశాల నుంచి బి.ఏ. డిగ్రీ పొందిన రామానుజరావు వరంగల్లు ఇంటిలోనె రెండు సంవత్సరాలు ఉండి సారస్వత సేవలో తలమునకలయినారు. అప్పటికే ఆయనపై భారత జాతీయ, స్వాతంత్ర్యోద్యమాల ప్రభావం గాఢంగా ప్రసరించింది. అందువల్ల, జాతీయ, స్వాతంత్య్ర భావాలు ప్రబలంగా ఉన్న రాయప్రోలు సుబ్బారావు కవితలు ఆయనకు నచ్చాయి. అప్పటికి హైదరాబాద్ లో ఆయన శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో గుర్రం జాషువా, తుమ్మల సీతారామమూర్తి ప్రసంగాలు, కవితలు విన్నారు. హనుమకొండ పాఠశాలలో చదువుతున్నప్పుడు రామానుజరావుకు సహాధ్యాయి కాళోజీ నారాయణరావు... కాళోజీ ఉద్యమాల కవి అని అప్పుడే రామానుజరావు అభిప్రాయపడ్డారు. అనంతరం నాగపూరు న్యాయకళాశాలలో రామానుజరావు, పి.బి. నరసింహారావు సహాధ్యాయులు, డిగ్రీ చదువు అనంతరం రెండు సంవత్సరాలు వరంగల్లులో ఉన్నప్పుడు రామానుజరావు తెలుగులో రచించిన కవితలు, వ్యాసాలు గోలకొండ అర్ధవారపత్రికలో ప్రచురితమయ్యేవి. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వాన 1926 జూన్ 10 నుంచి హైదరాబాద్ గోలకొండ అర్ధవారపత్రిక ప్రచురణ ప్రారంభమయింది. గోలకొండ పత్రికలో ప్రచురితమయిన తన ప్రథమ వ్యాసాన్ని మెచ్చుకుంటూ మాడపాటి హనుమంతరావు రాసిన కార్డు రామానుజరావుకు అమితానందం కల్గించింది. అప్పటి నుంచి నిరంతరంగా దాదాపు అరవయి సంవత్సరాలు. చివరి శ్వాస వరకు, రామానుజరావు లేఖిని నుంచి అమృత బిందువులు, ఆణిముత్యాలు, విజ్ఞానపేటికల వంటి కవితలు, వ్యాసాలు, విమర్శలు, వ్యాఖ్యలు, పీఠికలు, సమీక్షలు, సంపాదకీయాలు, విశ్లేషణలు పుంఖానుపుంఖంగా వెలువడి తెలుగు సరస్వతికి అమూల్య ఆభరణాలుగా భాసించాయి - అవి విలువయిన సంకలనాలుగా ప్రచురితమయినాయి. వాటిలో ముఖ్యమయినవి కవితల సంకలనం 'పచ్చతోరణం', వ్యాసాల సంపుటం 'సారస్వత నవనీతం' వంటివి. తన మొదటి వ్యాసం ప్రచురితమయిన గోలకొండ పత్రిక దినపత్రికగా ప్రచురితమవుతున్నప్పుడు సురవరం ప్రతాపరెడ్డి గారికి కుడి భుజంగా నిలిచి, మతోన్మాదుల బెదిరింపులను లెక్క చేయకుండా రామానుజరావు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించడం విశేషం. మాడపాటి హనుమంతరావు సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో బుక్కపట్నం రామానుజాచార్యులు 1942లో, హైదరాబాదులో తెలంగాణ దినపత్రిక ప్రచురణ ప్రారంభించారు. ఆ పత్రిక సంపాదకత్వంలో చేరమని రామానుజరావును మాడపాటి హనుమంతరావు కోరారు. నాగపూర్ న్యాయ కళాశాలలో విద్యార్థిగా ఉన్న రామానుజరావు తెలంగాణ పత్రిక సంపాదకత్వంలో చేరలేకపోయారు. అయినప్పటికీ, ప్రతి వారం 'తెలంగాణ పత్రికలో రామానుజరావు గారి సాహిత్య విమర్శలు ప్రచురితమయ్యేవి, రామానుజరావు జీవితంలో 1942 మరచిపోలేని సంవత్సరం. బొంబాయిలో 1942 ఆగస్టు మొదటివారంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించనున్న తరుణంలో గాంధీ మహాత్ముని చతురుడు తెలంగాణ (127) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude> 32grdwe1crulzwmj2kmisbiinjpjaq0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/149 104 211327 551150 2026-04-02T16:33:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దర్శనం కోసం రామానుజరావు, ఆయన మిత్రులు కొందరు వార్ధా ఆశ్రమానికి వెళ్ళారు. గాంధీజీ దివ్య తేజస్సుతో ఒక ఋషివలె, ఆయన ఆశ్రమం ఒక ఋషి ఆశ్రమంవలె కన్పించి పులకితులం అయినామని రామాను...' 551150 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>దర్శనం కోసం రామానుజరావు, ఆయన మిత్రులు కొందరు వార్ధా ఆశ్రమానికి వెళ్ళారు. గాంధీజీ దివ్య తేజస్సుతో ఒక ఋషివలె, ఆయన ఆశ్రమం ఒక ఋషి ఆశ్రమంవలె కన్పించి పులకితులం అయినామని రామానుజరావు తమ జ్ఞాపకాలలో రాశారు. గాంధీ దర్శనం తరువాత రామానుజరావులో స్వాతంత్ర్య భావాలు, జాతీయస్పూర్తి, దేశభక్తి, సేవానురక్తి మరింత పెల్లుబికినాయి. ఉద్యోగాల జోలికి పోకుండా సారస్వతసేవకు, సమాజసేవకు తన జీవితాన్ని అంకితం చేయాలని రామానుజరావు నిర్ణయించారు. అదొక మహాసంకల్పం. క్రమశిక్షణ, సమయపాలన, విశేషించి సంస్థల డబ్బు వినియోగంలో కఠిన నియమాలు పాటించడం, ప్రజా సంస్థలకు సుస్థిరమయిన పునాదులు నిర్మించడం తాను మాడపాటి హనుమంతరావుగారి నుంచి నేర్చుకున్న అత్యుత్తమ పాఠాలని రామానుజరావు అన్నారు. ఈ పాఠాలను అక్షరాల అనుసరిస్తూ రామానుజరావు తమ ఆధ్వర్యంలోని సారస్వత, సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక సంస్థలను తీర్చిదిద్దారు. నాటి నిజామ్ ప్రభుత్వం గస్తీనిషాన్ 53తో హైదరాబాద్ సంస్థానంలో, విశేషించి తెలంగాణ ప్రాంతంలో ప్రజల ప్రాథమిక హక్కులకు, భావప్రకటనా స్వాతంత్య్రానికి కల్గిస్తున్న విఘాతం రామానుజరావుకు భేదం కల్గించింది. తెలంగాణ ప్రజలలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం కల్గించడానికి, రాచరికపాలన అక్రమాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను జాగృతపరచి చైతన్యవంతులను చేయడానికి విస్తృత స్థాయిలో విద్యావ్యాప్తి జరగాలని, మాతృభాష తెలుగుపట్ల గౌరవం పెరగాలని రామానుజరావు దృఢంగా సంకల్పించారు. ఈ సంకల్పానికి అనుగుణంగా ఆయన అత్యంత ధైర్యసాహసాలతో వ్యవహరించి నిర్విరామ కృషి జరిపారు - కంకణధారణ చేసే కదన రంగంలో అడుగుపెట్టారు. విద్యార్థి దశ ముగిసి ఒక కవిగా, రచయితగా తెలుగు సారస్వత లోకానికి పరిచయమవుతున్నప్పుడు రామానుజరావు వరంగల్లు శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శి, ఆయన ఆధ్వర్యంలో 1944లో, వరంగల్ నగరంలో, శబ్దానుశాసనాంధ్ర భాషానిలయం రజతోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రంథాలయోద్యమ పితామహుడు గాడిచర్ల హరిసర్వత్తమరావు రజతోత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు హైదరాబాద్లో 1943 మే నెల 25వ తేదీన స్థాపితమయిన ఆంధ్రసారస్వత పరిషత్తుతో రామానుజరావుకు అనుబంధం ఏర్పడింది. మరుసటి సంవత్సరం, 1944లో, వరంగల్లులో ఆంధ్ర సారస్వతపరిషత్తు వార్షిక సభల నిర్వహణలో రామానుజరావు ప్రముఖ పాత్ర నిర్వహించారు. వార్షిక సభల సందర్భాన వరంగల్లు కోటలో కవి సమ్మేళనం కోసం ఏర్పాటయిన వేదికను మతోన్మాదులు తగులబెట్టి బూడిద చేశారు. సురవరం ప్రతాపరెడ్డి, రామానుజరావు ఎంత మాత్రం భయపడకుండా ఆ బూడిద కుప్పమీదనే కవిసమ్మేళనం నిర్వహించారు. దాశరథి తన కవితా గానంతో ఆ వేదికపై గర్జించారు. తరువాత సంవత్సరాలలో దాశరథి కవితా సంకలనం 'అగ్నిధార'కు రామానుజరావు ఆవేశపూరిత మయిన పీఠిక రచించారు. 1945లో వరంగల్లు వచ్చిన నిజామ్ రాజ్యం ప్రధానమంత్రి సర్ మిర్జా ఇస్మాయిల్ను శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయంలోనికి ఆహ్వానించి ఆయన మెప్పు పొందిన సాహసవంతుడు రామానుజరావు. మతోన్మాదుల అమానుష హత్యాకాండతో మొత్తం తెలంగాణం, ముఖ్యంగా వరంగల్లు ఒక అగ్నిగుండంగా మారినప్పుడు వరంగల్లు నడిబొడ్డునుంచే రామానుజరావు 'శోభ మాసపత్రికను ప్రచురించడం మరో సాహసం. ఏబది సంవత్సరాల సామాజిక, సారస్వత సేవామయ జీవితంలో రామానుజరావు ఎన్నో సవాళ్లను, నమన్యలను సాహసవంతంగా ఎదుర్కొని సఫలీకృతులయినారు. సారస్వత, సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక రంగాలలో ఆంధ్రసారస్వత పరిషత్తు ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా, అధ్యక్షులుగా, మూడు పర్యాయాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం తాత్కాలిక వైస్ చాన్స్లర్, రాజ్యసభ సభ్యులుగా, ఇతర అనేక సంస్థల మార్గదర్శిగా రామానుజరావు విజ్ఞానజ్యోతులు వెలిగించారు. 1993 జూన్ 8వ తేదీన హైదరాబాద్ నగరంలో దివంగతుడయిన రామానుజరావు చిరస్మరణీయుడు. తెలంగాణ 128 తేజోమూర్తులు ఉండే<noinclude><references/></noinclude> 4qb9lz5wy17mw1lgn5p0v7sgx1d59y8 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/150 104 211328 551151 2026-04-02T16:34:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '38 దేవులపల్లి వెంకటేశ్వరరావు - డా॥ యస్. జతిన్ కుమార్ లంగాణ ప్రజల సాయుధ పోరాట అగ్రనేతగా, భారత జనతా ప్రజాతంత్ర విప్లవ పంథా రూపకర్తగా, పీడితజన హృదయనేతగా, అశేష శేముషీ దురంధరునిగ...' 551151 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>38 దేవులపల్లి వెంకటేశ్వరరావు - డా॥ యస్. జతిన్ కుమార్ లంగాణ ప్రజల సాయుధ పోరాట అగ్రనేతగా, భారత జనతా ప్రజాతంత్ర విప్లవ పంథా రూపకర్తగా, పీడితజన హృదయనేతగా, అశేష శేముషీ దురంధరునిగా, దిగ్ధశాంత కీర్తి కాంతులు వెదజల్లిన వైతాళికమూర్తి, స్ఫూర్తి ప్రదాత శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర రావుగారు. ప్రపంచ ప్రజల విప్లవోద్యమ ప్రస్థానంలో ఒక మహెూజ్వల ఘట్టంగా గుర్తింపు పొందినది. 1946-1951 మధ్య సాగిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం, ఆ పోరాట స్రష్టగా, ఆ చరిత్ర రచయితగా, విప్లవ తాత్వికునిగా దార్శనికునిగా అనేక రచనలు చేసి, భారత విప్లవకారులు సమైక్యతకోసం శూద్రబద్ధ వైఖరులను రూపొందించిన ద్రష్ట శ్రీ దేవులపల్లి, వ్యవసాయ విప్లవ పురోగమనం కోసం గ్రామీణ పేదలను సంఘటితం చేస్తూ, అకుంఠిత దీక్ష, మహోన్నత నైతిక విలువలు, అపురూపమైన త్యాగశీలత ముప్పేటగా కలిసి సాగిన అత్యంత అరుదైన విప్లవ విరాటమూర్తి కామ్రేడ్ దేవులపల్లి. 17 సంవత్సరాలపాటు అజ్ఞాత రహస్య జీవితము, 5 సంవత్సరాల జైలు జీవితము అనుభవించిన మొక్కవోని దీక్షతో జీవితమంతా విప్లవకారునిగానే జీవించినవాడు. తెలంగాణా వీర పుత్రులలో మొదటిగా ఎన్నదగినవాడు కామ్రేడ్ డివి. నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకాలోని బండమీది చందుపట్ల ఆయన స్వగ్రామం. ఆయన జన్మించినది వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి గ్రామంలో (మాతామహుల ఇంట) 1917 జూన్ మొదటి తారీఖున. అంటే ఈ వేళకు సరిగ్గా వంద సంవత్సరాల క్రితం. ఇది ఆయన శతజయంతి వేళ. ఆయన తండ్రి దేవులపల్లి వరదరావు, తల్లి శ్రీమతి గోపమ్మ. ఒక స్థాయి సంపన్న కుటుంబమే. ప్రాథమిక విద్య నామవరం, తిరుమలగిరి గ్రామాల్లో, మాధ్యమిక విద్య సూర్యాపేటలో, ఉన్నత పాఠశాల విద్య ఖమ్మంలో సాగింది. వరంగల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని, కళాశాల విద్యకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం చేరుకున్నారు. బి.ఎ. చదువుతుండగానే ఆరోజుల్లో సాగిన వందేమాతరం సమ్మెలో పాల్గొనడంతో కాలేజీ నుంచి బహిష్కరింప బడ్డారు. అనేక విద్యాలయాలలో ప్రయత్నించి చివరకు జబల్పూర్ ఆర్ట్స్ కాలేజిలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే 1937(9)లలో ఆయనకు శ్రీరంగమ్మ గారితో వివాహం జరిగింది. ఇక్కడో ముఖ్యమైన విషయం ఉందికూడా. దేవులపల్లికి చాలా చిన్నతనంలోనే ఒకపరి వివాహం జరిగింది. కొద్ది రోజులలోనే ఆ అమ్మాయి జగన్మోహిని టైఫాయిడ్ జ్వరంతో మరణించింది. అలాగే శ్రీరంగమ్మ గారికి కూడా 5వ సంవత్సరంలోనే వివాహం జరిగింది. అతను నా తెలంగాణ (129) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude> muqz7daq4qp6wsb2w3iay1pddlz12am పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/151 104 211329 551152 2026-04-02T16:34:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంవత్సరం తిరగకముందే చనిపోయాడు. తనలాగే బాల్యంలోనే వివాహం జరిగి భర్తను కోల్పోయిన స్త్రీని పెండ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో డివి తన తల్లిదండ్రులను, బంధువులను వ్యతిరేకించి శ్...' 551152 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సంవత్సరం తిరగకముందే చనిపోయాడు. తనలాగే బాల్యంలోనే వివాహం జరిగి భర్తను కోల్పోయిన స్త్రీని పెండ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో డివి తన తల్లిదండ్రులను, బంధువులను వ్యతిరేకించి శ్రీరంగమ్మ గారిని వివాహమాడారు. వీరికి 1942లో కూతురు క్రాంతి, 1945లో కుమారుడు రుక్మారావు జన్మించారు. ఈ పిల్లల బాధ్యత, చదువు సంధ్యలు, కుటుంబ వ్యవహారాలు, పంటలు, కౌళ్ళు వంటి సమస్యలనేకాక, దీర్ఘకాలం దాంపత్యంలో ఎడబాటు, భర్త యోగక్షేమాల గురించి కనీస సమాచారం. లేని ఆందోళనలు, మధ్యమధ్య పోలీసు దాడులు వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొని కూడా శ్రీరంగమ్మగారు తన భర్త రాజకీయ జీవితానికి అనేక విధాలుగా సహకరించారు. "వారు నాకొక స్వతంత్రమైన జీవితాన్ని సృష్టించి, సమాజంలో నేనొక వ్యక్తిగా జీవించడానికి తోడ్పడినారు. అని ఆవిడ తన జ్ఞాపకాలలో రాసుకోవడం డివి గారి వ్యక్తిత్వాన్ని మనకు తెలియజెప్పుతుంది. విద్యార్థి జీవితంలోనే ఆయన భవిష్యత్ రాజకీయ జీవితం మొగ్గ తొడగసాగింది. ఖమ్మం హైస్కూలు విద్యార్ధిగానే ఆయన అక్కడ జరిగిన మూడు ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నారు. ఉస్మానియాలో వందేమాతరం సమ్మె అందరూ ఎరిగినదే. బి.ఎ. చదువుతుండగానే జాతీయోద్యమ పరిచయం, కొందరు ప్రముఖ నాయకులను కలుసుకునే అవకాశం లభించింది. సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలం తోను, ఆ సాహిత్యంతోను ఎరుక ఏర్పడింది. (పరిచయ మన అన్ని భావజాలాలు, ఆర్య సమాజ్ వంటి సాంఘిక ఉద్యమాలు, స్వాతంత్ర్య పోరాటాలు ఆయనమీద అంతో యింతో ప్రభావం చూపినా). ఆయన కుశాగ్రబుద్ధితో ఆయా ఉద్యమాల పరిమితులను, లోటుపాట్లను ఆదిలోనే గ్రహించి మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను అభిమానించారు. ప్రజల విముక్తికి, దేశ అభ్యున్నతికి కమ్యూనిస్ట్ వ్యవస్థ నిర్మాణమే మార్గమని నిశ్చయించుకున్నారు. అదే తన జీవిత గమ్యంగా ఎంచుకున్నారు. 1939లో ఆయనకు ఆనాటి కమ్యూనిస్టు పార్టీతో అనుబందం ఏర్పడింది. అప్పటికాపార్టీ నిషేదంలో వుంది. సంస్థానంలో కమ్యూనిస్పార్టీ కార్య కలాపాలు సాగించడమంటే ప్రాణత్యాగానికి సిద్ధపడటమే. అనేక విపత్ కార్యాలను తలకెత్తుకోవడమే. అయినా ఆ కంటకావృతమైన మార్గాన్ని దేవులపల్లి ఎన్నుకొని, ఇక తన జీవితం ఆఖరి క్షణాలవరకు కమ్యూనిస్టు విప్లవకారుడిగానే జీవించారు. 12 జూలై 1984న అసువులు బాసేవరకు కమ్యూనిస్టు పదానికున్న నిజమైన అర్థాన్ని దృఢంగా ఆచరించి చూపారు. కమ్యూనిస్టు ఉద్యమ అగ్రేసర పుత్రునిగా మిగిలిపోయారు. (నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ విప్లవ ప్రయాణంలో ఎనలేని అనుభవాలు, ఎదుర్కొన్న అటుపోట్లు, తవ్వితీసిన గుణపాఠాలు, ఔదార్యందాల్చిన విప్లవ దీపాల కాంతి పుంజాలు ఎన్నో... దేశంలో చరిత్రగమనంలో ఏర్పడుతున్న అనేకానేక మార్పులను సాఫల్యంగా, సమీక్షించుకుంటూ తన విప్లవ చైతన్యాన్ని పదునుపెడుతూ భారత ప్రజలకో దిశానిర్దేశం చేసిన దార్శనికత ఎంతో... మాటల్లో చెప్పలేము.) 1940-50 దశాబ్దంలో తెలంగాణా సమాజంలో అట్టుడుకుతున్న వెట్టి వ్యతిరేక, భూస్వామ్య దోపిడీ వ్యతిరేక భావజాలాన్నంతా వొడిసిపట్టి, రైతుల భూదాహాన్ని పసిగట్టి సాయుధ పోరాట సన్నాహక కృషిని చేశారు. 46-51 మధ్య కాలంలో రైతాంగ ఉద్యమం సాయుధమై విస్తరించగా తాను నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శిగా, ప్రజలనుంచి నేర్చుకుంటూ, ప్రజలకు నేర్పుతూ వర్గపోరాటాన్ని అభివృద్ధి చేశారు. (ఆనాటి పార్టీ, కేంద్రకమిటీల విధానాలలోని వర్గసంకర రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ) తన క్షేత్రస్థాయి అనుభవాలతో, నిశితమైన రాజకీయ పరిజ్ఞానంతో తెలంగాణాలో పార్టీని సరిఅయిన దిశలో నడిపిస్తూ, తెలంగాణా మహోద్యమ చరిత్రకు ప్రాణం పోశారు. (మితవాద, అతివాద, అవకాశవాద రాజకీయాలను తృణీకరిస్తూ, తెలంగాణాలో పార్టీ ఏర్పాటు, ఉద్యమ పరిణామ క్రమంలో సాయుధపోరాట నిర్వహణ, నెహ్రూ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడం, పోరాటాన్ని విరమించాలనే తప్పుడు ధోరణులను వ్యతిరేకించడం వంటి సందర్భాల్లో) ఆయన గొప్ప నాయకత్వ పాత్రను నిర్వహించారు. భారత విప్లవానికి భూమి పంపక కార్యక్రమం జోడించడం, దున్నే వానికే భూమిని కేంద్ర నినాదంగా చేయడం, వలంటీరు దళాలను నిర్మించడానికి, అవి గుతుపల సంఘాలుగా నిలబడటానికి, గ్రామ రక్షక తెలంగాణ 130 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> bgo42di7mfez4jx54s5ogvj2rvh63hi పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/152 104 211330 551153 2026-04-02T16:34:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దళాల ఏర్పాటు, గ్రామ పంచాయితీలు, గ్రామ రాజ్యాల ఏర్పాటు వంటి కార్యక్రమాలకు శ్రీదేవులపల్లి ఆలోచనలే మూలం. దేవరుప్పుల గ్రామంలో వాలంటీరు దళం ఏర్పాటు చేసింది ఆయనే. 1946లోనే భూమి పం...' 551153 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>దళాల ఏర్పాటు, గ్రామ పంచాయితీలు, గ్రామ రాజ్యాల ఏర్పాటు వంటి కార్యక్రమాలకు శ్రీదేవులపల్లి ఆలోచనలే మూలం. దేవరుప్పుల గ్రామంలో వాలంటీరు దళం ఏర్పాటు చేసింది ఆయనే. 1946లోనే భూమి పంపకాన్ని చేపట్టిన ఆద్యుడు ఆయనే. తెలంగాణా సాయుధ పోరాటాన్ని అభివృద్ధి చేసి నడిపించడంలో ఆయన చూపిన చొరవ, ఎరుక, కృషి, బహుముఖమైన ఆయన పాత్ర తగినంతగా గుర్తింపు పొందలేదు. (చివరకు ఆయన రాసిన ఆ పోరాట చరిత్రలో కూడా, చారిత్రక క్రమంలో ఆయా ఉద్యమ ఘట్టాలను, ఘటనలను, వర్ణించారు. విశ్లేషించారు తప్ప పార్టీ నిర్మాణం. ఉద్యమ నిర్మాణం మిలటరీ నిర్మాణం వంటి అంశాలలో కర్ణధారిత్వం వహించిన తన పాత్రను చాలా కొద్దిగానే ప్రస్తావించారు. అయితే చరిత్రను లిఖించే పద్ధతికి ఆయన పుస్తకం ఒక వరవడిని సృష్టించింది). సాయుధ పోరాట విరమణ తర్వాత 1951 నుండి 1968 వరకు నల్లగొండ పార్లమెంటరీ సభ్యునిగా వ్యవహరించారు. ఆ పని ఎంత నిక్కచ్చిగా చేసేవారంటే తన భార్య పిల్లలను కనీసం ఒక్కసారికూడా ఢిల్లీ తీసుకువెళ్ళలేదాయన. ఆ ఛార్జీ డబ్బులతో పార్టీ కార్యకర్తలకు ఏవైన సదుపాయాలు కల్పించవచ్చని ఆలోచించేవారు. ఒకానొక సందర్భంలో ఆయనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు ఆఫీసర్లు వారు నివసిస్తున్న చోటుచూసి డి.వి. గారు యం.పి.గా వుండటమేమిటి? ఈ పాకలో నివసించడం ఏమిటి? అని ఆశ్చర్యానికి లోనయ్యారు (అంతటి నిరాడంబరం, అంత నిజాయితీ, ఆ కర్తవ్య పరాయణత్వం, బాధ్యతాయుత ప్రవర్తన గల నాయకులు కంచు కాగడావేసి వెతికినా కనిపించరు కదా!) అయితే ఆ పార్లమెంటరీ పంథాతో ఆయన రాజీపడలేదు. నల్లగొండ జిల్లా కార్యదర్శిగానూ, 1948 నుండి రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యునిగానూ, ఆతర్వాత కేంద్ర కమిటీ సభ్యునిగానూ, జాతీయ సమితి సభ్యుడిగానూ వ్యవహరించారు. అనేక అంతర్గత పార్టీ పోరాటాలు చేస్తూ వచ్చారు. 1968లో సి.పి.యం. నుండి బయటకు వచ్చారు. 1968-69 కాలంలో 'పోరాట ఉద్యమానికి పునాదులు వేయండి' అనే తక్షణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నక్సల్బరీ మేఘ ఘర్జనను, శ్రీకాకుళం గిరిజన పోరాటాలను నిశితంగా పరిశీలించి తన తెలంగాణా పోరాట అనుభవాలతో సమరము తెలంగాణ (131 (మితవాద, అతివాద ధోరణులకు వ్యతిరేక కేంద్రంగా) సరిఅయిన విప్లవ శిబిరంగా తన ఆలోచనలు విస్తరింపజేస్తూ కామ్రేడ్ నాగిరెడ్డిగారితో కలిసి 1975లో కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం స్థాపించారు. ఆ సంస్థ కేంద్ర కమిటీ కార్యదర్శిగా చివరంటా తన విప్లవ కృషి కొనసాగించారు. ప్రొలిటేరియన్లైన్, సంకేతం పత్రికల ద్వారా విప్లవ జర్నలిజానికి తలమానికమనదగ్గ అనేక వ్యాసాలు ప్రచురించారు. (భారత దేశ అభ్యున్నతికి ప్రత్యేకించి తెలంగాణా ప్రాంత అభివృద్ధికి విలువైన సూచనలు చేశారు. తక్షణ అవసరాలు, కరువు పరిస్థితులు, అభివృద్ధిలోని అసమానతలు, ప్రాంతీయ అవసరాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు, సమగ్ర అభివృద్ధిలో ఆయా ప్రాంతాల సమతూకం వంటి అంశాలు ప్రాతిపదికగా తెలుగుజాతి ఐక్యతను కోరుకున్నారు.) అయితే పాలకవర్గాలు తమ అధికార ప్రాబల్యం కోసం, తమ వర్గ స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేస్తాయని, కనుక ప్రజాసమూహాల మధ్య, ప్రాంతాల మధ్య వివక్ష, అసమానతలను పెంచిపోషిస్తారు. తప్ప వీరు తెలుగు జాతి ఐక్యతను సాధించలేరని ఘంటాపథంగా చెప్పారు. ఏవిధంగా 'సమైక్యత ప్రజా సమస్యలను దూరం చేయలేదో అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రాలు కూడా ప్రజల మౌలిక సమస్యలు తీర్చలేవని భావించారు. ప్రజా ఉద్యమకారులు పాలక వర్గాలు విసిరే ఎలాంటి వలలోనూ చిక్కుకోకుండా మౌలిక సమస్యలు పరిష్కరించే తమ విప్లవ కార్యాచరణలో నిమగ్నం కావాలని తీవ్రంగా తపన పడేవారు. ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధి ప్రాంత అభివృద్ధికి సంకేతమనీ, ఏదో కొందరు భూస్వాములు, కొందరు ఫ్యాక్టరీ యజమానులు, ధనవంతుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదని నిక్కచ్చిగా వక్కాణించారు). తన విప్లవకర, ఉత్తేజకర జీవితంలో అనేకమార్లు నిర్బంధానికి గురి అయ్యారు. ఆనాటి నిజాం ప్రభుత్వం ముండ్రాయి లంబాడీ రైతాంగపు పోరాట సందర్భంగా ఈయనపై తొలికేసు నమోదు చేసింది. తెలంగాణా పోరాట కాలంలో 1946-52 వరకు రహస్య జీవితం గడిపారు. ఎంతటి అజ్ఞాతముంటే అనేక నెలలపాటు భార్యా పిల్లలను చూడలేనంత, పిల్లలు తండ్రిని గుర్తుపట్టలేనంత, తల్లి, అల్లా మరణించినా అక్కడకు వెళ్లలేనంత, కొడుకు వివాహం కూడా తెలంగాణ 131 తేజోమూర్తులు కోయబడు<noinclude><references/></noinclude> 67o2vpdg4lak04bjd3hn3n4aeqte5wy పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/153 104 211331 551154 2026-04-02T16:35:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చూడలేనంత.. అజ్ఞాతం, కానీ ప్రజా ఉద్యమాలకు ప్రతిక్షణం నాయకత్వం వహించే కార్యాచరణ కొనసాగించడం, ఇక బహిరంగ జీవితంలో ఉన్నప్పుడు భారత-చైనా యుద్ధ సమయంలో 1962 నవంబరు నుండి 1963 జులై వరకు,...' 551154 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చూడలేనంత.. అజ్ఞాతం, కానీ ప్రజా ఉద్యమాలకు ప్రతిక్షణం నాయకత్వం వహించే కార్యాచరణ కొనసాగించడం, ఇక బహిరంగ జీవితంలో ఉన్నప్పుడు భారత-చైనా యుద్ధ సమయంలో 1962 నవంబరు నుండి 1963 జులై వరకు, పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా 1964 డిసెంబరు నుండి 1966 మే వరకు జైలు జీవితం. హైదరాబాద్ కుట్రకేసు సందర్భంగా 1969 డిసెంబరు నుండి 1972 మే వరకు జైలు జీవితమే. ఆతర్వాత 1975 జూన్లో అత్యయిక స్థితి విధించేవరకు కఠినమైన బెయిలు జీవితం అది ఎక్కువగా గృహానికే పరిమితమైన సందర్భం. ఆయన బహుశా కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడిపింది, మనవళ్ళతో ఆడుకున్నదీ, ఆప్యాయతలు పంచుకున్నదీ ఈ బెయిలు సందర్భంగానే అనుకుంటా. ఎమర్జెన్సీ ప్రకటనతో తిరిగి రహస్య జీవితమే. నిజాం రాజరికం నుండి భారత ప్రభుత్వం వరకు ఎన్ని పార్టీలు, ప్రభుత్వాలు మారినా ఆయనపై రాజ్యం చేసిన "దాడి” మారలేదు. అలాగే అనేకమంది ఇతర నాయకులు. పాలకుల పట్ల భ్రమలతో కొట్టుకు పోతున్నా ఆయన విప్లవదీక్ష, దృఢచిత్తం, ప్రజాఉద్యమాల పట్ల అంకితభావం ఇసుమంతయినా సడలలేదు. మాజీ పార్లమెంటు సభ్యునిగా అందే పెన్షను తీసుకోవడానికి కూడా నిరాకరించిన ఉదాత్తా ప్రజానేత ఆయన. (ప్రజలమధ్య, ప్రాంతాలమధ్య, రాష్ట్రాల మధ్య, పొరుగుదేశాల మధ్య వివక్ష, దోపిడీ, పెత్తందారీ తనంలేని ఒక స్వతంత్ర ప్రజాతంత్ర వైఖరిని ఆయన ప్రతిపాదించారు.) ప్రజలను దుర్భర దారిద్య్రంలోకి ఈడుస్తున్న భూస్వామ్య దోపిడి లేని రాజ్యాన్ని, దేశ ఆర్థిక జీవనాడులను పీల్చిపిప్పి చేస్తున్న సామ్రాజ్యవాద దోపిడీలేని దేశాన్ని, ప్రజల జవసత్వాలను, శ్రమశక్తిని తమ సంపదలుగా కూడబెట్టు కుంటున్న పెట్టుబడిదారులు లేని సుభిక్షమైన భారతదేశాన్ని ఆయన కోరుకున్నారు. దాని కోసమై ఉద్యమించారు. విప్లవపార్టీని నిర్మించారు. కార్యకర్తలను తయారు జేశారు. ఒక రచయితగా, తాత్వికునిగా సంఘ సంస్కరణాభిలాషిగా, ప్రజా సాంస్కృతికోద్యమ దిక్సూచిగా, దోపిడీ వర్గ విధ్వంసకు నిగా నూతన యుగావిష్కరణ కోసం విప్లవించారు. విప్లవం కోసమే జీవించారు. ప్రజాయుద్ధ వైతాళికునిగా, ఒక నూతన తెలంగాణ సమాజాన్ని, ఒక నూతన భారత దేశాన్ని స్వప్నించి, కృషిచేసిన అగ్ర నాయకునికి శతజయంతి సందర్భంగా వినమ్రంగా అరుణారుణ జోహార్లు. 4 తెలంగాణ (132 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> brwq2vk72h9oj0ezayeqvtlhjf5j09f పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/154 104 211332 551155 2026-04-02T16:35:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '39 ధవళా శ్రీనివాసరావు - జయ సా హితీ ప్రపంచంలో కొందరు కవిత్వాన్ని కాలక్షేపం కోసం రాస్తే మరికొందరు సమకాలీన సమాజ పరిస్థితుల ప్రాబల్యంతో అనేక వత్తిడులకు లోనైనప్పుడు రాస్తారు. ఇ...' 551155 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>39 ధవళా శ్రీనివాసరావు - జయ సా హితీ ప్రపంచంలో కొందరు కవిత్వాన్ని కాలక్షేపం కోసం రాస్తే మరికొందరు సమకాలీన సమాజ పరిస్థితుల ప్రాబల్యంతో అనేక వత్తిడులకు లోనైనప్పుడు రాస్తారు. ఇందులో రెండవ కోవకు చెందిన వారు ధవళా శ్రీనివాసరావు. వీరు నల్లగొండ జిల్లా చండూరు మండలం లోని కోటయ్యగూడెం గ్రామంలో 1918 కాళయుక్తినామ సంవత్సరంలో మాఘ బహుళ ఏకాదశినాడు జన్మించారు. చందూరు సాహితీమేఖలకు పట్టుగామ్మలైన వారిలో వీరొకరు. ఈ సంస్థకు వీరు ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యకర్తల్లో ముఖ్యులు కూడాను. ఈ కవి తమ గురువులైన అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి వద్ద ఆంగ్ల సాహిత్యం నేర్చుకొని గోల్డ్స్మిత్, వర్డ్స్వర్త్, కిట్స్, షెల్లీ వంటి ఆంగ్లకవుల కావ్యాలను చదివి ఉత్తమ రచనకు, ఉపన్యాసానికి కావలసిన కళాదృష్టిని, భాషా పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వీరికి తులనాత్మక పరిశీలనయందు మక్కువ ఎక్కువ. ప్రాచీన పద్ధతిలో ఛందోబద్ధ కవితలను, నవీన ఫక్కీలో మాత్రా ఛందస్సున గేయాలను సమానంగా రాశారు. నిజాం పరిపాలనలో కొన్ని వాస్తవాలను గేయరూపంలో రూపకల్పన చేసి గళంవిప్పి వాటికి జీవం పోశారు. ఆనాడు దాశరథి అగ్నిధార ఐతే ధవళశ్రీ అమృతధార అనేవారు. 1946లో దేశమంతటా చెలరేగిన మత కలహాలనూ, కరువు కాటకాలనూ దృష్టిలో ఉంచుకొని ఈ కవి పడిన ఆవేదన "ఏమి వ్రాయాలి? నేనేమి వ్రాయాలి?" అన్న గేయం వెలువడ్డానికి మూలమయింది. ఏమి వ్రాయాలి? నేనేమి వ్రాయాలె? నా ఇంటినడుమనే పెను మంటలేరేగ నా తమ్ములే విలయ నాట్యాలు సేయగా నా కూనలీనాడు బాకులకు బలిగాగ మర్యాద దోపిడి సాగ నాతల్లి గుండియలు కోతలు పడ్డాక || 2 || తెలుగు భాషకు అంధయుగం అయిన నిజాం పాలనలో తెలుగు వేషభాషలను కాపాడేందుకు జరిగిన ఉద్యమాలు ఏ జాతి నిర్వహించిన స్వాతంత్ర్యోద్యమాల కంటే ఏ మాత్రం తక్కువవి కావు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావులాంటి వారు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఐతే నల్లగొండ జిల్లాలో మాత్రం ఈ ఉద్యమానికి బీజం వేసినవారు పులిజాల హనుమంతరావు. వీరు అందరు తెలంగాణ 133 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude> 92d06fru7uvfx8yyawbdr7z4wvmd569 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/155 104 211333 551156 2026-04-02T16:36:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'డ స్థాపించబడిన "సాహితీ మేఖల సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శి ఇదే సంస్థకు చెందిన ధవళా శ్రీనివాసరావు కూడా తెలుగుభాష పట్ల చిన్నచూపుగల వారిని మందలిస్తూ పద్యాలు రాశారు. తెలుగుద...' 551156 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>డ స్థాపించబడిన "సాహితీ మేఖల సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శి ఇదే సంస్థకు చెందిన ధవళా శ్రీనివాసరావు కూడా తెలుగుభాష పట్ల చిన్నచూపుగల వారిని మందలిస్తూ పద్యాలు రాశారు. తెలుగుదేశాన జన్మించి తెలుగు చేత మంచి చెడ్డల భేదంపు మర్మమరని తెలుగు పొలముల పంటను తినుచు బెరిగి తెనుగు బాసన్న నాలుక తేలవైతె ? అంతేకాదు నిజాం పాలనలో తెలుగుభాష యొక్క దీనస్థితి, హీనస్థితిని చూసి ధవళా శ్రీనివాసరావు హృదయం చలించింది. ఉర్దూభాషా సాహిత్యాలను, అక్కడి థియర్లనూ ముషాయిరాలను మెచ్చుకునే సందర్భంలో తెలుగు రాదని చెప్పుకోవడమే గొప్పగా భావించేవారు. ఇది నచ్చని ధవళా శ్రీనివాసరావు సింహంతా గర్జించాడు. తెలుగన్నతంనే యేవగించుకొని మూతిల్ విప్పదేమోయి ఈ తెలుగుంబాస పసందు ముచ్చటలు సుంతేనింపసందింపవో పలుడం ఇల్లునె తెల్గు రాదనుచుని పాండిత్యమా గ గలువంగా దగ్గదే యదేదియుయినం గాని ము నీపాలిటన్” ఆనాడు శ్రీనివాసరావు తన పద్యాన్ని ప్రజలకు ప్రబోధ శంఖంలా పూరించాడు. పాటలాగా పద్యాన్ని పరుగెత్తించే కలం బలం ధవళశ్రీ సొత్తు. ధవళా శ్రీనివాసరావు జాతీయ భావాలు కలిగిన కవి. జాతీయోద్యమ స్ఫూర్తితో ఆనాడు చక్కని కవితలు రాశారు. అదిగో తూర్పున రక్తిసంధిలగ నార్యావర్త దేశంబుపై నుదయించె ప్రబికాంతి జీవనపు లీలోద్యాన మందెల్లడన్ యెదల న్మూసిన శౌర్యపంఉగుసుమముల్విప్పారి స్వాతంత్య్ర సం పదసౌరభము దిద్దిగంతములలో వ్యాపింపగా నొప్పదే 'క్విట్ ఇండియా' ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ఉన్నా, భారత స్వాతంత్ర్యం కోసం స్పందించి రాసిన పద్యమిది. ప్రజాకవి కాళోజీని నిజాం ప్రభుత్వం 1946లో మూడునెలలు వరంగల్ నుండి బహిష్కరించినపుడు “సాహితీ మేఖల" దశమ వార్షికోత్సవాల సందర్భంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించింది. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ధవళా శ్రీనివాసరావు 'కాళోజి" పై రాసిన కవితలు ఎంతో గుర్తింపుపొందాయి. కాకిమూకలు నిన్ను చీకాకు నొనరింప ఏకతంబే కోయిలా! వానికేమి లాభమె కోయిలా! కలత జెందకె కోయిలా! మనది కవికులంబౌ కోయిలా! ఈ కవికి పల్లెటూళ్లన్నా, పచ్చని పంటపొలాలన్నా ఎంతో ఇష్టం. అందుకే చేలన్నీ పచ్చదనంతో కళకళలాడుతూ వుండాలని, మండుటెండలకు ఎండి వాడిపోయే పొలాలు చూచి తన కన్నీళ్ళతోనైనా వాటికి తేమగూర్చాలని “మధురోహం”లో కోరుకుంటాడు. 'నా కలం నేడు బలరాముని హలం' అంటారొక చోట నేనెవరో నన్నెరుగరు కవిని - కాదు గాయకుడు శిల్పినంటారేమొ అదిగాదిదిగాదు నేను మధురోహను మధురోహను' అని అంటారు ఇంకోచోట. వేదనాభారంతో మగ్గిపోయిన హృదయాలను మధించి అమృతభాండములను అందించగల మధురకవి ధవళశ్రీ, వీరి మరణానంతరం వీరి కుమారులు అముద్రితంగా వున్న కవితలన్నీ సేకరించి "ధవళశ్రీ" పేరుతో 1991లో అచ్చువేయించారు. ఈ కవి 1980 మే 7న అస్తమించారు. డు తెలంగాణ (134) తేజోమూర్తులు య<noinclude><references/></noinclude> n401rdqfi63ha09l3ab96jf50zcqwow పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/156 104 211334 551157 2026-04-02T16:36:30Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '40 దొడ్డి డ్డి కొమురయ్య భారతదేశ పోరాటానికి నాయకత్వం వహించిన యోధుడు. 1857 నాటి సైనిక తిరుగుబాటును తలపించే కడివెండి పోరాటానికి కారకుడు. 1946లో ఆంధ్ర మహాసభ సంఘానికి నాయకుడై కరడుగట...' 551157 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>40 దొడ్డి డ్డి కొమురయ్య భారతదేశ పోరాటానికి నాయకత్వం వహించిన యోధుడు. 1857 నాటి సైనిక తిరుగుబాటును తలపించే కడివెండి పోరాటానికి కారకుడు. 1946లో ఆంధ్ర మహాసభ సంఘానికి నాయకుడై కరడుగట్టిన భూస్వాములతో పోరాడి తానా రంగంలో అసువులు బాశాడు. ఆయన మరణించిన తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలయింది. అంతిమంగా హైదరాబాద్ విముక్తి పోరాటమయింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆవిర్భవించిన ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీగా మారిపోయింది. తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లాలో ఉన్న కడివెండిపల్లె ప్రపంచ పటంలోకి ఎక్కింది అప్పుడే. విసునూరు గ్రామం చుట్టూ ఉన్న 60 పల్లెలకు దొర రాపాక రామచంద్రారెడ్డి. మకుటంలేని మహారాజు. పరమ కిరాతకుడు. ఆగడాలకు హద్దు - పద్దూ లేదు. అతను జేసే అఘాయిత్యాలకు జనం హడలిపోతుంటారు. అతని తల్లి జానకమ్మ. ఆ దొరసాని కొడుకును మించిన కౄరురాలు. కడివెండి జాగీర్ ఆమెది. కడివెండి గడి నరకానికి నక్సల్ వెట్టిచాకిరీలో నలిగింది. వండే వంటమీద హక్కులేదు. వీళ్ళే గాలి మీద హక్కులేదు. దొరకు వచ్చే ప్రభుత్వ అధికారులకు విందు ఖర్చులివ్వాలి. జానకమ్మ గడిలో పుట్టుకైనా దావతైనా ఖర్చులు ఊరు వారే భరించాలి. పటేల్, పట్వారి, దొరల రాజ్యంలో బతుకే తమదిగాదు. అణచివేతకు, దోపిడీలకు అంతేలేదు. ఇక జానకమ్మను దొరసాని అంటే నేను సానినా దొడ్డి కొమురయ్య - ప్రొ. ననుమాస స్వామి అని మండిపడుతుంది. అమ్మా అని పిలిస్తే నీ తండ్రికి పెళ్ళాన్నా అని భగ్గుమంటుంది. ఆడదైనా 'దొర' అనే పిలవాలని ఆజ్ఞాపించింది. దొరల దురాగతాలను మాసిన దొడ్డి కొమురయ్య గుండె మండింది. అన్యాయాలను ఎదురించడమే గాదు పోరాడి ప్రాణం విడిచాడు. ఆయన త్యాగం రైతాంగ సాయుధ పోరాటానికి మొదటి అధ్యాయమైంది. నల్గొండ జిల్లా భువనగిరిలో 1944లో ఆంధ్ర మహాసభ మహాసభలు జరిగాయి. వేలమంది జనం, వందలమంది కవుల హాజరైనారు. వాళ్ళందరూ రైతులు, కూలీలు రకరకాల వృత్తులు జేసే ఉత్పత్తి కులాలవారు. నాయకులు చెప్పే ఉపన్యాసాలు, గాయకులూ పాడిన పాటలు విన్నారు. ఆ మాటలు, పాటలు తమ బతుకుల గురించే పున్నదని తమ కష్టాలు పోయే మార్గమున్నదని, ఉత్సాహం, ఉత్తేజం కలిగి సంఘంలో జేరి పోరాడాలనుకొన్నారు. వెట్టిచాకిరి, దొరల జమీందార్ల దౌర్జన్యాలు అంతం జేయాలనుకొన్నారు. జనమంతా "ఆంధ్ర మహాసభకు జై అన్నారు. వాళ్ళ కళ్ళల్లో కాంతి కనిపించింది. గుండెల్లో ధైర్యం వచ్చింది. గుట్టలు, పుట్టలు, చెట్లు జై అన్నట్లు ప్రతిధ్వనించినాయ్. గుండెల్లో ధైర్యం నిండింది. కళ్ళల్లో శక్తి వచ్చింది. మనసులో ఆవేశం రగిలింది. నిగూఢమైన శక్తి నిద్ర లేచింది. కానీ, అంతలోనే గుండెల్లో గుబులు కలిగింది. సభకు పోయినమని దొరకు, పటేళ్ళకు తెలిసి చేతులు తెలంగాణ 135 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> 7n34w6vdrmhr4zd18r6bo73bjbey8hl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/157 104 211335 551158 2026-04-02T16:37:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉంటది. ఇంటికి పోగానే జరిగేది గుర్తుజేసుకున్నారు. దొర, గడి, గడిముందు పెట్టే హింసలు కళ్ళముందు తిరిగినయ్. ఏమి చెయ్యాలే! ఎట్లా బోవాలి! ఊర్లో వుండనిస్తరా? ఎన్ని హింసలు పెడ్తారోన...' 551158 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఉంటది. ఇంటికి పోగానే జరిగేది గుర్తుజేసుకున్నారు. దొర, గడి, గడిముందు పెట్టే హింసలు కళ్ళముందు తిరిగినయ్. ఏమి చెయ్యాలే! ఎట్లా బోవాలి! ఊర్లో వుండనిస్తరా? ఎన్ని హింసలు పెడ్తారోనని గుంపులు, గుంపులుగా జేరి చర్చించుకున్నారు. అమ్మో! దొరకు దెలిస్తే? యం జేస్తడు? 'కొత్తడు తిస్తాడు జుర్మానా వేస్తారు. ఊరు నుండి వెల్లగొడ్తాడు. అన్నడో యువకుడు. మనందరం ఒక్కటిగుంటే ఊరి జనమంతా మనతో కలిస్తే వాళ్ళేంజేస్తరు? సంఘంలో చేరాలి. ఒక్కటిగ నిలవాలి? అనుకొంటూ కడివెండికి వెళ్ళారు. ఊరూరున సంఘం పుట్టింది. సంఘం పుట్టిందనగానే జానకమ్మ దొరసానికి శివమెత్తినట్లయ్యింది. సంఘం లేకుండా చేయాలనుకున్నది. తాగుబోతు శిష్ఠుడు. కోట చంద్రయ్య పెండ్లాల నర్సమ్మను తప్ప తాగించి, సంఘం కార్యకర్తల ఇండ్లపై ఉనిగొల్చింది. వారిద్దరు సంఘం కార్యకర్తల, నాయకులను బండ బూతులు తిడుతూనే శాపనార్ధాలు పెడుతున్నారు. రాళ్లు విసురుతున్నారు. సహనం. నశించిన సంఘం కార్యకర్తలు వాళ్ళను తొక్కి కొట్టారు. ఆ తర్వాత 40 మంది రౌడీలతో మిస్కి నలీ, అబ్బాసలీ, దిగిండ్రు. గడిలో మఖాం బెట్టారు. అక్రమ కేసుల్లో ఇరికించడానికి అమీనాబ్ కు కబురు చేశారు. అమీనాబ్ వచ్చిండు. గ్రామ సంఘం నాయకుడు మోహన్ రెడ్డిని గడికి రమ్మని నౌకరును పంపిండు. మోహన్రెడ్డి గడికి రానన్నాడు. కావాలంటే ఆంధ్ర మహాసభ ఆఫీసుకు, లేదా చావడి దగ్గర కొస్తానన్నాడు. అమీనాబు కోపమొచ్చింది. 16 మంది కార్యకర్తలను పట్టుకొచ్చిండ్రు. అది చూసే వందలమంది జనం అమీనా ్సజన్ను చుట్టుముట్టారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడిపించుకున్నారు. అది అమీనాబ్, దొరసాని జానకమ్మ తీరని అవమానమనుకున్నారు. రౌడీలకు తలవంపు అయ్యింది. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. సర్కార్ ఖానూన్ ప్రకారం ప్రతీ రైతూ బోనీ ధాన్యం చెల్లించాల్సిందేనంటూ ఇల్లుల్లు సోదా చేసి ఉన్న నాలుగు గింజలు బలవంతంగా లాక్కొని, ధాన్యానంతా బండ్లమీద వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఊరు బయటకు రాగానే సంగంవాళ్ళు అడ్డుపడి నిలిచారు. పేదల గింజలు కాదు... దొర గడీలో ఉన్న పుట్ల కొద్దీ ధాన్యం ఎందుకు ముట్టుకోలేదని నిలదీశారు. తటపటాయించాడు తహసీల్దారు. గడిలో ధాన్యం లేదని బుకాయించాడు. తాము చూపిస్తామన్నారు. సంఘంవాళ్ళు. గత్యంతరంలేక అధికారులు బండ్లను వెనక్కి మళ్ళించారు. అధికారులు, పోలీసులు తిరిగి గడీలో బస చేశారు. ఆ రాత్రి విందు జరిగింది. పొద్దున్న ప్రజల ముందు గడీలో ధాన్యం బయట పడుతుందని, పరువు పోతుందని రాత్రికి రాత్రే దాన్నంతా దొంగచాటుగా విసునూర్కు తరలించారు. పొద్దున్నే చూస్తే గడీలో ఖాళీ గరిసెలు దర్శనమిచ్చాయి. కానీ దొరతనం పరువు పోయింది. మొదటిసారిగా ప్రజలు తమకు ఎదురుతిరగడం సహించలేకపోయారు. సంఘం సంగతి, ప్రజల సంగతి చూస్తానని జానకమ్మ గుడ్లురిమింది. గుండాల గుంపులు కడవెండికి చేరుకున్నాయి. అడ్డుకోకపోతే మరింత హద్దు మీరుతారని అనుకున్నారు. గుమాస్తా అబ్బాసలీ (అమరుడైన బందగి సోదరుడు) నాయకత్వంలో గడీ నిండా చేరిన గుండాలు ఊరిపై దాడికి పూనుకున్నారు. కత్తులు, కర్రలు, బరిసెలతో బీభత్సం చేశారు. అమీనా షాబ్ జమేదార్ అమీనాబ్ వెళ్ళిపోయాడు. రౌడీలు రాత్రంతా గడిలో కుట్రవన్నారు. మరుసటిరోజు (1946లో జూలై4) చీకటిపడగానే, సంఘం కార్యకర్తల ఇండ్లపై రాళ్ల వర్షం కురిపించారు. సంఘం నాయకులు సంఘశక్తి చూపాలనుకున్నారు. ఇళ్ళల్లోని వారంతా బయటికొచ్చారు. దాడికి వ్యతిరేకంగా ఊరేగింపు జరపాలని నిశ్చయించారు. ఊరంతా కదిలింది. ఉరేగింపు గా ఆంధ్ర మహాసభ కార్యాలయం వైపు బయల్దేరారు. అప్పుడే వచ్చి అన్నం తింటున్న దొడ్డి కొమురయ్య ఆ వార్త తెలిసి దుడ్డుకర్ర అందుకొని 'జై' అంటూ అన్న మల్లయ్యతో కలిసి వెళ్ళి ఊరేగింపులో కలిశాడు. ఊరేగింపు సాగిపోతోంది. సంఘం ఆఫీసు జానకమ్మ దొరసారి గడిముందే వున్నది. ఊరేగింపు గడి దగ్గరకు రాగానే, తప్ప తాగిన రౌడీలు తుపాకులు పేల్చారు. ఊరేగింపు ముందు వరుసలోవున్న దొడ్డి కొమురయ్యను మిస్కీనలీ గురిపెట్టి కాల్చిండు. ముందున్న దొడ్డి కొమురయ్య సోదరుడు మల్లయ్య మోదాలు నుండి తూటా దూసుకుపోయింది. కొమురయ్య ఉగ్రుడయ్యాడు. ముందుకు సాగాడు. గూండాలు కాల్పులు జరిపారు. తూటా కొమురయ్య పొట్టలో నుండి దూసుకు పోయింది. పేగులు బయటపడ్డాయి. ఆంధ్ర మహాసభకు 'జై' అని నినదిస్తూ ప్రాణాలు వదిలాడు. దొడ్డి మల్లయ్య, నేడిపల్లి కొండయ్య మురిగొల్ల నర్సయ్య, కొరగల్ల సాయిలు, పడమటింటి అయిలయ్య దేశవల్లి లక్ష్మీనర్సీహ్మలతో సహా 20 మందికి గాయాలయ్యాయి. వారు నేల గూలి రక్తపు అండదండలుండ తెలంగాణ 136 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 50gh5w9ac7vp2k3462l6u8km8qcp4o3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/158 104 211336 551159 2026-04-02T16:37:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మడుగులో కొట్టుకుంటున్నారు. సంఘం కార్యకర్తలు రౌద్ర రూపం దాల్చారు. 'ఆంధ్ర మహాసభకు జై అని గడివైపు ఉరికిండ్రు. రౌడీల గూండెలదిరినయ్. తలుపులు బిగించు కున్నారు. సంఘం నాయకులు ప్రజ...' 551159 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మడుగులో కొట్టుకుంటున్నారు. సంఘం కార్యకర్తలు రౌద్ర రూపం దాల్చారు. 'ఆంధ్ర మహాసభకు జై అని గడివైపు ఉరికిండ్రు. రౌడీల గూండెలదిరినయ్. తలుపులు బిగించు కున్నారు. సంఘం నాయకులు ప్రజలను శాంతింప చేశారు. గడిచుట్టూ కాపలా బెట్టారు. గాయపడిన వాళ్ళను భుజాల మీద వేసుకొని జనగామ దవాఖానాకు తీసుకెళ్లారు. అప్పటికే దొడ్డి కొమురయ్య ప్రాణాలిడిచాడు. ఈ వార్త తెలిసిన చుట్టుపదుల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు కడవెండి చేరారు. 1946 జూలై ఐదున వేలాది జనం ఊరేగింపుగా వెళ్ళి అమరజీవి దొడ్డి కొమురయ్య అంత్యక్రియలలో పాల్గొన్నారు. కొమురయ్య ఆశయ సాధన జరిగేదాకా విరమించేది లేదని ప్రతిన పూనారు. విసుమారు దొర దుర్మార్గాలకు కడివెండి అర్థం పట్టింది. దొడ్డి కొమురయ్య అమరత్వం ఉద్యమానికి ప్రతీకలయ్యాయి. "ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు. ఒక నెత్తుటి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు నీ పాదుషాహీ బానిసత్వం విముక్తికై హిందూ ముస్లిం వీడితే క్రమజీవులు ఏకమైంది" అన్నాడు. ఓ కవి. రైతాంగ సాయుధ పోరాటయోధులకు ఉత్తేజం నింపేట్టుగా ఓ వాగ్గేయకారుడు స్మృతి గీతాన్ని రచియించాడు. వినండి. 'గొడ్లండ్లు నూరినారు గొంగండ్ల పెట్టినారు కారిన రక్తమంతా కడపల్లో నింపినారు చిలికిన రక్తమంతా సీసాల్లో నింపినారు నీ పాణం తీసిరి కొడుకో కడివెండి కొమురయ్య' మరో తెలంగాణ కవి 'పోరుగడ్డ తెలంగాణ తెలంగాణ వీరమాత తెలంగాణ’ అంటూ పల్లవి ఎత్తుకొని 'దొడ్డి కొమురయ్య పోరుగడ్డ 'తెలంగాణ' తెలంగాణ తెలంగాణ - అంటూ కొమురయ్య త్యాగాన్ని కీర్తించాడు. మరో తెలంగాణ కవి 'అమర వీరుడవు నీవు కొమురయ్యా అందులో జోహారు కొమురయ్యా నిజ పాలనలో విశ్వ కంఠకమైన ఇన్నూరు రాజ్యంలో పాలించుచున్నాడు ప్రజల పాలిటి యముడు జానకమ్మ సమరమును తెలంగాణ 137 కొడుకు రామచంద్రారెడ్డి ప్రజల హక్కుల కోసం కొమురయ్య ప్రాణాలు విడిచావు కొమురయ్యా అమర వీరుడవు నీవు కొమురయ్య అందుకో జోహార్లు కొమురయ్యా సామాన్యుడైన దొడ్డి కొమురయ్య అసామాన్యంగా పోరాడిన ఘట్టాన్ని ఏ జాతి పోరాటానికైనా స్పూర్తి కదా!- దేశంలో స్వాతంత్య్రం కోసం పోరు సాగుతూ ఉంటే, నిజాం సంస్థానంలో బిముక్తి పోరాటం సాగింది. ఒక ప్రతిఘటన, ఒక తిరుగుబాటు, ఒక విప్లవం అన్ని కలిస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైంది. ప్రజాస్వామ్య మంటే ఏమిటో తెలియని రోజుల్లో సామాన్యులు ఏకమై నిజాం పైశాచిక పాలనపై తిరగబడ్డారు. రెండు శతాబ్దాలపాటు ఎదురులేని పాలనకు మట్టి మనుషులు మరణ శాసనాన్ని లిఖియించారు. బడుగు బలహీన వర్గాల బలిదానాలు ఇక్కడే ఎక్కువ. తెలంగాణ విప్లవ చరిత్రలో దొడ్డి కొమురయ్య అమరత్వం ఓ ఉజ్జ్వల ఘట్టం. సైద్ధాంతికంగా ప్రారంభమైన ఉద్యమమెప్పుడు లక్ష్యాన్ని ముద్దాడుతుంది. తెలంగాణ సాయుధ పోరాటం వెనుకడు గేయక ప్రాణ త్యాగాలకు సైతం ముందుకురికి విజయ తీరాలను తాకింది. రాచరికపు కోటలను బద్దలుకొట్టి, తరాల నిరంకుశత్వాన్ని పాతరేసి, బానిస సంకెళ్ళను తెగ్గొట్టింది. బైరాస్పల్లి, గుండ్రపల్లి, రాయికుడ్, అప్పంపల్లి లాంటి గ్రామాలలో 4 వేలమందిని ఊచకోత కోసిన రజాకార్ల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆధునిక ప్రపంచ విప్లవ పోరాటాల్లో తెలంగాణ పోరాటం వియత్నాం యుద్ధమంతా పెద్దది. అంతేగాదు ప్రపంచ పోరాటాల చరిత్ర పుటల ఎక్కవల్సిన పోరాటంగా పేర్కొనాలి. మదనపల్లి గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని జె.ఏ.సి. చైర్మన్ కోదండ రామ్ ఆవిష్కరించాడు. హన్మకొండ లో దొడ్డి కొమురయ్య స్మారక సంస్థ కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. కొమురెల్లి మల్లన్న గుడి సందర్శించి నప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొమురయ్య భవనాన్ని హైదరాబాద్లో ఎకరం 20 గుంతల భూమిలో నిర్మిస్తామని ప్రభుత్వ గెజిట్లో లో ప్రకటన ఇస్తామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి తన ఊపిరిని ఎత్తుగా పెట్టి ప్రాణవాయువులూదిన దొడ్డి కొమురయ్య త్యాగాన్ని స్మరించుకోవడానికి చెప్పాల్సి ఉంది. తెలంగాణ 137 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 0ui97cul6gxg5zouzfhuu83zblq3s0f పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/159 104 211337 551160 2026-04-02T16:37:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తె 41 లుగు భాషకున్న ప్రత్యేక భాషాభూషణ అవధానం ఇది మన తెలుగు భాషకే సొంతమైన ప్రక్రియ. ఈ అవధాన ప్రక్రియను ఎందరో మహానుభావులు నిర్వహించారు. ఎంతో కీర్తి ప్రతిష్ఠలను సంపాదించారు. వ...' 551160 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తె 41 లుగు భాషకున్న ప్రత్యేక భాషాభూషణ అవధానం ఇది మన తెలుగు భాషకే సొంతమైన ప్రక్రియ. ఈ అవధాన ప్రక్రియను ఎందరో మహానుభావులు నిర్వహించారు. ఎంతో కీర్తి ప్రతిష్ఠలను సంపాదించారు. వారంతా సర్వాంగులు సుందర స్వరూపులు కీర్తి గడించడానికి ఏ లోపమూ లేనివారు కానీ అంగ విహీనమైవుండి, పుంభావ సరస్వతీ పుత్రుడై భాసిల్లిన ఓ నడయాడే విజ్ఞాన స్వరూపమా అన్నట్లు తెలంగాణములో ఉన్నాడా అనే విధంగా ఒకింత ఆశ్చర్యానికి గురి చేసే అంశం "సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అనేది పెద్దల మాట అలాంటి నయనాలు లేని ఓ వ్యక్తి అవధానాలను అలవోకగా నిర్వహించాడంటే ఆశ్చర్యం వేయక మానదు. కేవలం తన మనోనేత్రంతో చూస్తూ రెండువేలకు పైగా అవధానాలు చేసి మెప్పించారు వారు. అంతటి ఘనాపాటి తెలంగాణ మట్టిపై పుట్టి తిరుపతి వేంకట కవులకు ధీటుగా అవధానాలను నిర్వహించారంటే వారెంతటి ఘటికులో అర్ధమవుతుంది. అలాంటి ఒక గొప్ప తెలంగాణ ముద్దుబిడ్డ, కవి పండితుడు అవధాన సరస్వతి అయిన బాలబ్రహ్మచారిని గుర్తుకు చేసుకోవడం ఎంతో గర్వించదగిన విషయం అని చెప్పాలి ఈనాడు. బాలబ్రహ్మచారి గారి తల్లి మోనాంబికా, తండ్రి అనంత రామాచార్యులు వారు మహా పండితులు, సకల కళావిశారథులు అట్టివారి పుత్రులే అవధాని బాలబ్రహ్మచారిగారు. డోకూరు కోట్ల బాల బ్రహ్మచారి - మావిశ్రీ మాణిక్యం బాలబ్రహ్మచారి గారు మూడేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడే అనారోగ్యం బారిన పడి తన రెండు కళ్ళను కోల్పోయాడు. ఆయన ఎంతో స్ఫురద్రూపి, ఏక సంథాగ్రహి. వీరి తండ్రిగారైన అంతాచార్యులు వారే వీరికి స్వయంగా విద్యను బోధించారు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు. జ్యోతిష్య, కావ్య మీమాంస, వ్యాకరణ శాస్త్రాలలో నిష్ణాతులు గనక తన కుమారునికి మౌఖికంగానే విద్యాబోధన జరిపి జ్యోతిష్య, వ్యాకరణ, కావ్య శాస్త్రాదులలో, నిష్ణాతుడిగా తీర్చదిద్దినాడు. క్రమంగా వారు విద్యాభ్యాస నంతరం ఇతిహాస కథలు, హరికథలు చెప్పటం ఆరంభించి చతుర్విద కవితలు చెప్పడంలో ఆరితేరారు. ఒకరోజు గద్వాల సంస్థానంలో సాహిత్యోత్సవాలు జరుగుతుండగా, అందులో పాల్గొనే అవకాశం బ్రహ్మవారి గారికి లభించింది. అదే ఉత్సవాల్లో శతావధాని కవి సింహ పోకూరి కాశీపతి అవధానిగారు అష్టావధానం చేస్తుండగా ఆ సభలోనే ఉండి అవధాన కార్యక్రమాన్ని ఆసాంతం విన్న బ్రహ్మచారి నేను కూడా అవధానం చేస్తానని నాకు అవకాశం ఇప్పించండని కోరి తన ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆ వెంటనే రాజావారు విని సంభ్రమంతో మీరు కూడా అవధానం చేయవచ్చని చెప్పి అవకాశం కల్పించారట. అదే అదనుగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్విఘ్నంగా అష్టావధానాన్ని మమమమమము h: తెలంగాణ ( 138 తేజోమూర్తులు kelkakaraka తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude> rthfzn5yrwwym5rsi6u9ogz6r3ljfm4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/160 104 211338 551161 2026-04-02T16:38:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధైర్యంగా వచ్చి చేశారు. 32, అర్థాలు వచ్చేలా ఒక చమత్కార పద్యంలో మొదలుపెట్టారు. తే.గీ.॥ శ్రీ పుభేభ్యుడు, హరిబుధార్చిత సదినుడు పరమ హితకరుడజపద బ్రాజితుండు కువలయ, బిడ్డనుడు సమగోవు...' 551161 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ధైర్యంగా వచ్చి చేశారు. 32, అర్థాలు వచ్చేలా ఒక చమత్కార పద్యంలో మొదలుపెట్టారు. తే.గీ.॥ శ్రీ పుభేభ్యుడు, హరిబుధార్చిత సదినుడు పరమ హితకరుడజపద బ్రాజితుండు కువలయ, బిడ్డనుడు సమగోవు, సిద్ధు డైన భగవంతుదోము మమ్యాదరమున అని శ్రీకారంతో ఆరంభించి దత్తపదితో ముందుకెళ్లాడు. అల్లము, బెల్లము, పల్లము, బుల్లము (ఇవి దత్తపవి) అంశాలు ఇవ్వగా శ్రీ అవధానిగారు రామాయణార్ధంలో ఎలా పూరించారో చూడండి. "అ ముకుందు డాశ్రిత బుధావళి నేలగ రాముడై జనం బెల్ల ముదంబు నొంది నుతియింప, దురాత్ముల రక్తముర్విపై బల్లము, మిఱ్ఱనేకమయి పాలిడి, యిట్లానరించి సతతం బుల్లము, రంజిలన్, బుధుల నోమెనయోధ్య పురాధినాధుడై అని పూరించి అందరి మెప్పును పొందారు. ఆ వెంటనే మరో పృచ్ఛకుడు లేసి, నాకో సమస్య ఉన్నది. నీ కోసమస్య ఉన్నది నీ సమస్యను నీవేమైనా చేసుకో కానీ నా సమస్యకు మాత్రం భారతార్థంలో చెప్పమనెను. సమస్య అంధత్వంబు పురాభవ గ్రణిత పుణ్యప్రాప్త మూహింపగ సమస్యను ఇలా పూరించాడు అవధాని. 5°11 అంధత్వ స్థికమేమి నాబ్రతుకునన్, వ్యాసుండు దానినిట్లనెను గాంధారీధవ యిట్లుగాని యెడ, దుష్కర్మ ప్రపంచపు గా కుందవలసియుండున్ గాని, నెంతేని నీ జైపూర్ సంస్థానం వరకూ వీరి యాత్ర కొనసాగించారు. అందులో భాగంగానే గద్వాల, వినవర్తి, ఆత్మకూరు, జటప్రోలు, దైవముదిన్నె మొదలైన సంస్థానాల్లో వీరు అవధానాలను నిర్వహించారు. అలాగే తిరుపతి, లం బ్రహ్మంగారి మఠం, మంగలగిరి, వేములవాడ, యాదగిరి గుట్ట, మున్నగు క్షేత్రాలలోగానూ, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలందు, ఇంకా గ్రామాలు, పట్టణాలు ఎన్నింటిలోనో, రాష్ట్రము, రాష్టేతర ప్రదేశాలలో యావద్దేశ మంతా పర్యటించి అవధానామృతాన్ని పంచిపెట్టారు వారు. పోయిన ప్రతిచోట వారికి ప్రశంసల జల్లులు కురిసినాయి. ఎన్నో సత్కారాలు, బిరుదులు, ధన కనక వస్తువులు బహుమానాలుగా అందినాయి. అందులో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తారు. గద్వాల సంస్థానం వారు "కవిరత్న" బిరుదతో సత్కరించారు తిరుపతి వాస్తవ్యులు - "చిత్రకవిత ప్రవీణా అంటూ చమత్కరించారు. వరంగల్ పట్టణంవారు - ఆశు కవితా దురీణ అంటూ అక్కున చేర్చుకున్నారు. మంగళగిరి మాన్యంవారు 'కవిశేఖర' అని కీర్తించారు. రాజమండ్రి వారు - 'కవిశిరోభూషణ' - అని ఘనంగా పొగిడారు. జైపూరు పట్టణంవారు - 'అవధాన పంచాననా' అంటూ ఆనందంతో అందల మెత్తి ఊరేగించారు. ఇలా అనేక పట్టణాలలో అనేక విధాల కీర్తించి సత్కరించి ఆనందించారు అక్కడివారు. అంతేకాక వారికి స్వర్ణ కిరీటం, స్వర్ణకంకణాలు, స్వర్ణ పతకాలతో సత్కరించారు. వారు. బాలబ్రహ్మచారి గారు దివ్యాంగులైనప్పటికీ పెద్దవి, చిన్నవి కలిపి, మొత్తం 40 రచనలు చేసినారు. అందులో కొన్నింటి పేర్లను ఇక్కడ ప్రస్థావిస్తాను. కుంధాత్రిస్, గని, యంధత్వంబు, పురాభవ ద్రదిత పుణ్యప్రాప్త మూహింపగాన్ 1. నాగ్నజితి పరిణయం అని పూరించిరి. 2. మహేంద్ర గర్వభంగం అలా అవధాన ప్రస్తానాన్ని మొదలు పెట్టి (2000) రెండు వేలకు పైగా అవధానాలు చేసి దేశవ్యాప్తంగా పర్యటించారు. 3. సుగుణ వర్మోపాఖ్యానం మొ॥లగు కావ్యాలను వారు రాశారు. చేతులు తెలంగాణ (139 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> grmwqu9gmexfdk8d6vk8nwqr3dbca2p పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/161 104 211339 551162 2026-04-02T16:39:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కొన్ని శతకాలను కూడా వెలువరించారు. 1. మన్నెంకొండ వెంకటేశ్వర శతకం 2. కొడంగల్ వెంకటేశ్వర శతకం 3. శంభులింగ ప్రభు శతకం 4. నామ లింగేశ్వర శతకం 5. శ్రీ రంగనాథ శతకం - వింటి శతకాలు రాసి శివ క...' 551162 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కొన్ని శతకాలను కూడా వెలువరించారు. 1. మన్నెంకొండ వెంకటేశ్వర శతకం 2. కొడంగల్ వెంకటేశ్వర శతకం 3. శంభులింగ ప్రభు శతకం 4. నామ లింగేశ్వర శతకం 5. శ్రీ రంగనాథ శతకం - వింటి శతకాలు రాసి శివ కేశవ తత్వాన్ని వారు తెలివినారనవచ్చు. 6. మౌన ప్రభు శతకం - ద్వారా వేదాంత జ్ఞానాన్ని వారు మనకందించినారనిపిస్తుంది. అలాగే 7. భారతీ శతకంతో సరస్వతి మాతను ఆర్పించారు. ఇంకా వెంకటేశ్వర గీతావళి. బసవ నక్షత్ర మాలిక కలిమి - కాలిమి, వజ్రసూచి, చమత్కార దర్శిని గణితము, బహుళార్ధ గీత పద్యము. ఏకాక్షరీ, ద్వక్షరి, త్ర్యక్షరి, పంచాక్షరీ, సప్తాక్షరీ ఆకార, ఇక, ఓకార పద్యములను, అనులోమ విలోమ, పద్యములను, చమత్కార పద్యములను చిత్రబంధ కవిత్వమును, గర్భ కవిత్వమును. ఆశుకవిత్వము, ఆకు పద్యాల నెన్నింటినో చెప్పి తరువాతితరం అవధానులెల్లరకు గొప్ప మార్గదర్శనం చేసి గొప్ప ఖ్యాతిని అర్ధించారు. శ్రీ శ్రీ బాల బ్రహ్మచారి గారు. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆజన్మాంతం గౌరవ వేతనం అందించినాయి. చివరికి వారు 1983 ఏప్రిల్ 8వ తేదీన యావత్ సాహితీ లోకాన్ని త్యజించి శివైక్యం చెందారు. తెలంగాణ జాతికి శాశ్వత కీర్తి నందించారు. మేరు నగ సమానంగా తెలంగాణ కీర్తిని, జాతి పతాకనెగరేసి తెలంగాణ వైతాళికులో ఒకరిగావించిరి. దీని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహా సభలలో వారూ ఒక వెలుగు కిరణమై వెలగడం. యాపత్ ప్రజలకే అది గర్వకారణమని చెప్పవచ్చు. SE అంటుంటే తెలంగాణ (140 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> h1k1vb8820icyzmlismvzlfqlit7qjf పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/162 104 211340 551163 2026-04-02T16:39:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '42 పాలమూరు సాహిత్యంలో ఆణిముత్యాలనదగ్గ రచయితల్లో అగ్రగణ్యులు ఎదిరె చెన్నకేశవులు. కవిగా, కథా, నవలా, గేయ రచయితగా, జర్నలిస్టుగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా, సహకార సంఘ ఉద్యమ నాయకు...' 551163 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>42 పాలమూరు సాహిత్యంలో ఆణిముత్యాలనదగ్గ రచయితల్లో అగ్రగణ్యులు ఎదిరె చెన్నకేశవులు. కవిగా, కథా, నవలా, గేయ రచయితగా, జర్నలిస్టుగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా, సహకార సంఘ ఉద్యమ నాయకుడిగా లబ్ద ప్రతిష్టులు. తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రముఖంగా పేర్కొనదగినవారు ఎదిరె చెన్నకేశవులు. మహబూబ్నగర్ పట్టణంలో ఆగస్టు 15, 1918న బాలకృష్ణమ్మ నారాయణమ్మ అనే దంపతులకు జన్మించారు. స్వయంకృషితో తెలుగు, ఆంగ్ల, ఉర్దూ భాషలలో తగు ప్రావీణ్యాన్ని సంపాదించారు. విద్యార్థి దశలోనే ఈ మూడు భాషలలో వెలువడు దినపత్రికలకు విలేకరిగా పనిచేశారు. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించి గోలకొండ ద్వైవారపత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేశారు. మిలాప్ హిందీ పత్రికకు ప్రతినిధిగా కూడా కొంతకాలం పనిచేశారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ప్రచురించే 'నేత పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. చేనేత సహకార సంఘం నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారు. సహకార సమాచారం పత్రికకు సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. చేనేత రంగంలో విశేష కృషి సల్పిన వారి గురించి 'చేనేత ప్రముఖులు' అనే గ్రంథాన్ని వెలువరించారు. 'సహకార సహజీవనం' అనే వ్యాససంపుటిని వెలువరించారు. ఎదిరె చెన్నకేశవులు - డా॥ భీంపల్లి శ్రీకాంత్ ఎదిరె చెన్నకేశవులు మొదటగా గోపాలపేట సంస్థానం లోని హరిజన పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి వారి అభ్యున్నతికై పాటుపడ్డారు. ఎంతోమంది నిరక్ష రాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. కథారచయితగా తెలంగాణ తొలితరం కథల్లో లబ్ద ప్రతిష్టులు ఎదిరె చెన్నకేశవులు. ఆయన కథలు అనేక పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వీరి 'అభ్యుదయ రచయిత అన్న కథ సుజాత పత్రికలో 1950లో మొదటగా అచ్చయింది. అనంతరం రాసిన తొమ్మిది కథలతో 'పొట్టకోసం' అనే కథాసంపుటిని 1968లో వెలువరించారు. ఇందులో పర్యవసానం, కూలి వెంకన్న, ప్రతిఫలం, పొట్టకోసం, సహవాసం, ఉగాది, కార్మికులదే గెలుపు, నీ కోసం, గుణపాఠం వంటి కథలున్నాయి. పర్యవసానం పొట్టకోసం కథా సంపుటిలో మొదటి కథ పర్య వసానం. ఈ కథలో రూప అనే అమ్మాయి డ్రామా ఆర్టిస్టుగా, ప్లే బ్యాక్ గాయకురాలిగా పనిచేస్తుంది. చంద్రహాసన్ అనే మేకప్మెన్ ఆమెను లోబర్చుకోవాలనుకుంటాడు. ఆమె చంద్రహాసన్ను తిరస్కరిస్తుంది. చంద్రహాసన్ రూపపై పగ సాధించడానికి ఆమెను పతిత అని దుష్ప్రచారం చేస్తాడు. అవమానాలు తట్టుకొని ప్రేమించిన వాడితో చివరికి పెళ్ళి తెలంగాణ (141) తేజోమూర్తులు ఉండటం<noinclude><references/></noinclude> kv3iv9wv2a480zx0p6h8vget78mzjfr పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/163 104 211341 551164 2026-04-02T16:40:16Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'జరుగుతుంది. ఈ కథలో రూప పాత్రను రచయిత తెలిసీ తెలియని వారితో స్నేహం చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చిత్రించారు. కూలీ వెంకన్న రెండవ కథ కూలీ వెంకన్న, ఈ కథలో మేస్త్రీలు కూలీల...' 551164 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>జరుగుతుంది. ఈ కథలో రూప పాత్రను రచయిత తెలిసీ తెలియని వారితో స్నేహం చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చిత్రించారు. కూలీ వెంకన్న రెండవ కథ కూలీ వెంకన్న, ఈ కథలో మేస్త్రీలు కూలీలను ఎంత హింసకు గురిచేసి స్త్రీలను ఎలా పాడుచేశారో ఇందులో రచయిత వివరించారు. కూలీ వెంకన్న పాత్ర ద్వారా కూలీల జీవనస్థితిని చిత్రించారు. ఇందులోని లక్ష్మి పాత్ర ద్వారా ఆడకూలీల దయనీయమైన జీవనాన్ని మనకళ్ళకు కట్టించారు. ఈ కథలో వెండన్న పాత్ర ద్వారా చూపించారు. ఈ పాడులోకంలో కూలీ చేసుకొని బతికే కూలీల జీవన స్థితిని ఈ కింది సంభాషణలో వారికి గౌరవమే లేదు. ధనంతోనే బీదల మానమర్యాదలను కొల్లగొట్ట జూస్తారు పెద్దలు. అందుకే మాకీ ప్రపంచంలో తావు లేదు, సుఖములేదు. ఎప్పటికీ కష్టజీవులమై కాలం గడుపుతుంటామనే వాస్తవాన్ని చెప్పారు. ప్రతిఫలం మూడవ కథ ప్రతిఫలం. ఈ కథలో డబ్బుతో దేవున్ని పూజించడం కన్న సమాజహిత కార్యక్రమాలకు ఆ డబ్బును ఉపయోగించడం మంచిదన్న విషయాన్ని తెలిపారు. పొట్టకోసం నాల్గవ కథ పొట్టకోసం. ఈ కథలో ప్రపంచంలో పొట్టకోసం వేశ్యలు ఏ ఏ పాట్లు పడతారో యమున పాత్ర ద్వారా చక్కగా చిత్రించారు. వేశ్యల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. వేశ్యాగృహాలలో ఉండే వాతావరణాన్ని సహజసిద్ధంగా చిత్రించిన కథ ఇది. సహవాసం ఐదవ కథ సహవాసం. మంచి, చెడు సహవాసాల వల్ల ఎలాంటి పరిణామాలుంటాయో ఈ కథ ద్వారా రచయిత తెలిపారు. ఇందులో మంచి సహవాసం వల్ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో లలిత, శ్యామల పాత్రల ద్వారా చూపించారు. చెడు సహవాసం వల్ల కలిగే అనర్ధాలను లీల పాత్ర ద్వారా చిత్రించారు. గొప్ప స్నేహితురాళ్ళ కథ ఇది. స్నేహం విలువను చాటిన కథనమిది. కార్మికులదే ఈ గెలుపు ఆరవ కథ కార్మికులదే ఈ గెలుపు. ఈ కథలో కార్మికుల జీవనవ్యథలను చిత్రించారు. ఐకమత్యంతో కార్మికులందరూ ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చనే భావాన్ని తెలిపింది ఈ కథ. గుణపాఠం ఏడవ కథ గుణపాఠం. ఈ కథలో మేరి పాత్ర ద్వారా స్త్రీలు సౌందర్యం కోసం వెచ్చించే డబ్బునంతా పొదుపు చేస్తే సుఖవంతమైన జీవితం ఎలా గడపవచ్చనే అంశాన్ని చాలా సున్నితంగా తెలిపారు. మొదటి తేది ఎనిమిదవ కథ మొదటి తేది. ఇందులో ప్రతీ ఉద్యోగికి మొదటి తేది వస్తుందనగానే ఒక దిక్కునుండి ఆశ, రెండవ దిక్కునుంచి నిరాశ ఆవహిస్తుంది. ఆశ ఎందుకంటే నెలరోజులు చమటోడ్చి శ్రమ చేసిన దానికి ప్రతిఫలంగా డబ్బు లభిస్తుంది. అది తన కుటుంబపోషణానికి సరిపోని, సరిపోకపోనీ తనకు ఆనాడు అందితే చాలు. ఉద్యోగి ఆనందానికి అంతే ఉండదు. మరుసటి రోజు కలిగే ఆర్థిక చిక్కులకు తట్టుకోలేక ఎందుకీ మొదటి తేదీ వచ్చిందిరా దేవుడా?! అని నిరాశతో వాపోతాడు ప్రతి ఉద్యోగి అనే గొప్ప భావాన్ని ప్రదీప్ పాత్ర ద్వారా అద్భుతంగా చిత్రించారు. ఈ కథను ఎదిరె చెన్నకేశవులు అతి సహజాతి సహజంగా రచించడం విశేషం. నవలా రచయితగా ఎదిరె చెన్నకేశవులు కథకుడిగానే కాకుండా నవలా రచయితగా కూడా పేరెన్నికగన్నవాడు. తొలి తెలంగాణ డిటెక్టివ్ నవలారచయితగా ఎదిరె చెన్నకేశవులు లబ్ద ప్రతిష్టులు. వీరి అదృశ్యహస్తం నవల తొలి తెలంగాణ అపరాధ పరిశోధక నవల. ఇది నేత వారపత్రికలో ధారావాహికంగా వెలువడి ప్రజాదరణ పొందింది. దొంగ, హంతకుడు అయిన భయంకర్ బారి నుంచి అతని ముందు తెలంగాణ 142 తేజోమూర్తులు ఉ–<noinclude><references/></noinclude> f4egdqvy4bhgv2r8ifekk3di0d382e5 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/160 104 211342 551176 2026-04-02T22:52:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551176 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|148}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ఆవుతల్లి^'''</p> <poem> {{left margin|15em}} గోపుడ నేనే గోపిక నువ్వే రేపుమాపులా కాపరినేనే {{float right|॥గోపుడ...॥}} ఆవుల మధ్యను అందకత్తెవే ఆవుల దూడల అడుగుల జాడల నడకలు సాగే పడుచువాడనే {{float right|॥గోపుడ...॥}} అంబా అంటూ ఆవు పిలిచెనే ఆవు దూడతో ఆడెడు పడుచా నీడ వేడుకల నిలిచితి నేనే {{float right|॥గోపుడ...॥}} వెన్నెల కలిసిన వెల్లా వొక్కటె పిల్లంగ్రోవితో పిలుపు లెరుగునే తలపులనాడే వలపుల పడుచా కలత నిద్దురే గతినా బ్రతుకా ? </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 160 |bSize = 371 |cWidth = 44 |cHeight = 26 |oTop = 389 |oLeft = 179 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> j0fhxelkxmj7cc3v9d7ta65zry7wiq8 551177 551176 2026-04-02T22:53:24Z శ్రీరామమూర్తి 1517 551177 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|148}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ఆవుతల్లి'''</p> <poem> {{left margin|15em}} గోపుడ నేనే గోపిక నువ్వే రేపుమాపులా కాపరినేనే {{float right|॥గోపుడ...॥}} ఆవుల మధ్యను అందకత్తెవే ఆవుల దూడల అడుగుల జాడల నడకలు సాగే పడుచువాడనే {{float right|॥గోపుడ...॥}} అంబా అంటూ ఆవు పిలిచెనే ఆవు దూడతో ఆడెడు పడుచా నీడ వేడుకల నిలిచితి నేనే {{float right|॥గోపుడ...॥}} వెన్నెల కలిసిన వెల్లా వొక్కటె పిల్లంగ్రోవితో పిలుపు లెరుగునే తలపులనాడే వలపుల పడుచా కలత నిద్దురే గతినా బ్రతుకా ? </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 160 |bSize = 371 |cWidth = 44 |cHeight = 26 |oTop = 389 |oLeft = 179 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> izki1bmj23uxzcfz6xq22mk4lfots7c పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/161 104 211343 551178 2026-04-02T22:58:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551178 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|149}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''చందనపు పరిమళము'''</p> <poem> {{left margin|15em}} పలికినదె చిలకలకు ఈడూ కులికినదె కోయిలల జోడూ! గలగలన గజ్జల్లు కలకలా నెమలియై ఆడూ! తెలివితేటల తానెపోటీ కలుపుగోరుతనాన మేటీ! వలపు గొలిపే నేర్పు చెలులలో తనకు తా సాటీ! గొనములకు గోవునే ఏలూ పనితనము మధుపాల జాలూ తొణకనట్టీ జాణ వినయాన భూమాత పోలూ అందాల సెందురుని వెలుగు చందాల కుందనపు జిలుగు చందనపు పరిమళము విందుడి ఇంటిలో వెలుగూ </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 161 |bSize = 371 |cWidth = 38 |cHeight = 32 |oTop = 425 |oLeft = 189 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|దీపమాల||}}</noinclude> iyxyq5rvcxlpwc8tfmdw8fal1dak5hp పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/162 104 211344 551179 2026-04-02T23:06:15Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551179 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|150}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''నీవాగాంధి అనుచరుడవు'''</p> <poem> {{left margin|15em}} నీవేనా మా గాంధి అనుచరుడవూ! నీవేనా ఆ మహాత్ము శిష్యడవూ! నీనడవడికీ అతని బ్రతుకుకూ నేలకు నింగికి ఉన్న భేదమా? సహార నేలలో నుండు ఇసుక నీ చరిత్ర అయితే సశ్య శ్యామల శాలి భూమి సత్యయోగి మాబాపు జీవనము! {{float right|॥నీవేనా॥}} సత్యం సత్యం సత్యజీవమని నిత్యం బాపూ పేరు చెప్పుతూ అసత్యవర్తన మాత్మవంచనలు అడుగడుగు న నీ జీవితమార్గము {{float right|॥నీవేనా॥}} అమల ప్రేమ అహింస లందువు భ్రమ పెడుదువు మా గాంధీ మాటలను ప్రేమా హింసల భూమిని పాతీ పిశాచ హృదయం అవధరిస్తువూ! {{float right|॥నీవేనా॥}} ఖద్దరు వేషం గాంధీ టోపీ ముద్దర కొట్టిన మోమును ఎత్తీ ఆవు వేషమున పులిలా నిలిచీ అఖండ భారతి పీల్చి తిందువా {{float right|॥నీవేనా॥}} నీ మూర్ఖతయే నీ అభిజాత్యం గర్వం నీ స్వలాభ చింతనలే నీ సర్వం {{float right|॥నీవేనా॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 162 |bSize = 371 |cWidth = 29 |cHeight = 21 |oTop = 519 |oLeft = 179 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> r7q45bhtfqieyb050xjdlh042p9dusj పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/163 104 211345 551180 2026-04-02T23:11:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551180 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|151}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''జయతు జయతు'''</p> <poem> {{left margin|15em}} భరతమాత జయతు జయతు భరత ధాత్రి జయతు జయతు! జయము నీకు జయము మాకు జయగాంధీ జయ మాంధ్రీ జయమమ్మా జయమమ్మా జయ భారత ధాత్రీ జయభారత మాతా! భారత జాతీయ సభకు భారతీయ సంస్కృతికీ సర్వ రాష్ట్ర వాసులకున్ సకల ధర్మ పధికులకున్ జయమమ్మా జయమమ్మా జయభారత మాతా! జయభారత ధాత్రీ! జయ జయ జయ నెహ్రూ జయజయజయజయ ఆజాద్ జయ పటేల్ పట్టాభీ జయ మహాంధ్రకేసరికిన్! జయమమ్మా జయమమ్మా జయభారత మాతా! జయభారత ధాత్రీ! </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 163 |bSize = 371 |cWidth = 36 |cHeight = 26 |oTop = 480 |oLeft = 174 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|దీపమాల||}}</noinclude> ewd0kmf480golgebtx3gklbif6xnhj6 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/164 104 211346 551181 2026-04-02T23:16:24Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551181 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|152}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''దీపావళి'''</p> <poem> {{left margin|15em}} ఎంతమందో ఎక్కడుండిరి? ఎంతమందో ఏమయినారు? మా దీపావళి పండుగ మాలో మాలోనే! ఓ నవ్య భారతా! ఓ భవ్య భారతా! సర్వ యుగాల నీసేవే దీపాళీ వెగిగిస్తున్నారయ్య దీపాల్ వీరమాతలు వీరపత్నులు హృదయాలే వారి ప్రమిదలయ్యా చెదరపోవని భక్తే వత్తులు ఓ శూర భారతా! వీర భారతా! వివిధ రంగూల వెలిగిపోయేనోయ్ విరోధి సమరాన వెలుగు దీపాల్ విరోధికారల వెలుగు చూపులు ప్రాణమిచ్చిన తనువులె దీపాలూ ఓ హవ్య భారతా! దివ్య భారతా! </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 164 |bSize = 371 |cWidth = 36 |cHeight = 32 |oTop = 468 |oLeft = 189 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> jl9tcbvoq9v6pbi8ci8o5ijcki4eswo పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/165 104 211347 551182 2026-04-02T23:22:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551182 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|153}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''రవి కవి'''</p> <poem> {{left margin|15em}} విశ్వమోహన మూర్తివోయీ ! ఓ రవి కవీ ! శాశ్వతము సుందరము నీకంఠమోయీ ! గాఢతమసుల నిండు కాళ జీమూతాల కరిచించి విశ్వమున పరమశోభల నిచ్చు {{float right|॥విశ్వ॥}} మధుర భావము భక్తి మధురసానందోక్తి పులకించి లోకాన పలికింతువమృతము {{float right|॥విశ్వ॥}} విశ్వేశుడే భర్త విశ్వకవితే ప్రియురాలు ఆదివ్య ప్రణయమే అమర గీతాంజలి {{float right|॥విశ్వ॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 165 |bSize = 371 |cWidth = 36 |cHeight = 30 |oTop = 393 |oLeft = 186 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|దీపమాల||}}</noinclude> lbyutw2zzolg4f9v29jj9wld9qvbd4f పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/166 104 211348 551183 2026-04-02T23:28:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551183 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|154}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ఆంధ్ర దర్బారు శాయరు'''</p> <poem> {{left margin|15em}} ఆంధ్ర దర్బారు శాయరువు నీవూ ఓ బావ ఆంధ్ర సుందరీ నందుడవు నీవూ {{float right|॥ఆంధ్ర...॥}} నన్నయ్య దివ్యగళమున్నదిర నీ వాణిలో తిక్కన్న దివ్య కలమున్నదిర నీ బాణిలో {{float right|॥ఆంధ్ర...॥}} జిడ్డు తేలిన పాల గడ్డకట్టిన తీపి నీదు నేస్తమ్ములో, నీదు హృదయమ్ములో నాకు దొరికెను బావ నిజమిది వినవోయి నిజమైన మిత్రుడవు నాకు {{float right|॥ఆంధ్ర...॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 166 |bSize = 371 |cWidth = 33 |cHeight = 27 |oTop = 339 |oLeft = 186 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> d7e3o3b1njcrwhu9zufe8uwhldqxmem పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/167 104 211349 551184 2026-04-02T23:33:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551184 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|155}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''నా భారత భూమి!'''</p> <poem> {{left margin|15em}} నా భారత భూమీ యుగయుగాల, కోట్ల సంవత్సల నాటి భూమీ! మహాభూమీ! ప్రపంచంలో కల్లా ఎత్తైన కొండలు గలదానా! సంతతమూ ప్రవహించే మహానదులు గలదానా! జంతువులే చొరలేని గాఢాకాంతారాలు గలదానా! నీటి చుక్కైనా దొరకని ఎడార్లు, ఆలోచన మాత్రాన ఏ పంటైనా నిలువుటెత్తున పండే కోట్ల కొలది ఎకరాల శాలి భూములు కలదానా! నా భారత భూమీ! నా తల్లీ! నా కన్న తల్లీ! గర్భం నిండార రత్నాలు, బంగారు, సర్వలోహాలు మిల మిల లాడే తల్లీ! మంచిగంధం చెట్టూ, మహాఘని, మద్ది, టేకు, సాల, రసాల, హింతాల, తాళాది వృక్షాలతో కల కల లాడే తల్లీ! సన్నాలు, ముదుములు, బంగారం వెండి రంగులు వరులు, పొడుగు పొట్టి గోధుములు, జొన్నలు రాగులు, మొక్కజొన్నలు, గంటెలు మొదలైన ధాన్యాలు, కందులు, పెసలు, సెనగలు, బొబ్బర్లు ఉలవలు, అనుములు మొదలైన అపరాలు నువ్వులు, అవిసెలు, వేరుసెనగలు, ఆవాలు కుసుములు, ఆది నూనె వస్తువులు పండించే జలజల లాడే తల్లీ! </poem><noinclude><references/> {{rh|దీపమాల||}}</noinclude> s2tr2oeqioxjv4sfr4sc6qo8std11hp పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/168 104 211350 551185 2026-04-03T01:09:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551185 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|156}} {{rule|}}</noinclude>{{p|fs125|c}}'''నాభారత భూమి !'''</p> <poem> {{left margin|15em}} నాభారత భూమి ! దివ్యభూమి, నిత్యయవ్వనీ నిత్య హాసినీ నిత్య కోపినీ రసమయీ, రసాకృతీ రసాపూర్ణ హృదయా! ఏమి రుచులమ్మా నీ పళ్లు, ఎన్ని జాతులమ్మా ఆ ఫలాలు, మామిడిలో, నాగరంగాలు, కమలాలో దానిమ్మలో, నేరేడులు, మారేడులు, మేడులో అంజూరలు, సపోటాలు, జామలో, పనసలు, ఆపిల్లు, రేగులు, జీడిమామిడిలో, వెలగలో, కర్పూరాలో, చక్రకేళీలో, నేంద్రవాడిలో, పచ్చరటిలో కొండరటిలో, ఎఱ్ఱకేళిలో, తేనెరటులో అమృతపాణులో పళ్ల బుట్టల తల్లీ! నాకన్న తల్లీ ! నా భారత భూమీ! ఓ ఘుమఘుమాయుత సౌరభమూర్తీ సర్వపరీమళ దేహా నిత్యసౌందర్యవతీ నాతల్లీ ! అగరులతో, తొగరులతో చందనంతో, అందుగతో, వట్టి వేళ్లు దమనం, మరువం, కురువకాలతో {{right|(..... అసంపూర్తి)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 168 |bSize = 371 |cWidth = 33 |cHeight = 32 |oTop = 453 |oLeft = 186 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> j9l8qke5vjzzr3czgjj1kadqzyvslqg 551186 551185 2026-04-03T01:10:24Z శ్రీరామమూర్తి 1517 551186 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|156}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''నాభారత భూమి !'''</p> <poem> {{left margin|15em}} నాభారత భూమి ! దివ్యభూమి, నిత్యయవ్వనీ నిత్య హాసినీ నిత్య కోపినీ రసమయీ, రసాకృతీ రసాపూర్ణ హృదయా! ఏమి రుచులమ్మా నీ పళ్లు, ఎన్ని జాతులమ్మా ఆ ఫలాలు, మామిడిలో, నాగరంగాలు, కమలాలో దానిమ్మలో, నేరేడులు, మారేడులు, మేడులో అంజూరలు, సపోటాలు, జామలో, పనసలు, ఆపిల్లు, రేగులు, జీడిమామిడిలో, వెలగలో, కర్పూరాలో, చక్రకేళీలో, నేంద్రవాడిలో, పచ్చరటిలో కొండరటిలో, ఎఱ్ఱకేళిలో, తేనెరటులో అమృతపాణులో పళ్ల బుట్టల తల్లీ! నాకన్న తల్లీ ! నా భారత భూమీ! ఓ ఘుమఘుమాయుత సౌరభమూర్తీ సర్వపరీమళ దేహా నిత్యసౌందర్యవతీ నాతల్లీ ! అగరులతో, తొగరులతో చందనంతో, అందుగతో, వట్టి వేళ్లు దమనం, మరువం, కురువకాలతో {{right|(..... అసంపూర్తి)}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Vol-1,_Kinnera_Art_Theatrees.pdf |Page = 168 |bSize = 371 |cWidth = 33 |cHeight = 32 |oTop = 453 |oLeft = 186 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం}}</noinclude> opajkstqgjpp6d9z5e0k1wbys6i76r3 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf/169 104 211351 551187 2026-04-03T01:22:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551187 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|157}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ఇందుకు సంబంధించిన కొన్ని సంగతులు'''</p> అడివి జాపిరాజు గారు 1920 నాటికే రచనా వ్యాసంగంలోను, చిత్రకళలోను, అందె వేసినట్లు తెలుస్తున్నది. వారి మొదటి కవితా సంపుటి (తొలకరి) 1922 లో అచ్చయింది. వారి వచన రచన ఇంచుమించు 1930 దశకంలో ప్రారంభమై ఉండవచ్చు. 1934లో ప్రచుదితమైన “నారయణరావు" (నవల) ఆయన తొలి కల్పనా సాహిత్య వ్యవసాయ ఫలము అని భావించవచ్చు. ఇప్పుడు ఆయన రాసిన నవలలు నారయణరావు, తుపాను, (1945) కోనంగి (1946) నరుడు (1946) అంశుమతి (1951) ఎప్పుడెప్పుడు ఎవరెవరు ప్రచురించి ఉన్నా. ప్రస్తుతం విజయవాడకు చెందిన “జయంతి పబ్లికేషన్స్ ” అనే సంస్థవారు వీటిని ఎప్పటికప్పుడు పాఠకులకి అందుబాటులో ఉంచుచున్నారు. “జయంతి” వారు నవలలనే కాక బాపిరాజు గారివి సుమారు ఆరుకథాసంకలనాలు “శశికళ” అనే కవితా సంకలనం కూడా మార్కెట్లోకి తెచ్చారు. బాపిరాజు గారి కవితలు ముఖ్యంగా మూడురకాలు. పాట, కవిత, పద్యం, ఇప్పుడు మనం “వచన కవిత్వం” అని చెప్పుకొంటున్న ఇలాంటి ప్రక్రియలో కూడా ఆయన కొన్ని రాశారు. ఆయనది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేతత్వం. అందువల్ల కాబోలు తోలు బైండు చేయించి పేజీ నెంబర్లువేసి, అప్పుడు కవిత్వం రాశారా అనిపిస్తుంది. ఈ రాయడంలో కూడా తనకి తట్టే రకరకాల కవితా వస్తువుల్ని ఏ అరకి ఆ ఆరగా శీర్షికల వారీగా రాసినట్టు ఆయన నోటుబుక్కు తిరగేసి చూస్తే తెలుస్తుంది. ఇలా రాసి రాసి ఆ కవితా పంక్తులలో, పాదాలలో, పల్లవులలో, శీర్షికలలో తనకు తానుగా మార్చాలను కొన్నవి (బహుశా ఇతరులు సూచించినవి కూడా) ఆయా పేజీలలోనే కొట్టి, కొట్టకుండా కొన్ని అక్షరాల మీద అక్షరాలు రాసి ఒకానొక అనితర గ్రాహ్యసాధ్యమైన పద్ధతి అవలంబించారని కూడా ఈ నోటుబుక్కు తిరగేస్తే తెలుస్తుంది. ఈ నోటుబుక్కు సుమారు 600 పేజీలది ఆయన ఏ 1920 లోనో కుట్టించి ఉండవచ్చు. ఆయన పోయి 45 ఏళ్లు కావస్తోంది. ఇంత కాలం పాటు ఇటువంటి పుస్తకం ఏమాత్రం శిథిలమవకుండా దాచి ఉంచడమనేది ఉహాతీతమైన సంగతి. ఈ గౌరవం బాపిరాజు గారి పెద్దమ్మాయి శ్రీమతి తాడికొండ రాధావసంత గారికి చెందుతుంది. అడివి బాపిరాజుగారి కవితాభిమానులు ఆవిడకు ఈ మేరకు ఋణపడి వున్నారు. అడివి బాపిరాజు శత వార్షిక ఉత్సవ నిర్వహణ సందర్భంగా "కిన్నెర ఆర్ట్ థియేటర్స్" పేరిట కేంద్రప్రభుత్వం (మానవ వనరుల అభివృద్ధి శాఖ) వారు కొంత గ్రాంటు మంజూరు చెయ్యడం వల్ల, ఈ ఉత్సవాల నిర్వహణలో బాపిరాజు కవితా సంకలనం ప్రచురణ కూడా ఒక భాగం అయినందువల్ల ఈ పుస్తకం ఇలా వెయ్యగలిగారు. ఇందులో చేరిన 136 కాక పుస్తక రూపంలో వచ్చి తీరవలసిన ఇంకో 150 ఉండవచ్చు. ఈ రెండో సంపుటంలో ఇంతకు ముందుపుస్తకరూపంలో వచ్చినవి (తొలకరి + గోధూళి + శశికళ)ది కూడా కలుస్తాయి. అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం (రెండవ సంపుటం) అనే పేరిట ఇవన్నీ త్వరలో “అడివి బాపిరాజు మెమోరియల్ ట్రస్టు" వారు ప్రచురిస్తారు. {{c|కిన్నెర ఆర్ట్ థియేటర్స్, ఆడివిబాపిరాజు మెమోరియల్ ట్రస్టుల తరఫున}} {{p|fs125|ac}}భుమిడిపాటి రామగోపాలం.</p><noinclude><references/></noinclude> 3ppt90f3h7p5qic7dr3l55z04mxqega పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/16 104 211352 551190 2026-04-03T01:34:58Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551190 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|16}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''2. మహేశ్వరుడు'''</p> <poem> {{left margin|10em}} ఓ మహేశ్వర చండశాసన, ఉగ్రుఁడా, లయకారకా ఏమొ చెప్పుమని విచ్చినాడవు నీదు మూడవ నేత్రమున్ మోమునోర్వము, చెప్పజాలని మృత్యుకీలలు వెల్వడెన్ భూమిబ్రాకెను, నీరు లేదయె పోయెప్రాణముతోషమున్. ఏడు మబ్బులతో నింద్రుఁ డెగిరిపోయె, ఇలకు గర్భాన వరుణమూర్తింకిపోయె, నదులు కొండపుట్టిండ్లను గదలిరావు, ఫాలనేత్రంబు మూయవే పరమశివుఁడ! శీతల సలిలాభిషేకంబు వేఘట ముల నిట్టు చేసిన ఫలమదేమి, బిల్వదళంబుల మేము నీపదముల కడ చల్లనివి భక్తి నిడిననేమి, బాలచంద్రుని నీదుమౌళిపై జడలపై నతిశీతలమునుండ మనిననేమి, భాగీరథీమాత! ప్రణయపుఁబల్కుల వినిపింపుమని మ్రొక్కుకొనిననేమి ఆత్మపారిశుధ్యము లేక నడుగులకడ నెన్నివేల్ పూజల నీకు నిడిననేమి ఫాలనేత్రంబు మూయుదే పరమశివుఁడ? వర్ష సౌభాగ్య శాంతుల బరపదలతొ? </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 16 |bSize = 387 |cWidth = 39 |cHeight = 27 |oTop = 491 |oLeft = 171 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|తొలకరి||}}</noinclude> kkx1fxn9p4hpnw5tetjzh7mnzwtqr9x పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/17 104 211353 551191 2026-04-03T01:41:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551191 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|17}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ప్రకృతి - పూర్వమానవ నిర్మితములగు పనులు'''</p> <poem> {{left margin|15em}} గగనమున కెగబ్రాగు కొండలు, లోతు తెలియని పెద్దయలలును, గంభీరమగు కాంతారములు, ముదము నిచ్చును హృదయమునకున్ పూర్వమానవనిర్మితంబగు పనులఁగాంచిన ప్రకృతివింతల బోలితోచును, గాలమున నవి ప్రకృతియం దిమిడింపఁబడునో? రెండు క్రోసులు భోగీరనది వంకరల నాజాంత కొండల కోతకోసిన లోయయందున గుహలఁజూచిన కోర్కెలుబ్బున్. చైత్యములను విహారములలో శిల్పచాతురి మించుపనులను జూచి మూర్ఛలజోగినాడను దైవనిర్మిత మంచుఁదోచెన్. చిమ్మచీకటి గమ్ముగుహలను దివ్వెవెల్గులఁ దేరిజూచితి చిత్ర లేఖనచిత్రమెంతయొ గోడలందున వ్రాయఁబడియెన్ ప్రకృతియందున నొంటిఁబొందెడు సంతసమె నిటఁజాలఁబొందితి, ప్రకృతికిని నీ పనుల కేమియు శృతినిదోషము చేరదయ్యెన్ </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 17 |bSize = 387 |cWidth = 29 |cHeight = 29 |oTop = 489 |oLeft = 291 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2}}</noinclude> d16rkfgfb2e4gydr2wqyz19g58b7uix పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/18 104 211354 551192 2026-04-03T01:49:29Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551192 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|18}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''పడవవాని కథ'''</p> <poem> {{left margin|15em}} ఏలే యాల, ఏలేయాల. వేపచెట్టు పూతఁజూడు, * వెళ్లేపిల్ల సొగసుచూడు రావి చెట్టు రంగుచూడు, * పోవువాని పొగరుచూడు. నడిచెడు నాపడుచుదాని * అడుగుజాడ నతఁడువెళ్లె ఊరుదాటి యేరుదాటి * కారుచింతకడకురాగ చిన్నదాని చేయిఁబట్టి * విన్నపంబు జేసెనతఁడు. "అమ్మినట్టి సొమ్మువద్దు, * నమ్ము నీవి నగలువద్దు, కనులు గంటి చనులు గంటి * వనితనేను వలపుగంటి". “ఒక్కదాన నొంటిఁబోవ * చిక్కుబెట్టఁజేరినావు. వలపులేదు వగపులేదు * తలపఁబోకు కలనునైన దూరముగను బోర బోర, * దూరు దాన దుష్టువాఁడ, అడుగుకదుపు పడుగనీవు * మెడకు నురిని బెట్టుకొనెద". తెల్లబోయి గొల్లనాగఁడు * గొల్లపిల్ల కూడఁబోఁడు {{float right|॥ఏలేయాలా॥}} వెనుకకొక్క క్షణమునైన * కనులు తిప్పి కానలేదు, కారుచింతకాపుబావి * తోరణాలతోటదాటె బొమ్ములూరుత్రోవయింక * జమ్మికడకు సగముకలదు. పొద్దుగూకె పొలములందు * సద్దులేదు జనులు లేరు. భయముకల్గ బడతి తలచె * "దయయెలేక తరిమి నాను.” సగముజమ్మి స్థలముకడకు * చానవచ్చి గానఁబడెను. చెలువగుండె చెదిరిపోయె * నిలువునాను నిలిచిపోయె </poem><noinclude><references/> {{rh|తొలకరి||}}</noinclude> 9fo5eodyohxrxtbukgx6ps09nz70p7y పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/19 104 211355 551194 2026-04-03T02:01:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551194 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|19}} {{rule|}}</noinclude><poem> {{left margin|10em}} “నగలుపెట్టు తగవువలదు * సొగసుగులుకు సుందరాంగి పాలనమ్మి పైటగట్టు * చాలరూకలేవి చాన? ఒక్క ముద్దు, ఒక్క కౌగ * లొక్కసారి చిక్కు నాకు! చెలువగుండె చెదిరిపోయె * నిలువుగాను నిలిచిపోయె. “అమ్మబాబొ” యనుచునామె * సొమ్మసిల్లి సోలఁబోయె “నీకునింత కేకలేల * బాకుతీసి భామ పొడుతు" అనుచునతడు బొడువబోవ, * వెనుకనుంచి వేగవచ్చి గజబలుండు కనుమూతలొ * భుజముపైన పొడిచే దొంగ {{float right|॥ఏలేయాలా॥}} “భామనాతొ పలుకవేల * ఏమిభయము ఎరుగవేల” అనుడునామె యతనిమాట * వినుచు, మూర్ఛవేగఁదెలిసి, గొల్ల నాగుకృష్ణరూపు * గొల్లభామతేరిజూచి ఆనవాలుబట్టి యతివ * వానికౌగిలందుఁజేరె. "వలపుగొన్న వానిపైన * చెలియనీకు గలిగెకరుణ" యనుచునతఁడునామెమొగము * కనుచు ప్రేమఁగౌగలించి ముద్దుపెట్టె, పొలములందు * సద్దులేదు జనులు లేరు. {{float right|॥ఏలేయాల॥}} ఏలేయాలా యేలేయాల * యేలే యాలాయేలేయాల. </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 19 |bSize = 387 |cWidth = 32 |cHeight = 24 |oTop = 465 |oLeft = 176 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2}}</noinclude> 8nyheegbkl8srxnnaagtja4pqjvd8ra పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/20 104 211356 551196 2026-04-03T02:09:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551196 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|20}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''అంధయాచక దంపతులు'''</p> <poem> {{left margin|10em}} వారు గ్రుడ్డివారలు, మంచిపాటకులు, ది వికినెగిరెడు నాత్మలరెంటి విధము, విపణి మార్గమున వారిగీతముల్ మారుమ్రోగె వెల్లనౌ సంజదివ్వెలు వెల్గుచుండ. త్రాటఁగట్టిన పారావతముల గతిని వారిపాటలెవారికి దారిచూపు. కలసిపాడుచు మృదుగీతికాస్రవంతి జంటగోదావరీనావ చందమునను తేలియాడుచు వారలు తిరుగుచుంద్రు. చీకుదొకతె నూరిబయట చింతక్రింద గంజికూటిని వారికిఁగాచిపెట్ట చిమ్మచీకటివారిని గమ్మినపుడు వారులెక్కగొనరు నంధకారమింత ప్రణయగానతేజస్సుల మనుచునుంట! </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 20 |bSize = 387 |cWidth = 32 |cHeight = 33 |oTop = 302 |oLeft = 282 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''వృద్ధకైవర్తుఁడు'''</p> <poem> {{left margin|10em}} నేనొక పెద్దజాలరిని నేడుదయంబున లేచినంత గౌ పీనముపాగదాల్చి చలివేయుచు నున్నను దోడుబుట్టయున్ మీనులఁబట్ట పందిరొల పెద్దది బుంగయుఁ బట్టివచ్చితీ కోనకు, బాబు, మీదయనుగొంచెము చేపలువచ్చుచుండెగా. దీనిని జెల్లయందు, రిదితెల్లగ క్రిందను మీఁదనల్లగా గానగనౌ, నదే పరిగె కమ్మని ప్రాణము, పెద్దజాతియీ మీనము రంగులున్నయది, మించిన రుచ్యము సేదుబెత్త, నా యీనడు మీ కరంబులును నీదవడల్ చలిచేవడంకినన్ గానను, రెండురూప్యములు కన్నులఁజూచెదవంచునెంచెదన్ </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 20 |bSize = 387 |cWidth = 32 |cHeight = 33 |oTop = 302 |oLeft = 282 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|తొలకరి||}}</noinclude> 4czki8alt1d78inpt2vsvgkjy8vkzt2 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/8 104 211357 551202 2026-04-03T03:49:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|తొలకరి]]}} |{{DJVU page link|9|10}} }}' 551202 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|తొలకరి]]}} |{{DJVU page link|9|10}} }}<noinclude><references/></noinclude> g2g0tbsg1miydma14hb9oenvpsic76t 551203 551202 2026-04-03T03:52:01Z శ్రీరామమూర్తి 1517 551203 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి(27 కవితలు; తొలి ప్రచురణ : 1922)|తొలకరి (27 కవితలు; తొలి ప్రచురణ : 1922)]]}} |{{DJVU page link|9|10}} }}<noinclude><references/></noinclude> 6qcleio3azd4jay0gr1ab2286m9ge6j 551205 551203 2026-04-03T03:55:31Z శ్రీరామమూర్తి 1517 551205 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి(27 కవితలు; తొలి ప్రచురణ : 1922)|తొలకరి (27 కవితలు; తొలి ప్రచురణ : 1922)]]}} |{{DJVU page link|9|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/గోధూళి (27 కవితలు; తొలి ప్రచురణ : నవ్య సాహిత్య పరిషత్తు - గుంటూరు - 1938)|గోధూళి (27 కవితలు; తొలి ప్రచురణ : నవ్య సాహిత్య పరిషత్తు - గుటూరు - 1938)]]}} |{{DJVU page link|37|10}} }}<noinclude><references/></noinclude> oxt7y1frlsnm3wt231jeqcgy95mlkvh 551208 551205 2026-04-03T04:00:09Z Rajasekhar1961 50 551208 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|తొలకరి (27 కవితలు; తొలి ప్రచురణ: 1922)]]}} |{{DJVU page link|9|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/గోధూళి|గోధూళి (27 కవితలు; తొలి ప్రచురణ: నవ్య సాహిత్య పరిషత్తు-గుంటూరు-1938)]]}} |{{DJVU page link|37|10}} }}<noinclude><references/></noinclude> 9nu3680qkloq07zynw1sc99cs1zxoxh 551211 551208 2026-04-03T04:05:41Z శ్రీరామమూర్తి 1517 551211 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|తొలకరి (27 కవితలు; తొలి ప్రచురణ: 1922)]]}} |{{DJVU page link|9|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/గోధూళి|గోధూళి (27 కవితలు; తొలి ప్రచురణ: నవ్య సాహిత్య పరిషత్తు-గుంటూరు-1938)]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/శశికళ|గశశికళ (72 కవితలు; తొలి ప్రచురణ: 1954)]]}} |{{DJVU page link|57|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/చిగురుటాకులు|చిగురుటాకులు (17 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|111|10}} }}<noinclude><references/></noinclude> hmtj4b4p0pmwe89qtr2914njiu9oh51 551213 551211 2026-04-03T04:07:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551213 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|తొలకరి (27 కవితలు; తొలి ప్రచురణ: 1922)]]}} |{{DJVU page link|9|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/గోధూళి|గోధూళి (27 కవితలు; తొలి ప్రచురణ: నవ్య సాహిత్య పరిషత్తు-గుంటూరు-1938)]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/శశికళ|గశశికళ (72 కవితలు; తొలి ప్రచురణ: 1954)]]}} |{{DJVU page link|57|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/చిగురుటాకులు|చిగురుటాకులు (17 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|111|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/అవీ ఇవీ|అవీ ఇవీ (14 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|127|10}} }}<noinclude><references/></noinclude> 0fzn37lu1ybhrxifx09tian2t8bb7y1 551215 551213 2026-04-03T04:10:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 551215 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|తొలకరి (27 కవితలు; తొలి ప్రచురణ: 1922)]]}} |{{DJVU page link|9|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/గోధూళి|గోధూళి (27 కవితలు; తొలి ప్రచురణ: నవ్య సాహిత్య పరిషత్తు-గుంటూరు-1938)]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/శశికళ|గశశికళ (72 కవితలు; తొలి ప్రచురణ: 1954)]]}} |{{DJVU page link|57|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/చిగురుటాకులు|చిగురుటాకులు (17 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|111|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/అవీ ఇవీ|అవీ ఇవీ (14 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|127|10}} }}<noinclude><references/></noinclude> os5pi1iy8dndzxuz9bpmm5lpnytzahi 551242 551215 2026-04-03T06:22:06Z Rajasekhar1961 50 551242 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|తొలకరి (27 కవితలు; తొలి ప్రచురణ: 1922)]]}} |{{DJVU page link|9|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/గోధూళి|గోధూళి (27 కవితలు; తొలి ప్రచురణ: నవ్య సాహిత్య పరిషత్తు-గుంటూరు-1938)]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/శశికళ|గశశికళ (72 కవితలు; తొలి ప్రచురణ: 1954)]]}} |{{DJVU page link|57|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/చిగురుటాకులు|చిగురుటాకులు (17 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|111|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/అవీ ఇవీ|అవీ ఇవీ (14 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|127|10}} }}<noinclude><references/></noinclude> e06wsxsrqjqk4soz9w80cfikb8ba74i 551243 551242 2026-04-03T06:23:21Z Rajasekhar1961 50 551243 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|తొలకరి (27 కవితలు; తొలి ప్రచురణ: 1922)]]}} |{{DJVU page link|9|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/గోధూళి|గోధూళి (27 కవితలు; తొలి ప్రచురణ: నవ్య సాహిత్య పరిషత్తు-గుంటూరు-1938)]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/శశికళ|గశశికళ (72 కవితలు; తొలి ప్రచురణ: 1954)]]}} |{{DJVU page link|57|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/చిగురుటాకులు|చిగురుటాకులు (17 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|111|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/అవీ ఇవీ|అవీ ఇవీ (14 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|127|10}} }}<noinclude><references/></noinclude> kl1t5o6714353f5ehc5ofnkubj06w03 551266 551243 2026-04-03T09:38:51Z శ్రీరామమూర్తి 1517 551266 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''ఈ సంపుటిలో కావ్యాలు'''</p> {{rh|కావ్యంపేరు||పేజీలు}} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|తొలకరి (27 కవితలు; తొలి ప్రచురణ: 1922)]]}} |{{DJVU page link|9|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/గోధూళి|గోధూళి (27 కవితలు; తొలి ప్రచురణ: నవ్య సాహిత్య పరిషత్తు-గుంటూరు-1938)]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/శశికళ|శశికళ (72 కవితలు; తొలి ప్రచురణ: 1954)]]}} |{{DJVU page link|57|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/చిగురుటాకులు|చిగురుటాకులు (17 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|111|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/అవీ ఇవీ|అవీ ఇవీ (14 కవితలు; తొలి ప్రచురణ: 1996)]]}} |{{DJVU page link|127|10}} }}<noinclude><references/></noinclude> 0klrlvb8xnu5lh9yc8i0v8y2qyyd6jh పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/13 104 211358 551218 2026-04-03T04:16:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{p|fs150|ac}}'''తొలకరి'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|అశోకవృక్షచ్ఛాయ]]}} |{{DJVU page link|14|10}} }}' 551218 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''తొలకరి'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|అశోకవృక్షచ్ఛాయ]]}} |{{DJVU page link|14|10}} }}<noinclude><references/></noinclude> ny22hh7g5nv3un8rs3bnafopqo84wyk 551222 551218 2026-04-03T04:18:06Z శ్రీరామమూర్తి 1517 551222 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''తొలకరి'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|అశోకవృక్షచ్ఛాయ]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|మరపు]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|అనావృష్టి 1. వానదేవుడు]]}} |{{DJVU page link|15|10}} }}<noinclude><references/></noinclude> s042ged36i29thekxd35zv1qnygtabu 551224 551222 2026-04-03T04:19:16Z శ్రీరామమూర్తి 1517 551224 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''తొలకరి'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|అశోకవృక్షచ్ఛాయ]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|మరపు]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|అనావృష్టి 1. వానదేవుడు]]}} |{{DJVU page link|15|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2/తొలకరి|అనావృష్టి 2. మహేశ్వరుడు]]}} |{{DJVU page link|16|10}} }}<noinclude><references/></noinclude> mjbnlb7ep64c7agsz0bjk3jfn2enrgo 551240 551224 2026-04-03T06:18:58Z Rajasekhar1961 50 551240 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''తొలకరి'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అశోకవృక్షచ్ఛాయ]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|మరపు]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అనావృష్టి 1. వానదేవుడు]]}} |{{DJVU page link|15|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అనావృష్టి 2. మహేశ్వరుడు]]}} |{{DJVU page link|16|10}} }}<noinclude><references/></noinclude> 1knywagrftht9wp7lzakq0f5wzv6dft 551270 551240 2026-04-03T11:43:34Z శ్రీరామమూర్తి 1517 551270 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''తొలకరి'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అశోకవృక్షచ్ఛాయ]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|మరపు]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అనావృష్టి 1. వానదేవుడు]]}} |{{DJVU page link|15|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అనావృష్టి 2. మహేశ్వరుడు]]}} |{{DJVU page link|16|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|ప్రకృతి - పూర్వమానవ నిర్మితములగు పనులు]]}} |{{DJVU page link|17|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|పడవవానికథ]]}} |{{DJVU page link|18|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అంధయాచకదంపతులు]]}} |{{DJVU page link|20|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|వృద్ధకైవర్తుఁడు]]}} |{{DJVU page link|20|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|పొలిపాట]]}} |{{DJVU page link|21|10}} }}<noinclude><references/></noinclude> 8yfpmv9k1myeahoac79vq3ibrw9vtkx 551271 551270 2026-04-03T11:46:51Z శ్రీరామమూర్తి 1517 551271 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''తొలకరి'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అశోకవృక్షచ్ఛాయ]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|మరపు]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అనావృష్టి 1. వానదేవుడు]]}} |{{DJVU page link|15|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అనావృష్టి 2. మహేశ్వరుడు]]}} |{{DJVU page link|16|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|ప్రకృతి - పూర్వమానవ నిర్మితములగు పనులు]]}} |{{DJVU page link|17|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|పడవవానికథ]]}} |{{DJVU page link|18|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అంధయాచకదంపతులు]]}} |{{DJVU page link|20|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|వృద్ధకైవర్తుఁడు]]}} |{{DJVU page link|20|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|పొలిపాట]]}} |{{DJVU page link|21|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|ఆ చిన్నది]]}} |{{DJVU page link|22|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|గంగిరెద్దు]]}} |{{DJVU page link|23|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|గడ్డిపూలు]]}} |{{DJVU page link|23|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|రాధ]]}} |{{DJVU page link|24|10}} }}<noinclude><references/></noinclude> 4ytqu61esuftrzfpfkvqe4yohj2ji7a 551272 551271 2026-04-03T11:58:23Z శ్రీరామమూర్తి 1517 551272 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''తొలకరి'''</p> {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అశోకవృక్షచ్ఛాయ]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|మరపు]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అనావృష్టి 1. వానదేవుడు]]}} |{{DJVU page link|15|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అనావృష్టి 2. మహేశ్వరుడు]]}} |{{DJVU page link|16|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|ప్రకృతి - పూర్వమానవ నిర్మితములగు పనులు]]}} |{{DJVU page link|17|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|పడవవానికథ]]}} |{{DJVU page link|18|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|అంధయాచకదంపతులు]]}} |{{DJVU page link|20|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|వృద్ధకైవర్తుఁడు]]}} |{{DJVU page link|20|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|పొలిపాట]]}} |{{DJVU page link|21|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|ఆ చిన్నది]]}} |{{DJVU page link|22|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|గంగిరెద్దు]]}} |{{DJVU page link|23|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|గడ్డిపూలు]]}} |{{DJVU page link|23|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|రాధ]]}} |{{DJVU page link|24|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|నీటివర్ణములు]]}} |{{DJVU page link|25|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|చిన్నమాట]]}} |{{DJVU page link|25|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|రాణి]]}} |{{DJVU page link|26|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|మాయలాడి]]}} |{{DJVU page link|28|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|మొదటిముక్క]]}} |{{DJVU page link|28|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|కాకీ, కాకీ, గంతువేయ్]]}} |{{DJVU page link|28|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|గర్వము]]}} |{{DJVU page link|29|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|నవీన కవిహృదయము]]}} |{{DJVU page link|29|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|తెలియరాదు]]}} |{{DJVU page link|30|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|శుక్రుఁడు]]}} |{{DJVU page link|30|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|ప్రేమవార్త - కూల్డ్రె]]}} |{{DJVU page link|32|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|తగిన యల్లుఁడ నౌదునో?]]}} |{{DJVU page link|33|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|విచారము]]}} |{{DJVU page link|34|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|కాసారము]]}} |{{DJVU page link|35|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి|తొలకరి]]}} |{{DJVU page link|36|10}} }}<noinclude><references/></noinclude> 1dij5mc3rim6jvv7kyq1bt1fvgpykdc అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/కొన్ని సంగతులు 0 211359 551219 2026-04-03T04:16:26Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = కొన్ని సంగతులు | ముందరి = [[../దీపమాల/]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=169 to=169 />' 551219 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = కొన్ని సంగతులు | ముందరి = [[../దీపమాల/]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=169 to=169 /> d58494qrqvxg3qus1nxtzpqsot0lvpv 551220 551219 2026-04-03T04:16:50Z Rajasekhar1961 50 551220 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = భమిడిపాటి రామగోపాలం | అనువాదం= | విభాగము = కొన్ని సంగతులు | ముందరి = [[../దీపమాల/]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf" from=169 to=169 /> foa94pqnwxcehz2ekef29qy4x79psj8 అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2 0 211360 551238 2026-04-03T06:16:52Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2 | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-2, Kinnera Ar...' 551238 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2 | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-2, Kinnera Art Theatrees.pdf" from=1 to=10 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] simhj7ukz2y50akquktixgelkltsw1u 551239 551238 2026-04-03T06:17:42Z Rajasekhar1961 50 551239 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2 | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf" from=1 to=10 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] bt43u38q2u1d3yt4uy3lqotfxfh0ta9 అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2/తొలకరి 0 211361 551241 2026-04-03T06:20:40Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2 | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము = తొలకరి | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalana...' 551241 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/సంపుటి-2 | రచయిత = అడివి బాపిరాజు | అనువాదం= | విభాగము = తొలకరి | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf" from=11 to=40 /> [[వర్గం:అడివి బాపిరాజు రచనలు]] sala8xqus2w46ya7hmlyifxi51p3qad పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/21 104 211362 551253 2026-04-03T08:45:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551253 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|21}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''పొలిపాట'''</p> <poem> {{left margin|/5em}} దూడల తోలంగ - దున్నలు నడువంగ దులిపిన గింజలు - దొరలుచు నుండె పొలో పొలిపొలిపొలి - పొలో పొలీ. పసిడి బంగారము - పండిన గడ్డిలో పచ్చని గింజలు - పడిపోయి యుండె. ఆకాశమునఁ ప్రొద్దు - అది వెలుగుచుండెను గుప్పమధ్యను వెల్గు - కుందనము కట్ట. దూగరమండిని - తొలి మేము చేసెదము ఎగురవేసి రాసి - యింతలో చేసెదము. విఘ్నేశ్వరునిచేట - వెనుక తొలితట్ట కళ్లము మాకేను - కష్టపడి యుంట. నీరాట రేవున - జోరైన స్త్రీయుండె తారుమారుచేసి - దాసుణ్ణిచేసె. మొన్న ముద్దిచ్చింది - చిన్న దిప్పుడువచ్చె దొరచూడకుంటేను - దొంగిలి వడ్లీయ. అన్ని యింటికిఁజేర - ఆమిగిలినకళ్లము ఏరుకొనగవచ్చె - యీముసలిదెవతో - పొలో పొలి. </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 21 |bSize = 387 |cWidth = 36 |cHeight = 30 |oTop = 446 |oLeft = 173 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2}}</noinclude> lu7i9dg8cicpvhqc2bvem4ar3y3myvy 551254 551253 2026-04-03T08:45:24Z శ్రీరామమూర్తి 1517 551254 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|21}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''పొలిపాట'''</p> <poem> {{left margin|15em}} దూడల తోలంగ - దున్నలు నడువంగ దులిపిన గింజలు - దొరలుచు నుండె పొలో పొలిపొలిపొలి - పొలో పొలీ. పసిడి బంగారము - పండిన గడ్డిలో పచ్చని గింజలు - పడిపోయి యుండె. ఆకాశమునఁ ప్రొద్దు - అది వెలుగుచుండెను గుప్పమధ్యను వెల్గు - కుందనము కట్ట. దూగరమండిని - తొలి మేము చేసెదము ఎగురవేసి రాసి - యింతలో చేసెదము. విఘ్నేశ్వరునిచేట - వెనుక తొలితట్ట కళ్లము మాకేను - కష్టపడి యుంట. నీరాట రేవున - జోరైన స్త్రీయుండె తారుమారుచేసి - దాసుణ్ణిచేసె. మొన్న ముద్దిచ్చింది - చిన్న దిప్పుడువచ్చె దొరచూడకుంటేను - దొంగిలి వడ్లీయ. అన్ని యింటికిఁజేర - ఆమిగిలినకళ్లము ఏరుకొనగవచ్చె - యీముసలిదెవతో - పొలో పొలి. </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 21 |bSize = 387 |cWidth = 36 |cHeight = 30 |oTop = 446 |oLeft = 173 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2}}</noinclude> ge4sazzmhui9wnno0duay8abhjtelws పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/22 104 211363 551255 2026-04-03T08:55:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551255 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|22}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ఆ చిన్నది'''</p> <poem> {{left margin|10em}} ఏరుదాటి పడవమీఁద రంగం పోదామా రంగంవెళ్లి రంగసాన్ని తెచ్చి వేద్దామా? చిన్నదాన్ని చూడుడయ్య షోకు గున్నాదీ. షోకుచేసి పక్కచూపులు చూచుచున్నాదీ పొగరుగల యీ బాపనోడిని ఆపివేద్దామా ఆపివేసి ఆటలెన్నో ఆడింతామా? పంచెకట్టి చొక్కా తొడిగి కండువేసేను, కండువేసి పిల్లదాని కడకు వెళ్లూను. {{float right|॥చిన్నదాన్ని॥}} ఇతడు చక్కనోడుకాడు ఎఱ్ఱగున్నాడు. ఎఱ్ఱగుంటే నల్ల నెంకి యేలా వలిసిందో. {{float right|॥చిన్నదాన్ని॥}} ఇతని కొఱకు తలకట్టుకు నూనె యంటును, నూనె కొనుటకు కూలి డబ్బులు కూడబెట్టును. ఇతని కొఱకు పెద్ద కళ్లకు కాటుకెట్టింది, కాటుకనేతికి కూలిడబ్బులు దాచుచున్నాదీ. {{float right|॥చిన్నదాన్ని॥}} ఇతనికొఱకు కోరనాడు చీరకొన్నాదీ. కోరనాడు చీరకొనగ కూడుమానిందీ. ఇతని కొఱకు పూలరవిక బేరమాడింది, పూల రవిక బేరమాడ సంతకెళ్లింది. {{float right|॥చిన్నదాన్ని॥}} నూనె యంటుకు కాటికెట్టి చీరకట్టగా, చీరగట్టి రవికదొడగ సిగ్గులేకనే, చిన్నదాన్ని బాపనోడు చేరరాడయ్యె. చిన్నదాన్ని చూడడయ్యె కనులు తడిపింది. {{float right|॥చిన్నదాన్ని॥}} పదముపాడి పదము గలిపి గంతు వేద్దాము, గంతువేసి చక్కనైన నాట్యమాడ్డాము. {{float right|॥చిన్నదాన్ని॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 22 |bSize = 387 |cWidth = 27 |cHeight = 17 |oTop = 516 |oLeft = 299 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|తొలకరి||}}</noinclude> ln2z13b4ohgk78z217nfufurm7as0o4 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/23 104 211364 551256 2026-04-03T09:12:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551256 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|23}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''గంగిరెద్దు'''</p> <poem> {{left margin|5em}} డూ డూ డూ డూ యెంకన్నా * పెబువుగారికీ దణ్ణం పెట్టూ పాదంవంచీ భక్తితొ పెట్టూ * కాసులు మువ్వలు కడతారంటా పట్టుశాలువలు పెడతారంటా ॥డూడూ॥ మోసంచేసును మునసబుగారూ * కక్షలుగట్టూ కరణంగారూ కలుములు కన్నా కాపులు వీరూ ॥డూడూ॥ కుంచెడు మాయా కోమటిమాటా * పత్తికాయలో బామ్మణధాటీ పాగాసుట్టే నాయుడుభేటీ ॥డూడూ॥ సెన్నాపట్నం సేరువరాదు * కాశీపట్నం కానగపోదు కాపావరమూ కదలాలేదు ॥డూడూ॥ చెట్టు కదిలినా పుట్టకదలదూ * నీరుపోయినా నాచుకదలదూ గుడిపాడైనా గూబవదలదూ గుడిమాన్నెం పూజారి వదలడూ ॥డూడూ॥ యేడు కొండలా యెంకన్నండీ * యెండి కొండలా యీశరుడండీ పయిడి కొమ్ములా బసవయ్యండీ. ॥డూడూ॥ </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 23 |bSize = 387 |cWidth = 30 |cHeight = 32 |oTop = 315 |oLeft = 294 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''గడ్డిపూలు'''</p> <poem> {{left margin|5em}} పచ్చదైనట్టి గడ్డిలోపలను గంటి, గడ్డిలోనున్న పూలెన్నొ కంటి నచట. చిన్నవైయుండి రంగుల చెదరియుండ, చిత్రరూపుల చిన్నవై చెదరియుండ. దివ్యసుమము గమలమును జిత్రించు వేళ, మల్లి కాది పుష్పమ్ముల వ్రాయువేళ, విశ్వచిత్రకారుని కుంచె వీడి పడెడు వర్ణబిందువులే యిట్టి వరసుమములు, గడ్డిపూలయ్యెగా, స్మృతి కలిగె మదికి. </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 23 |bSize = 387 |cWidth = 30 |cHeight = 32 |oTop = 315 |oLeft = 294 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2}}</noinclude> 8k8ps59ri3eudslf06o3967eri7crk3 551258 551256 2026-04-03T09:13:04Z శ్రీరామమూర్తి 1517 551258 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|23}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''గంగిరెద్దు'''</p> <poem> {{left margin|5em}} డూ డూ డూ డూ యెంకన్నా * పెబువుగారికీ దణ్ణం పెట్టూ పాదంవంచీ భక్తితొ పెట్టూ * కాసులు మువ్వలు కడతారంటా పట్టుశాలువలు పెడతారంటా ॥డూడూ॥ మోసంచేసును మునసబుగారూ * కక్షలుగట్టూ కరణంగారూ కలుములు కన్నా కాపులు వీరూ ॥డూడూ॥ కుంచెడు మాయా కోమటిమాటా * పత్తికాయలో బామ్మణధాటీ పాగాసుట్టే నాయుడుభేటీ ॥డూడూ॥ సెన్నాపట్నం సేరువరాదు * కాశీపట్నం కానగపోదు కాపావరమూ కదలాలేదు ॥డూడూ॥ చెట్టు కదిలినా పుట్టకదలదూ * నీరుపోయినా నాచుకదలదూ గుడిపాడైనా గూబవదలదూ గుడిమాన్నెం పూజారి వదలడూ ॥డూడూ॥ యేడు కొండలా యెంకన్నండీ * యెండి కొండలా యీశరుడండీ పయిడి కొమ్ములా బసవయ్యండీ. ॥డూడూ॥ </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 23 |bSize = 387 |cWidth = 30 |cHeight = 32 |oTop = 315 |oLeft = 294 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''గడ్డిపూలు'''</p> <poem> {{left margin|15em}} పచ్చదైనట్టి గడ్డిలోపలను గంటి, గడ్డిలోనున్న పూలెన్నొ కంటి నచట. చిన్నవైయుండి రంగుల చెదరియుండ, చిత్రరూపుల చిన్నవై చెదరియుండ. దివ్యసుమము గమలమును జిత్రించు వేళ, మల్లి కాది పుష్పమ్ముల వ్రాయువేళ, విశ్వచిత్రకారుని కుంచె వీడి పడెడు వర్ణబిందువులే యిట్టి వరసుమములు, గడ్డిపూలయ్యెగా, స్మృతి కలిగె మదికి. </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 23 |bSize = 387 |cWidth = 30 |cHeight = 32 |oTop = 315 |oLeft = 294 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2}}</noinclude> 1navlb06e9egnxrj8blxds26xbt9a46 551259 551258 2026-04-03T09:13:25Z శ్రీరామమూర్తి 1517 551259 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|23}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''గంగిరెద్దు'''</p> <poem> {{left margin|5em}} డూ డూ డూ డూ యెంకన్నా * పెబువుగారికీ దణ్ణం పెట్టూ పాదంవంచీ భక్తితొ పెట్టూ * కాసులు మువ్వలు కడతారంటా పట్టుశాలువలు పెడతారంటా ॥డూడూ॥ మోసంచేసును మునసబుగారూ * కక్షలుగట్టూ కరణంగారూ కలుములు కన్నా కాపులు వీరూ ॥డూడూ॥ కుంచెడు మాయా కోమటిమాటా * పత్తికాయలో బామ్మణధాటీ పాగాసుట్టే నాయుడుభేటీ ॥డూడూ॥ సెన్నాపట్నం సేరువరాదు * కాశీపట్నం కానగపోదు కాపావరమూ కదలాలేదు ॥డూడూ॥ చెట్టు కదిలినా పుట్టకదలదూ * నీరుపోయినా నాచుకదలదూ గుడిపాడైనా గూబవదలదూ గుడిమాన్నెం పూజారి వదలడూ ॥డూడూ॥ యేడు కొండలా యెంకన్నండీ * యెండి కొండలా యీశరుడండీ పయిడి కొమ్ములా బసవయ్యండీ. ॥డూడూ॥ </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 23 |bSize = 387 |cWidth = 30 |cHeight = 32 |oTop = 315 |oLeft = 294 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''గడ్డిపూలు'''</p> <poem> {{left margin|10em}} పచ్చదైనట్టి గడ్డిలోపలను గంటి, గడ్డిలోనున్న పూలెన్నొ కంటి నచట. చిన్నవైయుండి రంగుల చెదరియుండ, చిత్రరూపుల చిన్నవై చెదరియుండ. దివ్యసుమము గమలమును జిత్రించు వేళ, మల్లి కాది పుష్పమ్ముల వ్రాయువేళ, విశ్వచిత్రకారుని కుంచె వీడి పడెడు వర్ణబిందువులే యిట్టి వరసుమములు, గడ్డిపూలయ్యెగా, స్మృతి కలిగె మదికి. </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 23 |bSize = 387 |cWidth = 30 |cHeight = 32 |oTop = 315 |oLeft = 294 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2}}</noinclude> 9aqt4hxywwfvjt7rajsv4a37c8ehedk పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/24 104 211365 551262 2026-04-03T09:28:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551262 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|24}} {{rule|}}</noinclude>{{p|fs150|ac}}'''రాధ'''</p> {{p|fs125|ac}}'''1. పటము'''</p> <poem> {{left margin|10em}} గలగలధ్వనినీడల గలసిపాఱు కొండవాగుపై వ్యాపించు గుబురుమావి వేరు వంతెనగా, దానవిశ్రమించి నిదురబోవునన్ సీతనా నెంచివచ్చి, నీవు చిత్రమొంటి లిఖించినావు నాధ! నన్నెప్రేమింపు, చిత్రమున్ నమ్మబోకు. </poem> {{p|fs125|ac}}'''2. మనసేల లేదు?'''</p> <poem> {{left margin|10em}} జాజిమొగ్గ పన్నుదాన చామంతి పూలదాన! చామంతి పూలమీఁద మనసేల లేదే? ఓ చిన్నరాధా, ఓచిన్నదానా! ఆద్దము మొగముదాన ముద్దుల మూటదాన! ముద్దులమీఁద నీకు మనసేల లేదే? {{float right|॥ఓచిన్న॥}} వీణపాటలదాన వేణుస్వరముదాన! నా, వేణుగానముమీఁద మనసేలలేదే? {{float right|॥ఓచిన్న॥}} కనులకాటుకదాన కౌగలింతలదాన! కౌగలింతలమీఁద మనసేలలేదే? {{float right|॥ఓచిన్న॥}} </poem> {{p|fs125|ac}}'''3.ముద్దు^'''</p> <poem> {{left margin|10em}} వంకరల తాడికడ, నాగుబాము పడగ బోలుతలగల సాలంపు మేలినీడ నధరమానితి ననుప్రేమ నక్కుఁనఁగొని బాగు, ముద్దుతో నాయాత్మ లాగికొంటి నాధ! నాయాత్మనాకిమ్ము; న్యాయమౌర! </poem> {{p|fs125|ac}}'''4. భమిడికలశము'''</p> <poem> {{left margin|10em}} ముసిముసిగ నవ్వు నవ్వుచు మొగము తిప్పి మఱ్ఱికొమ్మెక్కి పిలిచిన మాటలాడ వేల? భమిడికలశమ్ముతో నేటినుండి నీరు తెచ్చుచో బిందెను పారద్రోచి పరుగుపరుగున వచ్చితి త్వరితగతిని. నవ్వునాముద్దు మోము కానంగరాదు బాలకృష్ణమ్మ నీకను పాపలందు. అధరరుచి నాది కను మేలమాడఁబోదు వేణుగోపాల, యెఱుపు నీ పెదవితోడ. </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 24 |bSize = 387 |cWidth = 50 |cHeight = 20 |oTop = 506 |oLeft = 287 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|తొలకరి||}}</noinclude> fp9kezr3n3rsudf1cdkrwy584fitgp0 551263 551262 2026-04-03T09:29:16Z శ్రీరామమూర్తి 1517 551263 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|24}} {{rule|}}</noinclude>{{p|fs150|ac}}'''రాధ'''</p> {{p|fs125|ac}}'''1. పటము'''</p> <poem> {{left margin|10em}} గలగలధ్వనినీడల గలసిపాఱు కొండవాగుపై వ్యాపించు గుబురుమావి వేరు వంతెనగా, దానవిశ్రమించి నిదురబోవునన్ సీతనా నెంచివచ్చి, నీవు చిత్రమొంటి లిఖించినావు నాధ! నన్నెప్రేమింపు, చిత్రమున్ నమ్మబోకు. </poem> {{p|fs125|ac}}'''2. మనసేల లేదు?'''</p> <poem> {{left margin|10em}} జాజిమొగ్గ పన్నుదాన చామంతి పూలదాన! చామంతి పూలమీఁద మనసేల లేదే? ఓ చిన్నరాధా, ఓచిన్నదానా! ఆద్దము మొగముదాన ముద్దుల మూటదాన! ముద్దులమీఁద నీకు మనసేల లేదే? {{float right|॥ఓచిన్న॥}} వీణపాటలదాన వేణుస్వరముదాన! నా, వేణుగానముమీఁద మనసేలలేదే? {{float right|॥ఓచిన్న॥}} కనులకాటుకదాన కౌగలింతలదాన! కౌగలింతలమీఁద మనసేలలేదే? {{float right|॥ఓచిన్న॥}} </poem> {{p|fs125|ac}}'''3.ముద్దు'''</p> <poem> {{left margin|10em}} వంకరల తాడికడ, నాగుబాము పడగ బోలుతలగల సాలంపు మేలినీడ నధరమానితి ననుప్రేమ నక్కుఁనఁగొని బాగు, ముద్దుతో నాయాత్మ లాగికొంటి నాధ! నాయాత్మనాకిమ్ము; న్యాయమౌర! </poem> {{p|fs125|ac}}'''4. భమిడికలశము'''</p> <poem> {{left margin|10em}} ముసిముసిగ నవ్వు నవ్వుచు మొగము తిప్పి మఱ్ఱికొమ్మెక్కి పిలిచిన మాటలాడ వేల? భమిడికలశమ్ముతో నేటినుండి నీరు తెచ్చుచో బిందెను పారద్రోచి పరుగుపరుగున వచ్చితి త్వరితగతిని. నవ్వునాముద్దు మోము కానంగరాదు బాలకృష్ణమ్మ నీకను పాపలందు. అధరరుచి నాది కను మేలమాడఁబోదు వేణుగోపాల, యెఱుపు నీ పెదవితోడ. </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 24 |bSize = 387 |cWidth = 50 |cHeight = 20 |oTop = 506 |oLeft = 287 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|తొలకరి||}}</noinclude> aa2rv5imh2wsi4oe5bwnfkzlwgn6mnn పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/25 104 211366 551264 2026-04-03T09:36:20Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551264 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|25}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''నీటివర్ణములు.'''</p> <poem> {{left margin|10em}} అక్కా! అక్కా! గోదావరి నది అన్ని రంగుల నున్నది యేమే! ఎఱుపు నీలపూ పసిమిరంగులూ నీటిక్రిందికీ దిగునా చెప్పవె? గోదావరిలో నీరూఁదీసీ కొంచుక పోవా వచ్చున చెప్పవె? </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 25 |bSize = 387 |cWidth = 33 |cHeight = 33 |oTop = 200 |oLeft = 168 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''చిన్నమాట'''</p> <poem> {{left margin|10em}} పరుగు పరుగున గట్టెక్కి బాలయొకతె తల్లి చెంగునువదలి గోదావరిఁగన వచ్చి, నీల ప్రవాహమ్ము పాఱఁజూచి ఏదియో లేతమనమున నెంచికొనుచు నట్టె నిలఁబడె:- అంతలో నామె మాత తనయ డాసెను. వెంటనే తల్లిఁజూచి పెదవి విరిచి, “అమ్మ, చూడు; మిదియె నిజము చెపుమగోదావరి? మనదు చెఱువుకన్న చిన్నదే! ఏమొ యనుకొంటి, సీ! దిగినను నెంతలోతుండు? మోకాలదేమొ తడియు” </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 25 |bSize = 387 |cWidth = 33 |cHeight = 33 |oTop = 200 |oLeft = 168 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం - 2}}</noinclude> q9pv00n8mg3svrezkd8xog9d3woe5zc పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/37 104 211367 551265 2026-04-03T09:38:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551265 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 37 |bSize = 387 |cWidth = 281 |cHeight = 95 |oTop = 257 |oLeft = 54 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 5xgqy2lwf5vzsenouou4p4sy0ry7ack