వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.22 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/32 104 114772 551599 364415 2026-04-05T11:30:49Z Lokesh reddy 88 7265 551599 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />{{rh|విషయము|XXXI|పుట}}</noinclude>{{Center| {{p|fs125}}వాసిష్ఠ రామాయణము</p> }} {{Center| {{p|fs125}}విషయసూచిక</p> }} {{dotted TOC page listing| |{{sc|[[వాసిష్ఠరామాయణము (ద్విపద)/ముందుమాట|ముందుమాట]]}} |{{DJVU page link|1|i}} }} {{dotted TOC page listing| |{{sc|[[వాసిష్ఠరామాయణము (ద్విపద)/నామాట|నామాట]]}} |{{DJVU page link|1|iii}} }} {{dotted TOC page listing| |{{sc|[[వాసిష్ఠరామాయణము (ద్విపద)/సాహితీసౌరభం|సాహితీసౌరభం]]}} |{{DJVU page link|1|v}} }} {{dotted TOC page listing| |{{sc|[[వాసిష్ఠరామాయణము (ద్విపద)/పీఠిక|పీఠిక]]}} |{{DJVU page link|1|vii}} }} {{dotted TOC page listing| |{{sc|[[వాసిష్ఠరామాయణము (ద్విపద)/కృతజ్ఞతాంజలి|కృతజ్ఞతాంజలి]]}} |{{DJVU page link|1|xxi}} }} {{Center| {{p|fs110}}ఆది ప్రకరణము</p> }} {{dotted TOC page listing| |{{sc|[[వాసిష్ఠరామాయణము (ద్విపద)/ఆదిప్రకరణము|ఆది ప్రకరణము]]}} |{{DJVU page link|1|1-92}} }} {{dotted TOC page listing| |ఇష్టదేవతా, గురువందనము |{{DJVU page link|1|*}} }} {{dotted TOC page listing| |రచనోద్దేశము |{{DJVU page link|1|1}} }} {{dotted TOC page listing| |శ్లోకక్రమము |{{DJVU page link|1|1}} }} {{dotted TOC page listing| |భరద్వాజుని ప్రశ్న |{{DJVU page link|1|2}} }} {{dotted TOC page listing| |వాల్మీకి వాత్సల్యవాక్కులు |{{DJVU page link|1|2}} }} {{dotted TOC page listing| |శ్రీరామజననము |{{DJVU page link|1|6}} }} {{dotted TOC page listing| |దేవతల సంప్రార్థన |{{DJVU page link|1|}} }} {{dotted TOC page listing| |శ్రీరామచంద్రుని తలంపు |{{DJVU page link|1|7}} }} {{dotted TOC page listing| |విశ్వామిత్రుని రాక |{{DJVU page link|1|8}} }} {{dotted TOC page listing| |దశరథుడు శ్రీరాముని బిలిపించుట |{{DJVU page link|1|9}} }} {{dotted TOC page listing| |రాముని అత్తి |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |విశ్వామిత్రుని ఆదరోక్తి |{{DJVU page link|1|10}} }}<noinclude><references/></noinclude> olfcbmmdquke9w1quc3nxns3sxv6afv 551601 551599 2026-04-05T11:33:54Z Lokesh reddy 88 7265 551601 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />{{rh|విషయము|XXXI|పుట}}</noinclude>{{header2 | title = విషయసూచిక | section = }} {{Center|{{larger|'''వాసిష్ఠ రామాయణము'''}}}} {{Center|'''విషయసూచిక'''}} {| class="toccolours" style="width:100%" |- ! విషయము !! పుట |- | ముందుమాట || i |- | నామాట || iii |- | సాహితీసౌరభం || v |- | పీఠిక || vii |- | కృతజ్ఞతాంజలి || xxi |- ! colspan="2" | '''ఆది ప్రకరణము''' (1-92) |- | ఇష్టదేవతా, గురువందనము || * |- | రచనోద్దేశము || 1 |- | శ్లోకక్రమము || 1 |- | భరద్వాజుని ప్రశ్న || 2 |- | వాల్మీకి వాత్సల్యవాక్కులు || 2 |- | శ్రీరామజననము || 6 |- | దేవతల సంప్రార్థన || |- | శ్రీరామచంద్రుని తలంపు || 7 |- | విశ్వామిత్రుని రాక || 8 |- | దశరథుడు శ్రీరాముని బిలిపించుట || 9 |- | రాముని అత్తి || 10 |- | విశ్వామిత్రుని ఆదరోక్తి || 10 |}<noinclude><references/></noinclude> d8v556gwcyhyhzlcnkubyll3z099bwu 551602 551601 2026-04-05T11:41:07Z Lokesh reddy 88 7265 Proofreading - విషయసూచిక OCR correction 551602 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />{{rh|విషయము|XXXI|పుట}}</noinclude>{{pagenum|xxi}} {{center|{{larger|'''వాసిష్ఠ రామాయణము'''}}}} {{center|'''విషయసూచిక'''}} {| |- | విషయము || || పుట |- | ముందుమాట ||.....|| i |- | నామాట ||.....|| iii |- | సాహితీసౌరభం ||.....|| v |- | పీఠిక ||.....|| vii |- | కృతజ్ఞతాంజలి ||.....|| xxi |} {{center|'''ఆది ప్రకరణము''' (1-92)}} {| |- | ఇష్టదేవతా, గురువందనము ||.....|| * |- | రచనోద్దేశము ||.....|| 1 |- | శ్లోకక్రమము ||.....|| 1 |- | భరద్వాజుని ప్రశ్న ||.....|| 2 |- | వాల్మీకి వాత్సల్యవాక్కులు ||.....|| 2 |- | శ్రీరామజననము ||.....|| 6 |- | దేవతల సంప్రార్థన ||.....|| |- | శ్రీరామచంద్రుని తలంపు ||.....|| 7 |- | విశ్వామిత్రుని రాక ||.....|| 8 |- | దశరథుడు శ్రీరాముని బిలిపించుట ||.....|| 9 |- | రాముని అత్తి ||.....|| 10 |- | విశ్వామిత్రుని ఆదరోక్తి ||.....|| 10 |}<noinclude><references/></noinclude> a42k2dtd5shopdfydnkaox6wok9bny9 551604 551602 2026-04-05T11:43:25Z Lokesh reddy 88 7265 /* అచ్చుదిద్దారు */ 551604 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Lokesh reddy 88" />{{rh|విషయము|XXXI|పుట}}</noinclude>{{pagenum|xxi}} {{center|{{larger|'''వాసిష్ఠ రామాయణము'''}}}} {{center|'''విషయసూచిక'''}} {| |- | విషయము || || పుట |- | ముందుమాట ||.....|| i |- | నామాట ||.....|| iii |- | సాహితీసౌరభం ||.....|| v |- | పీఠిక ||.....|| vii |- | కృతజ్ఞతాంజలి ||.....|| xxi |} {{center|'''ఆది ప్రకరణము''' (1-92)}} {| |- | ఇష్టదేవతా, గురువందనము ||.....|| * |- | రచనోద్దేశము ||.....|| 1 |- | శ్లోకక్రమము ||.....|| 1 |- | భరద్వాజుని ప్రశ్న ||.....|| 2 |- | వాల్మీకి వాత్సల్యవాక్కులు ||.....|| 2 |- | శ్రీరామజననము ||.....|| 6 |- | దేవతల సంప్రార్థన ||.....|| |- | శ్రీరామచంద్రుని తలంపు ||.....|| 7 |- | విశ్వామిత్రుని రాక ||.....|| 8 |- | దశరథుడు శ్రీరాముని బిలిపించుట ||.....|| 9 |- | రాముని అత్తి ||.....|| 10 |- | విశ్వామిత్రుని ఆదరోక్తి ||.....|| 10 |}<noinclude><references/></noinclude> pjr84ptn10ykbzir15z0tyq1qsk9tzf పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/60 104 117908 551588 483156 2026-04-05T10:45:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 551588 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}} {{p|ac|fs150}}శ్రీ సీతారామాంజనేయసంవాదము</p> {{p|ac|fs125}}ప్రథమాశ్వాసము</p> {{Css image crop |Image = సీతారామాంజనేయ_సంవాదము.pdf |Page = 60 |bSize = 375 |cWidth = 75 |cHeight = 17 |oTop = 108 |oLeft = 156 |Location = center |Description = }} {{p|ac|fwb}}కథాప్రారంభము</p> {{Center|'''_____________''' }} {{p|ac|fwb}}కైలాసపర్వతవర్ణనము</p> '''అవ'''. ఈ గ్రంథమున వర్ణింపఁబడుచరిత్ర బ్రహ్మాండపురాణములోని గౌరీశంకరసంవాదము గావున నావిషయమును మొట్టమొదట వర్ణించుటకై యీక్రిందఁ గైలాసపర్వతమును వర్ణించుచున్నాఁడు — {{Telugu poem|type={{Css image crop |Image = సీతారామాంజనేయ_సంవాదము.pdf |Page = 60 |bSize = 375 |cWidth = 62 |cHeight = 125 |oTop = 215 |oLeft = 41 |Location = left |Description = }}|lines=<poem> సుఖదశుద్ధసత్త్వా వాసము శివపార్వతీనివాసము సుమహా భాస మనాభాసము కై లాసము తనరారుఁ జిద్విలాసం బగుచున్.</poem>|ref=39}} '''టీక'''. శ్రీ సు...సము — శ్రీ = సమృద్ధిగల, సుఖ = ధరార్థకామమోక్షములనియెడు పురుషార్థములనలనఁ గలుగుసుఖమును (లేక ఇహలోకమునందును, పరలోకమునందును, పరిపూర్ణ మగునానందమును), ద = ఇచ్చునట్టి, శుద్ధసత్త్వ = పరిశుద్ధ మగుసత్త్వగుణముగల (రజోగుణమును తమోగుణమును విడిచి పరిశుద్ధ మగు సత్త్వగుణము నాశ్రయించియున్న అనుట), మునులకు, ఆవాసము = నివాసమైనదియు, శివ...సము — శివ = శంకరునకును, పార్వతీ = పార్వతీదేవికిని, నివాసము = ఉనికిపట్టు అయినదియు, సు...సము — సుమహత్ = మిక్కిలి యధికమైన, భాసము (లేక ఆభాసము) = కాంతిగలదియు, అనాభాసము = తనపై నివసించువారలకుఁ గలదుర్గుణములను నశింపఁజేయునట్టిదియు, (అగు) కైలాసము = కైలాసపర్వతము, చిద్విలాసంబు అగుచున్ = సత్యజ్ఞానానందస్వరూపుఁ డగు పరబ్రహ్మముయొక్క విలాసములవంటి విలాసములు గలదియై (పరబ్రహ్మమువలెననుట), తనరారున్ = ఒప్పుచుండును (కే (శివయోః) లాసః యస్యసః = శిరస్సునందు (పార్వతీపరమేశ్వరుల) విలాసము గలది కేలాసము. "కేలాస ఏవ కైలాసః"= కేలాసమే కైలాసము, "కీలయోః అసనం యస్యసః,<noinclude><references/></noinclude> 9o6exq9oyk5f939mb19ob54ck89wrqk పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/61 104 117998 551460 483160 2026-04-04T20:44:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 551460 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 42 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>కీలాసః = భూమియందును జలమునందును నివసించునది కీలాసము. అనఁగా; స్ఫటికము. తస్య అయం కైలాసం = ఆ స్ఫటికమునకు సుగంధించినది కైలాసము, స్ఫటికమయమైనది యనుట). '''తాత్పర్యము'''. ధర్మార్థకామమోక్షంబుల నొసంగఁ జాలు సత్త్వగుణము నాశ్రయించి, పరమశాంతులై యున్నమునులకు నివాసమై తన్నాశ్రయించినవారలకుఁ గల అహంకారము మమకారము డంబము మొదలగు సకలదుర్గుణముల నడంచును, పరబ్రహ్మమునుంబోలె కైలాస మనునొకపర్వతము మిగుల ప్రకాశించుచుండును. దానిపై పరమానందముతో పార్వతీపరమేశ్వరులు నివసించుచుందురు. (పైపద్యమునందు చిద్విలాసము అనుటచేత కైలాసపర్వతమును పరబ్రహ్మముతో పోల్చి యున్నాఁడు. కావున నీ పద్యమునందుఁ బరబ్రహ్మపరముగ రెండవ యర్థముకూడఁ గలదు. “కేళీనాం సమూహః కైలం" కేళి యనఁగా, నానందము వానియొక్క - సమూహము కైల మనఁబడును. 'కైలేన ఆస్యత ఇతి కైలాసః, కైలం ఆసో యస్యసః కైలాసః' కైలముచే నిలుచువాడు, కైలము ఉనికిగాఁ గలవాడు. ఆనందరూపుఁడనుట. ఈవ్యుత్పత్తిచే కైలాసపదము పరబ్రహ్మమునందు కూడ వర్తించును.) {{Center|'''బ్రహ్మపరమైన యర్థము.'''}} '''టీ'''. శ్రీ = ధర్మార్థకామములను సంపత్తును, సుఖ = పరమానందరూపమగు మోక్షమును, ద = (కర్మమార్గముచేతను, జ్ఞానమార్గముచేతను, తననుసేవించువారలకు) ఇచ్చునట్టి, శుద్ధసత్త్వ = రజోగుణములతోఁ గాని తమోగుణములతోఁగాని కొంచెమైనను సంబంధములేని , (లేక, తిరస్కరింపబడని పరిశుద్ధ మగుసత్త్వగుణమె స్వరూపముగా గలమాయకు) ఆవాసము = నివాస మైనట్టియు, (మాయకంటె వేఱుగాక తనను కర్మయోగముచే సేవించువారలకు ధర్మార్థకామములను, జ్ఞానయోగముచే సేవించువారలకు మోక్షమును ఇచ్చునట్టి అని భావము.) శివ = ఆనందస్వరూపుఁడగు, లేక, మంగళకరుడగు, పురుషునకును (జీవునకును), పార్వతి = మలినసత్త్వప్రధాన యగు నవిద్యకును, (జీవుఁడు బ్రహ్మమునకంటె వేఱుకాఁడు = అవిద్యయు మాయకంటె వేఱుకాదు. అగ్నికంటె దానియందున్న యుష్ణశక్తియు, యుష్ణశక్తికంటె నగ్నియు వేఱుకానట్లు పరబ్రహ్మమునకంటె మాయయు మాయకంటె పరబ్రహ్మంబును వేఱు కాదు కావున నిచ్చట "జీవుఁడును ఆవిద్యయును బ్రహ్మయం దున్నవి” అని చెప్పఁబడియున్నది. పార్వతీశబ్దమునకు అవిద్యయని యర్థము చెప్పుట ఔపచారిక మని తెలిసికొనవలయును.) నివాసము, సుమహాభాసము = సూర్యుఁడు చంద్రుడు అగ్ని మొదలగువానిని ప్రకాశింపఁజేయఁజాలు తేజస్సు గలదియు, అనాభాసము = ఈశ్వరుఁడు జీవుఁడు ప్రపంచము అను మొదలగువికారము లేవియును లేనిదియు, అగు,<noinclude><references/></noinclude> 2vg874jomas0s25gxe8nbzzgd544zsi 551589 551460 2026-04-05T10:51:18Z దేవీప్రసాదశాస్త్రి 4290 551589 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 42 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>కీలాసః" = భూమియందును జలమునందును నివసించునది కీలాసము. అనఁగా; స్ఫటికము. "తస్య అయం కైలాసం" = ఆ స్ఫటికమునకు సుగంధించినది కైలాసము, స్ఫటికమయమైనది యనుట). '''తాత్పర్యము'''. ధర్మార్థకామమోక్షంబుల నొసంగఁ జాలు సత్త్వగుణము నాశ్రయించి, పరమశాంతులై యున్నమునులకు నివాసమై తన్నాశ్రయించినవారలకుఁ గల అహంకారము మమకారము డంబము మొదలగు సకలదుర్గుణముల నడంచును, పరబ్రహ్మమునుంబోలె కైలాస మనునొకపర్వతము మిగుల ప్రకాశించుచుండును. దానిపై పరమానందముతో పార్వతీపరమేశ్వరులు నివసించుచుందురు. (పైపద్యమునందు చిద్విలాసము అనుటచేత కైలాసపర్వతమును పరబ్రహ్మముతో పోల్చి యున్నాఁడు. కావున నీ పద్యమునందుఁ బరబ్రహ్మపరముగ రెండవయర్థముకూడఁ గలదు. “కేళీనాం సమూహః కైలం" కేళి యనఁగా, నానందము వానియొక్క సమూహము కైల మనఁబడును. "కైలేన ఆస్యత ఇతి కైలాసః, కైలం ఆసో యస్యసః కైలాసః" కైలముచే నిలుచువాడు, కైలము ఉనికిగాఁ గలవాడు. ఆనందరూపుఁ డనుట. ఈవ్యుత్పత్తిచే కైలాసపదము పరబ్రహ్మమునందు కూడ వర్తించును.) {{p|ac|fwb}}బ్రహ్మపరమైన యర్థము</p> '''టీ'''. శ్రీ = ధర్మార్థకామము లను సంపత్తును, సుఖ = పరమానందరూపమగు మోక్షమును, ద = (కర్మమార్గముచేతను, జ్ఞానమార్గముచేతను, తనను సేవించువారలకు) ఇచ్చునట్టి, శుద్ధసత్త్వ = రజోగుణములతోఁ గాని తమోగుణములతోఁ గాని కొంచెమైనను సంబంధములేని (లేక తిరస్కరింపబడని పరిశుద్ధ మగుసత్త్వగుణమె స్వరూపముగా గలమాయకు), ఆవాసము = నివాస మైనట్టియు (మాయకంటె వేఱుగాక తనను కర్మయోగముచే సేవించువారలకు ధర్మార్థకామములను, జ్ఞానయోగముచే సేవించువారలకు మోక్షమును ఇచ్చునట్టి అని భావము.), శివ = ఆనందస్వరూపుఁడగు (లేక మంగళకరుఁడగు), పురుషునకును (జీవునకును), పార్వతి = మలినసత్త్వప్రధాన యగు నవిద్యకును (జీవుఁడు బ్రహ్మమునకంటె వేఱుకాఁడు =. అవిద్యయు మాయకంటె వేఱుకాదు. అగ్నికంటె దానియందున్న యుష్ణశక్తియు, యుష్ణశక్తికంటె నగ్నియు వేఱుకానట్లు పరబ్రహ్మమునకంటె మాయయు మాయకంటె పరబ్రహ్మంబును వేఱు కాదు కావున నిచ్చట "జీవుఁడును ఆవిద్యయును బ్రహ్మయం దున్నవి” అని చెప్పఁబడియున్నది. పార్వతీశబ్దమునకు అవిద్యయని యర్థము చెప్పుట ఔపచారిక మని తెలిసికొనవలయును.), నివాసము, సుమహాభాసము = సూర్యుఁడు చంద్రుడు అగ్ని మొదలగువానిని ప్రకాశింపఁజేయఁజాలు తేజస్సు గలదియు, అనాభాసము = ఈశ్వరుఁడు జీవుఁడు ప్రపంచము అను మొదలగువికారము లేవియును లేనిదియు, అగు,<noinclude><references/></noinclude> 2k591qjeh7b90q4usuursbyx1z7lpqq పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/62 104 118000 551591 547029 2026-04-05T10:53:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 551591 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. | 43}}</noinclude>కైలాసము = పరబ్రహ్మము (లేక పర్వతము. ఇది యుపమాలంకారము కావున విశేషణములయందు మాత్రము శ్లేష యుండినఁ జాలును. విశేష్యమగు కైలాసపదమునందు కూడ అర్థద్వయము నంగీకరించినచో శ్లేషాలంకార మగును.) చిద్విలాసంబు అగుచున్ = అపరోక్షజ్ఞానమే రూపముగాఁ గలదియై, తనరారున్. '''తా'''. శుద్ధసత్త్వప్రధాన మగుమాయకు నాశ్రయమై తనను కర్మయోగముచే నుపాసించువారలకు (బ్రహ్మము వేఱు; తాను వేఱు, అనుభేదదృష్టి కలిగి సుఖములు కావలయునని పరబ్రహ్మమును సగుణరూపముతో సేవించువారలకు అనుట.) ధర్మార్థకామముల నొసంగుచు, జ్ఞానయోగముచే నుపాసించువారలకు (జీవబ్రహ్మైక్యమును తెలిసి కొనినవారలకు) మోక్షము నిచ్చుచు, జీవావిద్యలు తానేయై, నిర్వికారుఁడై సూర్యచంద్రాగ్నులసహితము ప్రకాశింపఁజేయజాలుదివ్యతేజస్సుతో జ్ఞానరూపుఁ డగు నాపరబ్రహ్మము ప్రకాశించుచున్నది. {{Telugu poem|type=వ.|lines=<poem>అది మఱియు నాదిమధ్యాంతవిహీనంబును స్వజాతీయవిజాతీయ స్వగతభేదశూన్యంబును నిత్యాపరోక్షస్వప్రకాశాపహసితానంత కోటినూర్యచంద్రానలాలోకంబును వేదశాస్త్రవురాణేతిహాసాగ మాగమ్యంబును బహువిధవర్ణధర్మకర్మగుణనామరూపవికారశక్తి విరహితంబును బ్రహ్మేంద్రాద్యమరాసురోరగగరుడగంధర్వకిన్నర కింపురుషసిద్ధసాధ్యవిద్యాధరచారణాప్సరోయక్షగుహ్యకభూతఖేచర దేవర్షి బ్రహ్మఋషీశ్వర యోగీశ్వరమునీశ్వరయతీశ్వరకవీశ్వరాద్యుపా స్యంబును నిత్యనిర్గుణనిర్వికల్పనిర్వికారనిరంజననిర్విషయాతీంద్రియా వాఙ్మానసగోచరాప్రమేయశుద్ధబుద్ధముక్తకేవలాఖండసచ్చిదానంద మయంబు నైన తురీయాతీతపరతత్త్వకైలాసంబున నవ్యక్తమహ దాదిసప్తావరణపరివేష్టితంబును జతుర్దశలోకకందరసుందరంబును సార్వభౌమాదిహిరణ్యగర్భాంతానందగండశైలభాసురంబును భానుసోమనక్షత్రతారాగ్రహపావకసౌదామన్యాది వివిధతేజోరత్న శర్కరిలంబును బ్రవిమలవైరాగ్యోపరత్యేకాంతాత్యంతముముక్షు తాధిత్యకాధ్యాత్మానందజీవనాభిషిక్తనిర్మలనిశ్చలతాకలికాకలితఫలి తనిష్కామకర్మోపాసనాయాగయోగజపతపస్సత్యశౌచదయాశీలవ్రత దానాదినానావిధానోకహోద్యానవిరాజితంబును శాస్త్రపుష్పోపేత నిగమాగమాంతకల్పలతావిలసితంబును షడ్విధసమాధిసౌధవిభ్రాజి తంబును బరమాధ్యాత్మవిద్యానందజలాభిషిక్తనిర్మలచిత్తవృత్త్యం గణ శమదమోపరతితితిక్షాశ్రద్ధాసమాధానామానిత్వాదంభిత్వాది</poem>|ref=}}<noinclude><references/></noinclude> g2xlqdgervdzxgujk619qwfcg4e9f52 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/64 104 118772 551461 483189 2026-04-04T20:44:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 551461 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |45 }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>నడుగు మనిన సంతోషభరితచిత్త యై యమ్మత్తకాశిని చిఱునవ్వు నగుచు నిట్లనియె.</poem>|ref=40}} '''టీ'''. అది = ఆమహాకైలాసపర్వతము, (పరబ్రహ్మమనియు రెండవయర్థము కలదు. ఈ వచనమునందు పరబ్రహ్మమునకును, కైలాసమునకును ఆ భేదమును వర్ణించుచున్నాఁడు) మఱియున్, ఆది.....నంబును- ఆది = మొదలు, మధ్య=నడుమ, అంత= తుదియు, విహీనంబును = లేనిదియు, (పర్వతపక్షమునందు మిగుల విశాలమైన దనియు, బ్రహ్మపక్షమునందు ఉత్పత్తి స్థితి వినాశములు లేనిదనియు నర్థము.) స్వజా. . .బును- స్వజాతీయ = తనజాతికి సంబంధించినవానివలనఁ గాని, విజాతీయ =మఱియొకజాతికి సంబంధించిన వస్తువులవలనఁ గాని, స్వగత = తనయందేయున్న యనేకపదార్థములవల్లఁ గాని కలుగు, భేద= భేదముతో, శూన్యంబును = లేనిదియును, (ఏక మే వాద్వితీయం బ్రహ్మ ' అను శ్రుతి ప్రకారము ఆ పరబ్రహ్మమునకు తనజాతిలోఁ జేరిన మఱియొక బ్రహ్మవలనఁ గాని యితరజాతిలోఁ జేరిన మాయాప్రపంచము మొదలగువానివలనఁ గాని, తమలోపలనే యుండు నింద్రియములు మనస్సు మొదలగువానివల్లఁగాని భేదము లేదు. అనఁగా; ఆయన యొక్కఁడె యనుట. ఈవిశేషణమునకు పర్వతపక్షమున నంతచక్కనియర్థము దొరకుట లేదు. అయినను అనేక పర్వతములును, వృక్షములును, భేద మేర్పఱుచుటకు వీలులేకుండ చుట్టు నావరించియున్న వనియు, ఆపర్వతముపై మొలచియున్న తీగెలు మొదలగునవి కూడ నట్టే దాని నావరించి యున్నవని కాని; లేక, ప్రపంచమునందున్న సకల పర్వతములును, వృక్షములు రాళ్లు మొదలగునవియును, ఆపర్వతమునందు మొలిచియున్న తీఁగెలు మొదలగునవియును అనఁగా; ప్రపంచమంతయు, ఆ కైలాసపర్వతముయొక్క కాంతిచే తెల్లనై యేది కైలాసమో యేది యితర పదార్థమో అను భేదమును కనిపెట్టుటకు వీలులేక యున్నది అని కాని చెప్పవచ్చును.) నిత్య. . .లోకంలును - నిత్య = శాశ్వతమైన, అపరోక్ష = సకలజనులకును ప్రత్యక్షమైన, (బ్రహ్మపక్షమునందు జ్ఞానులకు ప్రత్యక్షమైన) స్వప్రకాశ = తనయొక్కకాంతిచే, అపహసిత = తిరస్కరింపఁబడిన, అనంతకోటి = లెక్కలేనికోట్లసంఖ్యగల, సూర్య = సూర్యులయొక్కయు, చంద్ర = చంద్రులయొక్కయు, అనల = అగ్నిహోత్రములయొక్కయు, ఆలోకంబును = కాంతి గలదియు (రెండుపక్షములయందును 'అపరోక్ష ' అను స్థలమున తప్ప తక్కినచోట్ల సమానమే. అచ్చటివిశేషమును అచ్చటనే చూపియున్నాను.) వేద ...బును - వేద = చతుర్వేదములచేతను, శాస్త్ర = ఆఱుశాస్త్రములచేతను, పురాణ = పదునెనిమిది పురాణముల చేతను, ఇతిహాస = భారతరామాయణాదీతిహాసములచేతను, ఆగమ = కామికముమొదలగు నిరువదియెనిమిది ఆగమములచేతను, అగమ్యంబును = చక్కఁగాఁ దెలియఁదగినదియును, (పరబ్రహ్మపరమున, అగ<noinclude><references/></noinclude> hy7m7m6o1ii75cwm59qmztebeo1kgou 551585 551461 2026-04-05T10:38:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 551585 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |45 }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>నడుగు మనిన సంతోషభరితచిత్త యై యమ్మత్తకాశిని చిఱునవ్వు నగుచు నిట్లనియె.</poem>|ref=40}} '''టీ'''. అది = ఆమహాకైలాసపర్వతము (పరబ్రహ్మమనియు రెండవయర్థము కలదు. ఈ వచనమునందు పరబ్రహ్మమునకును, కైలాసమునకును అభేదమును వర్ణించుచున్నాఁడు), మఱియున్, ఆది.....నంబును — ఆది = మొదలు, మధ్య = నడుమ, అంత = తుదియు, విహీనంబును = లేనిదియు, (పర్వతపక్షమునందు మిగుల విశాలమైనదనియు, బ్రహ్మపక్షమునందు ఉత్పత్తి స్థితి వినాశములు లేనిదనియు నర్థము.) స్వజా...బును — స్వజాతీయ = తనజాతికి సంబంధించినవానివలనఁ గాని, విజాతీయ = మఱియొకజాతికి సంబంధించిన వస్తువులవలనఁ గాని, స్వగత = తనయందేయున్న యనేకపదార్థములవల్లఁ గాని కలుగు, భేద = భేదముతో, శూన్యంబును = లేనిదియును, ("ఏక మే వాద్వితీయం బ్రహ్మ" అను శ్రుతి ప్రకారము ఆ పరబ్రహ్మమునకు తనజాతిలోఁ జేరిన మఱియొక బ్రహ్మవలనఁ గాని యితరజాతిలోఁ జేరిన మాయాప్రపంచము మొదలగువానివలనఁ గాని, తమలోపలనే యుండు నింద్రియములు మనస్సు మొదలగువానివల్లఁగాని భేదము లేదు. అనఁగా; ఆయన యొక్కఁడె యనుట. ఈవిశేషణమునకు పర్వతపక్షమున నంతచక్కనియర్థము దొరకుట లేదు. అయినను అనేక పర్వతములును, వృక్షములును, భేద మేర్పఱుచుటకు వీలులేకుండ చుట్టు నావరించియున్న వనియు, ఆపర్వతముపై మొలచియున్న తీగెలు మొదలగునవి కూడ నట్టే దాని నావరించి యున్నవని కాని; లేక, ప్రపంచమునందున్న సకలపర్వతములును, వృక్షములు రాళ్లు మొదలగునవియును, ఆపర్వతమునందు మొలిచియున్న తీఁగెలు మొదలగునవియును అనఁగా; ప్రపంచమంతయు, ఆ కైలాసపర్వతముయొక్క కాంతిచే తెల్లనై యేది కైలాసమో యేది యితర పదార్థమో అను భేదమును కనిపెట్టుటకు వీలులేక యున్నది అని కాని చెప్పవచ్చును.) నిత్య...లోకంబును — నిత్య = శాశ్వతమైన, అపరోక్ష = సకలజనులకును ప్రత్యక్షమైన (బ్రహ్మపక్షమునందు జ్ఞానులకు ప్రత్యక్షమైన), స్వప్రకాశ = తనయొక్కకాంతిచే, అపహసిత = తిరస్కరింపఁబడిన, అనంతకోటి = లెక్కలేనికోట్లసంఖ్యగల, సూర్య = సూర్యులయొక్కయు, చంద్ర = చంద్రులయొక్కయు, అనల = అగ్నిహోత్రములయొక్కయు, ఆలోకంబును = కాంతి గలదియు (రెండుపక్షములయందును 'అపరోక్ష ' అను స్థలమున తప్ప తక్కినచోట్ల సమానమే. అచ్చటివిశేషమును అచ్చటనే చూపియున్నాను.) వేద...బును — వేద = చతుర్వేదములచేతను, శాస్త్ర = ఆఱుశాస్త్రములచేతను, పురాణ = పదునెనిమిది పురాణముల చేతను, ఇతిహాస = భారతరామాయణాదీతిహాసములచేతను, ఆగమ = కామికము మొదలగు నిరువదియెనిమిది ఆగమములచేతను, అగమ్యంబును = చక్కఁగాఁ దెలియఁదగినదియును (పరబ్రహ్మపరమున, అగ<noinclude><references/></noinclude> 0wbmhl4qq9ebml6min57d4163ya30r5 551586 551585 2026-04-05T10:39:19Z దేవీప్రసాదశాస్త్రి 4290 551586 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |45 }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>నడుగు మనిన సంతోషభరితచిత్త యై యమ్మత్తకాశిని చిఱునవ్వు నగుచు నిట్లనియె.</poem>|ref=40}} '''టీ'''. అది = ఆమహాకైలాసపర్వతము (పరబ్రహ్మమనియు రెండవయర్థము కలదు. ఈ వచనమునందు పరబ్రహ్మమునకును, కైలాసమునకును అభేదమును వర్ణించుచున్నాఁడు), మఱియున్, ఆది.....నంబును — ఆది = మొదలు, మధ్య = నడుమ, అంత = తుదియు, విహీనంబును = లేనిదియు, (పర్వతపక్షమునందు మిగుల విశాలమైనదనియు, బ్రహ్మపక్షమునందు ఉత్పత్తి స్థితి వినాశములు లేనిదనియు నర్థము.) స్వజా...బును — స్వజాతీయ = తనజాతికి సంబంధించినవానివలనఁ గాని, విజాతీయ = మఱియొకజాతికి సంబంధించిన వస్తువులవలనఁ గాని, స్వగత = తనయందేయున్న యనేకపదార్థములవల్లఁ గాని కలుగు, భేద = భేదముతో, శూన్యంబును = లేనిదియును, ("ఏక మే వాద్వితీయం బ్రహ్మ" అను శ్రుతి ప్రకారము ఆ పరబ్రహ్మమునకు తనజాతిలోఁ జేరిన మఱియొక బ్రహ్మవలనఁ గాని యితరజాతిలోఁ జేరిన మాయాప్రపంచము మొదలగువానివలనఁ గాని, తమలోపలనే యుండు నింద్రియములు మనస్సు మొదలగువానివల్లఁగాని భేదము లేదు. అనఁగా; ఆయన యొక్కఁడె యనుట. ఈవిశేషణమునకు పర్వతపక్షమున నంతచక్కనియర్థము దొరకుట లేదు. అయినను అనేక పర్వతములును, వృక్షములును, భేద మేర్పఱుచుటకు వీలులేకుండ చుట్టు నావరించియున్న వనియు, ఆపర్వతముపై మొలచియున్న తీగెలు మొదలగునవి కూడ నట్టే దాని నావరించి యున్నవని కాని; లేక, ప్రపంచమునందున్న సకలపర్వతములును, వృక్షములు రాళ్లు మొదలగునవియును, ఆపర్వతమునందు మొలిచియున్న తీఁగెలు మొదలగునవియును అనఁగా; ప్రపంచమంతయు, ఆ కైలాసపర్వతముయొక్క కాంతిచే తెల్లనై యేది కైలాసమో యేది యితర పదార్థమో అను భేదమును కనిపెట్టుటకు వీలులేక యున్నది అని కాని చెప్పవచ్చును.) నిత్య...లోకంబును — నిత్య = శాశ్వతమైన, అపరోక్ష = సకలజనులకును ప్రత్యక్షమైన (బ్రహ్మపక్షమునందు జ్ఞానులకు ప్రత్యక్షమైన), స్వప్రకాశ = తనయొక్కకాంతిచే, అపహసిత = తిరస్కరింపఁబడిన, అనంతకోటి = లెక్కలేనికోట్లసంఖ్యగల, సూర్య = సూర్యులయొక్కయు, చంద్ర = చంద్రులయొక్కయు, అనల = అగ్నిహోత్రములయొక్కయు, ఆలోకంబును = కాంతి గలదియు (రెండుపక్షములయందును 'అపరోక్ష ' అను స్థలమున తప్ప తక్కినచోట్ల సమానమే. అచ్చటివిశేషమును అచ్చటనే చూపియున్నాను.) వేద...బును — వేద = చతుర్వేదములచేతను, శాస్త్ర = ఆఱుశాస్త్రములచేతను, పురాణ = పదునెనిమిది పురాణముల చేతను, ఇతిహాస = భారతరామాయణాదీతిహాసములచేతను, ఆగమ = కామికము మొదలగు నిరువదియెనిమిది ఆగమములచేతను, అగమ్యంబును = చక్కఁగాఁ దెలియఁదగినదియును (పరబ్రహ్మపరమున, అగ<noinclude><references/></noinclude> jfdhsma781fmfeiq0cjmawg2m1o2h9j పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/65 104 118781 551592 483190 2026-04-05T11:06:19Z దేవీప్రసాదశాస్త్రి 4290 551592 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 46 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>మ్యంబును = తెలియనలవికానిదియును అనియర్థము) బహు...బును — బహువిధ = అనేకవిధములగు, వర్ణ = (నలుపు పసుపు మొదలగు) వర్ణములు, ధర్మ = (పొడుగగుట పొట్టియగుట మొదలగు) ధర్మములును, కర్మ = (కదలుట, నడచుట మొదలగు) పనులును, గుణ (స్వభావసిద్ధము లైన గుణములకంటె వేఱైన) గుణములను, నామ = (కైలాసము అను పేరుకంటె వేఱగు) పేర్లును, రూప = (సహజమై యుండు తెలుపునకంటె వేఱైన) రూపంబును, వికార = (సిద్దముగా నుండుట అను దానికంటె వేఱగు) వికారములును, శక్తి = (కఠినముగా నుండుట అనుదానికంటె నితరములగు) శక్తులును (శిలయొక్కకఠిినత్వము, అగ్నియొక్క వేఁడిమి, మంచుయొక్క చల్లఁదనము, ఇవి యన్నియు వానివానిశక్తు లనఁబడును.), విరహితంబు = లేనిదియు, (బ్రాహ్మణాది వర్ణములును, ఆ వర్ణములకుఁ దగిన ధర్మములు, ఆచారములు, సత్త్వరజస్తమోగుణములు, సకలవిధము లగునామరూపములు, ఉండుట పుట్టుట మొదలగు వికారములు, సర్వస్వతంత్రుఁ డగుట, దేనితోను సంబంధపడకయుండుట, నాశరహితుఁ డగుట, అనాదియగువిజ్ఞానమే స్వరూపముగాఁ గలిగి యుండుట, సర్వమును దెలిసికొనుట, సర్వకాలములయందును తృప్తి గలిగి యుండుట అనునట్టి యాఱుశక్తులును లేనివాఁడు అని పరబ్రహ్మపక్షమునం దర్థము.) బ్రహ్మే...బును — బ్రహ్మ = చతుర్ముఖుండును, ఇంద్ర = దేవేంద్రుఁడును, ఆది = మొదలుగాఁ గల, అమర = దేవతలును, అసుర = రాక్షసులును, ఉరగ = (అనంతుఁడు వాసుకి మొదలగు) సర్పములును, గరుడ = గరుడులును, గంధర్వ = గంధర్వులును, కిన్నర = అశ్వముఖు (మనుష్యశరీరము గలకిన్నరు)లును, కింపురుష = (నరముఖము అశ్వశరీరము గల విశ్వవసు పరావసు ప్రభృతులగు) కింపురుషులును, సిద్ధ, సాధ్య, విద్యాధర, చారణ (దేవేంద్రునిచారులు లోకవృత్తాంతమును తెలిసికొనివచ్చి యాయనకుఁ జెప్పువారు.) అప్సరః = అప్పరసలు (రంభ ఊర్వశి మొదలగు వారు), యక్ష = కుబేరుఁడు మొదలగు యక్షులును, గుహ్యక = (మాణిభద్రుఁడు మొదలైన) గుహ్యకులును, భూత = గ్రహములును, (ఉరగ అనుపదముమొద లిప్పటివఱకుఁ జెప్పఁబడిన వారందఱును దేవతలే యైనను, వేఱువేఱుజాతులు గలవారు గావున ప్రత్యేకముగాఁ జెప్పఁబడిరి.) ఖేచర = సూర్యాదులు, దేవర్షి = నారదాదులును, (వీరు దేవతలలోఁ బుట్టి మును లైరి గావున దేవర్షు లనఁబడుచున్నారు) బ్రహ్మఋషీశ్వరసనకాదులును, (భక్తియోగాదుల నవలంబింపక కేవలజ్ఞాననిష్టులై పరబ్రహ్మనిష్ఠులై యున్నమునులు గావున వీరలకు బ్రహ్మఋషు లని పేరు. బ్రాహ్మణులై జన్మించి ఋషులైనవారికిఁ గూడ నీపేరు గలదు గానీ యీవిశేషణమునందు మునీశ్వర అని సామాన్యమునివాచక మగు పదము కలదు. గావున నిచ్చట నా యర్థముఁ జెప్పుట వీలులేదు, ఈపదము మొదలు విశేషణాంతమువఱకు ప్రతిపదమునందును గానవచ్చు ఈశ్వరశబ్దము శ్రేష్ఠవాచకమని తెలిసికొనవలయును) యోగీశ్వర = కపిలుఁడు దత్తాత్రేయుఁడు మొద<noinclude><references/></noinclude> pkab1kgrpii0mxzy5khq3q25iy1v0wn పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/66 104 118799 551593 373353 2026-04-05T11:09:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 551593 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. | 47}}</noinclude>లగుమహాయోగులును, మునీశ్వర = అగస్త్యాదులును, యతీశ్వర = గోవిందభగవత్పాదులు శంకరాచార్యులు మొదలగు యతులును, కవీశ్వర = వాల్మీకిలోనగుకవులును, ఆది = మొదలగువారిచేత, ఉపాస్యంబును = సేవింపఁదగినదియును (ఈ విశేషణమునకు పరబ్రహ్మపక్షమునందును, పర్వతపక్షమునందును, అర్థ మొక్కటియే.) నిత్య...బును — నిత్య = భూతభవిష్యద్వర్తమానకాలములందు నాశనమును జెందక సర్వకాలములందును స్థిరమై యుండునట్టియు, నిర్గుణ = సత్త్వము రజస్సు మొదలగు గుణములు లేనిదియు, నిర్వికల్ప = చిత్తము లేనిది యగుటచే. సంకల్పించుట, సంశయించుట, మొదలగునవి లేనిదియు, నిర్వికార = వికారములు లేనిదియు, నిరాకార = రూపము లేనిదియు, నిరంజన = ఇతరసాధనములతో పనిలేక తనను తానే యెఱుంగునదియు (స్వప్రకాశమైనది అనుట), నిర్విషయ = శబ్దము స్పర్శము మొదలగువిషయములు లేనిదియు (విషయములతో సంబంధపడనిదియు, లేక, విషయములు కూడ తనకంటె వేఱుగాకపోవుటచే, “విషయములను తెలిసికొనుట” అనుమాట లేనిదియు), అతీంద్రియ= ఇంద్రియములకు గోచరము గానిదియు, అవాఙ్మానసగోచర = వాక్కుచే చెప్పుటకును, మనస్సుచే భావించుటకును గూడ వీలుకానిదియు, అప్రమేయ = ఇంక యని పరిమితిఁ జెప్పుటకు వీలులేనిదియు (లేక ప్రత్యక్షము మొదలగు నేప్రమాణములకును గోచరము కానిదియు), శుద్ధ = నిర్మలమైనదియు, బుద్ధ = జ్ఞానముచే తెలియఁదగినదియు, ముక్త = ఇతరపదార్థములతో సంబంధము లేక స్వతంత్రమై యుండునదియు (ఇచ్చట స్వతంత్రమనగా: “ఏపదార్థముతోఁ గాని, యేగుణముతోఁ గాని సంబంధము లేక యున్నది" అని యర్థము. పైన నొకవిశేషణములో "పరబ్రహ్మమునకు స్వతంత్రశక్తి లేదు” అని చెప్పఁబడియున్నది. దానికి “తన్ను ప్రేరేపించునాఁడు లేక తాను యథేచ్ఛముగా ప్రపంచమును ఆజ్ఞాపించుట అనుశక్తి లేదు” అని యర్థము.) కేవల = తనకంటే రెండవపదార్థము లేనివాఁడును, అఖండ = విభాగములు చేయుటకు వీలులేనిదియును, సచ్చిదానందమయంబును = సత్యజ్ఞానానందస్వరూపంబును, ఐన, తురీ...బునన్ — తురీయ = సుషుప్త్యవస్థకంటె నావలనుండు తురీయావస్థను (జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలు క్రమముగ సత్త్వరజస్తమోగుణస్వరూపము లనియు, ఆయవస్థల కావలనుండు తురీయావస్థ శుద్ధసత్త్వస్వరూపమైనదనియు తెలిసికొనవలయును), అతీత = అతిక్రమించిన, ఐదవయవస్థకంటె (ఈయయిదవ యవస్థ, పైనఁజూపబడిన నాల్గవయవస్థలోని కడభాగమేకాని క్రొత్తది కాదు.), పర = మిగిలిన, తత్త్వ = పరబ్రహ్మ మనెడు, కైలాసంబునన్ = కైలాసమునందు, అస్య...బును — అవ్యక్త = మూలప్రకృతియును, మహత్ = ప్రపంచోత్పత్తికి ప్రథమావస్థ యగు మహత్తత్త్వము, ఆది = మొదలుగాఁ గల, సప్తావరణ = ఏడుప్రాకారములచేత, పరివేష్టితంబును = ఆవరింపఁబడినదియును, (మూలప్రకృతి, మహత్తత్వము, శబ్దస్పర్ఫరూపరసగంధము లనియెడు నేడును<noinclude><references/></noinclude> dsb0yyahs4u6qiu7abi90vlfh8kcego పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/67 104 118812 551596 373384 2026-04-05T11:17:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 551596 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 48 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>పరబ్రహ్మమునకు ఆకరణములు అనఁగా : పరబ్రహ్మమును దెలిసికొనకుండునట్లు చేయునది. ఈయేడింటిని ఆస్థానమంటపముయొక్క ప్రాకారముగా చెప్పియున్నాఁడు. ఇట్లే యీ విశేషణములయం దంతటను, వేదాంతమునకు సంబంధించిన విషయముల నన్నిటిని, వృక్షములు గుహలు మొదలగువానినిగాఁ జెప్పియున్నాఁడు), చతు...బును — చతుర్ధశలోక = పదునాలుగులోకము లనియెడు, కందర = గుహలచే, సుందరంబును = మనోహరమైనదియు, సార్వ...బును — సార్వభౌమాది = చక్రవర్తి మొదలు, హిరణ్యగర్భాంత = చతుర్ముఖబ్రహ్మ వఱకు నుండువారియొక్క, ఆనంద = సుఖము లనెడు (అనేకతారతమ్యములతో నున్న ఆనందము లనియెడు), గండశైల = జాఱుడురాళ్లచేత, భాసురంబును = ప్రకాశించుచున్నదియును (అనఁగా: చక్రవర్తి, మనుష్యగంధర్వులు, ఆదేవతలలోని గంధర్వులు, పితృదేవతలు, ఆజానజానులను దేవతలు, కర్మదేవతలు, దేవతలు, ఇంద్రుడు బృహస్పతి, నవబ్రహ్మలు, చతుర్ముఖబ్రహ్మ , వీరియానందములు క్రమముగా, నొకరియానందమునకంటె నొకరి యానందము నూఱు రెట్లధికము), భాను...రిలంబును — భాను = సూర్యుఁడు, సోమ = చంద్రుడు, నక్షత్ర = నక్షత్రములు, తార = ఆశ్విని మొదలగు నిరువదియేడు నక్షత్రములు (అశ్విని మొదలగు నిరువదియేడు నక్షత్రములు తప్ప మిగిలినవి నక్షత్రములని సామాన్యముగాఁ జెప్పఁబడును. అశ్విన్యాదులకు తారలు అని పేరు.) గ్రహ = అంగారకాది గ్రహములును (చంద్రసూర్యులనుగుఱించి యిదివఱకే చెప్పబడియున్నది.) పావక = అగ్నియును, సౌదామని = మెఱుపులును, ఆది = మొదలుగాఁ గల, వివిధ = నానావిధము లైన, తేజః= దీప్తులనెడు, రత్న = మణులచే, శర్కరిలంబును = గండిసుక గలదియును, ప్రవి...బును — ప్రవిమల = నిర్మలమైన, వైరాగ్య, ఉపరతి = చిత్తవిశ్రాంతియును, ఏకాంత = నిశ్చలచిత్తమును, అత్యంతముముక్షుతా = శీఘ్రముగ మోక్షము కావలయునను దృఢనిశ్చయమును (లేక స్థిరమగుకోర్కియును) అనెడు, అధిత్యకా = పర్వతము పైభాగమునందలి (పర్వత పైభాగమునందు మొలచియున్న అనుట), ఆధ్యాత్మానంద = బ్రహ్మానంద మనియెడు, జీవన = జలముచేత, అభిషిక్త = తడుపఁబడినట్టియు, నిర్మలనిశ్చలత్వకలికా = చాంచల్యము లేక యుండుట అనియెడు మొగ్గలచేత (లేక పిందెలచేత), కలిత = ఒప్పుచున్నట్టియు, ఫలిత = పరిపక్వములైనట్టియు, నిష్కామ = కోరిక లేని, కర్మ = కర్మలును (కర్మము ఇష్ట మనియును, అపూర్త మనియును రెండు విధములు. అం దిష్టము లనఁగా: "శ్లో. అగ్నిహోత్రం తపః స్సత్యం వేదానాం చానుపాలనం, ఆతిథ్యం వైశ్వదేవం చ ఇష్ట మి త్యభిధీయతే" = అగ్నిహోత్రము చేయుట, జపము నాచరించుట, సత్యము పలుకుట, వేదాధ్యయనము చేయుట, అతిథిపూజ, వైశ్వదేవము అనునవి ఇష్టకర్మలు: "శ్లో. వాపీకూపతటాకాదిదేవతా యతనాని చ, అన్నప్రదాన మారామః పూర్త మి త్యభిధీయతే" = చెఱువులు బావులు మొదలగువానిని ద్రవ్వించుట, దేవాలయంబులు<noinclude><references/></noinclude> rjo3pyihv9gnuabxgi3l0z4ixkwn2yd పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/68 104 118827 551606 502754 2026-04-05T11:50:55Z దేవీప్రసాదశాస్త్రి 4290 551606 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |49 }}</noinclude>కట్టుట, అన్నదానము, తోఁటలు వేయించుట అనునవి అపూర్తకర్మములు) ఉపాసన = మంత్రజపపూర్వకముగా దేవతలను ధ్యానించుటయు, యాగ = యజ్ఞములును, యోగ = అష్టాంగములతోఁ గూడిన రాజయోగము మొదలగు యోగములును, జప = గాయత్రి మొదలగుమంత్రముల జపించుటయును, తపః = శరీరమును శోషింపఁజేయునట్టి కృఛ్రము చాంద్రాయణము మొదలగు వ్రతంబును, సత్య = యథార్థముఁ జెప్పుటయును, శౌచ = లోపల వెలుపల పరిశుద్ధముగా నుండుటయును, దయ = భూతములయందు ప్రేమతో నుండి వానికష్టముల నోర్వలేకపోవుటయును, శీల = సత్స్వభావంబును, వ్రత = బ్రహ్మచర్యాది వ్రతంబులును, దాన = ఈవియు, ఆది = మొదలైనవి యనియెడు, నానావిధ = అనేకవిధములైన, అనోకహ = వృక్షములతోఁ గూడిన, ఉద్యాన = ఉపవనములచేత, విరాజితంబును = ప్రకాశించుచున్నదియును, శాస్త్ర...బును — శాస్త్ర = తర్కము మొదలగుశాస్త్రము లనియెడు, పుష్ప = పూవులతోడ, ఉపేత = కూడిన, నిగమ = వేదములయొక్కయు, ఆగమ = కామికము మొదలగు నాగమములయొక్కయు, అంత = కొన లనియెడు (వేదముయొక్క కొనలు ఉపనిషత్తులు, ఆగమముల యొక్క కొనలు చర్య, క్రియ, యోగ జ్ఞానసాదములయందు జెప్పఁబడు కర్మసాదాఖ్య కర్తృసాదాఖ్య మొదలగునని అని తెలిసికొనవలయును), కల్పలత = కల్పవృక్షములచేత విలసితంబును, షడ్వి...బును — షడ్విధ = ఆఱువిధములైన, సమాధి = సమాధు లనియెడు (మనసు నొకవస్తువునం దేకాగ్రముఁ జేసి యావస్తువును రూపసహితముగాఁ గాని రహితముగాఁ గాని ధ్యానించుట సమాధి యనఁబడును), సౌధ = రాజగృహములచేత, విభ్రాజితంబును = మిగుల ప్రకాశించుచున్నదియును, పరమ...బును — పరమ = నిరతిశయమైన (దీనికంటే నధిక మగునది లేదనుట), అధ్యాత్మవిద్య = బ్రహ్మజ్ఞానమువలనఁ గలిగిన, ఆనంద = బ్రహ్మానంద మనియెడు, జల = నీటిచేత, అభిషిక్త = తడుపఁబడిన, నిర్మల = పరిశుద్ధమైన, చిత్తవృత్తి = మనోవృత్తి యనియెడు (మనస్సు అనుట), అంగణ = ముంగిటియందున్న, శమ = మనోనిగ్రహము, దమ = ఇంద్రియముల జయించుట, ఉపరతి = చిత్తవిశ్రాంతి (లేక సన్యాసము), తితిక్షా = శీతోష్ణాదుల సహించుట, శ్రద్ధా = శ్రద్ధ, సమాధాన = గురు వుపదేశించిన విషయములను శాస్త్రములఁ జూచియు తనబుద్ధిచే విచారించియు నిశ్చయించుకొనుట, అమానిత్వ = నిరభిమానము, అదంభిత్వ = డంబము లేకపోవుట, ఆది = మొదలైన, కల్యాణగుణ = సద్గుణము లనియెడు, మణిగణ = రత్నములతో నమర్చియున్న, రంగవల్లీ = ముగ్గులచేత ప్రకాశితంబును, నిరతి...బును — నిరతిశయ = మహత్తరమైన, కైవల్య = మోక్షమనెడు, భాండాగార = బొక్కసముచేత, శోభితంబును, ప్రకాశించునదియును, ఫలకామ ...లలితంబును — ఫలకామనాభావ = ఫలములను గోరని, స్వభావనియత = అయాగుణస్వభావములనుబట్టి శాస్త్ర<noinclude><references/></noinclude> 6jndq6fifjzl8qd9k5u5n4qhq4dmar3 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/69 104 118865 551607 373504 2026-04-05T11:54:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 551607 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 50 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>ములయందు విధింపఁబడిన, కర్మ = తమతమకులములకుఁ గలకర్మలను, ఆచరణ = ఆచరించుటవలనఁ గలిగిన, చిత్తశుద్ధి = మనశ్శుద్ధియును, సర్వకర్మపరిత్యాగ = సకలములగు దుష్కార్యములను విడిచి పెట్టుటయును, గురుభక్తి, వేదాంత = వేదాంతవాక్యములను, శ్రవణ = వినుట, మనన = మనసునందు విచారణ సేయుట, నిదిధ్యాసన = నిశ్చయించిన విషయమును ఏకాగ్రచిత్తముతో ధ్యానించుట, జ్ఞాన = స్వస్వరూపజ్ఞానంబును, ఆది = మొదలైనదనెడు, సోపాన = మెట్లతోడ, సమన్విత = కూడిన, విజ్ఞాన = బ్రహ్మానుభవ మనెడు, రాజమార్గ = రాజవీథులలో, లలితంబును = మనోహరమైనదియును, పంచ...బును — పంచాక్షరీ = నమశ్శివాయ అను అయిదక్షరములు గల, మహామంత్ర = గొప్పమంత్ర మనెడు, మాణిక్య = మాణిక్యమైన, తోరణ = వెలుపలివాకిండ్లచేత, అలంకృతంబును = అలంకరింపఁబడినదియును, ప్రణవ....తంబును — ప్రణవనాద = పదివిధములగు ఓంకారనాదము లనియెడు (ఈదశవిధనాదములను గూర్చి ముందు గ్రంథకర్తయే సవిస్తరముగ వివరింపఁగలఁడు), మంగళవాద్య = శుభకరములైన, వాద్యముల రవ = ధ్వనిచేత, పూరితంబును = నిండింపఁబడినదియు, అగు = అయినట్టి, తురీయ...బునన్ — తురీయ = ఉన్మన్యవస్థ యనియెడు (జాగ్రదాది మూఁడవస్థలవలె సహజముగా వచ్చునది గాక యపరోక్షబ్రహ్మజ్ఞానము వలనఁ గలుగునట్టి యీయున్మన్యవస్థయే బ్రహ్మానందానుభవ మనియును నిర్వికల్పసమాధియనియును జెప్పఁబడినది), మహాస్థానమంటప = గొప్పకొలువుకూటముయొక్క, అంతరంబునన్ = లోపల (ఇచ్చట ఈ యున్మన్యవస్థకును, పరబ్రహ్మమునకును నామములందుఁ దప్ప రూపములందు భేదము లేదు, గావున బరబ్రహ్మమునకు ఆవరణములగు మూలప్రకృతి మొదలగువానిని ఈ ఆస్థానమంటపమునకు ప్రాకారములు గాను మఱియు నాయావస్తువులను సోపానాదులు గాను వర్ణించి యున్నారు), "కందరసుందరంబును, గండశైల భాసురంబును" అనుచో రమణీయం బగునొకానొక కైలాసగుహలో నున్నదనియు, ఒకానొకవిశాలమగు బండపైన నమర్చఁబడినదనియు "అధిత్యక...ఉద్యాన” అను విశేషణబలమువలన నాగుహయు బండయు పర్వతముయొక్క పైభాగమునందు (శిఖరమునకంటే కొంచెము క్రింద) నున్న వనియు, అర్థము చెప్పుట యుక్తమని తోఁచుచున్నది. లేకున్న నాస్థానమంటపమందు గుహలు గండశైలములుండుటకు వీలులేదు గదా. (“ఆగుహశిఖరమున కంటెఁ గొంత క్రిందనున్నది” అని చెప్పకున్నయెడల నచ్చట గండశైల ముండుటకు వీలుండదని తెలియవలయును.) సర్వో...నుండై — సర్వ = అశేషములైన, ఉపనిషత్ = వేదాంతములయొక్క, సౌరభూత = సారాంశమైన, బ్రహ్మాత్మకత్వ = జీవుఁడును బ్రహ్మయును ఒక్కటియే అనువిషయమును, దర్శక = చూపునట్టి, రూప = స్వరూపముగల, ఓంకార = ప్రణవ మనియెడు, ఓంకారమును ధ్యానించినవారు శీఘ్రముగ జీవబ్రహ్మై<noinclude><references/></noinclude> dh3m5z208ty2manb0o456s1ov62cisn పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/199 104 171116 551462 549672 2026-04-04T20:47:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 551462 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 180 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>తొలుత ననాదికాలకృతదుష్కృతపుణ్యవిమిశ్రకర్మకో టు లనుసమిచ్ఛయంబులఁ గడు న్భసితంబుగఁ జేయుచున్ సము జ్జ్వలసదఖండచిద్వరసువర్ణమయామలదివ్య వహ్నిమం డలము వెలుంగు నంతట విడంబితహృద్గగనాంతరంబులన్.</poem>|ref=151}} '''టీ'''. అంతటన్ = అనంతరము, విడం... బునన్ — విడంబిత = విశాలమైన, హృద్గగనాంతరంబునన్ = హృదయాకాశమధ్యమందు, తొలుతన్ = ముందుగా, సము...లము — సముజ్జ్వల = మిక్కిలి తేజరిల్లుచున్న, సత్ = ప్రసిద్ధమైన, అఖండ = అపరిచ్ఛిన్నమైన (అనఁగా సర్వవ్యాపకమైన), చిత్ = జ్ఞానస్వరూపమైన, వర = శ్రేష్ఠమైన, సువర్ణమయ = బంగారువియు , అమల = నిర్మలమును, దివ్య = అప్రాకృతమైన, వహ్నిమండలము = అగ్నిమండలము, అనా…టులు — అనాదికాల = ప్రపంచనిర్మాణసంకల్పకాలమునకుఁ బూర్వము, కృత = చేయఁబడిన, దుష్కృత = పాపముల నొసఁగెడు (అనఁగా దుఃఖము నిచ్చు), పుణ్య = పుణ్యముల నొసఁగెడు (అనఁగాః సుఖము నిచ్చు), విమిశ్ర = పుణ్యపాపముల నొసఁగెడు (అనఁగా కేవలము సుఖముగాని దుఃఖముగాని కాని మధ్యఫలము నిచ్చు), కర్మకోటులు = కర్మసముదాయములు, అనుపమిచ్ఛయంబులన్ — అను = అనునట్టి, సమిత్ = ఇంధనములయొక్క (లేక సమిధలయొక్క), చయంబులన్ = గుంపులను, కడున్ = మిక్కిలి, భసితంబుగఁ జేయుచున్ = బూది చేయుచు, వెలుంగున్ = ప్రకాశించును. '''తా'''. ఇట్లు చంద్రమండలము కానవచ్చినపిదప జ్ఞానరూపమై సువర్ణముతో సమానమగుకాంతి కలిగి రాజల్లునగ్నిమండలము లోచనగోచరం బగును. అది ప్రత్యక్షమైనతోడనే అనాదినుండియుఁ జేయఁబడుచు పలుమాఱు శరీరములఁ దాల్చి యనుభవింపఁబడుచునున్న సుఖదుఃఖమిశ్రఫలముల నిచ్చు ఫుణ్యపాపమిశ్రకర్మములు అగ్నియందు వేల్వఁబడిన సమిధలయట్లు భస్మమగును. {{Telugu poem|type=మ.|lines=<poem>ఉరురాగాదిగుణాజసంఘము ననాద్యోంకారమంత్రంబుచే త రయం బార వధించి యాత్మవిషయేధ్మశ్రేణితోఁ గూడఁ జె చ్చెర నానావిధవాసనాజ్యములతోఁ జిద్వహ్నిమధ్యంబునన్ వరుస న్వ్రేలిచి సౌఖ్యసోమరసపానం బంతఁ గావింపవే.</poem>|ref=152}} '''టీ'''. అంతన్ = పిమ్మట, ఉరు...ఘుమున్ — ఉరు = అధికములైన, రాగాదిగుణ = కామక్రోధాదిగుణము లనెడు, అజసంఘమున్ = మేఁకలగుంపును (యజ్ఞపశువులను), అనా...బుచేన్ — అనాది = పురాతనమైన, ఓంకారమంత్రంబుచేన్ = ఓంకార మనెడు మంత్రముచేత, రయంబారన్ = శీఘ్రముగ, వధించి = సంహరించి, ఆత్మ...ణితోన్ — ఆత్మ = మనసునకు సంబంధించిన, విషయ = శబ్దాదివిషయము లనెడు, ఇధ్మ = సమి<noinclude><references/></noinclude> 2mpvlv060heli6r2jw8f7secce7vdpa పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/201 104 171118 551463 549899 2026-04-04T20:47:36Z దేవీప్రసాదశాస్త్రి 4290 551463 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 182 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>మహనీయవైశాఖమధ్యాహ్నకాండసం కలితమార్తాండమండలముపగిది జారునిర్మలశరత్సమయరాకాసము జ్జ్వలపూర్ణచంద్రమండలముపగిదిఁ దప్తహేమాభిదీప్తజ్వాలికాజాల విలయకాలాగ్నిమండలమురీతి నీలతోయదమధ్యనిర్గతకమనీయ వితతసౌదామనీలతికభాతిఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బరఁగి నీవారశూకంబుకరణి సూక్ష్మ మై విమలమై యవర్ణమై యప్రమేయ మై యచింత్యప్రకాశమై యలరుచుండుఁ జండరుచుల హిరణ్మయమండలంబు.</poem>|ref=154}} '''టీ'''. మహా...గిరిన్ — మహనీయ = తీవ్రమైన, వైశాఖ = వైశాఖమాసమునందలి, మధ్యాహ్నకాండ=మధ్నాహ్నసమయముతో, సంకలిత = కూడియున్న, మార్తాండమండలముపగిదిన్ = సూర్యమండలమువలెను, చారు...భంగిన్ — చారు = మనోహరమై, నిర్మల = పరిశుద్ధమైయున్న, శరత్సమయ =శరత్కాలమునందలి, రాకా = పూర్ణిమయందు, సముజ్జ్వల= ప్రకాశించుచున్న, పూర్ణ చంద్రమండలముపగిది = పోడశకలాపరిపూర్ణమౌ చంద్రబింబమువలెను, తప్త ...మండలమురీతి — తప్తహేమ = పుటము వేయఁబడిన బంగారమువలె, అభిదీప్త = బాగుగఁ బ్రకాశించుచున్న, జ్వాలికా = జ్వాలలయొక్క, జాల = సమూహము గల, విలయకాల = ప్రళయకాలమునందలి, అగ్నిమండలమురీతిన్ = అగ్నిమండలమువలెను, నీల...భాతిన్ — నీల = నల్లనైన, తోయద = మేఘముయొక్క, మధ్య= నడుమనుండి, నిర్గత = వచ్చిన, కమనీయ = మనోహరమైన, వితత = విస్తారమైన, సౌదామనీలతికభాతిన్ = మెఱపుతీవియవలెను, పరఁగి = ఒప్పి, నీవారశూకంబుకరణిన్ = వరిముంటివలె, సూక్ష్మమై = స్వల్పపరిమాణము గలదియై, విమలమై = నిర్మలమైనదై, అవర్ణమై = దీని కీవర్ణము కలదు అని చెప్పుటకు వీలులేనిదై, అప్రమేయమై = ఆప్రమాణములకు గోచరము కానిదై, అచింత్యప్రకాశమై = మనసుచేత నూహించుటకైన నలవికాని కాంతి కలదియై, చండరుచులన్ = తీవ్రము లైనకాంతులచే, హిరణ్మయమండలంబు = ఆహిరణ్మయమండలము, అలరుచుండు = ప్రకాశించుచుండును. '''తా'''. మఱియు వైశాఖమాసమునందలి మధాహ్నకాలమున వెలుగుసూర్యమండలమువలెను నిర్మలమైనశరత్కాలమునందలి పున్నమనాటి పూర్ణచంద్రమండలమురీతిని<noinclude><references/></noinclude> qrff3e46dk8chrwvukgl1l8gbwhqdfu పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/210 104 171132 551464 550113 2026-04-04T20:48:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 551464 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |191 }}</noinclude>గాని వేఱేమియు లేదు. పైన నిరూపింపఁబడినవిధముగా జ్ఞానము నాశ్రయంచియే నామరూపాత్మకమగు నీప్రపంచమంతయు నావిర్భావతిరోభావములఁ జెందుతున్నది. కావున నిది యంతయు నాజ్ఞానమునకంటే వేఱు కానేరదు. స్వప్నమునందు దోఁచుపదార్థములు జ్ఞానము నాశ్రయించి జనించుచు నశించుచు నుండుటచే నె ట్లసత్యము లని చెప్పఁబడుచున్నవో అట్లే జాగ్రదవస్థయందలి పదార్థములు కూడ నసత్యములే కావున బ్రహ్మమునకంటె నితరమగుపదార్థము లేదనుట నిశ్చయము. ఇట్లు బ్రహ్మప్రతిబింబభూతుఁడవగునీవు ఎండయందలి దీపమువలె నాపరబ్రహ్మమునం దైక్యమగుదువు. అప్పుడు నీకుఁ గర్మేంద్రియములవలనఁ గాని జ్ఞానేంద్రియములవలనఁ గాని ప్రాణమనోవృత్తులవలన గాని చాంచల్యము కలుగదు. అవి యన్నియు నీకంటే ముందుగనే యాపరబ్రహ్మమునందు లీనము లగును. కావున నీవు గాలి లేనిచోట నున్నదీపమువలె, తరంగములు లేని సముద్రముభంగి, ఆకులు లేనివృక్షమట్లు, నలుపు పసుపు మొదలగు వర్ణములు లేనియాకసమురీతి, స్వప్నములు గాని జాగ్రతగాని యజ్ఞానము గాని లేని సుషుప్త్యవస్థపోలిక, చలనము లేనివాఁడవును రెండవపదార్థము లేనివాఁడవును గుణరహితుఁడవును ఇది యిట్టిది అని తలంచుట కశక్యమైనదియు రూప మేమియు లేనిదియు నగు పరమానందమే స్వస్వరూపముగలవాఁడవు నగుదువు. ఇట్లు బ్రహ్మైక్యముఁ జెంది వెలుపల లోపల యనుభేదము లేక సర్వమును నీవయై తురీయ మను పేరుగల రాజయోగనిష్ఠం బొంది సుఖింపుము. అని యిట్లు సీతాదేవి తత్త్వార్థము నుపదేశించి బిందుస్వరూపము నింతవఱకు జెప్పకుండుటచే దానిని గూర్చి వివరించునదియై యిట్లనియె. '''అవ'''. ఇట్లు రాజయోగనిష్ఠ నభివర్ణించి యీక్రింద బిందుస్వరూపమును వివరించుదానికిఁ గల హేతువును చెప్పుచున్నాఁడు — {{Telugu poem|type=ఆ.|lines=<poem>అట్టిపూర్ణసమాధి మనోనిలముల చలన ముడుగక కాని గోచరము గాదు అవియు బిందువు చాంచల్య మడఁగ కున్న నిశ్చలంబులు గావు వినిశ్చితాత్మ!</poem>|ref=158}} '''టీ'''. వినిశ్చితాత్మ = మనోనిగ్రహము గల యోయాంజనేయా, అట్టి... మాధి — అట్టి = పూర్వోక్తమైన, పూర్ణసమాధి = సంపూర్ణ మగుయోగనిష్ఠ, మనః = మనస్సుయొక్కయు, అనిలముల = ప్రాణవాయువులయొక్కయు, చలనము = చాంచల్యము, ఉడుగక కాని = నశించిననే కాని, గోచరము కాదు, అవియున్ = ఆ మనఃప్రాణములును, బిందు...ల్య — బిందువు = బుద్ధియొక్క, చాంచల్యయి = కదలిక, అడఁగకున్నన్ = విడువకపోయెనేని, నిశ్చలంబులు గావు = చలనము లేక యుండవు. '''తా'''. ఆత్మజ్ఞానము గల యోయాంజనేయా! మనస్సు ప్రాణవాయువు అనునవి కదలక నిలిచిననే కాని యా సంపూర్ణయోగనిష్ఠ సిద్ధింపదు. ఆ మనఃప్రాణంబులును<noinclude><references/></noinclude> 6edfatbwodbkv05ix3vdtftr7o4lowq పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/211 104 171133 551465 550114 2026-04-04T20:48:42Z దేవీప్రసాదశాస్త్రి 4290 551465 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh|192 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>బిందువునకుఁ గలచాంచల్యము నశింపకుండినచో నిశ్చలంబులు కావు. కావున యోగి యగువాఁడు మొట్టమొదట బిందురూపమును దెలిసికొని దానిని స్థిరముఁ జేయఁ బ్రయత్నింపవలయును. ఇట్లు చేసిన మనఃప్రాణములు స్థిరము లగును. యోగనిష్ఠవలనఁ గలుగు పరమానందము కూడ చేకూరును. {{p|ac|fwb}}హంసతత్త్వోపదేశము</p> '''అవ'''. ఇట్లు బిందుస్వరూపము నెఱుంగుట యావశ్యక మని చెప్పి దానికంటెఁ బూర్వము హంసస్వరూపము నెఱింగించువాఁడై దానికి హేతువును నిరూపించుచున్నాఁడు— {{Telugu poem|type=తే.|lines=<poem>అట్టిబిందువు చాంచల్య మడఁగ దెందు హంసతత్వంబు నెఱుఁగక యట్లు గాన దాని వివరింతు విను మదిఁ గానఁబడిన గాలి బిందువు మనమును గదలకుండు.</poem>|ref=159}} '''టీ'''. అట్టి = పూర్వోక్తమైన, బిందువు చాంచల్యము = బుద్ధియొక్క చపలత్వము, హంసతత్వంబున్ = జీవునియథార్థస్వరూపమును, ఎఱుఁగక = తెలిసికొనకపోయిన, ఎందున్ = ఎప్పటికిని, అడఁగదు = నశింపదు, అట్లు గానన్ = కావున, దానిన్ = ఆజీవతత్త్వమును, వివరింతున్ = తెలియఁజేయుదును వినుము, అది గానఁబడినన్ = ఆ స్వరూపము తెలిసినచో, గాలి = ప్రాణవాయువు, బిందువు = బుద్ధి, మనమును = మనస్సును, కదలకుండున్ = చలింపవు. '''తా'''. పైన వివరింపఁబడిన కారణమువలన బిందుస్వరూపము నెఱుంగుటయు, దానిని స్థిరముఁ జేయుటయు మిగుల నావశ్యము. అయినను హంసతత్వమును దెలిసికొనకపోయినయెడల నాబిందువు స్థిరము కానేరదు. కావున నా హంసతత్వము నెఱింగింగించెద వినుము. {{Telugu poem|type=తే.|lines=<poem>కంజపుంజానుగతసౌఖ్యగతుల మెఱసి యాతతబ్రహ్మసంస్థాన మగుచు లలిత మానసానందకర మై సమత్వ మమర సత్యరతి నొప్పు నీహంసచక్ర మనఘ.</poem>|ref=160}} '''టీ''' . అనఘ = పాపరహితుఁడా, ఈహంసచక్రము = ఈ క్రింద వివరింపఁబడఁబోవుహంసచక్రము, కంజ..తునన్ — కంజపుంజ = షడాధారకమలములను, అనుగత = అనుసరించుటచేతఁ గలిగిన, సౌఖ్యగతులన్ = సుఖములచే, మెఱసి = ప్రకాశించి, ఆత....నము — ఆతత = సర్వవ్యాపకమైన, బ్రహ్మ = పరబ్రహ్మమే, సంస్థానము = ఉనికిపట్టుగా<noinclude><references/></noinclude> gz65felnwb308om70hshhf039kpcrek పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/212 104 171134 551466 550736 2026-04-04T20:49:05Z దేవీప్రసాదశాస్త్రి 4290 551466 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |193 }}</noinclude>గలది, అగుచున్ - లలి.....మై — లలిత = మనోహరమై, మానస = మనస్సునకు, ఆనందకరమై = ఆనందమును గలిగించునదియై, సమత్వము = భేదములు లేకుండుట (త్రికాలములయందు నొకటేరీతిగ నుండుట), అమరన్ = ఒప్పుచుండఁగా, సత్యరతిన్ — సత్య = పరబ్రహ్మముయొక్క, రతిన్ = సంబంధముచే, ఒప్పున్ = ప్రకాశించును. '''తా'''. పాపరహితుఁడా! పరబ్రహ్మమున కాధారమై షడాధారచక్రముల ననుసరించి బహువిధములగు సుఖములఁ గలిగించుచు మనసునకు లోకసంబంధమైనట్టియు బ్రహ్మసంబంధమైనట్టియు నానందము నిచ్చుచు హంసకు విహారస్థాన మగు నొకయష్టదళపద్మము హృదయస్థానమునఁ గలదు. ఆచక్రము హంసమునకంటె వేఱు కాదు. శిష్యులకు సుఖముగఁ దెలియుటకై హంసమునకంటె నది వేఱనియు దీనియందు హంస విహరించుచున్నదనియు చెప్పఁబడుచున్నది గాని వేఱేమియు లేదు. '''అవ'''. ఇట్లు హంసతత్త్వజ్ఞాన మావశ్యకమని చెప్పి దానివలనఁ బ్రయోజనమును నిరూపించుచున్నాఁడు —— {{Telugu poem|type=ఆ.|lines=<poem>వినుము పాలు నీళ్లు విభజింప నేర్చిన పరమహంసపగిదిఁ బ్రవిదితాద్య పరమహంసుఁడైన పరమహంసుఁ డసార సారములను బంపఁ జాలు ననఘ.</poem>|ref=161}} '''టీ'''. అనఘ = పాపరహితుఁడా; వినుము, పాలునీళ్లు = పాలను-నీళ్లను, విభజింపన్ = వేఱు చేయుటకు, నేర్చిన = సమర్థమైన, పరమహంసపగిదిన్ = శ్రేష్ఠమగు హంసపక్షివలె, ప్రవి...సుఁడు — ప్రవిదిత = తెలియఁబడిన, ఆద్య = అనాదిసిద్ధమగు, పరమశ్రేష్ఠమైన హంసుఁడు = పరబ్రహ్మస్వరూపము గలవాఁడు (జీవస్వరూపము గలవాఁడు), ఐన పరమహంసుఁడు = ఐనట్టి బ్రహ్మవేత్త (ఇచ్చట పరమహంసశబ్దముచే పరమహంసాశ్రమమును స్వీకరించిన సన్యాసి చెప్పఁబడె), అసారసారములన్ — అసార = నిస్సారమగు ప్రపంచమును, సారములన్ = సారభూతుఁ డగుపరబ్రహ్మమును, పంపఁజాలున్ = వేఱుపఱుప సమర్థుఁ డగును. '''తా'''. పరిశుద్ధహృదయముగల యోయాంజనేయా! లోకమునందు హంస నీటినుండి పాల నెట్లు వేఱు చేయగలదో, ఆ పరబ్రహ్మరూపమగు నీ హంస నెఱింగిన మహాత్ముఁడు నిస్సార మగుప్రపంచమునుండి సారభూతుఁ డగుపరమాత్ముని వేఱు చేసి యెఱుంగఁగలఁడు. {{Telugu poem|type=తే.|lines=<poem>చటులసంసారదుఃఖనాశనకరంబు హంసతత్త్వార్థవిజ్ఞాన మతిరహస్య</poem>|ref=}}<noinclude><references/></noinclude> bn20ios61hkbrf2kasa04m110bffuaw పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/213 104 171135 551467 550737 2026-04-04T20:49:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 551467 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 194 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>మట్లు గావునఁ జెప్పెద నవధరింపు పరమభాగవతోత్తమ భక్తవరద.</poem>|ref=162}} '''టీ'''. పరమ....త్తమ — పరమ = శ్రేష్ఠులగు, భాగవత = భగవద్భక్తులలో, ఉత్తమ = ముఖ్యుఁడవగు నాంజనేయా, భక్తవరద — భక్త = భక్తులకు, వరద = వరముల నిచ్చువాఁడా, అతిరహస్యము = మిక్కిలి రహస్యమైన, హంస...నము — హంస = జీవస్వరూపమగు హంసయొక్క, తత్త్వ = యథార్థస్వరూప మను, అర్థ = విషయముయొక్క, విజ్ఞానము = తెలివి, చటు...రంబు — చటుల = దుస్సహమైన, సంసార = సంసారరూపమగు, దుఃఖ = దుఃఖమును, నాశనకరంబు = నశింపఁజేయునది, అట్లు కావునన్ = కాఁబట్టి, చెప్పెదన్ — అవధరింపుము = వినుము. '''తా'''. భగవద్భక్తులలో శ్రేష్ఠుఁడగునట్టియు శరణన్నవారిఁ గరుణించునట్టియు నోహనుమంతుఁడా! యీహంసతత్త్వము నెఱుంగుటవలన క్షణమాత్రముననే యతితీవ్రమగు సంసారదుఃఖము నశించును. కావున నాహంసతత్త్వమును వివరించెద వినుము. {{p|ac|fwb}}శరీరగతములగు నిడాపింగళాదుల వివేచనము</p> '''అవ'''. ఇట్లు సహేతుకముగాను స్తోత్రపూర్వకముగాను ఉపక్షేప (వస్తునిరూపణ కారంభించుట) సహితముగాను ప్రతిజ్ఞ చేసి దానిని విస్తరించువాఁడై ఉపోద్ఘాతరూపముగా దేహసన్నివేశము (నాడీవిభాగాదికము) నభివర్ణించుచున్నాఁడు — {{Telugu poem|type=వ.|lines=<poem>మాతృపితృభుక్తాన్నసంభూతరక్తశుక్లబిందుజనితంబై త్వగ్మాంసరుధిర మజ్జాస్థిస్నాయువులను షట్కోశంబులు గలిగి యొప్పునీస్థూలశరీ రంబునందు డెబ్బదిరెండువేలనాడులు గల వందు గుదంబునకంటె రెండంగుళంబులమీఁదట లింగంబునకంటె రెండంగుళంబుల క్రిందట నధోముఖాగ్రంబై మూఁడుకోణంబులు దనర దేహమధ్యమస్థానం బున మూలాధారచక్రం బలరు; నదిమొదలు సహస్రారంబు తుదగా బృష్ఠభాగంబున వీణాదండంబుభంగి సమస్తనాడికామూలకందంబై మూలోర్ధ్వచ్ఛిన్నసంశాభంబై షడాధారసమన్వితంబై యుండు దీర్ఘాస్థి బ్రహ్మదండి యనం బరఁగు. నా బ్రహ్మదండి మూలాధారాగ్ర కోణస్థయై కుండలీనామపరాశక్తియుక్తయై ప్రాణాగ్నిబిందునాదనిల య యై సావిత్రీసరస్వతీనామికయై బ్రహ్మరంధ్రగతయై సుషుమ్నా నాడి ప్రవర్తిల్లుఁ దద్వామదక్షిణపార్శ్వంబులయం దాధారంబు</poem>|ref=}}<noinclude><references/></noinclude> f56qfbo32nvm1wz3y4j4iah4o8n3s9m పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/216 104 171138 551455 550746 2026-04-04T19:56:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551455 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |197 }} <poem></poem> {{float right| }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>యాభిముఖియై తచ్చాంచల్యంబువలనఁ దానుం జలించుచు బహిరం తర్విషయానుభవంబు చేయుచు సుషుప్తియం దజ్ఞానాకారం బగుచు జాగ్రత్స్వప్నంబులయందు బుధ్యాద్యాకారంబై తోఁచుచు ననాది కాలంబుననుండి ముక్తిపర్యంతం బనంతకర్మంబు లాచరించుచుఁ దత్ఫలంబులగు సుఖదుఃఖంబుల భుజించుచు నవిచారరూపిణియై నిరంతరపర్యటనశీలయై యుండు మఱియును.</poem>|ref=163}} '''టీ'''. మాతృ...తంబై — మాతృపితృ = తల్లిదండ్రులచేత, భుక్త = భుజింపఁబడిన, అన్నసంభూత = ఆహారమువలనఁ బుట్టిన, రక్త = శోణితముయొక్కయు, శుక్ల = వీర్యముయొక్కయు, బిందు = బిందువులచేత, జనితంబు = పుట్టినది, ఐ = అయి, త్వఙ్మాం...వులు — త్వక్ = చర్మము, మాంస = మాంసము, రుధిర = రక్తము, మజ్జా = క్రొవ్వు (ఇది యెముకలలోపల నుండునది), అస్థి = ఎముకలు, స్నాయువులు = నరములు, అను షట్కోశంబులు కలిగి = అనెడు ఆఱుకోశములును గలిగినట్టిదియునై, ఒప్పు, ఈస్థూలశరీరంబునందున్ = ప్రకాశించుచున్న యీ స్థూలశరీరమున, డెబ్బదిరెండువేలనాడులు గలపు. అందున్ = ఆశరీరమునందు, గుదంబునకంటెన్ = గుదస్థానమునకంటె, రెండంగుళంబులమీఁదటన్ = రెండంగుళముల పైగా, లింగంబునకంటెన్, రెండంగుళములు క్రిందుగాను, అధోముఖాగ్రంబై = క్రిందివైపునకుఁ దిరిగి, మూఁడు కోణంబులు తనరన్ = మూఁడుకోణములు కలిగి, దేహమధ్యమస్థానంబునన్ = దేహమధ్యభాగమునందు (ఆ త్రికోణాకారమగుస్థానమునకే దేహమధ్య మని పేరు.), మూలాధారచక్రంబు = మూలాధార మనుపేరు గల చక్రము, అలరున్ = ప్రకాశించుచుండును. అది మొదలుకొని, సహస్రారంబు తుదగాన్ = సహస్రారమువఱకు, పృష్ఠభాగంబునన్ = వెనుకభాగమునందు, వీణాదండంబుభంగిన్ = వీణవలె, సమస్తనాడికామూలకందంబై = అన్నినాడులకును ఆధారభూతమై, మూలో...భంబై — మూల = మొదటను, ఊర్థ్వ = పైభాగమునందును, ఛిన్న = తెగఁగొట్టఁబడిన, వంశాభంబై = వెదురుబొంగుతో సమానమై, షడాధారసమన్వితంబై — షట్{{ZWNJ}}ఆధార = మూలాధారము మొదలగు నాఱుచక్రములతో, సమన్వితంబు ఐ = కూడినదై, ఉండు దీర్ఘాస్థి = ఉన్నట్టి గొప్పయెముక (వెన్నెముక), బ్రహ్మదండి అనన్ పరఁగున్ = బ్రహ్మదండి యనుపేరుతో నొప్పుచుండును, ఆబ్ర...స్థయై — ఆ బ్రహ్మదండి = ఆవెన్నెముకయొక్క, మూల = మొదట నున్న, ఆధార = మూలాధారచక్రముయొక్క, అగ్రకోణ = పైకొనయందు, స్థయై = ఉన్నదియై,కుండ....యై — కుండలీనామ = కుండలి యనుపేరు గల, పరాశక్తియుక్త యై = శక్తితో గూడినదియై (ఒకసర్పము మూలాధారమునందు పడగ నుంచుకొని శిరస్సునందు తోఁక నుంచుకొని యున్నదని ప్రసిద్ది గలదు. వెన్నెముకయొక్క సన్నివేశము చూచుట కట్లే యుండును గదా. మూలాధారమున కధఃకుండలియ<noinclude><references/></noinclude> ih737hbyeqd6ijsssrgvcgqy6lpxpwx 551456 551455 2026-04-04T20:02:36Z దేవీప్రసాదశాస్త్రి 4290 551456 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |197 }} <poem></poem> {{float right| }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>యాభిముఖియై తచ్చాంచల్యంబువలనఁ దానుం జలించుచు బహిరం తర్విషయానుభవంబు చేయుచు సుషుప్తియం దజ్ఞానాకారం బగుచు జాగ్రత్స్వప్నంబులయందు బుధ్యాద్యాకారంబై తోఁచుచు ననాది కాలంబుననుండి ముక్తిపర్యంతం బనంతకర్మంబు లాచరించుచుఁ దత్ఫలంబులగు సుఖదుఃఖంబుల భుజించుచు నవిచారరూపిణియై నిరంతరపర్యటనశీలయై యుండు మఱియును.</poem>|ref=163}} '''టీ'''. మాతృ...తంబై — మాతృపితృ = తల్లిదండ్రులచేత, భుక్త = భుజింపఁబడిన, అన్నసంభూత = ఆహారమువలనఁ బుట్టిన, రక్త = శోణితముయొక్కయు, శుక్ల = వీర్యముయొక్కయు, బిందు = బిందువులచేత, జనితంబు = పుట్టినది, ఐ = అయి, త్వఙ్మాం...వులు — త్వక్ = చర్మము, మాంస = మాంసము, రుధిర = రక్తము, మజ్జా = క్రొవ్వు (ఇది యెముకలలోపల నుండునది), అస్థి = ఎముకలు, స్నాయువులు = నరములు, అను షట్కోశంబులు కలిగి = అనెడు ఆఱుకోశములును గలిగినట్టిదియునై, ఒప్పు, ఈస్థూలశరీరంబునందున్ = ప్రకాశించుచున్న యీస్థూలశరీరమున, డెబ్బదిరెండువేలనాడులు గలపు. అందున్ = ఆశరీరమునందు, గుదంబునకంటెన్ = గుదస్థానమునకంటె, రెండంగుళంబులమీఁదటన్ = రెండంగుళముల పైగా, లింగంబునకంటెన్, రెండంగుళములు క్రిందుగాను, అధోముఖాగ్రంబై = క్రిందివైపునకుఁ దిరిగి, మూఁడుకోణంబులు తనరన్ = మూఁడుకోణములు కలిగి, దేహమధ్యమస్థానంబునన్ = దేహమధ్యభాగమునందు (ఆ త్రికోణాకారమగుస్థానమునకే దేహమధ్య మని పేరు.), మూలాధారచక్రంబు = మూలాధార మనుపేరు గల చక్రము, అలరున్ = ప్రకాశించుచుండును. అది మొదలుకొని, సహస్రారంబు తుదగాన్ = సహస్రారమువఱకు, పృష్ఠభాగంబునన్ = వెనుకభాగమునందు, వీణాదండంబుభంగిన్ = వీణవలె, సమస్తనాడికామూలకందంబై = అన్నినాడులకును ఆధారభూతమై, మూలో...భంబై — మూల = మొదటను, ఊర్థ్వ = పైభాగమునందును, ఛిన్న = తెగఁగొట్టఁబడిన, వంశాభంబై = వెదురుబొంగుతో సమానమై, షడాధారసమన్వితంబై — షట్{{ZWNJ}}ఆధార = మూలాధారము మొదలగు నాఱుచక్రములతో, సమన్వితంబు ఐ = కూడినదై, ఉండు దీర్ఘాస్థి = ఉన్నట్టి గొప్పయెముక (వెన్నెముక), బ్రహ్మదండి అనన్ పరఁగున్ = బ్రహ్మదండి యనుపేరుతో నొప్పుచుండును, ఆబ్ర...స్థయై — ఆబ్రహ్మదండి = ఆవెన్నెముకయొక్క, మూల = మొదట నున్న, ఆధార = మూలాధారచక్రముయొక్క, అగ్రకోణ = పైకొనయందు, స్థయై = ఉన్నదియై,కుండ....యై — కుండలీనామ = కుండలి యనుపేరు గల, పరాశక్తియుక్త యై = శక్తితో గూడినదియై (ఒకసర్పము మూలాధారమునందు పడగ నుంచుకొని శిరస్సునందు తోఁక నుంచుకొని యున్నదని ప్రసిద్ది గలదు. వెన్నెముకయొక్క సన్నివేశము చూచుట కట్లే యుండును గదా. మూలాధారమున కధఃకుండలియ<noinclude><references/></noinclude> tkqas0k1k34eeupt6terwavi2ya9n2p పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/217 104 171139 551457 550771 2026-04-04T20:15:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551457 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 198 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>నియు శిరమున కూర్ధ్వకుండలి యనియుఁ బేరు). ప్రాణా....యై — ప్రాణ = ప్రాణవాయువులకును, అగ్ని = జఠరాగ్నికిని, బిందు = బుద్ధికిని, నాద = ప్రణవనాదములకును, నిలయయై = అధారమైనదియై, సావిత్రీసరస్వతీనామికయై = సావిత్రి, సరస్వతి అనుపేర్లు గలదియై, బ్రహ్మరంధ్రగతయై = బ్రహ్మరంధ్రము నాశ్రయించినదియై, సుషుమ్నానాడి = సుషుమ్న యనునొకనాడి, ప్రవర్తిల్లు = ఉండును. తద్వామదక్షిణపార్శ్వంబులయందున్ = ఆనాడికి యెడమకుడిభాగములయందు, ఆధారంబు మొదలుకొని = మూలాధారచక్రము మొదలు, నాసికాపర్యంతంబు = ముక్కుకొనవఱకు, వ్యాపించి, నాడీచక్రసంస్యూతంబై = నాడీచక్రమునకు సంబంధించినదై, పితృయాన దేవయాన మనెడు = పితృయానము దేవీయానము అను (ఎడమముక్కు నందలి యూపిరికి ఇడానాడి యని పేరు. ఆనాడీమూలమున యఙ్ఞాదికర్మల నాచరించువారు నిర్గమింతురు. స్వర్గాదులయందు ఫలముల ననుభవించి భూలోకమునకు మఱలివత్తురు. కుడిముక్కునందలి శ్వాసకు పింగళనాడి యనిపేరు. ఉపాసకులగువారు అనాడీమార్గమున నిర్గమించి చతుర్ముఖుని లోకముఁ జేరి యచ్చట నపరోక్షజ్ఞానమును సంపాదించి యాచతుర్ముఖునితోఁ గూడ ముక్తు లగుదురు. భూలోకమునకు మఱలి రారు. ఈ రెండునాడులకును క్రమముగా పితృయాన మరియు దేవయాన మనియు పేర్లు గలవు. వీనినే ధూమాదిమార్గ మనియు నర్చిరాదిమార్గ మనియు గూడఁ జెప్పుదురు.) సంజ్ఞికలై = పేర్లు గలవియై, చంద్రసూర్యమండలంబులం బొంది = చంద్రసూర్యమండలముల నాశ్రయించి, ఇడాపింగళ లనునాడు లొప్పుచుండున్, నాభిమండలంబు నాశ్రయించి = నాభి నాశ్రయించి, కుక్కుటాండంబువిధంబునన్ = కోడిగ్రుడ్డువలె, నాడీచక్రం బమరున్ = సకలనాడులకు నాధారమగునాడీచక్రము కలదు. ఆనాడికలు = ఆ ఇడాపింగళానాడులు, అన్నాడీచక్రసముదితలు = ఆ నాడీచక్రమునుండి పుట్టినవి. అట్లు గావునన్ = కాబట్టి, గాంధారీ = గాంధారి, హస్తిజిహ్వ, అనునాడులు = అనుపేర్లు గల రెండునాడులు, నేత్రాంతవ్యాపినులు = కండ్లకొనవరకు వ్యాపించియుండునవి (ఎడమకంటియందు గాంధారి కుడికంటియందు హస్థిజిహ్వ), పూషాలంపూషానాడులు = పూషా, అలంపూష అనుపేరు గల నాడులు, కర్ణద్వయానుగతులు = చెవుల నాశ్రయించి యుండును. శుక్లాఖ్యనాడి = శుక్ల యనుపేరు గల నాడి, భ్రూమధ్యంబు నొందున్ = భ్రూమధ్యము నాశ్రయించి యుండును. ఘ్రాణరఁధ్రయుగ్మంబు = ఘ్రాణరంధ్రములు రెండును, శ్రోత్రరంధ్రయుగ్మంబు = శ్రోత్రరంధ్రంబులు రెండును, భ్రూమధ్యంబు దిగువన్ = బొమల క్రిందిప్రదేశమున కలిసియుండున్ = చేరియుండును, అచ్చోటు = ఆకలసియున్నస్థలము, శృంగాటకంబు = శృంగాటకము, చతుష్పథంబు = చతుష్పథము, నాలుగుత్రోవలు కలియుచోటు, అనన్ = అనుపేర, విలసిల్లున్ = ప్రకాశించును. గంగాయమునాసరస్వతులు అనుపేళ్ళు, కల యిడాపింగళసుషుమ్నలు = కలిగిన (పూర్వోక్త<noinclude><references/></noinclude> jgotdvhln0qay5io9wvs27brqnu6530 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/218 104 171140 551458 550784 2026-04-04T20:28:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551458 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |199 }}</noinclude>యిడాపింగళాసుషుమ్నానాడులు, కూడిన భ్రూమధ్యస్థానంబు = కలయునట్టి బొమల నడిమి ప్రదేశము, త్రికూటంబు అనన్ = త్రికూట మనియు, త్రివేణీసంగమం బనన్ = త్రివేణీసంగమ మనియు, తగున్ = చెప్పఁబడుచున్నది. వాక్ప్రసారిణి = మాటలాడుటకు శక్తిని కలిగించునది, ఐన సరస్వతీనాడి = ఐనట్టి సరస్వతి యనునాడి, జిహ్వాంతగామిని యగున్ = నాలుకయొక్క కొనను చెంది యుండును. విశ్వోదరీనాడి = విశ్వోదరి యనుపేరు గల నాడి, చతుర్విధాన్నంబులన్ — చతుర్విధ = నాలుగువిధములగు (భోజ్య, లేహ్య, చోష్య, పానీయములు చతుర్విధఆహారములు), అన్నంబులన్ = ఆహారములను, భక్షించున్ = భుజించును, కంఠస్థ = కంఠమునం దుండునది, ఐన పయస్వినీనాడి = ఐన పయస్విని యనుపేరు గలనాడి, క్షుతృషలన్ = ఆఁకలిదప్పులను, ఒదవించుచున్ = కలుగఁజేయుచున్, జలపానం బాచరించున్ = నీరు ద్రావుచు, మఱియున్, నాడీచక్రసముద్భూతలు = నాడీచక్రము నుండి పుట్టినవి, ఐన మూఁడునాడులు, అధోముఖలై యుండున్ = క్రిందికి వ్యాపించి యుండును. అందున్ = ఆమూఁటిలో, రక్తాహ్వయనాడి = రక్తాహ్వయ మనుపేరు గల నాడి, శుక్లంబున్ = వీర్యమును, సినీవాలినాడి = సినీవాలి యనుపేరు గలనాడి, మూత్రంబున్ = మూత్రమును, కుహూనాడి = కుహూ యనుపేరు గలనాడి, మలంబున్ = మలమును, బహిర్గతంబుగ చేయున్ = వెలికివచ్చునట్లు చేయును, శంఖినీదామినీనాడులు = శంఖిని, దామిని యనుపేరు గల నాడులు, భక్షిత = భుజింపఁబడిన, అన్న = ఆహారముయొక్క, రసంబులన్ = రసములను (శరీరమునం దన్నము పరిపాకమును చెందినపిదప ద్రవరూప మగును. దానికే యన్నరస మని పేరు.), గ్రహించి = తీసికొని, కపాలకుహరంబున్ — కపాల = కపాలముయొక్క, కుహరంబున్ = రంధ్రమును, ఒంది = పొంది, శిరంబునన్ = శిరస్సునందు, అమృతంబున్ = (జీవించుట కాధారభూత మగు) అమృతమును, కావించున్ = చేయుచుండును. అదియునుంగాక, హృదయంబునన్ = ఱొమ్మునందు, ఏకోత్తరశతనాడులు = నూటఒక్క నాడులు, తనర్చున్ = ఉన్నవి. అందున్ = ఆనాడులలో, ఒక్కనాడి, ఊర్ధ్వగామిని యగున్ — ఊర్ధ్వ = పైకి, గామిని = వ్యాపించునది అగును. అన్నాడీమార్గంబు = ఆనాడియొక్క మార్గము, మోక్షమార్గంబు అని = మోక్షమునకు మార్గ మని (ఆనాడిమార్గముగ నిర్గమించిన జీవుఁడు మోక్షమును జెందునని ఇచ్చట మోక్ష మనఁగా దేవయానమార్గము నాశ్రయించి చతుర్ముఖునిలోకమునకు బోయి కల్పాంతమునందు నాయనతో గూడ ముక్తినిఁ జెందుటయే.) వేదాంతంబులు పలుకున్ = వేదాంతశాస్త్రములు చెప్పును. ఇట్లు వివరించి చెప్పినవెల్లన్, ముఖ్యనాడులు = నాడులలో ముఖ్యము లగునవి. వీనిలోన్ = ఈముఖ్యనాడులలో కూడ ఇడాపింగళాసుషుమ్నలు, శ్రేష్ఠనాడులు = శ్రేష్ఠతమములైనవి, అందున్ = ఆనాడులలో బ్రహ్మనాడి = హృదయమునం దున్న నూటయొక్కనాడులలో బైకి ప్రసరించియున్నదని చెప్పబడియున్న మోక్షమార్గమగు నాడి, సకలనాడికాశిరోమణి యగున్ = అన్నినాడులలోను శిరోరత్న<noinclude><references/></noinclude> 1xfwhaagmiuif5j3pvayq441kpc2gie పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/219 104 171141 551459 550915 2026-04-04T20:42:09Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551459 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 200 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>మువంటిదై యున్నది, ఇత్తెఱఁగునన్ = ఈవిధముగా, తిర్య...లై — తిర్యక్ = అడ్డముగాను, ఊర్ధ్వ = పైఁగాను, అధః = క్రిందుగాను, ప్రసృతలై = వ్యాపించినవై, పరమ...నలు — పరమ = సూక్ష్మములైన, సుషిర = రంధ్రములే, ప్రధానలు = రూపములుగాఁ గలవి, ఐన ద్విసప్తతిసహస్రనాడులయందున్ = ఐనట్టి డెబ్బదిరెండువేలనాడులలో, చలన...బులు — చలన = కదలుట, ధావన = పరుగెత్తుట (లేక వ్యాపించుట), కంపన = వణకుట, ఆకుంచన = ముడుచుకొనుట, శోషణ = ఎండునట్లు చేయుట (అనఁగా బడలికను చెందించుట, లేక చెందుట ) ధర్మకంబులు = అను ధర్మములు గల, ఐన దశవిధప్రాణంబులు = ఐనట్టి పదిప్రాణవాయువులలో, మెలఁగున్ = సంచరించుచుండును, అందున్ = ఆదశవిధప్రాణవాయువులలో, ప్రాణుఁడు = ప్రాణ మనియెడు వాయువు, హృదయస్థానంబున వసియించి = వక్షస్థలమునం దుండి, ఇడా...అనను - ఇడాపింగళాఖ్య = ఇడాపింగళ లనుపేళ్లు గల, నాడికా = నాడులయొక్క, రంధ్రద్వయంబువలనన్ = రంధ్రముల మార్గమున, ఉచ్ఛ్వాసరూపంబుచేతన్ = శ్వాసగా (ఉచ్ఛ్వాసనిశ్వాసశబ్దములను యథేచ్ఛముగా వాడుకొనుట గూడఁ గలదు. నిశ్వాసశబ్దమునకు “వెలికివచ్చు గాలి” యనియు నుచ్ఛ్వానశబ్దమునకు “లోనికిపోవు గాలి” యనియు నర్థమైనను ఇచ్చట నుచ్ఛ్వాసపదము విశ్వాసార్థమున నుపయోగింపఁబడియున్నది కదా), నిర్గమించి = వెలుపలకు వచ్చి, ద్వాదశాంగుళపర్యంతంబు = పన్నెండు అంగుళముల దూరమువఱకు, అరుదెంచి = వచ్చి, అచ్చటన్ = ఆస్థలమునందు, అడంగున్ = నశించిపోవును. గుదస్థానంబునందుండి, అపానుండు = అపానవాయువు, నిశ్వాసరూపంబుచేతన్ = నిశ్వాసరూపముతో, ప్రాణునకున్ = ప్రాణవాయువునకు, అధోముఖంబుగాన్ = క్రిందిభాగముగా, ఎదురు నడుచున్, అధోముఖనాడీత్రితయంబువలనన్ = నాడీచక్రమునుండి అధోముఖముగఁ బ్రసరించియున్న మూఁడునాడులమార్గమున, మలమూత్రశుక్లంబులన్, వెడలించుచుండన్ , కంఠదేశంబున్ = కంఠమునందు, వసియించి నిలిచి యుండి, ఉదానుండు = ఉదానవాయువు, మనంబునందలి సంకల్పవికల్పంబులన్, జిహ్వాద్యష్ఠస్థానంబువలనన్ = జిహ్వ మొదలగు నెనిమిదిస్థానంబులమూలమున (జిహ్వ కంఠము దంతములు దవుడలు శిరస్సు నాసిక కొండనాలుక పెదవులు ఇవియే శబ్దములు పుట్టునట్టి యష్టస్థానములు), శబ్దరూపంబుగాన్ = పదరూపములుగా, పలికించుచు = చెప్పునట్లు చేయచు, సుషుప్త్యవసరంబులన్ = నుషుప్తిసమయములయందు, సకలేంద్రియంబుల = సమస్తేంద్రియములను, సంగ్రహించి, తనలోనికిఁ దెచ్చుకొని, ఉపశమింపఁజేయుచున్ = విశ్రమించునట్లు చేయుచు, ప్రబోధసమయంబునన్ = మరల మేల్కాంచినప్పుడు, వానినెల్లన్ = ఆయింద్రియములన్నింటిని, ఎప్పటిచోట్ల నుంచున్, మఱియు, లోకాంతరగమనాగమనంబులన్ = పరలోకమునకుఁ బోవుట అచ్చటనుండి మరలివచ్చుట అనువానియందు, సమర్థుండై = శక్తి గలవాఁడై, ఒప్పుచున్ , అగ్నిష్టోమమయుండై = అగ్నిష్టోమయజ్ఞరూ<noinclude><references/></noinclude> ns163klxrxjxbh3f3d85hupum68fe0c 551468 551459 2026-04-04T20:56:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 551468 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 200 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>మువంటిదై యున్నది, ఇత్తెఱఁగునన్ = ఈవిధముగా, తిర్య...లై — తిర్యక్ = అడ్డముగాను, ఊర్ధ్వ = పైఁగాను, అధః = క్రిందుగాను, ప్రసృతలై = వ్యాపించినవై, పరమ...నలు — పరమ = సూక్ష్మములైన, సుషిర = రంధ్రములే, ప్రధానలు = రూపములుగాఁ గలవి, ఐన ద్విసప్తతిసహస్రనాడులయందున్ = ఐనట్టి డెబ్బదిరెండువేలనాడులలో, చలన...బులు — చలన = కదలుట, ధావన = పరుగెత్తుట (లేక వ్యాపించుట), కంపన = వణకుట, ఆకుంచన = ముడుచుకొనుట, శోషణ = ఎండునట్లు చేయుట (అనఁగా బడలికను చెందించుట, లేక చెందుట), ధర్మకంబులు = అను ధర్మములు గల, ఐన దశవిధప్రాణంబులు = ఐనట్టి పదిప్రాణవాయువులలో, మెలఁగున్ = సంచరించుచుండును, అందున్ = ఆదశవిధప్రాణవాయువులలో, ప్రాణుఁడు = ప్రాణ మనియెడు వాయువు, హృదయస్థానంబున వసియించి = వక్షస్థలమునం దుండి, ఇడా...అనను - ఇడాపింగళాఖ్య = ఇడాపింగళ లనుపేళ్లు గల, నాడికా = నాడులయొక్క, రంధ్రద్వయంబువలనన్ = రంధ్రముల మార్గమున, ఉచ్ఛ్వాసరూపంబుచేతన్ = శ్వాసగా (ఉచ్ఛ్వాసనిశ్వాసశబ్దములను యథేచ్ఛముగా వాడుకొనుట గూడఁ గలదు. నిశ్వాసశబ్దమునకు “వెలికివచ్చు గాలి” యనియు నుచ్ఛ్వానశబ్దమునకు “లోనికిపోవు గాలి” యనియు నర్థమైనను ఇచ్చట నుచ్ఛ్వాసపదము విశ్వాసార్థమున నుపయోగింపఁబడియున్నది కదా), నిర్గమించి = వెలుపలకు వచ్చి, ద్వాదశాంగుళపర్యంతంబు = పన్నెండు అంగుళముల దూరమువఱకు, అరుదెంచి = వచ్చి, అచ్చటన్ = ఆస్థలమునందు, అడంగున్ = నశించిపోవును. గుదస్థానంబునందుండి, అపానుండు = అపానవాయువు, నిశ్వాసరూపంబుచేతన్ = నిశ్వాసరూపముతో, ప్రాణునకున్ = ప్రాణవాయువునకు, అధోముఖంబుగాన్ = క్రిందిభాగముగా, ఎదురు నడుచున్, అధోముఖనాడీత్రితయంబువలనన్ = నాడీచక్రమునుండి అధోముఖముగఁ బ్రసరించియున్న మూఁడునాడులమార్గమున, మలమూత్రశుక్లంబులన్, వెడలించుచుండన్ , కంఠదేశంబున్ = కంఠమునందు, వసియించి నిలిచి యుండి, ఉదానుండు = ఉదానవాయువు, మనంబునందలి సంకల్పవికల్పంబులన్, జిహ్వాద్యష్ఠస్థానంబువలనన్ = జిహ్వ మొదలగు నెనిమిదిస్థానంబులమూలమున (జిహ్వ కంఠము దంతములు దవుడలు శిరస్సు నాసిక కొండనాలుక పెదవులు ఇవియే శబ్దములు పుట్టునట్టి యష్టస్థానములు), శబ్దరూపంబుగాన్ = పదరూపములుగా, పలికించుచు = చెప్పునట్లు చేయచు, సుషుప్త్యవసరంబులన్ = నుషుప్తిసమయములయందు, సకలేంద్రియంబుల = సమస్తేంద్రియములను, సంగ్రహించి, తనలోనికిఁ దెచ్చుకొని, ఉపశమింపఁజేయుచున్ = విశ్రమించునట్లు చేయుచు, ప్రబోధసమయంబునన్ = మరల మేల్కాంచినప్పుడు, వానినెల్లన్ = ఆయింద్రియములన్నింటిని, ఎప్పటిచోట్ల నుంచున్, మఱియు, లోకాంతరగమనాగమనంబులన్ = పరలోకమునకుఁ బోవుట అచ్చటనుండి మరలివచ్చుట అనువానియందు, సమర్థుండై = శక్తి గలవాఁడై, ఒప్పుచున్ , అగ్నిష్టోమమయుండై = అగ్నిష్టోమయజ్ఞరూ<noinclude><references/></noinclude> 1wrn6zdkp9smr9pzkqcyu6j748yythw పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/220 104 171142 551469 550940 2026-04-04T21:38:29Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551469 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |201 }}</noinclude>పుఁడై, సుషుమ్నారంధ్రంబున్ = సుషుమ్నానాడియొక్క రంధ్రమును, ఆశ్రయించి, బ్రహ్మరంధ్రంబునన్ = సహస్రారచక్రమువఱకు, ఉద్గమించుచుండున్ = పైకిపోవుచుండును, వ్యానుండు = వ్యానవాయువు, సర్వశరీరంబునన్ = శరీరమునందంతయు, వ్యాపించి, బాహ్యశీతోష్ణంబులన్ — బాహ్య = వెలుపలనుండు, శీత = చలి, ఉష్ణంబులన్ = వేడి (వీనిని), ఆభ్యంతరంబునకున్ = లోనికిని, అంతరశీతోష్ణంబులన్ = లోపల నుండుశీతోష్ణములను, బాహ్యంబునకున్ = వెలుపలికిని, ఇచ్చుచున్, భక్షితాన్నరసంబున్ = భుజింపఁబడిన యన్నరసమును, అంతటన్ = శరీరమునందంతటను, ప్రసరింపఁజేయుచుండున్ = వ్యాపించునట్లు చేయుచునుండును. నాభిస్థానస్థితుండగు = చూపుడునాభియం దున్న సమానవాయువు, జఠరానలంబు = జఠరాగ్నిని, ప్రజల్విఁపఁజేసి, ప్రాణ్యు...బులన్ — ప్రాణి = జీవులచేత, ఉపభుక్త = భుజింపఁబడిన, చతుర్విధాన్నాంబులన్ = నాలుగువిధము లైనయాహారములను, పచనంబు చేసి = పక్వములఁ చేసి, ఎల్లనాడులకున్ = సమస్తములగు నాడులకును, పంచిపెట్టున్ = పంచియిచ్చును, నాగుఁడు = నాగవాయువు, ఉద్గారంబును = తేనుపును, కూర్ముండు = కూర్మవాయువు, ఉన్మీలనంబును = కనులు తెఱచుటను, కృకరుండు = కృకరవాయువు, క్షుతంబు = తుమ్ముటను, దేవదత్తుండు = దేవదత్తవాయువు, విజృంభణము = ఆవులింతను, సర్వవ్యాపియైన ధనంజయుఁడు = శరీరమునందంతయును వ్యాపించియున్న ధనంజయవాయువు, మృతంబైనన్ = మరణమును జెందినను, విడువక = ఈశరీరమును విడువక, దేహస్థౌల్యంబున్ = శరీరమునకు వాపును, పుట్టించుచుండున్, ఇటులన్ = ఈవిధముగా, దశవాయువులతోన్ = పదివాయువులతో, కూడి దశేంద్రియాన్వితంబై = జ్ఞానేంద్రియము లైదు కర్మేంద్రియము లైదును గలసి పదియింద్రియములతో గూడినదియై, కామ...తంబై — కామరాగద్వేషాదివికార = కామము రాగము ద్వేషము మొదలగు వికారములతో (కామ మనఁగా తనకు లేనిదానిని కావలయునని కోరుట, రాగ మనఁగా తనకున్నదానినే సర్వకాలములయందు ననుభవింపవలయునని కోరుచుండుట; ద్వేష మనఁగా తన కనిష్టమగు విషయమున కుండు నసూయ), సహితంబై = కూడినదియై, విషయ...కున్ — విషయ = శబ్దాదివిషయములవలనఁ గలిగిన, సుఖ = ఆనందముయొక్క, గ్రహణంబుకొఱకున్ = గ్రహించుటకై, అధోముఖంబై, శ్రవణేంద్రియంబువలనన్ = చెవులవలన, ద్వివిధశబ్దంబుల = రెండువిధము లగు శబ్దములను, (శబ్దము ధ్వనిరూప మనియు అక్షరరూప మనియు రెండువిధములై యున్నది), త్వగింద్రియంబువలనన్ = చర్మమువలన, పంచవిధస్పర్శంబులన్ = ఐదువిధము లగుస్పర్శలను (చల్లదనము వేఁడిమి సమత్వము కాఠిన్యము మృదుత్వము అనునివి పంచవిధస్పర్శములు), నేత్రేంద్రియంబువలనన్ = నేత్రములవలన, షడ్వర్ణంబులన్ = ఆఱురూపములను (నలుపు, పసుపు ఆకుపసుపు తెలుపు చెంగావి లేక ఊదా చిత్రము లనునివి షడ్విధరూపములు), జిహ్వేంద్రియంబువలనన్ = నాలుకవలన, షడ్విధరసంబుల = ఆఱువిధము లగురుచులను,<noinclude><references/></noinclude> 4domyybpbwi4vepvvdoonqbnwkwf21m 551470 551469 2026-04-04T21:39:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 551470 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |201 }}</noinclude>పుఁడై, సుషుమ్నారంధ్రంబున్ = సుషుమ్నానాడియొక్క రంధ్రమును, ఆశ్రయించి, బ్రహ్మరంధ్రంబునన్ = సహస్రారచక్రమువఱకు, ఉద్గమించుచుండున్ = పైకిపోవుచుండును, వ్యానుండు = వ్యానవాయువు, సర్వశరీరంబునన్ = శరీరమునందంతయు, వ్యాపించి, బాహ్యశీతోష్ణంబులన్ — బాహ్య = వెలుపలనుండు, శీత = చలి, ఉష్ణంబులన్ = వేడి (వీనిని), ఆభ్యంతరంబునకున్ = లోనికిని, అంతరశీతోష్ణంబులన్ = లోపల నుండుశీతోష్ణములను, బాహ్యంబునకున్ = వెలుపలికిని, ఇచ్చుచున్, భక్షితాన్నరసంబున్ = భుజింపఁబడిన యన్నరసమును, అంతటన్ = శరీరమునందంతటను, ప్రసరింపఁజేయుచుండున్ = వ్యాపించునట్లు చేయుచునుండును. నాభిస్థానస్థితుండగు = చూపుడునాభియం దున్న సమానవాయువు, జఠరానలంబు = జఠరాగ్నిని, ప్రజల్విఁపఁజేసి, ప్రాణ్యు...బులన్ — ప్రాణి = జీవులచేత, ఉపభుక్త = భుజింపఁబడిన, చతుర్విధాన్నాంబులన్ = నాలుగువిధము లైనయాహారములను, పచనంబు చేసి = పక్వములఁ చేసి, ఎల్లనాడులకున్ = సమస్తములగు నాడులకును, పంచిపెట్టున్ = పంచియిచ్చును, నాగుఁడు = నాగవాయువు, ఉద్గారంబును = తేనుపును, కూర్ముండు = కూర్మవాయువు, ఉన్మీలనంబును = కనులు తెఱచుటను, కృకరుండు = కృకరవాయువు, క్షుతంబు = తుమ్ముటను, దేవదత్తుండు = దేవదత్తవాయువు, విజృంభణము = ఆవులింతను, సర్వవ్యాపియైన ధనంజయుఁడు = శరీరమునందంతయును వ్యాపించియున్న ధనంజయవాయువు, మృతంబైనన్ = మరణమును జెందినను, విడువక = ఈశరీరమును విడువక, దేహస్థౌల్యంబున్ = శరీరమునకు వాపును, పుట్టించుచుండున్, ఇటులన్ = ఈవిధముగా, దశవాయువులతోన్ = పదివాయువులతో, కూడి దశేంద్రియాన్వితంబై = జ్ఞానేంద్రియము లైదు కర్మేంద్రియము లైదును గలసి పదియింద్రియములతో గూడినదియై, కామ...తంబై — కామరాగద్వేషాదివికార = కామము రాగము ద్వేషము మొదలగు వికారములతో (కామ మనఁగా తనకు లేనిదానిని కావలయునని కోరుట, రాగ మనఁగా తనకున్నదానినే సర్వకాలములయందు ననుభవింపవలయునని కోరుచుండుట; ద్వేష మనఁగా తన కనిష్టమగు విషయమున కుండు నసూయ), సహితంబై = కూడినదియై, విషయ...కున్ — విషయ = శబ్దాదివిషయములవలనఁ గలిగిన, సుఖ = ఆనందముయొక్క, గ్రహణంబుకొఱకున్ = గ్రహించుటకై, అధోముఖంబై, శ్రవణేంద్రియంబువలనన్ = చెవులవలన, ద్వివిధశబ్దంబుల = రెండువిధము లగు శబ్దములను, (శబ్దము ధ్వనిరూప మనియు అక్షరరూప మనియు రెండువిధములై యున్నది), త్వగింద్రియంబువలనన్ = చర్మమువలన, పంచవిధస్పర్శంబులన్ = ఐదువిధము లగుస్పర్శలను (చల్లదనము వేఁడిమి సమత్వము కాఠిన్యము మృదుత్వము అనునివి పంచవిధస్పర్శములు), నేత్రేంద్రియంబువలనన్ = నేత్రములవలన, షడ్వర్ణంబులన్ = ఆఱురూపములను (నలుపు పసుపు ఆకుపసుపు తెలుపు చెంగావి లేక ఊదా చిత్రము లనునివి షడ్విధరూపములు), జిహ్వేంద్రియంబువలనన్ = నాలుకవలన, షడ్విధరసంబుల = ఆఱువిధము లగురుచులను,<noinclude><references/></noinclude> 79ggpdc5as6y3n0uxhcpgq2v6dg734x పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/221 104 171143 551471 550960 2026-04-04T21:52:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551471 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 202 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>ఘ్రాణేంద్రియంబువలనన్ = నాసికవలన, త్రివిధగంధంబుల = మూఁడువిధములగు వాసనలను (సుగంధము దుర్గంధము మిశ్రగంధము ఇవి త్రివిధగంధములు), అనుభవించుచున్, వెండియున్ = మఱియు, వాక్పా...డన్ — వాక్ = వాక్కుతోను, పాణి = హస్తములతోను, పాద = పాదములతో, పాయు = పాయువుతోను, ఉపస్థలతోడన్, కూడి, వచ...బులన్ — వచన = మాటలాడుట, ఆదాన = ఒకదానిని స్వీకరించుట, గమన = నడచుట, విసర్జ = మలవిసర్జనము చేయుట, ఆనంద = ఆనందించుట, అను కర్మంబులన్ = కార్యములను, ఒనర్చుచున్ = చేయుచు, మనంబు = మనస్సు, ప్రవర్తించుచు ఉండున్ = సంచరించుచుండును. అమ్మనంబున్ = ఆమనస్సును, కరణంబుగాన్ = సాధనముగా, కైకొని = అంగీకరించి, తత్ప...తయున్ — తత్ = ఆ, పవన = ప్రాణమునకు, మనః = మనస్సునకును, అగ్రస్థితయున్ = పైభాగమునందు ఉన్నదియు, కర్తృత్వభోక్తృత్వాది ధర్మసమేతయున్ = ఒకకార్యమును జేయుట దానిఫలము ననుభవించుట అను ధర్మములు గలదియు, ఐనబుద్ధి= ఐనట్టిబుద్ధి, విలసిల్లున్ = ప్రకాశించుచున్నది. అదియె = ఆబుద్ధియే, బిందువు అనన్ పరఁగున్ = బిందువని చెప్పఁబడుచున్నది. అది = ఆబిందువు, సర్వ...యున్ — సర్వ = సమస్తములైన, కార్య = కార్యములకును, కారణ = కారణములకును, ఆశ్రయయున్ = ఆధారమైనదియు, నిఖి...యున్ - నిఖిల = సమస్తమైన, వాసనా = సంస్కారములచేత, వాసితయున్ = ఆశ్రయింపఁబడినదియు, అగున్ = అగుచున్నది, కావునన్ = కాఁబట్టి, అమ్మా...తోన్ — అమ్మానస = ఆమనస్సుతోను, మారుత = వాయువులతోను, ఇంద్రియ = దశేంద్రియములతోను, శరీరంబులతో = శరీరములతోను, విషయ = శబ్దాదివిషయములకు, అభిముఖియై = ఎదురై (అనఁగా విషయముల గ్రహించునదియై), తచ్చాంచల్యంబువలనన్ = ఆవిషయములు, లేక విషయముల గ్రహించునట్టి యింద్రియములు, లేక మనోవృత్తులు చలించుచుండుటచేత, తానును = ఆబిందురూపమైనబుద్ధియును, చలించుచున్ = కదలుచు, బహి...చున్ — బహిః = వెలుపలనుండునట్టియు, అంతః = లోపల నుండునట్టియు, విషయ = విషయములయొక్క(ను), అనుభవంబు = అనుభవించుట చేయుచున్, సుషుప్తియందున్ = సుషుప్త్యవస్థలో, అజ్ఞానాకారం బగుచున్ = అజ్ఞానస్వరూపము గలదియై, జాగ్రత్స్వప్నంబులయందున్ = జాగ్రత్స్వప్నావస్థలయందు, బుధ్యాద్యాకారంబై తోఁచుచును = బుద్ధి మొదలగురూపములతో కనఁబడుచును, అనాదికాలంబుననుండి, ముక్తిపర్యంతంబున్ = మోక్షము కలుఁగునంతవఱకు, అనంతకర్మంబు లాచరించుచున్ = మితిలేనికర్మలఁ జేయుచు, తత్ఫలంబులను = వానియొక్కఫలములను, భుజించుచున్ = అనుభవించుచు, అవిచారరూపిణియై = బ్రహ్మవిచారము లేకపోవుట అనునదియే స్వరూపముగా గలదియై, నిరంతరపర్యటనశీలయైన — నిరంతర = సర్వకాలములయందును, పర్యటన = సంచరించుచుండుటయె (అనఁగా చరించుచుండుటయే), శీలయై = స్వభావముగా గలదియై, ఉండున్, మఱియున్.<noinclude><references/></noinclude> mikcf8ikrv8smbhgnsx6xmfdkcckrh5 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/222 104 171144 551478 550966 2026-04-04T23:51:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551478 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |203 }}</noinclude>{{left|}} '''తా'''. తలిదండ్రులుభుజించినయాహారరసమువలన నేర్పడు శోణితశుక్రబిందువులవలన దేహము జనించును. చర్మము మాంసము రక్తము మజ్జ (ఎముకలలోపల నుండు “మూలగ” యని వ్యవహరింపఁబడుచున్న కొవ్వు) యెముకలు నరములు అనునాఱుకోశములతో నిది యొప్పుచుండును. ఇట్టియీస్థూలశరీరమునందు డెబ్బదిరెండువేలనాడు లున్నవి వానిస్థితి యెట్లనిన: గుదస్థానమునకంటె రెండంగుళములమీఁద లింగస్థానమునకంటె రెండంగుళములక్రింద నుండుప్రదేశమునకు దేహమధ్యమని పేరు. అచట మూలాధార మనుపేరు గల యొకచక్రము గలదు. అది త్రికోణాకారమై యుండును. దానియగ్రము క్రిందివైపునకుఁ దిరిగియుండును. అచ్చటనుండి బ్రహ్మరంధ్రమువఱకు వెనుకభాగమున వీణాదండ మనుపేరనొక యెముక వ్యాపించియున్నది. అది మూలమునందును అగ్రమునందునుకూడ ఛేదింపఁబడిన వెదురుగొట్టముపలెనుండును. అదియే యీచెప్పిననాడులకు నాధారము దాని నాశ్రయించియే యీనాడు లన్నివైపులకును వ్యాపించుచున్నవి. షడాధారచక్రములును నిలచియున్నవి. ఇక నాడులను గూర్చి వినుము. అన్నింటిలోను ముఖ్యతమ మనుసుషుమ్న యనునాడి పైవర్ణింపఁబడియున్న మూలాధారమునందలియంచు నాశ్రయించి బ్రహ్మదండిమూలమున నాసికాగ్రమువఱకు వ్యాపించియున్నది. ఆనాడినే సావిత్రి యనియు, సరస్వతి యనియుఁ జెప్పుదురు. ఊర్ధ్వకుండలియు నధఃకుండలియు ననుశక్తులును (సర్పాకారముతో కుండలి యనుపేరు గల యొకశక్తి కల దనియు దాని కధోభాగమున పడగయు నూర్ధ్వభాగంబున పుచ్ఛంబునుం గల దనియు వానికిఁ గ్రమముగా నధఃకుండలి యూర్ధ్వకుండలి యని పేర్లు గల వనియు యోగులు చెప్పుదురు.) ప్రాణవాయువులును జఠరాగ్నియు బిందునాదములును ఆనాడియందే కలవు. ఈ సుషుమ్నానాడికి నెడమభాగమునం దిడ యనునాడియు కుడిభాగమునఁ బింగళ యనునాడియుఁ గలవు. ఇవియు మూలాధారము మొదలు నాసికాగ్రము వఱకు వ్యాపించియుండును. వీనినుండియే నిశ్వాసము వచ్చును. ఎడమముక్కునుండి వచ్చు నిశ్వాసము ఇడానాడినుండి వచ్చును. కుడిముక్కునుండి వచ్చునది పింగళానాడినుండి వచ్చును. ఈనాడులకు గ్రమముగా పితృయాన మనియు దేవయాన మనియుఁ బేర్లు గలవు. వీనినే ధూమాదిమార్గ మనియు అర్చిరాదిమార్గ మనియుఁ గూడ నందురు. యజ్ఞాదికర్మనిష్ఠులు ధూమాదిమార్గమునఁ బరలోకమునకుఁ బోవుదురు కర్మఫలము ననుభవించి భూలోకమునకు మఱలి వత్తురు. ఉపాసనలఁ జేసినవారు అర్చిరాదిమార్గమున అనఁగాఁ: బింగళానాడిమూలమునఁ బరలోకమునకుఁ బోవుదురు. అచ్చట జతుర్ముఖునితోఁడ ముక్తు లగుదురు. కావున ఈరెండునాడులును ప్రధానములైనవి. ఇందు మొదటిది చంద్రమండలము నాశ్రయించి యున్నది. రెండవది సూర్యమండలము నాశ్రయించి యున్నది. కావుననే వీనికిఁ గ్రమమున చంద్రనాడి యనియు సూర్యనాడి యనియఁ బేర్లు. ఈనాడులుకూడ మూలా<noinclude><references/></noinclude> qmymzv8l7rhekqxda1r0m2whmu39yml పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/223 104 171145 551525 551009 2026-04-05T08:35:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551525 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 204 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>ధారమునుండియే యూర్ధ్వముగా వ్యాపించియున్నను సుషుమ్నానాడివలె నచ్చటనే జనించినవి కావు. నాభి నాశ్రయించి కోడిగ్రుడ్డువంటియాకారముతో నాడీచక్ర మనుపేర నొకచక్రము కలదు. డెబ్బదిరెండువేలనాడులును ఆచక్రమునుండియే జనించుచున్నవి. పైఁ జెప్పిన ఇడాపింగళానాడులు కూడ నిట్టివే. మఱికొన్నినాడులను గూర్చి చెప్పెద వినుము. గాంధారి హస్థిజిహ్వ యను రెండునాడులును నాడీచక్రమునుండి నేత్రమువఱకు వ్యాపించి దృష్టిని గలిగించుచున్నవి. పూష యలంపూష యనునాడులు కర్ణములవఱకు వ్యాపించి వినునట్టిశక్తినిఁ గలిగించును. శుక్ల యనునాడి భ్రూమధ్యము నాశ్రయించియుండును. ఆ భ్రూమధ్యమునకు క్రిందిభాగము నాసికారంధ్రములు రెండును శోత్రరంధ్రములు రెండును కలసి యొక్కటియై యుండును. ఆస్థలమునకు శృంగాటక మనియుఁ జతుష్పథ మనియు పేర్లు. ఇడా పింగళా నాడులకు గంగాయమునలని పేర్లు గలవు. సుషుమ్నానాడికి సరస్వతి యనుపేరు కలదని యిదివఱకే చెప్పియున్నాము. ఈమూఁడునాడులును భ్రూమధ్యమునఁ గలయును. కావున నాస్థానమునకుఁ ద్రికూట మనియుఁ ద్రివేణీసంగమ మనియు బేరు; మఱియు సరస్వతి యనునాడి నాడీచక్రమునుండి నాలుకకొనవఱకు వ్యాపించి మాట లాడించును. విశ్వోదరి యనునాడి యాహారమును భుజించును. పయస్విని యనునాడి కంఠమునం దుండి యాకలిదప్పులఁ గలిగించుచు జలపానము నాచరింపజేయును. ఇదియును గాక యానాడీచక్రమునుండి క్రిందికి వ్యాపించునాడులు కొన్ని గలవు. అందు మూఁడు ప్రధానములు. వానిలో రక్తాహ్వయ మనునాడి శుక్రశోణితములను, సినీవాలినాడి మూత్రమును కుహూనాడి మలమును వదలించును. శంఖని దామిని యను రెండునాడులు అన్నరసమును గొనిపోయి శిరసునందుఁ జేర్చి యచ్చట దానిని నమృతముగాఁ జేయుచుండును. లంబికాయోగము నాచరించువారు ఆయమృతము జిహ్వకు సోకుటచేతనే జరామరణములు లేనివార లగుచున్నారు. ఇవి యన్నియును గాక హృదయస్థానమునఁదు నూఱునొక్కనాడులు గలవు. అందొక్కనాడిమాత్రము బ్రహ్మరంధ్రమువఱకు వ్యాపించియుఁడును. దానికి బ్రహ్మనాడి యని పేరు. దానిమూలమునఁ బ్రాణత్యాగముఁ జేసినవారు మోక్షము నొందుదురని వేదాంతశాస్త్రములయందుఁ బ్రసిద్ధమై యున్నది. ఈవిధముగా వర్ణింపబడియున్ననాడులు దెబ్బదిరెండువేలనాడులయందును బ్రధానములై యున్నవని తెలిసికొనవలయును. ఇవిగాక నూర్ధ్వముఖముగాను అధోముఖముగాను దిర్యఙ్ముఖము గాను బ్రసరించియుండునాడు లెన్నియో గలవు. పైవివరింపఁబడి యున్ననాడులలోగూడ నిడాపింగళాసుషుమ్నలు ముఖ్యములు. మోక్షమార్గ మని చెప్పఁబడియున్న బ్రహ్మనాడి యన్నినాడులకును శిరోరత్నమువంటిదని తెలిసికొనవలయును.<noinclude><references/></noinclude> 8sqgx9jycvdml4auqu39rkc8uwn3ivs పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/224 104 171146 551579 551189 2026-04-05T09:37:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551579 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |205 }}</noinclude>{{left|}} ఈవిధముగాఁ బైకిని క్రిందికిని ప్రక్కకును వ్యాపించి సూక్ష్మమగురంధ్రములే స్వరూపముగాఁ గల డెబ్బదిరెండువేలనాడులయందును, ప్రాణాదిదశవిధవాయువులును సంచరించుచు కదలుట కదలించుట పరుగెత్తుట ముడుచుట చూచుట ఎండునట్లు చేయట అను కార్యముల నాచరించుచున్నవి. ఆవాయువులలోఁ బ్రాణ మనువాయువు హృదయస్థానమునం దుండి యిడాపింగళానాడులమూలమున పండ్రెండంగుళములవరకు వెలికిఁబోవుచు వచ్చుచుండును. (ఇదియే నిశ్వాసము) ఆపానవాయువు గుదస్థానమునందుండి యధోముఖముగ సంచరించుచు నచట నుండు నాడులమూలమున మలమూత్రశుక్రశోణితముల వెలివడఁజేయుచుండును. ఉదాన మనువాయువు కంఠదేశమునం దుండి సుషుమ్నానాడి నాశ్రయించి బ్రహ్మరంధ్రమువఱకు నూర్ధ్వముఖముగా వ్యాపించుచుండును. మనసునందు పుట్టిన సంకల్పవికల్పములు నాలుక దవుడలు మొదలగునవయవములచేఁ బలికించును. సుషుప్త్యవస్థయందు ఇంద్రియముల నన్నిఁటిని తనకడకుఁ జేర్చి భద్రముగ నుంచి మరల జాగ్రదావస్థ రాగానే వానినన్నింటిని స్వస్థానములయందు నిలుపును. జీవుఁడు దేహమును విడచిపోవునప్పుడును మరల శరీరమునందుఁ బ్రవేశించునప్పుడు నీవాయువే యాధారము. దీని కగ్నిష్టోమమే స్వరూపము. వ్యాన మనువాయువు సర్వశరీరమును వ్యాపించి వెలుపలిశీతోష్ణముల లోనికి నీడ్చుచు లోపలిశీతోష్ణముల వెలికిఁ దరుముచుండును. అన్నరసమును శరీరమున కంతకుఁ బంచి యిచ్చుచుండును. సమాన మనువాయువు నాభిస్థానమున నుండి జఠరాగ్నికి జ్వాలఁ గలిగించి భుజించినయాహారమును బక్వముఁ జేసి దానిరసమును నాడులు కన్నిఁటికిని బంచి యిచ్చును. నాగ మనువాయువు త్రేనుపును గలిగించును. కూర్మ మనువాయవు కన్నుల మూయునట్లుఁ దెరచునట్లుఁ జేయును. కృకరవాయువు తుమ్మునట్లు చేయును. దేవదత్తవాయు వావులింతను గలిగించును. ధనంజయ మనువాయువు మృతమైనశరీరమునుసహితము విడువక యుబ్బునట్లుఁ జేయును. ఈ చెప్పఁబడినదశవిధవాయువులతోను పదియంద్రియములతోను గూడి మనస్సు శ్రోత్రేంద్రియమువలన శబ్దమును గ్రహించుచు నేత్రేంద్రియమువలన సకలవిధములగు రూపులను జూచుచు త్వగింద్రియమువలన స్పర్శలను గ్రహించుచు ఘ్రాణేంద్రియమువలన గంధము నాఘ్రాణించుచు జిహ్వేంద్రియమువలన రుచులు నాస్వాదించుచు నుండును. అదియే హృదయకమలము. విషయసుఖములు గ్రహించుటకై యది యధోముఖముగా నున్నది. కర్మేంద్రియములసహాయమువలన మాటలాడుట యిచ్చుట నడచుట విసర్జించుట యానందించుట యనుకార్యములనుగూడ నదియే చేయును. హృదయకమలమును స్థానముగాఁ గైకొని బుద్ధి సంచరించుచుండును. అది ప్రాణవాయువునకును మనసునకు నగ్రభాగమునం దుండును. దానికే బిందు వని పేరు. సకలవిధము లగువాసనలకును కార్యకారణములకును అదియే యాశ్రయము. సుషుప్త్యవస్థయం దది<noinclude><references/></noinclude> mvdx4ly556v62zhrrcj9pho0v8m7kng పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/225 104 171147 551580 551193 2026-04-05T09:51:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551580 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh|206 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>యజ్ఞానరూపమునుఁ జెందును. జాగ్రదావస్థయందు అంతఃకరణరూపమును జెందును; దానికి స్వభావముగఁ జలనము లేదు. అయినను ప్రాణవాయువులయొక్కయు మనసుయొక్కయు కదలికచే నదియుఁ గదలినట్లుండును. అనాదికాలమునుండియు మోక్షము గలుగువఱకు బహువిధము లగుకర్మల నాచరించునదియు వానిఫలముల ననుభవించునదియు నాబిందువే. కర్తృత్వ, భోక్తృత్వములు ఆబిందువునకే కాని యాత్మకు లేవు. ఇదియునుఁ గాక. {{p|ac|fwb}}నాదబిందుకళావివరణము</p> '''అవ'''. ఇట్లు బిందువును వర్ణించి నాదబిందుకళలయథార్థస్వరూపమును జెప్పుచున్నాఁడు. —— {{Telugu poem|type=క.|lines=<poem>ప్రతనుప్రాణమనోగ్ర, స్థితబుద్ధియె బిందు వందుఁ జెలఁగెడియాత్మ ప్రతిబింబమె కళ పవనో, న్నతఘోషమె సుమ్ము ప్రణవనాదము వత్సా.</poem>|ref=164}} '''టీ'''. వత్సా = బిడ్డా, ప్రత...ద్ధియె — ప్రతను = స్థూలసూక్ష్మకారణము లనుభేదములు గలశరీరములయొక్కయు, ప్రాణ = దశవిధప్రాణవాయువులయొక్కయు, మనః = మనస్సుయొక్కయు, అగ్ర = పైభాగమునందు, స్థితి = ఉన్న, బుద్ధియె, బిందువు = బిందువనఁబడును.అందున్ = దానియందు (ఆబుద్ధియందు), చెల...బింబమే — చెలఁగెడి = ప్రకాశించునట్టి, ఆత్మ = పరబ్రహ్మముయొక్క, ప్రతిబింబమె = బింబమే, కళ = చిత్కళ యనబడును, పవనో...మె — పవన = ప్రాణవాయువులయొక్క, ఉన్నత = అధికమైన, ఘోషమె = సంచారధ్వనియే (అనఁగా వాయువు నాడులయందు సంచరించు ధ్వనియే), ప్రణవనాదము సుమ్ము = దశవిధప్రణవనాదము లనఁబడును సుమా! (వాయువు ధ్వనియే అన్నితెఱంగుల వినవచ్చు నని భావము) '''తా'''. ఓపుత్రా! అతిసూక్ష్మము లగు ప్రాణవాయువులయొక్కయు మనసుయొక్కయు నగ్రమున నుండుబుద్ధియే (జాగ్రదవస్థయందు బుద్ధి యనియు సుషుప్త్యవస్థయందు సర్వేంద్రియలయస్థాన మగుజ్ఞాన మనియు వ్యవహరింపఁబడుచున్న పదార్థమే) బిందు వనఁబడును. దానియందు ప్రతిఫలించియున్న పరమాత్మ ప్రతిబింబమే చిత్కళ. పైవివరింపఁబడియున్ననాడులయందు ప్రాణవాయువులు సంచరించుటవలనఁ గలుగుశబ్దమే ప్రణవనాదము. ఇట్లు వీనిస్వరూపములు బాగుగ నెఱుఁగుము. {{Telugu poem|type=క.|lines=<poem>ఆనాదబిందుకళలం, గానంబడుచుండువానిఁ గనుపురుషుఁడె ప్ర జ్ఞానఘనుఁడైన రాముఁడు, నానావిధతత్త్వములకు నాథుఁడు పుత్రా!</poem>|ref=165}} '''టీ'''. పుత్రా = పుత్రుఁడా! ఆ నాదబిందుకళలన్ = పైన వివరింపఁబడిన నాదబిందుకళలయందు, కానంబడుచుండువానిన్ = కనఁబడుచుండు పదార్థముల నన్నిఁటిని, కనుపురు<noinclude><references/></noinclude> f2ylohvqbnwjwjhctfcepir3uo42ac3 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/226 104 171148 551582 551252 2026-04-05T10:00:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 551582 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |207 }}</noinclude>షుఁడె = సర్వసాక్షియై చూచుచున్నవాఁడే, ప్రజ్ఞా...డు — ప్రజ్ఞాన = జ్ఞానమే (లేక జ్ఞానముయొక్క) ఘనుఁడైన = ఘనీభావముఁ జెందినట్లున్న (లేక ముద్దయైన, ఉప్పురాతియందు ఎచ్చటఁ జూచినను లవణరసమునకంటె నితర మేదియు లేనట్లు, ఆ పరబ్రహ్మమునం దెచట జూచినను జ్ఞానమునకంటే వేఱగు పదార్థము లేదని భావము). రాముఁడు = పరబ్రహ్మస్వరూపుఁడైన శ్రీరాముఁడు, నానా...ములకున్ — నానావిధ = అనేకవిధములైన, తత్త్వములకున్ = ప్రాణములు ఇంద్రియములు మొదలగు సకలపదార్థములకును, నాథుఁడు = ప్రభువైనవాఁడు. '''తా'''. ఓకుమారా! ఈనాదబిందుకళలయందు నేవేవి కానవచ్చునో వాని నన్నిఁటిని చూచుచుండు సాక్షియే శ్రీరాముఁడు. జ్ఞానమే స్వరూపముగాఁ గలవాఁడు. స్థూలములును సూక్ష్మములు నగు భూతభౌతికముల కన్నింటికిని ప్రభువగువాఁడు. '''అవ'''. ఇట్లు ప్రసంగమువలన నాదబిందుకళలపరమార్థస్వరూపమును గూర్చియుఁ బరమాత్మునిస్వభావమును గూర్చియుఁ జెప్పి తదుపసంహారపూర్వకముగాఁ బ్రకృతము నుపక్రమించుచున్నాడు — {{Telugu poem|type=సీ.|lines=<poem>అట్టిశ్రీ రామతత్త్వాభాసకళతోడ నెనసిన యాబిందు వెల్లప్రొద్దు మార్తాండచంద్రాగ్నిమండలాన్వితసూక్ష్మ చక్షురగ్రమునకు సరి నధోము ఖంబుగా నున్నహృత్కమలంబుతో బహి ర్ముఖమై స్వవిషయానుభూతిఁ దగిలి మానకపవమానమాననేంద్రియదేహ సంగతి నూరక సంచరించు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నట్లు గావున దశనాడికాంతరస్థ దశవిధేంద్రియపవనచిత్తముల నెల్ల హంసతత్త్వానుభవమున నడఁచి నిలిపి యచలముగఁ జేయు మంతట నాంజనేయ.</poem>|ref=166}} '''టీ'''. అంజనేయ, ఆట్టి...తోడన్ — అట్టి = పూర్వోక్తమైన, శ్రీరామతత్త్వ = రాముని యథార్థస్వరూపమగు పరబ్రహ్మముయొక్క, ఆభాస = ప్రతిబింబమైన, కళతోడన్ = చిత్కళతో, ఎనసిన యాబిందువు — ఎనసిన = కూడియున్న, ఆబిందువు = ఆబుద్ధి, ఎల్లప్రొద్దు = సర్వకాలమునందును, మార్తా...నకున్ — మార్తాండ = సూర్యునియొక్కయు, చంద్ర = చంద్రునియొక్కయు, అగ్నిమండల = అగ్నియొక్కయు, మండలముతో, అన్విత = కూడుకొనియున్న, సూక్ష్మచక్షుః = జ్ఞాననేత్రముయొక్క, అగ్రమునకున్ = చివరకు (భ్రూ<noinclude><references/></noinclude> krztngyq768py5at6pfxu2sopj8bhqq 551583 551582 2026-04-05T10:03:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 551583 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |207 }}</noinclude>షుఁడె = సర్వసాక్షియై చూచుచున్నవాఁడే, ప్రజ్ఞా...డు — ప్రజ్ఞాన = జ్ఞానమే (లేక జ్ఞానముయొక్క) ఘనుఁడైన = ఘనీభావముఁ జెందినట్లున్న (లేక ముద్దయైన, ఉప్పురాతియందు ఎచ్చటఁ జూచినను లవణరసమునకంటె నితర మేదియు లేనట్లు, ఆ పరబ్రహ్మమునం దెచట జూచినను జ్ఞానమునకంటె వేఱగు పదార్థము లేదని భావము). రాముఁడు = పరబ్రహ్మస్వరూపుఁడైన శ్రీరాముఁడు, నానా...ములకున్ — నానావిధ = అనేకవిధములైన, తత్త్వములకున్ = ప్రాణములు ఇంద్రియములు మొదలగు సకలపదార్థములకును, నాథుఁడు = ప్రభువైనవాఁడు. '''తా'''. ఓకుమారా! ఈనాదబిందుకళలయందు నేవేవి కానవచ్చునో వాని నన్నిఁటిని చూచుచుండు సాక్షియే శ్రీరాముఁడు. జ్ఞానమే స్వరూపముగాఁ గలవాఁడు. స్థూలములును సూక్ష్మములు నగుభూతభౌతికముల కన్నింటికిని ప్రభు వగువాఁడు. '''అవ'''. ఇట్లు ప్రసంగమువలన నాదబిందుకళలపరమార్థస్వరూపమును గూర్చియుఁ బరమాత్మునిస్వభావమును గూర్చియుఁ జెప్పి తదుపసంహారపూర్వకముగాఁ బ్రకృతము నుపక్రమించుచున్నాడు — {{Telugu poem|type=సీ.|lines=<poem>అట్టిశ్రీ రామతత్త్వాభాసకళతోడ నెనసిన యాబిందు వెల్లప్రొద్దు మార్తాండచంద్రాగ్నిమండలాన్వితసూక్ష్మ చక్షురగ్రమునకు సరి నధోము ఖంబుగా నున్నహృత్కమలంబుతో బహి ర్ముఖమై స్వవిషయానుభూతిఁ దగిలి మానకపవమానమాననేంద్రియదేహ సంగతి నూరక సంచరించు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నట్లు గావున దశనాడికాంతరస్థ దశవిధేంద్రియపవనచిత్తముల నెల్ల హంసతత్త్వానుభవమున నడఁచి నిలిపి యచలముగఁ జేయు మంతట నాంజనేయ.</poem>|ref=166}} '''టీ'''. అంజనేయ, ఆట్టి...తోడన్ — అట్టి = పూర్వోక్తమైన, శ్రీరామతత్త్వ = రాముని యథార్థస్వరూపమగు పరబ్రహ్మముయొక్క, ఆభాస = ప్రతిబింబమైన, కళతోడన్ = చిత్కళతో, ఎనసిన యాబిందువు — ఎనసిన = కూడియున్న, ఆబిందువు = ఆబుద్ధి, ఎల్లప్రొద్దు = సర్వకాలమునందును, మార్తా...నకున్ — మార్తాండ = సూర్యునియొక్కయు, చంద్ర = చంద్రునియొక్కయు, అగ్నిమండల = అగ్నియొక్కయు, మండలముతో, అన్విత = కూడుకొనియున్న, సూక్ష్మచక్షుః = జ్ఞాననేత్రముయొక్క, అగ్రమునకున్ = చివరకు (భ్రూ<noinclude><references/></noinclude> e5gyry9ol3rsrjy6nwjgc5hf244tqw4 సూచిక:పటం కతలు.pdf 106 209619 551441 547608 2026-04-04T14:13:46Z Rajasekhar1961 50 551441 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=పటం కతలు |భాష=te |సంపుటి= |రచయిత= |అనువాదకులు= |ఎడిటర్=[[రచయిత:మామిడి హరికృష్ణ]] |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా= |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} hewlbbtvsyern5nvqth340dxoqfg5a4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/98 104 211280 551446 551299 2026-04-04T15:04:41Z A.Murali 3019 551446 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''23. బోయ జంగయ్య '''</p>}} {{right|-మేరెడ్డి యాదగిరి రెడ్డి}} కృషి వుంటే మనుష్యులు ఋషులౌతారు మహా పురుషులౌతారు' అన్నది డా॥ బోయ జంగయ్య విషయంలో అక్షరసత్యం, కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత ఎన్నెన్నో ప్రక్రియలల్లో దిట్ట జంగయ్య. అతి సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీ చరిత్రలో ఆణిముత్యంలా నిలిచారు. నిజాం నిరంకుశపాలన, రజాకార్ల దౌర్జన్యాలు, దొరలు, దేశముఖ్ ల ఆగడాలు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న రోజులు. 1 అక్టోబర్ 1942లో నల్లగొండ జిల్లాలోని పంతంగి అనే మారుమూల గ్రామంలో జంగయ్య జన్మించాడు. వీరి తల్లిదండ్రులు ఎల్లమ్మ, మల్లయ్య. రెక్కాడితే డొక్కా కుటుంబం. నిత్యం కూలి కెళితే గాని పూట గడవని పరిస్థితి. అతిపేద దళిత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో సాహిత్య శిఖరాగ్రం చేరాడు జంగయ్య, పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల గ్రామీణ వాతావరణం తన జాతి జనుల బాధలను అర్థం చేసుకున్నాడు. అంటరానితనం, కుల వివక్ష కారణంగా జంగయ్యను పాఠశాలలో దూరంగా కూర్చోబెట్టేవారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ఎదుర్కొని జంగయ్య నల్లగొండలో డిగ్రీ చదువు పూర్తిచేశాడు. బస్సు కిరాయిలేక నల్లగొండకు నడిచివెళ్లి చదువుకున్నాడు. 'సెలవురోజుల్లో తల్లిదండ్రులతో కూలికి వెళ్లేవాడు. ఇన్ని కష్టాలు పడ్డాడు కనుకనే తన రచనల్లో దళితుల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. పేదల వేదనలు చూసిన జంగయ్య చదువుకునే రోజుల్లోనే "కష్టసుఖాలు' నాటిక రాశాడు. డిగ్రీ పూర్తికాగానే నల్లగొండ ట్రెజరీ కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. ఎ.టి.వో.గా పదవీ విరమణ చేశాడు. తెలుగు సాహిత్యంలో జంగయ్యది విశిష్టస్థానం. అన్ని సాహితీ ప్రక్రియలలో అందెవేసిన చేయి. అందరిలాగే జంగయ్య ముందుగా కవిత్వం రాశాడు. ఆ తర్వాత కథలు, నవలలు, నాటికలు, బాలసాహిత్యం తనదైన శైలిలో రాశాడు. ఏది రాసినా తను నమ్మింది నిక్కచ్చిగా, నిర్భయంగా రాసి పాఠకుల మన్ననలను పొందాడు. వారు రాసిన సాహితీ ప్రక్రియల్లో ఒక్కోదాని గురించి పరిశీలిద్దాం. నడుస్తున్న చరిత్ర, వెలుతురు, భోజకవితలు, పంచనామా ఇవి వారు రాసిన కవితా సంపుటాలు. ఇక కథల విషయానికొస్తే లోకం, గొర్రెలు, ఎచ్చరిక,దున్న రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, భోజ కథలు, బొమ్మలు, ఉప్పునీరు, ఇప్పపూలు, ఆమె, అడవిపూలు, బొగ్గులు దాదాపు 14 కథల పుస్తకాలు వెలువరించాడు. జంగయ్య. 200పై చిలుకు కథలు వీరి కలం నుండి వెలువడ్డాయి.<noinclude><references/></noinclude> 2lj78mw8dgdjn26rw0m4ds698mba5kd 551447 551446 2026-04-04T15:05:47Z A.Murali 3019 551447 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''23. బోయ జంగయ్య '''</p>}} {{right|-మేరెడ్డి యాదగిరి రెడ్డి}} కృషి వుంటే మనుష్యులు ఋషులౌతారు మహా పురుషులౌతారు' అన్నది డా॥ బోయ జంగయ్య విషయంలో అక్షరసత్యం, కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత ఎన్నెన్నో ప్రక్రియలల్లో దిట్ట జంగయ్య. అతి సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీ చరిత్రలో ఆణిముత్యంలా నిలిచారు. నిజాం నిరంకుశపాలన, రజాకార్ల దౌర్జన్యాలు, దొరలు, దేశముఖ్ ల ఆగడాలు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న రోజులు. 1 అక్టోబర్ 1942లో నల్లగొండ జిల్లాలోని పంతంగి అనే మారుమూల గ్రామంలో జంగయ్య జన్మించాడు. వీరి తల్లిదండ్రులు ఎల్లమ్మ, మల్లయ్య. రెక్కాడితే డొక్కా కుటుంబం. నిత్యం కూలి కెళితే గాని పూట గడవని పరిస్థితి. అతిపేద దళిత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో సాహిత్య శిఖరాగ్రం చేరాడు జంగయ్య, పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల గ్రామీణ వాతావరణం తన జాతి జనుల బాధలను అర్థం చేసుకున్నాడు. అంటరానితనం, కుల వివక్ష కారణంగా జంగయ్యను పాఠశాలలో దూరంగా కూర్చోబెట్టేవారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ఎదుర్కొని జంగయ్య నల్లగొండలో డిగ్రీ చదువు పూర్తిచేశాడు. బస్సు కిరాయిలేక నల్లగొండకు నడిచివెళ్లి చదువుకున్నాడు. 'సెలవురోజుల్లో తల్లిదండ్రులతో కూలికి వెళ్లేవాడు. ఇన్ని కష్టాలు పడ్డాడు కనుకనే తన రచనల్లో దళితుల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. పేదల వేదనలు చూసిన జంగయ్య చదువుకునే రోజుల్లోనే "కష్టసుఖాలు' నాటిక రాశాడు. డిగ్రీ పూర్తికాగానే నల్లగొండ ట్రెజరీ కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. ఎ.టి.వో.గా పదవీ విరమణ చేశాడు. తెలుగు సాహిత్యంలో జంగయ్యది విశిష్టస్థానం. అన్ని సాహితీ ప్రక్రియలలో అందెవేసిన చేయి. అందరిలాగే జంగయ్య ముందుగా కవిత్వం రాశాడు. ఆ తర్వాత కథలు, నవలలు, నాటికలు, బాలసాహిత్యం తనదైన శైలిలో రాశాడు. ఏది రాసినా తను నమ్మింది నిక్కచ్చిగా, నిర్భయంగా రాసి పాఠకుల మన్ననలను పొందాడు. వారు రాసిన సాహితీ ప్రక్రియల్లో ఒక్కోదాని గురించి పరిశీలిద్దాం. నడుస్తున్న చరిత్ర, వెలుతురు, భోజకవితలు, పంచనామా ఇవి వారు రాసిన కవితా సంపుటాలు. ఇక కథల విషయానికొస్తే లోకం, గొర్రెలు, ఎచ్చరిక,దున్న రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, భోజ కథలు, బొమ్మలు, ఉప్పునీరు, ఇప్పపూలు, ఆమె, అడవిపూలు, బొగ్గులు దాదాపు 14 కథల పుస్తకాలు వెలువరించాడు. జంగయ్య. 200పై చిలుకు కథలు వీరి కలం నుండి వెలువడ్డాయి.<noinclude><references/> {{rh|తెలంగాణ| 77| తేజోమూర్తులు}}</noinclude> nqfoqo7xoj1by4l6s49wgwlnc9fffge 551448 551447 2026-04-04T15:06:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551448 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''23. బోయ జంగయ్య '''</p>}} {{right|-మేరెడ్డి యాదగిరి రెడ్డి}} కృషి వుంటే మనుష్యులు ఋషులౌతారు మహా పురుషులౌతారు' అన్నది డా॥ బోయ జంగయ్య విషయంలో అక్షరసత్యం, కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత ఎన్నెన్నో ప్రక్రియలల్లో దిట్ట జంగయ్య. అతి సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీ చరిత్రలో ఆణిముత్యంలా నిలిచారు. నిజాం నిరంకుశపాలన, రజాకార్ల దౌర్జన్యాలు, దొరలు, దేశముఖ్ ల ఆగడాలు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న రోజులు. 1 అక్టోబర్ 1942లో నల్లగొండ జిల్లాలోని పంతంగి అనే మారుమూల గ్రామంలో జంగయ్య జన్మించాడు. వీరి తల్లిదండ్రులు ఎల్లమ్మ, మల్లయ్య. రెక్కాడితే డొక్కా కుటుంబం. నిత్యం కూలి కెళితే గాని పూట గడవని పరిస్థితి. అతిపేద దళిత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో సాహిత్య శిఖరాగ్రం చేరాడు జంగయ్య, పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల గ్రామీణ వాతావరణం తన జాతి జనుల బాధలను అర్థం చేసుకున్నాడు. అంటరానితనం, కుల వివక్ష కారణంగా జంగయ్యను పాఠశాలలో దూరంగా కూర్చోబెట్టేవారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ఎదుర్కొని జంగయ్య నల్లగొండలో డిగ్రీ చదువు పూర్తిచేశాడు. బస్సు కిరాయిలేక నల్లగొండకు నడిచివెళ్లి చదువుకున్నాడు. 'సెలవురోజుల్లో తల్లిదండ్రులతో కూలికి వెళ్లేవాడు. ఇన్ని కష్టాలు పడ్డాడు కనుకనే తన రచనల్లో దళితుల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. పేదల వేదనలు చూసిన జంగయ్య చదువుకునే రోజుల్లోనే "కష్టసుఖాలు' నాటిక రాశాడు. డిగ్రీ పూర్తికాగానే నల్లగొండ ట్రెజరీ కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. ఎ.టి.వో.గా పదవీ విరమణ చేశాడు. తెలుగు సాహిత్యంలో జంగయ్యది విశిష్టస్థానం. అన్ని సాహితీ ప్రక్రియలలో అందెవేసిన చేయి. అందరిలాగే జంగయ్య ముందుగా కవిత్వం రాశాడు. ఆ తర్వాత కథలు, నవలలు, నాటికలు, బాలసాహిత్యం తనదైన శైలిలో రాశాడు. ఏది రాసినా తను నమ్మింది నిక్కచ్చిగా, నిర్భయంగా రాసి పాఠకుల మన్ననలను పొందాడు. వారు రాసిన సాహితీ ప్రక్రియల్లో ఒక్కోదాని గురించి పరిశీలిద్దాం. నడుస్తున్న చరిత్ర, వెలుతురు, భోజకవితలు, పంచనామా ఇవి వారు రాసిన కవితా సంపుటాలు. ఇక కథల విషయానికొస్తే లోకం, గొర్రెలు, ఎచ్చరిక,దున్న రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, భోజ కథలు, బొమ్మలు, ఉప్పునీరు, ఇప్పపూలు, ఆమె, అడవిపూలు, బొగ్గులు దాదాపు 14 కథల పుస్తకాలు వెలువరించాడు. జంగయ్య. 200పై చిలుకు కథలు వీరి కలం నుండి వెలువడ్డాయి.<noinclude><references/> {{rh|తెలంగాణ| 77| తేజోమూర్తులు}}</noinclude> 3qh9zbjzm708phnh8dxzgyg9uugqvvl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/99 104 211281 551449 551300 2026-04-04T15:06:41Z A.Murali 3019 551449 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఇక నవలా సాహిత్యంలో జాతర 1978లో, ఓగడం 2008లో, పుట్టుమచ్చ 2011లో వచ్చాయి. బాలసాహిత్యంలో బడిలో చెప్పని పాఠాలు, గుజ్జన గూళ్ళు, ఆటలపాటలు, మాటల ఆటలు, కొత్త పాఠాలు, మన నేతలు, టీవీ ముచ్చట్లు మొదలగు పిల్లల పుస్తకాలు పిల్లల మనసులను రంజింప చేశాయి. జీవిత చరిత్రల విషయానికొస్తే భారతరత్న అంబేద్కర్, సమతావాది జగజీవన్రామ్, కె.ఆర్. నారాయణన్, గుఱ్ఱం జాషువా పుస్తకాలు రాశారు. దాదాపు యాభై పైచిలుకు పుస్తకాలు వెలువరించాడు. వయోజన సాహిత్యంలో ముందుచూపు, తోటోడు తొడగోసుకుంటే, స్వయం నిర్ణయం, న్యూమోనియా మొదలైనవి. ఇలా అన్ని ప్రక్రియలల్లో తనదైన శైలిలో అట్టడుగు వర్గాల రచయతగా నిలిచాడు జంగయ్య. ఇక ఒక్కొక్క ప్రక్రియ గురించి పరిశీలిద్దాం. ముందుగా కవిత్వం గురించి చూద్దాం. జంగయ్యది సరళమైన కవిత్వం. ముఖ్యంగా మినీ కవిత్వం ఆయన కత్యంత ఇష్టం. సామాజిక స్పృహ వున్న కవిత్వం, మూఢ నమ్మకాలు, కుల వివక్ష, దోపిడీల మీద ఎక్కుబెట్టిన సాహితీ బాణం జంగయ్య కవిత్వం. వారి 'పావురాలు' కవిత ఆణిముత్యం. ఎంతో పేరు తెచ్చింది. ఆలయ గోపురాల నుండి ఎగిరిన పావురాలు ప్రభువు ప్రార్ధన కోసం ఫాస్టర్ తలుపు తెరిచినపుడు ఎగిరిన పావురాలు అల్లాహెూ అక్బర్ మౌజమ్ పిలుపుకు ఎగిరిన పావురాలు అన్నీ కలిసి తిరుగుతున్నాయి అన్నీ కల్సి తింటున్నాయి కాని పూజారి ఫాస్టర్ మౌజమ్ !!!? ఇక్కడె ప్రశ్నార్థకంతో కవితను ముగిస్తాడు జంగయ్య. 'అమ్మా కుంటోన్ని పోయిరా తల్లీ గుద్దాన్ని వెళ్లిరా మా తల్లి ముసలోన్ని పోపో ఏడుకొండలవాడా! వెంకటరమణా! వస్తున్నా వుండు.' మినీ కవితా వుద్యమంలో సమరయుడు తెలంగాణ అందరినోట వినిపించిన కవిత ఇది. నల్లగొండ జిల్లాలో దొరలు, దేశముఖ్ లు రజాకార్లని నిరసిస్తూ రాసిన మరో కవిత "భూమికోసం భుక్తికోసం తుపాకుల రొమ్ము లొడ్డి వడిసెలు రువ్విన నేల గుండ్రపల్లి రజాకార్ల గుండాగిరికి గోరి కట్టి పటేల్ పాశం పుల్లారెడ్డి పనిపట్టిన ప్రాంతమిది' తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రజల పోరాట పటిమ ఈ కవితలో వివరించారు జంగయ్య. గురించి రాసిన మరో కవిత మతం 'ఎక్కడ ఈ మొగ్గలు పరిమళాన్ని విరజిమ్ముతాయోనని వెలుతురు చూడకుండా చుట్టూరా మూఢనమ్మకాల ముళ్లపొదలు అజ్ఞానపు చీకటి తెరలు ఇలా జంగయ్య రాసిన కవితలన్నీ ప్రజలపక్షాన నిలబడి నిబద్ధతతో రాసిన కవితలే. తన కవితల్లో బలమైన వస్తువు, శిల్పానికి ప్రాధాన్యత నిచ్చాడు బోయ జంగయ్య, కథల విషయానికొస్తే 14 కథల పుస్తకాలు అందులోని కథలు ఒక్కో కథ ఒక్కో ఆణిముత్యం. నిత్యం తాను చూసిన అనుభవించిన తన చుట్టూ వున్న బాధాతప్త బడుగు జీవులు, అట్టడుగు దళితులు, బహయినుల జీవిత చిత్రాలే జంగయ్య కథలు. తన కథలల్లో మూఢవిశ్వాసాలు, కుల వివక్ష, స్త్రీలు, పిల్లలపై అత్యాచారాలు వీటన్నిటిని చీల్చి చెండాడాడు. జంగయ్య కథలలో తెలంగాణా మట్టివాసనలు కన్పిస్తాయి. గ్రామీణ జీవితాలు మన కళ్ల ముందు కదులుతాయి. జాతిని జాగృతం చేసి కళ్లు తెరిపించేవి జంగయ్య కథలు. ముఖ్యంగా భోజ కథలలో బొమ్మలు, ఒయాసిస్ కథలు ఆలోచింప చేస్తాయి. కులంమతం అడ్డుగోడలు, పరస్పర విద్వేషాలు, మారణహోమానికి కారణమనే విషయం తెలియజేస్తాయి. 'బొమ్ములు' కథ దేవుడు చేసిన మనిషి కంటే మనిషి చేసిన దేవుని బొమ్మకు ఎక్కువ విలువనిస్తూ వందలు, వేలు దేవునికి సమర్పిస్తూ, ఆకలితో నకనకలాడే మనిషిని ఈసడించుకుంటూ ఒక్కరూపాయి కూడా ఇవ్వని వైనం ఈ కథలో మన ముందుంచాడు జంగయ్య. బోయ జంగయ్య 'ఎర' కథలో బడుగు జీవులకోసం 78 తేజోమూర్తులు<noinclude><references/> {{rh|తెలంగాణ| 78| తేజోమూర్తులు}}</noinclude> mm1jmhe9mte7n69fhi8vajgeq4q0quk 551450 551449 2026-04-04T15:48:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551450 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఇక నవలా సాహిత్యంలో జాతర 1978లో, ఓగడం 2003లో, పుట్టుమచ్చ 2011లో వచ్చాయి. బాలసాహిత్యంలో బడిలో చెప్పని పాఠాలు, గుజ్జన గూళ్ళు, ఆటలపాటలు, మాటల ఆటలు, కొత్త పాఠాలు, మన నేతలు, టీవీ ముచ్చట్లు మొదలగు పిల్లల పుస్తకాలు పిల్లల మనసులను రంజింప చేశాయి. జీవిత చరిత్రల విషయానికొస్తే భారతరత్న అంబేద్కర్, సమతావాది జగజీవన్ రామ్, కె.ఆర్. నారాయణన్, గుఱ్ఱం జాషువా పుస్తకాలు రాశారు. దాదాపు యాభై పైచిలుకు పుస్తకాలు వెలువరించాడు. వయోజన సాహిత్యంలో ముందు చూపు, తోటోడు తొడగోసుకుంటే, స్వయం నిర్ణయం, న్యూమోనియా మొదలైనవి. ఇలా అన్ని ప్రక్రియలల్లో తనదైన శైలిలో అట్టడుగు వర్గాల రచయతగా నిలిచాడు జంగయ్య. ఇక ఒక్కొక్క ప్రక్రియ గురించి పరిశీలిద్దాం. ముందుగా కవిత్వం గురించి చూద్దాం. జంగయ్యది సరళమైన కవిత్వం. ముఖ్యంగా మినీ కవిత్వం ఆయన కత్యంత ఇష్టం. సామాజిక స్పృహ వున్న కవిత్వం, మూఢ నమ్మకాలు, కుల వివక్ష, దోపిడీల మీద ఎక్కుబెట్టిన సాహితీ బాణం జంగయ్య కవిత్వం. వారి 'పావురాలు' కవిత ఆణిముత్యం. ఎంతో పేరు తెచ్చింది. <poem> ఆలయ గోపురాల నుండి ఎగిరిన పావురాలు ప్రభువు ప్రార్ధన కోసం ఫాస్టర్ తలుపు తెరిచినపుడు ఎగిరిన పావురాలు అల్లాహెూ అక్బర్ మౌజమ్ పిలుపుకు ఎగిరిన పావురాలు అన్నీ కలిసి తిరుగుతున్నాయి అన్నీ కల్సి తింటున్నాయి కాని పూజారి ఫాస్టర్ మౌజమ్ !!!? ఇక్కడె ప్రశ్నార్థకంతో కవితను ముగిస్తాడు జంగయ్య. ఇంకొ కవితలొ 'అమ్మా కుంటోన్ని పోయిరా- తల్లీ గుడ్డొన్ని వెళ్లిరా మా తల్లి ముసలోన్ని పోపో ఏడుకొండలవాడా! వెంకటరమణా! వస్తున్నా వుండు.' మినీ కవితా వుద్యమంలో అందరినోట వినిపించిన కవిత ఇది.</poem> నల్లగొండ జిల్లాలో దొరలు, దేశముఖ్ లు రజాకార్లని నిరసిస్తూ రాసిన మరో కవిత <poem> "భూమికోసం భుక్తికోసం తుపాకుల రొమ్ము లొడ్డి వడిసెలు రువ్విన నేల గుండ్రపల్లి రజాకార్ల గుండాగిరికి గోరి కట్టి పటేల్ పాశం పుల్లారెడ్డి పనిపట్టిన ప్రాంతమిది'</poem> తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రజల పోరాట పటిమ ఈ కవితలో వివరించారు జంగయ్య. మతం గురించి రాసిన మరో కవిత <poem> 'ఎక్కడ ఈ మొగ్గలు పరిమళాన్ని విరజిమ్ముతాయోనని వెలుతురు చూడకుండా చుట్టూరా మూఢనమ్మకాల ముళ్లపొదలు అజ్ఞానపు చీకటి తెరలు '</poem> ఇలా జంగయ్య రాసిన కవితలన్నీ ప్రజలపక్షాన నిలబడి నిబద్ధతతో రాసిన కవితలే. తన కవితల్లో బలమైన వస్తువు, శిల్పానికి ప్రాధాన్యత నిచ్చాడు బోయ జంగయ్య, కథల విషయానికొస్తే 14 కథల పుస్తకాలు అందులోని కథలు ఒక్కో కథ ఒక్కో ఆణిముత్యం. నిత్యం తాను చూసిన అనుభవించిన తన చుట్టూ వున్న బాధాతప్త బడుగు జీవులు, అట్టడుగు దళితులు, బహుజనుల జీవిత చిత్రాలే జంగయ్య కథలు. తన కథలల్లో మూఢవిశ్వాసాలు, కుల వివక్ష, స్త్రీలు, పిల్లలపై అత్యాచారాలు వీటన్నిటిని చీల్చి చెండాడాడు. జంగయ్య కథలలో తెలంగాణా మట్టివాసనలు కన్పిస్తాయి. గ్రామీణ జీవితాలు మన కళ్ల ముందు కదులుతాయి. జాతిని జాగృతం చేసి కళ్లు తెరిపించేవి జంగయ్య కథలు. ముఖ్యంగా భోజ కథలలో బొమ్మలు, ఒయాసిస్ కథలు ఆలోచింప చేస్తాయి. కులంమతం అడ్డుగోడలు, పరస్పర విద్వేషాలు, మారణహోమానికి కారణమనే విషయం తెలియజేస్తాయి. 'బొమ్మలు' కథ దేవుడు చేసిన మనిషి కంటే మనిషి చేసిన దేవుని బొమ్మకు ఎక్కువ విలువనిస్తూ వందలు, వేలు దేవునికి సమర్పిస్తూ, ఆకలితో నకనకలాడే మనిషిని ఈసడించుకుంటూ ఒక్కరూపాయి కూడా ఇవ్వని వైనం ఈ కథలో మన ముందుంచాడు జంగయ్య. బోయ జంగయ్య 'ఎర' కథలో బడుగు జీవులకోసం<noinclude><references/> {{rh|తెలంగాణ| 78| తేజోమూర్తులు}}</noinclude> d3x63z6cmaefzwapxapn9dzi101q5mn పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/104 104 211282 551518 551105 2026-04-05T05:56:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551518 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><poem> గ్రుంకు సూర్యుడు నొక్కాక్క సంకటమును వెంటగొని పోవ గండము వెళ్లెననుచు ఉదయభానుడు క్రొత్త సంపదల దెచ్చు ననుచు పెన్నాస మనుజుల నావహించు'</poem> వైష్ణవ భక్తాగ్రగణ్యులైన రంగనాథరావు భక్తి తత్పరతతో కూడిన దివ్య ప్రబంధాలను పద్యరూపంలో ఆంధ్రీకరించారు. ఆండాళ్ 'తిరుప్పావై', యమునాచార్యుల 'శ్రీ ఆళవన్దార్ స్తోత్రం', వేదాంత దేశికుల శ్రీ హయగ్రీవ స్తోత్రం' వారి వైష్ణవ సంప్రదాయ పరిజ్ఞానానికి, సరళమైన పద్యరచనా శైలికి నిదర్శనంగా ఉన్నాయి. సీస, గీత మాలికలలో విరచితమైన 'తిరుప్పావైలో (1994) తమిళ మూలం కూడా చేర్చబడింది. ఆలపందారు అను నామాంతరం గల యమునా చార్యులు సంస్కృతంలో రచించిన స్తోత్ర రత్నాలను మార్గ, దేశీ వృత్తాలలో యథామూలంగా అనువదించారు. వేదాంత దేశికులుగా ప్రసిద్ధికెక్కిన వేంకటనాథుల 'హయగ్రీవ 'శతకము'ను మూలశ్లోక సహితంగా తెనుగించారు. ఇవేకాక, దేశికుల వారి లఘుస్తుతి రచనలు శ్రీశ్రీ భూస్తుతి, శ్రీ గోదాస్తుతి, శ్రీ మతిలు, ముకుందమాల మున్నగు కృతులను కూడా ఆంధ్రీకరించారు. శంకర భగవత్పాదుల 'భజగోవిందం' (మోహ ముద్గరం) పద్యానువాదం వెలువరించారు. తమ రచనలకంటే తమ తండ్రిగారైన బూర్గుల రామకృష్ణారావు గారి అముద్రిత గ్రంథాలను వెలుగులోకి తేవడానికి రంగనాథరావు ఎంతో శ్రమించారు. వారి సహకారంతో 'బూర్గుల పీఠికలు' 'నివేదన' 'కవితా సంపుటి' మొదలైన రచనలు ఆయన సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఆఖరు క్షణం వరకు సాహిత్యసేవ కావించి తమ 90వ ఏట 2008 జూలై 2న పరమపదించిన రంగనాథరావు గారు జీవితానుభవంతో పాటు వేదాంత, సాహిత్యానుభావాలు పుష్కలంగా పండించుకున్న సాహితీమూర్తులు'.<noinclude><references/> {{rh|తెలంగాణ| 83|తేజోమూర్తులు }}</noinclude> p1rnb639udykhvgup7xcwz3mzux7qbb పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/105 104 211283 551519 551106 2026-04-05T06:05:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551519 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''25. సి. నారాయణరెడ్డి '''</p>}} {{right|- డా॥ జె. చెన్నయ్య}} అక్షరాస్యత కాదు విద్యాగంధం సైతం అంతంత మాత్రంగా వున్న తెలంగాణ జానపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల బడిలో పెరిగి ఇంతింతై విరామ్మూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించినవాడు డా. సి. నారాయణ రెడ్డి. ఆయన జీవనగాథ స్ఫూర్తి దాయకమైంది. ఆయన నడిచివచ్చినదారి కవితాకర్పూర కళికలమయమైంది. 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీ పేటలో నారాయణరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ., సింగిరెడ్డి మల్లారెడ్డి. తనకంటే ముందు ఒక కొడుకు చనిపోతే ఊళ్ళో ఒక ఇంట్లో సత్యనారాయణవ్రతం జరుగుతున్నప్పుడు బుచ్చమ్మ మొక్కుకున్నది. నాకు కొడుకు పుట్టి క్షేమంగా ఉంటే నీ పేరు పెట్టుకొంటానని. అలా జన్మించిన కొడుకుకు సత్యనారాయణరెడ్డి అని పెట్టుకుంది. పేరులోని సత్యం కవిత్వంలోకి, జీవితంలోకి ప్రవహించింది. నారాయణరెడ్డి లోకప్రసిద్ధుడైనాడు. ఖాళీబడిలో అక్షరాలు దిద్దుకొని, సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య, అనంతరం హైదరాబాద్ చాదర్ ఘాట్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ, ఎం.ఎ. పూర్తి చేశారు. నారాయణ రెడ్డి పాఠశాలలో చదువుతున్నప్పుడే నిజాం వ్యతిరేకపోరాటంలో పాల్గొన్నారు. 'సత్యాగ్రహం చేశారు. సైనికులం మేం సైనికులం' అని పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. 'క్విట్ స్కూల్' ఉద్యమంలో పాఠశాల కొంతకాలం మానేశారు. సాహిత్య వాతారణంలేని కుటుంబ నేపథ్యంలో జన్మించినా, ఉర్దూ మాధ్యమంలో డిగ్రీవరకు విద్యాభ్యాసం చేసినా తెలుగుమూర్తిగా వికసించిన సినారె ఒక అసాధారణ ప్రతిభాశాలి. చిన్నప్పుడు పల్లెప్రజల నిసర్గసుందరమైన సంభాషణా రీతి, జానపద కళారూపాలు నారాయణరెడ్డిని భాషా సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని మలిచాయి. హరికథలను మైమరచి వినేవారు. ఆ సమాహార కళలోని పాటలు, పద్యాలు, చతుర కథారీతి, కథన చలనం ఆకట్టుకోవటమే కాదు పాటలు, నాటకాలు ఆశువుగా అల్లే అభిరుచిని నూరిపోశాయి. 6, 7 తరగతుల్లో వున్నప్పుడే భక్తప్రహ్లాద, సీతాపహరణం, రఘుదేవ రాజీయం వంటి నాటికలు రాసి మిత్రులతో కలిసి ప్రదర్శించారు. 'ఒకనాడు ఒక నక్క ఒక అడివిలోపల' అంటూ సీసపద్యం రాస్తే, ఉపాధ్యాయుడు ధూపాలి వెంకటరమణా చార్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొన్ని మెలకువలు చెప్పారు. ఇంటర్మీడియెట్లో ఉండగా జువ్వాడి గౌతమరావు 'జనశక్తి' పత్రికలో తొలికవిత ప్రచురితమైంది. బి.ఎ.లో ఉండగా పాములవర్తి సదాశివరావు సంపాదకత్వంలో వెలువడే కాకతీయ పత్రికలో<noinclude><references/> {{rh|తెలంగాణ| 84|తేజోమూర్తులు }}</noinclude> e6fh6w2lnrq32w3kfzs18eek70rsyv6 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/106 104 211284 551520 551107 2026-04-05T06:17:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551520 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> రచనలు ప్రచురితమయ్యాయి. ఇది 1950కి ముందే జరిగింది. 21 ఏళ్ళ వయసులో నారాయణరెడ్డికి రేడియోతో అనుబంధం ఏర్పడింది. 1952లో బి.ఎ విద్యార్ధిగా ఉస్మానియా విశ్వవిద్యాలయములో విద్యాభ్యానం చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఖైరతాబాద్లో వున్న దక్కన్ రేడియోలో ప్రసారమైన 'సాగుమా ఓ నీలమేఘమా గగనవీణా మృదులరావమా 'అన్న గీతం నారాయణ రెడ్డి పరిణత కవిగా ఎదిగేదశలో తొలిమెట్టుగా నిలిచింది. 'పూలపాటలు', 'చిరుగజ్జెలు' ఉపద్రేష్ట కృష్ణమూర్తి సంగీత దర్శకత్వంలో రూపొంది ప్రసారమయ్యాయి. 'నవ్వనిపువ్వు' గేయనాటిక ప్రసారమైంది. బుచ్చిబాబుగారు ప్రత్యేకంగా రాయించిన 'అజంతా సుందరి', ఆ తర్వాత 'రామప్ప సంగీతరూపకం ఆకాశవాణి జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి తెచ్చి పెట్టింది. 12 భాషల్లోకి అనువాదమైంది. ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా రెడ్డి హాస్టల్లో జరిగిన అఖిలాంధ్ర కవి సమ్మేళనంలో విద్యార్ధి కవిగా వానమామలై, దాశరథి, తల్లావఝుల, కృష్ణశాస్త్రి, జాషువా తదితర అగ్రశ్రేణి కవుల సరసన పాల్గొన్నారు సినారె. దాశరథితో పరిచయం అదే తొలిసారి. అదిమొదలు దాశరథి ప్రోత్సాహం తనను మునుముందుకు నడిపించిందని చెప్పుకున్నారు సినారె. ఆ సోదరప్రేమకు గుర్తుగా 'జలపాతం' కవితాసంపుటిని దాశరథికి అంకితం చేశారు. 1952లో బి.ఏ. ఫైనల్ విద్యార్థిగా వున్నప్పుడే తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి కార్యదర్శిగా వున్నారు. సంఘానికి తర్వాత అధ్యుక్షుడయ్యారు. తెలంగాణ జిల్లాల్లో అంతటా పర్యటించి కవితా పఠనాలు, కవితాత్మక ప్రసంగాలు చేసి ఆనాడే ఈ ప్రాంతంలో కవితా చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు సినారె. ఉస్మానియా విశ్వవిద్యాలయం నారాయణరెడ్డి కవితామూర్తిని అంచెలంచెలుగా సమున్నత స్థాయికి తీసుకువెళ్ళింది. 1954లో బి.ఏ. ఎం.ఏ. పూర్తి చేసి సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ప్రవేశించారు. తర్వాత నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాలలో ఆచార్యత్వం, తనకు సాహిత్య విద్యనేర్పిన గురువులు కె. గోపాలకృష్ణారావు, దివాకర్ల వేంకటావధానితో కలిసి ఆచార్యులుగా పనిచేసిన అరుదైన ఖ్యాతి నివారెకు ఆనాడే దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ తరగతులకు కూడా తెలుగు పాఠాలు చెప్పారు. ఆ రోజుల్లో డిగ్రీలో ఇతర అధ్యయనాంశాలు చదువుతున్న విద్యార్థులు సైతం సినారె పాఠాలు వినేందుకు గుంపులు గుంపులుగా వచ్చేవారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో ఏ పాఠం చెప్పినా అది విద్యార్థుల పాలిటి కళాప్రదర్శనగా ఉండేది. పాఠం చెప్పడానికి అన్ని విధాలా సిద్ధమైపోవడం, సమయానికి తరగతి గదిలో ప్రవేశించడం, అనర్హళంగా గంటన్నరసేపు పాఠం చెప్పడం, తనకిచ్చిన వ్యవధి పూర్తవుతుండగానే గది నుంచి నిష్క్రమించడం అదంతా ఒక మరువలేని అనుభవం. ఆయన పాఠాలు చిన్న మధురానుభవాన్ని ఈనాటికీ గుర్తుచేసుకొనే విద్యార్థులెందరో! ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో "ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు ప్రయోగములు' అన్న అంశంపై పీ.హెచ్.డి. చేశారు. పరిశోధనాంశాన్ని సూచించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. 1961లో సినీ గీతరచన ప్రారంభమైంది. హైదరాబాద్ సారథీ స్టూడియోలో ఒక సినిమా చిత్రీకరణలో వున్న నందమూరి తారకరామారావు సినారెతో ప్రస్తావన చేశారు. అప్పటికే తాను రాసిన పాటల్ని ఎన్టీఆర్కు వినిపించారు. తొలిచిత్రంలో అన్ని పాటలు తననే ఉండాలన్న కోరికను వ్యక్తపరచారు. గులేబకావళి కథ సినిమాకు అప్పటికే ఒకరిచేత ఒక పాట రాయించి వున్నారు ఎన్టీఆర్. అయినా సినారె అభిమతాన్ని అనుసరించి ఆ కవికి నచ్చజెప్పి అన్నిపాటలు రాయించారు. పాటలు రాసేందుకు మద్రాసు రైల్లో వెళ్ళిన సినారెను ఎన్టీఆర్ స్వయంగా స్టేషన్లో స్వాగతించారు. ఆనాడే పెద్ద వాహనశ్రేణి అంటే కాన్వాయ్ తొ సినారెను ఘనంగా గౌరవించారు. తొలుత రాసిన పాట కలల అలలపై తేరిను. కాని తొలుత రికార్డయ్యింది 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని'. ఎన్టీఆర్, జమునల పై చిత్రీకరించారు. నాటి నుంచి ఎన్టీఆర్ తో గీతానుబంధం, గాఢమైన స్నేహానుబంధం. ఎన్టీఆర్ చివరి దశవరకూ అవిచ్ఛిన్నంగా కొనసాగింది. 1961 నుండి 1990 వరకు డా. సి. నారాయణరెడ్డి సినీగీత రచన ఒక స్వర్ణయుగం.<noinclude><references/> {{rh|తెలంగాణ| 85|తేజోమూర్తులు }}</noinclude> nha8ssobx9s4023n7ewyz9bthl7n1zs పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/107 104 211285 551521 551108 2026-04-05T06:27:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551521 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ప్రాచీనాధునిక కవిత్వధ్వయనానుభవం వల్ల సినారె ప్రతిపాటలో తన కవిత్వముద్రను నిలిపారు. పేర్కొనదగ్గ పాటలు ఎన్నో...! మొత్తం సుమారు 3వేల పాటలు రాశారు. నిజానికి సినీ గీతరచన సినారె బహుముఖప్రజ్ఞల్లో ఒక పార్శ్వం మాత్రమే. తను ఎదుగుతున్న నాటికే తెలుగు కవితా రంగంలో ఎందరో గొప్పగొప్ప కవులున్నారు. అప్పటికే అగ్రకవులతో పోటీపడుతూ పద్యకృతులు, గేయకృతులు వెలువరిస్తున్న ఏదో మథనం జరిగింది ఆయనలో. ఏదో ప్రత్యేకత సాధించాలి అనుకున్నారు. అంతే ప్రౌఢతరమైన పద్యకృతికి తుల్యంగా కథాత్మక గేయకావ్యం 'నాగార్జున 'సాగరం' రాశారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి విద్వన్మణుల ప్రశంసలు లభించాయి. తర్వాత 'కర్పూర వసంత రాయలు' రాశారు. దేశవిదేశాల్లో కావ్యగానం చేశారు. నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేకంగా షామంజిల్లో 'నాగార్జునసాగరం' కావ్యగానం ఏర్పాటు చేసి సత్కరించారు. మద్రాసులో అక్కినేని అధ్యక్షతన జరిగిన 'కర్పూర వసంతరాయలు' కావ్యగానం అద్భుత స్పందన కలిగించింది. గేయకావ్యాలలోనే మహాకవి అనిపించుకున్న సినారె అంతటితో ఆగలేదు. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం ప్రాబల్యం సాగుతున్న కాలంతో పోటీపడాలని నిర్ణయించు కొన్నారు. సృజన పౌరుషంతో వచన కవిత రచనను ఉదృతం చేశారు. 'మంటలూ మానవుడు', 'తేజస్సు నా 'తపస్సు', 'అక్షరాల గవాక్షాలు', 'మధ్యతరగతి మందహాసం. 'విశ్వంభర' ఇలా కవితాయాత్ర కొనసాగింది. భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం 'విశ్వంభర'కు దీర్ఘకవిత. ఆదిమకాలం నుంచి ఆధునిక కాలందాకా సాగిన మానవ విజయ మహేతిశ్వాసకు విశ్వంభర. పద్యం, గేయం, వచన కావ్యాలు, నాటికలు, గజళ్ళు, ముక్తకాలు, అనువాదాలు, విమర్శ, పరిశోధన, బుర్రకథ, యాత్రాసాహిత్యం, ఇలా అనేక ప్రక్రియల్లో 20వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం దాకా విస్తరించి కాలంతోపాటే సాగుతూ వర్తమాన తరపు కవులతోనూ పోటీపడుతూ సాహితీ సృజన చేశారు సినారె. 86 ఏళ్ళ వయసు, 86 రచనల సొగసు ఆయనది. కవితారచన ఒకవైపు, విశ్వవిద్యాలయ ఆచార్యత్వం ఒకవైపు, సినీ గీతరచన ఇంకోవైపు, సాహితీ సాంస్కృతిక సదస్సుల్లో అద్భుత ప్రసంగ పరంపర మరోవైపు అన్నట్లుగా సాగుతున్న దశలో - 50వ పుట్టినరోజు అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య సినారెను అధికారభాషా సంఘానికి అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్యత్వాన్ని అయిష్టంగా వదలవలసి వచ్చింది. పరిపాలనా పదవుల్లో సినారె దక్షతముద్ర ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షునిగా సినారెను గౌరవించారు. ఆ పదవీకాలం పూర్తికాగానే తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా నియమించారు. తర్వాత సాంస్కృతిక మండలి అధ్యక్షులయ్యారు. భాషా సాంస్కృతిక సలహాదారులయ్యారు. కవులు, కళాకారుల తరపున రాష్ట్రపతిచేత రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. కవితారచన కొనసాగిస్తూనే విద్యా సాంస్కృతిక సంస్థల పరిపాలనా పదవులనూ వెలిగించారు సినారె. ఏడు దశాబ్దాల కవితా సృజనానుభవాన్ని పండించుకున్న మహాకవి డా. సి. నారాయణరెడ్డి తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. మేరట్ విశ్వవిద్యాలయం, నాగార్జున, కాకతీయ, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. సోవియెట్ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాజాలక్ష్మీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్టపురస్కారం, కేంద్రసాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం... వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, లెక్కలేనన్ని సత్కారాలు నినారెను గౌరవించాయి. చనిపోయేంతవరకు(జూన్ 2017) రాశారు. ఔత్సాహిక, ప్రముఖ కవుల రచనలకు ఆశీస్సులందిస్తూనే వున్నారు. తమకు ఎవరైనా లేఖరాస్తే దానికి ప్రత్యుత్తరం రాయకపోవడం ఏనాడూ లేదు. విద్యారంగంలో, పాలనారంగంలో, జనవ్యవహారంలో తెలుగు పరిఢవిల్లాలని వేదికలపైన గట్టిగా చెబుతూనే వచ్చారు. మునుపటి ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తుకు<noinclude><references/> {{rh|తెలంగాణ| 86|తేజోమూర్తులు }}</noinclude> dzgk4yt8ckbhidtngh2hncfg8ziliju పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/108 104 211286 551522 551109 2026-04-05T06:30:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551522 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> చనిపోయే వరకు అధ్యక్షులుగా వుంటూ తెలుగు భాషా సంస్కృతుల వికాసకృషిని అవిరళంగా కొనసాగించారు. ఒక కవితలో ఆయన అన్న పంక్తులు.... "అది తెలుగుకీర్తి ... కదిలే కిరణమూర్తి ... సాగరాల్ దాటిపోయిందిరా... నయాగరాల్ మీటివచ్చిందిరా...” ఈ మాటలు తెలుగు కవిత్వాకీర్తికి, తెలుగు వ్యక్తి కీర్తికి ... డా. సి.నా.రె. సాహితీ మూర్తికి, ఆయన వ్యక్తిత్వ కీర్తికీ వర్తిస్తాయి. ఇంతటి మహోన్నత కవితామూర్తి తెలంగాణలో జన్మించడం గర్వకారణం.<noinclude><references/> {{rh|తెలంగాణ| 87|తేజోమూర్తులు }}</noinclude> q0r7igkwowfp4p42xq8yys516ifvjby పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/109 104 211287 551523 551110 2026-04-05T06:31:23Z A.Murali 3019 551523 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>26 వ రంగల్లు నగర గత శతాబ్ద ప్రజా జీవితం ఎలా సాగిందో అధ్యయనం చేస్తే అందులోని అనేక సందర్భాల్లో చందా కాంతయ్య గారే కనిపిస్తారు. అంతగా ఆయన జీవితం, ఈ నగర చరిత్రా కలగలిసి మమేకమై పోయాయి. ఆంధ్ర విద్యాభివర్ధినీ పాఠశాల, చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల, చందా కాంతయ్య మెమోరియల్ ప్రసూతి దవాఖాన లేని వరంగల్లు నగరాన్ని ఊహిస్తే అది చాలా అసమగ్రంగా దర్శనమిస్తుంది. ఈ ప్రసిద్ధ సంస్థల ఆవిర్భావ వికాసాల చరిత్రలను తెలుసు కుంటున్నప్పుడు.. ఒక మనిషి ఆ ప్రాంత జనజీవితాలను ఎంతగా ప్రభావితం చేసి ఒక శాశ్వత జ్ఞాపకంగా, జాడగా, స్మృతిగా ప్రకాశిస్తూ మిగిలిపోగలడో తెలుస్తుంది. మనిషి తన జీవితాన్ని తనే ఎంత ప్రయోజనకరంగా నిర్వచించుకుని ఎంత ప్రజోపయోగకరంగా జీవించవచ్చో కూడా అవగతమౌతుంది. చందా కాంతయ్య గారు కష్టాల్లో, ఎంతో వేదనతో అల్లల్లాడిపోయినప్పుడు కూడా ఆయన కంటి వెంట కన్నీరు చూచినవారెవ్వరూ లేరు. కాని సమాజంలో ఏ ఒక్కరు కంటతడి పెట్టినా కాంతయ్యగారు అల్లాడిపోయేవారు. పెను తుఫాను వంటి కష్టాల్లో కూడా స్థితప్రజ్ఞుడై, పెదవులపై చిరుదరహాసంతో సామాజిక వికాసానికీ, ధార్మిక కార్యాచరణకు మాత్రం ముందుకు దూసుకొచ్చేవారు. ఆయన ఒక 'యోగి'గా చందా కాంతయ్య శ్రేష్ఠి - డా|| రామా చంద్రమౌళి దర్శనమిస్తూనే మరో కోణంలో పరిపూర్ణ 'వ్యాపారి'గా కనిపించేవారు. 'దాతృత్వమే ఆయన జీవిత పరమావధి అనుకుంటూంటే ఆయన మరుక్షణమే ఒక 'వేదాంతి'గా గోచరించేవారు. అదే మనిషి మరు క్షణం పెళ్ళిళ్ళలో, ఆచారాలలో ఒక సంస్కర్తగా కనిపించేవారు. గొప్ప తాత్వికునిగా, ధర్మమూర్తిగా, దేశ భక్తునిగా, త్యాగశీలిగా సూర్యుడొక్కడే ఒక్కొక్క మనిషికి ఒక్కో విధంగా దర్శన మిచ్చినట్టు. వ్యక్తి ఒక్కడే ఒక్కో వరంగల్లు వ్యక్తికి ఒక్కో రకంగా కనబడి మనిషి తన 'జీవితాన్ని ఇంత ఉదాత్తంగా, మహోన్నతంగా, స్ఫూర్తిదాయకంగా జీవించవచ్చా!' అని అందరూ ఆశ్చర్యపోయేట్టు జీవించి మెరుపులా మాయమైనవాడు చందా కాంతయ్య. 28-11-1904న చందా రత్నయ్య, జగ్గమ్మ దంపతులకు వరంగల్లులో జన్మించారు కాంతయ్య గారు. ఆయన బాల్యం చాలామంది మహామహుల్లాగానే సాఫీగా ఏమీ సాగలేదు.. అంతగా అర్ధికంగా పరిపుష్టంగా కాని కుటుంబం, పెద్దగా విద్యావంతం కాని నేపథ్యం, వ్యాపార పునాదులేవీ లేని వ్యవస్థ.. ఇవీ అప్పుడతని బలాబలాలు. మొదట బావగారైన నేరెళ్ల జగన్నాథం గారితో వ్యాపార రంగంలోకి ప్రవేశం, తర్వాత్తర్వాత శ్రీరాం నారాయణ్ బాలకిషన్ వద్ద పనిచేస్తూ చురుగ్గా వ్యాపార మెళకువలన్నీ ఆకళింపు చేసుకుని స్వయంగా ఎదిగారు. ఇక రెక్కలొచ్చిన తెలంగాణ 88 తేజోమూర్తులు ఉంట<noinclude><references/> {{rh|తెలంగాణ| 88|తేజోమూర్తులు }}</noinclude> reovduycpspwa5jmyl4mr8lsjucagg9 551587 551523 2026-04-05T10:41:20Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551587 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''26. చందా కాంతయ్య శ్రేష్ఠి '''</p>}} {{right|- డా౹౹ రామా చంద్రమౌళి}} వరంగల్లు నగర గత శతాబ్ద ప్రజా జీవితం ఎలా సాగిందో అధ్యయనం చేస్తే అందులోని అనేక సందర్భాల్లో చందా కాంతయ్య గారే కనిపిస్తారు. అంతగా ఆయన జీవితం, ఈ నగర చరిత్రా కలగలిసి మమేకమై పోయాయి. ఆంధ్ర విద్యాభివర్ధినీ పాఠశాల, చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల, చందా కాంతయ్య మెమోరియల్ ప్రసూతి దవాఖాన లేని వరంగల్లు నగరాన్ని ఊహిస్తే అది చాలా అసమగ్రంగా దర్శనమిస్తుంది. ఈ ప్రసిద్ధ సంస్థల ఆవిర్భావ వికాసాల చరిత్రలను తెలుసుకుంటున్నప్పుడు.. ఒక మనిషి ఆ ప్రాంత జనజీవితాలను ఎంతగా ప్రభావితం చేసి ఒక శాశ్వత జ్ఞాపకంగా, జాడగా, స్మృతిగా ప్రకాశిస్తూ మిగిలిపోగలడో తెలుస్తుంది. మనిషి తన జీవితాన్ని తనే ఎంత ప్రయోజనకరంగా నిర్వచించుకుని ఎంత ప్రజోపయోగకరంగా జీవించవచ్చో కూడా అవగతమౌతుంది. చందా కాంతయ్య గారు కష్టాల్లో, ఎంతో వేదనతో అల్లల్లాడిపోయినప్పుడు కూడా ఆయన కంటి వెంట కన్నీరు చూచినవారెవ్వరూ లేరు. కాని సమాజంలో ఏ ఒక్కరు కంటతడి పెట్టినా కాంతయ్యగారు అల్లాడిపోయేవారు. పెను తుఫాను వంటి కష్టాల్లో కూడా స్థితప్రజ్ఞుడై, పెదవులపై చిరుదరహాసంతో సామాజిక వికాసానికీ, ధార్మిక కార్యాచరణకు మాత్రం ముందుకు దూసుకొచ్చేవారు. ఆయన ఒక 'యోగి'గా దర్శనమిస్తూనే మరో కోణంలో పరిపూర్ణ 'వ్యాపారి'గా కనిపించేవారు. 'దాతృత్వమే ఆయన జీవిత పరమావధి అనుకుంటూంటే ఆయన మరుక్షణమే ఒక 'వేదాంతి'గా గోచరించేవారు. అదే మనిషి మరు క్షణం పెళ్ళిళ్ళలో, ఆచారాలలో ఒక సంస్కర్తగా కనిపించేవారు. గొప్ప తాత్వికునిగా, ధర్మమూర్తిగా, దేశ భక్తునిగా, త్యాగశీలిగా సూర్యుడొక్కడే ఒక్కొక్క మనిషికి ఒక్కో విధంగా దర్శన మిచ్చినట్టు. వ్యక్తి ఒక్కడే ఒక్కో వరంగల్లు వ్యక్తికి ఒక్కో రకంగా కనబడి మనిషి తన 'జీవితాన్ని ఇంత ఉదాత్తంగా, మహోన్నతంగా, స్ఫూర్తిదాయకంగా జీవించవచ్చా!' అని అందరూ ఆశ్చర్యపోయేట్టు జీవించి మెరుపులా మాయమైనవాడు చందా కాంతయ్య. 28-11-1904న చందా రత్నయ్య, జగ్గమ్మ దంపతులకు వరంగల్లులో జన్మించారు కాంతయ్య గారు. ఆయన బాల్యం చాలామంది మహామహుల్లాగానే సాఫీగా ఏమీ సాగలేదు.. అంతగా అర్ధికంగా పరిపుష్టంగా కాని కుటుంబం, పెద్దగా విద్యావంతం కాని నేపథ్యం, వ్యాపార పునాదులేవీ లేని వ్యవస్థ.. ఇవీ అప్పుడతని బలాబలాలు. మొదట బావగారైన నేరెళ్ల జగన్నాథం గారితో వ్యాపార రంగంలోకి ప్రవేశం, తర్వాత్తర్వాత శ్రీరాం నారాయణ్ బాలకిషన్ వద్ద పనిచేస్తూ చురుగ్గా వ్యాపార మెళకువలన్నీ ఆకళింపు చేసుకుని స్వయంగా ఎదిగారు. ఇక రెక్కలొచ్చిన<noinclude><references/> {{rh|తెలంగాణ| 88|తేజోమూర్తులు }}</noinclude> lyxeeuz5tjm2lsbg64jx17b22kyty98 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/110 104 211288 551590 551111 2026-04-05T10:52:47Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551590 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> పక్షికూన ఆకాశాన్ని ఈదేందుకు సంసిద్ధమైనట్టు.. దక్షతతో వ్యాపారంలోకి దిగారు. చాలామంది చిన్న ఉద్యోగాల్లో కేవలం జీతంకోసం ఉదరపోషణార్ధమే చేరి దానితోనే ఇక జీవికను కొనసాగిస్తారు. కాని తెలివిగలవారు ఆ ఉద్యోగం రూపంలో చేతికి అందివచ్చిన 'పెయిడ్ అవకాశాన్ని ఒక అప్రెంటిస్ గా స్వీకరించి ఆ రంగంలోని మెళకువలనూ, రహస్యాలనూ అవపోశనపట్టి దక్షులుగా రూపొందుతారు. కాంతయ్యగారు. చేసిందదే. ఆ తొలి యవ్వన కాలంలో పని చేసిన ప్రతి చోటులోనూ గ్రహింపుతో తనను తాను ఒక తెలివైన వ్యాపారవేత్తగా మలుచుకున్నారు. తర్వాత పబ్బా రోహిణి గారితో పెళ్ళి, ఇంతవరకు చందా కాంతయ్య జీవితం అతి సాధారణమైందే. తర్వాత జీవితానికీ, వ్యాపారానికి ఆధారభూతమైన మూలాన్ని గ్రహించారాయన. అదేమిటంటే.. 'సమాజ నిర్మాణానికీ జీవిత సౌద నిర్మాణానికి కూడా కావలసింది మొదట ధనం. కాబట్టి ధనార్జన అనేది అవశ్యకమైన తక్షణ క్రియ. అందుకు తనను తాను సన్నద్ధుణ్ని చేసుకుంటూ తన 'రైస్ మిల్లు' వ్యాపారాన్ని సంసిద్ధం చేశాడు. ఇంకో ప్రధాన వ్యాపార కీలక సూత్రాన్ని కూడా తెలుసుకున్నాడు. అది 'ముందు వ్యాపారంలో నీతి, నిజాయితీ, కీర్తి (good will) సంపాదించుకుంటే, తర్వాత ధనం దానంతటదే మనల్ని వెదుక్కుంటూ వస్తుంది' అని. ఆ ఆత్మజ్ఞానంతో అతను మొట్టమొదట సంపాదించుకున్నది నీతీ నిజాయితీ నిండిన కీర్తి. అదే మున్ముందు అతను చేయవలసిన దానధర్మాలకు కావలసిన ధనాన్ని ధారాపాతంగా సమకూర్చిపెట్టింది. ప్రపంచ చరిత్రల్లో చాలామంది మహనీయుల జీవితాలను ఏదో ఒకే ఒక్క ఘటన మలుపు తిప్పిన సందర్భాలు కనిపిస్తాయి మనకు, శాంతయ్య గారి విషయంలో కూడా అటువంటిదే ఒక సంఘటన జరిగింది. అది ఆయన ప్రథమ పుత్రిక ఓంకారేశ్వరి జనన సమయం. భార్యను ప్రసవం కోసం అప్పటి నిజాం ప్రభుత్వ దవాఖాన 'నిజాం సర్కారియా హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అప్పుడక్కడి పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి. ఒక పక్కన ప్రసవవేదనతో అల్లాడే తల్లులు.. మరోపక్క అప్పుడే పుట్టిన శిశువుల రోదనలు.. కనీసావసరాలూ, సిబ్బందీ కరువైన దిక్కుమొక్కు లేని జనం. చలించిపోయారాయన. కంటతడి పెట్టుకున్నారు. ద్రవించిపోయారు. అక్కడి ప్రతి బిడ్డా తన బిడ్డే అనుకున్నాడు. తక్షణం రోగులకోసం రెండు జనరల్ వార్డులు, సేవ చేసే నర్సులకోసం రెండు క్వార్టర్లు, డాక్టర్ల కోసం క్వార్టర్లు కట్టించాడు. తర్వాత కూడా అవసరమైన సహాయాన్ని ఎప్పుడూ అందిస్తూ పోయాడు. అందుకే చందా కాంతయ్య మరణానంతరం 1969లో అప్పటి రాష్ట్ర మంత్రి శ్రీ పి.వి. నరసింహారావు ఆ దవాఖానకు 'చందా కాంతయ్య స్మారక ప్రసూతి దవాఖాన' అని నామకరణం చేశారు. ఒక ప్రభుత్వ దవాఖానకు ఒక స్థానిక వ్యక్తి పేరును పెట్టడం చరిత్రలో ఒక అపురూప ఘట్టమే. రోగుల సేవ ఎంత ప్రధానమైందో గ్రహించిన కాంతయ్య గారు, అప్పుడే ఇప్పటి ఎం.జి.ఎం ఆస్పతి ఉన్న ప్రాంగణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని దానం చేశారు. మనిషి హృదయం నిమ్మళంకమై స్వచ్ఛతను సంతరించుకున్నపుడు సత్యభరితమూ, స్వార్ధరహితమూ, నిష్కామమూ ఐన వాక్కు ఖడ్గ తుల్యమౌతుంది. ఈ కర్మాచరణతో అడుగులు వేస్తున్న కాంతయ్య గారు 1940 ప్రాంతంలోనే లక్షలు సంపాదిస్తూ లక్షలకు లక్షలను దానం చేసే స్థితికి చేరుకున్నారు. తర్వాత ఆయన దృష్టి విద్యా రంగంవైపు మళ్ళింది. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనలో 'తెలుగు బోధనా భాషగా ' అనలు పాఠశాలలే లేవు. అందుచేత అకస్మాత్తుగా 1944లో ఒక తలంపు కలిగి అప్పటికప్పుడు పట్టణంలో ప్రముఖులైన మేధావులను ఇంటికి ఆహ్వానించి మాదిరాజు రామకోటేశ్వరరావు, ఒద్దిరాజు రాజేశ్వరరావు, తాండ్ర వెంకటరామ నర్సయ్య కాళోజీ నారాయణరావు గార్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తన మనసులోని మాటను వాళ్ళతో పంచుకుని పాఠశాల స్థాపన కోసం సహకరించవలసిందిగా అభ్యర్థిస్తూ తన బావమరిది ఆగయ్యతో వెంటనే చెక్కును తెప్పించాడు. ఆ బృహత్ కార్యానికీ, ఆలోచనకూ ఆశ్చర్య పోయిన ఒద్దిరాజు రాజేశ్వరరావు గారు కాంతయ్య, తొందరెందుకు.. రేపో, ఎల్లుండో ఆలోచిద్దాంలే” అని అంటే అతనిచ్చిన జవాబు<noinclude><references/> {{rh|తెలంగాణ| 89|తేజోమూర్తులు }}</noinclude> f0zl0bgur8mw4icj364ung6lo4hnk9m పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/111 104 211289 551594 551112 2026-04-05T11:11:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551594 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> అందరినీ ముగ్ధుల్ని చేసింది. ఆయనన్నాడు "తొందర ఎందుకా.. ఒక గంట తర్వాత నా మనసు మారితే, నేను దివాళా తీస్తే, లేదా నేను మరణిస్తే" అని తక్షణమే రూ.50,000/- ల చెక్కునూ, తన రైస్ మిల్లులో పాఠశాల శాశ్వత నిర్వహణకు గాను 0-8-3 వాటాను రాసి ఇచ్చాడు. నిష్టా గరిష్టుడాయన. ఆ రకంగా పుట్టి ఈ రోజువరకు ఒక డిగ్రీ మరియు పి.జి. కాలేజిగా ప్రవర్థమానమైన విద్యా సంస్థే 'ఆంధ్ర విద్యాభివర్ధని కళాశాల'. దీన్ని 1945 నవంబర్ 29వ తేదీన అప్పటి నిజాం ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి ఆజం జంగ్ గారిచే ప్రారంభింప జేశారు. 1946 ఫిబ్రవరి 5వ తేదీన మహాత్మాగాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ సమావేశాల నిమిత్తం మదరాసు వెళ్లి తిరిగి వార్థా ఆశ్రమానికి వెళ్తూ వరంగల్లులో పది నిముషాలు ఆగినప్పుడు పట్టణ కాంగ్రెస్ పక్షాన హయగ్రీవాచారి, ఎం.ఎస్. రాజలింగం ప్రభృతులు ప్రజల నుండి సేకరించిన విరాళం మొత్తం రూ.15000/- గాంధీ గారి హరిజన నిధికి ఇవ్వగా.. ఒక లక్షా యాభై వేల మంది హాజరైన ఆ సభలో ఒక్క చందా కాంతయ్య గారే రూ.5000/ - ఇచ్చి తన భార్యవైపు చూడగా రోహిణమ్మ తక్షణమే తన ఒంటిపైనున్న సకల స్వర్ణాభరణాలనూ తీసి గాంధీగారి జోలెలో వేసింది. అదే విధంగా 1948లో పోలీస్ చర్య జరిగి, నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయినప్పుడు హైదరాబాద్ వచ్చిన జవాహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ బాయ్ పటేల్ ఒక సభలో కొలువుతీరి 'భారత స్వాతంత్య్ర నిధి' కోసం విరాళాలను అర్థించగా కాంతయ్య గారి కనురెప్పల కదలికలను గ్రహించి ఆ మహాసాధ్వి రోపాజమ్మ తన ఒంటి పైనున్న ఆభరణాలన్నింటినీ అప్పటికప్పుడు ఒలిచి ఇచ్చారు. ఇటువంటి దానాలను ఆ దంపతులెన్ని చేశారో. ఒకసారి కాంతయ్య గారికి అత్యంత ఆప్తుడూ, ప్రాణస్నేహితుడూ ఐన డా.టి.ఎస్. మూర్తి గారు నవ్వుతూ " కాంతయ్యగారూ.. అందరికీ దానధర్మాలు ఎన్నో చేశారని అంతా చెప్పుకుంటారు.. నాకేం చేశారండీ" అని చలోక్తిగా అంటే కాంతయ్య గారు మందహాసం చేస్తూ “ఈ రోజు నా సంపాదనంతా నీదే.. ఇల్లు కట్టుకోండి" అన్నారట. కాంతయ్య గారి మాటలను సరదాగా తీసుకున్న డా. మూర్తిగారు ఆ రోజు రాత్రికల్లా ధనం ప్రత్యక్షమయ్యేసరికి నిశ్చేష్టులయ్యారు. ఆ ధనంతోనే ఆయన నూతన గృహ ప్రవేశం చేశారు. మరోసారి 1954లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల భవన శంఖుస్థావనకు హైదరాబాద్ విచ్చేసినప్పుడు నెహ్రూగారికి కాంతయ్య గారు రత్నమాణిక్యాలు పొదిగిన నెక్లెస్ ను బహూకరించారు. దాన్ని అక్కడే వేలం వేయగా రూ.5000/- లభించిందట. ఆంధ్ర విద్యాభివర్ధని గ్రంథాలయం ఒక జ్ఞాన కేంద్రం. వరంగల్లు నగరంలో అతి పురాతనమైన 'వాసవీ గ్రంథాలయం' కాంతయ్య గారు స్థాపించింది. రాష్ట్రం బయట కూడా అంటే మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కూడా క్రమం తప్పకుండా విరాళాన్ని అందజేశారు. కాశీలో సత్రాలు.. శాశ్వత నిర్మాణాలు.. ఇటువంటివెన్నో నిజాం పెట్టిన ఒక అజ్ఞాత పరీక్షలో నెగ్గి ఆయన నుండి 'నిజాం రాజ్య చందమామ' (దర్జే అవ్వల్) అన్న బిరుదును పొందారు కాంతయ్యగారు. వణిక్ ప్రముఖులచేత 'ఆచార్య', ఇంకో సందర్భంలో 'శ్రేష్ఠి' అన్న గౌరవ సంబోధననూ.. ఎన్నో ఆత్మీయ పదాలంకారాలను కాంతయ్యగారు ప్రజలనుండి పొందారు. 1955 నుండి కాంతయ్య గారిలో ఆధ్యాత్మిక పిపాస తీవ్రతరమైంది. వ్యాపారానికి స్వస్తి చెప్పారు. తన కుమారుడు విజయకుమార్ కు మెడిసిన్లో సీట్ వచ్చినా, తన కూతురు పెళ్ళి భూపతి కృష్ణమూర్తి గారి కుమారుడితో నిశ్చితమైనా.. డబ్బు గురించి ఏదీ ఆలోచించని వైరాగ్య భావనేదో ఆయనను ఆవరించింది. నిరంతర భగవత్ చింతనతో, భాగవత పారాయణతో, యోగ నిష్టతో గడపడం చేసేవారు. మనిషి మనీషిగా మారి మహానుభావుడై మహర్షిగా పరివర్తన చెందడం ఆయనలో కనిపించేది. ఎందరెందరో జ్ఞానులనూ, వేద పండితులనూ, బ్రహ్మజ్ఞానులనూ పిలిపించుకుని సన్మానించి తరించేవాడు. కళ్యాణ్ సేవక్ మహారాజ్ గారి ఆధ్యాత్మిక ప్రవచనాల చేత ప్రభావితులయ్యారు. పండిత్ ఫకీర్ చంద్ మహరాజ్ హెూషియార్ పూర్ ఆఫ్ పంజాబ్ గారి ప్రవచనాలను వింటూ తదనుగుణంగా జీవితం గడిపేవారు.<noinclude><references/> {{rh|తెలంగాణ| 90|తేజోమూర్తులు }}</noinclude> rh6rah6yi6sow9oclvu9ys5xqbqtq5g పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/112 104 211290 551595 551113 2026-04-05T11:15:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551595 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> చందా కాంతయ్య దేశభక్తిని కలిగి దేశసేవ కోసం సకల దానాలను చేశారుగాని, ఎప్పుడూ రాజకీయాధికారం కోసం పరితపించలేదు. 1967లో తన మిత్రుడు డా.టి.ఎస్.మూర్తి గారిని స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిపించి ఆనందించారు. ప్రతి నిత్యం ఎ.వి.వి. పాఠశాలకు వెళ్ళినప్పుడు భాగవతంలోని 'ఎవ్వనిచే జనించు.. జగమెవ్వని 'పద్యాన్ని స్వయంగా గానం చేసి పరమానందాన్ని పొందేవారు. 28-08-1967న తన అంతిమ ఘడియలని తెలుసుకున్న కాంతయ్య గారు.. స్వతంత్ర సమర యోధుడూ, వియ్యంకుడూ ఐన భూపతి కృష్ణమూర్తి గారిని పిలిపించుకుని తన మానస పుత్రికలైన ఎ.వి.వి.. సి.కె.ఎం విద్యాసంస్థల వృద్ధికి పాటుపడవలసిందిగా చెప్పి.. తన కిష్టమైన 'ఎవ్వనిచే 'జనించు భాగవత పద్యాన్ని ఉచ్ఛైస్వరంతో చదువుతూ పరమాత్మునిలో లీనమైపోయారు. బతుకంతా తన సర్వస్వాన్నీ దానం చేస్తూ చేస్తూ చివరికి తన జీవితాన్నే సమాజానికి చందాగా సమర్పించిన అపర దాన కర్ణుడు ఆచార్య చందా కాంతయ్య శ్రేష్ఠిగారు.<noinclude><references/> {{rh|తెలంగాణ| 91|తేజోమూర్తులు }}</noinclude> 170fj6p0jo25q2jpl63h0u5iakzgcf2 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/113 104 211291 551597 551114 2026-04-05T11:22:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551597 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> 27చందాల కేశవదాసు - డా॥ ఎం. పురుషోత్తమాచార్య విలక్షణమైన సంస్కృతి విలువలను పరిరక్షించడానికి మన భారతదేశంలో జన్మించిన మహానుభావులలో కవులు, కళాకారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించి, పరోపకారం, త్యాగం వంటి ఆదర్శ లక్షణాలతో మానవత్వపు విలువలకు కొత్త ఊపిరిపోశారు. అలాంటివారిలో "తెలంగాణా మునీశ్వరుడు" అనదగినవారు ప్రసిద్ధ కళానుశీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ చందాల కేశవదాసు. నిర్మోహత్వంతో, సేవాపరాయణతతో, కళావైదుష్యంతో, తాత్విక చింతనతో తెలుగువారిని మేలుకొలివి, సత్య పరిశోధనా కరదీపికలను చేతికందించిన మహనీయమూర్తి ఆయన. పాపమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు 1876 జూన్ 20న ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో కేశవదాసు జన్మించారు. తండ్రి దగ్గరే చదువులో తొలి పాఠాలు నేర్చుకున్నారు. కాని చాలా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి పెద్దన్న వెంకట్రామయ్య దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక విద్యను అభ్యసించారు. కొంతకాలం తరువాత కేశవదాసు తిరువూరులోని 'కాబోలు రామయ్య గారి కూతురు చిట్టెమ్మను వివాహం చేసుకున్నారు. జక్కేపల్లి వదిలేసి ఖమ్మంలో కాపురం పెట్టారు. కేశవదాసుకు రామకవి, కృష్ణమూర్తి, సీతారామయ్య అనే కుమారులు, ఆండాళ్ళు అనే కూతురు జన్మించారు. కేశవదాసు తండ్రి నుండి వైద్యవృత్తిని స్వీకరించి ప్రజలకు ఉచిత వైద్యసేవను ప్రారంభించారు. ఆ వృత్తిలో ఉంటూనే కవిగా, గాయకునిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అంతేగాక హరికథాగానం ప్రారంభించి హరిదాసుగా ప్రసిద్ధికెక్కారు. వారు హరికథాగానాన్ని విన్న సుప్రసిద్ధ రచయిత శ్రీపాద కృష్ణమూర్తిగారు పరమానందంతో “అభినవసూత" బిరుదుతో దాసుగారిని సత్కరించారు. నల్లగొండ జిల్లా కోదాడ మండంలోని తమ్మర గ్రామానికి వెళ్ళిన కేశవదాసుకు అక్కడి ప్రధానార్చకులైన నరహరి నరసింహాచార్యగారితో పరిచయం కుదిరాక కేశవ శతకం, స్తోత్రాలు, హెచ్చరికలు, మంగళహారతులు, సంకీర్తనలు మొదలైన సాహిత్య ప్రక్రియలను విరివిగా చేపట్టారు. అంతేకాదు, అక్కడే 1907లో "భాగవత సప్తాహయజ్ఞం ప్రారంభించి వరసగా 108 సప్తాహాలు నిర్వహించారు. ప్రతి సప్తాహంలోనూ వారం రోజులపాటు పేదవారికి అన్నదానం, వస్త్రదానం వగైరా నిర్వహించేవారు. ధనవంతులు, జమీందారులు అందించే ఆర్థికసహకారం సరిపోక, తాను కళారంగం ద్వారా సంపాదించిన సొమ్మంతటిని, బంగారు వస్తువులను అందుకు వినియోగించేవారు. తమ్మర శ్రీసీతారామాలయం జీర్ణోద్ధరణ కోసం తన భార్య దగ్గరున్న విలువైన వస్తువులను కూడా తెగనమ్మి వినియోగించగలిగిన మహోదాత్త హృదయులైన కేశవదాసును ఇప్పటికీ “తమ్మర రామదాసు” అని సంభావించడం అక్కడివారి హృదయ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం.<noinclude><references/> {{rh|తెలంగాణ| 92|తేజోమూర్తులు }}</noinclude> r1t8epr9zvwxhmzlzb7f8i5hiyml93m పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/114 104 211292 551600 551115 2026-04-05T11:33:01Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551600 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> మైలవరం రాజావారి బాలభారతి నాటకసమాజంలో కేశవదాసు 'ప్రాంపర్టు'గా ప్రవేశించారు. అక్కనే "స్వరనిధి. స్వరమూర్తి” బిరుదాంకితులైన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు బాపట్ల లక్ష్మీకాంతయ్యగారితో పరిచయం ఏర్పడింది. ఆయనను తన సంగీత గురువుగా గౌరవించిన కేశవదాసు ఎన్నో చక్కని కీర్తనలు రచించారు. ఆ ఇద్దరూ కలిసి యాదగిరిగుట్ట బ్రహ్మెత్సవాలలో సంగీత, ధార్మిక కార్యక్రమాలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి ధర్మ ప్రచారానికి ఎంతగానో దోహదం చేశారు. బాపట్ల లక్ష్మీకాంతయ్యగారికి జబ్బుచేసినపుడు కేశవదాసు ఆయనతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళి..నరసింహస్వామిని దర్శించుకుని, స్వామిని పద్యాలతో, పాటలతో స్తుతించి ప్రార్ధించాడు. గురువుగారి అనారోగ్య బాధకు స్పందించిన కేశవదాసు "పరబ్రహ్మ సచ్చిదానంద" అనే కీర్తనను గురునామాంకితముద్రతో రచించారు. అది విన్న బాపట్ల వారికి ఒక ఆలోచన స్ఫురించింది. వెంటనే తన ఆలోచనను కేశవదాసుకు చెప్పారు. కేశవదాసు పరమానందంతో త్రిమూర్త్యాత్మికమైన "పరబ్రహ్మ పరమేశ్వర” పాటను రచించగా, అప్పటికప్పుడే బాపట్ల వారు దాన్ని కల్యాణి రాగంలో, రూపకతాళంలో స్వరపరిచారు. దీన్ని నాటక ప్రదర్శనకు ముందు ప్రార్థనగా పాడిద్దామని లక్ష్మీకాంతయ్యగారు సంకల్పించి నాటక సంస్థలవారికి తెలియజేశారు. ఎన్నో నాటకసంస్థలవారికి గురుస్థానంలో ఉన్న లక్ష్మీకాంతయ్యగారి సంకల్పాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో అందరూ అమలు చేశారు. ఇప్పటికీ ఎన్నో నాటకసంస్థలు, పరిషత్తులు, విశేషించి సురభి నాటకసంఘాల వారు ఈ గీతాన్ని మధురంగా ఆలపించడం ఎంతో ఆనందదాయకం. మరో విశేషం ఏమిటంటే ఈ గీతం పల్లవిని మాత్రమే స్వీకరించి 1937లో తీసిన 'భక్తధ్రువ' అనే హిందీ సినిమా టైటిల్స్ నేపథ్యంలో వినిపించారు. ఈ సినిమాకు పండిట్ శాంతిలాల్ దర్శకుడు; శంకర్ వ్యాన్ సంగీతకర్త. బాలభారతి సమాజంలో కేశవదాసు పనిచేస్తున్నప్పుడే 'కనక్తార', 'బలిబంధనం' అనే రెండు పద్యనాటకాలను రచించారు. వాటిలో 'కనక్తార' నాటకం విపరీతమైన జనాదరణ పొందింది. 1911లో రచింపబడిన 'కనక్తార' నాటకం సుమారు రెండువేలకు పైగా ప్రదర్శనలు పొంది దాసుగారిని ప్రముఖనాటక రచయితల జాబితాలోకి చేర్చింది. ఈ నాటకం మన రాష్ట్రంలోనేకాక బెంగళూరు, పూనా, రంగూన్, బొంబాయి, కలకత్తా మొదలైన ఇతర నగరాల్లో కూడా ప్రశస్తమైన పేరు తెచ్చింది. దీన్ని జగ్గయ్యపేటలో ప్రదర్శిస్తున్నప్పుడు క్రూరసేన పాత్రధారి రాలేకపోతే కేశవదాసే ఆ పాత్రను ధరించి నాటకాన్ని రక్తి కట్టించారు. కుదరవల్లి నాటక సమాజం వారు ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు పద్మశ్రీ డా॥ అక్కినేని నాగేశ్వరరావు గారు తార పాత్రను ధరించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. మరో సందర్భంలో పుట్టవర్తి సత్యసాయిబాబావారు తన చిన్నతనంలో ఈ కనక్తార నాటకంలోని 'తార' వేషంచేసి తల్లియైన ఈశ్వరాంబను మురిపింపజేశారు. 'కనక్తార' నాటకానికున్న ప్రశస్తిని గమనించి సరస్వతీ టాకీసువారు 1937లో ఈ నాటక ఇతివృత్తాన్ని సినిమాగా తీశారు. ఈ సినిమాద్వారా సముద్రాల రాఘవాచార్యులుగారు. మాటల రచయితగా పరిచయమయ్యారు. ఈ సినిమాకు హెచ్.వి.బాబు దర్శకుడు. దీన్నే 1956లో గోకుల్ ప్రొడక్షన్ వారు రజనీకాంత్ దర్శకత్వంలో తీసినప్పుడు ఘంటసాల స్వరకర్తగా పనిచేసి కమ్మని బాణీలు వినిపించారు. అయితే కేశవదాసుగారి 'కనక్తార' నాటకంలోంచి మూడు పాటలు, రెండు పద్యాలను మాత్రమే ఈ రెండు సినిమాల్లోను ఉపయోగించుకున్నారు. 1922 నుండి నిరాఘాటంగా సాగిపోతున్న ముత్తరాజు సుబ్బారావుగారి 'శ్రీకృష్ణతులాభారం' నాటకంలోని 22 పాటలను కేశవదాసే రాశారు. ఈ పాటలను కురుకూరి సుబ్బారావు 1929లో పుస్తకంగా అచ్చువేశారు. ఆ పాటలలో "భలే మంచి చౌకబేరము” అనే పాట ఎంతో ప్రసిద్ధి పొందింది. దీనితోపాటు "మునివరా ఇటుల్”, “కొట్టు కొట్టండి' పాటలు కూడా ప్రజల మెప్పు పొందాయి. అందుకే 1935, 1955, 1966 సం॥లలో వరసగా తీసిన మూడు 'శ్రీకృష్ణతులాభారం' సినిమాలలోనూ ఈ పాటలు చోటు సంపాదించడం, విశేషించి 'భలే మంచి చౌకబేరము' పాటను తుంగల చలపతిరావు, కె. రఘురామయ్యగారలే కాక ఘంటసాలగారు కూడా పాడడం చెప్పుకోదగిన ప్రత్యేక విశేషాంశాలు.<noinclude><references/> {{rh|తెలంగాణ| 93|తేజోమూర్తులు }}</noinclude> rp89ab258crrvd47gi9jlon5hptsmjg పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/115 104 211293 551603 551116 2026-04-05T11:42:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551603 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> 'భలే మంచి చౌకబేరము' పాట పల్లవి సులభ గ్రాహ్యంగా ఉండి సమాజంలోకి బాగా చొచ్చుకుపోయింది. దీనికి వ్యాపార, ప్రచార ప్రకటనలలో ఎన్నో ప్యారడీలు కూడా వచ్చాయి. ఇప్పటికీ పత్రికారంగంలో ప్రధానశీర్షికలకు ఈ పల్లవి ఉపయోగపడుతూనే ఉంది, దాని సార్వజనీనతను నిరూపించుకుంటూనే ఉంది. 'కనక్తార' నాటకం, శ్రీకృష్ణతులాభారం పాటలు కళాభిమానుల మనస్సులను దోచుకుని విజయపతాకాన్ని ఎగరవేస్తూ కేశవదాసుగారి కీర్తిప్రతిష్ఠలను కలకత్తాదాకా వ్యాపింప జేశాయి. మద్రాసు, బొంబాయి నగరాల్లో యశస్పారభాల్ని గుబాళింపజేశాయి. గాంధీజీ, మోతీలాల్నెహ్రూలను స్తుతిస్తూ కేశవదాసు రచించిన పాటలను ఆకుల నరసింహారావుగారు ఆలపించి రికార్డుగా విడుదల చేశారు. 1931లో మొదటిసారిగా తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద' తీస్తున్న హెచ్.ఎం. రెడ్డిగారు హిరణ్యకశిపుడు లీలావతిచేత ప్రహ్లాదునికి విషం ఇప్పించే సన్నివేశాన్ని కల్పించి, అందులో రసోద్దీపకమైన పాట ఒకటి చిత్రించాలనుకున్నారు. దాన్ని రాయించుకోవడానికి; మాటలు, పాటలు రాసిన ధర్మవరము రామకృష్ణమాచార్యులు గారు జీవించిలేరు కనుక అప్పటికే కనక్తార నాటకరచయితగా పేరు మారు మ్రోగుతున్న చందాల కేశవదాసుగారిని హెచ్. ఎం. రెడ్డిగారు పిలిపించుకుని తన ఆలోచన చెప్పారు. వెంటనే దాసుగారు “పరితాపభారంబు భరియింప తరమా?” అనే పాట రాసి ఇచ్చారు. దీన్ని ఆ సినిమాలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి మధురంగా ఆలపించారు. అదేవిధంగా "తనయా! ఇటులన్" అనే పాటను కూడా ఆమె పాడారు. "భీకరంబగు నా ప్రతాపంబునకు" అనే పాటను మునిపల్లె సుబ్బయ్య ఆలపించారు. ఈ మూడు పాటలను తమ నాటకంలో కూడా చేర్చుకుని సురభి నాటకసంస్థవారు ఇప్పటికీ తమ "ప్రహ్లాద" నాటకంలో ఆలపిస్తూ ఉండడం గమనార్హం. 1935లో కలకత్తాలోని అరోరా ఫిలిం కార్పొరేషన్ వారు దాసరి కోటిరత్నం సహకారంతో తీసిన "సతీ అనసూయ” సినిమాకు కథ, మాటలు, పాటలు, పద్యాలు మొదలైన రచనలు చేశారు. కందిబండ, హుజూర్ నగర్, బేతవోలు, సూర్యాపేట పట్టణాలలో అష్టావధానాలు చేశారు. పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి "రాధాకృష్ణ" నాటకానికి, సోమరాజు రామానుజరావుగారి "సతీ సక్కుబాయి” నాటకానికి అన్ని పాటలు రాశారు. “బాలరాజు, లంకాదహనం" సినిమాలకు రచన చేశారు. ఘనచరిత్ర కలిగిన తెలుగు నాటక రంగస్థలం ఇప్పటికీ 'పరబ్రహ్మ పరమేశ్వర' అని ఆలపిస్తూ రసాత్మక ప్రదర్శనలకు తెరలేపుతూ ఉన్నదంటే, అందుకు ఆ సంగీత సాహిత్యాల "సజీవ సుధామాధుర్యమే" కారణమవుతుందని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి గాదు. కేశవదాసుగారు అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ నట, దర్శక, గాయక, కథక, అవధాన, వైద్య, సంఘసేవక, సప్తాహ నిర్వాహక పాత్రలను నిర్వహిస్తూ 1948 తరువాత ఖమ్మం నుండి, సూర్యాపేటకు దగ్గరగా ఉన్న నాయకన్ గూడెం చేరారు. పిల్లలు ఎక్కడివారక్కడ స్థిరపడ్డారు. దాసుగారు, యువకళాకారునిగా అప్పటికే ప్రసిద్ధిపొందిన శ్రీ గంధం నర్సయ్యగారితో ఆండాళ్ళకు వివాహం జరిపించినారు. ఆ దంపతులు మునగాలలో స్థిరపడ్డారు. ఎవరూ తోడులేని ఒంటరి జీవితాన్ని తపస్సులాగా గడిపి కేశవదాసుగారు 1956 మే 14న తనువు చాలించినారు. ఇప్పటికీ వారి సమాధి నాయకన్ గూడెంలో ఉంది. ఎవరైనా మహానుభావులు ఉదారంగా ముందుకు వచ్చి ఆ సమాధిని పుణ్యస్థలంగా తీర్చిదిద్దగలిగితే అక్కడ ప్రతి సంవత్సరం సంగీతం, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలని ఎందరో అభిమానులు భావిస్తున్నారు. అపూర్వ ప్రతిభాశాలి. బహుముఖప్రజ్ఞాశీలియైన కేశవదాసుగారికి నివాళులర్పించుకోవడం మన తెలుగువారి విద్యుక్తధర్మం.<noinclude><references/> {{rh|తెలంగాణ| 93|తేజోమూర్తులు }}</noinclude> p3yd8q758xlf1n1hb59rv112meyk1n5 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/116 104 211294 551605 551117 2026-04-05T11:49:59Z A.Murali 3019 551605 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> 28చెర్విరాల భాగయ్య - డా॥ వోరి రాజేశ్వరరావ్ యక్ష శబ్దం వేదమంత్ర ప్రమాణంగా చూస్తే దైవానికి అనువర్తిత పదంగా చెప్పబడింది. యక్షుజంటి పరమాత్మ అనే అర్థం కూడా నిఘంటువులు తెలియజేశాయి. యక్షగానం అంటే యక్షులు పాడే పాట అని, మరొక అర్ధంలో దైవాన్ని స్తుతిస్తూ చేసే గానం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యక్ష గాన ప్రక్రియ 15వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి కన్పిస్తోంది. ఇది చారిత్రంగా స్పష్టమైన నిజం. దక్షిణాంధ్ర యుగంలో విశ్వవిఖ్యాతమైన ఈ ఆహార్య ప్రక్రియ తెలంగాణ కీర్తి తలమానికంగా స్థిరపడింది. తెలంగాణ యక్షగానం అనగానే వినిపించే పేరు చెర్విరాల భాగయ్య. తెలంగాణ సంస్కృతి విఖ్యాతం కావడానికీ, ఉర్దూ ప్రాబల్యంతో ఉర్రూతలూగిన కాలంలో ఆ భాషకు దీటుగా తెలుగు సంస్కృత వైభవానికి మూలకంగా చెర్విరాల భాగయ్య యక్షగాన ప్రక్రియ నెంచుకుని రాసి స్వయంగా ప్రదర్శిం చారు. నిజాం ప్రభుత్వంపై తన నిరసనను తెలియజేయడానికి కూడా ఈ ప్రక్రియను వాడుకున్నారు. చెర్విరాల భాగయ్య పూర్వీకులు మెదక్ జిల్లా వారైనా హైదరాబాద్ మశూరాబాద్లో స్థిరపడ్డారు. భాగయ్య గారు మెదక్ జిల్లా నర్సపూర్ తాలుకాలోని 'గుమ్మడిదల' గ్రామంలో -1904లో జన్మించారు. సమరము తెలంగాణ చెర్విరాల భాగయ్య - డా॥ వోరి రాజేశ్వరరావ్ చెర్విరాల భాగయ్య జీవితం పుట్టక నుండి మరణం వరకూ గల మధ్య కాలం అంతా పోరాటాల మయం. దురదృష్టం అడుగడుగునా తన ప్రభావం చూపిస్తున్నా మొండి ధైర్యంతో బ్రతుకీదారు. భాగయ్యగారి జీవితం తెరిచిన పుస్తకం. పరిశీలిస్తే వారి బొంబాయి జీవితం ఒక పార్శ్యమైతే, హైదరాబాద్ జీవితం మరొక పార్యంగా పేర్కొనవచ్చు. భాగయ్య గారు. నమ్మిన సత్యాన్ని సిద్ధాంతాన్ని జీవితం చివరి వరకూ అనుసరించారు. ఆవేశం, ఆధ్యాత్మికత, హృదయవాద తత్వం, నిరంతర శ్రమ వారికి జీవితంలో కలిగిన కష్టాల కడలిని ఎదురీదేలా చేశాయి. భాగయ్య గారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా కొత్తురు గ్రామంలో తీర్ధగిరి అనంతాచార్యులు గారి నుండి దీక్ష తీసుకున్నారు. భాగయ్యగారు సామాజిక జీవితంలో చదివిన దానిని ఒక క్వాలిఫికేషన్ భావిస్తే సమాజాన్ని ఆమూలాగ్రం చదివి అర్ధం చేసుకున్న వైనాలు వారు స్వయంకృషితో ఎదిగేలా చేశాయి. భాగయ్య గారికి బాసర జ్ఞానసరస్వతి అనుగ్రహం 14వ ఏటనే కలిగి వారిని కవిగా కవిత్వాన్ని చెప్పేలా చేసింది. బొంబాయిలో మిల్లులో పనిచేసిన రోజుల్లోనే రచనకు పూనుకున్నారు. 95 తేజోమూర్తులు తమబడు<noinclude><references/> {{rh|తెలంగాణ| 94|తేజోమూర్తులు }}</noinclude> 7oblnpnk2lss2prcxynnqv9vw6te7v9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/100 104 211373 551451 551301 2026-04-04T15:57:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551451 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకునే రాజకీయ నాయకులను ఎండగడితే, 'సుడిగాలి' కథలో దేవతలుగా పూజలందుకునే ఆడస్వాముల కథలు బయటపెడతాడు. ఎచ్చరిక కథలో రచయిత వెట్టిచాకిరి, శ్రమదోపిడిపై తిరుగుబాటు చేయమంటాడు. 'దొంగలు' కథలో లంచగొండులైన ఆఫీసర్ల భరతం పట్టమంటాడు. 'గత్తర' కథలో గత్తరపేరుతో గ్రామాల్లో జరిగే అమానుష కృత్యాలను బట్టబయలు చేస్తారు. 'ఇప్పపూలు' కథలో పోలీసుల దౌర్జన్యాలను నిరసిస్తాడు. 'గొర్రెలు' కథలో రాజకీయ నాయకులు ఏ కులానికి చెందినా కార్యకర్తలను గొర్రెల్లా వాడుకుంటారని చెబుతాడు జంగయ్య. జంగయ్య ప్రతి కథలోను సామాజిక స్పృహ గోచరిస్తుంది. బోయ జంగయ్య రాళ్ళని చీల్చుకొని వచ్చిన మొలక లాగ అవిర్భవించి ఆనాటి సామాజిక ప్రతిఘటనలు ఎదుర్కొని తెలుగు సాహిత్యంలో మహావృక్షంలా స్థిరపడ్డాడు. వీరి కథలు పలు యూనివర్శిటీలు ఉపవాచకాలుగా నిర్ణయించాయి. ఇక నవలల విషయానికొస్తే జాతర, జగడం, పుట్టుమచ్చ. ఈ నవలల్లో సమకాలీన సమాజముంది. వాస్తవ చిత్రీకరణు వుంది. మూఢనమ్మకాలు మనుష్యుల జీవితాలతో ఎలా ఆడుకుంటాయో 'జాతర' నవల తెలియజేస్తుంది. భర్తపేరుతో సాగిన మోసాలకు అక్షరరూపం 'జాతర'. దేవుడి పేరు చెప్పి తమ అవసరాలు తీర్చుకోవడం ఈ నవలలో అడుగడుగునా కన్పిస్తుంది. ఈ నవల ఆరు ముద్రణలు పొందింది. మైసూరు విశ్వవిద్యాలయం ఉపవాచకంగా నిర్ణయించింది. 2003లో తెలుగు యూనివర్శిటీ ఈ నవలకు పురస్కారం యిచ్చి జంగయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 'జగడం' నవల నైజాం పరిపాలన, రజాకార్ల దుష్కృత్యాలు ఎదుర్కొని రాజం అనే దళిత యువకుడు యూనివర్శిటీ దాకా చదివి ప్రయోజకుడైన విషయం ఇందులో వుంది. ఇక మూడో నవల 'పుట్టుమచ్చ'లో ఓ దళిత గిరిజన యువతి 'మోతీ' కథ. ఇందులో రాజకీయ నాయకుల అకృత్యాలు, ఆఫీసర్ల ఆగడాలు, ఆడవారి వైపు వెకిలి చూపులు, అన్నిటిని ఎదిరించిన 'మోతీ' అనే లంబాడా ఆడపిల్ల కథ. మూడునవలలు ఆణిముత్యాలే. ఇక నాటక రంగంలో మొదటిది 'కష్టసుఖాలు', తర్వాత 'కొత్తబాట, దేశం కోసం', ఎయిడ్స్ మీద రాసిన 'ఆలోచించండి. ఈ నాటకాలన్నీ దేశభక్తి, జనహితం కోసం వ్రాయబడ్డాయి. కొన్ని నాటకాలలో జంగయ్య స్వయంగా నటించాడు కూడా! బాలసాహిత్యంలో వీరివి ఐదుపుస్తకాలు వచ్చాయి. ఇవి పిల్లల మనస్సులు రంజింప చేశాయి. 'అంబేద్కర్ కవిత 8వ తరగతి తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చబడింది. నూతన అక్షరాస్యుల కోసం ఐదు పుస్తకాలు రాశాడు. జంగయ్య, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కె.ఆర్. నారాయణ్ 'జాషువా' జీవితచరిత్రలు మనముందుంచాడు. వీరి కవితా కథల ప్రసంగాలు రేడియోలో వచ్చాయి. టి.వి. లో వీరి రచనలు ప్రసారమయ్యాయి. ఏది రాసినా ఏది చెప్పినా అట్టడుగు వర్గాల పీడితులు, తాడితులు సమాజంచే వెలివేయబడ్డవాళ్లు, మూఢనమ్మకాలు, అంగవిన్యాసాలపై తిరుగుబాటు బావుటా బోయ జంగయ్య. తొలినాళ్లలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సాహితీవేత్త కాంచనపల్లి చిన వెంకట రామారావు మార్గదర్శకంలో రచనా వ్యాసాంగం చేశాడు. సాహితీ మిత్రులు, యువ రచయితల సమితి, జిల్లా రచయితల సంఘాలలో క్రియాశీలక పాత్ర పోషించాడు. నాలుగుసార్లు జరిగిన జిల్లా రచయితల సభల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. బోయ జంగయ్యకు వచ్చిన అవార్డులు రివార్డులు లెక్కలేనన్ని, ఎచ్చరికకు శ్రీశ్రీ, మెమోరియల్ పురాస్కరం, 'జాతర'కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, చా.సో (చాగంటి సోమయాజులు) స్ఫూర్తి అవార్డు. స్వరాజ్యలక్ష్మీ అవార్డు. మలయశ్రీ పురస్కారం, విశాల సాహితీ పురస్కారం, జాషువా పురస్కారం ఇలా ఎన్నో. దేశవిదేశాలలో సాహితీకార్యక్రమాలలో పాల్గొన్నారు. జంగయ్య మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొన్నారు. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలలో అనేక<noinclude><references/> {{rh|తెలంగాణ| 79| తేజోమూర్తులు}}</noinclude> 614628b32xzpxl8lq1ctkjte0cjd1b2 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/101 104 211374 551452 551302 2026-04-04T16:00:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551452 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> కథా సదస్సులలో పాల్గొన్నారు. చివరి రోజులలో తన శరీరం సహకరించకున్నా 'అవసరం' పేరిట తన ఆత్మకథను పుస్తకరూపంలో మనముందుంచారు. సాహితీ మిత్రులు తన పుస్తకాలను ప్రచురించారు. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీరంగంలో అగ్రభాగాన నిలిచిన అభ్యుదయ రచయిత జంగయ్య. అందుకే ఆయన రచనలు శ్రీశ్రీ రావిశాస్త్రిలాంటి వారి ప్రశంసలు పొందాయి. డా॥ బోయ జంగయ్య 2016 మే నెల 7వ తేదీన పరమపదించి సాహితీలోకాన్ని దుఃఖసాగరంలో ముంచాడు. ఆయన లేకపోయినా ఆయన రచనలు సజీవంగా వున్నాయి. తెలుగు సాహిత్యం వున్నంతవరకు జంగయ్య రచనలు సజీవంగా వుంటాయి. తెలంగాణా సాహితీరంగంలో ధృవతార జంగయ్య.<noinclude><references/> {{rh|తెలంగాణ| 80| తేజోమూర్తులు}}</noinclude> 6akqwdipi1xm9f4rmbtl2b0egj1t7pj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/102 104 211375 551453 551303 2026-04-04T16:09:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551453 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''24. బూర్గుల రంగనాథరావు '''</p>}} {{right|-ఆచార్య ఎస్. వి. రామారావు}} తొలితరం కథా రచయితగా, సంస్థ నిర్వాహకుడిగా సాహితీసేవ గావించిన మహనీయుడు బూర్గుల రంగనాథరావు. తెలంగాణ వైతాళికుడు బూర్గుల రామకృష్ణారావు గారి జేష్ణ పుత్రుడైన రంగనాథరావు హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. బి.ఎ., ఎల్.ఎల్.బి. పట్టభద్రులై ప్రభుత్వ ఉపకార్యదర్శి పదవిలో కొనసాగారు. తెలుగుతో పాటు.. సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. దేవులపల్లి రామానుజరావు 'శోభ పత్రికా నిర్వహణలో తోడ్పడడమే కాక.. 'దక్కన్ క్రానికల్' ఆంగ్ల దినపత్రికకు వార్తలు రాసేవారు. సంగీతం, నాటక ప్రియులైన ఆయన రెండు, మూడు నాటకాల్లో పాత్రలను కూడా అభినయించారు. పిన్న వయస్సులోనే సాహిత్య సంఘాలను స్థాపించి సమకాలీన రచయితలకు ప్రోత్సాహాన్ని అందించిన విశాల హృదయులు ఆయన. 'ఆంధ్రకేసరి' సంఘ స్థాపకుల్లో ఒకటై ఐదారు సంవత్సరాలు 'ఆంధ్రకేసరి' లిఖిత మాసపత్రికను నిర్వహించారు. ఆంధ్రకేసరి గ్రంథమాల ప్రచురణల్లో ముఖ్యపాత్ర వహించారు. ఆయన స్థాపకాధ్యక్షులుగా ఉన్న 'సాధన సమితి' (1939-50) తెలంగాణ ఆంధ్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. 'ప్రత్యూష' పేరుతో ఒక లిఖిత మాసపత్రిక ఈ సంస్థ పక్షాన నాలుగైదు సంవత్సరాలు వెలువడింది. యువ రచయితల రచనలు 'ప్రత్యూష ప్రచురణలు' పేరిట వేసేవారు. 1950 నాటికి 18 గ్రంథాలు ఈ సంస్థ పక్షాన ప్రచురితమైనాయి. వీటిలో కవితా సంకలనాలు (అంజలి, ప్రత్యూష), కథా సంకలనాలు (పాలవెల్లి, రంగవల్లి) పేర్కొనదగినవి. 1950లో ప్రచురితమైన 'ప్రత్యూష' తెలంగాణ కవుల కవితా సంకలనంగా (28 కవులు) ప్రశస్తి వహించింది. రంగనాథరావు ఆంధ్ర (తెలంగాణ) సారస్వత పరిషత్తు స్థాపనలో కూడా ముఖ్యపాత్ర వహించి సహాయ కార్యదర్శిగా కొనసాగారు. రంగరాథరావు తొలి గ్రంథం 'వ్యాహ్యాళి' కథాసంపుటి 1943లో ప్రత్యూష ప్రచురణగా ప్రకటితమైంది. 1940-52 మధ్య సమకాలీన పత్రికల్లో (చిత్రగుప్త, గృహలక్ష్మి, భారతి, శోభ, ఆంధ్రకేసరి, భాగ్యనగర్, సారథి, ఆంధ్రభూమి మొదలగు) ఆయన కథలు వెలువడ్డాయి. పాలవెల్లి (1944), సాధన కథల సంపుటి (1953), పరిసరాలు (1వ భాగం, 1956)లో వీరి కథలు గోచరిస్తాయి. ఆకాశవాణి నుంచి కథలు, నాటికలు ప్రసారమైనాయి. వ్యాహ్యాళిలో విముక్తి, సత్యం, రాజేశ్వరి ప్రమాదం, కళాజీవి కన్నీళ్లు, ప్రభ శీర్షికలతో ఆరు కథలున్నాయి. వీటితో పాటు పత్రికల్లో ప్రచురితమైన మరో పన్నెండు కథలు సేకరించి తెలుగు సాహిత్య పరిశోధనా కేంద్రం వారు 'బూర్గుల రంగనాథరావు సాహిత్య ప్రథమ సంపుటిగా ఇటీవలే ప్రచురించారు. వ్యాహ్యాళికి పరిచయ వాక్యం రాసింది ప్రముఖ కథకులు అడవి బాపిరాజు గారు.<noinclude><references/> {{rh|తెలంగాణ| 81| తేజోమూర్తులు}}</noinclude> rh9cgzzfaet7hnm49tun8nq4nu8l0si పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/103 104 211376 551454 551304 2026-04-04T16:26:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551454 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> 'బూర్గుల రంగనాథరావు గారు నవ యవ్వనుడైన కథకుడు, నవయవ్వనుల వేడి రక్తము మనకు నాడీ పరీక్షకై ఇచ్చాడు. వైద్యులవడానికి బదులు మనమే ఉష్ణవాహక పూరిత హృదయాలతో ఆయా పాత్రలమైపోతున్నాం. భాషలోనూ, కథల కూర్పులోనూ చాలా ఉత్తమ స్థితికి పోయే కవి. పాశ్చాత్య కావ్య లక్షణాల ప్రకారంగా కథానీకానికి ఉండవలసిన లక్షణాలు ఈ రచయిత కథల్లో చాలా ఉన్నవి' అని ప్రశంసించారు. 1949 ఏప్రిల్ 16 నాటి కృష్ణాపత్రికలో "కాంతం కథారచయిత మునిమాణిక్యం, నరసింహారావు, ఈ వ్యాస సంపుటిని సమీక్షిస్తూ ఇలా పేర్కొన్నారు. 'నిస్సారమైన నిరుత్సాహమైన జీవితాన్ని సారవంతం గానూ, ప్రోత్సాహంగానూ చేసుకోగల భావకుడు ఇతడు. అందుకనే ప్రకృతిలో ఉన్న రమణీయమైన వస్తువులన్నింటిని తెచ్చి పెట్టుకున్నాడు. ఈయన హృదయంలో మిక్కిలి సౌందర్యమైన వస్తువులను ప్రకృతిలోంచి దొంగిలించిన రమణీయకతనూ దాచి పెట్టుకున్నాడు' అంటారు. ఈతని హృదయంలో 'దిక్కులను చప్పరిస్తూ వచ్చే ఎండపొలువులు, వెచ్చని మధ్యాహ్నంలో గంభీరమైన నిశీధాలు' ఉన్నాయి. మెలికలు చుట్టుకున్న పొగమంచులా ఉన్నవి. 'తన కాంతికి తానే దిగ్రమచెంది ఆశ్చర్యంతో 'చూస్తున్న చంద్రుడూ' ఉన్నాడు. ఇంకా సున్నితమైన వస్తువులు ఉన్నవి. తరుణ వయసులోనే రంగనాథరావు పద్యాలు, గేయాలు రచించారు. భావకవితా యుగప్రభావం వీరి కవితా రచనలపై కనిపిస్తుంది. లయాత్మకంగా వాడుక భాషలో గేయాలు వ్రాశారు. ప్రణయం, దేశభక్తి వీరి కవితలలోని - ప్రధాన వస్తువులు, సాహిత్య రచనల పట్ల ఉన్న ఉత్సాహం వాటి ముద్రణపై కనబరచలేదు. వారి కవితలు, అనువాద చివరిదశలోనే ముద్రణ పొందాయి. 1934-44 కావ్యాలు, మధ్య రాసిన పద్యాలలో కొన్నింటిని ఏరి 'అభిమానం' పేరుతో 1995లో ప్రచురించారు. వివిధ వస్తు విషయకము లైన కొన్నింటిని 30 ఖండికలలో సుమారు నూరు పద్యాలున్నాయి. ఇది వీరి స్వతంత్ర కావ్యం. 'రంగనాథరావు గారి కవితాభిమానం ముప్పది పాయలుగా సాగినది. ఇందులో కొన్ని కన్నీటి కాలువలు, కొన్ని పన్నీటి జల్లులు, కొన్ని నిరాశ నిస్పృహలు, మరికొన్ని భక్తి రసనిర్భరాలు. భగవన్మహిమాను భావనలు, అత్మవేదన శీలములు ఇంకొన్ని. ఇందులో ఉగాదుల కవితలతో పాటు దేశభక్తుల స్మరణలు, దురంతాల యెడల ప్రతిస్పందనలు, మతోన్మాదులకు మందలింపులు, చమత్కార చారువులైన చాటువులు, రవీంద్ర కవీంద్రునికి అనువాదాలు కూడా చోటు చేసుకున్నవి. అంత చిన్న వయసులోనే ఇంత చక్కని ధారా శుద్ధి భావ గాంభీర్యము నిసర్గ రమణీయాలంకారపూర కవితా వ్యాసంగం చేయడం రంగనాథరావు గారి పూర్వజన్మ సుకృతమని చెప్పవలెను' అని ఆచార్య బి. రామరాజు గారు ఈ కవితా సంపుటికి 'ఆమోదం' తెలిపినారు. రకరకాల పూలతో అల్లిన కదంబమాల సరస్వతికి కంఠహారంగా అలంకరించినట్లు, ఈ కవితా కదంబమాలను రంగనాథరావు గారు సాహిత్య సరస్వతికి అలంకరించారు. ఈ కవితా సంపుటిలో ఒక యువకవి, ఒక విద్యార్థి, ఒక సంస్కర్త, ఒక భావకవి, ఒక అభ్యుదయ కవి... ఇలా భిన్నభిన్న ఛాయలలో తరుణ భాస్కరునిలా ప్రభాసించారు. కవి. 'ఈ కవితలు ఏ నాటివి! అరవై వసంతాల నాటివి. అయినా ఈనాటికీ సార్థకమై, చైతన్య దీప్తివంతమై అలరారడం విశేషం' అని ముక్తేవి భారతి ఉగ్గడించారు. <poem> 'విత్య జీవితము నే నిర్వచించుటయైన భావనా శక్తిచే బలుకు వారు రసరంగమందు పెంపనగ సుద్రేకంబు కలముతో బోరాడగలుగువారు. శైలిధారాశుద్ధి శబ్దార్థ శక్తుల శీలవృత్తిని విమర్శించువారు విజ్ఞాన శాస్త్రీయ విషయంబులను దెల్పు వ్యాసముల్ ఘనంగా వ్రాయువారు'</poem> వంటి పద్యాలు శ్రీనాథుని సీసపద్య రచనను తలుపునకు తెస్తాయి. వారి కవితా శైలికి కొన్ని ఉదాహరణలు. <poem> 'ఒక చేత మానిసి యడుగుబెట్టు జీవితమ్ముకు ఆశయే జీవగఱ అనుదినము అక కొట్టుకలాడుచుండు. ముందు క్షణమున యానంద ముందుననుచు'</poem><noinclude><references/> {{rh|తెలంగాణ| 82| తేజోమూర్తులు}}</noinclude> 8kqqaok606p8ixmbggsmorsqo00ysyd పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/34 104 211407 551578 551434 2026-04-05T09:11:24Z శ్రీరామమూర్తి 1517 551578 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|34}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''విచారము'''</p> <poem> {{left margin|10em}} ప్రథమశిశుజననంబు కలిగె నాకు గర్వంబు హెచ్చె; బాలుని యేడ్పులు వీణతీగెల బుట్టు స్వరములయ్యె; వానిసొబగు నన్ను నాప్రియపత్ని మోదానముంచె, కానిపోగొట్టుకొంటి నాకుమారు నవ్వాని నెచటొ! ప్రకృతి వైభవములోనే తన్మయత్వంబు వడసినపుడు, హృదయమందుండి గంభీరగీత మొకటి యుదయమయ్యె, దానిభావంబు నన్ను, వినెడు హితుల మోదానముంచె కాని పోగొట్టుకొనినవాఁడ పాట నద్దాని నెచటొ. మబ్బులందున బుట్టి మాయమౌ నింద్రచాపంబు రీతి స్వల్పకాలమె వాసనలజిమ్మి వడలు పుష్పంబుఁ బోలి బాసె ననుగూర్చు కుఱ్ఱండు నాయాత్మయే బగిలిపోయె, చెదిరె నా; ప్రియమైన పాట నా హృదయంబు చితికిపోయె. </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 34 |bSize = 387 |cWidth = 35 |cHeight = 32 |oTop = 395 |oLeft = 185 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|తొలకరి||}}</noinclude> 4xqns9mn1e301kxgv8umkgc1mrpjobp పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.9 (1936).pdf/16 104 211448 551436 2026-04-04T12:18:56Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551436 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>శిష్టసభ అనేది చిన్నది. అందులో మొత్తము సభ్యుల సంఖ్య ౫౪ వరకు తక్కువ కాదు, ౫౬ టికి ఎక్కువకాదు. అందులో జనరలు సీట్లు 3౫ ముస్లిములని ౭; యూరోపియనలవి ౧,ఇండియను క్రిస్టి యనులవి 3: గవర్నరు పేర్కొనునట్టివారు ౮ గురికి తక్కువ కారు ౧౦ కి మించరు. ముప్పదియేండ్ల వయస్సుంటేనే గాని ఈ సభ్యత్వమునకు అర్హత కలుగదు. ప్రజలలో భిన్నభిన్న అభిప్రాయములుంటే శాసన సభలోని సభ్యులు చిన్న చిన్న వర్గాలుగా ఏర్పడి మనస్పర్థలతో ప్రవర్తించి విధిలేని సందర్భా లేర్పడితే వీరిని చీలదీసి ఏయెనమండుగురినో కౌన్సిలుకు నామినేషన్ చేసి వారికే మంత్రిత్వాలు అంటగట్టి కొంత ఎక్కువ సంఖ్యాకులుగ వచ్చిన పార్టీనికూడ లక్ష్య పెట్టకుండ నిరంకుశులలో నిరంకుశుడుగా రాజ్యమేలడానికి ఈచట్టము గవర్నరుకు కొంత అవకాశ మిచ్చినదని కొందరు అందురు. పార్టీలలో ఏపార్టీకి ఎక్కువ సంఖ్య వస్తుందో వారికి మంత్రిత్వాలివ్వ వలసిందనే ఆచారాన్ని తొలగించి మంత్రి మండలిని స్థిరంగా నిలుపుకోగలవారికి మంత్రిత్వాలివ్వవచ్చునని రాజు యొక్క అనుమతితో బ్రిటిషు గవర్నమెంటు వారు జారీ చేసిన ఇ౯స్ట్రుమెంటు ఆఫ్ ఇ౯ స్ట్రక్షన్సులో తెలియపరచినారు. శాబట్టి తమాషా నాటకం ఆడించడానికి ప్రజలు మేల్కొని ప్రవర్తించకపోతే — గవర్నరుకు తావు దొరకగలదనేది వోట్లు వేసే ప్రజ మరువరాదందురు. ఇప్పటి అధికారాలు గవర్నరులకు నిలిచి ఉండేవరకు నిజముగా రాజ్య శాసనకర్త, కార్యనిర్వహణదక్షుడు అతడే అయి ముఖ్యమంత్రిత్వంపేరుకు ఇతరులదైనా సత్యానికి అతనికే చెందుచున్నది. గట్టిగా అతనిని అనుసరించిపోయేపము, గట్టిగా అతనిని ఎదిర్చేపక్షము అని రెండే పార్టీ లుంటే ప్రజలు మేలు పొందగలరు. చిల్లరి చిల్లర పార్టీలవల్ల ఎదురువాదం నశించి ప్రజాపక్షం కృశించడం జరుగవచ్చును. ప్రతినిధిసభ (అసెంబ్లీ) మొదటి సమావేశమున కేర్పడిన తేదీ మొదలు అయిదు సంవత్సరముల కాలము అధికారము నందుఁడగలదు. శిష్టసభ (కౌన్సిలు) చిరస్థాయి, కాని ఆందులోని సభ్యులలో మూడవవంతు ప్రతి మూడవ సంవత్సరమును అగిపోవలసి యుందురు. అనగా తొమ్మిదేండ్లలో పూర్తీగా సభ మారిపోయి యుండగలదు. ఈ రెండు సభలను సమావేశపరచే అధికారం గవర్నరుదే కాని, సంవత్సరానికి ఒక్క పర్యాయమైనా అతడు వీనిని సమావేశ పరచే తీరవలె ఒక సమావేశపు తేదీకి రెండవ సమావేశపు తేదీకి సంవత్సరం మించ రాదు. కౌన్సిలుకు పెసిడెంటును, డిప్యూటీ ప్రెసిడెంటును, ఆసెంబ్లీకి అట్టి అధికారులేయను స్పీకరును, డిప్యూటీ స్పీకరును, ఎన్నుకొను అధికారమును, వారికి జీతములు నిర్ణయించే అధికారమును, ఆయా సభల మెంబరులకు చెందియుండగలవు. పదునాలుగు దినముల నోటీ సిచ్చి తీర్మానము చేసి వీరిని తొలగించే అధికారముకూడ అసభలకు చెందియున్నది. అసెంబ్లీలో ఆరవవంతు సభ్యులు, కౌన్సిలులో అధమపక్షము పదుగురు సభ్యులు హాజరుంటేనేగాని ఆయా సభల సమావేళము జరుగరాదు. రెండుసభలలోను ఒక్కడే సభ్యుడుగా ఉండడమునకు అవకాశము లేదు. అరువది దినములు సభకు హాజరుగాక పోతే మెంబరుపని నిలువదు. ఈసభల వారు మెంబరులకు చెందదగిన జీతబత్తెముల విషయములో నిర్ణయములు చేసికొనవచ్చును. శిష్టసభవారికి ద్రవ్య సంబంధమగు ఎట్టిశాసనమును గూడ ప్రవేశ పెట్టుటకు అధికారము లేదు. అట్టిశాసనములు ప్రతినిధిసభలోనే ప్రవేశ పెట్టవలసియుండును. ఎచ్చట ప్రవేశ పెట్టినా ఇట్టిశాసనములు గవర్నరు సలహామీదనే ప్రవేశ పెట్టవలసి యుండును. ఫీజులు లైసెన్సులు జరిమానాలు ఇత్యాదులు ఈ వర్గములో చేరవు. ఇట్టి విషయములకు సంబంధించిన శాసనములును గవర్నరు యొక్క ప్రత్యేకపు జవాబుదారీకి సంబంధించిన శాసనములు తప్ప ఇతరశాసనములను ప్రతినిధి సభవా రంగీకరించిన పిదప పండెండు మాసముల కాలము అలస్యము చేయుటకు శిష్టసభకు అవకాశ మిచ్చినారు. ద్రవ్య సంబంధములును గవర్నరు ప్రత్యేక జవాబుదారీల సంబంధమును అయిన బిల్లులను (శాసనపుచిత్తునకు బిల్లని పేరు) శిష్టసభ వారు బాగుపరిస్తే సంవత్సరపుమితితో అక్కర లేకుండ గవర్నరు రెండుసభల నొకచోట సమావేశపరచి శాసనము చేయించుకొనవచ్చును. ఇతరసందర్భములలో సంవత్సరమునకు పైబడి ఆలస్యము జరిగితే గవర్నరు ఇట్లే చర్య పుచ్చుకొననగును. రెండు సభల అంగీకారము పొందిన బిల్లులు గవర్నరుకు పంపుదురు. ఆయన అంగీకరింపను వచ్చును. తిరస్కరింపను వచ్చును. గవర్నరు జనరలు యొక్క అంగీకారమునకు నిలవ చేయవచ్చును. ఆయన అంగీకారమీయవచ్చును. తిరస్కరింపనువచ్చును, తనకు తోచిన సవరణలతో ఆలోచింపుడని శాసననభల రెంటికిని దానిని త్రిప్పి పంపవచ్చును.<noinclude><references/></noinclude> shlcls0y5ki6ov5c7sqdgbhrhhyk1p7 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.9 (1936).pdf/17 104 211449 551437 2026-04-04T12:49:57Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 551437 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>సబ్ క లెక్టరులువగయిరాలు - ఇండియన్ మెడికల్ సర్వీసు - వైద్యులు — ఇండియ౯ పోలీసు సర్వీసు, ఇండియ౯ ఇఱ్ఱిగేష౯ సర్వీసులు కలవు. ౧౯౨ర వ సంవత్సరము ఏప్రిలు నెల మొదటి తేదీలోపుగా పనిలో చేరి ఈచట్టము అమలులోకి వచ్చే తేదీనని సుపీరియరు సర్వీసుగా ఎంచబడే ఒక్కొక్క ఉద్యోగి జీతమున్ను చార్జీగా ఏర్పరచబడినది) నూతన రాజ్యాంగ విధానము లేదా రాజు గారి అనుమతికి దీనిని నిలవ బెట్టుచున్నా ననవచ్చును. బిలు గవర్నరుఅనుమతికి పంపబడిన తేదీ మొదలు పండ్రెండు నెలలలోపుగా రాజు అనుమతి బిల్లు పొందినదని గవర్నరు బహిరంగ ప్రకటనము చేస్తే తప్ప అట్టి బిల్లు శాసనము కాదు. గవర్నరుగాని గవర్నరు జనరలు గాని ఏబిల్లును అంగీకరించియున్నా ఆతేదీనుండి పండెండు మాసములలోగా రాజు దానికి తన అంగీకారమును తెలుపవచ్చును. గవర్నరు అట్టి అనంగీకారమును బహిరంగ ప్రకటనముచే వెంటనే బయల్పరచవలెను. నాటినుండి ఆశాసనము అమలులో నుండక రద్దగును. రెండు దేశాదాయమును వ్యయపరచే విషయములో జాబితా లేర్పడగలవు. కోస్తా ఆదాయముపై చార్జీగా ఏర్పడే వ్యయపుజాబితా ఒకటి. అట్లుగాక సాదావ్యయముల జాబితా ఒకటి. ఈ రెండు జాబితాలును, గవర్నరు తన జవాబుదారీలు నిర్వహించుటకు కావలసినవని నిర్ణయించిన మొతముల జాబితాయును. ఇన్నియును చేర్చి సంవత్సరపు ఆదాయ వ్యయ పట్టికను (బడ్జెట్టును) ఏర్పరతురు. నిర చార్టీగా ఏర్పడే వ్యయములలో ఈ క్రిందివి గలవు. (౧) గవర్నరుకు చెందవలసిన జీతము బత్తెము, అతని కార్యాలయమునకు సంబంధించి పార్లమెంటువారు యించే యితర ఖర్చులు (అతనిజీతము సంవత్సరమునకు రు ౧,౨0,000 లు, రాగానే సోఫాలు కుర్చీలు పటాలు వగైరాలఖర్చులు - పూర్వము రు ౬౦,౦౦౦ లుండేది - ఇతర ఆలవన్సులు పార్ల మెంటువారు నిర్ణయిస్తారు.) (౨) కోస్తా అప్పులకు సంబంధించిన వడ్డీలు, క్రైస్తలు, తీర్మానము ఫండులు, కర్చులు వగైరాలు, (3) మంత్రులజీతాలు,జత్తాలు ఆడ్వకేటు జనరల్ జీతాలు, బత్తాలు, (ర) హైకోర్టు జడ్జీల జీతాలు, బత్తాలు, (1) ఈ ఆక్టునుంచి తొలగించబడిన - మన్నెములు నగైరా - ప్రాంతాలకు సంబంధించిన కర్చులు (E) గవర్న మెంటు తీర్చవలసిన కోర్టు, పంచాయితీ వగై రాల డిగ్రీలు. (8) ఈ అక్టువల్ల గాని కోస్తాశాసనసభల వల్ల గాని చార్జీగా యేర్పరచబడే యితర మొత్తములు. (ఈ ఆకువల్ల చారీగా ఏర్పరచబడిన మొ ములు కలవు. కొన్నిటి నిట నుదహరిం చెద. సెక్రటరీ ఆఫ్ స్టేటు అనగా ఇండియా `సెక్రటరి చేత నియమితులయ్యే అన్ని వర్గముల అధికారులు జీతములు, బత్తెములు, పెనషన్లు పానికి తగిన కాంట్రిబ్యూషనులు అన్నియు సెక్రటరీ ఆఫ్ స్టేటు చేత నియమితమై చార్జీగా ఏర్పడవ లెను. ఆవర్గములలో ఇండియన్ సివిల్ సర్వీసు - కలెక్టరులు, * గవర్నరు ప్ర త్యేక పు జవాబుదారీలకు నిర్ణయించిన మొత్త ములను గురించియు చార్జీగా ఏర్పడిన మొ త్తములను గురించియు శాసనసభలకు వోటు చేయు అధికారము లేదు. గవర్నరు జీతము బత్తెములు కార్యాలయపు ఖర్చులకు సంబంధించిన విషయములు విమర్శించుటకుగూడ వీటి కధి కారము లేదు. * * * * పైన సూచించిన వివరణమునకు లోబడి ప్రతినిధి సభ కును, శిష్టసభకును రెంటికిని సమమగు అధికారములు కలవు. * * * కోస్తా శాసనసభకు భూ, నావికా, ఆకాశ సైన్యములు, వాని సహకార సంస్థలు, పరదేశ సంబంధ ములు——— శాంతి, యుద్ధ, ఆర్థికములు—, నాణ్యములు, పోస్టులు, టెలిగ్రా పులు, వగైరాలు, రైళ్లు, విదేశములకు రాకపోకలు, విదేశము లతోటి వ్యాపారములు, తత్సంబంధియగు సుంకములు మొద లగు విషయములతో జోక్యము లేదు. ఈవిషయములజాబితా ఏబదితొమ్మిదిఅయిటములతో కూడినది ప్రకటిత మైనది. ఇదియంతయు ప్రత్యేకము ఇండియా ప్రభుత్వమునకు చెందునది. ప్రత్యేకము కోస్తావా రాలోచింపదగినవి ఏబది నాలుగు అయిటములు కలవు. అవియు నొక జాబితా చేయ బడినవి. కోస్తాము ఇండియా ప్రభుత్వమును పరస్పరము సంప్రతించుకొనవల సినఅయిటములు ముప్పదియా రొక జాబితాగా నేర్పడినవి. అజాబితాలన్ని యు ఇచ్చట ఇచ్చుటకు వీలు కాదు.ప్రత్యేకము అక్టులో చూచుకొనవల సి యుండును. కడచినమా సము ఒక సవరణ. గవర్నరుఅధికారములు అని వా యుచు అందులో గవర్నరు నియమించే మంత్రులు మం త్ప్రులైన పిదప ఆరుమాసములలో శాసనసభకు ఎన్నుకొన బడవలెనని వ్రాసితిని. అది పొరపాటు. మంత్రియైన వాడు ఆరుమాసాలు వరుసగా శాసనసభ సభ్యుడుగా నుండక పోతే - ఎలెక నైనవాడుగాని, గవర్నరు చేత కౌన్సిలుకు నియమితుడైన ఎనిమిది పదిమందిలో వాడు గాని మంత్రిత్వ పదవి పోతుంది. గవర్న రతనిని తీసి వేస్తే పోతుంది. ala<noinclude><references/></noinclude> j8nkmted38eovbddu47jdeakgd5ds9b 551438 551437 2026-04-04T13:27:47Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551438 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude> నూతన రాజ్యాంగ విధానము లేదా రాజు గారి అనుమతికి దీనిని నిలవ బెట్టుచున్నా ననవచ్చును. బిలు గవర్నరుఅనుమతికి పంపబడిన తేదీ మొదలు పండ్రెండు నెలలలోపుగా రాజు అనుమతి బిల్లు పొందినదని గవర్నరు బహిరంగ ప్రకటనము చేస్తే తప్ప అట్టి బిల్లు శాసనము కాదు. గవర్నరుగాని గవర్నరు జనరలు గాని ఏబిల్లును అంగీకరించియున్నా ఆతేదీనుండి పండెండు మాసములలోగా రాజు దానికి తన అంగీకారమును తెలుపవచ్చును. గవర్నరు అట్టి అనంగీకారమును బహిరంగ ప్రకటనముచే వెంటనే బయల్పరచవలెను. నాటినుండి ఆశాసనము అమలులో నుండక రద్దగును. రెండు దేశాదాయమును వ్యయపరచే విషయములో జాబితా లేర్పడగలవు. కోస్తా ఆదాయముపై చార్జీగా ఏర్పడే వ్యయపుజాబితా ఒకటి. అట్లుగాక సాదావ్యయముల జాబితా ఒకటి. ఈ రెండు జాబితాలును, గవర్నరు తన జవాబుదారీలు నిర్వహించుటకు కావలసినవని నిర్ణయించిన మొతముల జాబితాయును. ఇన్నియును చేర్చి సంవత్సరపు ఆదాయ వ్యయ పట్టికను (బడ్జెట్టును) ఏర్పరతురు. చార్టీగా ఏర్పడే వ్యయములలో ఈ క్రిందివి గలవు. (౧) గవర్నరుకు చెందవలసిన జీతము బత్తెము, అతని కార్యాలయమునకు సంబంధించి పార్లమెంటువారు నిర్ణయించే యితర ఖర్చులు (అతనిజీతము సంవత్సరమునకు రు ౧,౨0,000 లు, రాగానే సోఫాలు కుర్చీలు పటాలు వగైరాలఖర్చులు - పూర్వము రు ౬౦,౦౦౦ లుండేది - ఇతర ఆలవన్సులు పార్ల మెంటువారు నిర్ణయిస్తారు.) (౨) కోస్తా అప్పులకు సంబంధించిన వడ్డీలు, క్రైస్తలు, తీర్మానము ఫండులు, కర్చులు వగైరాలు, (3) మంత్రులజీతాలు,జత్తాలు ఆడ్వకేటు జనరల్ జీతాలు, బత్తాలు, (ర) హైకోర్టు జడ్జీల జీతాలు, బత్తాలు, (1) ఈ ఆక్టునుంచి తొలగించబడిన - మన్నెములు నగైరా - ప్రాంతాలకు సంబంధించిన కర్చులు (E) గవర్న మెంటు తీర్చవలసిన కోర్టు, పంచాయితీ వగైరాల డిగ్రీలు. (8) ఈ అక్టువల్ల గాని కోస్తా శాసనసభలవల్ల గాని చార్జీగా యేర్పరచబడే యితర మొత్తములు. (ఈ ఆకువల్ల చారీగా ఏర్పరచబడిన మొత్తములు చాల కలవు. కొన్నిటి నిట నుదహరించెద. సెక్రటరీ ఆఫ్ స్టేటు అనగా ఇండియా `సెక్రటరి చేత నియమితులయ్యే అన్ని వర్గముల అధికారులు జీతములు, బత్తెములు, పెనషన్లు వానికి తగిన కాంట్రిబ్యూషనులు అన్నియు సెక్రటరీ ఆఫ్ స్టేటు చేత నియమితమై చార్జీగా ఏర్పడవలెను. ఆవర్గములలో ఇండియన్ సివిల్ సర్వీసు - కలెక్టరులు, సబ్ కలెక్టరులు వగయిరాలు - ఇండియన్ మెడికల్ సర్వీసు - వైద్యులు — ఇండియ౯ పోలీసు సర్వీసు, ఇండియ౯ ఇఱ్ఱిగేష౯ సర్వీసులు కలవు. ౧౯౨ర వ సంవత్సరము ఏప్రిలు నెల మొదటి తేదీలోపుగా పనిలో చేరి ఈచట్టము అమలులోకి వచ్చే తేదీనని సుపీరియరు సర్వీసుగా ఎంచబడే ఒక్కొక్క ఉద్యోగి జీతమున్ను చార్జీగా ఏర్పరచబడినది) గవర్నరు ప్రత్యేకపు జవాబుదారీలకు నిర్ణయించిన మొత్తములను గురించియు చార్జీగా ఏర్పడిన మొత్తములను గురించియు శాసనసభలకు వోటు చేయు అధికారము లేదు. గవర్నరు జీతము బత్తెములు కార్యాలయపు ఖర్చులకు సంబంధించిన విషయములు విమర్శించుటకు గూడ వీటి కధికారము లేదు. పైన సూచించిన వివరణమునకు లోబడి ప్రతినిధి సభకును, శిష్టసభకును రెంటికిని సమమగు అధికారములు కలవు. కోస్తా శాసనసభకు భూ, నావికా, ఆకాశ సైన్యములు, వాని సహకార సంస్థలు, పరదేశ సంబంధములు ——— శాంతి, యుద్ధ, ఆర్థికములు — నాణ్యములు, పోస్టులు, టెలిగ్రాపులు, వగైరాలు, రైళ్లు, విదేశములకు రాకపోకలు, విదేశముల తోటి వ్యాపారములు,తత్సంబంధియగు సుంకములు మొదలగు విషయములతో జోక్యము లేదు. ఈవిషయముల జాబితా ఏబదితొమ్మిది అయిటములతో కూడినది ప్రకటిత మైనది. ఇది యంతయు ప్రత్యేకము ఇండియా ప్రభుత్వమునకు చెందునది. ప్రత్యేకము కోస్తావా రాలోచింపదగినవి ఏబదినాలుగు అయిటములు కలవు. అవియు నొక జాబితా చేయబడినవి. కోస్తాము ఇండియా ప్రభుత్వమును పరస్పరము సంప్రతించుకొనవలసిన అయిటములు ముప్పదియారొక జాబితాగా నేర్పడినవి. అజాబితాలన్నియు ఇచ్చట ఇచ్చుటకు వీలుకాదు. ప్రత్యేకము అక్టులో చూచుకొనవలసి యుండును. {{Center|{{p|fs125}}ఒక సవరణ</p>}} కడచిన మాసము గవర్నరు అధికారములు అని వ్రాయుచు అందులో గవర్నరు నియమించే మంత్రులు మంత్ప్రులైన పిదప ఆరుమాసములలో శాసనసభకు ఎన్నుకొనబడవలెనని వ్రాసితిని. అది పొరపాటు. మంత్రియైన వాడు ఆరుమాసాలు వరుసగా శాసనసభ సభ్యుడుగా నుండకపోతే - ఎలెక్టన్ఎనవాడుగాని, గవర్నరు చేత కౌన్సిలుకు నియమితుడైన ఎనిమిది పదిమందిలో వాడు గాని మంత్రిత్వపదవి పోతుంది. గవర్నరతనిని తీసివేస్తే పోతుంది. {{rule |6em }}<noinclude><references/></noinclude> qbza80pszujkort0lcu932sao2les6k 551439 551438 2026-04-04T13:32:11Z Brjswiki 6801 551439 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>లేదా రాజు గారి అనుమతికి దీనిని నిలవ బెట్టుచున్నా ననవచ్చును. బిలు గవర్నరుఅనుమతికి పంపబడిన తేదీ మొదలు పండ్రెండు నెలలలోపుగా రాజు అనుమతి బిల్లు పొందినదని గవర్నరు బహిరంగ ప్రకటనము చేస్తే తప్ప అట్టి బిల్లు శాసనము కాదు. గవర్నరుగాని గవర్నరు జనరలు గాని ఏబిల్లును అంగీకరించియున్నా ఆతేదీనుండి పండెండు మాసములలోగా రాజు దానికి తన అంగీకారమును తెలుపవచ్చును. గవర్నరు అట్టి అనంగీకారమును బహిరంగ ప్రకటనముచే వెంటనే బయల్పరచవలెను. నాటినుండి ఆశాసనము అమలులో నుండక రద్దగును. రెండు దేశాదాయమును వ్యయపరచే విషయములో జాబితా లేర్పడగలవు. కోస్తా ఆదాయముపై చార్జీగా ఏర్పడే వ్యయపుజాబితా ఒకటి. అట్లుగాక సాదావ్యయముల జాబితా ఒకటి. ఈ రెండు జాబితాలును, గవర్నరు తన జవాబుదారీలు నిర్వహించుటకు కావలసినవని నిర్ణయించిన మొతముల జాబితాయును. ఇన్నియును చేర్చి సంవత్సరపు ఆదాయ వ్యయ పట్టికను (బడ్జెట్టును) ఏర్పరతురు. చార్టీగా ఏర్పడే వ్యయములలో ఈ క్రిందివి గలవు. (౧) గవర్నరుకు చెందవలసిన జీతము బత్తెము, అతని కార్యాలయమునకు సంబంధించి పార్లమెంటువారు నిర్ణయించే యితర ఖర్చులు (అతనిజీతము సంవత్సరమునకు రు ౧,౨0,000 లు, రాగానే సోఫాలు కుర్చీలు పటాలు వగైరాలఖర్చులు - పూర్వము రు ౬౦,౦౦౦ లుండేది - ఇతర ఆలవన్సులు పార్ల మెంటువారు నిర్ణయిస్తారు.) (౨) కోస్తా అప్పులకు సంబంధించిన వడ్డీలు, క్రైస్తలు, తీర్మానము ఫండులు, కర్చులు వగైరాలు, (3) మంత్రులజీతాలు,జత్తాలు ఆడ్వకేటు జనరల్ జీతాలు, బత్తాలు, (ర) హైకోర్టు జడ్జీల జీతాలు, బత్తాలు, (1) ఈ ఆక్టునుంచి తొలగించబడిన - మన్నెములు నగైరా - ప్రాంతాలకు సంబంధించిన కర్చులు (E) గవర్న మెంటు తీర్చవలసిన కోర్టు, పంచాయితీ వగైరాల డిగ్రీలు. (8) ఈ అక్టువల్ల గాని కోస్తా శాసనసభలవల్ల గాని చార్జీగా యేర్పరచబడే యితర మొత్తములు. (ఈ ఆకువల్ల చారీగా ఏర్పరచబడిన మొత్తములు చాల కలవు. కొన్నిటి నిట నుదహరించెద. సెక్రటరీ ఆఫ్ స్టేటు అనగా ఇండియా `సెక్రటరి చేత నియమితులయ్యే అన్ని వర్గముల అధికారులు జీతములు, బత్తెములు, పెనషన్లు వానికి తగిన కాంట్రిబ్యూషనులు అన్నియు సెక్రటరీ ఆఫ్ స్టేటు చేత నియమితమై చార్జీగా ఏర్పడవలెను. ఆవర్గములలో ఇండియన్ సివిల్ సర్వీసు - కలెక్టరులు, సబ్ కలెక్టరులు వగయిరాలు - ఇండియన్ మెడికల్ సర్వీసు - వైద్యులు — ఇండియ౯ పోలీసు సర్వీసు, ఇండియ౯ ఇఱ్ఱిగేష౯ సర్వీసులు కలవు. ౧౯౨ర వ సంవత్సరము ఏప్రిలు నెల మొదటి తేదీలోపుగా పనిలో చేరి ఈచట్టము అమలులోకి వచ్చే తేదీనని సుపీరియరు సర్వీసుగా ఎంచబడే ఒక్కొక్క ఉద్యోగి జీతమున్ను చార్జీగా ఏర్పరచబడినది) గవర్నరు ప్రత్యేకపు జవాబుదారీలకు నిర్ణయించిన మొత్తములను గురించియు చార్జీగా ఏర్పడిన మొత్తములను గురించియు శాసనసభలకు వోటు చేయు అధికారము లేదు. గవర్నరు జీతము బత్తెములు కార్యాలయపు ఖర్చులకు సంబంధించిన విషయములు విమర్శించుటకు గూడ వీటి కధికారము లేదు. పైన సూచించిన వివరణమునకు లోబడి ప్రతినిధి సభకును, శిష్టసభకును రెంటికిని సమమగు అధికారములు కలవు. కోస్తా శాసనసభకు భూ, నావికా, ఆకాశ సైన్యములు, వాని సహకార సంస్థలు, పరదేశ సంబంధములు ——— శాంతి, యుద్ధ, ఆర్థికములు — నాణ్యములు, పోస్టులు, టెలిగ్రాపులు, వగైరాలు, రైళ్లు, విదేశములకు రాకపోకలు, విదేశముల తోటి వ్యాపారములు,తత్సంబంధియగు సుంకములు మొదలగు విషయములతో జోక్యము లేదు. ఈవిషయముల జాబితా ఏబదితొమ్మిది అయిటములతో కూడినది ప్రకటిత మైనది. ఇది యంతయు ప్రత్యేకము ఇండియా ప్రభుత్వమునకు చెందునది. ప్రత్యేకము కోస్తావా రాలోచింపదగినవి ఏబదినాలుగు అయిటములు కలవు. అవియు నొక జాబితా చేయబడినవి. కోస్తాము ఇండియా ప్రభుత్వమును పరస్పరము సంప్రతించుకొనవలసిన అయిటములు ముప్పదియారొక జాబితాగా నేర్పడినవి. అజాబితాలన్నియు ఇచ్చట ఇచ్చుటకు వీలుకాదు. ప్రత్యేకము అక్టులో చూచుకొనవలసి యుండును. {{Center|{{p|fs125}}ఒక సవరణ</p>}} కడచిన మాసము గవర్నరు అధికారములు అని వ్రాయుచు అందులో గవర్నరు నియమించే మంత్రులు మంత్ప్రులైన పిదప ఆరుమాసములలో శాసనసభకు ఎన్నుకొనబడవలెనని వ్రాసితిని. అది పొరపాటు. మంత్రియైన వాడు ఆరుమాసాలు వరుసగా శాసనసభ సభ్యుడుగా నుండకపోతే - ఎలెక్టన్ఎనవాడుగాని, గవర్నరు చేత కౌన్సిలుకు నియమితుడైన ఎనిమిది పదిమందిలో వాడు గాని మంత్రిత్వపదవి పోతుంది. గవర్నరతనిని తీసివేస్తే పోతుంది. {{rule |6em }}<noinclude><references/></noinclude> rou46829txhoe9hbcyvlrumjqoeucay పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.9 (1936).pdf/20 104 211450 551440 2026-04-04T13:58:21Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 551440 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>10 భారత దేశము " ప్రభుత్వ సైనిక పరిపాలనము. ౧ వ భాగము. శ్రీయుత మకము బాలసుబ్రహ్మణ్యగు స్త్రీగారు. భారతదేశ కేంద్ర ప్రభుత్వమునకు ఏటేటవచ్చు రాబడి సుమారు రు ౧౨౦ కోట్లు, ఇందులో దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా సైనిక పరిపాలనముక్రింద ఖర్చగు చున్నవి. ఇంత మొత్తమును వెచ్చించి ప్రభుత్వమువారు నిర్వహించుచున్న ఈ శాఖ యొక్క పూర్వవృత్తాంతము కాని, ఇప్పటి ప:స్థితులు కాని విద్యాధికులలోనే కొద్ది మందికి తెలియును. ఇక సామాన్యుల విషయము చెప్ప నేల? భారతదేశ పరిపాలనా విధానములో సైనిక శాఖ అత్యంత ప్రాముఖ్యమును వహించుచున్నది. దీనిగుట్టు మట్టు లెల్ల ప్రజ లెల్లరును తెలిసికొనుట అవసరము. 4 ప్ర్రాచీన భారతవర్ష ము అధ్యాత్మిక సంపత్తి కెంత పేరొందియుండెనో, రాజ్యాంగ చితురతకును, స్వసంరక్షుణ సమరతకునుకూడ అంత పేరుపొంది యుండెనని తెలుపు టకు ఆంగ్లేయచరిత్రకారులలో సుప్రసిద్ధులగు విన్సెంటు స్మిత్ మొదలగువారి వ్రాతలే నిదర్శనములు. భారత దేశము నేలిన చక్రవర్తులలో అగ్రగణ్యుడగు చంద్రగుప్తుని కాల మున మన దేశమున ఉండిన రక్షణశాఖ ప్రపంచమునందెల్ల యుద్ధ నైపుణ్యమున మేటి యని పేరు పొందెను. యుద్ధ నైపుణ్యములో గాని సైనిక పరి పాలనాపటిమలో గాని నాటి రక్షణశాఖాచగిత్రలను పరికించినచో నాటి పరిస్థితులులలో నేటి పాశ్చాత్యప భుత్వములయుద్ధ కార్యాలయములకు ఆవి ఏమాత్రము తీసిపోలేదని బోధపడగలదు. మొగలు సామ్రాజ్యము నేలిన అక్బరుచక్ర వ ర్తి కాలములో మొగలు సామ్రాజ్య సేనాధ్యక్షుడు మేవారు దేశాధిపతి యగు మహారాజా మానసింహుడు. ఇతనియుద్ధ కౌశల్యము వలననే నాడు భారతదేశములోని పంజాబు, కాశ్మీర, మాళవ, ప్ర్రాంతములలోను, ఆఫ్ఘనిస్థానములోని గజినీ, కొండహారు ప్రాంతములలోను చెలరేగిన విప్లవములను అనాయాసముగ ఆణచి వైచి అక్బరు చక్రవర్తి హాయిగా రాజ్య మేల గలిగెను. మహారాష్ట్రసింహమగు శ్రీ శివాజిచక్రవర్తికాల ములో ఈస్టు ఇండియా కంపెనీవారు నూరతులో గిడ్డం గులు కట్టుకొని వ్యాపారము చేయుచు, పన్నులు ఈయ నిరాకరింపగా తన ఆప్రతిహతమగు నావికా సైన్యముతో వారిపై దండెత్తి, వారిని ఓడించి లక్షల రూప్యముల విలువ గల బంగారమును కప్పముగ గాకొ నెనని జదునాధ . నగును. దీనినిబట్టి సర్కారుగారిద్య్రంధములో కాన మొన్న మొన్నటివరకు భారతజాతి యుద్ధ నైపుణ్యములో అన్ని విధము ల న ము వహించి యుండెనని చెప్పుట అతిశయోక్తి కాదు. నేటికిని భారత దేశములో ఘూర్కాలు, సిక్కులు, రాజపుత్రులు, మహా రాష్ట్రులు, డోగ్రాలు, భిల్లులు, పటానులు మొదలగువారు ప్రపంచమునందలి యుద్ధ నైపుణ్యముగల జాతులలో అగ్ర శ్రేణికి చెందినవారని 'ఆంగ్లేయసేనాధిపత ల నేకులును, బ్రిటిషుమంత్రులును, వేయినోళ్ళ కొనియాడి నారు. ౧౯౧ర సంవత్సరపు ప్ర పంచ మహాసంగ్రామమే ఇందుకు సాక్ష్యము. మన వీరఁటులు భుజబల పరాక్రమము సాయ మున నే బ్రిటిషువారు బర్మా యుద్ధము, చైనా నల్లమందు యుద్ధము నేపాళయుద్ధము, ఆఫ్ఘను యుద్ధము, అధికా యుద్ధములు మొదలగు 'యుద్ధములలో జయమంది ప్రాగ్దే మున' సామ్రాజ్యమును స్థాపి సాపించుకొనగలిగిరి. . వర ఆంగ్లేయులు పదునేడవశతాబ్దప్ర్రారంభమున కము కొఱకు భారతదేశమునకు వచ్చినప్పుడు వారికి సైనిక బలమేమియు లేదు. వీరు తమ వర్తక కార్యాలయముల రక్షణార్ధము కొందఱు సేవకులను పెట్టుకొనిరి. శ్రమ ముగా వీరే ఆంగ్లేయ సైనికదళ నిర్మాణమునకు పునాది అయిరి. ౧౬. బీర వ సం||న మద్రాసునంద సైంటు జార్జి కోటలో వీరు పదిమంది భటుల నుంచిరి. ౧౬౬౧ లో బొంబాయి కార్యాలయములలో 800 మందిని ఏర్పాటు చేసిరి. ఆంగ్లేయులకును పరాసు వారికిని ౧౭ర మ వ సంవ త్పరమున జరిగిన యుద్ధములు అనంతరము ఆంగ్లేయులు తమ సైన్యమును పెంపొందింపసాగిరి. ౧౭ర సంవత్సర ములో ఇగ్లాండునుండి 35 వ బ్రిటిషు కాల్బలదళము మన దేశమునకు దిగుమతి చేసిరి. ౧౭౯౬ వ సం||రమున ఈ దేశములో సైనిక శాఖా పున ర్నిర్మాణము రాష్ట్రముల వారిగా జరిగెను. అప్పటిక ప్పు డే ఆంగ్లేయ సైన్యము ౧3000 ను, దేశీయ సైన్యము ౬౭000 లును అయ్యెను. రెండుపటాలములు కలసిన ఒక రేజి మెంటు చొప్పున 21 రెజిమెంట్లుగా వీరిని విభాగించిరి. ౧౮౨౫ వ సం॥ మున తిరిగి సైనిక పునర్నిర్మాణము జరిగెను.కొన్ని దళములు కలసిన మూడు బిగేడుల గుఱ్ఱపు ఫిరంగి దండును అయిదు పటాలముల కాల్బల ఫిరంగి<noinclude><references/></noinclude> m9cjb6gzp8jtcpg98n6ct1xpvev3rcq 551581 551440 2026-04-05T09:53:56Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551581 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}భారత దేశము - ప్రభుత్వ సైనిక పరిపాలనము</p>}} {{Center|{{p|fs125}}౧ వ భాగము</p>}} {{Center|{{p|fs125}}శ్రీయుత మఠము బాలసుబ్రహ్మణ్యగుప్తగారు</p>}} భారతదేశ కేంద్ర ప్రభుత్వమునకు ఏటేటవచ్చు రాబడి సుమారు రు ౧౨౦ కోట్లు. ఇందులో దాదాపు ౫౦ కోట్ల రూపాయలకు పైగా సైనిక పరిపాలనము క్రింద ఖర్చగు చున్నవి. ఇంత మొత్తమును వెచ్చించి ప్రభుత్వమువారు నిర్వహించుచున్న ఈ శాఖ యొక్క పూర్వవృత్తాంతము కాని, ఇప్పటి పరిస్థితులు కాని విద్యాధికులలోనే కొద్ది మందికి తెలియును. ఇక సామాన్యుల విషయము చెప్పనేల? భారతదేశ పరిపాలనా విధానములో సైనిక శాఖ అత్యంత ప్రాముఖ్యమును వహించుచున్నది. దీనిగుట్టు మట్టులెల్ల ప్రజ లెల్లరును తెలిసికొనుట అవసరము. ప్రాచీన భారతవర్షము అధ్యాత్మిక సంపత్తి కెంత పేరొందియుండెనో, రాజ్యాంగ చితురతకును, స్వసంరక్షుణ, సమర్థతకును కూడ అంత పేరుపొంది యుండెనని తెలుపుటకు ఆంగ్లేయ చరిత్రకారులలో సుప్రసిద్ధులగు విన్సెంటు స్మిత్ మొదలగువారి వ్రాతలే నిదర్శనములు. భారత దేశము నేలిన చక్రవర్తులలో అగ్రగణ్యుడగు చంద్రగుప్తుని కాలమున మన దేశమున ఉండిన రక్షణశాఖ ప్రపంచమునందెల్ల యుద్ధ నైపుణ్యమున మేటి యని పేరు పొందెను. యుద్ధనైపుణ్యములో గాని సైనిక పరిపాలనా పటిమలో గాని నాటి రక్షణశాఖా చరిత్రలను పరికించినచో నాటి పరిస్థితులులలో నేటి పాశ్చాత్య పభుత్వముల యుద్ధ కార్యాలయములకు ఆవి ఏమాత్రము తీసిపోలేదని బోధపడగలదు. మొగలు సామ్రాజ్యము నేలిన అక్బరు చక్రవర్తి కాలములో మొగలు సామ్రాజ్య సేనాధ్యక్షుడు మేవారు దేశాధిపతి యగు మహారాజా మానసింహుడు. ఇతనియుద్ధ కౌశల్యము వలననే నాడు భారతదేశములోని పంజాబు, కాశ్మీర, మాళవ, ప్రాంతములలోను, ఆఫ్ఘఘనిస్థానములోని గజినీ, కొండహారు ప్రాంతములలోను చెలరేగిన విప్లవములను అనాయాసముగ ఆణచి వైచి అక్బరు చక్రవర్తి హాయిగా రాజ్యమేల గలిగెను. మహారాష్ట్ర సింహమగు శ్రీ శివాజి చక్రవర్తి కాలములో ఈస్టు ఇండియా కంపెనీవారు నూరతులో గిడ్డంగులు కట్టుకొని వ్యాపారము చేయుచు, పన్నులు ఈయ నిరాకరింపగా తన ఆప్రతిహతమగు నావికా సైన్యముతో వారిపై దండెత్తి, వారిని ఓడించి లక్షల రూప్యముల విలువ గల బంగారమును కప్పముగ గాకొనెనని జదునాధ సర్కారుగారి గ్రంథములో కాననగును. దీనినిబట్టి మొన్న మొన్నటివరకు భారతజాతి యుద్ధ నైపుణ్యములో అన్ని విధముల అగ్రస్థానం వహించి యుండెనని చెప్పుట అతిశయోక్తి కాదు. నేటికిని భారత దేశములో ఘూర్కాలు, సిక్కులు, రాజపుత్రులు, మహారాష్ట్రులు, డోగ్రాలు, భిల్లులు, పటానులు మొదలగువారు ప్రపంచమునందలి యుద్ధ నైపుణ్యముగల జాతులలో అగ్రశ్రేణికి చెందినవారని ఆంగ్లేయసేనాధిపతు లనేకులును, బ్రిటిషుమంత్రులును, వేయినోళ్ళ కొనియాడి నారు. ౧౯౧ర సంవత్సరపు ప్రపంచ మహాసంగ్రామమే ఇందుకు సాక్ష్యము. మన వీరభటుల భుజబల పరాక్రమము సాయముననే బ్రిటిషువారు బర్మా యుద్ధము, చైనా నల్లమందు యుద్ధము, నేపాళయుద్ధము, ఆఫ్ఘను యుద్ధము, ఆఫ్రికా యుద్ధములు మొదలగు యుద్ధములలో జయమంది ప్రాగ్దేమున సామ్రాజ్యమును స్థాపించుకొనగలిగిరి. ఆంగ్లేయులు పదునేడవ శతాబ్ద ప్రారంభమున వర్తకము కొఱకు భారతదేశమునకు వచ్చినప్పుడు వారికి సైనిక బలమేమియు లేదు. వీరు తమ వర్తక కార్యాలయముల రక్షణార్ధము కొందఱు సేవకులను పెట్టుకొనిరి. క్రమముగా వీరే ఆంగ్లేయ సైనికదళ నిర్మాణమునకు పునాది అయిరి. ౧౬.౫౪ వ సంవత్సరమున మద్రాసునంద సైంటు జార్జి కోటలో వీరు పదిమంది భటుల నుంచిరి. ౧౬౬౧ లో బొంబాయి కార్యాలయములలో ౪౦౦ మందిని ఏర్పాటు చేసిరి. ఆంగ్లేయులకును పరాసు వారికిని ౧౭౪౬ వ సంవత్సరములో జరిగిన యుద్ధములు అనంతరము ఆంగ్లేయులు తమ సైన్యమును పెంపొందింపసాగిరి. ౧౭౫౪ సంవత్సరములో ఇగ్లాండు నుండి 3౯ వ బ్రిటిషు కాల్బలదళము మన దేశమునకు దిగుమతి చేసిరి. ౧౭౯౬ వ సంవత్సరమున ఈ దేశములో సైనిక శాఖా పునర్నిర్మాణము రాష్ట్రముల వారిగా జరిగెను. అప్పటికప్పుడే ఆంగ్లేయ సైన్యము ౧3000 ను, దేశీయ సైన్యము ౬౭000 లును అయ్యెను. రెండు పటాలములు కలసిన ఒక రేజిమెంటు చొప్పున ౭౫ రెజిమెంట్లుగా వీరిని విభాగించిరి. ౧౮౨౫ వ సంవత్సరమున తిరిగి సైనిక పునర్నిర్మాణము జరిగెను. కొన్ని దళములు కలసిన మూడు బిగేడుల గుఱ్ఱపు ఫిరంగి దండును అయిదు పటాలముల కాల్బల ఫిరంగి<noinclude><references/></noinclude> 4f90rnnp9h73t2jz540br53qx9yf0mg పుట:పటం కతలు.pdf/18 104 211451 551442 2026-04-04T14:16:28Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1. పటం కతలకు ఆధారాలు - నకాశీ చిత్రాలు తెలంగాణలోని జనగామ జిల్లా 'చేర్యాల' గ్రామం ఉంది. ఇక్కడ 'నకాశీ' అనే వారికి కళా కృతులు/పటాలు ఉత్పత్తి చేయడమే జీవనాధారం. జానపదం మరియు పౌరాణిక...' 551442 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>1. పటం కతలకు ఆధారాలు - నకాశీ చిత్రాలు తెలంగాణలోని జనగామ జిల్లా 'చేర్యాల' గ్రామం ఉంది. ఇక్కడ 'నకాశీ' అనే వారికి కళా కృతులు/పటాలు ఉత్పత్తి చేయడమే జీవనాధారం. జానపదం మరియు పౌరాణిక కళాకృతులు తయారు చేయడం వీరి ప్రధాన వృత్తి. సంపూర్ణ మతతత్వ పరిధి కలిగి, రాజకీయ, సామాజిక స్ఫురణతో, క్లిష్టమైన ప్రాంతీయ కుల విధానాన్ని సంపూర్ణంగా మిళితం చేసి గీసే చిత్రాలు 'నకాశీ చిత్రాలు'. ఈ పటాలు ఒక కులం యొక్క ఆవిర్భావం, ఆ కుల ప్రాచుర్యం కొరకు ఒక వ్యక్తి చేసే వీరోచిత పోరాటాలను ప్రస్పుటంగా తెలియజేస్తాయి. రామాయణ, మహాభారత, పౌరాణిక గాథలు, ప్రాంతీయ జానపద గేయాలు మరియు నిత్య జీవితంలో జరిగే పలు సంఘటనల ఆధారంగా రూపొందించ బడినవే నకాశీ చిత్రాలు.<noinclude><references/></noinclude> pspv9si64ir5shyx06bfrdn9havr9o2 పుట:పటం కతలు.pdf/19 104 211452 551443 2026-04-04T14:17:27Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 551443 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 19 |bSize = 450 |cWidth = 312 |cHeight = 372 |oTop = 15 |oLeft = 74 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 88krbg7q4vlht3gqvocsultlff8t2fl 551444 551443 2026-04-04T14:17:50Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ 551444 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 19 |bSize = 450 |cWidth = 312 |cHeight = 372 |oTop = 15 |oLeft = 74 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> dlzso4rzktkths9pc7iwm3svbgnudqx పుట:పటం కతలు.pdf/20 104 211453 551445 2026-04-04T14:18:54Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' పటాలు ఒక వ్యక్తి చేతగాని, సమూహం చేతగాని కథాగానం చేయ బడతాయి. హిందూ మతాన్ని ప్రతిబింభించేవి అయినప్పటికి, ఒక ప్రత్యేక కుల ఆవిర్భావాన్ని చక్కగా వర్ణించడానికి నకాశీ చిత్రాలు...' 551445 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />పటం కతలు 3</noinclude> పటాలు ఒక వ్యక్తి చేతగాని, సమూహం చేతగాని కథాగానం చేయ బడతాయి. హిందూ మతాన్ని ప్రతిబింభించేవి అయినప్పటికి, ఒక ప్రత్యేక కుల ఆవిర్భావాన్ని చక్కగా వర్ణించడానికి నకాశీ చిత్రాలు ఎంతగానో దోహదపడతాయి. ఈ చిత్రపటాలు సాధారణ ప్రజల మనోభావాలకు సాక్ష్యంగా ప్రతిబింబింపబడతాయి. నకాశీ కళాకారులు కులపురాణాలను ప్రదర్శించే కథకులకు పటాలను చిత్రించే వారు నకాశీవారు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను సజీవంగా తాము చిత్రించే పటాలపై ప్రతిబింబిస్తారు. చిత్రకళనే కులవృత్తిగా చేపట్టి కులపురాణాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఘనత నకాశీ వారికే చెందుతుంది. నకాశీ చిత్రకారులు బట్టలపై బొమ్మలు చిత్రించటంతో పాటు బొమ్మలు, మాస్క్లలు కూడా తయారు చేస్తారు. నిజాం ప్రభుత్వంలో ఈచిత్రకారులు 'నక్షా' లేదా 'నక్షి' పనిచేయడం వల్ల నక్కాసి, నకాశీలుగా పిలువబడేవారు. రాను రాను అది 'నకాశీ' కులంగా మారింది. వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రంలోను, కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపురం, అనుపురం గ్రామాల్లో ఉన్న నకాశీ వాళ్ళు మాత్రమే పటాలను చిత్రీకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని కళాకారులు తమ వృత్తిని మానేసి ఇతర వృత్తులు చేపట్టినారు. కాని వరంగల్ జిల్లా చేర్యాలలో ఉన్న రెండు నకాశీ కుటుంబాలు ఇంకా చిత్రకళనే తమ వృత్తిగా స్వీకరించి బతుకుదెరువు సాగిస్తున్నారు. చేర్యాలలో పటాలు చిత్రీకరిస్తున్నందున, ఈ నకాశీలు వేసే పటాలను 'చేర్యాల పెయింటింగ్స్' అని 'నకాశీ చిత్రాలు' అని, 'పట చిత్రాలు' అని వ్యవహరిస్తున్నారు. భారత దేశంలో పట చిత్రాల గురించి చెప్పుకున్నపుడు తెలుగువారి పట చిత్రాలు ఏవి అంటే అవి 'చేర్యాల పెయింటింగ్స్ 'గా పేర్కొనడం నకాశీ చిత్రాలకు ఉన్న గొప్పదనాన్ని చాటి చెపుతుంది. ఒక గొప్ప చిత్రకళకు ప్రాణం పోసిన నకాశి కళాకారులు తెలుగువారికి పేరుతెచ్చిన అత్యున్నత చిత్రకారులు. నకాశీ కళాకారుల చరిత్ర కళలకు కాణాచిగా పేరొందిన వరంగల్ జిల్లాలో కాకతీయుల కీర్తి పతాకాన్ని ఓరుగల్లు ఘనకీర్తిని నలుదిశలా వ్యాప్తి చేస్తున్న చేర్యాల నకాశీ వారి పూర్వీకులు కరీంనగర్<noinclude><references/></noinclude> n15thj2do6r8df4pgtka1kjwd12uy8o పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/48 104 211454 551472 2026-04-04T22:59:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551472 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|48}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''గౌళ్ళ సెల్లాయి కూతురు'''</p> <poem> {{left margin|5em}} గౌళ్ళ సెల్లాయి కూతురు బలె సక్కం దని సూతురు దానికళ్ళు నీలిపూలు * దానిపళ్ళు జాజిపూలు దాన్ని పలకరిస్తే వొళ్ళు మోహాన గగురుపొళ్ళు {{float right|॥గౌళ్ళ॥}} యెండి వొడ్డాణం మొలకూ * పన్నాగాజులు సేతులకూ మెళ్ళో వేసిందీ తీరు పిల్లా కాసులా పేరు {{float right|॥గౌళ్ళ॥}} కల్లుకన్నా రుసి కలుగు * దాని పెదిమె కెంపు యెలుగు దాని సేతి నీలు కొంటే సొర్గా సవుక్య మేమిటంటే {{float right|॥గౌళ్ళ॥}} డబ్బు లిస్తూ వున్న యేళా * గట్టి మనిషి అయిన తాళ లేక రాగి డబ్బు బదులు యెండీ బిళ్ళా లిచ్చి కదులు {{float right|॥గౌళ్ళ॥}} </poem> {{p|fs125|ac}}'''చక్కెర భామ'''</p> <poem> {{left margin|5em}} నీలిలోతుల్లోన * తేలీపోవు నిండు జాబిల్లిలో కరుగు * సలవా యెన్నెలయైన సాలదో అందాల * సక్కెరా బామకు సందెకూకటి యెరుపు * సలికొండ కొనతెలుపు సల్లగరాలే సినుకు * తెల్లని సుక్కల మినుకు {{float right|॥సాలవో॥}} పచ్చని సేల కులుకు * బంగరు మొగలి తళుకు గట్టుల పుట్టే వాగు * గల గల పాటల పలుకు {{float right|॥సాలవో॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 48 |bSize = 387 |cWidth = 30 |cHeight = 23 |oTop = 497 |oLeft = 170 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|గోధూళి||}}</noinclude> dzeve7nivl4ecvz5yyl1t4ysvk8gfoi 551473 551472 2026-04-04T23:00:47Z శ్రీరామమూర్తి 1517 551473 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|48}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''గౌళ్ళ సెల్లాయి కూతురు'''</p> <poem> {{left margin|5em}} గౌళ్ళ సెల్లాయి కూతురు బలె సక్కం దని సూతురు దానికళ్ళు నీలిపూలు * దానిపళ్ళు జాజిపూలు దాన్ని పలకరిస్తే వొళ్ళు మోహాన గగురుపొళ్ళు {{float right|॥గౌళ్ళ॥}} యెండి వొడ్డాణం మొలకూ * పన్నాగాజులు సేతులకూ మెళ్ళో వేసిందీ తీరు పిల్లా కాసులా పేరు {{float right|॥గౌళ్ళ॥}} కల్లుకన్నా రుసి కలుగు * దాని పెదిమె కెంపు యెలుగు దాని సేతి నీలు కొంటే సొర్గా సవుక్య మేమిటంటే {{float right|॥గౌళ్ళ॥}} డబ్బు లిస్తూ వున్న యేళా * గట్టి మనిషి అయిన తాళ లేక రాగి డబ్బు బదులు యెండీ బిళ్ళా లిచ్చి కదులు {{float right|॥గౌళ్ళ॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 48 |bSize = 387 |cWidth = 30 |cHeight = 23 |oTop = 497 |oLeft = 170 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''చక్కెర భామ'''</p> <poem> {{left margin|5em}} నీలిలోతుల్లోన * తేలీపోవు నిండు జాబిల్లిలో కరుగు * సలవా యెన్నెలయైన సాలదో అందాల * సక్కెరా బామకు సందెకూకటి యెరుపు * సలికొండ కొనతెలుపు సల్లగరాలే సినుకు * తెల్లని సుక్కల మినుకు {{float right|॥సాలవో॥}} పచ్చని సేల కులుకు * బంగరు మొగలి తళుకు గట్టుల పుట్టే వాగు * గల గల పాటల పలుకు {{float right|॥సాలవో॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 48 |bSize = 387 |cWidth = 30 |cHeight = 23 |oTop = 497 |oLeft = 170 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|గోధూళి||}}</noinclude> bg6zzna42ozv7g8w5orn65ga3lbicfg పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/49 104 211455 551474 2026-04-04T23:10:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551474 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|49}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''చెరువు మెట్లు'''</p> <poem> {{left margin|10em}} చక్కని చిన్నది చుక్కల రాణై పాట పాడుతూ పడతి నిలిచినది తెల్లని చీరా మెల్లని నడకా మెళ్ళో హారం తల్లో పూవులు {{float right|॥చక్కని॥}} బిందె బుజాన సందె నీటికై చెర్లో కలవలు నల్లని కన్నులు {{float right|॥చక్కని॥}} కంఠ మెత్తినది కలచు పాట లవి పాటలు పాడుతు పడతి నిలిచినది {{float right|॥చక్కని॥}} చెరువు మెట్లపై చెలియ నిలిచినది బంగరు నీటిలొ ప్రతిఫలించినది {{float right|॥చక్కని॥}} సందె చీకటిలొ చక్షులు కలిసెను యెర్రని పడమట ఇంతి వెనకనే {{float right|॥చక్కని॥}} పాటే భామై భామే పాటై పాట భామలూ పడమటి రంగై బంగరు నీరై పొంగెడు ప్రేమై చెరువు మెట్లపై చిత్రాలయిరీ {{float right|॥చక్కని॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 49 |bSize = 387 |cWidth = 26 |cHeight = 29 |oTop = 488 |oLeft = 288 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం-2}}</noinclude> r3ibp0gjnywfugtqam3vrjifofze3l3 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/50 104 211456 551475 2026-04-04T23:17:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551475 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|50}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''కోయపడుచు'''</p> <poem> {{left margin|10em}} పాపికొండల అడవుల నీడా పరుగూలెత్తే వాగులు పాడా వాగు పాటతో లయలూ కలిపేవే కాళింగి కిణికిణి ఛణక ఛణ కని పాట పాడుతు పూలు పుణికేవే ఓ కోయపడుచా పూలు తురుముతు పాటా పాడేవే నీలి గౌతమి అద్దంలోనా తేలిపోయే మబ్బూలోనే వాలు కన్నులు కలిసిపోయేనే కాళింగి కిణికిణి ఛణక ఛణ కని జాలు నవ్వులు మెరుమూ లయ్యేనే ఓ కోయపడుచా ముద్దు మోమూ యెదురూ నవ్వేనే లోయ చరియా చిత్రాలల్లే తీగె సాగిన అడివీ మల్లే మల్లె తీగెల వుయ్యా లూగితివే కాళింగి కిణికిణి ఛణక ఛణ కని ఈవ లావల ఉబుకూ తున్నావే ఓ కోయపడుచా పావురాలతో కబురూ లెంచేవే పల్లెటూరీ పదమూ వినవూ పట్టవాసం పాటా వినవూ అడివి పూవుల తుమ్మెద పాటాలే కాళింగి కిణికిణి ఛణక ఛణ కని కొమ్మకోకిల గొంతూ తీపూలే ఓ కోయపడుచా లేడి లేగల ఆటా హంగూలే </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 50 |bSize = 387 |cWidth = 32 |cHeight = 32 |oTop = 495 |oLeft = 284 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|గోధూళి||}}</noinclude> fu4cw2iizx290o5ek3xo2tx9j6gux78 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/51 104 211457 551476 2026-04-04T23:27:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551476 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|51}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''మన్నెం'''</p> <poem> {{left margin|5em}} మన్నానికె పోయి వస్తావా ఓ నా వన్నేల వీరన్నా బావా * మన్నానికె పోయి వస్తావా యెల్లావుకు గడ్డీలేదు * నల్లావూ సిక్కీనాదీ దోరావూ బట్లావూ * తూలిపోతూ వాలిపోనై మన్నానికె నడుస్తుపోతావా {{float right|॥ఓ నా॥}} దంపసాగూ సాగినాదీ * రొంపయ్యే సీమలన్నీ దూళ్ళకు కాసింత తావూ * యేళ్ళు కోళ్ళూ నిండినాయీ మన్నానికె పసులా తోలేవా {{float right|॥ఓ నా॥}} శీతకట్టూ తిరిగేదాకా * సేమంతులు పూసేదాకా దూళ్ళన్నీ తోలు కొంటూ * కళ్ళాకే కనబడరావా మన్నానికె యెల్లిపోతావా {{float right|॥ఓ నా॥}} కొండవాగులు సీకటడవులు * బండ రాళ్ళూ బయమూ వేస్తవి పెద్దపుల్లూ సివ్వంగులు * పెనుబాములు తిరుగూతుంటవి మన్నెంలో దూళ్ళ మేపేవా {{float right|॥ఓ నా॥}} కోయ బామలు మంత్రంకత్తెలు * కుక్క సీసీ గూడెం పోతే మెళ్ళోనీ తాయెత్తూ * కళ్ళకద్దుకు దణ్ణా మెట్టూ మన్నెంలో తిరుగూతుంటావా {{float right|॥ఓ నా॥}} నీకూ నాకూ దూరా మైతే * నీలి కొండా లడ్డామైతే యింటికాడ నీ సిన్నా దాన్నీ * కంటి కెదురా తలపావోయి మన్నే మంతా తిరిగీ రావోయి {{float right|॥ఓ నా॥}} వన్నెల వీరన్న బావా * మన్నేనికి పోయి రావోయి </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 51 |bSize = 387 |cWidth = 30 |cHeight = 26 |oTop = 473 |oLeft = 174 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం-2}}</noinclude> gizh2k7651gbs1gdjha0sgbyurw2zn1 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/52 104 211458 551477 2026-04-04T23:39:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551477 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|52}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''బతుకు తెరువు'''</p> <poem> {{left margin|5em}} సిన్నదానవు నువ్వుకావా * సిన్నవోణ్ణీ నేను కానా కన్నులో కన్నులూ కలిపీ * కదలబోకే సిన్నదానా యేమి పాటలె యేమిమాటలె * యేమె నీరాదారి బాటలో మాలలే సుట్టేవు నవ్వుల * తేలి పోతవె నడలలో {{float right|॥సిన్నదానవు॥}} జారే దట్టం నీలిసికలో * సేరినవె ముత్తేల పూవులు పైటలో పరువాలపైనే * మాయ పగడంపేరు ఆడెను {{float right|॥సిన్నదానవు॥}} దారిపోతే దారివస్తే * మారుమాటలు పలకబోతే యెండిపోయిన బతుకు ఔతాది * పండిపోతం యింతలోనే {{float right|॥సిన్నదానవు॥}} అందకత్తెవు నువ్వు అయితే * అందకాణ్ణీ నేను కానా అందంలో అందాము కలిపి * ఆగిపోదం బతుకులోనే {{float right|॥సిన్నదానవు॥}} పెదిమెలో తేనెల్లు పుడతవి * కంటిలో యెన్నెల్లు కాస్తవి బతుకు అంతా పచ్చపూలై * తావులెత్తే దారి అవుతది {{float right|॥సిన్నదానవు॥}} </poem> {{p|fs125|ac}}'''మనదారి'''</p> <poem> {{left margin|5em}} పదవోయ్ బావా పోదాం పదవోయ్ గూళ్ళా పిట్టలు సేరే * దూడా లిళ్ళకు మళ్ళే {{float right|॥పదవోయ్॥}} పువ్వుల జూకా లుంచా * నవ్వేకాడా మల్లెల సిగతురాయి పూలూ * వగలూరా అమిరిస్తీ {{float right|॥పదవోయ్॥}} పిల్లంగోరూ వూత్తే * జల్లు మంటది వొళ్ళూ నాగొంతులో పాట * నాగాసొరం పలుకు {{float right|॥పదవోయ్॥}} సందె యెలుగుల్లోన * సాగించి మనదారి కటికి సీకటిలోనె * కరిగీ కల గందాము {{float right|॥పదవోయ్॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 52 |bSize = 387 |cWidth = 33 |cHeight = 17 |oTop = 492 |oLeft = 176 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|గోధూళి||}}</noinclude> kbwbkus9jnhohzvtcanvt34zgvkl2sy పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/53 104 211459 551479 2026-04-05T01:21:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551479 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|53}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''పట్టెడన్నం'''</p> <poem> {{left margin|5em}} పట్టెడన్నం పెట్టలేరా * పొట్టదించుకుపోయె తల్లీ సిట్టి పిల్లకు పాలు రావూ * గట్టి గుండేలా! తల్లి యెవరో తండ్రియెవరో * కళ్ళు తెరిసే కాలముకె, నే గుళ్ళ రేవున మెట్లకిందే * నీళ్ళ కడవున్నా గ్రామ సత్రం అరుగుపైనే * కాసుకొని తింటున్న బీదది కన్న బిడ్డతొ నన్ను కూడా * కడుపు కదిమింది. మాయదారీ వొయిసు వేళా * బురదలో తలయెత్తి నవ్వే పూవు విరిసిన అందకత్తెయి * వెల్లి విరిశాను యెన్నె లూరే రేత్రిజాముల * సిన్నివాడూ సొగసుకాడూ కన్నె సిగ్గులు దొంగిలిస్తూ * గుండె కదిమాడు కన్నతల్లిని దేముడిచ్చెను * సిన్నిమాటల సిట్టిపాటల నన్ను నవ్వుల నింపి యేస్తూ * ఆటలాడేను ముష్టిదానీ కథను వింటూ * మూగినట్టీ ఒనము అంతా కళ్ళ నీళ్ళూ తుడుచుకుంటూ * తెల్లబోయారు </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 53 |bSize = 387 |cWidth = 29 |cHeight = 26 |oTop = 335 |oLeft = 183 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''సుద్దుల తాత'''</p> <poem> {{left margin|5em}} తాతా ఊరేది నీది నీ వేడ పోతవోయ్ తాతా ఊరులేదు వాడలేదు * దేశమంతా నీదే వూరు ఊరుబైట చెరువుకాడ * చేరుతో నె పాదుకొంటవు {{float right|॥తాతా॥}} గిత్తపైన యిల్లు సుడతవు * యింటిసామానంతా కడతవు బిడ్డా పాపలు కూడారా * యిడ్డూరాలే రాజ్యాలన్నీ {{float right|॥తాతా॥}} బిచ్చమేసే తల్లివుంటే * విచ్చిపోయిన పూవే బతుకు యాసాలేసి బైరాగవుతవు * చేతులు సూసీ సుద్దులు సెపుతవు {{float right|॥తాతా॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 53 |bSize = 387 |cWidth = 29 |cHeight = 26 |oTop = 335 |oLeft = 183 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం-2}}</noinclude> e4de2io782bpv0dp1hveb0wru8x3bt9 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/54 104 211460 551480 2026-04-05T01:35:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551480 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|54}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''ఒంటెద్దు బండివాడు'''</p> <poem> {{left margin|5em}} ఒంటెద్దు బండోడ నండి బాబు ఒంటెద్దు బండోడ నండి నున్ననైన యెదురు పేళ్ళ * సాపగూడు సుట్టి నట్టి {{float right|॥ఒంటెద్దు॥}} గంజీకూడు మెక్కి * గంటలెద్దూ కట్టి ఘాటీకాడకు తోలుకొందు బేరం * మాటలాడుతు విందు దాని వోటం గీటం సూసి * వొడి వొడిగబండి కడుదు {{float right|॥ఒంటెద్దు॥}} సాలాదూరామైతె * వాలూబేరం వచ్చే కాలం కనబడితేనె నాకు కొద్ది * మూలానికే యెద్దు కడుదు బండి తోలీ మీసం మెలిపెడుతు * అద్దె దొర కాకుంటె అడ్డూ పోటీల్ పెడుదు {{float right|॥ఒంటెద్దు॥}} ఎక్కువ బేరా లొస్తె * ఒక్కారొక్కరి సూసి సక్కనీ పిల్లుంటె * తక్కువకె మాటనిత్తు సాన సుక్కల్లో సెందురుని పోలు నాను * మక్కువలో ముణిగి పోదు గుక్కపట్టి పదమాడి * సుక్కల్లో కలిపేతు {{float right|॥ఒంటెద్దు॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 54 |bSize = 387 |cWidth = 35 |cHeight = 20 |oTop = 506 |oLeft = 167 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''వరద గోదావరి'''</p> <poem> {{left margin|5em}} ఉప్పొంగి పోయింది గోదావరి తాను * తెప్పున్న ఎగిసింది గోదావరి కొండల్లొ ఉరికింది * కోనల్లు నిండింది ఆకాశ గంగతో * హస్తాలు కలిపింది {{float right|॥ఉప్పొంగి॥}} అడివి చెట్లన్నీని * జడలలో తురిమింది ఊళ్ళు దండలు గుచ్చి * మెళ్ళోనతాల్చింది {{float right|॥ఉప్పొంగి॥}} వడులతో సుడులతో • గర్వాల నడలతో పరవళ్ళు తొక్కుతూ * ప్రవహిస్తు వచ్చింది {{float right|॥ఉప్పొంగి॥}} శంఖాలు పూరించి * కిన్నెర్లు మీటించి శంకరాభరణ రా * గాలాప కంఠియై {{float right|॥ఉప్పొంగి॥}} నరమానవుడి పనులు * శిరమొగ్గి వణికాయి కరమెత్తి దీవించి * కడలికే నడిచింది {{float right|॥ఉప్పొంగి॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 54 |bSize = 387 |cWidth = 35 |cHeight = 20 |oTop = 506 |oLeft = 167 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|గోధూళి||}}</noinclude> i7rwk9nut7e8h4htkrqwe979s7t4hyi పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/55 104 211461 551481 2026-04-05T02:01:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551481 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|55}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''గోధూళి'''</p> <poem> {{left margin|10em}} తామరాకుల పూలు * తళుకాడు కెంపు బెమపుట్టి పిలిశాను * పినదానరాయె దూడల్ని మళ్ళేసి * తోలానె గట్ల సెట్టుకిందా నీడ * సెప్పేనె కబురు యెల్లావు సొగసులో * యీడు జోడై పోయి ఆబోతు దొరవోరు * అర్రుసాపాడె సోగ కన్నుల సూసి * మూగమాటలు సెప్పి మైనాయి గోరింక * మరులాడెనే పెంటి శనగ కందీ సేలు * మినప పెసరా సేలు వయిసులో వగలలో * పైడి పూవులు తోడిగెనే సేల మేసీ మళ్ళి * సేరూతు మనవూరు ఆలమందా లన్ని * ధూళి మబ్బుల రేపెనే నాదాన; * ధూళి మబ్బుల రేపెనే </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 55 |bSize = 387 |cWidth = 27 |cHeight = 23 |oTop = 300 |oLeft = 191 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''పూలపూజ'''</p> <poem> {{left margin|10em}} పూలమ్మ పూలు జాజి పూవులు సన్న * జాజులు మల్లేలు బంతి సేమంతూలు * మందార కమలాలు {{float right|॥పూలమ్మ॥}} దేశమాతకు పూలు * దేవళానికి పూలు జాతి సేవ చేసే * పూత జన్మకు పూలు {{float right|॥పూలమ్మ॥}} కడుపూ వొత్తుకూపోయి * నడకా తూలుకుపోయి చెడుగే తప్పలేని * బడుగు పేదకు పూలు {{float right|॥పూలమ్మ॥}} కాడి కెద్దులు కట్టి * కంఠాన పాటెత్తి పరుల గాదెలు పంట * పండించు రైతుకూ {{float right|॥పూలమ్మ॥}} కలలు కోర్కెలు మనసు * వలపూలు ప్రాణాము మరలోన మర అవుతు * మరిగేటి కూలీకి {{float right|॥పూలమ్మా॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 55 |bSize = 387 |cWidth = 27 |cHeight = 23 |oTop = 300 |oLeft = 191 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం-2}}</noinclude> iaqxtyu07ramyoraewpoa7jfdtk1x6k పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/56 104 211462 551482 2026-04-05T02:08:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551482 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|56}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''కిష్టమ్మ'''</p> <poem> {{left margin|10em}} కిష్టమ్మా, గోపాలబాలా కిష్టమ్మా! వినుడదిగో వినుడదిగో వినబడుతూ వున్నాది మనసూ కరిగేటి తేనె సినుకూ సినుకూలపాట పాటమ్మా, నల్లాని వాని పాటమ్మా! {{float right|॥కిష్టమ్మా॥}} కనరండో కనరండో కనబడుతూ వున్నాడు కాళ్ళాకు గజ్జలు మువ్వలు గలగలా సిన్నికిష్టుడు {{float right|॥కిష్టమ్మా॥}} సిరిమొగ్గల పెదిమేలు మురిపాల ముద్దూ లిస్తే విరులా యెరుపుల వేళ్ళు వేణువుపై నాట్య మాడు పాటమ్మా, నీలాల పాపని పాటమ్మా! ఆకాశనీలాన అది గలిసి పోతూంది ఆకుల పచ్చల్లోన అణిగి మాయ మయ్యె పాటమ్మా, పింఛమువాని పాటమ్మా! {{float right|॥కిష్టమ్మా॥}} ఎటు చూస్తే కిష్టమ్మ ఎటు వింటే పాటమ్మ అంతా నీలమయమూ అంతా పాటమయము మురళీగీతి జగ న్మోహన మైనాది పాటమ్మా, నల్లానివాని పాటమ్మా! {{float right|॥కిష్టమ్మా॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 56 |bSize = 387 |cWidth = 24 |cHeight = 26 |oTop = 500 |oLeft = 267 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|గోధూళి||}}</noinclude> 0c86emb4oqg7452139wojibl4e98typ పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/185 104 211463 551483 2026-04-05T03:26:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '48 గోపాల్రాజ్ భట్ - రాయప్రోలు రమణ నపద కళా చిత్రరూపశిల్పి “గోపాల్రాజ్ భట్”. జా చివరి నిజాం నవాబు పాలనా కాలంలో భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు తెలంగాణ ప్రాంతంలో వెన్నెల కిరణం...' 551483 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>48 గోపాల్రాజ్ భట్ - రాయప్రోలు రమణ నపద కళా చిత్రరూపశిల్పి “గోపాల్రాజ్ భట్”. జా చివరి నిజాం నవాబు పాలనా కాలంలో భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు తెలంగాణ ప్రాంతంలో వెన్నెల కిరణం జానపద కళపై ప్రసరించింది. వసంత మేఘమై వరించింది. గిరిజన, లంబాడీ, గోండు బలహీన వర్గాలు వారి వారి సంప్రదాయ పాట, ఆట. మాటకు గుర్తింపు గౌరవం కల్పించిన గోపాల రాజ్ భట్ చెన్నమాధవుని ఆ వెలుగు రేఖ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో జానపద కళకు బాటలు వేసిన మార్గదర్శి. జానపద కళ అనే పదానికి విలువ, అర్థం తెలియని రోజుల్లో స్వయంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజన, లంబాడీ తెగల వారితో మమేకమై వారి సాంప్రదాయం, స్వభావం, వేషభాషలు అవగాహన చేసుకుని కొంత మెరుగులద్ది నగర పట్టణ ప్రాంతాలకు మార్గం పట్టించిన గోపాల్రాజ్ భట్ జానపద కళాబ్రహ్మగా గుర్తింపు పొందారు. వివిధ రాష్ట్రాల రాజధానుల్లోనే గాక దేశరాజధానిలో సైతం రిపబ్లిక్ డే. ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో గోపాల్ రాజ్ భట్ బృందం. జానపద కళా ప్రక్రియలదే నాడు తొలిస్థానం. 1928 జూన్ 9న తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ తాలూకాలో కర్రేపల్లి గ్రామంలో జన్మించారు గోపాల్రాజ్ భట్. ఆరేళ్ళ వయస్సులోనే పగటి వేషాలు గట్టి అందరిని ఆశ్చర్యపరిచేవారు. తండ్రి వెంకట సమరము రామరాజు భట్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు కావడంవల్ల తెలుగు భాషా పరిజ్ఞానం అబ్బింది. బాబాయి చిత్రలేఖకుడు. గాయకుడు. ఆయనను అనుసరిస్తూ ఉండడంవల్ల సంగీత జ్ఞానం అబ్బింది. 1945లో ప్రీమెట్రిక్ పూర్తి చేసాడు. చిత్రలేఖనంపై మక్కువతో ఫైన్ ఆర్ట్స్ ఐదు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణుడయ్యాడు. హైదరాబాద్లోని ఉర్దూ షరీఫ్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కాలంలో జానపద సాంప్రదాయం రీతులపై దృష్టి మళ్ళింది. వివిధ ప్రాంతాల గిరిజన ఆదివాసీ తెగల ఆచార వ్యవహారాలు వారి సాంప్రదాయ కళలపై నికిత పరిశోధన చేసి ఆ కళలకు తన సంగీత పరిజ్ఞానం జోడించి చిత్రలేఖనం ఆ లోని మెళకువలతో జీవం తొణికిసలాడేలా కళాకారులు రూపాలను తీర్చిదిద్ది 1950 ప్రాంతం నుంచి భాగ్యనగరంతో పాటు ఇతర ప్రాంతాలలో జానపద కళలు లంబాడీ, గుస్సాడీ, గోండు థింసా, గురువాయలు తప్పెట గుళ్ళు, బోనాలు తదితర కళా ప్రక్రియల ప్రదర్శనలను నిర్వహించారు. స్వయంగా గోపాలరాజ్ వారితో కలిసి వర్తించేవారు. చిత్రలేఖనంలో ఆరితేరిన చేయి అయినందున జానపద నర్తకుల రూపాలను చిత్రాలుగా రూపకల్పన చేయడంలో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ప్రఖ్యాత నటుడు పృథ్వీరాజ్ కపూర్ కూడా ఈయన రూపసృష్టికి తెలంగాణ 164 తేజోమూర్తులు నీడ తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude> l749i2vs6zywi9gi0w9xyewkvj38est పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/186 104 211464 551484 2026-04-05T03:26:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అచ్చెరువు చెందారు. జానపద కళలల్లో గోపాలరాజ్ ప్రతిభకు గుర్తింపుగా సంగీత నృత్యకళాశాలలో జానపద కళల తొలి ఆచార్యునిగా నియమితులయ్యారు. తదనంతరం కాలంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్...' 551484 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అచ్చెరువు చెందారు. జానపద కళలల్లో గోపాలరాజ్ ప్రతిభకు గుర్తింపుగా సంగీత నృత్యకళాశాలలో జానపద కళల తొలి ఆచార్యునిగా నియమితులయ్యారు. తదనంతరం కాలంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత జానపద కళాపీఠానికి తొలి అధిపతిగా నియుక్తులైనారు. ప్రముఖ కవి డాక్టర్ సి. నారాయణరెడ్డి సహచర్యంలో ఉర్దూ భాషా సాహిత్యంతోపాటు, తెలుగు భాషా సాహిత్యాన్ని వంటపట్టించుకొని స్వీయ రచనలతో జానపద రూపకాలను మలచారు. అప్పటి రాష్ట్ర సంగీత నాటక అకాడమీలో సభ్యులుగా నృత్య అకాడమీ సంయుక్త కార్యదర్శిగా సమైక్యాంద్రప్రదేశ్లోని జానపద కళావైభవాన్ని జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలిపిన ప్రతిభాశాలి. గోపాల్రాజ్ భట్టును ఎరుగని గౌరవించని ప్రధానులు, రాష్ట్రపతులు నాడు లేనరడం అతిశయోక్తికాదు. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి. నర్సింహారావు ప్రధానులు బాబూ రాజేంద్రప్రసాద్, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ వివి గిరి రాష్ట్రపతులు. ఆయన ప్రదర్శనలను వీక్షించి అభినందించినవారే. దేశ సరిహద్దు నేపాల్ సైనికులను ఉత్తేజితులను చేస్తూ జానపద నృత్యాలను 300 మందికి పైగా కళాకారులతో నిర్వహించి జేజేలు అందుకున్న మహా కళాస్రష్ట. దేశంలోని అన్ని నగరాలతోపాటు పశ్చిమ, ఈశాన్య, రాష్ట్రాలలోనూ ప్రదర్శనలివ్వడమేగాక అక్కడి ఆదివాసి మూలవాసీయుల కళారూపాలను అధ్యయనం చేసి వారి కళారూపాలను దేశంలోని అన్ని ప్రాంతాలకు పరిచయం చేసిన సృజనశీలి, సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమిల్లి జనార్దనరెడ్డి వంటి వారేకాక ఎన్టీఆర్ సైతం ప్రభుత్వోత్సవాల్లో జానపద కళారూపాలపై గోపాల్రాజ్ను సంప్రదించేవారంటే ఆయనకు జానపదంపై ఉన్న అవగాహన విశేష పరిజ్ఞానానికి తార్కాణం. తెలంగాణ జానపద కళారూపాలు డప్పు - చిందు, యక్షగానం, గొల్లసుద్దులు, బతుకమ్మ, గోండు, థింసా, బోనాలు, శారద కథలు వంటి కళారూపాలతోపాటు రాజస్థాన్, జార్ఖండ్ మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల జానపద నృత్యాలు గుమాల్, సంతాల్, కోయి, కుండియత్వాస్, గెడ్డాలలో సైతం శిక్షణ ఇచ్చి ఆ కళారూపాలను దేశమంతటా ప్రదర్శించారు. జాతి సమైక్యతకు సంస్కృతి కళల పరస్పర అవగాహన సౌభ్రాతృత్వానికి వీరి ప్రదర్శనలు దోహదం చేసేవి. దేశరాజధాని ఢిల్లీలో రిపబ్లిక్స్డ్ డే ఉత్సవాల్లో 1952లోనే తెలంగాణ బతుకమ్మ ప్రదర్శించిన ఘనత ఈయనదే. లంబాడీ, గిరిజన తండాల వారిని హైదరాబాద్లోని తన ఇంటిలో వసతి కల్పించి వారిని ప్రదర్శనలకు తీసుకెళ్ళడంతో పాటు వారి జీవన శైలిలో మిళతమైన కళారూపాలను తన శిష్యులు చూసి నేర్చుకునేవిధంగా గురుకులాలని నిర్వహించిన గోపాల్రాజ్ భట్టు తన గృహానికి "జానపదం” అని పెట్టుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ ప్రారంభ, ముగింపు ఉత్సవాల్లో గోపాల్రాజ్ భట్టు 400 మంది కళాబృందంతో ప్రదర్శించిన నృత్యాలు అపురూపం, అపూర్వమని ప్రశంసలు అందుకున్నారు. పలు రాష్ట్రాల్లోని జానపద అకాడమీలలో సభ్యునిగా జానపదమే జీవనంగా ఆరు దశాబ్దాలు దేశీయ జానపద కళకు జీవితాన్ని అంకితం చేసారు. భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించి రాష్టేతర ప్రాంతాల వారికీ శిక్షణనిచ్చి భవిష్యత్తు తరాలకు జానపదాన్ని అందించిన క్రాంతిదర్శి, నాడు ప్రభుత్వ కార్యకలాపాల్లో గోపాల్రాజ్ భట్టు బృందం జానపద నృత్యాలు తప్పనిసరి. దక్కన్ రేడియో ప్రారంభోత్సవం రవీంద్రభారతి ప్రారంభోత్సవం, ఉపగ్రహ దూరదర్శన్ ప్రారంభోత్సవంలతో పాటు ప్రపంచ తొలి తెలుగు మహాసభల ప్రారంభోత్సవ సందర్భంలో సినారె రచించిన తరతరాల తెలుగు వెలుగు నృత్య రూపకంలో ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కన్న పోతన, వాగ్గేయకారులు త్యాగయ్య, రామదాసు వంటి పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రంలో సంగీత నాటక అకాడమీ ఆవిర్భావ సందర్భంగా ప్రఖ్యాత నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ మోహినిగా కోరాడ నర్సింహారావు A తెలంగాణ (165) తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> 7juva4ootcmsaoyh61maiobf0m2scpl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/187 104 211465 551485 2026-04-05T03:27:08Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భస్మాసురిని జాలరి నృత్యకళాకారుడు సంపత్కుమార్, శివునిగా నటించగా గోపాల్రాజ్ భట్టు వారికి సరి ఉజ్జీగా నారదునిగా నటించి మోహినీ భస్మాసుర నాటకాన్ని రక్తికట్టించిన సంగతి నేట...' 551485 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భస్మాసురిని జాలరి నృత్యకళాకారుడు సంపత్కుమార్, శివునిగా నటించగా గోపాల్రాజ్ భట్టు వారికి సరి ఉజ్జీగా నారదునిగా నటించి మోహినీ భస్మాసుర నాటకాన్ని రక్తికట్టించిన సంగతి నేటికీ నాటి ప్రముఖుల మనస్సుల్లో నిలిచి ఉన్నాయి. గోపాల్రాజ్ భట్టు జానపద కళాకారునిగా గాక, బహుముఖాలుగా ఆయన ప్రతిభ ఆవిష్కృతమైంది. చిత్రలేఖనంలో ప్రవీణతపల్ల రంగలు సమ్మేళనంలో పూర్తి అవగాహన కల్గి కళాకారులకు పాత్రోచిత ఆహార్యం రూపకల్పన చేయగల ఉత్తమ రూపశిల్పి సంగీతంపై పట్టు ఉండడంతో శిష్యులకు పాటల్లోనూ శిక్షణ నిచ్చి, రాగ, తాళ జ్ఞానం నేర్పిన మంచి సంగీతజ్ఞుడు. వేదికపై రంగోద్దీపనం, రంగస్థల అలంకరణ మైక్ సెట్టింగ్లపై పరిజ్ఞానం గల థియేటర్ పర్సనాలిటి. దేశవ్యాప్తంగా బదువేలకు పైగా శిష్యులకు శిక్షణ ఇచ్చిన గోపాల్రాజు భట్టుకు శిష్యులు దేశవిదేశాల్లో ఎందరో. నలభైవేలకు పైగా ప్రదర్శనలు ఆయన కీర్తికిరీటానికి వన్నెలద్దాయి. శాస్త్రీయ నృత్యకారులను జానపదం నేర్చుకుంటే సహజమైన అభినయం పట్టుపడుతుందని చెప్పే గోపాల్రాజ్ రంగస్థలం ప్రేక్షకుల మనస్సులో నిలిచి ఉండేలా ప్రదర్శన ఉండాలని శిష్యులకు బోధించేవారు. కేవలం కళా ప్రదర్శనలేగాక సామాజిక సేవా కార్యక్రమాల్లో నేను సైతం అంటూ ముందుకు వచ్చేవారు. దివిసీమ తుపాన్ సందర్భంగా తన కళాబృందంతో దాదాపు నెలరోజులపాటు ఆ ప్రాంతంలోనే ఉండి బంధుమిత్రులను ఆస్తులను కోల్పోయిన అభాగ్యులకు నూతనోత్సాహం తన ప్రదర్శనల ద్వారా ఇచ్చిన విశేషాలను నాటి వారు ఇప్పటికి చెప్పుకుంటారు. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు మెహమూద్ ఇబ్బందుల్లో ఉన్న సందర్భంలో సౌజన్యప్రదర్శనలు (చారిటీ షోన్) నిర్వహించి, వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు. ఇట్టి ఉదంతాలు ఎన్నో..... సినీ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య, రావుగోపాలరావు, కాంతారావు, ప్రభాకరరెడ్డి, గుమ్మడి, జమునలతో సన్నిహితంగా మెలిగినా సినీ నటునిగా స్ఫురద్రూపి అయినందున అవకాశాలు వచ్చినా జానపద కళకే అంకితమయిన జానపద కళాజీవి. జానపద గాయకుడు ఎం. నర్సింహమూర్తిని ప్రోత్సహిస్తూ తన ప్రదర్శనల్లో స్థానం కల్పించారు. జానపదానికి పర్యాయపదంగా ఆ కళకు దశ, దిశ చూపిన నిర్దేశకునిగా గోపాల్రాజ్ భట్టు ఆరు దశాబ్దాల కళాజీవితం 2006 జనవరి 29లో అమరజీవనత్వం పొందింది. ఆయన వెలిగించిన జ్యోతిరేఖల్లో ఎందరో జానపద కళాకారులు వెలుగులోకి వచ్చారు. ఆయన వారసత్వంగా వారి ఇరువురి కుమారుల్లో ఒకరు రూపశిల్పి కాగా మరొకరు ప్రముఖ కథక్, జానపద కళాకారుడు రంగరాజు భట్టు. కుమార్తెలిరువురు జానపద నృత్య కళల్లో ప్రతిభాశీలురు. ఒక ప్రముఖుడు మాటల్లో... "Gopal Raj Bhatt highly disciplained, sensor of manner. Dressed simple with dedication, devotion. He himself and institution". అందుకున్న పురస్కారాలు... 1. డాక్టరేట్ - తెలుగు విశ్వవిద్యాలయం.. 2. జానపద నృత్యకళానిధి - ఆంధ్రప్రదేశ్ గిరిజన నృత్య అకాడమి 3. జానపద బ్రహ్మ - జంటనగరాల కళా సంస్థలు 4. జానపద కళాతపస్వి - రాష్ట్ర కళాకారుల సంఘం 5. జానపద కళాసామ్రాట్ జంటనగరాల సాహితీ సాంస్కృతిక సంఘాలు గౌరవ సభ్యత్వాలు 1. సమైఖ్యాంధ్రప్రదేశ్ నృత్య అకాడమీలో సంయుక్త కార్యదర్శి 2. రాష్ట్ర సంగీత నృత్య అకాడమీలో సభ్యుడు 3. ఆకాశవాణి సౌత్తోన్ (తంజావూర్, నాగపూర్) సలహామండలి సభ్యుడు 4. దూరదర్శన్ సలహామండలి సభ్యుడు 5. వివిధ రాష్ట్రాల్లోని జానపద అకాడమీలో సభ్యత్వం చిరు తెలంగాణ (166 తేజోమూర్తులు ఉద<noinclude><references/></noinclude> 92r84sn83ejnehgqjbcdr6o1qxqs149 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/188 104 211466 551486 2026-04-05T03:27:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రూపొందించిన జానపద నృత్య రూపకాలు 1. వార్ అండ్ పీస్ 2. మాన్ అండ్ మెషిన్ 3. టెంప్టేషన్ ఆఫ్ బుద్ధ 4. 5. ఈగల్ 6. మాపల్లె 7. 8. ఒలియో ఓలియో - బంగారు పంట 'రాజు మరణించే ఓతార రాలిపోయే కవియు మరణించ...' 551486 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రూపొందించిన జానపద నృత్య రూపకాలు 1. వార్ అండ్ పీస్ 2. మాన్ అండ్ మెషిన్ 3. టెంప్టేషన్ ఆఫ్ బుద్ధ 4. 5. ఈగల్ 6. మాపల్లె 7. 8. ఒలియో ఓలియో - బంగారు పంట 'రాజు మరణించే ఓతార రాలిపోయే కవియు మరణించే ఒకతార గగనమెక్కే రాజు జీవించే రాతివిగ్రహాలలోన సుకళాకారుడు జీవించే ప్రజల జీవితాల్లోనే' అన్నట్లుగా ఇప్పుడు వెలుగుతున్న ప్రతి కళాకారుడికి స్ఫూర్తిని, ఆదిలోనే ఎన్నో అవకాశాల్ని అందించిన గొప్ప కళాకారుడు గోపాల్రాజ్ భట్. చతురుడు తెలంగాణ (167) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude> jdspagk1qp2171x5a33r6p9os0xpc9b పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/189 104 211467 551487 2026-04-05T03:27:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '49 - గూడ అంజన్న డా॥ పసునూరి రవీందర్ జలకోసమే కలం పట్టి, కడదాకా ఉద్యమాలకోసమే బతికిన ప్రజావాగ్గేయకారుడు గూడ అంజయ్య, అడవి బిడ్డల అమ్మవాడి ఆదిలాబాద్ లో ఒక మారుమూల గ్రామం లింగాపుర...' 551487 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>49 - గూడ అంజన్న డా॥ పసునూరి రవీందర్ జలకోసమే కలం పట్టి, కడదాకా ఉద్యమాలకోసమే బతికిన ప్రజావాగ్గేయకారుడు గూడ అంజయ్య, అడవి బిడ్డల అమ్మవాడి ఆదిలాబాద్ లో ఒక మారుమూల గ్రామం లింగాపురంలో 1955లో పుట్టిన అంజన్న 61 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అందులో నాలుగున్నర దశాబ్దాల కాలాన్ని ఉద్యమాలకే కేటాయించాడు. ఫార్మసిస్టుగా కొలువు చేసినప్పటికీ, పోరాటాల్లోనే అతని జీవితమంతా గడిచింది. అంజన్న పాటలు విన్నా అంజన్నను చూసినా చీలీ దేశ ప్రజాగాయకుడు విక్టర్ జారా గుర్తుకొస్తాడు. ఉరితీసే ముందు ఆయన అన్న మాటలు గుర్తుకొస్తాయి. “నేను మీ చప్పట్ల కోసం పాడడం లేదు నేను మీ అభినందనల కోసమూ పాడడం లేదు నేను నా దేశ స్వాతంత్ర్యం కోసం పాడుతున్నాను" అన్నాడు విక్టర్ బాధా. సరిగ్గా అంతటి ప్రజా వాగ్గేయకారుడు గూడ అంజయ్య. తెలంగాణ విముక్తి కోసం తన చివరి శ్వాస వరకు అంకితమయ్యాడు. సాధారణంగా చాలామంది ఉద్యమాల్లో పాటలు రాస్తారు. అవి ఆ ఉద్యమ లక్ష్యాలను ప్రచారం చేసి కనుమరుగవుతాయి. కాని, గూడా అంజన్న పాటలు సావులేని పాటలు. అందుకు సాక్ష్యంగా అంజన్న రాసిన అనేక పాటల్ని ఉదహరించవచ్చు. భారతదేశ సామాజిక స్వరూపాన్ని వర్ణ దృక్పథంతో అర్ధం చేసుకొని కొన్ని పాటలు, ఆ తరువాత దళితోద్యమం ముందుకు వచ్చినప్పుడు అంబేద్కర్ను చదువుకొని మరిన్ని నెత్తురసొంటి పాటలు రాసిండు అంజన్న. ఆ పాటల చరిత్రలో చెరగని స్థానం అయిన్నది. నలభై ఏండ్ల కిందట విప్లవోద్యమం రాజుకుంటున్న వేళ అంజన్న రాసిన "ఊరు మనదిరా.... ఈ వాడ మనదిరా” అన్న పాట యావత్ దేశాన్నే ఊపేసింది. ఈపాట దేశంలోని పలు భాషల్లోకి ప్రజలు అనువదించు కున్నారు. విప్లవ సిద్ధాంతం ఏం చెబుతున్నదో తెలుసు కోవాలంటే అంజన్న రాసిన ఈ ఒక్కపాట చాలు. అలా సామాన్యుని గుండెను తట్టిలేపింది గూడ అయిన్న పాట. ఈ పాట భూస్వాముల గుండెల్లో ఫిరంగినా పేలింది. కూలీ చేసి ప్రతీ దళితుడు ఇది నాపాటే అనుకునేలా చేసింది. 'నడుమ దొరా ఏందిరో... దొర పెత్తనమేందిరో...' అని పాడుకునేలా చేసింది. కులమే ఈదేశంలో వర్దంతా మారి, ఆధిపత్యలను కొనసాగిస్తుంటే అంజన్న చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఆ ఆధిపత్యాలను కూలగొట్టడానికి అంజన్న తన పాట ద్వారా పథక రచన చేసిండు. ఈ పాటలో అంజన్న దళిత తత్వం పదపదాన ప్రతిధ్వనిస్తది. గ్రామం కింద కులాల రెక్కల కష్టం మీద నిర్మితమవుతుంది. ఆ నిర్మితమైన గ్రామం మీద దొరలు, భూస్వాముల పెత్తనం ఏంటని నిలదీసింది అంజన్న పాటే. "బండ మనదిరా... బండెడ్లు మనయిరా...” అంటూ, "సావు కాడ మనమే... సన్నాయికాడ మనమే...” అని డు తెలంగాణ 168 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> f1a8oivvrwsgbxpq2l4g4avlnvebywe పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/190 104 211468 551488 2026-04-05T03:28:08Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దళితుల శ్రమను కీర్తించి అయిన్న ఊరుకోలేదు. "నడుమ దొర ఏందిరో.... దొర పెత్తనం ఏందిరో..." అంటూ దోపిడి గుట్టురట్టు చేసిండు అంజన్న. అలా అంజన్న పాటలు విప్లవోద్యమానికి జవజీవాలను అందిం...' 551488 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>దళితుల శ్రమను కీర్తించి అయిన్న ఊరుకోలేదు. "నడుమ దొర ఏందిరో.... దొర పెత్తనం ఏందిరో..." అంటూ దోపిడి గుట్టురట్టు చేసిండు అంజన్న. అలా అంజన్న పాటలు విప్లవోద్యమానికి జవజీవాలను అందించాయి. ప్రజా యుద్ధనౌక గద్దర్ వేదికలమీద ఈ పాటందుకుంటే జనం ఊగిపోయేవారు. అందువల్లనే ఈపాట గద్దరే రాశాడేమోనని చాలాకాలం పాటు జనం అనుకున్నారు. కాని, ఆ తరువాత గద్దర్ గూడ అయిన్న పేరును వెలుగులోకి తీసుకొచ్చాడు. అంజన్న కండ్లముందు ఊపిరిపోసుకున్నది తెలంగాణ ఉద్యమం. ఆనాటి అరవై తొమ్మిది నుండి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ వెంటే నడిచిండు గూడ అంజన్న. మలిదశ ఉద్యమానికి జనాన్ని సన్నద్ధం చేసింది సాహిత్య సాంస్కృతిక రంగాలే. అలాంటి సాంస్కృతిక రంగానికి ముందునడిచిన నాయకుడు, గాయకుడు అంజన్న. తెలంగాణ ఉద్యమం రాజుకోవాలని అంజన్న కలగన్నాడు. ఆ కల అక్కడివరక ఆగలేదు. తెలంగాణ వచ్చి తీరుతుందనే ఒక ఆశాభావాన్ని అందించే వరకు వెళ్ళేలా చేసింది అయిన్నపాట, 'ధూంధాం' వేదికల మీద కూడా అంజన్న పాటలు మరోసారి జనం గుండెల్ని తాకాయి. తెలంగాణ కోసం ఎందుకు పోరాడాలో చెప్పింది అంజన్న పాట. ఎలా తెలంగాణ సాధించుకోవాలో అంజన్న పాటే దిశానిర్దేశం చేసింది. రసమయి బాలకిషన్ వంటి గాయకులు అంజన్న పాటల్ని వేదికలమీద పాడితే జనం ఊగిపోయారు. పదిజిల్లాల గుండా అంజన్న పాటలు తెలంగాణ సాధించుకోవడానికి కావల్సిన భావజాల పునాదిని ఏర్పరచింది. తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక రంగం గురించి మాట్లాడితే, అందులో అంజన్న చేసిన అవిశ్రాంత కృషిని గుర్తు చేయాల్సిందే. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాటలు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జనం నోళ్ళల్లో నానుతున్నాయి. అంతటి శక్తివంతమైన పాటలు అయిన్నవి. తాను వాగ్గేయకారునిగా, ఉద్యమకారునిగా, కథకునిగా, నవలాకారునిగా మాత్రమే కాకుండా, గొప్ప మానవతామూర్తి కూడా. అందుకే తన తోటి కళాకారులను, కవులను, ఉద్యమాలను, పోరాటాలను గుండెల నిండా హత్తుకున్నాడు. ఏనాడూ ఉద్యమాన్ని మరిచి తాను దూరం జరిగింది లేదు. సాంస్కృతిక రంగం తనమీద పెట్టిన బాధ్యతను మరిచిపోయింది లేదు. అందుకే అంజన్న అస్వస్తతకు గురైతుండంటే యావత్ తెలంగాణ సమాజం ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంది. మరణశయ్య మీదుండి కూడా ఉద్యమాలనే కలగన్నాడు అయిన్న. ప్రజలకు విముక్తి కలిగించే ఉద్యమాలకోసం పాటల పహారా కాసిన కన్ను గూడ అంజయ్య. తెలుగు సమాజానికి సుపరిచితమైన ప్రజా రచయితే గూడ అంజయ్య. ఆయన పాటల్ని గురి చూసి గుండెల్ని తాకే చూపున్న పాటలు, ఆయన పాట పాడుతన్నా, వింటున్న ఈదేశంలో తిండి, బట్ట, నీడకు అల్లాడే పేదల దుఃఖం ఒక దృశ్యకావ్యమై మనల్ని కదిలిస్తది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే నెత్తురసొంటి శక్తి అంజన్న పాటలది. అవి ఉద్యమాల్ని రగిలించి మండించి, పేద ప్రజల వేదనల్ని, అంటరానివాళ్ల సంవేదనల్ని అర్థం చేయిస్తాయి. దోపిడి కోటల్ని కూల్చడానికి, బడుగుజీవులకు సరికొత్త శక్తిని నూరిపోస్తాయి. పాట రాయాలంటే, మిగిలిన రచయితలలాగ ఆయన పుస్తకాల్లోకి తొంగిచూడడు. ప్రజల మధ్యలోకి పోయి, వారితో మాట్లాడి, వారి బాధలను పల్లవులుగా, వారి కష్టాలను చరణాలుగా మలుస్తాడు. అందుకే గూడా అంజయ్య పాటలు మనలో ఒక తాత్మిక చర్చను లేవుతాయి. అలతి అలతి పదాలతో బతుకును సజీవంగా కండ్లముందుంచడం, ఆ జీవితాలు అలా ఎందుకు అయ్యాయో విడమరిచి చెప్పడం అతని పాటల లక్షణం. అందుకే బతుకును పాటలకు ఒంపిన జాత మన గూడ. నాలుగు దశాబ్దాలుగా తెలుగు నేల మీద అంజయ్య పాటలు ఉద్యమాలకు ఊపిరిపోశాయి. ఒక్క ఉద్యమంలో పాల్గొంటేనో, పనిచేస్తేనో ఒక మనిషి జీవితకాలం పూర్తవుతుంది. కొన్నిసార్లు ఆ ఉద్యమం గమ్యానికి చేరుకోక ముందే ఉద్యమకారుడు అలసిపోవడమో, అందులో నుండి నిష్క్రమించడమో జరుగుతుంది. అలాంటిది గూడా అంజయ్య మాత్రం తన పదహారవయేటనే విప్లవోద్యమంలో అడుగుపెట్టి, అందులో అనేకపాటలు రాసి, పాడి ప్రజల మధ్య జీవితాన్ని ఆరంభించాడు. అలా విప్లవోద్యమమే కాదు తెలుగునేల మీద పుట్టిన దళితోద్యమంలో తన వంతు పాత్రను పోషించాడు. రెండు ఉద్యమాల్లో పనిచేసినా సరే తను అలసిపోలేదు. ప్రపంచం తలతిప్పి చూసిన మహత్తర తెలంగాణ ఉద్యమంలో కూడా తనదైన పాత్రను విజయవంతంగా పోషించాడు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం కూడా సిద్ధమై పదునైన పాటల చేతులు తెలంగాణ (169 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> rfin6gm090vyj4jxnbbpp5nljbod22q పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/191 104 211469 551489 2026-04-05T03:28:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నందించాడు. ఇలా అనేక ఉద్యమాల్లో ముందుండి పనిచేసిన ఘనత గూడ అంజయ్యడే.. గూడ అంజయ్య తొలిపాట "ఊరిడిసి నేబోదునా... అయ్యో ఉరిపెట్టుకొని సద్దునా...". ఈ పాటకూడా గ్రామాల్లో దొరల దాష్టికా...' 551489 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నందించాడు. ఇలా అనేక ఉద్యమాల్లో ముందుండి పనిచేసిన ఘనత గూడ అంజయ్యడే.. గూడ అంజయ్య తొలిపాట "ఊరిడిసి నేబోదునా... అయ్యో ఉరిపెట్టుకొని సద్దునా...". ఈ పాటకూడా గ్రామాల్లో దొరల దాష్టికాన్ని బట్టబయలు చేసింది. రైతులకు అప్పులిచ్చి పంటలు జప్తు చేసే దొరల దుర్మార్గాలకు బలై, ఊరిడిసి వలసపోయే ఓ పేదరైతు బాధను పాటీకరించాడు అయయ్య ఈపాటలో రైతు బాధను ఉన్నది ఉన్నట్లుగా, తనను పలకరిస్తే వలపోసే తీరును సరిగా పట్టుకున్నాడు రచయిత. అందుకే అప్పుతెచ్చిన మాట నిజమే. అది వడ్డీకి తెచ్చింది నిజమే అంటాడు. ఈ పాటతో మొదలైన అంజయ్య ప్రస్థానం విప్లవోద్యమం మీదుగా దళిత, తెలంగాణ ఉద్యమాలను చేసి మరింత పదునెక్కింది. గూడా అంజయ్య పాటల్లో బాణీలు కఠినంగా ఉండవు. సామాన్యుడు సైతం, కోరస్ గా గొంతుకలిపే విధంగా ఉంటాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజల బాణీలను తీసుకొని, ప్రణా సమస్యలను వస్తువుగా జతచేసిన బండి యాదగిరి, సుద్దాల హనుమంతులకు వారసుడు గూడ అంజయ్య. అందుకే వారి బాటలోనే వారిలాగే ప్రాణమున్న పాటలను రచించాడు. పాటకు తగిన బాణి, భావానికి తగిన పదాల పొందిక, అందులో అంజయ్య జాగ్రత్తగా ఇమిడ్చే ప్రజల నుడికారాలు, సామెతలు పాటను శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి. తొంబైయవ దశకంలో తెలుగునేల మీద దళితోద్యమం పుట్టింది. ఉవ్వెత్తున లేచిన దళిత చైతన్యంతో మమేక మయ్యాడు అంజన్న. ముందు నడిచాడు. 1992 జూన్లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బి.ఎస్. రాములు వంటి సామాజికవేత్తలను పిలిపించి చారిత్రాత్మకంగా "దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక' 'దరకమే' ఏర్పాటుకు పునాది వేసిందు అంజన్న కంచికచర్లలో దళితుడైన కోటేశును సజీవదహనం చేసినపుడు అంజయ్య ఆ దారుణం మీద పాట రాశాడు. అప్పటిదాకా పాటలు మాత్రమే రాసిన అంజయ్య, దళితోద్యమంలో పనిచేసే క్రమంలోనే సాహిత్యంలోనే మిగిలిన ప్రక్రియల వైపు మరలాడు. అంబేద్కరిజం పరిచయమయ్యాక అంజన్నకు సాహిత్య ప్రక్రియలతో మరింత పరిచయం ఏర్పడ్డది. దళిత కథలు రాసి పుస్తకం వెలువరించాడు. అలాగే "పొలిమేరలు” అనే నవల రాసి, తెలుగు విశ్వవిద్యాలయం చేత, ఆ యేటి ఉ త్తమ నవలగా అవార్డు కూడా అందుకున్నాడు. ఇది అంజయ్యలో మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం. వాగ్గేయ కారులంతా పాటల రచనవరకే పరిమితమవుతారు. అంజయ్య మాత్రం ఉద్యమ అవసరాల్లో భాగంగా, దరకమే సాన్నిహిత్యంతో కథకునిగా, నవలాకారునిగా మారాడు. విప్లవోద్యమంలో పనిచేసిన వాగ్గేయకారులంతా కొంత వెనుకపట్టు పట్టినప్పటికీ, అంజన్న మాత్రం మరో ఉద్యమానికి సిద్ధమయ్యాడు. దళిత, బహుజన రాజ్యాధికారం కోసం తాను కవి, రచయితగా, నవలాకారునిగా మారాడు. అలా ఒక పాటగాడు, ఉద్యమకారుడై, ఆతరువాత పలు సాహిత్య ప్రక్రియల్లో తన ముద్రను అనతికాలంలోనే వేయగలిగాడు. దళిత కథలు, నవలలు రచించాడు. ఇది మరో వాగ్గేయకారునిలో మనం చూడలేము. అందరూ పాట వద్దే ఆగిపోతారు. అయిన్న మాత్రం తన జాతి ప్రజలను మేల్కొలపడానికి సాహిత్యాన్ని ఆయుధంగా భావించి పలు రచనలు చేశాడు. అలా వాగ్గేయకారుడు అంజన్న కాస్త, కథకునిగా, నవలాకారునిగా దళిత సాహిత్యానికి మరింత సేవ చేశాడు. ఈ సేవను ప్రధాన స్రవంతి సమాజం సరిగా పట్టించు కోలేదనే చెప్పాలి. అందువల్లనే గూడా అంజయ్య అంటే కేవలం వాగ్గేయకారుడనే మాటే తెలుగు సమాజంలో స్థిరపడిపోయింది. అయినా అంజన్న ఏనాడూ నారాజు కాలేదు. ఆ తరువాత కాలంలో ముందుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో కాలు కదిపి ముందుకు సాగాడు. మరోసారి తనలో ఉన్న వాగ్గేయకారునికి పని కల్పించాడు. తెలంగాణా ఉద్యమానికి పాటే ప్రాణం పోసింది. కనిపించని శత్రువును, కాటేసే కుట్రలను కండ్లముందుం చింది పాటే. తెలంగాణ ఉద్యమం అరవైతొమ్మిదిలో పాలకుల చేతిలో దగాకాబడి మళ్ళీ 90ల తర్వాత పుంజుకోవడానికి పాటే ఆయుధంగా నిలిచింది. అలాంటి సమయంలో గూడా అంజయ్య రచించిన అనేక పాటలు తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు చేర్చాయి. "నా తెలంగాణ... ననుగన్న నాతల్లి నా తెలంగాణ...” అంటూ పాటరాశాడు. అది మొదలుగా తెలంగాణ ఉద్యమం కోసం అంజన్న రాసిన పాటల్లో "పుడితె యలు తెలంగాణ (170 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> b38wgmn4k3nrlpdo6wmjucms4qo1qib పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/192 104 211470 551490 2026-04-05T03:28:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఒకటి... సత్తె రెండు... రాజన్న... ఒరె రాజన్న” అన్న పాట సుమారు దశాబ్దంన్నర కాలంపాటు తెలంగాణ పదిజిల్లాల్లో మార్మోగింది. ప్రజలను ఉర్రూతలూగించే ఈపాట బాజీ, ఉద్యమానికి జవజీవాలనిచ్చ...' 551490 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఒకటి... సత్తె రెండు... రాజన్న... ఒరె రాజన్న” అన్న పాట సుమారు దశాబ్దంన్నర కాలంపాటు తెలంగాణ పదిజిల్లాల్లో మార్మోగింది. ప్రజలను ఉర్రూతలూగించే ఈపాట బాజీ, ఉద్యమానికి జవజీవాలనిచ్చింది. అయిన్న ఈపాటలో ఉదహరించిన పార్ల పేర్లు, వ్యక్తుల పేర్లు తెలంగాణలో బాగా పాపులర్వే కావడం ప్రజలను మరింత ఆకర్షించింది. ఈపాటలో తెలంగాణ ఉద్యమానికి ఒక దిశానిర్దేశం చేశాడు. తెలంగాణ రాదేమో అని నిరాశ చెందేవారికి గొప్ప ధైర్యాన్నిచ్చిండు. “బరిగీసి బడితందుకోర రాజన్న ... ఒరె రాజన్న, తెలంగాణ రాకుంటే ఒట్టు రాజన్న... మా రాజన్న...” అంటూ ఈ పోరాటం వృథాపోదు. తెలంగాణ వచ్చి తీరుతుందని ధీమాను వ్యక్తం చేశాడు. ధూం ధాం వేదికలమీద ఈపాట ఫిరంగిలా పేలింది. ఆకలిపోరాటం మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమంలో ఆత్మగౌరవ సమస్య కూడా ఇమిడి ఉంది. అందుకే గూడా అంజయ్య పాటలో ఆ ఆరాటం ప్రతిధ్వనించింది. తెలంగాణ ప్రజల యాసను బాసను కించపరిచేవారిని నిలబెట్టి కడిగి పాడేశాడు. తెలంగాణ ఉద్యమంలో ప్రతీ వేదిక మీద ఈపాట మార్మోగింది. అయిదున్నర దశాబ్దాల నలిగిపోయిన తరం నుండి వచ్చిన ఈ ప్రశ్నలు అంజయ్యవి మాత్రమే కాదు. ఇక్కడి ప్రజలవి కూడా. అందుకే జనం గుండెను సూటిగా తాకి ఆకట్టుకున్నాయి. అలాగే ఆధిపత్యాన్ని పెంచి పోషించేవారికి ముచ్చెమటలు పోయించాయి. అంజయ్య పాటలే కాదు. చాలా వరకు సామాజిక ఉద్యమాల్లో వచ్చిన పాటలు కూడా రెండు రకాల బాణీల్లోనే ఎక్కువగా వెలువడ్డాయి. ఒకటి ప్రజల జీవితాన్ని పాటలుగా మలిచేటప్పుడు వారు పడుతున్న బాధల తీవ్రతను అర్థం చేయించడానికి కరుణారసాత్మక బాణీలు, రెండవది ఉద్యమానికి సిద్ధం చేసే వీరరస బాణీలు. అందుకే అంజన్న పాటల్లో ఈ రెండు రకాలైన బాణీలతో కూడిన పాటలే కనిపిస్తాయి. అవి కూడా సాదాసీదాగా రాయడం అయిన్నకు తెలియదు. ఉద్యమ లక్ష్యం నెరవేరేందుకు అందులో సంపూర్ణస్థాయికి చేరేలా పాటను మలుస్తాడు. అందుకే ఉద్యమాలతో సమానంగా అంజన్న పాటలు సినిమా రంగంలో కూడా చెరగని స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. అంతము తెలంగాణ (171 "భద్రం కొడుకో.. నా కొడుకో.. కొమురన్న జర...” అంటూ ముప్పై ఏళ్ల క్రితం తాను రాసిన సినిమా పాట అత్యంత ప్రజాదరణను పొందింది. అలాగే "కొడుకో కొమురన్నా.... నువ్ కొలకటేరుననూ కుంటునిరో” అంటూ రాసిన పాట వెండితెర మీద అంజయ్య మార్కు సంతకాన్ని చేశాయి. తెలంగాణ ఉద్యమకాలంలో ఎక్కడ ఏ సభ జరిగినా అంజన్న కాళ్లు అక్కడికి చేరుకునేవి. "పుడితే ఒకటి చస్తే రెండు రాజన్న ఒరె రాజన్న, బరిగీసి బడితందుకోర రాజన్న ఒరె రాజన్న తెలంగాణ రాకుంటే ఒట్టు రాజన్న మా రాజన్న” అంటూ తెలంగాణ తప్పక వచ్చి తీరుతుందని గట్టి నమ్మకాన్ని ఇచ్చినోడు గూడా అంజన్న. తెలంగాణ నేలమీద పాటల ప్రవాహ ఉధృతిని ఆగిపోకుండా దోసిలిపట్టిన కలం అంజన్న. ఏ ఉద్యమం వచ్చినా అందుకోసం నేనున్నానంటూ ప్రజా వాగ్గేయకారునిగా అంజన్ననను తలుచుకోవడమంటే నాలుగు దశాబ్దాల, తెలుగు నేల సాంస్కృతిక చరిత్రను తడిమి చూసుకోవడమే. విప్లవోద్యమాన్ని ప్రతీ గుండెకు చేర్చింది అంజన్న పాటే. తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చడంలో దిక్సూచిగా మారింది అంజన్న పాట. దళిత ఆత్మగౌరవాన్ని అక్షరీకరించింది అంజన్నే ఇలా ఉద్యమాలకు సైరనై మోగిన ప్రజా వాగ్గేయకారుడు అంజన్న. తన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతోంది? అందులో ఎక్కడ ఆధిపత్యముంది? దానిని పారద్రోలడానికి తానేం చేయాలి? అనే తపనే అంజన్నకు జనం గుండెల్లో చెరగని స్థానాన్ని ఏర్పరచింది. సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్కు జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని బాధపడ్డాడు. మరో విద్యార్థికి ఆ పరిస్థితి రావొద్దని కోరుకున్నాడు. బతికినంత కాలం ప్రజల కోసమే బతికి, శరీరం కదలలేని దశ వచ్చినా సరే ప్రజల కోసమే అల్లల్లాడడం అంజన్నకే సాధ్యమైంది. ఆఖరి శ్వాసదాక ఉద్యమాల కోసమే బతికిన అంజన్న ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన పాటల రూపంలో బతికే ఉంటాడు. తెలంగాణ (171 తేజోమూర్తులు యుండు<noinclude><references/></noinclude> c4cxott4yogn7jjmgk3ccyh1kibpges పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/193 104 211471 551491 2026-04-05T03:29:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'స్వా 50 తంత్య్రానంతర తెలంగాణా తొలితరం కథకుల్లో అగ్రగణ్యులు గూడూరి సీతారాం. తెలంగాణా మట్టి భాషకు, యాసకు కథల్లో పటం కట్టి చూపించిన కథకుడాయన. నిఖార్సయిన తెలంగాణా భాషకు 1950 ప్రా...' 551491 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>స్వా 50 తంత్య్రానంతర తెలంగాణా తొలితరం కథకుల్లో అగ్రగణ్యులు గూడూరి సీతారాం. తెలంగాణా మట్టి భాషకు, యాసకు కథల్లో పటం కట్టి చూపించిన కథకుడాయన. నిఖార్సయిన తెలంగాణా భాషకు 1950 ప్రాంతంలోనే పట్టం కట్టిన గూడూరి జూలై 18, 1936న నిన్నటి కరీంనగర్ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీ పేటలో పుట్టారు. చేనేత వస్త్రవ్యాపారులు గూడూరి లక్ష్మయ్య - వెంకటలక్ష్మమ్మలు సీతారాం తల్లిదండ్రులు. ఈ హనుమాజీపేట, నినారి పుట్టిన హనుమాజీ పేట ఒకటే. వీళ్ళది నినారి పక్క ఇల్లు, వయసురీత్యా సినారి కంటే నాలుగైదు సంవత్సరాలు చిన్న అయిన గూడూరి బాల్యం నుండి సినారె సన్నిహిత సహచరులుగా ఉన్నారు. ఒగ్గు కథా దిగ్గజం మిద్దె రాములు, గేయకవి కనపర్తి లక్ష్మీనరసయ్య స్నేహం, హేతువాది జి. సురమౌళి, నినారె గురుత్వం గూడూరిని సాహిత్య రంగంవైపుకు నడిపించాయి.. హనుమాజీపేట, సిరిసిల్ల, కరీంనగర్ లలో విద్యను పూర్తిచేసిన గూడూరి సీతారాం 1961లో బి.ఎ. కోసం తన మిత్రుడు, గురువు, హితుడు డా. సి. నారాయణరెడ్డి సలహాతో హైదరాబాద్లోని నిజాం కళాశాలలో చేరారు. ఈ సమయంలోనే దాదాపు పది సంవత్సరాలు సినారె గూడూరి ఒకే ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలోనే దాశరథి, కాళోజి, పల్లా దుర్గయ్య, వట్టికోట ఆళ్వార్ స్వామి, బి.ఎస్. గూడూరి సీతారాం - డా॥ పత్తిపాక మోహన్ శాస్త్రి వంటి వారితో సాన్నిహిత్యం ఉండేది. తొలినాళ్ళలో సినారె, కనపర్తిలు కవిత్వం వైపుకు వెళ్ళగా గూడూరి సీతారాం, వీరి తమ్ముడు డా. గూడూరి రాఘవేంద్ర మరో కథకులు గూడూరి శంకరం కథలవైపుకు మొగ్గు చూపారు. సినారె మాటలో చెప్పాలంటే "ఆ రోజుల్లో నన్ను అనుసరించిన యువకులిద్దరు, ఒకరు గూడూరి సీతారాం, రెండవవాడు కనపర్తి లక్ష్మీ నర్సయ్య, గూడూరి కథల దారిలో చరించాడు. కనవర్తి కవితా మార్గంలో సాగిపోయాడు. అంటారు. విద్యార్థి దశలోనే గోరా, లవణంల ప్రభావంతో సీతారం మిత్రబృందం 'ఎథిస్ట్ బాయిస్ క్లబ్ ' ను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో వేములవాడ నుండి వీరు, వీరి మిత్రబృందం వెలువరించిన లిఖిత పత్రిక 'విద్యుల్లత'లో, హెచ్.ఎస్.ఎల్.సిలో సిరిసిల్ల పాఠశాల నుండి వీళ్ళే స్థాపించి వెలువరించిన సంచిక 'తరంగిణి'లోనూ సీతారాం కథలు అచ్చయ్యాయి. అప్పటి ప్రముఖ పత్రికలు ప్రజామత, పల్లెటూరు, సుజాత, శోభ, తెలుగుదేశంతోపాటు భారతి, కరీంనగర్ నుండి వెలువడ్డ సారస్వత జ్యోతిలో గూడూరి కథలు, వ్యాసాలు, కవిత్వం వచ్చాయి. 1955 నుండి 1965 మధ్య గూడూరి సీతారాం 85కు పైగా కథలు, రెండు నవలలు, వివిధ అంశాలపై విమర్శ వ్యాసాలు రాసారు. అయితే అందరు తెలంగాణా రచయితల మాదిరిగా రాయడమే తప్ప వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలనే సోయి చిరు తెలంగాణ (172 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> tgqpitwsgykgynf7hx7pw03ju4c7jmv పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/194 104 211472 551492 2026-04-05T03:29:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'లేకపోవడంతో అరవైకి పైగా కథలు లభించకుండా పోయాయి. మళ్ళీ 1995 ప్రాంతంలో సిరిసిల్లలోని మానేరు రచయితల సంఘం గూడూరి సీతారాం సాహితీ జీవిత స్వర్ణోత్సవం జరపాలనుకున్న సమయంలో తెలుగుదే...' 551492 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>లేకపోవడంతో అరవైకి పైగా కథలు లభించకుండా పోయాయి. మళ్ళీ 1995 ప్రాంతంలో సిరిసిల్లలోని మానేరు రచయితల సంఘం గూడూరి సీతారాం సాహితీ జీవిత స్వర్ణోత్సవం జరపాలనుకున్న సమయంలో తెలుగుదేశంలోని అన్ని ప్రసిద్ధ గ్రంథాలయాలు తిరిగి సేకరించిన 18 కథలతో గూడూరి సీతారాం కథలను ప్రచురించింది. ఇటీవల మరో నాలుగు కథలు లభించాయి. 1960-65 మధ్య రాసిన రెండు నవలలు ఇంకా అలభ్యాలే. గూడూరి విమర్శకులుగా కూడా ప్రసిద్దులే. ఆ మధ్య పాత పత్రికలు వెతుకుతున్నప్పుడు తెలుగుదేశంలో కాళోజీ 'నా గొడవ' గూర్చి రాసిన వ్యాసం కనిపించింది. ప్రజాకవి కాళోజీ ఒక్కడే అంటారు. అంతేకాక 'ఇలాతలంలో హేమం పండగ అంటూ రాసిన మహా మహా సమాసాలు చదువుకున్న నాలాంటి వాడికే అర్థంకానప్పుడు సామాన్యునికి ఎట్లా అర్థం అవుతాయి. కాబట్టి సామాన్యునికి అర్ధమయ్యేలా కవిత్వం రాసిన కాళోజీ ఒక్కరే ప్రజాకవి అంటారు. ప్రతి కవి, రచయిత తాను పుట్టిన ఊరి మట్టివాసనలు ఏదో ఒకచోట నిక్షిప్తం చేసి వాటికి కావ్య గౌరవాన్ని కలిగింపడేస్తాడు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాస్తాడు. వారి వారి రచనల్లో ఆ ఊరి వాతావరణంలోని నిర్దిష్టమైన స్థితిగతులు, సామాజిక, ఆర్థిక అంశాలు అనుభవాలుగా, వస్తువులుగా వారి రచనల్లో చోటు చేసుకుంటాయి. ఆ అనుభవాలకు కవి, రచయిత తన ప్రతిభను జోడించి పాఠకుడి హృదయాన్ని స్పృశించేలా రచనలను కళాత్మకంగా తీర్చిదిద్దుతాడు. గ్రామీణ జీవితం నేపథ్యంగా కథకునిగా ఎదిగిన గూడూరి సీతారాం తన రచనల్లో సామాన్యుని జీవిత వలయాలను దాటి రాసేప్రయత్నం ఎక్కడా చేయలేదు. తెల్లవారింది మొదలు పొద్దుకూకేవరకు పల్లెల్లో కంటికి కనిపించే వృత్తులు, జీవితాలు, సంస్కృతి మొదలైనవాటిని సూక్ష్మంగా నమోదు చేసారు గూడూరి. కరీంనగర్ మాండలికంలో 1957లో రాసిన కథ 'మారాజు', ఇది అచ్చమైన తెలంగాణ భాషనే కాక జీవన విధానాన్ని, జాగరూకతను చిత్రించిన కథ. 'రంగడు బొంబాయి పోయచ్చిండు. ఆడెప్పుడో బొంబాయిదాకా కం ఉండని చానామంది అనుకున్నారు. యెర్రిబాగులోడు పెద్ద - ఆ పిచ్చోడు బొంబాయిదాకా ఒక్కడే ఎట్లా యెళ్ళిందా అనే తర్కాల పడ్డారు. నడుమ అదేదో సోపాల సదువంతా సదువుకున్న దొరగారి పిల్లగాడు. లష్కరు బోయిండంట' అంటూ ఈ కథ సరళమైన భాషలో సాగుతుంది. 1950ల్లోని వలస జీవితాలను ఈ కథలో ప్రతిభింబింపజేసారు. పట్నం మోజులో అటు వృత్తికి దూరమై, ఇటు మట్టికి, నా అనుకున్న మనుషులకు దూరమై అప్పటి తెలంగాణం ఎట్లుందో చూపిస్తారు గూడూరి. భాష రాని, బాట తెలియని ఒక అమాయక పల్లెటూరి బైతు పరాయి ప్రాంతంలో పడ్డ సాధకబాధకాలతో ఈ కథ ఆధ్యంతం సాగింది. 'నారిగాని బతుకు' మరో మంచి కథ. కథలోని నారి వృత్తిరీత్యా గీత కార్మికుడు. కల్లు గీసి తేవడం అతడి దినచర్య పల్లెల్లో భర్తతోపాటు భార్య, ఇంటిల్లిపాది వృత్తిలో పాల్గొనడం మామూలే. వృత్తిని కేంద్రంగా చేసుకుని గూడూరి ఈ కథలో విభిన్న స్త్రీ మనస్తత్వాలను, గ్రామీణ జీవనంలో కులవృత్తుల స్థానాన్ని చెబుతారు. నారిగానికి ముగ్గురు భార్యలు, లసుము, ఎల్లి, మూడో భార్య పాత్రలతో మూడు రకాల మానవ మనస్తత్వాలు గోచరిస్తాయి. అనుము కుటుంబపరమైన వ్యాపారంలో భర్తకు సహకరిస్తూ పరువుగా బతుకుతుంది. ఎల్లి నారిని మోసం చేసి లేచిపోతుంది. ఎల్లి మోసం చేయడంతో నారిగాడు చివరకు మూడో పెళ్ళి చేసుకుంటాడు. తనవృత్తి ధర్మంగా కల్లు పంచుతున్న మూడో భార్యను ఒక వ్యక్తి కొంగుపట్టి లాగగా నారిగాడు ఆవేశంగా అతనిమీద చేయి చేసుకుంటాడు. ఇక్కడ రచయిత కల్లుగీత వృత్తిలోని చాలా విషయాలను చర్చిస్తారు. తరాలు మారిపోయి కులవృత్తిపై యాజమాన్యం సంతానానికి సంక్రమించి, పూర్వ యజమానిది ప్రేక్షక పాత్రే అయినప్పుడు ఆయన పడుతున్న సంఘర్షణను, మానసిక స్థితిని, పల్లెజీవికకు భూమికగా నిలిచిన కులాల సంస్కృతి మూల బిందువుగా చక్కటి కథనం ద్వారా మెప్పించారు. గూడూరి. అంతేకాకుండా శ్రామిక కుటుంబాల్లో ఇల్లాలు భర్తతోపాటు కులవృత్తిలో పాల్గొనే గ్రామీణ కుటుంబ సంస్కృతిని వివిధ కోణాల్లో చిత్రించారు. 'రాజమ్మ రాజరికం' కథ ఐహిక సుఖాలు, కోరికలు, విలాసవంతమైన జీవితంపట్ల ఆకర్షితురాలై మోసపోయి చతురుడు తెలంగాణ (173) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> mtpeenakxnxdxacci0gkl42d16pna9l పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/195 104 211473 551493 2026-04-05T03:29:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చివరకు భిక్షగత్తెగా మారిన స్త్రీ కథ, కథను ఎత్తుకోవడంలోనే ఒక కొత్త ఒరవడిని చూపిన గూడూరి 'సెన సేన్ల నిలుచుని నీవు, సేయి జాపవే పూసలోల్ల రాజమ్మ, కంది సేన్లల నిలుచుని నువ్వు కన్...' 551493 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చివరకు భిక్షగత్తెగా మారిన స్త్రీ కథ, కథను ఎత్తుకోవడంలోనే ఒక కొత్త ఒరవడిని చూపిన గూడూరి 'సెన సేన్ల నిలుచుని నీవు, సేయి జాపవే పూసలోల్ల రాజమ్మ, కంది సేన్లల నిలుచుని నువ్వు కన్నుగీటవే పూసలోల్ల రాజమ్మ' తెలంగాణా జానపదంతో ప్రారంభిస్తారు. సంస్కృతిలో వస్తున్న మార్పులతో కొత్తగా వస్తున్న వస్తువుల మోజులో సామాజిక జీవనం, నియమాలకు భిన్నంగా ప్రవర్తించి భర్తను కాదనుకున్న రాజమ్మ తాను పెళ్ళి చేసుకున్నా మార్చులకు లొంగని భర్తను కాదనుకుని వికటించిన నాగరికత ప్రభావంతో, కోరికలతో భర్తతో వైవాహిక జీవనానికి దూరమై రెంటికి చెడిన రేవడిలా అవుతుంది. రాజమ్మ పాత్రద్వారా గూడూరి చూపించిన వాస్తవాలు దాదాపు నాలుగు దశాబ్దాల నాటి సామాజిక పరిస్థితులు, అప్పుడప్పుడే తెలంగాణ బతుకులపై ప్రభావం చూపుతున్న సినిమాల పరిణామాలు చూడవచ్చు. ఇంచుమించు ఇదే సమయంలో వచ్చిన మరో రెండు కథలు ‘రంగడు', 'లచ్చి', భాష, ఇతివృత్తం, ఆనాటి సమయ కాలాల విషయంలోనేకాక రచయిత గూడూరి సీతారాం కథలకు పేర్లు పెట్టడంలో కూడా తన ప్రాంతం, ప్రజలపై ఉన్న మమకారాన్ని వదులుకోలేదు. ఆయనకుగల అభిమానం, ప్రేమ ఆయన రచనల్లో ప్రతి వాక్యంలో కనిపిస్తుంది. రంగడు కథలో స్త్రీ మూర్తికి సంబంధించిన ఎన్నో సున్నితమైన అంశాల్ని చర్చించే ప్రయత్నం చేసారు. రచయిత. ఈ నేపథ్యంగా విలువల గురించి, అప్పుడప్పుడే వస్తున్న మార్పుల గురించి ఎంతో చర్చిస్తారు గూడూరి. 1957లోనే అణగారిన బతుకుల జీవన విధానాన్ని, సంస్కృతిని పరిశీలించి ఒక డాక్యుమెంటులాగా మలిచి, పరిశీలించి రాసిన కథ లచ్చి. సంచార తెగకు చెందిన బిక్షగాళ్ళ బతుకుతెరువుకు సంబంధించిన కథ ఇది. చాపలు అల్లుతూ, భిక్షాటన చేస్తూ బతికే ఒక కుటుంబం అందరిలాగే పట్నం మోజులోకి వచ్చి వృత్తి మారి, ఆర్థికంగా ఎదిగి ఈ క్రమంలోనే సామాజికంగా ఎదగలేక చిన్నాభిన్నమై ఎలా నా కనమైందో దీనిలో చూడవచ్చు. పరిగెత్తి పరిగెత్తి ఎన్నో అపార్థాలు, అనుమానులకు లోనై చతికిలబడి చివరికి బతుకు పరుగు పందెంలో అలవటచెంది పూర్వపు జీవితాన్ని మళ్ళీ గెలుచుకున్న క్రమంలో జరిగిన పరిణామాలు, పరిస్థితులు సామాన్యుని జీవితంలో మార్పులు ఎందుకు అనుకూల స్థితిని కలిగించ లేకపోతాయో లచ్చి కథ అందుకు తార్కాణంగా నిలుస్తుంది. - ఇంకా 'అందని ఆకాశం', 'అబ్బాయి అమ్మాయి, 'దెబ్బతిన్న అహంభావం', 'ఎర్రని పువ్వు', 'బవ్వచ్చింది'. 'పిచ్చోడు' వంటి ఎనభై అయిదు కథలను రాసారు గూడూరి సీతారాం. గూడూరి కథలన్నిటిలో పాత్రోచితమైన సంభాషణలతో జీవభాష ఉట్టిపడుతుంది. గూడూరి సీతారాం కథలు స్వాతంత్య్రానంతరం రాయడం మొదలుపెట్టిన తెలంగాణా నవతరం రచయితలకు ఒక దిక్సూచిగా పని చేసాయి. కథా సాహిత్యంలో నిజాయితిగా, నిస్సంకోచంగా గ్రామీణ పేదల జీవితాలను, వాళ్ళ ఇతివృత్తాలను ప్రవేశపెట్టేందుకు గూడూరి కథలు ఎంతగానో తోడ్పడ్డాయి. కథల్లో గూడూరి వాడిన తెలంగాణా జీవభాష అటు తరువాత తరం రచయితలకు ఒక పెద్దబాలశిక్షలాగా ఉపయోగపడింది. తాను తన హనుమాజీపేట, వేములవాడ, సిరిసిల్లల్లో చూసిన జీవితాలను నేపథ్యంగా చేసుకుని పల్లెజీవితాన్ని కథనం చేసారు గూడూరి. తెలంగాణా భాషకు సాహిత్య గౌరవాన్ని కల్పించిన రచయిత గూడూరి సీతారాం. అంతేగాక ఆనాటి తెలంగాణా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను, పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి గూడూరి సీతారాం కథలు ఆకారాలుగా నిలుస్తాయి. అంటుంటే తెలంగాణ (174 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> ohqkcoqzb81re46im8kqxmj6oel219z పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/196 104 211474 551494 2026-04-05T03:30:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆ 51 యారాం, గయారాం అనే పదం భారత క్రికెట్లో గులాం అహ్మద్కే జరిగిందా అనిపిస్తుంది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడితే, మలి టెస్ట్లో ఆయనకు స్థానం ఉండదు. పోనీ ఆడిన టెస్ట్లో ప్రదర్శన బాగోలే...' 551494 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆ 51 యారాం, గయారాం అనే పదం భారత క్రికెట్లో గులాం అహ్మద్కే జరిగిందా అనిపిస్తుంది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడితే, మలి టెస్ట్లో ఆయనకు స్థానం ఉండదు. పోనీ ఆడిన టెస్ట్లో ప్రదర్శన బాగోలేదంటే అనుకోవచ్చు. బాగా ఆడినప్పటకీ ఆయనకు తదుపరి టెస్ట్లో చోటులేదు. ఇది గులాం అహ్మద్ టెస్ట్ల గురించిన విశేషం. అప్పట్లో అంటే 1990ల్లో క్రికెట్ ఆణిముత్యంగా, తెలుగుతల్లి తేజంగా గులాం అహ్మద్ ప్రతిభను భారత క్రికెట్ బోర్డు ఆపలేకపోయింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జట్టులోకి వచ్చినప్పటికీ రాకపోకలు ఆయన చేతిలోకాకుండ జట్టు నాయకుడి చేతిలోవుండేవి. అప్పట్లో, ఇప్పటికీ క్రికెట్లో దక్షిణాది, ఉత్తరాది అనే భేదభావం ఉంది. నిజానికి గులాం ఆహ్మద్ క్రికెటర్కాదు, ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి. రాష్ట్ర ప్రభుత్వంలో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న IAS అధికారి. అహ్మద్ జూలై 4, 1922లో హైదరాబాదులో జన్మించారు. స్కూల్ చదువుతో పాటు క్రీడలపట్ల మక్కువతో అన్ని ఆటల్లో పాల్గొనేవారు. హైస్కూల్ చదువు ముగియగానే, నిజాం కళాశాల చదువుతోపాటు క్రికెట్ ఆటపై శ్రద్ధ చూపిస్తూ ఇంటర్ కాలేజ్ పోటీలలో ఆయన బౌలింగ్పై శ్రద్ధ వహించారు. తన స్పిన్ బౌలింగ్ ప్రతిభతో రంజీ ట్రోఫీలో 17 సంవత్సరాల వయస్సులోనే గులాం అహ్మద్ గులాం అహ్మద్ - భాను శ్రీదేవి తొలి రంజీట్రోఫీ మ్యాచ్ను అప్పటి మద్రాసు జట్టుతో డిసెంబర్ 1, 1939లో ఆడారు. తొలి రంజీ మ్యాచ్లో ఆయన బౌలింగ్లో అద్భుతం చేశారు. తొలి ఇన్నింగ్స్లో 95 పరుగులిచ్చి 5 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 62 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నారు. తన బౌలింగ్ ప్రతిభతో మద్రాసు జట్టును ఆడించారు. దాదాపు 20 సంవత్సరాల వరకు ఆయన రంజీ మ్యాచులు ఆడారు. 20 సంవత్సరాలలో ఆయన బౌలింగ్తోను, బ్యాటింగ్ ను సత్తా చాటారు. 1939 నుండి 1959 వరకు హైదరాబాదు తరపున పోటీలో పాల్గొన్నారు. ఆయన ఫస్ట్ -క్లాస్ మ్యాచ్లల్లో 407 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్లో ఆయన 1,379 పరుగులు సాధించారు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ల్లో గులాం అహ్మద్ అత్యధిక స్కోరు 90 పరుగులు. రంజీ మ్యాచ్లలో ఆయన ఆఫ్స్పన్ బౌలింగ్తో అద్భుతాలు చేయడంలో భారత క్రికెట్ బోర్డు ఆయనను భారత జట్టుకు ఎంపిక చేసారు. అప్పట్లో వెస్ట్ ఇండీస్ జట్టు భారతదేశంలో పర్యటిస్తూ ఐదు టెస్ట్ మ్యాచులు ఆడవలసివుంది. తొమ్మిది సంవత్సరాల తన శ్రమకు ఫలితం భారత జట్టులోకి వచ్చిన గులాం అహ్మద్ కొద్దిగా నీరసపడ్డారు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లో గులాం అహ్మద్కు జట్టులో చోటు దక్కలేదు. A తెలంగాణ (175 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> oqul64r3yvmp7iqkld0j0oenhjr1g0s పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/197 104 211475 551495 2026-04-05T03:30:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అయితే ప్రతి క్రికెటర్ భారత్లోని కలకత్తా ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ఆడాలనే కోరిక, ఎందుకంటే స్టేడియంలో లక్షల మంది మ్యాచ్ను చూస్తారు. 'డ్రీం కం ట్రూ' వెస్ట్ ఇండీస్ మూడవ టెస్ట్...' 551495 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అయితే ప్రతి క్రికెటర్ భారత్లోని కలకత్తా ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ఆడాలనే కోరిక, ఎందుకంటే స్టేడియంలో లక్షల మంది మ్యాచ్ను చూస్తారు. 'డ్రీం కం ట్రూ' వెస్ట్ ఇండీస్ మూడవ టెస్ట్లో మొత్తానికి గులాం అహ్మద్ కు చోటు దక్కింది. గులాం అహ్మద్ 1948 డిసెంబర్ 81న తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. అయినా రంజీ, టెస్ట్ మ్యాచ్ డిసెంబర్లోనే ప్రారంభించారు. తొలి టెస్ట్లో ఆయన బౌలింగ్లో వెస్ట్ ఇండీస్ మేటి బ్యాట్స్మెన్న వాల్కాట్, వీక్స్ ను అవుట్ చేసారు. తొలి ఇన్నింగ్స్లో గులాం అహ్మద్ 94 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నారు. రెండవ ఇన్నింగ్స్లో మరొక రెండు వికెట్లు తీయడంతో మూడవ టెస్ట్ వెస్ట్ ఇండీస్తో 'డ్రా' అయ్యింది. నాల్గవ, ఐదవ టెస్ట్ ల్లో ఆయన ప్రదర్శన సరిగా చేయలేక పోయినా, భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండు జట్టుతో ఆడే భారత జట్టులో సభ్యుడుగా వున్న మొదటి మూడు టెస్ట్ మ్యాచ్లో ఆడించలేదు. నాల్గవ టెస్ట్ కాన్పూరులో జరిగింది. జట్టులోకి తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో గులాం అహ్మద్ 20 పరుగులిచ్చి అమూల్యమైన 5 వికెట్లు తీసుకున్నారు. తరువాత ఇండియా జట్టు ఇంగ్లాండు పర్యటన 19525లో జరిగింది. అప్పుడు ఇంగ్లండ్లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 80 వికెట్లు సాధించిన మొదటి స్పిన్నర్గా మిగిలాడు. అలాగే 4 టెస్ట్ మ్యాచ్ లో 15 వికెట్లు తీసి బౌలింగ్ సత్తా చాటారు. 1954-55 లో భారత జట్టుతో పాకిస్తాన్లో పర్యటించారు. అయితే అప్పట్లో భారత జట్టులో అత్యధికంగా బొంబాయికి చెందిన ఆటగాళ్ళు ఉండేవారు. దక్షిణాది నుండి తక్కువమంది ప్రాతినిధ్యం వహించారు. జట్టులో ఉన్నా దక్షిణాది క్రీడాకారులుపై వారికి చిన్న చూపు ఉండేది. కాని మైదానంలో ఎంతో స్నేహం ఉండేవారిలాగ ప్రవర్తించేవారు. గులాం అహ్మద్ అలాంటి ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొని, ఆటలో ఏమాత్రం తగ్గకుండా ప్రదర్శన ఇచ్చేవారు. ఏ క్రికెటర్ కైనా భారత జట్టులో స్థానం సంపాదించాలనే కోరిక ఉంటుంది. దానితో పాటు తన జీవితకాలంలో కలకత్తాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో క్రికెట్ ఆడాలనే బలమైన కోరిక, అలాగే నాయకత్వం వహించాలనే కోరిక ఉంటుంది. అది గులాం అహ్మద్ జీవితంలో నెరవేరింది. తన జీవితంలో రెండు కోరికలను సాకారం చేసుకున్న వ్యక్తి గులాం అహ్మద్. ఈడెన్ గార్డెన్లో తన తొలి టెస్ట్ మ్యాన్ని 1955-56 భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్కు నాయకత్వం బాధ్యతలు వహించారు. సొంత ఊరు హైదరాబాదులో న్యూజిలాండు తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. హైదరాబాదులో భారతజట్టుకు నాయకత్వం వహించిన గులాం అహ్మద్ జీవితంలో మర్చిపోలేనిరోజు. మిగత టెస్ట్లలో నాయకత్వ బాధ్యతల నుండి గులాం అహ్మద్న తొలగించారు. గులాం అహ్మద్ మళ్ళీ 1958-59 వెస్ట్ ఇండీస్ పై రెండు టెస్ట్ మ్యామ్లకు కెప్టెన్గా కొనసాగారు. జీవితంలో పాకిస్తాన్తో టెస్ట్ మ్యాచ్లు ఆడాలనే గులాం అహ్మద్ బలమైన కోరిక అలాంటి అవకాశం 1958-59లో లభించింది. 4 టెస్ట్ ఆయన 15 వికెట్లు సాధించారు. బ్యాటింగ్ ఆయన హేమూ అధికారితో కలసి చివరి, పదవ వికెట్టుకు రికార్డు స్థాయిలో 109 పరుగులు జోడించారు. ఇది పదవ వికెట్టు రికార్డు. ఆయన చివరి టెస్ట్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ తో డిసెంబర్ 31, 1958లో ఆడారు. ఆయన తొలి టెస్ట్ చివరి టెస్ట్ ఆడింది డిసెంబర్ 31. - 1958 జట్టు భారత పర్యటనకు వచ్చింది. తొలి టెస్ట్ ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్పై భారీ స్కోర్ (372) సాధించింది. నిజానికి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ అయినప్పటికీ చివరి మరియు 10వ వికెట్టు హేమూ అధికారితో కలిసి గులాం అహ్మద్ అమూల్యమైన 109 పరుగులు జోడించారు. అది ఒక సరికొత్త రికార్డ్. ఇందులో గులాం అహ్మద్ 50 పరుగులు అధికారి 81 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. ఈ టెస్ట్లో ఇండియా పాకిస్తాన్ను ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఓడించింది. బౌలింగ్లో గులాం అహ్మద్ గొప్ప పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్టు, రెండవ ఇన్నింగ్స్లో పరుగులిచ్చి అమూల్యమైన వికెట్లు తీయడంతో విజయం సులభంగా దక్కింది. అయయం చేయుటయు తెలంగాణ (176 తేజోమూర్తులు ఉండి 55<noinclude><references/></noinclude> dfzixuqzjtcvhpnjb3wzgjgx0wwpban పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/198 104 211476 551496 2026-04-05T03:37:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అయితే రెండవ టెస్ట్లో ఫలితం తారుమారు అయ్యింది. రెండవ టెస్ట్లో ఇండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మూడవ టెస్ట్లో ఇండియా పరాజయానికి ప్రతీకారం తీసుకుంది. అలవోకగా మూడవ టెస్ట్ గ...' 551496 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అయితే రెండవ టెస్ట్లో ఫలితం తారుమారు అయ్యింది. రెండవ టెస్ట్లో ఇండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మూడవ టెస్ట్లో ఇండియా పరాజయానికి ప్రతీకారం తీసుకుంది. అలవోకగా మూడవ టెస్ట్ గెలిచింది. ఇందులో గులాం అహ్మద్ పాత్ర ఏ మాత్రంలేదు. అనుకోకుండా నాల్గవ టెస్ట్లో గులాం అహ్మద్ను తప్పించారు. అది "డ్రా"గా ముగిసింది. ఐదవ టెస్ట్ ఈడెన్ గార్డెన్స్లో, గులాం అహ్మద్ తిరిగి జట్టులోకి వచ్చారు. పాకిస్తాన్ జట్టును పరుగులు చేయకుండా భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో పాకిస్థాన్ కేవలం 257 పరుగులు మాత్రమే చేసింది. గులాం అహ్మద్ కేవలం వికెట్టు మాత్రమే తీసారు. అయితే బ్యాటింగ్ లో మంచి తోడ్పాటు అందించడంవల్ల, టెస్ట్ మొదటిసారి ఆడుతున్నా సోడన క్కు పార్టనర్షిప్ అందించి, వికెట్టు పడకుండా ఆడుతూ, సోడన్ తన తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ పూర్తిచేయడానికి తోడ్పాటు అందించారు. రెండవ ఇన్నింగ్స్, గులాం అహ్మద్ తన పదునైన ఆఫ్స్సన్తో అమూల్యమైన 4 వికెట్లు పడగొట్టారు. ఇందులో ముఖ్యమైన బ్యాట్స్మన్లు ఇంతియాజ్ అహ్మద్, అన్వర్ హుస్సేన్, వకార్ హాసన్, ఫజల్ మహ్మద్లు ఉన్నారు. పాకిస్తాన్ సిరీస్లో శక్తివంచన లేకుండా ఆడినప్పటికి, మరుసటి సంవత్సరం భారత క్రికెట్ జట్టు వెస్ట్ ఇండీస్ పర్యటనకు బయలుదేరవలసింది. కానీ గులాం అహ్మదు ఆ సిరీస్లో జట్టులో అవకాశం ఇవ్వలేదు. వెస్ట్ ఇండీస్ సిరీస్ కు భారత జట్టులో అవకాశం రాకపోవడంతో గులాం అహ్మద్ బాగా నిరాశపడ్డారు. గులాం అహ్మద్ తనలో లోపం ఎక్కడ వుందని ఆత్మ విమర్శ చేసుకున్నారు. లోపం లేకున్నా జట్టు నుండి తొలగించడంపై, ఎంతోమంది క్రికెట్లు మేధావులను అడిగారు. అప్పట్లో స్వర్గీయ భూపతిగారు ఆయనకు కొన్ని బౌలింగ్ టిప్స్ అందించడం జరిగింది. దానిపై దృష్టిపెట్టి తీవ్రంగా కృషి చేసి తిరిగి జట్టులోకి ఏ విధంగా రావచ్చు. అనే దృష్టితో సాధన చేసారు. వెస్ట్ ఇండీస్ పర్యటన పోతే పోయింది. తరువాత 1954-56లో పాకిస్తాన్ పర్యటనకు భారత జట్టులోకి గులాం అహ్మద్ తిరిగి వచ్చారు. పాకిస్తాన్ పర్యటనలో ఇండియా ఆడవలసినది 5 టెస్ట్ల సిరీస్. పాకిస్థాన్ సిరీస్ కి భారతజట్టు క్యాప్టన్ వినూమన్కడ్ నియమించబడ్డాడు. అప్పటికే గులాం అహ్మద్, వినూమన్కడ మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవి. ఎన్ని విభేదాలున్నప్పటికి మైదానంలో మాత్రము ఆటగాళ్ళలో సమిష్టి పోరాటం కన్పించేది. వారు తమ రాష్ట్రాల కోసం కాదు. తమ దేశం కోసం ఆడుతున్నామనే ఆరాటం ఉండేది. పాకిస్తాన్ పర్యటనలో గులాం అహ్మద్ ఐదు టెస్ట్ ల్లో, నాలుగు టెస్ట్ ల్లో మాత్రమే ఆడారు. అనుకున్నట్టు ఆయన బౌలింగ్లో ఏ అద్భుతం జరగలేదు. గెలవడానికి కావలసిన ప్రదర్శన చేయలేకపోయారు. తొలి టెస్ట్లో మాత్రమే ఐదు వికెట్లు తీసుకున్నప్పటికీ సిరీస్ మొత్తంలో 385 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ అంతంత మాత్రమే. పాకిస్తాన్ పర్యటన స్వయంగా గులాం అహ్మద్ కు తృప్తి కలిగించలేదు. అయితే సెలెక్టర్లు మాత్రము ఆయనపై నమ్మకంతో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్కు నాయకత్వం బాధ్యతలు అప్పగించారు. హైదరాబాదులో తొలి టెస్ట్ బౌలింగ్లో విఫలమవడంతో, నాయకుడుగా, ఆయనను తప్పించారు. తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరిస్ కు గులాం అహ్మద్ జట్టులోకి తిరిగి వచ్చారు. తొలి టెస్ట్లో ఆస్ట్రేలియాతో ఆడినప్పటకీ రెండవ టెస్ట్ జట్టు నుండి తొలగించి, మూడవ టెస్ట్లో మళ్ళీ జట్టులోకి వచ్చారు. మూడవ టెస్ట్లో తన బౌలింగ్లో సత్తా చాటారు. మ్యాచ్లో పది వికెట్లు తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్లో 7. రెండవ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసుకున్నారు. భారత జట్టులోకి రావడం, పోవడం ఆయనకు కొంత అసహనానికి గురి చేసింది. చివరకు తన ఇష్టమైన ఈడెన్ గార్డెన్స్లో వెస్ట్ ఇండీస్తో చివరి మ్యాచ్ ఆడారు. తనకిష్టమైన క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఎక్కడ నుండి మొదలుపెట్టారో, చివరకు అక్కడే తన రిటైర్మెంటు ప్రకటించారు. IAS అధికారి అయినా, గులాం అహ్మద్ ప్రభుత్వంలో ఉన్నత అధికారి, సెక్రటరీ హోదాలో పని చేసారు. ప్రభుత్వ రంగ వివిధ శాఖల్లో పనిచేసిన గులాం అహ్మద్ నూతనంగా కొన్ని కొత్త పరిపాలనా విధానంతో, గొప్ప మార్పులు చేర్పులు చేసి పరిపాలన సులభతరంగా చేసారు. తన పరిపాలన అనుభవంతో హైదరాబాదు క్రికెట్ చతురుడు తెలంగాణ (177) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> ps4ds65sm5aokk1zeud5ns72ludtmfm పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/199 104 211477 551497 2026-04-05T03:37:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అసోసియేషన్ ను తీర్చిదిద్దారు. పరిపాలన దక్షతతో అసోసియేషన్ ను మంచి దారిలో పెట్టారు. 17 సంవత్సరాలు గులాం అహ్మద్ సెక్రటరీ పదవిలో కొనసాగారు. తరువాత హైదరాబాదు క్రికెట్ అసోసియేష...' 551497 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అసోసియేషన్ ను తీర్చిదిద్దారు. పరిపాలన దక్షతతో అసోసియేషన్ ను మంచి దారిలో పెట్టారు. 17 సంవత్సరాలు గులాం అహ్మద్ సెక్రటరీ పదవిలో కొనసాగారు. తరువాత హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా 1984-86 వరకు ఉన్నారు. భారత క్రికెట్ - బోర్డులో వివిధ హోదాల్లో పనిచేసి బోర్డును చక్కదిద్దారు. ప్రభుత్వ ఉన్నతాధికారి, మంచి పరిపాలన దక్షకుడైన ఆయన ప్రయాణం క్రికెట్ అసోసియేషన్తో కొనసాగించి మంచి పేరు తెచ్చుకున్నారు. హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ 17 సంవత్సరాలపాటు 1959 నుండి 1976 కొనసాగారు. అధ్యక్షుడుగా 1984-86 ఉన్నారు. గులాం అహ్మద్ ఇండియన్ క్రికెట్ బోర్డు సెక్రటరీగా 1975-76, మరియు 1979-80 రెండుసార్లు ఎన్నుకో బడ్డారు, జెయింట్ సెక్రటరీగా 1970-71, నుండి 1974-75 వరకు ఆ పదవిలో కొనసాగారు. అల్గారె ఆల్ ఇండియా సెలక్షన్ కమిటి సభ్యుడుగా 1963 నుండి 1967 కొనసాగిన గులాం అహ్మద్ ఐదు సంవత్సరాలపాటు పాకిస్తాన్లో నివాసం ఉన్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, తన మేనల్లుడైన ఆసిఫ్ ఇక్బాల్తోపాటు ఉన్నారు. ఐదు సంవత్సరాల అనంతరం తిరిగి వచ్చారు. క్రికెటర్ క్రికెట్ పరిపాలనదక్షుడుగా గులాం అహ్మద్ క్రికెట్కు గొప్ప సేవలు అందించారు. క్రికెటర్స్లో మంచి పేరు సంపాదించిన గులాం అహ్మద్ అక్టోబర్ 28, 1998లో హైదరాబాదులో మరణించారు. మరణించేటప్పుడు గులాం అహ్మద్ వయస్సు 78. సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్రం గొప్ప క్రికెటర్, పరిపాలనాదక్షుడుని కోల్పోయింది. shah తెలంగాణ 178 తేజోమూర్తులు bh (178 తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude> rska24f3208ebiyxjqpud8c1zmkevi3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/200 104 211478 551498 2026-04-05T03:37:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భా 52 రతీయ భాషా సాహిత్యాలలో మరే ఇతర భాషకు లేని విశిష్ట గౌరవాన్ని తెలుగు భాషకు సమకూర్చి పెట్టింది. అవధాన ప్రక్రియ, అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, పంచసహస్రావదానాలుగా అవధాన ప్...' 551498 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భా 52 రతీయ భాషా సాహిత్యాలలో మరే ఇతర భాషకు లేని విశిష్ట గౌరవాన్ని తెలుగు భాషకు సమకూర్చి పెట్టింది. అవధాన ప్రక్రియ, అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, పంచసహస్రావదానాలుగా అవధాన ప్రక్రియ భిన్న రూపాలలో పరిడవిల్లినప్పటికీ అవధానమంటే అష్టావధానమే అన్నంతగా అష్టావధానానికి ప్రఖ్యాతి లభించింది. ఉమ్మడి మెదక్ జిల్లా కొల్చారంకు చెందిన మల్లినాథసూరి అనే పండితుడు ప్రతాప రుద్రుడి ఆస్థానంలో మొట్టమొదటి శతావధానం చేశాడని పరిశోధకులు భావిస్తున్నారు. "కొలిచెల్మాన్వయాబ్దిందో మల్లినాథో మహాయశ; శతావధాని విఖ్యాతో వీరరుద్రాభిపోజిత:" అని మీగడ తరకలు అనే గ్రంథంలో వేటూరి ప్రభాకరశాస్త్రి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అష్టావధాన ప్రక్రియకు మాడభూషి వెంకటాచార్యులు రూపమిచ్చి నట్లు యకారులు భావిస్తున్నారు. అవధాన ప్రక్రియకు ఆద్యుడుగా భావిస్తున్న మెదకుసీమ అవధానుల సీమగా పేరొందింది. అందులో ఇరవయ్యవ శతాబ్దం ఉత్తరార్థంలో అవధాన కళామతల్లిని అర్చించడం ప్రారంభించి ఏడు దశాబ్దాలపాటు అవధాన వేదికలపై పద్యాన్ని ఊరేగించిన మహనీయులు గుమ్మనగారి లక్ష్మీ నరసింహశర్మ ప్రముఖులు. గుమ్మనగారి లక్ష్మీ నరసింహశర్మ - డా॥ చెప్పెల హరినాథశర్మ ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధిపేట తాలూకా పోతారెడ్డిపేట గ్రామంలో 1934 ఫిబ్రవరి 19వ తేదీన రాదాకిష్టయ్య, అన్నపూర్ణమ్మ అనే పుణ్య దంపతులకు ప్రభవించిన ప్రతిభాశాలి ఆయన. చిరుప్రాయంలోనే అన్నపూర్ణమ్మ మరణించగా మాతృవియోగ దుఃఖాన్ని పొందారు. వీధిబడిలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. దైవానుగ్రహంతో కవితాధార అబ్బింది. 1956లో పద్మావతిని ఇల్లాలుగా స్వీకరించారు. వీరి వివాహం జరిపించిన గౌరీభట్ల రామకృష్ణశర్మ గుమ్మనగారిలోని కవితాశక్తిని గ్రహించారు. అష్టావధానిగా, శ్లేష, యమక కవిగా పేరొందిన రామకృష్ణ శర్మ వీరిని అవధానం చేయవలసిందిగా ప్రోత్సహించారు. అష్టావ దానంలోని మెళకువలను బోధించారు. తమ స్వగ్రామమైన వెంకట్రావుపేటలో తొలి అవధానాన్ని ఏర్పాటు చేయించారు. 1956లో ఆరంభమైన అవధాన ప్రస్థానం 2005 వరకు నిరాఘాటంగా కొనసాగింది. ఆదిలాబాద్ నుండి అనంతపురం వరకు తెలుగునేల నాలుగు చెరగులా అష్టావధానాలు నిర్వహించారు. ఈవిధంగా ఒక శతావధానంతో పాటు 330 అష్టావధానాలను దేశవ్యాప్తంగా నిర్వహించారు. వాగ్దేవి వరపుత్రుడుగా సాహితీప్రియుల ప్రశంసలందుకున్నారు. గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ వాగీశ్వరీ స్తుతి ద్వారా ఆ విషయం అక్షర సత్యమని నిరూపించుకున్నారు. ఏ తెలంగాణ (179 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> 8v4h13qz2hratn9fj6ezsd1h8tje6uy పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/201 104 211479 551499 2026-04-05T03:38:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '" పలికుంబువ్వుల బాట నిన్ను నడిపింపన్ బూను నన్నెన్ని ప్రాం వీరి రచనలు : 1) కవితా కల్యాణి 2) అవధాన సరస్వతి బలుకుం బువ్వను బుజ్జగించి తినిపింపన్ నీకు 3) వాగీశ్వరీస్తుతి 4) ఆద్యమాతృ...' 551499 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>" పలికుంబువ్వుల బాట నిన్ను నడిపింపన్ బూను నన్నెన్ని ప్రాం వీరి రచనలు : 1) కవితా కల్యాణి 2) అవధాన సరస్వతి బలుకుం బువ్వను బుజ్జగించి తినిపింపన్ నీకు 3) వాగీశ్వరీస్తుతి 4) ఆద్యమాతృక 5) పద్యోదానం పలుకుం జల్లని తల్లి! నాడు మనవిన్ బాటించి నీ కవితా కల్యాణి ప్రపుం బలుకుం దోడుగ వేగరమ్మనుచు నాహ్వానింతు వాగీశ్వరీ!” అని అవధాన వేదికలపై పలుకుల తల్లిని వేడుకుంటూ అలవోకగా వారి ఆశుకవితా ప్రవాహం సాగిపోయేది. హిందోళ రాగంలో కమనీయమైన కంఠస్వరంతో ఆయన పద్యాన్ని ఆలపిస్తుంటే శ్రోతలు తమను తాము మరచి కవితారసాస్వాదన చేసేవారు. గుమ్మనగారి అష్టావధానం ఉందంటే చాలు సాహితీ ప్రియులు పరుగెత్తుకొచ్చేవారు. తిరుపతి వేంకటకవులు, కొప్పరపు సోదరకవుల వలె వీరు కూడా అబ్బురపరిచే ఆశు కవితా ప్రవాహంతో తెలంగాణాలోనూ, సీమాంధ్రలోనూ విరివిగా అవధానాలు చేసి అక్షరార్చన గావించారు. ప్రచార ఆర్భాటాలకు తావు లేకుండా, అవార్డులు, రివార్డుల కోసం పాకులాడకుండా నిరాడంబరంగా వాఙ్మయార్చన చేశారు. అష్టావధానం చేస్తే పారితోషికంగా ఏమిస్తారన్న ఆలోచన వారికి ఉండేది కాదు. అవధాన కళా ప్రదర్శనను సారస్వతారాధనగానే ఆయన భావించేవారు. ఒకవైపు ఆశుకవితా ప్రదర్శనలు, అవధాన సభలు నిర్వహిస్తూనే తెలుగుభాషామతల్లి గళసీమకు మణిపూసల్లాంటి కావ్య సుమాలను సమర్పించారు. "గుమ్మనగారి పద్యములు కోమలమౌ సుమరామ లాస్యముల్ గుమ్మనగారి భావనలు కోవెలలోని సరస్వతీప్రభల్ గుమ్మనగారి వైఖరులు కూరిమి ముత్తెపు జల్లులౌను, మాగుమ్మనగారి వాఙ్మయపు గుర్తులు సద్రస "మూర్తులు ర్వరన్” శతావధాని జి. ఎం. రామశర్మ అన్నట్లు సద్రస మూర్తులుగా తమవాఙ్మయ చిహ్నాలను సరస్వతీప్రభాలుగా ప్రభవింపజేశారు. 1968వ సంవత్సరంలో అచ్చైన గుమ్మనగారి తొలి కావ్యం కవితా కళ్యాణి. ఏకాదశ పద్య ఖండికల సంపుటి ఇది. రాజరాజేశ్వరీ స్తుతి అనే తొలి ఖండికతో ఈ కావ్యం ప్రారంభమైంది. మాతృగీత, గురుప్రణుతి, ప్రకృతిప్రభావతి, ఊహాసుందరి, కవితా కల్యాణి, కవితాతపస్వి, సల్లాపము, వ్యాసమునీంద్ర, ఉద్ధతి అనే ఖండికలు ఉన్నాయి. ప్రకృతి ప్రభావతి, ఊహాసుందరి, ఖండికల రచన ఆత్మాశ్రయ భావకవిత్వ ఛాయలలో సాగగా, కవితా కల్యాణి, కవితా తపస్వి, సల్లాపము, వ్యాసమునీంద్ర, ఖండికలు కవిత్వ తత్వాన్ని వివరించాయి. అవధాన సరస్వతి గుమ్మనగారి అవధాన పద్యాల సంకలన గ్రంథం అవధాన సరస్వతి. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపతి, వర్ణన తదితర అవధానాంశాలకు ఆయా అవధానాలలో చెప్పిన పద్యాలలో కొన్నిటిని వారు అక్షరబద్ధం చేసుకున్నారు. వాటిలో నుండి కొన్ని ఎంపిక జేసి అవధాన సరస్వతిలో చేర్చారు. సిద్ధిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రేఖా అంబయ్య షష్టి పూర్తి మహోత్సవం సందర్భంగా 1976లో ఇది ప్రచురితమైంది. వాగీశ్వరీస్తుతి తనలో తాను సృష్టించుకున్న తాత్విక భావాలతో ఆధ్యాత్మిక మందిరాన్ని నిర్మించుకున్న గుమ్మనగారి తన ఆధ్యాత్మిక మార్గాన్ని వాగీశ్వరీస్తుతిలో స్పష్ట పరిచారు. 1991లో ఈకావ్యం ప్రచురితమైంది. వాగీశ్వరీస్తుతిలో 81 పద్యాలున్నాయి. ఈ కావ్యంలోని పద్యాన్ని 'ల' కారి ప్రాసతో అల్లినవే కావడం విశేషం. దీనిని తమ గురువైన పరాశరం గోపాలకృష్ణమూర్తికి అంకితం ఇచ్చారు. ఇందులో మత్తేభ, కంద గర్భిత సీస పద్యం వీరి చతుర్విధ కవిత్వ రచనాశక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. ఓ తెలంగాణ (180 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> rryd0sg8jkvarpq0rou1s5vcaksj87j పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/202 104 211480 551500 2026-04-05T03:38:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆద్యమాతృక 5. గుమ్మనగారి లక్ష్మినరసింహశర్మ గారి నాల్గవ కావ్యం ఆద్యమాతృక. విశ్వనాథేశ్వరా! అన్న మకుటంతో రాసిన 108 పద్యాల శతకం ఇది. యామినీ సరస్వతి గారిచే ధూర్జటి కాళహస్తీశ్వర శత...' 551500 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆద్యమాతృక 5. గుమ్మనగారి లక్ష్మినరసింహశర్మ గారి నాల్గవ కావ్యం ఆద్యమాతృక. విశ్వనాథేశ్వరా! అన్న మకుటంతో రాసిన 108 పద్యాల శతకం ఇది. యామినీ సరస్వతి గారిచే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంతో సమానమైనదిగా ప్రశంసించబడిన కావ్యం ఇది. మత్తేభ, శార్దూల వృత్తాలలో సాగిన శతక రచనలో సామాజికాంశాలను కూడా కవి స్పృశించారు. ఈకావ్యం రామగిరి గణేశ్వర శర్మకు అంకితం యిచ్చారు. పద్యోద్యానం (త్రిశతాంకుర) 308 పద్యాలతో కూర్చిన కావ్యం యిది. 2010లో ప్రచించిన ఈ కావ్యం శర్మగారి జీవితకాలంలో అచ్చైన చివరి కావ్యం. జులై 2009 సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో కీమోథెరపీ చికిత్స పొందుతూ కూడా పద్య రచనను వీడని ఆజన్మాంత పద్యరచనా తపస్వి గుమ్మనగారు. బెడ్పై చికిత్స పొందుతూ కూడా "రెండు పద్యాలు చెప్తాను రాయి బిడ్డా” అని తన కూతురు బాలసరస్వతికి చెప్పిన పద్యాలు కూడా ఈ కావ్యంలో ఉన్నాయి. “నా మనోభూమి నుభయ సంధ్యా ప్రశాంత కాంతులను చింది నిశ్చల జ్ఞానమొసగి లలితపద, లలితేశాని; కళల జిలికి జీవన మొసగునామె, రక్షించునామె అంబరచుంబి, భవ్యరజితాచల మందిర సుందరేశ్వరా లంబనజేసి రేల్ పవళున్ గడియల్ నిమిషాలు లిప్తలున్ త్ర్యంబకు నూహ సేయగ సరాసరిగా నౌక శ్వేతగంధ మా ల్యాంబరశోభి తాః నిలిచినంతన కన్మిరుమిట్లు గొల్పెడిన్ ” ఇంచుమించు కావ్యంలోని పద్యాలన్నీ ముక్తకాలే. ఏపద్యానికి ఆపద్యం స్వతంత్రమే అయినా అంతటా అంతర్వాహినులుగా వాగ్దేవి వదన కాంతులు ప్రవహించా యంటారు కావ్యానికి ముందు మాట రాసిన సుప్రసిద్ధ పండితులు. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు. ఈ కావ్యం రామగిరి గణేశ్వరశర్మకు అంకితం ఇచ్చారు. అవధాన విధాన చాతురి అవధాన సభలో గుమ్మనగారి తీరు అత్యంత ఆశ్చర్యకరంగా ఉండేది. జఠిలమైన సమస్య, దుష్కరమైన దత్తపదులు, నిషిద్ధాక్షరి పృచ్చకులుగా ఉద్ధండులైన పండితులు ఉన్నా సరే చిరునవ్వులు వెలారుస్తూ, తాంబూల సేవనం చేస్తూ అలవోకగా పద్యాలల్లేవారు. సహజంగా అవధానాలలో రసవత్కవిత్వానికి ఆస్కారం లేదనే విమర్శ ఉంది. ఈ విమర్శను పూర్వ పక్షం చేస్తూ రసరమ్యమైన పద్యాలు చెప్పారు. మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు పద్య కవిత్వంతో సరస్వతీమాతకు వెలుగు లీనే భవనాన్ని నిర్మించిన సత్వవిగా గుమ్మనగారిని కీర్తించారు. "అద్భుతమైన ధార, పరమాద్భుత ధారణ, ప్రౌఢ భావ సం వద్భవ పద్య పూరణ, స్వభావ మనోహరమైన శైలి, వి ద్వద్భిషగాత్మ తృప్తి బహుధా గయిసేయు సమాస ధాటి, దీ వ్యద్భవనమ్ము గట్టితివి వాణికి గుమ్మన శర్మ సత్కవీ” వీరి అష్టావధానంలో నిషిద్ధాక్షరి, వర్ణన, దత్తపది, సమస్య, అప్రస్తుత ప్రసంగం, ఘంటాగణనం, చందో భాషణం, స్వీయకవితా గానం, చీట్లపేక, అశువు వంటి అంశాలు ఉండేవి. సమయ సందర్భాల ననుసరించి అంశాల్లో కొన్ని స్వల్ప మార్పులు చేసుకునే వారు. అవధానంలో నిషిద్ధాక్షరి కీలకమైన అంశం. పృచ్ఛకుడు కూడా ఇంచుమించు అవధానితో సమాన పాండిత్యం కలిగినవాడై ఉండాలి. లేకపోతే అవధాని పని సులువు అవుతుంది. ఒక అవధానంలో మహాదేవ శ్రీనివాసరావు అనే పండితుడు నిషిద్ధాక్షరి పృచ్చకులుగా పాల్గొని యోగీశ్వరుడైన కృష్ణుడిని కందంలో వర్ణించు మన్నారు. "గీతా గుంజత్ ధీకున్ శ్రీతత్వున్ గొల్తు యుగ్గరిష్టున్ గురునిన్ భీతి మదర్జును నేలగ శ్రీతరువటు నిల్చినట్టి కృష్ణుని నెపుడున్" యుగ్గరిష్టుడు అనే ప్రయోగం ప్రౌఢమైనది. తెలంగాణ (181 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> tgzkazonmfrm44ovi5sxs7xmmwm4p0q పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/203 104 211481 551501 2026-04-05T03:39:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నిషిద్ధాక్షరిలో ఇలాంటి పదప్రయోగం చేయడం గుమ్మనగారి వంటి పండిత కవులకే సాధ్యం. సమస్య సమస్య ఎంత జఠిలమైనదైనా సరే పండితులు మెచ్చేవిధంగా పూరించడం గుమ్మనగారి సమస్యాపురాణాల్లో...' 551501 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నిషిద్ధాక్షరిలో ఇలాంటి పదప్రయోగం చేయడం గుమ్మనగారి వంటి పండిత కవులకే సాధ్యం. సమస్య సమస్య ఎంత జఠిలమైనదైనా సరే పండితులు మెచ్చేవిధంగా పూరించడం గుమ్మనగారి సమస్యాపురాణాల్లో కనిపించే సహజ లక్షణం. "రాముడు పార్వతీ సతిని రంజిల జేసెను గౌగిలింతలన్" అన్న సమస్యకు గుమ్మనగారి ఇలా పూరించారు. "స్వామి! ఇదేమి? పాములు వెసన్ బుసకొట్ట విసంపు కంపు రా దా? మెయి బూదిబూయ సరదా? అను శైలజకున్ శివుండు'నే సోముడనౌట: నోటు పడనూ? 'అని నవ్వి చంద్రమ: కళా రాముడు పార్వతీ సతిని రంజిల జేసెను గౌగిలింతలన్” రాముడు పార్వతిని రంజింప జేయడం సమస్యలోని విరుద్దాంశం. దీనిని పరిష్కరించడం కోసం అవధాని పై పాదంలోని చంద్రకళతో రాముడిని సమసింపజేసి చంద్రమ: కళారాముణ్ణి చేశాడు. అంతేకాక నే సోముడనాట అంటూ సోమ = స+ఉమ అనే అర్థాన్ని రమ్యంగా చెప్పి సమస్యాపూరణలో కొత్త సొగసును చూపించారు. మరో అవధానంలో "సీతను పెండ్లాడె శివుడు శిశు వున్న అన్ని సమస్యను పై పాదంలోని రెండక్షరాలు కలుపుకుని అర్థవంతంగా పూరించారు. “చైతన్యానంద సుధా ప్రోతస్వి నిజాలు వారు చొప్పున సుమనః ప్రీతగ హిమవత్సుత నత సీతను పెండ్లాడె శివుడు శిశువున్ గనియెన్" సీతకు అత అనే అక్షరాలను జతచేయడంతో అతసీ తను అయింది. అతిసే పుష్పము వంటి కోమలమైన శరీరము గల హిమవత్సుతను శివుడు పెండ్లాడాడని పూరించడం గుమ్మనగారి ప్రతిభకు నిదర్శనం. దత్తపది దత్తపదులను అర్ధవంతంగా పద్యపాదాల్లో ఇమిడించి రసవత్కవిత్వాన్ని ఆవిష్కరించడంలో కూడా గుమ్మనగారికి గుమ్మనగారే సాటి. ఒకసారి వీరికి "రండ, బండ, కొండ, ముండ” అనే పదాలిచ్చి రామాయణార్థంలో పూరించమన్నారు. "రండలి లార్ష సంస్కృతి పరంపరుతారు కనంగపున్నెపుం బండవు రాము పెండ్లి గనవచ్చును, సీతకు దగ్గవాడు రా ముండన వచ్చు, సీత వలపున్, తలపున్ తెలియంగ వచ్చు మే ల్కొండనవచ్చు అచ్చపు వెలుంగు నిలంగనవచ్చు రండు+అఖిలార్షలో రండ శబ్దాన్ని, పున్నెపున్ + పండు + అవులో బండను, రాముండ + అన లో ముండ అనే పదాన్ని మేల్కొండన అనే పదంలో కొండను తెచ్చి పెట్టి దత్తపదాలను ఉచిత పదాలుగా మార్చారు. మరోసారి రిక్షా, కారు, లారి, ఆటో అన్న పదాలతో భారతార్థంలో చెప్పమని కోరారు. పదాలన్నీ ఆధునిక కాలంలో వాడే వాహనాలు, కోరింది భారతగాథకు సంబంధించిన పద్యం. "అంతరిక్షాన దేవత లభినుతింప కారు చీకట్లు కురు రాడ్వికారులెల్ల భూతలారి కరిష్టత పొసగ పొద్దు వట్టి ఆటోపియో తమ్మి బవరమందు” ఇచ్చిన పదాలు ఎక్కడ ఇమిడిపోయాయో కూడా సామాన్యులు కనిపెట్టలేని రీతిలో పద్యరచన చేశారు. పైగా పద్మవ్యూహాన్ని తమ్మిబవరం అంటూ అచ్చ తెలుగు పదాల్లో చెప్పడం పద్యానికి అదనపు సాగనును సమకూర్చింది. వర్ణన వర్తన అంశ నిర్వహణలో కూడా గుమ్మనగారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. చతుర్విధ పురుషార్థాలను క్షేత్రగణితాన్ని ఉపయోగించమని కోరగా చెప్పిన పద్యం ఇది “ధర్మ మది కేంద్ర బిందు వర్థంబు పరిధి కామ మనగ వ్యాసార్ధమ్ము గాగ మోక్ష మగును వృత్త వైశాల్యమని యస్య దూపా తళుకు మను క్షేత్రసూత్రమ్ము అందు J తెలంగాణ (182 తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> 3ccyc93iir93zqejx0vmy11msiqcj4f పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/204 104 211482 551502 2026-04-05T03:39:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భౌగోళిక చిత్రపటంలో ఎవరెస్టు శిఖరం ఎగుడు దిగుళ్ళను చూచినప్పుడు యువకవికి కలిగే భావనను వర్ణించుమని ఉమాపతి పద్మనాభ శర్మ కోరగా రసరమ్యమైన పద్యం చెప్పారు. "నానాహాళి సుధారసైక వ...' 551502 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భౌగోళిక చిత్రపటంలో ఎవరెస్టు శిఖరం ఎగుడు దిగుళ్ళను చూచినప్పుడు యువకవికి కలిగే భావనను వర్ణించుమని ఉమాపతి పద్మనాభ శర్మ కోరగా రసరమ్యమైన పద్యం చెప్పారు. "నానాహాళి సుధారసైక విలసన్మాధుర్య ధారా పిపా సానూన ప్రతిభన్ రహించగల భార్యారత్న తా సన్నిధా నానన్ నిల్చి గృహస్థ ధర్మముల నానందాన నందింప నెం తేనిన్ బోలునటన్న రీతిగన భావింతున్ వయస్యాగ్రణీ" ఆసక్తిని కలిగిస్తూ అమృత రసైకమై ప్రకాశమానమైన తీయందనముతో ఎడతెగని పిపాసతో వెతికి లేకుండా ప్రతిభతో వర్ధిల్లే భార్యారత్నము తన దగ్గర నిల్చి గృహస్థ ధర్మములతో ఆనందాన్ని కలిగించడం ఎవరెస్టు శిఖరం ఎగుడు దిగుళ్ళను చూచినప్పుడు కలిగే ఆనందం వలె ఓ స్నేహితుడా! నేను భావిస్తాను. అష్టావధానాల నిర్వహణ ప్రవృత్తిగా పెట్టుకున్న వారు జీవికను కొనసాగించడం కోసం ఉపాధ్యాయవృత్తిని చేపట్టారు. మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో తెలుగు పండితులుగా పనిచేసి వందలాది మంది విద్యార్థులను కవులుగా, కళాకారులుగా, వక్తలుగా తీర్చి దిద్దారు. సుప్రసిద్ధ అష్టావధాని అష్టకాల నరసింహ రామశర్మ వీరి ప్రేరణతోనే అవధానిగా ఎదిగారు. అకుంఠితదీక్షతో, అద్భుత వాక్పటిమతో తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కె.సి.ఆర్. తమ గురువు గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మను ప్రత్యేకంగా గుర్తుచేసుకోవడం గుమ్మనగారి పట్ల వారి శిష్యులకుండే గౌరవానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఏ తెలంగాణ (183 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude> e5sga9yggkdocfjy56fy1r3ecbdjtya పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/205 104 211483 551503 2026-04-05T03:39:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '53 గుండేరావు హర్కారే ఆచార్య మసన చెన్నప్ప న ట్నములలో హైదరాబాదు గొప్ప హైద్రాబాదులోన పాతపట్నంబు గొప్ప పాతపట్నంబులో గొప్ప పదియురెండు భాషలెరిగిన హర్కారె పండితుండు. (తెలంగాణోద...' 551503 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>53 గుండేరావు హర్కారే ఆచార్య మసన చెన్నప్ప న ట్నములలో హైదరాబాదు గొప్ప హైద్రాబాదులోన పాతపట్నంబు గొప్ప పాతపట్నంబులో గొప్ప పదియురెండు భాషలెరిగిన హర్కారె పండితుండు. (తెలంగాణోదయం) బహుభాషలలోను, బహుశాస్త్రాలలోను ఉత్తమశ్రేణికి చెందిన పండితుడు గుండేరావు హర్కారే. ఎంత పాండిత్యముంటే, అంత ఒదిగి ఉండాలని నిరూపించిన శాంతమూర్తి ఆయన. త్రికరణ శుద్ధికి మారుపేరుగా నిలిచిన హర్కారే జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ త్రివిక్రముణ్ణి తలపించాడు. గుండేరావు న్యాయశాస్త్రంలో ఎంత దిట్టనో, వ్యాకరణ శాస్త్రంలోను అంతే దిట్ట. పాణిని రచించిన అష్టాధ్యాయికి, ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి, విద్యార్థుల సౌకర్యార్థం 'Sanskrit Grammar Made Easy' పేరుతో ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఇది ఆయనకు గొప్పకీర్తిని తెచ్చిపెట్టింది. తెలుగుతోపాటు దేశవిదేశ భాషలలో సంపాదించిన పాండిత్యం ఒక ఎత్తైతే, సంస్కృతంలో గుండేరావు సంపాదించిన పాండిత్యం ఒక ఎత్తు. ద్వాదశ భాషా పండితుడు ఆయన నా దృష్టిలో ఒక భాషా పండితుడే కాడు. ఒక విజ్ఞాన సర్వస్వం. గుండేరావు సీతాబాయి, రామారావులకు 1887 మార్చి 13వ తేదీన హైదరాబాదు నగరంలో జన్మించాడు. వీరి ఇంటి పేరు హర్కారే. బహుశా ఇది వీరి వంశీయుల పనితనాన్ని బట్టి వచ్చిన బిరుదనామం. గుండేరావు పూర్వీకులది మహారాష్ట్ర. వివిధ జిల్లాల నుండి, పరగణాల నుండి ప్రభుత్వానికి అధికారికంగా వార్తలను చేరవేసే నమ్మకమైన దూతలకే హర్కారులని పేరు. బహుశా ఈ పేరుగల వారు దేశంలో ఎక్కడున్నా వారు ప్రభుత్వానికి నమ్మకంగా పనిజేస్తూ పేరు తెచ్చుకున్నవారే. గుండేరావు హర్కారే జీవితచరిత్రను అధ్యయనం చేస్తే ఈ విషయం స్పష్టంగా మన కర్థమవుతుంది. హర్కారే పండితుడు. దేశకాల పరిస్థితులననుసరించి బాల్యంలో నిజాం రాష్ట్రవాసి కావడం వల్ల పర్ష్యన్, అరబిక్ భాషలు నేర్చుకోవలసి వచ్చింది. ఆ తర్వాతనే తెలుగు, మరాఠీ భాషలు నేర్చుకొన్నాడు. ఈ రెండు భాషలను ప్రైవేట్గా నేర్చుకోవలసి వచ్చింది. ఇక్కడ గమనించవలసిన అంశాలు మూడున్నాయి. వారు నేర్చుకున్న భాషలలో ఒకటి మాతృభాష, రెండు స్థానిక భాష, మూడు రాజభాష ఉండడం విశేషం. ఆ తర్వాత హర్కారే ఆంగ్లపాఠశాలలో తన 12వ ఏట చేరి, 1906 ప్రాంతంలో మెట్రిక్యులేషన్ పరీక్షకు హాజరయ్యాడు. ఆ తర్వాత కుటుంబపరిస్థితులు కారణంగా చదువుకు దూరమయ్యాడు. ఉద్యోగానికి ఏ తెలంగాణ (184 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> muucpm5dc8yv40ej78wg4tqganbhr81 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/206 104 211484 551504 2026-04-05T03:39:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేరువయ్యాడు. 1908లో నగరంలోని న్యాయస్థానంలో గుమస్తాగా ప్రవేశించాడు. అనువాదకులకు వివిధ భాషలలో పరిచయం ఉండడమేగాక, అనువాద కౌశల్యం కూడా ఉండాలి. హర్కారే ఒక గుమాస్తాగా ఉండి, శ్రద్ధ...' 551504 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చేరువయ్యాడు. 1908లో నగరంలోని న్యాయస్థానంలో గుమస్తాగా ప్రవేశించాడు. అనువాదకులకు వివిధ భాషలలో పరిచయం ఉండడమేగాక, అనువాద కౌశల్యం కూడా ఉండాలి. హర్కారే ఒక గుమాస్తాగా ఉండి, శ్రద్ధాభక్తులతో భాషారాధ్య చేసినాడు. అందుకే న్యాయస్థానం అయనకు 1908లో ఒకేసారి పదోన్నతిని పెంచి, స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టుకి బదిలీ చేశారు. అక్కడ హరారే మంచి అనువాదకుడుగా పేరు తెచ్చు కున్నాడు. ఆ తర్వాత ఆయన పనితనాన్ని గుర్తించి నిజాం ప్రభుత్వం ఆయనను 1914లో ఉన్నత న్యాయస్థానానికి (Highcourt) బదిలీ చేసింది. అప్పుడు హర్కారే ప్రధాన న్యాయమూర్తికి ఆంతరంగిక కార్యదర్శిగా నియుక్తుడయ్యాడు. భాషా పండితునిగా, సాహితీవేత్తగా ఒకవైపు గుర్తింపు తెచ్చుకున్న హర్కారే హైకోర్టులో తన సేవలకుగాను గద్వాల సంస్థానంలో 1919ల6 మున్సిఫ్ మెజిస్ట్రేట్గా నియమింప బడినాడు. 1948 దాకా ఆయన అక్కడ పనిచేశాడు. సుమారు అక్కడి 30 ఏండ్ల ఉద్యోగకాలంలో ఆయన జిల్లా న్యాయాధీశుడుగా, కలెక్టర్ గా, సెషన్స్ జడ్జిగా ఉన్నత పదవులను అధిరోహించాడు. గద్వాలలో ఉన్న రోజుల్లో గుండేరావు న్యాయాధీశు డుగానే కాక గొప్ప పండితునిగా వెలుగొందాడు. గద్వాల సంస్థానాధీశురాలైన రాణి మహలక్ష్మమ్మ ఆదరాభిమానాలు చూరగొన్న హర్కారే తరుచుగా ఆస్థానానికి వెళ్లేవాడు. ఆస్థానానికి వచ్చే పండితుల ప్రేమకు, గౌరవానికి గుండేరావు ఆలవాలమయ్యాడు. ఆస్థానంలో జరిగే సాహితీచర్చలకు, అవధానాలకు సాక్షిగా నిలబడ్డాడు. గద్వాల సంస్థానానికి కొప్పెరపు కవులు వచ్చిన సందర్భంలో హర్కారే రాణిగారి ఆస్థానంలో ఉండడం విశేషం. గుండేరావు తర్కన్యాయ వేదాంత శాస్త్రాలతతోనేగాక గణితశాస్త్రంలోను నేర్పరి అనటానికి ఈ సందర్భంగా ఒక సంఘటనను వివరించక తప్పదు (స్వయంగా హర్కారే నాకు చెప్పిన విషయాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను). గద్వాల సంస్థానానికి, నిజాం సర్కారుకి పన్నుల బాకీ విషయంలో పేచీ ఏర్పడింది. ముప్ఫైవేల రూపాయల పన్ను కట్టాలని మంత్రిగా ఉన్న సాలార్జింగ్ సంస్థానానికి తాఖీదు పంపించాడు. ఈ సంగతి ఎట్లాగో గుండేరావు హర్కారే దృష్టికి వచ్చింది. ఆయన లెక్కలన్నీ తీసి, అదివరకు కట్టినవి తీసేసి - చివరికి మూడువందలు మాత్రమే కట్టవలసి ఉన్నాయని తేల్చి చెప్పినాడట. ఈ విషయం తెలుసుకున్న సాలార్జంగ్ గుండేరావును గౌరవంగా హైదరాబాదులో జరిగిన ఒక విందు కార్యక్రమానికి ఆహ్వానించాడట. అక్కడ స్వయంగా సాలార్జంగ్ గుండేరావును అభినందిస్తూ - యథాలాపంగా "నీలాంటి పండితుడు మా మతంలో చేరితో మా మతానికెంతో వన్నె కల్గుతుంది” అని ప్రలోభపెట్టాడట. వెంటనే హర్కారే వినయంగా "ఇంకో మతం నుంచి మీ మతంలోనికి వచ్చే వాళ్ల వల్లనే మీ మతం వన్నెకెక్కడం నాకు తృప్తి కల్గించడం లేదు” అని సున్నితంగా సమాధానమిచ్చాడట. గుండేరావు ధైర్యశాలి అంటానికి ఒక సంఘటనను తప్పక వివరించాలి. భారత ప్రభుత్వం టంగుటూరి ప్రకాశం పంతులు గారిని బంధించడానికి సన్నాహాలు చేసింది. పోలీసుల కన్నుగప్పి ప్రకాశంగారు ఒక నాల్గురోజుల కోసం గద్వాల సంస్థానానికి వచ్చాడు. మారువేషంలో ఉన్న ప్రకాశంగారికి గుండేరావు తన ఇంట్లో నాల్గురోజులు ఆతిథ్యమిచ్చి, ఆ నాల్గురోజుల్లో ఆయన కూర్చొనగల్గినరీతిలో ఒక బలమైన వెదురుబుట్ట తయారుచేయించి - తద్వారా కండపుష్టిగల సేవలకులతో మోయించి, ప్రకాశం గారిని రహస్యస్థావరానికి చేర్చినాడట. ఈ సంఘటనను హర్కారే గారు నాకు వివరించినప్పుడే కాదు, దీన్ని రాస్తున్నప్పుడు కూడా నా ఒళ్లు జలదరించింది. గుండేరావు బలమైన వ్యక్తి. ఆయన ఆకారం ఒక కొండను తలపిస్తుంది. లేదా ఏనుగును తలపిస్తుంది లేదా గుమ్మడికాయను గుర్తుకు తెస్తుంది. అరబ్బులతో ముష్టి యుద్ధం చేసిన సాహసి. ఉదయం, సాయంత్రం ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చినట్లే వ్యాయామానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినాడు. ముష్టిఘాతాలతో ఆయన శరీరం గట్టిపడింది. హర్కారే గద్వాలలో ఉన్నప్పుడు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అధ్యయనశీలియై అనేకానేక పరీక్షలు రాసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తీరిక దొరికితేచాలు ఏ కావ్యాన్నో లేదా ఏ శాస్త్రాన్నో చదవాలన్న కోరిక ఆయనది. ఓ తెలంగాణ (185 తేజోమూర్తులు ఓ<noinclude><references/></noinclude> 9hoidumq6g85t371vmbfiblz9ntn3cx పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/207 104 211485 551505 2026-04-05T03:40:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన న్యాయశిరోమణి, సాహిత్యశిరోమణి పరీక్షలలోను; ధర్మశాస్త్రంలోను, తులనాత్మక సాహిత్యంలోను నిర్వహించిన పి.ఓ.ఎల్. పరీక్షలందును హర్కారే తన ప్ర...' 551505 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన న్యాయశిరోమణి, సాహిత్యశిరోమణి పరీక్షలలోను; ధర్మశాస్త్రంలోను, తులనాత్మక సాహిత్యంలోను నిర్వహించిన పి.ఓ.ఎల్. పరీక్షలందును హర్కారే తన ప్రతిభను చూపించి విజయాన్ని సాధించాడు. న్యాయశాస్త్రంలో నిష్ణాతుడైన గుండేరావుకు న్యాయశాస్త్రానికి కేంద్రమైన 'నవద్వీప్ ' లోని పండిత పరిషత్తు 'వాచస్పతి' పట్టాన్ని ఇచ్చి గౌరవించింది. అయోధ్య, బెల్గాం పట్టణాల్లోని ప్రతిష్టాత్మకమైన పండితసభ గుండేరావుకు 'విద్యాభూషణ' బిరుదం ఇచ్చి గౌరవించింది. గుండేరావు కేవలం పండితుడేకాడు. గొప్ప రచయిత కూడా. ఆయన రచనలు వెలుగులోకి వస్తే మరాఠీ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషలలో ఆయన చేసిన కృషి ప్రపంచానికి తెలుస్తుంది. కాని చాలమటుకు అవి మరుగునపడి ఉన్నాయి. ఐతే ఆయన చేసిన అనువాదాలు సంస్కృత పండితులనే ఆశ్చర్యపరచినవి. ఒక తెలుగువాడు ఆంగ్లం నుండో, హిందీ నుందో, సంస్కృతం నుండి తెలుగులోకి అనువదిస్తే ఎంతో గొప్ప. కాని గుండేరావు అద్భుతమైన అనువాద కౌశల్యానికి ఆయన సంస్కృతానువాదాలే గట్టి నిదర్శనం. సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి పింగళిసూరని కళా పూర్ణోదయాన్ని సంస్కృతంలో అనువదించగా, గుండేరావు గారు 'ప్రభావతీ ప్రద్యుమ్నం' న సంస్కృతంలోకి అనువదిం చాడు. ఇదొక అద్భుతమైన రచన. గుండేరావుగారి ఈ అనువాదం వారి చివరిదశలో జరిగింది. ఆ సమయంలోనే నేను వారికి అంతేవాసిని కావడం నా అదృష్టం. గుండేరావు సంస్కృత అనువాద రచనలు మహత్తర మైనవి. ఆయనకు ఆంగ్లం మంచినీళ్లప్రాయమైంది. తెలుగుభాష - క్షీరసదృశం కాగా సంస్కృతం అమృతా యమైంది. ఆంగ్ల రచనలను సంస్కృతంలోకి అనువదించడమంటే ఆయనకు చాలా సరదా! ఎంతో గొప్ప పండితుడైనప్పటికీ సారళ్యానికి, శిల్పానికి ప్రాధాన్యం ఇచ్చిన మహానుభావు డాయన! థామస్ రచించిన 'ఎలిజీ', గోల్స్మత్ 'ట్రావెలర్' 'డిజర్టెడ్ విలేజ్' వర్డ్స్ వర్త్ రచించిన 'ఇంటిమేషన్ టు ఇమ్మెల్టిలిటీ' షేక్స్పియర్ నాటకాలైన హేమిట్', 'ది మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్' మొదలైన వాటికి ద గుండేరావు చేసిన సంస్కృత కావ్యాను వాదాలు విశిష్టమైనవి. ఆ మహాపండితుడు ఫారసీలోని 'మస్నవీ షరీఫ్', అరబ్బీలోని 'ఖురానే షరీఫ్' మొదలైన మతగ్రంథాలను సంస్కృతంలోకి తీసికొని వచ్చాడు. ఇంత అనువాదాలు మరెవరూ చేయలేదని చెప్పవచ్చు. గుండేరావు అంటే భాషాకోవిదుడు. ఏ భాషనైనా అల్లే నేర్చుకొని, భాషించగల నేర్పరి. అంతేకాదు ఆ భాషలలో పాండిత్యాన్ని సంపాదించి వివిధ భాషల వారికి అనువాదాల ద్వారా ఆదర్శ పండితుడయ్యాడు. గుండేరావు భాషావ్యాకరణ వేదాంతధర్మ శాస్త్ర గ్రంథాల్లోనే కాక చరిత్ర విషయంలోను తన విమర్శన, పరిశోధన పాటవాన్ని చూపాడు. ఆయన మరాఠీ సాహిత్య చరిత్రను తెలుగులో రచించాడు. భారతీయులకిన పాత్రమైన ఉపనిషత్తులను అధ్యయనం చేసి, వాటిలో ఈక, దేవ, కఠోపనిషత్తులకు కారికలు రచించాడు. గుండేరావు అటు సాహిత్యాన్ని, ఇటు వేదాంతాన్ని ఔపోశనం పట్టినాడా? అనిపిస్తుంది. ఆయన అన్ని మతాలను పరిశీలించాడు. మతగ్రంథాలను చదివాడు. భారతీయ వేదాంతంతో ఇతరుల ఆలోచనలను తులనాత్మక పరిశీలన చేసిన మహానుభావుడాయన. వివిధ మతాలకు చెందినవారు తరుచుగా గుండేరావు దగ్గరికి వచ్చి తమ ఆలోచనలను తెలియజేసి, గుండేరావు నుండి స్ఫూర్తిని పొందేవారు. హైదరాబాదు నగరంలో ఏ వేదాంత సభ జరిగినా అందులో విశిష్టస్థానం వారిదే. గుండేరావు తెలంగాణ చిత్రపటం మీద మెరిసే ఒక వజ్రం. ఆయన మహ్మదీయుల పరిపాలనలో ఉద్యోగిగా ఉన్నప్పటికీ, కేవలం ఉద్యోగధర్మానికే పరిమితం కాలేదు. హైందవ ధర్మానికి పట్టుగొమ్మగా నిలిచాడు. తెలంగాణలోని ప్రతి పండింతునికి స్ఫూర్తినందించాడు. ఆయనలాగా ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతులెఱిగినవారు అరుదుగ కనిపిస్తారు. అన్ని భాషలలోని అంతఃసూత్రాన్ని తెలిసికొన్న ఉత్తమ పండితుడాయన. 20వ శతాబ్దిలో చెప్పుకోదగ్గ పండితుల్లో ఆయన ఒకరని నా అభిప్రాయం. అంటుంటే తెలంగాణ (186 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> ofan2hxq8vc5mndbwlwp9fnbz3qn92y పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/208 104 211486 551506 2026-04-05T03:40:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '54 ఏ పాఠకుడినైనా మెప్పించటం సులభమేమో కాని మనసుని సంతృప్తి నివ్వగలిగిన రచన- మనసు మీద గాఢమైన ముద్ర వేయగల రచన చేయటం చాలా కష్టమని నా అనుభవం నేర్పిన పాఠం. ఒక మంచి రచన చదివిన తరువా...' 551506 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>54 ఏ పాఠకుడినైనా మెప్పించటం సులభమేమో కాని మనసుని సంతృప్తి నివ్వగలిగిన రచన- మనసు మీద గాఢమైన ముద్ర వేయగల రచన చేయటం చాలా కష్టమని నా అనుభవం నేర్పిన పాఠం. ఒక మంచి రచన చదివిన తరువాత పాఠకుడికి కలిగేవి అలౌకికమైన ఆనంద రసానుభూతి. అటువంటి రచన చేయాలన్న ఆకాంక్షలో ఎదురు చూస్తూ... అని ఇల్లిందల సరస్వతీ దేవి 1981లో అచ్చయిన “స్వర్ణ కమలాలు" పుస్తకంలో ముందుమాటలో చెప్పారు. తెలుగు సాహిత్యంలో గొప్ప సాహితీమూర్తిగా రసానందాన్ని తాను తన రచనల ద్వారా పొంది, పాఠకులకు కూడా ఆ రసానందాన్ని కలిగించారనేది అక్షర సత్యం. 1981 జూన్ 15వ తేదిన ప.గో.జిల్లా నరసాపురంలో సరస్వతీ దేవి జన్మించారు. కామరాజు రత్నమ్మ, వెంకట ప్పయ్యల ముద్దుబిడ్డ సరస్వతీ దేవి. గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం గారు, పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారి ప్రసహనాలు మొదలైనవెన్నో ఆ నాటి సామాజిక స్థితిగతులు చక్కదిద్దటానికి మహాకవుల చేపట్టిన ఆయుధాలే. 19వ శతాబ్ది పూర్వ భాగం చాలా చైతన్యవంతమైందిగా కనిపిస్తుంది. వివిధ పత్రికలు ఎందరో రచయితలను ప్రోత్సహించి సాహిత్య సేవ చేయటానికి అనుకూలించాయి. ఇల్లిందల సరస్వతీ దేవి 1918లో పుట్టేనాటికి ఈ చైతన్యం ఇంటింటా వెల్లివిరిసింది. సరస్వతీ దేవికి ఆమె బాల్యంలోనే కథలు, స్త్రీల పాటలు ఇల్లిందల సరస్వతీ దేవి - షబ్నవీజ్ ఇందిర వినే అవకాశం ఆమె పెత్తల్లి ద్వారా కలగటం, ఆమె బాబాయి వీరేశలింగం గారి ప్రభావంలో వితంతు వివాహం చేసుకోవటం, భారత రామాయణ కథలు ఆమె తండ్రి రోజు సరస్వతీ దేవి చెప్పటం, ఇలా ఎన్నెన్నో అమె జీవితంపైన రచనల పైన గొప్ప ప్రభావాన్ని చూపాయన్నది సత్యం. సరస్వతీ దేవి వివాహం జరిగేవరకు ఆంధ్ర ప్రాంతంలోనూ, వివాహం జరిగాక తెలంగాణా ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాదులోను జీవితం గడపటంవలన, ఆటు వీరేశలింగం గారి సంస్కరణోద్యమంతోపాటు ఇటు మాడపాటి హనుమంతరావు గారి తెలంగాణా ఆంధ్రోద్యమం తో ప్రభావితులయి సాహిత్య రచన చేశారనేది నిర్వి వాదాంశం. బాల్యంలోనే అలవడిన పఠనాసక్తి ద్వారా కందుకూరి, శ్రీవాద, విశ్వనాథ మొ. వారి రచనలు చదవటం, ఆపఠనాసక్తి గృహిణిగా కూడా కొనసాగి శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలోని గ్రంథాలనెన్నిటినో పఠించి, సాహిత్యంపై సదవగాహనతో, రచనలు చేసి, తెలుగు సాహిత్యంపై సుప్రసిద్ధ రచయితిగా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇల్లిందర సీతారామారావు గారితో సరస్వతీదేవి గారి వివాహం జరిగింది. ఆమె 15వ ఏటా అత్తవారింట్లో అడుగుపెట్టి అత్తగారి ఆదరణ, భర్త ప్రేమానురాగాలు పొందిన గొప్ప ఇల్లాలిగా గౌరవింపబడ్డారు. చేతులు తెలంగాణ (187 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> goqusxfctfy3pf5nbku47sprxrosru4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/209 104 211487 551507 2026-04-05T03:40:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సరస్వతీదేవి రేడియోలో చదివిన మొట్టమొదటి కథ "పితృ హృదయం" ఆ కథే 1943లో “భారతి మాస పత్రికలో ప్రచురింపబడింది. సరస్వతీదేవి జీవితంపైన, రచనలపైన ఆనాటి తెలంగాణా ఉద్యమాల ప్రభావం చాలా ఎ...' 551507 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సరస్వతీదేవి రేడియోలో చదివిన మొట్టమొదటి కథ "పితృ హృదయం" ఆ కథే 1943లో “భారతి మాస పత్రికలో ప్రచురింపబడింది. సరస్వతీదేవి జీవితంపైన, రచనలపైన ఆనాటి తెలంగాణా ఉద్యమాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణాలోని సాంస్కృతిక, రాజకీయ, సాహిత్య ఉద్యమాలు... సరస్వతీదేవిలో చైతన్యాన్ని కలిగింది. రచయిత్రిగా ఆమెలో గొప్ప స్పందన కలిగించాయి. తెలంగాణా స్వాతంత్రోద్యమం, గ్రంథాలయోద్యమం, సంస్కరణోద్యమం, రాజకీయోద్యమం, ఒకదానితో ఒకటి అనుబంధాలై, ప్రజలను ప్రగతిపథంవైపు నడిపించటానికి దోహదం చేశాయి. ఇల్లిందల సరస్వతీదేవి రచనల్లో ఉద్యమ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బాల్య వివాహ నిరశన, వేశ్యావృత్తి నిషేధం, కులాల నిరసన, పురుషాధిక్య వ్యతిరేకత, స్త్రీ వ్యక్తిత్వ వికాసం, స్త్రీ విద్యావసరం మొద లైన సామాజికాంశాలు ఆమె రచనల్లో ప్రతిబింబించాయి. అంతేకాక, ఆమె చూపిన పరదా విధానం గురించి యువతీమండలి స్థాపన విషయంలో, చందాలు అడగటానికి వెళితే మహిళలు తలుపు తీసేవారుకారని, పని మనషులచేత మాట్లాడించేవారని తెల్పారు. అంతేకాక ఆమెకు తెలంగాణా వారల గురించి, ఆనాటి గడీల గురించి అవగాహన వుండటంతో, వెట్టిచాకిరీ గురించి తెలియటంతో, ఆ అంశాలు ఆమె నవలలో చిత్రీకరించారు. “నీ బాంచను కాల్మొక్త" అనే నవల రాయడానికి ఆ పేరు పెట్టడానికి సరస్వతీ దేవికి తెలంగాణా గ్రామీణ జీవన విధానం తెలియటమే అనిపిస్తుంది. సరస్వతీదేవి ఆనాటి మహనీయులతో కలిగిన ధన్యురాలని చెప్పారు. మాడపాటి హనుమంతరావు గారు, సురవరం ప్రతాపరెడ్డిగారు, రాజబహదూర్ వెంకటరామారెడ్డిగారు, బూర్గుల రామ కృష్ణారావు గారు, కొండ వెంకటరంగారెడ్డిగారు మొదలైన వారంతా ఆమెకు స్ఫూర్తి ప్రధాతలే. వారి సాహచర్యంలోనే ఆమెకు సాంఘిక సేవాకార్యక్రమాలపై ఆసక్తి కలిగింది. తెలుగు భాషా వికాసానికై కృషి చేయాలనే సంకల్పం కలిగింది. జైలుపరంగా ఆమె మహిళా ఖైదీల కష్టాలు సానుభూతితో తెలుసుకుని, మానవత్వంతో వారికి సహాయమందించగలిగారు. ఆమె పఠనాసక్తికి మూలప్రేరణ శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం. ఆమె రచించిన "తేజోమూర్తులు" అనే గ్రంథం ద్వారా ఆమె ఆయా మహనీయుల ప్రభావానికి లోనయి ఆమె వేసిన ప్రతి అడుగులోను వారినే ఆదర్శంగా తీసుకున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. సరస్వతీ దేవి రచించిన నవలలన్నిటిలో విశేష ప్రచారాన్ని ఆదరాన్ని పొందిన నవల “నీ బాంచను కాల్మొక్తు”. ఈ నవల ఆంధ్రప్రభ ఆదివారపు సంచికలో ధారావాహికంగా చబడింది. 976లో నవలగా ముద్రింపబడింది. నవలను గురించి రచయిత్రి ఎంతో వివరంగా తెలియ జేశారు. "ఈ నవల ఆంధ్రప్రభ ఆదివారపు సంచికలో సీరియల్గా వెలువడుతున్న కాలంలో పాఠకులనేకులు, ఈ నవల పేరు బాగుండలేదు అని, మాకు అర్థంకాలేదు అని నాకు ఉత్తరాలు రాశారు”. బాబూ, నాయనా, తండ్రి అని ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాలలో పిల్లలను బతిమాలాడే ధోరణిలో పెద్దవాళ్ళు అన్నట్టు, తెలంగాణాలో, "నీ బాంచను కాల్మొక్త అంటారు కొందరు. బానిసలు, ప్రభువులు మెలిగే ఈ సంఘంలో, "చిత్తం బాబాయ్యా" అని కొన్ని ప్రాంతాలలో వున్నట్టి, తెలంగాణాలో “నీ బాంచను కాల్మొక్త” అనటం ఉంది. తెలంగాణా మాట మరింత బానిసత్వాన్ని సూచించేది గా వున్నది. కులాలలో తరతమ భేదాన్ని కొట్టవచ్చేటట్లు తెలిపేదిగానూ వున్నది. ఈ నవలకు ఇంతకంటే మంచి పేరు స్ఫురించలేదు." ఈ నవలలో కథానాయకుడు హీనకులజుడని, అతడిపట్ల సంఘం ప్రవర్తించిన తీరు, అతడిలో జీర్ణించుకు పోయిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సును పోగొట్టడానికి జానకమ్మ చేసిన ప్రయత్నాలు, అవి ఫలించినతీరు నా శక్తికొలది చిత్రించటానికే ప్రయత్నం చేశాను" అని చాలా స్పష్టంగా ఈ రచన గురించి తెల్పారు సరస్వతీదేవి. "ఏడెనిమిది సంవత్సరాల పిల్లవాడు రాగి వెంట్రుకలు ముఖమ్మీద ముసురుకున్నాయి. ఒంటికి చొక్కా గుడ్డయినా లేదు. గోచి పెట్టుకొని ఒక చిన్న గుడ్డ పీలిక భుజంమీద వేసుకున్నాడు. కళ్ళు చిన్నవే కాని చూపులు చురుకైనవి. బూడిద పడినట్లు కనబడే రంగు. “కాసిగా, నడు అవతలకి” ఎవరో పెద్ద అమ్మ అరిచారు. కాని లేచి మోకాలి పుండు చూచుకుంటూ, గ్రుడ్ల నీళ్ళు గ్రుడ్లలోనే గుక్కుకుంటూ బండలు తెలంగాణ (188 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> nc5yycf17cf9ru2wdt8o6q66cm8dzmh పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/210 104 211488 551508 2026-04-05T03:40:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నిలబడ్డాడు. అక్కడ దొడ్డమ్మ అన్నం అంతా ముద్ద చేసి చిప్పలో వేసింది - అంతే!! నీ బాంచన, నీ బాంచను, కాల్మొక్తు "కాశీ వెళ్ళి పోయాడు వెనక్కు చూచుకుంటూ ఒక సం.రం. పాటు ఆంధ్రప్రభలోని ధార...' 551508 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నిలబడ్డాడు. అక్కడ దొడ్డమ్మ అన్నం అంతా ముద్ద చేసి చిప్పలో వేసింది - అంతే!! నీ బాంచన, నీ బాంచను, కాల్మొక్తు "కాశీ వెళ్ళి పోయాడు వెనక్కు చూచుకుంటూ ఒక సం.రం. పాటు ఆంధ్రప్రభలోని ధారావాహికంగా అచ్చయిన ఈ నవలలోని జానకమ్మని, కాశీని పాఠకులు ఈ నాటికి మరిచిపోలేదు - అది సరస్వతీ దేవిగారి కలానికున్న శక్తి. సరస్వతీ దేవి సాహిత్యానికి మకుటాయమానంగా నిలిచేవి ఆమె కథా సంపుటలు. “స్వర్ణ కమలాలు” కథలలో శతపత్ర సుందరిలా శోభించింది. సరస్వతి దేవిగారు సాహిత్య సరస్వతికి అర్పించిన కంఠహరం అని అనుకుంటుంటే వెంటనే స్పురించేవి తులసీదళాలు, ఇవి అమ్మవారి అష్టోత్తర శత నామాల్లో ఉన్నాయి. సంఖ్యలో 1994లో ప్రచురింప బడిన ఈ కథా సంపుటిలో వస్తు విస్తృత విభిన్నత గోచరిస్తుంది. 'అమ్మా, నాకు ప్రాణంతో పుట్టె హక్క లేదా' అనే కథ హృదయ విదారకంగా వుందటమేకాక, 'చైనా దేశంలో ఆడపిల్ల పుట్టగానే వేడి వేడి నీళ్ళలో ముంచి చంపేస్తారు. మనదేశంలో ఆడపిల్లయితే మహాలక్ష్మి అంటారు. మీ వంటి పెద్దవాళ్ళు అసలు ఆడదే లేకపతే ఇంత ప్రపంచమేముందండీ! ఏ ప్రాణికయినా జీవించే హక్కులేదా, లేదని శాసించే హక్కు ఎవరికుంది, నాగరికత వెర్రితలులు వేస్తోందా.. ఈ మాటలు పాత్రలతో అనిపించినా, సరస్వతిగారి గొంతే అక్కడ ప్రతిధ్వనించింది. "తులసీదళాల లక్ష్యం మానవాళి సత్వ గుణ ప్రధానంగా మనుగడ సాగించాలన్నదే అన్నారు సరస్వతీదేవిగారు. "అనేక వందల పాత్రలతో, అనేక వందల సంఘటనలతో నిండుగా సందడిగా వుండే ఈ కథాసంపుటి జగన్నాటకానికి ఎదురుగా నిలిపిన నిలువుటద్దం”. అని ప్రశంసలందుకుంది ఈ సంపుటి. ప్రతిభా సరస్వతి సరస్వతీదేవి రచయిత్రిగా, సంఘ సేవకురాలిగా, బాధ్యతాయుతమైన కొన్ని పదవులు నిర్వహించిన స్త్రీ మూర్తిగా గొప్ప గౌరవాన్ని సమాజాన్నుంచి అందుకున్నారు. 1. 1958 నుంచి 1966 వరకు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరుగా నామినేట్ అయ్యారు. 2. 1967-72 వరకు ప్రాంతీయ చలనచిత్ర అవార్డుల కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. 3. 1974లో జాతీయ చలనచిత్ర అవార్డుల కమిటీ సభ్యురాలు. సామాన్య గృహిణిగా కనిపించినా అసామాన్యమైన రచయిత్రిగా పేరు పొందారు. సాహిత్య రంగం నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 1. 1964లో మద్రాసు కేసరి కుటీరంవారి గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం, 2. 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు 3. 1987లో బాలల అకాడమీ నుంచి "బాలబంధు” 4. 5. 6. 1982లో "స్వర్ణ కమలాలు” కథా సంపుటికి కేంద్రరాష్ట్ర సాహిత్య అకాడమి అవార్డులు. 1989లో సుశీలా నారాయణరెడ్డి అవార్డు. 1989లో దుర్గాబాయ్ దేశముఖ్ అవార్డు. ఇవికాక ఎందరో సరస్వతీదేవిని సన్మానించారు. 1976లో ప్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థ, వంశీ ఆర్ట్స్ హైదరాబాదు వారి నుంచి 1987లో మహామంత్రి మాదన్న వర్ధంతి సందర్భంగా గొప్ప సన్మాన పత్రాలు అందుకున్నారు. రావూరి సత్యనారాయణగారి "భాషాకుటీరం" నుంచి, రసమయి సాంస్కృతిక సంస్థ నుంచి సన్మానింపబడ్డారు. మద్రాసు తెలుగు అకాడమి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సరస్వతీదేవిని సన్మానించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహరాల శాఖ స్వీయ సాంస్కృతిక సేవా పథకం నుంచి సరస్వతీ దేవి గౌరవింపబడటం ఎంతో అభినందనీయం. ఇంత ప్రతిభావంతురాలైన సరస్వతీ దేవి ఎంతో మృదుభాషిణి, ఉత్తమ ఇల్లాలు, ఆదర్శ గృహిణి, నిరాడంబరాలు, ఎందరినో ఆత్మీయురాలు, "నేను మొదట రచయిత్రినికాను. కావాలని ఆశించలేదు. కేవలం పాఠకురాలిగా అన్ని సాహితీ చేతులు తెలంగాణ (189 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> drvkwdeh01u9cqnlupd4clyrjcwwtjw పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/211 104 211489 551509 2026-04-05T03:41:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రక్రియలను చదివాను. అన్నిటిలో కథా సాహిత్యమంటే అభిమానమెక్కువ" అని స్వయంగా సరస్వతీ దేవి తెల్పారు. మధ్యతరగతి కుటుంబ వాతావరణం నుంచి మీ కథలు, నవలలు దాటిపోలేవేమి అని ప్రశ్నిస...' 551509 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ప్రక్రియలను చదివాను. అన్నిటిలో కథా సాహిత్యమంటే అభిమానమెక్కువ" అని స్వయంగా సరస్వతీ దేవి తెల్పారు. మధ్యతరగతి కుటుంబ వాతావరణం నుంచి మీ కథలు, నవలలు దాటిపోలేవేమి అని ప్రశ్నిస్తే, సరస్వతీదేవి ఎంతో సముచితంగా సమాధానమిచ్చారు. “దేశకాల పాత్రల కతీతమైంది. మానవ మనస్తత్వం. ఈ మనస్తత్వ ధోరణులను వివిధ వాతావరణాలలో అవి చెందే పరిణామ క్రమాన్ని విశ్లేషించటం నా మొదటి ఆశయం. అలాగే విన్వ జననీయమైన భావాలను దృష్టిలో పెట్టుకొని రచన చేయటానికే నా కలం మొగ్గు చూపుతుంది. చక్కని ఇతివృత్తం ఎక్కడ లభ్యమయితే, అక్కడినే వెళతాను కానీ కేవలం మధ్యతరగతి కుటుంబాలనే నా ఇతివృత్తం పరిమితం చేసుకోలేదు అన్నారు సరస్వతీదేవి స్పష్టంగా. అంటే రచనా లక్ష్యం విశ్వశ్రేయస్సు అనేది వివరించారు చాలా దృఢంగా. "నేను సృష్టించిన స్త్రీ పాత్రలన్నీ క్షమ, జరిమి మంచితనం ముందు చూపు కలిగి ప్రవర్తిస్తాయి. స్త్రీలో ఉండే జరిమిని చేతకానితనం కింద ఎప్పుడూ అనుకో కూడదు. నా వచనలో స్త్రీ పురుష సమైక్యతను చాటి చెప్పే విశ్వజనీన భావాన్ని పొందుపరచడానికే ప్రయత్నించాను కానీ ఏ ఒక్కరినో సమర్థించడానికో లేదా విమర్శించడానికో ప్రయత్నించలేదు అన్నారు. అంటే సరస్వతీదేవి స్త్రీ పురుష సమానత్వాన్ని ఆకాంక్షించిన అభ్యుదయ స్త్రీ మూర్తిగా అర్థమవుతుంది. అలాగే సరస్వతీదేవి చెప్పిన ఎన్నో సమాధానాలలో ఆమె వ్యక్తిత్వ వికాసం స్పష్టంగా గోచరిస్తుంది. స్త్రీల సమాన హక్కులు. స్త్రీ స్వాతంత్య్రం పట్ల సరస్వతీదేవి గారు చాలా ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నినాదాలవల్ల ఎవరైనా ఏదయినా సాధించగలరా, ఈ ఉమెన్స్ లిబ్ అన్నది పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి అయిన నినాదం. ఈ దేశంలో ఇది ఎంత వరకు అవసరమో మనం ఆలోచించాలి. నాకు తోచినంత వరకు స్త్రీ సమాన హక్కులు అంటా స్త్రీ, పురుషులు కలికట్టుగా జీవించాలి తప్ప స్త్రీలను బడుగు వర్గాలుగా చిత్రించి రిజర్వేషన్లు ఇవ్వడం నా అభిమతంకాదు.” ఇదీ సరస్వతీదేవి ఆమె అభిప్రాయంగా స్వయంగా 1992లోనే చెప్పటం గుర్తించాలి. ఇల్లిందల సరస్వతీదేవి సాహితీ స్వర్ణకమలం. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను కథల ద్వారా, నవలల ద్వారా, వ్యాసాల ద్వారా, మరెన్నో సాహిత్య ప్రక్రియ ద్వారా నిలుపుకున్న సాహితీమూర్తి. కొద్ది తక్కువగా వేయి పున్నములు జీవితంలో చూసిన పుణ్యాత్మురాలు, సాహిత్యంలో సమాజంలో, దేశంలో కూడా వచ్చిన పున్నములను, అమావాస్యలను దర్శించిన ధన్యురాలు. ఇల్లిందల సరస్వతీదేవి గారు "జాతిరత్నం" ఆమె "తేజోమూర్తి”. మానవతా విలువలతో విరబూసిన స్వర్ణకమలాలు సాహిత్యం లోకానికందించిన సాహితీమూర్తి, ఒక స్వర్ణ కమలం 31 ఆగష్టు 1998లో కన్ను మూసింది. మూడు తరాలకి ప్రతినిధియైన సాహితీమూర్తి మనకికలేరు. A తెలంగాణ (190 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> h177r9fq3buxi4nbeeyei16k5h50rxt పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/212 104 211490 551510 2026-04-05T03:41:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '55 కో టి రతనాల వీణగా ప్రఖ్యాతమైన తెలంగాణ మాగాణం ఎందరో మహానుభావులకు, దేశభక్తులకు, సంఘసంస్కర్తలకు పోరాటయోధులకు ప్రాణు ప్రతిష్ట చేసింది. ఎన్నో మహాజ్వల ఘట్టాలకు ఊపిరిలూదింది....' 551510 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>55 కో టి రతనాల వీణగా ప్రఖ్యాతమైన తెలంగాణ మాగాణం ఎందరో మహానుభావులకు, దేశభక్తులకు, సంఘసంస్కర్తలకు పోరాటయోధులకు ప్రాణు ప్రతిష్ట చేసింది. ఎన్నో మహాజ్వల ఘట్టాలకు ఊపిరిలూదింది. అది నిజాం రాచరికపు నిరంకుశ పాలనాకాలం, స్వేచ్ఛకోసం, ప్రజా స్వామిక హక్కుల కోసం ప్రజలు మాట్లాడుతున్న సమయం. దొర పట్టేళ్ల దాష్టీకానికి బడుగుల బతుకులు బలౌతున్న రోజులు. ఆకలితో అలమటించే అభాగ్యులకు అండగా ఉంటూ, ఆధిపత్యాలను అంతమొందించే యోధుడి కోసం తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్న తరుణం. ఆ సమయంలో కటిక చీకటిలో కాంతిరేఖలా, పీడితుల గుండెల్లో ఎగిసిన పిడికిళ్లకు తెగింపై నినదించిన సింహ కంఠనాదం, పోరు రణన్నినాదం సర్దార్ జమలాపురం కేశవరావు, హైదరాబాద్ సంస్థానంలో విముక్తి ఉద్యమాలను అత్యంత ధైర్య సాహసాలతో, గాంధేయమార్గంలో నడిపించిన ధీశాలి జమలాపురం కేశవరావు. నల్లబంగారం సిరుల పంటగా పేరుగాంచిన నాటి వరంగల్ (నేటి ఖమ్మం) జిల్లాలోని ఎర్రుపాలెం గ్రామంలో వెంకటరామారావు, వెంకట నరసమ్మ పుణ్య దంపతులకు 1908 సెప్టెంబర్ 3న కేశవరావు జన్మించారు. కేశవరావు చిన్ననాటి విద్యాభ్యాసం స్వగ్రామంలోనే కొనసాగింది. ఆ పై చదువులు ఖమ్మం పట్టణంలో పూర్తి చేశారు. సంపన్న జమలాపురం కేశవరావు - డా॥ చవ్వా వెంకటరెడ్డి కుటుంబంలో జన్మించినా ఇతరుల కష్టాలు తనవిగా భావించి పరిష్కరించే నైజం కేశవరావుది. బాల్యం నుండే కేశవరావు అన్ని కులాలు, మతాల వారితో కలివిడిగా ఉండేవారు. గ్రామీణ వ్యవస్థలోని మూఢనమ్మకాల పట్ల అతనికి తీవ్ర వ్యతిరేకత ఉండేది. పుట్టగానే పూవు పరిమళించినట్లు బాల్యం నుండే ప్రశ్నించడం, స్పందించడం, కలుపుకుపోవడం అనే సద్గుణాలు కేశవరావును నాయకుడిగా నిలబెట్టాయి. ఒకసారి వారి గ్రామంలో ఒక నిండు గర్భిణి చనిపోతే, ఆ సంఘటనను అరిష్టంగా భావించి కుటుంబ సభ్యులతో సహా ఎవ్వరూ ఆ శవ దహన సంస్కారాలకు ముందుకు రాలేదు. ఆ సన్నివేశాన్ని చూసి చలించిన కేశవరావు గారు తానే స్వయంగా ఆ యువతి శవాన్ని భూజాన మోసుకొని స్మశానవాటికకు తీసుకెళ్లి దహనసంస్కారాలు చేయించి గ్రామస్తుల మూఢనమ్మకాన్ని పటాపంచలు చేశారు. ఊర్లో ఉంటే చెడిపోతున్నాడని భావించిన తండ్రి కేశవరావును హైదరాబాద్ నిజాం కాలేజీలో బి.ఎ.లో చేర్పించారు. నిజాం కాలేజీ విద్యాభ్యాసం కేశవరావు ఆలోచనా పరిధిని మరింత పదునెక్కించింది. ప్రగతిశీల భావజాలం, అభ్యుదయ ప్రాపంచిక దృక్పథం, ఉద్యమించే మనస్తత్వం స్థిరపడటానికి నిజాం కాలేజీ మార్గదర్శనం చేసిందని చెప్పవచ్చు. అవి వందేమాతర ఉద్యమం జరుగుతున్న రోజులు, నిజాం ప్రభుత్వం వందేమాతర గీతాన్ని పాడకూడదని నిషేదించింది. అయినా తెలంగాణ (191) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 8y544fjub8i3srm1id9caepva8rncax పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/213 104 211491 551511 2026-04-05T04:24:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అరచేయకుండా కేశవరావు మిత్రులతో కలిసి వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నారు. కేశవరావే ముందుండి తరగతి గదులను బహిష్కరింపజేసి కళాశాల మైదానంలో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. కేశవరావు...' 551511 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అరచేయకుండా కేశవరావు మిత్రులతో కలిసి వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నారు. కేశవరావే ముందుండి తరగతి గదులను బహిష్కరింపజేసి కళాశాల మైదానంలో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. కేశవరావు నాయకత్వంలో విద్యార్థులు వందేమాతర గీతంపై నిషేధాన్ని ఎత్తివేయాలని గర్జిస్తూ ఉద్యమాన్ని మరింత ప్రజ్వరిల్లజేశారు. కారణాంతరాల వల్ల బి.ఎ. చదువును మద్యలోనే ఆపేసి మరఠ్యాడలోని కడకత్లో ఉన్న కరోడ్గెరీ శాఖలో ఉద్యోగంలో చేరారు. కొంతకాలం తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ జిల్లా అవ్వల్ లూలూక్టార్ కార్యాలయంలో చేరారు. 1986లో ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి సంస్థాన స్వాతంత్య్ర ఉద్యమంలోకి కొదమసింహంలో దూకారు. అప్పటి నుండి తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేసిన త్యాగధనుడు కేశవరావు. కేశవరావు విద్యార్థి దశలోనే మాడపాటి హనుమంతరావుతో కలిసి గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. 1923లో విద్యార్థి నాయకునిగా 1984లో ఉద్యమకారునిగా గాంధీజీని కలుసుకున్నారు. ఆ చొరవతోనే 1946లో గాంధీజీ ఖమ్మం పర్యటన కేశవరావు సారధ్యంలోనే జరిగింది. నాడు ఖమ్మంలో గాంధీ గారి ప్రసంగం వినడానికి 80 వేల మంది ప్రజలను సమాయుక్త పరిచిన ఘనత కేశవరావు అంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు కేశవరావు ముఖ్య భూమిక పోషించారు. స్వామి రామానంద తీర్థ, గోవిందరావు నానక్ రామ్ కిషన్ ధూత్, రావినారాయణరెడ్డి జనార్ధనరావు దేశాయ్, శ్రీనివాసరావు బోరేకర్లతో కలిసి తెలంగాణలో స్టేట్ కాంగ్రెస్ పార్టీని ఉన్నతంగా నడిపించారు. నిజాం ప్రభుత్వం స్టేట్ కాంగ్రెస్ను నిషేధించింది. 1938 అక్టోబర్ 24న మధిరలో సత్యాగ్రహదీక్షలో కేశవరావు పాల్గొన్నారు. దీక్షకు అనుమతిలేదు కాబట్టి పోలీసులకు చిక్కకుండా నాటకీయ ఫక్కీలో ఒక రైతు వేషంలో జనంలోకి వెళ్ళి ప్రసంగించారు కేశవరావు, మహాత్మాగాంధీకి జై, భారత్ మాతాకీ జై అని నినదించారు. దీంతో నిజాం ప్రభుత్వం కేశవరావును 14 నెలలు జైలులో బంధించింది. జైలు నుండి తిరిగి వచ్చిన కేశవరావు తెలంగాణలోని ప్రతి పల్లెపల్లెలో పర్యటించి స్వతంత్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అంతేగాకుండా 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. కేశవరావు ప్రజానాయకుడిగా ఎన్నోసార్లు పోలీసులను ఎదిరించారు. ఒకసారి ఇల్లెందులలో యువజన కాంగ్రెస్ సమావేశాలకు పోలీసులు అనుమతించకపోతే, వారి ప్రవర్తనను నిరసిస్తూ జెండా కర్రతో పోలీసులకు ఎదురొడ్డి సవాలు విసిరాడు కేశవరావు. “సభకు అనుమతి ఇవ్వాలని, ఇవ్వకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, దానికి పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీంతో ఒక పోలీసు అధికారి తన తుపాకీని కేశవరావుకు గురిపెట్టి కాలుస్తానని బెదిరించాడు. ఆ అధికారి దౌర్జన్యాన్ని లెక్కచేయకుండా చావుకైనా సిద్ధమంటూ తుపాకిగుండు కెదురుగా తన గుండెను నిలిపిన ధీశాలి కేశవరావు. వారి ధైర్యం అక్కడి ప్రజల్లో చైతన్య స్పూర్తిని రగిలించింది. 'సర్దార్ కేశవరావు జిందాబాద్" అన్న నినాదానికి అక్కడే ప్రాణ ప్రతిష్ట జరిగింది. వారి తెగింపుకు ప్రజలు అభిమానంతో ఇచ్చిన బిరుదు “సర్దార్' అప్పటి నుండి మన కేశవరావు సర్దార్ జమలాపురం కేశవరావు అయ్యారు. 1946 మే నెలలో నాటి మెదక్ జిల్లా కంది గ్రామంలో కేశవరావు అధ్యక్షతన నిజామాంధ్ర 13వ మహాసభలు జరిగాయి. ఆ సభలో నిజాం ప్రభుత్వం చేపట్టిన బూటకపు సంస్కరణలను తీవ్ర పదజాలంతో ఖండించారు సర్దార్ కేశవరావు. స్వామి రామానంద తీర్థ సహాయం, కేశవరావు అవిశ్రాంత కృషి వల్ల ఆ బూటకపు సంస్కరణలను వెనక్కు తీసుకుంది నిజాం ప్రభుత్వం. సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షతన స్వాతంత్ర్యోద్యమం ఒక స్పష్టమైన స్వరూపం పొందగలిగింది. వేలాదిగా యువకులు, విద్యావంతులు వీరి నాయకత్వంలో స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. గ్రామ సంఘాలు, తాలుకా సంఘాలు ఏర్పాటు చేశారు. సర్దార్ కేశవరావు ప్రజలలో జాగృతి కలిగించడానికి బుర్రకథలు, హరికథలు, నాటకాలు దళాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశారు. గ్రామాలలో గ్రంథాలయాలు నెలకొల్పారు. వయోజన విద్యా పాఠశాలలు ప్రారంభించారు. గాంధీ మహాత్ముని సిద్ధాంతాలకు అనుగుణంగా సత్యం, అహింసల ద్వారానే స్వాతంత్ర్యం సాధించాలని కేశవరావు ప్రజలకు ఉద్బోధించేవారు. ఆనాటి ప్రభుత్వ దమననీతిని, తన అనర్గళ ఉపన్యాసాలలో నిశితంగా తెలంగాణ (192) తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> mtmvpyjjcvj998icfebr9qu4adshei4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/214 104 211492 551512 2026-04-05T04:24:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విమర్శించేవారు. సభలో కేశవరావు ఉపన్యసిస్తున్నాడని తెలిస్తే ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఆర్య సమాజంతో కూడా కేశవరావుకు సన్నిహిత సంబంధాలుండేవి. దళితులు, ఆదివాసీల అభ...' 551512 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>విమర్శించేవారు. సభలో కేశవరావు ఉపన్యసిస్తున్నాడని తెలిస్తే ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఆర్య సమాజంతో కూడా కేశవరావుకు సన్నిహిత సంబంధాలుండేవి. దళితులు, ఆదివాసీల అభ్యున్నతికి కూడా కృషిచేశాడు. వడ్డీ వ్యాపారులు, షావుకార్ల దోపిడీపై సభలో సమరశంఖం పూరించారు సర్దార్ జమలాపురం కేశవరావు. కేశవరావు స్వాతంత్య్ర కాంక్షతో సరిపెట్టక హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని నిజాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1947 ఆగస్ట్ 7న సత్యాగ్రహం చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం 18 నెలలు జైలులో పెట్టింది. జైలులో తోటి ఖైదీలకు సమాజంలోని విషయాలు పట్ల అవగాహన కలిగించి చైతన్యపరిచారు. జైలులో పోలీసు అధికారులకు, ఖైదీలకు మధ్య జరిగిన గొడవలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేవారు. సర్దార్ కేశవరావును వరంగల్ నుండి నిజామాబాద్ జైలుకు తరలించే సందర్భంలో ప్రజలు వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దడం పోలీసులకు ఎంతకూ సాధ్యంకాకపోతే కేశవరావే స్వయంగా ప్రజలను శాంతపరిచారు. సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫాఝాన్లో మూర్తీభవించిన నిరాడంబరత, సహనం, సత్యసంధత కేశవరావులో ఉండటం వల్ల ప్రజలు కేశవరావును అవరసరిహద్దు గాంధీగా పిలుచుకునేవారు. కేశవరావు సంస్కర్త, మానవతావాది, నిష్కామయోగిగా బహుముఖీనమైన పాత్రలు పోషించారు. మతమనేది సర్వసమాన హితానికి మూలం కావాలని అనేక సందర్భాలలో తెలియజేశారు. తను ఆచరణలో నిరూపించుకున్నారు. ఓ సారి తమపెద్దల సమావేశం జరుగుతున్నది. సాయంత్రం అయింది. ఒక ముస్లిం సోదరుడు దేనికోసమో వెదుకుతూ విచారంగా కనిపించాడు. అతని అవస్థను గమనించిన కేశవరావు తన భుజంపై కండువాను ఇచ్చి నమాజు చేసుకొమ్మని, కండువా మాసిపోతుందని ఆలోచించవద్దని భుజం తట్టి ఉ త్సాహపరిచారు. ఈ ఘటన వారి పరమతసహనానికి ప్రతీక. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ సాయుధపోరాటం కొనసాగించిన రోజులలో సైతం కేశవరావు గ్రామాల్లో నిర్భయంగా తిరిగేవారు. ప్రత్యర్థులు సైతం ఆయనను గౌరవించేవారు. అధికార పదువుల కోసం కేశవరావు ఎన్నడూ అర్రులు చాచలేదు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉ ండేవారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూకు కేశవరావుపై గాఢమైన అభిమానం ఉండేది. అందుకే హైదరాబాద్ సంస్థానం నుండి భారత పార్లమెంట్కు నామినేట్ చేయబడ్డారు కేశవరావు. జమీందారీ వ్యవస్థలో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్ర పేరుతో ఆంధ్రలో కలిపితే తీవ్రనష్టం జరుగుతుందని ఆనాడే హెచ్చరించారు కేశవరావు.. స్వాతంత్రోద్యమంలో ఏ భూస్వామ్య శక్తులనైతే వ్యతిరేకించాడో వారే కాంగ్రెస్లో చేరి 1952 ఎన్నికలలో కేశవరావును ఓడించారు. అయినా గెలుపు ఓటములను సమదృష్టితోనే చూసేవారు కేశవరావు. ఉద్యమ సమయంలో సరైన ఆహారనియమాలు పాటించక పోవడం, జైలు జీవితం, నమ్మిన వారు ద్రోహం చేయడం వంటి దుష్పరిణామాలు కేశవరావును క్రుంగదీశాయి. అందుకే అర్ధాంతరంగా 1953 మార్చి 29న తన 46వ ఏట మనల్ని వీడి శాశ్వతంగా వెళ్ళిపోయారు. తెలంగాణ ఒక నిస్వార్ధ ప్రజాసేవకుడిని, నిష్కల్మష హృదయుడిని, జననేతను, జాతీయనాయకున్ని కోల్పోయింది. మచ్చలేని వ్యక్తిగా, మానవత్వానికి ప్రతీకగా ప్రజలతో మమేకమైన ఉద్యమస్పూర్తి, చైతన్య దీప్తి సర్దార్ జమలాపురం కేశవరావు, మన భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే దక్కన్ సర్దార్ మన తెలంగాణ కేసరి జమలాపురం కేశవరావు, ఈ సందర్భంలో కాళోజీ జమలాపురం కేశవరావును ప్రజల మనిషిగా అభివర్ణిస్తూ చెప్పిన కవితాపంక్తులను కొసమెరుపుగా అందిస్తున్నాను. "మొండి చేతుల అంగి మోకాళ్లు దాటిన మొలగుడ్డతో తిరుగు కేశన్న పల్లెబాటలు బాధ ప్రజలతో బాటు నీ బరి కాళ్లకే బాగ గురుతున్న మచ్చలేని మనసు జబ్బులోని ఒళ్లు డబ్బులేని కలు సిదన్న సర్దారు నామంబు సహజనామంబుగా సరిపోయినది నీకు కేశన్న” తెలంగాణ (193) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> dt4rz8dvqmak0k5waaa83099a5s0h8m పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/215 104 211493 551513 2026-04-05T04:24:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '56 జమాలుద్దీన్ - డా|| దేవరాజు మహారాజు 1 970-80 దశకం వరకు మన హైదరాబాదు నగరంలో సయీద్ జమాలుద్దీన్ పేరు బాగా వినిపిస్తూ ఉండేది. ఆయన చెప్పిన హాస్యోక్తులు ఆయన ఆశువుగా చెప్పిన షాయరీలు, చు...' 551513 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>56 జమాలుద్దీన్ - డా|| దేవరాజు మహారాజు 1 970-80 దశకం వరకు మన హైదరాబాదు నగరంలో సయీద్ జమాలుద్దీన్ పేరు బాగా వినిపిస్తూ ఉండేది. ఆయన చెప్పిన హాస్యోక్తులు ఆయన ఆశువుగా చెప్పిన షాయరీలు, చురకల్లాంటి చెళుకులూ తరచూ వినిపిస్తూ ఉండేవి. నిజానికి ఈయన ఎవరు? నిజాం రాజు ఆస్థానంలో విదూషకుడా? కాదు. ఆయన ఆస్థానంలో అలాంటివారు ఎవరూలేరు. కానీ జమాలుద్దీన్ అనధికారంగా అంతటివాడే. అక్బర్ ఆస్థానంలో బీర్బల్లాగా, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగ కవిలాగా, మన హైదరాబాద్ సంస్థానాధీశుడు లేడు. కానీ, ఆయన దగ్గరే చిరు ఉద్యోగిగా చేరి, క్రమక్రమంగా 'బాగే-ఎ-ఆమ్' పబ్లిక్ గార్డెన్స్కు సూపరింటెండెంట్గా పదోన్నతి సాధించాడు. తెనాలి రామలింగడి గురించి, బీర్ బల్ గురించి ఎలాగైతే కథలు, పిట్టకథలు వ్యాప్తిలోకి వచ్చాయో జమాలుద్దీన్ పేరు అలాంటివే ఎన్నో వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ తరంవారికి అవి అభూత కల్పనలని అనిపిస్తాయి. 'జమాలుద్దీన్' అనేది ఎవరో సృష్టించిన ఒక పాత్ర అని కూడా అనుకున్నారు. కానీ, జమాలుద్దీన్ నిజాం కాలంలో రంగ ప్రవేశం చేసి, తనదైన తరహాలో పాత్రపోషణ చేసి ఈ జీవిత నాటకరంగం నుంచి నిష్క్రమించిన ఒక సజీవ విదూషకుడు! నిజాంరాజు ఆయనను ఆస్థాన విదూషకుడిగా నియమించకపోయినా, ప్రజల దృష్టిలో ఆయన హైదరాబాదు సంస్థానానికి విదూషకుడయ్యాడు. దక్కను పీఠభూమిలో హైదరాబాదుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. భాషా సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, ప్రత్యేకమైన వంటకాలవలె జమాలుద్దీన్. సర్వర్ దండా లాంటి వాళ్ళు కూడా హైదరాబాదు సంస్కృతిలో భాగమైపోయారు. నిజాం కుటుంబానికి అతి సన్నిహితుడైన జమాలుద్దీన్ టిప్పు సుల్తాన్ వంశంలోనివాడు. 1881లో మద్రాసులో అంటే చెన్నైలో పుట్టాడు. విద్యాభ్యాసం కోసం విద్యార్థిగా హైదరాబాదు చేరాడు. నాటి ప్రముఖ విద్యావేత్త, సరోజినీ నాయుడి తండ్రిగారైన అఘోరనాథ చటోపాధ్యాయ సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు. మెట్రుక్యులేషన్ పాసయ్యేవరకు సరోజినీ నాయుడి కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి తిరిగాడు. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నిజాం కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆబీడ్స్ రోడ్డులోని 'గోల్డెన్ త్రెషోల్డ్' భవనం వారి నివాసంగా ఉండేది. కవులకు కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు అది కేంద్రంగా విలసిల్లింది. సరోజినీ నాయుడితో పాటు ఆమె సోదరుడు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ వీరి వయసువాడే! ఇక్కడ - అనుకోకుండా ఇంటా బయటా లభించిన సాహిత్య కళారంగాల వాతావరణం జమాలుద్దీన్ ఎదుగుదలకు దోహదం చేసింది. * తెలంగాణ (194) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> 20m61f2sql2116vxyjywh3kzltpsxln పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/216 104 211494 551514 2026-04-05T04:25:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అలాగే, ఒక మంచి అవకాశం కూడా అనుకోకుండానే చేజిక్కింది. జమాలుద్దీన్క నవాబ్ కాజిమర్ జంగ్ సోదరి గౌసియా బేగంతో 'నిఖా జరిగింది. నవాబ్ కాజిమ్యర్ జంగ్ అంటే మాటలా? నిజాం ప్రభుత్వంలో...' 551514 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అలాగే, ఒక మంచి అవకాశం కూడా అనుకోకుండానే చేజిక్కింది. జమాలుద్దీన్క నవాబ్ కాజిమర్ జంగ్ సోదరి గౌసియా బేగంతో 'నిఖా జరిగింది. నవాబ్ కాజిమ్యర్ జంగ్ అంటే మాటలా? నిజాం ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన శాఖ నిర్వహిస్తున్న 'వజీర్! నవాబుల కుటుంబం. అందులో మంత్రిగారి చెల్లెలుతో పెళ్ళి. ఇంకేముంది? జమాలుద్దీన్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇకనేం నిజాం ప్రభువుతోనూ, అతని కుటుంబ సభ్యులతోనూ పరిచయం కావడం, సాన్నిహిత్యం పెరగడం ఇక సహజమేకదా? ఆ విధంగా జమాలుద్దీన్కు సన్నిహితు డయ్యాడు. ఉద్యానవన శాఖలో నిన్న ఉద్యోగిగా చేరి, అనతి కాలంలో త్వరితగతిని పబ్లిక్ గార్డెన్స్కు అంటే 'బాగ్ ఎ - ఆమ్'కు సూపరింటెండెంట్ అయ్యాడు. పబ్లిక్ గార్డెన్స్లో 'జపనీస్ గార్డెన్' అభివృద్ధి చేయడానికి నిజాం, జమాలుద్దీన్ ను జపాన్ పంపించాడు. - జమాలుద్దీన్ జపాన్ వెళ్ళి అక్కడి తోటల పెంపకం, నిర్వహణ అధ్యయనం చేశాడు. హైదరాబాదుకు తిరిగొచ్చాక వెంటనే కార్యరంగంలోకి దూకకుండా కాల యాపన చేశాడు. ఈయన బద్ధకాన్ని గమనించి నిజాం ప్రభువే వెంటపడి 'ఎంత డబ్బు కావాలో తీసుకో. జపాన్ గార్డెన్ అభివృద్ధి చెయ్యి' అని ఒత్తిడి చేయసాగాడు. లక్ష రూపాయలు, సంవత్సరం గడువు కావాలన్నాడు. జమాలుద్దీన్. నిజాం మంజూర్ చేశాడు. కాలం గడిచింది. లక్ష ఖర్చయ్యింది. కానీ, “జపాన్ గార్డెన్'లో ఒక్క మొక్క పెంచలేదు. జపనీస్ పద్ధతిలో ఉద్యానవనం తయారై ఉంటుందనుకుని ఎంతో ఉబలాటంతో నిజాం రాజు తనిఖీకి వచ్చాడు. 'వని 'ఎంతవరకు వచ్చింది' అని అడిగాడు. " జపాన్ గార్డెన్ అంతా సిద్ధమైంది ప్రభూ! కానీ, ఒక్కటే తక్కువ! జపాన్ నుండి అగ్ని పర్వతాలు దిగుమతి చేసుకోవాల్సి ఉంది" అని నివేదించుకున్నాడు. జమా లుద్దీన్, విసినిగొట్టు, కోపిష్టి అయిన నిజాం ప్రభువు మరి ఆ సమయంలో ఏ గుణాన ఉన్నాడో గానీ... చిరునవ్వు సల్వి వెళ్ళిపోయాడు. గార్డెనక్కు మరికొంత డబ్బు మంజూరు చేశాడు. ఆ తర్వాత జమాలుద్దీన్ తన బద్ధకం వదిలించుకుని, రాత్రింబవళ్ళు జపనీయ తోట పెంపకం మీద మనసు పెట్టాడు. చివరకు జపనీస్ శైలిలో అద్భుతమైన గార్డెన్ అభివృద్ధి చేశాడు. ఇటీవలి కాలం వరకు పబ్లిక్ గార్డెన్లో జపనీస్ విభాగం ప్రపంచ విహారయాత్రికులను ఎంతగానో అలరించేది. తర్వాత కాలంలో పబ్లిక్ గార్డెన్స్ లో లలిత కళాతోరణం, తెలుగు విశ్వవిద్యాలయ భవన సముదాయం రావడంతో జమాలుద్దీన్ అభివృద్ధి పరిచిన జపనీస్ గార్డెన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బెరార్ యువరాజు, నిజాం యువరాజు మొజంజా మొదలైనవారంతా జమాలుద్దీన్తో స్నేహంగా ఉండేవారు. అప్పటికి మోటారు వాహనాలు చాలా తక్కువగా ఉండేవి. గుర్రాలు వాడుకలో ఉండేవి. గుర్రాలమీద స్వారి చేస్తూ ఈ మిత్రులంతా 'బాగె-ఎ-ఆమ్' కు వచ్చి జమాలుద్దీన్తో బాతాఖానీ వేసి, గరమ్ గరమ్ చాయ్ తాగి సరదాగా గడుపుతూ ఉండేవారు. 1940లో జమాలుద్దీన్ రెడ్ హిల్స్లో ఒక చిన్న భవనం కట్టుకున్నాడు. అది కూడా జపనీస్ శైలిలో ఎంతో అందంగా తయారైంది. దాని పేరు 'ఫెర్నోబిల్లా'. అయితే జమాలుద్దీన్ ఆ భవనంలో ఎక్కువకాలం గడపలేకపోయాడు. కారణం, 1942లో ఆయన అకాల మరణం పొందాడు. కుటుంబంలోని వారంతా అనాథలయ్యారు. జమాలుద్దీన్ కొడుకు ఇంటిలోని వస్తువులన్నీ అమ్ముతున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చాడు. అది తెలిసి నిజాం ప్రభువు హుటా హుటిన 'ఫెర్డ్ విల్లాకు వెళ్ళాడు. అక్కడి ఆస్థి విలువ ఎంతుందో అధికారులను లెక్కగట్ట మన్నాడు. వాళ్ళు అటూ ఇటూ కూడీ, తీసివేసి చివరకు ఆ ఆస్థి విలువ రెండు లక్షలని తేల్చారు. నిజాం భృకుటి ముడిచాడు. భవనం, ఫర్నీచర్, ఇతర వస్తువులు అన్నీ కలిపి లక్షకు బేరమాడాడు. ప్రభువే ఆ మాట అంటే కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చి కొంటామని ఎవరుమాత్రం ముందుకొస్తారు? ఎంతటి ప్రభువైనా నిజాం పిసినారితనం జగద్విఖ్యాతమైంది. 'ద టీల్స్ ఆఫ్ ఇండియన్ ప్రినెస్' అనే ప్రసిద్ధ గ్రంథంలో కూడా నిజాం పిసినారితనం నమోదై ఉంది. జమాలుద్దీన్ బతికి ఉన్నంతకాలం నిజాంను అపహాస్యం చేస్తుండేవాడు. జమాలుద్దీన్ 'ఫెర్న్ విల్లా' తెలంగాణ (195 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> ttehw8dzprwrpzezkan6gjmzpzmnzbv పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/217 104 211495 551515 2026-04-05T04:25:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కట్టుకున్న తొలి రోజుల్లో యువరాజు మొఖండా ఫెర్నావిల్లాడు. వచ్చి 'ఇదేమిటి పావురాల గూళ్ళలాగ ఇంత ఇరుకుగా ఉందీ ఇల్లూ - ఇందులో ఎట్లా ఉంటారూ?' అని హేళన చేశాడు. 'తన స్థాయికి, తన సంపాదన...' 551515 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కట్టుకున్న తొలి రోజుల్లో యువరాజు మొఖండా ఫెర్నావిల్లాడు. వచ్చి 'ఇదేమిటి పావురాల గూళ్ళలాగ ఇంత ఇరుకుగా ఉందీ ఇల్లూ - ఇందులో ఎట్లా ఉంటారూ?' అని హేళన చేశాడు. 'తన స్థాయికి, తన సంపాదనకు తగినట్టుగా తను కట్టుకున్నానని జమాలుద్దీన్ సవినయంగా మనవి చేసుకున్నాడు. విచిత్రమేమంటే పోలీస్ యాక్షన్ తర్వాత యువరాజు తన అధికారం నివాసం 'హిల్ ఫోర్ట్ ప్యాలెస్' వదిలి, తన తండ్రి నిజాం బేరమాడి కొన్న ఈ ఫెర్న్ విల్లాలోనే ఇరవైయేళ్ళు నివసించాడు. అలా జమాలుద్దీన్ కట్టిన పావురాల గూడులో యువరాజుకు జీవితం వెళ్ళబోయక తప్పిందికాదు. జమాలుద్దీన్ పేర ప్రచారంలో ఉన్న కొన్ని హాస్యోక్తులు చూద్దాం. జమాలుద్దీన్ టోపీ ముందు భాగాన్ని వెనక్కి పెట్టుకుని తిరిగేవాడట. అదేమంటే 'ఏమో నిజాం ప్రభువు గబుక్కున వెనకనుండి వస్తే ఎట్లా? అందుకే ఈ ఏర్పాటు' అని అనేవాడట. తెలివి తక్కువ నౌకరు ఇంట్లో మేకు కొడుతున్నాడట. మేకు తలభాగం గోడకు పెట్టి, మొనతేలిన భాగాన్ని బాదుతున్నాడట. అది గమనించిన జమాలుద్దీన్ 'ఆ మేకు ఆ గోడది కాదురా! అదిగో ఎదురుగా ఉన్న గోడది! కదిలించకుండా అలాగే తీసుకెళ్ళి ఎదురుగా కొట్టు దిగుతుంది' అని చెప్పాడట. ఒక్కో గోడకు ఒక్కోరకం మేకులుంటాయా అని నౌకరు ఆశ్చర్యపోయ్యాడట. ఒకసారి కారు డ్రైవర్ సడన్ గా బ్రేకు వేశాడట. ఏమిటి? ఏమైంది? అని అడిగాడు జమాలుద్దీన్, 'ఎదురుగా గొయ్యి ఉందిసార్. చూస్కోలే. మాఫ్ కర్నా' అన్నాడట డ్రైవర్. "గొయ్యి ఉన్నా నుయ్యి ఉన్నా హారన్ మోగిస్తూ వెళ్ళిపోవాలేగాని, బ్రేకులు కొట్టి కార్లో ఉన్నవాళ్ళ ప్రాణాలు తీస్తావా?” అని సీరియస్గా జోక్ చేశాడట జమాలుద్దీన్. చదువుకోసం కూతురిని జమాలుద్దీన్ ఢిల్లీ పంపించాడు. అక్కడ ఆమె 'పింగ్పాంగ్' ఆట నేర్చుకుని, తల్లిదండ్రులకు “నేను వింగ్ ్పంగ్ను వదిలి ఉండలేకపోతున్నా"నని ఉత్తరం రాసింది. దానికి జమాలుద్దీన్ 'అదిగో చూశావా నీ కూతురు ఎవడో చైనా వాడి వలలో పడింది' అని భార్యను బెదిరించాడట. జమాలుద్దీన్ భార్య గౌసియా బేగం తెలివి తక్కువదికాదు. 'వింగ్ంగ్ అంటే టేబుల్ టెన్నిస్ అని భర్తకు తెలియ జెప్పింది. నవాబుల కుటుంబంలోంచి విచ్చిన గౌసియా బేగం, స్త్రీవిద్యకు ముఖ్యంగా హైదరాబాదు సంస్థానంలో మాంటిస్సోరి విద్యావిధానానికి నాంది పలికిన నారీమణి! ఇక్కడి నుండి పట్టభద్రులైన తొలితరం మహిళల్లో ఆమె ఒకరు. ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్ వెళ్ళి, మాంటిస్సోరి విద్యావిధానాన్ని అధ్యయనం చేసాచ్చి ఇక్కడ ప్రవేశపెట్టిన ఘనత ఆమెదే! భర్త జమాలుద్దీన్ అటు ఉద్యానవన శాఖను పరిపుష్టి గావిస్తే, ఇటు ఈమె విద్యారంగాన్ని సుసంపన్నం చేశారు. హైదరాబాదు చరిత్ర పుటల్లో ఈ దంపతుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఉ తెలంగాణ (196 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> jq88rxq9wqv8a4grfzm6kb1diskm33f పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/218 104 211496 551516 2026-04-05T04:26:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '57 ప్ర తీదీ సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము నరుడు నరుండవుట దుష్కరమ్ము సుమ్ము దుష్కరమైన దానిని సుసాధ్యం చేసి చూపిన మనీషి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. కలలో కనిపించినా నిద్రలోనే చ...' 551516 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>57 ప్ర తీదీ సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము నరుడు నరుండవుట దుష్కరమ్ము సుమ్ము దుష్కరమైన దానిని సుసాధ్యం చేసి చూపిన మనీషి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. కలలో కనిపించినా నిద్రలోనే చేతులెత్తి నమస్కరించేంతగా తెలంగాణ ప్రజాజీవితం మీద ఆయన తన జీవిత కార్యాచరణతో ముద్రవేశారు. తెలంగాణ మట్టిలోని ఉదాత్త విలువలకు మానవ రూపం ఆచార్య జయశంకర్. 1934 ఆగష్టు 6న తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మ అయిన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ఆయన జన్మించారు. కాళోజీ, సురవరంలలో ప్రతిఫలించిన హైదరాబాద్ సంస్థాన సంస్కృతికి జయశంకర్ కూడా అచ్చమైన వారసుడు. జయశంకర్ గారు మాట్లాడు తున్నప్పుడు నిజాం కాలం నాటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజాజీవితానికి సంబంధించిన జ్ఞావకాల వెలుగునీడలు ఆయనలో ప్రతిఫలించేవి. నిఖార్సైన తెలంగాణీయుడు. అందుకే తన తెలంగాణతనం మీద ఎవరూ ఆక్షేపణ చేసినా అవమానించినా ఆయన సహించలేదు. రోషంతో తిరగబడ్డాడు. జీవితమంతా ఒకే ఎజెండాతో జీవించారు. తెలంగాణ జీవితాన్ని విధ్వంసం చేస్తున్న ఆంధ్ర వలస వాదానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పక్షాన ఆయన వకాల్తా తీసుకున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే తెలంగాణ జయశంకర్ సర్ - - దేశపతి శ్రీనివాస్ తల్లి తనకోసం తాను నియమించుకున్న న్యాయవాది ఆయన. తన క్లైంట్ తరఫున వాదనలను ఆయన ఎంతో కఠోర దీక్షతో పదును పెట్టుకున్నాడు. జీవిత పర్యంతం ఎంతో శ్రద్ధగా వాదించిండు. తెలంగాణ ఉద్యమానికి ఒక తాత్విక భూమికను ఏర్పరచిండు. తెలంగాణ ఉద్యమం అన్ని దశలలోను జయశంకర్ ఉద్విగ్న భాగస్వామి. పోలీస్ యాక్షన్ తరువాత తెలంగాణలో సివిల్ రూల్ అమలులో ఉన్న కాలంలో అప్పటి పాలకులు ఇక్కడి ఉద్యోగాల్లో ఇతర ప్రాంతాల వారిని నియమించారు. ఈదశలో తామరతంపరగా వలన వచ్చిన ఆంధ్ర ప్రాంతీయులు ఇక్కడి ప్రజల జీవనంతో సంలీనం కాలేదు. ఈ ప్రాంతాన్ని జయించిన విజేతల వలె వారు ప్రవర్తించారు. ఇక్కడి వారికి సభ్యత, సంస్కారం, నాగరికత భాష నేర్పేందుకు వచ్చిన ఉద్దాన కర్తలవలె తమనుతాము భావించారు. ఆంధ్ర ఉద్యమంలో పొందిన అభిజాత్యాన్ని తెలంగాణ ప్రజల మీద ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో 1952లో ముల్కీ ఉద్యమం చెలరేగింది. 1982 సెప్టెంబర్ 3న హైదరాబాద్ సిటీ కాలేజీలో జరిగే విద్యార్థుల సమావేశానికి బయల్దేరిన జయశంకర్ బస్సు ఫెయిల్ అయి మార్గమధ్యంలో జనగామ దగ్గర ఆగిపోయిండు. ఆరోజు సిటీ కాలేజీ సమా వేశంపై పోలీసులు చేసిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు అమరులయ్యారు. నిజాంకాలం నాటి సంక్లిష్ట సందర్భంలో య తెలంగాణ (197) తేజోమూర్తులు మ<noinclude><references/></noinclude> kv4wo6tugbmtjye2v6l7fxyx6y4q7aa పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/219 104 211497 551517 2026-04-05T04:26:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఎదిగిన వాడు జయశంకర్. ఉర్దూ మీడియంలోనే చదువు అందుబాటులో ఉన్న రోజులవి. హన్మకొండలోని మరణి హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఉస్మానియాలో బి.ఏ. బెనారస్ అలీఘడ్ విశ్వవిద్య...' 551517 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఎదిగిన వాడు జయశంకర్. ఉర్దూ మీడియంలోనే చదువు అందుబాటులో ఉన్న రోజులవి. హన్మకొండలోని మరణి హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఉస్మానియాలో బి.ఏ. బెనారస్ అలీఘడ్ విశ్వవిద్యాలయాలనించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందాడు. ఉమ్మడి రాష్ట్ర ప్రతిపాదనలో ఉమ్మడితనం లేదని జయశంకర్ మొదటినుంచి వాదించాడు. అది కేవలం ఆంధ్ర రాష్ట్ర సమస్యలను గట్టెక్కించు కోవడం కోసం తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసం ఆంధ్ర నాయకత్వం తీసు కొచ్చిన ప్రతిపాదనగానే ఆయన భావించారు. భిన్న చారిత్రక దశలు, సామాజిక పరిణామాలు గడిచివచ్చిన రెండు సమాజాలను ఒకటి చేస్తే అసమానతలు చోటుచేసు కుంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను నిర్ద్వందంగా వ్యతిరేకించాడు. భావ సమైక్యత లేకుండా భాష ఒక్కటే ప్రజలను కలిపి ఉంచలేదని “ఫజల్ అలీ కమీషన్ ముందు తన వాదనలు వినిపించాడు. కాని తెలంగాణ ప్రజల అభిప్రాయాలను విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయింది. ఏర్పాటు సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, రక్షణలు, చేసుకున్న ఒప్పందాలు ఏవీ అమలు కాలేదు సరికదా దారుణమైన ఉ ల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామం తెలంగాణ ప్రజల జీవితంలో కల్లోలం రేపింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 13 సంవత్సరాలలోనే అది ఒక విఫల ప్రయోగమని తేలి.. పోయింది. 1969లో తెలంగాణ ప్రజాక్షేత్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. 35ఏళ్ళ జయశంకర్ ఉద్యమ సమరాంగణంలో సాహసోపేతంగా దూకిండు. ఒక సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయశంకర్ వాదనలోని తీవ్రతను చూసి "నిన్నిప్పుడే ఉద్యోగంలోంచి తీసేయగలను' అని బెదిరింపు ధోరణలో మాట్లాడితే 'మీ టేబుల్ మీద కాగితం ఉంది మీ జేబులో పెన్నుంది ఈ క్షణం నన్ను ఉద్యోగంలోంచి తీసేయండి' అని జవాబిచ్చిన ధీశాలి జయశంకర్. ఏడాది కాలం కాలాన్ని కళపెళ ఉడికించి అనేక మంది యువకులు తమ రుధిర ధారలతో నేలను తడిపి ప్రాణార్పణతో ప్రతిఘటనను నిర్మించి నిలబెట్టిన ఉద్యమం విద్రోహానికి గురయ్యింది. నాయకత్వం లొంగి పోయింది. తీవ్రమైన నిరాశా నిస్పృహలు తెలంగాణ ఎల్లెడలా అలుముకున్నాయి. ఆ నీరవ నిశ్శబ్ద సందర్భంలోనూ నిస్పృహకు గురికాకుండా కర్తవ్యదీక్షతో ముందుకు కదిలిన గుండె ధైర్యం పేరు జయశంకర్. చిత్రగుప్తుడు పాపాల చిట్టా రాసినట్టు పాలకుల వివక్షను పుస్తకాల్లో సాక్షాధారాలతో రికార్డు చేస్తూ పోయిండు. మొక్కవోని దీక్షతో భవిష్యత్తు మీద ఎనలేని నమ్మకంతో చేసిన ఆయన ప్రయత్నం మలిదశ తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక భూమికను సమకూర్చింది. ఆనాటి నుంచి నిధులు, నీళ్ళు, నియామకాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అనవరతం లిఖిస్తూ పోయిండు. ఆర్ధిక శాస్త్ర ఆచార్యుడైన జయశండర్ ఇంజనీర్లకన్నా లోతుగా ప్రాజెక్టుల గురించి నీటి పంపకాల గురించి జరిగిన అన్యాయం గురించి బలంగా రాసిండు. నిధుల తరలింపు, నియామకాల్లో జరిగిన అన్యాయాలు ఏది రాసినా సాధికారికంగా రాసిండు. అందుకోసం ఆయన అనేక అంశా లను అధ్యయనం చేసారు. సమాచారాన్ని సేకరించారు. తెలంగాణ దృక్పథంతో విశ్లేషించిందు. మాటలను కాయినైజ్ చేయడంలో జయశంకర్ తనదైన ముద్ర వేసిండు. నిధులు, నీళ్ళు, నియామకాల అనటంకాని యాచించి కాదు శాసించి సాధించాలి అనటస్త్రం కాని స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అనటం కాని RSS నించి RSU దాకా అందరూ ఒకే ఎజెండాలా కదలాలని చెప్పడం కాని తెలంగాణ వాదులు వీలైన సమైక్యంగా లేదా సమాంతరంగా పోరాడాలి తప్ప సంఘర్షణలకు దిగకూడదని చెప్పడం కాని ఆయనలోని సృజనాత్మకతకు అనుభవ సామర్ధ్యానికి నిదర్శనం. జయశంకర్ సారుది మేఘ గంభీర స్వరం. ఆయన ఉపన్యాసం గంభీర నదీ ప్రవాహం. సప్రమాణమైన చర్చ, ఖచ్చితమైన తర్కమే తప్ప సభారంజకత్వం కోసం చేసే ఉపన్యాసం కాదు. ఆలోచనా బలంతో విశ్లేషణ వైదుష్యంతో వాదంలో స్పష్టతతో సభమీద ఒక గంభీరమైన ముద్రవేస్తడు. భావన ఎంత స్పష్టంగా వుంటుందో వ్యక్తీకరణ అంత స్పుటంగా ఉంటుంది. రాసినప్పుడు వాక్యం ఎంత బిగువుగా వుంటుందో మాట్లాడినప్పుడు అంతే పకడ్బందీగా ఉంటుంది. ఓ తెలంగాణ (198 తేజోమూర్తులు ఉండడంబరుడు (<noinclude><references/></noinclude> 2viz4pbhzxd8t8nnko6rxcrz377kfx8 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/113 104 211498 551524 2026-04-05T08:29:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551524 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|113}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''పాపాయి'''</p> <poem> {{left margin|5em}} పాపల్లో నా పాపాయి నువ్వు * మఱ్ఱి ఆకులో బబ్బుంటావు కెరటాలల్లో ఉయ్యాల లూగుతు * చిరునవ్వులు నీ పెదవుల ఆడగ పాలసముద్రం తెల్లజిడ్డులూ * పాలసముద్రం వెన్నల ముద్దలు నీ దేహమురా నీ బుగ్గలురా * ఎడంచేత్తో ఎడంపాదమూ బొటనవేలూ ఎఱ్ఱటి పెదవుల * పుణుకుతు నవ్వుకుందువూ కాశీరత్నం పువ్వేనోరు * గగన నీలమే సోగకన్నులూ నీలి ముంగురులు ఫాలంపైనా * మేలా లాడే దివ్యకుంజులత సృష్టికె నువ్వు చిన్ని పాపవూ * బాలుడు రాముడు కౌసల్యకూ పాప కృష్ణుడే యశోద ఒడిలో * క్రైస్తు బాలుడూ మేరీ చేతుల బిడ్డడు బుద్ధుడు మాయ పక్కలో * పుట్టు పూర్వమూ లేని పాపవూ పాపల్లోనా పాపవు నువ్వూ * ఆడుకొందమూ పాపాయిరారా పాడుకొందమో పాపాయి రారా </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 113 |bSize = 387 |cWidth = 29 |cHeight = 26 |oTop = 281 |oLeft = 180 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''ఉయ్యాల!'''</p> <poem> {{left margin|5em}} నిదరపోవే కన్నతల్లీ! * నిదరపోవే పిచ్చితల్లీ! నిదరపోవమ్మా, తల్లీ! * నిదరపో! నిదరపోతోంటే నీవి పెదవులు * కదులుతూ ఉంటాయి నవ్వుల సుడులు పడుతుంటాయి ఆటల * కథలు చెపుతాయీ; {{float right|తల్లీ,నిదరపోవమ్మా!}} పసిడి కనురెప్పలే వానిమాటున * పవ్వళించాయీ నీవీ పాప ఉయ్యాల్లా రంగులు * పటములూ బొమ్మలే {{float right|తల్లీ,నిదరపోవమ్మా!}} బొమ్మరిల్లే నీకు జగమంతా * బువ్వమాడే తీపులూ గుజ్జన్న కూళ్ళూ అవ్వచెప్పే కథలవే * మువ్వం పు పాటలే నీకు జగమంతా {{float right|తల్లీ,నిదురపోవమ్మా!}} కలలు కన్నా, గంతులేసినా * లలిత సుందర రాగమే తల్లీ! {{float right|తల్లీ,నిదురపోవమ్మా!}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 113 |bSize = 387 |cWidth = 29 |cHeight = 26 |oTop = 281 |oLeft = 180 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం -2}}</noinclude> gehq0qxh5w346wnbvpe2abyhdij8zht పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/220 104 211499 551526 2026-04-05T08:35:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శిధిల వాక్యాలకు ఆయన ఉపన్యాసంలో చోటు లేదు. మాటల మధ్య పాజ్ కూడా ఒక వ్యక్తీకరణను సాధ్యం చేయడం ఆయనకు తెలిసిన ఒక అద్భుత విద్య. ఎంతటి సంక్లిష్ట విషయాన్నైనా అనుగుణమైన పదాలతో సులభ...' 551526 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>శిధిల వాక్యాలకు ఆయన ఉపన్యాసంలో చోటు లేదు. మాటల మధ్య పాజ్ కూడా ఒక వ్యక్తీకరణను సాధ్యం చేయడం ఆయనకు తెలిసిన ఒక అద్భుత విద్య. ఎంతటి సంక్లిష్ట విషయాన్నైనా అనుగుణమైన పదాలతో సులభంగా సుగమంగా భోదించడం జయశంకర్ ప్రత్యేకత. మీకీ బిధంగా పదాలను అప్రొపియేట్ గా ప్రయోగించడం ఎట్లా సాధ్యం అని అడిగినప్పుడు జయశంకర్ 'నేను ముందు ఉర్దూలో అలోచిస్తా ఉర్దూ పదాలకు సమానార్ధణాలైన తెలుగు 'పదాలను ఉపయోగిస్తా' అనే ఆశ్యర్యకరమైన సమాధానం చెప్పిండు. ఉర్దూ అంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఉర్దూ కేవలం మహమ్మదీయుల భాష అనుకునే వారి సంకుచితత్వం పట్ల సారుకు చానా అసహనం. ఒక మతానికి భాష ఉండవచ్చు కాని, ఒక భాషకు మతం ఉండదు అనేది సారు అభిమతం. జయశంకర్ ఉర్దూ ప్రసంగాన్ని వినేందుకు మహమ్మదీయులు పండితులు కూడా చెవికోసుకునేది. ఫన్ ఉర్దూలో ఆయన ప్రసంగిస్తుంటే అత్తరు వాసనల వలె సాహిత్య పరిమళం సభను అలుముకునేది. మిర్జాగాలిబ్ సాహిర్ లూథియాన్వి, ఇక్బాల్ షాద్ కాళోజీ రామేశ్వరరావుల షాయరీలు అలవోకగా ఉటంకిస్తూ చేసిన ఆయన ప్రసంగాలు నేటి తరానికి గొప్ప సిలబస్ నిలుస్తాయి. తెలంగాణ ప్రజలు మాట్లాడే తెలుగును ఉర్దూ కలిసిన తెలుగు కనుక తారక్యార్ధం అని అన్న ఆంధ్రా పండితులకు ఆయన మూతోడ్ జవాబ్ యిచ్చిండు. ఉర్దూ భారతీయ భాష. దాని ప్రభావం దేశంలోని అన్ని భాషల మీదా ఉంది. తమదే అసలైన తెలుగుగా భావించే ఆంధ్రా ప్రాంతీయులు ఎన్ని ఉర్దూ పదాలను అవి ఉర్దూ పదాలని తెలియకుండానే ఎటా ఉపయోగి స్తున్నారో సార్ వివరించి చెప్పిండు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలంగాణను దక్షిణ పాకిస్తాన్ అన్నందుకు ఆగ్రహించి ఆయన ఇంటికి పోయి ఆయన పద్యాలలో ఉన్న ఉర్దూ పదాలను చూపించి ఆయనను ఆశ్చర్య పరిచిండు. అల్లే శ్రీశ్రీ తదితర కవుల కవితలలో ఉర్దూ ఎట్లా మిళితమయిందో సోదాహరణంగా వివరించిండు. జయశంకర్ సారుకు చదువు చెప్పిన గురువు విద్వాన్ టి.వి. సుబ్బారావు. ఆయన తన 80వ యేట ఉర్దూ నేర్చుకుని ఉర్దూ కవితా మాధురి అనే పుస్తకం రాసిండు. విచిత్రమేమిటంటే తన గురువు పుస్తకానికి శిష్యుడైన జయశంకర్ గొప్ప ముందుమాట రాసిండు. ఆ ముందుమాట తెలుగు భాష మీద ఉర్దూ భాషా ప్రభావాన్ని విశదీకరించిన ఒక మాస్టర్ పీస్. ఇజాలలో ఇమడని వ్యక్తిత్వం జయశంకర్. నానా ఇజాలలో చూడ నాఞజమే కనిపించును అన్న కాళోజీ మార్గం ఆయనది. బ్రతుకు పూజ్యనీయమైనదని దానిని స్వార్ధంతో సంకుచితత్వంతో నింపేయొద్దని ఆయన నమ్మిక. చట్టబద్ధ పాలన ఆయన నమ్మిన సూత్రం. తన వ్యక్తిగత జీవితంకన్నా వృత్తి గత జీవితానికి సామాజిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. వామపక్ష విద్యార్థి ఉద్యమాలు తీవ్రంగా ఎగిసి పడుతున్న సమయంలో వరంగల్లోని CKM కాలేజీ ప్రిన్సిపాల్గా కాకతీయ యూనివర్సిటీ వైన్ ఛాన్సులర్గా ఎంతో పరిణతితో సమన్వయ దృక్పథంతో పరిపాలనా భాద్యతను నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యా ప్రమాణాల్ని నెలకొల్పడంలో యూనివర్సిటీని ప్రాంతీయ అసమానతల అధ్యయనం చేయడం కోసం తెలంగాణ స్టడీ సెంటర్ను ఆయన నెలకొల్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక దీపస్తంభం వలె దారి చూపారు. ఆటుపోట్లు ఎదురైనప్పుడు ధైర్యం చెప్పిండు. నేటి ముఖ్యమంత్రి నాటి తెలంగాణ ఉద్యమ రథసారధి KCR అండగా నిలిచిండు. తెలంగాణ నలుచెరగులా కలియదిరుగుతూ భావణాల ప్రచారం చేసిండు. స్వపక్షమైనా విపక్షమైనా తెలంగాణ గురించి మాట్లాడాలంటే జయశంకరే రెఫరెన్స్, ఆయన ఒక నడిచే తెలంగాణ ఉద్యమ సర్వస్వం జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించడంలో KCR గారితో పాటు జయశంకర్ గారిది కీలకపాత్ర. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంతో గౌరవించే ఆత్మీయమిత్రుడు జయశంకర్. చారిత్రికమైన డిసెంబర్ 9 ప్రకటనను రాం జయశంకరే. కాన్సర్ దేహాన్ని కబళిస్తున్నా లెక్కచేయకుండా శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ (199 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> cnc446uf9vm8wtt2n2aeduov74tllle పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/221 104 211500 551527 2026-04-05T08:36:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గురించి నివేదిక రాసి ఇచ్చింది జయశంకరే. కాన్సర్తో బాధపడుతూ ఢిల్లీలో నివేదిక పనిలో ఉన్న జయశంకర్కు 'ఎందుకు సార్ ఈ సమయంలో ఈ పరిస్థితిలో మీకింత కష్టం' అని నేను మెసేజ్ పెట్టిన. ఎ...' 551527 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గురించి నివేదిక రాసి ఇచ్చింది జయశంకరే. కాన్సర్తో బాధపడుతూ ఢిల్లీలో నివేదిక పనిలో ఉన్న జయశంకర్కు 'ఎందుకు సార్ ఈ సమయంలో ఈ పరిస్థితిలో మీకింత కష్టం' అని నేను మెసేజ్ పెట్టిన. ఎవరు మెసేజ్ పెట్టినా వెంటనే జవాబివ్వటం ఆయన పద్ధతి. నాకు సార్ ఫోన్ నించి ఈ విధంగా మెసేజ్ వచ్చింది Thanks for the fine sentiments. In all modesty I would like to say that at this stage in my life, I am living only for Telangana and if I loose my life for the sake of Telangana, it would be my good fortune. సార్ స్వప్నం సాకారమైంది. ఆయన లేకున్నా ఆయన ఆశయాలు దీపాల్లా వెలుగుతున్నాయ్. రేవు తెలంగాణ పొలాలకు పారే నీటి గలగలలో ఆయన చిరునవ్వులే వినపడతాయి. ఆత్మగౌరవంతో బ్రతికే ప్రతి పౌరుని కళ్ళలో కనిపించే సంతృప్తిలో ఆయన ఆనవాళ్ళే మెరుస్తాయి. ఆయన స్మృతుల్ని అజరామరం చేసేందుకు ఆయన చరిత్రను భవిష్యత్ తరాలను పాఠాలుగా భోదించేందుకు ప్రజలకు తమ కష్టాలకు సంబంధించిన అనుభవాలు మాత్రమే ఉంటాయి. వాటి మూలాలను వివరించడం విద్యావంతుల పని అని చెప్పి ఆయన అందించిన కార్యాచరణను మునుముందుకు కొనసాగించడమే మన ముందున్న కర్తవ్యం. ఉ తెలంగాణ (200 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> o3fqd4qv9pkhodup6dq75b371srcixl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/222 104 211501 551528 2026-04-05T08:36:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '58 పాలమూరు జిల్లా గేయ కవయిత్రిగా, రచయిత్రిగా జొన్నవాడ రాఘవమ్మ సుప్రసిద్ధురాలు. రాధికా గీతాల సృష్టికర్తగా జొన్నవాడ రాఘవమ్మ లబ్ద ప్రతిష్టురాలు. నాలుగు దశాబ్దాలకు పైగా సాహి...' 551528 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>58 పాలమూరు జిల్లా గేయ కవయిత్రిగా, రచయిత్రిగా జొన్నవాడ రాఘవమ్మ సుప్రసిద్ధురాలు. రాధికా గీతాల సృష్టికర్తగా జొన్నవాడ రాఘవమ్మ లబ్ద ప్రతిష్టురాలు. నాలుగు దశాబ్దాలకు పైగా సాహితీ సృజన చేసిన రాఘవమ్మ గీతాలు ఆకాశవాణిలో వరుసగా ప్రసారమై ఆబాలగోపాలాన్ని అలరించాయి. అప్పట్లో రాఘవమ్మ గేయాల కోసం శ్రోతలు అమితాసక్తిగా ఎదురుచూశారంటే ఆమె గేయమార్దవం ఎలాంటిదో చెప్పవచ్చు. ఆమె బతికున్నపుడు తన ఇంటికి ఎవరు వచ్చినా తన గేయాలను వినిపించడమనేది ఆమెకున్న సాహిత్యాభిలాషను తెలియజేస్తుంది. జొన్నవాడ రాఘవమ్మ పాలమూరు జిల్లా నవాబుపేట మండలం కేశవరావు పల్లెలో అక్టోబర్ 14, 1928న శ్రీ జినకుంట శ్రీనివాసాచార్యులు, శ్రీమతి రాగమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. చిన్ననాటనే తన తండ్రి, పినతండ్రి దగ్గర భాగవతం, రామాయణం, భారతం మొదలైన పురాణాలను పారాయణం చేసేవారు. అప్పటి నుండి రాఘవమ్మకు దైవభక్తి ఎక్కువ కావడంతో భాగవత ప్రవచనాలను జీర్ణించుకొని శ్రీకృష్ణుడిపై భక్తిగేయాలకు శ్రీకారం చుట్టారు. తాను జీర్ణించుకొన్న విషయాలను భక్తి పారవశ్యంతో మధురగీతాలను రచించారు. బహుగ్రంథ పఠనం వల్ల నిరంతరం అభ్యాసంవల్ల రాఘవమ్మ ప్రతిభ మొగ్గ తొడిగింది. ప్రతిభ పరిమళించింది. జన్మతః జొన్నవాడ రాఘవమ్మ - డా॥ భీంపల్లి శ్రీకాంత్ సిద్ధించిన జానపదాది లలిత గీతికా రచనలతో తన గేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా లలితగేయాలను రచించి ఆబాలగోపాలాన్ని అలరించారు. ఆధ్యాత్మిక జీవన చింతనతో భగవద్గీత మకరందాన్ని పంచారు. జొన్నవాడ రాఘవమ్మ రచించిన గేయాలెన్నో ఆకాశవాణి శ్రోతలను రసావర్ణవంలో ఓలలాడించాయి. మృదుమధురమైన కర్ణపేయంగా రచించిన రాధికాగీతాలు మకరందం వలె ఆస్వాదింపజేశాయి. రాఘవమ్మ రాసిన గేయాల్లో దేశభక్తి, మాతృభక్తి, మాతృభాష, పండుగలు, పల్లె రైతులు, దైవభక్తి, దేవతలు మొదలైనవి ప్రసిద్ధాలు. సరళమైన భాషలో, చెవులకు ఇంపుగా అలతిఅలతి పదాలతో రాసిన గేయాలు అందరినీ అలవోకగా చదివిస్తాయి, హాయిగా పాడిస్తాయి, మనసును పులకింపజేస్తాయి. జొన్నవాడ రాఘవమ్మ రాసిన రాధికా గీతాలు 1972లో, 2006లో ముద్రితం కాగా ఆమె రచనలన్నింటిని కలిపి 2014లో 'భావ తరంగాలు'గా వెలువరించారు. మొదటి రాధికాగీతాలులో మొత్తం 48 గేయాలుండగా, రెండవసారి ముద్రించిన రాధికాగీతాలులో 131 గేయాలున్నాయి. భావతరంగాలులో 105 గేయాలు 4 రూపకాలున్నాయి. రాఘవమ్మ భక్తి గేయాలతోపాటు దేశభక్తి, జానపద గేయాలను, భజన కీర్తనలను, రూపకాలును గేయనాటికలను తెలంగాణ 201 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> b3565f35bxrax7plgdk0hqyklf2ixgn పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/223 104 211502 551529 2026-04-05T08:36:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రచించారు. జిల్లాలో జరిగిన పలు కవి సమ్మేళనాలలో తన గేయాలను వినిపించి శభాష్ అనిపించుకున్నారు. రాఘవమ్మ రాసిన ప్రతి గేయంలో మధురమైన పదాల కూర్పుతో ఉదాత్త భావనలుంటాయి. మృదుమధురం...' 551529 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రచించారు. జిల్లాలో జరిగిన పలు కవి సమ్మేళనాలలో తన గేయాలను వినిపించి శభాష్ అనిపించుకున్నారు. రాఘవమ్మ రాసిన ప్రతి గేయంలో మధురమైన పదాల కూర్పుతో ఉదాత్త భావనలుంటాయి. మృదుమధురంగా శ్రోతలను ఆకట్టుకుంటాయి. భక్తి పారవశ్యంతో రాసిన గేయాలు కోమలంగా ఉండి శ్రోతల్ని అలరింపజేస్తాయి. రాఘవమ్మకు కృష్ణుడంటే అభిమానం. అందుకే కృష్ణుడిపై అనేక గీతాలను రచించారు. ఈ కృష్ణుడి గీతాలను రాఘవమ్మ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో దాదాపు పదేళ్ళపాటు పాడించి అందరి అభిమానాన్ని చూరగొన్నది. ముద్దుకృష్ణునిపై మురిపించు భక్తిగీతాలను రచించి కృష్ణుని భక్తితత్వాన్ని తన గేయంలో ప్రచారం చేసింది. జొన్నవాడ రాఘవమ్మ గురించి చెప్పాలంటే ..... ఆమె కవిత్వం కోమలం ఆమె గాత్రం సమధురం ఆమె జీవితం నిరాడంబరం ఆమె పలుకు ఆబాలగోపాలం లలితా సంగీత రచనలో మేటి రాధికా గేయాల ఘనాపాటి మృదుమధుర కవితాసుధలను కురిపించే శ్రీకృష్ణపద సుధానిధి కర్ణపేయ కవితా రచనలను సృజించిన విశిష్ట 'విదుషీమణి’ ఆకాశవాణి శ్రోతలను అలరించిన భక్తిగీతాల 'సుగుణామణి’ అత్యద్భుత రసావిష్కరణ చేసిన సుమధురగీతాల చింతామణి దేశభక్తి, దైవభక్తి మెండు ఆమె భారతీయతకు దర్పణం జానపదం, సాంఘికం ఆమె కవితా ప్రతిభకు నిదర్శనం ఆమె కవిత్వం సహజ పాండిత్యం ఆమె గానం సుమధుర కావ్యం ఆమె తత్వం ప్రేమమయం పాలమూరు పరిమళించిన లలిత గీతాల శిరోమణి భావతరంగాలను మీటిన సహజ పాండితీ శిఖామణి జొన్నవాడ రాఘవమ్మ నిరాడంబర జీవితాన్ని గడిపిన భక్త శిఖామణి. రాఘవమ్మ ఆకాశవాణిలో రాసిన లలిత గేయాలు భక్తిరంజని, ఈ మాసపు పాట, ఈ పాటను నేర్చుకుందాం, మహిళా కార్యక్రమంలో విరివిగా వచ్చి బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ గేయాలే కాక తుమ్మెద గోపికలు, తులసీమహాత్యం, శ్రీవనదుర్గ, గోపికల గేయాలు వంటి గేయరూపకాలు కూడా ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఇందులో అత్యధికంగా శ్రీ నవదుర్గ గేయరూపకం ప్రసారమై ఆబాలగోపాలాన్ని అలరించింది. జొన్నవాడ రాఘవమ్మకు విశేష కీర్తి నార్జించిన గేయాలు రాధికా గీతాలు. ఇందులోని ప్రతి గేయాన్ని రాఘవమ్మ అనుభూతి చెందుతూ రచించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇవి దాదాపు పదేళ్ళపాటు పాడించి అందరినీ ఆకట్టుకున్నారు. 'పిల్లనగోలి మెల్లన ఊది పుల్లము దోచిన దేవరో నా పూలను దోచిన దెవరో కనివిని ఎరుగని కమ్మని పిలుపుతో, రమ్మని పిలిచినదెవరో నను రమ్మని పిలిచినదెవరో, అనురాగము చిలికిన దెవరో అంటూ ఆ నందగోపాలుడిని, మనసుదోచిన మురళీ ధరుడిని ఆత్మీయంగా ఆనందానుభూతితో స్మరిస్తుంది. అంతేకాదు అలసిపోయిన శ్రీకృష్ణుడిని సేదతీరమంటూ చెబుతూ... నాలోన నిమిషము నిదురించర స్వామి ఆలమందల తొలి అలసి పోయితివేమో చిగురుటాకుల బోలు చిన్ని నీ పాదాలు కరుకు నేలను తగిలి కందితే కనలేను. ఆమె సౌజన్యం వినయశీలం ఆమె సుగుణానికి మకరందం ఆమె వినయానికి భూషణం ఉ తెలంగాణ 202 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> qdki1d62e91k4nyaxxtg60m21a9ll3a పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/224 104 211503 551530 2026-04-05T08:36:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అంటుంది. కృష్ణుడంటే రాఘవమ్మకు అమితమైన ప్రేమ, శ్రీకృష్ణుడి బాల్యలీలను కళ్ళకు కట్టినట్లుగా రాసిన అనేక గేయాలు ప్రతి హృదయాలను ఆనందపరవశుల్ని చేస్తుందనడంలో అతిశయము లేదు. కని...' 551530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అంటుంది. కృష్ణుడంటే రాఘవమ్మకు అమితమైన ప్రేమ, శ్రీకృష్ణుడి బాల్యలీలను కళ్ళకు కట్టినట్లుగా రాసిన అనేక గేయాలు ప్రతి హృదయాలను ఆనందపరవశుల్ని చేస్తుందనడంలో అతిశయము లేదు. కనిపించకుండా పోయిన శ్రీకృష్ణుడి కోసం నిరీక్షిస్తూ రాసిన గేయం ప్రేమ బిరహాన్ని తెలియజేస్తుంది. తలుపులు తెరచితీరాస్వామి నీకై నా వలపుల తలుపులు తెరచితీరా స్వామి రమ్మని పిలిచి యమునా తటికి డెమ్మని సుధలిమ్మని పలికి పొన్నల మాటన దాగెద వేల వేగరాగ గోపాల బాల అంటూ శ్రీకృష్ణుడిని రమ్మని పిలుస్తోంది. వేగంగా రమ్మని తలుస్తోంది. మరో గేయంలో కూడా రాఘవమ్మ శ్రీకృష్ణుడి రాకకై ఎదురుచూస్తూ...... కనుపించెనా మురళి వినిపించెనా కమనీయమైన ఓ మల్లె మాలికలారా కంజాతములబోలు కనదోయి కలవాడు మంజుమంజులమైన మందహాసమువాడు. సంజ వెలుగుల ఛాయ మందహాసమువాడు అంటుంది. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో వర్ణిస్తూ చెలికత్తెలకు చెబుతుంది. ఆ రూపు కలవాడిని పిలుచుకు రండ్రని పురమాయిస్తోంది. శ్రీకృష్ణుడంటే అంత అభిమానం గల రాఘవమ్మ తనే ఒక ప్రియురాలై ప్రియుడికోసం వేచి చూస్తున్నట్లు రాసిన గేయాలు అమలిన శృంగారానికి పరాకాష్టగా ఉన్నాయనడంలో అత్యుక్తి కాదు. శ్రీకృష్ణుడిపై రాసిన ప్రతి గేయం వేటికవే భిన్నంగా ఉండి చదివించేలా చేయడము రాఘవమ్మ రచనా కౌశలానికి నిదర్శనం. రాఘవమ్మ శ్రీకృష్ణుడిపై రాసిన గేయాలే గాక వివిధ అంశాలపై రాసిన గేయాలు కూడా ప్రాచుర్యం పొందాయి. శ్రీరాముడు, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీహరి, పాండురంగడు, ఈశ్వరుడు, పార్వతీదేవి, వరలక్ష్మీదేవి, అలవేలుమంగ వంటి దేవతామూర్తులపైన భక్తి గేయాలను రచించి శ్రోతలు ఆకట్టుకుంది. శ్రీరాముని గురించి వర్ణిస్తూ ... 'రామనామ మధురరసం రమ్యమైన తారకం వేగవాని చరణసేవ పదవి దొరికె పావనం దధి నవనీతములకన్న మధురమైన నామం. ధరణి నేలు రమనామ పదవి దొరికె పావనం కదళీ ద్రాక్ష మధువు కన్న మధురమైన నామం కొదవ లేదు క్షీరపురీ దాస హృది నివాసం' అని చెప్పిన గేయం తారకరాముని నామనామాన్ని వేనోళ్ళ కీర్తిస్తుంది. తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ చెప్పిన గేయం అందరినీ ఆలోచింపజేస్తుంది. 'పదుగురు నను పొగడాలని పాటలెపుడు పాడలేను విధి కెదురుగ నడవాలని హృదయమెపుడు కోరలేదు అంటూ పదిమంది కోసం గేయాలను రాయలేదనీ, తనలోని జిజ్ఞానను బయట పెట్టుకోవడానికి రాసావనీ వినమ్రంగా చెబుతుంది రాఘవమ్మ. రాఘవమ్మ రచించిన మూడవ గేయాల సంపుటి 'భావ తరంగాలు'. ఇందులో 115 గేయాలు, 4 గేయరూపకాలు ప్రజాదరణ పొందినవే. ఈ భావతరంగాలు లోని గేయాలు కూడా ఆకాశవాణిలో ప్రసారమై బహుళ ఆదరణ పొందాయి. ఇందులో భక్తి పారవశ్య గీతాలే కాదు సామాజిక స్పృహ కలిగిన గేయాలను రాఘవమ్మ అద్భుతంగా రచించి అన్నీ రాయగలనన్న రచయిత్రిననిపించుకున్నది. వైవిధ్య భరితమైన అంశాలను తీసుకొని రాసిన గేయాలు రాఘవమ్మ ప్రతిభకు విదర్శనాలుగా నిలుస్తాయి. ఎంతోమంది స్వరకర్తలు రాఘవమ్మ గేయాలకు కూర్చిన బాణీలు పేరొందిన గాయని గాయకుల గళాలలో గుభాళించాయి. రాఘవమ్మ రాసిన దేశభక్తి గేయాలు భారతీయ సంస్కృతిని చాటి చెబుతాయి. కార్మిక, కర్షక గేయాలు, పండుగల గేయాలు, సామాజిక గేయాలు, కుటుంబ గేయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. దేశ సౌభాగ్యం, తెలుగు తల్లి, తెలుగు కీర్తి నడవరా ఓ భారతీయుడా, నవభారతవీరుడా వంటి దేశభక్తి గేయాలు, రైతన్నలు, కర్షకుడు, కార్మికులు వంటి కార్మిక గేయాలు, సంక్రాంతి శ్రీలక్ష్మీ, ఉగాది, తెలంగాణ (203 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> evs0e7afp6kjvf0qhuh5wxaej25bfoc పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/225 104 211504 551531 2026-04-05T08:37:05Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'జన్మాష్టమి వంటి పండుగ గేయాలు, చాచానెహ్రూ, బాపూజీ, బుద్ధుడు వంటి మహాత్ముల గేయాలు, మూఢాచారం, బీదపూ, ఓటుహక్కు, ఇద్దరు వంటి సామాజిక గేయాలు రాయడం రాఘవమ్మ బహుముఖ ప్రజ్ఞాశీలతకు ని...' 551531 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>జన్మాష్టమి వంటి పండుగ గేయాలు, చాచానెహ్రూ, బాపూజీ, బుద్ధుడు వంటి మహాత్ముల గేయాలు, మూఢాచారం, బీదపూ, ఓటుహక్కు, ఇద్దరు వంటి సామాజిక గేయాలు రాయడం రాఘవమ్మ బహుముఖ ప్రజ్ఞాశీలతకు నిదర్శనం. పండుగలోని ఆంతర్యాలను, భారతీయ సంస్కృతి మూలాలను, జాతిని మేల్కొలుపుతూ రాసిన గేయాలు ఆమెకు దేశం పట్ల ఉన్న భక్తి తత్పరతను తెలియ జేస్తున్నాయి. విశ్వశ్రేయస్సుకై అవతరించిన భగవద్గీతను చిన్నగేయంలో ఇమిడ్చి గీతాసారాన్ని సరళ పదాలతో రాసిన గేయం రాఘవమ్మ ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. రాఘవమ్మ ప్రకృతి గేయాలు కూడా చాలా రాసింది. ఉదాహరణకు ... ఎవరు పెంచిన కల్పతరులివి. ఎవరు తీర్చిన సోయగములివి ఎచట చూచిన ఊహకందని అందమే కనువిందు చేసెను అంటూ ప్రకృతి సౌందర్యాన్ని ఎంతో వైవిధ్య భరితంగా రసాప్లవితం చేసింది. ప్రకృతిని బహుసుందరంగా వర్ణించింది. ఈ గేయం 'లలిత సంగీతం డిప్లొమోడోర్సు పాఠ్యప్రణాళికలో 'ప్రకృతి గీతాలు శీర్షికలో చేర్చబడటం దీనికున్న వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ఇంకా 'పండుగల పాటలు' శీర్షికలో సంక్రాంతి శ్రీలక్ష్మీ వచ్చిందోయ్ సస్యముల సంపదలు తెచ్చిందోయ్ అనే గేయం కూడా చేర్చబడింది. రాఘవమ్మ రాసిన 'ఆడపడుచు' గేయం నిజంగా అందరిని ఆలోచింపచేసే గేయం. "నిప్పు వంటి సీతమ్మకు నిందయున్నవాళ్లు యుగం నిండుసభలో ఒక్కసతిని - పరాభవించె ద్వాపరం వరకట్నపు దురాచార దురంతాలు చెలరేగెను కలియుగం ఆనాటికి ఈనాటికి మారలేదు స్వార్థం ఆడవారి గుండెలలో రగిలే ఈ అవమానం ఈనాటిది కాదమ్మ ఆడబ్రతుకు జీవితం యుగయుగాల శాపమిది ఆరని అవమానం' అంటూ సమాజంలోని వరకట్న దురాచారమనే రుగ్మత ఎలా బలంతా ప్రబలిపోయిందో కళ్ళకు కట్టినట్లు రాఘవమ్మ రచించడం సాంఘిక దురాచారాన్ని తేటతెల్లం చేసింది. రాఘవమ్మ తాను సామాన్యురాలిగా భావించుకుంటూ రాసిన గేయం 'నిరాడంబరం'. ప్రశంసలకు, పొగడ్తలకు, సన్మానాలకు దూరంగా ఉండే రాఘవమ్మ రాసిన గేయమిది.. కవిగాను సాహిత్య గనిగాను నేను కారుచీకటిలోన దారిగానగలేక అలమటించే ఒక్క బాటసారిని నేను నా కవితకే భాష నియమాలు లేవు. నా లోన చెలరేగే ఆవేదనే తప్ప అంటూ కవిని గాను అంటూనే తనలోని ఆవేదనలకు అక్షర రూపం ఇస్తూ రాసిన గేయం రాఘవమ్మ పాండిత్యానికి, సౌశీల్యానికి, ఆమె జీవితానికి దర్శణమని చెప్పవచ్చు. కవిత గురించి చెబుతూ ... 'కదలి వలె పొంగింది జలజలా పారింది. వెలలేని నా కవిత నాలోన వొదిగింది' అంటూ కవితా స్వరూపాన్ని గేయాత్మకంగా రచిం చింది. రాఘవమ్మ రాసిన ప్రతి గేయాన్ని స్పర్శించడ మంటే చంద్రున్ని అద్దంలో చూపడమే అవుతుంది. రాఘవమ్మ కలానికి ఉన్న గొప్ప శక్తి గేయాలను సరళమైన పదాలలో రాయడం. శ్రీకృష్ణుడికి తన జీవితాన్ని అంకితమిచ్చి, ఆయననే తన సర్వస్వంగా భావించి తనను రాధగా చేసుకొని తన జీవితాన్ని సార్ధకం చేసుకున్న భక్తశిఖామణి జొన్నవాడ రాఘవమ్మ. భగవంతునిపై ఉన్న అచంచలమైన భక్తితో తన అంతరాత్మలోని అక్షరాలను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా అభిషేకించిన తీరు రాఘవమ్మ భక్తి ప్రపత్తులకు నిదర్శనం. రాఘవమ్మ కేవలం భక్తురాలే కాదు, నాయకత్వ శిరోమణి కూడా. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రముఖ మహిళా నాయకురాళ్ళతో 15 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. జొన్నవాడ రాఘవమ్మ సాహితీ సృజనకు హైద్రాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు శ్రీకృష్ణ పదసుధానిధి అనే బిరుదుతో సన్మానించడం విశేషం. ఇండా అనేక సంస్థలు సన్మానించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2014లో పాలమూరు ఉ తెలంగాణ (204 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> acsb40lhieao3qu7okc35jn5mt7u6oz పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/226 104 211505 551532 2026-04-05T08:37:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'జిల్లా స్థాయి సాహిత్య పురస్కారాన్ని అందుకున్నది. ఇంకా పాలమూరు సాహితి ఉగాది పురస్కారం, విశాలాంధ్ర స్వర్ణోత్సవ పురస్కారం, తదితర పురస్కారాలను అందుకున్నది. అంతేకాదు రాఘవమ్...' 551532 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>జిల్లా స్థాయి సాహిత్య పురస్కారాన్ని అందుకున్నది. ఇంకా పాలమూరు సాహితి ఉగాది పురస్కారం, విశాలాంధ్ర స్వర్ణోత్సవ పురస్కారం, తదితర పురస్కారాలను అందుకున్నది. అంతేకాదు రాఘవమ్మ గేయ కవితా వైశిష్ట్యాన్ని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం వారు ఎం. ఎ. సంగీతంలో పలు లలిత గీతాలను చేర్చడం రాఘవమ్మ పాండితీ వైభవాన్ని చాటి చెబుతున్నది. జొన్నవాడ రాఘవమ్మ యావత్ తెలుగు ప్రజల మన్నన పొందిన విదూషిమణి. బోయి భీమన్న, సి. నారాయణరెడ్డి, పాలగుమ్మ విశ్వనాథం, చౌడూరి గోపాలరావు, ముకురాల రామారెడ్డి, వెంకటగోపాలం, శశాంక, యం. చిత్తరంజన్ వంటి ప్రముఖులు మెచ్చుకున్న సౌజన్యమూర్తి. లలిత గీతాలు మనకు అనగా ఆకాశవాణి గుర్తుకొస్తుంది. జొన్నవాడ రాఘవమ్మ అనగానే లలిత గీతాలు గుర్తుకొస్తాయి. తెలంగాణ (205) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> n6h8yh2yioxew6b46m0l048e6xb2mr0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/227 104 211506 551533 2026-04-05T08:37:33Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '59 జుల్ఫీకరుద్దీన్ - పి.వి. రామమోహన్ నాయుడు పం తొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల్లో బ్రిటిష్ సైనికుల ద్వార హైదరాబాద్ కి ఫుట్బాల్ ప్రవేశించింది. 1930 ప్రాంతంలో తార్బండ్ నవాబ్ ప్రోత్...' 551533 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>59 జుల్ఫీకరుద్దీన్ - పి.వి. రామమోహన్ నాయుడు పం తొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల్లో బ్రిటిష్ సైనికుల ద్వార హైదరాబాద్ కి ఫుట్బాల్ ప్రవేశించింది. 1930 ప్రాంతంలో తార్బండ్ నవాబ్ ప్రోత్సాహంతో నగ రంలో ఫుట్బాల్ క్రీడ వేళ్ళూనుకోవడం ఆరంభమయ్యింది. నవాబుకు తోడుగా కాకినాడ, రాజమండ్రి మహారాజులు కూడా ముందుకు వచ్చి పోషకులుగా నిలవడంతో ఫుట్బాల్ క్రీడ హైదరాబాద్లో పటిష్టపడటం ప్రారంభమయ్యింది. 18 మంది ఒలింపిక్ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారులను అందించిన అప్పటి కోచ్ ఎస్.ఏ. రహీం హైదరాబాద్ జట్టు ప్రాభవానికి కర్త, కర్మ, క్రియ. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రహీం, ఏ మూల మంచి ఆటగాడు ఉన్నాడని తెలిసినా వెదుక్కొంటూ వెళ్లి తెచ్చి ప్రోత్సహించిన క్రీడా స్పూర్తే ఆయన. 1951 భారత్లో జరిగిన ఆసియా క్రీడల్లో 1962లో జకార్తా ఆసియా క్రీడల్లో బంగారు పథకాలు సాధించే జట్టుగా భారత్ ను రహీం సాబ్ రూపొందించారు. రహీంసాబ్ హయాంలో హైదరాబాద్ యువకులు ఫుట్బాల్ అంటే విపరీతమైన అభిమానం చూపేవారు. ఆ రోజుల్లో విక్టరీ మైదానమే హైదరాబాద్ ఫుట్బాల్కు ముఖ్య కార్యస్థానం. 1950 నుంచి 1965 వరకు హైదరాబాద్లో ఫుట్బాల్ క్రీడకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. 1952 హెల్సింకీ ఒలింపిక్స్లో సయ్యద్ ఖ్వాజ, అజీజుద్దీన్. నూర్ మహమ్మద్, ఎస్.కె. మొయినుద్దీన్ పాల్గొన్నారు. 1956లో మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్ లో ఏకంగా 8 మంది హైదరాబాదీ ఆటగాళ్ళు పాల్గొనగా, 1960లో ఇటలి రాజధాని రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో ఆరుగురు మన రాష్ట్ర ఆటగాళ్ళు పాల్గొన్నారు. "ఫుట్ బాల్ ఒలింపిక్స్లో మూడు వరుస గోల్స్తో హ్యాట్రిక్ సాధించిన భారత క్రీడాకారుని పేరేమిటి" ఆ మధ్య కౌన్ బనేగా కరోర్ పతి అనే టి.వి కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ గంభీర స్వరం విసిరిన ప్రశ్న. హైదరాబాద్లోని మధ్య తరగతి నివసించే కాలనీలో ఆ కార్యక్రమం చూస్తున్న యువకులు తమతో ఫుట్ బాల్ కబుర్లు చెప్పే వృద్ధుడి కేసి జవాబు కోసం చూశారు. ఆయన తడుముకోకుండా సమాధానం చెప్పాడు. అది సరైన సమాధానం. ఆ పెద్దాయన జ్ఞాపకశక్తికి యువకులు అచ్చెరువు పొందారు. అయితే హాట్రిక్ కోసం వ్యూహ రచన చేసిందీ, మూడుసార్లు బంతిని గోల్లోకి తన్నిన నోయెల్క బంతిని పాస్ గా ఇచ్చింది ఇప్పుడు తమకు సమాధానం చెప్పిన జుల్ఫీకరుద్దీన్ అనే కొస మెరుపు ఆ యువకుల తోపాటు చాలమందికి తెలియదు. ఒకనాటి హైదరాబాద్, భారత దేశ ఫుట్ బాల్ ఘన చరిత్రకు మనిస్తంభం వంటి ఉద్దండుడు జుల్ఫీకరుద్దీన్. నగర ఓ తెలంగాణ (206 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> k1bljzaxs3e2b0lf3size8mxf3p2q1o పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/228 104 211507 551534 2026-04-05T08:37:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గల్లీల నుంచి ఒలింపిక్ మైదానం వరకు మన క్రీడా పతాకం పట్టుకొని పరుగులు తీసిన అజేయుడు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ జట్టుకు మన రాష్ట్ర జట్టుకు పదేళ్ళపాటు విజయవంతంగా నాయకత్వం వహించిన...' 551534 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గల్లీల నుంచి ఒలింపిక్ మైదానం వరకు మన క్రీడా పతాకం పట్టుకొని పరుగులు తీసిన అజేయుడు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ జట్టుకు మన రాష్ట్ర జట్టుకు పదేళ్ళపాటు విజయవంతంగా నాయకత్వం వహించిన దిగ్గజం జుల్ఫీకర్. హైదరాబాద్, మెహదీపట్నం సమీపంలోని మరద్ నగర్ 1936, ఫిబ్రవరి 7వ తేదీన జుల్ఫీకర్ జన్మించారు. తండ్రి ఇమాముద్దీన్ రెవెన్యు శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పని చేసేవారు. ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళతో వారిది పెద్ద కుటుంబం. క్రికెట్, సినిమా వ్యామోహాలు ఇంకా నగరానికి ప్రబలని ఆ రోజుల్లో ఫుట్బాల్ క్రీడంటే హైదరాబాద్ యువకులకు వల్లమానిన ప్రేమ, అభిమానం. చిన్నా పెద్ద మైదానాలన్ని ఫుట్బాల్ మ్యాచ్లతో, ప్రాక్టీసులతో కళకళ లాడుతుండేవి. చుట్టూ వున్న వాతావరణంవల్ల జుల్ఫీకర్ కూడా అప్రయత్నంగానే ఆ క్రీడపట్ల ఆకర్షితులయ్యారు. ఇంటి చుట్టూ పక్కల స్నేహితులతో కలసి దొరికిన టెన్నిస్ బంతి, రబ్బర్ బాల్నో తన్నుతూ పరవశించిపోయేవాడు. దినా రాత్రులు ఫుట్బాల్ అభ్యసించే వాడు. అసలు ఫుట్బాలు కొనడానికి మిత్రులెవ్వరి వద్ద డబ్బులు ఉండేవి కావు. అందుకని పాత గుడ్డ పీలికల మధ్య బరువైన వస్తువులు పెట్టి గుండ్రంగా బంతిలా నాయనమ్మ చేత కుట్టించుకొని పట్టుకెళ్ళి వీధుల్లో తమ పిక్కబలం చూపేవారు. ఫుట్బాల్ ఆడటం తండ్రికి ఇష్టం ఉండేది కాదు. అందుకే మొదట బంతిని గోడ అవతలకి తరలించి, ఆనక ఏదో పనిపైన వెళ్తున్నట్లు జుల్ఫీకర్ జారుకునేవాడు. అలా తండ్రి కళ్ళు కప్పి ఫుట్బాల్ తో ప్రేమాయాణం సాగించాడు. కఠోరమైన సాధనతో అలవడ్డ అచంచలమైన ఆత్మవిశ్వాసం ఆయనను చక్కని ఆటగాడిగా తీర్చిదిద్దింది. క్లబ్ మ్యాచ్లలో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ రోజు రోజుకు అగ్రశ్రేణి ఆటగాడిగా జుల్ఫీకర్ ఎదిగిపోయాడు. క్రీడాభిమానుల్లో జుల్ఫీకరుద్దీన్ పెద్ద పేరయ్యింది. 1954లో హైదరాబాద్ స్పోర్టింగ్ క్లబ్ తరపున అంబర్పేట్ సిటీ పోలీసు జట్టుతో ఆడిన మ్యాచ్ జుల్ఫీకరుద్దీన్ క్రీడా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ మ్యాచ్లో ఆయన కనబరచిన అద్భుతమైన ఆటతీరుకు ముగ్ధుడైన సి.పి.ఎల్ కమాండెంట్ జుల్ఫీకర్ను పోలీసు ఉద్యోగంలో చేరి తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించమని కోరారు. ఎంప్లాయ్మెంట్ కార్డ్ కూడా లేని జుల్ఫీకర్కు అన్నీ సమకూర్చి పోలీసు కానిస్టేబుల్గా నియమించారు. అప్పటి నుంచి సి.పి.ఎల్ జట్టుకు, ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం మొదలు పెట్టారు. 1956లో జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ “సంతోష్ ట్రోఫి” ఫైనల్స్లో రెండు అద్భుతమైన గోల్స్ సాధించి హీరోగా వార్తల్లోకి ఎక్కారు. అదే ఏడాది మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ఒలింపిక్స్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించారు. విదేశీ మైదానంలో విభిన్నమైన వాతావరణంలో ఆడి రాణించడం సామాన్యమైన విషయంకాదు. సెమి ఫైనల్స్లో యుగోస్లేవియా చేతిలో పరాజయంపాలై నాలుగో స్థానంలో నిలబడ్డారు. తొలుత ఒక్క గోల్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరికి వచ్చేసరికి మనజట్టు పట్టు సడలించేసింది. 1958లో టోక్యో ఆసియా క్రీడల్లోనూ, 1959లో కౌలాలంపూర్లో జరిగిన మెర్ధిక టోర్నమెంట్లోను భారత కీర్తి ప్రతిష్టల కోసం జుల్ఫీకరుద్దీన్ శ్రమించారు. 1956 మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్లో జుల్ఫీకరుద్దీన్ తన ప్రతిభ చాటారు. మన దేశంలో జరిగే పెంటాగ్యులర్ ట్రోఫీ, సంతోష్ ట్రోఫీ, రోవర్స్, ఐ.ఎఫ్.ఎ.డి.సి.ఎం వంటి అన్ని టోర్నమెంటు ల్లోనూ జుల్ఫీకర్ తన గోల్స్ తో, తానందించిన అద్భుతమైన సమయోచిత పాస్లతో రాష్ట్ర జట్టును గెలిపించారు. జుల్ఫీకరుద్దీన్ క్రీడా జీవితంలో అద్భుతమైన ఎన్నో సంఘటనలు తళుక్కుమంటాయి. 1956లో బొంబాయి రోవర్స్ ట్రోఫీ ఫైనల్స్లో అతి శక్తివంతమైన మహమ్మడన్ క్లబ్ తో మన జట్టు తలపడింది. ఆంధ్రప్రదేశ్కు ఓటమి ఖాయమని అంతా అంచనాలు కట్టారు. రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో బొంబాయిలోని గ్రౌండ్ జనంతో కిటకిటలాడింది. ఆట మొదలైన రెండో నిముషంలో దాదాపు మధ్య కోర్ట్ నుంచి బంతిని లాఘవంగా తన్ని అద్భుతమైన గోల్ చేశారు. కనీ వినీ ఎరుగని పరిణామానికి ప్రేక్షకులంతా ad తెలంగాణ (207 తేజోమూర్తులు ఉండటం<noinclude><references/></noinclude> 1tqltyevyorcggbo1u895mkr7bexk5c పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/229 104 211508 551535 2026-04-05T08:38:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నిశ్చేష్టులయ్యారు. మైదానం మౌన ముద్ర దాల్చింది. బంతి ఎక్కడో దూరాన ఉంది లెమ్మని గోల్ కీపర్ గోల్ పోస్ట్ నుంచి బాగా ఇవతలికి వచ్చి నిర్లక్ష్యంగా నిలుచున్న వైనాన్ని పసిగట్టిన...' 551535 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నిశ్చేష్టులయ్యారు. మైదానం మౌన ముద్ర దాల్చింది. బంతి ఎక్కడో దూరాన ఉంది లెమ్మని గోల్ కీపర్ గోల్ పోస్ట్ నుంచి బాగా ఇవతలికి వచ్చి నిర్లక్ష్యంగా నిలుచున్న వైనాన్ని పసిగట్టిన జుల్ఫీకర్ కేవలం సెకన్లలో నిర్ణయం తీసుకొని నేరుగా గోల్లోకి బంతిని తన్నారు. దీంతో గుండె బలం చెదరిన ప్రత్యర్థి జట్టు మహమ్మడన్ క్లబ్ 3-0 తేడాతో ఓడిపోయింది. కెప్టెన్గా జుల్ఫీకర్ అసాధ్యుడు. వ్యూహ రచనలోను, జట్టును సమిష్టిగా నడపడంలో ఆయన పెట్టింది పేరు. క్రమ శిక్షణకు ఆయన మారుపేరు. మొయిన్, యూసుఫ్, నూర్, అజీజ్ వంటి మేటి క్రీడాకారులున్న జట్టుకు ఆయన కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించి ఎన్నో విజయాలు సునాయాసంగా దక్కించుకున్నారు. జట్టు సభ్యులను పేకాట, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంచేవారు. విదేశీ పర్యటనల్లో, అధికార విందుల్లోసైతం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చేవారు కాదు. జుల్ఫీకర్ ఇస్లాం సంప్రదాయాలను ఆచరిస్తారు. కాలికట్లో టోర్నమెంట్ ఆడుతుండగా రంజాన్ మాసం వచ్చింది. జుల్ఫీకర్తోపాటు యూసుఫ్, ఖలీం కూడా ఉపవాస దీక్ష పాటిస్తూనే మ్యాచ్ ఆడారు. ఆ ఉదయాన వ్యాయామం చేయడం వెంటనే మ్యాచ్ ఆడటంవల్ల తీవ్ర అలసటకు గురయ్యారు. ఇది గమనించిన కోచ్ పెంటయ్య దీక్ష రోజుల్లో ముస్లిం క్రీడాకారులకు వ్యాయామం నుంచి మినహాయింపు ఇవ్వబోయాడు అయితే జుల్ఫీకర్ అందుకు అంగీకరించలేదు. ఈ చర్యవల్ల జట్టులో ఏకత్వానికి విఘాతం కలుగుతుంది కాబట్టి అందరు ఒకే పద్ధతులు పాటించాలని అభిప్రాయపడ్డారు. ఉపవాస దీక్ష పాటిస్తూనే, వ్యాయామంకు హాజరయ్యేవారు. అలాగే మ్యాచ్ లు ఆడేవారు. దక్షిణ భారత ఫుట్ బాల్ జట్టుకు నాయకత్వం వహిస్తూ రష్యా, హంగేరి, డెన్మార్క్, జర్మనీ, ఇతర యురేపియన్ జట్లతో తలపడ్డారు. పెంటాగ్యులర్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో కెప్టెన్, కోచ్గా మద్రాస్, హైదరాబాద్, కేరళ, బెంగళూరు, శ్రీలంకలలో జరిగిన అన్ని ఫైనల్స్లో గెలుపొంది 1963లో ఎఫ్.ఐ.ఎఫ్.ఏ. అధ్యక్షుడు సర్ స్టాన్సీ రోజ్ చేతులపై ట్రోఫీ అందుకున్నారు. అవకాశాలు వెతుక్కుంటూ జుల్ఫీకర్ స్నేహితులు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. కొందరు పాకిస్తాన్ కూడా వెళ్ళారు. కానీ ఆడే రోజుల్లో దేశంలోని అన్ని ప్రధాన జట్ల నుంచి ఆయనకు ఆహ్వానం ఉన్నప్పటికీ తన పంచ ప్రాణాలైన హైదరాబాదన్ను వదిలి వెళ్ళేది లేదనే వాడు. గెలిచినా ఓడినా ఈ గడ్డ పైనే అనేవారు. అదే మాటపై జుల్ఫీకర్ జీవితాంతం హైదరాబాద్ కోసమే నిలబడ్డారు. ఆ రోజుల్లో మ్యాచ్కి 50 రూపాయలు మాత్రమే తమకు ఇచ్చేవారని, అయితే తాము డబ్బు కోసం కాకుండా ఆట మీద మక్కువ, దేశం, రాష్ట్రంపట్ల భక్తితో మాత్రమే ఫుట్ బాల్ ఆడేవారమని జుల్ఫీకర్ చెబుతుండేవారు. పోలీసు శాఖలో అంచలంచలుగా ఎదిగి 1963లో నల్లగొండలో రిటైర్ అయ్యారు. ఉద్యోగరీత్యా ఎక్కడ పని చేసినా ఆ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి ఇతోదికంగా పాటుపడ్డారు. కరీంనగర్లో పని చేస్తున్నప్పుడు పోలీసు క్రీడలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న ఫోర్ట్ వాల్ ఆయన హయాంలో నిర్మించిందే. పోలీసు శాఖలో ఆయన చూపిన కర్తవ్య దీక్షను గుర్తిస్తూ ప్రభుత్వం సేవాపతకంతో గౌరవించింది. హైదరాబాద్ క్రీడా ప్రాభవానికి వెలుగు రవ్వల సంతకంలా నిలబడ్డ జుల్ఫీకరుద్దీన్ కు జేజేలు. and తెలంగాణ (208 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 3l57ifwhttdk4mrvdihpuq30y8b9ng0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/230 104 211509 551536 2026-04-05T08:38:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '60 క రీంనగర్ సమీపాన గల ఇరుకుల్ల గ్రామంలో ఇద్దరు మహానుభావులు జన్మించారు. ఒకరు మచ్చలేని రాజకీయ నాయకుడు. మరొకరు మధుర హృదయులు సాహితీ మూర్తి. ఎన్ని రాజకీయ పదవులు నిర్వహించినా తన...' 551536 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>60 క రీంనగర్ సమీపాన గల ఇరుకుల్ల గ్రామంలో ఇద్దరు మహానుభావులు జన్మించారు. ఒకరు మచ్చలేని రాజకీయ నాయకుడు. మరొకరు మధుర హృదయులు సాహితీ మూర్తి. ఎన్ని రాజకీయ పదవులు నిర్వహించినా తన బ్రతుకుదెరువు తనకే కష్టంగా కరీంనగర్లో కనీసం ఒక చిన్న ఇల్లు కూడా లేని నిరాడంబరత, నీతి నిజాయితీలకు మారుపేరుగా బ్రతికిన రాజర్షి సజువ్వాడి చొక్కారావు. మరొకరు సాహితీవేత్తగా, సోషలిస్టు నాయకుడుగా యావదాంధ్రదేశం ఆత్మీయ బిత్రునిగా మహోన్నత వ్యక్తిగా బ్రతికిన బ్రహ్మర్షి జువ్వాడి గౌతమరావు. జువ్వాడి వంశంలో చొక్కారావు (ఈయన ఎం.పి కాదు) - రాధమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా ఫిబ్రవరి 1929లో గౌతమరావు జన్మించారు. గౌతమరావు గారి తరువాత రామేశ్వర్ రావు, రఘునాథరావు ఇద్దరు తమ్ముళ్ళు, చొక్కారావుగారి కుటుంబం సంస్కారవంతమైన కుటుంబం. ఆ రోజుల్లో సంస్కృతం తెలుగు చదివిన వారు గౌతమరావుగారి తండ్రిగారు చొక్కారావు గారు, కుటుంబంలోని స్త్రీలు కూడా కొంత చదువుకున్నవారు. అప్పుడు కొంత చదువుకోవడమంటే పోతన్న భాగవతంలోని పద్యాలు, నరసింహ శతకం, సుమతీ శకతం, కృష్ణ శతకం వంటి వాటితో పాటుగా కొన్ని మంగళ హారతులు స్వయంగా జువ్వాడి గౌతమరావు - దా॥ గండ్ర లక్ష్మణరావు పాడగలిగినంత చదువుకున్నారు. చొక్కారావు గారు పద్యాన్ని చాలా భావస్పోరకంగా చదివేవారని, మా తండ్రి గారే నాకు పద్యాన్ని ఎట్లా చదవాలో నేర్పించారని ఎన్నో సందర్భాల్లో గౌతమరావుగారు చెప్పుకున్నారు. గౌతమరావుగారు ప్రాథమిక విద్య ఊరి బడిలో చదువుకున్నారు. కొంచె పెద్ద తరగతికి రాగానే కరీంనగర్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. సంస్కృ తంలో కూడా కొన్ని శబ్దాలు నేర్చుకున్నారు. ధాతువుల జోలికి పోకుండానే ఆ సంస్కృతం నేర్చుకోవడం ఆగిపోయిందని, అయినా వాల్మీకి మొదలు మరికొన్ని కావ్యాలు చదువుకుంటే అర్ధమయిపోయేవని తరువాతి కాలంలో చెప్పుకున్నారు. అప్పుడు దూపాటి రమణాచార్యులు తెలుగు అధ్యాపకులు. దూపాటి రమణాచార్యులు గారు చదువు తుండగా చూసిన ఒక పుస్తకం తాను కూడా చదవాలని ఒకరోజు ఆయన ఇంటిలోనుంచి ఆ పుస్తకం అడగకుండా చెప్పుకుండా తెచ్చుకొన్నాడు. ఆ రోజు రాత్రంతా లాంతరు ముందు కూర్చొని చదివాడు. పుస్తకం అయిపోయేదాకా నిద్రపోలేదు. అది విశ్వనాథ సత్యనారాయణగారి నవల 'చెలియలికట్ట'. అప్పటి వరకు డిటెక్టివ్ నవలలు చదివే గౌతమరావుగారికి ఇది తొలి అనుభవం. పసి మనసు. గంభీరమైన విషయం. అందులోని వర్ణనలు, ఆయా పాత్రలు, ఆ సంఘటనలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. తెలంగాణ (209 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> d5mgv0dt86sys7uc6y8cqvpcrwqaxk4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/231 104 211510 551537 2026-04-05T08:38:28Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అది మొదలు సాహిత్య పఠనం, సాగంత్యం నా జీవితంలో అంతర్భాంగం అయిపోయాయని తరువాత ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. గౌతమరావుగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సంస్కృతం డిగ్రీలో...' 551537 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అది మొదలు సాహిత్య పఠనం, సాగంత్యం నా జీవితంలో అంతర్భాంగం అయిపోయాయని తరువాత ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. గౌతమరావుగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సంస్కృతం డిగ్రీలో చేరారు. కాని వారి తండ్రిగారిని ఎవరో తెలుగు చదవడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పడం వల్ల అప్పుడే కొత్తగా ప్రారంభించిన కామర్సులోకి వీరిని మార్చించారట. ఉన్నత విద్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం వ్యతిరేక ఉద్యమంలో ఔరంగాబాదు జైలుకు వెళ్ళారు. రెండు సంవత్సరాలలో పారిపోయి వచ్చారు. ఉద్యమంలో పాల్గొన్న ఈ అనుభవం తరువాత రాజకీయాలలో పాల్గొనేటట్లు చేసింది. అప్పుడు హాస్టల్లో ఉండేవారు. అప్పుడే కొత్తగా విశ్వనాథ వారి వేయిపడగలు. సీరియల్ నవల అయిపోయి పుస్తకం రూపంలో వెలువడిందని విన్నారు. దానికొరకు గ్రంథాలయాలన్నీ వెదకె చివరికి ఒక మిత్రుని ఇంటిలో కనపడితే చెప్పకుండా తెచ్చుకొని ఒక దినము, రాత్రి ఏకబిగిన చదివి తిరిగి వారి పుస్తకం వారికే ఇచ్చేశారు. చిన్నప్పుడు చదివిన చెలియలి కట్ట తరువాత చదివిన వేయిపడగలు విశ్వనాథ సాహిత్య సుడిగుండంలో పడవేశాయి. ఆయన అందులో అనేక మునకలు వేసి వారి ఆంతర్యాన్ని శోధించి పట్టుకోగలిగాడు. అంతగా మరే పాఠకుడు విశ్వనాథను పట్టుకోలేక పోయారు. గౌతమరావుగారు గొప్ప దేశస్థాయి సోషలిన్మ నాయకులు. కాని వారి సాహిత్య జీవనాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను. సాహిత్యం గౌతమరావుగారికి చిన్నతనం నుండి పద్యాలు చదవడంతో పాటు క్రమంగా విశ్వనాథ సాహిత్య పరిచయం చదవడం అందులో తన్మయులు కావ్యాలు కావడం జీవితంలో అది ఒక భాగమైపోవడం జరిగినాయి. కావడం ఆయన అప్పుడప్పుడు పత్రికలలో వచ్చిన విశ్వనాథ పద్యాలు కాన్ని సేకరించి అవి ఒక పుస్తకంగా అచ్చువేయాలని స్వయంగా విజయవాడకు వెళ్ళి విశ్వనాథకు చెపితే అవే కాదు ఇంకా ఉన్నాయి. అన్నీ కలిపి వేస్తానని అన్నారట. అదే 'విశ్వనాథ పంచశతి' అయింది. ఆ తరువాత ప్రతి రచనను గౌతమరావుగారు చదవడం అప్పుడప్పుడు విజయవాడకు, వరంగల్లుకు వెళ్ళి విశ్వనాథను కలువడం వారికి పరిచయం పెరగడం జరిగినాయి. 1956లో విశ్వనాథ షష్టిపూర్తి సందర్భంగా కరీంనగర్లో సన్మానం చేయాలని గౌతమరావుగారు, మరో న్యాయవాది తుక్కారావుగారు మొదలైన వారు పిలిచారు. అప్పుడే మొదటి సారి విశ్వనాథ కరీంనగర్ కు వచ్చారు. తెలతెలవారుతుండగా కరీంనగర్కు ముందు మానకొండూరు ఊరి చెరువు మీద సూర్యకిరణాలు పడుతుండగా చూసిన విశ్వనాథ కొన్ని పద్యాలు రాసి సభలో చిదివి వినిపించారు. తనలోతు నెఱుగని జనుల పూజకు తిర స్మృతి జూపు మత్సరస్వతి సుభద్ర తన లోతు నెఱిగిన జనుల పూజకు నవా దృతి జూపు మత్సరస్వతి సమార మానకొండూర్తటాకాని గట్టున గుమ్ము లాడు సాలీండ్ల గూండ్లవి శతములు రవిసుషమా సమాక్రాంత కాంతుల చేత మాణిక్య కాంతులు మలసి యాడి వెండి నీరాజనములెత్తుచుండ కదలి వచ్చె మీ కరీంనగరము భసల వేణి మత్సరస్వతి భావ సామ్రాజ్య లక్ష్మి భక్తి యున్నట్టిచో మెత్త బడెడు దేవి అప్పటి నుండి కరీంనగర్ ఒక విడదీయరాని బంధం ఏర్పడింది. విశ్వనాథరు 1958లో కరీంనగర్లో శ్రీరాజరాజేశ్వర స్వామి నిధులతో ఏర్పాటు చేసిన కళాశాలకు సభ్యులుగా ఉన్న గౌతమరావుగారు మిగతా సభ్యులను ఒప్పించి విశ్వనాథను కళాశాల ప్రిన్సిపాల్గా రప్పించారు. విశ్వనాథ సత్యనారాయణగారు శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్గా 1961 వరకు పనిచేశారు. ఆ రెండేళ్ళలో విశ్వనాథ అనేక పుస్తకాలు రచించారు. అక్కడ న్యాయవాది హిందూస్థానీ సంగీత విద్వాంసుడు పి. నారా యజరావుగారితో పరిచయం ఏర్పడింది. జువ్వాడి గౌతమ రావుగారు, విశ్వనాథ, నారాయణరావుగారలు రోజు కలుసు కునేవారు. పి. నారాయణరావుగారి సంగీతం విన్న సత్య నారాయణగారు ఆయన జీవితాన్ని ఒక నవలగా ఉ తెలంగాణ (210 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> hr0s016spdsx5saxrlo3oqlcuusnrcs పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/232 104 211511 551538 2026-04-05T08:38:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '"మ్రోయు తుమ్మెద" పేరుతో రచించారు. అందులో గౌతమరావు, నేదునూరి బాబురావు, చీటి ముత్యం మొదలైన వారంతా పాత్రధారులు, పి. నారాయణరావుగారు కథా నాయకులు. విశ్వనాథ వారు చెపుతుండగా (డిక్టే...' 551538 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>"మ్రోయు తుమ్మెద" పేరుతో రచించారు. అందులో గౌతమరావు, నేదునూరి బాబురావు, చీటి ముత్యం మొదలైన వారంతా పాత్రధారులు, పి. నారాయణరావుగారు కథా నాయకులు. విశ్వనాథ వారు చెపుతుండగా (డిక్టేట్ చేస్తుండగా) గౌతమరావుగారు దాదాపు 10 నవలలు రాశారు. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువుచూ మ్రోయు తుమ్మెద, సముద్రపు దిబ్బ, దమయంతీ స్వయంవరం, నీలపెండ్లి, నందోరాజా భవిష్యతి, పులిమ్రుగ్గు, వేదవతి మొదలైన వాటికి లేఖకుడు శ్రీ గౌతమరావుగారు. కేవలం చెప్పినది రాయడమే కాదు, అందులోని విషయాలను సున్నితంగా ఎత్తి చూపేవాడు. కాన్ని నవలలు స్త్రీ పాత్రలు మాత్రమే ఆధిక్యాన్ని చూపిస్తున్నాయని చెబితే తరువాతి నవల అట్లా కాకుండా జాగ్రత్త పడ్డారు విశ్వనాథ, అంతేకాని ఎత్తి చూపిన గౌతమరావును తప్పుపట్టలేదు. దానికి కారణం గౌతమరావు నిశిత పరిశీలకుడు, పండితుడు, సహృదయుడు అనే సంగతి. విశ్వనాథకు తెలుసు. 'నా వేగానికి తట్టుకొని రాసినవారు ఇద్దరు మాతమ్ముడొకరు, వీరొకరు వేరొకరు లేరు.' అని విశ్వనాథ స్వయంగా కితాబిచ్చారు. గౌతమరావుగారి పద్యపఠనం 'పద్యపఠనం అనేది ఒక కళ. అది ఒక అల్కెమీ. అది తెలిసినవారు చాలా అరుదు. అట్లాంటి పద్యపఠనా కళాశీలి గౌతమరావు.' అని సంపత్కుమార గౌతమరావుగారి పద్య పఠనాన్ని గురించి ఒకచోట అన్నారు. బందరులో రామాయణ కల్పవృక్ష కావ్యగానం మల్లంపల్లి శరభయ్యగారు చేస్తుండగా విశ్వనాథ వారు అవి గౌతమరావుగారిని చదువుచున్నారట. గౌతమరావుగారు శివధనుర్భంగం ఘట్టం చదువుతూ 'అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని శక్తికి శివధనుస్సాగలేదు, అని పద్యం ఇంకా రెండు పాదాలుండగానే జనం ఆగలేక చప్పట్లు కొట్టారట. సామాన్య కోతులను కూడా కథతో రసజగత్తులో ముంచి వేసే కంఠమాధుర్యం, పద్యపఠనం ఆయనది. ఆ తరువాత ఆయన విశాఖపట్నంలో, విజయవాడలో, హైదరాబాదులో అనేక చోట్ల రామాయణాన్ని చదివారు. రాయప్రోలు, జాషువా, కృష్ణశాస్త్రి మొదలైన వారి పద్యాలు కూడా ఎంతో అద్భుతంగా చదివేవారు. ఆయన పద్యం చదువుతుంటే ఎంత కఠిన సమానమైన పువ్వు విచ్చుకున్నంత సుకుమారంగా విచ్చుకునేవి పదాలు. అర్థం తెలియకపోయినా అర్థమవుతున్నట్లే భావం ప్రకటితమయ్యేది. విశ్వనాథ రామాయణాన్ని వినడానికి శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులు కరీంనగర్కు పచ్చి ఆయన ఇంట్లోనే ఉండి పది పదిహేను రోజులు ఉదయ సాయంత్రాలు రామాయణం వినేవారు. ఆ రోజుల్లో ఆయనతో పాటు సుప్రసన్న, సంప త్కుమార, లక్ష్మణమూర్తి, ఏలూరి పాటి అనంతరామయ్య, బేతవోలు రామబ్రహ్మం, చేకూరి రామారావు అనుమాండ్ల భూమయ్య, విశ్వనాథ పావని శాస్త్రి, వాకాటి పాండు రంగారావు, ఇంకా ఎందరో మొదలైన వారు కూడా వచ్చి వారికి వీలయినన్ని రోజులుండి రామాయణం వినేవారు. స్థానికులు నేదునూరి బాబురావు, జి.వి. కృష్ణమూర్తి, నేను, నూకల మర్రియాచారి, డింగరి నరహరి చారి ఇంకా ఎందరో రామాయణం వినడానికి వెళ్ళేవారము. హైదరాబాదులో అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేకంగా రామాయణ కావ్యపఠనం ఏర్పాటు చేసినపుడు రావిశాస్త్రి, కాశీపట్నం రామారావు ద్వాలాముఖి వంటివారు వచ్చి విని తన్మయులై రామాయణం ఇంత రసవత్తరంగా రాశారా? అని ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విశ్వనాథ రామాయణానికి ప్రశస్తి రావడానికి గౌతమరావుగారి పఠనం కూడా ఒక కారణం అని ప్రశంసించారు. అయితే గౌతమ రావుగారు మాత్రం రచనలో బలం లేకుంటే ఎంత చదివినా రసానందం కలుగదు అని రచనలోని గొప్పదనాన్నే చెప్పేవారు. జయంతి గౌతమరావుగారు సృజన సాహిత్యాన్ని ఎక్కువగా చేపట్టకపోయినప్పటికీ జయంతి పత్రిక ద్వారా సాహిత్య ధారను ప్రవహింపచేశారు. ఎప్పుడో విశ్వనాథ ప్రారంభించి ఆపివేసిన జయంతి సాహిత్య పత్రికను తాను చేపట్టి ఒక ఇరవై సంచికలు నిరాఘాటంగా ఏ సంచికా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా వెలువరించారు. అంతేకాదు మునిశితమైన సాహిత్య విమర్శ ఆ పత్రిక ద్వారా పాఠకలోకానికందించారు. సాహితీవేత్తలు ఆ సంచికకోసం ఎదురు చూసేవారు. విశ్వనాథ శాకుంతలము యొక్క అభిజ్ఞానత అందులోనే సీరియల్గా రచించారు. గురజాడ కవికాదు, వ్యావహారిక భాష అంటే ఏమిటి? సామాజిక ం తెలంగాణ (211) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> gh9tgf2t97fzevl1cef8y4fbilwkqd0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/233 104 211512 551539 2026-04-05T08:39:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'స్పృహ అంటే ఏమిటి? విమర్శకుని అజ్ఞానం వంటి ఎన్నో వ్యాసాలు సాహిత్యలోకంలో పెద్ద చర్చలకు దారితీశాయి. మౌలికమైన విమర్శనాంశాలను గౌతమరావుగారు అపూర్వంగా చర్చించారు. సంస్కృతం, ఇం...' 551539 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>స్పృహ అంటే ఏమిటి? విమర్శకుని అజ్ఞానం వంటి ఎన్నో వ్యాసాలు సాహిత్యలోకంలో పెద్ద చర్చలకు దారితీశాయి. మౌలికమైన విమర్శనాంశాలను గౌతమరావుగారు అపూర్వంగా చర్చించారు. సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లోని రచనల విశేషాలను కూడా ఆ సంచికల్లో ఆయా సందర్భాల్లో చర్చించారు. గొప్ప రచనల గురించి సాహిత్య ధారలో ఒక వ్యాసంలో ఈ విధంగా రాశారు. “ఎవని ప్రతిభ జగత్తు యొక్క విశాల భాగాల నాక్రమించుకొనగలదో, మానవసృష్టిలోని అనంతములైన రహస్యాలకు వ్యాఖ్యానం చేయటానికి ఎవని బుద్ధి సమర్థమై ఉంటుందో వానిది మహాప్రతిభ. సతాంహి సందేహపదేషు వస్తువు ప్రమాణమంతః కరణ ప్రవృత్తయః, అన్న దుష్యంతునొక రహస్యమునకు వ్యాఖ్యాసము. సీతావ్పర్శచేత చైతన్యవంతుడైన శ్రీరామచంద్రుదొక రహస్యానికి వ్యాఖ్యానము. ప్రతిభ అట్లా ఉంటుంది. అందుచేతనే వాల్మీకి వ్యాసులు, కాళిదాస భవభూతులు, షేక్స్పియరు మిల్టనులు, విక్టర్యూగో, రోమేరోలా, డోస్టోవిస్కీలు మహా ప్రతిభాశాలురు. వారి తుల్యులును మహారచయితలు. వారు తమ ప్రతిభానేత్రమును విస్తరించి చూస్తే జగద్రహస్య సిద్ధాంతాలు నేను ముందునగా నేను ముందని పరుగెత్తుకొని వస్తవి. అంతేకాని ఉబుసుపోకకై నాలుగు పద్యాలు, పాటలు గిలికిన ప్రతిమినిషి, కొన్ని విచిత్రంగా ఉన్న మాటలను ఒకచోట సమకూర్చి నవ్వుపుట్టించే ప్రతి మాస్యకాడూ మహాకవి కాలేడు.” మరోచోట తనకిష్టమైన ప్రబంధకవులు అముక్త మాల్యద రచించిన శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు అని చెప్పుకున్నాడు. 'రాయలలో ఎంత రాజసం యుద్ధవిద్య ఉందో, అంతకన్నా ఎక్కువ ఆర్ద్రత ఉన్నవాడని లేకపోతే మాలదాసరి వంటి కథగాని, పల్లెజీవితాన్ని గాని అంత గొప్పగా చిత్రించేవాడు కాదు' అని గౌతమరావుగారి అభిప్రాయము. సామాజిక ప్రయోజనం, రసానందం రెండింటి మధ్య ఆనాడు జరుగుతున్న చర్చకు గౌతమరావుగారు గొప్ప సమన్వయాన్ని వ్యాఖ్యానించారు. విశ్వనాథ నవలలను, కావ్యాలను గురించి సమీక్షిస్తూ జీవుని వేదన, ఆర్ద్రత అయిన అన్ని రచనల్లో మౌలికమైన అంశంగా ప్రతిపాదించారు. ప్రపంచ మహారచయితలైన విక్టర్ హ్యూగో, రోమారోలాండ్ మొదలైన వారి సరసన కూర్చోదగినవాడు విశ్వనాథ అని. ఆయన సవిమర్శకంగా నిరూపించారు. జయంతి పత్రిక 1958 నవంబరు నుండి 1960 జూలై వరకు నిర్వహించారు. తదుపరి ఆర్థికపరమైన ఇతర కారణాల వలన ఆగిపోయింది. యువభారతి పక్షాన ఇరివెంటి కృష్ణమూర్తిగారి కోరిక మేరకు విశ్వనాథ కవితావైభవాన్ని గురించి ఒక ఇరవై పేజీల పుస్తకాన్ని రచించారు. కల్పవృక్షంలో కైకేయి పాత్ర అనేది వారి విశిష్టమైన వ్యాసం, కరీంనగర్లో కొందరు సాహితీ మిత్రులతో కలిసి 'సాహితీ మేఖల' అనే పత్రికను నిర్వహించి కొన్ని సంచికలు వెలువరించారు. సంస్కృత మృచ్ఛకటికం తెలుగు అనువాదం చేశారు. రష్యా, చైనా, భాషల్లోని ప్రముఖ కథారచయితల రచనలు కాన్ని, హిందీ, బెంగాల్ భాషల్లోని మరికొన్ని రచనలకు అనువాదాలు చేశారు. విరోధులు, సఫేద్ కాలర్్వలా, పావజీవి, పశువు మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి. అబ్బూరి ఛాయాదేవి గారు అబ్బూరి గీతావళి పేరుతో అబ్బూరి వారి పద్యాలను గౌతమరావుగారు గానం చేసినవి, తరువాత రామాయణంలోని కొన్ని ఘట్టాలను పి.డి.ల రూపంలో తయారు చేసి 1992లో విడుదల చేశారు. వేయి పడగలు, కల్పవృక్షము ఇతర రచనల గురించి మిత్రులకు వ్రాసిన ఉత్తరాలు ఎంతో సాహిత్య విలువలు కలిగి ఉన్నాయి. సాహిత్యం గురించి భాష గురించి తనకు ఖచ్చితమైన స్పష్టమైన అభిప్రాయాలుండేవి. తెలుగు భాష తెలంగాణ ప్రాంతంలో నైజాము కాలంలో ఏ మాత్రం చెడలేదు. పల్లెటూళ్ళలో కొద్దిమంది చదువుకున్న వారే కాక చాలా మంది చదువురానివారు కూడా శతకాలు అప్పగించేవారు. వారి ఉచ్ఛారణలో దోషాలుండేవి కావు. పాటలు పాడినా, మాట్లాడినా, తప్పులుండేవి కావు, కాని అప్పుడు కావ్యాలలోని పద్యాలు ఉ తెలంగాణ ( 212 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> dqgxu5zk05vktzajrhhrxs5mvzkqw3n పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/234 104 211513 551540 2026-04-05T08:39:28Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అందరికీ అర్ధమై చదువుకున్న వారి సంఖ్య పెరిగిన ఈ కాలంలో పద్యాలు అర్థం కాకపోవడం కేవలం పాఠ్యప్రణాళికల్లోని లోపమే. తెలుగు భాష స్వాతంత్ర్యానంతరం చెడినంత బాగా నైజాం కాలంలో చెడ...' 551540 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అందరికీ అర్ధమై చదువుకున్న వారి సంఖ్య పెరిగిన ఈ కాలంలో పద్యాలు అర్థం కాకపోవడం కేవలం పాఠ్యప్రణాళికల్లోని లోపమే. తెలుగు భాష స్వాతంత్ర్యానంతరం చెడినంత బాగా నైజాం కాలంలో చెడలేదు. కవిత్వంలో బలం ఉండాలే గానీ పద్యమా, వచనమా అన్నది ప్రధానం కాదు. కవిసమ్మేళనం ఉర్దూ భాషలో ఉన్నంత బాగా తెలుగులో ఉండదు. అసలు కవిసమ్మేళనం అనే సంప్రదాయం ఉర్దూ భాషకే సరిపోతుంది. ఉర్దూభాషలో కవిత చివరన ఒక చమత్కారం వినేవారికి వెంటనే ఓహో అనిపిస్తుంది. తెలుగు కవిత్వం అట్లాకాదు. దానికి భాషలో ఉండే లక్షణమే కారణం. ఎంత కచ్చితంగా ఉంటారో అది కరిగిపోయేవారుగా ఉండే లక్షణం ఆయనది. వానమామలై జగన్నాథాచార్యలతో కలసి వేదాలపై ఉద్యమ గీతాలు పాడారు. ఆ జీవితాంతం సాహిత్యం, సంగీతం ప్రపంచంగా మిగతా కుటుంబ జీవితం కర్మయోగిగా గడిపిన మహావ్యక్తి జువ్వాడి గౌతమరావుగారు. తన ఇల్లు ఒక సాహిత్యాశ్రమంగా ఎందరో సాహీతీవేత్తలకు కావ్యరస ప్రపంచాలను చూపించారు. నిజమునకు భావుకుండని సృజనన్ పదివేల మంది నెవ్వడా యొక్కం డు జనించు, మెఱయు వానికి రజనీపతి కాంతి భ్రూభరమ్మపుడపుడై వారిలో నొక్కరుండు జువ్వాడి వంశ రజని కాంతుండు గౌతమరావనంగ కవికి నట్టిడు నొక చెలికాడు దొరకు తొలతటి జనుస్సులందరి చెలిమికాడు. అని విశ్వనాథ చేత ఆత్మీయంగా ప్రశంసింపబడి, భ్రష్టయోగి కావ్యమంకితంగా పొందినారు. ఆ ఇద్దరి సాహిత్య జీవనానుబంధం సాహితీ జగత్తులో మరొకరికిలేదు. రాజకీయాలలో సోషలిస్టు నాయకునిగా జయప్రకాశ నారాయణ్, రామమనోహర్ లోహియా వంటి వారితో అత్యంత సన్నిహింతంగా ఉండి బాధ్యతలు నిర్వర్తించారు. యువ విద్యార్థిగా నైజాం వ్యతిరేకపోరాటంలో జైలుకు వెళ్ళాడు. తన సమకాలికుడైన సి. హెచ్. రాజేశ్వరరావు, పి.వి. నరసింహారావు, జే.వి. నర్సింగరావు మొదలైన వారెందరితోనే సిద్ధాంతం వేరయినా తన వ్యక్తిత్వ ముద్రను నిలుపుకున్నారు. సాహిత్యంలో మహారచయితలు, కవులు, విమర్శకులు అవుననే విధంగా మాట్లాడి, పద్యం చదివి, సాహితీలోకంలో ఒక చిరస్థానం పొందారు. ఎప్పుడూ ఆయన కంఠం కంచులా వినిపిస్తూనే కళ్ళలో ఒక తడి తిరుగుతుండే మనిషి పైకి ఒక శ్యామల వర్ణంలో చెట్టంత మనిషిగా కన్పిస్తూ లోపల ఒక సముద్రం వలె గంభీరంగా యోగి వంటి జీవితం గడిపిన జువ్వాడి గౌతమరావుగారు 24 ఆగస్టు 2012 తేదీన చివరి శ్వాస విడిచారు. అంతిమ మరియల్లో ఆయనను నేలపై పడుకోబెట్టిన చివరి క్షణాలలో ఆయన పక్కన కూర్చొని భాగవతం పద్యాలు నేను (డా. గండ్ర లక్ష్మణరావు) వినిపించాను. అప్పుడు ఆయన కళ్ళు చివరి సారి కదిలి ఆగిపోయాయి. విశ్వనాథ సాహిత్యాన్ని మరో వందేళ్ళ ఆయుష్షును పెంచిన అత్యంత అభిమాని, అసలు సాహిత్యాన్ని కావ్యాన్ని ఎట్లా చదవాలి అని స్పష్టంగా చెప్పగలిగిన గొప్ప పండితుడు, సామాజిక న్యాయం జరగాలనే సోషలిస్టు సిద్ధాంతాన్ని నమ్మినవారు. ఆచరించినవారు, అన్నిటికి మించి ఎవరైన ఎంతో మర్యాదగా అప్యాయంగా పలకరించే మెత్తదనం గల మనిషి జువ్వాడి గౌతమరావు నిజంగానే విశ్వనాథ అన్నట్లుగా కనుబొమ్మల మధ్య ఏదో ఒక తెలియని వెలుగుతో ప్రకాశవంతమైన జీవితాన్ని గడిపిన ధన్యజీవి. సజువ్వాడి కదలి వేలువు జువ్వా చదువరుల మొత్తములకున్ దలపై పువ్వా! మవ్వపు మొవ్వా కవ్విన కబ్బముల ప్రోవ గౌతమ రావా! అని మల్లంపల్లి శరభయ్యగారు సన్మానింపబడినవారు. తెలంగాణ (213) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> sbjafht9t09ujqlshl6uup2xs5hi2gz పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/235 104 211514 551541 2026-04-05T08:39:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '61 జాస్వామిక విప్లవ సాంస్కృతికోధ్యమ మిత్రుడు, దిగంబర కవితా సహచరుడు జ్వాలాముఖి ఆయనలో అర్థ శతాబ్ది స్నేహమను బంధం నాదం. 1960కు పూర్వమే ఆకారం వీరవెల్లి రాఘవాచారిగా, ఆయన తొలిరచన 'మ...' 551541 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>61 జాస్వామిక విప్లవ సాంస్కృతికోధ్యమ మిత్రుడు, దిగంబర కవితా సహచరుడు జ్వాలాముఖి ఆయనలో అర్థ శతాబ్ది స్నేహమను బంధం నాదం. 1960కు పూర్వమే ఆకారం వీరవెల్లి రాఘవాచారిగా, ఆయన తొలిరచన 'మనిషి' కావ్యంతో నాకు తొలి పరిచయం. జ్వాలాముఖి హైదరాబాద్ లోని సీతారాంబాగ్ దేవాలయంలో 12-4-1938 (బహుధాన్య, చైత్ర పూర్ణిమ)నాడు జన్మించాడు. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి నరసమ్మ, వీరవెల్లి నరసింహాచార్యులు. మెదక్ జిల్లాలోని ఆకారం గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. వారిది వైష్ణవ సంప్రదాయ కుటుంబం. కలంపేరు జ్వాలాముఖిగా ప్రసిద్ధుడైన రాఘవాచారికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. ఆయన సతీమణి సీతాదేవి. ముగ్గురు మగపిల్లలు సంపత్, శ్రీధర్, వాసు. ఈ ముగ్గురు కుమారులు కులాంతర వివాహాలు చేసుకున్నారు. జ్వాల తన బాల్యం గురించి ఇలా వర్ణించాడు. “నాన్న పౌరోహిత్యం, కంఠశోష, రామాయణ పారాయణం, పూటగడవని తండ్రి కోపంలో వణికిపోయిన బాల్యం. ఈతలు, ఆటలు, బలాదూరు తిరుగుళ్ళు, ఆట ఖ్యాళి చాపల్యం” జ్వాలాముఖి విద్యాభ్యాసం సీతారాంబాగ్ లోని సంస్కృత పాఠశాలలో 'అమరకోశం', శబ్ధమంజరితో మొదలై నాంపల్లిలోని మల్టీపర్పస్ హైస్కూల్లో 10వ తరగతి, ఆతర్వాత జ్వాలాముఖి - నిఖిలేశ్వర్ నిజాం కాలేజీలోని సాయంకాల కళాశాలలో బి.ఎ. పాసై, ప్రయివేటుగా ఎమ్.ఎ.(తెలుగు), ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు. విడిగా హిందీ భూషణ్ ఉత్తీర్ణత సాధించారు. ఉద్యోగరీత్యా ఆయన ఎ.ఒ.సి.లో సైనికులకు చదువు చెప్పే సివిలియన్ స్కూలు మాస్టారుగా కొంతకాలం పనిచేశారు. తర్వాత వరసగా జలహళ్ళి (బెంగళూరు) ఏర్ఫోర్స్లో క్లర్కుగా, ప్రభుత్వ పౌరసరఫరాలశాల, ఆర్.టి.సి.లో క్లర్క్, ఆలియా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పన్నెండేళ్లు, ఎల్. ఎన్. గుప్తా సాయంకాల కళాశాలలో 24 సంవత్సరములు లెక్చరర్ గా పనిచేసి 1996లో రిటైరైయ్యారు. మరోవైపు సీతారాంబాగ్ దేవాలయ ట్రస్టీ గనేరీవాల్తో, దేవాదాయ శాఖతో, కోర్టు వ్యాజ్యాల మధ్య పోరాడి స్థానిక బాధితులకు సొంతఇళ్ళు సాధించగలిగాడు. తాత్విక భూమిక సీతారాంబాగ్ జీవితం, జ్వాలను మొదట ఆస్తికుణ్ణి ఆతర్వాత నాస్తికునిగా మార్చింది. సంప్రదాయ వ్యతిరేకత, మానవతా ఆరాధన తొలి పాఠాలుగా హేతువాదంతో బలపడి "మంచి అనే విపంచి మీద మానవతా రాగాలు ఆలపిస్తూ అమరత్వానికి అభ్యుదయానికి" (మనిషీ) ప్రస్థానం చేయించింది. తెలంగాణ (214) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> de63lmz3g298978w3gc7jrwcyt3m9fm పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/236 104 211515 551542 2026-04-05T08:39:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '"కట్టలు తెగిన కవితావేశంలో ఏదో చేయాలనే ఆరాటం”. ఎంతచెప్పినా వినని సమాజంపట్ల క్రోధావేశం. మనుషుల్ని మనసుల్ని దిగంబరంగా ఆవిష్కరించే ప్రయత్నం. తిరుగుబాటు వేదాంతంగా మారింది. ద్...' 551542 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>"కట్టలు తెగిన కవితావేశంలో ఏదో చేయాలనే ఆరాటం”. ఎంతచెప్పినా వినని సమాజంపట్ల క్రోధావేశం. మనుషుల్ని మనసుల్ని దిగంబరంగా ఆవిష్కరించే ప్రయత్నం. తిరుగుబాటు వేదాంతంగా మారింది. ద్వారా కవితా చరణాల్లోనే "భోదివృక్షం పిడికెడు నీడనీయలేదు గాంధీ పథం గరిటెడు గంజిపోయలేదు. ధర్మశాస్త్రాలు తలదాచుకోనీయలేదు. కర్మ సిద్ధాంతం బానిసను చేసి వదిలింది” ఆయనకు నిరంతర అధ్యయనం, అవగాహన, ఆలోచన, వివేచనలతో చివరికి మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం పట్ల నమ్మకం కుదిరింది. ఎరుపు నిజం అశృత్ప భారతజాతికి విముక్తి మార్గం అని తెలిసింది. అయితే అతివాద దుస్సాహనిక వ్యక్తిగత హింసావాదాల ఫలితాలు గమనించి సరైన విప్లవ పంథా కోసం అన్వేషణ ప్రారంభించాడు. కా॥ దేవులపల్లి వెంకటేశ్వర రావు, తరిమెల నాగిరెడ్డి రూపొందించిన నూతన జనతా ప్రజాతంత్ర మార్గం దిక్సూచిగా కనపడింది. అప్పుడిక విప్లవ పంథా ప్రబోధానికి, తన కలం, గళం అంకితం చేశాడు. కవిత్వం సాహిత్యం జ్వాలాముఖికి విద్యార్థి దశనుండే కవిత్వం ఒక దాహంగా, ఒక అభివ్యక్త మార్గంగా గోచరించింది. 1956-58 మధ్య రచించిన "మనిషి” అనే దీర్ఘకవిత కరుణశ్రీ, దాశరథి ఆశీస్సులతోపాటు ప్రోత్సాహాన్ని పొందింది. గోర్క ప్రేంచంద్, టాల్ స్టాయ్, శరత్, గురజాడ, శ్రీశ్రీ రచనల అధ్యయనం ఆయన సాహిత్య మార్గాన్ని సుగమం చేసింది. ఇక 1965-70 మధ్యకాలంలో వెలువడిన మూడు "దిగంబరకవుల" కవితా సంపుటాలతో రాఘవాచారి జ్వాలాముఖిగా జ్వలించాడు. ఆరుగురు దిగంబర కవులలో ఒకడిగా ఆధునిక తెలుగు కవిత్వానికి ఉద్యమ స్ఫూర్తిని అందించాడు. నిస్తేజము, నిర్వీర్యమైన ఆనాటి సాహిత్య రంగాన దిక్కులు మార్మోగేలా గొంతు విప్పిన దిగంబర కవులు సంచలనం సృషించారు. 1970లో విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి సభల్లో జ్వాల ఆవేశపూరిత ఉపన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం, నక్సల్బరీ వసంత మేఘ గర్జనల నేపథ్యంలో విప్లవ రచయితల సంఘానికి సంస్థాపక సభ్యుడిగా, నిలిలేక్వర్ చెరబండ రాజులతో కలసి అగ్రేసర పాత్ర వహించాడు. మహాకవి శ్రీశ్రీతోపాటు ఆనాటి పౌరహక్కుల ఉద్యమంలో ముందు నిలిచాడు. ఒక మహావక్తగా సాహిత్యపరంగా విప్లవ సందేశాన్ని ప్రచారం చేసిన జ్వాల, భావాలు-రచనలు సహించలేని ఆనాటి ప్రభుత్వ నిర్బంధాన్ని, నిషేధాల్ని ప్రయోగించింది. 1971లో నిఖిల్, చెరబండరాజుతో పాటు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (పి.డి.చట్టం) క్రింద జైలులో బంధించింది. భావ ప్రకటనను అభివ్యక్తీకరించే స్వేచ్ఛకు సంకెళ్ళు వుండరాదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆతర్వాత 1975 దాకా విరసంలో కొనసాగిన సిద్ధాంత చర్చల పర్యవసానంగా చీలిక ఏర్పడింది. విరసం చారుమజుందారు ముఠా ప్రయోజనాలను కాపాడుతూ, వివిధ రూపాల వ్యక్తిగత హింసావాదాల్ని ప్రచారం చేసినందువల్ల, ప్రజా సాంస్కృతికాధ్యమ లక్ష్యాలను సాధించలేదని భావించి, మిగతా మిత్రులతో ఆ సంస్థకు రాజీనామా చేశాడు. ఇక జనపథంలో సాంస్కృతిక విప్లవోద్యమం నిర్మించాలనే ఆశయంతో "జనసాహితి" సంస్థ ఏర్పాటులో ప్రముఖపాత్ర నిర్వహించాడు. 1978 నుంచి 1981 దాకా "జనసాహితి" కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా అప్రజాస్వామిక ముఠా పద్ధతులు ప్రవేశించినందువల్ల, జ్వాలాముఖి మరికొందరు మిత్రులతో కలసి ఆ సంస్థనుంచి బయటికి వచ్చేశాడు. ఆతర్వాత తన వ్యక్తిగత స్థాయిలో ప్రజాస్వామ్య భావనతో, భూస్వామ్య- సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా తన సైద్ధాంతిక పోరాటం కొనసాగించాడు. రచనలు "మనిషి" కావ్యంతో రచనా వ్యాసంగం ప్రారంభించిన జ్వాల, తన జీవితకాలంలో వివిధ ప్రక్రియల్లో రచనలు తెలంగాణ ( 215 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 1uarwasjb1bxcy635iw045q9bjfqt5k పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/237 104 211516 551543 2026-04-05T08:40:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేశాడు. జీవితాంతం కలం యోధుడిగా విప్లవ మార్గంలో పయనిస్తూ కవిత్వం, కథలు, నవల, వ్యాసాలు రచించాడు. దిగంబర కవుల మూడు సంపుటాల తర్వాత ఆయన ప్రచురించిన కవితా సంపుటి "ఓటమి తిరుగుబాటు...' 551543 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చేశాడు. జీవితాంతం కలం యోధుడిగా విప్లవ మార్గంలో పయనిస్తూ కవిత్వం, కథలు, నవల, వ్యాసాలు రచించాడు. దిగంబర కవుల మూడు సంపుటాల తర్వాత ఆయన ప్రచురించిన కవితా సంపుటి "ఓటమి తిరుగుబాటు” మాత్రమే. “వేలాడిన మందారం నవలకు, కొన్ని కథలకు పత్రికల పురస్కారాలు పొందినా పుస్తకరూపం పొందలేదు. ఆర్ధిక ఇబ్బందుల మూలంగా ఆయన జీవించిన కాలంలో విడిగా సంపుటాలు వెలువడలేదు. ఆయన మరణానంతరం “జ్వాల ప్రచురణల” పేరిట రచనలన్నీ 2009 తర్వాత వరసగా వచ్చిన సంపుటాలు- కవితాజ్వాల, కథాజ్వాల, వ్యాసజ్వాల, వేలాడిన మందారం (నవల), భస్మ సింహాసనం (దీర్ఘకవిత), జ్వాల స్మృతిలో స్కృతిసంపుటి. ముని హిందీ, ఇంగ్లీషుల్లో కూడా ధారాళంగా ప్రసంగించడమే కాకుండా విరివిగా అనువాదాలు చేశాడు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం దేశదిమ్మరి ప్రవక్త శరత్ ('ఆవారా మసీహెూ' వియ ప్రభాకర్ అనువాదం), 'రాంగేయ రాఘవ్' (జీవిత చరిత్ర)లను హిందీ నుంచి అనువదించగా ప్రచురించారు. మహావక్తగా విప్లవకవి, రచయితగానే కాకుండా ఆయన మహావక్తగా ఖ్యాతి చెందాడు. వందలాది గ్రామాల్లో పర్యటించి సాంస్కృతిక సాహిత్య అంశాలపై, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణడై ఉపన్యసించాడు. ఇటు రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఆయా సభల్లో, సదస్సుల్లో ప్రసంగించాడు. ఆయన ఉపన్యాసాలు, ప్రాచీన ఇతిహాసాల నుండి ఉదహరించే ఉపమానాలతో, స్థానిక కథలతో, అంతర్జాతీయ సాహిత్యంలోంచి ఏరి తెచ్చిన కథలతో రక్తి కటించేవాడు. ముఖ్యంగా రామాయణ, మహాభారతాలను సందర్భానుసారంగా ప్రజావరంగా అన్వయించి చెప్పేతీరు అందరిని ఆకట్టుకునేది. సామాన్యజనంలో విప్లవ భావాలను సూటిగానాలేవి. ఆయన ఉపన్యాసాలను కవితాత్మకత, కల్పనాశక్తితో శ్రోతల్ని ఆత్మీయంగా పలకరించి, ఆలోచనలను ప్రేరేపించేవి. సంస్థలతో జ్వాల ఒక నిబద్ధ సామాజిక కవిగా "అక్షరం పదునెక్కితేనే కవిత్వం / రాజ్యాన్ని నిలదీస్తేనే రచన పరమార్ధం" అని విశ్వసించినవాడు. అక్షరాల్లోనే కాకుండా ఆవరణరీత్యా ఆయన ఒక క్రియాశీలకవిగా నిలిచిపోయాడు. ఆంధ్రదేశంలోని పౌరహక్కులు, ప్రజాస్వామ్య హక్కుల సంఘాలలో ఉద్యమకార్యకర్తగా తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ప్రజాతంత్ర విద్యార్ధి సంస్థ (డి.యస్.ఓ.) ఆవిర్భావ కాలం నుంచి అనుబంధం పెంచుకున్నాడు. ప్రజాతంత్ర విద్యావిధానం కోసం పోరాడుతూ విద్యార్థులను చైతన్యవంతులను చేశాడు. గ్రామీణ పేదల సంఘం ఉద్యమాలకు బాసటగా నిలిచి, భూమి, భుక్తి, విముక్తి పోరాటాల్లో పాల్గొన్నాడు. 1976లో ప్రారంభమైన “భారత చైనా మిత్ర మండలి" లో జీవిత పర్యంతం క్రియాశీలంగా వున్నాడు. సంస్థ నిర్మాణం, ఉద్యమ కార్యకలాపాలలో నాయకత్వ పాత్ర వహించాడు. మిత్రమండలి ప్రతినిధిగా రెండుసార్లు చైనా సందర్శించి అక్కడి ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అంశాలను ఆకలింపు చేసుకొని, మన దేశ ప్రజలకు వివరించాడు. - ఉపాధ్యాయ సంఘాల, హేతువాద నాస్తికవాద కార్యకలాపాల, కుల నిర్మూలనా సంఘం కార్యక్రమాల్లో ప్రజాతంత్ర వైఖరితో క్రియాశీలంగా పనిచేశాడు. వ్యక్తిగతంగా వందలాది కులాంతర, మతాంతర వివాహాలను జరిపించి ఈ దేశంలో రావలసిన కుల రహిత వ్యవస్థకోసం తపించాడు. స్త్రీవాదాలు, కులతత్వ సిద్ధాంతాలు, మత తత్వధోరణులు తప్పుడు అవగాహనతో ప్రజలను చీల్చి గ్రూపులుగా విడగొట్టి సంస్కరణవాద ఊబిలోకి దించుతాయని ఆయన విమర్శించేవాడు. మైనార్టీల రక్షణ కుల రహిత సమాజం, స్త్రీల విముక్తి కోసం తనదైన సామాజిక అవగాహనతో ఆయన ఉపన్యసించేవాడు. స్వలాముఖి ఎక్కువగా దీర్ఘకవితలే రచించాడు. తన రాజకీయ, సామాజిక తపన ప్రతి ఖండికలో సవివరంగా ప్రతిఫలించాలనే కోరిక వుండేది. “ఆకాశం ఎర్రబడుతుంది” అనే దీర్ఘ కవితలోని ఈ రణాలు ఆయన ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మన ( డు తెలంగాణ (216 తేజోమూర్తులు ఉండడంచడంరంరు<noinclude><references/></noinclude> 1x9uz33m5pme92ntocv3mpqxuv550cs పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/114 104 211517 551544 2026-04-05T08:40:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551544 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|114}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''నా బాబు'''</p> <poem> {{left margin|5em}} నాబాబు బంగారు తండ్రెమ్మా * సూర్యూడు ఎఱ్ఱాని బండెమ్మా నా బాబు బొజ్జలో వరహాలూ * దానిమ్మలో గంజ తరహాలూ నాబాబు బుగ్గలు పాలమ్మా * మల్లెలు చెండుల పూలమ్మా నాబాబు కన్నుల నీలాలూ * కొండపై చుక్కలు పేలాలూ నాబాబు మాటలు పాటమ్మా * కోకిల పాటల ఓటమ్మా నాబాబు బువ్వలు రుచులమ్మా * మామిడి పళ్లే పులుపమ్మా నాబాబు నిద్దర జోలమ్మా * అందరి పిల్లల గోలమ్మా </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 114 |bSize = 387 |cWidth = 33 |cHeight = 29 |oTop = 482 |oLeft = 164 |Location = center |Description = }} {{p|fs125|ac}}'''పిల్లంగోరు'''</p> <poem> {{left margin|5em}} అమ్మా ఆ పిల్లంగోరొకటీ * నాకిమ్మా! నీ మెళ్లో ముత్యాలే అమ్మా బూరాను ఊది * చిమ్మా చీకట్లైన నెమ్మదిగ పారిపోవు * కమ్మనైన పాట పాడ్త {{float right|॥అమ్మా॥}} తెల్లావు చిన్నిదూడ * మెళ్ళో మువ్వాలు మోయ ఘల్లూ ఘల్లూ మనే * తల్లిపాట నేను పాడ్త {{float right|॥అమ్మా॥}} పారాయి పిట్టతల్లి * చేరింది దానిగూడు అమ్మ ఇంటికొస్తే పిల్ల * హాయిమనే పాటపాడ {{float right|॥అమ్మా॥}} చెరువూకు నీవు పోతే * చెల్లీ ఉయ్యాల చేరి లాలీ లాలంటూను * జోలా పాటలు పాడ్త {{float right|॥అమ్మా॥}} తలపై పింఛేము పెట్టి * మొలకూ మువ్వాలతాడు కాళ్లకు గజ్జెలు కట్టీ * చిన్నీక్రిష్ణణ్ణౌదు {{float right|॥అమ్మా॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 114 |bSize = 387 |cWidth = 33 |cHeight = 29 |oTop = 482 |oLeft = 164 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|చిగురుటాకులు||}}</noinclude> awefb672jyzdsr7gkshkbgx0l54vcrq పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/238 104 211518 551545 2026-04-05T08:40:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '“రాత్రి / విచ్చుకున్న భయభీతావహం / క్రూరంగా కురుస్తున్న దోపిడి/ పామరులను చీకట్ల పోట్లతో / వేధిస్తున్న స్వతంత్రరాత్రి నావాళ్ళు / ఆకలిగొన్నవాళ్ళు / అన్యాయం బడ్డవాళ్ళు / ....... కొం...' 551545 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>“రాత్రి / విచ్చుకున్న భయభీతావహం / క్రూరంగా కురుస్తున్న దోపిడి/ పామరులను చీకట్ల పోట్లతో / వేధిస్తున్న స్వతంత్రరాత్రి నావాళ్ళు / ఆకలిగొన్నవాళ్ళు / అన్యాయం బడ్డవాళ్ళు / ....... కొందరు చీకటిని చీలుస్తున్నారు / లక్షనక్షత్రాలు రాలందే | ఉజ్వల ఉదయం ప్రవహించదు.....” ఇక ఆయనకు గౌరవ పురస్కరంగా లభించిన పురస్కారాలు - తొలి పురస్కారం గుంటూరు భారతీయ రచయితల పురస్కారం, ఝాన్సీ హేతువాద స్మారక అవార్డు, దాశరథి రంగాచార్య పురస్కారం, హిందీలో వేమూరి ఆంజనేయశర్మ అవార్డు, ఆవంత్స సోమసుందర్ పురస్కారం. జ్వాలను చాలాకాలంగా డయాబెటీస్ వ్యాధి చింది. 1991లో ముంబైలో గుండె ఆపరేషన్ జరిగిన తర్వాత నియమబద్ధ జీవితం, వ్యాయామంతో ఉత్సాహంగా తిరిగే వాడు. వ్యక్తిగతంగా ఆర్ద్ర హృదయుడు, మంచి భోజన ప్రియుడు. ఇతరులకు తినిపించి తాను తినేవాడు. కష్టాల్లో, సమస్యల్లో వున్నవారిని ఆదుకునే స్వభావం. చివరికి 70 సంవత్సరాలు దాటిన ఆయన, క్రిస్టోజనిక్ లివర్ సిరోసిస్ వ్యాధి మూలంగా 14-12-2008న కన్నుమూశాడు. తన జీవితకాలంలో నాలుగు దశాబ్దాలకు పైగా అలుపెరగని కృషితో ప్రజా ఉద్యమాల వెంట నడిచినవాడు. సమకాలీనులకు, కొత్తతరాలకు స్ఫూర్తినిచ్చి "తిరుగుబాటు వేదాంతం” కవిగా మిగిలిపోయాడు. తెలంగాణ (217) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> krmlz4vgcl8c0oekfwtp5viiszilqoj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/239 104 211519 551546 2026-04-05T08:40:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '62 కె.వి. రాఘవాచార్యులు - డా|| సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి క రీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకా నారాయణ పురంలో వేంకటమ్మ, కారంచేటి తిరుమల మనోహరాచార్య దంపతులకు కె.వి.రాఘవాచార్య 1929 విభవ...' 551546 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>62 కె.వి. రాఘవాచార్యులు - డా|| సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి క రీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకా నారాయణ పురంలో వేంకటమ్మ, కారంచేటి తిరుమల మనోహరాచార్య దంపతులకు కె.వి.రాఘవాచార్య 1929 విభవ నామ సంవత్సరం పుష్య శుద్ధ ద్వాదశి జన్మించారు. ఆయన 2016 ఆగస్టు 5న పరమపదించారు. చిన్నప్పుడు తండ్రినీడలోనే చదువు అంటే ఇదే అని తెలియని రోజులనుండి వారి విద్యావ్యాసంగం ప్రారంభ మైంది. మాటలు వచ్చినప్పటి నుండే స్తోత్రాలు పద్యాలు ఎక్కాలు కంఠానికి పట్టించారు. తన 5వ ఏట శేషభట్టర్ శ్రీనివాసాచార్యుల దగ్గర కట్టెల పలకలమీద కా గుణింతం, పెద్ద బాల శిక్ష, ఎక్కాలు, బొట్టు, పరక, వీసం పుట్టి లెక్కలు వ్రాయడం, కార్డులను ఉత్తరాలను చదవడం నేర్చుకున్నారు. 'ఆంధ్రనామ సంగ్రహం, సాంబ నిఘంటువు, అమరకోశం వంటివి ఉదయం చెబితే మరుసటినాటి ఉదయం మళ్ళీ నోటికి చెప్పాలి. చెప్పిన పాఠాన్ని చెప్పగానే నాలుగుపూటలు పూటకు 25 ఆవృత్తులు వల్లె వేసి మరుసటిరోజు ఓప్పచెప్పే వాళ్ళం' అంటారు కె.వి.రాఘవాచార్య. అప్పుడే ఉపనయనం, తండ్రి దగ్గర పంచసంస్కారాలు పొందిన రాఘవాచార్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తుల జోగా వెంకయ్య శర్మగారి దగ్గర వేదం, నమిలికొండ శ్రీరంగాచార్యుల వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. శర్మగారి దగ్గర పంచకర్మలు, దేవయాకం నేర్చుకున్నారు. వేణుగోపాలయంలో 5 సంవత్సరాలున్నా పంచకావ్యాలూ పూర్తి కాలేదు. ముందు చెప్పింది వస్తేనే తర్వాతది చెప్పేవారు. అక్కడ దోర్బల విశ్వనాథశర్మ, తిగుళ్ళ వేంకటేశ్వరశర్మ, రాచెర్ల వెంకటేశ్వర్లు, గుమ్లాపురం శ్రీనివాసాచార్యులు సహాధ్యాయులు. అప్పుడే చదువులకు సర్టిఫికెట్ అవసరం అనుకుంటున్న రోజులు. కరువు వచ్చింది. పిల్లలను వారాలకు కొందరి ఇండ్లలో ఏర్పాటు చేశారు. దోర్బలవారు, శిరిశనగళ్ళవారు ఒకరు తెనాలికి మరొకరు సీతారాంబాగ్ హైదరాబాద్ పాఠశాలలకు వెళ్ళారు. రాఘవాచార్యుల వారికీ వెళ్ళాలని ఉన్నా మరోచోటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటే తిండి, బట్ట అన్నిటికీ లోటే. సహ విద్యార్థులు జగడాలతో దెబ్బలాడుతుంటారు అని శర్మగారి దగ్గరే చదువుకోమన్నారు తండ్రి గారు. ఊరు దాటనీయలేదు. ఈ సమయంలోనే సురవరం ప్రతాపరెడ్డి ఆ ఊరికి రావడం, అక్కడ చిన్న సమావేశం జరిగింది. తన గురువుల పద్యాలు గోలకొండ కవుల సంచికలో పడడం చూసి తానూ కవిత్వవిద్యలోకి అడుగుపెట్టారు. అలా వేదం, ద్రావిడవేదం, యజ్ఞ విధులు, సంస్కృతం నుండి నాటక ఛందోలంకార శాస్త్ర సాహిత్యంవైపు మరలారు రాఘవాచార్య. ఇంటి దగ్గరలోనే ఉన్న కృష్ణశాస్త్రి, నమిలికొండ శ్రీరంగాచార్యులవద్ద లఘు సిద్ధాంతకౌముది, మాఘకావ్యం గీతాభాష్యం, సంప్రదాయగ్రంథాలు, నైషధం, తర్కం, తెలంగాణ (218) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> e3i93g81vxs162x1lopk99z2rg8inni పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/240 104 211520 551547 2026-04-05T08:41:05Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శాకుంతలం, సాహిత్యదర్పణం, ఉత్తరరామచరిత్ర, వీర రాఘవీయ వ్యాఖ్యతో భాగవతంలోని నాలుగు స్కంధాలు చదివారు. ఊళ్ళో పండితులు లేనప్పుడు ఆరుమైళ్ళ దూరంలోని ఆవునూరుకు వెళ్ళి ఆచ్చి వేంక...' 551547 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>శాకుంతలం, సాహిత్యదర్పణం, ఉత్తరరామచరిత్ర, వీర రాఘవీయ వ్యాఖ్యతో భాగవతంలోని నాలుగు స్కంధాలు చదివారు. ఊళ్ళో పండితులు లేనప్పుడు ఆరుమైళ్ళ దూరంలోని ఆవునూరుకు వెళ్ళి ఆచ్చి వేంకటాచార్యుల వద్ద పాఠాలు చదివేవారు. రాఘవాచార్యుల ఇంట్లో తాను పెద్ద తమ్ముడు స్కూలు చదువులకు పోలేదు. స్థిరమైన ఉద్యోగం కోసం తర్వాతి రోజుల్లో స్కూలు చదువులేక అనేక ఇబ్బందులు పడ్డారు రాఘవాచార్యులు. 1947 ఆగస్టు 15 స్వాతంత్య్రం రావడం, జాతిపిత గాంధీ హత్య జనవరి 30, 1948న జరగడం దేశమంతా విషాదఛాయలతో ఉండింది. నైజాం రాష్ట్రంలో రజాకార్లవల్ల అలజడులు రావడంతో ఊర్లో తెల్ల టోపీలు, జండాలు పట్టుకుని స్వతంత్ర భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూండేవారు. పోలీసులు వచ్చి తీసు కెళ్తుంటే ఊరి పెద్దలు వారికి నచ్చచెప్పి విడిపించడం జరిగేవి. ఊర్లో రోజూ సీతారామచంద్ర ఆలయంలో పూజలు జరపాలని నిర్ణయించారు. నిజాం బాధలు తొలగాలని ఊరివారంతా అన్ని కులాలవారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. "రాష్ట్రం రజాకార్ల దౌర్జన్యంతో ఉన్నప్పుడు మా గ్రామం భగవత్ సేవలో ఉండి ఇదినారాయణపురం' అనిపించుకుందంటారు కె.వి. రాఘవాచార్య. సెప్టెంబర్ 17, 1948న పటేలు నిజాం ప్రభువు లొంగిపోయాడన్న వార్త రేడియోలో విని సంబరాలు చేశారు. అప్పటికి వారి వయసు సరిగ్గా రెండు పదులు. ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి గ్రామాన్ని ముంచెత్తింది. 85ఏళ్ళ గురువు మరణించారు. కృష్ణశాస్త్రిగారి మాటల ప్రోత్సాహంతో ఊర్లో మురళీధర శర్మ కార్యదర్శిగా చిన్న గ్రంథాలయం పెట్టారు. సుజాత, స్వతంత్ర, భారతి పత్రికలు పోస్టు ద్వారా తెప్పించేవారు. ఆ కాలంలోనే ఆంధ్రసారస్వత పరిషత్ వారి పరీక్షలను శ్రీమాన్ నేరెళ్ళ వేంకటాచార్యులు నిర్వహించేవారు. ఇది వ్రాస్తే చిన్న ఉద్యోగం పొందవచ్చన్న ఆశతో సారస్వత పరిషత్తుకు వచ్చి ప్రవేశ పరీక్ష అనుమతి పొందడానికి వచ్చానని చెబితే లోపలికి వెళ్ళమన్నారు. అక్కడున్న ఇద్దరు ఏం చదివావన్నారు. చెప్పారు. ఏదైనా చెప్పమంటే భారవిశ్లోకం చెప్పారు. వారొక పద్యం చెప్పి అర్థం చెప్పమన్నారు. చెప్పారు. ప్రవేశ పరీక్షకు అనుమతిచ్చారు. ఆ అనుమతిచ్చినవారు పులిజాల హన్మంతరావు, దేవులపల్లి రామానుజరావు. సిరిసిల్లకు మకాం మార్చి ప్రవేశపరీక్షకు చదివేవారికి చదువు చెబుతూ తానూ చదువుకున్నారు. తొలి వ్యాసం - తొలి బహుమతి, ఉద్యోగం 26 జనవరి 1950లో మహాత్మాగాంధీ జాతిపిత పేరుతో సంస్కృత భాషలో వ్యాస రచన పోటీ జరిగితే ముగ్గురు పాల్గొన్నారు. మొదటిబహుమతి వచ్చింది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఆయనకు పరిషత్తువారు పరీక్ష ప్యాసైన సర్టిఫికెట్ ఇచ్చారు. 1950 సెప్టంబర్ 22న ఉర్దూభాషలో ఉద్యోగ ఆర్డర్ వచ్చింది. 25 రూపాయల జీతం, మాసాయిపేటలో సెప్టెంబర్ 10నాడు ఉద్యోగంలో చేరారు. అక్కడి కరణం రాజేశ్వరరావు దగ్గర ABCDలు ముస్లీం టీచర్ దగ్గర అటిఫ్, బె, పె,సెలు నేర్చుకుని మూడు నెలల్లోనే ఏడో తరగతి పుస్తకం వరకు చదవడం నేర్చారు. అప్పుడే 'హుమ్' మిడిల్ పరీక్షకు అనుమతిపొంది ఆ పరీక్షలో ప్యాసై 16 జూలై 1951 'చక్రాల' (సంగారెడ్డి దగ్గరలో) ఏకోపాధ్యాయ పాఠశాలలో చేరారు . అక్కడ ఉ ౦డగానే HSCలో తెలుగువాచక పరీక్షలో తప్పకుండా పాస్ కావాలన్న నియమం వచ్చింది. సలాం సాహెబు అన్న గణితోపాధ్యాయుడికి తెలుగు చెప్పి అతడి దగ్గర లెక్కలు నేర్చకున్నారు. HSC పాసయ్యారు. హిందీ ప్రచారసభ, సంస్కృత భాషాప్రచార సమితి వారి ప్రవేశిక. ప్రాథమిక, విశారద పరీక్షలు నిర్వహించారు. 1966లో సిద్ధిపేటకు బదిలీవల్ల చేరారు. సిద్ధిపేట సాహిత్య సాంగత్యాలు సిద్ధిపేట చేరాక పండితసభలు, కవి సమ్మేళనాలు ఆధ్యాత్మిక ప్రవచనాలలో ఎక్కువగా తిరిగేవారు. వేముగంటి నరసంహాచార్యులు, కాపు రాజయ్య, A. రామరాజు, శ్రీవెంకట్రావు వంటివారితో సాహిత్య సాంస్కృతిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు ఎలిజర్ల సీతారామాచార్యులవద్ద భగద్విషయం సేవించారు. 1967లో MA సంస్కృతం, 1971లో తెలుగు MA పూర్తి చేశారు. 1972 సెప్టెంబర్ ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీలో ట్యూటర్గా చేరారు. అక్కడ సదాశివ, వెంకటనారాయణశర్మ తెలంగాణ (219 తేజోమూర్తులు bat<noinclude><references/></noinclude> nzsb4k5o3piwkmvcljnzxnlw8wv2fcz పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/241 104 211521 551548 2026-04-05T08:41:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వంటి వారితో పరిచయం ఏర్పడింది. మళ్ళీ సిద్దిపేటకు బదిలీ అయ్యారు. సిద్ధిపేటలో ఉండగానే ఇతిహాస, పురాణ ప్రవచనాలు చేస్తూండేవారు. యువభారతివారు 1988లో మాఘకావ్యవైభవంపై ప్రసగించమంటే...' 551548 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వంటి వారితో పరిచయం ఏర్పడింది. మళ్ళీ సిద్దిపేటకు బదిలీ అయ్యారు. సిద్ధిపేటలో ఉండగానే ఇతిహాస, పురాణ ప్రవచనాలు చేస్తూండేవారు. యువభారతివారు 1988లో మాఘకావ్యవైభవంపై ప్రసగించమంటే ప్రసంగించారు. అలా మాఘకావ్యవైభవం పుస్తకం వచ్చింది. దానికి వచ్చిన పేరుతో వ్యాఖ్యానాలు చేయాలని నిర్ణయించుకున్నారు కెవి రాఘవాచార్య వేదాంత దేశికుల కావ్యాలకు దీపశిఖ 18.14 శతాబ్దాలకు చెందిన వేదాంత దేశికుల రచనలను వెలుగులోకి తేవాలని భావించి ఆయన స్తోత్రవాఙ్మయాన్ని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. 1987లో 'గోదాస్తుతి అన్న స్త్రోత్రానికి పరిమళ వ్యాఖ్యను రచించారు. హైదరాబాదు సారస్వత పరిషత్తులో ఉభయవేదాంత సభలను శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద్ద జియ్యర్ స్వామివారు నిర్వహించారు. అక్కడ తిరువాయ్ మొళిలోని ఒకదశకంపై ప్రసంగించారు. అక్కడినుండి ప్రతిసంవత్సరం జరిగే సభలలో ప్రసంగావకాశం లభించింది. 1989 జనవరిలో సిద్ధిపేట కాలేజీ నుండి రిటైరయ్యాక హైదరాబాద్ చేరారు. 1990 భగవద్విషయం- ఈడు అవతారిక అన్న తమిళ రచనానువాదం, భగవద్ధ్యానసోపానం అన్న స్త్రోత్రానికి మనోరమా వ్యాఖ్యా రచించారు. శ్రీరామానుజకీర్తి కౌముది అన్న సంపుటాలలో శ్రీమద్రా మానములు వర్ణాశ్రమధర్మాలు అన్న పుస్తకాన్ని 12వ భాగంలో ప్రచురించారు. వేదాంత దేశికుల పాదుకా సహస్రవ్యాఖ్య కె.వి. రాఘవాచార్యుల వ్యాఖ్యానాలలో జీవిత సాఫల్య రచనగా చెప్పదగినది పాదుకా సహస్ర వ్యాఖ్య. 'పాదుకలను’ అంశంగా తీసుకుని వెయ్యి భావాలు చెప్పడం ఈ రచన విశిష్టత. వేదాంత దేశికులవంటి ప్రాథకవి, విశిష్టాద్వైత రహస్య తత్త్వవేత్త వ్రాసిన మొత్తాన్ని వ్యాఖ్యానంలోకి తీసుకురావడంలో రాఘవాచార్యుల వారు చేసిన కృషి, ఎనలేనిది. 1996లో తొలిభాగం ముద్రణై 2003లో ఐదు భాగాలతో ఈ వ్యాఖ్య ముగిసింది. దీన్ని హైదరాబాదు లోని ఈ అహెూబిలమఠం మాలోల గ్రంథమాల వారు ప్రచురించారు. పాదుకా సహస్రం రచనను పద్ధతి పేరుతో 32 విభాగాలుగా రచనను వేదాంతదేశికులు వర్గీకరించారు. వాటి ప్రస్తావన, సమాఖ్య మొదలైన విధంగా 32 పేర్లు పెట్టడానికి గల కారణాలను కె.వి. రాఘవాచార్యులు తమ వ్యాఖ్యానంలో వివరించారు. వరదరాజ పంచాశత్, గరుడ దండకం, సుదర్శనాష్టకం, చతుఃశ్లోకీ, యతిరాజసప్తతి అభీతిస్తవం, క్రీస్తుతి, దయాశతకం, వ్యాస వింశతి, అచ్యుత శతకమ్ వంటి రచనలు తెలుగులో వ్యాఖ్యానాల ద్వారా అందులోని రహస్యాలను సాధారణ జనాలకు అర్ధమయ్యేరీతిలో వెలువరించారు. శంకరాచార్యుల శ్రీవిష్ణుపాదాది కేశాంత స్తోత్రానికి వ్యాఖ్యానాన్నందించారు. దివ్యప్రబంధశ్రయి పేరుతో ఆళ్వారుల ప్రబంధాల్లో మూడిటికి తెలుగు వివరణ, రత్నావళికి అన్న మరో రచనకు వ్యాఖ్యానాలు రచించారు. ఆళ్వారులు ప్రదర్శించిన భక్తి - ప్రవత్తి మార్గాల విశ్లేషణ చేశారు. పోతన భాగవతంలోని రుక్మిణీకల్యాణం, నారాయణ శతకాలకు వైష్ణబీ, రాఘవీయ పేరుతో వ్యాఖ్యానాలు రచించి పోతన పద్య రచనా హృదయాన్ని ఆవిష్కరించారు. 2010లో వేదాన్తదేశిక దర్శనమ్ పేరుతో రచించిన చిన్న గ్రంథంలో వేదాంత దేశికుల జీవన తాత్వికతను ఆయన రచించిన నూటొక్క రచనలను సంక్షిప్తంగా పరిచయం చేశారు. యావాదం అన్న 24 సర్గల మహాకావ్యానికి వ్యాఖ్యానం రచించడం ప్రారంభించారు. 2630 శ్లోకాలున్న ఈ కావ్య వ్యాఖ్యానంలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్న రాఘవాచార్యులవారు. మొదటిభాగంగా 4 వర్షలకు వ్యాఖ్య రచించి వెలువరించారు. ఇది మరో జీవిత సాఫల్య రచనగా చెప్పదగినది రాఘవాచార్యుల వ్యాఖ్యలో విషయాన్ని వివరిం చడంతోబాటు వేదం మొదలు లౌకిక కావ్యాల రులు మొదలు అద్యతనుల వరకు ఉదాహరణలు అభిస్తాయి. జీవితమంతా చదువుకోసం, చదివిన దానికి గుర్తింపుకోసం పాటుపడ్డ తరంలోని వారు రాఘవాచార్యులు. అప్పటి చదువుల్లో ఎక్కువభాగం సర్టిఫికెట్లోని చదువులు. భృతికోసం సర్టిఫికెట్ చదువులు 16 ఏళ్ళ తర్వాతే కొనసాగించారు. వేద విద్యలు, వేదాంతవిద్యలు, వైష్ణవ ఉ తెలంగాణ (220 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> sce81xc72h66cy56rc2v1ifsu56lx0d పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/242 104 211522 551549 2026-04-05T08:41:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గ్రంథాలు సంస్కృతం నేర్చిన గొప్ప పండితుడు మూడో తరగతి పిల్లలకు పాఠం చెబుతూ విధి బలీయమైందికదా అనుకున్నారు. అయినా పట్టువదలక పాఠశాల ఉపాధ్యాయుడి మొదలు కళాశాల అధ్యాపకుడిదాకా...' 551549 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గ్రంథాలు సంస్కృతం నేర్చిన గొప్ప పండితుడు మూడో తరగతి పిల్లలకు పాఠం చెబుతూ విధి బలీయమైందికదా అనుకున్నారు. అయినా పట్టువదలక పాఠశాల ఉపాధ్యాయుడి మొదలు కళాశాల అధ్యాపకుడిదాకా ఎదిగారు. విశిష్టాద్వైత వేదాన్త విశారద, శాస్త్రవిద్వన్మణి, వాచస్పతి బిరుదులందుకున్నారు. మొదటిది గుంటూరువారు, 2వది వేద విశ్వవిద్యాలయం తిరుపతివారు, మూడవది రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారు ప్రదానం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయ పండిత పురస్కారం, శివానంద సద్గురు ఎమినెంట్ అవార్డు, ఉభయవేదాన్త విద్యత్సమ్మానం, రఘునాథాచార్యుల వారిచ్చే ఉభయవేదాంత పురస్కారం, ఉగాది పురస్కారం, మహావ్యాఖ్యాత పురస్కారం వంటి వాటితో బాటు శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద జీయరుస్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామినుండి పురస్కారాలు పొందారు. తిరుమల చారిటబుల్ ట్రస్ట్ను తన సోదరులు, పుత్రులతో ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం పండిత సన్మానాలను చేస్తూ తాను సంస్కృత వాఙ్మయ సేవచేస్తూ, చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ జీవితం కొనసాగించారు. తెలంగాణ (221) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> 7r5hos7m2u3khgeffw045u1zl3fj3b4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/243 104 211523 551550 2026-04-05T08:41:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '63 'నే నంటే, నువ్వు, నేను, వాడూ, నా గొడవ మనస్థితి వైనం. నేనంటే భారత పౌరుడు నా గొడవ ఆ పౌరుని మనఃస్థితి, నేనంటే ఒక ఓటరు. నా గొడవ ఓటరు మనఃస్థితి, నేనంటే ఒక తిరుగుబాటుదారు, నా గొడవ మన తి...' 551550 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>63 'నే నంటే, నువ్వు, నేను, వాడూ, నా గొడవ మనస్థితి వైనం. నేనంటే భారత పౌరుడు నా గొడవ ఆ పౌరుని మనఃస్థితి, నేనంటే ఒక ఓటరు. నా గొడవ ఓటరు మనఃస్థితి, నేనంటే ఒక తిరుగుబాటుదారు, నా గొడవ మన తిరుగుబాటు' అని 'కాళోజీ' తన నా గొడవలో చెప్పుకున్నట్లు, ఆ నేను, లేదా పౌరుని తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ పౌరుని ఆయా కాలాల్లోని మనఃస్థితిని ఆయా కాలాల్లో వివరిస్తూ తన జీవితకాలమంతా, పౌరుని గొడవను తన గొడవగా వివరించిన సామాన్య మానవుని లేదా పౌరుని తరఫున పోరాటం చేసిన ప్రజా వకీలు కాళోజీ నారాయణరావు. అందుకే ఆయన ప్రజాకవి ఐండు. ఆనాడు హైద్రాబాదు సంస్థానంలోపడి మహారాష్ట్ర ప్రాంతం నుంచి, చౌథ్ వసూలు చేయడం కోసం నిజాంచే నియమింపబడ్డ మహారాష్ట్ర కుటుంబాలు కొన్ని ఉద్యోగరీత్యా తెలంగాణాలో స్థిరపడ్డాయి. అట్లా స్థిరపడ్డవాళ్ళల్లో కాళోజీ కుటుంబం ఒకటి. అసలు వాళ్ళ ఇంటిపేరు కాలేజీ పోయి పోయి కాళోజీ అయింది. 1914. హైద్రాబాదు సరిహద్దులోని బీజాపూరు జిల్లాలోని రట్టహళ్ళలో అమ్మమ్మగారింట్లో కర్ణాటకలో సెప్టెంబర్ 9వ తేదీన కాళోజి పుట్టారు. తల్లిదండ్రులు పెట్టిన 'పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత శ్రీనివాస్ రాంరాజా కాళోజీ. మడికొండ, వరంగల్లు, హైద్రాబాదుల్లో విద్యాభ్యాసం కాళోజీ నారాయణరావు నాగిళ్ళ రామశాస్త్రి చేసి, పదాలతు పాసై, సర్కారు కోర్టులో కంటే, ప్రజాకోర్టుల్లోనే ప్రజలతరఫున ప్రాక్టీసు చేసిండు. తండ్రి ద్వారా ఉర్దూ సాహిత్యంతోపాటు జీవితంలో క్రమశిక్షణ, తల్లి చిన్నపుడు చెప్పిన ప్రహ్లాద చరిత్ర ద్వారా, అధికార దుర్మదాంధతను ఎదుర్కోవడంలో ఆసక్తి ఏర్పడితే వానమామలై సోదరులు, అన్న రామేశ్వరరావు, పల్లాదుర్గయ్య విరుదురాజు రామరాజు వంటి సాయితగాండ్ల ద్వారా తెలుగు సాహిత్యంపట్ల మక్కువ ఏర్పడ్డాయి. ఈ లక్షణమే తాను చదువుకునే రోజుల్లో ప్రతి ఏటా వచ్చే గణేశ ఉత్సవాలకు ఇచ్చే సెలవు ఇవ్వకపోవటంతో 1600 మంది విద్యార్థులతో తిరుగుబాటుకు నాయకత్వం వహించేటట్టు చేసింది. అధికారులు ఏకపక్ష చర్యలను, అదీ ప్రజలకు వ్యతిరేకమైతే తప్పనిసరిగా వ్యతిరేకించే, నిరసించే, ప్రశ్నించే తత్వం అలవాటైంది. ఇది ఆయన 2002 నవంబరు 13న ఆయన కాలం చేసే వరకు కూడ సాగింది. అవిచ్ఛన్నంగా, అదే ఆయనను ప్రజా కవిని చేసింది. తెలంగాణకు కోడిపుంజై వెలుగు జాడ జూపిన సురవరం ప్రతాపరెడ్డి పత్రిక గోల్కొండలో తొట్టతొలి కవిత్వం రాసిండు కాళోజీ. 'నాగొడవ' ప్రకటించి నాందియైన వాడు అని ఆయనను స్మరించిండు కాళోజీ. తండ్రిగారు ఉద్యోగరీత్యా స్థలాలు మార్చడంవల్ల చదువు వానకాలం చదువుగానే సాగింది. ఇంటర్మీడియట్తో తెలంగాణ (222 తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> r5thrbeppv8x6gedco8dfoyi7hlj3va పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/244 104 211524 551551 2026-04-05T08:42:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వరంగల్లో ఆయన చదువు ఆగిపోయింది. అప్పటికే ప్రజా ఉద్యమాలల్ల పాల్గొనడం మొదలైంది. ఇంటర్మీడియట్లో టి.బి. రావడంవల్ల అర్ధాంతరంగా చదువు ఆగిపోయింది. తర్వాత, ఆరోగ్యం చక్కగ బనంక పకాల...' 551551 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వరంగల్లో ఆయన చదువు ఆగిపోయింది. అప్పటికే ప్రజా ఉద్యమాలల్ల పాల్గొనడం మొదలైంది. ఇంటర్మీడియట్లో టి.బి. రావడంవల్ల అర్ధాంతరంగా చదువు ఆగిపోయింది. తర్వాత, ఆరోగ్యం చక్కగ బనంక పకాలతో పాసైండు. కాళోజీ బతుకంతా తెలంగాణ లోపటి రాజకీయ సాహిత్య, సాంస్కృతిక సామాజిక ఉద్యమాలన్నిటితోటి ముడిపడి వున్నది. ఆయనను ఉదహరించకుండ తెలంగాణ సాహిత్య, రాజకీయ, సామాజిక చరిత్ర లేదంటే అతిశయోక్తికాదు. అయితే ఆయన ఏమంటాడంటే నేను ఏ ఉద్యమానికి నాయకుణ్ణికాదు. ఉద్యమాలవల్ల పాల్గొన్న ప్రజలతోపాటు నేను ఎవరికి నాయకుణ్ణి కాదు. నాకెవరు అనుయాయులు లేరు. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టముజూ కరిగిపోయెను గుండె, పతితమానపు జూచి, చితికిపోవును మనసు, పరుల కష్టాలతో పనియేమి మాకనెడి అన్యులను జూనైన హాయిగా మనలేను అని, ఆయన చెప్పుకున్నాడు నా గొడవలో. ఓ తీరుగ జూస్తే అది ఆయన ఫిలాసఫీ. ఇట్లు చూసి ఊర్కునే వాండ్లనుచూసి ఆయన నేనట్ల దేవునివతు సాక్షీభూతున్ని కాదు. సాక్షాత్తూ మానవున్ని గనక అవకతవకలను చేసేవాండ్లను ప్రశ్నిస్త అన్నాడు. దేవుని కంటె ఉన్నతమైన స్థానం ఇచ్చిండు మనిషికి కాళోజీ. అన్యాయం జరుగుతుంటే అసమ్మతి తెల్పడం, తరువాత నిరసన తెలపడం ఇంకా అవసరమైతే వాండ్లను ధిక్కరించడం ఆయన లక్షణం. ఇదే ఆయన కవిత్వ లక్షణంగూడ. ఎందుకంటే కాళోజీ కవిత్వమూ, బతుకు వేరువేరు కావు. ఇక్కడ ఇంకోమాట తప్పనిసరిగా చెప్పాలే, మహారాష్ట్రలోని సంత్, ఇస్లాంలోని సూఫీ సాంప్రదాయాల ప్రభావం కాళోజీమీద ఉన్నది. సూరదాస్, కబీర్ వలే వేమనవలే ప్రపంచాన్ని చుట్టూ కనపడ్డ అసమానతలు, అవకతవకలను ప్రశ్నిస్తూ దానికి గురియైన వాండ్లను చైతన్యవంతులను చేసి వాండ్లను సమాజాన్ని ప్రశ్నించేటట్లు తయారు గమ్మన్నడు. 1946లోపటి నిజాం రాజ్యంలో జరిగిన దౌర్జన్యాలు, దమనకాండ, ఆనాటి అధికారాల లోపాయికారి వ్యవహారం విషయాల పట్ల ఎట్ల తీవ్రంగా స్పందించిండో, తర్వాత వచ్చిన దేశీయ ప్రభుత్వాల పాలన పట్ల కూడా అవకతవకలు జరిగెతే అట్లనే స్పందించిండు. రక్షణకు ఏర్పడ్డ బలగం రక్కసుల వక్షంబు చేరిన రాక్షసుల ఇష్టానుసారం రాజ్యమును నడిపించినట్లే, బూజుపట్టిన రాజ్యభారం మోయజాలక జానపదులు రోజుచుండే దేశమేలెడు రాజు రోజులు నిండినట్లే. దీన్ని ఆయన కాలదేవత గర్భవేదన. అరసి, కాళోజీ వచించుట అన్నడు. అట్లనే ఆయన అన్నట్లు 1948లో నిజాం ప్రభుత్వం పోయింది. 1946లోనే కాళోజీ రైతేరాజు అన్నడు. రైతుగనక లేకపోతె సమాజంలోని ఏ వర్గం ప్రజలుగూడ బతుకలేరు అన్ని కర్షకుని లేరు కదిలినన్నాళ్ళే అన్న గేయంలో. అంతకుముందట్నే, 1944ల జనగామ, నల్లగొండల ప్రాంతం జరిగే అన్యాయాల్ని చూసి నవయుగంబన నాజీ వృత్తుల నగ్న నృత్యమింకెన్నాళ్ళు. దమననీతిలో దౌర్జన్యాలు పోషణ పొందేదెన్నాళ్ళు. ప్రజాదరణ కోల్పోయి దేశమును పాలన చేసేది ఎన్నాళ్ళు. శాంతిభద్రతల పేర దుష్టతను సమర్ధించుట ఇంకెన్నాళ్ళు అని ప్రశ్నించిండు. తన కవిత్వాన్ని కాళోజీ సామాన్య ప్రజలనుద్దేశించి 'పది వుపన్యాసాలు చేయలేని పని ఒక వ్యాసం చేస్తది. పది వ్యాసాలు చేయలేని పని ఒక కథ చేస్తది. పది కథలు చేయలేని పని ఒక కవిత చేస్తది. పది కవితలు చేయలేని పని ఒక పాట చేస్తది. అందుకే నేను నా గొడవ రూపంలో కవిత్వాన్ని నా భావజాల వ్యాప్తికి ఎన్నుకున్న' అన్నడు. ఆయనకు కవిత్వం పరమావధి కాదు, మానవత్వం పరమావధి. ఇంట్ల మాట్లాడినట్లే ఆయన ఉపన్యాసాలు ఉ ండేవి. ఉపన్యాసం రీతుగనే ఆయన కవిత్వం ఉండేది. ప్రజలకు దగ్గర కావటానికి అది ఆయనకు కవిత్వం ఒక సామాజిక వాహిక. ఆయన ఏం చెప్పిన సూటిగనే చెప్పిండు. వేమన చెప్పినట్లు సామాజిక వ్యత్యాసాలను చాలా అలవోకగా కవిత్వంలో చెప్పిండు. ఒకడు తన అవసరాలకంటే ఎక్కువ సంపాదించి పెట్టుకుంటే సామాన్యునికి అందుబాటులోనికి రాక వాని అవసరాలు ఎట్ల తీరుతయి. 'అన్న పురాసులు ఒకచోట - ఆకలిమంటలు ఒకచోట, సంపదలన్ని ఒకచోట గంపెడు బలిగం ఒకచోట' అన్న ఈ సంగతిని ఎంత అబ్బగా చెప్తాడంటే 'కమ్మని చకినాలొక చోట గట్టి దవడలు ఇంకొక చోట' అని. ఈ వ్యత్యాసాలు తొలగకపోతే సామాన్యుడు ఎట్లు బాగుపడుతడు. య తెలంగాణ (223) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> of44rkl8wq88qfv0qjco6ggwdckbmho పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/245 104 211525 551552 2026-04-05T08:42:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అబ్బులగు మానవులనడోదెవడు' అని కండై చేస్తడు. పండించు ప్రాణాలు వస్తువడ్డాక, పాడు రాజ్యాన్ని కాపాడకుంటే ఏమి? అన్నడు. 'బీదల సర్వస్వముతో ధనికులు చేసే బేరము చాలింక, మూతులు నాకుచు,...' 551552 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అబ్బులగు మానవులనడోదెవడు' అని కండై చేస్తడు. పండించు ప్రాణాలు వస్తువడ్డాక, పాడు రాజ్యాన్ని కాపాడకుంటే ఏమి? అన్నడు. 'బీదల సర్వస్వముతో ధనికులు చేసే బేరము చాలింక, మూతులు నాకుచు, ఆత్మవంచనతో కట్టిన మూటలు చాలింక. ఇట్లాటి వ్యత్యాసాలు తొలగకపోతే ఆయ్య బాంచెను అన్న పౌరుడే అయ్య గొంతుకను అట్నే అదుమున్' అన్నడు. అందుకే ఈ వ్యత్యాసాలు పోయి, మనిషి, సాటి మనిషిని మనిషిగా చూడాలి. జాతీయని, రీతియని, దేశమని, వేసమని విసముగక్కే వింత బిసగ మారినది, ఆధునిక ఆర్భాట మందణిగి అవనియే ఆత్మజుచ్చీ జనుల అడవైంది అన్నాడు. ప్రభుత్వాలు ఏంచేసినా సామాన్య మానవునికి వాటి ఫలాలు అందాలనేది కాళోజీ మాట. కాళోజీ భాష, సామాన్యుని భాష. అదే తన కవిత్వానరించుకున్నాడు. మనం ఏం చెప్తున్నామో, ఎవనికోసం చెస్తున్నమో, దానికి తెల్వాలే గద, తెలిస్తేగడ వాడు ఆచరణలో పెడ్డడు. వాని బాసల, యాసల చెప్తే వానికి తెలుస్తది అనేది కాళోజీ మాట. మనం సామాన్య మానవున్ని చైతన్యవంతున్ని చేసి వాన్ని ఆచరణ వైపు మరల్చకపోతే మన బ్రతుకు దండుగ అంటడు. కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక అన్నడు. పర్యటిస్తూ వేమన జనజీవితంల చూసిస సంఘటనలకు ప్రభావితుడై తేట తేట మాటలల్ల కవిత్వాలు చెప్పినట్లే అన్ని సంఘటనలకు స్పందించిందు కాళోజీ. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చానా కాళోజీకి కంటినిండా నీళ్ళే. అసలు మనిషిలో ఆర్ద్రత లేకపోతే వాడు మనిషే కాడంటడు కాళోజీ, 'ఆశ్రువులు లేనట్టి అసువులేలా నాకు, అని కన్నీళ్ళు నన్నెపుడు ఆదుకుని వుండాలె ననీ అన్నడు. కవిత్వం ప్రజల కోసం అన్న కాళోజీ కవిత్వం ఎట్లా ఎండాల్నో గూడ చెప్పిండు. నా గొడవ కాలానికి (ప్రతికూలంగా) పారేది ఎదురెక్కేది అన్నడు. అందరు పొయ్యే బాటల నీటివాటంగా పోలే కాళోజీ. నా గొడవ, ఏనాడూ ఎవ్వనికి తలవంచలేదు. కాలునకే కాదు మహాకాలునకును ఏనాడును జీ అనని కలేజాతో ఉండాలె. అండ్ల అన్ని, నీ, భావనలే మన భావనలే, సమరస భావనలే. అది ఎదచించుక పారాలే. సామాన్యుని దుఃఖం వతుగ ఎందరాగబట్టినా ఆగకుండ ఎక్కి ఎక్కి వచ్చేటిదే. ఆయన కవిత్వంల నిత్యసత్యాలు అనదగ్గ పంక్తులు చాన ఉంటాయి. వేమన, కబీర్ చెప్పినట్లు సామెతలవతు, మల్ల మల్ల చెప్పేటట్టుంటయి. సాగిపోవుటే బ్రతుడు, ఆగిపోవునిచావు. బ్రతుకుపోరాటము - పడకు ఆరాటము. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సామాన్యుని సంక్షేమం కోసం కోట్లు కోట్లు ఖర్చుపెట్టినా, వాటి ఫలాలు సామాన్యునికి చేరలేదు. మిరియాల పాటు ఖర్చు, పుచ్చిన జొన్నల సేద్యం అన్నడు. ప్రజాస్వామ్యంలోపల ప్రజలేగొప్ప, సామాన్య ప్రజలకు కావల్సిందల్లా లేదా తీరవలసిందల్లా కూటి సమస్య, గూటి సమస్య, గూటిలోపలి గువ్వల జంటి సమస్యః ఈ సమస్య తీరంటే కర్మయోగం, గీతా బోధలు దండుగ, గంటములెన్నో అరిగెను కంటకాలు మాత్రం తరగలేదు. లోకం తంటాలు తీరలేదు అని కాళోజీ బాధ పడ్తాడు. కాళోజీ రాజకీయాలను రోసిండు. ప్రజాకీయాలు కావాలన్నాడు. సామాన్యుని బ్రతుకు బాగుపడాలె అన్న కాళోజీకి మనిషి తర్వాత మనిషి బ్రతుకంటే గొప్ప విశ్వాసం. ఆయన అంటడు 'ఇతుకు తప్పదు బతక్కు తప్పదు. శాస్త్రం తప్పుతుంది. ధర్మం తప్పుతుంది. న్యాయం తప్పుతుంది గాని బతుకు తప్పదు, బ్రతక్క తప్పదు' అన్నది. ఆయన మాట. ఇంత విశ్వాసం ఉన్నది గనకనే అవగాహనకు ఉదాహరణ. చాలా గొప్ప కవిత. 'బతుకమ్మ బతుకు, అమ్మల మరవని సంతానము గని బతుకమ్మ బతుకు' కాళోజీకి ప్రజాస్వామ్యం మీద గొప్ప విశ్వాసం. గొప్ప ప్రజాస్వామ్య వాది కాళోజీ. గత చరిత్ర తెలిసిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ప్రణాస్వామ్యం ఖూన్ చేయబడ్డప్పుడు ఆయన కొట్లాడిన విషయం గుర్తే ఉంటది. చరిత్రకారుడెప్పుడు జరిగిన చరిత్రను తరువాత కాలంల సేకరించి కొంత విని, చదివి, వ్రాస్తడు. కాళోజీ ప్రజల తానొక్కడై, ప్రజా ఉద్యమాలల్ల పాల్గొని సమకాలీనుడుగా, ప్రత్యక్షంగా పాల్గొని, తన అనుభవాలను కవిత్వీకరించి రాసిన కవిత్వం. అదొక రన్నింగ్ కామెంటరీ. ఉ తెలంగాణ (224) తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> buk9ksxfj3trefe9iyn6ut0m5h3k64h పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/246 104 211526 551553 2026-04-05T08:42:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కరుణార్హశీలి కాళోజీ. ప్రతి సంఘటనా సూటిగా ఆయన గుండెను తాకి, జాలినీళ్ళ ఉప్పెన పొంగీ, వాక్కై ఆయన నోటి నుండి, భాష్పంగా కంటి నుండి, త్ర్యంబక గోముఖిగా వెలువడతాయని ఒక ప్రముఖుడన్న...' 551553 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కరుణార్హశీలి కాళోజీ. ప్రతి సంఘటనా సూటిగా ఆయన గుండెను తాకి, జాలినీళ్ళ ఉప్పెన పొంగీ, వాక్కై ఆయన నోటి నుండి, భాష్పంగా కంటి నుండి, త్ర్యంబక గోముఖిగా వెలువడతాయని ఒక ప్రముఖుడన్న మాట అక్షరాల నిజం. కాళోజీ ఎక్కడున్న ఏం చేసినా ప్రజల మనిషి. ప్రజల గొడవే కాళోజీ గొడవ. ఆయన కవిత్వంలోని ప్రతి కమ్మ అందుకు ఉదాహరణ. ప్రజల సమస్యలే ఆయన్ను కవిగా చేసినయి అన్నడు ఇంకొక ఆయన. ప్రజల భాషలో ప్రజల హృదయాలను ప్రదర్శించిన అచ్చమైన తెలుగు, తెలంగాణ కవి కాళోజీ, నూటికి నూరుపాళ్ళు ప్రజాకవి. రాజీ పడలేదాయన, లోపట తన భావన తప్పని తెలుసుకొని, ఎవరనుకొన్నారు ఇల్లావునని ఎవరుకొన్నారు అనీ, రెండున్నర జిల్లాలదె దండి భాస అంటారని, తక్కినోళ్ళ యాస, తొక్కి నొక్కి పెడతారని, అందుకే ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పనిసరి అని వాపోయిందు. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అంతా కలె తిరిగిండు. కవిత్వం చెప్పిండు. తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో కాళోజీ ప్రస్తావన లేకుండా ఏ సభ, ఏ ఉపన్యాసం లేదంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆశిస్సులు పుష్కల, గా ఉండె. భాష విషయంలో కాళోజీకి నిర్దిష్టమైన దృక్పథం ఉన్నది. బడి పలుకుల భాష గాక పలుకుబళ్ళ భాష గావలె అన్నడు. ఎవి భాషనైనా యాసనైనా ఎగతాళి చేయ్యొద్దన్నడు. కాళోజీ అణగారిన శ్రమజీవులు నిర్మించిన పోరాట చరిత్రో పాటు నడిచి బతుకంతా దేశానిదే అయిన మనిషి. మౌలికంగా ఆయన మనిషి, మనిషి గొడవే ఆయన గొడవ. నిత్య పథికుడు. నిత్యాన్వేషి, రక్తమాంసాలున్న మనుషు అందర్కీ అర్ధమయ్యే భాష ఆయనది. పుటుక నీది చావు నీది, బతుకంతా దేశానిది అని లోకనాయక్ జయప్రకాశ్ గురించి ఆయన రాసిన మాట ఆయనకూ వర్తిస్తది. ఖలీల్ జిబ్రాన్ ప్రొఫెట్లో అల్ ముస్తఫను తానుండిన కాలానికి తానె ఉషస్సయిన వాడు అంటాడు. ప్రజా కవి కాళోజీ గూడ తానుండిన కాలానికి తానే ఉషస్సయిన వాడు. కాళోజీ గురించి ఎంత చెప్పినా వొడవని ముచ్చట. కాళోజీ రచనల వివరాలు, కాళోజీకి వచ్చిన పురస్కారాలు, తఫ్పీలు చెప్పను. ఆయన నిరంతరం ప్రజల నాల్కల మీద నడయాడుతూ వాండ్ల మనస్సుల్ల చిరంజీవి ఐండు. ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక సాహితీ పురస్కారం ప్రతి ఏటా ఇచ్చే ఏర్పాటు చేసింది. వరంగల్ కాళోజీ పేరిట ఆడిటోరియం నిర్మించి దాంట్లో కాళోజీ ఫౌండేషన్ కార్యాలయానికి, స్మారక గ్రంథాలయానికి చోటు కల్పించేందుకు వాగ్దానం చేసింది. కాళోజీ అన్న ఒక్క మాటతో, నా మాటలు ముగిస్త ఎంతటి ధనికునికైనా, అధికారమున్నానికైనా నేరం చేసే అవకాశం ఉండకూడదు. ఎంతటి బీద వాడికైనా నేరం చేసే అవసరం రాకూడదు. అది కాళోజీ కోరుకున్న సమాజం. ఆ సమాజం కోసం ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమే. తెలంగాణ (225) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> cfewr9n21v6r61vx4u21ch904uekph9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/247 104 211527 551554 2026-04-05T08:42:57Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '64 హై దరాబాద్ రాజ్యంలో ఇరవయోశతాబ్దం కీలకమైనది. ప్రపంచంలో వొచ్చిన అన్ని విపత్కర పరిస్థితుల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత దేశంపై పడడం అనివార్యమయింది. హైదరాబాద్ ర...' 551554 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>64 హై దరాబాద్ రాజ్యంలో ఇరవయోశతాబ్దం కీలకమైనది. ప్రపంచంలో వొచ్చిన అన్ని విపత్కర పరిస్థితుల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత దేశంపై పడడం అనివార్యమయింది. హైదరాబాద్ రాజ్యం ఇందుకు మినహాయింపుకాదు. అప్పటికే జాగీరుదార్లు, దేశముఖులు, చిన్నపాటి దొరలు ప్రజల జీవితాల్ని నిరంకుశంగా శాసిస్తున్నారు. గాంధీజీ నాయకత్వంలో బ్రిటిష్ పరిపాలన అంతంచేయడానికి దేశమంతటా అహింసా మార్గంలో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ స్ఫూర్తితో హైదరాబాద్ రాజ్య ప్రజలుగూడా నైజాం రాజు నుండి విముక్తి కోసం పోరాటాలు ఆరంభించారు. తమ భాషా సంస్కృతుల్ని పునరుద్ధరించుకోవడం కోసం హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలవాళ్ళు ఉద్య మించారు. తెలంగాణలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. సాయుధ పోరాటం ఆరంభమయింది. వివిధ రాజకీయ విశ్వాసాలతో ఎవరి మార్గంలో వాళ్ళు స్వాతంత్య్ర పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళలో కాళోజీ సోదరులు గుర్తించదగిన యోధులు. కాళోజీ సోదరులలో అగ్రజులు రామేశ్వరరావు పూర్తిపేరు 'రామేశ్వర్ నరహరిరాధాకిషన్ ఝర్జీశ్యాంరాజా కాళోజీ'. తమ్ముడు నారాయణరావు. పూర్తిపేరు 'రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాజా కాళోజీ'. ప్రజాకవిగా ప్రసిద్ధులు. కాళోజీ రామేశ్వరరావు 'షాద్' - వి.ఆర్. విద్యార్థి వీరి పూర్వీకులు మహారాష్ట్రులు. పీష్వాల రక్షణశాఖలో లెక్కలు చూసేవారు. ఆరు తరాలక్రితం నిజాంరాజు నుండి 'చేత్' పన్ను వసూలు చేయడాని సైన్యం వెంటవచ్చి బీదర్, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తర్వాత వీరిలో ఒకరిద్దరు తిరిగి మహారాష్ట్ర నాగపూరికి వెళ్ళి స్థిరపడ్డారు. తెలంగాణాలో వీరి పేరు చివరి 'పంతరావుగా ఇంటిపేరు 'కాకే నుండి కాళోజీగా మారింది. కాళోజీ రామేశ్వరరావు హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పటి రంగారెడ్డి జిల్లాలోని 'ఆలూరు'లో 22 జూన్ 1908లో కాళోజీ రంగారావు, రమాబాయి దంపతులకు జన్మించారు. తండ్రి మహారాష్ట్ర బ్రాహ్మణుడుకాగా తల్లి కర్ణాటక మధ్య బ్రాహ్మణ కుటుంబంనుండి వచ్చినవారు. అందుకే వీరింట్లో తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు వినిపించేవి. రామేశ్వరరావు తండ్రి రంగారావు ప్రభుత్యోద్యోగం చేసి విరమణ తరువాత మడికొండలోనూ, హైదరాబాద్లోనూ విద్యాలయాలు స్థాపించి పిల్లలకు ఉచితంగా విద్య నేర్పేవారు. సంస్కృతం, ఇంగ్లీష్, ఉర్దూ, ఫార్సీలలో పండితులు. ఈ నేపధ్యమే రామేశ్వర్రావు గారికి, నారాయణరావు గారికి అనేక భాషలు నేర్పింది. రామేశ్వరరావు గారి మేనమామ పండిట్ నర్దేవ్ శాస్త్రి. వారు తిలక్ స్కూల్ ఆఫ్ థాట్ కు చెందినవారు. ఉత్తరప్రదేశ్లో స్థిరపడ్డవారు. ఆర్య సమాజిస్టు, బ్రహ్మచారి, తెలంగాణ (226 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> boxcgnp2cehj1gg7q69851y8ybue0kf పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/248 104 211528 551555 2026-04-05T08:43:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'స్వాతంత్రయ సమరయోధులు. వీరి ప్రభావం రామేశ్వరరావు, నారాయణరావుగారలపై బాగా ఉంది. వీరు ఆర్య సమాజిస్టులు. ఇంట్లో కుల, మత భేదాలు లేవు. రామేశ్వరరావు గారి విద్యాభ్యాసం మడికొండలో, హ...' 551555 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>స్వాతంత్రయ సమరయోధులు. వీరి ప్రభావం రామేశ్వరరావు, నారాయణరావుగారలపై బాగా ఉంది. వీరు ఆర్య సమాజిస్టులు. ఇంట్లో కుల, మత భేదాలు లేవు. రామేశ్వరరావు గారి విద్యాభ్యాసం మడికొండలో, హన్మకొండలో, హైదరాబాద్లో జరిగింది. ఒక సందర్భంలో విద్యార్థిదశలో కోర్టుకు వెళ్ళి అక్కడ న్యాయవాదుల పనితీరుకు ఆకర్షితులై 'వకాలత్' (న్యాయశాస్త్రం) చదివి పేరు మోసిన 'క్రిమినల్ లాయర్ అయ్యారు. న్యాయవృత్తిలో వీరు సంపాదించిందిలేదు. ప్రజాసేవతప్ప. కూడబెట్టిన ఆస్తులూ లేవు. ప్రజలు న్యాయవాదిగా పేరు బీరిటి. రామేశ్వరరావు గారి ధర్మపత్ని 'సరస్వతీబాయి' గొప్ప మనిషి. భర్త ఆలోచనాధోరణుల్ని, ఆదర్భాల్ని గొప్పగా సమర్థించి, సహకరించిన ఇల్లాలు. వీరికి ఒక కూతురు పేరు సక్కు బాయి. సక్కుబాయి భర్త పెండెం శ్రీనివాసరావు జర్నలిజంలో ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులు పి.వి. నరసింహారావు గారికి సన్నిహితులు. వీరికి సంతానంలేదు. రామేశ్వర్రావు గారు తమ్ముడు ప్రజాకవి కాళోజీని ఆయన కుటుంబాన్ని తమ చివరి శ్వాసవరకూ పోషించారు. తమ్ముడు ప్రజాకవి కాళోజీని ప్రజలకు అంకితం చేశారు. అన్నదమ్ములిద్దరూ స్వాతంత్య్ర్య సమరయోధులు. ప్రజాకవి కాళోజీది ప్రత్యక్ష పోరాటమైతే రామేశ్వరరావు గారిది పరోక్ష పోరాటం. ఉద్యమకారుల పక్షాన వకాల్తా పుచ్చుకునేవారు. రామేశ్వరరావు గారు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ సభ్యులు. స్వాతంత్య్రానంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా, మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. ఉద్ధండ రాజకీయ నాయకులైన హయగ్రీవాచారి, పి.వి. నర్శింహారావు, ఇటికాల మధుసూదనరావు మొదలగువారంతా వీరి శిష్యుల వంటివారే. ఐతే అక్రమమనిపించినప్పుడు రామేశ్వరావు గారు ఎవరినీ సహించేవారుకారు. బూర్గుల రాంకిషన్ రావులాంటి నాయకులు వీరిని ఎంతో గౌరవించేవారు. ప్రజాస్వామ్యంపై సంపూర్ణ విశ్వాసమున్నవారు రామేశ్వరరావు గారు. రామేశ్వరరావు గారి రాజకీయ జీవితం, న్యాయవాద వృత్తి, సంఘ సేవ ఒక ఎత్తయితే వీరి కవితా జీవితం మరొక ఎత్తు. వీరింట్లో ఉంటూ వీరి తిండి తింటూ ఎంతోమంది విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతస్థానాలకు ఎదిగారు. వీరి గృహం కవులకు ఆశ్రమం. ఆశ్రమం మొదట తెలుగులో రచనలు చేసినా ఉర్దూ కవిగానే స్థిరపడ్డారు. వీరి కలంపేరు 'షాద్' (ఆనందం). తెలుగులో కథలు, స్కెచ్లు, కవితలు రచించారు. హిందీలోనూ కవిత్వం రాశారు. కాని ఉర్దూ కవిత్వం 'షాద్' గారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. 'దక్కన కవి’గా దేశంలో ఉర్దూ సాహితీ లోకంలో ప్రసిద్ధులయ్యారు. వరంగల్ కవులకు ఉస్తాద్ (గురువు) అయ్యారు. 'సియాసత్' లాంటి ప్రసిద్ధ ఉర్దూ పత్రిక 'షాద్' గురించి ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ గారిచే సమాలోచన వ్యాసాలు రాయించి ప్రచురించింది. తమ తరం హైదరాబాద్ ప్రముఖ ఉర్దూ కవులు షాద్ కవిత్వాన్ని అభిమానించి ఎన్నో ముషాయిరాలకు ఆహ్వానించి గౌరవించారు. షాద్ ఉర్దూ కవిత్వంలో కొంతభాగం కలామెషాద్. అవ్వల్ కలామెషాద్ దువ్వమ్, కాయనా తెషాన్గా మూడు సంపుటాలు తాజా ముస్తర్, ఇన్మత ముజిఫరీ లాంటి కవి మిత్రులు ప్రచురించారు. తెలుగులో 'కాళోజీ రామేశ్వర్రావు షాద్ రచనలు' (స్వీయరచనలు, అనువాదాలు)గా పామర రామగోపాలరావు, తంగేళ్ళ ప్రకాశరావు గారలు ప్రచురించారు. హిందీలో గుజీగాన్' అనే హిందీ కావ్యాన్ని, కాళోజీ ఫౌండేషన్ వరంగల్, మిత్రమండలి ప్రచురించాయి. 'మన కర్న చాహతాహు' అనే హిందీ కావ్యం, ఇంకా అనేక ఉర్దూ, హిందీ కవితలు అచ్చు కావల్సివుంది. 'షబ్నం' లాంటి వీరి ఉర్దూ కవితలు చాలా శక్తి వంతమైనవి. 'జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక హైదరాబాద్ ప్రచురించిన 'మరో కొత్త వంతెన ఎక్వార్ నయాపూల్ 'లో షాద్ ఉర్దూ కవిత, తెలుగు అనువాదంతో ప్రముఖమైనది. ఉర్దూ తెలుగు సాహితీ ప్రపంచానికి అన్నలాంటి కాళోజీ రామేశ్వర్రావు షాద్ అనారోగ్యంతో తమ 89వ ఏట 11 నవంబర్ 1996న ఉదయం 11.20కి తమ్ముడు ప్రజాకవి కాళోజీ మిగతా కుటుంబ సభ్యులు, మిత్రమండలి మిత్రుల, వారి వైద్యుల నుండి 'ఇకచాలు ఈ తెలంగాణ (227) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> 618r6kqufo8jmb7on4wrpythqm38yvw పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/249 104 211529 551556 2026-04-05T08:43:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''జీవితం' ఇటూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఈ పుణ్యజీవి, ఋషి తమ చివరిరోజు తుది శ్వాసకు పదిహేడు గంటలముందు 'పలకరింత' అనే కావ్యాన్ని అంకితం తీసుకున్నారు. మొదటి ప్రతిని తమ్ముడు క...' 551556 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>'జీవితం' ఇటూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఈ పుణ్యజీవి, ఋషి తమ చివరిరోజు తుది శ్వాసకు పదిహేడు గంటలముందు 'పలకరింత' అనే కావ్యాన్ని అంకితం తీసుకున్నారు. మొదటి ప్రతిని తమ్ముడు కాళోజీ సాక్షిగా అందుకుని గుండేలకు హత్తుకున్నారు.... షాద్ తమ చివరి నిమిషంవరకూ సాహితీ ప్రపంచంలోనే జీవించారు. 'షాద్' మరణానంతరం తమ పార్థివ శరీరాన్ని మెడికల్ విద్యార్థుల చదువు, పరిశోధనకోసం మెడికల్ కాలేజీకి డొనేట్ చేయాలని బిల్లు రాసి రిజిస్టర్ చేయించారు. ఆ ప్రకారమే వారి శరీరాన్ని తమ్ముడు కాళోజీ, మిత్రమండలి ఉర్దూ కవులూ మిత్రులూ కాళోజీ ఫౌండేషన్ వరంగల్లు వారు ఉర్దూ కవులు షాద్ డాక్టర్ మిత్రులూ, ఇంకా అశేష జనానీకం కాకతీయ మెడికల్ కాలేజికి ఇవ్వడం జరిగింది. 'అష్టపూర్తిగా తమ శరీరాన్ని మెడికల్ కాలేజికి డౌనేట్ చేయడంలో కాళోజీ రామేశ్వరరావు 'షాద్' మొదటివారై అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఆ తర్వాత 'షాద్' తమ్ముడు ప్రజాకవి కాళోజీ, 'షాద్' కూతురు 'సక్కుబాయి' షాద్ బాటలో నడిచి తమ పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు డొనేట్ చేశారు. షాద్ జీవితాంతం ఇతరుల కోసం కన్నుల తడిలో జీవించారు. కాళోజీ రామేశ్వరరావు షాద్ రచనల్లో కొన్ని రచనలు: “దారి బత్తెము చెల్లి పోవగ దారి మాత్రము మిగిలియున్నది. బాటసారిని కలచివేసెడు బాధమాత్రము మిగిలియున్నది" అంటూ నోగజిలో అంటారు జీవితపు చివరిరోజుల్లో. "ఎన్నికలవేళ వాడెంత గొప్పోడు ఓటున్న ప్రతి పౌరుదొక చక్రవర్తి ఆ క్షణము గడిచెనా అన్నాదివాడు" అంటూ ఎన్నికల ప్రహసనాన్ని తెలియజేస్తారు. ఒక హిందీ కవితలో - "అన్యా యీ జగే సే లడ్కర్ బార్బర్ ఘాయల్ హోతాహుం కవితా హార్ హారర్ తక్తాహు తబ్ తన్హామీమే రోతాహు అప్నే సీనేక గహరీ దామ్ దిఖాతా హు పత్తర రో విగ్లా సతాహు”... హైదరాబాద్ 400 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరో కొత్త వంతెన - ఎక్టార్ నయాపూల్ అనే ప్రసిద్ధ కవితా సంగలనానికి రాసిన కవితలో- "హిందూ ముస్లిం సభ్యతలకు మేలు కలయిక భాగ్యనగరము ప్రతి అతిధిని ఆదరించి తనవాదిగ చేసుకొనెను” ఇంకొక కవిత ఉర్దూలో రాసింది. శీర్షిక 'షబ్నం. ఇది షాద్ కవితల్లో ప్రసిద్ధమైనది- "జో గున్చే చమన్మధో సోతేహు మే వున్హే ఆకె షబ్నం జగాకర్త్య, సబేరా హువా ముహ్ ధులాకర్ గయీ నహ్లాకర్ ధులంకర్ సజాకర్మీ రహీఘుద్ చమన్ సదా అశ్బీర్ తబస్సుం కలీలో అతాకర్ గయీ రహీతాజీ సబ్ కో దేతె హుయె గయీతో సబీ కో హసాకర్ గయీ అంథేరె సె ఆయా సుబహ్ దమ్ గయీ నజానా కిసీవె కబ్ ఆకర్ గయీ మిలీథీ వుసే ముక్తసర్ సీ హయాత్ వునీమె కిసీకా భలాకర్ గయీ బసేరా ఘడీభర్ చతున్మె కియూ చమన్ కో మగర్ క్యాసెక్యాకర్ గయీ ఘడీ దోఘడీ కా వతన్ థా చమన్ జి.సె. ఆకె షబ్నం హరాకర్ గయీ చమన్ సే వుసే కుఛ్న హాసిల్ హవా మగర్ వున్పై సబ్కుచ్ లుటాకర్ గయీ లుటాకర్ చమన్ పర్ నిజి ఆబరూ గులిస్తాకి శౌనక్ బఢాకర్ గయీ బులావే జబ్ ఆయీ ఆయే మునీర్ చమక్ దమక్ తే ఖజాకర్ గయీ ఘడీభర్మ రోథో రుస్సత్ హుమీ పుసేగమ్ సహీఫర్డ్ అధాకర్ గయీ జమానే కె దర్సే షహాదత్ దియా హమే మర్కె జీనా సిఖాకర్ గయీ యహీ మేక్ పానీకి ఛోటీసి బూంద్ మేరే దిల్మె హల్చల్ మాచాకరయీ 'షాద్' రచించిన ఈ కవితలో 'షబ్నం' (మంచుబిందువు) వస్తువు. ఒక ఉదయంపూట తోటలో పచ్చికమీద మంచుబిందువున చూస్తుంటే కవిలో కల్గిన భావన కవితగా మనోజ్ఞంగా రూపుదిద్దుకున్నది. మంచుబిందువు తోటలోని పచ్చికకూ, పూలగుత్తులకూ ఉ తెలంగాణ (228 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> daahn4ipo3ez638uzis7ym1eau6fzrf పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/250 104 211530 551557 2026-04-05T08:43:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రాణం పోస్తుంది. మొగలదిగులును దూరం కొడుతుంది. తోటను చైతన్యపరుస్తుంది. ఆనందపరుస్తుంది. స్వార్ధరహితంగా తానున్న, కొద్దిసేపే తోటకు మేలుచేసి దాని మనసు గెలుస్తుంది. సూర్యకాం...' 551557 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ప్రాణం పోస్తుంది. మొగలదిగులును దూరం కొడుతుంది. తోటను చైతన్యపరుస్తుంది. ఆనందపరుస్తుంది. స్వార్ధరహితంగా తానున్న, కొద్దిసేపే తోటకు మేలుచేసి దాని మనసు గెలుస్తుంది. సూర్యకాంతి పడగానే మెరుస్తూ తోటనుండి శాశ్వతంగానిష్క్రమిస్తుంది. మంచుబిందువు తాను మరణిస్తూ తోటకు ప్రాణం పోస్తుంది. లోక 'కల్యాణం' కోసం నిస్వార్థంగా మనిషి తనను తాను అర్పించుకోవాలన్నది ఈ కవితలోని అంతర్భావం. కాళోజీ రామేశ్వరరావు 'షాద్' జీవితంగూడా అటువంటిదే. జీవితమంతా ఇతరుల కోసమే బ్రతికారు. ఇతరుల కోసమే శ్రమించారు. 'షాద్' కూ 'షబ్నం' కు చాలా పోలికలున్నాయి. మనిషిగా మాత్రం సంపూర్ణ ఆయుష్షు (89 ఏళ్ళు) జీవించారు. 'షాద్' ఒక నిజమైనకవి. వారి కవిత్వమంతా సౌందర్యాన్వేషణే! ఇంతేకాకుండా మనిషి తత్వం గురించి చెప్పుతూ మనిషి జీవిత కర్తవ్యతను సూచిస్తారు. యు తెలంగాణ (229) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 6nokydb2v7z3p5iiikheiwnoabz5mld పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/251 104 211531 551558 2026-04-05T08:44:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '65 పం డిత పామర జనరంజకమైన సంగీత, సాహిత్య, నృత్య, కళామయమైన సాహిత్య ప్రక్రియల్లో స్వతంత్ర ముద్రను కలిగి, కలికితురాయిలా శోభిల్లు ప్రక్రియ యక్షగానం. యక్షగానాలు నైజాం మత దురహంకార...' 551558 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>65 పం డిత పామర జనరంజకమైన సంగీత, సాహిత్య, నృత్య, కళామయమైన సాహిత్య ప్రక్రియల్లో స్వతంత్ర ముద్రను కలిగి, కలికితురాయిలా శోభిల్లు ప్రక్రియ యక్షగానం. యక్షగానాలు నైజాం మత దురహంకారాన్ని తట్టుకుని నిలిచి తెలంగాణ సాంస్కృతిక అద్దం పట్టింది. యక్షగానం అనగా యక్షుల పాటయని సామాన్యార్ధం. యక్షులనే పేరు అత్యంత ప్రాచీన కాలమునుండి వైదిక, బౌద్ధ, జైన సాహిత్యములలో ఉదహరించబడింది. యక్షగాన శబ్దము మొదటగా శ్రీనాథుని భీమఖండంలో ఉటంకించబడింది. 16వ శతాబ్దములో కందుకూరి రుద్రకవి రచించిన “సుగ్రీవ విజయం" యక్షగాన వాఙ్మయములో మొదటిదని చెప్పవచ్చు శతాబ్దాలుగా యక్షగాన పాటలు ప్రజల నాల్కలయందు నాట్యమాడినవి. మెతుకు సీమ మాగాణములో చెర్విరాల బాగయ్య, బెల్లోజు రమణాచారి అనే కవులు శతాధిక యక్షగానాలు పండించి అందించడం, ఆడించడం విశేషం. అదేపరం పరలో యక్షగానములు రాసి, పాడి, ఆడించిన కళాకాలులలో కాల్వ బాలయ్య ఒకరు. కళలకు కాణాచియై, సాహిత్యానికి కల్పవల్లియైన సిద్దిపేట పట్టణములో 1936 సం॥లో కాల్వ లక్ష్మి - శంకరయ్య దంపతులకు బాలయ్య జన్మించాడు. వారిది చేనేత కుటుంబం. బాలయ్య తండ్రి వద్దనే ఆక్షరాభ్యాసం చేసి అతని వద్దనే పెద్దబాలశిక్ష నేర్చుకున్నాడు. తరువాత కాల్వ బాలయ్య ఉండ్రాల రాజేశం కుల వృత్తిలోకి దిగాడు. మగ్గంతో బట్టలు నేస్తూ భీవండి, బొంబాయి తదితర ప్రదేశాలు తిరగసాగాడు. కడుబీద స్థితిలోవుండి రాత్రుల్లో యక్షగానాలు, వీధి నాటకాలు చూపేవాడు. తాను నాటకాలలోని పాత్రలలో లీనమైపోవడమేకాదు, రామాయణ, మహాభారత పాత్రలలో చినన్నప్పుడే నటించి కళాహృదయుల మన్ననలు పొందాడు. పురాణాలు, ఇతిహాసాలు ఇంటిలోనే చదివి వాటి సారమును గ్రహించాడు. సృజనాత్మకత శక్తిబలపడింది. తానుకూడా యక్షగానాలు రాయగలనని నిర్ణయించుకున్నాడు. కాల్వ బాలయ్య కళారంగములో మంచి కార్యకర్త. 1960 ప్రాంతంలో "శివభక్తమండలిని ఏర్పాటు చేశాడు. కొంతమంది శిష్యబృందాన్ని ఏర్పరచుకుని సిద్ధిపేట మార్కండేయ దేవస్థానమందు యక్షగానములు అభ్యాసనము చేసి, చేయించి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తరువాత నెమ్మదిగా ప్రవాహంలో సిద్ధిపేట పరిసర గ్రామాల్లో, దుబ్బాక, ముచ్చర్ల, కొత్తపల్లి, నాందేడ్, సోలాపూర్, భీవండి, బిక్కనూర్ ప్రాంతాలలో యక్షగాన ప్రదర్శన ఇచ్చేవాడు. ఉగాది, వినాయకచవితి, దేవీనవరాత్రులు, దేవాలయాల వార్షికోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా యక్షగాన ప్రదర్శన ఆకర్షించేది. సినిమాలు, టెలివిజన్లు లేని ఆ కాలములో చిందు యక్షగానాలే మనోరంజకాలు. ఈయన యక్షగానాలలో దుర్యోధన, శాంతన మహారాజు, తెలంగాణ (230 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> 0ejif242wdf2fmxyenfsuxhajli535a పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/252 104 211532 551559 2026-04-05T08:44:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పృగుమహర్షి, అర్జునుడు, తదితర పాత్రలు పోషించి, ఎందరో ఆదరాభిమానాలు పొందాడు. కాల్వ బాలయ్య ఉదయం నుండి సాయంత్రందాకా మగ్గం నేయడం రాత్రుల్లో యక్షగాన ప్రదర్శనల్లో లీనమయ్యేవారు....' 551559 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పృగుమహర్షి, అర్జునుడు, తదితర పాత్రలు పోషించి, ఎందరో ఆదరాభిమానాలు పొందాడు. కాల్వ బాలయ్య ఉదయం నుండి సాయంత్రందాకా మగ్గం నేయడం రాత్రుల్లో యక్షగాన ప్రదర్శనల్లో లీనమయ్యేవారు. కడుబీద స్థితిలోవున్నా ఊహలకు పదునుపెట్టి యక్షగాన రచనల్లో కృషి చేయసాగాడు. అనతికాలములోనే యక్షగాన రచనా ప్రక్రియ కరతలామలకమైంది. కాల్వ బాలయ్య తాను యక్షగాన ప్రదర్శనలివ్వడమే గాదు, తన మేథా ప్రతిభచే భీష్మ ప్రతిజ్ఞ, శ్రీకృష్ణమాయ మృగము, శూర్పణక కర్ణనాసికా ఛేదనము, గంగాభగీరథో పాఖ్యానము, భావన మహర్షి విజయము, శ్రీనివాస కళ్యా రాము, నీలకంఠరుద్ర సంభవము మొదలైన యక్షగానాలు నాటక కళామాతల్లికి మణిభూషణాలుగా అలంకరించాడు. పై యక్షగానములు రచించేందుకు పురాణాలను మరోసారి చదివి, వాటిలోని లోతుపాతుల్ని గ్రహించాడు. కీర్తనలు, పాటల సంభాషణలు, కందార్థాలను కమ్మగా రాశాడు. యక్షగానము సర్వసాధారణ ప్రజల అభిమానం చూరగొన్న ప్రదర్శన. ప్రతి యక్షగానంలో ఒక హాస్యపాత్ర (బుద్ధరణాన్) ప్రవేశిస్తుంది. అదే పాత్ర అప్పుడప్పుడు మంత్రిగా, సైనికుడిగా మరెన్నో చిన్న పాత్రలను పరిచయం చేస్తుంది. అట్టి హాస్య పాత్రనే నిగతా పాత్రలను రక్తి కట్టించేలా ఉంటుంది. యక్షగాన కళాకారుడికి నటన రావాలి. నాట్యం రావాలి. పాటలు పాడే శక్తి ఉండాలి. సంభాషణలను అర్థవంతంగా చెప్పే సామర్థ్యం ఉండాలి. ప్రతి యక్షగానంలో నటన - నృత్యం - పాటలతోపాటు రాగం, తానం, పల్లవిల పరిజ్ఞానం ఉండాలి అవన్ని ప్రాధాన్యత వహిస్తాయి. ఇవన్నింటిలో కాల్వ బాలయ్య ఆరితేరినవాడు. సామాన్యంగా యక్షగానాలు పురాణీతిహాసముల ఇతివృత్తములు. యక్షగాన రచయితకు పురాణ, ఇతిహాసాలు తెలిసి ఉండాలి. సాహిత్యంతోపాటు రాగం, తానం, పల్లవిలను సాధన ద్వారా బాలయ్య సంపాదించాడు. కాల్వ బాలయ్య అన్నింటిని అలవోకగా పోషిస్తూ, తాను రచించిన యక్షగానములను ఇతర కళాకారులకు నేర్పిస్తూ, వాయిద్యాలు నేర్పిస్తూ, తామా అందులో పాత్రకారి అయ్యేవాడు. అట్లే వాటికి దర్శకత్వం వహించేవాడు. శ్రీకృష్ణమాయలేడి అనే సరికొత్త ఇతివృత్తంలో యక్షగానం రాసి, ప్రదర్శించి పేరు ప్రఖ్యాతలు ఆర్జించాడు. మహాభారతం లోని చిన్న అంశంను తీసుకుని రామాయణాంశం జోడించి లౌకికంగా పాటలు, పద్యాలతో కథను అద్భుతంగా నడిపాడు. అందులో ఆయా సందర్భానుసారంగా ముఖ్య పాత్రలు పోషించాడు. తన జట్టులోని నటులందరికి చక్కని మార్గదర్శనం చేశాడు. ఎందుకంటే ఆ రోజులలో స్త్రీల పాత్రలను మగవారే పోషించారు కాబట్టి ఆహార్యం దెబ్బతినకుండా చూసేవారు. చక్కని ఆహార్యం, అతి చక్కని అంగీకంలు కాల్వ బాలయ్య సొంతం. ఈయన యక్షగాన పాత్ర వేదిక పై ప్రవేశింపబడిందంటే చాలు ప్రులంతా కరింతలు కొట్టేవారు. తియ్యటి గొంతుగల బాలయ్య గానామృతాన్ని మౌనంగా ఆస్వాదించేవారు. కంటి కునుకు లేకుండా రాత్రులంతా ప్రదర్శనలు తిలకించేవారు జనాలు. నటులు వేషాలు వేసుకోవడంలో, వస్త్రాలంకరణ చేసుకొనడంలో క్రమశిక్షణ పాటింపజేసి సహజత్వానికి దగ్గరగా చూపేవాడు. యక్షగాన రచనలో కందార్థముల సృష్టి తెలివి తేటలతో కూడుకున్నది. అట్టి రచనను కాల్వ బాలయ్య "నీలకంఠ రుద్ర సంభవము" అను యక్షగానంలో ఇంద్రుడు ఇలా అంటున్నాడు. నా యొక్క అచ్చబ క్వర్యాలు పాల సముద్రంలో పడిపోయినాయి. పాలసముద్రంలో విషమును తొలగించి, అమృతాన్ని కాపాడి మాకు అందించినావు శివుడా! నన్ను కాపాడు అంటూ ఇంద్రుడి గూర్చి “ఆటతాళంలో” ఇలా వర్ణించాడు. ఇక తెలియక నొనరించితిని దుప్పల సాగరమందు మునిగి భ్రష్టుడనైతిన్ కల దప్పిపోయితిని నా కలతలు విదళించవేర ద ఆట కాకోదర భూషణ చిన్మయరూప కా మిత్ర అకడలి విషమణ గ జేసియు నట్టి పీయూషమును గాచియు మా కు శుభములందజేయవె మంగళింగభవా సనాతన కా సంగీతము, సాహిత్యాలను జీర్ణించుకున్నాడు కాబట్టి యక్షగాన రంగములో సాటిలేనివాడయ్యాడు బాలయ్య మరొక యక్షగానం “భావనమహర్షి విజయం” కాల్వ తెలంగాణ 231 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> ej05a3sdz1t9epviufj8yhjuilnvcc0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/253 104 211533 551560 2026-04-05T08:44:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'బాలయ్య కలం నుండి కదిలివచ్చింది. అందులో కాలశేషుడనే రాక్షసుడు భద్రావతిని చూసిన సందర్భంలో 'త్రిపుట' తాళంలో అందమైన పాటలనుందించాడు. అందులో ఒక పాట: 2 511 కలికి మీరు వాతి భాతి కలల్ గ...' 551560 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>బాలయ్య కలం నుండి కదిలివచ్చింది. అందులో కాలశేషుడనే రాక్షసుడు భద్రావతిని చూసిన సందర్భంలో 'త్రిపుట' తాళంలో అందమైన పాటలనుందించాడు. అందులో ఒక పాట: 2 511 కలికి మీరు వాతి భాతి కలల్ గలభామిని క గలభామిని గజంగామిని చెలి భమర కుం తలిగాంచితిని భళి క నిలువగనులేను నేను వలల్ చలియించెన్ ని చలియించెను పులకించెను వల అనితూ పుల కోసమే నిల క 3 చ॥ ధరణీ ప్ర సిద్ధి సిద్ధి పురీ వరుణేలును ధ వరుడేలును దరిచేర్చును గరి సొగను మం జరి గాంచితిని పరి క ఇలాగే కాల్వ బాలయ్య రాసిన పాటలు, సంభాషణలు సాధారణ ప్రజల కర్దమయేవిలా, అలంకారాలతో కూడి ఉండేవి. గంగా భాగీరధోపాఖ్యానము యక్షగానములో భగీరథుడు తపస్సు చేసి ఆకాశ గంగను భూమ్మీదికి తెచ్చి, తన తాతల భస్మరాసులను తడిపి వారికి మోక్షము లభించేలా చేసిన విధానాన్ని హృద్యమైన పద్యాలు, పాటలు, సంభాషణలతో రచించి ఆ పురాణగాథను ముందు తరాలవారికి కందించాడు. దానివల్ల భోగీరథ ప్రయత్నమంటే ఏమిటో సాధారణ ప్రజలకర్ధమైంది. తండ్రి సుఖం కోసం అపురూపమైన త్యాగం చేసిన భీష్ముని గురించి యక్షగానం రాసి భీష్మప్రతిజ్ఞ అంటే ఏమిటో పల్లే జనాలకు, పామర జనాలకు అర్థం చేయించారు. "శ్రీనివాస కళ్యాణము" యక్షగానంలో కలియుగ దైవమైన వేంకటేశ్వర మహాత్యాన్ని కళ్ళకు కట్టించాడు. తాను నీలకంఠ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి నీలకంఠేశ్వర మహాత్మ్యం అందరికి తెలిసేలా "నీలకంఠ రుద్ర సంభవము” యక్షగానము రాశాడు. అందులో తాను ముఖ్య ధారియై దర్శకత్వం వహించాడు. కాల్వ బాలయ్య యక్షగానాలే కాకుండా సాహిత్యసీమలో కవిగా రాణించారు. అన్నిరకాల ఛందస్సులలో పద్యాలను రాసి, శతకాలను వెలువరించాడు. శ్రీ కోటిలింగేశ్వరశతకం, అన్నపూర్ణ భవానీశతకం, శ్రీ నీలకంఠేశ్వర శతకం, నేటికాల స్త్రీ పురుష ప్రవర్తన, కందార్థములు, షిరిడి సాయిబాబ శతకాలను సాహితీ లోకానికి అందించాడు. సిద్ధిపేటలో వెలసిన శ్రీ కోటిలింగేశ్వరస్వామి మహాత్మ్యాన్ని 'శ్రీ కోటిలింగేశ్వర శతకం'. నీలకంఠేశ్వరుడి మహిమలను "నీలకంఠేశ్వర శతకంలో పద్యాలతో రక్తికట్టించాడు. కాశీ అన్నపూర్ణదేవి మహిమలను “అన్నపూర్ణభవాని శతకంలో వర్ణించారు. ముఖ్యంగా కాల్వ బాలయ్య శతకాలలో మరొకటి "కు నక వానరీయం" పద్య కృతిని, ప్రత్యక్ష సంఘటనా విరచితముగా ఆవిష్కరించాడు. ఈ యదార్థ సంఘటన పద్యకథగా మలిచినాడు. మూగజీవులైన కుక్క కోతి స్నేహంగా ఉంటూ అందరిని ఆశ్చర్యచకితులను చేస్తూ ఉండేవి. కోతికెవరైనా కుడుక అందించిన కుక్కకు తినబెట్టేది. అన్నదమ్ముల మధ్య వైరముందే ఈ రోజులలో కుక్క కోతి స్నేహబంధం ఎంతో ఉదాత్తమైనది. మానవాళికి ఆదర్శప్రాయమైనది. ఒకసారి కుక్క అకస్మాత్తుగా మరణించింది. కుక్క శవము పక్కన కూర్చుండి, కోతి దుఃఖముతో కుక్కను ఆలింగనం చేసుకుంటున్న దృశ్యాన్ని చూడడానికి జనులు తండోపతండాలు వచ్చి అందరు దుఃఖించారు. గుండెల్ని కదిలించే ఈ అద్భుత సంఘటనను కాల్వ బాలయ్య ఇలా చెప్పసాగారు. సీ. కోటికి పడగెత్తి మేటియైన నరుందు జచ్చినవారు యీ చందముగను పదిమందిలో పల్కుబడి యున్నమనుజుడు సమసినరారు యీ జనములిట్లు కావ్యంబునందు ప్రఖ్యాతి గాంచినవాడు. బోయినరారు యీ పుడమినందు రోగంబులన్ మాన్పి బాగుగా యశమెందు వాడు మ్రగ్గిన నిట్లు జూడరారు గీ తాల్ల జన్మంబునందు నీ నల్లకుక్క పుణ్యకార్యంబు లెన్నెన్ని పుడమిజేసి మెత్తెనో యిట్టి జన్మంబు నెంచి జూడ వేల కన్నులు జూచుట వింతగాదె నీ అనే పద్యరచనతో మూగజీవుల రాగబంధంపై చక్కగా వర్ణించి ఎందరో హృదయాల్లో నిలిచినట్టి కవి కాల్వ తెలంగాణ (232 తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> mnyr8nb2srf6bxcg7np9wzspbo9i1j0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/254 104 211534 551561 2026-04-05T08:44:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'బాలయ్య. పంచతంత్రములో పక్షులు - జంతుజాలములు పాత్రధారులై మానవులకు నీతులు నేర్పినట్లుగా "శునకవానరీయము” మానవాళికి మార్గదర్శనము చేసింది. కాల్వ బాలయ్య నిత్యం దేవాలయాలలో భజనల...' 551561 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>బాలయ్య. పంచతంత్రములో పక్షులు - జంతుజాలములు పాత్రధారులై మానవులకు నీతులు నేర్పినట్లుగా "శునకవానరీయము” మానవాళికి మార్గదర్శనము చేసింది. కాల్వ బాలయ్య నిత్యం దేవాలయాలలో భజనలు చేయుటకుగాను అనేకమైన భజన కీర్తనలు రచించి భక్త బృందము ఆమోదం పొందేవాడు. భజున కీర్తనలను తాను పాడుతూ, భక్తులచే బాడిస్తూ, భక్తి పారవశ్యములో మునిగేవాడు. తాలాలు మరియు తబలా లయబద్ధంగా వాయిస్తూ పాటలను వినసొంపుగా మార్చేవాడు. నిన్న వారిని ఆనందడోలికలూగించేవాడు. ఆయన రాసిన భజన కీర్తనలు నేటికి గూడా సిద్ధిపేట ప్రాంతంలోని దేవాలయాల్లో పాడుకుంటున్నారు. సాహిత్యం, సంగీతం, నృత్యం, సంభాషణాచాతుర్యం సమపాళ్ళలోగల కాల్వ బాలయ్య యక్షగాన రచనలపై లక్ష్మి అన్నపూర్ణ, డా. దాశరథుల బాలయ్యలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేయడం జరిగింది. మహాభారత యక్షగానాల పరిశోధనల్లో భాగంగా కాల్వ బాలయ్య రచన "శ్రీకృష్ణ మాయామృగం” యక్షగానంపై కూడా పరిశోధన జరిగింది. తనకు ఒక కన్ను కన్పించకపోయినా, దృష్టిలోపంవున్నా రచనలు మాత్రం కొనసాగించాడు. అవార్డులను, రివార్డులను ఆమడ దూరంలోవుండి ప్రజలమధ్యనే నిలిచి యక్షగాన ప్రదర్శనల్లో మునిగితేలాడు కాల్వ బాలయ్య. సాహితీ క్షేత్రంలోని యక్షగాన విభాగంలో విశాలంగా కృషి చేసిన కాల్వ బాలయ్య 2.10.2015 రోజున పరమపదించారు. ఆయన ముగ్గురు కుమారులను విద్యావంతులుగా తీర్చిదిద్దినారు. కఠిక దారిద్య్రం అనుభవించినా, కఠోర పరిశ్రమతో సాహితీ క్షేత్రంలో ఎన్నో విజయాలు సాధించారు. కాల్వ బాలయ్య అముద్రిత రచనలు సాహితీరత్నాలుగా వున్నా, ఆర్థిక సమస్యల వల్ల ముద్రణకు నోచుకోలేదు. "కళల విద్యలెన్ని నేర్చినా - కుల విద్యల సాటిరావు గువ్వలచెన్నా” అన్నట్లుగా కాల్వ బాలయ్య చేనేత కార్మికుడిగా కూడా మంచి పేరు. ప్రఖ్యాతలనార్జించాడు. చేనేతలో కూడా తోటివారికి మెలకువలు నేర్పించాడు. ప్రముఖ బాతిక్ చిత్రకారులకు రంగుల అద్దడంలో అర్థవంతమైన సూచనలు ఇచ్చాడు. నేటికి ఆయన శిష్యులు చిందు యక్షగాన కళాకారులు నేటికి అతనిని గురు భావంతో పూజిస్తారు. కాల్వ బాలయ్య యక్షగానముల దృశ్యమాలికలు నేడు కోకోల్లలుగా అనేక ప్రాంతాలలో ఉనికి ఉన్నాయి. యు తెలంగాణ (233 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> ca52k1tgdqagl796w0bruq1cno9qco4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/255 104 211535 551562 2026-04-05T08:45:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '66 వ చన కవిత నా ఉద్యమం వచన కవిత నా ఉద్యోగం అని నినదించి, వచన కవిత్వమే ధ్యాసగా, శ్వాసగా జీవించిన కవి కనపర్తి. తెలంగాణా తల్లి ఒడిలో ఉదయించిన సిద్ధిపేట ముద్దు బిడ్డ వచన కవితా ప్ర...' 551562 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>66 వ చన కవిత నా ఉద్యమం వచన కవిత నా ఉద్యోగం అని నినదించి, వచన కవిత్వమే ధ్యాసగా, శ్వాసగా జీవించిన కవి కనపర్తి. తెలంగాణా తల్లి ఒడిలో ఉదయించిన సిద్ధిపేట ముద్దు బిడ్డ వచన కవితా ప్రవీణ కనపర్తి రామచంద్రాచార్యులు. కనపర్తి 1947 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. తల్లి భూలక్ష్మి, తండ్రి రంగన్న. రంగన్నగారు తెలంగాణ సాయుధ పోరాటంలో వీర మరణం పొందారు. అపుడు కనపర్తికి 2 సంవత్సరాల వయస్సు. తల్లి భూలక్ష్మిగారు (తెలుగు భాషా పండితులు) తల్లి, తండ్రి, గురువు తానై కనపర్తిని చక్కని విద్యాబుద్ధులతో తీర్చిదిద్ది మంచి కవిని సమాజానికి అందించారు. బయోడేటా అన్న కవితలో కనపర్తి తన గూర్చి ఇలా వ్రాసుకున్నారు. నాన్న ఒక 'అగ్గిపుల్ల వెలిగించి వెళ్ళిపోయారు అమ్మ 'చమురు' లాంటిది ఇంకా నా కోసం లోలోపలే ఇగిరిపోతుంది. కనపర్తి ప్రాథమిక విద్యాభ్యాసమంతా తోర్నాల, సిద్ధిపేటలో జరిగింది. నా కవితా ప్రస్థానానికి పచ్చతోరణం కట్టింది తోర్నాల గ్రామమే అంటారు కనపర్తి. అది కీలక కనపర్తి రామచంద్రుడు - డా॥ దాసోజు పద్మావతి నామ సంవత్సరం హెచ్.ఎస్.సి చదువుతున్న రోజులు (14 సంవత్సరాల వయస్సు) ఆశువుగా చెప్పిన కవిత. ఇది తొలికవితగా కవి వ్రాసుకున్నారు. కోతి మడిసింది నాలో అజ్ఞాన ప్లవంగం - (ప్లవంగం - చెపుతావా సరస్వతి వీ కవితా కీలకం (కీలకం - రహస్యం) అంటారు కనపర్తి. కనపర్తి స్కూల్ స్థాయిలో భారత, భాగవత, రామాయణాధికావ్యాలు చదివారు. ప్రాచీన సాహిత్యమన్న, పద్యసాహిత్యమన్న ఎంతో ఇష్టం కనపర్తికి. ఆంధ్రసారస్వత పరిషత్లో బి.ఓ.ఎల్ చదివేటపుడు 1971 వ సంవత్సరం మార్చి 17న కమలతో వారి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు నాగరాజు, విద్యా ప్రకాశ్ శరత్. కనపర్తి ఉద్యోగ జీవితం 1974వ సంవత్సరం పశుసంవ ర్ధక శాఖ జోగిపేటలో ప్రారంభమైంది. వృత్తికి, ప్రవృత్తికి పొంతక కుదరక కొద్ది కాలానికే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరువాత పూర్తి కాలం కవితా వ్యాసాంగానికే వెచ్చించారు. మధ్య తరగతి సామాన్యునికి ఉద్యోగం లేకపోతే ఎదురయ్యే కష్టాలు మాటలకందనివి. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవితకాలం ఆర్థిక సమస్యలు వెంటాడాయి కనపర్తిని. మెదక్ జిల్లాలోను, సిద్దిపేటలోను ఏ సాహితీ కార్యక్రమం జరిగినా కవి సమ్మేళనం జరిగినా అక్కడ కనపర్తి తెలంగాణ (234) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> iku0ycs41p92fj93jiagr567dpfp5rk పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/256 104 211536 551563 2026-04-05T08:45:26Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉండాల్సిందే. వారి స్వగ్రామం సిద్ధిపేటంటే వారికి ఎంతో ఇష్టం, కవులకు, కళాకారులకే కాదు వీరులకు, ఉద్యమ కారులకు కట్టని కోట నా సిద్దిపేట అంటారు కనపర్తి, దుకుంటారు కోటి లింగేశ్వర...' 551563 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఉండాల్సిందే. వారి స్వగ్రామం సిద్ధిపేటంటే వారికి ఎంతో ఇష్టం, కవులకు, కళాకారులకే కాదు వీరులకు, ఉద్యమ కారులకు కట్టని కోట నా సిద్దిపేట అంటారు కనపర్తి, దుకుంటారు కోటి లింగేశ్వరుడు ఊరి మధ్యలోనే కాపురం పెట్టాడు శ్రీవేంకటేశ్వరుడు' అంటూ వారి స్వగ్రామం గూర్చి వ్రాసుకున్నారు. కనపర్తికి ప్రాచీన కవులంటే ఎంతో అభిమానం. ఆధునిక కవుల్లో శ్రీ.శ్రీ. దాశరథి, కుందుర్తి, కృష్ణ శాస్త్రి రచనలంటే ఎంతో మక్కువ. కాళోజీ అంటే ప్రాణం. కాళోజీ ప్రభావం ఎంతగానో వుంది కనపర్తి రచనలపై, అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అని కాళోజీగారన్నారు. శ్రీ కారానికి ప్రతీక ఓంకారానికి టీక ఒక సిరా చుక్క ఒక సిరా చుక్క నిద్రాముద్రిత జన చైతన్యానికి వేగు చుక్కు బీడు వారిన మెదడు భూముల్లో వాన చుక్క అటూ సిరాచుక్క గూర్చి వ్రాసుకున్నారు కనవర్తి. ప్రాచీన సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే మీరు, వచన ప్రక్రియను ఎంచుకోవడానికి కారణమేమిటంటే 'పద్యపాదాలే నా వచన కవితకు ప్రాణాలంటారు కనపర్తి. ప్రక్రియకున్న వస్తువు ముఖ్యం. ఏ ఛందస్సులో నడిచింది అన్నది కాదు ముఖ్యం. ఏ చందంగా సాగుతున్నదన్నదే మనకు ప్రధానం అంటారు కనపర్తి, వారి కవితల్లో అంత్యలయల విన్యాసాలు, అను ప్రాసలగలగలలు, విరుపులు పద బంధాలు కోకొల్లలుగా ఉంటాయి. "పలికెడిది వచన కవిత్వమట - - పలికెడు వాడు రామచంద్రుడట” పలుకుబడులు అంటూ పోతన్నను గుర్తుకు తెస్తారు కనపర్తి, కనపర్తి ప్రకృతి ప్రేమికుడు. రవీంద్రుని గీతాంజలిని హృదయాంజలి పేరుతో స్వేదాసేవాదం చేశారు. కబీరు, తులసీదాస్ దోహాలను వచన కవితలుగా చిన్న చిన్న కథలుగా వ్రాసేవారు. కనపర్తి కవనంలో చోటు చేసుకోని పువ్వే లేదన్న అతిశయోక్తి కాదు. మల్లే, గులాబి, తంగేడు, గునుగు, గడ్డిపువ్వు, పూల కవితలన్ని కూర్చి 'పూజా పుష్పాలు' అన్న కావ్యం వ్రాసి కన్నతల్లికి అంకితమిచ్చారు కవి. కావ్యాన్ని అంకితం తీసుకుంటున్న వేళ అమ్మ ఆనందానికి అవధులు లేవు. "పట్టి ఇచ్చేది కాదు రా కవిత్వం పుట్టుకొచ్చేది బిడ్డా దాని తత్వం" అంటూ కవికి జన్మనిచ్చినందుకు నా జన్మ ధన్యమైందంటూ పొంగిపోయారు. 'మల్లే నా చెల్లే | ప్రాస కోసం కాదీ పిలుపు ఎన్నైనా పూర్వ జన్మల వాసనల్ని త్రవ్వి పోస్తుంది నీ వలవు దైవానికి నీ వంటే ఎంతో ప్రేమ నిన్న బురదలో దించలేదు. ముళ్ల మీద ఉంచలేదు. కనపర్తి కవిత్వంలో మనకు ప్రస్ఫుటంగా కనిపించేవి భావ చిత్రాలు. కవి, తను పొందిన అనుభవాన్ని శ్రోతలకు తన రచనలలో అందించడమే భావ చిత్రం. ఉపమానాల్ని అనేకం ఉపయోగిస్తారు కవి. పూలతో ప్రకృతిని పూజించడం తెలంగాణలో ఒక విశిష్ట సంప్రదాయం అదే మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ పెరువులో తంగేడు పూలది అగ్రతాంబూలం. వందు ముత్తెదువులు పసుపు ముద్దలార బెట్టినట్లు ఎవరో పసుపు పారాణితో నవ వధువులు నడిచి వెళ్ళినట్లు ఎవరో పచ్చి బాలింతరాలు తెలుగు ఆచారాన్ని పాటిస్తూ ఈ త్రోవలో పోయినట్లు ఏ స్వర్ణ కారుడో తెలంగాణ (235) తేజోమూర్తులు ఓ<noinclude><references/></noinclude> 7z9dtabvlyhchywbhj2hzsndh7ptaqi పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/257 104 211537 551564 2026-04-05T08:45:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '- 'మంగళ సూత్రాల' కోసం పసిడిరేకులు కత్తిరించి పోసినట్లు ఎంత బాగున్నాయి. ఈ బంగారు పూలు పరకాయ ప్రవేశం నాకొస్తే ఒక్క గడియైనా చాలు నేను తంగేడు పువునై పోతాను. అంటూ కవి పూల మీదున్న...' 551564 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>- 'మంగళ సూత్రాల' కోసం పసిడిరేకులు కత్తిరించి పోసినట్లు ఎంత బాగున్నాయి. ఈ బంగారు పూలు పరకాయ ప్రవేశం నాకొస్తే ఒక్క గడియైనా చాలు నేను తంగేడు పువునై పోతాను. అంటూ కవి పూల మీదున్న మమకారాన్ని చాటుకున్నారు కనపర్తి, దేవతల్ని భరించనందుకు పాపం! ఈ రాయికి మిగిందేమిటి? ఉల్లిగాట్లు! సుత్తిపోట్లు ఔను మరి! రాయైనా, మనిషైనా దేవుడు కావాలంటే "తప్పవు ఎన్నెన్నో పాట్లు" అను నిత్య సత్యాన్ని చెప్పారు కనపర్తి. కవిత్వం అంటే ఉత్తమ సంస్కార విలువల సమ్మేళనం మానవీయ కోణాల ఆవిష్కారం. అంతేకాని అస్పష్టమైన, అశ్లీలమైన, అసంబద్ధవాక్య నిర్మాణం కాదంటారు కనపర్తి. “కవిత్వం కనకపు సింహాసనం దానిపైన అశ్లీల నినాదాల శునకాల్ని కూర్చోబెట్టకు గాడిద విడిచి గుడ్డల్ని మోసినట్లు కాదు అక్యం వీర యోధుల్ని మోసినట్లు పదాలు అర్ధ గౌరవాన్ని మోయాలి" అపుడే కవికి, కవిత్వానికి అర్ధం, పరమార్ధం అంటారు కనపర్తి, కనపర్తి తన కవిత్వంతో అన్ని వృత్తుల వారిని పల్కరించారు. సుప్రసిద్ధ చిత్రకారులు కీ.శే. రావురాజయ్యగారి జాతీయ బహుమతి పొందిన "రిస్క్ లైఫ్" చిత్రానికి కనపర్తి "ఆకాశానికి నిచ్చెన" పేరుతో (20/9/1991లో) చక్కని వచన కవిత వ్రాశారు. ఆకాశానికి నిచ్చెన వేస్తావు. అమృత బాండాన్ని అవనికి దింపుతావు ఓ శ్రమైక జీవన సౌందర్యరాశి కాళ్ళకు బంధం, నడుముకు బంధం ఈ చెట్టుకూ - నీకు, ఏ నాటిదో ఈ బంధం చెట్టుకొట్టుకొనలో పిట్టలాగా నీవుంటే నీ ఇల్లాలి "తాడు" గట్టిదనం నా కలానికి ధైర్యాన్ని నేర్పుతుంది. ఓ గీతకార్మికుడా! నేను గీతాల కార్మికున్ని అంటూ "గీత కార్మికుడి" గూర్చి వ్రాస్తారు. కావు రాజయ్య గారంటే కనపర్తికి ఎంతో పూజ్యభావం. కనపర్తి రచించిన చాలా పుస్తకాలకు రాజయ్యగారు 'ముఖ చిత్రం' వేశారు. అనుభూతి వైవిద్యం లేకపోతే అసలు జీవితంలో ఆనందమే ఉండదు. చూసే మనసు ఉండాలే కాని సమాజంలోని అన్ని అంశాలు కవితా వస్తువులే అంటారు కనపర్తి. మసిగుడ్డ, అలుకు పిడుస, చెత్త బుట్ట, గాజు పెంకు, గుండుసూది అన్నింటిలో మానవీయ కోణాన్ని దర్శిస్తారు. కనపర్తి. కాలికి గాజుముక్క కుచ్చుకొని రక్తం కారుతుంటే ఆ గాయాన్ని వెంటనే అందమైన గేయంగా మార్చుకున్నారు. ఇది ఏ తల్లి కరకంకణమై మెరిసిందో ఏ చెల్లి హస్త భూషణమై విరిసిందో ఏ ఎప్పుడు ఏ ప్రణయ కలహంలో నలిగి ఏ ప్రళయ సమరంలో నేలరాలిందో నారీమణుల సౌభాగ్య చిహ్నమైన తనను రోడ్డుపై పారేసారన్న కోపంతో నా కాలికి కుచ్చుకుంది. నా కలాన్ని రెచ్చగొట్టింది అంటారు కనపర్తి. మసిగుడ్డను గూర్చి కూడా ఆలోచించే మనసు ఎందరికుంటుంది. "నిజంగా మసిగుడ్డ పసిబిడ్డ లాంటిది. ఎప్పుడు అమ్మచేతిలో ఆడుకుంటుంది” తన తనవు కాలిన మన చేయి కాలనివ్వదు అగ్ని సాక్షిగా మనతోనే జీవిస్తుంది. ఈ కవితను అర్ధం చేసుకుంటే అంతర్లీనంగా (స్త్రీమూర్తి) ఇల్లాలి నిస్వార్ధ సేవ కనిపిస్తుంది. అంతేకాదు. గుండుసూది చిన్నదైనా దాని గుండె పెద్దది. అల్బప్రాణి కదా అని ఆటలాడుకుంటే రక్తం కళ్ల చూస్తుందంటారు. కనపర్తి. ఉ తెలంగాణ (236 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> aq1ncdw2if2f60xrji31lw1cf2cr4x3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/258 104 211538 551565 2026-04-05T08:45:57Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రెండు జీవితాల్ని నూరేళ్ళు కలిపి ఉంచలేని తాళికంటే నూరు కాగితాల్ని పదికాలాలు పదిలంగా కలిపి ఉంచే గుండు సూదే గొప్పది - నాదృష్టిలో అంటారు కవి. లోకంలో పిల్లల్ని తీర్చిదిద్దడంల...' 551565 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రెండు జీవితాల్ని నూరేళ్ళు కలిపి ఉంచలేని తాళికంటే నూరు కాగితాల్ని పదికాలాలు పదిలంగా కలిపి ఉంచే గుండు సూదే గొప్పది - నాదృష్టిలో అంటారు కవి. లోకంలో పిల్లల్ని తీర్చిదిద్దడంలో ప్రధాన భూమిక తల్లిదే. కనపర్తి జీవితంలోను తల్లి స్థానం ఎంతో విశిష్టమైనది. తనకోసం జీవిత సర్వస్వం ధారపోసిన తల్లిపై ఎనలేని భక్తి, | కనపర్తికి. మనిషి జీవన కావ్యానికి ముందు మాట అమ్మ మనిషి జీవన గీతానికి పల్లవి లాంటిది అమ్మబీ అంటూ మాతృభక్తిని చాటుకున్నారు. స్త్రీ మూర్తిని దేవతగా కీర్తించే మనదేశంలో కూడా స్త్రీలకు బాధలు తప్పడం లేదు. కనపర్తికి వివిధ సాహితీ సంస్థలతో అనుబంధం ఉంది. జాతీయ సాహిత్య పరిషత్ 'గౌరవాధ్యక్షులు'గా, 'కార్యదర్శి'గా పనిచేశారు. 'అక్షర శిల్పాలు' కావ్యానికి *1989వ సంవత్సరం వేముగంటి పురస్కారం 'వెలుతురుపూలు' కావ్యానికి సాహిత్య పరిషత్ అవార్డ్, 1990వ సంవత్సరంలో 'వచన కవితా ప్రవీణ' బిరుదు పొందారు. కవిగారికి 'ఆత్మీయ మిత్రమండలి' ఉంది. కనపర్తిని 'కవితా చంద్రుడని' ఐతా చంద్రయ్యగారిని (కథ రచయిత) కధా చంద్రుడని ప్రేమగా పిలుచుకుంటారు. సిద్దిపేటలో అభిమానులు. పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు. డా. బి. జయరాములుగారు గైడుగా 'కనపర్తి కవిత్వం- సమగ్ర పరిశీలన' అన్న అంశాన్ని పరిశోధనకు తీసుకున్నారు. 2008లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ తీసుకున్నాను. కనవర్తి రచనపై పరిశోధన చేయడం నిజంగా నా అదృష్టం. పరిశోధనలో భాగంగా కవిగారిని, వారి మా మాతృమూర్తిని చాలా సార్లు కలిసాను. కనవర్తి తల్లితో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తాయి. పరాయి పాలనలో పడిన బాధలు ఆనాటి సాంఘిక జీవనం గూర్చి, కవి గూర్చి చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్పేవారు. (ఆమె-2012లో 90 సంవత్సరాల వయస్సులో పరమపదించారు) కనపర్తి తన సొంత ఇంట్లో జారిపడి వెన్నుముక దెబ్బతిన్నది. దాదాపు 10 నెలల కాలం మంచంలోనే ఉన్నారు. ఆ స్థితిలో కూడా కవితలు వ్రాసేవారు. ఇంట్లోనే చివరి రచన, తెల్లపావురాలు రచనను ఆవిష్కరించారు. చివరకు 2011 జూన్ 16వ తేది తన స్వగ్రామంలోనే పరమపదించారు. ఈ తెలంగాణ కవి అనేక రచనలు అముద్రితంగా ఉన్నాయి. అవి పూర్తిగా ముద్రితం అయ్యేలాగా తెలంగాణ రచయితల సంఘం తోడ్పడాలని ఆశిస్తున్నారు కనపర్తి అభిమానులు. వచన కవితా వ్యాప్తి కోసం విశేషంగా కృషి చేసిన కవి కనపర్తి, ప్రచారాల ఆర్భాటాలు లేకపోవడం, ముఖ్యంగా వారి సాహిత్య కార్యక్రమాలకు వారి స్వగ్రామాన్నే (సిద్దిపేట) వేదికగా ఎంచుకోవడంతో కనపర్తి గారికి రావలసినంత ఖ్యాతి రాలేదు. కనపర్తి 50 సంవత్సరాల కవితా ప్రస్థానంలో । వారు స్పృశించని అంశం లేదు. వీరి రచనలపై బహుముఖీమైన పరిశోధన జరగవలసి వుంది. కీర్తి కాంక్షలేని ఆకు చాటు కోయిల కనపర్తి రామచంద్రాచార్యులు. వారి రచనల్లో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. వచన కవితా వ్యాసంగమే ఉద్యోగంగా 'ఆలోచనా వీచికలతో మొదలు పెట్టి 'గీతం నా సంకేతం'గా నిలిచి 'అక్షర శిల్పాలు' చెక్కి'రాళ్ళలో రాగాలు' పలికించి 'వెలుతురు పూలు పూయించి 'రాళ్ళు- ముళ్ళు' ఏరుకొని 'పిట్టగూడు' కట్టి ' నదీసుందరి'ని పల్కరించి 'కళ్యాలు రాగాలు' మ్రోగించి 'మౌనకోకిల'ను పల్కరించి 'మనిషి అక్షరమైతే బాగుండునని 'హృదయం' ' ఆవిష్కారం' గావించి 'చినుకులు'లో తడిచి 'నగరంలో వెన్నెల'లో 'వ ృక్షదీపం' వెలిగించి 'సీతాకోకచిలుకలు' శుభోదయం పలుకగా 'కర్పూరహారతి' వెలిగించి 'దేవుడికి ఉత్తరం' వ్రాసి 'రసరేఖలు' మీటుతూ 'వసంతగీతం' అలవిస్తూ 'తెల్లపావురం' తన శాంతి సందేశంగా ఎగురవేసి నింగికెగిసిన 'అక్షరశిల్పి' అజరామరుడు, మానవతా మూర్తి మన కనపర్తి. తెలంగాణ (237) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> hv3us2fu7i07bbdjd2cyiw9b9kpxunt పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/259 104 211539 551566 2026-04-05T08:46:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '67 కాంచనపల్లి చినవెంకటరామారావు వేణు సంకోజు కొ ౦దరి జీవితమంతా కలిపి ఒక పుట్టుక ఒక మరణం అనే రెండు తేదీలు అయితే కావచ్చును. కానీ యింకొందరి విషయంలో అట్లా పరిమితం కాని ఒక చరిత్ర అ...' 551566 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>67 కాంచనపల్లి చినవెంకటరామారావు వేణు సంకోజు కొ ౦దరి జీవితమంతా కలిపి ఒక పుట్టుక ఒక మరణం అనే రెండు తేదీలు అయితే కావచ్చును. కానీ యింకొందరి విషయంలో అట్లా పరిమితం కాని ఒక చరిత్ర అయి తీరుతుందది. ఈ రెండవ కోవకు చెందిందే శ్రీ కాంచనపల్లి చినవెంకట రామారావుగారి ఉనికి - ఈ నేల మీద. అయితే, రావుగారు సాధించిందేమిటి? డబ్బు, దస్కమైతే కాదు. ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని స్వంతం చేసుకున్నారు. ఆ జన్మాంతం యువకుడిగా, చైతన్యశీలిగా కమ్యూనిస్టు - రాజకీయ నాయకుడుగా, సంఘసేవా పరాయణుడుగా రాణించారు. ఇక వీరన్నింటినీ మించ ఆపాదమస్తకం ఒక సాహిత్య కార్యకర్తగా, కవిగా, కథకుడిగా, విశ్లేషకుడిగా, ఉపన్యాసకుడిగా, తుదికంటా స్నేహశీలిగా భాసించారు. ఒక విద్యార్థిగానే నిరంతరం అభ్యుదయాన్ని ప్రచారం చేస్తూ వచ్చి, ఒక నిబద్ధత గల సేనానిగా పురోగమించారు. 1921 ఏప్రిల్ 10న జన్మించిన చినవెంకట రామారావు గారి స్వగ్రామం - నల్లగొండ సమీపం లోని పానగల్లు. హెచ్చెస్సీ వరకు ఉర్దూ మీడియంలోనే చదివారు. పరీక్షల కోసం హైదరాబాదుకు వెళ్ళిరాక తప్పలేదని ప్రత్యేకించి పేర్కొనవలసిన పనిలేదు. విద్యార్థి దశలోనే పత్రికలన్నా, జర్నలిజం అన్నా, మిక్కిలి అభి మానాన్ని పెంచుకున్నారు. "ప్రతాపరుద్ర ఆంధ్రాభాషా నిలయం” అన్న పేరుతో పానగల్లులోనే ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. కొన్నాళ్ళు ఒక లిఖితమాస పత్రికను కూడా వెలువరించారు. ఈ వ్యసనమే వీరిచేత "గోల్కొండ”, “ఆంధ్రవాణి” మొ॥॥గు పత్రికల్లో వ్యాసాలను రాయించింది. వివిధ సంస్థల్లో కార్యనిర్వాహకత్వం వహించడం, అనేక సంస్కరణలు - స్వాతంత్య్ర ఉద్యమాలకు ఆకర్షితు లవడం అనేవి కూడా విద్యార్థి దశలోనే జరిగాయి. ప్రతినిధిగా హాజరై, అతివాదులను సమర్ధిస్తూ వచ్చారు. హైదరాబాదు సంస్థానంలో కాంగ్రెస్ను నిషేధించింది నిజాం ప్రభుత్వం. సహజంగానే రావుగారు నిషేధిత కాంగ్రెస్లో సభ్యత్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ నిర్వహించే కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటూ మామగారి ప్రోత్సాహంతో మంచి సోషలిస్టుగా ఎదిగారు. తపనను ఆపుకోలేక, బెజవాడకు వెళ్ళి ఖద్దరు బట్టలు కొనుక్కొని నాగపూర్లో 'వందేమాతరం' ఉద్యమంలో పాల్గొన్నారు. ఏడవతరగతి చదువుతున్నప్పుడే వీరికి జానకమ్మ గారితో వివాహమైంది. పై చదువులు చదివించే శ్రద్ధను చూపలేకపోయారు ఆనాటి పెద్దలు. ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి అయ్యింది. చేస్తే గనుక, ఆ రోజుల్లో, నిజాం సర్కారు ఉద్యోగమే కదా చేయాలి? ఛస్ - వద్దనుకున్నారు. చెప్పాపెట్టకుండా సైకిల్మీద పడి హైదరాబాదుకు పారిపోయి 'లా'లో చేరినారు. అంతటితోనే ఆగక, కామ్రేడ్ అసోసియేషన్ సభ్యత్వాన్నికూడా సగర్వంగా స్వీకరించినారు. read తెలంగాణ (238) తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> avpiz9iobxws8q000sr24nwzf4827ts పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/260 104 211540 551567 2026-04-05T08:46:33Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''లా' చదువులకయ్యే ఖర్చులను భరించేందుకు ట్యూషన్లు కుదుర్చుకున్నారు చినవెంకటరామారావుగారు. నెలకు మూడురూపాయల వేతనం లభించేది. ఈ స్వల్ప ఆదాయంతోనే అటు 'లా' తరగతి ఫీజులు, యిటు తమ ఆ...' 551567 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>'లా' చదువులకయ్యే ఖర్చులను భరించేందుకు ట్యూషన్లు కుదుర్చుకున్నారు చినవెంకటరామారావుగారు. నెలకు మూడురూపాయల వేతనం లభించేది. ఈ స్వల్ప ఆదాయంతోనే అటు 'లా' తరగతి ఫీజులు, యిటు తమ ఆత్మీయమైన అధ్యయనానికి సరిపెట్టుకోవాలి. ఈ తక్కువ ఆదాయంతోనే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయపు సభ్యత్వ చందాను కూడా కట్టగలిగారు. ఆ రోజుల్లోనే వీరికి కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారలతో పరిచయం, సహవాసం కూడ కలిగినాయి. సరిగ్గా, ఆ రోజు ల్లోనే రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావడమన్నది ఒక చారిత్రక యాదృచ్ఛికత. డబ్బులకోసం బాగా కటకటగా వున్నప్పటికినీ, అనుకున్న విధంగా, చరఖా కూడా కొనుక్కున్నారు రావుగారు. చరఖా సంఘం సభ్యులతో కలిసి ఆంధ్రమహాసభల్లో పాల్గొన్నారు. ఆ సభల్లో చురుకుగా పాల్గొంటూనే, దేవులపల్లి వేంకటేశ్వరరావుగారిని బలపరుస్తూ వచ్చినారు. 'లా' చదువు మీదికన్న ఉద్యమాలలో పాల్గొనడమంటేనే యిష్టంగా వుండేది వీరికి. అయినా, ఆశ్రద్ధ చేయక, 1941లో 'లా' పూర్తిచేసి ప్రాక్టీసును చేపట్టినారు. భారత యూనియన్లో 'హైదరాబాదు సంస్థానం' విలీనం కావాలని కోరేవారిని కఠినంగా శిక్షిస్తూ వుండేది నిజాం ప్రభుత్వం. జీవితఖైదు, మరణదండనలు సాధారణమై పోయినవి. అయినా, పోరాటం అనేక రూపాలుగా విస్త రించింది. ఆ సందర్భంలో తన వంతు బాధ్యతగా కాంచనపల్లివారు తెలంగాణ విముక్తి ఉద్యమంలో అత్యంత చురుకుగా పాల్గొన్నారు. తొలినాటినుండే చినవెంకటరామారావుగారు అన్యాయాన్నెదిరించే సాధుపైన అతివాది. రజాకార్లకూ, నిజాంకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తూ, భూపోరాటాల్లో కీలకమైన పాత్రను పోషించారు. సం॥ర కాలంపాటు అజ్ఞాతవాసం చేశారు. కడలూరు, రాఘవెల్లూరు, వరంగల్ జైళ్ళలో దుర్భరమైన జీవితాన్ని గడిపినారు. జైల్లో వుంటూనే యితర ఖైదీలతో కలిసి మేడే జరిపినందుకు ప్రాణాలు పోయేంతటి తీవ్రమైన లాఠీదెబ్బలకు కూడా గురియైనారు. కొన్నాళ్ళు వీరిని డంజను సెల్లో వుంచడం జరిగింది. అందులో ఒక వ్యక్తికి మాత్రమే చోటుంటుంది. ఎత్తు సరిపోనందున వంగి వుండాల్సి వస్తుంది, కాళ్ళు చేతులు ఆడించడానికి వీలుండదు. అందులోనే మల మూత్రవిసర్జన. ఆ నరకంలోవుంటున్న కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నడుములు వంగిపోయి, జీవితాంతం ఆ నొప్పిని భరిస్తూ వచ్చినారు. 1952లో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన రావుగారు, అదే సం: లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో పాల్గొని 'చినకొండూరు' నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికైనారు. శాసనసభలో ఉపనాయకుడుగా వీరిని నియమించింది పార్టీ. 1962లో 'నల్లగొండ పంచాయతీ'కి పోటీ చేసి గెలిచారు. కానీ, అధికారుల ధనదాహం, ఆశ్రిత పక్షపాతం వంటివి ఆయనకు ఏ మాత్రం నచ్చలేదు. అప్పటి నుంచీ యిక కళ సాహిత్య సంస్కృతీ రంగాలలో తలమున్కలై తిరుగ నారంభించారు. ఎన్నికలలో పోటీ చేయడం విరమించినా, కమ్యూనిస్టు భావజాలంతో మమేకం చెందుతూ వచ్చారు. - 1964లో కమ్యూనిస్టు పార్టీ విభజన జరిగిన సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన వీరిని జైళ్ళో పెట్టినారు. జైల్లో వుండగానే కుమారుడు డా॥ ప్రభాకర్ పెళ్ళి సరోజతో (18 జూన్ 1964న) జరిగింది. పెళ్ళికి పెరోల్ మీద వారం రోజుల కోసం వచ్చి వెళ్ళినారు. జైలు నుండి విడుదలై వచ్చిన పిదప, చినవెంకట రామారావుగారు సంపూర్ణంగా న్యాయవాద వృత్తిలో లీనమౌతూనే ప్రవృత్తి పరమైన అంశాలు, సాహిత్యసంబంధ కార్యకలాపాల మీదనే కేంద్రీకరించారు. ఆ రోజుల్లో వారి ప్రోత్సాహంతో, నాటక రంగం, నల్లగొండలో మరింత బల పడటం జరిగింది. నాటకోత్సవాలకు సైతం తానేర్పడింది. ఔత్సాహిక కళాకారులనేకులకు ప్రోత్సాహం లభించింది. స్వయంగా రచనలు చేస్తూ, అచ్చువేస్తూ - వేయిస్తూ, రావు గారు అనేకమంది యువకులు, కళాకారులు, రచయితలను ఎంతో బాగా ప్రోత్సహించినారు. వీరి పర్యవేక్షణ, ప్రోత్సాహాలతోనే "యువ రచయితల సమితి” ప్రశంస నీయమైన కృషి చేస్తూ వచ్చింది. సంస్థ పక్షాన సంపుటులు, సంకలనాలూ వెలువడినాయి. స్వయంగా కాంచనపల్లి వారు అచ్చువేసిన రచనల్లో 'అరుణరేఖలు' (గేయ సంపుటి), 'మా ఊళ్ళో కూడానా తెలంగాణ (239) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> ea1mba60eohhijhx2jhfp2fjsh3t6dg పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/261 104 211541 551568 2026-04-05T08:46:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '(కథల సంపుటి), 'మధుర స్మృతులు' (రష్యా పర్యటన అనుభవాలు) ముఖ్యమైనవి. వీరి యిల్లే ఒక సాహిత్యకేంద్రంగా వీరు బ్రతికినంత కాలం విలసిల్లింది. వారానికో, పక్షానికి వీరింట యేదోవొక సాహిత...' 551568 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>(కథల సంపుటి), 'మధుర స్మృతులు' (రష్యా పర్యటన అనుభవాలు) ముఖ్యమైనవి. వీరి యిల్లే ఒక సాహిత్యకేంద్రంగా వీరు బ్రతికినంత కాలం విలసిల్లింది. వారానికో, పక్షానికి వీరింట యేదోవొక సాహిత్య కార్యక్రమం జరగవలసిందే. తేనీటి విందనేది వుండి తీరవలసిందే. సాహిత్యంతో పాటు రావుగారు చిత్రకారులన్నా, చిత్రకళలన్నా ఎంతో అభిమానం చూపుతే, మిక్కిలి ప్రోత్సహిస్తూ వచ్చినారు. చిన్న చిన్న కార్యక్రమాలటుంచి వారు దేనికీ “చిన్న” కాదని నిరూపిస్తూ, అనేకానేక బృహత్ కార్యక్రమాలను చేపడుతూ వచ్చినారు. వాటిలో 1983లో జరిగిన 3వ జిల్లా రచయితల మహాసభలు, విశేషించి పేర్కొనదగినవి. మహాకవి శ్రీశ్రీ, రావిశాస్త్రి, గజ్జెల మల్లారెడ్డి, ఆవంత్స సోమసుందర్, అద్దేపల్లి రామమోహన రావు, శివారెడ్డి గారల వంటి అనేకమంది ఉద్దండులైన కవులు, విమర్శకులు, కథకులు, నవలాకారులు మరియు ఉద్యమకారులు సైతం ఈ సభలకు విచ్చేశారు. వీరి కృషితో పొనగల్లులో ఒక మ్యూజియం ఏర్పాటు కావడమన్నది అత్యంత ఆనందదాయకమైన విషయం. అంతా సజావుగా సాగుతున్నదనుకుంటుండగా 1992 మార్చి 13న చినవెంకట రామారావుగారు హఠాన్మరణం చెంది, అందరినీ దిగ్భ్రాంతికి లోనుగావించారు. ఆ విధంగా ఏర్పడిన లోటు యిప్పటికీ పూరింపబడలేదంటే అతిశయోక్తి కాదు. and తెలంగాణ (240 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> fi9gar90mdrr20pnlou6aapzep39v7x పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/262 104 211542 551569 2026-04-05T08:47:03Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '68 మానవుని హృదయం, అతని కోరికలు, అతని చుట్టూ ఆవరించిన సామాజిక స్థితిగతులు కళలో ప్రతిఫలించినట్లుగా మరిదేనిలోనూ ప్రతిఫలించవు. రేఖలూ, వర్ణాలు చిత్రానికి శరీరమైతే, భావం చిత్రాన...' 551569 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>68 మానవుని హృదయం, అతని కోరికలు, అతని చుట్టూ ఆవరించిన సామాజిక స్థితిగతులు కళలో ప్రతిఫలించినట్లుగా మరిదేనిలోనూ ప్రతిఫలించవు. రేఖలూ, వర్ణాలు చిత్రానికి శరీరమైతే, భావం చిత్రానికి ప్రాణం. చిత్రకారుని భావం చిత్రంలో పూర్తిగా వ్యక్తం కాకపోతే అది ప్రాణంలేని శరీరంలా వుంటుంది. తెలంగాణ జీవన స్రవంతిని. శ్రమైక జీవన సౌందర్యాన్ని తన రేఖలతో, రంగులతో, సజీవం చేసిన చిత్ర కారుడు కాపు రాజయ్య. ఏప్రిల్ 7, 1925వ సంవత్సరంలో సిద్ధిపేటలో జన్మించిన రాజయ్య పూర్తి పేరు కాపు రాజయ్య. తండ్రి రాఘవులు చిరు వ్యాపారి. నిరుపేద కుటుంబం. 14 ఏళ్ళ వయస్సులోనే తండ్రిని పోగొట్టుకున్న రాజయ్యకు ఆ వూరి అబ్కారీ కాంట్రాక్టర్ మార్యం చంద్రయ్య గౌడ్ అండగా నిలిచారు. పరిశీలన అనేది కళాకారుడి ముఖ్య లక్షణం. బాలుడైన రాజయ్య ఆ వూరిలోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, నేత వృత్తుల వారిని శ్రద్ధగా గమనిస్తుండేవారు. వీధి భాగవతాలు, పటం ద్వారా చెప్పే కథలు, హరి కథలు, తోలుబొమ్మలాటలు చూస్తున్న రాజయ్య లు డెకరేషన్, బ్యాగ్రౌండ్ కర్టియిన్స్, ఆ కర్టియిన్స్ మీద నాటకానికి తగ్గట్టు వేసిన సీన్స్ (ప్రకృతి, రాజదర్బారు, ఇల్లు) వంటి వాటిని పరిశీలించేవారు. కాపు రాజయ్య - డా॥ మరఛి వాణీదేవి ఆ అనుభవంతో ఊళ్ళో జరిగే ఉత్సవ రథాలను, మొహర్రం, పీర్లకు అలంకరణ చేసేవారు. ఆ సమయంలో రాజయ్య వేస్తున్న చిత్రాలను చూసి, కుబేర్లు, నింబగిరి అనే స్కూలు టీచర్లు ఎంతో ప్రోత్సహించి గవర్నమెంటు డ్రాయింగ్ పరీక్షకు వారి ఫీజులు కట్టి వ్రాయించారు. 1948వ సంవత్సరంలో కుటుంబ సభ్యుల సహకారంతో హైదరాబాద్ లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్ కళావిద్యాభ్యాసం ప్రారంభించారు. అప్పటి స్కూల్ ప్రిన్సిపాల్ ఖాన్ బహదూర్ సయ్యద్ మహమూద్ దయతో కాలేజి వెనకున్న షెడ్లో రాజయ్య నివసించడానికి అనుమతి లభించినది. 1943లో సన్ కపూర్ అనే ఉపాధ్యాయుడు చార్ కోల్ బాక్స్ లేనందుకు తరగతి నుండి పంపించేశాడు. కానీ అదే సంవత్సరం క్లాస్ సెకండ్ వచ్చిన రాజయ్యను శభాష్ అంటూ మెచ్చుకొని అతన్ని అన్ని తరగతులలోకి తీసుకొనివెళ్ళి సీనియర్, జూనియర్స్కి పరిచయం చేసినాడు. పట్టుదలతో, సృజనతో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఆన్ ఆర్డ్ను పొందిన రాజయ్యకు సంగారెడ్డిలో డ్రాయింగ్ టీచర్ గా ఉద్యోగం దొరికింది. కానీ అంతటితో సంతృప్తి చెందక తిరిగి ఆర్ట్స్ కాలేజీలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సులో చేరి 1957వ సంవత్సరంలో సంవిధానం, చిత్రలేఖనం ప్రత్యేక పాఠ్యాంశాలు నేర్చుకున్నారు. తెలంగాణ (241) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> pzk0vir5uvd6ahlz6fif5pwcxlofc5q పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/115 104 211543 551570 2026-04-05T08:47:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551570 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|115}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''అంజుబాల'''</p> <poem> {{left margin|5em}} 'జో,జో, ముద్దుల బాలా జోజో' అను పల్లవీ హృదయాన బొమ్మనూ నిదురపుచ్చేనూ! శ్రుతిలోన తీయనై చిరుగాలి చల్లనై విరిపెదవి తేనెలో వెన్నెలయినాదీ! కనురెప్పనీలాల కలసి కాంతులు మెరిసి ముంగురుల ఆట దోబూచులన్నాదీ చిట్టి తమ్మల ఎరుపు చిదిమిపోయినకాంతి పాలలో రాగమై పల్లవించింది. ఆజాంత బాలా * అందాల మాలా అనసూయ పాడవే * అస్పష్టమధురాల ఆటలాడేపాట అందాల పాటా! నృత్తమై లాస్యమై నెత్తమ్మి కదలికై రజత కింకిణి రవము రాగాలు మ్రోయగా హస్తాలు అంగుళులు అభినయించిన ముద్ర కనుబొమలు కన్నులా కదలించు వ్యంజనము అంగహారాలలో ఆహార్యదీప్తిలో పూర్ణిమా జ్యోత్స్నలే పొందినది మాబ్రతుకు ముత్యాల మాలా పూమొగ్గ లీలా ఆంజు బాలా ఆడు అందాల నృత్యమ్ము ఆటలాడే పాట, పాట పాడే ఆట! </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 115 |bSize = 387 |cWidth = 36 |cHeight = 24 |oTop = 483 |oLeft = 176 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం -2}}</noinclude> sm4n92c1kgb2wapxocia8wg7iygtl8m పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/263 104 211544 551571 2026-04-05T08:47:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చిత్రకళా విద్యార్ధిగా రాజయ్య చాలా చురుకుగా ఉండేవారు. మొదటి రెండు సంవత్సరాలు రెండవ వానిగా వచ్చినా, చివరి సంవత్సరంలో కళాశాల ప్రథముడుగా వచ్చారు. ఆయన అధ్యాపకులలో ముఖ్యులు జల...' 551571 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చిత్రకళా విద్యార్ధిగా రాజయ్య చాలా చురుకుగా ఉండేవారు. మొదటి రెండు సంవత్సరాలు రెండవ వానిగా వచ్చినా, చివరి సంవత్సరంలో కళాశాల ప్రథముడుగా వచ్చారు. ఆయన అధ్యాపకులలో ముఖ్యులు జలాలుద్దీన్.. ఆయన బొంబాయి జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థి. అజంతా గుహ చిత్రాలకు (ప్రతికృతులను) రెప్లికాలను చేయడంలో ప్రసిద్ధులు. 1945వ సంవత్సరంలో రాజయ్యకు ఉపకార వేతనం వచ్చేలా సహకరించిన వారిలో ముఖ్యులు. నెలకు 5 రూపాయల ఉపకార వేతనంతోబాటూ సైన్ బోర్డులు వేస్తూ చదువుకున్నారు. రాజయ్య చిత్రకళ లాగానే దేశాన్ని, తన ప్రాంతాన్నీ ఎంతో ప్రేమించారు. సంగారెడ్డిలో మహంకాళి నారాయణగారు స్వాతంత్రోద్యమ కాలంలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసారు. ఈ దళ కార్యకలాపాల్లో రాజయ్య కూడా పాల్గొన్నారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో పోలీసులపై జరిగిన దాడిలో రాజయ్య పాల్గొని నేను సైతం అంటూ తనవంతు దేశభక్తిని చాటుకున్నారు. డిప్లొమా చేతికొచ్చిన తర్వాత ఆయన తన స్వగ్రామమైన సిద్ధిపేటలో డ్రాయింగ్ టీచర్ గా నియమితు లైనారు. అప్పట్లో నెలకు 60 రూపాయల జీతం ఉండేది. 30 సంవత్సరాలపాటు అక్కడే పనిచేసి రిటైర్ అయ్యారు. 1964లో సిద్ధిపేటలో లలిత కళాసమితిని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించారు. ఆధునిక చిత్రకళలో సొంత గొంతు వినిపిస్తున్న రాజయ్య గారు వేసిన "బోనాలు" చిత్రాన్ని ఎ.ఎస్. రామన్ వ్రాసిన యువ చిత్రకారులు అంటూ వారిమీద రాసిన వ్యాసాన్ని "లండన్ స్టూడియో మ్యాగజైన్" పత్రిక ప్రచురించింది. రాజయ్య వేసిన చిత్రాలు 1950- 1960లలో "ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ, ధర్మ యుగ్" వంటి పత్రికలలో ముఖ చిత్రాలుగా వచ్చి ప్రజాదరణని పొందాయి. 1953లో "గృహ ప్రశంస” అనే చిత్రానికి హైదరాబాదు అర్మ సొసైటీ వారిచే "ఉదాత్త వశం లభించింది. 1954వ సంవత్సరంలో వారి చిత్రం “మూలకారిణి" కి మైసూరు అఖిల భారత చిత్రకళా ప్రదర్శనలో తృతీయ బహుమతి లభించింది. దీనిని ఒక అమెరికన్ కొనుగోలు చేయగా, “కోలాటము” అన్న చిత్రాన్ని రష్యన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలా 1954 నుంచే రాజయ్య గారికి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. బొంబాయి, కలకత్తా, పాట్నా, గుంటూరు, ఢిల్లీ, అమృత్ సర్, గ్వాలియర్, త్రివేండ్రం లాంటి ముఖ్యమైన పట్టణాలలో ఆయన చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. 1956వ సంవత్సరంలో 'ఇలస్ట్రేటెడ్' వీక్లీలో ముఖ చిత్రంగా వచ్చిన "దుర్గ" త్రివర్ణ చిత్రాన్ని, మహరాజ్ హిందూర్ హోల్కర్ 500 రూ॥ ఇచ్చి కొనుగోలు చేసారు. రాజయ్య తొలి చిత్రాలు ప్రాచ్య విధానంలో అనగా 'వాష్' పద్ధతిలో చిత్రించబడ్డాయి. తరువాత "నకాషీ" చిత్రకారుల అద్భుతమైన టెక్నిక్ను 'టెంపరా' రంగుల వాడకం మొదలుపెట్టాడు. ఇరవైఏళ్ళపాటు అంటే... 1950 నుంచి 1970 వరకు కాగితం మీద, అట్టలమీద, ప్లైవుడ్ మీద, గుడ్డల మీద కూడా టెంపరా చిత్రాలను చిత్రించాడు. తెలుగు బొమ్మల బ్రహ్మగా ఎ.ఎస్. రామన్ పాటు కీర్తించబడిన రాజయ్య తన చిత్రాలకు, అజంతా, లేపాక్షి చిత్రాలే ప్రేరణ అనేవారు. ఆయన శైలి కళా శైలిగా పేర్కొనవచ్చు. చిన్నప్పటినుండే గ్రామంలోని అన్ని కులాల జీవనశైలి పరిచయం ఉన్నందున... ఆయన చిత్రాల్లో సమిష్టి జీవనశైలి, పనిపాటలు, పండుగలు, పబ్బాలు కనిపిస్తాయి. అదృష్టవశాత్తూ పత్రికలు మొదలైన ప్రచార సాధనాల నుంచీ, కళావర్గాల నుంచీ మంచి ఆదరణ లభించింది. రాజయ్య అబ్ స్ట్రాక్ట్ (Abstract) సాంప్రదాయం ప్రతీకాత్మకం కలగలిసి రాజయ్య గారికే వ్యక్తిగతమైన ఓ ప్రత్యేకశైలిగా రూపొందింది. అతని చిత్రాలలో నిజాయితీ కనిపిస్తుంది. అతను నమ్మిన, గౌరవించే అంశాలనే చిత్రించేవారు. తనకు సహజంగా అబ్బిన 'కళా' భాషలో తనను తాను సాంప్రదాయంగా ఆవిష్కరించుకొన్నారు. ఎడుకొండల వెంకన్న, శివుడు, ఇతివృత్తాలను ఎంతో పవిత్రంగా వాస్తవిక, ప్రతీకాత్మక దృష్టిని మేళవించి చిత్రించారు. 1993వ సంవత్సరంలో జె.ఎన్.టి.యు. యూనివర్శిటి, హైదరాబాదు వారిచే గౌరవ డాక్టరేటు, కళా ప్రవీణ బిరుదు పొందారు. తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట ఉ తెలంగాణ (242) తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> 6xb3x3byehdiw04d4p9lsik254g0wha పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/264 104 211545 551572 2026-04-05T08:47:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పురస్కారంతో ఆయనను సన్మానించింది 1998 నుంచీ శ్రీ వెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అడ్వయిజరీ సభ్యులుగా వ్యవహరించిన రాజయ్య గారికి బిరుదులు, పురస్కారాలు లెక్కకు మించి వున్...' 551572 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పురస్కారంతో ఆయనను సన్మానించింది 1998 నుంచీ శ్రీ వెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అడ్వయిజరీ సభ్యులుగా వ్యవహరించిన రాజయ్య గారికి బిరుదులు, పురస్కారాలు లెక్కకు మించి వున్నాయి. ప్రపంచంలోని అన్ని ముఖ్య దేశాలను పర్యటించిన రాజయ్యగారు నిరాడంబరుడు, స్నేహశీలి. ఆయన “కుంచె పదాలు" అనే వచన సంకలనంలో కవితలు విశేష ఆదరణకు నోచుకున్నాయి. " అంటే అనురాగం 'మ' అంటే మమకారం అనురాగం + మమకారం = అమ్మ అమ్మకమ్మదనం చెప్పలేదు బ్రహ్మ అందుకే కనిపెంచే తల్లిదండ్రులు కనిపించే దేవతలు” అన్న కాపు రాజయ్య గారి చిత్రాలు అజరామరాలు. తెలంగాణ (243) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> 9nzm7rbxh1v78unulxcu5wamcz8mdyi పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/265 104 211546 551573 2026-04-05T08:47:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '69 శ్రీ కాటం లక్ష్మీనారాయణ గారు కాలంచేసి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. గుండ్రటి ముఖం, ఎత్తైన మనిషి, ఖద్దరు తప్ప మరొకటి ఏనాడు దాల్చని నియమవ్రతుడు. ఇందిరాగాంధీతో సహా ఎంతటివార...' 551573 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>69 శ్రీ కాటం లక్ష్మీనారాయణ గారు కాలంచేసి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. గుండ్రటి ముఖం, ఎత్తైన మనిషి, ఖద్దరు తప్ప మరొకటి ఏనాడు దాల్చని నియమవ్రతుడు. ఇందిరాగాంధీతో సహా ఎంతటివారినైనా సరే ఢీకొట్టగల సాహసి. మంత్రులు, అధికారులు అందరూ సన్నిహితులే. అయినా ఏనాడు పదవుల కోసం, ప్రాపకాల కోసం వాడుకోని నిస్వార్థ శీలి. ఎన్నేళ్లు జీవించారు అని కాదు.. ఎన్ని మంచిపనులు చేశారన్నదే జీవితానికి ప్రాతిపదిక. అయితే 86 ఏళ్ల నిండు జీవితాన్ని కాటం లక్ష్మీ నారాయణ అనుభవించారు. 86కు మించిన మైలురాళ్ల నధిగమించిన మంచిపనులు సమాజోపయోగకరమైన, స్ఫూర్తిమంతమైన పనులు చేశారని చెప్పవచ్చు. జీవిత సార్ధక్యానికి ఇంతకంటే కావలసింది ఏముంది..? స్వాతంత్ర్యోద్యమ కాలంలో సాహసేపోతంగా ఉద్యమాలు నిర్వహించారు. జైలుకు వెళ్లారు. స్వాతంత్య్ర నంతరం ఏ చిన్నపాటి పదవుల కోసమైనా పాకులాడకుండా ఎన్నెన్నో పెద్దపెద్ద సభలు నిర్వహించి స్ఫూర్తిని నిలిపారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రను భావితరాలకు అందించాలని ఆరాటపడ్డారు. సంపుటాల రూపంలో ముద్రింపజేశారు. స్వాతంత్ర్యోద్యమ వీరులు చివరి దశలో కష్టపడకుండా పింఛను సౌకర్యాన్ని కల్పించడంలో చురుకైన పాత్ర పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తాము చేపట్టిన ఏ పనినైనా అంతుచూసే దాకా వదిలిపెట్టని దృఢవ్రతులు కాటం లక్ష్మీనారాయణ. కాటం లక్ష్మీనారాయణ - ఆచార్య వెలుదండ నిత్యానందరావు 1924 సెప్టెంబర్ 19న రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతులకు జన్మించిన లక్ష్మీనారాయణకు అనువంశికమైన యాదవుల ధైర్య సాహసాలు, నిర్భయశీలం అలవడ్డాయి. కాటమరాజును వంశ మూలకర్తగా భావించే వారిలో ఆ నిర్భయశీలం ఉండటంలో ఆశ్చర్యపోవలసినది ఏమీలేదు. తాతగారు కాటం నారాయణ స్థానిక జమిం దారుల అకృత్యాలను, సామాజిక దురాచారాన్ని ఎదిరించి.. బహుజనులను ఐక్యపరిచి సహాయ నిరాకరణ చేయించిన ధీరుడు. తాతగారి పేరు పెట్టుకున్నందుకు కాబోలు ఈ మనవడికి కూడా తాతగారి లక్షణాలన్నీ అక్షరాలా అబ్బాయి. 1942 అక్టోబర్ 12న బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో సత్యాగ్రహం చేయడానికి సమాయత్తమయ్యారు. బూర్గుల వారు 'మహాజనులారా...' అని కంఠమెత్తగానే పోలీసులు లాఠీ ఝుళిపించారు. సభలోని వారంతా భయంతో చెల్లాచెదురయ్యారు. 19 ఏళ్ల కాటం లక్ష్మీనారాయణ స్థిరంగా నిలబడి నినాదాలు చేశారు. బూర్గుల వారితో పాటే లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. ఆనాటి నుంచి లక్ష్మీనారాయణ బూర్గుల రామకృష్ణారావును గురువుగా భావించారు. ఈ గురుశిష్యుల అనుబంధం చివరిదాకా కొనసాగింది. ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు గాను లక్ష్మీనారాయణకు ఏడేళ్ల జైలుశిక్ష వేసి చంచలగూడ జైలుకు పంపించారు. ఆ జైల్లో స్థానిక నాయకులెందరో తెలంగాణ 244 తేజోమూర్తులు ఉండడ<noinclude><references/></noinclude> fikapjo05esugqsb0v44ujlmta38ttm పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/266 104 211547 551574 2026-04-05T08:48:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉన్నారు. వారి అనుభవాల సారాన్ని లక్ష్మీనారాయణ గ్రహించారు. తమను తాను మలుచుకున్నారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతం బెంబేలు పడిపోయి.. నీరుగారిపోకుండా వాటిని తమకు అనుకూలంగా...' 551574 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఉన్నారు. వారి అనుభవాల సారాన్ని లక్ష్మీనారాయణ గ్రహించారు. తమను తాను మలుచుకున్నారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతం బెంబేలు పడిపోయి.. నీరుగారిపోకుండా వాటిని తమకు అనుకూలంగా మలుచుకోగలిగే స్థిరచిత్తం, సంయమన శీలం లక్ష్మీనారాయణకు ఆ జైలు జీవితం నేర్పింది. జైలు నుంచి తిరిగి వచ్చాక 'లా' పూర్తిచేసి బూర్గుల వారివద్దనే జూనియర్ లాయర్ చేరారు. బూర్గుల వారి కార్యక్రమాలన్నింటిలోనూ చేదోడువాదోడుగా లక్ష్మీనారాయణ నిలిచారు. ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. రాజకీయ ఉద్యమాలో కాక దళిత జనోద్ధరణం, ఖాదీ ప్రచారం, హిందీ వ్యాప్తి లాంటి సమకాలీనమైన సంస్కరణ కార్యకలాపాలకు స్పందించారు. నిజాం ప్రభుత్వ అను ఉల్లంఘించి హిందీ పాఠశాలను స్థాపించారు. పోలీసులు దాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించారు. లక్ష్మీనారాయణ తదనంతర కాలంలో హిందీ ప్రతిష్టాన్ సంస్థకు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరించడానికి హిందీ మాతృ భాష గానీ, దక్షిణ భారత హిందీ రచయితల సమ్మేళనాలు బెంగుళూరు, చెన్నై, త్రివేండ్రం, గోవా లాంటి నగరాల్లో మనంగా నిర్వహించడానికి బీజాలు పడింది ఇక్కడే. ప్రముఖ గాంధేయవాది స్వర్గీయ రామకృష్ణదూత్ 1946లో ఆజన్మాంతం ఖద్దరునే ధరిస్తామని 120 మంది యువకుల చేత చేయించిన ప్రతిజ్ఞలో లక్ష్మీనారాయణ గారున్నారు. ఆనాటి నుంచి ఖద్దరు ధరించారు. ఆచార్య ఎన్.జి.రంగా ప్రేరణతో 1945లో లక్ష్మీనారాయణ హైదరాబాద్ యువజన కాంగ్రెస్ను స్థాపించి భాయి రామ్మూర్తి నాయుడిని అధ్యక్షునిగా చేసి తాను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. దీన్ని బ్రిటిష్, ఆంధ్ర పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఉర్దు పత్రికలు మాత్రం యువకుల్ని చదువుకోనీయకుండా రాజకీయాల్లోకి దించుతున్నారంటూ ఆడిపోసుకుంటే.. ఆంధ్ర పత్రికలు, తెలుగు పత్రికలు ఘనంగా ప్రశంసించాయి. బూర్గుల లాంటి పెద్దలు వెలిగిస్తున్న చైతన్య జ్యోతి మసకబారిపోకుండా, వారు సత్యాగ్రహాలు నిర్వహించి జైలుకు పోయినప్పుడు స్తబ్ద్బత ఏర్పడకుండా కాటం లక్ష్మీనారాయణ యువజన కాంగ్రెస్ కృషిచేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం రాజ్యానికి మాత్రం విముక్తి లభించలేదు. బూర్గుల వారు, కాటం వారు ప్రపంచ నాయకుల దృష్టికి దీనిని తీసుకువచ్చి వారి సహకారాన్ని, సానుభూతిని పొందాలనుకున్నారు. 1947 ఆగస్టు 15 ఇరువురు మద్రాసు (చెన్నై) రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ నేతల నుంచి నైతిక సహకారాన్ని అభ్యర్ధిస్తూ టెలిగ్రాములు ఇచ్చారు. ఇది తెలుసుకున్న నిజాం ప్రభుత్వం హైదరాబాద్ లో కాలుపెట్టిన మరుక్షణం గురుశిమ్మలిద్దరిని అరెస్టు చేసింది. జైల్లో ఉన్నప్పుడు బూర్గుల కె.వి. రంగారెడ్డి, కాశీనాథుని వైద్య లాంటి నాయకులతో ఏదోరకంగా రాజీపడాలని నిజాం ప్రభుత్వం ఓ ఎత్తుగడ వేసింది. 22 వేలమంది చావుబతుకు లకు తెగించి జైళ్లలో ఉంటే రాజీ ప్రతిపాదనలా..? ఇది ఉ ద్యమ స్ఫూర్తికే కళంకం అని యువ ప్రతినిధి అయిన కాటం లక్ష్మీనారాయణ లేఖలు రాయడంతో ఆ ప్రతిపాదనకు గండి. పడింది. కాటం లక్ష్మీనారాయణ జైల్లో ఉన్నంతకాలం వారి కుటుంబ పోషణ కోసం కె.వి.రంగారెడ్డి నెలకు 15 రూపా యలు ఇచ్చేవారట. కె.వి.రంగారెడ్డి గారికి లక్ష్మీనారాయణ అంటే అంత అభిమానం. కాస్త వయసులో పెద్దవారైన మర్రి చెన్నారెడ్డి గారితోనూ లక్ష్మీనారాయణకు అంతే సాన్నిహిత్యం ఉండేది. మర్రిచెన్నారెడ్డి, లక్ష్మీనారాయణ ఒకే సైకిల్ ఎక్కి హైదరాబాద్లో చక్కర్లు కొట్టేవారట. 1947 మే నెల 11న పెళ్లి చేసుకున్న లక్ష్మీనారాయణ నాలుగు నెలలకే మళ్లీ అరెస్టయ్యారు. ఇలాగ పోలీసుల యాక్షన్ జరిగేదాకా అంటే 1948 సెప్టెంబర్ దాకా జైలుకు వెళ్లడం తిరిగి రావడం, మళ్లీ జైలుకు వెళ్లడం మళ్లీ తెరిగి రావడం అన్నది లక్ష్మీనారాయణ జీవితంలో చాలా మామూలు విషయమైపోయింది. ఆంధ్రప్రదేశ్ అవతరణాంతరం మంత్రి పదవుల కోసం పాకులాడకుండా ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక రంగాల్లో రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం 1948 డిసెంబర్లో 'జనతా' పేరుతో ఉర్దూలో వారపత్రికను ప్రారంభించారు. 1944లో మందుముల రామచంద్రారావు స్థాపించిన 'రయ్యత్' పత్రికలో పనిచేసిన అనుభవం లక్ష్మీనారాయణకు ఈ సందర్భంలో ఉపకరించింది. రజాకారుల చేతిలో హతుడైన పోయ 1952లో రాష్ట్ర కర్షక సంఘం స్థాపించారు. ఎస్. బి. చౌహాన్ లాంటి మేటి నాయకులు ఈ సంఘం కార్యవర్గ సభ్యులుగా ఉండేవారు. న తెలంగాణ (245) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 9m9lahhoqgy3zi680dpqj98vea2634n పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/116 104 211548 551575 2026-04-05T08:52:29Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551575 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|116}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''రావితల్లి'''</p> <poem> {{left margin|10em}} మిన్నుమూసిన మేఘాలలమిన కన్నుతెలవని కటిక చీకటి తిన్నగా చేరింది రావి ని చిన్ని పాపమ్మా! చెదిరిపోయిన చింపిరిజుట్టూ నుదురుపైనా నాట్యాలాడే బెదిరిచూసిన నల్లపాపలు * నిదుర కూరాయి రావి ఒడిలో * కుదుర కన్నాది ఆపాపా * ఒదిగి పడుకుంది తూర్పు వెలుగులు తొంగిచూస్తే తూర్యాలైతే పులుగులపాటా ఆవులిస్తూ కన్ను విప్పింది. ఆ పాపా * అన్నమంటూ రావినడిగింది రావితల్లీ * పోవె పల్లెకు చిన్ని తల్లంది పాతముంతా చేతబట్టీ పదము పదమూ తీపిలొలుకా ముద్దు మాటలు సుద్దులాడేది * ముద్ద అంటూ పాట పాడేదీ ఆ పాపా * చిత్రమైన నృత్యమాడేది దూడమ్మ దూడాపాట యెల్లీజగ్గాయిపాట బావా మరదాల పాట </poem><noinclude><references/> {{rh|చిగురుటాకులు||}}</noinclude> i1z1aubh5r7zej5a9a1i62eelk1vwy6 పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/117 104 211549 551576 2026-04-05T09:00:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551576 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{right|117}} {{rule|}}</noinclude><poem> {{left margin|10em}} పాట పాడుతు పదము లేస్తూ * కళ్లు తిప్పుతు ఒళ్లువంచుతు చేతి భంగు లెన్నో కురిసేది * ఆ పాపా * అప్సరగా మారిపోయేది మురికి పేలిక మొలకూ చుట్టీ నూనెలేని నునుపులేని * చింపి జుట్టూ చెదరి వెలుగా మెరిసిపోయే నల్లపాపల * మెల్ల నవ్వేది ఆ పాపా * మెతుకు అడిగేదీ దొరికినణ్ణం తెచ్చితింటూ * రావితల్లితొ రట్టూ చేస్తూ దాని మొదలున రాణిలాగా * అధివసించీ ఆటలాడేది ఆ పాపా బొమ్మలంటూ సొమ్ములంటూ * రాళ్లు రప్పల పోగు చేసేదీ నీళ్ళ రేవుకు వచ్చేతల్లుల కాళ్ళకడ్డా లాడే పాపలు కదలి ప్రాకే రావివేళ్లతొ * కళ్లుమూసీ దాగుమూతల ఒళ్లు మరిచేదీ * ఆపాపా ఆ బిడ్డల చూస్తూ గంతు లేసేదీ రాత్రివచ్చే చీకటి వెలుగుల * రావికొంగల కథలూ వింటూ రావితల్లితొ మారాం బెడుతూ * రావిరవళిక జోలలాకూ జోగిపోయేదీ * ఆ పాపా తేటగుండెల నిదుర కూరేది * వెతుక్కుంటూ వచ్చినారూ కన్నతల్లీ కన్న తండ్రీ * గంగిరెద్దూ దాసరిలంటా కన్నబిడ్డను కడుపుకదిమారూ * కళ్లనీళ్లు రావికిచ్చారూ తల్లీ తండ్రులు * పాపనెత్తుకు జట్టుకలిసారు </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 117 |bSize = 387 |cWidth = 27 |cHeight = 24 |oTop = 503 |oLeft = 174 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|||అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం -2}}</noinclude> kei0oal2vuxpyf0leciz0l7t4j11yub పుట:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf/118 104 211550 551577 2026-04-05T09:09:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551577 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{left|118}} {{rule|}}</noinclude>{{p|fs125|ac}}'''మనం'''</p> <poem> {{left margin|5em}} మనపుట్టుక లే ప్రేమలూ * మనబ్రతుకుల్లే ప్రేమల్లూ తల్లిప్రేమా దాదిప్రేమా * తల్లి రొమ్ముల పుణికే ప్రేమా తల్లి ఒడిలో ఉగ్గుల ప్రేమా * జలకమాడే కులికే ప్రేమా నలుగుపెట్టే వెలుగు ప్రేమా * పొత్తుల పండే పొంగుల ప్రేమా తొట్టిలోనా తొణికే ప్రేమా * అడ్డాలల్లో ఆడే ప్రేమా * విడ్డూరాలా జిడ్డు ప్రేమా మనమన పుట్టుక ప్రేమల్లూ మనమన బ్రతుకులు ప్రేమల్లూ తండ్రిప్రేమా తాతల ప్రేమా * తప్పటడుగులు వేసే ప్రేమా తండ్రి చిటికెన వ్రేలి ప్రేమా * తాతకాలీ ఉయ్యల జంపలు విద్దెంచేసే గిద్దెడు నెయ్యీ * తాత అత్తా పలుకుల ప్రేమా ముద్దుమాటల సుద్దుల ప్రేమా {{float right|॥మనమన॥}} మనలో మనకూ రంగులు లేవూ * మనలో మనకూ జాతులు లేవూ వేళ్ళూ వేళ్ళూ కలిపేసీ * చేతులు చేతులు చుట్టేసీ వెన్నా బుగ్గల వెండీ పళ్ళూ * పాలానవ్వుల పసిడీ తొనలూ ప్రేమాప్రేమా కలిపేసీ {{float right|॥మనమన॥}} మనలో మనకూ కొత్తేదీ * మనలో మనకూ ఒక భాషే మనలో ఉన్నవి అందాలూ * మనతో పెరుగును అందాలు {{float right|॥మనమన॥}} పాప రామునికి కౌసల్యా బాలకృష్ణునికి యశోదా మాయాదేవీ చేతుల బుద్ధుడు మేరీ ఒడిలో ఏసుక్రీస్తు తల్లులు తల్లులు దేవేరులే తమ తమ ప్రేమల లాలింత్రూ {{float right|॥మనమన॥}} </poem> {{Css image crop |Image = Adavi_Bapiraju_Samagra_Kavita_Sankalanam_Volume-2.pdf |Page = 118 |bSize = 387 |cWidth = 29 |cHeight = 24 |oTop = 504 |oLeft = 170 |Location = center |Description = }}<noinclude><references/> {{rh|చిగురుటాకులు||}}</noinclude> 7tmrmdim7exi8in0lrbjrhzzirbwmlr పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.9 (1936).pdf/21 104 211551 551584 2026-04-05T10:22:06Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551584 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దండును రెండు రెజిమెంటుల ఆంగ్లేయ దళమును ఆఱువది యెనిమిది పటాలములు స్వదేశికాల్బములను అయిదు రెజిమెఁటుల శిక్షితులైన గుఱ్ఱపు దళమును ఎనిమిది రెజిమెంటుల శిక్షణము లేని గుఱ్ఱపు దళమును వంగ రాష్ట్రమున నెలకొల్పిరి. ఇదేవిధముగా బొంబాయి మద్రాసు రాష్ట్రములలో కూడ సైనిక నిర్మాణము జరిగెను. ౧౮౪౫ సంవత్సర ప్రాంతమున పంజాబు దేశమున ప్రబలిన న ఆశాంతిచే తిరుగుబాటు తలయెత్తగా పశ్చిమోత్తరసీమలో రక్షణసేనను ఏర్పాటు చేసిరి. ౧౮౭ వ సంవత్సరమున జరిగిన విప్లవము నాటికి మూడురాష్ట్రముల మొత్తముమీద (బొంబాయి, మద్రాసు, బంగాళము) ౨౧,౦౦౦ ఆంగ్లేయ సేన, ౧,3౭,౦౦౦ దేశీయ సేన ఉండెను. ఈ విప్లవము వలన ఇంగ్లీషు కంపెనీవారికి కలిగిన నష్టకష్టములవల్ల ఆ సంవత్సరములో తిరిగి సైనిక పునర్నిర్మాణము జరిపిరి. ౧౮౫౭ తో ఈస్టు ఇండియా కంపెనీ వారి హయాము ముగిసి, అధికారము ఇంగ్లాండు లోని ఆంగ్లేయ ప్రభుత్వము వారి వశమయ్యెను. వెంటనే వీరు సైన్యమును మూడు రాష్ట్రీయశాఖలుగా విభజించిరి. మొత్తము మూడురాష్ట్రములలో ౬౫,౦౦౦ ఆంగ్లేయ సైన్యము, ౧,౪౦,౦౦౦ దేశీయ సైన్యము ఉండెను. దీనికి తరువాత కొన్ని చిల్లరమార్పులు జరిగినవి. ౧౮౯౫ వ సంవత్సరములో జరిగిన మార్పులు సైనిక పరిపాలనములో ముఖ్యములు. ఈ మార్పుల ఫలితముగ మూడు రాష్ట్రీయ సైనిక శాఖలను రద్దు చేసి 'కమెండెంట్' విధానము అమలులోనికి తెచ్చిరి. భారత దేశమునంతను నాలుగు సైనిక కమేండ్లుగా విభజించిరి. (౧) పంజాబు (౨) బంగాళము (3) మద్రాసు, (౪) బొంబాయి. ఈ విధానము ౧౯౮౪ వఱకు అమలునందుండెను. ౧౯౦౪ లో అప్పటి భారత సేనాధ్యక్షుడుగు కిచనరు ప్రభువు ఒక నూతన విధానమును ప్రవేశ పెట్టెను. ఈ విధానములో మద్రాసు కమేండును రద్దుచేసి, భారత దేశపు సైన్యమును మూడు కమేండ్లుగా విభజించిరి. ఉత్తరపు కమేండు, తూర్పు కమేండు, పశ్చిమ కమేండు. కొంత కాలమైన పిదప ఈ విధానము సైనిక పరిపాలనా పటిమకు అనుకూలముగా నున్నదని ఎంచి ౧౯౦౭ లో సైన్యము నంతను రెండుభాగములుగా విభజించిరి: ఉత్తర భాగము, దక్షిణభాగము. ఐరోపా మహా సంగ్రామ సమయమున పై రెండు భాగముల సేన నాయకులును యుద్ధములో పాల్గొనిరి. వారికి మాఱుగా కొత్తవారిని నియమింపనందున కేంద్ర సైనిక కార్యాలయమునకు కార్యభారము అధికమయ్యెను. అందువలన అదనముగా సైనికాధికారులను నియమించి, సైనికపరిపాలనము, యుద్ధములు, నూతన విధానములు, సామాన్యకార్యనిర్వహణము మొదలగు బాధ్యతలను వేర్వేరుగ విభజించిరి. ౧౯౨౦ లో సైన్యమును నాలుగు కమేండ్ల క్రింద విభజించి, ఒక్కొక్క కమేండుకు ఒక్కొక్క సేనాధ్యక్షుని నియమించిరి. {{Center|{{p|fs125}}ఇప్పటి సైనిక పరిపాలనము</p>}} ౧౯౨ర వ సంవత్సరములో భారత ప్రభుత్వము వారు ప్రకటించిన ప్రకటనములో భారత సైనిక పరిపాలనా విధానమును వివరించిరి. ఇంగ్లండులో ఉండు చకవర్తి గారి మంత్రి వర్గములో ఒకరగు ఇండియా మంత్రి గారి విడిజవాబుదారికిని. అధికారమునకును లోబడి, భారత సైనిక పరిపాలనము జరుగుచున్నది. ఇండియా మంత్రి గారి కార్యాలయములో భారతదేశమందు సైనిక శాఖలో ఉన్నతోద్యోగము చేసిన ఒక సేనాని, భారతదేశ సైనిక వ్యవహారములను ప్రత్యేకముగ నిర్వహించుటకు నియమితుడైయున్నాడు. ఇతనిక్రింద భారత సేనలలో అనుభవముగల ఒకరిద్దఱు ఉద్యోగులు సహాయకులుగా ఉన్నారు. వీరుగాక భారత సైనిక శాఖలో పెద్ద ఉద్యోగములు చేసి పింఛను ఫుచ్చుకొనుచున్న సేనానులు కొందఱు ఇండియా మంత్రి గారి సభలో సభ్యులై యున్నారు. వీరియందటి సహాయ సంప్రదింపులతో ఇండియా మంత్రి భారతసైనిక శాఖ వ్యవహారములను నడుపుచున్నాడు. యధార్థస్థితిని పరికించిన ఇండియా మంత్రి భారత సైనిక శాఖా వ్యవహారములలో స్వతంత్రుడు కాడు. ఇంగ్లండు లోని విదేశాంగ మంత్రియు, మంత్రులయు రహస్యపు సలహాలననుసరించి ఈయన సెనిక పరిపాలనము జరుపవలసి యుండును. దీనిని గుఱించి ౧౯౦౭ వ సం॥లో రాజప్రతినిధిగ ఉండిన కర్జన్ ప్రభువు ఇండియా ప్రభుత్వము, ఇంగ్లండు ప్రభుత్వమునకు ఉపశాఖయేకాని తక్కిన ఆధినివేశ రాజ్యములవలె స్వతంత్రమైనది కాదని స్పష్టపరచి యున్నాడు. {{Center|{{p|fs125}}రాజప్రతినిధి బాధ్యతలు</p>}} ఇంగ్లండులో నుండు ఇండియా మంత్రి రాజునకు మంత్రి వర్గమునకు పార్ల మెంటుకు ఎట్లు జబాబు దారియో, భారత<noinclude><references/></noinclude> gj916xl6klm6xxfo8zzcofowmbd34r9 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.9 (1936).pdf/22 104 211552 551598 2026-04-05T11:25:47Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551598 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేశములోని రాజప్రతినిధియు (గవర్నరు జనరల్) ఇండియా మంత్రికి అన్ని శాఖలలోవలెనే సైనిక శాఖ పరిపాలనములో కూడ జబాబుదారియై యుండును. రాజప్రతినిధి తన కార్యనిర్వాహక వర్గముతో పాటు ఇతర శాఖలవలెనే ఈ శాఖను పరిపాలించుచుండును. ౧౯ ౧౯వ సంవత్సరములో వచ్చిన మాంటుఫర్డు రాజ్యాంగ సంస్కరణములలో సైనిక శాఖా వ్యయముతోను, పరి పాలనముతోను, శాసనసభలకు ఏవిధమైన సంబంధమును లేకుండ చేసినారు. {{Center|{{p|fs125}}భారత దేశ సర్వసేనాధ్యక్షుఁడు</p>}} లు నలుగురు (కమేండర్ ఇన్ ఛీఫ్) భారతదేశములో సైనిక శాఖ కంతకును శిక్షణ, దక్షతా, విధానములపట్ల ఇతడు సర్వాధికారి. సర్వసైన్యములును ఇతని ఆజ్ఞానుసారము మెలగుచుండును. ఇతడు భారతదేశములోని భూ, నావిక, వైమానిక సైనికశాఖలకు కూడ అధికారి. సైనిక శాఖా పక్షమున రాజప్రతినిధి యొక్క కార్యనిర్వాహకవర్గములో ఇతడొక సభ్యుడు. ఢిల్లీలో నుండు స్టేటు కౌన్సిలులో కూడ సైనిక శాఖా సంబంధములో సభ్యత్వమున్నది. సైనిక కార్యనిర్వాహణమునకు ఇతని క్రింద ప్రధానోద్యోగులున్నారు. (౧) ఛీఫ్ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ (౨) అడ్యుటెంటు జనరల్ (3) క్వార్టరు మేస్టరు జనరల్ (౪) మేస్టరు జనరల్ ఆఫ్ ఆర్డినెన్సు. {{Center|{{p|fs125}}ప్రభుత్వ సైనిక శాఖా కార్యదర్శి</p>}} {{Center|{{p|fs125}}(సెక్రటరీ టు ది గవర్నమెంటు డిఫెన్సుశాఖ)</p>}} ప్రభుత్వములోని ఇతరశాఖలకు ఉండు కార్యదర్సులకు వలెనే ఈశాఖకు కూడ ఒక ప్రభుత్వ కార్యదర్శి కలడు. సైనిక శాఖకు సంబంధించిన సివిల్ వ్యవహారములకు ఇతడు అధికారి . రాజప్రతినిధి కార్యనిర్వాహక వర్గము వారి ఆజ్ఞల ననుసరించి మెలగు చుండును. ఇతని క్రింద ఇద్దఱు సహాయ కార్యదర్శులు ఉన్నారు. వీరుగాక మిలిటరీ ప్రదేశములు కంటోన్మెంట్లు పించనులు ఇతర సైనిక సంబంధముమగు విషయములు వీనినిగూర్చి ఉత్తర ప్రత్యుత్తరములు నడపుటకు మరి ఇరువురు సహాయ కార్యదర్శులు ఉన్నారు. ఇతడు సైనిక సంబంధమున భారత శాసన సభలో సభ్యుడు. ఇతనికి సేనాధిపతులతో కాని వారి సైన్యములతో కాని వారి కార్యాలయములతో కాని, ప్రత్యక్ష సంబంధము లేదు. ఇతడు సైనిక ప్రధాన కార్యాలయముతో సంబంధము కలిగి సైనిక పరిపాలనా సభ్యుని (సర్వసేనావారి సైన్యధ్యక్షుని) అధికారము క్రింద సివిల్ కార్యాలయమును నిర్వహించుచుండును. {{Center|{{p|fs125}}సైనిక పాలక వర్గము</p>}} {{Center|{{p|fs125}}(ఇండియ౯ డిఫెన్సు కౌన్సిల్)</p>}} ఈ సంఘమునకు సర్వసేనాధ్యక్షుడే అధ్యక్షుడు. ఈ క్రింది అధికారులు సభ్యులుగనున్నారు. ::౧. ఛీఫ్ ఆఫ్ ది జనరల్ స్టేఫ్ (ఉపాధ్యక్షుడు) ::౨. అడ్డ్యు టెంటుజనరల్. ::౩. క్వార్టరు మేస్టరు జనరల్ ::౪. మేస్టరు జనరల్ ఆఫ్ ఆర్డినెన్సు ::౫. వైమానిక సేనాధిపతి (ఎయిర్ ఆఫీసరు కమేండింగు రాయల్ ఎయిర్ ఫోర్సు) ::౬. ప్రభుత్వ సైనిక శాఖా కార్యదర్శి (సెక్రటరీ టు ది గవర్నమెంటు ఆఫ్ ఇండియా డిఫెన్సు శాఖ) ::౭. నైనిక ఆర్థిక సలహాధికారి (మిలిటరీ ఫైనాన్షియల్ అడ్వైజరు) ఈ సంఘము కేవలము సలహాసంఘము మాత్రమే. అధ్యక్షుడు కోరినప్పుడు సమావేశమై సలహా నిచ్చుచుండును, యుద్ధములును తక్కిన చిక్కులును కలిగినప్పుడే తప్పు సాధారణ సమయములలో సమావేశములు జరుగవు. అట్టి ఇతర సైనికోద్యోదులను కూడ పిలిచి సమయములలో సలహా పుచ్చుకొనుటయు కలదు. {{Center|{{p|fs125}}భారత సైనిక విభాగములు</p>}} పరిపాలనా సౌకర్యము కొఱకు భారత దేశము నంతను నాలుగు భాగములుగ విభజించి ఒక్కొక భాగమునకు ఒక్కొక్క సేనాధ్యక్షుని నియమించినారు. వీరినే జనరల్ ఆఫీసరు కమేండింగ్ ఇన్ చీఫ్ అని అందురు. వీరికి ప్రత్యేక కార్యాలయములును కలవు. ఈ ౪ భాగములను ౧౩ జిల్లాల క్రింద విభజించి, ప్రతిజిల్లాకును ఒక జిల్లా సేనాధికారిని (కమేండర్ ఆఫ్ ది డిస్ట్రిక్టు) నియమించినారు . ఈ జిల్లా సేనాధి కారులకు కూడ ప్రత్యేక కార్యాలయములును, సివిల్, మిలిటరీ సిబ్బందులును ఉన్నవి. పై జిల్లాలు కాక నాలుగు స్వతంత్ర బిగేడ్లు కలవు. పై ౧౩ జిల్లాలను తిరిగి 3౦ బ్రిగేడ్ భాగములుగా విభజించినారు. ఉత్తరభాగపు సేనాధ్యక్షుని కార్యాలయము (జి.ఒ.సి. నార్ధరన్ కమేండు) పశ్చిమోత్తర రాష్ట్రములలో ముఱి<noinclude><references/></noinclude> 6420duklftw0js9zwhb075uq2xf3ga7 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.9 (1936).pdf/23 104 211553 551608 2026-04-05T11:56:19Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551608 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>అను పట్టణమందున్నది. పంజాబు, పశ్చిమోత్తర రాష్ట్రములు దీని పరిపాలనమందున్నవి. దండయాత్రలకు అనువగు గొప్ప ఆయుధములుగల సైన్యము ఈ భాగము క్రింద ఉన్న సైనిక జిల్లాలు ఆయిదు:— (౧) వజీరుసానము (౨) లాహోరు (3) రావల్ పిండి (౪) కోహాట్ (౫) పిషావరు. ఈ ౫ జిల్లాలో మొత్తము ౧౬ బ్రిగేడ్లు ఉన్నవి. ప్రతి బ్రిగేడుకు ఒక్కొక్క బ్రిగేడియర్ సేనాని కలడు. వారందరును ఆంగ్లేయులే. దక్షిణభాగపు సేనాధ్యక్షుని యొక్క కార్యాలయము పూనా పట్టణమందున్నది. బొంబాయి, మద్రాసు, మధ్యరాష్ట్రములు, రాజపుత్ర స్థానము దీని పరిపాలనమందున్నవి. ఈ భాగము క్రింద ఉన్న సైనిక జిల్లాలు మూడు (1) మద్రాసు (౨) బొంబాయి (3) డక్కన్. ఈ మూడు జిల్లాలలో మొత్తము ౪ బ్రిగేడ్లు ఉన్నవి. మద్రాసు, బొంబాయిలలో జిల్లా సేనానులే బ్రిగేడ్లను నడుపుచున్నారు. తూర్పు భాగపు సేనాధ్యక్షుని కార్యాలయము సంయుక్త రాష్ట్రములోని నైనిటాల్ పట్టణమందున్నది. బెంగాల్, అస్సాము, సంయుక్త పరగణాలు దీని పరిపాలనమందున్నవి. ఈ భాగము కింద 3 సైనిక జిల్లాలు ఉన్నవి. ఢిల్లిలో ఒక స్వతంత్య్ర బిగ్రేడు ఉన్నది. (౧) బంగాళ రాజధాని - అస్సాము (౨) లక్నో (3) మీరట్ ఈ మూడు జిల్లాలలోను - బ్రిగేడ్లు కలవు. పశ్చిమభాగపు సేనాధ్యక్షుని కార్యాలయము క్వెట్టా పట్టణమందున్నది. సింధు, బెలుచి స్థానములు దీని పరిపాలనమందున్నవి. ఇందున్నది ఒకటే జిల్లా. ఆ జిల్లాకు రెండు బ్రిగేడ్లు కలవు. ఇవిగాక రెండు స్వతంత్య్ర బిగేడ్లు ఉన్నవి. అయా భాగముల ఆధీనమందున్న ప్రదేశములలో తిరుగబాట్లు మొదలగునవి లేకుండ చూచుటయు, సైనిక శిక్షణ, రక్షణములు మొదలగు విషయములు చూచుకొనుటయు ఆయా సేనాధ్యక్షులకు కర్తవ్యములు. భారతదేశములోని సైన్యమెల్లను సుశిక్షితనుగ తయారుచేసి, అన్ని ఆయుధములతో సర్వకాల సర్వావస్థలయందును కను సైగ మాత్రమున అవసరమైన స్థలములకు పంపుటకు సిద్ధపరచి యుంచినారు. ఈ సైన్యమంతయు మూడు రకములుగ విభజించియున్నారు. (౧) విదేశదండ యాత్రలకు అను వైన సైన్యము (౨) వీరికి మద్దతుగా ఉండి సరిహద్దులు కాచు సైన్యము (3) దేశములో తిరుగు బాటు లను అణిచివేయు సైన్యము. ఈ సైన్యములో విదేశముల దండయాత్రలకు అనువగు గొప్ప ఆయుధములగల సైన్యము హెచ్చు. ఇట్టి సైన్యములో నాలుగు డివిజన్లు, నాలుగు అశ్వదళ బ్రిగేడ్లు కలవు. రెండవరకపు సైన్యములో ౧౨ కాల్బలముల బ్రిగేడ్లును, వాటికి కావలసిన ఆయుధ సామగ్రియును కలవు. దేశములోని శాంతిభద్రతలకై నెలకొల్పిన మూడవరకపు సైన్యము బహు స్వల్పము. {{Center|{{p|fs125}}భారత సైనిక ప్రధాన కేంద్రకార్యస్థానము</p>}} {{Center|{{p|fs125}}(ఆర్మీ హెడ్ క్వార్టరు)</p>}} భారత సైనిక ప్రధాన కేంద్రస్థానము ఇతర ప్రభుత్వశాఖలతో పాటు ఢిల్లీలో కలదు. ఈ సైనికశాఖ ఏరాష్ట్రీయ ప్రభుత్వమునకును సంబంధించినది కాదు. భారత కేంద్రప్రభుత్వముతోడ మాత్రమే దీనికి సంబంధము. పై కేంద్ర కార్యస్థానములో అనేక సైనిక కార్యాలయములు గలవు. ఇందులో సర్వసేనాధ్యక్షుడును అతని కార్యాలయమును ప్రత్యేకము సామాన్యముగా సర్వ సేనాధ్యక్ష పదవికి జనరల్ లేదా ఫీల్డుమార్షల్ అను సైనిక హోదాలు గల ఆంగ్లేయలనే నియమింతురు. వీరిజీతము నెలకు రు.౮,౦౦౦/- లు. {{Center|{{p|fs125}}జనరల్ స్టేఫ్ బ్రాంచి కార్యాలయము</p>}} లు. ఆను ఈ కార్యాలయములో వందలకొలది సివిల్, మిలిటరీ ఉద్యోగులును, గుమాస్తాలును కలరు. ఈ కార్యాలయోద్యోగి హోదా సేనానాయక ప్రధాని (చీఫ్ ఆఫ్ ది జనరల్ స్టేప్). ఇతనికి సహాయకులుగ ఒక డెప్యూటీ జనరల్ సేనా నాయక ప్రథానియు, ఇద్దరు సైనికశాస్త్ర ప్రవీణులును ఉందురు. సామాన్యముగా జనరల్ సైనిక హోదా పొందిన ఆంగ్లేయునికే ఈపదవి లభించును. వీరి జీతము నెల ౧ ౫,౦౦౦ లు. డిప్యూటీ జనరల్ సేనానాయక ప్రథానికి నెలసరి జీతము సుమారు రు 3౦౧౦/-లు సైనికశాస్త్ర ప్రవీణులకు కూడ రు 3౦౦౦/- లకు తక్కువ జీతము ఉండదు. భారతదేశము రక్షణ విధానమును నిశ్చయించుట దేశములో శాంతి భద్రతలకును విదేశములతో యుద్ధములకును పటాలములను పంపుట, భారత దేశములోని సమస్త సైనిక శాఖ యాజమాన్యము, యుద్ధములకై సైనికోద్యోగులను సుశిక్షితులను చేయుట, వారిని యుద్ధములలో ఉపయోగించుకొనుట, భారతదేశములో సైనికోద్యోగులను నియమించుట బదిలీలు చేయుట మొదలగు సర్వకార్యములును ఈ కార్యాలయము వారివే. సర్వసేనాధ్యక్షుని తరువాత ప్రధానోద్యోగి చీఫ్ అఫ్ ది జనరల్ స్టేఫ్ అని చెప్పవచ్చును.<noinclude><references/></noinclude> kmixheyg7h8ypydr3ad6cc12w3wnaiy