వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.23 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk వేదిక:కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు 0 83039 552340 481858 2026-04-09T10:34:19Z Rajasekhar1961 50 /* ప్రచురణలు */ 552340 wikitext text/x-wiki {{portal header | title = కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు | class = Z | subclass1 = | reviewed = | shortcut = | notes = }} ==ప్రచురణలు== * [[సుమతీ శతకము (టీకా తాత్పర్య సహితము)]] (1930) * [[మహాపురుషుల జీవితములు]] (1, 2, 3 భాగములు) * [[కన్యాశుల్కము]] (1961) * [[కాలక్షేపం]] (మొదటి భాగము: 1928, 1939, 1948, 1951, 1956) & (రెండవ భాగము: 1948, 1951, 1956) * [[గుసగుస పెళ్ళి]] (1945, 1951) {{small scan link|గుస గుస పెళ్లి.pdf}} * [[కనక్తారా]] (1944) {{small scan link|Kanakthara.pdf}} * [[టాల్‌స్టాయి కథలు]] (మొదటి భాగము: 1957) {{small scan link|Tolstoy Kathalu Volume 01 Tolstoy,(Tr)Bhamidipati Kameswararao 1957 124 P 2020010008959.pdf}} * తెనాలి రామకృష్ణకవి చరిత్రము (1954) {{small scan link|Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf}} * స్వప్నం (1953) {{small scan link|Swapnam Bhamidipati Kameswararao 1953 116 P 2020010024862.pdf}} * పెళ్లి ట్రెయినింగ్ (1946) {{small scan link|Pelli Training Bhamidipati Kameswararao.pdf}} * చంద్రుడికి.... (1955) {{small scan link|Chandrudiki Bhamidipati Kameswararao.pdf}} * [[నవ్వుల గని]] (1946) {{small scan link|నవ్వుల గని-మొదటి భాగము.pdf}} * [[రాజస్థాన కథావళి]], రెండవ భాగము (1938) {{small scan link|Rajastana-Katawali.Part2.pdf}} * [[అశ్వలక్షణసారము]] (1929) {{small scan link|అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf}} * [[జైమినీభారతము]] [[వర్గం:వేదికలు]] l9uoakbai4en2ts1gbeo53zjqqt8bhi జైమినీభారతము 0 178728 552341 496065 2026-04-09T10:34:43Z Rajasekhar1961 50 552341 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[జైమినీభారతము]] | రచయిత = పిల్లలమర్రి పినవీరభద్రుడు |అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = [[జైమినీభారతము/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం= 1940 }} <pages index="జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf" from=1 to=1 /> g3dpeylox4cpqopv4lwet424whd9xwq పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/3 104 178741 552236 496078 2026-04-08T21:44:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552236 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కాలములో గ్రంథము పూర్తి చేసి యీయగల సమర్ధు లెవ్వరన పినవీరన్నయే సమర్ధు డనిరి. ఎంతకాలములో సంపూర్ణమగునని రాజు ప్రశ్నింప కొందఱు సంవత్సరమనియు మరికొంద ఱారుమాసములనియుఁ జెప్పిరి. మూడునెలలకే పూర్తియగునా యని పినవీరన్నను రాజు ప్రశ్నింప 'తమ సెలవగుచో యొకనెలకే పూర్తి జేతు' నని యనెను. అందుల కారాజు తన్నెగతాళి చేయుచుండెనని యెంచి మిగుల గోపంబున 'యొక మాసంబునకు దేకున్నచో' యనుచుండ పినవీరన్న 'మీయిచ్ఛానుసారముగ జేయవచ్చు' ననియెను. సాళువగుండ నృపాలుఁడు వెంటనే కర్పూరతాంబూల మొసఁగి గ్రంథరచన కనుజ్ఞనిచ్చెను. అప్పటినుండియు పినవీరన్న వారాంగన వీటియందే కాలము గడుపుచు భోజనమునకు మాత్రము యింటికి వచ్చుచుండెను. అన్న పెదవీరన్న తమ్ముడగు పినవీరన్న రాజునొద్ద చేసిన సమయము నాలించి యతిభీతుఁడై యొకపరి పినవీరన్నను జేరి “తమ్ముఁడా! నీవు చిన్నప్పటినుండియు కడు దుడుకుతనముగనే బ్రవర్తించియుంటివి. మీదు మిక్కిలి వారాంగనాలోలుఁడవైయుంటివి. భూపాలురనొద్ద నావిధముగ బ్రతినపట్టవచ్చునా? ఏమి చేయదలంచితివి?” యన యతఁడు నవ్వి “అన్నా! ఆవిషయమై నీ వేమాత్రమును భయపడకుము. ఆవిషయమంతయు నేఁజక్కఁబెట్టువాఁడ' ననుచునే వెలవెలంది వీటిని గూర్చి వెడలిపోయెను. గడువుదినములు సమీపించినను పినవీరన్న గంట మెత్తి యాకుపై వ్రాసిన జాడ యేమియు పెదవీరన్నకు గనబడలేదు. గడువుదినము రేపనగా మరల పెదవీరన్న తమ్ముని హెచ్చరించెను, ఆనాటిరాత్రి పిన వీరన్న వదినెగారిచే యొకగది నలికించి యందముగ రంగవల్లి దీర్పించి యొక ఆముదపుదీపమును కొంత ఆముదమును నాగదియందు బెట్టించి తా నాగదిలో ప్రవేశించి గడియవేసుకొనియుండెను. అనంతరము కొంతసేపటికి పదిగంటములచే వ్రాయు చప్పుడును గురకలును వినబడుటచే అన్న పెదవీరన్న సందేహనివృత్తికై కొంతకాల మూరకుండి తలుపుసందులోనుండిఁ జూచెను. సర్వాభరణభూషితయైన యొకసుందరాంగి గంటము చేతబట్టి చకచక యాకుపై వ్రాయుట యాతఁడుజూచెను. బావగారు జూచుచుండిరని యాసుందరి గ్రహించి పినవీరన్నను లేపి యంతర్హితయయ్యెను. పినవీరన్నయు మిగిలినభాగము పూర్తి చేసి మరునాటి గొలువుసమయంబునకు అన్నగారితో పోయెను. రాజును అంతస్వల్పకాలములో నాగ్రంథము పూర్తి చేసినందున మిగుల సంతసించి యాగ్రంథము జదువ ననుజ్ఞ యిచ్చెను. అన్న యగు పెదవీరన్న యామూలాగ్రముగ గ్రంథమును జదివి వినిపించెను. అనంతరము కవి యాశ్వాసాంతమందు జెప్పిన<noinclude><references/></noinclude> 6jgv8zfq1y2gy8ff6kigh2ma2tp2nb1 పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/4 104 178742 552237 496079 2026-04-08T21:51:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552237 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ప్రేమమున శ్రోతవక్తకుఁ "జామీకరణహయము ధవళచామరములు నా నామణివిభూషణంబులు గ్రామముఁ గృప సేయవలయు గ్రంథసమాప్తిన్."</poem>|ref=}} అనినరీతిగా బహూకరించెను. అట్టి సమయంబున కొందఱు పండితులు 'ఇంతస్వల్పకాలములో గ్రంథము పూర్తి చేయుట యత్యాశ్చర్యము. ఎట్లు ముగించితి' వని పినవీరన్నను బ్రశ్నింప 'వాణి నారాణియైయుండగా నేమిలోపము? ఈ గ్రంథమంతయు నిన్నటిరాత్రియే ముగింపబడిన' దని చెప్పెను. జగన్మాతయగు వాణిని యీతఁడు తనరాణి యనుచుండెగాన నీతఁడు పండితుఁడుగాడని ఏకగ్రీవముగా ననుచుండిరి. వెంటనే యశరీరవాణి 'వాణి జగంబులకు మాత. పినవీరన్న పరమేష్ఠియవతారము. గావున వాణి యీతనికి రాణియైనది. ఇంక మీసంశయము వదలుకొనుడు' అనెను. అప్పలుకు లాలించి యందరును నత్యద్భుతముతో యాతనిని కడుంగడు నాదరించిరి. ఇతనితాతయు, తండ్రియు, అన్నయుగూడ కవులైనట్లు యీ క్రింది పద్యమువలన తెలియును. {{Telugu poem|type=క.|lines=<poem>తాతయుఁ దండ్రియు నగ్ర భ్రాతయునుం దాను భువనభాసురకృతి ని ర్మాతలు పిల్లలమఱి వి ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్.</poem>|ref=}} ఇతఁడు తనక విత్వమును గూర్చి యీ క్రింది పద్యమును చెప్పియున్నాడు. {{Telugu poem|type=ఉ.|lines=<poem>అల్లన నిచ్చుచెంగలువలందు రజం బనుకప్పురంబుపైఁ జల్లఁగఁ జల్లనై వలచుసౌరభముల్ వెదచల్లుభావముల్ పల్లవహస్త చన్నుగవపయ్యెద జీబుగఁ దోచుభాతిగాఁ బిల్లలమఱ్ఱి వీరన యభిజ్ఞుఁడు చెప్పఁగ నేర్పుఁ గబ్బముల్.</poem>|ref=}} ఈతఁడింకను శృంగారశాకుంతల, అవతారదర్పణము, నారదీయము, మఖమాహాత్మ్యము, మానసోల్లాససారము అను పుస్తకములు రచించెను. ఈ యైదుపుస్తకములలో నొక్కశృంగారశాకుంతలయే ప్రచారమందున్నది. ఇది చిల్లర వెన్నమంత్రియను నియోగి ప్రభువున కంకితమిచ్చెను. ఇతఁ డీగ్రంథములగాక 'పురుషార్థసుధానిధి' యను మరియొక గ్రంథము రచించినట్టు ఆంధ్రకవులచరిత్రయందు చెప్పబడియున్నది.<noinclude><references/></noinclude> mpvkfw2ayr69r1y0rcuzsx8ntxtxww1 పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/5 104 178743 552238 496080 2026-04-08T21:57:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552238 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} ఇతఁడు యోగమహిమ గలవాఁడని కవిజీవితములలోని ఈ క్రిందికథవలన తెలియుచున్నది. ఒకరోజున పెదవీరన్న శివపూజ చేయుచుండగా పినవీరన్న భోజనమునకై వచ్చెను. భోజనమునకు వచ్చిన యాతఁడు నిముషమాత్రంబైన నిలువడనియు, ఆతఁడు భుజించిన శివనైవేద్యము చేయుట కూడనిపని యనితలంచి తన పిల్లలనందరను చెరువునకు గొంపోయి కడుపులోపల వెలుపల శుభ్రముగ కడుగుకొని స్నానము చేయించి రావలసినదనియెను. పినవీరన్నయు నీబాలుర తటాకమునకుం గొంపోయి పొట్టలు చీల్చి కడుపులోపల పైన శుభ్రముగా తోమి యాశవంబుల భుజముపై వైచుకొని యింటి కరుదెంచెను. యాబాలశవంబులఁ జూచి పెదవీరన్న కన్నకడుపుగావున నొకక్కపెట్టున రోదన మొనరించుచుండెను. పెదవీరన్న భార్యమాత్రము మరది మహిమ లెరింగినది గావున యాతని లీలగా నెంచి యూరకుండెను. అనంతరము పినవీరన్నను జూచి "మరదీ పిల్లలను దీసికొని భోజనమునకు రమ్ము" అనియెను. వెంటనే పినవీరన్న యాబాలుర పేర్లతో పిలచిన వారు వచ్చుచుంటిమనుచు పినవీరన్నను జేరిరి. అది జూచి పెదవీరన్న మిగుల సంతసముతో తమ్మునింగూడి భోజన మొనరించెను. తమ్ముని యోగమహిమకు కడుంగడు సంతసించెను. ఇట్టివిచిత్రచర్య లెన్నియో గావించెను. గ్రంథవిస్తరభీతిని నింతటితో విరమించితిని. {{right|ఇట్లు సుజనవిధేయుఁడు,}} {{right|<big>దేవరకొండ అమన్న శాస్త్రి</big>}}<noinclude><references/></noinclude> ltm8sh3cw7gyzdqv3dl59wb53t5khau పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/11 104 178744 552244 496081 2026-04-08T22:19:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552244 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 11 |bSize = 374 |cWidth = 302 |cHeight = 72 |oTop = 26 |oLeft = 35 |Location = center |Description = }} {{Center|శ్రీ}} {{p|ac|fs150}}జైమినిభారతము</p>{{p|fwb}}</p> {{p|ac|fs125}}అశ్వమేధపర్వము, పీఠిక</p> {{p|ac|fwb}}ఇష్టదేవతాస్తుతి</p> {{Telugu poem|type={{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 11 |bSize = 374 |cWidth = 69 |cHeight = 134 |oTop = 204 |oLeft = 15 |Location = center |Description = }}|lines=<poem> లావణ్యపయోనిధిత్రివళివీచీమధ్యరోమావళి వ్యాళానల్పసుఖైకతల్పుఁడు జగద్వ్యాపారలీలావతా రాలంకారవిహారి శౌరి సదయుండై సాళ్వగుండక్షమా పాలాగ్రేసరనారసింహుని నదభ్రశ్రీయుతుం జేయుతన్.</poem>|ref=1}} {{Telugu poem|type=చ.|lines=<poem>జడముడి జాహ్నవీతటనిశాకరపోతముఁ జూచి యెవ్వ రీ కొడిమెలు గట్టి పెండ్లికొడుకుం గడియారము మోవఁజేసి రం చడుగ వివాహవేదిపయి నంబిక నెచ్చెలిఁ జూచి నవ్వునా మృడుఁడు నృసింహశౌరికి సమిజ్జయముల్ దయసేయుఁ గావుతన్.</poem>|ref=2}} {{Telugu poem|type=మ.|lines=<poem>పలుకుందొయ్యలితోడికూటములు పెంపం దమ్మికూటంబులో నలుమోముల్ సమకాలసౌఖ్యములఁ జెందన్ రామి నొయ్యారపుం బొలయల్కన్ ముఖమండలిన్ మలఁచునంభోజాసనుం డిచ్చు భూ తలనాథాగ్రణి నారసింహునకు నిత్యం బైనదీర్ఘాయువున్.</poem>|ref=3}} {{Telugu poem|type=మ.|lines=<poem>తొలుమ్రొక్కుల్ గొనువేల్పుఁ గొల్తు శశభృత్కోటీరుఁ గోటీరట త్కలభూషాంకితగాత్రు గాత్రమరసంఘస్తోత్రవేళానిర ర్గళధారాళకటప్రదానతటినీరంగద్విరేఫాలికా కలికాలోలవిచారుఁ జారుహరిభుక్ప్రాలంబు లంబోదరున్.</poem>|ref=4}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రణవపీఠమున మంత్రపరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబు భావజ్ఞులకుఁ బరాపశ్యంతిమధ్యమావైఖరు లేదేవి వర్ణసరణి</poem>|ref=}}<noinclude><references/></noinclude> b719036py9phcag4rn4zcwbegas9nwo 552329 552244 2026-04-09T09:34:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 552329 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 11 |bSize = 374 |cWidth = 302 |cHeight = 72 |oTop = 26 |oLeft = 35 |Location = center |Description = }} {{Center|శ్రీ}} {{p|ac|fs150}}జైమినిభారతము</p>{{p|fwb}}</p> {{p|ac|fs125}}అశ్వమేధపర్వము, పీఠిక</p> {{p|ac|fwb}}ఇష్టదేవతాస్తుతి</p> {{Telugu poem|type={{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 11 |bSize = 374 |cWidth = 69 |cHeight = 134 |oTop = 204 |oLeft = 15 |Location = left |Description = }}|lines=<poem> లావణ్యపయోనిధిత్రివళివీచీమధ్యరోమావళి వ్యాళానల్పసుఖైకతల్పుఁడు జగద్వ్యాపారలీలావతా రాలంకారవిహారి శౌరి సదయుండై సాళ్వగుండక్షమా పాలాగ్రేసరనారసింహుని నదభ్రశ్రీయుతుం జేయుతన్.</poem>|ref=1}} {{Telugu poem|type=చ.|lines=<poem>జడముడి జాహ్నవీతటనిశాకరపోతముఁ జూచి యెవ్వ రీ కొడిమెలు గట్టి పెండ్లికొడుకుం గడియారము మోవఁజేసి రం చడుగ వివాహవేదిపయి నంబిక నెచ్చెలిఁ జూచి నవ్వునా మృడుఁడు నృసింహశౌరికి సమిజ్జయముల్ దయసేయుఁ గావుతన్.</poem>|ref=2}} {{Telugu poem|type=మ.|lines=<poem>పలుకుందొయ్యలితోడికూటములు పెంపం దమ్మికూటంబులో నలుమోముల్ సమకాలసౌఖ్యములఁ జెందన్ రామి నొయ్యారపుం బొలయల్కన్ ముఖమండలిన్ మలఁచునంభోజాసనుం డిచ్చు భూ తలనాథాగ్రణి నారసింహునకు నిత్యం బైనదీర్ఘాయువున్.</poem>|ref=3}} {{Telugu poem|type=మ.|lines=<poem>తొలుమ్రొక్కుల్ గొనువేల్పుఁ గొల్తు శశభృత్కోటీరుఁ గోటీరట త్కలభూషాంకితగాత్రు గాత్రమరసంఘస్తోత్రవేళానిర ర్గళధారాళకటప్రదానతటినీరంగద్విరేఫాలికా కలికాలోలవిచారుఁ జారుహరిభుక్ప్రాలంబు లంబోదరున్.</poem>|ref=4}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రణవపీఠమున మంత్రపరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబు భావజ్ఞులకుఁ బరాపశ్యంతిమధ్యమావైఖరు లేదేవి వర్ణసరణి</poem>|ref=}}<noinclude><references/></noinclude> jqgbhgvoe1jejp6gep8f87nirardz6h పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/12 104 178745 552249 496082 2026-04-08T23:44:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552249 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>జపహారకీరపుస్తకవిపంచిసంచితంబు లేదేవి హస్తాంబుజములు కుందేందుమందారకందళీబృందంబు చంద మేదేవి యానందమూర్తి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>కాంచె నేదేవి కాంచనగర్భచతుర, పూర్వదంతకవాటవిస్ఫుటమనోజ్ఞ చంద్రకాంతశిరోగృహస్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు.</poem>|ref=5}} {{Telugu poem|type=మ.|lines=<poem>కవులం బంకజగర్భసన్నిభుల వక్కాణింతు వల్మీకసం భవునిన్ వ్యాసునిఁ గాళిదాసు బిలహున్ బాణున్ మయూరున్ శుకున్ భవభూతిన్ శివభద్రు మల్హణుని ఘంటామాఘునిం జోరు భా రవి మానన్నయభట్టుఁ దిక్కకవి నేఱాప్రెగ్గడన్ సోమునిన్.</poem>|ref=6}} {{Telugu poem|type=క.|lines=<poem>అని యిష్టదేవతాప్రా, ర్థనమ్ము నాదిసుకవివినుతమునుం గావిం చి నిలిచి పెల్లగునుల్లం, బునందు నే నొకపురాణముం జెప్పంగన్.</poem>|ref=7}} {{Telugu poem|type=క.|lines=<poem>ఉద్యోగించి సుకవిజన, హృద్యంబును నాద్యము మఱి యితిహాసానే కద్యోతితపద్యావై, శద్యం బైనదియుఁగా విచారించి తగన్.</poem>|ref=8}} {{Telugu poem|type=క.|lines=<poem>స్తుత్యముఁ గలికల్మషరా, హిత్యము నాఖ్యాయికావిహితబీజచతు స్సీత్యము శ్రీహరికథలను, నిత్యంబును నైన జైమినిజభారతమున్.</poem>|ref=9}} {{Telugu poem|type=శా.|lines=<poem>జంబూద్వీపములోన నెంతయుఁ బ్రశస్తం బైనదీని న్నట ద్దృంభూకుండలజూటకోటరకుటీధృత్స్వర్ధునీవీచికా లంబిస్విన్ననవేందుకందళసుధాలంకారవాగ్వైఖరిన్ జంబూకావ్యము చేసెదన్ బుధజనశ్లాఘానిరాఘాటతన్.</poem>|ref=10}} {{Telugu poem|type=క.|lines=<poem>సాళువ నరసింగమహీ, పాలుని నత్యంతఘనకృపాలుని నసుహృ త్పాలితనగరీపశ్య, త్ఫాలుని నాచేయుకృతికిఁ బతిఁ గావింతున్.</poem>|ref=11}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని ప్రబంధంబుఁ జెప్ప నుద్యోగించుసమయంబున.</poem>|ref=12}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>భారతవంశమండనుఁడు పాండవగాండివముక్తబాణసం భారతతప్రభావనుతిపారగుఁ డంచితగోమహీతులా భారతదంగదానపరిపాకసమగ్రయశోవిలాసశో భారతశాలి గుండనరపాలనృసింహుఁడు గహ్వరీస్థలిన్.</poem>|ref=13}} {{Telugu poem|type=సీ.|lines=<poem>తనభుజాపరిఘచేత ధరావరారోహ భరియించి బర్బరబాహుఁ డయ్యెఁ దనప్రతాపంబుచేత దిగంతరంబుల దీపించి యంబరాదిత్యుఁ డయ్యెఁ దనదానగరిమచేత సురాగములపెంపు దండించి యైవరగండఁ డయ్యెఁ దనమహత్త్వంబుచేతఁ బురాణపురుషుని మఱపించి చౌహత్తమల్లుఁ డయ్యెఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>రాజమాత్రుండె ధరణీవరాహబిరుద, వర్ణఫలకాయమానదుర్వారగర్వి తాహితోర్వీశవిపులదోరంతరుండు, సాళ్వగుండయనరసింగజనవిభుండు.</poem>|ref=14}}<noinclude><references/></noinclude> cd9x1qkuz1m3f3j32tjfr2tikpqq7ik పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/13 104 178746 552250 496083 2026-04-09T00:09:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552250 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>ఆరాజపరమేశ్వరుం డొక్కనాఁడు కురుకుకురకరూశశకమగధమరాట లాటభోటగాంధారాదిసింధుపరివేష్టితవసుంధరారమణకిరీటమణిగణకిరణ బాలాతపస్మేరరంజితతరుణచరణారవిందుండును, లీలావతీకరకిసల యాలోలచమరవాలచామరసమీరచలితాంతకుంతలుండును, నాయికామధుర గానతానమానబిరుదప్రపంచసంచితానందకందళితమందస్మితవికస్వరగండమండ లుండును, సభాభవనాభినవరత్నస్తంభదర్పణప్రతిబింబితమనోహకారాకారుండును నై యర్హాసనసమాసన్నరాజన్యశిరఃప్రసవవాసనాముద్రితం బైనభద్రాసనంబునం బేరోలగం బుండి పురాణేతిహాసకథాప్రసంగంబుల వినోదించుచు.</poem>|ref=15}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆదట సప్తసంతతులయందును నొక్కొకకాలమందు వి చ్ఛేదము గల్గు నాఱిటికిఁ జెప్ప విపర్యయ మేయుగంబునన్ లేదు కవిత్వసంతతికి నిక్కము తత్కవితావిలాసమున్ జాదులు నిష్టదైవము ప్రసాదము నౌ హరికీర్తనంబునన్.</poem>|ref=16}} {{Telugu poem|type=క.|lines=<poem>నామది నిరతము భారత, రామాయణకథలఁ బ్రేమ రంజిలు నందున్ జైమినిభారత మనఁగా, భూమి నపూర్వము పురాణముల గణియింపన్.</poem>|ref=17}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఆపురాణంబు గనఁ దెనుఁ గయ్యెనేనిఁ, జెప్ప నేర్చినకవియుఁ బ్రసిద్ధుఁడేనిఁ దెనుఁగు నుడికారమున మించు గనియె నేనిఁ, గుందనము కమ్మవలచినచంద మగును.</poem>|ref=18}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని సభాసదులమొగంబులు చూడ నవధరించిన నారాజసత్తముచిత్తం బెఱింగి వా రిట్లని విన్నవించిరి.</poem>|ref=19}} {{p|ac|fwb}}కవివంశప్రశంస</p> {{Telugu poem|type=క.|lines=<poem>ఏరీతి నెఱిఁగెనో పిన, వీరన దేవరతలంపు విఖ్యాతముగాఁ బేరును బెట్టిదియును దన, పేరుగ రచియింపఁ బూనె బేశలఫణితిన్.</poem>|ref=20}} {{Telugu poem|type=క.|lines=<poem>తాతయుఁ దండ్రియు నగ్ర, భ్రాతయునుం దాను భువనభాసురకృతిని ర్మాతలు పిల్లలమఱివి, ఖ్యాతునిఁ బినవీరుఁ బోల గలరే సుకవుల్.</poem>|ref=21}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అమృతాంశుమండలం బాలవాలము గాఁగ మొలిచె నొక్కటి జగన్మోహనముగఁ జిగిరించె విలయసింధుగతకైతవడింభశయనీయవరపలాశములతోడఁ బితృదేవతలకు నంచితసత్ప్రశాల యై చెట్టు గట్టెను గయాక్షేత్రసీమ నిలువ నీ డయ్యె నిందీవరప్రియకళాకోటీరునకు భోగికుండలునకు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మఱిమాత్రంబె పిల్లలమఱ్ఱి పేరు, పేరువలెఁ గాదు శారదాపీఠకంబు వారిలోపలఁ బినవీరువాక్యసరణి, సరసులకు వెన్నఁ గర్ణరసాయనంబు.</poem>|ref=22}} {{Telugu poem|type=క.|lines=<poem>అని విన్నపంబు చేసిన, ననుఁ గనుఁగొని యలరి నాధనంబు ఋణముగాఁ దినక యుపార్జించె యశో, ధన మిటు గా వలదె యాశ్రితత్వం బనుచున్.</poem>|ref=23}}<noinclude><references/></noinclude> 6ra42kcsit2q1dtuiq3bdaia99rl593 పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/14 104 178747 552254 496084 2026-04-09T01:50:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552254 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దరహాసరసముఁ దాంబూ, లరసముఁ గప్పురపుఁబల్కులం గుంకుమపూ బెరసినగతిఁ దోఁపఁగసా, దరమున నిట్లనియె భారతజ్ఞులతోడన్.</poem>|ref=24}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>అల్లన విచ్చుచెంగలువలందు రజం బనుకప్పురంబు పైఁ జల్లఁగఁ జల్లనై వలచు సౌరభముల్ వెదచల్లు భావముల్ పల్లవహస్త చన్నుఁగవపయ్యెద జీబుగఁ దోఁచుభాతిగాఁ బిల్లలమఱ్ఱి వీరన యభిజ్ఞుఁడు చెప్పఁగ నేర్చుఁ గబ్బముల్.</poem>|ref=25}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని సమీపంబునం గొలిచియున్న నన్నుఁ గృపాతరంగితాపాంగంబున విలో కించి మామకమనోరథం బెఱింగినట్లు చెప్ప నుద్యోగించితివి హృద్యానవద్యగద్య పద్యానుబంధంబుగాఁ బ్రబంధం బంధ్రభాషను జైమినిభారతమునం దశ్వమేధ పర్వంబు నిర్విఘ్నంబుగా రచియింపు మని యానతిచ్చినఁ బ్రసాదంబని యంగీ కరించి యిమ్మహాప్రబంధంబునకు మంగళాచారంబుగాఁ దదీయవంశావళివర్ణనం బభివర్ణించెద.</poem>|ref=26}} {{p|ac|fwb}}కృతిపతివంశవర్ణనము</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>శార్ఞ్గబాణాసనజ్యావల్లరీజాతబంధురకిణగణోద్భాసితంబు లీలోపధానవేళాలాలితశ్రీకబరిపుష్పవాసనాభాసురంబు నభసంగమాన్వయనాధవాహనరాజకందరాస్ఫాలనకర్కశంబు పాంచజన్యోద్భూతపాండుచ్ఛవిచ్ఛటాచంద్రికారసముహుఃక్షాళితంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దానవారాతిదక్షిణేతరకరములు, రాజితం బందు వెలయించె రాజకులము కైరవాప్తుండు దనకుఁ బక్షంబు గాఁగఁ, గువలయానందకరలక్ష్మిఁ గొమరు మిగిలి.</poem>|ref=27}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఉడుపతి వంశకర్త మహిమోన్నతి కెయ్యది మేర నాఁడు పా ల్కడలి జనించినప్పుడు దళంబుగ నంటిన మేనిజడ్డు వోఁ గడుగుకొనంగ నబ్బె నని కా శివు నౌదలయేటఁ బాదముల్ దడఁబడ నోలలాడుచు హళహళిగా పడి నీఁదులాడెడిన్.</poem>|ref=28}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఆవంశంబున నుద్భవించె నమితక్ష్మాధీశహాటీరకో టీవిన్యస్తవినూత్నరత్నరుచివాటీవిస్ఫురత్పాదరా జీవద్వంద్వుఁడు గుండశౌరి బయలక్ష్మీకంధరాబంధుర గ్రైవేయాంతరపద్మరాగసఖదోఃఖడ్గప్రతాపార్కుఁడై.</poem>|ref=29}} {{Telugu poem|type=మ.|lines=<poem>జననం బందిరి గుండభూవిభునకున్ సంధాకబంధారి గౌ తనయున్ శ్రీనిధి వీరయౌబళుఁడు నుద్యత్కీర్తి మాదయ్యయున్ ఘనతేజోనిధి గుండబమ్మఁడును సంగ్రామస్థలీపార్థ స జ్జనమందారులు సాళ్వమంగనృపుఁడున్ సావిత్రిమంగాంకుఁడున్.</poem>|ref=30}}<noinclude><references/></noinclude> 1s7kcjvv3r22phg2031xohvw0o1xnye 552255 552254 2026-04-09T01:51:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 552255 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దరహాసరసముఁ దాంబూ, లరసముఁ గప్పురపుఁబల్కులం గుంకుమపూ బెరసినగతిఁ దోఁపఁగసా, దరమున నిట్లనియె భారతజ్ఞులతోడన్.</poem>|ref=24}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>అల్లన విచ్చుచెంగలువలందు రజం బనుకప్పురంబు పైఁ జల్లఁగఁ జల్లనై వలచు సౌరభముల్ వెదచల్లు భావముల్ పల్లవహస్త చన్నుఁగవపయ్యెద జీబుగఁ దోఁచుభాతిగాఁ బిల్లలమఱ్ఱి వీరన యభిజ్ఞుఁడు చెప్పఁగ నేర్చుఁ గబ్బముల్.</poem>|ref=25}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని సమీపంబునం గొలిచియున్న నన్నుఁ గృపాతరంగితాపాంగంబున విలో కించి మామకమనోరథం బెఱింగినట్లు చెప్ప నుద్యోగించితివి హృద్యానవద్యగద్య పద్యానుబంధంబుగాఁ బ్రబంధం బంధ్రభాషను జైమినిభారతమునం దశ్వమేధ పర్వంబు నిర్విఘ్నంబుగా రచియింపు మని యానతిచ్చినఁ బ్రసాదంబని యంగీ కరించి యిమ్మహాప్రబంధంబునకు మంగళాచారంబుగాఁ దదీయవంశావళివర్ణనం బభివర్ణించెద.</poem>|ref=26}} {{p|ac|fwb}}కృతిపతివంశవర్ణనము</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>శార్ఞ్గబాణాసనజ్యావల్లరీజాతబంధురకిణగణోద్భాసితంబు లీలోపధానవేళాలాలితశ్రీకబరిపుష్పవాసనాభాసురంబు నభసంగమాన్వయనాధవాహనరాజకందరాస్ఫాలనకర్కశంబు పాంచజన్యోద్భూతపాండుచ్ఛవిచ్ఛటాచంద్రికారసముహుఃక్షాళితంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దానవారాతిదక్షిణేతరకరములు, రాజితం బందు వెలయించె రాజకులము కైరవాప్తుండు దనకుఁ బక్షంబు గాఁగఁ, గువలయానందకరలక్ష్మిఁ గొమరు మిగిలి.</poem>|ref=27}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఉడుపతి వంశకర్త మహిమోన్నతి కెయ్యది మేర నాఁడు పా ల్కడలి జనించినప్పుడు దళంబుగ నంటిన మేనిజడ్డు వోఁ గడుగుకొనంగ నబ్బె నని కా శివు నౌదలయేటఁ బాదముల్ దడఁబడ నోలలాడుచు హళాహళిగా పడి నీఁదులాడెడిన్.</poem>|ref=28}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఆవంశంబున నుద్భవించె నమితక్ష్మాధీశహాటీరకో టీవిన్యస్తవినూత్నరత్నరుచివాటీవిస్ఫురత్పాదరా జీవద్వంద్వుఁడు గుండశౌరి బయలక్ష్మీకంధరాబంధుర గ్రైవేయాంతరపద్మరాగసఖదోఃఖడ్గప్రతాపార్కుఁడై.</poem>|ref=29}} {{Telugu poem|type=మ.|lines=<poem>జననం బందిరి గుండభూవిభునకున్ సంధాకబంధారి గౌ తనయున్ శ్రీనిధి వీరయౌబళుఁడు నుద్యత్కీర్తి మాదయ్యయున్ ఘనతేజోనిధి గుండబమ్మఁడును సంగ్రామస్థలీపార్థ స జ్జనమందారులు సాళ్వమంగనృపుఁడున్ సావిత్రిమంగాంకుఁడున్.</poem>|ref=30}}<noinclude><references/></noinclude> q8u3ufq5ci6byi4o1djmwkox4cyy6e5 పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/15 104 178748 552258 496085 2026-04-09T02:04:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552258 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>వీరలలో నుతి కెక్కెను, వీరాగ్రేసరుఁడు లోకవిశ్రుతవిభవ స్వారాజు సాళ్వమంగ, క్ష్మారమణుఁడు సుగుణరత్నకలశాంబుధి యై.</poem>|ref=31}} {{Telugu poem|type=సీ.|lines=<poem>దురములో దక్షిణసురతాను నెదిరించికొనివచ్చి సంపరాయనికి వచ్చె సామ్రాజ్యమున నిల్పి సంపరాయస్థాపనాచార్యబిరుదవిఖ్యాతిఁ గాంచె శ్రీరంగవిభుఁ బ్రతిష్ఠించి యర్వదివేలుమాడ లద్దేవునుమ్మడికి నొసఁగె మధురాసురత్రాణు మడియించి పరపక్షిసాళువబిరుదంబు జగతి నెరపె</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>గబ్బితనమునఁ దేజిమొగంబు గట్టి, తఱిమి నగరంపుగవఁకులు విఱుగఁద్రోలి తాను వ్రేసినగౌరు నుద్దవిడిఁ దెచ్చె, సాహసంబున నుప్పొంగు సాళ్వమంగు.</poem>|ref=32}} {{Telugu poem|type=ఆ.|lines=<poem>అట్టిసాళ్వమంగయకు సింగవిభు గుండ, శౌరి గౌతరాజ సావడిక్షి తీశ హన్మ మానవేశ్వరుల్నా మల్లి, నాథుఁ డనఁగ సుతులు నమదహితులు.</poem>|ref=33}} {{Telugu poem|type=తే.|lines=<poem>చక్రవర్తులతోడుత సవతు వచ్చు, వీర లార్వురలోపల వినుతకీర్తి మదవతీజనపర్యాయమదనమూర్తి, గౌతరాజవసుందరాకాంతునకును.</poem>|ref=34}} {{Telugu poem|type=సీ.|lines=<poem>సర్వసర్వంసహాచక్రరక్షణమునఁ జకాంకునాల్గుహస్తములు వోలె స్థిరతరప్రజ్ఞావిశేషంబున హిరణ్యగర్భుని నాల్గువక్త్రములు వోలె దుర్దాంతనిష్ఠురదోఃప్రతాపంబునఁ గాలాగ్ని నాల్గుశృంగములు వోలె మహితధర్మమున మన్మథవైరివాహ గోరమణుని నాల్గుపాదములు వోలె</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సంభవించిరి సుతులు సౌజన్యయుతులు, హరిపదధ్యానరతులు లోకైకనుతులు గుండపరివృఢ సాళువకువలయేశ, బొప్పజననాథ సాళువతిప్పవిభులు.</poem>|ref=35}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>వీరలలోన నగ్రజుఁడు విక్రమకేసరి గుండధారణీ ధారుఁ డుదారుఁ డాతనిప్రతాపము దిక్కులఁ బిక్కటిల్లు దు ర్వారవిరోధివీరనగరంబులకున్ హరుకంటిమంట లై వైరినృపాలసైన్యవనవాటికి దావకృశానుపంట లై.</poem>|ref=36}} {{Telugu poem|type=క.|lines=<poem>గుండనృపాలునితమ్ముఁడు, దండితరిపురాజి సాళ్వధరణిపుఁడు మహీ మండలి కాధారం బగు,కుండలి కాధారమయ్యె గురుభుజశక్తిన్.</poem>|ref=37}} {{Telugu poem|type=క.|lines=<poem>అప్పార్థివుననుజన్ముఁడు, బొప్పాధీశ్వరుడు సమరభూభాగములన్ బప్పన్నమేదినీశుల, బొప్పానామము లడంచె భూవిదితముగాన్.</poem>|ref=38}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఆబొప్పాధిపుసోదరుండు నుతజన్యశ్రీసుధాసౌధహే లాబాహాపరిరక్షణాంబునిధివేలామేఖలాచక్రుఁ డై ప్రాబల్యంబున సాళ్వతిప్పధరణీపాలుండు పాలించెఁ దా శాబప్రీతి వహించి నిత్యవినుతక్ష్మానాథయూధంబులన్.</poem>|ref=39}}<noinclude><references/></noinclude> sfwy05to0ucxjs3qri2lfmkjmhwhnfh పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/16 104 178749 552259 496086 2026-04-09T03:14:55Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552259 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>అమితవైభవముచే నసమానవైభవకులిశాయుధుల నద్రిగుహల కనిచె దోఃప్రతాపంబుచేఁ దులితప్రతాపదావానిలాప్తుల నరణ్యములఁ ద్రోచె వినుతధైర్యంబుచే విఖ్యాతధైర్యమంధానాద్రులను సముద్రములు ముంచె ఘనకీర్తిచే సముత్కటకీర్తిచంద్రులఁ గడకొండయవచీఁకట్టఁ గలిపె</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నౌర మీసరగండకటారిసాళ్వ, పంచఘంటానినాదాదిభయదబిరుద కాహళారావసంపాకకంపితారి, దీప్తబలసీరి సాళువతిప్పశౌరి.</poem>|ref=40}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు చతుస్సముద్రంబులున్ హరిచతుర్భుజంబులుం జతుర్విధపురుషార్ధబులుం జతురుపాయంబులుం జతుర్దిగీశులుం బోలె వర్తించు వీరలయందు.</poem>|ref=41}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>గుండమాహీవిభుండు తనకుం గులభామిని మల్లమాంబ గాఁ గుండలికుండలుండు వలిగుబ్బలిపట్టియు వైనతేయవా హుండును నాదిలక్ష్మియుఁ బయోరుహగర్భుఁడు వాణియున్ సము ద్రుండును జహ్నుకన్యయును దుల్యముగా నుతికెక్కె నిమ్మహిన్.</poem>|ref=42}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆమహితానుభావునకు నాసుచరిత్రకు నుద్భవించి రు ద్దామయశోధనుల్ విజయధాములు విక్రమభీము లాహవ స్థేములు సార్వభౌములు ప్రసిద్ధులు తిమ్మనరేంద్రచంద్రుఁడున్ శ్రీమదహోబలేశ్వరనృసింహునియంశమునన్ నృసింహుఁడున్.</poem>|ref=43}} {{Telugu poem|type=సీ.|lines=<poem>హతరిపుక్షత్త్రియుండయ్యు సామ్రాజ్యంబు గరిమఁ జేయనినాఁటికడమ యొకటి యోగీంద్రవంద్యుఁ డయ్యును నుగ్రసేనుని నోలగించిననాఁటియొచ్చె మొకటి భువనైకవీరుఁ డయ్యు విభాకరతనూజుతాఁపుఁ గోరిననాఁటితక్కు వొకటి యాదిలక్ష్మీనాథుఁ డయ్యును బలిదైత్యు నడుగఁబోయిననాఁటిహైన్య మొకటి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>తలఁచి మూర్ధాబిషిక్తుఁడై ధరణిపతులు, గొల్వ నసహాయశూరత వెలసి దాన శక్తి నవతార మెత్తినశౌరి గాక, క్షితిపమాత్రుండె సాళ్వనృసింహవిభుఁడు.</poem>|ref=44}} {{Telugu poem|type=సీ.|lines=<poem>తిగుళభూములు తెంకులుగఁ జరించినదొడ్డచెవులపోతుల నెల్లఁ జెండివైచి ఘన మైనకండక్రొవ్వునఁ బాఱుతెంచినయొడ్డీని పనులావు లూడఁదన్ని పఱతెంచి చక్కుగఁ బాలదుర్గము మెట్టి సుడివడ్డచామలఁ జుట్టుముట్టి పెనుఁగొండకడ వ్రాలి పిక్కిళ్ళు మొదలైన ప్రతిపక్షులను హతాహతము చేసి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సత్కవులత్రుప్పు డుల్చు వసంతవేళ, రాయమీసరగండధరావరాహ విజయవిఖ్యాతగుండభూవిభునృసింహ, సార్వభౌమునిబిరు దైనసాళువంబు.</poem>|ref=45}} {{Telugu poem|type=మ.|lines=<poem>ప్రతివారంబును నారసింహధరణీపాలుండు భూమీసుర ప్రతతిం గామితవస్తుసంపదల సంభావించుచోఁ దత్కరో</poem>|ref=}}<noinclude><references/></noinclude> hy0rqmwd9m5n9nkheff4per85xds6wk 552260 552259 2026-04-09T03:16:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 552260 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>అమితవైభవముచే నసమానవైభవకులిశాయుధుల నద్రిగుహల కనిచె దోఃప్రతాపంబుచేఁ దులితప్రతాపదావానిలాప్తుల నరణ్యములఁ ద్రోచె వినుతధైర్యంబుచే విఖ్యాతధైర్యమంధానాద్రులను సముద్రములు ముంచె ఘనకీర్తిచే సముత్కటకీర్తిచంద్రులఁ గడకొండయవచీఁకట్టఁ గలిపె</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నౌర మీసరగండకటారిసాళ్వ, పంచఘంటానినాదాదిభయదబిరుద కాహళారావసంపాకకంపితారి, దీప్తబలసీరి సాళువతిప్పశౌరి.</poem>|ref=40}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు చతుస్సముద్రంబులున్ హరిచతుర్భుజంబులుం జతుర్విధపురుషార్ధబులుం జతురుపాయంబులుం జతుర్దిగీశులుం బోలె వర్తించు వీరలయందు.</poem>|ref=41}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>గుండమాహీవిభుండు తనకుం గులభామిని మల్లమాంబ గాఁ గుండలికుండలుండు వలిగుబ్బలిపట్టియు వైనతేయవా హుండును నాదిలక్ష్మియుఁ బయోరుహగర్భుఁడు వాణియున్ సము ద్రుండును జహ్నుకన్యయును దుల్యముగా నుతికెక్కె నిమ్మహిన్.</poem>|ref=42}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆమహితానుభావునకు నాసుచరిత్రకు నుద్భవించి రు ద్దామయశోధనుల్ విజయధాములు విక్రమభీము లాహవ స్థేములు సార్వభౌములు ప్రసిద్ధులు తిమ్మనరేంద్రచంద్రుఁడున్ శ్రీమదహోబలేశ్వరనృసింహునియంశమునన్ నృసింహుఁడున్.</poem>|ref=43}} {{Telugu poem|type=సీ.|lines=<poem>హతరిపుక్షత్త్రియుండయ్యు సామ్రాజ్యంబు గరిమఁ జేయనినాఁటికడమ యొకటి యోగీంద్రవంద్యుఁ డయ్యును నుగ్రసేనుని నోలగించిననాఁటియొచ్చె మొకటి భువనైకవీరుఁ డయ్యు విభాకరతనూజుతాఁపుఁ గోరిననాఁటితక్కు వొకటి యాదిలక్ష్మీనాథుఁ డయ్యును బలిదైత్యు నడుగఁబోయిననాఁటిహైన్య మొకటి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>తలఁచి మూర్ధాబిషిక్తుఁడై ధరణిపతులు, గొల్వ నసహాయశూరత వెలసి దాన శక్తి నవతార మెత్తినశౌరి గాక, క్షితిపమాత్రుండె సాళ్వనృసింహవిభుఁడు.</poem>|ref=44}} {{Telugu poem|type=సీ.|lines=<poem>తిగుళభూములు తెంకులుగఁ జరించినదొడ్డచెవులపోతుల నెల్లఁ జెండివైచి ఘన మైనకండక్రొవ్వునఁ బాఱుతెంచినయొడ్డీని పెనులావు లూడఁదన్ని పఱతెంచి చక్కుగఁ బాలదుర్గము మెట్టి సుడివడ్డచామలఁ జుట్టుముట్టి పెనుఁగొండకడ వ్రాలి పిక్కిళ్ళు మొదలైన ప్రతిపక్షులను హతాహతము చేసి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సత్కవులత్రుప్పు డుల్చు వసంతవేళ, రాయమీసరగండధరావరాహ విజయవిఖ్యాతగుండభూవిభునృసింహ, సార్వభౌమునిబిరు దైనసాళువంబు.</poem>|ref=45}} {{Telugu poem|type=మ.|lines=<poem>ప్రతివారంబును నారసింహధరణీపాలుండు భూమీసుర ప్రతతిం గామితవస్తుసంపదల సంభావించుచోఁ దత్కరో</poem>|ref=}}<noinclude><references/></noinclude> 0lldtbmycwlvldg6n0i1awq7pj9ixlw 552318 552260 2026-04-09T08:52:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 552318 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>అమితవైభవముచే నసమానవైభవకులిశాయుధుల నద్రిగుహల కనిచె దోఃప్రతాపంబుచేఁ దులితప్రతాపదావానిలాప్తుల నరణ్యములఁ ద్రోచె వినుతధైర్యంబుచే విఖ్యాతధైర్యమంధానాద్రులను సముద్రములు ముంచె ఘనకీర్తిచే సముత్కటకీర్తిచంద్రులఁ గడకొండయవలిచీఁకట్టఁ గలిపె</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నౌర మీసరగండకటారిసాళ్వ, పంచఘంటానినాదాదిభయదబిరుద కాహళారావసంపాకకంపితారి, దీప్తబలసీరి సాళువతిప్పశౌరి.</poem>|ref=40}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు చతుస్సముద్రంబులున్ హరిచతుర్భుజంబులుం జతుర్విధపురుషార్ధబులుం జతురుపాయంబులుం జతుర్దిగీశులుం బోలె వర్తించు వీరలయందు.</poem>|ref=41}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>గుండమాహీవిభుండు తనకుం గులభామిని మల్లమాంబ గాఁ గుండలికుండలుండు వలిగుబ్బలిపట్టియు వైనతేయవా హుండును నాదిలక్ష్మియుఁ బయోరుహగర్భుఁడు వాణియున్ సము ద్రుండును జహ్నుకన్యయును దుల్యముగా నుతికెక్కె నిమ్మహిన్.</poem>|ref=42}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆమహితానుభావునకు నాసుచరిత్రకు నుద్భవించి రు ద్దామయశోధనుల్ విజయధాములు విక్రమభీము లాహవ స్థేములు సార్వభౌములు ప్రసిద్ధులు తిమ్మనరేంద్రచంద్రుఁడున్ శ్రీమదహోబలేశ్వరనృసింహునియంశమునన్ నృసింహుఁడున్.</poem>|ref=43}} {{Telugu poem|type=సీ.|lines=<poem>హతరిపుక్షత్త్రియుండయ్యు సామ్రాజ్యంబు గరిమఁ జేయనినాఁటికడమ యొకటి యోగీంద్రవంద్యుఁ డయ్యును నుగ్రసేనుని నోలగించిననాఁటియొచ్చె మొకటి భువనైకవీరుఁ డయ్యు విభాకరతనూజుతాఁపుఁ గోరిననాఁటితక్కు వొకటి యాదిలక్ష్మీనాథుఁ డయ్యును బలిదైత్యు నడుగఁబోయిననాఁటిహైన్య మొకటి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>తలఁచి మూర్ధాబిషిక్తుఁడై ధరణిపతులు, గొల్వ నసహాయశూరత వెలసి దాన శక్తి నవతార మెత్తినశౌరి గాక, క్షితిపమాత్రుండె సాళ్వనృసింహవిభుఁడు.</poem>|ref=44}} {{Telugu poem|type=సీ.|lines=<poem>తిగుళభూములు తెంకులుగఁ జరించినదొడ్డచెవులపోతుల నెల్లఁ జెండివైచి ఘన మైనకండక్రొవ్వునఁ బాఱుతెంచినయొడ్డీని పెనులావు లూడఁదన్ని పఱతెంచి చక్కుగఁ బాలదుర్గము మెట్టి సుడివడ్డచామలఁ జుట్టుముట్టి పెనుఁగొండకడ వ్రాలి పిక్కిళ్ళు మొదలైన ప్రతిపక్షులను హతాహతము చేసి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సత్కవులత్రుప్పు డుల్చు వసంతవేళ, రాయమీసరగండధరావరాహ విజయవిఖ్యాతగుండభూవిభునృసింహ, సార్వభౌమునిబిరు దైనసాళువంబు.</poem>|ref=45}} {{Telugu poem|type=మ.|lines=<poem>ప్రతివారంబును నారసింహధరణీపాలుండు భూమీసుర ప్రతతిం గామితవస్తుసంపదల సంభావించుచోఁ దత్కరో</poem>|ref=}}<noinclude><references/></noinclude> jnohqgqqr5lkqt5jou0sq5yfie7ktkx పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/17 104 178750 552261 496087 2026-04-09T03:28:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552261 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ద్గతదానాంబుసరిత్తటీతృణసుఖోదంచన్మృగీలోచన ద్యుతు లిందీవర దామసంపదలఁ జేయున్ దిక్పతిస్త్రీలకున్.</poem>|ref=46}} {{p|ac|fwb}}షష్ఠ్యంతములు</p> {{Telugu poem|type=క.|lines=<poem>ఈదృగ్విధగుణమణికల, శోదధికిని మథితగర్వితోర్వీధవసే నోదధికి భువనవినుతా, సాదదయావధికి సాధుజనసేవధికిన్.</poem>|ref=47}} {{Telugu poem|type=క.|lines=<poem>ధరణీవరాహునకు బ, ర్బరబాహున కహితరాజరాహునకు దిగం తరముఖరితజయభేరీ, సరభసభాంకారనాదసన్నాహునకున్.</poem>|ref=48}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆకాశకేశకంధర, కాకోలసదృక్షనిశితకౌక్షేయజయా నీకనిరాతంకున కరి, భీకర చౌహత్తమల్లబిరుదాంకునకున్.</poem>|ref=49}} {{Telugu poem|type=క.|lines=<poem>మీసరగండనికిఁ గటా, రీసాళువమునకుఁ గిన్నరీజనవిద్యా వాసపరిపఠితదిగ్జయ, శాసనగీతప్రబంధసంబంధునకున్.</poem>|ref=50}} {{Telugu poem|type=క.|lines=<poem>పాండురతరకీర్తిరమా, గండూషితనిర్జరాపగాపాధునకున్ గుండయనరసింగమహీ, మండలనాథునకు విక్రమసనాథునకున్.</poem>|ref=51}} {{p|ac|fwb}}కథాప్రారంభము</p> {{Telugu poem|type=వ.|lines=<poem>అభ్యుదయం బాకల్పంబుగా నాకల్పింపం బూనినజైమినిభారతంబునకుం గథా వతారిక యెట్టి దనిన నట్లు జనమేజయమహీశక్రుండు చక్రియాగంబు నిర్వక్రతం గావించిన యనంతరంబ సుఖాసీనుండై జైమినిం గనుంగొని మాహాత్మా సకలకలి కలుషలతికాలవిత్రం బైనకురుక్షేత్రంబునం దజాతశత్రుం డగుధర్మపుత్త్రుండు ధార్తరాష్ట్రబలంబు నష్టాదశవాసరంబులు ధూళిధూసరంబు గావించి శాశ్వతైశ్వర్య ధుర్యుం డై విశ్వజగన్నుతంబుగా నశ్వమేధం బేవిధంబున నాచరించె నెఱింగింపు మనుటయు నమ్మునివల్లభుండు జనవల్లభున కిట్లనియె.</poem>|ref=52}} {{Telugu poem|type=తే.|lines=<poem>ధారుణీనాథ వినుము మీతాతయైన, ధర్మనూనునియశ్వమేధక్రమంబు తనపితామహుఁ డైనశంతనుతనూజుఁ, డమరపురి కేఁగ శోకాకులార్తుఁ డగుచు.</poem>|ref=53}} {{p|ac|fwb}}ధర్మజునికడకు వ్యాసులు వచ్చుట</p> {{Telugu poem|type=క.|lines=<poem>ఉన్నంత నానృపాలుని, సన్నిధి కేతెంచె వ్యాససంయమి తతవి ద్వన్నుతబహుపుణ్యకథా, సన్నపురాణేతిహాసశాలి <ref>యథేచ్ఛన్</ref>యదృచ్ఛన్.</poem>|ref=54}} {{Telugu poem|type=క.|lines=<poem>వచ్చినమౌని నెదుర్కొని, తెచ్చి యుచితపీఠి నునిచి దీర్ఘతరంబై హెచ్చినశోకము మదిలో, నచ్చన లాడంగ ననియె నమ్మునితోడన్.</poem>|ref=55}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>సత్యవతీతనూభవ నృశంసత భీష్మునిఁ గుంభజన్ము నా దిత్యకుమారు నూరక వధించితి రాజ్యరమావిభూతి కౌ</poem>|ref=}}<noinclude><references/></noinclude> t02bl91v7pi3ywqyc21jrd8tc5ahh0b పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/18 104 178751 552262 496088 2026-04-09T04:10:29Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552262 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ద్ధత్యముతోడుతన్ సమరధర్మము వీసరపుచ్చి వంచనా కృత్యజ మైనయీనిబిడకిల్బిష మేమిటఁ జక్కనయ్యెడున్.</poem>|ref=56}} {{Telugu poem|type=చ.|lines=<poem>తఱుచుగ భానునందనునిధానమునందు నభీష్టవస్తువుల్ గుఱుతులు మీఱఁగొం చరుగుకోవిదకోటులసమ్మదాశ్రువుల్ వఱదలు వాఱుఁ బ్రస్తుతరవంబులు మిన్నులు రాయుచుండు న క్కుఱఁగట శోకజాశ్రువులుఁ గో యనునేడ్పులు నుప్పతిల్లెడున్.</poem>|ref=57}} {{Telugu poem|type=ఆ.|lines=<poem>గురుఁడు కుంభజుండు సురనదీసూనుండుఁ, జూడలేని రాజ్యసుఖము నాకుఁ గన్నుదోయిఁ లేనికాయంబు తోయంబు, గాని మిగుల సౌఖ్యకరము గాదు.</poem>|ref=58}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>పిన్నటనాఁటనుండి ననుఁ బెద్దఁగఁ జూచినవంశవృద్ధులన్ మిన్నక చంపి చేకొనినమేదిని నా కిది యేల సత్త్వసం పన్నిధి వాయునందనునిఁ బట్టము గట్టెద నేఁటితోన నే నన్నియు మాని కానలకు నేఁగెద నిష్ఠఁ దపంబుఁ <ref>సేయఁగన్</ref>జేసెదన్.</poem>|ref=59}} {{Telugu poem|type=క.|lines=<poem>ఏతపముల నేజపముల, నేతీర్థవిలోకనముల నేక్రతువుల నీ జ్ఞాతివధం బొనరించిన, పాతకము హరించు ననఁ దపస్వి యతనితోన్.</poem>|ref=60}} {{p|ac|fwb}}వ్యాసుఁడు ధర్మజున కశ్వమేధము సేయ ననుజ్ఞ యిచ్చుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>తలఁకకు ధర్మనందన నీకు గోత్రవధం బొనర్చినదురితంబు వాయు నశ్వమేధంబుఁ జేయ నుపక్రమింపుము తొల్లి రాముఁడు జగం బెల్ల నెఱుఁగఁ బౌలస్త్యుఁ జంపినపాతకంబు హరించె హయమేధయాగత్రయం బొనర్చి శౌరిశాసనమున సంగ్రామజయలబ్ధ మైనరాజ్యంబు నీ కగునె విడువ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సకలయాదవులును గైవసంబు నీకుఁ, గాన నీకానితలఁపులు గట్టిపెట్టి తురగమేధంబుఁ జేసి కౌతుకముతోడఁ, గురుకులంబున సత్కీర్తి గుదురుకొల్పు.</poem>|ref=61}} {{Telugu poem|type=క.|lines=<poem>అనవిని వేదవ్యాసునిఁ, గనుఁగొని దైన్యంబు దోఁపఁగాఁ ధర్మజుఁ డి ట్లనియెఁ జనువయ్య కడుని, ర్ధనుసకు నా కిమ్మహాధ్వరం బొనరింపన్.</poem>|ref=62}} {{Telugu poem|type=క.|lines=<poem>మొలకలు రాజకుమారులు, తలిదండ్రులు లేనివారు దయ కర్హులు భూ తలమునఁ గల ప్రజ లందఱు, నొలిచిననొలి వాడెదరు సుయోధనుబాధన్.</poem>|ref=63}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>కాఁక నెదిర్చి సంగరముఖంబున హెచ్చినరాజవంశమున్ గూఁకటివేళ్ళతోఁ బెఱికి గోత్రవధంబున జేసినట్టియా వ్రేఁకపుఁగీడు గాక ప్రజ నేఁచఁ దలంచిన గోరుచుట్టుపై రోఁకటిపోటు చందముగ రోసీ జనుల్ ననుఁ జూచి తిట్టరే.</poem>|ref=64}}<noinclude><references/></noinclude> ojqj7nn85m6qn36cbowr89xwk3xqgjw పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/19 104 178752 552263 496089 2026-04-09T04:23:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552263 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>కావునఁ దురంగమేధము, గావింప ధనంబు గూర్చుగతి గానఁగ లే నీవేళ నన్న నవ్వుచు, నీ వేల తలంకె దని మునీశ్వరుఁ డనియెన్.</poem>|ref=65}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>వాలినవేడుకన్ బహుసువర్ణమఖంబున ము న్మరుత్తభూ పాలునిచే మహీసురు లపారసుదక్షిణ లంది తెప్పలం దేలి యథేచ్ఛఁ గొం చరుగ నిల్పినవిత్తము వెక్కసంబుగా మూలుగుచున్న దిప్పుడు సముద్రితమై తుహినాద్రిచేరువన్.</poem>|ref=66}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆధనము నీకు నచ్చిన, సాధనముగ నధ్వరంబు సాగించి బుధా రాధనము చేయు నిరతా, యోధనచణు లైనతమ్ము లూఱట గాఁగన్.</poem>|ref=67}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అని విని ధర్మనందనుఁడు పారాశర్యుతోడ నిట్లను మరుత్తుండు బహుసు వర్ణయాగము చేసి వసుధామరశ్రేణి కెల్ల దక్షిణలుగా నిచ్చె మొదల విప్రార్జితం బైనవిత్తంబు గొనివచ్చి క్రతువు చేయుటకంటెఁ గలదె గీడు తమసొమ్ము తమ కిచ్చె ధర్మరా జని మహీసురులు దానము సేయఁ జూచి నగరె.</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>యాగడంబున బ్రహ్మస్వ మపహరించి, తెచ్చి పుణ్యంబు సేయంగఁ దివురు టెల్ల గుడిచి కూర్చుండి శిలఁ దెప్ప కొయ్యం జేసి, జలధిలో నీఁదులాడంగఁ దలచినట్లు.</poem>|ref=68}} {{Telugu poem|type=క.|lines=<poem>మొదలఁ గుల మెల్లఁ ద్రుంచుట, యదయత గురులయెడఁ గల్లలాడుట యదిగా కిదియును జేయఁ దలంచినఁ, గొద లే దీవేళ దొంతికొల సిద్ధించున్.</poem>|ref=69}} {{Telugu poem|type=వ.|lines=<poem>నావుడు.</poem>|ref=70}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆమాటలు విని మౌని, గ్రామణి ధర్మజుని కనియెఁ గశ్యపునిది గా దా మేదిని యె ట్లేలేరి, భూమిపతులు కానిత్రోవఁ బోయిరే వారల్.</poem>|ref=71}} {{Telugu poem|type=చ.|lines=<poem>వినుము నృపాల భూసురులు వెక్కస మైనఁ బరిత్యజించి పో యినకనకంబుఁ జేకొన మహీపతికిం జనుఁ గాని వారికిం జన వొకనాఁడు లే దొకనిజం బెఱిఁగించెద నెవ్వఁ డేలు మే దిని ధన మెల్ల నాతనియధీనమ మాటలు వేయు నేటికిన్.</poem>|ref=72}} {{Telugu poem|type=తే.|lines=<poem>అదియుఁ గాక మరుత్తుండు యజ్ఞవేళ, నుచితదక్షిణ లర్పించి యున్నధనముఁ గొల్ల విడిచిన బ్రాహ్మణు లెల్ల దనిసి, విడిచి రర్ధంబు దీనికై వెఱవ వలదు.</poem>|ref=73}} {{p|ac|fwb}}అశ్వమేధవిధానము వ్యాసుఁడు ధర్మజునకుం దెల్పుట</p> {{Telugu poem|type=వ.|lines=<poem>కావున నీమనంబున ఘనం బైనవంత యావంతయుం బెట్టుకొనక నెట్టుకొని యమ్మ హాధ్వరంబు సాఁగింప నుద్యోగింపుము. అద్విధానంబు సావధానంబుగా నెఱిం గించెద నాకర్ణింపు మఖిలవేదశాస్త్రపురాణేతిహాసకథాసుధానుభవులును నంచితా న్వయసంభవులును నచ్యుతపదారవిందసందర్శనానందకందళితహృదయారవిందు లును నతిమనోహరప్రభావిడంబితరవీందులును నగునగ్రజన్ము లిరువదివేలు ఋత్విజులు</poem>|ref=}}<noinclude><references/></noinclude> 73enicydmc9tg4hi5380kr2vt15dwcd పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/20 104 178753 552282 496090 2026-04-09T04:39:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552282 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గావలయు నం దొక్కొక్కనికి హాటకసమేతం బొక్కొక్కఘోటకంబును నొక్కొక్కమదద్విరదంబును నొక్కొక్కయరదంబును రత్నప్రస్థసహితంబు గోసహస్రంబును భారపరిమితంబు హేమంబును బ్రేమంబున నేమంబునం దురంగంబు నర్చించి విసర్జించు మొదలిదివసంబున సమర్పింపవలయు నిది దక్షిణా ప్రకారంబు.</poem>|ref=74}} {{Telugu poem|type=క.|lines=<poem>పాటీరహీరవర్ణము, హాటకపుచ్ఛమును నల్ల నగుచెవులు నిరా ఘాటజవంబును సధ్వర, ఘోటకలక్షణము లివి యగోచర మైనన్.</poem>|ref=75}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>కాయము చిత్రవర్ణములు గల్గి మనోజన మైనయశ్వమే ధీయహయంబు నాగమవిధిన్ విడువం దగుఁ జైత్రపూర్ణిమన్ రాయుచు సైన్యముల్ గొలిచి రా సుతు లైనను దమ్ము లైన న త్యాయతశక్తిఁ గావ నొకహాయన ముర్విఁ బరిభ్రమింపఁగన్.</poem>|ref=76}} {{Telugu poem|type=క.|lines=<poem>శూరులు గల్గినఁ బట్టుఁడు, ధీరత నని హయము నిటలదేశంబున బం గారపుఁబట్టముపైఁ బతి, వీరాంకము వ్రాసి కట్టి విడువఁగవలయున్.</poem>|ref=77}} {{Telugu poem|type=సీ.|lines=<poem>విణ్మూత్రములు సప్తి విడిచినతావుల నెల్ల హోమంబు సేయించి యచట గోసహస్రంబు ధాత్రీసుపర్వుల కాగమోక్తదక్షిణలతో నొసఁగవలయు దీక్షితుండు హయంబు తిరిగివచ్చెడుదాఁక నియతభోగంబు లన్నియును మాని భార్యతోడుత నసిపత్త్రవ్రతముఁ బూని బ్రహ్మచర్యంబు సల్పంగవలయు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నమరపతి నూఱుతురగమేధములు చేసెఁ, గాని యీనిష్ఠఁ జరియింపఁ గానఁడయ్యె వ్రతయుతంబుగఁ జేయు మీక్రతువు నీవు, పాండునందన సకలపాపములు నడఁగు.</poem>|ref=78}} {{Telugu poem|type=క.|lines=<poem>అంగజుని గెలిచె నొక్కఁడ, గాంగేయుఁడు తమకు నలవి గా దని మహిభృ త్పుంగవు లీవ్రత మోపక, చెంగిరి నీ కలవి యైనఁ జేయుము నియతిన్.</poem>|ref=79}} {{Telugu poem|type=చ.|lines=<poem>అన విని ధర్మసూనుఁ డనఘా బవరంబుల డస్సినారు నా యనుజులు కర్ణసూనుఁడు మహాబలుఁ డీవృషకేతుఁ డర్భకుం డనుపఁగఁ జాల నాజికి మదర్థహితుండు ఘటోత్కచుండు త త్తనయుని మేఘవర్ణుని నధర్మము పంపుట చాలఁ బోరికిన్.</poem>|ref=80}} {{p|ac|fwb}}భీముఁ డశ్వముం దెచ్చెదనని ప్రతిజ్ఞ సేయుట</p> {{Telugu poem|type=క.|lines=<poem>ఎవ్వనిప్రాపున గెలిచెన్, గవ్వడి నెవ్వఁడి విరోధిగణముల ననిలో నవ్వనజాక్షుఁడు గృష్ణుఁడు, దవ్వుల నున్నాఁడు క్రతువు తరమే చేయన్.</poem>|ref=81}} {{Telugu poem|type=క.|lines=<poem>అని భీమునిదెసఁ జూచిన, వినయంబున నతఁడు వల్కె విష్ణుఁడు నికటం బున లేఁ డననేటికి మన, మునఁ దలచిన దురిత మడఁగి పుణ్యము దొరకున్.</poem>|ref=82}}<noinclude><references/></noinclude> 370a5kzkzdr76dkf8d45jtf6am6m1iu పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/21 104 178754 552285 496091 2026-04-09T05:13:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552285 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అదియునుంగాక నీ కొక్కరహస్యం బవశ్యం బెఱింగించెద వాసుదేవునిశాసనంబు నం జేసి మనకు బంధునాశనంబున నైనదోసంబు వీసంబును లేదు జన్నంబు సేయ కున్నను నవ్వెన్నుండు నిన్ను ధన్యునిం జేయు నయిన లోకంబునం గలరాజలో కంబులోని నుత్తమశ్లోకుండ వగుటకుం దగ నియ్యాగంబు సుప్రయోగంబుగా సాఁగింప నుద్యోగింపుము యోగ్యం బగునశ్వంబు విశ్వంబునం గల్గినం జాలు దుర్వారభుజాగర్వం బఖర్వంబుగా నుర్వీపతు లెవ్వ రెదిర్చినం బేర్చి నేన నిర్వ హించి తెచ్చెద నెచ్చటం గల దడుగ నవధరింపు మనుటయు సాత్యవతేయుండు కౌంతేయునిం గనుంగొని.</poem>|ref=83}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పావనివాక్యంబు పావనంబును శుభప్రదమును శ్రేయస్కరమును వరము నశ్వ మున్నది యౌవనాశ్వవిశ్వంభరాధిపుఁ డేలు భద్రావతీపురమునఁ బిసిడి యర్థముఁ గూడఁబెట్టిన ట్లావంకఁ బోతుటీఁగకు నైనఁ బొలయరాదు సందడించుచు దశాక్షౌహిణీసైన్యంబు లనిశంబుఁ గొలకొల మనుచునుండు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మనకు నది దక్కెనేని నమ్మఖము సాఁగు, ననిన విని భీముఁ డిట్లను నన్నతోడ నతనిబల మేల దేవత లడ్డమైనఁ, బట్టి తెచ్చెద హయము నీపాద మాన.</poem>|ref=84}} {{Telugu poem|type=తే.|lines=<poem>వాసుదేవునికృప గలవారి కెందు, నరయ దుర్ఘట మైనకార్యమును గలదె కాన భద్రావతికి నేఁగి క్రతుహయంబు, నొంటిఁ గొనివత్తు నట్లు తేకుంటినేని.</poem>|ref=85}} {{Telugu poem|type=సీ.|lines=<poem>వేదఘోషణ లేని వీట నున్నయతండుఁ దలిదండ్రులకు రెండు దలఁచునతఁడు నూరు వాడనినూత నీరు గ్రోలునతండు భూసురావళితోడ బొంకునతఁడు నిటలాక్షుగుడిలేనికొటిక నున్నయతండు నిల్లరిధన మీక యేఁచునతఁడుఁ దగిలి విశ్వాసపాతకముఁ జేసినతండు శివచింతఁ జెవిచెంతఁ జేర్పనతఁడుఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బోవుగతికి నవశ్యంబు పోదు ననుచు, శపథములు పల్కి కదల నిశ్చయము చేసి యన్నసన్నిధి మఱుమాట లాడకున్న, ధర్మసుతుఁ డాదరమున సోదరునిఁ జూచి.</poem>|ref=86}} {{Telugu poem|type=మ.|lines=<poem>బలియుం డుగ్రుఁడు యౌవనాశ్వధరణీపాలుండు దత్సైన్యు లా జుల ముక్కాఁకల నారితేఱినమహాశూరుల్ చలం బెత్తి మొ క్కలముల్ పల్కితి ఘోటకంబు గొనిరాఁగా నైన నీ వెంట రా వలదా యొక్కరుఁ డన్నఁ గర్ణసుతుఁ డావాక్యంబు లాలించుచున్.</poem>|ref=87}} {{Telugu poem|type=క.|lines=<poem>అనిలతనూజునివెంటన్, ననుఁ బంపుము వేడ్క ధర్మనందన యనినన్ విని భీముఁడు వృషకేతునిఁ, గనుఁగొని దయ చెంగలింపఁగా నిట్లనియెన్.</poem>|ref=88}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఏచినయాగ్రహంబు వహియించి భవజ్జనకున్ గఠోరనా రాచపరంపరల్ గొని దురంబునఁ గూల్చిననాఁటనుండియున్ ద్రోచినశోకవేదనలతోడఁ గుమారక నీముఖాబ్జమున్ జూచినయప్పు డెల్ల మది చుఱ్ఱనుఁ దీఱనిలజ్జపెంపునన్.</poem>|ref=89}}<noinclude><references/></noinclude> 768h288fs57m8ad2guifsy0k07imt6e పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/22 104 178755 552302 496092 2026-04-09T06:24:36Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552302 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>అనిన వృషకేతుఁ డిట్లను ననిలజులకు, సమరమున నైన మీచేతిశస్త్రనిహతిఁ జాల నుపకార మయ్యె మజ్జనకునకును, గలుషములఁ బాసి సద్గతిఁ గనియెఁ గాన.</poem>|ref=90}} {{Telugu poem|type=క.|lines=<poem>అంతరము దప్పి లక్ష్మీ, కాంతునిఁ కృష్ణుని భజింపక దయారహిత స్వాంతు సుయోధనుఁ గొలిచెన్, జింతామణి విడిచి గవ్వఁ జేకొనుభంగిన్.</poem>|ref=91}} {{Telugu poem|type=ఆ.|lines=<poem>ద్రుపదువీటిలోన దొమ్మికయ్యము రేఁచెఁ, బసులఁ బట్టె విరటుపట్టణమున మఱియు నెన్ని లేవు మార్తాండతనయుండు, దొడరి మనకుఁ జేయుదుండగములు.</poem>|ref=92}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఖలుఁ గురురాజుఁ గొల్చుటయ కాక సభాస్థలి నుత్తమాంగనన్ వల దన శక్తి గల్గియును వస్త్రము లొల్వఁగఁ జూచె నమ్మహా కలుషము లోర్చి సంగరముఖంబునఁ బార్థుఁడు తండ్రిబిడ్డలన్ గలపిన మేల కాక కొఱగామియుఁ గీడును నెద్ది పేర్కొనన్.</poem>|ref=93}} {{Telugu poem|type=క.|lines=<poem>అధిప విను ధనంజయుచే, నిధనంబై ముక్తిఁ జేకొనియెఁ గావున న వ్విధుకులజుఁ డుత్తమర్ణుం, డధమర్లుఁడ కర్ణుఁ డిది యథార్థం బైనన్.</poem>|ref=94}} {{Telugu poem|type=చ.|lines=<poem>శమనతనూజమాద్రిజులు సాక్షులుగాఁ జని యౌవనాశ్వదు ర్గము వడిఁ జొచ్చి యధ్వరతురంగముఁ బాపని కిచ్చి తండ్రిపా పముల నడంచి సద్గతికిఁ బంపి క్రీడిఋణంబు నేన త త్సరరతలంబునన్ వినుతి శౌర్యము నుత్తిగఁ బెట్టి తీర్చిదన్.</poem>|ref=95}} {{Telugu poem|type=తే.|lines=<poem>అనిన వృషకేతుఁ జూచి ధర్మావరజుఁడు, నెమ్మి రెట్టింప నాలింగన మ్మొనర్చి తనదుపయనం బెఱిఁగి ఘటోత్కచసుతుండు, మేఘవర్ణుండు గడు సంభ్రమింపఁ జూచి.</poem>|ref=96}} {{Telugu poem|type=క.|lines=<poem>తండ్రీ ఘటోత్కచుఁడు మీ, తండ్రి గలుఁగగాదె తల్లి ద్రౌపదితోడం దండ్రుల హరిదీశ్వరు లెన, మండ్రుఁ బొగడఁ దెచ్చె గంధమాదనమునకున్.</poem>|ref=97}} {{Telugu poem|type=శా.|lines=<poem>వాత్సల్యంబున నీవు నట్ల భుజగర్వస్ఫూర్తిఁ బెంపారుబీ భత్సుం బాయక ధర్మజుం గొలువు తాత్పర్యంబునన్ శౌర్యసం పత్సారున్ వృషకేతుఁ గూడుకొని యాభద్రావతీసైనిక ప్రోత్సాహం బెడలించి యధ్వరహయంబున్ దెచ్చు పర్యంతమున్.</poem>|ref=98}} {{Telugu poem|type=చ.|lines=<poem>అని విని మేఘవర్ణుఁ డనిలాత్మజుతో నను నీకుఁ బుట్టి మ జ్ఞనకుఁడు ముజ్జగంబునఁ బ్రశస్తి వహించె నహల్య రామచం ద్రుని చరణాబ్జరేణువునఁ దొంటి శిలాకృతి వీడుకొన్నలా గున సురసింధుతోయములఁ గూడినయోడికవాఁగుకైవడిన్.</poem>|ref=99}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>కావున నీకు సేవకుఁడఁ గాఁ దగుదున్ నినుఁ గొల్చి వచ్చి భ ద్రావతిలోన నుండెడుతురంగముఁ దెచ్చెదఁ గూయి వచ్చినన్</poem>|ref=}}<noinclude><references/></noinclude> kfk6474vyo4q7dii7mr4s0apeqmcjq0 పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/23 104 178756 552305 496093 2026-04-09T06:40:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552305 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నీ వటు దండగో లగుచు నిల్చినఁ జాలు నగస్త్యమూర్తియై యీవృషకేతనుం డరిమహీశబలాంబుధి నోరఁబట్టెడున్.</poem>|ref=100}} {{Telugu poem|type=తే.|lines=<poem>అహితసేనలు రా నతఁ డడ్డగించి, యాహవము చేయుచుండ హయంబు నేవ గొఱియవలెఁ బెట్టుకొని వత్తు నఱకడమునఁ, దడవు సేయక ధర్మనందనునికడకు.</poem>|ref=101}} {{Telugu poem|type=వ.|lines=<poem>అనిన విని పరమానందకందళితహృదయారవిందుండై సమీరనందనుండు ఘటో త్కచనందనుం బరిణమించి కరుణ మించినచూపులం జూచి పౌత్త్రక్షాత్త్రధర్మ భూషణంబును నమిత్రవిభీషణంబును నగునీభాషణంబు మదీయశౌర్యభూషణంబు నకు హేతుభూతం బయ్యె భూతనాథుండు వచ్చినను మనమువ్వురతోడం జివ్వ కుం దొడర వశంబు గాదని యుద్ధసన్నద్ధులైన సోదరపుత్త్రపౌత్త్రులం గనుంగొని ధర్మపుత్త్రుండు హర్షాశ్రుమిళితనేత్రుండును బులకకలికాభిరామగాత్రుండును నై యగ్నిత్రయంబు గలుగ నాకు లోకత్రయంబున నెయ్యది యసాధ్యం బని యుత్స హించి యుండె ఇంత భానుమంతుం డపరదిక్కాంతాకబరికాంతరంబునకుఁ జెంగలువబంతిచెలువు సంతరించె నప్పుడు.</poem>|ref=102}} {{Telugu poem|type=తే.|lines=<poem>ధర్మనందనుచిత్తఖేదంబు మాన్పి, తురగమేధంబు గావించువెరవు దెలిపి పోవఁదలఁచిన నమ్మౌనిపుంగవునకు, ననుజులును నాను విహితపూజనము లొసఁగి.</poem>|ref=103}} {{Telugu poem|type=శా.|lines=<poem>చేదోయిన్ ముకుళించి వీడుకొనె నక్షీణప్రమోదంబునన్ వేదవ్యాసుఁ బ్రసాదభాసురవచోవిన్యాసు నంహస్సము త్సాదాధ్యాసు సుధీవిలాసు నుతవిద్యావాసుఁ బ్రజ్ఞాకళా సాదజ్ఞానసముల్లసచ్చిదమస్వాదోదితోల్లాసునిన్.</poem>|ref=104}} {{Telugu poem|type=సీ.|lines=<poem>మునినాథుచే ధర్మతనయుండు వీడ్కొని యపరసంధ్యాక్రియ లాచరించి యనుజులు గొల్వ సింహాసనంబుననుండి క్రమ్మఱఁ జింతాభరంబు దాల్చి యంతరాయము లేక హయము వచ్చుట యెట్లు సత్క్రియయాగంబు సాఁగు టెట్లు దానదక్షిణలకు ధనము గల్గుట యెట్లు మునిమాట కే నియ్యకొనుట యెట్లు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>చాలదుష్కర మైనయీజన్నమునకుఁ, దోడుదొన యైనచుట్టంబు దొరకు టెట్లు దేవకీసూతి త్రిభువనాధిపుఁడు తాన, యెఱిఁగి సాధింపకున్న నీడేఱు టెట్లు.</poem>|ref=105}} {{Telugu poem|type=తే.|lines=<poem>హా సరోజాక్ష గోత్రదుఃఖార్ణవమున, మునిఁగియున్నాఁడఁ జేయార్చుకొనఁగలేక నీకృపాదృష్టి పేరోడ గాకయున్న, వెడలఁబడు టెట్లు ముఖము గావించె టెట్లు.</poem>|ref=106}} {{Telugu poem|type=క.|lines=<poem>కౌరవసభలో లజ్జా, వారిధి దిగ నుద్ధరింపవా ద్రౌపది న న్నారీతి నుద్ధరింపుము, నీరజదళనేత్ర కలుషనీరధివలనన్.</poem>|ref=107}}<noinclude><references/></noinclude> 7q12e7exfgr4k1489yyfi3ggubppdvk పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/24 104 178757 552308 496094 2026-04-09T07:15:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552308 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}ధర్మరాజుకడకుఁ గృష్ణుండు వచ్చుట</p> {{Telugu poem|type=వ.|lines=<poem>అని పెక్కుఁదెఱంగుల నక్కమలోదరుం బేర్కొని దీనాతిదీనంబు లగువాక్యం బులం బ్రస్తుతింప సమస్తభువనవ్యాపియు విశ్వరూపియు నగుగోపికారమణుండు దత్క్షణంబ వచ్చి వాకిట నిలిచి ప్రతిహారిం గనుంగొని మదీయాగమనంబు ధర్మ పుత్త్రున కెఱింగింపు మెంతవారికేని మహీకాంతుని యవసరంబు దెలియక చనవు మెఱసి యంతఃపురంబునకుం జనుట యనుచితం బనిన వాఁడును గృతవందనుం డయి గోవిందున కిట్లనియె.</poem>|ref=108}} {{Telugu poem|type=సీ.|lines=<poem>దేవర యేవేళ నీవు వేంచేసిన సమయంబ యని ధర్మసంభవుండు నాతోడ మొదల నానతి యిచ్చె నవసరానవసరంబులు మీకు నడుగ వలదు పరధనాపహులును బరదోషనిరతులుఁ బరవధూరతులును బడయలేరు నీదగుకరుణ గణింపఁగా నిట్టిదుర్గుణములు ధర్మపుత్త్రునకు లేవు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>తగ విలోకించి తద్వాంఛితంబు దీర్పఁ, దాను దమ్ములు నీపదధ్యానపరత నున్నవా రని పఱతెంచి సన్నుతోక్తిఁ, గృష్ణుఁ డేతెంచె నగరివాకిటికి ననిన.</poem>|ref=109}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>దిగ్గన లేచి యవ్వసుమతీపతి భీముఁడు సవ్యసాచియున్ డగ్గఱి కొల్వ నాననమునన్ దరహాసమనోజ్ఞచంద్రికల్ నిగ్గులు వాఱ మత్తగజలీల రయంబున నేఁగుదెంచెఁ దా నగ్గరుడాంకుఁ జేరఁ బులకాంకురముల్ దను వెల్ల నిండఁగన్.</poem>|ref=110}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>వచ్చినధర్మజుం గదిసి వారిజనాభుఁడు మ్రొక్కె మ్రొక్కినన్ గ్రుచ్చి కవుంగలించుకొనెఁ గూర్మియు భక్తియుఁ బొత్తు సేయఁగా ముచ్చట వాయఁ గొంతవడి మూర్ధము మూర్కొని లోచనంబులం బిచ్చిలి రాలుబాష్పజలబిందులు మౌళి నలంకరింపఁగన్.</poem>|ref=111}} {{Telugu poem|type=క.|lines=<poem>గోవిందునిపాదములకుఁ, బావనియును నర్జునుండుఁ బ్రణమిల్లిరి రా జీవయుగళంబుపైఁ గ్రొ, త్తావులు గొన వ్రాలుతుమ్మెదలచందమునన్.</poem>|ref=112}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇత్తెఱంగునం బాండునందనులు వసుదేవనందను సంభావించి యంతఃపురంబునకుం దోడ్కొనిపోయి యర్ఘ్యపాద్యాదివిధులం పూజించి యర్హాసనంబుల నాసీను లయియున్నయెడల బాంచాలరాజనందన వినయంబున నమ్ముకుందునకు వందనం బొనర్చి మందస్మితవదనారవింద యగుచు నరవిందనాభురాకకు విస్మయం బందు చున్నయన్నరవరాగ్రణిం గనుంగొని యిట్లనియె.</poem>|ref=113}} {{Telugu poem|type=తే.|lines=<poem>అర్ధరాత్రంబు వచ్చె నీహరి యటంచు, మనమునం దేల వెఱఁగంద మనమకాదు దాసజనుఁ డెందు నేయుపద్రవముఁ జెందు, నందులకు వచ్చి రక్షించు నచ్యుతుండు.</poem>|ref=114}}<noinclude><references/></noinclude> 3mimvkqp3giezb86zgyrhh8h6ouni4w పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/25 104 178758 552309 496095 2026-04-09T07:31:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552309 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఈవు మనంబునన్ మఱచితే సభలోఁ దనచీర యెల్చుకోఁ గా విడిపింప నందఱును గల్గియు నిర్దయులై కనుంగొనన్ హా వసుదేవపుత్త్ర యన నక్షయవస్త్రము లిచ్చి నన్ను ల జ్జావనరాశిలో మునిఁగి చావక యుండఁగ నుద్ధరించుటల్.</poem>|ref=115}} {{Telugu poem|type=తే.|lines=<poem>మనము గాండీవి నంపుద మని తలంపఁ, దలఁపులోనన వచ్చెను దత్క్షణంబ భక్తజనులకు ముంగొంగుపసిఁడి గాఁడె, దేసతారత్న మీవాసుదేవుఁ డనఘ.</poem>|ref=116}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని సన్నుతింప ద్రుపదజాతయెడ జాతాదరుండై సరసిజోదరుండు మన్నించి యజాతశత్రుదిక్కు మొగం బైన నతండు వినయవిస్రంభగంభీరంబుగా నిట్లనియె.</poem>|ref=117}} {{Telugu poem|type=చ.|lines=<poem>తలఁచితి దుఃఖనిర్గతికిఁ దామరసోదర నిన్ను నీవునుం దలఁపునకంటె మున్నె ప్రమదంబున వచ్చితి నామనోరథం బులు ఫలియించె వ్యాసమునిపుంగవునానతి నశ్వమేధమున్ దలఁచితిఁ జేయ నిర్భయతఁ దత్ఫలకర్తవు నీవ కావునన్.</poem>|ref=118}} {{Telugu poem|type=తే.|lines=<poem>అనిన ధర్మతనూజుతో నధిప నీవు, పూనుపను లెల్ల ఫలసిద్ధిఁ బొందు ధైర్య ధనుల కరయంగ లే వసాధ్యంబు లనుచు,న చ్యుతుఁడు భీముదెస జూచి యల్ల నగుచు.</poem>|ref=119}} {{Telugu poem|type=క.|lines=<poem>మందమతియు బహ్వాశియుఁ, దుందిలుఁడును రాక్షసీరతుఁడు నిష్ఠురవా క్సందర్భుఁడు నగుమారుత, నందనుసచివతఁ బ్రయోజనములు ఫలించున్.</poem>|ref=120}} {{p|ac|fwb}}కృష్ణుఁడు భీమునిగుణంబులు ధర్మజునకుం దెల్పుట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>అంగవిహీను నిల్లటపుటల్లునిఁ బ్రల్లదు నీచభామినీ సంగతు వామనున్ బధిరు సాధ్వసమానసు మామఁ గాముకున్ వెంగలి నంగనాజితుని నిర్దయుఁ గ్రోధిఁ బ్రమత్తు మంత్రిఁ జే యం గొఱగామి కెల్లఁ గుదురంచు గణింతురు నీతికోవిదుల్.</poem>|ref=121}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>గంధవహాత్మజుండు పెనుగబ్బి తలంపఁడు కార్యముల్ జరా సంధు హిడింబునిన్ బకనిశాచరు జంపినయట్లు గాదు గ ర్వాంధులు సత్యసంధులు మహాజలసాంద్రులు నిర్జితేంద్రియుల్ బంధురదానశీలురు నృపాలురు వారి నెఱుంగఁ డెన్నఁడున్.</poem>|ref=122}} {{Telugu poem|type=తే.|lines=<poem>నాఁడు గాండీవి పూనె సైంధవు వధింపఁ, బ్రతిన యుద్ధతి నేవిచారమును లేక నేఁడు భీముఁడు కడిమిఁ బూనినప్రతిజ్ఞ, యంతకన్నను మిగులసాహసతరంబు.</poem>|ref=123}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇమ్మహాప్రతిజ్ఞ యీడేఱు టెట్లు నిరాఘాటంబున యజ్ఞఘోటంబు దిగంతరంబుల నిరంతరంబును జనింప నితాంతశౌర్యవంతు లగుమహీకాంతులు దేవగంధర్వాదులు నంతరాయంబు నొందింప నెడరు వేచియుండుదురు మున్ను రాఘవేశ్వరుం డశ్వ</poem>|ref=}}<noinclude><references/></noinclude> nu016qixhk0ze96y9ktftk3i2mai0yd పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/26 104 178759 552310 496096 2026-04-09T07:42:31Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552310 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>రక్షకు వృక్షచరవీరు మారుతిం బనుప నితంకు శక్తిమతి యనుపట్టణంబున సురథుం డనుమహారథునిచేతఁ దురంగంబు పట్టువడి తానునుం గట్టువడియె నట్టియెడ రామ భద్రుం డాయుపద్రవంబు తాన చని చక్కఁబెట్టుకొనవలసెఁ గావునఁ బావనికి సహాయం బీయర్జునుం బనుచుట కర్జం బని తర్జనిం జూపిన కంసమర్ధనునకు బక మర్దనుం డిట్లనియె.</poem>|ref=124}} {{p|ac|fwb}}కృష్ణభీమసేనుల సరసాలాపము</p> {{Telugu poem|type=తే.|lines=<poem>అనఘ నీవానతిచ్చినయట్ల మిగులఁ, దుందిలుండను బహ్వాశి దుష్టరాక్ష సీరతుండను నగుదుఁ జర్చించి చూడ, దేవరకు నట్టిగుణములు లేవు గాని.</poem>|ref=125}} {{Telugu poem|type=సీ.|lines=<poem>మొదలు నత్యంతకాముకుఁడ వౌటకు గొల్లయిల్లాండ్రగుబ్బపాలిండ్లు సాక్షి యతినీచరతిశీలి వగుటకుఁ బాఠీనకమఠసూకరవిగ్రహములు సాక్షి బహ్వాశి వగుటకు బ్రహ్మాండకోట్లును బూరింపలేనినీబొజ్జ సాక్షి స్త్రీలోలుఁ డగుటకుఁ ద్రైలోక్యము నెఱుంగ ధరకుఁ దెచ్చినవేల్పుతరువు సాక్షి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>జడసముత్సాహి వగుటకు జలధి సాక్షి, వామనుఁడ వగుటకు బలీశ్వరుఁడు సాక్షి మందమతి వౌట నది మఱపొందెఁగాక, సరివిఁ బేర్కొనాఁ దరమే నీసటలు కృష్ణ.</poem>|ref=126}} {{Telugu poem|type=తే.|lines=<poem>చదురు లేటికి మును జరాసంధ్యముఖ్య, భూవరుల సంహరించుట నీ వెఱుఁగవె నీకరుణతోడుగా వైరినృపుల గెల్తు, హయము గొనివత్తు సాఁగింతు నధ్వరంబు.</poem>|ref=127}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఇది యొకదొడ్డగాఁ దలఁప నేటికి నాహృదయంబులోన నీ పదయుగళంబు నిల్పి కులపర్వతముల్ పెకలించి వైతునో గద గొని ధారణిం దుమురుగా వడి దంతునొ దిగ్గజంబులన్ రదనము లూడఁదన్నుదునో రాలుతునో గ్రహతారకంబులన్.</poem>|ref=128}} {{Telugu poem|type=తే.|lines=<poem>బహువిచారపిపాసార్త పాండుపుత్ర, చాతకముల కకాలవర్షంబ వైతి విమతజనులకు నంగారవృష్టి వైతి, నీవు వేంచేసి నీరదనీలవర్ణ.</poem>|ref=129}} {{Telugu poem|type=తే.|lines=<poem>పంకనిర్మగ్న మగుగోవుఁ బరికరించి, సుకరముగ నుద్ధరించుగోపకునిమాడ్కి ముదము దైవార నుద్ధరింపుదువుగాక, పంకనిర్మగ్ను నన్ను గోపాలతిలక.</poem>|ref=130}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యనిలనందనుండు పలుకుపలుకులకుం బ్రమోదియై తదీయతేజోవర్ధనుం డగుచు గోవర్ధనుండు భీమసేను నాలింగనం బొనర్చి భవద్వాక్యంబుల నాచిత్తంబు కౌతు కాయత్తం బయ్యె ధన్యుండవు మాన్యుండవు రాజన్యునకు మన్యుభరంబు వలవదు జన్యంబున జాహ్నవీసుతద్రోణకర్ణులను దత్సంబంధబాంధవులను నిధనం బొన</poem>|ref=}}<noinclude><references/></noinclude> nphoq55x20ait7qno4zzaohkl7lridx పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/27 104 178760 552314 496097 2026-04-09T08:42:18Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552314 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ర్చిన దుష్కృతంబు మత్కరంబునం బెట్టి విశ్వనుతంబుగా నశ్వమేధంబు సాఁగిం తుగా కనిన బలానుజునకు ధర్మానుజుండు దండంబు వెట్టి యిట్లనియె.</poem>|ref=131}} {{Telugu poem|type=చ.|lines=<poem>అరసి భవత్కరాంబురుహమం దొక టిడ్డను గోటికొండలై పెరుఁగుటఁ జేసి దుష్కృతముఁ బెట్టఁగఁ గూడదు నీకరంబునన్ నరపతి యశ్వమేధసవనం బొనరించిన నాఫలంబు నీ కరకమలంబునందు నిడఁ గానికగా నది గాంచు నున్నతిన్.</poem>|ref=132}} {{Telugu poem|type=తే.|lines=<poem>హయముఁ గొనివచ్చునంతకు యమతనూజుఁ, గాచికొనియుండ నీసవ్యసాచి ననుపు పోయి వచ్చెద నీపదాంబురుహచింత, నాకుఁ దగుసంబళంబుగా నలిననాభ.</poem>|ref=133}} {{Telugu poem|type=క.|lines=<poem>అని మాటలాడుసమయం, బున భోజనవేళ యయ్యెఁ బ్రొ ద్దెంతేనిం జనియె నని ద్రుపదనందన, చనుదెంచినఁ బాండుపుత్త్ర సారసనేత్రుల్.</poem>|ref=134}} {{Telugu poem|type=వ.|lines=<poem>ప్రసంగం బుజ్జగించి మజ్జనంబు లాడి యిష్టాన్నపానంబులం బరితుష్టి నొంది యర్హప్రకారంబుల నారాత్రి సుఖసుప్తిం బొంది రంతం గొంతప్రొద్దునకు నిశా విరామం బగుటయు.</poem>|ref=135}} {{Telugu poem|type=క.|lines=<poem>కలువలమురు వెడలఁగఁ జు, క్కలు దివి నంతంత నొక్కొకటి దోఁపఁగ వె న్నెల పడమటిదిక్కునకున్, బలపల నై యొడ్డగిలఁగఁ బలపల వేగెన్.</poem>|ref=136}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>తూరుపు తెల్లవాఱుటయుఁ దోడనె మంగళపాఠకస్తుతుల్ మీఱఁ దదీయరావముల మేల్కని కాల్యసమంచితక్రియల్ దీఱిచి పాండుపుత్త్రవసుదేవసుతుల్ ప్రమదంబు మోములన్ దేఱఁగ వేడ్కతో నరుగుదెంచి సభాస్థలి నిల్చి రంతటన్.</poem>|ref=137}} {{p|ac|fwb}}భీమాదులు భద్రావతీపురంబున కరుగుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>ఆహవసన్నద్ధులై భీమకర్ణనందనమేఘవర్ణులు ధర్మతనయు పాదంబులకు మ్రొక్కి పంకజమునకు దండము పెట్టి యంతఃపురమున కరిగి కుంతికి నెరఁగి వీడ్కొని వచ్చి వివ్వచ్చు గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చి కుస్తరించి యనఘ నేఁ దురగంబుఁ గొనివచ్చునందాఁక నంగరక్షకుఁడ వై యధిపుఁ గాచి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>యుండు మని మాద్రిపుత్త్రుల నుపచరించి, ద్రౌపదికిఁ జెప్పి మఱియును దానవారి యడుగులకు వ్రాలి యద్దేవు ననుమతమున, నరిగె ననుమోదమున యౌవనాశ్వుపురికి.</poem>|ref=138}} {{Telugu poem|type=క.|lines=<poem>అనుటయు విని జనమేజయ, జనపతి సంతసము నొంది జైమినితో న య్యనిలసుత యౌవనాశ్వుల, కును దారస మైనరణముకొలఁ దడుగుటయున్.</poem>|ref=139}}<noinclude><references/></noinclude> bvactyios6oiv62m2mec78kbvaerbwt పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/28 104 178761 552315 496098 2026-04-09T08:49:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552315 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=శా.|lines=<poem>మల్లాంబావరపుత్త్ర గర్వితరిపుక్ష్మాపాలసంపత్తి వి ద్యుల్లావణ్యకళాశరత్సమయలీలోల్లాసి బాహాసీమ త్తల్లీనర్తనరంగదంగదసుహృద్ధాత్రీశకోటీరమా ద్యల్లీలాకకుబంతవారణ సువర్ణాహార్యధైర్యోదయా.</poem>|ref=140}} {{Telugu poem|type=క.|lines=<poem>ధరణీవరాహవార్జిత, ధరణీవరణాపరావతార మురారీ ధరణీవరాహ రక్షిత, ధరణీవరబృంద మహితదాన ముకుందా.</poem>|ref=141}} {{Telugu poem|type=మానిని.|lines=<poem>జనతమహితసంధా చారుసాహిత్యగంధా వినమనయవిలాసా విద్వదంతర్నివాసా ఘనతరమదగర్వగ్రంధిభారావమద్దు ర్జనపహృదయభల్లా రాయచౌహత్తమల్లా.</poem>|ref=142}} {{Center|<poem>గద్యము. ఇది భారతీతీర్థ శ్రీచరణకరుణాపాత్ర గాదయామాత్యపుత్త్ర వినయవిద్యాసముద్ర పినవీరభద్రప్రణీతం బైన జైమినిభారతంబునం దశ్వమేధపర్వంబునం బ్రథమాశ్వాసము.</poem>}} {{Center|—————}}<noinclude><references/></noinclude> shbjev7ie4zgcw5n65gquw87yf3iahn పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/29 104 178762 552328 496099 2026-04-09T09:33:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552328 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 29 |bSize = 377 |cWidth = 302 |cHeight = 78 |oTop = 20 |oLeft = 36 |Location = center |Description = }} {{Center|శ్రీ}} {{p|ac|fs150}}జైమినిభారతము</p> {{p|ac|fs125}}అశ్వమేధపర్వము — ద్వితీయాశ్వాసము</p> {{Telugu poem|type={{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 29 |bSize = 377 |cWidth = 78 |cHeight = 144 |oTop = 209 |oLeft = 20 |Location = left |Description = }}|lines=<poem> రమణచరణకలితవి చారణ పరభయదఖడ్గశార్దూలమహా ధారానఖముఖదారిత వీరారికురంగ గుండవిభునరసింగా.</poem>|ref=1}} {{Telugu poem|type=వ.|lines=<poem>అవధరింపుము జైమినిమునీంద్రుండు జనమేజయనరేంద్రున కిట్లనియె నట్లు ధర్మజ వాసుదేవులచేత ననుజ్ఞాతుం డై హస్తిపురంబు నిర్గమించి నిరర్గళప్రయాణంబులం గతిపయవాసరంబులకు.</poem>|ref=2}} {{p|ac|fwb}}భీమాదులు భద్రావతీనగరంబుఁ జేరుట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>పావని కాంచెఁ గట్టెదుర భర్మశిరోగృహతుంగశృంగసం భావితపద్మరాగజగభస్తిసమాజవిరాజమానలీ లావిపరీతసాంధ్యనిశలం దిశలందు నలంకరించు భ ద్రావతి యౌవనాశ్వసురరాజవిరాజదిరామరావతిన్.</poem>|ref=3}} {{Telugu poem|type=సీ.|lines=<poem>స్ఫాటికమణిశిలాప్రత్యగ్రరచనాతిబంధురప్రాకారభాసురంబు పాతాళజలఝరీపర్యాప్తకల్లోలసుకుమారపరిఖోపశోభితంబు కనకసౌధాంచలకలితముక్తాఫలరాజిలీలాగ్రతారాగణంబు శక్రనీలశిలావిశాలగోపురరోచిరసమయజనితమిథ్యాతపంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>భవనకాసారకహ్లారపద్మకుముద, పుండరీకనీలోత్పలషండసురభి విపులమధురకరకలనాదవిజితపుష్ప, చాపనినదంబు భద్రావతీపురంబు.</poem>|ref=4}}<noinclude><references/></noinclude> exhkrcvvdmp6f1jrbxnme5owpfp8uyi పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/30 104 178763 552330 496100 2026-04-09T09:49:36Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552330 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>పంబినవేదఘోషణలభాషణముల్ వినరాక హోమధూ మంబులు గ్రమ్మి కార్కొన ఖమార్గము గానఁగనీక యూపసం ఘంబులసందడిన్ నడువఁ గాల్దెరు వైనను లేక సాధుర మ్యంబును శత్రుభీషణము నై పుర మొప్పుచు నుండు నెప్పుడున్.</poem>|ref=5}} {{Telugu poem|type=శా.|lines=<poem>నానాపక్వఫలాతినమ్రతరుసంతానంబులన్ విస్ఫుర న్నానాపుష్పలతాప్రతానముల నానాపక్షిరావంబులన్ నానావర్ణమృగపచారముల నానాకేళికుంజంబులన్ నానాభంగి నుతింప నొప్పుఁ బురి నానాభోగసంపన్నతన్.</poem>|ref=6}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆనగరంబు వైభవము లర్కజసూతికిఁ జూపుచున్ మరు త్సూనుఁడు గాంచె నొక్కయెడఁ దోయజహల్లకకైరవోత్పలా నూనమరందగంధినటదూర్మిఘటాపరిఘట్టనార్ద్రమూ లానఘకూలదేశసముదంచితపూగము వాస్తడాగమున్.</poem>|ref=7}} {{Telugu poem|type=తే.|lines=<poem>కాంచి యీబావి యగుఁ దురంగములు నీరు, ద్రావునది గాకయున్న నుద్యుత్ఖురప్ర కాండముద్రలచేత సంకలిత మగుచు, మృదురజోరాజి మెదుగ నేరదు పథంబు.</poem>|ref=8}} {{Telugu poem|type=క.|lines=<poem>తురగములు నీరు గొనునవ, సరమును నేతెంచె మనము చాటువడుద మి గ్గిరిరాజంబున నని యరి, గిరి మువ్వురు నరిగి కుంజగృహసంస్థితుఁ లై.</poem>|ref=9}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఉండి కర్ణసుతుండు వాయుజునితోడ, నృపతి కీతని కక్షౌహిణీదశకము కలిగినను నందు నొకకొంతగాని పెకలి, యంతయును రాదు చనుదెంచుహయము బడిని.</poem>|ref=10}} {{Telugu poem|type=సీ.|lines=<poem>త్రిపథగావాహినీతీరంబుఁ జేరినజనులపాతకసముచ్చయముఁ బోలె సంవర్తశిఖిశిఖాజ్వాలకీలంబును డాసినకాలకూటంబుఁ బోలె వసుదేవసుతపదద్వయచింతనంబున మలినమానసునిజన్మంబుఁ బోలె సాధితగయుఁ డైనసత్పుత్త్రుఁ గాంచిన పితృవర్గవిషమదుర్గతియుఁ బోలె</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నడఁగిపోవును నీచేత యౌవనాశ్వ, భూమిపాలాశ్వరక్షతభూరిసైన్య సముదయం బెల్ల నుగ్గునూచంబు లగుచు, నీగదాఘాతమున నొక్కనిమిషమునను.</poem>|ref=11}} {{Telugu poem|type=మ.|lines=<poem>అని సల్లాపము లాడుచున్నయెడ నుద్యద్వాద్యఘోషంబులున్ ఘనఘీంకారరవంబులున్ బృథుగళగ్రైవేయఘంటాకఠో రనినాదంబులు గండదానజలధారాలోలరోలంబమో హనఝంకారములు న్జెలంగ నివహంబై వచ్చె శుండాలముల్.</poem>|ref=12}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇత్తెఱంగున మత్తగజంబులు వచ్చి సరోవరంబుఁ జొచ్చి మచ్చికలు హెచ్చుమీఱం గరంబుల జలంబులు పూరించి కరులు కరేణువులమీఁదను గరేణువులు కరుల మీఁదనుం జల్లుచు నుల్లసిల్లుచు దంతకోరకంబులం గోరిక లీరికలెత్త మెత్తమెత్తన</poem>|ref=}}<noinclude><references/></noinclude> k4xh6nz638sdwi1gwbbz4e52nxubzdf పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/31 104 178764 552346 496101 2026-04-09T10:54:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552346 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గండూయనంబులు వేయుచు శుండాదండంబులం బుండరీకంబులు వెఱికి నిండిన కుతూహలంబున గండు మిగిలి వ్రేట్లాడుచు నన్యోన్యవదనసౌరభంబు లాస్వాదించి మోదంబున బృంహితంబులు సేయుచుఁ బిక్కటిల్లినమక్కువ నక్కుతోడ నక్కును, జెక్కుతోడఁ జెక్కును, జెవితోడం జెవియును, బరితోడం బరియును సరి బెరయ నొరయుచుఁ బుష్కరాగ్రంబుల జలంబులు పూరించి చిమ్మనఁగ్రోవులం బోలె నొండొంటిపయిం జిమ్ముచు ననేకప్రకారంబులఁ గ్రీడించి మావంతుల బల వంతంబునం జలవిహారం బుజ్జగించి పురంబునకు మగుడు నంత.</poem>|ref=13}} {{Telugu poem|type=సీ.|lines=<poem>నేమినిర్గతధారుణీరేణుకల్పితతిమిరబృందస్యందనములతోడఁ గల్పాంతరుద్రఢక్కారావధిక్కారిసముదగ్రవాదఘోషములతోడ వ్యాలోలమృత్యుజిహ్వాపల్లవాభీలసందీప్తబిరుదధ్వజములతోడ గ్రీష్మఘర్మత్విషద్భీష్మదీప్తిచ్ఛటాకలితాస్త్రసుభటసంఘములతోడ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>వచ్చు సైన్యంబు చటులగర్వంబుఁ జూచి, యౌవనాశ్వుండు గాఁబోలు ననుచుఁ గర్ణ సుతుఁడు దిగ్గన లేచి చూచుచును నీరు, ద్రావనేతెంచుహరులసందడిగఁ దెలిసి.</poem>|ref=14}} {{Telugu poem|type=చ.|lines=<poem>పరువడి భూసురాస్యములభంగిఁ బదక్రమముల్ దలిర్పఁ ది త్తిరినకులోష్ట్రకేకులగతిం గతు లొప్పఁగఁ జేరి వాహకుల్ పరిపరిలాగులం గుదియఁబట్టుచు రా వలవత్రయంబులున్ దురగము లేఁగుదెంచె నవె త్రొక్కినచోటులు త్రొక్క కుద్ధతిన్.</poem>|ref=15}} {{Telugu poem|type=చ.|lines=<poem>వివిధము లైనయశ్వములు వేలతరంబులు నీరు ద్రావుచు న్నవియును బోవుచున్నవియు నైనవి యారయ నిందులోపలన్ సవనహయంబు వచ్చుట కనంబడ దింటన కట్టి గడ్డియున్ గవణము నీరు చూపఁ బతి కట్టడ చేయఁగఁబోలుఁ బావనీ.</poem>|ref=16}} {{Telugu poem|type=తే.|lines=<poem>అనిన వృషకేతుఁ గనుఁగొని యనిలసుతుఁడు, పలికినారము తురగసంబంధ మైన ప్రతిన లెన్నేని ధర్మసంభవునియెదుర, మనము దోటిడిచేతుల మగుడు టెట్లు.</poem>|ref=17}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పుత్రహీనుం డైనపురుషునకుఁ బరలోకసుఖముపొందు గల్గనివిధమున నంగనాజితుఁ డైనయట్టిపాలసునకు బంధుసంఘంబు చొప్పడనికరణి మంత్రినిస్పృహుఁ డైనమనుజనాథునకును స్థిరరాజ్యగరిమ సిద్దింపనట్లు శ్రీవిష్ణుపదభక్తిచిత్తంబులో లేనివానికి శుభములు లేనిపగిది</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>శంకరునిఁ బూజ సేయనిపంకమతికి, గురుతరైశ్వర్య మొదవనిసరణి మనము హయముఁ గొనిపోక విఫలప్రయత్నమునను, గరిపురికి నేఁగు టపకీర్తికారణంబ.</poem>|ref=18}} {{Telugu poem|type=క.|lines=<poem>అని మాటలాడుసమయం, బున రథకరితురగభటసమూహము బహువా ద్యనినాదభీషణంబై, చనుదెంచెఁ దదీయవిపులసైన్యమునడుమన్.</poem>|ref=19}}<noinclude><references/></noinclude> 89mjm7w6znb04kjmh5471fycw3jt291 పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/32 104 178765 552348 496102 2026-04-09T11:05:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552348 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}భీమాదులు యజ్ఞాశ్వంబును జూచుట</p> {{Telugu poem|type=క.|lines=<poem>తురగంబు వచ్చెఁ బరిపరి, మురువునన్ఁ జరణములు నేల మోవకయుండన్ ధర బహువల్లభ యగుటను, ఖురపుటములు మోపకుండఁ గొసరెడుభంగిన్.</poem>|ref=20}} {{Telugu poem|type=మ.|lines=<poem>వినుతానేకవిభూషణాభినవమై శ్వేతాతపత్త్రద్యుతుల్ తనపై వెన్నెల చల్లఁ జామరశిరోదంచన్మరున్మంజరీ జనితానందమున న్మనం బలర నుత్సాహంబునన్ సార్వభౌ మునిచందంబున నేఁగుదెంచె విహితాంభోజకరక్రీడకున్.</poem>|ref=21}} {{Telugu poem|type=క.|lines=<poem>ఈకరణి వచ్చుతురగముఁ, బైకొని పట్టంగఁ దమకపడుపుత్త్రుని నా లోకించి వలదు వేగము, నీకని వారించి మనుమనిం గనుఁగొన్నన్.</poem>|ref=22}} {{p|ac|fwb}}మేఘవర్ణుఁడు సైన్యంబుల మార్కొనుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>భీమసేనునకుఁ బ్రణామంబు గావించి మేఘవర్ణుఁడు విక్రమించి పలికె సేనలనడిమితేజీఁ దెత్తు మందలోఁ జెవిపట్టి క్రేపు నీడ్చినవిధమున దళము లేలెక్క నీసెలవు గల్గినఁ జాలు యౌవనాశ్వునిఁ దనుజాన్వితముగ బలిమిమై మూటకట్టులు గట్టి తెచ్చెద మ్రుచ్చులఁబోలె నీముందటికిని</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నేల మన కింత తురగంబ చాలు ననినఁ, దడవు సేయక నిమిషమాత్రంబులోనఁ దార్చికట్టెద నీయున్నతరువుతోడఁ, గీచకాంతక నను విలోకింపు మనుచు.</poem>|ref=23}} {{Telugu poem|type=వ.|lines=<poem>సంగరోత్సాహంబున నంగంబు వొదల నక్కుధరశృంగంబుననుండి లంఘనజం ఘాలం బగుసింగంపుఁగొదమకరణి ధరణికిం జనుదెంచి మించినమాయాప్రభావం బునం గాలకంధరకంధరామూలకాకోలవిషమషీసగంధం బగునంధకారంబు గల్పించు కల్పాంతకాలమేఘంబుల నుత్పాదించి తన్ముఖంబు దిఙ్ముఖంబులం దళతళలు గడలుకొన విద్యుల్లతామతల్లికల నల్లుకొనంజేసియు నెల్లెడలఁ బెల్లుకొని యుల్లం బులు జల్లనం బిడుగులు పడంజేసియు నుత్పాతంబులు గావించుచు దేవదానవాదు లకు భయంకరంబుగా గగనవీథీవిటంకంబున నిలిచి మేఘనాదుండునుం బోలె మేఘనాదంబున సింహనాదంబు చేసి యద్దనుజసింహుండు విక్రమింప నవ్విక్ర మంబు శక్రుం డొక్కచారునివలన విని సక్రోధుండై యాక్రవ్యాదుం డెవ్వం డరసి రమ్మని యొక్కదూత బుత్తెంచిన నతండు సత్వరంబుగ వచ్చి యంబరంబున శాంబరీడంబరంబు నెరపుహిడింబాపౌత్రుపాలికిం జనుదెంచి.</poem>|ref=24}} {{p|ac|fwb}}ఇంద్రుండు మేఘవర్ణునికడకు దూతను బంపుట</p>.. {{Telugu poem|type=క.|lines=<poem>నీ వెవ్వ రేల చేసెద, వీవిపరీతములు నిర్జరేశ్వరుఁడు త్రిలో కీవిభుఁడు తెలిసి రమ్మనఁ, గా వచ్చితి నిజముఁ జెప్పఁగాఁ దగు ననినన్.</poem>|ref=25}}<noinclude><references/></noinclude> 1ntyz9ebpew5421ivyc0aofcnl4uhth పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/33 104 178766 552359 496103 2026-04-09T11:52:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552359 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>అమరవిభుండు నన్నడుగ నంపెఁ గృతార్ధుఁడ నైతి భీమసే నుమనుమఁడన్ ఘటోత్కచతనూజుఁడఁ బేరున మేఘవర్ణుఁడన్ శమనజుఁ డశ్వమేధసవనం బొనరించుచు యౌవనాశ్వదు ర్గమున మఖాశ్వ మున్న దనఁగా విని తెమ్మని పంపువెట్టినన్.</poem>|ref=26}} {{Telugu poem|type=తే.|lines=<poem>వీతికై చేయుమాయావిభూతిగాని, యొండు గా దన విని దూత యుత్సహించి యరిగి యవ్విధ మెఱిఁగింప నమరవిభుఁడు, సంతసము నొందె నిచట రాక్షసవరుండు.</poem>|ref=27}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఒకచోట జీమూతనికరంబుఁ బొడమించు నొకచోటఁ గురియించు నుపలవృష్టి వెదచల్లు నొకచోట విస్ఫులింగంబులఁ బడఁజేయు నొకచోటఁ బిడుగుగముల నతులవాతూలసంహతి ముంచు నొకచోటఁ దొరఁగించు నొకచోట ధూమపటలి సవరించు నొకచోటఁ జటులాంధకారంబు నొకచోటఁ బెళపెళ నుఱుమఁజేయుఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బెక్కు లీరీతి మఱియుఁ గల్పించి మించి, యహితసేనల నెల్లఁ జీకాకుపఱచి పట్టి యశ్వంబు మూఁపునఁ బెట్టికొనుచుఁ, గగనగమనంబు గైకొని కదలె వడిని.</poem>|ref=28}} {{Telugu poem|type=చ.|lines=<poem>అతఁడు సమీరవేగమున నశ్వముఁ గొం చుడువీథి నేఁగ న ద్భుతపడి పోయెఁ బోయె హయముం గొని దానవుఁ డంచు సైనికుల్ వితథఫలప్రయత్ను లయి విస్మిృతిఁ గన్గొన వేలుపుల్ కృపా హితమతి మేఘవర్ణునిపయిం గురియించిరి పుష్పవర్షమున్.</poem>|ref=29}} {{Telugu poem|type=తే.|lines=<poem>ప్రసవవర్షంబు గురియించి ప్రస్తుతించి, త్రిదశు లేఁగంగ హయముతోఁ జదలనున్న యతనిఁ గన్గొని భీమకర్ణాత్మభవులు, సింహనాదంబు చేసిరి చెంగలించి.</poem>|ref=30}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున భీమసేనపౌత్రుండు మాయాబలంబున హయంబు నపహరించుకొని పోవుట భటులవలన విని యౌవనాశ్వమహీకళత్రుండు పుత్త్రబంధుజనమిత్రసహి తుండై నిర్ణిరోధం బగుక్రోధంబున నిష్ప్రతీపం బగుప్రతాపంబున వెడలి వియత్ప థంబునం జనురథికవీరుల నావేళ నాలుగువేల ననుప ననుపమానసంరంభంబున విజృంభించి వార లంబరంబున కుద్గమించి మించినపరాక్రమంబునం జక్రశరశూల ముద్గరముసలాదిసాధనంబు లంకించుచు నవ్వీరునిం జుట్టుముట్టిన నా కెజెట్టిబిరుదునుం దట్టువారక యట్టహాసంబు చేసి బెట్టిదం బైన రాచట్టుఁ బెఱికి చుట్టుకొనిన మూఁక లఁ గిట్టి వడిం జాఁపకట్టు వడంగొట్టి యమరపతిపట్టణంబున కనిచి పట్టితెచ్చిన హయంబును ననిలుపట్టికట్టెదురఁ జెట్టునం గట్టి దండంబు వెట్టి నిలిచిన నట్టియెడ.</poem>|ref=31}} {{p|ac|fwb}}మేఘవర్ణుఁడు రాజసైన్యముతోఁ బోరుట</p> {{Telugu poem|type=చ.|lines=<poem>వెనుకొని యౌవనాశ్వపృథివీపతి సేనల చుట్టుముట్టినన్ గనుఁగొని మేఘవర్ణుఁ డధికం బగురోషమునం దదీయసై</poem>|ref=}}<noinclude><references/></noinclude> eclndzjf2jdsiyicmju9waul4g485n0 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/20 104 187858 552080 506201 2026-04-08T12:10:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552080 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>పాలయామాస వీరైస్తై, పశ్చాద్యజ్ఞో మహాస్కృతః। యజ్ఞోత్సవే వర్తమానే వాల్మీకిర్మునిపుంగవః॥ సీతాం నీత్వా పుత్రయుతాం సంస్థాప్య రఘుసన్నిధౌ। రామః పుత్రయుతోజాతస్సీతయాసహితః స్థితః॥ మునీన్విసర్జయామాస యజ్ఞాంతే చ పురస్కృతాన్। రామస్సీతాగతం స్నేహం నిదధే తదపత్యయోః॥ యుద్ధంతు పుత్రయోర్యద్వజ్జాతం రామేణ వై పురా। తథా <u>పార్థస్య పుత్రస్య</u> యుద్ధం ప్రావర్తతాద్భుతమ్॥ సూత ఉవాచ :— పారీక్షితాయ సకలం కథయామాస జైమినిః। తత్తు యుష్మభ్యమాఖ్యాతం మయైవ మునిపుంగవాః॥ నాఖ్యాతవానిదం యుద్ధం వాల్మీకిః పితృపుత్రయోః। యద్యాఖ్యాస్యదమజ్జిష్య ల్లోకోయం కరుణార్ణవే॥ ఇదమాఖ్యానకం రమ్యం యేశృణ్వంతి నరోత్తమాః। తే పుత్రపౌత్రసహితా భుక్త్వా భోగాన్మనోరమాన్॥ సర్వపాపవినిర్ముక్తా లభంతే విష్ణుమవ్యయమ్। శృణోతీదం పుణ్యశీలం శ్రావయేచ్చేదముత్తమమ్॥ నరః ఫలమవాప్నోతి రాజసూయాశ్వమేధయోః। కాంచనేన విమానేన స్వర్గం యాతి నరోత్తమః॥ పునర్లక్ష్మీరూపయుతోజాయతే విమలే కులే। శ్రుత్వాత్విదముపాఖ్యానం శ్రావ్యమన్యన్నరోచతే॥ పుంస్కోకిలరుతం శ్రుత్వా రూక్షాధ్వాంక్షస్య వాగివః॥”</poem>|ref=}} {{right|జైమినిభారతము (అశ్వమేధపర్వము) అధ్యా. 36. శ్లో॥ 79-90}}<noinclude><references/></noinclude> knxzf2ko4ajibd59glvy2d2oz6nbjri పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/21 104 187859 552081 506202 2026-04-08T12:14:22Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552081 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కుశలవోపాఖ్యానములోని యుపసంహారము :— {{Telugu poem|type=|lines=<poem>"జనకజతో ననుజన్ములతోడ ననురాగమునఁ బొంది యారామవిభుఁడు క్రతు వశేషంబుగాఁ గావించి మౌని తతులకు దక్షిణల్ తనియఁగ నిచ్చి తనకీర్తిచంద్రికల్ ధరయెల్ల నిండ జనలోకచంద్రుండు జగ మేలుచుండె. సముదగ్రమగు ప్రజాక్షయము యుగాంత్య సమయంబునం దవశ్యంబగుఁ గాన నది గారణంబుగా నావహం బయ్యె <u>ద్రిదశేంద్రసుతునకు దినపసూనునకు</u> శశికులతిలక! యాసమరంబుఁ జూడఁ గుశరాములకుబోలె ఘోరమై తోఁచె. తనయులకునుఁ గన్నతండ్రికే కలిగె నని యని యెఱిఁగింపఁడయ్యె వాల్మీకి అది మీకుఁ జెప్పితి నని సూతుఁ డపుడు ముద మొప్ప శౌనకముఖ్యుల కనియె నెప్పుడు యీకథ నేనరోత్తములు చెప్పిన వినిన వ్రాసినఁ బేరుకొనిన శ్రీ నొంది పుణ్యులై చిరజీవు లగుచు మానక సుతులతో మనుమలతోడ సఖులతోడనుఁ బ్రాణసఖియలతోడ నఖిలసుఖావాప్తి నలరుచుండుదురు</poem>|ref=}}<noinclude><references/></noinclude> 0vp7guqz9qlyubq12mxp8pe6t7jpsgi పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/22 104 187860 552082 506203 2026-04-08T12:19:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552082 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దురితవిముక్తులై తోయజనయన కరుణఁ గాంతురు నిత్యకైవల్యపదము. అనుచు సూతుఁడు చెప్ప నాశౌనకాది మునులందఱును డెందముల మెచ్చి రనుచు"</poem>|ref=}} {{right|కుశలవోపాఖ్యానము (ఉత్తరభాగము) పద్య. 1276-1287}} సందర్భానుసారముగఁ గవి జైమినిభారతములోని కొన్నిభాగములను వదలివేసియుండెనని మున్నే తెలియపఱచియున్నాను. ఆవిధముగ ననువదించని భాగములలో నొకటి సౌరస్తోత్రము. సంగరమున విల్లు విఱుఁగఁగా లవుఁడు సూర్యభగవంతుని స్తుతియించి యమ్మహాత్మునివలన దివ్యకార్ముకమును బడయు నవసరమున మూలమునఁ గల సౌరస్తోత్ర మీయనువాదమునఁ గానరాదు. ఈవిధముగ ననేకవిధములైన మార్పులతో నీకుశలవోపాఖ్యానమును జిత్రించిన కవియొక్క కుశలత వర్ణనాతీతము. కుశలవచనపటువగు నీకవీశ్వరుఁడు తన కుశలవచరితమున నిట్టి మార్పులను బ్రవేశపెట్టుటకుఁ గారణములు లేకపోలేదు. తా ననువదించుటకు స్వీకరించిన కథాభాగము జైమినిభారతములోనిదైనను నందుఁ (జైమినిభారతమున) గుశలవచరితము ప్రాస్తావికోపాఖ్యానము. మధురమధురమగు భారతకథను వినుచున్న జనమేజయునకుఁ బార్థబబ్రువాహనుల యుద్ధావసరమునఁ దండ్రికినిఁ దనయునకును సంగర మేర్పడుటను వినఁగా నాశ్చర్యజిజ్ఞాన లుప్పతిల్లుట సహజమేకదా! తత్సమయమున జైమినిచేఁ బార్థబబ్రువాహనుల యుద్ధ మాశ్చర్యవిషయము గాద<noinclude><references/></noinclude> 57qnahtliqxcs97bdymhjs1hc49xe4t పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/23 104 187861 552083 506204 2026-04-08T12:24:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552083 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నుటకు మాత్రమే కుశలవచరిత మచ్చట వర్ణింపఁబడియున్నది. అట భారతకథయే ప్రధానమైనది. కుశలవచరితము ప్రాస్తావికము మాత్రమే. కాని రామనార్యుఁడు జైమినిభారతమున సంగ్రహముగఁ బ్రతిపాదింపఁబడిన కథావస్తువుఁ దీసికొని సర్వాంగసుందరమగు నొకకావ్యముగ నద్దానిని దీర్చి దిద్దఁ బ్రయత్నించి సఫలుఁ డయ్యెను. అచ్చటచ్చట మూలములో లేకున్నను కొన్నివర్ణనములఁ జేర్చుకొనియెను. సందర్భశుద్ధికైఁ గొన్నింటిని వదలివేసి యాయాసందర్భములందుఁ బోషింపఁదగిన రసములఁ బోషించి యొకకావ్యమును సృష్టించెను. సంగ్రహరూపమగు నొకయుపాఖ్యానమును నొకప్రత్యేకమైన కావ్యముగ నొనరింపవలయుచోఁ గొన్నిమార్పు లత్యావశ్యకములుగదా! అంతటితోఁ గవి మూలము ననుసరించక వేరుత్రోవలఁ ద్రొక్కెనని విమర్శించుట పరమసాహసమే యగును. గొప్పగ్రంథమునుండి యొకభాగమును మాత్ర మనువదించుటలోఁగాని యద్ధానినిమాత్ర మొకదృశ్యకావ్యముగనో శ్రవ్యకావ్యముగనో రచియించుటలోఁ గాని కవిసార్వభౌములచే నీసరణియే యనుసరింపఁబడిన దనుటలో సందేహము లేదు. కాని వస్తుస్థితిని కప్పిపుచ్చలేముగదా! అదియే పైవిమర్శనకు మూలహేతువు. {{p|ac|fwb}}అనువాదరీతి</p> మూలమున ఖండఖండముగ నధ్యాయములచే (12 అధ్యాయములు 25-36) విభాగింపఁబడిన కుశలవచరిత్రమునుఁ గవి రెండుభాగములుగ విభజించెను. పూర్వభాగమున 708 ద్విపదలు<noinclude><references/></noinclude> ofp9ajnxirpnhgdw3m6mg60aj252213 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/24 104 187862 552084 506205 2026-04-08T12:30:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552084 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గలవు. ఉత్తర భాగమున 1294 ద్విపదలు గలవు. రెండుపంక్తులను గలిగిన దొక్కద్విపదగ నిర్ణయింపఁబడినది. శ్రీరాముఁడు వనవాసమును ముగించుకొని మఱలుటాదిగాఁ గుశలవ జననాంతమైన కథాభాగమునుఁ గలయది పూర్వభాగము. శ్రీరాముఁ డశ్వమేధాధ్వరము నారంభించుటాదిగాఁ గుశలవులతో యుద్ధానంతరము పుత్రదారాదులతోఁ గూడి సుఖముగ రాజ్యమేలుటవరకుఁ గల యితివృత్త ముత్తరభాగములోని కథావస్తువు. ఈగ్రంథమున నుత్తరభాగమునకు సర్వవిధములఁ బూర్వపీఠికవలె నొప్పు పూర్వభాగము సార్థకమై యొప్పుచున్నది. యథావదనువాదము (మక్కికి మక్కి యనువాదము) భావానువాదమన ననువాద మిరుదెఱఁగులఁ జెప్పు నొప్పును. మూలములోని కథాభాగము నేమాత్రము వదలక ప్రాయికముగా మూలమున వచ్చు పదములనే ప్రయోగించుచు ననువదించుట యథావదనువాద మనఁబడును. మూలములోని కథావస్తువునుఁ బరిగ్రహించి స్వతంత్రముగ మూలములోని భావమున కవిరుద్ధముగ ననువదించుట భావానువాద మనఁబడును. ఈకుశలవోపాఖ్యానము రెండవదియగు భావానువాద మనఁదగును. అచ్చటచ్చటఁ గొన్ని తత్తత్పదానువాదములు గనుపించినను నీగ్రంథము భావానువాద మనుటలో సందేహము లేదు. ఉదాహరణ కీక్రింద నివ్వబడిన మూలానువాదములఁ బరిశీలించిన స్పష్టము కాఁగలదు. {{Telugu poem|type=|lines=<poem>"దశవర్షసహస్రాణి రాజ్యం చక్రే స రాఘవః। ప్రజాం న లేభే సీతాయాం పాలయ పూర్వజస్థితిమ్॥"</poem>|ref=}} {{right|జైమినిభారతము. అ. ప. అధ్యా. 26.శ్లో. 1}}<noinclude><references/></noinclude> 3e406tk2zpe7lpafc6snl96ugkc1iqp పుట:తెలుగు కార్టున్.pdf/64 104 207156 552337 540947 2026-04-09T10:31:16Z Rajasekhar1961 50 552337 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{Css image crop |Image = తెలుగు_కార్టున్.pdf |Page = 64 |bSize = 467 |cWidth = 398 |cHeight = 261 |oTop = 38 |oLeft = 30 |Location = center |Description = }} {{Css image crop |Image = తెలుగు_కార్టున్.pdf |Page = 64 |bSize = 467 |cWidth = 380 |cHeight = 249 |oTop = 308 |oLeft = 41 |Location = center |Description = }}<noinclude><references/> {{right|◀◀53}}</noinclude> 412lms18opobg31ws1jh3qt3r4quuv2 552338 552337 2026-04-09T10:31:45Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 552338 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude> {{Css image crop |Image = తెలుగు_కార్టున్.pdf |Page = 64 |bSize = 467 |cWidth = 398 |cHeight = 261 |oTop = 38 |oLeft = 30 |Location = center |Description = }} {{Css image crop |Image = తెలుగు_కార్టున్.pdf |Page = 64 |bSize = 467 |cWidth = 380 |cHeight = 249 |oTop = 308 |oLeft = 41 |Location = center |Description = }}<noinclude><references/> {{right|◀◀53}}</noinclude> 0w80xs3wiusutx9qrdr9ywdvu9ceoy0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/155 104 211333 552356 551156 2026-04-09T11:37:03Z A.Murali 3019 552356 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> 1934లొ స్థాపించబడిన "సాహితీ మేఖల సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శి ఇదే సంస్థకు చెందిన ధవళా శ్రీనివాసరావు కూడా తెలుగుభాష పట్ల చిన్నచూపుగల వారిని మందలిస్తూ పద్యాలు రాశారు. <poem> తెలుగుదేశాన జన్మించి తెలుగు చేత మంచి చెడ్డల భేదంపు మర్మమరసి తెలుగు పొలముల పంటను తినుచు బెరిగి తెనుగు బాసన్న నాలుక తేలవైతె ?</poem> అంతేకాదు నిజాం పాలనలో తెలుగుభాష యొక్క దీనస్థితి, హీనస్థితిని చూసి ధవళా శ్రీనివాసరావు హృదయం చలించింది. ఉర్దూభాషా సాహిత్యాలను, అక్కడి ఫాయర్లనూ ముషాయిరాలను మెచ్చుకునే సందర్భంలో తెలుగు రాదని చెప్పుకోవడమే గొప్పగా భావించేవారు. ఇది నచ్చని ధవళా శ్రీనివాసరావు సింహంలా గర్జించాడు. <poem> తెలుగన్నతంనే యేవగించుకొని మూతిల్ విప్పవేమోయి ఈ తెలుగుంబాస పసందు ముచ్చటలు సుంతేనింపసందింపవో పలుడం జెల్లునె తెల్గు రాదనుచుని పాండిత్యమా గంగలొ గలువంగా దగదే యదేదియుయినంగానిమ్ము నీపాలిటన్”</poem> ఆనాడు శ్రీనివాసరావు తన పద్యాన్ని ప్రజలకు ప్రబోధ శంఖంలా పూరించాడు. పాటలాగా పద్యాన్ని పరుగెత్తించే కలం బలం ధవళశ్రీ సొత్తు. ధవళా శ్రీనివాసరావు జాతీయ భావాలు కలిగిన కవి. జాతీయోద్యమ స్ఫూర్తితో ఆనాడు చక్కని కవితలు రాశారు. అదిగో తూర్పున రక్తిసంధిలగ నార్యావర్త దేశంబుపై నుదయించె ప్రబికాంతి జీవనపు లీలోద్యాన మందెల్లడన్ యెదల న్మూసిన శౌర్యపంఉగుసుమముల్విప్పారి స్వాతంత్య్ర సం పదసౌరభము దిద్దిగంతములలో వ్యాపింపగా నొప్పదే 'క్విట్ ఇండియా' ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ఉన్నా, భారత స్వాతంత్ర్యం కోసం స్పందించి రాసిన పద్యమిది. ప్రజాకవి కాళోజీని నిజాం ప్రభుత్వం 1946లో మూడునెలలు వరంగల్ నుండి బహిష్కరించినపుడు “సాహితీ మేఖల" దశమ వార్షికోత్సవాల సందర్భంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించింది. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ధవళా శ్రీనివాసరావు 'కాళోజి" పై రాసిన కవితలు ఎంతో గుర్తింపుపొందాయి. <poem> కాకిమూకలు నిన్ను చీకాకు నొనరింప ఏకతంబే కోయిలా! వానికేమి లాభమె కోయిలా! కలత జెందకె కోయిలా! మనది కవికులంబౌ కోయిలా!</poem> ఈ కవికి పల్లెటూళ్లన్నా, పచ్చని పంటపొలాలన్నా ఎంతో ఇష్టం. అందుకే చేలన్నీ పచ్చదనంతో కళకళలాడుతూ వుండాలని, మండుటెండలకు ఎండి వాడిపోయే పొలాలు చూచి తన కన్నీళ్ళతోనైనా వాటికి తేమగూర్చాలని “మధురోహం”లో కోరుకుంటాడు. <poem> 'నా కలం నేడు బలరాముని హలం' అంటారొక చోట నేనెవరో నన్నెరుగరు కవిని - కాదు గాయకుడు శిల్పినంటారేమొ అదిగాదిదిగాదు నేను మధురోహను</poem> మధురోహను' అని అంటారు ఇంకోచోట. వేదనాభారంతో మగ్గిపోయిన హృదయాలను మధించి అమృతభాండములను అందించగల మధురకవి ధవళశ్రీ, వీరి మరణానంతరం వీరి కుమారులు అముద్రితంగా వున్న కవితలన్నీ సేకరించి "ధవళశ్రీ" పేరుతో 1991లో అచ్చువేయించారు. ఈ కవి 1980 మే 7న అస్తమించారు. డు తెలంగాణ (134) తేజోమూర్తులు య<noinclude><references/></noinclude> dzwvcoupf8ipvoi8syhr5mu5xgwow51 పుట:పటం కతలు.pdf/18 104 211451 552220 551702 2026-04-08T16:21:56Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552220 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 18 |bSize = 450 |cWidth = 350 |cHeight = 81 |oTop = 42 |oLeft = 45 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''1. పటం కతలకు ఆధారాలు - నకాశీ చిత్రాలు '''</p>}} తెలంగాణలోని జనగామ జిల్లా 'చేర్యాల' గ్రామం ఉంది. ఇక్కడ 'నకాశీ' అనే వారికి కళా కృతులు/పటాలు ఉత్పత్తి చేయడమే జీవనాధారం. జానపదం మరియు పౌరాణిక కళాకృతులు తయారు చేయడం వీరి ప్రధాన వృత్తి. సంపూర్ణ మతతత్వ పరిధి కలిగి, రాజకీయ, సామాజిక స్ఫురణతో, క్లిష్టమైన ప్రాంతీయ కుల విధానాన్ని సంపూర్ణంగా మిళితం చేసి గీసే చిత్రాలు 'నకాశీ చిత్రాలు'. ఈ పటాలు ఒక కులం యొక్క ఆవిర్భావం, ఆ కుల ప్రాచుర్యం కొరకు ఒక వ్యక్తి చేసే వీరోచిత పోరాటాలను ప్రస్పుటంగా తెలియజేస్తాయి. రామాయణ, మహాభారత, పౌరాణిక గాథలు, ప్రాంతీయ జానపద గేయాలు మరియు నిత్య జీవితంలో జరిగే పలు సంఘటనల ఆధారంగా రూపొందించ బడినవే నకాశీ చిత్రాలు.<noinclude><references/></noinclude> htch79nxnlrl8aoimj68bf7fahsbbnp పుట:పటం కతలు.pdf/19 104 211452 552221 551703 2026-04-08T16:22:18Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552221 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude> {{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 19 |bSize = 450 |cWidth = 312 |cHeight = 372 |oTop = 15 |oLeft = 74 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> l0xn5v2ixtig7fexhbxlbthezgcs2qu పుట:పటం కతలు.pdf/34 104 211588 552222 551994 2026-04-08T16:23:05Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552222 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 34 |bSize = 450 |cWidth = 350 |cHeight = 81 |oTop = 44 |oLeft = 47 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''2.ఎ అద్దపు పటం కత '''</p>}} జానపద విజ్ఞానంలో కళలు, సాహిత్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తరతరాల చరిత్రను, ఆచారాన్ని, సంప్రదాయాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించడానికి ఇవి దోహదపడుతున్నాయి. జానపద విజ్ఞానం అంటే సాహిత్యమే అనే దశ నుంచి బహుముఖాంశాల సమాహారం వరకు విస్తరించి ఆ దిశలో అధ్యయనాలు జరుగుతున్నాయి. స్వయం సమృద్ధి కలిగిన గ్రామీణ జీవనాన్ని సుసంపన్నం చేస్తున్న కళలు అగ్రభాగాన నిలిచాయి. ఆయా సమాజాల చేత, సమూహాల చేత ఆదరించబడి, వాటి ఔన్నత్యాన్ని చాటుకుంటూ నిలిచాయి. కళనే వృత్తిగా చేసుకొని తరతరాలుగా ఆ కళల్ని పోషించుకుంటూ వస్తున్న సంప్రదాయ వృత్తికళలు తెలంగాణ అంతటా వ్యాపించి ఉన్నాయి. ఇలా<noinclude><references/></noinclude> 58j9vtmjc2evmu5p67ydpxss21boytk పుట:పటం కతలు.pdf/35 104 211589 552223 551996 2026-04-08T16:23:25Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552223 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 35 |bSize = 450 |cWidth = 378 |cHeight = 344 |oTop = 23 |oLeft = 47 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> g0wdqwwqoh9d9d5znkjz5g98hep7dwv పుట:పటం కతలు.pdf/40 104 211594 552224 552010 2026-04-08T16:23:53Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552224 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 40 |bSize = 450 |cWidth = 351 |cHeight = 89 |oTop = 39 |oLeft = 45 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''2 బి. నాయీ పటం కత '''</p>}} జానపద పురాణాలల్లో విశిష్టమైనదే కాదు తెలంగాణా పటం కథల్లో అపురూపమైంది నాయీ పటం. సూత సంహితలోని 12వ అధ్యాయం ఆరవ సూత్రం ఆధారంగా ఈ నాయీ పటం కథ చెప్పబడుతూ వస్తున్నది. నాయీ వృత్తి కథాంశంతో ముడిపడి ఉంది. శివలీల వినోదంగా ఈ పటం కథ ప్రదర్శితమౌతుంది. వృత్తి పవిత్రమనే భావనతో "క్షుర” వృత్తిని ఉన్నతీకరించడానికి ఈ పురాణ రచన నిర్మితమైంది. దాని సారాంశం ఏమంటే వృత్తి నీచమనే భావన సామాజికుల్లో ఉత్పన్నం కాకుండా చేయడం అనేదే దీని లక్ష్యం.<noinclude><references/></noinclude> g0nq58v02a1bdizz1s8tipy97g4xhi4 పుట:పటం కతలు.pdf/41 104 211595 552225 552011 2026-04-08T16:24:16Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552225 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 41 |bSize = 450 |cWidth = 386 |cHeight = 353 |oTop = 30 |oLeft = 38 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> b6qgis2owog4wu6w3oosmy6x5isjr4f పుట:పటం కతలు.pdf/48 104 211602 552226 552026 2026-04-08T16:24:53Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552226 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 48 |bSize = 450 |cWidth = 353 |cHeight = 81 |oTop = 42 |oLeft = 41 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''3. ఏనూటి పటం కత '''</p>}} నపద గిరిజన కళారూపాల్లో పటం కథలు ప్రత్యేకమైనవి. తెలంగాణలో మాత్రమే కనిపించే పటం కథల కళాకారులు మౌఖికంగా ప్రచారంలో ఉన్న కులపురాణాలకు నకాశీ చిత్రకారులతో దృశ్యరూపం కల్పించుకొని పండితులకు పామరులకు కథాంశం అర్థమయ్యేలా కథాగానం చేయటం వీరి ప్రత్యేకత. పటం కథలు ప్రదర్శించే ఆయా కళారూపాల్లో అద్దపువారు నాయీబ్రాహ్మణులకు అద్దపు పురాణం, కూనపులివారు పద్మశాలీలకు మార్కండేయ పురాణం, మాసయ్యలకు రజకులకు మడేలు పురాణం, కాకిపడిగెలవారు ముదిరాజ్లకు భారతం కథలు, పెక్కర్లు కుమ్మరి వారికి గుండ బ్రహ్మాయ్య పురాణం, తెరచీరలు, కొమ్ము మరియు మందహెచ్చులవారు యాదయ్యకు కాటమరాజు కథలు, దక్కలివారు మాదిగలకు జాంబపురాణం, గుర్రపువారు మాల కులానికి భేతాళపురాణం,<noinclude><references/></noinclude> ib7w5btqxoaqpiodaujkp3x4oz5tmxx పుట:పటం కతలు.pdf/57 104 211613 552209 551750 2026-04-08T15:38:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552209 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|40||పటం కతలు}}</noinclude> కాగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆర్ధిక సహకారంతో వరంగల్లోని జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వ విద్యాలయం వారు ఏనూటి పటం కతను ఆడియో, వీడియో, ఫోటో మాద్యమాల్లో డాక్యుమెంటేషన్ చేయడమే కాకుండా, వారి దైనందిన జీవితంపై కూడా పరిశోధన చేయడం విశేషం. {{right|- డా॥ బాసని సురేష్}}<noinclude><references/></noinclude> ezu02wicxexi1k63xg3bqr60pk2ume3 పుట:పటం కతలు.pdf/58 104 211614 552210 551751 2026-04-08T15:42:18Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552210 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 58 |bSize = 450 |cWidth = 383 |cHeight = 105 |oTop = 30 |oLeft = 24 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''4. డక్కలి పటం కత '''</p>}} భారతీయ సమాజపు రీతులని కుల చట్రాలతోపాటు, ఆ కులాలకి ఉన్న ఉపకులాలు, ఆ ఉపకులాలకు వారసత్వ సంపదగా అందే విలక్షణ కళా, సాంస్కృతిక లక్షణాలని అర్థం చేసుకోవడం అవసరం. అర్థం చేసుకోవాలంటే ముందు తెల్సుకోవాలి. భారతీయ కుల వ్యవస్థకు పాశ్చాత్య దృక్పథం, అదీ అంతగా పొసగని ధృక్పథంతో జోడించి చూసుకుని లోటుపాట్లని ఎత్తిచూసుకొని వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలతోపాటు అదే కుల వ్యవస్థలో ఉన్న కొన్ని అరుదైన, విలక్షణమైన, విభిన్నమైన, సాంస్కృతిక కోణాలను కులాలను దాటుకుని అందుకోవాల్సి ఉంది. ఆధునికత వైపుకి అతి వేగంగా వెళ్తున్న ఈ గమనంలో ఈ కళాకోణాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి మన సమాజాలు ఒకటొకటిగా ఎన్నో అరుదైన 'సాంస్కృతిక సమూహాలను' కోల్పోతున్నాయి. 'కులం - ఉపకులం' కోణంలో సామాజిక<noinclude><references/></noinclude> 164zxonzwzl8rnns2hz74iqpwxu6lbt పుట:పటం కతలు.pdf/59 104 211615 552211 551752 2026-04-08T15:43:17Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552211 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 59 |bSize = 450 |cWidth = 372 |cHeight = 369 |oTop = 21 |oLeft = 42 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> pr9r8xhrx1cvtkbh6opuepx8ahtu2a1 పుట:పటం కతలు.pdf/60 104 211616 552212 551753 2026-04-08T15:47:45Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552212 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||43}}</noinclude> ధృక్పథం వివరణలతోపాటు, ఆ ఉపకులాల కళా నైపుణ్యాలు అందిస్తున్న కళాప్రదర్శనల సాంస్కృతిక కోణాన్ని కూడా తరిచి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయ సమాజాన్ని నాలుగుమెట్ల కుల నిచ్చెనతోపాటు, ఇంకా లోతుల్లోకి వెళ్ళి, ఆ క్రింది మెట్టు మీది కులంలోని ఉపకులాలని తాకి వాటిలోని కళా ప్రదర్శనలని అందుకుంటే అవి మనని ఆధునికతలోని ఎన్నో పాశ్చాత్య విశ్లేషణాత్మక విమర్శనా కోణాలని సహజంగా అందిస్తాయి. ఇది ఇప్పటి అవసరం. ఈ నేపథ్యంలో నుండి చూస్తే డక్కలివారు మాదిగ కులానికి ఉపకులం. మాదిగ కులమే క్రింది కులమని ఆక్షేపించే ప్రధాన స్రవంతికి మాదిగకన్నా ఇంకాస్త కిందనుండే దక్కలివారు, అంటరానివారికి అంటరానివారుగా భావిస్తారనే చెప్పాలి. కానీ కళావారసత్వం క్రింద ఒక పురాణాన్ని అందిపుచ్చుకున్నవారు వీరు. డక్కలి వారంతా జాంబ పురాణాన్ని చెప్పేవారు. అదికూడా 'పటం'తో, పటంకథగా మౌఖికంగా చెప్పేవారు. బయటి సమాజం అట్టడుగువర్గంగా నిరక్షరాస్యులుగా తప్పుగా గుర్తిస్తున్నా తమ నిజ అస్థిత్వాన్ని తమ కళలో తమలో తాము దాపెట్టుకున్నవారు. ఒక క్రింది కులానికి సంబంధించి ఎన్నో అరుదైన, విలక్షణ, విభిన్న విశిష్టకోణాలు. డక్కలివారి పటం సంప్రదాయం ఎంతో విలక్షణమైంది. భారతదేశంలో సుమారు ఆరు లేదా ఏడు రాష్ట్రాలలో చిత్రపట సంప్రదాయం ఉంది. అయితే ఈ దక్కలి పటం కేవలం చిత్రకళకి సంబంధించింది మాత్రమేకాదు. డక్కలి వారితోపాటు మరో పది ఉపకులాలవారు తెలంగాణ ప్రాంతంలో పటాన్ని విజ్యువల్ ఎయిడ్గా ఉపయోగించి కుల పురాణాలు చెప్తారు. కుల పురాణాలు మరొక వైశిష్ట్యత నిచ్చెనమెట్ల వ్యవస్థని తన పద, భావజాలాల్లోనే ఉంచి ఈ క్రింది కులాలుగా పరిగణింపబడే కులాలు తమ ఉపకులాల వారితో చెప్పించుకునే తమ కుల అస్థిత్వ ప్రకటనలు. తమ తమ రీ అసెర్షన్స్. ప్రధాన స్రవంతికి సమాంతరంగా తమ విశ్వాన్ని నిర్మించుకున్న దైవం. ఈ కుల పురాణ విశేషాలను పటం మీదకందించటం సామాన్యమైన విషయంకాదు. అసలు ఈ పటం కతల సంప్రదాయం ఎప్పటి నుండి ప్రచారంలో ఉందో తేల్చి చెప్పడం కష్టం. పటం కతలు భారతీయ గ్రామీణ జీవన విధానంలో అంతర్భాగమైనవి.<noinclude><references/></noinclude> 25gih5wc4od2yc5hot0mzxpwbmt9pdd పుట:పటం కతలు.pdf/61 104 211617 552213 551754 2026-04-08T15:53:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552213 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|44||పటం కతలు}}</noinclude> అందుకే ఎంతో క్లిష్టమైన ఈ పట చిత్రకళని సహితం ఈ వర్గాలు అతి సహజంగా స్వంతం చేసుకున్నాయి. పటం తయారీ అన్నది మరో విస్తృత అధ్యయనా అంశం. ఈ పటాలను 'నకాశీ' వారు వివిధ ఉపకులాల వారికి వేస్తారు. ఎంతో శ్రమ, ఖర్చులతో కూడిన ఈ పనిని నకాశీలు తమ సామాజిక బాధ్యతగా, ఆచార వ్యవహారాలలో భాగంగా భావించి వేస్తారు. ప్రతి కుల, ఉపకులాలు తమ తమ విధి ఆచారాల ప్రకారం ఈ పటాలను వేయించుకుంటారు. ఇదివరకే ఉన్న పాత పటం 'నకలు'తోగాని లేదా ఆయా కథకుల కథనం ప్రకారంగానీ పటం వేయడం ఆరంభిస్తారు. పటంలో ఏయే దేవతలను, ఏయే నేపధ్యాలని ఏయే రంగులతో వేయదమా కూడా నిర్ధారణగా జరుగుతుంది. ఉదాహరణకి తాత జాంబువుడికి నీలం, అతడి కొంగవాలు కత్తికి తెల్లని అంచుల్లోని నలుపు రంగులు బ్యాక్ గ్రౌండ్ ఎరువు తయారీ కష్టమైనది. అది వేసుకునే బ్రష్ ల తయారీ కూడా ఉడత, మేక, గుఱ్ఱం వెంట్రుకలతో చేయబడుతుంది. నకాశీ పటాలు వాటి తయారీ - అదో విశ్వం. గ్రామీణ కళల్లోని విశిష్టతని అర్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకతని స్ఫురించే ఒక విలక్షణవిధానం. డక్కలివారు కూడా తమ పటాన్ని నకాశీవారితోనే వేయిస్తారు. కులదేవత ఆదిశక్తిని అన్ని బొమ్మలకన్నా పెద్దదిగా వేస్తారు. కథకులు తమ ఏ వంపులు చెపితే చిత్రకారుడు నకాశ్ వాటికి ప్రతిస్పందించి సవరిస్తాడు. అంతా బాగుందనుకున్నాక చివరగా ఆదిశక్తి కళ్ళు వేయడంతో పటం వేయడం ఆఖరు దశకి చేరుకుంటుంది. కథకులు ఇచ్చే సంభావనలు, ఆ ఆచార కొండ కూడా వారి సామాజిక సంబంధ బాంధవ్యాలను తెలియచేస్తుంది. ఈ విధానాల్లో భాగంగా నకాసీలు, డక్కలివారు కలిసి ఆ కొత్త పటం సాంస్కృతిక ఆవిష్కరణని పండగలా చేసుకుంటారు. పటం పూజ పేరుతో బంధువులను పిలుచుకొని పటాన్ని ముందుగా మాదిగ కుల పెద్ద ఇంటికి తీసుకునిపోవడం ఆచారంగా వస్తుంది. దిష్టికుంభం పోయడం ద్వారా కీడు తొలుగుతుందని భావిస్తారు. పటాన్ని బుట్టగా చుట్టి దానిమీద మరో గుడ్డ చుట్టి తాళ్ళు కట్టడం జరుగుతుంది. దక్కలివారు ఈతాకుల చాపను గుండ్రంగా కుట్టి దానిలో పటాన్ని పెట్టి మూత కుట్టుకుంటారు. నేలమీద పెడితే చెదపురుగు భయం కాబట్టి ఇంటి<noinclude><references/></noinclude> 1cmf6v3c8jz1frlh2yr85sm4bjovj7s పుట:పటం కతలు.pdf/62 104 211618 552214 551755 2026-04-08T15:59:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552214 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||45}}</noinclude> చూరు దూలానికి పటాన్ని వేలాడదీస్తారు. ఇంతకుమించిన విధానాలు ఏ బోషాణం పెట్టెలో(రిపోసిటరీలలో) కూడా కానరావు. తమ తమ 'పట్టీ'లలో 'మిరాశీ' ఖరారయినప్పుడు కథ చెప్తారు. పట్టీ అంటే డక్కలి వాళ్ళల్లో ఆయా కుటుంబ పెద్దలు తమకు నిర్ధారించబడిన గ్రామ పరిధుల్లోకి వెళ్ళి తమ సాంస్కృతిక హక్కు మిరాశీని గౌరవపూర్వకంగా తీసుకునే ప్రక్రియ. దీనిని 'భిక్షావృత్తి'గా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ 'భిక్ష' యాచనకాదు. స్వీకరించడం. ఇంగ్లీషు 'బెగ్గింగ్ 'కి 'అల్మస్'(alms) ఉన్న తేడా అన్నమాట. సమాజ చట్రంలో ఎక్కడ ఉన్నా కనీస మాత్రపు తమ తమ అస్థిత్వ గౌరవాన్ని నిలుపుకునే అవకాశాన్ని సమాజం వారికి ఇచ్చింది. డెక్కలివారు కథ చెప్పడానికి వెళ్ళినపుడు కులపెద్ద భార్యతో వారిని ఎదుర్కొని పటాన్ని జాగ్రత్తపరుస్తారు. తారతమ్యాల మధ్య కూడా సద్భావనా సంబంధాలు ఉంటాయన్న విశ్వాసాన్ని, ఇలాంటి ఉదంతాలు కల్గిస్తాయి. కళలకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అలాగే డక్కలివారు రెండు మూడు లేదా ఐదేళ్ళకు 'పట్టీ' గ్రామాలకు వెళ్ళేటప్పుడు 'మేళం' సభ్యులందరినీ ఒక్కచోటుకి చేర్చుకుంటారు. జాంబ పురాణం కథకి అవసరమయ్యే కథకులను తీసుకోవడం జరుగుతుంది. ఆరుగురి నుండి ఎనిమిదిమంది వరకు మేళంలో అవసరం అవుతారు. కులపెద్ద మేళం నాయకుడుగా వ్యవహరింపబడతాడు. కళాకారుల ఎంపిక వాళ్ళ కళా నైపుణ్యంపై ఆధారపడి వుంటుంది. ప్రధాన స్రవంతిలోని లాబియింగ్ లాంటివి ఇక్కడ కానరావు. ప్రదర్శనలకు పోయేముందు ఏడాదిలో ఎన్ని ఊర్లు తిరగాలి, ఎన్ని కథలు చెప్పాలి అనే పటిష్టమైన ప్రణాళిక వేసుకోబడుతుంది. అందులో భాగంగా ఎవరు ఏ పాత్ర అన్న విషయాలతోపాటు వారి వారి వంతుని నిర్ణయించుకుంటారు. దీన్ని 'పాలి' అంటారు. ఇది నిబద్ధతగా లెక్క ప్రకారం ఎవరి పాళ్ళలో వారికి ఉంటుంది. వాద్యకారులకు కూడా తమ తమ వంతు ఇవ్వబడుతుంది. అదేవిధంగా మాదిగ కులపెద్దని గవ్వదర్శనాల కింద రూపాయలని, గురిజ దర్శనాల కింద ధాన్యాన్ని అడుగుతారు. ఒక్క గురిగుంజ ఒక బస్తా ధాన్యంతో సమానం. ఎవరూ ఎవరినీ కించపరచకుండా హుందాగా తమ తమ పరిధిలో వ్యవహరిస్తారు. ప్రధాన స్రవంతి గుర్తించడానికి కూడా ఆమోదించని ఒక సౌహర్ష వాతావరణం ఇది. మాదిగ కులపెద్ద తమకు ఆశించినంత భిక్ష ఇవ్వలేనప్పుడు కూడా అతడికి దీవెనార్తి ఇచ్చి వస్తారు డక్కలివారు.<noinclude><references/></noinclude> ny43sikilv3rwv8u47joxzp1dhoucqm పుట:పటం కతలు.pdf/63 104 211619 552215 551756 2026-04-08T16:05:12Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552215 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|46||పటం కతలు}}</noinclude> జాంజపురాణం పట కథా ప్రదర్శన సమయం ఇంతకుముందు మధ్యాహ్నం సమయాల్లో ఉండేది. పటం ఆధారంగా చేసే కథాగానం కావడంవల్ల ప్రేక్షకులకు పటంలోని బొమ్మలు కనపడాలనే ఉద్దేశ్యం ఉండేది. కానీ ఇప్పుడు సమయం ఇరుపక్షాల సమ్మతితో ఉంటుంది. ప్రదర్శనకి వీలయినట్టుగా డక్కలివారు తమ రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు. చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం రంగస్థలాలు ఎనిమిది అడుగుల వెడల్పుతో, ఐదు అడుగుల పొడవులో ఉంటాయి. వెనకవైపు అడ్డంగా ఒక కట్టేకట్టి ఉనికి పటాన్ని కట్టి ప్రదర్శనకి వీలుగా తయారుచేసుకుంటారు. ఈ కళాకారులెవరూ భారతముని నాట్యశాస్త్రం చదవక పోయినప్పటికీ ఆ రంగస్థల నిడివి, వైశాల్యాలను అంచనావేసుకోగలరు. వీరికంటూ ప్రత్యేక రంగస్థలం ఉండదు. రంగస్థలం తయారయి జాంజపురాణంలోని ఐదు ఘట్టాలని ఐదు రోజుల్లో ప్రదర్శిస్తారు. ప్రదర్శనకు ముందు ఆచార కాండల్లో భాగంగా పటం మీద బలి చల్లి కథ ప్రారంభిస్తారు. మొదటగా ఆదిపురాణ, తర్వాత పార్వతీ కళ్యాణం లేదా అగస్త్య పురాణం, మాలచెన్నయ్య పురాణం, ఆరంజ్యోతి కళ్యాణం, ఐలభద్ర విజయకథలు - ఒక్కోక్క కథ ఒక్కోక్క ఎపిసోడ్ లాగా చెప్పబడతాయి. జాంబపురాణానికి నిలువుపటాలు, అడ్డ పటాలు రెండూ ఉన్నాయి. ఏ సమూహానికి ఏ పటం వేయాలో నకాషీ చిత్రకారుడు వేస్తాడు. పటంలోని బొమ్మల్ని వెండిపొన్ను బిగించిన సన్నని కర్రతో చూపిస్తూ కథ చెప్పడం జరిగేది. మొదట్లో పటం కథకులు పురాణ కాలక్షేపం లాగా జాంబపురాణ కథాగానం చేసేవారు. ఒకరు పాడితే మరొకరు వివరించేవారు అని తెలుస్తుంది. పటాన్ని నిలబెట్టి జాంబపురాణానికి సంబంధించిన తాళపత్రగ్రంథం పట్టుకొని, ఒకరు చదువుతుంటే, ఇంకొకరు పటాన్ని చూపిస్తూ అర్ధవివరణ ఇచ్చేవారు. ఆ తర్వాత అందరినీ ఆకట్టుకొనే ప్రయత్నంలో యక్షగాన పద్ధతి జోడింపబడింది. దాంతో అడ్డపటం కూడా వచ్చింది. యక్షగాన రూపంతోపాటు పాటలు, దరువులు, రగడలు, పద్యం, ద్విపదతోపాటు వివిధ వాద్య సహకారాలు వచ్చాయి. 'శృతి పెట్టె' హార్మోనియం, మృదంగం, డోలక్ కథనరీతిలోకి చేర్చబడ్డాయి.<noinclude><references/></noinclude> 8jtrlc9nmlwsfmt863mga0gdse7q4bu పుట:పటం కతలు.pdf/64 104 211620 552216 551757 2026-04-08T16:10:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552216 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||47}}</noinclude> జాంబపురాణంలో ప్రధాన పాత్రలయిన మగ పాత్రలు శంకరుడు, జాంబవంతుడు, బ్రహ్మ విష్ణువులు కాగా, స్త్రీ పాత్రలుగా పార్వతీ, ఆదిశక్తులు కావాల్సివుంటుంది. బుద్దనాఖాన్ ఇతర నారద, ఋషిలాంటి పాత్రల్లో కూడా కానవస్తాడు. సూత్రధారి కూడా ఇతడే. ఈ ఐఫూన్ పాత్ర ద్వారా జాంజ పురాణం సమకాలీన సాంస్కృతిక, సామాజిక అంశాలని ఒక్కోక్క ప్రదర్శనలో ఒక్కొక్క రీతిగా పరిస్థితులకు అనుగుణంగా మారుస్తూ ఉంటారు. సూత్రధారుడి పాత్ర ఈ పురాణ కథనంలో అతి కీలకమయినది. 'ఇందుగలడందులేడని' అనిపించే విధానంలో సూత్రధారుడు ఎన్నో పాత్రలు చేస్తాడు. ప్రతి పాత్రని పరిచయం చేస్తాడు. జాంబపురాణం మొదటగా ఆదిపురాణంతో మొదలవుతుంది. భూమ్యాకాశాలు, సూర్యచంద్రులు, నక్షత్రమండలం - ఏదీ లేనప్పుడు ఏకో నారాయణుడు స్వయంగా నీటిమీద బుగ్గలా తేలి ఆడుతూ తనతోపాటు ఆది జాంబవుని, ఆదిశక్తిని సృష్టిస్తాడు. సృష్టికార్యాన్ని ముందుకు తీసికెళ్ళే క్రమంలో అభిప్రాయ భేదాలతో ఒకరికొకరు శాపాలిచ్చుకుని ఆడ, మగ నెమళ్ళుగా మారి, పెట్టిన మూడు గుడ్లు - అండ, పిండ, బ్రహ్మాండాలుగా త్రిమూర్తులవుతారు. ఆదిశక్తి, వీటి నుండి సమస్త విశ్వం నిర్మిస్తుంది. మేనమామ ఆదిజాంబవుడి సూచన మీద శంకరుడు ఆదిశక్తిని మోసగించి ఆమెని నిర్వీర్యం చేసి భస్మం చేస్తాడు. పార్వతీ కళ్యాణంలో ఆదిశక్తి భస్మాన్ని మూడు భాగాలు చేస్తే వచ్చిన సరస్వతీ, లక్ష్మీ, పార్వతుల్ని త్రిమూర్తులు స్వీకరిస్తారు. శివ పార్వతుల పెళ్ళికి బయలుదేరిన ఆగస్త్యమునిని ఆపడానికి శివుడు విశ్వకర్మని వినియోగిస్తాడు. విశ్వకర్మ అగస్త్యుడిని ఆపే ప్రయత్నంలో తన శక్తులన్నీ కోల్పోతాడు. శివుడి పెళ్ళికి తాళిబొట్టు తయారుచేయడానికి కూడా అశక్తుడై ఉన్నప్పుడు ఆది జాంబవుడు తన ఇద్దరు కొదుకులలో ఒకడిని చంపి, వాడి శరీరావయాలతో విశ్వకర్మకు కావాల్సిన పరికరాలన్నీ చేసి ఇస్తాడు. శివపార్వతుల కళ్యాణం తర్వాత చనిపోయిన జాంబవుడి కొడుకు డొక్కనుండి డక్కలి వాడిని చేస్తాడు. విశ్వకర్మ అతడిని పెంచి పెద్ద చేస్తాడు. మూడవ ఎపిసోడ్ మాల చెన్నయ్య పురాణం. ఇది సముద్ర మధనం కూడా గుర్తించబడుతుంది. దేవతలు రాక్షసులు చేసిన సముద్ర మధనంలో విషం, అమృతం పుడతాయి. వాటి పంపకాలు జరుగుతాయి. కామధేనువు పుడుతుంది. దాని పరిరక్షణ త్రిమూర్తులది. శివపార్వతుల కుమారుడు చెన్నయ్యని ఆ గోవు<noinclude><references/></noinclude> hipnzr0p6wbbzkzlqzwio776bmwxzbg పుట:పటం కతలు.pdf/65 104 211621 552217 551758 2026-04-08T16:16:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552217 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|48||పటం కతలు}}</noinclude> కాపలాకి నియమిస్తారు. అతడికి కామధేనువు పాలు నిషిద్ధం. అదే పాలకి ఆశపడ్డ చెన్నయ్య కామధేనువు చావుకి కారణమవుతాడు. చనిపోయిన కామధేనువు మాంసాన్ని చెన్నయ్య, తాత జాంబవుడు ఆరగిస్తాడు. మాంసం తిని ఉచితానుచితాలు మరిచిన వీళ్ళద్వారా శివుని శాపానికి గురి అవుతారు. కామధేనువు మాంసం అయిదో పంట అవుతుంది. ఆరంజ్యోతి కళ్యాణం వశిష్ట పురాణంగా చూడవచ్చును. ఈ ఘట్టంలో పరాశర బ్రహ్మ ఊర్వశిని పెళ్ళాడడం ఆ సంతానం వశిష్ఠుడు మాతంగ పట్టణానికి చెందిన అరుంధతిని పెళ్ళాడడం ముఖ్యమైన అంశాలు. చివరగా బలభద్ర విజయంలో బలభద్రుడికి పొలం పనుల్లో ఇతర వృత్తుల్లోని వాళ్ళ సాయం గుర్తింపబడుతుంది. శివపార్వతుల పరీక్షాక్రమంలో గౌడ పురాణం, పిచ్చుక గుంట్లు, ముత్రాశి, ఎరుకల కులాల పుట్టుక వివరాలు ఉంటాయి. తుదకు, 240 కులాల వారిని ఆశ్రయించుకొని బతికే ఉపకులాల వ్యవస్థ వివరాలు ఉంటాయి. మాదిగలని ఆశ్రయించిన చిందు, బైండ్ల, మాష్ఠి, డక్కలి, నులక చందయ్యల ప్రస్తావనతో డక్కలి జాంబపురాణం ముగుస్తుంది. జాంబ పురాణం మాదిగల కులపురాణం అయినప్పటకీ ప్రాణకోటి పుట్టుక దగ్గర్నుండి, భిన్నకులాల - ఉపకులాల ఉత్పత్తి - అస్థిత్వాల గురించి వెలువరిస్తుంది. తాత జాంబవుడి ఆధిక్యత జాంబ పురాణ ప్రదర్శనలో కనపడుతూనే ఉంటుంది. డక్కలి కళాకారులు ఈ జాంబ పురాణాన్ని అష్టాదశ పురాణాలతో సంబంధం లేకుండా సమాంతర పురాణంగా కాపాడు కున్నారు. నిలబెట్టుకున్నారు. ప్రదర్శనలిస్తున్నారు. ఈ సాంస్కృతిక పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దీని మూలరూపం జాంబపురాణం కథన క్రమంలో స్పష్టమవుతుంది. సమాంతర పాఠ్యంగా తన స్వరూపాన్ని జాంబపురాణం ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంది. ప్రధాన స్రవంతి అష్టాదశ పురాణంలో వినిర్మాణం అనకుండానే సమాంతరంగా తనకంటూ ఒక అస్థిత్వాన్ని బలపరుచుకున్నది. {{right|- డా॥ గూడూరు మనోజ}} ఉపయుక్త గ్రంధం: డక్కలి జాంబపురాణం, సంపాదకులు జయధీర్ తిరుమలరావు, జానపద ప్రచురణలు, 2011/1996)<noinclude><references/></noinclude> ml4w1ly0kbqmbj5bzwdlxvs1azi16yj పుట:పటం కతలు.pdf/66 104 211628 552218 551786 2026-04-08T16:19:54Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552218 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 66 |bSize = 450 |cWidth = 360 |cHeight = 93 |oTop = 35 |oLeft = 39 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''5. గౌడజెట్టీల పటం కత '''</p>}} గౌదులకు ఆశ్రితులు గౌడ జెట్టీలు. గౌడులకు సంబంధించిన 'గౌడపురాణాన్ని పటం ఆధారంగా ప్రదర్శించడం వీరి సంప్రదాయం. రెండు లేదా మూడు యేండ్లకు ఒకసారి తమ హక్కు గల గ్రామాలకు వెళ్ళి త్యాగం అడుగుతారు. కులపురాణాన్ని పటం ఆధారంగా ప్రదర్శిస్తారు. గౌడులు ఆయురారోగ్యాలతోను, అప్లైశ్వర్యాలతోనూ నిండు నూరేళ్లు జీవించాలని కాటమయ్య పండుగ, బలి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. '''గౌడజెట్టీల పుట్టుక ''' త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకరోజు త్రిపురలో తిరిగి వస్తున్నపుడు బ్రహ్మదేవుని శరీరానికి విపరీతమైన చెమట పట్టడంతో అరచేతిలో పట్టి భూమిపై వేయబోగా భూమి భయపడిపోయింది. చేయిని పైకెత్తగా<noinclude><references/></noinclude> hn4s0n80km5gkhr17ftayq41gldhtm2 పుట:పటం కతలు.pdf/67 104 211629 552219 551787 2026-04-08T16:21:05Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552219 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 67 |bSize = 450 |cWidth = 374 |cHeight = 366 |oTop = 23 |oLeft = 48 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> gx6cvzenwnox6pxxc45zqz14vmsb0cz పుట:పటం కతలు.pdf/68 104 211630 552300 551788 2026-04-09T06:23:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552300 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{పటం కతలు||51}}</noinclude> ఆకాశంలోని గ్రహాలకు వణుకుపుట్టింది. దీంతో ఏదైనా ఉషద్రవం ముంచుకొస్తుందేమోనని బ్రహ్మ తలచి వాయుదేవున్ని పిలుస్తాడు. 'ఆణిముత్య మంత చెమట బిందువు నా అరచేతిలో ఉంది. చెట్టు మీద, పుట్టల మీద పడవేసేది కాదు.' అంటాడు వాయువు. కావున ఏడేడు సముద్రాలలో కలపడం కొరకు వెళుతూ మార్గంలోని పర్వతాలు, నదులు దాటుకుంటూ ద్వైతవనం మీదుగా వెళ్తునప్పుడు అతనికి పార్వతీదేవి స్నానం చేసే కొలను కనిపిస్తే దానిలో చెమట బిందువును వేస్తాడు. నీటి లోపల ఆ బిందువు కలవక కొలను మధ్యలో ఒక బుగ్గగా మారింది. తొమ్మిది ఘడియల తర్వాత అది చిట్లి (పగిలి) దానిలో నుంచి ఒక బాలుడు ఉద్భవిస్తాడు. బాలునితో పాటుగా కొలనులో ఈతచెట్టు, తాటిచెట్టు, ఇప్పచెట్టు కూడా వెలువడ్డాయి. అప్పుడు పార్వతీదేవి రోజువారి స్నానం చేయడానికి కొలను దగ్గరకు వస్తుంది. బాలుడు తేజోవంతంగా కనిపించడంతో ఇటువంటి బాలుడిని ఎన్నడూ చూడలేదని భావించి.. ఇక్కడకు అతను ఏ విధంగా వచ్చాడో తెలుసుకోవాలని శంకరుణ్ణి ప్రార్థిస్తుంది. ఆ సమయంలో శంకరునికి పని ఉండటంతో నారదుణ్ణి పంపిస్తాడు. ఆమె బాలుని విషయమై అతనిని అడగగా నారదుడు తెలియదని చెబుతాడు. ఆ తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటుగా.. ముప్పది కోట్ల దేవతలను కొలను దగ్గరకు తీసుకొని వస్తాడు. వారందరినీ పార్వతీ దేవి సందేహాన్ని తీర్చవలసిందిగా కోరుతాడు. అందరూ బాలుడు తమకు తెలియదని చెప్తారు. పార్వతీదేవి మరల నారదుడినే ప్రశ్నించింది. అమ్మా! ఇది బ్రహ్మ మాయ' అని అంటాడు. బ్రహ్మ దేవుని తిరిగి ప్రశ్నించింది. వాయుదేవుని పొరపాటు వల్లనే ఆ బాలుడు జన్మించాడు. కానీ అది తన తప్పుకాదు అని చెపుతాడు. కొలనులో బాలుడిని పార్వతీదేవి బయటకు తీసింది. అతనికి 'కౌండిన్యుడు' అని పేరు పెట్టారు. పార్వతీదేవి, లక్ష్మీ, సరస్వతి - ఆ బాలుడిని (కౌండిన్యుడు) అల్లారు ముద్దుగా, కన్నబిడ్డలా పెంచుకున్నారు. అతనికి విద్యాబుద్ధులను నేర్పించారు. కౌండిన్యుడు యుక్తవయస్సు వచ్చిన తర్వాత సంతానం కొరకు శివుడిని ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు.<noinclude><references/></noinclude> bsp9rrycw6942fgqjmsgyz4cxnvxf5b 552301 552300 2026-04-09T06:24:16Z A.Murali 3019 552301 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||51}}</noinclude> ఆకాశంలోని గ్రహాలకు వణుకుపుట్టింది. దీంతో ఏదైనా ఉషద్రవం ముంచుకొస్తుందేమోనని బ్రహ్మ తలచి వాయుదేవున్ని పిలుస్తాడు. 'ఆణిముత్య మంత చెమట బిందువు నా అరచేతిలో ఉంది. చెట్టు మీద, పుట్టల మీద పడవేసేది కాదు.' అంటాడు వాయువు. కావున ఏడేడు సముద్రాలలో కలపడం కొరకు వెళుతూ మార్గంలోని పర్వతాలు, నదులు దాటుకుంటూ ద్వైతవనం మీదుగా వెళ్తునప్పుడు అతనికి పార్వతీదేవి స్నానం చేసే కొలను కనిపిస్తే దానిలో చెమట బిందువును వేస్తాడు. నీటి లోపల ఆ బిందువు కలవక కొలను మధ్యలో ఒక బుగ్గగా మారింది. తొమ్మిది ఘడియల తర్వాత అది చిట్లి (పగిలి) దానిలో నుంచి ఒక బాలుడు ఉద్భవిస్తాడు. బాలునితో పాటుగా కొలనులో ఈతచెట్టు, తాటిచెట్టు, ఇప్పచెట్టు కూడా వెలువడ్డాయి. అప్పుడు పార్వతీదేవి రోజువారి స్నానం చేయడానికి కొలను దగ్గరకు వస్తుంది. బాలుడు తేజోవంతంగా కనిపించడంతో ఇటువంటి బాలుడిని ఎన్నడూ చూడలేదని భావించి.. ఇక్కడకు అతను ఏ విధంగా వచ్చాడో తెలుసుకోవాలని శంకరుణ్ణి ప్రార్థిస్తుంది. ఆ సమయంలో శంకరునికి పని ఉండటంతో నారదుణ్ణి పంపిస్తాడు. ఆమె బాలుని విషయమై అతనిని అడగగా నారదుడు తెలియదని చెబుతాడు. ఆ తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటుగా.. ముప్పది కోట్ల దేవతలను కొలను దగ్గరకు తీసుకొని వస్తాడు. వారందరినీ పార్వతీ దేవి సందేహాన్ని తీర్చవలసిందిగా కోరుతాడు. అందరూ బాలుడు తమకు తెలియదని చెప్తారు. పార్వతీదేవి మరల నారదుడినే ప్రశ్నించింది. అమ్మా! ఇది బ్రహ్మ మాయ' అని అంటాడు. బ్రహ్మ దేవుని తిరిగి ప్రశ్నించింది. వాయుదేవుని పొరపాటు వల్లనే ఆ బాలుడు జన్మించాడు. కానీ అది తన తప్పుకాదు అని చెపుతాడు. కొలనులో బాలుడిని పార్వతీదేవి బయటకు తీసింది. అతనికి 'కౌండిన్యుడు' అని పేరు పెట్టారు. పార్వతీదేవి, లక్ష్మీ, సరస్వతి - ఆ బాలుడిని (కౌండిన్యుడు) అల్లారు ముద్దుగా, కన్నబిడ్డలా పెంచుకున్నారు. అతనికి విద్యాబుద్ధులను నేర్పించారు. కౌండిన్యుడు యుక్తవయస్సు వచ్చిన తర్వాత సంతానం కొరకు శివుడిని ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు.<noinclude><references/></noinclude> 76zmwvm9etlvl5xii28docaxick1k1c పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/7 104 211706 552086 552043 2026-04-08T12:33:25Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 552086 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{center|{{p|fs150}}గ్రామావసరము లేవి?</p>}} ఇప్పటి విధముగా మూకల చేత చేతులెత్తించుకొని అధికారము నదిష్టించు బలవంతులు అనర్హములను కల్పింతురు. గ్రామములలో జరుగవలసిన న్యాయము గ్రామములోనే తీర్చుట నేటి మహావ్యయములను నశింపజేయగలదు. దానికి వాది ప్రతివాగులు ఫిర్యాది ముద్దాయిలు విశ్వాసముంచి ఏర్పరచుకొను పంచాయతీ దారులే విచారణకర్తలు కావలేను. ప్రతి గ్రామములోను అన్నిమతముల కులముల ప్రజలలోనుండి పెద్దమనుష్యుల జాబితాలను సిద్ధపరచియుంచి కేసు దాఖలు చేసికొనుటకు ముందు గ్రామమునసబుకు రిజిస్ట్రారుగా నేర్పరచి పార్టీ లేర్పరచుకొను పంచాయతీలచేత విచారణ జరిపించుటకు ఏర్పాటులు వెంటనే జరుగవలయును. ఒక పంచాయతీ ఏపొరబాటుచేతినో న్యాయము జరుపలేదని ఏపార్టీకైనను తోచినయడల రెండవ పంచాయతీ ఏర్పరచి అప్పీలు పెట్టుకొనుటకు అవకాశముండవలెను. అంతకుపైన వ్యవహారమునకు వీలుండరాదు. ఎట్టి వ్యవహారములను ఈ పంచాయతీలు తీర్చవచ్చునని విశేషవిషయమును శాసనముచే నిర్ణయింపనగును. ఇంతటికిని ప్రాచీనకాలపు పంచాయతీల చరిత్రని తగినంత మార్గమును చూపగలదు. పంచాయతీకి పైదర్జాకోర్టు గ్రామాలకు తిరిగి స్థానికంగా న్యాయవిచారణ చేసి తీర్పులిచ్చి పోవుచుండవలెనే గాని రైతు పదే పదే బయటియూళ్ళకు పోవు పని యుండరాదు. {{center|5}}{{center|{{p|fs150}}గ్రామావసరము లేవి?</p>}}ఇప్పటి విధముగా మూకల చేత చేతులెత్తించుకొని అధికారము నభిష్టించు బలవంతులు ఆదర్శములను కల్పించుకు. గ్రామములలో జరుగవలసిన న్యాయము గ్రామములోనే తీర్చుట నేటి మహాకృషములను నశింపజేయగలదు. దానికి వొదిపరితనమును ఫీల్డూరి ముద్రాయులు విశ్వాసముంచి ఏర్పరచుకొను పంచాయతీ వారికే విచారణకర్తలు కావలేను. ప్రతి గ్రామములోను అన్నిమతముల కులముల ప్రజలలోనుండి పెద్దమనుష్యుల జాబితాలను సిద్ధపరచియుంచి కేసు దాఖలు చేసికొనుట కుముందు గ్రామమున సబుకు రిజిస్ట్రారుగా నేర్పరచి పార్టీ లేర్పరచుకొను పంచాయతీల చేత విచారణ జరిపించుటకు ఏర్పాట్లు వెంటనే జరుగవలయును. ఒక పంచాయతీ ఎవరిపాటవంచేతనో న్యాయము జరుపలేదని ఏర్పడితే నూలు తోచినయెడల రెండవ పంచాయతీ ఏర్పరచి అప్పీలు పెట్టుకొనుటకు అవకాశముండవలయును. అంతకుపైన వ్యవహారమునకు వీలుండరాదు. ఎట్టి వ్యవహారములను ఈ పంచాయతీలు తీర్చవచ్చునను విశేష విషయమును శాసనముచే నిర్ణయింపనగును. {{Center|{{p|fs125}}గ్రామబ్యాంక్</p>}} గ్రామములోని ప్రజలను నేడు పట్టి వేధించు మహాపిశాచము ఆర్థిక దురవస్థ. ఈ దురవస్థ మనలను వైకొనినాదానికి ఇతర కారణాలెన్ని ఉన్నా రెంటిని మాత్రము ప్రముఖంగా ఆలోచింపక తప్పదు. మొదటిది ప్రతివ్యవహారానికి చలామణి నాణ్యాలలో జరగడం, పన్నుకు నాణ్యం, కోర్టు వ్యవహారాలకు నాణ్యం, గుడ్డకొనడానికి నాణ్యం, కోరముట్టుకు నాణ్యం, పశువుల మేతకు నాణ్యం, ఉప్పుకు నాణ్యం, దీపపు నూనెకు నాణ్యం, అది యిది యననేల? కూర్చుంటే నాణ్యం, లేస్తే నాణ్యం. తాను పండించే వస్తువును నాణ్యంలోనికి మార్చేవరకు రైతుకు తల ప్రాణం తోకకు రావడం. అమార్పుయ్యేటప్పటికి కలిగేనష్టాలు కంటికి కనిపించవు గాని రైతును సగానికి తక్కువ లేకుండా మింగేస్తున్నాయి. కాబట్టి ఊరిబైటి వ్యవహారము మాట ఎట్లున్న రైతు ఊరిలో వ్యవహారాలన్నిటికి వస్తువుని మార్చుకునే అలవాట్లేపరుచుటము మొదట జరుగవలసిన గ్రామార్ధిక సంస్కారం. కొన్ని గ్రామాలలో ఇప్పటి కింకా రైతు కూలీలు ధాన్య రూపకంగానే యిస్తున్నాడు. కానీ అమాత్రం చాలును. గ్రామంలో నమ్మకమైన బ్యాంకు ఏర్పడి ధాన్యాన్నో, నూలునో, పాలనో, పరిమాణంగా పెట్టుకొని కొని తన చీటీలు నేటి బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్ చీటివలె రిజర్వు బ్యాంకు చీటివలె చలామణి చేసి బియ్యం, గుడ్డ, కర్ర, ఇత్యాదుల పరస్పరం ఊళ్లో మార్చుకునే ఏర్పాట్లు చేస్తే రైతుకు సగము బెడద తప్పిపోతుంది. దీనితో గ్రామవాసి బయటికి పోయి వస్తువులు కొనే అవసరం ఎంత తక్కువ చేసుకోవలెనో అంత తక్కువ చేసుకొనే మార్గం కూడా ఆవుతుంది. ఈ బ్యాంకే కో అపెరేటివు బ్యాంకీగా కూడా ఏర్పడి రైతు వస్తువులను సమిస్టిమీద నిలబెట్టుకోడానికి సరైన గిరాకీ వచ్చేవరకు ఆగడానికి లాభాలను ఆమ్ముకోడానికి సమిస్టిమీద అవసరమని తోచినయడల కొత్తమార్గాలలో వ్యవసాయం చేయడానికి బోజనసదుపాయము మాత్రము మించన రైతు అప్పు పూర్తిగా తుడిచివేస్తూ మిగతావారు ౨౫ మొదలు ౮౦ సంవత్సరాల మీది కొద్దీ వడ్డీతో వీలయితే వస్తూ రూపకంగానే కిస్తిలిచ్చి ఉన్నఅప్పులు తీర్చుకోడానికి కాలంఅనుకూలమైనప్పుడు పన్ను కిస్తీలు కూడ ధాన్యాదిక రూపకంగా కట్టడానికి తోడ్పడితే మహాపకార మౌతుంది. సమీకరించుకోవడానికి సరైన గిరాకీ ఏర్పడుతుంది. ఊరిలోని వృత్తుల యొక్కయు వృత్తి విద్యల యొక్కయు అభివృద్ధికి సర్కారు చేసే సహాయపు మొత్తములను నిజానికి సర్వ పబ్లికు వ్యవహారాలకు వచ్చే సొమ్ముంతా నిలువఉంచుకొని గ్రామాధికారులు అనగా పంచాయితీ, పాఠశాల, దేవాలయము, గ్రంథాలయము, పరిపాలన ఇత్యాది సంస్థలు జరిపే అధికారులు, నియముల ప్రకారము కోరినప్పుడు ఇచ్చి పుచ్చుకోలు జరపడానికి కూడ ఈ బ్యాంకు సిద్దము కావాలె.<noinclude><references/></noinclude> 2ok9sdvfti10rafuqo7bahd6bs3olef 552087 552086 2026-04-08T13:01:30Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552087 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఇప్పటి విధముగా మూకల చేత చేతులెత్తించుకొని అధికారము నదిష్టించు బలవంతులు అనర్హములను కల్పింతురు. గ్రామములలో జరుగవలసిన న్యాయము గ్రామములోనే తీర్చుట నేటి మహావ్యయములను నశింపజేయగలదు. దానికి వాది ప్రతివాగులు ఫిర్యాది ముద్దాయిలు విశ్వాసముంచి ఏర్పరచుకొను పంచాయతీ దారులే విచారణకర్తలు కావలేను. ప్రతి గ్రామములోను అన్నిమతముల కులముల ప్రజలలోనుండి పెద్దమనుష్యుల జాబితాలను సిద్ధపరచియుంచి కేసు దాఖలు చేసికొనుటకు ముందు గ్రామమునసబుకు రిజిస్ట్రారుగా నేర్పరచి పార్టీ లేర్పరచుకొను పంచాయతీలచేత విచారణ జరిపించుటకు ఏర్పాటులు వెంటనే జరుగవలయును. ఒక పంచాయతీ ఏపొరబాటుచేతినో న్యాయము జరుపలేదని ఏపార్టీకైనను తోచినయడల రెండవ పంచాయతీ ఏర్పరచి అప్పీలు పెట్టుకొనుటకు అవకాశముండవలెను. అంతకుపైన వ్యవహారమునకు వీలుండరాదు. ఎట్టి వ్యవహారములను ఈ పంచాయతీలు తీర్చవచ్చునని విశేషవిషయమును శాసనముచే నిర్ణయింపనగును. ఇంతటికిని ప్రాచీనకాలపు పంచాయతీల చరిత్రని తగినంత మార్గమును చూపగలదు. పంచాయతీకి పైదర్జాకోర్టు గ్రామాలకు తిరిగి స్థానికంగా న్యాయవిచారణ చేసి తీర్పులిచ్చి పోవుచుండవలెనే గాని రైతు పదే పదే బయటియూళ్ళకు పోవు పని యుండరాదు. {{Center|{{p|fs125}}గ్రామబ్యాంక్</p>}} గ్రామములోని ప్రజలను నేడు పట్టి వేధించు మహాపిశాచము ఆర్థిక దురవస్థ. ఈ దురవస్థ మనలను వైకొనినాదానికి ఇతర కారణాలెన్ని ఉన్నా రెంటిని మాత్రము ప్రముఖంగా ఆలోచింపక తప్పదు. మొదటిది ప్రతివ్యవహారానికి చలామణి నాణ్యాలలో జరగడం, పన్నుకు నాణ్యం, కోర్టు వ్యవహారాలకు నాణ్యం, గుడ్డకొనడానికి నాణ్యం, కోరముట్టుకు నాణ్యం, పశువుల మేతకు నాణ్యం, ఉప్పుకు నాణ్యం, దీపపు నూనెకు నాణ్యం, అది యిది యననేల? కూర్చుంటే నాణ్యం, లేస్తే నాణ్యం. తాను పండించే వస్తువును నాణ్యంలోనికి మార్చేవరకు రైతుకు తల ప్రాణం తోకకు రావడం. అమార్పుయ్యేటప్పటికి కలిగేనష్టాలు కంటికి కనిపించవు గాని రైతును సగానికి తక్కువ లేకుండా మింగేస్తున్నాయి. కాబట్టి ఊరిబైటి వ్యవహారము మాట ఎట్లున్న రైతు ఊరిలో వ్యవహారాలన్నిటికి వస్తువుని మార్చుకునే అలవాట్లేపరుచుటము మొదట జరుగవలసిన గ్రామార్ధిక సంస్కారం. కొన్ని గ్రామాలలో ఇప్పటి కింకా రైతు కూలీలు ధాన్య రూపకంగానే యిస్తున్నాడు. కానీ అమాత్రం చాలును. గ్రామంలో నమ్మకమైన బ్యాంకు ఏర్పడి ధాన్యాన్నో, నూలునో, పాలనో, పరిమాణంగా పెట్టుకొని కొని తన చీటీలు నేటి బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్ చీటివలె రిజర్వు బ్యాంకు చీటివలె చలామణి చేసి బియ్యం, గుడ్డ, కర్ర, ఇత్యాదుల పరస్పరం ఊళ్లో మార్చుకునే ఏర్పాట్లు చేస్తే రైతుకు సగము బెడద తప్పిపోతుంది. దీనితో గ్రామవాసి బయటికి పోయి వస్తువులు కొనే అవసరం ఎంత తక్కువ చేసుకోవలెనో అంత తక్కువ చేసుకొనే మార్గం కూడా ఆవుతుంది. ఈ బ్యాంకే కో అపెరేటివు బ్యాంకీగా కూడా ఏర్పడి రైతు వస్తువులను సమిస్టిమీద నిలబెట్టుకోడానికి సరైన గిరాకీ వచ్చేవరకు ఆగడానికి లాభాలను ఆమ్ముకోడానికి సమిస్టిమీద అవసరమని తోచినయడల కొత్తమార్గాలలో వ్యవసాయం చేయడానికి బోజనసదుపాయము మాత్రము మించన రైతు అప్పు పూర్తిగా తుడిచివేస్తూ మిగతావారు ౨౫ మొదలు ౮౦ సంవత్సరాల మీది కొద్దీ వడ్డీతో వీలయితే వస్తూ రూపకంగానే కిస్తిలిచ్చి ఉన్నఅప్పులు తీర్చుకోడానికి కాలంఅనుకూలమైనప్పుడు పన్ను కిస్తీలు కూడ ధాన్యాదిక రూపకంగా కట్టడానికి తోడ్పడితే మహాపకార మౌతుంది. సమీకరించుకోవడానికి సరైన గిరాకీ ఏర్పడుతుంది. ఊరిలోని వృత్తుల యొక్కయు, వృత్తి విద్యల యొక్కయు అభివృద్ధికి సర్కారు చేసే సహాయపు మొత్తములను నిజానికి సర్వ పబ్లికు వ్యవహారాలకు వచ్చే సొమ్ముంతా నిలువఉంచుకొని గ్రామాధికారులు అనగా పంచాయితీ, పాఠశాల, దేవాలయము, గ్రంథాలయము, పరిపాలన ఇత్యాది సంస్థలు జరిపే అధికారులు, నియముల ప్రకారము కోరినప్పుడు ఇచ్చి పుచ్చుకోలు జరపడానికి కూడ ఈ బ్యాంకు సిద్దము కావాలె. {{Center|{{p|fs125}}కొత్త ప్రభుత్యము వారికీ గుణదల ఖద్దరు సంస్టానంవారు చేయు సలహాలు</p>}} ఈ సర్యవిషయములకు సంబంధించిన ఈ క్రింద నిచ్చు చున్నాను. పైన వ్రాసిన గ్రామజీవితావసరములను దీర్చుటలో ఈ సలహాలు చక్కగా నాలోచింపదగినవి యని యెవ్వరైనను అంగీకరింపగా తప్పదు. వచ్చిన అధికారంతో ఉన్నసోమ్మునుబట్టి ప్రజలకు తోడ్పడుటకు మూడుసంవత్సరముల కార్యక్రమముగా దీనిని భావించవలెను. 1. ప్రతి గ్రామములోను ఒక గ్రామసంఘము ఏర్పరచవలెను. ౪౫ సంవత్సరముల వయస్సు మించి అర్జన<noinclude><references/></noinclude> nb145uioyrsdr4cjlvm4r5dd7q4r4px పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/29 104 211707 552085 552059 2026-04-08T12:32:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552085 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|21}}</noinclude>భగవద్గీత చక్కగను తెలుపుచున్నది. అర్జునుడు శోకాకులచిత్తుడై ధనుర్బాణములను విడిచి రణరంగమునందు రథముమీద చతికిలబడి కార్యాచరణమునందు స్వధర్మ విముఖత్వమును బూనెను. భగవద్గీత ప్రవృత్తి నివృత్తి మార్గములకు కర్మయోగవిశేషమును ప్రతిపాదించుచున్నది. పదునెనిమిది యధ్యాయములయందును కర్మప్రాశస్త్యము గలదు. ప్రథమశ్లోకమునందె ధర్మక్షేత్రమునందు మమకారమునకును ఆత్మకును గలుగగల కర్మ సంరంభము సూచింపబడినది. {{right|—విషాదయోగము. అ. 1. శ్లో. 47.}} నిస్పృహుఁడును నిరహంకారుఁడును మమకారరహితుఁడును నై కామములను విడిచి పురుషుఁడు కర్మలందు చరించుచున్నను శాంతి గలుగుచున్నది. {{right|—సాంఖ్యయోగము. అ. 2. శ్లో. 71.}} ఫలాపేక్షలేకను నియతకర్మలను చేయువాడు పరమును బొందుచున్నాడు. {{right|—కర్మయోగము అ. 3 శ్లో. 19.}} కర్మసన్న్యాసయోగియును జ్ఞానసంచ్ఛిన్న సంశయుడును, ఆత్మవంతుడును నైనవానిని కర్మలు బంధింపవు. {{right|—జ్ఞానయోగము అ. 4,శ్లో. 41}}<noinclude><references/></noinclude> 9ia6zrhg4uxl6ee1b89v0mrkkh2rqry పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/30 104 211708 552245 552060 2026-04-08T23:02:57Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552245 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|22}}</noinclude>సంగమును విడిచి బ్రహ్మార్పణముగను మనోవాక్కాయములు చేసిన కర్మలు పాపహేతువులు గాకను ఆత్మశుద్ధికి సాధనములుగ నున్నవి. {{right|-కర్మసన్న్యాసయోగము అ. 5, శ్లో. 10,11.}} తనయందు పరమేశ్వరాత్మకమైన సర్వభూతములను సర్వభూతములయందు పరబ్రహ్మాత్మకమైన తనను సమదృష్టితో జూడగలవాడు సకల కర్మలను జేసినను పరమయోగి యగుచున్నాడు. {{right|-ఆత్మసంయమయోగము అ. 6, శ్లో. 29, 32.}} భగవదర్పితమైనకర్మ శుభాశుభఫలములను గలుగజేయకను సన్న్యాసయోగయుక్తమై భగవంతుని పొందించుచున్నది. {{right|—రాజవిద్యారాజగుహ్యయోగము అ. 7, శ్లో. 28.}} ప్రవృత్తియందు శుక్లమార్గ మనావృత్తికిని కృష్ణమార్గ మావృత్తికిని గారణంబులుగ నున్నవి. {{right|-అక్షరబ్రహ్మయోగము అ. 8, శ్లో. 6.}} విభూతిసంపదగల సత్త్వమంతయును భగవదంశ సంభూతము. {{right|-విభూతియోగము అ. 10, శ్లో. 41.}} ఓపాండవా! ఎవడు సంగవర్జితుడై భగవన్నిమిత్తము కర్మలనుచేయువాడొ భగవత్పరుడొ భగవద్భక్తుడొ<noinclude><references/></noinclude> jk5lpuqb22b6yg6dyx9oltjddki5quu పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/31 104 211709 552246 552061 2026-04-08T23:10:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552246 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|23}}</noinclude>సర్వభూతములందు వైరములేనివాడొ వాడే భగవంతుని పొందగలడు. {{right|—విశ్వరూప సందర్శనయోగము అ. 11, శ్లో. 55.}} ఓపార్థా! ఎవరు మత్పరులై సకలకర్మలను నాయందుంచి ఏకాంతయోగముతోను నన్ను ధ్యానముచేయుచు సేవించుదురొ నాయందు చిత్తముగలవారొ వారిని శీఘ్రముగను నుద్ధరించుదును. {{right|-భక్తియోగము అ. 12, శ్లో. 6,7.}} గుణములతోగూడిన పురుషుని ప్రకృతిని యథావిధిగను దెలిసికొనినవానికి కర్మప్రవృత్తిబంధకము గాదు. {{right|—క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము అ. 13, శ్లో. 24.}} సాత్త్వికకర్మలు నిర్మలసుఖమును, రాజస కర్మలు దుఃఖమును, తామసకర్మలు అజ్ఞానమును గలుగజేయు చున్నవి. {{right|-గుణత్రయవిభాగయోగము అ. 14, శ్లో. 16.}} యోగులు కర్మప్రవృత్తియందు సంచరించుచున్నను ఆత్మసందర్శనమును జేయుదురు. ఆత్మజ్ఞానము లేని యజ్ఞానులు కర్మప్రవృత్తియం దాత్మసందర్శనమును చేయజాలరు. {{right|-పురుషోత్తమప్రాప్తియోగము అ. 15, శ్లో. 11}}<noinclude><references/></noinclude> 5gh2jkbdrl55hhqq0mc5k3dmqvz3idy పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/32 104 211710 552247 552062 2026-04-08T23:22:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552247 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|24}}</noinclude>ఓయి పార్థా! కర్మలయొక్క విధినిషేధములకు శాస్త్రము ప్రమాణము. శాస్త్రవిధానమును దెలిసికొని కర్మాధికారివై కర్మలను జేయుము, {{right|—దైవాసుర సంపద్విభాగయోగము అ. 16, శ్లో. 24.}} యజ్ఞము తపస్సు దానము సత్‌స్థితికిసాధనములు, వానికి సంబంధించిన కర్మలు సత్తనియే గ్రహింపబడు చున్నవి. {{right|—శ్రద్ధాత్రయవిభాగయోగము అ. 17, శ్లో. 27.}} కర్మయోగపరమైన గీతాశాస్త్రమునందలి కడపటి యధ్యాయము సాంఖ్య కర్మజ్ఞాన భక్తి సన్న్యాసాది యోగములను కర్మప్రవృత్తియందు సమన్వయమును జేయుచున్నది. మానవులు నియతకర్మలను ఫలాపేక్ష లేకను జేయనగును. ఇవియె సాత్త్వికకర్మలు. ఎల్లప్పుడును అన్ని కర్మలను చేయుచున్నను భగవదాశ్రయము గలవారు భగవదనుగ్రహమువలనను శాశ్వతమును అవ్యయమును నగుపదమును పొందుదురు. <poem> {{left margin|5em}} శ్లో. నియతం సంగరహిత మరాగద్వేషతః కృతమ్, అఫలప్రేప్సునా కర్మ యత్త తాత్త్విక ముచ్యతే. శ్లో. ముక్తసంగో సహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః, సిద్ధసిద్ధ్యో ర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే. శ్లో. సర్వకర్మాణ్యసి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః, మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతంపద మప్యయమ్. {{right|-అ. 18 శ్లో 23, 26.}} </poem><noinclude><references/></noinclude> kkb1f9o0pcxkhd147v503wxnp0hp61c పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/33 104 211711 552248 552063 2026-04-08T23:32:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552248 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|25}}</noinclude>శ్రీకృష్ణునియంత్యోపదేశమును భగవత్కటాక్ష ప్రాబల్యమును విశదము చేయుచున్నది. <poem> {{left margin|5em}} శ్లో. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో౽సి మే ॥ శ్లో. సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాకుచః ॥ </poem> “నాయందు మనస్సునుంచుము; నాభక్తుడవుకమ్ము; నన్నా రాధింపుము; నన్ను నమస్కరింపుము; నన్నే చేరుదువు. నీవు నాకు ప్రేమపాత్రుడవు గనుక ప్రతిజ్ఞ చేయుచున్నాను. సమస్తధర్మములను విడిచి నన్నే శరణు పొందుము. నేను నిన్ను సకలపాపములనుండియును రక్షించుచున్నాను. నీవు విచారపడకుము.” శ్రీకృష్ణుని యుపదేశమును విని విజయుడు సమ్మోహమును విడిచి యుద్ధముచేసి స్వధర్మనిర్వహణమును జేసెను. <poem> {{left margin|5em}} శ్లో. నష్టో మోహః స్మృతి ర్లబ్ధా త్వత్ప్రసాదా న్మయా౽చ్యుత, స్థితో౽స్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ. {{right|అ. 18 శ్లో. 73.}} </poem> కర్మవీరుడైన యర్జునుడు స్వర్గారోహణమును చేయగలిగెను గాని ముక్తినిబొందలేదు. భారతయుద్ధము, పార్థుడు, గీతాశాస్త్రోపదేశము కర్మబోధకు దిక్ప్రదర్శన<noinclude><references/></noinclude> ewzboly3qmckf3byfqiee1lgpyynr5y పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/34 104 211712 552251 552064 2026-04-09T01:31:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552251 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|26}}</noinclude>మాత్రముగ నున్నవి. విజయుడు శ్రీకృష్ణభక్తుడు శ్రీకృష్ణసఖుడు, మహారథుడును నయ్యును కర్మయోగము నందు విషాదమును బూనినపుడు సామాన్యులు కర్మప్రవృత్తిని సులభముగను గ్రహింపజాలరు. సర్వోపనిషత్సారమైన గీతాశాస్త్రము గోవు, గోపాలనందనుడు దోగ్ధ, పార్థుడు వత్సము, ధీమంతులు మహత్తైనగీతామృతదుగ్ధమునకు భోక్తలు. భగవద్గీతాశాస్త్రము విధికృతమైన కర్మయోగము పురుషార్థమును సాధింపగల విధమును విశదము చేయుచున్నది. మానవుడు ఫలాపేక్ష లేకను భగవదర్పణముగను కర్మలను చేయునపుడు మోక్షము కలుగుచున్నది. మోక్షము సర్వసాక్షియును, పరబ్రహ్మమును అగు నాత్మకు కలుగుచున్నది. వైదికమతము ప్రతిపాదించెడిమోక్షము జీవేశ్వరులశాశ్వత సంబంధమును బోధించుచున్నది. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యదశలందు జీవేశ్వరులకు భిన్నాభిన్నావస్థలు గలవు. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములు జీవేశ్వరుల యవ్యవహితసంబంధమునకు సర్వాత్మత్వమును, బ్రహ్మత్వమును బోధించుచున్నవి. బౌద్ధధర్మము జీవునకు నిర్వాణమును బోధించుచున్నను, సర్వాత్మత్వమును బ్రహ్మత్వమును అప్రధానము చేయుచున్నది.<noinclude><references/></noinclude> 6m49w1emtcxqs6th66j3kc763lr19kn పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/35 104 211713 552252 552065 2026-04-09T01:36:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552252 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|27}}</noinclude>'''నిర్వాణము''' నిర్వాణమునకును వేదాంతు లుపదేశించిడిమోక్షమునకును భేదముగలదు. మోక్ష మీశ్వరునకును జీవునకును నిరతిశయసంబంధమును గలుగజేయుచున్నది. నిర్వాణ మమరత్వమునో అభావమునో విశదము చేయుచున్నది. నిర్వాణపదార్థమును నిర్ణయించుటయందు పండితులు భేదాభిప్రాయములను దెలుపుచున్నారు. పాలిభాషానిఘంటువును రచియించిన రాబర్టుసీజరు ఛైల్డర్సుగారీవిషయమును బాగుగను పరిశోధించి అర్థమును నిర్ణయించిరి. జన్మ దుఃఖమయ మనియును జన్మరాహిత్యమె దుఃఖనివృత్తికి సాధనమనియును బుద్ధునిసిద్ధాంతము. కర్మ జన్మమునకు గారణంబుగ నున్నది. జన్మరాహిత్యమునకు కర్మరాహిత్యము సాధనముగ నున్నది. కర్మరాహిత్యమునకు అష్టాంగమార్గములను నడుచుచు పంచశీలముల ననుష్ఠించుచు పంచస్కందములనతిక్రమింపవలయును. నలువది కర్మస్థానముల నతిక్రమించిన బౌద్ధభిక్షువు నిర్వాణమార్గమును జేరి “సోతాపన్న సకదాగామి, అనాగా గామీ, అరహత" దశల ననుభవించుచున్నాడు. అరహతుడు నిర్వాణసౌఖ్యము ననుభవించుచు నిర్వాణమును జన్మాంతరమునందు బొందుచున్నాడు. అర్హతు డానందము ననుభవించుచున్నను, జన్మరాహిత్యమును బొంద<noinclude><references/></noinclude> j9v6a0j929fbvqx705k9tqdvby4us2g పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/36 104 211714 552253 552066 2026-04-09T01:46:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552253 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|28}}</noinclude>జాలడు. జన్మవాసన లేనపుడు నిర్వాణము గలుగుచున్నది. జన్మయే లేనపుడు నిర్వాణము సఫల మగుచున్నది. బుద్ధునిమతమునందు నిర్వాణ మభావస్థితి యని గ్రాహ్యమగుచున్నది. అర్హతదశకును నిర్వాణనామ మేర్పడినటులు ఛైల్డర్సుగారు నిర్ధారణ చేయుచున్నారు. ధమ్మపదమునందును నితరగ్రంథములందును నిందులకు ప్రమాణములు గనుపట్టుచున్నవి. ప్రస్థానత్రయమును (బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత) మోక్షమును బ్రహ్మపరము చేయుచున్నవి. బౌద్ధధర్మములు నిర్వాణమును నాస్తికపరము చేయుచున్నవి. వేదాంతులు దుఃఖనివృత్తిని నివృత్తిపరమైన పరబ్రహ్మస్థితియందు గనుగొనుచున్నారు. బౌద్ధులు దుఃఖనివృత్తిని దుఃఖకారణమైన జన్మరాహిత్యమునందు గనుగొనుచున్నారు. వేదాంతులు గోరెడి మోక్షావస్థ కాస్తికత్వమును బౌద్ధులు గోరెడి నిర్వాణమునకు నాస్తికత్వమును ఫలములుగ నున్నవి. ఇందుల కీక్రింది ప్రమాణములు నిదర్శనములు:- <poem> {{left margin|5em}} శ్లో. యుజ్ఞు న్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థా నుధిగచ్ఛతి. {{right|గీ. అ. 6. శ్లో, 15}} శ్లో. నిట్ఠంగతో అసన్తాసీ వీతతణ్హో అనఙ్గణో, అచ్చిద్ద భవసల్లాని అన్తిమే౽యం సమస్సయో. {{right|ధ. 28-24. శ్లో - 18.}} </poem><noinclude><references/></noinclude> dn292fp3wz1zmlw3fnmjys8k9rfp8cs పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/37 104 211715 552256 552067 2026-04-09T01:51:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552256 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|29}}</noinclude>'''ధమ్మపదము''' ధమ్మపదము బౌద్ధధర్మములకు ప్రమాణగ్రంథముగనున్నది. ఇది స్వతంత్రరచనగాదు. బుద్ధభగవానుని నిర్యాణానంతరము త్రిపిటకములలోని ధర్మవాక్యములు ధమ్మపదరూపమునను గ్రంథరూపమును దాల్చినవి. గ్రంథమునకు కర్తృత్వనిర్ణయమును కాలనిర్ణయమును తెలియకున్నది. బుద్ధునినిర్యాణానంతరము 200 ఏండ్ల కీ గ్రంథ మేర్పడినటులు విశ్వసింపవచ్చును. బుద్ధఘోషుడు ధమ్మపదమునకు క్రీ.శ. అయిదవ శతాబ్దారంభమునను గొప్ప వ్యాఖ్యానమును వ్రాసెను. త్రిపిటకములని ప్రసిద్ధివడసిన సుత్తపిటకమునందును వినయపిటకమునందును అభిధమ్మ పిటకమునందును గల ధర్మములు ధమ్మపదమునందు వివరింపబడి గ్రంథము బుద్ధగీత యని ప్రసిద్ధిని బడసినది. ప్రస్థానత్రయమునందు గల ధర్మవాక్యము లనేకములు ధమ్మపదమునందు గనుపట్టుచున్నవి. ధమ్మపదము వైదికమతపరిణామమునందు నూతన ఘట్టమును ద్యోతకముచేయుచున్నది. వేదాంతమునకును బౌద్ధమతమునకును కర్మసిద్ధాంతము జన్మాంతరసిద్ధాంతము సమానధర్మములైనను వేదాంతలక్ష్యము బ్రహ్మపదమునందును బౌద్ధమతలక్ష్యము నిర్వాణమునందును లగ్నమగుచున్నవి. బుద్ధదేవుని ధర్మోపదేశములు ప్రజాహృద<noinclude><references/></noinclude> k7xnm3qua48db7j0e1qf6jdj75ghog3 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/38 104 211716 552257 552068 2026-04-09T01:56:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552257 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|30}}</noinclude>యమునాకర్షించినవిధమును బుద్ధమతవ్యాపనము విశదముచేయుచున్నది. భోగధర్మావృతమైన యుగమునందు బుద్ధభగవానుడు త్యాగధర్మరూపమునను మానవకల్యాణమునందు కర్మాధ్యాయమునకు మహాప్రతిష్ఠను గల్పించి శాంతిధర్మమును ప్రతిపాదించెను. కర్మపరమైన వైదికధర్మ మహింసాధర్మపరమై సాత్త్వికస్వరూపమును దాల్చినను సత్త్యాశ్రయములేని బౌద్ధమతము కాలక్రమమునను సంకరరూపమును దాల్చి క్షీణించినది. బుద్ధభగవానుడు మహాపండితుడయ్యును తనబోధలను ప్రజలు వాడెడి వాడుకభాషయందుజేయుచు జనసమూహముల నాకర్షించుచుండెను. వారిశిష్యులును వారిమార్గమునే యవలంబించుచు వారిబోధలను ప్రాకృతభాషలందు చేయుచుండిరి. బౌద్ధధర్మగ్రంథములు పాలిభాషయందు గలవు. సుప్రసిద్ధమైన ధమ్మపదమును పాలిభాషయందుగలదు. జైనబౌద్ధమతము లాంధ్రావనియందు వ్యాప్తిని బడసినవిధమును అమరావతి గుంటుపల్లి భట్టిప్రోలు జగ్గయ్యపేట మొదలగు స్థలములందలి స్తూపవిహారశిథిలములు విశదముచేయుచున్నవి. అజంతాశిల్పమును నాంధ్రావనియందు బౌద్ధమతమునకు గలిగినయాదరణమును విశదము చేయుచున్నది. జైనబౌద్ధమతము లాంధ్రదేశమునం దస్తమించినను మతధర్మములు ప్రజాశీలమునందు<noinclude><references/></noinclude> 0im4p8niscccxa6f9csf0oag6fekpfp పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/8 104 211717 552088 2026-04-08T13:52:50Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552088 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>వదలిన వారికిన్ని అస్తి సంపాదనేచ్ఛలేక ప్రజాసేవ చేయువారికిన్ని అసంఘములో ప్రజల ఎన్నిక ద్వారా ప్రాతినిధ్యము కలుగ చేయవలెను. వారి సలహాతో గ్రామ వ్యవసాయం, వృత్తులు, విద్య, రక్షణ, పాడి, శిస్తు వసూళ్లు, వివాద పంచాయితీలు, పొలిమేరలు, చెట్లు, గ్రామమార్గములకును సబంధించిన పనులు నడుచునట్లు చూడవలెను. ఇట్టి సంఘములను క్రమముగా నడుపుటకుపై అర్హతకు తగ్గని వారి ప్రాతినిధ్యముతో కూడిన ఫిర్కా, తాలూకా, జిల్లా సంఘములు యేర్పాటు చేయవలెను. ఈ విధానము క్రింద ప్రత్యక్షముగా పనిచేయువారలకు గ్రామజీవితమును గుర్తించి వేతనములు యేర్పరచవలెను. ఇందుకు ఖద్దరు సంస్థాన కార్యక్రమము పునాదిగా వేయవలెను. 2. పై విధానము అమలులో పెట్టుటకు గ్రామసేవకులను తయారు చేయుటకు ఆశ్రమములకు సంస్థలకు ప్రోత్సాహమిచ్చి వారి తోడ్పాటుతో ప్రజలలో ఉచిత ప్రాథమిక విద్య ప్రారంభించవలెను. ఈ ఉద్యమము సాధ్యమగునంతవరకు స్వయంపోషణతో వృద్ధి ఆగుటకు ప్రోత్సాహపరచవలెను. 3. దేశీయులను ప్రోత్సాహపరచి దేవాలయములు, సత్రములు ఉత్పత్తి అగుచున్నట్లే ఆరోగ్యము కొరకు ఆసుపత్రుల నిర్మాణమునకు ప్రయత్నించవలెను. 4. గ్రామ - పట్టణ తాలూకా - ఫిర్కా జిల్లాల వారీగా – శాంతి సేనా నిర్మాణము ఏర్పాటు చేయవలెను. గ్రామాదులలో వీటి కేంద్రములు పెట్టవలెను. 5. మద్యపాన ఆదా, పూర్తిగా వదలి వేయవలెను. హైస్కూళ్ళు - కాలేజీలు ఎత్తివేయించవలెను. అర్హత గమనించి ప్రభుత్వ ఆదరణకింద ఉన్నత విద్య యిప్పించ వలెను. 6. ప్రస్తుత శివిల్ కోర్టులు ఎత్తివేయించ వలెను. గ్రామ - ఫిర్కా - తాలూకా పంచాయితీల మీద నుంచి వచ్చే అప్పళ్ళున్నూ ప్రత్యేక రకము కేసులున్నూ విచారించుటకు ప్రయాణం చేయు కోర్టులు యేర్పాటు చేయవలెను. 7. ప్రభుత్వ రాబడిలో నుంచి మునిసిపాలిటీలకు కార్పొరేషనులకు యేవిధమగు ద్రవ్యము నీయరాదు. 8. గ్రామాదులలో పశుపోషణకు వుంచుబీళ్ళకు శిస్తులు తగ్గించవలెను. ప్రజోపయోగమునకు ఏర్పడు ఆస్తులకు పన్నులు తీసివేయవలెను. బావులను చెరువులను త్రవ్వించుటకు ప్రోత్సాహము ఇవ్వవలెను. 9. గ్రామాదులలో వసూలు చేయు శీస్తుకు సరిపోవు మొత్తమునకు - పాలు . వడుకునులు - పరిశ్రమల ద్వారా సొమ్ముదిగుమతి ఆగు విధానము పెంపొందవలెను. 10. గ్రామావసరములు గమనించకుండా పండించు పంటలమీద రుసుములు వేయుటకు గ్రామ సంఘములకు అధికారం యివ్వవలెను. 11. దేశములో సరుకులు - గ్రామస్థులు రాక పోకలకు నావిగేషన్ అజమాయిషి తీసుకోవలెను. 12. వస్తు మార్పుడి విధానము అమలులోకి తేవలెను. లోకల్ సర్వీసులన్ని వస్తుమార్పిడి ద్వారా జరుగవలెను. వస్తుమార్పిడి విధానము క్రింద బ్యాంకులు - యి౯శురెన్సులు - సహకార సంఘములు - యేర్పడుటకు కృషి చేయవలెను. ఈ బ్యాంకులు మొదలగు వాటిద్వారా - రయితులు - వర్తకులు - సరకులు స్తంబింప చేయకుండా సర్కులేషన్ లోకి వచ్చులాగు చేయవలెను. 13. ఏసంఘ సంస్కరణకయినా గ్రామ సంఘములు అభిప్రాయము కోరుతుండవలెను. అవి తెలుసుకోకుండా ఏ శాసనములు ప్రవేశ పెట్టరాదు. 14. హరిజన పల్లెలను గ్రామములుగా మార్చవలెను. సవర్ణులు యితర మతములవారు హరిజన పల్లెలలో కాపురముండునట్టు చేయవలెను. హరిజనులు విడదీయబడి గూడెములుగా వుండు పద్దతి రూపుమాపవలెను. 15. ఫిర్కా సంతలు యేర్పరచి నడిపించవలెను. కొమారునకు తప్ప మిగతా యెవరికి సంక్రమించినను ఆస్తులమీద Death duty వసూలు చేయవలెను. 16. కొత్త చట్టము ద్వారా రక్షణపొందిన దేశీయ పెద్ద ఉద్యోగస్తులకు భూములుగా గాని లేక బాండ్ల ద్వారాగాని కంపెనీలలో షేర్లద్వారా గాని Compensation ఇచ్చి వారి జీతములను తగ్గించుటకు ప్రయత్నించవలెను. ప్రకటనలు చేయవలెను. 17 ప్రస్తుత చట్టము ప్రకారం ఎదుర్కొ నవలసిన క్లిష్టపరిస్థితులు ప్రజలకు బోధించవలెను. కొత్త పన్నులు వేయకుండా ఆరోగ్యముసహా అన్ని ప్రజాసౌకర్యములు అక్కడక్కడ తమంతట తామే చేసికొనవలసిన ఆవశ్యకతను గుర్తింప చేయవలెను. ఈ సదుపాయములు జరుగవలెనన్న ప్రజలను పీల్చివేయుచున్న విద్యావిధానము, కోర్టులు, మద్యపానము రూపుమాపవలెను. 18. ప్రజల సహకారముతో పై సూచనల ద్వారా ఉత్పత్తిఅగు అన్ని సంస్థలు క్రమముగా వర్ధిల్లుటకు చేయదగు అన్ని శాసనములు చేయించి అవి క్రమముగా అమలు జరిపించవలెను. {{rule |6em }}<noinclude><references/></noinclude> r0a0cwn5npq6txcwo371ofqm6ib4zg2 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/270 104 211718 552089 2026-04-08T14:44:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆ మహామనీషికి అశ్రు అంజలి మాత్రమే ఘటించగలిగారు. కళాభిమానులు. వారు వెళ్లిపోయాకా వారి కవితలు అచ్చుకాకుండా ఉండిపోయినై. మేమంతా వాటిని వారి కుటుంబ సభ్యుల సహకారంతో పెట్టెలు, పు...' 552089 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆ మహామనీషికి అశ్రు అంజలి మాత్రమే ఘటించగలిగారు. కళాభిమానులు. వారు వెళ్లిపోయాకా వారి కవితలు అచ్చుకాకుండా ఉండిపోయినై. మేమంతా వాటిని వారి కుటుంబ సభ్యుల సహకారంతో పెట్టెలు, పుస్తకాలు, ఫైల్లు పాత పత్రికలు అన్నీ అన్వేషించి వారి కవితలను పరిష్కరించి 'కొత్తదారి' పేరిట సంకలనాన్ని రూపొందించాం. దీనికై ముందు మాట దాశరథి కృష్ణమాచార్యులవారు కంటతడిపెడుతూ రాశారు. దాశరథి వారికి చారిసారు ఉన్న అనుబంధం చాలా గొప్పది. నిజామాబాద్ అన్నా - చారిసార్ అన్నా, ఇందూరు భారతి కవులన్నా దాశరథిగారికి ఎనలేని ఆత్మీయ స్పరు. సంకలనం చారిగారి ప్రెస్ ఐన 'శ్రీ' ప్రింటర్స్లోనే అచ్చెంది. ఈ ఆవిష్కరణ వేడుకకు కీ.శే. రావూరి భరద్వాజా విచ్చేసి అనేక గాద్దదిక మాటల మధ్య చారిసారు స్మరించుకునేలా చేశారు. ఆవిష్కరణ సభకు కేశసకుర్తి వీరభద్రాచారిగారు స్థాపింపజేసిన అనేక కళానాటక నాట్య సంస్థలు విచ్చేసి వారి స్మృతిగా ‘కొత్తదారి' వేసుకున్నారు. ఈనాటికి గిరిరాజ కాలేజీ భవనాన్ని చూసినా, కొండెంగ హనుమాన్ వారున్న పాత ఇల్లు చూసినా, పెద్దబజార్ రోడ్ చూసినా, మణిక్ భవన్ కళావేదిక చూసినా కేశనకుర్తి వీరభద్రచారిగారే జ్ఞాపకం వస్తారు. SoloR ఈనాడు లబ్ధప్రతిష్ఠులైన అనేక కవులు, నటులు, గాయకులు ప్రతిరోజూ ఏదో సందర్భంలో వారి పేరును నాలపైకి తెచ్చుకొని స్మరించకుండా ఉండలేరు. ఎక్కడో భీమవరంలో స్థిరమైనా ఇక్కడ ఇందూరుకు వచ్చి కళాక్షేత్రంగా రూపొందించిన కేశనకుర్తి వీరభద్రాచారిగారు శరీరంతో లేకున్నా - వారి సాహితీ కళా అత్మ మా ఎదురుగా ఉన్నట్టేగా భావిస్తుంటాం. ఈ రోజు ఇందూరు భారతి ద్వారా మేము నిరంతర సేవలందిస్త్నుమాటే వారి స్పూర్తి మాకు కవిత జీవకళ.. నిజామాబాద్ సాహితీ కళాచరిత్రలో వారి పేరు అనేక గ్రంథాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. కళాకారుడికి మరణం నిజంగా లేదని ఇందరి అభిమానమే నేటికి ఋజువు చేస్తోంది. ఇందూరు కళలకు వేసింది కమలాల పూలదారి. వీరు రాసింది సరికొత్త 'కొత్తదారి'. మాలో నిలిచి ఉండే కారణున్యులు కేశనకుర్తి వీరభద్రాచారి. తెలంగాణ (249) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> l6whq5cunxjm4ft1afwd95fx7ol6dwb పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/271 104 211719 552090 2026-04-08T14:44:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '71 కేవల్ కిషన్ - దా॥ బెల్లంకొండ సంపత్ కుమార్ తె తెలంగాణ సమాజం స్థానిక పరిమళాలను రచించుకుంటున్నది. ఆగమైన తన ఘనచరిత్రను చిత్రిక కడుతున్నది. అనామకంగా, వెలుగు చూడని ఎందరో వైతాళి...' 552090 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>71 కేవల్ కిషన్ - దా॥ బెల్లంకొండ సంపత్ కుమార్ తె తెలంగాణ సమాజం స్థానిక పరిమళాలను రచించుకుంటున్నది. ఆగమైన తన ఘనచరిత్రను చిత్రిక కడుతున్నది. అనామకంగా, వెలుగు చూడని ఎందరో వైతాళికులను, వీరులను, యోధులను, సాహితీ ఆణి ముత్యాలను స్మరించుకుంటుంది. అలాంటి దారిదీపాలలో కేవల్ కిషన్ చిరస్మరణీయుడు. ఆయన లేకపోయినా ప్రజల గుండెలలో గుడికట్టుకున్నాడు. ఆయన మరణించిన చోట సమాధివద్ద ప్రజలు జాతర చేస్తారు. జాతరలో బండ్లు తిరుగుతాయి. దేవుని బిళ్ళలవలే, ఫోటోల వలె, లాకెట్లవలె కేవల్ కిషన్ చిత్రం గల బిళ్ళలు, ఫోటోలు, రాకెట్లు జాతరలో లాభాపేక్ష లేకుండా అమ్ముతారు. ఎందరో తమ పిల్లలకు కిషన్ అని పేర్లు పెట్టుకున్నారంటే ఆయన సేవలు ఎంతటివో అర్థం చేసుకోవచ్చు. కేవల్ కిషన్ 1922 మే నెల ఏడోతేదీన జన్మించాడు. వారిది మెదక్ జిల్లా, మాందాపురం అనే గ్రామం. తల్లిపేరు మున్నాబాయి. తండ్రి నారాయణ. ఆనాటికే వారిది చదువుకున్న కుటుంబం. తండ్రి పట్వారీగా పనిచేసేవాడు. ఆయన తెలుగు, ఉర్దూ, అరబ్బీ, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో మంచి విద్యామణి. తమ పిల్లలను బాగా చదివించి ఉన్నతస్థాయి ఉద్యోగాలలో చూడాలన్నది వారి కోరిక, కేవల్ కిషన్ శెట్టిపల్లి, మాందాపురంలో అక్షరాలు అభ్యసించినా ఉన్నత విద్య మెదక్ లో సాగింది. తాను చదువుకుంటున్న రోజులలోనే తోటి పిల్లల బీదరికం గురించి ఆలోచించేవాడు. బాల్యంలో కేవల్ కిషన్ను బాగా ప్రభావితపర్చిన ఊరు టేక్మాల్, అది కేవల్ కిషన్ అమ్మమ్మగారి గ్రామం కావడం వలన సెలవు రోజులు టేక్మాల్ లో గడిపేవాడు. ఈ గ్రామంలో నివసించే ఉప్పు చంద్రయ్య, టేక్మాల్ రంగారావు, వెంకటేశ్వరరావు, చయనుల సదాశివ శర్మ, సింగరాయకొండ పురుషోత్తమాచార్యులు, రావికోటి రఘురామశర్మ మొదలైన సాహిత్య, స్వాతంత్ర్య సమర యోధుల గురించి కథలు కథలుగా విన్నాడు. ఇరవై ఐదుమందితో ఏకకాలంలో పోరాడనేర్పుగల దొడ్ల నారాయణ గురించి తెలుసుకొని ప్రేరణ పొందాడు. టేక్మాల్లోని దర్గా షరీఫ్ నేపథ్యం, మత సామరస్యం పరస్పరం ఆప్యాయంగా పిల్చుకోవడం కేవల్ కిషన్ ను ముగ్ధుడిని చేసిన వాస్తవాలు. కేవల్ కిషన్ మెదక్ లో విద్యనభ్యసిస్తున్న కాలంలో తోటివారిని తీసుకొని కొలిగడ్డకు పోయి వ్యాయామం చేసేవాడు. టేక్మాల్ గ్రామంలోని ప్రముఖుల విషయాలను చర్చించేవాడు. ఆ విధంగా ఆయనలో నాయకత్వ లక్షణాలు ఏర్పడ్డాయి. పాఠశాల దశనుండే సామాజిక స్పృహ గల నాటకాలు వేశాడు. చరిత్రపట్ల నిశితమైన దృష్టి గలవాడు. రాజు, మంత్రులు, భటుల వేషాలు వేశాడు. పౌరాణిక నాటకాలలో పాండవ వనవాసం, పాదుకా పట్టాభిషేకం darsh తెలంగాణ (250 తేజోమూర్తులు వంతుడంచబడుతుంద<noinclude><references/></noinclude> ssl9z5uk8ekbd5ynr2j6wvtyvpe53w3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/272 104 211720 552091 2026-04-08T14:44:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వంటి నాటకాలలో కేవల్ కిషన్ పాత్రధారి కావడం వలన తెలుగు భాషమీద ఆయనకు పట్టు కలిగింది. అమ్మ మున్నాబాయి తీరికవేళలో కథలు చెప్పేది. ఆ కథాంశాన్ని నిజంగా జరుగుతున్నట్టు ఊహిస్తూ, సమ...' 552091 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వంటి నాటకాలలో కేవల్ కిషన్ పాత్రధారి కావడం వలన తెలుగు భాషమీద ఆయనకు పట్టు కలిగింది. అమ్మ మున్నాబాయి తీరికవేళలో కథలు చెప్పేది. ఆ కథాంశాన్ని నిజంగా జరుగుతున్నట్టు ఊహిస్తూ, సమాజ పరిస్థితులకు పోల్చి చూసేవాడు. కథలోని కౄర పాత్రల గురించి ముచ్చటించేవాడు. అంతే సహజంగా యెట్టిచాకిరీని వ్యతిరేకించాడు ఆ దురాచారాన్ని పోషిస్తున్న సంపన్నులను ఆ నిరసించి ఆగ్రహానికి గురయ్యేవాడు. ఎనిమిదో తరగతిలోనే ఆయన విద్యార్థి ఉద్యమాలపట్ల ఆకర్షితుడయ్యాడు. కేవల్కిషన్ పాఠశాల జీవితం నుండే తబలా, హార్మోనియం వాద్యాలపట్ల ఆకర్షితుడైనాడు. భజన సంఘాలతో తిరిగి తబల హార్మోనియం నేర్చుకున్నాడు. అ దశలోనే ఈ ఆసక్తి ప్రజలతో మమేకం కావడానికి ఉపయోగపడింది. హైస్కూలు విద్యా దశలోనే ఆయనకు సాంబమూర్తితో పరిచయం ఏర్పడింది. ఆయన కేవలేషన్కు స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. సాంబకిషన్ ఆశ్చర్యపడేవాడు. ఆయనే కేవల్టిషన్కు రాజకీయ గురువై మార్గదర్శనం చేశాడు. మెదక్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కళాశాల విద్యకోసం హైదరాబాదు సిటి కాలేజికి చేరుకోవడం ఆయన జీవితంలో ఒక మలుపు ఉర్దూ మీడియంలో విద్య అభ్యసించడం వలన పాలనకు సంబంధించిన విషయాలను బాగా అవగాహన పొందాడు. రాజకీయచైతన్యం పొందాడు. ఆనాడు నిజాం ఏలుబడిలో చిన్న చిన్న ఫ్యూడల్ ఎస్టేట్లు ఉండేవి. వాటిని సర్ఫేఖాస్, జాగిర్లు, సంస్థానాలు, పాయగాలు, మక్తాలుగా పిలిచేవారు. అలాగే ఖల్సా ప్రాంతాలు ఉండేవి. ఈ నాటికీ మఖా, ఖల్సా పేర్లు కొన్నిచోట్ల వాడుకలో ఉన్నాయి. ఖల్సా అంటే రైతులలో అంతరాలులేని ప్రాంతం. స్వేచ్ఛా ప్రాంతం. విముక్తి అయిన ప్రాంతమని అర్ధం. అయినా ఇక్కడ ఫ్యూడల్, దోపిడి, నిరంకుశత్వం కొనసాగేది. పన్నుల భారంతో విపరీతమైన కౌలు దోపిడితో, వెట్టి, తిట్లు, అవమానాలతో ఈ ప్రాంతాలు దుర్భరంగా ఉండేవి. ఈ విధానంపట్ల కేవల్కిషన్ విముఖుడు. సిటి కాలేజిలో ఇంటర్మీడియట్ స్థాయి విద్యాదశలోనే ఆయనలో రాజకీయ చైతన్యం ఉరకలు వేసింది. ఆనాడు నిజాం సర్కార్లో గ్రామ్ సుధారక్ సంఘాలకు నామమాత్ర ఎన్నికలు జరిగేవి. అవి సర్కారుకు అనుకూలంగా నడిచేవి. పటేల్, పర్వూరి, పోలీస్ ల చేతిలో ఊర్లు నలిగిపోయేవి. ఆ గ్రామీణ జీవన చిత్రణను కళ్ళారా చూసిన కేవలి కిషన్ భూస్వాముల, అధికారుల నిరంకుశత్వంపట్ల చైతన్యం కలిగించడానికి తోటి విద్యార్థి మిత్రులతో కలిసి హైదరాబాద్లో 'విద్యార్థి యువజన సంఘం' స్థాపించాడు. కేవల్కిషన్ 1939లో ఉస్మానియా విశ్వవిద్యా లయంలో బి.ఎ. కోర్సులో చేరాడు. అక్కడ పలువురి మేధావు లతో పరిచయాలు ఆయనలో మార్పు తెచ్చాయి. కామ్రేడ్ అసోసియేషన్తో కలిసి పనిచేశాడు. నాగపూర్ కమ్యూనిస్టు లతో కలిసి హైదరాబాద్ విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. కామ్రేడ్స్ అసోసియేషన్ను పోలిన ఒక సంఘం మెదక్ పట్టణంలో అవసరమని వివిధ సంఘాల వాని కలిపి ఒకే సంఘం ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో ఆ సంఘం మెదక్ కమ్యూనిస్టు సమితిగా మారింది. అందులోని సభ్యులకు కేవల్ కిషన్ ఆదర్శప్రాయుడు, మెదట్లో పలు సమావేశాలు నిర్వహిస్తూ మగ్దూం మొయి నుద్దీన్, జవాద్ రజ్వి, ఓంకార్ ప్రసాద్లోంటి మేధావులను ఆహ్వానించాడు. ఈ క్రమంలో రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి, డా. ఎం. ఎస్. జయసూర్య రాజేశ్వరరావు, గురువారెడ్డి వంటి ప్రముఖుల పరిచయాలు కేవల్కిషన్లోని పోరాట వెలుగు కాడలను దేదీప్యమానం చేశాయి. ఆంధ్ర మహాసభలు ఇచ్చిన స్ఫూర్తి, గ్రంథాలయాలు, గ్రంథమాల, పత్రికలు, సంఘాలు, సభలు అప్పటి యువతనం ముందడుగు వేయడానికి దోహదమయ్యాయి. కేవలి కిషన్ పరసశీలి. తను చదివిన పుస్తకాలు, పత్రికలలోని విషయాలను తోటివారితో ప్రజలతో చర్చించేవాడు. మెదక్, హైదరాబాదు ఆయన ఉద్యమ కేంద్రాలు. ఆంధ్ర మహా సభలలో చరుకుగా పాల్గొన్నాడు. రెడ్డి హాస్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటికాలేజి కేంద్రాలుగా విద్యార్థుల కార్యక్రమాలలో ముందుండేవాడు. నిద్రాహారాలు తెలువ కుండా పనిచేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటికే సిటీ కాలేజీలో లెక్చరర్గా ఉన్న మగ్దూం మొయినుద్దీన్ సాయుధ పోరాటానికి మద్దతు పల్కడం వలన కేవలి కిషన్ ప్రభావితుడైనాడు. ఉద్యమం వార్తలను ప్రచురించే గోలకొండ, మీజాన్ పత్రికలు చదివేవాడు. కోఠీ ప్రాంతంలో ఈ పత్రికలు కల్గి ఉన్నందుకు దుండగులు కొట్టి పత్రికలు కాల్చేసిన య తెలంగాణ (251 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 1j48v17venvxhvc910onltqduchs7zl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/273 104 211721 552092 2026-04-08T14:45:12Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంఘటనలో కేవల్కిషన్ పట్ల నిర్బంధం మొదలైంది. ఆ కారణంగా కొంతకాలం ఎవరికీ కనబడకుండా రహస్యంగా ఉండటంవలసి వచ్చింది. మెదక్ జిల్లా కేంద్రం కార్యాలయాలు సంగారెడ్డిలో పని చేయడం వలన మ...' 552092 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సంఘటనలో కేవల్కిషన్ పట్ల నిర్బంధం మొదలైంది. ఆ కారణంగా కొంతకాలం ఎవరికీ కనబడకుండా రహస్యంగా ఉండటంవలసి వచ్చింది. మెదక్ జిల్లా కేంద్రం కార్యాలయాలు సంగారెడ్డిలో పని చేయడం వలన మెదక్ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కల్లుతున్నదని సంగారెడ్డిలో దీక్ష చేసాడు ఆనాడు ప్రభుత్వానికి నిరసన తెలియజేయడమే గొప్ప సాహసం. కేవల్కిషన్ తండ్రి కేవల్ నారాయణ కొడుకు డిగ్రీ పూర్తిచేసి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశించాడు. అందుకు భిన్నంగా కేవల్కిషన్ హ్రుల స్వేచ్ఛ, విముక్తి పోరాటాలే తన ధ్యేయంగా ఆశయాన్ని బహిర్గతపర్చాడు. మెదక్ మున్సిఫ్ మెజిస్ట్రేటుగా ఉన్న అబ్దుల్ రహం మొగిలి ద్వారా తహసిల్దారు ఉద్యోగాన్ని చేపట్టమని ఎన్నోసార్లు వివిధ ఉద్యోగాలు ఎరచూపి ప్రభుత్వం సందేశం పంపింది. కేవల్కిషన్ నిరాకరించాడు. దొరల ప్రాంతాలలో యెట్టి చేస్తున్న బీదలను సమీకరించాడు. సమావేశాలు నిర్వహించాడు. పొద్దంతా ప్రజల చైతన్యం కోసం శ్రమించి రాత్రి ఎప్పుడో ఇల్లు చేరేవాడు. తల్లి కాళ్ళత్తుతూ ప్రజల దీనగాధలు వివరించేవాడు. ఆయనకు తల్లితో అనుబంధం ఎక్కువ. దీన ప్రజలను ఆదుకోవాలని తల్లి హితబోధచేసేది. తెలంగాణలో పటేల్పట్వారీ దొరలు, పోలీసులు అధికారులు గార్లు, మేకలు, కోళ్ళు తెమ్మని వ్యవసాయ సామాన్య రైతులను వురికొల్పేవారు. పశువుల కాపరులను ఆజ్ఞాపించేవారు. కేవల్ థెషన్ దీనిని వ్యతిరేకించేవాడు. అభిమానంతో మాందాంపురం గొల్లలు ఒకసారి కేవల్అషన్కు మేకలు తెచ్చిఇస్తే ఇది మంచి పద్ధతికాదని నచ్చకొచ్చారు. ఎంతకు వినకపోయేసరికి వెంటనే ఆ మూగ జీవాలను మందలో కలిపాడు. మేకపుల్లరి పన్ను విధానం మీద వారిలో చైతన్యం రగిలించాడు. 1942 సం॥ నుండే బివిధ గ్రామాలు తిరిగుతూ ప్రజలను సంఘటితపర్చాడు. బానిసత్వ విముక్తి, మద్యపాన వ్యతిరేకత యెట్టి వ్యతిరేకతలు ప్రచారం చేశాడు. 1943 నుండి కౌలుదార్ల పోరాటాలను ఉధృతం చేశాడు. మెదక్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ప్రజాపోరాటాలలో భాగమయ్యాడు. 1949లో తన తండ్రి స్వంత ఆస్తి అని చెప్పిన 250 ఎకరాల భూమిని ఎరుకలకు, లంబాడి ప్రజలకు, దళితులకు, భిక్షువులకు పంచాడు. అక్కడినుండి ప్రారంభమైన ఆయన భూపోరాటం నలు దిక్కులకు పాకింది. ఆ మార్పుతో పటేళ్ళ దొరల సేవలకు వెళ్ళడానికి యెట్టి జీతగాళ్ళు నిరాకరించారు. ఆయన ప్రభావంతో పలుప్రాంతాలలో వెట్టిపనులు ఆగిపోయాయి. భూస్వాముల భూములలో చాలాకాలంగా పనిచేస్తున్న రైతులకు శ్రమకు తగ్గ ఫలితం లభించింది. భూమి లభించింది. ఆ దశలో కేవలె ్కషన్ దాడులను ఎదుర్కున్నాడు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవితోపాటు కమ్యూనిస్టు నాయకులు కేవల్కిషన్ తో కలిసి 1946-47 లలో సుదీర్ఘ చర్చలు జరిపారు. నియంతృత్వ పాలన అంతం కావడానికి సమకాలీన రాజకీయ దుర్మార్గాలను ఎదుర్కోవ డానికి సాయుధపోరాటమే శరణ్యమని కేవల్ కిషన్ మగ్దూం దారిని సమర్ధించాడు. వెట్టి జీతగాళ్ళ విముక్తి, సీలింగు మించి అదనంగా కల్గివున్న భూస్వాముల భూమిని పంచడం. మద్యపానం బంద్ చేయడం రాత్రి పాఠశాలలు. విద్య అభ్య సించడం మొదలైన ప్రజా కార్యాలను ఆయన సాధించాడు. డిట్టన్నపేట భూ పోరాటంలో పాల్గొని అంటరానితనం, వెట్టి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాడు. ఆ ప్రాంతంలోని ఎందరో యువకులు కేవలి కిషన్ దళంలో చేరారు. ఆయన మీద బాబాహుకూమత్, కాలగష్ఠి, గస్తినిషాన్ తిర్బన్ ప్రభావాలు పడ్డాయి. ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకున్నది. పూర్తిస్థాయిలో నిర్బంధం పెరగడం వలన పోరాట మార్గం బలమైంది. 1947 సం॥ కాలానికే కేవల్కిషన్ రహస్యంగా కరపత్రాలు ముద్రించి పంచే కార్యక్రమం తీసుకున్నాడు. ఆనాడు ఆయన ప్రచురించిన కరపత్రంలో 1. పేద రైతులు చెల్లించే మితిమీరిన మిత్తి రద్దు కావాలి 2. ఏ ఊరిలో ఉన్న మిగులు భూమి ఆ ఊరి ప్రజలకు చెందాలి 3. దున్నేవారికే భూమి 4. వెట్టి, మద్యపానం తరాలుగా సాగుతున్న జీతగాళ్ళ విధానం రద్దుకావాలని పిలుపు నిచ్చాడు. 1948-50 లలో వరస కరువులొచ్చినప్పుడు 'కరువుదానా' పేరిట కలవారి దగ్గరి నుండి ధాన్యం ప్రోగుచేసి బీదలకు పంచాడు. అక్కన్నపేట చెఱువు పోరాటంలో 120 ఎకరాల పేదల భూమి కబ్జా కాకుండా కాపాడాడు. స్థానికంగా పనిచేసిన దళాల ప్రభావంగా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి భూస్వాము లను అడ్డగించడం ఇక్కడ జరిగింది. తెలంగాణ (252 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> 75e0grlhose1ajr6b40n8k8bly55dnw పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/274 104 211722 552093 2026-04-08T14:45:29Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సాయుధ పోరాట విరమణ తర్వాత కేవల్కిషన్ 1952 అసెంబ్లీ, భారత పార్లమెంటు ఎన్నికలలో పాల్గొన్నాడు. ఈజయసూర్య గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేశాడు. తనూ ఎన్నికలలో పోటీ చేశాడు. 1952, 1957 లలో ఓట...' 552093 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సాయుధ పోరాట విరమణ తర్వాత కేవల్కిషన్ 1952 అసెంబ్లీ, భారత పార్లమెంటు ఎన్నికలలో పాల్గొన్నాడు. ఈజయసూర్య గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేశాడు. తనూ ఎన్నికలలో పోటీ చేశాడు. 1952, 1957 లలో ఓటమి పొందినా ప్రజల సమస్యల మీద చురుకుగా పనిచేశాడు. కేవల్కిషన్ రాజ్యాంగం ఇచ్చిన సౌలభ్యాలనే అమలుపర్చాలని డిమాండ్ చేసి ప్రజలకు మేలు కలిగేలా పోరాడాడు. ఆయన శాంతంగా పరిస్థితులు విడమర్చి చెప్పే విధానం, న్యాయం కోరే పద్ధతి చూసి జిల్లా కలెక్టర్లు అధికారులు ఆశ్చర్యపడేవారు. కేవలె ్కషన్ రాగానే లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించేవారు. గరీబులు గంజినీళ్ళిచ్చినా, లంబడోళ్ళు తైదంబలి పోసినా, ముస్లిం బీదలు మక్కరొట్టె ఇచ్చినా ఇష్టంగా స్వీకరించాడు. వందలాది ఎకరాల భూమి పేదలకు చెందేవిధంగా పోరాడాడు. ఆయన 1960 డిసెంబర్ 26వ తేదీన రాత్రి 11.30 గం|| మాసాయిపేట నిరుపేదలతో సమావేశమై తిరిగి వస్తుందగా పోల్కంపల్లి వద్ద అనుమాన పరిస్థితిలో ప్రమాదానికి గురై అసువులు బాసారు. నలభైఏండ్లన్న రాకముందే నూరేళ్ళు నిండాయి. ఆ ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం కేవలి కిషన్ జాతర జరుగుతుంది. ఒక మనిషిని దేవుని అంతగా జాతర జరపడం అరుదైన విషయం. ప్రజలు దేవుని ఫొటోల పక్కన కేవలి కిషన్ ఫొటో పెట్టుకోవడం ఇక్కడ ఉంది. ఇతర రాష్ట్రాల ప్రజలు జాతరకు తరలివస్తారు. ఆయన అక్షరాలా ఏ స్వార్థ ఆశలులేని ప్రజల మనిషి. తెలంగాణ (253 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 2seu1bjtck0bacczt4p5k23alxhjmcm పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/275 104 211723 552094 2026-04-08T14:45:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '72 ప ట్టుదలకు ప్రతిరూపం, కార్యదక్షతకు నిదర్శనం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం. దాదాపు ఎనిమిది దశాబ్దాల ఆయన జీవితంలో యైభైఏళ్ళ కాలం ఏదో ఒక అర్థవంతమైన పనితోనే గడిచింది. ఇందులో...' 552094 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>72 ప ట్టుదలకు ప్రతిరూపం, కార్యదక్షతకు నిదర్శనం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం. దాదాపు ఎనిమిది దశాబ్దాల ఆయన జీవితంలో యైభైఏళ్ళ కాలం ఏదో ఒక అర్థవంతమైన పనితోనే గడిచింది. ఇందులో స్వార్థంలేదు. సమాజ హితము, సాహిత్య వికాసమే ఖండవల్లి పనుల పరమార్ధం. కోస్తాంధ్ర ప్రాంతంలో జన్మించి ఇతోధికమైన సేవలు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగానికి ద్వితీయ అధ్యక్షుడిగా అద్వితీయ దార్శనికుడిగా గుర్తింపు పొందారు. 1908వ సంవత్సరం మార్చి మొదటి తారీఖునాడు తూర్పుగోదావరి జిల్లాలో మాతామహుల ఇంట ఖండవల్లి జన్మించారు. తల్లి సీతమ్మ, తండ్రి సూర్యనారాయణ. పరంపరగా వేదాద్యయనం, సంప్రదాయ సాహిత్యపరిచయం ఉన్న కుటుంబం. అయితే ఆనాటకే ఆధునిక విద్య తాలూకు ప్రభావం సూర్యనారాయణ గారికి అర్థమైంది. అందుకే తమ కుమారుడిని పాఠశాల విద్యలో ప్రవేశపెట్టారు. ఇట్లా లక్ష్మీ రంజనం బాల్య విద్యాభ్యాసం చెల్లంపూడి - ఉరుమూడిలలో కొనసాగింది. ఇంతలోనే వారి కుటుంబం వరంగల్లుకు తరలి రావలసివచ్చింది. సూర్యనారాయణకు వరంగల్లు ఆయుర్వేద కళాశాలలో అధ్యాపక ఉద్యోగం లభించడం అందుకు కారణం. లక్ష్మీరంజనం బాల్యంలోనే వరంగల్లు సాంస్కృతిక ఖండవల్లి లక్ష్మీరంజనం - డా॥ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి వైభవాన్ని వీక్షించే అవకాశం దొరికింది. ఆయనను కాకతీయుల చరిత్రపట్ల అమితమైన అభిమానం ఏర్పడేందుకు బాల్య అనుభూతులే కారణం కావచ్చు. ఆ రోజుల్లో వరంగల్లులో ఇంటర్మీడియట్ వరకే ఉండేది. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ రావలసిందే. లక్ష్మీరంజనం సోదరుడు బాలేందు శేఖరం. ఆయన కూడా అన్నవలెనే చురుకైన విద్యార్థి, ఇద్దరూ నిజాం కళాశాల విద్యార్థులయ్యారు. విద్యార్థి దశనుండే లక్ష్మీరంజనం హైదరాబాద్ సాంస్కృతిక వికాస కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. ఇట్లా ఆయనను ఇక్కడి సాంస్కృతిక రంగ ప్రముఖులతో గట్టి అనుబంధం ఏర్పడింది. ఆంధ్ర జన సంఘం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొని పారితోషికాన్ని పొందారు. 1926లో లక్ష్మీరంజనం వివాహం జరిగింది. ధర్మపత్ని భ్రమరాంబ. 1928లో బి.ఏ. పూర్తి చేసుకున్న లక్ష్మీరంజనం ఇక్కడే సిటీ కళాశాల అధ్యాపకులయ్యారు. ఉద్యోగ జీవితం అంచెలంచెలుగా ఎదిగింది. 1946లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యక్షులయ్యారు. 1964లో ఉద్యోగ విరమణ చేసే వరకు ఆ పదవిలో ఉన్నారు. ఉస్మానియా తెలుగు విభాగంలోని అధ్యక్షులు ప్రముఖ కవి రాయప్రోలు. రెండవవారు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం. లక్ష్మీరంజనం తెలుగు విభాగం అధ్యక్షులు అయ్యేనాటికి ఈ విభాగంలో చదువనున్న విద్యార్థుల సంఖ్యలుగా స్వల్పం. తెలంగాణ (254) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> p5dvb8alu3w615vri8bvvuigys42ig8 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/276 104 211724 552095 2026-04-08T14:46:01Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆయన పదవీ విరమణ చేసేనాటికి ఈ సంఖ్య గణనీయస్థానాన్ని చేరుకున్నది. అందుకు ఖండవల్లి పట్టుదల కారణం, తెలుగును ద్వితీయ భాషగా ప్రవేశపెట్టే క్రమంలో ఆయన వ్యూహాత్మక వైఖరి, చతురత త్ర...' 552095 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆయన పదవీ విరమణ చేసేనాటికి ఈ సంఖ్య గణనీయస్థానాన్ని చేరుకున్నది. అందుకు ఖండవల్లి పట్టుదల కారణం, తెలుగును ద్వితీయ భాషగా ప్రవేశపెట్టే క్రమంలో ఆయన వ్యూహాత్మక వైఖరి, చతురత త్రిస్ఫుటమయ్యాయి. ద్వితీయ భాషగా తెలుగు తప్పకుండా ఉండవలసిందేనని ఆయన అధికారులకు నచ్చచెప్పారు. వారితో వాదించారు. ఒక ఒక్కరుగా పోరాట పటిమను ప్రదర్శించారు. ఆనాటికి తెలుగు ద్వితీయ భాషగా స్థిరపడాలంటే ఒక చారిత్రక గ్రంథం అవసరమైంది. లక్ష్మీరంజనం తాను స్వయంగా గ్రంథ రచన చేసేందుకు ముందుకు వచ్చారు. "ఆంధ్రుల చరిత్ర సంస్కృతి" అనే గ్రంథం రచనకు శ్రీకారం చుట్టారు. ఇందులో కొన్ని అద్వియాల్ని ఆయన సోదరుడు చాలేందు శేఖరం రచించినా ప్రధాన గ్రంథకర్త మాత్రం లక్ష్మీరంజనమే. ఇది 1940ల నాటిమాట. ఆనాటికి తెలుగువారి చరిత్రపై ఇప్పటివలె ప్రామాణిక గ్రంథాలులేవు. పరిశోధనలు ఇంకా మొగ్గదశలోనే ఉన్న పరిస్థితి, అయినా అచ్చమైన ఆధారాలతో లక్ష్మీరంజనం ఈ మహత్తర గ్రంథ రచన చేశారు. కేవలం నెలరోజుల కాలవ్యవధిలో రచించిన ఈ గ్రంథం ఇప్పటికి అనేక పునర్ముద్రణలు పొందింది. ఇది నేటికీ స్నాతకోత్తర స్థాయి విద్యార్థులకు పఠనీయగ్రంథం. పరిశోధన విద్యార్థులకు పరామర్శ గ్రంథం, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు అవశ్య గ్రంథంగా మన్ననల్ని అందుకుంటోంది. ఈ గ్రంథంలో లక్ష్మీరంజనం చేసిన ప్రతిపాదనలు, సాధించిన నిష్కర్ష నేటికీ మన్ననల్ని పొందుతున్నాయి. ఈ రచన తాలూకు శైలి కూడా ఎంతో గొప్పది. ఇంకా వ్యావహారిక భాష ప్రచారంలోకి రానిరోజుల్లో లక్ష్మీరంజనం ఈ రచన పూర్తి చేశారు. ఈ గ్రంథం సామాన్యులకు సైతం అర్థమయ్యే తీరుతూ ఉంది. ద్వితీయ భాషగా తెలుగు స్థానం స్థిరపడడంలో ప్రతిభావంతులైన ఎందరో స్నాతకోత్తర విద్యార్థులు ఉపాధిని పొందగలిగారు. పరోక్షరీతిలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను ఆదరణ పెరిగింది. దాదాపు ఇదే కాలంలో ఖండవల్లివారు మరొక ప్రామాణిక రచన కూడా పూర్తి చేశారు. ఆయన ఈ గ్రంథాన్ని ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు ప్రేరణతో ప్రారంభించారు. అప్పటికి విద్యార్థులకు అందుబాటులో తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలులేవు. దీన్ని గురించి లక్ష్మీరంజనం 'ఆంధ్ర సాహిత్య చరిత్ర' సంస్కృతంలో రచించారు. ఇది తొలుత కొన్ని వందల పుటల రచన. దీన్ని బాగా సంక్షిప్తపరచి ప్రపంచానికి లక్ష్మీరంజనం అందించారు. తెలుగువారి సంస్కృతిని తెలుసుకునేందుకు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, తెలుగు సాహిత్య చరిత్ర పరిచయమయ్యేందుకు ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహం ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. సమాజ చైతన్యానికి దోహదం చేయాలన్న విశాలమైన లక్ష్యం ఈ రెండు రచనల వెనుక కనబడుతుంది. తెలుగు విభాగంలో పరిశోధనలు ప్రారంభమై అవి సతత హరితంగా మారాలని లక్ష్మీరంజనం స్వప్నించారు. ఈ నవల ఫలితంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పి.హెచ్.డి. పరిశోధనలు ప్రారంభమయ్యాయి. పరిశోధనలు ఆరాధించేందుకు తగిన పరిస్థితులు, మానవ వనరులు, అవసరం, వీటిని చక్కగా అంచనా వేసుకున్నారు లక్ష్మీరంజనం. పరిశోధనాంశాల్ని గుర్తించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు విహెచి పరిశోనకు అవకాశం కల్పించారు. ఆయా పరిశోధనా శీర్షికలకు తగిన పర్యవేక్షకులను ఎంపిక చేసుకున్నారు. తెలుగులో ఉస్మానియా యూనివర్శిటి పరిధిలో తొలి పిహెచ్డి ఆయన పర్యవేక్షణలోనే పూర్తి అయింది. ప్రసిద్ధ పరిశోధకులు ఆచార్య బిరుదు రామరాజు రామరాజు గారికి ఈ ఘనత లభించింది. ఆయన రచించిన తెలుగు జానపద సాహిత్యం అనే సిద్ధాంత గ్రంథానికి లక్ష్మీరంజనం పర్యవేక్షకులు. ఆయన పర్యవేక్షణలో మొత్తం 13 మందిని సిద్ధాంత గ్రంథం చేశారు. ప్రసిద్ధ సాహితీవేత్తలు దివాకర్ల వేంకటావధాని, పల్లాదుర్గయ్య, ఏ.ఎస్.ఆర్. అప్పారావు, బి.వి. కుటుంబరావు, నీయని కృష్ణకుమారి, వేనరెడ్డిల సిద్ధాంత గ్రంథాలకు ఆయనే పర్యవేక్షకులు. ప్రముఖ వ్యాకరణవేత్త ఆచార్య రాజేశ్వర శర్మ, పరిశోధకులు, ఆచార్య వేటూరి ఆనందమూర్తి సిద్ధాంత గ్రంథాలకు కూడా ఖండవల్లి వారే పర్యవేక్షకులు, సుప్రసిద్ధ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డిగారి ప్రసిద్ధ పరిశోధనా గ్రంథం. ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయం, ప్రయోగములు కూడా ఖండవల్లివారే పర్యవేక్షకులు. ఈ సిద్ధాంత గ్రంథాన్ని గురించి తెలుగు సాహిత్యాభిమానులకు కొత్తగా పరిచయం తెలంగాణ 255 తేజోమూర్తులు ఉండటంతో<noinclude><references/></noinclude> p0i4l5e2xf8o7c76e41d3ajp1hwhdyd పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/277 104 211725 552096 2026-04-08T14:46:20Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేయవలసిన అవసరమేలేదు. ఇప్పటికి ఎన్నోమార్లు పుల్ని పొందిన సి.నా.రె. సిద్ధాంత గ్రంథం నేటికీ ప్రామాణిక పరామర్శ రచనగా పరిగణించబడుతోంది. లక్ష్మీరంజనం పర్యవేక్షణలో వెలువడిన సి...' 552096 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చేయవలసిన అవసరమేలేదు. ఇప్పటికి ఎన్నోమార్లు పుల్ని పొందిన సి.నా.రె. సిద్ధాంత గ్రంథం నేటికీ ప్రామాణిక పరామర్శ రచనగా పరిగణించబడుతోంది. లక్ష్మీరంజనం పర్యవేక్షణలో వెలువడిన సిద్ధాంత గ్రంథాల్లో ఆయన పరిశోధనా దృష్టికి, తార్కిక దృష్టికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఆచార్య నిడదవోలు వెంకటరావు, ఆచార్య పింగళి లక్ష్మీకాంతంతోపాటు విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాల్లో పరిశోధనా రంగాన్ని అభివృద్ధి చేసిన గొప్పతనం ఖండవల్లిదే. పరిశోధకులను ప్రోత్సహించే క్రమంలో ఆయన చూపించిన వైఖరి సర్వదా ఆదర్శవంతం. స్నాతకోత్సవ స్థాయిలో ఉన్న విద్యార్థులలోని పరిశోధనా పాటవాన్ని, వకృత్వ ప్రతిభను తెలుగులోకి తీసుకొని వచ్చేందుకు లక్ష్మీరంజనం ఎంతో ప్రయత్నించారు. ఆ దశలో ఇటువంటి ప్రోత్సాహం ఎంతో అవసరమని ఆయన గుర్తించారు. విద్యార్థులను తమకు ఇష్టమైన అలోచనలపై రచన చేయవలసినదిగా కోరేవారు. విద్యార్థులు తమ పత్రాల్ని రచించేవారు. వాటిని ఒకటికి రెండుసార్లు సరి చూసుకునేవారు. పత్రాలలో ప్రామాణికత కోసం తపించేవారు. ఇట్లా వారి పత్రరచన తయారైన తరువాత ఒక సదస్సును లక్ష్మీరంజనం ఏర్పాటు చేసేవారు. ఈ సదస్సుకు సాహితీరంగంలోని ప్రముఖుల్ని ఆహ్వానించేవారు. వీరి సమక్షంలో విద్యార్థులు తాము రూపొందించిన సత్యాల్ని __చదవవలసి ఉండేది. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వంటి చోట్లలో వేదికలు ఏర్పాటయ్యేవి. విద్యార్థులు తమ పత్రాల్ని ఇక్కడ పెద్దలముందు చదివేవారు. పెద్దల ప్రశంసలు. వారి ద్వారా విలువైన సూచనలు కూడా విద్యార్థులకు లభించేవి. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, బి.ఎన్. శాస్త్రి వంటివారు ఈ నేపథ్యంలోనే తమ తమ పరిశోధనల్ని ప్రారంభించారు. విద్యార్థులలో పరిశోధనా ప్రజ్ఞను వెలికి తీసేందుకు లక్ష్మీరంజనం ఎన్నో వినూత్న ప్రయత్నాలు చేశారు. అందులో శ్రీనాథ కవి పద ప్రయోగం కోసం ఒకటి శ్రీనాధ మహా కవి చేసిన పద ప్రయోగాలను ఒకేచోట చేర్చడంద్వారా భావి తెలుగు భాషా వికాసానికి తోడ్పాటు లభిస్తుందని ఖండవల్లి విశ్వసించారు. ఈ పద ప్రయోగ కోశ రూపకల్పనను విద్యార్థులను పెట్టడం ఆయన ప్రత్యేకత. విద్యార్థులు భావి తెలుగు సాహితీవేత్తలని ఖండవల్లి గుర్తించడమే అందుకు కారణం. కొద్దికాలంలోనే పద ప్రయోగకోశం తయారైంది. శ్రీనాథుడి సాహిత్యంపై కూడా ఉత్తమ స్థాయి వ్యాసరచన జరిగింది. ఇవన్నీ కలిపి శ్రీనాథ భారతి అనే పేరుతో సంకలనంగా రూపుదిద్దుకున్నాయి. ఈ సంకలనం ఆనాటి విద్యార్థులలోని లోతైన విమర్శనాశక్తికి, పాండిత్యస్ఫూర్తికీ ప్రతిబింబం. శ్రీనాథ భారతి నేటికీ ఒక చక్కని ప్రామాణిక వ్యాస సంకలనంగా భావించబడుతోంది. మహాభారతం దయసంహిత. ఇది పంచమవేదం. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఇతిహాసం. “తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి" అన్న నానుడి తెలిసిందే. అయితే కవిత్రయ మహా భారతానికి తెలుగునాట ఎన్నో భిన్నమైన ప్రతులున్నాయి. కొన్ని ప్రతుల మధ్య పోలికలులేని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ భారతప్రతిని ప్రామాణికంగా స్వీకరించాలి? ఇదొక పెద్ద సందేహం. ఈ సందేహం ఎప్పటి నుండో ఉన్నదే. తరాలుగా విద్వాంసులను ఆలోచనల్లో ముంచెత్తుతున్నదే. ప్రామాణిక ప్రతి సాధన ఎట్లా? అన్న విషయాన్ని ఖండవల్లి లోతుగా ఆలోచించారు. ఆయన దృష్టి ఎప్పుడూ నిర్దిష్టమైన కార్యవిధానం, నిర్దుష్టమైన ఫలిత సాధనలపైనే కేంద్రీకృతమై ఉండేది. అందుకే మహాభారత ప్రమాణ ప్రతి తయారీ కోసం బృహత్ పథకాన్ని తయారు చేసుకున్నారు. అవసరమైన కార్య ప్రణాళికను రూపొందించుకున్నారు. సరియైన పరిశోధక బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. తెలుగుసీమ నలుమూలల్లోనూ ఉన్న భారత ప్రతుల్ని సేకరించారు. పాత భేదాల్ని పరిశీలించారు. ఎవరి ఆర్థిక సహాయానికీ ఎదురు చూడకుండా తన వ్యక్తిగత విరాళం పనిని ప్రారంభించారు. ఇదొక వాఙ్మయ మహాయజ్ఞం, 'ఆంధ్ర మహాభారత సంశోభిత ప్రతి రూపకల్పన' అనే ఈ మహాయజ్ఞంలో ఖండవల్లితోపాటు దివాకర్ల వేంకటవథాని, నిడదవోలు వెంకటరావు, భూపతి లక్ష్మీనారాయణ ఇందు, పల్లా దుర్గయ్య, బిరుదురాజు రామరాజు, పాటిబండ మాధవ శర్మ, ఎం. కులశేఖరరావు, అమరీశం రాజేశ్వరరావు, కేశ వరపు రామకోటి శాస్త్రి, చలమచర్ల రంగాచార్యులు, బి.వి. కుటుంబరావు, కోవెల సుప్రసన్నాచార్యవంటివారు పాల్గొన్నారు. * తెలంగాణ (256 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 2dra24qwlkmy2oh44q608tykg9c434z పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/278 104 211726 552097 2026-04-08T14:46:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భారత సంజీవని, అప్పకవీయం, ఆనంద రంగరాటృందము, కవి సంజీవని, కవి సంశయాచ్ఛేదము, సర్వలక్షణ సార సంగ్రహము, సకల నీతి సహ్మతము, ప్రబంధ రత్నకరం వంటి పలు అకార గ్రంథాల్ని పరిశీలించారు. పుణ...' 552097 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భారత సంజీవని, అప్పకవీయం, ఆనంద రంగరాటృందము, కవి సంజీవని, కవి సంశయాచ్ఛేదము, సర్వలక్షణ సార సంగ్రహము, సకల నీతి సహ్మతము, ప్రబంధ రత్నకరం వంటి పలు అకార గ్రంథాల్ని పరిశీలించారు. పుణ్ణా భండార్కర్ పరిశోధనా సంస్థలోని భారతాన్ని కూడా పరిశీలించారు. భగీరథ ప్రయత్నాన్ని గుర్తుకుతెచ్చేరీతిలో కృషి జరిగింది. మహా భారత సంగోషిత ముద్రణ ప్రతి తయారైంది. ఖండవల్లి లక్ష్మీరంజనం ఉస్మానియా వెలుగు విభాగం ఆచార్యులుగా ఉన్న కాలంలో ఆరంభమైన కృషి ఆయన పదవీ విరమణ అనంతరం కూడా నిరంతరాయంగా కొనసాగింది. విశ్వవిద్యాలయాల స్థాయిలో సమిష్టిగా జరిగిన గొప్ప పరిశోధనల్లో మహాభారత సంగోషిత ప్రతిరూపొందిం చడం ఒకటని ఎవరైనా అంగీకరిస్తారు. తనదైన రీతిలో ప్రతిభావంతులైన పరిశోధకులు వినూత్న ఆవిష్కరణలు చేయడం సహజ ప్రక్రియ. అయితే విభిన్న భావాలు, భిన్న నేపధ్యాలు కలిగిన పలువురు పరిశోధకులతో ఇంతటి వాఙ్మయ యజ్ఞాన్ని నిర్వహించడం మాత్రం కష్టం. అయినా ఎంతో సులువుగా ఈ సమిష్టి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు లక్ష్మీరంజనం. ఇక్కడ ఆయన నేర్పు, సంయమనం, నాయకత్వలక్షణాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఇటువంటి ప్రయత్నమే "సంగ్రహంధృ విజ్ఞానకోశ నిర్మించి, ఇదొక విజ్ఞాన సర్వస్వ కృషి. తెలుగులో ఖండవల్లి కంటేముందు ఈ రంగంలో కొమర్రాజు లక్ష్మణరావుగారు గొప్ప కృషి చేశారు. విజ్ఞాన సర్వస్వ రచనకు నాందీ గీతాన్ని పాడారు కొమర్రాజు. అయితే ఆయన జీవించి ఉన్నందులో అది పూర్తి కాలేదు. ప్రయత్నం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ దశలో సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ నిర్మాణానికి ఖండవల్లి శ్రీకారంకట్టారు. వివిధ అంశాలను ఎంపిక చేసుకొని నిపుణులైన వ్యాస రచయితలతో రచనలు చేయించారు. ప్రసిద్ధ పరిశోధకులు ఆదిరాజు వీరభద్రరావు ఈ విజ్ఞాన కోశం ఎన్నో వ్యాసాలు రచించారు. విజ్ఞాన కోశం జిజ్ఞాసువుల ప్రశంసల్ని అందుకున్నది. వాఙ్మయ సౌరభాల్ని భావతరాలకు వారసత్వంగా అందించాలన్న తపనలోనే ఖండవల్లి. మహాభారత సంశోభిత ప్రతి గ్రహాం విజ్ఞాన కోశం" వంటి బృహత్ రచనలకు అంకురార్పణ చేసినట్టు భావించాలి. లక్ష్మీరంజనం సాంస్కృతిక చరిత్రకు వ్యాఖ్యత, పరిశోధకులు మాత్రమేకాదు, ఆయనొక గొప్ప విమర్శకులు. విద్యార్థి దశలోనే ఆయన విమర్శనా ప్రతిభ విప్పారింది. 1936లో ఆయన తొలి రచన "తెనుగుదుక్కి వెలుగు చూసింది. ఇందులో కొన్ని వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. అయినా ప్రతి వ్యాసంలోనూ ఎంతో కొంత కొత్తదనం స్పష్టపడింది. భావ కవిత్వాన్ని సరిగ్గా విశ్లేషించిన కొద్దిమంది తెలుగు విమర్శకులలో లక్ష్మీరంజనం ఒకరని తెనుగుదుక్కి చదివిన తరువాత అర్థమవుతుంది. శైలిలోనూ స్పష్టత, సరళతలు ప్రతిబింబిస్తాయి. అలాగే ఖండవల్లి అందమైన తెలుగు వచనాన్ని రచించారు. ఏదైనా కొత్త అంశాన్ని చెప్పాలనుకున్న సందర్భంలోనే లక్ష్మీరంజనం విమర్శా వ్యాసాల్ని రచించేవారు. అందుకే పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రచించలేదు. తెనుగు దుక్కితోపాటు అడపా దడపా ఆయన రచించిన కొన్ని వ్యాసాలు "లక్ష్మీరంజన్ వ్యాసావళి" అనే పేరుతో ఒక సంకలనంగా వెలువడ్డాయి. ఆయన షష్ఠి పూర్తి సందర్భంలో లక్ష్మీరంజన వ్యాసావళి వెలుగు చూసింది. సిద్ధాంత గ్రంథ రచన చేసే నేటి పరిశోధకులు, ఆచార్యులు, విద్యార్థులు ఈ వ్యాసాలను ఇప్పటికీ అధ్యయనం చేసారు. “నన్నయనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులు" వంటి వ్యాసాలు లక్ష్మీరంజనం ప్రతిభా పాండిత్యాలకు ప్రతిరూపాలు. ఈ వ్యాసంలో వ్యాస భారతం - నన్నయ భారతం రెంటినీ తులనాత్మక రీతిలో పరిశీలించారు. సామాజిక నేపథ్యాన్ని అంచనాలోకి తీసుకున్నారు. “సంస్కృత, భారత రచనా కాలంనాటి రాజుకు అంత గొప్ప ప్రాధాన్యతలేదు. నన్నయ భారతం నాటికి రాజపదవికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడినట్లు కనబడుతోంది. “రాజును విమర్శించగలిగే శక్తి సామర్థ్యాలు వ్యాస భారత సమాజంలో సామాన్యుడికి దండిగా ఉండేవి.” అయితే నన్నయ నాటికి ఇవి ఊహలకు సైతం అందనివి. "సంస్కృత భారతంతో పోల్చితే తెలుగు భారతం మిక్కిలి రసవంతమైనది". ఈ వ్యాఖ్యలు ఖండవల్లి వారి సునిశిత విశ్లేషణకు అద్దంపడతాయి. లక్ష్మీరంజనం కాకతీయులను ఎంతో అభిమానించారు. ఈ రాజవంశీయులను గురించిన చారిత్రక అధ్యయనాలు య తెలంగాణ (257 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> stwjpvpovzxoqdj5de57th4dfq8ipch పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/279 104 211727 552098 2026-04-08T14:47:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కొనసాగించారు. పలు కొత్త అంశాలతో "కాకతీయులు” అనే పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. కాకతీయులతో పాటు “సాహిత్య వ్యాసంగా తెలుగు" అనే మరో రచన తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్...' 552098 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కొనసాగించారు. పలు కొత్త అంశాలతో "కాకతీయులు” అనే పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. కాకతీయులతో పాటు “సాహిత్య వ్యాసంగా తెలుగు" అనే మరో రచన తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో 1975లో ప్రచురణను పొందాయి. ఇవి పరిమాణంలో చిన్న పుస్తకాలే అయినా ప్రామాణికమైనవి. లక్ష్మీరంజనం తెలుగులో ఎంత చక్కగా రాయగలరో ఇంగ్లీషులోనూ అంతే చక్కగా రచనలు చేసేవారని ఆనాటి ఆయన శిష్యులు గుర్తు చేసుకుంటారు. “స్పాట్ లైట్ ఆన్ తెలుగు” వ్యాస సంకలనం, విశ్వనాథ రచించిన “శ్రీశైల మల్లికార్జున మహాలింగ శతకం” ఆంగ్లానువాదం లక్ష్మీరంజనం ఇంగ్లీషు వైదుష్యానికి ప్రతీకలు. లక్ష్మీరంజనం సామాజిక బాధ్యత కలిసిన మేధావిగా నిలుస్తారు. భావితరాలకు అవసరమైన ఉన్నత విద్య కోసం కొత్తగా కళాశాలల ఏర్పాటు అవసరమన్న ఆలోచన చేసిన వ్యక్తి ఆయన. ప్రస్తుతం హైదరాబాద్ నల్లకుంటలో ఉన్న ప్రాచ్య కళాశాలను 1958లో లక్ష్మీరంజనం స్థాపించారు. దీనికి 1967 నాటికి ఒక సంపూర్ణ స్వరూపం ఏర్పడింది. తొలి దశలో ఖండవల్లిపట్ల గౌరవాభిమానాలతో పలువురు విద్వాంసులు స్వచ్ఛంద స్థాయిలో ఇక్కడ పాఠాలు బోధించారు. ఇక్కడ చదువుకున్న ఎందరెందరో విద్యార్థులు ఉపాధ్యాయవృత్తిలో రాణించారు. ఎందరో పరిశోధకులు, పండితులు ఇక్కడ ఆచార్యులయ్యారు. ఈ ప్రాచ్యకళాశాలను S ప్రస్తుతం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రాచ్యకళాశాల పేరుతో పిలుస్తున్నారు. లక్ష్మీరంజనం స్వామీ వివేకానంద వ్యక్తిత్వంతో ఎంతో ప్రభావితులయ్యారు. వివేకానంద విద్యా సమితి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇది డిగ్రీ కళాశాలగా ఎదిగింది. ఆరోజుల్లో ఈ కళాశాలలో తెలుగు మాధ్యమం ద్వారా పాఠాలు బోధించేవారు. ఆంగ్లం ఎక్కువగా అనుబంధం ఏర్పడని గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కళాశాల ఎంతో చేయూతను కల్పించింది. 1957లో లక్ష్మీరంజనం నగరంలోని విద్యానగర్ ప్రాంతంలో సంగీత పాఠశాలను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం ఆంధ్ర చయితల సంఘాన్నీ ప్రారంభించారు. బాధ్యతగల పౌరుడిగా లక్ష్మీరంజనం ఆదర్శప్రాయమైన వైఖరిని అనుసరించారు. ప్రతి ఎన్నికలలోనూ తప్పకుండా ఓటు వేసి వచ్చేవారు. ఏడు పదులు నిండిన వయసులోనూ ఓపికతో ఓటింగ్లో పాల్గొన్నారు. నిరాడంబరతకు చిరునామాగా కార్యదక్షతకు కొలమానంగా, ఆదర్శ వర్తనానికి ఉపమానంగా జీవించిన ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం 1986లో ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఆయన మరణానంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పరిశోధనా పత్రిక 'వివేచన' తన సంపాదకీయంలో వ్యాఖ్యానించినట్టు "ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి ఘనకీర్తి ఎంత కొనియాడినా అల్పమే”. and తెలంగాణ (258 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> ej52c3lsp92684fc7gcy9hgjcolge7p పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/280 104 211728 552099 2026-04-08T14:47:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '73 కోదాటి నారాయణరావు - డా॥ టి. గౌరీశంకర్ తె లుగులో మాట్లాడటం, తెలుగు చదవటం చిన్న చూపుగా, నిర్లక్ష్యంగా, ఒక రకమైన నేరంగా పరిగణింపబడే నాటి నిజాం పరిపాలనా కాలంలో తెలంగాణ ప్రాంతం...' 552099 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>73 కోదాటి నారాయణరావు - డా॥ టి. గౌరీశంకర్ తె లుగులో మాట్లాడటం, తెలుగు చదవటం చిన్న చూపుగా, నిర్లక్ష్యంగా, ఒక రకమైన నేరంగా పరిగణింపబడే నాటి నిజాం పరిపాలనా కాలంలో తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయాల స్థాపనకు, వాటి వికాసానికి నిర్విరామ కృషి చేసిన నిగర్వి, నిజాయితీ వరుడు, నిరాడంబరుడు కోదాటి నారాయణరావు. అనేక ప్రజాహిత కార్యక్రమాలలో ప్రముఖ పాత్రను పోషించి, పలురంగాలలో తమ సేవలను అందించిన నిస్వార్థపరుడు నారాయణరావు. సౌజన్యం, సౌశీల్యం, సంస్కారం, సామాజిక చైతన్యం రూపు కట్టిన నాటి మేటి కోదాటి. న్యాయశాస్త్ర పట్టభద్రులు, హైదరాబాదు సంస్థాన విమోచనోద్యమంలో ముందు నిలిచిన వ్యక్తి, గాంధేయ వాది, గ్రంథాలయోద్యమకర్త. వీరు 1914 డిసెంబర్ 15వ తేదీన గంగిశెట్టి అమ్మమ్మగారింట్లో పుట్టారు. దీనినే ప్రస్తుతం 'బరాఖతాగూడెం' అని పిలుస్తున్నారు. వీరి స్వగ్రామం రేపాల. ఈ రెండూ ఈ నాటి నల్గొండ జిల్లా, కోదాడు తాలుకాలోని ఆనాటి మునగాల సంస్థాన పరిధిలో ఉన్నవి. వీరి తండ్రి గారి పేరు రంగారావు, తల్లిగారు పుల్లమ్మ, తరువాత ఆమె పేరు మంగమ్మగా మార్చారు. కోదాటి వారు రేపాలలోనే ఏకోపాధ్యాయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసి, సూర్యాపేటలో మాధ్యమిక విద్య చదివి, ఆ తరువాత ఇంగ్లీషు పరీక్ష రాసి, హైస్కూల్ చదువు కోసం హైదరాబాదు వచ్చారు. ఆ రోజుల్లో వారి ఊళ్ళో మెట్రిక్యులేషన్ పాసైన మొదటి వ్యక్తి కోదాటి వారీ, చదువులో ప్పుడూ మొదటి శ్రేణిలో నిలిచేవారు. అయితే ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక వెంటనే పై చదువులు కొనసాగించలేక పోయారు. ఇరవై ఏళ్ళ తరువాత ఆనాటి అజ్మీర్ ఇంటర్ పరీక్ష రాసి పాసయ్యారు. అనంతరం హైదరాబాదులోని సాయం కళాశాలలో చేరి డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత ఎల్.ఎల్.బి, కూడా చదివి న్యాయశాస్త్ర పట్టభద్రులయ్యారు. కోదాటి వారు చిన్నతనం నుంచి తాతగారి వద్ద పెరగటం వల్ల వారి క్రమశిక్షణ వీరి జీవితానికి పునాది వేసింది. ప్రతిరాత్రి తాతగారి దగ్గర పడుకొని ఆయన చెప్పే ముచ్చట్లు, కథలు, పద్యాలు వినేవాడు. ఖాళీ సమయాల్లో ఆయనతో కలిసి పంటపొలాలకు, తోటలకు తిరిగేవాడు. జీవితంలో తనకు కులతత్వం గానీ, మతభేదం గానీ ఏర్పడక పోవడానికీ, అంధ విశ్వాసాలు లేకపోవడానికి తాతగారు నాటిన సంస్కార బీజాలేనని ఆయనే చెప్పుకొన్నారు. వీరు అగ్రవర్వంలో పుట్టినప్పటికీ, చిన్ననాటి నుంచే అన్ని కులాలు, మతాలు వారితో స్నేహం చేయడం, అందుకు పెద్దలు అడ్డుచెప్పకపోవడం వల్ల వీరిలో అందరూ ఒక్కటే అనే విశాలమైన భావం ఏర్పడింది. ఇది ఆయన తదనంతర కాలంలోని ప్రజాజీవితానికి బాగా తోడ్పడింది. తెలంగాణ (259) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> 3uufd107fki14mhxjus2s6bfmc86yf1 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/281 104 211729 552100 2026-04-08T14:47:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వీరు మూడు, నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడే అంటే 1918లో వీరి గ్రామంలో గ్రంథాలయం స్థాపించబడింది. వీరు ఏడవ ఏటనే గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదవటం ప్రారంభించారు. తాను చదవడమే గ...' 552100 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వీరు మూడు, నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడే అంటే 1918లో వీరి గ్రామంలో గ్రంథాలయం స్థాపించబడింది. వీరు ఏడవ ఏటనే గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదవటం ప్రారంభించారు. తాను చదవడమే గాక, మిగతా పిల్లల చేత చదివింపజేసే వారట. గ్రంథాలయంలోని పుస్తకాలు కొన్ని దశల వారీగా బయటికి తీసుకొని వెళ్ళి తోటి పిల్లలకు ఇచ్చి, వారు చదివాక, వారాంతంలో వాటన్నింటినీ పోగుజేసి తిరిగి గ్రంథాలయానికి చేర్చి భద్రపరిచేవారట. ఆనాడు వీరి ఊళ్ళోని గ్రంథాలయానికి 'ఆంధ్రపత్రిక వచ్చేది. అందులో పానుగంటి వారి 'సాక్షి' ఉపన్యాసాలు ఉ ౦డేవి. కోదాటి వారు వాటిని బాగా చదివే వారు. ఒకనాడు 'ఆంధ్ర పత్రిక' ఉగాది సంచికలో అచ్చయిన పంజాబు అకాలీల సత్యాగ్రహం బొమ్మలు, సహాయ నిరాకర జోద్యమంలో పాల్గొన్న నాయకుల ఫొటోలు, జలియన్ వాలాబాగ్ ఉదంతం - ఇవన్నీ వీరిని బాగా ప్రభావితం చేశాయి. వాళ్ళలాగానే దేశం కోసం ఏదైనా చేయాలనే దృఢ సంకల్పం వీరిలో నాటుకొంది. ఆ సమయంలోనే తాతగారి మాటల వల్ల గాంధీ గారి పట్ల భక్తి విశ్వాసాలు కుదిరాయి. ఆంగ్ల ప్రభుత్వం పట్ల అసహ్యం ఏర్పడింది. గ్రామంలో ఖద్దరు పరిశ్రమ ఏర్పడడంతో ఖద్దరు వస్త్రధారణ పట్ల అభిరుచి కలిగింది. జీవిక కోసం నారాయణరావు గారు ఆనాటి సురవరం వారి 'గోలకొండ' పత్రికలో ప్రూఫ్ రీడర్గా చేరి మూడు నెలలే పని చేశారు. దానితో జర్నలిజంపై ఆసక్తి కలిగింది. అటు పిమ్మట ముందుముల నరసింహరావు గారి సంపాదకత్వంలో వెలువడే ఉర్దూ పత్రిక 'రయ్యత్' లో అడ్వర్టయిజ్మెంట్ ఏజెంట్ గా పనిచేశారు. ఆ తరువాత ఆంధ్రా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెన్సీ తీసుకొని ఖమ్మానికి మకాం మార్చారు. ఇది వీరి జీవితంలో గొప్ప మలుపుడు దారి తీసింది. అప్పటి నుంచి కోదాటి వారికి ప్రజలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎందరో యువకులను చేరదీసి వారిని కార్యకర్తలుగా తీర్చిదిద్ది, ఉద్యమోన్ముఖుల్ని చేశారు. అస్ప ఎక్యతా నివారణ, జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం- ఈ మూడింట తన పోరాట పటిమను ప్రదర్శించారు. హరిజన హాస్టళ్లలోని విద్యార్థులకు విద్యనందించి, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. ఇందుకోసం కొందరు యువ కార్యకర్తలను నియమించారు. ఆనాడు వర్తక వ్యాపారులను ప్రభుత్వోద్యోగులు బాగా ఇబ్బంది పెట్టేవారు. వారి ఆగడాలను అడ్డుకోవడానికి వర్తకులందరినీ ఏకం చేసి, సంఘటిత శక్తిగా రూపొందింపజేశారు. వర్తక ప్రముఖులతో చర్చింది, వర్తక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్ష, కార్యదర్శులను నియమించి, కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను మాతం కోదాటి వారు తమ భూజానికెత్తుకున్నారు. తద్వారా ప్రభుత్వం చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడమే గాక, తమ నడుమ ఏర్పడే తగాదాలను కూడా ఈ సంఘం ద్వారా పరిష్కరించుకునేవారు. అప్పటి నుంచే వారానికి ఒకరోజు దుకాణాలను మూసివేసే పద్ధతి ప్రవేశ పెట్టబడింది. వీరి నాయకత్వం ఎందరినో ఆకట్టుకొంది. ఆనాడు ఎం. ఎస్. రాజు లింగం, కొమరగిరి నారాయణ రావు, యల్లాప్రగడ కృష్ణ మూర్తి, సుగ్గుల అక్షయ లింగం గుప్తా, గెల్లా కేశవరావు వంటి వారెందరో కోదాటికి అండగా నిలిచారు. ఇటువంటి సామాజిక ఉద్యమాలలో తలమునకలుగా ఉంటూనే, మరొక వైపు సాహిత్య కళారంగాల పట్ల అభిరుచిని, అభినివేశాన్ని ప్రకటించేవారు. సాహిత్య గోష్టులు, సారస్వత సమావేశాలు, కవి సమ్మేళనాలు, సంగీత కచేరీలలో స్వయంగా పాల్గొనడమే గాక, వాటి ఏర్పాటుకు తోడ్పాటును అందించేవారు. ఆనాడు కొడిగట్టి పోతున్న తెలుగు భాషా పరిస్థితిని కోదాటి వారు చేపట్టిన గ్రంథాలయోద్యమం దోహదపడింది. వీరు చిన్నతనంలోనే సొంత ఊళ్ళో 'శ్రీవేంకటేశ్వర మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం' పేరుతో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. వీరు, తోటి విద్యార్థులు చదివిన పాఠ్యపుస్తకాలనే అందులో ఉంది. క్రమంగా పుస్తకాలు బయటి నుంచి సేకరించి వాటి సంఖ్యను పెంచారు. నెమ్మదిగా తోటి పిల్లలతో అణా, రెండణాలు చందాలుగా కట్టించారు. అట్లా అంచెలంచెలుగా గ్రంథాలయాల ఏర్పాటుకు నాంది పలికారు. ఆ తరువాత 1927లో సూర్యపేటలోని 'విజ్ఞాన నికేతన గ్రంథాలయం' ఆయన కృషి వల్లనే ఏర్పడింది. ప్రతి ఏటా మూడు రోజుల పాటు భారీ ఎత్తున వార్షికోత్సవాలు జరిపేవారు. ఈ సందర్భంగా ఇటు kash తెలంగాణ ( 260 తేజోమూర్తులు కోరబడులు (<noinclude><references/></noinclude> ti5oxmoo6dcnk4jn8xy34va76h1itfy పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/282 104 211730 552101 2026-04-08T14:47:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నిజాం ప్రభువులను, అటు బ్రిటిష్ పాలకులను ఆహ్వానించి ఒకే వేదికపై వారిని సమావేశ పరిచేవారు. 1944లో ఇల్లెందులో జరిగిన 25వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్ష...' 552101 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నిజాం ప్రభువులను, అటు బ్రిటిష్ పాలకులను ఆహ్వానించి ఒకే వేదికపై వారిని సమావేశ పరిచేవారు. 1944లో ఇల్లెందులో జరిగిన 25వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. ఆ సభకు అటు కోస్తా, ఇటు రాలయసీమ, మన తెలంగాణా ప్రాంతాల నుంచి అనేక మంది ప్రముఖులు విచ్చేశారు. ఆనాటి గ్రంథాలయోద్యమం యావదాంధ్రదేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యమంగా మారింది. హైదరాబాదులోని రెడ్డి హాస్టల్ లో జరిగిన పదవ ఆంధ్రమహాసభ సమయంలోనే కోదాటి వంటి వారికి తెలుగు భాషను పరిరక్షించుకోవాలనే సంకల్పం కలిగింది. దాని పర్యవసానంగా నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు అవతరించింది. పోలీసు చర్య అనంతరం అలంపురంలో ఈ పరిషత్తు ఉత్సవాలు జరిగాయి. అప్పుడు 'నిజాం రాష్ట్ర' అన్న పదాన్ని తీసివేసి, ఆంధ్ర సారస్వత పరిషత్తుగా. మార్చివేశారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో దీనిని 'తెలంగాణా సారస్వత పరిషత్ గా మార్చిన విషయం మనకు విదితమే. 'ఆంధ్రమహాసభ' రెండుగా విడిపోయినప్పుడు కోదాటి వారు అభ్యుదయవాదుల పక్షాన నిలిచారు. ఒకవైపు సనాతన వాదులతో, మరొకవైపు కమ్యూనిస్టులతో వైరం పెట్టుకోకుండా, కోదాటి వారు అందరి తలలో నాలుకలా మెలిగేవారు. స్టేట్ కాంగ్రెస్లో స్వామి రామానంద తీర్థ పక్షంలో ఉన్నారు వీరు. కాంగ్రెస్ సభ్యులుగా, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కోదాటి వారు బాగా పాటుపడ్డారు. వీరికి సహకార సంఘం కార్యకలాపాలతో మంచి సంబంధం ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొంతకాలం రాష్ట్ర సహకార సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. రచయితలకు కూడా సహకార సంఘాలు ఉండాలని వాదించేవారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా, గాంధీ స్మారక నిధి కార్యకర్తగా, గాంధీభవన్ మేనేజింగ్ ట్రస్టీగా, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అధ్యక్షులుగా, భాగ్యనగరు ఖాదీ సమితి కార్యదర్శిగా ఆయన ఎంతో నిబద్ధతతో వ్యవహరిం చారు. తెలంగాణా స్వాతంత్య్ర సమరయోధులకు పెన్షన్లు ఇప్పించడంలో కోదాటి వారు చేసిన కృషి మరువరానిది. ఇంతటి సామాజిక సేవా కార్యకర్తకు, తెలంగాణా వికాసానికి నిస్వార్థంగా పనిచేసిన నాయకునికి కాకతీయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించారు. అయినప్పటికీ కోదాటి వారికి ఇంకా రావలసినంత గుర్తింపు రాలేదని బాధపడే వారున్నారు. ఆయనది నిశ్శబ్దంగా పోరాటం చేస్తూ పోయే తత్త్వం. ప్రచారాలకు ప్రాకులాడి, ప్రలోభాలకు లోబడే మనిషి కాదు. తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాదనుకొని పరిస్థితులతో రాజీపడే మనస్తత్వం కాదు ఆయనది. ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైనది. తనకు న్యాయం, ధర్మం అనిపించిన మార్గంలోనే ఆయన నడిచారు. భగవద్గీతలో చెప్పినట్లు ఫలితం కోసం ఎదురు చూడకుండా తన పనులు తాను చేసుకొంటూ వెళ్ళేవాడు. అసలు సిసలైన గాంధేయవాది. అజాత శత్రువు అన్న మాట ఆయనకు అక్షరాల అతుకుతుంది. ఈ తెలంగాణా తేజోమూర్తి 2002 నవంబరు 11వ తేదీన కన్ను మూశారు. అయినా వారి సేవలు మాత్రం సదా స్మరణీయమైనవి. తెలంగాణ ( 261 తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> oq3mp3y3h6f2wjll8yw03t5u6y2c7y7 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/283 104 211731 552102 2026-04-08T14:48:06Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '74 త న జీవిత కాలంలోనే లెజండ్గా మారిన మహా మహులలో కుర్రం భీం ఎన్నతగినవాడు తన తెగ అజేయమైనదని, భీండి అంతులేని విశ్వాసం, ఆ విశ్వాసం నైజాం పాలకవర్గం గుండెల్లో గుబులు రేపింది. భీం త...' 552102 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>74 త న జీవిత కాలంలోనే లెజండ్గా మారిన మహా మహులలో కుర్రం భీం ఎన్నతగినవాడు తన తెగ అజేయమైనదని, భీండి అంతులేని విశ్వాసం, ఆ విశ్వాసం నైజాం పాలకవర్గం గుండెల్లో గుబులు రేపింది. భీం తన అనుచరులతో జిల్లా కేంద్రమైన అసిఫాబాదును ముట్టడించి, దానిని స్వాధీనం చేసుకుంటాడని, అప్పటి ఆసిఫాబాదు కలెక్టరు మూల్కి అబ్దుల్ గుత్తార్ H.C.S. ప్రభుత్వానికి నివేదిక పంపాడు. కలెక్టర్ సూచనని అనుసరించి, జిల్లా కేంద్రాన్ని ఆసిఫాబాదు నుంచి ఆదిలాబాదుకు మార్చడం జరిగింది. స్వేచ్ఛా పిపాస భీం రక్తంలో ఉంది. అందుకే ప్రభుత్వం విదిలించిన ఎంగిలి మెతుకులలాంటి అధికారిక ముడుపులకు ఆశపడకుండా, వీరులుగా మరణించడానికి అతను మొగ్గు చూపుతాడు. అందుకే అతని నాయకత్వంలో కేవలం పాతకాలపు కత్తులు, దుడ్డుకర్రలు ఆయుధాలుగా వున్న 800 మంది గోండులు అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగివున్న నిజాం సేనతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడతారు. నిన్నటి నుంచి నేటికి, నేటినుంచి రేవుకి పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న కాలంలో, దాదాపు 90 సంవత్సరాలు వెనక్కి వెడితేనేగానీ, వాస్తవిక భీంని నిజాయితీగా ఆవిష్కరించడం సాధ్యంకాదు. ఆ ఆవిష్కరణ కోసం ఓపికున్ననంత మేరకు అదిలాబాదు అడవుల్లో - కుమ్రం భీం - డా॥ ఎస్.ఎం. ప్రాణావు తిరుగుతూ, గోండు గూడాలకి వెళ్ళి అనేకమంది గోండులతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. నేను కలిసిన వారందరిలోకి మణిపూస సోంబాయి. సోంబాయి కామ్రం భీం భార్య. 1990 నాటికి ఆమె వయస్సు 85 సంవత్సరాలు. ఆమె నివాసం దోచె. ఆమెతోపాటు 18 ఏళ్ళ ఆమె మనమడు సోనేరావు కూడా ఉన్నాడు. భీంతో వివాహం అయిన నాటి నుంచి, 1940లో పోరాటం జరిగిన జోడెన్ ఘాట్లో కూడా భీం వెంటేవుంది సోంబాయి. కొమ్రం భీం వ్యక్తిత్వం ఆమెవల్ల తేటతెల్లమయింది. భీం దృక్పథం వెలుగులోకి వచ్చింది. సోంబాయిని ఫొటో తీసిన ఫొటాగ్రాఫర్ అనుతుల శరత్ బాబు, ఆమెను ఇంటర్వ్యూ చేసిన తొలి వ్యక్తి నేను కావడం నిజంగా మా అదృష్టం. సొంబాయినిగాకుండా చాలామందిని కలవడం జరిగింది. వారిలో ముఖ్యుడు కర్బితబాదు. యుద్ధంలో కర్పెతబాదు ముందు వరుసలో ఉన్నాడు. అతనికి తూటా తగిలింది. నిర్బంధంలోకి తీసుకుని చెఱసాలలో పడేసారు. జోడెన్ ఘాట్లో జరిగిన పోరాటంలో కేవలం 14 మంది గోండులు మాత్రమే మరణించారని, కలెక్టర్ అబ్దుల్ సత్తార్ అధికారికంగా ప్రకటించినా, ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలు భిన్నంగా ఉన్నాయి. గోలకొండ పత్రిక, ముషీర్-ఎ-డక్కన్ పత్రికల ప్రకారం ఆ పోరులో . తెలంగాణ 262 తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> j0pznytjto1uk5t7ukfmc5erfc1fo3e పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/284 104 211732 552103 2026-04-08T14:48:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వందమందికి పైగా గోండులు మరణించారు. ఆ ప్రాంతం అంతా దుర్గంధం వెదజల్లుతున్న కుల్చిపోయిన శవాలతో నిండివుంది. నేను కలిసిన మరో ముఖ్యమైన వ్యక్తి సెడాంమారు. 1990 నాటికి ఆయన విశ్రాంత ఉ...' 552103 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వందమందికి పైగా గోండులు మరణించారు. ఆ ప్రాంతం అంతా దుర్గంధం వెదజల్లుతున్న కుల్చిపోయిన శవాలతో నిండివుంది. నేను కలిసిన మరో ముఖ్యమైన వ్యక్తి సెడాంమారు. 1990 నాటికి ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు. వయస్సు సుమారు 70 ఉంటుంది. కొమరం భీంని బాగా దగ్గరగా చూసిన వ్యక్తి. మారు మాష్టారు భీం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. ఇలా విపులంగా జరిగిన పరిశోధనను ఆధారం చేసుకుని కుమ్రం భీం వ్యక్తిత్వానికి సహజత్వాన్ని, వాస్తవికతను చేకూర్చడం జరిగింది. 1.భీం వ్యక్తిత్వం o కుమ్రం భీం 1901లో పుట్టివుంటాడు. భీం సాధారణ శరీర సౌష్టవం కలిగి మామూలు ఎత్తు కలిగిన వ్యక్తి. కొద్దిగా ఎత్తుపళ్లు ఉండేవి. పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచేవాడు. నడుస్తూ మాట్లాడేవాడు. అతనిది కంచుకంఠం. గోండులు ధరించే సంప్రదాయ దుస్తులనే ధరించేవాడు. చేతిలో గుత్ప పట్టుకుని చంకలో గొడుగు ఉంచుకునేవాడు. తలపాగ ధరించేవాడు. అప్పుడప్పుడు రూమీ టోపి పెట్టుకునేవాడు. భీం చదువుకున్నవాడు. తెలుగు, ఉర్దూ రెండు భాషలూ చదవడం, వ్రాయడం వచ్చు. బాల్యంలో అడవిలో పశువులు మేపుతూ, బుక్కా గులాల్ అమ్మే అయ్యవారి నుంచి చదువు నేర్చుకున్నాడు. దాంతి ఆకుల యాదబోమ్ పుల్లలతో రాసిన అక్షరాలను దిద్దాడు. జొన్నలు, మక్కలు గురుదక్షిణగా పొందిన అయ్య వారు ఎక్కాలు, సుమతీశతకం, దాశరథీ శతకం కంఠతా పట్టించాడు. ఇవిగాక గోండు రాజులైన ఖిల్లాల్ సింగ్, కేసరిసింగ్, రాంసింగ్ మొదలైన వారి కథలు భిన్నాడు. నైజాం మరియు బ్రిటిష్ సైన్యంతో పోరాడి 1860లో నిర్మల్ ఉరితీయబడ్డ అమరవీరుడు రాంజీ గోండును గురించి కూడా విన్నాడు. భీం వృత్తిరీత్యా రైతు. ఇతర రైతుల మాదిరాగానే భూమిని నమ్ముకుని పగలు రాత్రి శ్రమించేవాడు. పిల్లలను ముద్దు చేసేవాడు. వారి చదువు కోసం మడావి మహదు మహాదేవ్ అనే పంతులుని కూడా నియమించాడు. భీం తన ముగ్గురు భార్యలను సమానంగా ప్రేమిం చాడు. అయితే మూడవ భార్య సోంబాయి మీద మక్కువ ఎక్కువ. ఆమెను జాతరలకి తీసుకుని వెళ్ళేవాడు. ఆమెకు కానుకలు కొనిచ్చేవాడు. ఒకసారి కీసలావూర్ జాతరలో తనకి ఇత్తడి బిందె కొనిచ్చాడని సోంబాయి చెప్పింది. భీం దైవభక్తి కలవాడు. తమ దేవత పెరసపేన్ మరియు ఇతర దేవతలను నిత్యం పూజించేవాడు. ముస్లిములపట్ల ద్వేషం, వైరం ఎన్నడూ ప్రదర్శించేవాడు. కాదు. ఆదిలాబాదు దువ్వం తాలుకారు అయిన ఆగా మహమ్మద్ అలీపట్ల అతనికి ఎంతో గౌరవం ఉండేది. ఆ గౌరవం వల్లనే భీం బాబాజరీలో పోలీసులకి లొంగి పోయాడు. అసిస్టెంట్ డి.ఎస్.పి. అతీరజా ఉండన్, భీంకి, అగా మహమ్మద్ అతనికిగల స్నేహభావాన్ని దృఢపరుస్తాడు. 2. కుమ్రం భీం - తిరుగుబాటుదారు. తనతోటి గోండులలా భీం ఎన్నడూ అణిగిమణిగి వుండలేదు. అందుకే సిద్ధఖీ దాడి చేసినప్పుడు దెబ్బకి దెబ్బ తీసాడు. భీం చేతిలో చావుదెబ్బలు తిన్న సిద్దలీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. అంతేకాదు అటవీశాఖ అధికారులు బాబాజరీలో గోండుల గుడిసెలకి నిప్పు పెట్టి, వారి పొలాలు ధ్వంసం చేసినప్పుడు భీం ఎదురు తిరిగాడు. భీం దూకుడికి, అటవీశాఖ అధికారులు తోకముడవక తప్పలేదు. ఈ సంగతి తెలిసిన సబ్-ఇన్స్పెక్టర్ జాఫర్ అహ్మద్ కొంతమంది పోలీసులను వెంటేసుకుని భీంని నిర్బంధంలోకి తీసుకోవడానికి వచ్చాడు. భీంకి, పోలీసులకి జరిగిన ఘర్షణలో మహమ్మద్ జాఫర్ తుపాకీ కూడా వదిలేసి బ్రతుకు జీవుడా అని పలాయనం చిత్తగించాడు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ రాసిన ఉత్తరంలో ఈ విషయాన్ని అబ్బుల్ సత్తార్ పేర్కొన్నాడు. మహమ్మద్ కాఫర్ నుంచి తుపాకీ చేజిక్కించుకున్న భీంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే కోర్టు నుంచి వచ్చిన సమన్లను కూడా లెక్కచెయ్యడు. 3. భీం - మూఢనమ్మకాలు కుమ్రం భీం మూఢ నమ్మకాలను విశ్వసిస్తాడని అతడి గురించి ప్రచారం జరిగింది. భీం తన దేవుళ్ళని భక్తి ప్రపత్తులతో పూజించేవాడు. తన తెగకి చెందిన అన్ని రకాల కర్మకాండలలోను పాల్గొనేవాడు. అయితే అతనికి తెలంగాణ ( 263 ) తేజోమూర్తులు ఓ<noinclude><references/></noinclude> ipamhl4vqg7cyedk62vuu0nmltt27rl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/285 104 211733 552104 2026-04-08T14:48:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మూఢనమ్మకాలు లేవు. యుద్ధానికి ముందురోజున వందలమంది గుమిగూడిన సభలో భీం ప్రసంగిస్తూ ముందుకు దూకలేనివాళ్ళు, ప్రాణభయంవున్నవాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చునని కుండబద్దలు...' 552104 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మూఢనమ్మకాలు లేవు. యుద్ధానికి ముందురోజున వందలమంది గుమిగూడిన సభలో భీం ప్రసంగిస్తూ ముందుకు దూకలేనివాళ్ళు, ప్రాణభయంవున్నవాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చునని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. యుద్ధానికి ముందుకు కదులుతున్నప్పుడు, గోండులు తమని ఏదో మానావాతీత శక్తి, ఆవహించి కదుపుతున్నట్టు కదులుతారు. అది ఒక trance like motion. అందువల్లనే భీంటి ఇతరులకి కొన్ని అతీంద్రియశక్తులు వున్నాయన్న నీలివార్తలు వ్యాపించాయి. వీటిని అజ్ఞానులైన తన పోలీసు కానిస్టేబుల్స్ నమ్మారని అబ్దులు సత్తార్ తన నివేదికలో పేర్కొన్నాడు. "నేను చావుకి సిద్ధపడే వచ్చాను' అని భీం ఎలుగెత్తి అరుస్తాడు. అది ధీరోదాత్తుడైన ఒక వీరుడి అరుపుగానీ మూఢనమ్మకాల మూర్ఖుడి అరుపుకాదు. అతనిచుట్టూ ఉందని భావించే ఒక మాయాచక్రం, అతనిలో ఉన్నాయనుకున్న మానవాతీత కదలికలు, తుపాకి గుళ్ళు అతని శరీరానికి తగిలి, గాలిబుడగల్లా పేలిపోవడానికి అతను శరీరంనిండా రాసుకున్న ఆకుపసరు, ఇవేమీ వాస్తవంకావు. అవన్నీ కాకమ్మకథలే. కుమ్రం భీం పైకి యుద్ధానికి వచ్చిన పోలీసు పటాలంతో సివిల్ సర్జన్ డాక్టరు నాయుడు కూడా ఉన్నాడు. అతను యుద్ధంలో చనిపోయిన గోండుల శవ పరీక్ష చేశాడు. గోండుల శరీరాల మీద వున్న గాయాలన్నిటిని అతను విపులంగా వివరించాడు, అవన్నీ తుపాకీ గుళ్ళ గాయాలేనని తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాడు. అంతేకాదు ఏ గోండు శరీరం మీద ఎలాంటి ఆకుపసరుగానీ, అలాంటి పసరు పుకున్నందువల్ల ఏర్పడ్డ రంగుగానీ ఎక్కడా లేవని తన నివేదికలో పేర్కొన్నాడు. చేతిలో ఏ ఆయుధం లేకుండా కుమ్రం భీం నిజాం సైనికులమీదికి దూకాడని ఒక కట్టుకథ ఉంది. చేతిలో ఏ ఆయుధం లేకుండా భీం తమవైపు నుడిగాలిలా దూసుకువచ్చాడన్నది అభూతకల్పన అని అబ్దుల్ సత్తారు తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాడు. పై వాస్తవాలవల్ల ఎలాంటి అతీంద్రియ శక్తులు, తాంత్రిక జిత్తులు లేవని తెలుస్తుంది. 4. భీం యోధుడు భీం పుట్టుకతోనే యోధుడు, అతడు రాజగోండు, బాబా జరీలో, భీం తన శత్రువుపై మెరుపుదాడి చేస్తాడు. ఇలాంటి గెరిల్లా తరహా దాడులు కేవలం కాకలుదీరిన యుద్ధవీరులే చేస్తారు. దాదాపు 500 మంది గోండులు, చేతికి అందిన ఆయుధాలను తీసుకుని జోడెన్ ఘాట్కి రావడానికి కారణం భీంలోని యోధుని లక్షణాలు మరియు గోండు రాజ్యం స్థాపించాలనే అతని ఆశయం తప్ప మరొకటి కాదు. ఈ ఆశయాన్ని అబ్దుల్ సత్తార్ కూడా తన నివేదికలో ధృవపరుస్తాడు. గోండుల దగ్గర తుపాకీలు కత్తులు, బల్లెములు, లాఠీలు ఉన్నాయని అబ్దుల్ సత్తార్ స్వయంగా చెబుతాడు. గుండ్రంగా తిరిగే ఒక చక్రానికి, పెద్ద తుపాకీ అమర్చి ఉండటం తను చూశానని, సహాయక తాలుకార్ చెబుతాడు. అది నేరుగా డి.ఎస్.పి. కదిలికల మీద గురిపెట్టబడి వుందని కూడా చెబుతాడు. భీం మీద దాడి చెయ్యడానికి అవ్వల్ తాలుకార్ అబ్దుల్ సత్తార్, దువ్వం తాలుకార్ ఆగా మహమ్మద్ అతా, డి.ఎస్.పి. హిదాయతుల్లా సాహెబ్, అరబ్బులు, చాపూట్లు, సింధీలు ఇంగా రెవెన్యూ అధికారులు జోడెన్ ఘాట్కి సమీపంలో ఉన్న వాధంలో శిబిరాలు దింపారు. సివిల్ సర్జన్ డాక్టరు నాయుడితోపాటు 30 మంది వైద్య సిబ్బంది కూడా వారితో ఉన్నారు. వీళ్ళుగాక ఆనాటి ఆధునిక ఆయుధాలు సమృద్ధిగా కలిగివున్న ప్రత్యేక శిక్షణ పొందిన 94 మంది కానిస్టేబుళ్ళకూడా ఉన్నారు. ఇంత సైన్యం, ఇంతమంది అధికారులు భీంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. భీం చేసిన పెనుదాడికి తనశ్రేణులలో ముందు వరుసలలో ఉన్నవారు తిరోగమించి మరోచోట పొజిషన్స్ తీసుకోవలసి వచ్చిందని అబ్దుల్ సత్తార్ తన నివేదికలో పేర్కొన్నాడు. అతి బలవంతుడైన అబ్దుల్ సత్తార్కి ఆ యుద్ధం అన్నివేళలా అనుకూలంగా లేదు. తనతో మరింత సైన్యాన్ని వెంటబెట్టుకుని రానందుకు అబ్దుల్ సత్తార్ తనని తాను నిందించుకుంటాడు కూడా. ఉ తెలంగాణ ( 264 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> 90krcbobzd9ckw8879cb0m13qgwdx05 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/286 104 211734 552105 2026-04-08T14:48:54Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అబ్దుల్ సత్తార్ అతడి పక్కనేవున్న దువ్వం తాలూక్ దార్ ఆగా మహమ్మద్ అతార్ వెంట్రుక వాసి తేడాతో తుపాకీ గుళ్ళను తప్పించుకుంటారు. (The chief leader named Bhim fired at the first talaqdar and the shot struck a tree over his head - Director General Police)...' 552105 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అబ్దుల్ సత్తార్ అతడి పక్కనేవున్న దువ్వం తాలూక్ దార్ ఆగా మహమ్మద్ అతార్ వెంట్రుక వాసి తేడాతో తుపాకీ గుళ్ళను తప్పించుకుంటారు. (The chief leader named Bhim fired at the first talaqdar and the shot struck a tree over his head - Director General Police) భీకర యుద్ధంలో భీం, అతని మేనల్లుడు రఘు పోలీసులు కెదురుగా కేవలం పది గజాల దూరంలోనే వీర మరణం పొందారు. (A feesilade begar, Bhim fell ten yards away right in front of the line, and near him his nephew Abdul Sattar). భీం నేల కొరిగిన తరువాతే మిగిలిన గోండులు యుద్ధరంగం నుంచి తప్పుకొన్నారు. పై వాస్తవాలన్నీ భీంని, ఒక మహాయోధుడిగా మనముందు నిలబెడతాయి. భీం నూటికి నూరుపాళ్ళు సమరయోధుడే. పొడవైన మొగలు కత్తి తూసి ముందుకు వస్తున్న భీం, అజేయంగా కనిపించాడు అంటాడు అబ్దుల్ సత్తార్. భీంని ఒక మహాయోధుడిగా నిర్ధారించడానికి ఇంతకి మించిన ధృవీకరణ పత్రం, ప్రశంసాపత్రం మరియొకటి అవసరంలేదు. 5. భీం మరణ తేది జోడెన్ ఘాట్ యుద్ధం జరిగిన రోజే భీం వీర మరణం పొందాడు. ఆయన 8-11-1940 నాడు చనిపోయాడని ఒక అభిప్రాయం వుంది. జోడెన్ ఘాట్లో జరిగిన యుద్ధం గురించి వివరాలు 5-10-1940 నాడు ముషీర్ -ఎడక్కల్లో వచ్చాయని హోమ్ సెక్రటరీ మహమ్మద్ అజర్ హసన్కి రాసిన ఉత్తరంలో అబ్దుల్ సత్తార్ పేర్కొంటాడు. 6-10-1940 నాడు కాశీనాథరావు వైద్య, సిరాజుల్ తిర్మియాజి. ఎమ్ నర్శింగరావు, రామాచారి వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఆసిఫాబాదు వచ్చారు. అదేరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, హిందూ ప్రణామండలికి చెందినవారు కూడా వచ్చారని అబ్దుల్ సత్తార్ పేర్కొంటాడు. కాబట్టి కుమ్రం భీం 1940 అక్టోబర్లో అమరుడయ్యాడనేది వాస్తవం. కానీ సరియైన తేది 5వ తారీఖు కంటే ముందే ఉంటుందని నా నమ్మకం. తెలంగాణ (265) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> ox6pojrj9auyieawc0rsuczf3kxr23q పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/287 104 211735 552106 2026-04-08T14:49:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '75 కొ మర్రాజు వేంకట లక్ష్మణరావు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికోసం నిరంతరం పరిశ్రమించిన వైతాళికుడు. తెలుగులో విజ్ఞాన సర్వస్వ సంకలనానికి శ్రీకారం చుట్టి, తెలుగు జాతిని ప...' 552106 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>75 కొ మర్రాజు వేంకట లక్ష్మణరావు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికోసం నిరంతరం పరిశ్రమించిన వైతాళికుడు. తెలుగులో విజ్ఞాన సర్వస్వ సంకలనానికి శ్రీకారం చుట్టి, తెలుగు జాతిని పురాణ దశ నుంచి అభివృద్ధిచెందిన విజ్ఞాన శాస్త్రాలవైపు పయనింపజేయడంకోసం అహర్నిశలు తపించిన వ్యక్తి. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు అంటే వ్యక్తికాదు. ఒక సంస్థ. కేవలం 46 ఏళ్ళ జీవితకాలంలోనే ఒక సంస్థ కన్న మిన్నగా సేవలు అందించారు. బహుభాషా పండితుడు, చరిత్రకారుడు, రచయిత, ప్రచురణకర్త, సారస్వత పోషకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. ఇలా బహుముఖాలుగా కృషిచేసిన కొమర్రాజు వేంకట లక్ష్మణరావు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా, పెనుగంచిప్రోలులో మే 18, 1877న జన్మించారు. తల్లి గంగమ్మ, తండ్రి వెంకటప్పయ్య. లక్ష్మణరావు గారికి రెండేళ్ళ వయసప్పుడే తండ్రి చనిపోయారు. దాంతో వారి సవతి అన్న లక్ష్మణరావుగారిని, వారి తల్లి గంగమ్మను భువనగిరికి తీసుకొచ్చి పోషణభారం వహించారు. లక్ష్మణరావుగారి ప్రాథమిక విద్యాభ్యాసం భువనగిరిలోనే సాగింది. లక్ష్మణరావు మేనమామ భండారు మాధవరావు నాగపూర్లో ఉండేవారు. ఆయన మొదటి భార్య చనిపోతే, లక్ష్మణరావు గారి అక్క అచ్చమాంబను ఆయనకు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు - డా॥ వి. జయప్రకాష్ ఇచ్చి పెళ్ళి చేశారు. అక్కతోపాటు లక్ష్మణరావుగారు కూడా నాగపూర్ వెళ్లారు. ఆయన విద్యాభ్యాసం బి.ఏ. వరకు నాగపూర్లోనే మరాఠి మాధ్యమంలో సాగింది. 1900 సంవత్సరం నాటికి ఆయన పట్టభద్రులయ్యారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా 1902లో ఎం.ఏ. ఉ త్తీర్ణులయ్యారు. లక్ష్మణరావుగారు చిన్నతనం నుంచి నాగపూర్లో ఉండడంవల్ల ఆచార వ్యవహారాల్లో, జీవన విధానంలో, వేషంలోనూ పూర్తిగా మహారాష్ట్ర వ్యక్తిగా పరివర్తనం పొందారు. లక్ష్మణరావుగారి వివాహం కంకిపాటి కరణం కోనూరి మల్లికార్జునరావు కుమార్తె కోటమాంబతో 1897లో జరిగింది. లక్ష్మణరావుగారు విద్యార్థిగా ఉన్నప్పుడే పత్రికలకు మరాఠీలో వ్యాసాలు, భావగీతాలు రాసేవారు. ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో ఉండి మరాఠిలో విద్యాభ్యాసం చేసినా తెలుగు భాషపై మమకారం వీడలేదు. తన సోదరి అచ్చమాంబను కూడ ప్రోత్సహించేవారు. ఇద్దరు కలిసి తెలుగు పత్రికలకు కథలు, వ్యాసాలు రాసి పంపేవారు. ఆ కాలంలో మహారాష్ట్ర సాహిత్య రంగంలో, సాహిత్య సంవాదాలలో కూడా లక్ష్మణరావుగారు ప్రముఖంగా పాల్గొనేవారు. రామాయణంలోని పంచవటి మహారాష్ట్ర లోని, తెలుగు ప్రాంతంలోనిదా అన్న వివాదంలో వి.కె. రణ్వాడే అనే పండితునితో వాదించి పంచవటి తెలంగాణ ( 266 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> 997m93pgtguu4e0hq36cn5xkc65gab3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/288 104 211736 552107 2026-04-08T14:49:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తెలుగుదేశంలోనిదే అని సప్రమాణంగా నిరూపించారు. ప్రముఖ మరాఠ కవి మోరోపంత్ రచించిన మహాభారతం కర్ణపర్వం ఎస్.సి. కేట్కర్తో కలిసి పరిష్కరించారు. ఆ గ్రంథ ప్రచురణకు సహసంపాదకత్వ బాధ...' 552107 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తెలుగుదేశంలోనిదే అని సప్రమాణంగా నిరూపించారు. ప్రముఖ మరాఠ కవి మోరోపంత్ రచించిన మహాభారతం కర్ణపర్వం ఎస్.సి. కేట్కర్తో కలిసి పరిష్కరించారు. ఆ గ్రంథ ప్రచురణకు సహసంపాదకత్వ బాధ్యత వహించారు. అప్పటికి ఆయనకు ఇరవైఐదేండ్ల వయస్సు కూడా లేదు. లక్ష్మణరావుగారు ఇంగ్లీషువారి గ్రంథాలపై ఆధారపడకుండా మరాఠి గ్రంథాలను ఆధారం చేసుకొని 'శివాజి చరిత్ర'ను ప్రకటించారు. తెలుగువారికి శివాజి చరిత్ర ఆశ్చర్యానందాలతోపాటు గొప్ప ఉత్తేజాన్ని కలుగుజేసింది. లక్ష్మణరావుగారు చదువు పూర్తయ్యాక, తన తండ్రి దివానుగా పనిచేసిన మునగాల సంస్థానానికి దీవానుగా నియమితులయ్యారు. జమిందారు వెంకట రంగారావు లక్ష్మణరావుగారిని ఎంతో ఆత్మీయంగా, అభిమానంగా చూసుకునేవారు. ఆయన గొప్ప సాహితీవేత్త అయినందుకు రంగారావుగారికి ఎంతో సంతోషంగా ఉండేది. అయితే లక్ష్మణరావుగారు మునగాలలో ఎక్కువ రోజులు ఉండలేదు. జమిందారు లక్ష్మణరావు గారిని మద్రాసులో ఉండి న్యాయస్థానాలలో నడుస్తున్న సంస్థాన వ్యాజ్యాలు చూసుకోవాల్సిందిగా కోరారు. దాంతో లక్ష్మణరావుగారి మకాం మద్రాసుకు మారింది. లక్ష్మణరావుగారు ఒకసారి గోపాలకృష్ణ గోఖలే ఉపన్యాసం విన్నారు. ఆ ఉపన్యాసం విన్నాక దేశహితం కోసం, అభ్యుదయం కోసం ఏదైన సంఘటిత కార్యక్రమం ప్రారంభించాలని ఆయన మనసు తహతహలాడింది. ఆ రోజుల్లో మద్రాసులో ఉన్న కందుకూరి వీరేశలింగం పంతులుగారితో లక్ష్మణరావుగారికి పరిచయం లభించింది. వీరేశలింగం పంతులుగారి సంఘ సంస్కరణ తత్పరత, సాహిత్య సేవ లక్ష్మణరావుగారిని ఎంతగానో ఆకర్షించాయి. కొమర్రాజు లక్ష్మణరావుగారు రాజా నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథ రావు, మైలవరపు నరసింహశాస్త్రివంటి వారితో కలిసి హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్లో ఉన్న రావిచెట్టు రంగారావు ఇంట్లో 1901 సెప్టెంబర్ 1న శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. తెలంగాణాలో భాషా సంస్కృతుల వికాసానికి భాషా నిలయం ఎనలేని సేవ చేసింది. నిద్రాణమైనవున్న తెలంగాణ ప్రజలను జాగృతపరిచి కార్యోన్ముఖుల్ని చేసింది. 1906వ సంవత్సర లక్ష్మణరావుగారి జీవితంలో ప్రధాన ఘట్టం. ఆయన తన జీవితంలో సాధించిన మహత్కార్యాలు, సాగించిన ఉద్యమాలకు ఈ సంవత్సరం లోనే బీజాలు పడ్డాయి. 1906లోనే రాజా నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, హరిసర్వోత్తమరావు, కాళేశ్వరరావుగార్లతో కలిసి హైదరాబాద్లో 'విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి'ని స్థాపించారు. మండలి స్థాపన సందర్భంలో జనసామాన్యం ముఖ్యంగా స్త్రీలు విజ్ఞానంగలవారైతేగాని, దేశం నాగరిక దేశంగా గుర్తించబడటానికి వీలులేదని, సర్వజనులకు జ్ఞానాభివృద్ధి కలగాలంటే వారి దేశభాషల మూలంగానే జరగాలని అభిలషించారు. జ్ఞాన విషయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఏ విషయం గురించి చూసిన తెలుగు భాషలో తగిన గ్రంథాలు లేవు. అందుకే 'ఉడుతాభక్తి' చందంగా తమ అల్పశక్తి కొద్ది తెలుగు భాషకు సేవ చేయడానికి 'విజ్ఞానచంద్రికా గ్రంథ మండలి' పేరుతో సంస్థను స్థాపించామని ప్రజలకు విన్నవించారు. దేశచరిత్రలు, మహాపురుషుల జీవితాలు, చారిత్రక నవలలు, ప్రకృతి లేక భౌతికశాస్త్రాలు, ఇంగ్లీషులోని అందరికి ఉపయోగపడే గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురించేందుకు సంకల్పించారు. ఈ విధంగా ఒక స్థిరమైన ప్రాతిపదికతో విజ్ఞానచంద్రికామండలి స్థాపించబడింది. తెలుగు భాషలో గొప్ప వాఙ్మయం ఉన్నా అది తెలుగు జాతిని ఆధునికతవైపు నడిపించేందుకు అనువైనదికాదు. పురాణయుగం నుంచి ప్రకృతిశాస్త్ర, రాజకీయ, ఆర్థిక యుగానికి మన ప్రజలకు తీసుకొనిపోవాల్సి ఉంది. కాబట్టి తెలుగు ప్రజలకు ఆధునిక ప్రపంచంలో భాగా అభివృద్ధి సాధించిన ప్రకృతి శాస్త్ర, చారిత్రక, రాజకీయ, ఆర్థిక విజ్ఞానాన్ని ఇవ్వడం ఆవశ్యకమని వారు నిర్ణయించారు. విజ్ఞానచంద్రికా గ్రంథమండలి పక్షాన మొట్టమొదటి పుస్తకంగా అబ్రహంలింకన్ జీవిత చరిత్రను ప్రచురించారు. తర్వాత లక్ష్మణరావుగారి 'హిందూమహాయుగము' ఆచంట లక్ష్మీపతిగారి 'జీవశాస్త్రం', వేలాల సుబ్బారావు రచించిన తెలంగాణ (267 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> lzya4uyk81xujut0upzpyyam7pmc2br పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/289 104 211737 552108 2026-04-08T14:49:45Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''రాణిసంయుక్త' అనే చారిత్రక నవలను హైదరాబాద్ నుండి ప్రచురించారు. ఆంధ్రదేశంలో ప్రఖ్యాతిపొందిన చరిత్రకారులలో లక్ష్మణరావుగారు అగ్రగణ్యులు, చరిత్ర రచనలో వారు గొప్ప ప్రమాణాలు...' 552108 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>'రాణిసంయుక్త' అనే చారిత్రక నవలను హైదరాబాద్ నుండి ప్రచురించారు. ఆంధ్రదేశంలో ప్రఖ్యాతిపొందిన చరిత్రకారులలో లక్ష్మణరావుగారు అగ్రగణ్యులు, చరిత్ర రచనలో వారు గొప్ప ప్రమాణాలు సృష్టించారు. ఇంగ్లీషు చరిత్రకారులు రాసిందే వేదం అని కొందరు పెద్దలు నమ్ముతున్న తరుణంలో లక్ష్మణరావుగారు 'హిందూమహాయుగము' ప్రకటించారు. విద్యార్థులు ఇంగ్లీషువారు రాసిన పక్షపాతపు. అసత్యపు చరిత్రను చదవడం లక్ష్మణరావు గారికి బాధకలిగించింది. అందువల్ల ఆయన ఇంగ్లీషు చరిత్రకారుల మీదనే ఆధారపడకుండా ఎన్నో ప్రాచ్య, పాశ్చాత్య గ్రంథాలను, శాసనాలను పరిశీలించి స్వతంత్ర దృక్పథంతో, సత్య దృష్టితో చరిత్ర రాశారు. లక్ష్మణరావుగారికి మరాఠి తెలుగు భాషలతోపాటు బెంగాలీ, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పాళి, ఇంగ్లీషు భాషలలోను మంచి పరిజ్ఞానం ఉంది. దాంతో వారు ఎన్నో గ్రంథాలను, శాసనాలను స్వయంగా పరిశీలించగలిగారు. 1906 ప్రాంతంలో ఉన్నత పాఠశాలల్లో 'సిటిజన్ ఆఫ్ 'ఇండియా' అనే పుస్తకం పాఠ్య పుస్తకంగా ఉండేది. బ్రిటిష్వారి పరిపాలనవల్ల భారతదేశానికి కలిగిన లాభాలను ప్రస్తుతించే గ్రంథం అది. లక్ష్మణరావుగారి ఉపాధ్యాయులు 'సిటిజన్ ఆఫ్ ఇండియా'లోని రాతలను ఖండిస్తూ పాఠాలు బోధించేవారు. ఈ విధంగా లక్ష్మణరావుగారు తన రచనలచేత విద్యార్థుల్లో జాతీయభావాన్ని పెంపొందించారు. మల్లంపల్లి . సోమభేఖర శర్మవంటి ఎందరో యువకులను రచనకు, పరిశోధనకు ప్రోత్సహించారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిపై రాజద్రోహనేరం మోపి, వారిని నిర్బంధించారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిపైన కూడా పోలీసులు నిఘా ఎక్కువైంది. దాంతో మండలి కార్యస్థానాన్ని హైదరాబాద్ నుండి మద్రాసుకు మార్చారు. మద్రాసు నుండి లక్ష్మణరావుగారి మహమ్మదీయ మహాయుగం మొదలుకొని అనేక విజ్ఞానశాస్త్ర గ్రంథాలు, చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్ర, చారిత్రక నవలలు మొదలైనవి ప్రచురించారు. వీలేశలింగం పంతులుగారి జీవితచరిత్రను మొదటిసారి విజ్ఞానచంద్రికా గ్రంథ మండలి పక్షాన్నే ప్రచురించారు. మండలి పక్షాన 1916 నాటికి 30 గ్రంథాలు ప్రకటించారు. 1912వ సంవత్సరం నుండి విజ్ఞాన చంద్రికా పరిషత్తు పేరుతో వైజ్ఞానిక, చారిత్రక, శాస్త్రీయ గ్రంథాలను పాఠ్యపుస్తకాలుగా నిర్ణయించి పరీక్షలు నిర్వహించారు. గుంటూరు, బందరు, బెజవాడ, నరసాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, హైదరాబాద్ మొదలైన చోట్ల పరీక్షాకేంద్రాలు నిర్వహించారు. పరీక్షల్లో కృతార్థులయిన వారికి యోగ్యతనుబట్టి 116 రూపాయలు నగదు బహుమానం, బంగారు, వెండి పతకాలు, యోగ్యతాపత్రాలు ఇచ్చేవారు. బిరేశలింగం పంతులు, కట్టమంచి రామ లింగారెడ్డి మొదలైనవారు పరీక్షాధికారులుగా ఉండేవారు. భారతీయ భాషలలో తొలిసారి విజ్ఞాన సర్వస్వం తెలుగులోనే ప్రారంభమయింది. దానికి కారకులు లక్ష్మణరావుగారు. లక్ష్మణరావుగారి జీవితమంతా ఒక ఎత్తు. అయితే, వారి విజ్ఞాన సర్వస్వం ఒక్కటి ఒక ఎత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారికి పంచిపెట్టాలని ఆయన తపించిపోయారు. లక్ష్మణరావుగారికి తెలుగులో విజ్ఞాన సర్వస్వం 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా' తరహాలో తీసుకురావాలని ప్రబల వాంఛ. 1915 నుంచి ఆయన జీవితం మొత్తం విజ్ఞాన సర్వస్వంలో వ్యాసాలు రాయడానికే సరిపోయింది. చరిత్ర పరిశోధనకు ఎన్నో శాసనాలు పరిశోధించాల్సి వచ్చింది. ఈ పనిలో వారికి మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటివారు సహాయపడేవారు. లక్ష్మణరావుగారు విజ్ఞాన సర్వస్వం 'అ' కారం మూడు సంపుటాలు ప్రచురించారు. ఈ సంపుటాల్లో విజ్ఞానశాస్త్రం, భాష, ఖగోళశాస్త్రం, చరిత్ర, కళవంటి అంశాలు ఉన్నాయి. ఇందులో 35 శీర్షికలు లక్ష్మణరావుగారే స్వయంగా రాశారు. ఈ వ్యాసాలు విజ్ఞాన సర్వస్వంలో పదకొండు వందల పేజీలు ఆక్రమించాయి. ఆధర్వణవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ పురాణాలు, అట్టబెండు, అష్టాధ్యాయి వంటి వైవిధ్యమైన విషయాలపై లక్ష్మణరావుగారు వ్యాసాలు రాశారు. లక్ష్మణరావుగారు. అంకగణితం గురించి రాసినా, అలంకారాల గురించి చెప్పినా, ఆయుర్వేదం గురించి వివరించినా, శృంగారం, పూర్వ లాక్షణికులు మొదలైన సారస్వత విషయాలు ఉ తెలంగాణ ( 268 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> okswybe6vymyf528sqgo28vlt340m1v పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/290 104 211738 552109 2026-04-08T14:49:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రస్తావించినా, దేశచరిత్రలు, జీవిత చరిత్రలు రాసినా విస్పష్టంగాను, విజ్ఞానదాయకంగాను ఉండటం ఆయన రచనల్లో ప్రత్యేకత. లక్ష్మణరావు గారు 'అ' కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తర్...' 552109 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ప్రస్తావించినా, దేశచరిత్రలు, జీవిత చరిత్రలు రాసినా విస్పష్టంగాను, విజ్ఞానదాయకంగాను ఉండటం ఆయన రచనల్లో ప్రత్యేకత. లక్ష్మణరావు గారు 'అ' కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తర్వాత 'ఆంధ్ర' సంపుటాన్ని తయారుచేయడానికి పూనుకున్నారు. అప్పటికి తెలుగువారి గురించి పెద్దగా పరిశోధన జరగలేదు. కాబట్టి ఎక్కువగా పరిశోధించాల్సి వచ్చింది. రాత్రింబవళ్ళు శాసనాలు, ఇతర గ్రంథాల పరిశోధనతో గడిపాడు. దాంతో ఆయన ఆరోగ్యం పాడయింది. మద్రాసు ఎమ్మిగనూరులోని వేదవిలాస భవనంలో పడకకుర్చీలో కూర్చుని ఆంధ్ర సంపుటం కోసం పుస్తకం పరిశీలిస్తూనే... 1923 జూలై 13న 46 ఏళ్ళ వయసులో స్వర్గస్తులయ్యారు. | కొమర్రాజు లక్ష్మణరావు మరణంతో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 'అ'కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. లక్ష్మణరావుగారి మరణం తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు లాంటివాళ్ళు విజ్ఞాన సర్వసాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేసినా వారి ప్రయత్నం ఫలించలేదు. ఆయన బుద్ధి ఎంత నిశితమో, విజ్ఞానం అంత విశాలం. ఆయనకు తెలియని విషయమంటూలేదు. వేదాల దగ్గరనుంచి సమస్త విషయాలు ఆమూలాగ్రంగా ఆయనకు తెలిసిన విషయాలే. పోతన నివాస స్థలం అయిన ఏకశిలానగరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కాదని, వరంగల్లు అని సహేతుకంగా నిరూపించారు. త్రిలింగాలలో ద్రాక్షారామం, శ్రీశైలం తర్వాత మూడవది శ్రీకాళహస్తి కాదని, మంథని దగ్గర ఉన్న కాళేశ్వరమని మొదట చెప్పినవారు లక్ష్మణరావుగారే. సాహిత్యవేత్తగా, చరిత్రకారుడిగా, విజ్ఞానసర్వస్వ నిర్మాతగా తెలుగుజాతిని అభివృద్ధిపథంలో విజ్ఞానంవైపు పయనింపజేసిన కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారు తెలుగు ప్రజల్లో... ముఖ్యంగా తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. తెలంగాణ (269) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> fqtwqzozhm4n15um875p3dl9qifdscp పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/291 104 211739 552110 2026-04-08T14:50:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '76 కొండా లక్ష్మణ్ బాపూజీ - బి.ఎస్. రాములు ఆ పుస్తకం. చార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల మనిషి. స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రముఖ గాంధేయవాది. నిజాం రాజ్యం. 3 నుండి ఎదిగిన జాతీయ నాయకుడ...' 552110 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>76 కొండా లక్ష్మణ్ బాపూజీ - బి.ఎస్. రాములు ఆ పుస్తకం. చార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల మనిషి. స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రముఖ గాంధేయవాది. నిజాం రాజ్యం. 3 నుండి ఎదిగిన జాతీయ నాయకుడు. ఆయన వ్యక్తిత్వం విశిష్టమైనది. జీవిత లక్ష్యాలు మహోన్నతమైనవి. పదవుల కోసం ఎన్నడూ అర్రులు చాచని ధీరోదాత్తుడు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం తెరిచిన కొండా లక్ష్మణ్ కేవలం రాజకీయ నాయకుడు కాదు. అనేక సామాజిక రంగాల్లో కృషి చేసిన ఉద్యమకారుడు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాలాలజపతిరాయ్, మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గాంధీజీల వారసుడు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన యవ్వనకాలంలో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, దామోదరం సంజీవయ్య లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ, రామమనోహర్ లోహియా వంటి మహానాయకులవలె మిలిటెంటు ఉద్యమాలు నిర్మించిన యువకుడు. 97 సంవత్సరాల నిండు జీవితం జీవించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితంలో ఎన్నో పరిణామాలు చూడవచ్చు. బావూజీ జీవితం పరిశీలిస్తే ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిణామాన్ని దశలవారీగా పేర్కొనవచ్చు. జాతీయోద్యమం, ఆనాటి సమాజం, కుల వ్యవస్థ, కుల వృత్తులు, పేదరికం, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక స్థితిగతులు మొదలైనవాటి గుండా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం సాగుతూ వచ్చింది. యువనాయకుడుగా మల్లయోధుడుగా అనేక క్రీడలకు సారధిగా తిరిగిన కాలాన్ని బాపూజీ జీవితంలో మొదటి దశగా చెప్పవచ్చు. రెండవ దశలో ఆదిలాబాద్ జిల్లాలో తానున్న ప్రాంతంలో మొట్టమొదటి విద్యావంతుడుగా, ఉన్నత విద్య కోసం నిరంతర కృషి చేశాడు. సంఘ సంస్కర్తగా పరిణతి చెంది జీవితాంతం కృషి చేసిన బాపూజీ వ్యక్తిత్వాన్ని మూడవ దశగా చెప్పవచ్చు. ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ నైజాం వ్యతిరేక ఉద్యమకాలం నుండి చేనేత కష్టనివారణ, పద్మశాలి సంక్షేమ సంఘం, సహకార సంఘాల నిర్మాణం, హైకోర్ట్ నిర్మాణంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. కొండా లక్ష్మణ్ రాజకీయనాయకుడుగా, శాసన సభ్యుడిగా, మంత్రివర్గాల్లో వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. ah తెలంగాణ (270 తేజోమూర్తులు ఉండడంబరుడవండు<noinclude><references/></noinclude> 0o5fzu1jd3gx11fc4orsbphrg777hds పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/292 104 211740 552111 2026-04-08T14:50:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కొండా లక్ష్మణ్ బాపూజీలో మానవీయ, సంస్కృతి, నైతిక విలువలు, ఆదర్శ వ్యక్తిత్వం నేటికీ ఆదర్శప్రాయం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో అ...' 552111 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కొండా లక్ష్మణ్ బాపూజీలో మానవీయ, సంస్కృతి, నైతిక విలువలు, ఆదర్శ వ్యక్తిత్వం నేటికీ ఆదర్శప్రాయం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో అమ్మమ్మ గారింట 1915 సెప్టెంబరు 27 తేదీన జన్మించారు. కొండా పోశెట్టి, అమ్మక్క దంపతులకు కొండా లక్ష్మణ్ ఐదవ సంతానం. తండ్రి పోశెట్టి పోస్ట్ మ్యాన్గా పని చేసేవారు. కొండా లక్ష్మణ్ రెండున్నరేళ్ల పసిప్రాయంలోనే తల్లి మరణించింది. కొండా లక్ష్మణ్ ఐదో సంతానం. ఐదుగురు సంతానంలో నలుగురు మగపిల్లలు, ఒక్కరు ఆడపిల్ల, కొండా పోశెట్టి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నపుడు ప్రభుత్వ రికార్డుల్లో బాపూజీగా చేర్చబడింది. పోశెట్టి పేరు బాపూజీగా మారింది. పోశెట్టి (బాపూజీ) సేవను గమనించి గుమస్తాగా, క్యాషియర్, సబ్ పోస్ట్ మాస్టర్గా ప్రమోషన్లు ఇచ్చారు. కొండా లక్ష్మణ్ ఉర్దూ, మరాఠీ మీడియంలలో పాఠశాల విద్యను కొనసాగించాడు. తండ్రి లక్ష్మణ్ను రాజూర, మాణిక్ ఘర్ నాలుగవ తరగతిలో చేర్చారు. మాణిక్ఫర్ ఆనాడు నాలుగువేల జనాభాతో ఒక తాలూకా కేంద్రం. కొండా లక్ష్మణ్ చదువుతున్న రాజురా 20 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మాణిక్ ఘర్కు అది మరాఠీ మాట్లాడే ప్రాంతం. మహాత్మాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో చాందా (చంద్రపూర్) రావటం జరిగింది. అప్పుడు కొండా లక్ష్మణ్ వయస్సు 15 సంవత్సరాలు. మహాత్మాగాంధీ వస్తున్నాడనే వార్త కొండా లక్ష్మణ్కు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. కొండా లక్ష్మణ్ చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయ వర్గం మహాత్మాగాంధీ పర్యటనకు ఎవ్వరూ వెళ్లవద్దని ఆదేశించారు. అయినా కొండా లక్ష్మణ్ కొంతమంది విద్యార్థులను రహస్యంగా తీసుకొని చాందా వెళ్ళి మహాత్మాగాంధీ ఉపన్యాసాన్ని వినటం జరిగింది. ఆనాడు మహాత్మాగాంధీ ఇచ్చిన ఉపన్యాసం, దర్శనం కొండా లక్ష్మణ్ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. కొండా లక్ష్మణ్ తన తెల్ల ప్యాంటును చించి స్వయంగా గాంధీ టోపిని తయారు చేసుకొని ధరించటం 1932 నుంచి ప్రారంభించారు. నిజాం రాజ్యంలో తెల్ల టోపి. ధరించటమనేది ప్రభుత్వ ధిక్కారానికి చిహ్నంగా ఉండేది... కొండా లక్ష్మణ్ 17వ ఏట ప్రాథమిక విద్యను పూర్తి చేసి మిడిల్ స్కూల్లో 1935లో 7వ తరగతి పాసయ్యేనాటికి ఆయన వయస్సు 20 ఏండ్లు. బాపూజీ 1935లో ఏడవ తరగతి ఉత్తీర్ణుడైన తరువాత హైదరాబాద్ సిటీలో విద్యనభ్యసించాడు. ఈ సందర్భంలో అన్ని తరగతులకు మానీటర్గా వ్యవహరించాడు. 1936-37 ప్రాంతంలో గణేశ్ వ్యాయామశాల్లో వ్యాయామం అభ్యసించాడు. 1988-89 ప్రాంతంలో ఉ స్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన వందేమాతరం. ఉద్యమం పట్ల ఆసక్తి కనపర్చాడు. పాఠశాలలో లక్ష్మణ్ గణితంలో ఫస్ట్ ర్యాండ్ తెచ్చుకున్నాడు. కబడ్డీ పోటీల్లో జిల్లా స్థాయిలో పాల్గొనడంతో పాటు హారీ, ఫుట్బాల్ కెప్టెన్ కూడా నియమించబడ్డాడు. ఆదిలాబాద్ రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో ఫస్ట్ వచ్చాడు. చదువుతోపాటు ఆటలపోటీల్లో అన్ని రంగాల్లో చురుగ్గా ఉండేవాడు. కొండా లక్ష్మణ్ రాజురాలో హనుమాన్ వ్యాయామశాల స్థాపించడంలో కీలకపాత్ర వహించాడు. ఆయన హైదరాబాద్లోని శాలిబండలో 16 ఏండ్లపాటు వ్యాయామ శాలకు అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆ సమయంలో యువకులు జాతీయోద్యమంలో చేరాలని జాతీయ నాయకులు కోరినపుడు కొండా లక్ష్మణ్ యువకులకు రహస్యంగా శిక్షణ ఇచ్చి చైతన్య పరిచాడు. 1935లో మహారాష్ట్ర పరిషత్, 1986లో కర్ణాటక పరిషత్లు ఏర్పడి నిజాం రాష్ట్ర ప్రజలలో మహత్తరమైన రాజకీయ చైతన్యాన్ని కలుగజేశాయి. తెలంగాణలో నిజామాంధ్ర మహాసభ ఏర్పడింది. 1988లో కొండా లక్ష్మణ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1988లో హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ నిజాం రాజ్యంలో ప్రజల పౌరహక్కుల సాధన కొరకు సత్యాగ్రహం చేయటం ప్రారంభించింది. హిందూ మహాసభ, ఆర్య సమాజంవారు కూడా అదే సంవత్సరం సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. మొదటి సత్యాగ్రహం హైదరాబాద్లోని పుత్లీబౌలి క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన సందర్భంలో కొండా లక్ష్మణ్ వారికి అనుకూలంగా నినాదాలు ఇచ్చి ప్రోత్సహించి సమయం తెలంగాణ (271) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> a16ywpwcx74oefnrxbgkf2110b0dpa6 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/293 104 211741 552112 2026-04-08T14:50:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నందువల్ల అరెస్టు అయినారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1940లో 8వ గ్రేడు వకీలు కోర్స్ పాసయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలోనూ, హైదరాబాద్లోని కొన్ని కోర్టులలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. 1940-43 జ...' 552112 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నందువల్ల అరెస్టు అయినారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1940లో 8వ గ్రేడు వకీలు కోర్స్ పాసయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలోనూ, హైదరాబాద్లోని కొన్ని కోర్టులలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. 1940-43 జాతీయ చైతన్యాన్ని రగిలించడానికి చర్చాగోష్టులను నిర్వహించే 40 సంస్థలను ప్రారంభించి నడపడంలో కీలకపాత్ర వహించాడు. వాటికి ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. 1941-42 నిజాం ఆంధ్రమహాసభలో పౌరహక్కుల, ప్రజాస్వామిక హక్కుల కోసం చురుకుగా పాల్గొన్నాడు. 1940లో న్యాయవాదిగా కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి తరపున వాదించి కేసులను గెలిపించేవాడు. కొండా లక్ష్మణ్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1947 డిసెంబర్ 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ మార్గదర్శి, 1944లో 2వ గ్రేడ్ వకీలు డిప్లొమా కోర్సు పాసయి హైదరాబాద్ హైకోర్టులోను, సెషన్ కోర్టులోను పదాలతో ప్రారంభించాడు. 1945లో 1వ గ్రేడ్ వకీలు డిప్లొమా కోర్సు పాసయి హైదరాబాదు రాజ్యంలోని జుడీషి యల్ కమిటీ (సుప్రీం కోర్టు) లో వకాలకు ప్రారంభించాడు. నిజామాంధ్ర మహాసభలతో కొండా లక్ష్మణ్ అనుబంధం 1942లో ప్రారంభమైంది. మాదిరాజు కోటేశ్వరరావుగారి అధ్యక్షతన వరంగల్ జిల్లా ధర్మవరం గ్రామంలో 1942వ సంవత్సరం మే 22, 23, 24వ తేదీలలో తొమ్మిదవ ఆంధ్ర మహాసభ జరిగింది. కొండా లక్ష్మణ్ మెట్రిక్యులేషన్ పరీక్ష పాసై ఆర్థిక ఇబ్బందువల్ల కళాశాల విద్య మానేసి సాయంకాలం పూట హైకోర్టు తరపున నడిపే రెండు సంవత్సరాల న్యాయవాద వృత్తి కోర్సులో చేరి చదువుకున్నారు. కొండా లక్ష్మణ్ వకీలుగా పనిచేస్తూ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1943లో చేసేత సంక్షేమ సంఘం ఏర్పాటుకు కృషి చేసినారు. ఆ సంఘానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షుడుగా, బద్దం ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శిగా పని చేసినారు. ఆ సంవత్సరమే నిజాం రాష్ట్ర పద్మశాలీ కష్ట నివారణ మహాసభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలోని మోర్తాడ్లో నిర్వహించారు. నిజాం రాష్ట్ర పద్మశాలి సభను కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నిర్వహించారు. 1944 నుండి సెకండ్ గ్రేడ్ పరీక్ష పాసై న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయ నేపథ్యం గల అన్ని కేసులను ఫీజు లేకుండా ఆ రోజుల్లో వాదిస్తూ వచ్చినాడు. కొన్ని పర్యాయాల్లో కేసుల ఖర్చు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీయే భరిస్తూ వచ్చాడు. కొండా లక్ష్మణ్ అన్ని పార్టీల వారికి న్యాయవాదిగా తన సహాయాన్ని అందించాడు. అన్ని పార్టీల వాళ్ళు కొండా లక్ష్మణ్ను వారి స్వంత మనిషిగా భావించేవారు. కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీని ఎంతో ప్రేమగా చూసేవారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు 1942లో జరిగిన 19వ ఆంధ్రమహాసభ కాలం నుండి బాపూజీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1947లో ముస్లిం మిలిటెంట్ రజాకార్లుగా ప్రజలపై చేసే అత్యాచారాలకు వ్యతిరేకంగా సాయుధ దళాలను నిర్మించి ప్రజలను రక్షించడానికి పూనుకున్నారు. నైజాం రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో కలవాలని ఉద్యమించారు. 27-06-1947 తేదీన పోలీసులు అరెస్టులను తప్పించుకోవడానికి రహస్య జీవితంలోకి వెళ్లారు. 27-06-1948న రహస్య ఉద్యమ కాలంలో మద్రాసులో డాక్టర్ శకుంతలాదేవితో పెళ్లి జరిగింది. చేనేత ఉద్యమ పితామహులైన గుంటుక నరసయ్య పంతులు కొండా లక్ష్మణ్ బాపూజీ పెళ్లికోసం అనేక సంబంధాలు వెతికాడు. డా. కరుంతలాదేవి గారితో బాపూజీ పెళ్ళి జరగడానికి కృషి చేశారు. గుంటుక నర్సయ్య పంతులు షష్టిపూర్తి సందర్భంగా 1964లో ఆయన జీవితచరిత్రను కొండా లక్ష్మణ్ బాపూజీ సంపాదకులుగా పుస్తకంగా వెలువరించారు. గుంటుక నర్సయ్య జీవిత చరిత్రను ఊట్ల కొండయ్య కవి రాశారు. ఆ జీవిత చరిత్రలో కులవృత్తి సంఘాల ఉద్యమ నిర్మాణాలు ఎలా సాగాయో నిక్షిప్తం చేశారు. 18-09-1948న హైదరాబాద్ రాజ్యం పోలీసు చర్య ద్వారా ఇండియన్ యూనియన్లో కలపబడింది. దాంతో ఉ తెలంగాణ (272 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> 6zu9uyuac2bdd6f20y9le2tq60lu7cf పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/294 104 211742 552113 2026-04-08T14:51:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '27-11-1948 కొండా లక్ష్మణ్పై గల 13 అరెస్టు వారెంటులను ఉపసంహరించడంతో బ్రిటిష్ ప్రాంతమైన మచిలీపట్నం నుండి హైదరాబాదుకు చేరుకున్నారు. 01-01-1949 నుండి బాపూజీ తిరిగి అడ్వకేటుగా ప్రాక్టీసు...' 552113 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>27-11-1948 కొండా లక్ష్మణ్పై గల 13 అరెస్టు వారెంటులను ఉపసంహరించడంతో బ్రిటిష్ ప్రాంతమైన మచిలీపట్నం నుండి హైదరాబాదుకు చేరుకున్నారు. 01-01-1949 నుండి బాపూజీ తిరిగి అడ్వకేటుగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1951లో లా ప్రాక్టీసును గమనించి హైకోర్టు కొండా లక్ష్మణ్ బాపూజీ కన్ఫర్డ్ అడ్వకేటిషిప్ ఇచ్చింది. నైజాం రాష్ట్రం ఇండియన్ యూనియన్లో చేరిన తర్వాత 1948 సెప్టెంబర్ 17వ తేదీ నుండి నవంబర్ 1, 1956 దాకా ఒక ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. అప్పుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి. కొండా లక్ష్మణ్ బాపూజీ 1952లో తొలిసారిగా ఆసిఫాబాదు నియోజక వర్గం నుంచి శాసనసభ్యులుగా గెలిచారు. అదే సంవత్సరం శాసనసభ డిప్యూటీ స్పీకరుగా ఎన్నికయ్యాడు. 1962లో స్వల్పతేడాతో ఓటమి చెందాడు. అయితే ప్రత్యర్థి పాల్పడిన అక్రమాలపై కేసువేసి గెలిచారు. 1965 ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యాడు. 1949లో ప్రభుత్వం చేనేత సహకార సంఘం ఏర్పాటుకు అంగీకరించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ సేకరించిన భవనంలో పద్మశాలి హాస్టల్ ప్రారంభించారు. దానితో దేశమంతా 50కి పైగా చేనేత సహకార సంఘాలను ప్రారంభించారు. 1950 ఫిబ్రవరి 19న హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్స్ సెంట్రల్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ రిజిస్టర్ చేశారు. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షులుగా వ్యవహరించారు. మే 1961లో రాష్ట్ర చేనేత వృత్తిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన టంగుటూరి ప్రకాశం పంతులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో బస చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్టేట్ కాంగ్రెస్లో రామానంద తీర్థ, జనార్ధన్ రాయ్ దేశాయ్ గ్రూపులో చురుకుగా పాల్గొన్నాడు. 1980 ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి హోదాలో ఎక్సైజ్, గ్రామీణ, చిన్నతరహా పారిశ్రామిక, చేనేత, టెక్స్టైల్, జౌళి పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశారు. దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో మంత్రిగా చేరారు. 1960-61లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యతిరేక శిబిరం ఆయనను దింపాలని ప్రయత్నించారు. బాపూజీ సంజీవయ్యగారికి మద్దతుగా నిలిచారు. దామోదరం సంజీవయ్య మంత్రివర్గం 1962 ప్రారంభంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 1967లో నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికై కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో సమాచార, పౌర సంబంధ, కార్మిక శాఖల కేబినెట్ మంత్రిగా పనిచేశాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1952 నుండి 1978 వరకు శాసనసభకు ఎన్నికయ్యారు. బాపూజీ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ 1975లో కాంగ్రెస్ ను విడిచిపెట్టినా గాంధేయవాదిగానే జీవితాంతం కొనసాగారు. 23 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్, వైస్ ప్రెసిడెంట్ గా, రెండుసార్లు కేబినెట్ మంత్రిగా విశిష్టమైన సేవలందించి తనదైన శైలిలో చరిత్ర సృష్టించారు. ఎన్నో అంశాలను తెరమీదకు తెచ్చి వాటిని పరిష్కరించడంలో కొండా లక్ష్మణ్ కృషి ఎంతో గొప్పది, ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విషయానికి వస్తే... 1969లో జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. బాపూజీని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విడుదలయ్యాక తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ కొనసాగించారు. 1972లో శాసనసభకు భువనగిరి నుండి మరోసారి ఎన్నికయ్యారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, కె. ఈశ్వరీ బాయి, టి.ఎస్. సదాలక్ష్మి రాజకీయ రంగం నుండి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి, యువజన ఉద్యమాలకు మద్దతు ఇస్తూ, సామాజిక ఉద్యమంలోకి దూకిన సమరశీలురు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ప్రవేశించి వీరిని వెనక్కి నెట్టిన క్రమం, అనేక చారిత్రక పత్రాలు సాక్ష్యంగా నిలిచాయి. దళిత రచయితల, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక 1992లో ఏర్పాటు చేసినప్పుడు దానికి ఆహ్వాన సంఘం నాయకులుగా అనేక తెలంగాణ (273) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> tr9bhb7x1rv1qqjob1750yr32f4vlmw పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/295 104 211743 552114 2026-04-08T14:51:29Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'బాధ్యతలను మీద వేసుకొని అంబేడ్కర్ భవన్ లో ఘనంగా జరగడానికి కృషి చేశారు. ఈ సంస్థ కొన్నేళ్ల పాటు వారింట్లో కేంద్ర కార్యాలయం నడిపించు కోవడానికి ఉచితంగా ఆఫీసు గదులను ఇచ్చారు. అ...' 552114 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>బాధ్యతలను మీద వేసుకొని అంబేడ్కర్ భవన్ లో ఘనంగా జరగడానికి కృషి చేశారు. ఈ సంస్థ కొన్నేళ్ల పాటు వారింట్లో కేంద్ర కార్యాలయం నడిపించు కోవడానికి ఉచితంగా ఆఫీసు గదులను ఇచ్చారు. అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యత కోసం బస్సు యాత్రలను నిర్వహించారు. బహజన సమాజ్ పార్టీ నేత కాన్షీరాం గారితో అనేక దఫాలుగా చర్చలు జరిపారు. కలిసి పని చేయడానికి ఒక అవగాహనకు రావడం. జరిగింది. నిర్మాణ పరంగా అది మధ్యలోనే ఆగిపోయింది. 1997 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తనవంతు కర్తవ్యం స్వాతంత్ర్య సమరయోధులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులకు ఒక తాటి మీదకి తెచ్చి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చలో ఢిల్లీ కార్యక్రమంతో అన్ని పార్టీల్లో సంస్థల్లో ఒక కదలికను తీసుకొచ్చారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం చివరి క్షణం దాకా కృషి చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ దానికి కేంద్ర కార్యాలయంగా తన ఇల్లునే అందించిన సహృదయ సౌజన్య శీలి. దాంతో 09-02-2002 కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటిని ఆయన లేని సమయంలో నేలమట్టం చేశారు. అప్పటి అధికార ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీపై కక్ష కట్టింది. ఆ భవనంలోని అన్ని రికార్డులను, స్థిర, చరాస్థులను ప్రభుత్వాధికారులు తీసుకొనిపోయారు. డాక్టర్ శకుంతలాదేవి తదితరులు ఎంత అడ్డుకున్నా బలవంతంగా ఖాళీ చేయించి బహళ అంతస్తుల భవనాన్ని కూల గొట్టించారు. 2002-2006 కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటిస్థలాన్ని, భవనాన్ని సుప్రీం కోర్టు కొండా లక్ష్మణ్ బాపూజీకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం తీసుకుపోయిన రికార్డులను, ఆస్తులను తిరిగి ఇవ్వలేదు. 2005లో ఆగష్టు 9న భారత రాష్ట్రపతిచే ఎమినెంట్ ఫ్రీడం ఫైటర్గా గౌరవించబడ్డారు. 26-02-02007లో సత్యాగ్రహ ఉద్యమం నూరేళ్ల పండగ సందర్భంగా తత్సంబంధిత కమిటీలో సభ్యులుగా నియమించబడ్డారు. 19-09-2007న స్వాతంత్ర్య సమరయోధుల స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించబడ్డారు. బాపూజీ సురవరం ప్రతాపరెడ్డి తదితరులు స్థాపించిన రెడ్డి హాస్టల్ వలె పద్మశాలి విద్యార్థుల కోసం హైదరాబాద్లో హాస్టల్, సంఘ భవనం అవసరమని భావించారు. బాపూజీ చేనేత సహకార సంఘాలు, పద్మశాలి సంఘాలు ఏర్పాటు చేయడం, స్వంత భవనాలు నిర్మించడంలో కీలకపాత్ర వహించారు. అఖిల భారత పద్మశాలి సంఘం, నైజాం రాష్ట్ర పద్మశాలి సంఘం నిర్మాణంలో చరిత్రాత్మకమైన పాత్ర నిర్వహించారు. నిండుగా 97 ఏండ్లు పరిపూర్ణంగా జీవించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక చక్కని ఆర్టిస్టు కూడా, మనిషి పుట్టుక నుండి మరణించేదాక వివిధ దశలను తన కుంచెతో చిత్రించిన తాత్విక దృష్టి. ఆరోగ్యం విషయంలో ఆయన జీవితం అనుసరించదగినది. రోజూ ఉదయం యోగాసనాలు, ధ్యానం చేయడం, మిత ఆహారం తీసుకోవడం, ప్రతి పనిని క్రమశిక్షణాయుతంగా పని చేయడం, ప్రతిదీ ఫైల్ చేసి రికార్డు చేయడం అనేది వీరి నుంచి నేర్చుకోవాల్సిన సుగుణాలు. తన ఇంట్లో అనేక దినపత్రికలు తెప్పించి, గ్రంథాలయం నడిపేవారు. ఇలా రాజకీయ నాయకులు తన ఇల్లును సామాజిక కార్యక్రమాల కోసం, గ్రంథాలయం కోసం ఉపయోగించడం అరుదైన విషయం. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవిత కాలంలో ఎంతోమంది మహనీయులతో, నాయకులతో, సామాజిక ఉద్యమకారులతో సత్సంబంధాలు కొనసాగించారు. జవహర్లాల్ నెహ్రూ, లాల్బహదూర్ శాస్త్రి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, కామరాజ్ నాడార్, నిజ లింగప్ప... మొరార్జీ దేశాయ్, టంగుటూరి అంజయ్య, కె.వి. రంగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రాజీవ్ గాంధీ... సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ మొదలుకొని వందల వేల జాతీయ నాయకులతో, రాష్ట్ర నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. జీవితమంతా కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీ, ఎస్సీ, ఉ తెలంగాణ (274) తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> mw1bn3wflsthqd6xf7dqulimd5ixtj3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/296 104 211744 552115 2026-04-08T14:51:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఎస్టీ, మైనారిటీ నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వచ్చారు. కొండా లక్ష్మణ్ బామాజీ ఆత్మగౌరవంతో జీవించారు. అందువల్ల 1978 నుండి 1988 మధ్య గవర్నర్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ చంచ...' 552115 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఎస్టీ, మైనారిటీ నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వచ్చారు. కొండా లక్ష్మణ్ బామాజీ ఆత్మగౌరవంతో జీవించారు. అందువల్ల 1978 నుండి 1988 మధ్య గవర్నర్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ చంచాగిరి చేయడం ఇష్టం లేక వదులుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చూడకుండానే సెప్టెంబరు 21, 2012న 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో తన సామాజిక, రాజకీయ, జీవనయాత్రను చాలించారు. తొమ్మిది దశాబ్దాల తెలంగాణ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, కార్యక్రమాలు, సహకార రంగ వికాసం, సామాజిక, ఆర్థిక న్యాయం, సమసమాజం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి సంబంధించిన అనేక సంఘటనలు, పరిణామాలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవితంతో ముడిపడి వున్నాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వ్యక్తిత్వం, సౌశీల్యం, సంకల్ప బలం, త్యాగశీలత నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమైనవి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అట్టడుగు వర్గాల నుండి స్వయంకృషితో ఎదిగిన జాతీయ నాయకుడు. ప్రజల మనిషి స్వాతంత్ర్య సమరయోధుడు. సామాజిక న్యాయం, సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ (275) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> kcr244vy2gj0jq4e0ue6i19fzxguuoh పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/297 104 211745 552116 2026-04-08T14:52:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '77 కొండపల్లి శేషగిరిరావు - దా॥ మురభి వాణీదేవి ప్ర ఖాత్య తెలంగాణ చిత్రకారులు శ్రీ కొండపల్లి శేషగిరి రావు గురించి చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను. కీర్తిశేషులు కొండపల్లి శ...' 552116 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>77 కొండపల్లి శేషగిరిరావు - దా॥ మురభి వాణీదేవి ప్ర ఖాత్య తెలంగాణ చిత్రకారులు శ్రీ కొండపల్లి శేషగిరి రావు గురించి చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను. కీర్తిశేషులు కొండపల్లి శేషగిరి రావు గారు వరంగల్ జిల్లాలోని పెనుగొండలో జనవరి 7, 1924 సం॥లో జన్మించారు. 1942లో ఆంధ్రా మెట్రిక్యులేషన్ పరీక్ష పూర్తి చేసుకొని హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లోని దీన్ దయాళ్ నాయుడు వద్ద చిత్రకళని అభ్యసించారు. 1945లో కమలాదేవితో వివాహం జరిగినది. వీరికి ఆరుగురు కుమారులు ఒక కుమార్తె. చిన్నతనం నుండే చిత్రకళపై మక్కువ ఉన్న కొండపల్లి, శేషగిరి రావు, సాతాని బుచ్చయ్య పంతులు అనే ఆయన వేసిన కోతిబొమ్మ తనలోని చిత్రకారుణ్ణి మేలుకొలిపిం దంటారు. డ్రాయింగ్ టీచర్ మహమద్ షరీఫ్ ప్రోత్సాహంతో ఎలిమెంటరీ పరీక్షలకు ట్రైనింగ్ ఇచ్చారు. చెట్లు, కాలువలు, చేమలు, జింకలు, పులులు, పక్షులు ప్రభావితం కాబడ్డ శేషగిరి రావు గారిని నవాబు మెహదీ జంగ్ విశ్వభారతి శాంతినికేతనక్కు పంపారు. అక్కడ ఆయన నందలాల్ బోస్, అవనీంద్రనాథ్ టాగూర్ వద్ద శిష్యరికం చేశారు. అఖిల భారతస్థాయి శిక్షణను పొందారు. కాపీయిస్టుగా ప్రారంభమైన ఆయన జీవితం సృజనాత్మకతతో మంచి కళాకారుడి పరిణతి పొందింది. అక్కడి శిక్షణ వల్ల దుఃఖంలో సుఖాన్ని వికారంలో అందాన్ని, నలువులో తెలుపును, చీకటిలో వెలుగును, వెలుగులో రంగులను గుర్తించారు. బనవరి విద్యాపతి వద్ద కుడ్య చిత్రాలలో శిక్షణ పొందారు. 20వ శతాబ్దం తొలిరోజుల్లో ప్రారంభమైన అవ్యక్త చిత్రకళను సైతం అర్థం చేసుకొని తను ఆనందించడమే కాక ప్రపంచానికి చెప్పుగల నైపుణ్యం సాధించారు. దాదాపు 34 సం. రాలు హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ ఆరో చిత్రకళా అధ్యాపకునిగా సేవలందించారు. 1949లో కొండపల్లి శేషగిరి రావు గారు వేసిన “సంతాల్ సృత్యం” అన్న చిత్రం అఖిల భారత చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. 1958లో పరామర్శ అన్న చిత్రం బంగారు పతకాన్ని సాధించగా క్షమ అన్న చిత్రం కలకత్తా చిత్ర ప్రదర్శనలో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. కైరో, ఇటలీ, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ఆయన చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. మన దేశంలోని ఇంచుమించు అన్ని రాష్ట్రాలలోను శేషగిరిరావు గారి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. కొండపల్లి శేషగిరి రావు గారు వేసిన చిత్రాలలో వరూధిని, ప్రవరాఖ్యుడు, పాండవ వనవాసం, దమయంతి, శకుంతల లాంటి చిత్రాలు పురాణ ఇతిహాస, రామాయణ పాత్రలకు జీవం పోసిన ఉ తెలంగాణ (276 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> dsanq8x9lji41gw7i70obc3gjodotzw పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/298 104 211746 552117 2026-04-08T14:52:26Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చిత్రాలుగాను, తద్వారా ఆయన సంప్రదాయ చిత్రకారునిగా ఖ్యాతి గడించారు. విజయ నగర సామ్రాజ్య స్థాపన దృశ్యాన్ని ఆయన చిత్రించిన తీరు మరెవ్వరికీ సాధ్యం కాలేదు. తెలుగు తల్లి సముజ్వల...' 552117 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చిత్రాలుగాను, తద్వారా ఆయన సంప్రదాయ చిత్రకారునిగా ఖ్యాతి గడించారు. విజయ నగర సామ్రాజ్య స్థాపన దృశ్యాన్ని ఆయన చిత్రించిన తీరు మరెవ్వరికీ సాధ్యం కాలేదు. తెలుగు తల్లి సముజ్వల రూప చిత్రణ ఆయనకు ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చింది. ఈ చిత్రాలలో భారతీయత, జాతీయత ప్రస్పుటంగా ఉండటమే కారణం. ఆయన వేసిన వాటర్ కలర్ వాష్ చిత్రాలలో అవనీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్ ముద్రలూ కానవస్తాయి. శేషగిరిరావుగారి చిత్రాలలో ముఖ్యంగా మూడు శైలులు కనిపిస్తాయి. అబి 1. రామాయణ, మహాభారత, ఇతిహాస పాత్రల చిత్రణ 2. వంగ చిత్రకారులైన అవనీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్ శైలి, ఛాయలు, 3. ఇటాలియన్ రినాయిసెన్స్ (పుణరికాన దశ) ఛాయలు, ఆయన రేఖా చిత్రాలలో క్లుప్తత, సొగసు, గీతలపై పున్న సాధికారత కనిపిస్తాయి. ప్రకృతిలో దాగి వున్న లయబద్ధమైన సంగీతానికి అద్భుతమైన రూపాలు ఆయన వేసిన రాయగిరి కొండ గుట్ట. అధునాతన శైలిలో వేసిన “చనిపోయిన ఆవు” కోర్కెలు, రాజ్యాధికారం, క్షమ లాంటి చిత్రాల ద్వారా నైరూప్య చిత్రకారుడిగా కనిపిస్తారు. ఆంధ్రప్రదేశ్ హరిజనోద్యమం అన్న కుధ్య వర్ణ చిత్రం శేషగిరిరావు గారి సామాజిక చైతన్యానికి, స్ఫూర్తికి నిదర్శనం. ఇంతే కాకుండా కాకి పడగలనే ఒక పురాతన చిత్రకళా సంప్రదాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొని వచ్చిన ఆ కళాకారులకు ప్రభుత్వంలో గుర్తింపు తీసుకొని వచ్చిన చిత్రకారుడు ఆయన. రామప్ప దేవాలయంలోని నంది మెడ చుట్టూ ఉన్న హారాన్ని ఎంతో స్పష్టంగా చిత్రించిన చిత్రం నేటికీ మనందరికీ ప్రామాణికంగా నిలిచింది. సహజంగానే మా నాయనగారు భారత మాజీ ప్రధాన మంత్రి కీ.శే. శ్రీ పి.వి. నరసింహారావుగారు కవులు, కళాకారులు, పండితులతో ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉండేవారు. తరచు పండిత గోష్టులు, చర్చలు మా ఇంట్లో జరుగుతుండేవి. ఒకనాడు శేషగిరిరావుగారిని పిలిచి నేను వేసిన బొమ్మలు చూపిస్తూ, ఫైన్ ఆర్ట్స్ కాలేజిలో చేరుతానంటుందని చెప్పారు. బొమ్మలు బాగున్నాయని ప్రోత్సహిస్తూ నన్ను ఆర్ట్స్ కాలేజిలో జాయిన్ చేసిన శేషగిరిరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. 1984లో ప్రిన్సిపల్గా పదవీ విమరణ అయిన తరువాత కూడా ఎంతో నియమ నిబద్ధతతో ఆ వయస్సులో కూడా కొత్త పద్ధతులు కనుక్కోవాలనే పట్టుదల మాలాంటి వారికి స్ఫూర్తిదాయకం. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో మొదటి రోజున తప్పక దుర్గాదేవి చిత్రం ప్రారంభించే వారు. దసరా నాటికి ఆ చిత్రం పూర్తయ్యేది. అలా అనేక సంవత్సరాలు దుర్గాదేవిని అనేక రూపాలలో, వర్ణాలలో, చిత్రించిన శేషగిరిరావు గారు ధన్యజీవులు. ఆ చిత్రాలు చూసిన వారు అమ్మవారి ప్రతిరూపాలుగా భావించేవారు. వారు ఎంతో ముచ్చటపడి చిత్రించిన గజలక్ష్మి చిత్రం ఒక దీపావళి నాడు ఇవ్వడం నేనెప్పటికి మరువలేను. 1982వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి. అంజయ్యగారు ఆయనతో వేయించిన చిత్రం తెలుగు వెలుగులు అందరినీ అలరించిన ఆ చిత్రంలో తెలుగువారి వైభవం ఎంతో ప్రస్పుటంగా హృద్యంగా సుమారు 60 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తు గల చిత్రం మన రాష్ట్రంలో వున్న అతి పెద్దచిత్రంగా నమోదయింది. ఈ కాన్వాస్ విశ్వామిత్రుని చిత్రంతో ప్రారంభమయి, బూర్గుల రామకృష్ణరావు చిత్రంతో పూర్తవుతుంది. ఆ చిత్రం మధ్యలో తెలుగువారి ఆరాధ్యదైవమైన శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి వారి చిత్రం ఉంటుంది. ఆ చిత్రానికి ఇరువైపులా తెలుగు నేలను ఏలిన సామ్రాట్టులైన శాతవాహనుడు, గౌతమీ పుత్ర శాతకర్ణిలతో పాటు, రుద్రమదేవి లాంటి చారిత్రక ఆనవాళ్లే కాక బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు, త్యాగయ్య, అన్నమయ్య లాంటి వాగ్గేయకారులు, నన్నయభట్టు, వేమన మొదలైన కవులు రాజ రాజ నరేంద్రుడు, శ్రీకృష్ణ దేవరాయలతో పాటు పరమత సహనానికి ప్రతీకగా నిలిచిన కులీ కుతుబ్ షా, వరంగల్ కాకతీయ తోరణం, రామప్ప దేవాలయ నాగినులు, య తెలంగాణ (277) తేజోమూర్తులు మ<noinclude><references/></noinclude> 626yprzn1jfb4w019vqlorgcrrt31x1 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/299 104 211747 552118 2026-04-08T14:52:45Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నాగార్జున సాగర్ డ్యామ్, చార్మినార్ లాంటివి ఎన్నో చిత్రించబడ్డాయి. ఒక్క చిత్రంతో తెలుగు దనాన్ని తెలుగు దర్పాన్ని వారి చరిత్రని చిత్రించిన కొండపల్లి శేషగిరిరావు గారి ప్ర...' 552118 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నాగార్జున సాగర్ డ్యామ్, చార్మినార్ లాంటివి ఎన్నో చిత్రించబడ్డాయి. ఒక్క చిత్రంతో తెలుగు దనాన్ని తెలుగు దర్పాన్ని వారి చరిత్రని చిత్రించిన కొండపల్లి శేషగిరిరావు గారి ప్రతిభ అనన్య సామాన్యం. ఉత్తమ కళ కాలాలకు అతీతం దానికి భూత భవిష్యత్ వర్తమానాలు ఏకమవుతాయి. ప్రాచీన కళ, ఆధునిక కళ అనే పేర్లు చారిత్రక, వ్యావహారాలకు సంకేతాలు మాత్రమే. కళాకారుడు స్వతంత్రుడు. చిత్రకళ ఎన్ని రూపాలలో పిలువబడ్డా నాలుగు కాలాలపాటు నిలిచినదే ఉత్తమ కళగా భావించాలి. 2008 సం.లో ఉచ్చి ఆర్ట్ గ్యాలరీ చీరాల వారు చిత్రకళకు తెలుగు దనాన్ని, తెలుగుడు చిత్రకళా వైభవాన్ని తెచ్చిన శేషగిరిరావుగారిని విశ్వ కళాతపస్వి బిరుదుతో సన్మానించారు. భారత ప్రభుత్వం 1980 నుంచీ ఆయనను ప్రొఫెసర్ ఎమిరటన్గా గుర్తించి గౌరవించడం ఈ సందర్భంగా గమనార్హం. కళ ద్వారా సామాన్యుల నుంచి మాన్యులు కళా విమర్శకులు. అలాగే సాటి సుప్రసిద్ధ చిత్ర కళాకారుల వరకు అందరి మన్ననలు ఆయన పొందారు. అన్ని పత్రికలలోనూ ఆయన చిత్రాలు ప్రచురితమయ్యాయి. అలాగే ఆయన మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు ప్రచురిత మయ్యాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాక సమస్త భారతావనిలో ఆయన విశేష ఆదరణ, గౌరవం పొందారు. అక్బోర్ 2012 సం. లో తన చివరి మజిలీ ముగించిన శేషగిరిరావు గారు.... 'గీత నా పల్లవి కాంతి కల్పనాక్రాంతి పథము. దక్కు దృశ్యము అమృత దీపమ్ము లిచట మధ శూన్యంబు రూప ప్రస్థాన యాత్ర' అని అంటారు. 1996లో శేషగిరిరావుగారు చిత్రించిన మాన్యువల్ పెయింటింగ్ ఇప్పటికీ భారతీయ విద్యాభవన్ భవనంపై చెక్కుచెదరకుండా ఉంది. ఇందులో పలు అంశాలు పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో కనిపిస్తాయి. అలాగే మైత్రి వనం అనే మరో ప్రభుత్వ భవనంలోపలి హెరిటేజ్ గ్రాన్యువల్స్లో చిత్రించిన చిత్రం అద్భుతం. ఉ తెలంగాణ (278 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> f7wkvja2wi3qsfsfyldjqtvc7ffceb9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/300 104 211748 552119 2026-04-08T14:53:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '78 ఏ దో ఒక్కటి పూవు చాలుగద తానీ జీవికన్ గ్రమ్ము శోభా దారిద్ర్యము రూపు మాపగ, నుధా ప్రాభాత రేఖావళీ సాదుత్వమ్ములు చిమ్మగా, నయిన నంసార హేలా విలా సాది శ్రీ మృదు పుష్ప నంచయము విన్య...' 552119 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>78 ఏ దో ఒక్కటి పూవు చాలుగద తానీ జీవికన్ గ్రమ్ము శోభా దారిద్ర్యము రూపు మాపగ, నుధా ప్రాభాత రేఖావళీ సాదుత్వమ్ములు చిమ్మగా, నయిన నంసార హేలా విలా సాది శ్రీ మృదు పుష్ప నంచయము విన్యాసించె నొక్కుమ్మడిన్ శ్రీమాన్ కోవెల సంపత్కుమారాచార్యులు తెలుగు సాహిత్య క్షేత్రంలో వివిధ రకాల కావ్య, శాస్త్ర, విమర్శనాదుల పాదులను తవ్వి ఎందరో శిష్యులనే మొక్కలను నాటిన సాహితీ వనమాలి. చారిత్రక ప్రసిద్ధిగాంచిన వరంగల్లు నగరంలో శ్రీవైష్ణవ సంప్రదాయ పండిత వంశంలో శ్రీమాన్ కోయిల్ కందాడై రంగాచార్యులు గారి కనిష్ట పుత్రుడుగా 26 జూన్ 1933 (శ్రీ ముఖ ఆషాడ చతుర్ధి జయవారం) జన్మించారు. శ్రీ మాన్ రంగాచార్యులు గారు ఉభయ వేదాంతులు. గొప్ప విద్యాంసులు. ఉపన్యాసకేసరి, సుబోధక సుధామణి వంటి బిరుదులు పొందినవారు. నాకు మా నాయనగారే మొదటి గురువు అని తెలిపారు. బందరు దగ్గర చిట్టి గూడూరు ప్రాచ్యకళాశాలలో 1949లో చేరి శ్రీ మల్లంపల్లి విశ్వేశ్వర శర్మగారు, శరభయ్య గారు మొదలైన గురువుల వద్ద భాషా ప్రవీణ పూర్తి చేశారు. ఈ కాలంలో వ్యాకరణ ఛందస్సులంటే పెద్దగా ఇష్టముండేవి. కావని తరువాతి కాలంలో వాటినే పూర్తిగా ఇష్టపడి వాటిపై కృషి చేసి గ్రంథాలు రచించవలసి రావడం విశేషం. ఆయా కోవెల సంపత్కుమారాచార్య - డా॥ గండ్ర లక్ష్మణరావు రచనలచేత ప్రభావితుడై విశ్వనాథ సత్యనారాయణను గురువుగా భావించారు. ఆయన రచనలే తనను పరోక్షంగా సాహిత్యంలో ఎంతో ఉన్నతుడిని చేశాయని చెపుతుండేవారు. పద్యకవిత్వం, సంప్రదాయ కవిత్వంతో పాటు సంస్కృత కావ్యాలు, నాటకాలు మొదలైనవి అధ్యయనం చేశారు. ఆకాలంలోనే తోటి విద్యార్థుల వద్ద, పండితుల వద్ద హిందీ, ఇంగ్లీషు భాషలను నేర్చుకున్నారు. కన్నడం కూడా నేర్చుకున్నారు. 1953 సిద్ధిపేట ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. మానుకోట, హనుమకొండలలో ఉపాధ్యాయులు గాను, 1966లో జగిత్యాల కళాశాల ఉపన్యాసకులుగా, తరువాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేశారు. పనిచేసిన ప్రతిచోటా ఒక సాహిత్య వాతావరణాన్ని సృష్టించి విస్తరించడం ఆయన స్వాభావిక లక్షణం. సి. నారాయణరెడ్డి ఎం.ఏ. విద్యార్థిగా ఉన్నప్పుడు రాసిన విశ్వగీతి కావ్య సౌందర్యాన్ని వివరిస్తూ సాహిత్య వ్యాసం. చిట్టిగూడురు ప్రాచ్యకళాశాలలో వీడ్కోలు సమావేశం లోనే తమ గురువులను గురించి పద్యాలు రాశారు. 1954లో హృద్గీత పేరుతో కోవెల సుప్రసన్న గారితో కలిసి ఒక శతకం వెలువరించారు. దానికి విశ్వనాథ పీఠిక రచించి ఆశీర్వదించారు. ఆ ఇద్దరు జంటకవులుగా ఆనంద తెలంగాణ (279 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> 29vhrehgxgzyx2vib0s3s6m5r81kiw1 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/301 104 211749 552120 2026-04-08T14:53:28Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'లహరి, శబరి కథాంవ కావ్యాన్ని రచించి విశ్వనాథ సత్యనారాయణకు అంకితం చేశారు. ఆయన జీవితకాలమంతా సాహిత్యం ప్రధానంగా మూడు విభాగాలుగా ఒక ఉద్యానవనాన్ని సృష్టించారు. ఒకటి సృజన. తనదై...' 552120 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>లహరి, శబరి కథాంవ కావ్యాన్ని రచించి విశ్వనాథ సత్యనారాయణకు అంకితం చేశారు. ఆయన జీవితకాలమంతా సాహిత్యం ప్రధానంగా మూడు విభాగాలుగా ఒక ఉద్యానవనాన్ని సృష్టించారు. ఒకటి సృజన. తనదైన భావనతో, తనదైన ఆశయంతో సమకాలీన మైన అంశాలకు స్పందిస్తూ కవిత్వం రచించడం. పద్యం, గేయం, వచనపద్యం అనే మూడు ప్రక్రియల్లో అద్భుతమైన స్వకీయమైన ముద్రతో రచనలు చేశారు. రెండవది వ్యాకరణ ఛందశ్శాస్త్ర పరిశోధనలో రచనలు వెలువరించడం. మూడ పది విమర్శనారంగంలో ప్రాచీనాధునిక ప్రాచ్య పాశ్చాత్య భూమికల్లో వివిధ రకాలైన విమర్శనా రచనలు, విమర్శల పరిశోధనలు చేయడం. ఈ మూడు విభాగాలలో విజ్ఞులు పండితులైన వారు ఎవరికి వారు సంపత్కుమార ఛందశ్శాస్త్ర వేత్త అనీ, పద్య కవి అనీ, పచనపద్య లాక్షణిక వేత్త అనీ, విమర్శకాగ్రేసరుడని భావించేస్థాయిలో రచనలు చేశారు. కోమటి వేమారెడ్డి కూర్చిన గాథా సప్తశతీ సారములోని వంద గాథలకు తెలుగు అనువాదం చేశారు. గాథలందు మరియు గానమ్ములందు, తం త్రీమనోజ్ఞ వాద్య రీతులందు ప్రౌఢ కాంతలందు రసికులు కానట్టి వారికదియ శిక్ష వసుధలోన..... వంటి పద్యాలు ఇందులో ఉన్నాయి. 1967లోనే దిగంబర కవిత్వానికి ఎదురుగా నిలబడడానికి సంపత్కుమార, సుప్రసన్న, వేంనరసింహారెడ్డి, పేర్వారం అనే నలుగురు కవులు చేతనావర్తం పేరుతో ఒక కవితా సంకలనం వెలువరించారు. దేశీయతా భూమికతో జాతీయతా వాదంతో సమసమాజాన్ని నిర్మించాలనే ధ్యేయంతో ఈ సంకలనం వెలువడింది. ఇది ఒక విధంగా సంచలనాన్ని ఆలోచనను రేకెత్తించింది. 1970లో చేతనావర్తం రెండవ సంకలనం వెలువరించారు. దానికి సంపత్కుమార పీఠిక రాశారు. దేశకాల సమాజ త్రిపుటి / అన్నిటికీ కేంద్రమైన వ్యక్తి అనంత వైవిధ్యంగల మనఃప్రవృత్తి / అన్ని దశల్లోను మానవ సమగ్ర వికాసం ఆధునిక భావన, అనుభూతి ప్రసారణ అనంత జగనైతన్యావగాహన నా కవితకు ప్రేరణాలు స్పందనలో దోహదాలు... అంటూ దేశం, జాతి, ఆలోచన, ఆచరణ మొదలైన ఒక దిశానిర్దేశం ఇందులో స్పష్టమవుతుంది. అంతర్మథనము పేరుతో ఒక విశిష్టమైన విలక్షణమైన శతకాన్ని యతీంద్రా వ్యాజ రామానుజా అనే మకుటంతో రచించారు. ఇందులో వైయక్తికమైన అనుభూతులతో పాటు సమకాలీనమైన సామాజం పట్ల కూడా మథనం పొందిన తీరు కనపడుతుంది. బస్సుల్ గాల్చుట రైళ్ళు గూల్చుట జన ప్రాణమ్ములన్ దీయుటల్ కన్నుంబుస్సుల విప్లవమ్ములివి సంఘమ్మున్ నమానించువా హిస్సాకోనము చంపులాడుకొని తామీ నాయకుల్ మాకు శ్రే యన్సుందెత్తరి నమ్ముచెట్టులు యతీంద్రా వ్యాఖ రామానుజా! కాలస్పృహ పేరుతో అనంత కాల తత్వాన్ని ధ్వనింప జేస్తూ ప్రకృతిలోని పరిణామాలను ఋతువులుగా వర్ణిస్తూ మానవజీవితానికి ఎట్లా అన్వయమవుతాయో వివరిస్తూ రచించిన పద్యకవితా సంకలనం ఇది. ప్రకృతికీ మనిషికీ ఉన్న వ్యంగ్యార్ధ రమణీయమైన భావ ప్రకటనలున్నాయి. ఏమి? మోదుగు తానంత ఈడు పోయి గూడ సింగారములు చేసికొనుచు నుండె ఎండిపోయిన గుండెలో నింత వేడి రక్తములు చిమ్మునేమొ ఈ ప్రభువు మధువు....... వంటివి ఆలోచింపజేస్తాయి. గోదాదేవి ఆత్మవేదనానుభవాన్ని ఆముక్త పేరుతో పద్యకావ్యంగా రచించారు. తెలుగు విశ్వవిద్యాలయ పుర స్కారం పొందినదీ కావ్యం. ఈ కావ్యంలో ఛందోవిశేషాలు చూపించారు. చంపకం ఉత్పలమాల కలిపి సంయుక్త పేరుతో, మత్తకోకిలను కొద్దిమార్పుచేసి ఆముక్త పేరుతో పద్యాలు రాశారు. ఇంకా ఛందఃప్రయోగాలు ఇందులో ఉన్నాయి. చింతయంతి పేరుతో మరో పద్యసంకలనం. ఇది చిన్నప్పుడు వారి నాన్నగారు చెప్పిన ఒక చిన్న సంఘటనా విశేషం. దీన్ని కావ్యంగా రూపొందించారు. దానితో పాటు ఉ తెలంగాణ (280 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> axwo91xw90vbot96nx70e8p7sd1t199 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/302 104 211750 552121 2026-04-08T14:53:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సువర్ణ ధార, ద్విరా, శ్రీమతి వంటి కొన్ని ఖండికలు చేర్చారు. శ్రీమతి ఖండికలో ఒక పద్యం.. కామము గమ్మును గ్రమ్మినదేము? యశః కామము గానువచ్చు, ధనకామము గూడను కానువచ్చు, స్త్రీ కామము కా...' 552121 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సువర్ణ ధార, ద్విరా, శ్రీమతి వంటి కొన్ని ఖండికలు చేర్చారు. శ్రీమతి ఖండికలో ఒక పద్యం.. కామము గమ్మును గ్రమ్మినదేము? యశః కామము గానువచ్చు, ధనకామము గూడను కానువచ్చు, స్త్రీ కామము కానువచ్చు, నిది కాడగు కాదగదంచు లేదు - నా కామ తమస్సు జీల్బు వెలుగై చను దేవి నమాపరించుతున్....” ఆంజేయాయమ్ పేరుతో హనుమంతుని గూర్చి ఒక శతకాన్ని, చేరాకు ఒక శతమానం పేరుతో ఒక చమత్కార శతకాన్ని రచించారు. వీటన్నిటికంటె ముందు 1950 ప్రాంతాలలో రచించినప్పటికీ ఆలస్యంగా ముద్రించి అభిష్కరించి డా. వెల్చాల కొండలరావుగారికి అంకితం ఇచ్చిన అపూర్వ గేయ కావ్యం అవర్ణ, ఆధునిక ఇతివృత్తంతో గేయకథా కావ్యం, ఇందులో పలురకాల గేయాలు నడకలు ఉన్నాయి. పద్యమైనా, గేయమైనా, వచనపద్యమైనా తనదైన శైలి, దేశీయమైన భావనా పునాదిగా, వివిధ రకాలు ప్రయోగాలతో రచించిన సంపత్కుమార సృజన తనతరంలో విలక్షనంగానే భావించదగినది. 1960లో లక్షణ దీపిక పేరుతో సులభ వ్యాకరణం విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో తేలికగా అర్థమయే టట్లుగా రచించారు. ప్రాచీనాలంకార శాస్త్రాలు మొదలుకొని తెలుగులో అప్పకవీయం వరకు అనేక గ్రంథాల నవలోకనం చేసి 'తెలుగు ఛందోవికాసము' అనే గ్రంథాన్ని రచించి పోటీకి పంపించారు. ఆంధ్రప్రదేశ్ అకాడమి ప్రచురణకు తగిన పారితోషికం ఇచ్చి ప్రశంసించారు. నిజానికి తెలుగులో వచ్చిన అత్యంత ప్రామాణికమైన ఛందో గ్రంథము సంపత్కుమారగారి తెలుగు ఛందో వికాసము మాత్రమే నేటికీ నిలిచి ఉన్నది. 1990లో తెలుగు అకాడమి ఈ గ్రంథాన్ని పునర్ముద్రణ చేసి అందరికి అందుబాటులో తెచ్చింది. ఛందస్సులో వీరి కృషిని గమనించి తెలుగు అకాడమీ వారి కోరిక మేరకు 1977లో తెలుగు ఛందఃపదకోశము రూపొందించి అందించారు. అప్పటికి తెలుగులో విరివిగా వెలువడుతున్న వచన కవిత్వాన్ని వచన పద్యం అనాలని, వచన కవితకు కూడా కొన్ని నియమాలుంటాయని తెలుపుతూ భారతిలో వ్యాసాలు రాశారు. భాషాశాస్త్రంలో పోటాపోటీగా అనేక వ్యాసాలు సాధికారికంగా, సోదాహరణంగా, సోవవత్తికంగా రచించారు. ఆనాటికి ఇద్దరికీ వ్యక్తిగత పరిచయం లేదు. కాని ఇద్దరూ ఎంతో సంయమనంతో వ్యక్తిగత విమర్శల ప్రస్తావన చేయకుండా కేవలం విషయానికే పరిమితమయి తమభాషా వ్యాకరణ ఛందో విషయాల పరిజ్ఞానాలను తప్పిపోస్తూ ఎదురుకోవడం విశేషం. అంత సౌమనస్యంగా ఒక విషయంపై విరుద్ధ భావాలు ప్రకటించడం ఆనాటి సాహితీలోకంలో గొప్ప ఆదర్శమయింది. తరువాత చేకూరి, సంపత్కుమార ఇద్దరూ కలిసి వచనపద్యం లక్షణ చర్చ పేరుతో వారిరువురి వ్యాసాలూ ఒక సంకలనంగా ప్రచురించి సాహిత్యలోకాన్ని విన్మితులను చేశారు. విజ్ఞులను చేశారు. వచన పద్యం అని పిలువడానికి నేటికీ ఎందరో అంగీకరించాల్సిన వాదన సంపత్కుమార చేశారు. ఛందస్సులో మరింత కృషి చేసి కూచిమంచి తిమ్మకవి లక్షణ సార సంగ్రహం గ్రంథాన్ని 1971లో పరిష్కరించి విపుల పీఠిక రచించారు. కూచిమంచి వెంకటరాయని ఛందోగ్రంథం సుకవి జన రంజకం తాళపత్ర ప్రతిని 1976లో పరిష్కరించి బిపుల పీరికతో అప్పటి ఆంధ్రప్రదేశ్ అకాడమీవారికందించారు. తెలుగు ఛందో భూమికలు పేరుతో 1993లో ఒక పుస్తకం రచించారు. ఈ పీఠికలు, మరికొన్ని వ్యాకరణ గ్రంథాల పరిష్కరణ పీఠికలు కలిపి తెలుగు ఛందస్సులో కొన్ని వెలుగులు పేరుతో ఒక పుస్తకాన్ని 2003లో ప్రచురించారు. అన్నమాచార్యుల కీర్తనలలోని ద్విపదలు, రగడలు, మాత్రాఛందో వైవిధ్యంపై వ్యాసాలు రచించారు. ఛందస్సులో ఏ వంశయానికైనా వెంటనే సమాధానం చెప్పగల మహావేత్త సంపత్కుమార ఒక్కరే అనే ఖ్యాతి పండితలోకంలో ఆయనకే దక్కింది. విమర్శనారంగంలో పూర్వాలంకారికుల సిద్ధాంతాలు మొదలుకొని ఆధునికుల సిద్ధాంతాల వరకు అధ్యయనం చేయడమే కాక విశ్లేషించి సమన్వయం చేస్తూ 'తెలుగులో ఆధునిక విమర్శ సాంప్రదాయక రీతి' అనే సిద్ధాంత గ్రంథాన్ని వెలువరించారు. ఆధునికులలో కందుకూరి, కట్టమంచి మొదలుకొని శ్రీశ్రీ, శేషేంద్రల వరకు గల అనేక ప్రతిపాదనలను తార్కికంగా వివేచించారు. సోదాహరణంగా విపులీకరించి వివరించారు. ఆధునిక విమర్శలో పాశ్చత్య ధోరణులు, ప్రభావాలను కూడా వివరించారు. తెలంగాణ (281 తేజోమూర్తులు ఓ<noinclude><references/></noinclude> foxszyevu10x7pwgyry9sfspmjs0klj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/303 104 211751 552122 2026-04-08T14:54:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విశ్వనాథ రామాయణంలో యుద్ధకాండ శిల్పావ తారికి, చలం పురూరవ రచనపై చేసిన విమర్శతో పాటు పలు విమర్శలు పాఠకుల పండితుల సాహితీ వేత్తల మన్నన లందుకున్నాయి. సంపత్కుమారగారి విమర్శనా ధ...' 552122 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>విశ్వనాథ రామాయణంలో యుద్ధకాండ శిల్పావ తారికి, చలం పురూరవ రచనపై చేసిన విమర్శతో పాటు పలు విమర్శలు పాఠకుల పండితుల సాహితీ వేత్తల మన్నన లందుకున్నాయి. సంపత్కుమారగారి విమర్శనా ధోరణి ఏ కవినీ రచయితనూ కరుకుగా తప్పుపడుతున్నట్లుండదు. పాఠకునికి అనేక విశేషాలు తెలుపుతూ విషయపరిజ్ఞానాన్ని కలిగిస్తాయి. సాహితీ వికాసాన్ని కలిగిస్తాయి. ఒక ఆత్మిక ప్రకటన వ ఉండి రచయితకు, పాఠకుడికి ఇద్దరినీ ఒప్పించే సున్నితమైన వ్యక్తీకరణ ఉంటుంది. తెలుగు పూర్వకవుల కావ్య దృక్పథాలు, కన్యాశుల్కం మరోవైపు, విశ్వనాథ సాహిత్య వ్యక్తిత్వం, ఉన్నెరసాని పాటలు వస్తువిన్యాసం మొదలైన విమర్శలు వేనికవే సాటి. ఆయన విమర్శలు ఆయా రచనల లోతులను చూడమే కాక విమర్శ ఎట్లా ఉండాలి? ఎట్లా ఆలోచించాలి? ఒక రచనను ఎట్లా చదవాలి? అనే విధానాలు కూడా పరోక్షంగా తెలుపు తున్నట్లుగా ఉంటాయి. ఒక విధంగా విమర్శకు సంబంధించిన పాఠాలు చెపుతున్నట్లు ఉంటాయి. ఆధునిక ప్రక్రియలైన కథలు, నవలలు, నాటకాలు, కూడా ఆయన విమర్శతో భాగమయినాయి. తనను విబేధించిన వారితో ఎప్పుడూ తాను కలహించలేదు. తన శక్తితో నిరూపించి అవుననిపించడమే ఆయన సహజమైన నైపుణ్యం. విశ్వనాథ రామాయణంలో ఒక ఘట్టం ఇప్పుడే రాసినానని వినిపించారట. సంపత్కుమార పెదవి విరిచి విశ్వనాథ రాసినట్లుగా లేవన్నారట. వెంటనే విశ్వనాథ ఆ కాగితాలు చించేసి తరువాత తిరిగి కొత్తగా రాసుకున్నారట. విశ్వనాథ పద్యాలను ఆయన ఎదుట అంతధైర్యంగా అంత సున్నితంగా చెప్పగల పాండితీ విమర్శనా పటిమ సంపత్కుమారగారిది. ఇవన్నీ కాగా, 1969, 70లలో వరంగల్లుకు చెందిన ఒక వందసంవత్సరాల కాల పరిధిలోని సాహితీ వేత్తల వివరాలు సేకరించి మనపండితులు, కవులు, రచయితలు, అనే పేరుతో ఒక సంకలనం వెలువరించారు. అది ఈనాటి తెలంగాణ సాహితీ వేత్తలకు ప్రతిజిల్లాకు అంతటి కృషి చేయడానికి ఒక మార్గదర్శనంగా నిలిచింది. సంపాదకీయాలు, పాత్రికేయ వ్యాసాలు, అముద్రితాలుగా ఉన్న రచనలు ఇంకా ఉన్నాయి. ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య కవి, పండితుడు, ఛందశ్శాస్త్ర వేత్త, గొప్ప విమర్శకుడు. ఇవన్నీ ఎంతగొప్పగా ఉన్నా అహంభావం అణుమాత్రం కూడా లేని నిరాడంబర జీవి. ఏ పురస్కారా లకు, సన్మానాలకు ఎదురుచూడలేదు. రాలేదని పెదవి విరవలేదు. రాజీవ్ ప్రతిభా పురస్కారం రాష్ట్ర స్థాయిలో అందుకున్నప్పుడు మా వంటి విద్యార్థులందరినీ పిలిచి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఎప్పుడూ లాల్చీ ధోతీ నుదుట సంప్రదాయబద్ధంగా ఉండే నామం ఎన్నడూ మారలేదు. అయితే ఎంత సంప్రదాయంగా కనిపిస్తారో అంత ఆధు నికుడు. ఆధునిక కవిత్వాన్ని, ఆధునిక భావాలను అమితంగా ఆదరించి ప్రేమిస్తాడు. తనతోటి ఆచార్యులు పండితులతో ఎట్లా ఉంటారో తన విద్యార్థులతో కూడా అంతే స్నేహంగా ప్రేమగా ఉత్సాహంగా ఉండేవారు. నిత్యం స్నేహితులతో, విద్యార్థులతో గడపటం, చమత్కారంగా మాట్లాడటం, ఏనాడూ కోపం లేకపోవడం ఆయన వ్యక్తిత్వాన్ని మరో అంతస్తు పెంచాయి. సుప్రసన్న, రామకోటి శాస్త్రి, కాళోజీ, వానమామలై, జువ్వాడి గౌతమరావు, చేరా, బేరా, వెల్చాల కొండలరావు, లక్ష్మణ యతీంద్రులు మొదలైన వారందరితో ఒక సాహితీ కుటుంబంగా గడిపిన అదృష్టవంతుడు. సహృదయుడు. అపార పాండిత్యమూ, అమిత శిష్యవాత్సల్యమూ, ఆత్మీయ స్నేహభావమూ సంపత్కుమారను సాహిత్య రంగంలోనే కాక సామాజిక రంగంలో కూడా ఉన్నతుడిని చేశాయి. వివిధ ప్రక్రియల్లో ఆయన రచనలు నాటిన మొక్కలు డా. అనుమాండ్ల భూమయ్య, ఆచార్య బన్న అయిలయ్య, నేనూ (రచయిత) మావంటి ఎందరో ఆయన నాటిన మొక్కలం. ఆచార్య సంపత్కుమార నిన్నటి శతాబ్దంలో శిఖర ప్రాయమైన సాహితీవేత్త డా. వెళ్బాల కొండలరావుగారన్నట్లు ఆయనాథ ఎన్సైక్లోపీడియా, ఒక రెఫరెన్స్, ఒక పెద్ద దిక్కు ఆగస్టు 5, 2010లో పరమ పదాన్ని అందుకొని సాహితీ జగత్తులో అమరులయ్యారు. అందరికీ ఇష్టమన ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు గారు సాహితీక్షేత్ర వనమాలి. ఉ తెలంగాణ (282 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> r6fc8xj2qrklmoul2kh1qt37fbw3hbu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/304 104 211752 552123 2026-04-08T14:54:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '79 కృష్ణమాచార్య శతావధాని - డా॥ సి. హెచ్. లక్ష్మణ చక్రవర్తి "పూ ర్వము మన తెలంగాణ ప్రాంతమున ఎందరో మహా పండితులు కవులు, మహాకావ్యకర్తలు జన్మించియున్నారు. కాని వారి జీవితములు వ్రాస...' 552123 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>79 కృష్ణమాచార్య శతావధాని - డా॥ సి. హెచ్. లక్ష్మణ చక్రవర్తి "పూ ర్వము మన తెలంగాణ ప్రాంతమున ఎందరో మహా పండితులు కవులు, మహాకావ్యకర్తలు జన్మించియున్నారు. కాని వారి జీవితములు వ్రాసి లేనందున ప్రాంతీయ చరిత్ర కందకున్నారు. వారి కావ్యములు ముద్రణాది సౌకర్యములు లేనందున కాలగర్భంలో కలిసి పోయినవి”ని తెలంగాణ ప్రాంత స్థితిని గురించి అవగాహన చేసుకుని మాట్లాడిన పండితులు శిరిశనహల్ కృష్ణమా చార్యులు. తాను స్వీయ కవితాను జీవనము వ్రాయడానికి కారణం తన గొప్పతనం చెప్పుకోవడానికి కాదని, తన కవితాత్మక జీవితాన్ని వివరించడం ద్వారా తన ప్రాంత స్థితిని, తన కాలపు కవుల పరిస్థితిని చెప్పడం లక్ష్యమన్నారు. వారు 18-8-1905న రంగనాయకమ్మ, వెంకటాచార్యులు దంపతులకు నిజామాబాదు జిల్లా మోర్తాడులో జన్మించారు. స్వీయ కవితాను జీవనము 1986లో రచించారు. అంటే సుమారు 81 సంవత్సరాల కవితా జీవితం, అందులో పరచుకుని ఉన్నదన్నమాట. ఇది వారి చిట్ట చివరి రచన. చిన్నప్పుడు తండ్రి దగ్గర ఐదేళ్ల వయసులో విద్యాభ్యాసం ప్రారంభించిన వారికి 9 సంవత్సరాలకే వివాహమైంది. ఈ సంఘటన వారు బాల్యవివాహాలు నిరసిస్తూ కవిత్వం వ్రాయడానికి ప్రేరణగా నిలిచింది. కరీంనగర్ జిల్లా బండలింగాపురంలోని మాతామహుల దగ్గర సంస్కృత నాటక అలంకారాలు, కొన్ని సంప్రదాయ గ్రంథాలు చదివారు. నల్లగొండ జిల్లా వారైన కనడాపురపు శ్రీనివాసాచార్యుల దగ్గర తర్కం, కుందోఝల వెంకన్న దగ్గర జ్యోతిషం, కోరుట్లలో సేనాపతి నరసింహాచార్యుల దగ్గర వ్యాకరణం, తెలుగు కావ్యాలు చదివి మద్రాసులోని శ్రీ పెరుంబూదూరు వేదాంత కళాశాలలో మీమాంసా, న్యాయ, వేదాంత శాస్త్రాలు చదివారు గీతాభాష్యం, ఉపనిషత్తు భాష్యాలు, శ్రీభాష్యం, భగద్విషయాలు అధ్యయనం చేశారు. తెలంగాణ ప్రాంతంలో వేదాంత సంస్కృత విద్యలు నలుగురికీ పంచాలన్న లక్ష్యం వారికి ఉండేది. కోరుట్ల సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నప్పుడే పొనుగోటి ఆనందమాంబకు విద్యాబోధన చేశారు. ఆమె 8 సంవత్సరాల వయసులోనే అవధానం చేయడానికి వీరి శిష్యరికం కారణమంటారు. ఆమెకు సంస్కృతం, కవితా రచనలో మెల కువలు నేర్పించారు. తెలంగాణ ప్రాంతంలోని చాలామంది పండితులు వారి శిష్యులే అంటే ఆశ్చర్య పడనవసరంలేదు. కోరుట్ల ఉభయ కళాశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఉండి ఎంతోమందికి విద్యాదానం చేశారు. 'కళాశాలా భ్యుదయము అన్న కృష్ణమాచార్యుల వారి రచనలో ఈ కళాశాల విశేషాలను, విశిష్టతను గమనించవచ్చు. సంస్కృతం, తెలుగు, తమిళ భాషలలో పండితులైన వీరు అనేక రచనలు చేశారు. సంస్కృతంలో మనస్సందేశ కావ్యం, సంపత్కుమారసంభవమ్, గురువంశ మహాకావ్యమ్, తెలంగాణ (283 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 6hk1sajsqj4d5j63dx9my9zs2vitkyx పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/305 104 211753 552124 2026-04-08T14:55:06Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మనోజవిజయ భాణమ్, ధర్మపురి లక్ష్మీనృసింహ సుప్రభాతం, ప్రపత్తి, స్తోత్రం, మంగళా శాసనం జియ్యరు స్వామి చరిత్రం వంటి కావ్యాలు, తత్యార్థ ప్రకాశిక, అర్చిరాది మార్గం. శ్రీ వచన భూషణం,...' 552124 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మనోజవిజయ భాణమ్, ధర్మపురి లక్ష్మీనృసింహ సుప్రభాతం, ప్రపత్తి, స్తోత్రం, మంగళా శాసనం జియ్యరు స్వామి చరిత్రం వంటి కావ్యాలు, తత్యార్థ ప్రకాశిక, అర్చిరాది మార్గం. శ్రీ వచన భూషణం, రహస్యతయం, వేదాంత దీపం, పూర్వ పక్ష సిద్ధాంత సంయోజనం వంటి గద్య రచనలు చేశారు. తెలుగులో కళాశాలాభ్యుదయము, మనస్సందేశము, ఆంధ్ర మహానాటకము, రామానుజ చరిత్ర కావ్యాలు విశిష్టాద్వైత మత సంగ్రహము, స్వీయ కవితాముజీవనము అన్న వచన రచనలు చేశారు. విశ్వకర్మ శతక ఖండన మండనము, గీతాచార్య మత ప్రభావము, పద్మావతీ పరిణయము, రుక్మిణీ కళ్యాణము, గరుడ గర్వాపహరణము, కృష్ణగారడి, ఆధ్యాత్మ భారత హరికథ, గాంధీ జీవిత చరిత్ర, ప్రజాస్వామ్యము, అభినవకుచేలోపాఖ్యానము, రత్నమాల, శతవిధ బంధ పద్య శతకము, శృంగార పంచ బాణ విజయబాణం వంటివి ముద్రితా ముద్రిత లభ్యాలభ్య రచనలు. 1940లో సేనావతి నరసింహాచార్యుల దగ్గర విద్యాభూషణ బిరుదు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి పండిత సన్మానం (1955) ఉభయ వేదాంతాచార్య విరుదు పెద్ద జియ్యరు స్వామి వారి నుండి (1973) ప్రపంచ తెలుగు మహాసభల కవి సన్మానం--(1975) తెలుగు విశ్వ విద్యాలయం వారి పురస్కారం (1992) మొదలు అనేక సాహితీ సంస్థల నుండి సన్మానాలు గౌరవాలు పొందారు. 40 అష్టావధానాలు, 5 శతావధానాలు చేసిన, చిత్రబింధ కవిత్వాలు రచించిన కృష్ణమాచార్యులు నైజాం రాష్ట్రాద్య శతావధాని బిరుదును పొందారు. అది వారికి అన్వర్థనామ ధేయమైంది. అలా కృష్ణమాచార్య శతావధానిగా వారు ప్రసిద్ధిని పొందారు. 16 సంవత్సరాలలో తొలి సంస్కృత శ్లోకం రచించిన వారు తన రచనా యాత్రను సంస్కృత మనోజ విజయ భాణంతో ప్రారంభించారు. పెద్దపల్లి దగ్గరి నంబులాద్రి నరసింహ రథోత్సవమే ఇందులోని ఇతిష్పత్తం. తొలి తెలుగు కవిత కంద పద్యం. నాటి కరీంనగర్ను కరివర శుభక్ష్యా, కరమగుటన్ ప్రాంత భూప కమనీయభజత్ కరకం నికరములనుగన, కరినగరంబ నగ సార్థకరమై హరి భక్తులకు, రాజులకు పన్నులు చెల్లించే సంపన్నులకు నిలయం కరీంనగరమని వర్ణించారు. ఒకరోజు రాత్రి సరస్వతీ దేవి కలలో వచ్చి ఒక సమస్యను పూరించమని అడిగింది. ఉత్పలమాలలో పూరించారు. అలా ప్రారంభమైన వారి ధారణ, పూరణలు | అష్టావధానాలు, శతావధానా చేయడానికి పురిగాల్చింది. 1928లో జరిగిన రాజా అనంతకిషన్ రావు ఏర్పాటు చేసిన శతావధానం మరో కారణం. అవధానం మంత్రోపాసన బలమన్న అభిప్రాయాన్ని కృష్ణమాచార్య శతావధాని కాదంటారు. అది ధారణ శక్తి ప్రజ్ఞాభ్యాసంతో కూడిందన్నది. వారికున్న స్పష్టమైన అభిప్రాయం. చిత్ర బంధ కవిత్వాలను రచించిన కృష్ణమాచార్యులు అందులో ఆధునిక దృష్టిని తన జాతీయాభావాన్ని ప్రదర్శించారు. వంద రకాలుగా చిత్ర కవితను నిర్వహించారు. 'చిత్రప్రబంధం' పేరుతో 1940 ప్రాంతంలోనే రచించిన ఈ రచన ఇటీవలె ముద్రితమైంది. భారతదేశ జాతీయ పతాకం, రాట్నం, గడియారం, విమానం, సైకిలు, నిచ్చెన వంటి చిత్రబంధ కవిత్వాలు ఈ చిత్ర ప్రబంధంలో కనిపిస్తాయి. ఇవి పూర్వులు రచించిన చిత్ర బంధ కవిత్వానికి భిన్నమైనవి. శ్రీశంకరులు, శ్రీరామమూచార్యులు, మధ్వాచార్యులు లేదా తాత్త్వికుల జీవిత చరిత్రలను కావ్యంగా మలచాలంటే వారి జీవిత విశేషాలు, చరిత్ర తెలిస్తే సరిపోదు. ఆయా తాత్త్వికులలోని తత్త్వం తెలిసి ఉండాలి. సిద్ధాంత రహస్యాలు, విశిష్టాద్వైత తత్త్వం పరిపూర్ణంగా తెలిసిన కృష్ణమాచార్యుల వారి వల్ల రామాను చరిత్రకు తాత్విక కావ్యంగా గౌరవం. దక్కింది. అనేక ఉపనిషత్తులు, స్తోత్రాలు, విశిష్టాద్వైత రహస్యాలు ఈ రచనలో స్వేచ్చా సేువాద రూపంలో కనిపిస్తాయి. గాంధీ తాత నీతి శతకంలో కృష్ణమాచార్యులవారి గాంధేయ వాదాన్ని చూడవచ్చు. విదేశీ వస్త్ర బహిష్కరణ, గాంధీ సమకాలీనులైన నాయకుల పట్ల కవికున్న దృక్పథం ఈ శతకంలో చూడవచ్చు. ఆంధ్ర మహా నాటకము హనుమాటన్నాటకానువాదము. 14 అంకాలున్న ఈ నాటకం 14లో కాలకు ప్రతీకగా నిర్మించారు. స్తుతి గీతములు ఉ తెలంగాణ (284 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> lu6wrvu7mqx39snmbgrq0nic3cqpwo8 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/306 104 211754 552125 2026-04-08T14:55:23Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కొందరు వైష్ణవాచార్యులు వ్రాసిన రచనలకు అనువాదాలు. ఇంతటి ప్రౌఢ కవిత్వాన్ని రచించిన కృష్ణమాచార్యులు రుక్మిణి కళ్యాణము, గరుడ గర్వాపహారము, పద్మావతి పరిణయము వంటి పౌరాణికాలు,...' 552125 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కొందరు వైష్ణవాచార్యులు వ్రాసిన రచనలకు అనువాదాలు. ఇంతటి ప్రౌఢ కవిత్వాన్ని రచించిన కృష్ణమాచార్యులు రుక్మిణి కళ్యాణము, గరుడ గర్వాపహారము, పద్మావతి పరిణయము వంటి పౌరాణికాలు, గాంధీజీ జీవితము ప్రజారాజ్యము వంటి సాంఘికాలను హరికథలుగా రచించారు. ఇవి ఆచార్యులవారికున్న ప్రాచీనాధుక దృక్కోణాన్ని చెబుతాయి. సంస్కృతంలో వారు రచించిన మనస్సందేశకావ్యం అర్చిరాది మార్గాన్ని కవితాత్మకంగా వివరించేది. గురువంశ మహా కావ్యములో నమ్మాళ్వారు, నాథముని, యామునాచార్యులు, శ్రీరామానుజులు, నంజియ్యరు నంబిళ్ళై, వేదాంతదేశికులు, వరవరమునుల వైభవాన్ని ఐదాశ్వాసాలలో వర్ణించారు. వీరిలో ఒక్క నమ్మాళ్వారు తప్ప మిగతా వారంతా వైష్ణవ ఆచార్యులు. జియ్యరు చరిత్ర పెద్ద జీయరు వారి జీవితాన్ని వర్ణించేది. సంపత్కుమార సంభవం మేల్కొటై క్షేత్రమహాత్మ్యాన్ని తెలిపే కావ్యం. గురు పరంపరాగతమైన సాంప్రదాయిక విద్యను అభ్యసించినా బాల్య వివాహం, వితంతు వివాహం, జాతీయాభిమాన విషయాలలో ఆధునిక దృష్టి కలవారు కృష్ణమాచార్యులు. వితంతు వివాహం ప్రోత్సాహిస్తూ యువతకు ప్రబోధాత్మక కవితలను అందించారు. వేదార్థ సంగ్రహ సమీక్ష, రామానుజులవారి వేదాన్త దీపం, రంగ రామానుజుల విషయ వాక్య దీపిక, కృష్ణమాచార్యుల తత్త్వసారము వంటివి సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. ఆళ్వారులు సాహిత్యాన్ని అనువదించారు. సంస్కృతం తెలుగు భాషలలో, సంస్కృత తమిళ వేదాంతాలలో గాఢమైన పాండిత్యం ఉండడంవల్ల ఉభయ భాషా కవిగా, ఉభయ వేదాంత పండితులుగా ప్రసిద్ధి పొందారు. సంస్కృతం తప్ప మరొకటి భాష కాదనుకునే పండితుల కాలంలో పుట్టినా తెలుగు భాషలో సారస్వత రచన చేశారు. తెలుగులోనూ ఒక కావ్య సంప్రదాయానికే పరిమితం కాకుండా స్తుతిగీతాలు, హరికథలు, శతకాల వంటి దేశీ సారస్వతానికి పెద్దపీఠ వేశారు. ఇది వారి విశాల దృక్పథాన్ని సమన్విత దృష్టిని మన ముందు నిలుపుతుంది. 20వ శతాబ్దపు తెలంగాణ పండితులలో ప్రసిద్ధులు విశిష్టులు కృష్ణమాచార్య శతావధాని. తెలంగాణ (285) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> 4vqzv34f5uj8yy3vdabu4me9hutnihn పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/307 104 211755 552126 2026-04-08T14:55:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '80 కొత్తూరు సీతయ్య గుప్త - డా॥ కర్నాటి లింగయ్య శం మిత్రః శంవరుణ!! శంనో భవత్పర్యమా శంనో ఇంద్రో బృహస్పతిః!! శంనో విష్ణు విష్ణురురుక్రమః దేశభక్తి, ప్రజాహిత చింతన మూర్తీభవించిన న...' 552126 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>80 కొత్తూరు సీతయ్య గుప్త - డా॥ కర్నాటి లింగయ్య శం మిత్రః శంవరుణ!! శంనో భవత్పర్యమా శంనో ఇంద్రో బృహస్పతిః!! శంనో విష్ణు విష్ణురురుక్రమః దేశభక్తి, ప్రజాహిత చింతన మూర్తీభవించిన నిస్వార్థ నిరాడంబర ప్రజా సేవకులు శ్రీ కొత్తూరు సీతయ్య గుప్త. వారు పుట్టింది అతి సామాన్య కుటుంబంలో, ఒక చిన్న వ్యాపార సంస్థలో ఉద్యోగిగా జీవితం ఆరంభించారు. ఏ వ్యాపార సంస్థలో పనిచేసినా లక్షలు ఆర్జించే వ్యవహార దక్షులు. వృత్తిని బట్టి వ్యాపారస్తులైనా, ప్రవృత్తిని బట్టి దేశభక్తుడు, జాతీయవాది, గాంధీతత్త్వాభిమాని. ప్రజాహిత చింతనగల సంఘ శ్రేయోభిలాషి, నిజాం నిరంకుశ పరిపాలనకు వెరవని ధైర్యశాలి. ఆర్యసమాజ్ నిర్మాణానికి, ప్రచారానికి తన జీవితం అంకితం చేసిన చైతన్యశీలి. అనేక సాంఘిక, సాంస్కృతిక సేవా సంస్థల స్థాపనలో, నిర్వహణలో క్రియాశీల ప్రోత్సాహమిచ్చిన సంఘ సేవా పరాయణులు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజాసేవా రంగంలో వీరు ప్రముఖంగా కనిపిస్తారు. పూర్వపు హైదరాబాదు సంస్థానంలో తెలుగు ప్రజల అభ్యున్నతికి వారి న్యాయమైన హక్కులు, అధికారాలను సాధించడానికి అవిరళకృషి చేసిన జాతీయవాదులలో పేర్కొనదగిన ప్రజా సేవాతత్పరులు శ్రీ సీతయ్య గుప్త గారు. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన వివిధ ఉద్యమాలలో ఆయన నిర్వహించిన పాత్ర శ్లాఘనీయమైనది. నిజాం నిరంకుశ పరిపాలనను అంతరింపచేసి హైదరాబాదు భారత యూనియన్లో విలీనమైన తరువాత రాష్ట్ర నిర్మాణానికి నిర్విరామ కృషి సలిపి తన ఆకాంక్షను సాధింపగలిగిన ప్రముఖులు శ్రీ సీతయ్య గుప్త. హైదరాబాదు నగరంలో అనేక సామాజిక, సాంస్కృ తిక, విద్యావిషయక, వాణిజ్యవర్తక, నిర్మాణ సేవా సంస్థల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ సీతయ్యగారు నిర్వ హించిన పాత్ర అమోఘమైనది. జంట నగరాలలోని వర్తక ప్రముఖులలో వీరికి గల స్థానం విశిష్టమైనది. వర్తక, వాణిజ్య సంస్థలు నెలకొల్పటంతోపాటు, కార్మిక సంఘాలు కూడా స్థాపించి యజమానులు, కార్మికులు మధ్య సామరస్య సుహృ ద్భావాలను నెలకొల్పటానికి కృషి చేసిన నిర్మాణ కార్యకర్త, గాంధేయవాది శ్రీ సీతయ్యగారు. శ్రీ సీతయ్యగారు తేది 10-8-1911న హైదరాబాదు నగరానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న బహదూర్ గూడలో జన్మించారు. వీరి తండ్రి శ్రీ కొత్తూరు రామన్న, తల్లి శ్రీమతి అన్నమ్మ. అయిదుగురు అన్నదమ్ములలో సీతయ్యగారు నాల్గవ వారు. వీరు శంషాబాద్ వీధి బడిలో చదువుకున్నారు. శ్రీ వేంకటస్వామి గారనే ఉపాధ్యాయులు ఈయన గురువుగారు. తెలుగుతోపాటు ఆనాటి రాజభాష అయిన ఉర్దూ భాష నేర్చి, హిందీ ప్రావీణ్యత పొంది, సిద్ధాంత శాస్త్రి (బి.ఏ)తో తెలంగాణ (286 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> tvbe7n32df5npz7faj6io64w4io0q7m పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/308 104 211756 552127 2026-04-08T14:55:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సమానము అగు డిగ్రీని పొందినారు. భారత, భాగవతాది గ్రంథాలు, సుమతి శతకం, దాశరథి, వేమన శతకాలు కంంస్థం చేశారు. అమరమూ, ఆంధ్రనామ సంగ్రహం వంటి నిఘంటు గ్రంథాలు అధ్యయనం చేశారు. మరియు వ్య...' 552127 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సమానము అగు డిగ్రీని పొందినారు. భారత, భాగవతాది గ్రంథాలు, సుమతి శతకం, దాశరథి, వేమన శతకాలు కంంస్థం చేశారు. అమరమూ, ఆంధ్రనామ సంగ్రహం వంటి నిఘంటు గ్రంథాలు అధ్యయనం చేశారు. మరియు వ్యాపార సంబంధమైన లెక్కలు, గణిత శాస్త్రం నేర్చుకొన్నారు. శ్రీ సీతయ్య గుప్త గారు తల్లిదండ్రులను వారి చిన్నతనంలోనే కోల్పోయారు. 1928లో కుటుంబ బాధ్యత వారి భుజస్కందములపై పడుటవలన వారు ఉద్యోగము చేయవలసివచ్చింది. అందుకే వారు శంషాబాదు నుండి హైదరాబాదు నగరమునకు తరలివచ్చి ఉస్మాన్ గంజ్లో శ్రీ కొడారపు లక్ష్మీనర్సయ్య గారి వ్యాపార సంస్థలో చిన్న గుమస్తాగా చేరారు. సీతయ్య గారి పని చూచి సేట్ గారు సంతృప్తి చెందారు. సంవత్సరమునకు రెండువందల రూపాయలు వేతనం ఇస్తామన్నారు. ఉద్యోగం ఖాయపరచుకొని ఉద్యోగంలో చేరి జాగ్రత్తగా కష్టపడి పనిచేసేవారు. కొద్దిరోజుల్లోనే ఆ సంస్థలో అన్ని విభాగాలలో జరిగే వ్యాపార కార్యకలాపాలు ఆయనకు కరతలామలకములైనవి. అకౌంట్లు, అజమాయిషీ తదితర వ్యాపార సంబంధ వ్యవహారాలలో వారు బాగా ఆరితేరారు. వీరికి ఏ పని అప్పగించినా ఆ పని అత్యంత బుద్ధికుశలతతో, విశ్వాసము, నిజాయితీతో నిర్వహించి యజమాని మన్నన లకు పాత్రులైనారు. ఏ పనిచేసినా ఒకరు తప్పుపట్టడానికి వీలు లేకుండా సమర్థతతో దానిని నిర్వహించే వ్యక్తి అని పేరు తెచ్చుకున్నారు సీతయ్య గుప్త గారు. ఉన్న ఉద్యోగ సంస్థ భాగస్వాములు విడిపోవటం వలన తదుపరి సొంత వ్యాపార సంస్థను స్థాపించి వర్తక ప్రముఖునిగా ప్రసిద్ధి చెందారు. 1930లో సీతయ్య గారికి వివాహం జరిగింది. వారికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. హైదరాబాదు విమోచన ఉద్యమంలో పాల్గొని స్వాతంత్య్ర సమరయోధునిగా పరిగణింపబడిరి. వీరు తల్లిదండ్రులను కోల్పోయినను అధైర్యము చెందక కష్టపడి పనిచేయటం ప్రారంభించిరి. ఆహార ధాన్యముల కమీషన్ వ్యాపారము చేయ మొదలిడి అందు గణనీయమైన స్థానము సంపాదించిరి వీరు. ఆం.ప్ర. ధాన్య వ్యాపార సంఘమునకు పన్నెండు సం.లు కార్యదర్శిగాను, తదుపరి పదకొండు సం.లు అధ్యక్షులుగాను పనిచేసి సంఘమునకు ఎనలేని సేవ యొనర్చిరి. వీరు కొంతకాలము చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీన్లో కార్యనిర్వాహక సభ్యులుగా ఉండి, ఆం.ప్ర. వ్యాపార సమాఖ్యకు అధ్యక్షులై ఆ సంస్థల అభ్యుదయమునకు పలు విధములుగా పాటుపడిరి. శ్రీ సీతయ్య గారు బాల్యము నుండియు సంఘ సేవా కార్యములందధికమైన శ్రద్ధ వహించుచు, పేదలను, దీనులను, కష్టముల నుండి కాపాడుటకు అవిరళమైన కృషి చేయుచుండిరి. వారి కార్య నిర్వహణ శక్తి అప్రతిమాన మైనట్టిది. వీరు గుమస్తాగా పనిచేయు కాలమున తోటి గుమస్తాల ఇబ్బందులను తొలగించుట కొరకు గుమస్తాల సంఘమును స్థాపించి, యజమానులతో సంప్రదించి, గుమస్తాలకు అనేక సౌకర్యములను కల్గించియుండిరి. హైదరాబాదు పురపాలక సంఘమునకు మేయరుగా నుండిన శ్రీ ధరణిధర్ సంఘ్వీ, శ్రీ బాల్ రెడ్డి మున్నగు పెద్దల సహకారముతో గుమస్తాలకు వారపు సెలవుల సౌకర్యమును కలిగించారు. గుమస్తాల సంఘం పటిష్టంగావించియుండిరి. తరువాత వారి విషయములు తను ఎం.ఎల్.ఏ. గా ఉన్న కాలంలో ప్రభుత్వ దృష్టికి తెచ్చి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టమును అమలువర్చునట్లు ప్రయత్నించి కృతార్థులైరి. వీరి కృషి వలన చాలా కాలము నుండి ఎదుర్కొను సమస్యలు పరిష్కరింపబడుట సంభవించెను. శ్రీ సీతయ్యగారు దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాదు విభాగమునకు అఖిల హైదరాబాదు హమాలీల సంఘమునకు తొమ్మిది సం.లు. అధ్యక్షులుగా ఉండి హమాలీల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సర్వ సౌకర్యములను కలిగించిరి. తదుపరి ఆం.ప్ర. ప్రభుత్వం శాసనసభ ద్వారా హమాలీల సౌకర్యములకు సంబంధించిన చట్టమును ఆమోదింపచేశారు. సంఘ సేవా పరాయణులైన శ్రీ గుప్తగారు క్రమంగా రాజకీయ రంగమున కూడా ప్రవేశించుట సంభవించెను. నిజాం ప్రభుత్వ కాలమున ఏర్పరచిన ఆంధ్ర మహాసభలో చేరి హైదరాబాదు జిల్లా మహాసభకు ఆరు సంవత్సరములు ఉపాధ్యక్షులుగా పనిచేసిరి. శ్రీ రామానంద తీర్థగారి ఆధ్వ ర్యమున రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశమునకు సంబంధించిన ఆహ్వాన సంఘమునకు వారు కార్యదర్శులుగా నియమింపబడిరి. సత్యాగ్రహోద్యమమును ఉధృతపరచినం సమయం తెలంగాణ (287) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 6equbg2i2l20yi0fbavka3t4xxwa9h2 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/309 104 211757 552128 2026-04-08T14:56:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దులకు నిజాం ప్రభుత్వంవారు వారెంట్ జారీ చేసిరి. అప్పుడు వీరు బెజవాడ సరిహద్దుల్లో ఉండి నైజాం ప్రభుత్వమునకు విరుద్ధంగా పనిచేసిరి. వీరు హైదరాబాదు పట్టణ కాంగ్రెస్ సంఘమునకు క...' 552128 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>దులకు నిజాం ప్రభుత్వంవారు వారెంట్ జారీ చేసిరి. అప్పుడు వీరు బెజవాడ సరిహద్దుల్లో ఉండి నైజాం ప్రభుత్వమునకు విరుద్ధంగా పనిచేసిరి. వీరు హైదరాబాదు పట్టణ కాంగ్రెస్ సంఘమునకు కార్యదర్శిగాను, రాష్ట్ర కాంగ్రెస్ సంఘమునకు కోశాధ్యక్షులుగాను రెండు సంవత్సరములు పనిచేసిరి. హైదరాబాదు పట్టణ పురపాలక సంఘంలో వీరు ఏడు సంవత్సరములు కౌన్సిలర్ గా ఉండిరి. తరువాత ఆం.ప్ర. రాష్ట్ర శాసనసభకు హిమాయత్ నగర్ నియోజక వర్గం నుండి వరుసగా రెండు పర్యాయములు శాసన సభ్యులు (ఎమ్.ఎల్.ఏ.)గా ఎన్నుకొనబడిరి. తన నియోజకవర్గము అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసిరి. హైదరాబాదు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులుగా పదకొండు సం.లు. మరియు హైదరాబాదు నగర కాంగ్రెస్ సంఘమునకు అధ్యక్షులుగా ఎన్నుకొనబడిరి. శ్రీ సీతయ్య గుప్త గారు సాంఘిక, రాజకీయ వ్యవహారములందే గాక, సారస్వత విద్యారంగములందు కూడా సాటిలేని సేవలందించారు. హైదరాబాదు నందలి ఆంధ్రసారస్వత పరిషత్తురు వారు నాలుగు సంవత్సరములు కోశాధికారిగా ఉండిరి. ఆ సమయమున శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు, పులిజాల హనుమంతరావు గారు కార్యదర్శులుగా ఉండి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి, చేసిరి. శ్రీ సీతయ్య గుప్త గారు తెలుగు భాషకు వలెనే హిందీ భాషకు కూడా ప్రాముఖ్యతనిచ్చి హైదరాబాదులో దక్షిణ హిందీ ప్రచార సభ స్థావించిన సభ్యులలో ఒకరు. హిందీ. ప్రచార సభకు శాశ్వత సభ్యులుగా ఎన్నుకోబడినారు. హిందీ ఆర్ట్స్ కళాశాల, కేశవ మెమోరియల్ ఉన్నత పాఠశాల, మహారాణిగంజ్లో ప్రాథమిక పాఠశాల వృద్ధికి కృషి చేస్తూ వివిధ పదవులను అలంకరించారు. శ్రీగుప్త గారు ధూల్ పేటలోని ప్రభాత్ హిందీ విద్యాలయమునకు అధ్యక్షులుగా ఉండిరి. ఈ విధముగా శ్రీ గుప్త గారు హైదరాబాదు నందలి పెక్కు విద్యా సంస్థలకును, గ్రంథాలయముబడును అందిం చిన సేవలు ప్రశంసనీయమైనవి. శ్రీ గుప్త గారు హైదరాబాదునందలి కాచిగూడలోని వైశ్య విద్యార్థి వసతిగృహ వ్యవస్థాపకులలో ప్రముఖులు. ఈ విద్యార్థి వసతి గృహమునకు పది సం.లు. ప్రధాన కార్యదర్శిగాను, పది సం.లు. అధ్యక్షులుగాను ఉండిరి. ఈ వైశ్య విద్యార్థి వసతిగృహ ట్రస్టు బోర్డుకు కూడా అధ్యక్షులుగా కొన్ని సం.లు. ఉండిరి. ఈ విద్యార్థి గృహమున కుల మత బేధము లేకుండా 300 మంది విద్యార్థులకు పైగా వసతి, భోజన సౌకర్యములు సమకూర్చుటకు కృషి చేసినారు. శ్రీ గుప్త గారు ఖైరతాబాదు నందలి వాసవీ సేవా కేంద్రమును 1971లో స్థాపించి దానికి అధ్యక్షునిగాను మరియు వాసవీ ఫౌండేషన్కు అధ్యక్షులుగా ఉండిరి. ఈ సంస్థ ఆధ్వర్యంలో మూడు సం.ల. బి.కామ్. ఆనర్సు తరగతు లను నిర్వహించుచు పలువురి విద్యార్థులకు ఉపయోగపడు నట్లుగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ & కామర్స్ కళాశాల స్థాపించి కార్యనిర్వాహక సంఘ అధ్య క్షులుగా ఉండి ఎనలేని సేవలందించారు. వైద్య రంగంలో ప్రజలకు సేవలందించే ఒక ఆశయంతో 1984లో వాసవీ మెడికల్ & రీసెర్చ్ సెంటర్ అను ట్రస్టును నెలకొల్పి దీనికి 2000 చదరపు గజాల స్థలమును కేటాయించిన ఘనత వారికి దక్కింది. ఈ సెంటర్లో హాస్పిటల్ నిర్మించి అన్నిరకాల వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచింది. ఈ సెంటర్లో ఎక్స్రే మొదలుకొని అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 1982లో వాసవీ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును స్థాపించారు. దానికి రెండు పర్యాయములు చైర్మన్ గా, పొట్టి శ్రీరాములు స్మారక సమితి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక సమితికి కార్యకర్తగా ఉండి ఆ మహనీయుని స్మారక సభలను ఘనంగా నిర్వహిం చారు. ఈ విధంగా శ్రీ గుప్తగారు పెక్కు రాజకీయ, సాంఘిక, విద్యా, సారస్వత గ్రంథాలయ సంస్థలయందు కార్యదర్శులు గానో, అధ్యక్షులుగానో, సభ్యులుగానో, ప్రముఖ స్థానములను అలంకరించుకుని వాటి నిరంతర అభ్యుద యమునకు కృషి చేశారు. మహిళల అభివృద్ధి కొరకు మహిళా సంఘాలను ఏర్పరచుటయేగాక కాచిగూడలో వైశ్యవిద్యార్ధిని (బాలికలు) వసతిగృహమును స్థాపించి సకల సౌకర్యములన్నింటినీ కల్పించారు. అలాగే వైశ్యజాతిలో కవులను ఒక దగ్గరకు చేర్చుటకు “వాసవీ సాహిత్య పరిషత్తు' 13-7-1977లో ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని కవులను, రచయితలను, కళా ah తెలంగాణ (288 తేజోమూర్తులు ఉండడంబరుడవండు మన (<noinclude><references/></noinclude> 8kytg2zs7heac4u1zkxnt74cbl07vwt పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/310 104 211758 552129 2026-04-08T14:56:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కారులను, పండితులను సంఘటితపరచి తెలుగు భాషను అభివృద్ధిపరచుటయే పరిషత్తు యొక్క ముఖ్య ఉద్దే కమన్నారు. ఈ సంస్థకు శ్రీ సీతయ్య గుప్త గారు గౌరవ అధ్యక్షులుగా ఉండి ఎన్నో కార్యక్రమా...' 552129 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కారులను, పండితులను సంఘటితపరచి తెలుగు భాషను అభివృద్ధిపరచుటయే పరిషత్తు యొక్క ముఖ్య ఉద్దే కమన్నారు. ఈ సంస్థకు శ్రీ సీతయ్య గుప్త గారు గౌరవ అధ్యక్షులుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతయ్య గారు దళిత పక్షపాతి. అందుకే వీరు హైదరాబాదులోని బోరబండ గ్రామంలో "కొత్తూరి సీతయ్య నగర్" అని నామకరణం చేసి అనేకమంది హమాలీలకు గృహనిర్మాణం చేయించి సమాజంలో సేవాజ్యోతిగా నిలిచారు. ఆయన 87వ యేట శ్రీ ఈశ్వర నామ సం.ర శ్రావణ శుద్ధ పాడ్యమి, సోమవారం 04-08-1997లో తనువు చాలించారు. వారి స్ఫూర్తి మనందరిని ముందుకు నడిపిస్తుందని విశ్వసిస్తున్నాము. శ్రీ సీతయ్య గుప్తగారు త్రికరణశుద్ధిగల మానవతా మూర్తులు. దీనార్త జనులన్నా వారికి సానుభూతి మెండు. వారు ఏ పని చేపట్టినా దానిని అత్యంత సమర్థతతో హృదయపూర్వకంగా నిర్వహించుటకు ప్రయత్నించేవారు. కార్యదక్షతవలనే వారు చేపట్టిన పనులు చాలా గొప్పగా నిర్వహించారు. వారి జీవితంలో వారి ఆశయాలను సమర్థంగా నెరవేర్చారు. శ్రీ సీతయ్య గుప్త వారికి 'సర్దార్' 'వైక్కరత్న' 'సేవారత్న' మొదలగు బిరుదులు ప్రముఖ సంస్థల నుండి స్వీకరించారు. శ్రీ సీతయ్య గారు తెలుగు, హిందీ భాషలయందు గంటల తరబడి చాలా చక్కగా ఉపన్యాసం చేసేవారు. వీరు ధర్మమార్గ పరాయణులు, క్రమశిక్షణ పరాయణులు, దయామయులు, విద్యాసంపన్నులు, వినయమూర్తులు.. అందుచేతనే వారు హైదరాబాదు నగర పుర ప్రముఖులలో నాకరై తమ కులమువారి చేతనే గాక, అన్యులచేత కూడా ప్రశంసింపబడిరి. వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయారు. వారు స్థాపించిన, నిర్వహించిన సంస్థలన్నీ 'మూడు పువ్వులు, ఆరు కాయలు'గా విరాజిల్లుతున్నాయి. అవి నేటి యువత, నేటితరం ఆస్వాదించుతున్నారు. తెలంగాణ (289) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> j19gn6cnvzd6b5ben6gey59q2pdxyu3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/311 104 211759 552130 2026-04-08T14:56:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '81 ఆ యన జీవితాన్ని సమున్నతంగా గెలుచుకున్న న్యాయ కోవిదుడు. జనధర్మం కోసం అత్యున్నత న్యాయ పీఠాన్ని అధిరోహించిన బహుజనుడు. సత్వర న్యాయం కోసం పరితపించిన న్యాయమూర్తి. నిరాడంబర జీ...' 552130 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>81 ఆ యన జీవితాన్ని సమున్నతంగా గెలుచుకున్న న్యాయ కోవిదుడు. జనధర్మం కోసం అత్యున్నత న్యాయ పీఠాన్ని అధిరోహించిన బహుజనుడు. సత్వర న్యాయం కోసం పరితపించిన న్యాయమూర్తి. నిరాడంబర జీవితం ఆయన ఆచరణ. ఆయన జస్టిస్ నాంపల్లి కుమా రయ్య, జగిత్యాల జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) కొడిమ్యాల మండల కేంద్రంలో శాలివాహన దంపతులైన నర్సింలు - లక్ష్మమ్మలకు ఆయన 15.6.1901లో జన్మించారు. పని చేస్తేనే బతుకుతెరువు అయిన కుటుంబంలో పుట్టి అంచెలు అంచెలుగా విద్యార్హతలు సాధించారు. కుమారయ్య ఏ తరగతిలో ఉన్న ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యేవాడు. ఆయన విద్యాదాహాన్ని గమనించిన తండ్రి ఆయనను కోడిమ్యాలలో ప్రాథమికవిద్య, కరీంనగర్లో ప్రాథమికోన్నత విద్య, వరంగల్లో ఉన్నత విద్యను ఆనాటి నిజం ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ మీడియంలో చదివించారు. అనంతరం ఆయన ఆగకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరి డిగ్రీ, న్యాయశాస్త్రం విద్యను అభ్యసించారు. అనంతరం జరిగి హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు రాసి ప్రథమ ర్యాంక్లో ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ సివిల్ సర్వీస్ అంటే ఇప్పటి ఐ.ఏ.ఎస్. లెక్క హైదరాబాద్ రాజ్యంలో 1931లో ఆయన సివిల్ సర్వీస్కు ఎంపికయ్యారు. ఆ పరీక్షలో ఎంపికైన వారి జాబితాను అప్పటి ప్రధాన న్యాయమూర్తి సర్ నవాబ్ మిర్జాయార్డింగ్ ఉన్నతాధికారులు సమర్పించి కుమారయ్య (జస్టిస్) అన్నవరం దేవేందర్ ఒకరిని జ్యుడిషియరీకి ఎంపిక చేయమని కోరారు. అందరి పరీక్షాపత్రాలను చూసిన ఆయన కుమారయ్యను జ్యూడిషి యరీకి ఎంపిక చేరారు. జాబితాలోని మొదటి వ్యక్తికి తనకు నచ్చిన డిపార్ట్మెంట్ను ఎంపిక చేసికోవచ్చు. అందువల్ల కుమారయ్య రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలని కోరుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి అయి వచ్చిన తర్వాత అయ్యన్ని న్యాయ స్థానంకు పంపుతానని ప్రధాన న్యాయమూర్తి హామి ఇచ్చారు. కాని కుమారయ్య లక్నోలో ట్రైనింగ్ పూర్తి చేసికొని వచ్చేసరికి నవాబ్డింగ్ ప్రధాన న్యాయమూర్తిగా రాజీనామా చేసి హైదరాబాద్ వదలి వెళ్ళిపోయారు. అందువల్ల కుమారయ్య మున్సిఫ్ మెజిస్ట్రేట్గా 1935లో ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత 1943లో అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్గా పదోన్నతి పొందారు. 1946లో జిల్లా మెజిస్ట్రేట్ గా పదోన్నతి పొందారు. 1948 సెషన్స్ జడ్జిగా, 1955లో హైదరాబాద్ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ విలీనం కాలేదు. హైకోర్టులో జడ్జిగా చేరిన తర్వాత 1956లో ఆంధ్రరాష్ట్ర హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం అయిన తర్వాత అడిషనల్ జడ్జిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్లో పనిచేశారు. తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్కు 1957లో జడ్జిగా పదోన్నతిలో చేరారు. 1969లో చీఫ్ జస్టీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా అత్యున్నత పదవిలోకి ఎక్కారు. జూన్ 15, 1971లోని ఆయన పదవీవిరమణ చెందారు. te తెలంగాణ (290 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> em3v195h20oayc61o98rhmzlx0fu8so పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/312 104 211760 552131 2026-04-08T14:57:08Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆయన జడ్జిగా ఏ స్థాయిలో పని చేసినా న్యాయవాదుల వాదనని శ్రద్ధగా దయతో ప్రేమపూర్వకంగా విని తీర్చులు చెప్పేవారని ప్రసిద్ధి. ఆయన తీర్పుల్లో ప్రజలకు న్యాయం అందించాలన్న తపన కనిప...' 552131 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆయన జడ్జిగా ఏ స్థాయిలో పని చేసినా న్యాయవాదుల వాదనని శ్రద్ధగా దయతో ప్రేమపూర్వకంగా విని తీర్చులు చెప్పేవారని ప్రసిద్ధి. ఆయన తీర్పుల్లో ప్రజలకు న్యాయం అందించాలన్న తపన కనిపించేది. అయితే అందుకోసం ఆయన తన పరిధులు దాటినట్లుకూడా లేదు. కేసులను త్వరితంగా పరిష్కరించడానికి కుమారయ్య తీవ్రంగా పరిశ్రమించేవారు. హైకోర్ట్ న్యాయమూర్తిగా నియమకం పొందాక కేసుల్ని త్వరితంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యల్ని చేపట్టి అందుకోసం కృషి చేసినారు. హైకోర్ట్లోని విభాగాలను పునర్వవస్థీకరించారు. తన పదవీకాలంలో హైకోర్ట్ కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని కోర్టులను తనిఖీ చేశారు. ఆ తర్వాత సమా వేశాలు నిర్వహించి అవసరమైన సూచనలు అందచేసేవారు. సబార్డినేట్ కోర్టు ఎలాంటి తప్పిదాలు లేకుండా కేసులను పరిష్కరించేందుకు ఆయన మౌఖిక సూచనలు చేసేవారు. అట్టి సూచనలతో హైకోర్ట్ 1970, 71లో ఒక పుస్తకాన్ని వెలువరించింది. ఆ పుస్తకాలు న్యాయమూర్తులకు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. హైకోర్ట్ చీఫ్ జస్టిస్ పదవీ విరమణ పొందిన తర్వాత 1979లో ప్రపంచ బ్యాంక్ ట్రిబ్యునల్ జడ్జిగా రెండు పర్యాయాలు పనిచేశారు. మూడోసారి అవకాశం వస్తే కూడా ఆయన ఇష్టపడకుండా ఇంటి వద్దనే ప్రశాంత జీవనం గడపసాగారు. కుమారయ్యకి తెలుగు, ఉర్దూ, మరాఠీ, ఆంగ్లం భాషల్లో ప్రావీణ్యతగలదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన మొట్టమొదటి హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా పనిచేసి రికార్డ్ సృష్టించారు. మారుమూల పల్లెలో కుమ్మరి కులం నుంచి ఇంతగా ఎదిగినవారు ఆ కాలంలో దాదాపుగా లేరు. హైకోర్ట్ జడ్జిగా దళిత బహుజనులు దాదాపు లేనికాలంలో ఆయన శ్రమించి అంచెలు అంచెలుగా ఎదిగారు. పేద కుటుంబం నుంచి వచ్చినందున పేద ప్రజలపట్ల అవ్యాజమైన అనురాగంతో ఉండేవారు. సత్వరంగా న్యాయం అందిస్తేనే న్యాయం జరిగినట్లు అని నమ్మే ఆయన ఆచరించి చూపారు. నిరాడంబర జీవితం ఆచరణకు మచ్చుతునకగా ఆయన ఉద్యోగ విరమణ సందర్భంలో చెప్పిన "ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూరులుకాదు. వైఫల్యాలు లేకుండా ఎవ్వరూలేరు. నా చర్యలవల్ల ఏదైనా మంచి జరిగిదే అది భగవంతుని కృపవల్ల జరిగింది. ఏదైనా చెడుగానీ అపజయంగానీ సంభవించినట్లు అయితే అవి నా లోపాలవల్ల జరిగాయి" అన్న మాటలు గుర్తుకు వస్తాయి. జస్టీస్ కుమారయ్య తీర్పు చెప్పిన కేసుల్లో ఖాసీంరజ్వీ, అయత్ అలీ తప్పించుకున్న కేసు ముఖ్యమైనది. అట్లాగే సాలర్డింగ్ ఎస్టేట్ వ్యవహారాల కేసులను కూడా ఆయన పరిష్కరించారు. చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్న కాలం తర్వాత తను అగ్రికల్చరల్ ఇన్ కంటాక్ట్స్ ట్రిబ్యునల్, ఎలక్షన్ ట్రిబ్యునలు వేజ్ బోర్డ్, పబ్లిక్ సెక్యూరిటీ మేజర్స్ అడ్వయిజర్ బోర్డుకు వేరు వేరు కాలాల్లో చైర్మన్ గా వ్యవహరించి పలు సామాజిక ప్రయోజనంగల జడ్జిమెంట్లు ఇచ్చారు. ప్రివెంటివ్ పెటెన్షన్ ఆర్ట్క అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ కూడా పని చేశారు. జస్టిస్ నాంపల్లి కుమారయ్యకి స్వయాన సోదరుడు నాంపల్లి రాజేశం ప్రఖ్యాత సోషలిస్ట్ నాయకుడు. ఆయన జార్జి ఫెర్నాండెజ్ మధులిమయెతో సాన్నిహిత్య సంబంధాలు ఉండేవి. కొంతకాలం ఇంజనీర్ గా హైదరాబాద్ రాష్ట్రంలో పనిచేశారు. చాలా సంవత్సరాలుగా 'ఆకాశిక్' అనే ద్విభాష (తెలుగు, ఇంగ్లీషు) పత్రికను సికిందరాబాద్ నుండి వెలువరించారు. ఇటీవలనే ఆయన మరణించారు. జస్టిస్ కుమారయ్యకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సత్యం, న్యాయం అందించడం నిరాడంబర జీవితం ఆచరించడంలో ఈ బహయనబిడ్డ తెలంగాణ వైతాళికుల్లో ఒకరు. ఆయన 96 సంవత్సరాలు జీవించి 2005లో అమరత్వం పొందారు. తెలంగాణ (291) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> fxbqewdgaj96nk1fajih9kdr7z30apa పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/313 104 211761 552132 2026-04-08T14:57:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '82 ఎం. ఎల్. జయసింహా - పి.వి. రామమోహన్ నాయుడు దే శ స్వాతంత్ర్యానికి ఎంతో కాలం పూర్వమే హైదరా బాద్ నగరం ప్రపంచ పటంపై భాసిల్లుతుండేది. ప్రపంచంలో సంపన్న రాజ్యంగాను, విలాసవంతమైన రాజ...' 552132 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>82 ఎం. ఎల్. జయసింహా - పి.వి. రామమోహన్ నాయుడు దే శ స్వాతంత్ర్యానికి ఎంతో కాలం పూర్వమే హైదరా బాద్ నగరం ప్రపంచ పటంపై భాసిల్లుతుండేది. ప్రపంచంలో సంపన్న రాజ్యంగాను, విలాసవంతమైన రాజప్రసాదాలు, బహు భాషలు, విభిన్న సంస్కృతులు సంగమంగా, సామరస్య సహజీవన సౌందర్యానికి సంకేతంగా హైదరాబాద్ నగరాన్ని చెప్పుకొనేవారు. అలాంటి నగరానికి ప్రపంచం ప్రఖ్యాతి తెచ్చిన వారిలో క్రీడాకారులు ఉన్నారు. ఒలింపిక్స్లో భారత ఫుట్ బాల్ జట్టుకు ఏడుగురు ఆటగాళ్లను ఇచ్చిన నగరంగా, భారత క్రికెట్ జట్టుకు మేలిమి తరగల్లాంటి ఆటగాళ్లను అందించిన జట్టుగా హైదరాబాద్ కు క్రీడా చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలా హైదరాబాద్ క్రికెట్కు వన్నె తెచ్చిన మేటి ఆటగాడు జయసింహాగా అందరికీ పరిచితుడైన ప్రముఖ క్రికెటర్ మొట్టంపల్లి లక్ష్మి నర్సు జయసింహ, జయ్ ఆయన అభిమానులు ప్రేమతో పిలుచుకొనేవారు. 199 మార్చి 8వ తేదిన హైదరాబాద్లో సంపన్న కుటుంబంలో జన్మించాడు జయసింహా. ఆయన తల్లి లక్ష్మి. తండ్రి లక్ష్మి నర్సు పేరొందిన కాంట్రాక్టర్, బేగంపేట విమాశ్రయంతో పాటు అనేక నిర్మాణాలను చేపట్టిన అగ్రశ్రేణి గుత్తేదారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో సికింద్రాబాద్ కంటోన్మెం టును నిర్మించిన కాంట్రాక్టర్ ఆయనే. అందుకే ఆడింది ఆటగా పాడింది పాటగా జయసింహ బాల్యం వైభవంగా గడిచింది. హైదరాబాద్ నుంచి ప్రపంచ క్రికెట్ పటంపై జిగేల్మన్న పేరు ఎం.ఎల్.జయసింహా. హైదరాబాద్ రంజీ జట్టురు, దక్షిణ మండలం జట్టుకు నాయకత్వం వహించి ఎన్నో విజయాలు నమోదు చేసుకున్న మేటి క్రికెట్ కెప్టెన్ జయసింహా. కుడిచేతి వాటం ఆల్ రౌండర్. మీడియం పేస్ బౌలర్ జట్టు బౌలింగ్ను ప్రారంభించే జయసింహా ఆనక బంతి పాతపడ్డాక తన ఆఫ్-స్పిన్ మాయాజాలం చూపేవారు. తన మేధస్సుతో, వ్యూహాలతో ప్రత్యర్థులను తికమక పెట్టేవారు. అలాగే బ్యాటింగ్లోను అన్ని స్థానాలలో ఆయన ఆడి తన సత్తా చాటుకున్నారు. తొలినాళ్ళల్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్లు దిగిన జయ్ తరువాతి రోజుల్లో జట్టులో టైగర్ పటౌడి, దిలీప్ సర్దేశాయ్, చందు బోర్డే, రూసీ సూర్తి, అజిత్ వాడేకర్ వంటి మేటి క్రికెటర్ల మధ్య తన స్థానం పదిలపరుచుకోవడానికి ఓపెనింగ్ ఓపెనర్ జట్టు బ్యాటింగ్ను ప్రారంభించారు. ధీటైన బౌలింగ్కు, ధాటి షాట్లు, చక్కని ఫీల్డింగ్లో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న జయసింహా సొగసైన బ్యాటింగ్కు పెట్టింది పేరు. తరువాతి రోజుల్లో మహమ్మద్ అజారుద్దీన్ ఆట శైలి జయసింహా తీరుకు దగ్గరి పోలికలు ఉండేవి. అదే మణికట్టు మాయాజాలం, అదే మృదువుగా పచ్చికపై జారుకొనే షాట్లు, అసూర్, బి.వి.ఎస్. లక్ష్మమ్లు కూడా ప్రదర్శించినా జయసింహ ఆట తీరు అనుపమాన ఓ తెలంగాణ (292 తేజోమూర్తులు ఉండడంబరుడు<noinclude><references/></noinclude> b8n6kd99z23hmvgxwdlvvrtic2c3k1e పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/314 104 211762 552133 2026-04-08T14:57:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మైనది. అసామాన్యమైనది, మరింత ప్రత్యేకమైనదిగా, క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటుంటారు. క్రీడా మైదానంలోను, వెలుపల కూడా జయ్ ఒక రాకుమారుడిలా వెలిగారు. ఆ కాలంలో ఆయనకు షోమ్యాన్ గా ప...' 552133 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మైనది. అసామాన్యమైనది, మరింత ప్రత్యేకమైనదిగా, క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటుంటారు. క్రీడా మైదానంలోను, వెలుపల కూడా జయ్ ఒక రాకుమారుడిలా వెలిగారు. ఆ కాలంలో ఆయనకు షోమ్యాన్ గా పేరు. మెడలో స్కార్ఫ్ ధరించి, ఇన్- షర్టు వేసిన సిల్క్ చొక్కా, మణికట్టు, కాలర్ గుండీలు పెట్టుకొని, కాలర్ వెనుకవైపు పైకి ఎత్తిపెడుతూ ఆయన ధరించే శైలి ఆ తరం కుర్రకారులో విమరీతమైన మోజు కలిగించింది. సినిమా కళాకారులు సైతం జయసింహా శైలిని, స్టైల్ను అనుకరించేవారు. హిందీ నటుడు జితేంద్ర తొలి నాటి చిత్రాల్లో జయసింహను అనుకరించి తన అభిమానం చాటుకున్నవాడే.. 1967-68లో ఆస్ట్రేలియా పర్యటనకు మంచి ఫాంలో ఉన్న జయసింహాను జట్టు నుంచి సెలెక్టర్లు తప్పించారు. అయితే పర్యటన మధ్యలో ఉండగా ఆటగాళ్ళు గాయాలు పాలై జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉంది. అప్పుడు ప్రత్యేక విమానంలో జయసింహాను రప్పించారు. విమానం దిగి బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్లో అడుగు పెట్టిన జయ్ ప్రయాణపు బడలికను కూడా పక్కన పెట్టి తన బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. వరుస ఇన్నింగ్లలో సొగసైన 74, 101 పరుగులు చేసి భారత్ పరువు కాపాడాడు. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఓ మరపురాని ఘట్టం. టెస్ట్ జరిగిన 5 రోజులూ బ్యాటింగ్ చేసిన అరుదైన రికార్డ్ బై పేరున చెక్కుచెదరకుండా ఉంది. 1959-60లో కలకత్తాలో జరిగిన చివరి టెస్ట్లో ఈ అరుదైన ఘట్టం సంభవించింది. మ్యాచ్ జరుగుతున్న మొదటి రోజు చివర్లో జయసింహా బ్యాటింగ్కు దిగి 20 పరుగులతో నాట్ అవుట్గా మిగినారు. రెండోరోజు మళ్ళీ బ్యాటింగ్కు వచ్చారు. జట్టు ఆల్ అవుట్ అయ్యాక మూడో రోజు చివర్లో తన రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన జయ్ ఆ రోజు ఆట ముగిసేసరికి నాట్ అవుట్గా మిగిలారు. అనంతరం 4వ రోజంతా నింపాదిగా అదీ కేవలం 59 పరుగులు చేసి నాట్ అవుట్గా మిగిలారు. చివరి రోజు బ్యాటింగ్కు దిగి మరో 15 పరుగులు జోడించి అవుట్ అయ్యారు. దీంతో టెస్ట్ జరిగిన 5 రోజులూ విజయ్ బ్యాటింగ్ చేసినట్లయ్యింది. నెమ్మదిగా ఆరంభించి స్థిరపడ్డాక బౌలర్లకు చుక్కలు చూపించడం ఆయన నైజం. వెనుక అడుగు పైన మిడ్ ఆను ఎడంగా షాట్ కొట్టడంలో జయసింహాకే చెల్లిందని ప్రఖ్యాత ఆఫ్ స్పిన్నర్ ఎర్రవల్లి ప్రసన్న తన పుస్తకం వన్ మోర్ ఓవర్లో పేర్కొన్నారు. నవాబ్ అఫ్ పటౌడిగా, టైగర్ పటౌడిగా సుపరిచితుడైన మేటి క్రికెటర్ మమ్సార్ అలీ ఖాన్ వటాడి సమకాలీనుడవటంవల్ల భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాన్ని జయసింహా పొందలేకపోయాడు. అయితే జయ్ నాయకత్వంలో ఎలాంటి భేషజాలకు పోకుండా టైగర్ పటౌడి హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడేవాడు. 1969-70లో వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళిన జట్టుకు జయసింహా నాయకత్వం వహించడానికి అనువైన సమయం. పటౌడి తప్పుకోవడంతో జయసింహా ఒక్కడే జట్టులో ఉన్న అనుభవజ్ఞుడు. సహజంగా ఆయననే కెప్టెన్సీ వరిస్తుందని అంతా ఊహించారు. అభిమానులు ఒకటి తలిస్తే సెలెక్టర్లు మరొకటి తలిచారు. ఎంపిక కమిటీ చైర్మన్ విజయ్ మర్చంట్ తన నిర్ణయాత్మక ఓటుతో అజిత్ వాడేకర్ను కెప్టెన్ గా చేశారు. అయినా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా జయసింహా ఆ పర్యటనలో జట్టుకు పెద్ద దిక్కుగా నిలిచారు. జట్టును నడిపించడంలో అజిత్ వాడేకర్ కు మెళకువలు, వ్యూహాలు అందించారు. అవి ఫలించి వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్ జట్లను వారి స్వంత గడ్డపై మొదటిసారి ఓడించిన అరుదైన రికార్డ్ భారత్ నమోదు చేసుకోగలిగింది. జయసింహా తనకన్నా సీనియర్ ఐనప్పటికీ ఎలాంటి అరమరికలు లేకుండా తనకు మార్గదర్శిగా నిలిచారని అజిత్ వాడేకర్ పేర్కొనడం జయ్ క్రీడా స్ఫూర్తికి మచ్చుతునక. అదే పర్యటనలో తొలి టెస్ట్ ఆడుతున్న సునీల్ గవాస్కర్కు కూడా జయ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి ఒక మేటి ఆటగాడికి తొలిరోజుల్లో నైతిక స్థైర్యం అందించారు. 1959 నుంచి 1971 వరకు 12 ఏళ్ళపాటు సాగిన జయసింహ క్రికెట్ క్రీడా ప్రస్థానంలో 39 టెస్ట్ మ్యాచ్లు ఆడి 2,056 పరుగులు 30.68 సగటుతో చేశాడు. వాటిలో 3 శతకాలు కూడా ఉన్నాయి. 1961 62 ఇంగ్లాండ్లో జరిగిన రబ్బర్ సీరీస్లో వరుసగా 56, 51, 70, 127 పరుగులు సాధించాడు. మొత్తం 399లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు ప్రారంభ బ్యాట్స్ మాన్గా 1963-64 న తెలంగాణ (293) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 05sx6ptak5gucr5baje49scmmajat0j పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/315 104 211763 552134 2026-04-08T14:57:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సీరీస్ లో 444 పరుగులతో ఆయన రాణించారు. కలకత్తా, ఈడెన్ గార్డెన్లో జరిగిన 3వ టెస్ట్లో జయ్ చేసిన అద్భుతమైన 129 పరుగులు మరపురానివి. రంజీ ట్రోఫీ మ్యాచుల్లో హైదరాబాద్, దక్షిణ మండలం జట్...' 552134 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సీరీస్ లో 444 పరుగులతో ఆయన రాణించారు. కలకత్తా, ఈడెన్ గార్డెన్లో జరిగిన 3వ టెస్ట్లో జయ్ చేసిన అద్భుతమైన 129 పరుగులు మరపురానివి. రంజీ ట్రోఫీ మ్యాచుల్లో హైదరాబాద్, దక్షిణ మండలం జట్ల తరపు అది 13,515 పరుగులు చేశాడు. వాటిలో ఎంతో ప్రతిభావవంతంగా ఆయన చేసిన 33 సెంచరీలు జయసింహా పేరును క్రికెట్ యవనికపై మెరిసేలా చేశాయి. ఫీల్డింగ్లోను తన సత్తాను చాటిన జయ్ మొదటి తరగతి. క్రికెట్ మ్యాచుల్లో 157 క్యాచులు పట్టారు. ఎందరో యువ క్రికెటర్లను ఆయన తీర్చి దిద్దారు. జయసింహా తర్ఫీదులోనే ప్రముఖ స్పిన్నర్లు ఎం.వి. నరసింహా రావు, ముంతాజ్ హుస్సేన్, గోవింద్ రాజ్వంటి మేటి పేస్ బౌలర్ రాణించారు. నౌషీర్ మెహతా, అబ్దుల్ హాయ్, జయంతి లాల్, వహిదియార్ ఖాన్, కృష్ణమూర్తి వంటి గొప్ప ఆటగాళ్ళు జయసింహా శిక్షణ, మార్గదర్శకత్వంలోనే రాటు తేలారు. హైదరాబాద్ క్రికెట్కు వన్నె తెచ్చారు. ప్రపంచ మేటి బాట్స్ మాన్ సునీల్ గవాస్కర్ కూడా తాను గడ్డుకాలం ఎదుర్కొంటున్న తరుణంలో జయ్ వద్దకు వచ్చి మెళకువలు నేర్చుకున్నవాడే. తన బ్యాటింగ్ శైలిని మెరుగు పరుచుకున్నవాడే. అజారుద్దీన్ ను ఎంపిక కోసం సెలెక్షన్ కమిటి సభ్యుడుగా జయసింహా పోరాటమే చేశారు. ఆనాటి ఎంపిక కమిటిలో సభ్యుడిగా ఉన్న జయ్ అజారుద్దీన్కు స్థానం కల్పించక పోతే తన సభ్యత్వానికి రాజీనామా చేసి పత్రికల ఎదుట తన నిరసన తెలుపుతానన్నారు. దాంతో దిగివచ్చిన ఎంపిక కమిటీ అజారుద్దీన్ కు జట్టులో స్థానం కల్పించింది. తొలి మూడు టెస్టుల్లో వరుస శతకాలు కొట్టి అజారుద్దీన్ సృష్టించిన చరిత్ర ప్రపంచానికి తెలిసిందే. భారత్ జట్టుకు ఎక్కువ విజయాలను అందించిన కెప్టెన్ గా తరువాతి రోజుల్లో అజార్ నిలిచాడు. యువ అజార్లోని నైపుణ్యాన్ని గుర్తించి జయ్ ఆనాడు అతని కోసం పట్టుబట్టక పోతే దేశం ఒక ప్రతిభావంతుడిని కోల్పోయినట్లయ్యేది. ఆటగాడిగా రిటైరయ్యాక జయసింహా భారత జట్టు సెలెక్టర్గా ఆకాశవాణిలో క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యాతగా తన అనుభవాన్ని అందించారు. వ్యాఖ్యాతగా లా లా అమర్నాథ్ సమజజ్జీగా రాణించారు. ఆటను కన్నులకు కట్టినట్లు చెప్పడమే కాకుండా ఆటలోని పలువులపై తనదైన అభిప్రాయాన్ని ఆయన చెప్పే తీరు క్రికెట్ పాఠాలు వంటివే. మృదుభాషి. స్నేహశీలియైన జయసింహాకి ప్రపంచ క్రికెటర్లు ఎందరో స్నేహితులు, అభిమానులు, భారత మేటి క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన కుమారుడికి జయసింహా పేరు కలిసి వచ్చేలా "రోహన్ జయ్ విష్ గవాస్కర్' అని నామకరణం చేసి తన అభిమాన క్రికెటర్కు నివాళి అర్పిం చారు. తన ఆరాధ్య క్రికెటర్లు రోహన్ కన్హాయ్, జయసింహ, గుండప్ప విశ్వనాథ్ ముగ్గురి పేర్లను కలిపి తన కుమారుడికి. గవాస్కర్ నామకరణం చేసాడు. వజీర్ సుల్తాన్ టుబాకో సంస్థలో పి.ఆర్.ఓ.గా చాలా కాలం పని చేసిన జయసింహా ప్రజా సంబంధాలు నెరపడంలో నేటి కార్పోరేట్ సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో చాలా రోజులు బాధపడిన జయసింహా తన 60వ ఏట 1999 జూలై 7వ తేదిన తన అశేష అభిమానులను, తాను ఎంతగానో ప్రేమించే హైదరాబాద్ను వదిలి తనువు చాలించారు. జయసింహా నిష్క్రమణతో భారత క్రికెట్ తన సమ్మోహన శక్తిని కొంత మేరకు కోల్పోయింది. హైదరాబాద్ తన సొగసరి ప్రియ పుత్రుడికి దూరమయ్యింది. జయసింహా తొలి అభిమాని ఆయన భార్య శ్రీమతి జయంతి అని చెప్పాలి. ఆయన నుంచి అలవరచుకున్న స్నేహ సౌరభాలు పంచుతూ గడువుతున్నారు. ఇద్దరు కుమారులు వివేక్ జయసింహా, విద్యుత్ జయసింహా కూడా మొదటి తరగతి క్రికెటర్లు. యువ క్రికెటర్లను తీర్చిదిద్దే సంస్థను నెలకొల్పి తండ్రి బాటలో నడుస్తున్నారు. ఉత్తమ శ్రేణి ఆటగాడిగా, హైదరాబాద్ నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన క్రికెట్ దిగ్గజంగా జయసింహా మనందరి హృదయాల్లో నిలిచి ఉంటాడు. ఉ తెలంగాణ ( 294 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> 3qg1ud81ss46o8agzmq7umm3qfju52u పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/316 104 211764 552135 2026-04-08T14:58:08Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '83 ఎం.ఎస్. ఆచార్య - దా॥ రామా చంద్రమౌళి మా డభూషణం శ్రీనివాసాచార్య అనే పేరు చాలా మందికి పూర్తిగా తెలియదు. అందరికీ ఆయన ఎం.ఎస్. ఆచార్య మాత్రమే చాలా బాగా తెలుసు. ఆయన వరంగల్లు పత్రికా...' 552135 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>83 ఎం.ఎస్. ఆచార్య - దా॥ రామా చంద్రమౌళి మా డభూషణం శ్రీనివాసాచార్య అనే పేరు చాలా మందికి పూర్తిగా తెలియదు. అందరికీ ఆయన ఎం.ఎస్. ఆచార్య మాత్రమే చాలా బాగా తెలుసు. ఆయన వరంగల్లు పత్రికారంగపు కురు వృద్ధులు. 'మాట కటువు మనసు వెన్న' అని చాలామంది విజ్ఞులచేత ప్రశంసించబడ్డ ఆచారి గారితో మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళూ మనసూ దగ్గరపెట్టుకుని స్పృహతో మాట్లాడ్రే మంచిది. అని ఎవరికి వారు తడుముకునేట్టు చేస్తూనే ఎన్నడూ ఎవరినీ భయపెట్టడనే భయపెట్టిన అమృత హృదయుడు. నాకు తెలిసి ఆయన అచ్చమైన మహా మానవుడు. నా వెంటబడి అద్భుతమైన కవిత్వాన్ని రాయించి, దాన్ని 'జనధర్మ' పత్రికలో సీరియలైజ్ చేసినారు. "ఇదేమిటి సార్.. కవిత్వాన్ని సీరియలైజ్.. “అనంటే.. " జెను.. నవలలనే చేయాల్నా.. మనం కవిత్వాన్ని కూడా సీరియలైజ్ చేసి.. కవిత్వ సౌందర్యాన్ని కూడా చాటి చెబుదాం” అని చేసి చూపి.. దాన్ని 'శిలలు వికసిస్తున్నాయి' అన్న మార్మిక మకుటంతో పుస్తకంగా వెలువరించారు. ఎం. ఎస్. ఆచార్య సాహసి. ప్రయోగశీలి. శ్రమజీవి. దేనికోసమూ వెంపర్లాడని నిరాడంబరుడు. నిరామయుడు. జె.పి.ఎస్. రోడ్లో 'జనధర్మ' ఆఫీస్.. అంటే.. ముందు గది దర్వాణా దగ్గరే ఒక టేబుల్ ముందు కూర్చుని చెవుల్లో వినికిడి యంత్రంతో నిరంతరం అక్షరాలతో కుస్తీవస్తూ... ఒక యోగిలా కనిపించే ఆచార్య. వెనుక శృతిలా శబ్దిస్తూ అచ్చు యంత్రం.. దాంతో కుస్తీ పడ్డూ ఇద్దరు వర్కర్స్.. మా యెల్దండి రమేషో..(ఇప్పుడు అంధ్రజ్యోతి విలేకరి) లేక మా శ్రీధరో.. (ఇప్పుడు భారత ప్రభుత్వ సమాచార హక్కు కమీషనర్).. అప్పుడప్పుడు మా రాజగోపాలాచారో (ఇప్పుడు విశ్రాంత ప్రొఫెసర్) కనిపించేవారు. ఎందుకో నాకు అక్కడికి వెళ్లినప్పుడల్లా సరస్వతీ పాదమంజీరాల మృధుమదుర ధ్వని వినిపిస్తున్నట్టనిపించేది. ఎప్పుడూ ఎవరో ఒకరు సాహిత్య కార్డుల సందర్శనమే అక్కడ.. కోవెల సంపత్కుమార గారో, సుప్రసన్నగారో, కొండబత్తిని జగదీశ్వర రావుగారో, కాండా కచో కాళోజీగారో.. అది అక్షర క్షేత్రం. అంతటా జ్ఞాన పరిమళం, 'జనధర్మ' వారపత్రిక నడుస్తూ నడుస్తూ.. 'జనధర్మ సాహిత్య ప్రత్యేక సంచికగా' ముస్తాబవుతూండడం.. దానికి మహామహులు తమ తమ రచనల్ని పంపుతూండడం.. నాలాంటి నూనూగు మీసాల యువ కవులు తాజా వ్యాసాలనూ, రచనలను అప్పటికప్పుడు చదివే భాగ్యానికి మురిసిపోవడం.. ఆచారిగారి అనుగ్రహంతో నేనుకూడా ఆ పెద్దలతో సమంగా అక్షర పంక్తిలో చేరిపోవడం.. "మౌళి... నీ కథ.. నీ కవిత వీళ్ళకంటే ఏం తక్కువగా ఉందిరా.. విజృంభించు.. “అని ఆచారిగారు వెన్ను తట్టడం జరిగేది. ఆయన ఏ కొద్ది ప్రతిభ ఉన్న ఏ అక్షరకారునికైనా చేయందించి ప్రొత్సహించాడు. పరిష్ఠులైన రచయితలెందరో కె.జగదీశ్వర రావు.. దేవులపల్లి సుదర్శనరావు, బి. తెలంగాణ 295 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 50cac6tlx50hb2d7a00felgk3oxp8f4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/317 104 211765 552136 2026-04-08T14:58:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ns¡úãeT÷, n+>∑ãeT÷ ˝Òì Ä#ês¡´ >±s¡T ‘·q≈£î n‘·´+‘· Ä+‘·s¡+–≈£î˝…’q m+. MsêkÕ«$T >±]ì, edü‹ ø√dü+ uÒ‹ qs¡‡j·T´ >±]˙, Ä˝À#·Hê ˝À#·q+>±, nø£åj·T ‘·÷D°s¡+>± ø=+&Éã‹Ôì »>∑BX¯«s¡sêe⁄ >±]˙ qeTTà≈£îì es¡+>∑T¢ »q Jeq+‘√ ô|qy˚dTü ≈£îqï ‘·q ÄÁs¡ú Áù|eT‘√, nqTã+<Ûä+‘√ es¡+>∑T¢ q>∑s¡+˝À yÓTe]+∫q yÓTT≥º yÓT...' 552136 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ns¡úãeT÷, n+>∑ãeT÷ ˝Òì Ä#ês¡´ >±s¡T ‘·q≈£î n‘·´+‘· Ä+‘·s¡+–≈£î˝…’q m+. MsêkÕ«$T >±]ì, edü‹ ø√dü+ uÒ‹ qs¡‡j·T´ >±]˙, Ä˝À#·Hê ˝À#·q+>±, nø£åj·T ‘·÷D°s¡+>± ø=+&Éã‹Ôì »>∑BX¯«s¡sêe⁄ >±]˙ qeTTà≈£îì es¡+>∑T¢ »q Jeq+‘√ ô|qy˚dTü ≈£îqï ‘·q ÄÁs¡ú Áù|eT‘√, nqTã+<Ûä+‘√ es¡+>∑T¢ q>∑s¡+˝À yÓTe]+∫q yÓTT≥º yÓTT<ä{Ï ~q|üÁ‹ø£>± ª»q<Ûäs¡àμ <Ó’« yês¡|üÁ‹ø£. n~ ªes¡+ >∑T¢ yêD°μ >± ne‘·]+∫+~. n|ü⁄Œ&ÉT Ä n&ÉT>∑T m+‘√ kÕVü≤k˛ù|‘·yÓTÆq<˚ ø±≈£î+&Ü ÄX¯Ãs¡´ø£s¡yÓTÆ+~ ≈£L&Ü. Hêπ>X¯«s¡sêe⁄, ‘·Ts¡>± ø£wüíyÓ÷Vü≤qsêe⁄, es¡es¡sêe⁄, n+|üXj ¯ T· ´ qMHé, ø√yÓ dü+|ü‘T· ÿe÷s¡, ø√yÓ düTÁ|üdqü ï, ù|sê«s¡+ »>∑Hêï<∏+ä , &Ü. Ç+<äT]Ô Á|üu≤Û ø£ss¡ êe⁄, düTs¡eTÚ[, V”≤sê˝≤˝Ÿ yÓ÷]j·÷, ‘·Ts¡>± C≤qø°sêDÏ, &Ü. e÷~sêE s¡+>±sêe⁄, Á|üeTTK »s¡ï*dtº T &ç. kÕsTTu≤u≤, ≥+ø£XÊ nXÀø˘, j·T+. Áo<Ûsä Y s¡#q· T $]$>± e#˚Ã$. Á|ü‹ s¬ +&ÉT HÓø=ø£kÕ] yÓTe&˚ ª»q<Ûsä à¡ <Ó«’ e÷dæø£ kÕVæ≤‘·´ |üÁ‹ø£μ H=ø£<ëìï Ä#ês¡´>±s¡T düTÁ|üdüqï >±] dü+bÕ<äø£‘·«+˝À ‘Ó#˚Ãyês¡T. n~ sêÁwüº kÕúsTT˝À m+‘√ ÁbÕe÷DÏø£+>± yÓT>=+<˚~. <ë+{À¢ ˇø£ s¡#·q e∫Ã+<ä+fÒ.. n|üŒ{Ï ÁbÕe÷DÏø£ |üÁ‹ø£ ªªuÛ≤s¡‹μμ˝À e∫Ãq+‘· bı+–b˛j˚Tyês¡T s¡#·sTT‘·T. ˇø£ e´øÏÔ >∑T]+∫q $»j·÷>∑T]+∫ ‘ÓTdüT ø√e&É+ ø£+fÒ eTT+<äT Ä e´øÏÔ ndüT ãø£‘·&ÉyÓT˝≤ H˚s¡TÃ≈£îHêï&√ ‘ÓTdüTø√e&É+ n‘·´+‘· dü÷Œ¤]Ô<ëj·Tø£+>± ñ+≥T+~. e÷&É uÛ÷Ñ wüD+ ÁoìyêkÕ#ês¡´ dü÷sê´ù|≥˝À 3 nø√º ã sY 1924q »ìà+#ês¡ T . u≤´eT+‘ê HÓ*¢≈£î<äTs¡T˝À >∑&ç∫+~. yê]~ |ü+&ç‘·T ≈£î≥T+ã+. ø°åàø£{≤ø£å+ ˝Ò<äT>±ì n+<äs¡÷ düs¡dü«r |ü⁄Á‘·T˝Ò. ‘·q Hêqï >±]<ä>∑Zπs ∫qïHê&ÉT dü+düÿ‘·+ H˚s¡TÃ≈£îHêïs¡T. X¯ã› eT+»], u≤ sêe÷j·TD+, <Ûë‘·T eT+»], s¡|Tüò Te+X¯+, ≈£îe÷s¡ dü+uÛÑe+, y˚T|òüT dü+<˚X¯+, |ü+#√|üìwü‘·TÔT, ‹s¡TbÕŒyÓ,’ e+{Ï Ä<Ûë´‹àø£ $<ä´˙ï ø£+sƒ√bÕsƒy¡ TÓ bÆ ˛sTTq ‘·sê«‘· .. Çø£ yêdüÔe J$‘· |üsƒ¡q+˝ÀøÏ Á|üy˚•+#ês¡T. n|ü⁄Œ&ÉT dü÷s¡´ù|≥ πø+Á<ä+>± ñyÓ«‘·TÔq kÕ>∑T‘·Tqï ª‘Ó+>±D≤ ¬s’‘ê+>∑ kÕj·TT<Ûä b˛sê{≤ìøÏμ sêÁwüº Hêj·T≈£î˝…’q <˚e⁄|ü*¢ yÓ+ø£fÒX¯«s¡ sêe⁄‘√ |ü]#·j·T+ @s¡Œ&ç.. j·TTe≈£î&Óq’ Ä#ês¡´ >±]˝À ñ<ä´eT dü÷Œ¤]Ô s¡–* ªdü+>∑+μ |üì MT<ä q˝§Z+&É õ˝≤¢˝Àì #·+<äT|ü≥¢, πsbÕ, fÒ≈î£ eT≥¢, e¢u≤Û |ü⁄s¡+, qøÏsπ ø£˝Ÿ yÓTT<ä˝q’… |üT Á>±e÷˝À¢ |üs¡´{Ï+#˚yês¡T. eTqdüTì+&Ü n≥Tº&ÉT≈£î‘·Tqï s¡C≤ø±s¡¢, <˚XŸ eTTUŸ <Ís¡®Hê´ Á|ü‹|òüT≥H˚#·Ã¤... eTs√yÓ’|ü⁄ πøq‡sY yê´~Û‘√ ‘·*¢>±] eTs¡D+.. Ä ø±s¡D≤e¢ ≈£î≥T+ã eT+‘ê ñ<äs¡b˛wüD≤s¡ú+ es¡+>∑T¢≈£î #˚s¡T≈£îì.. Çø£ J$ø±H˚«wüD. kÕVæ≤‘·´+˝À nH˚ø±H˚ø£ Á|üjÓ÷>±T ≈£L&Ü #˚XÊs¡T Ä#ês¡´>±s¡T. Á|üeTTK s¡#s· TT‘·˝q’… ø¬ .m˝Ÿ.qs¡d+æ Vü‰sêe⁄, dæ+>∑sêE *+>∑eT÷]Ô, >√bÕXÊÁdæÔ, eTTìe÷DÏø£´+ qs¡dæ+Vü‰sêe⁄, sêeP] uÛÑs¡<ë«» >±s¡¢‘√ >=TdüTø£≥Tº>± ªô|[¢ eTT#·Ã≥T¢, ù|NT, ãdüÔø±|ü⁄s¡+, eT]ø=ìï ù|NT, dü«Á>±e÷ìøÏμ nqï ñ|üo]Ùø£‘√ s¡∫+∫q düeTÁ>∑ Hê≥ø±ìï Á|ü#T· ]+∫, ˇø£ ø£<ë∏ edüTeÔ ⁄qT rdüT≈£îì $$<Ûä s¡#·sTT‘·T @ $<Ûä+>± $∫Á‘·yÓTÆq eTT|ü⁄T Á‹|æŒ düeTÁ>∑|üs¡TkÕÔs¡H˚<ëìøÏ ì<äs¡Ùq+>± Á|üjÓ÷>±‘·àø£ »$T* s¡#·qqT yÓTe]+#ês¡T. ◊‘˚ á yÓTT‘·Ô+ Hê≥ø£+ ù|s¡T ª–*–+‘·Tμ. (27-7-1961 qT+&ç 7-9-1961 <ëø± Á|ü#·T]‘·+). Ç~ ãVüQfi¯ »Hê<äs¡D bı+~+~. m+.mdt. Ä#ês¡´ >±] J$‘·+˝ÀøÏ ‘=+– #·÷ùdÔ ø=ìï |üse¡ T dü‘ê´T >√#·]kÕÔsTT eTq≈£î. n$ 1) eTìwæøÏ J$‘·+ »qà‘·' ˇø£ |òüT≥q>± dü+uÛÑ$+∫Hê ªms¡Tø£μ, ªdüŒVü≤μ ñqï eTìwæ ‘·q J$‘êìï ‘·H˚ ì]à+#·Tø√e#·Ãì. 2) ‘·q eTqdüÔ‘ê«ì ã{Ϻ ∫‘·ÔX¯ó~∆‘√, Áø£eT•ø£åD‘√, ˇø£ ø±sê´#·s¡D Á|üD≤[ø£‘√ >∑qTø£ eTìwæ Á|üj·T‹ïdü÷Ô b˛‘˚ ‘·|üŒø£ øÏå´+∫q J$‘êìï eTìwæ ‘·|üŒø£ bı+<ä>∑T>∑T ‘ê&Éì. 3) J$‘·+˝À eTìwæ mø£ÿ&Ü sêJ |ü&É≈£î+&Ü ≈£L&Ü n<äT“¤‘+· >± J$+#·e#·Ãì. 4) n+‹eT+>± eTìwæ J$‘êìï ˇø£ ªñ‘·‡eμ dü<äX¯+>± J$+#·e#·Ãì. yÓTT<ä≥ &Üø£ºsY ø£åàDY kÕ |üyêsY e<ä› HÓ≈£î 12 s¡÷bÕj·T J‘·+ô|’ ø±+bÂ+&ÉsY ñ<√´>∑+, ‘·sê«‘· ã#ÓÃyê˝≤ Áo sê»Hé kÕ >±]‘√ |ü]#·j·Ty˚Ts¡Œ&ç dæøÏ+<äsêu≤<é Á|üj·÷D+, HÓ≈£î 15 s¡÷bÕj·T J‘·+. ãj· T ≥ u≤>± &É ã T“qï ô|≥Tº ã &ç < ës¡ T Ä~Û|‘ü ´· +˝À ~q|üÁ‹ø£T q&ÉTdüTqÔ ï 1980˝À.. dü]jÓTÆ q 296<noinclude><references/></noinclude> 87betgapf434xg63p5q5hyja1uwy3ex 552137 552136 2026-04-08T14:59:05Z A.Murali 3019 552137 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నాగేశ్వరరావు, తురగా కృష్ణమోహనరావు, వరవరరావు, అంపశయ్య నవీన్, కోవెల సంపత్కుమార, కోవెల సుప్రసన్న పేర్వారం జగన్నాథం, డా. ఇందుర్తి ప్రభాకరరావు, సురమౌళి, హీరాలాల్ మోరియా, తురగా జానకీరాణి, డా. మాదిరాజు రంగారావు, ప్రముఖ జర్నలిస్ట్లు డి. సాయిబాబా, టంకశాల అశోక్, యం. శ్రీధర్ రచనలు విరివిగా వచ్చేవి. ప్రతి రెండు నెలలకొకసారి వెలువడే జనధర్మ ద్వైమాసిక సాహిత్య పత్రిక నాకదాన్ని ఆచార్య గారు సుప్రసన్న గారి సంపాదకత్వంలో తెచ్చేవారు. అది రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రామాణికంగా వెలుగొందేది. దాంట్లో ఒక రచన వచ్చిందంటే.. అప్పటి ప్రామాణిక పత్రిక "భారతి"లో వచ్చినంత పొంగిపోయేవారు రచయితలు. సాహిత్యంలో అనేకానేక ప్రయోగాలు కూడా చేశారు. ఆచార్యగారు. ప్రముఖ రచయితలైన కె.ఎల్. నరసింహారావు, సింగరాజు లింగమూర్తి, గోపాల శాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, రావూరి భరద్వాజ గార్లతో గొలుసుకట్టుగా పెళ్లి ముచ్చట్లు, పేచీలు, బస్తతాపురం, మరికొన్ని పేచీలు, స్వగ్రామానికి' అన్న ఉపశీర్శికలతో రచించిన సమగ్ర నాటకాన్ని ప్రచురించి, ఒక కథా వస్తువును తీసుకుని వివిధ రచయితలు ఏ విధంగా విచిత్రమైన మలుపులు త్రిప్పి సమగ్రపరుస్తారనేదానికి నిదర్శనంగా ప్రయోగాత్మక జమిలి రచనను వెలువరించారు. ఐతే ఈ మొత్తం నాటకం పేరు 'గిలిగింతలు'. (27-7-1961 నుండి 7-9-1961 దాకా ప్రచురితం). ఇది బహుళ జనాదరణ పొందింది. ఎం.ఎస్. ఆచార్య గారి జీవితంలోకి తొంగి చూస్తే కొన్ని పరమ సత్యాలు గోచరిస్తాయి మనకు. అవి 1) మనిషికి జీవితం జన్మతః ఒక ఘటనగా సంభవించినా 'ఎరుక', "స్పృహ ఉన్న మనిషి తన జీవితాన్ని తనే నిర్మించుకోవచ్చని, 2) తన మనస్తత్వాని బట్టి చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో, ఒక కార్యాచరణ ప్రణాళికతో గనుక మనిషి ప్రయత్నిస్తూ పోతే తప్పక లక్ష్మించిన జీవితాన్ని మనిషి తప్పక పొందగలుగు తాడని. 3) జీవితంలో మనిషి ఎక్కడా రాజీ పడకుండా కూడా అద్భుతంగా జీవించవచ్చని. 4) అంతిమంగా మనిషి జీవితాన్ని ఒక 'ఉత్సవ సదృశంగా జీవించవచ్చని... బయట బాగా డబ్బున్న పెట్టుబడిదారుల ఆధిపత్యంలో దినపత్రికలు నడుస్తున్న 1980లలో.. సరియైన అర్ధబలము, అంగబలము లేని ఆచార్య గారు తనకు అత్యంత ఆంతరంగికులైన ఎం. వీరాస్వామి గారిని, వసతి కోసం బేతి నర్సయ్య గారినీ, ఆలోచనా లోచనంగా, అక్షయ తూణీరంగా కొండబత్తిని జగదీశ్వరరావు గారినీ నమ్ముకుని వరంగల్లు జన జీవనంతో పెనవేసుకున్న తన ఆర్ద్ర ప్రేమతో, అనుబంధంతో వరంగల్లు నగరంలో వెలువరించిన మొట్ట మొదటి దినపత్రికగా 'జనధర్మ' ద్వై వారపత్రిక. అది 'వరం గల్లు వాణీ' గా అవతరించింది. అప్పుడు ఆ అడుగు ఎంతో సాహసోపేతమైనదే కాకుండా ఆశ్చర్యకరమైంది కూడా. ఒక వ్యక్తి గురించిన విజయాలగురించి తెలుసు కోవడం కంటే ముందు ఆ వ్యక్తి అసలు బకతడమెలా నేర్చుకున్నాడో తెలుసుకోవడం అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మాడ భూషణం శ్రీనివాసాచార్య సూర్యాపేటలో 3 అక్టోబర్ 1924న జన్మించారు. బాల్యమంతా నెల్లికుదురులో గడిచింది. వారిది పండితుల కుటుంబం. లక్ష్మీకటాక్షం లేదుగాని అందరూ సరస్వతీ పుత్రులే. తన నాన్న గారిదగ్గరే చిన్ననాడు సంస్కృతం నేర్చుకున్నారు. శబ్ద మంజరి, బాల రామాయణం, ధాతు మంజరి, రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, పంచోపనిషత్తులు, తిరుప్పావై, వంటి ఆధ్యాత్మిక విద్యలన్నీ కంఠోపాఠమైపోయిన తర్వాత .. ఇక వాస్తవ జీవిత పఠనంలోకి ప్రవేశించారు. అప్పుడు సూర్యపేట కేంద్రంగా ఉవ్వెత్తున సాగుతున్న 'తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి' రాష్ట్ర నాయకులైన దేవులపల్లి వెంకటేశ్వర రావుతో పరిచయం ఏర్పడి.. యువకుడైన ఆచార్య గారిలో ఉద్యమ స్ఫూర్తి రగిలి 'సంగం' పని మీద నల్గొండ జిల్లాలోని చందుపట్ల, రేపాల, టేకుమట్ల, వల్లభాపురం, నకిరేకల్ మొదలైన పలు గ్రామాల్లో పర్యటించేవారు. మనసునిండా అట్టుడుకుతున్న రజాకార్ల, దేశ్ ముఖి దౌర్జన్యాల ప్రతిఘటనేచ్ఛ... మరోవైపు కేన్సర్ వ్యాధితో తల్లిగారి మరణం.. ఆ కారణాలవల్ల కుటుంబ మంతా ఉదరపోషణార్థం వరంగల్లుకు చేరుకుని.. ఇక జీవితాన్వేషణ. మొదట డాక్టర్ లక్ష్మణ్ సా పవార్ వద్ద నెలకు 12 రూపాయల జీతంపై కాంపౌండర్ ఉద్యోగం, తర్వాత బచ్చెవాలా శ్రీ రాజన్ సా గారితో పరిచయమేర్పడి సికిందరాబాద్ ప్రయాణం, నెలకు 15 రూపాయల జీతం. ఉ తెలంగాణ ( 296 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> t6oypdpxlpbrg0ol0vu5v2y40ng0yas పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/318 104 211766 552138 2026-04-08T14:59:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దూరప్రాంతాలకు వ్యాపార నిమిత్తం పర్యటనలు... చివరికి మళ్ళీ ఉమర్జీకర్ యొక్క 'హిందూ సేవా సంఘం'ను వరంగల్లులో స్థాపించటానికి తిరిగి వరంగల్కు ప్రయాణం.. యువజన ఆర్గనైజేషన్స్ నిర్వ...' 552138 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>దూరప్రాంతాలకు వ్యాపార నిమిత్తం పర్యటనలు... చివరికి మళ్ళీ ఉమర్జీకర్ యొక్క 'హిందూ సేవా సంఘం'ను వరంగల్లులో స్థాపించటానికి తిరిగి వరంగల్కు ప్రయాణం.. యువజన ఆర్గనైజేషన్స్ నిర్వహణలో 'ప్రతాప రుద్ర దళం'' ఏర్పాటు.. ఖత్రీల పాఠశాలలో అధ్యాపక వృత్తి.. నెలకు 25 రూపాయల జీతం.. ఇలా.. 'రోలింగ్ స్టోనే 'కాని గ్యాథరింగ్ సం మాస్.. చివరికి విధి ఆయన్ను పత్రికా రంగం వైపు తరిమింది.. ముస్త్యాల శంకర్ రావు రూపంలో వచ్చి, అప్పుడు ప్రాచుర్యమున్న 'ఆంధ్ర పత్రిక' ఏజంట్ గా 1948లో.. అటు తర్వాత అదే 'ఆంధ్ర పత్రిక'కు విలేఖరి.. అప్పుడు రోజూ 23 కాపీలు అమ్మే పత్రికను 1450 కాపీలు అమ్మే పత్రికగా తీర్చి దిద్ది.. విజృంభించారు. అప్పుడు మదరాసు నుండి వచ్చే 'ఆంధ్రపత్రిక' కట్టల్లో నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా.. రహస్యంగా కొన్ని కరపత్రాల కట్టలను ఉద్యమకారులకు అందజేయుట.. ఇక్కడ వృత్తికీ, ప్రవృత్తికీ మధ్య ఘర్షణ.. అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడుటం, మళ్ళీ బయటకు రావడం ఈ లోగా ‘ఆపరేషన్ పోలో పొలీస్ చర్య.. నిజాం లొంగుబాటు.. అప్పటికి పి.వి. నరసింహారావు, పాములపర్తి సదాశివరావు గారలు నడుపుతున్న 'కాకతీయ పత్రిక'లో కొన్నాళ్ళు పని చేయడం.. ఈ పరంపరలో 1958 నవంబర్లో ముస్త్యాల శంకరరావు, యాదగిరి ఆర్య, దివ్వెల హనుమంతరావు, ఎం. ఎస్. ఆచార్య .. నలుగురూ కలిసి 'జనధర్మ' వారపత్రికను ప్రారంభించారు. తర్వాత క్రమంగా ఒక్కరొక్కరు వాళ్ళ వ్యక్తిగత కారణాలవల్ల విడిపోవడంతో ఆచార్య గారొక్కరే 1971లో బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ను ఆరంభించి.. ఒంటరి ప్రయాణం. సర్వస్వతంత్రత, స్వావలంబన అన్న అతి మూలమైన స్వేచ్ఛకు సంబంధించిన అంశాల స్వాధీనతతో ఇక ఆచార్య గారు తనదైన పద్ధతిలో పత్రికను నడిపి అనతికాలంలోనే వరంగల్లు పౌరుల్లో 'జనధర్మ అంటే మన పత్రిక అన్న ఆత్మీయ భావనను పాదుకొల్పగలిగి తన పదునైన సంపాదకీయాలతో రాష్ట్ర స్థాయి సంపాదకులకు ధీటుగా వెలువరిస్తూ వరంగల్లు పేరునూ, కీర్తినీ, ప్రతిష్టనూ ఇనుమడింపజేశారు. ఆ తర్వాత 1971లో 'వరంగల్లు వాణి' ఆవిర్భావం ఆచార్యగారి స్వప్న సాక్షాత్కారమే. ముందే చెప్పినట్టు.. ఆయన కలం పదునైనది. వాక్కు దారుణా ఖండల శస్త్ర తుల్యమైనది. అందుకే పచ్చి నిజాలను బహిర్గత పరిచే ఆయన నిజాయితి కొందరికి నచ్చేది కాదు. ఐనా నిప్పు తన దహించే గుణాన్ని మార్చుకోదుగదా. వ్యక్తి ప్రతిభ ఎప్పుడూ తను పనిచేస్తున్న కార్యస్థానాన్నిబట్టి ప్రాచుర్యంలోకి వస్తుంది . వజ్రం కిరీటంలో ఉన్నదా, ముంజేతి కంకణంలో ఒదిగి ఉన్నదా.. పాదరక్షను అంటిపెట్టుకుని భాసిస్తున్నదా అన్నది ప్రధానమైన అంశమే. కలంను కరవాలంగా ఝళిపించిన ఆచార్య ఢిల్లీలో ఉంటే జాతీయ స్థాయి జర్నలిస్ట్, హైదరాబాద్ లో ఉంటే రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్. కాని ఆయన వరంగల్లులోనే ఉన్నారు. తన జనజీవితంతో పౌరుల ఆత్మను ముడివేసుకుని. ఎం.ఎస్. ఆచార్య ప్రజా హృదయ పీఠాన్ని అధిష్టించిన 'హూమన్ జర్నలిస్ట్'.. హృదయ లేఖకుడు. తెలంగాణ (297) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> m3qxxb3yg0cgu3ylly72znnxccxxn9o పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/319 104 211767 552139 2026-04-08T14:59:43Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '84 మచ్చ బీరయ్య తండ్రి, తాతల ఊరు బావుపేట (ఆసిఫ్ నగర్). జిల్లా కరీంనగర్. బావుపేటలో బండి పోశెట్టి అనే గురువు వద్ద శిష్యరికం చేసి తాత్విక చింతన అలవరచుకొన్నాడు. ప్రతి దినం కుటుంబ బ...' 552139 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>84 మచ్చ బీరయ్య తండ్రి, తాతల ఊరు బావుపేట (ఆసిఫ్ నగర్). జిల్లా కరీంనగర్. బావుపేటలో బండి పోశెట్టి అనే గురువు వద్ద శిష్యరికం చేసి తాత్విక చింతన అలవరచుకొన్నాడు. ప్రతి దినం కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే జ్ఞానబోధ, భజన కీర్తనలు పాడుతూ భగవన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. పేద కుటుంబం. పని చేస్తేనే పొట్ట గడిచే పరిస్థితి. ఇలాంటి స్థితిలో బక్కయ్య అకాల మరణం చెందాడు. ఆయనను నమ్ముకున్న భార్యాపిల్లలు వీధినపడ్డారు. దాయాదులు చేరదీయలేదు. భార్య లక్ష్మమ్మ పుట్టినిల్లు బెజ్జంకి మండలంలోని గునుకుల కొండాపురం. దిక్కులేని కూతురితోపాటు ఐదేండ్ల మనమడు, రెండేండ్ల మనమరాలిని అమ్మమ్మలన బూట్ల అమ్మవ్వ తమ ఇంటికి తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేసింది. మేనమామ బూట్ల వీరయ్య కూడా పిల్లలకు అండగా నిలిచాడు. ఈ విధంగా కొండాపురంలో ఆశ్రయం పొందిన మచ్చ వీరయ్య ఆ ఊరికి రెండు కి.మీ. దూరంలో ఉన్న గుండ్లపల్లెకు వెళ్ళి 3వ తరగతి వరకు చదువుకున్నాడు. విద్యాగురువు శ్రీ రామానుజం అయ్యవారు. ఆయన దగ్గర బాల రామాయణం పూర్తిగా చదువుకున్నాడు. రాముని గుణగణాలను విని తదుపరి రామాయణమంతా చదివాడు. సీతారాముల కష్టసుఖాలు హృదయంలో నిలుపుకున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా భగవంతునిపై భారం వేసి ఆయన మచ్చ మ వీరయ్య - దా॥ బి.వి.ఎస్. స్వామి స్మరణలోనే కాలం గడిపాడు. 14వ యేట మేనమామ కూతురు బుచ్చి రామక్కతో వివాహం జరిగింది. మేనమామ మరణంతో కుటుంబ భారం పైనపడింది. చనిపోవడానికి ముందు మేనమామ తనకున్న కొద్దిపాటి పొలాన్ని, పెరడును, కొడుక్కు అల్లునికి సమానంగా పంచి ఇచ్చాడు. బావమరిది పనికి వంగలేని సోమరిపోతు అవడంవల్ల పొలం పనులతోపాటు, చేనేత వృత్తికూడా మచ్చ వీరయ్య చేసాడు. ముందుగా చెల్లెలి పెండ్లి, తర్వాత బావమరిది మరియు ఇద్దరు మరదండ్ల పెండ్లిళ్లు చేసి స్వంతంగా ఇల్లు కట్టుకొని వేరే కాపురం పెట్టాడు. వీరయ్యకు నలుగురు సంతానం. ఒక కొడుకు, ముగ్గురు బిడ్డలు, కొడుకుకు 14 సం. వయస్సు రాగానే 1964లో కరీంనగర్ లోని పద్మనగర్కు మకాం మార్చి అతని చదువుపై దృష్టి పెట్టాడు. నేత వృత్తితోపాటు పాల వ్యాపారం కూడా చేస్తూ కొడుకును ఎం.ఏ. చదివించాడు. అతని పేరు హరిదాసు. ఆయనకు లెక్చరర్ ఉద్యోగం రాగానే వీరయ్య అన్ని పనులు మానుకొని జీవత పర్యంతం భగవచ్చింతనలోనే కాలం గడిపాడు. ఇంతటి జీవిత నేపథ్యం, అనుభవం ఆయనను కవితామార్గం పట్టించాయి. అందుకే ఆయన సహజకవి, ఆశుకవి. ఒక్కమాట చెప్పాలంటే వరకవి. బాల్యం నుండి సీస పద్యాలు, కందపద్యాలు, కందార్థ దరువులు, తత్త్వాలు, భజన కీర్తనలు ఆలపించేవాడు. ఐతే అప్పటికి యతిప్రాసలు, ఉ తెలంగాణ ( 298 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> jruijuhdw5lahgqo0g1vdibduyicn1p పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/320 104 211768 552140 2026-04-08T15:00:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఛందస్సు తెలిసిన వయసుకాదు. శేషప్ప, సిద్దప్ప, సుమతి, వేమనలను బాగా చదివాడు. కవితా మర్మాలు అంతగా తెలియకున్నా కొన్నివందల పద్యాలను, గేయాలను, కీర్తనలను, తత్త్యాలను ఆశువుగా పలికి "భ...' 552140 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఛందస్సు తెలిసిన వయసుకాదు. శేషప్ప, సిద్దప్ప, సుమతి, వేమనలను బాగా చదివాడు. కవితా మర్మాలు అంతగా తెలియకున్నా కొన్నివందల పద్యాలను, గేయాలను, కీర్తనలను, తత్త్యాలను ఆశువుగా పలికి "భక్తితత్త ప్రకాశిక (1987), "శ్రీ వాణీ స్తోత్రము” మరియు హితబోధ (1999) అనే పుస్తకాలను అచ్చువేయించాడు. 1977లో రాసిన రామశతకం "భక్తితత్త్వ ప్రకాశిక”లో కనపడుతుంది. శ్రీ వాణీకృవ, తాడ్వాయి శబరిమాత ఆశీర్వాదబలంతో తాను రచనలు చేసినట్లు చాలాచోట్ల చెప్పుకున్నాడు. వీరయ్య సీన పద్యాల మూస శేషన్న పద్యాలను పోలి ఉంటుంది. అప్పుడప్పుడు ప్రపంచ నడవడిని గమనించి కవిధోరణిలో అశువుగా పాటలు, గేయాలు రాసి పాడుకునే అలవాటు వీరయ్యకు సహజంగానే అలవడింది. కవితా ప్రస్థానం 1. భక్తి తత్త్వ ప్రకాశిక: ఇది వాణీస్తుతితో ప్రారంభమవుతుంది. ఈ సీస పద్యంలో ఆరు పెద్ద పాడాలు తదుపరి గీతపద్యంలో ఎనిమిది పాదాలు కనిపిస్తాయి. భావ పరిపూర్తి కొరకు రాసినట్లు తోస్తుంది. మకుటం: "బాసరాదేవి! కృపనీదె వాసిగాను దాస హృదయేశ్వరీ! నిన్ను దలతు జనని!" అప్పకావ్యంగాని, ఛందస్సుగాని చదవకుండానే కేవలం వాణీమాత పాదపద్మాలను మాత్రమే నమ్మి రాస్తున్నానంటాడు ఈ పద్యంలో శ్రీవాణి తాను రాయబోయే పద్యాలలో వెలిగి సకల జనులకు ఆ భావమెరిగించి, వారికి సద్బుద్ధి కలిగించి, తత్త్వం తెలిసిన జ్ఞానులకు ముక్తిని ప్రసాదించాలని భక్తుల పక్షాన మొదలిడుతున్నాడు. ఇదే పుస్తకంలో "రామ శతకము" 108 పద్యాలలో కందాలలో రచించాడు శ్రీకారంలో మొదలు పెట్టాడు. మనిషి జన్మ అన్ని జన్మలలోకి ఉత్తమమైనది. దాన్ని సద్వినియోగం చేయాలంటే ఎల్లప్పుడూ భగవంతుని ధ్యాసలోనే జీవితం గడపాలి. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పంచేంద్రియాలను భగవంతుని స్మరణలో లీనం చేయాలని ఈ క్రింద పద్యంలో చెప్పాడు. "వినరా చెవితో శబ్దము - అవరా నోటెపుడు నీవు హరిశ్రీ యనుచున్ పనిరా యిది పోయెదనుక - కనరా నీ ముందు వెలుగు కన్నుల రామా వయసు మీరిన తర్వాత కూడా వీరు జ్యోతిష్యం, వాస్తు, పంచాంగం ఆసక్తితో నేర్చుకున్నాడు. ఇంటికి వచ్చిన పేదలు ఏమైనా ఇస్తే తీసుకునేవాడు. లేదంటే లేదు. సజ్జన సాంగత్యం, కలుపుగోలుతనం, నిరంతర ఈశ్వరధ్యానం - వీరయ్యకు అబ్బిన సుగుణాలు. అవే ఈ క్రింది పద్యంలో కొలువుదీరాయి. “వినవలె మంచిదె, కనవలె - తనవలె లోకము, అనవలె మనవారనియున్ కనవలె శ్రీ గురుమూర్తినె - తినవలె తన చేతి చెమట తియ్యన రామా” అసంతృప్తి, స్వార్ధములతో ఏర్చే మనిషి, దేవుని కోసం దేవులాడడని వాపోతున్నాడు కవి. "పొట్టున్న బట్టకోడ్చును బట్టుపొట్టున్న తోడు బాధకు యేడ్చున్ మెట్టుకు తోడున్న వెనుక - యెట్లా అని డబ్బుకేడ్చు యెప్పుడు రామా” పేదవాడు కట్నాలిచ్చి వరులను కొనుక్కోవడమెంత కష్టమో అనుభవించినవాడు కనుక వీరయ్య స్త్రీ జన పక్షపాతంతో వరకట్నాలపై తన నిరసన గళాన్ని వినిపిస్తున్నాడు. ఆడా మగావాడు పెరిగె ఈడా పిల్లేమొపెరిగి ఇంపుగ చూడన్ ఈడూ జోడూ అక్కర - ఆడదాన్నెందుకంట అడుగుట రామా పిల్లను గన్నా తండ్రికి - ఉల్లాసంబిట్లు వుండు పుర్విలో చూడన్ తెల్లముగ తెలుసుకొనక - కొల్లలుగా డబ్బు గుంజకోరిరి రామా! ఈ శతకంలో దాదాపు 15 పద్యాల్లో వరకట్న దురాచారం గురించి ఏ కరువు పెట్టడాన్ని చూస్తే వీరయ్య మనసును ఈ కట్న పిశాచి ఎంతగా కలచివేసిందో అర్థమవుతుంది. ఇచ్చినవాడు ఈగ అంటారు కాని నా తెలంగాణ (299 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 2ddjdcynvs6efzrhidn3l4whhmiebr2 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/321 104 211769 552141 2026-04-08T15:00:16Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దృష్టిలో పులి అంటాడొక సందర్భంలో "యోగా - ధ్యానం”ల యుగం ఇది. ఇయమిత పద్ధతిలో వీటి ప్రచారం, ఆచరణలు సాగుతున్నకాలం ఇది. వీటి సారాంశాన్ని ఆనాడే ఈ విధంగా చెప్పాడు. తినవలె మితాహారము -...' 552141 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>దృష్టిలో పులి అంటాడొక సందర్భంలో "యోగా - ధ్యానం”ల యుగం ఇది. ఇయమిత పద్ధతిలో వీటి ప్రచారం, ఆచరణలు సాగుతున్నకాలం ఇది. వీటి సారాంశాన్ని ఆనాడే ఈ విధంగా చెప్పాడు. తినవలె మితాహారము - అనవలె శ్రీరామ యనుచు అనుదినమందున్ కనుగొని పని చేయగవలె - వియముతో మెదలి మంచి వినవలె రామా! ఈ పుస్తకంలో మచ్చ వీరయ్య 14 కందార్థ దరువులు రచించాడు. కందపద్యపు మొదటి పాదాల తర్వాత నాలుగవ పాదం దరువుత కొనసాగుతుంది. ఈ విధమైన కంద పద్యాల మూలాలు కేవలం తెలంగాణలోనే కనిపించడం విశేషం. మచ్చుకు ఒకటి. “మచ్చా” వంశమునందున - యిచ్చతోనే బుట్టి యిచట" వీరయ్య పేరన్ మెచ్చియు లోకులు పిలువగ - యిచ్చియు మేల్ వరమూ నాకూ లయికనూ కాపాడూ వర్థిల్లజేసీ వాసిగా నేడూ పుల్లా బాక్షిరో! నిన్నూ యెల్లా కాలము దలుతూ మెల్లగా వచ్చీ నా కల్లారీ బోగొట్టి - యికను కాపాడూ... శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం 3 పద్యాలు, వేంకటేశ్వర స్తోత్రం పద్యాలు శివస్తోత్రం 17 పద్యాలు, శ్రీ వాణీస్తోత్రం 5 పద్యాలు - ఇవన్నీ సీస పద్యాల్లోనే రాయడం విశేషం. ఇంకా ఈ పుస్తకంలో భజనలు, మహిళహారతులు, కీర్తనలు, తత్వాలు, రాగతాళ యుక్తంగా రచింపబడ్డాయి. క్రింది పద్యం మచ్చ వీరయ్య జీవితాన్ని స్వభావోక్తి రమ్యంగా అద్దంపట్టి చూపిస్తున్నది. సీ. అన్నంబు పెట్టంగ అడ్డగించను లేదు దానమీయంగ వద్దనగలేదు పరుల సొమ్ముకు నేను భ్రాంతి చెందను లేదు. పరస్త్రీల పొందునే బడయలేదు... గీ. దీన జన పోష! మాహేశ! దివ్యమూర్తి! నాగభూషణ! ముక్కంటి! నన్ను బ్రోవు! మూడు దినంబుల పోకడరా! అనే తత్త్వంలో తప్పదు మృత్యువు తనుపుకురా యెప్పుడొ తెలువదు యెరుగవురా పాముకు బుసము విడిచిన విధము - పారిపోయెదవు కనుమికరా అని హెచ్చరిస్తూ, భార్యాపిల్లలు, మిద్దెలు మేడలు, బంగారు - ఇవేవీ వెంటరావు, శాశ్వతమైనది. భగవత్సాన్నిధ్యమే. ఐతే దాని కొరకు తపస్సు చేయాల్సిందేమిలేదు. సాటి మనుషులకు సాయంచేస్తే చాలునంటూ... అందరొక్కటని ఆలోచించిన ఇందుధరుడు నీ యిష్టమైనమిక అని లోకానికి చాటి చెప్తాడు. “ప్రపంచ నడవడి" పేరుతో వీరయ్య 14 కవితలల్లాడు. లోకం పోకడలను గమనించి అప్పటికప్పుడే కైగట్టి ఆలపించినవి ఇవి. జనాభా పెరుగుదల గూర్చి ఇట్లంటాడు. "విలువా మేముందీ, లోకం - బలూ పెరుగుతుందీ మోటారెక్కిన సీటు దొరుకదు. హోటలు బోయిన చోటు దొరుకదు బాట నడచినా బిందుకొరగవలె చోటు కుత్తమై చొరబడకష్టము" ॥విలువ| సీ. పదియేండ్ల వయసులో పరికల్బు కలియుచు బాలునప్పుడే చాల బాధపడితి వితృసుఖమును లేక పీడింపబడుచుండి అమ్మమ్మ యింటిలో నణగియుంటి మేనమామకు తోడుగా నేను మెలగుచు కాలంబు గడిపితి కరువులోనె జనకుని యెడబాసి శనిగరం రోడ్డుకు తట్ట మోసితి నేను గుట్టుదనుక గీ. కొనకు నిను జేరవలెనను కోర్కెతోడ వేడుకొనుచుంటి నా పైన ప్రేమ జూపు ఆ యనంతసాగర గిరులలందు వెలయు రాగి దానచోట నిలిచిన రాణి! వాణి! హితబోధ "పుత్రా” మకుటుంలో 58 కింద వాక్యాల్లో రాసిన కమిది. ఉ తెలంగాణ ( 300 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> 91i7tt9pffnn9xtexq1be4j1aj56i02 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/322 104 211770 552142 2026-04-08T15:00:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '"జననీ జనకుల సాకెడి తినయుండొకడైన చాలు తనివిని గూర్చున్ జననీ జనకుల సాకిని - తనములు పెక్కున్ననేమి? దండుగ పుత్రా? ఈ పద్యం చదువుతుంటే "తల్లిదండ్రిమీద దయలేని పుత్రుడు" అనే వేమన పద...' 552142 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>"జననీ జనకుల సాకెడి తినయుండొకడైన చాలు తనివిని గూర్చున్ జననీ జనకుల సాకిని - తనములు పెక్కున్ననేమి? దండుగ పుత్రా? ఈ పద్యం చదువుతుంటే "తల్లిదండ్రిమీద దయలేని పుత్రుడు" అనే వేమన పద్యం గుర్తుకురాకమానదు. "మంచి చెడు రెండు కులములు - ఎంచినవి కలువ వెప్పుడు చూడన్ మంచిని విడనాడకుమీ - వంచన, మరి చెడును విడువవలమును పుత్రా పై పద్యం చదువుతుంటే "మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండె కులములు" అని తెలిపిన గురజాడ జ్ఞప్తికి వస్తాడు. లోకానికి కనుబిప్పు కలిగించాలన్న ఉద్దేశ్యంతో "పితృయజ్ఞములు" పేరుతో ఒక కరపత్రం తీశాడు. "తల్లిదండ్రులు బతికి ఉన్నంతకాలం వారిని ప్రేమతో ఆదరించడం కొడుకులు, కోడండ్ర కనీస ధర్మమనీ, అదే పితృయజ్ఞము, లేదా శ్రీద్ధ కర్మ అనీ" దాని సారాంశము. మాతాపితరులె మన దేవతలని మది గమనించండీ జన్మనచ్చిన తల్లిదండ్రుల సేవలు చేయండి వారే దేవతలను కోరాడీ కనిపెంచిన ఈ జననీ జనకుల కరుణతో చూడండీ వారినే దేవతలనుకోండి ఇంటి దేవతల మరచిపోయి జగమంత దిరుగకండీ.... అని ఒక పాటలో తెలిపిన మచ్చ వీరయ్య కాలాను గుణంగా కవిత్వం రాసాడు. 1919లో జన్మించిన వీరు తన 86వ యేట తేది 01.05.2005న పరమపదించారు. తెలంగాణ (301 తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> sd095xwjzqnrt3sp2lh5zspfwq3isi9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/323 104 211771 552143 2026-04-08T15:00:47Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '85 మాడపాటి హనుమంతరావు డా॥ టి. గౌరీశంకర్ ని జాం నిరంకుశ పాలనలో అణగారిపోయి, నిద్రాణావస్థలో ఉన్న తెలంగాణా ప్రాంతానికి కొత్త ఊపిరులూది, మేల్కొలిపిన వైతాళికులలో మాడపాటి హనుమంత...' 552143 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>85 మాడపాటి హనుమంతరావు డా॥ టి. గౌరీశంకర్ ని జాం నిరంకుశ పాలనలో అణగారిపోయి, నిద్రాణావస్థలో ఉన్న తెలంగాణా ప్రాంతానికి కొత్త ఊపిరులూది, మేల్కొలిపిన వైతాళికులలో మాడపాటి హనుమంత రావు అగ్రగణ్యులు. ఆ కాలంలో ఇక్కడి తెలుగు భాషను 'తెలంగీ - భేడంగీ' (ఒక ఆకారంలేని భాష) అని ఆనాటి అధికారులు ఎగతాళి చేసే సమయంలో తెలం గాణాలో తెలుగు భాషా సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి హనుమంతరావు, గ్రంథా లయోద్యమం, సంఘ సంస్కరణ, వయోజన విద్య, స్త్రీ విద్య, మహిళాభ్యుదయం, సాహిత్య వికాసం, సాంస్కృతికాభివృద్ధి వంటి అనేక ఉద్యమాలలో పాల్గొని, తెలుగు జాతి ప్రగతికి పాటుపడినవారు మాడపాటి హనుమంతరావు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొనకపోయినా, ఎందరో రాజకీయ నాయకులను తయారు చేసిన నిస్వార్థ సేవా పరాయణులు. అందుకే 'ఆంధ్రా పితామహుడు' అని ప్రజలందరి చేత కీర్తింపబడ్డాడు. ఆనాటి రాష్ట్రంలోని తెలుగువారి చేతనే గాక కన్నడిగులు, మరాఠీలు, ముస్లింలు - సమస్త ప్రజల చేత గౌరవాదరాభిమానాలు అందుకొన్నారు. సామరస్యం, మృదుస్వభావం, నిరాడంబరత, నీతి నిజాయితీ, క్రమశిక్షణ, సత్ప్రవర్తన వంటివి ఆయనలోని విశిష్ట గుణాలు. అవి పుట్టుకతోనే అమరిన పెట్టని ఆభరణాలు! వీరిని మనవారు అటు జాతీయ స్థాయిలో, భారత రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన 'గోపాలకృష్ణ గోఖరి'తో పోల్చటం వీరి వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తుంది. మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22వ తేదీన కృష్ణాజిల్లా నందిగామ తాలూకా కొప్పునూరు గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటప్పయ్య, తల్లి వెంకట సుబ్బమ్మ. తండ్రి ఆ గ్రామ కరణంగా పనిచేశారు. హను మంతరావు అయిదేళ్ళ వయసులో ఉండగానే తండ్రి మరణిం చాడు. దానితో సూర్యాపేటలో మేనమామ దగ్గర పెరిగారు. 1899లో ఉర్దూ మిడిల్ పరీక్ష పాసై, ఆ తరువాత హనుమ కొండ ఉన్నత పాఠశాలలో చేరి మద్రాసు విశ్వవిద్యాలయ మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. 1904లో వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నెలకు రూ.40/ - జీతంతో 'మీర మున్నీ' (హెడ్ గుమాస్తా) ఉద్యోగం ఎనిమి దేళ్ళపాటు చేశారు. ఆ తరువాత హైదరాబాదు వెళ్ళి, ప్రభుత్వ శాసన సభా విభాగంలో అనువాదకునిగా అయిదేళ్ళు పని చేశారు. ఆ సమయంలోనే పట్టుదలతో ప్రైవేటుగా చదివి, న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1917 నుంచి న్యాయవాద వృత్తిని చేపట్టి ఇరవై ఏళ్ళపాటు ఆ వృత్తిలో కొనసాగారు. ఇది ఆయన జీవితంలో గొప్ప మలుపును తీసుకొని వచ్చింది. చిన్నతనంలోనే హనుమంతరావు కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కర ణోద్యమానికి, కొమర్రాజు వెంకటలక్ష్మణరావు సాహిత్యోద్య మానికి, నాటి జాతీయోద్యమంలో భాగమైన వందేమాత తెలంగాణ (302) తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> 4j55l3v6kh9iqmr0gr1g42q27v7krf9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/324 104 211772 552144 2026-04-08T15:01:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రోద్యమానికి అత్యంత ప్రభావితులైనారు. వీటి ఫలితంగానే వీరు నాటి హైదరాబాదు సంస్థానంలోని ఉద్యమాలకు ఊతంగా నిలిచారు. తెలుగు భాష పట్ల ఆయనకు అపారమైన అభిమానం. ఒకసారి ‘హిందూ సంఘ సం...' 552144 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రోద్యమానికి అత్యంత ప్రభావితులైనారు. వీటి ఫలితంగానే వీరు నాటి హైదరాబాదు సంస్థానంలోని ఉద్యమాలకు ఊతంగా నిలిచారు. తెలుగు భాష పట్ల ఆయనకు అపారమైన అభిమానం. ఒకసారి ‘హిందూ సంఘ సంస్కరణ సభ 1921 నవంబరు 12వ తేదీ రాత్రి హైదరాబాదులోని వివేకవర్ధనీ ఉన్నత పాఠశాల సభా మందిరంలో జరుగుతుంది. పూణె మహిళా విశ్వవిద్యాలయ సంస్థాపకుడు దొందే వంత్ కార్యే దీనికి అధ్యక్షత వహించాడు. వక్తలు ఉర్దూ, మరాఠీ, కన్నడ, భాషలలో మాట్లాడారు. మాడపాటి వారు తమ మాతృభాష అయిన తెలుగులో మాట్లాడారు. ఆయన మీద ఉన్న గౌరవంతో అక్కడ ఉన్నవారు ఆయన ప్రసంగాన్ని విన్నట్లు నటించారు. మరొక నాయకుడు తెలుగులో మాట్లాడుతుంటే అభ్యంతర పెట్టారు. తెలుగులో మాట్లాడరాదని అవమానిం చారు. ఇందుకు మాడపాటి వారు బాధపడ్డారు, మనసు నొచ్చుకున్నారు. చివాల్న లేచి సమావేశం నుంచి వెళ్ళి పోయారు. వారి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. తెలుగువారి వ్యక్తిత్వాన్ని నిరూపించడానికి ఆ రాత్రికి రాత్రే తెలుగు వారంతా కలిసి 'నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం' అన్న దానిని స్థాపించారు. దానికి మాడపాటి వారిని కార్యదర్శిగా నియమించారు. 1923లో హనుమకొండలో ఏర్పడిన ఈ కేంద్ర సంఘం కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా యాభై స్థానిక సంఘాలుగా విస్తరించింది. 1880లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. నాటి నుండి 1945 దాకా ప్రతి ఏటా ఈ మహాసభలు జరిగాయి. 1935లో సిరిసిల్లలో జరిగిన మహా సభకు హనుమంతరావు అధ్యక్షతన వహించారు. ఇది రాజకీయ సభకాదనీ, తెలుగు జాతి అభ్యుదయానికి పాటు వడే సాంస్కృతిక సంఘమని నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించ డానికి మాడపాటి ఎంతగానో ప్రయత్నించారు. ఆ రోజులలో ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించ డానికీ, భాషా సాంస్కృతికాభిమానం వారిలో పెంపొందించ దానికీ గ్రంథాలయాలు ప్రధాన కేంద్రాలుగా పనిచేశాయి. ఆ రోజులలో గ్రామ ప్రజల మీద పటేల్-పట్వారీలు, పోలీసులు జులుం బాగానే ఉండేది. రైతుల్ని అన్యాయంగా పన్నుల వసూళ్ళ పేరుతో పీడించేవారు. వెట్టిచాకిరీలు చేయించుకొనేవారు. అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్న గ్రామీణులను విజ్ఞానవంతులను చేయడానికి గ్రంథాలయాలు, రైతుల సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలు, వ్యాపార వాణిజ్య పరిస్థితులు చక్కబెట్టడానికి వర్తక సంఘాలు వెలిశాయి. ఒకవైపు స్వాతంత్య్ర సముపార్ధనాకాంక్ష, వేరొక వైపు ప్రజాహిత సేవా కార్యక్రమ తత్పరత, మరొకవైపు గ్రంథాలయ పురోగతి నిరతి - ఈ మూడు మాడపాటి వారిలో ముప్పిరి గొని వారిని ముందుకు నడిపించాయి. ఆ రోజులలో గ్రంథాలయ సభలు, సాంస్కృతిక సభలు జరపడం నిజాం ప్రభుత్వం దృష్టిలో ఘోరమైన నేరం. వీటిని చట్టపరంగా ఎదుర్కొని నిలదొక్కుకోవడంలో హనుమంతరావు కృషి మరువరానిది. గ్రంథాలయ వ్యాప్తిలో వీరు బాగా కృషి చేశారు. 1904 జనవరి 26న హనుమకొండలో శ్రీ రాజ రాజనరేంద్ర గ్రంథాలయ భవనం శంకుస్థాపన చేయించారు. 1912 నాటికి దానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచారు. 1914–15లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందే 1912లో డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఆహ్వానించి గ్రంథాలయ స్వంత భవనానికి ప్రారంభోత్సవం జరిపించారు. హైదరా బాదులోని గౌలిగూడ ప్రాంతంలో 'బాలసరస్వతీ గ్రంథాలయం' నాంపల్లిలోని ఎత్తయిన గుట్టమీద 'వేమన' గ్రంథాలయం స్థాపనలో, వాటి అభివృద్ధిలో మాడపాటి వారు ముఖ్యభూమికను పోషించారు. ఆనాటి ప్రభుత్వం వాక్ స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వేచ్ఛను అణచివేస్తుంటే అందుకు నిరసనగా ఆంధ్రమహాసభ ఆందోళన చేపట్టింది. క్రమంగా పౌరహక్కుల పరిరక్షణకు పూనుకొని, ప్రజలను సంఘటితపరచింది. ప్రజలు తమ హక్కులను గుర్తించేటట్లు చేసింది. ప్రజా సమస్యలపై కర పత్రాలు అచ్చువేసి, పుస్తకాలు ప్రచురించింది. 'ఆంధ్ర మహాసభ సంస్థాన ప్రజలలో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. మహిళా సభలను జరుపుతూ స్త్రీలలో చైతన్యాన్ని రగిలించింది. ఆనాడు మాడపాటివారు స్త్రీ విద్యా విషయికంగా చేసిన కృషి ప్రత్యేకించి పేర్కొనదగినది. 1926లో హైదరాబాదు లోని నారాయణగూడ ప్రాంతంలో ఆంధ్రబాలికోన్నత పాఠశాలను స్థాపించి, మాతృభాష అయిన తెలుగు మాధ్యమంలో బోధనను నడిపించారు. అది ఈనాటికీ తెలంగాణ (303) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> fr2f2e42xgusakr7gtw5vqo4e9di7s7 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/325 104 211773 552145 2026-04-08T15:01:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వెలుగొందుతుంది. అదే విధంగా రావు బహద్దూరు వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల ఏర్పాటులో కూడా మాడపాటి వారి ప్రమేయం ప్రముఖమైంది. మాడపాటివారు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో మంచి ప...' 552145 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వెలుగొందుతుంది. అదే విధంగా రావు బహద్దూరు వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల ఏర్పాటులో కూడా మాడపాటి వారి ప్రమేయం ప్రముఖమైంది. మాడపాటివారు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో మంచి ప్రావీణ్యాన్ని గడించారు. ఫారసీ, మరాఠీ భాషలలో కూడా పరిచయం ఉంది. ఆయా భాషలలో పలు రచనలు చేశారు. తెలుగులో నవలలు, కథలు రాశారు. తెలంగాణలో 'నీలగిరి పత్రిక', 'గోలకొండ పత్రిక', 'దేశబంధు', 'సుజాత' వంటి వార్తా పత్రికలు, ఇతర పత్రికలు మాడపాటి వారి తోడ్పాటుతోనే పెంపొందాయి. 'ముషీరె దక్కన్' అనే ఉర్దూ పత్రికకు వీరు చాలాకాలం సంపాదకీయాలు రాశారు. 'తెలంగాణ ఆంధ్రోద్యమం', 'రోమన్ సామ్రాజ్య చరిత్ర, 'క్షేత్రకాలపు హింద్వార్యులు', 'గారీ ఖాళీ జీవితం', 'రాజ్యాంగ సంస్కరణలు' మొదలైన గ్రంథాలు రచించారు. 'పర్షియన్ కవుల'పై పలు వ్యాసాలు రచించారు. బంకించంద్ర ఛటర్జీ 'ఆనంద మఠం' నవలను తెనిగించారు. వివిధ తెలుగు, ఉర్దూ పత్రికలలో కథలు, కథానికలు రాశారు. వీటిలో కొన్నింటిని 'మల్లికాగుచ్ఛము' అనే పేరుతో ప్రచురించారు. 1946లో మాడపాటి హనుమంతరావు షష్టి పూర్తి ఉత్సవం జరిగింది. హైదరాబాదులో కడప కోటిరెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ సభలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారిని రూపాయి నాణెలతో తులాభారం తూగించారు. 'హనుమంత రాయ సంచిక' పేరుతో ప్రత్యేక సంచికను వెలువరించారు. వివిధ ప్రదేశాలలో సత్కార సభలు జరిపి, సన్మాన పత్రాలు సమర్పించారు. ప్రజలు భూరి విరాళాలు అందించారు. ఆ సొమ్ములో అధికభాగం ఆయన మహిళా విద్యాలయాలకే వినియోగించారు. మిగిలిన మొత్తంతో 'ఆంధ్ర చంద్రికా గ్రంథమాల'ను స్థాపించి, దాని పక్షాన 'ప్రాచీనాంధ్ర నగర ములు', 'రాజకీయ పరిజ్ఞానం', 'నిజాం ఆంధ్రోద్యమం' వంటి పుస్తకాలను అచ్చొత్తించారు. ఆయన తన జ్ఞాపకాలతో 'ఆంధ్రోద్యమ చరిత్ర' రాశారు. 1951 నుంచి 1954 వరకు మాడపాటి హనుమంత రావు హైదరాబాదు నగర కార్పొరేషన్కు మూడుసార్లు మేయర్గా పనిచేశారు. 1968లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి తొలి అధ్యక్షుడై, ఆరేళ్ళు సభా కార్యక్రమాలను - నిరాటంకంగా నిర్వహించారు. 1955లో భారత ప్రభుత్వం వీరికి 'పద్మభూషణ్' బిరుదు నిచ్చి గౌరవించింది. ఈ బిరుదు ఆనాడు పొందిన తొలి తెలుగు వ్యక్తి ఇతనే కావడం గమనార్హం. 1956 నవంబర్ 4వ తేదీన ఉస్మానియా విశ్వ విద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ డి.లిట్ ను ప్రదానం చేసింది. ఆ విశ్వవిద్యాలయం సెనేట్లో శాశ్వత సభ్యులుగా ఉన్నారు. ఆయన గౌరవార్ధం ఆయన పేరిట అక్కడ బంగారు పతకాన్ని ఏర్పాటు చేశారు. 1966లో 'హైదరాబాదు కో- ఆపరేటివ్ యూనియన్ కు కార్యదర్శిగా ఉన్నారు. 'సహకారోద్యమ' వ్యాప్తికి పాటుపడినందుకుగాను, మాడపాటి వారికి 'సహకార రత్న' అనే బిరుదు నిచ్చారు. 'జీవరక్ష ప్రచారిణీ సంఘం', 'హిందూ మత సంస్కార సంఘం', 'ఆది హిందూ సేవాసమితి' మొదలైన వాటితో వారికి సంబంధం ఉండేది. 'ఆర్య సమాజం', 'బ్రహ్మ సమాజం', 'దివ్యజ్ఞాన సమాజాల' తో కలసి పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన చేపట్టని ఉద్యమమే లేదు, ఆయన చేయూత నివ్వని సంస్ధయే లేదు. మాడపాటి వారు అగ్రవర్ణానికి చెందిన వారైనప్పటికీ వెనుకబడిన వర్గాల వారికి, నిమ్న కులాల వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, వారిని ముందుంచే వారు. 'ఆంధ్ర మహిళా సభకు మాడపాటి వారి సతీమణి శ్రీమతి మాణిక్యమ్మ నాల్గవ అధ్యక్షులుగా ఎన్నికై సమర్ధంగా దానిని నడిపించారు. ఇంతటి ఉదాత్త చరిత్ర కలిగిన మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్ 11వ తేదీన, తన 86వ యేట కన్ను మూశారు. 1972లో వారి ఏకైక కుమారుడు సుకుమార్, 1980లో వారి సతీమణి పరమపదించారు. 1985 ఏప్రిల్ 4వ తేదీన మాడపాటి హనుమంతరావు శత జయంత్యుత్సవం జరిగింది. దానిలో ప్రజాసేవకు అంకిత మైన ఆయన జీవిత విశేషాలను సంస్కరిస్తూ, పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ధన్యజీవిగా ఆయనకు నివాళు అర్చించారు. ఏ ఆనాటి కౌన్సిల్లో ప్రతిపక్షనాయకుడైన మగ్దూం మొహియుద్దీన్ 'తన ఉన్నతాదర్శాలతో, త్యాగాలతో ఏ ఒక్క పార్టీ అభిమానాన్నేగాక ఆయన యావదాంధ్రుల అభిమానాన్ని చూరగొన్నారు' అని మాడపాటి హనుమంతరావును ప్రస్తుతించారు. తెలంగాణ (304) తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> aef38kgp6u8huhz1pdlsbrkw23rz4ow పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/326 104 211774 552146 2026-04-08T15:01:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '86 తె తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా యందలి మడికొండ గ్రామం గొప్ప విద్యావేత్తలకు, పండితు బదు, కవులకు, రచయితలకు, సంగీతజ్ఞలకు పుట్టినిల్లు. ఈ గ్రామానికి పూర్వ ప్రసిద్ధనామం '...' 552146 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>86 తె తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా యందలి మడికొండ గ్రామం గొప్ప విద్యావేత్తలకు, పండితు బదు, కవులకు, రచయితలకు, సంగీతజ్ఞలకు పుట్టినిల్లు. ఈ గ్రామానికి పూర్వ ప్రసిద్ధనామం 'మణిగిరి'. పైన పేర్కొన్న వివిధ మణి స్వరూపులకు నిలయం కావడంతో మణిగిరి ఈ గ్రామానికి సార్థకనామంగా భాసిల్లింది. కాలాంతరంలో మణిగిరి గ్రామనామం వ్యవహారంలో మడికొండగా మారి, పేరే స్థిరవ్యవహార నామంగా స్థిరపడింది. - నిజాం రాష్ట్ర ప్రథమ శతావధాని బిరుదును పొందిన కీ.శే.శ్రీ వీరవల్లి నృసింహాచార్యులు మడికొండ వారే, వారి వారి రంగాల్లో ప్రఖ్యాతులైన వానమామల సోదరులు, కాళోజీసోదరులు, పల్లా దుర్గయ్య, బిరుదురాజు రామరాజు, మడికొండ సత్యనారాయణ శాస్త్రి, అనుముల కృష్ణ మూర్తి ఇప్పటికీ పెంచుకున్న వారే. కీ.శే. తేటిరెడ్డి గోపాలరెడ్డి గారు, గొప్ప సంస్కృత విద్యాంసులు. కవిత్వము మరియు కవులనిన వీరికి ఆదరము ఎక్కువ. వీరి కాలంలో కవిసార్వభౌములు శ్రీ పాద కృష్ణమూర్తి గారు, తిరుపతి వేంకట కవులు, వీరిని సందర్శించి, వీరితో ఘనసన్మానాన్ని పొందారు. మడికొండ గ్రామము ఇప్పటికీ ఎందరో విద్యాధికులకు నిలయం. ఆనాటి మడికొండ గ్రామంలో పల్లా పాపయ్య నర్సమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా (6-8-1913) సత్యనారాయణ శాస్త్రి జన్మించారు. యుక్తవయస్సులో అదే మడికొండ సత్యనారాయణ శాస్త్రి - డా॥ మోత్కూరి మాణిక్యరావు గ్రామంలో మడికొండ జనార్ధనం సత్యమ్మ దంపతులచే దత్తపుత్రుడిగా స్వీకరించబడి, ఇంటి పేరు మారి పల్లా వారి నుండి మడికొండ వారుగా మారారు. పల్లా పాపయ్య దంపతులకు నలుగురు కుమారులు. ఒక కూతురు. కూతురు రామక్కను మడికొండలో నివసించే అనుముల ఆగయ్య గారికిచ్చి వివాహం చేశారు. పెద్ద కొడుకు పల్లా వీరయ్య గారు ఆ కాలంలోని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు. రెండవ కొడుకు పల్లా వెంకటయ్య గారు పేరు పొందిన పౌరోహితులు. మూడవ కొడుకైన మడికొండ సత్యనారాయణ శాస్త్రి గారు కాలాంతరంలో గొప్ప సంగీత సాహితీవేత్తగా, ప్రముఖ హరికథకులుగా బహుళ ప్రచారాన్ని పొందారు. నాలుగవ కుమారుడు పల్లా దుర్గయ్య గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తొలి తెలుగు ఎం.ఏ పట్టాను పొంది, ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకవర్గంలో పనిచేసి, కవిగా, విమర్శకుడిగా ప్రసిద్ధులయ్యారు. సత్యనారాయణ గారికి బాల్యం నుండి సంగీతమంటే చాలా ఇష్టం. వారి తాతగారు, నాన్నగారు కూడా సంగీత విద్యాంసులు కావడం వారికి కలసివచ్చింది. సంగీతంలో మొదటి గురువు వారి తండ్రి పల్లాపాపయ్య గారే, తండ్రి దగ్గర నేర్చుకున్న సంగీతాన్ని శ్రద్ధతో సాధన చేసేవారు. ఈ లోపు వీరి సంగీతాభివృద్ధికి కారణమైన ఒక తెలంగాణ (305 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 74c7sl6ja9dzfaoaeacpyvwxtpci3bs పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/327 104 211775 552147 2026-04-08T15:02:03Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంఘటన జరిగింది. పైన పేర్కొన్న కళాభిమాని, వితరణ శీలియైన గోపాలరెడ్డి గారి వద్దకు కూచిపూడి గ్రామం నుండి వెంకట నారాయణగారు మరియు సహచర వర్గం విచ్చేశారు. భామాకలాపం నృత్య నాటకాన...' 552147 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సంఘటన జరిగింది. పైన పేర్కొన్న కళాభిమాని, వితరణ శీలియైన గోపాలరెడ్డి గారి వద్దకు కూచిపూడి గ్రామం నుండి వెంకట నారాయణగారు మరియు సహచర వర్గం విచ్చేశారు. భామాకలాపం నృత్య నాటకాన్ని ప్రదర్శించడంలో వారు సుప్రసిద్ధులు. వారం రోజుల పాటు కార్యక్రమం నిర్ణయించ బడింది. వెంకట నారాయణ గారితో సహకార గానం చేసే వ్యక్తికి తీవ్ర జ్వరం రావడంతో నిర్వాహకులకు పాలుపోలేదు. మడికొండలో సంగీతం పాడేవారు ఎవరైనా ఉంటేవారి సహాయం తీసుకోవాలని నిర్ణయించుకొని, దాని గూర్చి వెంకట నారాయణ గారు ఆరా తీశారు. వారికి 12 ఏళ్ళ వయస్సులో ఉన్న సత్యనారాయణ శాస్త్రి పేరు ఎక్కువ మంది సూచించారు. దానితో పాపయ్యగారి దగ్గరికి వచ్చి సహకార గానం కొరకు సత్యనారాయణను పంపించమని కోరారు. అలా కూచిపూడి వారితో సహకార గానం చేసే అవకాశం దొరకడం భవిష్యత్తుకు ఉపయోగకరంగా వారికి మారింది. రోజువారి కార్యక్రమాన్ని బట్టి, వారికి సహకార గానం పాడటానికి తగిన శిక్షణనిచ్చి, సత్యనారాయణగానాన్ని, తమకు అనుకూలంగా తీర్చిదిద్దారు. సహకార గానం సత్ఫ లితాన్నిచ్చింది. 'భామకల్ప' నృత్యనాటకం ఊరిజనాన్ని ఆకట్టుకుంది. "భవిష్యత్తులో నువ్వు గొప్ప సంగీతాన్ని పాడతావు" అని ఆ బాలుణ్ణి కూచిపూడి వెంకటనారాయణ గారు ఆశీర్వదించారు. సత్యనారాయణ తండ్రిగారైన పాపయ్య గారు వీరికి సంగీత నేర్చేవారు. కాని పాఠశాల విద్యను ప్రోత్సహించలేదు. తమతోపాటు పౌరోహిత్యానికి రమ్మనేవారు. ఆ పరిస్థితుల్లో సత్యనారాయణ ఏడవ తరగతి వరకు మాత్రమే చదువగలిగారు. పాపయ్యగారు, పౌరోహిత్యంలో, పంచదశకర్మలు, షోదక కర్మలు దేవతా కళ్యాణాలు వేదోక్తవిధిలో చేసేవారు. తండ్రి గారి వద్ద 15 సంవత్సరాల వయస్సులో సత్య నారాయణ ఇవన్ని నేర్చుకున్నారు. అలాగే జ్యోతిష్యం, వాస్తు విద్యలలో ప్రావీణ్యత సంపాదించారు. ప్రస్తుతం కాజీపేట ప్రాంతంలో ఉండే 50 శాతం ఇళ్ళకు సత్యనారాయణ గారే ముగ్గు పోయించారు. మడికొండ గ్రామానికి చుట్టూ ఉండే కొన్ని ఊళ్ళలో ఆయన 'సతైయ్య గారు' గా బాగా పరిచయం. ప్రముఖ కవి వానమామల వరదాచార్యుల వారి పెద్దన్నయ్య, శ్రీవేంకటాచార్యుల వారి వద్ద సంస్కృత భాష, పంచకావ్యాలు, సాహిత్యాన్ని అభ్యసించారు. గురువర్యులంటే భక్తి ప్రపత్తులు చాలా ఎక్కువ. అలవికాని అభిమానం. వరంగల్ జిల్లాలోని కమలాపురం నివాసియైన శ్రీ గంగు రామకృష్ణయ్య గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. వారు గాత్ర సంగీతం పాటు వయోలిన్ వాద్యంలో నిష్ణాతులు. వారి వద్ద అయిదు హరికథలు నేర్చుకున్నారు. వారి శిష్యుడు సత్యనారాయణను తనతోపాటు పాడమని, ఆ విషయంలో తగిన శిక్షణ ఇచ్చారు. రాగం, ఆలాపన, పల్లవి, అనుపల్లవిలు ఎలా పాడాలో నేర్పించారు. శిష్యుడు సత్యనారాయణతో కలిసి వేరే గ్రామాలలో సంచారం చేసి హరికథలు చెప్పేవారు. ఇతను మా అబ్బాయి. ఇతని హరికథలు కూడా ఏర్పాటు చేయండి, అని చెప్పి హరికథలు ఏర్పాటు చేయించారు. ఆ హరికథలకు గురువు గారు స్వయంగా వయోలిన్ వాయించారు. రామకృష్ణయ్య గారి వద్ద నేర్చుకున్న తర్వాత హరికథా విద్యను నిర్దుష్టంగా, సమగ్రంగా నేర్వాలనే బలమైన కోరిక కలిగింది. ఆ కోరికే ఆ తర్వాత సత్యనారాయణ గారు చేసిన నిరంతర కఠోర సాధనకు కారణమైనది. ఆ తర్వాత హరికథా విద్యను సామాన్య ప్రజల మధ్యకు తీసుకవెళ్ళే ప్రయత్నాన్ని వేర్వేరు స్థలాలలో సంచారంతో ప్రారంభించారు. తనకు పక్కవాయిద్యాలుగా తబలాకై పెద్దపెల్లి మల్లయ్య మరియు హార్మోనియంకై మల్లేశంలను సహచరులుగా చేర్చుకొని బిబిధ స్థలాలలో కరికథలు చెప్పడం ప్రారంభిం చారు. జనగామ, నవాబుపేట, నశికల్ దేవస్థానం, యాద గిరిగుట్ట, పెద్దపల్లి, మంథని, హుజూరాబాద్, భువనగిరి, రామగిరి, కారేపల్లి, ఆలేరు మొదలైన పలుచోట్ల తమ హరికథ లతో జనాన్ని పరవశింపచేశారు. వీరికి పి.వి. నరసింహారావు గారు ఒక కథకు హార్మోనియం వాయించారు. యాదగిరిగుట్ట, నశికల్, కొత్తకొండ దేవస్థానాల్లో సత్యనారారాయణ గారు ఆస్థానపండితులుగా, అష్టాన హరికథకులుగా నియమింపబడినారు. సుమారు 1950 సంవత్సరం నుండి 1995 సంవత్సరం వరకు ఆకాశవాణి ఉ తెలంగాణ (306 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> 8ejc61s00yal2t0kc5tby9kfnkn4lkm పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/328 104 211776 552148 2026-04-08T15:02:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'హైద్రాబాద్లో హరికథా కళాకారులుగా బహుళ సంఖ్యలో హరికథా గానం చేశారు. మడికొండ సత్యనారాయణ శాస్త్రిగా- ఆకాశవాణి శ్రోతలకు వారు సుపరిచితులు. వీరు ఎక్కువగా నారాయణ దాసు, బాలాజీ దాస...' 552148 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>హైద్రాబాద్లో హరికథా కళాకారులుగా బహుళ సంఖ్యలో హరికథా గానం చేశారు. మడికొండ సత్యనారాయణ శాస్త్రిగా- ఆకాశవాణి శ్రోతలకు వారు సుపరిచితులు. వీరు ఎక్కువగా నారాయణ దాసు, బాలాజీ దాసు, పరిమి సుబ్రహ్మణ్యం గార్ల హరికథలు చెప్పేవారు. తరచుగా అంబరీషోపాఖ్యానం, కుకలపవిజయం, జానకీ శపథం, ప్రియంవద చరితం, భక్త మార్కండేయ, యదార్ధ రామా యణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కల్యాణం, హరిశ్చంద్ర మొదలైన కథలు చెప్పేవారు. స్వీయ రచనలు నామదేవ చరితము, బుద్ధ మహాభినిష్క్రమణం, మయూర ధరా, జగన్నాథస్వామి చరిత్ర మొదలైనవి. బుర్రకథ(భారతం), కీర్తనలు, భజనలు చేశారు. ములుకనూరు గ్రామంలో బంగారు ఉంగరంతో అనంతారంలో బంగారు పతకంతో సన్మానించారు. పెద్దపల్లిలో వరుసగా 80 రోజులు, 80 హరికథలు చెప్పారు. అక్కడి ప్రజలు బంగారు పతకంతో సన్మానించారు. చివరిగా ఆకాశవాణి హైద్రాబాద్లో హరికథా కార్యక్రమం రికార్డింగ్ తర్వాత, ఆకాశవాణి వారు మడికొండ సత్యనారాయణ శాస్త్రి గారితో ఇంటర్యూ జరిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా వారు హరికథా ప్రక్రియను 'హరికథ కథనాన్ని' ఒక ఉపన్యాసంగా పేర్కొన్నారు. ఒక ఉపన్యాసకుడు తన విషయాన్ని పలు సందర్భాలను ఉటంకిస్తూ ఎలా పరిపుష్టం చేస్తారో, హరికథకులు తమ కథను వివిధ కళలతో పరిపుష్టం చేయాలని చెప్పారు. అందుకై హరికథను రాణింపజేయడానికి హరిదాసుకు సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం, వాక్పటిమ, వాక్చాతుర్యం వీనిలో ప్రవేశం, ప్రావీణ్యత అవసరమని పేర్కొన్నారు. సత్యనారాయణ గారికి, వీటన్నిటిలో ప్రావీణ్యత ఉన్న విషయం వారి నెరిగిన వారందరికీ తెలిసిన విషయమే. వరంగల్ జిల్లా, మరియు తెలంగాణ రాష్ట్రం గర్వించ దగ్గ హరికథా కళాకారుల్లో మడికొండ సత్యనారాయణ శాస్త్రి గారు మొదటి వరుసలో ఉండే ధన్యజీవి. తెలంగాణ (307 తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> a2bdclec7v9f8xnqqkv3tx7yndw6ezt పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/329 104 211777 552149 2026-04-08T15:02:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '87 వే ములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం భారతదేశ పుణ్యక్షేత్రాల్లో ఒకటై దక్షిణ కాశిగా పిలువబడు తుంది. వేములవాడకు సాహిత్యపరంగా ఎంతో పేరుంది. విక్రమార్జున విజయాన్ని రచించిన '...' 552149 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>87 వే ములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం భారతదేశ పుణ్యక్షేత్రాల్లో ఒకటై దక్షిణ కాశిగా పిలువబడు తుంది. వేములవాడకు సాహిత్యపరంగా ఎంతో పేరుంది. విక్రమార్జున విజయాన్ని రచించిన 'పంపన', కవి జనా శ్రయాన్ని రచించిన వేములవాడ భీమకవి ఇక్కడివారే. నేటి కాలంలో వీరికి సాటిరాగల కవిత్వము రాసి ఎందరినో మెప్పించి ఒప్పించిన కవి "మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ గారు". వీరు సంప్రదాయ కవిగాక గేయకవి, జానపద కవికూడా. సంప్రదాయ కవిగా కొనసాగుతూనే మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తన మార్గాన్ని మార్చుకొని కవిత్వాన్ని సామాన్యులకు దగ్గరగా తీసుకొని వచ్చినవారు సాంబశివశర్మగారు. పండితుడు, కవి, పురాణ ప్రవచనం, హరికథలు, గానం, సంగీత దర్శకత్వం, నటన, సంస్కృత, తెలుగు, హిందీ భాషలలో అనర్హలంగా మాట్లాడే నేర్పు, అవధానం ఇలా ఎన్నింటిలో తనకంటూ ప్రత్యేకతను కలిగినవారు శర్మగారు. గురువుల దగ్గర నేర్చుకున్నది చాలా తక్కువ. అన్నీ స్వయంగా నేర్చుకున్నవే. త్రికాండ అమరాన్ని, ఆంధ్రనామ సంభవాన్ని చిన్నతనంలోనే చదివినవారు. మేధా దక్షిణామూర్తిని ఉపాసన చేసినవారు. ఏది విన్నా, చదివినా మళ్ళీ చెప్పగలిగే శక్తి కలిగినవారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన శర్మగారి జీవితము ఎన్నో మామిడిపల్లి సాంబశివశర్మ - డా|| విష్ణువందనాదేవి ఒడుదుడుకులలో సాగినా, వారు సాహిత్యపరంగా ఎంతో ఉన్నతిని సాధించారు. 1920 సంవత్సరంలో జన్మించి 1988 జనవరి 9 పుష్య బహుళ పంచమిరోజు దివంగతులై నారు. తన భాధలను రామునికి విన్నవిస్తూ కీర్తనలు రచించిన త్యాగయ్య మాదిరిగా తాను సంకీర్తనలు రచించి భగవం తునిలో ఐక్యం అయినవారు సాంబశివ శర్మగారు మరుగున పడిపోయిన తెలంగాణా కవి. ఆచార్య సి. నారాయణరెడ్డి గారు, అనంతరాజశర్మ గారు, మునుగోటి కృష్ణమూర్తి గారు, వజ్జల సాంబయ్య గారు, చొప్పకట్ల చంద్రమౌళి గారు శర్మగారి సమకాలికులు. డా.సి. నారాయణరెడ్డి గారు సాంబకవి గారి హరికథలు విని ఉత్తేజం పొందిన వాడినని చెప్పేవారు. శర్మగారి రచనలన్నింటినీ చూస్తే, చదివితే వీరి గురించి సమకాలికులు చెప్పే విషయాలు వింటే ఆశ్చర్యం కలుగక మానదు కాకపోతే పలుకుబడికై పాకులాడే మనఃస్తత్వం లేకపోవడంవల్ల వీరికి రావలసిన ఖ్యాతి, పేరు రాలేదేమో! వర్తమాన సమాజంపై పడి దోచుకుంటున్న అన్ని వర్గాలను తీవ్రంగా విమర్శిస్తారు. తాను ఏదీ మొదలు పెట్టినా దాన్ని చివరివరకూ వదిలేవారుకాదు. 1940-50 ప్రాం తంలో భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో ప్రజలు కాస్త సేదదీరడానికి హరికథలూ, బుర్రకథలూ, నాట కాలే ఆధారం. వాటిని ఆసరా చేసుకొని ప్రజలకు దగ్గరగా తెలంగాణ (308) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> c89h7r078ydwdgxq69banyqot43bc4c పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/330 104 211778 552150 2026-04-08T15:02:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉంటూ తన కవిత్వంతో సమాజాన్ని ఆలోచింపచేసినవారు సాంబశివశర్మగారు. శర్మగారు శివభక్తులు, పుట్టి పెరిగింది రాజేశ్వరుని సన్నిధిలో. దాంతో తన రచనల్లో శైవ సంబంధి రచనలు కనిపించినా,...' 552150 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఉంటూ తన కవిత్వంతో సమాజాన్ని ఆలోచింపచేసినవారు సాంబశివశర్మగారు. శర్మగారు శివభక్తులు, పుట్టి పెరిగింది రాజేశ్వరుని సన్నిధిలో. దాంతో తన రచనల్లో శైవ సంబంధి రచనలు కనిపించినా, తరువాత అద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తూ సకల దేవతా సంబంధిత రచనలు, సమాజాన్ని అనుసరిస్తూ సమాజంలోని లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ ఆధునికమైన భావాలను తన పద్యాల ద్వారా వినిపిస్తారు. శర్మగారు రచించిన రాజేశ్వర సుప్రభాతంలో తన మొదటి శ్లోకంలో భారతమాతని స్తుతిస్తూ తన దేశభక్తిని చాటుకుంటారు. "యస్యామూర్డ్ని హిమాలయస్య శిఖరశ్చంచత్కిరీటాయతే యస్యాశ్రోణితటే సరిత్సముదయా సౌవర్ణవాసాయతే యస్యా వక్షసి పుష్పిత క్షితిజరా జిస్తార 'హారాయతే సాప్యాయాద్భరతాంబికా నిజజన స్వారాజ్య ఈ సుప్రభాతాన్ని గురించి డా.సి. నారాయణరెడ్డి గారు ముందుమాట రాస్తూ ఈ ఒక్క శ్లోకం చాలు. "ఏమి ఎత్తుగడ హిమగిరి శృంగమంత ఎత్తైనది" అంటారు. శర్మగారు తన రచనలన్నింటిలో కన్నతల్లికి, జన్మభూమికి ప్రాధాన్యతనిస్తారు. గత కాలంలో ప్రాచుర్యానికి నోచుకోని పేదల దేవుడైన కొమరవెళ్ళి మల్లన్న సుప్రభాతాన్ని రచిస్తూ శర్మగారు సుప్రభాతంలోని శ్లోకాలలో కర్షకులు, కార్మికులు వారి పని పాటలు, పల్లెలను వర్ణిస్తారు. "ఉత్థాయ కర్షక గణోహల మాదదానః బధ్వావయుగేషు వృషభాన ఖియాంతివాపీః నిర్వాతి కార్మిక చయో ధృత వస్తు హస్తః కొంరెల్లి మల్లన విభోతవ సుప్రభాతం” కర్షక, కార్మికులు దినచర్య మొదలుపెట్టారని, ఆవులు, ఎద్దులు, మేకలు తమ తమ నివాసాల నుంచి మేతకై బయలుదేరాయని, కాపరులైన గొల్లలు దండధారులై బయలుదేరారనీ, కర్షకులు నాగళ్ళకు ఎద్దులను కట్టుకొని వ్యవసాయానికి వెలుతున్నారనీ, కార్మికులు కూడా తమ పనిముట్లను తీసుకొని తమ పనికొరకై బయలుదేరు తున్నారనీ, శ్రమ జీవుల జీవన విధానాన్ని కళ్ళముందు తన పద్యాలలో చూపిస్తారు. సుప్రభాతంలో సామాజిక స్పృహను జోడించడం చెప్పుకోదగ్గ విషయం. శంకరాచార్య సుప్రభాతంలో - దేవుడిని పూజించ డానికీ, వేడుకోవడానికీ కులంతో, మతంతో, జాతితో, లింగబేధంతో పనిలేదనీ, అందరీ, అందరికీ దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని స్పష్టంగా వినిపిస్తారు. అలాగే గంగా సుప్రభాతంలో - నీటి కోసం భగీరథుడు పడిన కష్టాలను, వాటిని అధిగమించి గంగను భూమిపైకి తీసుకొచ్చే విధానాన్ని శర్మగారు వర్ణిస్తూ - "తే దుర్మదంమద విఘూర్ణిత లోచనాభ్యాం” అంటారు. నీరు సకల ప్రాణికోటికి జీవనాధారమని అలాంటి గంగకి నమస్కరిస్తున్నాను అంటూ గంగను త్రివర్ణ (ధర్మార్థకా మముల) ఫలరూపమైన మోక్షాన్ని ఇచ్చేదానిగా వర్ణిస్తారు. బాసర సరస్వతీ సుప్రభాతంలో సరస్వతీ అంటే చదువులతల్లి అని చెప్పి ఊరుకోకుండా - "జిహ్వాసుతే విలసనాచ్చ తురాననోభూత్" అంటూ బ్రహ్మ నాలుగు నాలుకలపైన నీవు నడయాడంవల్లనే బ్రహ్మ చతురాననుడు అయినాడని, చేతులందు ఉండడంవల్లనే లిపికర్త అయినాడని, నీ చేతిని గ్రహించడంవల్లనే సృష్టికర్త అయినాడని, ఇదంతా నీ గొప్పతనమేకానీ, బ్రహ్మదికాదని, సృష్టికి మూలం 'స్త్రీ' అని పేర్కొంటారు. శాంతికి, ప్రశాంతతకు గుర్తుగా పేర్కొనే తెలుపు రంగును సరస్వతీ దేవికి ఆపాదిస్తూ, శర్మగారు విద్యవల్ల వినయమూ, సహనమూ, ఓర్పూ, దయ, కరుణ మొదలైన గుణాలన్నీ కలుగుతాయని ఇవన్నీ కలిగి ఉన్న మనిషి వివేకవంతుడిగా, సౌమ్యుడిగా మారి శాంతిని కోరుకుంటా డనీ, అవన్నీ విద్యవల్లనే సాధ్యమని అంటూ సరస్వతీదేవికి ఇష్టమైన రంగు తెలుపని, నిండు పున్నమి వెన్నెలను, మెల్లగా వీచే గాలులను, తెల్లని కలువలను, హంసలను ఉప మానాలుగా పేర్కొంటారు. "జ్ఞాన ప్రదాయని సమస్త కళాప్రపూర్ణే పూర్ణేందు కుందసిత పద్మమరాళవర్ణే వర్ణాత్మికే విశదగండ విశాలకర్లే ఏ తెలంగాణ (309) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> i5v16ljcd47ue302botuj26vrcltkwo పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/331 104 211779 552151 2026-04-08T15:03:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గీర్వాణి వాసర సరస్వతి సుప్రభాతం" అంటారు. వీరు రచించిన 'కుంజవిహారం' అనే కావ్యంలో - "ప్రేమయేగదా భూమికి ప్రియతమంబు శాంమే గదా జగతికి శర్మదంబు త్యాగమే కదా పసుధకు తారకంబు ధర్మమే గ...' 552151 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గీర్వాణి వాసర సరస్వతి సుప్రభాతం" అంటారు. వీరు రచించిన 'కుంజవిహారం' అనే కావ్యంలో - "ప్రేమయేగదా భూమికి ప్రియతమంబు శాంమే గదా జగతికి శర్మదంబు త్యాగమే కదా పసుధకు తారకంబు ధర్మమే గదా ధరణికి దైవతంబు" అంటూ ప్రేమ, శాంతం, త్యాగం, ధర్మం ఎంత విలువైనవో, వాటి అవసరం సమాజానికి ఎంత అవసరమో తెలియజేస్తారు. 1950-70 ప్రాంతంలో శర్మగారు సమకాలీన వ్యవస్థనూ, సమస్యలనూ వస్తువుగా గ్రహించి తమ రచనలను కొనసాగించారు. లోభ సంహారం, మా దేవరలోని పద్యాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. కాలాన్ని కలుషితం చేస్తున్న మానవుల దృష్టి మార్గాన్ని నిరోధించడానికి, ప్రజలు తమ నీతి, నిజాయితీలేని ప్రవర్తనకు సిగ్గుపడి తలవంచుకొని తమ ప్రవర్తనలను మార్చుకోవాలన్న ఆలోచనతో నేను ఈ కృతులను రచిస్తున్నానని తనముందు మాటలో శర్మగారు పేర్కొన్నారు. "సంఘంలో నీతి నియమాలు నశించాయి. ప్రేమ, త్యాగం, దయ ఎక్కడా కనిపించడంలేదని, దంభమను రావణుని ఉదరమున లోభమను అమృతం ఉన్నంతవరకూ పాపమనే శిరస్సును ఎన్నిసార్లు ఖండించినా అన్నిసార్లు పుడుతూనే ఉంటుంది. 'పాపసంహారం' కావాలంటే 'లోభసంహారం' కావాల్సిందే అంటారు". "హక్కులు భారతీయులవియంచు స్వతంత్రత వచ్చినంచుమా ప్రక్కన బలమైన పరదేశపు పాలన పోయెనంచు మా యకు బలెల్ల దీర్చి మము హాయిగ మంచు ప్రభుత్వమింకచే జిక్కెనటంచు నుచ్చితిమి 'సీ' యవి స్వప్నసమంబు లాయెరా స్వాతంత్రము వచ్చిన తర్వాత దేశము బాగుపడు తుందనీ, అందరికీ కూడు, గుడ్డ అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డానని అవన్నీ అడియాసలు అయ్యాయని ఆవేదన చెందుతారు. 'ఛీ' అని చీదరించుకోవడంలోనే కవి ఆవేదన, -ఆవేశము వ్యక్తమవుతున్నాయి. "శాసనమందు మాయ, జనసంఘములందున మాయ, దేవతా వాసములందు మాయ, పదవాసుల నాల్కలయందు మాయ ఆ ఫీసులయందు మాయ, మహపీసులయందున మాయ పాంసులా హాసమునందు మాయ, భాషగగణలందున మాయలోభమా” అంటూ అంతటా మోసము, మాయ నిండి ఉందని, నిజాన్ని నిర్భయంగా చెపుతారు. "పండినవి సస్యముల? మహాపాతకముల నిండినవి చెర్పులా? అవినీతి తతుల పెరిగినవి విభవమ్ములా? విప్లవములు తలచినది విశ్వహితమా? నిర్ణయులమతమ" అని పై ప్రశ్నలను సమాజము ముందు పెడుదూ “బొంకులాడే” పదాలు మాట్లాడుతూ తిరిగేవారు భూమికి, సంఘానికి బరువంటారు. "నీతులు గుమ్మరింతురు వినీతులవోలె నటింతురాపయిన్ జీతములేని నౌకరియు జేతురు లంచపుటాస జేసివి ఖ్యాతి గడించుకోదలచి ఖద్దరు దుస్తులు దాళ్ళమందురీ ప్రేతల సంస్కరింపుమవలీలగ వేమలవాడ దేవరా!! ఈ "ప్రేతల" సంస్కరింపువలీలగ అన్న ప్రయోగం కొత్తగా కనిపిస్తుంది. నేడు సమాజంలో ఎక్కడో కొంతమంది తప్ప చాలావరకు నాయకులంతా బ్రతికి ఉన్న శవాలనీ, అలాంటివారివల్ల సమాజానికీ, దేశానికి ఒరిగేది ఏమీలేదనీ, అలాంటి వారిని నీవే సంస్కరించాలని ఆ దేవుడిని వేడుకుంటారు. నేడు 'లంచం' అనే వ్యసనానికి అలవాటుపడి దేశాన్ని తాకట్టు పెడుతున్నారని అంటూ - దొరికిన రోజు సిగ్గెగ్గులు లేకుండా తిరిగి సమాజంలో తిరుగుతున్నారని బాధపడుతూ "లంచము నిచ్చువారల విలాసపు తెలంగాణ (310) తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> krhr1l2mdidvk1r6zxybcwz39lulxss పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/332 104 211780 552152 2026-04-08T15:04:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'జూపులు గారవింతురా డించిన పట్టులాడెదరు ఠీవిగా టెక్కులు పెక్కు జూపిరా వించిన తావుకేదెదరు బింకము సంకము కప్పగింతురీ పంచకులన్ దలంచుకొన వచ్చునే లేమలవాడ దేవరా 60 సంవత్సరాల క్ర...' 552152 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>జూపులు గారవింతురా డించిన పట్టులాడెదరు ఠీవిగా టెక్కులు పెక్కు జూపిరా వించిన తావుకేదెదరు బింకము సంకము కప్పగింతురీ పంచకులన్ దలంచుకొన వచ్చునే లేమలవాడ దేవరా 60 సంవత్సరాల క్రితమే ఇంత ఆధునికంగా, ఆవేదనతో తనదైన శైలిలో రాసి, చదివిన ప్రతి పాఠకుని ఆలోచింపజేసేవిగా ఉంటుంది వీరి కవిత్వం. "సంఘమునకు వివేకలోచనము లేదు రిక్తులనశక్తుల మన్పులేడు లేడు మారుపడకున్న మనకు సేమంబు లేదు. ఖలులు నశియింపకున్న సౌఖ్యంబు లేదు సంఘానికి వివేకమనే 'చూపు' లేదని, అసహాయులను ఆదుకునే రాజు లేడని, మార్పు అనేది లేకపోతే, రాకపోతే క్షేమం లేదని, దుర్మార్గులు నశించకుంటే సౌఖ్యం, సుఖం అనేవి లేవని, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను, వాటి కారణాలను, విశ్లేషించి సంఘాన్ని బాగుచేయాలని కవిగా సాంబశివశర్మగారు ఆలోచించేవిధంగా సందేశాన్ని ఇస్తారు. ఇంతటి ప్రతిభ కలిగిన వ్యక్తి తన పద్యకావ్యాలు, సుప్రభాతాలు, నాటకాలు, బుర్రకథల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచిన 'మహామనిషి, వేములవాడ దేవస్థానపు ఆస్థానకవిగా ఉండిన మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ గారు మన తెలంగాణా ప్రాంతమునకు చెందినవాడు కావడం మనమందరము గర్వించదగిన విషయము. తెలంగాణ (311) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> eaks1cayrs4mnyicicvtedm655gzjjp పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/333 104 211781 552153 2026-04-08T15:04:29Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '88 ప్ర సిద్ధి పొందిన నల్లగొండజిల్లాలో పోచమ్మచర్ల (పోశించర్ల) పేరుతో గల హుజూర్ నగర్ పట్ట ణంలో 08-12-1919 నాడు శ్రీ మందపాటి వెంకట్రాజు సుబ్బమ్మ, గురువారాజు దంపతులకు జన్మించారు. తండ్...' 552153 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>88 ప్ర సిద్ధి పొందిన నల్లగొండజిల్లాలో పోచమ్మచర్ల (పోశించర్ల) పేరుతో గల హుజూర్ నగర్ పట్ట ణంలో 08-12-1919 నాడు శ్రీ మందపాటి వెంకట్రాజు సుబ్బమ్మ, గురువారాజు దంపతులకు జన్మించారు. తండ్రి చిన్నపాటి వ్యవసాయదారుడు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా తాకట్టులో పడి హరించుకుపోయింది. వెంకట్రాజు గారు ముగ్గురాడ పిల్లలు పెదనర్సమ్మ, కృష్ణవేణమ్మ, చిననర్సమ్మల తరువాత జన్మించిన నాలుగో సంతానం. ఆయనకు యుక్తవయస్సు వచ్చేనాటికి ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు.. అందుకని వెంకట్రాజు యాయవారం చేసుకుంటూ గడిపారు. ఆయన చదువు ఆరవ తరగతి వరకే సాగింది. ఒక మిత్రుని సహకారంతో ఏలూరు వెళ్ళి వారాలు చేసుకుని వెంకట్రాజు జీవింపసాగారు. అక్కడే గగ్గులు అనే నామాంతరం గల నల్లాన్ కృష్ణమాచార్యులు అనే సంగీత విద్వాంసునితో పరిచయం ఏర్పడింది. కృష్ణమాచార్యులు అప్పటికే 'ఉన' (1989) అనే సినిమాలో కృష్ణునిగా నటించియున్నారు. రాజుగారి కంఠం విని ఆచార్యుల వారు తన వెంట తీసుకవెళ్ళి “చండిక (1940) సినిమాలో రాజుగారి చేత ఒక పాట పాడించారు. అంతేగాక స్వయంగా సంగీతవిద్యను కూడా బోధించారు. పరిస్థితులు కుదరక వెంకట్రాజు ఖమ్మం చేరి సంగీత పాఠాలు చెప్పుకుంటూ జీవించసాగారు. అక్కడా కుదరక మందపాటి వెంకట్రాజు - డా॥ ఎం. పురుషోత్తమాచార్య తిరిగి హుజూర్ నగర్ చేరి సంగీతకచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. సూర్యాపేట, నల్లగొండ, హైద్రాబాదు, ఖమ్మం, జగ్గయ్యపేట, మెదక్, గుమ్మడిదల, దేవరకొండ, కోదాడ మొదలైన చోట్లలో కచేరీలు చేశారు. హైద్రాబాదులోని ఖైరతాబాదు దక్కన్ రేడియో స్టేషన్లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా చేరి వెంకట్రాజు గారు ఎంతోమంది వర్ధమాన గాయకులను లోకానికి పరిచయం చేశారు. అందులో ప్రముఖులు ఎం.వి.ఎన్. ఆచార్య, మాస్టర్ విశ్వం, ఎం.ఎల్.ఎన్. చారి, ఎం. చిత్తరంజన్ మొదలైనవారు. రాజుగారు సంగీతంలోనే కాక క్యారం, చెస్, క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. కందిబండ, గణపవరం గ్రామాలకు చెందిన దేశముఖు కొందరు ఒక సినిమా తీయాలనుకుని రాజుగారి ద్వారా మద్రాసుకు చేరారు. 1952లో వారు శు భోదయపతాకం కింద హెచ్.వి. బాబు దర్శకత్వంలో 'ఆదర్శం' అనే సినిమాను తీశారు. జగ్గయ్య, జానకి నాయికా నాయకులుగా ఉన్న ఆ సినిమాకు అశ్వద్దామ సంగీత దర్శకుడుగా పని చేశారు. ఆ సినిమాలో వెంకట్రాజు గారితో కొన్ని పాటలు పాడించారు. సినిమా విజయవంతం కాలేదు, కానీ వెంకట్రాయి మాత్రం మద్రాసులోనే ఉండిపోయారు. కొన్ని రోజుల తరువాత రాజుగారు హుజూర్నగర్కు వచ్చి కుటుంబ పరిస్థితులను పర్యవేక్షించారు. కొంత తెలంగాణ 312 తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> r47l0a1dzsq1xwrwxaz3wjkrpe9sduc పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/334 104 211782 552154 2026-04-08T15:04:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆలోచించి కుటుంబాన్ని మద్రాసుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. కాని ఆయన ఇల్లాలు అనసూయమ్మ అందుకు ఒప్పుకోలేదు. ముగ్గురు కొడుకులు పాండురంగరాజు, కృష్ణంరాజు, సత్యనారాయణ రాజు ఇ...' 552154 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆలోచించి కుటుంబాన్ని మద్రాసుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. కాని ఆయన ఇల్లాలు అనసూయమ్మ అందుకు ఒప్పుకోలేదు. ముగ్గురు కొడుకులు పాండురంగరాజు, కృష్ణంరాజు, సత్యనారాయణ రాజు ఇంకా చిన్నపిల్లలు. కుమార్తె రంగనాయమ్మకు వివాహం చేయవలసి యున్నది. అందరు మద్రాసు వెళితే ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరడంలో ఎన్నో సమస్య లొస్తాయని నచ్చజెప్పింది. రాజుగారు ఆ బాధ్యతలన్నీ భార్యకు అప్పజెప్పి తానొక్కడే మద్రాసుకు చేరుకున్నారు. 1958లో ఈస్టిండియావారు తీసిన "వక్కింటి అమ్మాయి” సినిమా దర్శకులు సి. పుల్లయ్యగారి ప్రోత్సాహంతో రాజుగారు ఆ సినిమాలో నాయికకు సంగీత గురువు పాత్రలో కాసేపు కనిపించే అవకాశం పొందారు. ఆ సినిమాలో రేలంగి, అంజలి ప్రధానపాత్రధారులు. అయితే సినిమారంగాన్ని వదులుకోకూడదనే ఉద్ధేశ్యంతో రాజుగారు ఆ పాత్రను ఒప్పుకొన్నప్పటికీ రాజుగారి దృష్టంతా సంగీతం మీదనే ఉంది. 1958లో ప్రసిద్ధ సినీసంగీత దర్శకులు టి. చలపతి రావుగారితో పరిచయం ఏర్పరచుకున్న రాజుగారు సినీ సంగీత దర్శకత్వంలో ఉండే మెలకువలన్నీ ఆయన దగ్గర క్షుణ్ణంగా నేర్చుకున్నారు. అప్పుడే మాస్టర్ వేణుకూడా రాజు గారికి పరిచయమైనారు. ఆయన రాజుగారి బాణీలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చలపతిరావుతో కలిసి వెంకట్రాజు గారు రిక్షాలో వెళుతూ ఉండగా సన్నగా ముసురుపడుతున్న ఆ వేళలో ఒయ్యారంగా నడిచి వెళుతున్న ఓ అమ్మాయిని చూసి వెంకట్రాజుగారు "నిలువవే వాలు కనులదానా” అని అప్రయత్నంగా పాడారు. అది విన్న చలపతిరావు మెచ్చుకుని న్నే పల్లవిగా చేసి కొసరాజుగారితో పూర్తి పాట రాయించుకున్నారు. ఆ పాటను 1959లో విడుదలైన "ఇల్లరికం" సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగారి మీద చిత్రించారు. ఈ పాటను పాడిన ఘంటసాల గారు చెప్పినట్టు గానే ఆ సినిమా 25 వారాలు ఆడి ప్రజాదరణ సంపాదిం చింది. ఈ సినిమాలో 'నేడు శ్రీవారికి' అనే యుగళగీతంలోని కనెక్షన్ హమ్మింగ్ను సూచించి పాటకు నిండైన సుశ్రావ్యతను తెచ్చిన వెంకట్రాజు గారిలో నిగూఢంగా దాగియున్న ప్రతిభను చలపతిరావుగారితో బాటు సంగీతకారులందరూ బాగా గుర్తించారు. అటు సినిమా పనులను, ఇటు సంగీత కచేరీలను నిర్వహించుకుంటూనే వెంకట్రాజు గారు హయాూర్నగర్లో జరిగే త్యాగరాజ ఉత్సవాలకు హాజరయ్యేవారు. అభిమానుల ప్రోత్సాహంతో కమ్మని లలితగీతాలను, ఒకటి, రెండు త్యాగరాజ కీర్తనలను హార్మోనియం వాయించుకుంటూ మధురంగా ఆలపించి ఆనంద పరిచేవారు. ఆయనకు కాకరవాయి రామమోహనశర్మగారు తబలాతో సహకరించే వారు. అప్పుడే ఆయన తన కూతురైన రంగనాయకమ్మకు మేనల్లుడు రామరాజుతో వివాహం జరిపించారు. ఆ సందర్భంగా అప్పటి సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీమాన్ ఎం. సీతారామానుజాచార్యులుగారి శాస్త్రీయ సంగీత కచేరీని నిర్వహించారు. సంగీతం పట్ల ఆయనకు అంతటి గౌరవం, ప్రేమ ఉన్నాయి. పెండ్లి పనులు ముగించుకుని రాజుగారు తిరిగి మద్రాసుకు చేరుకున్నారు. టి. చలపతిరావుగారి ప్రోత్సాహంతో వెంకట్రాజు కన్నడ సినీరంగంలోకి అడుగుపెడుతూనే 1960లో వి.ఆర్. స్వామి దర్శకత్వంలో తీసిన "భక్త కనకదాస" సినిమాకు మొట్టమొదటిసారి సంగీతదర్శకత్వం చేపట్టారు. ఆ సినిమాకు జాతీయపురస్కారం లభించడం, రాజుగారి సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు రావడం అన్నీ కలిసి రాజుగారి డిమాండ్ పెంచాయి. ఈ సినిమాలో రాజకుమార్, కృష్ణ కుమారి నాయికానాయకులు. దీనిలోని పాటలన్నీ సంగీత రస్కుల మెప్పు పొందాయి. వాటిలో 'శృంగార శీల' అనే పాట విశేషప్రజాభిమానం పొందింది. ఈ సినిమాతోనే రాజు గారికి సినీసంగీతదర్శకునిగా ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత కన్నడంలోనే వరుసగా “రాజా సత్యవ్రత, ధర్మస్థళ మహాత్మ్యం, తేజస్విని, చంద్రకుమార, జీవనతరంగ, నందాదీప” అనే సినిమాలకు సంగీతం సమకూర్చి కన్నడ సినీసంగీతరంగంలో తిరుగులేని సంగీతదర్శకునిగా మంచి ప్రసిద్ధిని పొందారు. అప్పుడే తెలుగు సినిమారంగం నుండి పిలుపురాగా వెంకట్రాజు గారు శ్యాంప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకం కింద వై.ఆర్. స్వామి దర్శకత్వంలో తయారైన “స్వర్ణగౌరి” సినిమాకు సంగీతదర్శకునిగా పనిచేశారు. ఈ సినిమాలో కాంతారావు, కృష్ణకుమారి నాయికానాయకులు. తెలంగాణ (313) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 2e0caj1it75xlr4yflspyqbbfgvivr3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/335 104 211783 552155 2026-04-08T15:05:05Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషలలో నిర్మించి ఏకకాలంలో విడుదల చేశారు. 'స్వర్ణగౌరి' సినిమాలోని పాటలన్నీ విశేషాభిమానాన్ని పొందాయి. వీటిని కన్నడంలో ఎస్. కరీంఖాన్, తెలుగులో అనిసెట...' 552155 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషలలో నిర్మించి ఏకకాలంలో విడుదల చేశారు. 'స్వర్ణగౌరి' సినిమాలోని పాటలన్నీ విశేషాభిమానాన్ని పొందాయి. వీటిని కన్నడంలో ఎస్. కరీంఖాన్, తెలుగులో అనిసెట్టి రాశారు. 'జయమీవే జగదీశ్వరి' పాటను ఎస్. జానకితో పాటు ఎం. చిత్తరంజన్ ఆలపించారు. "ఆశలన్నీ కలబోసి” పాటను విన్న మాస్టర్ వేణు ఎంతో ఉప్పొంగిపోయి ఆ స్ఫూర్తితో తాను సంగీతం అందించిన 'మురళీ కృష్ణ" (1964) సినిమా కోసం 'మ్రోగునా ఈ వీణ' పాటను రూపొందించుకోవడం రాజుగారి బాణీలకున్న మాధుర్యశక్తికి చక్కని నిదర్శనం. "జయజయ నారాయణా” అనే పాటను రాగమాలికలో పాడడానికి మొదట కొంచెం తేలికగా తీసుకున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు తరువాత పాట బాణీలోని గాఢతత్త్వాన్ని ఒకే రాగం అని భ్రమింపజేసే గొప్పతనాన్ని గ్రహించి అద్భుతంగా ఆలపించారు. రికార్డింగు జరిగిన తరువాత ఆయన రాజుగారిని ప్రశంసలతో ముంచెత్తారు. వెంకట్రాజుగారు 'రాజా సత్యవ్రత' సినిమాకు పనిచేస్తున్నప్పుడే ఆయన దగ్గర ఎ. అప్పలరాజు, విజయభాస్కర్, ఎం. రంగారావు, ఎం.వి.ఎస్. ఆచార్య అనేవారు అసిస్టెంట్లుగా చేరారు. సినిమాల్లోనే కాక ప్రయివేటు రికార్డుల రంగంలో కూడ రాజుగారు ఎంతో కృషి చేశారు. ఘంటసాల గారి "పుష్ప విలాపం" స్ఫూర్తితో కరుణశ్రీగారి "పాకిపిల్లా పద్యాలను వెంకట్రాజు గారు మృదుమధురంగా ఆలపించగా హెచ్.ఎం.బి. వారు రికార్డుగా విడుదల చేశారు. దీనికి అప్పటి ఆకాశవాణి కళాకారులు శ్రీ ఉపద్రష్ట కృష్ణమూర్తిగారు వాద్యబృందాన్ని నిర్వహించారు. అదే విధంగా పిఠాపురం నాగేశ్వరరావు, రాణి, కోమల, పి.బి. శ్రీనివాస్ మొదలైన కళాకారులతో "ఆంధ్రదేశమా వర్ధిల్లు, అత్తవారి ఇంటికెళ్ళి చెల్లెలా, వద్దోవద్దో పెండ్లి, నలుగుకు లేచి రారా, హారతి మీరేల ఇవ్వరే" వంటి పాటల్ని ఎన్నో పాడించి వెంకట్రాజుగారు ప్రజాభిమానాన్ని విశేషంగా సంపాదించారు. “ఎంత మంచి చిన్నది, చిన్నిపూవే వాడినా, కృష్ణా ముజ్జగాలు, ఓహో ప్రతికుతీ, మోవి చిగురుపై, రాబోకు రాబోకురా, మెరుపులు పూవులు దండగా” మొదలైన లలితగీతాలకు మధురమైన బాణీలను సమకూర్చి వర్ధమాన గాయకులతో పాడించారు. వెంకట్రాజుగారు స్వరపరచిన దాశరథిగారి “భూధరమో సాగరమో” పాటను మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఆలపించి ఎంతో ప్రచారంలోకి తెచ్చారు. చిత్తరంజన్ గారిని 'స్వర్ణగౌరి' సినిమా ద్వారా రాజుగారు పరిచయం చేయగా ఆ తరువాత చిత్తరంజన్ 'కులదైవం' మొదలైన మరికొన్ని సినిమాల్లో పాటలు పాడడమే కాక కొన్నిటికి సంగీతదర్శకత్వం కూడా వహించి పలువురి ప్రశంసలు పొందారు. హుజూర్నగరులోని చిన్ననాటి మిత్రులైన ఎం. వెంకట నరసింహాచార్యులు గారిని పిలిపించుకుని వెంకట్రాజుగారు తన దగ్గర హార్మోనిస్టుగా చేర్చుకున్నారు. "స్వర్ణగౌరి” సినిమాపాటలను పాడే విషయంలో గాయనీగాయకులకు శ్రీ ఆచార్యులవారి చక్కని శిక్షణ ఇచ్చారు. తన సినిమాలకు ఆచార్యులవారు అందిస్తున్న సహాయసహకారాలను పరిశీలించిన వెంకట్రాజు గారు ఆచార్యుల వారికి "నాగ మోహిని” సినిమాకు సహాయసంగీత దర్శకత్వ బాధ్యతలను అప్పగించాలను కున్నారు. తరువాత రెండు తెలుగు సినిమాలకు సంగీతం సమకూర్చు అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుందామనుకున్నారు. వాటిలో ఘంటసాలగారి చేత పాడించవలసి వున్నది కూడా. కాని కొంతకాలం నుంచి వేధిస్తున్న క్షయవ్యాధి తీవ్రరూపం దాల్చింది. ఇవేవీ జరక్కుండా చేసింది. దాని ఫలితంగా 1963 ఏప్రిల్ 17న వెంకట్రాజుగారు కన్నుమూశారు. వెంకట్రాణులగారి మొదటి ఇద్దరు కుమారులు గతించారు. చివరివారు సత్యనారాయణరాజు ఉపాధ్యాయునిగా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. వెంకట్రాజుగారు భౌతికంగా మన మధ్యన లేకున్నా ఆయన అందించిన సుమధుర సంగీతరసధునులు మాత్రం సంగీతప్రపంచంలో అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఉ తెలంగాణ (314) తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> lr39dqb5lr0guwvwcn3laynohfbwyvr పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/336 104 211784 552156 2026-04-08T15:05:20Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '89 పాత్రికేయుడిగా, రెండు ఆంధ్ర మహాసభ సమావేశాల అధ్యక్షునిగా, రయ్యత్ పత్రిక సంపాదకుడిగా, సంస్థానంలో హిందూ ముస్లిం సమైక్యత కోసం తన శక్తి మేరకు కృషి చేసిన దార్శనికుడిగా, ఆత్మక...' 552156 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>89 పాత్రికేయుడిగా, రెండు ఆంధ్ర మహాసభ సమావేశాల అధ్యక్షునిగా, రయ్యత్ పత్రిక సంపాదకుడిగా, సంస్థానంలో హిందూ ముస్లిం సమైక్యత కోసం తన శక్తి మేరకు కృషి చేసిన దార్శనికుడిగా, ఆత్మకథా కర్తగా, రాజకీయ మేధావిగా, చరిత్రలో నరసింగరావు స్థానం మహబూబ్నగర్ జిల్లాలో ముందుముల వారి కుటుంబానికి ఎంతో పేరున్నది. పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన ముందుముల నరసింగరావు మార్చి 17, 1896లో ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. స్వగ్రామమైన తలకొండపల్లిలో ప్రాథమిక విద్య పూర్తిచేసి 1912లో హైదరాబాదు వచ్చి ఉన్నత విద్య నభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. బాల్యంలోనే ఉర్దూ, పర్షియన్ తదితర భాషలలో బాగా పరిచయం ఏర్పడింది. 1916లో తన తోటివారితో కలిసి వామన్ నాయన్ అధ్యక్షతన “యంగ్మెన్ యూనియన్" ను స్థాపించారు. 1921లో న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకీయాలు చేపట్టారు. రయ్యత్ అనే ఉర్దూ వార్తా పత్రికకు వ్యవస్థాపక సంపాదక బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ ద్వారా నిజాం నిరంకుశాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్యపర్చారు. 1927లో ప్రారంభించబడిన రయ్యత్ వార్తాపత్రిక నిజాం మందుముల నరసింగరావు - షబ్నవీజ్ వెంకటరంగారావు ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు నిషేధానికి గురై 1931లో దినపత్రికగా పునః ప్రారంభమైంది. సుదీర్ఘకాలంపాటు ప్రచురితమైన “రయ్యత్” ప్రముఖ రచయిత - వెల్తురి మాణిక్యరావు అభివర్ణనల్లో చెబితే “నిజాం రాష్ట్రంలో భావ విప్లవాన్ని తెచ్చిన రయ్యత్ సంపాదకు లైన ముందుముల భారతదేశంలోనే ఉత్తమ పత్రికా సంపాదకుల స్థాయికి చెందినవారు. రయ్యత్ విశేషాల్ని నరసింగరావు తమ ఆత్మకథ "యాభై సంవత్సరాల హైదరాబాద్ లో నమోదు చేశారు. ముందుముల వారి మాటల్లోనే చెబితే... "పత్రికా రచన గురించి నేను ఎక్కడా తర్బియత్ తర్ఫీద్ (ట్రైనింగ్) పొందలేదు. కనీసం బాగా నడుస్తున్న పత్రికల్లో చేరి పని నేర్చుకొని యుండలేదు. అనుభవాలు సాధించియుండలేదు. నిజంగా విచారిస్తే ఏ విశ్వవిద్యాలయములోనైనా చేరి పత్రికా రచనకు అనుగుణ్యమైన రాజకీయ ఆర్థిక విషయాల గురించి విద్యాభ్యాసము చేయు భాగ్యము నాకు లభించలేదు. నేను ఎంతవరకు సమర్థుడునా అన్న విషయము ఆలోచించకుండ ఈ రంగములో కాలు పెట్టినాను. ఆ కాలములో ప్రభుత్వ సమాచారశాఖ అనునది యేదిలేదు. పత్రికా ముద్రణ గురించి నియమాల ననుసరించి సర్వాధికారాలు పట్టణ పోలీస్ కమీషనర్ (కొత్వాల్) కే ఉండేవి. పత్రికా ముద్రణకు సంబంధించిన దరఖాస్తు కొత్వాల్ సాహెబు వద్ద తెలంగాణ 315 తేజోమూర్తులు ఉంటా<noinclude><references/></noinclude> qdywzw8l7yd10k8dxnly0g1lw2rlvge పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/337 104 211785 552157 2026-04-08T15:05:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పెట్టుకోవలసి వచ్చేది. దరఖాస్తు మంజూరు చేసే అధికారము కొత్వాలువే. పత్రికలను కంట్రోలులో పెట్టుకునే సర్వాధికారాలు కొత్నాలు సాహెబుతుండేవి. ఆ కాలములో రాజబహదూరు వెంకట రామారెడ...' 552157 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పెట్టుకోవలసి వచ్చేది. దరఖాస్తు మంజూరు చేసే అధికారము కొత్వాలువే. పత్రికలను కంట్రోలులో పెట్టుకునే సర్వాధికారాలు కొత్నాలు సాహెబుతుండేవి. ఆ కాలములో రాజబహదూరు వెంకట రామారెడ్డి గారు కొత్వాల్ పదవిపై నుండిరి. నేను రయ్యత్ వారపత్రిక ముద్రించుటకు వీరి వద్దనే దరఖాస్తు పెట్టుకొని అనుమతిని పొందితిని, పత్రికా నిర్వహణకు కావలసిన యేర్పాట్లు యేమిలేవు. ఆర్థికంగా కూడా యే యేర్పాట్లు లేవు. నా ఆర్ధిక పరిస్థితి ఏమి బాగాలేదు. పెట్టుబడి పెట్టు భాగస్థుడు కాని, లేక యజమాని కాని లేడు. నేనే యజమానికి, నేనే ఉద్యోగిని, నేనే పెట్టుబడిదారుడను, నేనే వర్కింగ్ జర్నలిస్టును”. తొలుత రయ్యత్ పత్రికను "దర్శన్ రిపోర్ట్ ప్రెస్"లో అచ్చు వేసేవారు. సంస్థాన ఆర్య సమాజ నాయడులలో ప్రముఖులైన పండిట్ నరేంద్రజీ కొంతకాలంపాటు పత్రికకు మేనేజర్ ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పట్టభద్రుడు బషీర్ అహ్మద్ తాహీర్ మొదట ఉప సంపాదకులుగా పని చేశారు. ఇమ్రోజ్ పత్రిక ద్వారా విఖ్యాతుడైన అమర పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ తొలుత రయ్యత్లో నరసింగరావు దగ్గర ఉప సంపాదకులుగా ఉన్నారు. రయ్యతు ప్రభుత్వ ప్రకటనలు లేవు! హైదరాబాద్ పుర ప్రముఖుల్లో కొందరు ఆర్ధికంగా ఆదుకున్నారు. నరిసింగరావును తెలంగాణా ముట్నూరి కృష్ణారావుగా అభివర్ణించవచ్చు. కోస్తాలో "కృష్ణాపత్రిక" అందించిన చైతన్యాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో “రయ్యత్ సాధించింది. కృష్ణా పత్రికలో ముట్నూరివారు రాసే సంపాదకీయాలు అత్యంత సమగ్ర రీతిలో ఉండేవి. రయ్యత్లో నరసింగరావు కూడా అట్లాగే సవివరమైన సంపాదకీయాలు రాసేవారు. వీటిని ఉన్నతస్థాయికి చెందిన సంపాదకీయాలుగా పేర్కొంటారు. ముందుముల నరసింగరావు మితవాది. ఆయన ప్రజా జీవితం ఆ సొంతం మితవాద వైఖరితోనే కొనసాగింది. తెలంగాణాలో 1980లో తొలి సమావేశాన్ని జరుపుకున్న ఆంధ్ర మహాసభలో ఆరంభదశలో మితవాదులవే అధిక బలం. వారిలో నరసింగరావు ఒకరు. రయ్యత్ పత్రిక ద్వారాను, హైదరాబాద్ సంస్థానం విషయంలో సమగ్ర అవగాహన ఉన్న మేధావిగానూ 1930ల నాటికే నరసింగరావు గుర్తింపును పొందారు. అందుకే 1937 డిసెంబరు నెలలో నిజామాబాద్లో నిర్వహించిన (ఆరవ) ఆంధ్ర మహాసభకు నరసింగరావును అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నరసింగరావు ఉర్చులో అద్భుత వైదుష్యాన్ని సాధించారు. కానీ ఆయనికి తెలుగులో లోతైన ప్రవేశంలేదు. అధ్యక్షులు నరసింగరావుతో సహా అందరూ ఉర్దూలోనే ప్రసంగిం చటంతో సభలోనే ఉన్న తెలుగు భాషా వాదులు తమ నిరసన తెలిపారు. అయితే "ఆంధ్ర మహాసభ ఆంధ్ర భాషాసభకాదు” అని రావి నారాయణరెడ్డి, కొండా వెంకటరెడ్డి వంటివారు గట్టిగా చెప్పడంతో భాషా వివాదం సద్దుమణిగింది. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో నెలకొన్న వాతా వరణంపట్ల పూర్తి అవగాహనతో ఉంటూ, బాధ్యతాయుత వైఖరిలో వ్యవహరించిన మేధావి ముందుముల, సంస్థానంలో మత ఉద్రిక్తతలులేని ప్రశాంత స్థితి ఉండాలన్న సంకల్పంతో ఆయన చేసిన కృషి ఇందుకు నిదర్శనం. 1938 నాటికి సంస్థాన పరిస్థితులు సజావుగాలేవు. ఆరంభంకాక మునుపే కాంగ్రెస్ పై సర్కారు నిషేధాన్ని విధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వందేమాతరం ఆందోళనను నిర్వహించారు. హిందువుల మత సంబంధమైన హక్కులను కోరుతూ ఆర్య సత్యాగ్రహం జరిగింది. ఈ స్థితిలో హిందూ ముస్లిం ఐక్యత ఎంతో అవసరమని నరసింగరావు భావిం చారు. ఈ సందర్భంలో నరసింగరావు ఎంతో వివేచనతో వ్యవహరించారు. చర్చల కోసం మహాత్మగాంధీని, మౌలానా అబ్దుల్ కలాం అజాద్ను కలుసుకుందామని బహదూర్ జంగ్కు సూచించారు. అయితే సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు అన్న కీలకాంశంపై సయోధ్య కుదరలేదు. చర్చలు నిర్వహించే విషయంలో నరసింగరావు ప్రదర్శించిన దార్శనికత ఎంతో గొప్పది. ఆయన అభిప్రాయాలకు ఆ కాలంలో సంస్థానంలో ఎంతో విలువ వుండేది. వెల్దుర్తి మాణిక్యరావు తమ “హైదరాబాద్ స్వాతం త్ర్యోద్యమ చరిత్ర" అనే గ్రంథంలో ఇట్లా రాశారు... అఖిల భారత స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్ కు కర్ణధారిగా ఉండిన పండిత జవహర్లాల్ నెహ్రూగారి వద్దకు హైదరాబాద్కు సంబంధిం చిన ఏ కాగితాలు వెళ్ళినా "వాటిని పరిశీలించవలసింది”గా నరసింగరావు వద్దకు పంపేవారు. ఇదీ నరసింగరావు స్థాయి. ఉ తెలంగాణ (316 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> 7wexg8efcsdrf35zujgq6odtc7nl78f పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/338 104 211786 552158 2026-04-08T15:05:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఇంక రాష్ట్ర స్థాయిలో రయ్యత్ పత్రికలో నరసింగ రావు గారేమి రాసినారో చూతామని స్వయంగా నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఆతురత చెందేవాడు. ప్రతీవారం రయ్యత్ సంపాదకీయ వ్యాఖ్యలు తప...' 552158 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఇంక రాష్ట్ర స్థాయిలో రయ్యత్ పత్రికలో నరసింగ రావు గారేమి రాసినారో చూతామని స్వయంగా నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఆతురత చెందేవాడు. ప్రతీవారం రయ్యత్ సంపాదకీయ వ్యాఖ్యలు తప్పక చదివేవాడు. నరసింగరావు మితవాదే అయినప్పటికీ ఆనాటి నిజాం వ్యతిరేక పోరాటంలో ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు అనుభవించక తప్పలేదు. చిత్తశుద్ధితో వ్యవహరించే నాయకుడు కనుక ఈ ఇబ్బందుల్ని నిబ్బరంతో భరించారు. పలు పర్యాయాలు రయ్యత్ పత్రికను నిలిపివేయవలసి వచ్చింది. నిజాం సర్కారు ఆయనపై హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళకూడదనే నిషేధాన్ని విధించింది. 1947 నవంబరు 24వ తారీఖున అరెస్టు చేసింది. నరసింగరావును ముషీరాబాద్ జైలుకు తరలించారు. నెలరోజుల తరువాత సర్కారులో స్థానమిస్తామని తెలిపారు. అయితే నిజాం మంత్రి మండలిలో చేరేందుకు నరసింగరావు నిరాకరించారు. గాంధీయ సిద్ధాంతాలు, విలువలపట్ల నరసింగరావు విశ్వాసం తిరుగులేనిది ఈ దిశలో ఆయన పలు బాధ్యతలు చేపట్టారు. 1954లో ల్యాండ్ కమీషన్ చైర్మన్ గా వ్యవహరించారు. బూర్గుల రామకృష్ణారావు ఆరంభించిన భూ సంస్కరణల ప్రయత్నాలకు ఇది మార్గదర్శనం చేసింది. నీలం సంజీవరెడ్డి హయాంలో తొలుత. అటు తరువాత దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలోనూ మంత్రి పదవులు నిర్వ హించారు. స్థానిక స్వపరిపాలన, రోడ్లు, భవనాలు, హోంవంటి కీలక శాఖల్ని సమర్ధవంతంగా చేపట్టారు. మంత్రి మండలి సభ్యులుగా ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండే ఆర్భాటాలు అసలు ఎంతమాత్రం వారు. హంగులు వచ్చేవికావు. - నరసింగరావు తమ జీవిత చరమ దశలో ఆత్మకథా రచన చేశారు. ఈ ఆత్మకథ పేరు "యాభై సంవత్సరముల హైదరాబాద్", ఇది అతి విశిష్టమైన ఆత్మకథ, ఇందులో ఆయన స్వంత విషయాన్ని స్వల్పంగానూ, అప్పటి సంస్థాన స్థితిగతుల్ని విస్తారంగానూ వివరించారు. నాటి హైదరా బాద్ను గురించి తెలుసుకోవాలనుకునే వారికి ముందుముల వారి రచన మంచి మార్గాన్ని చూపింది. ఈ రచనలోని ఒక విశేషాన్ని చూడండి. "హైదరాబాద్ పట్టణంలో మోటారుకార్లు వాడటం ఏ సంవత్సరంలో ఆరంభమైనది చెప్పటం కష్టం. కాని ప్రప్రథమం పాయెగా నవాబు "ఎక్బాలు ద్పాలా” ఒక పాత నమూనా మోటారు వాడటం ఆరంభించినారట. తదుపరి ముపల్లంజంగ్ కమాల్ యార్ జంగ్, రాజురాయ రాయాన్, లక్ష్మణ్ రాజ్ కొత్త తరహా మోటార్లు కొన్నారట. పాయెగా నవాబు జఫర్ జంగ్ తమ స్వంత వాడకమునకు కొన్న ఒక మోటారు కారును ఆరవ నిజాం మహబూబ్ ఆలిబాషా గారికి కానుకగా సమర్పించుకున్నాడట. ఆ తర్వాత మహబూబ్ ఆలి బాషా మరియు ఆయననుసరించి ఇతర జాగీరుదార్లు ప్రభుత్వ పెద్ద ఉద్యోగస్థులు, మోటారు కార్లు వాడటం ఆరంభించినారు. నేను ఆ కాలపు పోలీసు మంత్రి వహబుజంగ్ మోటారు కారులో హైదరాబాద్ పట్టణంలో తిరుగుచుండగా చూసినాను. ఆయన మోటారు వెనుక ముందు ఇద్దరిద్దరు గుర్రపు సవారుండేవారు. 1911 సం.లో హైదరాబాద్లో ఉన్న మోటారుకార్ల సంఖ్య (118) ఒక వంద పదునెనిమిది అని ఆ కాలపు ప్రభుత్వ రికార్డులలో వ్రాసిపెట్టినారు. "యాభై సంవత్సరాల హైదరాబాద్" గ్రంథంలో “పత్రికలు - పత్రికాధిపతుల బాధ్యతలు" అంటూ రాసిన అంశాలలో ఈ వ్యాసాన్ని ముగించటం సముచితం. "వాక్స్వాతంత్ర్యం, బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛలేని రాష్ట్రములో కొంతవరకైనా పత్రికల ద్వారా చైతన్యము కలిగించవచ్చునని నేను నమ్మేవాడిని. ఆ నమ్మ కముతో పత్రికా రచన ఆరంభించినాను. శాసన సభలులేని మరియు ప్రభుత్వమును విమర్శించే వ్యతిరేక పక్షంలేని పరిపాలనలో పత్రికల ప్రాముఖ్యత చాలా ఉంటుందని గ్రహించినాను. రాజకీయ పార్టీలు లేని రాజ్యములో ప్రజాభి ప్రాయము కల్గించడము ప్రజా సమస్యలను ఎదుర్కొనడం మరియు ప్రజల కష్టసుఖాలు ప్రభుత్వ దృష్టిలోకి తేవడం పత్రికల బాధ్యత. నిద్రిస్తున్న యాజమానిని కావలి కాసే కుక్క ఏ విధంగా మేల్కొల్పుతుందో అదేవిధంగా నిద్రిస్తున్న ప్రజలను మేల్కొల్పి తమ ప్రజాస్వామ్య హక్కులు సాధించుకొనుటకు సిద్ధపరచటమే “రయ్యత్” బాధ్యత అని తలచి సమస్యలు చర్చించేవాడిని. అంతవరకు ప్రభుత్వ అధి కారులను పొగుడుతూ వచ్చిన ఆచారానికి భిన్నంగా వారు అవలంభించే అవకతవక చర్యలను బాగా విమర్శించేవాడిని. య తెలంగాణ (317) తేజోమూర్తులు మ<noinclude><references/></noinclude> bj9bwexaudkjjjjqmp66uh7npxjjp2h పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/339 104 211787 552159 2026-04-08T15:10:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రభుత్వమంటే ప్రజల్లోనున్న భయము పోగొట్టవలెనను దృష్టితో కొన్ని కొన్ని పర్యాయములు మాటుగా విమర్శించేవాడిని. ఇక్కడొక అంశాన్ని తప్పకుండా గుర్తించాలి. స్వామి రామానందతీర్థ,...' 552159 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ప్రభుత్వమంటే ప్రజల్లోనున్న భయము పోగొట్టవలెనను దృష్టితో కొన్ని కొన్ని పర్యాయములు మాటుగా విమర్శించేవాడిని. ఇక్కడొక అంశాన్ని తప్పకుండా గుర్తించాలి. స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు, ముందుముల నరసింగరావు - వీరందరూ నిజాం పాలనా కాలంలో కాంగ్రెసు సంస్థ కోసం పని చేసినవారు. ఇంకా ఇటువంటి ఎంతోమంది ఆ రోజుల్లో పలు త్యాగాలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం వీరిని పూర్తిగా విస్మరించటం లేదా వారి స్థాయికి తగిన గుర్తింపును కల్పించకపోవడం కనబడుతుంది. ముందుముల నరసింగరావు విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన 1960వ దశాబ్ది మధ్య భాగం తరువాత క్రియాశీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నరసింగారావు మరణానంతరం చాలాకాలంపాటు ఆయన గురించిన ప్రస్తావనలు కూడా ఎక్కడా వినిపించలేదు. అయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ఆనాటి త్యాగధనుల్ని గురించి తిరిగి గుర్తుకు చేసుకునే సంప్రదాయం. బలపడింది. ఈ వరుసలో నరసింగరావు వంటి ప్రముఖుల విలక్షణ మూర్తిమత్వాల గుర్తించిన విశ్లేషణ జరుగుతోంది. రయ్యత్ పత్రిక ద్వారా ఆయన సాగించిన సామాజిక సేవను గురించి ఇప్పుడు చాలామంది సమీక్షిస్తున్నారు. మార్చి 12, 1976న ముందుముల నరసింగరావు గారు మరణించారు. ఉ తెలంగాణ (318 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> l8afl86ea7hpzprk4ohivt5dcjwrlz1 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/340 104 211788 552160 2026-04-08T15:10:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '90 ఈ లోకం నీ కోసం - ఎంత పరితపించెనో ఈ ధరిత్రి నీ రాకకు - ఎంత నిరీక్షించెనో తోరణాలు తీర్చి జనం - దారుల్లో నిలిచిరే పద పదవే గీతమా! పదవే నా ప్రాణమా! అంటూ జనజీవన చైతన్య గీతం కోసం పరిత...' 552160 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>90 ఈ లోకం నీ కోసం - ఎంత పరితపించెనో ఈ ధరిత్రి నీ రాకకు - ఎంత నిరీక్షించెనో తోరణాలు తీర్చి జనం - దారుల్లో నిలిచిరే పద పదవే గీతమా! పదవే నా ప్రాణమా! అంటూ జనజీవన చైతన్య గీతం కోసం పరితపించిన ధన్యజీవి మబ్లూం. 'తూరుపు పడమర ఉత్తర దక్షిణ సమస్త దిక్కుల ప్రపంచమంతా మనదే మనదే మనదేనండోయ్ ఇంగ్లీష్, అమెరికా, చీనాదేశపు సమస్త జాతుల శ్రామిక యోధులు మనమే మనమే మనమేనండోయ్' అన్న అంతర్జాతీయ దృష్టిని ఉర్దూ కవిత్వానికిచ్చిన ప్రగతిశీలకవి మఖ్తూం. హైదరాబాద్ నగర సంస్కృతిపై విరిసిన అందమైన పల్లెపందిరి మఖ్తూం. సంస్థాన విమోచనోద్యమంలో సాయుధ సమర సంతకం మఖ్తూం. మఖూం పూర్తి పేరు అబూ సయీద్ ముహమ్మద్ మఖూం మొహియుద్దీన్ ఖాద్రి. అప్పటి మెదక్ జిల్లాలోని ఒక పేద ముస్లిం కుటుంబంలో 1908 ఫిబ్రవరి 4న మబ్లూం పుట్టాడు. తండ్రి గౌస్ మోహియుద్దీన్ తహసీల్ ఆఫీస్ గుమస్తాగా పనిచేసేవాడు. మఖూం నాలుగో ఏట అతని తండ్రి పోవడం వల్ల పినతండ్రి బషీరుద్దీన్ పోషణలో మఖ్తూం మబ్ధూం మొహియుద్దీన్ - ఆచార్య ఎస్వీ సత్యనారాయణ పెరిగాడు. బషీరుద్దీన్ గుమాస్తాగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, తహసీల్దార్గా పదోన్నతి పొందాడు. ధార్మిక నిష్టగల ఆచార పరాయణుడు. కమ్యూనిజాన్ని అభిమానించే వాడు. ఇంట్లో అందరూ కలిసి ఒకేసారి భోంచేసేవాళ్ళు. భోజన సమయంలో రష్యన్ అక్టోబర్ విప్లవం గురించి, సౌమ్యవాదం గురించి ప్రస్తావించేవాడు. మఖ్తూం సహజం గానే తన చిన్నాన్న బషీర్ ప్రబోధాలతో ప్రభావితుడైనాడు. బాల్యంలోనే అతనికి భూస్వామ్య వ్యవస్థ పట్ల, నిరంకుశ రాజరికం పట్ల ఏహ్యభావం ఏర్పడింది. 1934లో ముఖం తన మొదటి భావగీతం 'టూర్' రచించాడు. అదే సంవత్సరం తన మిత్రుడు మీర్ హసన్ సహకారంతో 'హెూష్ కే నాఖూన్' అనే నాటకాన్ని రాశాడు. బెర్నార్డ్ షా తొలి నాటకం 'విధురుల గృహాలు' నాటకానికి ఇది అనుసరణ. ఈ నాటకాన్ని రవీంద్రనాథ్ ఠాగోర్ సమక్షంలో హైదరాబాద్లో విజయవంతంగా ప్రదర్శించారు. నాటకంలోని మబ్లూం పాత్రను ఠాగోర్ ప్రశంసించడంతో పాటు, తమ శాంతినికేతనానికి వచ్చి, చదువుకోవాల్సిందిగా మఖూరను ఆహ్వానించాడు. ఆనాటి జ్ఞాపకాల ప్రేరణతో 1935లో మఖూం 'ఠాగోర్ అతని కథ' అనే గ్రంథాన్ని రాసి, ప్రచురించాడు. ఆ తరువాత మఖ్తూం 'ముర్షదే కామిల్ (సమర్థ పురోహితుడు) అనే మరో నాటకాన్ని రాసి, ప్రదర్శించాడు. తెలంగాణ 319 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> j2vyqzf3h5vh1jabw5va816xizvbioj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/341 104 211789 552161 2026-04-08T15:10:57Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సరిగ్గా ఆ రోజుల్లోనే అతనికి కమ్యూనిస్టు గ్రూపులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఔరంగాబాద్ గ్రూప్ పరిచయంతో నాటి కమ్యూనిస్టు పార్టీ రహస్యపత్రిక 'నేషనల్ ఫ్రంట్ ను సంపాదించి, చదివేవ...' 552161 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సరిగ్గా ఆ రోజుల్లోనే అతనికి కమ్యూనిస్టు గ్రూపులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఔరంగాబాద్ గ్రూప్ పరిచయంతో నాటి కమ్యూనిస్టు పార్టీ రహస్యపత్రిక 'నేషనల్ ఫ్రంట్ ను సంపాదించి, చదివేవాడు. నాగపూర్ మిత్రుల సహాయంతో 1989లో ముఖ్యం హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ను స్థాపించాడు. అదే సంవత్సరంలో హైదరాబాద్లోని సిటీ కాలేజీలో అతడు ఉర్దూ అధ్యాపకుడిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1940లో మఖ్తూం, రాజబహద్దూర్ గౌర్, మరికొం దరు మిత్రులతో కలిసి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీక రించారు. హైదరాబాద్ నగరంలో ఒక పార్టీ యూనిట్ ఏర్పడింది. దానికి మొదటి కార్యదర్శి ముఖ్యం. 1940-41 మధ్య కాలంలో సంస్థానంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల పోరాటాలు పెల్లుబుకసాగాయి. మరోవైపు కార్మికుల సమ్మె పోరాటాలు మొదలయ్యాయి. ఆల్వీన్ మెటల్ వర్కర్స్, వజీర్ సుల్తాన్ టుబాకో కార్మికులు, రైల్వే కార్మికులు, ఔరంగాబాద్ మిల్లు కార్మికులు సమ్మెలు చేస్తున్నారు. నాందేడ్లోని ఉస్మాన్షాహీ మిల్లు కార్మికుల్లోనూ, వరంగల్లోని ఆజంజాహి మిల్లు కార్మికుల్లోనూ అశాంతి మొదలయ్యింది. తన ఉత్తేజకరమైన ప్రసంగాలతో, ఉద్వేగభరితమైన గీతాలతో కార్మికులను, విద్యార్థులను, రచయితలను ప్రభావితం చేస్తున్న మఖూం 1941లో ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తికాలం ఉద్యమకారుడిగా పోరాట జీవితాన్ని ప్రారంభించాడు. 'అడువులు కొండల అనుంగుబిడ్డలు - పొలాల పొత్తిట పెరిగిన పాపలు లేచిరి క్రోథోద్ధత భీకరులై- సమరోధృత కౌక్షేయకకరులై తళతళ తళతళ మెరిసెను కొడవలి ఎగిసి ఎగిసి నర్తించెను నాగలి' అంటూ ముఖ్యం 'తెలంగాణ పై ప్రసిద్ధ గేయాన్ని రాశాడు. 'భారతావనిలో అగ్రగామిగా తెలంగాణ సృష్టిస్తోంది నవోదయం ఆహ్వానం పలుకుతోంది కొత్త దిశకు తెలంగాణ విప్లవం పురిటిగడ్డ తెలంగాణ' - అంటూ భారత జాతీయోద్యమంలో విశిష్ట స్థానం సంపాదించిన తెలంగాణా సమరభూమిని మఖూం కీర్తించాడు. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో విపరీతమైన పని ఒత్తిడిలోనూ మఖ్తూం కవితాప్పుజనను నిర్లక్ష్యం చేయలేదు. అతని కవితాహృదయం విక్రమించలేదు. సుర్థ్ సవేరా (అరుణోదయం) - 1944, గులెతర్ (తాజాపువ్వు) 1961, వీసా తెరర్స్ (నాట్యవేదిక) - 1966 పేరిట మూడు కవితా సంపుటులను ప్రకటించాడు. 1947 సెప్టెంబర్ మాసంలో నిజామాంధ్ర ప్రాంతంలో చారిత్రాత్మక సాయుధ పోరాట ప్రకటనపై రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డిగార్లతో పాటు సంయుక్త సంతకం చేసిన మఖూం క్రియాశీల రాజకీయ జీవితాన్ని గడిపాడు. 'జీవితం సుఖరూపం - జీవితం దుఃఖకూపం అదే వాద్యం సంగీతమదే - సంకెల ఝంకారమదే అంటూ ముఖ్యం జీవితాన్ని నిర్వచించాడు. మౌలికంగా అతడు నజమ్ రాసే కవి, గజళ్లు కూడా రాశాడు. ఫిరాక్ గోరకప్పురి, ఫైజ్ అహ్మద్ ఫైజ్, మజ్రూహ్ సుల్తాన్ పురీలు గళ్ల ప్రభావంతో ప్రణయంలో ప్రళయాన్నీ, ప్రళయంలో ప్రణయాన్నీ ప్రతిఫలింపజేశాడు. మఖూం గీతాల్లో అధిక ప్రాచుర్యం పొందిన గీతం 'ఒక మల్లెపందిరి నీడ క్రింద..." 'మల్లె పందిరి నీడ క్రింద ... మధుశాల సమీపాన ఆ మూల రెండు శరీరాలు ప్రళయాగ్నిలో కాలిపోతున్నాయి. వలపు సహజీవనాక్షరము వారికి - వలపు ఇలవేల్పు వారికి వలపె తమ మృతిపాన్పు - వైద్యుదా! తెలుపవయ్యా నీ సంచి లోపల ప్రేమ రసాయనోపాయమ్ము ఉన్నదా?!' - అని ఉద్వేగ భరిత స్వరంతో కలి ప్రశ్నిస్తున్నాడు. ఈ గీతాన్ని అమితంగా ప్రేమించిన వఖ్యూం ఉద్యమం సహచరుడు రాజ్ బహద్దూర్ గౌర్ తన ఇంటి గేటుపై మల్లెపందిరి పెంచుతూ, తాను జీవించినంత కాలం తమ ఇంటిని 'చంబేలీ కా మండువా' (మల్లెపందిరి) గానే పరిగణించాడు. ఉ తెలంగాణ (320 తేజోమూర్తులు ఉండడుండడువంద మన<noinclude><references/></noinclude> 66qt2d2kgqqtmutvurqol05qs7x5xlg పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/342 104 211790 552162 2026-04-08T15:11:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వరంగల్ నగరానికి వెళ్లే సాహితీ ప్రేమికులు వేయిస్తంభాల గుడినీ, ప్రజాకవి కాళోజీని సందర్శించేవారు. అలాగే హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రముఖులు చార్మినార్ని, ముఖ్యులనీ దర్శించ...' 552162 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వరంగల్ నగరానికి వెళ్లే సాహితీ ప్రేమికులు వేయిస్తంభాల గుడినీ, ప్రజాకవి కాళోజీని సందర్శించేవారు. అలాగే హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రముఖులు చార్మినార్ని, ముఖ్యులనీ దర్శించేవారు. అలాంటి అరుదైన సందర్శనీయ సాహితీ వైతాళికుల్లో ముఖ్యం ప్రముఖుడు. ముఖంలో కేవలం భావుకత మాత్రమే కాదు. భావ పరిణతి, పరిపక్వత లున్నాయి. జీవితాన్ని గురించి సమగ్ర అవగాహన ఉంది' అంటూ రాజ్ విశ్లేషించాడు. "వస్తున్నది వస్తున్నది వస్తున్నది వస్తున్నది. నవజీవన పతాకాన్ని ఎగరేస్తూ వస్తున్నది. - నమ సమాజ కథాకళిని - వినిపిస్తూ వస్తున్నది విజయాలను సౌఖ్యాలను వెంట తీసుకొస్తున్నది' - అంటూ మరో ప్రపంచ నిర్మాణాన్ని కలలు గన్న విప్లవ కాల్పనిక కవి మఖ్తూం 1969 ఆగస్టు 25న గుండెపోటుతో అకాల మరణానికి గురయ్యాడు. వందలాది మిత్రుల ఆదరాభి మానాలను, వేలాది ప్రజల హృదయాలనూ చూరగొన్న అమృత హృదయుడు మృత్యువు ముందు ఓడిపోయాడు. కవిగా, నాటక రచయితగా, వక్తగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, కార్మికోద్యమ నేతగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, బహుముఖీన మైన కృషిని కొనసాగించిన మఖ్యలను స్మరిస్తూ ఫైజ్ అహ్మద్ ఫైర్... 'నువ్వు జ్ఞప్తికి వస్తూనే ఉన్నావు రాత్రంతా వెన్నెల మనసుని బాధిస్తూనే ఉంది రాత్రంతా ఒకసారి వెలుగుతూ వేరొకసారి ఆరుతూ దుఃఖదీపం గాలికి రెపరెపలాడుతూనే ఉంది రాత్రంతా అంటూ స్మృతిగీతం రాశాడు. అలాగే మరో ప్రసిద్ధ ఉర్దూ కవి ఖ్వాజా అహ్మద్ అబ్బాస్... 'అతను జ్వాల, అతను మంచు కూడా అతను విప్లవానికి పిలుపు, అందె రవళి కూడా అతను జ్ఞానం, కర్మబుద్ధి కూడా అతను మందుగుండు ఘాటైన వాసన అతను మల్లెపూల సువాసన కూడా' అంటూ నివాళులర్పించాడు. నేడు ముఖ్యం లేదు. అతని అదర్భాలున్నాయి. అతని ఆశయాలున్నాయి. స్వప్నాలున్నాయి. వాటి కోసం పునరంకితం కావడమే ఆ మహామనీషికి మనం అర్పించగల నిజమైన నివాళి. Sover తెలంగాణ (321 తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> 832u7foup3q9hsypwh4xvtr5h5eicju పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/343 104 211791 552163 2026-04-08T15:11:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '91 మంత్రి శ్రీనివాసరావు - డా. జె. విజయకుమార్ ని జాం కళాశాలలో సాధారణ విద్యార్థిగా చేరిన ఓ తెలంగాణ యువకుడు చదువుతోపాటు నాటకాలపై దృష్టి సారించాడు. ఆ అభిరుచి అంతటితో ఆగిపోకుండా...' 552163 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>91 మంత్రి శ్రీనివాసరావు - డా. జె. విజయకుమార్ ని జాం కళాశాలలో సాధారణ విద్యార్థిగా చేరిన ఓ తెలంగాణ యువకుడు చదువుతోపాటు నాటకాలపై దృష్టి సారించాడు. ఆ అభిరుచి అంతటితో ఆగిపోకుండా లండన్ వెళ్ళి నాటక రంగంలో అధ్యయనం చేసేలా బాటలు వేసింది. నటశిక్షణలో ఉన్నత విద్యనభ్యసించిన ఆయన తెలుగు నాటకం రంగంలో ఆధునిక నాటక ప్రయోగాలకు మార్గదర్శకుడయ్యాడు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏర్పడిన రంగస్థలం విభాగానికి యూనివర్శిటీ స్థాయిలో అధిపతి అయ్యారు. ఆయన ఎవరోకాదు మంత్రి శ్రీనివాసరావు. మంత్రి శ్రీనివాసరావు రంగారెడ్డి జిల్లా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లిలో మంత్రి రామచంద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1928 జనవరి 1న జన్మించారు. ఆయన పాత నగరంలోని ముఫీద్ ఉల్ ఆలం హైస్కూలులో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత నిజాం కళాశాలలో ఇంటర్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీలను పూర్తిచేశారు. అప్పట్లో నిజాం కళాశాల గొప్ప సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లేది. అక్కడ అధ్యాపకుల ప్రోత్సాహంతో విద్యార్థులు షేక్స్పియర్, బ్రెక్ట్, చెకోన్ల ఆంగ్ల నాటకాలను నిజాం కళాశాల వార్షికోత్సవాల్లో విరివిగా ప్రదర్శించేవారు. ఈ నేపథ్యమే కళాశాలలో చేరిన మంత్రి శ్రీనివాసరావుపై ప్రభావం చూపింది. 1946లో నిజాం కళాశాల విద్యార్ధిగా చేరిన మంత్రి నాటకాలపట్ల ప్రభావితుడై ఆంగ్ల నాటకాలతోపాటు తెలుగు నాటకాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు. మంత్రి శ్రీనివాసరావు నిజాం కళాశాలలో చదువుతున్నపుడే ప్రముఖ సాహితీవేత్త, జర్నలిస్టు అబ్బూరి వరద రాజేశ్వరరావుతో స్నేహం ఏర్పడింది. మంత్రి నాటక ఆసక్తిని గమనించిన ఆయన ప్రపంచ నాటక రంగాన్ని పరిచయం చేసాడు. అంతేకాదు సరోజినినాయుడి కుమారుడు జయసూర్య ద్వారా కావలసిన నాటక పుస్తకాలను సంపాదించి మంత్రికి ఇచ్చేవాడు. ఈ అధ్యయనమే మంత్రి శ్రీనివాసరావు ఆధునిక తెలుగు నాటకంవైపు దృష్టి సారించేలా చేసింది. అదే సమయంలో నాటక రంగ ప్రముఖులు ఏ.ఆర్. కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆధునిక నాటక ప్రయోగాలపట్ల ఇద్దరి భావాలు ఏకసూత్రం కావడంతో నాటక వికాసం కోసం నడుం కట్టారు. 1952లో ఇండియన్ నేషనల్ థియేటర్ (INT) హైదరాబాద్ ప్రారంభించారు. హైదరాబాద్లో ఆంగ్ల నాటకాల వ్యాప్తికి కృషి చేసిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ భార్య కమలాదేవి ఛటోపాధ్యాయ జాతీయ నాట్య సంఘానికి అధ్యక్షులుగా ఉండేవారు. ఆమె ప్రోత్సాహంతో మంత్రి శ్రీనివాసరావు, పి. ఆర్. కృష్ణలు INT నాటకోత్సవాలను సిటీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఇందులో బెల్లంకొండ తెలంగాణ 322 తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> lfk107ir5w471enh3dk8vpwlvpj6oe4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/344 104 211792 552164 2026-04-08T15:11:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రామదాసు 'మాస్టార్జీ' నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకం హైదరాబాద్, ఇతర తెలంగాణా ప్రాంతాల్లో విశేషంగా ఆదరించడంతో మరిన్ని కొత్త నాటకాలు అవిష్కృతమయ్యాయి. అబ్బూరి రామకృష్ణారా...' 552164 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రామదాసు 'మాస్టార్జీ' నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకం హైదరాబాద్, ఇతర తెలంగాణా ప్రాంతాల్లో విశేషంగా ఆదరించడంతో మరిన్ని కొత్త నాటకాలు అవిష్కృతమయ్యాయి. అబ్బూరి రామకృష్ణారావు బహుభాషావేత్త, ప్రఖ్యాత కవి, తెలుగు నాటక ప్రయోగాల మార్గదర్శిగా ప్రసిద్ధులు. వరద రాజేశ్వరరావు ద్వారా అబ్బూరి వారి పరిచయం ఏర్పడ్డది. అబ్బూరి ఆధునిక నాటక ప్రయోగాలపట్ల మంత్రి ప్రభావితుడయ్యాడు. నాటకాన్ని ఆధునిక దృక్కోణంలో దర్శించడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లోనే మంత్రి నటశిక్షణ, నాటక ప్రదర్శన, శాస్త్రీయ పద్ధతిలో సాగాలని పరితపించాడు. ఇందువల్లనే తరువాత కాలంలో మంత్రి శ్రీనివాసరావు అబ్బూరికి ప్రియశిష్యుడయ్యాడు. హైదరాబాద్ నాట్య సంఘం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ వేదికగా నాటక పోటీలు నిర్వహించారు. మంత్రి సారథ్యంలో "ఇన్స్పెక్టర్ జనరల్' నాటకాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఈ నాటకం మంత్రికి గుర్తింపు తెచ్చిపెట్టింది. 1957లో INT నాటకోత్సవాల సందర్భంగా కుందుర్తి ఆంజనేయులు వచన కవితాశైలిలో రాసిన 'ఆశ' నాటకాన్ని మంత్రి ఎక్స్పరిమెంట్ డ్రామాగా ప్రదర్శించారు. ఈ నాటకానికి ఆయనే ప్రయోక్త. ఈ నాటకంలో మంత్రి, ప్రొఫెసర్ రమామేల్కొటే కలిసి నటించారు. ఈ నాటకం మంత్రిని సృజనాత్మక నాటక ప్రయోక్తగా నిలబెట్టింది. అట్లానే శ్రీశ్రీ రచించిన 'విదూషకుడి ఆత్మహత్య నాటకాన్ని మంత్రి ఉత్తమ ప్రయోగంగా మలిచాడు. శ్రీశ్రీ మొదటగా దీనిని రేడియో నాటకంగా అందిస్తే, ఆ తరువాత మంత్రి ఏ.ఆర్. కృష్ణలు ఈ నాటకాన్ని రంగస్థలానికి అనుపుగా నాటకీకరణ చేసి ప్రదర్శించారు. గ్రీకు నాటకాల కోరస్ సంప్రదాయాన్ని ఈ నాటకంలో ప్రవేశపెట్టారు. తెలుగు నాటక చరిత్రలో ఈ ప్రయోగం ప్రముఖంగా పేర్కొనదగింది. ప్రఖ్యాత నాటక ప్రయోక్త అబ్బూరి రామకృష్ణారావు ఈ నాటక ప్రదర్శన చూసి "As a highly successfull example of an experimental production by Mantri" కితాబిచ్చారు. 1957లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రి శ్రీనివాసరావును అకాడమీ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. అకాడమీ ప్రారంభోత్సవాల సందర్భంగా 'నిచ్చెనలు' అనే నాటికను ప్రదర్శించారు. ఇందులో మంత్రి శ్రీనివాసరావు, పన్నురి రామారావు మొదలైనవారు నటించారు. మంత్రి సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా కార్యక్రమాల్లో ప్రధాన భూమిక పోషించారు. ఆయన అందించిన అనేక సలహాలు తెలుగు నాటక నిర్మాణానికి దోహదపడ్డాయి. 1959లో మంత్రి శ్రీనివాస రావు హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ సహకారంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 40 రోజులపాటు సంగీత, నృత్య, నాటకోత్సవాలను నిర్వహించడం ఆయనలోని కళాతృష్ణకు నిదర్శనం. ప్రఖ్యాత రంగస్థల నటులు పృథ్వీ రాణి కపూర్, దమయంతి జోషిలను అతిధులుగా హైదరాబాద్కు రప్పించి ఆనాటి కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఉద్యోగిగా మంత్రి శ్రీనివాసరావు హైదరాబాదులో పోలీస్ యాక్షన్ కు పూర్వం నిజాం ప్రభుత్వంలో పోలీసు శాఖలో మంత్రి శ్రీనివాసరావు పనిచేసేవారు. ఆ తరువాత హైదరాబాద్ రాష్ట్రం సెక్రటేరియట్లో అనువాదకుడిగా సేవలందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక సమాచార శాఖలోని అనువాద విభాగంలో కొత్త ఉద్యోగంలోకి మారారు. ఆ విభాగానికి ప్రముఖ సాహితీవేత్త డా. బోయి భీమన్న అధిపతిగా ఉండే వారు. తరువాతికాలంలో అదే శాఖలో పౌరసంబంధాల అధిపతిగా నియమితులయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే నాటక రంగానికి అంకితమై పనిచేశారాయన. ఈ ఉద్యోగం ఎంతోమంది కవులు, కళాకారులను పరిచయం చేసింది. ఆయన చేసే నాటకరంగ కార్యక్రమాలకు దోహదపడేలా చేసింది. తొలితరం నటశిక్షణ అధ్యాపకుడు నాటకరంగానికి శాస్త్రీయపద్ధతిలో నటీనటులను తయారుచేయాలన్న సంకల్పంతో 1959తో నాట్యవిద్యాలయం హైదరాబాదులో ఏర్పడింది. అబ్బూరి రామకృష్ణారావు డరెక్టరుగా ఏ.ఆర్. కృష్ణ, మంత్రి తెలంగాణ 323 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> tfim64304z8gaohdm1woh32dckth350 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/345 104 211793 552165 2026-04-08T15:12:08Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ్రీనివాసరావులు అధ్యాపకులుగా విద్యార్థులకు నటనలో శిక్షణందించేవారు. ఆనాటి నాట్యవిద్యాలయం ఒక థియేటర్ లేబరేటరీగా పనిచేసేది. ఇక్కడ సరికొత్త ప్రయోగాలకు ఓ రూపాన్నిచ్చి ఆధు...' 552165 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>శ్రీనివాసరావులు అధ్యాపకులుగా విద్యార్థులకు నటనలో శిక్షణందించేవారు. ఆనాటి నాట్యవిద్యాలయం ఒక థియేటర్ లేబరేటరీగా పనిచేసేది. ఇక్కడ సరికొత్త ప్రయోగాలకు ఓ రూపాన్నిచ్చి ఆధునిక ప్రక్రియలో నాటకాలను ప్రదర్శించేవారు. 'కన్యాశుల్కం', 'మృచ్ఛకటికం' వంటి నాటకాలను ప్రయోగాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. 'కన్యాశుల్కం' నాటకాన్ని గొప్ప గొప్ప నటులు ఇదివరకే ప్రదర్శించినప్పటికీ మంత్రి శ్రీనివాసరావు నిర్వహణ, అబ్బూరి రామకృష్ణారావు దర్శకత్వం, అబ్బూరి గోపాలకృష్ణ డిజైన్ పబ్లిక్ గార్డెన్లో విభిన్న సాంకేతిక అంశాలతో ప్రదర్శితమైంది. ఆ రోజుల్లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన చైనీస్ గార్డెన్ (సరోర్బాగ్) లో కొత్త తరహా రంగాలంకరణతో వేదికపై తెరలు లేకుండా 'లైట్సాఫ్ - లైట్సాస్ లోనే 'కన్యాశుల్కం' నాటకాన్ని ప్రదర్శించారు. ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పూర్తి నాటకాన్ని చూసి నటీనటులను అభినందించారు. ఆ రోజుల్లో గొప్ప ప్రయోగంగా ఆ తరంవారు ఇప్పటికీ చెప్పుకుంటారు. అదేవిధంగా మంత్రి నిర్మాణ సారథ్యంలో ఏ.ఆర్. కృష్ణ దర్శకత్వంలో 1964 తొలిరోజుల్లోనే 'మృచ్ఛకటికం' గొప్ప ప్రయోగాత్మక నాటకంగా ప్రదర్శింపబడింది. ఈ నాటకాన్ని హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, ఖమ్మం, సూర్యాపేట వంటి అనేక ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఆ తరువాత నాటి భారత రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ ఆహ్వానం మేరకు 'మృచ్ఛకటికం' నాటకాన్ని రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన భారతీయ నాటక విమర్శకులను అబ్బురపరచింది. హైదరాబాద్ కేంద్రంగా ఇటువంటి గొప్ప ప్రయోగాత్మక నాటకాలు ప్రదర్శిస్తారని ఇప్పుడే తెలిసింది అన్నారట. ఈ ప్రదర్శన చూసిన రాష్ట్రపతి ప్రతి నటుడ్ని అక్కున చేర్చుకుని తెలుగులో మాట్లాడుతూ అభినందించారట. ఆ రోజు అందులో పాల్గొన్న నటులకు ఓ తియ్యటి జ్ఞాపకంగా మిగిలింది. నిరంతరం నాటకం గురించి ఆలోచించే మంత్రికి నాటక ప్రయోగాలపట్ల వ్యామోహం తగ్గలేదు. రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న సమయంలోనే ఆయన 1961లో సంవత్సరంపాటు సెలవు తీసుకుని ప్రముఖ బ్రిటిష్ రంగస్థల నిపుణులు 'హెర్బట్ మార్షల్' బొంబాయిలో నిర్వహిస్తున్న నటశిక్షణ పాఠశాలలో ప్రత్యేక కోర్సును పూర్తిచేశారు. అక్కడ "డైరీ ఆఫ్ అనేఫ్రాంక్" ఆంగ్లనాటకంలో ప్రాముఖ్యత కలిగిన పాత్రను పోషించి అభినయ ప్రదర్శనలో తన ప్రత్యేకతను చాటాడు. ఆ తరువాత 1963లో నటనలో ప్రత్యేక శిక్షణ నిమిత్తం లండన్లోని బ్రిటిష్ డ్రామా లీగ్కు దరఖాస్తు చేసుకున్నారు. భారతదేశం నుండి కేవలం నలుగురిని మాత్రమే ఎంపిక చేసే ఈ కోర్సుకు అనేక వడపోతల్లో మంత్రి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. విమానంలో వెళ్ళడానికి ఆయన దగ్గర సరిపడా డబ్బు లేకపోవడంతో 13 రోజులపాటు ఓడపై సముద్ర ప్రయాణం చేసి మంత్రి శ్రీనివాసరావు లండన్ చేరుకున్నారు లండన్లో సంవత్సరంపాటు శిక్షణ కొనసాగింది. ఈ మధ్యలో శ్రీనివాసరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అయినప్పటికీ వార్షిక పరీక్షల్ల ఉత్తీర్ణత పొంది విదేశాల్లో 'యాక్టింగ్ డిప్లొమా' సాధించిన కీర్తి మంత్రి శ్రీనివాసరావుకు దక్కింది. లండన్ నుండి హైదరాబాదుకు తిరిగి వచ్చిన తరువాత మంత్రి శ్రీనివాసరావు తన చివరి మజిలీ వరకు నాటకాన్ని వదలలేదు. విదేశాల్లో నేర్చుకున్న విద్యను మంత్రి తెలుగునాట నాటక వ్యాప్తికి ఉపయోగించారు. విద్యార్థులకు నటశిక్షణ, ఆధునిక నాటక ప్రయోగాలపై మార్గనిర్దేశకత్వం చేశారు. చెకోవ్, ఇబ్సన్, స్టానిస్లవిస్కీ, ండ్ బార్స్ ఎవరి గురించి మాట్లాడినా మంత్రి సాధికారికంగా మాట్లాడేవారు. మంత్రి ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. ఆ రోజుల్లో నడుస్తున్న తెలుగు నాటకాల ధోరణికి ఆయనలోని ఆలోచనలకు విరుద్ధంగా కనిపించేవి. అయినప్పటికీ ప్రయోగాత్మక నాటకాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం తపనపడేవారు. అందులో భాగంలోనే సంస్కృత, ఆంగ్ల నాటకాలను తెలుగులోకి అనువదించి ప్రదర్శనలుగా తీసుకురావడానికి మంత్రి విశేషంగా కృషి చేశారు. చెకోవ్ 'Jubilee' నాటకాన్ని తెలుగులో 'వార్షికోత్సవం'గా, 'A Dolls House' నాటకాన్ని 'బొమ్మరిల్లు'గా, 'Proposal' నాటకాన్ని 'ప్రధానంగా, ఇంకా 'మృచ్ఛకటికం', 'ప్రతాపరుద్రీయం' వంటి సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువదింపజేసి ప్రదర్శించారు. తెలంగాణ (324) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> j1m5vtdv8my5xpmqpumndm5z2vtr7dx పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/346 104 211794 552166 2026-04-08T15:12:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి రంగస్థల శాఖాధిపతిగా... ఆంధ్ర విశ్వవిద్యాలయం 1966లో నాటక శాఖను (Theatre Arts Dept.) ప్రారంభించింది. అప్పటివరకూ భారతదేశంలో కేవలం National School of Drama (NSD) మాత్రమే ఉండేది. ఉద్యోగ...' 552166 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి రంగస్థల శాఖాధిపతిగా... ఆంధ్ర విశ్వవిద్యాలయం 1966లో నాటక శాఖను (Theatre Arts Dept.) ప్రారంభించింది. అప్పటివరకూ భారతదేశంలో కేవలం National School of Drama (NSD) మాత్రమే ఉండేది. ఉద్యోగ ప్రకటన ద్వారా హైదరాబాద్ నాట్య విద్యాలయంలో అధ్యాపకుడుగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాసరావును ఆనాటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ శ్రీనివాస అయ్యంగార్ నాటకశాఖ ఆచార్యుడిగా ఎంపిక చేశారు. విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనార్హతలు ఆ రోజుల్లో మంత్రి శ్రీనివాసరావుకు ఉండంతో దక్షిణ భారతదేశంలో ఏర్పడిన తొలి రంగస్థల శాఖకు ఆయన మొదటి శాఖాధిపతిగా నియమితులయ్యారు. అప్పటివరకూ తెలుగుశాఖకు అనుబంధంగా నడుస్తున్న కోర్సుకు ప్రముఖ తెలుగు నాటక ప్రయోక్త, నటులు కె. వెంకటేశ్వరరావు అక్కడ స్టేజ్ డైరెక్టర్గా పనిచేసేవారు. మంత్రి శాఖాధిపతిగా నియమితులయ్యాక ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటక శాఖను నాటక ప్రయోగశాలగా మార్చాడు. స్టానీస్లవిస్కీ నటశిక్షణ పద్ధతిలో ఎందరినో ఉత్తమ నటులుగా తీర్చిదిద్ది విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంచారు. మంత్రి తెలంగాణ భాషను, యాసను ఎంతగా ప్రేమించేవాడో తాను పనిచేస్తున్న ప్రాంత మాండలికాన్ని కూడా అంతే గౌరవించేవాడు. మాండలికాల్లోనే ప్రజల జీవితం దాగుందని ఆయన భావన. ఇక్కడి మాండలికాల్లో ప్రదర్శిస్తే ప్రజలు నాటకాన్ని ఆదరించి బ్రతికిస్తారని మంత్రి విశ్వసించాడు. ఆ ప్రయత్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటక ప్రయోగాల్లో కనిపిస్తుంది. ఆ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా గణేశ్ పాత్రలో శ్రీకాకుళం మాండలికంలో 'కొడుకు పుట్టాల' నాటకాన్ని, అత్తిలి కృష్ణారావుచే విశాఖ మాండలికంలో 'యుగసంధ్య నాటకాన్ని రచించేలా మంత్రి దోహదపడ్డారు. విద్యార్థులచే ప్రదర్శితమైన ఈ నాటకాలకు ఆ రోజుల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దానికి మంత్రి మార్గదర్శకత్వమే మూల కారణం. సాక్షి రంగారావు, వంకాయల సత్యనారాయణ, అత్తిలి కృష్ణారావు, కృష్ణచైతన్య, ఎస్.కె. మిశ్రా, రామవరపు శరత్బాబు, డా. తంబూ చంద్రశేఖర్, కొత్తుర్తి భాస్కరరావు, ఆచార్య రామవరపు శరత్బాబు తరువాత కాలంలో ఇక్కడి నాటకశాఖకు శాఖాధిపతులయ్యారు. మంత్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటకశాఖకు 1966 నుండి 1974 వరకు శాఖాధిపతిగా సేవలందించారు. ఆయన నిర్వహణలో ప్రదర్శించిన అనేక నాటక ప్రయోగాలు తెలుగు నాటక వికాసానికి బాటలు వేశాయి. తెలుగు అకాడమీ ప్రచురించిన 'రంగస్థలశాస్త్రం' అనే పాఠ్యగ్రంథానికి మంత్రి రచయితగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా నాటకరంగంలో తలమునకలై పనిచేస్తున్న మంత్రి శ్రీనివాసరావుకు తన ఆరోగ్యంపట్ల శ్రద్ధ ఉండేది కాదు. ఆంధ్ర యూనివర్శిటీలో పనిచేస్తున్న కాలంలోనే అనారోగ్యంతో బాధపడ్డారు. రంగస్థల కళల శాఖ విద్యార్థులు ప్రదర్శించబోయే నాటక ఏర్పాట్లలో మునిగిపోయిన సమయంలోనే మంత్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అత్యవసర వైద్య నిమిత్తం విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ 9 అక్టోబరు 1974లో అకాల మరణం చెందారు. అప్పటికాయనకు 46 ఏండ్లే. తెలుగు ఆధునిక నాటక వికాసానికి, తెలంగాణ ఆధునిక నాటక చైతన్యానికి మంత్రి శ్రీనివాసరావు చేసిన కృషి చిరస్మరణీయం. తెలంగాణ (325) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> ldd9sa9gyumuytbsiq6l0pycht0iw81 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/347 104 211795 552167 2026-04-08T15:12:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '92 బ హుముఖ ప్రజ్ఞాశాలి, పరోపకారి, తెలంగాణావాది, వెస్ట్రన్ జ్యోతిష ద్రవ, ఉన్నత పదవులను అధిరోహించిన మేధావి మాటేటి రామప్ప గారు. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యంగా ఎదగడం వెనుక ఎంతటి...' 552167 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>92 బ హుముఖ ప్రజ్ఞాశాలి, పరోపకారి, తెలంగాణావాది, వెస్ట్రన్ జ్యోతిష ద్రవ, ఉన్నత పదవులను అధిరోహించిన మేధావి మాటేటి రామప్ప గారు. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యంగా ఎదగడం వెనుక ఎంతటి కార్యదీక్ష, పట్టుదల కఠోరశ్రమ దాగివుంటుందో అందుకు ఉదాహరణ మాటేటి రామప్ప గారు. మాటేటి రామప్ప గారు 1916లో ఏప్రిల్ 20వ తేదీన ఆనాటి వరంగల్ జిల్లాలోని శనిగరం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లచ్చమ్మ, సాయన్నలు పద్మకాలి కులంలో, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. తండ్రి చిన్న వయసులో చనిపోవడంతో తల్లి బతుకుదెరువు కోసం హైదరాబాదుకు వలసవచ్చింది. అందువల్ల రామప్ప గారి విద్యాభ్యాసం హైదరాబాదులోనే కొనసాగింది. రామప్ప గారు చదువులో చాలా చురుకైన విద్యార్థి. ఎన్ని కష్టాలెదురైనప్పటికి చదువును ఆపకుండా మ్యాథమెటిక్ ఆప్షనల్తో బి.ఏ. చదివి గోల్డెమెడల్ సాధించారు. ఆ రోజుల్లో డిగ్రీ చదువడమంటే మామూలు విషయంకాదు. రామప్ప గారికి డిగ్రీ పూర్తయిన వెంటనే 1940లోనే గెజిటెడ్ తాహసిల్దార్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత రామప్ప గారు వెనకకు తిరిగి చూడలేదు. ఉద్యోగజీవితంలో అంచలంచెలుగా ఎదిగి 1948లో -డిప్యూటి కలెక్టర్ గా, 1948లో రాయమార్ కలెక్టర్గా మాటేటి రామప్ప - డా|| యం. దేవేంద్ర ఉన్నత పదవి బాధ్యతలను నిర్వహించారు. అంతేకాకుండా నిజాం మున్సిపల్ కమీషనర్ గా, సివిల్ సప్లైసైసికి డైరెక్టర్గా ఇలా అనేక పదవులను అధిరోహించి తనదైన ప్రతిభను కనబరిచారు. తెలంగాణలో ఆనాడు ఎంతోమందికి ఉద్యోగ భిక్షను ప్రసాదించారు. బీదవారికి లేదనకుండా సహాయం చేసేవారు. దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగిన ఉదారవ్యక్తిత్వం రామవ్వ గారిది. ఎంతోమంది పేదకుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు. రామప్ప గారికి 12 ఏండ్ల వయస్సులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన లక్ష్మీదేవి గారితో పెండ్లి జరిగింది. వారికి నలుగురు పుత్రసంతానం. వారందరిని కూడా ఉన్నతచదువులు చదివించి ఆచార్యులను, డాక్టర్లను చేయగలిగారు. కుటుంబ విషయంలో భార్యపిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. రామప్ప గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పదవీబాధ్యతల్లో నిరంతరం తలమునకలైనప్పటికి కూడా తనకు ఇష్టమైన జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూనే వచ్చారు. పాశ్చాత్య జ్యోతిష పద్ధతి ద్వారా అనగా సూర్యమాన జ్యోతిషాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పట్టు సాధించారు. ఎంతోమంది ప్రముఖులు జ్యోతిషం చెప్పించుకోవడం కోసం రామప్పగారి అంటి తలుపు తట్టేవారు. అనాడు రాజకీయ ప్రముఖులైన బెజవాడ గోపాలరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, ఎన్.టి. రామారావు తెలంగాణ 326 తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude> 3q9gs3oc1haqv8ek0721d97ojefhwb8 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/348 104 211796 552168 2026-04-08T15:13:01Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మొదలైన వారికి జ్యోతిష గురువుగా కీర్తిని గడించారు. విషయంలో రామప్ప గారు జాతకం కుండబద్దలుకొట్టినట్లు చెప్పేవారు. అట్లా చెప్పాలంటే సబ్జెక్టు విషయంలో సంపూర్ణ అవగాహన ఉండాలి....' 552168 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మొదలైన వారికి జ్యోతిష గురువుగా కీర్తిని గడించారు. విషయంలో రామప్ప గారు జాతకం కుండబద్దలుకొట్టినట్లు చెప్పేవారు. అట్లా చెప్పాలంటే సబ్జెక్టు విషయంలో సంపూర్ణ అవగాహన ఉండాలి. కాలాన్ని లెక్కకట్టగల సమర్థత ఉండాలి. ఈ రెండూ రామప్పగారిలో ఉన్నాయికాబట్టే... జ్యోతిష్యుడిగా కూడా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలంలో తన ఆత్మీయ స్నేహితుడు దేవులపల్లి రామానుజారావు గారి సలహామేరకు రామప్ప గారు సంస్కృత భాషను నేర్చుకున్నారు. ఆ రోజుల్లో రవ్వా శ్రీహరి గారు, రామప్పగారి ఇంటికి వెళ్ళి సంస్కృతం నేర్పించారు. రామప్ప గారు సంస్కృత భాషను నేర్చుకొని తద్వారా భారతీయ జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారు. ఈ విధంగా రామప్ప గారు నిరంతరం జ్యోతిషశాస్త్రాన్ని పరిశోధన దృక్పథంతో పరిశీలించి మెలకువలను సాధించేవారు. రామప్ప గారు తెలుగు, సంస్కృత భాషలే కాకుండా ఆంగ్లం, ఉర్దూ, హిందీ, పర్షియన్, అరబిక్ భాషల్లో మాట్లాడగలరు. రామప్ప గారి సాహిత్య కృషి గురించి కూడా చెప్పుకోవాలి. దయానంద స్వామి వేదభాష్యాలను ప్రసంగించేవారు. ఖురాన్, భగవద్గీతను పోల్చి చెప్పేవారు. వేమన సాహిత్యాన్ని హిందీలోకి, ఉర్దూలోకి అనువాదం చేశారు. ఈ గ్రంథాన్ని ఆనాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అచ్చు వేసింది. ఉర్దూ అకాడమీ వారి కోరికమేరకు తెలుగు, ఉర్దూ భాష నిఘంటువును తయారుచేశారు. ఉన్నత పదవుల్లో కొనసాగుతూ ఇన్ని పనులు చేయడమంటే ఆషామాషికాదు. అయినప్పటికి రామప్ప గారు ఇష్టంగా చేసేవారు. రామప్ప గారు అక్షరాల తెలంగాణవాది. ఆనాడు హైదరాబాదు ఆంధ్రరాష్ట్రం కలిపి భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాజకీయనాయకులు సంప్రదింపులు జరుపుతుంటే రామప్ప గారు ప్రభుత్వ ఉద్యోగి అయివుండి కూడా పెద్దమనుషుల ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఫజల్ అలీ కమీషన్కు స్వయంగా లేఖ రాసి హైదరాబాద్ రాష్ట్రం ఎందుకు ఆంధ్రరాష్ట్రంలో కలవకూడదో కారణాలతోసహా లేఖలో విశ్లేషించారు. అయినప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక తప్పలేదు. ఆనాడు నీలం సంజీవరెడ్డి బాహాటంగా "తెలంగాణ వాళ్ళకి తెలివిలేదు” అన్నప్పుడు రామప్ప గారు ప్రభుత్వ ఉద్యోగినని తెలిసి కూడా చూడకుండా నీలం సంజీవరెడ్డిని నిలదీశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే 'పూలకుండీలు కనబడుటలేదు అన్న చిన్న అపవాదుతో రామప్ప గారు పదవి నుండి అర్ధాంతరంగా తొలిగింప బడ్డారు. అయినా రామప్ప గారు అధైర్యపడలేదు. ఆ సమయంలో తన ఆస్తులను అమ్ముకొని కుటుంబ ఖర్చులు వెళ్ళదీసుకున్నారు. తిరిగి మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రామప్ప గారికి మంచిరోజులు వచ్చాయి. 1980 - 81 ప్రాంతంలో మాటేటి రామప్ప గారు అప్పటి అంతర్జాతీయ తెలుగు సంక్షేమ డైరెక్టర్గా నియమించబడ్డారు. 1975లో హైదరాబాద్లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానం మేరకు 1976 సెప్టెంబర్లో అంతర్జాతీయ తెలుగు సంస్థను ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో నివసించే తెలుగువారికి భాషా సాంస్కృతిక సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం, మొదటి మహాసభల తీర్మానం మేరకు రెండవ ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా మలేషియాలో జరుపవలసి ఉంది. రామప్పగారు ఈ సంస్థకు డైరెక్టర్గా పదవీబాధ్యతలు స్వీకరించిన సమయంలో శ్రీ వందేమాతరం రామచంద్రా రావు ఛైర్మన్ గా ఉన్నారు. రామప్పగారి ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి కీ.శే. టి. అంజయ్య గారి నేతృత్వంలో 1981 ఏప్రిల్లో మలేషియాలోని కౌలాలంపూర్లో రెండవ తెలుగు మహాసభలు విజయవంతగా నిర్వహించిన ఘనత రామప్ప గారికి దక్కింది. అనంతర కాలంలో ఈ సంస్థ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమై అంతర్జాతీయ తెలుగు కేంద్రం అన్న పేరుతో పనిచేస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత మాటేటి రామప్ప గారు తమ సేవలను విశ్వవిద్యాలయానికి అందిస్తూనే వచ్చారు. విశ్వవిద్యాలయ జ్యోతిషశాఖలో ఆయన చాలాకాలం అతిధి అధ్యాపకులుగా విద్యార్థులకు జ్యోతిష శాస్త్రాన్ని బోధించారు. జ్యోతిష శాస్త్రంపై వీరు రచించిన ఆంగ్లపుస్తకాన్ని విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఉడ తెలంగాణ ( 327 ) తేజోమూర్తులు bidd<noinclude><references/></noinclude> 3q68vtq0mr7ien94l1y9b8pzx3ruzxp పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/349 104 211797 552169 2026-04-08T15:13:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రామప్ప గారు చనిపోయే ముందురోజు కూడా క్లాసు తీసుకున్నాడు. అంతకంటే ముందురోజు విశ్వవిద్యాలయం వారిని తన నెలజీతం ఇవ్వమని అడిగి తీసుకున్నారట. చనిపోయే ముందురోజు కరెంట్ బిల్, నల్...' 552169 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రామప్ప గారు చనిపోయే ముందురోజు కూడా క్లాసు తీసుకున్నాడు. అంతకంటే ముందురోజు విశ్వవిద్యాలయం వారిని తన నెలజీతం ఇవ్వమని అడిగి తీసుకున్నారట. చనిపోయే ముందురోజు కరెంట్ బిల్, నల్లబిల్తో సహా చెల్లించి విదేశాల్లో ఉన్న మనవడికి డబ్బు పంపించారట. రామప్ప గారు జ్యోతిషం తెలిసినవారు కాబట్టి చనిపోయేది ముందుగానే తెలిసిందని వారి కుటుంబసభ్యులు విశ్వసించడంలో ఆశ్చర్యంలేదు. మాటేటి రామప్ప గారు 1991 ఆగస్టు 30వ తేదీన పరమపదించారు. వీరు దివంగతులైన తర్వాత వీరి కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయంలో కొంత నిధిని ఏర్పాటు చేసి ప్రతిమేట మాటేటి రామప్ప స్మారకోపన్యాసాలను ఇప్పిస్తున్నారు. and తెలంగాణ 328 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> r1rnprh8cnfl7pac1jm2ws64udkam2g పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/350 104 211798 552170 2026-04-08T15:13:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '93 మిద్దె రాములు - ప్రొ|| ననుమాస స్వామి ఒ గ్గు కథ సాంప్రదాయకమైన యూదవ కుల సంస్కృతిని తెలిపే ఒక కళారూపం. హిందూ దేవతలైన రేణుక ఎల్లమ్మ, మల్లన్న, వీరన్నల పురాగాథలను కీర్తించడానికి...' 552170 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>93 మిద్దె రాములు - ప్రొ|| ననుమాస స్వామి ఒ గ్గు కథ సాంప్రదాయకమైన యూదవ కుల సంస్కృతిని తెలిపే ఒక కళారూపం. హిందూ దేవతలైన రేణుక ఎల్లమ్మ, మల్లన్న, వీరన్నల పురాగాథలను కీర్తించడానికి రూపొందిన కళారూపంగా దీన్ని పేర్కొనాలి. యాదవులైన కుర్మల సామాజిక సమూహం తమ కుల మూల పురుషుని వీరగాథలను ఆలపించేందుకు ఏర్పర్చుకొన్న అపురూప కళారూపం ఈ ఒగ్గు. నాట్యం, నాటకం, సంగీత గానాల సమ్మిశ్రితమైన ఒక కళగా దీన్ని చెప్పుకోవాలి. తెలంగాణ జానపద కళకు మార్వ వైభవానికి పట్టుకొమ్మలాంటిది, ఈ ఒగ్గు కథ, జానపద కళల్లో ఒగ్గు కథను మించిన కళారూపం మరొకటుండదని చెప్తే అతిశయోక్తి కాదేమో! సంప్రదాయం ప్రకారంగా కుర్యల గురువులైన ఒగ్గు కళాకారులు ఈ ఒగ్గు కథాగానం చేయడం సామాన్యంగా కనిపిస్తోంది. ఆ సామాజిక వర్గానికి చెందని ఒక కళాకారుడు. ఒగ్గుదీక్ష ఎరుగని గౌడ కులస్తుడు ఒక గొప్ప కళారూపాన్ని నేర్చుకొని, దానికే ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టాడు. అహర్నిశలు ఆ కళామతల్లి సేవలో జీవితాన్ని తెరిచి ఆ కథకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించాడు. ఆయనెవరోగాదు ఆయనే ఒగ్గు విద్ద నేర్చిన మిద్దెరాములు, నిరక్షరాస్యుడైన ఆయన మౌలికంగా ఒగ్గు కథను అభ్యసించి యాదవుల చేతనేగాదు, కళాభిమానులచేత ప్రశంసలు పొందాడు. తన ప్రజ్ఞా పాటనాలతో ఎందరో ఒగ్గు కళాకారులను ప్రభావితం చేశాడు. అందుకే ఒగ్గు కథంటే మిద్దె రాములు, మిద్దె రాములు అంటే ఒగ్గు కళా రూపమన్నంత నుడి ఏర్పడింది. ఒగ్గు కథా పితామహుడు వల్లమ్ పెద్ద వీరయ్య. ఆ కథకు జన జీవాలు కలిగించింది. ఆయన కొడుకు సత్తయ్య, ఆ కళా రూపాన్ని విశ్వ వ్యాప్తం చేసింది చుక్క సత్తయ్య. నిజంగా పండిత పామరులను పరవశింపడేసి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చినవారు. మాత్రం మిద్దె రాములు. ఒగ్గు కథా గానంలో సానిటీబాలప్పు, టైమల్లోకం ఆవుల ముత్యాల, ఎర్ర మల్లేష్, శ్రీశైలం, రాంబాబు, నాగేష్, సిద్ధప్ప, పళ్ళం వీరేశం, మహేష్, క్రిష్ణయాదవ్ లాంటివారు ఒగ్గు కథకు విశేషా స్థానం కల్పించడానికి కృషి చేస్తున్నారు. మిద్దె రాములు ఎవరంటే... నాటడం, నృత్యగాన సంగీత సమ్మిళితమైన ఒగ్గు కథాగానాన్ని ఆకాశ మంతెత్తు నిలబెట్టినవాడు, ఒగ్గు కథా గానం 'తెలంగాణ జానపద కళకు పేరు తెచ్చినవాడు, ద్వారా ఒగ్గు కథకు ఒదువు నేర్పినవాడు, ఎల్లయ్య కొడుకు ఈ మిద్దె రాములు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం, హనుమాజీపేట గ్రామంలో 1941లో ఆయన జన్మించారు. పేదరికం వల్ల ఆయన చదువుకోలేకపోయాడు. కథవిన్నా పాటవిన్నా వెంటనే చెప్పే తెలివి తేటలు ఆయనకున్నాయి. మౌఖికంగానే ధారణ చేయగల ఏక సంధాగ్రాహి, న తెలంగాణ (329) తేజోమూర్తులు<noinclude><references/></noinclude> ftf7h5ra90qj41x8i9pyw45a4aazj88 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/351 104 211799 552171 2026-04-08T15:13:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చిన్నప్పటినుండి ఒగ్గు కథ మీద పెంచుకున్న అభిమానంతో ఒగ్గు వాళ్ళు చెప్పే ఎల్లమ్మ కథ, మల్లన్న కథలు తరచూ వినేవాడు. ఆ కళను అభ్యసించాలనే తాపత్రయంతో ఒగ్గు కథకుల చుట్టూ తిరిగేవాడ...' 552171 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చిన్నప్పటినుండి ఒగ్గు కథ మీద పెంచుకున్న అభిమానంతో ఒగ్గు వాళ్ళు చెప్పే ఎల్లమ్మ కథ, మల్లన్న కథలు తరచూ వినేవాడు. ఆ కళను అభ్యసించాలనే తాపత్రయంతో ఒగ్గు కథకుల చుట్టూ తిరిగేవాడు. ఎండు తుమ్మకాయలు గుణికుచ్చుకొని గజ్జెల్లా కాళ్ళకు కట్టుకొని ఒగ్గు నాట్యం ఆడేవాడు. అసంఖ్యాకమైన కథలు మౌఖికంగా నేర్చుకొని, జానపద రాగాలను ఆపోసన పట్టేవాడు. జన్మతః వచ్చిన శ్రీ కృతి జ్ఞాపకం ఆయనకు వరమైంది. లయాత్మకంగా అడుగులు వేయడం అబ్బింది. అసామాన్యమైన ప్రతిభ ఆయనకు ఉంది. పుట్టింది గౌడ కులంలోనైనా నేర్చుకొన్నది. యాదవ ఒగ్గుకథ. భాషంతా తెలంగాణ యాసే. తన కథాగానాపటిమతో పురాణ పాత్రలను ప్రేక్షకుల ముందు నిలిపేవాడు. పద గుంఫన శైలిలో పురాణగాధలను రక్తి కట్టించేవాడు. ఆయన హావ భావ విన్యాసాలలో ఒగ్గు కళకు జీవం ఉట్టిపడేది. ప్రాచీన సంప్రదాయానికి చెందిన ఒగ్గు కథాగానానికి పూర్వవైభవం తెచ్చిపెట్టాడు. జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెలంగాణ జానపద కళారూపానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది మిద్దె రాములో, వీరాభిమానంతో ఒగ్గు కథా గానాన్ని నేర్చుకొని దానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిని కలిగించింది ఆయనే. ఒకసారి కరీంనగర్ పర్కస్ గ్రౌండ్లో కాంగ్రెస్ జాతీయ మహాసభ జరుగుతున్నప్పుడు మిద్దె రాములు ఒగ్గు కథాగానం ఏర్పాటు చేశారట. ఆనాడు దేశ ప్రధాని ఇందిరాగాంధి రావడం ఆలస్యం కావడంతో ప్రేక్షకులకు వినోదం కల్పించడానికి రాత్రంతా మిద్దె రాములు ఒగ్గు కథాగానం వినిపించి సమయం తెలియకుండా చేశాడట. దానితో ఆయన జాతీయంగా జానపద కళాకారుడిగా గుర్తింపు పొందారు. అలాగే దేశం నలుమూలలా ఒగ్గు కథ ప్రదర్శనలిచ్చి పరభాషీయులచేత మన్ననలు పొందారు. మారిషష్ ప్రభుత్వం మూడవ మారిషస్ తెలుగు మహాసభలు జరిపింది. దానికి ప్రత్యేక జానపం కళాకారుడిగా మిద్దె రాములుకు ఆహ్వానం అందింది. అప్పుడు తమ ఒగ్గుకథ కళాకారుల బృందంతో రాములు మారిషస్ చేసుకొన్నాడు. మారిషస్ దేశ ప్రధాని జగన్నాథీ, గవర్నర్ రంగస్వామి ముందు రాములు ఒగ్గుకథా గానాప్రదర్శన ఏర్పాటు చేశారు. కథా ప్రారంభంలోనే రాములు తన పదగుంపున శైలిలో వారిని మైమరిపింపజేశారు. ఒగ్గులో ప్రత్యేకశైలి ఎల్లమ్మ బోనం నృత్యమే. బోనం ఎత్తప్పుడు వేప మండలు పట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని ప్రత్యేకమైన శైలిలో నాట్యం చేయడంలో రాములు దిట్ట. నెత్తిమీద బోనం ఎత్తుకొని నేలమీద పాము మెలికల్లా తిరగడమేగాదు, నేలమీద పడవేసిన పైసలను నోటితో పట్టుకుంటుంటే చూసిన దేశ ప్రధాని గవర్నరు తన్మయత్వం పొందారట. మారిషన్ తెలుగు ప్రేక్షకులంతా కన్నులార్పకుండా చూకారట. ఆ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలను ఒగ్గు కళా ప్రదర్శన ద్వారా ప్రచారం చేసి మన్ననలను పొందాడు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందు ఒగ్గు కథను ప్రదర్శించి ఆయన తెలంగాణా ఒగ్గును కీర్తించేట్టుగా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి తెలంగాణ సాంస్కృతిక సంబరాల్లో ఒగ్గు కథకు పట్టం కట్టి ప్రారంభ కళా ప్రదర్శనగా జరిపారు. అప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒగ్గు కథాగానం మీద గౌరవంతో హైదరాబాద్ మాదాపూర్లోని తెలంగాణ సాంస్కృతిక సారథి భవనానికి మిద్దె రాములు పేరు పెట్టారు. దానితో ఒగ్గు కథకుడు మిద్దె రాములు పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ విధంగా దేశప్రధాని ఇందిరాగాంధి ప్రశంసలు, మారిషస్ దేశ ప్రధాని జగన్నాథ్, గవర్నర్ రంగస్వామి గారబ ప్రశంసలు అందుకొన్న గొప్ప ఒగ్గు కథా కళాకారుడు మిద్దె రాములు. ఆయన ఒగ్గు కళకు చేసిన కృషికే రాజీవ్ గాంధి పురస్కారం, రాష్ట్ర ప్రతిభా పురస్కారం, హంన పురస్కారాల్లాంటి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు ఎన్నో ఆయన అందుకొన్నాడు. పదగుంపనం, కథాగానం, నాట్య విన్యాసం ప్రేక్షకులని కన్నులార్పకుండా చేయాలన్నా, చెవులు రెక్కించి వినేటట్టు చేయాలన్నా, పదగుంఫనం శైలిలో వచనాన్ని చెప్పడం మిద్దె రాములుకు బాగా తెల్సు, ఒగ్గు కథా గాన ప్రారంభంలో తెలంగాణ యాసలో పదంమీద పదం, కలిపి చెప్పడంలో నోరు తిరిగినవాడు మిద్దె రాములు. లయాత్మకంగా వచనం సాగడం చూసి ప్రేక్షకులు నోరెళ్ళ బెడతారు. ఆ ప్రారంభమెట్ల ఉంటుందో వినండి. darsh తెలంగాణ (330 తేజోమూర్తులు వంతుడంచబడుతుంద మన (<noinclude><references/></noinclude> 9pn307srkkokicv95o7bfxh5d63tk68 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/352 104 211800 552172 2026-04-08T15:14:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Jc...' వచనం 'హరి హరియ రఘునందనా! హరిహర బ్రహ్మాండామా ! హరిలోక సంచారమా! మద్దూరి మారిండ్లు ! మారేడుగడ్డ, మర్మమ్మతల్లి! బుద్ధి చెప్పిన దానా బూరాంచారీ! విద్య చెప్పినవాడు వీరాదామల్లు! చ...' 552172 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>Jc...' వచనం 'హరి హరియ రఘునందనా! హరిహర బ్రహ్మాండామా ! హరిలోక సంచారమా! మద్దూరి మారిండ్లు ! మారేడుగడ్డ, మర్మమ్మతల్లి! బుద్ధి చెప్పిన దానా బూరాంచారీ! విద్య చెప్పినవాడు వీరాదామల్లు! చదువు చెప్పిన వాడా! సంద మహాంకాళీ! అన్ని విద్దెలు చెప్పి ఆట నేర్చినవాడా! హరి హరియ దరువు అది దేవి దండాలే భూదేవి దండాలే లోక జంకారా నీకైనా దండాలే దండము నారాయణో దాపరా మందేమో అమ్మలారా! అక్కలారా మీకు దండాలే రామ రామా రామ రామా! అలకించి బోవరయ్యా.....! చల్తీ దరువు 'బంగారి ఒద్ధాయం గుప్పొడీ బొమ్మల్లా కుంకుమ బెట్టాడా కురులు దిద్దాడా ఎంచక్కా గవ్వాలు ఎడమకాలు కట్టేనా పగడాల గజ్జెలు కుడి కాలు కట్టేనా అబ్బి మల్లె పువ్వులో నిత్యా మల్లె పువ్వులో ఈ విధంగా కథాగానం అశువుగా సాగిపోతుంటుంది. మౌఖిక సంప్రదాయ సంగీత, రాగాల్లో అద్భుతంగా ఒగ్గు కథాగానం చేయడం మిద్దె రాములుకే సాధ్యం. ఈ కథా గానం మంజరి ద్విపదలో సాగిపోతున్నట్టుగా ఉంటుంది. పదాడంబరాల కోసం తప్ప అర్ధపుష్టి కోసం నిర్మితమైనవిగాదు. ఎల్లమ్మ బోనం పురాణగాథల కథాగానాల్లో శక్తి దేవత ఆరాధనలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకొంటున్నాయి. ఒగ్గు కథలాంటి కథాగానాల్లో ప్రదర్శించే ఎల్లమ్మ బోనానికి తెలంగాణలో తరగని ఆదరణ కనిపిస్తోంది. రేణుక ఎల్లమలాంటి శక్తి దేవతలకు ప్రతీకగా భండారి (పసుపు) ని ఉపయోగించడం కనిపిస్తోంది. కొమురెల్లి మల్లన్నతోడ బుట్టింది ఎల్లమ్మ' అని కురుమ జాతి వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు. పసుపుల బుట్టింది కాబట్టి ఒగ్గులు మొహానికేగాదు, దేహమంతా పసువుని పూసుకొంటారు. మల్లన్న పట్నాల్లో రతి రాసేప్పుడు పసువును విరివిగా వాడడం కూడా కనిపిస్తోంది. ఆరుగురు కళాకారులు ప్రదర్శించే ఎల్లమ్మ ఒగ్గు కథలో రాములు బోనం నెత్తిన ఎత్తుకొని నాట్యం చేస్తుంటే ఎవరైనా కన్నులు మరల్పకుండా ఉత్కంఠంతో తిలకించవలసిందే. రవ్వలహారం మెడలో ధరించి, నెత్తిన బోనం ఎత్తుకొని, చేతుల్లో వేపమండలు పట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని డప్పులు, దోళ్ళు మోగుతుంటే, సఫీరా ధ్వనిస్తుంటే బోనం కింద పడకుండా చిందులు వేస్తూ గానం చేసేవాడు. చిందులు వేయడం ఆపి నెమ్మదిగా నేలమీద కూర్చొని, కుడిప్రక్కకు, ఎడమపక్కకు వొరుక్కుంటూ కాళ్ళు చేతులు లేపి ఆహా అనిపించేవాడు. ఇక నేలమీద దొర్లుతూ పాము మెలికల్లా తిరుగుతూ కూడా నెత్తిన బోనం కింద పడకుండా నేలమీద పడేసిన పైసలు నోటితో పట్టుకొంటే ప్రేక్షకులు తన్మయత్వంలో మునిగిపోయేవారు. జానపద కళా బ్రహ్మ, ఒగ్గు కథక చక్రవర్తి బిరుదాంకితుడైన మిద్దె రాములు 2010 నవంబర్ 11 నాడు కన్ను మూశారు. తెలంగాణ (331) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> 9frmlo083tbzl302c8p20x55fvgvzy5 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/353 104 211801 552173 2026-04-08T15:14:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '94 కతీయుల రాజధాని ఓరుగల్లు పట్టణానికి కా సమీపంలోని కవిపండితులకి ఆలవాలమైన 'మడికొండ' గ్రామమునందు, శ్రీ మోత్కూరు మధుసూదన రావు గారు 19-3-1914 సంవత్సరంలో శ్రీ మోత్కూరు శ్యామరావు - పుల...' 552173 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>94 కతీయుల రాజధాని ఓరుగల్లు పట్టణానికి కా సమీపంలోని కవిపండితులకి ఆలవాలమైన 'మడికొండ' గ్రామమునందు, శ్రీ మోత్కూరు మధుసూదన రావు గారు 19-3-1914 సంవత్సరంలో శ్రీ మోత్కూరు శ్యామరావు - పుల్లమ్మ పుణ్య దంపతులకు గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించినారు. మోత్కూరు మాణిక్యరావు, వెంకటమ్మ దంపతులకు సంతానం కలుగనందున దత్తపుత్రునిగా వెళ్ళినారు. మడికొండ గ్రామము నేటి వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలమున ఖాజీపేట రైల్వే స్టేషన్కు సుమారు 5 కిలోమీటర్లు దూరంలో శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి కరుణా కటాక్షములతో వర్ధిల్లుచున్నది. "అచట బుట్టిన చిగురుకొమ్మైన చేవ" అని అల్లసాని వారన్నట్లు ఈ గ్రామములో జన్మించిన, స్థిరపడిన వారిలో పండిత కవులలో డా. వానమామలై వరదా చార్యులు, జగన్నాధాచార్యులు, డా. పల్లా దుర్గయ్య, మడికొండ సత్యనారాయణ శాస్త్రి, అనుముల కృష్ణమూర్తి, కాళోజీ నారాయణరావు సోదరులు మొదలగు వారు ప్రముఖులు. వీరి సమకాలీనులైన శ్రీ మోత్కూరు మధుసూదనరావు గారు బాల్యము నందు విద్యాభ్యాసము శ్రీ కాళోజీ రంగారావు గారి వద్దను, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలను హన్మకొండ వరంగల్ పట్టణములందును అభ్యసించి, ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించినారు. తను పదవీ విరమణ పర్యంతము ప్రధానోపాధ్యాయులుగా పని చేసి విశేషానుభవము గడించినారు. మోత్కూరు మధుసూదనరావు - డా॥ మడికొండ శ్వాంసుందర్ హుబూరాబాద్, పరకాల, హసన్ పర్తి, ధర్మాసాగర్, కాజీపేట మొదలైన గ్రామములందు వీరిని ప్రధానో పాధ్యాయులుగా తెలియని వారలు అరుదు. వీరు బాల్యము నుండియే లలిత కళలపట్ల ఆదరభావమును, ఆసక్తిని పెంచుకొని నాటకకళాకారునిగా గయోపాఖ్యాన నాటకమున గయుని గాను, శ్రీ కృష్ణ రాయబార నాటక మునందు ధర్మరాజు, అక్రూరాదిపాత్రలను, "విషాద తిమ్మరుసు” నాటకమున శ్రీ కృష్ణ దేవరాయలు మొదలైన పాత్రలను ధరించి గాయకునిగా, నటునిగా మెప్పులందినారు. వీరు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించిన ప్రతి గ్రామములోనూ, గయోపాఖ్యాననాటకముతోబాటు, స్వీయ విరచితమైన “సార్థకజీవి” పద్య గద్యాత్మక సాంఘిక నాటకము లను స్థానిక ఔత్యాహిక కళాకారులను కూడగట్టుకొని ప్రదర్శనలిచ్చెడివారు. తమ సార్థజీవి నాటకంలో అంధభిక్షుక పాత్ర వివేక సాగర్ పోషణలో విశేషప్రతిభను కనబరిచినారు. పద్య పఠనమునందు "అభినవ అద్దంకి”గా నాటి శ్రీకృష్ణ పాత్ర ధారులు శ్రీ ముచ్చెర్ల సత్యనారాయణ గారిచే మెప్పు పొందినవారు. ఉపాధ్యాయ వృత్తి నిర్వహించిన ప్రతిగ్రామములోనూ వీరి ఇంటిలో అనేక మంది శిష్యులు ఆశ్రయమును పొంది విద్యాభ్యాసము చేసారు. వీరి ధర్మపత్ని శ్రీమతి సరస్వతీ బాయిగారు తమ సంతానముతో బాటు శిష్య సంతతిని గూడా ప్రేమాదరభావంతో చూసేవారు. ad తెలంగాణ (332 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> b93l5vjhry51o0wvrfa1a42xa26uosx పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/354 104 211802 552174 2026-04-08T15:15:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '"వండనలయదు వేవురువచ్చిరేని, అన్నపూర్ణకునుద్ది యాపతని గృహిణి అని పెద్దనగారు సోమిదమ్మను వర్ణించినట్లు, రాత్రింబవళ్ళు తమ బంధుమిత్ర గణాన్నీ, సంతానాన్నీ, శిష్య సంతతినీ సమాదర...' 552174 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>"వండనలయదు వేవురువచ్చిరేని, అన్నపూర్ణకునుద్ది యాపతని గృహిణి అని పెద్దనగారు సోమిదమ్మను వర్ణించినట్లు, రాత్రింబవళ్ళు తమ బంధుమిత్ర గణాన్నీ, సంతానాన్నీ, శిష్య సంతతినీ సమాదర భావంతో చూసి వండివడ్డించేవారు. శ్రీ మోత్కూరు మధుసూదనరావు గారు సరస్వతీ బాయి గార్లకు 4 గురు మగ సంతానం, 6గురు ఆడ సంతానం. ఇంత మందితో వీరి యిల్లు కళకళలాడుచుండెడిది. వీరు ఎక్కడ ఉన్ననూ, ఆ యింటిలో, పాఠశాలలో కవితా గోషులు, నాటకములు రిహార్సల్సు, సంగీత సాధనలు వెల్లివిరిసేవి. సాయంకాలము నుండి రాత్రి ప్రొద్దు పోయే వరకూ అను నిత్యకార్యక్రమంగా కొనసాగుచుండెడివి. సర్వకీ పాటిమెట్ల భద్రయ్యగారు, మోత్కూరు హన్మంతరావు, గోపాలకిషన్ రావు, భట్టు వెంకటయ్య, బి.ఎల్.ఎన్. రాజు మొదలైన వారు పాల్గొని ఆనందించెడివారు. “హరికథల” పట్ల గూడా వీరికి అమిత ప్రీతి. హైద్రా బాదు, విజయవాడ మొదలైన ఆకాశవాణి కేంద్రముల నుండి ప్రసారమయ్యే హరికథా గానములు, శనివారం రాత్రి ప్రసారమయ్యే జాతీయ సంగీత కార్యక్రములు, రాత్రి ప్రొద్దు పోయే వరకు శ్రద్ధా భక్తులతో ఆలకించి పరవశించేవారు. ఈ ప్రసంగ వ్యాసకర్త కూడా వీరి శిష్యుడే! ఆచార్య డా. పల్లా దుర్గయ్య గారు, మధుసూదన రావు గారు బాల్య మిత్రులు. ఒకే ఊరివారు. వీరికి తాము ఒకే కుటుంబ సభ్యులము అను భావనతో ఆ మరణ పర్యంతము మెలగినారు. ఆ "స్పర్ధయావర్ధతే విద్యా" అన్నట్లు పోటీగా కవిత్వరచన. చేపట్టేవారు. ఇందుకు శ్రీ దుర్గయ్యగారి "పాలవెల్లి" ఖండ కావ్యంలోని “సీతవలపోత' అను శీర్షిక, మధుసూదనరావు గారి ఖండకావ్యం "మధుమంజరి” లోని “సీతవలపోతం” శీర్షికలు చక్కని ఉదాహరణ. వీరి రచనలు(1) శ్రీ వెంకటేశ్వర శతకము (2) సార్థక జీవి సాంఘిక నాటకము (3) చిత్ర పద్యకావ్యము (4) మధుమంజరి పద్య, గేయ ఖండ కావ్యములు ముద్రితములైనవి. “ముందం" అనే ఏకాంకిక “మావూరు” అను లము పద్యకావ్యములు అముద్రితములైననూ, లుప్తములైనవి. “విశ్వసాహితి" అధ్యక్షులు వీరిని 'మధురకవి' బిరుదులతో సన్మానించినారు. కనుల శ్రీ ఆనాల దామోదర్ రెడ్డి గారు సాహిత్య ప్రస్థానమున వీరికి తోడుగా నిల్చినారు. వీరు తమ గ్రామము మడికొండ పౌరాణిక నామధేయమైన “మణిగిరి” పేర “మణిగి ప్రచురణలు” అనే సంస్థను నెలకొల్పి తమ కావ్యములను ప్రచురింపజేసినారు. ఇవి యన్నియు అభిమానులకోరిక మేరకు వితరణ జేయబడి యుండుటచే, ఇటీవల వీరి కుమారులు డా. మోత్కూరు మాణిక్యరావు, లయన్.మోత్కూరు మనోహర్ రావు మహేందర్, మధూకర్ రావు గారల సమిష్టి కృషివల్ల "మణిగిరి ప్రచురణాల పేరునే మధుర కవి మోత్కూరు మధుసూదనరావు సాహితీ సంకలనమును పేర పునర్ముద్రింపబడి అవిష్కృతమైనది. 1). వీరి రచనలందు "శ్రీ వెంకటేశ్వర శతకము” 1972 సంవత్సరం నందు ప్రచురించబడినవి. తన ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ముక్తి ప్రధానాంశములుగా కవి తన ఆవేదనను స్వామి సన్నుతి, లోక వర్తనము, ప్రధానముగా సులభ గ్రాహ్యశైలిలో అత్యంత సుందరముగా రచించి ధన్యులైనారు. ప్రచురణలో వీరి జ్ఞాతులగు శ్రీ మోత్కూరు గోపాల కిషన్ రావు గారు హార్ధికంగా, ఆర్ధికంగా తోడ్పడినారు. 2). "సార్థకజీవి" అను సాంఘిక నాటకము పద్యగద్యాత్మకమై 1988 సంవత్సరంలో ప్రచురింపబడినది. నాయకుడగు "సుధీర్ పాత్రతో విద్యా విషయక ప్రాము ఖ్యతను, వితంతు వివాహావశ్యకతను, కుటీర పరిశ్రమల స్థాపనతో ఇతరులకు ఉపాధి కల్పనను చక్కగా సమర్ధ వంతంగా వివరించినారు. నాయకుని తండ్రి అంధభిక్షుక పాత్ర "వివేక సాగర్" గా ఆ పాత్రలో జీవించి ప్రేక్షకులను మెప్పిం చెడి వారు. జిల్లా కలెక్టర్ గారితో తన కృషికి ఫలితంగా "సార్థకజీవి" అనే బిరుదాన్ని స్వీకరించినారు. సామాజిక స్పృహ, దీనియందు ప్రధానాంశముగా రచించి కవి కూడా "సార్థక జీవి" అయ్యాడు. డా. విశ్వనాథ రావుగారు దీని ప్రచురణకు కావలసిన సహాయం, సహకారము అందించినారు. (3)”చిత్ర” అనే పద్యకావ్యం సుమారు 500 పై చిలుకు పద్యాలతో రచింపబడి 1988 సంవత్సరంలోనే ప్రచురింపబడినది. చిత్ర ను ఉపనాయిక ప్రధాన పాత్ర తెలంగాణ 333 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> mlkhmybgm1ysw0bzm9aviy5m9uxsdnm పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/355 104 211803 552175 2026-04-08T15:16:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధారిగా కుల వివక్ష, వద్దాంతర వివాహము మొదలైన సమస్యలను తన వాక్చాతుర్యముతో పరిష్కరించి ప్రణయబంధములో నున్న నాయిక సుశీల, నాయకుడగు హరిహరులకు వివాహ బంధములో గూర్చుటయేకాక, తాను గూ...' 552175 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ధారిగా కుల వివక్ష, వద్దాంతర వివాహము మొదలైన సమస్యలను తన వాక్చాతుర్యముతో పరిష్కరించి ప్రణయబంధములో నున్న నాయిక సుశీల, నాయకుడగు హరిహరులకు వివాహ బంధములో గూర్చుటయేకాక, తాను గూడా నాయకుని సోదరుడగు మురహరుని పెండ్లియాడి, చిత్రవిచిత్రమైన మలుపులతో గూడిన కథాంశమును సుఖాంతముజేసినది. తన 2వ అల్లుడగు శ్రీ బి. సుబ్బారావు గారు దీని ప్రచురణకు తోడ్పాడు నందించినారు. 4). మధుమంజరి: ఇది దాదాపు 21 ఖండికలతో కూర్చబడిన పద్య, గేయాత్మక ఖండకావ్యము. 1991 సంవత్సరంలో అప్పటి ఎం.పి శ్రీ.వి.రాజేశ్వరరావు గారు తమ తల్లి దండ్రుల జ్ఞాపకార్ధము దీనిని ప్రచురింపజేసినారు. “భగవానుడు కలడా-లేడా?" అను సంశయాత్మక శీర్షికతో ప్రారంభమై "కలడుకలడను వారి హృత్తమ మందు, కలిగియుండెడినెపుడు నా కన్నతండ్రి, లేడు లేడను వారికి లేమియం ఉండి లేనట్లు కన్పించు చుండునెపుడు” అనే తీర్పుతో ముగించినాడు. "కలడుకలండనెడి వాడు కలడో? లోడో?” అను సందేహము ఆర్తితో నున్న గజరాజుకు కూడా కల్గి, ఆ విష్ణుమూర్తి వచ్చి రక్షించినట్లు భాగవతంలో పోతనగారు 'గజేంద్రమోక్షం"లో వివరించిన తీరుగా ఉన్నది ఈ శీర్షిక. అత్యంత సుందర మైన రచన. "ఉపాధ్యాయుడా?" అనే శీర్షికలో ఉపాధ్యాయ వృత్తి యొక్క పవిత్రత, ప్రాముఖ్యతలను, శిష్యుని ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దు విధానమును చక్కగా వివరించి, తన వృత్తికి సార్ధకతను చేకూర్తినాడు". వితంతు బాలిక శీర్షికలో బాల వితంతు వివాహావశ్యకతను కరుగిర సారంగా వివరించినాడు. ఆంగ్లంలోని Thomos Grey యొక్క Elegyకి ఆంధ్రానువాదంగా "రుద్రభూమి" అనే శీర్షికను గేయ, పద్యాలలో తనివిదీర వర్ణించి, మరణానంతర దృశ్యాన్ని కరుణ రసస్ఫోరకంగా రచించాడు. సుమారు 50 పద్యాలలో తన మొదటి ధర్మపత్ని రుక్మాబాయి మరణాన్ని "పత్నీవియోగము" అనే శీర్షికలో, సంసారబంధంలోని వివిధ అనుభవాలను వర్ణించి శ్రోతలకంట తడి పెట్టించినారు. రచయిత భావనాపటిమ ఇందులో పరాకాష్టనందు కొన్నది. అంతేకాక బాలురలో దైవత్యాన్నీ, మద్యపానం వల్ల కలుగు అనర్థాల్ని వివిధ శీర్షికలలో వర్ణించి తన విశ్వజనీనతను చాటినాడు కవి. సత్యనారాయణస్వామి మంగళహారతితో ఖండికలను ముగించినాడు. పదవీ విరమణానంతరం సుదీర్ఘ జీవితం గడిపి 1996 సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన స్వగ్రామమైన మడికొండలో భగవదైక్యమును పోందినాడు. ఉ తెలంగాణ (334 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> hs9mw2e1zhspqhn2egpc3cxlih84yh1 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/356 104 211804 552176 2026-04-08T15:16:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '95 ముకురాల రామారెడ్డి - దా॥ జి. చెన్నకేశవరెడ్డి కీ. శే. ముకురాల రామారెడ్డి గారు తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు. అప్పటి మహబూబునగరం జిల్లా కల్వకుర్తి తాలూక ముకురాల గ్రామంలో 1929వ సం...' 552176 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>95 ముకురాల రామారెడ్డి - దా॥ జి. చెన్నకేశవరెడ్డి కీ. శే. ముకురాల రామారెడ్డి గారు తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు. అప్పటి మహబూబునగరం జిల్లా కల్వకుర్తి తాలూక ముకురాల గ్రామంలో 1929వ సంవత్సరంలో జన్మించారు. వారి చదువు ఒక బడిలోగాని, ఒక గురువు దగ్గరగాని స్థిరంగా సాగలేదు. వీధిబడి నుంచి విశ్వవిద్యాలయం చదువుదాకా చాలావరకు వ్యయం కృషితోనే సాగింది. ఆంధ్ర (తెలంగాణ) సారస్వత పరిషత్తు నిర్వహించే 'విశారద' పాసై, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూ, ప్రైవేటుగా B.A., B.Ed., M.A. చదివి ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడై, మహబూబునగర్ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తూ, తెలుగు అకాడమిలో 1970వ సంవత్సరంలో చేరి 17 ఏళ్ళపాటు వివిధ హోదాలలో పనిచేసి, ఉప సంచాలకులుగా రిటైరైనారు. తెలుగు అకాడమిలో ఉద్యోగం చేస్తూ, ఆచార్య సి. నారాయణరెడ్డి గారి పర్యవేక్షణలో ప్రాచీనాంధ్ర కవిత్వం ఆదర్శాలు పరిణామాలు' అనే అంశంమీద పరిశోధన చేసి Ph.D. పట్టా పొందారు. 1946-48 ప్రాంతంలో విద్యార్థి దశలోనే గ్రంథాల యోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటంవంటి ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. 'దుందుభి' మాస పత్రికకు గంగాపురం హనుమదర్మత్ కలిసి సంపాదక బాధ్యతలు నిర్వహించారు. - ముకురాల స్వయం కృషితో తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, ఉర్దూ భాషలను గట్టిగా చదువుకొన్న - వ్యక్తి. ఉపాధ్యాయ వృత్తి నుంచే ఆయన కవితలు, విమర్శన వ్యాసాలు రాస్తూ వచ్చారు. ప్రచురితమైన వాటిలో ఆయన తొలికృతి దేవరకొండ దుర్గం ఈ గేయ కావ్యం 1957లో అచ్చయింది. దేవరకొండ దుర్గం 8 పేజీల లఘు కావ్యమైనా, ఆయనకు అమోఘమైన కీర్తిని తెచ్చిపెట్టింది. దేవరకొండ దుర్గం రాచకొండ రాజ్యంలోని భాగం, వెలమ ప్రభువులు పాలించిన ప్రాంతం. ఈ సీమను పాలించిన ప్రభువులలో సర్వజ్ఞ సింగభూపాలుడు ప్రసిద్ధుడు. ఈ కావ్యంలో కథ ఏమీలేదు. కేవలం వర్ణనాత్మకమైన, ప్రశంసాత్మకమైన కావ్యం. 'అరాచకొండలో తలిరాకు మొలబాకు నాజోకు భోగినిషోకు కవిరాజురాజు సింగమనీని దర్బారు కవులకే వాకట్టు గట్టు వాగ్యుద్ధములు తిరుగునా కలలో గిరగిరన నా అంతరంగమే ఒక చిత్రరంగమై భ్రమియించు ఒకనాడు వెలమలకు ఉనికిరా ఈ కొండ ఇదియే దేవరకొండ ఇదియె దేవరకొండ ఇదెకొండ, ఇదెకోట ఈ కొండ కిదిదండ ఇట ఎన్నడో ఎగిరెనటరా తెలుగుజెండ ఏనాటిదీ వీర ధాని దేవరకొండ' అని నాటి పురాణ తెలంగాణ (335 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 5i2kjociiqe3p4pa94oh8dqh48k30gn పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/357 104 211805 552177 2026-04-08T15:16:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వైభవాన్ని వర్ణిస్తారు. 'నేలతల్లి కెరుక నింగి సామి కెరుక నాటి కతలు వెతలు నాటి మాట మనసు రకగనేడు వినిపించు నొక్కటే గాలిపిల్ల వాని జీవి మాట' అని నేటి జీర్ణస్థితిని కళ్ళకు కట్ట...' 552177 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వైభవాన్ని వర్ణిస్తారు. 'నేలతల్లి కెరుక నింగి సామి కెరుక నాటి కతలు వెతలు నాటి మాట మనసు రకగనేడు వినిపించు నొక్కటే గాలిపిల్ల వాని జీవి మాట' అని నేటి జీర్ణస్థితిని కళ్ళకు కట్టిస్తాడు. నవ్వేకత్తులు: ముకురాలా రెండో కావ్యం దీన్ని కవిగారే 'జాతీయ విప్లవ కావ్యం' అని పేర్కొన్నారు. ఇది 1971లో ప్రచురితమైంది. ఈ కావ్యంగా ఆధునిక సమాజానికి సంబం ధించిన కావ్యం. (1) నీ కోసమె బ్రతికెదవా? (2) నీ జాతీయుల రక్షణతో జీవిక గడిపెదవా? (3) నీ నా నచ్చక. ఈ కావ్యాన్ని రెండు భాగాలుగా రాయడం జరిగింది. సంప్రదాయం చచ్చిపోతున్నదని ఏడుకొండలవాడికి వినతిపత్రం (దరఖాస్తు) ద్వారా విన్నవించడం మొదటి భాగం. రెండో భాగం ఎండార్స్మెంట్. కొత్త సమాజం కావలసిందేనని, అది కొత్తగా రూపొందవలసిందేనని, దానికి ముఖ్యంగా కావలసింది కొత్త వ్యవస్థేనని ఈ కావ్యంలో ప్రతిపాదించడం జరిగింది. మొదటి భాగాన్ని పద్యంలోను, రెండో భాగాన్ని గేయంలోను రచించడంలో కవికిగల ఉచితజ్ఞాత వెల్లడైంది. సంకుచిత స్వార్థాల కోసం రకరకాల ఆలోచనల్నే ఆయుధాలుగా వాడుతున్నవారిని కవి అధిక్షేపిస్తూ ప్రశ్నలనే కత్తులుగా నూరినాడు. 1962లో చైనా మన దేశంమీద దండయాత్ర జరిపింది. చైనాకు పాకిస్తాన్ వత్తాను నిచ్చింది. అలాగే పాకిస్తాన్ ఎప్పుడూ మనదేశం మీద కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది. ఈ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముకురాల ‘నవ్వేకత్తులు' కావ్యాన్ని రచించినాడు. "మార్కవాది వచ్చె మనిషికి శత్రువై కదల ఊర్లు వల్లకాడులయ్యె రజత గిరులు దాకె రక్త వసంతాలు - వీరభద్రుళ్ళు నిరువదేమి? అని అంటారు. దేశంమీద దండయాత్ర జరిగినపుడు ప్రతిదేశవాసి ఒళ్ళు విరిచిన వీరభద్రుడు కావాలని కవి ఉద్దేశం. "రక్తమును పంచుకొన్నవారంట అన్నదమ్ములంట, ద్విజాతి సిద్ధాంతమంట జాతిపితయంతవాడె ఈ వైర మరణము మధ్య - తానె దుర్మరణమయ్య" అని అంటారు. దేశ విభజన సమయంలోను, ఆ తర్వాత జరిగిన, జరుగుతున్న మతకలహాలను, పాకిస్తాన్తో తోటి వైరాన్ని సూచిస్తున్నది. దీనికి మూలకారణం. "హేతుమతి పెరగని సంఘంలో - మతముంటుందీ మనిషిని మనిషినీ విడదీయిస్తూ" అని కవి భావం. భారత విదేశాంగ నీతిలోని లోటే చైనా దాడికే, పాకిస్తాన్ కోతి చేస్టలకూ కారణమైందని, లౌకిక రాజ్యాంగం అని చెప్పుకొంటూ, వివిధ మతాలకు స్వాతంత్ర్యం ఉండటం దేశంలో మతకలహాలకు ద్విజాతి సిద్ధాంతాలకు మూలకారణమైందని ముకురాల నిశ్చితాభిప్రాయం. "ఒక జాతిది ఒక సత్యం - ఒక జెండా, ఒక్క పాట అడగవోయి సముద్రాల - అలలు తాకినంతమేర ఒక జాతిది ఒక తత్త్వం ఒక గమ్యం ఒక్క మాట అడుగు నేటి తత్త్వం హద్దులు ఏర్పడిన మేర అని తన జాతీయ తత్త్వమేమిటో తన కవిత ద్వారా వెల్లడిస్తాడు. 'నవ్వేకత్తులు' శీర్షికలాగే రచనా సంవిధానం కూడా విలక్షణతును సంతరించుకొన్నది. ఈ కావ్యాన్ని 'భారత జీతీయ ప్రతిష్ఠ కోసం, తన - మన - ధన సంపత్తులు అర్పించిన త్యాగమూర్తులకు అంకితం చేసి, తన జాతీయ భావాన్ని చాటుకొన్నాడు. హృదయశైలి: 1957 నుంచి 77 వరకు అప్పుడప్పుడు వివిధ అంశాలమీద రాసిన 36 కవితల సంపుటే 'హృదయశైలి'. 'శాంతి వచనమ్' అనే ఖండికలో "ఓ శాంతీ! ఎంతమెత్తని పేరు నీది నీ విలాసం పాతదే అయినా నీతో సంధి చేసుకొనే సమయం కొత్తది అన్ని దేశాల్లోనూ, అన్ని ఫొటోల్లోనూ నెగ్గిన విశ్వసుందరివిగా" అని ఛలోక్తి విసురుతారు. 'బుబమ్మకథ' అనే ఖండిక చక్కని హాస్యాన్ని, వ్యంగ్యాన్ని ఉ తెలంగాణ ( 336 తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/></noinclude> grhx3vv5l796djmoqtehc01aez2123f పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/358 104 211806 552178 2026-04-08T15:16:57Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మేళవించి సందేశాత్మకంగా రాసిన కవిత 'ఋణమ్మ' అంటే బువ్వా బట్టా అంటూ' 'బు. బ' కోసం రోజూ అరవంగా అరవంగా ఆమె పేరు బుబమ్మాయె. ఆ బుబమ్మ పాపం దట్టి ముడుపు కట్టలేదు దగ్గచుట్టు తిరగలేదు. అ...' 552178 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మేళవించి సందేశాత్మకంగా రాసిన కవిత 'ఋణమ్మ' అంటే బువ్వా బట్టా అంటూ' 'బు. బ' కోసం రోజూ అరవంగా అరవంగా ఆమె పేరు బుబమ్మాయె. ఆ బుబమ్మ పాపం దట్టి ముడుపు కట్టలేదు దగ్గచుట్టు తిరగలేదు. అయినా ఏటా ఒక్కడు మైనాకుడుగా పుడతాడు. . ఇచ్చినవాడు మరిస్తే ఇంటినింద పిల్లలు బతికి బైటపడితె చాలు బలుసుకూర తింటరంట పెట్టబువ్వ చాలనపుడు కట్టబట్టలేనప్పుడు పుట్టిస్తే అంగట్లో తిరునాళ్ళో దొంగల చేస్తే పాపం అని ఈ విధంగా సాగిపోతుంది. 'పందికి పది, నందికి 'నాలుగు' అనేది పాత సామెత ఒకరు లేదా ఇద్దరు చాలు అంతేకాని 'ఋణములు' కావద్దని కవిగారిచ్చిన సందేశం. పాలమూరు జిల్లాను వలసల జిల్లా అంటారు. దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా, ఏ రోడ్డు వేసినా, పంట పొలాలకైనా పాలమూరు లేబరు తరలివెళ్ళవలసింది. వలస కూలీలుగా తూర్పు కోస్తాకు వెళ్ళిన పాలమూరు జాలర్లు కొందరు 1977 నాటి తుఫానులో చిక్కుకుని మరణించిన ఉదంతం ముకురాల రామారెడ్డి చేత 'పాలమూరు జాలరీ' అనే గొప్ప పాటను రాయించింది. ఆ పాట ఇది కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా ఎన్నడొస్తవు లేబరీ పాలమూరు జాలరీ కొత్త విస్త పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు ఏడ ఉంటివో లేబరీ ఎన్నడొస్తావు జాలరీ గుర్తు తెలియని పీనుగులతో గోతి పాలైపోతివా! ఎక్కడుంటివి లేబర్ - ఎన్నడొస్తవు మళ్ళెందుకొస్తవు జాలరీ అప్పటి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది తొలి అడుగు మోపేది పాలమూరు జిల్లాలోనే అయిన, ఈ పాట రాసేనాటికి కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు నిర్మితం కాలేదు. ఈ జిల్లాలో రెండు నదులు పారుతున్నా పాలకుల కుతంత్రాలవల్ల పాలమూరు జిల్లా వలసల జిల్లా అయిన దుస్థితిని ఈ పాటలో రాసి, కన్నీటి పాటను ఉబికించినాడు ముకురాల. అందుకే ప్రజల కష్టాలు చూసిన వాడుగానేకాక, స్వయంగా రైతుబిడ్డ అయిన ముకురాల 1969 నాటి తొలి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ కవులందరూ సమైక్యాన్ని కోరినా, కాళోజి లాగా ప్రత్యేక తెలంగాణాను కోరుతూ కవితలు రాశాను. పల్లెతమ్ములు పూట గడవక - వస్తువుంటే మొలకసీమన పూడుబావికి మోట తోల్తే - సాగినన్నల పొలాలకు సాగరం కాల్వ తమ్ముని కొడుకు 'ఎమ్మే' చదివి - అయిదరాష్ట్రకు నోచకపోతే 'బియ్యే తప్పిన అన్న కొడుకును 'పియే' హోదా? కోటి తమ్ముల చేతిముద్దకు నోటి బుక్కకు - ప్రణాళికయైనట్టి పోచంపాడు పాడా ఫైటులేందే రైటులేదని ప్రజాస్వామ్యం చెప్పుచున్నది. ఈ అసహనం, ఈ ద్వేషం - వెక్కిరింతలు విషపు చూపులు మనసు విరిగిన మాటలన్నీ మరచుటెన్నడు?" అని ఆక్రోశిస్తాడు. సమైక్య పాలనలో తెలంగాణవారికి నీటి పంపకంలో, ఉద్యోగ నియామకాలలోను జరుగుతున్న అన్యాయానికి, తెలంగాణ భాష, సంస్కృతిపట్ల అవహేళన, అవహామ్యం చూపుతున్న అన్నల ధోరణికి తీవ్రంగా స్పందించి ఎంతో ఆవేదనతో రాసిన కవిత. కాళిదాసు రచించిన 'మేఘ సందేశ' కావ్యాన్ని ముకురాల 'మేఘదూత' అనే పేరుతో గేయానువాదం చేశారు. కావ్యం చివరి ముగింపులో కాళిదాసు మేఘానికి మార్పు తీసుకొనిరావడం జరిగింది. దశేంద్రియ జీవితంకాని 'మేఘం' సందేశాన్ని ఎట్లా తీసుకొనిపోతుంది అని ప్రశ్నించిన కాళిదాసు, చివరికి సందేశాన్ని తీసుకొనిపోయి చెప్పినట్లు రచించడం యుక్తంచాడని, మార్వాకాలం కార్మికులు విమర్శించినందుకుగాను, రామారెడ్డి సహజమైన రీతిలో ముగించడానికి కొత్తగా సన్నివేశ కల్పన చేసినాడు. యక్షుని భార్య దీనావస్థను గురించి అనోటా అనోటా కుచేలుని తెలంగాణ (337) తేజోమూర్తులు మ<noinclude><references/></noinclude> ed78hd44ud2jyj7f8u10te5tv6wdish పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/359 104 211807 552179 2026-04-08T15:17:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భార్యకు అందంగా ఆమె భర్తతో చెప్పి యక్షుని శిక్ష తగ్గింపజేస్తుంది. “మనుషులుండేదిదాక - గగన భాగాల మేఘాలు మెదలెడిదాక విరహవీణలు మీటి వినగవచ్చునది - కాళిదాసుని విధురకలత కావ్యమి...' 552179 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భార్యకు అందంగా ఆమె భర్తతో చెప్పి యక్షుని శిక్ష తగ్గింపజేస్తుంది. “మనుషులుండేదిదాక - గగన భాగాల మేఘాలు మెదలెడిదాక విరహవీణలు మీటి వినగవచ్చునది - కాళిదాసుని విధురకలత కావ్యమిది” అని కాళిదాసుని ప్రశంసతో కావ్యాన్ని ముగిస్తాడు. ముకురాల 'పుట్ట గోచిలింగ పూలరంగా అనే మకుటంతో హాస్యపూరితమైన, వ్యూహాత్మకమైన శతకం కూడా రాశారు. మచ్చుకొక పద్యం "మూతిమసమూడి ముద్దైత్తు కోవేద పేడియయ్యు లక్ష్మి గూడవేద మీసముండినంత రోసాలు సాగునో పుట్ట గోచిలింగ పూలరంగా” ముకురాల రాసిన 'రాక్షసజాతర' అనే దీర్ఘ కవిత అముద్రితం. మొత్తంమీద వీరి కవిత్వంలో ముకురప్రాయంగా కనిపించే ప్రధానలక్షణం వక్రోక్తి! సూటిగా దేన్ని చెప్పడు. తెనుగు నుడికారం. జాతీయాలు, తెలంగాణా పలుకుబడి భాష, ముఖ్యంగా పాలమూరు భాష ఆయన కవిత్వంలోని మౌమి గుణాలు. కవిత - ముకురాల ఎంతటికవో అంతటి విమర్శకుడు, పరిశోధకుడు కూడా. వీరి సిద్ధాంత వ్యాసం "ప్రాచీనాంధ్ర ఆదర్శాలు, పరిణామాలు” ఒక మౌలికమైన, ప్రామాణికమైన పరిశోధనాగ్రంథంగా గణితి కెక్కింది. ప్రాచీన, ఆధునిక కవులమీద, ఇతర విషయాల మీద రాసిన విమర్శన వ్యాసాలు 'ఉపరిశోధన', 'సాహిత్య సులోచనాలు' అనే పేర్లతో వెలువడినాయి. ముకురాల కొన్ని కథలు కూడా రాశారు. అవి 4, 5 కథలకంటె మించవు. అయినా 'విడిజోడు' అనే కథకు కృష్ణాపత్రికవారు ద్వితీయ బహుమతి (1958) నిచ్చి తమ పత్రికలో ప్రచురించుకొన్నారు. ముకురాల పుంఖాను పంకంగా రచనలు చేయకపోయినా, రాసిన ప్రతి రచన ఒక పుత్తడి రచనే. ఆయన కలం ఎంత బలమైనదో, కంఠం కూడా కంచుకంఠం కావడంవల్ల కవిసమ్మేళనాలలో శ్రోతలను ఆకట్టుకొన్నాడు. వక్తగా కూడా రాణించినాడు. ముకురాల రామారెడ్డి గారికి జరిగిన సన్మానాలలో ఆలిండియా రేడియో న్యూఢిల్లీ నుంచి జాతీయ కవిగా సన్మానం (1976), ఆధునిక పరిశోధకుడిగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేక సన్మానం (1988), కవిరాజు సూతపురాణ వ్యాఖ్యను భారత ఉపరాష్ట్రపతి సన్మానం (1996), పద్యకవితకు మధునాపంతుల అవార్డు (1966) ముఖ్యమైనవి. తెలుగు అకాడమిలో ఉద్యోగిగా ఉంటూ తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవ కూడా ప్రస్తుతించదగినదే. ముఖ్యంగా 'పరిపాలన న్యాయపదకోశం తయారీ వీరి అధ్వర్యంలోనే కొనసాగింది. 'తెలుగు సాహిత్య పదకోశాన్ని మిరియాల రామకృష్ణగారితో కలిసి రచించారు. కార్యాలయ పదావళి, రెండో భాషగా తెలుగు బోధన కార్యక్రమాలు, వాచక రచనలు (తెలుగు), శబ్ద సంపద పరిశీలన మొదలైన ప్రాజెక్టులను ఎంతో దక్షతతో పర్యవేక్షించి, పని చేయించి తాము పనిచేస్తున్న సంస్థకు పేరుప్రతిష్ఠలను తెచ్చిన ఉన్నతోద్యోగి (వీరు మార్చి 3, 2003 నాడు కల్వకుర్తిలో మరణించినారు). తెలంగాణ కావ్యాలలో ముకురాల రామారెడ్డిది. బలమైన గొంతుక, విశిష్టమైన కవిత్వం. వినూత్నమైన పరిశోధన చేసిన పరిశోధకుడు. ఉ తెలంగాణ (338 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/></noinclude> qqcssisa56ekifhl3dpn07nqac7rzxz పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/360 104 211808 552180 2026-04-08T15:17:28Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '96 "2 క వీరుడు మరణిస్తేవేల కొలది ప్రభవింతురు ఒక నెత్తుటి చుక్కలోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు" ఇది 1945 నుండి 1951 వరకు నిజాం ప్రభుత్వ దన్నుతో రజాకార్లు, దేశ్ ముల్లు, సర్ దేశ్ ముఖ్ు,...' 552180 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>96 "2 క వీరుడు మరణిస్తేవేల కొలది ప్రభవింతురు ఒక నెత్తుటి చుక్కలోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు" ఇది 1945 నుండి 1951 వరకు నిజాం ప్రభుత్వ దన్నుతో రజాకార్లు, దేశ్ ముల్లు, సర్ దేశ్ ముఖ్ు, దేశాయి, సర్ దేశాయిలు, జమీదార్లు, మత్తేదార్లు అమాయక లక్షలాది తెలంగాణా ప్రజలపై దశాబ్దాలుగా కొనసాగించిన రాక్షస, పైశాచిక అణచివేత, హత్యాకాండ, దోపిడీకి వ్యతిరేకంగా, అప్పటిదాకా 'బాంచెను నీ కాళ్ళు మొక్కుత దొరా' అని బానిస బ్రతుకులనీడ్చిన లక్షలాది పేద రైతాంగ జనం తమ చేతులనే, శరీరాలనే ఆయుధాలుగా చేసుకుని జరిపిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట' సందర్భంలో ప్రతి వ్యక్తి నినదించిన ప్రతిఘటనా నినాదం.. చేసిన సింహ గర్జన, పోరు ఉరుము... అప్పటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోని గ్రామాల్లో ఆయన తన స్వంత ఖర్చులకోసం "సర్వేఖాస్" అని పిలువబడే దాదాపు 40% భూములుండేవి. ఇవి నిజాం స్వంతపాలనలో ఉంటే మిగిలిన 60% భూమి 'బాల్సా' లేక 'దివానీ' అని పిలువబడే భూమి ప్రభుత్వ దళారులైన పైన చెప్పిన ప్రైవేట్ దొరల అజమాయిషీలో నిజాం తరపున పన్నులు వసూలు చేసే అధికారాన్ని దఖల్ చేస్తూ పరిపాలించబడేది. ఆ అప్రత్యక్ష అధికారాన్ని చేజిక్కించుకుని కొందరు భూస్వాములు వేల లక్షల కొద్దీ నల్లా నరసింహులు - డా. రామా చంద్రమౌళి ఎకరాల భూమిని తమ అజమాయిషీలో పెట్టుకుంటే.. ఆ భూములను సాగుచేసి పంటలను పండించే రైతులుమాత్రం ఒట్టి కౌలుదారై, కూలీలై, దొరల గడీల్లో వెట్టి బానిసలై బతుకులనీడుస్తున్న నిస్సహాయ దయనీయ కాలంలో.. ఉదాహరణకు మానుకోటకు చెందిన ఇన్నారెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబం ఒక లక్షా యాభై వేల ఎకరాల భూమిని, విసునూరు దేశ్ ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి అరవై గ్రామాలను ఆవరించిన నలభై వేల ఎకరాల భూమి, సూర్యాపేట దేశముఖ్ కు ఇరవై వేల ఎకరాల భూమి.. ఇలా దున్నే వాళ్ళు లక్షలాది. దిక్కుమొక్కు లేని లక్షలాది పేద జనమైతే వాళ్ల మీద.. ఆ వ్యవసాయ ఫలాన్ని అనుభవిస్తూ సర్వాధికారాలను కలిగి తరతరాలుగా ప్రజలను హింసిస్తూ దోపిడీ చేస్తున్న పదుల సంఖ్యలో భూస్వాములు.. ఒక అసమసమాజంగా కునారిల్లుతున్న 1945 దశకంలో.. పెను ఉప్పెనై పోటెత్తిన తెలంగాణా సాయుధ విముక్తి పోరాట కెరటాల్లో ఒక మహిూత్తుంగ తరంగమై విప్లవించినవాడు శ్రీ నల్లా నరసింహులు, జనగామ ప్రాంత దళ నాయకుడు. చారిత్రాత్మక 'తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాని' కి నాయకత్వం వహించిన 'ఆంధ్ర మహాసభ లో అత్యంత కీలక పాత్ర వహించి వేలాది మంది యోధులతో నిజాం ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ వీరోచిత విముక్తి పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి, చిత్ర హింసలకు గురై, కోర్ట్ కేసులనెదుర్కుని, మూడుసార్లు చేతులు తెలంగాణ 339 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> 9v751adk7mrhq2wvozgs7hp6lqazbgc పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/361 104 211809 552181 2026-04-08T15:17:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉరిశిక్షలు విధించబడి, కోర్టులో అత్యంత ధైర్యంగా తన వాదనలను వినిపించి న్యాయస్థానాల చేతనే 'తెలంగాణా 'టైగర్' అని కీర్తించబడ్డ సామాన్యుడే ఐన అసామాన్య వీరకిశోరం నల్లా నరసింహుల...' 552181 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఉరిశిక్షలు విధించబడి, కోర్టులో అత్యంత ధైర్యంగా తన వాదనలను వినిపించి న్యాయస్థానాల చేతనే 'తెలంగాణా 'టైగర్' అని కీర్తించబడ్డ సామాన్యుడే ఐన అసామాన్య వీరకిశోరం నల్లా నరసింహులు. 90 సంవత్సరాల సుదీర్ఘ భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలకులనుండి ఇండియా స్వేచ్ఛా స్వతంత్రాలను పొందితే నిజాం దుష్ట పాలనలో మగ్గిపోతూ స్థానిక భూస్వాముల, రజాకార్ల కుంద హస్తాలనుండి విముక్తికోసం తమ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ తన సహ భారత పౌరులతోపాటు స్వాతంత్య్రాన్ని పొందలేక తాను మాత్రం నిజాం హైదరాబాద్ పొలీస్ యాక్షన్ తర్వాతే నిజాం భారత యూనియన్ ప్రభుత్వానికి లొంగిపోయిన అనంతరమే సెప్టెంబర్ 17, 1948న భారతదేశంలో విలీనమై నిజమైన రెండవ స్వాతంత్ర్యాన్ని పొందింది. ఇది తెలంగాణాకు సంబంధించి ఒక విచిత్రమైన ప్రత్యేక ఘటన. ఈ రెండు చిత్రమైన సందర్భాల మధ్య కాలంలో జరిగిన వేలాదిమంది మరణాలకూ, ఊచ కోతలకూ, మాన భంగాలకూ, హత్యలకూ, పైశాచిక హింసకూ సాక్షమై నిలిచిన సంధి సమయానికీ, చారిత్రాత్మక పదిలక్షల ఎకరాల భూ విముక్తి తర్వాత దాన్ని పేదలకు పంచిన ప్రజా విజయ ఘటనకూ నడుమ గగనమెత్తు పోరుప్రతీకై నిలిచిన వాడు నల్లా నరసింహులు. నరసింహులుది తెలంగాణా సాయుధ పోరాటానికి తన వీరమరణంతో అంకురార్పణ చేసిన యోధుడు దొడ్డి కొమురయ్య పుట్టిన కడవెండి గ్రామం. అది అప్పటి జనగామ తాలూకాలో ఉంటూ నరరూప రాక్షసుడు విసునూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఏలుబడిలో ఉన్న అతని తల్లి జానమ్మ ప్రత్యక్ష పాలనలో మగ్గుతున్న ఊరు.. కడవెండి. నరసింహులుది అతి మామూలు పేద పద్మశాలి కుటుంబం. చేనేత పని చేసి జీవిస్తూ జానమ్మ గడీలోకి వెట్టికి వెళ్ళాచ్చే బీద కుంటుంబానికి చెంది ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నవాడు నరసింహులు, బక్కగా, నల్లగా, అతి మామూలుగా కనిపించే వ్యక్తిని కడివెండి పరిస్థితులు అనివార్యంగా దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఏండ్లకు ఏండ్లు అజ్ఞాతంలో ఉంటూ విప్లవించిన సాయుధ యోధుణ్ణి చరిత్రలో నిలిచిపోయే వీరునిగా రూపొందించాయి అప్పటి పరిస్థితులు. పరిస్థితులేమిటంటే.. గ్రామాలన్నింటిలోనూ ప్రజలకు భూములు లేవు.. అన్నీ దొరల భూములే. దాదాపు అందరూ కౌలు రైతులే. ఏ ఒక్కరిద్దరికో కొద్ది భూమి ఉన్నా దొర మనుషులు ఏదో రకంగా ఆ భూమిని జప్తు చేసుకునే నిరంతర ప్రయత్నాలే. ప్రజలను కులాలు కులాలుగా, మతాలు మతాలుగా విభజించి పాలిస్తూ, గడీలోకి వెట్టికి రప్పించుకుంటూ, ఎవరైనా ఎదురు తిరిగితే తమ గూండాలతో భయపెట్టి శారీరక హింసతో హడలగొడ్తూ, పోలీసుల సహకారంతో, రజాకార్ గూండాలతో, తామే స్వయంగా పోషించే మనుషులతో.. దాడులు జరుపుతూన్న స్థితిలో.. అస్సలే ఐకమత్యం లేని జనం.. జనాన్ని కూడగట్టి గడ్డిని తాడులా పేనగల నాయకత్వ లేమి, మనిషిని ప్రతిరోజూ చంపుతూ బతికే శవంగా మార్చేది భయం. భయంతో తెలంగాణా అంతా వందలకొద్దీ గడీల కింద నలిగిపోతూ ప్రజలు కాలగర్భంలో కలిసిపోతున్న నీభత్స సందర్భంలో 'ఆంధ్ర మహా సభ రూపంలో ప్రవేశించిన కమ్యూనిస్ట్ల ఆగమనం ఒక కొత్త వసంతాన్ని తెచ్చింది. తెలంగాణా నేలపైకి. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, నైతిక విలువలతో, మానవీయ ప్రవర్తనా పరిమళంతో, తమకున్న ఆస్తులను ప్రజలపరం చేసి, తమ భార్యా పిల్లలతో, కుటుంబ సభ్యులతో సహా ప్రకారంగంలోకి దూకి దిక్కుమొక్కు లేని జనానికి "మేమున్నాం.. మీకోసం మేమున్నాం' అని ప్రతి గ్రామీణున్నీ సంఘటిత పరుస్తూ, వరుసగా “ఆంధ్ర మహా సభలను” నిర్వహిస్తూ.. చైతన్యాన్నీ, ధైర్యాన్నీ, శాస్త్రీయమైన అవగాహనతో గ్రామ దళాలను నిర్మిస్తూ, 'సంఘం' పేరుతో మంట అంటుకున్న అడవిలా విస్తరిస్తూ వస్తున్న క్రమంలో.. బీద చేనేత కార్మికుడైన తన తండ్రి కడివెండి ఊరి దొరసాని జానమ్మ దౌర్జన్యానికి బలై మరణిస్తే.. ఇక ప్రతిఘటనా రంగంలోకి భువనగిరిలో జరిగిన 11వ 'ఆంధ్ర మహాసభ ద్వారా గ్రామ దళ నిర్మాణంతో రంగంలోకి దూకిన నల్లా నరసింహులు మూడవ తరగతి చదువుకున్న తన భార్య అయయం చేయుటయు తెలంగాణ (340) తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> 8wqlwf5osyn5n52adssigrxrm13r947 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/362 104 211810 552182 2026-04-08T15:17:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వజ్రమ్మతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళి, ఉద్యమ వ్యాప్తి, గెరిల్లా శిక్షణ .. దొరల గూండాలపై ప్రతిఘటన, దాడుల వ్యూహ రచన.. గ్రామ రక్షక దళాల ఏర్పాటు.. మహిళా కామ్రేడ్ల తయ్యార్.. వాళ్లలో కూడా...' 552182 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వజ్రమ్మతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళి, ఉద్యమ వ్యాప్తి, గెరిల్లా శిక్షణ .. దొరల గూండాలపై ప్రతిఘటన, దాడుల వ్యూహ రచన.. గ్రామ రక్షక దళాల ఏర్పాటు.. మహిళా కామ్రేడ్ల తయ్యార్.. వాళ్లలో కూడా పోరాట పటిమను నింపే శిక్షణా తరగతులు.. ఇదంతా ఒక ప్రజాశక్తి నిర్మాణ లోకమయ్యింది. నరసింహులుకు. అగ్గి అంటుకున్న అరణ్యాన్ని ఆర్పడం అంత సులువు కాదు. జనగామ తాలుకా లోని ఎన్నో గ్రామాల్లో 'సంగం' దళాలను నిర్మించి, స్వయంగా నాయకత్వం వహించి, పార్టీ అగ్ర నాయకుల సమస్యయంతో విప్లవించిన కొదమ సింహం నరసింహులు. ఆయన తన పార్టీ విధేయునిగా అట్టడుగు కార్యకర్తలను సంఘటిత పరుస్తూ, చైతన్య వరుస్తూ, అటు అగ్ర నాయకత్వంతో పార్టీ బలోపేతానికి పాటుపడ్తూ దొరలకూ, రజాకార్లకూ సింహ స్వప్నమై నిద్రలేకుండా చేశాడు. మొట్టమొదటి తిరుగుబాటు తన స్వంత ఊరు కడివెండి నుండే మొదలుపెట్టి.. అనూహ్యంగా తన సహచరుదు, వీరుడు దొడ్డి కొమురయ్యను కోల్పోయాడు. అదే 'తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి’ అంకురార్పణయ్యింది. దరిమిలా 1947 సెప్టెంబర్ 11న నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దోపిడీ దారులైన భూస్వాములను తరిమికొట్టేందుకు 'సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వబడింది. ఇక అక్కడినుండి నిప్పుల కొలిమైన తెలంగాణా నేల నాలుగు చెరగులా .. ప్రత్యేకించి భూస్వామ్య వ్యవస్థ బలంగా పాతుకుపోయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్లు, కరీంనగర్ జిల్లాలలో ఎర్ర జెండాల నీడలో లక్షలాది మంది నిరక్షరాస్య సుశిక్షిత ప్రజాసైన్యం ఎక్కడికక్కడ దొరల గడీలపై, భానం రజ్వీ నాయకత్వంలో పని చేసే రజాకార్ల, నిజాం పోలీసు క్యాంప్లపై మెరుపు దాడులు చేస్తూ, ప్రతీకార జ్వాలల్లో తరతరాలుగా బందీ ఐపోయిన ప్రజల అప్పుపత్రాలను కాలబెడ్తూ, గడీలను ధ్వంసం చేస్తూ, దొరలను ప్రజా కోర్టుల్లో నిలబెట్టి శిక్షిస్తూ వేలకొద్దీ ఎకరాల భూములను విముక్తం చేస్తూ, బహిరంగంగానే 'దున్నేవాడికే భూమి' ని పంచిపెడ్తూ ఆ క్రమంలో వందలు వేలమంది కర్కశ నిజాం సైన్యాలకూ, రజాకార్లకూ బలై ప్రాణాలను కోల్పోతూ 1951 వరకు అంతటా ఒక బీభత్స యుద్ధకాండ, అప్పుడే సమరము తెలంగాణ (341 సంభవించిన ఘటనలు.. బందగీ వీరోచిత ప్రతిఘటన.. దరిమిలా హత్య.. చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం.. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి తిరుగుబాట్లు.. తిమ్మాపురం, అల్లిపురం.. బక్కవంతులగూడెం, మేళ్ళచెరువు ఊచకోతలు.. అటు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రాసిన 'మా భూమి' నాటకాన్ని 128 దళాలు 980 ప్రదర్శనలివ్వగా 18 లక్షల మంది తిలకించి ఉత్తేజితులవ్వడాలు.. జెండా పండుగ నాడు పర్కాలలో భయంకర సామూహిక హత్య, తర్వాత బైరాన్ పల్లి లో వందల మందిని చెట్లకు కట్టేసి, స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆట ఆడించి, అమానుషంగా చెరిచి, 118 మందిని కాల్చి చంపడాలు.. ఉద్యమం హైదరాబాద్ నగరానికి కూడా వ్యాపించి అనేక డెర్లు, కమ్యూనిస్టు కమ్యూన్లు ఏర్పాట్లు, అజ్ఞాత దళాల రహస్య కదలికలతో హింసా, ప్రతిహింసలతో తెలంగాణా అగ్నిగుండమై ప్రజ్వరిల్లడాలు.. అంతా ఒక అఖండ కృంఖల చర్య దాదాపు నూట ఇరవై రెండు దళాలనూ, ఆత్మార్పణ గెరిల్లా సమూహాలనూ నిర్మించి, నాయకత్వం వహించి, కదనరంగంలో ముందుండి నడిపించి అనేకసార్లు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, అప్పుడప్పుడు పట్టుబడి ఘోరాతిఘోరమైన హింసను సహించి, అనేక కేసుల్లో ఇరికించబడి, మూడుసార్లు ఉరిశిక్షలు విధించబడి.. అజేయంగా నిలిచిన నల్లా నరసింహులును ఒకసారి.. పోలీస్ చర్య అనంతరం యూనియన్ సైన్యాలు నిషిద్ధ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులను అడవుల్లోకి తరుముతూ వందలమందిని హత్య చేస్తున్నపుడు, అప్పటికి సికిందరాబాద్ జైల్లో 12 మందిలో ఒకడిగా ఇక రేపు ఉరితీయ బడ్డాడనగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థల, భారత ట్రేడ్ యూనియన్ల ఆందోళన ఫలితంగా ఉరితీతకు 12 గంటలముందు ఉరిశిక్ష నిలిపివేయబడి.. అసలు ఈ నల్లా నరసింహులు ఎవడు.. అని అప్పటి యూనియన్ సైనిక జనరల్ జె.ఎస్. చౌదరి నల్లగొండ జైలుకు చూడ్డానికి వచ్చినపుడు, ఆ జిల్లా ఎస్.పి. ధన్ రాజ్ నాయుడు సంకెళ్ళతో ఉన్న నరసింహులునును "బైగర్ ఆఫ్ తెలంగాణా అని పరిచయం చేశాడు. నిరంతరం గర్జిస్తూ ఉరిమే పులి నరసింహులు. తెలంగాణ (341 తేజోమూర్తులు నిండు<noinclude><references/></noinclude> lxeuinisqd8so4nk33af2jnu1wyt05h పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/363 104 211811 552183 2026-04-08T15:18:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేలు తెలంగాణాలో నిజాంకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం చేస్తున్న కమ్యూనిస్ట్లు నెహ్రూ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారన...' 552183 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేలు తెలంగాణాలో నిజాంకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం చేస్తున్న కమ్యూనిస్ట్లు నెహ్రూ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారని స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు నివేదికలవల్ల నిషేధానికి గురై, లక్షలాది కరపత్రాలను హెలికాప్టర్ల ద్వారా అజ్ఞాత నాయకులనూ, క్యాడర్నూ లొంగిపోవాల్సిందిగా హెచ్చరించిన నేపథ్యంలో.. నరసింహులు వంటి అనేకమంది యోధులు నల్లమల అడవుల్లోకి, రాచకొండ అరణ్యాల్లోకి నిష్క్రమించి.. మళ్ళీ ఒక ప్రతిఘటన. చివరికి విచిత్రమైన పరిస్థితుల్లో 1951 అక్టోబర్ 21న 'సాయుధ పోరాటాన్ని' విరమిస్తున్నట్టుగా జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటన ఒకటి వెలువడి.. అభిండాగ్ని చప్పున చల్లారిపోయింది. అప్పటికి నరసింహులు భార్య వజ్రమ్మ అరెస్ట్ అయి జైళ్ళో ఉంటూ కటకటాల్లోనే ఒక ఆడ శిశు వును ప్రసవించింది. తర్వాత 1952లో జరిగిన జనరల్ ఎన్నికల్లో నిషిద్ధ పార్టీ కావడంవల్ల కమ్యూనిస్ట్లు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేర ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణాలోని మొత్తం 98 శాసన సభ, 15 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ 46 సీట్లు సాధిస్తే పి.డి.ఎఫ్. 35 స్థానాలనూ, 7 పార్లమెంట్ సీట్లనూ కైవసం చేసుకుని తన ప్రజాదరణను చాటి చెప్పింది. రాష్ట్ర నాయకుడు రావి నారాయణ రెడ్డి నల్లగొండ నుండి పొటీ చేసి నెహ్రూ కంటే, దేశంలోనే అందరికన్నా అత్యధిక మెజారిటీని సాధించాడు. నరసింహులు పోటీ చేయలేదు. ప్రజాస్వామ్యం పేరుతో భారతదేశంలో పరిపాలన ప్రారంభమైన తర్వాత కూడా తనపై ఉన్న అనేక కేసులతో సతమతమై.. కోర్డ్ చుట్టూ తిరిగి తిరిగి, చివరికి అప్పటి శాసనసభ ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య చొరవతో చివరి ఉరిశిక్షనుండి బయటపడి.. అంతిమంగా 1959 జనవరి 26 న స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చాడు. నరసింహులు. తర్వాత బొంబాయి, షోలాపూర్ లలో పార్టీ క్యాడర్ వేలమందితో ఘనంగా ఆదరించబడ్డా.. చివరికి శేష జీవితమంతా, మిగిలిన నిరంతర వీరోచిత అనంతమైన రక్తసిక్త పోరాట స్మృతులతో తానూ తన ధర్మపత్ని వజ్రమ్మ చారిత్రాత్మక తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం అసువులు బాసిన 4000 మంది వీరులనూ, పీడిత ప్రజలకు పది లక్షల ఎకరాల భూమి పంపక విజయాలనూ స్మరించుకుంటూ.. 'జీవితమే ఒక నిరంతర పోరాటం' అన్నతృప్తితో మిగిలి పోయారు. నరసింహులు 1993 నవంబర్ 5న అనంత వాయువుల్లో విలీనమై.. కడివెండి ప్రజలకు 'జీవితమంతా తను నమ్మిన సిద్ధాంతం కోసమే బతికిన మహా వీరునిగా ఒక పోరాట వారసత్వమై శాశ్వత సజీవుడయ్యాడు. వీరునికెన్నడూ మరణం లేదు. అతడు ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిరంతర స్ఫూర్తయి ప్రజ్వలిస్తూనే ఉంటాడు. అంటుంటే తెలంగాణ 342 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> i5vul659f1tjgbl0rq89db2ww3svj6s పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/364 104 211812 552184 2026-04-08T15:18:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '97 భా రాగ తాళం తెలిసిన నాట్య కళా ప్రపూర్ణులు భరతకళాప్రపూర్ణ బిరుదాంకితులు నటరాజ రామకృష్ణ. ఆయన నాట్యయోగి. తన జీవితాన్నే నాట్యకళకి అంకితమిచ్చిన మహామనిషి. నాట్య గ్రంథాల రచయిత...' 552184 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>97 భా రాగ తాళం తెలిసిన నాట్య కళా ప్రపూర్ణులు భరతకళాప్రపూర్ణ బిరుదాంకితులు నటరాజ రామకృష్ణ. ఆయన నాట్యయోగి. తన జీవితాన్నే నాట్యకళకి అంకితమిచ్చిన మహామనిషి. నాట్య గ్రంథాల రచయితగా మరో భరతముని నాట్యమే అతని శ్వాస నిశ్వాసలు. ఆయన నిలువెత్తు నిండైన విగ్రహమే నాట్య కళ. అంగ, ఉపంగ, ప్రత్యంగ స్వరూపం శాస్త్రంలో చెప్పిన లక్షణ లక్ష్యాల శరీరాకృతి నటరాజ రామకృష్ణ. చతుర్విదాభినయాలు ఆయన ఆకారాన్ని ఆసరా చేసుకున్నాయి. వారి మృదువైన హస్తవిన్యాసాలను 'ఆంగికాభినయం' ఆక్రమించుకొంటే చంద్రబింబంలాంటి ముఖ వర్చస్సును, విశాల నేత్రాలను 'సాత్వికాభినయం' స్వాధీన పరుచుకుంది. వెండికొండలాంటి తెల్లని వస్త్ర ధారణనను మిణుకు మిణుకు మనే అబ్రకము మెరుపులను 'ఆహార్యాభినయం' అలంకరించుకొంది. ఆయన సుస్వరాన్ని మృదుమధుర వాక్కులను 'వాచికాభినయం' వరించింది. ఉత్తముడు, సంస్కారవంతుడు, దయాశీలి, దానకర్ణుడు, కరుణా హృదయుడు, కళాకారుడు, కళా పోషకుడు, కళాప్రపూర్ణ రామకృష్ణ ఇన్ని సుగుణాలుండి తెలుగువారి నాట్యముద్దు బిడ్డగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతమే. పూవు పుట్టగానే పరిమళిస్తుందంటారు పెద్దలు. ఆ నటరాజ రామకృష్ణ -కళాకృష్ణ పుష్పం, దైవారాధనకు, అలంకరణమే, సుగంధ ఘ్రాణానికి ఉపయోగపడుతుందంటారు. ఆ కోవకే చెందుతారు కీ.శే. నటరాజ రామకృష్ణగారు. నిశ్శబ్దం నుండి 'శబ్దమైన’ తరంగాలు సృష్ఠిలో లీనమై ఎన్ని రసాను భూతులను కలుగ చేస్తాయో అలాగే నాట్య శబ్దంగా జన్మించి నాట్యకళాచరిత్రలో లీనమై పరమాత్మ పద సన్నిధిని చేరిన పరమ పురుషుడు నాట్య కళా సవ్యసాచి నటరాజ రామకృష్ణ. శివపార్వతుల తాండవ, లాస్య పద్ధతులను అర్ధ నారీశ్వరుడివలె తన నృత్య యాత్రలో పునరుద్ధరించి పునః సృష్టిచేసిన పుణ్యమూర్తి. మనిషి, ఎక్కడపుట్టి పెరిగినా, తన దేశానికి తన ప్రాంతానికి ఏమి చేసాడనేది ముఖ్యం. ఆ కోణంలో చూసినట్లయితే రామకృష్ణగారు నృత్యకళా ప్రపంచంలో ప్రథమ వ్యక్తి అని చెప్పవచ్చు. తెలుగువారి స్త్రీల లాస్య నర్తనరీతులను "ఆంధ్ర నాట్యం”గా, పురుషుల పౌరుషేయ వీరరరస ప్రధాన్య 'పేరిణి'ని పునరుద్ధరించి ప్రచారంలోకి తెచ్చి ప్రపంచ నృత్య కళాచరిత్రలో శిఖరాగ్రాన్ని చేరుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగువారి నృత్య కళా విధానాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన నాట్యకళా వైతాళికులు డా॥ నటరాజుగారు. బాల్యం గురించి పుట్టింది బాలీ ద్వీపంలో అయినా బాల్యం అంతా సికింద్రాబాదు వారాసిగూడలోనే గడిచింది. కారణం తండ్రి నా తెలంగాణ (343) తేజోమూర్తులు ఓట<noinclude><references/></noinclude> alldoyhp1uf48d1ptiu4uoqpy0l03f4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/365 104 211813 552185 2026-04-08T15:19:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రైల్వే అధికారి కావడం, 8వ ఏటనే తల్లిని కోల్పోయిన రామకృష్ణ, తండ్రి, ఆయాల పెంపకములో పెరిగారు. తండ్రిగారు రామకృష్ణ పరమహంస భక్తుడైనందున వారి పిల్లలకు రామకృష్ణ. శారద అని పేర్లు ప...' 552185 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రైల్వే అధికారి కావడం, 8వ ఏటనే తల్లిని కోల్పోయిన రామకృష్ణ, తండ్రి, ఆయాల పెంపకములో పెరిగారు. తండ్రిగారు రామకృష్ణ పరమహంస భక్తుడైనందున వారి పిల్లలకు రామకృష్ణ. శారద అని పేర్లు పెట్టుకున్నారు. ఏలోటు లేకుండా కుమారుడిని, కూతురిని పెంచి పెద్దచేసారు. రామకృష్ణ గారి తల్లి వరంగల్లు జిల్లా కొలనుపాక వాస్తవ్యురాలు, సంగీతంలో ప్రావీణ్యమున్న విదుషీమణి. తండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజోలు వాస్తవ్యులు. ఉద్యోగ రీత్య తెలంగాణ ప్రాంతములో నున్నందున కొలనుపాక వాస్తవ్యురాలిని పెళ్లి చేసుకొని హైదరాబాదులోనే స్థిరపడి రామకృష్ణ మిషన్తో సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకున్నారు. బాల్యం నుండి రామకృష్ణ నృత్యం వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుసుకొన్న తండ్రి మనం నాట్యం చెయ్యకూడదు మనం నాట్యకళా పోషకులం మాత్రమే అని హెచ్చరించారు. కాని రామకృష్ణగారు చాటు మాటున నృత్యకళాకారులను చూడడము, అనుకరించడము మొదలు పెట్టాడు. ఇవన్నీ సోదరి చూసి తండ్రికి ఫిర్యాదు చేసేది. ఆయన రామకృష్ణను దండించేవారు. అయినా పరిస్థితి యథా తథంగా ఉండేది. మద్రాసులో విద్యాభ్యాసముఁ ప్రాథమిక విద్యను సికింద్రాబాదులో ముగించి మాధ్యమిక విద్యకు మద్రాసు మైలాపూర్ రామకృష్ణ మఠానికి చెందిన స్కూలుకు కూతురు శారదను, రామకృష్ణను పంపించారు. కారణము క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన ఏర్పడి విద్యావంతులవుతారని. ఆ బాధ్యతను స్వామి శాశ్వతానంద గారు స్వీకరించారు. రామకృష్ణను చూడగానే మరో వివేకానందుడు అవుతాడేమోనని ఆ ముఖ వర్చసు విశాల నేత్రాలను చూసి ఆశపడ్డారు స్వామి శాశ్వతానంద. (ఆయనను నేను చూసాను) ఆ మఠ గ్రంధాలయములోనే ఆధ్యాత్మిక ఆగమ గ్రంథాలను చదివి నాట్యకళలో అభిరుచిని పెంపొందించుకున్నారు. నాట్యాన్ని అభ్యసించాలని మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద శిష్యునిగా చేరి భరత నాట్యం నేర్చుకున్నారు. నాట్యంపైగల అభిరుచిని ఆసక్తిని చూసి స్వామిజీ సంతోషించేవారు. రామకృష్ణను ప్రత్యేకంగా చూసేవారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి బాధపడి ఎంత చెప్పినా వినడము లేదని ప్రహ్లాదుని హరినామ స్మరణ వలె రామకృష్ణ నాట్య స్మరణ ఎక్కువైనదని భావించి ఎలాగైనా మాన్పించాలని నిశ్చయించుకొన్నాడు. నాగపూర్ - నటరాజ బిరుదు నాట్యం నుండి దృష్టి మరల్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నత విద్యకొరకు నాగపూర్ పంపించడము జరిగినది. అక్కడ కూడా రామకృష్ణ మిషన్లో ఉండేవారు. రామకృష్ణగారు ఎట్టి పరిస్థితుల్లోను నాట్యం చేయడముగాని, నేర్చుకోవడము కాని జరుగకూడదని తండ్రిగారు గట్టిగా శాసించారు. అలా జరిగినట్లయితే నీకు నాకు మన కుటుంబముతో ఎలాంటి నంబంధముండదని హెచ్చరించారు. చివరికి ఎక్కడా మాపేరు కూడ ఉచ్చరించరాదని బెదిరించారు. తండ్రిగారి మాటకాదనలేక నాట్యకళపైనున్న మమకారం చంపుకోలేక ఏకాంతంగా ఎన్నోసార్లు దుఃఖించారట. అది చూసి స్వామిజీలు ఓదార్చేవారట. (ఇది స్వామి స్వరూపానంద గారి నుండి నేనువిన్న విషయం). పట్టువీడని విక్రమార్యునివలె తండ్రి వెదిరించి నాట్యకళపై మొగ్గు చూపుతూ విద్యలో కూడ ప్రథమ శ్రేణి నందుకున్నారు. యూనివర్శిటీలో బి.ఎ. చదువుతూ ఆ ప్రాంతముననున్న గురువులు సిద్ధాణీ, చంపాబాయిల వద్ద కథక్, టుమ్రీ, గజల్స్క అభినయం నేర్చుకొన్నారు. అప్పటికే నాయుడుపేట రాజమ్మవద్ద అభినయం నేర్చుకొన్నందున కొంత సులభతరమైంది. అదే సమయములో రామకృష్ణ మఠం వదిలి వేయడం తండ్రి సహాయాన్ని నిరాకరించడము రామకృష్ణకు ఆహారము సరిగా లేక బీదరికం ప్రారంభమైనది. బీదరికాన్ని ఆకలిని అధిగమించి నృత్య సాధన చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు. నృత్య కళపై నున్న ఆసక్తిని గమనించి స్థానికులు తెలుగువారు సహాయ సహకారాలు అందించి నృత్య కళాసాధనకు తోడ్పడ్డారు. నాట్య కళా ప్రదర్శనలు, నాట్యకళలో కృషి, ఆ కళాసక్తిని వారి ద్వారా, వీరి ద్వారా తెలుసుకున్న బండారు సంస్థానాధీశులు శ్రీ గణపతిరావు పాండేగారు రామకృష్ణ స్నేహితులు రాంభావ్ సర్దేశ్ గారి ద్వారా ఆహ్వానాన్ని పంపి రామకృష్ణ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేసారు. అప్పటికే ఆ ఆస్థానంలో రామడ్కు చెందిన ఆస్థాన నర్తకులు డు తెలంగాణ 344 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 2ilsgy88n371u30dchdevn63sr3xfvo పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/366 104 211814 552186 2026-04-08T15:19:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కళ్యాణీ కార్తిక్లు నృత్య ప్రదర్శనలిచ్చి ప్రశంసలందు కున్నారు. ఎంతో మంది సంగీత విజ్ఞులు, నాట్యకళాకారులున్న ఆ సంస్థానంలో ప్రదర్శించడము ఒక ప్రక్క సంతోషంగా ఉన్న మరో ప్రక్కన...' 552186 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కళ్యాణీ కార్తిక్లు నృత్య ప్రదర్శనలిచ్చి ప్రశంసలందు కున్నారు. ఎంతో మంది సంగీత విజ్ఞులు, నాట్యకళాకారులున్న ఆ సంస్థానంలో ప్రదర్శించడము ఒక ప్రక్క సంతోషంగా ఉన్న మరో ప్రక్కన సవాలుగా మిగిలింది. రాంభావ్ కృష్ణగీతాన్ని హిందీలో ఆలపిస్తుండగా రామకృష్ణ మైమరిచి నృత్య, అభినయాలను తాళ, లయలకు పోటీగా నర్తిస్తుంటే చూసే ప్రేక్షకులు పండితులు పరవశించిపోయారు. తన్మయత్వంతో ఆనందముతో మైమరచిపోయి రాజుగారు లేచి వారెవాహ్ 'నటరాజ్' అని ఆలింగనం చేసుకొన్నారట. నాటి నుండి రామకృష్ణ 'నటరాజ రామకృష్ణ' అయ్యారు. తండ్రిగారు ఇంటిపేరు కూడ చెప్పకూడదని చెప్పడం వల్ల ఆ నటరాజు బిరుదే ఇంటి పేరుగా పెట్టుకున్నారు. అప్పటి వరకూ ఆర్థిక బాధలతో అర్థాకలితో గడిపిన జీవితానికి ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఆనాటి నుండి నటరాజుగారు నాట్యకళను ఒక దీక్షగా, పట్టుదలగా, ఆలోచనగా, తపనగా తన జీవన గమనమే నాట్యకళా యాత్ర సాగించారు. నెల్లూరు, గుంటూరు, విశాఖపట్టణంలో నృత్య కళా ప్రచారం తెలుగువారి కృత్య కళలు, చరిత్ర, సంస్కృతి గొప్ప తనాన్ని తెలుగు ప్రాంత ప్రజలకు ప్రచారం చేసే ఉద్దేశంతో నాగపూర్ వదలి ముందుగా నెల్లూరు చేరుకున్నారు. అందుకు సహకరించిన పెద్దలు శ్రీ రమణారెడ్డిగారు (సినీనటులు). రెడ్డి ఆశ్రయాన్నిచ్చి, పెద్దలను పరిచయం చేసి నృత్య సంస్థ స్థాపించడానికి సహకరించారు. అప్పటి వరకు ఉన్నత కుటుంబాల బాలికలు, నృత్యం నేర్చుకోవడము తప్పుగా భావించిన పిల్లలను ఆ సంస్థలో చేర్చి నృత్యం నేర్పడము ప్రారంభించారు. ఆ సంస్థ నుండే శ్యామకౌండిన్య అనే నర్తకి అనేక ప్రదర్శనలిచ్చి నాట్య కళా ప్రచారానికి నటరాజ రామకృష్ణగారికి సహకరించింది. ఒకవైపు శిక్షణ, మరొక వైపు పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రదర్శనా పూర్వక ప్రసంగాలతో అటు విద్యార్థులకు ఇటు ప్రజలకు అవగాహన కల్పించారు. వారి కృషిని ప్రచారాన్ని చూసిన పలువురు ప్రశంసించగా "జమీన్", "ఆంధ్రప్రభ', 'ఆంధ్రపత్రికలవారు నటరాజుగారు వ్రాసిన వ్యాసాలను ప్రచురించసాగాయి. రామకృష్ణగారు నాగపూర్లో ఉన్నప్పుడే నాట్యకళ గురించి 'నృత్యాంజలి' అనే పేరుతో వ్యాసాలు వ్రాసి ఆంధ్రప్రభ పత్రికలకు పంపేవారు. ఆ వ్యాసాలతో తెలుగువారి నృత్యకళపై ఆదరణ గౌరవము పెరిగి ప్రతివారు వారి పిల్లలకు నృత్యం నేర్పించాలని నిర్ణయించుకున్నారు. నృత్యకళ గురించి వ్యాసాలు వ్రాయడం గాని, ప్రదర్శన పూర్వక ప్రసంగాలు చేసేవారుగాని లేనందున నటరాజుగారికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. సరళమైన భాష చదువరులను ఇట్టే ఆకర్షించే వ్యాసాల తీరును చూసిన అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వర్లుగారు. ఆశ్చర్యపోయి వెచ్చుకొన్నారట. వారి మేనమామ గుంటూరులో నివసించేవారు. విషయం తెలుసుకొన్న వారి మేనమామ గుంటూరుకు ఆహ్వానించి వారి పిల్లలకు నాట్యం నేర్పమన్నారట. ఆ విధంగా మకాం నెల్లూరు నుండి గుంటూరు మార్చుకొన్నారు రామకృష్ణగారు. అచ్చట కొంత కాలం ప్రచారం, శిక్షణనిస్తున్న సమయంలో విశాఖ పట్టణం సంగీత సభవారు నృత్య ప్రదర్శన ఇవ్వమని ఆహ్వానించారు. ఆ ప్రదర్శనకు ప్రముఖులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు కృష్ణన్ గారు, తెన్నేటి విశ్వనాథంగారు. ఆ ప్రదర్శన చూసిన పెద్దలు, పండితులు, నాట్యాభిమానులు ప్రశంసించి విశాఖ పట్టణంలో నృత్య కళా ప్రచారము చేయమని తద్వారా నాట్యకళ నలుమూలలా ప్రచారం అవుతుందని సలహానిచ్చారు. వడ్డాది బాపిరాజు గారు కూడ అదో విషయం చెప్పి వారింట్లోనే వారి తమ్ముడు కూతురుకు శిక్షణ నివ్వమని అడిగారు. వారే నేటి ప్రఖ్యాత నృత్యకళాకారులు గురువులు ఉమారామారావు. సుమతీ కౌశల్, సినీనటి చంద్రకళ కూడ నటరాజ రామకృష్ణ వారి వద్ద నృత్యం నేర్చుకున్నారు. వారు విశాఖపట్టణంలో ఉన్నపుడే ప్రఖ్యాత కూచిపూడి నాట్యగురువు వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రిగారి వద్ద కూచిపూడి, పెందేల సత్యభామగారివద్ద నవజనార్ధనము అభ్యసించారు. విశాఖలో నున్నపుడే బొబ్బిలి, మాడుగుల విజయనగర సంస్థానాలను సందర్శించి అచ్చటనున్న సంగీత నృత్యకళలను కళాకరులను కలుసుకొన్నారు. వారి అనుభవాలు, సంప్రదాయ పద్ధతులు శాస్త్రం గురించి తెలుసుకొని వాటి గురించి ప్రసంగాల్లో ప్రస్థావించేవారు. బడే వెంకటరత్నం, జీవరత్నమ్మ కళావరురంగు చతురుడు తెలంగాణ (345) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude> c1dl46j69c306sxcguszrota9h5mvxo పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/367 104 211815 552187 2026-04-08T15:19:45Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మద్దెలరాయుడు గంధం లక్ష్మీకాంతము మొదలగు ఆరాధన ఆస్థాన నర్తకీమణులను కలిసి వారి నృత్య విశేషాలను, ఆలయ ఆస్థాన పారిజాత సంపూర్ణ నృత్య స్వరూపము తెలుసుకొని గ్రంథస్తము చేసారు. కన్...' 552187 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మద్దెలరాయుడు గంధం లక్ష్మీకాంతము మొదలగు ఆరాధన ఆస్థాన నర్తకీమణులను కలిసి వారి నృత్య విశేషాలను, ఆలయ ఆస్థాన పారిజాత సంపూర్ణ నృత్య స్వరూపము తెలుసుకొని గ్రంథస్తము చేసారు. కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు పర్యటించి వివిధ నృత్య సంప్రదాయాలను చూసి, విషయసేకరణ చేసి, కొన్ని నేర్చుకొని నాట్యంపై దాదాపు 40 పుస్తకములు వ్రాసారు. అందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ బహుమతులు కూడ గెలుచుకున్నారు. ముఖ్యమైనవి దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర, డాన్సింగ్ బెల్స్ (తెలుగు అనువాదము నర్తనబాల). విస్సా అప్పారావుగారి పరిచయముతో క్షేత్రయ్య పదాల అభినయం ప్రదర్శనలు, పరిశోధనలు చేసారు. వారితో ప్రయాణించి ఇతర రాష్ట్రాలల్లోని పండిత సభల్లో పాల్గొన్నారు. ప్రతి అంశానికి సంప్రదాయ వ్యాఖ్యానం వ్రాసుకొని అలవోకగా పండితులను పామరులను మెప్పించేవారు. హైదరాబాదులో స్థిర నివాసము తెలంగాణ ప్రాంతంలో - నృత్యకళాసేవ: హైదరాబాదులో నివాస మేర్పరచుకొన్న తరువాత ఉమారామారావు, సుమతీ కౌశల్తో పాటు ఎందరో నృత్య కళను నేర్చుకొని ప్రదర్శనలిచ్చారు. హైదరాబాదులో ఎ. ఆర్. కృష్ణగారు, శ్రీనివాసాచార్యులవారు, గోపాల్ రాజు, భట్, మొదలయిన నాటక, కళాకారులతో పరిచయం ఏర్పడింది. ఆలంపూర్లో జరిగిన సాహిత్య సారస్వత సభల్లో నటరాజుగారిని నాట్యంపై ప్రసంగించమని కోరారు. ప్రసంగానంతరము పెద్దలందరూ తెలుగువారికి, తెలుగు నాట్యానికి గర్వించదగ్గ వ్యక్తి రామకృష్ణగారని పొగిడారు. ఎ.ఆర్. కృష్ణగారితో కలిసి తెలంగాణ ప్రాంతాన్నంతటనీ సందర్శించి సంగీత నృత్య సంప్రదాయాల గురించి తెలుసుకొన్నారు. ఇతర తెలుగు ప్రాంతాలకంటే తెలంగాణ ప్రాంతం కళలకు వెనుక బడినదని గ్రహించారు. ఉత్తమ కళాకారులు, కళాసంపద, చరిత్ర, శిల్పకళ సంగీత నృత్యకళాకారులున్నప్పటికి ఆదరణ, పోషణ లేక కళాకారులు, కళారీతులు మరుగున పడ్డాయని తెలుసు కొన్నారు. ముఖ్యకారణం ఆనాటి దేవదాని చట్టం. సమాజంలో జమీందారులు, దొరలు, సామంతులు ఆ కళాకారులను వారి అవసరాలకు ఉపయోగించుకొని చిన్న చూపు చూడడం, ఇతర తెలుగు ప్రాంత స్త్రీ నర్తకులవలె తెలంగాణ స్త్రీ నర్తకులు సాహసించక పోషకుల ఆధీనులయి అవమానింపబడ్డారు. అదే తెలంగాణ సంగీత నృత్యకళలు క్షీణించడానికి కారణము. ఈ పరిస్థితులకు చేయూత నివ్వాలని ఆనాటి సంగీత నాటక అకాడమీ సహాయాన్ని కోరారు. వారి నృత్య నికేతనంలో చేరిన వారిలో కొందరికి ఉచితంగా కూడా నృత్యం నేర్పించేవారు. శ్రీనివాసకళ్యాణం కుమార సంభవం, మేఘ సందేశం వంటి నృత్య నాటికలను తయారు చేయుటకు సంగీత నాట్యకళాకారులను వివిధ ప్రాంతాల నుండి రప్పించి భోజన, వసతులిచ్చి ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అందులో ఉజ్జయినిలో జరిగిన ప్రదర్శనకు కుమార సంభవానికి బంగారు కలశం బహుమతిగా గెలుచుకొన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కోనసీమ, తూర్పు ప్రాంతాలను పర్యటించి, పరిశోధన చేసి మరుగున పడిన ఎన్నో నృత్య రీతులను వెలికి తీసి ప్రచారములోకి తెచ్చారు. దాదాపు 250 నుండి 300 మంది స్త్రీ నర్తకులను తెలుగు ప్రాంతములో కలుసుకొని సంప్రదాయ పద్ధతులను తెలుసుకొని గ్రంథస్థము చేసారు. దేవదాసీలు రాజదాసీల నాట్య విరమణతో వారి విశిష్ట కళ మరుగున పడకూడదని కొత్త పోకడలతో నవీన రంగ స్థలముపై ప్రదర్శించే ఒక క్రమాన్ని ఏర్పాటు చేసారు. హైదరాబాదు అల్వాలు వెంకటేశ్వర ఆలయ నర్తనరీతులు నర్తకీమణులను, వర్ధల్ ఆలయ నర్తకీమణి రమామణి మొదలుకొని ధర్మపురి, పెద్దపల్లి, నిజామాబాదు, మానకొండూరు, ఇల్లంతకుంట, గద్వాల, వనపర్తి, జటప్రోలు, మహబూబ్నగర్, శ్రీరంగపురం, నల్లగొండ, వరంగల్లు, ఆదిలాబాదు మొదలగు ప్రాంతాల్లో నున్న స్త్రీల నర్తనరీతులను, ఆంధ్ర, రాయలసీమల్లో నున్న నర్తనరీతులను ఒకే తాటిపైకి తెచ్చి వివిధ పేర్లతో పిలువబడుచున్న ఆ నృత్య కళలకు ఆంధ్ర నాట్యమనే నవీన నామకరణం చేసారు. ఇది 1970లో జరిగింది. అప్పటికి తెలుగువారందరు ఒకే రాష్ట్రంలో నున్నారు. ఈ సదస్సులకు, కార్యక్రమాలకు కంకణం కట్టుకున్న వారిలో ముఖ్యులు అన్నాబత్తుల బులి వెంకటరత్నమ్మ, ప్రముఖ నృత్య కళాకారిణి, ముమ్మిడివరం వాస్తవ్యులు, గొల్లకలాపం ప్రదర్శించుటలో ప్రసిద్ధురాలు. పేరిణి తాండవము: బాల్యమంతా భాగ్యనగరంలో గడిచింది. కొన్నేళ్ళ తరువాత హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. అంటుంటే తెలంగాణ 346 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> 4dby4080hzreesmsjzjpwtk3gohec91 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/368 104 211816 552188 2026-04-08T15:20:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తల్లిగారి జన్మస్థలం కొలను పాక. తెలుగువారి ఇతర ప్రాంతాలకంటే తెలంగాణ ప్రాంతమంటేనే ఇష్టం. తరుచు కొలనుపాక వెళ్ళి శివాలయంలో పూజలు చేసి దాన ధర్మాలు చేసేవారు (నేను వారితో పాటు వ...' 552188 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తల్లిగారి జన్మస్థలం కొలను పాక. తెలుగువారి ఇతర ప్రాంతాలకంటే తెలంగాణ ప్రాంతమంటేనే ఇష్టం. తరుచు కొలనుపాక వెళ్ళి శివాలయంలో పూజలు చేసి దాన ధర్మాలు చేసేవారు (నేను వారితో పాటు వెళ్ళేవాణ్ణి). ఆయన నృత్యకళా పరిశోధనలో, ఎందరో సంగీతజ్ఞులను, వాద్యకాండ్రను, నృత్యకళాకారులను సందర్శించినప్పటకీ ఇంకా ఏదో అసంతృప్తి ఉండేదట. ఎవరూ చేయనిది, చరిత్రలో చిరస్థాయిగా నిలిచేది రూపకల్పన చేసి భారతీయ నృత్యకళకు అంకితమివ్వాలని నిశ్చయించుకొన్నారు. ఆ పరిశోధన ఫలితమే పేరిణి పునఃసృష్ఠి. మగవారిలోని మగటిమిని, పురుషుడు పురుషునిగానే నర్తించే వీరరస ప్రాధాన్య పేరిణిని రూపకల్పన చేయాలని, అది అన్ని నాట్య ప్రక్రియల కన్నా భిన్నంగా ఉండాలని ఆలోచించి లభ్యంగా నున్న నాట్యశాస్త్ర గ్రంథాలను, నాట్యానికి సంబంధమున్న ఇతర శిల్పకళ, చిత్రకళ, సాహిత్యాన్ని అవపోసన పట్టి పూర్తిగా మరుగునపడి ఆనవాలు కూడ లేని పేరిణిని 1973న పునఃసృష్టి చేసి ప్రజల ముందుంచారు. ప్రశంసలున్న చోట విమర్శలున్న పట్టించుకోకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, నృత్య అకాడమీల సహాయంతో నాట్య కళాకారులను వాయిద్య కళాకారులను తయారు చేసి దేశమంతా శభాష్ అనే విధంగా ప్రచారం చేసారు. తెలుగు వారి పౌరుషేయనృత్యం అంటే 'పేరిణి' అనుకునేలా చేసారు. ప్రపంచ నృత్య కళలోనే ఇది కలికితురాయిలాంటిది. అది తెలంగాణ ప్రాంతములో రూపకల్పన జరిగినందున ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దానికి ప్రాముఖ్యతనిచ్చి ప్రచారము చేస్తున్నది. కొన్ని మార్పులు చేసి నిపుణులను సంప్రదించి ఒక శాస్త్రీయ నృత్యకళకుండవలసిన సూత్రాలను జోడించి ఈ రాష్ట్ర నృత్యకళగా భవిష్యత్తరానికి అందించాలని భావిస్తుంది. అది జరిగిననాడు నటరాజుకు నిజమైన శాశ్వతమైన గుర్తింపు లభించినట్లవుతుంది. తారామతి ప్రేమావతి - వారి సంగీత నృత్యకళ పరిశోధన: నిజాం పరిపాలనలో ఎందరో నృత్య సంగీత కళాకారులు వారి భాషలో ఆడి పాడి మెప్పించి ఒప్పించారు. కుతుబ్ షాహి కాలంలో ప్రముఖ నర్తకులుగానున్న తారామతి, ప్రేమావతులు ముఖ్యులు. క్షేత్రయ్య గోలుకొండ కోటను సందర్శించినపుడు ఈ నర్తకీమణులు నాట్యం చేసేవారట. ఈ వారెంతటి గొప్ప కళాకారులు కాకపోతే కుతుబ్షాహీల సమాధి ప్రక్కల సమాధి కట్టిస్తారు. వారి పేరుమీద గ్రామాలు ఇస్తారు! వారి పేరు మీద చారిత్రక కట్టడాలు కట్టిస్తారు! వారి సంగీత నృత్యకళలను ప్రపంచానికి తెలియజేయడానికి హిందు ముస్లిం ఐకమత్యాన్ని తెలిపేందుకు చిహ్నాలైన తారామతి బారామతి ప్రేమావతి మందిరాలను దర్శించి పాతబడి కూలిపోతున్న దశలో వున్నవాటిని వారి స్వంత ధనాన్ని ఖర్చు చేసి శుభ్ర పరచి వాటి విలువను, ఆనాటి సంగీత సంప్రదాయాలను వ్యాసాలుగా చిన్న పుస్తకాలుగా ప్రచురించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వాటి విలువను ఆ కళామూర్తుల గౌరవాన్ని తెలియచేసారు. దాదాపు 8 సం॥లు కష్టపడిన తరువాత ప్రభుత్వము వారు పట్టించుకొని తారామతి బారాదరిని కొత్త అందాలతో టూరిస్టులను ఆకర్షించే విధంగా నేడు రూపుదిద్దారు. ఇదంతా నటరాజ రామకృష్ణ కృషి పరిశోధనా ఫలితమే. కుతుబ్షాషావాల తరువాత ఆ కట్టడాల గురించి, పవిత్రత గురించి ప్రచారములోకి తెచ్చింది కేవలము నటరాజ రామకృష్ణగారి, దానికి ప్రతిఫలంగా ఆయన ప్రభుత్వం నుండి చిల్లిగవ్వకూడా ఆశించలేదు. తండ్రి ఆస్తిపాస్తులనే ఆశించని ఆయన ఇతరుల నుండి ఏమి ఆశిస్తారు. అందుకే చాలా మంది నీవు సాధువులాంటివాడవని అనేవారు. ఆయన నృత్యకళకు చేసిన సేవలో లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు, అవార్డులు, రివార్డులు, గౌరవ డాక్టరేటులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల గుర్తింపులు బంగారు. కిరీటాలు మొదలగునవెన్నో ఎన్నెన్నో. కానీ మదర్ థెరిసా చేతుల మీద సన్మానము పొందినపుడు నా జీవితానికి ఇది పెద్ద కిరీటమని సంతోషించారు. తెలంగాణ ప్రాంత మారుమూల గ్రామానికి చెందిన నన్ను చేరదీసి రాయిలా ఉన్న నన్ను నృత్యరత్నంలా మలిచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు నిప్పించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువుగా జీవితాన్నిచ్చారు. తల్లిలా ప్రేమగా లాలించి, తండ్రిలా క్రమశిక్షణ నేర్చి గురువుగా విద్యా బుద్ధులు చెప్పించి గురువు అనే పదానికి నిర్వచనమయ్యారు. 35 సం॥ల వారి శిష్యరికంలో ఎప్పుడూ ఎవరికీ దక్కని అదృష్టం నాకు దక్కింది. అదే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించడము. నా ఈ జీవితానికి అది చాలు. చతురుడు తెలంగాణ (347) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude> iswrkwbe10nfwruuoybcl7wqdkwl4z6 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/369 104 211817 552189 2026-04-08T15:20:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '98 ల్లూరి కేశవస్వామి స్వాతంత్య్రానంతర తెలంగాణ కథకుల్లో ఒకరు. అయితే అందరూ తెలంగాణ కథకుల్లాగే వందల కథలు రాసినా ఎన్నో దొరక్కుండా పోయాయి. అదృష్టమేమిటంటే ఆయన 1969లో, 1981లో కొన్ని కథ...' 552189 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>98 ల్లూరి కేశవస్వామి స్వాతంత్య్రానంతర తెలంగాణ కథకుల్లో ఒకరు. అయితే అందరూ తెలంగాణ కథకుల్లాగే వందల కథలు రాసినా ఎన్నో దొరక్కుండా పోయాయి. అదృష్టమేమిటంటే ఆయన 1969లో, 1981లో కొన్ని కథలనైనా కథా సంపుటాలుగా వెలువరించడం వల్ల తెలుగు సాహిత్యానికి కొన్ని మాత్రం దక్కాయి. చాలామంది రచయితలు రాసినా స్వంత పత్రికలు లేకపోవడంతో రాసింది అచ్చుకావడం తక్కువ. అచ్చయిన పుస్తకాల రూపంలో తేవడం తక్కువ. అలా వందలాది కథలు సాహిత్య చరిత్రలో యువతరాలకు అందకుండా పోయాయి. 1902 నుంచి ప్రారంభమైన తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తున్నది. బండారు అచ్చమాంబ తొలి కథకురాలని చరిత్ర స్పష్టంచేసింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు 1910 నుంచి కథలు రాశారు. ఆ సమయంలోనే ఎనభై మందికి పైగా ప్రసిద్ధ కథకులు తెలంగాణ కథను సుసంపన్నం చేశారు. ఈ సంఖ్య 1956 నవంబర్ తెలంగాణ ఆంధ్రరాష్ట్రం ఏకమయ్యాక ఎదిగిన రచయితల సంఖ్య వందలాదిగా ఉంది. నేటి రచయితల సంఖ్య గడం కూడా కష్టమే. కారణం.. ఇన్నాళ్ల తెలంగాణ సాహిత్య సంస్కృతుల వికాసం వ్యాప్తిలో బకాన్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఒకచోట ప్రముఖ కథకులు, విమర్శకులు బి. ఎస్. రాములుగారన్నట్లు 'తెలంగాణ కథ భారతీయ నెల్లూరి కేశవస్వామి - దా॥ పత్తిపాక మోహన్ సాహిత్యంలో ప్రేమచంద్, కిషన్ చందర్, రాహుల్ సాంకృత్యాయన్లు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు 'సాగుతున్నది' అన్నది అక్షరాల సత్యాలు. మిగులు సమయం, మిగులు ధనం ఉన్న ప్రాంతాల్లోని రచయితల్లాగా కాకుండా తెలంగాణలోని మెజార్టీ రచయితలు ప్రజల పక్షం వహించి రాయడం ఒక గొప్ప విశేషం. మార్కెట్ కోసం గానీ, తాత్కాలిక శృంగారం, ప్రేమ, సెక్స్, భయానక, డిటెక్టివ్, హారర్, కాలక్షేప, వ్యాపార రచనలు తెలంగాణ ప్రాంతం నుంచి తక్కువ అని చెప్పారు. ప్రజల పక్షం వహించి రాసిన రచయితల్లో హైదరాబాద్ లో పుట్టి పెరిగి, ఇక్కడి జీవితాలను చిత్రించిన కథకులు నెల్లూరు కేశవస్వామి. నిజాం కాలేజీలో డిగ్రీ చదివి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీర్ పట్టభద్రుడై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ పనిచేసి రిటైరయ్యారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణంలో ఇంజనీర్ భాగం పంచుకున్నారు. పదవీ విరమణ వరకూ అక్కడే పనిచేశారు. ఆ సమయంలో వారితో కలిసి పనిచేసిన బాలసాహితీవేత్త, కథకులు వాణిశ్రీ ఆ రోజులను జ్ఞాపకం చేస్తూ ఆ రోజుల్లో నాగార్జున సాగరం వీరివల్ల సాహిత్య సాగరమైంది అంటారు. కేశవస్వామి హైదరాబాద్లో నివసిస్తూ తెలంగాణ జీవితాలను, సంస్కృతిని తెలుగులో చిత్రించిన రచయిత. bhartha తెలంగాణ ( 3-18 తేజోమూర్తులు యే (348 తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude> a78xy2p0s5se07maxzw4sosqza404mp పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/370 104 211818 552190 2026-04-08T15:20:33Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'హైదరాబాద్ రాజ్యం స్వాతంత్ర్యానికి పూర్వం ఒక ప్రత్యేక దేశంగా, రాజ్యంగా సొంత కరెన్సీని, సైన్యాన్ని కలిగి ఉంటూ ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం. 50 దేశాల్లో తన రాయబారులను నియమించు...' 552190 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>హైదరాబాద్ రాజ్యం స్వాతంత్ర్యానికి పూర్వం ఒక ప్రత్యేక దేశంగా, రాజ్యంగా సొంత కరెన్సీని, సైన్యాన్ని కలిగి ఉంటూ ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం. 50 దేశాల్లో తన రాయబారులను నియమించుకొని సాగిన స్వతంత్ర రాజ్యం. 17 సెప్టెంబర్ 1948లో పోలీస్ యాక్షన్ అనే పేరుతో సైనికచర్య ద్వారా ఇండియన్ యూనియన్ హెూం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేశారు. 13 సెప్టెంబర్, 1948న హైదరాబాద్ రాజ్యంలోకి ఇండియన్ యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి. 17 సెప్టెంబర్, 1948న నిజాం రాజు లొంగిపోయినట్టు ప్రకటించడం, ఇండియన్ యూనియన్లో విలీనమైనట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ చారిత్రక, సామాజిక పరిణామాలను సంక్షుభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణను కథల రూపంలో నిక్షిప్తం చేసిన వారు చాలా తక్కువమంది కనిపిస్తారు. అయితే ఈ సామాజిక పరిణామాలకు సాహిత్యరూపం ఇచ్చి, సామాజిక, చరిత్ర రచన చేసిన కథరులు నెల్లూరి కేశవస్వామి. ఒక్కమాటలో చెప్పాలంటే వీరి చార్మినార్ కథలు హైదరాబాద్ రాజ్యం చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించిన డాక్యుమెంటరీ చిత్రాలు. నెల్లూరి కేశవస్వామి చాలా కథలు రాశారు. తొలి సంపుటి 'పసిడి బొమ్మ' ఆగస్టు 1969లో వెలువడింది. ప్రసిద్ధ తెలంగాణ రచయిత భాస్కరభట్ల కృష్ణారావుకు అంకితం ఇవ్వబడింది. ఇందులోని కథలు రచయిత ప్రారంభ దశను తెలపడంతో పాటు.. క్రమంగా రచయితగా ఎదిగిన క్రమాన్ని స్పష్టంచేస్తాయి. ముందుమాటలో కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా పనిచేసిన పోతుకూచి సాంబశివరావు ఇలా పేర్కొన్నారు. 'తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ రచయితల కోవలోకి చెందిన వారు శ్రీ నెల్లూరి కేశవస్వామి. తెలంగాణలో సాధన సమితి సాధించిన సాహిత్య కృషికి శ్రీ కేశవస్వామి మూలస్తంభాలలో ఒకరు. కథా గమనం, నాటక ప్రదర్శన రక్తికట్టేలా కలం మలచడంలో కేశవస్వామి తనకు తానే సాటి అని నిర్భయంగా చెప్పవచ్చు. ఈ కథల సంపుటిలో 'పసిడి బొమ్మ', 'అలవాటు' 'అభిమానం' 'పాలపొంగు' 'పరీక్ష' 'అర్కయ్య పెళ్లి' కథలున్నాయి. పరిసర సమాజ వాతావరణం క్షుణ్ణంగా పరిశీలించి మానసిక అంతర్గత భావాలు తరచి చూసిన వివిధ దృక్కోణాల్లో ఈ కథలు ప్రస్ఫుటమవుతున్నాయి. కథల కంటే కొన్ని గల్పికలు మరపురాని వ్యంగ్యం, హాస్యం, చమత్కారం సమ్మిళితమై అలరారుతున్నాయి. 'పసిడిబొమ్మ' కథలో నిరుద్యోగం మగవాళ్లను కేవలం నిరుద్యోగులుగా మిగిల్చితే మహిళలను వేశ్యగా మారాల్సిన అనివార్యతను ఎలా ముందుకు తెచ్చిందో అందుకు వారిలోని అశక్తత, పిరికితనాలు ఎలా కారణమో వివరిస్తుంది. శంకరంతో, రాజారావు లేచిపోయిన విషయం ఎవరో గుర్తు చేయడంతో కథ ప్రారంభమవుతుంది. ఆర్టిస్టు రామారావు ఒక పసిడిబొమ్మతో కలిసి లేచిపోయాడు. అకస్మాత్తుగా రాజారావు ఇల్లు విడిచి వదిలిపోతూ ఉత్తరం రాసి పెట్టిపోయాడు. రాజారావు గురించీ, ఆయన భార్య గురించీ ఆలోచిస్తూ శంకరం ఒకసారి వారింటికి వెళ్లిన చిరునామా ననుసరించి వెళ్తే రాజారావు అప్పటికే ఇల్లు వదిలి వెళ్లిపోయాడని ఆయన భార్య చెప్పింది. ఒంటరి స్త్రీని అలా వదిలి వెళ్లడం తప్పని అనుకున్నాడు శంకరం. తిండికి కటకటతో ఆమె విధిలేక వ్యభిచారం చేస్తోందని అతనికి అర్థమవుతుంది. చివరకు ఆమె అతనికి ముఖం చూపించలేక ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఇదీ కథ. 1960ల సామాజిక పరిణామాలు, నిరుద్యోగుల స్థితుల్ని చిత్రించారు రచయిత, కార్మికవర్గ చైతన్యం ఎక్కడ ఉన్నా ఆ చైతన్యం పరిమళిస్తూనే ఉంటుంది. అది వ్యక్తిత్వంలో, జీవితంలో ఒక 'అలవాటు'గా మారుతుంది. ఈ కథలో ఇద్దరు మిత్రులు కాలక్రమంలో చెరోదారి పడతారు. ఒకరు కార్మిక నాయకుడుగా, మరొకరు వారినదుపు చేసే యాజమాన్యంలో భాగంగా మారతారు. సూరి అధికారిగా ఉంటాడు. ఆయన మిత్రుడు గోపి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి తప్పకుండా విశ్రాంతి తీసుకోవాల్సిందేనని డాక్టర్లు చెబుతారు. పాత స్నేహితున్ని ఆరేళ్ల తర్వాత కలుసుకోవడానికి సూరి దగ్గరకు ఈ సందర్భంగా వెళతాడు. అక్కడ సూరి కింద పనిచేసే కూలి చనిపోతాడు. కూలీలు, అతని భార్యాపిల్లలు సష్టపరిహారం కోసం అడుగుతారు. దాన్ని నూరి వ్యతిరేకిస్తాడు. గోపి సూరీకి తెలియకుండా వారిని కలిసి చేతులు తెలంగాణ (349) తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> m7ixckp5p35j0tud3n0nwfftrahq9jb పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/371 104 211819 552191 2026-04-08T15:21:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వారు ఎలా సమ్మె చేయాలో, ఎలా కోర్కెలు సాధించుకోవాలో ఉపదేశించి వస్తాడు. అంతదాకా అణిగిమణిగి ఉన్న కూలీలు సమ్మెకు పూనుకోవడం, గట్టిగా మాట్లాడటం ఎలా జరిగిందో సూరికి అర్థం కాదు. తర...' 552191 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వారు ఎలా సమ్మె చేయాలో, ఎలా కోర్కెలు సాధించుకోవాలో ఉపదేశించి వస్తాడు. అంతదాకా అణిగిమణిగి ఉన్న కూలీలు సమ్మెకు పూనుకోవడం, గట్టిగా మాట్లాడటం ఎలా జరిగిందో సూరికి అర్థం కాదు. తర్వాత విషయం తెలుసుకుంటాడు. వెంటనే గోపికి రైల్వే టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని తీసుకొస్తాడు. రేవు ప్రయాణమని చెబుతాడు. కథ ముగింపులో కొసమెరుపు ఉంటుంది. ఎవరి ప్రయాణానికి టిక్కెట్ తీసుకొచ్చాడో కథ చివరిలో తెలుస్తుంది. గోపి లాంటి వాడు తన వెంట ఉంటే తన పని అయినట్టే అని భావిస్తాడు. ''అలవాటు' కథ కార్మికవర్గ, పేదల పక్షపాతం జీవితంలో ఒక వ్యక్తిత్వంగా, అలవాటుగా మార్చుకున్న కార్యకర్తల గురించి రాసిన మంచి కథ. 'అభిమానం' కథలో అంటరానితనం తరతరాలుగా దళితుల్లో సృష్టించిన ఆభద్రతను, వ్యక్తిత్వ హత్యాకాండను ఆవిష్కరించింది. వెంకట్రావు దళితుడు. చిన్న ఉద్యోగం చేస్తూ పెద్ద ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటాడు. తాను దళితుడని ఎవరికీ తెలియకూడదని తెలిస్తే అవమానిస్తారని, చిన్నచూపు చూస్తారని సంకోచిస్తూ లోలోన బాధపడు తుంటాడు. కొన్నాళ్లకు హరిజనుల కోసం ప్రత్యేకించబడిన ఒక పోస్టు ప్రకటన చూసి అతని గుండెలు తీవ్రంగా కొట్టుకోసాగాయి. ఆ ప్రకటన 'రండి, ఈ ఆఫీసర్ పదవి స్వీకరించండి' అని ఆహ్వానిస్తున్నట్టుగా తోచింది. కానీ తాను దళితుడనని చిన్నప్పుడు హేళన చేసిన అవమానాలు, అనుభవాలు గుర్తుకువచ్చి స్నేహితులంటేనే హడలెత్తిపోయేది వెంకట్రావుకు, ఇలా ఎన్నో అంశాల్ని, అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రమంలో సామాజిక పరిణామాలను, మనస్తత్వాన్ని చిత్రించిన చక్కని కథ ఇది. ప్రభుత్వ ఉద్యోగం ఒక దాస్యం లాగా ఎలా ఉంటుందో ఆ క్రమాన్ని 'ప్రజ, ఉద్యోగి, మంత్రి' కథలో కాస్త వ్యంగ్యంగా చిత్రించారు కేశవస్వామి, మరో కథ 'పాలపొంగు' కథ స్వాతంత్య్రానికి పూర్వం 1946లో 'భారతి'లో ప్రచురించ బడింది. స్వాతంత్య్ర పూర్వ జీవితాలను, పరిణామాలను ఈ కథ ప్రతిఫలించింది. మరో కథ 'అక్కయ్య పెళ్లి' కథ ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో, శైలి, శిల్పంలో రాయబడింది. 'అతిథి' కథలో పట్నంవాసులు చుట్టాల పేరిట, మిత్రుల పేరిట వచ్చే వారి భారాన్ని మోయలేని స్థితి వల్ల వారిని ఎలా వదిలించుకోవాలో చేసే రకరకాల ఉపాయాలను చక్కగా చిత్రించారు. కథకులు కేశవస్వామి అనగానే గుర్తుకొచ్చేది 'చార్మినార్' కథల సంపుటి. ఇందులో విముక్తి, కన్నెరికం, రూహిఆప, షరీఫా, ప్రతీకారం, అదృష్టం, యుగాంతం, వంశాకురం, కేవలం మనుషులం, భరోసా, ఆఖరి కానుక అనే శీర్షికలతో 11 కథలున్నాయి. 1981లో మొదటి ముద్రణ వెలువడింది. జీవితాన్ని, సమాజాన్ని, మనుషులను పలు కోణాల్లో పరిశీలించి, విశ్లేషించిన ఈ కథలను ఆనాటి ప్రముఖ తెలంగాణ కథకుల్లో ఒకరైన డి. రామలింగం 'జలతారు మేలిముసుగు' పేరుతో రాసిన ముందుమాటలో ఇలా అంటారు. 'చార్మినార్' అనే పేరును బట్టి ఈ కథల విశిష్టత వ్యక్తమవుతోంది. గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించిన మహ్మద్ కులీ కుతుబ్షా క్రీ.శ. 1591లో ఆ కట్టడం తదాదిగా నడిచిన చరిత్రకు, పెంపొందిన సంస్కృతికి, విలసిల్లిన నాగరికతకు సాక్షిగా నిలిచి ఉన్నది. సహనానికి, సభ్యతకు పేరుపడ్డ గోల్కొండ నవాబుల తరువాత, ఈ ప్రాంతం మొఘల్ చక్రవర్తుల ఆధీనమై.. మొఘల్ సామ్రాజ్య క్షీణదశలో అసఫ్ జాహీ వంశీయుల ఏలుబడి క్రిందికి వచ్చి ఎన్నెన్నో అనుభవాలు పొంది, 1948లో భారత యూనియన్లో విలీనమైంది. ఈ అనుభవాలన్నింటి మూలంగా ఈ ప్రాంతం పాతను కొంతమరిచి, ఏవేవో కొత్తవి తెచ్చుకుని ఒకానొక జీవన విధానాన్ని అలవరుచుకొని, దానికి రంగులు, రుచులు, వాసనలు చేర్చుకుని ఒకానొక సంస్కృతిని రూపొందించు కున్నది. అది పాలకుల సంస్కృతి, ప్రాభవము, ప్రాబల్యము గల వారి జీవన విధానం, అది నిస్సందేహంగా ఫ్యూడల్ సంస్కృతి. కొందరు దానిని ఆప్యాయంగా 'హైదరాబాదు సంస్కృతి' అని నేటికీ వ్యవహరిస్తున్నారు. ఆ సంస్కృతికి వారములైన వారి జీవితాలలోని మంచిచెడ్డలకు సాహిత్య రూపమే 'చార్మీనార్' అని నామకరణం చేయబడ్డ ఈ కథా సంపుటి. కేశవస్వామి సన్నిహిత మిత్రుల్లో ఒకరు, కథారచయిత గూడూరి సీతారాం నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలను సంకలనం చేశారు. ఆయన కేశవస్వామి కథల్లో నవాబులు, దేవిడీలు, మహబూబ్ కి చిరు తెలంగాణ (350 తేజోమూర్తులు ఉద<noinclude><references/></noinclude> n5ujs0h5wqjr6ve64jsqij568ploj8d పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/372 104 211820 552192 2026-04-08T15:21:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మెహందీ, కోఠాలు, దివాన్ ఖానాలు, జనానా ఖానాలు, బేగం సాహెబాలు, దుల్హన్ పాషాలు, పాన్, పరాటా కీమా, నమాజులు, పరదాల వెనుక జీవితంలోని సంస్కృతి, సంఘటనలు ఎన్నో ఒక్కచోట రాశిపోసినట్లు కని...' 552192 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మెహందీ, కోఠాలు, దివాన్ ఖానాలు, జనానా ఖానాలు, బేగం సాహెబాలు, దుల్హన్ పాషాలు, పాన్, పరాటా కీమా, నమాజులు, పరదాల వెనుక జీవితంలోని సంస్కృతి, సంఘటనలు ఎన్నో ఒక్కచోట రాశిపోసినట్లు కనిపిస్తాయని అంటారు. 'విముక్తి' కథలో నవాబుల కుటుంబాల్లో ఎందరో దాసీలు ఉండేవారు. వారిని పురుషులు వాడుకునే వారు. ఆ సంస్కృతిని వ్యతిరేకించే తరం కూడా ఆ కుటుంబంలోంచే ఎదిగిన క్రమం సుల్తాన్ పాత్ర ద్వారా చూస్తాము. సుల్తాన్ తమ ఇంటి దాసి పిల్ల వీరాని వాడుకొమ్మని తల్లి, వదిన తదితరులు ప్రతిపాదించి గదిలోకి పంపిస్తారు. ఆ పద్ధతిని అసహ్యించుకుని దాసి పీరాని సుల్తాన్ పెళ్లాడాలనుకుంటాడు. తల్లితో ఆగ్రా, అజంతా, ఎల్లోరా చూసివస్తానని చెప్పి అనుమతి తీసుకొని ఆమెకు తెలియకుండా షీరాను వెంట తీసుకొని ఢిల్లీకి వెళ్లి అక్కడినుంచి అలీఘర్ వెళ్లిపోతాడు. పదిరోజుల తర్వాత అమ్మకు ఉత్తరం రాస్తాడు. 'అమ్మీజాన్! నేను మీకు ప్రియమైన ఆఖరి సంతానాన్ని, ఆ ప్రేమానురాగాలు, ఆదరాభిమానాలతోనే నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఏనాటికైనా మీరు షీలాని హృదయపూర్వకంగా మీ చిన్నకోడలుగా గుర్తిస్తారని ఆశ. ఆనాడే మేమిద్దరం మీ ఆశీస్సులకై దగ్గరకు రాగలము. అంతవరకు దూరాన్నుంచే మమ్మల్ని దీవించండని ప్రార్థిస్తూ ఇట్లు మీ ప్రియమైన చిన్నకొడుకు సుల్తాన్, ఈ హృదయ సంస్కారం రోజు రోజుకు పెరగడమే మానవీయ విలువలకు నిదర్శనం. ఆనాడు ఈ కథ రాయడం నిజంగా గొప్ప పరిణామమే. పాటకచేరీలు చేస్తూ ముజ్రాల వృత్తిలో జీవిస్తున్న తల్లీకూతుళ్లను 'కన్నెరికం' కథలో చూడవచ్చు. 1979 ఏప్రిల్లో 'ఆంధ్రప్రభా వారపత్రికలో అచ్చయ్యింది ఈ కథ. నెల్లూరి కేశవస్వామి పేరు చెబితేనే గుర్తొచ్చే కథ 'యుగాంతం'. హైదరాబాద్ రాజ్యంలో 1946-50ల మధ్య ఎలా కొనసాగాయో చాలామందికి తెలియదు. అంతదాకా ఎందుకు 1888 - 90ల్లో నేను చదువుకున్న సాంఘిక శాస్త్రంలో మద్రాసు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అప్పటి ముఖ్యమంత్రి గురించి చదువుకున్నాను. ఇదే సమయంలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చరిత్ర ఎక్కడా కనిపించలేదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో పూర్తిగా మూలకు నెట్టివేయబడింది. ఈ 'యుగాంతం' కథ ఒక సామాజిక, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిణామాల్ని చిత్రించింది. 'యుగాంతం' అనే పేరుకు సార్థకతను చేకూర్చింది. *17 సెప్టెంబర్, 1948 పోలీస్ యాక్షన్ మొదలై ఆనాటికి మూడోరోజు" అని కథ ప్రారంభం అవుతుంది. 'హైదరాబాద్ ప్రత్యేక రేడియో ప్రసార కేంద్రం దక్కన్ రేడియోలోంచి రాత్రింబవళ్లు ఎడతెరిపి లేకుండా ప్రసారాలు వస్తున్నాయి. వీటి ప్రకారం హైదరాబాద్ సైన్యాలు, ఇత్తెహాదుల్ ముసల్మీన్ రజాకార్ (స్వచ్ఛంద ) దళాలు కలిసి భారత సైన్యాన్ని తరిమి కొట్టేస్తున్నాయి. వాళ్ల ధైర్య సాహసాల్ని పొగుడ్తూ, భారత ప్రభుత్వాన్ని అనేక రకాలుగా తిట్టిపోస్తూ.... పాటలు, పద్యాలు, ఉపన్యాసాలతోనూ, 'ఖానింరజ్వీ జిందాబాద్', 'ఆజాద్ హైదరాబాద్ పాయిందాబాద్' అన్న నినాదాలతోనూ హెూరెత్తిచ్చేస్తోంది రేడియో. కానీ నగరం మాత్రం ప్రశాంతంగానే ఉంది. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు తెరిచే ఉన్నాయి. ప్రజల దినచర్యల్లో చెప్పుకోదగ్గ మార్పేమీ రాలేదు. హిందువులు భయం, భయంగా బిక్కుబిక్కుమంటూ వంచిన తలలు ఎత్తకుండా మౌనంగా తమతమ పనులు చేసుకుంటూనే ఉన్నారు. 'యుగాంతం' నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించిన గొప్ప కథ, హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, సామాజిక చరిత్రను ఈ కథ ఒక డాక్యుమెంటులా మనముందుంచుతుంది. ఆ సంక్షుభిత వాతావరణంలో హిందూ, ముస్లింల సఖ్యత కోసం ఎందరో ప్రజాస్వామిక వాదులు నడుంబిగించారు. రచయితగా నెల్లూరి కేశవస్వామి ఈ సంఘటనల పట్ల చలించిపోయి తాను అనుభవించిన స్నేహం. ఆత్మీయత, కులాతీత, మతాతీత మమతలు, ఓల్డ్ సిటీ జీవితాల్ని చార్మినార్ కథలుగా వెలువరించారు. ఇవి కేవలం కథలు కావు. వాస్తవ జీవితాల, సామాజిక పరిణామాలను, సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసిన చారిత్రాత్మక కథలు. సమరము తెలంగాణ (351 తెలంగాణ 351 తేజోమూర్తులు కో<noinclude><references/></noinclude> b4fjvix9eq191aarkdwfpda182k131y పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/373 104 211821 552193 2026-04-08T15:21:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అందులో భాగంగా చూసినపుడు కేశవస్వామి రాసిన 'రూపా ఆపా' కథ మహోన్నతమైన మానవీయ సంబం ధాలను మనిషిలోని సున్నితమైన హృదయాన్ని కులమతాలకు అతీతంగా స్పందించే మనిషిని చిత్రించిన కథ. 'కన్...' 552193 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అందులో భాగంగా చూసినపుడు కేశవస్వామి రాసిన 'రూపా ఆపా' కథ మహోన్నతమైన మానవీయ సంబం ధాలను మనిషిలోని సున్నితమైన హృదయాన్ని కులమతాలకు అతీతంగా స్పందించే మనిషిని చిత్రించిన కథ. 'కన్నెరికం' కథకు మరో మూలంగా ఈ కథ కొనసాగుతుంది. ముజ్రాల జీవితాన్ని 'కన్నెరికం' కథ ఒక బాధాకరమైన కోణంలో చిత్రిస్తే అలాంటి జీవితాల్లో ఆనందించే, జీవితమంతా హృదయంలో దాచుకునే సంతోష సన్నివేశాలు రూపా అపా'లో చిత్రించారు. రెండు కథలు కూడా పాత్రలకు అవే పేర్లు ఉంచడంలో రచయిత ఒక స్పష్టమైన దృష్టితోనే రాశాడని చెప్పకనే తెలుస్తున్నది. సొంత కూతురిలా నవాబు, నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారాన్ని రచయిత ఒడిసిపట్టాడు. వీరి 'యుగాంతం' 'విముక్తి' కథలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ఆంగ్లంలోకి అనువదించారు. అవి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు భారతీయ భాషల్లో ముస్లిం సంస్కృతిపై వచ్చిన కథా సంకలనంలో చేర్చారు. 'అలవాటు' కథనం ముదిగొండ వీరభద్రశాస్త్రి ఆంగ్లంలోకి అనువదించగా... తెలుగు యూనివర్సిటీలో వారు 'తెలుగు షార్ట్ స్టోరీస్' పుస్తకంలో ప్రచురించారు. ఇందులోని షరీఫా, ప్రతీకారం, అదృష్టం, వంశాంకురం, కేవలం మనుషులం, భరోసా, ఆఖరి కానుక కథలు దేనికవే ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి. 'వంశాంకురం' కథలో ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురిగొల్పుతాయో హృదయ విదారకంగా చిత్రించింది. 'కేవలం మనుషులం' కథలో హుస్సేన్ మిర్జా, మహబూబ్ రాయ్ సక్సేనా దశాబ్దాల స్నేహితులు. వారి కుటుంబాలు స్నేహంగా కలిసి ఉంటాయి. రెండో తరంలో వారి పిల్లలు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇరువురు తల్లిదండ్రులకు ఇది ఊహకు అందని విషయం. మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం, పరిచయం, ప్రేమ, పెళ్లిగా మార్చుకొన్న ఆదర్భాల రెండోతరం గురించిన చక్కని కథ ఇది. 'భరోసా' కథ నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో భరోసాను భగ్నం చేసిన యదార్థ కథ. ‘ఆఖరి కానుక' కథ రోజురోజుకు పేదరికంలోకి ఈడ్వబడుతున్న ముస్లిం కుటుంబాలు అరబ్బు దేశాల షేక్లకు తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియజేస్తుంది. 'అమీనా' దుర్భర జీవితం గురించి కేశవస్వామి రాసిన కథ ఆ తరువాత దశాబ్దాలుగా హృదయ విదారకంగా కొనసాగుతూ వచ్చింది. నిజంగానే ఒక అమీనా కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతంగా రాయబడిన నెల్లూరి కేశవస్వామి కథలన్నీ గోల్కొండ గనుల్లో లభించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, జాకోబ్ వజ్రాల వంటివి. హైదరాబాద్ 'గంగా జమునా తహజీబ్ క్కు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఒక యుగపు సామాజిక చరిత్రకు అద్దంపడతాయి. అంటుంటే తెలంగాణ 352 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> 2by89atbt0pmnagxvkcyq8f4by5eblk పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/374 104 211822 552194 2026-04-08T15:22:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '99 కీ॥ శే॥ నీలా జంగయ్య గారు నీలగిరి (నల్లగొండ) జిల్లా దేవర కొండ తాలుకా ఇదంపల్లి గ్రామంలో 8-2-1988లో జన్మించారు. తల్లిదండ్రులు రాజయ్య, రాములమ్మ గారలు వీరికి చిన్నప్పుడే అజుతుల్లా...' 552194 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>99 కీ॥ శే॥ నీలా జంగయ్య గారు నీలగిరి (నల్లగొండ) జిల్లా దేవర కొండ తాలుకా ఇదంపల్లి గ్రామంలో 8-2-1988లో జన్మించారు. తల్లిదండ్రులు రాజయ్య, రాములమ్మ గారలు వీరికి చిన్నప్పుడే అజుతుల్లా అనే ఉర్దూ కవి పరిచయ భాగ్యం వల్ల కవిత్వం పట్ల ఆసక్తిని పెంచుకొని 15వ ఏటనే 'బాలగీతాంజలి' గ్రంథం రచించారు. అప్పటి నుంచీ తన కాయం చాలించేవరకు 27-11-1991 వరకు కలం విడువ కుండా 52 ఏళ్ళ వయసుకే ఏభైకి పైగా గ్రంథరచనలు చేశారు. వాటిలో నలభైమాత్రం ముద్రితమైనాయి. నీలాజంగయ్య స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి ఆంధ్రసారస్వత పరిషత్తు "విశారద' పాసై, ఉపాధ్యాయుడిగా ఉంటూ, B.O.L., M.O.L. డిగ్రీలను ప్రైవేటుగా చదివి సాధించినారు. వీరికి బడి అన్నా, అంగడి అన్నా, ఒక గడిలో ఇమడటం అన్నా ఇచ్చగించని స్వేచ్ఛాజీవి, వీరి తండ్రి గారు చిన్నపెట్టుబడితో వ్యాపార రంగంలో ప్రవేశపెట్టితే, అను వంశిక వృత్తి అయిన 'వాణిజ్యాన్ని' వదిలి, తన ప్రవృత్తికి సరిపడే 'వాణిని' ఆరాధించి 'కవిరత్న'గా ప్రశస్తికెకినారు. చిన్నవాడే, రెక్కలు వచ్చీరాకముందే కట్టుబట్టలతో ఇంటిని వదిలి పెట్టి విశాలమైన విశ్వంలోకి నిస్సంకోచంగా నిర్భయంగా అడుగుపెట్టారు. నిలకడ లేకుండా ఎక్కడెక్కడో తిరిగారు. ఎందరెందరితోనో సహవాసం చేశారు. మొదట్లో రాజకీయ నాయకులతో కలిసి మెలిసి తిరిగారు. రకరకాల నీలా జంగయ్య - ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి పార్టీలలో కార్యకర్తగా మెలిగారు. ఆ తండ్రి చెప్పిన నూకల్ని అమ్ముకోవడం కంటే, తన ఊహల్ని నమ్ముకోవడమే మంచిదని భావించారు. రంగులు మార్చేటి ఊసరవెల్లి రాజకీయాలు ఆ ఊహాజీవికి సరిపడలేదు. శాస్త్రాధ్యయనం కొంత కొరవడినా తన లోక సంచారం వల్ల అలవడిన అపార అనుభవ సంపదతోనే కావ్యాలెన్నో అల్లి 'సహజకవి' అనిపించుకొన్నారు. ఎంతో భావావేశము, రచనావేగమూ ఉన్నవారీయన. ఒక భావం మనస్సులో మెదిలితే చాలు కలం కాగితం మీద కదలడం, రచన పూర్తి కావడం జరిగేది. ఒక భావం ఎలాతోస్తే అలా రాయడం ఆయన ప్రత్యేకత. సానపట్టాలన్న పట్టింపు ఉండేది కాదు ఈ పుట్టురత్నానికి. అవిరామంగా, సరళసుందరంగా, అనర్గళంగా కవితారచన చేయగల సాహసి. వీరు నల్లగొండ జిల్లాలో పదేళ్లపాటు బడిపంతులుగా ఉంటూ ఆ తర్వాత హైదరా బాదుకు వచ్చి ఇరవై ఏళ్ళపాటు ఎంతో పని ఒత్తిడి ఉన్న తెలుగు అకాడమీలో పనిచేస్తూ ఏభైకి పైగా రచనలు చేసి, నలభైకి పైగా గ్రంథాలను ముద్రింపజేసుకోవడం ఆశ్చర్య కరమే. తెలుగు అకాడమీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పాఠ్య గ్రంథాల భాషాసవరణ, ప్రచురణ, కవులు, రచయితలు, గ్రంథాలను గురించి కోశాల నిర్మాణం (సాహిత్యకోశం 1, 2 భాగాలు), బడిపిల్లల 'శబ్దసంపద'ను పట్టికలుగా తయారు చేయడం వంటి తన ప్రవృత్తికి సరిపడే ప్రాజెక్టులలో పనిచేయడం వల్లా అటు తెలుగు అకాడమీ పనిని, ఇటు చతురుడు తెలంగాణ (353 తేజోమూర్తులు ఓట<noinclude><references/></noinclude> 5ug0m8rd2muibqlvoefyrvyhnyuklgy పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/375 104 211823 552195 2026-04-08T15:22:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తన తెలుగు కృతులు రచనా వ్యాసంగాన్ని అలుపనేది లేక బలుపే లక్ష్యంగా శ్రమ పడిన జీవి. "ఒకరి పొగడ్తలకు గాక నావిధి నేను నిర్వహిస్తాను. బ్రతుకు ముగిసిన విధి నిర్వహణ ముగుస్తుంది. అం...' 552195 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తన తెలుగు కృతులు రచనా వ్యాసంగాన్ని అలుపనేది లేక బలుపే లక్ష్యంగా శ్రమ పడిన జీవి. "ఒకరి పొగడ్తలకు గాక నావిధి నేను నిర్వహిస్తాను. బ్రతుకు ముగిసిన విధి నిర్వహణ ముగుస్తుంది. అందాకా నా బ్రతుకుకు విశ్రాంతి లేదు” అని తానే చెప్పుకొని కన్నుమూసే దాకా కన్ను తెరిచి పనిచేసిన వ్యక్తి. నీలా జంగయ్య ముద్రిత గ్రంథాలలో బుచ్చిలింగ పద్యాలు, రామలింగ పద్యాలు, శారదాంబ పద్యాలు, చిద్విలాసం వంటి శతకరచనలు ఉన్నాయి. 'శతకం' అంటే ఒక మకుటంలో నూరో, నూటఎనిమిది పద్యాలతోనో ముగిస్తారు కాని జంగయ్య శారదాంబ పద్యాలను 'చారుగుణ కదంబ శారదాంబ' అనే మకుటంలో 516 పద్యాలను, 'చిద్విలాసం' కృతిలో 'శ్రీశైలవాస, చిద్విలాస' అనే మకుటంలో 403 పద్యాలను రచించారు. అట్లాగే 'లచ్చినంగ బతుకు బుచ్చిలింగా అనే మకుటంలో 'బుచ్చిలింగకతకం! రాశారు. ఇవన్నీ ఆటవెలది శతకాలే. వేమన్నదీ ఆటవెలదే కదా! 'జ్ఞానమందిరం', 'ఆవేదన', 'విప్లవ స్వరాలు', 'మహా ప్రపంచం', 'దర్శనం', 'సంస్కారభూషణం', 'కాంతిచక్రం' వంటి పద్యకృతులెన్నో రాశారు. 'మధువనం నా పాటలు', 'బతుకు బాటలో పాటల మూట' వంటి గేయ కృతులను, 'చిత్కళ' అనే గేయ కావ్యాన్ని రాసారు. 'కన్యకాపరమేశ్వరి చరిత్ర', 'మాణిక్యప్రభు చరిత్ర', 'వైశ్యకులదీపిక' వంటి బుర్ర కథలను రాశారు. బుర్రకథలను రాయడమేకాదు, బుర్రకథలు చెప్పినవారు కూడా, 'విస్ఫులింగాలు', 'కవిరత్న' వంటి ఎన్నో బిరుదులు పొందినా 'కవిరత్న' మాత్రం ఆయన పేరుతో అతికిపోయింది. వీరి అముద్రిత రచనలలో ముఖ్యమైనవి 'శ్రీకన్యకా పరమేశ్వరి చరిత్ర అనే పద్యకావ్యం, ఇది రాశిలోనేకాక, రసదృష్టితో కూడా బృహత్ కావ్యం. ఈ కావ్యం ప్రచురితమై ఉంటే నీలా జంగయ్య గారి కీర్తి కిరీటంలో నీలమణియై నిలిచిఉండేది. అన్నీ ఒక ఎత్తు, ఇదొక ఎత్తు. ఈ కావ్యమే ముద్రితం కాకపోవడం పెద్దలోనే, వీరి కావ్యాలకు వాస మామలై, దాశరథి, సి. నారాయణరెడ్డి, సోమ సుందర్ వంటి కవి పండితులెందరో పీఠికలు రాసినా, తన కృతి మీద తానే ఒక పీఠిక లాంటిది ముందుమాట రాసుకునే అలవాటు జంగయ్యగారి కున్నది. ఇటువంటి పీరికల ద్వారా ఆయన కవితాశయం, తనకృతి రచనోద్దేశం వెల్లడించుకొనేవారు. వీరి గ్రంథాలకు తానే పీఠికలు రాసుకోవడమే కాక, సాటి కవులు, రచయితల గ్రంథాలకు వీఠికలు రాశారు. వీరి రచనలలో 'తెలుగులో తత్వకవులు' అనేది గొప్పవరిశోధన గ్రంథం. తత్వకవుల గురించి ఎన్నో మౌలిక విషయాలు చెప్పారు. కందుకూరి రుద్రకవి జన్మస్థలం మీద చక్కటి పరిశోధనాత్మక వ్యాసం రాశారు. మహామహోపాధ్యాయ ఎలకూచి బాలసరస్వతి 'మల్ల భూపాలీయవలు, పుస్తగిరి తిమ్మన రచించిన 'నీతి శతకము వంటి గ్రంథాలకు పీఠికలు రాశారు. జంగయ్య గారెన్ని రచనలు చేసినా ప్రధానంగా పద్యకవి. వీరి పద్యాలు ధారాశుద్ధి శోభితం. ఉదాహరణకు... “నాకొక రూపొనంగి కరుణన్ మధుజీవనమిచ్చి పెంచితీ కమలాక్ష విశ్వమత ఓ నవభావసముఖ్వల ప్రభూ! నీకయి గుండెతంబురను నిర్మల నాదములీన మీటితిన్ రా! కయిసేయరా! కవితా రాగవసంతములంది యాడగన్" (దర్శనము ప్రట.2) జంగయ్యగారు ఎక్కువగా పద్యరూపంలో కవిత్వం రాసినా, కవితావస్తువు మాత్రం అభ్యుదయకరమైనది. ఆధునిక సమాజానికి చెందినది. సంఘంలో జరుగుతున్న దురాగతాలపట్ల, నెలకొన్న దురాచారాల పట్ల ఎంతో ఆవేదనతో, ఆవేశంతో కవిత్వం రాశారు. కొన్ని చోట్ల మెత్తరి అధిక్షేపం, సునిశిత వ్యంగ్యం దర్శనమిస్తాయి. ఉదాహరణకు "హాలము గొన్న రైతు కలముబట్టిన కవి నేల దున్ని కాగితాల దీర్చి ఒకడునింగి జూచె నొకడు దిక్కులగాంచె శ్రీ శ శైలవాస | చిద్విలాస!" ! (చిద్విలాసం ప్రట.22) "నా కవిత్వము దీన జనమ్ము కొరకు పతిత మానవ జాతిగూర్య విశ్వసాహిత్యమునకు శాశ్వతయశస్సు గూర్చుటకు గోరదెట్లు? ఎ అని తనకవిత్వాశయాన్ని చెప్పుకొన్నారు. వీరి కృతులలో 'చిత్యలో ప్రత్యేకమైనది. గేయ ఛందస్సులలో బుర్రకథలు రాసిన జంగయ్య 'చిత్యతో' అనే గేయకావ్యం రాశారు. దీని ఇతివృత్తం ముఖలింగక్షేత్ర స్థల చిరు తెలంగాణ 354 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> cy2b16tb62kiuj36y0fnwxttoums6t1 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/376 104 211824 552196 2026-04-08T15:23:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పురాణమే అయినా, ప్రకృతి పరిరక్షణ ప్రబోధమే ప్రధానంగా సూచితమైనది. గేయంలో కూడా వసుచరిత్ర వంటి ప్రౌఢ పద్యకావ్యాల ఈ కావ్యంలో ఉన్న నడకలు స్ఫురించ చేయడమనేది వీరికి ఛందస్సు మీద ఉ...' 552196 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పురాణమే అయినా, ప్రకృతి పరిరక్షణ ప్రబోధమే ప్రధానంగా సూచితమైనది. గేయంలో కూడా వసుచరిత్ర వంటి ప్రౌఢ పద్యకావ్యాల ఈ కావ్యంలో ఉన్న నడకలు స్ఫురించ చేయడమనేది వీరికి ఛందస్సు మీద ఉన్న అధికారానికి నిదర్శనం. ఉదాహరణకు... (1) అమ్ముగ వనాలు రుచి రమ్ముగ తరుల్ మధుర సమ్ములొడవన్ ఫలభ రమ్ములగుచు (2) సుందర మధూకతరు లందు మధుధారలు ప సందు గరసప్రసవ విందులొనరించన్ జంగయ్యగారు తన కృతులను ప్రముఖ రాజకీయ నాయకులకు, వణిక్ శ్రేష్ఠులకు, కవి పండితులకు అంకితమిచ్చారు. అటువంటి వారిలో అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి, కొణిజేటి రోశయ్య, కాత్తూరి సీతయ్యగుప్త, వేలూరు దుర్వాసులు గుప్త, దేవులపల్లి రామానుజారావు, కాళోజి నారాయణరావు, తూమాటి దోణప్ప, ఉండేల మాలకొండారెడ్డి వంటివారు. ప్రముఖులకు అంకితమివ్వడమే కాక, ప్రముఖ కవి శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య రచించిన 'స్వప్నాలదుప్పటి'ని, ప్రముఖ విమర్శకుడు, పండి తుడు డా॥ గుమ్మా శంకర రావు రచించిన 'జాతీయాలు- తీరుతాయాలు' అనే గ్రంథాలను అంకితం పొందిన అదృష్టవంతుడు. జంగయ్యగారు తాను నమ్మిందే, తాను భావించిందే కవిత్వంగా రాశారు. ఎరుపు భావాలన్నీ ఎరుకలేని సిద్దాంత | రాద్ధాంతాలన్నీ ఎంత మాత్రం గిట్టేది కాదు. కవితారచనలో ఎంతో లక్ష్మశుద్ధి, చిత్తశుద్ధి ఉన్నవారు. ఎంతో కీర్తినార్జించినా నిరాడంబరంగా నిగర్విగా అమాయకుడిగా, దాపరికం లేని బోళామనిషిగా అందరి అప్యాయతను చూరగొన్నారు. జంగయ్యగారు తన పేరుడు తగినట్లు ఒక్కచోట నిలకడగా ఉండేవాడు కాదు. ఎక్కడెక్కడో తిరిగి ఎప్పుడోరాత్రి పదింటికి ఇంటికి చేరేవారు. 'రోజు కొక్కొక్క చోట నీ జంటనగరాలు కనిపించు జంగ మకల్ప కంబు' అని ఆయన కవి మిత్రులు ఉత్పల సత్యనారాయణా చార్యులు అన్నారు. జంటనగరాలలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఎవరుపిలిచినా కాదనకుండా వెళ్ళి కవితాగానం చేసి బేష్ అనిపించు కోవడమే తప్ప ఏ మాత్రం భేషజాలు చూపేవారు కాదు. "శ్రవణ భాషణ దర్శన స్పర్శనముల చిత్తమలరించు నట్టిదే చెలిమి చెలిమి చెలిమి విలువెంత గొప్పదో తెలిసికొన్న కవివతంసుని జంగయ్య కలిమికలిమి” (ఉత్పల-స్పప్నాలదుప్పటి) అని ఉత్పల రాసిన పద్యం జంగయ్య గారెంత స్నేహశీలో తెలుపుతున్నది. జంగయ్యగారి అభిమానులు 1976 డిసెంబరులో ఆయన కలంపట్టి పాతికేళ్లయిన సందర్భంలో ఆయనకు సారస్వత రజతోత్సవాన్ని 1989 ఫిబ్రవరిలో యాభై ఏళ్ల జన్మదినాన స్వర్ణోత్సవాన్ని జరిపి రెండు సందర్భాలకు ప్రత్యేక సంచికలను వెలువరించినారు. ఆ సంచికలలో వారి రచనల మీద ఎన్నో వ్యాసాలు, సాటి కవి పండితుల ప్రశంసాపూర్వక, ఆశుపూర్వక కవితలు ఉన్నాయి. ఈ రెండు సంచికలు వారి కవితాకీర్తికి పతాకాల వంటివి. కవిరత్న నీలా జంగయ్య గారి మరణానంతరం అభిమానులు పూనుకొనివారి పేర పెద్దకుమారుడు నీలాశ్రీధర్ ఆధ్వర్యంలో ఒక అవార్డును ప్రతి ఏటా వారి జన్మదిన సందర్భంగా ఇచ్చే సంప్రదాయాన్ని నెలకొల్పినారు. తొలి అవార్డు ప్రముఖ కవి శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్యగారికి, ఆ తర్వాత బాపురెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ మొదలైన వారికి ప్రదానం చేస్తూ వచ్చారు. చివరగా నీలా జంగయ్యగారి కవిత్వాన్ని ప్రశంసిస్తూ ప్రముఖకవి యర్రం విశ్వనాథగుప్త రాసి పద్యంతో ముగిస్తాను. "నీవు విశిష్టశీలివి వినిర్మల భావ సమన్వితుండవున్ నీవు రచించి మించితి నకేక రసాంచిత కావ్యరాజముల్ వావిరిగా నుతింపనిను పాఠక పండితలోక మెంతయున్ భావి తరాల సత్కవులు ప్రస్తుతి చేతురుగాక జంగయా” చేతులు తెలంగాణ 355 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> otnuigo0mce8tkg2qr44z68rs0la8zh పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/377 104 211825 552197 2026-04-08T15:23:30Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '100 తె లంగాణలో ఆనాడు, సంస్కరణ భావ విజృంభణతో సాహిత్య వికాస చైతన్య దీప్తులు ప్రసరించిన ఒద్దిరాజు సోదరులు బహు భాషా కోవిదులు, సకల శాస్త్ర కళాకోవిదులు, ఒద్దిరాజు సీతారామ చంద్రరా...' 552197 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>100 తె లంగాణలో ఆనాడు, సంస్కరణ భావ విజృంభణతో సాహిత్య వికాస చైతన్య దీప్తులు ప్రసరించిన ఒద్దిరాజు సోదరులు బహు భాషా కోవిదులు, సకల శాస్త్ర కళాకోవిదులు, ఒద్దిరాజు సీతారామ చంద్రరావు గారు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్లు ఏడేళ్ళ వయసు తేడాతో ఒకే తల్లి గర్భాన జన్మించిన అన్నదమ్ములు. వీరిది వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామం. రంగనాయకమ్మ, వెంకటరామారావు గారు వీరి తల్లిదండ్రులు అమ్మానాన్నల సంస్కారాన్ని, పాండిత్యాన్ని వారసత్వంగా తెచ్చుకున్న ఒద్దిరాజు సోదరుల దేహాలు వేరైనా ఆత్మలాకులేనన్నట్లు పెరిగారు. 1887 ఏప్రిల్ 2 పెద్దవారిది. 1894 ఏప్రిల్ 4 చిన్నవారిది జయంతులు, పదేళ్ళ క్రితమే శతజయంతి ఉత్సవం జరుపుకొన్నాయి. తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడం, ఉర్దు, పార్శి, హిందీ, ఇంగ్లీష్ వంటి అష్టభాషల్లో ప్రవీణులైన ఒద్దిరాజు సోదరులు ప్రబంధాలు, కావ్యాలు, నవలలు, నాటికలు, నాటకాలు, కథలు, కథానికలు, కవితలు, వ్యాసాలు, ప్రహస నాలు, శతకాలుగా దాదాపు 75 గ్రంథాలకు పైగా రచనలు చేశారు. ఒద్దిరాజు సోదరులు, ఇనుగుర్తి సోదరులుగా ప్రసిద్ధికెక్కిన వీరు సాహిత్యంతోపాటు సంగీతశాస్త్రాన్ని, జ్యోతిష్యశాస్త్రాన్ని, విజ్ఞానశాస్త్రాలై వైద్యశాస్త్రాన్ని నేర్చు కున్నారు. హోమియోపతిలో డిగ్రీ చదివి, పట్టా పొందిన తర్వాత ఆయుర్వేదం, అల్లోపతి వైద్యాల్ని క్షుణ్ణంగా నేర్చుకొని, తాము కనుగొన్న 'తిక్త' అనే మందును కలరా, మలేరియా ఒద్దిరాజు సోదరులు - డా|| కొండపల్లి నీహారిణి వంటి జబ్బులకు ఇస్తూ ప్రజలను కాపాడేవారు. 'మధీర' అనే మందును కనుగొని పశువులకు కూడా వైద్యం చేసి రైతులకు సేవ చేసేవారు. ఏ ఆధునిక వైద్య సౌకర్యాలు లేక అలమటించే సమాజానికానాడు సోదరులు ఉచితసేవ చేసేవారు. తెలుగు భాషా సేవ చేసేందుకు, విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాలను ఇనుగుర్తిలో 1918లోనే స్థాపించారు. మద్రాసు నుండి ప్రింటింగ్ ప్రెస్ భాగాలను కొనుక్కొని వచ్చి స్వయంగా బిగించుకొని ముద్రణా యంత్రాన్ని సిద్ధం చేసుకున్నారు. వారి గ్రంథాలతోబాటు ఇతరుల గ్రంథాలను ముద్రించి, ఉచితంగానే ఇచ్చేవారు. విద్యావకాశాలు ఎండ మావులైన తెలంగాణ పల్లె జీవితాల్లో వెలుగులు నింపాలని ఆధునిక భావాలు ప్రజ్వరిల్లాలని వీరి ఇంట్లో ఎంతోమంది పేదలకు చదువులు చెప్పించేవారు, మూఢ నమ్మకాలు పోవాలని ఎంతో కృషి చేసేవారు. కనీస ప్రయాణ సౌకర్యాలు కూడాలేని ఆ మారుమూల పల్లెటూళ్ళో తెనుగు పత్రికను స్థాపించి, తెలుగు భాష వెలుగులీనాలని అర్ధపుష్కరకాలం, అహర్నిశలు శ్రమించారు. 1922లో ఇనుగుర్తిలోని తమ ఇంట్లో నుండి నడిపిన పత్రిక తెనుగు పత్రిక ప్రారంభంతో 500 కాపీలతో ప్రచురించారు. ఒద్దిరాజు సీతారామచంద్ర రావు గారు సంపాదకులు అక్షరాలను కూర్చడం, ప్రూఫులు దిద్దుకోవడం, వార్తలు సేకరించడం, వ్యాసరచన చేయడం, పత్రికను బట్వాడా చేయడం వంటి పనులన్నీ ఒంటిచేత్తో Shah తెలంగాణ 356 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> oped7h0ja2cd2tvvylr3g5gyw7qe6qg పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/378 104 211826 552198 2026-04-08T15:23:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నడుపుకున్న సోదరులు శ్రమ జీవులు. 'వార్తయందు జగము వర్ధిల్లుచున్నది' అనే సూక్తిని పత్రిక టైటిల్ దగ్గర ముద్రించిన వీరు అత్యంత సాహసంతో శక్తిసామర్థ్యాలతో ఎటువంటి వార్తలనైనా న...' 552198 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నడుపుకున్న సోదరులు శ్రమ జీవులు. 'వార్తయందు జగము వర్ధిల్లుచున్నది' అనే సూక్తిని పత్రిక టైటిల్ దగ్గర ముద్రించిన వీరు అత్యంత సాహసంతో శక్తిసామర్థ్యాలతో ఎటువంటి వార్తలనైనా నిర్భయంగా ప్రచురిస్తూ 6 ఏళ్ళు దిగ్విజయంగా నడిపారు. దేశ కాలపరిస్థితులు, సమస్యలు, సూచనలు ప్రతిబింబిస్తూ వీరు వ్రాసిన సంపాదకీయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. దేశభక్తి అణువణువునా పొగసూపిన వైనం వివిధ వ్యాసాల్లో ఉన్నది. పద్యావళి, వ్యాసావళి, నిజాం రాష్ట్రం వార్తలు, లేఖలు, సాహిత్య విషయాలకు స్థానమిచ్చిన ఈ తెనుగు పత్రిక ఆంధ్రోద్యమానికి చేయూత నిచ్చింది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒద్దిరాజు సోదరుల 'తెనుగు పత్రిక' ఎనలేని సేవచేసింది. ఒద్దిరాజు సోదరుల పాండిత్య ప్రకర్షను తెలియజేసే 'సౌదామినీ పరిణయం' పధ్నాలుగు వందల ఎనభైఐదు గద్యపద్యాలతో కూడిన చంపూ కావ్యం. ఇందులో ఆరు ఆశ్వాసాలున్నాయి. దైవస్తుతి గ్రంథకర్తల వంశాభివర్ణనలతో 88 గద్య పద్యాలతో అవతారిక అలరారుతున్నది. సౌదామిని శ్రీకృష్ణులు ఈ కావ్య నాయికా నాయకులు. విప్రలంభ శృంగారంతో కూడిన కొన్ని వర్ణనలతోను, పురవర్ణన, హిమగిరి వర్ణన, తపోవన వర్ణన, ఋతువర్ణనలతో కథాగతికి ఒదిగిన ఈ ప్రబంధం పూర్వప్రబంధాలతో పోలుతుంది. ఈ కావ్యంలోని శైలి ప్రౌఢంగా, పాండితీస్ఫోరకంగా ఉన్నది. కవులకి సంస్కృత భాషాభిమానం ఉందని తెలిపే వర్ణనలున్న ఈ ప్రబంధం సాహిత్యాభిమానులకు ఆనందాన్ని కలిగించేలా ఉన్నది. సామాజిక, సాంఘిక విషయాలు, భాషా విషయాలు కథాకథన వైచిత్రితో కూడిన ఒద్దిరాజు సోదరుల పద్య కావ్యాలతో లభ్యమైనది అనాథ బాల, ఖడ్గతిక్కన, నిస్వార్థ దరిద్రులు, బిచ్చమెత్తుకునే ఒక చిన్న బాలిక ప్రమాదంలో పడితే చేరదీసి పెంచి, పెళ్ళి చేసిన ఒక పూజారిలోని భావ చైతన్యమే అనాథబాల కావ్యం. 336 పద్యాలతో చక్కని కథాబలంతో సరళంగా సాగిన ఈ కావ్యం 1949లో రచింప బడింది. సంఘ సంస్కరణకు తొలిమెట్టు వ్యక్తి సంస్కారమే ప్రధానమనే ధ్వనితో, కులమతాలకతీతమైన జీవకారుణ్య భావనతో మానవసేవయే మాధవ సేవ అంటూ మానవత్వాన్ని ఆలంబనగా తీసుకొని రచించిన ‘అనాథబాల' కావ్యం సంస్కరణవాదులకు, సాహితీప్రియులకు సంతృప్తినిచ్చే కావ్యం. సాంస్కృతిక పునరుజ్జీవనంలో సాహిత్యవికాసం ముఖ్య ఆయుధమన్నట్లు నడిపారీకావ్యాన్ని. అనేక సూక్తులతో, లోకోక్తులతో వర్ణ విశేషాలతో చక్కని ఇతివృత్తంతో సాగిన ఖడ్గతిక్కన పద్యతిక్కన పద్యకావ్యం దేశీయత, జాతీయతా భావాలను రంగరించి రచించారు. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని నవ్య సాంప్రదాయంతో ప్రాచీన కథను జోడిస్తూ వ్రాసిన ఖడ్గతిక్కన కావ్యంలోని కవితాస్రవంతిని, చైతన్య పూరితమైన సాహిత్యాన్ని కవులు అందించారు. మన భారతీయ తాత్వికవేత్తలు, మేధావులు రూపొందించిన ధర్మార్థకామమోక్షాలైన చతుర్విధ పురుషార్థాల ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నంలో వ్రాసిన 'నిస్వార్థ దరిద్రులు' అనే కావ్యం ఒద్దిరాజు సోదరుల నిరాపేక్ష భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరి బ్రతుకు వారిదే, ఏ ప్రభుత్వాలపైనా ఆధారపడకుండా ఆదర్శంగా బ్రతకాలి ప్రజలను అనే ఆలోచన రేకెత్తించారీ కావ్యంలో. సమాజ గతికి ఏది ప్రధానమో దాన్ని చెప్పదలచుకున్న ఉద్దేశ్యంతో పాత్రల్ని మలిచారు. ఒద్దిరాజు సోదరులు నాటికలు నాటకాలు చాలా వ్రాశారు. అనురాగాలు, ఆప్యాయతలతో జీవనం చేసే కుటుంబపరమైన నాటాకాలెక్కువుగా ఉన్నవి. సంసార యానంలో కలిగే ఇబ్బందులు, వాటిని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితులు ప్రతిబింబిస్తూ నడిపారు. కథాంశం ఏమాత్రం తక్కువకాకుండా వ్రాసిన ఈ నాటకాల్లో వరకట్నం, అవిద్యవంటి బాధలు, మద్యం సేవిస్తూ భార్యను దండిస్తూ ఇబ్బందిపెట్టే వారి స్వభావాలను, సహవాసదోషంవల్ల కలిగే అనర్థాలను చూపుతూ, వాటికి పరిష్కారమార్గాలను చూపుతూ వ్రాశారు. ఆ కాలపు పోలీసు వ్యవస్థ, న్యాయాధికారుల ప్రవర్తనతో బాధితుల్లో మార్పులు తీసుకురావడం వీరి నాటకాల్లో చూస్తాం. కష్టపడి సంపాదించిన ధనాన్ని ఏవిధంగా ఖర్చు చేయాలో, మేనరిక వివాహాలు, వరకట్న సమస్యలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో కుటుంబాల్లో పెరిగే దూరాలు, అట్లే గయ్యాళితనం చూపే ప్రభావంతో వచ్చే కష్టాలు గురించి వ్రాశారు. స్త్రీల ఔన్నత్యం కోసం 'సంఘాలు' ఉండాలని కోరుకోవడంవంటివి 7 దశాబ్దాల తెలంగాణ (357 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> 6knk7pi7ejp9kn1et42yg98dndtdw0k పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/379 104 211827 552199 2026-04-08T15:24:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'క్రితమే వ్రాసిన మార్గదర్శులు వీరు. ఈ ఉత్తమ నాటకాలు ఇప్పుడు 'దుష్ప్రపంచాయితీ' 'మేనరికం' అనే పేర్లతో పది నాటకాలు రెండు పుస్తకాలుగా ఒద్దిరాజువారి కుటుంబ సభ్యులు ఈమధ్యే ముద్ర...' 552199 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>క్రితమే వ్రాసిన మార్గదర్శులు వీరు. ఈ ఉత్తమ నాటకాలు ఇప్పుడు 'దుష్ప్రపంచాయితీ' 'మేనరికం' అనే పేర్లతో పది నాటకాలు రెండు పుస్తకాలుగా ఒద్దిరాజువారి కుటుంబ సభ్యులు ఈమధ్యే ముద్రించారు. ఎల్లన, తులసీబాయి, చింతాదేవి, రుధిరాభిషేకం వంటి పది నాటికలను ఈ సోదర కుటుంబాలు ముద్రణలోకి తెచ్చారు. ఆనాటి సుజాత, గోలకొండ పత్రికల్లో ఈ ఏకాంకికలు అచ్చయినవే! వీటిలో సతీసహగమనాన్ని ఖండిస్తూ వ్రాసిన తులసీబాయి నాటికైనా, స్త్రీల యుద్ధ, రాజకీయ ప్రతాపాన్ని ప్రదర్శించే చింతాదేవి నాటికైనా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ప్రేమపాశం దేశభక్తికి గొడ్డలిపెట్టు ఎట్లా అవుతుందో చక్కగా ప్రస్ఫుటించారిందులో కులముకున్న గుణం ప్రధానమనీ, శౌర్యం కేవలం క్షత్రియులక ఉండదనీ అద్భుతంగా వ్రాసిన 'ఎల్లన' నాటిక నేటికీ ప్రదర్శన యోగ్యంగా ఉన్నది. ఒద్దిరాజు సోదరులు వ్రాసిన కథలు, నవలలు ఒక దానిని మించి మరొకటి గొప్పగా ఉన్నవి. స్నేహం విలువను తెలియజెప్పే రక్తమూల్యం కథ, శీల సంపద విలువ చెప్పే లండన విద్యార్థి కథ, భూమాత అంతటి ఓపిక ఉండే స్త్రీలు సరైన విద్యనందించి, ఉన్నతంగా చూస్తే వారి కుటుంబాలకు అవధుల్లేని కీర్తిని సంపాదించిపెడ్తారన్న సందేశమిచ్చిన నీవేనా కథ గొప్పగా ఉన్నది. సైన్స్ను ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. విచ్చలవిడిగా ఉపయోగిస్తే అంతం చేస్తుందని హెచ్చరించే హాస్యకథ 'అదృశ్యవ్యక్తి' కథ ఇష్టంగా చదివింపజేసే కథ. 'పనిలేని న్యాయవాది' కథ అంతే గొప్ప కథ. సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ దేనికదే గొప్ప కథగా ఒద్దిరాజువారి కలం నుడి జాలువారాయి. గుప్తత క్లుప్తత, చదివింపచేసే శైలి, ఆలోచింపజేసే కథ, చక్కని భాషా సంపదతో ఈ కథలు అలరారుతున్నాయి. రుద్రమదేవి, శౌర్యశక్తి, భ్రమర, వీరావేశము, బ్రాహ్మణ సాహసము, ముక్తలవ, వరాహముద్ర, స్త్రీ సాహసము వంటి ఎన్నో నవలలు రచించిన ఒద్దిరాజు సోదరుల నవలలన్నీ లభ్యమై ఉంటే ఎంతో బావుండేది. అద్భుతమైన వీరి పుస్తక భాండాగారాన్ని ఆనాడు ముష్కరులు అగ్నికి ఆహుతి చేశారట. అనేకకనేకమైన గొప్ప గ్రంథాలు, తాళపత్రాలు, పురాణ కావ్యాలు, పలుభాషా సాహిత్య విశేషాల పుస్తకాలతోపాటు వీరు వ్రాసిన రచనలూ అన్నీ ఆనాటి రజాకార్, మూమెంట్ సమయంలో కాలిపోయాయి. ఆ గ్రంథాలయం బూడిదైనందుకు విశిష్టమైన సంపదను పోగొట్టుకున్నట్టు విలపించారట ఒద్దిరాజు సోదరులు. ఆ మౌనదుఃఖంలోంచి అన్ని రచనలూ మళ్ళీ వెలువడలేదు. 1918లో ప్రథమ ముద్రణ చేసిన 'రుద్రమదేవి' నవల ఓరుగల్లు రాణి గొప్పదనాన్ని చాటుతూనే స్త్రీ శక్తి ఎంతటి అపూర్వమైందో రుద్రమదేవి పరిపాలనాదక్షత ఎంత గొప్పగా ఉండేదో తెలియజేసిందీనవల. మద్రాన్ నుండి కొమర్రాజుగారి ఆధ్వర్యంలో 'విజ్ఞాన చంద్రికా గ్రంథాల వారి బంగారు పతకాన్ని అందుకున్న నవల రుద్రమదేవి ఇక జీవలో ఉన్న 'వీరావేశము', 'శౌర్యశక్తి' వంటి అద్భుత నవలలోని, భావాలూ, సందేశాలు జీర్ణమైపోకుండ ముద్రణకు పూనుకోవాలి. రవీంద్రనాథ్ ఠాగూర్' 'ది రెక్' నవలను 'నౌకాభంగం' పేరున అనువదించిన ఈ నవల తెలుగు భాషా విపాసలకు మనోహరంజకాన్ని కలిగిస్తుంది. ఈ మధ్యే దీన్ని ముద్రించారు. ఒద్దిరాజు సోదరులు సంస్కృతం భాషలో ఉద్దండ పండితులు, పాణినీయ అష్టాధ్యాయి వ్యాకరణ సూత్రాలకు తెలుగు వ్యాఖ్యాంశాలను రచించారు. కృష్ణస్తవః, శ్రీస్తవః, ఉత్సవానందః, వైభవస్తవః వంటి రచనలు, శతకాలు వీరి పాండితీ గరిమను తెలుపుతాయి. ఆ వర్ణనలు, ఆ పద గుండనలు అద్భుతం. ఆ రోజుల్లో కాంచీపురం రామాను గ్రంథమాల వారి ప్రచురణలో వీరి సంస్కృత రచనలు కొన్ని ముద్రించారు. అనువాద రచనలలో ముఖ్యంగా 'ముదలాయిరం', 'వణ్ణమడఙ్గల్' వంటి తమిళ రచనలు చేసిన ఒద్దిరాజు సోదరులు శ్రీవైష్ణవ సంప్రదాయవాదులు కాబట్టి సంప్రదాయార్థ బోధకాలైన తమిళ గ్రంథాలను, సర్వజన సౌభ్రాతృత్వాన్ని కోరిన రామానుజుల మార్చ సంప్రదాయాలను విశదీకరించారని తెలుస్తుంది. ఆర్తి ప్రబంధం, సప్తగాథా వ్యాఖ్యానం వంటివి కొన్ని ఆ పద్ధతినిపోలి ఉన్నాయని పెద్దలు వివరించారు. 'మాన్యువల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్' అనే ఇంగ్లీష్ వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశారు సోదరులు. దీన్ని ఈ మధ్యే వీరి కుటుంబ సభ్యులు ముద్రించారు. ఇందులో ఎన్నో చిరు తెలంగాణ (358 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude> sqc4zif7zqywt2v56g766sj2cew904r పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/380 104 211828 552200 2026-04-08T15:24:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఇంగ్లీష్ పదాలకు కొత్త కొత్త తెలుగు పారిభాషక పదాలను ఉపయోగించారు. రవీంద్రుని రచనల ప్రభావం షేక్స్పియర్ వంటి కవుల ప్రభావం బాగా పడిన ఒద్దిరాజు సోదరులు ఇంగ్లీష్ The Flower, The Pride of the Wealth...' 552200 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఇంగ్లీష్ పదాలకు కొత్త కొత్త తెలుగు పారిభాషక పదాలను ఉపయోగించారు. రవీంద్రుని రచనల ప్రభావం షేక్స్పియర్ వంటి కవుల ప్రభావం బాగా పడిన ఒద్దిరాజు సోదరులు ఇంగ్లీష్ The Flower, The Pride of the Wealth వంటి కవితలూ వ్రాశారు. ఒక్క 'లోకేశ్వర శతకం' చదివితే చాలు ఒద్దిరాజు సోదరుల తాత్వికత, ఆధ్యాత్మికత, భక్తిభావ చింతనలెంత ఆదర్శంగా ఉన్నాయో తెలుస్తుంది. అనేకమైన వ్యాసాలు, కవితలు, పేరడీలు, చాటువులు, చతుర సంభాషణలు ఒద్దిరాజువారిలోని పరిశీలనత్వాన్ని, హాస్యప్రియతత్వాన్ని, సామాజిక నేపథ్యాన్ని తెలుపుతాయి. ఆనాటి ప్రముఖ పత్రికల్లో వీరి రచనలు విరివిగా ముద్రించేవారు. మద్రాస్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, బందర్, హైదరాబాద్ వంటి ఎన్నో ప్రాంతాల్లో కవితాగోష్టులకు వెళ్ళి సభను మెప్పించేవారట. ఒద్దిరాజు సోదరులు సకల కళాపారంగతులు. వీరి గృహ ముఖద్వారం పైన కళాత్మకమైన చక్కడాన్ని వీరే స్వయంగా చేశారట. ఆ డిజైన్లలో వీరి పేర్లు, భగవద్గీత శ్లోకము వచ్చేలా చెక్కారు. తాపీవని, చెక్కపనీ వీరే చేసేవారట. కుమ్మరం, వడ్రంగం వంటి చేతిపనులు చేసేవారు. వీరు తొడుక్కునే చెప్పులు, వేసుకునే సంచులు వీరే తయారు చేసుకునేవారట. వీణ, ఫిడేలు, తంబుర వంటి వాయిద్యాలపై సంగీతం వాయించే ఒద్దిరాజు సోదరులు అష్టకోణాకృతిలో 'మహతి' అనే వీణను, సాధారణ కృతిలో కచ్చపి అనే వీణను వీరే స్వయంగా తయారుచేసుకొని హృద్యంగా వాయించేవారట. స్వయంగా చేసి, అందరూ చేయగలరని నమ్మకం కలిగిన వస్తువుల తయారీ పనులను గురించి 362 పేజీల 'చేతిపనులు' అనే గ్రంథాన్ని వ్రాశారు. సిరాలు, సబ్బులు, హేర్ ఆయిల్స్, ఐస్ క్రీమ్స్ షకృతులు వంటివెన్నో ఎట్లా తయారు చేయాలో విధానాలు వ్రాశారు. 1920లోనే 'బాల విజ్ఞాన మంజూష' అనే పుస్తకాన్ని ముద్రించారు. ఇందులో 108 ప్రశ్న జవాబులు ఉన్నాయి. ఒక తాతను మనవడు అడిగినట్లు, జవాబులు ఇచ్చినట్లు వ్రాశారు. ఆకాశం ఊడిపడ్తుందా? మేఘాలెట్లా తయారవుతాయి? వంటి ప్రశ్నలకు శాస్త్రసంబంధమైన జవాబులుగల ఈ పుస్తకం చాలా ఉపయోగమైంది. పునః ముద్రణకు నోచుకోవాల్సినది. ఫొటోలు తీయించుకుంటే ఆయుక్షణమనే మూఢ నమ్మకాన్ని కాలంలో వీరు ఫొటోలు దిగి ప్రజల భయాన్ని పోగొట్టి, నేర్చుకొని 'ఛాయకర్షణము' (ఫొటోగ్రఫీ) అనే పుస్తకాన్ని వ్రాశారు. 36 పేజీలలో 81 పాయింట్లతో వివరంగా ఉందీపుస్తకం, రసాయన, భౌతికశాస్త్ర విషయాలపైన శాస్త్ర. సాంకేతిక పారిభాషిక పదాలు గ్రంథంగా వ్రాశారు. 'అనాటమి' శారీరక శాస్త్రాన్ని వ్రాశారు. ముత్యాలవంటి చేతివ్రాతలో తాము వ్రాసిన పుస్తకాలను తామే బౌండ్ చేసుకొనేవారు. వేదాలను నీతిశాస్త్రాలను, శతకాలను పుక్కిటబట్టిన ఒద్దిరాజు సోదరులు ఎందరో విద్యార్థులకు, శిష్యులకు, విద్యాదానంతో పాటు అన్నదానం కూడా చేశారట. సకల సౌకర్యాలను ఉచితంగా కల్పించి శిష్యులతో ఎన్నో పరీక్షలను వ్రాయించేవారట. ఏ క్రొత్త విషయాన్ని తెలుసుకున్నా అందరికీ తెలియజెప్పే కృషీవలురు వీరు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు ఈమధ్యనే వీరు వ్రాసిన కవితలను 'హరివిల్లు' పుస్తకంగా వేశారు. సాహిత్యంలో ఏకమాత్రలు ఉన్న సోదరుల జీవనగమనంలో రామలక్ష్మణులు వీరేనా అన్నట్లు ఉండేవారట. దేశభక్తి, సాహిత్యవర్తి రెండూ స్రవంతులుగా ప్రవహిం చిన ఈ దైవ భక్తులైన ఒద్దిరాజు సోదరులు తెలుగు భాషపై ఒక చక్కని పద్యాన్ని వ్రాసి ధన్యులయ్యారు. మనల్ని ధన్యులజేశారు. So సీ. ఏరంగు పూత సింగారము గావలె కెందామరల రేకులందములకు ఏ అత్తరువు చేర్పులెందులకయ్యె మెట్టదామరల బూపుట్టువులకు? ఏ మెత్తరికముల నెక్కింపగావలె ముద్దైన ఆ వెన్నముద్దలును? ఏకమ్మ చిక్కారపాకు, చేర్పగ వలె దాకొని పండినదా కులుకులను? తే.గీ. తనకుగల చక్కదనమది తనకుగాని వేరొకటి చేర్ప మిక్కిలి ఐలయునెట్లు? తెలుగులో విదుగాపుల పలుకులన్ని గలుపకరు నెట్టుల కులుకుదనము! చేతులు తెలంగాణ 359 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude> nwldgwen817t9i579dnvn4awqws5byq పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/381 104 211829 552201 2026-04-08T15:24:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '101 పి.వి. నరసింహారావు - డా॥ వి.వి. రామారావు పి. వి.నరసింహారావు! తెలుగు వాడి తేజం! ఒక చైతన్యఝురి! ఒక అద్భుత సాహితీలవారి బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషావేత్త.. అంతేకాదు.. కాలం, సమాజపత్మ...' 552201 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>101 పి.వి. నరసింహారావు - డా॥ వి.వి. రామారావు పి. వి.నరసింహారావు! తెలుగు వాడి తేజం! ఒక చైతన్యఝురి! ఒక అద్భుత సాహితీలవారి బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషావేత్త.. అంతేకాదు.. కాలం, సమాజపత్మం మీద చేసిన అందమైన హస్తాకరి బీజం నుండి భూజం వరకు ఆయన వ్యక్తిత్వం ఎదిగింది. బిందువు నుండి సింధువు వరకు ఆయన ప్రజ్ఞ బహుముఖీనంగా విస్తరించింది. పి.వి. గారి అపురూప వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడానికి భాష చాలదు. ఆయన మేథస్సును అంచనా వేయడానికి ఊహ చాలదు. దేశం(రాజకీయ రంగం)లో సమకాలీన సంక్షుభిత రాజకీయాలను మేధావులు కూడా ప్రభావితం చేయగలరని పి.వి. గారి ద్వారా నిరూపితమైనది. పి.వి. నరసింహారావుగారు 1921లో జూన్ 28వ తేదీన వరంగల్ జిల్లా వర్సంపేట మండలం, లక్నపల్లి గ్రామంలో రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు జన్మించారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి లోని వంగర గ్రామానికి చెందిన రంగారావు, రత్న బాయములకు దత్తుడై, తొలుత వేలేరులో, తదుపరి హన్మకొండలో చదువు కొన్నారు. వందేమాతరం ఉద్యమంలో పాల్గొని ఉన్నత పాఠశాల చదువుల నుండి బహిష్కరణకు గురైనారు. నిజాం రాష్ట్రం వీడి పూనా నగరంలోని ఫర్గూసన్ కాలేజిలో చేరి బిఎస్సీ వరకు చదివారు. ఆ తరువాత నాగపూర్ యూని వర్సిటిలో 'లా' చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై స్వర్ణ పతకం పొందారు. పి.వి. గారు హైదరాబాద్ తిరిగి వచ్చి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి వద్ద జూనియర్గా చేరి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కాని నిజాం నిరంకుశత్వవిధానాలు, రజాకార్ల ఆగడాలు వారిని స్థిమితంగా ఉంచలేకపోయాయి. స్వామి రామానందతీర్ధ గారి పిలుపుతో స్వాతంత్ర్యోద్యమంలో చేరారు. టి.హయగ్రీవాచారి, కె.వి.నర్సింగరావు, గోవింద రావు షరాఫీ ప్రభృతులతో కలిసి మహారాష్ట్రలో చాందా నగరం చేరి అజ్ఞాతవాసం చేస్తూ సమరశంఖారావం చేశారు. 1948లో పోలీసు చర్య వల్ల హైదరాబాద్ సంస్థానం విముక్తిపొంది, భారత్ యూనియన్లోకి విలీనమయ్యాక, పి.వి. గారు మార్క్సిస్టు మిత్రుడు పాములపర్తి సదాశివరావు గారితో కలిసి 'కాకతీయ వారపత్రికను నిర్వహించారు. చిత్రమేమిటంటే ఆర్యసమాజోద్యమంతో ఎదిగి, ప్రజాకవిగా మారిన కాళోజి నారాయణరావు - కమ్యునిజం వైపు వెలుగు చూపిన పాములపర్తి సదాశివరావులకు ఆప్తమిత్రుడయ్యారు పి.వి. పి.వి. గారు మౌలికంగా సామ్యవాది. సౌమ్యశీలి. సంతుడు: తెలంగాణ 360 తేజోమూర్తులు kolkatkisked (360 తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude> olma9libtxrpjtcumy5xwggtt3ontz3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/382 104 211830 552202 2026-04-08T15:25:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1961లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యునిగా చేరి, 1952లో కరీంనగర్ D.C.C. అధ్యక్షుడయ్యారు. 1957లో కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందిన పి.వి. గారు త...' 552202 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>1961లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యునిగా చేరి, 1952లో కరీంనగర్ D.C.C. అధ్యక్షుడయ్యారు. 1957లో కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందిన పి.వి. గారు తమ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత 1962, 67, 72 సంవత్సరాల్లో కూడా శాసనసభ్యునిగా గెలుపొంది మంథని ప్రాంతాభివృద్ధికి పాటుపడినారు. 1962లో నీలం సంజీవరెడ్డిగారి మంత్రివర్గంలో మొదటిసారిగా న్యాయశాఖ, జైళ్ళు, సమాచార శాఖ మంత్రిగా చేరారు. 'ఓపెన్ జైలు' ప్రతిపాదన తెచ్చి మొదటి ఓపెన్ రైలును అనంతపురంలో ఏర్పాటు చేయించారు. ఖైదీల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకున్నారు. వరంగల్ జైలు ఖైదీలకు అజంజాహి మిల్లు కార్మికుల ద్వారా తివాచీలు, చద్దర్లు తయారు చేయించడంలో శిక్షణ యిప్పించారు. 1964-67 మధ్యకాలంలో దేవాదాయ శాఖ మంత్రిగా శిథిలమైన దేవాలయాలను ఉద్ధరించడానికి బడ్జెట్టు మంజూరు చేయించారు. 1967లో పి.వి. గారు వైద్య ఆరోగ్య శాఖామాత్యు లయ్యారు. గర్భవతులైన గ్రామీణ పేద స్త్రీలకు సత్వర వైద్యసదుపాయం అందేలా ఏర్పాట్ల చేయించింది పి.వి. గారే. 1968-71లో తనకు అత్యంత యిష్టమైన విద్యాశాఖ మాత్యులై ఎన్నో సంస్కరణలు చేపట్టారు. తెలుగు అకాడమికి రూపకల్పన చేసింది పి.వి. గారే. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నువ్వెత్తున ఉబికింది. 1971లో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం పి.వి. గారిని ముఖ్యమంత్రిగా నియమించింది. ముఖ్య మంత్రిగా చరిత్రాత్మకమైన భూసంస్కరణల చట్టాన్ని ప్రవేశ పెట్టి నూతన ప్రజాస్వామిక విప్లవానికి నాంది పలికినారు. తెలంగాణ రాష్ట్రంలోని భూస్వాములకు పి.వి. గారి సంస్కరణలు నచ్చలేదు. కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి మొరపెట్టుకున్నారు. రాబోయే ఎలక్షన్లలో పార్టీకి భారీ పరాజయం తథ్యమని పి.వి. సమర్థుడైన నాయకుడు కాడని ఫిర్యాదులు వెల్లువ వెళ్ళింది. దానికి జై ఆంధ్ర ఉద్యమం దైంది. రాష్ట్రంలో అనిశ్చిత రాజకీయ పరిస్థితి ఏర్పడిందని నాటి ప్రధాని ఇందిరాగాంధీ పి.వి. గారితో రాజీనామా సమరము తెలంగాణ (361 చేయించింది. దాంతో పివిశకం ముగిసిందని నాటి తిరుగుబాటు దారులు సంతోషించారు. కానీ అధిష్టాన వర్గం పి.వి. గారిని 1974లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమించి, రాష్ట్రానికన్నా దేశానికే పి.వి. గారి సేవలు అవసరమనే సంకేతాన్ని అందించింది. 1977లో కాంగ్రెస్ పార్టీ, దేశ వ్యాప్తంగా ఘోర పరాజయం పొందిన తరుణంలో, పి.వి. గారు హనుమకొండ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికై తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టి, ప్రతిపక్షంలో కూర్చొని తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటికే ఛైర్మన్ గా ఎన్నికై దేశమంతా పర్యటించి, వివిధ ప్రభుత్వరంగ సంస్థలు పనిచేస్తున్న తీరు తెన్నులను నిశితంగా పరిశీలించారు. 1980లో లోక్ సభ ఎన్నికల్లో, తిరిగి హనుమకొండ నియోకు వర్గం నుంచి గెలిచి, శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో, విదేశాంగ మంత్రిగా చేరారు. తన బహుభాషా ప్రావీణ్యంతో అసమాన ప్రతిభతో భారతదేశ విదేశాంగ విధానాన్ని అలీన రాజ్య సిద్ధాంతాన్ని, ఐక్యరాజ్యసమితి, మొదలు అనేక దేశాలలో చాటిచెప్పి విదేశాలకు మనదేశం పట్ల గల గౌరవభావాన్ని అధికం చేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ హత్య అనంతరం, శ్రీ రాజీవ్ గాంధి ప్రధాని కావడంలో కీలకపాత్ర పోషించారు. రాజీవ్ మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధిశాఖను జవహర్ నవోదయ విద్యాసంస్థలు, జాతీయ సాక్షరతా మిషన్, నెహ్రూయువకేంద్ర మొదలైన 40 విభాగాలతో ప్రతిపాదించి, ఆ శాఖకు క్యాబినెట్ హెూదా మంత్రిగా, 1985 నుండి 1989 వరకు, అమూల్యమైన సేవలందించారు. 1991లో రాజీవ్ గాంధి దారుణంగా హతుడైన అత్యంత క్లిష్టపరిస్థితుల్లో పి.వి. గారు దేశప్రధానిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం బుసలు కొడుతున్న తరుణమది. ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమై మన బంగారం నిల్వలను కూడా విదేశాలకు తాకట్టు పెట్టవలసిన దుస్థితిలో దేశం వున్నది. పి.వి. నేతృత్వం వహించింది మైనారిటి ప్రభుత్వానికి, గోల్డ్ బాండ్ స్కీం వంటి పలు పథకాలు ప్రవేశపెట్టి 50 సంవత్సరాల్లో సున్నాశాతం తెలంగాణ 361 తేజోమూర్తులు ksh<noinclude><references/></noinclude> k4kmrmqvjmzs5ptj173ljfu4gwocly7 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/383 104 211831 552203 2026-04-08T15:25:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అభివృద్ధిరేటును 7% స్థాయికి పెంచి ఆర్థికంగా ఘన విజయం సాధించారు. పాకిస్తాన్, చైనా, అమెరికాలు పర్యటించి ఆయా దేశప్రభుత్వాల వైఖరులనీ భారత్కు అనుకూలంగా మార్చారు. తనకంటూ ఓ బలమైన...' 552203 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అభివృద్ధిరేటును 7% స్థాయికి పెంచి ఆర్థికంగా ఘన విజయం సాధించారు. పాకిస్తాన్, చైనా, అమెరికాలు పర్యటించి ఆయా దేశప్రభుత్వాల వైఖరులనీ భారత్కు అనుకూలంగా మార్చారు. తనకంటూ ఓ బలమైన వర్గాన్ని ఏర్పరచుకోలేకపోయిన పి.వి. గారు, నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా దేశానికి నాయకత్వం వహించి అపరచాణక్యునిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయనాయకులలో సాహితీ సాంస్కృతిక స్పర్శ కనిపించదు. కానీ పి.వి. గారిలో మరో కోణం సాహిత్యం. వారు అష్టభాషా ప్రవీణులు. 28 భాషల్లో ప్రవేశమున్నది. ఎన్నో గ్రంథాలకు పీఠికలు రాశారు. లోపలిమనిషి, అబల జీవితం, గొల్ల రామవ్వ, నీలిరంగుపట్టుచీర, సహస్రఫణ్ మొదలైన రచనలు వారి సాహితీ సృజనకు నిదర్శనాలు. ప్రాశ్చ పాశ్చాత్య రచనలెన్నో అధ్యయనం చేసిన మేధావి. సాహిత్యంతో పాటు హిందుస్థానీ సంగీతాన్ని బాగా ఆస్వాదించేవారు. 1975లో కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కీలకపాత్ర వహించారు. 1982లో వరంగల్ లో జరిగిన పోతన పంచశతి ఉత్సవాలకు మూలపురుషుడు పి.వి. గారే హైద్రాబాద్లో ఉర్దూ విశ్వవిద్యాలయానికి కృషి చేశారు. తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాన్ని, నెలకొల్పారు. ఆకాశవాణిలో సంస్కృతం ఉర్దూ భాషల్లో వార్తలు చదవటాన్ని ప్రవేశపెట్టింది పి.వి. గారే. పి.వి. గారికి ఎనమండుగురు సంతానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కీ॥శే॥ పి.వి.రంగారావు వీరి జ్యేష్ఠపుత్రులు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎంపి, పారిశ్రామికవేత్త కీ॥శే॥ పి.వి. రాజేశ్వరరావు గారు వీరి ద్వితీయ పుత్రులు. మూడోకొడుకు పి.వి. ప్రభాకరరావు గారు వ్యాపారవేత్త. శారద, సరస్వతి, వాణి, జయ, విజయలు కుమార్తెలు. వీరిలో శ్రీమతి సురభివాణీ దేవి అంతర్జాతీయ చిత్రకళాకారిణిగా పేరుతెచ్చుకున్నారు. Sover 1970లో భార్య సత్యమ్మ మరణించినా, 1980లో మాతృవియోగం కలిగినా చలించక, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిచ్చిన స్థితప్రజ్ఞుడు శ్రీ పి.వి. పి.వి. గారు వ్యక్తులకు, అధినేతలకు విధేయుడు కాడు. తను నమ్మిన కాంగ్రెస్ పార్టికే విధేయుడైనారు. అందుకే వారు ఎన్నడూ పార్టీని వీడలేదు. వెన్నుపోటుకు గురైనారే కానీ వెన్నుపోటు పొడవలేదు. ఆధునిక భారతచరిత్రలో అరుదైన శకాన్ని సృష్టించి, అభ్యుదయ భావాలతో జీవించిన ఆధ్యాత్మిక వేత్త, రాజకీయ వేదాంతి. " నేనొక చైతన్యోర్మిని దిక్కుల ప్రగతి శకలమును ఇది నా సంతత కర్మ- మరే హక్కులు లేవునాకు. ఈ విధానం నిశీధి, మహిత జాగృతీ పుంజముగ వెలుగుటయే నా తపస్సు వెలిగించాలి - నా ప్రతిజ్ఞ” అని ఎన్నడో 1972 ప్రాంతంలోనే తన దృక్పథాన్ని కవితాత్మకంగా చాటి చెప్పారు. "మనం బతకాలంటే కలిసి బతకడం నేర్చుకోవాలి” అని చెప్పిన పి.వి. గారి జీవన మహా ప్రస్థానం 2004 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన ముగిసింది. జాతి ఓ గొప్ప మేధావిని కోల్పోయిందని ప్రపంచదేశాలు సంతాప సందేశాన్ని ప్రకటించాయి. కవిత - పి.వి. గురించి మహాకవి దాశరథి ఏనాడో చెప్పిన " మా పి.వి. మేధావి 'మధుర కళాజీవి' అతని వంశం వాగ్దేవి - అతని పరం నవ భావి" ప్రజాకవి కాళోజి అన్నట్లు - పి.వి. ఓ మహాపురుషుడే కాదు ఓ మధురమైన కల. తెలంగాణ 362 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> h68tv3tjujfgu9ygc5wohybeld6d8we పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/384 104 211832 552204 2026-04-08T15:26:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '102 పైడి జైరాజ్ - పొన్నం రవిచంద్ర భా రతీయ సినిమా మాటలు నేర్వక ముందు మూకీ యుగంలోనే తెలంగాణ గడ్డమీద పుట్టిన పైడి జైరాజ్ ముంబాయి చేరుకుని స్టార్గా ఎదిగి తన కీర్తి బావుటాను ఎగుర...' 552204 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>102 పైడి జైరాజ్ - పొన్నం రవిచంద్ర భా రతీయ సినిమా మాటలు నేర్వక ముందు మూకీ యుగంలోనే తెలంగాణ గడ్డమీద పుట్టిన పైడి జైరాజ్ ముంబాయి చేరుకుని స్టార్గా ఎదిగి తన కీర్తి బావుటాను ఎగురవేశాడు. అటు మూకీ సినిమాల్లోనూ తర్వాత వచ్చిన టాకీ సినిమా ప్రపంచంలోనూ తనదైన విలక్షణతను చాటుతూ భారతీయ సినీ యవనికపై వెలుగొందినవాడు పైడి జైరాజ్. ఆరడుగుల ఆజాను బాహుడైన జైరాజ్ ఆనాటికి అత్యంత వెనుకబడ్డ కరీంనగర్లో పుట్టి, హైదరాబాద్ నగరంలో చదువుకుని, నటనపైన, సినిమా రంగంపైన వున్న మక్కువతో ముంబాయి చేరుకుని అంచెలంచెలుగా ఎదిగి భారతీయ సినీ చరిత్రలో చిర స్థాయిగా మిగిలిపోయాడు. సినిమా వికాసానికి తన జీవిత కాలంలో చేసిన సేవలకుగాను 1980లోనే అత్యంత ప్రతిష్టాత్మకమయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుని తెలంగాణా కీర్తిని నలుదిశల వ్యాపింపచేశాడు. సెప్టెంబర్ 28వ తేది 1909వ సంవత్సరం కరీంనగర్లో జన్మించిన పైడిపాటి జయరాజ్ ఇండియన్ నైటింగేల్ సరోజిని నాయుడు భర్త ఎం. గోవిందరాజులు నాయుడుకు మేనల్లుడు. బాల్యంలోనే జైరాజ్ కుటుంబం కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళి స్థిరపడింది. కైరాజ్కు చిన్నప్పటినుండి నాటకాలంటే ఇష్టం. 1913లోనే దాదాసాహెబ్ ఫాల్కే హిందీ సినిమాకు పురుడు పోశాక రంగుల కళ దేశమంతా విస్తరించింది. అందుకే కావచ్చు నిజాం కాలేజ్లో చదువుచున్నపుడే సినిమాల్లో హీరోగా చేయాలన్న కోరిక జైరాజ్కు కలిగింది. అందుకే అన్న సుందర రాజ్ తన తమ్ముడు ఇంజనీరై హైదరాబాద్లో పనిచేయాలన్న అభిష్టానికి భిన్నంగా సినిమా నటుడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఏదో సందర్భంలో సరోజిని నాయుడు జైరాజ్న తన అల్లుడుగా కాకుండా స్వయం కృషితో నీ ప్రతిభ ఏమిటో నీ కాళ్ళపై నిలబడి నిరూపించుకోవాలని ఉపదేశించడంతో జైరాజ్ పట్టుదలతో సినీరంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవాలని 1928లో ముంబాయి రైలు ఎక్కాడు. ఆ రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ ఇంకా కళు తెరవలేదు. హిందీ సినిమాల్లో మూడే ట్రెండ్ నడుస్తుంది. అలాంటి టైమ్లోనే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబాయి వెళ్ళాడు జైరాజ్. తెలుగువాళ్ళంతా మద్రాస్ వెళ్ళి వేషాలు వెతుక్కుంటుంటే తెలంగాణాకు చెందిన కైరాజ్ మాత్రం పది అడుగులు ముందుకు వేసి ముంబాయిలో తొలితరం బాలీవుడ్ నటుడుగా పునాది వేశాడు. పైడి జైరాజ్ ముంబాయిలో అడుగుపెట్టే సమయానికి అనేక హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పటికీ బాలీవుడ్లో చాలా కాంపిటీషన్ ఉంది. సంపన్న కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే సినిమా అవకాశం దక్కేది. ఆరడుగుల ఎత్తు ఆకట్టుకునే శరీర సౌష్టవం, ఇతర నటులను తలదన్నే రూపంతో జైరాజ్ పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేవాడు. అయినా అవకాశాల కోసం చతురుడు తెలంగాణ (363 తేజోమూర్తులు ఉంట<noinclude><references/></noinclude> dg0zaf9437gwtcvlkwox2g43aos6q8v పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/385 104 211833 552205 2026-04-08T15:26:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'జైరాజ్ ఎదురు చూశాడు. అదే సమయంలో ముంబాయిలో మహావీర్ ఫిలిం కంపెనీలో పనిచేసే తన చిన్ననాటి స్నేహితుడు మావరేర్కర్ అనే నిర్మాత దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. జైరాజ్ తెలంగా...' 552205 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>జైరాజ్ ఎదురు చూశాడు. అదే సమయంలో ముంబాయిలో మహావీర్ ఫిలిం కంపెనీలో పనిచేసే తన చిన్ననాటి స్నేహితుడు మావరేర్కర్ అనే నిర్మాత దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. జైరాజ్ తెలంగాణాలో పుట్టడం, హైదరాబాద్లో చదువుకోవడం కారణంగా ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, భాషల్లో అనర్గళంగా మాట్లాడటంతోపాటు, ఆయన అందానికి శరీర సౌష్టవానికి ముచ్చటపడి మావర్కర్ తన సినిమాలో అవకాశం ఇవ్వడమేకాక ఆయనే స్వయంగా జైరాజ్కు మేకప్ చేయడం ఆయన సినీ జీవితంలో అనుకోని మలుపు. అయితే ఆ సినిమా పూర్తి కాకపోయినప్పటికీ అదే సినిమా దర్శకుడు నాగేంద్ర మజుందార్ తన సొంత చిత్రం 'జగమ్ గాతి జవాని అనే మూకీ చిత్రంలో జయరాజ్కు సహాయ నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలోని కథానాయకుడు మాదవ్ ఖేలక్కు గుర్రం స్వారీ, యుద్ధం చేయడం రాకపోవడంతో ఆయా సన్నివేషాల్లో మునుగు వేసుకుని జైరాజ్న నటింపచేసారు. ఆ తర్వాత నాగేంద్ర మజుందార్ నవజీవన ఫిల్మ్ వారి 'రస్సేరి రాజ్ చిత్రంలో జైరాజు హీరోగా పరిచయం చేశారు. 'ది ప్రిజెన్ ఆఫ్ జెండా' అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో కైరాజ్ ప్రక్కన ఫేమస్ హీరోయిన్ మాధురి నటించింది. ఈ చిత్రం అప్పటి మూకీ చిత్రాలలో ఐదు వారాలు నడిచి సంచలనం సృష్టించింది. దాంతో నవజీవన్ ఫిల్మికి జయ్ రాజ్ మరో నాలుగు సినిమాలు చేశారు. తర్వాత శారద ఫిల్మ్ కంపెనీ ద్వారా జహీరున్నీసా హీరోయిన్గా 'మహాసాగర్ నో మోతి' అనే పెద్ద చిత్రంలో హీరోగా చేశారు. అది గొప్ప సక్సెస్ కావడంతో మూడీ చిత్రాల్లో గొప్ప నటులైన దిల్లీ మోరియా, శాంతారాం, జాన్ మార్చంట్, పృథీరాజ్ కపూర్ల సరసన కైరాజ్ చేరారు. అప్పుడు శారద ఫిల్మ్ కి మరో ఐదు చిత్రాలు చేశారు. అలాగే 1930లో 'స్పార్కింగ్ యూత్' అనే మూకీ చిత్రంతోపాటు ట్రయాంగిల్ ఆఫ్ లవ్', 'మాతృభూమి', 'సైట్ ఇన్ టూ 'డెత్' చిత్రంలో కథానాయకుడిగా నటించారు. 1981లో మొట్టమొదటి టాకీ చిత్రం 'ఆలం ఆరా' వచ్చినప్పటికీ స్వయంగా పాడుకోలేకపోవడంవల్ల వెంటనే కైరాజు ఛాన్స్ రాలేదు. తర్వాత అదే ఏడాది హిందీ, ఇంగ్లీష్, ద్విభాషా చిత్రం 'షికారి'లో బౌద్ధ సన్యాసి పాత్రను పోషించారు. డైరాజ్ మొదటి పౌరాణిక చిత్రం 'అహల్య ఉద్గార్లో హీరోగా వెలిగిపోయాడు. ఈ చిత్రంతో యాక్షన్ ఎడ్వంచర్ చిత్రాల్లో ఆయనకు అనేక సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆయన మొట్టమొదటి సాంఘిక విప్లవాత్మక సినిమా మున్నీ ప్రేమ్చంద్ ప్రేమకథపై 'మిల్ మూర్, 1986లో ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ కరాచిలో చేసిన 'బేరోజ్ గార్ సినిమాలో లీలా చిట్నీస్ పక్కన హీరోగా చేశాడు. కరాచీలో 'గ్యాంగ్' అనే మరో చిత్రాన్ని చేశాడు. అనంతరం ముంబాయి తిరిగి వచ్చిన తరువాత ననూభాయ్ దేశాయ్ మునియోటోన్కి మూడు సినిమాలు, జియాసర్వది దర్శకత్వంలో 'అప్సానా', సారీశ్లోకీ దర్శకత్వంలో 'మురాద్ ' చిత్రాలు చేశాడు. ' రైఫిల్ గర్ల్ అనే చిత్రం ద్వారా హీరో యూసుఫ్ ఆనంది కంటే జయరాజ్ కి గొప్ప పేరు వచ్చింది. అప్పటికే జల్రాజ్ పేరుమీద సినిమాలు నడిచే స్థాయికి చేరుకున్నాయి. ఫ్రాంజ్ ఆస్టిమ్ దర్శకత్వంలో జర్రాజ్ హీరోగా 1936లో రూపొందించిన 'బాబీ' అనే చిత్రం ముంబాయిలో స్వర్ణోత్సవం జరుపుకోవడం, కలకత్తాలో 80 వారాలపాటు నడిచి చరిత్రను సృష్టించింది. ఇంకా 'పురంజన్దేవతన్', 'బిజిలి', 'మాల' చిత్రాలు జయజ్న సూపర్ స్టార్ చేయడంతో ఆయన క్రమ క్రమంగా ప్రఖ్యాత హీరోగా ఎదిగి భారతీయ చలన చిత్ర రంగంలో అభిమానుల ప్రశంసలు సంపాదించుకున్నారు. 1939లో జయ్జ్ పంజాబీ వనిత సావిత్రిని డడం, అంతవరకు నెలకి 300 రూ.లు ఉన్న జీతం కూడా 600 రూ.లకు పెరగడం జరిగింది. 1942లో దిలీప్జ్, తర్వాత జయతిలక్, కూతుళ్ళు జయశ్రీ, దీప, గీత జన్మించారు. పెళ్ళి తర్వాత బి.ఎమ్. వ్యాస్ చిత్రం 'ప్రఖ్యాత', కె.ఎ. అబ్బాస్ సినిమా 'నయా దునియా', ప్రకాశ్ ఫిల్మ్ వారి 'నయా 'కహాని', నవయుగ వారి 'నయీ తరాన', 'పన్నా' చిత్రాలు సజరసఖ్వీ దర్శకత్వంలో చేయటం ఆయన సినీ జీవితంలో అండదండలుండ తెలంగాణ 364 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> 1ygc1lbxtcfkvursqy93l1m40ic0wt9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/386 104 211834 552206 2026-04-08T15:26:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మరికొన్ని మలుపులు, నవయుగ వారి సాదన్ కా ఘర్ చిత్రం చేస్తున్నప్పుడే జైరాజ్ పూనాలో స్థిరపడ్డారు. తర్వాత శాలిమార్ వారి 'ప్రేమ్ సంగీత్' బాంబే టాకీస్ వారి 'అమియా', 1943లో బాలీవుడ్ ఫే...' 552206 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మరికొన్ని మలుపులు, నవయుగ వారి సాదన్ కా ఘర్ చిత్రం చేస్తున్నప్పుడే జైరాజ్ పూనాలో స్థిరపడ్డారు. తర్వాత శాలిమార్ వారి 'ప్రేమ్ సంగీత్' బాంబే టాకీస్ వారి 'అమియా', 1943లో బాలీవుడ్ ఫేమస్ నిర్మాణ సంస్థ షాలిమార్ పిక్చర్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందించిన 'హమారీ బాత్' చిత్రంలో టాప్ హీరోయిన్ దేవికారాణి సరసన చేయటం జరిగింది. ఈ చిత్రం మ్యూజికల్గా సూపర్ హిట్ అవటంతో బాలివుడ్లో డైరాజ్ స్టార్ స్టేటన్ సంపాదించుకున్నారు. ఇది దేవికారాణి చివరి చిత్రం. - జైరాజ్ అనేక చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలు పోషించినప్పటికీ జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తిండేవి ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే తనకు ఎక్కువగా సంతృప్తినిచ్చినట్లు ఆయన చెప్పేవారు. జైరాజ్ చిత్ర జీవితంలో 1946 నుంచి చారిత్రాత్మక సినిమాల్లో పనిచేసిన ఎనిమిది ఏళ్ళు ప్రాధాన్యమైనవి. 1946లో మహారాణా ప్రతాప్ సోదరుడైన శక్తిసింగ్గా నటించిన 'రాజ్పుటాని మొదటి చారిత్రాత్మక సినిమా, తర్వాత 'షాజహాన్' చిత్రంలో తాజ్మహల్ రూపకర్త అయిన 'భంగత్ రాజ్ 'శిరాజి' పాత్ర పోషించారు. 'అమర్ సింగ్ రాథోడ్', 'వీర దుర్గాస్', 'పృధ్వీరాజ్ చౌహాన్', 'రాణా ప్రతాప్, 'టిప్పుసుల్తాన్', 'రజియా సుల్తానా', 'అల్లాజిదాల్', 'రాణా' హమీర్ మొదలైన చిత్రాలలో చారిత్రక పాత్రలు పోషించి అందర్నీ అలరించారు. 'షహీద్-ఎ-అజం' చిత్రంలో చంద్రశేఖర్ ఆజాద్ పాత్రలో జైరాజ్ లీనమై నటించడంతో ఆయనకి ఆ పాత్ర విశేషమైన ఖ్యాతిని తెచ్చిపెట్టి లక్షలాది యువకులు ఆయన అభిమానులయిపోయారు. జైరాజ్ చేసిన ఒకే ఒక ఫాంటసీ చిత్రం 'హతీంతాయి' ఒక గొప్ప సినిమా అందులో షకీలా పై చేసిన 'సర్వరిగార్ ఆలమ్' అనే పాట ఎంత పాపులర్ అంటే హైదరాబాద్ నిజామ్ ఆ పాటని 10 సార్లు రివైండ్ చేయించుకొని చూసారట. జైరాజ్ మొట్టమొదటి మల్టీస్టారర్ చిత్రం కె.ఎ. అబ్బాస్ నిర్మించిన 'చార్ దిల్ చార్ రహే'లో రాజకపూర్, మీనాకుమారి, షమ్మీ కపూర్లతో కలిసి నటించారు. జైరాజ్ హీరోగా మీనా కుమారి బాలనటిగా నటించిన ఈ సినిమాలోని ఫొటోలు చూస్తూ జైరాజ్ ఎప్పుడూ ఆనాటి అనుభూతులు జ్ఞాపకం చేసుకునేవారు. ఆయన సినీ జీవితంలో నటించిన 'శూరి', 'ముస్టార్', 'తీరందాణి, 'పికా పాకెట్, 'బాబీ', 'ముంతాజ్ మహల్', 'రజీయా సుల్తానా', 'పౌంజన్ ఘర్', 'ప్రేమ్ కహానీ', 'హమారీ బాత్, ప్రేమ్ సంగీత్', 'షన్నా', 'రిటర్న్ ఆప్ మిస్టర్ సూపర్మోన్', 'పరివార్', 'మధుర్ మిలన్', 'పతీత పావన్', 'ఔరత్ కా దిల్', 'అంజుమాన్' లాంటి అనేక చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. జైరాజ్ హీరోగా చేసిన చివరి చిత్రం 1965లో వచ్చిన 'కుహీకెన్ ముజ్జికౌన్', తర్వాత జైరాజ్ కేరెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. జైరాజ్ తన 70 వసంతాల సినీ ప్రయాణంలో 11 మూకీ సినిమాల్లో నటించి తన సత్తా నిరూపించుకొని, 156కు పైగా టాకీ సినిమాల్లో హీరోగా మొత్తం దాదాపుగా 300 సినిమాల్లో పైగా నటించారు. 1931లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన “షికారి” చిత్రంలో హీరోగా టాకీల్లో ప్రవేశించి తర్వాత కాలంలో శాంతారాం, పృథ్వీరాజ్కపూర్, షమ్మీకపూర్ లాంటి హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరుపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి, మాధురి, షకీలా, శోభనా లాంటి హీరోయిన్ల సరసన కథా నాయకుడిగా నటించి అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. అరడుగుల అందగాడైన 'జైరాజ్' హిందీ చిత్రరంగంలో 1980లో వచ్చిన 'జగమతి జనాని' చిత్రంతో మొదలైన విజయపరంపర 1995 'గాడ్ అండ గన్' చిత్రం వరకు కొనసాగింది. జైరాజ్ బుల్లితెరపై సైతం కాలు మోపారు. 1990లో 'ఖూన్ బారీ మాంగ్' అనే టీవీ సీరియల్లో నటించారు. వాళ్ళబ్బాయి 'దిలీప్జ్' 'అస్మాన్ హహత్' చిత్రంలో నాయకుడిగా నటించినా ఆ తరువాత ఆయన సినిమా రంగానికి దూరంగానే ఉండిపోయారు. జైరాజ్ తెరమీదనే కాకుండా తెర వెనుక కూడా కీలక పాత్ర పోషించారు. కెమెరా, సెట్, ల్యాబ్ ఎడిటింగ్ నేర్చుకున్నారు. హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే దర్శకుడుగా మారాడు. 1945లో దిలీప్ కుమార్ రెండవ సినిమా 'ప్రతిమ'ను జైరాజ్ డైరెక్టు చేసాడు. 1959లో 'రాజడ్', 'మొహర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు చతురుడు తెలంగాణ (365) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude> 6kpqcpv2aq7h57idevjcl7xdq121q2u పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/387 104 211835 552207 2026-04-08T15:27:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దర్శకత్వం వహించారు. ఆ రెండు సినిమాల్లోనూ తన శిష్యుడు షమ్మీకపూర్కు హీరోగా అవకాశమిచ్చారు. అప్పటి టాప్ హీరోలు రాజ్కపూర్, షమ్మీకపూర్లు జైరాజ్న 'పాపాజీ' అని పిలిచేవారు. 1951లో ప్...' 552207 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>దర్శకత్వం వహించారు. ఆ రెండు సినిమాల్లోనూ తన శిష్యుడు షమ్మీకపూర్కు హీరోగా అవకాశమిచ్చారు. అప్పటి టాప్ హీరోలు రాజ్కపూర్, షమ్మీకపూర్లు జైరాజ్న 'పాపాజీ' అని పిలిచేవారు. 1951లో ప్రసిద్ధ ఆంగ్లకవి టెన్నిసన్ రాసిన ఓ కవిత ఆధారంగా నర్గీస్, భరత్ భూషన్లతో 'సాగర్' చిత్రాన్ని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. కానీ ఈ చిత్రం ప్లాప్ కావడంతో మళ్ళీ సినిమాలు తీయలేదు. ప్రముఖ సంగీత దర్శకులు నౌషాద్ను వెండితెరకు పరిచయం చేసింది కూడా జైరాజ్. బిలక్షణమైన నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించిన జైరాజ్ హిందీ, ఉర్దూ భాషలతోపాటు కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. మరాఠీ, గుజరాతీ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు జైరాజ్న ఘనంగా సత్కరించాయి. 1939 నుండి సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యుడిగా ఉంటూ కళాకారుల సంక్షేమ కోసం ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా మాజీ సైనికుల సంక్షేమం కోసం, జాతీయ విపత్తులు సంభవించినప్పుడు సంగీత కచేరీలు నిర్వహించి జైరాజ్ విరాళాలు సేకరించేవారు. హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించిన జైరాజ్ తెలుగువాడై ఉండి కూడా ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేకపోయానన్న బాధని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించేవారట. తెలుగులో చిత్తూరు నాగయ్యతో కలిసి ఒక చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేసుకున్నా నాగయ్య గారు మరణించడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ఆగష్టు 11వ తేది 2000 సంవత్సరంలో ముంబాయిలో తన 90వ యేట తుది శ్వాస విడిచిన పైడి జైరాజ్ చలన చిత్ర సీమలో తనదైన శైలితో నటనా చాతుర్యంతో సంచలన విజయాలను సాధించి భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలం కృషి చేసాడు. మూకీ నుంచి టాకీ దాకా జయకేతనాలెగరేసి డెబ్భైమైళ్ళ సినీ చరితకు వారధిగా నిలిచిన తొలితరం నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన పైడి జైరాజ్ పేర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పురస్కారాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ముదావహం, అభినందనీయం. అంటుంటే తెలంగాణ 366 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude> n86gl3zel0non4tgrpp5wv1vb8gz990 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/388 104 211836 552208 2026-04-08T15:27:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '103 భా రతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను సుసంపన్నమయిన బహువిధమయిన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము దానికి అర్హుడనగుటకై కృషి...' 552208 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>103 భా రతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను సుసంపన్నమయిన బహువిధమయిన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము దానికి అర్హుడనగుటకై కృషి చేయుదునని, నేను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులనూ, పెద్దలందరినీ గౌరవింతునని, నా దేశముపట్ల నా ప్రజల పట్ల భక్తిశ్రద్ధలు కలిగి వుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను వారి శ్రేయోభివృద్ధులే, నా అనందమునకు మూలము. ఈ ప్రతిజ్ఞ మన పాఠశాలలో విద్యార్థులు ప్రతి నిత్యం ప్రార్ధన సమయంలో చదవడం మనందరికీ విదితమే. ప్రాథమిక స్థాయి నుండి హైస్కూల్ స్థాయి వరకు అన్ని పాఠ్యపుస్తకాలలో పొందుపరచాయి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఎందువల్లో ఈ రచయిత పేరు చాలాకాలం అజ్ఞాతంగా వుండిపోయింది. జనగణమన, వందేమాతరం, తర్వాత అదే కోవలో నిత్యం మనపాఠశాలలో విద్యార్థులచే చదివిస్తున్న ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిజ్ఞ రచయితగా పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు పాఠ్య పుస్తకాలలో ప్రచురించడం వారి పేరు వెలుగులోకి రావడం సంతోషకరమైన విషయం. పైడిమర్రి వెంకట సుబ్బారావు - మేరెడ్డి యాదగిరి రెడ్డి పైడిమర్రి సుబ్బారావు తెలంగాణాలో నల్లగొండ జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని అన్నెపర్తి గ్రామంలో జూన్ 10, 1916లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాంబాయమ్మ, రామయ్య. వీరి విద్యాభ్యాసం నల్లగొండలోనే జరిగింది. వీరి కుటుంబం ఇప్పటికి నల్లగొండలోనే వుంది. సుబ్బారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త. రచనా వ్యాసాంగంలోని వివిధ ప్రక్రియలలో చేయి తిరిగినవాడు. బహుభాషా కోవిదుడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పార్సీ భాషలలో వీరికి ప్రావీణ్యం వుంది. సుబ్బారావు అప్పటి హైదరాబాదు రాష్ట్రంలో వుద్యోగంలో చేరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ట్రెజరీ శాఖలో చేరి వివిధ జిల్లాలో పనిచేశాడు. హైదరాబాదు, బీదరు, నిజామాబాదు, ఖమ్మం, నల్లగొండ, నెల్లూరు, విశాఖ పట్నం జిల్లాలలో జిల్లా కోశాధికారిగా పనిచేశాడు. వారు విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు 1962లో చైనా యుద్ధం వచ్చింది. చైనా విద్యార్థులు యువకులకు దేశభక్తిని పెంపొందించే అంశాలు వాళ్ళ పాఠ్యపుస్తకాలలో వుండడం సుబ్బారావు గమనించారు. మనదేశపు విద్యార్థులు, యువతలో దేశభక్తిని ప్రేరేపించే వుద్దేశ్యంతో 'ప్రతిజ్ఞ' రాశారు సుబ్బారావు. తను రాసిన ప్రతిజ్ఞను ప్రముఖ సాహితీవేత్త, స్వాతంత్య్రపోరాట యోధులు, తనకు సన్నిహితుడైన తెన్నేటి A తెలంగాణ (367 తేజోమూర్తులు<noinclude><references/></noinclude> bjig8f2hme1qd7234qfyiz7kur5e2zq పుట:పటం కతలు.pdf/69 104 211837 552227 2026-04-08T16:25:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '52 పటం కతలు శివుడు ప్రత్యక్షమై నీవు పెండ్లి చేసుకుంటే సంతానం అదే కలుగుతుందని చెప్పాడు. భార్య లేకుండానే తనకు సంతానం కలగాలని కోరుకుంటాడు. అపుడు కౌండిన్యుడికి భార్య లేకుండగన...' 552227 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>52 పటం కతలు శివుడు ప్రత్యక్షమై నీవు పెండ్లి చేసుకుంటే సంతానం అదే కలుగుతుందని చెప్పాడు. భార్య లేకుండానే తనకు సంతానం కలగాలని కోరుకుంటాడు. అపుడు కౌండిన్యుడికి భార్య లేకుండగనే ఐదు మల్లెపూవుల్లో ఐదుగురు కొడుకులను, ఒక కూతురిని పుట్టిస్తాడు. వరం వల్ల కలిగిన కొడుకులకు ఆదిగౌడ్ అని పేరుపెట్టారు. అయితే ఒకే పూవులో పుంగమ గౌడ్ తో పాటుగా పుట్టిన ఆడ శిశువు 'సురమాంబకు వివాహం జరిపిస్తాడు. అదేవిధంగా మిగతా ఐదుగురు కుమారులకు కూడా వివాహం చేస్తాడు. ఈ విధంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ కౌండిన్యుడితో పాటుగా... పుట్టిన తాటి, ఈత, ఇప్పచెట్ల నుంచి కల్లు మోసుకొని వస్తున్నారు. చిన్నవాడైన పుంగమా గౌడ్, అతని బావ కంఠమా గౌడ్ లు ఇంటివద్దనే కల్లు అమ్ముతూ... భక్తిపరులై పూజా పునస్కారాలు, దానధర్మాలు చేస్తున్నారు. దీనిని భరించలేక నలుగురు పెద్దకొడుకుల భార్యలు ఒకరోజు వారు తమ భర్తలతో 'మనమందరం కష్టపడుతూ ఉంటే.. వారేమో ఇంటి వద్ద హాయిగా ఉంటున్నారు. కష్టపడేది మనం. పుణ్యము పొందేది వారు' అని చెబుతారు. వేరుపడి ఆస్తులన్నింటిని పంచుకుందామని నిశ్చయించుకుంటారు. ఈ విషయం చిన్న తమ్ముడగు పుంగమా గౌడ్ చెప్పి అందరూ కలిసి తండ్రి వద్దకు వెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తారు. కొడుకులకు ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో సంపాదించిన ధనాన్ని అంతా శంకరుని వద్దకు తీసుకుపోయి పంచుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క కొడుకు తనవంతుకు వచ్చిన ధనాన్ని తీసుకుపోతారు. ఈ సందర్భంలో పెద్దకొడుకు ఆదిగౌడ్ ఒక ధనం పెట్టెను తీసుకొని సభామందిరం నుంచి తలచుకొని విడిపోతున్నందు వల్ల 'తల ఈడిగ' వానిగా జీవిస్తానని వెళ్లిపోతాడు. ఈ విధంగా నలుగురు వెళ్లిపోయిన తరువాత చిన్నవాడైన పుంగమగౌడ్తో నీ సంగతి ఏమిటి అని శంకరుడు ప్రశ్నిస్తాడు. మా తండ్రి కట్టించిన కోటలో బావతో కలిసి ఉంటూ.. మీ పూజలు చేసుకుంటూ గతంలో మాదిరిగా దానధర్మాలు చేస్తూ గౌడ కుల ఆచారాలు కాపాడుతూ కల్లుగీసి అమ్ముతూ గౌండ్ల వానిగా ఉంటానని చెప్పి అతను తన బావతో కలిసి జీవిస్తుంటాడు.<noinclude><references/></noinclude> 2tdcxgmz2661h7oy2rtxne5k9gbbxja 552303 552227 2026-04-09T06:29:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552303 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|52||పటం కతలు}}</noinclude> శివుడు ప్రత్యక్షమై నీవు పెండ్లి చేసుకుంటే సంతానం అదే కలుగుతుందని చెప్పాడు. భార్య లేకుండానే తనకు సంతానం కలగాలని కోరుకుంటాడు. అపుడు కౌండిన్యుడికి భార్య లేకుండగనే ఐదు మల్లెపూవుల్లో ఐదుగురు కొడుకులను, ఒక కూతురిని పుట్టిస్తాడు. వరం వల్ల కలిగిన కొడుకులకు ఆదిగౌడ్ అని పేరుపెట్టారు. అయితే ఒకే పూవులో పుంగమ గౌడ్ తో పాటుగా పుట్టిన ఆడ శిశువు 'సురమాంబకు వివాహం జరిపిస్తాడు. అదేవిధంగా మిగతా ఐదుగురు కుమారులకు కూడా వివాహం చేస్తాడు. ఈ విధంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ కౌండిన్యుడితో పాటుగా...పుట్టిన తాటి, ఈత, ఇప్పచెట్ల నుంచి కల్లు మోసుకొని వస్తున్నారు. చిన్నవాడైన పుంగమా గౌడ్, అతని బావ కంఠమా గౌడ్ లు ఇంటివద్దనే కల్లు అమ్ముతూ... భక్తిపరులై పూజా పునస్కారాలు, దానధర్మాలు చేస్తున్నారు. దీనిని భరించలేక నలుగురు పెద్దకొడుకుల భార్యలు ఒకరోజు వారు తమ భర్తలతో 'మనమందరం కష్టపడుతూ ఉంటే.. వారేమో ఇంటి వద్ద హాయిగా ఉంటున్నారు. కష్టపడేది మనం. పుణ్యము పొందేది వారు' అని చెబుతారు. వేరుపడి ఆస్తులన్నింటిని పంచుకుందామని నిశ్చయించుకుంటారు. ఈ విషయం చిన్న తమ్ముడగు పుంగమా గౌడ్ చెప్పి అందరూ కలిసి తండ్రి వద్దకు వెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తారు. కొడుకులకు ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో సంపాదించిన ధనాన్ని అంతా శంకరుని వద్దకు తీసుకుపోయి పంచుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క కొడుకు తనవంతుకు వచ్చిన ధనాన్ని తీసుకుపోతారు. ఈ సందర్భంలో పెద్దకొడుకు ఆదిగౌడ్ ఒక ధనం పెట్టెను తీసుకొని సభామందిరం నుంచి తలచుకొని విడిపోతున్నందు వల్ల 'తల ఈడిగ' వానిగా జీవిస్తానని వెళ్లిపోతాడు. ఈ విధంగా నలుగురు వెళ్లిపోయిన తరువాత చిన్నవాడైన పుంగమగౌడ్తో నీ సంగతి ఏమిటి అని శంకరుడు ప్రశ్నిస్తాడు. మా తండ్రి కట్టించిన కోటలో బావతో కలిసి ఉంటూ.. మీ పూజలు చేసుకుంటూ గతంలో మాదిరిగా దానధర్మాలు చేస్తూ గౌడ కుల ఆచారాలు కాపాడుతూ కల్లుగీసి అమ్ముతూ గౌండ్ల వానిగా ఉంటానని చెప్పి అతను తన బావతో కలిసి జీవిస్తుంటాడు.<noinclude><references/></noinclude> d8ntgak9hmm8ifzkm2m071vh09nk4u2 పుట:పటం కతలు.pdf/70 104 211838 552228 2026-04-08T16:26:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు దేశాల మీదకి వెళ్లడం 33 53 దసరా పండుగ వెళ్లినంక ఒక మంచిరోజును ఎంచుకొని దేశాల మీదికి పోయేందుకు ముహూర్తము నిర్ణయిస్తారు. బయలుదేరే రోజు వటం, వాద్యపరికరాలన్నింటిని ఇంట్...' 552228 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు దేశాల మీదకి వెళ్లడం 33 53 దసరా పండుగ వెళ్లినంక ఒక మంచిరోజును ఎంచుకొని దేశాల మీదికి పోయేందుకు ముహూర్తము నిర్ణయిస్తారు. బయలుదేరే రోజు వటం, వాద్యపరికరాలన్నింటిని ఇంట్లోని దేవుని ముందుంచుతారు. ఊదు వెలిగించి, కుంకుమ చల్లి, కొబ్బరికాయ కొడతారు. మూటాముల్లె సర్దుకొని ఏ ఊరికి పోవాలనుకుంటారో ఆ ఊరికిపోతారు. ఊరిలోకి ప్రవేశించిన తరువాత ముందుగా కులపెద్ద ఇంటికిపోయి నమస్కరించి కులపెద్దతో" అయ్యా! మేము గౌడజెట్టీలం. మిమ్మల్ని అదుక్కునే ఆర్తిబిడ్డలం. భోజన వసతి, ఉండటానికి ఇంటివసతి కల్పించాలని' కులపెద్దను అడుగుతారు. అతను ఒప్పుకొని తన కులం వారందరికీ తెలియజేసి భోజన వసతి ఏర్పాటు చేస్తాడు. గ్రామంలో ఉన్నన్ని రోజులు వీళ్లకు రోజుకు ఒకరు బియ్యం, ఉప్పు, పప్పులు ఇస్తారు. కథ చెప్పినన్ని రోజులు వారు తమ ఇండ్లకు తీసుకుపోయి కల్లు, సారాయి పోస్తారు. త్యాగం నిర్ణయం కులపెద్ద గ్రామంలోని గౌండ్ల వారందరినీ పిలిపించి సమావేశపరుస్తాడు. చాపలో మద్దెల, హార్మోనియం, పటం ఉంచుతారు. ఇక్కడ ఉన్న వారందరికీ గౌడజెట్టీల్లో ఒకరు బొట్టుపెడతారు. కులపెద్ద విషయం ఏమిటని అడుగగా వారు అ! రెండేండ్ల తరువాత మీ ఊరికి వచ్చినాం. మీరు కథ చెప్పించాలి అని కులపెద్దతో చెబుతారు. కులపెద్ద అందరితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాడు. గ్రామంలోని గౌండ్ల వారి ఇండ్లను బట్టి అందరూ సమానంగా డబ్బులు వేసుకొని ఆ మొత్తాన్ని కులపెద్ద వసూలు చేసి వారికి ఇస్తాడు. కొన్ని గ్రామాల్లో త్యాగం ఇవ్వం అని అంటే గ్రామంలోని ఒక్కొక్క గౌండ్ల వారింటికి పోయి ఒక్కొక్కరితో తమ బాధలను వివరించి ఒప్పించేటట్లు చేస్తారు. ఆ విధంగా త్యాగం కుదిరిన తరువాత గౌండ్ల వారందరినీ కంఠ మహేశ్వరుడి దీవెన కలిగి అందరూ శుభంగా ఉండాలి జయీభవ.. విజయీభవ అని పొగుడుతారు.<noinclude><references/></noinclude> e5gjf6wclwzb9ns08uwh8dm86awsdfw 552304 552228 2026-04-09T06:36:33Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552304 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||53}}</noinclude> '''దేశాల మీదకి వెళ్లడం ''' దసరా పండుగ వెళ్లినంక ఒక మంచిరోజును ఎంచుకొని దేశాల మీదికి పోయేందుకు ముహూర్తము నిర్ణయిస్తారు. బయలుదేరే రోజు వటం, వాద్యపరికరాలన్నింటిని ఇంట్లోని దేవుని ముందుంచుతారు. ఊదు వెలిగించి, కుంకుమ చల్లి, కొబ్బరికాయ కొడతారు. మూటాముల్లె సర్దుకొని ఏ ఊరికి పోవాలనుకుంటారో ఆ ఊరికిపోతారు. ఊరిలోకి ప్రవేశించిన తరువాత ముందుగా కులపెద్ద ఇంటికిపోయి నమస్కరించి కులపెద్దతో" అయ్యా! మేము గౌడజెట్టీలం. మిమ్మల్ని అదుక్కునే ఆర్తిబిడ్డలం. భోజన వసతి, ఉండటానికి ఇంటివసతి కల్పించాలని' కులపెద్దను అడుగుతారు. అతను ఒప్పుకొని తన కులం వారందరికీ తెలియజేసి భోజన వసతి ఏర్పాటు చేస్తాడు. గ్రామంలో ఉన్నన్ని రోజులు వీళ్లకు రోజుకు ఒకరు బియ్యం, ఉప్పు, పప్పులు ఇస్తారు. కథ చెప్పినన్ని రోజులు వారు తమ ఇండ్లకు తీసుకుపోయి కల్లు, సారాయి పోస్తారు. '''త్యాగం నిర్ణయం ''' కులపెద్ద గ్రామంలోని గౌండ్ల వారందరినీ పిలిపించి సమావేశపరుస్తాడు. చాపలో మద్దెల, హార్మోనియం, పటం ఉంచుతారు. ఇక్కడ ఉన్న వారందరికీ గౌడజెట్టీల్లో ఒకరు బొట్టుపెడతారు. కులపెద్ద విషయం ఏమిటని అడుగగా వారు అ! రెండేండ్ల తరువాత మీ ఊరికి వచ్చినాం. మీరు కథ చెప్పించాలి అని కులపెద్దతో చెబుతారు. కులపెద్ద అందరితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాడు. గ్రామంలోని గౌండ్ల వారి ఇండ్లను బట్టి అందరూ సమానంగా డబ్బులు వేసుకొని ఆ మొత్తాన్ని కులపెద్ద వసూలు చేసి వారికి ఇస్తాడు. కొన్ని గ్రామాల్లో త్యాగం ఇవ్వం అని అంటే గ్రామంలోని ఒక్కొక్క గౌండ్ల వారింటికి పోయి ఒక్కొక్కరితో తమ బాధలను వివరించి ఒప్పించేటట్లు చేస్తారు. ఆ విధంగా త్యాగం కుదిరిన తరువాత గౌండ్ల వారందరినీ కంఠ మహేశ్వరుడి దీవెన కలిగి అందరూ శుభంగా ఉండాలి జయీభవ.. విజయీభవ అని పొగుడుతారు.<noinclude><references/></noinclude> 3oun4y37ppfwghs6oywhptusrmil4g8 పుట:పటం కతలు.pdf/71 104 211839 552229 2026-04-08T16:26:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '54 పటం కతలు ప్రదర్శన కథలు త్యాగం నిర్ణయం జరిగిన తరువాత మంచిరోజు చూసి గౌడజెట్టీలు కథ ప్రారంభిస్తారు. సాధారణంగా పటం కథలన్నింటిని పగలు చెబుతారు. ఒక్కొక్కసారి ఇష్టానుసారం రాత...' 552229 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>54 పటం కతలు ప్రదర్శన కథలు త్యాగం నిర్ణయం జరిగిన తరువాత మంచిరోజు చూసి గౌడజెట్టీలు కథ ప్రారంభిస్తారు. సాధారణంగా పటం కథలన్నింటిని పగలు చెబుతారు. ఒక్కొక్కసారి ఇష్టానుసారం రాత్రివేళలో చెప్పమంటే చెబుతారు. పగలు కథను ప్రారంభించి నట్లయితే ఉదయం పూట భోజనాలు చేసినంక 11 లేదా 12 గంటలకు ప్రారంభించి సాయంకాలం 4 లేదా 5 గంటలకు ముగించుతారు. రాత్రివేళలో కథ చెప్పినట్లయితే రాత్రి భోజనాలు ముగించినంక 9 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుఝాము 3 గంటల వరకు చెబుతారు. కథలను దినం విడిచి దినం చెప్పవచ్చు లేదా ప్రతిరోజు కూడా చెప్పవచ్చు. గౌడజెట్టీల వృత్తి గౌండ్ల వారికి కథలు చెప్పడం. కాబట్టి త్యాగం ప్రకారం గ్రామంలో ఎన్ని కథలు చెప్పాలనే ఒప్పందం ప్రకారం అన్ని కథలను చెబుతారు. అలాగే చనిపోయిన వారి పేరు మీద కూడా కొంతమంది చావుకథలు కూడా చెప్పిస్తారు. గ్రామంలోని గౌండ్ల వారు ఎక్కువగా 'గౌడపురాణం'ను చెప్పించడానికే ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి వీరు చెప్పే ముఖ్య కథల్లో 'గౌడపురాణం' ప్రధానమైనది. ఈ కథను ఐదు రోజులు ప్రదర్శిస్తారు. కథను ప్రారంభించిన మొదటిరోజు కౌండిన్యుని జననం, అతనికి సంతానం కలిగిన విధానం, అదేవిధంగా అతని పిల్లలకు వివాహాలు చేయడం వరకు చెబుతారు. రెండవరోజు పెండ్లి నుంచి మొదలుకొని కలకోడి పుంజు యుద్ధం జరిగే వరకు చెబుతారు. మూడవరోజు కౌండిన్యుని కుటుంబం వేరుపడటం, శంకరుడు సురమాంబ కల్లుముంతలో 'బంగారు లింగం'గా మారడం వరకు చెబుతారు. నాల్గవ రోజు కథకు సంబంధించిన వేషాలు వేసి కథ చెప్పగా.. ఐదవరోజు ఎల్లమ్మ బోనాల పండుగ చేస్తారు. వేదిక నిర్మాణం ప్రదర్శించడానికి అవసరమైన వేదికను గౌడజెట్టీలే ఏర్పాటు చేసుకుంటారు. కులపెద్దలు నిర్దేశించిన స్థలంలో తమ ప్రదర్శనకు అనుకూలంగా చతురుస్రాకారంలో<noinclude><references/></noinclude> q079h2awcf1dqdebr0nmi0oygv63bco 552306 552229 2026-04-09T06:42:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552306 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|54||పటం కతలు}}</noinclude> '''ప్రదర్శన కథలు ''' త్యాగం నిర్ణయం జరిగిన తరువాత మంచిరోజు చూసి గౌడజెట్టీలు కథ ప్రారంభిస్తారు. సాధారణంగా పటం కథలన్నింటిని పగలు చెబుతారు. ఒక్కొక్కసారి ఇష్టానుసారం రాత్రివేళలో చెప్పమంటే చెబుతారు. పగలు కథను ప్రారంభించినట్లయితే ఉదయం పూట భోజనాలు చేసినంక 11 లేదా 12 గంటలకు ప్రారంభించి సాయంకాలం 4 లేదా 5 గంటలకు ముగించుతారు. రాత్రివేళలో కథ చెప్పినట్లయితే రాత్రి భోజనాలు ముగించినంక 9 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుఝాము 3 గంటల వరకు చెబుతారు. కథలను దినం విడిచి దినం చెప్పవచ్చు లేదా ప్రతిరోజు కూడా చెప్పవచ్చు. గౌడజెట్టీల వృత్తి గౌండ్ల వారికి కథలు చెప్పడం. కాబట్టి త్యాగం ప్రకారం గ్రామంలో ఎన్ని కథలు చెప్పాలనే ఒప్పందం ప్రకారం అన్ని కథలను చెబుతారు. అలాగే చనిపోయిన వారి పేరు మీద కూడా కొంతమంది చావుకథలు కూడా చెప్పిస్తారు. గ్రామంలోని గౌండ్ల వారు ఎక్కువగా 'గౌడపురాణం'ను చెప్పించడానికే ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి వీరు చెప్పే ముఖ్య కథల్లో 'గౌడపురాణం' ప్రధానమైనది. ఈ కథను ఐదు రోజులు ప్రదర్శిస్తారు. కథను ప్రారంభించిన మొదటిరోజు కౌండిన్యుని జననం, అతనికి సంతానంకలిగిన విధానం, అదేవిధంగా అతని పిల్లలకు వివాహాలు చేయడం వరకు చెబుతారు. రెండవరోజు పెండ్లి నుంచి మొదలుకొని కలకోడి పుంజు యుద్ధం జరిగే వరకు చెబుతారు. మూడవరోజు కౌండిన్యుని కుటుంబం వేరుపడటం, శంకరుడు సురమాంబ కల్లుముంతలో 'బంగారు లింగం'గా మారడం వరకు చెబుతారు. నాల్గవ రోజు కథకు సంబంధించిన వేషాలు వేసి కథ చెప్పగా.. ఐదవరోజు ఎల్లమ్మ బోనాల పండుగ చేస్తారు. '''వేదిక నిర్మాణం ''' ప్రదర్శించడానికి అవసరమైన వేదికను గౌడజెట్టీలే ఏర్పాటు చేసుకుంటారు. కులపెద్దలు నిర్దేశించిన స్థలంలో తమ ప్రదర్శనకు అనుకూలంగా చతురుస్రాకారంలో<noinclude><references/></noinclude> t36wtaobuj1crea4lwhp7z7p0sf2g2o పుట:పటం కతలు.pdf/72 104 211840 552230 2026-04-08T16:26:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 55 నాలుగు గదల(కర్రలు)ను భూమిలో పాతుతారు. కర్రల పైభాగంలో నీడను ఇచ్చే / తెర / చద్దరును పరిచి దారాలతో బిగించి కడతారు. ఎక్కువగా పరదా రంగులు కలది వాడటం వల్ల ఆకర్షణీయంగా కని...' 552230 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 55 నాలుగు గదల(కర్రలు)ను భూమిలో పాతుతారు. కర్రల పైభాగంలో నీడను ఇచ్చే / తెర / చద్దరును పరిచి దారాలతో బిగించి కడతారు. ఎక్కువగా పరదా రంగులు కలది వాడటం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తూర్పు లేదా ఉత్తర దిశగా ముఖం చూపునట్లు వేదికను ఏర్పాటు చేస్తారు. వేదిక క్రింది భాగాన చాపలు లేదా ఐల్లలను వేస్తారు. పటం కథకు మాత్రం వెనుక గుంజలకు ఒక ఎర్రరంగు పరదాను వేలాడదీసి.. దానిముందు 'పటం' కడతారు. దర్శకుల వేషధారణ ముగ్గురు లేదా ఐదుగురు వ్యక్తులు పటం కథ చెబుతారు. కేవలం మగవాళ్లే కథ చెబుతారు. అదవారు కథలు చెప్పరు. ఒకరు ప్రధాన కథకులు, మద్దెల / తబలా వాయించడానికి ఒకరు, హార్మోనియం వాయించడానికి ఒకరు, ఇద్దరు వంతపాడుతూ తాళాలు కొడతారు. కొన్ని సందర్భాల్లో ముగ్గురే కళాకారులు ఉంటే... ఒకరు ప్రధాన కథకులుగా కథ చెబుతుంటే.. మిగతా ఇద్దరు వాద్యపరికరాలు వాయించుకుంటూ వారే వంత పాడుతుంటారు. ముఖానికి ఏ విధమైన రంగులు వేసుకోకుండానే పటం కథను చెబుతారు. ప్రధాన కథకుడు కథను చెప్పేటప్పుడు తెల్లని ధోవతి, లాల్చి మాదిరిగా ఉన్న చొక్కాను ధరిస్తాడు. నడుముకు ఎర్రని గుడ్డను బిగించి కట్టుకుంటాడు. తలకు రుమాలు చుట్టుకుంటాడు. కాళ్లకు గజ్జెలు ధరిస్తాడు. కథ చెప్పేటప్పుడు కథకనుగుణంగా పటంలోని బొమ్మలను ప్రేక్షకులకు చూపించడానికి పొడవైన నల్లని బెత్తం పట్టుకుంటాడు. మిగతా కథకులు సాధారణ దుస్తులనే తొడుక్కుంటారు. కొందరు కళాకారులు చెవికి మకర కుందనాలు పెట్టుకుంటారు. తల వెంట్రుకలును పొడవునా మెడ మీద వరకు ఉండేవిధంగా పెంచుకుంటారు. కథా వస్తువు గౌడ పురాణమును పూర్వకాలంలో తాటికమ్మల(తాళపత్రాల పై రాసు కొనేవారు. దానిని పెద్దగౌడు ఇంట్లో కూర్చొని ఒకరు చదువుతూ ఉంటే మరొకరు దానికి అర్థం చెప్పేవారు. గౌండ్లు అందరూ చుట్టూ కూర్చొని కథను వినేవారు. ఈ విధమైన కథ చెబుతున్నపుడు వాద్య పరికరాలు ఉపయోగించేవారు కాదు.<noinclude><references/></noinclude> abipy1xu5of0sk8fqlt4yc4imhcumfq 552307 552230 2026-04-09T06:52:01Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552307 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||55}}</noinclude> నాలుగు గదల(కర్రలు)ను భూమిలో పాతుతారు. కర్రల పైభాగంలో నీడను ఇచ్చే విధంగా పరద/ తెర / చద్దరును పరిచి దారాలతో బిగించి కడతారు. ఎక్కువగా పరదా రంగులు కలది వాడటం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తూర్పు లేదా ఉత్తర దిశగా ముఖం చూపునట్లు వేదికను ఏర్పాటు చేస్తారు. వేదిక క్రింది భాగాన చాపలు లేదా బల్లలను వేస్తారు. పటం కథకు మాత్రం వెనుక గుంజలకు ఒక ఎర్రరంగు పరదాను వేలాడదీసి.. దానిముందు 'పటం' కడతారు. '''ప్రదర్శకులు వేషధారణ ''' ముగ్గురు లేదా ఐదుగురు వ్యక్తులు పటం కథ చెబుతారు. కేవలం మగవాళ్లే కథ చెబుతారు. అదవారు కథలు చెప్పరు. ఒకరు ప్రధాన కథకులు, మద్దెల /తబలా వాయించడానికి ఒకరు, హార్మోనియం వాయించడానికి ఒకరు, ఇద్దరు వంత పాడుతూ తాళాలు కొడతారు. కొన్ని సందర్భాల్లో ముగ్గురే కళాకారులు ఉంటే... ఒకరు ప్రధాన కథకులుగా కథ చెబుతుంటే.. మిగతా ఇద్దరు వాద్యపరికరాలు వాయించుకుంటూ వారే వంత పాడుతుంటారు. ముఖానికి ఏ విధమైన రంగులు వేసుకోకుండానే పటం కథను చెబుతారు. ప్రధాన కథకుడు కథను చెప్పేటప్పుడు తెల్లని ధోవతి, లాల్చి మాదిరిగా ఉన్న చొక్కాను ధరిస్తాడు. నడుముకు ఎర్రని గుడ్డను బిగించి కట్టుకుంటాడు. తలకు రుమాలు చుట్టుకుంటాడు. కాళ్లకు గజ్జెలు ధరిస్తాడు. కథ చెప్పేటప్పుడు కథకనుగుణంగా పటంలోని బొమ్మలను ప్రేక్షకులకు చూపించడానికి పొడవైన నల్లని బెత్తం పట్టుకుంటాడు. మిగతా కథకులు సాధారణ దుస్తులనే తొడుక్కుంటారు. కొందరు కళాకారులు చెవికి మకర కుందనాలు పెట్టుకుంటారు. తల వెంట్రుకలును పొడవునా మెడ మీద వరకు ఉండేవిధంగా పెంచుకుంటారు. '''కథా వస్తువు ''' గౌడ పురాణమును పూర్వకాలంలో తాటికమ్మల(తాళపత్రాల పై రాసు కొనేవారు. దానిని పెద్దగౌడు ఇంట్లో కూర్చొని ఒకరు చదువుతూ ఉంటే మరొకరు దానికి అర్థం చెప్పేవారు. గౌండ్లు అందరూ చుట్టూ కూర్చొని కథను వినేవారు. ఈ విధమైన కథ చెబుతున్నపుడు వాద్య పరికరాలు ఉపయోగించేవారు కాదు.<noinclude><references/></noinclude> 7bsvd9invlvbbpaafycpxwbybnof6l7 పుట:పటం కతలు.pdf/73 104 211841 552231 2026-04-08T16:27:16Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '56 పటం కతలు అయితే పైవిధంగా కథ చెబుతుంటే గౌండ్ల వారికి సరిగ్గా అర్థంకావట్లేదని భావించి, తాళపత్ర గ్రంథాల్లో ఉన్న కథను ఆధారం చేసుకుని నకాశి ద్వారా చిత్రపటాన్ని తయారుచేయించి...' 552231 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>56 పటం కతలు అయితే పైవిధంగా కథ చెబుతుంటే గౌండ్ల వారికి సరిగ్గా అర్థంకావట్లేదని భావించి, తాళపత్ర గ్రంథాల్లో ఉన్న కథను ఆధారం చేసుకుని నకాశి ద్వారా చిత్రపటాన్ని తయారుచేయించి పటం ద్వారా కథను చెబుతున్నారు. తాళపత్రాలు కాలగర్భంలో కలవడంతో దానికి సంబంధించిన ఆధారాలు లభ్యంకావడం లేదు. ప్రస్తుతం వంశపారపర్యంగానే కథలు చెబుతున్నారు. అయితే - గౌడపురాణం కాకుండా చెప్పే మిగతా కొన్ని కథలకు పుస్తకాలు ఉన్నాయి. వీటిని ఈ మధ్యకాలంలోనే ఉపయోగిస్తూ యక్షగాన ప్రదర్శనలిస్తున్నారు. ప్రదర్శనలో ప్రధానంగా ఉపయోగించేది పటం. దానితో పాటుగా తబల / మద్దెల, హార్మోనియం, రెండు తాళాలు, కాళ్ల గజ్జెలు, పొడవైన జిట్రేగి కర్రను ఉపయోగిస్తారు. ప్రదర్శనా రీతి కథలను మొదలు పెట్టడానికై గౌండ్ల వారు ఏదైన ఒక మంచిరోజును ముహూర్తముగా నిర్ణయిస్తారు. ఎక్కువగా విదియ, తదియలలో, అష్టనవమిలు రాకుండా చూసి సోమ, బుధ, శుక్రవారాలలో గాని కథ ప్రారంభిస్తారు. ఏర్పాటుచేసిన వేదిక పైన రెండు గుంజలకు పటాన్ని వేలాడదీస్తారు. ప్రారంభానికి ముందు ప్రేక్షకులు రావడం కొరకు వాద్యపరికరాలు వాయిస్తూ, పాటలు పాడుతారు. ప్రేక్షకులు చాలామంది వచ్చిన తర్వాత మేళం పెద్దమనిషి పటం ముందు ఊదు ముట్టించి, మనసులో దేవుని ప్రార్థించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టుతారు. కొన్ని సందర్భాల్లో పెద్దగాడుతో కొబ్బరికాయ కొట్టిస్తారు. ఆ తరువాత గణపతి ప్రార్ధనతో కథనం ప్రారంభిస్తారు. గాండ్లు అందరూ కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. గౌడ పురాణమును ఐదురోజులు చెబుతారు. అయితే మొదటిరోజు కొబ్బరికాయ కొట్టి కథను ప్రారంభించగా.. రెండవరోజు కథలో ఎల్లమ్మ పుట్టినపుడు కొబ్బరికాయ కొట్టి, ఊదు వెలిగించి ప్రార్థన చేస్తారు. మూడవ రోజు కథలో ప్రత్యేకత కనిపించదు. నాల్గవ రోజు మాత్రం కథ పూర్తికాగానే పటం ముందు కోడిని కోస్తారు. ఆ తర్వాత ఐదవ రోజు గౌండ్ల వారందరూ బోనాలు చేసి ఎల్లమ్మ పండుగను ఘనంగా<noinclude><references/></noinclude> smymizddyarm3qu0g7fh4gw74y82lt8 552331 552231 2026-04-09T10:06:49Z A.Murali 3019 552331 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|56||పటం కతలు}}</noinclude> అయితే పైవిధంగా కథ చెబుతుంటే గౌండ్ల వారికి సరిగ్గా అర్థంకావట్లేదని భావించి, తాళపత్ర గ్రంథాల్లో ఉన్న కథను ఆధారం చేసుకుని నకాశి ద్వారా చిత్రపటాన్ని తయారుచేయించి పటం ద్వారా కథను చెబుతున్నారు. తాళపత్రాలు కాలగర్భంలో కలవడంతో దానికి సంబంధించిన ఆధారాలు లభ్యంకావడం లేదు. ప్రస్తుతం వంశపారపర్యంగానే కథలు చెబుతున్నారు. అయితే - గౌడపురాణం కాకుండా చెప్పే మిగతా కొన్ని కథలకు పుస్తకాలు ఉన్నాయి. వీటిని ఈ మధ్యకాలంలోనే ఉపయోగిస్తూ యక్షగాన ప్రదర్శనలిస్తున్నారు. ప్రదర్శనలో ప్రధానంగా ఉపయోగించేది పటం. దానితో పాటుగా తబల / మద్దెల, హార్మోనియం, రెండు తాళాలు, కాళ్ల గజ్జెలు, పొడవైన జిట్రేగి కర్రను ఉపయోగిస్తారు. '''ప్రదర్శనా రీతి ''' కథలను మొదలు పెట్టడానికై గౌండ్ల వారు ఏదైన ఒక మంచిరోజును ముహూర్తముగా నిర్ణయిస్తారు. ఎక్కువగా విదియ, తదియలలో, అష్టనవమిలు రాకుండా చూసి సోమ, బుధ, శుక్రవారాలలో గాని కథ ప్రారంభిస్తారు. ఏర్పాటుచేసిన వేదిక పైన రెండు గుంజలకు పటాన్ని వేలాడదీస్తారు. ప్రారంభానికి ముందు ప్రేక్షకులు రావడం కొరకు వాద్యపరికరాలు వాయిస్తూ, పాటలు పాడుతారు. ప్రేక్షకులు చాలామంది వచ్చిన తర్వాత మేళం పెద్దమనిషి పటం ముందు ఊదు ముట్టించి, మనసులో దేవుని ప్రార్థించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టుతారు. కొన్ని సందర్భాల్లో పెద్దగాడుతో కొబ్బరికాయ కొట్టిస్తారు. ఆ తరువాత గణపతి ప్రార్ధనతో కథనం ప్రారంభిస్తారు. గాండ్లు అందరూ కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. గౌడ పురాణమును ఐదురోజులు చెబుతారు. అయితే మొదటిరోజు కొబ్బరికాయ కొట్టి కథను ప్రారంభించగా.. రెండవరోజు కథలో ఎల్లమ్మ పుట్టినపుడు కొబ్బరికాయ కొట్టి, ఊదు వెలిగించి ప్రార్థన చేస్తారు. మూడవ రోజు కథలో ప్రత్యేకత కనిపించదు. నాల్గవ రోజు మాత్రం కథ పూర్తికాగానే పటం ముందు కోడిని కోస్తారు. ఆ తర్వాత ఐదవ రోజు గౌండ్ల వారందరూ బోనాలు చేసి ఎల్లమ్మ పండుగను ఘనంగా<noinclude><references/></noinclude> ib5mlhq878d8g7wg9a7nqe61z64g1ap 552332 552331 2026-04-09T10:17:33Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552332 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|56||పటం కతలు}}</noinclude> అయితే పైవిధంగా కథ చెబుతుంటే గౌండ్ల వారికి సరిగ్గా అర్థంకావట్లేదని భావించి, తాళపత్ర గ్రంథాల్లో ఉన్న కథను ఆధారం చేసుకుని నకాశి ద్వారా చిత్రపటాన్ని తయారుచేయించి పటం ద్వారా కథను చెబుతున్నారు. తాళపత్రాలు కాలగర్భంలో కలవడంతో దానికి సంబంధించిన ఆధారాలు లభ్యంకావడం లేదు. ప్రస్తుతం వంశపారపర్యంగానే కథలు చెబుతున్నారు. అయితే - గౌడపురాణం కాకుండా చెప్పే మిగతా కొన్ని కథలకు పుస్తకాలు ఉన్నాయి. వీటిని ఈ మధ్యకాలంలోనే ఉపయోగిస్తూ యక్షగాన ప్రదర్శనలిస్తున్నారు. ప్రదర్శనలో ప్రధానంగా ఉపయోగించేది పటం. దానితో పాటుగా తబల /మద్దెల, హార్మోనియం, రెండు తాళాలు, కాళ్ల గజ్జెలు, పొడవైన జిట్రేగి కర్రను ఉపయోగిస్తారు. '''ప్రదర్శనా రీతి ''' కథలను మొదలు పెట్టడానికై గౌండ్ల వారు ఏదైన ఒక మంచిరోజును ముహూర్తముగా నిర్ణయిస్తారు. ఎక్కువగా విదియ, తదియలలో, అష్టనవమిలు రాకుండా చూసి సోమ, బుధ, శుక్రవారాలలో గాని కథ ప్రారంభిస్తారు. ఏర్పాటుచేసిన వేదిక పైన రెండు గుంజలకు పటాన్ని వేలాడదీస్తారు. ప్రారంభానికి ముందు ప్రేక్షకులు రావడం కొరకు వాద్యపరికరాలు వాయిస్తూ, పాటలు పాడుతారు. ప్రేక్షకులు చాలామంది వచ్చిన తర్వాత మేళం పెద్దమనిషి పటం ముందు ఊదు ముట్టించి, మనసులో దేవుని ప్రార్థించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టుతారు. కొన్ని సందర్భాల్లో పెద్దగాడుతో కొబ్బరికాయ కొట్టిస్తారు. ఆ తరువాత గణపతి ప్రార్ధనతో కథనం ప్రారంభిస్తారు. గౌండ్లు అందరూ కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. గౌడ పురాణమును ఐదురోజులు చెబుతారు. అయితే మొదటిరోజు కొబ్బరికాయ కొట్టి కథను ప్రారంభించగా.. రెండవరోజు కథలో ఎల్లమ్మ పుట్టినపుడు కొబ్బరికాయ కొట్టి, ఊదు వెలిగించి ప్రార్థన చేస్తారు. మూడవ రోజు కథలో ప్రత్యేకత కనిపించదు. నాల్గవ రోజు మాత్రం కథ పూర్తికాగానే పటం ముందు కోడిని కోస్తారు. ఆ తర్వాత ఐదవ రోజు గౌండ్ల వారందరూ బోనాలు చేసి ఎల్లమ్మ పండుగను ఘనంగా<noinclude><references/></noinclude> 5a1iu11073kfcv819zld6rzw56jn41f పుట:పటం కతలు.pdf/74 104 211842 552232 2026-04-08T16:27:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 57 జరుపుతారు. కథ చెబుతున్నపుడు మధ్యలో దేవతారాధన సందర్భం వచ్చినపుడు కూడా కొబ్బరికాయలు కొడతారు. కథలో పెండ్లిళ్లు వచ్చినపుడు వేదమంత్రాలు చదవడం, గౌండ్ల వారిచే కట్నాల...' 552232 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 57 జరుపుతారు. కథ చెబుతున్నపుడు మధ్యలో దేవతారాధన సందర్భం వచ్చినపుడు కూడా కొబ్బరికాయలు కొడతారు. కథలో పెండ్లిళ్లు వచ్చినపుడు వేదమంత్రాలు చదవడం, గౌండ్ల వారిచే కట్నాలు చదివించడం కూడా చేస్తారు. కథ చెప్పడం పూర్తయిన రోజు చివరలో హారతి వెలిగించి, హారతి పళ్లెంతో ప్రేక్షకుల మధ్యన తిరుగుతారు. ప్రేక్షకులు తమకు తోచిన విధంగా హారతి పళ్లెంలో డబ్బులు వేస్తారు. ఈ సందర్భంలో మంగళహారతి పాట పాడుతారు. ప్రేక్షకుల స్పందన కథ చెబుతున్నపుడు గౌండ్ల వారు వయోబేధం లేకుండా అందరూ వస్తారు. ఈ సమయంలో తమ వ్యక్తిగత పనులను కూడా మానుకుంటారు. గ్రామంలోని మిగతా కులాలవారు కూడా కథ దగ్గరకు వస్తారు. ప్రేక్షకులకు కథ నచ్చినపుడు కళాకారుల మెదలలో డబ్బు నోట్ల కాగితాలను దండగా చేసి వేస్తారు. కథలో హుషారు కలిగించే సంఘటనలు వచ్చినపుడు నవ్వుతారు. భక్తిరస ప్రధాన కథలైన సతీసావిత్రి, సత్యహరిశ్చంద్ర వంటి నాటకాల్లోని విషాద సంఘటనలు వచ్చినపుడు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా గౌడపురాణం కథలో సురమాంబ శివుణ్ణి పూజించే సందర్భంలో ప్రేక్షకులు వేదిక ముందుకువెళ్లి ఆ పాత్రకు కానుకలు చదివిస్తారు. ఆమె వెలిగించిన మంగళ హారతిని కండ్లకు అద్దుకొని దానిలో చిల్లర పైసలు కానుకలుగా వేస్తారు. ప్రదర్శన చివరలో 'ఒసగులు' అని చెప్పి అడుక్కుంటారు. ప్రేక్షకులు చిల్లర డబ్బులు ఇస్తారు. పది రూపాయలు లేదా 100, 500 రూపాయల వరకు ఇస్తే వాళ్ల పేరు చెప్పి పొగుడుతారు. కథల అనంతరం మేళంలోని కళాకారులందరూ సమానంగా వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటారు. పటం ఎవరికైతే ఉంటుందో అతనికి ముందే ఇంత ఇస్తామని కట్టడి చేసుకుంటారు. గౌడ పురాణంను గౌడజెట్టీలు పూర్వం మాదిరిగానే పటం ద్వారా ప్రదర్శిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలో గౌండ్ల కులం వారు ఇంకా కల్లుగీత వృత్తిలో ఉంటున్నందు వల్ల వీరి ఆశ్రిత కులం వారిని ఆదరించాలనే సంకల్పంతో<noinclude><references/></noinclude> n11zdmjbf2r98r0mi6udqgif77w1uil 552333 552232 2026-04-09T10:22:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552333 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||57}}</noinclude> జరుపుతారు. కథ చెబుతున్నపుడు మధ్యలో దేవతారాధన సందర్భం వచ్చినపుడు కూడా కొబ్బరికాయలు కొడతారు. కథలో పెండ్లిళ్లు వచ్చినపుడు వేదమంత్రాలు చదవడం, గౌండ్ల వారిచే కట్నాలు చదివించడం కూడా చేస్తారు. కథ చెప్పడం పూర్తయిన రోజు చివరలో హారతి వెలిగించి, హారతి పళ్లెంతో ప్రేక్షకుల మధ్యన తిరుగుతారు. ప్రేక్షకులు తమకు తోచిన విధంగా హారతి పళ్లెంలో డబ్బులు వేస్తారు. ఈ సందర్భంలో మంగళహారతి పాట పాడుతారు. '''ప్రేక్షకుల స్పందన ''' కథ చెబుతున్నపుడు గౌండ్ల వారు వయోబేధం లేకుండా అందరూ వస్తారు. ఈ సమయంలో తమ వ్యక్తిగత పనులను కూడా మానుకుంటారు. గ్రామంలోని మిగతా కులాలవారు కూడా కథ దగ్గరకు వస్తారు. ప్రేక్షకులకు కథ నచ్చినపుడు కళాకారుల మెదలలో డబ్బు నోట్ల కాగితాలను దండగా చేసి వేస్తారు. కథలో హుషారు కలిగించే సంఘటనలు వచ్చినపుడు నవ్వుతారు. భక్తిరస ప్రధాన కథలైన సతీసావిత్రి, సత్యహరిశ్చంద్ర వంటి నాటకాల్లోని విషాద సంఘటనలు వచ్చినపుడు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా గౌడపురాణం కథలో సురమాంబ శివుణ్ణి పూజించే సందర్భంలో ప్రేక్షకులు వేదిక ముందుకువెళ్లి ఆ పాత్రకు కానుకలు చదివిస్తారు. ఆమె వెలిగించిన మంగళ హారతిని కండ్లకు అద్దుకొని దానిలో చిల్లర పైసలు కానుకలుగా వేస్తారు. ప్రదర్శన చివరలో 'ఒసగులు' అని చెప్పి అడుక్కుంటారు. ప్రేక్షకులు చిల్లర డబ్బులు ఇస్తారు. పది రూపాయలు లేదా 100, 500 రూపాయల వరకు ఇస్తే వాళ్ల పేరు చెప్పి పొగుడుతారు. కథల అనంతరం మేళంలోని కళాకారులందరూ సమానంగా వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటారు. పటం ఎవరికైతే ఉంటుందో అతనికి ముందే ఇంత ఇస్తామని కట్టడి చేసుకుంటారు. గౌడ పురాణంను గౌడజెట్టీలు పూర్వం మాదిరిగానే పటం ద్వారా ప్రదర్శిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలో గౌండ్ల కులం వారు ఇంకా కల్లుగీత వృత్తిలో ఉంటున్నందు వల్ల వీరి ఆశ్రిత కులం వారిని ఆదరించాలనే సంకల్పంతో<noinclude><references/></noinclude> p9sv4sl804vnpfv7jsm0e9ojwt0zi0o పుట:పటం కతలు.pdf/75 104 211843 552233 2026-04-08T16:27:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '58 పటం కతలు ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి కోపానికి గురై, త్యాగం ఇవ్వడానికి నిరాకరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని కళాకారులు ఆవేదనతో తెలిపారు. ఆధునిక యుగంలో చదువ...' 552233 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>58 పటం కతలు ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి కోపానికి గురై, త్యాగం ఇవ్వడానికి నిరాకరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని కళాకారులు ఆవేదనతో తెలిపారు. ఆధునిక యుగంలో చదువుకు ప్రాముఖ్యత పెరగడం వల్ల కళాకారుల బిడ్డలు చదువుకుంటున్నారు. కళాకారులు గ్రామాలకు వెళ్లినపుడు వీరిని ఆదరించడం తగ్గుతుండటం వల్ల కళాకారుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. - డా॥ గడ్డం వెంకన్న<noinclude><references/></noinclude> 2oqjdrbeldourn7ppmmpfqsho7bhsbq 552334 552233 2026-04-09T10:23:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552334 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|58||పటం కతలు}}</noinclude> ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి కోపానికి గురై, త్యాగం ఇవ్వడానికి నిరాకరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని కళాకారులు ఆవేదనతో తెలిపారు. ఆధునిక యుగంలో చదువుకు ప్రాముఖ్యత పెరగడం వల్ల కళాకారుల బిడ్డలు చదువుకుంటున్నారు. కళాకారులు గ్రామాలకు వెళ్లినపుడు వీరిని ఆదరించడం తగ్గుతుండటం వల్ల కళాకారుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. {{right|- డా॥ గడ్డం వెంకన్న}}<noinclude><references/></noinclude> etkl798uswojkptga9d61nwid7rq5uz పుట:పటం కతలు.pdf/76 104 211844 552234 2026-04-08T16:28:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '6. గుర్రపు పటం కత గు ర్రపు వాళ్లు మాల లేదా మన్నెపు కులస్థులకు ఆశ్రితులు. వీరిని గుర్రపు మల్లన్నలు అని కూడా అంటారు. తమకు కట్టుబడి ఉన్న గ్రామాలకు రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాల...' 552234 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>6. గుర్రపు పటం కత గు ర్రపు వాళ్లు మాల లేదా మన్నెపు కులస్థులకు ఆశ్రితులు. వీరిని గుర్రపు మల్లన్నలు అని కూడా అంటారు. తమకు కట్టుబడి ఉన్న గ్రామాలకు రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి వెళ్లి కథలు చెప్పి త్యాగం వసూలు చేసుకుంటారు. మాల వారికి సంబంధించిన మాల చెన్నయ్య పురాణాన్ని పటం ద్వారా ప్రదర్శించి ప్రతిఫలం పొందుతారు. ఈ మధ్యకాలంలో మాల చెన్నయ్య పురాణాన్ని యక్షగానం శైలిలో కూడా ప్రదర్శిస్తున్నారు. కళాకారుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఇతర కులాలకు చెందిన కళాకారులు సహాయం తీసుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గుర్రపువారు వరంగల్ జిల్లా పర్కాల మండలంలోని ముత్యాలపల్లి, వర్ధన్నపేట మండలం ఒల్లాపూర్, మహబూబాబాద్ మండలం అనంతారం, ములుగు<noinclude><references/></noinclude> d6owwm2xvw5b1j55ct5xiyk5vzdqil9 552335 552234 2026-04-09T10:27:27Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552335 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 76 |bSize = 450 |cWidth = 359 |cHeight = 92 |oTop = 36 |oLeft = 42 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''6. గుర్రపు పటం కత '''</p>}} గుర్రపు వాళ్లు మాల లేదా మన్నెపు కులస్థులకు ఆశ్రితులు. వీరిని గుర్రపు మల్లన్నలు అని కూడా అంటారు. తమకు కట్టుబడి ఉన్న గ్రామాలకు రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి వెళ్లి కథలు చెప్పి త్యాగం వసూలు చేసుకుంటారు. మాల వారికి సంబంధించిన మాల చెన్నయ్య పురాణాన్ని పటం ద్వారా ప్రదర్శించి ప్రతిఫలం పొందుతారు. ఈ మధ్యకాలంలో మాల చెన్నయ్య పురాణాన్ని యక్షగానం శైలిలో కూడా ప్రదర్శిస్తున్నారు. కళాకారుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఇతర కులాలకు చెందిన కళాకారులు సహాయం తీసుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గుర్రపువారు వరంగల్ జిల్లా పర్కాల మండలంలోని ముత్యాలపల్లి, వర్ధన్నపేట మండలం ఒగ్లాపూర్, మహబూబాబాద్ మండలం అనంతారం, ములుగు<noinclude><references/></noinclude> ryvwvm5il0ph4t42m7ffr55h06lxsu9 పుట:పటం కతలు.pdf/77 104 211845 552235 2026-04-08T16:29:25Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552235 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 77 |bSize = 450 |cWidth = 387 |cHeight = 375 |oTop = 15 |oLeft = 41 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 1z82p979kdmjk7pnh7spizobgwy6ovw పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/6 104 211846 552239 2026-04-08T22:02:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఇష్ట దేవతాస్తుతి కవివంశ ప్రశంస కృతిపతివంశవర్ణనము విషయ సూచిక. ప్రథమాశ్వాసము .. వన్ద్యంతములు కథాప్రారంభము ... ధర్మజునికడకు వ్యాసులు వచ్చుట వ్యాసుఁడు ధర్మజున కశ్వమేధము సేయ న...' 552239 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఇష్ట దేవతాస్తుతి కవివంశ ప్రశంస కృతిపతివంశవర్ణనము విషయ సూచిక. ప్రథమాశ్వాసము .. వన్ద్యంతములు కథాప్రారంభము ... ధర్మజునికడకు వ్యాసులు వచ్చుట వ్యాసుఁడు ధర్మజున కశ్వమేధము సేయ ననుజ్ఞ యిచ్చుట అశ్వమేధవిధానము వ్యాసుఁడు ధర్మజునకుం దెల్పుట... భీముఁ డశ్వముం దెచ్చెదనని ప్రతిజ్ఞ సేయుట ధర్మరాజుకడకుఁ గృష్ణుండు వచ్చుట కృష్ణుడు భీమునిగుణంబులు ధర్మజునకుఁ దెల్పుట కృష్ణ భీమనేనుల సరసాలాపము భీమాదులు భద్రావతీ పురంబున కరుగుట ... : : I 4 T T 7 ... 8 9 ... 10 18 ... 15 16 : : 17 తీయా శ్వా స ము భీమాదులు భద్రావతీ నగరంబుఁ జేరుట ** భీమాదులు యజ్ఞాశ్వంబును జూచుట ... *** ... ... 22 మేఘవర్ణుఁడు సైన్యంబుల మార్కొనుట ఇంద్రుండు మేఘవర్ణునికడకు దూతను బంపుట మేఘవర్ణుఁడు రాజసైన్యముతోఁ బోరుట వృష కేతుఁడు సేనలం దునుముట యౌవనాశ్వుండు వృష కేతునితోఁ బోరుట వృష, కేతుఁడు మూర్ఛిల్లుట ను వేగభీమ నేనుల ద్వంద్వయుద్ధము యౌవనాశ్వుని వృష కేతనుం డుద్దరించుట యౌవనాశ్వుండు భీమాదులతోఁ బురంబున కరుగుట, ముక్త పదగ్రస్త ము ... • .. ... 28 ** 24 25 28 29 30 2 2 2 2 * * * * & % 5 * 19 22 22 ** 31 84<noinclude><references/></noinclude> rcgzlkfsakysu0ddlrl7bekj1i8pass పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/7 104 211847 552240 2026-04-08T22:02:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తృ (ii) తీయా శ్వా స స ము భీముఁ డన్నకుఁ దమవిజయంబు నెఱింగించుట యౌవనాశ్వుండు సైన్యంబుతో హస్తి పురంబునకు వచ్చుట వ్యాసులు ధర్మజునకు ధర్మంబులు చెప్పుట వ్యాసులు ధర్మజునకు జార స్త...' 552240 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తృ (ii) తీయా శ్వా స స ము భీముఁ డన్నకుఁ దమవిజయంబు నెఱింగించుట యౌవనాశ్వుండు సైన్యంబుతో హస్తి పురంబునకు వచ్చుట వ్యాసులు ధర్మజునకు ధర్మంబులు చెప్పుట వ్యాసులు ధర్మజునకు జార స్త్రీల క్షణంబులు చెప్పుట... వ్యాసులు ధర్మజునకు స్థిరలక్ష్మీ యోగం బగువిధంబుఁ దెల్పుట ధర్మరాజు భీముని ద్వారకకుంబంపుట : : ... *** ... ... ... *** శ్రీ కృష్ణుండు భీముని వెంట హస్తి పురంబున కేగుట శ్రీకృష్ణుండు సైన్యంబుతో సరోవరతీరంబున విడియుట శ్రీకృష్ణుని సన్నిధికి గోపకులు వచ్చుట శ్రీ కృష్ణుండు హస్తి పురంబు ప్రవేశించుట అనుసాళ్వుఁడు మఖాశ్వంబు నపహరించుట అనుసాళ్వుఁడు కృష్ణుని మూర్ఛనొందించుట అర్జునుఁడు యజ్ఞాశ్వము వెంట నరుగుట నీలధ్వజమహారాజుయుద్ధము : : : ** ... ... ... దౌశ్వాస ము అర్జునుని సైన్యంబు నగ్ని దేవుఁడు గాల్చుట నీలధ్వజునకు నగ్ని దేవుఁ డల్లుఁడైనవిధము నీలధ్వజార్జునుల ద్వంద్వయుద్ధము అర్జునుని గంగ శపించుట అర్జునుండు సౌబరియాశ్రమంబునకుం బోవుట : : : : ... సౌబరిమహాముని యర్జునున కుద్దాలక ముని చరిత్రంబు చెప్పుట హంసధ్వజమహారాజుయుద్ధము సుధన్వుండు యుద్ధంబునకు రాక తడయుట సుధన్వుండు తప్త తెలకటాహమునఁ బడి బ్రదుకుట పంచమాశ్వా స ము వృష కేతుఁడు సుధన్వునితో. యుద్ధముఁ జేయుట ప్రద్యుమ్నాదులు సుధన్వునితో యుద్ధంబు చేయుట ... : : *** ... : : :: ...<noinclude><references/></noinclude> 43jvv634sageitzsl03t0lyats9oozv పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/8 104 211848 552241 2026-04-08T22:02:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '(iii) అర్జునుఁడు సుధన్వునితోఁ బోరుట అర్జునుఁడు సుధన్వుని దృతీయశరంబుచే ఖండించుట సురథుం డర్జునునితో యుద్ధముఁ జేయుట సురధుం డర్జునునిచేఁ దెగుట శ్రీకృష్ణుఁడు గరుత్మంతుని రప్...' 552241 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>(iii) అర్జునుఁడు సుధన్వునితోఁ బోరుట అర్జునుఁడు సుధన్వుని దృతీయశరంబుచే ఖండించుట సురథుం డర్జునునితో యుద్ధముఁ జేయుట సురధుం డర్జునునిచేఁ దెగుట శ్రీకృష్ణుఁడు గరుత్మంతుని రప్పించుట హంసధ్వజునితో నర్జునుఁడు స్నేహము చేయుట యజ్ఞాశ్వము గోడిగయై వ్యాఘ్రరూపము దాల్చుట స్త్రీమండలవృత్తాంతము ప్రమీల యర్జునునితో యుద్ధముఁ యుఁ జేయుట వృక్ష దేశవృత్తాంతము భీష ణుం డర్జునునితో నని సేయుట భీషణుండు మడియుట అర్జునుఁడు బభ్రువాహనుని దిరస్కరించుట *. 70 72 ... 73 ... 76 *** 76 77 78 ... 79 ... ** 80 81 88 = 84 ... ... 86 987 బభ్రువాహనుఁ డర్జును సైన్యంబు దైన్యంబు నొందించుట శ్రీరామచరిత్రము షష్ఠాశ్వాసము. శ్రీరాములు దుస్స్వప్నము గనుట శ్రీ రాములు చారులచేఁ బౌరులవృత్తాంతంబు దెలియుట రాములు సోదరులతో జానకి నెడఁబా సెద ననుట ... లక్ష్మణుఁడు సీతాదేవి : రణ్యమునకుఁ గొనిపోవుట జానకి మార్గమున దుశ్శకునములు గనుట లక్ష్మణుఁడు సీతకు రామాజ్ఞ నెఱిఁగించుట సీత తన దురవస్థ లక్ష్మణునితోఁ జెప్పి శోకించుట వాల్మీకియాశ్రమంబున సీత కుశలవులం గనుట ఆ రాము అశ్వమేధంబు చేయ నారంభించుట లవుం డధ్వరఘోటకంబు బంధించుట 'మూర్ఛితుఁ డైనలవునకు కుశుఁడు దోడ్పడుట 91 92 93 ... 94 : 95 .96 .... -98 .. 198 .98 101 108 T05 కుశునియుద్ధము 7105 106 రాముఁడు సౌమిత్రిని యుద్ధమున కను.పుట -197 శత్రుఘ్నుండు కుశునిచేఁ బడుట<noinclude><references/></noinclude> j0j482882q481dcv5s01mzejoxdi5qm పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/9 104 211849 552242 2026-04-08T22:03:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '(iv) సమరంబున లక్ష్మణుఁడు నిహతుం డగుట శ్రీరాముఁడు లక్ష్మణుంగూర్చి పలవరించుట భరతాదులు యుద్ధంబునకు వెడలుట భరతుఁడు బడుట దెలిసి శ్రీ రాముఁడు యుద్ధభూమికి వెడలుట శ్రీ రాముఁడు మ...' 552242 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>(iv) సమరంబున లక్ష్మణుఁడు నిహతుం డగుట శ్రీరాముఁడు లక్ష్మణుంగూర్చి పలవరించుట భరతాదులు యుద్ధంబునకు వెడలుట భరతుఁడు బడుట దెలిసి శ్రీ రాముఁడు యుద్ధభూమికి వెడలుట శ్రీ రాముఁడు మూర్ఛితుఁ డగుట వాల్మీకి శ్రీ రాములను స్తోత్రము జేయుట . శ్రీ రాములు సోదరపుత్ర సైన్యసమేతముగా నయోధ్యాపురంబు చేరుట స ప మా స ప్త శ్వా స ము 110 111 : B 112 114 115 116 118 : అర్జునుఁడు దనకు దోఁచుదుర్నిమిత్తంబులు వృష, కేతనుతోఁ జెప్పుట... అర్జునుఁడు వృష కేతనునిమరణంబునకు శోకించుట బభ్రువాహనుం డర్జునుఁ దెగ నేయుట 121 124 125 ** 125 అర్జునునిమరణంబు నిని చిత్రాంగదాదు లగునంతఃపుర స్త్రీలు దుఃఖించుట ఉలూచి చిత్రాంగద నూ కార్చి మృత సంజీవనీ రత్నంబు దెచ్చుటకు పుండరీకుని పాతాళంబున కనుచుట పుండరీకుఁడు శేషునిచే తిరస్కృతుండై మరల నులూచికడకు వచ్చుట బభ్రువాహనుఁడు నురగులతోడి యుద్ధంబున కేఁగుట ... బభ్రువాహనుఁడు నురగుల నోడించి జీవమణి గోనివచ్చుట నాగ కుమారులచే నపహరింపఁబడిన యర్జునుతల గానక చిత్రాంగదాదులు శోకించుట శ్రీకృష్ణుఁడు మొదలగువారు యర్జునుకడకు వచ్చుట శ్రీకృష్ణుఁ డర్జునుని బ్రదికించుట నకులధ్వజుఁడు పాండవహయంబుఁ బట్టుట కృష్ణార్జునులు తామ్రధ్వజునితోఁ బోరుట సుచిత్రార్జునుల ద్వంద్వయుద్ధము తామ్రకేతునితో నర్జునుఁడు బోరుట 127 129 180 181 181 182 132 ** ** 134 135 187 138 *** తామ్రధ్వజుఁడు కృష్ణార్జునుల జయించి హయంబుఁ గొని పురంబునకుఁ బోవుట 189 కృష్ణార్జునులు మాయావిప్రరూపంబుల మణిపురంబు ప్రవేశించుట రాజు విప్రకార్యార్ధంబు దనశరీరంబు నిచ్చుట కృష్ణార్జునులు స్వస్వరూపంబులతో ప్రత్యక్షం బగుట : 2 139 142 148<noinclude><references/></noinclude> pi6civi7zo0hpqnue4xzx6wy5swqlm8 పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/10 104 211850 552243 2026-04-08T22:03:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ': : 145 146 148 *** 149 * *** 151 153 155 ….. 156 ... 157 162 ... ... *** 163 C శ వీరవర్మ పాండవహయంబుఁ బట్టుట మా (v) శ్వా స ము కృష్ణుఁడు విజయునకు యమునివృత్తాంతంబు చెప్పుట వీరవర్మ కృష్ణుని తనపురంబునకు దోడొని పోవుట నారదుఁడు...' 552243 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>: : 145 146 148 *** 149 * *** 151 153 155 ….. 156 ... 157 162 ... ... *** 163 C శ వీరవర్మ పాండవహయంబుఁ బట్టుట మా (v) శ్వా స ము కృష్ణుఁడు విజయునకు యమునివృత్తాంతంబు చెప్పుట వీరవర్మ కృష్ణుని తనపురంబునకు దోడొని పోవుట నారదుఁడు చంద్రహాసుని వృత్తాంతంబు దెల్పుట చంద్రహాసుఁడు రాజ్యంబు చేయుట కుంటే లేశునికూఁతురు వనవిహారమునకు వచ్చుట దుష్టబుద్ధి చంద్రహాసుని కాళి కాగృహమునకుఁ బంపుట... కుంతలుండు చంపకమాలినిఁ బెండ్లి సేయుట చంద్రహాసుండు దుష్టబుద్ధిని బ్రతికించుట కృష్ణుండు దా నొక్కరుండు కరిపురంబు బ్రవేశించుట ధర్మజుం డశ్వమేధంబు గావించుట<noinclude><references/></noinclude> kdwb9gtilg9q9lwxgpm1uttondu30dk పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/43 104 211851 552264 2026-04-09T04:34:40Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552264 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''ధమ్మపదము'''</p> {{rule|2cm}} {{p|fs125|ac}}ఒకటవ యధ్యాయము</p> {{rule|2cm}} '''జంటపద్యములు''' మనవర్తమానస్థితి యంతయు మనోవ్యాపారజనితంబు. మఱియు నది భావనామూలంబును, భావనామయంబును నగును. మనుజుఁడు దురుద్దేశంబున వాక్కర్మముల నాచరించిన, రథంబునీడ్చు వృషభపాదం బెట్లు చక్రంబు ననుసరించునో యట్లే దుఃఖము వాని ననుసరించును. {{float right|1}} మన వర్తమానస్థితియంతయు మనోవ్యాపారజనితంబు. మఱియు నది భావనామూలంబును, భావనామయంబును నగును. మనుజుఁడు సదుద్దేశంబున వాక్కర్మముల నాచరించిన, నీడవలె నానంద మాతని నెన్నఁడును విడువక యనుసరించును. {{float right|2}} “న న్నాతఁడు నిందించెను. న న్నాతఁడు కొట్టెను. న న్నాతఁ డోడించెను. నాసొ త్తాతఁడపహరించెను." అని యిట్లు చింతించువాని విద్వేషం బెన్నఁడును విడువదు. {{float right|3}}<noinclude><references/></noinclude> oyzy5l4jdf73mzji8ibzsto04kva5hg 552311 552264 2026-04-09T08:24:54Z శ్రీరామమూర్తి 1517 552311 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''ధమ్మపదము'''</p> {{rule|2cm}} {{p|fs125|ac}}ఒకటవ యధ్యాయము</p> {{rule|2cm}} '''జంటపద్యములు''' మనవర్తమానస్థితి యంతయు మనోవ్యాపారజనితంబు. మఱియు నది భావనామూలంబును, భావనామయంబును నగును. మనుజుఁడు దురుద్దేశంబున వాక్కర్మముల నాచరించిన, రథంబునీడ్చు వృషభపాదం బెట్లు చక్రంబు ననుసరించునో యట్లే దుఃఖము వాని ననుసరించును. {{float right|1}} మన వర్తమానస్థితియంతయు మనోవ్యాపారజనితంబు. మఱియు నది భావనామూలంబును, భావనామయంబును నగును. మనుజుఁడు సదుద్దేశంబున వాక్కర్మముల నాచరించిన, నీడవలె నానంద మాతని నెన్నఁడును విడువక యనుసరించును. {{float right|2}} “న న్నాతఁడు నిందించెను. న న్నాతఁడు కొట్టెను. న న్నాతఁ డోడించెను. నాసొ త్తాతఁడపహరించెను." అని యిట్లు చింతించువాని విద్వేషం బెన్నఁడును విడువదు. {{float right|3}}<noinclude><references/> {{c|1}}</noinclude> t3bymb0fzbd7ybrm28ze1eig3b3pz6h 552321 552311 2026-04-09T08:53:42Z శ్రీరామమూర్తి 1517 552321 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''ధమ్మపదము'''</p> {{rule|2cm}} {{p|fs125|ac}}ఒకటవ యధ్యాయము</p> {{rule|2cm}} '''జంటపద్యములు''' మనవర్తమానస్థితి యంతయు మనోవ్యాపారజనితంబు. మఱియు నది భావనామూలంబును, భావనామయంబును నగును. మనుజుఁడు దురుద్దేశంబున వాక్కర్మముల నాచరించిన, రథంబునీడ్చు వృషభపాదం బెట్లు చక్రంబు ననుసరించునో యట్లే దుఃఖము వాని ననుసరించును. {{float right|1}} మన వర్తమానస్థితియంతయు మనోవ్యాపారజనితంబు. మఱియు నది భావనామూలంబును, భావనామయంబును నగును. మనుజుఁడు సదుద్దేశంబున వాక్కర్మముల నాచరించిన, నీడవలె నానంద మాతని నెన్నఁడును విడువక యనుసరించును. {{float right|2}} “న న్నాతఁడు నిందించెను. న న్నాతఁడు కొట్టెను. న న్నాతఁ డోడించెను. నాసొ త్తాతఁడపహరించెను." అని యిట్లు చింతించువాని విద్వేషం బెన్నఁడును విడువదు. {{float right|3}}<noinclude><references/> {{right|1}}</noinclude> f44uxlcw4j6md63062a1rsriop7j68q పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/44 104 211852 552265 2026-04-09T04:35:24Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము “నన్నాతఁడు నిందించెను. న న్నాతఁడు కొట్టెను. న న్నాతఁ డోడించెను. నా సొత్తాతఁ డపహరించెను.” అని చింతింపనివానియందు విద్వేష ముండదు. ४ ఎప్పుడైనను విద్వేషము విద్వేషంబు...' 552265 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము “నన్నాతఁడు నిందించెను. న న్నాతఁడు కొట్టెను. న న్నాతఁ డోడించెను. నా సొత్తాతఁ డపహరించెను.” అని చింతింపనివానియందు విద్వేష ముండదు. ४ ఎప్పుడైనను విద్వేషము విద్వేషంబున నుపశమింపదు. విద్వేషము ప్రేమచే నుపశమించు ననునది పూర్వసిద్ధాం తము. 'ప్రపంచమున నెల్లవారలును లయము చెందవలెనను జ్ఞాన మందఱకును లేదు; కాని యట్టి జ్ఞానసంపన్నునకుఁ గలహంబు లుండవు. ఎవ్వాఁ డింద్రియని గ్రహములేక యత్యంతము భోజన ప్రి యుఁడై, యలనశీలుండును దుర్బలుఁడు నై, భోగాన్వేష ణము కావించుచుండునో యట్టివానిని, దుర్బలమగు వృక్షమును బ్రవాతంబెట్లు పడఁద్రోయునో యట్లే మా రుండు నశింపఁ జేయును. 2 ఎవ్వాఁడు నిగ్ర హంబు కలిగి, మితభోజియై, సత్యపథుండై, మనస్వియై, విషయేచ్ఛ లేక జీవించునో యట్టివానిని, శైల మును బ్రవాతంబెట్లు ప్రక్షేపింపనేరదో యట్లే మారుండు నశింపఁ జేయనేరఁడు. .5 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> f642c0acf4wx7pt33gupbqnwgjlqs3h 552312 552265 2026-04-09T08:32:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552312 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>“న న్నాతఁడు నిందించెను. న న్నాతఁడు కొట్టెను. న న్నాతఁ డోడించెను. నా సొత్తాతఁ డపహరించెను.” అని చింతింపనివానియందు విద్వేష ముండదు. {{float right|4}} ఎప్పుడైనను విద్వేషము విద్వేషంబున నుపశమింపదు. విద్వేషము ప్రేమచే నుపశమించు ననునది పూర్వసిద్ధాంతము. {{float right|5}} ప్రపంచమున నెల్లవారలును లయము చెందవలెనను జ్ఞాన మందఱకును లేదు; కాని యట్టి జ్ఞానసంపన్నునకుఁ గలహంబు లుండవు. {{float right|6}} ఎవ్వాఁ డింద్రియనిగ్రహములేక యత్యంతము భోజనప్రియుఁడై, యలనశీలుండును దుర్బలుఁడు నై, భోగాన్వేషణము కావించుచుండునో యట్టివానిని, దుర్బలమగు వృక్షమును బ్రవాతంబెట్లు పడఁద్రోయునో యట్లే మారుండు నశింపఁజేయును. {{float right|7}} ఎవ్వాఁడు నిగ్రహంబుకలిగి, మితభోజియై, సత్యపథుండై, మనస్వియై, విషయేచ్ఛ లేక జీవించునో యట్టివానిని, శైలమును బ్రవాతంబెట్లు ప్రక్షేపింపనేరదో యట్లే మారుండు నశింపఁ జేయనేరఁడు.{{float right|8}}<noinclude><references/> {{c|2}}</noinclude> 655thwrxr5km715y0fgg19o9o2a2jwr 552320 552312 2026-04-09T08:53:13Z శ్రీరామమూర్తి 1517 552320 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>“న న్నాతఁడు నిందించెను. న న్నాతఁడు కొట్టెను. న న్నాతఁ డోడించెను. నా సొత్తాతఁ డపహరించెను.” అని చింతింపనివానియందు విద్వేష ముండదు. {{float right|4}} ఎప్పుడైనను విద్వేషము విద్వేషంబున నుపశమింపదు. విద్వేషము ప్రేమచే నుపశమించు ననునది పూర్వసిద్ధాంతము. {{float right|5}} ప్రపంచమున నెల్లవారలును లయము చెందవలెనను జ్ఞాన మందఱకును లేదు; కాని యట్టి జ్ఞానసంపన్నునకుఁ గలహంబు లుండవు. {{float right|6}} ఎవ్వాఁ డింద్రియనిగ్రహములేక యత్యంతము భోజనప్రియుఁడై, యలనశీలుండును దుర్బలుఁడు నై, భోగాన్వేషణము కావించుచుండునో యట్టివానిని, దుర్బలమగు వృక్షమును బ్రవాతంబెట్లు పడఁద్రోయునో యట్లే మారుండు నశింపఁజేయును. {{float right|7}} ఎవ్వాఁడు నిగ్రహంబుకలిగి, మితభోజియై, సత్యపథుండై, మనస్వియై, విషయేచ్ఛ లేక జీవించునో యట్టివానిని, శైలమును బ్రవాతంబెట్లు ప్రక్షేపింపనేరదో యట్లే మారుండు నశింపఁ జేయనేరఁడు.{{float right|8}}<noinclude><references/> {{left|2}}</noinclude> e8o0891dghag9f6vn3f7vkssr7gv44x పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/45 104 211853 552266 2026-04-09T04:35:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఎవ్వాఁడు శుద్ధిం జెందక కాషాయవస్త్రంబులు ధరియింపం బూనియు, నిగ్రహంబును సత్యంబును నిరాకరించునో యట్టివాఁడు కాషాయవస్త్రధారణమున కనర్హుఁడు. ఎవ్వాఁడు శుద్ధుండు ధర్మ...' 552266 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఎవ్వాఁడు శుద్ధిం జెందక కాషాయవస్త్రంబులు ధరియింపం బూనియు, నిగ్రహంబును సత్యంబును నిరాకరించునో యట్టివాఁడు కాషాయవస్త్రధారణమున కనర్హుఁడు. ఎవ్వాఁడు శుద్ధుండు ధర్మపరాయణుండునై సత్యని గ్రహ ములను గౌరవించునో యట్టివాఁడు కాషాయవస్త్రధారణ మున కర్క్ష్ముఁడు. 00 ఎవ్వ రసత్యంబును సత్యంబుగను, ఋతంబు ననృతంబు గను గాంతురో యట్టివార లెన్నఁడును సత్యపథంబును జేర నేరక నిరర్థక కామంబుల ననుసరింతురు. ఎవ్వారలు సత్యంబును సత్యంబుగను, ననృతంబు ననృతం బుగను బరిగ్రహింతురో యట్టివార లసత్యము నుపగ మించి సత్కా మంబులఁ బొందుదురు. వర్షం బెట్టులు దుష్ట ఛదనముకల గృహంబును జొచ్చునో కాము బట్లే విచారశూన్యుని వశీకరించును. 03 వర్షంబెట్లు సుచ్ఛన్న గృహంబును జొరకుండునో యట్లే కామంబు సారవిచారుని నిర్భంజింప నేరదు. ౧ర 3 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> oe2s45jgvr6tenuxsidznwunojqegkj 552313 552266 2026-04-09T08:40:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552313 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>ఎవ్వాఁడు శుద్ధింజెందక కాషాయవస్త్రంబుల ధరియింపం బూనియు, నిగ్రహంబును సత్యంబును నిరాకరించునో యట్టివాఁడు కాషాయవస్త్రధారణమున కనర్హుఁడు.{{float right|9}} ఎవ్వాఁడు శుద్ధుండు ధర్మపరాయణుండునై సత్యనిగ్రహములను గౌరవించునో యట్టివాఁడు కాషాయవస్త్రధారణమున కర్హుఁడు.{{float right|10}} ఎవ్వ రసత్యంబును సత్యంబుగను, ఋతంబు ననృతంబుగను గాంతురో యట్టివార లెన్నఁడును సత్యపథంబును జేరనేరక నిరర్థకకామంబుల ననుసరింతురు.{{float right|11}} ఎవ్వారలు సత్యంబును సత్యంబుగను, ననృతంబు ననృతంబుగను బరిగ్రహింతురో యట్టివార లసత్యము నుపగమించి సత్కామంబులఁ బొందుదురు.{{float right|12}} వర్షంబెట్టుల దుష్టఛదనముకల గృహంబును జొచ్చునో కామం బట్లే విచారశూన్యుని వశీకరించును.{{float right|13}} వర్షంబెట్లు సుచ్ఛన్నగృహంబును జొరకుండునో యట్లే కామంబు సారవిచారుని నిర్భంజింప నేరదు.{{float right|14}}<noinclude><references/> {{c|3}}</noinclude> 17b84wqxu89ojrzx2sbiz2oqhhb5o61 552319 552313 2026-04-09T08:52:45Z శ్రీరామమూర్తి 1517 552319 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>ఎవ్వాఁడు శుద్ధింజెందక కాషాయవస్త్రంబుల ధరియింపం బూనియు, నిగ్రహంబును సత్యంబును నిరాకరించునో యట్టివాఁడు కాషాయవస్త్రధారణమున కనర్హుఁడు.{{float right|9}} ఎవ్వాఁడు శుద్ధుండు ధర్మపరాయణుండునై సత్యనిగ్రహములను గౌరవించునో యట్టివాఁడు కాషాయవస్త్రధారణమున కర్హుఁడు.{{float right|10}} ఎవ్వ రసత్యంబును సత్యంబుగను, ఋతంబు ననృతంబుగను గాంతురో యట్టివార లెన్నఁడును సత్యపథంబును జేరనేరక నిరర్థకకామంబుల ననుసరింతురు.{{float right|11}} ఎవ్వారలు సత్యంబును సత్యంబుగను, ననృతంబు ననృతంబుగను బరిగ్రహింతురో యట్టివార లసత్యము నుపగమించి సత్కామంబులఁ బొందుదురు.{{float right|12}} వర్షంబెట్టుల దుష్టఛదనముకల గృహంబును జొచ్చునో కామం బట్లే విచారశూన్యుని వశీకరించును.{{float right|13}} వర్షంబెట్లు సుచ్ఛన్నగృహంబును జొరకుండునో యట్లే కామంబు సారవిచారుని నిర్భంజింప నేరదు.{{float right|14}}<noinclude><references/> {{right|3}}</noinclude> 2d0ietzpgqsjo1hx8c8fg4o6pu299ud పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/46 104 211854 552267 2026-04-09T04:35:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము పాపకర్ముఁ డిహమునను జరముననుగూడ దుఃఖించును. ఈ రెండులోకములందును దుఃఖించును. ఆత్మీయ దుష్కృ తంబుంగని విలపించుచు నట్టివాఁడు వ్యధం జెందును. ౧౫ సచ్చరితుం డిహమునను బరమ...' 552267 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము పాపకర్ముఁ డిహమునను జరముననుగూడ దుఃఖించును. ఈ రెండులోకములందును దుఃఖించును. ఆత్మీయ దుష్కృ తంబుంగని విలపించుచు నట్టివాఁడు వ్యధం జెందును. ౧౫ సచ్చరితుం డిహమునను బరమున నుగూడ నానందించును. ఈ రెండులోకములందును సంప్రీతుండగును. నిజపుణ్య కర్మములంగని యాతఁ డానందపూరితుం డగును. పాపి యీలోకమునను బరలోకముననుగూడ వ్యధం జెందును. రెండులోకముల దుఃఖితుం డగును. తన చేఁ గావింపఁబడిన యనర్థంబులఁ గూర్చి విచారించి భేదముం జెందును. మఱియు నపమార్గానువర్తనంబుననే యెక్కుడు దుఃఖమునుఁ జెందును. పుణ్యాత్ముం డిహమునను బరముననుగూడ నానందమును జెందును. రెండులోకముల నాతఁడు సంతుష్టుం డగును. నిజసుకృతంబుల విచారించి సంతసించును. సత్పథంబు నం జనుచు సంతకంటె నెక్కుడుగ ముదితుండగును. విచారశూన్యుండు ధర్మము నధికభాగము ననువదింపఁ గల్గియు దాని నాచరింపకుండినచో వాఁ డితరుల గోవు ४ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> gu1uog45s7ta2fyzws0h0vag4hyr226 552316 552267 2026-04-09T08:51:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552316 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము|||}}</noinclude>పాపకర్ముఁ డిహమునను బరముననుగూడ దుఃఖించును. ఈ రెండులోకములందును దుఃఖించును. ఆత్మీయ దుష్కృతంబుంగని విలపించుచు నట్టివాఁడు వ్యధంజెందును.{{float right|15}} సచ్చరితుం డిహమునను బరముననుగూడ నానందించును. ఈ రెండులోకములందును సంప్రీతుండగును. నిజపుణ్య కర్మములంగని యాతఁ డానందపూరితుం డగును.{{float right|16}} పాపి యీలోకమునను బరలోకముననుగూడ వ్యధం జెందును. రెండులోకముల దుఃఖితుం డగును. తనచేఁ గావింపఁబడిన యనర్థంబులఁగూర్చి విచారించి భేదముం జెందును. మఱియు నపమార్గానువర్తనంబుననే యెక్కుడు దుఃఖమునుఁ జెందును.{{float right|17}} పుణ్యాత్ముం డిహమునను బరముననుగూడ నానందమును జెందును. రెండులోకముల నాతఁడు సంతుష్టుం డగును. నిజసుకృతంబుల విచారించి సంతసించును. సత్పథంబునం జనుచు నంతకంటె నెక్కుడుగ ముదితుండగును.{{flat right|18}} విచారశూన్యుండు ధర్మము నధికభాగము ననువదింపఁగల్గియు దాని నాచరింపకుండినచో వాఁ డితరుల గోవు<noinclude><references/> {{left|4}}</noinclude> qb9rtv4hapbt569jam6s15knm6fqz45 552317 552316 2026-04-09T08:51:54Z శ్రీరామమూర్తి 1517 552317 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము|||}}</noinclude>పాపకర్ముఁ డిహమునను బరముననుగూడ దుఃఖించును. ఈ రెండులోకములందును దుఃఖించును. ఆత్మీయ దుష్కృతంబుంగని విలపించుచు నట్టివాఁడు వ్యధంజెందును.{{float right|15}} సచ్చరితుం డిహమునను బరముననుగూడ నానందించును. ఈ రెండులోకములందును సంప్రీతుండగును. నిజపుణ్య కర్మములంగని యాతఁ డానందపూరితుం డగును.{{float right|16}} పాపి యీలోకమునను బరలోకముననుగూడ వ్యధం జెందును. రెండులోకముల దుఃఖితుం డగును. తనచేఁ గావింపఁబడిన యనర్థంబులఁగూర్చి విచారించి భేదముం జెందును. మఱియు నపమార్గానువర్తనంబుననే యెక్కుడు దుఃఖమునుఁ జెందును.{{float right|17}} పుణ్యాత్ముం డిహమునను బరముననుగూడ నానందమును జెందును. రెండులోకముల నాతఁడు సంతుష్టుం డగును. నిజసుకృతంబుల విచారించి సంతసించును. సత్పథంబునం జనుచు నంతకంటె నెక్కుడుగ ముదితుండగును.{{float right|18}} విచారశూన్యుండు ధర్మము నధికభాగము ననువదింపఁగల్గియు దాని నాచరింపకుండినచో వాఁ డితరుల గోవు<noinclude><references/> {{left|4}}</noinclude> m89y4oxmzuytklomcl3mxr5ql93z6iu పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/47 104 211855 552268 2026-04-09T04:36:07Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము లను లెక్కించు గోపాలునివలె బ్రాహ్మణత్వముం జెంద నేరఁడు. OF ధర్మానుచరుఁడు ధర్మములను గొలఁదిభాగము ననువదిం పఁగల్గినను గాజుగుప్సా వివేకంబులఁ బరిత్యజించి సుజ్ఞానంబున...' 552268 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము లను లెక్కించు గోపాలునివలె బ్రాహ్మణత్వముం జెంద నేరఁడు. OF ధర్మానుచరుఁడు ధర్మములను గొలఁదిభాగము ననువదిం పఁగల్గినను గాజుగుప్సా వివేకంబులఁ బరిత్యజించి సుజ్ఞానంబును శాంతిని గలిగి యిహంబునుగాని, పరంబును గాని నరకుఁగొనక యుండునో వాఁడు బ్రాహ్మణత్వమును జెందును. రెండవ యధ్యాయము 06 అప్రమత్తత అప్రమత్తత యక్షయంబునకు మార్గము. అవిచారత నాశనమునకు మార్గము. అప్రమత్తు లైన వారలు నశింపరు. అవిచారులు మృతుల తెఱంగున నుందురు. ౨౧ ఎవ్వార ల ప్రమత్తతయం దౌన్నత్యమును జెందిరో తచ్చు దృజ్ఞానంబును గలిగి ప్రమత్తతయందు సంబద్ధ మనస్కు యరియులజ్ఞానంబున నా నందమును బొందుదురో .౨౨ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 0ju5zl2rso4hzqhb7tkgznv1xfcrqxd 552322 552268 2026-04-09T09:03:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552322 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />̺{{rh|||ధమ్మపదము}}</noinclude>లను లెక్కించు గోపాలునివలె బ్రాహ్మణత్వముం జెంద నేరఁడు.{{float right|19}} ధర్మానుచరుఁడు ధర్మములను గొలఁదిభాగము ననువదింపఁగల్గినను గామజుగుప్సా వివేకంబులఁ బరిత్యజించి సుజ్ఞానంబును శాంతిని గలిగి యిహంబునుగాని, పరంబునుగాని సరకుఁగొనకయుండునో వాఁడు బ్రాహ్మణత్వమును జెందును.{{float right|20}} {{rule|2cm}} {{p|fs125|ac}}రెండవ యధ్యాయము</p> {{rule|2cm}} '''అప్రమత్తత''' అప్రమత్తత యక్షయంబునకు మార్గము. అవిచారత నాశనమునకు మార్గము. అప్రమత్తు లైనవారలు నశింపరు. అవిచారులు మృతులతెఱంగున నుందురు.{{float right|21}} ఎవ్వార లప్రమత్తతయం దౌన్నత్యమునుజెందిరో తచ్ఛుద్ధజ్ఞానంబును గలిగి ప్రమత్తతయందు సంబద్ధ మనస్కులై యరియులజ్ఞానంబున నానందమును బొందుదురో.{{float right|22}}<noinclude><references/> {{right|5}}</noinclude> pk8s508008dozg7306jke8xgpsl5e2m పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/48 104 211856 552269 2026-04-09T04:36:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఆట్టి విజ్ఞానులు ధ్యానపరులై, నిశ్చలులై, యూర్జిత శక్తి యుక్తులై నిర్వాణంబను బరమానందమును బొందుదురు. అప్రమత్తుండగు 'నేమనుజుఁడు ప్రబుద్ధుఁడై, విస్మరణ శీలుఁ దుకాక స...' 552269 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఆట్టి విజ్ఞానులు ధ్యానపరులై, నిశ్చలులై, యూర్జిత శక్తి యుక్తులై నిర్వాణంబను బరమానందమును బొందుదురు. అప్రమత్తుండగు 'నేమనుజుఁడు ప్రబుద్ధుఁడై, విస్మరణ శీలుఁ దుకాక సచ్చరితుండై, పుణ్యకర్ముఁడై, నిగ్రహముకలిగి ధర్మమార్గమునఁ బ్రవర్తించునో యట్టివాని మాహా త్మ్యము వృద్ధిఁ జెందును. ప్రబుద్ధతా ప్రమత్తతలచే నిగ్రహయుక్తుండైన విబుధుం డెట్టి జల ప్రళయంబునను నశింపనేరని ద్వీపమును సృజింపఁ గలుగును. لاو మందులు, దుష్టబుద్ధులు నిస్సార ద్రవ్యముల ననుసరిం తురు. విబుధుం డప్రమత్తత నుత్తమంబగు మణివలె సంరక్షించును. 35 అసార‘ద్రవ్యముల ననుసరింపకుఁడు. కామభోగముల నిచ్చగింపకుఁడు. ఎవ్వాఁ డప్రమత్తుఁడై ధ్యానపరుండ గునో యట్టివాఁడు పరమానందమును జెందును. 92 పండితుఁ డహంకారము నప్రమత్తతచే నశింపఁజేసి యా ప్రాజ్ఞుడు వితర్ధిత జ్ఞానౌన్నత్యముల నధిరోహించి, పర్వ Ł CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> hplx9twccwt8yc0ml4xhsc5bmk09kgl 552323 552269 2026-04-09T09:11:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552323 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>అట్టి విజ్ఞానులు ధ్యానపరులై, నిశ్చలులై, యూర్జిత శక్తి యుక్తులై నిర్వాణంబను బరమానందమును బొందుదురు.{{float right|23}} అప్రమత్తుండగు నేమనుజుఁడు ప్రబుద్ధుఁడై, విస్మరణ శీలుఁడుకాక సచ్చరితుండై, పుణ్యకర్ముఁడై, నిగ్రహముకలిగి ధర్మమార్గమునఁ బ్రవర్తించునో యట్టివాని మాహాత్మ్యము వృద్ధిఁజెందును.{{float right|24}} ప్రబుద్ధతాప్రమత్తతలచే నిగ్రహయుక్తుండైన విబుధుం డెట్టి జలప్రళయంబునను నశింపనేరని ద్వీపమును సృజింపఁగలుగును.{{float right|25}} మందులు, దుష్టబుద్ధులు నిస్సారద్రవ్యముల ననుసరింతురు. విబుధుం డప్రమత్తత నుత్తమంబగు మణివలె సంరక్షించును.{{float right|26}} అసారద్రవ్యముల ననుసరింపకుఁడు. కామభోగముల నిచ్చగింపకుఁడు. ఎవ్వాఁ డప్రమత్తుఁడై ధ్యానపరుండగునో యట్టివాఁడు పరమానందమును జెందును.{{float right|27}} పండితుఁ డహంకారము నప్రమత్తతచే నశింపఁజేసి యా ప్రాజ్ఞుండు వితర్ధిత జ్ఞానౌన్నత్యముల నధిరోహించి, సర్వ<noinclude><references/> {{left|6}}</noinclude> s87xg5vqky9r4oguwt6ab4oxoflsaih 552324 552323 2026-04-09T09:11:45Z శ్రీరామమూర్తి 1517 552324 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>అట్టి విజ్ఞానులు ధ్యానపరులై, నిశ్చలులై, యూర్జిత శక్తి యుక్తులై నిర్వాణంబను బరమానందమును బొందుదురు.{{float right|23}} అప్రమత్తుండగు నేమనుజుఁడు ప్రబుద్ధుఁడై, విస్మరణ శీలుఁడుకాక సచ్చరితుండై, పుణ్యకర్ముఁడై, నిగ్రహముకలిగి ధర్మమార్గమునఁ బ్రవర్తించునో యట్టివాని మాహాత్మ్యము వృద్ధిఁజెందును.{{float right|24}} ప్రబుద్ధతాప్రమత్తతలచే నిగ్రహయుక్తుండైన విబుధుం డెట్టి జలప్రళయంబునను నశింపనేరని ద్వీపమును సృజింపఁగలుగును.{{float right|25}} మందులు, దుష్టబుద్ధులు నిస్సారద్రవ్యముల ననుసరింతురు. విబుధుం డప్రమత్తత నుత్తమంబగు మణివలె సంరక్షించును.{{float right|26}} అసారద్రవ్యముల ననుసరింపకుఁడు. కామభోగముల నిచ్చగింపకుఁడు. ఎవ్వాఁ డప్రమత్తుఁడై ధ్యానపరుండగునో యట్టివాఁడు పరమానందమును జెందును.{{float right|27}} పండితుఁ డహంకారము నప్రమత్తతచే నశింపఁజేసి యా ప్రాజ్ఞుండు వితర్ధిత జ్ఞానౌన్నత్యముల నధిరోహించి, పర్వ<noinclude><references/> {{left|6}}</noinclude> reof85tnwycogsn9nh4kiohgju52js5 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/49 104 211857 552270 2026-04-09T04:36:38Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము తం బధిరోహించిన వాఁ డెట్లు సమదేశస్థితులగు వారలం గాంచునో యట్లే ప్రశాంతుండై మందులను గర్మలగ్ను లైనవారలను గనుంగొనును. کو ప్రమత్తులలో న స్రమత్తుండై, సుప్తులలోఁ బ్రబు...' 552270 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము తం బధిరోహించిన వాఁ డెట్లు సమదేశస్థితులగు వారలం గాంచునో యట్లే ప్రశాంతుండై మందులను గర్మలగ్ను లైనవారలను గనుంగొనును. کو ప్రమత్తులలో న స్రమత్తుండై, సుప్తులలోఁ బ్రబుద్ధుండైన మనుజుఁడు జయాశ్వంబు జీర్ణాశ్వంబునుంబోలె నుత్కర్ష మునఁ జనును. అప్రమత్తతవలన'నే మఘవానుఁడు దేవతాసార్వభౌమ త్వముం గాంచెను; జను లప్రమత్తతను శ్లాఘింతురు. అవి చారత యెల్ల యెడల నిందింపఁబడుచున్నది. 30 భిషేకుం డెవ్వఁ డప్రమత్తత నానందమందునో, యవిచా 'రతఁగాంచి భీతిల్లునో, యట్టివాఁ డగ్నివలె నల్పనల్పం బులగు బంధంబుల దహించుచుఁ జరించును. 30 భీతుండెవ్వఁడు విమృశ్యకారిత్వమున నానందముం గను నో, యవిచారతంగని భీతిఁ జెందునో, యట్టివాఁడు సిద్ధ త్వమునుండి విధ్వంసముఁ జెంద నేరఁడు; అట్టివాఁడు నిర్వాణసామీప్యముననే యుండును. 39 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> cs6rsm454yfbe5109arbtkr846l4t7k 552325 552270 2026-04-09T09:20:48Z శ్రీరామమూర్తి 1517 552325 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>తం బధిరోహించినవాఁ డెట్లు సమదేశస్థితులగు వారలం గాంచునో యట్లే ప్రశాంతుండై మందులను గర్మలగ్నులైనవారలను గనుంగొనును.{{float right|28}} ప్రమత్తులలో నప్రమత్తుండై, సుప్తులలోఁ బ్రబుద్ధుండైన మనుజుఁడు జయాశ్వంబు జీర్ణాశ్వంబునుంబోలె నుత్కర్షమునఁ జనును.{{float right|29}} అప్రమత్తతవలననే మఘవానుఁడు దేవతాసార్వభౌమత్వముం గాంచెను; జను లప్రమత్తతను శ్లాఘింతురు. అవిచారత యెల్ల యెడల నిందింపఁబడుచున్నది.{{float right|30}} భిక్షుకుం డెవ్వఁ డప్రమత్తత నానందమందునో, యవిచారతఁగాంచి భీతిల్లునో, యట్టివాఁ డగ్నివలె నల్పానల్పంబులగు బంధంబుల దహించుచుఁ జరించును.{{float right|31}} భిక్షుండెవ్వఁడు విమృశ్యకారిత్వమున నానందముం గనునో, యవిచారతంగని భీతిఁజెందునో, యట్టివాఁడు సిద్ధత్వమునుండి విధ్వంసముఁ జెందనేరఁడు; అట్టివాఁడు నిర్వాణసామీప్యముననే యుండును.{{float right|32}} {{rule|2cm}}<noinclude><references/> {{right|7}}</noinclude> mm8vvnjf3buq17a8vcz98o4wvfl0ki2 552326 552325 2026-04-09T09:21:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552326 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>తం బధిరోహించినవాఁ డెట్లు సమదేశస్థితులగు వారలం గాంచునో యట్లే ప్రశాంతుండై మందులను గర్మలగ్నులైనవారలను గనుంగొనును.{{float right|28}} ప్రమత్తులలో నప్రమత్తుండై, సుప్తులలోఁ బ్రబుద్ధుండైన మనుజుఁడు జయాశ్వంబు జీర్ణాశ్వంబునుంబోలె నుత్కర్షమునఁ జనును.{{float right|29}} అప్రమత్తతవలననే మఘవానుఁడు దేవతాసార్వభౌమత్వముం గాంచెను; జను లప్రమత్తతను శ్లాఘింతురు. అవిచారత యెల్ల యెడల నిందింపఁబడుచున్నది.{{float right|30}} భిక్షుకుం డెవ్వఁ డప్రమత్తత నానందమందునో, యవిచారతఁగాంచి భీతిల్లునో, యట్టివాఁ డగ్నివలె నల్పానల్పంబులగు బంధంబుల దహించుచుఁ జరించును.{{float right|31}} భిక్షుండెవ్వఁడు విమృశ్యకారిత్వమున నానందముం గనునో, యవిచారతంగని భీతిఁజెందునో, యట్టివాఁడు సిద్ధత్వమునుండి విధ్వంసముఁ జెందనేరఁడు; అట్టివాఁడు నిర్వాణసామీప్యముననే యుండును.{{float right|32}} {{rule|2cm}}<noinclude><references/> {{right|7}}</noinclude> ewj7af1q7snpxhasedc8pvw05rd6yp5 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/50 104 211858 552271 2026-04-09T04:36:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఛమ్మపదము మూఁడవ యధ్యాయము చింత సాయక కారుండెట్లు శరంబును నిర్భుగ్నంబుగ నొనర్చునో య విబుధుండు చంచలంబై, పాలననిగ్రహంబుల దుష్కరంబగు చిత్తంబును సరళంబుగ నొనర్చును. 33 జలాశయంబును...' 552271 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఛమ్మపదము మూఁడవ యధ్యాయము చింత సాయక కారుండెట్లు శరంబును నిర్భుగ్నంబుగ నొనర్చునో య విబుధుండు చంచలంబై, పాలననిగ్రహంబుల దుష్కరంబగు చిత్తంబును సరళంబుగ నొనర్చును. 33 జలాశయంబునుండి వెలువరింపఁబడి మరుస్థలంబునఁ బడ వేయఁబడిన మత్స్యంబు భాతి మారాధికారంబునుండి విముక్తిం గనుటకు మన చిత్త మత్యంతముఁ బ్రస్పందించు చుండును. 38 ఆతిచంచలంబును, యథేప్సితంబుగ నిటునటుఁ బ్రసరిం చుచు నిగ్రహదుష్కరంబును నగు చిత్తంబును నిగ్రహిం చుట శ్రేయోదాయకము. శింషితంబగు మనం బానంద దాయకంబు. 3x విబుధుండు చిత్త చేష్టలఁ బాలింపవలెను; ఏలయన నవి దుర్ జ్ఞేయంబులు, విదగ్ధంబులు,య థేప్సితగాములునై యు న్నవి. సుపాలితచి త్త చేష్ట లానందదాయకములు. 3E CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 5osb4p2a4tnxenywz9i1d6xi89rzbps 552357 552271 2026-04-09T11:38:03Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552357 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>{{p|fs125|ac}}మూఁడవ యధ్యాయము</p> {{rule|2cm}} '''చింత''' సాయకకారుండెట్లు శరంబును నిర్భుగ్నంబుగ నొనర్చునో యట్లే విబుధుండు చంచలంబై, పాలననిగ్రహంబుల దుష్కరంబగు చిత్తంబును సరళంబుగ నొనర్చును. {{float right|33}} జలాశయంబునుండి వెలువరింపఁబడి మరుస్థలంబునఁ బడవేయఁబడిన మత్స్యంబు భాతి మారాధికారంబునుండి విముక్తిం గనుటకు మనచిత్త మత్యంతముఁ బ్రస్పందించు చుండును.{{float right|34}} అతిచంచలంబును, యథేప్సితంబుగ నిటునటుఁ బ్రసరించుచు నిగ్రహదుష్కరంబును నగుచిత్తంబును నిగ్రహించుట శ్రేయోదాయకము. శిక్షితంబగు మనం బానందదాయకంబు.{{float right|35}} విబుధుండు చిత్తచేష్టలఁ బాలింపవలెను; ఏలయన నవి దుర్‌జ్ఞేయంబులు, విదగ్ధంబులు, యథేప్సితగాములునై యున్నవి. సుపాలితచిత్తచేష్ట లానందదాయకములు.{{float right|36}}<noinclude><references/> {{left|8}}</noinclude> q34d6456bo6zqwibvfcgm9uxgqowjn9 552358 552357 2026-04-09T11:38:35Z శ్రీరామమూర్తి 1517 552358 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>{{p|fs125|ac}}మూఁడవ యధ్యాయము</p> {{rule|2cm}} '''చింత''' సాయకకారుండెట్లు శరంబును నిర్భుగ్నంబుగ నొనర్చునో యట్లే విబుధుండు చంచలంబై, పాలననిగ్రహంబుల దుష్కరంబగు చిత్తంబును సరళంబుగ నొనర్చును. {{float right|33}} జలాశయంబునుండి వెలువరింపఁబడి మరుస్థలంబునఁ బడవేయఁబడిన మత్స్యంబు భాతి మారాధికారంబునుండి విముక్తిం గనుటకు మనచిత్త మత్యంతముఁ బ్రస్పందించు చుండును.{{float right|34}} అతిచంచలంబును, యథేప్సితంబుగ నిటునటుఁ బ్రసరించుచు నిగ్రహదుష్కరంబును నగుచిత్తంబును నిగ్రహించుట శ్రేయోదాయకము. శిక్షితంబగు మనం బానందదాయకంబు.{{float right|35}} విబుధుండు చిత్తచేష్టలఁ బాలింపవలెను; ఏలయన నవి దుర్‌జ్ఞేయంబులు, విదగ్ధంబులు, యథేప్సితగాములునై యున్నవి. సుపాలితచిత్తచేష్ట లానందదాయకములు.{{float right|36}}<noinclude><references/> {{left|8}}</noinclude> j50vcl1aggr9oamt23es6em0sl1ev8s పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/51 104 211859 552272 2026-04-09T04:37:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము దూరగామియగుచు, నేకాకియై చరించుచు, నశరీరియై హృదయస్థానంబున దాగియుండునట్టి చిత్తంబు నెవ్వాడు నిగ్రహించునో వాఁడు మార పాశ విముక్తుం డగును. 32 చంచలచిత్తుండై, సద్ధర్మజ్...' 552272 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము దూరగామియగుచు, నేకాకియై చరించుచు, నశరీరియై హృదయస్థానంబున దాగియుండునట్టి చిత్తంబు నెవ్వాడు నిగ్రహించునో వాఁడు మార పాశ విముక్తుం డగును. 32 చంచలచిత్తుండై, సద్ధర్మజ్ఞానహీనుండైన యెవని మనో వ్యాపారంబు లతి చంచలంబులో యట్టి వానిజ్ఞానము పరి పక్వముం జెందదు. 35 ఎవ్వఁ డనాకులచిత్తుండై, పుణ్యపాప విచారంబుఁ గావింప కుండునో, యెవ్వనిచి త్త చేష్టలు వ్యవనాసక్తములు కావో, జాగరూకతతోఁ బ్రవర్తించిన నట్టివానికి భయంబు లేదు. దేహము అలింజరంబుభాతి భంగురంబని గుర్తెఱింగి, చిత్తంబును దుర్గంబువ లె దృఢంబుగ నొనర్చి, మానవుం డు జ్ఞానశస్త్రంబుచే మారునితోఁ బోరాడి జతుండగు నవ్వాని నీక్షించుచు నశ్రాంతుండై యుండవలయును. రం అచిరకాలంబుననే, అయ్యో! యీ దేహంబు త్యక్తంబై, ప్రజ్ఞాహీనంబై నిష్ప్రయోజనంబగు కాష్ట ఖండంబుభాతి భూతలంబునం బడును. ర CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> mw3ddpcpkwe99x5swiaqdc34tjxtw0b పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/52 104 211860 552273 2026-04-09T04:37:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ద్వేష లొండొరులకును, శాత్రవులు పరస్పరమును జేయు నపకారంబుకంటె నపమార్గ ప్రయుక్తంబగు చిత్త మెక్కుడు హాని నొనర్చును. సన్మార్గ ప్రయుక్తంబగు చిత్త మెక్కుడు మేలుంజేయు...' 552273 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ద్వేష లొండొరులకును, శాత్రవులు పరస్పరమును జేయు నపకారంబుకంటె నపమార్గ ప్రయుక్తంబగు చిత్త మెక్కుడు హాని నొనర్చును. సన్మార్గ ప్రయుక్తంబగు చిత్త మెక్కుడు మేలుంజేయును. జననిగాని జనకుఁడుగాని, తదితర బంధువుం డెవ్వండైనఁ గాని యంత యువకారం బొనర్పనేరఁడు. నాల్గవ యధ్యాయము 83 సుమములు ఈలోకమును, సంతక సహచర దేవతా యుక్తం బగు యమలోకంబును నెవ్వాఁడు జయింపఁగలఁడు? నిపుణుఁ డగు నెవఁడు స్వాభిలషిత కుసుమముఁ గనుంగొనునట్లు సుదర్శిత సాధుమార్గంబును గనుఁగొనఁగలఁడు? ४४ నాశిష్యుఁడు భూలోకంబును, సంతక సహచర దేవతా యు క్లంబగు యమలోకమును జయింపఁగలఁడు. మతిమం 00 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri .<noinclude><references/></noinclude> dheuc38wsaecxki436m3uzasxoi2skm పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/53 104 211861 552274 2026-04-09T04:37:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము తుండు సమ్యగ్దర్శిత ఋజుమార్గంబును, మాలాకరి యను గుణకుసుమంబులభాతి గనుంగొనఁగలఁడు. ఎవ్వాఁడు దేహంబు బుద్బుదప్రాయంబనియు మరీచికల వలె నిస్సారంబనియు గ్రహించునో వాఁడు...' 552274 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము తుండు సమ్యగ్దర్శిత ఋజుమార్గంబును, మాలాకరి యను గుణకుసుమంబులభాతి గనుంగొనఁగలఁడు. ఎవ్వాఁడు దేహంబు బుద్బుదప్రాయంబనియు మరీచికల వలె నిస్సారంబనియు గ్రహించునో వాఁడు మారపుష్ప. సాయకభంజనంబుం గావించి యమలోకమునకుం జనఁడు. మహా ప్రవాహము సుషుప్త జన గ్రామంబునుం బోలె యముఁడు పుష్పనంచయనముం గావించు భోగాసక్తుఁ డగు నరునిఁ దీసికొనిపోవును. అంతకుఁడు పుష్పనంచయనముం గావించు విషయాసక్త చిత్తుండైన మనుజుని భోగానుభవంబునఁ దృప్తిఁ గాంచక మున్నే వశీకరించును. భ్రమరంబు మధువును సంగ్రహించి కుసుమంబున కుఁ గాని, తద్వర్ణ సౌరభములకుఁ గాని, హానియొనరకయ యెట్లు చనునో యట్లే ముని గ్రామంబున నివసింపవ లెను. ఇతరుల వికారంబులను గాని, తదాచరణా నాచరణ ప్రభూతదోషములం గాని, సరకుగొనక ప్రాజ్ఞుండు : దుష్కృత ప్రమాదంబులనే గుర్తెఱుంగవలయును. గిం 20 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> c6hldb3rju4xhec0vncp75wfkfoe4ro పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/54 104 211862 552275 2026-04-09T04:37:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '· ధమ్మపదము సువర్ణ శోభిత నిర్గంధకుసుమంబుభాతి ననాచరితంబు లగు రమ్యం పుఁబల్కులు నిష్ఫలంబు లగును. ჩი సువర్ణశోభిత సుగంధకుసుమంబుతి నాచరితంబు లగు సుభాషణంబులు సార్థకంబు లగును. و...' 552275 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>· ధమ్మపదము సువర్ణ శోభిత నిర్గంధకుసుమంబుభాతి ననాచరితంబు లగు రమ్యం పుఁబల్కులు నిష్ఫలంబు లగును. ჩი సువర్ణశోభిత సుగంధకుసుమంబుతి నాచరితంబు లగు సుభాషణంబులు సార్థకంబు లగును. ولا పుష్పసంచయంబునుండి యనేకమాలికలఁజేయ నెట్లను వగునో యట్లే మనుజునిచే. సుకృతంబు లనేకములు నగును. 3 కుసుమగంధంబును, నట్లే చందనతగరమల్లి కాపరిమిళంబు లును బ్రతివాతంబుగఁ జననేరవు; కాని సత్పురుషుల శీలసౌరభంబు ప్రతివాతంబుగఁ జనఁజాలును. సత్పురు షుండు సర్వవ్యాపి. శీలసౌరభంబు చందనతగరకమలవాసంతి కేత్యాది గంధం బులచే ననతి క్ర మంబు. చందనతగర వాసంతి కే త్యాదిగంధం బులు శీలసౌరభంబు నతిక్రమింప నేరవు. తగరచందనతరూద్భవంబగుగంధం బధమంబు. నచ్చరి తులశీలగంధంబు పరమోత్కృష్టంబై దేవతల యున్నత స్థానమును జేరును. 랜드 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 7529itqja8h790z6165rdtb44o8lg80 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/55 104 211863 552276 2026-04-09T04:37:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri' 552276 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> pn1nqarmlbtdqbiak5ykst7my3ocay9 552278 552276 2026-04-09T04:38:17Z శ్రీరామమూర్తి 1517 552278 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము. ఈసుగుణంబులఁ గల్గి యప్రమత్తులై శుద్ధజ్ఞానంబుచే ముక్తు లైనవారలను మారుం డను మోహకుండు చేర నేరఁడు.. మార్గనిష్ ప్తావస్కర రాశి పై సుసౌరభయుక్తంబై, యా మోదజనకంబగు పద్మంబెట్లు ప్రభవించునో, సుజ్ఞాని యగు బుద్ధుని శిష్యుండు నిజజ్ఞానంబుచే నిస్సార ద్రవ్యం. బులఁబోలు నజ్ఞానతిమిరనంచారు లగు మనుజులలోఁ బ్రకాశించును. మూర్ఖుఁడు అయిదవ యధ్యాయము మేల్కొని యున్న వానికి రాత్రిదీర్ఘము; భ్రాంతునకు యోజనమార్గమైనను దీర్ఘంబె. ధర్మపథంబు తెలియని మూఢునకు జీవనం బతిదీర్ఘంబు. Ε.Ο పథికుండు తనకంటె నుత్తమునిఁగాని, తుల్యునిఁగాని కలి యకుండినఁ దానొక్కఁడే ప్రయాణమును దృఢముగఁ గావించుకొనవలయును. కాని మూర్ఖునితో సాహచర్య ముఁ జేయ రాదు. EO 23. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> cd5r5muvzv463l9sqlwk0bzqqwq9nvi పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/56 104 211864 552277 2026-04-09T04:37:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri' 552277 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> pn1nqarmlbtdqbiak5ykst7my3ocay9 552279 552277 2026-04-09T04:38:38Z శ్రీరామమూర్తి 1517 552279 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము "వీరు నాకొడుకులు; ఈధనము నాది” అను నిట్టితలంపు లచే మూర్ఖుడుం బాధింపఁబడుచున్నాఁడు. తానే తనకుఁ జెందకున్న పుడు ధనమును బుత్రులును దనవా రెట్లగుదురు. తన యవివేకమును గుర్తెఱింగిన మూఢుండు కొంత వఱకుఁ బ్రాజ్ఞుడు. తాను బ్రాజ్ఞుండనని యూహించు మూర్ఖుండుమాత్రము నిశ్చయముగ మూర్ఖుండే. 3 జూష రుచిని రెడ్డెఱుఁగకుండునట్లు పండిత సహవాసం బా జీవముఁ గావించినను మూర్ఖుండు ధర్మంబు నెఱుంగ నేరఁడు. జిహ్వ యూష రుచిని గనినట్లు బుద్ధిమంతుఁ డొక్కనిమేష మాత్ర మైనను బండితునితోఁ గలిసియుండిన ధర్మంబు నెఱుంగఁ గలఁడు. EX ప్రజ్ఞాహీనులగు మూర్ఖు లాత్మశత్రువులు; ఏలయన వారు పాపఫలం బొనఁగూర్చు దుష్కర్మల నాచరింతురు. దుఃఖరోదన కారణంబును, బశ్చాత్తాప కారకమును నగు శర్మ సుకృతంబు కానేరదు. క CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri E2<noinclude><references/></noinclude> qrk8z5r79i9wb693j7o026haqp79jxd పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/57 104 211865 552280 2026-04-09T04:38:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఎద్దానికై మనుజుండు పశ్చాత్తాపముఁ జెందక దేనిఫలం బును సంతుష్టుండై యానందముతో యానందముతో చున్నాఁడో యట్టికర్మ సుకృతంబు. ననుభవించు EU ఆచరితంబగు పాపకర్మ ఫలింపకుండువఱక...' 552280 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఎద్దానికై మనుజుండు పశ్చాత్తాపముఁ జెందక దేనిఫలం బును సంతుష్టుండై యానందముతో యానందముతో చున్నాఁడో యట్టికర్మ సుకృతంబు. ననుభవించు EU ఆచరితంబగు పాపకర్మ ఫలింపకుండువఱకును మూర్ఖుండు దానిని మధువువ లెఁ బరిగణించును; కాని కర్మఫలించుతరి నతఁడు దుఃఖమును జెందును. మూడుఁడు మాసముల కొలదియుఁ గుశదళా గ్రంబున మునివలె భోజనంబుఁ గావించినఁ గామిషనిమ్ము; ధర్మ విమర్శనంబుఁ గావించినవారి పదునాఱవభాగమునైన ననుసరింప లేఁడు. 20 పాపకర్మం బచిరదుద్ధంబగు వరంబువలె శుక్తంబు కానేరదు. నిగురుకప్పిన నిప్పువలె లోన జ్వలించుచు మూర్ఖునినంటిచనును. పాపకర్మంబు తెలియఁబడిన తరువాత, నది మూర్ఖునకు దుఃఖమును గలుగఁ జేసి వాని భాగ్యము నశింపఁ జేయును. అంతియ కాదు; వానితలఁ బగులఁ గొట్టును. Ox CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 9o3wpwa75clcoelyudvpio5jvb736b5 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/58 104 211866 552281 2026-04-09T04:38:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము మిథ్యాకీర్తిని, భిక్షుకులలో నగ్రతను, సంఘారామంబుల నాధిపత్యమును, జనులగౌరవమును, నవివేకునిఁ గోరనిము. “గృహస్థుఁడును, సన్న్యాసియు, నందఱును నిది మత్కృ తంబని గుర్తెఱుం...' 552281 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము మిథ్యాకీర్తిని, భిక్షుకులలో నగ్రతను, సంఘారామంబుల నాధిపత్యమును, జనులగౌరవమును, నవివేకునిఁ గోరనిము. “గృహస్థుఁడును, సన్న్యాసియు, నందఱును నిది మత్కృ తంబని గుర్తెఱుంగనిమ్మ; కరణీయాకరణీయంబు లన్నిటి యందును, నాయాజ్ఞానువర్తులై యందఱు నుందురు గాక;” అని మూర్ఖుఁ దూహించును. వానికిఁ గామం బును గర్వంబును వృద్ధిఁ జెందును. “ఒక మార్గము ధనమునకు దారిఁజూపును. మఱియొకటి నిర్వాణమునకుఁ గొనిబోవును”. అను దీనిని బుద్ధశిష్యుల డగు భిషేషువు గ్రహించిన నతఁడు యశము నఖిలపింపక ప్రపంచమునుండి యోగమునకై యుద్యమించును. భవదీయదోష ప్రదర్శకుని నిశేష ప్రదర్శకునిభాతిఁ జింపుము. ఆయు క్తమార్గములం జొరనీక మందలించుచు యు క్తపరివాదం బొనర్చు విబుధుని సేవింపుము. అట్లువాని ననుసరించువానికి శుభంబగుఁగాని యశుభంబు కానేరదు. అట్టివాని నుపదేశింప నిమ్మ; బోధఁ గావింపనిము; అను చితంబగుదానిని నిషేధింపనిమ్ము; అట్టివాఁడు సాధు ప్రియుండును, దుష్ట విద్విష్టుండును నగును. 22 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> k3adbswoegxc8bp9ghpbaloejgx93j6 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/59 104 211867 552283 2026-04-09T04:39:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఖలులతో స్నేహింపకుము. నీచులతో సహవాసముఁ చేయకుము. సచ్చరితులతోఁ జెలిమిఁ గావింపుము. పర మోత్తములను స్నేహితులుగాఁ గైకొనుము. 25 ధర్మసేవఁ గావించువాఁడు ప్రసన్న మనస్కుఁడై...' 552283 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఖలులతో స్నేహింపకుము. నీచులతో సహవాసముఁ చేయకుము. సచ్చరితులతోఁ జెలిమిఁ గావింపుము. పర మోత్తములను స్నేహితులుగాఁ గైకొనుము. 25 ధర్మసేవఁ గావించువాఁడు ప్రసన్న మనస్కుఁడై జీవించు ను. సిద్ధుం డార్యులచే బోధితంబులగు ధర్మములచే సంతు డ 85 కూపఖనకులు కామితప్ర దేశమున కుదకంబును గొంపో వఁగలరు. బాణ కారులు నారాచంబుల భుగ్నంబుగ నొన . ర్పఁగలరు. రథకారులు తరుఖండంబును వక్రముగఁ జేయఁగలరు. ప్రాజ్ఞు లాత్మనిర్మాతలు. ప్రవాతంబుచే సుదృఢంబగు శిల యకంపితం బగునట్లు ప్రాజ్ఞులు నిందల చేతను స్తోత్రముల చేతను స్ఖలితులు కారు, ప్రాజ్ఞులు ధర్మబోధల గ్రహించి గభీరతరంగరహిత శాసా రంబుభాతి నిరుద్వేగులై యుందురు. وی నత్పురుషు లేమితటస్థించినను సరకుఁ గొనక సుఖకాము లై ప్రలాపింపరు. సుఖప్రాప్తిచే నుత్సాహ యుక్తులుగను, దుఃఖకలనచే ఖన్ను లుగను గాన్పింపరు. 3 و CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> an87stmddfu06umrz9906ojlbyr3wwe పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/60 104 211868 552284 2026-04-09T04:39:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఎవ్వాఁడు స్వార్థపరార్థములకుఁ గాను ధనమునుగాని, పుత్రునిఁగాని, సామ్రాజ్యమునుగాని, యనృజుమార్గాను సరణమున జయము దు; వాఁడే విబుధుఁడు. నభిలషింపఁడో వాఁడే సచ్చరితుఁ 85 పా...' 552284 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఎవ్వాఁడు స్వార్థపరార్థములకుఁ గాను ధనమునుగాని, పుత్రునిఁగాని, సామ్రాజ్యమునుగాని, యనృజుమార్గాను సరణమున జయము దు; వాఁడే విబుధుఁడు. నభిలషింపఁడో వాఁడే సచ్చరితుఁ 85 పారగాములగువారు నరులలో నత్యల్ప సంఖ్యాకులు. మిగి లినవా రొడ్డున నిటునటుఁ బరుగులిడుచుందురు. ఎవ్వరు ధర్మబోధానంతరమున దాని నాచరింతురో వారు దు స్తరంబగు మృత్యులోకమును దాటుదురు. σε ప్రాజ్ఞుం డంధకారబంధురంబగు సాధారణ సంసారంబును బరిత్యజించి, ప్రకాశవంతమగు భిషజీవనంబును బరిగ్ర హింపవలెను. సంసారమునువిడిచి సన్న్యసించి, యట్టి సంసారవిరామంబున సౌఖ్యదాయకంబుగఁ గనుపింపని వానినుండి సౌఖ్యంబును బరిగ్రహింపవలెను. సౌఖ్యం బులఁ బోవిడిచి, స్వకీయంబని యెద్దానిని నుడువక ప్రాజ్ఞుం డు మనస్సం తాపములను బోఁగొట్టుకొనవలెను. ౮౭, లార. ఎవ్వానిచి త్తము జ్ఞానాంగంబుల సుశిక్షితంబో, యెవ్వార లెదానినైన నాశ్రయింపక యట్టి రాగ రాహిత్యంబున CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 1lrj6ywtc13tvi1ebebj3jt7wreofja పుట:పటం కతలు.pdf/78 104 211869 552286 2026-04-09T06:13:33Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 61 ఘనాపూర్ మండల కేంద్రం, కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం, సిరిసిల్ల, సుల్తానాబాద్, మెదక్ జిల్లా సిద్దిపేట, ఖమ్మం జిల్లా ఏడుళ్ల బయ్యారం మొదలగు వంటి ప...' 552286 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 61 ఘనాపూర్ మండల కేంద్రం, కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం, సిరిసిల్ల, సుల్తానాబాద్, మెదక్ జిల్లా సిద్దిపేట, ఖమ్మం జిల్లా ఏడుళ్ల బయ్యారం మొదలగు వంటి ప్రాంతాలలో ఉన్నారు. ఊళ్ళ మీదకి పోయే విధానం గుర్రపువాళ్లు తమ స్వంత ఊరు నుండి ప్రతియేడు దసరా వెళ్లిన తర్వాత మంచిరోజు చూసుకొని బయలుదేరుతారు. మంచిరోజు అంటే అష్టమి నవమిలు మరియు అమావాస్య రాకుండా చూసుకొని ఆది, సోమ లేదా గురువారం బయలుదేరుతారు. తిరిగి జూన్, జూలై నెలలలో స్వంత ఊరికి చేరుకుంటారు. వాద్యాలు, పటం ఇతర వస్తువులు అన్ని సర్దుకుని మేళం పెద్ద ఇంటివద్ద నుండి కథలు చెప్పడానికి బయలుదేరుతారు. త్యాగం అడిగే విధానం గుర్రపువారు 'గవ్వల దర్శనం' అనే పద్ధతి ద్వారా మాలవారి నుంచి త్యాగం వసూలు చేస్తారు. కేవలం త్యాగం అడగదల్చుకుంటే త్యాగం గవ్వలు, ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తే ఆటగవ్వలు అని వేరువేరుగా ఉంటాయి. గుర్రపువారు ఒక ఊరిలో దిగగానే మాల కులపెద్ద ఇంటికి వెళ్తాడు. అతడు వారికి 'దిగుడు భత్యం' ఇప్పిస్తాడు. తెల్లవారి మాల కులపెద్ద ఇంటి వద్ద మాల కులస్థులందరూ కూర్చుంటారు. వారిముందు గుర్రపు వాళ్లు చాప వేసుకొని కూర్చొని మద్దెల, హార్మోనియం వాయించుకుంటూ కొన్ని పద్యాలు రాగయుక్తంగా పాడుతారు. అనంతరం గుర్రపువాళ్లు మీ అస్తివాన్ని గుర్రపు మల్లయ్యను చాలారోజుల తర్వాత మీ ఊరికి వచ్చాము మీకు కథలు చెప్తా త్యాగం చెప్పండి మహాప్రభు అంటాడు. తువ్వాలు పరిచి దానిపై గవ్వలను పేర్చుతాడు. అప్పుడు మాల కులపెద్ద ఎంత ఇవ్వాలో కులస్థులతో చర్చించి గవ్వలు వేస్తాడు. గవ్వలను ధనం మరియు ధాన్యంగా భావిస్తారు. చిన్నగవ్వ ఒక రూపాయి గాను, పెద్దగవ్వ ఐదు ఐస్తాల ధాన్యంగా, గురిజ కిలో ధాన్యంగా, కచ్చకాయ వెయ్యిరూపాలుగా భావిస్తారు. త్యాగం<noinclude><references/></noinclude> a4dr9u4p23s72hvn2bh0tsj6129j3ds 552339 552286 2026-04-09T10:32:28Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552339 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||61}}</noinclude> ఘనాపూర్ మండల కేంద్రం, కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం, సిరిసిల్ల, సుల్తానాబాద్, మెదక్ జిల్లా సిద్దిపేట, ఖమ్మం జిల్లా ఏడుళ్ల బయ్యారం మొదలగు వంటి ప్రాంతాలలో ఉన్నారు. '''ఊళ్ళ మీదకి పోయే విధానం ''' గుర్రపువాళ్లు తమ స్వంత ఊరు నుండి ప్రతియేడు దసరా వెళ్లిన తర్వాత మంచిరోజు చూసుకొని బయలుదేరుతారు. మంచిరోజు అంటే అష్టమి నవమిలు మరియు అమావాస్య రాకుండా చూసుకొని ఆది, సోమ లేదా గురువారం బయలు దేరుతారు. తిరిగి జూన్, జూలై నెలలలో స్వంత ఊరికి చేరుకుంటారు. వాద్యాలు, పటం ఇతర వస్తువులు అన్ని సర్దుకుని మేళం పెద్ద ఇంటివద్ద నుండి కథలు చెప్పడానికి బయలుదేరుతారు. '''త్యాగం అడిగే విధానం ''' గుర్రపువారు 'గవ్వల దర్శనం' అనే పద్ధతి ద్వారా మాలవారి నుంచి త్యాగం వసూలు చేస్తారు. కేవలం త్యాగం అడగదల్చుకుంటే త్యాగం గవ్వలు, ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తే ఆటగవ్వలు అని వేరువేరుగా ఉంటాయి. గుర్రపువారు ఒక ఊరిలో దిగగానే మాల కులపెద్ద ఇంటికి వెళ్తాడు. అతడు వారికి 'దిగుడు భత్యం' ఇప్పిస్తాడు. తెల్లవారి మాల కులపెద్ద ఇంటి వద్ద మాల కులస్థులందరూ కూర్చుంటారు. వారిముందు గుర్రపు వాళ్లు చాప వేసుకొని కూర్చొని మద్దెల, హార్మోనియం వాయించుకుంటూ కొన్ని పద్యాలు రాగయుక్తంగా పాడుతారు. అనంతరం గుర్రపువాళ్లు <poem> మీ అస్తివాన్ని గుర్రపు మల్లయ్యను చాలారోజుల తర్వాత మీ ఊరికి వచ్చాము మీకు కథలు చెప్తా త్యాగం చెప్పండి మహాప్రభు</poem> అంటాడు. తువ్వాలు పరిచి దానిపై గవ్వలను పేర్చుతాడు. అప్పుడు మాల కులపెద్ద ఎంత ఇవ్వాలో కులస్థులతో చర్చించి గవ్వలు వేస్తాడు. గవ్వలను ధనం మరియు ధాన్యంగా భావిస్తారు. చిన్నగవ్వ ఒక రూపాయి గాను, పెద్దగవ్వ ఐదు ఐస్తాల ధాన్యంగా, గురిజ కిలో ధాన్యంగా, కచ్చకాయ వెయ్యిరూపాలుగా భావిస్తారు. త్యాగం<noinclude><references/></noinclude> ssoomvjo3le2x5dlxvnockytwkdmsq1 పుట:పటం కతలు.pdf/79 104 211870 552287 2026-04-09T06:14:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '62 పటం కతలు నిర్ణయమై మేళం పెద్ద సంతృప్తి చెందిన తర్వాత అందరికీ బొట్టుపెట్టి... పెట్టింది బంగారమై, ముట్టింది ముత్యమై పాడిపంటలు పండి ఆడబిడ్డ, ఆదిబిడ్డ దీవెన కలిగి శుభోదయమై కొడ...' 552287 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>62 పటం కతలు నిర్ణయమై మేళం పెద్ద సంతృప్తి చెందిన తర్వాత అందరికీ బొట్టుపెట్టి... పెట్టింది బంగారమై, ముట్టింది ముత్యమై పాడిపంటలు పండి ఆడబిడ్డ, ఆదిబిడ్డ దీవెన కలిగి శుభోదయమై కొడుకు, బిడ్డలు కోటి సంపద కలిగి ఒక్కింటికి నాలుగిండ్లు నాలుగిళ్లకు వెయ్యిండ్లయి ప్రతి సంతానం సల్లంగుండాలె రాజు మహాప్రభో ! వచ్చిన కష్టం వైదొలిగి పోవాలె పాడిపంటలు సల్లంగుండని, గొడ్డు గోద సల్లంగుందని, ముత్తైదువ తనం సల్లంగుందని జయీ భవా! విజయీ భవ.. అని దీవెనార్తి పెడతారు. గుర్రపు వారి కులోత్పత్తి శివకంట మాల, శర్ల మహాదేవి దంపతులకు చెన్నమల్లు, మాల, మాష్టి, పంతాల, యలమదొర అనే ఐదుగురు మగ సంతానం. అయితే పెద్దవాడైన చెన్నమల్లుకు కాకుండా నడిపి వానికి పెండ్లి కుదురుతుంది. పెండ్లికి గుర్రం అవసరం వస్తుంది. పెద్దవాడైన చెన్నమల్లు శ్రీరాముల వారి వద్దకు వెళ్లి గుర్రాన్ని తీసుకొస్తాడు. పెండ్లి అయిపోయిన తర్వాత చెన్నమల్లు గుర్రాన్ని శ్రీరాములకు అప్పజెప్పేందుకు వెళ్తాడు. అయితే శ్రీరాములు చెన్నమల్లుకు ఏలెతనం, తహశీలు (రకం / పన్ను / శిస్తు) వసూలు చేసే పనిని అప్పగిస్తాడు. దీనివల్ల చెన్నమల్లు తమ్ముని పెండ్లి విందుకు సరియైన సమయంలో హాజరుకాలేకపోతాడు. అప్పుడు తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కలిసి చెన్నమల్లు కోసం కొంత భోజనం వారకు(పక్కకు) పెడతారు. చెన్నమల్లు వచ్చిన తర్వాత ఆ అన్నాన్ని తినమంటారు. చెన్నమల్లు ఆ అన్నం నేను తినను అని జవాబిస్తాడు. నాకు వారకు అన్నం ఎందుకు పెట్టారు.. నా తప్పేంటో చెప్పాలని భీష్మించుకు కూర్చుంటాడు. దానికి తల్లిదండ్రులు ఏమీ సమాధానం<noinclude><references/></noinclude> bisc5azq6ri3us2zq0eygrvx8m2d6t9 552342 552287 2026-04-09T10:38:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552342 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|62||పటం కతలు}}</noinclude> నిర్ణయమై మేళం పెద్ద సంతృప్తి చెందిన తర్వాత అందరికీ బొట్టుపెట్టి... {{left margin|5em}} <poem> పెట్టింది బంగారమై, ముట్టింది ముత్యమై పాడిపంటలు పండి ఆడబిడ్డ, ఆడ్తిబిడ్డ దీవెన కలిగి శుభోదయమై కొడుకు, బిడ్డలు కోటి సంపద కలిగి ఒక్కింటికి నాలుగిండ్లు నాలుగిళ్లకు వెయ్యిండ్లయి ప్రతి సంతానం సల్లంగుండాలె రాజ మహాప్రభో ! వచ్చిన కష్టం వైదొలిగి పోవాలె పాడిపంటలు సల్లంగుండని, గొడ్డు గోద సల్లంగుందని, ముత్తైదువ తనం సల్లంగుండని జయీ భవా! విజయీ భవ..</poem> అని దీవెనార్తి పెడతారు. '''గుర్రపు వారి కులోత్పత్తి ''' శివకంట మాల, శర్ల మహాదేవి దంపతులకు చెన్నమల్లు, మాల, మాష్టి, పంతాల, యలమదొర అనే ఐదుగురు మగ సంతానం. అయితే పెద్దవాడైన చెన్నమల్లుకు కాకుండా నడిపి వానికి పెండ్లి కుదురుతుంది. పెండ్లికి గుర్రం అవసరం వస్తుంది. పెద్దవాడైన చెన్నమల్లు శ్రీరాముల వారి వద్దకు వెళ్లి గుర్రాన్ని తీసుకొస్తాడు. పెండ్లి అయిపోయిన తర్వాత చెన్నమల్లు గుర్రాన్ని శ్రీరాములకు అప్పజెప్పేందుకు వెళ్తాడు. అయితే శ్రీరాములు చెన్నమల్లుకు ఏలెతనం, తహశీలు (రకం / పన్ను /శిస్తు) వసూలు చేసే పనిని అప్పగిస్తాడు. దీనివల్ల చెన్నమల్లు తమ్ముని పెండ్లి విందుకు సరియైన సమయంలో హాజరుకాలేకపోతాడు. అప్పుడు తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కలిసి చెన్నమల్లు కోసం కొంత భోజనం వారకు(పక్కకు) పెడతారు. చెన్నమల్లు వచ్చిన తర్వాత ఆ అన్నాన్ని తినమంటారు. చెన్నమల్లు ఆ అన్నం నేను తినను అని జవాబిస్తాడు. నాకు వారకు అన్నం ఎందుకు పెట్టారు.. నా తప్పేంటో చెప్పాలని భీష్మించుకు కూర్చుంటాడు. దానికి తల్లిదండ్రులు ఏమీ సమాధానం<noinclude><references/></noinclude> 06zgdkwpu10qr888y8a3ru9jcwhc9o7 552343 552342 2026-04-09T10:39:20Z A.Murali 3019 552343 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|62||పటం కతలు}}</noinclude> నిర్ణయమై మేళం పెద్ద సంతృప్తి చెందిన తర్వాత అందరికీ బొట్టుపెట్టి... <poem> {{left margin|5em}} పెట్టింది బంగారమై, ముట్టింది ముత్యమై పాడిపంటలు పండి ఆడబిడ్డ, ఆడ్తిబిడ్డ దీవెన కలిగి శుభోదయమై కొడుకు, బిడ్డలు కోటి సంపద కలిగి ఒక్కింటికి నాలుగిండ్లు నాలుగిళ్లకు వెయ్యిండ్లయి ప్రతి సంతానం సల్లంగుండాలె రాజ మహాప్రభో ! వచ్చిన కష్టం వైదొలిగి పోవాలె పాడిపంటలు సల్లంగుండని, గొడ్డు గోద సల్లంగుందని, ముత్తైదువ తనం సల్లంగుండని జయీ భవా! విజయీ భవ..</poem> అని దీవెనార్తి పెడతారు. '''గుర్రపు వారి కులోత్పత్తి ''' శివకంట మాల, శర్ల మహాదేవి దంపతులకు చెన్నమల్లు, మాల, మాష్టి, పంతాల, యలమదొర అనే ఐదుగురు మగ సంతానం. అయితే పెద్దవాడైన చెన్నమల్లుకు కాకుండా నడిపి వానికి పెండ్లి కుదురుతుంది. పెండ్లికి గుర్రం అవసరం వస్తుంది. పెద్దవాడైన చెన్నమల్లు శ్రీరాముల వారి వద్దకు వెళ్లి గుర్రాన్ని తీసుకొస్తాడు. పెండ్లి అయిపోయిన తర్వాత చెన్నమల్లు గుర్రాన్ని శ్రీరాములకు అప్పజెప్పేందుకు వెళ్తాడు. అయితే శ్రీరాములు చెన్నమల్లుకు ఏలెతనం, తహశీలు (రకం / పన్ను /శిస్తు) వసూలు చేసే పనిని అప్పగిస్తాడు. దీనివల్ల చెన్నమల్లు తమ్ముని పెండ్లి విందుకు సరియైన సమయంలో హాజరుకాలేకపోతాడు. అప్పుడు తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కలిసి చెన్నమల్లు కోసం కొంత భోజనం వారకు(పక్కకు) పెడతారు. చెన్నమల్లు వచ్చిన తర్వాత ఆ అన్నాన్ని తినమంటారు. చెన్నమల్లు ఆ అన్నం నేను తినను అని జవాబిస్తాడు. నాకు వారకు అన్నం ఎందుకు పెట్టారు.. నా తప్పేంటో చెప్పాలని భీష్మించుకు కూర్చుంటాడు. దానికి తల్లిదండ్రులు ఏమీ సమాధానం<noinclude><references/></noinclude> 3cvehk1osiabj2hlmgs8p5y4l4xl1ub పుట:పటం కతలు.pdf/80 104 211871 552288 2026-04-09T06:14:41Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 63 చెప్పకుండా.. దేవతలే సమాధానం చెపుతారని అంటారు. శివుడు, బ్రహ్మ, విష్ణు, వినాయకుడు, వీరభద్రుడు, మునీశ్వరుడు, దండివాహన, వాల్మీకి, వశిష్టుడు అందరూ సమావేశమైన మందిరం వద్ద...' 552288 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 63 చెప్పకుండా.. దేవతలే సమాధానం చెపుతారని అంటారు. శివుడు, బ్రహ్మ, విష్ణు, వినాయకుడు, వీరభద్రుడు, మునీశ్వరుడు, దండివాహన, వాల్మీకి, వశిష్టుడు అందరూ సమావేశమైన మందిరం వద్దకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు వెళ్తారు. నేరుగా శంకరుని వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెపుతారు. అనంతరం తన తప్పేమిటో తనకు అన్నం వారకు ఎందుకు పెట్టినారో చెప్పమని శివుడిని అడుగుతాడు చెన్నమల్లు. నారదుడు కల్పించుకొని మీకు ఆస్తివాడు పుట్టిందా అని అడుగుతాడు. అక్కడున్న వారందరూ పుట్టలేదని చెప్తారు. అప్పుడు శివుడు కల్పించుకొని వారందరూ అందరితో సమానంగా అతనికి అన్నం పెట్టకుండా వారకు ఎప్పుడైతే పెట్టినారో అప్పుడే అతడు మీకు ఆస్తివాడైనాడు. గుర్రం కోసం పోయి వెలివేయబడి ఆస్తివాడు కావడం వల్ల నాటి నుండి చెన్నమల్లు 'గుర్రపు మల్లన్న'గా మారినాడు. అప్పటినుండి గుర్రపు మల్లన్నగా మాల వాళ్లను ఆశ్రయించి బ్రతుకుతున్నాడు. అతనికి మాలవారు (మన్నెపోళ్లు) అన్నం పెట్టి తల్లిదండ్రులైనారు. తినేవాడు కొడుకైనాడు. ఎప్పుడైతే గుర్రపు మల్లన్న అని శివుడు నామకరణం చేశాడో అప్పటి నుండి మాల వారికి ఆడి వాడై జీవిస్తున్నాడు. ఈ విధంగా గుర్రపు మల్లన్న గుర్రపువానిగా మారి మాలవారికి కథలు చెబుతూ జీవిస్తున్నాడు. కథ. దర్శి గుర్రపువాళ్లు ప్రధానంగా చెప్పే కథ భస్మయోగం లేదా మాల చెన్నయ్య 1. భస్మయోగాన్నే బసవ పురాణం, అది పురాణం అని కూడా అంటారు. ఇదేకాకుండా వీరు - 2. శక్తివిలాసం లేదా శక్తిపురాణం, 3. విరాట పురాణం, 4. చర్ల మహాదేవి పరిణయం, 5. భేతాల కథ మొదలగు వంటి కథలు చెప్తారు. మొదటిరోజు శక్తిపురాణం, రెండోరోజు<noinclude><references/></noinclude> t46mvlmraal1pt2rsmn5es0xyo4jmy7 552345 552288 2026-04-09T10:47:23Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552345 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||63}}</noinclude> చెప్పకుండా.. దేవతలే సమాధానం చెపుతారని అంటారు. శివుడు, బ్రహ్మ, విష్ణు, వినాయకుడు, వీరభద్రుడు, మునీశ్వరుడు, దండివాహన, వాల్మీకి, వశిష్టుడు అందరూ సమావేశమైన మందిరం వద్దకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు వెళ్తారు. నేరుగా శంకరుని వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెపుతారు. అనంతరం తన తప్పేమిటో తనకు అన్నం వారకు ఎందుకు పెట్టినారో చెప్పమని శివుడిని అడుగుతాడు చెన్నమల్లు. నారదుడు కల్పించుకొని మీకు ఆడ్తివాడు పుట్టిందా అని అడుగుతాడు. అక్కడున్న వారందరూ పుట్టలేదని చెప్తారు. అప్పుడు శివుడు కల్పించుకొని వారందరూ అందరితో సమానంగా అతనికి అన్నం పెట్టకుండా వారకు ఎప్పుడైతే పెట్టినారో అప్పుడే అతడు మీకు ఆడ్తివాడైనాడు. గుర్రం కోసం పోయి వెలివేయబడి ఆడ్తివాడు కావడం వల్ల నాటి నుండి చెన్నమల్లు 'గుర్రపు మల్లన్న'గా మారినాడు. అప్పటినుండి గుర్రపు మల్లన్నగా మాల వాళ్లను ఆశ్రయించి బ్రతుకుతున్నాడు. అతనికి మాలవారు (మన్నెపోళ్లు) అన్నం పెట్టి తల్లిదండ్రులైనారు. తినేవాడు కొడుకైనాడు. ఎప్పుడైతే గుర్రపు మల్లన్న అని శివుడు నామకరణం చేశాడో అప్పటి నుండి మాల వారికి ఆడ్తి వాడై జీవిస్తున్నాడు. ఈ విధంగా గుర్రపు మల్లన్న గుర్రపువానిగా మారి మాలవారికి కథలు చెబుతూ జీవిస్తున్నాడు. '''ప్రదర్శించే కథలు.''' గుర్రపువాళ్లు ప్రధానంగా చెప్పే కథ భస్మయోగం లేదా మాల చెన్నయ్య కధ. :1. భస్మయోగాన్నే బసవ పురాణం, అది పురాణం అని కూడా అంటారు. ఇదేకాకుండా వీరు - :2. శక్తివిలాసం లేదా శక్తిపురాణం, :3. విరాట పురాణం, :4. చర్ల మహాదేవి పరిణయం, :5. భేతాల కథ మొదలగు వంటి కథలు చెప్తారు. మొదటిరోజు శక్తిపురాణం, రెండోరోజు<noinclude><references/></noinclude> bwocmxh9wdl5cynu4bfghij1rk1bnzp పుట:పటం కతలు.pdf/81 104 211872 552289 2026-04-09T06:15:01Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '64 పటం కతలు బసవ పురాణం, మూడోరోజు విరాట పురాణం, నాల్గవ రోజు చర్ల మహాదేవి పరిణయం, ఐదవ రోజు భేతాల కథ చెప్పి అదేరోజు యాటను కోసి ఐలి చల్లుతారు. ప్రదర్శనాక్రమం ప్రధాన కథకుడు కాళ్లకు...' 552289 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>64 పటం కతలు బసవ పురాణం, మూడోరోజు విరాట పురాణం, నాల్గవ రోజు చర్ల మహాదేవి పరిణయం, ఐదవ రోజు భేతాల కథ చెప్పి అదేరోజు యాటను కోసి ఐలి చల్లుతారు. ప్రదర్శనాక్రమం ప్రధాన కథకుడు కాళ్లకు గజ్జెలు కట్టుకున్న తర్వాత నడుముకు శాలువా లేదా తువ్వాలు బిగించి కట్టుకుంటాడు. పటం ముందున్న కర్రను చేతితో పట్టుకుని ఎడమ చేతిలో రుమాలు పట్టుకుని నిలబడతాడు. ఇతడు వేదిక పైన పటానికి కుడివైపున నిలుచుంటాడు. పటానికి ఎడమ పక్కన సహాయకుడు (వంతగాడు) నిలబడి ఉంటాడు. పటానికి ముందు భాగంలో హార్మోనియం, మద్దెల, తబలా, తాళాలు వాయించే కళాకారులు కూర్చుంటారు. వీరు వాయిద్యాలను ఉపయోగిస్తూనే వంత కూడా పాడుతారు. కథ ప్రారంభించేముందు ప్రధాన కథకుడు ఆదిశక్తిని తలుచుకొని... అమ్మమ్మా యమ్మావే ఐవనీటి కొమ్మావే కొప్పుల పోశమ్మవే... అంటూ ఆదిశక్తిని ప్రార్థిస్తాడు. అనంతరం శారదాంబను స్తుతిస్తాడు. తర్వాత.. గణగణ నాయకా ఘనా నాయక గణగణ నాయకా ఘనా నాయక... అంటూ గణేశుని ప్రార్ధిస్తాడు. మొదటిరోజు బసవపురాణం లేదా ఆదిశక్తి పురాణం అనే కథను ప్రదర్శిస్తారు (చెబుతారు). అనుష్టానాలు కథ ప్రారంభంలో మాల కుల పెద్ద ఇంటినుండి అతని భార్యతో కలిసి మంగళ హారతి పట్టుకొని పటాన్ని స్టేజి వద్దకు తెస్తారు. తర్వాత గుర్రపు వాళ్లు స్టేజీపై పటాన్ని కడతారు. దిష్టి తగలకుండా 'కట్టు బొట్టువాడు' కన్నెర్రజేసినా ఏమీ బెరగకుండా ఉండేందుకు ఇష్టపూర్వకంగా కుల దేవతను తలుచుకొని జీడిగింజ, నిమ్మకాయలను స్టేజీ ముందు పైభాగంలో కడతారు. పెద్ద మాల బొట్టు పెట్టుకొని అక్కడికి వచ్చిన వారందరికీ బొట్టుపెట్టి చేతికి కంకణాలు కడతాడు. పటం ముందు<noinclude><references/></noinclude> kpunw2ejcbnu8r62c871wc387bjohy5 552347 552289 2026-04-09T11:02:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552347 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|64||పటం కతలు}}</noinclude> బసవ పురాణం, మూడోరోజు విరాట పురాణం, నాల్గవ రోజు చర్ల మహాదేవి పరిణయం, ఐదవ రోజు భేతాల కథ చెప్పి అదేరోజు యాటను కోసి ఐలి చల్లుతారు. '''ప్రదర్శనాక్రమం ''' ప్రధాన కథకుడు కాళ్లకు గజ్జెలు కట్టుకున్న తర్వాత నడుముకు శాలువా లేదా తువ్వాలు బిగించి కట్టుకుంటాడు. పటం ముందున్న కర్రను చేతితో పట్టుకుని ఎడమ చేతిలో రుమాలు పట్టుకుని నిలబడతాడు. ఇతడు వేదిక పైన పటానికి కుడివైపున నిలుచుంటాడు. పటానికి ఎడమ పక్కన సహాయకుడు (వంతగాడు) నిలబడి ఉంటాడు. పటానికి ముందు భాగంలో హార్మోనియం, మద్దెల, తబలా, తాళాలు వాయించే కళాకారులు కూర్చుంటారు. వీరు వాయిద్యాలను ఉపయోగిస్తూనే వంత కూడా పాడుతారు. కథ ప్రారంభించేముందు ప్రధాన కథకుడు ఆదిశక్తిని తలుచుకొని... <poem> {{left margin|5em}} అమ్మమ్మా యమ్మావే ఐవనీటి కొమ్మావే కొప్పుల పోశమ్మవే... అంటూ ఆదిశక్తిని ప్రార్థిస్తాడు. అనంతరం శారదాంబను స్తుతిస్తాడు. తర్వాత.. గణగణ నాయకా ఘనా నాయక గణగణ నాయకా ఘనా నాయక...</poem> అంటూ గణేశుని ప్రార్ధిస్తాడు. మొదటిరోజు బసవపురాణం లేదా ఆదిశక్తి పురాణం అనే కథను ప్రదర్శిస్తారు (చెబుతారు). '''అనుష్టానాలు ''' కథ ప్రారంభంలో మాల కుల పెద్ద ఇంటినుండి అతని భార్యతో కలిసి మంగళ హారతి పట్టుకొని పటాన్ని స్టేజి వద్దకు తెస్తారు. తర్వాత గుర్రపు వాళ్లు స్టేజీపై పటాన్ని కడతారు. దిష్టి తగలకుండా 'కట్టు బొట్టువాడు' కన్నెర్రజేసినా ఏమీ బెరగకుండా ఉండేందుకు ఇష్టపూర్వకంగా కుల దేవతను తలుచుకొని జీడిగింజ, నిమ్మకాయలను స్టేజీ ముందు పైభాగంలో కడతారు. పెద్ద మాల బొట్టు పెట్టుకొని అక్కడికి వచ్చిన వారందరికీ బొట్టుపెట్టి చేతికి కంకణాలు కడతాడు. పటం ముందు<noinclude><references/></noinclude> 22qizktuhe7fyuikfz6d51uk6lx2d1m పుట:పటం కతలు.pdf/82 104 211873 552290 2026-04-09T06:15:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 65 ఊదుబత్తీలు ముట్టించి భేతాళునికి మొక్కి అనంతరం ప్రధాన కథకుడు గజ్జెలు తీసి వాటిని కండ్లకు అద్దుకుని కాళ్లకు కట్టుకుని కథచెప్పడం ప్రారంభిస్తాడు. గుర్రపువారు పటం...' 552290 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 65 ఊదుబత్తీలు ముట్టించి భేతాళునికి మొక్కి అనంతరం ప్రధాన కథకుడు గజ్జెలు తీసి వాటిని కండ్లకు అద్దుకుని కాళ్లకు కట్టుకుని కథచెప్పడం ప్రారంభిస్తాడు. గుర్రపువారు పటం కథ ప్రదర్శిస్తున్నప్పుడు శివపార్వతులకు కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తారు. వీరభద్రుడు పుట్టినపుడు పూజ చేసి కొబ్బరికాయ కొడతారు. భేతాళుడు పుట్టినపుడు కోడిని కోస్తారు. చర్ల మహాదేవి వివాహం జరిగినపుడు కూడా కొబ్బరికాయ కొడతారు. శివపార్వతుల కల్యాణం జరుగుతున్నప్పుడు చీర, రవిక, ధోవతి తెచ్చి పెళ్లిచేసి కట్నాలు చదివించమంటే మాల కులస్థులు కట్నాలు చదివిస్తారు. ఇదే సమయంలో ఐదుగురు ముత్తైదువలు పోలు లగ్నం పాటలు పాడుతారు. మంగళహారతి పాడుతారు. పటం పైనున్న శివపార్వతుల వివాహ ఘట్టంలో బొమ్మలపై అక్షింతలు చల్లుతారు. కల్యాణం రోజు, భేతాళునితో యుద్ధం జరుగుతున్నపుడు, భేతాళరాజు చనిపోయినపుడు బలికత్తి వద్ద యాటను కోస్తారు. వివిధ ఘట్టాల సందర్భంగా ప్రేక్షకులు కట్నాలు / ఒసుగులు వేస్తారు. అవి తీసుకొని కథకులు దీవెనార్తి పెడ్తారు. కథ నడుస్తున్నపుడు మధ్యమధ్యలో హారతి ఇవ్వడమే కాకుండా.. ప్రతిరోజూ కథ చివర మంగళహారతి ఇచ్చి పాటలు పాడుతారు. ఇలాంటి సందర్భాల్లో కూడా కట్నాలు వస్తాయి. గుర్రపు మల్లన్నలు కథలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నాల్గవ రోజు ఐలి చల్లుతారు. ఐలి చల్లితే మాలవారికి ఐరఖత్ కలిసి సుఖ సంతోషాలతోనూ, పాడి పంటలతోనూ, ఆయురారోగ్యాలతోనూ ఉంటారనే భావన ఉంది. బలి కార్యక్రమం ఆదివారం తెల్లవారుజాముననే చేస్తారు. బలిచల్లే రోజు భేతాళుని కథ కొంత చెప్పి ఐలి చల్లుతారు. మిగతా భాగం ఐదోరోజు చెప్తారు. బలిరోజు మాల వారందరూ ఇళ్లు అలుక్కొని ముగ్గులు వేసుకుంటారు. అందరూ తలంటు స్నానాలు చేస్తారు. పెద్దమాల భార్య నివాళి చేస్తే.. పెద్దమాల, మిగతా మాలలు నివాళి, కంకణాలు, పసుపు, కుంకుమ, ఊదుబత్తీలు, మూడు చెంబుల నీళ్లు పట్టుకొని డప్పు చప్పుళ్లతో ఊరపోచమ్మ వద్దకు వెళ్ళి పోచమ్మకు పూజ చేస్తారు.<noinclude><references/></noinclude> l6sezzhk3tarjieinczzsn0z5qu43o4 552349 552290 2026-04-09T11:08:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552349 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||65}}</noinclude> ఊదుబత్తీలు ముట్టించి భేతాళునికి మొక్కి అనంతరం ప్రధాన కథకుడు గజ్జెలు తీసి వాటిని కండ్లకు అద్దుకుని కాళ్లకు కట్టుకుని కథచెప్పడం ప్రారంభిస్తాడు. గుర్రపువారు పటం కథ ప్రదర్శిస్తున్నప్పుడు శివపార్వతులకు కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తారు. వీరభద్రుడు పుట్టినపుడు పూజ చేసి కొబ్బరికాయ కొడతారు. భేతాళుడు పుట్టినపుడు కోడిని కోస్తారు. చర్ల మహాదేవి వివాహం జరిగినపుడు కూడా కొబ్బరికాయ కొడతారు. శివపార్వతుల కల్యాణం జరుగుతున్నప్పుడు చీర, రవిక, ధోవతి తెచ్చి పెళ్లిచేసి కట్నాలు చదివించమంటే మాల కులస్థులు కట్నాలు చదివిస్తారు. ఇదే సమయంలో ఐదుగురు ముత్తైదువలు పోలు లగ్నం పాటలు పాడుతారు. మంగళహారతి పాడుతారు. పటం పైనున్న శివపార్వతుల వివాహ ఘట్టంలో బొమ్మలపై అక్షింతలు చల్లుతారు. కల్యాణం రోజు, భేతాళునితో యుద్ధం జరుగుతున్నపుడు, భేతాళరాజు చనిపోయినపుడు బలికత్తి వద్ద యాటను కోస్తారు. వివిధ ఘట్టాల సందర్భంగా ప్రేక్షకులు కట్నాలు / ఒసుగులు వేస్తారు. అవి తీసుకొని కథకులు దీవెనార్తి పెడ్తారు. కథ నడుస్తున్నపుడు మధ్యమధ్యలో హారతి ఇవ్వడమే కాకుండా.. ప్రతిరోజూ కథ చివర మంగళహారతి ఇచ్చి పాటలు పాడుతారు. ఇలాంటి సందర్భాల్లో కూడా కట్నాలు వస్తాయి. గుర్రపు మల్లన్నలు కథలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నాల్గవ రోజు బలి చల్లుతారు. బలి చల్లితే మాలవారికి బరఖత్ కలిసి సుఖ సంతోషాలతోనూ, పాడి పంటలతోనూ, ఆయురారోగ్యాలతోనూ ఉంటారనే భావన ఉంది. బలి కార్యక్రమం ఆదివారం తెల్లవారుజాముననే చేస్తారు. బలిచల్లే రోజు భేతాళుని కథ కొంత చెప్పి బలి చల్లుతారు. మిగతా భాగం ఐదోరోజు చెప్తారు. బలిరోజు మాల వారందరూ ఇళ్లు అలుక్కొని ముగ్గులు వేసుకుంటారు. అందరూ తలంటు స్నానాలు చేస్తారు. పెద్దమాల భార్య నివాళి చేస్తే.. పెద్దమాల, మిగతా మాలలు నివాళి, కంకణాలు, పసుపు, కుంకుమ, ఊదుబత్తీలు, మూడు చెంబుల నీళ్లు పట్టుకొని డప్పు చప్పుళ్లతో ఊరపోచమ్మ వద్దకు వెళ్ళి పోచమ్మకు పూజ చేస్తారు.<noinclude><references/></noinclude> n37qunbk4uvqtnmh4tdk1yncbp70ac3 పుట:పటం కతలు.pdf/83 104 211874 552291 2026-04-09T06:15:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '66 పటం కతలు తర్వాత బొడ్రాయి దగ్గరకు వెళ్లి బొడ్రాయిని, భూలక్ష్మీని కడిగి పసుపు, కుంకుమ చల్లి బొట్టుపెట్టి కంకణం కట్టి ఊదుబత్తి వెలిగించి కొబ్బరికాయ కొడతారు. తర్వాత గ్రామ ద...' 552291 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>66 పటం కతలు తర్వాత బొడ్రాయి దగ్గరకు వెళ్లి బొడ్రాయిని, భూలక్ష్మీని కడిగి పసుపు, కుంకుమ చల్లి బొట్టుపెట్టి కంకణం కట్టి ఊదుబత్తి వెలిగించి కొబ్బరికాయ కొడతారు. తర్వాత గ్రామ దేవతలైన గండి మైసమ్మ, కంఠమహేశ్వరుల వద్దకు వెళ్లి కంకణాలు కట్టి బొట్టుపెట్టి వస్తారు. కంఠ మహేశ్వరుడు, శివకంటమాల ఒక తల్లి కడుపున పుట్టినారు కాబట్టి ఎవరు బలి చల్లినా గౌడులు ఘటం కుండ ఇవ్వాలి. కల్లు కుండను పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు రెమ్మల దండకట్టి ఒక్క చెట్టు కల్లుపోస్తే దానిని 'ఘటం కుంద' అంటారు. బలి కార్యక్రమంలో దేవతకు ఆరగింపుగా కల్లుపోస్తారు. గౌడు ఘటం కుండను తన ఇంట్లోని దేవుని మూలన పెడ్తాడు. మాలలు డప్పు చప్పుళ్లతో ఒడిలాల బియ్యం, కొత్త తువ్వాలు, ధోవతి, చీర, జాకెట్టు ముక్క, బియ్యం, కుడకలు పట్టుకొని గౌడు ఇంటికి పోతారు. గౌడు ఇంటికి వెళ్లిన తర్వాత తాము తీసుకుపోయిన వాటిని ఘటం ముందు పెట్టి బొట్టుపెట్టి అక్కడికి వచ్చిన వారందరికీ బొట్టుపెట్టి ఘటం కుండకు కంకణం కడతారు. తర్వాత గౌడు కుండను ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో వచ్చి పటం ముందు ఘటం కుండను పెడ్తారు. పెద్దమాల భార్య ఒక్క పొద్దు ఉండి బోనం వండుతుంది. మిగతా మాలలు కూడా బోనాలు వండి అలంకరించుకుంటారు. పెద్దమాల ఇంటి నుంచి బోనం, చిన్నమాల ఇంటి నుంచి గొర్రెపోతు బలిబాట, చీర, జాకెట్టు ముక్క, బోనం పట్టుకొని డప్పు చప్పుళ్లతో వస్తుంటే మిగతా కులాలు ఒక్కొక్క ఇంటి నుంచి బోనం, నివాళి పట్టుకొని పటం వద్దకు వస్తారు. బోనాలను ఒకదాని ప్రక్కన ఒకటి పటం ముందు పెడ్తారు. ఐలి చల్లే రోజు పటంలో భేతాళుని బొమ్మ కనిపించే విధంగా పటాన్ని కడతారు. ఐలి చల్లడానికి ఇరవై కొబ్బరికాయలు, ఐదు ఖర్జూర పండ్లు, ఐదు పోకలు, ఐదు కుండలు, ఊదుపుల్లలు, కుంకుమ, పసుపు, కుంచెడు బలిబియ్యం తాంబూలంలో పెట్టి ఉంచుతారు. బలి చల్లేవాడు ఆరోజు ఒక్క పొద్దు ఉంటాడు. బలి చల్లే గుర్రపు మల్లన్న బలి చీర కట్టుకుంటాడు. తర్వాత బోనాల నుంచి కొంత అన్నం తిని ఐదు పదులుగా పెడ్తారు. ఊదు ముట్టించి కొబ్బరికాయ కొడ్తారు.<noinclude><references/></noinclude> tkru9j1dmg73qowlcik4i2yi1pu6ej6 552350 552291 2026-04-09T11:14:12Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552350 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|66||పటం కతలు}}</noinclude> తర్వాత బొడ్రాయి దగ్గరకు వెళ్లి బొడ్రాయిని, భూలక్ష్మీని కడిగి పసుపు, కుంకుమ చల్లి బొట్టుపెట్టి కంకణం కట్టి ఊదుబత్తి వెలిగించి కొబ్బరికాయ కొడతారు. తర్వాత గ్రామ దేవతలైన గండి మైసమ్మ, కంఠమహేశ్వరుల వద్దకు వెళ్లి కంకణాలు కట్టి బొట్టుపెట్టి వస్తారు. కంఠ మహేశ్వరుడు, శివకంటమాల ఒక తల్లి కడుపున పుట్టినారు కాబట్టి ఎవరు బలి చల్లినా గౌడులు ఘటం కుండ ఇవ్వాలి. కల్లు కుండను పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు రెమ్మల దండకట్టి ఒక్క చెట్టు కల్లుపోస్తే దానిని 'ఘటం కుంద' అంటారు. బలి కార్యక్రమంలో దేవతకు ఆరగింపుగా కల్లుపోస్తారు. గౌడు ఘటం కుండను తన ఇంట్లోని దేవుని మూలన పెడ్తాడు. మాలలు డప్పు చప్పుళ్లతో ఒడిలాల బియ్యం, కొత్త తువ్వాలు, ధోవతి, చీర, జాకెట్టు ముక్క, బియ్యం, కుడకలు పట్టుకొని గౌడు ఇంటికి పోతారు. గౌడు ఇంటికి వెళ్లిన తర్వాత తాము తీసుకుపోయిన వాటిని ఘటం ముందు పెట్టి బొట్టుపెట్టి అక్కడికి వచ్చిన వారందరికీ బొట్టుపెట్టి ఘటం కుండకు కంకణం కడతారు. తర్వాత గౌడు కుండను ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో వచ్చి పటం ముందు ఘటం కుండను పెడ్తారు. పెద్దమాల భార్య ఒక్క పొద్దు ఉండి బోనం వండుతుంది. మిగతా మాలలు కూడా బోనాలు వండి అలంకరించుకుంటారు. పెద్దమాల ఇంటి నుంచి బోనం, చిన్నమాల ఇంటి నుంచి గొర్రెపోతు బలిబాట, చీర, జాకెట్టు ముక్క, బోనం పట్టుకొని డప్పు చప్పుళ్లతో వస్తుంటే మిగతా కులాలు ఒక్కొక్క ఇంటి నుంచి బోనం, నివాళి పట్టుకొని పటం వద్దకు వస్తారు. బోనాలను ఒకదాని ప్రక్కన ఒకటి పటం ముందు పెడ్తారు. బలి చల్లే రోజు పటంలో భేతాళుని బొమ్మ కనిపించే విధంగా పటాన్ని కడతారు. బలి చల్లడానికి ఇరవై కొబ్బరికాయలు, ఐదు ఖర్జూర పండ్లు, ఐదు పోకలు, ఐదు కుండలు, ఊదుపుల్లలు, కుంకుమ, పసుపు, కుంచెడు బలిబియ్యం తాంబూలంలో పెట్టి ఉంచుతారు. బలి చల్లేవాడు ఆరోజు ఒక్క పొద్దు ఉంటాడు. బలి చల్లే గుర్రపు మల్లన్న బలి చీర కట్టుకుంటాడు. తర్వాత బోనాల నుంచి కొంత అన్నం తిని ఐదు పదులుగా పెడ్తారు. ఊదు ముట్టించి కొబ్బరికాయ కొడ్తారు.<noinclude><references/></noinclude> fuf7qfuw00i2p49ag0huvsyd563hl32 పుట:పటం కతలు.pdf/84 104 211875 552292 2026-04-09T06:15:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 67 తర్వాత మాలపెద్ద కత్తి పట్టుకొని పటంలోని భేతాళుని కత్తి వద్ద మొక్కి కత్తిని అక్కడ పెడతాడు. ఘటం కుండలోని కల్లును ఆరగిస్తాడు. గుర్రపు మల్లన్నలు మంత్రం చదివిన తర్వ...' 552292 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 67 తర్వాత మాలపెద్ద కత్తి పట్టుకొని పటంలోని భేతాళుని కత్తి వద్ద మొక్కి కత్తిని అక్కడ పెడతాడు. ఘటం కుండలోని కల్లును ఆరగిస్తాడు. గుర్రపు మల్లన్నలు మంత్రం చదివిన తర్వాత పెద్ద మాల యాటను కోస్తాడు. యాటను కోసేటప్పుడు ఐలి కోసం ఉంచిన బియ్యం / గటుకలో రక్తం పడేటట్లు చేస్తారు. ఐలిగంపలో రక్తం కలిపేటప్పుడు దానిలో బియ్యం / గటుక, వేపాకు, యాటకసరు, నిమ్మకాయలు వేసి కలుపుతారు. ఆ తర్వాత బలి చల్లే గుర్రపు మల్లయ్య తన నోట యాట దొబ్బ పట్టుకొని మెడలో పేగులు వేసుకుని ఉంటాడు. అతనిపై ఐలి చాట పెడతారు. అతను ముందు నడుస్తుంటే మాలవారు అతని వెనుక గుంపుగా పరిగెడతారు. ముందుగా మాలపెద్ద ఇంటిపై బలి చల్లుతారు. తర్వాత చినమాల ఇంటిపై బలి చల్లుతారు. మాలవాద అంతా బలిచల్లిన తర్వాత చివరకు పటం వద్దకు రాగానే పెద్ద గురుపు మల్లన్నపై ఉన్న ఐలి చాటను దించుతాడు. బలి కట్నంగా నూట పదహారు రూపాయలను ఐలి బాటలో పెడతాడు. తర్వాత దాహం (ధూప) తీర్చడానికి బలి చల్లినతనికి కల్లు తాగిస్తారు. మిగతా కల్లును తలా కొంచెం తాగుతారు. తర్వాత బలిచల్లిన గుర్రపు మల్లన్నపై ముత్తెదువలు ఐదు బిందెల నీళ్లు పోస్తారు. ఆ తర్వాత గుర్రపు మల్లన్న ఐలి బట్టలు విడిచి వేరే బట్టలు ధరిస్తాడు. బలికోసం కోసిన యాటను మాలవారు తీసుకుంటారు. కాళ్లు, తలకాయను గుర్రపు వాళ్లు తీసుకుంటారు. యాటను మాలవారు సమాన భాగాలుగా పంచుకుంటారు. సామాజిక జీవితం జానపద వృత్తి కళాకారులైన గుర్రం పటం కథకుల జీవన విధానం వైవిధ్య భరితమైనది. వీరి ప్రధాన వృత్తి పటం ప్రదర్శన ద్వారా కథాగానాన్ని వినిపించడం. అయినా ఆ ప్రదర్శనల వెనుక ఎంతో నమ్మక వ్యవస్థ ఉంది. తమ పటాన్ని, వాద్యాలను ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అదే క్రమంలో తమను పోషించే కులాన్ని కులపెద్దలను గౌరవించే సాంప్రదాయాన్ని అలవర్చుకున్నారు. పటం ద్వారా ప్రదర్శించే కుల పురాణాలలో కులాల ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను ఆయా కులాలకు తెలియజేస్తూ వారు పాటించే విధంగా కృషిచేస్తున్నారు.<noinclude><references/></noinclude> sdpulpw1zwvtmv7iu7gt6z18rtnmb8h 552351 552292 2026-04-09T11:20:20Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552351 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||67}}</noinclude> తర్వాత మాలపెద్ద కత్తి పట్టుకొని పటంలోని భేతాళుని కత్తి వద్ద మొక్కి కత్తిని అక్కడ పెడతాడు. ఘటం కుండలోని కల్లును ఆరగిస్తాడు. గుర్రపు మల్లన్నలు మంత్రం చదివిన తర్వాత పెద్ద మాల యాటను కోస్తాడు. యాటను కోసేటప్పుడు ఐలి కోసం ఉంచిన బియ్యం / గటుకలో రక్తం పడేటట్లు చేస్తారు. ఐలిగంపలో రక్తం కలిపేటప్పుడు దానిలో బియ్యం / గటుక, వేపాకు, యాటకసరు, నిమ్మకాయలు వేసి కలుపుతారు. ఆ తర్వాత బలి చల్లే గుర్రపు మల్లయ్య తన నోట యాట దొబ్బ పట్టుకొని మెడలో పేగులు వేసుకుని ఉంటాడు. అతనిపై బలి చాట పెడతారు. అతను ముందు నడుస్తుంటే మాలవారు అతని వెనుక గుంపుగా పరిగెడతారు. ముందుగా మాలపెద్ద ఇంటిపై బలి చల్లుతారు. తర్వాత చినమాల ఇంటిపై బలి చల్లుతారు. మాలవాడ అంతా బలిచల్లిన తర్వాత చివరకు పటం వద్దకు రాగానే పెద్ద గురుపు మల్లన్నపై ఉన్న ఐలి చాటను దించుతాడు. బలి కట్నంగా నూట పదహారు రూపాయలను బలి బాటలో పెడతాడు. తర్వాత దాహం (ధూప) తీర్చడానికి బలి చల్లినతనికి కల్లు తాగిస్తారు. మిగతా కల్లును తలా కొంచెం తాగుతారు. తర్వాత బలిచల్లిన గుర్రపు మల్లన్నపై ముత్తెదువలు ఐదు బిందెల నీళ్లు పోస్తారు. ఆ తర్వాత గుర్రపు మల్లన్న బలి బట్టలు విడిచి వేరే బట్టలు ధరిస్తాడు. బలికోసం కోసిన యాటను మాలవారు తీసుకుంటారు. కాళ్లు, తలకాయను గుర్రపు వాళ్లు తీసుకుంటారు. యాటను మాలవారు సమాన భాగాలుగా పంచుకుంటారు. '''సామాజిక జీవితం ''' జానపద వృత్తి కళాకారులైన గుర్రం పటం కథకుల జీవన విధానం వైవిధ్య భరితమైనది. వీరి ప్రధాన వృత్తి పటం ప్రదర్శన ద్వారా కథాగానాన్ని వినిపించడం. అయినా ఆ ప్రదర్శనల వెనుక ఎంతో నమ్మక వ్యవస్థ ఉంది. తమ పటాన్ని, వాద్యాలను ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అదే క్రమంలో తమను పోషించే కులాన్ని కులపెద్దలను గౌరవించే సాంప్రదాయాన్ని అలవర్చుకున్నారు. పటం ద్వారా ప్రదర్శించే కుల పురాణాలలో కులాల ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను ఆయా కులాలకు తెలియజేస్తూ వారు పాటించే విధంగా కృషిచేస్తున్నారు.<noinclude><references/></noinclude> c4s41sdoqmg5skwr3y28o7w3mcc9pzz పుట:పటం కతలు.pdf/85 104 211876 552293 2026-04-09T06:16:06Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '68 పటం కతలు అయితే ప్రస్తుత తరుణంలో సంస్కృతి సంప్రదాయాలను, కుల చరిత్రను తెలిపే ఇలాంటి కళాకారులకు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. అందుకే ప్రభుత్వం ఇలాంటి కళాకారులకు గృహవసతి, వృద...' 552293 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>68 పటం కతలు అయితే ప్రస్తుత తరుణంలో సంస్కృతి సంప్రదాయాలను, కుల చరిత్రను తెలిపే ఇలాంటి కళాకారులకు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. అందుకే ప్రభుత్వం ఇలాంటి కళాకారులకు గృహవసతి, వృద్ధాప్య పింఛను, వ్యవసాయ భూమి మొదలగు వంటివి సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాల కుల సంఘాలకు కూడా వారిని పోషించాల్సిన బాధ్యత ఉంది. - అబ్బు గోపాల్ రెడ్డి<noinclude><references/></noinclude> ron932xez4hxig0rmnzvfxkkenoksgs 552352 552293 2026-04-09T11:22:12Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552352 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|68||పటం కతలు}}</noinclude> అయితే ప్రస్తుత తరుణంలో సంస్కృతి సంప్రదాయాలను, కుల చరిత్రను తెలిపే ఇలాంటి కళాకారులకు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. అందుకే ప్రభుత్వం ఇలాంటి కళాకారులకు గృహవసతి, వృద్ధాప్య పింఛను, వ్యవసాయ భూమి మొదలగు వంటివి సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాల కుల సంఘాలకు కూడా వారిని పోషించాల్సిన బాధ్యత ఉంది. {{right|- అబ్బు గోపాల్ రెడ్డి}}<noinclude><references/></noinclude> hgc3gfz3i3g23gdb5aehz2dgrhi8hef పుట:పటం కతలు.pdf/86 104 211877 552294 2026-04-09T06:16:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '7. కాకి పడిగెల పటం కత కా కిపడిగెల వారు ముదిరాజ్ కులం వాళ్లకు ఆశ్రిత కులం. ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం తమ హక్కు గల గ్రామాలకు పోయి పటం ఆధారంగా పాండవులకు సంబంధించిన కథలు చె...' 552294 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>7. కాకి పడిగెల పటం కత కా కిపడిగెల వారు ముదిరాజ్ కులం వాళ్లకు ఆశ్రిత కులం. ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం తమ హక్కు గల గ్రామాలకు పోయి పటం ఆధారంగా పాండవులకు సంబంధించిన కథలు చెప్పి త్యాగం అడుక్కొని జీవితాన్ని గడిపే వృత్తికళాకారులు ఈ కాకిపడిగెల కళాకారులు. వీళ్ళు వరంగల్ జిల్లా వివిధ ప్రాంతాలలో నివాసం ఏర్పరచుకొని సంవత్సరంలో ఎనిమిది నెలలు దేశాలు మీద కథలు చెబుతూ సంచార జీవనం కొనసాగిస్తూ - కేవలం నాలుగు నెలలు మాత్రం తమ ఇండ్ల దగ్గర ఉంటారు. వీరు వరంగల్ జిల్లాలోనే కాక కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో కూడా ఉన్నట్లు సమాచారం.<noinclude><references/></noinclude> hn0y8c5j0njq8mlhe63jkvjbzvs2vzu 552354 552294 2026-04-09T11:25:06Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552354 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 86 |bSize = 450 |cWidth = 357 |cHeight = 89 |oTop = 39 |oLeft = 42 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''7. కాకి పడిగెల పటం కత '''</p>}} కాకిపడిగెల వారు ముదిరాజ్ కులం వాళ్లకు ఆశ్రిత కులం. ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం తమ హక్కు గల గ్రామాలకు పోయి పటం ఆధారంగా పాండవులకు సంబంధించిన కథలు చెప్పి త్యాగం అడుక్కొని జీవితాన్ని గడిపే వృత్తికళాకారులు ఈ కాకిపడిగెల కళాకారులు. వీళ్ళు వరంగల్ జిల్లా వివిధ ప్రాంతాలలో నివాసం ఏర్పరచుకొని సంవత్సరంలో ఎనిమిది నెలలు దేశాలు మీద కథలు చెబుతూ సంచార జీవనం కొనసాగిస్తూ - కేవలం నాలుగు నెలలు మాత్రం తమ ఇండ్ల దగ్గర ఉంటారు. వీరు వరంగల్ జిల్లాలోనే కాక కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో కూడా ఉన్నట్లు సమాచారం.<noinclude><references/></noinclude> pni5476kwfgoy3kgrbstgyogzpaicjz పుట:పటం కతలు.pdf/87 104 211878 552295 2026-04-09T06:16:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '70 |ü≥+ ø£‘·T' 552295 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>70 |ü≥+ ø£‘·T<noinclude><references/></noinclude> l43q0cqlowsdbe89ah69m3u9vv022h8 552355 552295 2026-04-09T11:26:10Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552355 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 87 |bSize = 450 |cWidth = 449 |cHeight = 410 |oTop = -6 |oLeft = -1 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> ahsxajbhlu64r3mnv2ct4bgu9nb9o5l పుట:పటం కతలు.pdf/88 104 211879 552296 2026-04-09T06:17:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు కాకివడిగెల కులోత్పత్తి 71 పూర్వం ముదిరాజ్ వాళ్లలో ఐదుగురు అన్నదమ్ములు కలిసి పెందోట వనం చేసి ఆ వనానికి ఈ ఐదుగురు అన్నదమ్ముల్ని కావలి (కాపలా) ఉంచారు. అయితే ఒకరోజు అవు...' 552296 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు కాకివడిగెల కులోత్పత్తి 71 పూర్వం ముదిరాజ్ వాళ్లలో ఐదుగురు అన్నదమ్ములు కలిసి పెందోట వనం చేసి ఆ వనానికి ఈ ఐదుగురు అన్నదమ్ముల్ని కావలి (కాపలా) ఉంచారు. అయితే ఒకరోజు అవుసలీ బ్రహ్మ (కంసాలి) పండ్లు పెట్టమని వీరి తోటకు వచ్చాడు. అతనికి పండ్లు పెట్టలేదు. దీనితో అవుసలి బ్రహ్మకు కోపం వచ్చి ఒక బంగారు కాకిని చేసి ప్రాణం పోసి పెందోట వనంలోని పండ్లన్నీ పాడు చేయడానికి తోట మీదకి పంపించాడు. ఆ కాకి పెందోట వనంలోని పండ్లన్నీ తింటూ పాడుచేస్తుంటే ఆ ఐదుగురు ముదిరాజ్లకు కోపం వచ్చింది. అందులో చిన్నోడు ఒక బాణం తీసి ఆ కాకికి వేస్తే అది రెక్కలు విరిగి పడిపోయింది. అమ్మకు కోపం వచ్చి "ముదిరాజ్ వాళ్లం, మనం మాంసం తినేవాళ్లం కాదు. సూరుణ్ని చూసి సుక్కబొట్టు పెట్టం, చంద్రున్ని చూసి చంద్రవంక పెట్టం, వరాహావతారం (పంది) ఎదురొచ్చిందంటే ఏడు నూతుల్లల్ల స్నానం చేసి వచ్చేవాళ్లం. అట్లాంటి నీవు కాని చంపి కాకిని పట్టుకొని వచ్చినావు కాబట్టి కాకిపగిడెల వానిపై పక్కకుండాలి అని శపించింది. - దానితో అమ్మా! నీవు శపించావు కాబట్టి నేను పక్కకే ఉంటాను అని అన్నం తినకుండా పక్కకుంటే అయ్యో కొడుకు అన్నం తినడం లేదని కొడుకా ! ఎన్నిరోజులు ఇట్ల అన్నం తినకుండా పక్కకుంటావు బిడ్డా అని అన్నం తీసుకుపోయి అన్నం పెడుతుంది. అప్పుడు అమ్మా! నీవు పక్కకు కూర్చొని అన్నం పెట్టినావు కాబట్టి నీ ఇంట్లో నాకు అన్నం సొత్తు ఉంటుంది. నీవు తెచ్చిపెడితేనే తినాలి కాని.. నేను నీ ఇంట్లోకొచ్చి తినను. అంటే అప్పుడు ఆ తల్లి మన ఇండ్లళ్ల ఎవరైనా పుడితే పురుడు కట్నం, చస్తే చావుకట్నం నీకు ఇస్తం అని కట్టుచేసి పాండవులంటే మనకిష్టము కదా ! వాళ్లకు సంబంధించిన వృత్తాంతము చెబుతూ మమ్ముల్ని అడుక్కొని బ్రతుకు బిడ్డా అని చెప్పింది. అప్పటి నుంచి కాకిపడిగెల వాడై పాండవుల కథ చెబుతూ జీవనం గడుపుతున్నాడు.<noinclude><references/></noinclude> pzdvw8nlgikanozk86k77et1qxb3sem పుట:పటం కతలు.pdf/89 104 211880 552297 2026-04-09T06:17:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '72 పటం కతలు ఇట్లా కొంతకాలానికి ఊరికే నోటితో చెప్పితే సరిగా అర్ధమయితలేదని గుడ్డ మీద మహాభారతానికి సంబంధించిన బొమ్మలు వేయించి బొమ్మలు చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించారు. అప్...' 552297 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>72 పటం కతలు ఇట్లా కొంతకాలానికి ఊరికే నోటితో చెప్పితే సరిగా అర్ధమయితలేదని గుడ్డ మీద మహాభారతానికి సంబంధించిన బొమ్మలు వేయించి బొమ్మలు చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదేవిధంగా కథ చెబుతూ ముదిరాజ్ వాళ్లను త్యాగం / తేగం అదుక్కొని జీవిస్తున్నారు. దేశాల మీదకు పోయే ముందు చేసుకునే అనుష్టానం దసరా పండుగ వెళ్లిన తర్వాత తమతమ మేళాలను సమకూర్చుకొని దేశాల మీదికి పోయే ఒకరోజు ముందు ఎవరికి వారు తమ ఇంట్లో పెద్దమ్మ పండుగ చేస్తారు. ఆ రోజు ఇల్లు శుభ్రంగా అలుక్కొని అందరూ స్నానాలు చేసి ఇంట్లో నైరుతీ దిశలో రెండు కట్టెలు పాతి తూర్పుకు ముఖం ఉండేవిధంగా పటంకట్టి, పటంలో ఉండే పెద్దమ్మ బొమ్మను తీసి పాలతో వండిన పరమాన్నం బదులుగా పెడతారు. ఈ పదులు పెద్దమ్మకు, ఐదుగురు పాండవులకు, కృష్ణదేవునికి పెట్టి ఊదిఐత్తీలు ముట్టించి, పప్పు ఫలహారం ఆరగింపు చేసి, కొబ్బరికాయ కొట్టి పెద్దమ్మకు మొక్కుతారు. అవ్వా ! పెద్దమ్మ తల్లి ! మేము దేశాల మీదికి పోతున్నాము. మమ్మల్ని చల్లగ చూడాలి. మా పిల్లల్ని మంచిగ చూడాలి. మాకు ఏ హాని కలగకుండా చూడాలి' అని మొక్కి కోడిని లేదా ఏటను కోస్తారు. తర్వాత పదులను కుటుంబ సభ్యులు తింటారు. తర్వాత ఆ కోసిన కోడి లేదా ఏట మాంసం వండుకొని ముందుగా ఒక డొప్పలో ఆయాలు సాయాలు (ముఖ్యమైన భాగాలు) పెద్దమ్మ దగ్గర పెట్టి ఆరగింపు చేసి ఆ తర్వాత తింటారు. సాయంత్రం సమయంలో పటం చుట్టి జాగ్రత్తగా పెడతారు. ఈ విధంగా చేసిన తెల్లారి పొద్దున్నే లేచి మూటాముల్లె సర్దుకొని మద్దెల, హార్మోనియం పట్టుకొని మేళం మొత్తం ముందుగా అనుకున్న ఊరికి పోతారు. ఊరికిపోయి ముందుగా కులపెద్ద ఇంటికిపోయి నమస్కరించి ఆయన ఇంటి దగ్గర వీళ్ల సామగ్రి పెట్టి' అయ్యా ! మీ ఆడివాళ్లమొచ్చినాము. మేము ఇంత మందిమి వచ్చినాము. మాకు భోజన వసతి, ఉండటానికి ఇల్లు వసతి<noinclude><references/></noinclude> cmg0yeqji1yhyt6hnugs0nen4i24kbx పుట:పటం కతలు.pdf/90 104 211881 552298 2026-04-09T06:18:29Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 73 కల్పించాలని కోర్తారు. ఆ కులపెద్ద సరే అని కులం వాళ్లందరికీ తెలియజేసి భోజన వసతి ఏర్పాటు చేస్తారు. ఉండటానికి కులపెద్ద ఇంటి దగ్గర చోటు లేకుంటే వేరే ఇళ్లలో వసతి కల్పి...' 552298 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 73 కల్పించాలని కోర్తారు. ఆ కులపెద్ద సరే అని కులం వాళ్లందరికీ తెలియజేసి భోజన వసతి ఏర్పాటు చేస్తారు. ఉండటానికి కులపెద్ద ఇంటి దగ్గర చోటు లేకుంటే వేరే ఇళ్లలో వసతి కల్పిస్తారు. అంతకు వసతి లేకుంటే వీళ్లే ఒక గుడారం ముదిరాజ్ ఇండ్ల సమీపంలో వేసుకొని ఉంటారు. ఈ సమయంలో వీళ్లకు రోజుకు ఒకరు బియ్యం, ఉప్పు, పప్పులు ఇస్తారు. కథ చెప్పినన్ని రోజులు కల్లు లేదా సారాకు కూడా డబ్బులిస్తారు. త్యాగం నిర్ణయించుకునే విధానం వీళ్లు పోయి కలిసిన తెల్లారి కులపెద్ద అందరినీ కూడగడతాదు. కాకిపడిగెల వాళ్లు ఒక చాపవేసి అందులో మద్దెల, హార్మోనియం, పటం పెట్టి వచ్చిన వాళ్లందరికీ బొట్టుపెట్టి కూర్చుని మద్దెల, హార్మోనియం సహాయంతో మహాభారతానికి సంబంధించిన పాటలు పాడి వినిపించిన తర్వాత ముదిరాజ్ వాళ్లు అందరూ కలిసి ఆలోచించుకుని త్యాగం నిర్ణయం చేస్తారు. తర్వాత ముదిరాజ్ వాళ్లను పొగుడుతారు. ఫలానా గ్రామం ముదిరాజ్ సంఘం వాళ్లు మనకు త్యాగం / ఫలానా ఇంత దయతలచి ఇస్తున్నారు కావున వాళ్ల కుటుంబం భార్యాబిడ్డలు సల్లగ ఉండాలి. పెద్దమ్మ దీవెన కలిగి అందరూ శుభంగా ఉండాలి. జయీ భవ, విజయీభవ అని అట్లాగే పంచపాండవుల మరియు కృష్ణదేవుని కృప వల్ల అందరూ మంచిగుండాలే జయీ భవ, విజయీభవ అని పొగుడుతారు. అయితే వీళ్లకు ఒప్పుకున్న త్యాగం ఎన్ని ముదిరాజ్ ఇండ్లయితే ఉంటాయో ఆ ఇండ్ల వాళ్లు వాళ్ల ప్రకారం చేసుకొని ఇస్తారు. ప్రదర్శనా విధానం కాకిపడిగెల వారు త్యాగం నిర్ణయించేసుకున్న తర్వాత మంచిరోజు చూసి కథ ప్రారంభిస్తారు. సమయం కాకిపడిగెల వారు సాధారణ పటం కథను మధ్యాహ్నం పూటనే చెబుతారు. అంటే ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించి ఐదు గంటల వరకు ముగిస్తారు.<noinclude><references/></noinclude> qynb3vf0sxspb2xpk9m9t5hede86cl2 పుట:పటం కతలు.pdf/91 104 211882 552299 2026-04-09T06:18:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '74 పటం కతలు కళ్లాల సమయంలోనైతే గ్రామప్రజలు పొద్దందాక పనుల మీద ఉంటారు కాబట్టి ఆ సమయంలో రాత్రిపూట చెబుతారు. కాకిపడిగెల వారు దసరా పండుగ వెళ్లిన తర్వాత బయలుదేరి రోహిణి కార్తె ప...' 552299 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>74 పటం కతలు కళ్లాల సమయంలోనైతే గ్రామప్రజలు పొద్దందాక పనుల మీద ఉంటారు కాబట్టి ఆ సమయంలో రాత్రిపూట చెబుతారు. కాకిపడిగెల వారు దసరా పండుగ వెళ్లిన తర్వాత బయలుదేరి రోహిణి కార్తె ప్రవేశం వరకు దేశాల మీద ఉండి కథలు చెబుతారు. వారి హక్కుల గల గ్రామాలు తిరుగుతూ త్యాగం / తేగం కట్టడి తీసుకుంటూ కథలు చెబుతారు. కాకిపడిగెల వారు పటం కథతో పాటు... కొన్ని యక్షగానాలు, నాటకాలు కూడా వేస్తారు. పటం కథ చెప్పిన తర్వాత ముదిరాజ్ వాళ్ల కోరిక మేరకు డబ్బులు తీసుకొని నాటకాలు వేస్తారు. ప్రదర్శించే రోజులు - కథలు వీరు పటం కథ ముదిరాజ్ వాళ్ల ఇష్టానుసారం ఐదురోజులు / తొమ్మిది రోజులు చెబుతారు. ఐదురోజులు చెబితే ఐదురోజులకు కథ చెప్పి ఐదవ రోజు సాయంత్రం పెద్దమ్మ పండుగ చేస్తారు. తొమ్మిది రోజులు చెబితే తొమ్మిదవ రోజు కథ చెప్పి ఆరోజు సాయంత్రం పెద్దమ్మ పండుగ చేస్తారు. ఐదురోజులు పటం కథ చెబితే సాధారణంగా మొదటిరోజు సహదేవుని కల్యాణం, రెండోరోజు సుభద్ర కల్యాణం, మూడోరోజు గరిమళ్లకోట, నాల్గవ రోజు ఆదిపర్వము, ఐదోరోజు సభాపర్వం చెబుతారు లేదా ఇవేకాకుండా ముదిరాజ్ వాళ్లు మహాభారతంలోని వేరే ఏ కథ చెప్పమన్నా ఆ కథ చెబుతారు. ఇక తొమ్మిది రోజులు పటం కథ చెప్పినట్లయితే -<noinclude><references/></noinclude> ldb3rp3l9wvzjgplsoq432mpmpbcrm6 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/9 104 211883 552327 2026-04-09T09:24:45Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 552327 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}నృత్తము - నృత్యము - నాట్యము</p>}} {{Center|{{p|fs125}}శ్రీ పింగళి లక్ష్మీకాంతము గారు, ఎం.ఏ.</p>}} {{Center|{{p|fs125}}(ఆంధ్ర విశ్వకళాపరిషత్కళాశాల - వాల్తేరు)</p>}} ధార్వాడ కంపెనీవారు మన రాష్ట్రమునకు రాక పూర్వము మనకు దేశినాటకములైన యక్షగానములేకాని, మార్గనాటకములు లేవు. ఆయక్ష గానముల పరిణామమే యీ నాటకములనికాని, వానిశక మంతరించిన పిమ్మటనే వీనియావిర్భావమయ్యెనని కాని తలపరాదు. ఆంధ్ర వాఙ్మయమున 'దేశి' 'మార్గ' యనెడి రెండు భిన్న శాఖలు కలవు. ఆ రెండిటికిని ఒక్కొక్క యెడ కొంచెముగా అన్యోన్య గుణసంక్రమణ ముండిన నుండునుగాని జన్యజనక సంబంధము మాత్రము బొత్తుగా లేదు. ఆరెంటిలో దేశిశాఖకు చెందినది యక్షగానము; మార్గసరణికి జెందినది మననాటకము. నాట్యమనెడి సాధర్మ్యము తప్ప, రెంటికిని చాల భేద మున్నది. రచన యందును, ప్రదర్శనమునందును దానిప్రక్రియ వేరు; దీని ప్రక్రియ వేరు. కావున నవి వీనికి మాతృకలు కావు. అదియునుగాక ఆయక్షగానము లిప్పటికిని తమదారిని తాము సంచరించుచునే యున్నవి; కాని యంతరించిపోలేదు. మార్గకవిత్వమైన ప్ర్రబంధముతోడి పోటీకి తాళజాలనంత మాత్రమున, దేశికవిత్వమైన పలనాటి వీరచరిత్ర యస్త మించిపోవునా? కేవలప్రబంధపఠనమే చేసెడి వారు పలనాటిపదములను విననొల్లకున్నను, పిచ్చుకుంటులచే దానిని పాడించి విని మైమరచిపోవు ప్రజలు పల్లెలలో ననేకు లున్నారు. అట్లే దేశి నాటకములు చూచి యానందించు జనులును బహుసంఖ్యాకు లున్నారు. ఆజనులు వలదనుదనుక యక్ష గానములు జీవించియుండును. సాహిత్యాంగముగా యక్షగానమును పరామర్శింతుమేని దాని చరిత్రలో నెన్నోదశలు గడచినవి; ఎన్నో మార్పులు జరిగినవి; ఎన్నో ప్రక్రియలు పుట్టినవి. ఆ విషయ మియ్యెడనప్రస్తుతము కావున ప్రసంగింపను. నాట్యవస్తువుగా పరికించినప్పుడు మాత్రము దానిగుణము కొంతయైనను వివరించుట ప్రస్తుతమే యగును గాన మనవిచేసెదను. నృత్తము, నృత్యము, నాట్యము అనెడి మూడు పదములను సాధారణముగా లోకము సమానార్థములుగానే వాడుచుండును. అది పొర పాటు. ఈ మూడును పర్యాయపదములు కావు. ఇవి నిరూపించెడి యర్థములయందు సామ్యము కంటె భేద భావమే యెక్కువ కలదు. అయినను ఈ భిన్నార్థములు నాటక ప్రదర్శనమున మిశ్రీభూతమై ప్రయోగింపబడుట ప్రాచీనమైన యాచారము. వీనిలో నృత్తము తక్కిన రెండింటికంటే ముందు పుట్టినది. తరువాత నృత్య నాట్యములు వెలసినవి. శరీరావయవ వికేషా శేపమును లయాన్వితముచేయ నెంచిన ప్రాక్తన మానవుడు మొట్టమొదట సృష్టించుకొన్న కళనృత్తము. ఏపటహ వాద్యమో నెరపుచు తత్తాళమునకు ననుగుణముగాలయశుద్ధి యొప్పునట్లు ఆతడు చూపిన పాదన్యాసమే నృత్త మునకు ప్రారంభదశ. క్రమముగా దానిని అన్ని తాళములకును అన్ని కాలములకును అనురూప ముగా ప్రపంచించి పెంపుచేయవలెనని యాతడు యత్నించెను. ఎంతయత్నించినను పాదన్యాసము<noinclude><references/></noinclude> r5hsa055trsaff3q1uoaer7qihyz1e7 552336 552327 2026-04-09T10:29:30Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552336 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}నృత్తము - నృత్యము - నాట్యము</p>}} {{Center|{{p|fs125}}శ్రీ పింగళి లక్ష్మీకాంతము గారు, ఎం.ఏ.</p>}} {{Center|{{p|fs125}}(ఆంధ్ర విశ్వకళాపరిషత్కళాశాల - వాల్తేరు)</p>}} ధార్వాడ కంపెనీవారు మన రాష్ట్రమునకు రాక పూర్వము మనకు దేశినాటకములైన యక్షగానములేకాని, మార్గనాటకములు లేవు. ఆయక్ష గానముల పరిణామమే యీ నాటకములనికాని, వానిశక మంతరించిన పిమ్మటనే వీనియావిర్భావమయ్యెనని కాని తలపరాదు. ఆంధ్ర వాఙ్మయమున 'దేశి' 'మార్గ' యనెడి రెండు భిన్న శాఖలు కలవు. ఆ రెండిటికిని ఒక్కొక్క యెడ కొంచెముగా అన్యోన్య గుణసంక్రమణ ముండిన నుండునుగాని జన్యజనక సంబంధము మాత్రము బొత్తుగా లేదు. ఆరెంటిలో దేశిశాఖకు చెందినది యక్షగానము; మార్గసరణికి జెందినది మననాటకము. నాట్యమనెడి సాధర్మ్యము తప్ప, రెంటికిని చాల భేద మున్నది. రచన యందును, ప్రదర్శనమునందును దానిప్రక్రియ వేరు; దీని ప్రక్రియ వేరు. కావున నవి వీనికి మాతృకలు కావు. అదియునుగాక ఆయక్షగానము లిప్పటికిని తమదారిని తాము సంచరించుచునే యున్నవి; కాని యంతరించిపోలేదు. మార్గకవిత్వమైన ప్ర్రబంధముతోడి పోటీకి తాళజాలనంత మాత్రమున, దేశికవిత్వమైన పలనాటి వీరచరిత్ర యస్త మించిపోవునా? కేవలప్రబంధపఠనమే చేసెడి వారు పలనాటిపదములను విననొల్లకున్నను, పిచ్చుకుంటులచే దానిని పాడించి విని మైమరచిపోవు ప్రజలు పల్లెలలో ననేకు లున్నారు. అట్లే దేశి నాటకములు చూచి యానందించు జనులును బహుసంఖ్యాకు లున్నారు. ఆజనులు వలదనుదనుక యక్ష గానములు జీవించియుండును. సాహిత్యాంగముగా యక్షగానమును పరామర్శింతుమేని దాని చరిత్రలో నెన్నోదశలు గడచినవి; ఎన్నో మార్పులు జరిగినవి; ఎన్నో ప్రక్రియలు పుట్టినవి. ఆ విషయ మియ్యెడనప్రస్తుతము కావున ప్రసంగింపను. నాట్యవస్తువుగా పరికించినప్పుడు మాత్రము దానిగుణము కొంతయైనను వివరించుట ప్రస్తుతమే యగును గాన మనవిచేసెదను. నృత్తము, నృత్యము, నాట్యము అనెడి మూడు పదములను సాధారణముగా లోకము సమానార్థములుగానే వాడుచుండును. అది పొర పాటు. ఈ మూడును పర్యాయపదములు కావు. ఇవి నిరూపించెడి యర్థములయందు సామ్యము కంటె భేద భావమే యెక్కువ కలదు. అయినను ఈ భిన్నార్థములు నాటక ప్రదర్శనమున మిశ్రీభూతమై ప్రయోగింపబడుట ప్రాచీనమైన యాచారము. వీనిలో నృత్తము తక్కిన రెండింటికంటే ముందు పుట్టినది. తరువాత నృత్య నాట్యములు వెలసినవి. శరీరావయవవిక్షిపమును లయాన్వితముచేయనెంచిన ప్రాక్తన మానవుడు మొట్టమొదట సృష్టించుకొన్న కళనృత్తము. ఏపటహవాద్యమో నెరపుచు తత్తాళమునకు ననుగుణముగాలయశుద్ధి యొప్పునట్లు ఆతడు చూపిన పాదన్యాసమే నృత్తమునకు ప్రారంభదశ. క్రమముగా దానిని అన్ని తాళములకును అన్ని కాలములకును అనురూపముగా ప్రపంచించి పెంపుచేయవలెనని యాతడు యత్నించెను. ఎంత యత్నించినను పాదన్యాసము<noinclude><references/></noinclude> rm7gu6zsi0sdafpr5n679bx6xvoksn6 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/10 104 211884 552344 2026-04-09T10:45:46Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552344 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>తాళమును తుదముట్ట ననుగమింపలేదు. హస్త నాడులకుగల లాఘవము పాడనాడులకు నుండదు గనుక హస్తముతో వేయు తాళగతుల నన్నిటిని పాదముతో చేయు నృత్తగతులన్నియు ననుసరింప లేవు. కనుక నృత్తవిద్య తాళముతో కొంతదూరమే నడచినది. నృత్తము చేయునపుడు పూర్వాపరకాయములకు సమతకుదురుటకై వేరొకదశలో పాదవిక్షేపమునకు హస్త విక్షేపము తోడైనది. ప్రారంభదశలోగాని యీదశలో గాని నృత్తమునకు శబ్దముతోడి సంబంధు మించుకయులేదు. అనగా నృత్తము చేయునప్పుడు తాళ్ళమే యవేక్షింపబడునుగాని గీత మపేక్షింపబడదు. ఈగాత్రవిక్షేపవిద్య తాళ లయాన్వితముగా నుండుటయేకాక శబ్దార్ధ సూచకముగా కూడ నుండవలెననెడియాశతో మానవుడు కల్పించిన ప్రక్రియాంతరము నృత్యము. నోటితో గీతము పాడుచు అందలి శబ్దములయర్థమును చేతితో ప్రదర్శించుట దాని ప్రధానాశయము. ఆపాడెడి గీతము తాళబద్ధముగా నుండును గనుక తాళమునకు తగినట్లు కాలితో నృత్తము చేయుట దానికొక యంగము. కావుననే నృత్యమునందు అర్థసూచకమైన హస్తన్యాసమేకాక యొక్కొక్క యెడ తాళాశ్రయమైన నృత్తముకూడ ప్రకటితమగు చున్నది. కృష్ణలీలాతరంగ నృత్యమును చూచినపుడు మనకిది తార్కాణ యగును. నృత్యము, నృత్తముకంటె గుణాధికమై, శాస్త్రనిబద్ధ మైనది. అందుచేతనే దానిని 'మార్గ' యనియు, నృత్తమును 'దేశి' యనియు ఆలంకారికులు పేర్కొనిరి. గీతి పాడకయే యర్థవంతముగా నృత్యము సల్పుట తరువాత క్రమముగా కలిగిన పెంపులలో నొకవిశేషము. భారతీయ నృత్యమునకు విజయపతాకగా నేడు ఖండాంతరముల సంచరించుచున్న ఉదయశంకరునినృత్యమే ఈ వాక్యమునకు దృష్టాంతము. మిశ్రకళలలోని యంగకళలకు నెంత సామరస్యమున్నదో, యంత స్పర్ధయున్నది. సంగీతమునకు శబ్దసాహచర్యము లేకున్నను లోటులేదని చూపుటకే జంత్రగానము పుట్టినది. అట్లే కవివాక్యరచన లేకున్నను నాట్యము నిల్వగలడని చూపుటకే కథాకళివంటి మూకాభినయము యత్నించినది. మరికొంత కాలమునకు నృత్యమున శబ్దార్థమునేకాక భావాశ్రయమైన వాక్యార్థమును సయితము ప్రదర్శింపవలెనని మానవు డింకొక సంస్కారము చేసెను. తత్ఫలముగా గాత్ర విక్షేపవిద్య కొంత యవస్థానుకృతియై, అభినయమను పేరు తాల్చినది, క్షేత్రయపదములు, జావళీలు లోనగునవి ప్రదర్శితము లగునప్పుడు దాని స్వరూపమును ప్రత్యక్షముగా చూడగలము. ఈ యభినయమునకు విదిమెట్టే నాట్యము. రెండిటికిని గల సన్నిహితత్వమునుబట్టియే అభినయశబ్దము నాట్యపరముగా సయిత ముపయోగింపబడినది. వ్యస్తములైన పదములను, జావళీలను మాత్రమేకాక నిబద్ద కావ్యములయిన నాటకములనుగూడ ప్రదర్శించుట వలన అభినయము నాట్యమైనది. కాగా, భావగీతమువంటిది పదములయభినయము; ప్రబంధమువంటిది నాట్యము. {{rule |6em }} .<noinclude><references/></noinclude> l6yz54lfnya80whkee6c75r7k4i6820 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/18 104 211885 552353 2026-04-09T11:22:51Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 552353 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము - విజ్ఞాపనము</p>}} జాతీయ పునర్నిర్మాణము జాతీయ వికాసవ్యాప్తిని బట్టి పెంపొందునని లోకమెల్ల బాగుగా గుర్తించినది వికాసవ్యాప్తికి ప్రధానాధారము గ్రంథాలయమగుట సర్వజనాంగీకృతమే. కాబట్టి దేశ క్షేమమును కోరు సర్వోద్యమములకును పునాదిగా ఏర్పడఁదగినది గ్రంథాలయో ద్యమమే. దీనిదే ప్రధాన నిర్మాణ కార్యక్రమము. దీనిని భారతభూమిలో కొంతవిరివిగా మొట్టమొదట సాగించిన ప్రాంతములు ఆంధ్ర దేశము, బరోడా సంస్థానము. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము 1914 లో ప్రారంభమైనది. బరోడా లోని యుద్యమము రాజాశ్రయమున త్వరత్వరగా పెరిగి, విజృంభించినది. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమును జనాశ్రయమున మెలమెల్లగా సభివృద్ధి నొందినది. కాని ఆకాశవిమాన వేగము తోను రేడియో విద్యుత్ప్రణ వేగముతోను నడచునట్టి యుగమున మన యుద్యమమును బలవత్తరముగా సాగించుట అత్యవసరము ఆంధదేశ గ్రంథాలయ సంఘము తల పెట్టిన కార్యక్రమమునకు సేవాతత్పరు లనేకులుకావలసి యున్నారు. కార్యక్రమ వివరణములీ క్రింద నిచ్చుచున్నాము. ౧. ప్రజాసామాన్యము నందు విజ్ఞాన వ్యాప్తి చేయుటకును అక్షరాసభిజ్ఞతను రూపుమాపుటకును తగిన ప్రబోధము కలిగించు కరపత్రములు, పోస్టరులు ధర్మగ్రంథాలయ ప్రయోజనమును తెలుపు చిన్ని పొత్తములు గ్రంథములు ప్రకటించుట. 2 ౨. గ్రంథాలయ శాస్త్ర బోధకములును, వికాస సహకారులును నగు వ్యాసము లతో చట - విజ్ఞాపనము గ్రంథాలయసర్వస్వ పత్రికను ప్రక సమావేశములు, సభలు, యాత్రలు జరుపుచు, 3. రాష్ట్ర, మండల, తాలూకా, గ్రామ సంఘములు స్థాపించుచు, బొమ్మల లాంతరు, సంచార గ్రంథాలయములు మొదలగు సాధన వైజ్ఞానిక పచారము ముల మూలకముగా చేయుట. 8. విజ్ఞాన శాఖలయందు శిక్షణము పొంది గ్రంథాలయ శాస్త్రమునందును సుశిక్షితులై న నిత్య సేవక బృందము నేర్పఱచి, గ్రంథాలయోద్య మాదర్శముల నమలులో పెట్టుట. ౫. ఆంధ్ర దేశమున కంతటికీని కేంద్ర గ్రం థాలయమును స్థాపించుట, అదేరీతి మండల గ్రంథాలయములను స్థాపించుట. ఈ సందర్భమున నొక విషయమును కృత జ్ఞతా పూర్వకముగా ప్రకటించుచున్నాము. ఉదారులగు కొందఱు గ్రంథప్రకాశకులు కేంద్ర గ్రంథాలయమునకును మండల గ్రంథాలయము నాకును ధర్మార్ధముగా గ్రంథముల నిచ్చుట కంగీకరించినారు. 'పబ్లిక్ లైబ్రరీ పరిపాలన శాస్త్రవిధు లను ఆచరణమువలన పరిపాకమునకు తెచ్చుట. బరోడాలో ఏర్పడి, గుజరాతు మహారాష్ట్ర ములలో కొన్ని సంవత్సరములతరబడిని అమలులో నికివచ్చిన గ్రంథ వర్గీకరణవిధానమును . తెలుగు నిర్మించితిమి. నకు సరిపఱచి నిరి : గ్రంథాలయ శా శాస్త్రశిక్షణమునకు పాఠ విధాన మేర్చఱచి 1934 జూనులో బెజవాడ<noinclude><references/></noinclude> 87lp9cpbjukxp7ge266ax7qjwk9r8xr