వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.24 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk అన్ని మంత్రములు 0 2912 553722 60140 2026-04-18T06:49:04Z Bliss127 7263 /* బయటి లింకులు */ 553722 wikitext text/x-wiki <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #fd8; background:#fffcec;'> <!-- BOX HEAD --> <div style="background-color:#fd8; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;"> అన్ని మంత్రములు (రాగం: ) (తాళం: ) </div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> అన్ని మంత్రములు ఇందె ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము నారదుడు జపియించె నారాయణ మంత్రము చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము </poem> </div></div><!-- END of BOX --> <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #9fee9f; background:#f0fff0;'> <!-- BOX HEAD --> <div style="background-color:#9fee9f; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;"> anni mantramulu (Raagam: ) (Taalam: )</div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> anni mantramulu iMde aavahiMchenu vennatO naaku galige venkatesu mantramu naaraduDu japiyiMche naaraayaNa maMtramu chere prahlaaduDu naarasiMha maMtramu kOri vibheeshaNuDu chekone raama maMtramu verenaaku galige venkatesu maMtramu raMgagu vaasudeva maMtramu dhRvuMDu japiMche aMgaviMche kRishNa maMtramu arjunuDu muMgiTa vishNu maMtramu mogiSukuDu paThiMche viMgaDamai naaku nabbe venkatesu maMtramu inni maMtramula kella iMdiranaathuDe gu~ri pannina didiye parabrahma maMtramu nannu gaavagaligebO naaku guruDiyyagaanu vennela vaMTidi Sreevenkatesu maMtramu </poem> </div></div> <!-- END OF BOX --> ===బయటి లింకులు=== [https://annamayya-u.blogspot.com/2009/04/anni-mantramulu.html Listen Audio by sung G Balakrishna Prasad] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] pclwgd9m7rnkw5xwe2ouseramrm52p5 నంద నందన 0 3653 553723 10254 2026-04-18T08:16:07Z Bliss127 7263 /* బయటి లింకులు */ 553723 wikitext text/x-wiki {{Annamayya-box1-top|నంద నందన (రాగం: ) (తాళం : )}} <poem> ప|| నంద నందన వేణునాద వినోదము- | కుంద కుంద దంతహాస గోవర్ధన ధరా || చ|| రామ రామ గోవింద రవిచంద్ర లోచన | కామ కామ కలుష వికార విదూరా | ధామ ధామ విభవత్ప్రతాప రూప దనుజ ని- | ర్ధూమ ధామ కరణ చతుర భవభంజనా || చ|| కమల కమలవాస కమలా రమణ దేవో- | త్తమ తమోగుణ సతత విదూర | ప్రమదత్ప్రమదానుభవ భావ కరణ | సుముఖ సుధానంద శుభరంజనా || చ|| పరమ పరాత్పర పరమేశ్వరా | వరద వరదామల వాసుదేవ | చిర చిర ఘననగ శ్రీవేంకటేశ్వర | నరహరి నామ పన్నగ శయనా || </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|naMda naMdana (Raagam: ) (Taalam: )}} <poem> pa|| naMda naMdana vENunAda vinOdamu- | kuMda kuMda daMtahAsa gOvardhana dharA || ca|| rAma rAma gOviMda ravicaMdra lOcana | kAma kAma kaluSha vikAra vidUrA | dhAma dhAma viBavatpratApa rUpa danuja ni- | rdhUma dhAma karaNa catura BavaBaMjanA || ca|| kamala kamalavAsa kamalA ramaNa dEvO- | ttama tamOguNa satata vidUra | pramadatpramadAnuBava BAva karaNa | sumuKa sudhAnaMda SuBaraMjanA || ca|| parama parAtpara paramESvarA | varada varadAmala vAsudEva | cira cira Gananaga SrIvEMkaTESvara | narahari nAma pannaga SayanA || </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== [https://annamayya-u.blogspot.com/2009/08/namdanamdana-vaenunaada-vinodamu.html Listen Audio by G NAGESWARA NAIDU] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] rcbfczhig38bwfbrccz9fbpmcbii8sf సూచిక:Sarada Lekhalu Vol 1.pdf 106 58977 553582 449326 2026-04-17T12:22:15Z Rajasekhar1961 50 553582 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[శారద లేఖలు]] |భాష=te |సంపుటి=[[శారద లేఖలు (మొదటి సంపుటము)|మొదటి సంపుటము]] |రచయిత=[[రచయిత:కనుపర్తి వరలక్ష్మమ్మ|కనుపర్తి వరలక్ష్మమ్మ]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా= |సంవత్సరం=౧౯౩౪ |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=C |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2=- 3="మనవి" 4to10="రచయిత్రి" 11to16="అభిప్రాయాలు" 17to18=- 19to22="విసూ" 23to24="విజ్ఞప్తి" 25=1 79to80="dpl" 227to228="శుద్ధపత్రిక" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు={{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/19}} {{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/20}} {{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/21}} {{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/22}} |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} esgcdy4r5t9evavzqj3im9mmlfzc9wo 553583 553582 2026-04-17T12:22:59Z Rajasekhar1961 50 553583 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[శారద లేఖలు]] |భాష=te |సంపుటి=[[శారద లేఖలు (మొదటి సంపుటము)|మొదటి సంపుటము]] |రచయిత=[[రచయిత:కనుపర్తి వరలక్ష్మమ్మ|కనుపర్తి వరలక్ష్మమ్మ]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా= |సంవత్సరం=౧౯౩౪ |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=C |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2=- 3="మనవి" 4to10="రచయిత్రి" 11to16="అభిప్రాయాలు" 17to18=- 19to22="విసూ" 23to24="విజ్ఞప్తి" 25=1 79to80="dpl" 81=55 227to228="శుద్ధపత్రిక" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు={{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/19}} {{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/20}} {{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/21}} {{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/22}} |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} d0du2pw5z2ci7z0y1t21gxvztrff8rv పుట:Sarada Lekhalu Vol 1.pdf/101 104 59256 553547 186334 2026-04-17T12:00:43Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553547 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|75}}</noinclude>{{c|'''సౌభాగ్యవతియగు కలలతకు:-'''}} '''నెచ్చెలీ!''' కుర్తాళం వెళ్ళుటకై మేము తెంకాశిలోదిగి పురముదెస చూడగనే ఆపురమంతయు నొకే తోటవలె గన్పట్టెను. అటనుండి బండిచేసుకొని అచ్చటికి మూడునాల్గు మైళ్లదూరములోనున్న కుర్తాళమునకు బయలుదేరితిమి. మార్గమధ్యమంతయు ఫలవృక్షములతోడను నీటికయ్యలతోడను నొప్పి తెంకాశీనుండి కుర్తాళం వఱకొకే యుద్యానవనములో వెడలినట్లుండెను. అపుడు మట్టమధ్యాహ్నమై సూర్యుడు తీక్ష్ణముగా నెండగాయుచున్నను మాబాటల కిరుప్రక్కలనున్న నెడతెగని వృక్షపంక్తుల ఛాయలచే మే మెండకన్నెఱుగని శుద్ధాంత జనముల భాతినైతిమి. కుర్తాళమునందే ప్రసిద్ధిజెందిన మౌనస్వాములవారి మఠమున్నది. మఠము నిర్మించిన ప్రదేశము బహురమణీయమైనది. ఆమఠపుభవనమునంటి యొకచక్కని తియ్యనీటి జలధార అహర్నిశలు దొనదొనమని ప్రవహించు చుండును. మఱియు చుట్టును పుష్పోద్యానములును, జలప్రవాహములును, గోష్ఠశాలలును, పరిజన గృహములును గలిగి స్వాములవారిమఠము మఠముగానుండక శ్రీమంతుల భవనమువలె నుండెను. ఆమఠముయొక్క సౌందర్యమును సౌకర్యములను గాంచినవారి కామఠము రాగవిరాగముల సమ్మేళనముగా<noinclude></noinclude> mzztgz64mwywicce8zzcj1tc98v4wh7 పుట:Sarada Lekhalu Vol 1.pdf/102 104 59257 553548 186335 2026-04-17T12:01:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553548 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>76 శారద లేఖలు గన్పట్టును. పరివ్రాజక సామాన్యమగు సాత్వికతకంటే రాజ సమే యచ్చట హెచ్చుగా గనుపించును. ఆమఠములోని యొకానొక గృహమునందు భుజించితిమి. మేము విడిసి వంటజేసికొని మఱునాడు ప్రాతఃకాలముననే లేచి హరిభి యను జల ధారయందు స్నానము సేయ నేగితిమి. ఈస్నానము నిమిత్తమే “యాత్రికు లక్కడ కేతెంతురు. ఈ జలపాతము మేము విడిసిన మఠమునకు రెండుమూడు ఫర్లాంగులకంటె నెక్కువదూరము లేదు. ఆ గ్రామవాసులెల్లరుకు దినదిన మాజలపాతము కడనే స్నానము చేయుదురు. హరిభి యనెడు జలధార యొకకొండపై నుండి యహర్నిశలు క్రిందపడుచుండును. అచ్చటినుండియే పడమటి కనుమ లారంభ మైనవని చెప్పవచ్చును. ఆజలధార మేము చూచునప్పటికి ఒకటి రెండు గజముల ప్రదేశమును మాత్రమే యాక్రమించి పడుచుండెను. కాని గ్రీష్మఋతువులో నాజలధార చాల వెడల్పు నాక్రమించి భయముగొల్పునట్లు భూమిపై పడుచుండునట. ఆజలధార పడునంత ప్రదేశమును నునుపుగానుండెను. గాని తక్కిన పర్వతభాగమంతయు పచ్చని లతాద్రుమాదులచేతను కుసుమ కోరకముల చేతను మనోజ్ఞ మె యుండెను. అప్పుడే సూర్యుడుదయించుచుండెను. యుదయభానుని లేతకిరణములు లతావిద్రుమాలంకృతమగు పర్వతపంక్తులమీద బర్వ నా ప్రదేశమెల్ల నపరంజి కాంతు లీనుచుండెను. ఆకొండల పై న నుండి దొరలిదొరలి దూకుచున్న ఆ<noinclude></noinclude> 1ugaor8y141dkfo1leez04rurw4ujwb 553586 553548 2026-04-17T12:28:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553586 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|76|శారదలేఖలు|}}</noinclude>గన్పట్టును. పరివ్రాజక సామాన్యమగు సాత్వికతకంటె రాజసమే యచ్చట హెచ్చుగా గనుపించును. ఆమఠములోని యొకానొక గృహమునందు మేము విడిసి వంటజేసికొని భుజించితిమి. మఱునాడు ప్రాతఃకాలముననే లేచి హరిభి యను జలధారయందు స్నానముసేయ నేగితిమి. ఈస్నానము నిమిత్తమే యాత్రికు లక్కడ కేతెంతురు. ఈజలపాతము మేము విడిసిన మఠమునకు రెండుమూడు ఫర్లాంగులకంటె నెక్కువదూరము లేదు. ఆ గ్రామవాసులెల్లరును దినదిన మాజలపాతము కడనే స్నానముచేయుదురు. హరిభి యనెడు జలధార యొకకొండపై నుండి యహర్నిశలు క్రిందపడుచుండును. అచ్చటినుండియే పడమటి కనుమ లారంభమైనవని చెప్పవచ్చును. ఆజలధార మేము చూచునప్పటికి ఒకటిరెండు గజముల ప్రదేశమును మాత్రమే యాక్రమించి పడుచుండెను. కాని గ్రీష్మఋతువులో నాజలధార చాలవెడల్పు నాక్రమించి భయముగొల్పునట్లు భూమిపై పడుచుండునట. ఆజలధార పడునంత ప్రదేశమును నునుపుగానుండెను. గాని తక్కిన పర్వతభాగమంతయు పచ్చని లతాద్రుమాదులచేతను కుసుమ కోరకములచేతను మనోజ్ఞమై యుండెను. అప్పుడే సూర్యుడుదయించుచుండెను. ఆ యుదయభానుని లేతకిరణములు లతావిద్రుమాలంకృతమగు పర్వతపంక్తులమీద బర్వ నాప్రదేశమెల్ల నపరంజికాంతు లీనుచుండెను. ఆకొండలపైనుండి దొరలిదొరలి దూకుచున్న<noinclude></noinclude> fq4kens11grtx33cd0y3fzrn9m9f330 పుట:Sarada Lekhalu Vol 1.pdf/103 104 59258 553549 186336 2026-04-17T12:01:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553549 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖ లు 77 జలధార యాలేయెండ ప్రసారముచే పసిమిజెంది బంగారునీరును గ్రుమ్మరించుచున్నట్లుండెను. అప్పటి యాప్రదేశపు సౌంద ర్యము వర్ణనాతీతము. ఆజలధారయందు స్నానముచేయుటకు మొదట మాకు చాలభయముగొల్పెను. కాని స్నానార్థ మేగిన వార మెంత సేపా వేడుక నరయుచు నిలువబడుదుము. స్నానము చేయువారు. జారిపడకుండ పట్టుకొనుటకై యక్కడ నినుపకడ్డీలు గూడ నున్నవి. ఆకడ్డీలను పట్టుకొనియు మేము ఆజలధారయొక్క చిందుల కే జడిసితిమి కొంతసేపు. చిన్నధారల కడలితిమి కొంత సేపు. ఇటుల క్రమక్రమముగా సమీపించి ఆ పెద్ద ధార పాటుకు వెఱచి మొదట నడుమిచ్చితిమి, తదుపరి తలయొగ్గితిమి. ఆనీటి మోదులకు మొదట నాగజాలక పోతిమి. తరువాత విడువ జాలక పోతిమి. ఆరంభమున నచ్చట స్నానముచేయుట కెంత భయముగొల్పెనో అంత్యమున దానిని విడిచివచ్చుట కంత విచారము గొల్పెను. ఆజలధారయొక్కనీరే పెక్కు పాయలుగా చీలి యూరినంతను చుట్టి పాఱుచున్నది. స్వాములవారి మఠము చుట్టును ప్రవహింపుచున్నదిగూడ నదియే. చల్లదనమునకును మాధుర్యమునకును నాజలము సాటి లేనిదని చెప్పనగును. ఆ జలధారకు సమీపముననే కుర్తాళేశ్వరుని ఆలయమున్నది. ఆ యాలయములోనికిపోయిస్వామిని సేవించిమా బసకువచ్చి వెంటనే వంట జేసికొని భోజనాదులు గావించుకొని జనార్ధనమను పుణ్య క్షేత్రమున కేగుటకై రైల్వేస్టేషనుకు వచ్చితిమి. సరిగా పది<noinclude></noinclude> onhw01dasqau7g44xsae0nekpt6i8w1 553587 553549 2026-04-17T12:34:39Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553587 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|77}}</noinclude>జలధార యాలేయెండ ప్రసారముచే పసిమిజెంది బంగారునీరును గ్రుమ్మరించుచున్నట్లుండెను. అప్పటి యాప్రదేశపు సౌందర్యము వర్ణనాతీతము. ఆజలధారయందు స్నానముచేయుటకు మొదట మాకు చాలభయముగొల్పెను. కాని స్నానార్థ మేగినవారమెంతసేపా వేడుక నరయుచు నిలువబడుదుము? స్నానము చేయువారు జారిపడకుండ పట్టుకొనుటకై యక్కడ నినుపకడ్డీలుగూడ నున్నవి. ఆకడ్డీలను పట్టుకొనియు మేము ఆజలధారయొక్క చిందులకే జడిసితిమి కొంతసేపు. చిన్నధారల కడలితిమి కొంతసేపు. ఇటుల క్రమక్రమముగా సమీపించి ఆపెద్దధారపాటుకు వెఱచి మొదట నడుమిచ్చితిమి, తదుపరి తలయొగ్గితిమి. ఆనీటి మోదులకు మొదట నాగజాలక పోతిమి. తరువాత విడువజాలక పోతిమి. ఆరంభమున నచ్చట స్నానముచేయుటకెంత భయముగొల్పెనో అంత్యమున దానిని విడిచివచ్చుట కంత విచారము గొల్పెను. ఆజలధారయొక్కనీరే పెక్కు పాయలుగా చీలి యూరినంతను చుట్టి పాఱుచున్నది. స్వాములవారి మఠము చుట్టును ప్రవహింపుచున్నదిగూడ నదియే. చల్లదనమునకును మాధుర్యమునకును నాజలము సాటిలేనిదని చెప్పనగును. ఆ జలధారకు సమీపముననే కుర్తాళేశ్వరుని ఆలయమున్నది. ఆ యాలయములోనికిపోయి స్వామినిసేవించి మాబసకువచ్చి వెంటనే వంటజేసికొని భోజనాదులు గావించుకొని జనార్దనమను పుణ్య క్షేత్రమున కేగుటకై రైల్వేస్టేషనుకు వచ్చితిమి. సరిగా పది<noinclude></noinclude> tecg6drmmqniqnmamd9vn90kq86mr75 పుట:Sarada Lekhalu Vol 1.pdf/104 104 59259 553550 186337 2026-04-17T12:01:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553550 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>78 శారద లేఖలు రెండు గంటలకు మేమెక్కు రైలువచ్చెను. దాని పై నెక్కి పోవు చుండ మారై లుబాట కిరుప్రక్కలను కొబ్బరితోటలును పోక తోటలును అరటితోటలును పనసతోటలును తమలపాకుల తోటలును కనులపండువుగా గన్పట్టుచుండెను. పడమటి కను మలు మాకొకప్పుడు దవ్వుగను నొకప్పుడు దగ్గరగను చూ పట్టుచుండెను. ఒక్కొక్క స్టేషను గడచినకొలది మాకు తమి ళులదర్శన మరుదై మళయాళీలు తఱచుగా గనుపింపజొచ్చిరి. విదునగరమను స్టేషనున కేగునప్పటికి మా బండి పూర్తిగా మళ యాళీల మయమయ్యెను. విదునగరమొక జంక్షను. అచ్చటనే మాబండిలో దీపములు వెలిగించిరి. అప్పటికింకను రెండుగంట లైన కాలేదు. ఎండ తీక్షముగా నేయున్నది. పట్ట పగటివేళ దీప ములు పెట్టుటచేత మారైలు పర్వత సొరంగములలో జొర బడ బోవుచున్నదని గ్రహించితిమి. మేము తలచినట్లుగా వెం టనే మారై లొక పర్వత సొరంగములో జొచ్చెను. కొన్ని నిము సములపాటు అంతయు నంధకార బంధురం బయ్యెను. ఊపిరి సలుపక నుక్కిరిబిక్కిరై తిమి. ఇంతలో వెలుగు కంటబడెను. సొరంగముడాటితిమి. బ్రతుకు జీవుడా యనుకొంటిమి. అది మొదలు నూకిరుదెసల పర్వతపంక్తులును చఱియలును లోయ లును గుహలును నెత్తములును సెలయేటి కయ్యలును ' భీకరా రణ్యములును కనుపింప జొచ్చినవి. a సాధారణముగా మనప్రాంతములలో కొండలనిన వట్టి రాతి గుట్టలని యర్థము. వానిపై పచ్చని మొక్క. లేయరుదు.<noinclude></noinclude> rl1woaau8loykpc6mzry1quzzrncc6a 553598 553550 2026-04-17T22:49:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553598 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|78|శారదలేఖలు|}}</noinclude>రెండు గంటలకు మేమెక్కు రైలువచ్చెను. దానిపై నెక్కిపోవుచుండ మారైలుబాట కిరుప్రక్కలను కొబ్బరితోటలును పోకతోటలును అరటితోటలును పనసతోటలును తమలపాకుల తోటలును కనులపండువుగా గన్పట్టుచుండెను. పడమటి కనుమలు మాకొకప్పుడు దవ్వుగను నొకప్పుడు దగ్గరగను చూపట్టుచుండెను. ఒక్కొక్కస్టేషను గడచినకొలది మాకు తమిళులదర్శన మరుదై మళయాళీలు తఱచుగా గనుపింపజొచ్చిరి. విదునగరమను స్టేషనున కేగునప్పటికి మాబండిపూర్తిగా మళయాళీల మయమయ్యెను. విదునగరమొక జంక్షను. అచ్చటనే మాబండిలో దీపములు వెలిగించిరి. అప్పటికింకను రెండుగంటలైన కాలేదు. ఎండ తీక్ష్ణముగానేయున్నది. పట్టపగటివేళ దీపములు పెట్టుటచేత మారైలు పర్వత సొరంగములలో జొరబడ బోవుచున్నదని గ్రహించితిమి. మేము తలచినట్లుగా వెంటనే మారైలొక పర్వత సొరంగములో జొచ్చెను. కొన్నినిముసములపాటు అంతయు నంధకార బంధురంబయ్యెను. ఊపిరి సలుపక నుక్కిరిబిక్కిరైతిమి. ఇంతలో వెలుగు కంటబడెను. సొరంగముదాటితిమి. బ్రతుకు జీవుడా యనుకొంటిమి. అదిమొదలు మాకిరుదెసల పర్వతపంక్తులును చఱియలును లోయలును గుహలును నెత్తములును సెలయేటి కయ్యలును భీకరారణ్యములును కనుపింప జొచ్చినవి. సాధారణముగా మనప్రాంతములలో కొండలనిన వట్టి రాతి గుట్టలని యర్థము. వానిపై పచ్చని మొక్కలేయరుదు.<noinclude></noinclude> cxu20f0cawh1ew8oa6owkmyrxna6hs3 పుట:Sarada Lekhalu Vol 1.pdf/105 104 59260 553551 186338 2026-04-17T12:02:03Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553551 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 79 కాని కల్పలతా! ఆపడమటి కనుమల భాగ్యమేమని చెప్పుదును? సమ స్తపాదపములు, నఖిలల తావితానములు, సర్వగుల్మములు వానిసొత్తు. వికసించిన పుష్పగుచ్ఛములతో, విరియగ్రమ్మిన యాకుజొంపములతో, నాపర్వతముల పై నున్న లతాద్రుమా వళు లెంతరమణీయముగ నున్న ననుకొంటివి? కుంకుమపు రాసులుపోసి నట్లొక చోటను, పసుపుకుప్పలుపోసినట్లో క చోటను, నీలాంబరము గప్పినట్లొక చోటను, వెల్లముసుంగు వేసికొని నట్లొక చోటను, వివిధవర్ణపత్రపుష్ప విరాజితంబై యాకనుమయం దలి ప్రతివృక్షమును ప్రతివల్లరియు సొంపు నింపుచుండెను. అచ్చటవీ చెడు వాయువుగూడ మాలతీ చంపక వకుళాదికుసుమ సౌరభములనేగాక మన కపరిచితములగు పుష్ప పరిమళముల నెన్నిటినో గొనివచ్చి ఘ్రాణేంద్రియ పరితృప్తి గలిగింపుచు హాయిహాయి యనిపించుచుండెను. కొండల పై నుండి పడెడి సెలయేళ్ళు చఱియలలోబడి చిన్న చిన్న వాక లై దొనకొనమని ధ్వనిసేయుచు ప్రవహించుచుండెను. ఆప్రవాహములు కొడ్డుననే యున్న వెదురుచెట్లు నీటిలోనికివంగి ప్రవాహ వేగమున కుయ్యాల లూగుచు బొయ్యిమని బోలుధ్వని సేయుచుండెను. వివిధములగు జలపక్షు లానీటి వాకలలో విహరించుచు కలకల మని మంజులధ్వని జేయుచుండెను. రమ్యమైన ఆకనుమమార్గ మున మాపొగబండి పర్వత సొరంగములలో జొచ్చుచు నెత్త ముల కెగబ్రాకుచు లోయలలోనికి దిగుచు సెలయేళ్ళదాటుచు బో అని బొబ్బలిడుచు పాముప్రాకినట్లు మెలికలు మెలికలు దిరుగుచు పోసాగెను. కల్పలతా! అంతవఱకు సుప్రసిద్ధమైన<noinclude></noinclude> jhhnf3wgt2fh6e5x7c3xllec5if7phy 553599 553551 2026-04-17T22:57:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553599 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|79}}</noinclude>కాని కల్పలతా! ఆపడమటికనుమల భాగ్యమేమని చెప్పుదును? సమస్తపాదపములు, నఖిలలతావితానములు, సర్వగుల్మములు వానిసొత్తు. వికసించిన పుష్పగుచ్ఛములతో, విరియగ్రమ్మిన యాకుజొంపములతో, నాపర్వతములపై నున్న లతాద్రుమావళు లెంతరమణీయముగ నున్న వనుకొంటివి? కుంకుమపు రాసులుపోసినట్లొకచోటను, పసుపుకుప్పలుపోసినట్లొకచోటను, నీలాంబరము గప్పినట్లొకచోటను, వెల్లముసుంగువేసికొని నట్లొకచోటను, వివిధవర్ణపత్రపుష్ప విరాజితంబై యాకనుమయందలి ప్రతివృక్షమును ప్రతివల్లరియు సొంపు నింపుచుండెను. అచ్చటవీచెడు వాయువుగూడ మాలతీచంపకవకుళాదికుసుమ సౌరభములనేగాక మన కపరిచితములగు పుష్పపరిమళముల నెన్నిటినో గొనివచ్చి ఘ్రాణేంద్రియ పరితృప్తి గలిగింపుచు హాయిహాయి యనిపించుచుండెను. కొండలపైనుండి పడెడి సెలయేళ్ళు చఱియలలోబడి చిన్న చిన్నవాకలై దొనదొనమని ధ్వనిసేయుచు ప్రవహించుచుండెను. ఆప్రవాహముల కొడ్డుననే యున్న వెదురుచెట్లు నీటిలోనికివంగి ప్రవాహవేగమున కుయ్యాల లూగుచు బొయ్యిమని బోలుధ్వనిసేయుచుండెను. వివిధములగు జలపక్షు లానీటివాకలలో విహరించుచు కలకలమని మంజులధ్వని జేయుచుండెను. రమ్యమైన ఆకనుమమార్గమున మాపొగబండి పర్వతసొరంగములలో జొచ్చుచు నెత్తముల కెగబ్రాకుచు లోయలలోనికి దిగుచు సెలయేళ్ళదాటుచు బో అని బొబ్బలిడుచు పాముప్రాకినట్లు మెలికలు మెలికలు దిరుగుచు పోసాగెను. కల్పలతా! అంతవఱకు సుప్రసిద్ధమైన<noinclude></noinclude> k5czp9y7h1k1bif0alr2sjmkc1nd33x పుట:Sarada Lekhalu Vol 1.pdf/106 104 59261 553552 186339 2026-04-17T12:02:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553552 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>80 • ర ద లే ఖ లు దక్షిణ దేశమున పెక్కు దేవాలయములను దేవతలను దర్శించి హర్షించితిమి. కాని అవి అన్నియు మానవుని బుద్ధివై శద్యమునే విశదీకరించెనుగాని భగవన్మహిమను తేటపరుపవయ్యె. నిజ మగు భగవన్మహిమను పడమటి కనుమలయందే గంటిమి. ప్రకృతియందు పరమాత్ముని గనెడు బ్రహ్మవేత్తల ప్రకృతి దృశ్యమెంత యాత్మానందమును గూర్చునో గాని మూఢుల కే జ్ఞానోదయమును గలిగించునట్లున్న దాకనుమలసొంపు. ఉన్న తములగు నాపర్వతశృంగములను గాంచినప్పుడు భగవంతుని యౌన్నత్యమును, ఆకొండలపై నుండి భూమి పై కుఱిక్ జల జల బాఱు సెలయేళ్ళను గనినప్పు డాపరమేశ్వరుని దయాపరత్వ మును, చిత్రవిచిత్ర పత్రపుష్పఫలభరితపాదపావళుల గాంచి నప్పుడు జగదీశ్వరుని సృష్టి కళానిపుణత్వమును, కలకలమని మం జులధ్వనిసేయు ఖగగణంబుల కూజితంబు లాలించినప్పుడు విశ్వ క ర్తయొక్క మృదుమధురమనోజ్ఞ వాక్కును, స్ఫురించి యొడలు పులకించుచుండెను. విశ్వగర్భుని స్వరూపసాక్షాత్కారము నిజ ముగా మాకక్కడనే గోచరమయ్యెనని చెప్పవచ్చును. భగవం తుని మహావిభూతి కాకనుమలు నిదర్శనములు. సర్వేశ్వరుని సర్వాంతర్యామిత్వమున కవి తార్కాణలు. కల్పలతా! వేయి మాటలేల? అచ్చటి సృష్టి సౌందర్యము అనుభవైక వేద్యమే గాని వర్ణనాతీతము. ఈ విధముగా ఆప్రకృతి సౌందర్యమును చూడంజూడ మనం బానందనిమగ్న మగుచుండ కొండనె త్తముల' పై నాకుటిండ్లు<noinclude></noinclude> cadsfr8xw5ylng5b4iluea2h8gwix7a 553600 553552 2026-04-17T23:05:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553600 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|80|శారదలేఖలు|}}</noinclude>దక్షిణదేశమున పెక్కు దేవాలయములను దేవతలను దర్శించి హర్షించితిమి. కాని అవి అన్నియు మానవుని బుద్ధివైశద్యమునే విశదీకరించెనుగాని భగవన్మహిమను తేటపరుపవయ్యె. నిజమగు భగవన్మహిమను పడమటి కనుమలయందే గంటిమి. ప్రకృతియందు పరమాత్ముని గనెడు బ్రహ్మవేత్తల కీప్రకృతి దృశ్యమెంత యాత్మానందమును గూర్చునోగాని మూఢులకే జ్ఞానోదయమును గలిగించునట్లున్న దాకనుమలసొంపు. ఉన్నతములగు నాపర్వతశృంగములను గాంచినప్పుడు భగవంతుని యౌన్నత్యమును, ఆకొండలపై నుండి భూమిపైకుఱికి జలజల బాఱు సెలయేళ్ళను గనినప్పు డాపరమేశ్వరుని దయాపరత్వమును, చిత్రవిచిత్ర పత్రపుష్పఫలభరితపాదపావళుల గాంచినప్పుడు జగదీశ్వరుని సృష్టికళానిపుణత్వమును, కలకలమని మంజులధ్వనిసేయు ఖగగణంబుల కూజితంబు లాలించినప్పుడు విశ్వకర్తయొక్క మృదుమధురమనోజ్ఞ వాక్కును, స్ఫురించి యొడలు పులకించుచుండెను. విశ్వగర్భుని స్వరూపసాక్షాత్కారము నిజముగా మాకక్కడనే గోచరమయ్యెనని చెప్పవచ్చును. భగవంతుని మహావిభూతి కాకనుమలు నిదర్శనములు. సర్వేశ్వరుని సర్వాంతర్యామిత్వమున కవి తార్కాణలు. కల్పలతా! వేయిమాటలేల? అచ్చటి సృష్టిసౌందర్యము అనుభవైక వేద్యమే గాని వర్ణనాతీతము. ఈ విధముగా ఆప్రకృతి సౌందర్యమును చూడంజూడ మనం బానందనిమగ్నమగుచుండ కొండనెత్తములపై నాకుటిండ్లు<noinclude></noinclude> c974za8m89tt2f3n9lui6e1vz79nxw6 పుట:Sarada Lekhalu Vol 1.pdf/107 104 59262 553553 186340 2026-04-17T12:02:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553553 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఖలు 81 గట్టుకొని కాపురము సేయుచుకొండలోయలలో సేద్యము సేయుచు పంటలబండించుకొనుచున్న ఆటవికులు నచ్చటచ్చట గాంచి అక్కడపడుచుండ క్రమముగా పర్వతములు దూరమయ్యెను. ఆ పర్వతప్రాంతములగాంచిన వృక్షజాతులుగాని లతానికుంజ ములుగాని ఇక గన్పింపవయ్యె. గ్రామపరిసరముల నుండెడి పోక 'టెంకాయతోపులు కనుపింపజొచ్చెను. అంతటితో పర్వ తములు దూరమైనవని నిశ్చయించుకొంటిమి. ఇట్లు మఱికొం చెము దూరములోవ తెల్లనియిసుక తిప్పలును నాగ జెముళ్లును జీడిమామిడి చెట్లును- సరుగుతోటలును గాన్పించెను. ఇదియేమి? సాగరతీరమునకు వచ్చినట్లున్నా మే! అని యాశ్చర్యముతో ననుకొనుచుండ నొక గొప్పస్టేషను వచ్చెను. అచ్చట యెందఱో దొరలు, దొరసానులు, తదితర ఉన్నతోద్యోగులు మా బం డ్లలోనుండి దిగిరి; ఎక్కిది. ఆ స్టేషను ఏదియో యని పరికింప ప్రసిద్ధసాగరతీర పట్టణమగు "క్విలన్ " అని తెలిసెను. కేరళ దేశమంతయు నారి కేళవృక్షమయము గదా! వారి యిండ్లును, వాకిండ్లును, తిండ్లును, గృహోపకరణములును, వ్యాపారములును వేయేల వారి జీవితమంతయు కొబ్బరిచెట్లతోనే యున్నది. కాన “క్విలను” దాటినది మొదలుకొని మాకు త్రోవపొడుగు నను కొబ్బరిడిప్పలను నీటిలో నానవేయుచున్న వారును, నానిన డిప్పలనుండి పీచును దీయుచున్న వారును, తీసిన పీచును త్రాళ్ళుగా పేనుచున్న వారును, కొబ్బరియాకులతో నిండ్లను దడులను గట్టుకొనుచున్న వారును, చాపలను బుట్టలను నల్లు 6<noinclude></noinclude> cqxxalj1h1413vxznfvwmyx6y6rbgy7 553601 553553 2026-04-17T23:12:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553601 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|81}}</noinclude>గట్టుకొనికాపురముసేయుచుకొండలోయలలో సేద్యముసేయుచు పంటలబండించుకొనుచున్న ఆటవికుల నచ్చటచ్చట గాంచి అక్కజపడుచుండ క్రమముగా పర్వతములు దూరమయ్యెను. ఆ పర్వతప్రాంతములగాంచిన వృక్షజాతులుగాని లతానికుంజములుగాని ఇక గన్పింపవయ్యె. గ్రామపరిసరముల నుండెడి పోక టెంకాయతోపులు కనుపింపజొచ్చెను. అంతటితో పర్వతములు దూరమైనవని నిశ్చయించుకొంటిమి. ఇట్లు మఱికొంచెము దూరముపోవ తెల్లనియిసుకతిప్పలును నాగజెముళ్లును జీడిమామిడిచెట్లును సరుగుతోటలును గాన్పించెను. ఇదియేమి? సాగరతీరమునకు వచ్చినట్లున్నామే! అని యాశ్చర్యముతో ననుకొనుచుండ నొక గొప్పస్టేషను వచ్చెను. అచ్చట యెందఱో దొరలు, దొరసానులు, తదితర ఉన్నతోద్యోగులు మా బండ్లలోనుండి దిగిరి; ఎక్కిరి. ఆ స్టేషను ఏదియో యని పరికింప ప్రసిద్ధసాగరతీర పట్టణమగు "క్విలన్" అని తెలిసెను. కేరళ దేశమంతయు నారికేళవృక్షమయముగదా! వారి యిండ్లును, వాకిండ్లును, తిండ్లును, గృహోపకరణములును, వ్యాపారములును వేయేల వారి జీవితమంతయు కొబ్బరిచెట్లతోనే యున్నది. కాన “క్విలను” దాటినది మొదలుకొని మాకు త్రోవపొడుగునను కొబ్బరిడిప్పలను నీటిలో నానవేయుచున్నవారును, నానిన డిప్పలనుండి పీచును దీయుచున్నవారును, తీసిన పీచును త్రాళ్ళుగా పేనుచున్నవారును, కొబ్బరియాకులతో నిండ్లను దడులను గట్టుకొనుచున్నవారును, చాపలను బుట్టలను నల్లు<noinclude></noinclude> pebqyj6hzv67kmftity03ktdouv8q1j పుట:Sarada Lekhalu Vol 1.pdf/108 104 59263 553554 186342 2026-04-17T12:02:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553554 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>82 శారద లేఖ లు కొనుచున్నవారును, చిప్పలలోనుండి కొబ్బరి నెండలో నార వేయుచున్న నారును, నారవేసిన కొబ్బరిని బస్తాల కెత్తుచున్న వారును, బస్తాల కెత్తినదానిని కాటాలోవేసి తూచుచున వారును, కొబ్బరితీసిన నట్టిచిప్పలను గంపలలోబోసి వంట చెఱుకుగానుపయోగించుకొనుటకై తీసికొనిపోవుచున్న వారును, కాననైరి. ఇంతలో వర్కలి యను స్టేషను వచ్చెను. జనార్దన మచ్చటికి మూడుమైళ్ళున్నది. మేమచ్చట దిగగనే ఎదురుగా నున్న కస్టమ్సుఆఫీసులో మా సామానులు పరీక్షించిరి. అచ్చ టనే బ్రిటిషునాణెములిచ్చి తిరువాన్కూరు ప్రభుత్వమువారి నాణెములను గొంటిమి. అచ్చట వాడుకలో నెక్కువగాగల నాణెము చక్రము. చక్రము రమారమి మన యేడు పై సలకు సమానమగు నాణెము. అరచక్రము, కాలుచక్రము, కాష్ అనునవి గూడ గలవు. కాష్ అనగా చక్రములో పదునాఱవ వంతుగల కడుచిన్ననాణెము. మన బేడలనుబోలు అర్థ, పావలా, వెండినాణెములు గూడ కలవు. కాని చక్రప్రచారమే యెక్కువ. మేము జనార్దన మేగునప్పటికి దాదాపు ఏడుగంటలయ్యెను. అప్పు డొక సత్రములో దిగి వంట చేసికొనుటకై యొక చక్ర మిచ్చి కొబ్బరి పెంకులను కొని తెచ్చుకొని - వంటజేసికొని భుజించితిమి. మఱునా డుదయమే లేచి ప్రాతః కృత్యములు నిర్వర్తిం చుకొని సముద్రస్నానమునకై వెళ్ళితిమి. సముద్ర మచ్చటకు సమీపముననే గలదు. పెక్కుచోట్ల సముద్రమును జూచితిమి.<noinclude></noinclude> rzssuth0p0jxbvwummb85teww0xc7ob 553602 553554 2026-04-17T23:19:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553602 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|82|శారదలేఖలు|}}</noinclude>కొనుచున్నవారును, చిప్పలలోనుండి కొబ్బరి నెండలో నారవేయుచున్నవారును, నారవేసిన కొబ్బరిని బస్తాల కెత్తుచున్నవారును, బస్తాల కెత్తినదానిని కాటాలోవేసి తూచుచున్నవారును, కొబ్బరితీసిన వట్టిచిప్పలను గంపలలోబోసి వంటచెఱుకుగానుపయోగించుకొనుటకై తీసికొనిపోవుచున్నవారును, కాననైరి. ఇంతలో వర్కలి యను స్టేషను వచ్చెను. జనార్దన మచ్చటికి మూడుమైళ్ళున్నది. మేమచ్చట దిగగనే ఎదురుగా నున్న కస్టమ్సుఆఫీసులో మా సామానులు పరీక్షించిరి. అచ్చటనే బ్రిటిషునాణెములిచ్చి తిరువాన్కూరు ప్రభుత్వమువారి నాణెములను గొంటిమి. అచ్చట వాడుకలో నెక్కువగాగల నాణెము చక్రము. చక్రము రమారమి మన యేడుపైసలకు సమానమగు నాణెము. అరచక్రము, కాలుచక్రము, కాష్‌ అనునవి గూడ గలవు. కాష్ అనగా చక్రములో పదునాఱవ వంతుగల కడుచిన్ననాణెము. మన అర్థ, పావలా, బేడలనుబోలు వెండినాణెములు గూడ కలవు. కాని చక్రప్రచారమే యెక్కువ. మేము జనార్దన మేగునప్పటికి దాదాపు ఏడుగంటలయ్యెను. అప్పు డొక సత్రములో దిగి వంటచేసికొనుటకై యొకచక్రమిచ్చి కొబ్బరిపెంకులను కొని తెచ్చుకొని వంటజేసికొని భుజించితిమి. మఱునా డుదయమే లేచి ప్రాతఃకృత్యములు నిర్వర్తించుకొని సముద్రస్నానమునకై వెళ్ళితిమి. సముద్ర మచ్చటకు సమీపముననే గలదు. పెక్కుచోట్ల సముద్రమును జూచితిమి.<noinclude></noinclude> 372wirjanv5wozlht6q3tkbu68137l3 పుట:Sarada Lekhalu Vol 1.pdf/109 104 59264 553555 186343 2026-04-17T12:02:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553555 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఖలు 83 స్నానములు చేసితిమి. కాని జనార్దనములో సముద్రునకుగల భయంకరతరంగము లెచ్చటను గనలేదు. ఆయలలను చూచు టకే భయముగొల్పుచుండ స్నాన మెట్లు చేయగలమని చాల కాని యెట్లెట్లో మూడు మునుకలువై చి భయము కలిగెను. యీవల బడితిమి. 33 సాధారణముగా కొండలున్న చోట సముద్రముండదు. సముద్రమున్న చోట కొండలుండవు. కాని జనార్దనములో సముద్రముప్రక్కనే కొండయున్నది. కాన ఫేనయుతములైన యుత్తుంగ తరంగము లతి వేగమున వచ్చి యాకొండకు ఢీకొని పరాఙ్ముఖములై పోవుచుండును. సముద్రపు టొడ్డునగల యా కొండనుండి యొక చిన్న జలధార స్రవించుచుండును. ఆజలధారకు బ్రహ్మతీర్థ మనిపేరు. సముద్రస్నానము చేసిన తరువాత ఆజల ధారయొద్ద స్నానము చేసితిమి, అది, బ్రహ్మ సత్రయాగము చేసిన ప్రదేశమట, మున్నొకప్పుడు బ్రహ్మ, ముక్కోటి దేవతలకు నిర తాన్నదానము సేయుచు సత్రియాగము చేయుచు తన యన్న దానమునకు తానే సాటియనియు మఱియొక డిట్టి సత్రయాగము గావింపజాలడనియు గర్వముతో తలంచెనట. శ్రీమహావిష్ణు నృత్తాంత మెఱిగి బాలవటుడై చనుదెంచి యన్న పురాసు లెల్ల ఆహరించి బ్రహ్మచే నన్నము లేదనిపించి యాతనిని వీత్వర్వునిగాఁ జేసెనట. ఆబాలనటుడే యచ్చటి జనార్దన స్వామి యని చెప్పుదురు.<noinclude></noinclude> s2x2fe5ma0zga7gxdsklkl7vvp6bf2y 553603 553555 2026-04-17T23:25:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553603 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|83}}</noinclude>స్నానములు చేసితిమి. కాని జనార్దనములో సముద్రునకుగల భయంకరతరంగము లెచ్చటను గనలేదు. ఆయలలను చూచుటకే భయముగొల్పుచుండ స్నాన మెట్లు చేయగలమని చాల భయము కలిగెను. కాని యెట్లెట్లో మూడు మునుకలువైచి యీవల బడితిమి. సాధారణముగా కొండలున్నచోట సముద్రముండదు. సముద్రమున్నచోట కొండలుండవు. కాని జనార్దనములో సముద్రముప్రక్కనే కొండయున్నది. కాన ఫేనయుతములైన యుత్తుంగతరంగము లతివేగమునవచ్చి యాకొండకు ఢీకొని పరాఙ్ముఖములై పోవుచుండును. సముద్రపు టొడ్డునగల యా కొండనుండి యొకచిన్న జలధార స్రవించుచుండును. ఆజలధారకు బ్రహ్మతీర్థ మనిపేరు. సముద్రస్నానము చేసిన తరువాత ఆజలధారయొద్ద స్నానము చేసితిమి, అది, బ్రహ్మ సత్రయాగముచేసిన ప్రదేశమట. మున్నొకప్పుడు బ్రహ్మ, ముక్కోటిదేవతలకు నిరతాన్నదానము సేయుచు సత్రయాగము చేయుచు తన యన్నదానమునకు తానే సాటియనియు మఱియొక డిట్టి సత్రయాగము గావింపజాలడనియు గర్వముతో తలంచెనట. శ్రీమహావిష్ణు వా వృత్తాంతమెఱిగి బాలవటుడై చనుదెంచి యన్నపురాసులెల్ల ఆహరించి బ్రహ్మచే నన్నము లేదనిపించి యాతనిని వీతగర్వునిగాఁ జేసెనట. ఆబాలనటుడే యచ్చటి జనార్దనస్వామి యని చెప్పుదురు.<noinclude></noinclude> ksiepmswni5ltj9p9s3ty7zx74ie2d0 పుట:Sarada Lekhalu Vol 1.pdf/110 104 59265 553556 186344 2026-04-17T12:03:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553556 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>84 శారద లేఖ లు జనార్దనస్వామివారి ఆలయ మొక చిన్న గుట్టపై నున్నది. జనార్దనుడు బాలుడుగనే యున్నాడు. ఆస్వామి కాపాదమ స్త కము మంచిగంధము లేపనము చేయుదురు. కాన స్వామి దర్శనమున కేగినవారికి మంచిగంధపుటుండ లిత్తురు. మఱియు నీరుమజ్జిగ తీర్థ మిత్తురు. మేము స్వామిదర్శనమున కేగునప్పటికీ స్వామిమేన చందన ముంచుచుండిరి. నల్లని స్వామివిగ్రహము పై పచ్చని శ్రీచందన లేపనము చేయుటచే చక్కని యాకృతిగల బాలునివలె స్వామియాకృతి యాకర్షణీయముగా నుండెను. తమిళదేశమున ననల్ప శిల్పకళావిరాజితములగు నుత్నతోన్నత గోపుర ప్రాకారాలయములను గాంచి వచ్చినమాకు జనార్దన స్వామివారి ఆలయమును చూడగనే మహాశ్చర్యమయ్యెను. కేరళ దేశపు దేవాలయములు కట్టుబడియే వేరు. జనార్దనాల యము గుండ్రముగ పొట్టిగ నున్నది. ద్రవిడ దేశపు దేవాలయము లలో నిర్భకులై నవారు గర్భగుడి కేగుటే దుస్తరము. పట్టపగ లే కటికచీకటి. కన్నులుండియు నుపయోగపడవు. కునుకుచున్న దీపము లొకటియో రెండో యుండినను నవి యొసగెడు వెలుగు వలని యుపయోగముకంటె నీడవలని అపాయమే ఎక్కువ.గడపల తోడను గట్లతోడను హెచ్చుతగ్గులుగానుండెడి ప్రదేశమును క్రొత్తవారు గుర్తింపలేక పడుచుందురు. కాని జనార్ధ సస్వామివారి ఆలయము చక్కని విశాలమైన బయలునకు నట్టనడుమనున్నది.. స్వామి దర్శనమునకై చీకటిలో త్రొక్కుడులాడనక్కఱ లేదు. ఎంతదూరమునుండియైనను చక్కగా దర్శింపవచ్చును. దేవాలయ కుడ్యము లేమి ప్రాకారకుడ్యము లేమి యెట్టిపనితనమును లేక నును<noinclude></noinclude> a6bngg5gvkcvj8jev25yelxid7zos09 553604 553556 2026-04-17T23:33:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553604 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|84|శారదలేఖలు|}}</noinclude>జనార్దనస్వామివారి ఆలయ మొక చిన్నగుట్టపై నున్నది. జనార్దనుడు బాలుడుగనే యున్నాడు. ఆస్వామి కాపాదమస్తకము మంచిగంధము లేపనము చేయుదురు. కాన స్వామి దర్శనమున కేగినవారికి మంచిగంధపుటుండ లిత్తురు. మఱియు నీరుమజ్జిగ తీర్థ మిత్తురు. మేము స్వామిదర్శనమున కేగునప్పటికి స్వామిమేన చందన ముంచుచుండిరి. నల్లని స్వామివిగ్రహముపై పచ్చని శ్రీచందనలేపనము చేయుటచే చక్కని యాకృతిగల బాలునివలె స్వామియాకృతి యాకర్షణీయముగా నుండెను. తమిళదేశమున ననల్ప శిల్పకళావిరాజితములగు నున్నతోన్నత గోపురప్రాకారాలయములను గాంచి వచ్చినమాకు జనార్దనస్వామివారి ఆలయమును చూడగనే మహాశ్చర్యమయ్యెను. కేరళదేశపు దేవాలయముల కట్టుబడియే వేరు. జనార్దనాలయము గుండ్రముగ పొట్టిగ నున్నది. ద్రవిడదేశపు దేవాలయములలో నర్భకులైనవారు గర్భగుడికేగుటే దుస్తరము. పట్టపగలే కటికచీకటి. కన్నులుండియు నుపయోగపడవు. కునుకుచున్న దీపము లొకటియో రెండో యుండినను నవి యొసగెడు వెలుగువలని యుపయోగముకంటె నీడవలని అపాయమే ఎక్కువ.గడపలతోడను గట్లతోడను హెచ్చుతగ్గులుగానుండెడి ప్రదేశమును క్రొత్తవారు గుర్తింపలేక పడుచుందురు. కాని జనార్ధనస్వామివారి ఆలయము చక్కని విశాలమైన బయలునకు నట్టనడుమనున్నది. స్వామి దర్శనమునకై చీకటిలో త్రొక్కుడులాడనక్కఱలేదు. ఎంతదూరమునుండియైనను చక్కగా దర్శింపవచ్చును. దేవాలయకుడ్యములేమి ప్రాకారకుడ్యములేమి యెట్టిపనితనమునులేక నును<noinclude></noinclude> g61pqoi1x9pchgdpb7m8p807aost6ab పుట:Sarada Lekhalu Vol 1.pdf/111 104 59266 553558 186345 2026-04-17T12:03:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553558 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖ లు 85 పుగా పలకలుతీర్చి యున్నవి. ఆదేశపు దేవాలయములవలెనే యచ్చటి స్త్రీలుకూడ నిర స్తభూషలు. మళయాళ స్త్రీలు సాధారణముగా నగలు ధరింపరు. రంగు వస్త్రములను కట్టరు. అయినను విలక్షణమైన ఆకృతియు దీర్ఘములై న శిరోజములును వారికి సహజముగనే లభించి వారిని రూపవతులనుగా జేసినవి. దానికితోడు శుభ్ర మైన ధవళవస్త్రధారణము వారి సౌందర్యము నినుమడింపజే సెనని చెప్పనగును. మ ళ యాళ స్త్రీల వస్త్ర ధారణముకూడ మన కక్కజముగనే యుండును. అచ్చట స్త్రీ పురుషులొకే విధముగా వస్త్రములు ధరింతురు. తూర్పునకు (గంజాము విశాఖపట్టణ ప్రాంతములకు) పోయినకొలది స్త్రీల కట్టుబట్ట తొమ్మిదిమూరలే. అటనుండి క్రమముగా దక్షిణము నకు వచ్చినకొలది స్త్రీలచీర లొక్కొక్క మూర పెరిగి పూర్తిగా దక్షిణమునకు వచ్చునప్పటికి యిరువది మూరలగును. కేరళస్త్రీల కట్టుబట్ట పురుషుని కట్టుబట్టవోలె నాఱుమూర లే. ఆధోవతిని వారు నడిమికిమడిచి దాక్షిణాత్యపురుషులవలెగూడ కట్టుగా కట్టుకొని దానిపై నొక చిన్న తుండుగుడ్డను వల్లెవాటుగా భుజముపై వేసికొని యొకకొంగును మొలలో దోపుకుందురు. రవికకుమాఱుగా నఱచేతుల చొక్కా వేసికొందురు. ఈ పై తుండును వారు బయటికి వచ్చునప్పుడు మాత్రమే యుప యోగింతురని తో చెడిని. ఊర్ధ్వభాగమును కప్పుటకు వారంతగా బ్రయత్నింపరు పైట లేకపోవుట వారి కొకయా క్షేపణీయ విషయముగాదు. మేము నిడిసిన సత్రమునకు ప్రక్కగానున్న కోనేరులో దేవకన్యలనుబోలిన యువతులు కొందఱు చిన్న కాని<noinclude></noinclude> a51gydjub8wigf1ndht91u4sdd4qx4r 553606 553558 2026-04-18T01:19:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553606 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|85}}</noinclude>పుగా పలకలుతీర్చి యున్నవి. ఆదేశపు దేవాలయములవలెనే యచ్చటి స్త్రీలుకూడ నిరస్తభూషలు. మళయాళస్త్రీలు సాధారణముగా నగలు ధరింపరు. రంగువస్త్రములను కట్టరు. అయినను విలక్షణమైన ఆకృతియు దీర్ఘములైన శిరోజములును వారికి సహజముగనే లభించి వారిని రూపవతులనుగా జేసినవి. దానికితోడు శుభ్రమైన ధవళవస్త్రధారణమువారి సౌందర్యము నినుమడింపజేసెనని చెప్పనగును. మళయాళస్త్రీల వస్త్రధారణముకూడ మన కక్కజముగనే యుండును. అచ్చట స్త్రీపురుషులొకే విధముగా వస్త్రముల ధరింతురు. తూర్పునకు (గంజాము విశాఖపట్టణ ప్రాంతములకు) పోయినకొలది స్త్రీల కట్టుబట్ట తొమ్మిదిమూరలే. అటనుండి క్రమముగా దక్షిణమునకు వచ్చినకొలది స్త్రీలచీరలొక్కొక్కమూరపెరిగి పూర్తిగా దక్షిణమునకు వచ్చునప్పటికి యిరువదిమూరలగును. కాని కేరళస్త్రీల కట్టుబట్ట పురుషుని కట్టుబట్టవోలె నాఱుమూరలే. ఆధోవతిని వారు నడిమికిమడిచి దాక్షిణాత్యపురుషులవలెగూడ కట్టుగా కట్టుకొని దానిపై నొక చిన్న తుండుగుడ్డను వల్లెవాటుగా భుజముపై వేసికొని యొకకొంగును మొలలో దోపుకుందురు. రవికకుమాఱుగా నఱచేతులచొక్కా వేసికొందురు. ఈ పై తుండును వారు బయటికి వచ్చునప్పుడు మాత్రమే యుపయోగింతురని తోచెడిని. ఊర్ధ్వభాగమును కప్పుటకు వారంతగా బ్రయత్నింపరు పైట లేకపోవుట వారి కొకయాక్షేపణీయ విషయముగాదు. మేమువిడిసిన సత్రమునకు ప్రక్కగానున్న కోనేరులో దేవకన్యలనుబోలిన యువతులు కొందఱు చిన్న<noinclude></noinclude> 1hze3sqlkmravftyyqyb7mode881m8z పుట:Sarada Lekhalu Vol 1.pdf/112 104 59267 553559 186346 2026-04-17T12:03:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553559 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>86 వి శారద లేఖ లు తుండ్లను నడుములకుకట్టుకొని దీర్ఘములై న వినీలశిరోజములను విరియబోసికొని యధేచ్ఛముగా స్నానముచేయుచుండిరి, పై ట వేసికొననందులకు వారేమాత్రము బిడియపడుటలేదు. కాన వారి - కావిషయమై యంతగా పట్టుదల లేదని యనుకొంటిమి. తమిళ కేరళ రాష్ట్రములు సన్నిహితములై నను తమిళ స్త్రీలకును కేరళ స్త్రీలకును బహువ్యత్యాసమున్నది. తమిళ స్త్రీలు తెల్ల చీరలుకట్టరు. మళయాళ స్త్రీలు రంగు వస్త్రములను ధరింపరు. తమిళస్త్రీలు సాధారణముగా కొప్పు పెట్టుకొందురు. లేదా జడ వేసికొనియెదరు. కేరళకాంతలు చక్కగా జారుముడి పై చు కొందురు. తమిళస్త్రీల కర్ణాభరణములు బహుబాధాకరము లై నవి. మఱియు నందచందము లేని మొఱటుది మ్మెలు. ఆది మ్మె లను వారు గుత్తులుగా జేర్చి చెవులకు వ్రేలాడ వేసికొందురు. ఆనగల భారముచేత వారి చెవితమ్మెలు రబ్బరుత్రాడులవలె సాగిసాగి భుజము లనంటు చుండును. ముందెప్పుడో పసిడి సొమ్ములు పెట్టుకొనుటకై వారు తమ కొమార్తెలకు పసితన ముననే చెవులు కుట్టి కంచుమెట్టెలను సీసపుమెట్టెలను 'రెండు మూడు గుదిగ్రుచ్చి చెవులకు తగిలింతురు. ఆ లోహ భారముచేత బాలికల లేతతమ్మెలు సాగి యూగులాడుచుండును. అనాగ రకమును నత్యంత బాధాకరమును పైన నాయలంకారము జూడంజూడ తమిళ్ళి దేశమున బాలికయైపుట్టుట పాతక హేతు వనిపించినది. మళయాళ స్త్రీలకట్టి కర్ణాభరణములు లేవు. ఒకా నొకరికున్నను సాధారణముగా చిన్న పాటి చెవికమ్మమాత్రమే. తమిళస్త్రీలు పొగాకునుజేర్చి యధికముగా వక్కాకు నమలు<noinclude></noinclude> so0uskggtt86wy73io129x1lozyajez 553608 553559 2026-04-18T01:29:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553608 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|86|శారదలేఖలు|}}</noinclude>తుండ్లను నడుములకుకట్టుకొని దీర్ఘములైన వినీలశిరోజములను విరియబోసికొని యధేచ్ఛముగా స్నానముచేయుచుండిరి. పైట వేసికొననందులకు వారేమాత్రము బిడియపడుటలేదు. కాన వారి కావిషయమై యంతగా పట్టుదలలేదని యనుకొంటిమి. తమిళకేరళ రాష్ట్రములు సన్నిహితములైనను తమిళస్త్రీలకును కేరళస్త్రీలకును బహువ్యత్యాసమున్నది. తమిళస్త్రీలు తెల్లచీరలుకట్టరు. మళయాళస్త్రీలు రంగువస్త్రములను ధరింపరు. తమిళస్త్రీలు సాధారణముగా కొప్పుపెట్టుకొందురు. లేదా జడవేసికొనియెదరు. కేరళకాంతలు చక్కగా జారుముడి వైచుకొందురు. తమిళస్త్రీల కర్ణాభరణములు బహుబాధాకరములైనవి. మఱియు నందచందములేని మొఱటుదిమ్మెలు. ఆదిమ్మెలను వారు గుత్తులుగాజేర్చి చెవులకు వ్రేలాడవేసికొందురు. ఆనగల భారముచేత వారిచెవితమ్మెలు రబ్బరుత్రాడులవలె సాగిసాగి భుజములనంటు చుండును. ముందెప్పుడో పసిడిసొమ్ములు పెట్టుకొనుటకై వారు తమ కొమార్తెలకు పసితనముననే చెవులుకుట్టి కంచుమెట్టెలను సీసపుమెట్టెలను రెండు మూడు గుదిగ్రుచ్చి చెవులకుతగిలింతురు. ఆ లోహభారముచేత బాలికల లేతతమ్మెలు సాగి యూగులాడుచుండును. అనాగరకమును నత్యంత బాధాకరమును నైన నాయలంకారము జూడంజూడ తమిళిదేశమున బాలికయైపుట్టుట పాతక హేతువనిపించినది. మళయాళ స్త్రీలకట్టి కర్ణాభరణములులేవు. ఒకానొకరికున్నను సాధారణముగా చిన్నపాటి చెవికమ్మమాత్రమే. తమిళస్త్రీలు పొగాకునుజేర్చి యధికముగా వక్కాకు నమలు<noinclude></noinclude> rb08fe1ez2zvgqdg5n77d6gyk9u9zm0 పుట:Sarada Lekhalu Vol 1.pdf/113 104 59268 553560 186347 2026-04-17T12:04:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553560 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 87 చుందుకు. కాన వారి పెదవులును దంతములును నెఱని గార గట్టి అసహ్యముగా నుండును. మఱియు వారు కూర్చున్న చోటెల్ల నెఱ్ఱనియుమ్ములతో సశౌచపఱతురు, కేరళ స్త్రీలకట్టి దురభ్యాసమున్నట్లు కానము, కావున స హ జ మైన దంత ధవళిమయు నధరర కిమయు వారి వదనారవిందములకు చెలువు గూర్చుచుండును. వేయేల, తమిళమళయాళ స్త్రీల యాకార ములే భిన్నములు. తమిళ స్త్రీలు అవయవములు పొందిక లేక హెచ్చుతగ్గులుగానుండి అనాకారలుగా గాన్పింతురు. కేరళ స్త్రీలు చక్కని యవయవస్ఫూర్తిగలిగి విశాలములును ప్రసన్న ములునునై సముఖారవిందములతో రూపవతులుగా గాన్పింతురు. దక్షిణ హిందూదేశమున గల ద్రవిడక ర్ణాటాంధ్ర కేరళాది దేశపు స్త్రీలలోకెల్ల కేరళ స్త్రీలే చక్కనివారని చెప్పుదురు. వారిని చూచుటతోడనే ఆమాట నిజమని ఋజువయ్యెను. అన్య ప్రసంగములకు బోయి ప్రస్తుతాంశమునకు దూర మైతిమి. సఖీ! మేమట్లు జనార్ధనస్వామిని సేవించి మాబస కేతెంచి భోజనాదులు గావించుకొని వెంటనే స్టేషనునకు వచ్చి అనంతశయమున కేగు రైలు నెక్కితిమి. మనము అనంతశయన మను దానినే అచ్చటివారు తిరువనంతపురమనియు ట్రివేండ్ర మనియు అందురు. తిరువనంతపురము తిరువాన్కూరు రాజ్య మునకు ముఖ్యపట్టణము. అచ్చటనే సుప్రసిద్ధమైన అనంత పద్మనాభస్వామివారి ఆలయముగలదు. మేము రైలుదిగి యూరిలోనికి వెళ్ళి సత్రములో మా మూటముల్లెలు పెట్టుకొని<noinclude></noinclude> p2a1m8m25va2z1mwa9vrjctcqepim3x 553609 553560 2026-04-18T01:36:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553609 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|87}}</noinclude>చుందురు. కాన వారి పెదవులును దంతములును నెఱ్ఱని గారగట్టి అసహ్యముగానుండును. మఱియు వారు కూర్చున్న చోటెల్ల నెఱ్ఱనియుమ్ములతో నశౌచపఱతురు. కేరళస్త్రీలకట్టి దురభ్యాసమున్నట్లు కానము. కావున సహజమైనదంత ధవళిమయు నధరరక్తిమయు వారి వదనారవిందములకు చెలువు గూర్చుచుండును. వేయేల, తమిళమళయాళస్త్రీల యాకారములే భిన్నములు. తమిళస్త్రీలు అవయవములు పొందిక లేక హెచ్చుతగ్గులుగానుండి అనాకారలుగా గాన్పింతురు. కేరళస్త్రీలు చక్కని యవయవస్ఫూర్తిగలిగి విశాలములును ప్రసన్నములునునైన ముఖారవిందములతో రూపవతులుగా గాన్పింతురు. దక్షిణ హిందూదేశమున గల ద్రవిడకర్ణాటాంధ్రకేరళాది దేశపు స్త్రీలలోకెల్ల కేరళస్త్రీలే చక్కనివారని చెప్పుదురు. వారిని చూచుటతోడనే ఆమాటనిజమని ఋజువయ్యెను. అన్యప్రసంగములకు బోయి ప్రస్తుతాంశమునకు దూరమైతిమి. సఖీ! మేమట్లు జనార్ధనస్వామిని సేవించి మాబసకేతెంచి భోజనాదులు గావించుకొని వెంటనే స్టేషనునకువచ్చి అనంతశయమున కేగు రైలునెక్కితిమి. మనము అనంతశయనమను దానినే అచ్చటివారు తిరువనంతపురమనియు ట్రివేండ్రమనియు అందురు. తిరువనంతపురము తిరువాన్కూరు రాజ్యమునకు ముఖ్యపట్టణము. అచ్చటనే సుప్రసిద్ధమైన అనంత పద్మనాభస్వామివారి ఆలయముగలదు. మేము రైలుదిగి యూరిలోనికివెళ్ళి సత్రములో మా మూటముల్లెలు పెట్టుకొని<noinclude></noinclude> ohbrs79ege020dnel7s0tzx9r104vu5 పుట:Sarada Lekhalu Vol 1.pdf/114 104 59269 553561 186349 2026-04-17T12:04:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553561 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>88 శారద లేఖలు వెంటనే స్వామిదర్శనమునకేగితిమి. ఆనాడు మకరసంక్రాంతి. దేవాలయములో. గొప్పయుత్సవము, కానీ నితరగ్రామముల నుండి చాలమంది యాత్రికులు వచ్చియుండిరి. కాన స్వామి దర్శనము కాదనియే యనుకొంటిని. కాని యచ్చట నొకమేలు గలదు. వచ్చినజనులందఱిని నొక్కమాఱుగా నాలయము లోనికి విడువరు. స్వామిదర్శనము చేయించుట కాలయములో నొకదుబాసియుండెను. ఆయన యేదేశమువారితో నా దేశపు భాషాడీ స్వామిదర్శనము చేయించును. ఆ దుబాసి నాయము తోనే మేము స్వామిదర్శనము చేసితిమి. అనంతపద్మనాభ స్వామి కడు పెద్దస్వామి. శ్రీరంగములోని రంగనాయకులవలె అనంత పద్మనాభస్వామిగూడ శయనించియుండును. కాని రంగశాయి కంటె అనంతుడు రెట్టింపుండును. గర్భాలయమునకు తలయొద్ద నొకటియు, నాభియొద్దనొకటియు, పాదములయొద్ద నొకటియు మూడుద్వారములుగలవు. ఈమూడు ద్వారములలో దర్శించిన గాని స్వామివారి సంపూర్ణాకృతి తి యగుపించదు. పద్మనాభాల యము చాల గొప్పది. కాని యెంచదగిన శిల్పకళలేదు. దేవాలయముచుట్టును దీపములుంచుటకు దగిన ప్రమిదలతో కొయ్యలమర్పబడియున్నవి. అవి లక్షదీపములట. అఱుమాస ములకొక నూఱు లక్షదీపములు వెలిగింతురట. దానినే దీపోత్సవ మందురు. మేము వెళ్ళిననాడు (సంక్రాంతి) దీపోత్సవమే. దానిని చూచుట కే యాత్రికులధికముగా వచ్చియుండిరి. ఆకాశదీప మనెడి - యె తెనదీపమును వెలిగించిన వెనుక తక్కిన దీపములన్ని<noinclude></noinclude> n5m3ug6o1h1elrh6dx58256y3jyfatl 553611 553561 2026-04-18T01:43:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553611 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|88|శారదలేఖలు|}}</noinclude>వెంటనే స్వామిదర్శనమునకేగితిమి. ఆనాడు మకరసంక్రాంతి. దేవాలయములో గొప్పయుత్సవము. కాన నితరగ్రామముల నుండి చాలమంది యాత్రికులు వచ్చియుండిరి. కాన స్వామిదర్శనము కాదనియే యనుకొంటిని. కాని యచ్చట నొకమేలు గలదు. వచ్చినజనులందఱిని నొక్కమాఱుగా నాలయములోనికి విడువరు. స్వామిదర్శనముచేయించుట కాలయములో నొకదుబాసియుండెను. ఆయన యేదేశమువారితో నా దేశపు భాషాడి స్వామిదర్శనము చేయించును. ఆ దుబాసి నాయముతోనే మేము స్వామిదర్శనము చేసితిమి. అనంతపద్మనాభస్వామి కడుపెద్దస్వామి. శ్రీరంగములోని రంగనాయకులవలె అనంత పద్మనాభస్వామిగూడ శయనించియుండును. కాని రంగశాయికంటె అనంతుడు రెట్టింపుండును. గర్భాలయమునకు తలయొద్ద నొకటియు, నాభియొద్దనొకటియు, పాదములయొద్ద నొకటియు మూడుద్వారములుగలవు. ఈమూడు ద్వారములలో దర్శించినగాని స్వామివారి సంపూర్ణాకృతి యగుపించదు. పద్మనాభాలయము చాల గొప్పది. కాని యెంచదగిన శిల్పకళలేదు. దేవాలయముచుట్టును దీపములుంచుటకు దగిన ప్రమిదలతో కొయ్యలమర్పబడియున్నవి. అవి లక్షదీపములట. అఱుమాసములకొకమాఱు లక్షదీపములు వెలిగింతురట. దానినే దీపోత్సవ మందురు. మేమువెళ్ళిననాడు (సంక్రాంతి) దీపోత్సవమే. దానిని చూచుటకే యాత్రికులధికముగా వచ్చియుండిరి. ఆకాశదీపమనెడి యెత్తైనదీపమును వెలిగించినవెనుక తక్కిన దీపములన్ని<noinclude></noinclude> ivv333nglelcye16yme8ixnnqnxw0rz పుట:Sarada Lekhalu Vol 1.pdf/115 104 59270 553562 186350 2026-04-17T12:05:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553562 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 89 యు వెలిగింతురట. ఆసమయమున దేవాలయావరణ మంతయు దేదీప్యమానములగు దీపమాలికలతో నొప్పి యపర నక్షత్ర మండలమువ లె విరాజిల్లునట. దురదృష్టవశమున నాకానాడాదీపో త్సవమును చూచుట సంభవింపలేదు. కాని మావాళ్లం చూచివచ్చిరి. ఆ దేవాలయమునందు మఱియొక యెంచదగిన 2 శేషమేమన ఆ ఆలయమం దేగల స్వామివారి యన్న సత్రములో నిరతాన్నదానము జరుగుచుండును. ఎన్నిమాఱులు తినినను ఎన్ని దినములున్నను నదియేమని యడుగువారు లేరు. కాన పెక్కుమంది బ్రాహ్మణ బాలు రాయన్న సత్రములో భుజించి చదువుకొనుచుందురట. అచ్చటవండెడి అన్న మంతయు స్వామికి నివేదనచేసి ప్రజలకు పెట్టుచుందురు. అయితే ఆ భోజనము మనము చేయలేము. చారునీళ్లు, జారుపప్పు, మెత్తని అన్నము, నేయి, పూజ్యమైన ఆభోజనమును దాక్షిణాత్యు లేగాని మన తెలుగువారు తినజాలరు. నేయి, పచ్చడులు లేని భోజన మాం ధ్రులకు పస్తుతో తుల్యముగదా! నుఱియొక వి శేషమేమన తిరువాన్కూరు రాజ్యమునకు పద్మనాభ స్వామివారే ప్రభువు. కావుననే నాణెములపై స్వామి చిహ్నములును శంఖచక్రములు ముద్రింపబడి యుండును. పద్మనాభస్వామి తిరువాన్కూరు సంస్థానమునకు ప్రభువైన కారణమేమన, ఒకమారు తిరువాన్కూరు రాజ్యము అప్పుల పాలయ్యెనట. ఆఋణమునుండి విముక్తిగాంచుటకు ప్రభువునొద్ద ధనములేకపోయెను. పద్మనాభస్వామికి చాలసొత్తుగలదు. ఆ<noinclude></noinclude> d7u8t7afq4m22ybh8gplhrh5oggo03c 553612 553562 2026-04-18T01:49:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553612 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|89}}</noinclude>యు వెలిగింతురట. ఆసమయమున దేవాలయావరణ మంతయు దేదీప్యమానములగు దీపమాలికలతోనొప్పి యపరనక్షత్ర మండలమువలెవిరాజిల్లునట. దురదృష్టవశమున నాకానాడాదీపోత్సవమునుచూచుట సంభవింపలేదు. కాని మావాళ్లందఱు చూచివచ్చిరి. ఆ దేవాలయమునందు మఱియొక యెంచదగిన విశేషమేమన ఆ ఆలయమందేగల స్వామివారి యన్న సత్రములో నిరతాన్నదానము జరుగుచుండును. ఎన్నిమాఱులు తినినను ఎన్ని దినములున్నను నదియేమని యడుగువారులేరు. కాన పెక్కుమంది బ్రాహ్మణబాలు రాయన్నసత్రములో భుజించి చదువుకొనుచుందురట. అచ్చటవండెడి అన్నమంతయు స్వామికి నివేదనచేసి ప్రజలకు పెట్టుచుందురు. అయితే ఆ భోజనము మనము చేయలేము. చారునీళ్లు, జారుపప్పు, మెత్తని అన్నము, నేయి, పూజ్యమైన ఆభోజనమును దాక్షిణాత్యులేగాని మన తెలుగువారు తినజాలరు. నేయి, పచ్చడులు లేని భోజన మాంధ్రులకు పస్తుతో తుల్యముగదా! మఱియొక విశేషమేమన తిరువాన్కూరు రాజ్యమునకు పద్మనాభస్వామివారే ప్రభువు. కావుననే నాణెములపై స్వామి చిహ్నములగు శంఖచక్రములు ముద్రింపబడి యుండును. పద్మనాభస్వామి తిరువాన్కూరు సంస్థానమునకు ప్రభువైన కారణమేమన, ఒకమారు తిరువాన్కూరు రాజ్యము అప్పుల పాలయ్యెనట. ఆఋణమునుండి విముక్తిగాంచుటకు ప్రభువునొద్ద ధనములేకపోయెను. పద్మనాభస్వామికి చాలసొత్తుగలదు. ఆ<noinclude></noinclude> 24thj1dkveixa3i6k8a8gu562t4bhri పుట:Sarada Lekhalu Vol 1.pdf/116 104 59271 553563 186351 2026-04-17T12:05:29Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553563 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>90 ఖ లు సొమ్మును వినియోగించుకొనిన సంస్థానము ఋణములనుండి విము క్తినందును. కాని దేవుని సొమ్మును స్వోప యోగమునకు వినియోగించుకొనుట దోషముగదా!. కాన మహారాజు తన 'రాజ్యమును స్వామికి వ్రాసియిచ్చి స్వామి సొమ్ముతో ఋణ విమోచనము గావించుకొనెనట. నాటనుండి అనంతపద్మనాభ స్వామి తిరువాన్కూరు రాజ్య ప్రభువుగాను రా జాతని ప్రతి నిధిగానుండి పాలకక ర్తగా వ్యవహరింపబడుచున్నాడట. మఱునా డాలయములో పూజార్చనాదులు గావించు కొని సాయంత్రము పురములోని పణ్యస్థలములు వగైరా దర్శించితిమి. తిరువనంతపురము తిరువాన్కూరు రాజ్యమునకు ముఖ్యపట్టణమేయైనను నీటి కొళాయీలు విద్యుద్దీపములు మొద లై న నాగరికపులక్షణము లేమియులేవు. గృహములు బారులు తీర్చి యింటి ప్రక్క యిల్లు గానుండక ఒక్కొక్క యిల్లు పెద్ద పెద్ద పోక టెంకాయతోటలనడుమ మేలిముసుంగుచాటు మెలతవలె దృశ్యాదృశ్యముగా నుండును. కాన పట్టణమంత సొగసైనదిగా కనుపించదు. తిరువాన్కూరు రాజ్యములో స్త్రీవిద్య యధిక ముగానున్నది. విద్యాంగమంత్రిగా నున్న దిగూడ నొక స్త్రీయే యని వింటిమి. ఆడమళయాళమనిన అచ్చట పురుషు లుండ రనియు స్త్రీలు పైట వేసుకొనరనియు అక్కడ అంతయు యధికారమనియు మనవారు ఏదేదో విపరీతముగా జెప్పు కొనెడివారు. అట్టి విపరీత మేదియు లేదు. కాని అచ్చట వారసత్వ మెక్కువ. రాజ్యాధికారములు గూడ కొమార్తె<noinclude></noinclude> tbkvchqp0xkom116q4bl7wfglwfky70 553613 553563 2026-04-18T01:56:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553613 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|90|శారదలేఖలు|}}</noinclude>సొమ్మును వినియోగించుకొనిన సంస్థానము ఋణములనుండి విముక్తినందును. కాని దేవునిసొమ్మును స్వోపయోగమునకు వినియోగించుకొనుట దోషముగదా! కాన మహారాజు తన రాజ్యమును స్వామికి వ్రాసియిచ్చి స్వామిసొమ్ముతో ఋణవిమోచనము గావించుకొనెనట. నాటనుండి అనంతపద్మనాభస్వామి తిరువాన్కూరు రాజ్యప్రభువుగాను రా జాతని ప్రతినిధిగానుండి పాలకకర్తగా వ్యవహరింపబడుచున్నాడట. మఱునా డాలయములో పూజార్చనాదులు గావించుకొని సాయంత్రము పురములోని పణ్యస్థలములు వగైరా దర్శించితిమి. తిరువనంతపురము తిరువాన్కూరు రాజ్యమునకు ముఖ్యపట్టణమేయైనను నీటికొళాయీలు విద్యుద్దీపములు మొదలైన నాగరికపులక్షణము లేమియులేవు. గృహములు బారులుతీర్చి యింటిప్రక్కయిల్లుగానుండక ఒక్కొక్కయిల్లు పెద్దపెద్ద పోకటెంకాయతోటలనడుమ మేలిముసుంగుచాటు మెలతవలె దృశ్యాదృశ్యముగా నుండును. కాన పట్టణమంత సొగసైనదిగా కనుపించదు. తిరువాన్కూరు రాజ్యములో స్త్రీవిద్య యధికముగానున్నది. విద్యాంగమంత్రిగా నున్నదిగూడ నొకస్త్రీయే యని వింటిమి. ఆడమళయాళమనిన అచ్చట పురుషు లుండరనియు స్త్రీలు పైటవేసుకొనరనియు అక్కడ అంతయు స్త్రీ యధికారమనియు మనవారు ఏదేదో విపరీతముగా జెప్పుకొనెడివారు. అట్టి విపరీత మేదియులేదు. కాని అచ్చట స్త్రీ వారసత్వ మెక్కువ. రాజ్యాధికారములుగూడ కొమార్తె<noinclude></noinclude> odu4ljh9t8sezfmeicid3523hf4q6kg పుట:Sarada Lekhalu Vol 1.pdf/117 104 59272 553564 186352 2026-04-17T12:05:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553564 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 91 పుత్రునకు వచ్చునేకాని కొనూరుని కొమారునకు రావు. వారును రైకలు పై టలు వేసికొనుచున్నారు. కాన విడ్డూర ముగా చెప్పుకొనదగిన సంగతులులేవు. ఏవైన విపరీతాచార ములు పూర్వమున్నను ఆధునిక విద్యానాగరికత లారాష్ట్రములో గూడ ప్రవేశించెను గాన వారిలో చాలమార్పు గలిగియుండ వచ్చును. ముగా మఱునాడుదయమే లేచి కన్యాకుమారికి మోటారుబస్సులో ప్రయాణమైతిమి. మేము కన్యాకుమారికి చేరునప్పటికి దాదా పుగా ఒంటిగంట యయ్యెను. అచ్చటనున్న చక్కని గవర్న మెంటు సత్రములో దిగి వంటజేసి భోజనాదులు గావించుకొని విశ్రమించితిమి. మేముదిగిన సత్రము సముద్రమున కలిసమీప మేము ప్రయత్నముచేయకనే గదిలో వాకిలిలో దొడ్డిలో వంటయింటిలో యెక్కడనిలిచినను నీలమేఘ శ్యామలమై మై తనరారెడ్డి యపార పారావారము నేత్రానందకర ముగా కనుపించుచుండెను. ఆసాయంత్ర మా రు గంటలకు దేవ్యాలయమున కేగితిమి. కన్యక గావున దేవి చిన్న యాకృ తిలో చూడ ముచ్చటగా నుండెను. మఱియు బాలికా సహజ మైన పరికిణీ (పావడా) చొక్కా వేయబడి మేలైన యలంకా రాదులను గలిగి దేవి ఆకర్షణీయగా నుండెను. దేవిని దర్శింప 'నేగినవారికి దేవి మేనినుండి తీసిన పసుపును పువ్వులను ఇత్తురు. పిల్లలకు మరమరాలు పెట్టుదురు.- మఱునాడు ప్రాతఃకాలము ననే లేచి సాగరాదితీర్థములలో స్నానము సేయ నేగితిమి. సాగ<noinclude></noinclude> 6t81147cmkjo14h1sht8ir51n8ddx8c 553724 553564 2026-04-18T08:39:15Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553724 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|91}}</noinclude>పుత్రునకు వచ్చునేకాని కొమారుని కొమారునకు రావు. వారును రైకలు పైటలు వేసికొనుచున్నారు. కాన విడ్డూరముగా చెప్పుకొనదగిన సంగతులులేవు. ఏవైన విపరీతాచారములు పూర్వమున్నను ఆధునిక విద్యానాగరికత లారాష్ట్రములో గూడ ప్రవేశించెను గాన వారిలో చాలమార్పు గలిగియుండ వచ్చును. మఱునాడుదయమేలేచి కన్యాకుమారికి మోటారుబస్సులో ప్రయాణమైతిమి. మేము కన్యాకుమారికి చేరునప్పటికి దాదాపుగా ఒంటిగంట యయ్యెను. అచ్చటనున్న చక్కని గవర్నమెంటు సత్రములో దిగి వంటజేసి భోజనాదులు గావించుకొని విశ్రమించితిమి. మేముదిగిన సత్రము సముద్రమున కతిసమీపముగా నుండెను. మేము ప్రయత్నముచేయకనే గదిలో వాకిలిలో దొడ్డిలో వంటయింటిలో యెక్కడనిలిచినను నీలమేఘశ్యామలమై తనరారెడి యపారపారావారము నేత్రానందకరముగా కనుపించుచుండెను. ఆసాయంత్ర మారుగంటలకు దేవ్యాలయమున కేగితిమి. కన్యక గావున దేవి చిన్న యాకృతిలో చూడ ముచ్చటగా నుండెను. మఱియు బాలికాసహజమైన పరికిణీ (పావడా) చొక్కా వేయబడి మేలైన యలంకారాదులను గలిగి దేవి ఆకర్షణీయగా నుండెను. దేవిని దర్శింపనేగినవారికి దేవి మేనినుండి తీసిన పసుపును పువ్వులను ఇత్తురు. పిల్లలకు మరమరాలు పెట్టుదురు. మఱునాడు ప్రాతఃకాలముననే లేచి సాగరాదితీర్థములలో స్నానము సేయ నేగితిమి. సాగ<noinclude></noinclude> jft1lseu02tk0oj7miw6kx3nr31c0uu పుట:Sarada Lekhalu Vol 1.pdf/118 104 59273 553566 186354 2026-04-17T12:05:54Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553566 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>92 -శారద లేఖలు రము దేవ్యాలయము నానుకొనియే యున్నది. ఆలయపు వెనుక నుండి సముద్రములోనికి మెట్లున్నవి. అచ్చట స్నానముచేసితిమి. జనార్దనమునందు కొండ, సముద్రపుటొడ్డుననుండ కన్యాకుమారి యుదు కొండ,సముద్రములోనికే యున్నట్లున్నది. ఆ పెద్ద పెద్ద కొండరాళ్లకు సాగరతరంగములు రివ్వురివ్వున వచ్చి ఢీకొని ఫేన యుతమైన నీటితో వానిని మాటిమాటికి మజ్జనముగావించుట కడుమనోహరముగా జూపట్టుచుండును. ఎటుజూచిన పారము లేని సారావారము నడుమ రాకపోకలకు బాట వేసికొనినట్లు భూభాగపు చీలిక దానియగ్రమున కన్యాకుమారి ఆలయము, హిందూదేశపు దక్షిణదిశ ఆ ఆలయముతో సరి. కన్యాకుమారి ఆలయము కడుపురాతనమైనదిగాఁ దోచుచున్నది. బహిర్భాగ మంతయు చాలవఱకు శిథిలమై యున్నది. ఆలయపు కట్టుబడి మళయాళ దేశపు సాంప్రదాయముగనే యున్నది. కన్యాకుమారి గ్రామముగూడ చాల చిన్నది. పటాటోపముతోఁ గూడిన నగర రాజములలో నివసించువారిచ్చట నివసించుటన్న రసాతలము నకు విసరివేయబడినట్లు తలంతురు. సముద్రస్నానము వగై' చేసిన వెనుక దేవీదర్శనముచేసి వెంటనే బస్సుపై బయలు దేరి తిమి. మార్గమధ్యమున కన్యాకుమారికి నాల్గు మైళ్ల దూరములో శుచీంద్ర మనెడి మఱియొక పుణ్యక్షేత్రము గలదు. ఆ పూ టచ్చట దిగితిమి. శుచీంద్రాలయము బహు గొప్పది. దేవాల యపు కట్టుబడి మధుర రామేశ్వరమాది దేవాలయములవ లె ద్రావిడసాంప్రదాయముగా నున్నది. ఉన్నతమైన ప్రాకార గోపురములు వానిపై శిల్పములు గలవు. దారులో హాదికము రా<noinclude></noinclude> qh9wlchbgxn4rs5pprena6buowdycvm 553725 553566 2026-04-18T08:46:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553725 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|92|శారదలేఖలు|}}</noinclude>రము దేవ్యాలయము నానుకొనియే యున్నది. ఆలయపు వెనుకనుండి సముద్రములోనికి మెట్లున్నవి. అచ్చట స్నానముచేసితిమి. జనార్దనమునందు కొండ, సముద్రపుటొడ్డుననుండ కన్యాకుమారియందు కొండ, సముద్రములోనికే యున్నట్లున్నది. ఆ పెద్దపెద్ద కొండరాళ్లకు సాగరతరంగములు రివ్వురివ్వున వచ్చి ఢీకొని ఫేనయుతమైన నీటితో వానిని మాటిమాటికి మజ్జనముగావించుట కడుమనోహరముగా జూపట్టుచుండును. ఎటుజూచిన పారములేని పారావారము నడుమ రాకపోకలకు బాటవేసికొనినట్లు భూభాగపుచీలిక దానియగ్రమున కన్యాకుమారి ఆలయము, హిందూదేశపు దక్షిణదిశ ఆ ఆలయముతో సరి. కన్యాకుమారి ఆలయము కడుపురాతనమైనదిగాఁ దోచుచున్నది. బహిర్భాగమంతయు చాలవఱకు శిథిలమై యున్నది. ఆలయపుకట్టుబడి మళయాళదేశపు సాంప్రదాయముగనే యున్నది. కన్యాకుమారి గ్రామముగూడ చాలచిన్నది. పటాటోపముతోఁగూడిన నగర రాజములలో నివసించువారిచ్చట నివసించుటన్న రసాతలమునకు విసరివేయబడినట్లు తలంతురు. సముద్రస్నానము వగైరా చేసినవెనుక దేవీదర్శనముచేసి వెంటనే బస్సుపై బయలుదేరితిమి. మార్గమధ్యమున కన్యాకుమారికి నాల్గుమైళ్లదూరములో శుచీంద్ర మనెడి మఱియొక పుణ్యక్షేత్రము గలదు. ఆ పూటచ్చట దిగితిమి. శుచీంద్రాలయము బహుగొప్పది. దేవాలయపు కట్టుబడి మధుర రామేశ్వరమాది దేవాలయములవలె ద్రావిడసాంప్రదాయముగా నున్నది. ఉన్నతమైన ప్రాకార గోపురములు వానిపై శిల్పములు గలవు. దారులోహాదికము<noinclude></noinclude> 5cnhqgmjndk10s5t422udjp9d6hdcud పుట:Sarada Lekhalu Vol 1.pdf/119 104 59274 553567 186356 2026-04-17T12:06:07Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553567 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 93 లచే చేయబడిన రంగురంగుల వాహనములు గూడ గలవు. రంగులతో వేయబడిన బొమ్మలు గోడలపై నేవంకజూచినను డాబుగా గన్పట్టినవి. తిరువాన్కూరురాజ్యములోని ప్రతి ఆల యము ప్రత్యేక లక్షణములతో నొకేనిర్మాణపు ఫక్కిలో నుండ ఆరాజ్యములోనిదేయగు నీయాలయము ద్రావిణాలయముల పగిది నుండుటేలనో తెలియదు. శుచీంద్రములో స్వామిని- దర్శించిన 'వెనుకనే సత్రములోనికి వచ్చి వంట జేసికొని భుజించి తిమి. వెంటనే బయలు దేరి నాగర్ కోయిల మీదుగా తిరునల్వేలి . 'వెళ్లవలె ననెడి యుద్దేశముతో బస్సుకొఱకు ఎదురుజూచుచు సత్రపువాకిట గూర్చుంటిమి. ఇంతలో యెవరో కార్డులు చేత బట్టుకొని సత్రపుటరుగులపై వచ్చి కూర్చుండిరి. అవి అచ్చ ముగ మనకార్డులవలెనే యుండెను. కాని మనవి మాత్రము కావు. అవి తిరువాన్కూరురాజ్యపుకార్డులు. వానివెల కడు స్వల్పము, చక్రమునకు మూడు కార్డులు. అనగా ఒక్కొక్క దాని వెల యించుమించు రెండు దమ్మిడీలు. ఆకార్డులారాజ్య మునందు మాత్రమే చలామణీ యగును, బ్రిటిషుయిండియాకు వ్రాయవలెనన్నచో మనకార్డులనే యుపయోగించవలెను. స్వతంత్రరాజ్యములోని సౌకర్యములట్టివి. చూడుము! ఎంత చౌకగా నమ్ముచున్నారో! ఐరోపాసంగ్రామసందర్భమున మన గవర్న మెంటువారికి ధనలోప మేర్పడి కానీ కార్డును అర్థణాచేసి నాగు. యుద్ధము ముగిసి ఎంత కాలమో అయినది. ప్రభుత్వము పూడుకొనినది. కాని కార్డుధర అట్లేయున్నది. ప్రజాసౌకర్యము కన్న ప్రభుత్వకోశమును నిండించుకొనుటయే యుత్కృష్టముగా<noinclude></noinclude> j9u67c5livo10yoqad2gh1lipw0ayzt 553726 553567 2026-04-18T08:53:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553726 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|93}}</noinclude>లచే చేయబడిన రంగురంగుల వాహనములు గూడ గలవు. రంగులతో వేయబడిన బొమ్మలు గోడలపై నేవంకజూచినను డాబుగా గన్పట్టినవి. తిరువాన్కూరురాజ్యములోని ప్రతి ఆలయము ప్రత్యేకలక్షణములతో నొకేనిర్మాణపుఫక్కిలో నుండ ఆరాజ్యములోనిదేయగు నీయాలయము ద్రావిడాలయముల పగిది నుండుటేలనో తెలియదు. శుచీంద్రములో స్వామిని దర్శించిన వెనుకనే సత్రములోనికి వచ్చి వంటజేసికొని భుజించితిమి. వెంటనే బయలుదేరి నాగర్‌కోయిల మీదుగా తిరునల్వేలి వెళ్లవలె ననెడి యుద్దేశముతో బస్సుకొఱకు ఎదురుజూచుచు సత్రపువాకిట గూర్చుంటిమి. ఇంతలో యెవరో కార్డులు చేతబట్టుకొని సత్రపుటరుగులపై వచ్చి కూర్చుండిరి. అవి అచ్చముగ మనకార్డులవలెనే యుండెను. కాని మనవి మాత్రము కావు. అవి తిరువాన్కూరురాజ్యపుకార్డులు. వానివెల కడు స్వల్పము. చక్రమునకు మూడు కార్డులు. అనగా ఒక్కొక్క దాని వెల యించుమించు రెండు దమ్మిడీలు. ఆకార్డులారాజ్యమునందు మాత్రమే చలామణీ యగును, బ్రిటిషుయిండియాకు వ్రాయవలెనన్నచో మనకార్డులనే యుపయోగించవలెను. స్వతంత్రరాజ్యములోని సౌకర్యములట్టివి. చూడుము! ఎంత చౌకగా నమ్ముచున్నారో! ఐరోపాసంగ్రామసందర్భమున మన గవర్నమెంటువారికి ధనలోప మేర్పడి కానీకార్డును అర్థణాచేసినారు. యుద్ధము ముగిసి ఎంతకాలమో అయినది. ప్రభుత్వము పూడుకొనినది. కాని కార్డుధర అట్లేయున్నది. ప్రజాసౌకర్యముకన్న ప్రభుత్వకోశమును నిండించుకొనుటయే యుత్కృష్టముగా<noinclude></noinclude> 10lbj3roim3o0c7bmcvgqu3fea5n919 పుట:Sarada Lekhalu Vol 1.pdf/120 104 59275 553568 186357 2026-04-17T12:06:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553568 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>94 గలుగును? శారద లేఖలు 3 దలం చెడి ప్రభుత్వములో ప్రజల కింతకంటె సౌకర్య మెట్లు ఇందువలన పేదజను లనుభవించుచున్న కష్ట మనంతము. అయితే ప్రభుత్వమువారది గుర్తించుటలేదు. సందర్భమున నొక చిన్న స్వానుభవము జ్ఞాపకమునకు వచ్చు చున్నది. పూర్వము మాయింట్లో ఒక పనిమనిషి యుండెడిది. ఆమనిషి. నన్నొక ఉత్తరము వ్రాసిపెట్టుమని యొక తెల్లకాగిత మును తెచ్చి నాకిచ్చెను. కవరేదీ అని నే వంటిని. “కవరక్క ర్లేదు. కవరుమీద వ్రాస్తే మా ఉత్తరాలు చేరవు. బంట్రో తులు పాటేస్తారు. నటు పేటు తరమైతే చేరుద్ది" అనినది. అణాకు రెండణాలు యిచ్చుకోవలసి వస్తుందిగా అన్నాను. "అవును ఆళ్లకు మేమేశినా మా కాళేశినా మాఉత్తరాలు యింతే. రెండణాలు ఇచ్చుకుండేదే. పూరబం మాపిల్లగాడు పుట్టక మునుపు అణాయిచ్చి ఉత్తరం తీసుకొనేవాళ్లం. ఇప్పుడు బేడ యిచ్చి తీసుకుంటున్నా ము” అనినది. ఉత్తరమువ్రాసి యిచ్చితిని. రెండుమూడుదినములకు చిరునామాదారుడు ఊళ్లో లేడని ఆ ఉత్తరము తిరిగివచ్చెను. నట్పేటుత్తర మైనందులకు రెండణాలు అది మరల తిరిగివచ్చినందుల కొక అణా మూడు అణాలు వసూలు చేసినాడు పోస్టుజవాను. అడబ్బులు దగ్గర లేక చెంబు తాకట్టు పెట్టి మూడు అణాలు చ్చీనానని ఆదాసీది నాతో చెప్పి మొత్తుకొనెను. పోస్టలు రేట్లు పెరిగి నందువలన పాపము పేదజను లెంత గోడుపడుచున్నారని నాకు మహావిచారము గలిగెను. శ్రీమంతులకు లక్ష్యము లేక పోవచ్చును. కాని దినమునకు నాలుగణాలు కూలి తెచ్చుకొని యి<noinclude></noinclude> rh0j9zu2qx5qpnky3cv5va6tfqwfgeu 553727 553568 2026-04-18T09:01:24Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553727 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|94|శారదలేఖలు|}}</noinclude>దలంచెడి ప్రభుత్వములో ప్రజల కింతకంటె సౌకర్య మెట్లు గలుగును? ఇందువలన పేదజను లనుభవించుచున్న కష్ట మనంతము. అయితే ప్రభుత్వమువారది గుర్తించుటలేదు. ఈ సందర్భమున నొక చిన్న స్వానుభవము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. పూర్వము మాయింట్లో ఒక పనిమనిషి యుండెడిది. ఆమనిషి నన్నొక ఉత్తరము వ్రాసిపెట్టుమని యొక తెల్లకాగితమును తెచ్చి నాకిచ్చెను. కవరేదీ అని నే నంటిని. “కవరక్కర్లేదు. కవరుమీద వ్రాస్తే మా ఉత్తరాలు చేరవు. బంట్రోతులు పాఱేస్తారు. నటుపేటుత్తరమైతే చేరుద్ది" అనినది. అణాకు రెండణాలు యిచ్చుకోవలసి వస్తుందిగా అన్నాను. "అవును ఆళ్లకు మేమేశినా మా కాళ్లేశినా మాఉత్తరాలు యింతే. రెండణాలు ఇచ్చుకుండేదే. పూరబం మాపిల్లగాడు పుట్టకమునుపు అణాయిచ్చి ఉత్తరం తీసుకొనేవాళ్లం. ఇప్పుడు బేడ యిచ్చి తీసుకుంటున్నాము” అనినది. ఉత్తరమువ్రాసి యిచ్చితిని. రెండుమూడుదినములకు చిరునామాదారుడు ఊళ్లో లేడని ఆ ఉత్తరము తిరిగివచ్చెను. నట్‌పేటుత్తరమైనందులకు రెండణాలు అది మరల తిరిగివచ్చినందుల కొక అణా మూడు అణాలు వసూలుచేసినాడు పోస్టుజవాను. అడబ్బులు దగ్గర లేక చెంబు తాకట్టుపెట్టిమూడు అణాలు యిచ్చినానని ఆదాసీది నాతో చెప్పి మొత్తుకొనెను. పోస్టలురేట్లు పెరిగి నందువలన పాపము పేదజను లెంత గోడుపడుచున్నారని నాకు మహావిచారము గలిగెను. శ్రీమంతులకు లక్ష్యములేక పోవచ్చును. కాని దినమునకు నాలుగణాలు కూలి తెచ్చుకొని<noinclude></noinclude> e12r0wx6s2mrvx8kmjvkatutuyg8ogk పుట:Sarada Lekhalu Vol 1.pdf/121 104 59276 553569 186358 2026-04-17T12:06:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553569 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 95 జీవించెడు వేదసంసారములో రెండణాలు ఉత్తరమునకు చెల్లింప వలె నన్నచో నెంతకష్టమో చెప్పవలెనా? పోష్టలు రేట్లవలన వచ్చెడి అధికాదాయములో చాలాభాగ మీకష్టజీవులకు చెందున దే.తక్కిన తపాలా రేట్లెట్లున్నను సర్వజనోపయోగరక మగు కార్డు కవరుల ధర లెప్పటి రేట్లకు మార్చుట ప్రజా హితము గోరెడ్డి ప్రభుత్వమువారి కనీసధర్మము. కాని ఈ వత్సరము గూడ ప్రభుత్వమువారు తపాలా రేట్లను తగ్గించుటకు నిరాకరించిరిగదా! కల్పలతా! యాత్రావిషయములు దెల్పు టలో తపాలా రేట్ల గొడవ యేమిటని నవ్వుచుంటివా? ప్రస్తావ వశమున వచ్చెను గాని ప్రస్తుతాంశ మది గాదని యెఱుగక పోలేదు. మే మంతట మోటారు బండి నెక్కి నాగరుకోయిలకు వచ్చి అచ్చటినుండి వేరొక బస్సుమీద తిరునల్వేలికి వెళ్లితిమి. అప్పటికి దాదాపు రాత్రి పదిన్న ర గంట లయ్యెను. ఇన్ని వందల మైళ్లు రైలుప్రయాణము గావించితేమి కాని త్రివేండ్రము నుండి కన్యాకుమారికి అచ్చటనుండి తిరునల్వేలివఱకు చేసిన కొద్దిపాటి మోటారుబస్సు ప్రయాణములో మేముపడిన శ్రమ లో వీసమైన రై లుప్రయాణమువలన పొందలేదని • దృఢముగా జెప్పవచ్చును. ఆమోటారు కారు డ్రైవరులయు కండక్ట రులయు దురాశలును,దు _స్తంత్రములును, దౌర్జన్యములును, నగౌర వక్రియ లును, జన్మమున్నంతవఱకు మఱువరానివి. మొదట చెప్పెడు లెక్క బల్లకు అయిదుగురు అఱుగురు అని. పురబాహ్య మునకు పోగనే ఆ అయిదుగురిలెక్క పదుగురుగా మాఱును. వీరు డబ్బిచ్చి శ్రమపడెడి దురదృష్టపు ప్రయాణికులు. ఇంక పోలీసు<noinclude></noinclude> 6nmnndrbxzz4oue3shak4kop84s6d9x 553728 553569 2026-04-18T09:09:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553728 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|95}}</noinclude>జీవించెడు పేదసంసారములో రెండణాలు ఉత్తరమునకు చెల్లింపవలె నన్నచో నెంతకష్టమో చెప్పవలెనా? పోష్టలురేట్లవలన వచ్చెడి అధికాదాయములో చాలాభాగ మీకష్టజీవులకు చెందునదే. తక్కిన తపాలా రేట్లెట్లున్నను సర్వజనోపయోగరకమగు కార్డు కవరుల ధర లెప్పటిరేట్లకు మార్చుట ప్రజాహితము గోరెడి ప్రభుత్వమువారి కనీసధర్మము. కాని ఈ వత్సరము గూడ ప్రభుత్వమువారు తపాలారేట్లను తగ్గించుటకు నిరాకరించిరిగదా! కల్పలతా! యాత్రావిషయములు దెల్పుటలో తపాలారేట్ల గొడవయేమిటని నవ్వుచుంటివా? ప్రస్తావ వశమున వచ్చెను గాని ప్రస్తుతాంశ మది గాదని యెఱుగక పోలేదు. మే మంతట మోటారుబండి నెక్కి నాగరుకోయిలకు వచ్చి అచ్చటినుండి వేఱొకబస్సుమీద తిరునల్వేలికి వెళ్లితిమి. అప్పటికి దాదాపు రాత్రి పదిన్నరగంట లయ్యెను. ఇన్నివందల మైళ్లు రైలుప్రయాణము గావించితిమి కాని ట్రివేండ్రము నుండి కన్యాకుమారికి అచ్చటనుండి తిరునల్వేలివఱకు చేసిన కొద్దిపాటి మోటారుబస్సు ప్రయాణములో మేముపడిన శ్రమలో వీసమైన రైలుప్రయాణమువలన పొందలేదని దృఢముగా జెప్పవచ్చును. ఆమోటారుకారు డ్రైవరులయు కండక్టరులయు దురాశలును, దుస్తంత్రములును, దౌర్జన్యములును, నగౌరవక్రియలును, జన్మమున్నంతవఱకు మఱువరానివి. మొదట చెప్పెడు లెక్క బల్లకు అయిదుగురు ఆఱుగురు అని. పురబాహ్యమునకు పోగనే ఆ అయిదుగురిలెక్క పదుగురుగా మాఱును. వీరు డబ్బిచ్చి శ్రమపడెడి దురదృష్టపు ప్రయాణికులు. ఇఁక పోలీసు<noinclude></noinclude> abdzmkwlxu8j9cv8ygbedzjd7a38f6d పుట:Sarada Lekhalu Vol 1.pdf/122 104 59277 553570 186360 2026-04-17T12:06:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553570 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>96 96 శారద లేఖలు వారున్నారు. వారు బస్సుఅధికారులకు గురుదేవులు. వారు ఎక్కడ ఏసమయములో ఎంతయిరుకులో ఎక్కెదమనినను చప్పున బస్సు ఆపి యెక్కించుకొనవలసినదే. ఇక మోటారు బండ్లవారి కేమిభయము? పోలీసువారి కొక్కరికి విధేయతజూపి తమవారినిగా 'జేసికొనినచో ఇంక నెందరియెడ అవిధేయత జూపినను భయము లేదుగదా! 33 మే తిరునల్వేలి తామ్రప గీతీరము. ఆ నదీస్నానార్ధమే మే మచ్చట కేగితిమి. అచ్చటి పత్రము అసహ్యూముగా నున్నది. ఎట్లెట్లో ముక్కుమూసికొని ఆరాత్రి అచ్చట నిలిచితిమి. తెల్ల వారి తామ్రపర్ణిలో స్నానముచేసి వచ్చి భోజనాదులుగావించు కొంటిమీ, అనంతర మొకజట్కా బండి కుదుర్చుకొని ఊరిలోని దేవాలయములను విపణివీధులను చూడనేగితిమి. తిరునల్వేలి లోని శివాలయము చాలగొప్పదే. కాని అచ్చటి శిల్పములు మాత్రము చూడదగినవికావు. ఇన్ని ప్రసిద్ధ దేవాలయములను గాంచితిమి కాని ఆతిరునల్వేలిపట్టణములోని దేవాలయములో గల యవినీతికరమగు బొమ్మలు మాత్రము మతెచ్చటనులేవు. ఆసాయంత్రమే బయలు దేరి మధురకు వెళ్లితిమి. అచట నొక దినముండి యటనుండి శ్రీరంగ క్షేత్రమున కేగితిమి. తిరుచునా పల్లినుండియే మాకు వైష్ణవులు తరుచుగా గనుపింపజొచ్చిరి. ఇఁక శ్రీరంగమున కేగ నెచట జూచినను వారే. రంగని ఆలయము సప్తప్రాకార విరాజితమే గాని యింపుసొంపులేదు. శిల్పము గూడ స్వల్పమే.<noinclude></noinclude> 77j0xwhhedbpax391fnhuyyr808chll 553729 553570 2026-04-18T09:16:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553729 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|96|శారదలేఖలు|}}</noinclude>వారున్నారు. వారు బస్సుఅధికారులకు గురుదేవులు. వారు ఎక్కడ ఏసమయములో ఎంతయిరుకులో ఎక్కెదమనినను చప్పున బస్సు ఆపి యెక్కించుకొనవలసినదే. ఇక మోటారు బండ్లవారి కేమిభయము? పోలీసువారి కొక్కరికి విధేయతజూపి తమవారినిగా జేసికొనినచో ఇఁక నెందరియెడ అవిధేయత జూపినను భయములేదుగదా! తిరునల్వేలి తామ్రపర్ణీతీరము. ఆ నదీస్నానార్థమే మే మచ్చట కేగితిమి. అచ్చటి సత్రము అసహ్యముగా నున్నది. ఎట్లెట్లో ముక్కుమూసికొని ఆరాత్రి అచ్చట నిలిచితిమి. తెల్లవారి తామ్రపర్ణిలో స్నానముచేసి వచ్చి భోజనాదులుగావించుకొంటిమీ. అనంతర మొకజట్కాబండి కుదుర్చుకొని ఊరిలోని దేవాలయములను విపణివీధులను చూడనేగితిమి. తిరునల్వేలిలోని శివాలయము చాలగొప్పదే. కాని అచ్చటి శిల్పములు మాత్రము చూడదగినవికావు. ఇన్ని ప్రసిద్ధదేవాలయములను గాంచితిమి కాని ఆతిరునల్వేలిపట్టణములోని దేవాలయములో గల యవినీతికరమగు బొమ్మలు మాత్రము మఱెచ్చటనులేవు. ఆసాయంత్రమే బయలుదేరి మధురకు వెళ్లితిమి. అచట నొకదినముండి యటనుండి శ్రీరంగక్షేత్రమున కేగితిమి. తిరుచునాపల్లినుండియే మాకు వైష్ణవులు తరుచుగా గనుపింపజొచ్చిరి. ఇఁక శ్రీరంగమున కేగ నెచటజూచిననువారే. రంగని ఆలయము సప్తప్రాకార విరాజితమే గాని యింపుసొంపులేదు. శిల్పము గూడ స్వల్పమే.<noinclude></noinclude> exlq8x0p1zsvf9rlxahb32pcnf8itqo పుట:Sarada Lekhalu Vol 1.pdf/123 104 59278 553571 186362 2026-04-17T12:07:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553571 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 97 శ్రీరంగము సుప్రసిద్ధక్షేత్రమే గాని అచ్చట మేలై న సత్రమేలేదు. దాని కొక కారణము గూడ గలదు. ఆపుర మున గల వైష్ణవతిరుమాళిగల (ఇండ్లు) లో చాలవఱకు సత్రతుల్య ములే. యాత్రికుల నీయేజంట్లు మద్రాసులోనే పట్టుకొందురు. మాబసలలోదిగిన సకల సౌకర్యములను గలిగింతుమని నమ్మ బల్కి తీసికొనిపోవుదురు, కాని చాతుర్వర్ణములవారిని అసంఖ్యాకముగా తమగృహములలో నిలుపుకొనుట చేత నిజ ముగా ఏజంట్ల యిండ్లలో సౌకర్యముగా నుండుట గూడ కష్టమే. మఱియు నాయేజంట్లను తృప్తిపఱచుట గూడ సామాన్య విషయముగాదు. మొదట యాత్రికులను పిలుచుకొనిపోవు నప్పుడు తృణము మహామేరువుగా గ్రహింతుమని చెప్పుదురు. కాని వారిబసలో దిగిన వెనుక మహామేరువు నొసంగినను తృణీక రించి ఇంకను గావలెనని వీడింతురు. యాత్రల కేగెడివారు ఇట్టి యేజంట్ల చేతిలోబడుట నిజముగా నొకవిధమైన పారతంత్ర్య మేర్పఱచుకొనుటయని చెప్పనొప్పును. ధార్మికచింతచేగాక వారికి సొమ్ముముట్టునిమి త్తము దానధర్మాదులు యాత్రికులు చేయవలసియుండును. దానధర్మాదులు చేయుటకు ఇష్టము లేకపోయినను, శక్తిలేకపోయినను వారు విడువరు: మగవారికే యేజంట్లచే నీపాట్లు తప్పవు. ఇఁక ఒంటరిగా వచ్చిన స్త్రీల స్థితి యెట్లుండునో వేలెతె చెప్పనేల? సఖీ! ఇదియొక శ్రీరంగపు సమాచారముగాదు. నేజూచిన యాత్రాస్థలములం దంతటను ఏజంట్లయొద్ద నిట్టి ప్రజాపీడయే గోచరించినది. శ్రీరంగములో 7<noinclude></noinclude> 01qvtngqz2ez0w64plmrz6nieoy1r2o 553730 553571 2026-04-18T09:22:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553730 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|97}}</noinclude>శ్రీరంగము సుప్రసిద్ధక్షేత్రమే గాని అచ్చట మేలైన సత్రమేలేదు. దాని కొక కారణము గూడ గలదు. ఆపురమున గల వైష్ణవతిరుమాళిగల (ఇండ్లు) లో చాలవఱకు సత్రతుల్యములే. యాత్రికుల నీయేజంట్లు మద్రాసులోనే పట్టుకొందురు. మాబసలలోదిగిన సకల సౌకర్యములను గలిగింతుమని నమ్మబల్కి తీసికొనిపోవుదురు. కాని చాతుర్వర్ణములవారిని అసంఖ్యాకముగా తమగృహములలో నిలుపుకొనుటచేత నిజముగా ఏజంట్ల యిండ్లలో సౌకర్యముగానుండుటగూడ కష్టమే. మఱియు నాయేజంట్లను తృప్తిపఱచుట గూడ సామాన్య విషయముగాదు. మొదట యాత్రికులను పిలుచుకొనిపోవునప్పుడు తృణము మహామేరువుగా గ్రహింతుమని చెప్పుదురు. కాని వారిబసలో దిగినవెనుక మహామేరువునొసంగినను తృణీకరించి ఇంకను గావలెనని పీడింతురు. యాత్రలకేగెడివారు ఇట్టి యేజంట్ల చేతిలోబడుట నిజముగా నొకవిధమైన పారతంత్ర్య మేర్పఱచుకొనుటయని చెప్పనొప్పును. ధార్మికచింతచేగాక వారికి సొమ్ముముట్టునిమిత్తము దానధర్మాదులు యాత్రికులు చేయవలసియుండును. దానధర్మాదులు చేయుటకు ఇష్టము లేకపోయినను, శక్తిలేకపోయినను వారు విడువరు: మగవారికే యేజంట్లచే నీపాట్లు తప్పవు. ఇఁక ఒంటరిగా వచ్చిన స్త్రీల స్థితి యెట్లుండునో వేఱెచెప్పనేల? సఖీ! ఇదియొక శ్రీరంగపు సమాచారముగాదు. నేజూచిన యాత్రాస్థలములం దంతటను ఏజంట్లయొద్ద నిట్టి ప్రజాపీడయే గోచరించినది. శ్రీరంగములో<noinclude></noinclude> s61dkv585fvkob0c7oerh58yq6yaqhd పుట:Sarada Lekhalu Vol 1.pdf/124 104 59279 553572 186363 2026-04-17T12:07:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553572 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>98 శారద లేఖ లు బసచేయుటకు వసతియైన సత్రములేక మేము చాలశ్రమపడి తిమి. ఇది యీ క్షేత్రమునకు గొప్పకొఱతయనియు, స్వతంత్ర ముగా యాత్ర జేసికొన తలం చెడువారికి గొప్పయిబ్బందియనియు చెప్పక తప్పదు. మేము శ్రీరంగములో మూడు పూటలు మాత్రమే యుంటిమి. రెండుమాఱులు శ్రీరంగళాయిని దర్శించి తిమి. పూజార్చనాదులు గావించితిమి. తిరుమణి తిరుచూర్ణ ములు గొంటిమి. ఆ దేవుని ఆలయమందే దేవుని ప్రసాదమని అరి సె,జంతిక, మున్నగు భక్ష్యములు, పెరుగన్నము,పులిహోర, పొంగలి, మున్న గుఅన్న పుముద్దలను వైష్ణవస్వాములువిక్రయించు చుండిరి. అదియైన యేబుట్టలోనో తట్టలోనో బెట్టుకొనికాదు. నలుగురును నడిచెడి వట్టిరాతిబండలమీద వేసికొని యమ్ము చుండిరి. దైవసంబంధముగా నది యెంత పూజ్యతమమైన ప్రసాద మైళను పారిశుద్ధవిషయముగా జూచితిమేని అది యొత మాత్రము పరిగ్రహింప దగినది కాదు. శ్రీరంగమునందు కావేరి రెండుపాయలుగా చీలి రంగని ఆలయమును చుట్టి పాఱుచున్నది. తల్లి బాహులమధ్య నొదిగి నిలిచిన తనయునివలె ఆ యుభయ కావేరీమధ్యనున్నాడు కేశ్వరమను పుణ్య రంగశాయి. అచ్చటికి సమీపముననే జంబు క్షేత్రముగలదు. సాయంత్రపు వేళ నచ్చటి కేగి స్వామిని దర్శించి తిమి, ఆస్వామి పేరుకూడ జంబుకేశ్వరుడే. ఆయన దేవేరి అఖిలాండే శ్వరి, జంబుకేశ్వరాలయము గూడ చాల గొప్పదే గాని బహి ర్యాగ గమంతయు శిథిలమగుటచే మరల కట్టుచున్నారు..<noinclude></noinclude> 7tigvgv02agw2sktx5ay5rydl05h6wf 553731 553572 2026-04-18T09:31:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553731 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|98|శారదలేఖలు|}}</noinclude>బసచేయుటకు వసతియైన సత్రములేక మేము చాలశ్రమపడితిమి. ఇది యీక్షేత్రమునకు గొప్పకొఱతయనియు, స్వతంత్రముగా యాత్రజేసికొన తలంచెడువారికి గొప్పయిబ్బందియనియు చెప్పక తప్పదు. మేము శ్రీరంగములో మూడు పూటలు మాత్రమే యుంటిమి. రెండుమాఱులు శ్రీరంగశాయిని దర్శించితిమి. పూజార్చనాదులు గావించితిమి. తిరుమణి తిరుచూర్ణములు గొంటిమి. ఆదేవుని ఆలయమందే దేవుని ప్రసాదమని అరిసె, జంతిక, మున్నగు భక్ష్యములు, పెరుగన్నము, పులిహోర, పొంగలి, మున్నగు అన్నపుముద్దలను వైష్ణవస్వాములు విక్రయించు చుండిరి. అదియైన యేబుట్టలోనో తట్టలోనో బెట్టుకొనికాదు. నలుగురును నడిచెడి వట్టిరాతిబండలమీద వేసికొని యమ్ముచుండిరి. దైవసంబంధముగా నది యెంత పూజ్యతమమైన ప్రసాదమైనను పారిశుద్ధవిషయముగా జూచితిమేని అది యొత మాత్రము పరిగ్రహింప దగినదికాదు. శ్రీరంగమునందు కావేరి రెండుపాయలుగా చీలి రంగని ఆలయమును చుట్టిపాఱుచున్నది. తల్లి బాహులమధ్య నొదిగి నిలిచిన తనయునివలె ఆ యుభయకావేరీమధ్యనున్నాడు రంగశాయి. అచ్చటికి సమీపముననే జంబుకేశ్వరమను పుణ్యక్షేత్రముగలదు. సాయంత్రపువేళ నచ్చటికేగి స్వామినిదర్శించితిమి. ఆస్వామిపేరుకూడ జంబుకేశ్వరుడే. ఆయనదేవేరి అఖిలాండేశ్వరి. జంబుకేశ్వరాలయము గూడ చాలగొప్పదే గాని బహిర్భాగమంతయు శిథిలమగుటచే మరలకట్టుచున్నారు.<noinclude></noinclude> 42nlfd3d2hbtcxw40whwiaan2d9ey4t పుట:Sarada Lekhalu Vol 1.pdf/125 104 59280 553573 186364 2026-04-17T12:07:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553573 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 99 99 శ్రీరంగమునుండి తిరుచనాపల్లి వెళ్ళి యచ్చట కొండ మీదగల మాతృభూతేశ్వరుని దర్శింపనెంచితిమి. కాని 'కార ణాంతరములచే నచ్చటి కేగుట సంభవింపలేదు. కాన చెన్న పురి వచ్చితిమి. ఒక పెట్టె నెక్కించుటకైన సుకరముగాని యిరుకుదారులతో ప్రయాణికులకు మహాశ్రమయనిపించెడి దక్షిణయిండియా రై లు కంపెనీవారి రైలుపెట్టెల బాధ త ప్పెను. ఇంతటితో మాదక్షిణ దేశపుయాత్ర ముగిసెనని చెప్పవచ్చును. కాని యీ యాత్రాచరిత్రమును ముగింపనున్న సమయమున చెన్నపురిలో మేము బసచేసిన గృహమును గూర్చి గూడ తెలుపకున్నచో సమగ్ర మనిపించుకొనజాలదు. మేము వెళ్ళు నప్పుడును వచ్చునప్పుడును గూడ మద్రాసులో గృహలక్ష్మీ పత్రికాధిపతుల యింటనే బసచేసితిమి. విశేషపరిచయము గల వారము కాకపోయినను వారి గృహమున మాకు గల్గిన ఆదర సత్కారము లపూర్వములు. మేమేగాదు వారి పరిచయ భాగ్యముగల వారెల్లరు వారిచే నిటులనే యాదరింపబడుదురని ఒంటిమి. వారి గృహమున కితరములైన నాగరికపు నామధేయము లిచ్చుటకంటె ఉత్తమమైన “అతిథిమందిరము” అని చెప్పుట సమంజసముగా నుండును. కల్పలతా! సెలవు.” భావపురి జూన్ 1929 మిత్రురాలు శారద.<noinclude></noinclude> 1ws24qqn59j7tgr6a5f835omjf0y8xs 553732 553573 2026-04-18T09:37:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553732 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|99}}</noinclude>శ్రీరంగమునుండి తిరుచనాపల్లివెళ్ళి యచ్చట కొండమీదగల మాతృభూతేశ్వరుని దర్శింపనెంచితిమి. కాని కారణాంతరములచే నచ్చటి కేగుట సంభవింపలేదు. కాన చెన్నపురి వచ్చితిమి. ఒకపెట్టె నెక్కించుటకైన సుకరముగాని యిరుకుదారులతో ప్రయాణికులకు మహాశ్రమయనిపించెడి దక్షిణయిండియారైలు కంపెనీవారి రైలుపెట్టెలబాధ తప్పెను. ఇంతటితో మాదక్షిణదేశపుయాత్ర ముగిసెనని చెప్పవచ్చును. కాని యీ యాత్రాచరిత్రమును ముగింపనున్న సమయమున చెన్నపురిలో మేము బసచేసిన గృహమును గూర్చి గూడ తెలుపకున్నచో సమగ్ర మనిపించుకొనజాలదు. మేము వెళ్ళునప్పుడును వచ్చునప్పుడును గూడ మద్రాసులో గృహలక్ష్మీ పత్రికాధిపతుల యింటనే బసచేసితిమి. విశేషపరిచయము గలవారము కాకపోయినను వారి గృహమున మాకు గల్గిన ఆదర సత్కారము లపూర్వములు. మేమేగాదు వారి పరిచయ భాగ్యముగల వారెల్లరు వారిచే నిటులనే యాదరింపబడుదురని వింటిమి. కాన వారి గృహమున కితరములైన నాగరికపు నామధేయము లిచ్చుటకంటె ఉత్తమమైన “అతిథిమందిరము” అని చెప్పుట సమంజసముగా నుండును. కల్పలతా! సెలవు.” {{rh|భావపురి||మిత్రురాలు}} {{rh|జూన్ 1929||శారద.}}<noinclude></noinclude> d00dcnm32lcpgocnonl5g2gj31y3dxm పుట:Sarada Lekhalu Vol 1.pdf/126 104 59281 553574 186365 2026-04-17T12:07:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553574 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ! సౌభాగ్యవతి కల్పలతకు : — నీవు వ్రాసిన జాబు చేరినది. నేను గూడ నీవలెనే నాటకరంగప్రవేశమును గూర్చియే అహర్నిశలు యోచించు చున్నాను. అయినను ఈనాటక సమస్య మనకు గానిపని. ఆడువారమా, పాడువారమా, యంటిడేల? స్త్రీయుద్యమ మనిన తరువాత అది స్త్రీజాతికంతయు సంబంధించినదే. ఏల యన నేడు ఈయుద్యమమువలన కలుగ బోయెడి లాభ నష్టములు, మానావమానములు, కీర్త్యపకీర్తులు, స్త్రీజాతి కంతయు జెందును. ఏనాడో కైక చేసిన యకార్యమును, చిత్రాంగిచేసిన దుష్కృత్యమును కారణముగా " అబ్బా! ఆడవాళ్లెంత గట్టివాళ్ళు. ఎంతకైనా సాహసులే” అనువాదు స్త్రీజాతికంతయు చుట్టుకొనినది! Cబు దు మ|| నరకద్వారము సాహ సాకరము పుణ్యస్వర్గ విఘ్నం స్తరమా॰యాశత పేటి దంభ నిధి దోషస్థాన మప్రత్యయో త్కరసుక్షేత్రము కాలకూట మమృతాకారంబు స్త్రీయంత్రము ధర నెవ్వాఁడు సృజించె బూరుష గళోద్బంధ క్రియాపాశముక్, అని భర్తృహరి స్త్రీని హృదయభేదకముగా దూషించి నాఁడు. భక్తిజ్ఞానవై రాగ్యవిషయములలో కృషి చేయువారు ఎంత పేలవముగా నిరసింపవలెనో అంతనిర సింపు<noinclude></noinclude> r3v5txw9kvq1jlupylst60ve4t8w6jn 553739 553574 2026-04-18T11:34:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553739 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|100|శారదలేఖలు|}}</noinclude> {{c|'''సౌభాగ్యవతి కల్పలతకు''' : —}} '''నెచ్చెలీ!''' నీవువ్రాసిన జాబుచేరినది. నేనుగూడ నీవలెనే స్త్రీ నాటకరంగప్రవేశమును గూర్చియే అహర్నిశలు యోచించు చున్నాను. అయినను ఈనాటకసమస్య మనకు గానిపని. ఆడువారమా, పాడువారమా, యంటివేల? స్త్రీయుద్యమ మనిన తరువాత అది స్త్రీజాతికంతయు సంబంధించినదే. ఏల యన నేడు ఈయుద్యమమువలన కలుగబోయెడి లాభ నష్టములు, మానావమానములు, కీర్త్యపకీర్తులు, స్త్రీజాతి కంతయు జెందును. ఏనాడో కైకచేసిన యకార్యమును, చిత్రాంగిచేసిన దుష్కృత్యమును కారణముగా "అబ్బా! ఆడవాళ్లెంత గట్టివాళ్ళు. ఎంతకైనా సాహసులే” అనువాదు స్త్రీజాతికంతయు చుట్టుకొనినది! <poem> {{left margin|5em}} మ॥ నరకద్వారము సాహసాకరము పుణ్యస్వర్గవిఘ్నంబు దు స్తరమాయాశతపేటి దంభనిధి దోషస్థాన మప్రత్యయో త్కరసుక్షేత్రము కాలకూట మమృతాకారంబు స్త్రీయంత్రమున్ ధరనెవ్వాఁడు సృజించె బూరుషగళోద్బంధక్రియాపాశమున్. </poem> అని భర్తృహరి స్త్రీని హృదయభేదకముగా దూషించినాఁడు. భక్తిజ్ఞానవైరాగ్యవిషయములలో కృషిచేయువారు స్త్రీని ఎంతపేలవముగా నిరసింపవలెనో అంతనిరసింపు<noinclude></noinclude> lwhujowjweuycuiigjogmoj48yjdg6q పుట:Sarada Lekhalu Vol 1.pdf/127 104 59282 553618 186366 2026-04-18T03:21:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553618 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 101 చుందురు. దేవవేశ్యలైననేమి మర్త్యవేశ్యలైననేమి; వేశ్య జాతి మూలకముగా స్త్రీ సంఘమునకు చెందిన యపఖ్యాతి అపారము, కాని యీజాతిని సృష్టించినవారును పురుషులే, దూషింపుచున్న వారును పురుషులే. కాన వీని నన్నింటిని బాగుగా గుర్తించి నూతనోద్యమమునకు చేయూత నిచ్చుటో నిరసించుటో యనెడు బాధ్యత ప్రతి స్త్రీ పై నున్నది. ఇది మనదిగాదని యూరకొనుట మనజాతి సౌభాగ్యమును నష్ట పఱచుకొనుట. మఱియు దీనివలన గలిగెడు మంచి చెడ్డలు స్త్రీలవే కాబట్టి పురుషులకంటే స్త్రీలే ఈ విషయమును పూర్ణ ముగా విచారించి కర్తవ్యమును నిర్ణయించుకొనవలసినవారై యున్నారు. రసపోషణ కే, భావపుష్టికే, కళాభివృద్ధికే, స్త్రీనాటక రంగములో ప్రవేశించిన తరువాత మోటారుబస్సులయందును, రై లుబండ్లయందును, ఒదిగి కూర్చున్నట్లును, విధిలేక తల వంచుకొని ఆపత్కాలమందు డాక్టరుగారికి చేయి చూపించి నట్లును, చిన్ననాడు తప్పని సరిగా బడిలో పంతులుగారియొద్ద చదువుకొనినట్లును, సభామధ్యమున తనకిష్టమైన విషయమును గూర్చి ఒడలు వణుకుచునో మాటలు తడబడుచునో నాలు ముక్కలు చెప్పినట్లును, నాటకరంగములో చరించుటకు వీలు లేదు. లజ్జావతియగు స్త్రీ, నాటకరంగ మధ్యమున పరపురుషు డని యాంగ్ కాభినయమున నాతనితో సమముగ జరించుట కే కొంచెము వెనుదీసినను నాటకకళ అధ్వాన్న మైపోవును. -హంగు<noinclude></noinclude> 6jowyutceaq56zru5v7v7xwyhmgsmkk పుట:Sarada Lekhalu Vol 1.pdf/128 104 59283 553619 186368 2026-04-18T03:21:53Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553619 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>102 చెఱచినయెడల శారద లేఖలు రంగమున కెక్కిన ప్రయోజనమేమి? నవరస ముల పోషించి హావభావ ప్రకటనమునందు లోటు లేకుండ ప్రదర్శించి నాటకములలో ప్రవేశింప కుండుటవలన గలిగెడి గొప్పలోటును తొలగించి నాటకకళను మహోన్న తస్థితికి దెచ్చు టకే గదా స్త్రీ,నటకురాలు కావలసివచ్చినది? కాన స్త్రీ, రంగ మున కెక్కి_నతరువాత, మడి లేని పిన్న పెద్దలు సంచరిం చెడి చోట మడిగట్టుకొనిన ముసలమ్మ యొదిగి యొదిగి నడచినట్లు, ఎడ యెడగానుండుటకు వలనుపడదు. కలిసి చరించుట స్త్రీలక ర్హము గాదు. అయినను నాటకకళాభివృద్ధికొఱకు స్త్రీల నేల బలవంత ముగా నాకర్షింపవలెనో నాకు తోచకున్నది. రాముడుగాని తా నచ్చముగ రాముడుగను, సీతగానితా నచ్చముగ సీతగను, నటించి వేషధారి ప్రేక్షకులు నానందింపజేయుటయే నాటకము. తాము సీతారాములముగామని నటకులకు దెలియును, ప్రేక్షకుల కును దెలియును. అట్టిచో సీతవేషమును స్త్రీ వేసినను నొకటే పురుషుడు వేసినను నొకటే. పురుషుఁడు స్త్రీ కొంత సామర్థ్యప్రకటన ముండునేమోగాని నటించిన చో నం దద్భుత మేముండును? స్త్రీయైన మాత్రమున పలుభావములు ప్రకటించుటలో కౌశలము వలదా? యనిన నదియు నిజమేకాని పురుషుఁడే . యిన్ని భావములు ప్రదర్శించిన మఱియు నధికకుశ లతయనిపించు కొనునుగదా! శీలము మనుష్యునిబట్టి యుండును గాని వృత్తినిబట్టియుండదని కొందఱనుచున్నారు. గా నటించిన నందు వంటి శీలవతి నాటకరంగములో సీతవేషమును ధరించు నను కొనుము. ఆదర్శపాత్రమగు సీతశీలమును ప్రతి స్త్రీయును తన<noinclude></noinclude> 9pk93bk0zm0syp273bw6jbj6a6dffcl పుట:Sarada Lekhalu Vol 1.pdf/129 104 59284 553620 186370 2026-04-18T03:22:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553620 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 103 హను జీవితమునందను షేయముగా నుంచుకొనదగినది కదా. మంతుడు సీతను తనమూపున నిడుకొని శ్రీరామ చంద్రుని కడకు గొంపోవుదునని సీతతో ఁ జెప్పినప్పుడు పరపురుషునంటనని సీత చెప్పినది. ఉత్తమమైన యాసతీధర్మము ననుష్టించెడు యా సీత వేషధారిణి,నాటక రంగములో నెట్లు చరించును? నాకు దురే యముగా నున్నది. అదిసరే. భాగవతములు నాటకములు మున్నగు నీకాలక్షేపము లెందులకుఁ బుట్టినవి? ఇంచుక యోచింతము. ప్రజలలో నీతిని పెంపొందించుటకును, దేశాను ర క్తిని గలిగించుటకును మతాస క్తిని బుట్టించుటకును దై వభ క్తిని వ్యాపింపఁజేయుటకును, జనులను కూటమిగాఁ జేర్చి కాలక్షేప ములు జరుపుట మన దేశములో ననాదిగా నడచుచున్న యాచారము. ఇవి సామన్యముగా పామరజనుల ప్రబోధము కొటకే యేర్పడినవి. వీనిలో మొదటిమెట్టు కథలు చెప్పు కొనుట. కథ నీతికరమైనదియు కథకులు వచోనై పుణిగల వారును నైనచో ఆటపాటలు, మద్దెల తాళములు, బహు పాత్రలు లేకపోయినను, వినువారి మనస్సు నట్టె యాకర్షించి చిత్రప్రతిమలుగాఁ జేయవచ్చును. వీనిలో శ్రోతలు కథలోని పాత్రలను మానసికముగా సృష్టించుకొందురు. వీనిలో నున్న యేకాగ్రత మేళతాళడంబరములలో నుండెడి కాలక్షేపము లలో నుండదు. తల్లివద్ద నేకాగ్రచిత్తముతో నిట్టి కథల నాల కించియే మహారాష్ట్రచక్రవర్తియైన శివాజీ, యంతటి శూరుడై వీనికి కొంచెము పై మెట్టు గొల్లసుద్దులు, తందాన పదములు మున్నగునవి. వీనిని వినువారు ముఖ్యముగా "జాన నాడు.<noinclude></noinclude> l6jhico52zl09of4tuu5whmiikbifmc పుట:Sarada Lekhalu Vol 1.pdf/130 104 59285 553621 186371 2026-04-18T03:22:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553621 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>104 శారద లేఖలు యు పలు పదులు. ' ఈ పదములు వట్టి పొడి మాటలు కాకపోయినను తత్తుల్యములగు కొంచెము రాగముతో గూడిన పదములు. వీనికి కొంచెమూత ఏకతంత్రీసాధనమగు తంబూరయు కొమ్ము, తిత్తి, మున్నగునవియు. పూర్వము జనసామాన్యములో మతము, యుద్ధము, మున్నగు వానినిగూర్చి ప్రబోధము కలిగించ వలసి నప్పుడు పరవశచిత్తులగు వారిచే నుద్రేకముగా చదువబడెడి యీ పదములు బహూపయోగకరముగ నుండెడివి. ఇప్పటికిని బొబ్బిలికధ, పల్నాటి వీర చరిత్రము, మున్నగు వీర చరిత్రములు పాడబడునపుడు జానపదులలో గల్గెడి యుత్సాహ మద్భుతము. వీనికి పై మెట్టు తోలుబొమ్మలాటలు. జనులలో నాగరికత యభివృద్ధియైన కొలది యీకాలక్షేపముల యభివృద్ధి ము తెఱగులుగా నుండజొచ్చినది. ఉపనిషత్కాలమున మానసిక ముగానున్న యేకేశ్వరోపాసన, కాలక్రమమున ఆడంబరము లతోగూడిన ప్రతిమార్చన గా మాఱి మనుజుని పతనమునకు కారణమైనట్లు ఈ కాల క్షేపముల వృద్ధియు మన పతనమున కే దారిచూపినది. కథలను గేయములను వినునప్పు డాయాకధల లోని యు త్తమపాత్రలకు మానసికముగా రూపకల్పన గావించు కొని వాని సత్యశీలసామర్థ్యములను గుర్తించి వానిని తమ జీవితములం దను షేయముగా నుంచుకొనుటకు శ్రోతల కవకాశ ముండెడిది. కాని తోలుబొమ్మలాటలలో ప్రసిద్ధవ్యక్తులకు కృత్రిమరూపములు కల్పించుటచే చిత్తెకాగ్రత నశించినది. తోలుబొమ్మలాటతోనే రంగస్థలమున తెఱయెత్తబడినది. "<noinclude></noinclude> 86iowrsdbri8are4plgji14d8y5fowu పుట:Sarada Lekhalu Vol 1.pdf/131 104 59286 553622 186373 2026-04-18T03:22:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553622 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 105 వాయిద్య పరికరములు గూడ అధికమైనవి. గాత్రమాధుర్యము నకు ప్రాముఖ్యత ఈయబడినది. కాన కథలకు కళాసాంకర్యము గల్గినది, ఈతోలుబొమ్మలాటలయందేనని చెప్పవచ్చును. కాని మన భరతఖండమునందలి ప్రసిద్ధేతిహాసములగు రామాయణ భారతాది యుద్ధంథములయందలి శూరభక్తానీకముల చరిత్ర ములను బొమ్మలద్వారాసుబోధముగావించి పామరజనులలో నీతిప్రబోధము గావించుటయే యీతోలుబొమ్మలాటల లక్ష్య ముగూడ నై యుండెను. కాని యచేతనములగు తోలుబొమ్మల నాడించి సచేతనపు తోలుబొమ్మలగు జనసామాన్యము నానం దింపజేయుట యనునది కాలక్రమమున నాగరికులకు 'మోటుగా తోచినది. కాన తామే ఆయా పాత్రములు ధరించి నటించుట యు క్తముగా భావించినారు. అవియే భాగవతములు. తోలు బొమ్మలాటవఱకు మనుజుఁడు మొగమునకు రంగుపూసికొని రంగమున కెక్కలేదు. మఱియు తోలుబొమ్మలాటవఱకు నీకథల నడుపువారు సామాన్యముగా శూద్రులే యైయుండిరి. ప్రాయికముగా వీరి గురువులు బ్రాహ్మణులై యుండినను నలు వురిలో నాడెడివారు మాత్రము బ్రాహ్మణేతరులే. బ్రాహ్మణే తరులలో నిట్టియాటపాటలు కాలక్షేపములు జరుగుచుండ బ్రాహ్మణు. లూరుకొన లేదు. పురాణపఠనము హరికథలు మున్నగునవి వారి కాలక్షేపములుగా నుండెడివి. అయితే వారి కాల క్షే పములకు వీరును వీరికాల క్షేపములకు వారును పోకుండి రని భావన కాదు. వాని ఆధిపత్యము లాయా జాతులవారు మాత్రమే చేయుచుండిరని యర్థము. అయితే భాగవతములలో a<noinclude></noinclude> 74nlhc7rcwjis891igxzs60oyqg4wda పుట:Sarada Lekhalu Vol 1.pdf/132 104 59287 553623 186374 2026-04-18T03:23:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553623 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>106 శారద లేఖ లు వీని అన్ని జాతులవారును పాల్గొనిరి. బ్రాహ్మణ భాగవతులు వీరే కూచిపూడి భాగవతులు. గొల్ల భాగవతులు, ఏనాది భాగవతులు, మాలభాగవతులను పేరులతో వేర్వేఱు కులములవారు భాగ వతముల నాడుచుండుట యిప్పటికిని కందుము. నాట్యకళా బ్రహ్మయగు భరతాచార్యునకు పూజ్యత ఈ భాగవతముల యందే కల్గినది. మఱియు హావభావముల కాధిక్యతయు, శృంగారమునకు ప్రాముఖ్యతయు, కృష్ణచారిత్రమునకు ప్రాధా న్యతయు, నీతికి న్యూనతయు నీభాగవతముల కాలముననే గల్గెను. కాని యొకమేలు, వీధిభాగవతమాల " వఱకు వ్యయము జనసామాన్యములకు తగిలెడిది కాదు. గ్రామములో పెద్దలైనవా రేనలుగురై దుగురో దానివ్యయమును భరించి ప్రజాసామాన్యమున కాయాటను సందర్శించు భాగ్యమును ధారాగతము చేసిడివారు. వాని తరువాతివే నాటకములు. ఈనాటకములలో గూడ వీధినాటకములని యొక్కటే తెఱతో వీధులలో నాడునవి కలవు కానివాని ప్రచారము స్వల్పము. ఇప్పటి నాటకములనగా వానికొక ప్రత్యేకమందిరముండును. రంగాను కూలములై న న పరికరము అధికము. నేపథ్యడంబర మెక్కువ. నృత్యగీ తాభినయములకు ప్రాముఖ్యత యధికము. మఱియు ప్రతిచూపరియు కొంతమూల్యమును తన స్థితిని బట్టి యిచ్చు కొనవలయుట వీనిలో ముఖ్యవిషయము. టిక్కెట్ల పద్ధతితో " కాన గూడిన నాటకములు ధనికులను పేదలను విడదీసినవి. భాగవతములు నాటకములు మున్నగు కాలక్షేపములు జరు పుట ప్రజాప్రబోధమునకనెడి యాదర్శమును నాటకములు<noinclude></noinclude> k3fq5lqmt232k18hm3ltgtddzmcpdhm పుట:Sarada Lekhalu Vol 1.pdf/133 104 59288 553624 186375 2026-04-18T03:23:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553624 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ద లేఖలు 107 చెఱచినవి. నాటకములు శ్రీమంతులగు నాగరికుల కానంద మును గూర్పవచ్చును, కాని ప్రజాసామాన్యమునకు వీని ప్రయోజనములేదు. ఒకవేళ యేపాటకు జనుఁడై నను పావలా, అర్థా, చెల్లించి నాటకమునకు వెళ్ళి యుండినచో త్రాగుబోతై నవాడు; యింటిలోని భార్యాబిడ్డల గోడు జూడక కల్లంగడికి వెళ్లినట్లే నాటకములు చూడవచ్చిన కూలివాడు. కూడ ఇంటిలో మఱుపూట గంజి కాధారము లేకుండ జేసి నాటక సందర్శనమనెడి దుర్వ్యసనపిసాస దీర్చుకొనుటకు వచ్చి యుండెననుట స్పష్టము. కాన ధనికులకే నాటకములు. వీరి యానందమునకు పురుష వేషధారులు స్త్రీలనుగూడ రమ్మనుచున్నారు. చాల లేదు. కాన ఇటీవల కొంతకాలమునుండియు నాటక కళ విషయమై మనయాంధ్ర దేశమునందు ప్రచారము జరుగుచున్నది. సమర్థు లైన నటకులు కొందఱు బయలు చేరి బహుమానములు, బిరుదులు, పొందుచున్నారు. ఈకళాభివృద్ధికై గ్రంథములు కొన్ని ప్రకటింపఁబడినవి. పత్రికలు గూడ స్థాపింపఁబడినట్లు జ్ఞాపకము. కాని ఈప్రచారమంతయు పురుషుల లోనే జరుగు చున్నది. స్త్రీలు గూడ నాటకరంగములో పాల్గొనకుండుట లోపమను సంగతిని కళావిదులు నిన్న మొన్నటివఱకు గుర్తింప లేదు. బహశఃయిది ఈవత్సరమే దేశములో ప్రవేశించిన నవ్య మారుతము. ఇది పశ్చిమవాయువని కొందరన కాదు, కాదిది<noinclude></noinclude> qhn3wfdu0g6s4hu4h6pmkvs5v75spxx పుట:Sarada Lekhalu Vol 1.pdf/134 104 59289 553625 186377 2026-04-18T03:23:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553625 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>108 శారద లేఖ లు ప్రాచ్యమారుతమే యని కొందఱనుచున్నారు. ఇది యేగాలి. యైననేమి మనహిందూ స్త్రీ మనస్తత్వముల కిదిసరిపడునా లేదా? యనునదియే యోచింపవలసిన యంశము. వేశ్యాజాతి స్వర్గలోకములోనున్నది. మర్త్యలోకములో నున్నది. పాతాళ లోకములోనున్నది. చతుర్యుగములకు సంబంధించిన శ్రుతి స్మృతిపురాణేతిహాసములలో వీరి ప్రస్తావనగలదు. కాన నిది అతిపురాతనమైన తూర్పు వాయువు అని చెప్పుటకు సందే హములేదు. అయిన నేమి? నీతిభ్రష్టమైన యీజాతిధర్మ మును కూకటివేళ్ళతో గూడ పెల్లగించుటకు దేశహి తై కాభి లాషులెల్లరు తీవ్రముగా యత్నింపుచున్నారుగదా. అట్లె ఈ నాటకరంగ ప్రవేశోద్యమముగూడ ప్రాచ్యమైననేమి, ప్రతీచ్య - మైననేమి, ప్రాక్తనమైననేమి అధునాతనమైన నేమి? సతీశ్రేయ మునకు భంగకరమైనచో నది నిర్మూలింపఁజేయుట స్త్రీల కర్తవ్యము. మనయింటిదీపమని ముద్దు పెట్టుకొననగునా? కల్పలతా, "లోకోభిన్నరుచి” యన్నట్లు జనుల తలపులు బహు విధములు. -నీతిలక్ష్యము కొందరికి, కళాప్రియత్వము కొంద ఱికి, కనులపండువు కొందఱికి, ఎవరి యుద్దేశము కాదనినను వారి కావేశమే యెత్తుకొనివచ్చును, కాని ఆలోచింపవలసిన విషయముల కావేశము చెందిన లాభము లేదు. ప్పుడు శీలమునకై యాత్మార్పణము గావించి యశోవిశాల<noinclude></noinclude> f2cur67yk3kb274jud5tbuxqph21adb పుట:Sarada Lekhalu Vol 1.pdf/135 104 59291 553626 186379 2026-04-18T03:23:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553626 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 109 మైన భారతమహిళ నేడు నాటకకళకు బలియై తన పూర్వే న్నత్యమును చెఱుచుకొనుట యుత్కృష్టమో, నాటకకళకు లోపముకల్గిన గల్గుగాక తన శీలమునే ప్రాథాన్యముగా బెట్టు కొని నాటక రంగములకు వెలిగానుండుట యుత్కృష్టమో, స్త్రీలును స్త్రీ సంఘాభ్యుదయపరులగు పురుషవ రేణ్యులును యోచింతురు గాక. దూకుదూకుమనువారేగాని తోడు దూకువారుండరు. స్త్రీ లిందు పాల్గొనుటవలన దేశ మభివృద్ధిజెందుననియు, నాట్యకళ ' పెంపొందుననియు, స్త్రీ పురుషులు యోగ్యులై యున్నచో వా రెంత కలిసి మెలసియున్నను ప్రమాదము లేదనియు, కళాభిమానులగువారు తమ యుద్యమవిస్తారము నకై పలు తెఱగుల సమాధానములు చెప్పి స్త్రీల నాక ర్షింప వచ్చును. కాని నాటకములాడు స్త్రీలను గాంచి లఘుభావ మున పలుగాకిమూకలాడు ప్రల్లదముల నాప వీరితరమా? మహాత్మునివంటి యుత్తమోత్తమ పురుషవరేణ్యునిచే నడుపబడుచున్న సబర్మతీ సత్యాగ్రహాశ్రమమును బోలు నిష్ఠుర నియమవిధాన ములుగల సంస్థయందే స్త్రీ పురుషులలో లోపములు గననయ్యెనని మహాత్ముడు వలవల విలపించినాడు. శీలభంగభయముచేతనే స్త్రీ పురుషులు కలిసి పనిచేసెడు ఫ్యార్టోరీ విధానమును మహాత్మునివంటి ప్రాజ్ఞులు నిరసింపు చున్నారు. అట్టిచో నిక నాటకరంగములా స్త్రీల మర్యాదను చెక్కు చెదరకుండ రక్షింపునవి ?<noinclude></noinclude> ehcogp8qtsl429lm1xtwwjvupj1s5ux పుట:Sarada Lekhalu Vol 1.pdf/136 104 59292 553627 186380 2026-04-18T03:24:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553627 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>. 110 శారద లేఖలు పూర్వము మన దేశమున స్త్రీలు నాటకములలో పాల్గొనినట్లు కానము. ఉండిరని చూపఁబడుచున్న వారు దేవవేశ్యలై న అప్సరసలేగాని సంసారిణులుగారు. మన శాస్త్ర మహోదధియందు బాల్యవివాహవాదులకును ప్రౌఢవివాహ వాదులకును నుదాహరణములుగా జూపదగిన శ్లోకరత్నములు లభించిన ట్లే ఒక వేళ వెదకినచో నీ విషయమునగూడ యుభయ వాదులకును నుదాహరణ శ్లోకరత్నములు కొదువలేక దొరక వచ్చును, వేషధారణము గృహస్థ నిషిద్ధకర్మమని శాస్త్ర దృష్టాంతములు పెక్కులుగలవు. వానినెల్ల నిక్క్డ వాకొనుట అనవసరము. ముంజేతి కంకణమున కద్దమెందులకు? స్త్రీ నాటకరంగ ప్రవేశముయొక్క ఫలితములు సాధారణ విషయ ములను బట్టియే కరతలామలకమగుచుండ ప్రాచీనో దాహరణ ములకొఱకు ప్రాకులాడుటేల? కల్పలతా! నాటక కళనుగూర్చి సందర్భమునుబట్టి యింతగా విమర్శించుటచే నాటకకళ యనిన నాకు ద్వేషమని భావింపకుము. స్త్రీల ప్రవేశమునుగూర్చి యే నా కభిప్రాయభేదముగాని కళాకోవిదులగు పురుషవరేణ్యు లీ నాట్యకళోద్ధరణకై విశేషముగా పాటుపడి మన యాంధ్రదేశ మును నీ విషయమునగూడ తీసిపోనిదానినిగాఁ జేసి రేని నాకు పరమసంతోషము. కాని యే స్త్రీజనాభ్యుదయచింత స్త్రీ జనప్రయోజనకరములగు నుదారసంస్కరణములకు నన్ను సుముఖురాలనుగాఁ జేయుచున్నదో ఆ మహనీయచింతయే సన్నీ యుద్యమమునకు వ్యతిరేకాభిప్రాయముగా చేయు<noinclude></noinclude> fmrwug242n6krz9h36s5kzidvk93ekk పుట:Sarada Lekhalu Vol 1.pdf/137 104 59293 553628 186381 2026-04-18T03:24:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553628 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖ లు 111 చున్నది. దీర్ఘముగా నాలోచించిన పిదపనే నే నీ నిశ్చయము నకు వచ్చితిని. అది నా కళానభిజ్ఞతయు ఛాందసమునునని యేరైన నధిక్షేపించినను నదియు నా క యనుకొందును. యలంకారమే భావపురి మిత్రురాలు, శారద.<noinclude></noinclude> sarmp7zulb2agbrjl9mb0wkqkq28d5v పుట:Sarada Lekhalu Vol 1.pdf/138 104 59294 553629 186382 2026-04-18T03:24:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553629 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ! సౌభాగ్యవతి కల్పలతకు— 6 చూచితిని, సమదర్శినీ గర్భశుక్తిముక్తాఫలమగు ఉగాది సంచికను చూచితిని. చక్కని కాగితములతో ముచ్చటైన అచ్చుతో రమ్యములైన చిత్తరువులతో మనోహరములై న భావగీతావళులతో దివ్యములైన వ్యాసములతో సంచిక రమ ణీయమై యొప్పారుచున్నది. ఆబేండ్లు నిరాఘాటముగా చెన్న రాజధానీప్రజాయ త్తశాఖల బాలించిన ప్రతిభాశాలియగు నా సచివ శేఖరుని రాజలాంఛనాలంకృతంబగు త్రివర్ణ ముఖ చిత్రము నిజముగా నాసంచిక కపూర్వశోభనే గూర్చుచున్నది. రాజ కీయసాంఘికార్థిక సారస్వతానేక విషయములను గూర్చి వ్రాయ బడిన ప్రసిద్ధవ్యాసములు పునఃపునః పఠనీయములై తనరారు చున్నవి. అందందు తనరారుచున్న పద్యమాల లాసంచికా బాలకు మణిహారములే! సందియములేదు. కాని యెట్టి చక్క దనాలచుక్కకైన ఇంచుకంతలోప ముండకపోదు. విధాతృ సృష్టిలోనే యిట్టిలోటు సర్వసాధారణముగా కనిపించుచుండును. ఇక మానవసృష్టియందుండుటలో వింత యేమున్నది? పాశ్చాత్య స్త్రీలనుగూర్చి వ్రాయఁబడిన వ్యాస మాసంచికలోఁ జేరుట నిజముగా నాసంచిక కొకకళంకమనియే చెప్పవచ్చును. అయి నను నీ విషయమై యాపంచిక నిర్వాహకులనుగాని యావ్యాస క ర్తనుగాని యనవలసిన పనిలేదు. వారి పత్రికానామమే వారి<noinclude></noinclude> l706t9pfesuivbr2i7pe6nd5xw3iydq పుట:Sarada Lekhalu Vol 1.pdf/139 104 59295 553630 186383 2026-04-18T03:24:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553630 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 113 మతమును నిరూపింపుచున్నది. కాన సమదర్శన భావముతో నావ్యాసము నందుకొనిరి. ఇక వ్యాసకర్త విషయమా? ఆ సోదరునకు పాశ్చాత్యస్త్రీలను గూర్చి తెలిసినంత మాతృ దేశ స్త్రీలను గూర్చి తెలియదు. పాపము తెలిసియుండినచో అంత అసభ్యముగను నంత పేలవముగను వ్రాసియుండరు. దాని కేమి? ప్రమాదోధీమతామని ధీమంతులకుగూడ నొక్కొక్కప్పుడు పొరబాటు కలుగుచుండును. కాని ఆకథలేమి? మాణిక్యము వంటి సంచికలో మసి చుక్కలు పెట్టినట్లున్నవే? కల్పలతా! ఆకథలను జడువగనే నాకు మితిలేని విచార మొదవినది. ఏమి ప్రయోజనము గోరి యాపట్టభద్రు లిట్టి చెట్టకథలను వ్రాసిరో నేనిప్పటికిని ఊహింపలేకున్నాను. మానవులు సహజముగా కథాప్రియులు. పాలుత్రాగు పసిబిడ్డగూడ చీమకథనో చేపకథనో చెప్ప మొదలిడితి మేని యేడ్పుమాని ఊఁకొట్టును. ఈ పసితనమునాటి కథాప్రియ త్వము మనుజులకు వార్ధక్యము వచ్చినను సడలదు. పత్రికా పాఠకులై నవారిలోగూడ సారస్వతవిషయములనిన విసుగు కొనెడి వారును, చారిత్రకవృత్తాంతమనిస తలకంటగించు కొనెడి వారును, ప్రపంచవార్తలనిన వలదనెడి వారును, మత విషయములనిన మాకెందు కనెడువారును, భావగీతావళులనిన నేవపడెడువారును, కలరుగాని కథలనిన చెవి గోసికొనని వారుండరు. ప్రతినెలయు మాయిరుగు పొరుగు అమ్మలక్కలు “ఏమండీ, గృహలక్ష్మీవచ్చిందా? భారతి వచ్చిందా? ఏం కథ 8<noinclude></noinclude> eofvmfsqmeq4z8qgatpdytqbw3dpxwp పుట:Sarada Lekhalu Vol 1.pdf/140 104 59296 553631 186384 2026-04-18T03:25:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553631 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>114 a శారద లేఖ లు లున్నాయి. ఒకమారు చూపరూ” అని కథలకొఱకే భారతీ గృహలక్ష్ముల క్షేమసమాచారము లడుగుచుందురు. ఆపత్రిక లలోని యొకటి రెండుకథలు చదివినచో వారి చదువు పూర్తి యెనట్లే. ఇక వానిలో వివిధవిషయములను గూర్చి కూర్చిన విజ్ఞానమంతయు వారి దృష్టిలో వట్టి చెత్త. చదువగనే యర్థ మయ్యెడివిని చదివినంతనే యానందమును గూర్చెడివిని కథలు. కాన అన్ని విషయములకంటె కథలనిన ప్రజల కెక్కువమక్కువ. ఈ విధముగా పండిత పామర వివక్షతయు, బాలవృద్ధభేదమును లేక యెల్లరియామోదమును బడ పెడి కథత - ప్రశస్తములై యుఁడవలెను? అది యేమిపాపమోగాని ఆధునికకథావాఙ్మయ మట్టి ప్రశ స్తతను గోల్పోయియుండుటకు కడుంగరు విచారము గొల్పుచున్నది. ఒకమారు మా అన్నగారితో మాట్లాడుచుం డగా మాటల సందర్భమున “కథలు యెట్లా ఉండాలె?” అని నేను మాసోదరునడిగితిని. తన వాళ్లను నలుగురిని దగ్గరకూచో. పెట్టుకొని చదివేటట్లుండాలె” అని అన్నాను నేను. మగవాడు తన తల్లికి, కొమార్తెకు, తో వుకు, భార్యకును; ఆడుది, తన తండ్రికి, సోదరునకు, పెనిమి టికీ, పుత్రునకును, చదివి వినిపించుటకు అర్హమైనదిగా ఉం డాలె. కథలేగాదు చిత్తరువులు గూడ అట్లే ఉండాలె అని ఆయన ఆయన అనెను. అంటే? బుట్టు నాకు హితోపదేశము చేయుటకై మాసోదరు డావాక్యము లనకపోయినను, ఆమాటలు గురుమంత్రమువలె నామనస్సువ 'శాశ్వతముగా నాటిపోయినవి. ఏదేనియొక కథ వ్రాయ. దొరకొనినచో భావగ ్భతమైన యావాక్యము<noinclude></noinclude> i8daph2qg5rtmheaxoftq5rosg13jkd పుట:Sarada Lekhalu Vol 1.pdf/141 104 59297 553632 186385 2026-04-18T03:25:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553632 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 115 నాకు మాటిమాటికి స్ఫురణకు వచ్చుచు అంధకారపథమున దీపకళికవోలెతోచి నాకర్తవ్యతాపథమును నిరూపింపుచుం డును. ఇతరకథలను చదివినప్పుడు గూడ ఆకథలు 'పై వాక్య మునకు సరిపడియున్న వాయని యోచించుట నాకు పరిపాటి. సమదర్శినీ సంచికలోని కథలను జదివి గూడ నేనిట్టులనేయోచిం చితిని. రెడ్డిరంగమ్మ యెడ్డెతనపు గాథను జదివి అసభ్యము, అసాధారణము అని మనస్సున చీకాకుపడి, సావిత్రి యను చల్లని పేరుగాంచి యీకథయైన మనశ్శాంతి నీయకపోదని కుతూ హముతో జదిపతిని. మొదటికథకంటె సధ్వాన్న ముగ నున్నదీ కథ. “మాప్రణయగాథ” సరేసరి. అన్నిటికంటె గొడవగానున్నది. అమ్మడు గొడవ. సమదర్శినీపత్రికాధిపతులు తమ సమదర్శకత్వమును తేటపఱచుటకై హితాహితములను గమనింపక యిట్టి కథలకు తావొసంగి రనుకొందము. - కానీ వ్రాసినవా రివి యెందులకు వ్రాసిరి? ఆకథలు తల్లి, బిడ్డకు చదివి వినిపింప దగినవికావు. బిడ్డ తండ్రికి చదివి వినిపిం దగినవికావు. సోదరుఁడు తోబుట్టువు నాకథలను జదువుమని చెప్ప సాహసింపజాలడు. స్నేహితుఁడు ఒక స్నేహితుని ముంద రాకథలను సిగ్గువిడిచి చదువజాలడు. తుదకు అగ్నిసాక్షిగా పెండ్లాడిన ఆలుమగలు కాదుగదా కూరిమికిగూడిన స్త్రీపురుషు లై న ఆకథలను జదివి మోదింపజాలరు. సావిత్రివంటి, రెడ్డి రంగమ్మవంటి, పనికిమాలిన స్త్రీ లెచ్చటైన నున్నచో వారిని గూర్చి బహిరంగముగా జెప్పుకొనుటకే యోగ్యులైన వారు పూర్వము జడియువారు. మనసున తలపరాని వాక్కున నుచ్చ<noinclude></noinclude> afi2h7nimmy25zb9srb5deudnqatgxy పుట:Sarada Lekhalu Vol 1.pdf/142 104 59298 553633 186386 2026-04-18T03:25:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553633 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>116 శారద లేఖలు రింపరాని యట్టి వృత్తాంతము లిప్పుడు విధ్యాధికుల లేఖనీ సన్మానమునందుచు రమణీయకథలై పత్రికలలో పొ త్తములలో నెక్కుచున్నవి. ఆహా! కాలమహిమ ! కథ అచ్చుపడి దేశములో ప్రవేశించిన తరువాత అవి వాహితయైన బాలిక చదువును. అన్నెపున్నెము లెఱుగని బాలవితంతువు చదువును. సత్యనురక్తయగు నిల్లాలు చదు వును. వైరాగ్యోదయమైన వృద్ధురాలు చదువును. అట్లే పురుషులలో గూడ విద్యార్థులు మున్నగు పలురకములవారు చదువుదురు, అందఱు చదువుట కర్త మైనదిగా నుండవలయుట- కథారచయితల ముఖ్యధర్మమై యున్నది. కథకులే గాక కథకు రాండ్రుగూడ యిట్టి కథలను వ్రాయ సాహసించుచున్నారు. దైనము వీరికి మంచి త్రోవను చూపుగాక. వా కల్పలతా! యోచింప, యోచింప, భావకవులనబడెడ్డి వారేదియో యొక ఆడపేరు బట్టుకొని 'ప్రేయసీ! ప్రేయసీ' యని యల్లాడుటయు, కథకులైన వారు 'ప్రేమప్రేమ’యనుచు స్త్రీలనుగూర్చి యిట్టి విపరీతపు అసమంజనపు గాథలల్లుటయు, జూడ ఆంధ్రభాష దురదృష్టమో ఆంధ్రస్త్రీల దురదృష్టమో యోచింప లేకున్నాను. భావపురి ఆగస్టు 1928 ఇటు 3 రడ.<noinclude></noinclude> 3f7a4thgprf02gy1hb2rvc435v0tdo5 పుట:Sarada Lekhalu Vol 1.pdf/143 104 59299 553634 186387 2026-04-18T03:25:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553634 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ ! సౌభాగ్యవతి కల్పలతకు నీవు వ్రాసిన జాబు చూచితిని. అందు నీవు “ఇటీవల జరుగుచున్న ప్రతిసభలోను పురుషులకు గౌరవబిరుదు లొసం గుచు స్త్రీల కొక్కరికై న నీయక ఆంధ్రమహాజనులు స్త్రీలను చిన్న చూపు చూచుచున్నారు. చూచితివా? బిరుదు లందు కొనదగిన విదుషీరత్నము లాంధ్ర స్త్రీలలో లేకనా? లేక స్త్రీల యెడగల నిరసనభావమా? ఏది దీనికి కారణము? ఇప్పటి పురు షులకు స్త్రీలయందు గౌరవభావ మేర్పడుచున్నదని నీవు వాదింతువుగాని నేను నమ్మను” అని నీవు వ్రాసిన వాక్య ములు నా కొన్ని మాఱులు తలఁచిన అన్ని మాఱు అత్యధిక ముగా నవ్వు వచ్చుచున్నది. నీకు గూడ బిరుదులపిచ్చి యున్నదా యేమి? నంద్యాల సభలకు పూర్వ మొకపత్రికలో చదివితిని లెమ్ము. ఇంతకుపూర్వ మిచ్చిన బిరుదులన్ని యు బ్రాహ్మణులకే చెందినవి. ఈమాఱు బ్రాహ్మణేతరులకుగూడ నొకబిరుదు నిచ్చుట యవసరమని అందు వ్రాయబడినది. అరతాన ర్హతలను అదిచూచి పరికింపవలసిన వాటికి బ్రాహ్మణ బ్రాహ్మణేతర భేదములు తీయబడుచున్న 'వేమని విచారించితిని. ఇప్పుడు నీవు స్త్రీ పురుష భేదములను గొని వచ్చితివి. బిరుదులపై మోహముగలవారు స్త్రీలలో గూడ · నున్నారని నీ యుత్తరముచూచి ఆశ్చర్యముతో ననుకొంటిని.<noinclude></noinclude> 64krmnnynny5skibgkvqpmw5h59yka4 పుట:Sarada Lekhalu Vol 1.pdf/144 104 59300 553635 186388 2026-04-18T03:26:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553635 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>118 శారద లేఖలు కాని విచారించిచూడ నా ఆశ్చర్యము పొరఁబాటే! ఏలనం దువా? ఈ బిరుదులు మన దేశమునకు క్రొత్తలుగావు. రాజు లకు, రాణులకు, మంత్రులకు, సేనాపతులకు, కవులకు, గాయ కులకు, పండితులకు, మల్లులకు, శిల్పులకు వేయేల ప్రజ్ఞాచణు లైన నవారి కెల్లరకు కడుదీర్ఘములైన బిరుదావళులున్నట్లు ప్రాచీన శిలాశాసనములును, గ్రంథములును చాటుచున్నవి. ముఖ్యముగా సుప్రసిద్ధులగు మన ప్రాచీన కవివరేణ్యులలో బిరుదుపదములు లేనివారే లేరు. ఆదికవియైన నన్నయభట్టు వాగనుశాసనుడను బిరుదుపొందెను. ఆరణ్యపర్వ శేషపూర ణము గావించిన యెఱ్ఱనార్యునకు ప్రబంధ పరమేశ్వరుడను బిరుదుగలదు. తక్కుగల భారతమును రచియించిన తిక్క యజ్వ కవిబ్రహ్మ యని వినుతిబొందెను. మనుచరిత్ర కావ్య కర్తయైన అల్లసాని పెద్దన ఆంధ్రకవితాపితామహుఁడను బిరు దము నందెను. రమణీయమంజులకవిత కధినాధుండైన శ్రీ నాధుఁడు కవిసార్వభౌముఁడను బిరుదును బడసెను. ఇంక కృష్ణదేవరాయాది రాజేంద్రులకును, తిమ్మరుసు మున్నగు మంత్రిసత్తములకును, తదితర రాజకీ యోద్యోగులకునుగల బిరుదావళులకు లెక్క యేలేదు. ఇప్పటికిని మన దేశమునందలి సంస్థానాధిపతుల పేరులు చూచిన మన పూర్వులకు బిరుదా వళుల పై మోహ మెంతగానుండెడిదో విశదమగును. అల నాటినుండియు మనవారికి ఉండిన బిరుదుల పై వాంఛ “నేడును మనవారిని వీడదుగదా! ఈ బిరుదులు పలు<noinclude></noinclude> e4zfptgj13tlij6053yana0c0zkbwp0 పుట:Sarada Lekhalu Vol 1.pdf/145 104 59301 553636 186389 2026-04-18T03:26:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553636 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 119 విధములు. పాండిత్యమునకు మెచ్చి ఈయబడెడివి కొన్ని, ప్రజ్ఞకు సంతసించి యిచ్చెడివి కొన్ని. ఈ బిర్మదములను కొన్నిటిని ప్రజలొసంగుదురు. కొన్నిటిని యేవేని విద్యా పీఠ ములో జాతీయసంస్థలో పరిషత్తులో యొసంగును. బడసిరి. మన దేశమం దసహాయోద్యమము బయలు వెడలిన తరువాత దేశీయులు బహిష్కరింపవలసినవాటిలో ప్రభుత్వపు బిరుదములు గూడ నొకటిగాఁ జేర్పబడినవి. అప్పటినుండి ప్రభుత్వబిరుదములు పలుకుబడి చాలవఱకు సన్నగిల్లినది. మఱియు వానిపై నొకవిధమగు నిరసన భావముగూడ నేర్పడి నది. నిరాకరణోద్యమము విస్తరించియున్న యాదినములలో పలువురు పూర్వద తబిరుదములను విసర్జించి ప్రజల పొగడ్తల "బిరుదుపదవులను బురదలో దిగబడి" దేశమును దాస్యములో ముంచకుడని జాతీయాత్మగల కవులు గానము చేసిరి. ఈవిధముగా దొరతనపు సన్నదులపై మోహము జనులకు తొలగింపఁబడినను బిరుదులపై మోహముమాత్రము జనులకు పూర్తిగా వదల లేదు. దొరతనమువారి రావు సాహేబు, రావు, రాయ, దివాన్ బహద్దూర్, సర్ ఇత్యాది బిరుదులపై పోటీకి వచ్చినవో యనినట్లు దేశభక్తి, దేశబంధు, దేశోద్ధారక మున్నగు బిరుదులు దేశ సేవపరాయణుల పూజ్య నామములకు తగిలించి పిలుచుట అసహాయోద్యమ కాలము నుండి పరిపాటిగానున్నది. దేశపూజ్యులై నవారికి నిండు ప్రేమతో ప్రజలొసంగెడి దేశభక్తాది బిరుదములు మాన్య<noinclude></noinclude> mz2xq8m8kvav26o0369tl7a5jev75w3 పుట:Sarada Lekhalu Vol 1.pdf/146 104 59302 553637 186390 2026-04-18T03:26:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553637 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>120 శారద లేఖలు ములేయైనను వీని ఆధిక్యతయేమో నాకు గోచరించుట లేదు. మహాకవియైన రవీంద్రనాథ టాగోరుగారికి సర్ బిరుద మీయ బడినప్పు డా మహాపురుషు డనెనట. ఏమని? "సర్ రవీంద్ర నాథ టాగోరు అనుటకంటె నా దేశీయులు 'రవిబాబు' అను టయే నా కెక్కువ ప్రీతికరము” అని. కాన మహనీయులగు వారికి వారి నామాక్షరములే వేయి బిరుదుల పెట్టు. ఎంత గొప్ప బిరుదమైన, వారి నామాక్షరములతో జేరినప్పుడే గదా రాణించును? అయినను స్త్రీలకుగాని పురుషులకుగాని యీ బిరుదులవలన గలుగబోయెడి ప్రయోజనమేమి? మునుపే గౌరవనీయులగువారి కీ బిరుదములవలన గౌరవ మినుమడింప బోదు. రాల C గౌరవహీనులగువారి కీ బిరుదులవలన గౌరవము కలుగను కలుగదు. మన ఆంధ్రమహాసభవారు గౌరవనీయు లగువారి కీ గౌరవబిరుదములీయు టారంభించినది కీ॥ శే॥ దుగ్గి గోపాలకృష్ణయ్యగారికి ఆంధ్రరత్న బిరుద మొసంగుటతో నని జ్ఞాపకము. నాటినుండి యేటేట నొకరికో యిద్దరికో బిరుదములు చదివించుచునేయున్నారు. అన్నిటి కేమిగాని శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారికి దేశోద్ధారక బిరుద మీయబడినదని పత్రికలలో చదివినప్పుడు నిజముగా నాకు నవ్వే వచ్చినది. పత్రికల మూలకముగా, ' ఉపన్యాస ముల మూలకముగా, వితరణలమూలకముగా శ్రీపంతులు గారు దేశమునకు చేయుచున్న సేవ అమూల్యము. వారి సేవానిరతి అసదృశము: నారి దేశభక్తి యనుపమానము: వారి దానశీలత యసామాన్యము: వారి సౌజన్య కారుణ్యాదు<noinclude></noinclude> 2kgz6i850zuybv4xs0x6qhp1n12q7pf పుట:Sarada Lekhalu Vol 1.pdf/147 104 59303 553638 186391 2026-04-18T03:26:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553638 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖ లు 121 లనన్యములు. సర్వతోముఖముగా ఆంధ్రప్రపంచమునకు వారు చేయుచున్న యుపకృతి పారములేనిది. అట్టివారిని బిరుదులు లేకనే ఆంధ్రప్రపంచము గుర్తించుచున్నది; పూజించుచున్నది; గౌరవించుచున్నది. ఇట్లు మునుపే ప్రజల మన్ననలు చూర గొన్న యా మహనీయునకు మహాసభ “దేశోద్ధారక” బిరుద మొసంగుట సూర్యునకు దివిటీదానము చేసినట్లున్నది. ఇందు వలన పంతులుగారికి ఇనుమడించెడి గౌరవములేదు. చేకూ రెడి లాభములేదు. కాని అసాధారణమగు వారి దాతృత్వమునకు మహాసభవా రొకకొలమాన మేర్పరచినట్లైనది. సర్వతో ముఖ మగు వారి కృషి కొకముఖ మేర్పరచినట్లేనది. అపరిమితమగు దేశ సేవకు పరిమితి నేర్పఱచినట్లైనది. అంతియ దాని వారి లాభము. ఈ యే డాంధ్రమహాసభవారు నల్వురకు బిరుదము లొసంగిరి. వారు నల్వురును ఉత్తమోత్తమములైన యా సామర్థ్యచిహ్నములు పడయదగిన మహాపురుషులే యనుటకు సందియము లేదు. కాని ఆ బిరుదులందుటవలన నా మహ నీయులకు ప్రయోజనము లేకపోగా ఆంధ్రమహాసభవా రీ బిరుదులొసంగు పద్ధతిని గమనించి మన దేశమునందు కుప్పలు తిప్పలుగా జరుగుచుండెడి కులశుభలును తదితర క్షుద్రసభ లును చెలరేగి సాధారణులకెల్ల తలయొక బిరుదును నొసంగి ఈ మహనీయుల గొప్పతనమును క్రిందుపఱచునేమోనని భయ<noinclude></noinclude> sjfhmjunwj7wjvsaoado436j22cwduq పుట:Sarada Lekhalu Vol 1.pdf/148 104 59304 553639 186392 2026-04-18T03:27:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553639 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>122 శారద లేఖ లు మగుచున్నది. ఇప్పటి కే కవి, గాయక, నటక లోకమున నిట్టి బిరుదావళు వమున లసంఖ్యాకములుగానుండుట సాధారణముగా జూచుచున్నాము. వారి కాబిరుదము లే సన్మానసభలోనై న నీయబడినవో లేక తమకుఁదామె తెచ్చుకొనినవో దైవ కెఱుక. అయితే అట్టి బిరుదములను తగిలించుకొనుటచే వారి కార్థికముగా కొంతలాభ ముండవచ్చును. కాని దేశభ క దేశోద్ధారకాది దేశ సేవపరాయణుల కీ బిరుదములతో నేమి ప్రయోజనము? వారి దేశసేవయే వారి కెనలేని సామర్థ్య చిహ్నము. మఱియు వయోవృద్ధులకు 'వారి కిట్టి సన్మాన ములు సల్పుట కొంతకు గొంత లగ్గు. కాని చిఱుతప్రాయము వారికి బిరుదులిచ్చుట యోచనలేని సేఁత. బౌద్ధ వాఙ్మయ బ్రహ్మ పిన్న వయస్కులని వింటిమి. బుద్ధపురాణము వారి గ్రంథములలో మొట్టమొదటిది. వా రింకను పెక్కు యుద్ధం థముల రచియింపవచ్చును. అలవాటుపడిన చేయి యూరు కుండునా? చిఱుతవయస్సుననే బౌద్ధమతమును మధించిన యా విన్నాణి జేపు వేటొక మతమును గూర్చి యాంధ్రలోక మునకు విశదీకరింపవచ్చును. ఆ నా డాంధ్రమహాసభ వారు ఆయా మతముల వాఙ్మయబ్రహ్మయని మరల వేఱక బిరుద మిత్తురా? అటులనే విజయనగర సంగీతసారస్వతాది సభలవారు గూడ మఱల మఱికొందఱికి బిరుదులిచ్చిరి కాబోలు. స్త్రీలకు లేనని నీకేల నలపోత? దీనివలన నారీలోక మునకు కలిగెడు లాభమేమి? స్త్రీలు విద్యావతులును, సుగుణవతు లును, నేవాపరాయణలునునైనచో బిరుదులు లేకనే ప్రపం అవి<noinclude></noinclude> noy69ga5jo6uqcuksmt22sql6d8wj91 పుట:Sarada Lekhalu Vol 1.pdf/149 104 59305 553640 469310 2026-04-18T03:27:20Z శ్రీరామమూర్తి 1517 553640 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Maremalla Rakesh" /></noinclude>శారద లేఖలు 123 చము వారిని సన్మానించును. ప్రతీఫలరహితమైన ఉపకృతి, ప్రతిఫలరహితమైన వదాన్యత, యుత్తమో త్తమములు. మను కీ ర్తికాములగుటగూడ యొకలోపమే. జులు మేఘుడు వర్షించినట్లు, వేడకయే పవనుడు వీచినట్లు, ప్రార్థింప కయే సూర్యుడు వేడివెల్గుల ప్రసాదించినట్లు జనులు స్వధర్మ నిరతులు కావలెను. కృషికి ప్రతిఫలము కోరుట యుత్తమ గుణము కాజాలదు. ప్రతిఫలాకాంక్ష లేని సేవాపరాయణులను లోకమే గుర్తించి మన్నించును. బాలగంగాధరతిలకునకు లోకమాన్య బిరుదము నేసభవా రొసంగిరి? మోహనదాసు కరంచందుగాంధికి మహాత్మ బిరుద మేసన్మానసభ యొసం మహనీయులకు అల్పసంఖ్యాకులకూటములు మాత్రమేయగు సభలలో బిరుదులు సమర్పింపబడ నక్కఱ లేదు. అవి తమకుఁ దామైవలచి వారిని జెందును. ఏ యుద్దేశముచేతనో మన ఆంధ్రదేశమునందలి సమా `వేశములు, కొన్ని వత్సరములనుండి దేశములో పెద్ద పెద్దలకు సన్న దులొసంగుట సాగించినవి. ప్రమాదమో బుద్ధిపూర్వ కమో అందు స్త్రీలు మాత్ర మింతవఱకు చేరలేదు. అందు లకు నాకు సంతోషమే యగుచున్నది. ము లని ఈ బిరుదులపై పిచ్చి మనకే గాదు నాగరక రాజ్య పేరొందిన పశ్చిమఖండములోగూడ బిరుదుల పై వ్యామోహ మధికముగా నేయున్నది. ఈ బిరుదులు బడయు వారు పలు పాట్లు పడుదురట. ఈ సందర్భమున నేటి ట<noinclude></noinclude> jdjgpwpk85rtpj294bg0sykllsmt432 పుట:Sarada Lekhalu Vol 1.pdf/150 104 59306 553641 186394 2026-04-18T03:27:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553641 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>124 శారద లేఖలు బ్రిటిషు’కార్మిక రాజ్యాంగమున మంత్రియై ప్రభుపదమును బడ సేన సిడ్నీ వెబ్బు దొరగారి యిల్లాలైన సిడ్నీ వెబ్బుసతి నిరీహ సం ప్రవనీయముగానున్నది. పెనిమిటి ప్రభువై నప్పు డామె ప్రభ్వి కావలెను గదా? కాని ఆమె యాపదము పై నే మాత్రము మోహముజూపక యిట్లనెనట -"ప్రజాహృదయ మున మాప్రతిష్ఠ సిడ్నీ వెబ్బు అను నామము చేతనే ఆరూఢ మై నెలకొన్నది. కావున కల కాలమువఱకు నేను ఆ నామముచేతనే వ్యవహరింపబడుటకు ప్రియముపడుదును.” కల్పలతా! ఆగష్టు మాసపు 'గృహలక్ష్మి'లో నే నీ వృత్తాంతమును జూచినప్పుడు పరమానందముజెంది నీ వ్యామోహత బావుట కిది మంచి మందు అనుకొంటిని. సిడ్నీ వెబ్బుసతి నిర్లిప్తత మన ఆంధ్ర మహిళామణుల కాదర్శకమగు గాక! భావపురి సెప్టెంబరు నవంబరు 1929 ఇట్లు మిత్రురాలు, శారద,<noinclude></noinclude> 6xvj4949h97h5qj6drepl3u1lgvhroa పుట:Sarada Lekhalu Vol 1.pdf/151 104 59307 553642 186395 2026-04-18T03:27:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553642 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ ! సౌభాగ్యవతియగు కల్పలతకు— నా నాజీవము ధర్మము. నామతము నీతి. లక్ష్యము సతీశ్రేయము. ఈమూటిని సమర్థించుటకే నేను చేతకలము బూనితిని. ఎప్పు డీయాశయత్రయము ననుష్ఠింపజాలక పోదునో ఆనాడు నావ్రాఁతఁతలు కట్టిపెట్టుదును. న్యాయము నకు నేను కేలుమో డ్తును. నిష్పాక్షికతకు నేను శిరమువంచు దును. నాకొకరు హితులు లేరు. ఒకరహితులు లేరు, యుక్తా 'యు కవిచక్షణ లేక మతమును రా ని దురాచారులు నా కెట్లహితులో మతము పేరిట ప్రజలను పీడించెడి దుండ గీండ్రును నాకట్లే అహితులు. సాంఘికధర్మముల విచ్ఛిత్తిఁ జేయనెంచెడి దుష్ప్రరంభులు నా కెట్లమిత్రులో, సాంఘికరక్షణా వ్యాజమున జనులనలయించెడివారుగూడ నాక ప్లేఅమిత్రులు. నిష్కారణముగా భార్యను దుఃఖ పెట్టెడి దుర్జనుడు నాకెట్లు కోపకారణుఁడో, భర్త నల్లాడ బెట్టెడి దుశ్చరితయు నాక శత్రురాలు. అభము శుభము నెఱుగని పసిబాలయగు కోడలిని కోడంట్రికము పెట్టెడి అత్త నాకెట్టి శత్రువో, అ త్తపొత్తుగిట్టని గయ్యాళియు నాక ప్లే పగతురాలు. దేశములోని సదుద్యమ ముల నిర్మూలింప యత్నించెడి దుశ్శీలురు నాకెట్టి పగతురో, దురుద్యమముల వ్యాపింపఁజేయువారును నాకట్లే పగతురు, దూషణభూషణతిరస్కారములు శరీరమునకు గాని యాత్మకు<noinclude></noinclude> 1ooqk0uz2nqos7kbyoy8rfxlr6yvjws పుట:Sarada Lekhalu Vol 1.pdf/152 104 59308 553643 186396 2026-04-18T03:28:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553643 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>126 లేఖలు లేవను వేదాంతుల నానుడిని యొకవిధముగా విమర్శకులు గూడ నాదర్శముగా గొనవలసియుండును. పుణె కబుద్ధి జిహ్వ కొకరుచి. ఒక అభిప్రాయము మనము సరికాదనినపుడు దానిని సరియనువారును కుప్పలుతిప్పలుగా నుండనేయుందురు. అయితే ప్రకృతిభేదమునుబట్టి ఆ అవును కాదనుటలో నొకరి పదప్రయోగము కటువుగను నౌకరి పదప్రయోగము మృదుల ముగను నుండును. అంతమాత్రమునకే మనము కించనొంద వలసిన పనిలేదు, అహింసాసత్యములు మహాత్ముని ఆదర్శ ములు. ప్రాచ్యప్రతీచ్యసమ్మేళనము రవీంద్రుని లక్ష్యము. ఈ ఆదర్శముల నంగీకరించినవారు వారిని కొండంతగ పొగడు చుండ అంగీకరింపనివారు తీవ్రముగ తెగడుచుందురు. అయితే ఆ మహాపురుషులకు నిందాస్తుతులయెడ నొక్కటే అద్వైతము. తమ క ర్తవ్యములను సాధించుకొనుటే వారి ఆశయము. మహా త్ముడు ఒకప్పు డేమెనెనో తెలియునా? “లోకములో ఒకే మానవు డున్నంతవఱకు నాసత్య సిద్ధాంతమును బోధింపుచునే యుందును. నాఖద్దరు మంత్రము నుపదేశింపుచునే యుందును” అని. ఖద్దరుద్యమము ఎంతెంతటి మహాపురుషుల నిశీత విమర్శనమునకు గుఱియైనది! అందులకని మహాత్ముఁడెన్న డై నను నిరుత్సాహము జెందెనా? తన సంకల్పము విడనాడెనా? అటులనే స్త్రీలనాటకరంగ ప్రవేశమును గూర్చి యొకమాఱు దీర్ఘ ముగా యోచించి అనుచితమైనదని మనస్ఫూర్తిగా నిశ్చయిం చిన వెనుక పెద్ద పెద్ద లెల్లరు దీనికనుకూలముగా నున్నారనియు, ప్రసిద్ధపత్రికాధిపతులెల్లరు దీనికి చేయూత నిచ్చుచున్నారనియు<noinclude></noinclude> b3ien5uh2p2oafg9h9fgdkjzvy67e6r పుట:Sarada Lekhalu Vol 1.pdf/153 104 59310 553644 186399 2026-04-18T03:28:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553644 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 127 నేనిప్పు డెట్లామోదింతును. అది నామనస్సాక్ష్మికి వ్యతిరేకము గాదా? కాయేన మనసా వాచా నేనిప్పటికిని దానికి వ్యతి లేకనే. 'సాధన' పత్రికనుండి యుద్ధృతమైన నానాటకరంగ విమర్శనా లేఖ పై విమర్శనముగల భాగమును నేను 'గృహ లక్ష్మి'లో చూడకపోలేదు. చూచితిని. అది సరియైన అభిప్రాయమునకు విమర్శన మైనచో దానికి నాసమాధాన మనగత్యము. ఏలనందువా ఎందరో స్త్రీలు నాటకకళాప్రవేశ మును సమర్థించుచు వ్రాయుచున్నారు. వారిలో ఏరొకరని యూరుకొనియుందును. కాని నా లేఖకు కొన్ని అపార్థములు తీయబడినవి. అవి నాకు కొంచెము మనస్తాపకారణములు గ నే యున్నవి. ఆవ్యాసము చూచినది మొదలు స్త్రీల వ్యాసము లను విమర్శించునప్పుడే తగుమర్యాద జూపగల సరళభాష నుపయోగింప జాలనివారు స్త్రీలు వేసిన వేషము నేమాత్రపు సరళభావముతోఁ జూడగలరని సందియమగుచున్నది. నా లేఖ నామూలాగ్రముగా జదివిన నక్షరాస్యులకెల్ల నేను స్త్రీల నాటక ధారణావిషయమున ప్రతికూలనని స్పష్టముగా విశద మగుచున్నది. అట్టిచో స్త్రీ వేషము వేసి రంగస్థలమున బాగుగా నెగురుటకు వీలులేదని నేను దుఃఖింపుచుంటిననియు, అట్టి నాదుఃఖము అర్థములేదనియు సాధనపత్రిక యెట్లూహించి వ్రాసెనో నాకు తోపకున్నది. ఒకచో శారదమ్మగారనియు, నొకచో శారదమ్మయనియు వ్రాసిన మాత్రమున మనకు<noinclude></noinclude> 565n22rh90dwo1kgqcgcxw3hv1va00n పుట:Sarada Lekhalu Vol 1.pdf/154 104 59311 553645 186401 2026-04-18T03:28:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553645 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>128 ర ద లే ఖ లు లోపములేదు. కాని అది స్త్రీలయెడ వారికిగల యగౌరవ భావమునకు నిదర్శనము కాగలదు. మఱియు అవియేగాదు. విషయము చక్కగా గ్రహింపకయే చేసినవిమర్శనలం దింకను `పెక్కులున్నవి. లేఖావి స్తరభీతిచే వానినెల్ల యిందు వివరింపక విడిచితిని. ఏమైన సరియే అర్థముచేసికొన సామర్థ్యమున్నప్పుడే చదువవలయును. వివరింపగల సామర్థ్య మున్నప్పుడే వ్రాయ వలయును. ఈ రెండింటికిని చాలనివా రూరక అపార్థములను దీసి రచయితల నగౌరవపఱచెడి కటుపదములతో కంటె మిన్నకుండుట మేలు. వ్రాయుట ఎవరెన్ని విధముల సమర్థించినను నాట్యకళ యభివృద్ధి జెందునేమోకాని గౌరవస్థానమునకు వచ్చుటమాత్ర మింతలో నయ్యెడిదికాదు. ఈకళకు గౌరవము ముందుకలిగినది లేదు. ఇంక ముందు కలుగబోయెడిది గూడ సందేహమే. శైలూష వృత్తిచే జీవించువారు పూర్వమన్ని కులముల వారిచేతను బహిష్కరింపఁబడియే యుండిరి. కులస్థులు వారితో సంబంధ బాంధవ్యముల కొప్పకుండుటయేగాక వారితో పంక్తి భోజన ముల కంగీకరింపఁకుండిరి. రాజదత్తాగ్రహారములు వారికి చెంద కుండునట్లు రాజులు శాసనములు వ్రాసిరి. పగటివేషములు వేయునట్టియు, భాగవతము లాడునట్టియు, బ్రాహ్మణులకు మా యిండ్లలో విడిగా భోజనము పెట్టువారమని యిటీవల మా తల్లిగారు చెప్పినప్పుడు నా కెంతయో ఆశ్చర్యమయ్యెను. ఆధు నికనాగరికతా మహిమచే సాంఘికవ్యవస్థలు శిథిలమైన యిక్కా<noinclude></noinclude> t17os7nhv5b1h06zk4izkr56rfta9tk పుట:Sarada Lekhalu Vol 1.pdf/155 104 59312 553646 186402 2026-04-18T03:28:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553646 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 129 లమున అట్టి బాధలు నటకులకు లేక పోవచ్చును. లేకుండుట గూడ సంతోషకరమే. అయినను నాటకకళ కింకను గణ్యత లేదని మాత్రము చెప్పక తప్పదు. పాత్రధాగులైన పురుషుల విషయమే యిట్లుండ స్త్రీ పాత్రధారులు ప్రజల మన్ననలందుట కెంత కాలము పట్టునో దురూహ్యము. అయినను ఈచర్చ లన్నియు పనిలేని పనులు. ఎవరి యిష్టము ప్రకారము వారుం డుట కీదినములలో నొకరి నిరోధమేమియు లేదు. ఎవరి పెండ్లా ము బిడ్డలు వారి స్వాధీనము. కనుక ఈ నవీనోద్యమము నామో దించువారు ఇతర స్త్రీల నీపనిసేయ పురిగొల్పుటకంటె తమ కుటుంబము వారితోడనే యీసంస్కరణము నారంభించిన నెంతయు సమంజసముగా దురు. అట్టివారి నెవరును కాదనరు. ఒక వేళ నావంటి చేదస్తులైనరైన కాదనినను వారికి కలుగు కొదువలేదు. ఏదైనను రంగములోనికి దిగిన గాని రంగు బయట పడదు. తడిసిగాని గుడిసెకట్టరు. త్రాగి గాని తూగరని సామెతగదా! కాన అనుభవము చేతగాని దీని మంచి చెడుగులు తెలియవు. భావపురి 1929 నవంబరు శారద.<noinclude></noinclude> 3tuvae2ooxla4qhemz4ksz7v725g780 పుట:Sarada Lekhalu Vol 1.pdf/156 104 59313 553647 186403 2026-04-18T03:29:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553647 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ! సౌభాగ్యవతికల్పలతకు: — బహుకాలమునకు నీకు మన ఆంధ్రమహిళాసభను కన్నా రజూచి తెలుపగలుగు భాగ్యమబ్బినందులకు సంతసమగు చున్నది. నిజముగా ఈ నవంబరు నెల మొదటివారము మన ఆంధ్రులకు జాతీయపర్వవారమని చెప్పనొప్పును. అహో! ఎన్ని సభలు! ఎందఱుజనులు! ఏమికోలాహలము! ఎంతయుత్సా హము! వర్ణనాతీతముగదా! కల్పలతా! అమ్మహోత్సవము చూచిన తరువాత నిజముగా నక్కడి కేగుటయు, కనుటయు, వినుటయు మహాభాగ్యమే యనుకొంటిని. మేము బెజవాడలో ౨-00-8. తేదీని రైలుదిగు నప్పటికి స్త్రీ లిరువురు మాకెదురుపడి యొక కరపత్రమొనగి తామేర్పాటుచేసిన బసకు రావలసినదని యాహ్వానించిరి. మా కీయూరబంధువులు గలరు. కాని వారియింటి కేగి సభకు హాజరు కాగలమని వాక్రుచ్చితిమి. వారు సయని. విడిచి పుచ్చిరి. తరువాత వారొసంగిన కరపత్రమును చూచితిమి. మఱునాడు ప్రత్యూషముననే మహిళాసభ ప్రారంభమని అందుండెను. ఆహ్వాన సంఘము వారు సభల విషయమై స్థిరమగు తేదీని ప్రచురింపరైరి. ఎట్లు వెళ్లుదునని తహతహలాడి<noinclude></noinclude> k5umg9tqkcybjmi9w2yz9swrc6mur9w పుట:Sarada Lekhalu Vol 1.pdf/157 104 59314 553648 186405 2026-04-18T03:29:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553648 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లే ఖ లు 131 యెప్పుడు జరిగిననప్పుడే చూడవచ్చునని తేదీ తెలియకనే నేను బెజవాడ వెళ్లి తిని. మఱునాడే సభ. నే నేకొంచెమాలస్యము చేసినను మహిళాసభను గాంచెడి భాగ్యము గల్గెడిది కాదు. చాలామంది కట్టి యాశాభంగముకూడ గల్గెను. ఆ రేయి గడచెను. ఉదయమే లేచి ప్రాతఃకృత్యముల నిర్వర్తించుకొని దాదాపు ఎనిమిదిన్నర గంటల వేళ మహిళా సభ జరిగెడి దుర్గావిలాసమున కేగితిమి. అక్కడ సభల సంద డేమియు కాన్పింపలేదు. ఆ పెద్దహాలులో కొద్దిమంది స్త్రీలు ఒకమూలకుప్పగా గూర్చుండియుండిరి. "తొమ్మిదిగంటలు కావచ్చినది. సభానిర్వాహకురాండ్రేరి? ఆహ్వానసంఘాధ్యక్షు రాలెక్కడ? అధ్యక్షురాలు వచ్చెనా? యని అక్కడివారి నడిగి తిని."అధ్యక్షురాలిని తోడ్కొనివచ్చుటకు స్టేషనుకు వెళ్లినారు. కూర్చోండి. వస్తారు” అని అక్కడ నున్న వారనిరి. సరేనని నేనును మాబంధు స్త్రీలును కూర్చుంటిమి. తొమ్మిదయ్యెను పదియయ్యెను పదునొకండయ్యెను. జాడలేదు!! సభలకై వచ్చి కృష్ణస్నానమున కేగినవారును, కనకదుర్గను జూడ నేగినవారును, పురుషుల సభలో జరిగెడిపతాకోత్సవమును జూడ నేగినవారును, యుస్సురస్సురనుచు రాసాగిరి. ఇంకను విషయనిర్ణయసభ కొఱకు కూర్చుండుట అనవసరమే గాదు దుర్భరమే యనిపిం చెను. చల్లగా నింటికి వెళ్లిపోతిమి. దాదాపు పది రెండు గంటల వేళ ముత్తులక్ష్మి రెడ్డిగా రరుదెంచిరనియు విషయ నిర్ణయముల విషయమై సమాలోచన జరిగెననియు వింటిని.<noinclude></noinclude> 6b7gwqsaddt51gna5sbm786yfv98a08 పుట:Sarada Lekhalu Vol 1.pdf/158 104 59315 553649 186407 2026-04-18T03:29:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553649 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>182 శారద లేఖలు మధ్యాహ్న కార్యక్రమము ఒంటిగంటకని ప్రకటనలో నుండుటచే నించుమించుగా మరల ఆవేళకు దుర్గావిలాసమున కరిగితిమి. కాని అప్పుడును సభల సందడి కాన్పింప లేదు. కొద్దిగా పురస్త్రీలు మాత్రము వచ్చుచుండిరి. ఈపూటగూడ సభ యెప్పుడు జరుగునో యనుకొంటిమి. దాదాపు రెండుగంటల వేళ సన్మాన సంఘాధ్యక్షురాలును, సభాధ్యక్షురాలును సభ కరుదెంచిరి. అంత స్త్రీల సభకై ప్రత్యేకముగా నిర్మింపబడిన విశాలమగు పందిరిలో చేరితిమి. ఇతర పురములనుండి యరు దెంచిన స్త్రీల సందడియేగాని పుర స్త్రీలరాక కొలదిగా నుండెను. నేదెన a విజయవాడ నాకు చిరపరిచితమైన పురము. ఆ పుర స్త్రీలు సిగనిండ పువ్వులు దుఱుముకొని యొడలినిండ నగలు పెట్టుకొని వన్నె వన్నెల విలువచీరలను ధరించి ప్రతి చిన్న హరికథకును, ప్రతి భజనసమాజమునకును తండోపతండము లుగ వచ్చుట నే నెఱుంగుదును. ముఖ్యముగా ప్రసిద్ధ నాటకఖేలన మనినచో పురుషులు కూర్చుండు ప్రదేశముకంటె స్త్రీలుకూర్చుండెడి తావు క్రిక్కిరిసిపోవుట బెజవాడ నెఱిగిన వారికి క్రొత్తగాదు. కాని మహిళాసభపై వారేలనో శీతకన్ను `వేసిరి. వివిధ ప్రదేశములనుండి పెక్కుమంది విదుషీమణు లరు దెంచి తమయూర గుమికూడి స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గూర్చి చర్చించుచుండగా వానిని చూచుట<noinclude></noinclude> 7w0faqx0lusupdj68jl16puowzshfkq పుట:Sarada Lekhalu Vol 1.pdf/159 104 59316 553650 186408 2026-04-18T03:29:57Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553650 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 133 కై నరాని పుర స్త్రీల యుదాసీనత యనుచితమును, నక్కజ మును అనిపించెను. అధ్యక్షురాండ్రు సభ కరుదెంచిన తరువాత సభా ప్రారంభమున కాలస్యము జరుగలేదు. శారదాని కేతనపు బాలికల సుమధురమైన దైవప్రార్థనతోడను, భరతమాతృస్త వముతోడను, రాట్న గానముతోడను, సభ ప్రారంభమయ్యెను. తదుపరి అధ్యక్షురాలి యెన్ని కతంతునడపి శ్రీమతి ముత్తులక్ష్మి రెడ్డిగారిని యగ్రాసన మెక్కించిరి. తరువాత నొక విదుషీ మణి అచ్చొత్తిన స్వాగతపద్యములను మనోహరముగ జది వెను. అప్పుడే కళావంతులు, శ్రీ ముత్తులక్ష్మమ్మగారు తమ సంఘమునకు గావించిన యమూల్యోపకారమునకు కృతజ్ఞ తా సూచకముగా స్వాగతపత్రమును సమర్పించిరి. అనంతరము ఆహ్వాన సంఘాధ్యక్షురాలగు తుర్లపాటి రాజేశ్వరమ్మగారు విషయగర్భితమైన తమ మహోపన్యాసమును జదివిరి. తరువాత అధ్యక్షురాలగు డాక్టరు ముత్తులక్ష్మి రెడ్డిగారి యాంగ్లోపన్యాస మున కాంధ్రానువాదము వేఱక నారీమణిచే చదువబడెను. మఱియు వారిరువురి యుపన్యాసములును పుస్తకరూపమున ప్రచురితములై · సభలో పంచిపెట్టబడెను. మొత్తము నిూద రెండుపన్యాసములు స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయము లతోగూడి భావగర్భితములుగా నుండెను. తదుపరి తీర్మానము లారంభమయ్యెను. మొట్టమొదటిదే శారదాబిల్లు శాసనమైనందులకు మహిళాసభవారు తమ<noinclude></noinclude> cmvmxbcm3xlt9x2sbv4x1mcgppu5r7r పుట:Sarada Lekhalu Vol 1.pdf/160 104 59317 553651 186409 2026-04-18T03:30:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553651 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>134 శార ద లేఖ లు యామోదమును తెల్పెడి తీర్మానము. పూర్వాచార పరులకు హృదయశల్యమును, సంస్కర్తలకును, దేశహి తై కాభిలాషుల ఠును, స్త్రీజనాభ్యుదయ చింతనాపరులకునునానందకరమునునగు నా తీర్మానము నెగ్గిన వెనుక ఖద్దరు, హిందీ, స్త్రీపునర్వివాహ ములు, స్త్రీ వారసత్వములు, గౌరుగారి వయోనిర్ణయశాసనము, సంపూర్ణ స్వాతంత్య్రము, అస్పృశ్యత యనెడి పెక్కు విషయ ములనుగూర్చి తీర్మానములు చేయబడెను. అగ్రజాతులను కంపితగాత్రులను గావించెడి అస్పృశ్యతా విషయిక తీర్మానము స భ లో చర్చకువచ్చునప్పటికి సాయంత్ర మాఱుగంటలు దాటెను, “మాలవాండ్ల నేవిధముగా దరిజేర్చుకొందు మను వారి ఆలాపములును, ఇండ్లకు వెడలవలసినవారి సందడియు నేకమై సభలో కలకలము మెండయ్యెను. ఇదే సమయములో సభలో పాల్గొనుట కవకాశము చిక్కనివారి కసంతృప్తి మెండై యొకచోనలిగి కూర్చుండి వియ్యపురాలి సాధింపులు సాగించిరి. ఇట్టిస్థితిలో సభను సొంతముగా సాగించి ముగించుటకు సాధ్య ముగాక మఱునాడు సభను మూడుగంటలకు వాయిదా వేసి ముగించిరి.. a మఱునాడు కొంచెమాలస్యముగా నేను సభ కేగియుం డుటచే నేను వెళ్ళునప్పటికే సభ ప్రారంభ మైయుండెను. గత దినపు మహిళాసభ తరువాయియెట్లు సమాప్తము చేయబడెనో నాకు తెలియదు. నేడు తీర్మానములు లేక యెవరికి వారు తమ యభిమాన విషయములను గూర్చి ప్రసంగింప నగునని<noinclude></noinclude> ppd1mu7nyhqfalez7ozueckjvln017e పుట:Sarada Lekhalu Vol 1.pdf/161 104 59318 553652 186410 2026-04-18T03:30:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553652 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>కా శారద లేఖలు 135 వాక్రుచ్చిరి. స్త్రీవిద్య, కీ. శే. మాగంటి అన్నపూర్ణాదేవి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్త్రీల నాటకరంగ ప్రవేశ మాదిగా గల పలు విషయములనుగూర్చి పలువురు ప్రసంగించిరి. గత దీనము అస్పృశ్యతా తీర్మానమువలె ఆనాడు స్త్రీల నాటకరంగ ప్రవేశము వివాదకారణమయ్యెను. స్త్రీలలో సమాన స్వాతం త్ర్యమునకు హక్కులకును పోరాడెడి నాగరిక స్త్రీలుగూడ నాటకరంగప్రవేశమునకు ప్రతికూలత దెలిపిరి. ఒక్కగానొక్క విదుషీమణియే నాటకరంగ ప్రవేశము వాంఛనీయ మనెను. స్త్రీల వాక్యమువినుటకే దుస్సహ మనిపించెను. సభలో కలకల మారంభమయ్యెను. వారిని సమాధాన పెట్టుటకు కొంతసమ యము కావలసివచ్చెను. తరువాత నొకరిద్ద రుపన్యసించిన వెనుక అగ్రాసనాధిపురాలు అంత్యోపన్యాసము నొసగి సభ ముగింపు చేసెను. సభ జరిగిన రెండుదినములను అ అగ్రాసనాధి పురాలను ముత్తులక్ష్మీ రెడ్డిగారి సౌమ్యప్రవర్తనము, సహనము ప్రశంసనీయమై యుండెను. ఆంధ్ర స్త్రీల కామె క్రొ తయైనను చిరపరిచితురాలగు మిత్రురాలివలె నందఱతో నుల్లాసముగా మాట్లాడుచు సహసముతో వినుడని స్త్రీలను హెచ్చరించుచుం డెను. వచ్చియు రాని తెలుగు మాటలలో స్త్రీలతో నామె గావించిన సంభాషణలు హెచ్చరికలు తన దేశీయులగు స్త్రీల యెడ ఆమెకుగల యత్యంత గౌరవమును తేటపఱచినవి. సభ ముగిసిన వెనుక మేము ప్రదర్శనశాల కరిగితిమి. ప్రదర్శనము చాలచిన్నది. ఖద్దరులో పలురకముల రంగు వస్త్రములు, సన్న నూలు వస్త్రములు, జరీ, పట్టు, ఉన్ని వస్త్రములు, వానితో<noinclude></noinclude> f4wgljddunaojzr8291gr80ti1oa4pm పుట:Sarada Lekhalu Vol 1.pdf/162 104 59319 553653 186411 2026-04-18T03:30:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553653 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>136 శారద లేఖలు తయారుచేయబడిన చేతి రుమాళ్లు, శాలువలు, బిడ్డల చొక్కా యలు, పెక్కులందుండెను. గాంధీగారు వడకిననూలు, తదిత రులు వడకిన సన్న నూలు, వివిధరకముల రాట్నములు, ప్రదర్శిం పబడి యుండెను, శారదాని కేతనపు బాలికలయొక్కయు తదిత రచిత్రకారులయొక్కయు చిత్తరువులుగూడ నందు గలవు. ప్రదర్శనద్వారమున కెట్టయెదుట మహాత్మాగాంధీగారి సంపూర్ణ తైలవర్ణ చిత్రపటము ఆకర్షణీయముగ నుంచబడెను. ణ ఆప్రదర్శనశాలావరణములోనే ఖద్దరువ స్త్రములు, పుస్తక ములు, ఔషధములు, పేమువస్తువులు నాదిగాగలవి విక్రయించు సంగడులుంచబడి యుండెను. ఇంచుమించుగా వానినెల్ల తిల కించితిమి. ఖద్దరు వస్త్రములు బేరము చేసితిమి. వస్త్రములలో సీతానగరము సత్యాగ్రహాశ్రమము వారియంగడియందును, సి. వెంకటరంగము శ్రేష్ఠి వారి యంగడియందును వెలలు సరస ముగా నున్నటుల దోచెను. తునివారి విక్రయశాల యన్ని విక్రయశాలలకంటే పెద్దదై పలురకముల వస్త్రములకు నిల యమై యాకర్షణీయముగా నుండెను. వారి విక్రయశాలలో లేనిగుడ్డలేదు. విదేశవస్త్రధారులను గూడ మోహింపజే సెడి గుడ్డలందుగలవు. భీమవరమువారి అంగడి తుండుగుడ్డలకు ప్రశ స్తమనిపించుకొనెను. మేమందందు గెవికల గుడ్డలు, తుండ్లు, శాలువలు, కొంటిమి. ఒక మూల నొక స్త్రీ సన్నని నూలు వడుకుట కనువైన మేకులను తయారుచేయుట గాంచితిమి. మఱియొకచో పోరంకి శ్రీ రామరాజుగారు నూతనముగా స్థాపిం 2<noinclude></noinclude> hnh3rfhzlsveiqokwpjvxx12s4szq8q పుట:Sarada Lekhalu Vol 1.pdf/163 104 59320 553654 186412 2026-04-18T03:30:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553654 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 137 చిన పేముపరిశ్రమాలయపు అంగడి పూలపుటికలు, తముల పాకుల పళ్లెరములు, బిడ్డల ఉయ్యాలలు, పెట్టెలు మున్నగు వానితో నొప్పి జనుల నధికముగా నాకర్షింపుచుండెను. ఇన్నిటి మధ్య శారదాని కేతనమువారి చిన్నయంగడి పెద్దస్వాగతపట మును గట్టుకొని ని కేతనపు బాలికల రచనాకౌశలము కును, ఉన్నవదంపతుల కార్యదీక్షకును నిదర్శనమై తనరారుచు డెను. వీని నన్నిటిని చూచునప్పటికే ప్రౌదుర్రుం కెను. ఆసా యంత్రమే స్త్రీలక్లబ్బులో శ్రీ ముత్తులక్ష్మమ్మాళ్ గారికి సన్మానపత్రము సమర్పింపబడుచుండెననియు చాలమంది స్త్రీలక్కడ కరిగిరనియు -తెలిసెను. కాని వ్యవధి లేకుండుటచే మే మటకరుగ లేదు. మూడవనాడు అనగా 5-11-29 తేదీని రామమోహన గ్రంథాలయభవనములో స్త్రీల బహిరంగసభయని ప్రకటన పత్రికలు పంచి పెట్టబడెను. దాదాపు మూడుగంటల వేళ ఆ మందిరమున కరిగితిమి. పుర స్త్రీలు కొందరప్పటికే యట కరుదెంచి కూర్చుండియుండి.. కాని ఆసభకు నిర్వాహకురాం డ్రైవరో యేర్పాటుచేసిన వారెవరో కనుపింపలేదు. గత రెండు దినముల సభలకు కర్తృత్వము వహించిన వారేన రాసభకు హాజరు కాలేదు. ఇదియేమి ఆశ్చర్యమని యోచించుచుండగా ఇదివారికి సంబంధించినది కాదనియు, పట్టణ కాంగ్రెసు సంఘము వారి యేర్పాటనియు కొందఱు చెప్పిరి. ఓహో! Aఅనుకొని ఎవరైన నాయకురాండ్రరు దెంచెదరేమో మఱికొంచెము సేపు చూచి పోవుదముగాక యని మేముగూడ కూర్చుంటిమి.<noinclude></noinclude> ffxzzkugyrerfo5dobf9c58svm2dian పుట:Sarada Lekhalu Vol 1.pdf/164 104 59321 553655 186413 2026-04-18T03:31:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553655 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>138 శారద లేఖ లు పిలుపు తలపులు లేనియాసభామందిరములో కాపరి లేని గొట్టెల వలె స్త్రీలు నలువైపుల తిరుగుచుండిరి. కొంతసేపటికి ఉన్న వ లక్ష్మీబాయమ్మ గారరుదెంచిరి. తరువాత బత్తుల కామా క్షమ్మ, వేదాంతము కమలా దేవి, గుమ్మిడదల దుర్గాబాయమ్మ, యామినీపూర్ణ తిలకమ్మ గార్ల రుదెంచిరి. ణ పేరంటమునకు బోయినచోట యింటి యజమానురాలు లేకపోయినచో తానే పసుపుకుంకుమ లుంచుకొని తాంబూలము తెచ్చుకొనిన చందమున లక్ష్మీబాయమ్మగారు పెద్దఱికము వహించి యెవరో ఒక బొమ్మను అగ్రాసనాధిపురాలుగా నిన్ను కొని సభను ప్రారంభించిరి. అధ్యక్షురాలు 'స్త్రీలు స్వదేశీవస్తువులు' అను విషయమును గూర్చి చెప్పెను. తరువాత లక్ష్మీబాయమ్మ గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గూర్చి మాట్లాడుచు శారదా చట్టమును గూర్చి యించుక కదలించి విడిచెను. తదు పరి రాష్ట్ర భాషను గూర్చి ప్రసంగించిన గుమ్మిడిదల దుర్గాబా యమ్మగారును, కాంగ్రెసు విషయమై మాట్లాడిన కమలా దేవి గారును, స్వాతంత్ర్యము విషయమై యుపశ్యసించిన యామినీ పూర్ణతిలకమ్మగారును, మతవిషయమై యుపన్యాస మొసంగిన బత్తుల కామాక్షమ్మగారును శారదా చట్టమును విడువక తమ ప్రసంగములలో యామోదమును వెల్లడించిరి. ఉపన్యాసకర్తు) లొకరి వెంట నొకరు శారదా చట్టమును గూర్చి ప్రస్తావించుటచే ప్రబలమగు నీసంస్కరణమునకు మిన్ను విఱిగి మీద బడ్డటులై ము ను పే కలవరచిత్తులై యున్న పూర్వాచార పరాయణలగు వృద్ధ స్త్రీలు సహనము గోల్పోయిరి. సభలో గల గల మాట<noinclude></noinclude> qitk4h3armj6d5zirc0tpd1zizuvtyf పుట:Sarada Lekhalu Vol 1.pdf/165 104 59322 553656 186414 2026-04-18T03:31:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553656 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>వినిపించుకొనరు. శారద లేఖ లు 139 లాడ దొడంగిరి. అందఱకమారుగ నేల మాట్లాడెదరు మీరు గూడ శారదాశాసనముపై మీ అభిప్రాయము తెలుపుడనిన తాము అఱచుటమానరు! ఒక రొ ఆనాడు మన స్త్రీల అశిక్షితవ్యవహారము బాగుగా విశద మయ్యెను. వైద్యుని ఔషధమున కొప్పుకొనిన తరువాత ఆతఁ డొసగిన చేదుమందుగాని వెగటుమందుగాని ఘాటు మందుగాని విసుగుకొనక వర్ణింపక యెట్లు పుచ్చుకొందుమో అటులనే సభల కేగెడు వారుగూడ హితాహితములగు విషయ ములను వినుటకు 'తగుసహనమును ఓపికను కలిగియుండుటవిధి. పలువిషయములను చర్చించెడు సభల కేగి మా చెవి కింపైన మాటలనే చెప్పుడు లేకున్న నల్లరిచేయుదుమనుట యసభ్య లక్షణము, కాని పురుషుల సభలలోనే యిట్టి సభానీతి భగ్న మగుచుండుట మనము నిత్యము వినుచున్న మాటయే. ఇంక ప్రపంచజ్ఞానములేని మనసంగతి చెప్పవలసిన దేమి? శారదా చట్టమునుగూర్చి యూరక యుబుసుపోక వాదోపవాదములు చేసికొనుటయేగాని దాన ప్రయోజనమేమి? అది రాజశాస నము. అనుకూలురకును ప్రతికూలురకును తప్పదు. ఇది యుపన్యాసకురాండ్రు తెచ్చిపెట్టినదికాదు. వృద్ధాంగనలు . దులుపుకొనినపోదు. కాని సభాప్రేక్షకురాం ద్రావిషయమై యోచింపరైరి. అది ఆయుపన్యాసకురాండ్రే తెచ్చినటుల భ్రమపడి కంగారుపడిరి. ఇచ్చవచ్చినటుల సభలో కేకలు పెట్టిరి. అంతతోఁ బోక వీధి పొడుగునను నోటికి తాళముతీసి బారలు సాచిరి.<noinclude></noinclude> 0rc3erb4xf67o1rcya4bop9hh90ridw పుట:Sarada Lekhalu Vol 1.pdf/166 104 59323 553657 186415 2026-04-18T03:31:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553657 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>140 శారద లేఖ లు సోదరీ! నా కీకల్లోలము చూచుటకు చాలకష్ట మని సించెను. “మన స్త్రీలలో విద్య యెప్పుడు పెంపొందును? ప్రపంచజ్ఞాన మెప్పు డలవడును? సహన మెప్పు డొదువును? తమ దేశ సౌభాగ్యమునుగూర్చి జాతిసౌభాగ్యమునుగూర్చి ఎప్పుడు తెలిసికొందురు?" అను మహావిచారముతో మంది రమువీడి వెలుపలికి వచ్చుచుంటిని. ఇంతలో ద్వారముకడ నొకబాలును నిలువబడి మన 'గృహలక్ష్మి' పత్రికను చేతి కందించెను. ఆపత్రికను చూచినతోడనే "నే నింటింట ప్రవే శించుట చేతనే మీూ మౌఢ్యము తొలగగలదు" అని సంచిక మానముతో జబాబిచ్చుచున్న దాయనుకొంటిని. యా ఇంతియేగాదు. కల్పలతా! వీధిలో నేగోడపై చూచి నను గృహలక్ష్మీకరపత్రములే. తెనాలిస్టేషను చేరినది మొదలు మనగృహలక్ష్మీ పెక్కుమంది స్త్రీ పురుషుల హ స్తభూషణమై యలరారుటగన నా కెంతయో ముదంబు గొల్పెను. నిరంతర పత్రికాపఠనమే మనకు జ్ఞానప్రదాయిని కావలెను. సభలు నిర్ణీత సమయములు వేళతప్పక జరుపుకొనుటయు నహనము వీడక సభలోని యుపన్యాసములు నాలించుటయు మన స్త్రీలు నేర్చుకొనవలసిన ముఖ్యాంశములుగా నాకాసభలు గనుటవలన తోచెను. భావపురి డిసెంబరు 1929 మఱియు మిత్రురాలు, శారద.<noinclude></noinclude> 4r9lmx6ydkiwcn24zo52to46iszxd86 పుట:Sarada Lekhalu Vol 1.pdf/167 104 59324 553658 186416 2026-04-18T03:31:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553658 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ! సౌభాగ్యవతియగు కల్పలతకు: ధర్మవరము లక్ష్మీదేవమ్మగారికి జబాబీయవై తివేమని నీవు వ్రాసిన ఉత్తరమును చూచితిని, నే నామె కీదినమే జాబు వ్రాసితిని. ఆజబా బిందుతో పంపుచున్నాను. కనుము. సోదరీ! స్త్రీల నాటకరంగని షేధమును గూర్చి నేను వ్రాసిన లేఖకు నీవు వ్రాసిన ప్రత్యుత్తరము రెండు మూడు మారులు జ్ఞాగ్రత్తగా జదివితిని. అందలి తత్వమును గ్రహిం చుటకు వివేక సాధనమూ, అలిప్తబుద్ధియు, నవసరముని నీవు వ్రాసితివిగాని యీ రెండిటికంటె ముఖ్యావసరముగా గన్పడి నది విసుగెరుగని యోపిక. పై శీర్షిక చూచి నా కేగదా యీ ప్రత్యుత్తరమని చదివితినిగాని దాదాపు నాల్గుపుటలు చదివిన గాని నాటకరంగప్రస్తావన రాకపోవుటచే యిది నాకుగాదేమో నని పలుమారులు తలంచిన సమయములు గూడ కలవు. కాని కడవఱకు జదువ నాకేనని నిశ్చయమైనది. దయచేసి నీ వా శీర్షికయందు నా పేరు తగిలించకపోయినచో విషయముకంటె యుపోద్ఘాతమే పెద్దదిగానున్న యావ్యాసమును చదువకనే విడిచియుందును. చదివినతరువాత గూడ జబాబీయదగిన విశే షాంశము లేమియు నందు గానరాకపోయినను, యావద్భార తీయులచేతను, నా దర్శకుడగు మానవోత్తముఁడుగను,<noinclude></noinclude> e0cb8expf9knineyh1pzbr0nkd8yybn పుట:Sarada Lekhalu Vol 1.pdf/168 104 59325 553659 186417 2026-04-18T03:32:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553659 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>142 శారద లేఖలు పూజ్యునీయుడగు ప్రభువుగను, సతతస్మరణీయుడగు దైవము గను సంభావింపబడుచున్న శ్రీరామచంద్రుని గుణశీలములు నిందింపబడుటచేతను, భారతగాథ దూష్యమనుటచేతను, మన దేశమునం దిప్పు డమలునందున్న వైవాహిక పద్ధతిచే మన స్త్రీలందఱు పరపురుష సంపర్కము చేయుచున్నవారే అనుట చేతను, నేను నీకు జ బాబిచ్చు నవసరముగల్గినది. సోదరీ! నేను నీవంటి తత్వజ్ఞానము గలదానను గాకపోయినను నా సామాన్య బుద్ధికిఁదోచిన చందమున జబాబొసంగిన నా సాహస మునకు క్షమించి చదువగో రెదను, ప్రపంచమునందలి ప్రతి మనుజుఁడును నేదియో మత మునకు 'జెందియుండుటయు, నా మతమునుగూర్చి తనకు తెలి సినను తెలియకపోయినను దానియం దభిమానగౌరవములు గలిగియుండుటయు లోకసాధారణము, అయితే మా మత గ్రంథమైన భగవద్గీతయందు మా కధిక గౌరవమనిన యన్య మత గ్రంథములై న కొరాను, బైబిలులను నీరసించుటగాదు. ప్రతిమతమును సత్యధర్మాశ్రయమైయేయున్నది. నిజమైన హిందువులకు పరమతసహనము ఉ త్తమలక్షణము. అట్టి వారికి ప్రతీమతమును పూజ్యమేయగును. మతమన్ననేమి? స్వేచ్ఛాసహజమైన మానవుల వర్తనము ను ఒక నీతికి ఒకధర్మమునకు ఒక సత్యమునకు ఒక సాంప్రదాయమునకు బద్ద పఱచునదే మతము. విధినియమములు లేని మత మెందును లేదు. ఏమతము నవలంబించినను నామతనియమములు మాన<noinclude></noinclude> svch98xgahfkgcmlibfekzoybpyi7s2 పుట:Sarada Lekhalu Vol 1.pdf/169 104 59326 553660 186418 2026-04-18T03:32:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553660 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 148 99 వుని స్వేచ్ఛ నరికట్టకమానవు. ప్రతిమనుష్యుడును నేదేని మతమునకు 'జెందియుండుట విధినిషేధములు లేని తన వృత్తిని యొక కట్టుబాటునకు బద్ధపఱచుకొనుటకే. “యోగ్యమూ, సాధ్యమూ, ఆవశ్యకమూ, హితకరమూ అయినటువంటి నూతనరీతిని నడచుట కేమతముగాని మార్గమునివ్వదు.” తాత్కాలికానందమునుగూర్చెడి ప్రతివిషయమును మనుష్యు లకు హితకరముగనే యుండవచ్చును. కాని జీవితముయొక్క యంగాంగమందునూ హితకరమునకు ద్రోవయొసంగుట కే మతముగాని యంగీకరింపదు. అయినను జ్ఞానము జగన్మాన్యమగుట వాస్తవమే. నదియు నీతిసత్యములకు నిబద్ధమైనప్పుడే జగన్మాన్యత బడ యును. మనుజుని జీవితవికాసమునకు దోడ్పడి యుచ్ఛస్థితికి గొనిపోవునది మాత్రమే నిష్కళంకజ్ఞానము. కాని మను ష్యుని విపరీత స్వేచ్ఛజ్ఞానముయొక్క నిదర్శనము కాజాలదు. జ్ఞానులు తత్వజ్ఞులునై నవారు శ్రీరాముని జీవితమును దోషకలితమనుట కిదియే మొదలు. మన హైందవపురాణేతి హాసములలో ను తమము, నాదర్శమునునుగు నితి స మేదై నగలదనినచో నది శ్రీరాముని చరిత్రమే యని చెప్పక తప్పదు. (రాముఁడు దుష్టుడు. ఆయన జీవితములో మోసము, కౌర్యము కానబడునేకాని వి శేష సద్గుణము కనుపించుట లేదని, నీవు వ్రాసితివి. రాముడు ధర్మజీవి. సత్యము, ధర్మము, నీతి<noinclude></noinclude> n0so3gs0ofje9boiebsss30hrt2pwve పుట:Sarada Lekhalu Vol 1.pdf/170 104 59327 553661 186419 2026-04-18T03:32:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553661 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>144 ఖ లు త్యాగము ఈ నాల్గుసూత్రములయొక్క సారమే రాముడు, రాముఁడు సీతను పరిత్యజించుట స్థూలదృష్టితో గనిన నింద్య ముగనే గోచరించును. కాని రాముని జీవితవి శేషముల నా మూలాగ్రముగా గమనించినవారి కందు క్రౌర్యమేమియు లేదు. ఆతఁడు తన జీవితమంతటను నిట్టిత్యాగము లెన్ని యో గావిం చెను. పట్టాభిషేకము వనవాసముగా మారినపుడును, భర తుఁడేవచ్చి పాదాక్రాంతుఁడై రాజ్యమును స్వీకరింపుమని కోరినప్పుడును, రాముడు చూపిన త్యాగము నిరుపమానమై నది. తండ్రిని సత్యవాక్యనిరతునిగా జేయుటయు, తాను పితృవాక్య పరిపాలనాధర్మము సకలంకముగా నెఱపుకొనుటయు యాతని త్యాగమునకు కారణములు. క్రౌర్యచిత్తుఁడు, మోసగాఁడునై నచో నట్టిత్యాగము గావించి యుండునా? అప్పటికి రాముని పలుకుబడి యెట్లున్నది? రాజు, ప్రజలు, మంత్రులు, బంధులు, మిత్రులు, అందఱు ఆయన పట్టు, రాముడే క్రూరుడైనచో ఆనా డెట్టి బీభత్సము జరిగి యుండవలెను. ఔరంగజేబువలె తండ్రిని చెఱలోనిడి తమ్ముల వధించి గద్దెయెక్కెడివాఁడు కాఁడా? కాని సాధులోకగణ్యుఁ డగు శ్రీరామచంద్రు డెట్టి నిగ్రహము చూపెను! పరమాశ్చ ర్యముగదా! ఇఁక సీతాపరిత్యాగ విషయమున విచారింతము. ఆనాటి రాముఁడు యద్యదాచరితి శ్రేష్ఠః తత్తదేవేతరోజునః సయత్ప్రమాణంకురుతే లోకస్తదనువర్తతే. రాముఁడే<noinclude></noinclude> bfe3xxjclsh8m9x1yrjza6dtnm6xk9h పుట:Sarada Lekhalu Vol 1.pdf/171 104 59328 553662 186420 2026-04-18T03:32:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553662 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>a శారద లేఖలు 145 అనగా శ్రేష్ఠుడు దేనినాచరించునో దానినే ప్రమాణ ముగా గొని లోకము వారి ననుకరించునని దాని తాత్ప ర్యము. కాన శ్రేష్ఠుఁడై నవాడు, లోకమున కాదర్శపురుషుఁ డై నవాడు లోపరహితుడుగా నుండవలెను. కాన స్వార్థమును చంపుకొని లోకహితము గమనింపవలెనని రాముని ఆదర్శము. ప్రజల కోర్కెలదీర్చుట, ప్రజల యభిప్రాయము ప్రకారము నడుచుకొనుట, ప్రజలను కన్న బిడ్డలవలె బ్రోచుట యివి తన పరిపాలనాధర్మములుగా బెట్టుకొనినాఁడు రాముఁడు. ఆ ధర్మ మును నిలుపుకొనుటకే ప్రజల యిచ్చాను సారముగా సీతను పరిత్యజించెను. ఈవిషయమున నాతడు పరతంత్రుఁడు, ప్రజా భీష్టానువర్తి. కాన నీసందర్భమున మనము గుర్తింపవలసి నది సూక్ష్మతరమైన యాతని ధర్మలక్ష్యముగాని బాహ్యక్రియ గాదు. అంతమాత్రముచే రాముఁడు క్రౌర్యవృత్తిగలవా డనుట పాడిగాదు. రామునకు సీతయం దపారమైన ప్రేమ గలదు. గౌరవముగలదు. విశ్వాసముగలదు. ఇందులకు నిదర్శన మాత డేకపత్నీ వ్రతుఁడై యుండి యశ్వమేధాదియాగ సమయంబులలో గూడ స్వర్ణసీతతో యజ్ఞతంతును నడుపు కొనుటవలననే. తెల్లమగుచున్నది. రాముఁడు గావించిన యిట్టి కృత్యమునకు సీత కాతనిపై యభియోగము నడుపగల హక్కు గలదనియంటివి. నిజమే కావచ్చును. ఇక్కాలపు సీత యనగా మీ నాటకపు సీతయైనచో నట్టివనిని తప్పక చేసె డిదే! కాని కృతయుగపు సీత యట్టిదికాదు. పెనిమిటి ధర్మ 10<noinclude></noinclude> ap6g0hagj1ug20rm0m7pkq51dfv4ni4 పుట:Sarada Lekhalu Vol 1.pdf/172 104 59329 553663 186421 2026-04-18T03:33:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553663 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>146 శారద లేఖలు తత్పరత యామెకును దెలియును. సత్యముకొఱకు, ధర్మము కొఱకు, ప్రజాహితము కొఱకు నా సర్వస్వము నర్పించెదనని యాతఁ డెన్ని మారులో పలికియుండెను కాన అతని ధర్మా చరణము నెఱిగియుండిన ధార్మికురాలగు సీత పెనిమిటి పై ఏమని వ్యాజ్యము నడపును? కావుననే యామె పెనిమిటిని పల్లెత్తి యొక్క మా టనలేదు. నిరపరాధయయ్యు, పామర త్తి జనుల సంతుష్టికొఱకును, పెనిమిటి ధర్మమును నిలుపుటకొఱ కును దుర్భరమైన యాకష్టములను సహనముతో భరించెను. రాముడు సీతనే గాదు, ఆబాల్యమునుండియు దన్న న వరతము సేవించిన లక్ష్మణునిగూడ నట్టులే త్యజించెను. ఆ నాడుగాదు, ఈనాడు మహాత్మాగాంధి తన జీవిత చరిత్రలో నేమివ్రా సెనో కనుము. "ఈ శోధనమున నేను నా ప్రియతమవస్తువులగూడ విడనాడగలను. మఱియు నే నీ శోధనయజ్ఞమున నా శరీర మునుగూడ హోమముచేయ సంసిద్ధుఁడను.” సోదరీ! మహాత్ముల ధర్మలక్ష్యమట్టిది. అందుకు వారిని దుర్మార్గులని నిందించుట తగదు. ఇక మహాభారత మునుగూర్చి, ప్రద్వేషిణి 'పెనిమిటియగు దీర్ఘతముఁడు పుట్టం ధుఁడు, వృద్ధు. అట్టివానిని నేను భరింపజాలననియు, నెక్కడ కైన పొమ్మనియు ప్రద్వేషిణి చెప్పినది. ప్రద్వేషిణి చిన్నది గాదు. గౌతమాదులైన పుత్రులను బడసిన యిల్లాలు. అట్టిది అంధత్వముచేతను, వార్ధక్యముచేతను ససమర్థుడై యున్న<noinclude></noinclude> on6mm8bk7ib0k3t1sq7czn1rtj6pn0v పుట:Sarada Lekhalu Vol 1.pdf/173 104 59330 553664 186422 2026-04-18T03:33:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553664 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 147 అందులకు భర్తను లేచిపొమ్మనెను. నిస్సహాయుడగు నా చీ కేమి చేయును? పాపము! కోపముపట్టలేక శపించెను. కోపించి ప్రద్వేషిణి యాతనిని కట్టెలతో కట్టగట్టించి కొమా రులచే గంగ లో త్రోయించినది. ఇం దధికాపరాధ మెవరిది? దీర్ఘతమునిదా? ప్రద్వేషిణిదా? సోదరీ! ఇట్టి నారీరత్న మును సమర్థింపబూనుట నీ వాదమునకు బలము కాజాలదు. భారతములోని యీ చిన్న యుపకథ భారతమంతయు దూష్య మని దూషించుటకు జాలినంత బలవత్ప్రమాణమును కాదు. మహా ద్రౌపదిని పందెమిడుట యక్రమమే. కాని యందును ధర్మసూక్ష్మత లేకపోలేదు. అందు కొంత యొప్పిదమే లేకున్న భీమార్జును లప్పుడే తిరుగబడియుందురు. ఇంతకును వారి యపూర్వత్యాగము, కష్టసహిష్ణుత, ధర్మబద్ధత, వినీతవర్త నమే లేకున్న వారు మనకు స్మరణీయులే కాకపోవుదురుగదా! అయినను గుణదోష విచారణ లేక అందలి కథయంతయు సత్య మనియు అనుకరణీయమనియు నేను చెప్పలేదు. చెప్పను. ప్రస్తుత సాంఘిక జీవనమున దూష్యములని నిందింపబడెడి యధర్మము లెన్ని యో అందు ధర్మములుగా నిరూపింపబడి యున్నవి. అవియెల్ల మన మాచరింపడగునని వాదిం చెడి వెఱి నాకు లేదు. మహాభారతమున నుత్తమపాత్ర లెన్ని యో గలవు. వారి చరిత్రములు మనము పఠించి మన నిత్యజీవిత మునకు సాధనములుగాగొని ధర్మమును సత్యమును నీతిని వికాసపఱచుకొనుటలో దోషమేమి? అభిమన్యునివంటి వీర<noinclude></noinclude> 2c01zr7i6c8t2rthhise8xuuop11fxv పుట:Sarada Lekhalu Vol 1.pdf/174 104 59331 553665 186423 2026-04-18T03:33:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553665 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>148 శారద లేఖలు కుమారుని చరిత, కర్ణునివంటి దానళూరుని గాథ, గాంధారి వంటి మహాసాధ్వి చరిత్రము, భీష్మునివంటి సత్యవ్రతుని వృత్తాంతము, ద్రౌపదివంటి స్త్రీరత్న ముయొక్క. ధర్మపరిజ్ఞా నము, బుద్ధికౌశలము, గృహనిర్వాహకత్వచాతుర్యము దెల్పెడి వృత్తములు మన కాదర్శపాత్రములు కా - కేలపోవును? మఱియు మన కాదర్శపాత్రములగు సావిత్రి వంటి మహాసాధ్వీమణుల చరి త్రము లెన్ని యో యందుపకథలుగా చేరియున్నవి. సోదరీ! భారతభాగవత రామాయణాది పురాణేతి హాసములు నింద్యము లని నిషేధించినచో మీ నాటక కళాపోషణకై న కథలేవి? బహు సాంఘికములు, చారిత్రకములునని మీ యుద్దేశమేమో! ఆ విధముగా చూచినను రామదాసు నాటకమాడినచో నాతని యుపాస్యదై వము రాముడు. మీరాబాయియాడినచో నామె దేవుఁడు కృష్ణుడు. మరల అక్కడ గూడ పురాణపురుషులే ప్రత్యక్షము. ఎంత నింద్యములని దూషించినను ఆ పురాణేతి హాసములు విడనాడినచో మనకాడుటకు, పాడుటకు, చెప్పు కొనుటకు వేఱు తెన్నే లేదు. తొలుత యెంత తీవ్రముగ నిర సించినను పురాణగ్రంథముల సహాయమును, జ్ఞానముచే తగి నంతమాత్రము అవశ్యముగ తీసుకొనుటకు అభ్యంతరము లేదని, నీవును ఒప్పుకొనక తప్పినదికాదు. ఇంక సిదియే తగు నని చెప్పిన నా పై నిశిత విమర్శన లెందుకు? శివాజీవంటి మహాళూడని తయారుజేయుటకు జిజీ బాయి పురాణగ్రంథములనే ఆశ్రయించినమాట వాస్తవము.<noinclude></noinclude> nqiz3x99vz0zo4l251uuyrnbbx60m6c పుట:Sarada Lekhalu Vol 1.pdf/175 104 59332 553666 186424 2026-04-18T03:34:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553666 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ద లే ఖ లు 149 కాని ఆధునిక శివా ఆమాట శివాజీ చరిత్రమునందే గలదు. జీల యుత్పత్తికి నీవు చూపెడి నవరీతులేమో ఆధునిక స్త్రీల వలన నికయెఱుగవలసియున్నది. కళావంతులనియు, వేశ్యలనియు పిలువబడెడి యొక తెగ వారాంధ్రదేశమున గలరు. నృత్యగీతాభినయాదులు వారి కుల వృత్తి. అవివాహితలగు నా స్త్రీలు పురుషుల సన్నిధిని నృత్య గీతాదుల ప్రవర్తింప జేయుట చేత వారిలో నీతిభంగ దోష మేర్పడినది. నీపోటీవ్యాసమునందిదియు నీవంగీకరించితివి. దీని కాసంఘీయు లిప్పుడు పొందుచున్న విచార మింతయంతగాదు. నృత్యగీతాదులు మాని వైచి వివాహములు చేసికొని తొల్లిటి నై వ్యమును తొలగించుకొని సాటి స్త్రీలోకములో సమానత్వ మును బడయుటకై వారిప్పుడు మహాకృషి చేయుచున్నారు. తొల్లి నాట్యాభినయములలో పాల్గొనిన వారిస్థితి కన్నులార గాంచుచు మరల కుల స్త్రీల నీయగాధకూపమున బడద్రోయ నెంచుటయు, దానికి నీవంటి విదుషీమణులు చేయూతనిచ్చు టయు శ్రేయస్కరముగాదు. శ్రీరవీంద్రనాధటాగోరుగారును, హరీంద్రనాధచటోపా ధ్యాయులును తమ స్త్రీలను రంగభూమికి తెచ్చిరని వ్రాసితివి. అందుల కా ప్రాంతీయులెంతకుందుచున్నదియు ఈమధ్య చెన్న పురిలో జరిగిన సనాతనధర్మ సభ కేతెంచిన యొక బెంగాలీ బాబు స్త్రీలను రంగభూమికి తెచ్చి పాడుచేయుచున్నారని చెప్పి విచా రించెను. కంటివా? కాన ఈ యుద్యమమున కారాష్ట్రీయు<noinclude></noinclude> osq6828xmdd5h9ouq874iyn852wo9d0 పుట:Sarada Lekhalu Vol 1.pdf/176 104 59333 553667 186425 2026-04-18T03:34:15Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553667 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>150 శారద లేఖలు లై న యెక్కువ ఆమోదమును తెలుపుట లేదు. హిందూ ప్రేమ సంఘమువారాడిన నాటకమును చూచి మహాత్ముడు మోదించె నని వ్రాసితివి? సరియే. కాని ఇన్ని పాశ్చాత్యసాంప్రదాయ ములతో ఇన్ని అంగరంగ వైభవములతో స్త్రీపురుషులు రంగ భూమిని అభినయించుటను గూర్చి వారి ప్రత్యేకాభిప్రాయము నడిగి తెలిసికొంటిరా? గట్టిగా ఆయన అభిప్రాయము కోరినచో మహాత్ముడెప్పుడును అనుకూలాభిప్రాయమియ్యడనియే నా యభిప్రాయము) - అయినను మహాత్ము డంగీకరించినను యెల్ల రంగీకరింపవలెనని, సిద్ధాంతమా! ' నాటకమనిన కేవలము శృంగారమనియే నా భావన కాదు. . అందు నవరసము లొలికింపబడునని నేనెఱుఁగుదును. ఏరసమైనను నేవిలాసమైనను నాటకమనిన కపట సంసారము వంటిదనియు, అందొకచో శయ్యాగృహము, ఒకచో కొలువు కూటము, ఒకచో ఉద్యానవనము, ఒకచో యుద్ధము, ఒకచో శ్మశానము రంగస్థలములుగా నుండుననియు నాకు దెలియును. ఇట్టి భిన్న సమావేశముల కాస్పదమగు రంగస్థలమునందు స్త్రీ పురుషుల కలయిక కులాంగనలకు సమంజసమును గౌరవాస్పద మును గాదు. ఈసందర్భమున సోదరీ, నీవు గావించిన హిం దూ వెవాహిక ప్రస్తావన మిక్కిలి యసమంజసముగా నున్నది. ఎప్పుడు బాలిక కొక పురుషునితో వివాహము చేయబడునో అతడే తనవాడనియు తదన్యులు పరులనియు, విశేషించి సోదర తుల్యులనియు భావించి యాతని యందే లగ్న చి తలగుట<noinclude></noinclude> owe0vt3wndlmlvjlo2qrtdqn9x1b0kw పుట:Sarada Lekhalu Vol 1.pdf/177 104 59334 553668 186426 2026-04-18T03:37:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553668 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 151 మన హిందూకుటుంబములయందు సాంప్రదాయముగానున్న ది. పెనిమిటి యెంత దుర్మార్గుడై నను నేతని దానినే యనుకొనును గాని ఆతడయోగ్యుడని పర పురుష వాంఛ కలిగియుండు టను నది దుర్జాతి లక్షణము. ఉత్తమురాలగు నేహైందవకుటుంబి నియు నట్టి తలంపుకలిగియుండదు. మన హిందూ కుటుంబము లలో అందుకు బ్రాహ్మణకుటుంబములలో పతినివరించి "పెండ్లా డెడి పద్ధతియింతవఱకు లేదుగదా. తలిదండ్రులు పరిణయము చేసిన వరునియందే యనురక్తులగుట వధువుల ధర్మముగా నున్నది. శారదాచట్టమువలన మునుముందీ వై వాహిక పద్దతి మార్పునొందునేమోకాని యిప్పటిపద్ధతి స్వయంవరము కాదు. అట్టిచో అట్టి వివాహము లన్నియు సక్రమము లనియు నట్టి వారు పరపురుష సంపర్కము చేసినవారనియు నిర్ధారించుట సాహసము. తలిదండ్రు లెవనికొసంగిన వానినే పరదై వముగా నెంచి ప్రేమించి గౌరవించెడి హిందూ స్త్రీలయెడ చిత్తమొకనికి శరీర మొకనికి యొసగుచున్నారని నీవు వ్రాసిన వ్రాత మిక్కిలి యనుచితముగా నున్నది. ఇట్టి యూహ హైంద వకుటుం బినుల పని విషయము. అటులు భావించినచో మన బ్రాహ్మణ స్త్రీలలో చరించి వివాహమాడిన వారెవరు? అందఱము మన జననీజనకులచే నొకరికి దానము చేయ బడిన వారమే. కాన నీమతమే నిజమగుచో మనము, మన తల్లులు, సోదరీమణులు, పుత్రికలు, వేయేల మన భారత మహిళ లెల్లరు చెడ్డవారే యనవలసివచ్చును, సోదరీ! మన వివాహ సంస్కారమునందు లోపములున్నచో సంస్కరింపు<noinclude></noinclude> p4m52foulx9n3i88u0x190ua21v5634 పుట:Sarada Lekhalu Vol 1.pdf/178 104 59335 553669 186427 2026-04-18T03:38:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553669 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>152 నగనగా శారద లేఖలు నీనాటకరంగ ప్రవేశోద్యమసమర్థనముకొఱకు స్త్రీలనెల్లర కట్టగట్టి యిట్టి హేయమగు నిందకు గుఱిసేయుట కడుంగడు సాహసమే గాక యక్రమమనియు బక్క సాహ సించినందుకు క్షమింపకో రెదను. నాటకరంగమున స్త్రీలు చేరుటచే చెడిపోవుదురని నందు ఇప్పుడు బాగుగా నున్న వారెవ్వరు? వరించి పెండ్లాడని వాని యందు ప్రేమ యెట్లుకుదురును? కాన యిప్పుడు మన స్త్రీలు చేయునది యంతయు పరపురుష సహవాసమేయని వాదింప దగునా? పతిచే పలు బాములు పడుచున్నను అతనినే దేవునిగా భావించి బూజించుచున్న వారును, పతి విగతజీవుడు గా సర్వము వర్ణించి ' వీరవై రాగ్యము సలుపుచున్న వారును నైన మన భారత మహిళల హృదయమెఱుగక నీవు వ్రాసిన వాక్యములు వారి మానసము నెంత నొవ్వచేయునోగదా? జ్ఞానముచే మనస్సును పరిపక్వము చేసికొనిన వారికి పరపురుష సాన్నిధ్యభీతి లేదని వ్రాసితివి, మంచిది. నీవు సుశిక్షితలనుగా జేసిన కులీన స్త్రీ లట్టివారే గావచ్చును. కాని వారితో నభినయింపవచ్చిన పురుషులు గూడ నట్టివారు కావలెనుగదా. సరి. యత్నముమీద వారినిగూడ మంచి వారినే సంపాదించెద రనుకొందము. కాని చూడవచ్చిన వారుగూడ బ్రహ్మజ్ఞానులు కావలెనుగదా. లేకున్న వారిచే నైన హేళనలు తప్పవు గదా.. సోదరీ! ఏ వేష భాషలు లేక బడికి వెళ్ళి చదువుకొనివచ్చు కన్యలకే యిక్కాలమున మగ<noinclude></noinclude> j10vcs10yspzu5e5e0yk1a7aduov2u4 పుట:Sarada Lekhalu Vol 1.pdf/179 104 59336 553670 186428 2026-04-18T03:38:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553670 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 153 వారిచే మాటలు తప్పకున్నపుడు నాటకము లాడెడి కులీన స్త్రీ లెత్తెఱగున మాటలు పడకుందురో నాకు దోఁచలేదు. హిందీ ప్రేమసంఘమువారాడిన నాటకములకు ఇష్టము లేనివారు గూడ వచ్చిరని సంతసముతో దెల్పితివి. అవును ఇష్టము లేనివారే యధికముగా నచ్చెదరు. కాని ఆవచ్చుట ఆక్షేపిం చుటకేగాని ఆమోదించుటకు గాదుసుమా! సోదరీ! మన దేశ మున పురుషులింకను స్త్రీల వ్యక్తిత్వమును స్వాతంత్ర్యమును ఆమోదించుట కలవాటుపడలేదు. స్త్రీలయందుగల సీరసభా వము తొలగలేదు. వారి యాటపాటలను గౌరవముతో సమా నముతో చూచుట నేర్చుకొనలేదు. కాన వారి చి త్తవృత్తులు మార్పు నొందనిది స్త్రీలు రంగ భూములెక్కుట యుక్తము కాదు. కాన నీవును కళాభివృద్ధిచింత నటుంచి మన స్త్రీల పురో భివృద్ధినే చిత్తమునందధికమగా నెంచి స్త్రీల యశోహానికర ములగు నిట్టి యుద్యమములకు చేయూతనీయవలదని ప్రార్థన. ఇది నాయొక్కతె ప్రార్థన యేగాదు. మన స్త్రీలలో అధిక సంఖ్యాకు లిటులనే కోరుచున్నారు. ఇటీవల బెజవాడకు వెళ్లి నప్పుడు నేను చాలమంది విద్యావతులతో ఈవిషయమై మాట్లాడితిని. మహాసభలో ప్రస్తావించితిని. అత్యధిక సంఖ్యాకు లీయుద్యమమున కెట్టులు ప్రతికూలమున నుండిరో నీవుగూడ వచ్చినచో చక్కగా చూచియుందువు. ఒక గొప్ప స్త్రీవిద్యాసంస్థనడుపుచున్న యొక నారీమణి స్త్రీల నాటకరంగ ప్రవేశమునుగూర్చి ప్రసంగింపుచు ఇట్టు "రామదాసు వేషమును రాఘవాచార్యులుగారు లనెను.<noinclude></noinclude> 4zs17nkd2crfz7ic8e0wtdl9bv1l6a1 పుట:Sarada Lekhalu Vol 1.pdf/180 104 59337 553671 186429 2026-04-18T03:38:29Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553671 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>154 శారద లేఖ లు వేస్తే బాగుంటుంది. వారి వేషధారణమనిన జనులు అధిక సంఖ్యా కులు వస్తురు. డబ్బుబాగావచ్చును. కాన వారిని మావిద్యా సంస్థసహాయార్థం మొక్క ప్రదర్శనమును కోరితే బాగుండు నను కొంటిని. కాని వారి యిప్పటి స్త్రీల నాటకరంగ ప్రవేశయత్న మును జూచి సాయము చేయమంటే ఏఆడదాన్నైనా తనతో ఆడజాతికి పట్టుక రమ్మంటారేమో! అట్లా తీసుకురమ్మంటే ఎవ తెను తీసుకవచ్చేది? ఏ అమ్మనై నా నీవు వస్తావా? అని అడిగితే నీవే ఆడరాదా? అంటుందేమోనని భయం. మఱిన్నీ రాఘవా చార్యులుగారు రామదాసుపాత్రను ధరించినచో రామచంద్రా రెడ్డిగారు కబీరు పాత్రమును ధరించినగాని బాగుండదు. స్త్రీ లెక్కిన రంగభూమి నెక్కసని యీయన వ్రతము. స్త్రీలు స్త్రీపాత్రము ధరించినగాని నాటకమాడనని ఆయనపట్టు. సంగతి సందర్భము ములు చూచి వారిసహాయమును కోరుట మానుకున్నాను.” సోదరీ! స్త్రీల భీతి యిట్టులున్నది. మఱియు నొక మనవి. ప్రత్యుత్తరము దెల్లెడలను నేను జ్ఞానిని, తత్వజ్ఞు రాలను, నాబుద్ధి యసాధారణమైనది యను నాత్మస్తుతియు విూరు వివేకరహితులు, అజ్ఞానులు, దురభిమానులు, అల్ప బుద్ధు లనుపరనిందయు గోచరించుచున్నది. జ్ఞానులును విశే పించి తత్వజ్ఞులునునైన వారిట్టివి ముందుగా తుంచి వేసికొన దగినది యని తెలిసికొనగోరెదను. భావపురి || జనవరి 1930 మిత్రురాలు శారద.<noinclude></noinclude> ca2ns1lu6w2yjzm5k2z561o11ri0cms పుట:Sarada Lekhalu Vol 1.pdf/181 104 59338 553672 186430 2026-04-18T03:38:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553672 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ ! సౌభాగ్యవతియగు కల్పలతకు:- ఏమి పెండ్లిండ్లు ! ఏమి ఊరేగింపులు ! ఏమి కోలా హలము ! అన్ని వస్తువులకు ధరలు లేచిపోయినవి. గుడ్డల దుకాణములలో సరకు ఝాడా అయినది. మార్కెటులో కూరలు శూన్యము, మాసిన గుడ్డలతో మాగిపోతూన్నామని మొత్తుకొనుచున్నా చాకలివాండ్రు లగ్గసరి అని గుడ్డలుతుకుట మానుకొని పల్లకీమోతలతో పరువులెత్తుచున్నారు. ఇక భజం త్రీల గడబిడ - సరేసరి. చంకనుండెడి పొదులు వం కెనువేసి తాళ ములతో మునిగి తేలుచున్నారు. వంటలవారి, పురోహిత బ్రాహ్మణులవారి ఆర్జన, అడావిడి చెప్పనక్కరలేదు. కానిమ్ము ఎన్నాళ్లీ రొద. దీనితర్వాత వీరందఱికి సుఖసు ప్తియే గదా! మేళతాళము లింకా కొంతకాలము జీవించియున్నను పల్లకీలకు మాత్రము పూర్తిగా సెలవే. ఇంక పెండ్లిండ్లకు వెళ్లివచ్చెడి పేరంటాండ్రకు బొత్తిగా తీరుబడిలేదు. ఇల్లుమఱచిపోయినా రంటే సందేహములేదు. 'పెండ్లి, జోడు పెండ్లిండ్లు, పెండ్లిపై పెండ్లి, పెండ్లిలో పెండ్లి, కార్తిక మార్గశిర మాసములలో రైలువారికి రాబడి ముక్కాలు మువ్వీసము ఈ పెండ్లి వారి నుండియే! మదరాసు దక్షిణ మహరటారైల్వే కంపెనీవారు క్రిష్టమసుదినములలో కన్న యీ లగ్గసరిలో ఈ పెండ్లి ప్రయా ణికులకు తక్కువ చార్జీలు యేర్పాటుచేసిన ప్రజలకు చాల ఉప<noinclude></noinclude> acmgezrlrqzq64lcl07drxzesdgx5xd పుట:Sarada Lekhalu Vol 1.pdf/182 104 59339 553673 186431 2026-04-18T03:38:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553673 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>156 శారద లేఖలు కారముచేసిరని కీర్తింపబడెడి వారే; కాని వారాపుణ్యమునకు పాలుపడ లేదు. అయితే పెండ్లిండ్ల ప్రళయములో నాకు తగిలిన పేరంట . మొక పెండ్లి దేకాని యీ పెండ్లిండ్ల సందడివలన నేను పొందినంత శ్రమ, నిద్రనష్టము మఱియొకరు పొందియుండరు. ఏమందురా? గొప్పరాజవీధిలో మాయిల్లు; మఱియు రాజుబాట నానుకొనియే మాయింట్ గోడ. చలికి వెఱచి, చూచుటకు విసిగి ఇంటిలో దట్టమైన దుప్పటి ముసుగు పెట్టుకొని పడుకొని నను ఆ యెడ తెగని యూ రేగింపులు మంగళ తూర్యరవములు చెవులలో దూరకుండ నేమి చేయగలను? కాన పెండ్లిండ్లు విరి విగా జరిగిన మార్గశీర్ష మాసమంతయు సుఖదమైన సు నెఱుగను. క్రిందటి వారములో ఒకనాటిరాత్రి ఓపిక పట్టుకొని నచ్చిన యూరేగింపు నెల్ల చూడవలెనని సంకల్పించుకొంటిని. నా పంతము చెల్లలేదు. అఱగంటలో అయిదూ రేగింపులు వచ్చెను. ఒక ఊరేగింపు చూచి లోనికి వచ్చి మంచముపై మేనువాల్చితినో లేదో మరల నింకొక పెండ్లివారి యూరేగింపు లోని పెద్దబూరగల బూరటింపు చెవులు చిల్లులు పడజేసెడిది. మరల దానిని చూచివచ్చునప్పటికి కింకొకదాని బం, భం, బూ, బూ, అను ధ్వనులు వినవచ్చెడివి. ఎంత చూడగల వేడు కలైనను ఒకటి రెండయిన ముచ్చటగాని నదియే రొదయైద విసుగే కాకుండ అసహ్యముగూడ గలుగుట ఆశ్చర్యమా! ఇఁక చూడజాలనని పంతము నిడిచి పడుకొం<noinclude></noinclude> bmbvij5elt2cv7qp4fo2z3lm46dchgx పుట:Sarada Lekhalu Vol 1.pdf/183 104 59340 553674 186432 2026-04-18T03:39:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553674 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ద లేఖ లు 157 టిని. కాని విరామ మెఱుగని మేళతాళములవలన నిద్రకుమాత్ర మవకాశము లేకపోయినది. ఆ ఒక్కనాడేగాదు, మార్గశీర్ష మంతయు నిట్టి జాగారముల తోడనే గడచినది. అమావాస్య వచ్చినది. “నే డమావాస్య. రాబోవునది శూన్యమాసము. ఇక మేళతాళముల గొడవ యుండదు; ఈనాడైన సుఖముగా నిద్రింత”మని పడుకొంటిని; కాని ఆ రాత్రి కూడా నాగా లేదు. ఒక వూరేగింపురానే వచ్చినది. ఆ పిల్ల మూడేండ్లు నిండియు నిండని పసికూన. కట్టుకొనిన క్రొత్తపరికిణి యెత్తియెత్తి దులు పుకొనుచు, తొడుగుకొనిన పట్టుచొక్కాను పట్టిపట్టి చూచు కొనుచు బొమ్మల పెండ్లిండ్లలోని బొమ్మవలె కూర్చున్నది. పెండ్లికొడుకో పదేండ్లవాడు. నిద్రచే తూగుచున్నాడు. మతి మాలిన తలిదండ్రులు తమపై పై చిన సంసారభారము నా బాలదుపతు లెఱుగరుగా! బహుశః యీ వైవాహికోత్సవము గూడ వారికి జ్ఞాపకముండదు. కాని యీ తంతులవలన కలుగ బోయెడి కష్టనష్టములకు మాత్రము వారు బాధ్యులు. అకటా! ఎట్టి ఘోరతరాన్యాయము. తలచిన మసస్సు క్షోభ జెందు చున్నది. దానితరువాత మఱినాలుగుదినముల కొకయూరే గింపు వచ్చుచున్నది. ఆ వధూవరు లిరువురు సరిగా యెనిమి దేండ్లవారు. పిల్లవాడు నల్ల మొఖమల్లాగు, కోటు, వేసికొని యున్నాడు. పిల్లకొక పెద్దచీర చుట్ట బెట్టి పొదలకమ్మవలె కూర్చుండ బెట్టినారు. ఆ బాలిక యా చీరలోబడి చిక్కముల పిట్టవలె కొట్టుకొనుచున్నది. గానున్న శాసనమువలని భయ ముచే సనాతనధర్మపరులలో కొంతసంస్కారము కలిగినది.<noinclude></noinclude> iew6ko9uni9sb9ezxsjk4ui8lobif5c పుట:Sarada Lekhalu Vol 1.pdf/184 104 59341 553675 186433 2026-04-18T03:39:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553675 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>158 శారద లేఖలు ఏమన విధిదోషములు, వారపు పట్టింపులు, శూన్యము, మాఢ్యమాదిగాగల నిషేధములు ఈయేటి పెండ్లిండ్లలో కానరావు. ఆపద్ధర్మముగా ఈసంస్కారమునకు శాస్త్ర మొప్పినదట. పాపము మన శా శాస్త్రములు చాలమంచివి. ఎవరి `కేవీలుగావ లెననినను దాని కనుగుణ్యమగు సుదాహరణ శ్లోక మును జూపి పూర్వాచారపరాయణుల రక్షించును. ఆ కల్ప వృక్షము ప్రాపున వారు చేయని సాహసములేదు. పసిబాలలకు పరిణయములు చేసిరి. కసుగందులను గూర్చుండబెట్టి గర్భా ధానమంత్రములను వల్లెవేయించిరి. పానుపు వేయించిరి. మిథున విడియము లిప్పించిరి. బొమ్మ నప్పగింపజేసిరి. ఇట్టివివాహము లొకటియా? రెండా ? మాసములలో నుత్తమమైన యీ శుక్ల సంవత్సర మార్గశిరమాస మంతయు నిట్టి శిశువివాహములతో కళంకితమై పోయినది. మన మంగళాద్రి నృసింహుడేమి, తిరుపతి వేంక టేశ్వరుడేమి, సింహాద్రియప్పన్న యేమి యీ మాసములో తమ సన్నిధానమున నెన్ని శిశుక ల్యాణములు జరిపించిరో లెక్కలేదు. రాళ్లు దేవుళ్లయిన రాసులు మ్రింగవా యని వేమన యోగీంద్రుడు సందేహించినట్టుగనే యీ శిశు వివాహములలో దేవుళ్లు రాళ్లయినారు. లేకున్న ఆయాస్వా ములవారల సన్నిధానమున తల్లిదండ్రు లిట్టి యక్రమ వివాహ జరుప గలిగియుందురా? కల్పలతా ! నాకీ పెండ్లిండ్ల గడబిడ చూచిన మనవారి మౌఢ్యమునకు మహా శ్చర్యమగుచున్నది. చేజిక్కిన పసిబిడ్డలకు<noinclude></noinclude> ak6k7ix4alifqhkbqjld61da0cjxgz0 పుట:Sarada Lekhalu Vol 1.pdf/185 104 59342 553676 186434 2026-04-18T03:39:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553676 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 159 వివాహములు చేసినంత మాత్రమున శారదా చట్టమునుండి వీరెట్లు రక్షింపబడిరి ? ఇక సృష్టి ఆగిపోవునా? ఆడుపిల్లలు పుట్టరా ? పెండ్లిండ్లుకావా? అయ్యో? ఎంత చేదస్తులు. 'మన మీ పిల్లలకు వివాహము చేసినమాత్రమున నేమైనది? ఎట్లు `కావలసిన దట్లగు' నని` వీరేల స్థిమితహృదయులు కాగూడదు? పాపము ! తమ తమ ఆతురతకొలది పసిబిడ్డలగొంతులు కోయుచున్నారుగదా! కల్పలతా! ఏస్త్రీల యభ్యుదయము కొఱకై యీ శారదా చట్టము సృష్టింపబడినదో ఆస్త్రీల నీ రెండుమూడు మాసములలో జరిగిన యక్రమపు వివాహ ముల క్లేశ మర్ధశకాబ్దము పీడించును. ఇప్పు డవిమర్శకముగా చేయబడిన యీ బాలదంపతులు పెద్దవారై న న వెనుక అప్పుడు జరుగుచున్న ప్రౌఢవివాహముల గని కుతూహల మతులై తమ దాంపత్యములను చిందఱవందఱ చేసికొనినచో నప్పు డీ పరమశ్రోత్రియులగు తలిదండ్రులేమి చేయుదురో ? నేడు నవనాగరికులు సైతము 'కూడునా, కూడదా' యని శంకి:పుచున్న 'డై వోర్సుచట్టము'ను ఆనా డీశ్రోత్రియసంఘ మువారే ఆడుబిడ్డల ఘోష చూడలేక ఆహ్వానింపవలసి వచ్చు నేమో గదా? దేశకాల పాత్రములను గుర్తింపక తొందర పడుట యెందును లాభకారిగాదు. నేడు శిశువివాహములకు సహాయభూతులై శారదా చట్టమునకు వ్యతిరేక ప్రచారము గావించుచున్న శ్రోత్రియంమన్యు లీవిషయమును గమనింప కుండుట విచారకరమే గాదు ముందున కపాయకరముగూడ నగును సుమా.<noinclude></noinclude> 35rnid27pw63jkff3a09vp1ungtpt0g పుట:Sarada Lekhalu Vol 1.pdf/186 104 59343 553677 186435 2026-04-18T03:39:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553677 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>160 శారద లేఖ లు కాని విశ్వరక్షకుడైన పరమేశ్వరుని ఈ శిశువధూవరుల కెట్టి బాలారిష్టములు కలుగకుండ రక్షింపుమని కంటె మనమిక నిప్పుడేమి చేయగలము ? భావపురి 5_2_30 మిత్రురాలు పారించుట<noinclude></noinclude> 7zde5vimqsxib7khayqvvixwlx3fn5y పుట:Sarada Lekhalu Vol 1.pdf/187 104 59344 553678 186436 2026-04-18T03:40:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553678 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ ! సౌభాగ్యవతియగు కల్పలతకు: అవును నేనుగూడ నదియే విషయమై యోచింపు చున్నాను. విచారించిచూడ ఈ 'పెండ్లిండ్లరద్దుచట్టము నామో దించుటలో నామోదింపకుండుట గూడ ఇబ్బందులే కను పడుచున్నవి. ఇది శారదా చట్టమునిలె సులభముగా నామో దింప దగినది కాదు. దీని నామోదించితిమా భారతమహిళల నిరుపమానశీలముచే సముపార్జితమైన జగద్వందిత కీ ర్తికి కళంక మొదవెడు పరిస్థితు లేర్పడవచ్చును. మఱియు అవమానము, క్లేశము, చింత, మున్నగు కష్టములకు స్త్రీ గుఱి కావలసి వచ్చును. కాదంటిమా? నిర్హేతుకముగా భర్త ృపరిత్యాగిను లైన స్త్రీల దుర్గతికి తరణోపాయము దోచుకున్నది. కాన ఈ విడాకుల చట్ట మొకవంక స్త్రీలకు ఆత్మహత్యాకరముగను మరియొకవంక ప్రాణదానకరముగను కనుపించు చున్నది. దీని నింకను నిదానించి విచారించ నగును. ఒక రొక మంచి పనిని చేయుచున్న చో వారితో సరి దూగుటకు మనము యత్నించుట తప్పుగాదు. కాని చెడుగు నకు గూడ" పోటీబడుట యు కమనిపించుకొనునా? పురుషులు భార్యను పరిత్యజించుట యనుచితకృత్యమని మనమిప్పుడు భావింపుచున్నాము. భావనమేగాడు. అందులకు వారిని కఠిన 11 6<noinclude></noinclude> reukzbd18l6y91ys8f7alsii2bdcrw7 పుట:Sarada Lekhalu Vol 1.pdf/188 104 59345 553679 186437 2026-04-18T03:40:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553679 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>162 ఖలు ముగా నిందింపుచున్నాము. వారినట్లు మనము దూషింపుచు మనముగూడ నదియేపని కవకాశమును గోరుట సమంజస మగునా? కల్పలతా! దాంపత్యముయొక్క పరమార్థము మహో త్కృష్టమైనది. దానియొక్క లక్ష్యము కేవలము భోగభాల సతగాదు. కాన దాంపత్యధర్మమును కేవలము భౌతిక దృష్టితోఁ జూచి విషయతృప్తియే పరమావధిగా నెంచి పెండ్లిపై పెండ్లి గోరుట ప్రశ స్తమగు యోచనకాదు. ఒక పార్శ్వమునకు వ్యాధిసోకిన వో దానిని నివారించు టకు రెండవపార్శ్వమునకు గూడ నా వ్యాధిని ప్రాకించుట వ్యాధి నివారణకు మార్గముగాదు. ఒక వంక పురుషు డొన రింపుచున్న దారాపరిత్యాగము అనుచితము నక్రమము సంఘ విచ్ఛిత్తికి కారణము పాపభూయిష్టమునై హిందూసంఘసౌ ష్టనమున కెనలేని యపకృతిగావిఁపుచున్నది. నేడు స్త్రీలకు గూడ నట్టి యవకాశ మొసగినచో నాలోపము నివారణమగు నని భావింపరాదు. బహుశః యిబ్బందియగును. మానవజస్మ మెప్పుడును లోపరహితముగాదు, ఎంత మంచివారియందును నేదియో యొక లోపముండితీరును. అట్టివో నెంతయన్యోన్యానురాగముగల సతీపతులఁయండై సను నెప్పుడో యొకప్పు డేదియో యొకప్పు డభిప్రాయ భేదములు గలిగి తీరును, అంతమాత్రమునకే ఆడుది మగనిని, మగవాడు. పెండ్లమును మార్చుకోను-వో ఒక నాసంసారములో సారస్య<noinclude></noinclude> 825db1xvsdx9va20s1p152pcbux1pd1 పుట:Sarada Lekhalu Vol 1.pdf/189 104 59346 553680 186438 2026-04-18T03:40:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553680 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 163 మేమున్నది? ఒకవేళ వాదసౌకర్యార్థమై విడాకులు పుచ్చు కొందు రేయనుకొందము. అటులైనను వీరి కష్టము నివారణ గాదు. ఏలనందువా మరల క్రొత్తగా కట్టుకొన్న ఆలుమగ లలో మాత్రము పొరపొచ్చెములు పుట్టవని కంట్రా క్టేమున్నది? కాన కల్పలతా! ఇట్టి గంగాళంతనుల సమయములతో దాంప త్యజీవనము నిర్విఘ్నముగా చెల్లదు. తమదాంపత్య జీవితమును సుఖమయముగాను, ఒడిదుడుకులు లేకుండునట్లును జరుపుకొన దలంచుచో స్త్రీ పురుషు లిరువురు పరస్పర విశ్వాస ప్రేమలు గలిగి సౌహార్దముతో నొకరిలోపముల నొకరు సైరణతో సవరించుకొని జీవితమును నడుపుకొనుటయే యుత్తమమా ర్గము. మఱియు విడాకులచట్టముచే మన సంఘము నెదుర్కొన బోవు మఱియొక కష్టముగూడ అపుడాలోచనీయము. మన దేశ మున స్త్రీలకు సవతిబిడ్డల యెడగల ఈర్ష్య సామాన్యమై నదిగాదు. ఇందువలన బాలబాలికలు పడుచున్న యినుమలును సామాన్యమైనవిగావు. సవతిబిడ్డలను చూచి సహింపలేక స్త్రీలు కొందఱు విషప్రయోగాది దుష్కృత్యములకుగూడ వెనుదీయకుండుట మన మనేక సమయములలో వినుచు న్నాము. నేడు విడాకుల చట్టము నామోదించినచో బిడ్డలకు సవతితండ్రులుగూడ వచ్చెదరు. ఒక పురుషుని యదుపాజ్ఞలకు లోబడియున్న స్త్రీయొక్క మాత్సర్యమే సవతి బిడ్డలయెడ నధికతమమైయుండగా స్వతంత్రుఁడగు మగవాడు సవతిసంతా నము నెడల నింతకంటె నిర్ఘ్యాళుపగుటకు నవకాశము గలదు. గదా. కావున విడాకులచట్టముచే బిడ్డల సుఖస్థితి కష్టభూయిష్ట<noinclude></noinclude> f9tau28t3mhwklfw9qdf7zfqbcb3h49 పుట:Sarada Lekhalu Vol 1.pdf/190 104 59347 553681 186439 2026-04-18T03:40:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553681 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>164 శారద లేఖలు నుగును. మఱి ఆలుమగల సంసారమో నూతి ఒడ్డు బిడ్డ మున నెప్పటి ఒప్పుడు ప్రమాదకరమై యుండును. ఇక నట్టి సంసారములో స్థాయియెక్కడ? సుఖమేది? ప్రేమ కవకాశ మెచ్చట? అన్నియు మృగ్యము. గట్టిగ మాట్లాడిన భార్య లేచిపోవునేమో ననెడి భయము మగవానికిని మగడు లేచిపోవు నేమో ననెడి భయమాడుదానికిని కలుగుచుండ నిట్టి పిఱికి తనపు కాపురమెన్నాళ్లు సాగును. ఇట్టి దంపతులు ఏమాత్రపు సౌఖ్యమనుభవింతురు, కానీ విడాకుల చట్టముచే హైందవ సంసారములకు విపరీత పరిస్థితి యేర్పకుట ఒక విధముగా యోచింప నిక్కు వమనేతలంపు గలుగుచున్నది. కాని మిత్రమా! నేనిట్లు వ్రాయుట చేత తన కృత్తి కెదురుక త్తి లేక భార్యయెడ నిరంకుశముగను నిర్దాక్షిణ్యముగను ప్రవర్తించెడి పురుషులు చెయిదములను 'నేను గుర్తింపలేదనిగాని, సమర్థింపుచున్నానని గాని భావింపకుము. తోటకూరలోని పురుగు వలె స్త్రీ బహు నీచముగా పురుషులచే విసరివేయబడుచున్నదని నాకు తెలి యకపోలేదు. ఇందువలన మన స్త్రీలలో పెక్కురు ఆజన్మ దుఃఖముతో కుమిలిపోవుచున్నారనియు నేనెఱుగుదును. ఈ విష యము ప్రస్తావించునపుడు మన బంధుమిత్రులలోని స్త్రీలలో భర్తచే పరిత్యజింపఁబడినవారి నిర్వికారాకృతి నామనో వీధిని పొడకట్టుచున్నది. ఆ అభాగిను లెట్టి యపరాధము చేసిన వారును కారు, వారి తలిదండ్రులు పుష్కలముగా ధన మీ యజాలక పోవుటయో, వారు రూపవతులు కాకపోవుటయో, వారు విద్యాభిరతిగలవారగుటయో, వంధ్యలగుటయో, రోగగ్రస్త<noinclude></noinclude> 86asghedmjwdsfmtd4iw78cd885x8pp పుట:Sarada Lekhalu Vol 1.pdf/191 104 59348 553682 186440 2026-04-18T03:41:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553682 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 165 లగుటయో ఇవియే వారిని పరిత్యజించుటకు కారణములు. ఇందు వారు గావించిన నేర మేమియు లేదు. అయినను వారు నిరాక్షిణ్యముగా భర్తలచే విడనాడబడి జీవచ్ఛవములవలె పుట్టినింట బడియున్నారు. నిజముగా నిట్టి క్రూరకర్మము తలంచినప్పుడు డైవోర్సుచట్టము నిప్పటి కిప్పుడు పుట్టిన బాగుండుననినంత మనస్సు భగ్గురు మనును. కాని మన ఆర్య సాంప్రదాయ ధర్మమునుబట్టియు, కుటుంబజీవితముయొక్క శాంతి నాశించియు, సంతానమునకు కలుగబోయెడి యువ ద్రవము నాలోచించియు నించుక వెనుక ముందులరయుట యవసరమగుచున్నది. కాన ప్రత్యేక పరిస్థితులలో అనగా బాలిక గర్భావానము కానట్టిదియు లేదా సంతానము లేనట్టి దియునై యుండి భర్త షంకుడు, పిచ్చివాడు, కుష్ఠురోగి, దేశాంతరగతుడు నై నచో నట్టి బాలికకు పునర్వివాహ మొనర్ప నగును. ఇదియే యాజ్ఞవల్క్యస్మృతియం దుదాహృత మైన ధర్మసూత్రము. ఇట్టి స్థితియందే స్త్రీకి పునర్వివాహార్హత నొసంగనగునని నాయభిప్రాయము. దీని కొప్ప దేని జీవత్కశత్రు నకు వివాహాధికారము శాసనరీత్యా నిషేధింపబడవలెను; కాని యెట్టి మినహాయింపులు లేక విడాకుల చట్టము నామోదిం చుట మాత్రము ఉచితమార్గము కాదు. నేనిట్లు వ్రాయుటచే విడాకులచట్టము వచ్చినంతమాత్రముననే దంపతులెల్లరు కుప్పలు తిప్పలుగా తెంపి ముడులు పెట్టుకొందురా, ఏమి నీ పిచ్చి యూహయని నీవు నవ్వెదవేమో: కాదు. కాదు! ಅಟ್ಟೆ విష స్థితి భారత దేశమున కింతలోరాదు. కాని త్రికరణములయందు<noinclude></noinclude> 1hyhqeh1kwarzqjledb4tmdl01w9gy7 పుట:Sarada Lekhalu Vol 1.pdf/192 104 59349 553683 186441 2026-04-18T03:41:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553683 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>166 శారద లే ఖ లు వాక్రియలకంటే మనస్సునకే ప్రాధాన్య మెక్కువగదా, ఆమోదము మానసిక కార్యము. ఇందే మన సదసద్వివేక ము వెల్లడికావలెను. నేడు భారతస్త్రీలు డైవోర్సు చట్టము నామో దించినారనినచో ఆచరింపకపోయినను నామోదించిన ట్లే గదా? అందువలననే, భూతకాలమును పరిశీలించుము. భవిష్యము నాలోచించుము. వర్తమానము గుర్తింపుమని నిన్ను హెచ్చ రించుట. భావపురి 15_4_30 6 మిత్రురాలు శారద.<noinclude></noinclude> ckg8yyjokn8a3f66rg947x0qletappz పుట:Sarada Lekhalu Vol 1.pdf/193 104 59350 553684 186442 2026-04-18T03:41:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553684 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>సౌభాగ్యవతి కల్పలతకు: — నెచ్చెలీ! ఆనేతుశీతనగ పర్యంతమైన మన భారతా వనియం దంతట స్వరాజ్యోద్యమ మొక్కవిధముగా విజృంభిం తమై దిగ్భ్రామ గలుగజేయుచున్నది. దేశనాయకు లెల్లరు బందీకృతులై నారు. తుదకు మహాత్ముఁడు గూడ ప్రభుత్వవశ గతుడై నాఁడు. అయినను భయములేదు; విచారము లేదు. తల్లి, బిడ్డ నాశీర్వదించి చెఱసాల కంపుచున్నది. భార్య, భర్తను బందీకృతుడవుగమ్మని బహూకరించి వీడ్కొలుపుచున్నది. అహో ! ఎంధుల కీయుత్సాహము? చెఱసాల దివ్య భ వనమా ? చెఱసాలభోజనము దివ్య భోజనమా? కాదే! అయినను కష్టాను భవములకై వీరే కింత కుతూహలమేల? ఎందుల కీజనసము దాయముస కీయుద్యమముపై నింతప్రీతి ? సత్యము, త్యాగము, అహింస యనెడి సూత్రత్రయముచే నిర్మితమైన ఈమహోద్య మమునకు మహాపవిత్రుఁడును, సాధుమూర్తియుసగు మహాత్మాగాంధీ తండ్రియు నడుపువాడునగుటయే యుద్యమమున కింత పూజ్యతయు, వ్యా ప్తియు గల్గుటకు కార ణము. లోక మెప్పుడును సంపదను లెక్క సేయదు. అధికార మును మన్నింపదు. బలమును గణింపదు. పాండిత్య ప్రకర్షను చూడదు, సత్యమునే లక్షించును. త్యాగమునే హర్షించును. అహింసనే గౌరవించును. లోకై కపూజ్యుడగు మహాత్ముని<noinclude></noinclude> imde53a37hiil84dsk6rts5l7wtelqo పుట:Sarada Lekhalu Vol 1.pdf/194 104 59351 553685 186443 2026-04-18T03:41:43Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553685 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>168 శారద లేఖ లు యం దీసుగుణములెల్ల విరాజిల్లుచుండుట చేతనే అఖిలప్రపంచ మాతని పూజించుచున్నది. ప్రేమించుచున్నది. ఆహా ! ఇట్టి మహనీయవ్య క్తి పరమపావనమైన మన భారత దేశమున నుద యించుటయు, ఈ పూజ్యచరితునకు మనము సమకాలికుల మగుటయు నాతని సత్యాగ్రహ అహింసాత్మికమగు ధార్మికో ద్యమమును కన్నులార గాంచగల్గుటయు నిజముగా భాగ్యమే. శ్లో॥ సరిత్రాణాయ సాధూనాం వినాశాయచ తాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామియు గేయు గే యదాయదాహి ధర్మస్యగ్లానిర్భవతి భారత మన అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం నృజామ్యహం. 'ఏకాలమున ధర్మమునకు హానికలుగునో, అధర్మము నకు వృద్ధికలుగునో యప్పుడెల్ల నేను వచ్చుచున్నాను' అను శ్రీ గీతావచన ప్రకారము శ్రీ మహాత్ముడు ఉదయించి యున్నాడు. తల్లి, దుర్భరమగు గర్భ క్లేశము సనుభవించుట వలననే పున్నమచంద్రునివంటి కుమారుని బడయగలిగినట్లు మన దేశము పరాధీన తాది క్లేశము లనుభవించుటవలననే యిట్టి మహాపురుషుని గాంచగల్గెను. పేదల బ్రోచుట, దీనుల రక్షిం చుట, పరాధీనుల బంధవిముక్తులను గావించుట ఎప్పుడును సజ్జనుల కర్తవ్యము. నేను లోకై కపూజ్యుడగు మహాత్ముఁడు గూడ నిజదేశపు దుస్థితిగని దుఃఖార్తుడై ఇట్టి మహత్కార్య మును పూనుకొనినాడు. ఈ మహాపర్వసమయమున నా మహాత్ముని యుద్యమములో జేరి కార్యపరతంత్రులై నవారు<noinclude></noinclude> pl5n1q2elbjfeq8s9yshtxx3ms18kn6 పుట:Sarada Lekhalu Vol 1.pdf/195 104 59352 553686 186444 2026-04-18T03:41:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553686 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ద లే ఖ లు 169 ధన్యులు. వానరయూధములు రాము కార్యమున పాల్గొని పావనమైనట్లు నేడు మహాత్ముని యుద్యమమున పాల్గొనినవా రెల్లరు పునీతులగుదురు. నేటి యీ ధార్మికయుద్ధము బాహు బలమునకు సంబంధించినదిగాదు. శస్త్రాస్త్రములతో గూడి నదికాదు. కేవలము ప్రభుత్వముతో పోరాడుటే దీని లక్ష్యము కాదు. దయాసత్యశౌచవిహీనమై విదేశవ్యామోహవగులం దగిలి ఆత్మగౌరవ గౌరవమును గోల్పోయి కర్తవ్యములు మఱచి యున్న భారతజాతికి చిత్తసంస్కారము గావించి కర్తవ్యపరా యణులఁజేయుటయే నేటి మహాత్ముని శాంతిసమరము యొక్క పరమార్థము. ఈ ధార్మిక సమరములో భారత దేశమునం దుద యించిన యేవ్య క్తియు చేరకయుండుటకు వీలు లేదు. ఎవరు దీనికి దూరులగుదురో వారు ధర్మమునకు దూరులు; సత్యము నకు దూరులు; పరమాత్ముఁకే దూరులు!! కల్పలతా! ఇట్టి సత్సమయముసగూడ ఆత్మోసలబ్ధిలి బడయజాలని వారు, నిజ ముగా సర్వదూరులగుట నిక్కముగదా! అయితే ఇందు మన స్త్రీల కర్తవ్యమేమి? అది యిపుడు మనము యోచింపవలసిన మాట. కాని దీని కింతగా యోచించవలసిన పని ఏమి? రాముని వెను వెంట తరలిన సీతాసాధ్వీమణి చందమున ననవర తము మహాత్ముని యడుగుజాడలు నడచుచు పుత్రులును, భర్తయుగూడ బందీకృతులైనను నిరుత్సాహమనునది లేక చింతయనునది యెఱుగక దాదాపు అరుపదేండ్లు సమీపించి సను వ్యగ్రోత్సాహముతో కార్యరంగమున నిలిచి పని చేయు చున్న బాబుజీప్రియపత్ని కస్తూరిబాయియే, మన స్త్రీల<noinclude></noinclude> 2lwhx9058jspe8x3h98vaqc3dnixfq7 పుట:Sarada Lekhalu Vol 1.pdf/196 104 59353 553687 186445 2026-04-18T03:42:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553687 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>170 ద లే ఖ లు కాదర్శము. మహాత్ముడు చెఱసాల కేగునపుడు భార్య కేమి చెప్పుదురని యడుగ "నే నేమియు చెప్ప నక్కఱలేదు. ఆమె చాల ధీరురాలు" అనెనట. నేడు భారతనారీమణులెల్ల రట్టి ధీరురాండ్రు కావలెను. జిలుగు వస్త్రములందును, నాగరిక పు పరికరములందును, భోగద్రవ్యములందును మోహమును విడ నాడుకొనవలెను. ఆత్మసమర్పణమునకు భారతసాధ్వి, పేరు మోసినది. కష్ట సహిష్ణుత నామెకు నేర్పవలసిన పనిలేదు. త్యాగశీలత నామె వల్లెవేసి పాఠమే. ఆమెకు కావలసిన దెల్ల స్వాతంత్య్రము, భారతదేశము బ్రిటిషు ప్రభుత్వ న శగతమై యున్నట్లు భారతసాధ్వి పురుషహ స్తగతయైయున్నది. ఆ పిడికిలి సడలెనా భారతమహిళ సామర్థ్యజ్యోతియొక్క యుజ్వల కాంతి దృగ్గోచరమగును. అదిగో! అప్పుడే కనుము. భర్తల యొక్క ఆజ్ఞచే స్వతంత్రతను బడసి కార్యక్షేత్రమున ప్రవేశిం చిన భారతమహిళామతల్లుల యుజ్వలనామము లెట్లు పునః పునఃపఠనీయములై తనరారుచున్న వో! ఆంధ్రదేశమున లక్ష్మీ 'బాయమ్మ, మద్రాసు రాజధానీనగరమున దుర్గాబాయమ్మ, గుజరాతిరాజ్యమున కస్తూరిబాయి, బొంబాయి యందు కమలా దేవి ఛటోపాధ్యాయినీ సరోజనీ దేవులు, సంయుక్తరాష్ట్రము లలో నెహ్రూకుటుంబపు అత్తకోడండ్రు యెట్లు కార్యళూరు రాండై విరాజిల్లుచున్నారో! దుర్గాబాయమ్మగారిని - నేను గత నవంబరునెలలో జరి గిన ఆంధ్రమహిళాసభలో గాంచితిని. వయసు పాతికేండ్ల<noinclude></noinclude> 3qadpzjre43ilsap5pby9ezdl6xnqhv పుట:Sarada Lekhalu Vol 1.pdf/197 104 59354 553688 186446 2026-04-18T03:42:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553688 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 171 ఆమె రెం లోపు. మనిషి కొంచెము కుఱుచ. ఆకృతిలో ఇంచుక బొద్దు. మేఘగంభీర నినదమువంటి కంఠస్వరము. సుప్రసన్నా నములోని యుజ్వలతను గాంచి ర క్త రేఖాంచితమైన ఆమె నేత్రయుగళిలో యామె ధైర్యగాంభీర్యముల నేనప్పుడే చదివితిని. డుపన్యాసములీయ వింటిని. రెండిఁటియందును నామె శౌర్య రస ముట్టిపడునట్టులే భాషించెను. అబ్బో! అపరఝాన్సీ రాజ్ఞి యనిపించుచున్న దే యనుకొంటిని, తదుపరి ఆంధ్రరాష్ట్ర సభలో "భారతదేశ మెన్నడును నొరులయాచించి యెఱు గదు. స్వాతంత్ర్యమునుగూడ యాచించదు. నిజప్రజ్ఞచేతనే బడయు”నని యామె పల్కిన పల్కులు మా అన్నగారు నా కెఱిగించిరి. - అప్పుడు నేనిచ్చిన నామధేయ మీమెకు తగును అనుకొంటిని. నేనిట్లు తలఁచిన కొలదిమాసముల కే శ్రీ దుర్గాబాయమ్మసోదరి రాజధానీనగరనాయకత్వమువహించి ధార్మిక సమరము నడుపుటజూడ ఆశ్చర్యమగుచున్నది. సోద రికి జయమగుగాక! ధీరురాలగు దుర్గాబాయమ్మ నాయకత్వము వహించినది. అవకాశముగల చేడియ లందు పాల్గొని యుద్య మము సాగించుచున్నారు. తదితర పల్లీపట్టణములందెల్ల యీ యుద్యమ మిట్లే సాగుచున్నది. దీనిని సాగించుచున్న సోదరీ మణుల కార్యదీక్ష సం స్తవనీయమైనది. వారి కార్యపరతచే పేదల పెన్నిధియైన ఉప్పుగల్లు బంధవిమోచనమును బడయు నేని, దుష్టమైన మద్యపాన మడుగంటునేని, ఉప్పుగల్లుకు కొఱ యైన దరిద్రులును త్రాగుబోతులగు భర్తలవలన సంసార<noinclude></noinclude> 04kpqbw7daudy8mivb8w27eadd8x5d1 పుట:Sarada Lekhalu Vol 1.pdf/198 104 59355 553689 186447 2026-04-18T03:42:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553689 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>172 శారద ఖ లు ములు గుల్లయైపోవ తిన తిండి, కట్ట బట్ట `లేక అల్లాడు . పేద కుటుంబినులును వారికి జే జే లర్పింతురు. ఇఁక నేకారణముచేనైన నీ ధార్మికోద్యమములోఁ జేరి సేవచేయజాలని సాధ్యుల కర్తవ్యమేమియో విచారింతము. వీధర్మమునకైనను నేసత్యమునకైనను మనము నిక్కువముగా నర్పించవలసినది అంతఃకరణము. అంతఃకరణమే దాని కీయ బడదేని కన్నులు చూచుగాక ! చెవులు వినుగాక ! జిహ్వలు పలుకుగాక ! చేయి చేయును గాక ! దానిలో సారస్యము లేదు. నిర్మలాంతఃకరణమే దాని కర్పితమయ్యెనేని నివియన్నియు నిబద్ధమైనను నాధర్మమునకు హాని లేదు. ఆసత్యమునకు చెఱుపులేదు. కాన మహాత్ముని ధార్మికోద్యమమును మనము మనస్ఫూర్తిగా నంగీకరించితిమేని యెవ్విధముననైన తోడ్పడగల్గు దుము. చంద్రుని కొక నూలుపోగన్న సామ్య ముండనేయున్నది గదా. అది కేవలము సామెతయేగాదు. అఖిల భారతీయ హృదయాకాశము షోడశకలాపరిపూర్ణుడె వెలయుచున్న మహాత్మాగాంధీచంద్రుకుగూడ ఆ నూలుపోగునే కోరు చున్నాడు. రాట్నమువలననో తకిలీవలననో ఆ నూలుపోగు నై న సాధించి మహాత్ముని కర్పించమేని, యానూలుచే నేయ బడిన వస్త్రముల ధరించమేని మనజన్మమే వ్యర్థము. కల్పలతా! నీవు రాట్నము పెట్టితివా లేకతకిలీ నభ్యసించుచుంటివా? నా ణం -<noinclude></noinclude> kbrxc1qhe9ie8x77b46x3yyd2bnrrlk పుట:Sarada Lekhalu Vol 1.pdf/199 104 59356 553690 186448 2026-04-18T03:42:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553690 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 173 ఏది నూలే మన అభిప్రాయమైనచో రెంటిని నేర్చుకొనుటయే కర్తవ్యము. వీలై నపుడు దానిచే నూలును దీయవచ్చును. ఆర్థి కదాస్య విమోచనమునకు పరమౌషధము. భావపురి 15 5 30 మిత్రురాలు శారద:<noinclude></noinclude> 7pmmqqcbuhtkrwofl8t1jvchkcd63hp పుట:Sarada Lekhalu Vol 1.pdf/200 104 59357 553691 186449 2026-04-18T03:43:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553691 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ! సౌభాగ్యవతియగు కల్పలతకు నీవు వ్రాసిన దీర్ఘ లేఖ చేరినది. నీకు జాబు వ్రాయని కారణము నీపై కోపమువచ్చియుగాదు; నీపై ప్రేమ తొలగియుగాదు; నాకు సోమరితనము బలిసియుగాదు; నీవు నాజాబున కెదురుజూచుచుందువనియు, వ్రాయకున్న నిష్ఠుర వాక్యబాణహతిచే నన్ను నొప్పింతువనియు నేను మాటికి తలంచుచునేయున్నాను. నేర మొప్పికొని శిక్షకు సిద్ధపడియున్న అపరాధనే గనుక నీమందలింపులు నాకు వింతగా నుండ లేదు. కాన నీవు వేసిన ప్రశ్నా పరంపరలకిక సమాధాన మిచ్చుటకు యత్నింతును. "ప్రస్తుత ఉద్యమకారణమున సకల వ్యవహారములు కట్టుబడిపోయి మనుజులు సోమరులై పోవుచున్నారు. నీకు గూడ అదే వచ్చిన” వంటివి. నీ వివిషయమున చాలపొరబడి నావు. ఎందువల్లననగా నేను నీకు జాబు వ్రాయుటకై న కాల మును వెచ్చింపక ఈమాసమంతయు తదేక దీక్షగా నూలువడికి తిని ఈ గ్రీష్మఋతువంతయు నిదేవిధముగా సాగించినచో రెండు కడుచక్కని వడుకు నూలు చీరలను నేయించుకొందును. వ్యర్థములైన లేఖారచనములను కట్టి పెట్టి యిట్టి కార్యదీక్ష నవ లంబించుట సోమరితనమా స్వధర్మానుష్ఠానమా? ఇది నా<noinclude></noinclude> r9h9ok1k43xthl26otw9z06ag7wsunf పుట:Sarada Lekhalu Vol 1.pdf/201 104 59358 553692 186450 2026-04-18T03:43:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553692 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 175 యెక్క దానిమాటయేగాదు. దేశమంతట నిట్టులే వ్యర్థముగా కాలము _ బుచ్చు వారిచే నూలు తీయబడుచున్నది. విద్యాధి కులు, సామాన్యజనులు, ఉన్నతోద్యోగులు, పాటక పుజనులు వేయేల స్త్రీలు, పురుషులు, బాల బాలిక లిదేవిధముగా నూలు వడుకుచున్నారు. వ్యర్థప్రసంగములచేతను నిరుపయోగ సంచార ములచేతను వ్యర్థమైయుండెడి మానవశక్తి నిజముగా నీఋ తువులోనే కొంచెములో కొంచెమైన సద్వినియోగ పడినదని చెప్పవచ్చును. ఈవిధముగా భారతీయులు సహజమగు సోమరి తనమించుక విచ్చిపోయియుండ దీనినే సోమరితన మనుట నా కాశ్చర్యమగుచున్నది. “మన దేశమున ప్రతివత్సర మీ వేసవిలో ఎన్ని రాచకీయసభలు, ఎన్ని సారస్వత సభలు, ఎన్ని కళాపరి షత్తులు, ఎన్ని సాంఘిక సమావేశములు, ఎన్ని వినోద ప్రదర్శన ములు. అబ్బా! లెక్క యున్నదా? అసంఖ్యాకముగా జరుగు చుండెడివి! అవియన్నియు నడుగంటినవి సరిగదా సాధారణ ముగా జరిగెడి సినిమాలు, సర్కసులు, నాటకములుగూడ లేకుండపోయినవి. తుట్టతుదకు మన యుష్ణమండలములనుండి యేటేట ఆరోగ్యమునకో, ఆనందమునకో, అధికార ప్రాపక మునకో నీలగిరి, బెంగుళూరు ప్రాంతముల కేగెడి విద్యాధి కులుయాత్రలు గూడ మానుకున్నారు. ఇట్లు సర్వముకట్టువడి పోయి దేశము నిర్జనారణ్యమువలె చూపట్టుచున్నది. కాబట్టి ఈ మహోద్యమము దేశమునకు శుభస్థితిని చేకూర్చలేదు సరి గదా విశేషించి ఉపద్రవస్థితికి గొనిపోయిన ”దని వ్రాసితివి. కల్పలతా! 'దేశమంతయు నొకేశి స్థానమై దేశీయులెల్ల రొకే శిస్థానమై<noinclude></noinclude> 3d0aleckgsctcuo5ir05neabgsb7di6 పుట:Sarada Lekhalu Vol 1.pdf/202 104 59359 553693 186451 2026-04-18T03:43:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553693 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>176 శారద లేఖలు నేరస్థులై చెఱసాలలే స్వీయగృహంబులై యెల్లరొక్క విధ ముగా గాసిలుచుండ నిపుడు వేడుకలకు, వినోదములకు, కథ లకు, కబురులకు, వేసవియాత్రలకు అవకాశమెక్కడ? నేను భారత దేశమందంతట నెచ్చటనై నకనుము. కద్దరుకపడా, చరఖా అవాజ్. ఒక్కటే దృశ్యము. దేశమునకు కావలసిన దది. మహాత్ముడు కోరుచున్నదది. ప్రజలు చేయవలసినదది. ఇది ప్రజల కనీసధర్మము, ఉడుతభక్తి. దేశహితైక పరాయ ణులగు మహనీయులు సల్పుచున్న మహాత్యాగముతోగూడిన కార్యవారాశియందిది బిందుమాత్రము; అయితే బ్రహ్మాం డముయొక్క నిర్మాణము పరమాణువులయొక్క సంయోగము చేతనే 99 "మన భారత దేశమునందు స్త్రీలలో త్రాగుడు లేదుగదా. కాన మద్యని షేధప్రచారములందు స్త్రీ లేల జోక్యము గల్గించు కొనవలెను? ఇది మిక్కిలి యసమంజసముగా నున్నది.” యని నీవు వేసిన ప్రశ్న నీవడిగిన పలువిధ ప్రశ్నలలో కెల్ల నద్భుతముగా నున్నది. మన దేశమునందు స్త్రీలలో త్రాగుడులేదను మాట వాస్తవమే. ఎక్కడైన నూటికి కోటికి ఒక్క స్త్రీ తాగుడు మఱగిన దున్నను అదినిషేధ ప్రచారము చేయతగినంత విశేష విషయముగాదు. కాని స్త్రీ పురుషుల చేరికచే కుటుంబ మేర్పడుచున్నది. అందు సంపాదించుకొనివచ్చి కుటుంబమును పోషింపవలసిన పురుషుఁడు, తన సంపాదనయందు నిత్యము త్రాగుడుకొఱకు కొంతవ్యయపరచుచున్న చో ఆనష్టము స్త్రీది<noinclude></noinclude> ewcs5ztph5wemnc8e1srqgx3w5ebp52 పుట:Sarada Lekhalu Vol 1.pdf/203 104 59360 553694 186452 2026-04-18T03:43:39Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553694 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు P 177 కాదా? అట్లుగాక పురుషుడు తన సొమ్ము నెట్టిదుర్వ్యయము చేయక జాగ్రత్త పెట్టుచుండినచో దాని లాభము స్త్రీదిగాదా! పురుషుల చేరికచే నేర్పడిన కుటుంబమునందు స్త్రీ చేసిన వ్యయము పురుషుని, పురుషుఁడు చేసినవ్యయము స్త్రీని బాధింపకుండుటెట్లు? అదియట్లుండ మద్యమువంటి దుష్పదార్థ సేవనముచేగలు హాని కేవల మార్థికమునకే సంబంధించినది గాదు. త్రాగుడు సర్వవిధభ్రష్టతకు కారణము. ఏస్త్రీయైనను భర్తచే నధికముగా బాధింపబడుచున్నదనుచో నామె త్రాగు బోతువానిభార్యయే యనుట నిక్కము. కావున స్త్రీ స్వయ ముగా త్రాగకపోయినను మద్యనిషేధయత్న మామెకు గాని పనియనుటకు-వీలులేదు. మిత్రమా! దుర్భరమగు ఎట్టి పన్నుల కైన నోర్వవచ్చును. విదేశపస్త్రములనై న హర్షింపవచ్చును. కాని శరీరపోషణ కేమాత్ర మవసరములేనిదియు, నై || త్రికముగా విశేష హానిని గల్గించునదియు, దుర్భర దారిద్య్ర్యకారణమును నగు త్రాగుడుమాత్రము వాంఛింపదగినది కాదు. విదేశవస్తు వులవల్లగాని, పన్నులవల్లగాని మనుష్యునకు గలెడిపోని ధన లోపము మాత్రమే; కాని మనుపానరతిచే మానవుల మనుష్య త్వమే నశించిపోవును. మధుసేవకుల కుటుంబములు నరక సమ ములు. ఇట్లు వ్రాయుటచే విదేశవస్తువులనుగాని, అధికమగు పన్నులనుగాని హర్షించుచున్నానని భ్రమపడుచుంటివేమో? అదిగాదు. జలగలు రక్తమును పీల్చిన చందమున నిరంతరము భారతీయుల ద్రవ్యమును పీల్చి వేయుచున్న విదేశపుసరుకులును, 12<noinclude></noinclude> 2z5zowaoxow80p2stazva8djb7aqc9k పుట:Sarada Lekhalu Vol 1.pdf/204 104 59361 553695 186453 2026-04-18T03:43:52Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553695 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>178 శారద లేఖలు పేదభారతీయుడు భరింపజాలని యధికపు పన్నులును నెంత తగ్గిన భారత దేశమునకంత శ్రేయము; కాని త్రాగుడుకును వీనికిని పోల్చినచో వీనికంటే త్రాగుడువలని నష్టమే యధికతమముని రూపించుటకే యట్లుపల్కితిని. Ф త్రాగుబోతువాని భార్య కూలివాని పెండ్లామగుగాక, జమీందారునిఇల్లాలగుగాక ఆమె దుఃఖము వివరింపరానిది. ఇఁక నామె సంతానవతియేయగనేని నా దుస్థితి వర్ణించుటకే శక్యముగాదు. ఈసందర్భమున ఒక వృత్తాంతము జ్ఞాపకము వచ్చుచున్నది. అది యిప్పట్టున వివరించుట అప్రస్తుతప్రశంస కాదనుకొందును. ఇప్పటికీ కొన్ని యేండ్లయినది —ఒకనాడు నేనొక త్రాగుబోతుకథను నా ప్రియస్నేహితురాండ్రలో నొకా మెకు చదివి వినిపించుట తటస్థించెను. ఆమె ఆకధను చదువు మని కోరుటచేతనే నేను చదువుటకు పూనుకొంటిని. నేను చదువుచుంటిని. ఆమె వినుచుండెను. ఆకథలో త్రాగుబోతు భర్తనలన నాతనిపత్ని పడెడిబాధలు, వినినకొలది నా మిత్రు రాలివదనము వివర్ణమై మ్లానమైపోవుచుండెను. ఆకథా సంద ర్భములు మిక్కిలి జాలికరముగా నుండి నాకు చదువుటకుగూడ నోరాడకుండునంతటి దుఃఖమును గల్గించుచుండుటచే కథా నాయకీయందలి కనికరముచేతనే నా మిత్రురాలట్లు విచారపడు చుండెననుకొంటిని. కథలో మితిమించిన పెనిమిటిత్రాగును చే నాకుటుంబిని నిర్ధనురాలగుటయు, అవ్యక్తులగు నామె బిడ్డ లది గావలయు నిదిగావలయునని తల్లిని పీడించుటయు, ఆమె వారి<noinclude></noinclude> cs2lihg91omb2oxhqbcmahhqi4niz3x పుట:Sarada Lekhalu Vol 1.pdf/205 104 59362 553696 186454 2026-04-18T03:44:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553696 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 179 వాంఛితము నీడేర్చజాలక దుఃఖించుటయు గలభాగమువచ్చెను. మిక్కిలి జాలిగొలుపు నాపట్టును దుఃఖావరోధముచే గడివడిగా జదువజాలక ఆపి, ఆపి చదువుచున్న నేనొకమా అకస్కా తలయె . కస్మాత్తుగా నామిత్రురాలివంక చూచితిని. ఏమి చెప్పుదు నప్పటి దృశ్యము? నా మిత్రురాలి కన్దవనుండి సంతతధారగా బాష్ప ములు స్రవించుచుండెను. ఆకన్నీటిధారలు చూడగనే నాగుండె లవిసిపోయెను. అంతనేను నా మిత్రురాలితో “రుక్మిణీ! ఇదేమి ఇట్లాఏడుస్తున్నావు ? కల్పితగాథలు సత్యములని భావించు చున్నావా ఏమి ? ఎబ్బే ఏడ్పుమానూ; కథచదవడం మాని వేస్తా” నంటిని "నిత్యము అనుభవములో నున్న కష్టములు, దుఃఖములు నీవు చదువుట మానివేస్తేమాత్రము తొలుగు తాయా? కథ ఆపవద్దు. శారదా ! చదువుము. చదువుము.” అని నామిత్రురాలు దుఃఖగద్గదికంబగు స్వరముతో బల్కెను. నాచే మిక్కిలి యదృష్ట శాలినియని భావింపఁబడుచున్న నా మిత్రురాలి జీవితమింత దుఃఖభాఉన మైనదని యాకస్మికముగా దెలియుటచే నేను నివ్వెఱ జెందితిని, నేనెప్పుడును ఊహింపని యొక రహస్యము నాపు స్తకమట్లువిచిత్రముగా బయట పెట్టెను. నా కీక కథ చదువుటకు బుద్ధిపుట్టలేదు. చేతిలోని పొ త్తమును క్రింద వేసి నా మిత్రురాలి నోదార్చుచు "రుక్మిణీ ! నీ పెనిమిటి కిట్టి దురఢ్యాసమున్నదా? ఒకనాడును చెప్పకపోతివి!” అంటిని. “ఏ మొగము పెట్టుకొని చెప్పను? బి. యే. చదువు చుండగానే సారాదేవత మాయిల్లు నాక్రమించినది. ఆనాటి నుండి యీనాటివఱకు ఆసారాదేవతవలన నేను పడుచున్న<noinclude></noinclude> 7qy9m1fyxpj57sxetnga2ekv29clhp9 పుట:Sarada Lekhalu Vol 1.pdf/206 104 59363 553697 186455 2026-04-18T03:44:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553697 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>180 శారద లేఖలు క్లేశములకు మితిలేదు. నేనొక్కదానినైతే ఎట్లాగో తినో, తినకో ఏడుస్తును. కడుపులో కాళ్లు ముడిచి పెట్టుకొని పడుకో కుండా పిల్లలు నల్గురు; తెల్లవాఱి లేచినది మొదలు యెన్ని విధ ముల తంటాలు! ఇంటికర్చునిమిత్తము నాచేతిలో కొక్కొక్క రూక రాలుట కెంతయో శ్రమ. కాని ఆసీమ సారాయములు సడీచప్పుడు లేకుండా వందలకొలది రూప్యములను కబళించి వేస్తుంటాయి. సొగసైన మారులలో అందమైన బిరడా తో మా బీరువల నలంకరించే ఆ నిర్జీవపు సీసాలలో తమ్ము కొన్న యజమానునేగాక కుటుంబాలు కుటుంబాలు కూల్చివేసే అద్భుతశ వున్నది. శారదా! నీవాకథ చదువుటచే నాకథయే నాకు జ్ఞాపకమువచ్చి యింత దుఃఖమువచ్చినది. ఏమిచేయను? ఆపుకో లేక పోయినాను” అని నామిత్రురాలు మరల నధికముగా విలపించెను. కల్పలతా ! నా మిత్రురాలు పేదరాలుగాదు. గొప్పయింటిబిడ్డ; మంచివిద్యావతి, ఆమె యొడలిపై విలువగల నగలున్నవి. ఆమె కట్టుకున్నది బెంగళూరుపట్టుచీర. ఆమె పెని మిటి విద్యాధికుఁడు. ఉన్నతోద్యోగి. పైకి చూచువారి కామె గొప్పయదృష్ట శాలినివలెనే కాన్పించును. అయిననేమి ? భర్త యలవాటుపడియున్న సీమసారాయము లామె నెంతపరిత ప మానసనుగా జేయుచున్నవో కనుము. త్రాగుబోతుదనముచే శ్రీమంతులైనవారి స్థితియే యిట్లుండ ఇక పేదకుటుంబినుల నిది యెంతదుఃఖ పెట్టు చున్న దో చెప్పవలసిన దేమి? పేదవారల పూరిగుడిసెల నొకపరిచూడుము.<noinclude></noinclude> jqp3xu3gomd1lyvte4q11ujzrss793y పుట:Sarada Lekhalu Vol 1.pdf/207 104 59364 553698 186456 2026-04-18T03:44:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553698 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>లు 181 ఎప్పుడును ఆడుదానికంటె మగవానికి కూలియెక్కువ. అయితే ఆడుదానికూలి యింటికి జేరినట్టు మగవాని కూలి చేరదు. అది ముక్కాలు మువ్వీసము కల్లంగడికే. ఒక్క ఆడుదాని కూలి కుటుంబపోషణకు చాలదు. మగవానికూలి కల్లుపాలవును. ప్రొద్దున ప్రాచీమొగాన పాటుకు వెళ్లి చేతిబిడ్డను చెట్టు కొమ్మకుగట్టిన గుడ్డఉయ్యాలలో పడవేసి యెడపిల్లలను కంచెల వెంబడి కఱలవెంబడి తిరుగవిడిచి పగలెల్ల కష్టపడిన ఆ పేదరాలి క్షోభ యెట్లుండునో చెప్పవలెనా? అది యటుండ ఆ చాలియు చాలని గంజియైన త్రాగుదుమని నమ్మకము లేదు. తప్పతాగిన ఆధూర్తుడు అకస్మాత్తుగావచ్చి యింటిమీదపడి ఆగమునకు దొరకొనును. పెండ్లామును చావమోదును. బిడ్డలను జావ మోదును. కూటికుండలు బోర్లదోయును. ఇంక ఆనోటి కడ్డ దిడ్డములు లేవు. వినరాని బూతులు. అట్లు ఇంటికి రాక పోయినా? కంచెలోనో కంపలోనో పడినాడనియో, రోడ్డుమీద దొర్లు చుండగా కానిస్టేబులు స్టేషనుకు యీడ్చుకొనిపోయినాడనియో కబురు. వానికొఱకు మరల పెండ్లాముపరుగు. ఏజాయియైన నేమి పండ్లూడగొట్టుకొనుట కన్నట్టుగా సంసారములోని శాంతిని చెఱచుట కేయల్లరియైనను నొక్కటేగదా ? గుడి సెల మిత్రమా! సాయంత్రపు వేళ పేదవారి దెస కేగి చూచితిమా ఇప్పగిది మద్య దేవతకు బలియై క్షోభి ల్లెడి సంసారము లెన్ని యో హృదయవిదారకముగా గననగును.<noinclude></noinclude> t1xub9p9xwc5vwp71ea4zz7l0w1bg04 పుట:Sarada Lekhalu Vol 1.pdf/208 104 59365 553699 186457 2026-04-18T03:44:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553699 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>182 శారద లేఖలు అంతదూరముపోనేల? మాపనిమనిషి మగఁడును, దొడ్డి నూడ్చుదాని మగడును ఇద్దఱు త్రాగుబోతులే. తమభర్తల దుర్వృత్తినిగూర్చి దినదినము వారు పెట్టెడిఘోష విన శక్యముగాదు. వాళ్లు చెప్పి చెప్పి, యేడ్చి యేడ్చి తుదకు తమనెలజీతము తమమగమనిషికి మాత్రమీయవద్దని చెప్పు చుందురు. అటులనేయని నేనెన్నడును వాళ్లభ గల పరముగా జీతమోయను. కల్పలతా ! త్రాగుడు పేద స్త్రీలను, ధనిక స్త్రీ లనుగూడ నిన్ని విధములు హింసించుచుండ నిషేధ ప్రచారము స్త్రీల కావశ్యకములేదని యెట్టు చెప్పనగుసు? మిత్రమా! నిజ ముగా త్రాగుబోతులు త్రాగుచున్నది భార్య, బిడ్డల రక్తము గాని మద్యముగాదు. దొరతనమువారి మహౌదార్యమువలన గాని మహాత్ములై నవారి నిరంతరకృషివలనగాని మద్యమును నిషేధించుభాగ్యము మన భారత దేశమునకు గల్గెనేని మన స్త్రీల పుణ్యము ఫలించినదనియే చెప్పవలయును. గతవత్సరము దొరతనమువారు మన చెన్న రాజధాని యందు కొన్ని లక్ష (నాల్గులక్షలని జ్ఞాపకము) లొసగి మద్య నిషేధక ప్రచారక సంఘములు నెలకొల్పినపుడు త్రాగుబోతు పతులచే వెతలబడుపతుల యాపదలు తీటెడి భాగ్యము లభించే నని యెంతయోసంతసించితిని. అయితే ఆ టెంపరెన్సుకమిటీ లింకను జీవించియుండగనే అదేప్రచారమునకు పూనుకొనిన అసంఖ్యాక భారతీయ నరనారీమణులు చెఱసాలలలో ముఱుగు చున్నారు. పరస్పర విరుద్ధమైన యీ కార్యమునకు హేతు<noinclude></noinclude> 2w3285l2h4n7eeg1x0xuljj9qc8f6r8 పుట:Sarada Lekhalu Vol 1.pdf/209 104 59366 553700 186458 2026-04-18T03:44:57Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553700 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 183 ? వగమ్యముగానున్నది. దొరతనమువారికి మద్యపాన మిష్టమా అయితే ఆ టెంప రెన్సుకమిటీల కర్థమేమి? మద్యనిషేధ మిష్టమా? అయితే ఇంతమంది దేశభక్తులు కారాగృహ నిబద్దులు కానేల? మద్యనిషేధమును బోధించినందులకై యింతమంది దేశభక్తులు నిబద్ధులగుటజూడ “మద్యనిషేధ మున కేర్పఱచిన 'టెంప రెన్సుకమిటీలు మీ కండ్లవీరుదుకుచు టకై యేర్పడివేగాని నిజమైన ప్రచారమునకు గాదు. మీ నై తికవిచ్ఛిత్తితో మాకుపనిలేదు. మీ సంఘక్షీణతను మేము పరికింపము. మీ దారిద్య్ర స్థితితో మాకు సంబంధము లేదు. మీ దేహారోగ్యముతో మాకు నిమి త్తములేదు. మీ పెడ్లాము బిడ్డల ఘోషతో మా కగత్యములేదు. మాకుకావలసినది డబ్బు. డబ్బు డబ్బు. మద్యనిషేధమున కంగీకరించి మా కోట్ల కొలదిధరమును కోల్పోవజాలము." అని ప్రభుత్వము ఖండిత ముగా చెప్పుచున్నట్లున్నది. ప్రజల నింతబలవంతపఱచి త్రాగిం ई మద్యపానమువలన మనుష్యున కొంచెమైన ప్రయోజనము గలదా ? ఆకలితీరునా? ఆరోగ్యవర్ధకమా ? తుదకు జిహ్వకై న ని పుగూర్చునా? ఏదియు లేదు. త్రాగు బోతుకు మనస్సు. నిలుకడలేదు. మాట నిలుకడ లేదు. శరీర ములో సత్వములేదు. నైతికముగా, సాంఘికముగా, ఆర్థిక ముగా, శారీరకముగా వాడు భ్రష్టుఁడై పోవును. వానితో బాటు వానిభార్యయు బిడ్డలును గూడ వివిధకష్టములకు గుఱియై దురపిల్లుదురు. సారాదేవత ప్రవేశించినయింట ఆనందమునకు తావులేదు. సుఖమునకు తావులేదు. పెద్దమ్మయొక్క ప్రభా a<noinclude></noinclude> f6oov2q83kjvmk4ad8qkw9m46nxbnpj పుట:Sarada Lekhalu Vol 1.pdf/210 104 59367 553701 186459 2026-04-18T03:45:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553701 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>184 శారద లేఖ లు వము శల్యావశిష్టులగు నాయింటివారి ముఖములమీదను, సర్వ శూన్యమైన యాయింటియందలి నలుమూలలను పొడకట్టుచుం డును. కల్పలతా! ఈసందర్భమున 'ఆరోగ్య ప్రకాశిక'లో సారా దేవత పలికినపలుకులు ఎంతయు వినదగినవిగానున్నవి. అంటున్నది:- - అనగా "ప్రపంచమున మనుష్యులను చంపుటలో హత్య నేరముచేయుటలో నన్ను మించినవారు మరెవ్వరును లేరు. ప్రపంచమున నిదివరకుజరిగిన యుద్ధము లన్నిటిలోను చంపబడినవారిమొత్తము సంఖ్యకంటే నాచే చంపబడినవారి మొత్తము సంఖ్యయే మిక్కిలి హెచ్చుగానుండును. నేను మనుష్యులను పశువులక్రింద మార్చితిని. నేను కోట్లకొలదికుటుంబముల సౌఖ్యమును రూపుమాపి కష్టములనే అనుభవించునటుల చేసితిని, కోట్లకొలది మనుష్యుల అధోగతికి కొనిపోవునట్టి దారిని సరిచేయుచుందును. నేను బలవంతులను బలహీనులనుగా చేయుదును. బలహీనులను అంత మొందిం చెదను. నేనిదివరకు ఎన్ని కోట్ల మందినో పాడుచేసితిని. ఇంకను ఎన్ని కోట్లమందినో పాడు చేయుటకు ప్రయత్నించెదను. నాపేరే సారా దేవత.” మిత్రమా ! 'ఆరోగ్యప్రకాశిక'లో ప్రచురింపబడిన గిబ్బనుదొరగారి యీమహావాక్యములను చదివినప్పుడు "ప్రపంచములో నాచే దుఃఖింపబడినంతమంది పతివ్రతలు, మరి<noinclude></noinclude> sa5d4f5poy2rs9op0j9kqlaamf5l7b4 పుట:Sarada Lekhalu Vol 1.pdf/211 104 59368 553702 186460 2026-04-18T03:45:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553702 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు " ” 185 దేనిచేతను దుఃఖపడలేదు. ” అను వాక్యమును గూడ చేర్చిన 'బాగుండుననుకొంటిని. కల్పలతా! అది సత్యముగదా ? పర మేశ్వరానుగ్రహమువలన మద్యనిషేధప్రచారము మన దేశమున శీఘ్రకాలములో ఫలించుగాక! మన స్త్రీల దుఃఖములు నివా రణమగుగాక! యని వాంఛించెదను. కల్పలతా! ఇప్పటికిని మద్యనిషేధప్రచారముతో స్త్రీలకు సంబంధము లేదనియే తెలుతువా ? భావపురి ఆగస్టు 1930 మిత్రుం-లు, శారద .<noinclude></noinclude> iv6v38tu1yd45i6meq3jfwoz1iwh7v8 పుట:Sarada Lekhalu Vol 1.pdf/212 104 59369 553703 186461 2026-04-18T03:45:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553703 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ! సౌభాగ్యవతీయగు కల్పలతకు నీవు వ్రాసినట్లు శారదాచట్టమునకు సవరణనుపపాదిం చుట యనుచిత కార్యమనుటకు సందియములేదు. శారదా చట్టము త్వరపడి చేయబడినది కాదు. దాదాపు రెండు వత్సరముల దీర్ఘకాలము దేశీయులచే చక్కగా యోచింపబడి నది. ప్రజాభిప్రాయమును కనుగొనుటకై యేర్పడిన ఉపసం ఘమువారు దేశమంతటను పర్యటన మొనర్చి నానావిధముల విచారణ యొనర్చిరి, పెక్కుమందికడ సాక్ష్యములను గై కొనిరి. డాక్టరుల యభిప్రాయములను తెలిసికొనిరి. పండితుల యభి ప్రాయములను తేలిసికొనిరి. స్త్రీల యభిప్రాయములను తెలిసి కొనిరి. న్యాయమూర్తుల యభిప్రాయములను తెలిసికొనిరి. ఈవిధముగా ప్రత్యేకవ్యక్తుల యభిప్రాయములనేగాక వేజ్వేరు సంఘములపక్షమునను సంస్థలపక్షమునను గూడ విచారణయొ సర్చి తెలిసికొననిరి. ఇన్ని విధములు విచారించిన వెనుకనే యుప సంఘమువారు బాలికల వివాహవయస్సు పదునాలు గేండ్లుగా నుండుట యు క్తమని నిర్ణయించిరి. తదుపరి యుచితమైన ఈతీరా నము సామ్రాజ్యశాసనసభ వారిచే ఆమోదింపబడెను. దానికి ప్రభుత్వమువారును తోడ్పడిరి. రాజకీయకారణములచే ప్రసిద్ధ ప్రజాప్రతి నిధులెల్లరు రాజీనామాలు పెట్టుటవలన ప్రస్తుత సామ్రాజ్యసభ యీకలుతీసిన కోడివలెనున్నది; కాని శారదా<noinclude></noinclude> 42q2owxkeufw9quyjtmjbrazzfx9726 పుట:Sarada Lekhalu Vol 1.pdf/213 104 59370 553704 186462 2026-04-18T03:45:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553704 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>లు 187 బిల్లు శాసనముచేయబడునా డిట్లు లేదు. పటేలు మహాశయు డధ్యక్షుడుగను, నెహ్రూ మాళవ్యా వంటి నాయకమణులు సభ్యులుగనునుండ ప్రభుత్వమువారును ప్రజాపతినిధులును మిల్కిలి సఖ్యతతో చేసిన శాసనము a దాశాసనము. ఆశాసన మైన అప్పటికప్పుడే ప్రజల నెత్తిపై పెట్టలేదు. దాదాపై దు మాసములకు తరువాత నమలులోనికి వచ్చునట్లు నిశ్చయింప బడెను. ఆ అయిదుమాసముల గడువులో శాసనము రద్దుచేయ నెంచుచో సభ్యుల కవకాశము లేకపోలేదు. కాని ఆ అయిదు మాసములు శాసన ప్రతికూలు రెక్కడైన కునికిపాట్లు పడు చుండిరో లేక విపరీతముగా జరిగిన వివాహములలో విందులే గుడుచుచుఁడిరో తెలియదు. శారదా చట్ట మమలులోనికి వచ్చులోపల పూర్వాచార పరాయణుల ప్రేరణచే దేశీయులు గావించిన యనుచిత వివాహములకు లెక్క - లేదు. ఒక్క మచిలీ పట్టణమునందే 900 వివాహములు జరిగినట్లు లెక్కింపబడెను. ఇక యావద్భారత దేశమునందును ఎన్ని లక్షల వివాహములు జరిగెనో వివరింపఁ దరముగాదు. దేశీయులెల్ల రా విధముగా కన్నులు తెఱువనివారును, పిడికిళ్లు విప్పనివారును, మాటలు రానివారును, నడకలు నేరనివారును అయిన కసుగందులకు గంగ వెఱులె త్తినట్లు పెండ్లిండ్లుచేయుచుండ నేడు సవరణ నామో దింప సాహసించిన శాసనసభ్యులలో నొక్కరైన 'దేశీయు లారా ! భయములేదు. శారదా చట్టము రూపునూ పెద్ద మని చెప్పకపోయిరి. నాకుతోడ్పడి నేడు తాటస్థ్యమువహించిన ప్రభుత్వమువారై న న సవరణ కవకాశముగలదని సూచింపరైరి.<noinclude></noinclude> 37mxz784xqp5yexfmlvti5sl3n9dzpe పుట:Sarada Lekhalu Vol 1.pdf/214 104 59371 553705 186463 2026-04-18T03:46:03Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553705 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>188 శారద లేఖలు అతిబాల్యవివాహము లా విధముగా ననిరోధకముగా నసంఖ్యా కముగా జరిగిపోయిన పిమ్మట, అభము శుభము నెఱుగని పసిపాపల కంఠములకు పూర్తిగా నురులు వేయబడిన పిమ్మట, ప్రజానురాగము బడసిన ప్రజాప్రతినిధులెల్లరు శాసనసభలు వీడివచ్చిన పిమ్మట, గడువుకాలము గడచిపోయి శారదా చట్ట మములులోనికివచ్చి మూడుమాసములై న పిమ్మట యిప్పుడా సవరణ? ఆ సవరణయైన యెట్టిది? సివిలు కోర్టుద్వారా సర్టిఫి కెట్టు పొందినవారికి చట్టములో పొందుపరుపబడిన వయస్సు లకు లోపుగనే తమ బిడ్డలకు వివాహము చేయుటకు సురపత్ సింగుగారి సవరణ అవకాశ మొసంగుచున్నది. అయితే ఇక శారదాచట్ట మెందులకు? బాల్యవివాహములను చేయ సెంచు వారెల్ల కోర్టులో దరఖాస్తు పెట్టి సర్టిఫికెట్టును పొంది తమ పిల్లల కెప్పటియట్లు వివాహముజేయుదురు. ఆక్షేపణ లేనివా రొకరి సలహా లేకయే తమ కొమార్తెలకు ప్రౌఢవివాహము లను చేయుచున్నారు. ఇక నేమున్నది? శారదాచట్టము బ్రతికి యుండియు చచ్చిన చందమగును. సర్టిఫికెట్టును బడయుట కేదైన కొంచెము ఫీజుగూడ నున్న చో కోర్టువారి కడిగూడ నొక ఆదాయ కారణము గావచ్చును. వానిలో నేదైన తకరరు వచ్చినచో లాయరులకుగూడ నొకింత సంపాదనా హేతువు కావచ్చును. కల్పలతా! శారదా చట్టము జీవచ్ఛవముగా నుండి చేయుపని యింతియేగాదు; మఱియొక ముఖ్యమైన నష్టమును గలదు. దేశములో శారదా చట్టమునకు ప్రతికూలురుగానున్న వారు రెండు విధములుగానుండిరి. వారిలో నొకరు పదునాలు<noinclude></noinclude> q9kfb5igeadj8f6gs16whonwloq42c7 పుట:Sarada Lekhalu Vol 1.pdf/215 104 59372 553706 186464 2026-04-18T03:46:15Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553706 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఖ లు 189 గేండ్ల వివాహములు శాస్త్ర విరుద్ధములని వాదించు పూర్వా చారపరాయణులు ; వేఱకరు యుక్తవయస్సు వచ్చిన బాలి కలకు వివాహముచేయుటకు మనస్ఫూర్తిగా నిష్టముండియు మన వైవాహిక హక్కును ప్రభుత్వపరముచేయుట గూడదను లౌక్యులు, చట్టమున కనుకూలురగు సంస్కర్తల చిత్తములందు గూడ నీ వివాహాధికారమును గోల్పోవుట నునది గొప్ప సమస్య గానే యుండెను. కాని దేశములో బాల్యవివాహములవలని యనర్థకములు నానాటికి మెండుగుటయు, ఎన్ని విధముల ప్రబో ధించినను ప్రజాసామాన్యము తమపూర్వాచారమును వీడజాల కుండుటయు గని స్త్రీల పురోభివృద్ధి నాశించు కొండఱు మహా శయులు ప్రభుత్వమువారి వలననైన నీ బాల్యవివాహములు నిరోధింపబడిన జాలునని తమ హక్కును కోల్పోవుట కొడ బడిరి. అయితే యీ సవరణయే నెగ్గినేని దేశమును కింతకంటే అనర్థకమును దేశీయుల కింతకంటె యవమానమును వేఱండు లేదు. ఏలననగా ఎప్పుడు మన బాలికల వివాహమును చేసి కొనులకు కోర్టువారి సర్టిఫికెట్టును బడయు టగత్యమైనదో అప్పుడే మన వివాహముల హక్కును ప్రభుత్వమువారి పరము చేసినట్టులైనది. అయితే శారదా చట్టమును సృష్టించుటయొక్క.. శారదాచట్టమును యుద్దేశము బాల్యవివాహములను నిషేధించుటకే గదా. బాల్యవివాహములను చేసికొనువారికి ప్రభుత్వమువా రు తరువు నొసంగినచో శారదా చట్టముయొక్క ప్రయోజన మేమున్నది? కాన కలిగియున్న అధికారమును కోల్పోవుటయు, కలుగనల<noinclude></noinclude> pusur8tu4xpva2n5xnxv6expz02zks3 పుట:Sarada Lekhalu Vol 1.pdf/216 104 59373 553707 186465 2026-04-18T03:46:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553707 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>190 శారద లేఖలు సిన ప్రయోజనము కలుగకపోవుటయు సురపత్ సింగుగారి సవరణయొక్క ఫలితములుగా నేర్పడగలవు. కావున మిత్రమా! స్త్రీ జనాభ్యుద యచింతతోఁ జేయబడిన శారదా చట్టము యథా రూపమున నమలులోనికై న రావలెను. లేదా అసలే రూపు మాసిపోవనై న పోవలెను; కాని సురపత్ సింగుగారి సవరణను మాత్రము దేశీయు లెంతమాత్ర మామోదింపగూడదు, అప్పటికప్పుడే శారదా చట్టమును రూపు చెడజేయ వెంచిన సింగుగారి సవరణకు ప్రజాభిప్రాయమును కనుగొనుటయను మఱియొక సవరణతో యమర్సనుదొరగా రించుక యడ్డుపడిరి. “కాన ప్రజాభిప్రాయమునకై విడువఁబడిన ఈ సవరణను అనర్థక హేతువని పూర్తిగా నిరసించి దేశీయులు శారదా చట్టము యెడల తమకుగల సమ్మతిని తమ నిశ్చితాభిప్రాయము ద్వారా మరల నొకపరి దృఢపఱుపవలెను. ముఖ్యముగా నిది స్త్రీలకు సంబంధించినది గావున స్త్రీ కెల్ల రీ సవరణవిషయమై తీవ్రప్రా తికూల్యమును జూపదగును. గృహలక్ష్మీయు నిందులకు దోడ్పడవలెనని నా కోరిక. మన చెన్న నగర మహిళాసంఘమువా రప్పుడే సవరణవలని ప్రమాదమును గుర్తించి నిరసనసభ జరిపినట్లు పత్రికలలో జదివితిని. ఇది యెంతయు శుభావహము. ఇటులనే భారతదేశమంతట నీ సవరణకు తీవ్రప్రాతికూల్యమెదుర్కొను గాకయని యాశించెదను.<noinclude></noinclude> oonftqjtc9z7cl43xqzogcbwavdmm4f పుట:Sarada Lekhalu Vol 1.pdf/217 104 59374 553708 186466 2026-04-18T03:46:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553708 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారదలే ఖ లు 191 కల్పలతా ! ఈసమయమున దేశీయు లుపేక్షించిన దేశ మునకు మేలుగాక కీడునే చేసినవారగుదురనుట నిక్కము, భవిష్య మెట్లున్నదో ? భావపురి సెప్టంబరు 1930 మిత్రురాలు, శారద.<noinclude></noinclude> qawiqt5zy1i3vfnvllwl2un2ieeglht పుట:Sarada Lekhalu Vol 1.pdf/218 104 59375 553709 186467 2026-04-18T03:46:54Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553709 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ ! సౌభాగ్యవతియగు కల్పలతకు - నీవు వ్రాసిన ఉత్తరములన్నియు చేరినవి. కాని రెండు మాసములనుండియు నీవు లెక్క లేనన్ని లేఖల లిఖించుచున్నను నీకొక్క జాబునైన వ్రాయజాలనందులకు నాకు చాల విచార మగుచున్నది. ఏమిచేయుదును? ఇంటిలో ఒంటరిదాననైనాను. కలముపట్టుటకంటె గరిటెపట్టుట అవసరమైన సనిగానున్నది. దానికితోడిది శీతకాలపు ప్రొద్దు. ప్రొద్దుకు ముద్దకు సరి. ఇక నేను నీకు ఉత్తరమెప్పుడు వ్రాయుదును? అందువలననే తెల్ల వాఱుజాముననై న వ్రాయుదుమని వాకిలిలో సంక్రాంతి దాసరి వచ్చి “హారో, రంగ హారి, కసూరిరంగ, కావేటిరంగ’ కేకలు పెట్టగా మెలకువవచ్చి లేచి అతనికి ఒడు కాడుబియ్యము వేసివచ్చి కలముకాగితము చేతబట్టుకొని దీపము ముందర వచ్చి కూర్చున్నాను. “అమ్మా! వాకిట్లో నీళ్ళు చల్లడమైంది; మ్రుగ్గులు పెట్టుకొం” డని పనిమనిషి, అఱచుచున్నది. అని అయిననేమి ? కలముసాగునా? అదిగో ! ఈ ధనుర్మాసములో మనకిది యొక పెద్దపని. పగలు పది రెండుగంటలు ఫెళ్లున వెలిగే సూర్య భవానుఁడు జీత మాల స్యమైన కూలివానివలె పదిగంటల కాలమైనను పగలు చూపక పరుగెత్తిపోవుచుండగా ఇందులో ఒకగంట తన క్రిందకు లాగు కొనును సంక్రాంతి ముగ్గు. పోనిమ్ము ఆలస్యమగునని యీ<noinclude></noinclude> d77egua4nmmov9daiinsdphaybfy1e5 పుట:Sarada Lekhalu Vol 1.pdf/219 104 59376 553710 186468 2026-04-18T03:47:07Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553710 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 193 మ్రుగ్గువేయుట మానుదుమనినను మనస్సొప్పదు. ఈ దినము లలో ఒకరినిమించిన రంగవల్లి నొకర మిడినగాని మనకు సంతో షముండదు. మఱియు నిన్న వేసిన మ్రుగ్గు నేడు వేయుటయు లజ్జాకరమే. కావున దినమున కొక్కటి. మనకళావై దగ్ధ్యమును ప్రకటించుట కీ ధనుర్మాస మొకయుత్సాహకరమైనమాసము. దేవతలకు దక్షిణాయనము రాత్రికాలమనియు, ఉ త్తరాయణము దీధనుర్మాస ముషఃకాలమనియు, కావున దేవతా ప్రీతికరమగు నీయుషఃకాలమున రమణీయరంగ వల్లులచే మన ప్రాంగణముల నలంకరింపవలెననియు "పెద్దలు చెప్పుదురు. మనకళానిపుణతను జూపుట కిదిమంచి యద పగటికాలమనియు, అం నగుటచే దేవతల కేగాక మనస్త్రీలకును నిది ప్రీతికరమగు మాసమేయగుచున్నది. మనకంటే ప్రీతికరము మన బాలికలకు. వారి గొబ్బి ళులు లేకున్న మనరంగవల్లులు చిన్నబోవా? కాని వారు మన కంటె కార్యనిమగ్నులై ఒకచో ఆవుపేడ, ఒకచో పెద్దగుమ్మడి పూవులు, బంతి పూవులు తెచ్చి గొబ్బిళ్లు చేసి వానిని పసుపు, కుంకుమల చేతను పుష్పాదులచేతను నలంకరించి ముంగిళ్ళనిడు వఱకు వారికి సంతుష్టి లేదు. నిన్న ప్రొద్దున నేను మావాకిలిలో మ్రుగ్గులు పెట్టుచుంటిని. అప్పటి కింకను బాగుగా తెల్లవాఱ లేదు. దశదిశలను మంచు దట్టముగా కప్పియున్నది. చేతులు కొంగర్లుపోవుచు మ్రుగ్గు సాగుటలేదు. చలికి దవడలు పడుచున్నవి. ఆసమయములో 13 దగ్గిఱకు ఇద్దఱు బాలికలు నా మ్రుగ్గునకు<noinclude></noinclude> f0evesz3udmc7scnwljn52c7u8rplzl పుట:Sarada Lekhalu Vol 1.pdf/220 104 59377 553711 186469 2026-04-18T03:47:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553711 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>194 శారద లేఖలు దగ్గఱగా నిల్చున్నారు. వారిలో ఒక బాలకు యేడేండ్లు వేఱక దాని కై దేండ్లున్నట్టున్నవి. పెద్దదాని చేతిలో పేడపళ్లిక, చిన్న పిల్లచేతిలో పూలపుటిక ఉన్నవి. కాని పేడబుట్టలో పేడలేదు; పూలబుట్టలో పూలు లేవు. వారి చిన్ని ముఖములు మఱింత చిన్న బోయిఉన్నవి. "పేడా, పూలూ తెచ్చుకోక యిట్లా నిల బడ్డారే?”మని నేను వారిని అడిగితిని. “పోయివచ్చాము దొరక లేదు” అని ఆబాలికలు చిన్నబుచ్చుకొని పలికిరి, చూచుటకు నాకు జాలివేసెను. ఆపువేడయు పువ్వులును దొరకకపోవుటచే వారెంతో యుత్సాహభంగము పొందినట్టు గానుపించిరి. వారికన్నుల నీరొక్కటి తక్కువగాని వారిమో మా కెదుటివీధిలో నున్న మంతగా ముడుచుకొనిపోయినది. వారిని ఒకయిల్లు చూపి “వారింట చాలఆవులున్నవే, మీకు పేడెం దుకు దొరక లేదు ?" అని వారిని మరల నేనడిగితిని. "ఆయింటి ముసలమ్మ చాలాచీకటి ఉండగానే లేచి లాంతరు పెట్టి పేడంతా వెదకి తట్టలో వేసి దాచి పెట్టిందట. మేముపోతే “అంతాయెవరో యెత్తుకొనిపోయినారు పొమ్మన్నది అన్నారు ఆబాలికలు. “అయితే అమ్మను పంపకపోయినారా? పెద్దవాళ్లువ స్తే ఇచ్చేదేమో??' అన్నాను నేను. “మా అమ్మ మ్రుగ్గులు పెట్టు తున్నది” అన్నా రాబాలికలు. అవును, అమ్మకు దగినపని అమ్మకు, బిడ్డలకుదగిన పని బిడ్డలకు. ఆమె రంగవల్లులు లేకున్న వీరి గొబ్బిళ్లకు శోభ లేదు, వీరి గొబ్బిళ్లు లేకున్న ఆమె రంగ వల్లులకు రక్తి లేదు అనుకొంటిని, వేడదాచిన ముసలమ్మ పిసి నారితనమునకు నాకు అసహ్యముగలిగినది. మాచిన్న తనములో<noinclude></noinclude> jc4wsyikio14r30y6vt59m8z6crzy01 పుట:Sarada Lekhalu Vol 1.pdf/221 104 59378 553712 186470 2026-04-18T03:47:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553712 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>బిడ్డ శారద లేఖలు 195 గూడ ‘మేమిటులనే గొబ్బిళుల కావుపేడ దొరకనినాడు ఆశా భంగమునొందిన దినములు నాకు జ్ఞాపకమువచ్చినవి. ఈ పసి శ్రీ చలిలో మంచులో గొబ్మిళ్లమీది ఆసక్తిచేత వచ్చి నందులకై న పట్టెకుగోమయ మివ్వవచ్చునే! ఈ మాసము గడచిపోయిన వెనుక నీపసిబాలలు మన యిండ్లకు రమ్మనినను వత్తురా? ఈ నెలదినములు బాలికల కావుపేడ వదలివేయ రాదా? అనుకొని మాపనిమనిషి శుద్ధికై తెచ్చిన ఆవుపేడ వారికిచ్చి మా దొడ్డిలోనున్న యేపిచ్చిపూలో నాలుగు పుణీకి యిచ్చి వారిని పంప్ వేసితిని. అప్పుడా బాలికలు గొప్ప పెన్నిధి. లభించినట్లుబ్బుచు తమయింటికి వెళ్లినారు. ఈ బాలికలు గొబ్బిళులు పెట్టుకొనుటనిన నాకు మిక్కిలి సంతసముగానుండును. మఱియు వీరు సందెగొబ్బి పెట్టుకొని గొబ్బితట్టుచుండుట చూచుట, నాకు మిక్కిలి సంతోషకరము. ఒక్క గొబ్బిపండుగ మన బాలికలకు పెక్కు విషయములలో పరిజ్ఞానముగలిగించును. బద్ధకము లేక తెల్లవాఱుజాముననే లేచుట, వాకిలి పరిశుభ్రపఱచుకొనుట అట్లుండ పుష్పపత్రాదులతో పరిచయము, మతసంబంధమగు పూజాపునస్కారములతో పరిచయము, మ్రుగ్గులతో పరిచ యము, ఆటతో పరిచయము, పాటతో పరిచయము ఈ విధ ముగా లలితకళలలో ప్రథమపాఠములు బాలికలు గొబ్బి. పండుగలలో నేర్చుకొందురు. ఆతరువాత పెద్దపండుగ మూడు దినములు బాలికలు పెట్టుకొనెడి రకరకముల బొమ్మలసా<noinclude></noinclude> tsi078lynur01arzq1t9kdq72q97g8z పుట:Sarada Lekhalu Vol 1.pdf/222 104 59379 553713 186471 2026-04-18T03:47:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553713 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>196 శారద లేఖ ఖలు మానులు మున్నగునవిగూడ వారికి కళాప్రవీణతయందభిని వేశ మొసగునవే. మిత్రమా! ధనుర్మాసములో బాలికలకే యింత తీరని పనియైయుండ నిక మనస్త్రీల సంగతి చెప్పవలయునా? వేకటితో ఓకిరించుకొనుచు తొలకరిలో పుట్టినింటి కేగినతొయ్యలి ప్రకృతి లక్ష్మీ సుఖప్రసూతయైగం పెడుకొడుకులను గంపెడుకుతుండ్రను వెంటనిడుకొని చేమంతిపూవులజడతో, బంతిపూలహారములతో పూచినతం గెడువలె కలకలలాడుదు నింటికివచ్చును. కోడ లింత వైభవముతో నేటి కేడాదికి సరిపోవుసా రెచీరలు గట్టుకొని యింటికి వచ్చుచుండ ఏబ్రాసివలె మనము ముడిచి పెట్టుకొని కూర్చుండిన బాగుగానుండునా? ధనధాన్యసమృద్ధయెవచ్చెడి యాప్రకృతి, విడియుట కనురూపముగా మన గృహము లుండవలదా ? 'ప్రాతగోడకు పూతచక్కనా, కోతిరూపికి వ్రాతచక్కనా' అనిగదా సామ్యము. ఇంటికి పాడట్టు దులిపించి, గోడలకు సున్నము పూయించి మండిగములకు పసుపుకుంకుమలు, ద్వార ములకు తోరణంబులు, ప్రాంగణములలో రంగవల్లులు, నిడి గృహలక్ష్మీ నలంకరించుకొనవలదా? ఈ పనులన్ని యు వేటవలయుననిన రెండు కాళ్ళొకచోనిడి రెండు కాళ్ళోకచోనిడి కూర్చుండుటకు వీలగునా? పనియెంత యెక్కువైననేమి? పనిముద్దు భాగ్యము ముద్దుగదా? అయినను సోమరులమై మనము బావుకొనున దేమున్నది? హీస్ట్రీయాలు వచ్చి అల్లాడటమే గదా? గాన సర్వా వయములు పాటనము జెందునట్లు ప్రతి స్త్రీయు తన గృహకృ త్యములను తాను నిర్వర్తించుకొనుటయే మంచిది.<noinclude></noinclude> jrpp046dqlbvwkpfbht7z0clzv39h4w పుట:Sarada Lekhalu Vol 1.pdf/223 104 59380 553714 186472 2026-04-18T03:48:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553714 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు 197 కాని పనులకు దగినట్టుగా మనకు ప్రొద్దుతక్కువగూడ నిప్పుడే. ఇంచుమించుగా రెండు గడియలప్రొద్దెక్కినగాని సూర్య భగవానుడు మంచు తెఱలు చించుకొని బయటకు రానేరాడు. వచ్చినప్పుడై న న నించుకసేపు నిలువబడనే నిలువబడడు. అనిలి చిన కాసేపైన చుఱుకైన యెండ నీయకు, “ఆరోగ్యం భాస్కరాదిచ్చే న్మోక్షమిచ్చే జ్జనార్దనాత్" అన్నట్టుగా మన కాయురారోగ్యములను బ్రసాదించు ఆదిత్యు డిట్లు జడుడై మందుడై తూర్పుమూలగా బుట్టి దక్షిణపు మూలగా నడత్రో వనుబడి యతివేగముగా బశ్చిమాద్రికి బరువులెత్తుచుండ మనకు అహములెట్లు సన్న ముకారుండును? లేవు శిశిరుడువచ్చి పంశుబాకు లూడగొట్టినట్టులే సూర్యుని బద్ధకము: నుగూడ నూడ గొట్టినగాని ఆయనకు మనకునుగూడ చుఱుకురాదు. అంత వఱ కింతే. కల్పలతా! నా కీసూర్యుని శీఘ్రగమనంబు గనిన "పొడుపుఁగొండమీదఁ బోడుచుట మొదలుగా బరువువెట్టి యినుడు పశ్చిమాద్రి మఱుఁగుఁజొచ్చెఁ గాక మసలినఁ జలిచేతఁ జిక్కెఁ జిక్కెననఁగఁ జిక్కకున్నె?” అని సూర్యుడు తానుగూడ చలివాత బడుదునని పరువు లెత్తుచున్నాడను శ్రీమద్భాగవతములోని పద్యము జ్ఞాపకము వచ్చి నవ్వుకొనుచుందును. శుభప్రదమైన ఉత్తరాయణ పుణ్య కాలమువచ్చినగాని మన కీపనులవడిదుడుకు లడగవు. సంక్రాంతియనునది మనకొక సామాన్యమగు పండు గయేగాక గొప్ప ఆరోగ్యోత్సవమనికూడ చెప్పవచ్చును.<noinclude></noinclude> 7buesor4fkg7fbjhg5l0y2dkrwm1vm6 పుట:Sarada Lekhalu Vol 1.pdf/224 104 59381 553715 186473 2026-04-18T03:48:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553715 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>198 శార ద లేఖ లు కల్పలతా ! బుద్ధిశాలురగు మన పెద్దల భావనాశక్తి యద్భు తము. కావుననే మతవిధులను నారోగ్య విధులను మేళవించి యనుల్లంఘనీయములుగా జేసియున్నారు. ఏలననగా మనవారికి ఆరోగ్య విధులయందుకంటె మతవిధులయందు భక్తి యెక్కువ. కావున నీధనుర్మాసములో జరిపేడు శౌచవిధులెల్ల మనకు దేవపితృపూజలతో మిళితమై మనలను తప్పక నిర్వర్తించునట్లు నిబద్ధించుచున్నవి. కాని నిజమున కివియన్నియు మన ఆరోగ్య మునకే. చూడుము. ఈశీతకట్టు దినములు మనకు మిక్కిలి జబ్బుదినములు. దాదాపు కా రీకమాసమువఱకు వానలుకురిసి నేలయంతయు తడిగా నుండును. సూర్యకిరణ ప్రసార మల్ప ముగానుండుటచే నీకాలములో వాతావరణము గూడ అర్ద్రత గానుండును. నేలతడిగా నుండుట, వాయువులు శీతలములై యుండుట, ఎండలు తీక్ష్యముగా లేకుండుట మున్నగుకారణ ములచే పుడమి పై నుండెడి పెక్కు కశ్మలపదార్థములు తడిసి క్రుళ్లి సాంక్రామిక వ్యాధుల కుత్పత్తి హేతువులగు సూక్ష్మజీ వులు పెక్కు లుడ్భవిల్లి ప్రజలను వ్యాధిపీడితులను గావించు చుండును. కావుననే యీదినములలో స్వర్గద్వారములు తెఱచి యుండునని మనవారనుచుందురు. ఎప్పుడు దేశమున వ్యాధులు చెలరేగియుండునో అప్పుడు స్వర్గద్వారము తెఱచియున్నట్లే గదా! కావున బద్ధకములేక ఒడలువంచి పనిచేయుటయు, మనగృహములును గృహావరణములును పరిశుభ్రపఱచుకొను టయు, గోగ కారణములగు సూక్ష్మజీవులు నశించునట్లు ఆవు పేడతో కలయంపిజల్లి ఘాటైనసున్నముతో రంగవల్లు లిడు<noinclude></noinclude> d0nh8hd9q2j6j9nhmjro640ejg0z8vd పుట:Sarada Lekhalu Vol 1.pdf/225 104 59382 553716 186474 2026-04-18T03:48:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553716 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఖ లు 199 కొనుటయు మనకు విధిగా నేర్పడినది. అప్పుడు వేసిన ఆవుపేడ కస్తూరికి తుల్యమని ఆయు ర్వేదజ్ఞులమతము. కాన గోమయము తోడిపని మనకీదినముల నధికముగా కల్పించియున్నారు. ఈవిధముగా నీధనుర్మాసము మన ఆరోగ్యము కొఱకే పిన్న పెద్దలనెల్లర నీటు కార్యపరతంత్రులనుగా జేయుచున్నది. అయినను ఈపనుల బాధ ఇక నెన్ని దినములో లేదు లెము. పండుగ పదిదినములలోనికి వచ్చినది. ఈ నెల పదునాల్గవ తేదీ యందు సూర్యుడు మకరరాశియందు ప్రవేశించును. అదియే ఉత్తరాయణారంభము. అదియే పుణ్యకాలము. ఎప్పుడు సూర్యు డుత్తరాయణగతుడగునో అప్పుడే ఆమార్తాండుని కిరణజాలంబులు తీక్ష్మతగాంచును. ఆలోకబాంధవుని తేజఃకిరణ ప్రసరణచే చరాచరాత్మకంబగు విశాలవిశ్వం బెల్ల నవశ క్తిని బడసి తేజోవంతమై విరాజిల్లును, మిత్రమా! ఈపుణ్యకాలము నందు మనమేగాక అన్ని మతముల వారును, అన్ని తెగలవారును, అన్ని దేశములవారును నీపండుగలజేసికొనుట గమనింపదగిన జై సవుల కీదినములలో సంవత్సరాది. బ్రాహ్ముల కీదినముల బ్రహ్మోత్సవము. మహమ్మదీయులకు విషయము. గూడ నివి పండుగ దినములే. ఇక మన హిందువులపండుగ విశేషములు చెప్పనక్క అయేలేదు. పసిబిడ్డలకు భోగి పండ్లు, ఆపై వారికి బొమ్మలు పెట్టుకొనుట. వారికంటె వయస్సున పెద్దయగు యువతులకు సావిత్రీగౌరీవ్రతము. నైష్ఠికులగువారికి స్నానదానతర్పణా<noinclude></noinclude> n0l43c8fpmo7gcfc4wk2tmkaxvhxe6t పుట:Sarada Lekhalu Vol 1.pdf/226 104 59383 553717 186475 2026-04-18T03:48:39Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 553717 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>تية 200 శారద లేఖ లు దులు. గృహస్థులు క్రొ తకోడండ్రను, కూతుండ్రను తెచ్చు కొనుట. కాపులకు కోడిపందెములు, వై ష్ణవాలయములలో ఉదయపూజలు. వేయేల, ఐహికాముప్మిక లాభంబులను శారీరమానసికాశ్మీయ సౌఖ్యంబులను ను తరాయణపుణ్యకాల మొనగూర్చుచున్నది. ఈశ్వరానుగహంబున ప్రజలు స్టీవ్రవా e9 -8 క్షేశంబులనుండి విముక్తులై నారు. ధనధాన్యంబు లింటికిఁ జేరినవి. మాడిపశువులైల్ల పాడిపశువలె పాలుపెరుగులు W Oకొల్లలుగావించినవి. ఇర్జువాక్షిండ్లు చక్క_గానలంకరించుకొని Y Tr (Y) er నారు. నిన్నమొన్నటివeుకు కోత వేతలకుబ్-పేయి కూలిగింజలు పుష్క_లముగా సేకరించుకొనియుండుటచే కూలినాలిజనము లకగూడ సిపండుగ కడుపునిండిన పండుగ. "S-న ఈపండుగదిన ములలో మృష్ణాన్న མ་རུ་) e ༼ནིའང་ཧྲན་)གས་ན། ཉི་ యుండరు. S)9.3 నెచ్చెలీ ! నీవును పతిసంతానయుత వై రమణీయమును మహోత్సాహదాయక మును నగు సీజాతీయూరోగ్యోత్సవానం దమును పరిపూర్ణముగా ననుభవించెదవు గాక యని మనఃపూ ర్వకముగ వాంఛించుచున్నాను. නූ “ක්‍යකූට් ఇట్లు 1-1-31 సెూ ర న. శారద లేఖల మొదటి సంపుట మిది, సంపూర్ణము. Printed At the Lodhra Press, Egmore, Madras.<noinclude></noinclude> cudig0wz2n7a45a539zz5zlputqxcd0 553718 553717 2026-04-18T03:49:26Z శ్రీరామమూర్తి 1517 553718 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>200 శారద లేఖలు దులు. గృహస్థులు క్రొత్తకోడండ్రను, కూతుండ్రను తెచ్చు కొనుట. కాపులకు కోడిపందెములు. వైష్ణవాలయములలో ఉదయపూజలు. వేయేల, ఐహికాముష్మిక లాభంబులను శారీర మానసి కాత్మీయసౌఖ్యంబులను నుత్తరాయణపుణ్యకాల మొనగూర్చుచున్నది. ఈశ్వరానుగ్రహంబున ప్రజలు శీతవా తాది క్లేశంబులనుండి విముకులై నారు. 3 ధనధాన్యంబు లింటికిఁ జేరినవి. చూడిపశువు లెల్ల పాడిపశువులై పాలు పెరుగులు కొల్లలుగావించినవి. ఇళ్లు వాకిండ్లు చక్క గానలంకరించుకొని నారు. నిన్న మొన్నటివఱకు కోతవేతలకుబోయి కూలిగింజలు పుష్కలముగా సేకరించుకొనియుండుటచే కూలినాలిజనము లకుగూడ నీపండుగ కడుపునిండినపండుగ. కాన ఈపండుగదిన ములలో మృష్టాన్న మారగించనివారే యుండరు. నెచ్చెలీ! నీవును పతిసంతానయుతవై రమణీయమును మహోత్సాహదాయకమును నగు నీజాతీయారోగ్యోత్సవానం దమును పరిపూర్ణముగా ననుభవించెదవు గాకయని మనఃపూ ర్వకముగ వాంఛించుచున్నాను. భావపురి 1-1-31 శారద. శారద లేఖల మొదటి సంపుట మిది, సంపూర్ణము. Printed At the Lodhra Press, Egmore, Madras.<noinclude></noinclude> av7f5idojvsrldq6i78k8278b5tz6yx పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/34 104 186297 553596 504514 2026-04-17T21:57:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553596 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వచ్చిరి. వారిలో నల్లబాలకుం డొక్కరుండు గగనంబున కెగసి డేగ తూఱినవిధంబునం దూఱి సేనామధ్యంబున నున్న తురంగంబు నెత్తి మూపున నుంచుకొని, మీరంపించిన యంబరచరుల నాలుగువేల రథికుల నంబరంబుననె సంహరించి, వెండియు నాబలంబుతో భండనంబు సేయుచు నుండఁ, బెద్ద నిట్టతాటిచెట్టుచందంబున లోకభీకరంబైన యినుపగుదియ కేలంబూని యొకండు నిలిచియున్నాఁడు. వాని చెంగట సింగపుకొదమతెఱంగున గర్జిల్లుచు నొక్క చక్కని రాచకొమరుండు కొలుచుచున్నవాఁడు.' {{p|ac|fwb}}యౌవనాశ్వుండు భీమాదులపై యుద్ధమునకు లేచుట</p> అని విన్నవించిన యౌవనాశ్వుండు, దన యిచ్చలో మచ్చరంబు నచ్చె రువు విచ్చలవిడిఁ బెచ్చుపెఱుగ, 'వారు మానవసామాన్యులు గారు. కారణజన్ములు, నాకుంజూడఁ ద్రిమూర్తులు నరమూర్తులై వచ్చిరని తోచుచున్నది. ఒక్కండు గుఱ్ఱంబును బట్టుకొని పోవుట యేమి? వేఱొక్కఁడు లెక్కకు మిక్కుటంబైన సైన్యంబు నుక్కడగించుట యెట్టు? ఒక్కరుండు వేడుక చూచుచు నూరకుండుట యేమి? ఐన, నశ్వమేధంబు సేయవలయునని యతిప్రయాసంబుగా నశ్వంబు సంపాదించితి, నది యిత్తెఱంగున బోయినఁ బోవనిమ్ము. ఇమ్మువ్వురితోఁ గయ్యంబను జన్నం బొనరించి దేవతలనెల్లం దృప్తి నొందించెద' నని యాహవోత్సాహకౌతూహలంబున నమ్మహీవల్లభుండు దిక్కులు పిక్కటిల్ల రణభేరి మ్రోయించి, మదపుటేనుఁగులు, మనోజవతురంగంబులు, మణిమయరథంబులు, మహాసాహసికవీరభటులు లెక్కకు మిక్కుటంబుగా దిశలు గ్రక్కదల నార్చుచు, వీరాలాపంబులం బేర్చుచు, నలుగెలంకుల బలసి చనుదేఱఁ, బురంబు వెడలి సమీపంబునకు వచ్చి, యుగాంతకాలకాలుండునుంబోలెఁ బ్రచండగదాదండంబు భుజాగ్రంబునం గీలించి భండనంబు గనుచున్న వృకోదరు విలోకించి, లోకోత్తరంబైన తదీయతేజోవిలాసంబున కచ్చెరు వందుచు, నాయోధనంబున నాయోధులనెల్ల సమయించి, వింటి కోపునం జేయూదియున్న వృషకేతుంజూచి, శిరఃకంపనంబు సేయుచు, యౌవనాశ్వుండు తన మనంబున, 'సాగరంబు మేఱ మీఱిన చందంబున<noinclude><references/></noinclude> cw0lkogiutgso3926q753pr22mm3s9u పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/35 104 186298 553597 504515 2026-04-17T22:20:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553597 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నపారచతురంగబలంబుతో భూనభో౽౦తరంబులు కంపింపఁజేయుచు నెత్తివచ్చిన సన్ను సడ్డ సేయక యనాదరంబుగఁ జూచుచు, సింహకిశోరంబుకరణి శంకారహితుండై కర్మపాశవినిర్ముక్తుండైన యోగిచందంబున, మరణభయంబు లేక యిక్కుమారుందున్నవాఁడు,' అని సంతసంబు రోషంబు నగ్గలింప బలంబునకుఁ జేయి వీచుటయు, వానిపయిం గదంగు వృషకేతనుం జూచి, మారుతనందనుండు రోషతామ్రాక్షుండై గదాదండంబు నంకించి కదలుటయుఁ, గర్ణకుమారుం డెదురుగాఁ బరతెంచి — {{p|ac|fwb}}వృషకేతుండు భీముని నిలిచి చూడుమని కోరుట</p> 'అయ్యా, ఈ రెండులోకంబు లెత్తి వచ్చినను మీకు నీడు గాదనినయెడ నీయల్పసైన్యం బేమి లక్ష్యము! నీపుత్రుఁడగు నన్నుం దయచేసి చూచుచుండుము. నే నీక్షణంబు కార్చిచ్చుచందంబునం బేర్చినదళంబుల భస్మీకరించెద. తండ్రీ! కాయంబులు బుద్బుదప్రాయంబులు. జవ్వనంబులు చంచలంబులు. బలంబు లస్థిరంబులు. ఇంతయుఁ గలిగినప్పుడె త్రైలోక్యవర్తిని యైన కీర్తి నార్జింపవలయుం గాని, వ్యర్థంబుగా బ్రదుకం జనదు. గజగమనంబు లనియెడి గమనవిలాసంబులును, బాళంబు లనియెడి భుజంబులును, జక్రంబు లనియెడి స్తనంబులును, శంఖంబు లనియెడి కంఠంబును గలిగిన శత్రుసేనారమణిని మున్నుగా నేను వరించినాఁడ. దానితోడం గ్రీడించి కీర్తి యనియెడి సంతానంబుఁ గాంచెద. మీరు జేర వావిగాదు. కోడలయిన సేనావధూటి మిమ్ముంజూచి వ్రాలుపతాక లనియెడి వ్యాజంబున మొగంబు వాంచుచున్నయది.' అనిన వాయుసూనుండు, 'కుమారకా, సేనావధూటి నీకుఁ గైవసంబైన మిగుల లెస్స. అటుగాక నిన్నుం దల మీరెనేని, దౌదవ్వుల నస్మదీయగదాప్రహారంబులఁ జేవ యణంచి శిక్షించెద. మామగారు కోడలిని శిక్షించుట యుచితంబుగదా!' అనిపలికి, 'నీవు పాదచారివి. వారు రథికులు, నిన్ను నొంటిగఁ బనుపఁ జాల' ననిన వృషకేతుండు మారుతసూతిం జూచి, 'మీకటాక్షంబను వజ్రాంగి జోదు గలిగియుండ నాకు భయం బేమిటికి? చింత వలదు. నన్నుఁ బంపు' మని, భీమునకుం బ్రదక్షిణంబు సేసి యుబ్బనం గబ్బు మీఱిన దేహంబుతోఁ గన్నులం గెంపు దొలంకఁ గాముకుండు కామినిం గదియుచందంబున, గెంధూళి యనియెడు కుంకుమరసంబు నలంది, సింగిణీవిండ్లను కనుబొమ్మ లల్లార్చుచు, మెఱుంగుఁదూపులను చూపుఁ దళు<noinclude><references/></noinclude> 8pmv2f5oyoz1l36tl8567cscwb2qemi పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/36 104 186299 553605 504516 2026-04-18T00:24:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553605 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కొత్తుచుఁ, గరికుంభంబు లనియెడు కఠినస్తనంబుల నొఱపు మిగిలిన వైరిసేనయను చానంగదిసి, వృషకేతుండు కౌతుకంబు నెమ్మొగంబునం జిగురొత్త మున్ను దనచేతం గూలిన చతురంగబలంబుల నెత్తురు లనియెడు సలిలపూరంబులచే సాగరంబుతెఱంగునఁ గన్పట్టుచు, రుద్రవిహారస్థానం బగుటం చేసి కైలాసంబుకరణి నొప్పుచు, విదళితసైంధవం బగుట కతనఁ బార్థుని ప్రతిచందంబునం దోఁచుచు, శంఖచక్రసమన్వితం బగుట కతన శౌరిహస్తంబులం బోలె చెలువొందుచు, నిజనిశితవిశిఖంబులచే శకలితంబులైన రథగజతురగపదాతిగాత్రఖండంబులచేత మిఱ్ఱుపల్లంబులైన సంగరాంగణంబు సొచ్చి, కార్ముకజ్యారావంబును, గఠోరసింహనాదంబును, గనకపుంఖచిత్రితంబులగు కంకపత్రంబు లుల్లసిల్లఁ, గోదండపాండిత్యంబు మెఱయ, వింట బాణంబుఁ దొడుగుట తివియుట యేయుటయు నెఱుఁగ రాకుండ, శరపరంపరలను వర్షంబు వర్షించుచు, సమున్నిద్రంబైన రౌద్రరసంబు మూర్తీభవించిన చందంబునఁ గనుపట్టి, కుంభికుంభస్థలంబులు పెకలించి ముత్యంబుల జలజల రాల్చుచు, నశ్వగాత్రంబులశకలంబులు వికలంబులు సేయుచుఁ, బరాక్రమించుచు నుండె. {{p|ac|fwb}}యౌవనాశ్వ వృషకేతుల యుద్ధము</p> ఇవ్విధంబునఁ జాపవిద్యానైపుణంబు సూపుచునున్న వృషకేతుం గాంచి, యౌవనాశ్వుండు దంతావళంబు నెక్కి ధవళచ్ఛత్రచామరంబులు మెఱయ దగ్గర వచ్చి, 'కుమారకా, ఆదివిష్ణుదేవుఁడునుంబోలెఁ బ్రకాశించుచున్నవాఁడవు. నీకులంబు గోత్రంబు నామధేయంబు నెయ్యది? నీతండ్రితాత లెవ్వరు? నీరాకకు నేమి కారణంబు? నీచరిత్రంబు దెలియక యుద్ధంబు సేయరాదు కాన నెఱింగింపు' మనిన, వృషకేతుండు 'కశ్యపమహామునీంద్రుడు మావంశకర్త. వేదమయుండైన సూర్యుండు మాతాత. త్రైలోక్యవిఖ్యాతదానలక్ష్మీసముదీర్ణుం డైన కర్ణుండు మాతండ్రి. నాపేరు వృషకేతుండ. మాపినతండ్రి ధర్మనందనుం డశ్వమేధంబు సేయదలంచి నీవశంబున యాగాయాశ్వ మున్నదని విని, భీమసేను, నన్ను, ఘటోత్కచపుత్రుండగు మేఘవర్ణుం బనిచె. అమ్మేఘవర్ణుండు తురంగంబు నపహరించె. నేను బలంబులం బొలియించితి. మాయయ్య వేడుక చూచుచు నున్నవాడు.' అనిన నమ్మహీకాంతుండు సంతసంబు నంది 'రాజనందనా,<noinclude><references/></noinclude> o1exe6ukuqv4vdp8fib5xjub051ut36 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/37 104 186300 553607 504517 2026-04-18T01:27:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553607 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ముహూర్తమాత్రంబు బడలికఁ దీర్చుకొనుము. చేయవలసినవానితోఁ గయ్యము సేయరాదు. నీవు పాదచారివి. నే నేనుంగు నెక్కి యున్నవాఁడ నగుట నీతోడఁ గయ్యం బొనర్చుట పాడి గాదు. కనకమయంబైన యరదం బొసంగెదఁ గైకొని యుద్ధమునకు రమ్మ' నిన, వేవెలుంగులదొరమనుమండు, మొగంబునఁ జిఱునగవు తళుకొత్త, 'నెవ్వాని పట్టణంబునఁ జెట్లు రాళ్లు పసులు సైత మఖిలార్థంబు లొసంగి యాచకులం బ్రోచు, నట్టియమరవల్లభుం డర్థియై వచ్చి వేఁడినఁ గవచకుండలంబు లొసంగె, నట్టి దానశూరుండైన కర్ణునకుం గుమారుండ నైన నేను నీవలన నరదంబుఁ బుచ్చికొందునె? నీవాఁడెడుమాటలు వినిన సంధికి వచ్చిన యట్టులున్నయది. కాని సమరంబునకుఁగాఁ దోఁపదు.' అనిన నారాజు 'నీవు బాలుండవు. మేము చాపవిద్యాప్రవీణులము. మున్నుగ నీవు పరాక్రమంబు జూపుము. నీ సామర్థ్యంబు చూచి మేము యుద్ధంబు సేసెద' మనిన వృషకేతుండు నవ్వుచు, 'మున్నుగఁ దురంగంబుఁ బట్టితిమని చెప్పిన న్విని కోపాటోపంబున గృహంబు వెలువడి సకలదళంబులఁ గూర్చుకొని, ప్రతిజ్ఞలు పలుకుచు యుద్ధంబునకై బయలు మెఱసిన వారలు, తను పరాక్రమంబులు మెఱమింప వలెఁ గాని, ముందుగ నాప్రతాపంబుఁ జూపితినేని మఱి నన్ను మెచ్చి యుద్ధంబు సేయువా రెవ్వరు? కాలమృత్యుముఖంబున బడిన పిమ్మటఁ గ్రమ్మర వచ్చుట యెట్లు? నీవు, పుత్రులు, పౌత్రులు, మిత్రులు బంధువులు, సింధురంబులు, హయంబులు, రథంబులు నధిరోహించి, భేరులు బిరుదకాహళంబులు మొదలైన వాద్యంబులు మొరయ, బిరుదధ్వజంబులు మెఱయ, పలువగల కైదువులు సారించుచు, కయ్యంబునకుఁ గాలుద్రవ్వుచు మెండుకొని యున్నవారలు. నీవు వృద్ధుండవు. నేను బిన్నప్రాయంబువాఁడ. న న్నొంటిగాఁడని యనవలదు. కమలాక్షుని కృపాకటాక్షంబె నా కక్షయబలంబు. పెక్కుమాట లేమిటికి? తొలుదొలుత నీగుఱ్ఱంబుఁ బట్టి తెచ్చితిమి. నీచతురంగబలంబులో సగము సమయించితిమి. తొలిపోటు మానెదె కావున నీవె మార్కొను' మనుటయు, నా యౌవనాశ్వుం డలిగి యేనుంగు దిగి, రథారూఢుండై గుణంబు మ్రోయించి, యిరువదియైదు సాయకంబులు దొడికి యేయుటయు, నక్కుమారుం డొక్కబాణంబున ఖండించి, యర్ధచంద్రబాణంబు నిగిడించుటయుఁ, గుటిలవర్తనులం గూడిన సజ్జనుని గుణంబు సమసినకరణి, యౌవనాశ్వుని ధవళచ్ఛత్రచామరంబులు తుమురమయ్యె. అంతటంబోక, మూఁడువాడితూవులు వింట సంధించి యొక్కబాణంబునఁ<noinclude><references/></noinclude> k0xp3pr3iegabzwdyftj9f9mi16r51x పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/38 104 186301 553610 504518 2026-04-18T01:37:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553610 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>జాపంబు, వేఱొక్కశరంబున గుఱ్ఱంబులను నొప్పించి, మఱియొక్కమార్గణంబున యౌవనాశ్వుని వక్షస్థలంబు నేయుటయు, నది యతని వడిఱొమ్ము వ్రక్కలించుకొని వెన్నున డుస్సి, దబ్బరసాక్ష్యము పలికినవాఁడు ఘోరసకనరకంబునం గూలుతెఱంగున భూతలంబునం బడి, మరలఁ దెలివొంది, యరదం బెక్క, యమ్మహీకాంతుండు వేఱొండుకార్ముకంబు కరంబునం బూని, సజ్యంబు గావించి, గుణస్వనంబున దిక్కులు గ్రక్కతిలంజేయుచు, నఱువదిబాణంబు లొక్కపిడికిటఁ బట్టి, వృషకేతుని భుజమధ్యంబున గాటంబుగ నాటించుటయు, జిమ్మనగ్రోవులం జిమ్మినచందంబునం గ్రొత్తనెత్తురు లెగసిన నక్కుమారుండు తరుణకిరణమాలికకరణిం బ్రకాశించుచుఁ, గోలచే గొట్టువడిన బెబ్బులికరణి బిట్టురోజుచు, నాలుగువాలుతూపుల రథ్యంబులం గీటడంగించి, యొక్కమార్గణంబున సారథి శిరోధిం ద్రుంచి, బహుముఖంబులైన శిలీముఖంబుల నజ్జననాథు మునుంగనేసి, పందిరివెట్టినకరణి శరకదంబంబుల నంబరంబుఁ గప్పి రవికిరణంబుల మఱుంగువరచి సింహనాదంబు సేసి, 'భూనాథుండు పొలిసెఁ బొలిసె'నని సైనికులెల్లఁ దల్లడంబంద నాగ్నేయాస్త్రంబు వింటఁ దొడిగి యేయుటయుఁ, బొగలు సెగలు మిణుంగురులు మంటలు మింటికి నంటఁ గడంగిన, నద్ధారుణీరమణుండు వారుణాస్త్రంబున దాని నివారణంబు గావించినఁ, బంకజమిత్రపౌత్రుం డంతటం చోక వాయవ్యాస్త్రంబును సంధించిన, నమ్మేదినీనాథుఁడు పర్వతాస్త్రంబుఁ బ్రయోగించుటయు, నేనుఁగులం బోలిన ఱాలు ఱువ్వుచు వచ్చు నయ్యస్త్రంబుమీద వజ్రాస్త్రంబుఁ బ్రయోగించి తత్పాషాణంబుల జూర్ణంబు సేసి, {{p|ac|fwb}}వృషసేనుండు మూర్ఛిల్లుట</p> హాలాహలవిషజ్వాలలం గ్రక్కు వాలుతూపుల సారంబుగా నిగిడించిన, నమ్మహీనాథుం డొకభల్లంబునఁ దనవక్షంబు పెల్లగించిన, రవికిరణసంకాశంబైన యొక్కమెఱుగుటమ్ము రాజభుజమధ్యంబున నాటించి తాను మూర్చిల్లిన, భీమసేనుండు రణరంగంబునం బడియున్న కుమారుం గాంచి, కనుగనవ జేవురింప, నవుడు గఱచి, యాలంబున యౌవనాశ్వనృపాలునిఁ బుత్రమిత్రబంధుసేనాసమేతంబుగాఁ గాలునిపురంబున కంపకయే యీ బాలుని కొదవ దీఱదనుచు, నుద్దండగదాదండంబు సారించి, రెండవదండధరుండునుం బలె, భండనంబునకుం గడంగి, నితాంతకోపంబునఁ గొండలంబోని యేనుఁగు<noinclude><references/></noinclude> te42vfmb2jdim50vazmrm7t1monfjzw పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/39 104 186302 553614 504519 2026-04-18T02:28:37Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553614 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తండంబులం గనుపు గొట్టిన నిప్పట్టున వెడలు నెత్తురుటేరు లపారంబులై పారినం, బారవశ్యంబున నవ్వఱద వెంబడింబోవు వాహనంబులు నా నెత్తురుటేటి యుభయతీరంబులందును జొత్తు పాపలుం బలె నెమ్ముల తిత్తులై పడిన రాహుత్తులును బ్రవాహవేగంబునం దలక్రిందులుగా డుల్లిన రథంబులును, రథంబులచెంగట యమరపురంబునకుఁ బథికులైన కథకులును, కాలుకాలుం బెనచికొని తేలియాడు కాల్బలంబును గలిగి యాలంబు త్రిజగదాభీలం బయ్యె నప్పుడు, భీముని యూరువేగంబునం బొడమిన చండమారుతంబులు బిస బిస విసరినం, జతురంగబలంబు బొందెతో స్వర్గంబునకుం బోవుకైవడి, సూర్యమండలపర్యంతంబు నెగసి యందుండి కాలుఁ గేలుఁ గీలువీడి పడునట్లుగ, విష్ణుద్రోహులు నరకంబునఁ గూలుకైవడి భూతలంబునం బడియె. మఱియు నవ్వడముడి మ్రోకాలివేగంబునఁ బిక్కలవలనం బుట్టిన ఝంఝామారుతంబు విసరినం, బెల్లగిల్లిన దంతంబులు, భగ్నంబులైన కుంభస్థలంబులు, విఱిగినచరణంబులుం గలిగి పీనుంగులైన యేనుంగులును, దనిసిన గళంబులుఁ దెగిన ప్రేవులుఁ జెక్కలైన డొక్కలుం గలిగి చాఁపకట్టుగాఁ బడిన తురంగంబులును, జక్కులైన చక్రంబులును, నుగ్గనూచములైన నొగలును, విరిగిన కేతనంబులును విటతాటంబులైన యవయవంబులునుం గలిగి, శకలంబులైన యరదంబులును, పడుగులు వీడి కుత్తుక వెండి వెడరూపంబులఁ బడిన వీరభటులునుం గలిగి సంగరాంగణంబు ఘోరంబయ్యె. {{p|ac|fwb}}సువేగ భీమసేనుల గదాయుద్ధము</p> అప్పుడు యౌవనాశ్వ కుమారుండగు సువేగుండు రథము డిగ్గి, మహోగ్రగదాదండంబు సాగించుచు, భీమునిం డాసి, వాసి మెఱయు, శిరంబుఁ నురంబుఁ బ్రక్కలుం జెక్కులు నొప్పించి, యల్లటంబోక సుడిగాలి తారును బేరెంబులు వాఱి, యతని గదాప్రహారంబుల మైమెలకువచేఁ దప్పించుకొని, యుప్పరంబున కెగిసియు, దిక్కు లరికట్టియు, విచిత్రవిహారంబులు సలిపిన, నవ్వడముడి గదపొదలికలు మెఱయఁ గుడియెడమలం జడియుచు, నొడలు దగులం గొట్టుచు, మండలప్రచారంబు గోమూత్రికాబంధంబుల సంచరించుచుఁ, గోలాటలాడుచందంబునఁ, గీలుబొమ్మలు నటించువైఖరి, నాణెంబులైన విన్నాణములఁ ద్రాణలు మెఱయించుచు, గద లమర్చుకొని గగనము గదల నార్చుచు<noinclude><references/></noinclude> awhm6h3be9n3ib4ybcjojn5pj70hcgu పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/40 104 186303 553615 504520 2026-04-18T02:39:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553615 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నొకరొకరిని మెదలనీయక, పొదలికలుం గదలికలు మెరయం బెద్దయుంబ్రొద్దు గదాయుద్ధంబు సేసియుం గసి దీఱక, గదలు దిగువ వైచి యాత్రైలోక్యమల్లులు మల్లయుద్ధంబునకుఁ జొచ్చి, పాయుచున్ డాయుచుఁ జుట్టుకొనుచు వదనవక్షోబాహుదేశంబులం దగలఁ బొడుచుచు 'మేలు, హైసరి, మాయన్న, హేయిరే!' యని మెచ్చుచు, బాహాబాహిఁ గచాకచిం దొడరి, ప్రాబల్యదౌర్బల్యంబులు లేక తుల్యంబుగా మెలంగిరి. అప్పుడు భీమసేనుండు సువేగునిం జొచ్చి పడవైచి చరణంబు లొడిసిపట్టి బిఱబిఱఁ ద్రిప్పి వేసిన, భూతలంబు సోఁకి సోఁకకమున్న బంతిచందంబున నెగసి, వాయుతనూభవు నట్ల చొచ్చి పట్టి వేసిన, నవ్వడముడియు భూతలంబునం బడక నెగసి, దట్టంబులై పడియున్న ఘోటకగజకళేబరధట్టంబుల వైచిన, నవ్వీరుండు ముంజేత నొడ్డుకు దండెవెట్టి కఠోరముష్టిఘాతంబుల నొప్పించిన సమీరకుమారుఁడు వాని పెట్టు తప్పించి కర్ణకంఠగండప్రదేశంబులం బిడుగులం బోని పిడికిళ్లం బొడిచిన, వాఁడునుం బొలివోవని బంటుతనంబున నొడ్డుకొని యఱచేతిపెట్టులఁ, బెడచేతిదెబ్బల, ముష్టిప్రహారంబుల, జానుఘాతంబుల నొప్పించిన, నాజగజెట్టు లొండొరులపెట్లవలన మూర్ఛల మునింగి పుడమిం బడిరి. అంత వృషకేతనుండు కొంతవడికిం దెప్పిరి వదలిన కేశపాశంబు బిగియించి, యెప్పటియట్ల కిరీటంబు ఘటియించి నుదుటిపయిం గనుపట్టు చెమటబిందువులు చేలాంచలంబున నార్చుకొని, బలువిల్లు పిడికిటం బదిలంబుగాఁ బట్టి, యెదుటనున్న విరోధి నీక్షించి ఱెక్కలతోడి పెనుఁబాములచందంబునఁ గుందనంపుఁబింజల రంజిల్లు నైదుబాణంబు లొకపిడికిట నాకర్ణాంతంబుగాఁ దిగిచి, యయిదుప్రాణంబులు గొనుతెఱంగున నమ్మండలేంద్రుని వక్షస్థలంబుఁ దూఱనేసిన నతండు నెత్తురు గ్రక్కుచు మూర్ఛ మునింగి మరణంబు నొందినకరణి మేను మఱచి, నిశ్చేష్టితుండై రథంబుమీఁద బోరగిలంబడుటయు, వృషకేతుండు కరుణాకలితమానసుండై, 'అక్కటా! క్షత్రధర్మం బింత క్రూరం బగునే?' యని గర్హించుచు, నతనిరథంబుమీది కరిగి, గాయంబులం దొరంగు నెత్తురు కేలం దుడుచుచు, వృద్ధుండైన యమ్మహీధవుని శిరంబునకు దాపుగాఁ దనయూరుకాండంబు నునిచి, తనువున నాటియున్న బాణంబులు తివిచివైచి, యుత్తరీయంబున గాయంబు లొత్తి యెత్తి, తన బంగరుదట్టి ముంగొంగుచే నెమ్మొగంబున విసరి, యుచ్ఛ్వాసనిశ్వాసంబులును, హృదయంబునం బట్టి చూచి,<noinclude><references/></noinclude> 1isjayzdp4w9xhft8b6sm0l0bwpht8q పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/41 104 186304 553616 504521 2026-04-18T02:51:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553616 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'శ్రీహరీ, నిర్వ్యాజకృపాలహరీ, ప్రత్యహంబును నీపాదారవిందంబులే భజియింపుచు దేవతాంతరంబు నెఱుంగకుండితినేని, సుకృతశాలియు, సుగుణహారుండును, బరాక్రమవిజితశూలియు, మహాశూరుండును నైన యీ రాజేంద్రుండు బదుకుం గాక !'యని, శ్రీకృష్ణచరణారవిందయుగళంబు మనంబునం దలంచి, తలంచి, యగ్గాయంబు లభిమంత్రించిన, నెత్తురు లడంగి, ప్రాణంబు కుదురు పడి, యుచ్ఛ్వాసనిశ్వాసంబులు యథాపూర్వంబుగా నిగుడ, ఱెప్ప లల్లార్చి, లోచనంబులు విచ్చి కర్ణసుతుని మొగంబు సూచి లేచి కూర్చుండుటయు, వృషకేతుండు చివ్వున నతనిరథంబు డిగ్గి నుఱికి తొంటిదిక్కునకు వచ్చి, విల్లు గైకొని, గుణధ్వని గావించిన, యౌవనాశ్వ మహేశ్వరుం డక్కుమారుని శౌర్యధైర్యంబులుఁ గరుణాపరత్వంబునుం గాంచి, సంతోషభరితమానసుండై, శరశరాసనంబులు వైచి రథంబు దిగివచ్చి, కౌఁగిలించుకొని, 'కర్ణనందనా, నందనందనుండు, నరవిందనందనుండు, నిందుశేఖరుండు సాక్షిగా నన్ను రక్షించితివి. ప్రాణదానంబు సేసిన నీతోడ సమరంబునకుం గడంగితినేని, నాకంటెనె యెవ్వడున్నాఁడు? మీతండ్రియైన కర్ణుండు నిఖిలదానంబులు సేసెఁ గాని పోయినప్రాణంబు దెచ్చి యిచ్చినవాఁడు కాఁడు. జయలక్ష్మీవల్లభుండవైన నీకు సామ్రాజ్యభాగంబు లన్నియు నర్పించి కమలపత్రాక్షుండు గౌస్తుభవనమాలికాకలితవక్షుండును, యాదవకులోత్తంసుండును, వేదశాస్త్రకృతప్రశంసుండును నైన కంసారిం గొలుచుచు సంసారబంధంబుల నిరసించెద' నని పలుకుచు, నాతని సఖ్యంబు సేసికొని, సువేగుండును భీమసేను డున్నచోటికి వచ్చి, వృషకేతుండు తన్ను రక్షించినచందంబు వారలతో వివరించి, 'అనిలనందనా! ఈ శిరంబు మీ రిచ్చినయది. ఈ క్రతుహయంబువెంట నన్నుం బనుపుము. నే నెల్లదిక్కుల రాజులనెల్ల జయించి ధర్మజుసముఖంబునకు వచ్చెదను. అదియుంగాక, యైరావతకుంభసంభవంబులైన పదివేలయేనుంగులు ధర్మజునకు సమర్పించెద. దయాసముద్రుండు, ననంతకల్యాణగుణసమున్నిద్రుండును, బురుషోత్తముండు నైన యదూత్తముని చరణారవిందంబులు నత్తమిల్లి పుత్రమిత్రకళత్రాదిబంధుసమేతముగా నాసర్వస్వంబు సమర్పణం బొనరించెద. విశేషించియును బ్రాణదానంబు సేసినవారితోడి యుద్ధం బసంబద్ధంబు గావున, మీకు నేను మాన్యుండను.' అనియెడి రాజన్యుని సౌజన్యవాక్యంబులకుఁ బరితోషంబు నొందిన పవననందనుసమీపంబునకు మేఘవర్ణుండు సవనహయంబునుం గొనివచ్చె.<noinclude><references/></noinclude> 08gog3kvp8k4dolfyygeguav6ixqbgv పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/42 104 186305 553617 504522 2026-04-18T03:08:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553617 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}యౌవనాశ్వుండు భీమాదులతో భద్రావతి కేగుట</p> తదనంతరంబ చిత్రవర్ణంబులును, రత్నపరిస్తీర్ణంబులునైన మెత్తలు, ఘణంఘణితదిగంతరాళంబులైన కాంచనఘంటికాజాలంబులును, శరచ్చంద్రచంద్రికాడంబరంబులైన కర్ణచామరంబులును, బౌరసుందరీమందగమనసమానంబులైన గంభీరయానంబులును, గ్రమ్ము తుమ్మెదలకు సమ్మోదప్రదంబులైన యష్టమదంబులును, వజ్రవలయప్రభాధవళితదిగంతంబులైన దంతంబులును, గైరికాది ధాతురసకల్పితచిత్రతిలకంబులైన గంధసింధురంబుల మావంతులు బంతులుగాఁ దెచ్చి నిలిపిన, యౌవనాశ్వ పృధివీశ్వరుండు భీముండు దాను నొక్కొక్కవేదండంబును, రెండుశుండాలంబుల మార్తాండపౌత్రుండును, ఘటో త్కచపుత్రుండుగా నెక్కి, లెక్కింపరాని సేనలు క్రిక్కిరిసి నలుదిక్కులఁ గొలువ, వందిమాగధబృందంబులు బిరుదావళులు వంశావళులం జదువ, భేరులు, ఢమాములు, ఢక్కలు, హుడుక్కలు, దమ్మటలు, గుమ్మెటలు, మురజంబులు, కరగజంబులు, కాహళంబులు, జయదోహలంబులైన శంఖంబులు నసంఖ్యంబులుగా మొరయఁ, గదళికాస్తంభంబులు, పోఁకమ్రాఁకులు, చూతపల్లవసముల్లసితతోరణంబులు, కాలాగురుసాంబ్రాణిధూపంబులు మొదలైన యలంకారంబులం బొలుపారు గోపురద్వారంబు సొచ్చి, యచ్చట, బచ్చవిలుకాని తేజీకూనలంబోని చానల, వలకారిచూపు లనియెడు వలలం దగిలి యిట్టట్టు గదలనేరక జిట్టలచందంబునఁ జిట్టకంబులం బొదలు చిట్టివిటులచేత హరువులైన నెఱితెరువులును, మొత్తంబులైన ముత్తియంబులు, సొంపులైన కెంపులు, పచ్చికలం దచ్చనలాడు పచ్చలు, నిగరాల మగఱాలును, జగడంబులైన పగడంబులును, ముంగిళ్ళ నత్తమిల్లిన యంగళ్ళ నునిచిన మంగళద్రవ్యంబులును, నంతరిక్షంబునఁ గాంతులు వింతలు పొంతలుగ సంచరించు వైజయంతికలును, భూసురాశీర్వాదపురస్సరంబుగా సువాసినీజనంబులు సల్లు తెల్లనిపూవుల నక్షతలం దేజరిల్లు రాజమార్గంబునం జని, నవరత్నకచితంబైన హజారంబు సేరంబోయి, మదదంతావళంబులు దిగ్గి, హితులఁ బురోహితుల మంత్రుల సామంతులు నిండ్ల కనిచి, యౌవనాశ్వ విశ్వంభరాధీశ్వరుండు భీమ వృషకేతు మేఘవర్ణులతోడఁగూడ నంతిపురంబునకుం జని, హాటకమయంబైన కొలువుకూటంబున సింహాసనంబు నందు సుఖాసీనులై యుండిరి. అప్పుడు యౌవనాశ్వుని భార్యయైన ప్రభావతి, సఖీజనులుఁ<noinclude><references/></noinclude> rkgagd5rf3axbdb1hxsd90aiq5jznhn పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/331 104 203674 553557 529934 2026-04-17T12:03:40Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553557 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మరి డబ్బు? బువ్వే లేదు కడుపునిండా, డబ్బెక్కడిదీ కవులకు? నోటు రాస్తే యెవరో వొక రప్పిచ్చేవారు దొరక్కపోరు. డబ్బు చేతిలో పోస్తే పుస్తకం అచ్చువేసియిచ్చే ముద్రాపకులూ లేకపోలేదు, దేశంలో. మరి, అచ్చుపని ముగిశాక? అచ్చువెయ్యడం యెందుకో అది అచ్చుపడ్డాకే ప్రారంభం అవుతుంది. దానిపేరు వ్యాపారం. దాని దారి వేరు. దానిక్కావలసిన ప్రవృత్తిన్నీ వేరు. అది కవులకు దూరం. అంటరానిదిన్నీ. కాని, తన గ్రంథం తానే అచ్చువేయించుకోవలసిన కవి అలవర్చుకోక తప్పదది. నిజమే; గాని సరిగా బోధపడదది. రసవంతం కాదు కనక. నడవనూ నడవదు కవి కది. ప్రతిభ చాలక కాదు, ప్రకృతి కాక. అంచేత, పెట్టిన డబ్బు తిరిగి రాదు. రాదంటే రాకాపోదు మళ్ళీ. కాస్తకాస్త వస్తుంది. అది పులుసులోనే పడిపోతూ వుంటుం దెప్పటికప్పుడు. ఇక అప్పులవాడు మిగులుతాడు. అప్పులవాడిదీ వొక ధర్మమే, ఎవరి వస్తువు వారు భద్రపరుచుకోడం తప్పుకాదు కనక. అప్పులబాధ అలా వుండగా, గ్రంథాలయాలవారు కొందరూ, పరిచితులూ స్నేహితులూ, బంధువులూ గ్రంథకర్త మీద పడతారు. గ్రంథా లూరికే యిమ్మంటారు. పోస్టేజీ పెట్టుకునిన్నీ పంపమంటారు, కొందరు. దానాదీనా దృష్టి చెడిపోయి మరో గ్రంథం రాయడం - రసవత్తరంగా రాయడం కష్టం అవుతుంది కవికి. కనీసం, దుర్బలం అయినా అవుతుంది, ధోరణి. తెలుసుకోగలిగితే, జాతికే చుట్టుకుంటుందీ దౌర్భాగ్యం అటు తిరిగి, యిటున్నూ తిరిగి. ఇలాకాక : - ఏదోవిధంగా తన గ్రంథం అచ్చుకాకపోయినా కవికి అఘాతమే. అదీ అతను మరో గ్రంథం రాయలేకపోడాని క్కారణమే అవుతుంది. ఇక్కడ ప్రేరణకే గాని సత్తాకు ప్రసక్తి లేదు.<noinclude><references/> {{rh|307||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> t0nkif887idbt07r3rtopkrts3cpj4r పుట:Sangitarasataran022902mbp.pdf/22 104 212303 553565 2026-04-17T12:05:45Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553565 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}ద్వితీయాంకము</p>}} {{Center|{{p|fs125}}ప్రథమరంగము - పురవీధి.</p>}} {{rule |6em }} {{Center|'''(ఛిన్నుఁడును దేవదత్తుఁడును బ్రవేశించుచున్నారు)'''}} {{Center|{{p|fs125}}పాట. అఠాణా——ఏక</p>}} దేవద - తగదుతగదిక తగదునీకిది తరవుగాదని తగఱుంగుము మగువవైనిటు మరులుగొలుపఁగ తగ వలదువలదిటు వలదుగరువము చలమవలదిటు వలదుగరువము తులుతనమునఁ బలుకులాడఁగ బలము దెలియక చలముబూనుట తగ ఛన్నా ! యీకన్ని యకై మీ రాజకుమారుని బరితపించకుమనియుడుగుము, నిరర్థక మైన యాసచెందవలదని వక్కాణింపుము. ఆసుప్రబుద్ధుఁడైనను తన కూఁతునీతనికి సంగనలేని సామర్థ్యమునలేదుసుమీ! కాక్యులలో ధనుర్విద్యా నైపుణ్యములేనివానికిఁ గూఁతునో సంగీన వెలి పెట్టుదురు. వేయేల? స్వయంవర ప్రకటనంబు సేసి యోధకలా నైపుణినరని యందు మెప్పువడసినవానికేగాని య న్యులకాకన్యను సుప్రసిద్ధుఁడీజాలఁడు. మీ రాజకుమారుఁడోయడవులలో C గందమూలములభక్షించి తపమాచరించుకొనవలసిన వాఁడయ్యెను. ఎందునమో యానారీమణి పై పిచ్చి మోహమువహించియున్న వాఁడు. వలదని నారింపుము. ఈ దేవదత్తున కారమణీల లామంబు హస్తగతం బైయున్న దని యెఱుంగుము. ఛన్న —ఆకామిని కామించియున్న కాముకునకుం గాక యత్యుల కాక వ్యయెట్లు లభిం చఁగలదు. దేవ—కామినులమోహమనఁగ నేమోయెఱుంగుడు వే? యి జల్లు వస్త్రాలు హీమాంబుశీకరం బెందునిజంబులేక మిడియెండుఁబుట్టెడి యెండమావు రే లందునఁబాంధులతో వెసనలం చెడుదొంగ వెలుంగు దానికై డెందముగానీ పెట్టుకొని డీలుపడందగు నేబుధాళికి ।<noinclude><references/></noinclude> ium2f9pz5czkyyhnn1qe4uyq4lpukoy 553584 553565 2026-04-17T12:23:31Z Brjswiki 6801 553584 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}ద్వితీయాంకము</p>}} {{Center|{{p|fs125}}ప్రథమరంగము - పురవీధి.</p>}} {{rule |6em }} {{Center|'''(ఛిన్నుఁడును దేవదత్తుఁడును బ్రవేశించుచున్నారు)'''}} {{Center|{{p|fs125}}పాట. అఠాణా——ఏక</p>}} దేవద - {{left margin|10em}}<poem>తగదుతగదిక తగదునీకిది తరవుగాదని తగఱుంగుము మగువవైనిటు మరులుగొలుపఁగ ॥తగ॥ వలదువలదిటు వలదుగరువము చలమవలదిటు వలదుగరువము తులుతనమునఁ బలుకులాడఁగ బలము దెలియక చలముబూనుట ॥తగ॥</poem> </div> ఛన్నా! యీకన్నియకై మీ రాజకుమారుని బరితపించకుమనియుడుగుము. నిరర్థకమైన యాసచెందవలదని వక్కాణింపుము. ఆసుప్ర బుద్ధుఁడైనను తన కూఁతునీతనికొసంగనతని సామర్థ్యమునలేదుసుమీ! శాక్యులలో ధనుర్విద్యానైపుణ్యములేనివానికిఁ గూఁతునోసంగీన వెలిపెట్టుదురు. వేయేల? స్వయంవర ప్రకటనంబుసేసి యోధకలానైపుణినరని యందు మెప్పువడసినవానికేగాని యన్యులకాకన్యను సుప్రసిద్ధుఁడీజాలఁడు. మీ రాజకుమారుఁడోయడవులలోC గందమూలములభక్షించి తపమాచరించుకొనవలసినవాఁడయ్యెను. ఎందునమో యానారీమణిపై పిచ్చిమోహమువహించియున్నవాఁడు. వలదనివారింపుము. ఈ దేవదత్తున కారమణీలలామంబు హస్తగతంబైయున్నదని యెఱుంగుము. ఛన్న — ఆకామిని కామించియున్న కాముకునకుంగాక యత్యులకాకన్యయెట్లులభించఁగలదు. దేవ — కామినులమోహమనఁగ నేమోయెఱుంగుదువే? {{left margin|5em}}<poem>ఉ॥ చందురుశీతరశ్మి మెయిజల్లునవ్రాలు హీమాంబుశీకరం బెందునిజంబులేక మిడియెండకుఁబుట్టెడియెండమావురే లందునఁబాంధుల౯ వెసనలంచెడుదొంగవెలుంగుదానికై డెందముగానీ పెట్టుకొని డీలుపడందగు నేబుధాళికి౯ ।</poem> </div><noinclude><references/></noinclude> lg3b6263ite169ws7nrzi9zc5326ct3 553585 553584 2026-04-17T12:24:45Z Brjswiki 6801 553585 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}ద్వితీయాంకము</p>}} {{Center|{{p|fs125}}ప్రథమరంగము - పురవీధి.</p>}} {{rule |6em }} {{Center|'''(ఛిన్నుఁడును దేవదత్తుఁడును బ్రవేశించుచున్నారు)'''}} {{Center|{{p|fs125}}పాట. అఠాణా——ఏక</p>}} దేవద - {{left margin|10em}}<poem>తగదుతగదిక తగదునీకిది తరవుగాదని తగఱుంగుము మగువవైనిటు మరులుగొలుపఁగ ॥తగ॥ వలదువలదిటు వలదుగరువము చలమవలదిటు వలదుగరువము తులుతనమునఁ బలుకులాడఁగ బలము దెలియక చలముబూనుట ॥తగ॥</poem> </div> ఛన్నా! యీకన్నియకై మీ రాజకుమారుని బరితపించకుమనియుడుగుము. నిరర్థకమైన యాసచెందవలదని వక్కాణింపుము. ఆసుప్ర బుద్ధుఁడైనను తన కూఁతునీతనికొసంగనతని సామర్థ్యమునలేదుసుమీ! శాక్యులలో ధనుర్విద్యానైపుణ్యములేనివానికిఁ గూఁతునోసంగీన వెలిపెట్టుదురు. వేయేల? స్వయంవర ప్రకటనంబుసేసి యోధకలానైపుణినరని యందు మెప్పువడసినవానికేగాని యన్యులకాకన్యను సుప్రసిద్ధుఁడీజాలఁడు. మీ రాజకుమారుఁడోయడవులలోC గందమూలములభక్షించి తపమాచరించుకొనవలసినవాఁడయ్యెను. ఎందునమో యానారీమణిపై పిచ్చిమోహమువహించియున్నవాఁడు. వలదనివారింపుము. ఈ దేవదత్తున కారమణీలలామంబు హస్తగతంబైయున్నదని యెఱుంగుము. ఛన్న — ఆకామిని కామించియున్న కాముకునకుంగాక యత్యులకాకన్యయెట్లులభించఁగలదు. దేవ — కామినులమోహమనఁగ నేమోయెఱుంగుదువే? {{left margin|5em}}<poem>ఉ॥ చందురుశీతరశ్మి మెయిజల్లునవ్రాలు హీమాంబుశీకరం బెందునిజంబులేక మిడియెండకుఁబుట్టెడియెండమావురే లందునఁబాంధుల౯ వెసనలంచెడుదొంగవెలుంగుదానికై డెందముగానీ పెట్టుకొని డీలుపడందగు నేబుధాళికి౯ ।</poem></div><noinclude><references/></noinclude> 07owokqvk5ym1uwv1b8qzvwwrwy2zgz శారద లేఖలు (మొదటి సంపుటము)/3-వ లేఖ 0 212304 553575 2026-04-17T12:09:27Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 3-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf...' 553575 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 3-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=43 to=49 /> [[వర్గం:శారద లేఖలు]] qbrmfilqn4kpwq0k1qkk0uc881afepv 553576 553575 2026-04-17T12:09:59Z Rajasekhar1961 50 553576 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 3-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=43 to=48 /> [[వర్గం:శారద లేఖలు]] dryzc8k06z9y5ihq6x1mfehwdj3st33 శారద లేఖలు (మొదటి సంపుటము)/4-వ లేఖ 0 212305 553577 2026-04-17T12:11:13Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 4-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf...' 553577 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 4-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=49 to=68 /> [[వర్గం:శారద లేఖలు]] 8aynf5xcx93cgtitvyz3yk20m9tqcwa 553578 553577 2026-04-17T12:11:46Z Rajasekhar1961 50 553578 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 4-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=49 to=62 /> [[వర్గం:శారద లేఖలు]] 64apdwwm7j8yaiq3axorkdppo5nlj0g శారద లేఖలు (మొదటి సంపుటము)/5-వ లేఖ 0 212306 553579 2026-04-17T12:12:57Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 5-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf...' 553579 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 5-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=63 to=72 /> [[వర్గం:శారద లేఖలు]] m0a7unbet5fdq30kg6enosl1czh3ig6 శారద లేఖలు (మొదటి సంపుటము)/6-వ లేఖ 0 212307 553580 2026-04-17T12:14:04Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 6-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf...' 553580 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 6-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=73 to=82 /> [[వర్గం:శారద లేఖలు]] rd63w4czygb5i16hs35r2kaz9wz9278 553581 553580 2026-04-17T12:14:56Z Rajasekhar1961 50 553581 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 6-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=73 to=83 /> [[వర్గం:శారద లేఖలు]] ctlhw4wr03se34bco7ofn1yykchfhpr పుట:Sangitarasataran022902mbp.pdf/23 104 212308 553588 2026-04-17T12:45:29Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553588 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఛన్న — అట్లైన నాచిన్నది నీకుమాత్రమునిశ్చయమెట్లు? దేవ - ధనుష్కలాకలాపంబెల్ల విలాసంబుగానవలోకించునాకుంగాక యన్యులకాకన్యదక్కు నా? {{Center|'''(ఇద్దఱుబ్రాహ్మణులు ప్రవేశించుచున్నారు)'''}} బ్రాహ్మ ౧ — (కోపముతో, తొందరతో) ఆరే యేనాఁడూ లేనిది యీనాఁడురమ్మంటే వస్సుందషయ్యా! యేకులంలో మర్యాద ఆకులంలోందే. “అష్టవర్షాభివేత్క న్యా” అన్నాఁడు. గనుక యెనిమిదేండ్లు వచ్చేసరికి ఆఁడుపిల్లకు మనలో వివాహంఅయితీరవలె. ముక్కుపచ్చలారని మూడేండ్లకూనను మూడువేలుపుచ్చుకొని ముసలివానికి అంటగట్టించావు. ఏదీ ఆపనిచేయమని ఆరాజులతో చెప్పు, చెప్పుతీసుకొనితన్ను ఛారు. స్వయంవరంలేకుండా పెళ్లి చెయ్యమంచావేమిషి? యేదీయేగృహస్తుయింట్లోనైనా భోగంమేళం సంభావనాలేకుండా పెండ్లిచేయించు. చూస్తాం. పెళ్లికట్నాలుమానిపించు పెద్దలంతాచేరి ఆవరుసనసభలుచేస్తారే. బ్రాహ్మ ౨ — అదికాదయ్యా! స్వయంవరం అంటే భాగానేపుంచుందిగాని కోరిన వారిని పెండ్లాడడానికి ముందుగావచ్చినవాళ్లందరికీ దెబ్బలాట పెట్టడంవస్తుందయ్యా. ఛన్న — దేవదత్తా! యీబ్రాహ్మణులెవ్వరో స్వయంవరమునుచున్నారు. ఏస్వయంవరమో అడిగిచూచెదను. బ్రాహ్మణులారా! స్వయంవరమనుచుంటిరెవ్వరి దయ్యా! బ్రాహ్మ ౧ — సుప్రబుద్ధమహారాజు ముద్దులకూఁతురు యశోధరకు. దేవ - (తనలో) యశోధరకు అవురా! ఈ నామధేయము నావీనులకెంతరుచ్యము గానున్నది? (ప్రకాశముగా) విపులారా! ఎప్పుడు జరుగఁగలదు? బ్రాహ్మ ౨ — ఎప్పుడోనా వచ్చేబృహస్పతివారమునాఁడు. ఇవిగో రాజులకందఱికిని శుభలేఖలిచ్చినారు. మహారాజా మీరెవ్వరో తెలియదు, మావాఁడు వద్ధిశొంఠికాయ. తెలిసికొంత తెలియకకొంత పేలుతూవస్తూవున్నాఁడు హెచ్చుతగ్గులుకుమించండి మహారాజా! దేవ — విపులారా! ఆసుస్ప్రబుద్ధమహీపతి తనకూఁతునెవ్వనికొసంగఁ దలంచియున్నాఁడో యెఱుంగుదురా?<noinclude><references/></noinclude> hs9z8px6oe8ocopjr7ixtl3re45k6oo పుట:Sangitarasataran022902mbp.pdf/24 104 212309 553589 2026-04-17T12:51:59Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553589 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>బ్రాహ్మ ౧ - (రెండవవానితో) ఓయేయి వీరెవ్వరో రాజబంధువులు. జాగ్రత్త. నోరుగాచిమాట్లాడు. మహారాజా! ఎందుకు అడుగుఛారూ. కూఁతురుకీ తండ్రికీ యెట్లావుండాలో అష్టవుంది. ఆచిన్నదానికేమోరాజుగారి కొడుకు మీఁదవున్న దష. తండ్రికేమో మరెవ్వరిమీఁద మోవున్న దంఛారు. దేవ - ఛిన్నా ! విన్నావుకదా! మా అవ్వరో యనఁగా నీ దేవదత్తుఁడేయని యెఱుం - గుము. ఉన్న — జీవదత్తా ! దంభప్రలాపములేల? స్వయంవరమునాఁడుగగా యెవ్వరిశక్తి సామర్ధ్యము లెట్టివో తేటపడును. నాకిక సెలవిమ్ము. (అని నిష్క్రమించుచున్నాఁడు). బ్రాహ్మ౧ ——అయ్యా! మీరెవ్వరోయెఱుఁగమని మనవిచేస్తే సెలవివ్వకపోతిరి. న టలధోరణిచూస్తే అందుకోసమే తంటాలుపడుతూవున్న ట్టుతోస్తుంది. ఎవ్వ రైనాసరే మామీఁదమాత్రం సంపూర్ణానుగ్రహంమాత్రం వుంచాలే మహా రాజా! దేవ—(తనలో) ఔరా ! యీవిపుల ఛాండ సవృత్తి. (ప్రకాశముగా) బ్రాహ్మణు లారా! మేముకోరినకార్యము ఫలించిన వెనుక నడుగవలసినదానినిప్పుడే వేగిన పడియడి గెద రేల? ఇదియేమియనివేకము . బ్రాహ్మ ౨—ఒరేయ్, నీపబుద్ధిలేదు. ఆయనకే యేమీ లేదు నీకేముందిరా. ఆలూ లేదు చూలూలేదు కొడుకు పేరు సోనులింగమన్నట్లున్నది. అయ్యా! తమ సంగతి కాదు. తమమాట అనుకోవద్దు. బ్రాహ్మ ౧_లేదుమహారాజాలేదు మీరనుకొన్న దికాదిది. ఆదికాదు. తప్పుమా టాడితిమి క్షమించండి. మహారాజా! సెలవిప్పించండిపోతాము. (అని ఇద్దలు నిష్క్రమించుచున్నారు). దేవ—ఆహా! యీ బ్రాహ్మణులు క్షమార్పణము గో ఈ వాడవ లెవచ్చి పరమనికృష్ట వా క్యములాడిపోయినారు. అయిన నేమి. గీ॥ సందియపుమాట లెవ్వ రేముందు లేని పట్టువీడుటసరిగాదు పరువు గాదు సుప్రబుద్ధుఁడు నావంకఁ జూచుచుండఁ గన్యకామణి చిత్తి ఁబుకరుగళున్నె (అని నిష్క్రమించుచున్నాడు),<noinclude><references/></noinclude> 4jh3ti3rfrjr4c9e2xagnz9ns4uymnl 553590 553589 2026-04-17T13:42:24Z Brjswiki 6801 553590 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>బ్రాహ్మ ౧ - (రెండవవానితో) ఓయేయి వీరెవ్వరో రాజబంధువులు. జాగ్రత్త. నోరుగాచిమాట్లాడు. మహారాజా! ఎందుకు అడుగుఛారూ. కూఁతురుకీ తండ్రికీ యెట్లావుండాలో అష్టవుంది. ఆచిన్నదానికేమోరాజుగారి కొడుకు మీఁదవున్న దష. తండ్రికేమో మరెవ్వరిమీఁద మోవున్న దంఛారు. దేవ - ఛన్నా! విన్నావుకదా! మాఱెవ్వరోయనఁగా నీ దేవదత్తుఁడేయని యెఱుంగుము. ఛన్న — దేవదత్తా! దంభప్రలాపములేల? స్వయంవరమునాఁడుగదా యెవ్వరిశక్తి సామర్ధ్యములెట్టివో తేటపడును. నాకిక సెలవిమ్ము. {{right|(అని నిష్క్రమించుచున్నాఁడు)}} బ్రాహ్మ ౧ - అయ్యా! మీరెవ్వరోయెఱుఁగమని మనవిచేస్తే సెలవివ్వకపోతిరి. మాటలధోరణిచూస్తే అందుకోసమే తంటాలుపడుతూవున్నట్టు తోస్తుంది. ఎవ్వరైనాసరే మామీఁదమాత్రం సంపూర్ణానుగ్రహంమాత్రంవుంఛాలే మహారాజా! దేవ — (తనలో) ఔరా ! యీవిపులఛాందసవృత్తి. (ప్రకాశముగా) బ్రాహ్మణు లారా! మేముకోరినకార్యము ఫలించిన వెనుక నడుగవలసినదానినిప్పుడే వేగిరపడియడి గెదరేల? ఇదియేమియవివేకము . బ్రాహ్మ ౨ — ఒరేయ్, నీపబుద్ధిలేదు. ఆయనకే యేమీలేదు నీకేముందిరా. ఆలూ లేదు చూలూలేదు కొడుకుపేరు సోనులింగమన్నట్లున్నది. అయ్యా! తమ సంగతి కాదు. తమమాట అనుకోవద్దు. బ్రాహ్మ ౧ - లేదుమహారాజాలేదు మీరనుకొన్నదికాదిది. ఆదికాదు. తప్పుమాటాడితిమి క్షమించండి. మహారాజా! సెలవిప్పించండిపోతాము. {{right|(అని ఇద్దలు నిష్క్రమించుచున్నారు)}} దేవ — ఆహా! యీబ్రాహ్మణులు క్షమార్పణముగోరు ఈ వారవలెవచ్చి పరమనికృష్టవాక్యములాడిపోయినారు. అయిన నేమి. {{left margin|5em}}<poem>గీ॥ సందియపుమాట లెవ్వరేమందురేని పట్టువీడుటసరిగాదు పశువుగాదు సుప్రబుద్ధుఁడునావంకఁ జూచుచుండఁ గన్యకామణిచిత్తిఁబుకరుగకున్నె॥</poem> </div> {{right|(అని నిష్క్రమించుచున్నాడు)}}<noinclude><references/></noinclude> c62w3vmsn704wpu2niwlnf9gno7pgvw 553591 553590 2026-04-17T13:43:21Z Brjswiki 6801 553591 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>బ్రాహ్మ ౧ - (రెండవవానితో) ఓయేయి వీరెవ్వరో రాజబంధువులు. జాగ్రత్త. నోరుగాచిమాట్లాడు. మహారాజా! ఎందుకు అడుగుఛారూ. కూఁతురుకీ తండ్రికీ యెట్లావుండాలో అష్టవుంది. ఆచిన్నదానికేమోరాజుగారి కొడుకు మీఁదవున్న దష. తండ్రికేమో మరెవ్వరిమీఁద మోవున్న దంఛారు. దేవ - ఛన్నా! విన్నావుకదా! మాఱెవ్వరోయనఁగా నీ దేవదత్తుఁడేయని యెఱుంగుము. ఛన్న — దేవదత్తా! దంభప్రలాపములేల? స్వయంవరమునాఁడుగదా యెవ్వరిశక్తి సామర్ధ్యములెట్టివో తేటపడును. నాకిక సెలవిమ్ము. {{right|(అని నిష్క్రమించుచున్నాఁడు)}} బ్రాహ్మ ౧ - అయ్యా! మీరెవ్వరోయెఱుఁగమని మనవిచేస్తే సెలవివ్వకపోతిరి. మాటలధోరణిచూస్తే అందుకోసమే తంటాలుపడుతూవున్నట్టు తోస్తుంది. ఎవ్వరైనాసరే మామీఁదమాత్రం సంపూర్ణానుగ్రహంమాత్రంవుంఛాలే మహారాజా! దేవ — (తనలో) ఔరా ! యీవిపులఛాందసవృత్తి. (ప్రకాశముగా) బ్రాహ్మణు లారా! మేముకోరినకార్యము ఫలించిన వెనుక నడుగవలసినదానినిప్పుడే వేగిరపడియడి గెదరేల? ఇదియేమియవివేకము . బ్రాహ్మ ౨ — ఒరేయ్, నీపబుద్ధిలేదు. ఆయనకే యేమీలేదు నీకేముందిరా. ఆలూ లేదు చూలూలేదు కొడుకుపేరు సోనులింగమన్నట్లున్నది. అయ్యా! తమ సంగతి కాదు. తమమాట అనుకోవద్దు. బ్రాహ్మ ౧ - లేదుమహారాజాలేదు మీరనుకొన్నదికాదిది. ఆదికాదు. తప్పుమాటాడితిమి క్షమించండి. మహారాజా! సెలవిప్పించండిపోతాము. {{right|(అని ఇద్దలు నిష్క్రమించుచున్నారు)}} దేవ — ఆహా! యీబ్రాహ్మణులు క్షమార్పణముగోరు ఈ వారవలెవచ్చి పరమనికృష్టవాక్యములాడిపోయినారు. అయిన నేమి. {{left margin|5em}}<poem>గీ॥ సందియపుమాట లెవ్వరేమందురేని పట్టువీడుటసరిగాదు పశువుగాదు సుప్రబుద్ధుఁడునావంకఁ జూచుచుండఁ గన్యకామణిచిత్తిఁబుకరుగకున్నె॥</poem> </div> {{right|(అని నిష్క్రమించుచున్నాడు)}}<noinclude><references/></noinclude> awd0f05yfbe9tzzn1e3024kaz289i0w 553592 553591 2026-04-17T13:43:56Z Brjswiki 6801 553592 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>బ్రాహ్మ ౧ - (రెండవవానితో) ఓయేయి వీరెవ్వరో రాజబంధువులు. జాగ్రత్త. నోరుగాచిమాట్లాడు. మహారాజా! ఎందుకు అడుగుఛారూ. కూఁతురుకీ తండ్రికీ యెట్లావుండాలో అష్టవుంది. ఆచిన్నదానికేమోరాజుగారి కొడుకు మీఁదవున్న దష. తండ్రికేమో మరెవ్వరిమీఁద మోవున్న దంఛారు. దేవ - ఛన్నా! విన్నావుకదా! మాఱెవ్వరోయనఁగా నీ దేవదత్తుఁడేయని యెఱుంగుము. ఛన్న — దేవదత్తా! దంభప్రలాపములేల? స్వయంవరమునాఁడుగదా యెవ్వరిశక్తి సామర్ధ్యములెట్టివో తేటపడును. నాకిక సెలవిమ్ము. {{right|(అని నిష్క్రమించుచున్నాఁడు)}} బ్రాహ్మ ౧ - అయ్యా! మీరెవ్వరోయెఱుఁగమని మనవిచేస్తే సెలవివ్వకపోతిరి. మాటలధోరణిచూస్తే అందుకోసమే తంటాలుపడుతూవున్నట్టు తోస్తుంది. ఎవ్వరైనాసరే మామీఁదమాత్రం సంపూర్ణానుగ్రహంమాత్రంవుంఛాలే మహారాజా! దేవ — (తనలో) ఔరా ! యీవిపులఛాందసవృత్తి. (ప్రకాశముగా) బ్రాహ్మణు లారా! మేముకోరినకార్యము ఫలించిన వెనుక నడుగవలసినదానినిప్పుడే వేగిరపడియడి గెదరేల? ఇదియేమియవివేకము . బ్రాహ్మ ౨ — ఒరేయ్, నీపబుద్ధిలేదు. ఆయనకే యేమీలేదు నీకేముందిరా. ఆలూ లేదు చూలూలేదు కొడుకుపేరు సోనులింగమన్నట్లున్నది. అయ్యా! తమ సంగతి కాదు. తమమాట అనుకోవద్దు. బ్రాహ్మ ౧ - లేదుమహారాజాలేదు మీరనుకొన్నదికాదిది. ఆదికాదు. తప్పుమాటాడితిమి క్షమించండి. మహారాజా! సెలవిప్పించండిపోతాము. {{right|(అని ఇద్దలు నిష్క్రమించుచున్నారు)}} దేవ — ఆహా! యీబ్రాహ్మణులు క్షమార్పణముగోరు ఈ వారవలెవచ్చి పరమనికృష్టవాక్యములాడిపోయినారు. అయిన నేమి. {{left margin|5em}}<poem>గీ॥ సందియపుమాట లెవ్వరేమందురేని పట్టువీడుటసరిగాదు పశువుగాదు సుప్రబుద్ధుఁడునావంకఁ జూచుచుండఁ గన్యకామణిచిత్తిఁబుకరుగకున్నె॥</poem> </div> {{right|(అని నిష్క్రమించుచున్నాడు)}}<noinclude><references/></noinclude> ntq2rsqcwexgj5hb406fh7ib0jxz3io పుట:Sangitarasataran022902mbp.pdf/25 104 212310 553593 2026-04-17T14:15:00Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553593 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ద్వితీయరంగము— ఉద్యానభవనము</p>}} {{rule |6em }} {{Center|'''(కమలయు, కాంతిమతియు, యశోధరయు బ్రవేశించుచున్నారు)'''}} {{Center|{{p|fs125}}పాట. జంఝూటి - ఏక</p>}} యశో - {{left margin|5em}}<poem>చిత్తముదాఁడగఁజాలా౼చాలా ॥చిత్త॥ చిత్తజుఁడీగతి చిత్తమునేచఁగ చింతలవంతలనింతల జీవింతునా! ॥చిత్త॥ మనసునఁగోరిన మనసిజాకారుని మామగమానఁగలేనుగా మనలేను గా॥ ॥చిత్త॥ వినఁజాలవీమల జనకుని పల్కులనెు వేఱుగఁగోరఁగనేరఁగా మనసారఁగా ॥చిత్త॥ </div></poem> చెలులారా! దైవమునన్నీ యెనలేని యాపదలపాల్సేయ నేటికి? ఎన్నఁడునే పూరుషునిసైని బ్రరింపనేరని నామానసము వాఁడా రాజ కుమారుని మంగళా కృతినాకంటికొనచూపులనంటినంతనే పూవుమొగ్గవిచ్చినచందంబున వికలంబుగా నేటికి? కానిమ్ము. నాఁడేయా సకలగుణాభిరాముఁడా మనోహరమూర్తి నా పైఁదనుజనియించినమరులు కమ్మతేనియలువిఱఁజిమ్ము తనమన్నన మాటలఁచే సన్నచేయ నేటికి? ఇన్ని యును గుఱుతెఱిఁగియును నాజనకుండును నాపురుషాగ్రగణ్యుఁడు మహారాజకుమారుఁడని లేశమైనగౌరవముల జూపకా యీరీతినిబట్టుపట్టియుండనేనేమి సేయుదానను. కమల - కాంతిమతీ! ఈబాలికామణికేదివచ్చినను విపరీతముగదా! నిన్న మొన్నటి దాఁకఁ బెండ్లియునుమాట కొనపెదవినుచ్చరించిన మాత్రనే నిన్నును సన్నును మ్రింగఁజూచుచుండెను. ఆయుద్యానూత్సవము ఉద్యానోత్సవముగాక ఉద్వాహోత్సవమాయెఁగదా! ఆనాఁడావన్నెకాఁడు తనతోడనిచ్చదీర నిచ్చకములాడెనంట. కనుసన్నలుచేసినాఁడట. ఈకన్నియకుఁ జిత్తమంతయును వెన్న వలెఁగఱఁగిపోయెనఁట. ఇంతమాత్రాన కనపడినవారిపలుకులన్నియు ములుకులాయెనఁట. ఈతన్వికినీ వేమారు చెప్పుము. నావలనఁగాదు సుమా! కాంతి — యశోధరా! మహారాజకుమారుఁడని గుణరహితుని బెండ్లియాడఁదలఁచితివే? యశో - చెలులారా! ఏమీ మీమూఢత?<noinclude><references/></noinclude> cp7nm2dgugi9yxdmxt1wqcjoeotn904 పుట:Sangitarasataran022902mbp.pdf/26 104 212311 553594 2026-04-17T14:40:37Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553594 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>సీ॥ మర్యాదసహజమా మానవంతునితోడ జానకీవిభుఁడు సమానుఁడేమొ? శౌర్యదూతనిసొమ్ము క్షాత్రవిద్యలలోనఁ బరశురామునిఁబోల్పవచ్చునేమొ? సలలితాకృతిమహా బలపరాక్రమశాలి బలరాముఁడీడుగావచ్చునేమొ? కరుణాంబురాశియా ఘనమనోహరమూర్తి యదుకులాగ్రణిసాటియౌనోయేమొ?</poem> </div> {{left margin|5em}}<poem>గీ॥ శాంత కారుణ్యరసమగ్న శౌర్యయుతుఁడు ప్రబలగాంభీర్యచాతుర్య భాషణుండు సమరసస్ఫూర్తి సజ్జన చక్రవర్తి బుధజనస్తుతసత్కీర్తి పుణ్యమూర్తి॥</poem> </div> ఇట్టిపరను పావనమూర్తిగుణంబుల గుఱుతెఱుంగక తగనిమాటలు పలుకుట యుచితమా! కమల - కాంతిమతీ! తామునిఁగినదిగంగ తావలచినదిరంభ యను సామెతమనమెఱుంగనూ? ఆ దేవదత్తునిపౌరుషము పసివానికిని ముసలివానికిని దెలిసియున్నది. ఈలతకూనకింతటి భ్రాంతియేల? కాంతి - కమలా! అన్నియునుదెలిసి యద్వైతమునఁబడుచున్న యీపడతితో సేమి చెప్పుటకునుదోఁచకున్నదికదా! (యశోధరతో) యశోధరావినుము. {{Center|{{p|fs125}}పాట, బేహాగ్ - అట</p>}} {{left margin|5em}}<poem>కన్న జనకునిమనను గాసిపెట్టెదవే మన్న న యకమాటలాడెదవే ॥కన్న॥</poem> </div> కమల — <poem>పిన్న పెద్దలమాటచిన్నబుచ్చెదవే విన్న వారలలోనవెలితినుందెదవే ॥పిన్న॥</poem> యశో - <poem>రాచకన్ని యనిట్లువేచఁగఁదగునే యేచరితముననైననిదిగననగునే ॥రాచ॥</poem> కాంతి - <poem>గొనము దెలియని వానిగోరఁగనగునే యెనలేనిసాహసమిటుబూననగు నే</poem> కమల — <poem>మునువెన్కజూడక మూర్ఖంపఁదగునే జనవాక్య మొక్కింతమనసుననిడవే ॥పిన్న॥</poem> యశో - <poem>పాల్నీ రువెడలింపబక్కములకగునే పసగలరాయంచ పొసఁగించవలదే ॥రాచ॥</poem><noinclude><references/></noinclude> 51v2ov8krxwqdq6tx1rjuiqr385aad5 పుట:Sangitarasataran022902mbp.pdf/27 104 212312 553595 2026-04-17T14:55:07Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 553595 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>కమల—యశోధరా ! మగవారిమాయమాటల కీరీతిమోసపోవుట చెల్లునే మఱియొ B తెయైన యా రాజుచూరుని యా దేవదత్తునిగూడ మారుమాటాడనిచ్చియుం డుసే. ఇట్టిపూరుషుల కెల్ల మాయయే పుట్టిన యిల్లు గదా! - యతో చెలీ! ఆమహాపూరుషుని మాయగాఁడనివచింప నీకు కెట్లాడెను. కాంతి—ఆట్లు గాకున్న నీ సైనిక్కమైన మోహము పూనియున్న వాఁడని నీకెట్లు ఔలి. "సెను యశో— చెలులారా ! ప్ర్రాణసఖులు గావున మీతోడఁజెప్పెదనాలకింపుడు, సీ॥ గండుతుమ్మెదలేవు నిండుకన్ను లచూపు లేఁదమ్మిరెమ్మలజీలఁజూ పె పండు వెన్నెల గేరు పలుతీరు చిఱునవ్వు చెక్కు గులాబీల చెదరునిం చె లేనివానలనించు రేటమాటల చేత వలపు వాకలనిండి వరదలయ్యే తొలకరికొలనితో దొరయు ప్రేముడి దేలి యాత్మహింసంబునుయ్యాలలూగె గీ మనసుమనసునఁజేరి నిర్మలినభంగి దనువులీ రెండు వేఱరు తలుపువీడె పరిగణింపఁగ పేర నాభావగతిని తుణపు వేస్తముతో ల్లింటి జన్మ ఫలము॥ శాంతి చెలీ ! యీలేమకింక మనము చెప్పియొప్పింపఁజాలము. ఆముదిమివిధాత తన ముదితనమ్మునూప నీ సతీమణిని సృజియించె. కాకున్న నీకెట్టీ వేదాంతి మె ట్లు గానలవడును? కమలా! ఈమగున వలచిన మగ వాని మగటిమియెఱుఁ గడు జీ? కమల._ఎఱుఁగళుండుటయేమి? ఆూరుఁ డీగ నైనఁ జంపరాదనిన శ్రీ నారీమణి చీము నైన ముట్టరాదనుకు తివచించును. సరిసమానమైన దాంపత్యముగదా! - చెలులారా! మీరు నన్నెన్ని కేరడములాడిన నాడుదురుగాక, యీ సుగు ణమూర్తిని నిరసనములాడిన సూర్వజాలను సుఁడీ (తెరలోపల). అమ్మాయీ ! యశోధరా! కాంతి ——మీఅమ్మగారు పిల్చుచున్నది. పురమునకు వెలుపలనున్న వ్యాయామరుగ మునకు నీవురు రావలయుననికాఁబోలును. కమల——చెలీ! రాజన్యు కెల్లరును నేఁడు తమతమ బలాలు ప్రకటించుకొనియెదరు. మిక్కిలి వినోదముగదా! చూచెదము పోదమురమ్ము. యజ్ఞోసఖులారా! నేనచ్చటికివచ్చునది లేదు. వేయింటికిని సిద్ధార్థుఁ జేజయము - మందును గాక..<noinclude><references/></noinclude> pq5xjpolyk6tvhj2sbexckurjbg6hjj 553719 553595 2026-04-18T06:28:15Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553719 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కమల — యశోధరా! మగవారిమాయమాటల కీరీతిమోసపోవుటచెల్లునే. మఱియొకతెయైన యారాజకుమారుని యాదేవదత్తునిగూడ మారుమాటాడనిచ్చియుండునే. ఇట్టిపూరుషులకెల్ల మాయయేపుట్టినయిల్లుగదా! యశో - చెలీ! ఆమహాపూరుషుని మాయగాఁడనివచింప నీకుమొరెట్లాడెను. కాంతి — ఆట్లుగాకున్న నీపైనిక్కమైన మోహముపూనియున్న వాఁడని నీకెట్లు తెలిసెను. యశో — చెలులారా! ప్రాణసఖులు గావున మీతోడఁజెప్పెదనాలకింపుడు. {{left margin|5em}}<poem>సీ॥ గండుతుమ్మెదరేపు నిండుకన్నులచూపు లేఁదమ్మిరెమ్మలజీలఁజూపె పండువెన్నెలగేరు పలుతీరుచిఱునవ్వు చెక్కుగులాబీల చెదరునించె తేనివానలనించు తేటమాటలచేత వలపువాకలనిండివరదలయ్యే తొలకరికొలనితో దొరయుప్రేముడిదేలి యాత్మహింసంబునుయ్యాలలూగె</poem> </div> {{left margin|5em}}<poem>గీ॥ మనసుమనసునఁజేరె లినభంగి దనువులీరెండువేఱను తలుపువీడె పరిగణింపఁగనేర నాభావగతిని క్షణపునేస్తముతోల్లింటి జన్మఫలము॥</poem> </div> కాంతి - చెలీ! యీలేమకింక మనము చెప్పియొప్పింపఁజాలము. ఆముదిమివిధాత తన ముదితనమ్మునూప నీసతీమణినిసృజియించె. కాకున్న నీవెఱ్ఱివేదాంతిమెట్లుగానలవడును? కమలా! ఈమగున వలచిన మగవానిమగటిమియెఱుఁగుదువే? కమల - ఎఱుఁగకుండుటయేమి? ఆశూరుఁడీగనఁ జంపరాదనిన శ్రీ నారీమణి చీమనైన ముట్టరాదనుస్రుతివచించును. సరిసమానమైన దాంపత్యముగదా! యశో - చెలులారా! మీరు నన్నెన్ని కేరడములాడిన నాడుదురుగాక. యీ సుగుణమూర్తిని నిరసనములాడిన మోర్వజాలనునుఁడీ (తెరలోపల). {{Center|అమ్మాయీ! యశోధరా!}} కాంతి - మీఅమ్మగారు పిల్చుచున్నది. పురమునకు వెలుపలనున్న వ్యాయామరుగమునకు నీవురురావలయుననికాఁబోలును. కమల - చెలీ! రాజన్యులెల్లరును నేఁడుతమతమబలాలు ప్రకటించుకొనియెదరు. మిక్కిలి వినోదముగదా! చూచెదముపోదమురమ్ము. యజ్ఞోసఖులారా! నేనచ్చటికివచ్చునది లేదు. వేయింటికిని యశో - సఖులారా! నేనచ్చటికివచ్చునదిలేదు. వేయింటికిని సిద్ధార్థుఁడేజయము నెందునుగాక.<noinclude><references/></noinclude> 2yjl02tj6k8pkzevub2xtxeg0g3fur3 553720 553719 2026-04-18T06:29:47Z Brjswiki 6801 553720 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కమల — యశోధరా! మగవారిమాయమాటల కీరీతిమోసపోవుటచెల్లునే. మఱియొకతెయైన యారాజకుమారుని యాదేవదత్తునిగూడ మారుమాటాడనిచ్చియుండునే. ఇట్టిపూరుషులకెల్ల మాయయేపుట్టినయిల్లుగదా! యశో - చెలీ! ఆమహాపూరుషుని మాయగాఁడనివచింప నీకుమొరెట్లాడెను. కాంతి — ఆట్లుగాకున్న నీపైనిక్కమైన మోహముపూనియున్న వాఁడని నీకెట్లు తెలిసెను. యశో — చెలులారా! ప్రాణసఖులు గావున మీతోడఁజెప్పెదనాలకింపుడు. {{left margin|5em}}<poem>సీ॥ గండుతుమ్మెదరేపు నిండుకన్నులచూపు లేఁదమ్మిరెమ్మలజీలఁజూపె ::పండువెన్నెలగేరు పలుతీరుచిఱునవ్వు చెక్కుగులాబీల చెదరునించె ::తేనివానలనించు తేటమాటలచేత వలపువాకలనిండివరదలయ్యే ::తొలకరికొలనితో దొరయుప్రేముడిదేలి యాత్మహింసంబునుయ్యాలలూగె</poem> </div> {{left margin|5em}}<poem>గీ॥ మనసుమనసునఁజేరె లినభంగి ::దనువులీరెండువేఱను తలుపువీడె ::పరిగణింపఁగనేర నాభావగతిని ::క్షణపునేస్తముతోల్లింటి జన్మఫలము॥</poem> </div> కాంతి - చెలీ! యీలేమకింక మనము చెప్పియొప్పింపఁజాలము. ఆముదిమివిధాత తన ముదితనమ్మునూప నీసతీమణినిసృజియించె. కాకున్న నీవెఱ్ఱివేదాంతిమెట్లుగానలవడును? కమలా! ఈమగున వలచిన మగవానిమగటిమియెఱుఁగుదువే? కమల - ఎఱుఁగకుండుటయేమి? ఆశూరుఁడీగనఁ జంపరాదనిన శ్రీ నారీమణి చీమనైన ముట్టరాదనుస్రుతివచించును. సరిసమానమైన దాంపత్యముగదా! యశో - చెలులారా! మీరు నన్నెన్ని కేరడములాడిన నాడుదురుగాక. యీ సుగుణమూర్తిని నిరసనములాడిన మోర్వజాలనునుఁడీ (తెరలోపల). {{Center|అమ్మాయీ! యశోధరా!}} కాంతి - మీఅమ్మగారు పిల్చుచున్నది. పురమునకు వెలుపలనున్న వ్యాయామరుగమునకు నీవురురావలయుననికాఁబోలును. కమల - చెలీ! రాజన్యులెల్లరును నేఁడుతమతమబలాలు ప్రకటించుకొనియెదరు. మిక్కిలి వినోదముగదా! చూచెదముపోదమురమ్ము. యజ్ఞోసఖులారా! నేనచ్చటికివచ్చునది లేదు. వేయింటికిని యశో - సఖులారా! నేనచ్చటికివచ్చునదిలేదు. వేయింటికిని సిద్ధార్థుఁడేజయము నెందునుగాక.<noinclude><references/></noinclude> d66nata9jilo2fqti1xxm0ehcinlll8 పుట:Sangitarasataran022902mbp.pdf/28 104 212313 553721 2026-04-18T06:44:57Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 553721 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>కాంతి — యశోధరా! నిశ్చయముగానే నీ మనోవల్లభుఁడు జయమునొందినయెడల మాకేమిబహుమానమిచ్చెదవు? యశో - {{left margin|5em}}<poem>గీ॥ ప్రియుఁడునిక్కువముగ జయము మేందినవార్త ::వింటినేనినాడు వీనులలర ::సకీయనాఁడునాడు సఖుఁడోసంగినరత్న ::హారమొసఁగుదాన నడుగనేల?॥</poem> </div> కమల - కాంతిమతీ! కాంచితినే యీయింతికివార్త యెంతటి సంతసముపుట్టించగలదో. యశోధరా! నీహృదయము నెఱుఁగఁగోరి కాంతిమతియిట్లువచించునుగాని నీహృదయప్రియుఁడు నీ పైఁ బ్రేమిచే నీకిచ్చినహారమును మేమభిలక్ష్మీంతుము • శ్రీ (మక్కల తెగలోపల కాంతీ మతీ! కమలా ! కిమల—అదిగో! గుణవతీ దేవి గారు తిర పిల్చుచున్నారు పోదమురఁడు: య_చెలులారా! మీరలు వేగమేపోయి నేరాఁజాలనని జననితో వచింపుఁడు. కసు, కాంతి —— అ ప్లేకానిమ్ము. (అని నిష్క్రమించుచున్నారు). x- - పాట. - ఏ____ సేయునో - యానిధి ఏనుగు ప్రేమని నామది నెంతునో ఏనుగు సయెఱుఁగ నీయ ది|| యేఱుఁగ, (అని నిష్క్రమించుచున్నది). తృతీయరంగము.---- రాజవీధి. (దేవదత్తుడు, నందుడు, భుక్కండుడు ప్రవేశము). దేవ—చూడ నే తెంచినరాజులకందరికి నిఁతపు పాలమా! సర్వార్థ సాధార్యము చాలింపుము. శా॥ వ్యర్ధాలాపముదంభ ముక్తా శలముదుర్వ్యాపార నైపుణ్యమా యర్థంబుల్కొ—రగావు చూపఱనిఁ ద్యార్థంబు లైతో (ఎ వే సార్ధక్యంబువహిం చెనందుమడిలో సర్వార్థసిద్ధామన స్పర్ధంబూని సరింప నేటికిక నీప్రాగల్భ్యముల్ మాన నూః f<noinclude><references/></noinclude> 31pq1bv0cofw4gn1ffbx5ilzv1a23j8 553733 553721 2026-04-18T09:43:09Z Brjswiki 6801 553733 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>కాంతి — యశోధరా! నిశ్చయముగానే నీమనోవల్లభుఁడు జయమునొందినయెడల మాకేమిబహుమానమిచ్చెదవు? యశో - {{left margin|5em}}<poem>గీ॥ ప్రియుఁడునిక్కువముగ జయము మేందినవార్త ::వింటినేనినాడు వీనులలర ::సకీయనాఁడునాడు సఖుఁడోసంగినరత్న ::హారమొసఁగుదాన నడుగనేల?॥</poem> </div> కమల - కాంతిమతీ! కాంచితినే యీయింతికివార్త యెంతటి సంతసముపుట్టించగలదో. యశోధరా! నీహృదయము నెఱుఁగఁగోరి కాంతిమతియిట్లువచించునుగాని నీహృదయప్రియుఁడు నీ పైఁబ్రేమిచే నీకిచ్చినహారమును మేమభిలక్ష్మీంతుమ? {{Center|(మరల తెరలోపల)}} {{Center|కాంతీమతీ! కమలా!}} కిమల — అదిగో! గుణవతీదేవిగారు తిరగిపిల్చుచున్నారు పోదమురండు: యశో - చెలులారా! మీరలువేగమేపోయి నేరాఁజాలనని జననితో వచింపుఁడు. కమల, కాంతి —— అట్లే కానిమ్ము. (అని నిష్క్రమించుచున్నారు). {{p|fs125}}పాట</p> ఏ ౼ సేయునో ౼ యానిధి ఏనుగుమో ౼ యెఱుఁగ నేమనినామదినెంతునో ౼ ఏనుగుమోయెఱుఁగనీయది॥ ॥యే॥ {{right|(అని నిష్క్రమించుచున్నది)}} {{rule |6em }} {{Center|తృతీయరంగము ౼ రాజవీధి}} {{Center|'''(దేవదత్తుడు, నందుడు, భుక్కండుడు ప్రవేశము)'''}} దేవ — చూడనేతెంచినరాజులకందరికి నింతపక్షపాతమా! సర్వార్థ నీదౌర్త్యము చాలింపుము. <poem>శా॥ వ్యర్ధాలాపముదంభము౯ చలముదుర్వ్యాపార నైపుణ్యమా యర్థంబుల్కొరగావు చూపఱనింద్యార్థంబులైతోఁచవే సార్ధక్యంబువహించెనంచుమదిలో సర్వార్థసిద్ధామన స్పర్ధంబూనిచరింపనేటికిక నీప్రాగల్భ్యముల్ మానమా॥</poem><noinclude><references/></noinclude> ruui1wsauqr2ljw0nb7i6t1p9z1zfxf 553734 553733 2026-04-18T09:46:12Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553734 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కాంతి — యశోధరా! నిశ్చయముగానే నీమనోవల్లభుఁడు జయమునొందినయెడల మాకేమిబహుమానమిచ్చెదవు? యశో - {{left margin|5em}}<poem>గీ॥ ప్రియుఁడునిక్కువముగ జయము మేందినవార్త ::వింటినేనినాడు వీనులలర ::సకీయనాఁడునాడు సఖుఁడోసంగినరత్న ::హారమొసఁగుదాన నడుగనేల?॥</poem> </div> కమల - కాంతిమతీ! కాంచితినే యీయింతికివార్త యెంతటి సంతసముపుట్టించగలదో. యశోధరా! నీహృదయము నెఱుఁగఁగోరి కాంతిమతియిట్లువచించునుగాని నీహృదయప్రియుఁడు నీ పైఁబ్రేమిచే నీకిచ్చినహారమును మేమభిలక్ష్మీంతుమ? {{Center|(మరల తెరలోపల)}} {{Center|కాంతీమతీ! కమలా!}} కిమల — అదిగో! గుణవతీదేవిగారు తిరగిపిల్చుచున్నారు పోదమురండు: యశో - చెలులారా! మీరలువేగమేపోయి నేరాఁజాలనని జననితో వచింపుఁడు. కమల, కాంతి —— అట్లే కానిమ్ము. (అని నిష్క్రమించుచున్నారు). {{Center|{{p|fs125}}పాట</p>}} <poem>ఏ ౼ సేయునో ౼ యానిధి ఏనుగుమో ౼ యెఱుఁగ నేమనినామదినెంతునో ౼ ఏనుగుమోయెఱుఁగనీయది॥ ॥యే॥</poem> {{right|(అని నిష్క్రమించుచున్నది)}} {{rule |6em }} {{Center|తృతీయరంగము ౼ రాజవీధి}} {{Center|'''(దేవదత్తుడు, నందుడు, భుక్కండుడు ప్రవేశము)'''}} దేవ — చూడనేతెంచినరాజులకందరికి నింతపక్షపాతమా! సర్వార్థ నీదౌర్త్యము చాలింపుము. {{left margin|5em}}<poem>శా॥ వ్యర్ధాలాపముదంభము౯ చలముదుర్వ్యాపార నైపుణ్యమా యర్థంబుల్కొరగావు చూపఱనింద్యార్థంబులైతోఁచవే సార్ధక్యంబువహించెనంచుమదిలో సర్వార్థసిద్ధామన స్పర్ధంబూనిచరింపనేటికిక నీప్రాగల్భ్యముల్ మానమా॥</poem> </div><noinclude><references/></noinclude> iwlesive9tdd6jww3uxo9ygcby8xobe పుట:Sangitarasataran022902mbp.pdf/29 104 212314 553735 2026-04-18T10:40:22Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553735 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ధనుర్విద్యాకాశలంబు లేశంబును లేక యున్నను తన చేతికార్ముకంబు మంచిదైయుంటచే ఇంతవరకైనగఁతులువైచె. అట్లుగాకున్న ప్రేమగునో ఆశ్వారోహణమున నోనందరాజ! నీ వెక్కినవాటికంటే నారాజతనయుని తేజీతేజుమీరి యుండలేదా. అన్నియును దెలిసియు వచ్చిన రాజులు పక్షపాతము పూనుటకు గారణమనీ వెఱుంగుదువుగదా. నందు — ఆసుప్రబుద్ధుని చెల్లెలు మంజులాదేవి అన్నిటికిని నెలుజాణగదా. దేనికైనను ముందుగా తలయూచి చిఱునవ్వు నవ్వుటయును వచ్చియున్న రాజుల మొగంబుల నెఁగదిగఁజూచి కనుగీటి చప్పటులు గొట్టుటయు, వీరందరును, ఆతలిరుబోణి సేవరించుటకేతెంచినట్లు ఆమెవలలోఁబడి సిద్ధార్థుని మెచ్చుకొనఁటయు నెంతవినోదముగానున్నది! భుక్కం — మి పరాజయమునకు మాత్రము వేఱుకారణమేమికలదు. దేవ - ఏమి భుక్కండా! అట్లాడుచున్నావు. భుక్కం - {{left margin|5em}}<poem>సీ॥ గుఱుతుపైతూపుల గణితపై చూపులు పాలించితిరిరాజచఁద్రుడలార మేలైనరధముల మీమమోరధముల వెడలించితిరిమహావీరులార మురువైనమిసల మరునిపేరాసల దిద్దియుంటిరిమేరుదీరులార తురగంపుదాటుల గరువంపునీటుల చూపబూనిఁదొడ్డ శూరులార</poem> </div> {{left margin|5em}}<poem>గీ॥ వచ్చియుండిన కార్యంబువాసిదక్కె మెచ్చులాడులమెప్పించునిచ్చహెచ్చె డెందములుమీకుజిఁదరవందరయ్యే చపలచిత్తులకేరీతి జయముగలుగు॥</poem></div> ఆమంజులా దేవి చిఱునగవున వ్రాలిన విఱిమొగ్గల మీరేమైనన మూటగట్టుకొంటిరా ఆపొలతిపలుకులకు ఒల్కినచక్కెరపలుకల నేమైనఁఒప్పరించితిరే. నంద — భుక్కండా! నీపరిహాసమిఁకవలదు ఇదేతెలిసికొనుము. తుట్టతుదిపందెమింకొక్కటి నిలచేయున్నది. అందు ఈనందుఁడు జయంబునెందకయున్న మీరీనెందును గణనకుం దేకుండు. భుక్కం - ఆయ్యో సీమాటయననెట్టిదో మేమెఱుంరమా. నందు — ఎట్టిదని యెంచుచుంటిరి. భుక్కం - నీటిమూటతోటిపాటి. నందు - అపజయమనకంటె నీవు కల్గించుపరాభవము హృదయభేదిగానున్నదికదా!<noinclude><references/></noinclude> i2xrusulbxsqw5sheb9ld3yxsb1nelu పుట:Sangitarasataran022902mbp.pdf/30 104 212315 553736 2026-04-18T11:01:49Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553736 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఆఁడువారిని చూచుటతోడనా. మేము ఓడిపోయినది. భుక్కండా! కానున్న దాని నాలోచింపుము. వేయినుందిజవ్వనుల నవ్వు మొగములశంకలేక నావంకఁజూచుచున్నను నాధీంతమంకింపఁజాలవని నమ్ముము. భుక్కం — వేయిమంది మందగమనలుగావలెగా. {{left margin|5em}}<poem>గీ॥ కాంతిమతిదానిదాని శ్రీఁగంటిచూపు బండివలె నాటలాడించు బల్లిదులను పలుక నేటికినీమనో భావములను మంచునీరెండవలెఁగరగించుగాదె॥</poem> </div> దేవ - ఛీఛీ! భుక్కండా. దాసిచేతనా నాకుపరాభవము. స్వయంవరమునఁ గృతార్థులమై యావెన్కమాప్రభావంబులఁ బ్రశంసించు కొనవలయునుగాక. నందరాజా! పోదమురమ్ము. (నిష్క్రమణము). భుక్కం — వీరికిప్పుడుబాగుగా పురియెక్కినది. భలి. వీరిదేహములే వీరికిఁదెలియక యున్నవి. {{Center|{{p|fs125}}పాట. మోహన —— త్రిపుట</p>}} మీరెకోపమ యారెయల్లన దూరెనెమ్మదిజానెగా కోరికలు మితిమీరగను పలుమారుదలపునఁజేరగా సఱగునా బరగున అ నరుగునా తెఱుగున అ పరువుదొరగెను గరువమెసంగెను దురితమెసంసఁగెను శిరమును మీరె॥ {{right|(నిష్క్రమణము)}} {{rule |6em }} {{Center|{{p|fs125}}చతుర్ధరంగము — స్వయంవరభవనము</p>}} '''(శుద్ధోదనుఁడు, సుప్రబుద్ధుడు, దేవదత్తుఁడు, నందుఁడు, భుక్కండుడు, అర్జునుఁడు, సర్వార్ధసిద్ధుడు, ఛన్నుఁడు,''' '''::మిశ్రాచార్యుడు, మంత్రి, యశోధర, కాంతిమతి, కమల, గౌతమీ దేవి, గుణవతీ దేవి, ప్రవేశము)''' సుప్ర — రాజచంద్రులారా! ఇంకొకవిషయముమాత్రము పరీక్షకుమిగిలియున్నదికదా.<noinclude><references/></noinclude> 9h1ek33rmpw0drwsld4636jd32ommos 553737 553736 2026-04-18T11:02:30Z Brjswiki 6801 553737 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఆఁడువారిని చూచుటతోడనా. మేము ఓడిపోయినది. భుక్కండా! కానున్న దాని నాలోచింపుము. వేయినుందిజవ్వనుల నవ్వు మొగములశంకలేక నావంకఁజూచుచున్నను నాధీంతమంకింపఁజాలవని నమ్ముము. భుక్కం — వేయిమంది మందగమనలుగావలెగా. {{left margin|5em}}<poem>గీ॥ కాంతిమతిదానిదాని శ్రీఁగంటిచూపు బండివలె నాటలాడించు బల్లిదులను పలుక నేటికినీమనో భావములను మంచునీరెండవలెఁగరగించుగాదె॥</poem> </div> దేవ - ఛీఛీ! భుక్కండా. దాసిచేతనా నాకుపరాభవము. స్వయంవరమునఁ గృతార్థులమై యావెన్కమాప్రభావంబులఁ బ్రశంసించు కొనవలయునుగాక. నందరాజా! పోదమురమ్ము. (నిష్క్రమణము). భుక్కం — వీరికిప్పుడుబాగుగా పురియెక్కినది. భలి. వీరిదేహములే వీరికిఁదెలియక యున్నవి. {{Center|{{p|fs125}}పాట. మోహన —— త్రిపుట</p>}} మీరెకోపమ యారెయల్లన దూరెనెమ్మదిజానెగా కోరికలు మితిమీరగను పలుమారుదలపునఁజేరగా సఱగునా బరగున అ నరుగునా తెఱుగున అ పరువుదొరగెను గరువమెసంగెను దురితమెసంసఁగెను శిరమును మీరె॥ {{right|(నిష్క్రమణము)}} {{rule |6em }} {{Center|{{p|fs125}}చతుర్ధరంగము — స్వయంవరభవనము</p>}} '''(శుద్ధోదనుఁడు, సుప్రబుద్ధుడు, దేవదత్తుఁడు, నందుఁడు, భుక్కండుడు, అర్జునుఁడు, సర్వార్ధసిద్ధుడు, ఛన్నుఁడు,''' '''మిశ్రాచార్యుడు, మంత్రి, యశోధర, కాంతిమతి, కమల, గౌతమీ దేవి, గుణవతీ దేవి, ప్రవేశము)''' సుప్ర — రాజచంద్రులారా! ఇంకొకవిషయముమాత్రము పరీక్షకుమిగిలియున్నదికదా.<noinclude><references/></noinclude> pmxwennbxwviedu9b6e7svuzzxwisg3 553738 553737 2026-04-18T11:04:06Z Brjswiki 6801 553738 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఆఁడువారిని చూచుటతోడనా. మేము ఓడిపోయినది. భుక్కండా! కానున్న దాని నాలోచింపుము. వేయినుందిజవ్వనుల నవ్వు మొగములశంకలేక నావంకఁజూచుచున్నను నాధీంతమంకింపఁజాలవని నమ్ముము. భుక్కం — వేయిమంది మందగమనలుగావలెగా. {{left margin|5em}}<poem>గీ॥ కాంతిమతిదానిదాని శ్రీఁగంటిచూపు బండివలె నాటలాడించు బల్లిదులను పలుక నేటికినీమనో భావములను మంచునీరెండవలెఁగరగించుగాదె॥</poem> </div> దేవ - ఛీఛీ! భుక్కండా. దాసిచేతనా నాకుపరాభవము. స్వయంవరమునఁ గృతార్థులమై యావెన్కమాప్రభావంబులఁ బ్రశంసించు కొనవలయునుగాక. నందరాజా! పోదమురమ్ము. (నిష్క్రమణము). భుక్కం — వీరికిప్పుడుబాగుగా పురియెక్కినది. భలి. వీరిదేహములే వీరికిఁదెలియక యున్నవి. {{Center|{{p|fs125}}పాట. మోహన —— త్రిపుట</p>}} {{left margin|5em}}<poem>మీరెకోపమ యారెయల్లన దూరెనెమ్మదిజానెగా కోరికలు మితిమీరగను పలుమారుదలపునఁజేరగా సఱగునా బరగున అ నరుగునా తెఱుగున అ పరువుదొరగెను గరువమెసంగెను దురితమెసంసఁగెను శిరమును మీరె॥</poem> </div> {{right|(నిష్క్రమణము)}} {{rule |6em }} {{Center|{{p|fs125}}చతుర్ధరంగము — స్వయంవరభవనము</p>}} '''(శుద్ధోదనుఁడు, సుప్రబుద్ధుడు, దేవదత్తుఁడు, నందుఁడు, భుక్కండుడు, అర్జునుఁడు, సర్వార్ధసిద్ధుడు, ఛన్నుఁడు,''' '''మిశ్రాచార్యుడు, మంత్రి, యశోధర, కాంతిమతి, కమల, గౌతమీ దేవి, గుణవతీ దేవి, ప్రవేశము)''' సుప్ర — రాజచంద్రులారా! ఇంకొకవిషయముమాత్రము పరీక్షకుమిగిలియున్నదికదా.<noinclude><references/></noinclude> pkpymqrarw7pmiyzzs5shsjsbg0ipnx పుట:Sangitarasataran022902mbp.pdf/31 104 212316 553740 2026-04-18T11:46:28Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 553740 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ఉ॥ పాలముజూడుడల్లదెలి కాలముమూలముదీనినెవ్వరే వాలుననొక్క వ్రేటునన వారితభంగిఁగడంగి రెండుగా లీలవెత్రుంపఁగావలయు లేశముఖండమునట్టునిట్టుగా దూలగరాదుశౌర్యగుణ ధూర్వహులారబలంబుచూపుఁడీ॥</poem> </div> భుక్కం - భళీ! ఇడేటివింతపరీక్ష. {{left margin|5em}}<poem>క॥ చెట్టులుకొట్టెడువానికిఁ బట్టిమెసంగెదవటంచుఁ బల్కితినిదియే పట్టునమెత్తురుళూరులు వట్టిదియాఘవతమాకు వద్దునృపాలా॥</poem> </div> రాజా మాకీస్వయంవరమక్కర లేదు. కాంతి — {{left margin|5em}}<poem>గీ॥ ఆడలేకయున్న నోడుమద్దెలగాదె చేతఁగాకయున్న రోతగాదె పండులందకున్న బండ్లుబులియుగాదె మాటలేలధీరమాన్యులార!</poem></div> అర్జు - పరీక్షులకుంగల ఫలమివరకేమాకుఁదెలిసియున్నది. ఈవరకునడచిన ఆశ్వారోహణము ధనుస్సంధానము గదాచాలనము మొదలుగాగల పనులఁదీరాజన్యులెల్లరు ఎంతటి న్యాయబుద్ధిగనపరచిరో. ఇందును అంతేఅగును కానిండు. ఈ వృక్షము నిప్పుడేతెగనేదెదంగాక (కత్తి యెత్తి చెట్టును గొట్టి చేయినొచ్చి కూలఁబడి) {{left margin|5em}}<poem>గీ॥ కేలుదద్దరిల్లె వ్రేలునుచ్చెను గాని చెట్టువీసమైనఁ జెదదయే</poem> </div> భుక్కం —— (కత్తి యెత్తి చూచి) గీ। మొ్కువోయెఁగత్తి మొనయుఁధునిగిపోయె నిలువ నేలనిచట నేలఁగూలిం అర్జు (దిగ్గున లేచి నిష్క్రమణము) అందరును—(చప్పటులు) సిందు.—జయాపజయంబు లొక్కరిసొమ్ములు గావు, ఓడిపోయినవారు పారిపోవల నా. ఈయశోధరమాత్రము రాజక వ్యయై, ఇతరులు కాకపోయిర్యా ఛుక్కంగీ! పరుగు బెట్టలేక పైబలా దూరని పట్టుకువిధముగాదె ప్రబలులార<noinclude><references/></noinclude> 7vqhartljan34xv2mtdwoeuruymuki4