వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.24 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk చెప్పులు కుడుతూ కుడుతూ/ఒక పురాతన తెగ 0 160045 554574 460449 2026-04-27T10:22:36Z Rajasekhar1961 50 554574 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =ఒక పురాతన తెగ | ముందరి = | తదుపరి =[[../తెగ నాయకుని ఆచారాలు/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=7 to=9 /> tcycf4siadgy3ocfxxsmsr2gav0zxq4 చెప్పులు కుడుతూ కుడుతూ/తెగ నాయకుని ఆచారాలు 0 160046 554576 460448 2026-04-27T10:24:15Z Rajasekhar1961 50 554576 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =తెగ నాయకుని ఆచారాలు | ముందరి = [[../ఒక పురాతన తెగ/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=10 to=11/> 40hejfkgshkn5aqe6i8kir3ca9noutg 554579 554576 2026-04-27T10:25:54Z Rajasekhar1961 50 554579 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =తెగ నాయకుని ఆచారాలు | ముందరి = [[../ఒక పురాతన తెగ/]] | తదుపరి = [[../మాతంగుల రాజు/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=10 to=11/> mkhfgqo4v37o26ebg3jzayboh3hh361 చెప్పులు కుడుతూ కుడుతూ/గాథలలో కథలలో మాతంగి 0 163342 554585 467906 2026-04-27T10:30:47Z Rajasekhar1961 50 554585 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =గాథలలో కథలలో మాతంగి | ముందరి =[[../మాతంగి ఉపదేశం/]] | తదుపరి =[[../మహాలక్ష్మీ అమ్మవారు (మాలచ్చుమ్మ)/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=25 to=27/> cdzgyrlvj7z6ib6v2jwpl2g5a3zuprz చెప్పులు కుడుతూ కుడుతూ/మహాలక్ష్మీ అమ్మవారు (మాలచ్చుమ్మ) 0 163343 554586 467877 2026-04-27T10:31:44Z Rajasekhar1961 50 554586 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =మహాలక్ష్మీ అమ్మవారు (మాలచ్చుమ్మ) | ముందరి =[[../గాథలలో కథలలో మాతంగి/]] | తదుపరి =[[../రహస్య సమావేశాలు - అర్ధరాత్రి గుంపుకామాలు/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=28 to=30/> nk4ptvh44w5lpnpkv8k9bowtsjr33g4 చెప్పులు కుడుతూ కుడుతూ/రహస్య సమావేశాలు - అర్ధరాత్రి గుంపుకామాలు 0 163344 554587 467875 2026-04-27T10:32:30Z Rajasekhar1961 50 554587 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =రహస్య సమావేశాలు-అర్ధరాత్రి తాండవాలు | ముందరి =[[../మహాలక్ష్మీ అమ్మవారు (మాలచ్చుమ్మ)/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=31 to=32/> t82k7hr5ljg49csf8whsygf0ai7dglu 554588 554587 2026-04-27T10:33:28Z Rajasekhar1961 50 554588 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =రహస్య సమావేశాలు-అర్ధరాత్రి తాండవాలు | ముందరి =[[../మహాలక్ష్మీ అమ్మవారు (మాలచ్చుమ్మ)/]] | తదుపరి = [[../సత్యాన్వేషణ/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=31 to=32/> hlrom4b6sxuz0dkwlsz3lgd53sgrebt చెప్పులు కుడుతూ కుడుతూ/సత్యాన్వేషణ 0 163345 554589 467881 2026-04-27T10:34:12Z Rajasekhar1961 50 554589 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =సత్యాన్వేషణ | ముందరి =[[../రహస్య సమావేశాలు - అర్ధరాత్రి గుంపుకామాలు/]] | తదుపరి =[[../ఆరుగురు గురువుల వరస/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=34 to=37/> bon5zl5v298lqiv810g7ngh9pd09sog చెప్పులు కుడుతూ కుడుతూ/ఆరుగురు గురువుల వరస 0 163346 554590 467880 2026-04-27T10:34:53Z Rajasekhar1961 50 554590 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =ఆరుగురు గురువుల వరస | ముందరి =[[../సత్యాన్వేషణ/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=38 to=40/> 80ruhq411j3i5ja87e0ye6bq16coovp 554591 554590 2026-04-27T10:36:19Z Rajasekhar1961 50 554591 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =ఆరుగురు గురువుల వరస | ముందరి =[[../సత్యాన్వేషణ/]] | తదుపరి = [[../రామస్వామి మౌనం/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=38 to=40/> 4qzmstmwr2u5zeh98cy0lyu7fiyohtp చెప్పులు కుడుతూ కుడుతూ/మాతంగుల రాజు 0 163355 554578 467895 2026-04-27T10:25:23Z Rajasekhar1961 50 554578 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =మాతంగుల రాజు | ముందరి =[[../తెగ నాయకుని ఆచారాలు/]] | తదుపరి =[[../చెల్లాచెదరవటం - దాస్యం/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=12 to=13/> 89en8j0qgfga8v35ebs8dyhcm7k0qrv చెప్పులు కుడుతూ కుడుతూ/గేదె రూపం 0 163356 554581 467896 2026-04-27T10:28:05Z Rajasekhar1961 50 554581 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =గేదె రూపం | ముందరి =[[../చెల్లాచెదరవటం - దాస్యం/]] | తదుపరి =[[../అరుంధతి శాపం/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=17 to=19/> 72uvi0nwer7na3euj72g2ahfxrpqocp చెప్పులు కుడుతూ కుడుతూ/చెల్లాచెదరవటం - దాస్యం 0 163357 554580 467897 2026-04-27T10:26:22Z Rajasekhar1961 50 554580 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =చెల్లాచెదరవటం - దాస్యం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/మాతంగుల రాజు|మాతంగుల రాజు]] | తదుపరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/గేదె రూపం|గేదె రూపం]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=14 to=16/> 3hgtjcxostkoudz5y6ouvi6h9puuh22 చెప్పులు కుడుతూ కుడుతూ/మాతంగి ఉపదేశం 0 163362 554583 467907 2026-04-27T10:29:55Z Rajasekhar1961 50 554583 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =మాతంగి ఉపదేశం | ముందరి =[[../అరుంధతి శాపం/]] | తదుపరి =[[../గాథలలో కథలలో మాతంగి/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=22 to=24/> 4lmdylnrqz7k2dxzfzxxkenbdcr6rt9 చెప్పులు కుడుతూ కుడుతూ/అరుంధతి శాపం 0 163363 554582 467910 2026-04-27T10:29:13Z Rajasekhar1961 50 554582 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[..//]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము =అరుంధతి శాపం | ముందరి = [[../గేదె రూపం/]] | తదుపరి =[[../మాతంగి ఉపదేశం/]] | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=20 to=21/> q6kanfofkcawdsh9fk24748c5z6m6da పుట:పాండురంగమహాత్మ్యము.pdf/129 104 166772 554509 474182 2026-04-26T13:55:42Z దేవీప్రసాదశాస్త్రి 4290 554509 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>వీనిఁ బొదువుఁడు కట్టుఁడు వ్రేయుఁ డనుచు జమునిదూతలు బాధింప జడిసి యతఁడు.</poem>|ref=105}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆక్రోశం బొనరించె ది శాక్రామన్నాదముగ విశంకటగతి నూ త్నక్రమమగు నామొఱ విని సక్రోధాక్రమణనిపుణసంభ్రమ మడరన్.</poem>|ref=106}} {{Telugu poem|type=మ.|lines=<poem>అమరద్రోహివిరోధి ము న్నచ్చట రక్షార్ధంబుగా నిడ్డచ క్రము విక్రాంతి వహించి భాస్కరసహస్రక్రూరమై వచ్చి య య్యమదూతావళిహావళిం దెరల విప్రాధీనబంధప్రతా నము ఖండించె నఖండితారశిఖసన్నాహంబు దిగ్గ్రాహిగన్.</poem>|ref=107}} {{Telugu poem|type=క.|lines=<poem>శీకులును గాందిశీకులు నై కాలానుగులు గునుక నపు డరుదెంచెన్ శ్రీకాముకపారిషదా నీకములు సుదర్శనాదినీరజములతోన్.</poem>|ref=108}} {{Telugu poem|type=క.|lines=<poem>అరుదెంచి జముపురికిఁ జను తెరువున మరలించి తెల్లదీవితెరువునన్ హరిభృత్యులు నడపించిరి గరుడాంచితయానమున నిగమశర్మాఖ్యున్.</poem>|ref=109}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఉత్తాలఫణిభుగ్గరుత్తాలవృంతాని లాశాంతఘర్మాంబు వయ్యె మేను ప్రత్యగ్రముక్తాతపత్రీభవచ్చేష వారితాతప మయ్యె జారుమౌళి సూత్రవతీశదోర్వేత్రదత్తావకా శామరంబయ్యెఁ గటాక్షవిహృతి</poem>|ref=}}<noinclude><references/></noinclude> ak18en4d7fbdv3fjtmqqjtasou3ikz0 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/130 104 168590 554512 476680 2026-04-26T15:28:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554512 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>భృగుభరద్వాజప్రభృతికృతస్వస్తివా గ్భరముఖరములయ్యెఁ బార్శ్వతలము</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>లరుణకిణసహస్రాభ మభ్రగంబు నగు విమానంబుపై నెక్కి నిగమశర్మ తీండ్రఁ బుండ్రేక్షుకోదండుతండ్రిఁ బోలి పరమధామంబునకు బోవుపథమునందు.</poem>|ref=110}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఆజానుదీర్ఘంబులై హరిన్మణిమయ స్తంభంబులకు గులస్వాము లగుచు దివ్యగంధముల నుద్రేకించి విద్యుదం కురరేఖలకు జోడుకోడె లగుచు దలచుట్టు దిరిగి రాగలిగి పాండురపద్మ పత్రంబులకు బ్రాణబంధు లగుచు సకలంబు వెలిగింపఁజాలి బాలార్కబిం బములకు ననుబింబపఙ్క్తు లగుచు</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>నాల్గుచేతులు గాంచననలినమాలి కలు వెడఁదకన్ను లాస్యప్రభలు చెలంగఁ గుముదుఁ డనుపేర బరమేశు గొలిచి నిలిచి యున్నవాఁ డాతఁ డిప్పుడు నోమునీంద్ర.</poem>|ref=111}} {{Telugu poem|type=తే.|lines=<poem>పుండరీకుండు శంఖకర్ణుండు వామ నుండు కుముదాక్షుఁడును విజయుండు జయుఁడు సర్పనేత్రుండు నను పార్శ్వచరులలోన హరికి గుముదుండు మాననీయత వహించు.</poem>|ref=112}} {{Telugu poem|type=క.|lines=<poem>అమృతమయమూర్తి బుధహిత విమలవిభోద్భాసి మసృణవిలసనశుభల</poem>|ref=}}<noinclude><references/></noinclude> tdvolev52s9z7cfnyfp2bsyu4zw80n1 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/131 104 168591 554513 476681 2026-04-26T15:42:46Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554513 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>క్ష్మమహితవక్షుఁడు విధుఁ డఁట కుముదానందప్రదానకుశలుఁడు కాఁడే?</poem>|ref=113}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఏవంభూతమహాప్రభావనిధి లోకేశుం జితక్లేశు మం దావిర్భావహసైకమాత్రదళితోద్యద్దైత్యగర్వాంధకా రావేశున్ నరకేసరిన్ గొలిచి నిత్యప్రీతి నున్నారు వా గ్దేవీవల్లభముఖ్యనిర్జరులు తత్{{ZWNJ}}క్షేత్రాధిరాజంబునన్.</poem>|ref=114}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆ నెలవున నర్ధనిశల వీనులకుం దోఁచు నేచి విధినందన! వై మానికనాయకకృతఘం టానాదము నృహరిబిగువునగవుంబోలెన్.</poem>|ref=115}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆక్షేత్రంబున నృహరికి దక్షిణదిశ నే వసింతుఁ తత్పరమతి నీ యక్షులతో నీప్రమథా ధ్యక్షులతో నీ నగేశ్వరాత్మజతోడన్.</poem>|ref=116}} {{Telugu poem|type=క.|lines=<poem>మాతృవధము పితృవధమును భ్రాతృవధము గురువధంబుఁ బ్రకటించియు నో ధాతృసుత! యీల్గి సురపుర నేతృతఁ దెలివొందు నెట్టి నీచుడు నచటన్.</poem>|ref=117}} {{Telugu poem|type=క.|lines=<poem>కావున నరులకుఁ దత్{{ZWNJ}}క్షే త్రావాస మొనర్ప నైహికాముష్మికముల్ చేవలఁతు లగుచుఁ దక్కొను నావుడు నామృడుగుఱించి నారదుఁ డనియెన్.</poem>|ref=118}} {{Telugu poem|type=క.|lines=<poem>దేవ! భవత్కృప నరమృగ దేవమహాక్షేతమహిమఁ దెలిసితి నస్మ</poem>|ref=}}<noinclude><references/></noinclude> mc1omy6yffacg78rz89adlsan4g7iii పుట:పాండురంగమహాత్మ్యము.pdf/132 104 168592 554523 476682 2026-04-26T22:00:36Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554523 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ద్భావము ప్రమోదమేదుర భావముఁ గైకొనియెఁ జనియె భ్రమమున్ దమమున్.</poem>|ref=119}} {{Telugu poem|type=క.|lines=<poem>దైవము క్షేత్రము తీర్ధము నా వాచంయములు గుహుఁడు నడిగిన మీరల్ భావించి తెలుపు తత్త్వము నావీనులఁ జొనపు మనుపు ననుఁ బురవైరీ!</poem>|ref=120}} {{Telugu poem|type=తే.|lines=<poem>అనుడు నుడురాజమకుటుఁ డిట్లను నృసింహ తీర్ధమునకు భిదేళిమదిక్కునందు సిద్ధమానవవినుతప్రసిద్ధి వెలయు నాద్యమై ఘర్మవీరామహాస్రవంతి.</poem>|ref=121}} {{Telugu poem|type=తే.|lines=<poem>తీర్థసార్ధావతంస మత్తీర్థ మభిమ తార్థదశ్రీల జందభాగాఖ్య నందు నందుఁ దప మాచరించి మున్నింద్రుఁ డొందె సమరతతిలోన రుంద్రభోగాతిశయము.</poem>|ref=122}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>తైర్థికు లర్థిఁ గొల్వదగుదానికి యోజనమాత్రభూస్థలిన్ దీర్థపదాస్పదం బఖిలదివ్య మతివ్యవహారయోగ్య మి ష్టార్థసమర్థనక్షమమునై తమమున్ విరియించుఁ బాతకా నర్ధము పౌండరీక మనునర్థము దూషితరోషపోషణా!</poem>|ref=123}} {{Telugu poem|type=శా.|lines=<poem>నక్షత్రంబులకున్ క్షపాధిపతికిన్ నాకున్ ద్రియామాచరా ధ్యక్షద్వేషికి భానుపుత్రికి మరుత్కల్లోలినీవేణికిన్ బక్షిశ్రేణికిఁ బక్షివల్లభునకున్ భాసిల్లు వాసిన్ సమ స్తక్షేత్రంబులలో ననూనమగు నేతత్{{ZWNJ}}క్షేత్ర మీక్షింపగన్.</poem>|ref=124}} {{Telugu poem|type=క.|lines=<poem>ఇదమిత్థ మ్మని యేనును మది మితి సేయంగ నేర మౌనీశ్వర! త</poem>|ref=}}<noinclude><references/></noinclude> fdp2eu43jhkzt9zsdmjvnmqkaitbw19 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/133 104 168593 554524 476683 2026-04-26T22:20:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554524 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ద్విదితప్రభావ మోపిన విధమున వినిపింతు నీకు విను దృఢబుద్ధిన్.</poem>|ref=125}} {{Telugu poem|type=తే.|lines=<poem>జముని చెలియలు నిర్జరశైవలినియు బెరసి మెఱసిన నడుచక్కిఁ బేరు గ్రుచ్చి ఋషులు తెల్పిన తీర్థము లెల్ల బౌండ రీకపోడశకళ బోలలేక జడియు.</poem>|ref=126}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పాతకవ్రాతభూజాతజాతానలం బాశ్రితాభీష్టపాకావసరము విషధిరాట్పర్యంకవిహరణస్థానంబు నిఖిలపుణ్యక్షేత్రముఖముకురము నమదస్మదాదినానామరున్నాథంబు వర్ణితాఖిలపుణ్యవైజననము దైత్యభిన్నగరయాత్రాపరస్థానంబు వాఙ్మనసామేయవైభవంబు</poem>|ref=}} {{Telugu poem|type=ఆ.|lines=<poem>వంకువామదేవ వాల్మీకి వరతంతు గర్గగాధిపుత్రగౌతమాత్రి జహ్ను జామదగ్ని జాబాలి జైమిని ప్రియకరంబు పౌండరీక మనఘ!</poem>|ref=127}} {{Telugu poem|type=మహాస్రగ్ధర.|lines=<poem>కననీ గొడ్రాలు బిడ్జన్ గగనకుసుమమున్ గల్గనీ రాయి మాటల్ విననీ ముక్తుండు వెండిన్ విపులఁ బొడమనీ వింటివా పాండురంగా వనిఁ బౌనఃపున్య జన్యవ్యవహృతి గన నేవంక దుష్పంకశంకల్ వనరాశిం జొచ్చు నేర్లైవడిసెడి యడఁగున్ వారిజభ్రూణసూతీ!</poem>|ref=128}} {{Telugu poem|type=తే.|lines=<poem>క్షితిఁ గురుక్షేత్రముఖమహాక్షేత్రతలము లందు జేయ ననశ్వరం బగుచు నిగుడు</poem>|ref=}}<noinclude><references/></noinclude> hm8ftakjtkqitcyh3186ksxt3bvmoty పుట:పాండురంగమహాత్మ్యము.pdf/134 104 168594 554525 476684 2026-04-26T22:44:55Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554525 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దురితతతిఁ గిట్టి నిజశక్తిఁ దునుము గాన మేటి యాక్షేత్ర మొకపరిపాటి గాదు.</poem>|ref=129}} {{Telugu poem|type=క.|lines=<poem>దానస్నాననిధనవాః పానాదులు నెట్టి యెట్టి ఫలములు పెఱచో నౌ నవి సకలము జేకుఱు మానవులకు నందు నిమిషమాత్రమునందున్.</poem>|ref=130}} {{Telugu poem|type=శా.|lines=<poem>భర్మస్తేయము బహ్మహత్యయు సురాపానం బగమ్యారహః కర్మంబున్ గృహదాహధేనువధవాక్పారుష్యముల్ మున్నుగా దుర్మార్గుల్ పచరించుదుష్కృతతతుల్ దూలున్ మృగేంద్రధ్వనిన్ మార్మోముల్ వడులేటిమూఁకలనఁ దన్నామంబు వాక్రుచ్ఛినన్.</poem>|ref=131}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఉరసిజాదృతవీణ సరసిజాసనురాణి పూర్వకోటిగ మహాద్భుతచరిత్ర గజవైరివాహ దుర్గాదేవి పశ్చిమ కోటిక లస్తకక్రోడసీమ భువననాయకి గాగఁ బొగడొంది యోజనా ర్ధము విస్తృతియుఁ దదర్థంబు నిడువు గలిగిన తత్{{ZWNJ}}క్షేత్రకార్ముకంబు ధరించి జగదేకధన్వి శ్రీశార్ఙ్గపాణి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>తీర్ధశరములు దొడివి యుదీర్ణకలుష విషమలక్ష్యపరంపరల్ విఱుఁగనేయుఁ గాన నదియ శరణ్యమై వీను మిగులు నైహికాముష్మికాకాంక్షులగు జనులకు.</poem>|ref=132}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఆత్మనామవసచ్చతురక్షరముల యందుఁ బురుషార్ధములు నాల్గు ననఁగి పెనఁగి</poem>|ref=}}<noinclude><references/></noinclude> spx0xniqm1q3wv8p26mofsfizwqtzh5 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/135 104 168595 554526 476685 2026-04-26T23:15:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554526 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>తలలు ముదిరిన దురితదంతావళములఁ బౌండరీకంబు హరిలీలఁ జెండివైచు.</poem>|ref=133}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఆక్షేత్రంబున నుండు నట్టనడుమన్ యక్షాక్షకేళీరతుం డక్షోభ్యుం డజరుం డనాదినిధనుం డక్షామరక్షామయుం డీక్షామాత్రకృతాఖిలుండు నవశక్తీశుండు కృష్ణుండు ప్ర త్యక్షంబై యనుడున్ మరున్ముని యుమాప్రాణేశుతో నిట్లనున్.</poem>|ref=134}} {{Telugu poem|type=క.|lines=<poem>అద్భుత మయ్యెడు నిఖిలజ గద్భరితుఁడు యోగిహృదయగమ్యుం డచ్చో నుద్భవ మొందుట కీ కథ సద్భద్రా! నొడువు సుప్రసన్నత ననుడున్.</poem>|ref=135}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆపురవైరి పల్కుఁ గలహాశిఁ గుశేశయపౌత్ర! విన్ము మున్ ద్యాపర ముజ్జగిల్లుతఱి దాంతుఁడు శాంతుఁడు హృద్విపక్షశి క్షాపటుశక్తి విష్ణుపదసంభృతభక్తియునై జనించె ని ష్పాపుఁడు పుండరీకుడను బ్రాహ్మణుఁ డొక్కరుఁ డక్కజంబుగన్.</poem>|ref=136}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పాతకంబులఁ బంచబంగాళముగఁ జేయుఁ గనుగొన్నమాత్ర మోక్షంబు నొసఁగు మున్ముణ్గుపుష్కరంబునకు నల్మణ్గుపం పకు నిది యనఁదగుఁ బ్రకటమహిమ బిందుసరఃప్రతిబింబమై పర్వి స్వ ర్గద్వారమునకంటెఁ గరముమేటి యగుఁ జంద్రభాగామహాపుష్కరిణితటం బునఁ జూతఖర్జూరపనసజంబు</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>కాంచనయుతంబు నృత్యచ్చిఖండికూజ దిష్టపరిపుష్టగాయదళీంద్రజుష్ట</poem>|ref=}}<noinclude><references/></noinclude> 4mm8w9rb8aizjykvxke4qnimcqzbwex పుట:పాండురంగమహాత్మ్యము.pdf/136 104 168596 554527 476686 2026-04-27T00:31:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554527 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మలసకల్హారపవననమ్రాగ్రదళము నైన యాశ్రమ మమరించి యందు నతఁడు.</poem>|ref=137}} {{Telugu poem|type=సీ.|lines=<poem>నిండుమనంబున నుండు నారాయణుం డెఱిఁగించెనో నీట వఱలు నునికి నొసలిలోపలిచక్కి నెసఁగు చంద్రుఁడు దిద్దె నోమింట వ్రేలేడు దీమసంబు మూలాలవాలస్థలీలేలిహానంబు గొలిపెనో పవనంబుఁ గ్రోలు నేర్పు కమలంబు లిరుమూఁడు కఱపెనో సూర్యావ లోకనంబున కాత్మ లోఁగని ధృతి</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>యనఁ దత్తత్క్రియలయందు నలఁత లేక భూగి రికైవల్యసామ్రాజ్యభోగకాంక్ష బాఢనిష్టానురక్తిఁ దపం బొనర్చుఁ గుదిసి ముల్లోకములును గగ్గోలు పడఁగ.</poem>|ref=138}} {{Telugu poem|type=గీ.|lines=<poem>భక్తిసంయుక్తి యను పోఁతపాల నొయ్యఁ జెట్టుకట్టుచు మునిశాఖి నిట్టచూప నిజమనోమార్గసంవసన్నీలవర్ణ కైతవంబున లోఁజేగ గలయనూరె.</poem>|ref=139}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పుండరీకాఖ్యుఁ డగుటనో పుండరీక నేత్రభృంగంబు తనలోన నెలవుకొనఁగ క్షితిసురేంద్రుండు తప మిట్లు చేయుచున్న కాలమున నేఁగె ధరవిష్ణుఁ గనుగొనంగ.</poem>|ref=140}} {{Telugu poem|type=గీ.|lines=<poem>డెందమునఁ బుట్టు నలఁత ముకుందువలనఁ దీర్ప నూహించి చను మహీదేవి కొసఁగెఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude> 4k2xphq689tx2atpy4tlbaq194dpm8v 554528 554527 2026-04-27T00:32:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 554528 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మలసకల్హారపవననమ్రాగ్రదళము నైన యాశ్రమ మమరించి యందు నతఁడు.</poem>|ref=137}} {{Telugu poem|type=సీ.|lines=<poem>నిండుమనంబున నుండు నారాయణుం డెఱిఁగించెనో నీట వఱలు నునికి నొసలిలోపలిచక్కి నెసఁగు చంద్రుఁడు దిద్దె నోమింట వ్రేలేడు దీమసంబు మూలాలవాలస్థలీలేలిహానంబు గొలిపెనో పవనంబుఁ గ్రోలు నేర్పు కమలంబు లిరుమూఁడు కఱపెనో సూర్యావ లోకనంబున కాత్మ లోఁగని ధృతి</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>యనఁ దత్తత్క్రియలయందు నలఁత లేక భూగి రికైవల్యసామ్రాజ్యభోగకాంక్ష బాఢనిష్టానురక్తిఁ దపం బొనర్చుఁ గుదిసి ముల్లోకములును గగ్గోలు పడఁగ.</poem>|ref=138}} {{Telugu poem|type=గీ.|lines=<poem>భక్తిసంయుక్తి యను పోఁతపాల నొయ్యఁ జెట్టుకట్టుచు మునిశాఖి నిట్టచూప నిజమనోమార్గసంవసన్నీలవర్ణ కైతవంబున లోఁజేగ గలయనూరె.</poem>|ref=139}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పుండరీకాఖ్యుఁ డగుటనో పుండరీక నేత్రభృంగంబు తనలోన నెలవుకొనఁగ క్షితిసురేంద్రుండు తప మిట్లు చేయుచున్న కాలమున నేఁగె ధరవిష్ణుఁ గనుగొనంగ.</poem>|ref=140}} {{Telugu poem|type=గీ.|lines=<poem>డెందమునఁ బుట్టు నలఁత ముకుందువలనఁ దీర్ప నూహించి చను మహీదేవి కొసఁగెఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude> 841y2rrufdzxx5vsmwx0q0melfykk2w పుట:పాండురంగమహాత్మ్యము.pdf/137 104 168621 554529 476779 2026-04-27T01:41:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554529 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గలశపాథోనిధాన౦బు కన్నుగవల తెలివి లలితంపు నమృతవర్తియునుబోలె.</poem>|ref=141}} {{Telugu poem|type=సీ.|lines=<poem>నీరజోదరయోగనిద్రావరణసీమ చతురంబు సితసామజప్రభునకుఁ బానలుబ్భాబ్దప్రపాకల్పనము సూతి కానికేతనము పుష్కరసదనకుఁ గామధుక్సంధాననీమధ్యదేశంబు రసవతి దేవతావిసరమునకు గోత్రభిల్లోకచకోరదృగ్గోత్రంబు మందురాస్థాన మమర్త్యహరికిఁ</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>గాయమానంబు బలిగృహాంగణవసుధకు సకలవాహినులకు జనాంతికపదంబు సారలోహారరము భూద్రవైరిబద్ధ బుద్ధిఁ జొఁర బొంచియున్నదంభోళి కబ్ధి.</poem>|ref=142}} {{Telugu poem|type=చ.|lines=<poem>అమితపిశాచభర్త త్రిపురాంతకుఁ డొందిన రాజశేఖర త్వముఁ బెనుగొల్లఁ డచ్యుతుఁడు దాలుచు శ్రీపతిభావమున్ మరు త్కమనులు కూటిపేద లటుగాక సదా యమృతాన్నభోజులౌ క్రమము సుధాబ్ధిపుణ్యమునఁ గల్గిన వంచు నుతించు లోకముల్.</poem>|ref=143}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ధేనుగజాశ్వరత్నసుదతీప్రముఖాఖిలవస్తుకోటి వై మానికభర్త ము న్గొనియు మచ్చరమారఁ బయోధిలోఁతు గై కో నెస కొల్పెనో బలుమొగుళ్ళవిపుష్టకరీషపిండరే ఖానిభవృత్తి నత్తెఱఁగుగా కఁట నీరవిద్రావనేటికిన్.</poem>|ref=144}} {{Telugu poem|type=శా.|lines=<poem>అంతర్మగ్నదిగంతదంతికటనిర్యద్దానధారాఝరా క్రాంతంబుల్ నిజవేగభగ్నవపురుగ్రగ్రాహముల్ మేఘఘో</poem>|ref=}}<noinclude><references/></noinclude> n03x0ucprpsyykxhk6n1oomun000aee 554531 554529 2026-04-27T01:43:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 554531 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గలశపాథోనిధాన౦బు కన్నుగవల తెలివి లలితంపు నమృతవర్తియునుబోలె.</poem>|ref=141}} {{Telugu poem|type=సీ.|lines=<poem>నీరజోదరయోగనిద్రావరణసీమ చతురంబు సితసామజప్రభునకుఁ బానలుబ్భాబ్దప్రపాకల్పనము సూతి కానికేతనము పుష్కరసదనకుఁ గామధుక్సందాననీమధ్యదేశంబు రసవతి దేవతావిసరమునకు గోత్రభిల్లోకచకోరదృగ్గోత్రంబు మందురాస్థాన మమర్త్యహరికిఁ</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>గాయమానంబు బలిగృహాంగణవసుధకు సకలవాహినులకు జనాంతికపదంబు సారలోహారరము భూద్రవైరిబద్ధ బుద్ధిఁ జొఁర బొంచియున్నదంభోళి కబ్ధి.</poem>|ref=142}} {{Telugu poem|type=చ.|lines=<poem>అమితపిశాచభర్త త్రిపురాంతకుఁ డొందిన రాజశేఖర త్వముఁ బెనుగొల్లఁ డచ్యుతుఁడు దాలుచు శ్రీపతిభావమున్ మరు త్కమనులు కూటిపేద లటుగాక సదా యమృతాన్నభోజులౌ క్రమము సుధాబ్ధిపుణ్యమునఁ గల్గిన వంచు నుతించు లోకముల్.</poem>|ref=143}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ధేనుగజాశ్వరత్నసుదతీప్రముఖాఖిలవస్తుకోటి వై మానికభర్త ము న్గొనియు మచ్చరమారఁ బయోధిలోఁతు గై కో నెస కొల్పెనో బలుమొగుళ్ళవిపుష్టకరీషపిండరే ఖానిభవృత్తి నత్తెఱఁగుగా కఁట నీరవిద్రావనేటికిన్.</poem>|ref=144}} {{Telugu poem|type=శా.|lines=<poem>అంతర్మగ్నదిగంతదంతికటనిర్యద్దానధారాఝరా క్రాంతంబుల్ నిజవేగభగ్నవపురుగ్రగ్రాహముల్ మేఘఘో</poem>|ref=}}<noinclude><references/></noinclude> d2fq4p3g13yeapf3oxeesbastnzmt7a పుట:పాండురంగమహాత్మ్యము.pdf/138 104 168622 554534 476780 2026-04-27T02:03:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554534 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>షాంతేవాసి విశంకటధ్యనులు నాగావాసగాహుల్ పయ స్సంతానంబులు గ్రాలుఁ బాలకడలిన్ జాగ్రత్ప్రచారంబులై.</poem>|ref=145}} {{Telugu poem|type=శా.|lines=<poem>మాణిక్యంబులు మున్నగా నిగుడు భ్రామ్యద్భంగసత్వంబు ల క్షీణశ్రీ గెరలన్ జలద్విపకరచ్ఛిన్నప్రవాళద్రుమ శ్రేణీగర్వము డిగ్గి యౌర్వదవసంశీర్ణంబులై కానన క్షోణుల్ వోలెఁ దలిర్చు నిచ్చలు సుధాకూపారపారస్థలుల్.</poem>|ref=146}} {{Telugu poem|type=|క.lines=<poem>తరుణప్రవాళశోణో దరతలమై శంఖచక్రధురమై వరపు ష్కరపుష్కలమై హరికర సరసీరుహ మనఁగఁ గలశజలనిధి చెలగున్.</poem>|ref=147}} {{Telugu poem|type=తే.|lines=<poem>నూత్నవీచుల సముపోఢరత్న పుష్ప నికరనిబిరీ సమగునీరు నించి తెచ్చి యబ్ధి వేలాసమాభ్యాగతాతురాచ లార్ధులకు నర్థిఁ బాదార్ఘ్య మాచరించు.</poem>|ref=148}} {{Telugu poem|type=తే.|lines=<poem>వార్ధి నావర్త గర్తప్రవర్తు లగుచు నుదరరత్నాంశువులు గ్రమ్ము త్రిదశు లమర తరులు నఱకంగ దన్మూలతలము లమృత సేకమున వెండి చిగిరించు చిగురు లనఁగ.</poem>|ref=149}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇ ట్లగణితగుణాభిరామంబగు నమ్మీనధామంబు సంగ్రామాభీరుండగు శూరుం డునుంబోలెఁ బెనువాలుగంటలం గనుపట్టి కుశలభటవిముక్తంబగు విశిఖం బునుంబోలె నెల్లకందువులను మీఱి, పాటలస్ఫురితంబగు జఠరవిలోచనంబునుం బోలె నీరుపాపలం బొదువుట కలిగి, పేదవడిన పుడమివేలుపుంబోలె బలియింటి వాకిట నడంగి, వీరభద్రగదావిదారితంబగు పూషార్కువదనగహ్వరంబునుం బోలె బలువరుస బిగిదెరల నొరలి, మతంగకులకన్యకయుంబోలె బలుకందగు</poem>|ref=}}<noinclude><references/></noinclude> e1dv3j9n7ka4597zusfe5nu36wc3dcb పుట:పాండురంగమహాత్మ్యము.pdf/139 104 168623 554535 476781 2026-04-27T02:43:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554535 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నిలుకడ దాల్చి, విభావరీవిరామసమయంబునుంబోలె వెల్లదీవియల మించుటకు గుఱియై, మఱియు నొక్కొక్కచోట గుముదోదరవిశదంబులు, నొక్కొక్క యెడ నీలోత్పలమాలికామేచకంబులు, నొక్కొక్కకడ శుకచంచూపుటపాట లంబులు, నొక్కొకచక్కి శుక్తిశబలోదరంబులు, నరుణోపలపట్టంబులం బొట్ట పెంచుచు నిట్టలంబుగ మిట్టించు వేలానిలసముద్భూతనూతనశీకరనికరం బులవలన నలినభవాండంబునకు గర్పూరకరండభావంబు నుత్పాదించుచు నుత్తాలకాలస్కంధపలాశకులాసితద్యుతికూలంకషంబులగు బాలశైవాలవల్లీమ తల్లికల నల్లిబిల్లికొను నుల్లోలప్రవాళశాఖాశిఖలవలన నుదవాసక్లేశంబున నుడ్డు కుడిచి వెలుపటికిం బుట మెగయుచు, నుద్దామధూమధోరణీవ్యాజంబునం దలలు వీడ నీడాడం బొడసూపు నిబిడబడబానలకీలాకలాపంబులశంక నంకురి తంబు సేయుచు, సలిలకరటిచటులతరరదనశిఖరవిఘట్టితగర్భగిరిగైరికసంక్రమ ణారుణంబులగు మృదుసముదితరంగకిశోరంబులచేతఁ బిహితావకాశంబై, లక్ష్మీ నారాయణశరీరారూఢవిసృమరఘసృణరజోరంజితంబును, దదీయవిలుంఠనావి ర్భూతపీడాపీడనంబు నగు తలిమంబువిలసనంబు వశీకరించుచు, సాత్త్వికుక్రియ విధువిజృంభణముదితంబుఁ బంటకారుపగిదిం బ్రసన్నశరంబును, సత్యలోకంబు నాకృతిం గమలభూయిష్టంబును, విలాసినీకరంబుకరణి వివిధమణికిరణ పుంజరంజితోర్మికంబును, బరబ్రహ్మంబువిధంబున నహార్యపదంబునై యొదవు నాఱవకడలి పుడమిముద్దియకుఁ దద్దయుఁ బ్రియంబు పుట్టించె నిత్తెఱంగున.</poem>|ref=150}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఎన్నగ నింత రత్నచయ మింత గభీరిమ యింత దానసం పన్నత యింతశుద్ధి యని బ్రహ్మయు నోరు మెదల్పలేని య</poem>|ref=}}<noinclude><references/></noinclude> h5myjal9ttunmgijypgi9bn4vdzyfl3 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/140 104 168624 554536 476782 2026-04-27T03:17:55Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554536 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>త్యున్నతిఁ గన్న పెన్గడలి నుత్థితమై వెలిదీవి చెన్నగున్ వెన్నెలయేటిలోనఁ బ్రభవించిన కప్రఁపుగొండకైవడిన్.</poem>|ref=151}} {{Telugu poem|type=శా.|lines=<poem>ధూతాతంక మపేతపంకము బుధస్తుత్యంబు నిత్యంబు వి ఖ్యాతం బాతపశీతవాతసహసాంద్రానందయోగీంద్రసం కేతం బాతతభూతి భూతిలకలక్ష్మీకారితోరంబునై శ్వేతద్వీపము దీపితంబగు జగత్సేవ్యైకభవ్యోన్నతిన్.</poem>|ref=152}} {{Telugu poem|type=ఆ.|lines=<poem>వణఁకుగుబ్బలికిని వైడూర్యశృంగంబు మొలచినట్లు మిన్ను మోచియున్న తెల్లదీవియందు దీపించు వైకుంఠ పురము కనకవప్రపరివృతంబు.</poem>|ref=153}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>సారసువర్ణనీరమయసాలవిశాలము నీలవర్ణసం చారచమత్క్రియాచరణశాలియునై పురి చెన్నగున్ మహా మేరువుకౌఁగిటం బొలుపు మీఱి మహోత్కటకూటసంచర ద్వారణరాజమై సొబగు దాల్చిన రోహణశైలమో యనన్.</poem>|ref=154}} {{Telugu poem|type=సీ.|lines=<poem>త్రైవిక్రమాంఘ్రి మున్ దవిలి వీడిన పద్మ జాండఖండములీల నలరుఁ గోట పలుమాఱు గమఠాధిపతి పూని డించు మం దరములభాతి సౌధములు వెలయు నిజవిహారార్ధంబు నృహరియై హరిచేయు వసతులో యనఁ గోళివనము లెసఁగు శాంబరీమత్స్యసంచారోచితాపర శరధులక్రియ బద్మసరసు లమరు</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>నఖిలభువనాంతరాళపురాధిదేవ తావితానంబు తత్సేవకై చరించు</poem>|ref=}}<noinclude><references/></noinclude> 04rfezy7hubg9sh3l784wubutjq6hel పుట:పాండురంగమహాత్మ్యము.pdf/141 104 168625 554537 476783 2026-04-27T03:43:49Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554537 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సరణిఁ జూపట్టుదురు శరత్సమయపూర్ణ రాజవదనలు వైకుంఠరాజధాని.</poem>|ref=155}} {{Telugu poem|type=సీ.|lines=<poem>జలధివీచీవాత్యఁ జలిదాఁకెఁగా యని యక్కున నందంద యలమి యలమి ప్రామఱ్ఱియా కొత్తిరాయిడిఁ బొందెఁగా యని సన్నపొత్తుల నునిచి యనచి వాపోయి వాపోయి వసివాడి యాఁకటఁ బెగడెఁగా యని యుగ్గు పెట్టి పెట్టి పెనుఁజీఁకటులు గ్రమ్ము పెన్{{ZWNJ}}బైట వసియించి వెఱచెఁగా యని పుల్ల విఱిచి విఱిచి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మంచిలక్షణముల పుట్టుమచ్చవాఁడు నేత్రములు విప్పనట్టి యీనెత్రుగందు వరద నేతెంచె నెవ్వరివాఁడొ యనుచు విలయహరిఁ దెచ్చి పెనుతు రవ్వీటిసతులు.</poem>|ref=156}} {{Telugu poem|type=వ.|lines=<poem>మరియు నప్పురంబు పలుదెరలు తిరిగివచ్చుట నాఖేటస్థలంబును, నర్తనప్రదేశం బునుంబోలె; లెస్స వారిం గలిగి గజగ్రహణసంవిధానంబును, సుజనునింబోలెఁ; బెక్కుపట్టులఁ గనుపట్టి కురువిందమందిరంబును, కశ్యపమునీశ్వరునింబోలె; హరికి గిరిగుహయును; మాధవునకు నుపవనవిశేషంబును; జక్రికి శ్రీఖండతరుకోట రంబును నై యడరం బుడమినిడువాలుగంటి తడవుమెచ్చుచుం జొచ్చి వియచ్చర సంబాధబంధురంబు నిసర్గశృంగారతరంగితంబు నగు రాజమార్గంబునం జని చని ముందట నేత్రసన్నిహితజగత్త్రయంబునుంబోలె బహువిధజనాకీర్ణంబై యుదీర్ణ వైభవంబున వర్ణింపఁదగి బృందారకద్విరదంబుచందంబున వలభిదారూఢోపరి భాగంబును; జాంగలక్షేత్రంబువైచిత్రి యవనికామహితంబును; నాటకసంధా</poem>|ref=}}<noinclude><references/></noinclude> mr4e5xmh4uhojc3mkqx3l2ni91kona6 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/142 104 168626 554560 476784 2026-04-27T07:26:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554560 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నంబుకైవడి శుద్ధమిశ్రవిష్కంభసంభృతంబును; దధీచిశరీరంబుకరణి సురభిగోము ఖావిద్ధంబునై యొప్పు గూఢపాత్తల్పుదివ్యభవనంబు దఱిసి విరసజనహృదయం బులం దగులువడని బ్రహ్మవిద్యయుంబోలె నజిహ్మప్రకారంబున సప్తకక్ష్యాంత రంబు లతిక్రమించి ముందట.</poem>|ref=157}} {{Telugu poem|type=సీ.|lines=<poem>నవసుధాపరిఖాంబునివహ ముబ్బెడుచోట మెఱఁగుఁబుత్తడికోట మించుచోట నిగిడి యీఁగులకెంపు నెలకట్టుగల చోటఁ గల్వకావిరి కారుగ్రమ్ముచోటఁ నలరు ముమ్మొనలకట్టావు లూరెడుచోటఁ గెలకులకొలఁకులు దొలఁకుచోట గంధర్వగాంధర్వగంధ మింపగుచోట గరుడకేతనములు గ్రాలుచోటఁ</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>బరమయోగివరేణ్యు నిర్భరసమాధి సౌఖ్వసంపద నిరపాయసంప్రదాయ సిద్ధిఁ దిలకించుచోట నశేషభవన వివిధధర్మంబు లావిర్భవించుచోట.</poem>|ref=158}} {{Telugu poem|type=క.|lines=<poem>బహుయోజనవిస్తీర్ణము బహునారీజనయుతంబు బహూవిధమహిమా వహము నగు నొక్కకేళి గృహమున నానందకోరకితమానసుఁడై.</poem>|ref=159}} {{Telugu poem|type=మ.|lines=<poem>కలదోఃకంకణఝంకృతంబుల మరుత్కన్యల్ సుధాబిందుపి చ్ఛిలనీహారమయూఖబింబసదృశస్విన్నాననశ్రేణి వ ర్తిల నొయ్యొయ్యన నూఁప నూఁగు ఫణభృత్ప్రేంఖోళికన్ లచ్చిని ట్టలపుంజన్గవఁ బోలు మున్నొరగు మున్ డాచేసి యుల్లాసియై.</poem>|ref=160}}<noinclude><references/></noinclude> kzncj3204r1ge0szoddlmjxnslx0733 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/143 104 168627 554561 476785 2026-04-27T08:25:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554561 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>దీపించువానిఁ ద్రిభువన దీపకుఁ డగువానిఁ జంద్రదినకరమయవీ క్షాపాతదళితనిజభ క్తాపద్ధ్వాంతప్రవాహుఁ డనదగువానిన్.</poem>|ref=161}} {{Telugu poem|type=తే.|lines=<poem>నగవు నురువులు మణిపూరనలినహంసి కుండలగ్రాహములు నేత్రకుముదరుచియుఁ గలుగు తనుకాంతికాళిందిఁ గన్న తరుణ తరణియును బోని యురమురత్నంబువాని.</poem>|ref=162}} {{Telugu poem|type=తే.|lines=<poem>పుండరీకతపోజాతభువనపీడ విన్నపము సేయు నజునంసవీథిఁ గేలు సాచి హేమాద్రికందరాసక్తమేఘ మాలికంబగు గగనంబుఁ బోలువాని.</poem>|ref=163}} {{Telugu poem|type=తే.|lines=<poem>లలితలక్ష్మీనఖాంకూరలాలసమున గమ్రకల్హారదళగంధగౌరవమున నతులనైపథ్యరత్నచంద్రాతపమున నొప్పు మీఱిన నునుసేసకొప్పువాని.</poem>|ref=164}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఊరుయుగళంబుమీఁదఁ జెల్వారు నడిమి తానవంబునెపంబున దనుజనదన నిర్మితస్తంభసంభవనిజపురాణ పురుషహరిలీల దెలిపెడు పొలుపువాని.</poem>|ref=165}} {{Telugu poem|type=తే.|lines=<poem>అభినవాయాతుఁ దనపుత్రు నజునిఁ గాంచి సంతసంబున నాభివేశంతజలజ ముబ్బి వెలిగ్రాయు పుప్పొడియొఱపు నెఱపు హళఁదిపుట్టంబు కటిసీమ నలరువాని.</poem>|ref=166}}<noinclude><references/></noinclude> 6tpqsap1t7ob9i1knt49ienbl59weo2 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/144 104 168628 554562 476786 2026-04-27T08:41:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554562 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>అడుగునడుగులఁ బొడము చిహ్నంపుమీల మేనిచిప్పలువోలె నానానిలింప కనకకోటీరహీరాగ్రఘర్షణమున మెఱుఁగు వచ్చిన నఖపంక్తి మించువాని.</poem>|ref=167}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఆద్యుఁ బ్రణవస్వరూపు వేదాంతవేద్యు మోక్షవిద్యోపదేష్టనిర్ముక్తజనను విష్ణుఁ బ్రభవిష్ణు నిత్యవర్ధిష్ణుఁ గాంచి మ్రొక్కె నారీజనోచితంబుగ ధరిత్రి.</poem>|ref=168}} {{Telugu poem|type=క.|lines=<poem>మ్రొక్కి వినిపించెఁ దనమది నెక్కొను నెగులెల్ల నేలనెలఁతుక కన్నీ రొక్కొక్కబొట్టు మెఱుఁగుం చెక్కుల డిగజాఱఁ గోరఁ జిమ్ముచు హరికిన్.</poem>|ref=169}} {{Telugu poem|type=క.|lines=<poem>బలువ్రేగునొప్పి నిమ్మై నిల పలికిన పలుకుకతన హృదయము గలఁగెన్ నలినోదరునకు విలయా నలయాతాయాతచలితనీరధివోలెన్.</poem>|ref=170}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున నమ్మధుమథనుండు వసుంధరమీఁదంగల కనికరంబునం దరంగితం బగు నంతరంగంబు తదభిరక్షణంబున కభిముఖంబుఁ గావించి యటమున్న యకాండప్రళయంబగు పుండరీకుతపోదహనంబు దురవగాహంబును, ద్రిభువన దాహదోహళంబు నగునని విన్నపంబు చేసి డాసియున్నవిరించిం గించిత్ప్రహ సితాననుండై కనుంగొనుచు.</poem>|ref=171}} {{Telugu poem|type=సీ.|lines=<poem>శాంభరీకచ్చపేశ్వరకంఠసందీప్త తాపింఛవల్లీమతల్లి యనఁగఁ బవనపారణపతి స్ఫాటికస్తంభజం భద్విషణ్మణిసాలభంజి యనఁగ</poem>|ref=}}<noinclude><references/></noinclude> glc96awrif6hnobqf14i3cv37o5n5ck పుట:పాండురంగమహాత్మ్యము.pdf/145 104 168629 554563 476787 2026-04-27T08:58:44Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554563 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సవసవరాహదంష్ట్రాఖనిత్రప్రోత కనకాక్షఘనకాలఖండ మనఁగఁ గకుబంతకరివరస్కంధసింధుద్వీప సాంసారికాసితహంసి యనఁగ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>భూరిభూదృచ్ఛిఖోద్యన్మయూరి యనఁగ నృగుభగీరథభరతాదినృపభుజాగ్ర ఘటితకాలాగరుస్థానకం బనంగఁ దగువసుంధర గృపఁ బల్కు దైత్యభేది.</poem>|ref=172}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఓయంభోరుహపత్రనేత్ర మది నీయుద్వేగమున్ మాను దై తేయప్రాయనృపాన్వవాయముల మర్దింతున్ భవద్భారమున్ బాయంద్రోయుదుఁ జేయుదున్ సుఖులగా మద్భక్తియుక్తాత్ములన్ మాయామానుషమూర్తినై పొడమి నానావిక్రమక్రీడలన్.</poem>|ref=173}} {{Telugu poem|type=సీ.|lines=<poem>క్రూరాసిధారావిదారితద్విపకుంభ కూటముక్తాశుక్తిగోస్తనముల బటుగదాపాతనిర్భగ్నసైంధవశిర స్స్రవదస్రకుంకుమస్థాసకముల శరలూనరథకేతుసౌవర్ణకింకిణీ కుసుమగుచ్ఛచ్ఛటాగుంభనముల ముసలమర్దితపదాతిసహస్రభూషాన వీనరజఃపటీవేల్లనముల</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>విజయలక్ష్మికి నైపథ్యవిభవ మొసఁగి చటులరోషకషాయితాశయనిరోధి యూథమథనక్రియాహేతుయుద్ధ కళి దేలి నీ కిత్తు నానందమే లతాంగి.</poem>|ref=174}}<noinclude><references/></noinclude> 66kgkh1elertin2u8874u6xqpyxjekc 554569 554563 2026-04-27T10:04:24Z దేవీప్రసాదశాస్త్రి 4290 554569 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సవనవరాహదంష్ట్రాఖనిత్రప్రోత కనకాక్షఘనకాలఖండ మనఁగఁ గకుబంతకరివరస్కంధసింధుద్వీప సాంసారికాసితహంసి యనఁగ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>భూరిభూదృచ్ఛిఖోద్యన్మయూరి యనఁగ నృగుభగీరథభరతాదినృపభుజాగ్ర ఘటితకాలాగరుస్థానకం బనంగఁ దగువసుంధర గృపఁ బల్కు దైత్యభేది.</poem>|ref=172}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఓయంభోరుహపత్రనేత్ర మది నీయుద్వేగమున్ మాను దై తేయప్రాయనృపాన్వవాయముల మర్దింతున్ భవద్భారమున్ బాయంద్రోయుదుఁ జేయుదున్ సుఖులగా మద్భక్తియుక్తాత్ములన్ మాయామానుషమూర్తినై పొడమి నానావిక్రమక్రీడలన్.</poem>|ref=173}} {{Telugu poem|type=సీ.|lines=<poem>క్రూరాసిధారావిదారితద్విపకుంభ కూటముక్తాశుక్తిగోస్తనముల బటుగదాపాతనిర్భగ్నసైంధవశిర స్స్రవదస్రకుంకుమస్థాసకముల శరలూనరథకేతుసౌవర్ణకింకిణీ కుసుమగుచ్ఛచ్ఛటాగుంభనముల ముసలమర్దితపదాతిసహస్రభూషాన వీనరజఃపటీవేల్లనముల</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>విజయలక్ష్మికి నైపథ్యవిభవ మొసఁగి చటులరోషకషాయితాశయనిరోధి యూథమథనక్రియాహేతుయుద్ధ కళి దేలి నీ కిత్తు నానందమే లతాంగి.</poem>|ref=174}}<noinclude><references/></noinclude> bow3bvw1os7z1bq278sa7ilyl0bd06u పుట:పాండురంగమహాత్మ్యము.pdf/146 104 168630 554573 476788 2026-04-27T10:20:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554573 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>మత్కృతంబులు, మదీయరచితంబులు నగు నగణీతాహవక్రీడనంబుల సక్రోధ విరోధివధం బొనరించి తదీయకంఠనాళకరాళరుధిరధారాసారంబుల నీకుం దాపోపశమునం బాపాదించెదం బాపాకారినిరసనంబు నాకు నవశ్యకృత్యం బగుట యెఱుంగువే! యుత్తరంబగు భవద్భారంబు తొలంగించుటయ కాదు సముత్పా దితత్రిభువనోపప్లవంబగు పుండరీకతపోదహనవిహారంబు వారించు తలంపు నున్న యది యిన్నలున యిప్పు డిట మున్న తన్నిమిత్తం బని పనివిన్నవాఁడ, యెన్నిక దినంబుల నిన్నియు శుభోదర్కంబు లయ్యెడు నని పుడమిపడఁతియడ లుడిపి సగౌరవంబుగా వీడుకొలిపి యప్పరమపురుషుం డంతర్ధానంబు నొందె; శతా నందుండును సానందంబుగ యథాస్థానంబునకు జనియె నిట్లు.</poem>|ref=175}} {{Telugu poem|type=ఆ.|lines=<poem>పుండరీకుతపము భూదేవిభారంబు ఫలము నందఁజేయఁ దొలఁగఁద్రోయఁ గోరి మర్త్యుఁ డయ్యె శౌరి; పరార్థమై పురుషవరులు వికృతి బొరయు టొప్పు.</poem>|ref=176}} {{p|ac|fwb}}శ్రీకృష్ణావతారచరిత్రము</p> {{Telugu poem|type=సీ.|lines=<poem></poem>|ref=}}వసుమతీభారనిర్వాపణోద్యుక్తుండు వర్ధితయాదవాన్వయపయోధి దేవకీవసుదేవశేవధి నందమం దిరరసాలావాసపరభృతంబు పూతనాప్రాణసంఘాతవాతూలాహి శకటాంగవిఘటనచటులబుద్ధి సమదతృణావర్తసంవర్తసమవర్తి పాతితార్జునపాదపద్వయుండు {{Telugu poem|type=గీ.|lines=<poem>వత్సహృత్సాయకం బభివ్యధితబకుఁడు మర్దితాఘుండు కాళియమానభేది</poem>|ref=}}<noinclude><references/></noinclude> 7938jbozc7ehjkc46z3a6pbn77fn5qm 554575 554573 2026-04-27T10:23:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 554575 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>మత్కృతంబులు, మదీయరచితంబులు నగు నగణీతాహవక్రీడనంబుల సక్రోధ విరోధివధం బొనరించి తదీయకంఠనాళకరాళరుధిరధారాసారంబుల నీకుం దాపోపశమునం బాపాదించెదం బాపాకారినిరసనంబు నాకు నవశ్యకృత్యం బగుట యెఱుంగువే! యుత్తరంబగు భవద్భారంబు తొలంగించుటయ కాదు సముత్పా దితత్రిభువనోపప్లవంబగు పుండరీకతపోదహనవిహారంబు వారించు తలంపు నున్న యది యిన్నలున యిప్పు డిట మున్న తన్నిమిత్తం బని పనివిన్నవాఁడ, యెన్నిక దినంబుల నిన్నియు శుభోదర్కంబు లయ్యెడు నని పుడమిపడఁతియడ లుడిపి సగౌరవంబుగా వీడుకొలిపి యప్పరమపురుషుం డంతర్ధానంబు నొందె; శతా నందుండును సానందంబుగ యథాస్థానంబునకు జనియె నిట్లు.</poem>|ref=175}} {{Telugu poem|type=ఆ.|lines=<poem>పుండరీకుతపము భూదేవిభారంబు ఫలము నందఁజేయఁ దొలఁగఁద్రోయఁ గోరి మర్త్యుఁ డయ్యె శౌరి; పరార్థమై పురుషవరులు వికృతి బొరయు టొప్పు.</poem>|ref=176}} {{p|ac|fwb}}శ్రీకృష్ణావతారచరిత్రము</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>వసుమతీభారనిర్వాపణోద్యుక్తుండు వర్ధితయాదవాన్వయపయోధి దేవకీవసుదేవశేవధి నందమం దిరరసాలావాసపరభృతంబు పూతనాప్రాణసంఘాతవాతూలాహి శకటాంగవిఘటనచటులబుద్ధి సమదతృణావర్తసంవర్తసమవర్తి పాతితార్జునపాదపద్వయుండు</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>వత్సహృత్సాయకం బభివ్యధితబకుఁడు మర్దితాఘుండు కాళియమానభేది</poem>|ref=}}<noinclude><references/></noinclude> buqcll82j8p6b8s5a50n8r2fm8p3skq పుట:పాండురంగమహాత్మ్యము.pdf/147 104 168631 554592 476789 2026-04-27T10:37:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554592 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నిష్టురానలపారణనైష్ఠికుండు కృష్ణుఁ డాశ్రితలోకవర్ధిష్ణుఁ డలరు.</poem>|ref=177}} {{Telugu poem|type=సీ.|lines=<poem>కనుగట్టి గాంగేయగర్భు డాఁగురుమూఁత లాడించె వత్సాపహరణవేళ నాలమందలఁ బ్రోవ శైల మెత్తెడి పూన్కిఁ గేలిమై కందుకక్రీడ సలిపెఁ బాటించెఁ గంబాలయాట రాసక్రీడ నాభీరభీరుమధ్యాంకపాళి వెలయించె యక్షాక్షవిహరణం బలకాధి రాజకింకరశిరోరత్నరాజిఁ</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>దన్నుబిళ్లాడె నంగుష్ఠదళితసర్ప తనుసుదర్శననామవిద్యాధరేంద్ర కఠినజఠరచ్ఛలమున నగ్రజుఁడుఁ దాను నందసూనుండు బృందావనంబునందు.</poem>|ref=178}} {{p|ac|fwb}}శ్రీరాధాదేవీచరిత్రము</p> {{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున నమ్మధుకైటభవిరోధి మాయామానుషవిగ్రహంబు నంగీకరించియు నమానుషంబులగు విక్రమవిశేషంబులం బ్రవర్తించుచుండె నంత నఁట మున్న యవ్వెన్నునకు మనఃప్రీణనంబుఁ గావింపం దలంచి విరించి నిఖిలభువనమోహిని యగు నొక్కశక్తిఁ బుట్టించుటయు నమ్మత్తకాశిని తదాదేశంబున నందు మఱంది యగు శతగోపుం డను గోపాలునకుం గూరిమివుత్రియై పెరుగుచుండె నంత దం తావళమరాళశిఖావళగమనంబుల గమకంబు దమకుం దొడవగుచు నిగుడు నడ వడుల బెడంగారి బంగారంపుమెట్టకెందమ్ములకు నెత్తురుంబొత్తుచుట్టంబులనం జూపట్టు చిగురుటడుగులును; దారలగారవంబును, ముత్తియంబులక్రొందళు కును, జంద్రమండలంబు నఖండలారణ్యంబును నేవగించు చరణనఖరముకురం</poem>|ref=}}<noinclude><references/></noinclude> fafjyidflo8uo5sf6guhrxziagstbg1 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/148 104 168632 554595 476790 2026-04-27T11:14:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554595 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బులును; మకరధ్వజశరధిశాలిగర్భగోపుచ్ఛకాహళాసందర్భంబులసౌభాగ్యంబు నావరించుచిఱుతొడలును; వలుదతనంబులు సలపందనంబులు నిద్దంపుఁదనంబులు తద్దయుం గలిగి కరికరాకారంబులై కరభనిభంబులై కనకకదళీమృగులంబులునైన పెందొడలును; కరటిశిరఃకఠినంబును రథాంగరమాధురంధరంబును బులినఘనంబు నగు జఘనంబును; నావర్తవర్తులంబును, నితాంతపున్నాగలతాంతకాంతంబును నతిగంభీరంబు నగు నాభిసరోవరంబును; నసితబిలేశియజాలికంబునకు నేలికయై, చలిచీమచాలునకుం బోలికయై, శైవాలవల్లికిం దల్లియై చెలువారు నూఁగారును; నాగడపలం గడచివైచి వీచీరేఖలం బోఁద్రోచి కుసుమనారాచుకేళాకూళిం గల జాళువాసోపానంబులఁ బ్రతిఘటించు త్రివళివిభాగంబును; గమలకోరక కనకకలశకరికుంభప్రముఖంబులగు నుపమాద్రవ్యంబులక్రొ వ్వడంచి పంచారించి పిక్కటిల్లి పెరిగి నిక్కి కక్కసించి కవజక్కవలఁ బెక్కువలలం బెట్టుచుఁ జూపట్టి దోర్మూలకూలంకషములగు కుచలికుచంబులును; బ్లక్షపల్లవవల్లభంబును జపేట పుటపరిస్ఫుటంబును నగు వేదీమధ్యనిభమధ్యంబును; ఫణిఫణాఫలకభాసురంబు లును దాంబూలీదళతరుణంబులు నై నిగనిగనిపసిండితగడుం దెగడు కరమూ లంబులును; గందర్పకశలచెన్నునం బూవుటెత్తులయెత్తున సోగతీగలబాగున బుజగలిగినబుజంబులును; గలువఱేకులచెలువున జోకమీఱు వాలారు కొనగోరులును; బవడంపుఁజివురులపగిదిఁ గల రక్తాంగుళిప్రవాళంబులునుం గలిగి నెత్తు రుట్టిపడు కరతలంబులును; గంబు బిబ్బోకాపహంబును గ్రముకఫల కమనీయంబును గోమలాంశుమత్ఫలాముకుళమోహనంబు నగు కంధరాభోగం బును; సమ్మిశ్రపటఫలద్వయశోభాద్వైతనిబిడం బగు చుబుకంబును; జక్కెఱల</poem>|ref=}}<noinclude><references/></noinclude> 77s5casa5icegjt1jo3jlib5fhmg5u2 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/149 104 168633 554604 476791 2026-04-27T11:38:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554604 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ధిక్కరించి తేనెలం బోనాడి చెఱకురసంబుల నిరసించుచు మధురిమ నమరు నధర బంధుజీవప్రసూనంబును; మొల్లల నుల్లసంబాడి యాణిముత్తియంబుల నుత్తరించి సుధాబింధువులఁ బలువరుసల సరసంబులాడు పలువరుసయు; సంధ్యారాగరంజితం బగు కళారాజరేఖపొత్తు వడయు నుత్తరోష్టపుటంబును; బరిస్ఫుటనాసికా సుగంధనిశ్శ్వాసధారాధోరణీనిశితమార్గంబునుంబోని యయ్యూర్ధ్వోష్ఠబింబ ఫలంబుమీఁది నిమ్నభావంబును; సూనసాయకుదోనివిల్లును బల్లవకరవాలు లాంగలాయుధంబును సామివికసితచంపకకోరకంబును నువ్వుఁబువ్వును నవ్వుచు నివ్వటిల్లు నుల్లక్షితనాసికాశిఖరంబును; సితమయూఖరేఖాసఖంబగు నొసలును; నింబకిసలయంబుల కపనయం బొందించు ముక్కును; నరంటిమొక్క మొదలి యాకుఱెక్కల నెక్కసక్కెంబు సేయుచు గాయజుసింగిణులవంగడంబగు నెల వంక కన్నుబొమలకొమలును; జకోరంబులప్రకారంబును జేరలతీరును సార సంబులదారసంబును మీలమేలును మెఱుపులయొఱపును మరుతూపులకోపును నుత్సలంబులయొప్పును గైరవంబులగౌరవంబును నేణనేత్రంబులవైచిత్రియు విసూత్రితమబులు గావించి మించి శ్రవణపుటకూపపతయాళువులగు విలోల విలోచనంబులును; దర్పణంబులదర్పంబును సరోజంబులయోజయు సుధాకల శంబులవిలసనంబును నంబురుహబింబంబు మదంబునుం బోషించియు నశేషకళా కలాపపాణింధమస్వరభాస్వరంబగు వదనవలయంబును; శ్రీకారంబులజోకయుఁ దొమ్మిదింటిలెక్కలయొమ్మికయు మోదుగువిరులసిరులును బోసరించి వాసివడ యు శ్రుతిశష్కులికలును; నిష్కలంకంబులై నిబిడంబులై నిద్ధంబులై నీరంధ్రం బులై నీలంపుగుంపులసొంపు లామతించు మంచినెఱికురులునుం గలిగి వలరాజు</poem>|ref=}}<noinclude><references/></noinclude> 9jx13b6a0nnmfw0xnji28ypya8y0rc1 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/150 104 168634 554610 476792 2026-04-27T11:53:17Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554610 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నెత్త పలక తమకునం గనుపట్టు వీఁపున నేపారి యాపారిజాతామోదమేదుర విలాసంబుల భాసిల్లు వెండియు.</poem>|ref=179}} {{Telugu poem|type=ఆ.|lines=<poem>వివిధయువతికోటి వేమఱు సృజియించి యవ్వధూటి జేయ నజుఁడు తలఁచి కేలుదోయిఁ గడుగ వ్రేళులతుద నంటు జలకణంబులేమొ సతినఖాళి.</poem>|ref=180}} {{Telugu poem|type=తే.|lines=<poem>అంబుజానన పెందొడ లరఁటు లగుట వానఁ గలిగిన లావణ్యసూనభరము వలనిపైరేకు లొక రెండు వ్రాలి బోర గిలబడినరీతి మీఁగాళు లలరు సతికి.</poem>|ref=181}} {{Telugu poem|type=క.|lines=<poem>మదిరాక్షిజంఘ లంగజు గదబగు నూహింపఁగావు కాహళులైన న్నదుకువడక గీపెట్టక పదను దివిసి రాగిదేఱి పలుకకయున్నే.</poem>|ref=182}} {{Telugu poem|type=క.|lines=<poem>కరికరంబులు త్వగ్దోషకల్మషంబు నపనయింపంగ సతియూరులై పౌడమియుఁ బుష్కరంబులతగులంబు బూనెఁ జరణ దంభమున బూర్వవాసన తలఁగు టెట్లు.</poem>|ref=183}} {{Telugu poem|type=తే.|lines=<poem>బిసరుహాననకటిసీమ పృథివి యగుట నిక్క; మటుగాక యున్న బై నెలవుకొనునె? కాంచియును మధ్య మాయయుఁ గమ్రనాభి లక్ష్మియును ద్వారవతియు సలక్షణముగ.</poem>|ref=184}} {{Telugu poem|type=తే.|lines=<poem>సకియనాభి యముననుండి జవ్వనంపు బాలకృష్ణుఁడు వెడలింప బయలుపడిన</poem>|ref=}}<noinclude><references/></noinclude> h7qjh9g4d16r1mxt1qpavasac2d8ewm పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/229 104 171151 554538 552669 2026-04-27T04:47:55Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 554538 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 210 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>వర్జనముగాన్ = సంకల్పములు లేకుండునట్లుగా, స్వాంతంబున్ = మనసును, అరసి = విమర్శించి, నిశ్చలము చేసి = చలనము లేకుండఁ జేసి, అనిలమానసములతోడన్ — అనిల = ప్రాణవాయువులతోను, మానస = మనస్సుతోను, హంసమంత్రము = హంస యనెడు మంత్రమును, అమరన్ = ఒప్పునట్లుగా, కూర్చి = చేసి, జపించుచున్ = జపము చేయుచు, అంతమీఁదన్ = తర్వాత, హృదయనభమునన్ = హృదయాకాశమునందు, బిందువు కదలకుండన్ = బుద్ధి చలింపకుండఁజేసి, పెంపుగాన్ = దినదినమున కభివృద్ధి యగునట్లుగా, నాదకళలన్ — నాద = దశవిధప్రణవనాదములను, కళలన్ = చిత్కళలను, వీక్షింపవలయున్ = చూడవలయును. '''తా'''. సాధకుఁ డగువాఁడు పద్మాసనస్థితుఁడై కూర్చుండి దృష్టిని నాసికాగ్రముపై నిలిపి (లేక నాసికాగ్రమును జూచువానివలె దృష్టినిఁ గదలక నిలిపి) ఇటునటు వీక్షింపక దశవిధేంద్రియములఁ జలింపనీక మనశ్శక్తిచే స్థిరములఁ గావించి యామనస్సును గూడ కామము రాగము మొదలగు సంకల్పవికల్పములచేఁ జెదరకుండునట్లు ఏకాగ్రభావము నొందించి ప్రాణవాయువులకు వికారములు లేకుండునట్లు జేసి ఆమనఃప్రాణములతో హంసమంత్రమును గూర్చి జపింపవలయును. (అనఁగా: ప్రాణముతోఁ జేర్చి హంసమంత్రమును జపించుచు మనసు నామంత్రాదిదేవతయందే నిలుపవలయును.) ఇదియే హంసతత్త్వానుభవము. ఇట్లు సర్వకాలములయందు నాచరించుచు హృదయాకాశమునం దున్నబిందువు చలింపకుండునట్లుఁ జేయవలయును. హంసతత్త్వానుభవము కలుగఁగానే బిందువు తనంతఁదానే నిలచును. అచట సాధకుఁ డాచరింపవలసిన ప్రయత్న మేదియును లేదు. ఇ ట్లాబిందువు స్థిరము కాఁగానే నాదకళలు గోచరము లగును. కావున నీహంసతత్త్వానుభవము రాజయోగికి ప్రథమకర్తవ్యము. {{p|ac|fwb}}హంసశబ్దార్ధవిచారము</p> '''అవ'''. ఇట్లు మంత్రము నెఱింగించి దానియర్థమును వివరించుచున్నాఁడు — {{Telugu poem|type=ఆ.|lines=<poem>నాదబిందుకళల కాదియై ద్రష్ట యై సర్వదృశ్యములకు సాక్షి యగుచుఁ జిత్స్వరూప మైన శ్రీరామతత్త్వమౌ నమల మగుహకార మాంజనేయ!</poem>|ref=169}} '''టీ'''. ఆంజనేయ! నాదబిందుకళలకున్ — నాద = ప్రణవనాదములకు, బిందు = బుద్ధికి, కళలకున్ = చిత్కళలకు, ఆదియై = కారణభూతుఁడై, ద్రష్టయై = ఆనాదబిందుకళలను జూచువాఁడై, సర్వ...లకున్ — సర్వ = సమస్తములైన, దృశ్యములకున్ = ఈకనబడు పదార్థముల కన్నిఁటికిని, సాక్షి యగుచున్ = ప్రకాశకుఁ డగుచు, చిత్స్వరూపము = జ్ఞానస్వరూపము, ఐన శ్రీరామతత్త్వము — ఐన = ఐనట్టి, శ్రీ = శోభాయుక్తుఁడైన<noinclude><references/></noinclude> cky9k299hj86u963tdu9wo7xjnuanew పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/230 104 171152 554539 552671 2026-04-27T04:56:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 554539 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |211 }}</noinclude>రామతత్త్వము = శ్రీరామునియొక్క యధార్థస్వరూపము (అనఁగా: బ్రహ్మము), అమలము = పరిశుద్ధము, అగుహకారమౌన్ — అగు = ఐన, హకారమౌన్ = హకార మగును (అనఁగా: పరబ్రహ్మస్వరూపము హకారార్థ మనుట). '''తా'''. ఓ ఆంజనేయా, ఆహంసమంత్రమును జపించునప్పుడు దాని కర్థమగు పదార్థమును భావించుచుండవలయును గావున దాని నెఱింగించెద వినుము. ఆమంత్రమునందు హకారము, సకారము, అనుస్వారము అనునివి కలవు. అందు నాదబిందుకళల కుత్పత్తిస్థానమైనట్టియు వానిని వేఱువేఱఁ దెలిసికొనునట్టియు, వానినే యననేల? సకలప్రపంచమునుఁ దనజ్ఞానశక్తిచేఁ బ్రకాశింపఁజేయునట్టియు నా శ్రీరాముఁడే (బ్రహ్మమే) హకారమున కర్థమై యున్నాఁడు. {{Telugu poem|type=తే.|lines=<poem> మహితదేహేంద్రియప్రాణమానసాది దృశ్యరూపిణియును జడాత్మికయుఁ ద్రిగుణ కలితయు ననాదియు మహావికారి యైన ప్రకృతి యగును సకారంబు పరమపురుష.</poem>|ref=170}} '''టీ'''. పరమపురుష = పురుషశ్రేష్ఠా! ఆంజనేయా, మహి...ణియున్ — మహిత = ఒప్పుచున్న, దేహ = దేహము, ఇంద్రియ = ఇంద్రియములు, ప్రాణ = ప్రాణములు, మానసాది = మనస్సు మొదలైన, దృశ్య = దృశ్యములే (కనఁబడు ప్రపంచమే), రూపిణియున్ = స్వరూపముగాఁ గలదియు, జడాత్మికయున్ = చైతన్యశక్తి లేనిదియు, త్రిగుణకలితయున్ = సత్వరజస్తమోగుణములతోఁ గూడినదియు, అనాదియున్ = అనాదిసిద్ధమైనదియు, మహావికారి = లెక్కకు మిక్కిలియగు మార్పులు కలదియు, ఐన ప్రకృతి = ఐన మాయాశక్తి, సకారంబు = సకారము, అగున్ = అవును (ప్రకృతియే సకారార్థ మనుట.) '''తా'''. పురుషరత్నమా! దేహము ఇంద్రియములు మనసు మొదలగుదృశ్యపదార్థములే స్వరూపముగాఁ గలిగినట్టియు, అచేతనమైనట్టియు, సత్వరజస్తమోగుణమయ యైనట్టియు, నానావిధములగు వికారముల కాశ్రయమైనట్టియు మూలప్రకృతియే యీమంత్రమునందలి సకారమున కర్ధము. '''అవ'''. ఈక్రిందిపద్యమున ననుస్వారార్థనిర్ణయపూర్వకముగ పదార్థవివరణమును ముగించి వాక్యార్థమును వివరించుచున్నాఁడు — {{Telugu poem|type=క.|lines=<poem>వినుమా పురుషప్రకృతుల ఘనతాదాత్మ్యంబు మధ్యగతబిందువు గా వున హంస యనఁగ జీవుం డనిలమనోయుక్తుఁ డగుచు నతఁడు వెలుంగున్.</poem>|ref=171}}<noinclude><references/></noinclude> n8mc5dvlmqs4htbqxlvndxxpbcmjfuh పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/231 104 171153 554540 552765 2026-04-27T05:07:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 554540 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 212 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>'''టీ'''. వినుము. ఆపు...బు — ఆపురుషప్రకృతుల = ఆమాయాబ్రహ్మములయొక్క, ఘన = అధికమైన, తాదాత్మ్యంబు = తాదాత్మ్యసంబంధము, మధ్యగతబిందువు = హకారసకారములకు నడుమనున్న యనుస్వారము. (అనఁగా హంసమంత్రమునందలి హకారసకారములకు నడుమనున్న యనుస్వారమునకు మాయాబ్రహ్మలసంబంధమే యర్థమనుట.) కావునన్, హంస యనఁగన్ = హంస యనఁగా, జీవుండు = (హంసపదమునకు జీవుఁ డర్థమనుట) మాయ యనిన నవిద్య యనిన నొకప్రకృతియే కావునను దానిచే నావరింపఁబడియున్న బ్రహ్మమే జీవుఁడు కావునను ఇట్లుఁ జెప్పఁబడెను.) అతఁడు = ఆజీవుఁడు, అనిలమనోయుక్తుఁ డగుచున్ = ప్రాణములతోను మనసుతోను గూఁడినవాఁడై, వెలుఁగున్ = ప్రకాశించును. '''తా'''. ఆజీవబ్రహ్మల కనాదినుండియుఁ గలయభేదసంబంధమే యనుస్వారమున కర్థము. కావున హంస యనుమంత్రమునకు జీవుఁడని సముదాయార్థము. మాయచే నావరింపఁబడియున్న బ్రహ్మమునే కదా జీవుఁ డనుచున్నాము. ఆజీవుఁడే ప్రాణవాయువులతోను మననుతోను గూడి విహరించుచుండును. {{p|ac|fwb}}అష్టదళపద్మమున హంస తిరుగునప్పుడు గలిగెడు<br> గుణవిశేషముల వివరము</p> '''అవ'''. ఈహంసను పక్షిరూపముగా వర్ణించుచున్నాఁడు. {{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు నిర్వికారుం డైనపురుషునకుఁ కేవలజడాత్మిక యైనప్రకృతి కిం బ్రత్యేకంబుగాఁ గర్తృత్వభోక్తృత్వాదిరూపసర్వసంసారంబు ఘటింప దట్లు గావున హకారస్వరూపకుం డైనయాత్ముం డాత్మశక్తి యైనసకారంబుతో నన్యోన్యతాదాత్మ్యధ్యానరూపంబునఁ గూడి హంసస్వరూపకుం డైనజీవుండై నవద్వారపురంబునం బ్రవేశించి వివిధేంద్రియప్రాణమనోయుక్తుండై పంజరాంతరంబున మెలంగు పులుంగు తెఱంగునం జిక్కి వెడల నుపాయంబు గానక నానావిధ భోగంబు లనుభవించుచుం గ్రీడించునట్టిహంసకు నగ్నిసోములు పక్షంబు లోంకారంబు శిరంబు ద్రినేత్రంబు ముఖంబు రుద్రరుద్రా ణులు చరణంబు లై యొప్పార భానుకోటిప్రతీకాశం బై కాష్ఠంబుల యందు వహ్నియుఁ దిలలయందుఁ దైలంబు క్షీరంబులయం దాజ్యం బు వ్యాపించి యున్నచందంబున బ్రహాదిస్తంబపర్యంతసర్వ భూతంబులయందు హృదయకమలం బధిష్ఠించియుండు నందుఁ బూ</poem>|ref=}}<noinclude><references/></noinclude> szaf1dtoxndyrvgv7hty72ncs2daf7q పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/232 104 171154 554541 552825 2026-04-27T05:16:34Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 554541 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |213 }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>ర్వదళంబునఁ బుణ్యమతియు నాగ్నేయదళంబున నిద్రాలస్యాదులు యామ్యదళంబునఁ గ్రౌర్యశేముషియు నైరృతిదళంబునఁ బాపబుద్ధి యుఁ బశ్చిమదళంబునఁ గ్రీడయు వాయవ్యదళంబున గమనాదిమనీ షయు సౌమ్యదళంబున రతిప్రీతియు నీశాన్యదళంబున ద్రవ్యాదా నంబు మధ్యంబున వైరాగ్యము గేసరంబుల జాగ్రదవస్థయుఁ గర్ణి కయందు స్వప్నంబు లింగంబున సుషుప్తియుఁ బొందుచుండు మఱి యు నెప్పుడు పద్మత్యాగి యగు నప్పుడు నాదంబున విలీనం బగు నది తురీయం బన్నాదం బాధారాదిబ్రహ్మరంధ్రపర్యంతంబు శుద్ధస్ఫ టికసంకాశం బై నిండియుండు నదియె పరమార్థతత్త్వరహస్యం బని యోగీశ్వరులచేతఁ జెప్పంబడు న ట్లగుటం జేసి.</poem>|ref=172}} '''టీ'''. ఇట్లు = ఈవిధముగా, నిర్వికారుండు = మార్పులు లేనివాఁడు, ఐన పురుషునకున్ = ఐనట్టి బ్రహ్మమునకును, కేవలజడాత్మిక — కేవల = సంపూర్ణముగా, జడాత్మిక = చైతన్యము లేనిది, ఐన ప్రకృతికిన్ = ఐనట్టిమాయకును, ప్రత్యేకంబుగాన్ = వెర్వేఱుగా, కర్తృత్వ...రంబు — కర్తృత్వ = ఒకదాని నాచరించుట, భోక్తృత్వ = దానిఫలము ననుభవించుట. ఆదిరూప = మొదలైనయాకారముగల, సర్వ = సమస్తమైన, సంసారంబు, ఘటింపదు = కలుగనేరదు. అటు గావునన్ = కాఁబట్టి, హకారస్వరూపకుండు = హకారమే స్వరూపముగాఁ గల (హకారమున కర్థమైన), ఐన యాత్ముండు = ఐనట్టి బ్రహ్మము, ఆత్మశక్తి = తనశక్తి (పరబ్రహ్మయొక్క శక్తియే ప్రకృతి యని మునుపే నిరూపించియున్నాము.) ఐన సకారంబుతోన్ = ఐనట్టి సకారముతో, అన్యో...బునన్ — అన్యోన్య = ఒకదానితో నొకదానికిఁగల, తాదాత్మ్య = తాదాత్మ్యమును (తాదాత్మ్య మనఁగా భ్రాంతిసిద్ధసంబంధమని మునుపే నిరూపించియున్నాము), ధ్యానంబునన్ = ధ్యానించుట యనుస్వరూపముతో, కూడి = చేరి (సంబంధపడి) (అనఁగా: పురుషునితో ప్రకృతియుఁ బ్రకృతితోఁ బురుషుండును చేరినట్లు తోఁచి), హంసస్వరూపకుండు = హంసమంత్రరూపుఁడు, ఐనజీవుఁడై = ఐనట్టిజీవుఁడుగా (మాయతో సంబంధించుటవలన బ్రహ్మమునకు జీవత్వము కలిగెనని భావము), నవద్వారపురంబునన్ = తొమ్మిదిద్వారములుగల యీదేహమందు, ప్రవేశించి, వివి...భక్తుండు — వివిధ = అనేకములైన, ఇంద్రియ = ఇంద్రియములతోను, ప్రాణ = ప్రాణవాయువులతోను, మనః = మనస్సుతోను, యుక్తుండై = కూడిననాఁడై, పంజరాంతరంబునన్ = పంజరములోపల, మెలం...గున్ — మెలఁగు = ఉన్న, పులుగుతెఱంగునన్ = పక్షివలె, చిక్కి, వెడలన్ = వెలికిఁ బోవుటకు, ఉపాయంబు, కానక = తెలిసికొనలేక, నానావిధభోగంబులం = నానా<noinclude><references/></noinclude> 02r1l2wmpmyk8joywyy3acgkejeb57a పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/233 104 171155 554545 552895 2026-04-27T05:36:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 554545 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 214 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>విధ = అనేకవిధములైన, భోగంబులు = పుణ్యపాపమిశ్రకర్మములవలనఁ బుట్టిన సుఖదుఃఖమిశ్రఫలముల యనుభవములను, అనుభవించుచున్, క్రీడించునట్టి హంసకున్ = క్రీడించుచున్న హంసకు (జీవునకు), అగ్నిసోములు = అగ్నియును, చంద్రుఁడును, పక్షంబులు = ఱెక్కలు (ఈజీవుని హంసపక్షిగా వర్ణించుచున్నాఁడు), ఓంకారంబు = ప్రణవము, శిరంబు = శిరస్సు, త్రినేత్రంబు = జ్ఞాననేత్రమును, ముఖంబు = మొగము, రుద్రరుద్రాణులు — రుద్ర = ఈశ్వరుఁడును, రుద్రాణులు = పార్వతియును, చరణంబులై = పాదంబులై, ఒప్పారన్ = ఒప్పుచుండఁగా, భానుకోటి = కోటిసూర్యులతో, ప్రతీకాశంబై = సమానుఁడై, కాష్ఠంబులయందున్ = కట్టెలయందు, వహ్నియున్ = అగ్నియును, తిలలయందు = నువ్వులయందు, తైలంబున్ = నూనెయు, క్షీరంబులయందున్ = పాలయందు, ఆజ్యంబును = ఘృతంబును, వ్యాపించియున్న చందంబునన్ = వ్యాపించియున్నట్లు, బ్రహ్మాది...యందున్ — బ్రహ్మాది = చతుర్ముఖుఁడు మొదలు, స్తంబవర్యంత = గఱికపోఁచవఱకుఁ గల, సర్వభూతంబులయందు = సకలజంతువులయందును, హృదయకమలంబు = హృదయపద్మమును, అధిష్ఠించియుండున్ = ఆశ్రయించియుండును (జీవుఁడగు నీహంస లేనిచోటే లేదనుట). అందున్ = ఆహృదయకమలమునందు, పూర్వదళంబునన్ = తూర్పుదిక్కునందున్న రేకుపై నాహంస సంచరించునప్పుడు, పుణ్యమతియున్ = పుణ్యములఁ జేయవలయు ననునిచ్చయు, ఆగ్నేయదళంబునన్ = అగ్నిదిక్కున నుండుదళమున సంచరించునప్పుడు, నిద్రాలస్యాదులు — నిద్ర = నిదురయును, ఆలస్య = సోమరితనమును, ఆదులు = ఆఁకలి దప్పి మొదలగునవియును, యామ్యదళంబునన్ = దక్షిణపువైపుననున్న రేకునందు, క్రౌర్యశేముషియున్ = క్రూరబుద్ధియు, నైరృతిదళంబునన్ = నైరృతిపార్శ్వముననున్న రేకునందు, పాపబుద్ధియున్ = పాపముచేయవలయునను తలంపును, పశ్చిమదళంబునన్ = పడమటిరేకునందు, క్రీడయున్ = ఆటయందలియిచ్ఛయు, వాయవ్యదళంబునన్ = వాయువుదిక్కున నున్నరేకునందు హంస తిరుగునప్పుడు, గమ...షయున్ — గమన = నడచుట, ఆది = మొదలగువానియందలి, మనీషయున్ = బుద్ధియును, సౌమ్యదళంబునన్ = కుబేరునిదిక్కు (ఉత్తరపుదిక్కు) నందున్న రేకునందు, రతిప్రీతియున్ = రతియందలి యిచ్చయు, ఈశాన్యదళంబునన్ = ఈశాన్యదిక్కునం దున్నరేకునందు, ద్రవ్యాదానంబున్ —- ద్రవ్య = ద్రవ్యమును , ఆదానంబున్ = ఇయ్యవలయునను (లేక తీసికొనవలయునను), మధ్యంబునన్ = పద్మముయొక్క నడిమిభాగమునందు, హంస నిలిచియున్నప్పుడు, వైరాగ్యంబున్ = వైరాగ్యమును, కేసరంబులన్ = పద్మకేసరములయందు, జాగ్రదవస్థయు, కర్ణికయందున్ = దుద్దులయందు,స్వప్నంబు = స్వప్నావస్థయు, లింగంబునన్ = తామరదుంపయందు, హంస యున్నప్పుడు, సుషుప్తియున్ = సుషుప్త్యవస్థయును, పొందుచుండున్ = కలుగుచుండును. మఱియున్, ఎప్పుడు = ఏ సమయమునందు, పద్మత్యాగియగున్ = ఆహంస పద్మమును విడుచునో, అప్పుడు = ఆసమయమున,<noinclude><references/></noinclude> gvwcoq070t7h4eg9sihma7ps29kxuf4 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/234 104 171156 554549 553227 2026-04-27T06:20:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 554549 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |215 }}</noinclude>నాదంబున్ = ప్రణవనాదమునందు (ప్రణవమునకు పరబ్రహ్మ యర్థము కావునను సాక్షి యగుజీవునకు నాదమునందు నిలయము సంభవింపదు కావునను ఇచ్చటి నాదశబ్దముచే పరబ్రహ్మమే చెప్పఁబడెనని యూహించునది.) విలీనంబు అగున్ = లయము నొందును, అది = ఆ యైక్యము, తురీయంబు = తురీయావస్థ, అన్నాదంబు = ప్రణవార్ధమగు నాపరబ్రహ్మము, ఆధారాది బ్రహ్మరంధపర్యంతంబు = ఆధారము మొదలు బ్రహ్మరంధ్రమువలకు, శుద్ధ...శంబై — శుద్ధ = నిర్మలమైన, స్పటిక = స్ఫటికరత్నముతో, సంకాశంబై = సమానమైనదై, నిండియుండున్ = వ్యాపించియుండును. అదియే = ఆ బ్రహ్మమే, పర...బు — పరమార్థ = సత్యమైన,తత్త్వ = స్వరూపముయొక్క (జీవస్వరూపముయొక్క ), రహస్యంబు = గోప్యవిషయమని (అనఁగా: నందఱకును తెలియశక్యమగు జీవయథార్థస్వరూపమని), యోగీశ్వరులచేతన్ = శ్రేష్ఠులగుయోగులచే, చెప్పఁబడున్ = పలుకబడుచున్నది. (బ్రహ్మ సర్వవ్యాపకుఁడే యైనను యొకదేశమునందే యున్నాఁ డని చెప్పుట శిష్ఠులకు సుఖముగా దెలియుట కొఱకని యెఱుంగునది). అట్లగుటంజేసి = కావున '''తా'''. పరబ్రహ్మము నిర్వికారుఁ డగుటచేతను మాయయు చేతన మగుటచేతను కర్తృత్వ భోక్తృత్వాదిరూపమగు నీసంసార మిం దెవ్వరికిని సంభవింపదు. సంసార మన్ననో యనుభవసిద్ధముగ నున్నది. కావున నీ మాయాబ్రహ్మల కేదియో సంబంధ మొకటి యుండితీరవలయును. ఆసంబంధముకూడ సత్యమైనచో నెప్పటికిని నశించదు. కావున ముక్తి యనునదియే లేకపోవలసివచ్చును. కావున నాసంబంధము తాదాత్మ్యసంబంధముగా నుండవలయును. సంయోగసంబంధ మనినయెడల పరమాత్మ సవికారుడు కావలసివచ్చుటచేత నది యుక్తము కానేరదు. (సవాయసంబంధము వేదాంతమతములో లేదు.) కావున నధ్యాసరూపమగు తాదాత్మ్యసంబంధమే యిచ్చటఁ జెప్పనొప్పియున్నది. మాయాబ్రహ్మ లనాదు లగుటచే వారలకుఁ గల సంబంధము కూడ ననాదియే కావలసివచ్చుచున్నది. ఇట్టి తాదాత్మ్యసంబంధముచే నాపరబ్రహ్మము మాయాసహితుఁ డై శరీరమునఁ బ్రవేశించి సకలసంసారము ననుభవించుచు హంస (జీవుఁడు) యని పేర్కొనబడుచున్నాడు. ఆహంస పంజరమునందుఁ జిక్కిన హంసపక్షివలె వెలికిఁ బోనేరక శరీరమునందే విహరించుచున్నది. ఆ హంసకు చంద్రాగ్నులు రెక్కలు. ఓంకారము శిరస్సు, జ్ఞాననేత్రము ముఖము, ఈశ్వరుఁడును పార్వతియుఁ బాదములు. ఇట్టిరూపముతో నాహంస తిలలయందు తైలంబును క్షీరమునందు ఘృతంబును వ్యాపించి యున్నట్లు చతుర్ముఖబ్రహ్మ మొదలు గఱికపోఁచవఱకుఁ గల సర్వపదార్థములయందును వ్యాపించి యున్నది. హృదయకమలము నాశ్రయించి కోటిసూర్యుల వలె వెలుఁగుచున్నది. ఆ హృదయకమలమున నెనిమిదిదళములు గలవు. అందుఁ దూర్పున నున్న దళమున నీహంస విహరించుచుండెనేని మనసునందు పుణ్యకార్యవిషయములగు సంకల్పములు జనించును. ఆగ్నేయదిశయందలి దళమున నిద్రయు నాలస్యము మొదలగునవి<noinclude><references/></noinclude> 8g7u60radevk13o9tnh04orchj0zh8h 554550 554549 2026-04-27T06:23:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 554550 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |215 }}</noinclude>నాదంబున్ = ప్రణవనాదమునందు (ప్రణవమునకు పరబ్రహ్మ యర్థము కావునను సాక్షి యగుజీవునకు నాదమునందు నిలయము సంభవింపదు కావునను ఇచ్చటి నాదశబ్దముచే పరబ్రహ్మమే చెప్పఁబడెనని యూహించునది.) విలీనంబు అగున్ = లయము నొందును, అది = ఆయైక్యము, తురీయంబు = తురీయావస్థ, అన్నాదంబు = ప్రణవార్ధమగు నాపరబ్రహ్మము, ఆధారాది బ్రహ్మరంధపర్యంతంబు = ఆధారము మొదలు బ్రహ్మరంధ్రమువలకు, శుద్ధ...శంబై — శుద్ధ = నిర్మలమైన, స్పటిక = స్ఫటికరత్నముతో, సంకాశంబై = సమానమైనదై, నిండియుండున్ = వ్యాపించియుండును. అదియే = ఆబ్రహ్మమే, పర...బు — పరమార్థ = సత్యమైన, తత్త్వ = స్వరూపముయొక్క (జీవస్వరూపముయొక్క), రహస్యంబు = గోప్యవిషయమని (అనఁగా: నందఱకును తెలియశక్యమగు జీవయథార్థస్వరూపమని), యోగీశ్వరులచేతన్ = శ్రేష్ఠులగుయోగులచే, చెప్పఁబడున్ = పలుకబడుచున్నది. (బ్రహ్మ సర్వవ్యాపకుఁడే యైనను యొకదేశమునందే యున్నాఁ డని చెప్పుట శిష్ఠులకు సుఖముగా దెలియుట కొఱకని యెఱుంగునది). అట్లగుటంజేసి = కావున '''తా'''. పరబ్రహ్మము నిర్వికారుఁ డగుటచేతను మాయయు చేతన మగుటచేతను కర్తృత్వ భోక్తృత్వాదిరూపమగు నీసంసార మిం దెవ్వరికిని సంభవింపదు. సంసార మన్ననో యనుభవసిద్ధముగ నున్నది. కావున నీ మాయాబ్రహ్మల కేదియో సంబంధ మొకటి యుండితీరవలయును. ఆసంబంధముకూడ సత్యమైనచో నెప్పటికిని నశించదు. కావున ముక్తి యనునదియే లేకపోవలసివచ్చును. కావున నాసంబంధము తాదాత్మ్యసంబంధముగా నుండవలయును. సంయోగసంబంధ మనినయెడల పరమాత్మ సవికారుఁడు కావలసివచ్చుటచేత నది యుక్తము కానేరదు. (సవాయసంబంధము వేదాంతమతములో లేదు.) కావున నధ్యాసరూపమగు తాదాత్మ్యసంబంధమే యిచ్చటఁ జెప్పనొప్పియున్నది. మాయాబ్రహ్మ లనాదు లగుటచే వారలకుఁ గల సంబంధము కూడ ననాదియే కావలసివచ్చుచున్నది. ఇట్టి తాదాత్మ్యసంబంధముచే నాపరబ్రహ్మము మాయాసహితుఁ డై శరీరమునఁ బ్రవేశించి సకలసంసారము ననుభవించుచు హంస (జీవుఁడు) యని పేర్కొనబడుచున్నాఁడు. ఆహంస పంజరమునందుఁ జిక్కిన హంసపక్షివలె వెలికిఁ బోనేరక శరీరమునందే విహరించుచున్నది. ఆ హంసకు చంద్రాగ్నులు రెక్కలు. ఓంకారము శిరస్సు, జ్ఞాననేత్రము ముఖము, ఈశ్వరుఁడును పార్వతియుఁ బాదములు. ఇట్టిరూపముతో నాహంస తిలలయందు తైలంబును క్షీరమునందు ఘృతంబును వ్యాపించి యున్నట్లు చతుర్ముఖబ్రహ్మ మొదలు గఱికపోఁచవఱకుఁ గల సర్వపదార్థములయందును వ్యాపించి యున్నది. హృదయకమలము నాశ్రయించి కోటిసూర్యుల వలె వెలుఁగుచున్నది. ఆ హృదయకమలమున నెనిమిదిదళములు గలవు. అందుఁ దూర్పున నున్న దళమున నీహంస విహరించుచుండెనేని మనసునందు పుణ్యకార్యవిషయములగు సంకల్పములు జనించును. ఆగ్నేయదిశయందలి దళమున నిద్రయు నాలస్యము మొదలగునవి<noinclude><references/></noinclude> t3vwdkxq5b3gj02ecmz3z5p9bhqxu8u పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/235 104 171157 554553 554488 2026-04-27T06:36:23Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 554553 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 216 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>కలుగును. దక్షిణదళంబున క్రూరబుద్ధియు, నైరృతిదిశయందలి దళమున పాపవృత్తులు నుద్భవించును. పశ్చిమదళమున నా హంస విహరించుచున్నపుడు క్రీడయందలి యభిరుచియు వాయవ్యదళమున నిలిచి యున్నప్పుడు నడుపవలయు ననుతలంపును ఉత్తరదళమున నున్నప్పుడు రతియందలి యిచ్ఛయు ఈశాన్యదళమున ధనధాన్యమునందలి సంకల్పమును సంభవించును. కమలమధ్యమునం దున్నప్పుడు వైరాగ్యము పుట్టును. కేసరములందునుఁ గర్ణికయందును తొడిమెయందును క్రమముగ జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థ లనుభవింపఁబడును. ఇదియునుఁగాక నాహంస పద్మము నెప్పుడు విడుచునో యప్పుడు ప్రణవార్ధమని యిదివఱకుఁ జెప్పఁబడియున్న ఘంటానాదమునందు లయము నొందును. ఆనాదము మూలాధారము మొదలు బ్రహ్మరంధ్రమువఱకు నేకవిధముగ వ్యాపించి యున్నది. అదియే పరబ్రహ్మతత్త్వరహస్య మని యోగులు చెప్పుదురు. కావున. {{p|ac|fwb}}హంసాదిలయస్థానసూచనము</p> {{Telugu poem|type=క.|lines=<poem>దేశికనాథునిమహదుప, దేశమువలనన్ వివేకదృష్టివలనఁ ద న్నాశస్థలము సుషుమ్నా, దేశం బని దానికీలుఁ దెలియఁగవలయున్.</poem>|ref=173}} '''టీ'''. దేశి...నన్ — దేశికనాథుని = సద్గురునియొక్క, మహత్ = గొప్పదియగు, ఉపదేశమువలనన్ = బోధవలనను, వివేకదృష్టివలనన్ = జ్ఞానదృష్టివలనను, తన్నాళస్థలము = రాజీవరూపమగు హంసయొక్క లయమునకు (అనఁగా: ఆహంస పరబ్రహ్మమ్మునందు లీన మగుటకు) స్థానము, సుషుమ్నాదేశం బని = సుషుమ్నానాడిమధ్యభాగమని, హృదయకమలమునందు దహరాకాశ మనుపేర నొకయాకాశము కలదని శ్రుతులయందు చెప్పఁబడి యున్నది. (యోగశాస్త్రమునందు సుషుమ్నానాడిమధ్యభాగమే దహరమని చెప్పఁబడియున్నది. ఆ సుషుమ్నానాడికూడ మూలాధారము మొదలు బ్రహ్మరంధ్రముపఱకు నున్నది కావున నెట్లు చెప్పినను విరోధముకలుగదని తెలిసికొనవలయును.) దానికీలు = దానిరహస్యమును, తెలియఁగవలయున్ = తెలిసికొనవలయును. '''తా'''. ఆచార్యునియుపదేశము ననుసరించియు బహువిధము లగుయుక్తుల ననుసరించియు జూచిన నాహంస లయము నొందునట్టి స్థానము సుషుమ్నానాడిమధ్యప్రదేశమని తెలిసికొనవలయును. {{Telugu poem|type=ఆ.|lines=<poem>సర్వభూతహృదయజలజాతములయందు సమతఁ బవనమానసములతోడ హంస యనుచుఁ బలుకునతఁడె నే నను కీలుఁ దెలిసి తలఁప నదియుఁ బొలియు నంత.</poem>|ref=174}}<noinclude><references/></noinclude> md7b4mh6evr9cz8z4nm6wj1hkuf7ocn పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/236 104 171158 554530 483004 2026-04-27T01:42:15Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 554530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |217 }}</noinclude> టీ. అంతన్ = పిదప,సర్వ... యందున్ - సర్వభూత = సమస్తప్రాణుల యొక్క, హృదయజలజాతములయందున్ = హృదయకమలములయందు, లేక సుషుమ్నా నాడీమధ్య భాగములయందు, సమతన్ = భేదము లేకుండ, పవనమానసములతోడ న్ - పవన = ప్రాణములతోను, మానసములతోడన్ = మనస్సుతోను కూడి, హంస = హంస యని, పలుకునతఁడె = జపముసేయువాఁడె (బ్రహ్మాభిన్నుఁడగు పురుషుఁడె), నేననుకీలు దెలిసి - నేను (జీవుఁడు) అనునట్టి మర్మమును గ్రహించి.(అనఁగా బ్రహ్మమునకు జీవునకును భేదము లేదని గ్రహించి), తలఁపన్ = ధ్యానింపఁగా, అదియున్ ='జీవుఁడు సుషుమ్నా నాడిమధ్యమున పరబ్రహ్మముతో నైక్యమగుచున్నాఁడు. కొంతకాల మాయనతో వేఱుగనుండెను.' అను మొదలగు భావనలు, పొలియున్ = నశించిపోవును తా. సమస్తభూతములయొక్కయు హృదయకమలముల నాశ్రయించి 'హంస ' యని పలుకుచు సంచరించువాడనే నేను. వానికిని నాకును భేదము లేదు, అని మర్మమును దెలిసికొని ధ్యానము చేసెనేని తాను వేఱు, హంసమంత్రాధిదేవత యగుజీవుఁడు వేఱు, తానాజీవుని ధ్యానము చేయుచున్నాఁడు అను భేదము లన్నియు నశించును. జీవుఁడు బ్రహ్మమునందు లయ మగుచున్నాడు, సుషుమ్నా నాడీమధ్యమునఁ దేలుచు న్నాఁడు అనునట్టి భావనయే నశించును. అవ. ఈవిధముగా మంత్రమును మంత్రార్ధమును ప్రత్యక్షముగ నామంత్రార్థ మును భావింపలేనివారికి నుపకారముగ నాహంసను పక్షిరూపముగ భావనచేయవచ్చు ననియు నుపదేశించి యాధ్యానముతుద కెట్టిఫలము నొసంగువో దానినిఁ గూఢ వివ రించి యీక్రోంచ నుపసంహరించుచున్నాఁడు. <poem> ఆ. ఈరహస్య మెఱిఁగి యేకాగ్ర చిత్తుఁడై సంతతము భజింపఁ జాలునేని యనిలమానసములు హంసంబుతో గూడ విలయ మొందు మొదలి వెలుఁగునందు.{{float right|175 }} </poem> టీక. ఈరహస్య మెఱింగి = ఈవివరింపఁబడిన రహస్య విషయమును వెలిసికొని, ఏకాగ్రచిత్త్యుడై = స్థిరమగుమనస్సుకలవాఁడై,సంతతమున్ = సర్వకాలమునందును, భజిం పన్ జాలునేనిన్ = సేవింప నేర్చినచో, అనిలమానసములు = ప్రాణవాయువును మనస్సును, హంసంబుతో గూడన్ - హంసపక్షివలె వర్ణింపబడియున్న జీవునితో గూడ మొదలి వెలుగునందున్ = అనాది సిద్ధమగు పరబ్రహ్మప్రకాశమునందు, విలయమొందున్ = నశించును.<noinclude><references/></noinclude> o9eaygp17eoaw9smvybh2vvpld09cmi 554554 554530 2026-04-27T06:45:18Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 554554 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |217 }}</noinclude>'''టీ'''. అంతన్ = పిదప, సర్వ...యందున్ — సర్వభూత = సమస్తప్రాణులయొక్క, హృదయజలజాతములయందున్ = హృదయకమలములయందు, లేక సుషుమ్నానాడీమధ్యభాగములయందు, సమతన్ = భేదము లేకుండ, పవనమానసములతోడన్ — పవన = ప్రాణములతోను, మానసములతోడన్ = మనస్సుతోను కూడి, హంస = హంస యని, పలుకునతఁడె = జపము సేయువాఁడె (బ్రహ్మాభిన్నుఁ డగు పురుషుఁడె), నే ననుకీలు దెలిసి = నేను (జీవుఁడు) అనునట్టి మర్మమును గ్రహించి (అనఁగా బ్రహ్మమునకు జీవునకును భేదము లేదని గ్రహించి), తలఁపన్ = ధ్యానింపఁగా, అదియున్ = ‘జీవుఁడు సుషుమ్నానాడిమధ్యమున పరబ్రహ్మముతో నైక్యమగుచున్నాఁడు. కొంతకాల మాయనతో వేఱుగనుండెను.’ అను మొదలగు భావనలు, పొలియున్ = నశించిపోవును. '''తా'''. సమస్తభూతములయొక్కయు హృదయకమలముల నాశ్రయించి 'హంస' యని పలుకుచు సంచరించువాఁడనే నేను. వానికిని నాకును భేదము లేదు, అని మర్మమును దెలిసికొని ధ్యానము చేసెనేని తాను వేఱు, హంసమంత్రాధిదేవత యగుజీవుఁడు వేఱు, తా నాజీవుని ధ్యానము చేయుచున్నాఁడు అను భేదము లన్నియు నశించును. జీవుఁడు బ్రహ్మమునందు లయ మగుచున్నాఁడు, సుషుమ్నానాడీమధ్యమునఁ దేలుచున్నాఁడు అనునట్టి భావనయే నశించును. '''అవ'''. ఈవిధముగా మంత్రమును మంత్రార్ధమును ప్రత్యక్షముగ నామంత్రార్థమును భావింపలేనివారికి నుపకారముగ నాహంసను పక్షిరూపముగ భావనచేయవచ్చు ననియు నుపదేశించి యాధ్యానము తుద కెట్టిఫలము నొసంగునో దానినిఁ గూడ వివరించి యీక్రింద నుపసంహరించుచున్నాఁడు. {{Telugu poem|type=ఆ.|lines=<poem>ఈరహస్య మెఱిఁగి యేకాగ్రచిత్తుఁడై సంతతము భజింపఁ జాలునేని యనిలమానసములు హంసంబుతోఁ గూడ విలయ మొందు మొదలివెలుఁగునందు.</poem>|ref=175}} '''టీ'''. ఈరహస్య మెఱింగి = ఈవివరింపఁబడిన రహస్యవిషయమును దెలిసికొని, ఏకాగ్రచిత్తుఁడై = స్థిరమగుమనస్సుకలవాఁడై, సంతతమున్ = సర్వకాలమునందును, భజింపన్ జాలునేనిన్ = సేవింపనేర్చినచో, అనిలమానసములు = ప్రాణవాయువును మనస్సును, హంసంబుతో గూడన్ = హంసపక్షివలె వర్ణింపబడియున్న జీవునితో గూడ, మొదలివెలుగునందున్ = అనాదిసిద్ధమగు పరబ్రహ్మప్రకాశమునందు, విలయ మొందున్ = నశించును. {{left|}}<noinclude><references/></noinclude> m89k7itjq9lei2mefzl4tc4avdjxz76 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/256 104 171166 554556 483127 2026-04-27T06:49:05Z దేవీప్రసాదశాస్త్రి 4290 554556 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>డగు), రామమూర్తి. రాముఁడే స్వరూపముగాఁగల, పర... మైన-పరశురామపంతుల = పరశురామపంతులు అను గృహనామముగల, లింగమూర్తి గురుమూర్తి = లింగమూర్తి గురుమూర్తి యను పేరుగల కవిచే, ప్రణీతంబైన = రచియింపఁబడిన, శ్రీ ...దంబును — శ్రీ = శోభాయుక్తమైన, సీతా = సీతాదేవియొక్కయు, రామ = రాముని యొక్కయు; ఆంజనేయ = హనుమంతునియొక్కయు, సంవాదంబు = సంవాదరూపమగు (లేక సీతారామాంజనేయసంవాద మనుపేరు గలది) అనుయోగశాస్త్రంబునందు = ఐనయోగశాస్త్రమందు, తార ... నది — తారకయోగ = అక్షిపురుషునిగూర్చిన (లేక ప్రణవమునుఁ గూర్చిన) యోగముయొక్క, అనుభవ = అనుభవముయొక్క, విచారం బనునది = విచార మనుపేరు గల, ప్రథమాశ్వాసము. '''తా'''. ఈగ్రంథమును రచించిన కవీంద్రుఁడు లింగమూర్తి గురుమూర్తి యనుపేరు గలవాఁడు, పరశురామపంతులకులమునందుఁ బుట్టినవాఁడు, అణిమాద్యష్టైశ్వర్యములతో నొప్పుమహాత్ములు, నారాయణ మహాదేవాచార్యు లనునిరువురు నీయనకు గురువులు. వారి యనుగ్రహముచే స్వానుభవపూర్వకముగ జీవబ్రహ్మైక్యజ్ఞానము గలవాఁడై యీకవి సీతారామాంజనేయసంవాదరూప మగు (యోగమాయ, పరబ్రహ్మజీవసంవాదరూపమగు) నీగ్రంథమును రచించెను. ఇందు ప్రణవార్ధధ్యానరూప మైన తారకయోగమును వర్ణించునట్టి ప్రథమాశ్వాసము ముగిసెను. ఇట్లు వెన్నెలకంటి సుందరరామశర్మచే వివరింపఁబడిన సీతారామాంజనేయసంవాదతాత్పర్యమునందు ప్రథమాశ్వాసము ముగిసెను. {{Center|ప్రథమాశ్వాసము సంపూర్ణము}} {{Center|————}}<noinclude><references/></noinclude> 44a2gk1keygz4fqcf6ucbghelrtaneg పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/245 104 171177 554557 483098 2026-04-27T06:50:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 554557 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీ'''. సుతా = పుత్రా! ఆరెంటికిన్ = ఆమనఃప్రాణములకు రెంటికిని, విలక్షణమై = వేఱై, రాజిల్లెడు = ప్రకాశించుచున్న, సుషుమ్న యందు = సుషుమ్నయం దున్నట్టి, అమ...మునన్ — అమల = నిర్మలమైన, ఆజ్ఞాంభోరుహమునన్ = ఆజ్ఞాచక్రమునందు, హంసుండు = జీవుఁడు (లేక పరబ్రహ్మము), ఆత్మారాముఁడు = అంతర్యామిస్వరూపుఁడై, సర్వసాక్షియై = సకలప్రపంచమునకును సాక్షియై (అనఁగాః తన స్వరూపభూత మగు జ్ఞానముచే సర్వము నెఱుంగువాఁడై), వెల్గున్ = ప్రకాశించును. '''తా'''. ఓపుత్రా! ఆ ప్రాణమనస్సులకంటె వేఱై సుషుమ్ననాడియం దున్న యాజ్ఞాచక్రమున నుండు పరమాత్మ సర్వమును గనుఁగొనుచుండును. ప్రాణవాయువులు సంచరించుచుండుటయు, సుషుమ్న నాశ్రయించి మనస్సు వానిం జూచుచుండుటయుఁ గూడ నాబ్రహ్మమునకు గోచర మగుచుండును. {{Telugu poem|type=ఆ.|lines=<poem>అచలహంసరూప మెచట సంభవ మగు నెచట సంచరించు నెచట నడఁగు నదియె సూ సుషున్ను యదియె పో ద్విదళాబ్జ మదియ సూక్ష్మదృష్టి నరయు మనఘ!</poem>|ref=183}} '''టీ'''. అనఘ = పాపరహితుఁడా, అచ...పము — అచల = నిశ్చలమైన, హంస = పైన వర్ణింపఁబడిన హంసపక్షి యొక్క, రూపము = స్వరూపము, ఎచటన్ = ఏస్థలమునందు, సంభవమగున్ = పుట్టునో, ఎచటన్ = ఏస్థలమునందు, సంచరించున్ = తిరుగునో,ఎచట అడఁగున్ = ఎచ్చట నశించునో, సుషుమ్న = సుషుమ్నానాడి, అదియె సూ = ఆస్థలమే సుమా, ద్విదళాబ్జము = రెండు దళములుగల యాజ్ఞాచక్రముకూడ, అదియె పో = ఆస్థలమే సుమా, సూక్ష్మదృష్టిన్ = జ్ఞాననేత్రముచే, అది అరయుము = దానిని విచారింపుము (ఇట్లు చెప్పుటవలన నీయాజ్ఞాచక్రంబును దీనితోఁగూడఁ జెప్పఁబడియుండుటచే మూలాధారాది సమస్తచక్రములు సుషుమ్నానాడియు అనునవి యన్నియు కల్పితము లని తోఁచుచున్నది. శారీరకములే (అనఁగా నాయారూపముతో శరీరమునందున్నవే) యైనచో నిట్లు చెప్పుట సంభవింపదు గదా. '''తా'''. హంసయును బరబ్రహ్మమే యనియు మాయవలనఁదక్క నాహంసమునకును బ్రహ్మమునకును భేద మేమియు లేదనియు నిదివఱకే చెప్పియున్నాము. కావున బాగుగ విచారించిన పైవర్ణింపబడినసర్వసాక్షి యగు పరబ్రహ్మమే హంస. అహంస జీవరూపముతో నెచటఁ గానవచ్చునో బ్రహ్మస్వరూపసాక్షాత్కారము గలిగిన పిదప నెచట నశించునో నాశమునకుఁ బూర్వ మెచట విహరించునో అదియే సుషుమ్ననాడి; అదియే యాజ్ఞాచక్రము. ఈవిషయము నతిసూక్ష్మమగు దృష్టిచేఁ దెలిసికొనుము. (అదియే బ్రహ్మ మని తోఁచుచున్నది.)<noinclude><references/></noinclude> o0l253uky6f2b049089585zqzra9mfb పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/247 104 171178 554555 483103 2026-04-27T06:47:49Z దేవీప్రసాదశాస్త్రి 4290 554555 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చేత దానికి గోచరమగు విషయమే లేదు. ఇట్టి యా బ్రహ్మతత్త్వము నెఱుంగుట యశక్యము. గావున నచ్చట నాదబిందువుల నారోపించి ముద్రాభ్యాసపాటవమువలనఁ జూడ నారంభించినచో వానికి నడుమఁ జిత్కళ యుదయించును. చిత్కళ యనఁగా బిందువునందుఁ బ్రతిబింబించియున్న బ్రహ్మ ప్రతిబింబమే యని యిదివఱకే చెప్పియున్నాము కదా. అబ్రహ్మతేజస్సు కానరాఁగానే నాదబిందువు లడఁగిపోవును. {{Telugu poem|type=ఆ.|lines=<poem>భూరిహంసనాదపూర్వోత్తరారణి జనితచిత్కళాగ్ని ఘనత మెఱసి స్వాదివస్తువులను స్వస్వరూపంబుగాఁ జేయకున్నె పైనిఁ జేరునపుడు.</poem>|ref=185}} '''టీ'''. భూరి...ళాగ్ని — భూరి = అధికమైన, హంస = హంస మనునట్టియు, నాద = నాద మనునట్టియు, పూర్వోత్తరారణి = రెండు అరణులనుండియు (అరణి యనఁగా యజ్ఞాదులయందు అగ్నిని మధించు దారువు, పూర్వారణి యనఁగా క్రింద నుంపఁబడునది), జనిత = పుట్టిన, చిత్కళా = చిత్కళ యనెడు, అగ్ని, ఘనతన్ మెఱసి = అధికమై, స్వాదివస్తువులను — స్వ= తాను, ఆది = మొదలైన, వస్తువులను = సకలపదార్థములను, పైనిన్ = మీఁద, చేరునపుడు, స్వస్వరూపంబుగాఁ జేయకున్నె = తనస్వరూపము గలవిగాఁ జేయదా? (అనఁగా అరణులయందుఁ బుట్టునగ్ని తా నాక్రమించియున్న అరణులనుగూడ తనయట్లే అగ్నిమయములన గాఁ జేసి తనయందు లయము నొందించునట్లు ఈ చిత్కళగూడ హంసనాదమువలనఁబుట్టి తుదకు వానిని తనలోఁ జేర్చికొని స్వస్వరూపముతో (బ్రహ్మస్వరూపముతో) నిలుచు నని భావము.) '''తా'''. అరణులయందుఁ బుట్టినయగ్ని తా నభివృద్ధియైనప్పుడు సకలపదార్థములను స్వస్వరూపముగాఁ జేయునట్లు ఈ చిత్కళయను నగ్నికూడ నాదబిందువులను నరణులయందుఁ బుట్టి యభివృద్ధి చెంది సర్వపదార్థములను స్వస్వరూపముగాఁ జేయును. ఆపరబ్రహ్మతేజస్సునందే తుదకు నాదబిందువులు కలయును. ఇందు సందియములేదు. {{p|ac|fwb}}బిందునాదకళాప్రకారాంతరసూచనము</p> '''అవ'''. శైవమతానుసారముగ నాదబిందుకళాస్వరూపము నభివర్ణించుచున్నాఁడు:— {{Telugu poem|type=క.|lines=<poem>అంగము నిర్మలబిందువు, లింగము నాదంబు పరమలింగాంగమహా సంగమె మంగళకళ యని, లింగాంగులు దెలియుదురు చలింపనియుక్తిన్.</poem>|ref=184}} '''టీ'''. అంగము = ప్రణవాంగ మైనజీవుఁడు, (ప్రణవము ప్రపంచస్వరూపమే కావున ప్రపంచాంతర్భూతుఁడగుజీవుఁడు కూడ దానియవయవమే యని భావము.) నిర్మల = పరిశుద్ధమైన, బిందువు = బిందువని చెప్పఁబడును, లింగము = అబిందువునందు ప్రతిబింబించియున్న పరమేశ్వరుని ప్రకాశమే, నాదంబు = "నాదము” అని చెప్పఁబడును. పర...<noinclude><references/></noinclude> 5ga8qrywyk5n3oqif2cn7hc4ahdg3ue పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/413 104 204043 554500 530824 2026-04-26T12:01:00Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554500 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>వేదులవారికి పాతికరూపాయలు పెట్టి బరంపురం తాపితా కొని యిచ్చి, పాతికా నాకు రొక్కమే యిచ్చారు సూర్యనారాయణశాస్త్రిగారు. ఊరివారు అష్టావధానం ముగిసిన వొకగంటకి మరో పాతిక తెచ్చియిచ్చారు, చందాలు వేసుకుని. చూసి నేను మనసుపడగా, నిలువుపొడుగున్న పాలకర్ర కూడా ఇచ్చారు సూర్యనారాయణశాస్త్రిగారు నాకు. నా చేతిలోనే వుందది ఆ సమయాన. బజారుపని ముగించుకుని మళ్ళీ యేడుగంటల రెయిల్లో బయలుదేరి అనపర్తిలో దిగీ, తొమ్మిదింటికి మహేంద్రవాడ వెళ్ళే ప్రయత్నంలో వున్నా న్నేను. అంచేత రాజమండ్రీ స్టేషన్నుంచి మిక్కిలీ వడిగా వెడుతున్నాను, బజారుకేసి. తాలూకా ఆఫీసు దాటాను, "నమస్కారం సుబ్రహ్మణ్యశాస్త్రిగారూ, నుంచోవా లొక్కక్షణం" అంటూ యెవరో పిలిచారు నన్ను. చూడగా, పందిరివారి అరుగుదిగి యెవరో వస్తున్నారు నాకేసి. "నన్ను మీ రెరగరు. మిమ్మల్ని నే నెరుగుదును. నా పేరు శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి " అంటూ దగ్గిరికే వచ్చా రింతలో వారు. “మానేపల్లి కంపెనీహాలు (పక్కనే వుంది) లో మైలవరం నాటక సమాజంవారివాళ నా సావిత్రి ఆడుతున్నారు. ఉండి మీరు చూసి వెళ్ళా" లన్నారు సచ్చిదానందశాస్త్రిగారు. నా పనితొందర విన్నవించి క్షమించమంటున్నా న్నేను. "మీరేనా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగా రంటే?" అంటూ మరో కంఠం వినవచ్చిందింతలో నాకు. చూడగా, ఎర్రశాలువు బుజాన వేసుకునివున్నవా రెవరో వస్తున్నారు నాకేసి. “నేను చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిని లెండి" అంటూ దగ్గరకే వచ్చారు వా రింతలో. “నమస్కారం” అన్నా న్నేను. ఆశీర్వదించలేదు సరిగదా, తిట్లకు లంకించుకున్నారు వేంకటశాస్త్రిగారు. తెల్లపోయా న్నేను. ఇంతలో చాలామంది చేరా రక్కడ. అటూ యిటూ రోడ్డే వెళ్ళేవారున్నూ ఆగిపోయారు. అలా తిడుతూనే వున్నారు వేంకటశాస్త్రిగారు, మరో మాట లేదు. ఇక లాభం లేదని నేనూ ప్రారంభించాను, తిట్టుకుతిట్టు. “నా పుస్తకాలు విమర్శిస్తావా?" అని వారి దబాయింపు. "ఆకాశంనుంచి వూడిపడ్డాయా నీ పుస్తకాలు, మహా?" అంటూ నా బుకాయింపు. “సభ చేయిస్తాను వస్తావా?" అనడిగా రాయన. "మగతనం వుంటే చెయ్యవలసిన పని అదీ. ఈ తిట్లేవిటి క్షుద్రజాతి మనిషిలాగ?" అని బదులడిగా న్నేను.<noinclude><references/> {{rh|389||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> 8i5d2hh6m2324ylc9ovemg3tf6w9pxw పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/414 104 204044 554501 530826 2026-04-26T12:05:51Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554501 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"ఊరుకోం డూరుకోం"డంటూనే వున్నారు చేరినవారిద్దర్నీ, "ఇదేమిటో చూశావా?" అంటూ కాలెత్తి చెప్పు చూపించారు వేంకటశాస్త్రిగారు. ఎడమకాలి చెప్పు లాగే మాట్టాడా న్నేను "సరదాగా వుంటే రా" అంటూ. అప్పటిదాకా చూస్తూ వింటూ వద్దువద్దంటున్న వారల్లా అక్కడ మూగివుండిన వారిలో కొందరాయ న్నటూ, మరికొందరు న న్నిటూ లాగేశారు “తప్పు త"ప్పంటూ. అయినా మేము తిట్లు మానుకోలేదు. ఇదంతా వీరేశలింగం పంతులుగారి శిలా విగ్రహానికి కొంచెం దక్షిణంగా జరిగింది. నేను బజారుకేసి నడక ప్రారంభించేటప్పటికి పేరుపెట్టి నన్ను పిలిచా రెవరో మళ్ళీ. వెనక్కితిరిగి చూడగా అరవ ఆదినారాయణమూర్తిగారు సమీపించా "రేమిటీ ఆఘాయిత్యం?” అనడుగుతూ. "మీరేం చూశా" రనడిగా న్నేను. "కాలెత్తి ఆయన చెప్పు చూపించారు, ఎడమకాలు చెప్పు దూసే మాట్టాడుతున్నారు మీరు. అప్పుడే వచ్చా న్నేను స్టేషన్నుంచి అక్కడికి అన్నా రాదినారాయణమూర్తిగారు. పేరుపడ్డ స్టేషనరీ షాపు వారిది రాజమండ్రీలో. బహు సౌమ్యు లాయన. గుప్తదానాలు చేసేవా రాయన తరుచు. “ఇవ్వా ఇప్పించగల” మహోదారు లాయన. శృంఖల చదివేవున్నా రప్పటికే ఆయన. నే నేపుస్తకం ప్రకటించినా రాజమండ్రీలో వారికిన్ని వొకటివ్వడం నా కలవాటు. సాధారణంగా పదేసి రూపాయ లిచ్చేవారు నా కాయన. “అదిగో, నే నా శృంఖల రాశానని వారి కీవుడుకు మోత్తనం” అన్నా న్నేను. "అయితే? ఇదా పండితలక్షణం?" అనడిగా రాదినారాయణగారు. ఈ సంగతే మాట్టాడుకుంటూ మేము వారిషాపు చేరుకున్నాం. {{c|<big><big>65</big></big>}} ఆ రాత్రంతా "ఏమిటిదీ?” అన్న అబ్బురపాటే నాకు. సుమారు నలభై సంవత్సరాల కిందటి మాట అది. అరవైకి అటో యిటో వేంకటశాస్త్రిగారి వయస్సూ ముప్పయికి లోపు నా వయస్సూను. ఇద్దరమూ బజారుమనుష్యులం అయిపోయాం ఆ క్షణాన. ఇదీ నా కించ. అనేకు లనేకుల పుస్తకాలు విమర్శించడం నే నెరుగుదును; కాని యెక్కడా యిలాంటిది చూడలేదు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||390}}</noinclude> b1p7gr3krb36lkg7jr2lgofsv5yuh1o పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/415 104 204045 554502 530851 2026-04-26T12:15:13Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554502 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>రాజమండ్రీలోనే వుండేవా రన్యోన్యమూ ఖండనమండనలు చేసుకుంటూ వుండే పండితులు. ఆ బాప తిప్పటికీ వున్నారు. వా రందరూ కటుభాషే వాడుకుని వున్నారు, తమ ఖండన మండనల్లో, తక్కువ చెయ్యలేదు. ఏదోవిధంగా వొకచోట చేరుకుంటూనూ వుండినారు వా రప్పుడప్పుడు. కాని, యిలా మాట్లాడుకోడం యెరగ రెప్పుడూ. పోనీ, వెంకటశాస్త్రిగా రేమి బాముకున్నారు దీనివల్ల? అసలే బ్రాహ్మణ్యమా? ఆ పైని పాండిత్యమా? దానికి తోడు కవిత్వమా? అన్నిటినీ మించి వయోవృద్ధత్వమున్నా? ఏమయిపోయిన ట్టివన్నీ? తిరుపతి శాస్త్రిగారికీ వేంకటశాస్త్రిగారికీ పోలిక యెక్కడ? పదిపద్దెనిమిది సంవత్సరాలపాటు ఆ సన్నివేశం యెలా సమకూడిందో నా కవగాహన కాలేదు. ఉండగా వుండగా, వొకనాడు సచ్చిదానందశాస్త్రిగారే చెప్పారు మద్రాసులో, కలిసి ట్రాములో ప్రయాణం చేస్తూ. రాయపేట మిడ్లాండు థియేటరులో నాటకకళాపరిషద్వార్షికోత్సవం జరుగుతోం దప్పుడు, “నభూతో నభవిష్యతి"గా. శ్రీ నీలంరాజు వేంకటశేషయ్యగారూ గూడవల్లి రామబ్రహ్మంగారూ జరిగిస్తున్నారు. నటులు సరే, కవులూ పండితులూ కూడా వచ్చారు చాలామంది, దేశం నాలుగుమూలలనుంచీ. ఇప్పటిలా కాదప్పుడు, కవులకూ పండితులకూ గూడా ఆహ్వానాలు ఆదరణా వుండేవి. ఇప్పుడది పూర్తిగా రాజకీయాల్లోకి దిగిపోయింది. జనులకు, దృఢమైన కళాప్రీతీ, గంభీరమైన కళాపరిజ్ఞానమూ, విశితమైన రసగ్రహణశక్తీ, మంచి సభ్యతా అలవడేదాకా యెక్కడా కూడా, యెలాంటివాటిల్లోనూ కూడా ఇలాంటి అసందర్భాలు జరుగుతూనే వుంటాయి. డాక్టరు శ్రీ గోవిందరాజుల సుబ్బారావుగా రా సమావేశాని కధ్యక్షులు. ఆవేళ (?) శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి వేనరాజు నాటకప్రదర్శనం జరిగింది. ఉదయం యెనిమిదయింది, సభాభవనానికి వెడుతున్నాం ట్రాములో. మళ్ళీ అదే కలుసుకోడం శ్రీరాముల సచ్చిదానందశాస్త్రిగారూ నేనూ. అక్కడ సమావేశం అయి వుండినవారికి తమకూ రామకృష్ణకవులకూగల వివాద విషయమే చెబుతున్నారుట వేంకటశాస్త్రిగారు, ఆవాళ, రాజమండ్రీలో.<noinclude><references/> {{rh|391||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> 54wdfm32s60q72sebhwddo0uy7mytzp పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/416 104 204046 554503 530853 2026-04-26T12:19:24Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554503 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>శృంఖల ప్రసక్తి కూడా వచ్చిందిట, ఆ సందర్భంలో. సరిగా ఆ క్షణానే నేను కనపడ్డానుట రోడ్డుమీద. "అరుగో సుబ్రహ్మణ్యశాస్త్రిగా" రన్నారుట కూడా యెవరో. 'నువ్వు వెళ్ళి ఆయన్ని నిలుపుచెయ్యి. ఇంతలో నేనూ వస్తాను' అంటూ తరిమారు శాస్త్రిగారు నన్ను. శాస్త్రిగారు వచ్చేదాకా మిమ్మల్ని ఆపడానికే నా నాటక ప్రస్తావన. అయితే ఘర్షణ జరగవచ్చు ననుకున్నాను; గాని శాస్త్రిగా రంత తొందరపడతా రనుకోలేదు నే" నంటూ వివరాలున్నూ చెప్పారు సచ్చిదానందశాస్త్రిగారు. దీన్నిబట్టి శృంఖల కారణంగా వేంకటశాస్త్రిగారి మానసిక వ్యవస్థ యెలా తయారయిందో సులభంగానే గ్రహించుకోవచ్చు, ఎవరైనా. అయితే, పని విమర్శిస్తా న్నేను, కర్తను ద్వేషించను. మొదణ్ణుంచీ నా నియమం యిది. వేంకటశాస్త్రిగారికీ నాకూ వున్న భేదం యిది. శృంఖలలో నేను కటుభాషే వాడాను. దాని క్కారణం వేంకటశాస్త్రిగారి ఉత్తరం. శృంఖల వస్తోందని కరపత్రం ప్రకటించా న్నేను. అది చూసి నన్ను దూషిస్తూ వుత్తరం రాశా రాయన. అప్పటికి చిత్తుమాత్రం తయారయింది శృంఖల. పాణిగృహీతా శ్రవణానందము కూడా దోషబహళాళే; కాని అక్క డక్కడ చక్కని పద్యాలు లేకపోలేదు. అవి సవివరంగా చూపించివున్నాను చిత్తులో నేను. తూలుమాటలు లేనే లేవు చిత్తులో. వారి జాబువచ్చాక ఉద్రిక్తుణ్ణయి మంచి తీసేశాను. హేళన మాటలు చేర్చాను. పుస్తకం ప్రకటించేశాను. అయితే, అలాంటి కటుభాష వాడవలసివచ్చినందుకే గాని శృంఖల రచించినందు కిప్పటికీ నాకేమీ కించలేదు. ఇది జరిగిన కొద్దిదినాలకే తిరుపతిశాస్త్రిగారు తారసపడ్డారు సామర్లకోట రెయిల్వేఫ్లాటుఫారంమీద. నేను వారిని చూడలేదు, వారే పిలిచారు నన్ను. రాజమండ్రీ బజారుసంగతిన్నీ వారే కదిపారు. జరిగింది జరిగినట్టు చెప్పా న్నేను. "విన్నాను. ఇది యిలా జరక్కుండావుంటే బాగుండేది" అన్నారు వారు. "మీ మిధునానురాగం చదివాను. వీరపూజా చదివాను. రచనలో రెండింటికీ వున్న తారతమ్యమూ గుర్తించాను. అయితే, చక్కగా అలాంటి గ్రంథాలు రాయక యిలాంటి విమర్శ లెందుకూ మీ"కనడిగారు వారు. గళహస్తిక ప్రస్తావన కూడా వచ్చిం దప్పుడు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||392}}</noinclude> 6ozxka4ivqwy6wpj0x6ik6e84kqodrz పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/417 104 204047 554504 530855 2026-04-26T12:23:51Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554504 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అప్పటికి సామర్లకోట స్టేషనులో వొకటే ఫ్లాటుఫారం. గార్డులు పచ్చజెండాలు చూపించగా వారు వెళ్ళి కాకినాడ డూప్లికే టెక్కారు, నేను పిఠాపురం వెళ్ళాను. విని విని "జరిగిన మర్నాడే తెలిసింది నాకు. ఆ బజారు వృత్తాంతం మీకే జయపతాక" అంటూ ప్రారంభించారు రామకృష్ణశాస్త్రిగారు. "పాణిగృహీతా శ్రవణానందశృంఖల మేమే రాసి మీ పేరు పెట్టామనుకుంటున్న వేంకటశాస్త్రిగారు, మరి, దానికెందుకు బదులు రాశారూ? అధవా - తమ కలవాటేగదా - శిష్యులపేరుగా యెందుకు ప్రకటించకపోవాలీ తృణీకరణం? తృణీకరణప్రకటనతో గూడా వేంకటశాస్త్రిగారి బాధ తీరలేదంటే, శృంఖల యిప్పటికీ వారికి హృదయశల్యంగానే వుందని స్పష్టం కావడం లేదూ? కలియబడితే యెవరు గెలుస్తారనేది మూర్ఖుల ఆకాంక్ష . సాహిత్యపర మైన వివాద వచ్చినప్పుడు కవి అయినవా డిలాగేనా ప్రవర్తించవలసింది?" అనడిగారు వారు. "గళహస్తిక నేను చింపెయ్యడంలో యెంత ఔచిత్యం వుందో యిప్పుడు మీకు బాగా తెలిసివుంటుంది. శృంఖలా తృణీకరణం అసమగ్రమే కా దసమర్థమున్నూ. శృంఖలే యింకా నిలిచివుంది 'ఏమి చెబుతా'వంటూ నిలవతీస్తూ, కనపడుతోందా?" అనిన్నీ అడిగారు వారు. వేంకటశాస్త్రిగారున్నూ యీ మాటే చెప్పారు. {{c|<big><big>66</big></big>}} "పని విమర్శిస్తాను, కర్తను ద్వేషించ" నన్నాను. "నా నియమాల్లో ఇదొకటి" అని కూడా చెప్పివున్నాను. రసికులైనవారు గాని యిందులో వుండుకున్న ఔచిత్యం గుర్తించలేరు. ఉపాధిభేదంతోనే వచ్చేస్తుంది రుచిభేదం. నా రుచి నాది. అలాగే యెవరి రుచి వారిది. రుచిని బట్టి దృక్పథమూ, దృక్పథం అనుసరించి పనీని. అయితే, యే దయినా వొక పని చెయ్యడానికి మనిషి యెంత స్వతంత్రుడో అంత అస్వతంత్రుడు. తన వొక్కనితోనే లేదు ప్రపంచం, మరి. తనవంటి అనేకులతో కలిసి బతకాలి తాను. అంటే, యెలాంటివాడూ కూడా తన రుచి కొంత నిగ్రహించుకోవాలి, తప్పనిసరిగా. మహామహా చక్రవర్తుల క్కూడా మినహాయింపు ల్లేవిక్కడ. ఈ నిగ్రహం పనిలో కనపడాలి, ముఖ్యంగా. కనపడకపోతే, ప్రతిఘటన వస్తుం దన్నివైపులనుంచీ. అలాంటి పరిస్థితు లేర్పడకుండా చూసుకోడం వివేకం.<noinclude><references/> {{rh|393||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> 54tp36yrvfhcs2yusx9tnknkq0t4u9b పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/418 104 204048 554505 530856 2026-04-26T12:29:04Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554505 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇలాంటి వివేకంతో పనిచేసేవాడు అసాధారణశక్తి కలవాడయి వుంటాడు. ఆ శక్తి, ఆ మనిషిచేత, మన కిష్టమైన పనులూ చేయిస్తుంది, పర్యాయత్వేనా. దాంతో మనమున్నూ మెచ్చుకోవలసివస్తుం దతణ్ణి. ప్రకృతి ధర్మం యిది. అసూయ, అసహనం వంటి దుష్టప్రవృత్తులు అణచి పెట్టవచ్చు; గాని అసలే ఆ మెప్పు కలక్కుండా చెయ్యలేవు. మెప్పు కలగడమూ - అయినా సహించలేక అది అణచుకోడమూ - ఇది తటస్థించినప్పుడు నిజంగా మరణవేదన అనుభవిస్తాడు మనిషి. కనక, వ్యక్తిని ద్వేషించడం దౌర్జన్యం. తనకే అభ్యుదయం కావాలనుకునే స్వార్థపరుడైనా హృదయం విశుద్ధంగా వుంచుకోడం చాలామంచిది. నా నియమాని కీవివరణ చాలు. పోతే, - వేంకటశాస్త్రిగారి పాణిగృహీతా శ్రవణానందము కూడా ఉత్తమ వాఙ్మయంలో చేరవు. అయినా, వారి దగ్గిర మంచిశక్తులు కొన్ని వున్నాయి. అవి జనులను మెప్పించాయి. ఆ జనుల్లో నే నొకణ్ణి. వైదికాచార పరతంత్రులయి వుంటారన్న అపోహ లేకపోయి వుంటే, వారిదగ్గిరకే వెళ్ళివుండేవాణ్ణి గదా నేను, చదువుకోడానికి? కాగా, - రాజమండ్రీ బజారుసంఘటన నాక్కాదు లజ్జాకరం వేంకటశాస్త్రిగా రంటే నాకు ద్వేషభావం లేదు. అంచేత, వారికి సంబంధించిన అభ్యుదయ వార్తలు వినడం నాకెంతో యిష్టం. అలాంటి వార్త పత్రికల్లో కనపడింది నా కొకటి. వేంకటశాస్త్రిగారు యథాకాలావ, తమ ఆంధ్రోపాధ్యాయత్వం విరమించుకున్నారు. బందరు విడిచి కడియం ప్రవేశించబోతున్నారు, వారు. అందరు జనులతోనూ రానిది, వారి ఉనికితో, బందరు పట్నానికి నూత్నశోభ వచ్చింది. అది గుర్తించుకుని, బందరు పౌరులు, ఆ సందర్భంలో వారిని సన్మానించ బూనుకున్నారు. ఇదీ ఆ వార్త. అప్పుడు నెల్లూరిలో వున్నా న్నేను. ఆ వార్త నాకు పరమానందకరం అయింది. అది వ్యాసరూపంగా కృష్ణాపత్రిక కందించా న్నేను. "కవిపూజ" అని దానికి శీర్షిక. అయితే, అది ప్రకటించడంలో కృష్ణాపత్రిక సంపాదకులు, ముట్నూరి కృష్ణారావుగారు కొన్ని అసందర్భాలు చేశారు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||394}}</noinclude> sfvpu8ms8c2izr7tbf044241jqmwdiy పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/419 104 204049 554506 530862 2026-04-26T12:33:50Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554506 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మొదటిది : – సంపాదకీయంగా ప్రకటించారు వా రది; కాని నా పేరు తీసేశారు. రెండోది : - ఒక పేరాలో, వొక వాక్యంలో, "బందరు పౌరులు" అన్నది "మా పురవాసులు" అని మార్చారు, పోనీ అంటే, ఆ పేరాలోనే మరో వాక్యంలో బందరు పౌరులను బందరు పౌరులుగానే వుంచేశారు. మూడోది : - తమ సొంతరచన చివర వొక పేరా చేర్చారు. ఇతరుల రచనల నప్పుడప్పుడు తమ సంపాదకీయాలుగా ప్రకటించుకోడం పత్రికా సంపాదకుల కొక మంచి సంప్రదాయమే, నాకు తెలుసు. రచయిత కది ప్రశంసావహమే, సందేహం లేదు. ఈ కృష్ణారావుగారే అంతకి మునుపూ తరవాతా కూడా చేస్తూ వచ్చా రాఫని; కాని, నా రచనలో తప్ప మరెందులోనూ రచయిత పేరు తీసివెయ్యలేదు వారు. “మా పురవాసులు" అంటే వచ్చే ఘనతా, "బందరు పౌరులు" అంటే పోయే ఘనతా యేమీ లేదు; కాని వొకచోట వొకలాగా, మరోచోట మరోలాగా వుంచడంలో మాత్రం అర్థం లేదు. వారి సొంత రచన చూస్తామా, అది నా రచనకు భిన్న వాక్యాల కూర్పు. ఇంత చేసిన్నీ కృష్ణారావుగారు 'పరప్రత్యయ నేయబుద్ధుల కొరకు విమృష్ట గ్రంథములను సమర్థించుకొనుట తగనిపని. ప్రమాదము లున్నవని తోచినచో దిద్దుకొనవలెను. లేవని ధైర్యమున్నచో నూరకుండవలెను. ప్రత్యుత్తరములు చెప్పబూనినచో ఆంధ్రభాషయందు - విశేషించి కవిత్వమునందు పూర్వపక్ష సిద్ధాంతముల కంతముండదు” అన్న నా మాట అలాగే వుంచేశారు. ఆంధ్రభారతిలో తామే ప్రకటించిన శృంఖలాతృణీకరణానికివి ప్రతికూలాలు. గళహస్తిక చింపేస్తూ నా గురువులు రామకృష్ణశాస్త్రిగారన్న మాట కనువాదా లివి. శృంఖలాతృణీకరణ రచన నిరర్థకం అని ఆ మాటల ధ్వని. ఇది గుర్తించలేదు కృష్ణారావుగారు. ఈ సంగతులు విస్తరిస్తూనూ, నా పేరు తీసివేసినందు కసమ్మతీ ఆక్షేపణా తెలుపుతూనూ జాబు రాశా న్నేను; కాని కృష్ణారావుగారు జవాబు రాయలేదు. "ఏమిటిదీ?” అనడుగుతూ మిత్రుడు మంగిపూడి వేంకట శర్మ కూడా కార్డు రాశాడు. దానికీ బదులు రాయలే దాయన. అందుక్కినిసి వేంకటశర్మ "మొత్తానికి కృష్ణారావుగారు మంచి రచయితలే గాని, చూడగా మొగలాయీల మనస్తత్వం ఆయనది” అంటూ తన చికాకు చూపించి వూరుకున్నాడు. {{c|<big><big>67</big></big>}} కవిపూజవంటిదే నా మరో రచన “షష్టిపూర్తి." చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రిగారి షష్టిపూర్తి యిది. బందరులో జరిగిం దిది. చాలా గొప్పగా జరిగిందని వార్తలు.<noinclude><references/> {{rh|395||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> eum649z9zeod8r97yn21wwub4e66240 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/420 104 204050 554507 530863 2026-04-26T12:38:00Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554507 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఆ సందర్భం పురస్కరించుకునే రాశా న్నేనది. భారతి మీగడతరకల విభాగంలో పడిం దది. భారతిలో, మీగడతరక లన్నది, నా రచనల్లో వొక రకమైన వాటికి ప్రత్యేక శీర్షిక. అంతకిముం దాశీర్షికలో ఇతరుల రచన లోకటో రెండో పడ్డట్టుంది; గాని అప్పుడు భారతి సంపాదకధర్మం నిర్వహిస్తూ వుండిన గన్నవరపు సుబ్బరామయ్యగారు నా రచనలకే కేటాయించారు తరవాత. నా రచనలు చాలా పడ్డా యీవిభాగంలో, వివిధ శీర్షికలతో. "శాస్త్రి" అన్న సంతకంతో వుండేవవి. పాఠకులకు ప్రత్యేకశ్రద్ధ కలిగించడానికీ, జిజ్ఞాస రేపెట్టడానికీ సుబ్బరామయ్యగారే నిర్ధారణ చేశా రీ" పెన్ నేము." వారి వుద్దేశం నెరవేరింది. చాలామంది, చదివా రవి దీక్షగా. ఈ “శాస్త్రి " యెవరో తెలుసుకోవా లని సాహిత్యపరులూ, రచయితలూ, పాఠకులూ కూడా చాలామంది ప్రయత్నించారు, గట్టిగా. ఎన్నోవిధాల ప్రయత్నించారు, ఎంతో ప్రయత్నించారు. కొన్నాళ్ళు మల్లాది రామకృష్ణశాస్త్రిగా రనుకున్నా రుట కొందరు. సుబ్బరామయ్యగారు మిక్కిలీ గాంభీర్యం వహించా రెవరెంతగా అడిగినా. చివరి వుపాయం వొకటుంది, అప్పటి భారతి సంప్రదాయంలో. అది తత్పత్రికాధిపతులైన నాగేశ్వరరావుగారిని పట్టుకోడం. దాంతో ఆ శాస్త్రి నేనని తెలిసిపోయింది, చాలామందికి. ఆ షష్టిపూర్తి మహోత్సవమున్నూ చాలా బాగా జరిగిం దిట. చాలా సంతోషించా నందుకు నేను. నా రచనలో అది నిండుగా కనపడుతుం దెవరికయినా. శ్రీ వేంకటశాస్త్రిగారి శక్తిప్రవృత్తులు ఇంత విశదంగా చేసిన శబ్దచిత్రణం మరొకటి లేదని సుబ్బరామయ్యగారి ప్రశంసావాక్యాలున్నూ వున్నాయి దాల్లో. అవి యివి, - "శాస్త్రిగారు సాహిత్యాచార్యులు, ప్రబంధ పరమేశ్వరులు, నాటక ప్రణేతలు, వాదప్రవీణులు, విమర్శకప్రముఖులు, సువక్తలు, హృదయము నుఱ్ఱూత లూచు 'పాటకులు' - “ఇట్లు శాస్త్రిగారి తేజస్సు అపారమైనదే; కాని దానికి అట్టిదే క్రీనీడ కూడ నున్నది. - "శాస్త్రిగారు కలహప్రియులు, పరుషభాషులు, శీఘ్రకోపులు, దౌర్త్యమునకు వెనుదీయరు, చిత్తు అగుదురు; కాని బుకాయింతురు.” ఇలాంటి సందర్భాల్లో తిరుపతిశాస్త్రిగారికీ, వేంకటశాస్త్రిగారికీ లేశమూ పోలిక లేదు. ఒకమాటలో చెప్పా లంటే, -<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||396}}</noinclude> ankac7x5082s6m7gpwlp49ygl9a63ho పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/421 104 204051 554508 530864 2026-04-26T13:41:16Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554508 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>తిరుపతిశాస్త్రిగారిది బహూ సమర్థతా, వేంకటశాస్త్రి గారిది మిక్కిలీ తొందరపాటునూ. చాతుర్యం వొక్కటే వేంకటశాస్త్రిగారికి రక్ష. అయితే, యెక్కడికి వెళ్ళినా, వారి శిష్యులకు తప్ప, తక్కిన సాహిత్యపరులందరికీ వేంకటశాస్త్రిగా రంటే వైముఖ్యమే. వారి జీవితం అంతటిలోనూ కొట్టవచ్చినట్టు కనపడుతుం దీవిషయం. సామాన్యజనుల ఆదరగౌరవాలే గాని పండితులా కవులా రచయితలా ఆర్ద్రచిత్తత గడించుకోలేకపోయారు వేంకటశాస్త్రిగారు. వారి యీ ప్రవృత్తే ఇటు రామకృష్ణకవులతోనూ, అటు కొప్పరపుకవులతోనూ తీవ్రకలహాలకు దారితీసింది. ఇంకా యెందరో వున్నారు వారిని ప్రతిఘటించినవారు, దేశం అంతటా. నాలుగు వైపులనుంచీ ప్రతిఘటన వచ్చిందంటే, పండితుడైనవాడి సర్వతోముఖ ప్రజ్ఞ కది ఘనతే; కాని వేంకటశాస్త్రిగా రది తట్టుకోలేకపోయారు. చాలా చికాకుపడిపోయిన్నీ వుండినారు వారు. ఆ చికాకే రాజమండ్రీ బజారు వ్యవహారానికి మూలం. ఏమయినా, తిరుపతి శాస్త్రిగారికంటే, వేంకటశాస్త్రిగారు మిక్కిలీ అదృష్టవంతులు. వారు బాగా అర్జించుకున్నారు కీర్తితోపాటు ధనమున్నూ. స్థితిపరు లయినారు. వారి అదృష్టం చివరచివర మరీ యెక్కువయింది. లేవలేని స్థితిలో - చివరి ఘడియల్లో అప్పుడప్పుడే ఏర్పడిన ఆస్థాన కవిత్వపదవి లభించడం వారి అదృష్టానికి పతాక. ఆ పదవి వచ్చినప్పుడు, వారికి, బెజవాడలో జరిగిన గౌరవం వంటిది - సత్కారం వంటిది - ఆరాధన వంటిది - మరెవరికి, మరెప్పుడు, మరెక్కడ జరిగిందీ? {{c|<big><big>68</big></big>}} మంచి ఆధునిక వాఙ్మయం ప్రకటించాలన్న వుద్దేశంతోనూ, తన్మూలంగా డబ్బు గడించాలన్న ఆశతోనూ రాజమహేంద్రవరంలో వొక ప్రకటనసంస్థ నెలకొల్పాము మేము. మేమంటే, మల్లిడి సత్తిరెడ్డిగారూ, చెన్నుభొట్ల పెద్దసత్యనారాయణగారూ, నేనున్నూ. సంస్థపేరు ఎన్.పీ.ఏ.ఎల్. మద్రాసులో వున్న ఎస్.పీ.సీ.కే.కు అనుకరణం యిది. దాని బృహన్నామం "సొసైటీ ఫర్ ది ప్రొమోషన్ ఆఫ్ ది క్రిష్టియన్ లిటరేచర్" అయితే, దీని బృహన్నామం "సొసైటీ ఫర్ ది ప్రొమోషన్ ఆఫ్ ది ఆంధ్ర లిటరేచర్ " అని. చెన్నుభొట్లవారి నామకరణం యిది.<noinclude><references/> {{rh|397||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> 6y5sphq4n9qaci1wtoh57lxb46a6ce6 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/422 104 204052 554599 530865 2026-04-27T11:27:51Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554599 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"మనకీ యింగ్లీషుపేరేమి కర్మం?” అనడిగా న్నేను. "పని ప్రధానం మనకి. మీ వొక్కరిదే కాదీసంస్థ. పైగా, బాధ్యత అంతా తమమీద వేసుకుంటున్నా రాయన, వొప్పుకోండి" అంటూ బలవంతపెట్టారు రెడ్డిగారు. నే నంగీకరించ లేకపోయాను. అంగీకరించకుండానూ వుండలేకపోయాను. దాని నిబంధన లంత ఆకర్షకంగా వున్నాయి. ఏ పని చెయ్యడానికయినా రెడ్డిగారి సాహచర్యం కావాలి నాకు. అలాగే, యెందుకయినా చెన్నుభొట్లవారి సావాసం వుండాలి, రెడ్డిగారికి. ముందు తా మందుకు సిద్ధపడే నాకు చెప్పారు, తరవాత రెడ్డిగారు. ఏమయినా, యిది "స్వల్ప విషయం" అంటే నే నంగీకరించను; కాని, నేను కాదూ కూడదంటే, నన్ను దూరంగా వుండమంటా రేమో వారు? అసలు, సంస్థే ప్రారంభం కాదేమో? సిరి రా మోకా లొడ్డిన ట్టయిపోతుందేమో నా పని? కనక, నేను పట్టుపట్టలేకపోయాను పేరు విషయమై. పోనీ, వా రిద్దరూ నడిపించుకోరాదూ అదీ? ఇదీ ఆలోచించాను; కాని మరి గ్రంథాలమాట? అవి రచించి యివ్వడానికి నేను. "నే నచ్చువెయ్యగలను. డబ్బూ పెట్టగలను. కృత్య విభాగమా సరిగా కుదిరింది; కనక, నిరాఘాటంగా సాగిపోతుంది. లాభం రావడం నిస్సందేహం” అన్నారు రెడ్డిగారు. ఇది వినాటప్పటికి “మనం గ్రంథాలు రాయగలం. త్వరగా గజం యెత్తు పుస్తకాలు రాయడాని కిదొక ప్రేరకం అవుతుంది. వెంటవెంటనే అచ్చుపడిపోతాయి రచనలు. లాభం తప్పదు కనక, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చు స్వతంత్రంగా సంసారం" అనుకున్నా న్నేను. “మరి, చెన్నుభొట్లవా రెందుకూ?" అంటే, పుస్తకా లమ్మడానికి. “బాగుం" దనిపించింది నాకు. గ్రంథకర్తా, పెట్టుబడిదారూ, అమ్మకంమనిషీ - ఇంతకంటే యేమి కావాలీ ప్రకటన సంస్థకు? కొంచెం శ్రద్ధ చేస్తే తప్పకుండా సాధించవచ్చు విజయం. అయితే, గ్రంథాలు రచించినందుకు నాకేమీ ప్రతిఫలం లేదు. కాపీరైటు మాత్రం నాదీ. సంస్థ వున్నంతకాలమూ, ప్రకటనకు సంబంధించిన స్వత్వం మాత్రమే సంస్థది. నేను రచించి యిచ్చిన ప్రతీగ్రంథమూ ప్రకటించడానికి, రెడ్డిగారు, ఎప్పటికప్పుడే వేరేవేరే పెట్టుబడి పెడుతూవుండాలి. వారది తిరిగి రాబట్టుకోగూడదు, లాభంతోనే తృప్తిపడాలి. అచ్చుపడివున్న ప్రతీ గ్రంథం మీదా వారికీ వుంటుంది స్వత్వం.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||398}}</noinclude> cn4t54k3iduuv3cgjytdggv0myye519 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/423 104 204053 554600 530866 2026-04-27T11:32:29Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554600 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అంటే, నా పెట్టుబడి గ్రంథమూ, రెడ్డిగారి పెట్టుబడి దాని ప్రకటన క్కావలసిన డబ్బూను. ఇదే భంగ్యంతరంగా చెప్పాలంటే, నా పుస్తకం అచ్చువేయించి అమ్మకానికి సిద్ధం చెయ్యడానికి రెడ్డిగారెంత పెట్టుబడి పెడతారో, నా రెమ్యూనరేష సంతన్నమాట. గ్రంథం ప్రకటించినప్పుడల్లా సంస్థకు మూలధనం పెరుగుతూనూ వుంటుం దన్నమాట. మరి, చెన్నుభొట్లవారి మాటేమిటంటే, పుస్తకా లమ్మడం వారివిధి. అమ్మకంమీద నూటికి నలభైరూపాయల కమీషను మాత్రమే వారికి ప్రతిఫలం. ఆఫీసులో అమ్మే పుస్తకాలకూ, వీపీలద్వారా అమ్మే పుస్తకాలకూ గూడా ఆ రేటున వారి క్కమిషనివ్వవలసిందే. డిస్కవుంటిచ్చి బుక్సెల్లర్లకు పుస్తకా లమ్మినా వారి కమిషను తప్పదు. అయితే, యిందులో వొక విశేషం. ప్రతీ పుస్తకమూ మేము రెండేసి వేల ప్రతు లచ్చు వేయించాలి. ఆ రెండువేల ప్రతులూ చెన్నుబొట్లవా రమ్మాలి. అమ్మి తీరాలి. అమ్మాలంటే, వూరూరూ తిరిగి - ఒకచోట అంగడి పెట్టి కాదు. అలా తిరగడం రామచంద్రపురం తాలూకా వూళ్ళన్నీ తిరగాలి, ముందు. అంటే, సంస్థ కాయన ట్రావెలింగు ఏజం టన్నమాట, ఇటు పోల్ ఏజెంటు కావడంతోపాటు. ఏజెంటు అన్నది గౌరవాస్పదం కాదుట, అంచేత ట్రావిలింగు ఇన్‌స్పెక్ట రనాలి మేము. ఖర్చులయినా ప్రతిఫలమయినా అంతా ఆయనకా కమిషనే. కాగా, - సంస్థ అంటే మేము ముగ్గురమూను. భాగస్వామ్యం మాత్రం నాదీ రెడ్డిగారిదిన్నీ. పోతే, - రెడ్డిగారికి లేని అదనపు బాధ్యత నాకు రాజమండ్రిలో వుండి ఆఫీసు నిర్వహించడం. అందుకోసం, సంస్థ, నాకు నెలకింత అని యిస్తుంది. అన్నిటికీ ప్రధానమైన నిబంధన - లాభం రాకపోతే - సంస్థ నిలిపివెయ్యవలసిన అవస్థ వస్తే అప్పటికి మిగిలివుండిన పుస్తకాలు నేనూ రెడ్డిగారూ చెరిసగం పుచ్చుకోవడం. “ఇది చూస్తే, చెన్నుభొట్లవారి చేరికవల్ల యేమిచిక్కు వస్తుందీ!" అనిపిస్తుం దెవరికయినా. కాని, అంతా సిద్ధం అయినాక - రాజమండ్రీ ప్రవేశించి నే నాఫీసున్నూ తెరిచాక, వొక వింత కోరిక వెల్లడించా రాయన. ఊళ్లల్లో తిరిగేటప్పుడు, తమ పని నిరూఘాటంగా సాగాలంటే, తమ్ము చూసి జనులు విభ్రాంతులయిపోవాలి కనక, తమవెంట వొక బిళ్ళబంట్రో తుండాలిట వారికి.<noinclude><references/> {{rh|399||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> pppbb8f4m8km0iweagsefpzvdhcfqf0 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/424 104 204054 554602 530868 2026-04-27T11:37:16Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554602 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పుస్తకాల అమ్మకం బాపతు, తమ దగ్గిర చాలా డబ్బుంటూ వుంటుంది కనక, భద్రతకోసం తమదగ్గిర అరుగుళ్ళ రివాల్వరుండా లిట. కనక, బాడ్జీకీ, రివాల్వరుకీ లైసెన్సు కావాలని కలెక్టరుకి దరఖాస్తు పెట్టుకున్నా రాయన. "వల్లకా” దని నేను. "మనకేం, అదంతా ఆయనే చూసుకుంటారు, డబ్బూ ఆయనే పెట్టుకుంటా"రని రెడ్డిగారు. అయితే, లాభం వస్తుందన్న ఆశతో రెడ్డిగా రంగీకరించినట్టే, పుస్తకాలచ్చున్నూ పడతాయన్న ఆశతో నేనూ చివరికందు కంగీకరించాను. "అయితే, యెన్నాళ్లు సాగుతుందీ యిదీ?" సామెత చెప్పినట్టు; మొదణ్ణుంచీ యిదొక సమస్యే నాకు. ఎంచేత నంటే? నన్ను మింగెయ్యాలని చెన్నుబొట్లవారికీ, ఆయనకు దేవిడీమన్నా చెప్పించాలని నాకూ దీక్ష ఒకవిధంగా జీవన్మరణసమస్య మా కిది. ఎప్పటి కప్పుడే దృఢపరుచుకుంటూ వుండేవాళ్ళం మే మది. కాని, ఎప్పటికప్పుడే యేదో పని ప్రారంభించేవారు రెడ్డిగారు, మమ్మ ల్నిద్దర్నీ కలిపి. ఎప్పటికప్పుడే మా యిద్దరి వైమనస్యమే కారణంగా అపజయమున్నూ తప్పేది కాదు మాకు, ఎందులోనూ కూడా. అయినా, నన్నూ విడిచిపెట్టలేకపోయేవారు, చెన్నుభొట్ల వారినీ విడిచిపెట్టలేక పోయేవారు రెడ్డిగారు. {{c|<big><big>69</big></big>}} రాజమహేంద్రవరం ప్రవేశించి కార్యక్రమం ప్రారంభించాను: పదింటికి తక్కువ కాకుండా, వరుసగా, ముందు నవలలే ప్రకటించాలని మా నిర్ణయం. అవి నేనే రచించాలని నిబంధన. కనక, వెంటనే నే నొక నవల రచించడానికి పూనుకున్నాను. గజం యెత్తు పుస్తకాలు రచించాలన్న శపథం నెరవేరినట్టే పొంగిపోతూ పూనుకున్నా న్నేనందుకు. కాని, అచుంబిత ప్రక్రియ నా కది. అంతవరకూ నే నాప్రయత్నం చెయ్యలేదు. ఆ సంకల్పమే కలగలేదు నాకంతకి ముందు. అంచేత, నే నందుకు సంబంధించిన సాధక బాధకా లాలోచించుకోలే దెప్పుడున్ను. సంకోచమే కలగలేదు నా కప్పుడయినా. కాగితాలూ కలమూ పుచ్చుక్కూచున్నాను, వెంటనే.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||400}}</noinclude> lqfqs4tplqj951vfmql7doxd779jeji పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/425 104 204055 554605 530957 2026-04-27T11:41:22Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554605 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>సర్వజ్ఞుడి స్థితి యిది. సర్వాజ్ఞుడిదిన్నీ ఈ స్థితి. అగత్యం యేర్పడితే - సంకల్పమున్నూ కలిగితే, మనిషిని ముందు కురికించేవే యీయీ రెండూ కూడా. కా నయితే, వీరేశలింగం పంతులుగారివీ, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారివీ, విజ్ఞానచంద్రికా గ్రంథమండలివారివీ కూడా కొన్ని నవలలు చదివ్వున్నా న్నేనప్పటికి. తెలుగు భాషలో అప్పటి కపురూపా లవి. సాహిత్యంలో నవ్యప్రక్రియలూ, వాఙ్మయంలో నవ్యరచనలూ, రచనల్లో నవ్య నిర్వహణరీతులూ కావాలనుకునేవారూ, అవి ఆచరించగలవారూ, రసానుభూతిలో కూడా నవ్యత అకాంక్షించేవారూ అందరూ, చదివా రవి. నేనూ అందుకే చదివా నాబగా. కాని, కథలూ కల్పనలూ మాత్రమే వున్నాయి వాటిలో. "ఆహా” అని మాత్రమే అనిపించాయి నా కవి. బంకించంద్రుని నవలలూ చదివాను, తరవాత, కొన్ని. కథలూ, కల్పనలూ మాత్రమే కాక కవిత్వమున్నూ వుంది వాటిలో, పుష్కలంగా. తామరమొగ్గమీద సూర్యకిరణాలు పడ్డట్టయింది, నాకు. పెద్ద పాతు దొరికినట్టున్నూ అనిపించింది నాకు. నా హృదయం స్పందించింది, అతివేలంగా. కొత్తవెలుగూ కనపడింది నా కళ్ళకి. రచయిత అయినవాడికి, ఇంగ్లీషుపరిజ్ఞానంవల్ల కలగవలసిన సంస్కారం బంకించంద్రుడి దగ్గిరే కనపడింది నాకు. అవి చదివినప్పు డప్రయత్నంగా విశదం అయింది కొంత, సప్రయత్నంగానూ తెలుసుకున్నాను నే నది కొంత. కొద్దిపాటిదే కాని, ఆ యెరుకే కలిగించింది నాకీ ధైర్యసాహసాలు. ఈ దిలాసాతో పూనుకున్నా న్నేనందుకు. బాగానే వుంది, అయితే, మరి కథ? ఇదొక గడ్డు సమస్య అయిపోయింది నాకు. బంకించంద్రుడి నవలలు చదవడంవల్లనే యిది యిలా తటస్థించింది. ఏమంటే? బంకించంద్రుడి నవలలు, ప్రాయికంగా, బంగాళాదేశ చరిత్రకూ, బంగాళీ జీవితానికి, బంగాళీ సంప్రదాయానికీ, బంగాళీ జాతీయతకూ సంబంధించినవి. తన రచనలో, పాతకొత్తలకు సమన్వయపద్ధతి ప్రవేశపెట్టీ జీవితానికి కొత్త విలవలు కట్టీ, జాతికి కొత్తతోవలు కనపరిచీ, పురుషకారానికి నవశక్తి సంఘటించడానికి పూనుకున్నా డతను. అపహాస్యం చెయ్యడానికీ, హాస్యం పుట్టించడానికిన్నీ కాక ఆత్మజ్ఞానమూ, ఆత్మవిశ్వాసమూ, ఆత్మగౌరవమూ, ఆత్మత్యాగమూ, దీక్షా, ఏకాగ్రతా, దక్షతా -<noinclude><references/> {{rh|401||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> sg2xglz08vflz5u1851uif1su4p3fgg పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/426 104 204056 554606 530959 2026-04-27T11:44:23Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554606 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అన్నిటికీ మకుటాయమానంగా జాతీయతా - తన బంగాళీలకు ఇవి ఉద్బుద్ధం చెయ్యగలిగేటట్టు చిత్రించాడు తన పాత్ర లతను. ఆ రచనలు చదివి కొత్త ప్రపంచంలో పడ్డారు మనవాళ్ళు. ఇంతేకాదు, బంగాళాదేశమే దేశ మమకున్నారు. బంగాళీ భాషే భాష అనుకున్నారు. బంగాళీలే మనుష్యు లనుకున్నారు. బంగాళీ వేషమే వేసుకోసాగారు. చివరికి, బంగాళీలయెదట, తమ ఆంధ్రు లధము లనిన్నీ అనుకోసాగారు. బంకించంద్రుడి సంస్కార విశేషమూ, అతని దృక్పథమూ అర్థం చేసుకోలేకపోడంవల్ల వచ్చిన పుట్టిమునక యిది. గ్రంథం చదవడం వినోదానికీ, కాలక్షేపానికీ మాత్రమే అనుకోడంవల్లనున్నూ వచ్చిన దౌర్భాగ్యం యిది. వీరేశలింగంగారి రచనలు చదవడంవల్ల అప్పటికే తప్పుదారిలో పడిపోయివున్నారు మనవాళ్ళు, అందువల్లకూడా ఏర్పడ్డ అసందర్భం యిది. సత్యం గుర్తించగలిగితే, - సంఘం సంస్కరించాలన్న చూపు వీరేశలింగంగారిది. అంతటితో పరిమితం అయిపోలే దది, జాతిలో బ్రాహ్మధర్మం ప్రవేశపెట్టా లనిన్నీ వారిపూనిక. ఇందుకోసం మన ధర్మాన్ని తూర్పారపట్టారు వారు. "మన జీవనసరణి వొక మురికికూపం” అన్నభావం పుట్టించారు మనవాళ్ళకి, వారు. "దీనిక్కారణం యేమిటీ?" అని పరిశీలిస్తే, - కేవలమూ బ్రహ్మసమాజం పరంగా చూస్తే, అక్కడ బంగాళీలకూ, ఇక్కడ మన వీరేశలింగంగారికీ గూడా క్రైస్తవధర్మమే పూర్తిగా వరవడి. అయితే, బంగాళీ బ్రహ్మసామాజికుల్లో చాలామంది పెద్దలకు మన దర్శనాల పరిజ్ఞానం బాగా వుండినట్టు కనపడుతుంది. మన వీరేశలింగంగారికి మాత్రం అదేమీ లేదు. వారీ వీరీ సంస్కారంలో ఈ భేదం పూర్తిగా కనపడుతుంది. అంచేత, మన వీరేశలింగంగారికి, బ్రహ్మసమాజం సందర్భంలో అనుయాయితే గాని, ప్రామాణికత్వం సిద్దించలేదు. సంస్కర్త అయినవాడికీ, నాయకు డయినవాడికీ పెద్దలోపం యిది. లోపంమాత్రమే కాదు, పూర్తిగా అనర్హతాను. కాక, - బంకించంద్రుడిది పూర్తిగా, సాహిత్యదృష్టి. వీరేశలింగంగారిది పూర్తిగా, సంస్కారదృష్టి, బంకించంద్రుడికి సాహిత్యం ఆరాధ్యదైవం. వీరేశలింగంగారికి సాహిత్యం తమ ఆరాధ్యదైవాన్ని పూజించడాని కొకపుష్పం.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||402}}</noinclude> qdi4vk1w1a21lypbibepfkap5gx3i12 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/427 104 204057 554607 530961 2026-04-27T11:46:15Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554607 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కాగా, బంకించంద్రుడు తన జాతిలో, తన బంగాళీతనం ఉద్భుద్ధం చేసుకోగా వీరేశలింగంగారు మన జాతిలో, ఆంధ్రత్వం అపహాస్యం పాలుచేశారు. ఈ యిద్దరి రచనలూ మిక్కిలి పదునైనవే. కనక, అవి చెయ్యవలసిన పని చేశాయి, పూర్తిగా. దీంతో, బంకించంద్రుడి రచనతో బంగాళీవాడు, ముందు కొత్త దృక్పథంతో ముందు కడుగువేసి, తరవాత తన దురాచారాలు సవరించుకుని తానుగా నిలవగలిగాడు. వీరేశలింగంగారి రచనతో మన తెనుగువాడు, ముందు తన దురాచారాలు చూసుకుని సిగ్గుపడిపోయి, తన్మూలంగా కుంగిపోయి, కొత్త దృక్పథం అలవడక ముందు కడుగే వెయ్యలేక, చివరికి తానుగా నిలవలేకపోయాడు. అంటే, - బంగాళీవాడు, తన బంగాళీతనం బలపరుచుకున్నాడు. తెనుగువాడు, తన తెనుగుతనం అపహ్యించుకున్నాడు. అంచేత, బంగాళీవాడు సాటి బంగాళీవాణ్ణి నమ్ముతాడు, ప్రేమిస్తాడు, బలపరుస్తాడు, తన ప్రాణాలకున్నూ తెగించి నిలవబెడతాడు. తెనుగువాడు, సాటి తెనుగువాణ్ణి నమ్మలేడు, ప్రేమించలేడు, బలపరచలేడు, తనకు ప్రయోజనం లేకపోయినా పడగొట్టకుండానూ వుండలేడు. ఏతావతా, - బంకించంద్రుడి జీవితంలో మనం గుర్తించవలసిన పరమార్ధం యేమిటంటే? అతను బంగాళీ. అంటే, విశాలమైన భరతఖండంలో - బలిష్ఠమైన భారతీయతలో వొక ప్రత్యేక జాతికి ప్రతినిధి అతను. ఈ సంగతి బాగా గుర్తించుకున్నవా డతను. ఆత్మ గౌరవమున్నూ కలవాడు. దీంతో, తన వ్యక్తిత్వం దృఢపరుచుకోవలసివచ్చిం దతనికి. అలా చేసుకుంటే గాని, తన బంగాళీజాతికీ, తన భారతదేశానికీ, తద్వారా ప్రపంచానికీ సందేశం యివ్వడానికి అర్హత సంపాదించుకోలేడు. అది సాధించుకోలేకపోతే చలిచీమకూ తనకూ భేదం యేమిటి? ఇలా అభిమానపడ్డా డతను. నిద్రాహారాలు మరిచి - విడిచిన్నీ పెట్టి సాధన చేశాడు. అంటే, - ఎంతో చదివాడు. ఎంతో విన్నాడు. ఎంతో చూశాడు. ఎంతో అవగాహన చేసుకున్నాడు. ఎంతో మథనపడ్డాడు. ఈ సంరంభంలో కిందా పడ్డాడు, మీదా పడ్డాడు.<noinclude><references/> {{rh|403||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> c31ezq8eg5pa0j0ixn8djwxqf206thv పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/428 104 204058 554608 530962 2026-04-27T11:48:29Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554608 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కాని, ముందుకే వేశా డడుగు. మహా మానిసి మరి, అతను. దీనికి సాయం, కలకత్తాలో - వొక పే-ద్దనగరంలో నివాసం అతనికి. కాగా, ప్రపంచంలో ప్రవృత్తికెన్ని చీలికలున్నాయో బాగా తెలుసుకోగలిగాడు. ఎన్ని ఆకాంక్ష లున్నాయో అవగాహన చేసుకోగలిగాడు. ఎన్ని, ఎలాంటి భిన్న ప్రాప్యాలకోసం నిండు జీవితాలు బలి అయిపోతున్నాయో కళ్ళారా చూసుకున్నాడు. మానవ జాతిలో, మనుగడకోసమూ, సుస్థితి కోసమూ ఎంత సంఘర్షణ జరుగుతోందో పరిశీలించుకున్నాడు. ఏకత్వంలో భిన్నత్వాని కెంత ప్రాముఖ్యం చూపించబడుతోందో పరకాయించుకున్నాడు. తన జీవితం తన కెంతటి గొప్ప వరప్రసాదమో, దానికి తా నెంత ఉన్నతి కలిగించుకోవచ్చునో, ఎంత కలిగించుకోవాలో అంచనా వేసుకున్నాడు. తన అస్తిత్వానికి హేతుభూతమైన తన బంగాళీ జాతికి తా నెంత ఋణపడివున్నాడో గుర్తించుకున్నాడు. స్వార్థానికి పరార్థమే పరమావధి అన్న నిగూఢ సత్యం బోధపరుచుకోగలిగా డప్పటికి. అంటే, కవి అయినాడు. మహర్షి కాగలిగాడు. దేవత్వానికిన్నీ అతీత మైన పదవి మనిషి కది. ఈ మహర్షిత్వం, ప్రాణికోటికి, జన్మపరంపరలో చివరి మెట్టు. అక్కడే వుంది బ్రహ్మపదార్థం. కనక, మహర్షి కాగలిగిన వాడికి, తరవాతి ఘటన బ్రహ్మక్యమే. కాని, ఆ మెట్టెక్కడంతో ఆ ప్రాణి విధికృత్యం పూర్తికాదు. విశేషించి, విలక్షణ మైన - విశిష్ట మైన యోగ్యత వొకటి సిద్ధిస్తుం దక్కడ. అనన్య సాధారణం అది. అది నిర్వహించుకోవలసిన విధిన్నీ మీదపడుతుం దక్కడ. అనన్యసాధ్యం అది. అంతేకాదు, మానవ సంస్కారానికి పరమావధిన్నీ అది. ఒక్కముక్కలో చెప్పా లంటే, - ఐహిక జీవితంలో యాతనాబహుళ మయివున్న మానవకోటికి రసానందానుభూతి ప్రసాదించవలసిన బాధ్యత అది. బ్రహ్మానందానికి సబ్రహ్మచారి యీ రసానందం. కనక, బంకించంద్రుడు, సంతత పరిశ్రమతో యీ విధంగా ఆత్మోన్నతి సాధించుకున్నాడు. కలంపట్టాడు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||404}}</noinclude> 09kgcblh0r7iq0q2198mo8wahj8upko పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/429 104 204059 554609 530964 2026-04-27T11:50:46Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554609 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>తన చరిత్రమీద - తన సంప్రదాయంమీద - తన ప్రత్యేకతమీద - తన బంగాళీజాతీయతమీద కవిత్వంవెల్లువలు ప్రవహింపచేశాడు. తన్మూలంగా, పృథక్త్వంలో ఏకత్వం సాధించుకుని, యీ విశాలప్రపంచంలో తాను భారతీయుడుగా నిలవదొక్కుకో గలిగాడు. {{c|<big><big>70</big></big>}} "కోహమ్?" "నే నెవణ్ణి?" బంకించంద్రుడి నవలలు చదివి, అతని దృక్పథం యే కొంచెమో అవగాహన చేసుకుని, కొంతకి కొంత కవిత్వపరమార్థమున్నూ బోధపరుచుకోగలగడం వల్ల యిదిగో, యీ ప్రశ్న నిలవేసింది నన్ను. చాలా సంతోషించా న్నేనిందుకు. నిజంగా, దేవతాసాక్షాత్కారం అయినంత ఆనందం కలిగింది నాకు. నా అనుభవాల్లో మిక్కిలీ రమ్యమైన ఘట్టం యిది. చాలా జటిలమైన సన్నివేశమున్నూ యిది. నా స్వస్వరూపం నేను తెలుసుకో గలిగేటట్టు చేసిన మంత్రోపదేశం యిది. నా పురోగమనానికి సుపరిష్కృతమైన వొక ఘంటాపథం కల్పించిపెట్టిన ఘటన యిది. నా జాతీయతకు రెండు సమానకేంద్రా లున్నాయని వివరించి చెప్పిన వ్యాఖ్యానపంక్తి యిది. కాగా, - “ఆంధ్రోహమ్” ఆ ప్రశ్నకి ప్రత్యుత్తరం యిది. బంకించంద్రునికి బంగాళీతనం యెలాంటి జీవన్మరణసమస్యో, నాకున్నూ అలాంటి జీవన్మరణసమస్యే అయింది, తెనుగుతనం. దీంతో, నా తెనుగుతనం నేను దృఢపరుచుకోవలసివచ్చింది. అటు బంకించంద్రుడిలాగే, యిటు నేను కూడా నా తెనుగు జాతీయతను భరతఖండాని కంతకూ చెయ్యెత్తి చూపించుకోవలసివచ్చింది నాకు. కనీసం, నా తెనుగువాడికి "నేను తెనుగువాణ్ణి" అన్న ఆత్మప్రత్యయం కలిగించవలసిన బాధ్యత మీదపడింది నాకు. ఇది గుర్తించుకోలేకపోతే నా భారతీయతకు నే నేమి దోహదం చేసుకోగలనూ? మరి, యిది నిర్వహించుకోకపోతే నా పురుషకారానికి ప్రశంస యెక్కడిదీ? నా వ్యక్తిత్వానికి అస్తిత్వమున్నూ యేదీ? వేదవేదాంగాదికాలైన కులవిద్యలు విడిచిపెట్టి, కలంపట్టినందుకు ప్రయోజనమున్నూ యేమిటీ? కనక?<noinclude><references/> {{rh|405||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> qfses0rvtqvat1ppjr58f2xw8n1smbl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/276 104 211724 554510 552095 2026-04-26T13:58:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554510 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఆయన పదవీ విరమణ చేసేనాటికి ఈ సంఖ్య గణనీయస్థానాన్ని చేరుకున్నది. అందుకు ఖండవల్లి పట్టుదల కారణం, తెలుగును ద్వితీయ భాషగా ప్రవేశపెట్టే క్రమంలో ఆయన వ్యూహాత్మక వైఖరి, చతురత త్రిస్ఫుటమయ్యాయి. ద్వితీయ భాషగా తెలుగు తప్పకుండా ఉండవలసిందేనని ఆయన అధికారులకు నచ్చచెప్పారు. వారితో వాదించారు. ఒక ఒక్కరుగా పోరాట పటిమను ప్రదర్శించారు. ఆనాటికి తెలుగు ద్వితీయ భాషగా స్థిరపడాలంటే ఒక చారిత్రక గ్రంథం అవసరమైంది. లక్ష్మీరంజనం తాను స్వయంగా గ్రంథ రచన చేసేందుకు ముందుకు వచ్చారు. "ఆంధ్రుల చరిత్ర సంస్కృతి" అనే గ్రంథం రచనకు శ్రీకారం చుట్టారు. ఇందులో కొన్ని అద్వియాల్ని ఆయన సోదరుడు చాలేందు శేఖరం రచించినా ప్రధాన గ్రంథకర్త మాత్రం లక్ష్మీరంజనమే. ఇది 1940ల నాటిమాట. ఆనాటికి తెలుగువారి చరిత్రపై ఇప్పటివలె ప్రామాణిక గ్రంథాలులేవు. పరిశోధనలు ఇంకా మొగ్గదశలోనే ఉన్న పరిస్థితి, అయినా అచ్చమైన ఆధారాలతో లక్ష్మీరంజనం ఈ మహత్తర గ్రంథ రచన చేశారు. కేవలం నెలరోజుల కాలవ్యవధిలో రచించిన ఈ గ్రంథం ఇప్పటికి అనేక పునర్ముద్రణలు పొందింది. ఇది నేటికీ స్నాతకోత్తర స్థాయి విద్యార్థులకు పఠనీయగ్రంథం. పరిశోధన విద్యార్థులకు పరామర్శ గ్రంథం, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు అవశ్య గ్రంథంగా మన్ననల్ని అందుకుంటోంది. ఈ గ్రంథంలో లక్ష్మీరంజనం చేసిన ప్రతిపాదనలు, సాధించిన నిష్కర్ష నేటికీ మన్ననల్ని పొందుతున్నాయి. ఈ రచన తాలూకు శైలి కూడా ఎంతో గొప్పది. ఇంకా వ్యావహారిక భాష ప్రచారంలోకి రానిరోజుల్లో లక్ష్మీరంజనం ఈ రచన పూర్తి చేశారు. ఈ గ్రంథం సామాన్యులకు సైతం అర్థమయ్యే తీరుతూ ఉంది. ద్వితీయ భాషగా తెలుగు స్థానం స్థిరపడడంలో ప్రతిభావంతులైన ఎందరో స్నాతకోత్తర విద్యార్థులు ఉపాధిని పొందగలిగారు. పరోక్షరీతిలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను ఆదరణ పెరిగింది. దాదాపు ఇదే కాలంలో ఖండవల్లివారు మరొక ప్రామాణిక రచన కూడా పూర్తి చేశారు. ఆయన ఈ గ్రంథాన్ని ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు ప్రేరణతో ప్రారంభించారు. అప్పటికి విద్యార్థులకు అందుబాటులో తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలు లేవు. దీన్ని గురించి లక్ష్మీరంజనం 'ఆంధ్ర సాహిత్య చరిత్ర' సంస్కృతంలో రచించారు. ఇది తొలుత కొన్ని వందల పుటల రచన. దీన్ని బాగా సంక్షిప్తపరచి ప్రపంచానికి లక్ష్మీరంజనం అందించారు. తెలుగువారి సంస్కృతిని తెలుసుకునేందుకు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, తెలుగు సాహిత్య చరిత్ర పరిచయమయ్యేందుకు ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహం ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. సమాజ చైతన్యానికి దోహదం చేయాలన్న విశాలమైన లక్ష్యం ఈ రెండు రచనల వెనుక కనబడుతుంది. తెలుగు విభాగంలో పరిశోధనలు ప్రారంభమై అవి సతత హరితంగా మారాలని లక్ష్మీరంజనం స్వప్నించారు. ఈ నవల ఫలితంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పి.హెచ్.డి. పరిశోధనలు ప్రారంభమయ్యాయి. పరిశోధనలు ఆరాధించేందుకు తగిన పరిస్థితులు, మానవ వనరులు, అవసరం, వీటిని చక్కగా అంచనా వేసుకున్నారు లక్ష్మీరంజనం. పరిశోధనాంశాల్ని గుర్తించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు పిహెచ్ డి పరిశోనకు అవకాశం కల్పించారు. ఆయా పరిశోధనా శీర్షికలకు తగిన పర్యవేక్షకులను ఎంపిక చేసుకున్నారు. తెలుగులో ఉస్మానియా యూనివర్శిటి పరిధిలో తొలి పిహెచ్ డి ఆయన పర్యవేక్షణలోనే పూర్తి అయింది. ప్రసిద్ధ పరిశోధకులు ఆచార్య బిరుదు రామరాజు రామరాజు గారికి ఈ ఘనత లభించింది. ఆయన రచించిన తెలుగు జానపద సాహిత్యం అనే సిద్ధాంత గ్రంథానికి లక్ష్మీరంజనం పర్యవేక్షకులు. ఆయన పర్యవేక్షణలో మొత్తం 13 మందిని సిద్ధాంత గ్రంథం చేశారు. ప్రసిద్ధ సాహితీవేత్తలు దివాకర్ల వేంకటావధాని, పల్లాదుర్గయ్య, ఏ.ఎస్.ఆర్. అప్పారావు, బి.వి. కుటుంబరావు, నీయని కృష్ణకుమారి, వేనరెడ్డిల సిద్ధాంత గ్రంథాలకు ఆయనే పర్యవేక్షకులు. ప్రముఖ వ్యాకరణవేత్త ఆచార్య రాజేశ్వర శర్మ, పరిశోధకులు, ఆచార్య వేటూరి ఆనందమూర్తి సిద్ధాంత గ్రంథాలకు కూడా ఖండవల్లి వారే పర్యవేక్షకులు, సుప్రసిద్ధ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డిగారి ప్రసిద్ధ పరిశోధనా గ్రంథం. ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయం, ప్రయోగములు కూడా ఖండవల్లివారే పర్యవేక్షకులు. ఈ సిద్ధాంత గ్రంథాన్ని గురించి తెలుగు సాహిత్యాభిమానులకు కొత్తగా పరిచయం<noinclude><references/> {{rh|తెలంగాణ |255 | తేజోమూర్తులు}}</noinclude> fdyci9ec2pnt8gv01qonxml30kms4jq పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/277 104 211725 554511 552096 2026-04-26T14:07:56Z A.Murali 3019 554511 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> చేయవలసిన అవసరమేలేదు. ఇప్పటికి ఎన్నోమార్లు పునర్ముద్రణల్ని పొందిన సి.నా.రె. సిద్ధాంత గ్రంథం నేటికీ ప్రామాణిక పరామర్శ రచనగా పరిగణించబడుతోంది. లక్ష్మీరంజనం పర్యవేక్షణలో వెలువడిన సిద్ధాంత గ్రంథాల్లో ఆయన పరిశోధనా దృష్టికి, తార్కిక దృష్టికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఆచార్య నిడదవోలు వెంకటరావు, ఆచార్య పింగళి లక్ష్మీకాంతంతోపాటు విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాల్లో పరిశోధనా రంగాన్ని అభివృద్ధి చేసిన గొప్పతనం ఖండవల్లిదే. పరిశోధకులను ప్రోత్సహించే క్రమంలో ఆయన చూపించిన వైఖరి సర్వదా ఆదర్శవంతం. స్నాతకోత్సవ స్థాయిలో ఉన్న విద్యార్థులలోని పరిశోధనా పాటవాన్ని, వకృత్వ ప్రతిభను తెలుగులోకి తీసుకొని వచ్చేందుకు లక్ష్మీరంజనం ఎంతో ప్రయత్నించారు. ఆ దశలో ఇటువంటి ప్రోత్సాహం ఎంతో అవసరమని ఆయన గుర్తించారు. విద్యార్థులను తమకు ఇష్టమైన అలోచనలపై రచన చేయవలసినదిగా కోరేవారు. విద్యార్థులు తమ పత్రాల్ని రచించేవారు. వాటిని ఒకటికి రెండుసార్లు సరి చూసుకునేవారు. పత్రాలలో ప్రామాణికత కోసం తపించేవారు. ఇట్లా వారి పత్రరచన తయారైన తరువాత ఒక సదస్సును లక్ష్మీరంజనం ఏర్పాటు చేసేవారు. ఈ సదస్సుకు సాహితీరంగంలోని ప్రముఖుల్ని ఆహ్వానించేవారు. వీరి సమక్షంలో విద్యార్థులు తాము రూపొందించిన సత్యాల్ని చదవవలసి ఉండేది. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వంటి చోట్లలో వేదికలు ఏర్పాటయ్యేవి. విద్యార్థులు తమ పత్రాల్ని ఇక్కడ పెద్దలముందు చదివేవారు. పెద్దల ప్రశంసలు. వారి ద్వారా విలువైన సూచనలు కూడా విద్యార్థులకు లభించేవి. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, బి.ఎన్. శాస్త్రి వంటివారు ఈ నేపథ్యంలోనే తమ తమ పరిశోధనల్ని ప్రారంభించారు. విద్యార్థులలో పరిశోధనా ప్రజ్ఞను వెలికి తీసేందుకు లక్ష్మీరంజనం ఎన్నో వినూత్న ప్రయత్నాలు చేశారు. అందులో శ్రీనాథ కవి పద ప్రయోగం కోసం ఒకటి శ్రీనాధ మహా కవి చేసిన పద ప్రయోగాలను ఒకేచోట చేర్చడంద్వారా భావి తెలుగు భాషా వికాసానికి తోడ్పాటు లభిస్తుందని ఖండవల్లి విశ్వసించారు. ఈ పద ప్రయోగ కోశ రూపకల్పనను విద్యార్థులను పెట్టడం ఆయన ప్రత్యేకత. విద్యార్థులు భావి తెలుగు సాహితీవేత్తలని ఖండవల్లి గుర్తించడమే అందుకు కారణం. కొద్దికాలంలోనే పద ప్రయోగకోశం తయారైంది. శ్రీనాథుడి సాహిత్యంపై కూడా ఉత్తమ స్థాయి వ్యాసరచన జరిగింది. ఇవన్నీ కలిపి శ్రీనాథ భారతి అనే పేరుతో సంకలనంగా రూపుదిద్దుకున్నాయి. ఈ సంకలనం ఆనాటి విద్యార్థులలోని లోతైన విమర్శనాశక్తికి, పాండిత్యస్ఫూర్తికీ ప్రతిబింబం. శ్రీనాథ భారతి నేటికీ ఒక చక్కని ప్రామాణిక వ్యాస సంకలనంగా భావించబడుతోంది. మహాభారతం దయసంహిత. ఇది పంచమవేదం. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఇతిహాసం. “తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి" అన్న నానుడి తెలిసిందే. అయితే కవిత్రయ మహా భారతానికి తెలుగునాట ఎన్నో భిన్నమైన ప్రతులున్నాయి. కొన్ని ప్రతుల మధ్య పోలికలులేని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ భారతప్రతిని ప్రామాణికంగా స్వీకరించాలి? ఇదొక పెద్ద సందేహం. ఈ సందేహం ఎప్పటి నుండో ఉన్నదే. తరాలుగా విద్వాంసు లను ఆలోచనల్లో ముంచెత్తుతున్నదే. ప్రామాణిక ప్రతి సాధన ఎట్లా? అన్న విషయాన్ని ఖండవల్లి లోతుగా ఆలోచించారు. ఆయన దృష్టి ఎప్పుడూ నిర్దిష్టమైన కార్యవిధానం, నిర్దుష్టమైన ఫలిత సాధనలపైనే కేంద్రీకృతమై ఉండేది. అందుకే మహాభారత ప్రమాణ ప్రతి తయారీ కోసం బృహత్ పథకాన్ని తయారు చేసుకున్నారు. అవసరమైన కార్య ప్రణాళికను రూపొందించుకున్నారు. సరియైన పరిశోధక బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. తెలుగుసీమ నలుమూలల్లోనూ ఉన్న భారత ప్రతుల్ని సేకరించారు. పాత భేదాల్ని పరిశీలించారు. ఎవరి ఆర్థిక సహాయానికీ ఎదురు చూడకుండా తన వ్యక్తిగత విరాళం పనిని ప్రారంభించారు. ఇదొక వాఙ్మయ మహాయజ్ఞం, 'ఆంధ్ర మహాభారత సంశోభిత ప్రతి రూపకల్పన' అనే ఈ మహాయజ్ఞంలో ఖండవల్లితోపాటు దివాకర్ల వేంకటవథాని, నిడదవోలు వెంకటరావు, భూపతి లక్ష్మీనారాయణ ఇందు, పల్లా దుర్గయ్య, బిరుదురాజు రామరాజు, పాటిబండ మాధవ శర్మ, ఎం. కులశేఖరరావు, అమరీశం రాజేశ్వరరావు, కేశ వరపు రామకోటి శాస్త్రి, చలమచర్ల రంగాచార్యులు, బి.వి. కుటుంబరావు, కోవెల సుప్రసన్నాచార్యవంటివారు పాల్గొన్నారు. * తెలంగాణ (256 తేజోమూర్తులు<noinclude><references/> {{rh|తెలంగాణ |256 | తేజోమూర్తులు}}</noinclude> k946mt7aiq2nhk2p422qc88soe8gyhh 554532 554511 2026-04-27T01:47:12Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554532 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> చేయవలసిన అవసరమేలేదు. ఇప్పటికి ఎన్నోమార్లు పునర్ముద్రణల్ని పొందిన సి.నా.రె. సిద్ధాంత గ్రంథం నేటికీ ప్రామాణిక పరామర్శ రచనగా పరిగణించబడుతోంది. లక్ష్మీరంజనం పర్యవేక్షణలో వెలువడిన సిద్ధాంత గ్రంథాల్లో ఆయన పరిశోధనా దృష్టికి, తార్కిక దృష్టికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఆచార్య నిడదవోలు వెంకటరావు, ఆచార్య పింగళి లక్ష్మీకాంతంతోపాటు విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాల్లో పరిశోధనా రంగాన్ని అభివృద్ధి చేసిన గొప్పతనం ఖండవల్లిదే. పరిశోధకులను ప్రోత్సహించే క్రమంలో ఆయన చూపించిన వైఖరి సర్వదా ఆదర్శవంతం. స్నాతకోత్సవ స్థాయిలో ఉన్న విద్యార్థులలోని పరిశోధనా పాటవాన్ని, వకృత్వ ప్రతిభను తెలుగులోకి తీసుకొని వచ్చేందుకు లక్ష్మీరంజనం ఎంతో ప్రయత్నించారు. ఆ దశలో ఇటువంటి ప్రోత్సాహం ఎంతో అవసరమని ఆయన గుర్తించారు. విద్యార్థులను తమకు ఇష్టమైన అలోచనలపై రచన చేయవలసినదిగా కోరేవారు. విద్యార్థులు తమ పత్రాల్ని రచించేవారు. వాటిని ఒకటికి రెండుసార్లు సరి చూసుకునేవారు. పత్రాలలో ప్రామాణికత కోసం తపించేవారు. ఇట్లా వారి పత్రరచన తయారైన తరువాత ఒక సదస్సును లక్ష్మీరంజనం ఏర్పాటు చేసేవారు. ఈ సదస్సుకు సాహితీరంగంలోని ప్రముఖుల్ని ఆహ్వానించేవారు. వీరి సమక్షంలో విద్యార్థులు తాము రూపొందించిన సత్యాల్ని చదవవలసి ఉండేది. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వంటి చోట్లలో వేదికలు ఏర్పాటయ్యేవి. విద్యార్థులు తమ పత్రాల్ని ఇక్కడ పెద్దలముందు చదివేవారు. పెద్దల ప్రశంసలు. వారి ద్వారా విలువైన సూచనలు కూడా విద్యార్థులకు లభించేవి. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, బి.ఎన్. శాస్త్రి వంటివారు ఈ నేపథ్యంలోనే తమ తమ పరిశోధనల్ని ప్రారంభించారు. విద్యార్థులలో పరిశోధనా ప్రజ్ఞను వెలికి తీసేందుకు లక్ష్మీరంజనం ఎన్నో వినూత్న ప్రయత్నాలు చేశారు. అందులో శ్రీనాథ కవి పద ప్రయోగం కోసం ఒకటి శ్రీనాధ మహా కవి చేసిన పద ప్రయోగాలను ఒకేచోట చేర్చడంద్వారా భావి తెలుగు భాషా వికాసానికి తోడ్పాటు లభిస్తుందని ఖండవల్లి విశ్వసించారు. ఈ పద ప్రయోగ కోశ రూపకల్పనను విద్యార్థులను పెట్టడం ఆయన ప్రత్యేకత. విద్యార్థులు భావి తెలుగు సాహితీవేత్తలని ఖండవల్లి గుర్తించడమే అందుకు కారణం. కొద్దికాలంలోనే పద ప్రయోగకోశం తయారైంది. శ్రీనాథుడి సాహిత్యంపై కూడా ఉత్తమ స్థాయి వ్యాసరచన జరిగింది. ఇవన్నీ కలిపి శ్రీనాథ భారతి అనే పేరుతో సంకలనంగా రూపుదిద్దుకున్నాయి. ఈ సంకలనం ఆనాటి విద్యార్థులలోని లోతైన విమర్శనాశక్తికి, పాండిత్యస్ఫూర్తికీ ప్రతిబింబం. శ్రీనాథ భారతి నేటికీ ఒక చక్కని ప్రామాణిక వ్యాస సంకలనంగా భావించబడుతోంది. మహాభారతం దయసంహిత. ఇది పంచమవేదం. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఇతిహాసం. “తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి" అన్న నానుడి తెలిసిందే. అయితే కవిత్రయ మహా భారతానికి తెలుగునాట ఎన్నో భిన్నమైన ప్రతులున్నాయి. కొన్ని ప్రతుల మధ్య పోలికలులేని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ భారతప్రతిని ప్రామాణికంగా స్వీకరించాలి? ఇదొక పెద్ద సందేహం. ఈ సందేహం ఎప్పటి నుండో ఉన్నదే. తరాలుగా విద్వాంసు లను ఆలోచనల్లో ముంచెత్తుతున్నదే. ప్రామాణిక ప్రతి సాధన ఎట్లా? అన్న విషయాన్ని ఖండవల్లి లోతుగా ఆలోచించారు. ఆయన దృష్టి ఎప్పుడూ నిర్దిష్టమైన కార్యవిధానం, నిర్దుష్టమైన ఫలిత సాధనలపైనే కేంద్రీకృతమై ఉండేది. అందుకే మహాభారత ప్రమాణ ప్రతి తయారీ కోసం బృహత్ పథకాన్ని తయారు చేసుకున్నారు. అవసరమైన కార్య ప్రణాళికను రూపొందించుకున్నారు. సరియైన పరిశోధక బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. తెలుగుసీమ నలుమూలల్లోనూ ఉన్న భారత ప్రతుల్ని సేకరించారు. పాత భేదాల్ని పరిశీలించారు. ఎవరి ఆర్థిక సహాయానికీ ఎదురు చూడకుండా తన వ్యక్తిగత విరాళం పనిని ప్రారంభించారు. ఇదొక వాఙ్మయ మహాయజ్ఞం, 'ఆంధ్ర మహాభారత సంశోభిత ప్రతి రూపకల్పన' అనే ఈ మహాయజ్ఞంలో ఖండవల్లితోపాటు దివాకర్ల వేంకటవథాని, నిడదవోలు వెంకటరావు, భూపతి లక్ష్మీనారాయణ ఇందు, పల్లా దుర్గయ్య, బిరుదురాజు రామరాజు, పాటిబండ మాధవశర్మ, ఎం. కులశేఖరరావు, అమరీశం రాజేశ్వరరావు, కేశవరపు రామకోటి శాస్త్రి, చలమచర్ల రంగాచార్యులు, బి.వి. కుటుంబరావు, కోవెల సుప్రసన్నాచార్యవంటివారు పాల్గొన్నారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |256 | తేజోమూర్తులు}}</noinclude> sk780awjtw29kxcvpg0m634womvnvgq పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/278 104 211726 554533 552097 2026-04-27T01:48:43Z A.Murali 3019 554533 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> భారత సంజీవని, అప్పకవీయం, ఆనంద రంగరాటృందము, కవి సంజీవని, కవి సంశయాచ్ఛేదము, సర్వలక్షణ సార సంగ్రహము, సకల నీతి సహ్మతము, ప్రబంధ రత్నకరం వంటి పలు అకార గ్రంథాల్ని పరిశీలించారు. పుణ్ణా భండార్కర్ పరిశోధనా సంస్థలోని భారతాన్ని కూడా పరిశీలించారు. భగీరథ ప్రయత్నాన్ని గుర్తుకుతెచ్చేరీతిలో కృషి జరిగింది. మహా భారత సంగోషిత ముద్రణ ప్రతి తయారైంది. ఖండవల్లి లక్ష్మీరంజనం ఉస్మానియా వెలుగు విభాగం ఆచార్యులుగా ఉన్న కాలంలో ఆరంభమైన కృషి ఆయన పదవీ విరమణ అనంతరం కూడా నిరంతరాయంగా కొనసాగింది. విశ్వవిద్యాలయాల స్థాయిలో సమిష్టిగా జరిగిన గొప్ప పరిశోధనల్లో మహాభారత సంగోషిత ప్రతిరూపొందిం చడం ఒకటని ఎవరైనా అంగీకరిస్తారు. తనదైన రీతిలో ప్రతిభావంతులైన పరిశోధకులు వినూత్న ఆవిష్కరణలు చేయడం సహజ ప్రక్రియ. అయితే విభిన్న భావాలు, భిన్న నేపధ్యాలు కలిగిన పలువురు పరిశోధకులతో ఇంతటి వాఙ్మయ యజ్ఞాన్ని నిర్వహించడం మాత్రం కష్టం. అయినా ఎంతో సులువుగా ఈ సమిష్టి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు లక్ష్మీరంజనం. ఇక్కడ ఆయన నేర్పు, సంయమనం, నాయకత్వలక్షణాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఇటువంటి ప్రయత్నమే "సంగ్రహంధృ విజ్ఞానకోశ నిర్మించి, ఇదొక విజ్ఞాన సర్వస్వ కృషి. తెలుగులో ఖండవల్లి కంటేముందు ఈ రంగంలో కొమర్రాజు లక్ష్మణరావుగారు గొప్ప కృషి చేశారు. విజ్ఞాన సర్వస్వ రచనకు నాందీ గీతాన్ని పాడారు కొమర్రాజు. అయితే ఆయన జీవించి ఉన్నందులో అది పూర్తి కాలేదు. ప్రయత్నం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ దశలో సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ నిర్మాణానికి ఖండవల్లి శ్రీకారంకట్టారు. వివిధ అంశాలను ఎంపిక చేసుకొని నిపుణులైన వ్యాస రచయితలతో రచనలు చేయించారు. ప్రసిద్ధ పరిశోధకులు ఆదిరాజు వీరభద్రరావు ఈ విజ్ఞాన కోశం ఎన్నో వ్యాసాలు రచించారు. విజ్ఞాన కోశం జిజ్ఞాసువుల ప్రశంసల్ని అందుకున్నది. వాఙ్మయ సౌరభాల్ని భావతరాలకు వారసత్వంగా అందించాలన్న తపనలోనే ఖండవల్లి. మహాభారత సంశోభిత ప్రతి గ్రహాం విజ్ఞాన కోశం" వంటి బృహత్ రచనలకు అంకురార్పణ చేసినట్టు భావించాలి. లక్ష్మీరంజనం సాంస్కృతిక చరిత్రకు వ్యాఖ్యత, పరిశోధకులు మాత్రమేకాదు, ఆయనొక గొప్ప విమర్శకులు. విద్యార్థి దశలోనే ఆయన విమర్శనా ప్రతిభ విప్పారింది. 1936లో ఆయన తొలి రచన "తెనుగుదుక్కి వెలుగు చూసింది. ఇందులో కొన్ని వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. అయినా ప్రతి వ్యాసంలోనూ ఎంతో కొంత కొత్తదనం స్పష్టపడింది. భావ కవిత్వాన్ని సరిగ్గా విశ్లేషించిన కొద్దిమంది తెలుగు విమర్శకులలో లక్ష్మీరంజనం ఒకరని తెనుగుదుక్కి చదివిన తరువాత అర్థమవుతుంది. శైలిలోనూ స్పష్టత, సరళతలు ప్రతిబింబిస్తాయి. అలాగే ఖండవల్లి అందమైన తెలుగు వచనాన్ని రచించారు. ఏదైనా కొత్త అంశాన్ని చెప్పాలనుకున్న సందర్భంలోనే లక్ష్మీరంజనం విమర్శా వ్యాసాల్ని రచించేవారు. అందుకే పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రచించలేదు. తెనుగు దుక్కితోపాటు అడపా దడపా ఆయన రచించిన కొన్ని వ్యాసాలు "లక్ష్మీరంజన్ వ్యాసావళి" అనే పేరుతో ఒక సంకలనంగా వెలువడ్డాయి. ఆయన షష్ఠి పూర్తి సందర్భంలో లక్ష్మీరంజన వ్యాసావళి వెలుగు చూసింది. సిద్ధాంత గ్రంథ రచన చేసే నేటి పరిశోధకులు, ఆచార్యులు, విద్యార్థులు ఈ వ్యాసాలను ఇప్పటికీ అధ్యయనం చేసారు. “నన్నయనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులు" వంటి వ్యాసాలు లక్ష్మీరంజనం ప్రతిభా పాండిత్యాలకు ప్రతిరూపాలు. ఈ వ్యాసంలో వ్యాస భారతం - నన్నయ భారతం రెంటినీ తులనాత్మక రీతిలో పరిశీలించారు. సామాజిక నేపథ్యాన్ని అంచనాలోకి తీసుకున్నారు. “సంస్కృత, భారత రచనా కాలంనాటి రాజుకు అంత గొప్ప ప్రాధాన్యతలేదు. నన్నయ భారతం నాటికి రాజపదవికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడినట్లు కనబడుతోంది. “రాజును విమర్శించగలిగే శక్తి సామర్థ్యాలు వ్యాస భారత సమాజంలో సామాన్యుడికి దండిగా ఉండేవి.” అయితే నన్నయ నాటికి ఇవి ఊహలకు సైతం అందనివి. "సంస్కృత భారతంతో పోల్చితే తెలుగు భారతం మిక్కిలి రసవంతమైనది". ఈ వ్యాఖ్యలు ఖండవల్లి వారి సునిశిత విశ్లేషణకు అద్దంపడతాయి. లక్ష్మీరంజనం కాకతీయులను ఎంతో అభిమానించారు. ఈ రాజవంశీయులను గురించిన చారిత్రక అధ్యయనాలు య తెలంగాణ (257 తేజోమూర్తులు ఉ<noinclude><references/> {{rh|తెలంగాణ |257 | తేజోమూర్తులు}}</noinclude> 6xvxf6xzmfsfwvuiyca1o37946e8eim 554542 554533 2026-04-27T05:20:33Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554542 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> భారత సంజీవని, అప్పకవీయం, ఆనంద రంగరాటృందము, కవి సంజీవని, కవి సంశయాచ్ఛేదము, సర్వలక్షణ సార సంగ్రహము, సకల నీతి సహ్మతము, ప్రబంధ రత్నకరం వంటి పలు అకార గ్రంథాల్ని పరిశీలించారు. పుణ్ణా భండార్కర్ పరిశోధనా సంస్థలోని భారతాన్ని కూడా పరిశీలించారు. భగీరథ ప్రయత్నాన్ని గుర్తుకుతెచ్చేరీతిలో కృషి జరిగింది. మహా భారత సంగోషిత ముద్రణ ప్రతి తయారైంది. ఖండవల్లి లక్ష్మీరంజనం ఉస్మానియా వెలుగు విభాగం ఆచార్యులుగా ఉన్న కాలంలో ఆరంభమైన కృషి ఆయన పదవీ విరమణ అనంతరం కూడా నిరంతరాయంగా కొనసాగింది. విశ్వవిద్యాలయాల స్థాయిలో సమిష్టిగా జరిగిన గొప్ప పరిశోధనల్లో మహాభారత సంగోషిత ప్రతిరూపొందిం చడం ఒకటని ఎవరైనా అంగీకరిస్తారు. తనదైన రీతిలో ప్రతిభావంతులైన పరిశోధకులు వినూత్న ఆవిష్కరణలు చేయడం సహజ ప్రక్రియ. అయితే విభిన్న భావాలు, భిన్న నేపధ్యాలు కలిగిన పలువురు పరిశోధకులతో ఇంతటి వాఙ్మయ యజ్ఞాన్ని నిర్వహించడం మాత్రం కష్టం. అయినా ఎంతో సులువుగా ఈ సమిష్టి కార్యక్రమాన్ని విజయవంతం గాపూర్తిచేశారు లక్ష్మీరంజనం. ఇక్కడ ఆయన నేర్పు, సంయమనం, నాయకత్వలక్షణాలు ప్రస్ఫుట మవుతున్నాయి. ఇటువంటి ప్రయత్నమే "సంగ్రహంధృ విజ్ఞానకోశ నిర్మించి, ఇదొక విజ్ఞాన సర్వస్వ కృషి. తెలుగులో ఖండవల్లి కంటేముందు ఈ రంగంలో కొమర్రాజు లక్ష్మణరావుగారు గొప్ప కృషి చేశారు. విజ్ఞాన సర్వస్వ రచనకు నాందీ గీతాన్ని పాడారు కొమర్రాజు. అయితే ఆయన జీవించి ఉన్నందులో అది పూర్తి కాలేదు. ప్రయత్నం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ దశలో సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ నిర్మాణానికి ఖండవల్లి శ్రీకారంకట్టారు. వివిధ అంశాలను ఎంపిక చేసుకొని నిపుణులైన వ్యాస రచయితలతో రచనలు చేయించారు. ప్రసిద్ధ పరిశోధకులు ఆదిరాజు వీరభద్రరావు ఈ విజ్ఞాన కోశం ఎన్నో వ్యాసాలు రచించారు. విజ్ఞాన కోశం జిజ్ఞాసువుల ప్రశంసల్ని అందుకున్నది. వాఙ్మయ సౌరభాల్ని భావతరాలకు వారసత్వంగా అందించాలన్న తపనలోనే ఖండవల్లి. మహాభారత సంశోభిత ప్రతి గ్రహాం విజ్ఞాన కోశం" వంటి బృహత్ రచనలకు అంకురార్పణ చేసినట్టు భావించాలి. లక్ష్మీరంజనం సాంస్కృతిక చరిత్రకు వ్యాఖ్యత, పరిశోధకులు మాత్రమేకాదు, ఆయనొక గొప్ప విమర్శకులు. విద్యార్థి దశలోనే ఆయన విమర్శనా ప్రతిభ విప్పారింది. 1936లో ఆయన తొలి రచన "తెనుగుదుక్కి వెలుగు చూసింది. ఇందులో కొన్ని వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. అయినా ప్రతి వ్యాసంలోనూ ఎంతో కొంత కొత్తదనం స్పష్టపడింది. భావ కవిత్వాన్ని సరిగ్గా విశ్లేషించిన కొద్దిమంది తెలుగు విమర్శకులలో లక్ష్మీరంజనం ఒకరని తెనుగుదుక్కి చదివిన తరువాత అర్థమవుతుంది. శైలిలోనూ స్పష్టత, సరళతలు ప్రతిబింబిస్తాయి. అలాగే ఖండవల్లి అందమైన తెలుగు వచనాన్ని రచించారు. ఏదైనా కొత్త అంశాన్ని చెప్పాలనుకున్న సందర్భంలోనే లక్ష్మీరంజనం విమర్శా వ్యాసాల్ని రచించేవారు. అందుకే పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రచించలేదు. తెనుగు దుక్కితోపాటు అడపా దడపా ఆయన రచించిన కొన్ని వ్యాసాలు "లక్ష్మీరంజన్ వ్యాసావళి" అనే పేరుతో ఒక సంకలనంగా వెలువడ్డాయి. ఆయన షష్ఠి పూర్తి సందర్భంలో లక్ష్మీరంజన వ్యాసావళి వెలుగు చూసింది. సిద్ధాంత గ్రంథ రచన చేసే నేటి పరిశోధకులు, ఆచార్యులు, విద్యార్థులు ఈ వ్యాసాలను ఇప్పటికీ అధ్యయనం చేసారు. “నన్నయనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులు" వంటి వ్యాసాలు లక్ష్మీరంజనం ప్రతిభా పాండిత్యాలకు ప్రతిరూపాలు. ఈ వ్యాసంలో వ్యాస భారతం - నన్నయ భారతం రెంటినీ తులనాత్మక రీతిలో పరిశీలించారు. సామాజిక నేపథ్యాన్ని అంచనాలోకి తీసుకున్నారు. “సంస్కృత, భారత రచనా కాలంనాటి రాజుకు అంత గొప్ప ప్రాధాన్యతలేదు. నన్నయ భారతం నాటికి రాజపదవికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడినట్లు కనబడుతోంది. “రాజును విమర్శించగలిగే శక్తి సామర్థ్యాలు వ్యాస భారత సమాజంలో సామాన్యుడికి దండిగా ఉండేవి.” అయితే నన్నయ నాటికి ఇవి ఊహలకు సైతం అందనివి. "సంస్కృత భారతంతో పోల్చితే తెలుగు భారతం మిక్కిలి రసవంతమైనది". ఈ వ్యాఖ్యలు ఖండవల్లి వారి సునిశిత విశ్లేషణకు అద్దంపడతాయి. లక్ష్మీరంజనం కాకతీయులను ఎంతో అభిమానించారు. ఈ రాజవంశీయులను గురించిన చారిత్రక అధ్యయనాలు<noinclude><references/> {{rh|తెలంగాణ |257 | తేజోమూర్తులు}}</noinclude> mbuexk0kn6cpp1wj6uv4jtm0qf29srw పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/279 104 211727 554543 552098 2026-04-27T05:26:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554543 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> కొనసాగించారు. పలు కొత్త అంశాలతో "కాకతీయులు” అనే పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. కాకతీయులతో పాటు “సాహిత్య వ్యాసంగా తెలుగు" అనే మరో రచన తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో 1975లో ప్రచురణను పొందాయి. ఇవి పరిమాణంలో చిన్న పుస్తకాలే అయినా ప్రామాణికమైనవి. లక్ష్మీరంజనం తెలుగులో ఎంత చక్కగా రాయగలరో ఇంగ్లీషులోనూ అంతే చక్కగా రచనలు చేసేవారని ఆనాటి ఆయన శిష్యులు గుర్తు చేసుకుంటారు. “స్పాట్ లైట్ ఆన్ తెలుగు” వ్యాస సంకలనం, విశ్వనాథ రచించిన “శ్రీశైల మల్లికార్జున మహాలింగ శతకం” ఆంగ్లానువాదం లక్ష్మీరంజనం ఇంగ్లీషు వైదుష్యానికి ప్రతీకలు. లక్ష్మీరంజనం సామాజిక బాధ్యత కలిసిన మేధావిగా నిలుస్తారు. భావితరాలకు అవసరమైన ఉన్నత విద్య కోసం కొత్తగా కళాశాలల ఏర్పాటు అవసరమన్న ఆలోచన చేసిన వ్యక్తి ఆయన. ప్రస్తుతం హైదరాబాద్ నల్లకుంటలో ఉన్న ప్రాచ్య కళాశాలను 1958లో లక్ష్మీరంజనం స్థాపించారు. దీనికి 1967 నాటికి ఒక సంపూర్ణ స్వరూపం ఏర్పడింది. తొలి దశలో ఖండవల్లిపట్ల గౌరవాభిమానాలతో పలువురు విద్వాంసులు స్వచ్ఛంద స్థాయిలో ఇక్కడ పాఠాలు బోధించారు. ఇక్కడ చదువుకున్న ఎందరెందరో విద్యార్థులు ఉపాధ్యాయవృత్తిలో రాణించారు. ఎందరో పరిశోధకులు, పండితులు ఇక్కడ ఆచార్యులయ్యారు. ఈ ప్రాచ్యకళాశాలను ప్రస్తుతం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రాచ్యకళాశాల పేరుతో పిలుస్తున్నారు. లక్ష్మీరంజనం స్వామీ వివేకానంద వ్యక్తిత్వంతో ఎంతో ప్రభావితులయ్యారు. వివేకానంద విద్యా సమితి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇది డిగ్రీ కళాశాలగా ఎదిగింది. ఆరోజుల్లో ఈ కళాశాలలో తెలుగు మాధ్యమం ద్వారా పాఠాలు బోధించేవారు. ఆంగ్లం ఎక్కువగా అనుబంధం ఏర్పడని గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కళాశాల ఎంతో చేయూతను కల్పించింది. 1957లో లక్ష్మీరంజనం నగరంలోని విద్యానగర్ ప్రాంతంలో సంగీత పాఠశాలను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం ఆంధ్ర చయితల సంఘాన్నీ ప్రారంభించారు. బాధ్యతగల పౌరుడిగా లక్ష్మీరంజనం ఆదర్శప్రాయమైన వైఖరిని అనుసరించారు. ప్రతి ఎన్నికలలోనూ తప్పకుండా ఓటు వేసి వచ్చేవారు. ఏడు పదులు నిండిన వయసులోనూ ఓపికతో ఓటింగ్లో పాల్గొన్నారు. నిరాడంబరతకు చిరునామాగా కార్యదక్షతకు కొలమానంగా, ఆదర్శ వర్తనానికి ఉపమానంగా జీవించిన ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం 1986లో ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఆయన మరణానంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పరిశోధనా పత్రిక 'వివేచన' తన సంపాదకీయంలో వ్యాఖ్యానించినట్టు "ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి ఘనకీర్తి ఎంత కొనియాడినా అల్పమే”.<noinclude><references/> {{rh|తెలంగాణ |258 | తేజోమూర్తులు}}</noinclude> c3dknqfycrctiv84qmspk4u6f8n7ebx పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/280 104 211728 554544 552099 2026-04-27T05:34:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554544 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''73. కోదాటి నారాయణరావు '''</p>}} {{right|-డా॥ టి. గౌరీశంకర్}} తెలుగులో మాట్లాడటం, తెలుగు చదవటం చిన్న చూపుగా, నిర్లక్ష్యంగా, ఒక రకమైన నేరంగా పరిగణింపబడే నాటి నిజాం పరిపాలనా కాలంలో తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయాల స్థాపనకు, వాటి వికాసానికి నిర్విరామ కృషి చేసిన నిగర్వి, నిజాయితీ వరుడు, నిరాడంబరుడు కోదాటి నారాయణరావు. అనేక ప్రజాహిత కార్యక్రమాలలో ప్రముఖ పాత్రను పోషించి, పలురంగాలలో తమ సేవలను అందించిన నిస్వార్థపరుడు నారాయణరావు. సౌజన్యం, సౌశీల్యం, సంస్కారం, సామాజిక చైతన్యం రూపు కట్టిన నాటి మేటి కోదాటి. న్యాయశాస్త్ర పట్టభద్రులు, హైదరాబాదు సంస్థాన విమోచనోద్యమంలో ముందు నిలిచిన వ్యక్తి, గాంధేయ వాది, గ్రంథాలయోద్యమకర్త. వీరు 1914 డిసెంబర్ 15వ తేదీన గంగిశెట్టి అమ్మమ్మగారింట్లో పుట్టారు. దీనినే ప్రస్తుతం 'బరాఖతాగూడెం' అని పిలుస్తున్నారు. వీరి స్వగ్రామం రేపాల. ఈ రెండూ ఈ నాటి నల్గొండ జిల్లా, కోదాడు తాలుకాలోని ఆనాటి మునగాల సంస్థాన పరిధిలో ఉన్నవి. వీరి తండ్రి గారి పేరు రంగారావు, తల్లిగారు పుల్లమ్మ, తరువాత ఆమె పేరు మంగమ్మగా మార్చారు. కోదాటి వారు రేపాలలోనే ఏకోపాధ్యాయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసి, సూర్యాపేటలో మాధ్యమిక విద్య చదివి, ఆ తరువాత ఇంగ్లీషు పరీక్ష రాసి, హైస్కూల్ చదువు కోసం హైదరాబాదు వచ్చారు. ఆ రోజుల్లో వారి ఊళ్ళో మెట్రిక్యులేషన్ పాసైన మొదటి వ్యక్తి కోదాటి వారీ, చదువులో ఎప్పుడూ మొదటి శ్రేణిలో నిలిచేవారు. అయితే ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక వెంటనే పై చదువులు కొనసాగించలేక పోయారు. ఇరవై ఏళ్ళ తరువాత ఆనాటి అజ్మీర్ ఇంటర్ పరీక్ష రాసి పాసయ్యారు. అనంతరం హైదరాబాదులోని సాయం కళాశాలలో చేరి డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత ఎల్.ఎల్.బి, కూడా చదివి న్యాయశాస్త్ర పట్టభద్రులయ్యారు. కోదాటి వారు చిన్నతనం నుంచి తాతగారి వద్ద పెరగటం వల్ల వారి క్రమశిక్షణ వీరి జీవితానికి పునాది వేసింది. ప్రతిరాత్రి తాతగారి దగ్గర పడుకొని ఆయన చెప్పే ముచ్చట్లు, కథలు, పద్యాలు వినేవాడు. ఖాళీ సమయాల్లో ఆయనతో కలిసి పంటపొలాలకు, తోటలకు తిరిగేవాడు. జీవితంలో తనకు కులతత్వం గానీ, మతభేదం గానీ ఏర్పడక పోవడానికీ, అంధ విశ్వాసాలు లేకపోవడానికి తాతగారు నాటిన సంస్కార బీజాలేనని ఆయనే చెప్పుకొన్నారు. వీరు అగ్రవర్వంలో పుట్టినప్పటికీ, చిన్ననాటి నుంచే అన్ని కులాలు, మతాలు వారితో స్నేహం చేయడం, అందుకు పెద్దలు అడ్డుచెప్పకపోవడం వల్ల వీరిలో అందరూ ఒక్కటే అనే విశాలమైన భావం ఏర్పడింది. ఇది ఆయన తదనంతర కాలంలోని ప్రజాజీవితానికి బాగా తోడ్పడింది.<noinclude><references/> {{rh|తెలంగాణ |259 | తేజోమూర్తులు}}</noinclude> nansg1gjrl7vhmrnrz1gck9b07r4aqg పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/281 104 211729 554546 552100 2026-04-27T05:39:21Z A.Murali 3019 554546 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> వీరు మూడు, నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడే అంటే 1918లో వీరి గ్రామంలో గ్రంథాలయం స్థాపించబడింది. వీరు ఏడవ ఏటనే గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదవటం ప్రారంభించారు. తాను చదవడమే గాక, మిగతా పిల్లల చేత చదివింపజేసే వారట. గ్రంథాలయంలోని పుస్తకాలు కొన్ని దశల వారీగా బయటికి తీసుకొని వెళ్ళి తోటి పిల్లలకు ఇచ్చి, వారు చదివాక, వారాంతంలో వాటన్నింటినీ పోగుజేసి తిరిగి గ్రంథాలయానికి చేర్చి భద్రపరిచేవారట. ఆనాడు వీరి ఊళ్ళోని గ్రంథాలయానికి 'ఆంధ్రపత్రిక వచ్చేది. అందులో పానుగంటి వారి 'సాక్షి' ఉపన్యాసాలు ఉ౦డేవి. కోదాటి వారు వాటిని బాగా చదివే వారు. ఒకనాడు 'ఆంధ్ర పత్రిక' ఉగాది సంచికలో అచ్చయిన పంజాబు అకాలీల సత్యాగ్రహం బొమ్మలు, సహాయ నిరాకరజోద్యమంలో పాల్గొన్న నాయకుల ఫొటోలు, జలియన్ వాలాబాగ్ ఉదంతం - ఇవన్నీ వీరిని బాగా ప్రభావితం చేశాయి. వాళ్ళలాగానే దేశం కోసం ఏదైనా చేయాలనే దృఢసంకల్పం వీరిలో నాటుకొంది. ఆ సమయంలోనే తాతగారి మాటల వల్ల గాంధీ గారి పట్ల భక్తి విశ్వాసాలు కుదిరాయి. ఆంగ్ల ప్రభుత్వం పట్ల అసహ్యం ఏర్పడింది. గ్రామంలో ఖద్దరు పరిశ్రమ ఏర్పడడంతో ఖద్దరు వస్త్రధారణ పట్ల అభిరుచి కలిగింది. జీవిక కోసం నారాయణరావు గారు ఆనాటి సురవరం వారి 'గోలకొండ' పత్రికలో ప్రూఫ్ రీడర్గా చేరి మూడు నెలలే పని చేశారు. దానితో జర్నలిజంపై ఆసక్తి కలిగింది. అటు పిమ్మట ముందుముల నరసింహరావు గారి సంపాదకత్వంలో వెలువడే ఉర్దూ పత్రిక 'రయ్యత్' లో అడ్వర్టయిజ్మెంట్ ఏజెంట్ గా పనిచేశారు. ఆ తరువాత ఆంధ్రా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెన్సీ తీసుకొని ఖమ్మానికి మకాం మార్చారు. ఇది వీరి జీవితంలో గొప్ప మలుపుడు దారి తీసింది. అప్పటి నుంచి కోదాటి వారికి ప్రజలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎందరో యువకులను చేరదీసి వారిని కార్యకర్తలుగా తీర్చిదిద్ది, ఉద్యమోన్ముఖుల్ని చేశారు. అస్ప ఎక్యతా నివారణ, జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం- ఈ మూడింట తన పోరాట పటిమను ప్రదర్శించారు. హరిజన హాస్టళ్లలోని విద్యార్థులకు విద్యనందించి, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. ఇందుకోసం కొందరు యువ కార్యకర్తలను నియమించారు. ఆనాడు వర్తక వ్యాపారులను ప్రభుత్వోద్యోగులు బాగా ఇబ్బంది పెట్టేవారు. వారి ఆగడాలను అడ్డుకోవడానికి వర్తకులందరినీ ఏకం చేసి, సంఘటిత శక్తిగా రూపొందింపజేశారు. వర్తక ప్రముఖులతో చర్చింది, వర్తక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్ష, కార్యదర్శులను నియమించి, కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను మాతం కోదాటి వారు తమ భూజానికెత్తుకున్నారు. తద్వారా ప్రభుత్వం చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడమే గాక, తమ నడుమ ఏర్పడే తగాదాలను కూడా ఈ సంఘం ద్వారా పరిష్కరించుకునేవారు. అప్పటి నుంచే వారానికి ఒకరోజు దుకాణాలను మూసివేసే పద్ధతి ప్రవేశ పెట్టబడింది. వీరి నాయకత్వం ఎందరినో ఆకట్టుకొంది. ఆనాడు ఎం. ఎస్. రాజు లింగం, కొమరగిరి నారాయణ రావు, యల్లాప్రగడ కృష్ణ మూర్తి, సుగ్గుల అక్షయ లింగం గుప్తా, గెల్లా కేశవరావు వంటి వారెందరో కోదాటికి అండగా నిలిచారు. ఇటువంటి సామాజిక ఉద్యమాలలో తలమునకలుగా ఉంటూనే, మరొక వైపు సాహిత్య కళారంగాల పట్ల అభిరుచిని, అభినివేశాన్ని ప్రకటించేవారు. సాహిత్య గోష్టులు, సారస్వత సమావేశాలు, కవి సమ్మేళనాలు, సంగీత కచేరీలలో స్వయంగా పాల్గొనడమే గాక, వాటి ఏర్పాటుకు తోడ్పాటును అందించేవారు. ఆనాడు కొడిగట్టి పోతున్న తెలుగు భాషా పరిస్థితిని కోదాటి వారు చేపట్టిన గ్రంథాలయోద్యమం దోహదపడింది. వీరు చిన్నతనంలోనే సొంత ఊళ్ళో 'శ్రీవేంకటేశ్వర మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం' పేరుతో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. వీరు, తోటి విద్యార్థులు చదివిన పాఠ్యపుస్తకాలనే అందులో ఉంది. క్రమంగా పుస్తకాలు బయటి నుంచి సేకరించి వాటి సంఖ్యను పెంచారు. నెమ్మదిగా తోటి పిల్లలతో అణా, రెండణాలు చందాలుగా కట్టించారు. అట్లా అంచెలంచెలుగా గ్రంథాలయాల ఏర్పాటుకు నాంది పలికారు. ఆ తరువాత 1927లో సూర్యపేటలోని 'విజ్ఞాన నికేతన గ్రంథాలయం' ఆయన కృషి వల్లనే ఏర్పడింది. ప్రతి ఏటా మూడు రోజుల పాటు భారీ ఎత్తున వార్షికోత్సవాలు జరిపేవారు. ఈ సందర్భంగా ఇటు kash తెలంగాణ ( 260 తేజోమూర్తులు కోరబడులు (<noinclude><references/> {{rh|తెలంగాణ |260 | తేజోమూర్తులు}}</noinclude> cbnnam8ensx8zchc44pf83zl2q5g7w0 554547 554546 2026-04-27T06:11:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554547 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> వీరు మూడు, నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడే అంటే 1918లో వీరి గ్రామంలో గ్రంథాలయం స్థాపించబడింది. వీరు ఏడవ ఏటనే గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదవటం ప్రారంభించారు. తాను చదవడమే గాక, మిగతా పిల్లల చేత చదివింపజేసే వారట. గ్రంథాలయంలోని పుస్తకాలు కొన్ని దశల వారీగా బయటికి తీసుకొని వెళ్ళి తోటి పిల్లలకు ఇచ్చి, వారు చదివాక, వారాంతంలో వాటన్నింటినీ పోగుజేసి తిరిగి గ్రంథాలయానికి చేర్చి భద్రపరిచేవారట. ఆనాడు వీరి ఊళ్ళోని గ్రంథాలయానికి 'ఆంధ్రపత్రిక వచ్చేది. అందులో పానుగంటి వారి 'సాక్షి' ఉపన్యాసాలు ఉ౦డేవి. కోదాటి వారు వాటిని బాగా చదివే వారు. ఒకనాడు 'ఆంధ్ర పత్రిక' ఉగాది సంచికలో అచ్చయిన పంజాబు అకాలీల సత్యాగ్రహం బొమ్మలు, సహాయ నిరాకరజోద్యమంలో పాల్గొన్న నాయకుల ఫొటోలు, జలియన్ వాలాబాగ్ ఉదంతం - ఇవన్నీ వీరిని బాగా ప్రభావితం చేశాయి. వాళ్ళలాగానే దేశం కోసం ఏదైనా చేయాలనే దృఢసంకల్పం వీరిలో నాటుకొంది. ఆ సమయంలోనే తాతగారి మాటల వల్ల గాంధీ గారి పట్ల భక్తి విశ్వాసాలు కుదిరాయి. ఆంగ్ల ప్రభుత్వం పట్ల అసహ్యం ఏర్పడింది. గ్రామంలో ఖద్దరు పరిశ్రమ ఏర్పడడంతో ఖద్దరు వస్త్రధారణ పట్ల అభిరుచి కలిగింది. జీవిక కోసం నారాయణరావు గారు ఆనాటి సురవరం వారి 'గోలకొండ' పత్రికలో ప్రూఫ్ రీడర్గా చేరి మూడు నెలలే పని చేశారు. దానితో జర్నలిజంపై ఆసక్తి కలిగింది. అటు పిమ్మట ముందుముల నరసింహరావు గారి సంపాదకత్వంలో వెలువడే ఉర్దూ పత్రిక 'రయ్యత్' లో అడ్వర్టయిజ్మెంట్ ఏజెంట్ గా పనిచేశారు. ఆ తరువాత ఆంధ్రా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెన్సీ తీసుకొని ఖమ్మానికి మకాం మార్చారు. ఇది వీరి జీవితంలో గొప్ప మలుపుడు దారి తీసింది. అప్పటి నుంచి కోదాటి వారికి ప్రజలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎందరో యువకులను చేరదీసి వారిని కార్యకర్తలుగా తీర్చిదిద్ది, ఉద్యమోన్ముఖుల్ని చేశారు. అస్పృశ్యతా నివారణ, జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం- ఈ మూడింట తన పోరాట పటిమను ప్రదర్శించారు. హరిజన హాస్టళ్లలోని విద్యార్థులకు విద్యనందించి, వారిని ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. ఇందుకోసం కొందరు యువ కార్యకర్తలను నియమించారు. ఆనాడు వర్తక వ్యాపారులను ప్రభుత్వోద్యోగులు బాగా ఇబ్బంది పెట్టేవారు. వారి ఆగడాలను అడ్డుకోవడానికి వర్తకులందరినీ ఏకం చేసి, సంఘటిత శక్తిగా రూపొందింపజేశారు. వర్తక ప్రముఖులతో చర్చింది, వర్తక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్ష, కార్యదర్శులను నియమించి, కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను మాత్రం కోదాటి వారు తమ భూజాని కెత్తుకున్నారు. తద్వారా ప్రభుత్వం చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడమే గాక, తమ నడుమ ఏర్పడే తగాదాలను కూడా ఈ సంఘం ద్వారా పరిష్కరించుకునేవారు. అప్పటి నుంచే వారానికి ఒకరోజు దుకాణాలను మూసివేసే పద్ధతి ప్రవేశ పెట్టబడింది. వీరి నాయకత్వం ఎందరినో ఆకట్టుకొంది. ఆనాడు ఎం. ఎస్. రాజు లింగం, కొమరగిరి నారాయణ రావు, యల్లాప్రగడ కృష్ణ మూర్తి, సుగ్గుల అక్షయ లింగం గుప్తా, గెల్లా కేశవరావు వంటి వారెందరో కోదాటికి అండగా నిలిచారు. ఇటువంటి సామాజిక ఉద్యమాలలో తలమునకలుగా ఉంటూనే, మరొక వైపు సాహిత్య కళారంగాల పట్ల అభిరుచిని, అభినివేశాన్ని ప్రకటించేవారు. సాహిత్య గోష్టులు, సారస్వత సమావేశాలు, కవి సమ్మేళనాలు, సంగీత కచేరీలలో స్వయంగా పాల్గొనడమే గాక, వాటి ఏర్పాటుకు తోడ్పాటును అందించేవారు. ఆనాడు కొడిగట్టి పోతున్న తెలుగు భాషా పరిస్థితిని కోదాటి వారు చేపట్టిన గ్రంథాలయోద్యమం దోహదపడింది. వీరు చిన్నతనంలోనే సొంత ఊళ్ళో 'శ్రీవేంకటేశ్వర మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం' పేరుతో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. వీరు, తోటి విద్యార్థులు చదివిన పాఠ్యపుస్తకాలనే అందులో ఉంది. క్రమంగా పుస్తకాలు బయటి నుంచి సేకరించి వాటి సంఖ్యను పెంచారు. నెమ్మదిగా తోటి పిల్లలతో అణా, రెండణాలు చందాలుగా కట్టించారు. అట్లా అంచెలంచెలుగా గ్రంథాలయాల ఏర్పాటుకు నాంది పలికారు. ఆ తరువాత 1927లో సూర్యపేట లోని 'విజ్ఞాన నికేతన గ్రంథాలయం' ఆయన కృషి వల్లనే ఏర్పడింది. ప్రతి ఏటా మూడు రోజుల పాటు భారీ ఎత్తున వార్షికోత్సవాలు జరిపేవారు. ఈ సందర్భంగా ఇటు (<noinclude><references/> {{rh|తెలంగాణ |260 | తేజోమూర్తులు}}</noinclude> ip901jkuhilh808sfqmrghc6pqzbo0h పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/282 104 211730 554548 552101 2026-04-27T06:17:30Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554548 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> నిజాం ప్రభువులను, అటు బ్రిటిష్ పాలకులను ఆహ్వానించి ఒకే వేదికపై వారిని సమావేశ పరిచేవారు. 1944లో ఇల్లెందులో జరిగిన 25వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. ఆ సభకు అటు కోస్తా, ఇటు రాలయసీమ, మన తెలంగాణా ప్రాంతాల నుంచి అనేక మంది ప్రముఖులు విచ్చేశారు. ఆనాటి గ్రంథాలయోద్యమం యావదాంధ్రదేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యమంగా మారింది. హైదరాబాదులోని రెడ్డి హాస్టల్ లో జరిగిన పదవ ఆంధ్రమహాసభ సమయంలోనే కోదాటి వంటి వారికి తెలుగు భాషను పరిరక్షించుకోవాలనే సంకల్పం కలిగింది. దాని పర్యవసానంగా నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు అవతరించింది. పోలీసు చర్య అనంతరం అలంపురంలో ఈ పరిషత్తు ఉత్సవాలు జరిగాయి. అప్పుడు 'నిజాం రాష్ట్ర' అన్న పదాన్ని తీసివేసి, ఆంధ్ర సారస్వత పరిషత్తుగా. మార్చివేశారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో దీనిని 'తెలంగాణా సారస్వత పరిషత్ గా మార్చిన విషయం మనకు విదితమే. 'ఆంధ్రమహాసభ' రెండుగా విడిపోయినప్పుడు కోదాటి వారు అభ్యుదయవాదుల పక్షాన నిలిచారు. ఒకవైపు సనాతన వాదులతో, మరొకవైపు కమ్యూనిస్టులతో వైరం పెట్టుకోకుండా, కోదాటి వారు అందరి తలలో నాలుకలా మెలిగేవారు. స్టేట్ కాంగ్రెస్లో స్వామి రామానంద తీర్థ పక్షంలో ఉన్నారు వీరు. కాంగ్రెస్ సభ్యులుగా, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కోదాటి వారు బాగా పాటుపడ్డారు. వీరికి సహకార సంఘం కార్యకలాపాలతో మంచి సంబంధం ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొంతకాలం రాష్ట్ర సహకార సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. రచయితలకు కూడా సహకార సంఘాలు ఉండాలని వాదించేవారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా, గాంధీ స్మారక నిధి కార్యకర్తగా, గాంధీభవన్ మేనేజింగ్ ట్రస్టీగా, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అధ్యక్షులుగా, భాగ్యనగరు ఖాదీ సమితి కార్యదర్శిగా ఆయన ఎంతో నిబద్ధతతో వ్యవహరిం చారు. తెలంగాణా స్వాతంత్య్ర సమరయోధులకు పెన్షన్లు ఇప్పించడంలో కోదాటి వారు చేసిన కృషి మరువరానిది. ఇంతటి సామాజిక సేవా కార్యకర్తకు, తెలంగాణా వికాసానికి నిస్వార్థంగా పనిచేసిన నాయకునికి కాకతీయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించారు. అయినప్పటికీ కోదాటి వారికి ఇంకా రావలసినంత గుర్తింపు రాలేదని బాధపడే వారున్నారు. ఆయనది నిశ్శబ్దంగా పోరాటం చేస్తూ పోయే తత్త్వం. ప్రచారాలకు ప్రాకులాడి, ప్రలోభాలకు లోబడే మనిషి కాదు. తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాదనుకొని పరిస్థితులతో రాజీపడే మనస్తత్వం కాదు ఆయనది. ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైనది. తనకు న్యాయం, ధర్మం అనిపించిన మార్గంలోనే ఆయన నడిచారు. భగవద్గీతలో చెప్పినట్లు ఫలితం కోసం ఎదురు చూడకుండా తన పనులు తాను చేసుకొంటూ వెళ్ళేవాడు. అసలు సిసలైన గాంధేయవాది. అజాత శత్రువు అన్న మాట ఆయనకు అక్షరాల అతుకుతుంది. ఈ తెలంగాణా తేజోమూర్తి 2002 నవంబరు 11వ తేదీన కన్ను మూశారు. అయినా వారి సేవలు మాత్రం సదా స్మరణీయమైనవి.<noinclude><references/> {{rh|తెలంగాణ |261 | తేజోమూర్తులు}}</noinclude> 4ynsvllfl1vtz9dlbi0vv9nlbde2cm4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/283 104 211731 554551 552102 2026-04-27T06:30:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554551 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''74. కుమ్రం భీం '''</p>}} {{right|- డా॥ ఎస్.ఎం. ప్రాణారావు}} తన జీవిత కాలంలోనే లెజండ్గా మారిన మహా మహులలో కుమరం భీం ఎన్నతగినవాడు తన తెగ అజేయమైనదని, భీంకి అంతులేని విశ్వాసం, ఆ విశ్వాసం నైజాం పాలకవర్గం గుండెల్లో గుబులు రేపింది. భీం తన అనుచరులతో జిల్లా కేంద్రమైన అసిఫాబాదును ముట్టడించి, దానిని స్వాధీనం చేసుకుంటాడని, అప్పటి ఆసిఫాబాదు కలెక్టరు మూల్కి అబ్దుల్ గుత్తార్ H.C.S. ప్రభుత్వానికి నివేదిక పంపాడు. కలెక్టర్ సూచనని అనుసరించి, జిల్లా కేంద్రాన్ని ఆసిఫాబాదు నుంచి ఆదిలాబాదుకు మార్చడం జరిగింది. స్వేచ్ఛా పిపాస భీం రక్తంలో ఉంది. అందుకే ప్రభుత్వం విదిలించిన ఎంగిలి మెతుకులలాంటి అధికారిక ముడుపులకు ఆశపడకుండా, వీరులుగా మరణించడానికి అతను మొగ్గు చూపుతాడు. అందుకే అతని నాయకత్వంలో కేవలం పాతకాలపు కత్తులు, దుడ్డుకర్రలు ఆయుధాలుగా వున్న 500 మంది గోండులు అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగివున్న నిజాం సేనతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడతారు. నిన్నటి నుంచి నేటికి, నేటినుంచి రేవుకి పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న కాలంలో, దాదాపు 90 సంవత్సరాలు వెనక్కి వెడితేనేగానీ, వాస్తవిక భీంని నిజాయితీగా ఆవిష్కరించడం సాధ్యంకాదు. ఆ ఆవిష్కరణ కోసం ఓపికున్ననంత మేరకు అదిలాబాదు అడవుల్లో తిరుగుతూ, గోండు గూడాలకి వెళ్ళి అనేకమంది గోండులతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. నేను కలిసిన వారందరిలోకి మణిపూస సోంబాయి. సోంబాయి కొమరం భీం భార్య. 1990 నాటికి ఆమె వయస్సు 85 సంవత్సరాలు. ఆమె నివాసం దోచె. ఆమెతోపాటు 18 ఏళ్ళ ఆమె మనమడు సోనేరావు కూడా ఉన్నాడు. భీంతో వివాహం అయిన నాటి నుంచి, 1940లో పోరాటం జరిగిన జోడెన్ ఘాట్లో కూడా భీం వెంటేవుంది సోంబాయి. కొమ్రం భీం వ్యక్తిత్వం ఆమెవల్ల తేటతెల్లమయింది. భీం దృక్పథం వెలుగులోకి వచ్చింది. సోంబాయిని ఫొటో తీసిన ఫొటాగ్రాఫర్ అనుతుల శరత్ బాబు, ఆమెను ఇంటర్వ్యూ చేసిన తొలి వ్యక్తి నేను కావడం నిజంగా మా అదృష్టం. సొంబాయినిగాకుండా చాలామందిని కలవడం జరిగింది. వారిలో ముఖ్యుడు కర్బితబాదు. యుద్ధంలో కర్పెతబాదు ముందు వరుసలో ఉన్నాడు. అతనికి తూటా తగిలింది. నిర్బంధంలోకి తీసుకుని చెఱసాలలో పడేసారు. జోడెన్ ఘాట్లో జరిగిన పోరాటంలో కేవలం 14 మంది గోండులు మాత్రమే మరణించారని, కలెక్టర్ అబ్దుల్ సత్తార్ అధికారికంగా ప్రకటించినా, ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలు భిన్నంగా ఉన్నాయి. గోలకొండ పత్రిక, ముషీర్-ఎ-డక్కన్ పత్రికల ప్రకారం ఆ పోరులో<noinclude><references/> {{rh|తెలంగాణ |262 | తేజోమూర్తులు}}</noinclude> 2m29jh88ugij3izqph4ors977mblwaf పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/284 104 211732 554552 552103 2026-04-27T06:34:14Z A.Murali 3019 554552 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> వందమందికి పైగా గోండులు మరణించారు. ఆ ప్రాంతం అంతా దుర్గంధం వెదజల్లుతున్న కుల్చిపోయిన శవాలతో నిండివుంది. నేను కలిసిన మరో ముఖ్యమైన వ్యక్తి సెడాంమారు. 1990 నాటికి ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు. వయస్సు సుమారు 70 ఉంటుంది. కొమరం భీంని బాగా దగ్గరగా చూసిన వ్యక్తి. మారు మాష్టారు భీం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. ఇలా విపులంగా జరిగిన పరిశోధనను ఆధారం చేసుకుని కుమ్రం భీం వ్యక్తిత్వానికి సహజత్వాన్ని, వాస్తవికతను చేకూర్చడం జరిగింది. 1.భీం వ్యక్తిత్వం o కుమ్రం భీం 1901లో పుట్టివుంటాడు. భీం సాధారణ శరీర సౌష్టవం కలిగి మామూలు ఎత్తు కలిగిన వ్యక్తి. కొద్దిగా ఎత్తుపళ్లు ఉండేవి. పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచేవాడు. నడుస్తూ మాట్లాడేవాడు. అతనిది కంచుకంఠం. గోండులు ధరించే సంప్రదాయ దుస్తులనే ధరించేవాడు. చేతిలో గుత్ప పట్టుకుని చంకలో గొడుగు ఉంచుకునేవాడు. తలపాగ ధరించేవాడు. అప్పుడప్పుడు రూమీ టోపి పెట్టుకునేవాడు. భీం చదువుకున్నవాడు. తెలుగు, ఉర్దూ రెండు భాషలూ చదవడం, వ్రాయడం వచ్చు. బాల్యంలో అడవిలో పశువులు మేపుతూ, బుక్కా గులాల్ అమ్మే అయ్యవారి నుంచి చదువు నేర్చుకున్నాడు. దాంతి ఆకుల యాదబోమ్ పుల్లలతో రాసిన అక్షరాలను దిద్దాడు. జొన్నలు, మక్కలు గురుదక్షిణగా పొందిన అయ్య వారు ఎక్కాలు, సుమతీశతకం, దాశరథీ శతకం కంఠతా పట్టించాడు. ఇవిగాక గోండు రాజులైన ఖిల్లాల్ సింగ్, కేసరిసింగ్, రాంసింగ్ మొదలైన వారి కథలు భిన్నాడు. నైజాం మరియు బ్రిటిష్ సైన్యంతో పోరాడి 1860లో నిర్మల్ ఉరితీయబడ్డ అమరవీరుడు రాంజీ గోండును గురించి కూడా విన్నాడు. భీం వృత్తిరీత్యా రైతు. ఇతర రైతుల మాదిరాగానే భూమిని నమ్ముకుని పగలు రాత్రి శ్రమించేవాడు. పిల్లలను ముద్దు చేసేవాడు. వారి చదువు కోసం మడావి మహదు మహాదేవ్ అనే పంతులుని కూడా నియమించాడు. భీం తన ముగ్గురు భార్యలను సమానంగా ప్రేమిం చాడు. అయితే మూడవ భార్య సోంబాయి మీద మక్కువ ఎక్కువ. ఆమెను జాతరలకి తీసుకుని వెళ్ళేవాడు. ఆమెకు కానుకలు కొనిచ్చేవాడు. ఒకసారి కీసలావూర్ జాతరలో తనకి ఇత్తడి బిందె కొనిచ్చాడని సోంబాయి చెప్పింది. భీం దైవభక్తి కలవాడు. తమ దేవత పెరసపేన్ మరియు ఇతర దేవతలను నిత్యం పూజించేవాడు. ముస్లిములపట్ల ద్వేషం, వైరం ఎన్నడూ ప్రదర్శించేవాడు. కాదు. ఆదిలాబాదు దువ్వం తాలుకారు అయిన ఆగా మహమ్మద్ అలీపట్ల అతనికి ఎంతో గౌరవం ఉండేది. ఆ గౌరవం వల్లనే భీం బాబాజరీలో పోలీసులకి లొంగి పోయాడు. అసిస్టెంట్ డి.ఎస్.పి. అతీరజా ఉండన్, భీంకి, అగా మహమ్మద్ అతనికిగల స్నేహభావాన్ని దృఢపరుస్తాడు. 2. కుమ్రం భీం - తిరుగుబాటుదారు. తనతోటి గోండులలా భీం ఎన్నడూ అణిగిమణిగి వుండలేదు. అందుకే సిద్ధఖీ దాడి చేసినప్పుడు దెబ్బకి దెబ్బ తీసాడు. భీం చేతిలో చావుదెబ్బలు తిన్న సిద్దలీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. అంతేకాదు అటవీశాఖ అధికారులు బాబాజరీలో గోండుల గుడిసెలకి నిప్పు పెట్టి, వారి పొలాలు ధ్వంసం చేసినప్పుడు భీం ఎదురు తిరిగాడు. భీం దూకుడికి, అటవీశాఖ అధికారులు తోకముడవక తప్పలేదు. ఈ సంగతి తెలిసిన సబ్-ఇన్స్పెక్టర్ జాఫర్ అహ్మద్ కొంతమంది పోలీసులను వెంటేసుకుని భీంని నిర్బంధంలోకి తీసుకోవడానికి వచ్చాడు. భీంకి, పోలీసులకి జరిగిన ఘర్షణలో మహమ్మద్ జాఫర్ తుపాకీ కూడా వదిలేసి బ్రతుకు జీవుడా అని పలాయనం చిత్తగించాడు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ రాసిన ఉత్తరంలో ఈ విషయాన్ని అబ్బుల్ సత్తార్ పేర్కొన్నాడు. మహమ్మద్ కాఫర్ నుంచి తుపాకీ చేజిక్కించుకున్న భీంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే కోర్టు నుంచి వచ్చిన సమన్లను కూడా లెక్కచెయ్యడు. 3. భీం - మూఢనమ్మకాలు కుమ్రం భీం మూఢ నమ్మకాలను విశ్వసిస్తాడని అతడి గురించి ప్రచారం జరిగింది. భీం తన దేవుళ్ళని భక్తి ప్రపత్తులతో పూజించేవాడు. తన తెగకి చెందిన అన్ని రకాల కర్మకాండలలోను పాల్గొనేవాడు. అయితే అతనికి తెలంగాణ ( 263 ) తేజోమూర్తులు ఓ<noinclude><references/> {{rh|తెలంగాణ |263 | తేజోమూర్తులు}}</noinclude> h4wratd4z1wv6ih8ayt1nj0bz2qslpk 554566 554552 2026-04-27T09:41:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554566 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> వందమందికి పైగా గోండులు మరణించారు. ఆ ప్రాంతం అంతా దుర్గంధం వెదజల్లుతున్న కుల్చిపోయిన శవాలతో నిండివుంది. నేను కలిసిన మరో ముఖ్యమైన వ్యక్తి సెడాంమారు. 1990 నాటికి ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు. వయస్సు సుమారు 70 ఉంటుంది. కొమరం భీంని బాగా దగ్గరగా చూసిన వ్యక్తి. మారు మాష్టారు భీం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. ఇలా విపులంగా జరిగిన పరిశోధనను ఆధారం చేసుకుని కుమ్రం భీం వ్యక్తిత్వానికి సహజత్వాన్ని, వాస్తవికతను చేకూర్చడం జరిగింది. '''1.భీం వ్యక్తిత్వం ''' కుమ్రం భీం 1901లో పుట్టివుంటాడు. భీం సాధారణ శరీర సౌష్టవం కలిగి మామూలు ఎత్తు కలిగిన వ్యక్తి. కొద్దిగా ఎత్తుపళ్లు ఉండేవి. పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచేవాడు. నడుస్తూ మాట్లాడేవాడు. అతనిది కంచుకంఠం. గోండులు ధరించే సంప్రదాయ దుస్తులనే ధరించేవాడు. చేతిలో గుత్ప పట్టుకుని చంకలో గొడుగు ఉంచుకునేవాడు. తలపాగ ధరించేవాడు. అప్పుడప్పుడు రూమీ టోపి పెట్టుకునేవాడు. భీం చదువుకున్నవాడు. తెలుగు, ఉర్దూ రెండు భాషలూ చదవడం, వ్రాయడం వచ్చు. బాల్యంలో అడవిలో పశువులు మేపుతూ, బుక్కా గులాల్ అమ్మే అయ్యవారి నుంచి చదువు నేర్చుకున్నాడు. దొంతి ఆకుల యాదటొమ్ పుల్లలతో రాసిన అక్షరాలను దిద్దాడు. జొన్నలు, మక్కలు గురుదక్షిణగా పొందిన అయ్యవారు ఎక్కాలు, సుమతీశతకం, దాశరథీ శతకం కంఠతా పట్టించాడు. ఇవిగాక గోండు రాజులైన ఖిల్లాల్ సింగ్, కేసరిసింగ్, రాంసింగ్ మొదలైన వారి కథలు విన్నాడు. నైజాం మరియు బ్రిటిష్ సైన్యంతో పోరాడి 1860లో నిర్మల్ లొ ఉరితీయబడ్డ అమరవీరుడు రాంజీ గోండును గురించి కూడా విన్నాడు. భీం వృత్తిరీత్యా రైతు. ఇతర రైతుల మాదిరాగానే భూమిని నమ్ముకుని పగలు రాత్రి శ్రమించేవాడు. పిల్లలను ముద్దు చేసేవాడు. వారి చదువు కోసం మడావి మహదు మహాదేవ్ అనే పంతులుని కూడా నియమించాడు. భీం తన ముగ్గురు భార్యలను సమానంగా ప్రేమించాడు. అయితే మూడవ భార్య సోంబాయి మీద మక్కువ ఎక్కువ. ఆమెను జాతరలకి తీసుకుని వెళ్ళేవాడు. ఆమెకు కానుకలు కొనిచ్చేవాడు. ఒకసారి కీసలావూర్ జాతరలో తనకి ఇత్తడి బిందె కొనిచ్చాడని సోంబాయి చెప్పింది. భీం దైవభక్తి కలవాడు. తమ దేవత పెరసపేన్ మరియు ఇతర దేవతలను నిత్యం పూజించేవాడు. ముస్లిములపట్ల ద్వేషం, వైరం ఎన్నడూ ప్రదర్శించేవాడు కాదు. ఆదిలాబాదు దువ్వం తాలుక్ దారు అయిన ఆగా మహమ్మద్ అలీపట్ల అతనికి ఎంతో గౌరవం ఉండేది. ఆ గౌరవం వల్లనే భీం బాబాజరీలో పోలీసులకి లొంగిపోయాడు. అసిస్టెంట్ డి.ఎస్.పి. అతీరజా ఉండన్, భీంకి, అగా మహమ్మద్ అతనికిగల స్నేహభావాన్ని దృఢపరుస్తాడు. '''2. కుమ్రం భీం - తిరుగుబాటుదారు.''' తనతోటి గోండులలా భీం ఎన్నడూ అణిగిమణిగి వుండలేదు. అందుకే సిద్ధఖీ దాడి చేసినప్పుడు దెబ్బకి దెబ్బ తీసాడు. భీం చేతిలో చావుదెబ్బలు తిన్న సిద్దలీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. అంతేకాదు అటవీశాఖ అధికారులు బాబాజరీలో గోండుల గుడిసెలకి నిప్పు పెట్టి, వారి పొలాలు ధ్వంసం చేసినప్పుడు భీం ఎదురు తిరిగాడు. భీం దూకుడికి, అటవీశాఖ అధికారులు తోకముడవక తప్పలేదు. ఈ సంగతి తెలిసిన సబ్-ఇన్స్పెక్టర్ జాఫర్ అహ్మద్ కొంతమంది పోలీసులను వెంటేసుకుని భీంని నిర్బంధంలోకి తీసుకోవడానికి వచ్చాడు. భీంకి, పోలీసులకి జరిగిన ఘర్షణలో మహమ్మద్ జాఫర్ తుపాకీ కూడా వదిలేసి బ్రతుకు జీవుడా అని పలాయనం చిత్తగించాడు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ రాసిన ఉత్తరంలో ఈ విషయాన్ని అబ్బుల్ సత్తార్ పేర్కొన్నాడు. మహమ్మద్ కాఫర్ నుంచి తుపాకీ చేజిక్కించుకున్న భీంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే కోర్టు నుంచి వచ్చిన సమన్లను కూడా లెక్కచెయ్యడు. '''3. భీం - మూఢనమ్మకాలు ''' కుమ్రం భీం మూఢ నమ్మకాలను విశ్వసిస్తాడని అతడి గురించి ప్రచారం జరిగింది. భీం తన దేవుళ్ళని భక్తి ప్రపత్తులతో పూజించేవాడు. తన తెగకి చెందిన అన్ని రకాల కర్మకాండలలోను పాల్గొనేవాడు. అయితే అతనికి<noinclude><references/> {{rh|తెలంగాణ |263 | తేజోమూర్తులు}}</noinclude> s1mqfue9tbdpf5n9khjbqcq3mhjsorl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/285 104 211733 554567 552104 2026-04-27T09:51:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554567 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> మూఢనమ్మకాలు లేవు. యుద్ధానికి ముందురోజున వందలమంది గుమిగూడిన సభలో భీం ప్రసంగిస్తూ ముందుకు దూకలేనివాళ్ళు, ప్రాణభయంవున్నవాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చునని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. యుద్ధానికి ముందుకు కదులుతున్నప్పుడు, గోండులు తమని ఏదో మానావాతీత శక్తి, ఆవహించి కదుపుతున్నట్టు కదులుతారు. అది ఒక trance like motion. అందువల్లనే భీంకి ఇతరులకి కొన్ని అతీంద్రియశక్తులు వున్నాయన్న నీలివార్తలు వ్యాపించాయి. వీటిని అజ్ఞానులైన తన పోలీసు కానిస్టేబుల్స్ నమ్మారని అబ్దులు సత్తార్ తన నివేదికలో పేర్కొన్నాడు. "నేను చావుకి సిద్ధపడే వచ్చాను' అని భీం ఎలుగెత్తి అరుస్తాడు. అది ధీరోదాత్తుడైన ఒక వీరుడి అరుపుగానీ మూఢ నమ్మకాల మూర్ఖుడి అరుపుకాదు. అతనిచుట్టూ ఉందని భావించే ఒక మాయాచక్రం, అతనిలో ఉన్నాయనుకున్న మానవాతీత కదలికలు, తుపాకి గుళ్ళు అతని శరీరానికి తగిలి, గాలిబుడగల్లా పేలిపోవడానికి అతను శరీరంనిండా రాసుకున్న ఆకుపసరు, ఇవేమీ వాస్తవంకావు. అవన్నీ కాకమ్మకథలే. కుమ్రం భీం పైకి యుద్ధానికి వచ్చిన పోలీసు పటాలంతో సివిల్ సర్జన్ డాక్టరు నాయుడు కూడా ఉన్నాడు. అతను యుద్ధంలో చనిపోయిన గోండుల శవ పరీక్ష చేశాడు. గోండుల శరీరాల మీద వున్న గాయాలన్నిటిని అతను విపులంగా వివరించాడు, అవన్నీ తుపాకీ గుళ్ళ గాయాలేనని తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాడు. అంతేకాదు ఏ గోండు శరీరం మీద ఎలాంటి ఆకుపసరుగానీ, అలాంటి పసరు పూసుకున్నందువల్ల ఏర్పడ్డ రంగుగానీ ఎక్కడా లేవని తన నివేదికలో పేర్కొన్నాడు. చేతిలో ఏ ఆయుధం లేకుండా కుమ్రం భీం నిజాం సైనికులమీదికి దూకాడని ఒక కట్టుకథ ఉంది. చేతిలో ఏ ఆయుధం లేకుండా భీం తమవైపు నుడిగాలిలా దూసుకువచ్చాడన్నది అభూతకల్పన అని అబ్దుల్ సత్తారు తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాడు. పై వాస్తవాలవల్ల ఎలాంటి అతీంద్రియ శక్తులు, తాంత్రిక జిత్తులు లేవని తెలుస్తుంది. '''4. భీం యోధుడు ''' భీం పుట్టుకతోనే యోధుడు, అతడు రాజగోండు, బాబా జరీలో, భీం తన శత్రువుపై మెరుపుదాడి చేస్తాడు. ఇలాంటి గెరిల్లా తరహా దాడులు కేవలం కాకలుదీరిన యుద్ధవీరులే చేస్తారు. దాదాపు 500 మంది గోండులు, చేతికి అందిన ఆయుధాలను తీసుకుని జోడెన్ ఘాట్కి రావడానికి కారణం భీంలోని యోధుని లక్షణాలు మరియు గోండు రాజ్యం స్థాపించాలనే అతని ఆశయం తప్ప మరొకటి కాదు. ఈ ఆశయాన్ని అబ్దుల్ సత్తార్ కూడా తన నివేదికలో ధృవపరుస్తాడు. గోండుల దగ్గర తుపాకీలు కత్తులు, బల్లెములు, లాఠీలు ఉన్నాయని అబ్దుల్ సత్తార్ స్వయంగా చెబుతాడు. గుండ్రంగా తిరిగే ఒక చక్రానికి, పెద్ద తుపాకీ అమర్చి ఉండటం తను చూశానని, సహాయక తాలుకార్ చెబుతాడు. అది నేరుగా డి.ఎస్.పి. కదిలికల మీద గురిపెట్టబడి వుందని కూడా చెబుతాడు. భీం మీద దాడి చెయ్యడానికి అవ్వల్ తాలుక్ దార్ అబ్దుల్ సత్తార్, దువ్వం తాలుక్ దార్ ఆగా మహమ్మద్ అతా, డి.ఎస్.పి. హిదాయతుల్లా సాహెబ్, అరబ్బులు, చాపూష్ లు, సింధీలు ఇంగా రెవెన్యూ అధికారులు జోడెన్ ఘాట్కి సమీపంలో ఉన్న వాధంలో శిబిరాలు దింపారు. సివిల్ సర్జన్ డాక్టరు నాయుడితోపాటు 30 మంది వైద్య సిబ్బంది కూడా వారితో ఉన్నారు. వీళ్ళుగాక ఆనాటి ఆధునిక ఆయుధాలు సమృద్ధిగా కలిగివున్న ప్రత్యేక శిక్షణ పొందిన 94 మంది కానిస్టేబుళ్ళకూడా ఉన్నారు. ఇంత సైన్యం, ఇంతమంది అధికారులు భీంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. భీం చేసిన పెనుదాడికి తనశ్రేణులలో ముందు వరుసలలో ఉన్నవారు తిరోగమించి మరోచోట పొజిషన్స్ తీసుకోవలసి వచ్చిందని అబ్దుల్ సత్తార్ తన నివేదికలో పేర్కొన్నాడు. అతి బలవంతుడైన అబ్దుల్ సత్తార్కి ఆ యుద్ధం అన్నివేళలా అనుకూలంగా లేదు. తనతో మరింత సైన్యాన్ని వెంటబెట్టుకుని రానందుకు అబ్దుల్ సత్తార్ తనని తాను నిందించుకుంటాడు కూడా.<noinclude><references/> {{rh|తెలంగాణ |264 | తేజోమూర్తులు}}</noinclude> pfixfo4xgkcmnqgp960du6bvenc7h0o పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/286 104 211734 554568 552105 2026-04-27T09:59:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554568 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> అబ్దుల్ సత్తార్ అతడి పక్కనేవున్న దువ్వం తాలూక్ దార్ ఆగా మహమ్మద్ అతార్ వెంట్రుక వాసి తేడాతో తుపాకీ గుళ్ళను తప్పించుకుంటారు. (The chief leader named Bhim fired at the first talaqdar and the shot struck a tree over his head - Director General Police) భీకర యుద్ధంలో భీం, అతని మేనల్లుడు రఘు పోలీసులు కెదురుగా కేవలం పది గజాల దూరంలోనే వీర మరణం పొందారు. (A feesilade begar, Bhim fell ten yards away right in front of the line, and near him his nephew Abdul Sattar). భీం నేల కొరిగిన తరువాతే మిగిలిన గోండులు యుద్ధరంగం నుంచి తప్పుకొన్నారు. పై వాస్తవాలన్నీ భీంని, ఒక మహాయోధుడిగా మనముందు నిలబెడతాయి. భీం నూటికి నూరుపాళ్ళు సమరయోధుడే. పొడవైన మొగలు కత్తి తూసి ముందుకు వస్తున్న భీం, అజేయంగా కనిపించాడు అంటాడు అబ్దుల్ సత్తార్. భీంని ఒక మహాయోధుడిగా నిర్ధారించడానికి ఇంతకి మించిన ధృవీకరణ పత్రం, ప్రశంసాపత్రం మరియొకటి అవసరంలేదు. '''5. భీం మరణ తేది ''' జోడెన్ ఘాట్ యుద్ధం జరిగిన రోజే భీం వీర మరణం పొందాడు. ఆయన 8-11-1940 నాడు చనిపోయాడని ఒక అభిప్రాయం వుంది. జోడెన్ ఘాట్లో జరిగిన యుద్ధం గురించి వివరాలు 5-10-1940 నాడు ముషీర్ -ఎ-డక్కల్లో వచ్చాయని హోమ్ సెక్రటరీ మహమ్మద్ అజర్ హసన్కి రాసిన ఉత్తరంలో అబ్దుల్ సత్తార్ పేర్కొంటాడు. 6-10-1940 నాడు కాశీనాథరావు వైద్య, సిరాజుల్ తిర్మియాజి. ఎమ్ నర్శింగరావు, రామాచారి వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఆసిఫాబాదు వచ్చారు. అదేరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, హిందూ ప్రజామండలికి చెందినవారు కూడా వచ్చారని అబ్దుల్ సత్తార్ పేర్కొంటాడు. కాబట్టి కుమ్రం భీం 1940 అక్టోబర్లో అమరుడయ్యాడనేది వాస్తవం. కానీ సరియైన తేది 5వ తారీఖు కంటే ముందే ఉంటుందని నా నమ్మకం.<noinclude><references/> {{rh|తెలంగాణ |265 | తేజోమూర్తులు}}</noinclude> kq1f18tm56pbuaoikq0m8ag2shi1mvn పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/287 104 211735 554570 552106 2026-04-27T10:09:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554570 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''75. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు '''</p>]] {{right|- డా॥ వి. జయప్రకాష్}} కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికోసం నిరంతరం పరిశ్రమించిన వైతాళికుడు. తెలుగులో విజ్ఞాన సర్వస్వ సంకలనానికి శ్రీకారం చుట్టి, తెలుగు జాతిని పురాణ దశ నుంచి అభివృద్ధిచెందిన విజ్ఞాన శాస్త్రాలవైపు పయనింపజేయడంకోసం అహర్నిశలు తపించిన వ్యక్తి. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు అంటే వ్యక్తికాదు. ఒక సంస్థ. కేవలం 46 ఏళ్ళ జీవితకాలంలోనే ఒక సంస్థ కన్న మిన్నగా సేవలు అందించారు. బహుభాషా పండితుడు, చరిత్రకారుడు, రచయిత, ప్రచురణకర్త, సారస్వత పోషకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. ఇలా బహుముఖాలుగా కృషిచేసిన కొమర్రాజు వేంకట లక్ష్మణరావు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా,పెనుగంచిప్రోలులో మే 18, 1877న జన్మించారు. తల్లి గంగమ్మ, తండ్రి వెంకటప్పయ్య. లక్ష్మణరావు గారికి రెండేళ్ళ వయసప్పుడే తండ్రి చనిపోయారు. దాంతో వారి సవతి అన్న లక్ష్మణరావుగారిని, వారి తల్లి గంగమ్మను భువనగిరికి తీసుకొచ్చి పోషణభారం వహించారు. లక్ష్మణరావుగారి ప్రాథమిక విద్యాభ్యాసం భువనగిరిలోనే సాగింది. లక్ష్మణరావు మేనమామ భండారు మాధవరావు నాగపూర్లో ఉండేవారు. ఆయన మొదటి భార్య చనిపోతే, లక్ష్మణరావు గారి అక్క అచ్చమాంబను ఆయనకు ఇచ్చి పెళ్ళి చేశారు. అక్కతోపాటు లక్ష్మణరావుగారు కూడా నాగపూర్ వెళ్లారు. ఆయన విద్యాభ్యాసం బి.ఏ. వరకు నాగపూర్లోనే మరాఠి మాధ్యమంలో సాగింది. 1900 సంవత్సరం నాటికి ఆయన పట్టభద్రులయ్యారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా 1902లో ఎం.ఏ. ఉత్తీర్ణులయ్యారు. లక్ష్మణరావుగారు చిన్నతనం నుంచి నాగపూర్లో ఉండడంవల్ల ఆచార వ్యవహారాల్లో, జీవనవిధానంలో , వేషంలోనూ పూర్తిగా మహారాష్ట్ర వ్యక్తిగా పరివర్తనం పొందారు. లక్ష్మణరావుగారి వివాహం కంకిపాటి కరణం కోనూరి మల్లికార్జునరావు కుమార్తె కోటమాంబతో 1897లో జరిగింది. లక్ష్మణరావుగారు విద్యార్థిగా ఉన్నప్పుడే పత్రికలకు మరాఠీలో వ్యాసాలు, భావగీతాలు రాసేవారు. ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో ఉండి మరాఠిలో విద్యాభ్యాసం చేసినా తెలుగు భాషపై మమకారం వీడలేదు. తన సోదరి అచ్చమాంబను కూడ ప్రోత్సహించేవారు. ఇద్దరు కలిసి తెలుగు పత్రికలకు కథలు, వ్యాసాలు రాసి పంపేవారు. ఆ కాలంలో మహారాష్ట్ర సాహిత్య రంగంలో, సాహిత్య సంవాదాలలో కూడా లక్ష్మణరావుగారు ప్రముఖంగా పాల్గొనేవారు. రామాయణం లోని పంచవటి మహారాష్ట్రలోని, తెలుగు ప్రాంతంలోనిదా అన్న వివాదంలో వి.కె. రజ్వాడే అనే పండితునితో వాదించి పంచవటి<noinclude><references/> {{rh|తెలంగాణ |266 | తేజోమూర్తులు}}</noinclude> ez7deg4jkem1mw8ommjrihrq3129790 554571 554570 2026-04-27T10:10:35Z A.Murali 3019 554571 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''75. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు '''</p>}} {{right|- డా॥ వి. జయప్రకాష్}} కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికోసం నిరంతరం పరిశ్రమించిన వైతాళికుడు. తెలుగులో విజ్ఞాన సర్వస్వ సంకలనానికి శ్రీకారం చుట్టి, తెలుగు జాతిని పురాణ దశ నుంచి అభివృద్ధిచెందిన విజ్ఞాన శాస్త్రాలవైపు పయనింపజేయడంకోసం అహర్నిశలు తపించిన వ్యక్తి. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు అంటే వ్యక్తికాదు. ఒక సంస్థ. కేవలం 46 ఏళ్ళ జీవితకాలంలోనే ఒక సంస్థ కన్న మిన్నగా సేవలు అందించారు. బహుభాషా పండితుడు, చరిత్రకారుడు, రచయిత, ప్రచురణకర్త, సారస్వత పోషకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. ఇలా బహుముఖాలుగా కృషిచేసిన కొమర్రాజు వేంకట లక్ష్మణరావు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా,పెనుగంచిప్రోలులో మే 18, 1877న జన్మించారు. తల్లి గంగమ్మ, తండ్రి వెంకటప్పయ్య. లక్ష్మణరావు గారికి రెండేళ్ళ వయసప్పుడే తండ్రి చనిపోయారు. దాంతో వారి సవతి అన్న లక్ష్మణరావుగారిని, వారి తల్లి గంగమ్మను భువనగిరికి తీసుకొచ్చి పోషణభారం వహించారు. లక్ష్మణరావుగారి ప్రాథమిక విద్యాభ్యాసం భువనగిరిలోనే సాగింది. లక్ష్మణరావు మేనమామ భండారు మాధవరావు నాగపూర్లో ఉండేవారు. ఆయన మొదటి భార్య చనిపోతే, లక్ష్మణరావు గారి అక్క అచ్చమాంబను ఆయనకు ఇచ్చి పెళ్ళి చేశారు. అక్కతోపాటు లక్ష్మణరావుగారు కూడా నాగపూర్ వెళ్లారు. ఆయన విద్యాభ్యాసం బి.ఏ. వరకు నాగపూర్లోనే మరాఠి మాధ్యమంలో సాగింది. 1900 సంవత్సరం నాటికి ఆయన పట్టభద్రులయ్యారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా 1902లో ఎం.ఏ. ఉత్తీర్ణులయ్యారు. లక్ష్మణరావుగారు చిన్నతనం నుంచి నాగపూర్లో ఉండడంవల్ల ఆచార వ్యవహారాల్లో, జీవనవిధానంలో , వేషంలోనూ పూర్తిగా మహారాష్ట్ర వ్యక్తిగా పరివర్తనం పొందారు. లక్ష్మణరావుగారి వివాహం కంకిపాటి కరణం కోనూరి మల్లికార్జునరావు కుమార్తె కోటమాంబతో 1897లో జరిగింది. లక్ష్మణరావుగారు విద్యార్థిగా ఉన్నప్పుడే పత్రికలకు మరాఠీలో వ్యాసాలు, భావగీతాలు రాసేవారు. ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో ఉండి మరాఠిలో విద్యాభ్యాసం చేసినా తెలుగు భాషపై మమకారం వీడలేదు. తన సోదరి అచ్చమాంబను కూడ ప్రోత్సహించేవారు. ఇద్దరు కలిసి తెలుగు పత్రికలకు కథలు, వ్యాసాలు రాసి పంపేవారు. ఆ కాలంలో మహారాష్ట్ర సాహిత్య రంగంలో, సాహిత్య సంవాదాలలో కూడా లక్ష్మణరావుగారు ప్రముఖంగా పాల్గొనేవారు. రామాయణం లోని పంచవటి మహారాష్ట్రలోని, తెలుగు ప్రాంతంలోనిదా అన్న వివాదంలో వి.కె. రజ్వాడే అనే పండితునితో వాదించి పంచవటి<noinclude><references/> {{rh|తెలంగాణ |266 | తేజోమూర్తులు}}</noinclude> bzp8tt8jpib7n4aexevunli4m7jkv0m పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/288 104 211736 554572 552107 2026-04-27T10:20:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554572 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> తెలుగుదేశంలోనిదే అని సప్రమాణంగా నిరూపించారు. ప్రముఖ మరాఠ కవి మోరోపంత్ రచించిన మహాభారతం కర్ణపర్వం ఎస్.సి. కేట్కర్తో కలిసి పరిష్కరించారు. ఆ గ్రంథ ప్రచురణకు సహసంపాదకత్వ బాధ్యత వహించారు. అప్పటికి ఆయనకు ఇరవైఐదేండ్ల వయస్సు కూడా లేదు. లక్ష్మణరావుగారు ఇంగ్లీషువారి గ్రంథాలపై ఆధారపడకుండా మరాఠి గ్రంథాలను ఆధారం చేసుకొని 'శివాజి చరిత్ర'ను ప్రకటించారు. తెలుగువారికి శివాజి చరిత్ర ఆశ్చర్యానందా లతో పాటు గొప్ప ఉత్తేజాన్ని కలుగుజేసింది. లక్ష్మణరావుగారు చదువు పూర్తయ్యాక, తన తండ్రి దివానుగా పనిచేసిన మునగాల సంస్థానానికి దీవానుగా నియమితు లయ్యారు. జమిందారు వెంకట రంగారావు లక్ష్మణరావుగారిని ఎంతో ఆత్మీయంగా, అభిమానంగా చూసుకునేవారు. ఆయన గొప్ప సాహితీవేత్త అయినందుకు రంగారావుగారికి ఎంతో సంతోషంగా ఉండేది. అయితే లక్ష్మణరావుగారు మునగాలలో ఎక్కువ రోజులు ఉండలేదు. జమిందారు లక్ష్మణరావు గారిని మద్రాసులో ఉండి న్యాయస్థానాలలో నడుస్తున్న సంస్థాన వ్యాజ్యాలు చూసుకోవాల్సిందిగా కోరారు. దాంతో లక్ష్మణరావుగారి మకాం మద్రాసుకు మారింది. లక్ష్మణరావుగారు ఒకసారి గోపాలకృష్ణ గోఖలే ఉపన్యాసం విన్నారు. ఆ ఉపన్యాసం విన్నాక దేశహితం కోసం, అభ్యుదయం కోసం ఏదైన సంఘటిత కార్యక్రమం ప్రారంభించాలని ఆయన మనసు తహతహలాడింది. ఆ రోజుల్లో మద్రాసులో ఉన్న కందుకూరి వీరేశలింగం పంతులుగారితో లక్ష్మణరావుగారికి పరిచయం లభించింది. వీరేశలింగం పంతులుగారి సంఘ సంస్కరణ తత్పరత, సాహిత్య సేవ లక్ష్మణరావుగారిని ఎంతగానో ఆకర్షించాయి. కొమర్రాజు లక్ష్మణరావుగారు రాజా నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథ రావు, మైలవరపు నరసింహశాస్త్రివంటి వారితో కలిసి హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్లో ఉన్న రావిచెట్టు రంగారావు ఇంట్లో 1901 సెప్టెంబర్ 1న శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. తెలంగాణాలో భాషా సంస్కృతుల వికాసానికి భాషా నిలయం ఎనలేని సేవ చేసింది. నిద్రాణమైనవున్న తెలంగాణ ప్రజలను జాగృతపరిచి కార్యోన్ముఖుల్ని చేసింది. 1906వ సంవత్సర లక్ష్మణరావుగారి జీవితంలో ప్రధాన ఘట్టం. ఆయన తన జీవితంలో సాధించిన మహత్కార్యాలు, సాగించిన ఉద్యమాలకు ఈ సంవత్సరం లోనే బీజాలు పడ్డాయి. 1906లోనే రాజా నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, హరిసర్వోత్తమరావు, కాళేశ్వరరావుగార్లతో కలిసి హైదరాబాద్లో 'విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి'ని స్థాపించారు. మండలి స్థాపన సందర్భంలో జనసామాన్యం ముఖ్యంగా స్త్రీలు విజ్ఞానంగలవారైతేగాని, దేశం నాగరిక దేశంగా గుర్తించబడటానికి వీలులేదని, సర్వజనులకు జ్ఞానాభివృద్ధి కలగాలంటే వారి దేశభాషల మూలంగానే జరగాలని అభిలషించారు. జ్ఞాన విషయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఏ విషయం గురించి చూసిన తెలుగు భాషలో తగిన గ్రంథాలు లేవు. అందుకే 'ఉడుతాభక్తి' చందంగా తమ అల్పశక్తి కొద్ది తెలుగు భాషకు సేవ చేయడానికి 'విజ్ఞానచంద్రికా గ్రంథ మండలి' పేరుతో సంస్థను స్థాపించామని ప్రజలకు విన్నవించారు. దేశచరిత్రలు, మహాపురుషుల జీవితాలు, చారిత్రక నవలలు, ప్రకృతి లేక భౌతికశాస్త్రాలు, ఇంగ్లీషులోని అందరికి ఉపయోగపడే గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురించేందుకు సంకల్పించారు. ఈ విధంగా ఒక స్థిరమైన ప్రాతిపదికతో విజ్ఞానచంద్రికామండలి స్థాపించబడింది. తెలుగు భాషలో గొప్ప వాఙ్మయం ఉన్నా అది తెలుగు జాతిని ఆధునికతవైపు నడిపించేందుకు అనువైనదికాదు. పురాణయుగం నుంచి ప్రకృతిశాస్త్ర, రాజకీయ, ఆర్థిక యుగానికి మన ప్రజలకు తీసుకొనిపోవాల్సి ఉంది. కాబట్టి తెలుగు ప్రజలకు ఆధునిక ప్రపంచంలో భాగా అభివృద్ధి సాధించిన ప్రకృతి శాస్త్ర, చారిత్రక, రాజకీయ, ఆర్థిక విజ్ఞానాన్ని ఇవ్వడం ఆవశ్యకమని వారు నిర్ణయించారు. విజ్ఞానచంద్రికా గ్రంథమండలి పక్షాన మొట్టమొదటి పుస్తకంగా అబ్రహంలింకన్ జీవిత చరిత్రను ప్రచురించారు. తర్వాత లక్ష్మణరావుగారి 'హిందూమహాయుగము' ఆచంట లక్ష్మీపతిగారి 'జీవశాస్త్రం', వేలాల సుబ్బారావు రచించిన<noinclude><references/> {{rh|తెలంగాణ |267 | తేజోమూర్తులు}}</noinclude> mxhwq3gxic2d7y20y29oqnqxq2cs2fj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/289 104 211737 554584 552108 2026-04-27T10:30:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554584 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> 'రాణిసంయుక్త' అనే చారిత్రక నవలను హైదరాబాద్ నుండి ప్రచురించారు. ఆంధ్రదేశంలో ప్రఖ్యాతిపొందిన చరిత్రకారులలో లక్ష్మణరావుగారు అగ్రగణ్యులు, చరిత్ర రచనలో వారు గొప్ప ప్రమాణాలు సృష్టించారు. ఇంగ్లీషు చరిత్రకారులు రాసిందే వేదం అని కొందరు పెద్దలు నమ్ముతున్న తరుణంలో లక్ష్మణరావుగారు 'హిందూమహాయుగము' ప్రకటించారు. విద్యార్థులు ఇంగ్లీషువారు రాసిన పక్షపాతపు. అసత్యపు చరిత్రను చదవడం లక్ష్మణరావు గారికి బాధకలిగించింది. అందువల్ల ఆయన ఇంగ్లీషు చరిత్రకారుల మీదనే ఆధారపడకుండా ఎన్నో ప్రాచ్య, పాశ్చాత్య గ్రంథాలను, శాసనాలను పరిశీలించి స్వతంత్ర దృక్పథంతో, సత్య దృష్టితో చరిత్ర రాశారు. లక్ష్మణరావుగారికి మరాఠి తెలుగు భాషలతోపాటు బెంగాలీ, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పాళి, ఇంగ్లీషు భాషలలోను మంచి పరిజ్ఞానం ఉంది. దాంతో వారు ఎన్నో గ్రంథాలను, శాసనాలను స్వయంగా పరిశీలించగలిగారు. 1906 ప్రాంతంలో ఉన్నత పాఠశాలల్లో 'సిటిజన్ ఆఫ్ 'ఇండియా' అనే పుస్తకం పాఠ్య పుస్తకంగా ఉండేది. బ్రిటిష్ వారి పరిపాలనవల్ల భారతదేశానికి కలిగిన లాభాలను ప్రస్తుతించే గ్రంథం అది. లక్ష్మణరావుగారి ఉపాధ్యాయులు 'సిటిజన్ ఆఫ్ ఇండియా'లోని రాతలను ఖండిస్తూ పాఠాలు బోధించేవారు. ఈ విధంగా లక్ష్మణరావుగారు తన రచనలచేత విద్యార్థుల్లో జాతీయభావాన్ని పెంపొందించారు. మల్లంపల్లి సోమభేఖర శర్మవంటి ఎందరో యువకులను రచనకు, పరిశోధనకు ప్రోత్సహించారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిపై రాజద్రోహనేరం మోపి, వారిని నిర్బంధించారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిపైన కూడా పోలీసులు నిఘా ఎక్కువైంది. దాంతో మండలి కార్యస్థానాన్ని హైదరాబాద్ నుండి మద్రాసుకు మార్చారు. మద్రాసు నుండి లక్ష్మణరావుగారి మహమ్మదీయ మహాయుగం మొదలుకొని అనేక విజ్ఞానశాస్త్ర గ్రంథాలు, చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్ర, చారిత్రక నవలలు మొదలైనవి ప్రచురించారు. వీలేశలింగం పంతులుగారి జీవితచరిత్రను మొదటిసారి విజ్ఞానచంద్రికా గ్రంథ మండలి పక్షాన్నే ప్రచురించారు. మండలి పక్షాన 1916 నాటికి 30 గ్రంథాలు ప్రకటించారు. 1912వ సంవత్సరం నుండి విజ్ఞాన చంద్రికా పరిషత్తు పేరుతో వైజ్ఞానిక, చారిత్రక, శాస్త్రీయ గ్రంథాలను పాఠ్య పుస్తకాలు గా నిర్ణయించి పరీక్షలు నిర్వహించారు. గుంటూరు, బందరు, బెజవాడ, నరసాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, హైదరాబాద్ మొదలైన చోట్ల పరీక్షాకేంద్రాలు నిర్వహించారు. పరీక్షల్లో కృతార్థులయిన వారికి యోగ్యతనుబట్టి 116 రూపాయలు నగదు బహుమానం, బంగారు, వెండి పతకాలు, యోగ్యతాపత్రాలు ఇచ్చేవారు. బిరేశలింగం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డి మొదలైనవారు పరీక్షాధికారులుగా ఉండేవారు. భారతీయ భాషలలో తొలిసారి విజ్ఞాన సర్వస్వం తెలుగులోనే ప్రారంభమయింది. దానికి కారకులు లక్ష్మణరావుగారు. లక్ష్మణరావుగారి జీవితమంతా ఒక ఎత్తు. అయితే, వారి విజ్ఞాన సర్వస్వం ఒక్కటి ఒక ఎత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారికి పంచిపెట్టాలని ఆయన తపించిపోయారు.లక్ష్మణరావుగారికి తెలుగులో విజ్ఞాన సర్వస్వం 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా' తరహాలో తీసుకురావాలని ప్రబల వాంఛ. 1915 నుంచి ఆయన జీవితం మొత్తం విజ్ఞాన సర్వస్వంలో వ్యాసాలు రాయడానికే సరిపోయింది. చరిత్ర పరిశోధనకు ఎన్నో శాసనాలు పరిశోధించాల్సి వచ్చింది. ఈ పనిలో వారికి మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటివారు సహాయపడేవారు. లక్ష్మణరావుగారు విజ్ఞాన సర్వస్వం 'అ' కారం మూడు సంపుటాలు ప్రచురించారు. ఈ సంపుటాల్లో విజ్ఞానశాస్త్రం, భాష, ఖగోళశాస్త్రం, చరిత్ర, కళవంటి అంశాలు ఉన్నాయి. ఇందులో 35 శీర్షికలు లక్ష్మణరావుగారే స్వయంగా రాశారు. ఈ వ్యాసాలు విజ్ఞాన సర్వస్వంలో పదకొండు వందల పేజీలు ఆక్రమించాయి. ఆధర్వణవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ పురాణాలు, అట్టబెండు, అష్టాధ్యాయి వంటి వైవిధ్యమైన విషయాలపై లక్ష్మణరావుగారు వ్యాసాలు రాశారు. లక్ష్మణరావుగారు. అంకగణితం గురించి రాసినా, అలంకారాల గురించి చెప్పినా, ఆయుర్వేదం గురించి వివరించినా, శృంగారం, పూర్వ లాక్షణికులు మొదలైన సారస్వత విషయాలు<noinclude><references/> {{rh|తెలంగాణ |268 | తేజోమూర్తులు}}</noinclude> btv9hj14ix8748tclyj308hhwqmfi96 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/290 104 211738 554593 552109 2026-04-27T10:48:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554593 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ప్రస్తావించినా, దేశచరిత్రలు, జీవిత చరిత్రలు రాసినా విస్పష్టంగాను, విజ్ఞానదాయకంగాను ఉండటం ఆయన రచనల్లో ప్రత్యేకత. లక్ష్మణరావు గారు 'అ' కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తర్వాత 'ఆంధ్ర' సంపుటాన్ని తయారుచేయడానికి పూనుకున్నారు. అప్పటికి తెలుగువారి గురించి పెద్దగా పరిశోధన జరగలేదు. కాబట్టి ఎక్కువగా పరిశోధించాల్సి వచ్చింది. రాత్రింబవళ్ళు శాసనాలు, ఇతర గ్రంథాల పరిశోధనతో గడిపాడు. దాంతో ఆయన ఆరోగ్యం పాడయింది. మద్రాసు ఎమ్మిగనూరులోని వేదవిలాస భవనంలో పడకకుర్చీలో కూర్చుని ఆంధ్ర సంపుటం కోసం పుస్తకం పరిశీలిస్తూనే... 1923 జూలై 13న 46 ఏళ్ళ వయసులో స్వర్గస్తులయ్యారు. కొమర్రాజు లక్ష్మణరావు మరణంతో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 'అ'కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. లక్ష్మణరావు గారి మరణం తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు లాంటివాళ్ళు విజ్ఞాన సర్వసాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేసినా వారి ప్రయత్నం ఫలించలేదు. ఆయన బుద్ధి ఎంత నిశితమో, విజ్ఞానం అంత విశాలం. ఆయనకు తెలియని విషయమంటూలేదు. వేదాల దగ్గరనుంచి సమస్త విషయాలు ఆమూలాగ్రంగా ఆయనకు తెలిసిన విషయాలే. పోతన నివాస స్థలం అయిన ఏకశిలానగరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కాదని, వరంగల్లు అని సహేతుకంగా నిరూపించారు. త్రిలింగాలలో ద్రాక్షారామం, శ్రీశైలం తర్వాత మూడవది శ్రీకాళహస్తి కాదని, మంథని దగ్గర ఉన్న కాళేశ్వరమని మొదట చెప్పినవారు లక్ష్మణరావుగారే. సాహిత్యవేత్తగా, చరిత్రకారుడిగా, విజ్ఞానసర్వస్వ నిర్మాతగా తెలుగుజాతిని అభివృద్ధిపథంలో విజ్ఞానంవైపు పయనింప జేసిన కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారు తెలుగు ప్రజల్లో... ముఖ్యంగా తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |269 | తేజోమూర్తులు}}</noinclude> kieiz09hytsxqfq4pky41z8fl5w1pr8 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/291 104 211739 554594 552110 2026-04-27T10:59:08Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554594 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''76. కొండా లక్ష్మణ్ బాపూజీ '''</p>}} {{right|- బి.ఎస్. రాములు}} ఆ పుస్తకం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల మనిషి. స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రముఖ గాంధేయవాది. నిజాం రాజ్యం నుండి ఎదిగిన జాతీయ నాయకుడు. ఆయన వ్యక్తిత్వం విశిష్టమైనది. జీవిత లక్ష్యాలు మహోన్నతమైనవి. పదవుల కోసం ఎన్నడూ అర్రులు చాచని ధీరోదాత్తుడు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం తెరిచిన పుస్తకం. కొండా లక్ష్మణ్ కేవలం రాజకీయ నాయకుడు కాదు. అనేక సామాజిక రంగాల్లో కృషి చేసిన ఉద్యమకారుడు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాలాలజపతిరాయ్, మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గాంధీజీల వారసుడు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన యవ్వనకాలంలో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, దామోదరం సంజీవయ్య లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, రామమనోహర్ లోహియా వంటి మహానాయకులవలె మిలిటెంటు ఉద్యమాలు నిర్మించిన యువకుడు. 97 సంవత్సరాల నిండు జీవితం జీవించిన కొండాలక్ష్మణ్ బాపూజీ జీవితంలో ఎన్నో పరిణామాలు చూడవచ్చు. బావూజీ జీవితం పరిశీలిస్తే ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిణామాన్ని దశలవారీగా పేర్కొనవచ్చు. జాతీయోద్యమం, ఆనాటి సమాజం, కుల వ్యవస్థ, కుల వృత్తులు, పేదరికం, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక స్థితిగతులు మొదలైనవాటి గుండా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం సాగుతూ వచ్చింది. యువనాయకుడుగా మల్లయోధుడుగా అనేక క్రీడలకు సారధిగా తిరిగిన కాలాన్ని బాపూజీ జీవితంలో మొదటి దశగా చెప్పవచ్చు. రెండవ దశలో ఆదిలాబాద్ జిల్లాలో తానున్న ప్రాంతంలో మొట్టమొదటి విద్యావంతుడుగా, ఉన్నత విద్యకోసం నిరంతర కృషి చేశాడు. సంఘ సంస్కర్తగా పరిణతి చెంది జీవితాంతం కృషి చేసిన బాపూజీ వ్యక్తిత్వాన్ని మూడవ దశగా చెప్పవచ్చు. ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ నైజాం వ్యతిరేక ఉద్యమకాలం నుండి చేనేత కష్టనివారణ, పద్మశాలి సంక్షేమ సంఘం, సహకార సంఘాల నిర్మాణం, హైకోర్ట్ నిర్మాణంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. కొండా లక్ష్మణ్ రాజకీయనాయకుడుగా, శాసన సభ్యుడిగా, మంత్రివర్గాల్లో వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |270 | తేజోమూర్తులు}}</noinclude> 9efzc7pn5lg4zfgfw8fc4nzvp2kqsh9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/292 104 211740 554596 552111 2026-04-27T11:16:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554596 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> కొండా లక్ష్మణ్ బాపూజీలో మానవీయ, సంస్కృతి, నైతిక విలువలు, ఆదర్శ వ్యక్తిత్వం నేటికీ ఆదర్శప్రాయం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో అమ్మమ్మ గారింట 1915 సెప్టెంబరు 27 తేదీన జన్మించారు. కొండా పోశెట్టి, అమ్మక్క దంపతులకు కొండా లక్ష్మణ్ ఐదవ సంతానం. తండ్రి పోశెట్టి పోస్ట్ మ్యాన్గా పనిచేసేవారు. కొండా లక్ష్మణ్ రెండున్నరేళ్ల పసిప్రాయంలోనే తల్లి మరణించింది. కొండా లక్ష్మణ్ ఐదో సంతానం. ఐదుగురు సంతానంలో నలుగురు మగపిల్లలు, ఒక్కరు ఆడపిల్ల, కొండా పోశెట్టి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నపుడు ప్రభుత్వ రికార్డుల్లో బాపూజీగా చేర్చబడింది. పోశెట్టి పేరు బాపూజీగా మారింది. పోశెట్టి (బాపూజీ) సేవను గమనించి గుమస్తాగా, క్యాషియర్, సబ్ పోస్ట్ మాస్టర్గా ప్రమోషన్లు ఇచ్చారు. కొండా లక్ష్మణ్ ఉర్దూ, మరాఠీ మీడియంలలో పాఠశాల విద్యను కొనసాగించాడు. తండ్రి లక్ష్మణ్ను రాజూర, మాణిక్ ఘర్ నాలుగవ తరగతిలో చేర్చారు. మాణిక్ ఘర్ ఆనాడు నాలుగువేల జనాభాతో ఒక తాలూకా కేంద్రం. కొండా లక్ష్మణ్ చదువుతున్న రాజురా...మాణిక్ ఘర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అది మరాఠీ మాట్లాడే ప్రాంతం. మహాత్మాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో చాందా (చంద్రపూర్) రావటం జరిగింది. అప్పుడు కొండా లక్ష్మణ్ వయస్సు 15 సంవత్సరాలు. మహాత్మాగాంధీ వస్తున్నాడనే వార్త కొండా లక్ష్మణ్కు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. కొండా లక్ష్మణ్ చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయ వర్గం మహాత్మాగాంధీ పర్యటనకు ఎవ్వరూ వెళ్లవద్దని ఆదేశించారు. అయినా కొండా లక్ష్మణ్ కొంతమంది విద్యార్థులను రహస్యంగా తీసుకొని చాందా వెళ్ళి మహాత్మాగాంధీ ఉపన్యాసాన్ని వినటం జరిగింది. ఆనాడు మహాత్మాగాంధీ ఇచ్చిన ఉపన్యాసం, దర్శనం కొండా లక్ష్మణ్ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. కొండా లక్ష్మణ్ తన తెల్ల ప్యాంటును చించి స్వయంగా గాంధీ టోపిని తయారు చేసుకొని ధరించటం 1932 నుంచి ప్రారంభించారు. నిజాం రాజ్యంలో తెల్ల టోపి. ధరించటమనేది ప్రభుత్వ ధిక్కారానికి చిహ్నంగా ఉండేది. కొండా లక్ష్మణ్ 17వ ఏట ప్రాథమిక విద్యను పూర్తి చేసి మిడిల్ స్కూల్లో 1935లో 7వ తరగతి పాసయ్యేనాటికి ఆయన వయస్సు 20 ఏండ్లు. బాపూజీ 1935లో ఏడవ తరగతి ఉత్తీర్ణుడైన తరువాత హైదరాబాద్ సిటీలో విద్యనభ్యసించాడు. ఈ సందర్భంలో అన్ని తరగతులకు మానీటర్గా వ్యవహరించాడు. 1936-37 ప్రాంతంలో గణేశ్ వ్యాయామశాల్లో వ్యాయామం అభ్యసించాడు. 1938-39 ప్రాంతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన వందేమాతరం. ఉద్యమం పట్ల ఆసక్తి కనపర్చాడు. పాఠశాలలో లక్ష్మణ్ గణితంలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. కబడ్డీ పోటీల్లో జిల్లా స్థాయిలో పాల్గొనడంతో పాటు హాకీ, ఫుట్బాల్ కెప్టెన్ గా కూడా నియమించబడ్డాడు. ఆదిలాబాద్ రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో ఫస్ట్ వచ్చాడు. చదువుతోపాటు ఆటలపోటీల్లో అన్ని రంగాల్లో చురుగ్గా ఉండేవాడు. కొండా లక్ష్మణ్ రాజురాలో హనుమాన్ వ్యాయామశాల స్థాపించడంలో కీలకపాత్ర వహించాడు. ఆయన హైదరాబాద్లోని శాలిబండలో 15 ఏండ్లపాటు వ్యాయామ శాలకు అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆ సమయంలో యువకులు జాతీయోద్యమంలో చేరాలని జాతీయ నాయకులు కోరినపుడు కొండా లక్ష్మణ్ యువకులకు రహస్యంగా శిక్షణ ఇచ్చి చైతన్య పరిచాడు. 1935లో మహారాష్ట్ర పరిషత్, 1936లో కర్ణాటక పరిషత్లు ఏర్పడి నిజాం రాష్ట్ర ప్రజలలో మహత్తరమైన రాజకీయ చైతన్యాన్ని కలుగజేశాయి. తెలంగాణలో నిజామాంధ్ర మహాసభ ఏర్పడింది. 1988లో కొండా లక్ష్మణ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1938లో హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ నిజాం రాజ్యంలో ప్రజల పౌరహక్కుల సాధన కొరకు సత్యాగ్రహం చేయటం ప్రారంభించింది. హిందూ మహాసభ, ఆర్య సమాజంవారు కూడా అదే సంవత్సరం సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. మొదటి సత్యాగ్రహం హైదరాబాద్లోని పుత్లీబౌలి క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన సందర్భంలో కొండా లక్ష్మణ్ వారికి అనుకూలంగా నినాదాలు ఇచ్చి ప్రోత్సహించి<noinclude><references/> {{rh|తెలంగాణ |271 | తేజోమూర్తులు}}</noinclude> 365rkssarmpxeqv3tohhhk579u1xx1y పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/293 104 211741 554598 552112 2026-04-27T11:27:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554598 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> నందువల్ల అరెస్టు అయినారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1940లో 3వ గ్రేడు వకీలు కోర్స్ పాసయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలోనూ, హైదరాబాద్లోని కొన్ని కోర్టులలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. 1940-43 జాతీయ చైతన్యాన్ని రగిలించడానికి చర్చాగోష్టులను నిర్వహించే 40 సంస్థలను ప్రారంభించి నడపడంలో కీలకపాత్ర వహించాడు. వాటికి ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. 1941-42 నిజాం ఆంధ్రమహాసభలో పౌరహక్కుల, ప్రజాస్వామిక హక్కుల కోసం చురుకుగా పాల్గొన్నాడు. 1940లో న్యాయవాదిగా కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి తరపున వాదించి కేసులను గెలిపించేవాడు. కొండా లక్ష్మణ్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1947 డిసెంబర్ 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ మార్గదర్శి, 1944లో 2వ గ్రేడ్ వకీలు డిప్లొమా కోర్సు పాసయి హైదరాబాద్ హైకోర్టులోను, సెషన్ కోర్టులోను వకాలత్ ప్రారంభించాడు. 1945లో 1వ గ్రేడ్ వకీలు డిప్లొమా కోర్సు పాసయి హైదరాబాదు రాజ్యంలోని జుడీషియల్ కమిటీ (సుప్రీం కోర్టు) లో వకాలతు ప్రారంభించాడు. నిజామాంధ్ర మహాసభలతో కొండా లక్ష్మణ్ అనుబంధం 1942లో ప్రారంభమైంది. మాదిరాజు కోటేశ్వరరావుగారి అధ్యక్షతన వరంగల్ జిల్లా ధర్మవరం గ్రామంలో 1942వ సంవత్సరం మే 22, 23, 24వ తేదీలలో తొమ్మిదవ ఆంధ్ర మహాసభ జరిగింది. కొండా లక్ష్మణ్ మెట్రిక్యులేషన్ పరీక్ష పాసై ఆర్థిక ఇబ్బందువల్ల కళాశాల విద్య మానేసి సాయంకాలం పూట హైకోర్టు తరపున నడిపే రెండు సంవత్సరాల న్యాయవాద వృత్తి కోర్సులో చేరి చదువుకున్నారు. కొండా లక్ష్మణ్ వకీలుగా పనిచేస్తూ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1943లో చేసేత సంక్షేమ సంఘం ఏర్పాటుకు కృషి చేసినారు. ఆ సంఘానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షుడుగా, బద్దం ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శిగా పని చేసినారు. ఆ సంవత్సరమే నిజాం రాష్ట్ర పద్మశాలీ కష్ట నివారణ మహాసభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలోని మోర్తాడ్లో నిర్వహించారు. నిజాం రాష్ట్ర పద్మశాలి సభను కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నిర్వహించారు. 1944 నుండి సెకండ్ గ్రేడ్ పరీక్ష పాసై న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయ నేపథ్యం గల అన్ని కేసులను ఫీజు లేకుండా ఆ రోజుల్లో వాదిస్తూ వచ్చినాడు. కొన్ని పర్యాయాల్లో కేసుల ఖర్చు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీయే భరిస్తూ వచ్చాడు. కొండా లక్ష్మణ్ అన్ని పార్టీల వారికి న్యాయవాదిగా తన సహాయాన్ని అందించాడు. అన్ని పార్టీల వాళ్ళు కొండా లక్ష్మణ్ను వారి స్వంత మనిషిగా భావించేవారు. కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీని ఎంతో ప్రేమగా చూసేవారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు 1942లో జరిగిన 19వ ఆంధ్రమహాసభ కాలం నుండి బాపూజీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1947లో ముస్లిం మిలిటెంట్ రజాకార్లుగా ప్రజలపై చేసే అత్యాచారాలకు వ్యతిరేకంగా సాయుధ దళాలను నిర్మించి ప్రజలను రక్షించడానికి పూనుకున్నారు. నైజాం రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో కలవాలని ఉద్యమించారు. 27-06-1947 తేదీన పోలీసులు అరెస్టులను తప్పించుకోవడానికి రహస్య జీవితంలోకి వెళ్లారు. 27-06-1948న రహస్య ఉద్యమ కాలంలో మద్రాసులో డాక్టర్ శకుంతలాదేవితో పెళ్లి జరిగింది. చేనేత ఉద్యమ పితామహులైన గుంటుక నరసయ్య పంతులు కొండా లక్ష్మణ్ బాపూజీ పెళ్లికోసం అనేక సంబంధాలు వెతికాడు. డా. శకుంతలాదేవి గారితో బాపూజీ పెళ్ళి జరగడానికి కృషిచేశారు. గుంటుక నర్సయ్య పంతులు షష్టిపూర్తి సందర్భంగా 1964లో ఆయన జీవితచరిత్రను కొండా లక్ష్మణ్ బాపూజీ సంపాదకులుగా పుస్తకంగా వెలువరించారు. గుంటుక నర్సయ్య జీవిత చరిత్రను ఊట్ల కొండయ్య కవి రాశారు. ఆ జీవిత చరిత్రలో కులవృత్తి సంఘాల ఉద్యమ నిర్మాణాలు ఎలా సాగాయో నిక్షిప్తం చేశారు. 18-09-1948న హైదరాబాద్ రాజ్యం పోలీసు చర్య ద్వారా ఇండియన్ యూనియన్లో కలపబడింది. దాంతో<noinclude><references/> {{rh|తెలంగాణ |272 | తేజోమూర్తులు}}</noinclude> t8rikqo2kj2do3z8njoo8ft4du6tb5s పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/294 104 211742 554601 552113 2026-04-27T11:37:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554601 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> 27-11-1948 కొండా లక్ష్మణ్పై గల 13 అరెస్టు వారెంటులను ఉపసంహరించడంతో బ్రిటిష్ ప్రాంతమైన మచిలీపట్నం నుండి హైదరాబాదుకు చేరుకున్నారు. 01-01-1949 నుండి బాపూజీ తిరిగి అడ్వకేటుగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1951లో లా ప్రాక్టీసును గమనించి హైకోర్టు కొండా లక్ష్మణ్ బాపూజీ కన్ఫర్డ్ అడ్వకేటిషిప్ ఇచ్చింది. నైజాం రాష్ట్రం ఇండియన్ యూనియన్లో చేరిన తర్వాత 1948 సెప్టెంబర్ 17వ తేదీ నుండి నవంబర్ 1, 1956 దాకా ఒక ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. అప్పుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి. కొండా లక్ష్మణ్ బాపూజీ 1952లో తొలిసారిగా ఆసిఫాబాదు నియోజక వర్గం నుంచి శాసనసభ్యులుగా గెలిచారు. అదే సంవత్సరం శాసనసభ డిప్యూటీ స్పీకరుగా ఎన్నికయ్యాడు. 1962లో స్వల్పతేడాతో ఓటమి చెందాడు. అయితే ప్రత్యర్థి పాల్పడిన అక్రమాలపై కేసువేసి గెలిచారు. 1965 ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యాడు. 1949లో ప్రభుత్వం చేనేత సహకార సంఘం ఏర్పాటుకు అంగీకరించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ సేకరించిన భవనంలో పద్మశాలి హాస్టల్ ప్రారంభించారు. దానితో దేశమంతా 50కి పైగా చేనేత సహకార సంఘాలను ప్రారంభించారు. 1950 ఫిబ్రవరి 19న హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్స్ సెంట్రల్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ రిజిస్టర్ చేశారు. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షులుగా వ్యవహరించారు. మే 1951లో రాష్ట్ర చేనేత వృత్తిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన టంగుటూరి ప్రకాశం పంతులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో బస చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్టేట్ కాంగ్రెస్లో రామానంద తీర్థ, జనార్ధన్ రాయ్ దేశాయ్ గ్రూపులో చురుకుగా పాల్గొన్నాడు. 1980 ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి హోదాలో ఎక్సైజ్, గ్రామీణ, చిన్నతరహా పారిశ్రామిక, చేనేత, టెక్స్టైల్, జౌళి పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశారు. దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో మంత్రిగా చేరారు. 1960-61లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యతిరేక శిబిరం ఆయనను దింపాలని ప్రయత్నించారు. బాపూజీ సంజీవయ్యగారికి మద్దతుగా నిలిచారు. దామోదరం సంజీవయ్య మంత్రివర్గం 1962 ప్రారంభంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 1967లో నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికై కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో సమాచార, పౌర సంబంధ, కార్మిక శాఖల కేబినెట్ మంత్రిగా పనిచేశాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1952 నుండి 1978 వరకు శాసనసభకు ఎన్నికయ్యారు. బాపూజీ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ 1975లో కాంగ్రెస్ ను విడిచిపెట్టినా గాంధేయవాదిగానే జీవితాంతం కొనసాగారు. 23 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్, వైస్ ప్రెసిడెంట్ గా, రెండుసార్లు కేబినెట్ మంత్రిగా విశిష్టమైన సేవలందించి తనదైన శైలిలో చరిత్ర సృష్టించారు. ఎన్నో అంశాలను తెరమీదకు తెచ్చి వాటిని పరిష్కరించడంలో కొండా లక్ష్మణ్ కృషి ఎంతో గొప్పది, ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విషయానికి వస్తే... 1969లో జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. బాపూజీని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విడుదలయ్యాక తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ కొనసాగించారు. 1972లో శాసనసభకు భువనగిరి నుండి మరోసారి ఎన్నికయ్యారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, కె. ఈశ్వరీ బాయి, టి.ఎస్. సదాలక్ష్మి రాజకీయ రంగం నుండి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి, యువజన ఉద్యమాలకు మద్దతు ఇస్తూ, సామాజిక ఉద్యమంలోకి దూకిన సమరశీలురు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ప్రవేశించి వీరిని వెనక్కి నెట్టిన క్రమం, అనేక చారిత్రక పత్రాలు సాక్ష్యంగా నిలిచాయి. దళిత రచయితల, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక 1992లో ఏర్పాటు చేసినప్పుడు దానికి ఆహ్వాన సంఘం నాయకులుగా అనేక<noinclude><references/> {{rh|తెలంగాణ |273 | తేజోమూర్తులు}}</noinclude> mlh2aiimcdzkjscmoqjvo889he4w3lu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/295 104 211743 554603 552114 2026-04-27T11:37:46Z A.Murali 3019 554603 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>బాధ్యతలను మీద వేసుకొని అంబేడ్కర్ భవన్ లో ఘనంగా జరగడానికి కృషి చేశారు. ఈ సంస్థ కొన్నేళ్ల పాటు వారింట్లో కేంద్ర కార్యాలయం నడిపించు కోవడానికి ఉచితంగా ఆఫీసు గదులను ఇచ్చారు. అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యత కోసం బస్సు యాత్రలను నిర్వహించారు. బహజన సమాజ్ పార్టీ నేత కాన్షీరాం గారితో అనేక దఫాలుగా చర్చలు జరిపారు. కలిసి పని చేయడానికి ఒక అవగాహనకు రావడం. జరిగింది. నిర్మాణ పరంగా అది మధ్యలోనే ఆగిపోయింది. 1997 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తనవంతు కర్తవ్యం స్వాతంత్ర్య సమరయోధులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులకు ఒక తాటి మీదకి తెచ్చి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చలో ఢిల్లీ కార్యక్రమంతో అన్ని పార్టీల్లో సంస్థల్లో ఒక కదలికను తీసుకొచ్చారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం చివరి క్షణం దాకా కృషి చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ దానికి కేంద్ర కార్యాలయంగా తన ఇల్లునే అందించిన సహృదయ సౌజన్య శీలి. దాంతో 09-02-2002 కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటిని ఆయన లేని సమయంలో నేలమట్టం చేశారు. అప్పటి అధికార ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీపై కక్ష కట్టింది. ఆ భవనంలోని అన్ని రికార్డులను, స్థిర, చరాస్థులను ప్రభుత్వాధికారులు తీసుకొనిపోయారు. డాక్టర్ శకుంతలాదేవి తదితరులు ఎంత అడ్డుకున్నా బలవంతంగా ఖాళీ చేయించి బహళ అంతస్తుల భవనాన్ని కూల గొట్టించారు. 2002-2006 కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటిస్థలాన్ని, భవనాన్ని సుప్రీం కోర్టు కొండా లక్ష్మణ్ బాపూజీకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం తీసుకుపోయిన రికార్డులను, ఆస్తులను తిరిగి ఇవ్వలేదు. 2005లో ఆగష్టు 9న భారత రాష్ట్రపతిచే ఎమినెంట్ ఫ్రీడం ఫైటర్గా గౌరవించబడ్డారు. 26-02-02007లో సత్యాగ్రహ ఉద్యమం నూరేళ్ల పండగ సందర్భంగా తత్సంబంధిత కమిటీలో సభ్యులుగా నియమించబడ్డారు. 19-09-2007న స్వాతంత్ర్య సమరయోధుల స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించబడ్డారు. బాపూజీ సురవరం ప్రతాపరెడ్డి తదితరులు స్థాపించిన రెడ్డి హాస్టల్ వలె పద్మశాలి విద్యార్థుల కోసం హైదరాబాద్లో హాస్టల్, సంఘ భవనం అవసరమని భావించారు. బాపూజీ చేనేత సహకార సంఘాలు, పద్మశాలి సంఘాలు ఏర్పాటు చేయడం, స్వంత భవనాలు నిర్మించడంలో కీలకపాత్ర వహించారు. అఖిల భారత పద్మశాలి సంఘం, నైజాం రాష్ట్ర పద్మశాలి సంఘం నిర్మాణంలో చరిత్రాత్మకమైన పాత్ర నిర్వహించారు. నిండుగా 97 ఏండ్లు పరిపూర్ణంగా జీవించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక చక్కని ఆర్టిస్టు కూడా, మనిషి పుట్టుక నుండి మరణించేదాక వివిధ దశలను తన కుంచెతో చిత్రించిన తాత్విక దృష్టి. ఆరోగ్యం విషయంలో ఆయన జీవితం అనుసరించదగినది. రోజూ ఉదయం యోగాసనాలు, ధ్యానం చేయడం, మిత ఆహారం తీసుకోవడం, ప్రతి పనిని క్రమశిక్షణాయుతంగా పని చేయడం, ప్రతిదీ ఫైల్ చేసి రికార్డు చేయడం అనేది వీరి నుంచి నేర్చుకోవాల్సిన సుగుణాలు. తన ఇంట్లో అనేక దినపత్రికలు తెప్పించి, గ్రంథాలయం నడిపేవారు. ఇలా రాజకీయ నాయకులు తన ఇల్లును సామాజిక కార్యక్రమాల కోసం, గ్రంథాలయం కోసం ఉపయోగించడం అరుదైన విషయం. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవిత కాలంలో ఎంతోమంది మహనీయులతో, నాయకులతో, సామాజిక ఉద్యమకారులతో సత్సంబంధాలు కొనసాగించారు. జవహర్లాల్ నెహ్రూ, లాల్బహదూర్ శాస్త్రి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, కామరాజ్ నాడార్, నిజ లింగప్ప... మొరార్జీ దేశాయ్, టంగుటూరి అంజయ్య, కె.వి. రంగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రాజీవ్ గాంధీ... సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ మొదలుకొని వందల వేల జాతీయ నాయకులతో, రాష్ట్ర నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. జీవితమంతా కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీ, ఎస్సీ, ఉ తెలంగాణ (274) తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/> {{rh|తెలంగాణ |274 | తేజోమూర్తులు}}</noinclude> 6puc2mt0cz55wxovkj8sww0z2j3dn1a చెప్పులు కుడుతూ కుడుతూ/సంస్కర్త నజరయ్య 0 212423 554514 2026-04-26T18:39:39Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = సంస్కర్త నజరయ్య | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/రామస్వామి మౌనం|రామస్వామి మౌనం]] | తదుప...' 554514 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = సంస్కర్త నజరయ్య | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/రామస్వామి మౌనం|రామస్వామి మౌనం]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=44 to=49/> ecas2y8ooz1jf0g6bupegwnwh7ruje7 554515 554514 2026-04-26T18:40:28Z Rajasekhar1961 50 554515 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = సంస్కర్త నజరయ్య | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/రామస్వామి మౌనం|రామస్వామి మౌనం]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=44 to=46/> tt7wl0kmnvgf1mvs99o596s28xxxzv6 చెప్పులు కుడుతూ కుడుతూ/దైవ దర్శనాకాంక్ష 0 212424 554516 2026-04-26T18:41:58Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = దైవ దర్శనాకాంక్ష | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/సంస్కర్త నజరయ్య|సంస్కర్త నజరయ్య]] | త...' 554516 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = దైవ దర్శనాకాంక్ష | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/సంస్కర్త నజరయ్య|సంస్కర్త నజరయ్య]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=47 to=49/> r6itwnik8ztk91fr3w9q7f9hfcn8hoi చెప్పులు కుడుతూ కుడుతూ/తల్లి శాపం 0 212425 554517 2026-04-26T18:44:10Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = తల్లి శాపం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/దైవ దర్శనాకాంక్ష |దైవ దర్శనాకాంక్ష ]] | తదుప...' 554517 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = తల్లి శాపం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/దైవ దర్శనాకాంక్ష |దైవ దర్శనాకాంక్ష ]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=50 to=59/> qalfp490k9p67ipdbb9vgvh75bigu5e 554518 554517 2026-04-26T18:45:15Z Rajasekhar1961 50 554518 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = తల్లి శాపం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/దైవ దర్శనాకాంక్ష |దైవ దర్శనాకాంక్ష ]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=50 to=53/> k2ktcaxshrr9rwfs4gjn6051poxuwo1 చెప్పులు కుడుతూ కుడుతూ/కల్లోలంలో 0 212426 554519 2026-04-26T18:46:38Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/తల్లి శాపం |తల్లి శాపం ]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం...' 554519 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/తల్లి శాపం |తల్లి శాపం ]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=54 to=59/> 7pp4ohahz8jbxprer49k8jmgg5pmcot 554520 554519 2026-04-26T18:47:42Z Rajasekhar1961 50 554520 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = కల్లోలంలో | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/తల్లి శాపం |తల్లి శాపం ]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=54 to=58/> pwo1twk5nzfuv7c1895dei5m6zao05e చెప్పులు కుడుతూ కుడుతూ/శాంతికాదు ఆయుధం 0 212427 554521 2026-04-26T18:49:01Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = శాంతికాదు ఆయుధం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/కల్లోలంలో |కల్లోలంలో ]] | తదుపరి = | వివర...' 554521 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = శాంతికాదు ఆయుధం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/కల్లోలంలో |కల్లోలంలో ]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=59 to=68/> lx0656haasonyl98xx48sa59ccg7cxx 554522 554521 2026-04-26T18:50:02Z Rajasekhar1961 50 554522 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = శాంతికాదు ఆయుధం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/కల్లోలంలో |కల్లోలంలో ]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=59 to=64/> ni2d07tljfeya8at034h8dkxvic5pfc చెప్పులు కుడుతూ కుడుతూ/మతద్వేషి - అతని అంతం 0 212428 554558 2026-04-27T06:50:25Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = మతద్వేషి - అతని అంతం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/శాంతికాదు ఆయుధం |శాంతికాదు ఆయుధం ]]...' 554558 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = మతద్వేషి - అతని అంతం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/శాంతికాదు ఆయుధం |శాంతికాదు ఆయుధం ]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=65 to=69/> 7qpzzdpssn8w6v3ia52rrt52nlt22h0 చెప్పులు కుడుతూ కుడుతూ/ఒక గొప్ప సంక్షోభం 0 212429 554559 2026-04-27T06:52:23Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = ఒక గొప్ప సంక్షోభం | ముందరి =చెప్పులు కుడుతూ కుడుతూ/మతద్వేషి - అతని అంతం |మతద్వేషి - అతని...' 554559 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = ఒక గొప్ప సంక్షోభం | ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/మతద్వేషి - అతని అంతం |మతద్వేషి - అతని అంతం ]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం=2010 }} <pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=70 to=79/> eqnfercu9f29xxpv7n0nuj8ppakbejk పుట:Sangitarasataran022902mbp.pdf/71 104 212430 554564 2026-04-27T09:25:11Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 554564 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కాంతి — వింటివా! తల్లీ దేవతావాక్యము. ఇప్పుడింటికిబోవుదమా. యశో — (లేచి దుఃఖముతో) {{Center|{{p|fs125}}పాట. శ్రీరాగము</p>}} {{left margin|5em}}<poem>దయాలేదుగా మగవారికి॥ ॥దయా॥ అయో యేమనందు జగంబెల్లనాకు భయదాంధకార మయమాయెడే॥ ॥దయా॥ ఆట్టేసంద్రమున నట్టనడుమన దిట్టమున పుట్టిముంచిపోయె॥ ॥దయా॥ ఎన్నినాళ్లునేను ఈ విధముగానూ చిన్నబోయివాని సేవమానియుండు॥ ॥దయా॥ ప్రీతిగల్గిపైడి పెట్టమీదినుండి లోతుగలగోతిలోనఁ గూలద్రోచె॥ ॥దయా॥</poem> </div> {{right|'''(నిష్క్రమణము)''}}' {{Center|{{p|fs125}}ద్వితీయరంగము</p>}} {{Center|'''(శివాలయము, శుద్ధోదనుఁడు, గౌతమి, బ్రాహ్మణుఁడు, మంత్రి ప్రవేశము)'''}} {{Center|{{p|fs125}}పాట. యదుకుల కాంభోజి</p>}} శుద్ధో—(భక్తి) {{left margin|5em}}<poem>దేవదేవదేవమహా దేవనినన్ను బ్రోవరా భావనుందనిన్ను నిల్ఫిభక్తి మీరగొల్తురా॥ ॥దేవ॥ మేరుశైలధీరశూర మారమారశంకరా క్షీరవార్థితూణీర ధారిదారితాసురా॥ ॥దేవ॥ బాలుఁడైన నాకుమార మౌళిహాళినేలరా తారజాలజాలమేల వేళవ శేఖరా॥ ॥దేవ॥</poem> </div> {{left margin|5em}}<poem>ఈ॥ దేవజొహారు లోకములదిద్దినతండ్రిజోహారు భక్త సం భావననైపుణీసహితపాదజొహారు సమస్తదుష్టని ద్రావణఘోరఘోర సమరక్రమధీరజొహారు సంతత శ్రీనిధవప్రదానవరసిద్ధిజొహారు జొహారునీకగు౯</poem> </div><noinclude><references/></noinclude> 7qi5xfdwftdm359upoe4shbmlnwg0su పుట:Sangitarasataran022902mbp.pdf/72 104 212431 554565 2026-04-27T09:26:17Z Brjswiki 6801 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మంత్రి — పొద్దు నడు నెత్తికివచ్చినది. ప్రభువుగారు భక్తి పరవశత్వముచే దియా వెలియక యున్నా రుగదా సహస్రకమలపూజయం సహస్రసుటాభిషేక మును మహా న్యాసపూర్వకము గా జరిగినవిగదా మహాదేవు...' 554565 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>మంత్రి — పొద్దు నడు నెత్తికివచ్చినది. ప్రభువుగారు భక్తి పరవశత్వముచే దియా వెలియక యున్నా రుగదా సహస్రకమలపూజయం సహస్రసుటాభిషేక మును మహా న్యాసపూర్వకము గా జరిగినవిగదా మహాదేవునకు ధ్యానావాహనాది షోడశోపచారములును జరిగినవికదా ఇంక నేమికావలసియున్న ది. బ్రాహ్మ--చిత్తము. అన్ని యుజరిగినవి కాని ప్రభువుగారు భక్తి పరవశులై మహా! దేవునందే చిత్తమునిల్పియున్నారు. ఏమియుం జెప్పఁ జాలక యున్నారు. గౌత—(బ్రాహ్మణో) బ్రాహ్మణవర్యా! నాబిడ్డం షేమార్థమై గౌరీపూజసేయం చున్నాను. బ్రాహ్మ చిత్తము అమ్మా- గౌత—ఉ॥ ఓపర మేశ్వరీ మము సహో బహులార్తి సముద్ర నగ్న లక్షా బావులనీచులతో బరమపావనియేల వె మాకుమారుని బాపని గావవే విడచిపారే నెఱుంగము వానిజాడ ఏ ద్యాపర యీవలెక్కొ యుపాయము మాశీఁక వేఱయున్న చే పాట. యదుకుల కాంభోజి. మ హేశ్వరీ కృశోదరీ మతల్లితల్లి ప్రోవ వే॥ గుహాంబష్టపాంబనా కుమారు ధీరు నేలవే గృహీతభక్త జననతీ కృతీసతీభరించివే ఆహోనిరంభజింతుమమ్మ ఆదిశక్తి కావవే॥ మ మ ప్ర్రతిహారి (వచ్చి) మహాప్రభూకంటకాశ్వముతో ఛన్ను ఁడువచ్చియున్నాడు. శుద్ధో—(దిగ్గున లేచి) ఏమియిది గుమారుడురాలేదా ! ఏమిదైళమా. ఏమిసంభవించె నెూ, ఏమిఛన్నా ఉత్తగఱ్ఱమును దోలుకొనివచ్చినావు. కుమారుఁజేడీ సుఖ ముగానుండెనా. ఛన్ను —మునుపటికంటె సుఖముగా నేయున్నారయ్యా. శుద్ధో—మఱియేల కాలేదు, ఛన్ను _కొంతకాలమునకు వచ్చేదరయ్య. శుద్ధో--అదియేమి. ఛిన్ను —(ద ఃఖముతో) వారిచిన మట్లు గావచ్చినది. శుద్ధో- దఃఖిం చెద వేల. ఛన్ను యతీశ్వరు లైనారు మహాప్రభూ.<noinclude><references/></noinclude> rhfigru0xegd39p15eg29rh5fj346h9 554597 554565 2026-04-27T11:17:42Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 554597 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మంత్రి — పొద్దు నడు నెత్తికివచ్చినది. ప్రభువుగారు భక్తి పరవశత్వముచే నేదియు దెలియయున్నరుగదా సహాస్రకమలపూజయు సహస్రఘటాభిషేకమును మహాన్యాసపూర్వకముగా జరిగినవిగదా మహాదేవునకు ధ్యానావాహనాది షోడశోపచారములును జరిగినవికదా ఇంకనేమికావలసియున్నది. బ్రాహ్మ - చిత్తము. అన్నియుజరిగినవి కాని ప్రభువుగారు భక్తి పరవశులై మహా! దేవునందే చిత్తమునిల్పియున్నారు. ఏమియుంజెప్పఁజాలక యున్నాము. గౌత — (బ్రాహ్మణో) బ్రాహ్మణవర్యా! నాబిడ్డని క్షేమార్థమై గౌరీపూజసేయు చున్నాను. బ్రాహ్మ - చిత్తము అమ్మా. గౌత — {{left margin|5em}}<poem>ఉ॥ ఓపరమేశ్వరీ మముసహోబహులార్తి సముద్రమగ్నుల౯ బావులనీచుల౯ బరమపావనియేలవె మాకుమారుని౯ బాపనిగావవే విడచిపారెనెఱుంగము వానిజాడ ని ద్యాపర యీవతక్కొక యుపాయము మాకింకవేఱయున్న దే॥</poem> </div> {{Center|{{p|fs125}}పాట. యదుకుల కాంభోజి</p>}} {{left margin|5em}}<poem>మహేశ్వరీ కృశోదరీ మతల్లితల్లి ప్రోవవే॥ గుహాంబష్టపాంబనా కుమారుధీరునేలవే ॥మ॥ గృహీతభక్త జననతీ కృతీసతీభరించివే ఆహోనిరంభజింతుమమ్మ ఆదిశక్తి కావవే॥ ॥మ॥</poem> </div> ప్రతిహారి - (వచ్చి) మహాప్రభూకంటకాశ్వముతో ఛన్నుండువచ్చియున్నాడు. శుద్ధో — (దిగ్గునలేచి) ఏమియిది కుమారుడురాలేదా! ఏమిదైవమా. ఏమిసంభవించెనొ. ఏమిఛన్నా ఉత్తగఱ్ఱమును దోలుకొనివచ్చినావు. కుమారుఁడెడీ సుఖముగానుండెనా. ఛన్ను — మునుపటికంటె సుఖముగానేయున్నారయ్యా. శుద్ధో — మఱియేలరాలేదు. ఛన్ను - కొంతకాలమునకు వచ్చేదరయ్యా. శుద్ధో - అదియేమి. ఛన్ను - (దుఖముతో) వారిచిత్తమట్లుగావచ్చినది. శుద్ధో - దుఖించెదవేల. ఛన్ను - యతీశ్వరులైనారు మహాప్రభూ.<noinclude><references/></noinclude> c3tf6behqvo5crnlt7ryrbgwe0i35uc విష్ణు ధర్మోత్తర పురాణము/తృతీయ ఖండము/ద్వితీయ అధ్యాయము 0 212432 554577 2026-04-27T10:25:04Z Veera.sj 443 ద్వితీయ అధ్యాయం పేజీ సృష్టి 554577 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[విష్ణు ధర్మోత్తర పురాణము/తృతీయ ఖండము/ద్వితీయ అధ్యాయము|ద్వితీయ అధ్యాయము]] | రచయిత = వేద వ్యాసుడు | అనువాదం = | విభాగము = తృతీయ ఖండము | ముందరి = [[విష్ణు ధర్మోత్తర పురాణము/తృతీయ ఖండము/ప్రథమ అధ్యాయము|ప్రథమ అధ్యాయము]] | తదుపరి = [[విష్ణు ధర్మోత్తర పురాణము/తృతీయ ఖండము/తృతీయ అధ్యాయము|తృతీయ అధ్యాయము]] | వివరములు = |సంవత్సరం= }} __NOTOC__ '''ద్వితీయ అధ్యాయము''' <poem> వజ్ర ఉవాచ 1. వతారూపనిర్మాణం కథయస్వ మమానఘ యస్మాత్సన్నిహితా నిత్యం శాస్త్రవత్సాకృతిర్భవేత్ మార్కండేయ ఉవాచ 2. చిత్రసూత్ర న జానాతి యస్తు సమ్యడ్నరాధిప ప్రతిమాలక్షణం వేత్తుం న శక్యంతేన కర్హిచిత్ వజ్ర ఉవాచ 3. చిత్రసూత్రం సమాచక్ష్వ భృగువంశం వివర్ధన చిత్రసూత్రవిదేవాథ వేత్తి వాగ్లక్షణం యత: మార్కండేయ ఉవాచ వినా తు నృత్యశాస్త్రేణ చిత్రసూత్రం సుదుర్విదం 4. జగతో న క్రియాకార్యా ద్వయోరపి యతో నృప వజ్ర ఉవాచ నృత్యశాస్త్రం సమాచక్ష్వ చిత్రసూత్రం వదిష్యసి నృత్యశాస్త్రం విధానం చ చిత్రం వేత్తి యతో ద్విజ మార్కండేయ ఉవాచ 5. ఆతోద్యం యో న జానాతి తస్య వృత్తం హి దుర్విదం ఆతోద్యేన వినా నృత్తం విద్యతే న కథంచన 6. వజ్ర ఉవాచ ఆతోద్యం త్వం హి ధర్మజ్ఞ నృత్యశాస్త్రం వదిష్యసి తస్మింసువిదితే వేత్తి నృత్యం భార్గవసత్తం మార్కండేయ ఉవాచ 7. న గీతేన వినా శక్యం జ్ఞాతుమాతోద్యమప్యుత గీతాశాస్త్రవిధానజ్ఞ: సర్వం వేత్తి యథావిధి వజ్ర ఉవాచ 8. గీతశాస్త్రం సమాచక్ష్వ సర్వధర్మభృతాం వర గీతశాస్త్రవిదేవాథ సర్వజ్ఞ పురుషోత్తమ: మార్కండేయ ఉవాచ 9. సంస్కృతం ప్రాకృతం చైవ గీతం ద్వివిధముచ్యతే అపభ్రష్టం తృతీయం చ తదనంతం నరాధిప 10. దేశభాషావిశేషేణ తస్యాంతో నేహ విద్యతే గీతం పాఠవశాజ్ఞేయం స చ పాఠో ద్విధా మత: 11. గద్య పద్యం చ ధర్మజ్ఞ గద్యం సకథయా స్మృతం పద్యం ఛందోవిశేషేణచ్చందశ్చ బహుధా భవేత్ 12. గద్యపద్యానుభావేన జ్ఞేయౌ లక్షణసంయుతౌ పద్యం చ ద్వివిధం తత్ర సువృతమతిముక్తకం 13. ఏకవింశతిసంఖ్యా: స్యు: సుప: సుప్తింగపరం స్మృతం ప్రథమ: పురుషస్త్వేకో ద్విఈయో మధ్యమో మత: 14. ఉత్తమాఖ్యస్తృతీయస్తు తత్క్రియావచనం త్రికం తింగశ్చ నవకం తత్ర పరస్మైపదసంకం 15. ఆత్మనేపదసంజ్ఞం చ నవకం పరికీర్తితం యుష్మద్యుపపదే తత్ర మధ్యమ: పురుషో భవేత్ 16. అస్మద్యుపపదే చైవ స్యాత్తథోత్తమసంజక: శేషే ప్రథమమిచ్చంతి పురుషం యదుసత్తమ 17. అర్థో ప్రతిపదికస్య స్వాదౌ వచనమంత్రణే పరిమాణే చ కథితా విభక్తి: ప్రథమా బుధై: 18. ద్వితీయా కర్మణి మతా తృతీయా కరణే స్మృతా కారకే కమర్ణి తథా సైవ చాన్యై: ప్రకీర్తితా 19. చతుర్థీ సంప్రదానే స్యాద్పాదానే చ పంచమీ సంబంధే చ తథా షష్ఠీ సప్తమ్యాధారభావయో: 20. తేషాం తు పూర్వమేవోక్తం వ్యాఖ్యానం రిపుసూదన ద్వితీయం తవ ధర్మజ్ఞ మయా తత్పరికీర్తితం 21. ప్రాతిపదికమిహ స్వం ప్రకృతి: స్యాత్తత్ప్రకృతిమపి ధాతుమిచ్ఛంతి వాంగ్మయమఖిలమనేన నిబద్ధం గద్యమపి యదథ పద్యసమేతం <small> '''ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే మార్కండేయ వజ్ర సంవాదే తృతీయే కాండే చిత్రసూత్రే ద్వితీయొధ్యాయ:''' </small> </poem> [[వర్గం:విష్ణు ధర్మోత్తర పురాణము/తృతీయ ఖండము]] 0ivb5nkzp2k600z7ost0rn5upijtckw