వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.6
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
రచయిత:కోట వెంకటాచలం
102
14749
559487
557458
2026-06-14T22:21:56Z
Rajasekhar1961
50
/* రచనలు */
559487
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = కోట
|అసలుపేరు = వెంకటాచలం
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు = 1885
|గిట్టిన_యేడు = 1959
|వివరణ =
|బొమ్మ= Kota venkatachalam rarebooksocietyofindia org 001.png
|వికీపీడియా_లంకె = కోట వెంకటాచలం
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[ఆంధ్రుల పుట్టుపుర్వోత్తరములు]]<references/>
* [[కలియుగ రాజవంశములు]]
* [[జంబూద్వీపము (అందలి వర్షవిభాగములు)]]
* [[ఆంధ్రులెవరు?]]
{{authority control}}
d74wy0fgzd62ve3zgck74lzukp4l1ld
రచయిత:రాయప్రోలు సుబ్బారావు
102
81652
559396
525885
2026-06-14T12:13:32Z
Vjsuseela
1850
/* గ్రంథాలయ సర్వస్వము */
559396
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = రాయప్రోలు
|అసలుపేరు = సుబ్బారావు
|పేరు_మొదటి_అక్షరం = ర
|పుట్టిన_యేడు = 1892
|గిట్టిన_యేడు = 1984
|వివరణ =నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = రాయప్రోలు సుబ్బారావు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె= Category:Rayaprolu Subba Rao
}}
==రచనలు==
* '' ప్రాచీన చిత్రనిర్మాణము.'' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1911]]
* [[తెనుగు తోట]] (1913) {{small scan link|Tenugutota.pdf}}
* [[తృణకంకణము]] (1913) {{small scan link|TrxnaKankanamu.pdf}}
* '' అస్తమయము '' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1915]]
* [[జడకుచ్చులు]] (1925) {{small scan link|Jadakucchulu1925.pdf}}
* '' సుప్రభాతమ్ '' - [[జమీన్ రైతు]] (1947)
* [[శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)|శ్రీ సుందరకాండ]] (1905) {{small scan link|శ్రీ సుందరకాండ.pdf}}
* [[మధుకలశమ్]] (రెండవ ముద్రణ: 1944) {{small scan link|మ ధు క ల శ మ్.pdf}}
===గ్రంథాలయ సర్వస్వము ===
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథాలయములు (పద్యములు)|గ్రంథాలయములు (పద్యములు)]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/మనుచరిత్ర నాయకలు|మనుచరిత్ర నాయకలు]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/పుస్తకావాహన|పుస్తకావాహన]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/ఎవరు? (సశేషము) పద్యములు|ఎవరు? (సశేషము) పద్యములు]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఆధునికాంధ్రసారస్వతము]] (1916)
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/వసంతవికాసము]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/ప్రవాస రాధిక |ప్రవాస రాధిక]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/రవీంద్రనాధ ఠాకూరు| రవీంద్రనాధ ఠాకూరు]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/విజయదశమి|విజయదశమి]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/వసంతము (పద్యములు)|వసంతము (పద్యములు)]]
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]]
n0cvg9a8udgxmmdcgdqe7oqys71yx88
559434
559396
2026-06-14T15:19:57Z
Vjsuseela
1850
/* గ్రంథాలయ సర్వస్వము */
559434
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = రాయప్రోలు
|అసలుపేరు = సుబ్బారావు
|పేరు_మొదటి_అక్షరం = ర
|పుట్టిన_యేడు = 1892
|గిట్టిన_యేడు = 1984
|వివరణ =నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = రాయప్రోలు సుబ్బారావు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె= Category:Rayaprolu Subba Rao
}}
==రచనలు==
* '' ప్రాచీన చిత్రనిర్మాణము.'' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1911]]
* [[తెనుగు తోట]] (1913) {{small scan link|Tenugutota.pdf}}
* [[తృణకంకణము]] (1913) {{small scan link|TrxnaKankanamu.pdf}}
* '' అస్తమయము '' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1915]]
* [[జడకుచ్చులు]] (1925) {{small scan link|Jadakucchulu1925.pdf}}
* '' సుప్రభాతమ్ '' - [[జమీన్ రైతు]] (1947)
* [[శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)|శ్రీ సుందరకాండ]] (1905) {{small scan link|శ్రీ సుందరకాండ.pdf}}
* [[మధుకలశమ్]] (రెండవ ముద్రణ: 1944) {{small scan link|మ ధు క ల శ మ్.pdf}}
===గ్రంథాలయ సర్వస్వము ===
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథాలయములు (పద్యములు)|గ్రంథాలయములు (పద్యములు)]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/మనుచరిత్ర నాయకలు|మనుచరిత్ర నాయకలు]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/పుస్తకావాహన|పుస్తకావాహన]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/ఎవరు? (సశేషము) పద్యములు|ఎవరు? (సశేషము) పద్యములు]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఎవరు? |ఎవరు? (గత సంచిక శేషము) పద్యములు]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఆధునికాంధ్రసారస్వతము]] (1916)
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/వసంతవికాసము]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/ప్రవాస రాధిక |ప్రవాస రాధిక]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/రవీంద్రనాధ ఠాకూరు| రవీంద్రనాధ ఠాకూరు]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/విజయదశమి|విజయదశమి]]
# [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/వసంతము (పద్యములు)|వసంతము (పద్యములు)]]
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]]
jlezn3sbdngpkoj6mc32jyl8m6o5sie
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/32
104
116993
559415
369665
2026-06-14T14:20:13Z
WikiPBR
6863
/* Validated */
559415
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="WikiPBR" /></noinclude>'''2.6 తె. ఊ < * ఊ'''
:తె. ఊరు : త. మ. కోత, తొ. క. కో. నా. ఊర్ (643).
:తె. నూఱు : త. మ. క. నూఱు, తో. నూఱ్, గోం. నూర్ (3090).
:తె. పూవు : త. మ. కోత, క. కొ. తు. ప. గ. పూ (3564).
'''2.7 తె. ఎ < * ఎ'''
:తె. ఎలుక : త. మ. ఎలి, క. ఎలి, ఇలి, గోం. ఎల్లీ (710).
:తె. చిఱుత, చెఱ : త. చిఱై, మ. చిఱ, కోత కెర్, క. కెఱె (1648).
:తె. వెఱ, వెఱపు : త. విఱ్ఱప్పు, క. బెర్చు, గోం. వెరే (4519).
'''2.8 (i) తె. ఏ < * ఏ'''
:తె. ఏడు : త. మ. క. ఏఱు, గోం. ఏడూజ్ (772).
:తె. తేలు : త. మ. క. తేళ్, మా. తేలె, బ్రా. తేల్హ్ (2355).
:తె. వేరు : త. మ. కోత వేర్, క. బేర్, క. బేర్, కో. నా. వేర్, ప. వార్ (4554).
:(ii) తెలుగులో పదాది ఏకారం మూల. ద్రా * యా-నించి కూడా వస్తుంది.
: ఏది : త. మ. యాతు, ఏతు (4228).
: ఏడిక : త. యాటు, ఆటు, మ. ఆటు, క. ఆడు, గోం. ఏటీ (4229).
: ఏడు : త, యాంటు, ఆంటు, మ. ఆంటు, క. ఏడు, గోం. ఏండ్ (4230).
: ఏఱు : త. యాఱు, ఆఱు, మ. ఆఱు, గోం. ఏర్ 'నీళ్ళు', కొం. ఏఱు 'నీళ్లు', కూ. ఏజు 'నీళ్ళు' (4233).<noinclude><references/></noinclude>
5hkg4j41voj1fh41kqbrt2crm1jvjy6
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/98
104
125462
559414
450887
2026-06-14T14:19:10Z
WikiPBR
6863
/* Proofread */
559414
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="WikiPBR" /></noinclude>{{rh|ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం||88}}
తాయి. ఉదా. (i) అ.క్రి.ధా. + -చు: చెఱి-చిన (తె. శా. 1.163-65.75-58),
892-922), ఈ మార్పు జరిగేటప్పుడు ధాతుగత డకారం ఱకారంగా మారేది. ఇది క్రీ. శ. ఎనిమిదో శతాబ్దినుంచీ కనిపిస్తున్నది. (ii) అ. క్రి. ధా. -చు>-పుః చమ్-పిన
(EI 27.234-36.20, 625-50), ఈ మార్పు జరిగేటప్పుడు ధాతుగతచకారానికి నకారం ఆదేశమవుతుంది. (iii) ఆ.క్రి.ధా. + ఇంచు: రా-వ్- ఇంచి (తె.శా. 1.163-65, 26 892-922).
'''3.43. ప్రేరణార్థకాలు ;''' ప్రేరణార్థకక్రియలు రెండు విధాల ఏర్పడేవి :
(i) సకర్మకధాతువుకు -ఇంచు ప్రత్యయంచేరిగాని [ఉదా. కట్ట్-ఇఞ్చి (భారతి 5.473-84.4,848), కావ్ -ఇఞ్చి (EI 30.69-71.4, 699-700), సకర్మకధాతుగతమైన చకారానికి పకారాదేశంవచ్చిగాని [ఉదా. కుడి-పిన (పై. 27 280-31.6 625-50),
పం-పు (పై. 211-25.7-8, 575-600)]. ఈమార్పులు జరిగేటప్పుడు పకారానికి ముందు నకారం అదేశం కావటమో (ఉదా. చొచ్-చు>చొన్-పు), ధాతుగతచకారానికి ముందున్న నకారం మకారంగా మారటమో (ఉదా. పన్-చు> పమ్-పు) జరిగేవి.
'''3.44. ప్రాతిపదికల పర్యాయరూపత : పదమధ్యసంధి :''' కాలార్థక ప్రత్యయాలు చేరేటప్పుడు క్రియాప్రాతిపదికల స్వరూపాల్లో కొన్ని రకాలమార్పులు వచ్చేవి.అవి పదమధ్యసంధులే అయినా ప్రాతిపదికల పర్యాయరూపత ఒకేచోట నిరూపించటంలో లాఘవ ముంది. కాబట్టి సంధి ప్రకరణంలోకాక వీటిని ఇక్కడే వివరిస్తున్నాం. ఈలాంటి మార్పులు ముఖ్యంగా ఎనిమిదిరకాలు. (1) భూతకాలిక ప్రత్యయాలైన ఇ, ఎలు గాని చేదర్ధక ప్రత్యయగతమైన ఇకారంగాని చేరినప్పుడు ధాతుగతయకారం సకారంగా మారేది. ఉదా. కేస్-ఇ. (పై. 30,69-71.5, 699-700), అఱిన్-ఇన (SII 10.599.25, 625-50), కేన్-ఇరి (పై. 47.2,7), వ్రాన్-ఎ (పై. 599.22, 625 -50), విడిస్-ఇన (శా. ప. మం. 1 2-3.15, 898-934). (2) ధాతుగతమైన ఉకారం ఇకారంగాను, ఇకారం అకారంగాను ప్రత్యయాదినున్న ఇ,ఎ,ల ముందు బహుళంగా మారేవి. ఉదా. (i) -ఉ>ఇ : కుడిప్-ఇన ( EI 27.230-31.6, 625-50), పొడిచ్>ఇ (SII 10.23.5, 719-20). ఉడిచ్-ఎ (భారతి 5.618, 897), చెఱిచ్ - ఇనను (తె. శా. 1.163.65.57-58, 892-922). ఈ మార్పుజరగని రూపాలు లేకపోలేదు. ఉదా. పొడుచ్-ఇ (SII 10.632.3, 725-75). (ii)<noinclude><references/></noinclude>
azzc0serlwzs12xtjjegohzv62zvs88
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/99
104
125497
559524
400919
2026-06-15T06:18:30Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ స్పెల్లింగ్ మిస్టేక్లు సరి చేయబడినవి
559524
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|84||తెలుగు భాషా చరిత్ర}}
ఇ>అః కొలచ్-ఇ (పై. 6,250.7, 742-98), నడప్-ఇన (పై. 10.605. 15,8), కదప్-ఇనను (EI 30.280.84.14, 972). (3) ద్వితీయాక్షరగతమైన ఊనికలేని అచ్చులు లోపించటమో చ్యుతం కావటమో జరిగేది. ఉదా. నిల్స్ -ఇ (SII 6.585. 1, 633-63 ), నిల్ప్-ఎ (NI 1.287 4; 650), పల్క్-ఇన (EI 27.230 31.7, 625 -50 ), నిల్స్-ఇరి (SII 10.600.3-4, 8), నిల్-ఇనం (EI 11.337-47.23, 725). (4) ప్రత్యయాది ఇ, ఎ,ల ముందున్న ధాతుగతవకారం యకారంగా మారేది. ఉదా. పో-యె/పోయ్-ఎ. ( పై. 24.183-931.11, 825 ), పోయ్-ఇన (SII 6.102 23.24, 1006). (5) తుమర్థక ప్రార్ధనాద్యర్థక ప్రత్యయాలు చేరినపుడు ధాతుగతమైన అద్విరుక్త హల్లుకు ముందున్న అచ్చుదీర్ఘ౦గాను, ద్విరుక్తహల్లుకు ముందున్న ఆచ్చుహ్రస్వంగాను, పర్యాయరూపత పొందేవి. ఉదా. కొ-Ø-మ్మ్ (తె. శా. 1.163-65.32, 892,922 ), పో-Ø-మ్. (NI 8.245.5. 10), పొయ్య్-అ (SII 5.71.8-9. 1099 ). వీటిలోని 'పోము' అవ్యాకృతరూపమై 'పొమ్ము' సాధురూపంగా నిలిచింది; 'పోయ' సాధురూపమై 'పొయ్య' అసాధువై పోయింది. (6) తుమర్ధక ప్రత్యయం ముందున్న ధాతుతుగతచకారం వకారంగా మారేది. ఉదా. కావ్-అన్ (తె. శా. 1,163.65 73-74, 892-922). (7) 'ఈ'ధాతు తుమర్థకరూపం 'ఈయ్ అన్' ( పై. 44 ) అని కనిపిస్తుంది. ప్రత్యయాచ్చుముందు. యడాగమం జరిగిందన్నమాట. (8) ప్రత్యయాద్యచ్చు లోపించటంవల్ద ప్రాతిపదిక స్వరూపంలో వర్ణనమీకరణం జరిగి మార్చు వచ్చేది. ఇది రెండురకాలు (i) మన్-న (ప్రై. 74) వంటి రూపాల్లో పురోగామిసమీకరణమూ ఇడ్డ్-అ (శా. ప. మం. 1.2-3.41, 898-934). ఉన్న్-అ (భారతి 5.618. 12, 897), కొణ్న్-అ (SII 10.611.2.8) వంటి రూపాల్లో తిరోగామిసమీకరణమూ కనిపిస్తాయి.
'''3.45. భూతకాలిక సమాపక్రియ :''' భూతకాలిక సమాపక క్రియలకు ముఖ్యంగా రెండువర్గాల ప్రత్యయాలు చేరేవి. వాటిలో మొదటివర్గానికి చెందినవి 'ఇ, ఇతి, ఇన్, Ø ' అనే సపదాంశాలు. అందులో మొదటి రెండూ హలాది పురుష ప్రత్యయాలకు ముందురాగా, మూడోది అజాది పురుష ప్రత్యయాలకు ముందు వచ్చేది. నాలుగోది ధాత్వంత యకారానికి పురుష ప్రత్యయానికి మధ్య మాత్రమే వచ్చేది. ఉదా. ఇచ్ఛ్-ఇ-రి ( పై. 599.30.31, 625-50 ), ఇచ్చ్-ఇతి-రి.<noinclude><references/></noinclude>
eh6cxrhonnyjaunruu37dcvklkkgqji
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/100
104
125899
559525
508162
2026-06-15T06:30:31Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రీడ్ చేయబడినది
559525
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|ప్రాచీనాంధ్రం : శాసన భాషా పరిణామం||85}}
AR 233/1949-50.8, 8), ఇచ్చ్-ఇతి-మి (SII 10-10-12, 1078), ఇచ్చ్-ఇన్-ఆణ్డు (AR 77/1956-57 14-15,1096), ఐ-0-రి (SII 6.102 35, 1006). పైవాటిలో 'ఇ' మధ్యమపురుష మహన్మహతీ బహువచనాలకు ముందువచ్చేది. -ఇతి- ఉత్తమ మధ్యమ పురుషల ఏకబహవచనాలకు ముందు వచ్చేది రెండోవర్గానికి చెందిన ప్రత్యయాలు 'ఇయె (న్) ఎ(న్-ఉ)' అనేవి పథమ పురుషైకవచనంలోను, ప్రథమ పురుషలోని ఆమహద్భహువచనానికి ముందూ వచ్చేవి. ఉదా :- ఇయె(న్) : పడ్ -ఇయె. (పై. 641.6, 8), పడ్-ఇయెన్ (పై. 632 3, 3,725-75) : -ఎ-: నిల్ప్-ఎ (NI 1.287.4,650); -ఎన్-:నిల్ప్-ఎన్ (భారతి 5.618 12,897), కట్ట్-ఎను (పై. 473-84. 7,848), -ఎన్- ప్రత్యయం బహుశా -(అ)న్ అనే పురషవాచక ప్రత్యయంతో కలిసి ఏర్పడ్డ సంసక్త సపదాంశం కావచ్చు.
'''3.46. క్తవదర్థకం :''' -ఇన, -న, ప్రత్యయాలు క్తవదర్ధంలో వచ్చే సపదాంశాలు. హలంతధాతువులమీద సాధారణంగా నిలిచే ప్రత్యయగత ఇకారం ధాతుగతయకారం తర్వాత నిత్యంగా లోపించేది. ప్రత్యయాచ్చు లోపించిన సందర్భాల్లో వర్ణసమీకరణంవల్ల వచ్చేకొన్ని మార్పులను ఇంతకముందే సూచించాం. ( § 3 43 ). ఉదా:- ఇచ్చ్-ఇన (EI 27.225.28.4, 575-600 ), అయ్-న (పై. 24 183-93.5, 825), ఇడ్-అ (శా.ప.మం. 1 2-3 41,898-934).
'''3.47. క్త్వార్ధకం :''' క్త్వార్ధకంలో -ఇప్రత్యయం వచ్చేది. ధాతుగతయకా తర్వాత మాత్రం దానికి పాక్షికలోపం కలిగేది. ఉదా. అయ్-ఇ (EI 29 160-64.8, 680), ఆయ్ - Ø (శా. ప. మం, 1.2-3-27, 898-934). అయితే క్రీ. శ. ఎనిమిది తొమ్మిది శతాబ్దుల్లో కనిపించే పొడిచ్చి (SII 10,614, 7,8). పొడుచి (పై. 632.3, 725.75), పొడుచ్చి (పై. 626.4, 848-92) అనే రూపాలు ఆధారంగా మూలద్రావిడ భూతకాలిక ప్రత్యయం *-చి అప్పటికింకా నిలిచిఉందేమోనన్న సందేహం కలుగుతుంది. *పడియె.* పడె అనే భావితరూపాలకు బదులుగా శాసనాల్లో పడి-చె (పై. 629.9,835) వంటి రూపాలు కనిపించటం ఈ సందేహాన్ని దృఢపరున్తున్నది. ఈ రూపాలన్నీ రాయలసీమ దక్షిణ ప్రాంతాల్లోనే ఉండటం మరో విశేషం.
'''3.48. తద్ధర్మార్థకసమాపకక్రియ :''' తద్ధర్మార్థక సమాపకక్రియలు రెండురకాల నిర్మాణంతో కనిపిస్తాయి : పురుషబోధక ప్రత్యయాలున్నవీ, లేనివీ.<noinclude><references/></noinclude>
9w1g6p1vaw1tjh6kekzt9q7nz70l9v5
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/101
104
126068
559527
400922
2026-06-15T06:44:40Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ అక్షర దోషాలను తొలగించి, ఖాళీలను సరిదిద్దడం జరిగింది.
559527
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|86||తెలుగు భాషా చరిత్ర}}
(1) పురుష ప్రత్యయాలున్న వాటిలో '-తు. -దు, -డు, -Ø_' అనే సపదాంశాలు తద్ధర్మార్థక ప్రత్యయాలు, ధాత్వంతణకారం తర్వాత డాదిసపదాంశమూ, నకారం' తర్వాత తాదిసపదాంశమూ వచ్చేవి. ధాత్వంతాచ్చు తర్వాత దాది సపదాంశం కనిపిస్తుంది. 'కల' అనే అసంపూర్ణ క్రియమీద శూన్యసపదాంశం వస్తుంది. ఉదా. కొణ్-డు-మ్ (నేటి 'కొందుము'కు పర్యాయరూపం) (తె. శా. 1 163-65.34, 892-922), కొణ్-డ్-ఱు ( SII 10.633.4 8 ), కాన్-తు-రు (రా. ప. సం. 187-89. 20, 1018), ఉణ్డు-దు-రు (పై. 23), కల-Ø-ర్ (తె. శా. 1.163-65.72, 822- 922), కళా-Ø-ఱ్ ( EI 30.12.26.8). *కలవారునుంచి *కలారు అర్వాచీన కాలంలో ఏర్పడ్డదన్న సంప్రదాయవ్యాకర్తల ఊహ సరికాదని, కలరు కలారులు అన్యోన్యం పరిమాణాత్మక రూపాంతరాలని గ్రహించాలి (2) పురుష ప్రత్యయాలులేని తద్ధర్మార్థకసమాపక క్రియలలో -ఉ(న్) అనే అర్థక ప్రత్యయం కనిపిస్తుంది. ఉదాః-అగ్-ఉ (పై. 27.228-229.8. 600-25), వలయ్-ఉం (తె. శా. 1.163-65 30-31. 892-922).
'''3.49. తద్థర్మార్థక విశేషణం :''' తద్ధర్మార్థక విశేషణ ప్రత్యయాలు రెండు రకాలు: '-ఉ(న్)-,-Ø-'లు ఒకరకం; 'ఎడి,-ఎడు,-ఏ, -ఏట్టి'లు రెండోరకం. ఉదా. (i) పంప్-ఉ. (EI 27-221-25.7-8, 575-600), తెచ్చ్-ఉన్ (SII 4.1015.11. 1084), అన్-Ø (ఆం. ప. 1941-42.5,600.25), కల-Ø. (SII 6.585.11. 633-63 ), వణ్డ్ -ఎడి (పై. 4.1015.11, 1084), ఏళ్-ఎడు (శా. ప. మం. 12-3.30, 898-934). అ-వీ (*అయ్యే అనటానికి బదులు తప్పుగా, SII 4.1029,10), 1100 ఆప్-ఏట్టి (*అనేటి అనటానికిబదులు తప్పగా, పై. 6 586.8, 1074). చివరి రెండు రూపాలనూ గమనించేది.
'''3.50. విధ్యర్ధకం :''' నడుపునది (పై. 5.1144.7. 1069) అనే విధ్యర్థకరూపం ఒక్కటే లభించింది. ఇది ధాతుజవిశేషణంగా, విశేష్యాలకు ముందు వచ్చినప్పుడు విశేషణంగా, క్రియాపదంగా, కూడా భావించదగ్గది. నిర్మాణక్రమాన్నిబట్టి దీన్ని పురుషత్రయం చేరిన తద్ధర్మార్థక సమాపకక్రియగా పరిగణించవచ్చు. కాని ఆ క్రియారూపానికి దీనికిలాగా విధ్యర్థంలేదు. -అది అనేదాన్ని నిర్దేశసర్వనామ ప్రత్యయమని భావించవచ్చుగాని దీనికి పురుషబోధకత్వంలేదు. ప్రథమ మధ్యమ పురుషల్లో రెండు వచనాల్లోనూ ఇది ఒకే రూపంలో ఉంటుంది. కానీ<noinclude><references/></noinclude>
7ve6umztvtkpckssixqes5sgx3qkp51
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/102
104
126069
559528
400930
2026-06-15T06:52:48Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రెడ్ చేయబడినది
559528
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|ప్రాచీనాంధ్రం : శాసనభాషాపరిణామం||87}}
ఉత్తమ పురుష రెండువచనాల్లోనూ దీనికి ప్రయోగంలేదు. 'ఉన్-అది' అనే ప్రత్యయాలద్వారా విధ్యర్థమిచ్చే క్రియాపదంగా వర్ణించవచ్చు. అందువల్ల దీని నిర్మాణ సంక్లిష్ణతను ఏదో ఒకవిధంగానే వర్ణించటం సరికాదు. దీనికి ఆధునిక రూపం 'నడిపేది'.
'''3.51. చేదాద్యర్ధకం''' '_ఇనన్, _నను' అనేవి చేదాద్యర్థక ప్రత్యయాలు. -నను లోని చివరి ఉకారం అపదాంశ మనవచ్చు. ధాత్వంతయకారం మీది ప్రత్యయాది ఇకారం లోపిస్తుంది. కొన్ని సమయాల్లో ఈ ప్రత్యయాద్యచ్చు లోపించి వర్జసమీకరణం జరిగినందువల్ల పదమధ్యసంధి కలుగుతుంది. ఉదాః కట్ట్-ఇనన్ (పై. 10.599 30, 625-50), కొణ్-ణన్ (పై. 631.8, 9/10), ఆయ్-ననుం (తె. శా. 1.163-65. 34-35,892-922).
'''3.52. ప్రార్ధనాద్యర్థకం :''' ప్రాతిపదిక పురుష ప్రత్యయాలమధ్య ఏ ప్రత్యయమూ చేరకుండనే ప్రార్థనార్థక క్రియరూపమేర్పడుతుంది. అలాంటి సమయాల్లో ధాతుగత దీర్ఘాచ్చుమీద అద్విరుక్త హల్లుగాని, హ్రస్వాచ్చుమీద ద్విరుక్తహల్లుగాని నిత్యంగా రావటం కద్దు. ఉదా కో-Ø-మ్మ్ ( పై.32), మను-Ø-ము (పై. 67), పో- Ø -మ్ (NI 1.245.5, 10).
'''3.53. తుమర్ధకం :''' -ఆ(న్), -అంగ మొదలైన సపదాంశాలు తుమర్ధంలో ధాతువులమీద చేరుతాయి. (o)గ అన్నది 'కా' అనే అసంపూర్ణక్రియారూపమే. ఇది ఉన్నా లేకపోయినా అర్థలోపంగాని భేదంకాని, లేదుకాబట్టి దీన్ని అంశాభాసంగానే పరిగణించాలి. ఉదా. ఏళ్-అన్ (EI 27.221-25 5, 575-600 ), ప్రవత్తి ౯ల్ -ఆ ( SII 10 23,2-3, 719-20), ఓప్ప్-అంగ (భారతి 5.473-84.3-4 848), నా-Ø (రా. ప. సం. 25-29.7, 1095). చివరిపదం *అనం అనే క్రియారూపంలో వర్ణవ్యత్యయం వచ్చినందువల్ల ఏర్పడ్డది. ప్రాతిపదికాంత దీర్ఘాచ్చుమీది ప్రత్యయాది అకారం లోపించింది.
'''3.54. శత్రర్థకం :''' శత్రర్థంలో ధాతువుమీద చుప్రత్యయం వచ్చేది. ఉదా. ఏళు-చు (EI 27.231-34. 5-6, 625-650). శత్రర్థక క్రియారూపానికి ఉండు ధాతు రూపాలను అనుబంధించి వర్తమానకాలిక క్రియలను నిర్మించేవారు. వృత్తవర్తిష్యమాణ క్రియరూపాలు తెలుగులో డొంకతిరుగుండు నిర్మాణం వల్లనే ఏర్పడుతాయి.<noinclude><references/></noinclude>
nvxr2b3iru8hg1mtrp368odik0hw8cr
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/103
104
126070
559572
400933
2026-06-15T11:24:35Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */
559572
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|88||తెలుగు భాషా చరిత్ర}}
'''3.55. వ్యతిరేకార్థక క్రియారూపాలు :''' తద్ధర్మార్థక సమాపక క్రియకు వ్యతిరేకరూపం ధాతువుమీద -(ఆ)దు అనే ప్రత్యయాన్ని చేర్చటంవల్ల ఏర్పడేది. ప్రత్యయాది అకారం హలంతధాతువులమీద నిలిచి అజంతధాతువులమీద నిత్యంగా లోపించేది. ఉదా. చన్-ఆదు (తె. శా. 1.163-65,71, 892-922), లే-దు (EI 30. 280-84.13, 972). ధాతువుకు -(అ)ని ప్రత్యయంచేరగా వ్యతిరేకార్థక విశేషణాలు ఏర్పడేవి. ఉదా. పెట్-అని (*పెట్టని-కి బదులు తప్పుగా, SII 10.633 2-3,8), లే-ని (భారతి 5.792,10,848-49). వ్యతిరేకక్త్వార్థక క్రియలు ధాతువుకు -(అ)క ప్రత్యయంచేరి ఏర్పడేవి. ఉదా. ఓప్-అక (తె. శా. 1.163-65.74, 892-922). లే-క్ (పై. 3-4). పై మూడురకాల వ్యతిరేకక్రియల్లోనూ ప్రత్యయాది అకారం హలంత ధాతువుల తరవాత నిలిచి అజంతాల మీద నిత్యంగా లోపించేది. ఈ లక్షణం సపదాంశాల పరిపూరక ప్రవృత్తికి చిహ్మమేగాని ప్రత్యయాద్యకారం వ్యతిరేకార్థకంకాదని సూచించదు. అయితే సంప్రదాయ వ్యాకర్తలు (బా. వ్యా. 8.32,37; 39:47; ముఖ్యంగా 20) ఈ అకారాన్ని ఎందుచేతనో అలా భావించలేదు.
'''3.56. వర్తమానక్రియ :''' శత్రర్థక క్రియలకు ఉండు ధాతురూపాలను చేర్చి వర్తమాన క్రియలను డొంకతిరుగుడుగా నిర్మించేవారు. ఉదా. ఏళుచ్-ఉన్ఱి (EI 11.337--47. 9, 725), చేయుచ్ - ఉన్న (తె. శా. 1.163-65.15-16,892-922), వాద్ది౯లుచున్-ఉణ్డు (*వర్ధిలుచుండు-కు బదులు తప్పుగా, ''త్రిలింగ రజతోత్సవ సంచిక'' 352-64.23, 991).
'''3.57. భవిష్యత్క్రియ :''' ధాతువు తుమర్థక రూపాన్ని ప్రాతిపదికగా తీసుకొని దానిమీద అసంపూర్ణక్రియ అయిన 'కల'ను చేర్చి భవిష్యత్కాల క్రియలను డొంకతిరుగుడుగా నిర్మించేవారు. ధాతుగత ద్రుతం తరవాత 'కల'నిత్యంగా 'గల'గా మారేది. ఈరకం క్రియలు క్రీ. శ. పదకొండో శతాబ్ది శాసనాల్లో మాత్రమే లభించాయి. ఉదా. ఓయం-గల (SII 4,1009.8-9,1092), పొయ్య-గల (పై. 5.71 8-9, 1099), ప్రతిపాలింపం-గల ( పై. 6.109.17, 1076). 'కల' స్వతంత్ర క్రియగాకూడా శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా. కల-యంతకును (EI 4.314-22, 1075-76).
'''3.58. ఉత్తమ పురుష :''' ఉత్తమపురుష ఏకవచన క్రియలు శాసనాల్లో లభ్యపడలేదు. '-మి/-ము' అనే సపదాంశాలతోటి బహువచనరూపాలు దొరికాయి.<noinclude><references/></noinclude>
jrlzhhkfjua6an5qdvfp9ib685tmu15
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/104
104
126071
559575
400935
2026-06-15T11:30:12Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రెడ్ చేయబడినది
559575
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|ప్రాచీనాంధ్రం : శాసన భాషాపరిణామం||89}}
ఉదా కోణ్-మ్ (తె. శా. 1.163-65.34, 892-922), ఇచ్చితి-మి (SII 10.10.12, 1078), పరిహరించ్చితి-మి (పై. 651.15-16, 1091-92), '-మి/-ము'ల ప్రత్యయాంతాచ్చుతో వ్యవస్థితమై ఉంటుంది; -ఇతి- తరవాత -మి గాను, -డు-/-*దు-ల తరవాత -ము- గాను కనిపిస్తుంది.
'''3.59. మధ్యుమపురుష :''' ప్రార్థనార్థక క్రియరూపాల్లో మాత్రమే మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయం లభించింది. ఉదా. కొమ్-మ్ (తె.శా. 1.163-65.32, 892,922), పో-మ్ (NI 1,245.5, 10), బహువచనరూపం ఒక్కటే దొరికింది. ఉదా. ఇచ్చితి-రి (AR 233/1949-50.8,8).
'''3.60. ప్రథమపురుష :''' లింగభేదంమీద ఆధారపడి ప్రథమపురుషలో భిన్న ప్రత్యయాలు కనిపిస్తాయి. ఏకవచనంలో మహదమహద్భేదంతోనూ బహువచనంలో ప్రాణివాచక అప్రాణివాచక భేదంతోనూ పురుషభేదక ప్రత్యయాలు దొరుకుతున్నాయి. విశేష్యాల్లో కనిపించే ఈఅన్వయం క్రియల్లోకూడా కనిపిస్తుంది. మహాదేకవచనంలో -(ఆ)ణ్డు అనే పదాంశం కనిపిస్తుంది. ఉదా. కల-ణ్డు (''త్రిలింగ రజతోత్సవ సంచిక'' 352-64.31, 991), ఇచ్చిన్-ఆణ్డు (AR 77/1356-57, 14-15, 1096). వీటిలోని రెండోరూపం కావ్యభాషలో క్రీ.శ. పదమూడో శతాబ్ది నుంచి మాత్రమే కనిపిస్తుంది. *ఇచ్చినవాణ్డు నుంచి ఈరూపం ఏర్పడటం క్రీ. శ. పదకొండో శతాబ్దిలో గోదావరీ మండలంలో ఆరంభమైనట్లు తోస్తుంది. అమదేహకవచనంలో '-అది, -అదు -దు' అనే సపదాంశాలు కనిపిస్తున్నాయి. ఉదా. ఇచ్చిన్-అది (SII 10.599.16 625-50 ), చన్-ఆదు ( 1.163-65.71, 892-922), లే-దు (EI 30.280-84.13, 972), క-యది (SII 10.647.38, 1097). ఇకారత సపదాంశం వ్యతిరేకక్రియల్లోను, ఉకారయుతం తద్ధర్మవిశేషణాల్లోను రిపూరక ప్రవృత్తిలో ఉన్నాయి. ఆజంత ప్రాతిపదికమీది త్యయాద్యచ్చు నిత్యంగా లోస్తుంది. ప్రాతిపదికాంతంలోని అచ్చు తరవాత యడాగమం (కావ్యభాషలో లాగా) రావడంకూడా కద్దు.
మహన్మహతీవచనంలోని '-రి/-రు' అనీ సపదాంశాలు పరిపూరక ప్రవృత్తిలో ఉన్నాయి. ప్రాతిపదిక చివరి ఇకారం తరవాత -రి ఇతరత్రా -రు పురుష ప్రత్యయాలుగా కనిపిస్తాయి. ఉదా. కేసి-రి (పై. 47.2.7) కొణ్డ్-ఱు (పై. 633.4,8), తాగి-రి (EI 337-47.19, 725), కల-ర్ (తె. శా. 1.163-<noinclude><references/></noinclude>
h0fumj6mnx1ni4hxx1k25u56iffncl8
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/105
104
126072
559580
400937
2026-06-15T11:37:36Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రెడ్ చేయబడినది
559580
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|90||తెలుగు భాషా చరిత్ర}}
65.71-72, 892 922). పోదు-రు (AR 390/1932-33.39, 1081), పోవుదు-రు పై. 18-19). 'కొణ్డు'లోని శకటరేఫ సంధికారణంగా ఏర్పడ్డది. అప్రాణివాచక బహువచన రూపం ఒకటి మాత్రమే దొరికింది. ఉదా. ఇచ్చిన-వి (SII 10.12.9, 1087).
'''3.61. ఏవార్ధకం :''' ఏవార్థకంగా -అప్రత్యయం మాత్రమే కనిపిస్తుంది. ఉదా. పాఱక్-అ (AR 392/1904.9-10, 575-600), చిర్పలి-య (EI 27.231-34.5, 625-50 ). అజంత ప్రాతిపదికమీద యడాగమం రావటం గమనార్హం. ఈ ప్రత్యయాన్ని పునరుక్తంగా ప్రయోగించటం కూడా అత్యంత విరళంగా ఉండేది. ఉదా. తాన్-ఆ-య (తె.శా. 1.163-65.42,882-922), ఈ లక్షణం కావ్యభాషలోనే నిలిచింది.
'''3.62. సందేహాద్యర్ధకం :''' అనిశ్చయ, సందేహార్థాలను సూచించే ప్రత్యయం -'(య్) ఏని(యు/న్)'. ఉదా. కలర్-ఏనియు (పై. 72-73), ఎవ్వి-యేనిన్ (పై. 54-55), ఎవ్వాండి-ఏని (SII 10.4.12,1008). -ఏని ద్రుతమా కళా అనే విషయం మీద సంప్రదాయపండితులు తీవ్రచర్చలు జరిపారు. (బా. వ్యా. 2.9;8.41,119; సోమయాజి 1948, పే. 307, 491, 552-54). క్రీ. శ. 9/10 శతాబ్దినాటి ఒకేశాసనంలో రెండురకాల రూపాలూ కనిపిస్తున్నాయి (చూ.పై.). ద్రుతరహితరూపమే ప్రాచీనమైనది. అనుచిత విభాగంవల్ల దీనికే 'నేని' అనే రూపాంతరం కలిగిందని (సోమయాజి, 1948, 307), వాస్తవానికి 'నేని' అనేదే మొదటిరూపమని పండితులు నిర్ణయించుకొని కొన్ని సమయాల్లో పురాతన కావ్యప్రయోగాలను కూడా దిద్దివేశారు. కాని 'నేని' అని వ్యాకరించదగ్గ సందర్భమేదీ శాసనభాషలో తటస్థ పడలేదు.
'''3.63. సముచ్చయం :''' సముచ్చయార్థక పదాంశం శాసనభాషలో విశేష్యాలమీద, క్రియలమీద, సందేహాద్యర్థక ప్రత్యయంమీద, సముచ్చయార్థాన్నే ఇచ్చే అవ్యయంమీద కూడా బహురూపాలతో వస్తుంది. ఉదా. (i) విశేష్యాలమీద : అన్నియు- (పై. 6.585.4, 633-63), కళాకణ్ణుగ్-ఉమ్ (పై. 584.9-10.641), గళ్ళు-వు (NI 3.1152-55), నాలు-సు (AR 182/1933-34, pt JI p. 41.2-3,7) (భారతి 1948, 270-90 369-75.65-66, 892-922) గుడి-యిని (EI 30.280-84.6, 972), గుడి-యింని (SII<noinclude><references/></noinclude>
d4xev7xqzfhihyfhptj4xcxxtrtqoeh
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/106
104
126174
559582
401013
2026-06-15T11:46:35Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రెడ్ చేయబడినది
559582
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం||91}}
6.586.7,1074); గావుండా-ను (AR 489/1915.5, 972)-దేవొనొజ్జలక్-ఊ JAHRS 1.81-85.4 10), ఎప్పుడి - ఊను (SII 10.4.8, 1008), నవి యునుం (పై. 4.1016 5, 1087); (ii) క్రియలమీద : ఐ-యుము (భారతి 23.182-36.14, 641); (iii) సందేహాద్యర్థకం మీద : కలరేని-యు (తె. శా. 1.163-65.72-73, 892-922); (iv) అవ్యయాలమీద : మఱి-యు (పై. 54), మఱి-యును (EI 30.280..84.10,972).. వీటిలో-'ఉము' అనే సపదాంశం 'ప్రాచీనతమం. ఇది -'ఉను'గా మారటం క్రీ. క. ఏడోళతాబ్దీలో ఆరంభమయింది. ఏడు, ఎనిమిది, తొమ్మిది శతాబ్దులో మ్మాతమే దీనికి -'ఉవు' అనే రూపాంతరం మాండలికంగా ఉండేది. హలంతపదాలమీద ప్రత్యయగతమైన '-ము, -ను' అనే
భాగాలు 7-11 శతాబ్దుల మధ్య వైకల్పికంగా లోపించేవి. అదేకాలంలో అజంత పదాలమీద ఈప్రత్యయానికి ముందు యడాగమం వస్తుండేది. దీర్ఘాచ్చుగల '-ఊ -ఊను" లాంటి సపదాంశాలు.. నేటి రూపాలకు పూర్వరూపాలు. -'యి అనే సపదాంశ౦ తీరాంధ్రంలో 9/10.11 శతాబ్దాలమధ్య మాండలికంగా వాడుకలో ఉండేది. -'యింని' అనేది క్రి. శ. పందొమ్మిదో శతాబ్ది వ్యవహారంలోని '-ఇన్ని' అనే రూపానికి పూర్వరూపం.
'''3.64. తద్దిత ప్రత్యయాలు :''' నిష్పాదక ప్రత్యయాలు రెండు రకాలు : కృత్ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయీలు అని. చెరిఏడు ప్రత్యయాలను శాసనభాష నుంచి వ్యాకరించవచ్చు. '-(అ)రి,-ఇక, -ఇక(ము), -కాఱు, -గార్,-పల. -ఱు' అనే తద్ధిత ప్రత్యయాలను విస్పష్టంగా పేర్కోవచ్చు. (1) 'చేసేవాడు' అనే అర్థంలో -(అ)రి ప్రత్యయం కనిపిస్తుంది. ఉదా. తల-వ్-అరి (EI 20.1-7,21.61-71 B. 2.4,3), కమ్మ్-అరి (పై. 7 27.234-36.21, 625-50), పూజా-రి (AR 233/1949-50.3,8), పుర-వ్-అరి (SII 5. 1058.4, 1084), ప్రాతిపదిక చివరి హ్రస్వాచ్చుమీద అగమాత్మకవకారం రావటం, దీర్ఘాచ్చు మీద ప్రత్యయాద్యచ్చు లోపించటం గమనించాలి. (ii) 'స్వార్ధం'లో -'ఇక' ప్రత్యయం వచ్చేది. ఉదా. మాన (పై. 4.1014.2, 1038) : మాన్-ఇక (ఉని 400/1082-08 విట £2 తపం. ౩.౨. 56,9.1072), (మ 'సమూహార్థం”లో “-ఇకము" వచ్చేది. ఉదా. రట్టడి (భారతి 5.706 18.1023); రట్టడ్-ఇకము (|| 4.1029.10, 1100), (iv) “కలవాడు అనే అర్థంలో 'కాఱ-కాఱు" వచ్చేది. ఉదా. అంక -కాఱు (పై. 6.102 5-6, 1006).నిబంధ-కాఱు (పై. 10.12.16, 1087), వ్రిత్తి-కాఱ్<noinclude><references/></noinclude>
oc777g27nc0bxdja2u6lkk6783gncml
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/107
104
126175
559586
401019
2026-06-15T11:52:00Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రెడ్ చేయబడినది
559586
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|92||తెలుగుభాషా చరిత్ర}}
(AR 76/1956-57.10, 1086). ఇప్పటి-'కాడు/-గాడు'లకు ఇది పూర్వరూపం. దీని ప్రాచీనరూపం*కాన్ఱ్ అయి వుంటుంది. హల్పూర్వానునాసిక లోపాన్ని బట్టి ఇది కన్నడం నుంచి వచ్చిన ఎరువుమాట కావాలి. (v) 'చేసేవాడు' అనే అర్థంలోనే '-గార్' ప్రత్యయం వచ్చేది. కఞ్చ-గార్-లు (EI. 30.69.71 8,699_700). 'కాంస్యకార' శబ్ధభవమైన ఈశబ్ద౦లోని ప్రత్యయం కూడా ఆర్యభాషా భవమనే చెప్పాలి. కాఱు, కారుల” లోని రేఫభేదం ఇందుకు మంచి ఉపపత్తి. (vi) బహుశా దిగర్ధంలో “-పల” ప్రత్యయం వచ్చి వుండవచ్చు, లోపు ఉదా. (SII 10. 651.13, 1090-91). లో-పల్-ఇ (''త్రిలింగ రజతోత్సవ సంచిక''352-64.17,991), డా-పల వెల-పలవంటి మాటల్లో పోల్చి ఈ ప్రత్యయాన్ని వ్యాకరించటం జరిగింది (viii) 'స్వార్థం'లోనే 'ఱు' అనే ఆపదాంశం ఒకటి కనిపిస్తుంది. ఉదా. పొద-ఱు (EI 6.347-61.90, 1011) పొదశబ్దంతో ఈ ప్రత్యయంవల్ల వచ్చిన అర్థవిశేషమేమీ లేదు. బహుశా 'కూతు, కూతుఱు' శబ్దాలు కూడా ఇలాంటివేనేమో.
'''3.65. కృత్ప్రత్యయాలు :''' శాసనాల్లోదొరికే క్రియాపదాలతో మాత్రమే పోల్చి చూస్తే క్రియాధాతువునుంచి విశేష్యాలను తయారుచేసే కృత్ప్రత్యయాలు ఏడు లభిస్తున్నాయి. ఉదా. కూట్-అము-న (AR 75/1956-57.16, 1080), వాడ్- ఇక-లు (పై. 16-17). డిగ్గ్-ఇలి (SII 5.1058.6, 1084), తో-ట-ళు (పై. 10,599.11, 625 50). నంజు-డ్-లు. (పై. 4,1015.9,1084). తూఱ్-పు
(భారతి 5.935-48.11, 675), కొల్-వు-నన్. (పై. 618-6, 897). ఈ ప్రత్యయం వర్ణనాత్మకంగా వినిమాయక సపదాంశ౦. కాపళుు(NI 2.606-7.7,8) వంటి చోట్ల ధాత్వంత చకారస్థానంలొ వచ్చే పకారం కూడా వర్ణనాత్మకంగా వినిమాయక సపదాంశమే అయినా తులనాత్మకంగా కేవలం ఆదేశమే ఈ ప్రత్యయానికి ముందు మకారం ఆదేశం కావటం బహువిరళమైనా ఒక విశిష్టలక్షణమే.
'''3.66. స్థలనామ ప్రత్యయాలు :''' శాసనాల్లో దొరికిన భిన్న స్థల నామాలను మాత్రమే పొల్చి చూసినప్పుడు ప్రముఖంగా 44 రకాల స్థలనమప్రత్యయాలు లభిస్తున్నాయి. ఆయా ప్రత్యయాలకున్న సపదాంశాలను వివరించకుండా (గ్రంథ విస్తరభీతి తప్పదు కాబట్టి) ప్రకృతి ప్రత్యయ నిర్దేశ౦చేస్తూ ఒక్కొక్క ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాము: ఉదా. వుద్-అలి (EI 27,244-51 2,725-75), మ్లావ్-ఇండి (SII 6 584.4, 641), ఆత్త్-ఇలి (భారతి 12.86-96.13,709<noinclude><references/></noinclude>
4gpp3ts2f0bdooz16hort2vz3hr6p7p
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/108
104
126176
559589
401064
2026-06-15T11:57:25Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రెడ్ చేయబడినది
559589
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|ప్రాచీనా౦ధ్ర౦ : శాసనభాషా పరిణామం||93}}
-46 పణ్ట్-ఊర్. (E16-315-19.24,234), కొడ్-ఇంకి (పై. 15.249-52-7, 554), కన్ట్-ఏఱు (పై. 31.74-80.29, 869), నిడుం-గట్ట (భారతి 1.189-46.15, 686-709), పులి-కల్లు (IA 12.218 61, 934-45), నిడు-గాడు (CP 2.1914.15.28, 764.89), గారల-గుణ్ట (భారతి 15.97-115 29, 945), కడా-కుదురు (EI 15.248-52.17,554) , కొల్లి-కుఱ్ఱు (పై. 6 347-61-98, 1011). ఆతు-కూరు (పై. పై. 31.74.80.29, 669), తాన్ఱ-కొన్ఱ (IA 9.102-3.7,5 ), తామర-కొలన్-ఇ. (EI 28.57-71.108. 1022-66), ఒం-గోడు (పై. 15,249-52,17,554), నన్ది-గామ (IA 7.15-19.54. 946-70), పరు-వి (EI 3,277.14, 466), చెఞ్-చెరువ్ (భారతి 1.110-22.18-14, 395-410), కారమి-చేడు (భారతి 1.90-110.45,844-88), నలూ-చేరి (SII 1.31-36.19, 794.842), పరివ-తుర్హ (భారతి 7.297-318.45, 715-20), ఆఱు-తొఱె(పై.1.110-22,10-11, 395-410), కసుందల (SII 6.250.5, 742.38), పళ్ళి-నాణ్ట్-ఇ (భారతి 28 182-86.5 641), కొణ్ద-నూర్-ఇ (SII 6.250.5, 742..98), విరి-పర (EI 6.84-49,10,234), పెణుక-పఱ్ఱు (పై. 15.249-52.17, 554) ఉరువు-పల్లి (పై. 3.277.17,466),
గొల్లి-పల్లు (SII 4 1016 2, 1087), దూద్రు. పాక (EI 27. 46.26,915-25), ఇలు-పాడ్-ఉనుం (SII 10.35.3,10), మల్క-పోరము. (EI 5.131-34 33, 918-25), అమ్మల-పూణ్డి (భారతి. 15.87-115.47, 945 ) చెఱు - వూరు (IA 20.15-16.13;632 ), ఇన్-పుఱోల్-.ఇ (వ్యా. సం. 301-10.1,600-25), చేర-మఙ్గలమ్బు-న (SII 10.631.6-7, 9/10),సోర_మడి(పై.8629 825 ), గో - మడువు ( IA 12.91-95.54, 945-70 ), పెను - మణ్డ (JA RS 20.135-201-7, 967 ), రావి-రేవు ( EI 4.193.98.20.506 ). ఏఱు-వ (పై. 29. 160-64,8, 680), కూడా-వాడ (పై 17.334-37.8, 610), గణ-శాల (పై. 5.139-42.28, 945-70).
'''3.67. వ్యక్తి నామ ప్రత్యయాలు:''' వ్యక్తినామ ప్రత్యయాలు ప్రధానంగా అయిదు రకాలు ; పురుష, స్త్రీ, ఉభయవాచకాలని, పునరుక్త, పూజ్యార్థకాలని. పురుషవాచక ప్రత్యయాలు మళ్ళీ అయిదు రకాలు : (1) మన్చ్య్-అణ్ణ (పై. 17.33 4-37.11,610), వినియ్-అణ్ణ ( పై. 27.234.36.21.22, 625-500), కౌమ్మ్-అన (SII 6.250. 7,742-98), ఆయ్త్-అన్న-యు(EI 30.280-84.7,<noinclude><references/></noinclude>
1uzj2v9dmc0en74sj6r1fywsac58otu
పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/50
104
151561
559471
450993
2026-06-14T18:48:45Z
Vjsuseela
1850
/* మూల్యాంకన చేసారు */
559471
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vjsuseela" /></noinclude><section begin="AC" />{{c|అమెరికాదేశ గ్రంథభాండాగారోద్యమమునకు}}
{{c|కల్పతరువు.}}
[[దస్త్రం:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916) (page 50 crop).jpg|500px|center]]
{{c|{{larger|ఆండ్రూ కార్నీజీ.}}}}
{{c|కోటీశ్వరుడు.}}
<section end="AC" /><noinclude><references/></noinclude>
gkabtt7h6v35je3dj5ts2bzihdy4zwb
పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/91
104
151654
559470
450106
2026-06-14T18:45:37Z
Vjsuseela
1850
559470
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>{{Center|శ్రీ వీరేశలింగ పుస్తకభాండాగారము}}
[[దస్త్రం:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916) (page 91 crop).jpg|500px|center]]
{{c|పెక్కు వత్సరములు అధ్యక్షులుగా నున్న </br>చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు }}<noinclude><references/></noinclude>
8p02klmqgnckvgxq9b0k71m2npj7ifn
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/6
104
151673
559543
442190
2026-06-15T09:21:46Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
559543
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{c|[[File:Bhishmuni Ampasayya from Grandhalaya Sarvasvamu.jpg|thumb|500px]]}}
{{c|భీష్ముని యంపశయ్య.|}}
{{c|{{sc|coloured block-printed at the vani press, bezvada.}}<noinclude><references/></noinclude>
t9f1ek42yvo3qyzan3r5al27auwru0j
559544
559543
2026-06-15T09:22:10Z
Rajasekhar1961
50
559544
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{c|[[File:Bhishmuni Ampasayya from Grandhalaya Sarvasvamu.jpg|thumb|500px]]}}
{{c|భీష్ముని యంపశయ్య.|}}
{{c|{{sc|coloured block-printed at the vani press, bezvada.}}}}<noinclude><references/></noinclude>
c801gct4nlo7cw9v3zqdsed9kjm1ryp
పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/90
104
151795
559466
462131
2026-06-14T18:19:36Z
Vjsuseela
1850
559466
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" />{{Center|64}}</noinclude>శ్రీవీరేశలింగపుస్తక భాండాగారము 1900 వ
సంవత్సరమున రాజమహేంద్రవరమున శ్రీయుత నాళము
కృష్ణారావుగారిచే స్థాపింపఁబడినది. ఈభాండాగారము
మొట్టమొదట తెనుఁగు పుస్తకములతో నారంభింపఁబడి,
కొంతకాలమువఱ కేనామమును ధరింపకయె చిన్న పఠన
మందిరమువలె నొప్పుచు, నచ్చటికి వచ్చుచదువరులకుమా
త్రమె యుపయుక్తముగ నుండెడిది. సేవకుఁడు లేకపో
వుటచే పుస్తకములనింటికిఁ దీసికొనఁ గోరువారికడ చం
దాలగైకొని పుస్తకములిచ్చు పద్ధతి యప్పుడు లేకుండె
ను. ఐనను పరిచితులగు కొందరకు చందాలేకయే పుస్త
కములు వారిగృహములకీయఁబడు చుండెడివి. ఇట్లొకవ
త్సరము గడిచినపిదప కీర్తిశేషులైన శ్రీనాళము జగ్గారావు
గారు భాండాగారాభివృద్ధికై పూనుకొని కేవలమొక్క
యాంధ్రగ్రంధములతోనే భాండాగారము సంపూర్ణమైనది
కాదనియెంచి, యందాంగ్లేయ గ్రంధములు గూడ పెక్కిం
టిని జేర్చిరి.
అప్పు డీభాండాగారమునకుఁ దగిన నామ మొసం
గు తరుణము వచ్చినదని యెంచి, తదీయ స్థాపకులును
నభిమానులును జేరి “శ్రీ వీరేశలింగ యువజన సమాజము ”
అను పేరనొక సంఘముగ నేర్పడి, భాండాగారమును ద
మయధీనమున నుంచికొని, దానికి “శ్రీ వీరేశలింగ పుస్తక
భాండాగారము” అని నామకరణ మొనర్చిరి. తోడ నే
యొక చిన్న మేడ యద్దెకుఁ దీసికొనఁబడి యందీ భాండా
గారము నెలకొల్పఁబడెను. సేవకులు నియమింపఁబడిరి.
పౌరులకడ చందాలఁ గైకొని వారికింటికి పుస్తకములు
నిచ్చుపద్ధతి యవలంబింపఁబడెను. స్త్రీల కుచితముగ వా
రి గృహములకు పుస్తకముల బంపుటయారంభింపబడెను.
మఱియు నీ సమాజము మత సంఘసంస్కార విషయముల
మొక్కవోనిదీక్ష వహించి తద్వ్యాప్తికై యనేక సభలఁ
గావించియు, కరపత్రములను పొత్తములను వెలువరించి
యు, భాండారాభివృద్ధికై నిరంతరము పాటుపడుచు,
సుమారు 8 వత్సరములు తృప్తికరముగఁ గార్యములు నిర్వ
హించి 1909 వ సంవత్సరమున విరమించెను.
అంత నీభాండాగారమును గూర్చి మొదటినుండి
యు కృషి చేయుచున్న కొందఱు వేఱక సంఘముగ నే
ర్పడి నూతన నిబంధనలను పద్ధతులను నేర్పఱచి ఆరు
సంవత్సరములనుండియు శ్రద్దతోఁ బనిచేయుచు కొండా
గారమును ప్రస్తుతాభివృద్ధికిఁ గొని తెచ్చిరి. ఇప్పుడీ బాం
డారము పురమందిరము నందలి ప్రార్ధనసమాజ సౌధమున
నలరారుచు, 42 గురు సామాజికులను, 218 మంది చం
దాదారులను, 144 మంది స్త్రీ చదువకులను గలిగి 2200
ఆంధ్రగ్రంధములతో, 1900 ఆంగ్లేయ గ్రంధములతో, 228
సంస్కృత గ్రంధములతో, 55 తాళపత్రగ్రంధములతో
నొప్పుచు, 53 ఆధ్రాంగ్లేయవార్తాపత్రికలచే నలంకరింప
బడి, యనుదినము 30 మంది చదువరుల నాకర్షించుచు
న్నది.
ఈభాండాగారము యొక్క ప్రధానో దేశములలో
స్త్రీవిద్యాభివృద్ధి యగ్రగణ్య మైనది. ఈభండాగారము
స్థాపించినది మొదలు నేఁటిదనుక స్త్రీలకు వారు కోరు
పొత్తముల చందా గ్రహింపకయె వారినిలయములకు గ్రం
ధాగార సేవకునిచే బంపి స్త్రీవిద్యను ప్రోత్సాహపఱచు
చుండిరి. దీనికై ప్రత్యేకముగ నొక సేవకునిఁ గూడ నియ
మించియుండిరి. ప్రస్తుతము 144 గురు నారీమణులు ఈ
భాండాగారగ్రంధముల నుపయోగపఱచుచున్నారు. గత
వత్సరమున సుమారు 2785 ఆంధ్రగ్రంధములు వీరిచేఁ బ
ఠింపఁబడినవి. స్త్రీవిద్యను ప్రోత్సాహపరచుటకై గత
వత్సరమునుండి స్త్రీలకు బహుమాన పరీక్షలు గావించు
చున్నారు.
విజ్ఞానవల్లరిఅను పేరున నీతిబోధకములు జ్ఞానదాయ
కములునగు కరపత్రములు నాలుగువత్సరములనుండి ఈ
భాండాగారపక్షమున మాసమునకొక సారి ప్రచురింపఁబడు
చున్నవి. జనసామాన్యము యొక్క హృదయ పీచులందు
సుజానబీజముల నాటుట యీకరపత్రముల ముఖ్యోద్దేశ
మై యున్నది. దీనికి శ్రీపాలపర్తి నరసింహము గారు కా
ర్యదర్శిగా నియమింపఁబడిరి.
గ్రంధభాండారముల కముద్రిత గ్రంధము లమూ
ల్యాలంకారములు, ఒక పుస్తక భాండాగారము యొక్క
యుత్కృష్టత యందలి యముద్రిత గ్రంధముల యొక్క
సంఖ్యను బట్టి నిర్ణయింపఁదగును. ప్రాచ్యలిఖిత పుస్తక
భాండారముల యొక్క ప్రయోజనము లనంతములు. ఇట్టి
భాండాగారములు ప్రతిపట్టణమున ప్రతి గ్రామమున నెల కొలుపఁబడవలయును.<noinclude><references/></noinclude>
ihk57r4ahvriv2a0ak22t16evsw4hne
559468
559466
2026-06-14T18:21:06Z
Vjsuseela
1850
559468
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" />{{Center|64}}</noinclude>శ్రీవీరేశలింగపుస్తక భాండాగారము 1900 వ
సంవత్సరమున రాజమహేంద్రవరమున శ్రీయుత నాళము
కృష్ణారావుగారిచే స్థాపింపఁబడినది. ఈభాండాగారము
మొట్టమొదట తెనుఁగు పుస్తకములతో నారంభింపఁబడి,
కొంతకాలమువఱ కేనామమును ధరింపకయె చిన్న పఠన
మందిరమువలె నొప్పుచు, నచ్చటికి వచ్చుచదువరులకుమా
త్రమె యుపయుక్తముగ నుండెడిది. సేవకుఁడు లేకపో
వుటచే పుస్తకములనింటికిఁ దీసికొనఁ గోరువారికడ చం
దాలగైకొని పుస్తకములిచ్చు పద్ధతి యప్పుడు లేకుండె
ను. ఐనను పరిచితులగు కొందరకు చందాలేకయే పుస్త
కములు వారిగృహములకీయఁబడు చుండెడివి. ఇట్లొకవ
త్సరము గడిచినపిదప కీర్తిశేషులైన శ్రీనాళము జగ్గారావు
గారు భాండాగారాభివృద్ధికై పూనుకొని కేవలమొక్క
యాంధ్రగ్రంధములతోనే భాండాగారము సంపూర్ణమైనది
కాదనియెంచి, యందాంగ్లేయ గ్రంధములు గూడ పెక్కిం
టిని జేర్చిరి.
అప్పు డీభాండాగారమునకుఁ దగిన నామ మొసం
గు తరుణము వచ్చినదని యెంచి, తదీయ స్థాపకులును
నభిమానులును జేరి “శ్రీ వీరేశలింగ యువజన సమాజము ”
అను పేరనొక సంఘముగ నేర్పడి, భాండాగారమును ద
మయధీనమున నుంచికొని, దానికి “శ్రీ వీరేశలింగ పుస్తక
భాండాగారము” అని నామకరణ మొనర్చిరి. తోడ నే
యొక చిన్న మేడ యద్దెకుఁ దీసికొనఁబడి యందీ భాండా
గారము నెలకొల్పఁబడెను. సేవకులు నియమింపఁబడిరి.
పౌరులకడ చందాలఁ గైకొని వారికింటికి పుస్తకములు
నిచ్చుపద్ధతి యవలంబింపఁబడెను. స్త్రీల కుచితముగ వా
రి గృహములకు పుస్తకముల బంపుటయారంభింపబడెను.
మఱియు నీ సమాజము మత సంఘసంస్కార విషయముల
మొక్కవోనిదీక్ష వహించి తద్వ్యాప్తికై యనేక సభలఁ
గావించియు, కరపత్రములను పొత్తములను వెలువరించి
యు, భాండారాభివృద్ధికై నిరంతరము పాటుపడుచు,
సుమారు 8 వత్సరములు తృప్తికరముగఁ గార్యములు నిర్వ
హించి 1909 వ సంవత్సరమున విరమించెను.
అంత నీభాండాగారమును గూర్చి మొదటినుండి
యు కృషి చేయుచున్న కొందఱు వేఱక సంఘముగ నే
ర్పడి నూతన నిబంధనలను పద్ధతులను నేర్పఱచి ఆరు
సంవత్సరములనుండియు శ్రద్దతోఁ బనిచేయుచు కొండా
గారమును ప్రస్తుతాభివృద్ధికిఁ గొని తెచ్చిరి. ఇప్పుడీ బాం
డారము పురమందిరము నందలి ప్రార్ధనసమాజ సౌధమున
నలరారుచు, 42 గురు సామాజికులను, 218 మంది చం
దాదారులను, 144 మంది స్త్రీ చదువకులను గలిగి 2200
ఆంధ్రగ్రంధములతో, 1900 ఆంగ్లేయ గ్రంధములతో, 228
సంస్కృత గ్రంధములతో, 55 తాళపత్రగ్రంధములతో
నొప్పుచు, 53 ఆధ్రాంగ్లేయవార్తాపత్రికలచే నలంకరింప
బడి, యనుదినము 30 మంది చదువరుల నాకర్షించుచు
న్నది.
ఈభాండాగారము యొక్క ప్రధానో దేశములలో
స్త్రీవిద్యాభివృద్ధి యగ్రగణ్య మైనది. ఈభండాగారము
స్థాపించినది మొదలు నేఁటిదనుక స్త్రీలకు వారు కోరు
పొత్తముల చందా గ్రహింపకయె వారినిలయములకు గ్రం
ధాగార సేవకునిచే బంపి స్త్రీవిద్యను ప్రోత్సాహపఱచు
చుండిరి. దీనికై ప్రత్యేకముగ నొక సేవకునిఁ గూడ నియ
మించియుండిరి. ప్రస్తుతము 144 గురు నారీమణులు ఈ
భాండాగారగ్రంధముల నుపయోగపఱచుచున్నారు. గత
వత్సరమున సుమారు 2785 ఆంధ్రగ్రంధములు వీరిచేఁ బ
ఠింపఁబడినవి. స్త్రీవిద్యను ప్రోత్సాహపరచుటకై గత
వత్సరమునుండి స్త్రీలకు బహుమాన పరీక్షలు గావించు
చున్నారు.
విజ్ఞానవల్లరిఅను పేరున నీతిబోధకములు జ్ఞానదాయ
కములునగు కరపత్రములు నాలుగువత్సరములనుండి ఈ
భాండాగారపక్షమున మాసమునకొక సారి ప్రచురింపఁబడు
చున్నవి. జనసామాన్యము యొక్క హృదయ పీచులందు
సుజానబీజముల నాటుట యీకరపత్రముల ముఖ్యోద్దేశ
మై యున్నది. దీనికి శ్రీపాలపర్తి నరసింహము గారు కా
ర్యదర్శిగా నియమింపఁబడిరి.
గ్రంధభాండారముల కముద్రిత గ్రంధములమూల్యాలంకారములు, ఒక పుస్తక భాండాగారము యొక్క యుత్కృష్టత యందలి యముద్రిత గ్రంధముల యొక్క సంఖ్యను బట్టి నిర్ణయింపఁదగును. ప్రాచ్యలిఖిత పుస్తక భాండారముల యొక్క ప్రయోజనము లనంతములు. ఇట్టి భాండాగారములు ప్రతిపట్టణమున ప్రతి గ్రామమున నెల కొలుపఁబడవలయును.<noinclude><references/></noinclude>
phg4o4fenpkd4py2if84zxhmiedg52i
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/9
104
151823
559473
442613
2026-06-14T20:24:27Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
559473
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{Css image crop
|Image = Grandhalaya_Sarvasvamu_-_Vol.1,_No.3_(1916).pdf
|Page = 9
|bSize = 458
|cWidth = 332
|cHeight = 411
|oTop = 75
|oLeft = 84
|Location = center
|Description = వసంతాంకము.
}}<noinclude><references/></noinclude>
61r04mr08rxn5ovbv3xtvds78ze136i
559542
559473
2026-06-15T09:17:26Z
Rajasekhar1961
50
559542
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{c|[[File:Vasantankamu from Grandhalaya Sarvasvamu.jpg|thumb|500px]]|}}
{{c|వసంతాంకము.}}<noinclude><references/></noinclude>
egpyd97z9yfsxuyvhxgi3ib29g8az1y
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి యుడుపులు
0
151838
559405
558986
2026-06-14T13:29:44Z
Vjsuseela
1850
added [[Category:చరిత్ర]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559405
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1]]
| రచయిత = మాడపాటి హనుమంతరావు
| అనువాదం=
| విభాగము = క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి యుడుపులు
| ముందరి = [[../గ్రంథభాండాగార సంఘములు/]]
| తదుపరి = [[../మనుచరిత్ర నాయకలు/]]
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf" from=102 to=106/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:చరిత్ర]]
gs5cihsvwky3sxt7oymexhzv7gv4118
రచయిత:వేలూరి శివరామ శాస్త్రి
102
151923
559476
559282
2026-06-14T21:29:00Z
Rajasekhar1961
50
/* రచనలు */
559476
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = వేలూరి
|అసలుపేరు = శివరామ శాస్త్రి
|పేరు_మొదటి_అక్షరం = శ
|పుట్టిన_యేడు = 1892
|గిట్టిన_యేడు = 1967
|వివరణ = పండితుడు, శతావధాని, బహుశాస్త్రవేత్త
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = వేలూరి శివరామ శాస్త్రి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ఆంధ్రమునందనుస్వారము]]
* [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/పాణిని]] (1916)
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్షభూగోళము]]
==రచయిత గురించిన రచనలు==
* [[ఆంధ్ర రచయితలు/వేలూరి శివరామశాస్త్రి]]
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
8d07t81rtrqqxcq9hjjdvk3r97ga6xv
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/జన్మకథ (పద్యములు)
0
155434
559408
558956
2026-06-14T13:52:14Z
Vjsuseela
1850
added [[Category:సాహిత్యం]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559408
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1]]
| రచయిత = అత్తిలి సూర్యనారాయణ
| అనువాదం=
| విభాగము = జన్మకథ (పద్యములు)
| ముందరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ పుస్తక భాండాగారములు|పుస్తక భాండాగారములు]]
| తదుపరి = [[../సారస్వత జీవనము/]]
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf" from=58 fromsection="58B" to=58 tosection="58B" />
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:పద్యములు]]
[[వర్గం:సాహిత్యం]]
7b67z84nbz1s3mau71t445dvjxs4z3g
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/మనుచరిత్ర నాయకలు
0
156094
559406
558987
2026-06-14T13:30:07Z
Vjsuseela
1850
added [[Category:సాహిత్యం]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559406
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1]]
| రచయిత = రాయప్రోలు_సుబ్బారావు
| అనువాదం=
| విభాగము = మనుచరిత్ర నాయకలు
| ముందరి = [[../క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి యుడుపులు /]]
| తదుపరి = [[../పుస్తకావాహన/]]
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf" from=107 fromsection="107" to=112 tosection="112A"/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:సాహిత్యం]]
e3ab9cb221c0te7qegmohf8i0ozjcbh
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/పుస్తకావాహన
0
156095
559407
558989
2026-06-14T13:37:38Z
Vjsuseela
1850
added [[Category:సాహిత్యం]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559407
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1]]
| రచయిత = రాయప్రోలు_సుబ్బారావు
| అనువాదం=
| విభాగము = పుస్తకావాహన
| ముందరి = [[../ మనుచరిత్ర నాయకలు/]]
| తదుపరి = [[../ ఆంధ్రమునందనుస్వారము/]]
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf" from=112 fromsection="112B" to=113 tosection="113A"/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:పద్యములు]]
[[వర్గం:సాహిత్యం]]
cetukqmzz6fq8755wfs8eky6j8hoav3
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/పుస్తకసాంగత్యము (పద్యములు)
0
160799
559403
559251
2026-06-14T13:26:12Z
Vjsuseela
1850
added [[Category:పుస్తకాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559403
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2|సంచిక 2]]
| రచయిత = అబ్బూరి రామకృష్ణారావు
| అనువాదం=
| విభాగము = పుస్తకసాంగత్యము (పద్యములు)
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf" from=42 fromsection="42B" to=42 tosection="42B"/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:పద్యములు]]
[[వర్గం:పుస్తకాలు]]
5z1w5uif52dq1e1dsddnjdyapb42fmk
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/డాక్టరు మెల్వి డేనీ
0
160834
559404
477974
2026-06-14T13:26:51Z
Vjsuseela
1850
added [[Category:జీవితచరిత్రలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559404
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2|సంచిక 2]]
| రచయిత = ఎం.వి.ఎన్.శర్మ
| అనువాదం=
| విభాగము = డాక్టరు మెల్విడేనీ
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf" from=98 fromsection="98B" to=98/>
<pages index="Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf" from=101 to=102 tosection="102A"/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:జీవితచరిత్రలు]]
h7gl1y5vwz3qw7tk9wlaw9g1m1cdm4r
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/జాతీయధర్మగ్రంథాలయము-అమెరికాదేశము
0
160839
559438
462378
2026-06-14T16:18:04Z
Vjsuseela
1850
added [[Category:గ్రంథాలయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559438
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3|సంచిక 3]]
| రచయిత = దాసు త్రివిక్రమరావు
| అనువాదం=
| విభాగము = జాతీయధర్మగ్రంథాలయము-అమెరికాదేశము
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=142 fromsection="142B" to=152 tosection="152A" />
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:గ్రంథాలయాలు]]
j4i40xx4t4bxwea8f7dkv1wggvp2dyx
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/76
104
160877
559478
559311
2026-06-14T21:35:56Z
Rajasekhar1961
50
559478
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" />R
148
గ్రంథాలయ సర్వస్వము.</noinclude><section begin="76A" />ముందువై చిన నిరక్షరకుతులగు వ్యవసాయ
దారులు ఎట్లుపయోగించుకొందురు ? భ్రూ
విలాసానభిజ్ఞములగు వారి సుందరీమణుల న
యనముల కవి
మిఱుమిట్లుగొలుపుట తక్క
వానివలన నేమిప్రయోజనము గలుగును ?
కావునఁ బట్టణములకుబోఁ లెఁ బల్లెల కగణ్య
గ్రంథములతోఁ బనిలేదు. ఒక్క పెట్టెడు
గ్రంథములు చాలును. ఆ గ్రంథములు నిణ
యించుటయందే మన తెలివి తేటలు బయల్ప
డును. గ్రంథకతలను బీడింపవలసిన పని లే
దు. పత్రికాధిపతులను బాధింపవలసిన య
వసరము లేదు.
వసూలయిన కొలఁది చం
దాలతో వానిని సంపాదింపవచ్చును. ఇంకం
బల్లెటూళ్ళలోఁ గావలసిన వేమనఁగా ? బోధ
న, ప్రేమ, ఆదరము, దయ, దాక్షిణ్యము,
సమభావము. హృదయములను గరగించి కా
ర్యవీరులను గావించు నా వేశము, నిష్కళం
న
కము, నిర్ధాంభిు, నిర్వ్యాజము నగు
భిమానము. ఎన్ని పల్లెటూళ్ళవారీ విష యిమ
లను గమనించుచున్నారు ?
ఈ నడుమ నా మిత్రులలో నెకరొక సం
వత్సరము వసూలయిన చందాధనము నూరు
రూపాయల పైచిలుకు బల్లల కొఱకును గుర్చీ
లకొఱకును వెచ్చపడిపోయినదని చెప్పినారు.
ఆ హేతువువలన వారికి గ్రంథకతజల నుచి
తీరుట
తముగా గ్రంథములండని ప్రార్థింపక
లేదఁట ! అన్నా ! పల్లెటూళ్ళవారికిఁగూడ
నీ దాంభిక వేషములేనా ? కుర్చీలమీఁదను
బల్ల లమీఁదను గూర్చుండు నీ నవనాగరకులు
ఎల్లప్పుడును బురదలోఁబడి పనిచేయు వ్యవ
సాయదారులను దరికిఁ జేరనిత్తురా ? స్థితికిఁ
దగిన వారి బీద వేషములు వీరికి నచ్చునా ?
అట్లయిన దేశాభివృద్ధి యగునా ?
{{rule|5em}}
<section end="76A" />
<section begin="76B" />{{p|fs150|ac}}పాణిని</p>
{{Css image crop
|Image = Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf
|Page = 76
|bSize = 458
|cWidth = 191
|cHeight = 31
|oTop = 354
|oLeft = 131
|Location = center
|Description =
}}
{{c|[వేలూరి శివరామశాస్త్రి శతావధానిగారిచే వ్రాయబడినది.]}}
<poem>{{left margin|5em}}యేనధాతాగిరః పుంసాంవిమలై శృబ్దవారిభిః
తమశ్చాజ్ఞానజం భిన్నంత స్మైపాణిన యేనమః॥
</div></poem>
లోకవ్యవహారమంతయు భాషామూలకముగ జగుగుచున్నది. భాషయే లేకున్న లోకమంతయు మూకీ భావము నొందవలయును. కావుననే దండాచార్యులవారు
<poem>{{left margin|5em}}'ఇదమంధంతమః కృత్స్నంజాయేత భువనత్రయం
యదిశబ్దాహ్వయంజ్యోతి రాసంసారంనదీప్యతే'
</div></poem>
అని వక్కాణించియున్నారు. ఈభాష వ్యాకరణ సంస్కారములేక ప్రాజ్ఞుల మనస్సుల నాకర్షింప నేరదు.
వ్యాకరణసంస్కారము లేనిది గ్రామ్యభాష. గ్రామ్యభాషయందపశబ్దములకుఁ గొదువలేదు. అపశబ్దప్రయోగమందు భగవంతుఁడగు పతంజలి 'తేఽరా హేలయే హేలయ ఇతికృత్వా పరాబభూవు సస్మాద్భాహ్మణేన న మ్లేచ్ఛితపై నాపభాషితవై మ్లేచ్చోహవా ఏషదపశబ్దః | దుష్టః శబ్దః స్వరతో వర్ణతోవా మిధ్యా ప్రయుక్తో నతమర్థమాహ। సవాగ్వజో యజమానం నిహన్తి యధేన్ద్ర శత్రుః స్వరతోఽపరాధాత్' అని ప్రత్యవాయమును బ్రతిపాదించియున్నారు. సాధు ప్రయోగమందు 'ఏకశ్శబ్దన్సుప్రయుక్త స్సమ్యగ్జాతస్స్వర్గలోకే కామధుగ్భవతి' అని గొప్పఫలము కలదనియు ననుశాసించి యున్నారు. కావున భాషయందపశబ్దములు నుపయోగింపఁ గూడదు. వ్యాకరణజ్ఞానము లేక యపశబ్దజ్ఞానము కలుగదు, కావున
<section end="76B" /><noinclude><references/></noinclude>
151ygvtwl06g6mu44hg4wt37zzbaez8
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/పాణిని
0
160878
559402
559281
2026-06-14T13:25:27Z
Vjsuseela
1850
added [[Category:జీవితచరిత్రలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559402
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2|సంచిక 2]]
| రచయిత = వేలూరి శివరామ శాస్త్రి
| అనువాదం=
| విభాగము = పాణిని
| ముందరి =
| తదుపరి = [[../లోవైను విశ్వవిద్యాలయము-గ్రంథభాండాగారము/]]
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf" from=76 fromsection="76B" to=88 tosection="88A"/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:వ్యాకరణం]]
[[వర్గం:జీవితచరిత్రలు]]
brrprqxss0ctu45yhsn3lug5an8p9ap
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/78
104
160919
559393
462499
2026-06-14T11:59:21Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559393
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>టెఁ బాణిని మిక్కిలి ప్రాచీనుఁడయి తీరవలయును. పాణిని క్రీస్తుకంటెఁ దొమ్మిది పది శతాబ్దుల పూర్వమున నుదయింపనోపునని గోల్డుస్టుకర్ మహాశయుఁడు వ్రాసియున్నాఁడు. (చూ Panini. His place in Sanskrit literature. Theodor Golds tucker) ఈ గోల్డుస్టుకరుని మతమును నిరసించి రమేళ చంద్రదత్తుఁడు మాక్సుములకు మతము నవలంబించినాఁడు.
బోధలింగధ్యాపకుఁడు మాక్సుముల్లరుని యభిప్రాయమునే యనుసరించినాఁడు. (చూ Panini Band 11 P P X IV) బూలధ్యా
పకుఁడునుఁగతానుగతికోలోకః' అనినటులు వైఁజెప్పిన యభిప్రాయమునే యనువదించినాఁడు, (చూ Indian studies) పీటర
సన్' అధ్యాపకుఁడును గడ్డలికా ప్రవాహన్యాయము సనుకరించినాఁడు. (చూ Pe. Edition of Ballabhdeos Subhashitavali) తుట్టతుదకు, తారానాథతర్క వాచస్పతియు నొరుల నమ్మవలసినవాఁడై వారిమార్గముననే పోయినాఁడు,
ఇఁక బేబరు పండితుఁడో క్రీస్తుశకము 140వ సంవత్సమునఁ బాణిని యుండినటులు సాధింపఁ బ్రయత్నించినాఁడు. (చూ Weber's History of Sanskrit Literature) లిబికాధ్యాపమఁకుడు, పాణినితో భారతీయ సాహిత్యవ్యాకరణములకు సంబంధము' అను
విపులమగు వ్యాసమున "పాణిని క్రీస్తుశకము 300 సంవత్సరములకుఁ బూర్వము జన్మించినాఁడు. మఱియు గృహ్యసూత్రము
లేకాలమునఁ బుట్టినవో ఆకాలమునఁ బాణినియున్నాఁడు. ఐతరేయ బ్రాహ్మణమును బృహదారణ్యకోపనిషత్తును బాణినికంటెఁ బూర్వములు, భగవద్గీత పాణినికిఁ దరువాత రచింపఁబడినది" అని వ్రాసియున్నాఁడు.
ఇటుల వీరందఱు వ్రాయుటకుఁ గథాసరిత్సాగరమాధారమయి యున్నది. కథాసరిత్సాగరక థాపీఠలంబకమున రెండవ రంగమును నాల్గవతరంగమును ఎటులో పాణినినిగూర్చి చెప్పుచున్నది. మాక్సుముల్లర్ గోల్డుస్టుకరాదులు కొంతకొంత ప్రామాణ్యమును జూపి
యున్నారు. కొందఱు ప్రామాణ్య మిసుమంతయు లేక ముఖపిధానమును జేసి వైచినారు. మాక్సుముల్లరు, కాత్యాయనుఁడు శౌనకుని శిష్యుఁడని ప్రామాణ్యము లేని వ్రాఁత వ్రాయ సాహసించినాడు. మఱియు 'శౌనకుఁడు క్రీస్తు వెనుక నాల్గవశతాబ్ది యందే యున్నాఁడ'ని తనమాటనే వేదతుల్యముగా నమ్మఁ బోవు చున్నాఁడు. అది యటులుండె.
{{Center|{{p|fs125}}అప్పాశర్మ విద్యావాచస్పతి</p>}}
వీరందఱు ప్రమాణముగాఁ గైకొనిన కథాసరిత్సాగరము నే ప్రమాణీకరించి కీతికా శేషులయిన చంద్రికా నూనృతవాదినీ పత్రికాధిపతులు అప్పాశర్మ విద్యావాచస్పతిగారు విపులముగా వ్రాసియున్నారు. వారి వ్యాస మీదిగువ నుదాహరించుచున్నాఁడను, (చూ
చంద్రికాయాస్త్రయే... ఖండ॥ ౪ సంఖ్యా)
{{Center|{{p|fs125}}కథాసరిత్సాగరము</p>}}
"తొల్లి నందుఁడను రాజుచే నధిష్ఠితమై పాటలికమను నగరముండెను. అచట వెల్లవిద్దెలకుఁ గులభవనమువలె వర్షుఁడను నొక యుపాధ్యాయుఁడు కలఁడు. ఈ విషయమునె సోమదేవభట్టుఁడు కథాసరిత్సాగరమున 1 లంబ 2 తరం. "అస్తిపాటలికమ్ నామ పురం నందస్యభూపతేః తత్రాప్తి చెకోవర్షాభ్యో విప్రస్తస్మాదవాప్స్యధః | కృత్స్నాంవిద్యామత సత్ర యు వాభ్యాంగమ్యతామితి॥ ర౬. ('నందరాజు రాజధాని పాటలీపుర మందు వర్షుఁడని యొక విప్రుఁడు గలఁడు. అతనివలన మీరు సకలవిద్యలను నేర్వగలరు, అచ్చటికి పొండు' ఆంధ్రక థా... ౧౪ పత్ర.)
{{Center|{{p|fs125}}వరుఁడు పాణినికి గురువు</p>}}
మహాత్ముఁడును, నుగృహీత నామ ధేయుఁడునునగు నాచార్యవర్షునకుఁ జాలమంది శిష్యులుండిరి. వారిలోఁ బాణిన్యాచార్యుఁడును నన్యతముఁడు. ఈ పాణిని ముమ్మొదట మిక్కిలి మందమతియైయుండి పదపడి మహేశ్వరు నారాధించి యభినవరుగు వ్యాకరణ మొనరె<noinclude><references/></noinclude>
dtfgdlfw2m55ij7g464pyvlq0h8ssw2
559394
559393
2026-06-14T12:00:27Z
Brjswiki
6801
559394
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>టెఁ బాణిని మిక్కిలి ప్రాచీనుఁడయి తీరవలయును. పాణిని క్రీస్తుకంటెఁ దొమ్మిది పది శతాబ్దుల పూర్వమున నుదయింపనోపునని గోల్డుస్టుకర్ మహాశయుఁడు వ్రాసియున్నాఁడు. (చూ Panini. His place in Sanskrit literature. Theodor Golds tucker) ఈ గోల్డుస్టుకరుని మతమును నిరసించి రమేళ చంద్రదత్తుఁడు మాక్సుములకు మతము నవలంబించినాఁడు.
బోధలింగధ్యాపకుఁడు మాక్సుముల్లరుని యభిప్రాయమునే యనుసరించినాఁడు. (చూ Panini Band 11 P P X IV) బూలధ్యా
పకుఁడునుఁగతానుగతికోలోకః' అనినటులు వైఁజెప్పిన యభిప్రాయమునే యనువదించినాఁడు, (చూ Indian studies) పీటర
సన్' అధ్యాపకుఁడును గడ్డలికా ప్రవాహన్యాయము సనుకరించినాఁడు. (చూ Pe. Edition of Ballabhdeos Subhashitavali) తుట్టతుదకు, తారానాథతర్క వాచస్పతియు నొరుల నమ్మవలసినవాఁడై వారిమార్గముననే పోయినాఁడు,
ఇఁక బేబరు పండితుఁడో క్రీస్తుశకము 140వ సంవత్సమునఁ బాణిని యుండినటులు సాధింపఁ బ్రయత్నించినాఁడు. (చూ Weber's History of Sanskrit Literature) లిబికాధ్యాపమఁకుడు, పాణినితో భారతీయ సాహిత్యవ్యాకరణములకు సంబంధము' అను
విపులమగు వ్యాసమున "పాణిని క్రీస్తుశకము 300 సంవత్సరములకుఁ బూర్వము జన్మించినాఁడు. మఱియు గృహ్యసూత్రము
లేకాలమునఁ బుట్టినవో ఆకాలమునఁ బాణినియున్నాఁడు. ఐతరేయ బ్రాహ్మణమును బృహదారణ్యకోపనిషత్తును బాణినికంటెఁ బూర్వములు, భగవద్గీత పాణినికిఁ దరువాత రచింపఁబడినది" అని వ్రాసియున్నాఁడు.
ఇటుల వీరందఱు వ్రాయుటకుఁ గథాసరిత్సాగరమాధారమయి యున్నది. కథాసరిత్సాగరక థాపీఠలంబకమున రెండవ రంగమును నాల్గవతరంగమును ఎటులో పాణినినిగూర్చి చెప్పుచున్నది. మాక్సుముల్లర్ గోల్డుస్టుకరాదులు కొంతకొంత ప్రామాణ్యమును జూపి
యున్నారు. కొందఱు ప్రామాణ్య మిసుమంతయు లేక ముఖపిధానమును జేసి వైచినారు. మాక్సుముల్లరు, కాత్యాయనుఁడు శౌనకుని శిష్యుఁడని ప్రామాణ్యము లేని వ్రాఁత వ్రాయ సాహసించినాడు. మఱియు 'శౌనకుఁడు క్రీస్తు వెనుక నాల్గవశతాబ్ది యందే యున్నాఁడ'ని తనమాటనే వేదతుల్యముగా నమ్మఁ బోవు చున్నాఁడు. అది యటులుండె.
{{Center|{{p|fs125}}అప్పాశర్మ విద్యావాచస్పతి</p>}}
వీరందఱు ప్రమాణముగాఁ గైకొనిన కథాసరిత్సాగరము నే ప్రమాణీకరించి కీతికా శేషులయిన చంద్రికా నూనృతవాదినీ పత్రికాధిపతులు అప్పాశర్మ విద్యావాచస్పతిగారు విపులముగా వ్రాసియున్నారు. వారి వ్యాస మీదిగువ నుదాహరించుచున్నాఁడను, (చూ
చంద్రికాయాస్త్రయే... ఖండ॥ ౪ సంఖ్యా)
{{Center|{{p|fs125}}కథాసరిత్సాగరము</p>}}
"తొల్లి నందుఁడను రాజుచే నధిష్ఠితమై పాటలికమను నగరముండెను. అచట వెల్లవిద్దెలకుఁ గులభవనమువలె వర్షుఁడను నొక యుపాధ్యాయుఁడు కలఁడు. ఈ విషయమునె సోమదేవభట్టుఁడు కథాసరిత్సాగరమున 1 లంబ 2 తరం. "అస్తిపాటలికమ్ నామ పురం నందస్యభూపతేః తత్రాప్తి చెకోవర్షాభ్యో విప్రస్తస్మాదవాప్స్యధః | కృత్స్నాంవిద్యామత సత్ర యు వాభ్యాంగమ్యతామితి॥ ర౬. ('నందరాజు రాజధాని పాటలీపుర మందు వర్షుఁడని యొక విప్రుఁడు గలఁడు. అతనివలన మీరు సకలవిద్యలను నేర్వగలరు, అచ్చటికి పొండు' ఆంధ్రక థా... ౧౪ పత్ర.)
{{Center|{{p|fs125}}వర్షుడు పాణినికి గురువు</p>}}
మహాత్ముఁడును, నుగృహీత నామ ధేయుఁడునునగు నాచార్యవర్షునకుఁ జాలమంది శిష్యులుండిరి. వారిలోఁ బాణిన్యాచార్యుఁడును నన్యతముఁడు. ఈ పాణిని ముమ్మొదట మిక్కిలి మందమతియైయుండి పదపడి మహేశ్వరు నారాధించి యభినవరుగు వ్యాకరణ మొనరె<noinclude><references/></noinclude>
ebo1lumz7xmg4jejtc4i19ae28awzae
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/79
104
160920
559397
462500
2026-06-14T12:51:23Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559397
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ను, ఈ విషయము, చతుర్థతరంగమున నిట్లు కూర్పఁబడినది.
{{left margin|5em}}<poem>“అధకాలేన వర్షస్య శిష్యవర్గోమహానభూత్
త త్రైక: పాణినిర్నామ జడబుద్ధితరో భవత్ ॥ ౨౦</poem> </div>
{{Center|★ ★ ★ ★ ★}}
{{left margin|5em}}<poem>తత్రతీప్రణతపసా తోషి తాడిందు శేఖరాత్
సర్వవిద్యాముఖంయేనప్రాప్తంవ్యాకరణంనవమ్ || ౨9”</poem> </div>
(కాలక్రమమున వర్షునికి శివ్యసంఘము బలమాయెను. అందులో పాణినియను వాఁడొకఁడు మహాచుందుడుండెను. వాఁడు శుష్క
శుశ్రూష చేయలేక అలసినవాఁడై వష౯ భార్య పంపి వేయఁగా విద్యార్థమై హిమాలయమునకు తపస్సుకై పోయి అచ్చట తీవ్రతపస్సు
చేత చంద్రశేఖరుని మెప్పించి ఆ దేవునివలన సర్వవిద్యాముఖమయిన యొక క్రొత్త వ్యాకరణమును పొంది" ఆంధ్రకథా 29 పత్ర)
{{Center|{{p|fs125}}ఈశ్వరు నారాధించి పాణిని వ్యాకరణము విరచించెను</p>}}
పాణినీయశిక్షుయందు, భగవంతుఁడగు మహేశ్వరునివలన, అక్షర సమామ్నాయమును, ఆశేషమగు వ్యాకరణమును పాణిని పొందినాఁడనుట స్పష్టమే. ఎట్లన,
{{left margin|5em}}<poem>'యేనాక్షర సమామ్నాయ మధిగమ్యమహేశ్వరాత్
కృత్స్నంవ్యాకరణంప్రోక్తం తన్మైపాణినయేనమః'</poem> </div>
(మహేశ్వరునివలన, అక్షర సమామ్నాయమును బొంది సమగ్రమగు వ్యాకరణ మెవరిచేఁ జెప్పఁబడెనో యాపాణినికొఱకు నమస్కారము) కొండొక పద్యమును విద్వాంసుల ప్రచారమందున్నది:౼
'ప్రదోషకాలే నటరాజరాజో ననాదఢక్కాం నవ పంచవారమ్ : ఉద్ధర్తు కామః సనకాది సిద్ధ మేతను నీ నాం శివసూత్రజాలమ్'
{{Center|{{p|fs125}}ఉపకోశ</p>}}
శ్రీమంతుఁడగు నీ వర్షాచార్యునకు ఉపవర్షుఁడను సోదరుఁడుండెను. ఇతనికి, పోతపోసిన యీలువుతనమువలె, ఉపకోశయను కూఁతుకలదు. ఆమెయుఁ దన పాతివ్రత్యముచేఁ బ్రీతుఁడగు నందుఁడను రాజుచేఁ దన చెల్లెలుగా భావించుకొనఁబడెను. ఈవిషయము కథా సరిత్సాగరమున 1.4 స్పష్టమే.
{{left margin|12em}}★ ★ ★</div>
{{left margin|5em}}<poem>ఉపవన౯నుతా సేయ ముపకోకేతిసోబ్రవీత్ ! ౪</poem> </div>
{{left margin|5em}}<poem>తయాతత్కథితంభుర్తు రూపవష౯స్యతతక్షణమ్
తేనభ్రాతుళ్చవష౯స్య తేనెతచ్చాభినందతమ్ ॥౧౭</poem> </div>
{{left margin|12em}}★ ★ ★</div>
{{left margin|5em}}<poem>ఉపశోశాప్యధ ప్రాత శేటికానుగతాగతా
గురూణామనివేద్యైవ రాజ్లోనందస్య మందిరమ్ ॥౭౧</poem> </div>
{{left margin|12em}}★ ★ ★</div>
{{left margin|5em}}<poem>భగినీ వేత్వమిత్యుక్త్వా దత్వా ప్రీత్యాధనంబహు
ఉపకోశాపిభూ పేన ప్రేషితాగృహమాగమత్ ౹౹౮౫</poem> </div>
{{left margin|12em}}★ ★ ★</div>
{{left margin|5em}}(ఉపవర్షునికూఁతురు, ఉపకోళయని చెప్పెను) </div>
{{left margin|12em}}★ ★ ★</div>
(అంత నా చెలిపోయి సమస్తమును ఉపకోళతల్లితో చెప్పెను. ఆమెయు తక్షణమే ఆవృత్తాంతమును తన భత౯ యుపవర్షునికి
తెల్పెను. అతడు పోయి వర్షునికిఁ జెప్పెను, ఆయన అందులకు సంతోషించి అంగీకరించెను).
(ఉపకోశ ఒక చేడియను వెంటఁబిలుచుకొని పెద్దలతో చెప్పకయే ఆ ప్రాతఃకాలమందు నందమహారాజు నాస్థానమునకు పోయి...)
{{left margin|12em}}★ ★ ★</div>
(రాజు ఉపకోశను తనకు చెల్లెలినిగా పేర్కొని ప్రీతితో ఆమెకు బహుధనమిచ్చి సత్కరించి ఇంటికిపంపెను.
(ఆంధ్రకథా)
{{Center|{{p|fs125}}యోగుడు</p>}}
ఎవనిచే నుపవర్షాచార్యుని కూఁతురు ఉపకోళ చెల్లెలుగాఁ జేర్కొనఁబడెనో యాతఁడే యోగుఁడు నందవంశచక్రమభూపాలుఁడు. ఈతఁడే ప్రాజ్ఞమూర్ఖన్యుఁడగు చాణక్యునిచేఁ జంపింపఁబడినవాఁడు. ఈ విషయమును, 5వ తరంగమున విస్పష్టము.<noinclude><references/></noinclude>
etxqyd0bwdv5x4fgg3gb4hpjs918cff
559398
559397
2026-06-14T12:52:50Z
Brjswiki
6801
559398
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ను, ఈ విషయము, చతుర్థతరంగమున నిట్లు కూర్పఁబడినది.
{{left margin|5em}}<poem>“అధకాలేన వర్షస్య శిష్యవర్గోమహానభూత్
త త్రైక: పాణినిర్నామ జడబుద్ధితరో భవత్ ॥ ౨౦</poem> </div>
{{left margin|12em}}★ ★ ★ ★ ★ </div>
{{left margin|5em}}<poem>తత్రతీప్రణతపసా తోషి తాడిందు శేఖరాత్
సర్వవిద్యాముఖంయేనప్రాప్తంవ్యాకరణంనవమ్ || ౨9”</poem> </div>
(కాలక్రమమున వర్షునికి శివ్యసంఘము బలమాయెను. అందులో పాణినియను వాఁడొకఁడు మహాచుందుడుండెను. వాఁడు శుష్క
శుశ్రూష చేయలేక అలసినవాఁడై వష౯ భార్య పంపి వేయఁగా విద్యార్థమై హిమాలయమునకు తపస్సుకై పోయి అచ్చట తీవ్రతపస్సు
చేత చంద్రశేఖరుని మెప్పించి ఆ దేవునివలన సర్వవిద్యాముఖమయిన యొక క్రొత్త వ్యాకరణమును పొంది" ఆంధ్రకథా 29 పత్ర)
{{Center|{{p|fs125}}ఈశ్వరు నారాధించి పాణిని వ్యాకరణము విరచించెను</p>}}
పాణినీయశిక్షుయందు, భగవంతుఁడగు మహేశ్వరునివలన, అక్షర సమామ్నాయమును, ఆశేషమగు వ్యాకరణమును పాణిని పొందినాఁడనుట స్పష్టమే. ఎట్లన,
{{left margin|5em}}<poem>'యేనాక్షర సమామ్నాయ మధిగమ్యమహేశ్వరాత్
కృత్స్నంవ్యాకరణంప్రోక్తం తన్మైపాణినయేనమః'</poem> </div>
(మహేశ్వరునివలన, అక్షర సమామ్నాయమును బొంది సమగ్రమగు వ్యాకరణ మెవరిచేఁ జెప్పఁబడెనో యాపాణినికొఱకు నమస్కారము) కొండొక పద్యమును విద్వాంసుల ప్రచారమందున్నది:౼
'ప్రదోషకాలే నటరాజరాజో ననాదఢక్కాం నవ పంచవారమ్ : ఉద్ధర్తు కామః సనకాది సిద్ధ మేతను నీ నాం శివసూత్రజాలమ్'
{{Center|{{p|fs125}}ఉపకోశ</p>}}
శ్రీమంతుఁడగు నీ వర్షాచార్యునకు ఉపవర్షుఁడను సోదరుఁడుండెను. ఇతనికి, పోతపోసిన యీలువుతనమువలె, ఉపకోశయను కూఁతుకలదు. ఆమెయుఁ దన పాతివ్రత్యముచేఁ బ్రీతుఁడగు నందుఁడను రాజుచేఁ దన చెల్లెలుగా భావించుకొనఁబడెను. ఈవిషయము కథా సరిత్సాగరమున 1.4 స్పష్టమే.
{{left margin|12em}}★ ★ ★</div>
{{left margin|5em}}<poem>ఉపవన౯నుతా సేయ ముపకోకేతిసోబ్రవీత్ ! ౪</poem> </div>
{{left margin|5em}}<poem>తయాతత్కథితంభుర్తు రూపవష౯స్యతతక్షణమ్
తేనభ్రాతుళ్చవష౯స్య తేనెతచ్చాభినందతమ్ ॥౧౭</poem> </div>
{{left margin|12em}}★ ★ ★</div>
{{left margin|5em}}<poem>ఉపశోశాప్యధ ప్రాత శేటికానుగతాగతా
గురూణామనివేద్యైవ రాజ్లోనందస్య మందిరమ్ ॥౭౧</poem> </div>
{{left margin|12em}}★ ★ ★</div>
{{left margin|5em}}<poem>భగినీ వేత్వమిత్యుక్త్వా దత్వా ప్రీత్యాధనంబహు
ఉపకోశాపిభూ పేన ప్రేషితాగృహమాగమత్ ౹౹౮౫</poem> </div>
{{left margin|12em}}★ ★ ★</div>
{{left margin|5em}}(ఉపవర్షునికూఁతురు, ఉపకోళయని చెప్పెను) </div>
{{left margin|12em}}★ ★ ★</div>
(అంత నా చెలిపోయి సమస్తమును ఉపకోళతల్లితో చెప్పెను. ఆమెయు తక్షణమే ఆవృత్తాంతమును తన భత౯ యుపవర్షునికి
తెల్పెను. అతడు పోయి వర్షునికిఁ జెప్పెను, ఆయన అందులకు సంతోషించి అంగీకరించెను).
(ఉపకోశ ఒక చేడియను వెంటఁబిలుచుకొని పెద్దలతో చెప్పకయే ఆ ప్రాతఃకాలమందు నందమహారాజు నాస్థానమునకు పోయి...)
{{left margin|12em}}★ ★ ★</div>
(రాజు ఉపకోశను తనకు చెల్లెలినిగా పేర్కొని ప్రీతితో ఆమెకు బహుధనమిచ్చి సత్కరించి ఇంటికిపంపెను.
(ఆంధ్రకథా)
{{Center|{{p|fs125}}యోగుడు</p>}}
ఎవనిచే నుపవర్షాచార్యుని కూఁతురు ఉపకోళ చెల్లెలుగాఁ జేర్కొనఁబడెనో యాతఁడే యోగుఁడు నందవంశచక్రమభూపాలుఁడు. ఈతఁడే ప్రాజ్ఞమూర్ఖన్యుఁడగు చాణక్యునిచేఁ జంపింపఁబడినవాఁడు. ఈ విషయమును, 5వ తరంగమున విస్పష్టము.<noinclude><references/></noinclude>
981a65y99yvl094ebv0bltjks8ap2ar
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/80
104
160921
559400
462501
2026-06-14T13:02:51Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
559400
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>ప్తవార
ఆసంసారం జగత్యస్మి స్నేకానిత్యాహ్యనిత్యతా
తదెతా మైశ్వరీంమాయాం కింజానన్నపిముహ్యసి॥ ౧౦౩
ఇత్యాదిభిరుపాగత్య వషే౯ణవచనైరహమ్
బోధితోఽధయథాతత్వం కథంచిద్వృత్తిమా
తతో విర క్తహృదయస్త్య క్త్వా సర్వం నిబంధనమ్
ప్రశమైకసహాయేహం తపోవనమళిశ్రియమ్||
దివ సేవ్వథగచ్ఛత్సు తత్తపోవనమేకదా
అయోధ్యాతఉపాగచ్ఛ ద్విప్రఏమయి
సమయాయోగనందస్య రాజ్య వార్తామపృచ్ఛత
-
?
E
(సంసారమున్నంత కాలము ఈ జగత్తులో అని
త్యత యొక్కఁడే నిత్యమయినది. ఈ యీశ్వరమాయ
ను ఎఱింగియు ఏల యిట్లజ్ఞానములో పడెదవు ? ఇత్యా
ది తాత్వికవచనముల చేత తేర్పఁగా నేను ఎట్టకేలకు
కొంచెము ధైర్యము తెచ్చుకొంటిని. అంతట విరక్తి చేత
సర్వసంగ మునువదలి ప్రశాంతియే శరణముగా తపోవన
మాశ్రయించితిని. దినములు గడవఁగా ఆ తపోవనమునకు
అయోధ్యనుండివచ్చిన యొక బ్రాహ్మణుఁడు నా చే
యోగనందుని వృత్తాంతమడుగఁబడెను. ఆం.
అని యుపక్రమించి యోగనంద మంత్రియగు శక
టాలునకు ఆతనితోఁ బ్రద్వేషమును, తద్వధ కై చాణ
శ్యసంగ్రహమును, యోగనందమందిరమందు శ్రాద్ధమునఁ
జాణక్యుఁడు విని మంత్రితుఁ డగుటయుఁ జెప్పి తుదకు,
"తతస్సగత్వాచాణక్యో ధురిశ్రాద్ధఉపావిశత్
నుబంధునామావి ప్రశ్చ తా మైచ్ఛదురమాత్మనః
తద్దత్వాళకటాలేన విజ్ఞప్తోనందభూపతిః
అవాదీన్నా పరోయోగ్యః సుబంధురురితిష్ఠతు
ఆగత్యైతౌంచరాజాజ్ఞాం శకటాలో భయానతః
నమేపరాధఇత్యుక్త్వా చాణక్యాయన్య వేదయత్
స్కోధరో పేన చాణర్యోజ్వలన్ని వసమంతతః
నిజాంముక్త్వాశిఖాంతత్ర ప్రతిజ్ఞామకరోత్తదాం
అవశ్యంహంతనందోయం సప్తభిర్దివ సైర్మయా
వినాశ్యోబంధనీయాచ లేతో నిర్మన్యు నాశిఖా
సచాణర్యోద్విజఃక్వాపి గత్వాకృత్యామసాధయత్
శద్వశాద్యోగనందోధ దాహజ్వరమవాప్యసః
సప్త మే దివనేప్రాప్తే పంచత్వంసముపాగమత్ ॥
హత్వాహిరణ్యగు పంచ శకటా లేనతత్సుతమ్
పూర్వనందను తేలక్ష్మీ శ్చంద్రగు పేని వేళితా॥
(అంత చాణక్యుఁడుపోయి శ్రాద్ధములో మొట్ట
మొదట కూర్చుండెను. సుబంధువను నొక బ్రాహ్మణుఁ
డు ఆయగ్రభోజనమును తాన పేక్షించెను. శకటాలుఁడు
పోయి ఆ వృత్తాంతమును చెప్పఁగా, నందరాజు 'నుబు
ధువే అగ్రభోజనమునకు కూర్చుండవలసినది, అందునక
తఁడే యోగ్యుఁడు గాని మఱియొకఁడు పనికిరాఁడు'
నెను. శకటాలుఁడు చాణక్యునియొద్దకువచ్చి భయముచే
త వణఁకుచు ఆరాజాజ నతనికి తెలిపి తనవలన అపరా
ధము లేదని మనవి చేసికొనెను. అంతట చాణక్యుఁడు
కోపముచేత మండిపడుచు తనజుట్టు ముడిపిప్పి ఇట్లు ప్ర
తిజ్ఞ చేసెను. తప్పకుండ ఈనందుని ఏడుదినములలో క
థావశిష్టునిచేసి పగతీర్చుకొని పిమ్మట ఈజుట్టును ముడి
వై చికొనియెదను.'
24
చాణక్యుఁ డెక్కడికోపోయి నందునిమీఁద ప్ర
యోగముచే సెను. అందుచేత యోగనందుఁడు దాహజ్వ
రము వచ్చి ఏడవదినమున మృతిఁబొందెను, శకటాలుఁడు
అతని కుమారుని హిరణ్యగుప్తుని చంపి పూర్వనందుని కు
మారుఁడైన చంద్రగుప్తునికి రాజ్యాభిషేకము చేసెను. ఆం.)
వర్షాచార్యుని శిష్యుఁడు కదా పాణినిముని. వరుఁ
డు నందవంశ చరమభూపాలుఁడగు యోగనందు నిసభ్యు
డని బృహత్క థాను సారముగా వ్రాయఁబడిన కథాసరి
త్సాగరము ప్రతిపాదించుచున్నది. కావునఁ బాణిని యో
గనంద సమకాలికుఁడు' అని ముస్పష్టమే. యోగనందుని
కాలమును నిర్ణయించుచోఁ బాణిని కాలమును నిర్ణయిం
పఁబడినటులె కావున యోగనందుని కాలము నిర్ణయింప
నిచ్ఛయించుచున్నారము.
ణ
తొలుత దత్తు మొదలగు నవ్యపండితులేమి యభి
ప్రాయపడుచున్నారో విచారించి తరువాత నాత్మీయ
మతమును జెప్పగలము.<noinclude><references/></noinclude>
tmd9audamnrrzmbkwol7y28ulst63y7
559412
559400
2026-06-14T14:16:19Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559412
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ప్తవార
ఆసంసారం జగత్యస్మి స్నేకానిత్యాహ్యనిత్యతా
తదెతా మైశ్వరీంమాయాం కింజానన్నపిముహ్యసి॥ ౧౦౩
ఇత్యాదిభిరుపాగత్య వషే౯ణవచనైరహమ్
బోధితోఽధయథాతత్వం కథంచిద్వృత్తిమాప్తవా౯౹౹ ౪
తతో విరక్తహృదయస్త్య క్త్వాసర్వం నిబంధనమ్
ప్రశమైకసహాయేహం తపోవనమళిశ్రియమ్౹౹ ౫
దివసేష్యథగచ్ఛత్సు తత్తపోవనమేకదా
అయోధ్యాతఉపాగచ్ఛ ద్విప్రఏమయిస్థితే౹౹ ౬
సమయాయోగనందస్య రాజ్యవార్తామపృచ్ఛత
(సంసారమున్నంత కాలము ఈ జగత్తులో అనిత్యత యొక్కఁడే నిత్యమయినది. ఈ యీశ్వరమాయను ఎఱింగియు ఏల
యిట్లజ్ఞానములో పడెదవు ? ఇత్యాది తాత్వికవచనములచేత తేర్పఁగా నేను ఎట్టకేలకు కొంచెము ధైర్యము తెచ్చుకొంటిని. అంతట
విరక్తిచేత సర్వసంగ మునువదలి ప్రశాంతియే శరణముగా తపోవన మాశ్రయించితిని. దినములు గడవఁగా ఆ తపోవనమునకు
అయోధ్యనుండివచ్చిన యొక బ్రాహ్మణుఁడు నాచే యోగనందుని వృత్తాంతమడుగఁబడెను. ఆం.
అని యుపక్రమించి యోగనంద మంత్రియగు శకటాలునకు ఆతనితోఁ బ్రద్వేషమును, తద్వధకై చాణశ్యసంగ్రహమును, యోగనంద మందిరమందు శ్రాద్ధమునఁ జాణక్యుఁడు విని మంత్రితుఁ డగుటయుఁ జెప్పి తుదకు,
{{left margin|5em}}<poem>"తతస్సగత్వాచాణక్యో ధురిశ్రాద్ధఉపావిశత్
నుబంధునామావి ప్రశ్చ తా మైచ్ఛదురమాత్మనః
తద్దత్వాళకటాలేన విజ్ఞప్తోనందభూపతిః
అవాదీన్నాపరోయోగ్యః సుబంధురురితిష్ఠతు
ఆగత్యైతౌంచరాజాజ్ఞాం శకటాలోభయానతః
నమేపరాధఇత్యుక్త్వా చాణక్యాయన్య వేదయత్
సొఽధకోపేన చాణర్యోజ్వలన్ని వసమంతతః
నిజాంముక్త్వాశిఖాంతత్ర ప్రతిజ్ఞామకరోత్తదాం
అవశ్యంహంతనందోయం సప్తభిర్దివసైర్మయా
వినాశ్యోబంధనీయాచతతోనిర్మన్యు నాశిఖా</poem> </div>
{{left margin|10em}}★ ★ ★ ★ ★ </div>
{{left margin|5em}}<poem>సచాణకోద్విజఃక్వాపి గత్వాకృత్యామసాధయత్
తద్వశాద్యోగనందోధ దాహజ్వరమవాప్యసః
సప్తమే దివనేప్రాప్తే పంచత్వంసముపాగమత్ ॥
హత్వాహిరణ్యగుప్తంచ శకటాలేనతత్సుతమ్
పూర్వనందను తేలక్ష్మీ శ్చంద్రగుప్తేనివేళితా॥</poem> </div>
(అంత చాణక్యుఁడుపోయి శ్రాద్ధములో మొట్ట మొదట కూర్చుండెను. సుబంధువను నొక బ్రాహ్మణుఁడు ఆయగ్రభోజనమును తాన పేక్షించెను. శకటాలుఁడు పోయి ఆ వృత్తాంతమును చెప్పఁగా, నందరాజు 'నుబుధువే అగ్రభోజనమునకు కూర్చుండవలసినది, అందునకతఁడే యోగ్యుఁడు గాని మఱియొకఁడు పనికిరాఁడు' అనెను. శకటాలుఁడు చాణక్యునియొద్దకువచ్చి భయముచేత వణఁకుచు ఆరాజాజ్ఞ నతనికి తెలిపి తనవలన అపరాధము లేదని మనవి చేసికొనెను. అంతట చాణక్యుఁడు కోపముచేత మండిపడుచు తనజుట్టు ముడిపిప్పి ఇట్లు ప్రతిజ్ఞ చేసెను. తప్పకుండ ఈనందుని ఏడుదినములలో కథావశిష్టునిచేసి పగతీర్చుకొని పిమ్మట ఈజుట్టును ముడి
వైచికొనియెదను.'
చాణక్యుఁ డెక్కడికోపోయి నందునిమీఁద ప్రయోగముచేసెను. అందుచేత యోగనందుఁడు దాహజ్వరము వచ్చి ఏడవదినమున మృతిఁబొందెను, శకటాలుఁడు అతని కుమారుని హిరణ్యగుప్తుని చంపి పూర్వనందుని కుమారుఁడైన చంద్రగుప్తునికి రాజ్యాభిషేకము చేసెను. ఆం.)
వర్షాచార్యుని శిష్యుఁడు కదా పాణినిముని. వర్షుఁడు నందవంశ చరమభూపాలుఁడగు యోగనందు నిసభ్యుఁడని బృహత్క థాను
సారముగా వ్రాయఁబడిన కథాసరి త్సాగరము ప్రతిపాదించుచున్నది. కావునఁ బాణిని యోగనంద సమకాలికుఁడు' అని సుస్పష్టమే. యోగనందుని కాలమును నిర్ణయించుచోఁ బాణిని కాలమును నిర్ణయింపఁబడినటులె కావున యోగనందుని కాలము నిర్ణయింప
నిచ్ఛయించుచున్నారము.
తొలుత దత్తు మొదలగు నవ్యపండితులేమి యభిప్రాయపడుచున్నారో విచారించి తరువాత నాత్మీయ మతమును జెప్పగలము.<noinclude><references/></noinclude>
td3mnbuo0vrwekuzzbkp0j9vlhjcglj
559413
559412
2026-06-14T14:17:29Z
Brjswiki
6801
559413
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ప్తవార
ఆసంసారం జగత్యస్మి స్నేకానిత్యాహ్యనిత్యతా
తదెతా మైశ్వరీంమాయాం కింజానన్నపిముహ్యసి॥ ౧౦౩
ఇత్యాదిభిరుపాగత్య వషే౯ణవచనైరహమ్
బోధితోఽధయథాతత్వం కథంచిద్వృత్తిమాప్తవా౯౹౹ ౪
తతో విరక్తహృదయస్త్య క్త్వాసర్వం నిబంధనమ్
ప్రశమైకసహాయేహం తపోవనమళిశ్రియమ్౹౹ ౫
దివసేష్యథగచ్ఛత్సు తత్తపోవనమేకదా
అయోధ్యాతఉపాగచ్ఛ ద్విప్రఏమయిస్థితే౹౹ ౬
సమయాయోగనందస్య రాజ్యవార్తామపృచ్ఛత
(సంసారమున్నంత కాలము ఈ జగత్తులో అనిత్యత యొక్కఁడే నిత్యమయినది. ఈ యీశ్వరమాయను ఎఱింగియు ఏల
యిట్లజ్ఞానములో పడెదవు ? ఇత్యాది తాత్వికవచనములచేత తేర్పఁగా నేను ఎట్టకేలకు కొంచెము ధైర్యము తెచ్చుకొంటిని. అంతట
విరక్తిచేత సర్వసంగ మునువదలి ప్రశాంతియే శరణముగా తపోవన మాశ్రయించితిని. దినములు గడవఁగా ఆ తపోవనమునకు
అయోధ్యనుండివచ్చిన యొక బ్రాహ్మణుఁడు నాచే యోగనందుని వృత్తాంతమడుగఁబడెను. ఆం.
అని యుపక్రమించి యోగనంద మంత్రియగు శకటాలునకు ఆతనితోఁ బ్రద్వేషమును, తద్వధకై చాణశ్యసంగ్రహమును, యోగనంద మందిరమందు శ్రాద్ధమునఁ జాణక్యుఁడు విని మంత్రితుఁ డగుటయుఁ జెప్పి తుదకు,
{{left margin|5em}}<poem>"తతస్సగత్వాచాణక్యో ధురిశ్రాద్ధఉపావిశత్
నుబంధునామావి ప్రశ్చ తా మైచ్ఛదురమాత్మనః
తద్దత్వాళకటాలేన విజ్ఞప్తోనందభూపతిః
అవాదీన్నాపరోయోగ్యః సుబంధురురితిష్ఠతు
ఆగత్యైతౌంచరాజాజ్ఞాం శకటాలోభయానతః
నమేపరాధఇత్యుక్త్వా చాణక్యాయన్య వేదయత్
సొఽధకోపేన చాణర్యోజ్వలన్ని వసమంతతః
నిజాంముక్త్వాశిఖాంతత్ర ప్రతిజ్ఞామకరోత్తదాం
అవశ్యంహంతనందోయం సప్తభిర్దివసైర్మయా
వినాశ్యోబంధనీయాచతతోనిర్మన్యు నాశిఖా</poem> </div>
{{left margin|10em}}★ ★ ★ ★ ★ </div>
{{left margin|5em}}<poem>సచాణకోద్విజఃక్వాపి గత్వాకృత్యామసాధయత్
తద్వశాద్యోగనందోధ దాహజ్వరమవాప్యసః
సప్తమే దివనేప్రాప్తే పంచత్వంసముపాగమత్ ॥
హత్వాహిరణ్యగుప్తంచ శకటాలేనతత్సుతమ్
పూర్వనందను తేలక్ష్మీ శ్చంద్రగుప్తేనివేళితా॥</poem> </div>
(అంత చాణక్యుఁడుపోయి శ్రాద్ధములో మొట్ట మొదట కూర్చుండెను. సుబంధువను నొక బ్రాహ్మణుఁడు ఆయగ్రభోజనమును తాన పేక్షించెను. శకటాలుఁడు పోయి ఆ వృత్తాంతమును చెప్పఁగా, నందరాజు 'నుబుధువే అగ్రభోజనమునకు కూర్చుండవలసినది, అందునకతఁడే యోగ్యుఁడు గాని మఱియొకఁడు పనికిరాఁడు' అనెను. శకటాలుఁడు చాణక్యునియొద్దకువచ్చి భయముచేత వణఁకుచు ఆరాజాజ్ఞ నతనికి తెలిపి తనవలన అపరాధము లేదని మనవి చేసికొనెను. అంతట చాణక్యుఁడు కోపముచేత మండిపడుచు తనజుట్టు ముడిపిప్పి ఇట్లు ప్రతిజ్ఞ చేసెను. తప్పకుండ ఈనందుని ఏడుదినములలో కథావశిష్టునిచేసి పగతీర్చుకొని పిమ్మట ఈజుట్టును ముడి
వైచికొనియెదను.'
చాణక్యుఁ డెక్కడికోపోయి నందునిమీఁద ప్రయోగముచేసెను. అందుచేత యోగనందుఁడు దాహజ్వరము వచ్చి ఏడవదినమున మృతిఁబొందెను, శకటాలుఁడు అతని కుమారుని హిరణ్యగుప్తుని చంపి పూర్వనందుని కుమారుఁడైన చంద్రగుప్తునికి రాజ్యాభిషేకము చేసెను. ఆం.)
వర్షాచార్యుని శిష్యుఁడు కదా పాణినిముని. వర్షుఁడు నందవంశ చరమభూపాలుఁడగు యోగనందు నిసభ్యుఁడని బృహత్క థాను
సారముగా వ్రాయఁబడిన కథాసరి త్సాగరము ప్రతిపాదించుచున్నది. కావునఁ బాణిని యోగనంద సమకాలికుఁడు' అని సుస్పష్టమే. యోగనందుని కాలమును నిర్ణయించుచోఁ బాణిని కాలమును నిర్ణయింపఁబడినటులె కావున యోగనందుని కాలము నిర్ణయింప
నిచ్ఛయించుచున్నారము.
తొలుత దత్తు మొదలగు నవ్యపండితులేమి యభిప్రాయపడుచున్నారో విచారించి తరువాత నాత్మీయ మతమును జెప్పగలము.<noinclude><references/></noinclude>
ck93axd7hio4zo353aunn2kstvp28kq
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/81
104
160922
559428
462502
2026-06-14T15:10:27Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559428
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}రమేశీ చంద్రదత్తుఁడు</p>}}
ప్రాచీన భారతమందు (Ancient India) దత్తమహోదయుఁడు క్రీస్తునకుఁ బూర్వము, నాల్గవ శతాబ్దియందు నందోత్పత్తియని వ్రాసినాడు. క్రీస్తా'''బొప'''శ్రమముకంటెఁ బూర్వము 820 వ వత్సరము మొదలంకొని 370 వ సంవత్సరము వఱకు నందులశాసనమనియు
దెలిపినాడు. ఈసమయమును పంచాశద్వత్సరాత్మకమే. పురాణములయందు, ఈసమయము వర్షశతాత్మకముగా వర్ణింపఁబడిన 'శత' పదము పంచాశత్పరమే యని దత్తమహళీయుని యభిప్రాయము.
క్రీస్తు వత్సరోపక్రమము కంటె నందరాజ్య శాసనాన్తము, 820 సంవత్సరము లతీతములు కాగా, తదుత్తరోపక్రమము, ఇంతవఱకు, అతిక్రమించిన 1905 సంత్సరములు కూడినచో 2225 వత్సరములు తేలుచున్నవి. నందరాజ్యావసార మిప్పటికింతియే యని దత్తమతము. (ఇపుడు 1915 వ సంవత్సరము కావున, 2235 సంవత్సరములని తెలియఁదగినది.)
{{Center|{{p|fs125}}మామతము</p>}}
ఇచట మేము వక్కాణించుచున్నారము. 'శత' పదము సంఖ్యాసామాన్యవాచకమై కాని, శతన్యూసంఖ్యాభిధాయకమైగాని మాచే
నెచటను జూడఁబడలేదు. ఇటులుండ శతపదమునకు, ఏఁబదియని యర్ధమితఁడెట్లంగీకరించెనో? వేదభాష్యాదులయందు శ్రీ మన్మాధవాదులయిన విద్వాంసులు శతపదమున కనంతవాచిత్వమును స్వీకరించుచున్నారు. దాన, విష్ణుపురాణాదులయందు
నందులు పాలించిన యేండ్లఁ జెప్పుట యందుపయోగింపఁబడిన శతశబ్దమునకుఁ బంచాశద్వాచిత్వము (ఏఁబదిసంవత్సరములని యర్ధము చెప్పుట) ఎంత కష్టపడినను గుదరదనియే పలుకుచున్నారము. మఱియు శతపదమునకు సంఖ్యాసామాన్యవాచిత్వాదుల సంగీకరించుచో ఏకం వర్ష శతమ్) అను (ఒక వర్ష శతము) విష్ణుపురాణవచనమందలి ఏక (ఒక) పదము వ్యర్ధమయ్యెడిని కావున రమేశచంద్రదత్తుని మతము హేయమనియే నిశ్శంకముగాఁ బలుకుచున్నారము.
ఇపుడు మొదటినందుఁ ఎపుడభిషిక్తుఁడాయెనో యాసమయమును గుఱించి విచారింతము. ఈవిషయమై శ్రీమద్భాగవత
ద్వాదశస్కంధ ద్వితీయాధ్యాయమున,
{{left margin|10em}}<poem>'ఆరభ్యభవతో జన్మయావన్నందాభిషేచనమ్
ఏతద్వర్ష సహస్రం వైశతం పంచదళో త్తరమ్౹౹</poem> </div>
అని చెప్పఁబడినది. పంచయనునది భిన్నపదము. దానికి శతపదమం దన్వయము ఏకవచనమార్షము. ఇట్లగుట బరీక్షితుని జన్మాంతరము వేయి ఐదువందల పదిసంవత్సరము లతీతములయిన తరువాత నందునికి రాజ్యాభిషేకమయినదని సిద్ధించుచున్నది. పరీక్షితుఁడును గలిప్రవృత్తిసమకాలికుఁడు, కలియుమఘనక్షత్రములయందు సప్తఋషులెపునుందురో, అపుడు ప్రవతి౯ంచినదనియు
సప్తర్షులకుఁ బ్రతినక్షత్రమందును నూఱోండ్లు భోగకాలమనియు శ్రీమద్భాగవతమందును బురాణాంతరములందును విస్పష్టముగాఁ జెప్పఁబడినది. భాగవతమందు:౼
{{left margin|5em}}<poem>యేత్వదీయేద్విజాఃకాలే అధునాచాశ్రితామఘాః॥</poem> </div>
(నీ, (పరీక్షిత సంబంధమయిన యీ కాలమునందు సప్తర్షులు మఘల నాశ్రయించియున్నారు. వైష్ణవ మందును,
{{left margin|5em}}<poem>'సప్తర్షీ ణాంచయౌపూ'''రౌ'''దృశ్యతే ఉదితౌభువి
తయోస్తుమధ్యనక్షత్రమ్ దృశ్యతే యత్సమంనిశి
తేనసప్తర్షయోయుక్తా న్తిష్ఠన్యబ్దశతం నృణామ్
తేతుపారీక్షితేకాలే మఘాస్వాసన్ ద్విజోత్తమ'</poem> </div>
{{left margin|5em}}(౪-౨౪-౩౨-అ) </div>
{{left margin|5em}}<poem>(నృణామబ్ధళతమి/తిసంబంధః నతుదివ్య మ బశతమిత్యర్థ:</poem> </div>
యుధిష్ఠిరరాజ్యమందును గలి ప్రవతించినది. అప్పుడును వఘాపంచకమునందే సప్తర్షులున్నారు. ఇట్లగుటఁ గలిప్రవృత్తినుండి శతసంవత్సరాత్మకమయిన సమయమునందే పరీక్షితుని జన్మయని సుస్పష్టము. సప్తర్షులు మఘలయందుండఁగనే కలి
ప్రవతి౯ంచినది; ఆమఘలను వారధిష్ఠించి యుండఁగనే పరీక్షితుని జన్మయని పైని చెప్పఁబడుటవలనఁగలి ప్రవృత్తినుండి శతసంవత్సరాత్మక<noinclude><references/></noinclude>
ezp1iym8yhlr8besjx13qhguc4sgpa2
559431
559428
2026-06-14T15:12:32Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
559431
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}రమేశీ చంద్రదత్తుఁడు</p>}}
ప్రాచీన భారతమందు (Ancient India) దత్తమహోదయుఁడు క్రీస్తునకుఁ బూర్వము, నాల్గవ శతాబ్దియందు నందోత్పత్తియని వ్రాసినాడు. క్రీస్తా'''బొప'''శ్రమముకంటెఁ బూర్వము 820 వ వత్సరము మొదలంకొని 370 వ సంవత్సరము వఱకు నందులశాసనమనియు
దెలిపినాడు. ఈసమయమును పంచాశద్వత్సరాత్మకమే. పురాణములయందు, ఈసమయము వర్షశతాత్మకముగా వర్ణింపఁబడిన 'శత' పదము పంచాశత్పరమే యని దత్తమహళీయుని యభిప్రాయము.
క్రీస్తు వత్సరోపక్రమము కంటె నందరాజ్య శాసనాన్తము, 820 సంవత్సరము లతీతములు కాగా, తదుత్తరోపక్రమము, ఇంతవఱకు, అతిక్రమించిన 1905 సంత్సరములు కూడినచో 2225 వత్సరములు తేలుచున్నవి. నందరాజ్యావసార మిప్పటికింతియే యని దత్తమతము. (ఇపుడు 1915 వ సంవత్సరము కావున, 2235 సంవత్సరములని తెలియఁదగినది.)
{{Center|{{p|fs125}}మామతము</p>}}
ఇచట మేము వక్కాణించుచున్నారము. 'శత' పదము సంఖ్యాసామాన్యవాచకమై కాని, శతన్యూసంఖ్యాభిధాయకమైగాని మాచే
నెచటను జూడఁబడలేదు. ఇటులుండ శతపదమునకు, ఏఁబదియని యర్ధమితఁడెట్లంగీకరించెనో? వేదభాష్యాదులయందు శ్రీ మన్మాధవాదులయిన విద్వాంసులు శతపదమున కనంతవాచిత్వమును స్వీకరించుచున్నారు. దాన, విష్ణుపురాణాదులయందు
నందులు పాలించిన యేండ్లఁ జెప్పుట యందుపయోగింపఁబడిన శతశబ్దమునకుఁ బంచాశద్వాచిత్వము (ఏఁబదిసంవత్సరములని యర్ధము చెప్పుట) ఎంత కష్టపడినను గుదరదనియే పలుకుచున్నారము. మఱియు శతపదమునకు సంఖ్యాసామాన్యవాచిత్వాదుల సంగీకరించుచో ఏకం వర్ష శతమ్) అను (ఒక వర్ష శతము) విష్ణుపురాణవచనమందలి ఏక (ఒక) పదము వ్యర్ధమయ్యెడిని కావున రమేశచంద్రదత్తుని మతము హేయమనియే నిశ్శంకముగాఁ బలుకుచున్నారము.
ఇపుడు మొదటినందుఁ ఎపుడభిషిక్తుఁడాయెనో యాసమయమును గుఱించి విచారింతము. ఈవిషయమై శ్రీమద్భాగవత
ద్వాదశస్కంధ ద్వితీయాధ్యాయమున,
{{left margin|10em}}<poem>'ఆరభ్యభవతో జన్మయావన్నందాభిషేచనమ్
ఏతద్వర్ష సహస్రం వైశతం పంచదళో త్తరమ్౹౹</poem> </div>
అని చెప్పఁబడినది. పంచయనునది భిన్నపదము. దానికి శతపదమం దన్వయము ఏకవచనమార్షము. ఇట్లగుట బరీక్షితుని జన్మాంతరము వేయి ఐదువందల పదిసంవత్సరము లతీతములయిన తరువాత నందునికి రాజ్యాభిషేకమయినదని సిద్ధించుచున్నది. పరీక్షితుఁడును గలిప్రవృత్తిసమకాలికుఁడు, కలియుమఘనక్షత్రములయందు సప్తఋషులెపునుందురో, అపుడు ప్రవతి౯ంచినదనియు
సప్తర్షులకుఁ బ్రతినక్షత్రమందును నూఱోండ్లు భోగకాలమనియు శ్రీమద్భాగవతమందును బురాణాంతరములందును విస్పష్టముగాఁ జెప్పఁబడినది. భాగవతమందు:౼
{{left margin|5em}}<poem>యేత్వదీయేద్విజాఃకాలే అధునాచాశ్రితామఘాః॥</poem> </div>
(నీ, (పరీక్షిత సంబంధమయిన యీ కాలమునందు సప్తర్షులు మఘల నాశ్రయించియున్నారు. వైష్ణవ మందును,
{{left margin|5em}}<poem>'సప్తర్షీ ణాంచయౌపూ'''రౌ'''దృశ్యతే ఉదితౌభువి
తయోస్తుమధ్యనక్షత్రమ్ దృశ్యతే యత్సమంనిశి
తేనసప్తర్షయోయుక్తా న్తిష్ఠన్యబ్దశతం నృణామ్
తేతుపారీక్షితేకాలే మఘాస్వాసన్ ద్విజోత్తమ'</poem> </div>
{{left margin|5em}}(౪-౨౪-౩౨-అ) </div>
{{left margin|5em}}<poem>(నృణామబ్ధళతమి/తిసంబంధః నతుదివ్య మ బశతమిత్యర్థ:</poem> </div>
యుధిష్ఠిరరాజ్యమందును గలి ప్రవతించినది. అప్పుడును వఘాపంచకమునందే సప్తర్షులున్నారు. ఇట్లగుటఁ గలిప్రవృత్తినుండి శతసంవత్సరాత్మకమయిన సమయమునందే పరీక్షితుని జన్మయని సుస్పష్టము. సప్తర్షులు మఘలయందుండఁగనే కలి
ప్రవతి౯ంచినది; ఆమఘలను వారధిష్ఠించి యుండఁగనే పరీక్షితుని జన్మయని పైని చెప్పఁబడుటవలనఁగలి ప్రవృత్తినుండి శతసంవత్సరాత్మక<noinclude><references/></noinclude>
322e80o7n39evpebxwzbqojfh4zhh62
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/82
104
160923
559529
462503
2026-06-15T07:25:54Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559529
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మయిన సమయమునందే పరీక్షితుని జన్మయని సుస్పష్టము, దానఁ, కలి ప్రవృత్తిసమయము మొదలుకొని పరీక్షిదుత్పత్తి
నతిక్రమించిన సమయము ఇంచుమించుగా నెనుబదియేడులని ప్రతీయమానమగుచున్నది. పరీక్షి జన్మోత్తరము నంద రాజ్యాభిషేకమువఱకు, అతిక్రమించిన 1510 సంవత్సరములందు 80 సం॥ కూడినచో 1590 సంవత్సరములు తేలుచున్నవి. కలిప్రవృత్తినుండి నందాభిషేశాంతమయిన సమయమిదేయని స్పష్టము. దీనియందు, నంద రాజ్యశాసనసమయమయిన నూఱేండ్లు కలిపినచో 1690 యేండ్లగుచున్నవి. ఈ సమయమేయోగనందవధకాలము. కావునఁ గలియుగోపక్రమమునుండి పాణివ్యవస్థతి
సమయము ఈ పైని వర్ణించినదేయని సుస్పష్టము.
ఈ సమయమే స్కాందమునందును జెప్పఁబడినది.
{{Center|{{p|fs125}}స్కాందము</p>}}
{{left margin|5em}}{{p|fs125}}'తతోఽపిద్విసహస్రేషు దశాధికళతత్రయే
భవిష్యంనందరాజ్యంచ చాణక్యోయాన్ హనిష్యతి'</p> </div>
(కలియుగారంభము తరువాత రెండు వేలయేండ్లలో మున్నూటపదియేండ్లు అవశిష్టమయి యుండఁగా, 2000 - 310 = 1690
యేండ్లకు నందరాజ్యము కాగలదు; చాణక్యుఁడు చంపఁగలఁడు.)
కావున నంద రాజ్యావసానసమయమి చేయని సిద్ధించినది. ఈ వచనబలమువలననే పూర్వమెనుబది వత్సరము లించుమించుగానని చెప్పియున్నారము.
{{Center|{{p|fs125}}విష్ణు పురాణమందు, భవిష్యద్భూపాలుర</p>}}
క్రమమిటులు నొడువఁబడినది. బృహద్రథ వంశోద్భవుఁడును, జరాసంధ పౌత్రుఁడునగు సహదేవుఁడు పరీక్షిత సమకాలికుఁడు. అతని మొదలుకొని యొకవేయి యేండ్లు బార్హద్రథ వంశము భూమిని బరిపాలించెను. ఈవిషయమే విష్ణుపురాణమందు:౼
{{left margin|5em}}<poem>'ఏలేబర్హ ద్రిథా భూపత యేవర్ష సహస్రమేకమ్ భవిష్యన్తి' (౪౨3-3)</poem> </div>
అని చెప్పఁబడినది. ఈ బార్హద్రధవంశము నందు రిపుంజయుఁడు తుట్టతుదవాఁడు. ఆతని శునకుఁడను మంత్రి చంపి తనకొడుకుని బ్రద్యోతుని రాజుగా నిలిపెను. ప్రద్యోత వంశ్యులును నూటముప్పది యెనిమిది యేండ్లు పాలించిరి. విష్ణుపురాణమున:-
{{left margin|5em}}<poem>(ఏతేష్టత్రింశ దుత్తరం వర్ష శతం ప్రద్యోతాః పృధివీం భోతష్యన్తి' (౪-౨౪-౨.)</poem> </div> అని చెప్పఁబడినది
తరువాతఁ బ్రద్యోకుల సింహాసనమునే శిశునాగుఁడను రాజలంకరించెను. ఇతని యపత్యముచే మున్నూట యఱువది రెండేండ్లు భూమి పాలింపఁబడెను.
{{left margin|5em}}<poem>'శైశునాగాదళ భూమిపాలా స్త్రీణివర్ష శతాని ద్విషష్ట్యధికాని భవిష్యన్తి'</poem> </div>
అని యీవిషయము ప్రతిపాదింపఁబడెను. తరువాత ప్రధమ నందుఁడైన మహానందుని రాజ్యాభిషేకము నందులును నూఱేండ్లు పాలించిరని విష్ణుపురాణమందు
{{left margin|5em}}<poem>'మహాపద్మస్తత్పుత్రే శ్చైకం వర్ష శత మదనీ పతయో భవిష్యన్తి'</poem> </div> అని చెప్పఁబడినది
ఇట్లగుటఁ బరీక్షిత్సమ కాలికుఁడగు సోమాపినుండి చరమనందుని వఱకు, పాలించి నలుగుర రాజుల రాజ్యశాసన సమయ పట్టిక
నుదాహరింతును.
::బార్హద్రథులు 1000
::ప్రద్యోతులు 188
::జైళునాగులు 862
::నందులు 100
-----
:: వెరళి 1600
పరీక్షితుని రాజ్యశాసనము కంటెఁ బూర్వమించుమించుగా నతిక్రమించిన తొంబది యేండ్లు కలిపినచో వెనుకటి సంఖ్యతో సరిపోవుచున్నది.
ఇట్లగుటఁ గలి పదియేడవ శతాబ్దియందు నందరాజ్య పరిసమాప్తియైనది. ఆసమయమందే భగవంతుఁ<noinclude><references/></noinclude>
oyh8gn7smskz1i89wxfn0s4c2xlqlay
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/83
104
160924
559533
462504
2026-06-15T08:12:11Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
559533
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>డగు పాణినియొక్క, ఆవిర్భావ సమయమని స్పష్టము.
{{Center|{{p|fs125}}ఒక విరోధము</p>}}
{{left margin|5em}}<poem>'యదామమాభ్యోయాస్యన్తి పూర్వాషాఢాం మహ
ర్ష యఃతదానందాత్ప్ర్పభృత్యేవకలిర్వృద్ధింగమిష్యతి'</poem> </div>
(మఘాపంచకమునుండి పూర్వాషాడను గూర్చి మహర్షులెపుడేఁగఁ గలరో, అపుడు నందుని మొదలుకోని కలి వృద్ధి పొందఁగలదని
యీ శ్లోకము సామాన్యముగా నర్ధమిచ్చుచుండుటచే బూర్వమునకు వైరుధ్యముపొసఁగుచున్నది.)
మఘకుఁ బూర్వాషాఢ పదునొకొండవది. సప్తర్షులు పూర్వాషాఢా గతులైయుండఁగా నంద రాజ్యమని పూర్వశ్లోకమువలన స్ఫురితమగు చున్నది. సప్తర్షులకుఁ బ్రతి నక్షత్రమందు నూఱేండ్లు భోగకాలము. ఇట్లగుటఁ గలి ప్రవర్తించిన 1100 యేండ్లకు నందరాజ్యమని
యాశయము. కావున నీశ్లోకము పూర్వవిషయమున విషయము కల్పించెడిని.
{{Center|{{p|fs125}}పరిహారము</p>}}
ఇట్లనినచో, ఈ పద్యమునందు నందాత్ప్రభృతి 'చ' అని యధ్యాహారము. అనఁగా మఘాపంచకము నుండి పూర్వాషాఢకు
సప్తర్షులు వెడలినపుడును నందు నారంభించియునని యర్ధము.
ఇటయినను, 'నందు నారంభించియు' ననుట నిరర్థకమని భ్రమవలవదు. అది మొదలుకొని కలికి విశేషాభివృదియను నాశయము ప్రతిపాదింపదొరకొనినవి కావున విరోధము పరిహరింపఁబడుచున్నది. శ్లోకము సామాన్యముగాఁ జెప్పు నర్థమే స్వీకరించుచోఁ బురాణాంతర
విరోధమును, స్వపూర్వోత్తర గ్రంథవిరోధమునగుఁ గావున నిటులే విమర్శించినచో యుక్తముగనున్నది.
ఇట్లగుటఁ గలి పదియేఁడవశతాబ్దియందు పాణిని యుదయించెనని చెప్పుటలో బాధక మేమియులేదు. ఇప్పటికల్యబ్దములు
5016, 1690 సంవత్సరములు తీసివైచినచో 3826 సం||లు నంద రాజ్యావసానమారంభించి యింత వట్టు అతిక్రమించిన కాలమిదే. ఇదియే పాణినియునికి నిలగించుకొనునది. "
{{Center|{{p|fs125}}కొన్ని ప్రశ్నలు</p>}}
ఇపుడుకొన్ని శంకలుదయించెడిని:౼
1. పాణిని పతంజలులు, సమకాలికులగుదురా? కారా? 'సభారాజామనుష్యపూర్వ (2-4-28) అను మాత్రము చంద్రగుప్తసభయను ప్రయోగము సిద్ధించుకొరకును బుట్టినదగుటను, పతంజలియుఁ 'జంద్రగుప్త సభమ్' అని యుదహరించుట చేతను సమకాలికులనియే తోఁచెడిని ఒకేకాలమునందు మూలగ్రంథమునకు భాష్యము పుట్టునా?
2. పాణిని సూత్రముల పైభావ్యము వ్రాసిన పతంజలియే యోగనూత్రములను రచించెనా?.
{{Center|{{p|fs125}}సమాధానము</p>}}
'సభారాజామనుష్యపూర్వా' (24-28) సూత్రమే, కేవలము. చంద్రగు ప్తసభ ప్రయోగ సిద్ధికై పుట్టలేదు. ఏరాజవాచకమయిన శబ్దమును పూర్వమయినచో, వాని యన్నిటిసిద్ధికయియుఁ బుట్టినది. ఇపుడు శ్రీజాజి౯చక్రవతి౯గారు రాజులు కావున, జాజి౯సభయనునది
యుంబైసూత్రమునకు వతి తించుట చేఁ బాణిని జాజి౯ చక్రవతి౯జ్ఞ నాఁటి కాలమువాఁడని చెప్పవలను పడునా? మఱియుఁ బంజలియునాఁటికాలము వాఁడేయనఁ జనదు. ఎవని పేరో యుచ్చరింపవలయుటచే శింశపాచోద్యన్యాయముచేఁ జంద్రగుప్తనామము నుచ్చరింపఁగూడదా? కావునఁ జంద్రగుప్తునికిఁ దరువాతను సమకాలమందును, పతంజలి యుండవచ్చును. (పూర్వకాలమందును, ఉండవచ్చును, మౌర్య చంద్రగుప్తునికంటే మఱియొక చంద్రగుప్తుఁడుండఁగూడదా? ఆతనిపేరే భాష్యకారులను వదించిరేమో యెవరికెరుక?) ఏకకాలమందు మూలమును భావ్యమును బుట్టునాయని యేల శంకింపవలయును. ఏలన? శౌనకుఁడును వ్యాడియు సమకాలికులు. వారిద్దడ
రుల గ్రంథములలో నొండొండ మతమును బ్రామాణికము
గాఁ దీసికొని వ్యాఖ్యానము చేసికొనినారు. పాణినీయ<noinclude><references/></noinclude>
iztx46cbuk0hxzxesazgf1ehzbba19g
559540
559533
2026-06-15T08:56:28Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559540
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>డగు పాణినియొక్క, ఆవిర్భావ సమయమని స్పష్టము.
{{Center|{{p|fs125}}ఒక విరోధము</p>}}
{{left margin|5em}}<poem>'యదామమాభ్యోయాస్యన్తి పూర్వాషాఢాం మహ
ర్ష యఃతదానందాత్ప్ర్పభృత్యేవకలిర్వృద్ధింగమిష్యతి'</poem> </div>
(మఘాపంచకమునుండి పూర్వాషాడను గూర్చి మహర్షులెపుడేఁగఁ గలరో, అపుడు నందుని మొదలుకోని కలి వృద్ధి పొందఁగలదని
యీ శ్లోకము సామాన్యముగా నర్ధమిచ్చుచుండుటచే బూర్వమునకు వైరుధ్యముపొసఁగుచున్నది.)
మఘకుఁ బూర్వాషాఢ పదునొకొండవది. సప్తర్షులు పూర్వాషాఢా గతులైయుండఁగా నంద రాజ్యమని పూర్వశ్లోకమువలన స్ఫురితమగు చున్నది. సప్తర్షులకుఁ బ్రతి నక్షత్రమందు నూఱేండ్లు భోగకాలము. ఇట్లగుటఁ గలి ప్రవర్తించిన 1100 యేండ్లకు నందరాజ్యమని
యాశయము. కావున నీశ్లోకము పూర్వవిషయమున విషయము కల్పించెడిని.
{{Center|{{p|fs125}}పరిహారము</p>}}
ఇట్లనినచో, ఈ పద్యమునందు నందాత్ప్రభృతి 'చ' అని యధ్యాహారము. అనఁగా మఘాపంచకము నుండి పూర్వాషాఢకు
సప్తర్షులు వెడలినపుడును నందు నారంభించియునని యర్ధము.
ఇటయినను, 'నందు నారంభించియు' ననుట నిరర్థకమని భ్రమవలవదు. అది మొదలుకొని కలికి విశేషాభివృదియను నాశయము ప్రతిపాదింపదొరకొనినవి కావున విరోధము పరిహరింపఁబడుచున్నది. శ్లోకము సామాన్యముగాఁ జెప్పు నర్థమే స్వీకరించుచోఁ బురాణాంతర
విరోధమును, స్వపూర్వోత్తర గ్రంథవిరోధమునగుఁ గావున నిటులే విమర్శించినచో యుక్తముగనున్నది.
ఇట్లగుటఁ గలి పదియేఁడవశతాబ్దియందు పాణిని యుదయించెనని చెప్పుటలో బాధక మేమియులేదు. ఇప్పటికల్యబ్దములు
5016, 1690 సంవత్సరములు తీసివైచినచో 3826 సం||లు నంద రాజ్యావసానమారంభించి యింత వట్టు అతిక్రమించిన కాలమిదే. ఇదియే పాణినియునికి నిలగించుకొనునది. "
{{Center|{{p|fs125}}కొన్ని ప్రశ్నలు</p>}}
ఇపుడుకొన్ని శంకలుదయించెడిని:౼
1. పాణిని పతంజలులు, సమకాలికులగుదురా? కారా? 'సభారాజామనుష్యపూర్వ (2-4-28) అను మాత్రము చంద్రగుప్తసభయను ప్రయోగము సిద్ధించుకొరకును బుట్టినదగుటను, పతంజలియుఁ 'జంద్రగుప్త సభమ్' అని యుదహరించుట చేతను సమకాలికులనియే తోఁచెడిని ఒకేకాలమునందు మూలగ్రంథమునకు భాష్యము పుట్టునా?
2. పాణిని సూత్రముల పైభావ్యము వ్రాసిన పతంజలియే యోగనూత్రములను రచించెనా?.
{{Center|{{p|fs125}}సమాధానము</p>}}
'సభారాజామనుష్యపూర్వా' (2-4-28) సూత్రమే, కేవలము. చంద్రగు ప్తసభ ప్రయోగ సిద్ధికై పుట్టలేదు. ఏరాజవాచకమయిన శబ్దమును పూర్వమయినచో, వాని యన్నిటిసిద్ధికయియుఁ బుట్టినది. ఇపుడు శ్రీజాజి౯చక్రవతి౯గారు రాజులు కావున, జాజి౯సభయనునది
యుంబైసూత్రమునకు వతి తించుట చేఁ బాణిని జాజి౯ చక్రవతి౯జ్ఞ నాఁటి కాలమువాఁడని చెప్పవలను పడునా? మఱియుఁ బంజలియునాఁటికాలము వాఁడేయనఁ జనదు. ఎవని పేరో యుచ్చరింపవలయుటచే శింశపాచోద్యన్యాయముచేఁ జంద్రగుప్తనామము నుచ్చరింపఁగూడదా? కావునఁ జంద్రగుప్తునికిఁ దరువాతను సమకాలమందును, పతంజలి యుండవచ్చును. (పూర్వకాలమందును, ఉండవచ్చును, మౌర్య చంద్రగుప్తునికంటే మఱియొక చంద్రగుప్తుఁడుండఁగూడదా? ఆతనిపేరే భాష్యకారులను వదించిరేమో యెవరికెరుక?) ఏకకాలమందు మూలమును భావ్యమును బుట్టునాయని యేల శంకింపవలయును. ఏలన? శౌనకుఁడును వ్యాడియు సమకాలికులు. వారిద్దఱోండరుల గ్రంథములలో నొండొండ మతమును బ్రామాణికముగాఁ దీసికొని వ్యాఖ్యానము చేసికొనినారు. పాణినీయ<noinclude><references/></noinclude>
3a02ml11mvfkabq82rg97ht2u04jjay
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/84
104
160925
559548
462505
2026-06-15T09:31:00Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559548
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మును, మహాభాష్యమును ఏకకాలికములు కాకపోయినను, ఏక కాలములో మూలగ్రంధమును దద్భ్యావ్యమును వెలువడుటకలదు.
ప్రాన్ని కుని మతమవలంబించినను, పాణీని నందరాజ్య సమకాలికుఁడే యగుచున్నాఁడు.
యోగసూత్రములను రచించిన పతంజలియు మహాభాష్యము విరచించిన పతంజలియు భిన్నులుకాని యొకరుకారు. యోగశాస్త్రము
వ్యాసులకం టెఁ బ్రాచీనము; మహాభాష్యమిటీవలది. వ్యాసులు యోగసూత్రములపై భాష్యమును రచించినాఁడు కావుననే దానికిఁ బ్రాచీనత్వము సిద్ధించినది. కావున యోగనూత్రముల రచించిన పతంజలి వ్యానులకంటెఁ బూర్వుఁడు. ఇంతీయకాక, బాదరాయఁడు, శారీరమీమాంసానూత్రములందు, ఏతేనయోగః ప్రశ్యుక్తః' అని నూత్రీకరించినాఁడు. కావునను యోగసూత్రకత౯యగు పతంజలి పూర్వుఁడగుట సిద్ధాంతము.
{{Center|{{p|fs125}}పాణినికంటె వ్యాసుఁడు పూర్వుఁడు</p>}}
పాణినీయ సూత్రములందు 'పారాశర్య శీల్యాని విభ్యాం భిషునట సూత్రయోః. (4.8-110.)
అనుసూత్రమున, 'పారాశర్య శబ్దగ్రహణముచేసిన పాణిని వ్యాసునికంటెఁ బూర్వుఁడనుట యుక్తముగానున్నది. మఱియు
నీమాత్రమునఁ జెప్పఁబడిన భిక్షుసూత్రములును, శారీరక మీమాంసాపగ పర్యాయములుగా నున్నవి. కావునఁ బతంజలి
(యేగ శాస్త్ర ప్రణేత)పాణిని కంటేఁ బరమ ప్రాచీనుఁడు.
యోగశాస్త్ర మహాభాష్యకర్తలు వేఱనుటకుఁ గొండొక ప్రమాణము:- మహాభాష్యకర్తకంటెఁ బ్రాచీనుఁడగు వార్తికకారునిచే శకంధ్వాది గణమునందు పతంజలి శబ్దపాఠము చేయఁబడినది కావున శకంధ్వాదిగణ పఠితమగు పతంజలి శబ్దము యోగశాస్త్ర ప్రవక్తయగు
పతంజలినే గ్రహించునని తలంపఁగా నయ్యెడిని. మఱియుఁ జరకమను వైద్యగ్రంథము పతంజలికృతముగాఁ గానంబడుచున్నది. ఆయావిషయములు పతంజలిని గూర్చి వ్రాయునపుడు విమర్శించెదను.
{{left margin|5em}}<poem>యోగేనచితస్యపదేనవాచాం
మలంశరీరశ్యతువైద్యకేస
యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం
పతంజలిం ప్రాంజలిరానతోస్మి'</poem> </div>
అని, యోగ, వైద్య, మహాభావ్య, ప్రణేతృత్వమొ యొక పతంజలియందే యారోపించు నీశ్లోకము విద్వల్లోకమునఁ బరిపాటిని గన్నది.
కాని విమర్శములేని యేకవియో వ్రాసియుండునని ఫైవ్రాసిన విమర్శమువలనఁ బాఠకమహాశయులకు విదితమయియే యున్నదికదా. ఇంక బ్రకృతమనుసరింతము .
{{Center|{{p|fs125}}ఒకశంక</p>}}
దేవీభాగవతమున,
{{left margin|5em}}<poem>'శేషఃపాణినయే చైతవభారద్వాజాయధీమతే
దదౌశాకటాయ నాయముతలే బలిసంసది (9స్క-4ఆ157)
కణాదోగౌతమః కణ్వః పాణినిః కాకటాయనః
గ్రంథంచ కారయద్ధృత్వా దక్షః కాత్యాయనస్స్వయమ్</poem> </div>
(9-4-67)
(మిగిలినది పాణికిని భారద్వాజునకు, కాకటాయనునకు, బలి గొలువుకూటమునందును, ఇచ్చెను.)
(దానిని గ్రహించి, కణాదుఁడు, గౌతముఁడు కణ్వుఁడు, పాణిని, శాకటాయనుఁడు, దక్షుఁడు, కాత్యాయనుఁడును, గ్రంధమునొనర్చిరి.
అవి భూతకాల ప్రయోగ మొనరించుటచేఁ బాణిని వ్యానునికంటెఁ బూర్వుఁడని చెప్పవలసి వచ్చుచు చున్నది.
{{Center|{{p|fs125}}పరిహారము</p>}}
ఇచట నిటులు చెప్పవలయును. పురాణములు శ్రుతిసమ్మతములే యగును గదా. ఇతిహాస పురాణం పంచమో వేదానాం వేదః
అని ప్రసిద్ధము. వేదములందువలెఁ బురాణములండును గొన్ని ప్రయోగములుండును. అవి యశుద్ధములు కావు. వానినే వ్యా<noinclude><references/></noinclude>
gfcwkiduv1zcky4wxrjsz3i1932iq7h
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/85
104
160926
559574
462506
2026-06-15T11:30:06Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559574
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఖ్యాతలార్హములని వాడుదురు. పురాణములు శ్రుతిసమ్మతములగుటనే తద్గత ప్రయోగములార్షములని చెప్పఁబడుచున్నవి.
ఆర్షములనఁగా శ్రాతములు, కావున భవివ్యత్కాలమందును భూతకాలిక పద ప్రయోగములు పురాణములందుఁ జెల్లకపోవు ఛందస్సున సర్వకాలము లందును,
{{left margin|5em}}'ఛంద సిలుజ్ లజ్ లిటిః' (3-౪-౬.) </div>
అను మాత్రముచే లుజ్ లజ్ లిట్ ప్రయోగములు సాధువులు. కావుననే బ్రాహ్మణములందు,
{{left margin|5em}}'హరిశ్చంద్రోహవై ఐక్ష్వారాజాబభూవ' </div>
అని భూతకాల ముపయోగింపఁబడినది. కానిచో, హరిశ్చంద్రుఁడు వేదములకంటెఁ బ్రాచీనుఁడు కావలసివచ్చును. ఇటులనే దేవీ భాగవతముఁ బాణిన్యాది విషయమం దుపయోగింపఁబడిన భూతకాలిక పదప్రయోగము లసాధువులు కావు. ఈ ప్రయోగము లార్షములగుటవలన దేవీ భాగవత ప్రణేతయగు వ్యాసుని కంటెఁ బాణిని యిటీవల వాడనినచో విరోధములేదు.
అనంతర శంకా పరిహారములు. మఱియు యోగబలముచేఁగాని మఱియొక విధముచేఁగాని తప్పక కాఁగలదియు, వర్ణింపఁ
దగినదియునగు విషయమును సాక్షాత్కరించుకొని, భూతకాలిక ప్రత్యయాంతములైన పదములును గవులచేఁ బ్రయోగింపఁబడు
చున్నవి.
{{Center|{{p|fs125}}మృచ్ఛకటికము</p>}}
{{left margin|5em}}<poem>ఋగ్వేదం సామవేదం గణిత మధక లాం
{{left margin|5em}}వైశికీంహన్తి శిక్షాం </div>
జ్ఞాత్వాశర్వప్రసాదాద్వ్యపగతతిమిరే చక్షుషీచోపలభ్య
రాజానమ్ వీర్య పుత్రం పరమసముదయే
{{left margin|5em}}నాశ్వ మేధేనచేష్ట్వా </div>
లబ్ధ్వాచాయుళ్ళతాబ్దం దశదినసహితం శూద్రగ్నిం
{{left margin|5em}}ప్రవిష్ట:</poem> </div>
</div>
అని తన భావి విషయమును భూతకాల పదప్రయోగముచేఁ దెలిపినాఁడు. ఇచట వ్యాఖ్యాత — “లభ్వాచాయుః శతాబ్ద మగ్నింప్రవిష్ట
ఇతి జాతకాది గణితద్వారాజ్ఞాత్వా । ఆగామి నూత్రధార వచనాపేక్షయా (అగ్నిం ప్రవిష్టః' ఇత్యాది భూతకాల ప్రత్యయోగ:విరుద్ధ ఇతిమర్మఖాః ౹ అగ్నిప్రవేశోఽపి సర్వస్వార నామకేయఙ్ఞ విశేషయధా శరభంగేన (ణ) కృత స్తథా బోద్ధవ్యః”
అని భూతకాలిక పద ప్రయోగవిషయమై వ్రానియున్నాఁడు. కావునఁ బారాశర్యునికంటెఁ బాణిని యిటీవలివాఁడని, కథాసరిత్సాగరమును బ్రమాణీకరించు కొని కీర్తిశేషులగు నస్పాశర్మ విద్యావాచస్పతి పండితులు వ్రాసినారు.
కథాసరిత్సాగరమీ విషయమునఁ బ్రమాణము కాదు౼:౼ కాని యరేబియన్ నైట్సు కధలవలె సంతోషదాయకములగు కధాసరిత్సాగరి కథలును బ్రమాణముగా గ్రహింపఁజనదు. ఏలన నా కధలన్నియు సెలుకమీఁదఁ బిల్లిని, పిల్లిమీఁద నెలుకను నెక్కించి వినోదమాత్ర హేతువులు కాని నిక్కములు కావు. మఱియు నీకథాసరిత్సాగరమునకు నాయకులగు (జనమే జయ ప్రపౌత్రుఁడగు) సుదయనుఁడును, (తత్పుత్రుఁడు) నరవాహన దత్తుఁడును, పురాణోక్త వంశ పరంపరయందెచటను లేరు. విష్ణుపురాణమందొక యుదయనుఁడున్నాడు
కాని యతఁడు జనమేజయుని కిరువది రెండవ వాఁడు. ఆయుదయనునకు నరవాహన దత్తుఁడను కొడుకునూ లేఁడు.
ఇఁకనొకటి. పాటలీ పుత్రమనియుఁగు సుమ పురమనియుఁ బిలువఁబడు నగరము మదయాక్వుఁడు కట్టించెనని పురాణములు బౌద్ధగ్రంథములును చెప్పుచున్నవి. కథాసరిత్సాగరతృతీ యతరంగమందు, ఈ పురనిర్మాణము విచిత్రముగా వర్ణింపఁబడినది. భాష్యకారుల సమయమందీ పాటలీపుత్రము.
{{left margin|5em}}<poem>'అను శోణమ్ పాటలిపుత్రమ్'</poem> </div><noinclude><references/></noinclude>
0zgb6xi97kdk8zrzd087z6txvzra9pg
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/34
104
161556
559441
480045
2026-06-14T16:30:29Z
Vjsuseela
1850
559441
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Css image crop
|Image = Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf
|Page = 34
|bSize = 458
|cWidth = 232
|cHeight = 57
|oTop = 38
|oLeft = 92
|Location = center
|Description =
}}
{{Center|(మ, వేంకట రంగయ్య గారు, ఎం.యె.)}}
నవీన ప్రాచీన గ్రంథముల సంపాదించి ఒకచోట చేర్చి ప్రజల జ్ఞానము నభివృద్ధి
చేయుటకై అనేకులు ఆంధ్రదేశమందు గ్రంథాలయముల స్థాపించు చుండుట జూచి,
ఈ ఆలయములు మరికొన్ని విధముల ప్రజలకు తోడ్పడుట కవకాశ మున్నదనియు,
ఆసహాయమును చేయుటకు ఇవియే తగినవనియు, నే నిప్పుడు మనవిచేయు చున్నాను.
ఇదివరకు ఆంధ్రదేశమందున్నగ్రంథముల సంపాదించుటయే గాక, ఇప్పటి వరకు మన
భాషలో లేనట్టియు ఇప్పుడు మన మత్యవసరములని అనుకొను నట్టియు గ్రంథ
విశేషముల సృష్టించి ఈ ఆలయములు పలువురకుపకారము చేయుట కవకాశమున్నది.
దేశచరిత్ర లవశ్యము లనుటయు వాటివలన భాషయేగాక మన స్థితిగతులు బాగుపడుననుటయు యెల్లరికిని తెలిసిన విషయమే. కాని మన దేశచరిత్రమును వ్రాయుటలో చరిత్రకారు లెన్ని యో కష్టములు పడవలసి యున్నారు. మన పూర్వులు చరిత్ర గ్రంథములను వ్రాయని కారణముచే, శాసనములు,నాణెములు, పురాణములు, కథలు, ప్రాచీనప్రబంధములు మొదలగు నవియే చరిత్ర గ్రంథములు వ్రాయు వారికి ప్రధానాధారములుగ నున్నవి. వీటి సహాయము చేతనే మన వారు దేశ చరిత్రమును వ్రాయవలసి యున్నారు. ఈ సాధనముల నన్నిటిని మనము యెక్కువగ సంపాదించకలిగిన యెడల మన చరిత్రజ్ఞానము కూడ అభివృద్ధి కాగలదు. ప్రతి సంవత్సరమును కొంత ద్రవ్యము ఖర్చుపెట్టి దొరతనపు వారు శాసనముల సంపాదించు చున్నను ఇంకను ఎన్ని యోశాసనములు ప్రతి గ్రామమందును కలవు. ఈ విషయమై గ్రామములోని గ్రంథాలయ కార్యదర్శులు శ్రద్ధపుచ్చుకొనిన యెడల యెక్కువ లాభము కలుగ గలదు. ప్రతి గంథాలయము తరపునను ఒక మ్యూజియం (అనగా వస్తు ప్రదర్శనశాల) ఉన్న యెడల దాని యందు ఆగ్రామములోగాని దాని చుట్టుపట్ల
దొరికిన శాసనములు నాణెములు, పూర్వకాలమును గురించి ఏ విషయమునైన తెలుపు ఆయుధములు మొదలగు ఇతర పదార్థములను ఉంచవచ్చును. ఇట్లు ఒక్కొక
గ్రామముదు ఒక్కొక గ్రంథాలయమును ఒక్కొక మ్యూజీయమును ఉండిన యెడల
పూర్వకాలమును గురించి మన జ్ఞానము విశేముగ అభివృద్ధి కాగలదు.
ఇదిగాక ప్రతి గ్రామమునందును పూర్వకాలమును గురించి చరిత్ర సంబంధమైన కధల
నెరిగిన వా రెందరో యుందురు. ఈ కధలలో అనేకములు కల్పితములుగ నుండిన నుండ వచ్చును. అట్లు కల్పించుటకుకూడ ఏవియో కొన్ని హేతువు లుండక తప్పదు. కనుక వాటివలన "చరిత్ర వ్రాయు వారికి విశేష<noinclude><references/></noinclude>
8lem7bgblds8n9x56bu241cl1frfqii
559469
559441
2026-06-14T18:35:20Z
Vjsuseela
1850
/* మూల్యాంకన చేసారు */
559469
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vjsuseela" /></noinclude>{{Css image crop
|Image = Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf
|Page = 34
|bSize = 458
|cWidth = 232
|cHeight = 57
|oTop = 38
|oLeft = 92
|Location = center
|Description =
}}
{{Center|(మ, వేంకట రంగయ్య గారు, ఎం.యె.)}}
నవీన ప్రాచీన గ్రంథముల సంపాదించి ఒకచోట చేర్చి ప్రజల జ్ఞానము నభివృద్ధి
చేయుటకై అనేకులు ఆంధ్రదేశమందు గ్రంథాలయముల స్థాపించు చుండుట జూచి,
ఈ ఆలయములు మరికొన్ని విధముల ప్రజలకు తోడ్పడుట కవకాశ మున్నదనియు,
ఆసహాయమును చేయుటకు ఇవియే తగినవనియు, నే నిప్పుడు మనవిచేయు చున్నాను.
ఇదివరకు ఆంధ్రదేశమందున్న గ్రంథముల సంపాదించుటయే గాక, ఇప్పటి వరకు మన
భాషలో లేనట్టియు ఇప్పుడు మన మత్యవసరములని అనుకొను నట్టియు గ్రంథ
విశేషముల సృష్టించి ఈ ఆలయములు పలువురకుపకారము చేయుట కవకాశమున్నది.
దేశచరిత్ర లవశ్యము లనుటయు వాటివలన భాషయేగాక మన స్థితిగతులు బాగుపడుననుటయు యెల్లరికిని తెలిసిన విషయమే. కాని మన దేశచరిత్రమును వ్రాయుటలో చరిత్రకారు లెన్ని యో కష్టములు పడవలసి యున్నారు. మన పూర్వులు చరిత్ర గ్రంథములను వ్రాయని కారణముచే, శాసనములు,నాణెములు, పురాణములు, కథలు, ప్రాచీన ప్రబంధములు మొదలగునవియే చరిత్ర గ్రంథములు వ్రాయు వారికి ప్రధానాధారములుగ నున్నవి. వీటి సహాయము చేతనే మన వారు దేశ చరిత్రమును వ్రాయవలసి యున్నారు. ఈ సాధనముల నన్నిటిని మనము యెక్కువగ సంపాదించకలిగిన యెడల మన చరిత్రజ్ఞానము కూడ అభివృద్ధి కాగలదు. ప్రతి సంవత్సరమును కొంత ద్రవ్యము ఖర్చుపెట్టి దొరతనపు వారు శాసనముల సంపాదించుచున్నను ఇంకను ఎన్ని యోశాసనములు ప్రతి గ్రామమందును కలవు. ఈ విషయమై గ్రామములోని గ్రంథాలయ కార్యదర్శులు శ్రద్ధపుచ్చుకొనిన యెడల యెక్కువ లాభము కలుగ గలదు. ప్రతి గంథాలయము తరపునను ఒక మ్యూజియం (అనగా వస్తు ప్రదర్శనశాల) ఉన్న యెడల దాని యందు ఆగ్రామములోగాని దాని చుట్టుపట్ల
దొరికిన శాసనములు నాణెములు, పూర్వకాలమును గురించి ఏ విషయమునైన తెలుపు ఆయుధములు మొదలగు ఇతర పదార్థములను ఉంచవచ్చును. ఇట్లు ఒక్కొక
గ్రామముదు ఒక్కొక గ్రంథాలయమును ఒక్కొక మ్యూజీయమును ఉండిన యెడల
పూర్వకాలమును గురించి మన జ్ఞానము విశేషముగ అభివృద్ధి కాగలదు.
ఇదిగాక ప్రతి గ్రామమునందును పూర్వకాలమును గురించి చరిత్ర సంబంధమైన కధల
నెరిగిన వా రెందరో యుందురు. ఈ కధలలో అనేకములు కల్పితములుగ నుండిన నుండ వచ్చును. అట్లు కల్పించుటకుకూడ ఏవియో కొన్ని హేతువులుండక తప్పదు. కనుక వాటివలన "చరిత్ర వ్రాయు వారికి విశేష<noinclude><references/></noinclude>
776wwbwrup5xtjb8nr8zzevj6v4yh1n
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/35
104
161557
559472
480050
2026-06-14T18:58:49Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దారు */
559472
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>లాభము కలుగ గలదు. వాటిలో కొన్ని కల్పితములు గాక నిజమైనివిగ నుండవచ్చును. ఇట్టి సందర్భములో వాటిని మనము గ్రంథములలో వ్రాయించినగాని, కొంత కాలమునకు వాటిని మరచి పోవుట సంభవించును. కనుక గ్రామమందు ఏయే కధలు ప్రాచుర్యమందున్నవో వాటి నన్నిటి ఒక పుస్తకమందు వ్రాయించి గ్రంథాలయములో ఉంచుట అత్యావశ్యకము.
ప్రతి గ్రామములోని వారును, వారి గ్రామముల యొక్క చరిత్ర నెరిగి యుండ వలయును. స్వకుల గోత్రములు తెలియని మనుష్యుడెట్లు గౌరవా నర్హుడో అట్లె స్వగ్రామ చరిత్రను తెలియని గ్రామస్థులు గూడ గౌరవపాత్రులు కారని చెప్పవచ్చును. రాజులు మహాపురుషులు యుద్ధములు మొదలగు వాటిని గురించి తెలుపు దేశ చరిత్రమును యెరిగియుండుట మంచిది గాని, గ్రామ చరిత్రలో వ్రాయుటకు గాని తెలుసుకొనుటకు గాని ఏమి యున్నదని అనేకులకు సందేహము కలుగ వచ్చును. ఈ సందేహమున కవకాశమే లేదు. మహాపురుషుల చరిత్రలను మహాయుద్దములను వర్ణించుట మాత్రముచేతనే గ్రంథము దేశ చరిత్ర అనిపించు కొనదు. సామాస్యప్రజల యొక్క సుఖ దుఃఖములను, వారిలో అప్పుడప్పుడు కలుగుచుండిన మార్పులను, వారి స్థితి గతులను తెలుపు గ్రంథమే 'దేశచరిత్ర' అని అనిపించుకొనును. ఇదియే దేశచరిత్రయొక్క నిజమైన స్వభావము. ఇట్టి చరిత్ర ప్రతి గ్రామమునకును కలదు. ఒక గ్రామమును తీసుకొని అది యెంత కాలము నుండి యున్నది, దానిని కట్టిన వారెవరు, అది యేసందర్భమున ఆప్రదేశమందు కట్టబడినది, అదియెట్లు వృద్ధియైనది, ప్రధమమున గ్రామమందు చేరిన వంశముల వారందరు ఇప్పుడున్నారా లేక క్రొత్తవారెవ్వరైన చేరిరా, గ్రామము-వృద్ధిగాంచుటలో ఎవరు తోడ్పడిరి, ఆగ్రామములోని వారిలో ప్రముఖులనిపేరు గాంచిన వారెవరు, వారెట్లు ప్రాముఖ్యతను సంపాదించిరి, ఆగ్రామమునకు క్షామములు చోరులు దోపిడిగాండ్రు మొదలగు వారివలన అపాయములు ఎప్పుడెప్పుడు కలిగినవి, మొదలగు ఎన్నియో విషయములను చేర్చి గ్రామచరిత్రను వ్రాయుట కవకాశ మున్నది. గొప్పగొప్ప రాజులకు పరస్పర కలహములు సంభవించినట్లే, ప్రతి గ్రామమందును పెత్తనదార్లకు వారి పార్టీలకు కలహములు కలిగి గ్రామస్థులకు విచారము గలిగించి యుండవచ్చును. ఇట్టి గ్రామ చరిత్రమును తయారు చేయించి గ్రామ గ్రంథాలయములో ఉంచుట అత్యావశ్యకము.
ఇట్ల గ్రామములో జరుగు దినచర్యను ఒక డైరీలో వ్రాయించి గ్రంథాలయములో ఉంచుట మంచిది. పూర్వులు వారికాలమందు జరిగిన విషయముల గురించి చరిత్రగంధముల వ్రాయని కారణముచే మనకెంతయో కష్ట నష్టముల కలిగించినవారని మనము వారిని నిందించుచు ఇట్టి నష్టమున కెంతయో విచారించుచున్నాము గదా? అట్లె మనము
మన పూర్వులవలె నుండిన యెడల మనతదనంతరము వచ్చువారు మనల నిందించుట కవకాశమున్నది. ఇంగ్లీషు నాగరికతతోను, విద్యతోను మనకు సంబంధము కలిగినప్పటినుండి ఒక పట్టణములయందేగాక పల్లెలయందుకూడ ఆచారవ్యవహారములయం<noinclude><references/></noinclude>
kz06by2licvbw0214x143jfw2bndhjs
పుట:పాండురంగమహాత్మ్యము.pdf/138
104
168622
559530
554534
2026-06-15T07:28:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559530
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>షాంతేవాసి విశంకటధ్యనులు నాగావాసగాహుల్ పయ
స్సంతానంబులు గ్రాలుఁ బాలకడలిన్ జాగ్రత్ప్రచారంబులై.</poem>|ref=145}}
{{Telugu poem|type=శా.|lines=<poem>మాణిక్యంబులు మున్నగా నిగుడు
భ్రామ్యద్భంగసత్వంబు ల
క్షీణశ్రీ గెరలన్ జలద్విపకరచ్ఛిన్నప్రవాళద్రుమ
శ్రేణీగర్వము డిగ్గి యౌర్వదవసంశీర్ణంబులై కానన
క్షోణుల్ వోలెఁ దలిర్చు నిచ్చలు సుధాకూపారపారస్థలుల్.</poem>|ref=146}}
{{Telugu poem|type=క.|lines=<poem>తరుణప్రవాళశోణో
దరతలమై శంఖచక్రధురమై వరపు
ష్కరపుష్కలమై హరికర
సరసీరుహ మనఁగఁ గలశజలనిధి చెలగున్.</poem>|ref=147}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నూత్నవీచుల సముపోఢరత్న పుష్ప
నికరనిబిరీ సమగునీరు నించి తెచ్చి
యబ్ధి వేలాసమాభ్యాగతాతురాచ
లార్ధులకు నర్థిఁ బాదార్ఘ్య మాచరించు.</poem>|ref=148}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వార్ధి నావర్త గర్తప్రవర్తు లగుచు
నుదరరత్నాంశువులు గ్రమ్ము త్రిదశు లమర
తరులు నఱకంగ దన్మూలతలము లమృత
సేకమున వెండి చిగిరించు చిగురు లనఁగ.</poem>|ref=149}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇ ట్లగణితగుణాభిరామంబగు నమ్మీనధామంబు సంగ్రామాభీరుండగు శూరుం
డునుంబోలెఁ బెనువాలుగంటలం గనుపట్టి కుశలభటవిముక్తంబగు విశిఖం
బునుంబోలె నెల్లకందువులను మీఱి, పాటలస్ఫురితంబగు జఠరవిలోచనంబునుం
బోలె నీరుపాపలం బొదువుట కలిగి, పేదవడిన పుడమివేలుపుంబోలె బలియింటి
వాకిట నడంగి, వీరభద్రగదావిదారితంబగు పూషార్కువదనగహ్వరంబునుం
బోలె బలువరుస బిగిదెరల నొరలి, మతంగకులకన్యకయుంబోలె బలుకందగు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
hsqu0ytwiwo17km4hwih98lyvcka4e0
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఆంధ్రవార్తాపత్రికలు
0
169596
559395
478044
2026-06-14T12:10:57Z
Vjsuseela
1850
added [[Category:తెలుగు పత్రికలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559395
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఆంధ్రవార్తాపత్రికలు]]
| రచయిత = కొడాలి శివరామ కృష్ణారావు
| అనువాదం=
| విభాగము = ఆంధ్రవార్తాపత్రికలు
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=60 fromsection="60B" to=66 tosection="66A"/>
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:తెలుగు పత్రికలు]]
62mqmliurkmh4hn9v3z1mq6t8bqqlam
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఆంధ్రవాజ్మయస్థితి
0
169597
559399
479170
2026-06-14T12:58:58Z
Vjsuseela
1850
added [[Category:సాహిత్యం]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559399
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఆంధ్రవాజ్మయస్థితి]]
| రచయిత = ఆదిరాజు వీరభద్రరావు
| అనువాదం=
| విభాగము = ఆంధ్రవాజ్మయస్థితి
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=88 to=91 />
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:సాహిత్యం]]
qu4yktmq5ysxdqp0rckpyr335fzmh6k
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/రామచంద్రపురం తాలూకా గ్రంథభాండాగారసంఘము
0
169599
559440
478047
2026-06-14T16:27:25Z
Vjsuseela
1850
added [[Category:గ్రంథాలయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559440
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/రామచంద్రపురం తాలూకా గ్రంథభాండాగారసంఘము]]
| రచయిత = దంటు కృష్ణమూర్తి
| అనువాదం=
| విభాగము = రామచంద్రపురం తాలూకా గ్రంథభాండాగారసంఘము
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=152 fromsection="152B" to=154 tosection="154A" />
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:గ్రంథాలయాలు]]
2d90sigdd6u6sr2njfvsnbk4w5ykban
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/భక్తగీతములు (పద్యములు)
0
169601
559436
478051
2026-06-14T16:14:50Z
Vjsuseela
1850
added [[Category:పద్యములు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559436
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/భక్తగీతములు (పద్యములు)]]
| రచయిత = కన్యా మీరాబాయి దాసీ క్షేమ.
| అనువాదం=
| విభాగము = భక్తగీతములు (పద్యములు)
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1916
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=119 to=119/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:పద్యములు]]
ni45sarlcbw2qon9p4wz3jjlya2lk0q
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/20
104
169602
559555
478056
2026-06-15T10:05:07Z
Rajasekhar1961
50
559555
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />180
గ్రంథాలయ సర్వస్వము.</noinclude>
మ. చెవుల౯ సోఁకియు సోఁకజాలని విపంచీస్వాదునిస్వాన మా
రవముల్, కర్కశమర్దల ధ్వనులుఁ దేర్పంజాలు నే ? మ్రోడుల
జివురుల్ పుట్టఁగ, మూలమూలలకు నుజ్జీవంబు వర్షించు వై
ణలికుుడొక్కఁడు నేఁడు పుట్టవలె బృం దారణ్య దేశంబుల౯.
సీ. యమునాతరంగ రంగములందు నటియించు, స్వచ్ఛందవృత్తిబీ జములఁ గాని ;
తొలుచూలి యాలవత్సలపు: జన్గవలందుఁ, దొరఁగు దుగ్ధముల మాంధుకులఁగాని ;
చివురాకుగాటు రుచించు కోకిల శాబకముల కషాయ కంఠములఁగాని;
పండు వెన్నెలల వీడ్వడు కదంబపు: బూ లఁ దెలియు కొం శొంటి పొుందికలఁగాని;
తే. గీ, ప్రకృతి పరిణామములకు లోపడక యట్లె
కాననయ్యెడు; మానవ మానసము లె
మఱచిపోయి నవి; పుడొక మాఱు మరల
వెదుకుఁగాక యా "విస్మృతం-
“ విస్మృత వేణుగీతి.”
{{p|fs150|ac}}శ్రీ పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు</p>
{{c|[పాలపర్తి నరసింహము గారిచే వ్రాయబడినది.]}}
రవితేజము ముందర నక్షత్రకాంతి బహ్వల్పమై కనుపించును. అట్లని మనము నక్షత్రముయొక్క ప్రయోజనమును నిరసింపఁ గలమా? ఖగోళమండలమునకు సూర్యుఁడెంత
యావశ్యకమో నక్షత్రముగూడ నంత యావశ్యక మే! మినుకు మినుకు మని ప్రకాశించు
తారలం బోలిన సామాన్య ప్రజ్ఞావంతులగు
సత్పురుషు లనేకులు ప్రపంచమున జన్మించు
చుందురు. బుద్ధి వైభవమునం దేమి, గుణ
సంపదయం దేమి, సేవాత్యాగములం దేమి,
వీరలు విఖ్యాత చరిత్రులగు ' మహాపురుషులతోఁ బోల్పఁదగి యుండకు. కాని యిట్టి
పురుష పుంగవులు సంఘాభివృద్ధికై చేసెడు
పని నెవ్వరు కాదనఁ గలరు? శ్రీ సీతారామయ్యగారు నిరుపమాన
ప్రజ్ఞాస మేతులగు
మహానుభావులలోఁ జేరిన వారు గాకపోయి
నను సామాన్య ప్రజ్ఞాన్యులగు, సాధువులు
లనుటకు లేశమైనను సందియము లేదు.
శ్రీ సీతారామయ్యగారు ఆది వెలమ కులమునందు జనన మొందిరి. వీరి తండ్రిగారి
పేరు బలరామయ్య నాయుడుగారు. తల్లి
గారి
నామము తాయారమ్మగారు. విశ్వవిద్యాలయపు పరీక్షలందేరి పట్టములఁ బడసినవారు గాకపోయినను శ్రీ బలరామయ్య
నాయఁడుగారు చిత్రలేఖన విద్య నేర్చి తమ
నిరంతర పరిశ్రమ పరాయణత్వము చేత లోక
లుఫుడు శాఖలో ఓవరుసీరు పదవిని సంపా<noinclude><references/></noinclude>
r85c2mrod23n588efdxq60958bq605b
559577
559555
2026-06-15T11:33:30Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దారు */
559577
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" />180
గ్రంథాలయ సర్వస్వము.</noinclude><section begin="20A" />మ. చెవుల౯ సోఁకియు సోఁకజాలని విపంచీస్వాదునిస్వాన మా
రవముల్, కర్కశమర్దల ధ్వనులుఁ దేర్పంజాలు నే ? మ్రోడుల
జివురుల్ పుట్టఁగ, మూలమూలలకు నుజ్జీవంబు వర్షించు వై
ణలికుుడొక్కఁడు నేఁడు పుట్టవలె బృం దారణ్య దేశంబుల౯.
సీ. యమునాతరంగ రంగములందు నటియించు, స్వచ్ఛందవృత్తిబీ జములఁ గాని ;
తొలుచూలి యాలవత్సలపు: జన్గవలందుఁ, దొరఁగు దుగ్ధముల మాంధుకులఁగాని ;
చివురాకుగాటు రుచించు కోకిల శాబకముల కషాయ కంఠములఁగాని;
పండు వెన్నెలల వీడ్వడు కదంబపు: బూ లఁ దెలియు కొం శొంటి పొుందికలఁగాని;
తే. గీ, ప్రకృతి పరిణామములకు లోపడక యట్లె
కాననయ్యెడు; మానవ మానసము లె
మఱచిపోయి నవి; పుడొక మాఱు మరల
వెదుకుఁగాక యా "విస్మృతం-
“ విస్మృత వేణుగీతి.”
<section end="20A" />
<section begin="20A" /><section end="20A" />
<section begin="20B" />{{Css image crop
|Image = Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf
|Page = 20
|bSize = 458
|cWidth = 281
|cHeight = 52
|oTop = 275
|oLeft = 73
|Location = center
|Description =
}}
{{p|fs150|ac}}శ్రీ పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు</p>
{{c|[పాలపర్తి నరసింహము గారిచే వ్రాయబడినది.]}}
రవితేజము ముందర నక్షత్రకాంతి బహ్వల్పమై కనుపించును. అట్లని మనము నక్షత్రముయొక్క ప్రయోజనమును నిరసింపఁ గలమా? ఖగోళమండలమునకు సూర్యుఁడెంత
యావశ్యకమో నక్షత్రముగూడ నంత యావశ్యక మే! మినుకు మినుకు మని ప్రకాశించు
తారలం బోలిన సామాన్య ప్రజ్ఞావంతులగు
సత్పురుషు లనేకులు ప్రపంచమున జన్మించు
చుందురు. బుద్ధి వైభవమునం దేమి, గుణ
సంపదయం దేమి, సేవాత్యాగములం దేమి,
వీరలు విఖ్యాత చరిత్రులగు ' మహాపురుషులతోఁ బోల్పఁదగి యుండకు. కాని యిట్టి
పురుష పుంగవులు సంఘాభివృద్ధికై చేసెడు
పని నెవ్వరు కాదనఁ గలరు? శ్రీ సీతారామయ్యగారు నిరుపమాన
ప్రజ్ఞాస మేతులగు
మహానుభావులలోఁ జేరిన వారు గాకపోయి
నను సామాన్య ప్రజ్ఞాన్యులగు, సాధువులు
లనుటకు లేశమైనను సందియము లేదు.
శ్రీ సీతారామయ్యగారు ఆది వెలమ కులమునందు జనన మొందిరి. వీరి తండ్రిగారి
పేరు బలరామయ్య నాయుడుగారు. తల్లి
గారి
నామము తాయారమ్మగారు. విశ్వవిద్యాలయపు పరీక్షలందేరి పట్టములఁ బడసినవారు గాకపోయినను శ్రీ బలరామయ్య
నాయఁడుగారు చిత్రలేఖన విద్య నేర్చి తమ
నిరంతర పరిశ్రమ పరాయణత్వము చేత లోక
లుఫుడు శాఖలో ఓవరుసీరు పదవిని సంపా<section end="20B" /><noinclude><references/></noinclude>
b27ilgcy9zg0qwole9iggxgwt8yzn67
559584
559577
2026-06-15T11:47:12Z
Vjsuseela
1850
559584
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" />180
గ్రంథాలయ సర్వస్వము.</noinclude><section begin="20A" />మ. చెవుల౯ సోఁకియు సోఁకజాలని విపంచీస్వాదునిస్వాన మా
రవముల్, కర్కశమర్దల ధ్వనులుఁ దేర్పంజాలు నే ? మ్రోడుల
జివురుల్ పుట్టఁగ, మూలమూలలకు నుజ్జీవంబు వర్షించు వై
ణలికుుడొక్కఁడు నేఁడు పుట్టవలె బృం దారణ్య దేశంబుల౯.
సీ. యమునాతరంగ రంగములందు నటియించు, స్వచ్ఛందవృత్తిబీ జములఁ గాని ;
తొలుచూలి యాలవత్సలపు: జన్గవలందుఁ, దొరఁగు దుగ్ధముల మాంధుకులఁగాని ;
చివురాకుగాటు రుచించు కోకిల శాబకముల కషాయ కంఠములఁగాని;
పండు వెన్నెలల వీడ్వడు కదంబపు: బూ లఁ దెలియు కొం శొంటి పొుందికలఁగాని;
తే. గీ, ప్రకృతి పరిణామములకు లోపడక యట్లె
కాననయ్యెడు; మానవ మానసము లె
మఱచిపోయి నవి; పుడొక మాఱు మరల
వెదుకుఁగాక యా "విస్మృతం-
“ విస్మృత వేణుగీతి.”
<section end="20A" />
<section begin="20A" /><section end="20A" />
<section begin="20B" />{{Css image crop
|Image = Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf
|Page = 20
|bSize = 458
|cWidth = 281
|cHeight = 52
|oTop = 275
|oLeft = 73
|Location = center
|Description =
}}
{{p|fs150|ac}}శ్రీ పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు</p>
{{c|[పాలపర్తి నరసింహము గారిచే వ్రాయబడినది.]}}
రవితేజము ముందర నక్షత్రకాంతి బహ్వల్పమై కనుపించును. అట్లని మనము నక్షత్రముయొక్క ప్రయోజనమును నిరసింపఁ గలమా? ఖగోళమండలమునకు సూర్యుఁడెంత
యావశ్యకమో నక్షత్రముగూడ నంత యావశ్యక మే! మినుకు మినుకు మని ప్రకాశించు
తారలం బోలిన సామాన్య ప్రజ్ఞావంతులగు
సత్పురుషు లనేకులు ప్రపంచమున జన్మించు
చుందురు. బుద్ధి వైభవమునం దేమి, గుణ
సంపదయం దేమి, సేవాత్యాగములం దేమి,
వీరలు విఖ్యాత చరిత్రులగు ' మహాపురుషులతోఁ బోల్పఁదగి యుండకు. కాని యిట్టి
పురుష పుంగవులు సంఘాభివృద్ధికై చేసెడు
పని నెవ్వరు కాదనఁ గలరు? శ్రీ సీతారామయ్యగారు నిరుపమాన
ప్రజ్ఞాస మేతులగు
మహానుభావులలోఁ జేరిన వారు గాకపోయి
నను సామాన్య ప్రజ్ఞాన్యులగు, సాధువులు
లనుటకు లేశమైనను సందియము లేదు.
శ్రీ సీతారామయ్యగారు ఆది వెలమ కులమునందు జనన మొందిరి. వీరి తండ్రిగారి పేరు బలరామయ్య నాయుడుగారు. తల్లిగారి నామము తాయారమ్మగారు. విశ్వవిద్యాలయపు పరీక్షలందేరి పట్టములఁ బడసినవారు గాకపోయినను శ్రీ బలరామయ్య నాయఁడుగారు చిత్రలేఖన విద్య నేర్చి తమ నిరంతర పరిశ్రమ పరాయణత్వము చేత లోకలు ఫండు శాఖలో ఓవరుసీరు పదవిని సంపా<section end="20B" /><noinclude><references/></noinclude>
kpgh1jax1aeiot3v0qo6kjmu8pzyks1
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/23
104
169603
559547
478057
2026-06-15T09:30:09Z
Rajasekhar1961
50
559547
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />{{rh||పిళ్లారి శెట్టి సీతారామయ్యగారు.|181}}
{{rule}}</noinclude>దింపఁ గలిగిరి. నోబిలు కళాశాలలో నున్నతవిద్య నభ్యసించుచు శ్రీ సీతారామయ్యగారు తమ బాల్యమును మచిలీపట్టణమునందుఁ గడిపిరి. ఈ పురమునందలి బలరాముని పేటలో వేణుగోపాలస్వామి యాలయ ముండెను. తమ కులస్థు లందరివలెనే సీతారా
మయ్యగారును నీ స్వామియెడలఁ దమ చిన్న
నీ
తనమునందు విశేషభ క్తిని గలిగి యుండిరి.
ఈ తరుణమునం దాపేటలో నొక ప్రార్థన
సమాజ ముండెను. జె. వెంకట నారాయణ
నాయఁడుగా రీ సమాజమునం దధిక శ్రద్ధతో
బనిచేయు చుండిరి. వీరి సాంగత్యవిశేషముచే
సీతారామయ్యగారి హృదయ క్షేత్రమునందు
బ్రహ్మధర్మ బీజములు ప్రవేశించెను. నాఁట
నుండి వీరి భ క్తి గోపాలస్వామినుండి మఱలి
యేకేశ్వరుని వైపునకుఁ బోఁ జొచ్చెను.
అనారోగ్య కారణము చే వీరు చదువు చాలించుకొన వలసిన వారైరి. విద్యాభ్యాసమును మానిన పిమ్ముట వీరు తమ తండ్రిగా
రుద్యోగమునం దున్న తెనాలి పురమందుఁ
గొంతకాలము గడపిరి. ఇక్కాలమునందు వీ
రీ తెనాలియం దొక ప్రార్ధన సమాజమును
నెలకొల్పి తదభివృద్ధికై పూనికతోఁ గృషి
చేసిది ఒకప్పు డీ పురమున పెద్దజాతర యొ
కటి జరిగెను. నిర్నిమి తముగా ననేక సాను
జంతువుల హింసకు, గారణమయ్యెడు నీ జా
తరనుండి జనుల మనస్సుల మఱల్చుటకు
వీరెంతయో ప్రయత్నించిరి. ఒకనాఁ డీ జాత
రవద్దకుఁ బోఁగా నచ్చట మేకలు, గొజ్జెలు,
కోళ్లు వందల కొలదిగా దేవత యొక్క ప్రీత్య
రము వధింప బడుచుండెను. జాతిబండల
వంటి హృదయములు సయితము కరిగి నీరై
పౌరునట్లు ఆప్రదేశమునందు నోరెరుగని జంతువుల రక్తము పెద్ద ప్రవాహమయి యెట్టిగా
బాఱుచుండెను. అతి ఘోర మై హృదయ విదా
రకమైన యీ యీ దృశ్యము సీతారామయ్యగారి
మనస్సునం దొక గొప్ప మాఱుపును గలిగించెను. ఆయన యిట్లుతనలోఁ జింతింపఁ దొడగెను “అమాయకములగు జంతువులను జంప
వద్దని గదా నే నిప్పుకు బోధించు చున్నది.
ఇట్టి పశువులెన్ని మనుష్యుని యాహారము
నిమి త్తమై నిత్యమును వధింపఁబడు చున్నవి?
మాంసాహారమును భుజించెడు నే నెట్లీ జను
లకు దయామహిమను బోధింపఁ గలను?
నాలో కరుణా లేశ ముండె నేని మాంసభోజనము చేయుఁ గలనా?” ఈదురమున నిజస్వాం
తమునందుఁ గొంత తర్కించుకొని మాంసాహారమును ఆయన విసర్జించెను. తలిదండ్రులు
సీతారామయ్యగారి నీ నియమమున నుండి
తొలిఁగింపవలెనని యెంతయో ప్రయత్నిం
చిరి. కాని వారి యత్నము ఫలించినదిగాదు.
తాను మరణించుటకు నయిదారు సంవత్సర
ములకుఁ బూర్వము వఱకు సీతారామయ్య
గారు మాంసమును భుజింప లేదు. వైద్యు
ల యొక్క యుప దేశము వలన వీరు తమ జీవి
తముయొక్క శేషభాగమునఁ దమ నియమమును మాన్పుకొన వలసిన వారైరి. మత
విషయమునందే గాక సీతారామయ్యగారు
సంఘసంస్కార విషయమునందుఁ గూడ నె
దయనీయు
క్కుడు శ్రద్ధను గల్గి యుండిరి.
లగు వితంతు కాంతల వివాహములకై వీరు
సంపూర్ణ ప్రోత్సాహము నొసంగు వారు.
1901 సంవత్సరమునఁ దన కులస్థులలో ము
దటి స్త్రీ పునర్వివాహము జరిగెను.
యుద్వాహమునకు వీరే ముఖ్య కారకులుగా
నుండిరి. వివాహము చెన్నపురిలో జరుగవలసి
ణ
ఈ<noinclude><references/></noinclude>
3at8opp1aypcryvcly5x5mbyhnggysw
559551
559547
2026-06-15T09:55:37Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
559551
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" />{{rh||పిళ్లారి శెట్టి సీతారామయ్యగారు.|181}}
{{rule}}</noinclude>దింపఁ గలిగిరి. నోబిలు కళాశాలలో నున్నతవిద్య నభ్యసించుచు శ్రీ సీతారామయ్యగారు తమ బాల్యమును మచిలీపట్టణమునందుఁ గడిపిరి. ఈ పురమునందలి బలరాముని పేటలో వేణుగోపాలస్వామి యాలయ ముండెను. తమ కులస్థు లందరివలెనే సీతారామయ్యగారును నీ స్వామియెడలఁ దమ చిన్నతనమునందు విశేషభక్తిని గలిగి యుండిరి. ఈ తరుణమునం దాపేటలో నొక ప్రార్థన సమాజ ముండెను. జె. వెంకట నారాయణ నాయఁడుగా రీ సమాజమునం దధికశ్రద్ధతో
బనిచేయు చుండిరి. వీరి సాంగత్యవిశేషముచే సీతారామయ్యగారి హృదయ క్షేత్రమునందు
బ్రహ్మధర్మ బీజములు ప్రవేశించెను. నాఁట నుండి వీరి భక్తి గోపాలస్వామినుండి మఱలి
యేకేశ్వరుని వైపునకుఁ బోఁ జొచ్చెను. అనారోగ్య కారణముచే వీరు చదువు చాలించుకొన వలసిన వారైరి. విద్యాభ్యాసమును మానిన పిమ్ముట వీరు తమ తండ్రిగా రుద్యోగమునం దున్న తెనాలి పురమందుఁ గొంతకాలము గడపిరి. ఇక్కాలమునందు వీరీ తెనాలియం దొక ప్రార్ధన సమాజమును
నెలకొల్పి తదభివృద్ధికై పూనికతోఁ గృషి చేసిరి. ఒకప్పు డీ పురమున పెద్దజాతర యొకటి జరిగెను. నిర్నిమిత్తముగా ననేక సాధుజంతువుల హింసకు, గారణమయ్యెడు నీ జాతరనుండి జనుల మనస్సుల మఱల్చుటకు వీరెంతయో ప్రయత్నించిరి. ఒకనాఁ డీ జాతరవద్దకుఁ బోఁగా నచ్చట మేకలు, గొఱ్ఱెలు, కోళ్లు వందల కొలదిగా దేవత యొక్క ప్రీత్యర్థము వధింప బడుచుండెను. ఱాతిబండల
వంటి హృదయములు సయితము కరిగి నీరై పారునట్లు ఆప్రదేశమునందు నోరెరుగని జంతువుల రక్తము పెద్ద ప్రవాహమయి యెఱ్ఱగా బాఱుచుండెను. అతి ఘోరమై హృదయ విదారకమైన యీ దృశ్యము సీతారామయ్యగారి మనస్సునం దొక గొప్ప మాఱుపును గలిగించెను. ఆయన యిట్లుతనలోఁ జింతింపఁ దొడగెను. “అమాయకములగు జంతువులను జంపవద్దని గదా నే నిప్పుడు బోధించు చున్నది. ఇట్టి పశువులెన్ని మనుష్యుని యాహారము నిమిత్తమై నిత్యమును వధింపఁబడు చున్నవి?
మాంసాహారమును భుజించెడు నే నెట్లీ జనులకు దయామహిమను బోధింపఁ గలను? నాలో కరుణా లేశ ముండెనేని మాంసభోజనము చేయఁగలనా?” ఈచందమున నిజస్వాంతమునందుఁ గొంత తర్కించుకొని మాంసాహారమును ఆయన విసర్జించెను. తలిదండ్రులు సీతారామయ్యగారి నీ నియమమున నుండి తొలిఁగింపవలెనని యెంతయో ప్రయత్నించిరి. కాని వారి యత్నము ఫలించినదిగాదు. తాను మరణించుటకు నయిదారు సంవత్సరములకుఁ బూర్వము వఱకు సీతారామయ్యగారు మాంసమును భుజింప లేదు. వైద్యుల యొక్క యుపదేశము వలన వీరు తమ జీవితముయొక్క శేషభాగమునఁ దమ నియమమును మాన్పుకొన వలసిన వారైరి. మత విషయమునందే గాక సీతారామయ్యగారు సంఘసంస్కార విషయమునందుఁ గూడ నెక్కుడు శ్రద్ధను గల్గి యుండిరి. దయనీయులగు వితంతు కాంతల వివాహములకై వీరు సంపూర్ణ ప్రోత్సాహము నొసంగు వారు. 1901 సంవత్సరమునఁ దన కులస్థులలో మొదటి స్త్రీ పునర్వివాహము జరిగెను. ఈ
యుద్వాహమునకు వీరే ముఖ్య కారకులుగా నుండిరి. వివాహము చెన్నపురిలో జరుగవలసి<noinclude><references/></noinclude>
52rssluf8z83fim6jctgwrttc5dv4tl
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఎవరు?
0
169625
559435
478528
2026-06-14T15:22:00Z
Vjsuseela
1850
added [[Category:పద్యములు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559435
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఎవరు?]]
| రచయిత = రాయప్రోలు సుబ్బారావు
| అనువాదం=
| విభాగము = ఎవరు?
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=113 fromsection="113B" to=115 tosection="115A"/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:పద్యములు]]
cgcysnx1wgmrhxwdkbake4fwjdyinm1
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/మధుమాలి (పద్యములు)
0
169627
559437
482586
2026-06-14T16:17:07Z
Vjsuseela
1850
added [[Category:పద్యములు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559437
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/మధుమాలి (పద్యములు)]]
| రచయిత = రవీంద్రనాధ ఠాగూరు
| అనువాదం=
| విభాగము = మధుమాలి (పద్యములు)
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=141 fromsection="141B" to=142 tosection="142A"/>
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:పద్యములు]]
icvww17tqyzwkv2idl1rfos7vdsq2ip
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/153
104
169799
559422
479482
2026-06-14T14:56:55Z
Vjsuseela
1850
559422
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>36 కార్యనిర్వాహక సంఘ సభలును, 9 మహాజన సభ
లును జరుపబడెను. 6408 చదువరులు భాండాగారములకేగి చదివిరి. 1800 గ్రంధములు వారిచే చదువబడెను.
789మంది గృహములకు గ్రంధములకూ తీసుకొనిరి. వారిచే 2884 గ్రంథములు చదువబడెను. మొత్తము 4694 గ్రంధములు చదువబడెను.
ఆలమూరు, కపి ళేశ్వర పురము, గ్రంథాలయములు తమ రిపోర్టులను పంపించలేదు. చందాదారులు చాలతక్కువగాయున్నారు, కాన ప్రతి గ్రంథాలయమును తగినంత
మంది చందాదారులను సంపాదించుటకు పాటుపడవలసియున్నది. ఆదాయముకన్న వ్యయము ఎక్కువయైనను, దానిని విరాళములు భరించినవి. 300 లకు తక్కువకాకుండను 900లకుమించకుండను ఈగ్రంథాలయములలో గ్రంధములు గలవు. 16 గురు సభ్యులతో నొక కార్యనిర్వాహక సంఘము గలదు. ఈ సంఘమువారు ఆయాగ్రామములలో జరిగిన సభలయందు చేసిన తీర్మానములు కొన్ని ఈక్రింద వివరించుచున్నాను.
{{p|fs125|ac}}తీర్మానములు</p> .
::1. ఈతాలూకాయందలి గ్రంథాలయములలో ప్రతి నెలయందును ఒక్కొక గ్రంథాలయమున ఈ సంఘసభ సమావేశమయి, గ్రంథాలయముల యొక్క ముఖ్యాంశముల చర్చించుటకు తీర్మానించడమయినది.
::2. ఈ సంఘమువారు ఇప్పటికి ఉండియున్న గ్రంథాలయముల అభివృద్ధికై పాటుపడుచు, గ్రంథాలయములు లేని గ్రామములలో గ్రంథాలయములుగాని, శాఖాలయములుగాని స్థాపించుటకు ప్రయత్నించవలెను.
::3. తాలుకా సంఘమునకు అప్పుడపుడు గలుగుచుండు, అగత్యమయిన ఖర్చుల నిమిత్తము ప్రతి గ్రంథాలయమును వత్సరమునకొక రూప్యము తప్పక చందాగా ఇచ్చుచుండుటకు తీర్మానించడమయినది. వత్సరమున కొకరూపాయి చందా ఇచ్చేపద్ధతిని గ్రంధాలయములకు చేరని ఇతరులను గూడ చందాదారులుగ చేర్చుకొని సంఘమభివృద్ధిచేయుటకు తీర్మానించడమయినది.
::4. ఈతాలూకాయందలి గ్రంథాలయములు చేయుపనిని గమనించుటకును, వాని యభివృద్ధినిగూర్చిన విధానములను తెలుసుకొని ఆయా గ్రంథాలయములను క్రమస్థితియందు పెట్టుటకును, క్రొత్తసంఘములు స్థాపించుటకును 1 బిక్కని వెంకటరత్నం గారు 2 యర్రమిల్లి జగ్గన్నశాస్త్రిగారు, 3 పెండ్యాల రామచంద్రరావుగారు పనిచేయుటకు కోరబడుచున్నారు.
::5 ఈతాలూకాయందలి గ్రంథాలయములన్ని యుప్రతినెలాఖరున ఆనెలలో చదివిన గ్రంథములు, చందాదారులిండ్లకు తీసుకొనిన గ్రంధములు, కొనిన గ్రంథములు, ధర్మముగా సంపాదించిన గ్రంధములు, వసూలైన చందా, బాకీయున్న చందా, నిలువ, విరాళములు, ఖర్చు కార్యనిర్వాహక మహాజనసభలు, మొదలగు వానిని గూర్చి ఒక రిపోర్టు పంపించుచుండవలయును.
::6 ఈతాలూకాలోని గ్రంథాలయములు సరియైన స్థితిలో లేనివానిని, సరియైనస్థితిలో పెట్టుటకును గ్రంథాలయములను అప్పుడప్పుడు చూచి, లోపములు వ్రాయుటకును యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి గారిని ఏర్పరచడ మయినది. వారధమము సంవత్సరమునకొకసారియైనను తప్పక ప్రతి గ్రంథభాండాగారమును చూడవలయును.
::7 ఆ 1884 సంవత్సరములో ప్యాసుచేయబడిన లోకల్ బోర్డు ఆక్టుప్రకారము ఇండియా ప్రభుత్వము వారు తీర్మానించిన ప్రకారము ప్రాధమిక పాఠశాలలకువలె పుస్తక భాండాగారములకు కూడ లోకల్ బోర్డువారు ధన సాహాయము చేయవచ్చును గనుక, మన తాలూకా గ్రంథాలయములకు పైఆక్టు ప్రకారము ధన సహాయము చేయుటకు తాలూకాబోర్డు వారిని ప్రార్ధించవలసినదని తీర్మానించడమయినది.
::8 గ్రంథాలయములలోని పుస్తకముల పట్టికలలో మాసపత్రికలు, విజ్ఞానసర్వస్వాది గొప్ప గ్రంథములు ఏ నెలకానెల చేర్చవలయునా? లేక సంపుటములు పూర్తియైనపిమ్మట, పుస్తకముల పట్టీలలో చేర్చవలయునా?అనువిషయము ఎట్లుచేయుటకు తీర్మానించుటకు తేల<noinclude><references/></noinclude>
p3mw4kpj9s3gqwbkx2hjj5u0a61r9ev
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/154
104
169800
559423
479483
2026-06-14T15:00:55Z
Vjsuseela
1850
559423
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude><section begin="154A" />:: నందున ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘము నెల్లూరులో సమావేశమగునపుడు తీర్మానించు ప్రకారము చేయుటకు తీర్మానించడమయినది.
27 ఫిబ్రవరి 1916 సం॥ తేదీని మేడపాడు గ్రామములో జరిగిన కార్యనిర్వాక సభయందలి తీర్మానములు.
::9 రామచంద్రపురములో మార్చి 18, 19 తేదీలను జరుగు మండల సభకు ఈ తాలూకాలోని ప్రతి గ్రంథాలయమునుండి ఇద్దరు ప్రతినిధులైనను వెళ్లుటకును, తాలూకాసంఘము పక్షమున యీ క్రింది యిద్దరును వెళ్లుటకును తీర్మానించడమయినది, 1 యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి గారు, 2 దంటు కృష్ణమూర్తిగారు.
::10 నెల్లూరులో జరుగు ఆంధ్రదేశ గ్రంధభాండాగారప్రతినిధుల సభఆంధ్రమహాజన సభ జరుగు తేదులకుముందుగాని వెనుకగాని ఏర్పరచుటకు ఈ సంఘమువారు ఆహ్వానసంఘము వారికి సలహా యిచ్చుచున్నారు.
::11 గ్రంథాలయములకు ఆయాతాలుకా బోర్డులవారు 1884వ సంవత్సరపు లోకల్ బోర్డు ఆక్టుప్రకారము ధనసహాయము చేయవచ్చును గనుక గోదావరిజిల్లాలోని గ్రంథాలయములకు ఆయా తాలుకా బోర్డులు ధనసహాయము చేయుడను తీర్మానమును జిల్లాసభలో తీర్మానించుటకు గాను పంపించుటకు తీర్మానించడమయినది.
<section end="154A" />
<section begin="154A" /><section end="154A" />
<section begin="154B" />"పూజా ప్రయాణము
ఈ సంచికయందు అందమైనఁ జిత్రము
నుక దానిని జేర్చితిమి. దీనిని రచించిన
చిత్రకారకుఁడు పూజా ప్రయాణమని పేరు
బెట్టెను. ఇందు మొట్టమొదట దృష్టినాక
ర్తించునది దేవాలయము. అది యన్నతమగు
పర్వత శిరస్సునందున్నది. ముందు పచ్చని
మహానృక్షములు నూతన శోభాజీవనముతో
విలసిల్లుచున్న వి. అందు నరుణకుసుమ గుచ్ఛము
లుగల పలాశములు దర్శనీయములు. ఇవి వసం
తముయొక్క యౌవనలావణ్యమును జూపుచు
ప్రపంచముయొక్క ప్రధను ఋతూ దయ తే
జస్సును తోద్దోడ నూచించుచున్నవి. హరిత
చూడా మంజరులయిన వనస్పతులును, అరుణ
శిఖాదారులయిన తరుదేవతలునుగూడ “పూ
జాప్రయాణ”పధమున కిరుగడల రాణించుట
చిత్రకారకుని భావన్చూ 8ని బోధించుచున్న
"
ది. తరువాత 'కృష్ణవేణియైన నదీమతల్లి పథ
మునకు సన్నిహిత సరిత్కూలయై ప్రవహిం
చుచున్నది. నదియందు నీరము వరదఁబోవుట
లేదు. తగ్గియున్నది; కాని నిర్మలముగను, ని
సంద్రముగను బ్రవహించుచున్నది. ఇందు
దార్శనికుఁ డుదా తమగు భావవై భవమును
అవలో కింపఁగలఁడు. లోకము నాఁదోళించిన
కల్లోలములు తొలకరి వెల్లువలవలె వెను దగ్గిన
వి. సూర్యభగవానుని క్రమాగత తపన చేఁ
గాలుష్యమడుగంటినది. పైఉబ్బరముగూడ తీ
సినది; కాని ధర్మసంచాలనము మాత్రము ని
ర్మలమై నిసంద్రమై పురోగతిఁబడి, యభ్యుద
య లీలాగీతములు పాడుకొనుచుఁ బ్రచార
భావమును మేల్కొలుపుచునేయున్నది. నదీ
తీరమందుఁ బ్రాతవడిన పూరియిల్లున్నది. దా
నిప్రక్క వెదురుపొదయును సూతు దృశ్యము<section end="154B" /><noinclude><references/></noinclude>
652lbj6pxz6fph7ugyqk0qxr9v46mf6
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/274
104
209065
559401
546593
2026-06-14T13:07:12Z
Ramesam54
3001
/* అచ్చుదిద్దారు */
559401
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" /></noinclude>{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |255 }}
<poem></poem>
{{float right| }}
ని
గూడ పై నిరూపింపఁబడిన యవస్థలకంటే నికరమగురూపము లేనందున నీబుద్ధియే
ప్రపంచకారణ మని కూడ ననవచ్చును. దీనియందు ప్రతిబింబించిన (అనఁగా బాహ్య
విషయముల నాంతరవిషయములఁ బ్రకాశింపఁజేయుచున్న; దీని వృత్తులయందుఁ
బ్రతిబింబించిన బ్రహ్మమే జీవుఁ డనఁబడుచున్నాఁడు. అట్టి బ్రహ్మప్రతిబింబ
ముతోఁ గూడిన) చిత్తవృత్తిని మనము జ్ఞానమనుచున్నాము. ఆ జ్ఞానముచే విషయ
ములు గ్రహింపఁబడుచున్న వను విషయముకూడ మనసునకు గోచరమగుచునే
యున్నదనుట యనుభవసిద్ధము. “నేనా గానమును వింటిని” ఆను మొదలగు వ్యవ
హారము లీవిషయమున దృష్టాంతములు. "గానమును వింటిని” అనఁగాః శ్రోత్ర
రూప మగు బుద్ధివృత్తిచే (శ్రోత్రేంద్రియమూలమునఁ బ్రసరించిన జ్ఞానము చే) గాన
ము ప్రకాశింపఁజేయఁబడినది. అనుటయే కదా! కావున నేపదార్థమునకు నీ బుద్ధి
వృత్తులు (జ్ఞానములు) గోచరము అగుచున్నవో ఆపదార్థములు పరబ్రహ్మము అని
నిశ్చయించుకొనుము. ఇంతయనుభవసిద్ధమగు విషయమున సంశయ మేటికి?
అవ. పై నిరూపింపఁబడిన యనుభవము నే వివరించుచున్నాఁడను.
{{Telugu poem|type= ఆ.|lines=<poem>
ఇదియు నదియు నట్టి దిట్టి దింతంతని
పలుకరాని దెద్ది బ్రహ్మ మదియె
యిదియు నదియు నట్టి దిట్టి దింతంతని
యరయు తెలివి యదియె యనియు నదియె.</poem>| ref =17}}
టీక. ఇదియున్ = ఎదుట ప్రత్యక్ష మగుచున్నది యనికాని, అదియున్ =
పరోక్షమని (ఆనఁగా ప్రపంచ మని కాని ప్రపంచమున కతీత మని) కాని,
అట్టిది = గుణరహితమైనదని కాని, (లేక నిరూపించుట శక్యమైన దని), ఇట్టిది
గుణసహిత మైనదని కాని, (లేక నిరూపించుటకు నశక్యమైన దనికాని ఇంత =
మనచే పరిమితి చెప్పఁదగినదని కాని, అంత = పరిమితి చెప్పఁదగదని కాని, అని, పలుక
రాని దెద్ది = దీనినిఁ గూర్చి చెప్పుటకు వీలు లేదో, అదియే = అదే, బ్రహ్మము = పరబ్ర
హ్మము (అనఁగాః పరబ్రహ్మమింద్రియములకుఁ గాని మనస్సునకుఁ గాని గోచరము
కాని దగుటచే నాయననుగూర్చి యేమియు చెప్పుటకు వీలులేదనిభావము,)
ఇదియున్ = ఈ ప్రపంచము కానవచ్చుచున్నది. ఆదియున్ = ఆబ్రహ్మము కాన
వచ్చుటలేదు, అట్టిది = ఆపరబ్రహ్మము నిర్వికారమైనది, ఇట్టిది = ఈ ప్రపంచము సవి
కారమైనది, ఇంత = ఈ ప్రపంచమునకు పరిమితి చెప్పఁగలము, అంతే-ఆబ్రహ్మము
నకు పరిమితి చెప్పనేరము. అని, ఆరయు = విచారించునట్టి, తెలివి = జ్ఞానముకూడ,
అదియే = అపరబ్రహ్మమే, అవియున్ - ప్రత్యక్షమని చెప్పబడుచున్న ప్రపంచం
D<noinclude><references/></noinclude>
5wb0hioslyxgthbyye3u3hrcsg50j1j
559488
559401
2026-06-14T23:01:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559488
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గూడ పై నిరూపింపఁబడిన యవస్థలకంటె నికరమగురూపము లేనందున నీబుద్ధియే ప్రపంచకారణ మని కూడ ననవచ్చును. దీనియందు ప్రతిబింబించిన (అనఁగా బాహ్యవిషయముల నాంతరవిషయములఁ బ్రకాశింపఁజేయుచున్న; దీని వృత్తులయందుఁ బ్రతిబింబించిన బ్రహ్మమే జీవుఁ డనఁబడుచున్నాఁడు. అట్టి బ్రహ్మప్రతిబింబముతోఁ గూడిన) చిత్తవృత్తిని మనము జ్ఞానమనుచున్నాము. ఆ జ్ఞానముచే విషయములు గ్రహింపఁబడుచున్న వను విషయముకూడ మనసునకు గోచరమగుచునే యున్నదనుట యనుభవసిద్ధము. “నే నాగానమును వింటిని” అను మొదలగు వ్యవహారము లీవిషయమున దృష్టాంతములు. "గానమును వింటిని” అనఁగా: శ్రోత్రరూప మగు బుద్ధివృత్తిచే (శ్రోత్రేంద్రియమూలమునఁ బ్రసరించిన జ్ఞానముచే) గానము ప్రకాశింపఁజేయఁబడినది అనుటయే కదా! కావున నేపదార్థమునకు నీ బుద్ధివృత్తులు (జ్ఞానములు) గోచరము అగుచున్నవో ఆపదార్థములు పరబ్రహ్మము అని నిశ్చయించుకొనుము. ఇంతయనుభవసిద్ధమగు విషయమున సంశయ మేటికి?
'''అవ'''. పై నిరూపింపఁబడిన యనుభవమునే వివరించుచున్నాఁడను —
{{Telugu poem|type= ఆ.|lines=<poem>ఇదియు నదియు నట్టి దిట్టి దింతంతని
పలుకరాని దెద్ది బ్రహ్మ మదియె
యిదియు నదియు నట్టి దిట్టి దింతంతని
యరయుతెలివి యదియె యనియు నదియె.</poem>| ref =17}}
'''టీక'''. ఇదియున్ = ఎదుట ప్రత్యక్ష మగుచున్నది యనికాని, అదియున్ = పరోక్షమని (అనఁగా ప్రపంచ మని కాని ప్రపంచమున కతీత మని) కాని, అట్టిది = గుణరహితమైనదని కాని, (లేక నిరూపించుట శక్యమైన దని), ఇట్టిది గుణసహిత మైనదని కాని, (లేక నిరూపించుటకు నశక్యమైన దనికాని) ఇంత = మనచే పరిమితి చెప్పఁదగినదని కాని, అంత = పరిమితి చెప్పఁదగదని కాని, అని, పలుకరాని దెద్ది = దీనినిఁ గూర్చి చెప్పుటకు వీలు లేదో, అదియే = అదే, బ్రహ్మము = పరబ్రహ్మము (అనఁగా: పరబ్రహ్మ మింద్రియములకుఁ గాని మనస్సునకుఁ గాని గోచరము కాని దగుటచే నాయననుగూర్చి యేమియు చెప్పుటకు వీలులేదని భావము.) ఇదియున్ = ఈ ప్రపంచము కానవచ్చుచున్నది. అదియున్ = ఆబ్రహ్మము కానవచ్చుటలేదు, అట్టిది = ఆపరబ్రహ్మము నిర్వికారమైనది, ఇట్టిది = ఈ ప్రపంచము సవికారమైనది, ఇంత = ఈ ప్రపంచమునకు పరిమితి చెప్పఁగలము, అంత = ఆబ్రహ్మమునకు పరిమితి చెప్పనేరము. అని, అరయు = విచారించునట్టి, తెలివి = జ్ఞానముకూడ, అదియే = ఆపరబ్రహ్మమే, అవియున్ = ప్రత్యక్షమని చెప్పబడుచున్న ప్రపంచం<noinclude><references/></noinclude>
j5vz06i069cfzz5lp8opsdv13kl4bdl
559489
559488
2026-06-14T23:01:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559489
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గూడ పై నిరూపింపఁబడిన యవస్థలకంటె నికరమగురూపము లేనందున నీబుద్ధియే ప్రపంచకారణ మని కూడ ననవచ్చును. దీనియందు ప్రతిబింబించిన (అనఁగా బాహ్యవిషయముల నాంతరవిషయములఁ బ్రకాశింపఁజేయుచున్న; దీని వృత్తులయందుఁ బ్రతిబింబించిన బ్రహ్మమే జీవుఁ డనఁబడుచున్నాఁడు. అట్టి బ్రహ్మప్రతిబింబముతోఁ గూడిన) చిత్తవృత్తిని మనము జ్ఞానమనుచున్నాము. ఆ జ్ఞానముచే విషయములు గ్రహింపఁబడుచున్న వను విషయముకూడ మనసునకు గోచరమగుచునే యున్నదనుట యనుభవసిద్ధము. “నే నాగానమును వింటిని” అను మొదలగు వ్యవహారము లీవిషయమున దృష్టాంతములు. "గానమును వింటిని” అనఁగా: శ్రోత్రరూప మగు బుద్ధివృత్తిచే (శ్రోత్రేంద్రియమూలమునఁ బ్రసరించిన జ్ఞానముచే) గానము ప్రకాశింపఁజేయఁబడినది అనుటయే కదా! కావున నేపదార్థమునకు నీ బుద్ధివృత్తులు (జ్ఞానములు) గోచరము అగుచున్నవో ఆపదార్థములు పరబ్రహ్మము అని నిశ్చయించుకొనుము. ఇంతయనుభవసిద్ధమగు విషయమున సంశయ మేటికి?
'''అవ'''. పై నిరూపింపఁబడిన యనుభవమునే వివరించుచున్నాఁడను —
{{Telugu poem|type= ఆ.|lines=<poem>ఇదియు నదియు నట్టి దిట్టి దింతంతని
పలుకరాని దెద్ది బ్రహ్మ మదియె
యిదియు నదియు నట్టి దిట్టి దింతంతని
యరయుతెలివి యదియె యనియు నదియె.</poem>| ref =17}}
'''టీ'''. ఇదియున్ = ఎదుట ప్రత్యక్ష మగుచున్నది యనికాని, అదియున్ = పరోక్షమని (అనఁగా ప్రపంచ మని కాని ప్రపంచమున కతీత మని) కాని, అట్టిది = గుణరహితమైనదని కాని, (లేక నిరూపించుట శక్యమైన దని), ఇట్టిది గుణసహిత మైనదని కాని, (లేక నిరూపించుటకు నశక్యమైన దనికాని) ఇంత = మనచే పరిమితి చెప్పఁదగినదని కాని, అంత = పరిమితి చెప్పఁదగదని కాని, అని, పలుకరాని దెద్ది = దీనినిఁ గూర్చి చెప్పుటకు వీలు లేదో, అదియే = అదే, బ్రహ్మము = పరబ్రహ్మము (అనఁగా: పరబ్రహ్మ మింద్రియములకుఁ గాని మనస్సునకుఁ గాని గోచరము కాని దగుటచే నాయననుగూర్చి యేమియు చెప్పుటకు వీలులేదని భావము.) ఇదియున్ = ఈ ప్రపంచము కానవచ్చుచున్నది. అదియున్ = ఆబ్రహ్మము కానవచ్చుటలేదు, అట్టిది = ఆపరబ్రహ్మము నిర్వికారమైనది, ఇట్టిది = ఈ ప్రపంచము సవికారమైనది, ఇంత = ఈ ప్రపంచమునకు పరిమితి చెప్పఁగలము, అంత = ఆబ్రహ్మమునకు పరిమితి చెప్పనేరము. అని, అరయు = విచారించునట్టి, తెలివి = జ్ఞానముకూడ, అదియే = ఆపరబ్రహ్మమే, అవియున్ = ప్రత్యక్షమని చెప్పబడుచున్న ప్రపంచం<noinclude><references/></noinclude>
cfddgsubtq8emsb837rupurb3j5qx5s
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/213
104
212656
559484
554879
2026-06-14T22:12:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559484
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>కాంచనయుతంబు నృత్యచ్చిఖండికూజ
దిష్టపరిపుష్టగాయదళీంద్రజుష్ట
మలసకల్హారపవననమ్రాగ్రదళము
నైన యాశ్రమ మమరించి యందు నతఁడు.</poem>|ref=137}}
'''టీక'''. పాతకంబులన్ = పాపములను; పంచబంగాళముగన్ = చీలికలయిపోయినట్లు - చెల్లాచెదరుగునట్లు - శూన్యముగా; ముమ్మణ్గు = మూఁడంతలు; నల్మణ్గు = నాలుగంతలు; బిందుసరఃప్రతిబింబమై = బిందుసరస్సునకు సమానమై; సర్వ = వ్యాపించి; చూత, ఖర్జూర, పనస, జంబు, కాంచనయుతంబు = మామిడి, ఖర్జూరము, పనస, నేరేడు, సంపంగులతో కూడినది; నృత్యచ్ఛిఖండి = నాట్యము చేయుచున్న నెమళ్లు కలది; కూజదిష్టపరిపుష్ట = కూయుచున్న ఇష్టమైన కోయిలలు కలది; గాయదళీంద్రజుష్టము = పాడుచున్న గండుతుమ్మెదలచే సేవింపఁబడినది; అలసకల్హారపవననమ్రాగ్రదళము = మెల్లని సౌగంధికములమీఁది గాలిచేత వంగిన మీఁదియాఁకులు కలదియును; అమరించి = ఏర్పఱచి; అందున్; అతఁడు; ముందుపద్యమున నన్వయము. '''అలం'''. ఉదాత్తము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>నిండుమనంబు<ref>శ.ర. లోనుండు</ref>న నుండు నారాయణుం
డెఱిఁగించెనో <ref>శ.ర. యిట</ref>నీట వఱలు నునికి
నొసలిలోపలిచక్కి నెసఁగు చంద్రుఁడు దిద్దె
నోమింట వ్రేలేడు దీమసంబు
మూలాలవాలస్థలీలేలిహానంబు
గొలిపెనో పవనంబుఁ గ్రోలు నేర్పు
కమలంబు <ref>చ. లీముడు</ref>లిరుమూఁడు కఱపెనో సూర్యావ
లోకనంబున కాత్మ లోఁగని ధృతి</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>యనఁ దత్తత్క్రియలయందు నలఁత లేక
భూగి రికైవల్యసామ్రాజ్యభోగకాంక్ష
బాఢనిష్టానురక్తిఁ దపం బొనర్చుఁ
గుదిసి ముల్లోకములును గగ్గోలు పడఁగ.</poem>|ref=138}}
'''టీక'''. నీటన్ వఱలునునికిన్ = నీటిలో ఉండుపద్ధతిని; లోపలిచక్కిన్ = లోప్రదేశము
నందు; ఎసఁగు చంద్రుడు = ఉండెడు చంద్రుఁదు; దిద్దెనో = నేర్పెనో; దీమనంబున్ = ఉపాయమును; [నొసలు చంద్రునివలె నున్నదనుట] మూలాల వాలస్థలీలేలిహానంబు = మూలముయొక్క పాదున నుండెడి పాము; కొలిపెనో = సరిపఱిచెనో - శోధించెనో, క్రోలు = పీల్చునట్టి; ఇరుమూఁడు = ఆఱు; [మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత - విశుద్ధ - ఆజ్ఞలు.] కఱపెన్ = బోధించెనో; సూర్యావలోకనంబునకున్ = సూర్యుని చూచుటకు; లోఁగని = తగ్గని; ధృతి = దైర్యమును; అలఁత = అలయుట; భూరికైవల్యసామ్రాజ్యభోగకాంక్షన్ = గొప్పసామ్రాజ్యము ననుభవించు కోరికతో; బాఢనిష్ఠానురక్తిన్ = దృఢమైన నియమమునందలి యాసక్తితో; కుదిసి = అణఁగి; గగ్గోలుపడఁగన్ = కలఁతనొందఁగా; తపంబు; ఒనర్చున్ = చేయును. అలం. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=తే.|lines=<poem>భక్తిసంయుక్తి యను పోఁతపాల నొయ్యఁ
జెట్టుకట్టుచు మునిశాఖి <ref>చ. నెట్టు</ref>నిట్టచూప
నిజమనోమార్గసంవసన్నీలవర్ణ
కైతవంబున లోఁ<ref>చ. జేవ</ref>జేగ గలయనూరె.</poem>|ref=139}}
'''టీక'''. పోఁతపాలన్ = పోసినపాలతో; ఒయ్యన్ = తిన్నగా; చెట్టుకట్టుచున్ = చెట్టుగా నేర్పడుచు - వృద్ధిపొందుచు; మునిశాఖి = మునియనెడి వృక్షము; నిట్టచూపన్ = నిక్కును చూపఁగా; నిజమనోమార్గసంవసన్నీలవర్ణకైతవంబునన్ = తనమనోమార్గమున నివసించుచున్న విష్ణుదేవుడను మిష,చేత; లోఁజేవ గలయన్ = లోపలి చేవ (సారము) వ్యాపించఁగ; ఊరెను =
అధికమయ్యెను; '''అలం'''. రూపకము, అపహ్నుతి.
{{Telugu poem|type=తే.|lines=<poem>పుండరీకాఖ్యుఁ డగుటనో పుండరీక
నేత్రభృంగంబు తనలోన నెలవుకొనఁగ
క్షితిసురేంద్రుండు తప మిట్లు చేయుచున్న
కాలమున నేఁగె ధర విష్ణుఁ గనుగొనంగ.</poem>|ref=140}}<noinclude><references/></noinclude>
obwy7xqfui1bc1bk4qzyu6vbsmkj27o
559485
559484
2026-06-14T22:13:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559485
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>కాంచనయుతంబు నృత్యచ్చిఖండికూజ
దిష్టపరిపుష్టగాయదళీంద్రజుష్ట
మలసకల్హారపవననమ్రాగ్రదళము
నైన యాశ్రమ మమరించి యందు నతఁడు.</poem>|ref=137}}
'''టీక'''. పాతకంబులన్ = పాపములను; పంచబంగాళముగన్ = చీలికలయిపోయినట్లు - చెల్లాచెదరుగునట్లు - శూన్యముగా; ముమ్మణ్గు = మూఁడంతలు; నల్మణ్గు = నాలుగంతలు; బిందుసరఃప్రతిబింబమై = బిందుసరస్సునకు సమానమై; సర్వ = వ్యాపించి; చూత, ఖర్జూర, పనస, జంబు, కాంచనయుతంబు = మామిడి, ఖర్జూరము, పనస, నేరేడు, సంపంగులతో కూడినది; నృత్యచ్ఛిఖండి = నాట్యము చేయుచున్న నెమళ్లు కలది; కూజదిష్టపరిపుష్ట = కూయుచున్న ఇష్టమైన కోయిలలు కలది; గాయదళీంద్రజుష్టము = పాడుచున్న గండుతుమ్మెదలచే సేవింపఁబడినది; అలసకల్హారపవననమ్రాగ్రదళము = మెల్లని సౌగంధికములమీఁది గాలిచేత వంగిన మీఁదియాఁకులు కలదియును; అమరించి = ఏర్పఱచి; అందున్; అతఁడు; ముందుపద్యమున నన్వయము. '''అలం'''. ఉదాత్తము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>నిండుమనంబు<ref>శ.ర. లోనుండు</ref>న నుండు నారాయణుం
డెఱిఁగించెనో <ref>శ.ర. యిట</ref>నీట వఱలు నునికి
నొసలిలోపలిచక్కి నెసఁగు చంద్రుఁడు దిద్దె
నోమింట వ్రేలేడు దీమసంబు
మూలాలవాలస్థలీలేలిహానంబు
గొలిపెనో పవనంబుఁ గ్రోలు నేర్పు
కమలంబు <ref>చ. లీముడు</ref>లిరుమూఁడు కఱపెనో సూర్యావ
లోకనంబున కాత్మ లోఁగని ధృతి</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>యనఁ దత్తత్క్రియలయందు నలఁత లేక
భూగి రికైవల్యసామ్రాజ్యభోగకాంక్ష
బాఢనిష్టానురక్తిఁ దపం బొనర్చుఁ
గుదిసి ముల్లోకములును గగ్గోలు పడఁగ.</poem>|ref=138}}
'''టీక'''. నీటన్ వఱలునునికిన్ = నీటిలో ఉండుపద్ధతిని; లోపలిచక్కిన్ = లోప్రదేశము
నందు; ఎసఁగు చంద్రుఁడు = ఉండెడు చంద్రుఁడు; దిద్దెనో = నేర్పెనో; దీమనంబున్ = ఉపాయమును; [నొసలు చంద్రునివలె నున్నదనుట] మూలాల వాలస్థలీలేలిహానంబు = మూలముయొక్క పాదున నుండెడి పాము; కొలిపెనో = సరిపఱిచెనో - శోధించెనో, క్రోలు = పీల్చునట్టి; ఇరుమూఁడు = ఆఱు; [మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత - విశుద్ధ - ఆజ్ఞలు.] కఱపెన్ = బోధించెనో; సూర్యావలోకనంబునకున్ = సూర్యుని చూచుటకు; లోఁగని = తగ్గని; ధృతి = దైర్యమును; అలఁత = అలయుట; భూరికైవల్యసామ్రాజ్యభోగకాంక్షన్ = గొప్పసామ్రాజ్యము ననుభవించు కోరికతో; బాఢనిష్ఠానురక్తిన్ = దృఢమైన నియమమునందలి యాసక్తితో; కుదిసి = అణఁగి; గగ్గోలుపడఁగన్ = కలఁతనొందఁగా; తపంబు; ఒనర్చున్ = చేయును. అలం. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=తే.|lines=<poem>భక్తిసంయుక్తి యను పోఁతపాల నొయ్యఁ
జెట్టుకట్టుచు మునిశాఖి <ref>చ. నెట్టు</ref>నిట్టచూప
నిజమనోమార్గసంవసన్నీలవర్ణ
కైతవంబున లోఁ<ref>చ. జేవ</ref>జేగ గలయనూరె.</poem>|ref=139}}
'''టీక'''. పోఁతపాలన్ = పోసినపాలతో; ఒయ్యన్ = తిన్నగా; చెట్టుకట్టుచున్ = చెట్టుగా నేర్పడుచు - వృద్ధిపొందుచు; మునిశాఖి = మునియనెడి వృక్షము; నిట్టచూపన్ = నిక్కును చూపఁగా; నిజమనోమార్గసంవసన్నీలవర్ణకైతవంబునన్ = తనమనోమార్గమున నివసించుచున్న విష్ణుదేవుడను మిష,చేత; లోఁజేవ గలయన్ = లోపలి చేవ (సారము) వ్యాపించఁగ; ఊరెను =
అధికమయ్యెను; '''అలం'''. రూపకము, అపహ్నుతి.
{{Telugu poem|type=తే.|lines=<poem>పుండరీకాఖ్యుఁ డగుటనో పుండరీక
నేత్రభృంగంబు తనలోన నెలవుకొనఁగ
క్షితిసురేంద్రుండు తప మిట్లు చేయుచున్న
కాలమున నేఁగె ధర విష్ణుఁ గనుగొనంగ.</poem>|ref=140}}<noinclude><references/></noinclude>
r98au2r11dlpuvfu3jfblxn1olrthgp
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/214
104
212657
559490
554880
2026-06-15T01:14:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559490
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. అగుటనో = అగుటచేతఁ గాఁబోలు; పుండరీకనేత్రభృంగంబు = తామరపూవులవంటి కన్నులు కల భగవంతుఁడనెడి తుమ్మెద; తనలోనన్; నెలవుకొనఁగన్ = తనహృదయమున నివసింపఁగా; క్షితిసురేంద్రుఁడు = బ్రాహ్మణుఁడు; ధర = భూమి (కర్తృపదము). '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=తే.|lines=<poem>డెందమునఁ <ref>చ. బట్టు</ref>బుట్టు నలఁత ముకుందువలనఁ
దీర్ప నూహించి చను మహీదేవి కొసఁగెఁ
<ref>క. కలశ</ref>గలశపాథోనిధాన౦బు కన్ను<ref>చ.ట. గవకు</ref>గవల
తెలివి లలి<ref>చ. తంబు</ref>తంపు నమృతవర్తియునుబోలె.</poem>|ref=141}}
'''టీక'''. మహీదేవికిన్ = భూదేవికి; డెందమునన్ = మనస్సునందు; అలఁతన్ = శ్రమను - ఆయాసమును; కలశపాథోనిధాన౦బు = పాలసముద్రము; లలితంపునమృతవర్తియునుబోలెన్ = అమృతమమరుగు (పోయిన దృష్టి నిచ్చు) కాటుకవలె; కన్నుగవల తెలివిన్ = చూపును; ఒసఁగెన్ = ఇచ్చెను. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=సీ.|lines=<poem>నీరజోదరయోగనిద్రా<ref>చ. పరక, ట. వరక</ref>వరణసీమ
చతురంబు సితసామజప్రభునకుఁ
<ref>చ. పాలనబ్ధార్థ</ref>బానలుబ్భాబ్దిప్రపాకల్పనము సూతి
కానికేతనము పుష్కరసదనకుఁ
గామధు<ref>ట. సంధాన</ref>క్సందాననీమధ్యదేశంబు
రసవతి దేవతావిసరమునకు
గోత్రభిల్లోకచకోరదృగ్గోత్రంబు
మందురాస్థాన మమర్త్యహరికిఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem><ref>క. కాయమానంబు</ref>గాయమానంబు బలిగృహాంగణవసుధకు
సకలవాహినులకు జనాంతికపదంబు
సారలోహారరము భూద్రవైరిబద్ధ
బుద్ధిఁ జొఁర బొంచియున్నదంభోళి కబ్ధి.</poem>|ref=142}}
'''టీక'''. అబ్ధి = సముద్రము - క్షీరాబ్ధి; నీరజోదరయోగనిద్రావరణసీమ = పద్మము గర్భమందుఁ గల విష్ణువు యోగనిద్ర నావరించుచోటు - [విష్ణువు పరుండుచోటనుట]; సితసామజప్రభునకు = తెల్లయేనుఁగైన ఐరావతమునకు; చతురంబు = గజశాల; [ఐరావతము పుట్టినచో టనుట.] పానలుబ్ధాబ్ధిప్రపాకల్పనము = దప్పిగొన్న మేఘములు చలివేంద్ర యైనది; [మేఘములు సముద్రజలమును త్రాగుననుట] పుష్కరవదనకున్ = పద్మాసన యగు లక్ష్మికి, సూతికానికేతనము = పురిటిల్లు - పుట్టుచోటు; [లక్ష్మి పాలసముద్రమునఁ బుట్టినదనుట.] కామధుక్ సందానినీమధ్యదేశంబు = కామధేనువునకు గోశాలయందలి మధ్యభాగము; [కామధేనువు పుట్టుచోటనుట.] [ఇచట పూర్వటీకలో 'సందాననీ = దామెనత్రాటిదైన?' అనువ్రాఁత కలదు; అది తప్పు; సందానని యనఁగా గోవులశాల] దేవతావిసరమునకున్ = దేవతలగుంపునకు; రసవతి = వంటయిల్లు; [దేవతలు అచటనే తన కాహారమగు నమృతముకు సంపాదించిరనుట.) [ఇచట పూర్వటీక'లో 'రసవతి - రసముకలది' అని కలదు; అది తప్పు.] గోత్రభిల్లోకచకోరదృగ్గోత్రంబు = ఇంద్రలోకములోని స్త్రీలకు వంశము - జన్మస్థానము; [అప్సరసలలో నొకజాతి క్షీరోదధినుండి పుట్టినదనుట.] అమర్త్యహరికిన్ = దేవతల యశ్వమునకు - ఉచ్చైఃశ్రవమునకు; మందురాస్థానము = అశ్వశాల; [ఉచ్చైశ్శ్రవము పుట్టినచోటనుట.] బలిగృహాంగణవసుధన్ = బలియింటిముంగిటికి; కాయమానంబు = పందిరి. [సముద్రమును బ్రవేశించి పోయినఁ బాతాళము కనఁబడుననుట.] సకలవాహినులకున్ = నదులన్నింటికి; జనాంతికపదంబు = ఏకాంతభూమి - అంతఃపురము; [నదులన్నియు దీనికి భార్యలనుట.] [పూర్వటీకలో 'జనాంతికపదంబు = రచ్చపట్టు' అని కలదు.] భూధ్రవైరిబద్ధబుద్ధిన్ = కొండలశత్రు వగు నింద్రునియెడ లగ్నమైన బుద్ధితో; చొరన్ = లోఁ బ్రవేశించుటకు; పొంచియున్న =<noinclude><references/></noinclude>
phhu1floi6f9z5l67njhtmm0ngc03jo
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/215
104
212658
559493
554881
2026-06-15T04:12:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559493
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నక్కియున్న; దంభోళికిన్ = వజ్రాయుధమునకు; సారలోహారరము = బలమైన యినుపతలుపు. [వజ్రము తనలోఁ బ్రవేశించఁబోఁగా నిది పోనీయదనుట.] '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=చ.|lines=<poem>అమితపిశాచభర్త త్రిపురాంతకుఁ <ref>చ. నొందిన ప్రభా</ref>డొందిన రాజశేఖర
త్వముఁ బెనుగొల్లఁ డచ్యుతుఁడు దాలుచు శ్రీపతిభావమున్ మరు
త్కమనులు <ref>చ.ట. కూటిబీద</ref>కూటిపేద <ref>చ. లట</ref>లటుగాక సదా యమృతాన్నభోజులౌ
క్రమము సుధాబ్ధిపుణ్యమునఁ గల్గిన <ref>చ. వచ్చు</ref>వంచు నుతించు లోకముల్.</poem>|ref=143}}
'''టీక'''. అమితపిశాచభర్త = సమస్తభూతములకును నాయకుఁడైన; త్రిపురాంతకుఁడు = శివుఁడు; ఒందిన = పొందిన; రాజశేఖరత్వము = చంద్రచూడుఁడగుటయును; పెనుగొల్లఁడు = గొల్లపెద్దయైన; శ్రీపతిభావమున్ = లక్ష్మీవల్లభుఁడగుటయు; మరుత్కమసులు = దేవతలు, వాయుభుక్కులు; కూటిపేదలటుగాక = తిండికి లేక; సదా = ఎల్లపుడును; అమృతాన్నభోజులౌక్రమమున్ = అమృతమును భుజించురీతియును; సుధాబ్ధిపుణ్యమునన్ = పాలకడలి యుండుటఁబట్టియే; లోకముల్; నుతించున్. [పాలసముద్రమునఁ జంద్రుఁడు పుట్టుఁబట్టియే అతనిని శివుఁడు శిరోభూషణముగా ధరించెను; లక్ష్మి కలుగఁబట్టియే విష్ణు వొకయింటివాఁ డయ్యెను; అమృతము పుట్టుటచేతనే దేవతలు కడుపునిండుగ నింక తిని బ్రతుకుచున్నారని భావము.]
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ధేనుగజాశ్వరత్నసుదతీప్రముఖాఖిలవస్తుకోటి వై
మానికభర్త ము న్గొనియు మచ్చరమారఁ బయోధిలోఁతు గై
కో నెస కొల్పెనో బలు<ref>చ.ట. మొగుల్గమి</ref>మొగుళ్ళవిపుష్టకరీషపిండరే
ఖానిభవృత్తి నత్తెఱఁగుగా <ref>క. కల, చ. కట</ref>కఁట నీరవిద్రావనేటికిన్.</poem>|ref=144}}
'''టీక'''. వైమానికభర్త = విమానములపైఁ దిరుగు దేవతలకు ప్రభువగు నింద్రుఁడు; ధేను...కోటిన్ = కామధేనువు, ఐరావతము, ఉచ్చైఃశ్రవము, చింతామణి, అప్పరసలు మొదలగు వస్తువులసమూహమును; మున్ = మునుపు; కొనియున్ = గ్రహించియు; మచ్చరమారన్ = పట్టుదల విజృంభింపఁగా; పయోధిలోఁతున్; కైకోన్ = గ్రహించుటకు; విష్ణుష్టకరీషపిండరేఖానిభవృత్తిన్ = మిక్కిలి కాల్చబడిన ఎండుపేడపిడుకలవిధమున నున్న; బలుమొగుళ్లన్ = గొప్పమేఘములను; ఎసగొల్పెనో = ప్రేరేపించెనో యేమో! అత్తెఱఁగుగాక = ఆవిధమే కానిచో; అవి = మేఘములు; అఁటన్ = ఆసముద్రమున; నీరు; త్రావనేటికిన్? '''అలం'''. ఉత్ప్రేక్ష, ఉపమ.
{{Telugu poem|type=శా.|lines=<poem>అంతర్మగ్నదిగంతదంతికటనిర్యద్దానధారాఝరా
క్రాంతంబుల్ నిజవేగభగ్నవపురుగ్రగ్రాహముల్ మేఘఘో
షాంతేవాసి విశంకటధ్యనులు నాగావాసగాహుల్ పయ
స్సంతానంబులు గ్రాలుఁ <ref>క. పాలకడలిన్</ref>బాలకడలిన్ జాగ్రత్ప్రచారంబులై.</poem>|ref=145}}
'''టీక'''. అంతర్మగ్న...క్రాంతంబుల్ — అంతర్మగ్న = లోపలిభాగమున మున్గియున్న; దిగంతదంతి = దిగ్గజములయొక్క; కట = గండస్థలములనుండి; నిర్యత్ = కారుచున్న; దానధారాఝరాక్రాంతంబుల్ = మదజలప్రవాహములనే ఆక్రమింపఁబడినవి - వానిమీఁద జలప్రవాహములతోఁ గూడినవి; ['ఝరణ = సెలయేళ్లచేత' అని పూర్వటీక] నిజ...గ్రాహముల్ =తనవేగముచేత పగిలిన దేహములుగల తిమింగలములు కలవి; మేఘ...ధ్వనులు = ఉఱుములకు శిష్యప్రాయములైన గొప్పహోరుధ్వనులు కలవి; నాగావాసగాహుల్ = పాతాళమువఱకును వ్యాపించునవి; అగు; పయస్సంతానంబులు =<noinclude><references/></noinclude>
qil9wvsxuwk673y2h0ae7dgtw8j3v2p
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/216
104
212659
559532
554882
2026-06-15T08:00:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559532
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>జలముల గుంపులు; [ˈజలచరముల సమూహములు' అని పూర్వటీక.] జాగ్రత్ప్రచారంబులై = ఎక్కువవ్యాప్తి కలవై; పాలకడలిన్ = పాలసముద్రమున; క్రాలున్ = ప్రకాశించును. '''అలం'''. ఉదాత్తము.
{{Telugu poem|type=శా.|lines=<poem>మాణిక్యంబులు మున్నగా నిగుడు భ్రామ్యద్భంగసత్వంబు ల
క్షీణశ్రీ గెరలన్ జలద్విపకరచ్ఛిన్నప్రవాళద్రుమ
శ్రేణీగర్వము డిగ్గి యౌర్వదవసంశీర్ణంబులై కానన
క్షోణుల్ వోలెఁ దలిర్చు నిచ్చలు సుధాకూపారపారస్థలుల్.</poem>|ref=146}}
'''టీక'''. మున్నుగాన్ = మొదలుకొని - వానితోఁగూడ; నిగుడు = వ్యాపించునట్టి; భ్రామ్యద్భంగసత్వంబులు = అలలయందుఁ దిరుగుచున్న జలచరములు; అక్షీణశ్రీన్ = ఎక్కువైన శోభతో; కెరలన్ = రేఁగఁగా; జల...గర్వము = నీటియేనుఁగుల తొండములచేఁ బెల్లగింపబడిన పగడపుఁజెట్ల యాద్ధత్యము; డిగ్గి = జాఱి - నశించి; ఔర్వదవసంకీర్ణంబులై = బడబాగ్నియను కాఱుచిచ్చుతోఁ గూడి; కాననశ్రేణుల్ వోలెన్ = అడవిపంక్తులవలె; సుధాకూపారపారస్థులుల్ = పాలసముద్రపుటొడ్లు; నిచ్చలున్ = ఎల్లపుడును; తలిర్చున్ = ప్రకాశించును.
[అడవి అంటుకొనినప్పుడు జంతువులు దారి తెలియక తిరుగుచుండును; చిచ్చు వ్యాపించును. ఆరీతినే పాలసంద్రపుటొడ్డు అలలలోఁ దిరుగుచున్న జలచరములతోఁ
గూడి నీటియెనుఁగులు పెల్లగించి విసరిన పగడపు (ఎఱ్ఱని) మ్రాఁకులతో నిండియున్నవని భావము; కార్చిచ్చువలె నిచటి బడబాగ్నియుఁ గలదు.] '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>తరుణప్రవాళశోణో
దరతలమై శంఖచక్రధరమై వరపు
ష్కరపుష్కలమై హరికర
సరసీరుహ మనఁగఁ గలశజలనిధి చెలగున్.</poem>|ref=147}}
'''టీక'''. ఈ పద్యమున పాలసముద్రము విష్ణునిచేతితోఁ బోల్పఁబడుచున్నది. '''విష్ణువుపక్షమున''' — తరుణ...తలమై = లేఁతపగడమువలె ఎఱ్ఱనైన లోపలిభాగము (అఱచేయి) కలదై; శంఖచక్రధరమై; వరపుష్కరపుష్కలమై = శ్రేష్ఠమగు తామరపూవువలె చక్కనిదై; చెలంగున్; '''కలశజలనిధిపక్షమున''' — తరుణ...తలమై = లేఁతపగడములచేత ఎఱ్ఱని గర్భప్రదేశము కలద; శంఖచక్రధరమై = శంఖములు, సుడిగుండములు కలదై; వర...పుష్కలమై = ఉత్తమజలముచేత నిండినదై; [పూర్వటీకలో నిటఁ గొన్నిపదములకుమాత్ర మర్థము ఈయఁబడినది; అదియును పాలనముద్ర పక్షముననే.]
{{Telugu poem|type=తే.|lines=<poem>నూత్నవీచుల సముపోఢరత్నపుష్ప
నికరనిబిరీస మగునీరు నించి తెచ్చి
యబ్ధి <ref>చ. రేలా</ref>వేలాసమాభ్యాగతాతురాచ
లార్ధులకు నర్థిఁ బాదార్ఘ్య మాచరించు.</poem>|ref=148}}
'''టీక'''. అబ్ధి = సముద్రము; నూత్నవీచులన్ = క్రొత్తయలలచే ['అలలయందు' అని పూర్వటీక.) సముపోఢ...నిబిరీరసము = మీఁదికి లేవనెత్తిన రత్నములనెడి పుష్పములతో నిండినది; [ˈసముపోఢ = మంచి పండుపోఁకవంటి' అని పూర్వటీక.] వేలా...అర్థులకున్ = ఒడ్డునకు వచ్చిన ఆతురులగు (శ్రమపడిన) కొండ లను అతిథులకు; అర్థిన్ = ప్రీతితో; పాదార్ఘ్యము = పాదపూజనమును; ఆచరించున్ = చేయును. [ఇచట అలలు చేతులు; రత్నములు పూవులు; కొండలు అతిథులు.] '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=తే.|lines=<poem>వార్ధి నావర్తగర్తప్రవర్తు లగుచు
నుదరరత్నాంశువులు గ్రమ్ము త్రిదశు లమర
తరులు నఱకంగఁ దన్మూలతలము లమృత
సేకమున వెండి <ref>చ. నిగురించు</ref>చిగిరించు <ref>చ. చినుకు</ref>చిగురు లనఁగ.</poem>|ref=149}}
'''టీక'''. వార్ధిన్ = సముద్రమునందు; ఉదరరత్నాంశువులు = లోపలనున్న రత్నముల కాంతులు [కర్తృపదము.] ఆవర్తగర్తప్రవర్తులు అగుచున్ = సుడులను గోతులయందు తిరుగుచు; ['ఆవర్త<noinclude><references/></noinclude>
g7mql28rzgpccb3nhgxqn70841aqgrx
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/217
104
212660
559568
554883
2026-06-15T10:55:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559568
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గర్త = సుళ్లనెడి బొక్కలయందు' అని పూర్వటీక.] త్రిదశులు = దేవతలు; అమరతరులు = కల్పవృక్షములను; నఱకంగన్; తన్మూలతలములు = ఆచెట్లమొదళ్ళు; అమృతసేకమునన్ = అమృతముతో తడుపుటచేత; వెండి = మఱల; చిగురులనఁగన్ = చిగుళ్లో యనునట్లు; క్రమ్మున్ = వ్యాపించును.
[పూర్వము దేవతలు పారిజాతవృక్షములను నఱికి తీసికొనిపోఁగా మొదళ్లుమాత్రము గోతులలో నుండినవి; వానిపై అమృతము చిలుకరించబడుటచే నవి చిగిర్చినట్లు సముద్రములోని రత్నములకాంతులు కన్పించుచున్నవి. అని భావము.] '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇ ట్లగణితగుణాభిరామంబగు నమ్మీనధామంబు సంగ్రామాభీరుండగు శూరుం
డునుంబోలెఁ బెనువాలుగంటలం గనుపట్టి <ref>చ. లో శ లేదు</ref>కుశలభటవిముక్తంబగు విశిఖం
బునుంబోలె నెల్లకందువులను మీఱి, <ref>క. పాటలస్ఫురితంబై, చ. ఫలస్ఫుటితంబై</ref>పాటలస్ఫురితంబగు జఠరవిలోచనంబునుం
బోలె <ref>చ. నిరు</ref>నిరుపాపలం బొదువుట కలిగి, పేదవడిన పుడమివేలుపుంబోలె బలియింటి
వాకిట నడంగి, వీరభద్రగదావిదారితంబగు పూషార్కువదనగహ్వరంబునుం
బోలె బలువరుస బిగిదెరల నొరలి, మతంగకులకన్యక<ref>చ.ట. లో క లేదు</ref>యుంబోలె బలుకందగు
నిలుకడ దాల్చి, విభావరీవిరామసమయంబునుంబోలె <ref>చ. లెల్లదీవియర, ట. దివియల</ref>వెల్లదీవియల మించుటకు
గుఱియై, మఱియు నొక్కొక్కచోట గుముదోదరవిశదంబులు, నొక్కొక్క
యెడ నీలోత్పలమాలికామేచకంబులు, నొక్కొక్కకడ శుక<ref>చ. చంచు</ref>చంచూపుటపాట
లంబులు, నొక్కొకచక్కి <ref>క. ముక్తాశుక్తి, చ. శుక్తి</ref>శుక్తి<ref>క. శబరో, చ. శబలో</ref>శబలోదరంబులు, నరుణోపలపట్టంబులం
బొట్ట పెంచుచు నిట్టలంబుగ మిట్టించు వేలానిలసముద్భూతనూతనశీకరనికరం
బులవలన నలినభవాండంబునకు గర్పూరకరండభావంబు నుత్పాదించుచు
నుత్తాలకాల<ref>చ. కంద</ref>స్కంధపలాశకులాసితద్యుతికూలంకషంబులగు బాలశైవాలవల్లీమ
తల్లికల నల్లిబిల్లికొను నుల్లోలప్రవాళశాఖాశిఖలవలన నుదవాసక్లేశంబున <ref>చ. నుండు</ref>నుడ్డు
కుడిచి వెలుప<ref>శ.ర. లికిం</ref>టికిం బుట మెగయుచు, నుద్దామధూమధోరణీవ్యాజంబునం
దలలు <ref>చ. నిడ</ref>వీడ <ref>చ. నిడాడం</ref>నీడాడం బొడసూపు నిబిడబడబానలకీలాకలాపంబులశంక నంకురి
తంబు సేయుచు, సలిలకరటిచటులతరరదనశిఖర<ref>చ. విఘటిత</ref>విఘట్టితగర్భగిరిగైరికసంక్రమ
ణారుణంబులగు మృదుసముదితరంగకిశోరంబులచేతఁ <ref>క. పిహితా, చ. బిహితా</ref>బిహితావకాశంబై, లక్ష్మీ
నారాయణశరీరారూఢవిసృమరఘసృణరజోరంజితంబును, <ref>క. తదీయ</ref>దదీయవిలుంఠనావి
ర్భూత<ref>క. వ్రీడా, చ.ట. పీడా</ref>పీడాపీడనంబు నగు తలిమంబువిలసనంబు వశీకరించుచు, సాత్త్వికుక్రియ
విధువిజృంభణముదితంబుఁ <ref>క. పంట</ref>బంటకారుపగిదిం బ్రసన్న<ref>క. శరీరంబు, చ.ట. శరంబు</ref>శరంబును, సత్యలోకంబు
నాకృతిం <ref>చ.ట. గమఠ</ref>గమలభూయిష్టంబును, విలాసినీకరంబుకరణి వివిధమణికిరణ
పుంజరంజితోర్మికంబును, <ref>క. పర</ref>బరబ్రహ్మంబువిధంబున నహార్యపదంబునై యొదవు
నాఱవకడలి పుడమిముద్దియకుఁ దద్దయుఁ బ్రియంబు పుట్టించె నిత్తెఱంగున.</poem>|ref=150}}<noinclude><references/></noinclude>
mznfjiqm4k8lmte75dyqrtqrzw41cgk
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/195
104
213644
559465
558615
2026-06-14T18:10:43Z
శ్రీరామమూర్తి
1517
559465
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{c|'''ఆచార్య వెలమల సిమ్మన్న'''}}
{{Css image crop
|Image = Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf
|Page = 195
|bSize = 450
|cWidth = 74
|cHeight = 56
|oTop = 50
|oLeft = 59
|Location = center
|Description =
}}
{{p|fs200|ac}}'''పరిచయం'''</p>
బహుగ్రంథకర్త, ప్రముఖ భాషాశాస్త్రవేత్త, సుప్రసిద్ధ విమర్శకులు, విశిష్టసాహితీవేత్త, ప్రఖ్యాత పరిశోధకులు, ఉత్తమ అధ్యాపకులు, శతాధిక విమర్శనాత్మక వ్యాసరచయిత, నిరంతర నిర్విరామ సాహితీ కృషీవలుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న బహు విద్యాయోగ్యతలు కలిగిన ఉత్తమ విద్యార్థిగా, పరిశోధన స్థాయి విద్యార్థులకు మార్గదర్శకునిగా, ఆకాశవాణిలో గళాన్ని వినిపిస్తూ, తన బాణిలో తెలుగు సాహితీ రంగంలో కలాన్ని నడిపిస్తూ, సభల్లో, సెమినార్లలో, ప్రసంగాల ద్వారా సాహితీ అభిమానుల్ని ఆకర్షిస్తూ, విశ్వవిద్యాలయ స్థాయిలో సిమ్మన్న గారు ప్రశంసల్ని మన్ననలు పొందుతున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం, తిమదాం గ్రామంలో మార్చి 1వ తేదిన 1955 సంవత్సరంలో శ్రీమతి వి. అరుద్రమ్మ, డాక్టర్ వి. కృష్ణమూర్తి పుణ్య దంపతులకు జన్మించారు.
వీరు ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, తిమదాంలో పూర్తి చేశారు. ఇంటర్ నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ, డిగ్రీ విజయనగరం ఎం.ఆర్. కళాశాలలోనూ, ఎం.ఎ అంధ్ర విశ్వకళా పరిషత్తులోనూ చదివారు. అంతటితో ఆగక డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో తెలుగుశాఖలో అధ్యాపక ధర్మం నిర్వహిస్తూ విద్యార్థుల మస్తిష్క క్షేత్రాల్లో అక్షర బీజాలు వెదజల్లుతూ, ఉత్తమ ఫలాలు అందుకుంటూ, తెలుగు సాహితీ సరస్వతికి సేవలందించారు. "A teacher is always a learner" (ఉపాధ్యాయుడు నిత్యవిద్యార్థి) అనే సూక్తిని సార్ధకం చేస్తూ, సిమ్మన్న గారు విద్యార్థిలోకానికి ఆదర్శంగా నిలిచారు. సిమ్మన్న గారి మూర్తిమత్వం చూస్తే ఇంత నిరాడంబరులా అన్పిస్తుంది మనకి. ఎప్పుడూ చెరగని చిరుదరహాసం కన్పిస్తుంది. వీరిలో పరిశోధనా ప్రతిభ, రచనాశక్తి, బోధనాపటిమ, కొట్టొచ్చినట్లు కన్పిస్తాయి. ప్రస్తుతం వీరు 2022 డిసెంబర్ 23 నుంచి గౌరవ ఆచార్యులుగా తెలుగుశాఖ, ఆంధ్రవిశ్వ కళాపరిషత్లో పనిచేస్తున్నారు.
ఎం.ఎ. చదివే రోజుల్లో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారి బోధనా విధానానికి<noinclude><references/>
{{c|180}}</noinclude>
l8c2b7vgwr1t5a9t1zj3e8qkvlkum9u
పుట:హిందూ విశ్వవిద్యాలయం ఆయుర్వేదం ప్రశస్తి.pdf/2
104
213671
559535
557622
2026-06-15T08:40:14Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559535
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|
MADRAS:<br>
PRINTED AT THE AYURVEDIC PRINTING WORKS,<br>
55, Acharaffen Street, George Town,<br>
AND PUBLISHED FROM AYURVEDASRAMA, MADRAS.<br>
}}<noinclude><references/></noinclude>
pe4ctjzynuh2zcp3n1tqrisp7mesolf
పుట:హిందూ విశ్వవిద్యాలయం ఆయుర్వేదం ప్రశస్తి.pdf/8
104
213674
559536
557625
2026-06-15T08:43:37Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559536
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|style=font-size:160%;|హిందూవిశ్వవిద్యాలయము}}
{{Center|ఆయుర్వేదము.,}}
{{Center|మహామ హెూపాధ్యాయ కవిరాజ గణనాథసేన్}}
{{Center|ఎం. ఏ., ఎల్. ఎమ్. ఎస్., గారి}}
{{Center|style=font-size:160%;|యభిభాషణము.}}
భో భో మహారాజా, నారీమణులారా, నరపుంగవులారా!<br>
హిందూ విశ్వవిద్యాలయ భాస్కరోదయ సమయ
విభాజమాన దివ్య తేజః పుంజానృతంబగు నిక్కా లంబున
నేను మీయెదుట ఆయు ర్వేద వైద్యమును గూర్చి యుపన్యసింప
గల భాగ్యమును బడసితిని. భారతీయుడనని యధార్థముగ
చెప్పుకొను ప్రతిమానవుడును భారతదేశ కళ్యాణమును మనః
పూర్వకముగ నభిలషించు ప్రతివ్య క్తియును గాఢతమమగు
శ్రద్ధను బూనదగిన విషయములలో నిదియొక్కటి. ప్రాణసం
రక్షణ దక్షమగు నీమహోన్నత ఆయుర్వేదవైద్య విద్యా
శాఖను పునరుద్ధరణ మొనరించుటలో నిర్భీకముగ భిన్నము
లగు బహువిషయములను గమనించవలసి యుండుటచే అపూ
ర్వమగు నిట్టి మహత్సమయమున సర్వావలోకనములను సమ<noinclude><references/></noinclude>
gc0vdden1qymdnorrowkfarrze4eaac
పుట:శివ యోగా సారము.pdf/5
104
213709
559537
557926
2026-06-15T08:46:33Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559537
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|style=font-size:140%;|విన్నపము}}
పాఠకమహాశయులారా!
సర్వేశ్వరుని లీలలు విచిత్రములు, అవా జ్ఞాన సగోచరములు. ఆ మహాను భావుని యజ్ఞ నుల్లంఘింప నెవరితరము? ఆ మహాత్ముని యాజ్ఞాను సారముగనే వాయువు వీచుచున్నది. అగ్ని ప్రకాశించు చున్నది. సూర్యచ-న్రు లుదయించు చున్నారు. అస్తమించు చున్నారు. ఇదియది యననేల సర్వ ప్రపంచము నా పరాత్పరుని యధీనముడే యున్న దనుట సత్యము.
అట్టి పరమేశ్వరుని నారాధించి తరించుట, ఈ ప్రపంచంబున జన్మించి సంసార కూపమున ఁబడి తెన్ను గానక పరితపించు మానవులం- దఱికావశ్యకము. పరతత్వబోధకములగు గ్రంథములు పాటలు, మొదలుకొని భాష్యముల వర కనేకములు గలవు. అందులో నీశివయోగ సార
మొకటి శైవగ్రంధంబులలో నిట్టి గ్రంథమిది వరలో ముద్రింపఁ బడ లేదు. ఇందుగల పద్యరత్నములు పండిత పామరులకు సులభముగ దెలియును. అందు కుపయుక్తముగ సంగ్రహముగ తాత్పర్యము కూడ వ్రాసిముద్రించితిమి. ఇందలి విషయ సూచిక మూల గ్రంథమున లేదు. లేకుకున్నను పాఠకుల సులభ భోధకై యిందుఁ జేర్చితిమి.
మా గ్రంథమాల యందిది పదునాల్గవ కుసుమము. ఇది నాలుగు సంపుటములుగ ముద్రింప నెంచితిమి. ప్రథమ సంపుటము ప్రకటించుట కింతటి యాలస్య మగుటకుఁదగిన గారణములేక పోలేదు.
అమూల్యమగు నీగ్రంథము ముద్రింపఁ దలచి మాయొద్దగల తాలపత్ర గ్రంథమును వ్రాయించితిమి. రెండవ ప్రతి మా యొద్ద లేకపోపుటచే, నాంధ్ర సాహిత్య పరిషత్తు వారికి వ్రాసికనుగొని, వారియొద్ద గల ప్రతులతో మా వ్రాతప్రతి సంప్రతింపు చేయించితిమి.<noinclude><references/></noinclude>
mf3qmnvvm40m8f2skmx39jmpk2d2oz6
559561
559537
2026-06-15T10:16:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559561
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|style=font-size:140%;|విన్నపము}}
పాఠకమహాశయులారా!
సర్వేశ్వరుని లీలలు విచిత్రములు, అవాఙ్మాసగోచరములు. ఆ మహానుభావుని యాజ్ఞ నుల్లంఘింప నెవరితరము? ఆ మహాత్ముని యాజ్ఞానుసారముగనే వాయువు వీచుచున్నది. అగ్ని ప్రకాశించుచున్నది. సూర్యచంద్రు లుదయించుచున్నారు. అస్తమించుచున్నారు. ఇదియది యననేల సర్వప్రపంచము నా పరాత్పరుని యధీనమందే యున్న దనుట సత్యము.
అట్టి పరమేశ్వరుని నారాధించి తరించుట, ఈ ప్రపంచంబున జన్మించి సంసారకూపమునఁ బడి తెన్ను గానక పరితపించు మానవులందఱి కావశ్యకము. పరతత్వబోధకములగు గ్రంథములు పాటలు, మొదలుకొని భాష్యముల వర కనేకములు గలవు. అందులో నీశివయోగసార మొకటి. శైవగ్రంథంబులలో నిట్టి గ్రంథ మిదివరలో ముద్రింపఁబడలేదు. ఇందుగల పద్యరత్నములు పండితపామరులకు సులభముగ దెలియును. అందు కుపయుక్తముగ సంగ్రహముగ తాత్పర్యము కూడ వ్రాసి ముద్రించితిమి. ఇందలి విషయసూచిక మూలగ్రంథమున లేదు. లేకున్నను పాఠకుల సులభభోధకై యిందుఁ జేర్చితిమి.
మా గ్రంథమాలయం దిది పదునాల్గవ కుసుమము. ఇది నాలుగు సంపుటములుగ ముద్రింప నెంచితిమి. ప్రథమసంపుటము ప్రకటించుట కింతటి యాలస్య మగుటకుఁ దగిన గారణము లేక పోలేదు.
అమూల్యమగు నీగ్రంథము ముద్రింపఁ దలచి మాయొద్దగల తాలపత్రగ్రంథమును వ్రాయించితిమి. రెండవప్రతి మాయొద్ద లేకపోవుటచే, నాంధ్రసాహిత్యపరిషత్తువారికి వ్రాసి కనుగొని, వారియొద్ద గల ప్రతులతో మా వ్రాతప్రతి సంప్రతింపు చేయించితిమి.<noinclude><references/></noinclude>
fi7olhe49evtli6jir1rv52nv6cei5e
559562
559561
2026-06-15T10:17:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559562
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|style=font-size:140%;|విన్నపము}}
{{Css image crop
|Image = శివ యోగా సారము.pdf
|Page = 5
|bSize = 530
|cWidth = 87
|cHeight = 26
|oTop = 58
|oLeft = 212
|Location = center
|Description =
}}
పాఠకమహాశయులారా!
సర్వేశ్వరుని లీలలు విచిత్రములు, అవాఙ్మాసగోచరములు. ఆ మహానుభావుని యాజ్ఞ నుల్లంఘింప నెవరితరము? ఆ మహాత్ముని యాజ్ఞానుసారముగనే వాయువు వీచుచున్నది. అగ్ని ప్రకాశించుచున్నది. సూర్యచంద్రు లుదయించుచున్నారు. అస్తమించుచున్నారు. ఇదియది యననేల సర్వప్రపంచము నా పరాత్పరుని యధీనమందే యున్న దనుట సత్యము.
అట్టి పరమేశ్వరుని నారాధించి తరించుట, ఈ ప్రపంచంబున జన్మించి సంసారకూపమునఁ బడి తెన్ను గానక పరితపించు మానవులందఱి కావశ్యకము. పరతత్వబోధకములగు గ్రంథములు పాటలు, మొదలుకొని భాష్యముల వర కనేకములు గలవు. అందులో నీశివయోగసార మొకటి. శైవగ్రంథంబులలో నిట్టి గ్రంథ మిదివరలో ముద్రింపఁబడలేదు. ఇందుగల పద్యరత్నములు పండితపామరులకు సులభముగ దెలియును. అందు కుపయుక్తముగ సంగ్రహముగ తాత్పర్యము కూడ వ్రాసి ముద్రించితిమి. ఇందలి విషయసూచిక మూలగ్రంథమున లేదు. లేకున్నను పాఠకుల సులభభోధకై యిందుఁ జేర్చితిమి.
మా గ్రంథమాలయం దిది పదునాల్గవ కుసుమము. ఇది నాలుగు సంపుటములుగ ముద్రింప నెంచితిమి. ప్రథమసంపుటము ప్రకటించుట కింతటి యాలస్య మగుటకుఁ దగిన గారణము లేక పోలేదు.
అమూల్యమగు నీగ్రంథము ముద్రింపఁ దలచి మాయొద్దగల తాలపత్రగ్రంథమును వ్రాయించితిమి. రెండవప్రతి మాయొద్ద లేకపోవుటచే, నాంధ్రసాహిత్యపరిషత్తువారికి వ్రాసి కనుగొని, వారియొద్ద గల ప్రతులతో మా వ్రాతప్రతి సంప్రతింపు చేయించితిమి.<noinclude><references/></noinclude>
q8u4aq084vjoq70isp0m7t57jh0nvjv
పుట:శివ యోగా సారము.pdf/6
104
213710
559538
557927
2026-06-15T08:47:55Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559538
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>
ఈ కార్యము సమాప్త మగు నప్పటికి ఁగొంత విలంబము గలిగినది. సకాలమునకు కాగితము దొరుకక గొంత యాలస్యమైనది. ఎటులైన నేమి కొంత యాలస్యము గలిగిన మాట సత్యము. ఇదిమా
పాఠకులకు సహింపక తప్పదు. రాఁబోవు సంపుటముల సాధ్యమైనంత త్వరలో ఁబంపు చున్నారము.
ఈ గ్రంథమును దమకొన్ని ప్రధాన కార్యము లున్నను, అతిప్రేమతో ఁదమ యెద్దగల తాలపత్ర గ్రంథములతో సవరించి యిచ్చిన బ్ర॥ శ్రీ క్రొత్తపల్లి సూర్యా రావు గారికి మా కృతజ్ఞతా పూర్వక
నమస్కృతు లాచరించు చున్నారము.
ఈ ఈ గ్రంథకర్తృ కాల నిర్ణయము, కవితా కౌశల్యము సర్వేశ్వర భక్తి మొదలగు విషయములును, ఇందలి యద్వైత సిద్ధాంతమును నాల్గవ సంపుటమున విపులముగా ఁజర్చించి మా పాఠకుల కందఁ జేయగలమని విన్నవించుచు నింతటితో విరమించు చున్నారము.
{{right|సంపాదకులు.}}<noinclude><references/></noinclude>
qlf9ibfqcm1uvgip3jzfl4qfb9k6bop
559563
559538
2026-06-15T10:19:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559563
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}}
ఈ కార్యము సమాప్త మగు నప్పటికిఁ గొంత విలంబము గలిగినది. సకాలమునకు కాగితము దొరుకక గొంత యాలస్యమైనది. ఎటులైన నేమి కొంత యాలస్యము గలిగిన మాట సత్యము. ఇది మాపాఠకులకు సహింపక తప్పదు. రాఁబోవు సంపుటముల సాధ్యమైనంత త్వరలోఁ బంపుచున్నారము.
ఈ గ్రంథమును దమకొన్నిప్రధానకార్యము లున్నను, అతిప్రేమతోఁ దమయొద్ద గల తాలపత్ర గ్రంథములతో సవరించి యిచ్చిన బ్ర॥ శ్రీ క్రొత్తపల్లి సూర్యారావుగారికి మా కృతజ్ఞతాపూర్వక
నమస్కృతు లాచరించుచున్నారము.
ఈ గ్రంథకర్తృకాలనిర్ణయము, కవితాకౌశల్యము సర్వేశ్వరభక్తి మొదలగు విషయములును, ఇందలి యద్వైతసిద్ధాంతమును నాల్గవసంపుటమున విపులముగాఁ జర్చించి మా పాఠకుల కందఁజేయగలమని విన్నవించుచు నింతటితో విరమించు{{Css image crop
|Image = శివ యోగా సారము.pdf
|Page = 6
|bSize = 558
|cWidth = 57
|cHeight = 41
|oTop = 437
|oLeft = 252
|Location = center
|Description =
}}
చున్నారము.
{{right|సంపాదకులు.}}<noinclude><references/></noinclude>
9oduhndkqvh1clsn2lf7ep9do5gh2fb
559564
559563
2026-06-15T10:20:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559564
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}}
ఈ కార్యము సమాప్త మగు నప్పటికిఁ గొంత విలంబము గలిగినది. సకాలమునకు కాగితము దొరుకక గొంత యాలస్యమైనది. ఎటులైన నేమి కొంత యాలస్యము గలిగిన మాట సత్యము. ఇది మాపాఠకులకు సహింపక తప్పదు. రాఁబోవు సంపుటముల సాధ్యమైనంత త్వరలోఁ బంపుచున్నారము.
ఈ గ్రంథమును దమకొన్నిప్రధానకార్యము లున్నను, అతిప్రేమతోఁ దమయొద్ద గల తాలపత్ర గ్రంథములతో సవరించి యిచ్చిన బ్ర॥ శ్రీ క్రొత్తపల్లి సూర్యారావుగారికి మా కృతజ్ఞతాపూర్వక
నమస్కృతు లాచరించుచున్నారము.
ఈ గ్రంథకర్తృకాలనిర్ణయము, కవితాకౌశల్యము సర్వేశ్వరభక్తి మొదలగు విషయములును, ఇందలి యద్వైతసిద్ధాంతమును నాల్గవసంపుటమున విపులముగాఁ జర్చించి మా పాఠకుల కందఁజేయగలమని విన్నవించుచు నింతటితో విరమించుచున్నారము.
{{right|సంపాదకులు.}}
{{Css image crop
|Image = శివ యోగా సారము.pdf
|Page = 6
|bSize = 558
|cWidth = 57
|cHeight = 41
|oTop = 437
|oLeft = 252
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
m86qgg8vme5se60b2e7gkelvog21wkq
అలంకార తత్త్వ విచారము
0
213805
559531
558375
2026-06-15T07:52:37Z
Rajasekhar1961
50
added [[Category:తెలుగు భాష]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559531
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[అలంకార తత్త్వ విచారము]]
| రచయిత = కురుగంటి సీతారామయ్య
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరము = 1915
}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=3 to=3 />
{{page break|label=}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=5 to=11 />
{{page break|label=}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=13 to=13 />
{{page break|label=}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=15 to=15 />
[[వర్గం:తెలుగు భాష]]
auucsw6m87efmbkxrom9aghebab7pnq
పుట:Alankara Tattva Vicharamu.pdf/5
104
213807
559461
558333
2026-06-14T17:12:25Z
Aryapranathi06
7306
559461
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|'''సంపాదకీయభూమిక'''}}
{{Center|ఆంధ్ర కవితా విమర్శన గ్రంథమాలిక}}
{{Css image crop
|Image = Alankara Tattva Vicharamu.pdf
|Page = 5
|bSize = 579
|cWidth = 288
|cHeight = 38
|oTop = 268
|oLeft = 150
|Location = center
|Description =
}}
ఆంధ్ర భాషను సర్వతోముఖముగనోనర్చినఁ గాని దాని
నుండి నలసినలాభములఁ బడయఁజాలము. ఇక్కాలంబున
నాంధ్ర భాష వృద్ధినొందుచున్నదనుమాట వాస్తవము. ఏ
ప్రక్కఁజూచినను గ్రంథమాలిక లే! ఏవంక జూచినను భాషా
సేవాసంఘములే ! ననల యాంధ్రవాఙ్మయమున నీ కాలమున
కోకక్రొ తనృష్టి. ఇప్పుడు నవలలు కుప్పతిప్పలుగ వ్రాయంబడుచున్నవి. ఆంగ్ల నవలవలె యింకఁ దెనుఁగునవల సంపూర్ణ
పరిణామము నొంద లేదు. ఆపరిణామము కాలక్రమమున
వచ్చును. అమార్గమున శ్రీయాంధ్రప్రచారిణీ గ్రంథమాలిక
వారు చేయుప్రయత్నములకు వారాంధ్ర దేశముయొక్క వందనములకుఁ బాత్రులు. చరిత్రమనునది తెనుఁగు వాఙ్మయమున
కొకక్రొత్తమాట. ఏజాతీయందలి పూర్వులచరిత్రములు
వ్రాయఁబడియుండునో యాజాతి యదృష్టవంతము. పూర్వుల
చరిత్రలఁ జదువుటచే నాజాతివారి కభినవబలము వచ్చుచున్నది. చరిత్రపఠన ముద్రేశజనకము. ఆంగ్ల చరిత్రపఠనముననే<noinclude><references/></noinclude>
3gfof5e6i3ypiul3u8a9325fegziw0r
పుట:Alankara Tattva Vicharamu.pdf/19
104
213822
559501
558370
2026-06-15T05:10:36Z
Aryapranathi06
7306
559501
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>కా వ్య ము.</poem>}}
ప్రధమమున కావ్యమన నెట్టిదో దానిఁ గూర్చి మన
లాక్షణికు" యభిప్రాయము లెవ్వియో తెలిసి
కొనవలసియున్నది. కొన్నిఁటిఁ జూతము. దం
చార్యుఁడు. క్యాచార్యుఁడు మన మొదటి లాక్షణికుఁడు.
గాన నాయననే ముదట తీరుకొందము ఆయనికాలము నాఁటి
కంకారశాస్త్రము పైన బావస్థ నుండేరు. ఆయన :--
{{Center |"ఇష్టార్థ వ్యసచ్ఛిన్నా పదాన”}}
యని కావ్యాక్షణము నానతిచ్చి యున్నాఁడు. రమణీ
మార్గమును సలియఁ జేయు పదము వరుసకు కావ్యమని యా
యని నామకరణ మున ర్చెను. దీనివని కాన్యిమన నొకగ్రంధి
ముకాదని సష్టమగుచున్నది. శబ్ద జాతిమనుటచే నొక వాక్య
మని దిటియర్థము. తరువాత నట్టి వాక్యసిముదాయమని
వీణయా చెప్పవచ్చును. ఈ లక్షణమును చూసిన తోడనే
యిది యలంకారశాస్త్రము సిరిగిబ్రబలిన కాలము నాఁటిది
కాదని తెలియుచున్నది. కాన్యము రమణీయార్థమును ప్రతి
పాదించినఁ జాలును.<noinclude><references/></noinclude>
33ut1qai3buc5m0vy0lrdcwe0nztou1
పుట:Alankara Tattva Vicharamu.pdf/21
104
213913
559502
558691
2026-06-15T05:11:41Z
Aryapranathi06
7306
559502
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|3}}{{Center|కవిత్వము}}
ఇట్లు చెప్పుడునని చెప్పు పద్యము కేవలము పద్యమా
త్రసారస్యము గలుగ చేయుండును.
మైన కవిత్వమనిపించికొనదు - ప్రయత్ని ముగ
మనసున నిండియున్న భావము బ గుటికి వచ్చు
నె నీ నియమములకు చోటుండదు. కవిత్వము చెప్పి నట్టు
లిష్టమువచ్చినప్పుడే రాళ్లురు దేశకాల పాత్రము" ది వెలు
నడుటకు తెగియు శవలయు. మనం బొకసమయమున నొక
భావముచేసింది. ఎకొండు భాగమునకు చోటుండఁ గూడదు ·
అభావములు సంద ర్ళాను.
'రముగ మా ముండలయు. ఏ
భావముచే మనంబు నిండి. యున్నపు డాభావాను గుణముగఁ
గవిత్వము ప్రసరించును. వీని సన్నింటి విచారించి చూచిన
కవిశ్వము హృదయపూర్వమయి: నిజమైనదయిన నియమము
లఁభాసుపఁ బ్రయత్నింపును, ఒక వేకప్రయత్ని ముగఁగొన్ని
నియమములుండేవ నుండుఁ గాక! కావున విశ్వమును విమర్శిం
చుటలో సాధ్యమైనం తినడకు కవియెడల సానుభూతి కలిగియుం
ఉమయును ఈనియమమును పాటించెనా? ఆ నియమమును
మొదల ఎదలివేసిను అని యీ రీతిని విమర్శనాఖ్యముఁ
జేబూని యిచ్చవచ్చినట్టు లుపయోగించిన మన నియహములు
ననుసరించి వ్రాయఁగల కవి ప్రపంచంబునఁ గానివాఁడు.
విశేషవిమర్శనానియమములు విమర్శన యొనర్చు పుస్త
కము ననుసరించియే యుండును గాని బయటనుండవు కొన్ని<noinclude><references/></noinclude>
icpdj5oen9fy36wqw2dbryjegyrqsgh
పుట:Alankara Tattva Vicharamu.pdf/22
104
213914
559503
558692
2026-06-15T05:12:16Z
Aryapranathi06
7306
559503
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|4}}{{Center|కావ్యము.}}
సామాన్య నియమములుబయటనుండును గాని యనియాపుస్త
కఋను విమర్శించుటలోముఖ్యములు గావు. విమర్శించుటలో
కవి పుట్టిన కాఫీ మెట్టిదో, వాని త్రోవసరియైనదో లేనిదో, వాఁ
`డెట్టికష్టములు పడవలసిన చ్చెనో, తత్పూర్వవాఙ్మయమేట్లుం
డెనో, ఇట్టి విషయముఁ దీసికొని చర్చించి సిద్ధాంతి మొనర్ప
నలయును కాని, ఎవనినో నొకని నాదర్శముగ నుంచికొని
యందఱు వానితోఁబోల్చి విమర్శించుట యుక్తము కాదు.
కవితాశక్తి నిరంకుశముగాని విమర్శనమునకంత నిరంకుశత్వ
ముండుటకు వీలు లేదు. నేనుక కవియెడల అనుభూతి కలిగి
యుండవలయునని చెపితి. కవిసజీవుఁడైన సానుభూతి యుండక
పోయినను ప్రమాద మంతగ లేదు గాని పూర్వుఁడైన సాను
భూతి లేకపోయిన నావిమర్శకుఁడుగ్యఁడు.
<br>
పై చెప్పిన వామన వాక్యమువలన కవిశ్వమునకుఁ
గుణములు,కారములు, రీతులు, కూడ
నావశ్యకముని యాయన యభిప్రాయము
శ్రకుఁ బాణాం మల్లినాధుఁడు మాఘకావ్యము రెండవ సర్గతరము.<br>
86 శ్లోక వ్యాఖ్యలో:-
{{Center|" అదోషా సగుళ" "లంకా రా శబ్దా కాన్యం
"}}
అని వామన వాక్యముగ నుదహరించి యున్నాఁడు.
ఈ వాక్యమే రసగంగాధరంబునఁ గూడఁ జర్చింపఁ బడియున్నది.<noinclude><references/></noinclude>
6e253mmjlgmu684h3vzhczmuww07pn6
పుట:Alankara Tattva Vicharamu.pdf/23
104
213915
559504
558693
2026-06-15T05:12:55Z
Aryapranathi06
7306
559504
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|5}}{{Center|కావ్య ము .}}
కావునవామన వాక్యమునకు రెండు పాఠములుకనపట్టుచున్నవి.
రెండవపాఠమున రీతివిదలి వేయఁబడినది. దోషములు కొన్ని
యున్న ఎనియు నవికూడదనియుఁ జెప్పఁబడియున్నది. ఆ దో
షము లెవ్వియో తర్వాతి చెప్పియున్నాఁడు. ఈ నియమము
మాత్రమావశ్యకముగనే తోచుచున్నది. దోషములున్నఁ గా
వ్యము చెడ దా ?<br>
ఇంక వాభటాభిప్రాయమును వివరింపవలవాభటుఁడు.
సియున్నది.
{{Center|శ్లో॥ ధుశ ఔర సందర్భంగుణాలంకార భూషితం !}}
{{Center|స్ఫుటరీతి రసోపేతం కాన్యం కర్వీతకీర్తయే ॥}}
అని చెప్పియున్నాఁడు. ఈవాభటుఁడు వామన లక్షణ
మునందుకంటె నింకొక నియమమును పెంచెను. ఆ నియమ
మన్నింటికంటే ముఖ్యమని యొప్పుకొనఁదగినది. రసము లేక
పోయినఁ గాన్యము పీప్పిన లె నుండదా ? రసలోపమేయైన
నిఁక కాన్యమెందుకు? వెనుకటివారుకూడ రసము నుపేక్ష
చేసేరనియను కొనవలదు. “ఇష్టార్థ వ్యవచ్ఛిన్నా పదావళీ”
యను దండివాక్యంబున రసమనున దీమిడియున్నదని యొప్పు
కొనవలసిన దే. వాభటుఁడుకూడ కావ్యమునకుఁ గుణాలంకా
రరీతు లవసరములని యభిప్రాయపడెను.<noinclude><references/></noinclude>
8pxxgmu33b2537igtsdknu5gl2rix40
పుట:Alankara Tattva Vicharamu.pdf/24
104
213916
559505
558694
2026-06-15T05:13:23Z
Aryapranathi06
7306
559505
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|6}}{{Center|కావ్యము .}}
వీరి తరువాత నలంకారశాస్త్ర మపారముగఁ బెరిఁగి
పోయినది. ఆనంద వగ్గనుఁడు క్రొత్త యంశము
నొకదానిఁ గని పెట్టెను. ధ్వనికి కావ్యములఁ బ్రా
ముఖ్యము నిచ్చిన వారిలో నీయన ప్రథముఁడు
ఈయన నిన్నుసరించియే తరువాతి లాక్షణికులందఱు ధ్వని కావ్య
మునకుండవలసిన ముఖ్యావయవములలో నొకటియని గట్టిగఁ
జెపిరి. ఈయనధ్వన్యాలోక ముకయుత, ృష్టం క్షణగ్రంథము,
ఈధ్వని నేయా౦గ్ల వాఙ్మయంబున (Suggestion) అని యందుగు.
ఆంగ్ల కవివర్యులగుట్టను, కో లెరిడ్జ్ (Milton and Coleridge)
మొదలగు వారుకూడ నీధ్వనికి కావ్యముల నెక్కు ని స్థాన మొ
సఁగిరి, ధ్వని యన్న చెప్పినమాటలో తున్న దానికంటే నెక్కు
డర్థము స్ఫురించునట్లోనన్చుట, అట్లు స్ఫురింపఁ జేయుశ చాల
యద్భుతిశ క్తియై యున్నవి. అందువలననే ధ్వనియన్ని నంత
యత్కృష్ట కాశీక్షణమ ని వారి భిప్రాయపడుటకుఁ గారణము.
ధ్వని కాన్యమునకు ఖండితముగ నుండవలసిన లక్షణమని
నొక్కి చెప్పుటకు నోరాడకపోయినను అనవసరము కాద నియు,
నుపయోగించిన ఉసిపోషణమునకుఁ దోడ్పడునినియు గట్టిగఁ
జెప్పవచ్చును. కావ్య గుణములలో ముఖ్యమైనదానిగ గ్రహి
యింపవచ్చును.<noinclude><references/></noinclude>
1zsxctigrunq9v2u14540hz4y272bsc
పుట:Alankara Tattva Vicharamu.pdf/25
104
213917
559506
558695
2026-06-15T05:13:59Z
Aryapranathi06
7306
559506
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|7}}{{Center|కావ్యము .}}
ఆనందవర్ధనుని తర్వాత భోజుఁడుకూడ లక్షణ గ్రంధ
మును వ్రాసెను. ఈయన పూర్వుల యభిప్రాయభోజుఁడు.
ములనుండి తొలఁగినవాఁడు కాడు. ఈయన చెప్పిన
కావ్య లక్షణముకూడ చెప్పముసియున్నది.
{{Center|" శ్లో నిర్దోషంగుణవత్కావ్య మలంకారైరంకృతం !
రమత్మికంకవి కుర్వ ర్తింప్రతించవిందతి "}}
దీనిఁబట్టిచూడ నీయన రసము కాన్యమునకుఁ గావఁ సీన
ముఖ్యాంశములలో నొకటియని చెపి యున్నాఁడు. దోష
ములు లేకుండుట, గుణములు కలిగియుండుట, అలంకారము
లతో నలంకరింపఁబడియుండుట, రశ్మకమైయుండుట,యను
నవీ ముఖ్య కావ్యలక్షణమూ నీ యీయన యభిప్రాయము.
రీతిని వదలి వేసెను. అంతియేగాక రసమే యాత్మియని నొక్కి
చెప్పేను. అట్లు నొక్కి చెప్పుట చే నిర్దోషత్వము మొదలగు
లక్షణముల కంటె సరసత్వము ప్రధానమని తోచుచున్నది.
ఆత్మ లేకుండ మనుష్యుఁడెట్లు శూన్యుఁడో యట్ల రసరాహ
త్యముగల కావ్యము శూన్యము. సా॥ం కారత్వము కూడ నీ
యన యభిప్రాయంబు న ముఖ్యం క్షణమేయైనను సరసత్వమం
తకంటే ముఖ్యతరమని గన్నపట్టుచున్నది. నిజముగ రసమే
యన్నిC టికంటె యత్యవసరమని యీయనతో పాటుగ చాల
మంది యభిప్రాయపడుచున్నారు. అదిగాక మిగిలిన లక్షణ
ములు రసమున కంగములని చెప్పుచున్నారు.<noinclude><references/></noinclude>
gp24hl55xj7yc3iuob729d8t8qq19ho
పుట:Alankara Tattva Vicharamu.pdf/26
104
213918
559507
558696
2026-06-15T05:14:29Z
Aryapranathi06
7306
559507
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|8}}{{Center|కావ్యము .}}
ఆనందవర్ధనుని కిటీవలి లాక్షణికులలో రసగంగాధర
ర్తయగు జగన్నాధునితో సరిగ మమ్మటుఁడు ముఖ్యుఁడు.
ఈయన ధ్వనిని ప్రధానముగఁ జేసి మిగిలిన విష
యంబు::ఁబూగ్విలాక్షణికులత్రవనుండి కొంచె
ముగ తొలఁగినడ చేను, ఈయన తరువాతివారందఱు మాన్య
ముగ నీయన ననుసరించియె నడచిగి, అలంకారశాస్త్రంబున్
నీయన తర్వాత ముఖ్యమైన నూర్పు లేనియుఁ జేయఁబడి యి)
డ లేదు. ఈయన కవిత్వలక్షణమును కావ్య- క్షణమును కలిపి
యీ క్రింది విధముగ చెప్పియున్నాఁడు.
{{Center|“ తదదోషా శబ్దార్థా అనలంకృతీ పునః క్వాపి "}}
ఇందు " అన౦కృతీ ప్రునఃక్వాపీ " యనుటచే నలం
కారము పల్లెడలు నవసరములును, ప్రధానములును కావని స్పష్ట
మగుచున్నది. ఎక్కడనైన నిరంకారముగ నుండవచ్చునను
టచే సందర్భోచితముగనని యర్థము చేసికొనవలసియున్న ది.
అనవసరములగు స్థలములఁగూఢ ప్రయత్నముతో నలంకారి
ముల నుపయోగింపఁగూడదని మమ్మటుని యభిప్రాయము.
అవసరములగు స్థలములఁ దప్పక నుపయోగింపవలయునని కూడ
స్ఫురించుచున్నది. వాక్యమున్నది యున్నట్లు ఎక్కడనైన
నలంకారములు లేకపోసెచ్చు" ననియర్థము. సాధ్యమైనంతవర
కుండవలెననికూడ యర్థమగుచున్నది. నిశ్చయార్థమట్లుంచి
సామాన్యార్థముగ ననసరమగుచోట్ల ననశ్య ప్రయోజ్యములని
66<noinclude><references/></noinclude>
fe6uqjqkuqrnfgpmh84gpq3rztbdw2z
పుట:Alankara Tattva Vicharamu.pdf/27
104
213919
559509
558698
2026-06-15T05:15:37Z
Aryapranathi06
7306
559509
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|9}}{{Center|కావ్యము .}}
మనము తీసికొనవలయును. ఈయన కావ్యప్రకాశమునకు విశ్వ
నాధుఁడను మఱియొక లాక్షణికుఁడు వ్యాఖ్యానము నొక
దానిని వ్రాసెను. దానిపేరు 'కాన్య ప్రకాశదర్పణము.
అందు పైఁ జెప్పఁబడిన మమ్మటుని కాన్యలక్షణము చర్చించు
నపుడు అందలి నియమముల నన్నిఁటిఁబట్టి కావ్యమును పరీ
ఈ చేసినచో, కవికి స్వతంత్రశక్తి తగ్గినదనియు, సంస్కృతభా
షను స్వల్ప సంఖ్యాకములగు కార్యములే తన్నామమునకు
నిశ్చయముగ నర్హములనియు, కవిత్వ ప్రచారవై శాల్యము
తగెననియు, నాయన చెప్పియున్నాఁడు, మమ్మిటుని లక్షణ
ప్రకారము పరీక్షించిన సంస్కృతభాష సత్యుతి ష్టములని
మనమనుకొను కావ్యములు తన్నామార్హములు కానపుడు గీతి
మొదలగు వానిఁ గూడ నియమములుగ వాడిన మన పూర్వ
లాక్షణికుల యభిప్రాయములచేఁ బరీక్షించిన నిక చెప్పవల
సిన దేమున్నది.<br>
మమ్మటుఁడు గ్రంధాదినే కవిత్వలక్షణము నీక్రిందివిధ
ముగ సూచిం చెను.
{{Center|శ్లో: నియతి కృతనియమరహితాం హ్లాదకమయి మనస్య
పరతంత్రాం | నవరస రుచిరాం నిర్మితిమాదధతీ
భారతీక వేః ॥}}
ఈవాక్యము నీక్రిందివిధముగ నొక మహనీయుఁడు
భాషాంతరీకరించి దానిధానమును వ్యక్తీకరించియున్నాఁడు.<noinclude><references/></noinclude>
ho2yi73mrg91lu6qesrar11kw2vp73p
పుట:Alankara Tattva Vicharamu.pdf/28
104
213920
559508
558699
2026-06-15T05:15:06Z
Aryapranathi06
7306
559508
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|10}}{{Center|కావ్యము}}
The speech of the poet puts forth a creation which is
not fettered by the laws of destiny (or necessity), whose
sole essence is unmixed joy, which is not dependent on
anything else, and which having nine rasas (sentiments) is
charming. (Thus differing from the creation of God
which is regulated by the laws of Karma, which is full of
joy not unmixed with misery ignorance etc, which si
governed by the laws of causation and which has only six
rasas.)<br>
ఈ వాక్యమునుబట్టి చూచినచో కవితాళ
శమని తో పకమానదు. నిరంకుశాః కవయ"
యనువాశ్య మూరక పుట్టినదా ? బ్రహ్మ సృష్టి
కంటె కవిసృష్టి విలక్షణము. బ్రహ్మసృష్టి ప్రకృతి
ననుసరించియే యెల్లప్పుడుండును. కవిసృష్టి యొకొ, కచోఁ
బ్రకృతివిపరీశాము. ఇది ప్రకృతివిశుద్ధమ' ని చెప్పు విమర్శక
వాక్యము: కేవలము నిరర్థకము ప్రదజనితము. కవిభావ
పూర్ణ మరియుడయి గానముసలు నడ నొకప్పుడు ప్రకృతి
యుఁగక తీయు జ్ఞాపకముండదు. అట్టప్రకృతివి. ష్ణ వస్తువు నే
యాంగ్ల వాఙ్మయంబున " Supernatural element ' అని చం
ము, స్థూలదృష్టితో (జూచిన ప్రకృతి విలక్షణము గనున్నిను
కవిహృదయము మనము గుర్తెఱింగినచో నమ్మకంనుపడదు.
కవి మనలయంతస్సుల నాకర్షించి మనలను కేవలము బానిసల
నొనరించి వెంటలాగికొని పోవుచుండును. ఆంగ్ల భాషయందు
కవిని “ Prophet” అని యందురు. దైవావేశముగలవాఁ డని<noinclude><references/></noinclude>
8obx1suei1lhnd9nqlws2izqunm5art
సూచిక:ఆంధ్రులెవరు?.pdf
106
214112
559483
559250
2026-06-14T22:05:25Z
Rajasekhar1961
50
559483
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[ఆంధ్రులెవరు?]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:కోట వెంకటాచలం]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కోట వెంకటాచలం
|చిరునామా=విజయవాడ
|సంవత్సరం=1949
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
09fkgr2zbd1rosodrmolwkp26bnz9na
559570
559483
2026-06-15T11:20:59Z
Vihuu18
7318
559570
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[ఆంధ్రులెవరు?]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:కోట వెంకటాచలం]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కోట వెంకటాచలం
|చిరునామా=విజయవాడ
|సంవత్సరం=1949
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=MS
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 10="2" 9="1" 3to6="ప్రకట" 7="-" 8="బొమ్మ" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
s101c8nmyk9ufc0n6nmnbb093ggw3el
పుట:శశిరేఖాపరిణయము.pdf/30
104
214159
559409
2026-06-14T13:52:48Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559409
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>శశిరేఖాధ్యాం జేలఁగౌడు, శశిముఖ నీకోఁడ లైన సంపదలెల్లన్
పసిఁ డికి బరిమళ మబ్బిన, దశ సన్నుతి కెక్కఁ గలవు ధరణీనాథా.</poem>|ref=17}}
{{Telugu poem|type=క.|lines=<poem>భాషణ లెందుకు సిరికికన్, భూషణ మై చెలఁగ ననుచు బోధింపుచు సం
తోషమున సరి గె కల్మష, శోషణఁ డగుపోరు దిండి సురలం నుతింపన్.</poem>|ref=18}}
{{Telugu poem|type=క.|lines=<poem>మునివరుఁ డేగినపిమ్మట, జనపతి దుశ్శాస నాదిసహజళ్ములఁ దాఁ
గనుఁగొని బ్రాహ్మణు లిర్వుర, వనముల రప్పింపుఁడనిన నరనిమిషములోన్.</poem>|ref=19}}
{{Telugu poem|type=ప.|lines=<poem>రప్పించిన వా రరుదెంచి రాజుం గాంచి పనియేమనిస విని సుయోధనుం డిట్ల నియె</poem>|ref=20}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>పుడమిదై వములార పుండరీకాక్షుని పురపరంబునకు మీ రరిగి మొదట
కామపాలునకు మాక్షేమలాభముఁ దెల్పి పొసఁగ లక్ష్మణుఁ బుత్రి నడిగి
రమ్మని భక్తితో లాలించి మాంగల్యవస్తుచయంబులు వారి కొనఁగి
పనిచిన బ్రాహ్మణం ల్భాసురం బైనట్టి ద్వారకాపురిఁ జొచ్చి శీరపాణి</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మందిరద్వారపాలుర ముందుఁ బనిచి, సెలవుఁ గైకొని విప్రులు గలసి యతని
వలన నర్చితులై తాము వచ్చుకార్య, సరణి వినుపింప సంతోషభరితుఁ డగుచు.</poem>|ref=21}}
{{Telugu poem|type=క.|lines=<poem>చెల్లెలి కొసఁగినవాక్యము, నుల్లంబునఁ దలఁప కతఁడు నుల్లాసముతో
సల్లలితుం డగుకొరవ, వల్లభుఁ డటు, పంపియున్న పసుధామరులన్.</poem>|ref=22}}
{{Telugu poem|type=క.|lines=<poem>కనుఁగొని బలుఁ డిట్లనియె, న్మనుజేంద్రునికార్యమునకు మాఱు వచింపన్
బని యేమి నాదుపుత్రికి, మనుఁ డాలక్ష్మణంఁడె మగఁడు గా కొరుఁడగునే.</poem>|ref=23}}
{{Telugu poem|type=క.|lines=<poem>అల దుర్యోధనసుతునకు, లలనామణి నొసఁగి వేడ్క లగ్న మొనర్తున్
ఇలలో శీఘ్రుమె శుభ మని, పలుకుదు రిఁక జాగుసేయఁ బని యేమనుచున్.</poem>|ref=24}}
{{Telugu poem|type=క.|lines=<poem>మతిమంతులైన పౌరో, హితులను బిలిపించి చాల నీళళిముఖీకిన్
బతి దుర్యోధనసుతునకుఁ, జతురమతీం జూడరయ్య శశితారాదుల్.</poem>|ref=25}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని పల్కిన తాలాంకుని వాక్యప్రకారంబునఁ బౌరోహితు లాలోచించి చంద్ర
తారాబలంబులు నిరూపించుచు నేఁటి కెనిమిది వానరంబులకు లగ్నం బనిచెప్పిన
విని నీలాంబరుండు పురపరిపాలకులం బిలిపించి వీడెల్ల శృంగారంబు సేయుఁ డని
తా నాజ్ఞాపించిన మంచిదని పురం బలంకారంబు సేయించి శశిరేఖకుఁ బరిణ యం బని పాటించి రాసమయంబున</poem>|ref=26}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>రాముఁడు తనపుత్రి రారాజుసుతునకు మాట యిచ్చె నటంచు బోఁటులెల్లఁ
జెప్ప సుభద్ర తా నప్పుడె దిగులొంది చని పద్మనాభునిచరణములకుఁ
బ్రణతయై వింటివే బలరామువిధమెల్ల రమణియా శశి రేఖ లక్ష్మణునకు
నిచ్చెద నని చెప్పె నిదియేమి మాధవ దత్తాపహారంబు తగునె తనకు</poem>}}<noinclude><references/></noinclude>
fzegrkr213rjkxbq26jlrozgv16bkyv
559526
559409
2026-06-15T06:30:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559526
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>శశిరేఖాఖ్యాం జెలఁగెడు, శశిముఖి నీకోఁడ లైన సంపదలెల్లన్
పసిఁడికి బరిమళ మబ్బిన, దశ సన్నుతి కెక్కఁగలవు ధరణీనాథా.</poem>|ref=17}}
{{Telugu poem|type=క.|lines=<poem>భాషణ లెందుకు సిరికిన్, భూషణ మై చెలఁగ ననుచు బోధింపుచు సం
తోషమున నరిగె కల్మష, శోషణుఁ డగుపోరుదిండి సురలు నుతింపన్.</poem>|ref=18}}
{{Telugu poem|type=క.|lines=<poem>మునివరుఁ డేగినపిమ్మట, జనపతి దుశ్శాసనాదిసహజన్ములఁ దాఁ
గనుఁగొని బ్రాహ్మణు లిర్వుర, వనముల రప్పింపుఁడనిన నరనిమిషములోన్.</poem>|ref=19}}
{{Telugu poem|type=వ.|lines=<poem>రప్పించిన వా రరుదెంచి రాజుం గాంచి పని యేమనిన విని సుయోధనుం డిట్ల
నియె</poem>|ref=20}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>పుడమిదైవములార పుండరీకాక్షుని పురవరంబునకు మీ రరిగి మొదట
కామపాలునకు మాక్షేమలాభముఁ దెల్పి పొసఁగ లక్ష్మణుఁ బుత్త్రి నడిగి
రమ్మని భక్తితో లాలించి మాంగల్యవస్తుచయంబులు వారి కొసఁగి
పనిచిన బ్రాహ్మణు ల్భాసురం బైనట్టి ద్వారకాపురిఁ జొచ్చి శీరపాణి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మందిరద్వారపాలుర ముందుఁ బనిచి, సెలవుఁ గైకొని విప్రులు గలసి యతని
వలన నర్చితులై తాము వచ్చుకార్య, సరణి వినుపింప సంతోషభరితుఁ డగుచు.</poem>|ref=21}}
{{Telugu poem|type=క.|lines=<poem>చెల్లెలి కొసఁగినవాక్యము, నుల్లంబునఁ దలఁప కతఁడు నుల్లాసముతో
సల్లలితుం డగుకౌరవ, వల్లభుఁ డటు పంపియున్న వసుధామరులన్.</poem>|ref=22}}
{{Telugu poem|type=క.|lines=<poem>కనుఁగొని బలుఁ డిట్లనియె, న్మనుజేంద్రునికార్యమునకు మాఱు వచింపన్
బని యేమి నాదుపుత్రికి, ఘనుఁ డాలక్ష్మణుఁడె మగఁడు గా కొరుఁ డగునే.</poem>|ref=23}}
{{Telugu poem|type=క.|lines=<poem>అల దుర్యోధనసుతునకు, లలనామణి నొసఁగి వేడ్క లగ్న మొనర్తున్
ఇలలో శీఘ్రమె శుభ మని, పలుకుదు రిఁక జాగుసేయఁ బని యేమనుచున్.</poem>|ref=24}}
{{Telugu poem|type=క.|lines=<poem>మతిమంతులైన పౌరో, హితులను బిలిపించి చాల నీశశిముఖికిన్
బతి దుర్యోధనసుతునకుఁ, జతురమతిం జూడరయ్య శశితారాదుల్.</poem>|ref=25}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని పల్కిన తాలాంకుని వాక్యప్రకారంబునఁ బౌరోహితు లాలోచించి చంద్ర
తారాబలంబులు నిరూపించుచు నేఁటి కెనిమిదివాసరంబులకు లగ్నం బనిచెప్పిన
విని నీలాంబరుండు పురపరిపాలకులం బిలిపించి వీడెల్ల శృంగారంబు సేయుఁ డని
తా నాజ్ఞాపించిన మంచిదని పురం బలంకారంబు సేయించి శశిరేఖకుఁ బరిణయం బని పాటించి రాసమయంబున.</poem>|ref=26}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>రాముఁడు తనపుత్రి రారాజుసుతునకు మాట యిచ్చె నటంచు బోఁటులెల్లఁ
జెప్ప సుభద్ర తా నప్పుడె దిగులొంది చని పద్మనాభునిచరణములకుఁ
బ్రణతయై వింటివే బలరామువిధమెల్ల రమణియౌ శశిరేఖ లక్ష్మణునకు
నిచ్చెద నని చెప్పె నిది యేమి మాధవ దత్తాపహారంబు తగునె తనకు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
d6s2szmgy4elanejasl8gsnwkwe4six
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/193
104
214160
559410
2026-06-14T13:59:06Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559410
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|187}}</noinclude>తగ్గుజాతి జీవులను జూచిన కొలఁదిని వానియందు ఇంద్రియరచనయు, ఇంద్రియ వ్యాపారమును, విజ్ఞానమును తగ్గుచున్నటులఁ గానవచ్చెడిని. మిక్కిలి తక్కువ జాతిది యగు వికారిణి (Amoeba) శరీరముఁ
జూచినయెడల అందు పంచజ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియముల వ్యాపారములన్నియు నొక్క త్వగింద్రియమే చేయునున్నటులఁ గానవచ్చును. అందుచే దాని వ్యాపారంబులును విజ్ఞానంబును మిక్కిలి తక్కువగ నుండును. ఈలాగు మిక్కిలి తగ్గుజాతి జీవులు మొదలు హెచ్చుజాతి జీవులవఱకు అవయవరచనానై పుణ్యంబును విజ్ఞానవృద్దియుఁ గానవచ్చెడిని. కేవల జడపదార్థములలో నీ శరీరనిర్మాణ వైచిత్ర్య ముండదు. ఇనుముగాని, రాయగాని చూచినయెడల అందు పరమాణువు లన్నియుఁ గూడి యొక ముద్దవలె నుండునె కాని, యందు సృష్టిలోని యొకశక్తిని మఱియొక శక్తిగా మార్చు యంత్ర నిర్మాణము వంటి నిర్మాణ ముండదు. ఇది చేతనాచేతనములకుఁ గల యొక పెద్ద భేదము. ఇట్లు యంత్రములకును జీవులకును బోల్చుటఁ జూడఁగా సాధారణ యంత్రములకును, జీవ శరీరములకును నేమియు భేదము లేదని చదువరులు భ్రమపడుదు రేమో. కాని వీనికి సామ్య మున్నటులనే భేదముకూడఁ గలదు. మనము చూచెడి యంత్రములు నడచుటకు వెలుపలి సామర్థ్యము కావలెను. గడియారములలోని చక్రములు నడచుటకు స్ప్రింగ్ కావలయును. ఎంజిన్ నడచుటకు ఆవిరి కావలయును. ఈ యంత్రములలోని యేభాగము చెడిపోయినను యంత్రము ఆగిపోవును. ఆ చెడిపోయిన బాగమును బాగుచేసికొను శక్తి ఆ యంత్రమునందు లేదు. ఈ యంత్రము లెంత విచిత్రరచన గలవి యైనను తమవంటి రెండవ యంత్రమును పుట్టింప నేరవు. జీవు లను యంత్రములకుఁ దమ
వ్యాపారములను జేయు సామర్థ్యము స్వయముగాఁ గలదు. అది యితర పదార్థములవలన వానికి రానక్కరలేదు. ఇందలి కీ లేమైనను చెడిన యెడల దానిని బాగుచేసికొను సామర్థ్య మీ శరీరయంత్రములందుఁ గలదు; తమవంటి శరీర యంత్రములఁ బుట్టించు సామర్ధ్యముఁ గలదు. ఇది యీరెండు యంత్రములకుఁ గల<noinclude><references/></noinclude>
nl21ep5nv77mkjftx0au7jxvbpo0n1v
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/194
104
214161
559411
2026-06-14T14:12:45Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559411
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|188|శాస్త్రవిషయములు|}}</noinclude>తారతమ్యము. ఇట్లు జడపదార్థములకును సచేతన పదార్థములకును గల యొకభేదముఁ గనఁబఱచి అచేతనములకు లేనట్టి సచేతనములకుఁ గల సాధారణ ధర్మములఁ బేర్కొనియెదము.
'''2. ఉత్పత్తి''' - తమవంటి మఱియొక జీవినుండి యుత్పత్తి యగుట జీవుల విశేషధర్మము. ఏజీవియుఁ దనంతటఁ దాను కలుగదు. దానికి జనకస్థానమున దానివంటి యొక జీవియైనను ఉండవలెను.
హెచ్చుతరగతి జీవులకుఁ దలిదండ్రు లనఁబడు జన్మహేతువులగు రెండు జీవు లుండును. తగ్గుజాతి జీవుల యుత్పత్తియొక్క జీవివలననే గలుగుచున్నది.
'''3. వృద్ధి (పెరుగుట)''': - తమచుట్టునుండెడి విజాతీయ (Heterogeneous) పదార్థములను లోనికిఁ దీసికొని వానిని రాసాయనరీత్యా (Chemically) వృథక్కరించి (Analyse) వానిలోనుండి తన శరీరమునకు నావశ్యకములయిన పదార్థములను దీసికొని తద్వారా సర్వావయవములను, సర్వశరీరమును అభివృద్ధిచేయు సామర్థ్యము జీవులకుఁగలది. అచేతన పదార్థములుగూడ పెరుగుట మనము చూచుచున్నాము. కృష్ణా గోదావరులలోని లంకలు పెరుగును; స్ఫటికములు (Crystals) పెరుగును. కాని యీ జడపదార్థము లన్నియు సజాతీయపదార్థములు తమపై వచ్చి పడినందునఁ బెరుగును. క్రమక్రమముగా ఇసుక, మన్ను మొదలయిన ద్రవ్యముల పొరలు ఒకటిపై నొకటి వచ్చి చేరినందున లంక పెరుగును. ఏకజాతీయకణములు ఒకటిపై నొకటి చేరుటవలన స్ఫటికము పెరుగును. జీవుల యభివృద్ధి అటువంటిది కాదు. గాలిలోని బొగ్గుపులుసుగాలి (కర్బనద్వ్యమ్లజనిదము Carbon Dioxide) భూమిలోని జలము, కొన్ని లవణములు వీనివలన గడ్డి, ఉలవలు, అభివృద్ధియగును. అట్టి గడ్డి, ఉలవలు తిని గుఱ్ఱము బలియుచున్నది. ఇదియుఁగాక ఒకానొక చోట మాత్రము క్రొత్త పదార్థము అతికినందున జడపదార్థము పెరుగును. అనఁగా ఆ పెరుగుట పదార్థముయొక్క యొకానొక భాగము<noinclude><references/></noinclude>
0q3nxqsduyjjshc3etesiwfvkgum20g
పుట:శశిరేఖాపరిణయము.pdf/31
104
214162
559416
2026-06-14T14:20:31Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559416
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>సనిన విని లేచి కృష్ణుఁడు ననుజఁ జూచి
వెంట రమ్మని బలరామువిడిది కేఁగి
హితులఁ బౌరోహితులఁ గూడి యింపుగులుక
మాటలా డెడుహలిఁ జూచి మాధవుండు.</poem>|ref=27}}
{{Telugu poem|type=శా.|lines=<poem>అన్నా నీ కిది ధర్మమానె వినుమా యజ్జాక్షి యాపుత్రిని
న్ము న్నీ చెల్లెలిపెట్టి కిత్తు ననుచున్ మోదంబుతోఁ జెప్పఁగా
విన్నా రందఱు దీనిఁ దప్ప మనల న్విత్పన్ను లంచాడ రీ
సన్నాహంబును మాని పార్థికి వెస్క్ జంద్రాస్య నర్పింపవే.</poem>|ref=28}}
{{Telugu poem|type=క.|lines=<poem>మేనల్లుఁ డుండ నొరులకు, మానిని నీరా దటండ్రు మహిమాదికులున్
దాన మఱోక్కరి కొసఁగుట, మానీతగుణధన్య ! నీకు మర్యాదగునే.</poem>|ref=29}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున.</poem>|ref=30}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మాధవుఁడు పల్కువాక్యము ల్బోధపడక, కామపాలుఁడు హరిఁజూచి కమలనాభ
పాండవులయందు మిక్కిలి పక్షపాతి, కౌరవుల పేరు సెప్పఁగాఁ గాదు నీకు.</poem>|ref=31}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కాంచనాంబర విను పెక్కుగాధ లేల, నరునిపుత్రున కే నీను తిరముగాను
పాండవులు మనకు నత్యంతబంధులైన, గౌరవులు నట్టిచుట్టాలు గారే తలఁప.</poem>|ref=32}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పంచభక్ష్యాన్నములు మాని పద్మనేత్ర, కుమతు లెవరైనఁ గసుగాయఁ గోరఁగలరె
రాజ్యవైభవమున నుండు రాజరాజు, సుతున కగుఁగాక అర్జునసుతునకేల.</poem>|ref=33}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని పల్కిన బలరామునిఁ, గనుగొని కను లెఱ్ఱఁజేసి కనలినమదితో
వనజదళాక్షుం డిట్లను,వినఁ జవిఁగానట్టిపల్కు విహితమె పలుకన్.</poem>|ref=34}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కుంతితనయునిపై నీకుఁ గోప మున్న, సుదతి నీకిష్టమైనట్టిచోట నిమ్ము
కవ్వడియు, భీముఁ డిర్వురుఁ గదిసినపుడు, గౌరవులు నీవుం బడుపాటుఁ గందుగాక.</poem>}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునఁ గృష్ణుండు రాహిణేయుని హేతుగర్భంబుగాఁ బలికి నిజసహోదరిం
జూచి సుభద్రా తాలాంకుఁడు పలికినపల్కుల స్వారస్యంబు దెలిసెఁగదా నీకు
దిక్కు గలచోటి కరుగుమని దిగ్గున లేచి రథాంగపాణి తనమందిరంబున కేఁగె; నా సమయంబున.</poem>|ref=36}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>తరుణి సుభధ్ర యాతాలంకు నీక్షించి అన్న నావిన్నపం బాలకింపు
వేడ్క నీతోఁ జాల వియ్య మొందెద నంచు నెమ్మది నేను నమ్మియుంటిం
బతిబావమఱఁదులు ఫలము లన్నముగాఁగ వనవిహారము సల్ప వారిఁ దలఁచి
చింతించునామది చింతలెల్లను బాసి మీమన్ననలచేత మెలఁగుచుందు</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మగువ నిచ్చెద నని చెప్పి మఱచి నేఁడు, పరుల కిచ్చెఁ నని పల్క భవ్య మగునె
సిరియు లేమియు వెన్నెల చీఁక టరండ, సీరసాధన కరుణించి చేడె నిమ్ము.</poem>|ref=37}}<noinclude><references/></noinclude>
ryqgpqzsnjqvcnbabruyeio2hr1k4p3
559499
559416
2026-06-15T04:44:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559499
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>ననిన విని లేచి కృష్ణుఁడు ననుజఁ జూచి
వెంట రమ్మని బలరామువిడిది కేఁగి
హితులఁ బౌరోహితులఁ గూడి యింపుగులుక
మాటలాడెడుహలిఁ జూచి మాధవుండు.</poem>|ref=27}}
{{Telugu poem|type=శా.|lines=<poem>అన్నా నీ కిది ధర్మమానె వినుమా యబ్జాక్షి యాపుత్త్రిని
న్ము న్నీ చెల్లెలిపట్టి కిత్తు ననుచున్ మోదంబుతోఁ జెప్పఁగా
విన్నా రందఱు దీనిఁ దప్ప మనల న్విత్పన్ను లంచాడ రీ
సన్నాహంబును మాని పార్థికి వెసన్ జంద్రాస్య నర్పింపవే.</poem>|ref=28}}
{{Telugu poem|type=క.|lines=<poem>మేనల్లుఁ డుండ నొరులకు, మానిని నీరా దటండ్రు మహిమాదికులున్
దాన మఱొక్కరి కొసఁగుట, మానితగుణధన్య! నీకు మర్యాదగునే.</poem>|ref=29}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున.</poem>|ref=30}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మాధవుఁడు పల్కువాక్యము ల్బోధపడక, కామపాలుఁడు హరిఁ జూచి కమలనాభ
పాండవులయందు మిక్కిలి పక్షపాతి, కౌరవులపేరు సెప్పఁగాఁ గాదు నీకు.</poem>|ref=31}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కాంచనాంబర విను పెక్కుగాథ లేల, నరునిపుత్రున కే నీను తిరముగాను
పాండవులు మనకు నత్యంతబంధులైన, గౌరవులు నట్టిచుట్టాలు గారె తలఁప.</poem>|ref=32}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పంచభక్ష్యాన్నములు మాని పద్మనేత్ర, కుమతు లెవరైనఁ గసుగాయఁ గోరఁగలరె
రాజ్యవైభవమున నుండు రాజరాజు, సుతున కగుఁగాక అర్జునసుతునకేల.</poem>|ref=33}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని పల్కిన బలరామునిఁ, గనుగొని కను లెఱ్ఱఁజేసి కనలినమదితో
వనజదళాక్షుం డిట్లను,వినఁ జవిఁగానట్టిపల్కు విహితమె పలుకన్.</poem>|ref=34}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కుంతితనయునిపై నీకుఁ గోప మున్న, సుదతి నీకిష్టమైనట్టిచోట నిమ్ము
కవ్వడియు భీముఁ డిర్వురుఁ గదిసినపుడు, గౌరవులు నీవుం బడుపాటుఁ గందుగాక.</poem>|ref=35}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునఁ గృష్ణుండు రౌహిణేయుని హేతుగర్భంబుగాఁ బలికి నిజసహోదరిం
జూచి సుభద్రా తాలాంకుఁడు పలికినపల్కుల స్వారస్యంబు దెలిసెఁగదా నీకు
దిక్కు గలచోటి కరుగుమని దిగ్గున లేచి రథాంగపాణి తనమందిరంబున కేఁగె; నా సమయంబున.</poem>|ref=36}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>తరుణి సుభధ్ర యాతాలంకు నీక్షించి అన్న నావిన్నపం బాలకింపు
వేడ్క నీతోఁ జాల వియ్య మొందెద నంచు నెమ్మది నేను నమ్మియుంటిఁ
బతిబావమఱఁదులు ఫలము లన్నముగాఁగ వనవిహారము సల్ప వారిఁ దలఁచి
చింతించునామది చింతలెల్లను బాసి మీమన్ననలచేత మెలఁగుచుందు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మగువ నిచ్చెద నని చెప్పి మఱచి నేఁడు, పరుల కిచ్చెఁ నని పల్క భవ్య మగునె
సిరియు లేమియు వెన్నెల చీఁక టరయ, సీరసాధన కరుణించి చేడె నిమ్ము.</poem>|ref=37}}<noinclude><references/></noinclude>
4p7iby7cwgtnelnbk3xl4o2q9kui0ta
559500
559499
2026-06-15T04:45:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559500
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>ననిన విని లేచి కృష్ణుఁడు ననుజఁ జూచి
వెంట రమ్మని బలరామువిడిది కేఁగి
హితులఁ బౌరోహితులఁ గూడి యింపుగులుక
మాటలాడెడుహలిఁ జూచి మాధవుండు.</poem>|ref=27}}
{{Telugu poem|type=శా.|lines=<poem>అన్నా నీ కిది ధర్మమానె వినుమా యబ్జాక్షి యాపుత్త్రిని
న్ము న్నీ చెల్లెలిపట్టి కిత్తు ననుచున్ మోదంబుతోఁ జెప్పఁగా
విన్నా రందఱు దీనిఁ దప్ప మనల న్విత్పన్ను లంచాడ రీ
సన్నాహంబును మాని పార్థికి వెసన్ జంద్రాస్య నర్పింపవే.</poem>|ref=28}}
{{Telugu poem|type=క.|lines=<poem>మేనల్లుఁ డుండ నొరులకు, మానిని నీరా దటండ్రు మహిమాదికులున్
దాన మఱొక్కరి కొసఁగుట, మానితగుణధన్య! నీకు మర్యాదగునే.</poem>|ref=29}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున.</poem>|ref=30}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మాధవుఁడు పల్కువాక్యము ల్బోధపడక, కామపాలుఁడు హరిఁ జూచి కమలనాభ
పాండవులయందు మిక్కిలి పక్షపాతి, కౌరవులపేరు సెప్పఁగాఁ గాదు నీకు.</poem>|ref=31}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కాంచనాంబర విను పెక్కుగాథ లేల, నరునిపుత్రున కే నీను తిరముగాను
పాండవులు మనకు నత్యంతబంధులైన, గౌరవులు నట్టిచుట్టాలు గారె తలఁప.</poem>|ref=32}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పంచభక్ష్యాన్నములు మాని పద్మనేత్ర, కుమతు లెవరైనఁ గసుగాయఁ గోరఁగలరె
రాజ్యవైభవమున నుండు రాజరాజు, సుతున కగుఁగాక అర్జునసుతునకేల.</poem>|ref=33}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని పల్కిన బలరామునిఁ, గనుగొని కను లెఱ్ఱఁజేసి కనలినమదితో
వనజదళాక్షుం డిట్లను,వినఁ జవిఁగానట్టిపల్కు విహితమె పలుకన్.</poem>|ref=34}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కుంతితనయునిపై నీకుఁ గోప మున్న, సుదతి నీకిష్టమైనట్టిచోట నిమ్ము
కవ్వడియు భీముఁ డిర్వురుఁ గదిసినపుడు, గౌరవులు నీవుం బడుపాటుఁ గందుగాక.</poem>|ref=35}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునఁ గృష్ణుండు రౌహిణేయుని హేతుగర్భంబుగాఁ బలికి నిజసహోదరిం
జూచి సుభద్రా తాలాంకుఁడు పలికినపల్కుల స్వారస్యంబు దెలిసెఁగదా నీకు
దిక్కు గలచోటి కరుగుమని దిగ్గున లేచి రథాంగపాణి తనమందిరంబున కేఁగె; నా సమయంబున.</poem>|ref=36}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>తరుణి సుభద్ర యాతాలంకు నీక్షించి అన్న నావిన్నపం బాలకింపు
వేడ్క నీతోఁ జాల వియ్య మొందెద నంచు నెమ్మది నేను నమ్మియుంటిఁ
బతిబావమఱఁదులు ఫలము లన్నముగాఁగ వనవిహారము సల్ప వారిఁ దలఁచి
చింతించునామది చింతలెల్లను బాసి మీమన్ననలచేత మెలఁగుచుందు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మగువ నిచ్చెద నని చెప్పి మఱచి నేఁడు, పరుల కిచ్చెఁ నని పల్క భవ్య మగునె
సిరియు లేమియు వెన్నెల చీఁక టరయ, సీరసాధన కరుణించి చేడె నిమ్ము.</poem>|ref=37}}<noinclude><references/></noinclude>
s77w1s2avzndr39y9z8bl5m5w8wwimg
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/195
104
214163
559417
2026-06-14T14:24:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559417
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|189}}</noinclude>నందు గాని, చుట్టు మాత్రముగాని ఉండును. అంతట నుండదు. జీవియొక్క పెరుగుట యటువంటిది గాదు. తనదేహములోని ప్రతి యవయవమును ప్రతికణమును పెరిగినందువలన జీవి పెరుగును; దీనికే
సేంద్రియవృద్ధి (Organic growth) అని పేరు.
'''4. సంతానవృద్ది: -''' తనవంటి జంతువును కనుట జీవియొక్క యొక విశేషధర్మము. ఈ పునరుత్పాదనవిధము అనేకములు గలవు. స్త్రీ పురుష సంయోగమువలన సంతానోత్పతి యగుట మనము హెచ్చుజాతి జీవులయందుఁ జూచుచున్నాము. కాని అణురూపము లయిన మిక్కిలి తగ్గుజాతులలోని జీవులలో స్త్రీ పురుషవిభేదము లేదు. అట్టి యొక జీవి రెండుగాఁ దెగి యా రెండుభాగములును రెండు స్వతంత్ర జీవు లగును. దీనికి ద్విఖండన సంతానవృద్ధివిధాన మని పేరు.
'''5. మరణము: -''' పైన వర్ణింపఁబడిన వ్యాపారము లన్నియు మాని జడత్వముఁ జెందుట మరణము. ఇట్టి మరణము జడములకు లేదు.
{{c|వృక్షములకు జీవము కలదా?}}
సచేతనములలో వృక్షము లనియు, జంతువు లనియు రెండు భేదములు కలవని యిదివఱకే చెప్పియున్నాము. వృక్షాదులు జంతువుల వలె స్థలాంతరముఁ జేరక యొక్కచోటనే నిలిచి యుండుటచే నవి
సచేతనములు గావని కొందఱు భ్రమపడుచున్నారు. కాని యది నిజముకాదు. చలనము జీవత్వమునకు ఒక ముఖ్యలక్షణము కాదు. చలనము లేకయె సచేతనత్వ ముండవచ్చును. చలనముండియు జడత్వ ముండ
వచ్చును. ఇదియుఁగాక పెద్ద పెద్ద జంతువులకు జంగమత్వ మున్నను, చలనములేక యొక్కచోటనే యుండు అతి సూక్ష్మజంతువులు కొన్నికలవు. సాధారణముగ వృక్షములకుఁ జలనము లేకపోయినను అతి
సూక్ష్మవృక్షములు కొన్ని తిరుగుచుండును. ఇదియుఁ గాక పైని జీవత్వమునకుఁ గల వని వర్ణించిన లక్షణము లన్నియు వృక్షముల యెడఁ గలవు.<noinclude><references/></noinclude>
mnvyria9cggxvpcis51sfyu8iw2ppk7
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/196
104
214164
559418
2026-06-14T14:34:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559418
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|190|శాస్త్రవిషయములు|}}</noinclude>వృక్షములకు జంతువులవలె కాళ్ళు చేతులు మొదలయిన యింద్రియములు లేకపోయినను, వానియందు జీవమునకు నావశ్యకమైన అవయవములును. తద్వ్యాపారములును గానవచ్చును. హెచ్చుజాతి జంతువుల శరీరమునకు నాధారముగ అస్థిపంజరము (Skeleton) శరీరములో నున్నటుల వృక్షములను నిలువఁబెట్టుటకు కాడయు, కొమ్మలును గలవు. వృక్షము అభివృద్ధి యగుటకుఁ బోషకరసము కావలయును.
దానిని వృక్షములు వేళ్ళద్వారా భూమిలోనుండి గ్రహించును. ఈ వేళ్ళు వృక్షములకు చేతులు, నోరు వంటివి. జంతువుల శరీరములో రక్తము ప్రవహించుచున్నటుల వృక్షములలో నొక విధమైన రసము పారుచుండును. దీనికి మనము వృక్షశోణిత మని పేరు పెట్టినను పెట్టవచ్చును. జంతువులకు ఊపిరితిత్తుల (Lungs) వలన
జరిగెడు క్రియ ఆకుల ద్వారా జరుగును. వృక్షశోణితమును వృక్ష శరీరమునందంతటను వ్యాపింపఁజేయ వాహిక లుండును. ఇట్టి శరీరనిర్మాణము కలిగి వృక్షములు ఆహారముఁ దిని స్వశరీరముఁ బెంచి వృద్ధియగుచున్నవి. శత్రువులతోఁ బోరాడి బలవంతములయిన వృక్షములు బలహీనము లయనవాని నడచివేయును. స్త్రీ పురుషభేదము పుష్పములద్వారా కలిగియుండి వృక్షములు సంతానోత్పత్తి చేయుచున్నవి.
వృక్షములకు జంతువులవలె మెదడుగాని జ్ఞానతంతువులు (Nerves) గాని లేకపోయినను వానికిఁ గొంతవఱకు మనోవికారములు కల వని చెప్పవచ్చును. వృక్షములకు నొకవిధమైన నిద్రయు, భయమును కలవు. చింతయాకులు, తురాయియాకులు రాత్రి యొకటిలో నొకటి ముడుచుకొనును. ఇది వాని నిద్ర. ఇటులనే యనేక వృక్షములు రాత్రి నిద్రపోవుచుండుట శాస్త్రజ్ఞులు కనుఁగొనిరి. కొన్ని వృక్షముల యాకులను ముట్టినతోడనే యాకులన్నియు ద్వరత్వరగా ముడుచుకొనును. సాధారణముగా 'అత్తిపత్తిచెట్టు' అనఁబడు చిన్నచెట్టు ఇటువంటిది. కొన్నిచెట్లయొక్క యొకయాకుమీఁద సహింపలేని ద్రావకముఁబోసినయెడలఁ గడమయాకు లన్నియు భయముఁ జెందినవానివలె వడ<noinclude><references/></noinclude>
532isr7ft834bzvgrw9svt05zueam1n
పుట:Alankara Tattva Vicharamu.pdf/29
104
214165
559419
2026-06-14T14:46:20Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559419
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము .}}
యర్థము. దైసమెట్లు ప్రకృతి విపరీతుఁడో, విలక్షణుఁడో
కవిగూడ న ట్లే విలక్షణుఁడును, విపరీతుఁడును. కావున విమర్శ
కుడు కవిహృదయప్రవేశ మునర్చి యందలి యత్యుదాత్త
భావములఁ బ్రపంచమునకుఁ దెలియఁ జేయు చుండుటకు నియ
మింపఁబడియున్నాఁడు. ఇది మం", ఇది సెబ్బర, ఇది బాగుగ
నుండ లేదు, ఇది బాగుగనున్నది, ఇచ్ఛోకవి పొర పాల్గొనరించె
మొదలగు స్వాభిప్రాయప్రకటనము విమర్శక కృత్యము
కాదు. విమర్శకున కభిప్రాయ మొసఁగుట కధికారము లేదని
యాధుని కాంగ్లవిమర్శకుల యభిప్రాయమైయున్నది. మోలను
సైంట్సుబరీ (Moulton and Santsbury) అను వారియభప్రా
యముగలవారలే. ఈసందర్భంబున కాల్లెలను (Carlyle) ను
హామహుఁడు విమర్శక కృత్యమును గూర్చి చెప్పిన వాక్యము
హరించెద.
<br>
" Criticism must be like an interpreter between the
inspired and the uninspired, between the prophet (writer)
and those who hear the melody of his words " Eassy on
German literature.<br>
ఈ మమ్మటుని కావ్య కవిత్వలక్షణములు విశ్వనాధు
నిచే సాహిత్య దర్పణమునందును జగన్నాధునిచే రసగంగా
ధరంబునను పూర్తి గఁ జర్చింపఁబడినవి. విశ్వనాథుఁడు పూర్వ
లాక్షణికుల యభిప్రాయములనన్నిఁటిఁ బరీక్షించి తుట్టతుదకు<noinclude><references/></noinclude>
hh1ju9ozehw2iyen4fb22gq0odi2feh
559510
559419
2026-06-15T05:16:02Z
Aryapranathi06
7306
559510
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|11}}{{Center|కావ్యము .}}
యర్థము. దైసమెట్లు ప్రకృతి విపరీతుఁడో, విలక్షణుఁడో
కవిగూడ న ట్లే విలక్షణుఁడును, విపరీతుఁడును. కావున విమర్శ
కుడు కవిహృదయప్రవేశ మునర్చి యందలి యత్యుదాత్త
భావములఁ బ్రపంచమునకుఁ దెలియఁ జేయు చుండుటకు నియ
మింపఁబడియున్నాఁడు. ఇది మం", ఇది సెబ్బర, ఇది బాగుగ
నుండ లేదు, ఇది బాగుగనున్నది, ఇచ్ఛోకవి పొర పాల్గొనరించె
మొదలగు స్వాభిప్రాయప్రకటనము విమర్శక కృత్యము
కాదు. విమర్శకున కభిప్రాయ మొసఁగుట కధికారము లేదని
యాధుని కాంగ్లవిమర్శకుల యభిప్రాయమైయున్నది. మోలను
సైంట్సుబరీ (Moulton and Santsbury) అను వారియభప్రా
యముగలవారలే. ఈసందర్భంబున కాల్లెలను (Carlyle) ను
హామహుఁడు విమర్శక కృత్యమును గూర్చి చెప్పిన వాక్యము
హరించెద.
<br>
" Criticism must be like an interpreter between the
inspired and the uninspired, between the prophet (writer)
and those who hear the melody of his words " Eassy on
German literature.<br>
ఈ మమ్మటుని కావ్య కవిత్వలక్షణములు విశ్వనాధు
నిచే సాహిత్య దర్పణమునందును జగన్నాధునిచే రసగంగా
ధరంబునను పూర్తి గఁ జర్చింపఁబడినవి. విశ్వనాథుఁడు పూర్వ
లాక్షణికుల యభిప్రాయములనన్నిఁటిఁ బరీక్షించి తుట్టతుదకు<noinclude><references/></noinclude>
fhqsclqhbt1tqkkbwzk0bro7n54ht5v
పుట:Alankara Tattva Vicharamu.pdf/30
104
214166
559420
2026-06-14T14:51:53Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559420
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|కావ్యము.}}
కావ్యమునకును కవిత్వమునకును రసమే ముఖ్యావయవమని
గట్టిగ నొక్కి చెప్పెను. అట్టిచో రస ప్రధానములుగాక నస్తు
ప్రధానములను కాన్యము లేమగును ? కాన్యము లనిపించుకొ
నవా ? అలంకారములు వ్యంగ్యములు గాక వాచ్యములుగా
నుండు కాన్యములుగూడ నాపేరునకుఁదగవా ? ఈ ప్రశ్నము
లకు సమాధానముగ "రసస్పర్శ" యున్న ( జాలునని చెప్పి,
యున్నాడు. కావునసరసత్వము కాన్యనకు ముఖ్యలక్షణ మేయై
ననుగసము స్ఫురియించుచున్న గూడ కావ్యమునకులోటుండ
ద నియీయనయః ప్రాయము. మమ్మటుఁడు గూడ కావ్యలక్షణ
మును విపులముగ చర్చించునపు డిట్లు చెపి యున్నాఁడు.
"ప్రభుసమ్మితిశబ్దప్రధాన వేదాది శాస్త్రేభ్యః సుహ)
తమ్మితి అర్థతాత్పర్య త్పురాణాదీతిహా సేభ్యశ్చ, శబ్దార్థ
యోర్గుణభావేన ర్సగభూత వ్యాపారప్రవణతయా విలక్షీ
ణం యత్కావ్యంలోకోత్తర వర్ణనా నిపుణకవికర్మ"<br>
ఇందు వేదశాస్త్రపురాణేతిహాసములకంటె కాన్య
మునకు నైలక్షణ్య మాకోపింపఁబడినది. ఆవైలక్షణ్యమునకుఁ
గారణము రసాంగభూతత్వము. కావున నాలోచించిన మమ్మ
టుఁడుకూడ కాన్యము రసప్రధానమని చెప్పినవారిలో నొకఁ
డై యున్నాఁడు. అంతియేగాక కవికీ వర్ణనాశక్తి మెండుగను
డనలయుననికూడ చెప్పియున్నాఁడు. ఈమమ్మటుఁడు విశ్వనా
ధునివలె కావ్యము కేవలరసప్రధానమని చెప్పి నియమముల నిర<noinclude><references/></noinclude>
sumw6g4bu2npvvh868l5ec8vnkrhoid
559511
559420
2026-06-15T05:16:26Z
Aryapranathi06
7306
559511
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|12}}
{{Center|కావ్యము.}}
కావ్యమునకును కవిత్వమునకును రసమే ముఖ్యావయవమని
గట్టిగ నొక్కి చెప్పెను. అట్టిచో రస ప్రధానములుగాక నస్తు
ప్రధానములను కాన్యము లేమగును ? కాన్యము లనిపించుకొ
నవా ? అలంకారములు వ్యంగ్యములు గాక వాచ్యములుగా
నుండు కాన్యములుగూడ నాపేరునకుఁదగవా ? ఈ ప్రశ్నము
లకు సమాధానముగ "రసస్పర్శ" యున్న ( జాలునని చెప్పి,
యున్నాడు. కావునసరసత్వము కాన్యనకు ముఖ్యలక్షణ మేయై
ననుగసము స్ఫురియించుచున్న గూడ కావ్యమునకులోటుండ
ద నియీయనయః ప్రాయము. మమ్మటుఁడు గూడ కావ్యలక్షణ
మును విపులముగ చర్చించునపు డిట్లు చెపి యున్నాఁడు.
"ప్రభుసమ్మితిశబ్దప్రధాన వేదాది శాస్త్రేభ్యః సుహ)
తమ్మితి అర్థతాత్పర్య త్పురాణాదీతిహా సేభ్యశ్చ, శబ్దార్థ
యోర్గుణభావేన ర్సగభూత వ్యాపారప్రవణతయా విలక్షీ
ణం యత్కావ్యంలోకోత్తర వర్ణనా నిపుణకవికర్మ"<br>
ఇందు వేదశాస్త్రపురాణేతిహాసములకంటె కాన్య
మునకు నైలక్షణ్య మాకోపింపఁబడినది. ఆవైలక్షణ్యమునకుఁ
గారణము రసాంగభూతత్వము. కావున నాలోచించిన మమ్మ
టుఁడుకూడ కాన్యము రసప్రధానమని చెప్పినవారిలో నొకఁ
డై యున్నాఁడు. అంతియేగాక కవికీ వర్ణనాశక్తి మెండుగను
డనలయుననికూడ చెప్పియున్నాఁడు. ఈమమ్మటుఁడు విశ్వనా
ధునివలె కావ్యము కేవలరసప్రధానమని చెప్పి నియమముల నిర<noinclude><references/></noinclude>
7o4k8d0fan1s4eyyyldmy5eo3xdxvus
పుట:Alankara Tattva Vicharamu.pdf/31
104
214167
559421
2026-06-14T14:55:59Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559421
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము .}}
సించినవాఁడుకాడు. కాన్యమీయన మతమున నియమములఁ
బాటించుచురసప్రధానముగ నుండవలయును.<br>
జగన్నాధుని కొంచెముగ నిల్సి విద్యానాధు నెత్తుకొం
దము. ఈయన రచియించిన ప్రతాపరుద్రీయ
విద్యానాధుఁ ముదక్షిణ హిందూస్థానంబున నధికారముగా పరి
డు.గణింపఁబడుచున్నది. ఈయన కేవలము పూర్వ
లాక్షణికులత్రోవన త్రొక్కెను. ఈయన కావ్యలక్షణము
నీక్రింది విధముగ వివరించియున్నాఁడు.
<br>
శ్లో!! గుణాలంకార సహితౌ శబ్దశా దోషవర్జితా :
పద్యగద్భో భయమయం కావ్యం కాన్యవిదోవిదుః।
<br>
ఈయని గుణాలంకారములు తప్పకయుండి తీరవలయు
సిని చెప్పియున్నాడు. రసప్రాధాన్యమును కూడ వూర్తిగను పే
శ్రీ సేయ లేదు. ఈక్రింది శ్లోకమును చూడుఁడు.
<br>
శ్లో॥ గుణాలంకారాణాం రసమూతికావ్యే వినీతం:
స్ఫురచ్ఛబౌఖ' భ్యాం తదవీ దయానందభవతి ||
<br>
రీతినియమమును వదలివేసిను. దోష రాహిత్యమెట్టి
యవసరలక్షణమో యలంకార సాహిత్యముకూడ నంత యవ
సరమని యీయన యభిప్రాయము, వామనుననుసరించి యా
యన త్రొక్కినత్రోవనే యీయన కూడ నడచెను. విద్యానా
ధుఁడుకూడ ధ్వని కావ్యముని కంగమని చెప్పెను.<noinclude><references/></noinclude>
qpu4cyblw495b4xjza8qw8kwk9jg6qk
559512
559421
2026-06-15T05:16:50Z
Aryapranathi06
7306
559512
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|13}}{{Center|కావ్యము .}}
సించినవాఁడుకాడు. కాన్యమీయన మతమున నియమములఁ
బాటించుచురసప్రధానముగ నుండవలయును.<br>
జగన్నాధుని కొంచెముగ నిల్సి విద్యానాధు నెత్తుకొం
దము. ఈయన రచియించిన ప్రతాపరుద్రీయ
విద్యానాధుఁ ముదక్షిణ హిందూస్థానంబున నధికారముగా పరి
డు.గణింపఁబడుచున్నది. ఈయన కేవలము పూర్వ
లాక్షణికులత్రోవన త్రొక్కెను. ఈయన కావ్యలక్షణము
నీక్రింది విధముగ వివరించియున్నాఁడు.
<br>
శ్లో!! గుణాలంకార సహితౌ శబ్దశా దోషవర్జితా :
పద్యగద్భో భయమయం కావ్యం కాన్యవిదోవిదుః।
<br>
ఈయని గుణాలంకారములు తప్పకయుండి తీరవలయు
సిని చెప్పియున్నాడు. రసప్రాధాన్యమును కూడ వూర్తిగను పే
శ్రీ సేయ లేదు. ఈక్రింది శ్లోకమును చూడుఁడు.
<br>
శ్లో॥ గుణాలంకారాణాం రసమూతికావ్యే వినీతం:
స్ఫురచ్ఛబౌఖ' భ్యాం తదవీ దయానందభవతి ||
<br>
రీతినియమమును వదలివేసిను. దోష రాహిత్యమెట్టి
యవసరలక్షణమో యలంకార సాహిత్యముకూడ నంత యవ
సరమని యీయన యభిప్రాయము, వామనుననుసరించి యా
యన త్రొక్కినత్రోవనే యీయన కూడ నడచెను. విద్యానా
ధుఁడుకూడ ధ్వని కావ్యముని కంగమని చెప్పెను.<noinclude><references/></noinclude>
46emvbtlcfedowimjeo43c5mahrbbsh
పుట:Alankara Tattva Vicharamu.pdf/32
104
214168
559424
2026-06-14T15:03:03Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559424
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|కావ్యము.}}
శ్లో॥ శబ్దార్థమూ ర్తిరాఖ్యాతౌ జీవితం స్యంగ్య వైభనం॥<br>
దీనిఁబట్టిచూడ కవిత్వమునకును,తద్వారా కావ్యము
నకును వ్యంగ్యవైభకము జీవితమని ఈయన యజ్ఞప్రాయము.
ఈవిషయమున నీయన యానంద వర్ధను ననుసరించినట్టు గన్ప
ట్టుచున్నది. వాముల మును
క్షణమును కలిపిన విద్యానాధ క్షణమగు చున్నది.<br>
జగనాఇఁక ్నధుఁడు "రమణీయార్థ ప్రతిపాదకశబ్దః
కావ్యం " అని శాసించియున్నాఁడు. ఈ యనరు దండియే
పరమగురువు. ఈయన కవిత్వమునకును కాన్యమునకును విచ్చ
లవిడి యెడమిచ్చెను. నియమములతో నిరసించెను. అందరు
లాక్షణరుల కంటె యనకు విమర్శనాశ మెండు. తిచ్ఛ
మెండుగనుండిఁఁ దక్క నింతి స్వతంత్రిడఁడు.లక్షణ గ్రంధములు : నెయి - యని రిసగం గా ధార మతిప్రౌఢము. కేవలము రమణీయార్థప్రతిపాదకత్వమే కావ్యము
నకు లక్షణమని చెప్పుట యెంతయు స్వతంత్రము. దానికి స్వా
త్రంత్ర్యమిచ్చుటకుఁ గాని, ఇయ్యకుండుటకు గాని విమర్శకున
కధికారము లేకపోయినను, అంతే స్వాతంత్ర్యము నొప్పుకోను.
టకూడ పొరబాటేమోయని యనుమానింపవలసియున్నది.
నియమ బాహుళ్యమెంత తప్పిదము యత్యంత స్వేచ్ఛాయు
నంత ప్రమాదకరము. అదియె యూత్వ తప్పులతడక లిష్టము
వచ్చిన చొప్పున వ్రాసిన నవియన్నియు కావ్యములుగ పరిగ<noinclude><references/></noinclude>
t118zl3x29mp8sserrdcqz9lwzpsdyw
559513
559424
2026-06-15T05:17:11Z
Aryapranathi06
7306
559513
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|14}}
{{Center|కావ్యము.}}
శ్లో॥ శబ్దార్థమూ ర్తిరాఖ్యాతౌ జీవితం స్యంగ్య వైభనం॥<br>
దీనిఁబట్టిచూడ కవిత్వమునకును,తద్వారా కావ్యము
నకును వ్యంగ్యవైభకము జీవితమని ఈయన యజ్ఞప్రాయము.
ఈవిషయమున నీయన యానంద వర్ధను ననుసరించినట్టు గన్ప
ట్టుచున్నది. వాముల మును
క్షణమును కలిపిన విద్యానాధ క్షణమగు చున్నది.<br>
జగనాఇఁక ్నధుఁడు "రమణీయార్థ ప్రతిపాదకశబ్దః
కావ్యం " అని శాసించియున్నాఁడు. ఈ యనరు దండియే
పరమగురువు. ఈయన కవిత్వమునకును కాన్యమునకును విచ్చ
లవిడి యెడమిచ్చెను. నియమములతో నిరసించెను. అందరు
లాక్షణరుల కంటె యనకు విమర్శనాశ మెండు. తిచ్ఛ
మెండుగనుండిఁఁ దక్క నింతి స్వతంత్రిడఁడు.లక్షణ గ్రంధములు : నెయి - యని రిసగం గా ధార మతిప్రౌఢము. కేవలము రమణీయార్థప్రతిపాదకత్వమే కావ్యము
నకు లక్షణమని చెప్పుట యెంతయు స్వతంత్రము. దానికి స్వా
త్రంత్ర్యమిచ్చుటకుఁ గాని, ఇయ్యకుండుటకు గాని విమర్శకున
కధికారము లేకపోయినను, అంతే స్వాతంత్ర్యము నొప్పుకోను.
టకూడ పొరబాటేమోయని యనుమానింపవలసియున్నది.
నియమ బాహుళ్యమెంత తప్పిదము యత్యంత స్వేచ్ఛాయు
నంత ప్రమాదకరము. అదియె యూత్వ తప్పులతడక లిష్టము
వచ్చిన చొప్పున వ్రాసిన నవియన్నియు కావ్యములుగ పరిగ<noinclude><references/></noinclude>
fyog8icz5kflhvd8xvhmulf3uunuehv
పుట:Alankara Tattva Vicharamu.pdf/33
104
214169
559425
2026-06-14T15:04:57Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559425
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము •}}
ణింపఁబడవలయునా ? అప్పుడు కామశాస్త్రముకూడ నొక
మహాకావ్యమని తీరవలయును. కావున నియమరాహిత్యమును
నియమ బాహుళ్యముసు వంకేవిధముగ సపాయకరములు.
మధ్యత్రోపత్రొక్కిన బాగు. ఇప్పటికి మనము పరీక్ష చేసిన
వారిలోదండియును జగన్నాథుఁడు నేకభవింతురు, హోమన్
వాభటు లిరువురు నేకాశప్రాయులు. ఆనందనగ్ధనుఁడు ధ్వని
ప్రాధాన్యవాధ్. విద్యానాధుఁడు నియమముల పెంచేరు.
విశ్వనాధుఁడు రసప్రాధాన్య వాది. ఇక మిగిలింది మమ్మటుఁ
డు. ఆయనమాత్రము తనిలక్షణమును త్రాసునతూచినటుల
వ్రాసెను. ఆ క్షణమును స్వీకరింపవచ్చునని నామతము. జగ
న్నాధుఁడు పండిత శ్రేష్ఠుఁడై చర్చ బహుళ ముపల్లి తనవాద
బలమెంత చూపినను లక్షణమున బిగువు బహు స్వల్పముగ
నున్నది. ఈ లక్షణమునుబట్టి పరీక్షించినచో కాన్యముకాని
గ్రంధముండదు. ఉండదన్న స్థ దృష్టిచే నుండదని నామ
తము. రమణీయతీయన నెట్టిదో, రమణీయమగు నమెట్టిదో,
దానిని ప్రతిపాదించుచున్నదో, లేదో, ఇల్లంతరంగిక పరీక్ష
లోనికింబోయిన తిన్నామాగ్హమైనదే యుండకపోవచ్చును.
ఈ చెప్పిన పనులు సామాన్య పాఠకుఁడు చేయుసేవికావు. అవి
విమర్శికకృత్యములు. అప్పుడు విమర్శకులు బాగున్నదను
పుస్తకమే బాగుండవలయును. లేదన్న పుస్తుకము బాగుండఁ
గూడదు. కావున నిట్టి సంగతుల లోతుకు తగినంత వరకు<noinclude><references/></noinclude>
l9viraqvbkncnunn846zb9k7pzozx6n
559514
559425
2026-06-15T05:17:32Z
Aryapranathi06
7306
559514
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|15}}{{Center|కావ్యము •}}
ణింపఁబడవలయునా ? అప్పుడు కామశాస్త్రముకూడ నొక
మహాకావ్యమని తీరవలయును. కావున నియమరాహిత్యమును
నియమ బాహుళ్యముసు వంకేవిధముగ సపాయకరములు.
మధ్యత్రోపత్రొక్కిన బాగు. ఇప్పటికి మనము పరీక్ష చేసిన
వారిలోదండియును జగన్నాథుఁడు నేకభవింతురు, హోమన్
వాభటు లిరువురు నేకాశప్రాయులు. ఆనందనగ్ధనుఁడు ధ్వని
ప్రాధాన్యవాధ్. విద్యానాధుఁడు నియమముల పెంచేరు.
విశ్వనాధుఁడు రసప్రాధాన్య వాది. ఇక మిగిలింది మమ్మటుఁ
డు. ఆయనమాత్రము తనిలక్షణమును త్రాసునతూచినటుల
వ్రాసెను. ఆ క్షణమును స్వీకరింపవచ్చునని నామతము. జగ
న్నాధుఁడు పండిత శ్రేష్ఠుఁడై చర్చ బహుళ ముపల్లి తనవాద
బలమెంత చూపినను లక్షణమున బిగువు బహు స్వల్పముగ
నున్నది. ఈ లక్షణమునుబట్టి పరీక్షించినచో కాన్యముకాని
గ్రంధముండదు. ఉండదన్న స్థ దృష్టిచే నుండదని నామ
తము. రమణీయతీయన నెట్టిదో, రమణీయమగు నమెట్టిదో,
దానిని ప్రతిపాదించుచున్నదో, లేదో, ఇల్లంతరంగిక పరీక్ష
లోనికింబోయిన తిన్నామాగ్హమైనదే యుండకపోవచ్చును.
ఈ చెప్పిన పనులు సామాన్య పాఠకుఁడు చేయుసేవికావు. అవి
విమర్శికకృత్యములు. అప్పుడు విమర్శకులు బాగున్నదను
పుస్తకమే బాగుండవలయును. లేదన్న పుస్తుకము బాగుండఁ
గూడదు. కావున నిట్టి సంగతుల లోతుకు తగినంత వరకు<noinclude><references/></noinclude>
4c0fuea2xqnnpymdrihukgkvm7551im
పుట:Alankara Tattva Vicharamu.pdf/34
104
214170
559426
2026-06-14T15:06:15Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559426
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|కావ్యము.}}
దిగవలయు. అంతకు మీరిపోదు మేని ముఖ్య విషయము మఱచి
యా దిగినలోతునుండి పైకి రాజాలము.
<br>
ఇప్పుడు మనము ముమ్మట కాన్యలక్షణము నొప్పు
కొంటిమి. దీనిని కొంచె మాంగ్ల కావ్య కవిత్వలక్షణములతోఁ
బోల్పవలసి యున్నది ఏలన ఆంగ్లంబున నిట్లు
ఆంగ్లకవిత్వ చెప్పఁబడియున్నదని చూపిన నాధునిక పాఠకు
నాకు విశ్వాసము మెండు. కావ్యము అనుపద
మునకు మసయాలం కారికులు "క వేశకర్మ ”యని వి గ్రహము
నిచ్చియున్నాను. కవియొక్క కర్మకావ్యము. అందువలననే
మన కావ్యములు గద్యపద్యోభయమయములయి యున్నవి.
ఆంగ్లేయ భాషయందీ యర్థమునకే రెండు పదము లున్నవి,
(Prose and poetry), సామాన్యముగ ఆంగ్ల భాషయందు
త్వమనినఁ గాని కావ్యమనినఁ గాని Poetry అను పదము నుప
యోగంచుచున్నాము: మన లాక్షణికులు యజ్ఞప్రాయంబుల
ప్రకారము కవిత్వమనినఁ గాని కావ్యమనినఁ గాని గద్యకూడ
కలిసియుఁడవచ్చును. ఆంగ్ల విమర్శకులలో పూర్వులు Poetry
అనిని పద్యపమున సా యుండవలయునని శాపించిరి.
ఆశాసనము రానురాను దుర్బలమయినది. అందుకు గద్యంబున
కూడ పద్యభావంబును పద్యంబునందువలె రమణీయముగ
నుపయోగింపవచ్చునని సిద్ధాంతీకరించిరి. ఇక్కాంబుస ఫీ
క్రింద వివరింపఁబడిన కవిత్వలక్షణ మాంగ్ల భాష గుర్తెఱింగిన
యందఱిచే నొప్పుకొనఁబడుచున్నది:—<noinclude><references/></noinclude>
r55j2syq99378l5knbjzrjgqskdw74o
559515
559426
2026-06-15T05:18:03Z
Aryapranathi06
7306
559515
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|16}}
{{Center|కావ్యము.}}
దిగవలయు. అంతకు మీరిపోదు మేని ముఖ్య విషయము మఱచి
యా దిగినలోతునుండి పైకి రాజాలము.
<br>
ఇప్పుడు మనము ముమ్మట కాన్యలక్షణము నొప్పు
కొంటిమి. దీనిని కొంచె మాంగ్ల కావ్య కవిత్వలక్షణములతోఁ
బోల్పవలసి యున్నది ఏలన ఆంగ్లంబున నిట్లు
ఆంగ్లకవిత్వ చెప్పఁబడియున్నదని చూపిన నాధునిక పాఠకు
నాకు విశ్వాసము మెండు. కావ్యము అనుపద
మునకు మసయాలం కారికులు "క వేశకర్మ ”యని వి గ్రహము
నిచ్చియున్నాను. కవియొక్క కర్మకావ్యము. అందువలననే
మన కావ్యములు గద్యపద్యోభయమయములయి యున్నవి.
ఆంగ్లేయ భాషయందీ యర్థమునకే రెండు పదము లున్నవి,
(Prose and poetry), సామాన్యముగ ఆంగ్ల భాషయందు
త్వమనినఁ గాని కావ్యమనినఁ గాని Poetry అను పదము నుప
యోగంచుచున్నాము: మన లాక్షణికులు యజ్ఞప్రాయంబుల
ప్రకారము కవిత్వమనినఁ గాని కావ్యమనినఁ గాని గద్యకూడ
కలిసియుఁడవచ్చును. ఆంగ్ల విమర్శకులలో పూర్వులు Poetry
అనిని పద్యపమున సా యుండవలయునని శాపించిరి.
ఆశాసనము రానురాను దుర్బలమయినది. అందుకు గద్యంబున
కూడ పద్యభావంబును పద్యంబునందువలె రమణీయముగ
నుపయోగింపవచ్చునని సిద్ధాంతీకరించిరి. ఇక్కాంబుస ఫీ
క్రింద వివరింపఁబడిన కవిత్వలక్షణ మాంగ్ల భాష గుర్తెఱింగిన
యందఱిచే నొప్పుకొనఁబడుచున్నది:—<noinclude><references/></noinclude>
kralu5yt9s3ooub9bivl9ldemmusqkr
పుట:Alankara Tattva Vicharamu.pdf/35
104
214171
559427
2026-06-14T15:09:37Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559427
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము .}}
“ Absolute poetry is the artistic expression of human
mind in emotional and rythmical language. "<br>
ఈ క్షణంబును బట్టి చూడ rythmical language
అనియే చెప్పఁబడియున్నది. గాని పద్యరూపముగ నే యుండవల
యునని చెప్పఁబడి యుండ లేదు. గద్యపద్యంబులకు రెంటికిని
rythmical language అను విశేషణ మున్వయించును. ఈక్రింది
సాక్ష్యమును చూడుఁడు.<br>
*'' If as I have been accustomed in these lectures to
say that poetry is the expression in beautiful form and
melodious language, of the best thights and noblest
emotions, which the spectacle of life awakens in the finest souls, it is clear that this may be affected by prose as truly as by verse if only the language is rythmical and beautiful.<br>
ఇట్లీయభిప్రాయమున కనేక సాత్యములఁ జూపవచ్చును.
వానిచే నింపుట ఉన్నాయు దేశము కాదు. వీనిఁబట్టిచూడ
4 Poctry ' అను పదమును, 'కవిత్వము' అను పదమును,సమా
సార్థకములని యొప్పుకొనవచ్చును. ఈ యభిప్రాయ మిటీవల
మారి Poetry అనిన పద్య రూపముననే యుండవ లెననియు,
గద్య రూపముననున్న నది తన్నామమున కర్హము కాదనియు,
మొదలైన యభిప్రాయములు ప్రబలుచున్నట్లు గనపట్టు
<br>
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* Professor Shairp in ' Aspects of Poetry'.<noinclude><references/></noinclude>
ovag8ajnjbqlcksf7nk6rkzpyu5qyvh
559516
559427
2026-06-15T05:18:29Z
Aryapranathi06
7306
559516
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|17}}{{Center|కావ్యము .}}
“ Absolute poetry is the artistic expression of human
mind in emotional and rythmical language. "<br>
ఈ క్షణంబును బట్టి చూడ rythmical language
అనియే చెప్పఁబడియున్నది. గాని పద్యరూపముగ నే యుండవల
యునని చెప్పఁబడి యుండ లేదు. గద్యపద్యంబులకు రెంటికిని
rythmical language అను విశేషణ మున్వయించును. ఈక్రింది
సాక్ష్యమును చూడుఁడు.<br>
*'' If as I have been accustomed in these lectures to
say that poetry is the expression in beautiful form and
melodious language, of the best thights and noblest
emotions, which the spectacle of life awakens in the finest souls, it is clear that this may be affected by prose as truly as by verse if only the language is rythmical and beautiful.<br>
ఇట్లీయభిప్రాయమున కనేక సాత్యములఁ జూపవచ్చును.
వానిచే నింపుట ఉన్నాయు దేశము కాదు. వీనిఁబట్టిచూడ
4 Poctry ' అను పదమును, 'కవిత్వము' అను పదమును,సమా
సార్థకములని యొప్పుకొనవచ్చును. ఈ యభిప్రాయ మిటీవల
మారి Poetry అనిన పద్య రూపముననే యుండవ లెననియు,
గద్య రూపముననున్న నది తన్నామమున కర్హము కాదనియు,
మొదలైన యభిప్రాయములు ప్రబలుచున్నట్లు గనపట్టు
<br>
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* Professor Shairp in ' Aspects of Poetry'.<noinclude><references/></noinclude>
3rx6gsbmqkdlcn3kyfrdl4q547gfm4p
పుట:Alankara Tattva Vicharamu.pdf/36
104
214172
559429
2026-06-14T15:11:04Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559429
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము.}}
చున్నది. అవి తిరిగి సిద్ధాంతమగువరకు మనము పూర్వాభి
ప్రాయప్రకార మే పోవుదము. ఆంగ్ల భాషయందు కూడ కవిత్వ
మునకును కావ్యమునకును నియమములున్నవి.<br>
ఎన్ని నియమములున్నను కవి కాన్యనిర్మాణ మొనర్చిన
తర్వాత నీ నియమములున్న వారి యని విమర్శకుఁడు పరీక్షిం
చునుగాని నియమముల ననుసరించుచు కవి యెన్నిటికిని
వ్రాయఁడు. ఒక వేళ నెవ్వఁడైనను నియమములపట్టికను ముందు
నుంచికొని క్రమముగ నానియమముల ననుసరించుచు వ్రాయ
'మొదలిడినను, నది కవిత్వముగనుండదు. కవిత్వ మనిపించి
కొనును. లేక పైత్యమనుఁడు. దేశకాల పాత్రంబుల ననుసరించి
కవియగు "బానికి కవిత్వము తనంత సంతోష పూర్ణ హృద యం
బునుండి వెలువడును. ఎప్పుడు రమ్మనిన నప్పుడు రానేరదు.
ప్రపంచంబున మనము వినుచున్న యాళుధారాకవిత్వంబులో
మూడంశములు ముఱికినీటిధారలనుట స్పష్టము. అల్లసాని
పెద్దనగా రూరకచెప్పిరా ?<br>
చ|| నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు క
ప్పురవీడే మాత్మకింపయినభోజన ముయ్యెల మంచ మొప్పు
తప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరకినఁ గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!॥<noinclude><references/></noinclude>
2go2cozyuaue559gwqzuzd4bc517fdi
559430
559429
2026-06-14T15:12:00Z
Aryapranathi06
7306
559430
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము.}}
చున్నది. అవి తిరిగి సిద్ధాంతమగువరకు మనము పూర్వాభి
ప్రాయప్రకార మే పోవుదము. ఆంగ్ల భాషయందు కూడ కవిత్వ
మునకును కావ్యమునకును నియమములున్నవి.<br>
ఎన్ని నియమములున్నను కవి కాన్యనిర్మాణ మొనర్చిన
తర్వాత నీ నియమములున్న వారి యని విమర్శకుఁడు పరీక్షిం
చునుగాని నియమముల ననుసరించుచు కవి యెన్నిటికిని
వ్రాయఁడు. ఒక వేళ నెవ్వఁడైనను నియమములపట్టికను ముందు
నుంచికొని క్రమముగ నానియమముల ననుసరించుచు వ్రాయ
'మొదలిడినను, నది కవిత్వముగనుండదు. కవిత్వ మనిపించి
కొనును. లేక పైత్యమనుఁడు. దేశకాల పాత్రంబుల ననుసరించి
కవియగు "బానికి కవిత్వము తనంత సంతోష పూర్ణ హృద యం
బునుండి వెలువడును. ఎప్పుడు రమ్మనిన నప్పుడు రానేరదు.
ప్రపంచంబున మనము వినుచున్న యాళుధారాకవిత్వంబులో
మూడంశములు ముఱికినీటిధారలనుట స్పష్టము. అల్లసాని
పెద్దనగా రూరకచెప్పిరా ?<br>
చ|| నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు క<br>
ప్పురవీడే మాత్మకింపయినభోజన ముయ్యెల మంచ మొప్పు<br>
తప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్<br>
దొరకినఁ గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!॥<br><noinclude><references/></noinclude>
ljjqv44npambu758atn5p04t7gs22mi
559432
559430
2026-06-14T15:12:40Z
Aryapranathi06
7306
559432
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము.}}
చున్నది. అవి తిరిగి సిద్ధాంతమగువరకు మనము పూర్వాభి
ప్రాయప్రకార మే పోవుదము. ఆంగ్ల భాషయందు కూడ కవిత్వ
మునకును కావ్యమునకును నియమములున్నవి.<br>
ఎన్ని నియమములున్నను కవి కాన్యనిర్మాణ మొనర్చిన
తర్వాత నీ నియమములున్న వారి యని విమర్శకుఁడు పరీక్షిం
చునుగాని నియమముల ననుసరించుచు కవి యెన్నిటికిని
వ్రాయఁడు. ఒక వేళ నెవ్వఁడైనను నియమములపట్టికను ముందు
నుంచికొని క్రమముగ నానియమముల ననుసరించుచు వ్రాయ
'మొదలిడినను, నది కవిత్వముగనుండదు. కవిత్వ మనిపించి
కొనును. లేక పైత్యమనుఁడు. దేశకాల పాత్రంబుల ననుసరించి
కవియగు "బానికి కవిత్వము తనంత సంతోష పూర్ణ హృద యం
బునుండి వెలువడును. ఎప్పుడు రమ్మనిన నప్పుడు రానేరదు.
ప్రపంచంబున మనము వినుచున్న యాళుధారాకవిత్వంబులో
మూడంశములు ముఱికినీటిధారలనుట స్పష్టము. అల్లసాని
పెద్దనగా రూరకచెప్పిరా ?<br>
చ|| నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు క<br>
ప్పురవీడే మాత్మకింపయినభోజన ముయ్యెల మంచ మొప్పు<br>
తప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్<br>
దొరకినఁ గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!॥<br><noinclude><references/></noinclude>
kc4qin4xmbpmuorpx9n6lgbixd4nnca
559433
559432
2026-06-14T15:16:14Z
Aryapranathi06
7306
559433
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము.}}
చున్నది. అవి తిరిగి సిద్ధాంతమగువరకు మనము పూర్వాభి
ప్రాయప్రకార మే పోవుదము. ఆంగ్ల భాషయందు కూడ కవిత్వ
మునకును కావ్యమునకును నియమములున్నవి.<br>
ఎన్ని నియమములున్నను కవి కాన్యనిర్మాణ మొనర్చిన
తర్వాత నీ నియమములున్న వారి యని విమర్శకుఁడు పరీక్షిం
చునుగాని నియమముల ననుసరించుచు కవి యెన్నిటికిని
వ్రాయఁడు. ఒక వేళ నెవ్వఁడైనను నియమములపట్టికను ముందు
నుంచికొని క్రమముగ నానియమముల ననుసరించుచు వ్రాయ
'మొదలిడినను, నది కవిత్వముగనుండదు. కవిత్వ మనిపించి
కొనును. లేక పైత్యమనుఁడు. దేశకాల పాత్రంబుల ననుసరించి
కవియగు "బానికి కవిత్వము తనంత సంతోష పూర్ణ హృద యం
బునుండి వెలువడును. ఎప్పుడు రమ్మనిన నప్పుడు రానేరదు.
ప్రపంచంబున మనము వినుచున్న యాళుధారాకవిత్వంబులో
మూడంశములు ముఱికినీటిధారలనుట స్పష్టము. అల్లసాని
పెద్దనగా రూరకచెప్పిరా ?<br>
చ||నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు క<br>
ప్పురవీడే మాత్మకింపయినభోజన ముయ్యెల మంచ మొప్పు<br>
తప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్<br>
దొరకినఁ గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!॥<br><noinclude><references/></noinclude>
8x6sin1931f1eqkmknw8xj0exzrm33u
559517
559433
2026-06-15T05:18:50Z
Aryapranathi06
7306
559517
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|18}}{{Center|కావ్యము.}}
చున్నది. అవి తిరిగి సిద్ధాంతమగువరకు మనము పూర్వాభి
ప్రాయప్రకార మే పోవుదము. ఆంగ్ల భాషయందు కూడ కవిత్వ
మునకును కావ్యమునకును నియమములున్నవి.<br>
ఎన్ని నియమములున్నను కవి కాన్యనిర్మాణ మొనర్చిన
తర్వాత నీ నియమములున్న వారి యని విమర్శకుఁడు పరీక్షిం
చునుగాని నియమముల ననుసరించుచు కవి యెన్నిటికిని
వ్రాయఁడు. ఒక వేళ నెవ్వఁడైనను నియమములపట్టికను ముందు
నుంచికొని క్రమముగ నానియమముల ననుసరించుచు వ్రాయ
'మొదలిడినను, నది కవిత్వముగనుండదు. కవిత్వ మనిపించి
కొనును. లేక పైత్యమనుఁడు. దేశకాల పాత్రంబుల ననుసరించి
కవియగు "బానికి కవిత్వము తనంత సంతోష పూర్ణ హృద యం
బునుండి వెలువడును. ఎప్పుడు రమ్మనిన నప్పుడు రానేరదు.
ప్రపంచంబున మనము వినుచున్న యాళుధారాకవిత్వంబులో
మూడంశములు ముఱికినీటిధారలనుట స్పష్టము. అల్లసాని
పెద్దనగా రూరకచెప్పిరా ?<br>
చ||నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు క<br>
ప్పురవీడే మాత్మకింపయినభోజన ముయ్యెల మంచ మొప్పు<br>
తప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్<br>
దొరకినఁ గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!॥<br><noinclude><references/></noinclude>
5gkhrmsrbcdtqay7stj738dcny5wmbq
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/197
104
214173
559439
2026-06-14T16:24:29Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
559439
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|191}}</noinclude>వడ వడఁకజొచ్చి వాడిపోవును. ఇందువలన జంతువుల శరీరములో నున్నటుల వృక్షములలోఁ గూడ జ్ఞానతంతుజాలము (Nervous System) ఉన్నదేమో యని కొందఱు శాస్త్రజ్ఞు లూహించెదరు. కాని యట్టి జాల మెవ్వరును ఇదివఱకుఁ గనిపెట్టలేదు. పిడుగు వలన మానవులు చనిపోవునటులనే వృక్షములును మృతినొందును. కొన్ని వృక్షములమీఁద నల్లమందునీళ్ళు చల్లినయెడల నవి మత్తెక్కిన వానివలె నగును. కొన్ని విషములు పోసినఁ బ్రాణులవలెనే వృక్షములు చచ్చును.
వాన్ మార్షి యస్ అను బాటసారి అమెరికా ఖండములోని ఉష్ణ ప్రదేశములోఁ దిరుగునప్పుడు 'మిమోసా' యను వృక్షముల యరణ్యము గనుఁగొనెను. అందున గుఱించి యాతఁ డిట్లు వ్రాసెను: 'నా గుఱ్ఱపు కాళ్ళ చప్పుడు వినినతోడనే యా చెట్టుయొక్క యాకులు త్వరత్వరగా మూసికొని పోయెను. మఱియు మిక్కిలి భయపడినవాని వలెఁ గానవచ్చెను.' డెస్పాండెనిస్ ' అను పేరుగల మఱియొక శోధకుఁడీ చెట్టును అనేకరీతులఁ బరీక్షించి చూచెను. ఈతఁ డిట్టి యొక చిన్న వృక్షమును తన బండిలో నుంచుకొని బయలుదేరెను. బండి కదలినతోడనే ఆ జెట్టు ఆకులన్నియు నొకటితరువాత నొకటి మూసికొనెను. కొంతసేపు ఆ బండి యటులనే నడుచుచుండ నవి విచ్చెను. బండి యాగినతోడనే యవి మరల మూసికొనెను.'
మఱియొక విచిత్రమైన చెట్టు అమెరికాదేశములోఁ గలదు. అది పురుగులను బట్టుకొని భక్షించును. ఆకుమీఁద కీటకము కూర్చుండిన తోడనే యా యాకు ముడుచుకొనును. ఆ కీటకము చచ్చి దాని శరీరములోని రసమంతయు ఆ వృక్షశరీరములో జీర్ణమయిన తరువాత నది మరలఁ దెరచును. తమకు భక్ష్యమైన కీటకములు వచ్చినప్పుడే యా యాకులు మూసికొనును. కీటకమునకు బదులు ------ చిన్నరాయి యుంచిన నవి మూసికొనవు! అనఁగా నిది రాయి------------- అను తారతమ్యజ్ఞాన మా వృక్షమునకుఁ గలదని యె---------------<noinclude><references/></noinclude>
m9adoy52ftijrxoo98z0382oqliharb
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/198
104
214174
559442
2026-06-14T16:35:09Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
559442
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|192|శాస్త్రవిషయములు|}}</noinclude>ఇట్టి పై వర్ణనలవలన వృక్షములు సచేతనము లని చదువరులు గ్రహించియుందురు. ఇంతియ కాదు. వృక్షములు సచేతనము లగుటయే గాక సచేతనత్వమునకు జనయిత్రులు; సచేతనత్వమునకు మూలాధారములు. వృక్షములవలన అచేతనపదార్థములకు సచేతనత్వము ప్రాప్తమగుచున్నది. అనఁగా వృక్షములు ప్రాణము లేనివానికిఁ బ్రాణము పోయుచున్నవి: గాలి, నీరు, మన్ను, లవణములు అను పదార్థములు అచేతనములు (నిరింద్రియములు (inorganic). ఈ పదార్థములను ఆహారముగాఁ గైకొని వృక్షములు వీనిని సేంద్రియద్రవ్యములుగా అనఁగాఁ గాయలు, పండ్లు, ధాన్యములుగా మార్చు చున్నవి. సర్విజీవములకును జీవాధారమైన మూలపదార్థము (Protoplasm) అను ద్రవ్యమును వృక్షములు మొట్టమొదట జడపదార్థములనుండి పుట్టించును. ఇటుల నిర్జీవద్రవ్యములకు సజీవత్వ మొసంగు సామర్థ్యము వృక్షములకుఁ దప్ప మఱి యేజీవులకును లేదు. ఇంతియ కాదు, వృక్షములు జంతువుల జీవనమునకు ముఖ్యాధారము. అది యెట్లన, సృష్టిలోని వస్తువులన్నియు సేంద్రియములు (Organic), నిరింద్రియములు
(Inorganic) అని రెండుగా విభజింపఁబడును. సజీవపదార్థములును, వానిచే సృష్టింపఁబడిన పదార్థములును సేంద్రియము లనఁబడును. ఇతర పదార్థములు నిరింద్రియములు. బియ్యము, గోధుమలు, నూనె, నెయ్యి, శర్కర. ఎముక, మాంసము, దుంపలు, కఱ్ఱ, శంఖము మొదలయినవి సేంద్రియములు. బంగారము, ఇత్తడి, రాయి, గాలి, నీళ్లు, ఉప్పు మొదలయినవి నిరింద్రియములు. నిరింద్రియద్రవ్యములు వృక్షముల యాహారము, ఇట్టి నిరింద్రియద్రవ్యములలో నుండి సేంద్రియద్రవ్యములను వృక్షములు పుట్టించు నని పైనఁ జెప్పియున్నాము. జంతువుల యాహారము ముఖ్యముగా సేంద్రీయద్రవ్యములు గలది. అందు నిరింద్రియ
ద్రవ్యములు మిక్కిలి తక్కువగా నుండును. మనుష్య ప్రాణి యొక్క------- భూత పదార్థములను బరీక్షించి
చూచిన యెడల ------------ యీ మూఁడు పదార్థములే యందు నిరింద్రియ<noinclude><references/></noinclude>
lzj52kvmpvoi9e00wne4i7tbhbb33za
పుట:Alankara Tattva Vicharamu.pdf/37
104
214175
559443
2026-06-14T16:35:18Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559443
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|కావ్యము}}
కవి దుఃఖించుచు వ్రాసిన పాఠక ప్రపంచమంతయు
దుఃఖింపవలసినదే. సుఖముగ వ్రాసిన నానంద
మొందవలసినదే. అట్టిశక్తియీ మనము చూచు
చున్న యల్లిబిల్లి పాటలకుఁ గలుగునా? లేక
మారుమూలపదములను నలంకారములను బుద్ధిపూర్వక్ ముగఁ
గూర్చి వ్రాడునని వ్రాసిన కు కాన్యమునకుఁ గలుగునా ?
సంస్కృత భాషయందలి కావ్యాంశములన్నియు నేమియు భేద
ము లేకుండ తెనుఁనకుఁ గూడ వర్తించును గాన నాంధ్రలాక్షణి
కుల యభి ప్రాయములఁ జెప్పి ననావశ్యకము.<noinclude><references/></noinclude>
k6ghn8z62hdobbx8q4frbjlme9brktr
559444
559443
2026-06-14T16:37:39Z
Aryapranathi06
7306
559444
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|కావ్యము}}
కవి దుఃఖించుచు వ్రాసిన పాఠక ప్రపంచమంతయు
దుఃఖింపవలసినదే. సుఖముగ వ్రాసిన నానంద
మొందవలసినదే. అట్టిశక్తియీ మనము చూచు
చున్న యల్లిబిల్లి పాటలకుఁ గలుగునా? లేక
మారుమూలపదములను నలంకారములను బుద్ధిపూర్వక్ ముగఁ
గూర్చి వ్రాడునని వ్రాసిన కు కాన్యమునకుఁ గలుగునా ?
సంస్కృత భాషయందలి కావ్యాంశములన్నియు నేమియు భేద
ము లేకుండ తెనుఁనకుఁ గూడ వర్తించును గాన నాంధ్రలాక్షణి
కుల యభి ప్రాయములఁ జెప్పి ననావశ్యకము.
<br><br><br><br>
{{Css image crop
|Image = Alankara Tattva Vicharamu.pdf
|Page = 37
|bSize = 579
|cWidth = 116
|cHeight = 120
|oTop = 482
|oLeft = 222
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
9joi8hku039jp3vmw483j315dnjl6lr
559445
559444
2026-06-14T16:38:03Z
Aryapranathi06
7306
559445
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|కావ్యము}}
కవి దుఃఖించుచు వ్రాసిన పాఠక ప్రపంచమంతయు
దుఃఖింపవలసినదే. సుఖముగ వ్రాసిన నానంద
మొందవలసినదే. అట్టిశక్తియీ మనము చూచు
చున్న యల్లిబిల్లి పాటలకుఁ గలుగునా? లేక
మారుమూలపదములను నలంకారములను బుద్ధిపూర్వక్ ముగఁ
గూర్చి వ్రాడునని వ్రాసిన కు కాన్యమునకుఁ గలుగునా ?
సంస్కృత భాషయందలి కావ్యాంశములన్నియు నేమియు భేద
ము లేకుండ తెనుఁనకుఁ గూడ వర్తించును గాన నాంధ్రలాక్షణి
కుల యభి ప్రాయములఁ జెప్పి ననావశ్యకము.
<br><br><br><br>
{{Css image crop
|Image = Alankara Tattva Vicharamu.pdf
|Page = 37
|bSize = 579
|cWidth = 116
|cHeight = 125
|oTop = 482
|oLeft = 222
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
cz2ukar45oang96pj4eot1hful9cb0j
559518
559445
2026-06-15T05:19:10Z
Aryapranathi06
7306
559518
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|19}}
{{Center|కావ్యము}}
కవి దుఃఖించుచు వ్రాసిన పాఠక ప్రపంచమంతయు
దుఃఖింపవలసినదే. సుఖముగ వ్రాసిన నానంద
మొందవలసినదే. అట్టిశక్తియీ మనము చూచు
చున్న యల్లిబిల్లి పాటలకుఁ గలుగునా? లేక
మారుమూలపదములను నలంకారములను బుద్ధిపూర్వక్ ముగఁ
గూర్చి వ్రాడునని వ్రాసిన కు కాన్యమునకుఁ గలుగునా ?
సంస్కృత భాషయందలి కావ్యాంశములన్నియు నేమియు భేద
ము లేకుండ తెనుఁనకుఁ గూడ వర్తించును గాన నాంధ్రలాక్షణి
కుల యభి ప్రాయములఁ జెప్పి ననావశ్యకము.
<br><br><br><br>
{{Css image crop
|Image = Alankara Tattva Vicharamu.pdf
|Page = 37
|bSize = 579
|cWidth = 116
|cHeight = 125
|oTop = 482
|oLeft = 222
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
5cb4amqk67lqeowssaag6xa9hy5j0dt
పుట:Alankara Tattva Vicharamu.pdf/38
104
214176
559446
2026-06-14T16:43:57Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559446
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{center|style=font-weight: bold;|<poem>{{larger|అలంకారములు}}</poem>}}
{{Css image crop
|Image = Alankara Tattva Vicharamu.pdf
|Page = 38
|bSize = 579
|cWidth = 194
|cHeight = 51
|oTop = 200
|oLeft = 184
|Location = center
|Description =
}}
ఇఁక నలంకారములఁగుఱించి చెప్పవలసియున్నది. సిద్ధాం
తమని యొప్పుకొనిన మమ్మట కాన్యలక్షణమును మరల జ్ఞాప
కము చేయవలసియున్నది.<br>
“ తదదోషా శబ్దానౌ అనలంకృతీ పునఃక్వాపి "<br>
దండి జగన్నాధులు నీయనయుఁదక్కఁదక్కుంగల
లాక్షణికులందఱు నలంకార సాహిత్యమును కావ్యమున కొక
ముఖ్యావయనముగా నొక్కి చెప్పియున్నారు. వారి యనుజ్ఞ నే
మనమనుసరించిన నలంకారములా వశ్యకములాయను చర్చయే
యుండదు. అవశ్యముండియే తీరవలయునని యొప్పుకొన
వలసియుండును. అకారణముగ నొప్పుకొందుమా? చర్చింప
వలయు. చర్చలో నావశ్యకములని తేలిన నొప్పుకొందుము.
పైఁజెప్పఁబడిన మువ్వురు లాక్షణికులుమాత్ర మలంకారము
లావశ్యకములని యొప్పుకొన లేదు. వారిలో వారికే భిన్నాభి
ప్రాయములున్నపుడు చర్చమాని యొప్పుకొనుటెట్లు? దండి
జగన్నాధులు పూర్తిగ నలంకారములను ఎదలియే వేసిరి
మమ్మటుఁడుమాత్ర మలంకారముల నుపయోగింపవచ్చునని<noinclude><references/></noinclude>
etsaefmdbv8j1vt2xz0ku4ytlwwexcp
పుట:Alankara Tattva Vicharamu.pdf/39
104
214177
559447
2026-06-14T16:46:59Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center|అలం కరములు.}} స్వాతంత్య్ర మొసఁగి యున్నాఁడు. అక్కడక్కడ యన్ననవసర ములగు చోటులసిని సూచించుచున్నది. లక్షణమును కొంచె ముగ విపుల మొన ర్చేద," ఆదోషా" అనఁగా దోషములు లేకుండునవి. దోష...'
559447
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Aryapranathi06" /></noinclude>{{Center|అలం కరములు.}}
స్వాతంత్య్ర మొసఁగి యున్నాఁడు. అక్కడక్కడ యన్ననవసర
ములగు చోటులసిని సూచించుచున్నది. లక్షణమును కొంచె
ముగ విపుల మొన ర్చేద," ఆదోషా" అనఁగా దోషములు
లేకుండునవి. దోషములన్నఁ గావ్యదోషములు. అవి రెండు
విధములు, పదగతములు వాక్యగతములును.“సగుణా””అనిసి
గుణములఁ గలిగియుండునవి. గుణములన్న శ్లేష ప్రసాదాది
కావ్యగుణములు, పై జెప్పఁ బడినదోషములు లేనట్టియు, గుణ
ములఁగలిగినట్టియు శబ్దార్థసమూహమునకుఁ గావ్యమని పేరు.
మఱియు నా శ బ్దార్థములు అనలంకృతీ పునః క్వాపి,
నెక్కడనైన నిరలం కారములుగ నుండవచ్చును. దీని యర్థము
నిదివరకే యవసరమయిన స్థలములనవిశ్య ప్రయోజ్యములని
సూచించియుంటి
{{left|శబ్దాలం కార}}
{{left|ములు}}
అలంకారములు శబ్దార్థము ననుసరించి
రెండు విధము లగుచున్నవి. శబ్దాలంకారము
లనియు, నర్థాలంకారములనియు. ఒక యాధుని
కాంధ్రవిమర్శకుఁడిట్లు వ్రాయుచున్నాఁడు.
"శబ్దాలంకారములంత ముఖ్యములు కావని యంద
టొప్పుకొందురు.”<br>
ఇది పూర్తిగ నిజము కాదు. అంతముఖ్యములు కాకుండుట
యొక్క శబ్దాలంకార దౌర్భాగ్యమెందులకయ్యెనో తెలియరా
కున్నది. అర్థాలంకారములు మాత్రమలంకారములు కావా?<noinclude><references/></noinclude>
ncjxhadery5ut9jc4743hg23uxt5nke
559448
559447
2026-06-14T16:47:24Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559448
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|అలం కరములు.}}
స్వాతంత్య్ర మొసఁగి యున్నాఁడు. అక్కడక్కడ యన్ననవసర
ములగు చోటులసిని సూచించుచున్నది. లక్షణమును కొంచె
ముగ విపుల మొన ర్చేద," ఆదోషా" అనఁగా దోషములు
లేకుండునవి. దోషములన్నఁ గావ్యదోషములు. అవి రెండు
విధములు, పదగతములు వాక్యగతములును.“సగుణా””అనిసి
గుణములఁ గలిగియుండునవి. గుణములన్న శ్లేష ప్రసాదాది
కావ్యగుణములు, పై జెప్పఁ బడినదోషములు లేనట్టియు, గుణ
ములఁగలిగినట్టియు శబ్దార్థసమూహమునకుఁ గావ్యమని పేరు.
మఱియు నా శ బ్దార్థములు అనలంకృతీ పునః క్వాపి,
నెక్కడనైన నిరలం కారములుగ నుండవచ్చును. దీని యర్థము
నిదివరకే యవసరమయిన స్థలములనవిశ్య ప్రయోజ్యములని
సూచించియుంటి
{{left|శబ్దాలం కార}}
{{left|ములు}}
అలంకారములు శబ్దార్థము ననుసరించి
రెండు విధము లగుచున్నవి. శబ్దాలంకారము
లనియు, నర్థాలంకారములనియు. ఒక యాధుని
కాంధ్రవిమర్శకుఁడిట్లు వ్రాయుచున్నాఁడు.
"శబ్దాలంకారములంత ముఖ్యములు కావని యంద
టొప్పుకొందురు.”<br>
ఇది పూర్తిగ నిజము కాదు. అంతముఖ్యములు కాకుండుట
యొక్క శబ్దాలంకార దౌర్భాగ్యమెందులకయ్యెనో తెలియరా
కున్నది. అర్థాలంకారములు మాత్రమలంకారములు కావా?<noinclude><references/></noinclude>
ijzi12rd62vggf1mksdsvrhzymai4xd
559519
559448
2026-06-15T05:19:41Z
Aryapranathi06
7306
559519
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|21}}{{Center|అలం కరములు.}}
స్వాతంత్య్ర మొసఁగి యున్నాఁడు. అక్కడక్కడ యన్ననవసర
ములగు చోటులసిని సూచించుచున్నది. లక్షణమును కొంచె
ముగ విపుల మొన ర్చేద," ఆదోషా" అనఁగా దోషములు
లేకుండునవి. దోషములన్నఁ గావ్యదోషములు. అవి రెండు
విధములు, పదగతములు వాక్యగతములును.“సగుణా””అనిసి
గుణములఁ గలిగియుండునవి. గుణములన్న శ్లేష ప్రసాదాది
కావ్యగుణములు, పై జెప్పఁ బడినదోషములు లేనట్టియు, గుణ
ములఁగలిగినట్టియు శబ్దార్థసమూహమునకుఁ గావ్యమని పేరు.
మఱియు నా శ బ్దార్థములు అనలంకృతీ పునః క్వాపి,
నెక్కడనైన నిరలం కారములుగ నుండవచ్చును. దీని యర్థము
నిదివరకే యవసరమయిన స్థలములనవిశ్య ప్రయోజ్యములని
సూచించియుంటి
{{left|శబ్దాలం కార}}
{{left|ములు}}
అలంకారములు శబ్దార్థము ననుసరించి
రెండు విధము లగుచున్నవి. శబ్దాలంకారము
లనియు, నర్థాలంకారములనియు. ఒక యాధుని
కాంధ్రవిమర్శకుఁడిట్లు వ్రాయుచున్నాఁడు.
"శబ్దాలంకారములంత ముఖ్యములు కావని యంద
టొప్పుకొందురు.”<br>
ఇది పూర్తిగ నిజము కాదు. అంతముఖ్యములు కాకుండుట
యొక్క శబ్దాలంకార దౌర్భాగ్యమెందులకయ్యెనో తెలియరా
కున్నది. అర్థాలంకారములు మాత్రమలంకారములు కావా?<noinclude><references/></noinclude>
mohdn94i1thesqhqemxjuysxbpei5c5
పుట:Alankara Tattva Vicharamu.pdf/40
104
214178
559449
2026-06-14T16:51:22Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559449
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|అలంకారములు}}
ఈవిషయము ముందుచర్చింపఁబడును. ఉన్న దియున్నట్లు తీసి
కొన్నను "అంత ముఖ్యముల"నుటలో కొంత ముఖ్యములగు
నని యర్థము వచ్చుట లేదా? కొంతముఖ్యము లే కాదు. కొన్ని
శబ్దాలంకారములు మాత్రము కొన్ని సందర్భంబుల రసస్ఫూ
ర్తితప్పకచేయును. అవి లేకున్న వచ్చినంతరసము రానేరదు.<br>
{{Center|ఈ క్రింది లాటానుప్రాసమును చూడుఁడు.}}
సీ॥ కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాధు వర్ణించు
జిహ్వ జిహ్వ :<br>
ఈపద్య మామూలాగ్రముదహరింపఁబని
{{left|లాటాను}}
{{left|ప్రాసము}}లేదు. ఏలన ప్రతియాంధ్రునికిని కంఠ పాఠముగ
రాఁదగినది. ఈ పద్యమందలి శబ్దాలంకార
మెంత యర్థముకలిగి రసపోషణమున కెంత తోడ్పడెనో బుద్ధి
మంతులూహించు కొనుదురు గాఁక ! భక్తిరస ముట్టివడుచున్న
దని యభిప్రాయఁపడకపోరు. అందాయనుప్రాసము లేకపో
యిన నంతరసమువచ్చునా? కవి యాయలంకారము నుపయో
గించి పాఠశప్రపంచము నానందము నొందించి కీర్తి శేషుఁడ
య్యెను. అందరి యుపయోగింపకపోయిన పోతనార్యునికి
సందర్భోచితముగ నలంకారముల నుపయోగించుట చేతఁ గా
దని నిర్ధారణచేయవచ్చును. ఇట్టిచోట్ల శబ్దాలంకారము లుప
యోగించుట కూడదనుటసరియా ?<noinclude><references/></noinclude>
bavd0kaykzna1ne3objphdy0y0zrs42
559450
559449
2026-06-14T16:52:05Z
Aryapranathi06
7306
559450
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|అలంకారములు}}
ఈవిషయము ముందుచర్చింపఁబడును. ఉన్న దియున్నట్లు తీసి
కొన్నను "అంత ముఖ్యముల"నుటలో కొంత ముఖ్యములగు
నని యర్థము వచ్చుట లేదా? కొంతముఖ్యము లే కాదు. కొన్ని
శబ్దాలంకారములు మాత్రము కొన్ని సందర్భంబుల రసస్ఫూ
ర్తితప్పకచేయును. అవి లేకున్న వచ్చినంతరసము రానేరదు.<br>
{{Center|ఈ క్రింది లాటానుప్రాసమును చూడుఁడు.}}
సీ॥ కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాధు వర్ణించు
జిహ్వ జిహ్వ :
{{left|లాటాను}}
{{left|ప్రాసము}}ఈపద్య మామూలాగ్రముదహరింపఁబనిలేదు. ఏలన ప్రతియాంధ్రునికిని కంఠ పాఠముగ
రాఁదగినది. ఈ పద్యమందలి శబ్దాలంకార
మెంత యర్థముకలిగి రసపోషణమున కెంత తోడ్పడెనో బుద్ధి
మంతులూహించు కొనుదురు గాఁక ! భక్తిరస ముట్టివడుచున్న
దని యభిప్రాయఁపడకపోరు. అందాయనుప్రాసము లేకపో
యిన నంతరసమువచ్చునా? కవి యాయలంకారము నుపయో
గించి పాఠశప్రపంచము నానందము నొందించి కీర్తి శేషుఁడ
య్యెను. అందరి యుపయోగింపకపోయిన పోతనార్యునికి
సందర్భోచితముగ నలంకారముల నుపయోగించుట చేతఁ గా
దని నిర్ధారణచేయవచ్చును. ఇట్టిచోట్ల శబ్దాలంకారము లుప
యోగించుట కూడదనుటసరియా ?<noinclude><references/></noinclude>
gav1uwkxub4urupcp665lz0zstnopah
559452
559450
2026-06-14T16:52:20Z
Aryapranathi06
7306
559452
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|అలంకారములు}}
ఈవిషయము ముందుచర్చింపఁబడును. ఉన్న దియున్నట్లు తీసి
కొన్నను "అంత ముఖ్యముల"నుటలో కొంత ముఖ్యములగు
నని యర్థము వచ్చుట లేదా? కొంతముఖ్యము లే కాదు. కొన్ని
శబ్దాలంకారములు మాత్రము కొన్ని సందర్భంబుల రసస్ఫూ
ర్తితప్పకచేయును. అవి లేకున్న వచ్చినంతరసము రానేరదు.<br>
{{Center|ఈ క్రింది లాటానుప్రాసమును చూడుఁడు.}}
సీ॥ కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాధు వర్ణించు
జిహ్వ జిహ్వ :
{{left|లాటాను}}
{{left|ప్రాసము}}ఈపద్య మామూలాగ్రముదహరింపఁబనిలేదు. ఏలన ప్రతియాంధ్రునికిని కంఠ పాఠముగరాఁదగినది. ఈ పద్యమందలి శబ్దాలంకార
మెంత యర్థముకలిగి రసపోషణమున కెంత తోడ్పడెనో బుద్ధి
మంతులూహించు కొనుదురు గాఁక ! భక్తిరస ముట్టివడుచున్న
దని యభిప్రాయఁపడకపోరు. అందాయనుప్రాసము లేకపో
యిన నంతరసమువచ్చునా? కవి యాయలంకారము నుపయో
గించి పాఠశప్రపంచము నానందము నొందించి కీర్తి శేషుఁడ
య్యెను. అందరి యుపయోగింపకపోయిన పోతనార్యునికి
సందర్భోచితముగ నలంకారముల నుపయోగించుట చేతఁ గా
దని నిర్ధారణచేయవచ్చును. ఇట్టిచోట్ల శబ్దాలంకారము లుప
యోగించుట కూడదనుటసరియా ?<noinclude><references/></noinclude>
iub5bnvfbq24guc6rdxgtmwmethc3y4
559455
559452
2026-06-14T16:54:11Z
Aryapranathi06
7306
559455
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|అలంకారములు}}
ఈవిషయము ముందుచర్చింపఁబడును. ఉన్న దియున్నట్లు తీసి
కొన్నను "అంత ముఖ్యముల"నుటలో కొంత ముఖ్యములగు
నని యర్థము వచ్చుట లేదా? కొంతముఖ్యము లే కాదు. కొన్ని
శబ్దాలంకారములు మాత్రము కొన్ని సందర్భంబుల రసస్ఫూ
ర్తితప్పకచేయును. అవి లేకున్న వచ్చినంతరసము రానేరదు.<br>
{{Center|ఈ క్రింది లాటానుప్రాసమును చూడుఁడు.}}
సీ॥ కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాధు వర్ణించు
జిహ్వ జిహ్వ :
{{left|లాటాను}}
{{left|ప్రాసము}}ఈపద్య మామూలాగ్రముదహరింపఁబనిలేదు. ఏలన ప్రతియాంధ్రునికిని కంఠ పాఠముగరాఁదగినది. ఈ పద్యమందలి శబ్దాలంకార మెంత యర్థముకలిగి రసపోషణమున కెంత తోడ్పడెనో బుద్ధి మంతులూహించు కొనుదురు గాఁక ! భక్తిరస ముట్టివడుచున్న దని యభిప్రాయఁపడకపోరు. అందాయనుప్రాసము లేకపోయిన నంతరసమువచ్చునా? కవి యాయలంకారము నుపయోగించి పాఠశప్రపంచము నానందము నొందించి కీర్తి శేషుఁడయ్యెను. అందరి యుపయోగింపకపోయిన పోతనార్యునికి సందర్భోచితముగ నలంకారముల నుపయోగించుట చేతఁ గాదని నిర్ధారణచేయవచ్చును. ఇట్టిచోట్ల శబ్దాలంకారము లుపయోగించుట కూడదనుటసరియా ?<noinclude><references/></noinclude>
fuexdk3rhher5szdo0zq610mfj1vx62
559520
559455
2026-06-15T05:20:06Z
Aryapranathi06
7306
559520
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|22}}
{{Center|అలంకారములు}}
ఈవిషయము ముందుచర్చింపఁబడును. ఉన్న దియున్నట్లు తీసి
కొన్నను "అంత ముఖ్యముల"నుటలో కొంత ముఖ్యములగు
నని యర్థము వచ్చుట లేదా? కొంతముఖ్యము లే కాదు. కొన్ని
శబ్దాలంకారములు మాత్రము కొన్ని సందర్భంబుల రసస్ఫూ
ర్తితప్పకచేయును. అవి లేకున్న వచ్చినంతరసము రానేరదు.<br>
{{Center|ఈ క్రింది లాటానుప్రాసమును చూడుఁడు.}}
సీ॥ కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాధు వర్ణించు
జిహ్వ జిహ్వ :
{{left|లాటాను}}
{{left|ప్రాసము}}ఈపద్య మామూలాగ్రముదహరింపఁబనిలేదు. ఏలన ప్రతియాంధ్రునికిని కంఠ పాఠముగరాఁదగినది. ఈ పద్యమందలి శబ్దాలంకార మెంత యర్థముకలిగి రసపోషణమున కెంత తోడ్పడెనో బుద్ధి మంతులూహించు కొనుదురు గాఁక ! భక్తిరస ముట్టివడుచున్న దని యభిప్రాయఁపడకపోరు. అందాయనుప్రాసము లేకపోయిన నంతరసమువచ్చునా? కవి యాయలంకారము నుపయోగించి పాఠశప్రపంచము నానందము నొందించి కీర్తి శేషుఁడయ్యెను. అందరి యుపయోగింపకపోయిన పోతనార్యునికి సందర్భోచితముగ నలంకారముల నుపయోగించుట చేతఁ గాదని నిర్ధారణచేయవచ్చును. ఇట్టిచోట్ల శబ్దాలంకారము లుపయోగించుట కూడదనుటసరియా ?<noinclude><references/></noinclude>
967d68je9ij98l2lzf2ezd3zovxwlwh
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/199
104
214179
559451
2026-06-14T16:52:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559451
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|25]|ప్రకృతిశాస్త్రములు|193}}</noinclude>ములు. మానవుఁడు భక్షించు బియ్యము, పప్పు, ఫలములు, పాలు, వెన్న మొదలయినవన్నియు వృక్షములచేఁగాని జంతువులచేఁగాని చేయఁబడిన సేంద్రియద్రవ్యములే. కేవల నిరింద్రియద్రవ్యములు తిని మానవుఁడు బ్రతుకలేఁడు. కావున మన జీవనాధారమునకు వృక్షము లత్యావశ్యకములు. నేఁడు సృష్టిలోని జంతువులన్నియు నశించినను వృక్షములు కొంతవఱకుఁ బ్రతికియుండఁగలవు. కాని వృక్షములు నశించెనేని జంతువులన్నియు నొక్కపెట్టున విలయముఁ జెందగలవు. ఇందుచే బృథ్విమీఁద వృక్షము లేర్పడిన యెన్నియో యుగములకు జంతుసృష్టి ప్రారంభమయ్యెనని విద్వాంసు లూహించియున్నారు. ఏలయన: శాఖాహారములేక జంతువులు బ్రతుకుట యెట్లు ? కొందరు మాకు శాఖాహార మక్కరలేదు. మేము మాంసాహారము తిని బ్రతుకుదుమని యందు రేమో ? కాని మన మానవుల కొక్కరికె గాక యన్ని జంతువులకును సేంద్రియాహార మవశ్యము గనుక క్రింది జంతువులు బ్రతుకనిది మానవులకు మాత్రము మాంస మెచ్చటినుండి రాఁగలదు. మేఁకకుఁ దినుటకు గడ్డి యుండినఁగదా దాని మాంసము మానవునికి దొరకుట ? ఇట్లు వృక్షములు నిరింద్రియద్రవ్యములను దీసికొని వానిని సేంద్రియములు చేయును. జంతువులు అసేంద్రియద్రవ్యములు తిని యందలి సేంద్రియత్వమును గైకొని తమవృద్ధికి సుపయోగపఱచుకొని, మరల వానిని నిరింద్రియద్రవ్యములుగ మార్చును. ఇట్లు వృక్షములు కూర్చును. మనము వెచ్చింతుము.
{{c|జీవకణములు}}
{{(c|The Cell Doctrine)}}
జడద్రవ్యములన్నియు నెటుల అణువు (Molecules) లచేఁ జేయఁ బడినవో యటులనే జీవశరీరములన్నియు జీవకణము (Cells) లనఁబడు సూక్ష్మద్రవ్యములచేఁ జేయఁబడినవి. ఏ వృక్షముయొక్క శరీరమును పరీక్షించి చూచినను, ఏ జంతువుయొక్క శరీరమును శోధించినను, అవి కణమయమై యున్నటులఁ గానవచ్చును.
అనేకమానవులు కూడి యొక సంఘముగాఁగాని దేశముగాఁగాని యెటుల<noinclude><references/></noinclude>
st071p2s20uqc2xs9v7bl3u791qwv66
559453
559451
2026-06-14T16:52:31Z
శ్రీరామమూర్తి
1517
559453
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|25]|ప్రకృతిశాస్త్రములు|193}}</noinclude>ములు. మానవుఁడు భక్షించు బియ్యము, పప్పు, ఫలములు, పాలు, వెన్న మొదలయినవన్నియు వృక్షములచేఁగాని జంతువులచేఁగాని చేయఁబడిన సేంద్రియద్రవ్యములే. కేవల నిరింద్రియద్రవ్యములు తిని మానవుఁడు బ్రతుకలేఁడు. కావున మన జీవనాధారమునకు వృక్షము లత్యావశ్యకములు. నేఁడు సృష్టిలోని జంతువులన్నియు నశించినను వృక్షములు కొంతవఱకుఁ బ్రతికియుండఁగలవు. కాని వృక్షములు నశించెనేని జంతువులన్నియు నొక్కపెట్టున విలయముఁ జెందగలవు. ఇందుచే బృథ్విమీఁద వృక్షము లేర్పడిన యెన్నియో యుగములకు జంతుసృష్టి ప్రారంభమయ్యెనని విద్వాంసు లూహించియున్నారు. ఏలయన: శాఖాహారములేక జంతువులు బ్రతుకుట యెట్లు ? కొందరు మాకు శాఖాహార మక్కరలేదు. మేము మాంసాహారము తిని బ్రతుకుదుమని యందు రేమో ? కాని మన మానవుల కొక్కరికె గాక యన్ని జంతువులకును సేంద్రియాహార మవశ్యము గనుక క్రింది జంతువులు బ్రతుకనిది మానవులకు మాత్రము మాంస మెచ్చటినుండి రాఁగలదు. మేఁకకుఁ దినుటకు గడ్డి యుండినఁగదా దాని మాంసము మానవునికి దొరకుట ? ఇట్లు వృక్షములు నిరింద్రియద్రవ్యములను దీసికొని వానిని సేంద్రియములు చేయును. జంతువులు అసేంద్రియద్రవ్యములు తిని యందలి సేంద్రియత్వమును గైకొని తమవృద్ధికి సుపయోగపఱచుకొని, మరల వానిని నిరింద్రియద్రవ్యములుగ మార్చును. ఇట్లు వృక్షములు కూర్చును. మనము వెచ్చింతుము.
{{c|జీవకణములు}}
{{c|The Cell Doctrine)}}
జడద్రవ్యములన్నియు నెటుల అణువు (Molecules) లచేఁ జేయఁ బడినవో యటులనే జీవశరీరములన్నియు జీవకణము (Cells) లనఁబడు సూక్ష్మద్రవ్యములచేఁ జేయఁబడినవి. ఏ వృక్షముయొక్క శరీరమును పరీక్షించి చూచినను, ఏ జంతువుయొక్క శరీరమును శోధించినను, అవి కణమయమై యున్నటులఁ గానవచ్చును.
అనేకమానవులు కూడి యొక సంఘముగాఁగాని దేశముగాఁగాని యెటుల<noinclude><references/></noinclude>
37k3x74v5xmy06iyof355ao8b9xucsp
559454
559453
2026-06-14T16:53:21Z
శ్రీరామమూర్తి
1517
559454
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|25]|ప్రకృతిశాస్త్రములు|193}}</noinclude>ములు. మానవుఁడు భక్షించు బియ్యము, పప్పు, ఫలములు, పాలు, వెన్న మొదలయినవన్నియు వృక్షములచేఁగాని జంతువులచేఁగాని చేయఁబడిన సేంద్రియద్రవ్యములే. కేవల నిరింద్రియద్రవ్యములు తిని మానవుఁడు బ్రతుకలేఁడు. కావున మన జీవనాధారమునకు వృక్షము లత్యావశ్యకములు. నేఁడు సృష్టిలోని జంతువులన్నియు నశించినను వృక్షములు కొంతవఱకుఁ బ్రతికియుండఁగలవు. కాని వృక్షములు నశించెనేని జంతువులన్నియు నొక్కపెట్టున విలయముఁ జెందగలవు. ఇందుచే బృథ్విమీఁద వృక్షము లేర్పడిన యెన్నియో యుగములకు జంతుసృష్టి ప్రారంభమయ్యెనని విద్వాంసు లూహించియున్నారు. ఏలయన: శాఖాహారములేక జంతువులు బ్రతుకుట యెట్లు ? కొందరు మాకు శాఖాహార మక్కరలేదు. మేము మాంసాహారము తిని బ్రతుకుదుమని యందు రేమో ? కాని మన మానవుల కొక్కరికె గాక యన్ని జంతువులకును సేంద్రియాహార మవశ్యము గనుక క్రింది జంతువులు బ్రతుకనిది మానవులకు మాత్రము మాంస మెచ్చటినుండి రాఁగలదు. మేఁకకుఁ దినుటకు గడ్డి యుండినఁగదా దాని మాంసము మానవునికి దొరకుట ? ఇట్లు వృక్షములు నిరింద్రియద్రవ్యములను దీసికొని వానిని సేంద్రియములు చేయును. జంతువులు అసేంద్రియద్రవ్యములు తిని యందలి సేంద్రియత్వమును గైకొని తమవృద్ధికి సుపయోగపఱచుకొని, మరల వానిని నిరింద్రియద్రవ్యములుగ మార్చును. ఇట్లు వృక్షములు కూర్చును. మనము వెచ్చింతుము.
{{c|జీవకణములు}}
{{c|(The Cell Doctrine)}}
జడద్రవ్యములన్నియు నెటుల అణువు (Molecules) లచేఁ జేయఁ బడినవో యటులనే జీవశరీరములన్నియు జీవకణము (Cells) లనఁబడు సూక్ష్మద్రవ్యములచేఁ జేయఁబడినవి. ఏ వృక్షముయొక్క శరీరమును పరీక్షించి చూచినను, ఏ జంతువుయొక్క శరీరమును శోధించినను, అవి కణమయమై యున్నటులఁ గానవచ్చును.
అనేకమానవులు కూడి యొక సంఘముగాఁగాని దేశముగాఁగాని యెటుల<noinclude><references/></noinclude>
rpouxlwgvhfe4da852z1jh05mrmyp3a
పుట:Alankara Tattva Vicharamu.pdf/41
104
214180
559456
2026-06-14T16:58:34Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559456
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|అలంకారములు.}}
{{left margin|10em}}మఱియొక యుదాహరణమిచ్చెద. రామా భ్యుదయంబున సీతను రాముఁడు నేనుకు నెడ.</div>
{{left|ధ్వన్యను <br>కరణము.}}
క॥ గిగులం దరులకో జరుల౯<br>
మరుల గురుతరుల మరల మరల నెమకు౯<br>
విరివిరి పొదల రొదల౯<br>
బొరిఁబొరిగను విను వియు క్తిఁ బొరలుందొరలు౯||<br>
ఈ పద్యముఁ జదివిన ప్రతిమానవునికిని రాముఁడుబడిన
కష్టములన్నియుఁ గన్నులఁ గట్టినట్లుండును. లఘు స్వరములు
వరుస వెంబడి వచ్చుటతో నార సముప్పతిల్లినది. సందర్భోచిత
ముగ ధ్వన్యనుకరణముకూడ రసోత్పత్తికిఁ గారణంబగును.
రామాభ్యుదయంబున శ్లేషాద్యలం కారములు మిక్కుటముగ
నుండి యసహ్యముఁగలిగించుచున్న నని యాధునికాంధ్రవిమ
ర్శకులు కొందఅభిప్రాయపడినను, అందుననే రత్న ములుకూడ
నున్న పనిచెప్ప సాహసించుచున్నాను. అంతయు గుణమయ
ముగ సృష్టియందుండ నేకదు. ఈ యంశముకూడ నావిమర్శ
కులే యొప్పుకొనిరి. ఆపుస్తకమును పూర్తిగఁజదివిన వారట్టి
సగమాలోచనగల ప్రసంగములఁజొరఁబడరు. అద్దానినుండియే
మరియొక యుదాహరణము నిచ్చెద. సీతారామలక్ష్మణులు
వనవాసము పోవునెడ కొంతదూరము పోయిన వెనుక సీత
నడువి లేకపోయిన యవస్థను వర్ణించునమయమున కవి ఈక్రింది
పద్యమును వ్రాసియున్నాఁడు.<noinclude><references/></noinclude>
pgglsdtxadlvwlpp6lu5vf7ie8vnkcm
559457
559456
2026-06-14T17:00:15Z
Aryapranathi06
7306
559457
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|అలంకారములు.}}
{{left margin|10em}}మఱియొక యుదాహరణమిచ్చెద. రామా భ్యుదయంబున సీతను రాముఁడు నేనుకు నెడ.</div>
{{left margin|0em}}ధ్వన్యను<br>కరణము.</div>
క॥ గిగులం దరులకో జరుల౯<br>
మరుల గురుతరుల మరల మరల నెమకు౯<br>
విరివిరి పొదల రొదల౯<br>
బొరిఁబొరిగను విను వియు క్తిఁ బొరలుందొరలు౯||<br>
ఈ పద్యముఁ జదివిన ప్రతిమానవునికిని రాముఁడుబడిన
కష్టములన్నియుఁ గన్నులఁ గట్టినట్లుండును. లఘు స్వరములు
వరుస వెంబడి వచ్చుటతో నార సముప్పతిల్లినది. సందర్భోచిత
ముగ ధ్వన్యనుకరణముకూడ రసోత్పత్తికిఁ గారణంబగును.
రామాభ్యుదయంబున శ్లేషాద్యలం కారములు మిక్కుటముగ
నుండి యసహ్యముఁగలిగించుచున్న నని యాధునికాంధ్రవిమ
ర్శకులు కొందఅభిప్రాయపడినను, అందుననే రత్న ములుకూడ
నున్న పనిచెప్ప సాహసించుచున్నాను. అంతయు గుణమయ
ముగ సృష్టియందుండ నేకదు. ఈ యంశముకూడ నావిమర్శ
కులే యొప్పుకొనిరి. ఆపుస్తకమును పూర్తిగఁజదివిన వారట్టి
సగమాలోచనగల ప్రసంగములఁజొరఁబడరు. అద్దానినుండియే
మరియొక యుదాహరణము నిచ్చెద. సీతారామలక్ష్మణులు
వనవాసము పోవునెడ కొంతదూరము పోయిన వెనుక సీత
నడువి లేకపోయిన యవస్థను వర్ణించునమయమున కవి ఈక్రింది
పద్యమును వ్రాసియున్నాఁడు.<noinclude><references/></noinclude>
dsl3t5lz43pqtfnnbyemsmxhij4557k
559521
559457
2026-06-15T05:20:26Z
Aryapranathi06
7306
559521
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|23}}
{{Center|అలంకారములు.}}
{{left margin|10em}}మఱియొక యుదాహరణమిచ్చెద. రామా భ్యుదయంబున సీతను రాముఁడు నేనుకు నెడ.</div>
{{left margin|0em}}ధ్వన్యను<br>కరణము.</div>
క॥ గిగులం దరులకో జరుల౯<br>
మరుల గురుతరుల మరల మరల నెమకు౯<br>
విరివిరి పొదల రొదల౯<br>
బొరిఁబొరిగను విను వియు క్తిఁ బొరలుందొరలు౯||<br>
ఈ పద్యముఁ జదివిన ప్రతిమానవునికిని రాముఁడుబడిన
కష్టములన్నియుఁ గన్నులఁ గట్టినట్లుండును. లఘు స్వరములు
వరుస వెంబడి వచ్చుటతో నార సముప్పతిల్లినది. సందర్భోచిత
ముగ ధ్వన్యనుకరణముకూడ రసోత్పత్తికిఁ గారణంబగును.
రామాభ్యుదయంబున శ్లేషాద్యలం కారములు మిక్కుటముగ
నుండి యసహ్యముఁగలిగించుచున్న నని యాధునికాంధ్రవిమ
ర్శకులు కొందఅభిప్రాయపడినను, అందుననే రత్న ములుకూడ
నున్న పనిచెప్ప సాహసించుచున్నాను. అంతయు గుణమయ
ముగ సృష్టియందుండ నేకదు. ఈ యంశముకూడ నావిమర్శ
కులే యొప్పుకొనిరి. ఆపుస్తకమును పూర్తిగఁజదివిన వారట్టి
సగమాలోచనగల ప్రసంగములఁజొరఁబడరు. అద్దానినుండియే
మరియొక యుదాహరణము నిచ్చెద. సీతారామలక్ష్మణులు
వనవాసము పోవునెడ కొంతదూరము పోయిన వెనుక సీత
నడువి లేకపోయిన యవస్థను వర్ణించునమయమున కవి ఈక్రింది
పద్యమును వ్రాసియున్నాఁడు.<noinclude><references/></noinclude>
s4indi7md08kcewkemve68bao41kviz
పుట:Alankara Tattva Vicharamu.pdf/42
104
214181
559458
2026-06-14T17:03:29Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559458
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
{{Center|ఆలంకారములు}}
{{left margin|1em}}క॥ఒకకొంత దవ్వుచనిచని<br>
తెక తెక సెగ గయునెండ తెరలంబొరల<br>
న్న కనకలజనక కన్యకు<br>
నకటాయడుగడుగు గండమ య్యెం ద్రోవి ||
</div>
ఈశబ్దాలంకారమును జూడుఁడు. రెండవ పాదమునందలి
మొదలి హ్రస్వస్వరములు, ఎండ వేఁడిమిచేఁగలుగు శరీరతాప
మును స్ఫురియింపఁ జేయుచున్నవి. .. ఈరోజు తెక తెకలాడు చు
న్నది." శరీరమునుండి సెగలు పొగలు వెడలు చున్నవి” అని
మనము సామాన్య సంభాషణమందు వాడుటకూడ చదునరు
లెఱుఁగనిదికాదు,ఇ ట్రెండ వేడిమిచే సీతపడు నిడుమలును తుట్ట
తుదకు నడున లేక యడుగడుగు గండమగుటయు పద్యముఁ
జదివినంతి నే మనంబున చిత్రితములుగు చున్నవి. అట్లు మన యను
భవమునకు సరిపోవు వర్ణనమును చదువునపుడు గలుగునానం
దము చదువరులకు విప్పి చెప్ప నవసరము లేదు. కావుననే యలం
కారములు కావ్యమున కనావశ్యకములని నొక్కి చెప్ప లేక
'అనలంకృతీ పునః క్వాపీ" యని మమ్మటుఁడు వ్రాసెను, పైఁ
జెప్పఁబడినచోటులు నలం కార ముల యొక్క యుపయోగముచే
వైశద్యమువచ్చినదో లేదో యాలోచించుటను చదువరులకే
వదలివేసెద. అలంకారములయొక్క ధర్మములలో వైశద్య
మొకటి. ఇప్పు డుదహరించిన శబ్ధాలంకారము లే గాక మరి
కొన్ని కూడ కావ్యమున కవసరములని యనుకొనవచ్చును.<noinclude><references/></noinclude>
ryweln6dzsfu260z1m2qjbtkkpsj9pk
559522
559458
2026-06-15T05:20:47Z
Aryapranathi06
7306
559522
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|24}}
{{Center|ఆలంకారములు}}
{{left margin|1em}}క॥ఒకకొంత దవ్వుచనిచని<br>
తెక తెక సెగ గయునెండ తెరలంబొరల<br>
న్న కనకలజనక కన్యకు<br>
నకటాయడుగడుగు గండమ య్యెం ద్రోవి ||
</div>
ఈశబ్దాలంకారమును జూడుఁడు. రెండవ పాదమునందలి
మొదలి హ్రస్వస్వరములు, ఎండ వేఁడిమిచేఁగలుగు శరీరతాప
మును స్ఫురియింపఁ జేయుచున్నవి. .. ఈరోజు తెక తెకలాడు చు
న్నది." శరీరమునుండి సెగలు పొగలు వెడలు చున్నవి” అని
మనము సామాన్య సంభాషణమందు వాడుటకూడ చదునరు
లెఱుఁగనిదికాదు,ఇ ట్రెండ వేడిమిచే సీతపడు నిడుమలును తుట్ట
తుదకు నడున లేక యడుగడుగు గండమగుటయు పద్యముఁ
జదివినంతి నే మనంబున చిత్రితములుగు చున్నవి. అట్లు మన యను
భవమునకు సరిపోవు వర్ణనమును చదువునపుడు గలుగునానం
దము చదువరులకు విప్పి చెప్ప నవసరము లేదు. కావుననే యలం
కారములు కావ్యమున కనావశ్యకములని నొక్కి చెప్ప లేక
'అనలంకృతీ పునః క్వాపీ" యని మమ్మటుఁడు వ్రాసెను, పైఁ
జెప్పఁబడినచోటులు నలం కార ముల యొక్క యుపయోగముచే
వైశద్యమువచ్చినదో లేదో యాలోచించుటను చదువరులకే
వదలివేసెద. అలంకారములయొక్క ధర్మములలో వైశద్య
మొకటి. ఇప్పు డుదహరించిన శబ్ధాలంకారము లే గాక మరి
కొన్ని కూడ కావ్యమున కవసరములని యనుకొనవచ్చును.<noinclude><references/></noinclude>
5hfjw9hesl8ksp5ufpk2yuez6a048qy
పుట:Alankara Tattva Vicharamu.pdf/43
104
214182
559459
2026-06-14T17:05:22Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559459
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|అలంకారములు}}
అందుచే వాని నసందర్భములగుచోటుల నుపయోగింపనల
యునని నాయాశము కాదు.<br>
{{left|తప్పులే వెదకు<br>భారతమ}}
{{left margin|5em}}ఒక్కచోట నేదో శబ్దాలంకారమును గాని యర్థాలం
కారమునుగాని యనవసరముగ నుపయోగించె
సని యాకవి మీడను తద్ర చితగ్రంథముల మీదను
నసహ్యముఁ జెంది వాని నామము వినఁబడినపు</div>
డెల్ల వానిఁదిట్టుట సమంజసము కాదు. ఇంతకును కవి హృదయ
మేరికి తెలియును? మన హృదయమే మన కొక్కొకపుడు
తెలియదు. అట్టి సందర్భంబున కవిహృదయగ్రహణంబున
పొరపాటుపడుట యరుదుగాదు. కావున 'నిది' తప్పనియనుట
నాహసము అచ్చో నాయలంకార మిందులకుపయోగిం చె
ననీ మనకుఁ దెలియదు గాన తప్పోనక్చెనని మన మందుము.
మరియు తప్పు లే వెదకుట యుత్తమపురుష లక్షణము కానీ
రదు. ఉత్తమపురుషు లెల్లపుడును గుణగ్రహణపారీణులు.
అట్లంటి రేని సర్వోత్కృష్టమనియుఁ బ్రయోగ శాసన మనియు
నా ప్రపంచమంతయు శిరసావహించిన యాంధ్రమహా
భారతమందుఁగూడ లోటుల వెదుకఁబూనిన గినఁబడకపోవు.
అందువలన భారతము తప్పులకుప్పయనియు, పఠనార్హముకా
దనియు, ననవచ్చునా? ఒక వేళనొక మూర్ఖుఁడట్లన్నను వాఁడు
భాషా బహిష్కారమున కర్ణుఁడు. అయినను భారతకవుల వద్ద
లోపములు లేవనుట నిజముగాదు. ఉన్నవి. అయిననవి గుణ
ములలో మునిగియున్నవి.<noinclude><references/></noinclude>
hw77tgy7qsy8jkeu85tya8bkgwfc9fs
559460
559459
2026-06-14T17:06:10Z
Aryapranathi06
7306
559460
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|అలంకారములు}}
అందుచే వాని నసందర్భములగుచోటుల నుపయోగింపనల
యునని నాయాశము కాదు.<br>
{{left|తప్పులే వెదకు<br>భారతమ}}
ఒక్కచోట నేదో శబ్దాలంకారమును గాని యర్థాలం
కారమునుగాని యనవసరముగ నుపయోగించె
సని యాకవి మీడను తద్ర చితగ్రంథముల మీదను
నసహ్యముఁ జెంది వాని నామము వినఁబడినపు
డెల్ల వానిఁదిట్టుట సమంజసము కాదు. ఇంతకును కవి హృదయ
మేరికి తెలియును? మన హృదయమే మన కొక్కొకపుడు
తెలియదు. అట్టి సందర్భంబున కవిహృదయగ్రహణంబున
పొరపాటుపడుట యరుదుగాదు. కావున 'నిది' తప్పనియనుట
నాహసము అచ్చో నాయలంకార మిందులకుపయోగిం చె
ననీ మనకుఁ దెలియదు గాన తప్పోనక్చెనని మన మందుము.
మరియు తప్పు లే వెదకుట యుత్తమపురుష లక్షణము కానీ
రదు. ఉత్తమపురుషు లెల్లపుడును గుణగ్రహణపారీణులు.
అట్లంటి రేని సర్వోత్కృష్టమనియుఁ బ్రయోగ శాసన మనియు
నా ప్రపంచమంతయు శిరసావహించిన యాంధ్రమహా
భారతమందుఁగూడ లోటుల వెదుకఁబూనిన గినఁబడకపోవు.
అందువలన భారతము తప్పులకుప్పయనియు, పఠనార్హముకా
దనియు, ననవచ్చునా? ఒక వేళనొక మూర్ఖుఁడట్లన్నను వాఁడు
భాషా బహిష్కారమున కర్ణుఁడు. అయినను భారతకవుల వద్ద
లోపములు లేవనుట నిజముగాదు. ఉన్నవి. అయిననవి గుణ
ములలో మునిగియున్నవి.<noinclude><references/></noinclude>
trlwwvho614kvi6srad7w2xpvqher19
559523
559460
2026-06-15T05:21:07Z
Aryapranathi06
7306
559523
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|25}}{{Center|అలంకారములు}}
అందుచే వాని నసందర్భములగుచోటుల నుపయోగింపనల
యునని నాయాశము కాదు.<br>
{{left|తప్పులే వెదకు<br>భారతమ}}
ఒక్కచోట నేదో శబ్దాలంకారమును గాని యర్థాలం
కారమునుగాని యనవసరముగ నుపయోగించె
సని యాకవి మీడను తద్ర చితగ్రంథముల మీదను
నసహ్యముఁ జెంది వాని నామము వినఁబడినపు
డెల్ల వానిఁదిట్టుట సమంజసము కాదు. ఇంతకును కవి హృదయ
మేరికి తెలియును? మన హృదయమే మన కొక్కొకపుడు
తెలియదు. అట్టి సందర్భంబున కవిహృదయగ్రహణంబున
పొరపాటుపడుట యరుదుగాదు. కావున 'నిది' తప్పనియనుట
నాహసము అచ్చో నాయలంకార మిందులకుపయోగిం చె
ననీ మనకుఁ దెలియదు గాన తప్పోనక్చెనని మన మందుము.
మరియు తప్పు లే వెదకుట యుత్తమపురుష లక్షణము కానీ
రదు. ఉత్తమపురుషు లెల్లపుడును గుణగ్రహణపారీణులు.
అట్లంటి రేని సర్వోత్కృష్టమనియుఁ బ్రయోగ శాసన మనియు
నా ప్రపంచమంతయు శిరసావహించిన యాంధ్రమహా
భారతమందుఁగూడ లోటుల వెదుకఁబూనిన గినఁబడకపోవు.
అందువలన భారతము తప్పులకుప్పయనియు, పఠనార్హముకా
దనియు, ననవచ్చునా? ఒక వేళనొక మూర్ఖుఁడట్లన్నను వాఁడు
భాషా బహిష్కారమున కర్ణుఁడు. అయినను భారతకవుల వద్ద
లోపములు లేవనుట నిజముగాదు. ఉన్నవి. అయిననవి గుణ
ములలో మునిగియున్నవి.<noinclude><references/></noinclude>
3i3zqsc0b00c26z3ztkjihbzvcs5guh
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/200
104
214183
559462
2026-06-14T18:02:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559462
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|194|శాస్త్రవిషయములు|}}</noinclude>నేర్పడునో యటులనే యనేక కణముల సమూహము దేహ మనఁబడును. సాధారణముగా మనకుఁ గానవచ్చెడి జీవుల శరీరములన్నియు ననేకకణములతోఁ జేయఁబడినను, సూక్ష్మదర్శనిచేఁ గాని కానరాని యత్యంత సూక్ష్మజీవులు కొన్ని యేకకణమయమై యుండును. ఇట్టివి అనేకములు జంతువులలోను వృక్షములలోను గలవు. ఇవి జీవులలో మిక్కిలి తక్కువతరగతివి. కడమజీవులన్నియు అనేకకణములుగలిగి యుండును.
ఈకణములయొక్క యాకారము భిన్న భిన్న జీవులలో భిన్న భిన్నముగ నుండును. కొన్ని అఱలవలెఁ జతుష్కోణముగను, గొన్ని పొడవుగను, కొన్ని గుండ్రముగను వివిధాకారము లయి యొప్పును. వీని భిన్నాకారములను ఈప్రక్కపుటలో నీయఁబడిన పటములోఁ జూడనగును. ఇతర ప్రాణుల శరీరమువలెనే మానవప్రాణి శరీరములోని అస్థి, మాంసము, త్వక్, జ్ఞానతంతువులు మొదలయిన యన్నిభాగములును కేవల జీవకణమయమై యున్నవి. ఈ జీవకణములు పనిపడినటుల నెల్ల భిన్నభిన్న రూపములఁ దాల్చుచు, ఒకటితో నొకటి యనేక రీతుల నంటుకొని రక్తము, అస్థి, స్నాయు, మజ్జాది రూపములఁ దాల్చి శరీరక్రియ నడుపుచున్నవి. శరీరములోని కేశాకారము గల యొకానొక రక్తవాహిక (artery)ను, బరీక్షించి చూచినయెడల అనేక జీవకణము లొకటి నొకటి పొడవుగను గుండ్రగను అంటుకొని గొట్టముల రూపమును దాల్చి రుధిరాభిసరణమునకు సహాయ మొనర్చుచున్నవని కనఁబడఁగలదు. కొన్ని జీవకణములు పొడవుగసాగి గుంపుగఁ గూడి సంకోచవికాసశీలము గలవి (that can contract and expand) యై కండరములు (కండలు : muscles) అగును. మరికొన్నికణములు ఒకటి చివర నొకటి యంటుకొని టెలిగ్రాంతీగవలె పొడవై జ్ఞానతంతు వగును. కొన్ని కణములు ఖనిజపదార్థములను విశేషముగఁ దీసికొని కఠినత కలవియై అస్థిరూపముఁ దాల్చును. కొన్ని రూక్షములయి వెలువడి త్వగ్రూపమును ధరించి శరీరరక్షణముఁ జేయును. ఇట్లు వానివాని పనిని అనుసరించి, ఈ కణముల రూపము, వర్ణము (రంగు), ఆకారము ధర్మములు మాఱి యవి చర్మాస్థిస్నాయ్యాదిరూపములఁ దాల్చును. ఈ<noinclude><references/></noinclude>
ohmae0hh1t1rienqr4c9yazxn7zstqp
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/201
104
214184
559463
2026-06-14T18:07:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559463
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|195}}</noinclude>
{{జీవకణములు}}
{{Css image crop
|Image = లక్ష్మణరాయ వ్యాసావళి.pdf
|Page = 201
|bSize = 377
|cWidth = 270
|cHeight = 299
|oTop = 99
|oLeft = 61
|Location = center
|Description =
}}
1. గుండ్రని కణము.
2. అండాకృతి గలది.
3. గొట్టమువలె నుండునవి.
4. బహుభుజకణములు. ఇవి మృదుకణముల సంహతులలో తరుచుగ నుండునవి.
5. బల్లపరుపు కణములు.
6. నక్షత్రాకారమైన కణము.
7. పొడుగైన కణములు. దృఢకణముల సంహతులలో నీకణములుండును.<noinclude><references/></noinclude>
jf1y0oyetwxu3az4csnhubu8v1z895j
559464
559463
2026-06-14T18:07:56Z
శ్రీరామమూర్తి
1517
559464
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|195}}</noinclude>
{{c|జీవకణములు}}
{{Css image crop
|Image = లక్ష్మణరాయ వ్యాసావళి.pdf
|Page = 201
|bSize = 377
|cWidth = 270
|cHeight = 299
|oTop = 99
|oLeft = 61
|Location = center
|Description =
}}
1. గుండ్రని కణము.
2. అండాకృతి గలది.
3. గొట్టమువలె నుండునవి.
4. బహుభుజకణములు. ఇవి మృదుకణముల సంహతులలో తరుచుగ నుండునవి.
5. బల్లపరుపు కణములు.
6. నక్షత్రాకారమైన కణము.
7. పొడుగైన కణములు. దృఢకణముల సంహతులలో నీకణములుండును.<noinclude><references/></noinclude>
8embf2rsdiyfzqzcbv6gy9klo2rvlu7
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/202
104
214185
559467
2026-06-14T18:20:36Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559467
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|196|శాస్త్రవిషయములు|}}</noinclude>చర్మాస్థిమజ్జా జ్ఞానతంతువులు మొదలయినవి శరీరమను రాజ్యముయొక్క వేఱువేఱు మహకమాలు (Departments).
మనుష్యులందఱును మొదట నొక్కస్వరూపము కలవార లయినను, కాలము, దేశము, శీతోష్ణములు, భోజనములు, ఆచారవ్యవహారములు మొదలయిన భేదములను బట్టి కొందఱు పెద్ద పెదవులు గల నల్లని సిద్దీలు (Negroes) అయిరి; కొందఱు పసుపు వర్ణమును, నష్టకేశమును చట్టుముక్కులును గల చీనావా రయిరి. కొందఱు తెల్లని రంగువారును, మార్జాల నయనులును, ఎఱ్ఱ వెండ్రుకలవారును అగు
యూరోపుదేశస్థు లయిరి. కొందఱు మనవలె చామనచాయవారును, నల్లని వెండ్రుకలవారును అయిరి. ఇట్లు మొదటఁ బూర్తిగ సాధర్మ్యముగల మానవులలోఁ గ్రమక్రమముగ బాహ్యస్వరూపమందును, అంతః
స్వరూపమునందును, వైధర్మ్యము గలిగి వేఱువేఱు మానవజాతు లేర్పడెను. అటులనే జీవకణము లన్నియు మొదట నొక్కటేయైనను క్రమక్రమముగా మారుచుఁబోయి, విధర్మములు గల అస్తి, చర్మ, స్నాయు మొదలయిన రూపములను దాల్చెను. ఇంతియకాదు. ఈజిప్టు దేశములోని నల్లనిసిద్దీజాతిస్త్రీని దీసికొనిపోయి లండనులో నుంచినను నలని శిశువునే కనును. తెల్లని శిశువును కనదు. ఇది యానువంశిక ధర్మము (Law of Heredity). అటులనే గర్భావస్థలో నున్నపుడు మనుష్యుని శరీరము మొదట సమానమగు కణమయ మయియుండును. అందుఁ గొన్ని అనుకూలస్థితి ప్రాప్తమయినతోడనే వానియందు నదృశ్యరూపమున నుండు అనువంశికధర్మమును బట్టి అస్థిరూపమునే దాల్చును. కొన్ని స్నాయు రూపమునే దాల్చును. మఱికొన్ని జ్ఞాన
తంతురూపమునే దాల్చును.
పైనఁ జెప్పిన యుదాహరణములన్నియు జంతువుల విషయమైనవి యగుటచే ఈ జీవకణమును జంతు శరీరమునందు మాత్రముండు ననియు, వృక్షములలో నుండవనియుఁ జదువరులు భ్రమపడుదురేమో,
భ్రమపడవలదు. ఈ కణములు వృక్షములందుఁగూడ నుండును. వృక్ష<noinclude><references/></noinclude>
cc3israpehqul3z2o195eo9rvfb1axu
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/203
104
214186
559474
2026-06-14T21:05:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559474
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|197}}</noinclude>ముయొక్క వేరు. ప్రకాండము (Stem), కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు మొదలయిన వన్నియు ఈ కణముల కలిమిడి వలననే కలుగుచున్నవి.
ఈ జీవకణములు సాధారణముగా నత్యంతసూక్ష్మముగా నుండును. సూక్ష్మదర్శిని సహాయమువలనఁ గాని కానరావు. ఒకానొక తరగతి జీవులలో నవి యంగుళములో ముప్పాతిక పొడవు పెరుగును.
ఈ కణములను గూర్చి యొక వింత గలదు. ఈ యొక్కొక్క కణ మొక్కొక యంత్రము. అందు నొక్కొక్కదానికి నియమింపఁబడిన పనులు రెండు. తనను తాను పోషించుకొనుట; అందు మూలకముగా శరీరము నంతను పోషించుట. దేశములోని ప్రతి మానవుఁడును తనను రక్షించుకొనుటయే గాక, దేశరక్షణార్థమైన కొంత పన్ను ఇయ్యవలయును. అటులనే శరీరమునందలి కణము లన్నియు స్వపోషణమును, శరీరపోషణమును చేయవలసియున్నది. అట్లయినఁగాని నభివృద్ధి చెందనేరదు.
ఈ జీవకణములను గుఱించి మఱియొక గొప్పవింత కలదు. కొన్ని యతిసూక్ష్మజీవులు ఏకకణముగనే యుండునని యిదివఱకు వ్రాసి యున్నాము. ఇట్టి యేకకణమయజీవులు జంతువులలోను, వృక్షములలోను గలవు. కడమ జీవు లన్నియు బహుకణమయములు. కాని యివి యన్నియు గర్భోత్పత్తి సమయమునందు నేకకణయుతములు గానే యుండి తరువాతఁ గ్రమక్రమముగా కణము లభివృద్ధియై యది బహు కణమయ మగును. శుక్లశోణితములు కలసి గర్భోత్పత్తి యైనపుడు మనుజుఁడు కూడ అతి సూక్ష్మ మైన యేక కణముగా నుండును. క్రమ క్రమముగా నాకణము ద్విఖండన విధానంబున, రెండై, నాల్గయి, యెనిమిదియై, పదియాఱై, యసంఖ్యకణములు పుట్టి, అందుఁ గొన్ని తలగను కొన్ని చేతులుగను, కొన్ని పొట్టగను, కొన్ని కాళ్ళుగను, కొన్ని హృదయముగను, కొన్ని జ్ఞానతంతువులుగను ఏర్పడి, కోట్యను కోటికణ<noinclude><references/></noinclude>
axifmwe6y0skj6fclgeijpnmre54rt9
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/204
104
214187
559475
2026-06-14T21:21:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559475
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|198|శాస్త్రవిషయములు|}}</noinclude>మయంబై, అత్యద్భుత రచనానిర్మాణంబు గలిగి, అనన్యసామాన్య విజ్ఞాన శోభితమైన మానవశరీర మేర్పడుచున్నది.
{{c|మూలపదార్థము.}}
ఇట్టి యద్భుతమైన కణమును విచ్చి యందేమున్నదియుఁ గనుఁగొందము. ప్రతి కణమునందును మూలపదార్థ మను (Protoplasm) నొక ద్రవ్యము కానవచ్చును. ఇది జీవత్వమునకు ముఖ్యాధారమైన పదార్థము. ఈ పదార్థమునకును సజీవత్వమునకును అన్వయవ్యాప్తి కలదు. అనఁగా నెచ్చట జీవముండునో అచ్చట మూలపదార్థముండును; ఎచ్చట మూలపదార్థముండునో అచ్చట జీవముండును. ఎక్కువచుఱుకుఁదనము గల కణములో (Cell) నిది యెక్కుడుగను తక్కువచుఱుకుఁదనము గల కణములోఁ దక్కువగను ఉండును. చేతనత్వము పోయి కణమునకు జడత్వమురాఁగానే యీమూలపదార్థమును లేకుండబోవును. ఇట్లీమూలపదార్థమనునది సకలజీవులకును మూలాధారమైనది. గనుకనే హక్సలే యసు ఘనత వహించిన శాస్త్రజ్ఞుఁడు దీనికి చైతన్యముయొక్క భౌతిక ప్రాతిపదిక (Physical basis of life) మని పేరు పెట్టెను.
మూలపదార్థము మిక్కిలి ఘనత్వముఁ (Solidity) గాని, మిక్కిలి ద్రవత్వముఁగాని చెందని జిగటవంటి యొక పదార్థము. ఇది నీళ్ళతోఁ గలసిన తుమ్మబంకవలెను, శర్కరపాకమువలెను ఉండును ఈ మూల
పదార్థ మేయే ద్రవ్యములతోఁ జేయఁబడిన దని రసాయనసృథక్కరణము చేసి చూడఁగా నిందు ఆమ్లజనము (ప్రాణవాయువు Oxygen), ఉజ్జనము (Hydrogen), నత్రజనము (Nitrogen), కర్బనము (బొగ్గు
Carbon), గంధకము, స్ఫురము (Phosphorous) అను తత్వద్రవ్యములు మాత్ర మందుఁ గానవచ్చుచున్నవి. ఇట్లు ఈ మూలపదార్థము కేవలము రాసాయనికమిశ్రణము (Chemical compound) అయినందున శాస్త్రజ్ఞులు కష్టపడిన యెడల ఇట్టి పదార్థమును ప్రయోగశాలలోఁ బుట్టింపవచ్చు నని తలఁచిరి. కాని యెక్కుడు సామర్ధ్యము గల సూక్ష్మ<noinclude><references/></noinclude>
az4gakxh4dwagrtkdn3nfrtb1zxyfuf
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/205
104
214188
559477
2026-06-14T21:34:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559477
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|199}}</noinclude>దర్శనియంత్రముల సహాయమువలనఁ బరీక్షించి పరీక్షించి చూడఁగా నీ మూలపదార్థ మనునది కేవలరాసాయనిక పదార్థముగాక యనేకావయవములు గల యొకయంత్రమనియు, ముడుచుకొనుట, ఆహారమును తినుట, వృద్ధియగుట, సంతానోత్పత్తి మొదలగు జీవలక్షణములన్నియు దీనియందు ఈ
అవయవనిర్మాణమువలననే యున్న వనియుఁ దేటతెల్లంబయ్యెను. ఇట్లిది జీవయంత్రములలోని యత్యంత సూక్ష్మయంత్రము : ఆదియంత్రము. ఇందులో నుండియే యన్ని జీవములు పుట్టెను. ఇది యెట్టుల పుట్టెనన్న విషయ మెవరికిని తెలియదు. ఎన్నియో కోట్ల సంవత్సరముల క్రిందటఁ గొన్ని జడపదార్థముల సమ్మేళనమువలన మూలపదార్థము కలిగి యుండవచ్చుననియు, అది క్రమక్రమముగా నిప్పుడు మనకుఁ గానవచ్చెడి స్థితికి వచ్చియుండుననియుఁ గొందఱు శాస్త్రజ్ఞు లూహించెదరు. కాని యివి వట్టియూహ లయి యున్నవి, శాస్త్రవిషయములు కావు.
ఇఁక మనము మూలపదార్థ మను యంత్రముయొక్క నిర్మాణమును గుఱించి కొంత కనుఁగొందము. మూలపదార్థ మనునది యొక సూక్ష్మబిందువు. బలవంతమైన సూక్ష్మదర్శనిఁ బెట్టి చూచినఁగాని యందలి నిర్మాణము మనకుఁ గానరాదు.
ప్రతి మూలపదార్థబిందువులోను కణద్రవ్యమనియు (Cell substance), జీవస్థానమనియు (Nuc.eus) రెండుభాగము లుండును. కణ ద్రవ్యము వలయొక్క యాకారము గల యొకానొక పదార్థముతోను, పలుచని మఱియొక పదార్థముతోను జేయబడినది. జీవస్థానమనునది యీద్రవ్యములతోఁ జేయఁబడినదియైనను కణద్రవ్యముకంటె గట్టిగను చిన్నచుక్కవలెను ఉండును. ఈ ప్రక్కపుటలో నీయబడిన పటములోఁ జూడుడు. ఈజీవస్థానమునందు కణద్రవ్యములో లేని యొకానొక ద్రవ్యము కలదు. దానికి వర్ణేషి (Chromatin) అని పేరు. జీవస్థానము నడుమ ఇసుక నలుసులవంటి పదార్థ మొకటి కలదు. దానికి అంతర్జీవస్థాన (Nucleolus) మని పేరు. మిక్కిలి సామర్థ్యముగల<noinclude><references/></noinclude>
03vdovbavjwa5brc9fkg1d1fw0nwzth
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/206
104
214189
559479
2026-06-14T21:41:36Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559479
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|200|శాస్త్రవిషయములు|}}</noinclude>
{{c|వికారిణి Amoeba.}}
{{Css image crop
|Image = లక్ష్మణరాయ వ్యాసావళి.pdf
|Page = 206
|bSize = 377
|cWidth = 331
|cHeight = 331
|oTop = 74
|oLeft = 32
|Location = center
|Description =
}}
A. ఇది వికారిణియొక్క రూపము. అం. అంతఃపలలము. బ. బహిఃపలలము. జీ. జీవస్థానము. జీ.గ. జీవస్థాన గర్భము. పా. పాదము. ఆ. ప. అప్పుడేయిముడ్చుకొనబడిన ఆహారపదార్థములు. సం. అ. సంకోచనావకాశము.
B. వికారిణియొక్క వేరొక నిమిషమునందలి రూపభేదము. ఆ.అ. ఆహార అవకాశము. అందొక జంతు విముడ్చుకొనబడియున్నది.
C. D. E. ఇవి ద్వైఖండన విధానమునందలి వేర్వేరు స్థితులను తెలియజేయును.
F. నిశ్చలనము నొందిన రూపము.<noinclude><references/></noinclude>
r5pih23sys7p0vcrl5dae835ayoe61c
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/207
104
214190
559480
2026-06-14T21:54:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559480
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|26]|ప్రకృతిశాస్త్రములు|201}}</noinclude>సూక్ష్మదర్శనులు లేనికాలమందు ఈజీవస్థాన మనునది కొన్ని జీవుల కణములలో మాత్రముండుననియు, కొన్నింటియందుండదనియుఁ దలఁచిరి. కాని ప్రస్తుత మాద్రవ్య మన్నిజీవులకణములందు నుండునని సిద్ధాంతీకరింపఁబడినది. ఇటుల మూలపదార్థములయొక్క అవయవములను వర్ణించి వాని వ్యాపారములను ఎఱిఁగించెదము.
సంతానోత్పత్తియు, ఆనువంశికమగు పోలికయు (Heredity) జీవస్థానమునకు సంబంధించియున్నవి. ఇది సోదాహరణపూర్వకముగా స్థిరపడిన విషయము. ఏకకణమయమగు జీవులను మూడు తునకలు చేసి ఒక తునకలో జీవస్థానము లేకుండగను, రెండింటిలో జీవస్థానము సగ సగము వచ్చునట్టులను చేసినయెడల, జీవస్థానముగల భాగములు అభివృద్ధియై ద్విఖండనవిధానమున సంతానోత్పత్తి చేయును. జీవస్థానము
లేనిభాగము కొంతవఱకు జీవించియుండి పెరుగక, సంతానోత్పత్తిచేయక చచ్చిపోవును. పిండోత్పత్తి విధిలో సూత్రంశ యధికముగను, పిత్రంశ తక్కువగను వున్నప్పటికి ఇద్దరి మూలపదార్థములలోని జీవస్థానాంశము
లాగర్భమునం దుండుటచే శిశువునకుఁ తలిదండ్రుల యుభయుల పోలిక వచ్చుచున్నది. కావున సంతానోత్పత్తి జీవస్థానముయొక్క విశేష వ్యాపార మని మనము నమ్మవలసియున్నది.
పైవ్యాపారము గాక జీవనవిషయములో ఈజీవస్థానమింకొక పని చేయుచున్నది. కణముయొక్క జీవనవ్యాపారమేమి, జంతువుయొక్క జీవన వ్యాపారమేమి రెండు విధములు జరుగుచుండును. ఒకటి వెలుపలి పదార్ధములఁ దీసికొని వానిలోనుండి జీవమునకు ఆవశ్యకములయిన కణద్రవ్యము, రక్తము మొదలయిన ద్రవ్యముల నిర్మించుట. దీనిని ఈ శాస్త్రమందు నిర్మాణ జీవనవ్యాపార (Constructive metabolism) మనియెదరు. రెండవది పైన వర్ణించినటుల నిర్మింపఁబడిన ద్రవ్యముల విఱుగఁగొట్టి యందుండి చలనము మొదలయిన జీవనావశ్యకములయిన శక్తులను వెలువరించుట. దీనిని వినాశజీవనవ్యాపార మనవచ్చును. ఈ రెండు వ్యాపారములును జీవమునకు ఆవశ్యకములు. ఇందు మొదటి<noinclude><references/></noinclude>
f9gvbaxn8m59r5c8uvhsva6jnnrfcsw
పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/43
104
214191
559481
2026-06-14T21:56:20Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
559481
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" />{{rh||బ్రహ్మవిద్య|15}}</noinclude>జీవునకు నానావిధ అనుభవములకు స్థానములై జ్ఞానము నొసంగుననియును వారందఱు రూఢిగ నంగీకరించుచున్నారు. ఇట్టి పరమవురుషార్థమునే ముఖ్యముగ నిరూపించి తత్సాధనముల బోధింపని మతమొక్కటియుం గానరాదు
{{centre|IV. సాధనమార్గము}}
జీవుఁ డీభూలోకమునఁ బెక్కు_మాఱులు జన్మించి కర్మానుసారముగ నిహపరలోకములయం౦దు సుఖదుఃఖముల ననుభవించి యా యనుభవముచేఁ బ్రతిజన్మమునందును జ్ఞానమును
వృద్దిచేసికొనుచుఁ గాలక్రమమున ననేకజన్మసంసిద్దిచేఁ బరమ పురుషార్థమును జెందు నని హిందూముతమున వెల్లడిగఁ జెప్పఁబడియున్నది. ఆజ్ఞానమును సాధించుటకు ముఖ్యముగ
నీభూలోకము పాఠశాలవంటిది. భూలోకమున సాధింపఁదగిన జ్ఞానమును బరిపూర్ణముగ సాధించువఱకు జీవుడు మరల మరల జన్మించి యీభూలోక మనుపాఠశాలకు రాక తీరదు.
పరమదయానిధి యగు భగవంతుఁడు జీవులు పరిపూర్ణు లగు నంతవఱకు భూలోకమున వారికి జనన మొసంగి కృతార్థులను జేయునుగాని యొక్క-జన్మముననె పరిపూర్ణులు కానిమాత్రమున వారిని శాశ్వ్యతనరక ప్రాప్తులను జేయఁడు. మఱియు నొాకజన్మమున నే మనుజుడు పూర్ణుఁడగుననుటయు అసాధ్య మైనపని.<noinclude><references/></noinclude>
ifastm726heq2yloj038m98vgfwsj4x
559482
559481
2026-06-14T21:56:41Z
Rajasekhar1961
50
559482
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" />{{rh||బ్రహ్మవిద్య|15}}</noinclude>జీవునకు నానావిధ అనుభవములకు స్థానములై జ్ఞానము నొసంగుననియును వారందఱు రూఢిగ నంగీకరించుచున్నారు. ఇట్టి పరమవురుషార్థమునే ముఖ్యముగ నిరూపించి తత్సాధనముల బోధింపని మతమొక్కటియుం గానరాదు
{{c|IV. సాధనమార్గము}}
జీవుఁ డీభూలోకమునఁ బెక్కు_మాఱులు జన్మించి కర్మానుసారముగ నిహపరలోకములయం౦దు సుఖదుఃఖముల ననుభవించి యా యనుభవముచేఁ బ్రతిజన్మమునందును జ్ఞానమును
వృద్దిచేసికొనుచుఁ గాలక్రమమున ననేకజన్మసంసిద్దిచేఁ బరమ పురుషార్థమును జెందు నని హిందూముతమున వెల్లడిగఁ జెప్పఁబడియున్నది. ఆజ్ఞానమును సాధించుటకు ముఖ్యముగ
నీభూలోకము పాఠశాలవంటిది. భూలోకమున సాధింపఁదగిన జ్ఞానమును బరిపూర్ణముగ సాధించువఱకు జీవుడు మరల మరల జన్మించి యీభూలోక మనుపాఠశాలకు రాక తీరదు.
పరమదయానిధి యగు భగవంతుఁడు జీవులు పరిపూర్ణు లగు నంతవఱకు భూలోకమున వారికి జనన మొసంగి కృతార్థులను జేయునుగాని యొక్క-జన్మముననె పరిపూర్ణులు కానిమాత్రమున వారిని శాశ్వ్యతనరక ప్రాప్తులను జేయఁడు. మఱియు నొాకజన్మమున నే మనుజుడు పూర్ణుఁడగుననుటయు అసాధ్య మైనపని.<noinclude><references/></noinclude>
l3pztplnuiz3o150tp3frgjunm15kgr
పుట:ఆంధ్రులెవరు?.pdf/16
104
214192
559486
2026-06-14T22:15:03Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' {{p|fs150}}“ఆంధ్ర” శబ్ద కారణము</p> మూడుకోట్ల పదిలక్షల ముప్పదియొక్క వేయి ముప్పదినాలుగు సంవత్సరముల క్రిందట పరిపాలించిన యయాతి రాజు కొడుకయిన “అనువు” వంశములో యయాతినుండి ప్రముఖ వంశమ...'
559486
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>
{{p|fs150}}“ఆంధ్ర” శబ్ద కారణము</p>
మూడుకోట్ల పదిలక్షల ముప్పదియొక్క వేయి ముప్పదినాలుగు సంవత్సరముల క్రిందట పరిపాలించిన యయాతి రాజు కొడుకయిన “అనువు” వంశములో యయాతినుండి ప్రముఖ వంశములను లెఖ్ఖవేయగా 15వ ప్రముఖ వంశములో జన్మించిన “బలి" యను రాజు కుమారులయిన 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుండ్ర 6 ఆంధ్ర అను వారలలో 6వ వాడైన “ఆంధ్ర" అను రాజువలన పరిపాలింపబడిన రాజ్యమునకు “ఆంధ్ర” దేశమనియు అందలిజనులకు “ఆంధ్రులనియు నామంబులు గలిగినట్లును అటులనే “ఆంధ్రుని” సోదరులయిన 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుండ్రులవలన పరిపాలింపబడిన దేశము లాయా, రాజనామంబులు పిలువబడినట్టును భాగవతమున నవమస్కంధములో స్పష్టముగా జెప్పబడియున్నది. (భాగ 9–685 చూడుడు)
చాతుర్వర్ణ్యములతో గూడి వైదికధర్మ ప్రవృత్తులయిన ఆర్యజాతి పరిపాలకుడయిన “ఆంధ్ర" నృపతినామంబున “ఆంధ్ర" జాతి యని పిలువబడినదిగాని శాపహతులై భ్రష్ఠులై నీచజాతీయులుగా
మారిపోయిన “అంధ్ర” జాతి కాదని తెలియవలయును.
శ్రీమద్భాగవతే నవమస్కంధే 28 అధ్యాయే 5; 6 శ్లోకాః
"అంగవంగ కళింగాద్యాః సుంహ్మ పుండ్రాంధ్ర సంజ్ఞితాః
జడ్జీ రే దీర్ఘతమసోబ లేః క్షేత్రేమ
హేషితః
(శ్లో 5)
శ్లో॥ “చ కుస్వనామ్నా విషయాన్ విడిమాన్ ప్రాచ్య కాంశ్చతే 6
తా॥ "బలియను మహారాజునకు దీర్ఘతముడను ఋషి యనుగ్రహమున 1 అంగ 2 వంగ 3 కళింగ
4. సుంహ్మ 5 పుండ్ర 6 ఆంధ్రయను పేర్లుగల ఆర్గురు కుమారులు గలిగిరి. వారు తూర్పు దేశము
నకు రాజులై ఆరు దేశభాగములకు తమ నామములనే పేర్లుగానుంచి ఏలిరి.
(శ్రీ పోతనామాత్యుని శ్రీమదాంధ్ర భాగవతం నవమస్కంధం 685 చూడుడు)<noinclude><references/></noinclude>
75dh4kgk6axpa5g5byur94fkzfue2bg
పుట:శశిరేఖాపరిణయము.pdf/32
104
214193
559491
2026-06-15T03:50:55Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559491
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>ఆదియు సరిగాక.</poem>|ref=38}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అన్నలుఁ జమ్ములుం జెలు లనాదరణంబను జేయకుండిన
న్విన్నబందు జెందు టొకవింతయె మీ రిపు డాదరింపకన్
నన్ను నవజ్ఞ చేసేనను నాకు సగౌరవ మత్తయింటిలో
సన్నుతిపాత్ర నీకిపుడు సాగిలి మ్రొక్కెద నాచరింపవే</poem>|ref=39}}
{{Telugu poem|type=క.|lines=<poem>బలవైరిపుత్రుఁ డాత్మలో, పలుమరు నీవియ్యమునకుఁ బ్రార్థననేయున్
గలకాల మీదియె కోరికి, సలలితముగఁ బ్రోవుమయ్య సద్గుణవర్యా.</poem>|ref=40}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియు నిట్లనియె.</poem>|ref=41}}
{{Telugu poem|type=క.|lines=<poem>వనములఁ ద్రిమ్మరు చుండిన, జనకులు నెడబాసినట్టి సౌభద్రునకున్
వనజాక్షీ, నొసఁగకుండిన, జననుత యపకీర్తి గాదె చయ్యన మీకున్.</poem>|ref=42}}
{{Telugu poem|type=క.|lines=<poem>అన్నా బలరాముఁడ నీ, కన్నను, గతి లేదు మాకుఁ గనుకను మగుపన్
విన్నాణంబగుపార్థి కిఁ, జె న్నలరఁగఁ బెండ్లిసేసి చెలఁగుము తండ్రీ.</poem>|ref=43}}
{{Telugu poem|type=క.|lines=<poem>సిరి గలవారికిఁ జేడెల, నరయంచు నెవరైన నిత్తు రది మన మగునే
నిరు పేద కిచ్చి చేసిన, సరసాగ్రణి కిహముఁ బరము సౌఖ్యము లబ్బున్.</poem>|ref=44}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పద్మలోచన శశిరేఖ భాసురాంగి, బాలుఁ డభిమన్యు సొ మ్మని పలికి తీవు
మాధవాగ్రజ నమ్మించి మ్రానిమీఁద చేయివిడిపించుచందానఁ జేసి తన్న.</poem>|ref=45}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆని బహుభంగులఁ బ్రార్థించు సహోదరిం జూచి హలాయుధుం డిట్లనియె.</poem>|ref=46}}
{{Telugu poem|type=క.|lines=<poem>నవ్వుల కాడిన మాటలు, జవ్వని నిశ్చయము సేయఁ జనునే నీకున్
బువ్వకు లేకిటు చిక్కియు, నవ్వా పెత్తనము సేయ నగునే నీకున్.</poem>|ref=47}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పాలు చక్కెర జున్నుతో నోలలాడు, సతుల వేపాకుఁ దీనిపించు చందమునను
గారణంబునఁ బెరిగిన కమలముఖని, నీకుమారున కడుగుట నీతి యగునె.</poem>|ref=48}}
{{Telugu poem|type=క.|lines=<poem>కూడును గోకయు లేకక్, చేడియ నీసుతుఁడు నీవుఁ జేరితి రిటకున్
సూడు నొకించుక లేకక్, కోడలు కావలయు నంచుఁ గోరెద వీవున్.</poem>|ref=49}}
{{Telugu poem|type=క.|lines=<poem>కోడలు లేకుండిన నీ, పోఁడిమి సంపదలు కొల్లపోయెడి నేమో
నేఁడు వచించెద విను మా, చేఁడియ నీసుతున కొసఁగు చెడుగులు గలరే.</poem>|ref=50}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఉన్నవా రడవుల భిన్నులై యుండఁగాఁ గన్నియ నిమ్మంచుఁ గలువరించి
పలికిన ఫలమేమి భాగ్యహీనుల కిత్తురే మగువలనిల నెవ్వరైన
ముం దేమొనర్చిన బంధుత్వములు చాలు వెలఁది నీ కెందు కీ వెట్టి మాను
పరఁగ దుర్యోధను బంధుక్వ మబ్బె మా కొరులేల నీవేల సరసిజాక్షి</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యేల ధర్మాత్మజుఁడు భీముఁ డేల వినుము, పొర్థుఁ డెందుకు కవ లేల భానురాశి
ద్రౌపదేయాదు లిఁక నేల తలఁఛి చూడ, నెందఱుండినఁ గురురాజు క్రిందుగారె,</poem>}}<noinclude><references/></noinclude>
iuof0hvj8ynahyd3z1vzqwn50vj9565
559494
559491
2026-06-15T04:26:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559494
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అదియునుంగాక.</poem>|ref=38}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అన్నలుఁ దమ్ములుం జెలు లనాదరణంబును జేయకుండిన
న్విన్నదనంబు జెందు టొకవింతయె మీ రిపు డాదరింపకన్
నన్ను నవజ్ఞ చేసినను నాకు సగౌరవ మత్తయింటిలో
సన్నుతిపాత్ర నీకిపుడు సాగిలి మ్రొక్కెద నాచరింపవే</poem>|ref=39}}
{{Telugu poem|type=క.|lines=<poem>బలవైరిపుత్రుఁ డాత్మలొ, పలుమరు నీవియ్యమునకుఁ బ్రార్థన సేయున్
గలకాల మిదియె కోరికి, సలలితముగఁ బ్రోవుమయ్య సద్గుణవర్యా.</poem>|ref=40}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియు నిట్లనియె.</poem>|ref=41}}
{{Telugu poem|type=క.|lines=<poem>వనములఁ ద్రిమ్మరుచుండిన, జనకుల నెడబాసినట్టి సౌభద్రునకున్
వనజాక్షి నొసఁగకుండిన, జననుత యపకీర్తి గాదె చయ్యన మీకున్.</poem>|ref=42}}
{{Telugu poem|type=క.|lines=<poem>అన్నా బలరాముఁడ నీ, కన్నను గతి లేదు మాకుఁ గనుకను మగువన్
విన్నాణంబగుపార్థికిఁ, జె న్నలరఁగఁ బెండ్లిసేసి చెలఁగుము తండ్రీ.</poem>|ref=43}}
{{Telugu poem|type=క.|lines=<poem>సిరి గలవారికిఁ జేడెల, నరయంచు నెవరైన నిత్తు రది ఘన మగునే
నిరుపేద కిచ్చి చేసిన, సరసాగ్రణి కిహముఁ బరము సౌఖ్యము లబ్బున్.</poem>|ref=44}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పద్మలోచన శశిరేఖ భాసురాంగి, బాలుఁ డభిమన్యుసొ మ్మని పలికి తీవు
మాధవాగ్రజ నమ్మించి మ్రానిమీఁద, చేయి విడిపించుచందానఁ జేసి తన్న.</poem>|ref=45}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని బహుభంగులఁ బ్రార్థించు సహోదరిం జూచి హలాయుధుం డిట్లనియె.</poem>|ref=46}}
{{Telugu poem|type=క.|lines=<poem>నవ్వుల కాడిన మాటలు, జవ్వని నిశ్చయము సేయఁ జనునే నీకున్
బువ్వకు లేకిటు చిక్కియు, నవ్వా పెత్తనము సేయ నగునే నీకున్.</poem>|ref=47}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పాలు చక్కెర జున్నుతో నోలలాడు, సతుల వేపాకుఁ దినిపించు చందమునను
గారణంబునఁ బెరిగిన కమలముఖిని, నీకుమారున కడుగుట నీతి యగునె.</poem>|ref=48}}
{{Telugu poem|type=క.|lines=<poem>కూడును గోకయు లేకన్, చేడియ నీసుతుఁడు నీవుఁ జేరితి రిటకున్
సూడు నొకించుక లేకన్, కోడలు కావలయు నంచుఁ గోరెద వీవున్.</poem>|ref=49}}
{{Telugu poem|type=క.|lines=<poem>కోడలు లేకుండిన నీ, పోఁడిమి సంపదలు కొల్లపోయెడి నేమో
నేఁడు వచించెద విను మా, చేఁడియ నీసుతున కొసఁగు చెడుగులు గలరే.</poem>|ref=50}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఉన్నవా రడవుల ఖిన్నులై యుండఁగాఁ గన్నియ నిమ్మంచుఁ గలువరించి
పలికిన ఫలమేమి భాగ్యహీనుల కిత్తురే మగువల నిల నెవ్వరైన
ముం దేమొనర్చిన బంధుత్వములు చాలు వెలఁది నీ కెందు కీవెఱ్ఱి మాను
పరఁగ దుర్యోధనుబంధుత్వ మబ్బె మా కొరులేల నీవేల సరసిజాక్షి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యేల ధర్మాత్మజుఁడు భీముఁ డేల వినుము, పార్థుఁ డెందుకు కవ లేల భాసురాంగి
ద్రౌపదేయాదు లిఁక నేల తలఁఛి చూడ, నెందఱుండినఁ గురురాజు క్రిందుగారె.</poem>|ref=51}}<noinclude><references/></noinclude>
1m7ef8uwdcnrhwe42tjc4uk6gopnmye
559495
559494
2026-06-15T04:27:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559495
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అదియునుంగాక.</poem>|ref=38}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అన్నలుఁ దమ్ములుం జెలు లనాదరణంబును జేయకుండిన
న్విన్నదనంబు జెందు టొకవింతయె మీ రిపు డాదరింపకన్
నన్ను నవజ్ఞ చేసినను నాకు సగౌరవ మత్తయింటిలో
సన్నుతిపాత్ర నీకిపుడు సాగిలి మ్రొక్కెద నాచరింపవే</poem>|ref=39}}
{{Telugu poem|type=క.|lines=<poem>బలవైరిపుత్రుఁ డాత్మలొ, పలుమరు నీవియ్యమునకుఁ బ్రార్థన సేయున్
గలకాల మిదియె కోరికి, సలలితముగఁ బ్రోవుమయ్య సద్గుణవర్యా.</poem>|ref=40}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియు నిట్లనియె.</poem>|ref=41}}
{{Telugu poem|type=క.|lines=<poem>వనములఁ ద్రిమ్మరుచుండిన, జనకుల నెడబాసినట్టి సౌభద్రునకున్
వనజాక్షి నొసఁగకుండిన, జననుత యపకీర్తి గాదె చయ్యన మీకున్.</poem>|ref=42}}
{{Telugu poem|type=క.|lines=<poem>అన్నా బలరాముఁడ నీ, కన్నను గతి లేదు మాకుఁ గనుకను మగువన్
విన్నాణంబగుపార్థికిఁ, జె న్నలరఁగఁ బెండ్లిసేసి చెలఁగుము తండ్రీ.</poem>|ref=43}}
{{Telugu poem|type=క.|lines=<poem>సిరి గలవారికిఁ జేడెల, నరయంచు నెవరైన నిత్తు రది ఘన మగునే
నిరుపేద కిచ్చి చేసిన, సరసాగ్రణి కిహముఁ బరము సౌఖ్యము లబ్బున్.</poem>|ref=44}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పద్మలోచన శశిరేఖ భాసురాంగి, బాలుఁ డభిమన్యుసొ మ్మని పలికి తీవు
మాధవాగ్రజ నమ్మించి మ్రానిమీఁద, చేయి విడిపించుచందానఁ జేసి తన్న.</poem>|ref=45}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని బహుభంగులఁ బ్రార్థించు సహోదరిం జూచి హలాయుధుం డిట్లనియె.</poem>|ref=46}}
{{Telugu poem|type=క.|lines=<poem>నవ్వుల కాడిన మాటలు, జవ్వని నిశ్చయము సేయఁ జనునే నీకున్
బువ్వకు లేకిటు చిక్కియు, నవ్వా పెత్తనము సేయ నగునే నీకున్.</poem>|ref=47}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పాలు చక్కెర జున్నుతో నోలలాడు, సతుల వేపాకుఁ దినిపించు చందమునను
గారణంబునఁ బెరిగిన కమలముఖిని, నీకుమారున కడుగుట నీతి యగునె.</poem>|ref=48}}
{{Telugu poem|type=క.|lines=<poem>కూడును గోకయు లేకన్, చేడియ నీసుతుఁడు నీవుఁ జేరితి రిటకున్
సూడు నొకించుక లేకన్, కోడలు కావలయు నంచుఁ గోరెద వీవున్.</poem>|ref=49}}
{{Telugu poem|type=క.|lines=<poem>కోడలు లేకుండిన నీ, పోఁడిమి సంపదలు కొల్లపోయెడి నేమో
నేఁడు వచించెద విను మా, చేఁడియ నీసుతున కొసఁగు చెడుగులు గలరే.</poem>|ref=50}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఉన్నవా రడవుల ఖిన్నులై యుండఁగాఁ గన్నియ నిమ్మంచుఁ గలువరించి
పలికిన ఫలమేమి భాగ్యహీనుల కిత్తురే మగువల నిల నెవ్వరైన
ముం దేమొనర్చిన బంధుత్వములు చాలు వెలఁది నీ కెందు కీవెఱ్ఱి మాను
పరఁగ దుర్యోధనుబంధుత్వ మబ్బె మా కొరులేల నీవేల సరసిజాక్షి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యేల ధర్మాత్మజుఁడు భీముఁ డేల వినుము, పార్థుఁ డెందుకు కవ లేల భాసురాంగి
ద్రౌపదేయాదు లిఁక నేల తలఁచి చూడ, నెందఱుండినఁ గురురాజు క్రిందుగారె.</poem>|ref=51}}<noinclude><references/></noinclude>
eyog7gqf2n66qp1arcz7mozx78etg7r
పుట:శశిరేఖాపరిణయము.pdf/33
104
214194
559492
2026-06-15T04:05:11Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559492
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అని సీరాయుధుండు సుభద్రతో వెండియు ని ట్లనియె.</poem>|ref=52}}
{{Telugu poem|type=క.|lines=<poem>పడఁతీ నీనందనునకుఁ, బడఁతుకు నర్పింపఁజాలఁ బలుమగు నన్నున్
దడబినఁ గోపము మదికి౦, బొడమెడు నని పల్కె తోడబుట్టుతో మఱియున్.</poem>|ref=53}}
{{Telugu poem|type=క.|lines=<poem>కురురాజు కెందజైనను, సరిగా రీవసుధలోన సంపదలందు
పురుహూతుఁ డెంచి చూడఁగఁ, గరిపుర మే స్వర్గపురము మునభోగములన్.</poem>|ref=54}}
{{Telugu poem|type=క.|lines=<poem>అలదుర్యోధనసుతునకు, లలనామణి నిత్తు రాజ్యరహితుల కొసఁగన్
జలజాక్షి, పెక్కు గాధల, ఫల మే మిఁక లేచిపొము పని యే మిచటన్.</poem>|ref=55}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున.</poem>|ref=56}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>తాల్మి యొకింత లేక బహు తామసుఁడై బలుఁ డాడు వాక్యముల్
గాలములై మదిం దగుల గాండివిపత్ని మటేమి తోఁచకన్
జాలినవంఠఁ గుంది వివశత్వము నొందినఁ జూచి గ్రక్కునన్
బాలిక నెత్తి వెండ్రుకలు పాపుచుఁ గొప్పిడి సేదదేర్పఁగాస్</poem>|ref=57}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆసమయంబున దేవకీవసుదేవు లాబలభద్రుం జూచి రామా నీసహోదరి కొసంగిన
వరంబుఁ బాలించి సౌభద్రునకుఁ గన్యాదానంబు సేయు మనినవచనంబు లనాద
రణంబు సేసి పెడచెవులం బెట్టి యూరకుండె సంత సేదఁ దేరి సుభద్ర రోషం
బున హలాయుధుం జూచి యిట్లనియె.</poem>|ref=58}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తరుణి నొసంగవే యనుచుఁ దద్దయు భక్తితొ వేఁడుకొన్నచోఁ
గరుణ యొకింత లేక ననుఁ గారులు జీరుచు మాటిమాటికిన్
సిరిగలవారి నెన్నుచును సింధుగభీరుల నింద సేయుచున్
బొరిఁబొరిఁ బొంగు పొంగితివి పొంగిన పాపము నీకుఁ దప్పునే.</poem>|ref=59}}
{{Telugu poem|type=క.|lines=<poem>విరివిగఁ జెలి నిచ్చెద నని, మరు లించుకఁ గలంగఁ జేసి మాటలు దప్పే
నరునకు నరక మెగా కీ, సిరి వెన్నెల చీఁక టనుచుఁ జెప్పుడు రార్యుల్.</poem>|ref=60}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సింహవిక్రముఁ డగు పొండు సింహమునకుఁ, బత్నినై నేను నడపులఁ బతిని బాసి
నీవెగతి యని బ్రతిమాలి నీగృహంబు, పంచఁ జేరినఁ గద యింతవలంచ నైతి.</poem>|ref=61}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కడుపుకూటికి నీకొంపఁ గాచియున్న, నీతిమాలిన మాటలు నీవు పలుకఁ
జైల్లెలను గాన బలరామ చెల్లెఁ గాక, పాండవులు విన్న నాయాన బ్రదుకనీరు</poem>|ref=62}}
{{Telugu poem|type=వ.|lines=<poem>వ.అని వెండియు నిట్లనియె.</poem>|ref=63}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కొడుకు లెస్సై యున్నఁ గోడ లెందుకు రాదు నీపుత్తి నీకున్న నిలువఁబోదు
గంతకుఁదగినట్టి బొంత లోకమునందుఁ గల్పించె మొదటనే కమలభవుఁడు
నుదుట వ్రాసిన వ్రాలు పదపడి తప్పింప నీవెవరు నేనెవరు నీతిరహిత
సదయాత్తుఁ డని నిన్ను మదిలోన నమ్మితి కఠినహృదయఁ డంచుఁ గాననైతీఁ</poem>}}
శశిరేఖ -2<noinclude><references/></noinclude>
hg4iy8jeld1rvl1n0scx8bddqi56wg7
559496
559492
2026-06-15T04:34:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559496
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అని సీరాయుధుండు సుభద్రతో వెండియు ని ట్లనియె.</poem>|ref=52}}
{{Telugu poem|type=క.|lines=<poem>పడఁతీ నీనందనునకుఁ, బడఁతుక నర్పింపఁజాలఁ బలుమరు నన్నున్
దడవినఁ గోపము మదికి౦, బొడమెడు నని పల్కె తోడబుట్టుతొ మఱియున్.</poem>|ref=53}}
{{Telugu poem|type=క.|lines=<poem>కురురాజు కెందఱైనను, సరిగా రీవసుధలోన సంపదలందున్
పురుహూతుఁ డెంచి చూడఁగఁ, గరిపురమే స్వర్గపురము ఘనభోగములన్.</poem>|ref=54}}
{{Telugu poem|type=క.|lines=<poem>అలదుర్యోధనసుతునకు, లలనామణి నిత్తు రాజ్యరహితుల కొసఁగన్
జలజాక్షి పెక్కుగాథల, ఫల మే మిఁక లేచిపొమ్ము పని యే మిచటన్.</poem>|ref=55}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున.</poem>|ref=56}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>తాల్మి యొకింత లేక బహుతామసుఁడై బలుఁ డాడువాక్యముల్
గాలములై మదిం దగుల గాండివిపత్ని మఱేమి తోఁచకన్
జాలినవంతఁ గుంది వివశత్వము నొందినఁ జూచి గ్రక్కునన్
బాలిక నెత్తి వెండ్రుకలు పాపుచుఁ గొప్పిడి సేదదేర్పఁగాన్.</poem>|ref=57}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆసమయంబున దేవకీవసుదేవు లాబలభద్రుం జూచి రామా నీసహోదరి కొసంగిన
వరంబుఁ బాలించి సౌభద్రునకుఁ గన్యాదానంబు సేయు మనినవచనంబు లనాద
రణంబు సేసి పెడచెవులం బెట్టి యూరకుండె నంత సేదఁ దేరి సుభద్ర రోషం
బున హలాయుధుం జూచి యిట్లనియె.</poem>|ref=58}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తరుణి నొసంగవే యనుచుఁ దద్దయు భక్తితొ వేఁడుకొన్నచోఁ
గరుణ యొకింత లేక ననుఁ గారులు జీరుచు మాటిమాటికిన్
సిరిగలవారి నెన్నుచును సింధుగభీరుల నింద సేయుచున్
బొరిఁబొరిఁ బొంగు పొంగితివి పొంగిన పాపము నీకుఁ దప్పునే.</poem>|ref=59}}
{{Telugu poem|type=క.|lines=<poem>విరివిగఁ జెలి నిచ్చెద నని, మరు లించుకఁ గలుగఁ జేసి మాటలు దప్పే
నరునకు నరకమెగా కీ, సిరి వెన్నెల చీఁక టనుచుఁ జెప్పుదు రార్యుల్.</poem>|ref=60}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సింహవిక్రముఁ డగు పాండుసింహమునకుఁ, బత్నినై నేను నడపులఁ బతిని బాసి
నీవె గతి యని బ్రతిమాలి నీగృహంబు, పంచఁ జేరినఁ గద యింతపలుచ నైతి.</poem>|ref=61}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కడుపుకూటికి నీకొంపఁ గాచియున్న, నీతిమాలిన మాటలు నీవు పలుకఁ
జెల్లెలను గాన బలరామ చెల్లెఁ గాక, పాండవులు విన్న నాయాన బ్రదుకనీరు</poem>|ref=62}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు నిట్లనియె.</poem>|ref=63}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కొడుకు లెస్సై యున్నఁ గోడ లెందుకు రాదు నీపుత్త్రి నీకున్న నిలువఁబోదు
గంతకుఁ దగినట్టి బొంత లోకమునందుఁ గల్పించె మొదటనే కమలభవుఁడు
నుదుట వ్రాసిన వ్రాలు పదపడి తప్పింప నీ వెవరు నే నెవరు నీతిరహిత
సదయాత్ముఁ డని నిన్ను మదిలోన నమ్మితి కఠినహృదయుఁ డంచుఁ గాననైతిఁ</poem>}}<noinclude><references/></noinclude>
p6wyxppasyps9xkgpjgcxo58edjdqzc
559497
559496
2026-06-15T04:34:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559497
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అని సీరాయుధుండు సుభద్రతో వెండియు ని ట్లనియె.</poem>|ref=52}}
{{Telugu poem|type=క.|lines=<poem>పడఁతీ నీనందనునకుఁ, బడఁతుక నర్పింపఁజాలఁ బలుమరు నన్నున్
దడవినఁ గోపము మదికి౦, బొడమెడు నని పల్కె తోడబుట్టుతొ మఱియున్.</poem>|ref=53}}
{{Telugu poem|type=క.|lines=<poem>కురురాజు కెందఱైనను, సరిగా రీవసుధలోన సంపదలందున్
పురుహూతుఁ డెంచి చూడఁగఁ, గరిపురమే స్వర్గపురము ఘనభోగములన్.</poem>|ref=54}}
{{Telugu poem|type=క.|lines=<poem>అలదుర్యోధనసుతునకు, లలనామణి నిత్తు రాజ్యరహితుల కొసఁగన్
జలజాక్షి పెక్కుగాథల, ఫల మే మిఁక లేచిపొమ్ము పని యే మిచటన్.</poem>|ref=55}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున.</poem>|ref=56}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>తాల్మి యొకింత లేక బహుతామసుఁడై బలుఁ డాడువాక్యముల్
గాలములై మదిం దగుల గాండివిపత్ని మఱేమి తోఁచకన్
జాలినవంతఁ గుంది వివశత్వము నొందినఁ జూచి గ్రక్కునన్
బాలిక నెత్తి వెండ్రుకలు పాపుచుఁ గొప్పిడి సేదదేర్పఁగాన్.</poem>|ref=57}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆసమయంబున దేవకీవసుదేవు లాబలభద్రుం జూచి రామా నీసహోదరి కొసంగిన
వరంబుఁ బాలించి సౌభద్రునకుఁ గన్యాదానంబు సేయు మనినవచనంబు లనాద
రణంబు సేసి పెడచెవులం బెట్టి యూరకుండె నంత సేదఁ దేరి సుభద్ర రోషం
బున హలాయుధుం జూచి యిట్లనియె.</poem>|ref=58}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తరుణి నొసంగవే యనుచుఁ దద్దయు భక్తితొ వేఁడుకొన్నచోఁ
గరుణ యొకింత లేక ననుఁ గారులు జీరుచు మాటిమాటికిన్
సిరిగలవారి నెన్నుచును సింధుగభీరుల నింద సేయుచున్
బొరిఁబొరిఁ బొంగు పొంగితివి పొంగిన పాపము నీకుఁ దప్పునే.</poem>|ref=59}}
{{Telugu poem|type=క.|lines=<poem>విరివిగఁ జెలి నిచ్చెద నని, మరు లించుకఁ గలుగఁ జేసి మాటలు దప్పే
నరునకు నరకమెగా కీ, సిరి వెన్నెల చీఁక టనుచుఁ జెప్పుదు రార్యుల్.</poem>|ref=60}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సింహవిక్రముఁ డగు పాండుసింహమునకుఁ, బత్నినై నేను నడపులఁ బతిని బాసి
నీవె గతి యని బ్రతిమాలి నీగృహంబు, పంచఁ జేరినఁ గద యింతపలుచ నైతి.</poem>|ref=61}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కడుపుకూటికి నీకొంపఁ గాచియున్న, నీతిమాలిన మాటలు నీవు పలుకఁ
జెల్లెలను గాన బలరామ చెల్లెఁ గాక, పాండవులు విన్న నాయాన బ్రదుకనీరు</poem>|ref=62}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు నిట్లనియె.</poem>|ref=63}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కొడుకు లెస్సై యున్నఁ గోడ లెందుకు రాదు నీపుత్త్రి నీకున్న నిలువఁబోదు
గంతకుఁ దగినట్టి బొంత లోకమునందుఁ గల్పించె మొదటనే కమలభవుఁడు
నుదుట వ్రాసిన వ్రాలు పదపడి తప్పింప నీ వెవరు నే నెవరు నీతిరహిత
సదయాత్ముఁ డని నిన్ను మదిలోన నమ్మితి కఠినహృదయుఁ డంచుఁ గాననైతిఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
srid9h96ndtssiw7blgo82zpeejgqen
559498
559497
2026-06-15T04:37:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559498
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అని సీరాయుధుండు సుభద్రతో వెండియు ని ట్లనియె.</poem>|ref=52}}
{{Telugu poem|type=క.|lines=<poem>పడఁతీ నీనందనునకుఁ, బడఁతుక నర్పింపఁజాలఁ బలుమరు నన్నున్
దడవినఁ గోపము మదికి౦, బొడమెడు నని పల్కె తోడబుట్టుతొ మఱియున్.</poem>|ref=53}}
{{Telugu poem|type=క.|lines=<poem>కురురాజు కెందఱైనను, సరిగా రీవసుధలోన సంపదలందున్
పురుహూతుఁ డెంచి చూడఁగఁ, గరిపురమే స్వర్గపురము ఘనభోగములన్.</poem>|ref=54}}
{{Telugu poem|type=క.|lines=<poem>అలదుర్యోధనసుతునకు, లలనామణి నిత్తు రాజ్యరహితుల కొసఁగన్
జలజాక్షి పెక్కుగాథల, ఫల మే మిఁక లేచిపొమ్ము పని యే మిచటన్.</poem>|ref=55}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున.</poem>|ref=56}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>తాల్మి యొకింత లేక బహుతామసుఁడై బలుఁ డాడువాక్యముల్
గాలములై మదిం దగుల గాండివిపత్ని మఱేమి తోఁచకన్
జాలినవంతఁ గుంది వివశత్వము నొందినఁ జూచి గ్రక్కునన్
బాలిక నెత్తి వెండ్రుకలు పాపుచుఁ గొప్పిడి సేదదేర్పఁగాన్.</poem>|ref=57}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆసమయంబున దేవకీవసుదేవు లాబలభద్రుం జూచి రామా నీసహోదరి కొసంగిన
వరంబుఁ బాలించి సౌభద్రునకుఁ గన్యాదానంబు సేయు మనినవచనంబు లనాద
రణంబు సేసి పెడచెవులం బెట్టి యూరకుండె నంత సేదఁ దేరి సుభద్ర రోషం
బున హలాయుధుం జూచి యిట్లనియె.</poem>|ref=58}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తరుణి నొసంగవే యనుచుఁ దద్దయు భక్తితొ వేఁడుకొన్నచోఁ
గరుణ యొకింత లేక ననుఁ గారులు జీరుచు మాటిమాటికిన్
సిరిగలవారి నెన్నుచును సింధుగభీరుల నింద సేయుచున్
బొరిఁబొరిఁ బొంగు పొంగితివి పొంగిన పాపము నీకుఁ దప్పునే.</poem>|ref=59}}
{{Telugu poem|type=క.|lines=<poem>విరివిగఁ జెలి నిచ్చెద నని, మరు లించుకఁ గలుగఁ జేసి మాటలు దప్పే
నరునకు నరకమెగా కీ, సిరి వెన్నెల చీఁక టనుచుఁ జెప్పుదు రార్యుల్.</poem>|ref=60}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సింహవిక్రముఁ డగు పాండుసింహమునకుఁ, బత్నినై నేను నడవులఁ బతిని బాసి
నీవె గతి యని బ్రతిమాలి నీగృహంబు, పంచఁ జేరినఁ గద యింతపలుచ నైతి.</poem>|ref=61}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కడుపుకూటికి నీకొంపఁ గాచియున్న, నీతిమాలిన మాటలు నీవు పలుకఁ
జెల్లెలను గాన బలరామ చెల్లెఁ గాక, పాండవులు విన్న నాయాన బ్రదుకనీరు.</poem>|ref=62}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు నిట్లనియె.</poem>|ref=63}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కొడుకు లెస్సై యున్నఁ గోడ లెందుకు రాదు నీపుత్త్రి నీకున్న నిలువఁబోదు
గంతకుఁ దగినట్టి బొంత లోకమునందుఁ గల్పించె మొదటనే కమలభవుఁడు
నుదుట వ్రాసిన వ్రాలు పదపడి తప్పింప నీ వెవరు నే నెవరు నీతిరహిత
సదయాత్ముఁ డని నిన్ను మదిలోన నమ్మితి కఠినహృదయుఁ డంచుఁ గాననైతిఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
j3eoyth8d2k16qmyjfup9rgjoroyqkw
పుట:కాలచక్రం బనుఫల గ్రంథము.pdf/2
104
214195
559534
2026-06-15T08:37:24Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559534
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|శ్రీరస్తు.}}
{{Center|ఉమామ హేశ్వర సంవాదంబగు}}
{{Center|కాల చ క్రంబను ఫ ల గ్రంథము.}}
{{Center|ఈ ఫలగంథము,}}
{{Center|ఆలూరు, ఏకామజ్యోతిష్కుల వారిచే}}
{{Center|పతిల్లోకమునకు నవీనముగా}}
{{Center|నాంధ్రభాషా తాత్పర్యము నేర్పరచబడి}}
{{Center|పండితులచే పరిష్కరింపంబడి,}}
{{Center|ఆలూరు, ఏకామజ్యోతిష్కుల పుత్రుఁడగు}}
{{Center|వేదాచలసిద్ధాంతి గారిచే}}
{{Center|ఈ గ్రంథము యొక్క సవజా స్వాతంత్య్రముఖ}}
{{Center|వహించిన}}
{{Center|వాజపేయం, వెంకటాశాస్త్రులవారి చే}}
{{Center|వాజపేయం, కృష్ణయ్యగారి స్వకీయ,}}
{{Center|బెంగళూరు ఒక్ డిపో నుద్రాక్షరశాలయందు}}
{{Center|మొదటిపర్యాయము ముద్రింపించి}}
{{Center|ప్రకటింపఁబడియె.}}
{{Center|style=font-size:140%;|1895.}}
{{Center|style=font-size:140%;|All Rights Reserved}}<noinclude><references/></noinclude>
6g9la6aod9ddekzlu6diej4n2cusiyz
పుట:శివయోగసారము 2.pdf/1
104
214196
559539
2026-06-15T08:55:07Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559539
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>
{{Center|style=font-size:160%;|శివయోగ సారము}}
{{Center|ద్వితీయ సంపుటము.}}
{{Css image crop
|Image = శివయోగసారము 2.pdf
|Page = 1
|bSize = 450
|cWidth = 119
|cHeight = 220
|oTop = 190
|oLeft = 159
|Location = center
|Description =
}}
{{Center|గ్రంధకర్త}}
{{Center|style=font-size:160%;|కొలనియాది గణపతి దేవుఁడు}}<noinclude><references/></noinclude>
e7qftbmguha5hpbnracb9y3s7xwbwby
559560
559539
2026-06-15T10:12:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559560
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|style=font-size:160%;|శివయోగసారము}}
{{Center|ద్వితీయసంపుటము.}}
{{Css image crop
|Image = శివయోగసారము 2.pdf
|Page = 1
|bSize = 450
|cWidth = 121
|cHeight = 15
|oTop = 120
|oLeft = 161
|Location = center
|Description =
}}
{{Css image crop
|Image = శివయోగసారము 2.pdf
|Page = 1
|bSize = 450
|cWidth = 119
|cHeight = 220
|oTop = 190
|oLeft = 159
|Location = center
|Description =
}}
{{Center|గ్రంథకర్త}}
{{Center|style=font-size:160%;|కొలనియాది గణపతిదేవుఁడు}}<noinclude><references/></noinclude>
anb31pk4wl5i64kvvkr09njh0myn9ru
పుట:AgastyaVidyamu.pdf/8
104
214197
559541
2026-06-15T09:00:50Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559541
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>అగస్త్య వైద్యము.
</poem>}}
{{Center|జగన్ని ర్మాతయగు నా పరమాత్మ సర్వజనారోగ్యంబు}}
{{Center|ఆయుర్వేదము నకై యొసంగిన హేతు (రోగములు జనిం}}
{{Center|దానిప్రధానభాగ చుటకుఁ దగు కారణములు) లక్షణ (గోగ}}{{Center|ములు. ములం జక్కఁగఁ దెలుపు చిహ్నములు)}}
{{Center|ఔషధ (రోగసామాన్యమును నివర్తి చేయు వివిధ చికిత్సాపా}}
{{Center|యములు) స్కంధత్రయాత్మకమై విరాజిల్లుచు ననాది యని}}
{{Center|ఖ్యాతిఁచెందిన యాయు ర్వేదము వివిధ చికిత్సల సౌకర్యమునకై}}
{{Center|శల్యము శాలాక్యము మున్నగు నెనిమిది యంగములతో}}
{{Center|కూడియున్నను, “కాయచికిత్స “శల్యచికిత్స" యను రెండు
}}
{{Center|ప్రధాన భాగములతో నిమిడియున్నది.}}
{{Center|అందు ఆత్రేయ అగ్ని వేశ భేడాది మహర్షి ప్రణీతము}}
{{Center|ఆత్రేయ లగు కాయచికిత్సా బోధక తంత్రమునకు}}
{{Center|సంప్రదాయము, నాత్రేయ సంప్రదాయమని పేరు.}}
{{Center|ధన్వంతరి సుశ్రుత ఔపధేనవ ఔరభ్ర గోపురరక్షిత}}
{{Center|ధన్వంతరి ప్రభృతి మహర్షులచే విరచిత మగు శల్య}}
{{Center|సంప్రదాయము. తంత్రము ధన్వంతరి సంప్రదాయమని తెలి}}
{{Center|సెడీని..}}<noinclude><references/></noinclude>
dyukl0aqt9gutqnw8swqmo9rj4eesgo
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/వసంతాంకము (పద్యములు)
0
214198
559545
2026-06-15T09:27:00Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]] | రచయిత = | అనువాదం= | విభాగము = వసంతాంకము (పద్యములు) | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf...'
559545
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = వసంతాంకము (పద్యములు)
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=3 to=4 />
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
sf53u8xyinqo0caasyt2v4ko2fy59ma
559557
559545
2026-06-15T10:06:22Z
Rajasekhar1961
50
559557
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = వసంతాంకము (పద్యములు)
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=7 to=8 />
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
j0dw6v44qyz7abo4nvempfzfga3c6qq
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/208
104
214199
559546
2026-06-15T09:29:53Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559546
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|202|శాస్త్రవిషయములు|}}</noinclude>వ్యాపార మాగిపోయి రెండవ వ్యాపారము మాత్రము నడచుచుండెనేని జీవి కొంతసేపు మాత్రము జీవించి మృతిచెందును. ఈ రెండు వ్యాపారములలో మొదటిది జీవస్థానాధీనము. రెండవది కణద్రవ్యాధీనము. ఏక
కణజీవులను జీవస్థానముగల భాగముగను రెండు తునకలు చేసినయెడల జీవస్థానము లేని భాగము కొంతకాలమువఱకు చేతనత్వముయొక్క యన్ని లక్షణములును కలిగియుండి, పిదప వృద్ధిగాక మృతినొందును.
ఇందుకుఁ గారణమేమన జీవస్థానము లేక కేవలము కణపదార్థము గల భాగమునకు నిర్మాణజీవనవ్యాపారము చేతకాదు. అదివఱకు నిర్మాణ వ్యాపారముచే సిద్ధము చేయఁబడియున్న ద్రవ్యములను దీని చైతన్యమును బుట్టించుకొనుచు కొంతసేపు బ్రతికియుండును. కాని యా ద్రవ్యములు కాగానే క్రొత్తవి సంపాదించుకొను సామర్ధ్యము లేనందున కఱవులో అన్నములేని బీదవానివలె మడియును. జీవస్థానము గల భాగములలో కణద్రవ్యము బహుస్వల్పముగానున్నను అవి పెరిగి సంతానోత్పత్తి చేయుచుండును.
{{c|ఉత్క్రాంతివాదము.}}
{{c|(The Doctrine of Evolution)}}
సర్వజీవములకును మూలపదార్థమే మూలాధార మని చదువరు లిదివఱకే గ్రహించియుందురు. ఈ మూలపదార్థమే యన్ని వృక్షములకును, అన్నిజంతువులకును, కూటస్థ పదార్థ మని శాస్త్రజ్ఞుల యభిప్రాయమై యున్నది. అనఁగా మూలపదార్థముపై అనేక సంస్కారములు జరిగి యీ చేతనపదార్థము లన్నియుఁబుట్టినవి. మూలపదార్థ (Protoplasm) మయమైన కణములన్నియు మొదట నొక్కరూపముగా నున్నయెడల వికారిణి మొదలు మనుష్యులవఱకుఁగల జంతుకోటిలో నింత వైధర్మ్య మెందుకు ? వాని యంత్రరచనయందును, బాహ్యస్వరూపమునందును ఇంత భేధ మెట్లు కలిగెను? అని కొంద ఱడుగవచ్చును. ఇందుకు, ఒక తలిదండ్రులకుఁ బుట్టిన యన్న దమ్ములలోఁ గొంతపోలిక యున్నను, భేదముండుట మనము చూచుచున్నాము. అన్నదమ్ములకంటె<noinclude><references/></noinclude>
r0von0b4fd40ory32hf8i72up8ga149
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/209
104
214200
559549
2026-06-15T09:42:17Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559549
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|203}}</noinclude>నన్నదమ్ముల కుమారులలోఁ బోలిక తక్కువయై వైధర్మ్య మెక్కువ యగును. ఈ ప్రకారము తరములు హెచ్చిన కొలఁదిని పోలిక తగ్గి, వారి స్వరూపములు బొత్తిగా మాఱి, యొకటితో నొకటికి సంబంధము లేనివి యగును. ఇంతియగాక వీరందఱును భిన్నభిన్న దేశములకుఁ బోయి, భిన్నభిన్న వృత్తుల నవలంబించి, భిన్న ఆచార వ్యవహారములు గలవారగుదురేని, కొన్ని తరములలో వారు పూర్తిగా మారుదురు. అప్పుడు వారందఱికిఁ బూర్వ మొకప్పు డొక మూలపురుషుఁడుండెననియు, ఆతని సంతతివారే వీరంద ఱనియుఁ జెప్పిన నెవ రును నమ్మఁజాలరు. ఈలాగుననే మూలపదార్థముయొక్క యేకవిధ కణములలోనుండి పుట్టిన జీవు లన్నియు నానావిధరూపములఁ దాల్చెను.
ఇట్లు జలచరములనియు, స్థలచరములనియు, పక్షులనియు, మృగములనియు భిన్న భిన్న జాతులుగాఁ గానవచ్చెడి జంతువుల సమూహము దేనికది స్వతంత్రముగాఁ బుట్టలేదు. ఇవియన్నియు నొకటితో నొకటికి
సంబంధముఁగలిగి యొకదానిలోనుండి మఱియొకటియో, లేక ప్రస్తుత మంతరించిన యనేకజాతులలో నుండియో పుట్టినవని శాస్త్రజ్ఞులు గట్టిగాఁ జెప్పఁగలరు. ఏకకణమయ మైన వికారిణి మొదలు అత్యంతోన్నత
జంతు వగు మానవునివఱకును క్రిందనుండి పైవఱకు వచ్చెడి రాజభవన సోపాన పరంపరవంటి మెట్లు గలవు. ఈ జంతువు లన్నియుఁ గలసి యొక పెద్ద గొలుసు వంటివి. వేఱు వేఱు జంతువులు ఈ గొలుసులోని కడియముల వంటివి. ఈ గొలుసుయొక్క యొక చివరను వికారిణివంటి యేకకణమయములును, మిక్కిలి తక్కువవిజ్ఞానమును, చేతనవ్యాపారములును గల జంతువులు నుండును. ఇంకొక చివర అసంఖ్యకణములతోను విచిత్రయంత్రములతోను జేయఁబడిన శరీకము గలిగినట్టియు, అసాధారణబుద్ధివై భవమును విజ్ఞానమును గలిగినట్టియు మానవుఁడు గలఁడు. ఈ యిద్దఱినడుమ నుండు జంతువులు క్రమక్రమముగా శరీర రచనయందును, విజ్ఞానమునందును హెచ్చుచువచ్చును. ఈ లాగు అత్యంత హీనమైన యేకకణమయ జంతువు క్రమక్రమముగా నభి<noinclude><references/></noinclude>
3ugy4ezl36cwzqtlbtc5wc2omz5kb7q
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/210
104
214201
559550
2026-06-15T09:55:08Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559550
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|204|శాస్త్రవిషయములు|}}</noinclude>వృద్ధియై పూర్వముకంటె గొప్ప జంతువుగా మాఱుచు మానవుడుగాఁ బరిణమించెను. కావున ఈ వాదమునకుఁ బరిణామవాద మనియు, క్రింది తరగతి జంతువులు పై తరగతిగా మాఱునని ప్రతిపాదించుటచే
ఉత్క్రాంతి వాదమనియుఁ బేరు. మొదటి పేరు మన యాంధ్రదేశమందును, రెండవ పేరు మహారాష్ట్ర దేశమందును వాడుకలోనున్నవి. ఈ వాదమును మొట్టమొదటఁ బ్రతిపాదించినది డార్విన్ అను ఇంగ్లీషు
శాస్త్రజ్ఞుడు. మానవుఁడు గూడ ఇతర జంతువులతోఁబాటు ఉత్క్రాంతి వలనఁ బుట్టినవాఁడే గాని యిది వఱకు జను లనుకొనినటుల స్వతంత్రముగాను, నకస్మాత్తుగాను బుట్టింపఁ బడలేదని యీ సిద్ధాంతము చెప్పుచున్నందున నిది యనేక సంవత్సరముల వఱకును జనులకు గ్రాహ్యము కాలేదు. కాని దినదినము ఈ వాదమునకు ననుకూలమైన ప్రబల నిదర్శనములు కానవచ్చుచున్నందునఁ బ్రస్తుతము శాస్త్రజ్ఞులలో నూటికిఁ
దొంబదితొమ్మిది మందికి గ్రాహ్యమైనది.
ఈ యుత్క్రాంతి తత్వమును అనుసరించి చూడఁగా మిక్కిలి భేదముగాఁ గనఁబడు సమస్తవృక్షములును, జంతువులును జ్ఞాతులయి యున్నవని చదువరు లిదివఱకే గ్రహించియుందురు. జ్ఞాతులలో గొందఱు పదిదినములవారును, కొందరు మూఁడుదినములవారును, కొందరు ఆశౌచము లేనివారును ఉండుట సహజముగదా ? చేపలు, పక్షులు, మానవులు మొదలగువారు మిక్కిలి దూరపు జ్ఞాతులుగాన వారి జ్ఞాతిత్వము త్వరగాఁ దెలియదు. వారిలో నొకరి పోలిక లొకరి కున్నను సామాన్య జనులకుఁ దెలియవు. సమీపజ్ఞాతుల బంధుత్వము కొంచె మాలోచించిన దెలియును. సింహము, పులి, చిఱుతపులి, పిల్లి, మొదలయినవన్నియు నొక్క కుటుంబము లోనివియే యని సాధారణముగాఁ గానవచ్చును. కోఁతులు మానవులకు మిక్కిలి సమీపజ్ఞాతు లని వారి యాకారసామ్యతవలనఁ దేటపడఁగలదు. ఇట్టి సమీప బంధుత్వము త్వరగా సామాన్య జనులకుఁగూడ తెలియును. కాని దూరపు బంధుత్వములఁగూడ మనకుఁ
దెలియని కొన్ని పోలికల ననుసరించి విద్వాంసులు కనిపెట్టి యున్నారు.<noinclude><references/></noinclude>
5uw9x3al70vtljx0bl77ep72ge35z12
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/25
104
214202
559552
2026-06-15T09:58:23Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మమోహనరాయలవారి చరిత్రను వీరు హరి కథారూపమున జనుల కుపదేశించిరి. ప్రచలి తాచార విరుద్దములైన యభిప్రాయములు నె న్నింటినో వారు తమ కథామధ్యమునఁ జెప్పి నను సభ్యులు మాఱూహ యూహింపక చె...'
559552
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />పిళ్లారి శెట్టి సీతా రామయ్యగారు.</noinclude>మమోహనరాయలవారి చరిత్రను వీరు హరి
కథారూపమున జనుల కుపదేశించిరి. ప్రచలి
తాచార విరుద్దములైన యభిప్రాయములు నె
న్నింటినో వారు తమ కథామధ్యమునఁ జెప్పి
నను సభ్యులు మాఱూహ యూహింపక
చెప్పినదాని నెల్ల నెప్పికొని యూరకుండువారు.
ఈ కథల మూలముననే వారు విశేషముగా
బ్రాహ్మధర్మవ్యా ప్తికిఁ గోడ్పడి యుండిరి.
విద్యాగంధ మంతగా నెఱుంగని సామాన్య
జనులలో సయితము వారు బ్రాహ్మసమాజ
> పు నవీనాభి ప్రాయములను బ్రవేశ పెట్టిరి.
ప్రవేశ పెట్టుటయేగాదు, ఆచరించునట్లు చేసిరి.
ఆచరించుటయేగాదు, తధర్మవ్యాపనమునకై
జీవితముల సమర్పించునట్లు చేసిరి. అక్కాల
మనఁ గలిగించిన యగ్ని నేఁటికిని నాప్రాం
తములందు జ్వలించుచున్నది. శ్రీ హేమచం
ద్ర సర్కారుగారు మన యాంధ్రదేశమునకు
వచ్చి, తమ య యపన్యాసముల మూలమున.
బ్రాహ్మసమాజమునం దొక నూతనోత్సా
హమను గలిగించిరి. వీరి రాక కుఁ బూర్వము
1. మనదేశములో బ్రాహ్మధర్మము ననుష్ఠించు
వారు లేరైరి హేమచంద్రుని యుపదేశము
వలన నవజీవమును బొంది. బ్రాహ్మధర్మాను
సారము తమ జీవితములందలి సకల వ్యాపా.
రములఁ గడపునట్లు కొందఱు యువకులు ప్ర
తిజ్ఞ చేసిరి. ఆ శపధము చేసిన యేడ్వురు ధీరు
లలో మన సీతారామయ్యగారొక్కరు. నాట
' గోలె వీరు ఆనుష్ఠానిక బ్రాహ్మసమాజికులు
గా నున్నను, 1907 సంవత్సరమునఁ గలకత్తా
నగరమునకుఁ బోయి యచట యధావిధిగా
*
బ్రాహ్మధర్మదీక్షను దీసికొనిరి. అచట సాధ
నాశ్రమమనెడు బ్రాహ్మసేవక సంఘమునందు
సహాయులుగాఁ గూడఁ జేరిరి.
బాపట్ల పుర ప్రాంతములందుఁ గూడ
సీతారామయ్యగారు స్థిరముగా నుండుటకు
వీలు పడదయ్యెను. మఱియొక్క మహత్కా
ర్యసాధనార్థమై వీరి సేవ వేరొక స్థలమునందు
గావలసి వచ్చెను. శ్రీ పిఠాపురపు రాజా
గారు తలిదండ్రులు లేని యగతికులగు బిడ్డల
నిమి తమె యొక యనాధ శరణాలయమును
కాకినాడ పురమున స్థాంపింప సంకల్పించిరి.
నానాప్రదేశములకుఁ బోయి నిరాశ్రయులగు
బిడ్డలఁ గూర్చుటకు సీతారామయ్యగారికంటే
'యోగ్యుఁడైన పురుషుఁడు మతెవ్వరును
వారికిఁ గనుపింప లేదు. మిత్రులయొక్క
యిష్టముమీఁద వారీ కార్యమునకుఁ బూను
కొని యూరూరును దిరిగి కొలఁది కాలము
లో శరణాలయ నిమి తము గొందఱు బిడల
సమకూర్చిరి. శరణాలయ మేర్పడిన కొంత
కాలమునకు వీరందు సహాయ పర్యవేక్షకు
లుగా నియమింపఁబడిరి, శరణాలయమే తన
గృహముగా, అందలి శిశువులె తన బిడ్డలు
గా భావించుచు, ప్రాణమునంతయు దాని పై
బెట్టుకొని వీ రధికశ్రద్ధతోఁ దదభివృద్ధికై
పాటుపడిరి. ఈ యనాధ శరణాలయ మిప్పు
డు దాదాపుగా నూర్గురు బాల బాలికలఁ
గలిగి యొక విశాల భవనమునందు విరాజిలు
చు, కాకినాడ పురమునకే గాక యాంధ్రదేశ
మున కెల్ల మహాలంకారమై తన రారుచున్నది.
ఈ శరణాలయము శ్రీ రాజావారి మహొ
దార్యమునే గాక శ్రీ సీతారామయ్యగారి
సేవా పరాయణత్వమును గూడ దేశమునకుఁ
దరత రాంతముల వఱకుఁ బ్రకటింపఁ గలదు.
శరణాలయమునం దుద్యోగములో నున్న
కాలమునందే వీరు గృహస్థాశ్రమమునఁ బ్రవే<noinclude><references/></noinclude>
dm9pw0cbe0cx9j5tcwlqn2umkdw2y2q
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/26
104
214203
559553
2026-06-15T09:59:47Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శించిరి. తలిదండ్రులు వివాహ మాడుమని యెంత బలవంత పెట్టినను సమ్మతింపక యె న్ని వివాహ సంబంధములు వచ్చినను నిరా కరించి, బ్రాహ్మధర్మమునే వరించి తదభివృ ద్దికై సేవచేయుచు తుట్టతుద క...'
559553
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />184.|
గ్రంథాలయ సర్వస్వము.</noinclude>శించిరి. తలిదండ్రులు వివాహ మాడుమని
యెంత బలవంత పెట్టినను సమ్మతింపక యె
న్ని వివాహ సంబంధములు వచ్చినను నిరా
కరించి, బ్రాహ్మధర్మమునే వరించి తదభివృ
ద్దికై సేవచేయుచు తుట్టతుద కెట్లో తమ
మరణమునకు రెండు సంవత్సరముల క్రిందట
నే వారు బ్రాహ్మధర్మాను సారముగా వివా
హ మాడిరి. పత్నీ సహితముగా దా ననాధ
శరణాలయము నందుఁ బని సేయ వచ్చునని
ఆయన యునుకొనెను. కాని యా ముచ్చట
తీఱలేదు. శరణాలయమునకు స్వగృహ మే
ర్పడెను గాని యచ్చటనుండు నుద్యోగీయు
లకు వలయు వసతులు పూర్తిగా స్థిరపడ
లేదు. ఈ శరణాలయము కుదురు పడిన
పిమ్మట దాఁ దిరిగి బ్రాహ్మధర్మవ్యాపనమున
కై పనిచేయవలయునని వారెదురు చూచు
చుండిరి. ఏమనోరధమును నీడేరక మునుపే
మహావ్యాధి యొకటి వారి నాశ్రయించెను.
దారుణ ప్రణ మొకటి జిహ్వయందు బయలు
దేఱి యెన్ని చికిత్సలు చేసినను కుదురక,
చెప్ప శక్యముగాని మహాబాధను గలిగించి
శరీరమునుండి రక్తము నంతయుఁ బీల్చి వైచి
సీతారామయ్యగారిని 1916వ సంవత్సరము
జనవరి 4వ తేదిన ప్రపంచము నుండి తరలిం
చెను. వ్యాధిచేఁ దీవ్రమైన వేదన ననుభవిం
చు చున్నను దన చి తమును భగవంతుని పై
నుంచి వారు పరలోకమున కరిగిరి.
ఈ వ్యాసమును ముగించుటకుఁ బూర్వ
ము సీతారామయ్యగారి జీవితమునందుఁ గల
విశేష లక్షణములఁ తెలిసికొనుట ప్రయో
జనకరము. వీరి జీవన చరిత్రమువలన మనకు
షబోధకమగు మొదటి విషయము -- - -సత్య
ప్రీతి. తమ
తమ కులను లందఱివలెనే వీరును
మొట్టమొదట విగ్రహపూజయందు విశ్వాస
మును గలిగి యుండిరి. కాని యేకేశ్వరారా
ధనముయొక్క శ్రేష్ఠత్వమును గ్రహించి
నంతనే ప్రతిమార్చనమును పరిత్యజించి వీరు
మానసికముగా నేకేశ్వరు నుపాసింప నారం
భించిరి. వితంతూద్వాహములు న్యాయసమ్మ
తములని గ్రహించిన వాఁడై తన జననీ జన
కుల యిష్టమునుగాని సంఘాధికారమునుగాని
పాటింపక యీయన పునర్వివాహ మాడిన
దంపతులతోఁ గలసి యండెను. జాతి భేదము శ
లను గమనింపక సర్వజనులయెడల సమభా
వమున వర్తించెను. ఇంతియేగాక యనేక
స్వల్పాంశములలోఁ గూడఁ దా సత్యమని
నమ్మిన దానిని సాధించుటలో పీ రెక్కుడు
పట్టుదలను జూపువారు.
రెండవది
సేవాను రాగము. మాన సేన
వీరికి మొట్టమొదటి నుండియుఁ బ్రీతిపాత్రమై
యుండెను. జనసేవయే తన యుద్యోగముగా
నెంచిన వారై యితర నాకికోద్యోగములకై
వీరెన్నడును బ్రయత్నించిన వారు గారు.
తమ యాంతర్యము నెఱుంగక స్నేహితులు
సయితము పని చేయమని పలుమాఱు ప్ర
యత్నించినను చిఱునవ్వు నవ్వి యూరకుం
దురు. తన సేవ యావశ్యకమగుచోఁ బిలువ
నక్క లేకుండఁగనే మెచ్చటికై నను బోవు
టకు వీరు సదా సిద్ధమయ్యే యుండువారు.
ప్రాణోపద్రవకరమైన కలరాజాడ్యము సహి
• తము సీతారామయ్యగారికి భయమును గలి
గింపఁ జాలదయ్యెను. ఒకప్పుడు కలరా
వ్యాధి చీరాలలోఁ బ్రబలముగా నుండెను.
రోగు లూరి బైట పాకలలో నుంచబడు<noinclude><references/></noinclude>
4jqubeqeo98o2i6nvs5a5fi3f2fxne6
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/27
104
214204
559554
2026-06-15T10:02:34Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చుండిరి. ప్రభుత్వము వారి యుద్యోగస్థులు · గూడ వెఱచి రోగులకు దూరమునుండ వీ రొక రిద్దఱు స్నేహితుల వెంటఁగొని నిశీసమ యమునం దచటికిఁ బోయి రహస్యముగా సేవ సేయువారు. స్వబంధువుకంటే నె...'
559554
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />(25)
పిళ్ళారి శెట్టి సీతా రామయ్య గారు</noinclude>చుండిరి. ప్రభుత్వము వారి యుద్యోగస్థులు
· గూడ వెఱచి రోగులకు దూరమునుండ వీ
రొక రిద్దఱు స్నేహితుల వెంటఁగొని నిశీసమ
యమునం దచటికిఁ బోయి రహస్యముగా
సేవ సేయువారు. స్వబంధువుకంటే నెక్కుడు
ప్రేమతో వీరు కీతి శేషులయిన దేశి రాజు
పెద బాపయ్య గారికి సేవ చేసియుండిరి. ఇట్టి
రోగ సందర్భములందేగాక మన దేశము యొ
క్క సాంఘిక ధార్మికాభివృద్ధికై వీరెట్లు
పాటుపడినదియు ముందే సూచింపఁబడినది.
సాంఘిక పరిశుద్ధి విషయమున వీరు చేసిన
> శ్రమయు స్తుతింపఁదగియున్నది. తన నిర్మల
వత నా ప్రభావముచే నధః పతితులయిన వా
రినిగూడ వీరుద్ధరింపఁ గలిగి యుండిరి.
మూడవది దేశాభిమానము, మానవ సే
వకై తన యావజ్జీవనమును నర్పించిన యీ
మహాశయుని దేశాభిమానమును గూర్చి వే
ఱుగా వ్రాయ నేల? వీరి యుపన్యాసము లేమి,
హరికధ లేమి, ఈశ్వరభక్తి నేగాక దేశ భ
కిని గూడఁ బురికొల్పున వై
యుండెను.
స్వదేశోద్యమముయొక్క యారంభమునందే
మన విద్యాధికు లనేకులు స్వదేశ వ్రతమునం
దెంతయో యుత్సాహమును గనఁబఱచిరి.
కాని యాయా వేళ మడంగినంత నే యనేకులు
యధాప్రకారముగా విదేశ వస్త్రములు నుప
యోగింపసాగిరి. ఇట్టి వ్రతభంగమునకు నొడ
"నవారు గాదనిన సీతారామయ్యగారి దేశా
భిమానము మనకుఁ దెలియఁగలదు.
నాల్గవది సదభ్యాసములు, సీతారామ
య్యగానే సదభ్యాసములఁ గల్గి యుండిరి.
ఎవ్వరియెడ నెల్లు వతి౯ంపవలయునో వారు
చక్కగా నెఱుగుదురు. పెద్దల యెడల భక్తి
శ్రద్ధలును, సమానులయెడల స్నేహమును,
తక్కువవారి యెడల దయను గనఁబఱచుచు
నెల్లరకుకు వారు ప్రేమపాత్రులై పరుగు
చుండిరి. వస్తువులఁ దీర్చి క్రమపద్ధతియం
దుంచుటయునును, శుచిత్వమును గమనించు
టయందును వారికిగల శ్రద్ధ బహు స్వల్ప
సంఖ్యాకులయందే మనకుఁ గనఁబడును.
స్త్రీలయందు వారధిక గౌరవమును గనఁ
బఱచువారు. ఎల్ల స్త్రీలను “అమ్మా” యని
సంబోధించుట వారి వాడుక.
అయిదవది దైవభక్తి. వారియందుఁగల
సల్లక్షణములలో నెల్ల నగ్రగణ్యమయిన
యీశ్వర భక్తి. వారి హరికథా ప్రసంగము
హరికథాప్రసంగము
లందును, వారి యుపాసనల యందును, వారి
సల్లాపములయందును, అంతయేల వారి వేష
భాషరీతులం దెల్ల ఈశ్వరభక్తియే తొల్కా
గుచుండెను. తమ జీవితము నిట్లు భ క్తి భూ
మియందు గాఢముగా వేఱూనునట్లు చేసిన
వారగుట చేతనే సీతారామయ్యగారు పలు
విధముల యభివృద్ధిఁ జెందఁగలిగిరి. ఆహా !
ఈశ్వరభ క్తి వలన 'సాధ్యముగాని సౌభాగ్య
మేమున్నది! సత్యాను రాగియై, సేవాపరా
యణుఁడై దేశాభిమానియై, భ క్తి భాజనుఁడై
సర్వజన సంస్తూయమానుఁడైన సీతారామ
య్య గారి జీవితము నెల్ల రనుసరించెదరు
గాక !
{{rule}}
గీ. కాలమెల్లను వృధయాచుఁ గడ చెనకట!, యజ్ఞుఁడనురక్తి భజియింపఁడయ్యె హరిని;
నెంతయును వెన్క_ఁ గుందగ నేమిఫలము, పక్షులెల్లను గడ తేర్పఁ బంటలెల్ల? (కబీరు.)<noinclude><references/></noinclude>
jdfcug4jf4nw97qzlgl5gmx0lqn9g20
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/211
104
214205
559556
2026-06-15T10:05:56Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559556
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|205}}</noinclude>లోపలి ఎముకలను చక్కఁగఁ బరిశోధించి, చేఁపయొక్క ఱెక్కలును, పక్షుల ఱెక్కలును, చతుష్పాత్ జంతువుల ముందరికాళ్ళును, మానవుల చేతులును నిర్మాణ విధియందు వొకదాని కొకటి బంధువు లనియే శాస్త్రజ్ఞులును నిశ్చయించియున్నారు. ఈ ప్రకారము సమస్త జంతువుల యొక్కయు, వృక్షములయొక్కయు శరీర రచనను పరీక్షించి వాని నన్నిటిని వేఱువేఱు వంశములుగా వర్గీకరణము (classification) చేసి యున్నారు. ఈ వేఱు వేఱు వంశములకును ఎడతెగని సంబంధము గలదు. అందుచేఁ గొన్ని యీ వంశములోనివా లేక యా వంశములోనివా యని కూడఁ జెప్పుటకు వీలులేదు. ఇంతియకాదు. కొన్ని జీవులు వృక్షజాతిలోనివా లేక జంతుజాతిలోనివా యని నిశ్చయముగఁ జెప్పుటకు వీలు లేదు. ఇట్లు సమస్తజీవులును ఒకదానితో నొకటి యెడతెగని సంబంధము గలిగియున్నవి. వేఱువేఱుగా స్వతంత్రించి లేవు.
ఈ యుత్క్రాంతివాదములో నింకొక యంశముఁ జక్కఁగజ్ఞాపక ముంచుకొనవలయును. ప్రస్తుతము మనకు భూమిపైఁ గానవచ్చెడి వృక్షములుగాని జంతువులుగాని యెల్లప్పుడును ఇప్పటి శరీరాకారమే కలిగి యుండలేదు. వీని శరీరచనలోఁ గ్రమక్రమముగా మార్పులు గలుగుచు వానికిఁ బ్రస్తతపు ఆకారము వచ్చినది. ఇందుకు నుదాహరణముగా గుఱ్ఱమును గుఱించి విచారింతము. ప్రస్తుతము గానవచ్చెడి గుఱ్ఱముల కాలికి నొక్క డెక్కయే కానవచ్చును. కాని యెన్నియో లక్షలకొలఁది సంవత్సరములకుఁ బూర్వమున్న గుఱ్ఱమునకు నైదుడెక్క లున్నటులను కొంతకాలమునకు అనఁగా గొన్ని తరముల తరువాత అందొకటి యుపయోగము లేమిచే క్రమముగా తగ్గిపోయి నాలుగు నిలిచినటులను, తరువాత క్రమక్రమముగా నవి తగ్గి యొకటియే యైనటులను, భూగర్భమునందు దొరికిన ఈ మృగముయొక్క యస్థిపంజరములచే నిశ్చయింపఁబడినది. ఇందుచే నిది మొదట నైదు డెక్కలుగల మృగముల లోనిదియే యని చెప్పవచ్చును. ఈ లాగుననే యన్ని జంతువులను గుఱించి విచారింప సాగిన యెడల వాని వాని బంధుత్వములు తేలగలవు.<noinclude><references/></noinclude>
k8a2n6k0ucbtnvp1xx3f7ztz62y7nzf
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు
0
214206
559558
2026-06-15T10:08:50Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]] | రచయిత = | అనువాదం= | విభాగము = పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarv...'
559558
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=20 to=27 />
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
9k0voc2oy6vqc1apq7fa955htqs0or0
559559
559558
2026-06-15T10:09:46Z
Rajasekhar1961
50
559559
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]]
| రచయిత = పాలపర్తి నరసింహము
| అనువాదం=
| విభాగము = పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=20 to=27 />
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
sgrgnrj1493qkzrw3sy42swfa0vqflh
559578
559559
2026-06-15T11:34:36Z
Vjsuseela
1850
559578
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]]
| రచయిత = పాలపర్తి నరసింహము
| అనువాదం=
| విభాగము = పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=20 to=27 fromsection="20A" />
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
ts9yire174zz3elbg0xispgy9bw8lcw
559579
559578
2026-06-15T11:35:21Z
Vjsuseela
1850
559579
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]]
| రచయిత = పాలపర్తి నరసింహము
| అనువాదం=
| విభాగము = పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=20 to=27 fromsection="20B" />
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
7ff3v03on1wyhpgvbij3z9hbh3wa28e
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/212
104
214207
559565
2026-06-15T10:20:54Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559565
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|206|శాస్త్రవిషయములు|}}</noinclude>భూమిమీఁద మొదటినుండియు నిప్పుడు కానవచ్చెడి వివిధ ఆకారములును, వివిధ నిర్మాణములును గల జీవులన్నియు లేవు. మొట్టమొదట అవయవరహితమైన మూలపదార్థముండెను. తరువాత వికారిణి వంటి యేకకణ ప్రాణులు పుట్టెను. ఇవి మిక్కిలి మోటువాఁడును, నగ్నముగా నరణ్యమునందు సంఘములేక యేకాకిగాఁ తిరుగువాఁడును అగు నడవి మనుష్యునివంటివి. ఇట్టి మనుష్యుడు తనకుఁ గావలయు
పనులన్నియుఁ దానే చేసికొనును. భక్ష్యమును సంపాదించుకొనుట, దానిని తినుటకుఁ దగినదానిగా వంటజేసికొనుట. ఇల్లు కట్టుకొనుట, తనను శత్రువులనుండి రక్షించుకొనుట మొదలయిన పనులన్నియునెవనికి వాఁడే చేసికొనుచుండును. అది జంతువర్గములోని వికారిణియొక్క స్థితియు ని దియే. హెచ్చు తరగతి జంతువులలో స్నాయువులు చేయు శారీరిక సంకోచవికాసములును, మజ్జాజ్ఞానతంతువులచేఁ గలుగు స్వేచ్ఛా
చలనము బాహ్యపధార్థజ్ఞానము మొదలయిన వన్నియు ఈ యేకకణమే చేయును. ఈ జీవకణమునుండి ద్విఖండన విధానమువలన ననేక కణములు పుట్టుచుండును. ఇందుఁగొన్ని యొక్కచోట గలసియుండి కొంచెము పై జాతిజీవులగును. పైనఁ జెప్పిన అరణ్య మానవునికంటెఁ గొంచెము హెచ్చుతరగతి మానవులు ఒకచోటఁ గలసియుందురు. వీరు ఎవరి పనులు వారే చేసికొనుచుందురు. ఒక్కచోటఁ గలసియుందురనియేగాని సంఘనేమములుగాని, కట్టుబాటులుగాని వారికుండవు. ఎవరికి వారు స్వతంత్రులు. కోయ, చెంచు, ఎఱుకు మొదలయిన యరణ్యజాతు లిట్టివి. జీవసృష్టిలో వీరికిఁ బోల్చఁదగిన జీవు లనేకములు కలవు. నిలిచియున్న నీళ్ళలో గానవచ్చెడి పసిరికపోగులు మొదలయిన నిట్టివి. వాని నిర్మాణములో ననేక కణములు కానవచ్చును. అవి అన్నియుఁ గలసియున్నను. అందు ప్రతి కణమును స్వతంత్రముగాఁ దన భక్ష్య సంపాదనము, ఉదరభరణము, సంతానవృద్ధి మొదలయినవి చేయుచుండును. జంతువులలో ప్రవాళకీటకములు (పగడపు పురుగులు) ఇట్టివి. ఒక ప్రకాండమునకు నెట్టు లనేకములు కొమ్మలంటుకొనియుండునో యటులనే మధ్యప్రవాళమునకే కీటకములన్నియు నంటియుండును.<noinclude><references/></noinclude>
pas4tje78htq6vk5kawbjljvty557d9
వాడుకరి చర్చ:Nalla Swetha
3
214208
559566
2026-06-15T10:49:05Z
Rajasekhar1961
50
/* స్వాగతం */ కొత్త విభాగం
559566
wikitext
text/x-wiki
{{స్వాగతం}} [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 10:49, 15 జూన్ 2026 (UTC)
g7kad77varaso0griitbf6nlj4504cn
పుట:శశిరేఖాపరిణయము.pdf/34
104
214209
559567
2026-06-15T10:50:14Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '34 శశిరేఖాపరిణయము తే. గలిమి కాశించి యనృతంబుఁ బలికి నీవుఁ, గౌరవులు నేకమై మమ్ముఁ గాన కనిపి రామరాజ్యంబుగా మీరె రాజ్య శేలుఁ డనుచు నేడ్చుచు సరి గె నయ్యంబుజాక్షి, క. ఆసమయంబున సాత్...'
559567
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Vandanapu Saidhiraj" /></noinclude>34
శశిరేఖాపరిణయము
తే. గలిమి కాశించి యనృతంబుఁ బలికి నీవుఁ, గౌరవులు నేకమై మమ్ముఁ గాన కనిపి
రామరాజ్యంబుగా మీరె రాజ్య శేలుఁ డనుచు నేడ్చుచు సరి గె నయ్యంబుజాక్షి,
క. ఆసమయంబున సాత్యకి, రోషముతో బలునిఁ జూచి గొప్పుచుఁ బలికె
వాసవిసుతునకుఁ బుత్తిని, వాసిగ నీవియ్యకున్న వారికిఁ గొదవే,
క. ధర్మజభీమార్జునులను, దుర్మదమున నింద చేసి దుర్యోధను దు
65
66
67
68
పెక్కు మరియ
అ
నతనికిఁ
ష్కరుని వినుతించుట నీ, కర్మమొ బలరామ లేక గర్వమొ తలఁవన్.
క. సమయాబ్దంబులు గడచిన, విమలాత్మకు లైన పాండవేయులు వరుసక్
సమరములోఁ గౌరవులను, సమవర్తిపురంబుఁ జేర్చి సంపద గొనుట క్.
క. తప్పదు సంకర్షణ నీ, కొప్పదు దూష్యంబు సేయ సుర్వీశుల వా
రెప్పుడు ధర్మపధంబును, దప్పక పాలింతు రఖిలధరణీతలమున్.
వ. కావున సత్యాత్తుల దూషింపుచు దుష్టాతుల భూషించు నీజిహ్వ
లై పోకుండుట విచిత్రం బని పలుకు నివరుని వాక్యంబులు వినక
త్తరం బీయక దుర్యోధనుం డనిపిన సురులతో నిట్లనియె.
చ. వినఁ జవిగానిపల్కు లవి వీనుల విందురే విప్రులార యీ
శినివరుఁ డార్యసన్నుతుఁడు. శ్రీధరుఁ డిర్వురు సారెసారెకు
వనముల నున్న పాండవుల వర్ణన చేయంచు కౌరవేంద్రు దా
మనవరతంబుఁ దిట్టుటకు నాదియు సంత్యము లేదు చూడఁగాన్.
మ. అలదుర్యోధనుసాటిరాజు లిలలో నందంద వీక్షించిన
గలరా రాజమృగేంద్రు
నందనునకుం గంజాక్షీ నర్పించెద
దలబ్రాల్వేళకు బంధువర్గములతోఁ దామందఱుక్ మిత్రులు
బలు వేగ ంబునఁ దోడి తెండనుచు నా బ్రాహ్మణ్యులం బంపినన్.
69
70
10
71
వ. తదనంతరం సుభద్ర హలాయుధుండు పలికినపల్కులు ములుకులై మనంబు
ప్రాణంబుఁ గావింపం ద ద్వేదనచే శయ్యాతలంబుఁ జేరి చింతించుచున్న
సమయంబున
సూర్యాస్తమయం బగుటయు మందిరంబునకుం జని చింతాకులచిత్తయై యున్న
జనని సంకర్షణుండు పల్కినచందంబును లక్ష్మణునకు శశిరేఖ నొసంగినవిధంబు
నెఱుంగక మాతం జూచియిట్లనియె.
క. మనమగుచింత వహించితి, వనముల మాతండ్రి గారివార్తలు చెవికీక్
వినఁబడిన దాఁచవలదో, జననీ వినుపింపు మమ్మ చయ్యన నాకున్.
వ. అనిన సౌభద్రునకు సుభద్ర యిట్లనియె.
క. అబ్బీ నే నెఱుఁగను నీ యబ్బలతో లేల వినుము హల సాధకుఁడుకో"
డబ్బుల కాసవహింపుచుఁ, దబ్బిబ్బులు సేనెఁ బలుకు దత్తము సేఁడున్.
72
73
74
75<noinclude><references/></noinclude>
ed54fnetlipwj2niy0j2c9vy38wmm0t
559569
559567
2026-06-15T11:11:11Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559569
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>గలిమి కాశించి యనృతంబుఁ బలికి నీవుఁ, గౌరవులు నేకమై మమ్ముఁ గాన కనిపి
రామరాజ్యంబుగా మీరె రాజ్య శేలుఁ డనుచు నేడ్చుచు సరిగెనయ్యంబుజాక్షి</poem>}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆసమయంబున సాత్యకి, రోషముతో బలునిఁ జూచి గొప్పుచుఁ బలికెన్
వాసవిసుతునకుఁ బుత్రిని, వాసిగ నీవియ్యకున్న వారికిఁ గొదవే.</poem>|ref=65}}
{{Telugu poem|type=క.|lines=<poem>ధర్మజభీమార్జునులను, దుర్మదమున నిందచేసి దుర్యోధను దు
ష్కర్ముని వినుతించుట నీ, కర్మమొ బలరామ లేక గర్వమొ తలఁవన్.</poem>|ref=66}}
{{Telugu poem|type=క.|lines=<poem>సమయాబ్దంబులు గడచిన, విమలాత్మకు లైన పాండవేయులు వరుసన్
సమరములోఁ గౌరవులను, సమవర్తిపురంబుఁ జేర్చి సంపద గొనుటన్.</poem>|ref=67}}
{{Telugu poem|type=క.|lines=<poem>తప్పదు సంకర్షణ నీ, కొప్పదు దూష్యంబు సేయ సుర్వీశుల వా
రెప్పుడు ధర్మపధంబును, దప్పక పాలింతు రఖిలధరణీతలమున్.</poem>|ref=68}}
{{Telugu poem|type=వ.|lines=<poem>కావున సత్యాత్తుల దూషింపుచు దుష్టాతుల భూషించు నీజిహ్వ పెక్కుపరియ
లై పోకుండుట విచిత్రం బని పలుకుశినివరునివాక్యంబులు వినక నాటానికిఁ బ్ర త్యు
త్తరం బీయక దుర్యోధనుం డనిపిన సురులతో నిట్లనియె.</poem>|ref=69}}
{{Telugu poem|type=చ.|lines=<poem>వినఁ జవిగానిపల్కు లవి వీనుల విందురే విప్రులార యీ
శినివరుఁ డార్యసన్నుతుఁడు. శ్రీధరుఁ డిర్వురు సారెసారెకున్
వనముల నున్న పాండవుల వర్ణన చేయంచు కౌరవేంద్రుఁదా
మనవరతంబుఁ దిట్టుటకు నాదియు సంత్యము లేదు చూడఁగాన్.</poem>|ref=70}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అలదుర్యోధనుసాటిరాజు లిలలో నందంద వీక్షించినన్
గలరా రాజమృగేంద్రునందనునకుం గంజాక్షీ నర్పించెదన్
దలబ్రాల్వేళకు బంధువర్గములతోఁ దామందఱుక్ మిత్రులున్
బలు వేగ ంబునఁ దోడి తెండనుచు నా బ్రాహ్మణ్యులం బంపినన్.</poem>|ref=71}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తదనంతరం సుభద్ర హలాయుధుండు పలికినపల్కులు ములుకులై మనంబు
ప్రణంబుఁ గావింపం దద్వేదనచే శయ్యాతలంబుఁ జేరి చింతించుచున్నసమయంబున
సూర్యాస్తమయం బగుటయు మందిరంబునకుం జని చింతాకులచిత్తయై యున్న
జననిన్ సంకర్షణుండు పల్కినచందంబును లక్ష్మణునకు శశిరేఖ నొసంగినవిధంబు
నెఱుంగక మాతం జూచియిట్లనియె.</poem>|ref=72}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఘనమగుచింత వహించితి, వనముల మాతండ్రిగారివార్తలు చెవికీన్
వినఁబడిన దాఁచవల దో, జననీ వినుపింపు మమ్మ చయ్యన నాకున్.</poem>|ref=73}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన సౌభద్రునకు సుభద్ర యిట్లనియె.</poem>|ref=74}}
{{Telugu poem|type=క.|lines=<poem>అబ్బీ నే నెఱుఁగను నీ యబ్బలతో లేల వినుము హల సాధకుఁడుకో"
డబ్బుల కాసవహింపుచుఁ, దబ్బిబ్బులు సేనెఁ బలుకు దత్తము సేఁడున్.</poem>|ref=75}}<noinclude><references/></noinclude>
b4zz3qwcf8da78fa4fwqq7pq9aqoxh1
పుట:ఆంధ్రులెవరు?.pdf/1
104
214210
559571
2026-06-15T11:22:11Z
Vihuu18
7318
/* పాఠ్యం లేనిది */
559571
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Vihuu18" /></noinclude><noinclude><references/></noinclude>
a146ad3n6lriq9bz7z34up56v9nhphc
పుట:శశిరేఖాపరిణయము.pdf/35
104
214211
559573
2026-06-15T11:29:09Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559573
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అది యె ట్లనిన</poem>|ref=76}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>రారాజుసుతునకై రౌహిణేయాత్మజ నడుగుటకై యిద్ద ఱగ్రజన్మ
లరుదెంచి వేఁడఁగా నందుకు బలరాముఁ డానందభరితుఁడై మీననేత్ర
నిచ్చెద నని మాట యిచ్చినఁ దగ దంచు నచ్యుతుం డాడిన నతనిపలుకు
వినఁ డాయె నంతలో వేఁడుకతో నేను ప్రార్థన సేయఁగా బలుఁడు నన్నుఁ</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గూటిపేదవు విను నీకుఁ గోడ లేల, నడవిజోగుల కరయంగఁ బడఁతు లేల
పొసఁగ దిటువంటిసుద్దులు పొమ్మటంచుఁ, బలికి వెండియు నొకకొన్నిపలికె వినుము.</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ఆవనిఁ బదివేల పాండపు లైనఁగాని, మనుఁడు దుర్యోధనునిసాటి గా రాటంచుఁ
బలికి కురురాజు పంపిన బ్రాహ్మణులను, నెట్టకేలకు వీక్షించి యిట్టులనియె.</poem>|ref=78}}
{{Telugu poem|type=వ.|lines=<poem>నేఁటి కెనిమిదివాసరంబులకు లగ్నంబు నిశ్చయం బని యుగ్గడించి క్ష్మానురులం బంపె నని చెప్పి మఱియును.</poem>|ref=79}}
{{Telugu poem|type=క.|lines=<poem>వెయ్యేటికిఁ దనయు డ నీ, యయ్యలు వనవాసు లగుట నది మది నిడకన్
వియ్యము గలదని వచ్చిన, నెయ్యము చెడ నాడె నన్ను నీలాంబరుఁడున్.</poem>|ref=80}}
{{Telugu poem|type=మ.|lines=<poem>గ్రహచారంబును జాలనప్పు డెవరుం గార్పణ్యులై యుందు రీ
మహనీయుం డగురౌహిణేయఁ డిటుల న్మర్యాదహీనంబుగా
బహువాక్యంబుల నన్నుఁ బల్కెఁ దనయా భాగ్యంబు లేకున్న చో
విహితుల్ శత్రువు లంచుఁ బల్కు పలుకు ల్విన్నావో లేవో గదా.</poem>|ref=81}}
{{Telugu poem|type=క.|lines=<poem>కలిమి గలవారిపక్షమె, పలుకుదు రెవ రైనఁ గాని భావింపంగా
నిలలోఁ బేదలపక్షము, కలలోనం బలుక రనుచు ఘరు లన విందున్.</poem>|ref=82}}
{{Telugu poem|type=క.|lines=<poem>కావునఁ గౌరవరాజును, వేవిధములు వినుతి జేసి వేదిజపతినిన్
పావని మొదలగు పాండవు, లేపుర నిందించి సుదతి నీలే దనియెన్.</poem>|ref=83}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన విని సౌభద్రుండు కోపోద్దీపితమానసుఁ డగుచు కటకటంబు లదర నిటలం
బునఁ జెమటకణంబులు పొడమ నేత్రంబు లరుణంబులు గావించి పటపట పండ్లు
గీటుకొని రోమకూపంబుల ధూమంబు వ్యాపింప భూయుగంబు ముడిబడం జేసి
సుభద్రంజూచి యిట్లనియె.</poem>|ref=84}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జనని హలినిన్నుఁ బల్కినచెనఁటిపల్కు, లేల చదువఁగ వినఁగ నా కింపుగాదు
కర్ణములు రెండుతూటులు గట్టె వినుము, తల్లి నావంటి సుతుఁడుండఁ దగునె వగవ.</poem>}}
{{Telugu poem|type=క.|lines=<poem>అది గాక రణగరిష్ఠుఁడు, పది పేరులు గలిగినట్టి ఫల్గునుఁ డరయ
ముదమునఁ బతి యైయుండియుఁ, బదపడి చింతింప నీకుఁ బాడియె తల్లీ.</poem>|ref=86}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కుటిలతర ప్రచండరిపుకోటులఁ ద్రుంచి వనాంతరంబులోఁ
బటుతరవి క్ర మాఢ్యు లగు పాండవులేవురు సంతసంబుతో</poem>}}<noinclude><references/></noinclude>
pyuwmq2gapadp11a3jpnhs0lsji7dgg
పుట:ఆంధ్రులెవరు?.pdf/8
104
214212
559576
2026-06-15T11:33:20Z
Vihuu18
7318
/* సమస్యాత్మకం */
559576
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Vihuu18" /></noinclude><noinclude><references/></noinclude>
gi2hr95y0m5d103gkpj2nfs1q2irffj
పుట:శశిరేఖాపరిణయము.pdf/36
104
214213
559581
2026-06-15T11:46:16Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559581
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type= |lines=<poem>దిటముగ నున్నవా రనుచు దివ్యమునీంద్రులు చెప్ప విందు నీ
కటకట లెందు కీబలుఁడు కన్నె నొసంగకయున్న మేలగున్.</poem>|ref=87}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియును.</poem>|ref=88}}
{{Telugu poem|type=చ.|lines=<poem>పడఁతి నొసంగలే దనుచుఁ బల్కినపల్కులు చెల్లుఁ గాక యా
చెడుగులఁ గౌరవాధముల నీరి నుతింపుచుఁ బాండుపుత్రులం
గడుపడి నింద సేయ్యటకుఁ గారణ మేమని పల్కి యల్కతో
నొడలున ఘర్మబిందువులు పుట్టఁగ నిట్లని పల్కె వెండియున్.</poem>|ref=89}}
{{Telugu poem|type=క.|lines=<poem>సదయుఁడు హరి సాత్యకియున్, ముదమొదవఁగఁజూచుచుండ ముసలాయుధునిన్
పద నగుశరములచేతన్, మద మడఁ చెద నన్ను ఁజూడు కూతా యిపుడున్.</poem>|ref=90}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని ధను వొకచేఁ గైకొని, ఘనశరముల నొక్కచేత గ్రక్కునఁ గొనుచున్
దినకరతేజస్ఫురన్, గను లెఱ్ఱఁగఁ జేసి లేచె కవ్వడిసుతుఁడున్.</poem>|ref=91}}
{{Telugu poem|type=పంచచామరము.|lines=<poem>కిరీటిసూనుఁ డట్లు లేచి కిన్కతో వచించె హా
విరోధి యాసుయోధనుండు వీరు నేకమే కదా
విరోధు లైరి యాదవు ల్వివేకహీను లందఱిన్
పరేతరాట్పురంబుఁ జేర్చి పాపుకోందుఁ గోపమున్.</poem>|ref=92}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు.</poem>|ref=93}}
{{Telugu poem|type=క.|lines=<poem>పార్థుఁ డొసంగీనవిద్య కృతార్థత నొందింపకున్న ధరణీస్థలిలో
సార్థకమే విను తల్లీ, ప్రార్థించెద సెల కొసంగు పనియే మిచటన్.</poem>|ref=94}}
{{Telugu poem|type=క.|lines=<poem>తఱియైన వేళ శత్రులఁ, బరిమార్పకయున్న ధరువు బాణము లకటా
పౌరిఁబొరిఁ గాల్పసె నేఁ డీ, హరి సాత్యకిఁ దప్ప నితరులందరిఁ గూల్తున్.</poem>|ref=95}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున.</poem>|ref=96}}
{{Telugu poem|type=క.|lines=<poem>రుద్రునివలె వెడలిన సౌ, భద్రుని వీక్షించి జనని భయమానస యై
భద్ర గజవై రివి క్రమ, యుద్దే కము సేయ నేల నుడుగుము తండ్రీ.</poem>|ref=97}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆదియునుంగాక.</poem>|ref=98}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>బలుఁడు త న్నా డినపల్కులు విని పోయి కలవి లేనివి కొన్ని కారులరచి
పుత్రునకత్యంత మెగఁబోసి చయ్యన బలునిపై కయ్యమునకుఁ
బంపె గయ్యాళని పలుకుదు రవనిలో నీయవవాదం బదేల మనకుఁ
గ్రామ పాలుఁడు నన్నుఁ గఠినోకు లాడుట కాలవిశేషంబు గాక వినుము</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>చిత్తజనితండ్రి యన్నపైఁ గత్తికట్టఁ, దగదు రమ్మనిపలికినఁ దల్లిపలుకు
హస్తి కంకుశమును జూపినట్టు లగుట, మరలి యి ట్లనిపలికె నమ్మానధనుఁడు,</poem>|ref=99}}<noinclude><references/></noinclude>
kghc3i3vgli30ha9yyszw35b8xcjr93
సూచిక:1950 SaaraSangrahaGanditamu Telugu PDF.pdf
106
214214
559583
2026-06-15T11:46:37Z
Aravind Bandi
7336
[[WP:AES|←]]Created page with ''
559583
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=సారసంగ్రహ గణితము
|భాష=te
|సంపుటి=
|రచయిత=పావులూరి మల్లన
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1950
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
o13nl0rdjt8a2u1ctqrudopw7pbrz80
559585
559583
2026-06-15T11:49:20Z
Aravind Bandi
7336
559585
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[సారసంగ్రహ గణితము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:పావులూరి మల్లన]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1950
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
t1u921e06iqf1g71amjic5hw4hu1etu
559588
559585
2026-06-15T11:56:57Z
Aravind Bandi
7336
559588
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[సారసంగ్రహ గణితము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:పావులూరి మల్లన]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1950
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=7
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
0h73pl3e5kpeoef70onhhszrt4nf0p4
పుట:శశిరేఖాపరిణయము.pdf/37
104
214215
559587
2026-06-15T11:55:55Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559587
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ఇప్పని నీహృదయమునకు, మెప్పొదవక నుండెనేని మీయ న్నాడే
తప్పుడుకూఁతల కోర్చుచు, నిప్పురమున నుండవమ్మ యీసును లేకన్.</poem>|ref=100}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జనని మాతండ్రి గా రున్న వనికి నేను, బోదు సని లేచి వెడలినపుత్రుఁ జూచి
నిన్ను నెడఁబాసి క్షణమైన నిలువఁ జాలఁ, దండ్రి ననుఁ బాసిపో నీకు ధర్మమగునె.</poem>}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని మఱియు నిట్టులనియెన్, వనములలోఁ బలినిఁ బాసి వగ పెదఁ దగులన్
నినుఁ జూచి పగవ కుండుదు, ననుఁ దోడ్కొనిపో కుమార నగ సమధీరా.</poem>|ref=102}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన విని సౌభద్రుండు సుభద్రాగమనంబున కొడంబడి జనంబులు నిద్రింప నిర్ధ
రాత్రంబునఁ దల్లిం దోడ్కొని ధనుర్బాణపాణి యై వెడలి మహారణ్యంబుఁ జొచ్చి
గిరిగహ్వరంబు లాలోకింపుచు నరుగుసమయంబున.</poem>|ref=103}}
{{Telugu poem|type=క.|lines=<poem>జననాథాగ్రణి వినుమా, మనవేణి సుభద్ర రోవగతి యేమందున్
పనభూమి నరుగు వేళ, దనతల్లిని దండ్రినై సఁ దలఁపదు మదిలోన్.</poem>|ref=104}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కలకలధ్వను లిచ్చె ఖగసమూహంబులు చక్రవాకంబులు సంతసించెఁ
దమము దిక్కుల కేఁ ఁ దమ్ములు వికసించెఁ దొలికొండ శిఖరిపైఁ దోఁచె రవియు
సభిమన్యుఁ డావేళ నతిరమణీయమా కమలాకరముఁ జేరి కాలవిధులు
సల్పిన తరువాత సంకర్షణం దాడు వాక్యము ల్పలుమారు వగచి వగచి</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>విల్లు శరములు తోడుగా విపిన భూమి, జననిఁ దోడ్కొని పోవుచు జనకు లున్న
వనము దెలియక ఘోర కాననముఁ జొచ్చి, పొదల దూరుచు భయదమౌనదులుకడచి.</poem>}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>రెండుదినంబు లీపగిది రేయి. పగళ్ళును బోయినంతలోఁ
గొండొకసేపు నిల్చి మృగ కుంజరగర్జన లాలకించి కో
దండము నెక్కు వెట్టి తనతల్లినిఁ దోడ్కొని ధీరవృత్తితో
వెండియు నేఁగె నాఘనుని వీరపరాక్రమ మేమి చెప్పుదున్.</poem>|ref=106}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునం జని చని మూఁడవనాఁటి సాయంకాలమునకు ఘటోత్కచు వనంబు
జేరం జనిరి. ఆవనంబునం దౌదుంబరవటాశ్వత్థ జంబూ జంబీర నారి కేళకదళీఖర్జూర
మాకందపున్నాగ కదంబచాంపేయ కురంటకపన సరసాలాది భూజంబులును, శరభసింహ
శార్దూల చమరీ భల్లూకమదేభవృక ఖడ్గజంబుక మార్జాలాదిమృగంబులును, గలహంస
మయూరశారికాకీరక్రౌంచచక్రవాకకపోతకాళోలూక భరద్వాజటిట్టిభాదిపక్షిసమూ
హంబులుం గల కాననంబుఁ బ్రవేశించి రాసమయంబున సుభద్రసౌభద్రుంజూచి
“తండ్రీ మార్గాయాసంబున దాహం బోదవె శిలాకంటకంబులు దానికి చరణంబులు
దెమలింప రాదయ్యెఁ గావున గొంతసేపు నిద్రించెద ననిన జననిం జూచి సౌభద్రుండు
చింతింపుచు సమీపంబున నున్న జలంబుల దాహంబుఁ బాపి సికతాతలంబున నిదీందం
జేసి తనమనంబున నిట్లని వితర్కించె.</poem>|ref=107}}<noinclude><references/></noinclude>
150jgrwwuf7exisuu8jb9z1hiu0nf6d