రావి నారాయణరెడ్డి
వికీపీడియా నుండి
రావి నారాయణరెడ్డి తెలంగాణ పొరాటంలొ ముఖ్యులు.ఆంద్ర మహసభకు ఆధ్యక్షులు గా పని చేశారు.తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐ లొ చాలాకాలం పని చేశారు.రావి నారాయణరెడ్డి విశాలాంధ్రకోసం ఎంతో శ్రమించారు.నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం.

