వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 20
వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- 1265: లండన్లోని వెస్ట్మినిస్టర్ భవనంలో ఇంగ్లండు పార్లమెంటు తొలిసారిగా సమావేశమైంది.
- 1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు
- 1995: తాజ్మహల్ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- 1995: రష్యా రూబుల్ విలువ కనిష్ట స్థాయికి (ఒక్క డాలర్ కు 3,947 రూబుళ్ళు) పడిపోయింది.

