వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 19
వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- 1597: ఉదయపూర్ రాజు రాణా ప్రతాప్ సింగ్ మరణించాడు.
- 1793: ప్రెంచి దేశపు రాజు లూయిస్-16 (Louis XVI) కు మరణ దండన విధించాలని తీర్మానించారు
- 1942: బర్మా పై జపాన్ సేనల దాడి
- 1966: ఇందిరా గాంధీ భారతదేశానికి మూడవ ప్రధాన మంత్రి గా ఎన్నికయ్యారు
- 1983: గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్నూ మౌస్నూ కలిగి ఉన్న తొలి పర్సనల్ కంప్యూటర్ 'ఆపిల్ లిసా'ను ఆపిల్ కంప్యూటర్స్ సంస్థ విడుదల చేసింది.

