రుద్రాక్షపల్లి

వికీపీడియా నుండి

రుద్రాక్షపల్లి, ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలానికి చెందిన గ్రామము


[మార్చు] వార్తల్లో

డిసెంబర్ 2005 రౌడీ స్వైరవిహారం: ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, రుద్రాక్షపల్లి గ్రామంలో రౌడీయైన తన తమ్ముణ్ణి చంపేసారన్న కోపంతో రౌడి అన్న, తన అనుచరులతో కలిసి ఊరిలోని ఆరుగురిని చంపేసాడు. మరో ఆరుగురిని గాయపరచాడు.

జనవరి 2007: రామారావు, ఏసు అనే ఖైదీలు నూజివీడు సబ్‌జైలునుండి తప్పిచుకుపోయారు.

జనవరి 2007: వారు తమ గ్రామంలోకి వచ్చి పగ తీర్చుకుంటారనే భయంతో రుద్రాక్షపల్లి ప్రజలు కొందరు వూరు విడచి పారిపోయారు. మిగిలినవారు కత్తులు, కర్రలతో వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.