1919
వికీపీడియా నుండి
1919 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1916 1917 1918 - 1919 - 1920 1921 1922 |
| దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు 1930లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- మార్చి 15: తొలిసారిగా భారతీయ భాషలలో విద్యాభోధనకై హైదరాబాదు లో ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపించబడినది.
- మార్చి 31: హైదరాబాదు లో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
- ఏప్రిల్ 13: జలియన్వాలా బాగ్ దురంతం జరిగింది.
- అక్టోబర్ 7: నవజీవన్ పత్రికను మహాత్మా గాంధీ ప్రారంభించాడు.
[మార్చు] జననాలు
- జనవరి 13: ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి
- ఫిబ్రవరి 2: ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత, తిక్కవరపు పఠాభిరామిరెడ్డి
- ఆగష్టు 16: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి, టంగుటూరి అంజయ్య
[మార్చు] మరణాలు
- మే 27: సంఘ సంస్కర్త, కందుకూరి వీరేశలింగం పంతులు

