పంచమ స్కంధము
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] భాగవత పంచమ స్కందము
పంచమ స్కందములో ఈ క్రింది విషయములు ఉన్నాయి.
[మార్చు] ప్రియవ్రతుని చరిత్ర
ప్రియవ్రతుడు స్వాయంబువుని కుమారుడు, ఇతడు ఆదిలో సంసారంపై విరక్తి కలిగి విష్ణుమూర్తి పాదపద్మాలయందు మనస్సుని లగ్నం చేసిన వాడైనప్పతికీ, తరువాత బ్రహ్మదేవుని ఉపదేశముతో తండ్రి ఆజ్ఞపై రాజ్యభారము వహించి విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతి ని వివాహమాడి పదిమంది కొడుకులనూ, ఇద్దరు కుమారులనూ పొందినాడు. ఇతను రాత్రులను పగళ్ళుగా చేస్తాను అని అతి ప్రకాశవమ్తుడై రథముపై సూర్యుని చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు, తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞపై విరమించుకుంటాడు. అతని ఏడు ప్రదక్షిణాలకు ఏరడినవే ఏడు సముద్రాలు, ఏడు ద్వీపాలు :-) సప్త ద్వీపాలు , మరియు సప్త సముద్రాలు॥
[మార్చు] ఋషభావతారము
[మార్చు] భరతోపాఖ్యానము
[మార్చు] భరతుని, కిరాతులు కాళికాదేవికి బలి ఇవ్వ పూనుట
[మార్చు] భరతుడు సింధుదేశపు రాజైన రహూగణునికి తత్వోపదేశము చేయుట
[మార్చు] పరలోక వర్ణనము
దీనిని శుకయోగి పరిసిత్తునకు తెలిపినాడు.
| భాగవతము స్కందములు | బొమ్మ:BhagavataM cover.jpg |
|---|---|
| ప్రధమ స్కంధము | ద్వితీయ స్కంధము | తృతీయ స్కంధము | చతుర్ధ స్కంధము | పంచమ స్కంధము | షష్ఠ స్కంధము | సప్తమ స్కంధము | అష్టమ స్కంధము | నవమ స్కంధము | దశమ స్కంధము | ఏకాదశ స్కంధము | ద్వాదశ స్కంధము | |

