నిడదవోలు

వికీపీడియా నుండి

నిడదవోలు మండలం
జిల్లా: పశ్చిమ గోదావరి
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ముఖ్య పట్టణము: నిడదవోలు
గ్రామాలు: 22
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 111.908 వేలు
పురుషులు: 55.73 వేలు
స్త్రీలు: 56.178 వేలు
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 74.47 %
పురుషులు: 78.20 %
స్త్రీలు: 70.79 %
చూడండి: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు

నిడదవోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. నిడదవోలు అసలు పేరు "నిరవద్యపురం". నిడదవోలు రైల్వే స్టేషను కోస్తా ప్రాంతంలో ఒక ముఖ్యమైన జంక్షను. విజయవాడ, విశాఖపట్టణం మధ్య నిడదవోలు రైల్వే స్టేషను నస్తుంది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

నిడదవోలును పూర్వము నిరవద్యపురము అని పిలిచేవారు. 14వ శతాబ్దములో అనవోతారెడ్డి జయించేవరకు నిడదవోలును వేంగీ చాళుక్యులు పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత ఆయన సోదరుడు అనవేమారెడ్డి నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించినాడు.

13వశతాబ్దము లో కాకతీయ రాజులు పరిపాలించే సమయం లొ రాణి రుద్రమ దేవి నిడదవోలు కోడలు అయ్యింది.

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • నిడదవోలు

[మార్చు] గ్రామాలు

[మార్చు] పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు

జీలుగుమిల్లి | బుట్టాయగూడెం | పోలవరం | తాళ్ళపూడి | గోపాలపురం | కొయ్యలగూడెం | జంగారెడ్డిగూడెం | టి.నరసాపురం | చింతలపూడి | లింగపాలెం | కామవరపుకోట | ద్వారకా తిరుమల | నల్లజర్ల | దేవరపల్లి | చాగల్లు | కొవ్వూరు | నిడదవోలు | తాడేపల్లిగూడెం | ఉంగుటూరు | భీమడోలు | పెదవేగి | పెదపాడు | ఏలూరు | దెందులూరు | నిడమర్రు | గణపవరం | పెంటపాడు | తణుకు | ఉండ్రాజవరం | పెరవలి | ఇరగవరం | అత్తిలి | ఉండి | ఆకివీడు | కాళ్ళ | భీమవరం | పాలకోడేరు | వీరవాసరము | పెనుమంట్ర | పెనుగొండ | ఆచంట | పోడూరు | పాలకొల్లు | యలమంచిలి | నరసాపురం | మొగల్తూరు