వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 11

వికీపీడియా నుండి

< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
  • 1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ అనుమతులిచ్చాడు.
  • 1888: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మించాడు.
  • 1922: మధుమేహ రోగులకు ఇన్సులిన్‌ వాడకం ప్రారంభించిన రోజు.
  • 1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.