జెర్రికుంటపల్లి
వికీపీడియా నుండి
జెర్రికుంటపల్లి, అనంతపురం జిల్లా, ఓబులదేవరచెరువు మండలానికి చెందిన గ్రామము. ఇది తిప్పేపల్లి గ్రామపంచాయితీ పరిధిలొ వున్నది
విషయ సూచిక |
[మార్చు] ప్రజలు
వ్యవసాయం ఆదారంగా జీవనం సాగిస్తారు.ఎక్కువ మంది ప్రజలు బలిజ కులమునకు చెందినవారు.ఈ గ్రామం ఓబుళదేవరచెరువు మండల కేంధ్రానికి కూతవేటు దూరంలొ వున్నది.ఈ గ్రామంలొ శ్రీ కోదండ రామస్వామి దేవాలయం వుంది.ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి వుత్సవాలు ఘనంగా జరుగుతాయి.
[మార్చు] చదువు
చాలమంది ప్రజలు తమ పిల్లలను కస్టపడి చదివిస్తున్నారు.ఈగ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల వుంది.తెలివయిన విధ్యార్థులలో 0.మిరియాల.రామచంద్ర 1.బీద.అమర నారాయణ(తండ్రి బీద.శివయ్య) 2.వేంపల్లి రమణయ్య 3.మిరియాల రాధమ్మ 4.క్రిస్నాపురం.ముసలప్ప 5.డేగాని.అనితమ్మ 6.పప్పసాని.పల్లవి 7.సాకివేల.మహేష్ 8.ముక్కర.తిరుపాలు 9.కైశెట్టి.రమణయ్య 10.బద్రి.రామమోహన్
[మార్చు] సంపన్న్లులు
1.మిరియాల.నారాయణస్వామి 2.మిరియాల.వేంకటరమణ 3.పప్పసాని.వేంకటరమణ 4.బధ్రి.బుడ్డయ్య 5.గంగంపల్లి.వేంకటరమణ
[మార్చు] పేదరికం
చాలమంది పేదలు వున్నారు.దాదాపు 80%మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు.
[మార్చు] పాడిపంటలు
ముఖ్యంగా మల్బరి,కాయకూరలు,వేరుశనగ,ప్రోద్దుతిరుగుడు,మొక్కజోన్న మొదలయిన ఆరితడి పంటలు పండిస్తారు.
[మార్చు] ప్రదాన ఆహరం
చాలమంది ప్రజలు రాగి సంగటి,ఆకుకూర పప్పు తింటారు.
[మార్చు] ధార్మికం
చాలమంది ప్రజలు తిరుమల వేంకటేశ్వరస్వామివారిని,ఖాధ్రి నరసింహాస్వామివారిని పూజిస్తారు.నిలువురాతి పల్లి నుండి వచ్చిన బీద.శివయ్య కుటుంబం వారు భైరవేశ్వరస్వామి వారిని పూజిస్తారు.

