శృంగేరి

వికీపీడియా నుండి

శృంగేరి శంకర మఠం దక్షిణామయ మఠం. శృంగేరి కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లా లో తుంగ నది ఒడ్డున కలదు. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్ల వచ్చింది.