రాజమండ్రి (పట్టణ)
వికీపీడియా నుండి
| రాజమండ్రి (పట్టణ) మండలం | |
| బొమ్మ:EastGodavari mandals outline30.png | |
| జిల్లా: | తూర్పు గోదావరి |
| రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
| ముఖ్య పట్టణము: | రాజమండ్రి (పట్టణ) |
| గ్రామాలు: | 0 |
| జనాభా (2001 లెక్కలు) | |
|---|---|
| మొత్తము: | 315.251 వేలు |
| పురుషులు: | 158.454 వేలు |
| స్త్రీలు: | 156.797 వేలు |
| అక్షరాస్యత (2001 లెక్కలు) | |
| మొత్తము: | 78.98 % |
| పురుషులు: | 83.52 % |
| స్త్రీలు: | 74.39 % |
| చూడండి: తూర్పు గోదావరి జిల్లా మండలాలు | |
రాజమండ్రి (పట్టణ), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము.
గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడే విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. గోదావరీ తీరాన్న ఉంది కనుక ఇది పుణ్య క్షేత్రం. రాజరాజనరేంద్రుడు ఇక్కడ నుండే రాజ్యమేలేడు కనుక ఇది చారిత్రక స్థలం. ఆదికవి నన్నయ ఇక్కడివాడే కనుక ఇది సాహిత్య పరంగా ముఖ్యమైన ఊరు. కందుకూరి వీరేశలింగం ఇక్కడి వాడే కనుక ఈ ఊరు సాంఘికంగా పెద్ద పేరు సంతరించుకొంది.
ఇక్కడ ఉన్న ప్రభుత్వ కళాశాల (Government Arts College)తూర్పు కోస్తాలో ప్రభుత్వ రంగంలో ఉన్న అతి పురాతన కళాశాల. ఆడవి బాపిరాజు ఇక్కడ చదువుకున్నారు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
ఈ మండలంలో గ్రామాలేవీ లేవు
[మార్చు] తూర్పు గోదావరి జిల్లా మండలాలు
మారేడుమిల్లి - వై.రామవరం - అడ్డతీగల - రాజవొమ్మంగి - కోటనందూరు - తుని - తొండంగి - గొల్లప్రోలు - శంఖవరం - ప్రత్తిపాడు - ఏలేశ్వరం - గంగవరం - రంపచోడవరం - దేవీపట్నం - సీతానగరం - కోరుకొండ - గోకవరం - జగ్గంపేట - కిర్లంపూడి - పెద్దాపురం - పిఠాపురం - కొత్తపల్లె - కాకినాడ(గ్రామీణ) - కాకినాడ (పట్టణ) - సామర్లకోట - రంగంపేట - గండేపల్లి - రాజానగరం - రాజమండ్రి (గ్రామీణ) - రాజమండ్రి (పట్టణ) - కడియం - మండపేట - అనపర్తి - బిక్కవోలు - పెదపూడి - కరప - తాళ్ళరేవు - కాజులూరు - రామచంద్రాపురం - రాయవరం - కపిలేశ్వరపురం - ఆలమూరు - ఆత్రేయపురం - రావులపాలెం - పామర్రు - కొత్తపేట - పి.గన్నవరం - అంబాజీపేట - ఐనవిల్లి - ముమ్మిడివరం - ఐ.పోలవరం - కాట్రేనికోన - ఉప్పలగుప్తం - అమలాపురం - అల్లవరం - మామిడికుదురు - రాజోలు - మలికిపురం - సఖినేటిపల్లి

