జమలాపురం కేశవరావు

వికీపీడియా నుండి

సర్దార్ జమలాపురం కేశవరావు (1953, మార్చి 30) హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్రా ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడు.