ఇడుపులపాయ
వికీపీడియా నుండి
ఇడుపులపాయ, కడప జిల్లా, వేంపల్లె మండలానికి చెందిన గ్రామము. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబం ఈ గ్రామంలో ఉన్న తమ ఎస్టేట్ లోని 310 ఎకరాల భూమిని 2006 డిసెంబర్ లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు.
ఇడుపులపాయ, కడప జిల్లా, వేంపల్లె మండలానికి చెందిన గ్రామము. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబం ఈ గ్రామంలో ఉన్న తమ ఎస్టేట్ లోని 310 ఎకరాల భూమిని 2006 డిసెంబర్ లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు.