శిశుపాలుడు
వికీపీడియా నుండి
శిశుపాలుడు చేడి రాజ్య చక్రవర్తి ధర్మఘోషుని కుమారుడు. ఈయన తల్లి వసుదేవుని సోదరి శ్రుతదేవి. ఈయన కృష్ణునికి మేనత్త కొడుకు. శిశుపాలునికి కాబోవు భార్య అయిన రుక్మిణిని ఎత్తుకొనిపోయినందుకు కృష్ణునికి శతృవైనాడు. శిశుపాలున్ని కృష్ణుడు తన చక్రాయుధంతో వధించాడు.

