లక్ష్మిపురం(గరిడేపల్లి మండలం)

వికీపీడియా నుండి

లక్ష్మీపురము , నల్గొండ జిల్లా, గరిడేపల్లి మండలానికి చెందిన గ్రామము


వూరి చుట్టూ పచ్చని పంట పొలాలతొ కూడిన ప్రశాంతమైన పల్లెటూరు. ఇది వ్యవసాయ అధారిత గ్రామము వరి ప్రధాన పంట. సాగర్ ఎడమ కాలువ ద్వార నీటి వనరులు అందుతాయి. ఇక్కడ వెయ్యికి పైగ జనాభా వుంటుంది. ఇందులొ రెడ్డి కులంము వారిది అధిక సంఖ్య తరతరాలుగా వీరు కలిసి కట్టుగా వుండడమనెది చెప్పుకొనదగిన విశయము. కాంగ్రెస్ మరియు తెలుగు దెశం ప్రధాన పార్టీలు.ఈ గ్రామములొ ఒక ప్రాధమిక పాఠశాల ఒక రామాలయము కలవు. డేశంలొని అనేక మారుమూల పల్లెల్లొ మాదిరిగానే ఇక్కడ కూడ విదేశి మత ప్రచారం మరియు మత మార్పిడులు జరుగుతున్నాయి.