వేదాద్రి
వికీపీడియా నుండి
వేదాద్రి, కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలానికి చెందిన గ్రామము. ఇది విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారి నెం.9లో చిలకల్లుకు 10 కి.మీ. దూరంలో ఉంది.
ఇక్కడ కృష్ణానదీ తీరంలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి మందిరం ఉన్నది. ఇక్కడ పంచ నారసింహ ప్రతిమలు ఉన్నాయి.

