గుత్తవల్లి
వికీపీడియా నుండి
గుత్తవల్లి , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ఒక గ్రామము.
ఇది నాగావళి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి నేల సారవంతమైనది. నారాయణపూర్ ఆనకట్ట వల్ల లభించే నీటివనరు ఇక్కడి వ్యవసాయానికి ప్రధానాధారము. వ్యవసాయం ప్రధానవృత్తి. వరి, చెఱకు, మినుములు, పెసలు ముఖ్యమైన పంటలు.
ఊరిలో ఒక హైస్కూలు, రెండు ప్రైమరీ స్కూళ్ళు, ఒక ప్రాధమిక ఆరోగ్యకేంద్రం ఉన్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి బస్సు సౌకర్యం ఉంది. గుత్తవల్లి, శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలానికి చెందిన గ్రామము
| ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |

