వికీపీడియా నుండి
* ఈ యేడాది 12 చిత్రాలు వెలుగు చూశాయి.
* పోటీ చిత్రాలుగా వచ్చిన ద్రౌపదీ మానసంరక్షణం విమర్శకుల ప్రశంసలు మాత్రమే పొందిన పరాజయం పాలుకాగా, ద్రౌపదీ వస్త్రాపహరణం హిట్గా నిలిచింది.
* పి.వి.దాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మాయాబజార్ కూడా ప్రజాదరణ చూరగొంది.
* ఇదే యేడాది వచ్చిన వీరాభిమన్యు ద్వారా కాంచనమాల వెండితెరకు పరిచయమైంది.
* తెలుగులో తొలి సాంఘిక చిత్రంగా ప్రేమవిజయం ఇదే సంవత్సరం రూపొందింది. అయితే ఆ నాటి పౌరాణిక చిత్రాల నడుమ ఆ సినిమా విజయం సాధించలేకపోయింది.
* రాజమండ్రికి బెందిన ఆంధ్ర సినీ టోన్ వారిచే రాజమండ్రిలోనే నిర్మించబడీన సంపూర్ణ రామాయణం, ఆంధ్ర లో నిర్మించిన మొదటి చిత్రంగా నిలిచింది.
- అనసూయ ( ఈస్టిండియా)
- కబీర్
- లంకాదహనం
- మాయాబజార్
- మోహినీ భస్మాసుర
- ప్రేమవిజయం - మొదటి సాంఘిక చిత్రం
- సంపూర్ణ రామాయణం
- సతీ తులసి
- వీరాభిమన్యు
- సులోచన
- ద్రౌపదీ మానసంరక్షణం
- ద్రౌపదీ వస్త్రాపహరణం