పెంట్లవెల్లి

వికీపీడియా నుండి

పెంట్లవెల్లి, మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలానికి చెందిన గ్రామము పూర్వం దీని పేరు పంటల వెల్లి.చాళక్యుల కాలం లోనె బాగా ఆభివృద్ధి చెందినది.ఆ కాలంలోనే చాళక్యులచే నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఇప్పటికి నిత్య పూజలందుకోవడం విశేశం. తాలూకా స్థాయిలో రెండవ ప్రధాన పట్టణం. వాణిజ్య పరంగా ప్రథమ స్థ్హానంలో ఉన్న మేజర్ గ్రామ పంచాయితి. 1984కు పూర్వం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం పూర్తి కావడానికి ముందు తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలకు వాణిజ్య అనుసంధాన కేంద్రంగా విలసిల్లింది.