మునిపల్లె రాజు

వికీపీడియా నుండి

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


తెలుగు కథను సుసంపన్నం చేసిన రచయితలలో మునిపల్లె రాజు ప్రముఖుడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె ఆయన స్వగ్రామం. కాకుమాను మండలం గరికపాడు (కాకుమాను మండలం) లో 1925 మార్చి 16 న రాజు జన్మించాడు. తెలుగు పండితుడు జమ్మలమడక రామమూర్తి ప్రభావంతో సాహిత్యంలో ఆసక్తిని పెంపొందించుకున్నాడు. 1943 నుండి 1983 వరకు భారత ప్రభుత్వ రక్షణ శాఖలో ఉద్యోగం చేసాడు.

[మార్చు] రచనలు

  • దివోస్వప్నాలతో ముఖాముఖి (కథలు)
  • పుష్పాలు - ప్రేమికులు - పశువులు (కథలు)
  • మునిపల్లె రాజు కథలు
  • జర్నలిజంలో సృజనరాగాలు
  • అలసిపోయినవాడి అరణ్యకాలు (కవితా సంపుటి)
  • వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు (కవితా సంపుటి)
  • పూజారి: ఈ నవలను పూజాఫలం పేరిట బి.ఎన్.రెడ్డి సినిమాగా తీసాడు.

[మార్చు] పురస్కారాలు

[మార్చు] రాజు గురించి ప్రముఖులు

  • మధురాంతకం రాజారామ్ "సమకాలీన సాహితీ నావికులకు మునిపల్లె రాజు గారొక లైట్ హౌస్"