కూర్మాపురం

వికీపీడియా నుండి

కూర్మాపురం తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలమునకు చెందిన గ్రామము. ఈ ఊరు మండలము చివరన ఉన్నది. గ్రామ జనాభా దాదాపు 3000.