కాకతీయులు
వికీపీడియా నుండి
కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును 1083 నుండి 1323 వరకు పరిపాలించిన రాజవంశము. తొమ్మిదవ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిక్రింద తెచ్చి పరిపాలించారు.
ముఖ్యులు
- గణపతిదేవుడు
- రుద్రమదేవి
- ప్రతాపరుద్రుడు
[మార్చు] చూడండి
[మార్చు] మూలములు
- కాకతీయులు - పి.వి.పరబ్రహ్మశాస్త్రి (తెలుగు అనువాదము)

