ఎరాజ్పల్లె
వికీపీడియా నుండి
ఎరాజ్పల్లి, నిజామాబాదు జిల్లా, భోధన్ మండలానికి చెందిన గ్రామము.
ఎరాజ్పల్లి బోధన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరి జనాభా సుమారు 3000. ఇది ప్రధానంగా వ్యవసాయం మరియు పాడి ఉత్పత్తుల మీద ఆధారపడిన అందమైన గ్రామం.
ఈ గ్రామంలోనివారు కబడ్డీ, కోతికొమ్మచ్చి, బిళ్ళంగోడు, లాంటి సాంప్రదాయిక ఆటలతో బాటు ఫుట్బాల్, క్రికెట్ లాంటి ఇతర ఆటలు కూడా ఆడుతారు.

