పాకాల సరస్సు

వికీపీడియా నుండి

మానవ నిర్మిత 30ఛదరపు కి మి ల ఈ సరస్సు క్రీ శ.1213 లో కాకతీయ రాజు గణపతి దేవునిచే కట్టించబడింది. నర్సంపేట పట్టణానికి 12కి మీ దూరం లో నున్న ఈ సరస్సు , చుట్టూ పక్కల ఉన్న అభయారణ్యం , ప్రకృతిని ఆరాధించే వారికి ఇది ఒక స్వర్గము. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు పాకాల చెరువు గా పిలిచే ఈ చెరువు మద్యలో ఉన్న కొండ అద్బుతమైనది. పాఖాల రామక్క గుండం గా పిలవబడే ప్రదేశం లో ప్రజలు మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. కోతులు,కొండముచ్చులు పుష్కలంగా ఉన్నాయి. చుట్టూ ప్రాకాల ఉన్న అడవి లో చిరుతపూలులు, జింకలు,ధుప్పులు, అడవి పంధులు విరివి గా ఉన్నాయి