మంథని

వికీపీడియా నుండి

మంథని మండలం
జిల్లా: కరీంనగర్
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ముఖ్య పట్టణము: మంథని
గ్రామాలు: 31
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 50.405 వేలు
పురుషులు: 25.487 వేలు
స్త్రీలు: 24.918 వేలు
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 54.91 %
పురుషులు: 64.14 %
స్త్రీలు: 45.46 %
చూడండి: కరీంనగర్ జిల్లా మండలాలు

మంథని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము. ఇది కరీంనగర్ నుండి 60 కి.మీ.ల దూరములో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 225 కి.మీ.ల దూరములో ఉన్నది. ఈ చిన్న గ్రామము వేద బ్రాహ్మణులతో మరియు దేవాలయములతో నిండి ఉన్నది.


భౌగోళికంగా, మంథని 18-30' మరియు 19' ఉత్తర అక్షాంశాల మధ్యా, 78-30' మరియు 80-30' తూర్పు రేఖాంశాల మధ్య విస్తిరించి సముద్ర మట్టమునకు 421 అడుగులు(128 మీటర్లు) ఎత్తులో ఉన్నది.


మంథనికి ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన బొక్కలవాగు అనే చిన్న యేరు, తూర్పున సురక్షిత అడవి, పశ్చిమాన రావులచెరువు హద్దులుగా ఉన్నవి. దక్షిణాన మరియు పశ్చిమాన గ్రామ వ్యవసాయ భూములు ఈ పొలిమేరలకు ఆవల ఉన్నా ప్రధాననివాస స్థలము ఈ హద్దులలోనే ఉన్నది. గ్రామ విస్తీర్ణము కేవలము 6 చదరపు కిలోమీటర్లు మాత్రమే.

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] బయటి లింకులు


నిజామాబాదు జిల్లా, ఆర్మూరు మండలంలో కూడా ఒక మంథని(ఆర్మూరు మండలం) గ్రామము ఉన్నది.


[మార్చు] కరీంనగర్ జిల్లా మండలాలు

ఇబ్రహీంపట్నం - మల్లాపూర్ - రైకల్ - సారంగాపూర్ - ధర్మపురి - వెలగటూరు - రామగుండము - కమానుపూర్ - మంథని - కాటారం - మహాదేవపూర్ - మల్హర్రావు - ముత్తరంమహాదేవపూర్ - ముత్తరంమంథని - శ్రీరాంపూర్ - పెద్దపల్లి - జూలపల్లి - ధర్మారం - గొల్లపల్లి - జగిత్యాల - మేడిపల్లి - కోరుట్ల - మెట్‌పల్లి - కత్లాపూర్ - చందుర్తి - కొడిమ్యాల్ - గంగాధర - మల్లియల్ - పెగడపల్లి - చొప్పదండి - సుల్తానాబాద్ - ఓడెల - జమ్మికుంట - వీణవంక - మనకొండూరు - కరీంనగర్ - రామడుగు - బోయినపల్లి - వేములవాడ - కోనరావుపేట - యల్లారెడ్డి - గంభీర్రావుపేట్ - ముస్తాబాద్ - సిరిసిల్ల - ఇల్లంతకుంట - బెజ్జంకి - తిమ్మాపూర్ - కేశవపట్నం - హుజూరాబాద్ - కమలాపూర్ - ఎల్కతుర్తి - సైదాపూర్ - చిగురుమామిడి - కోహెడ - హుస్నాబాద్ - భీమదేవరపల్లి