శంకరాపురం సిద్ధయి
వికీపీడియా నుండి
శంకరాపురం సిద్ధయి, గుంటూరు జిల్లా, కారంపూడి మండలానికి చెందిన గ్రామము
శంకరాపురము ను భట్టువారిపల్లె అని కూడా అంటారు. మొత్తము ఓటర్ల సంఖ్య 2,000 లకు పైబడి ఉంటుంది. గ్రామంలో ఒక ప్రాధమిక పాఠశాల, గ్రామపంఛాయితీ భవనము కలవు. గ్రామస్తులు దాదాపుగా అందరు వ్యవసాయముపై ఆధార పడిన వారే. అక్షరాశ్యత తక్కువే అయినను గ్రామస్తులు తమ పిల్లల చదువుల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు.

