రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
వికీపీడియా నుండి
తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణసశర్మ అగ్రేసరులు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకులు. అన్నమాచార్యుల కృతులను - కొన్ని వందల కృతులను - వీరు స్వరపరచి తెలుగువారికి అందించేరు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలయించేరు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజావారి కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్స్తరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. ఏక సంథాగ్రాహి.
జీవనకాలం: 1892-1978. తల్లిదండ్రులు: అలమేలు మంగమ్మ, కర్నమడకల కృష్ణమాచార్యులు.
[మార్చు] వనరులు
- అక్కిరాజు రమాపతిరావు రాసిన 'ప్రతిభామూర్తులు', విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991

