మైనేనివారిపాలెం
వికీపీడియా నుండి
మైనేనివారిపాలెం గుంటూరు జిల్లా రేపల్లె మండలం లోని గ్రామం. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో వ్యవసాయం ప్రజల జీవనాధారం. వరి ప్రధానమైన పంట. గ్రామంలో స్వర్ణోత్సవం జరుపుకున్న SVNA ఉన్నత పాఠశాల ఉంది.
మైనేనివారిపాలెం గుంటూరు జిల్లా రేపల్లె మండలం లోని గ్రామం. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో వ్యవసాయం ప్రజల జీవనాధారం. వరి ప్రధానమైన పంట. గ్రామంలో స్వర్ణోత్సవం జరుపుకున్న SVNA ఉన్నత పాఠశాల ఉంది.