గోవిందాపురం(బోనకల్లు మండలం)
వికీపీడియా నుండి
గోవిందాపురం, ఖమ్మం జిల్లా, బోనకల్లు మండలానికి చెందిన గ్రామము.
గొవిందాపురం నిజాం కాలం నాడు జరిగిన రజాకార్ల తిరుగుబాటులొ ప్రముఖ పాత్ర వహించింది. దగ్గరలో గల అన్ని గ్రామాల కన్నా కూడా వ్యవసాయిక వనరులు ఎక్కువగా కలిగిన గ్రామం గోవిందాపురం. దురదృష్టవశాత్తు ఈ గ్ర్రామానికి సరి అయిన రవాణ సౌకర్యాలు లేవు. చాలా గ్రామాలన్నిటిలాగనే ఇక్కడ కూడ యువకులు, వున్నత విద్య అభ్యసించిన కొద్దిమంది గ్రామస్తులు ఈ గ్రామాన్ని విడిచి పట్టణాలకు వలస పోవటంతో గోవిందాపురం సరి అయిన అభివృద్దికి నోచుకోలేదు.
గోవిందాపురం లో ప్రసిద్ది చెందిన ఆంజనేయ స్వామి దేవాలయం వుంది.

