వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 20
వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- 1774: భారత్లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు.
- 1920: సెన్సార్ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్ జారీ చేసింది.
- 1927: ప్రముఖ కవి, విమర్శకుడు, గుంటూరు శేషేంద్ర శర్మ జన్మించాడు.
- 1947: ఐక్యరాజ్యసమితి పతాకం ఆమోదించబడింది.
- 1947: భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు.
- 1962: పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్పై దాడి చేసింది.

