ద్వారం వెంకటస్వామి నాయుడు (జ.8 నవంబర్ 1893 - మ. 25 నవంబర్ 1964) ఒక గొప్ప వాయులీన విద్వాంసులు.
మద్రాసు సంగీత అకాడమి 1941 లో ఆయనకు సంగీత కళానిధి అవార్డ్ ప్రధానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో ఆయనకు పద్మశ్రీ అవార్డ్ ప్రధానం చేసింది.
వర్గాలు: 1893 జననాలు | 1964 మరణాలు | సంగీత విద్వాంసులు | పద్మశ్రీ పురస్కార గ్రహీతలు