శోభనాపురము

వికీపీడియా నుండి

శోభనాపురము , కృష్ణా జిల్లా, ఆగిరిపల్లి మండలానికి చెందిన గ్రామము


శోభనపురము దాని మండల కేంద్రమైన ఆగిరిపల్లి కి 5 కిమీ దూరం లో ఉన్నది.ఆగిరపల్లి కొండపై వెలసిన శ్రీ శోభనాచలపతి స్వామి వారి పేరు మీదుగా ఈ గ్రామమునకు ఆ పేరు వచ్చింది. ఇక్కడి ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. ఇక్కడ ప్రధానంగా వరి సాగు చేస్తారు.