వికీపీడియా నుండి
వేంపెంట, కర్నూలు జిల్లా, పాములపాడు మండలానికి చెందిన గ్రామము. ఇది మండలములోనే పెద్ద గ్రామము. గ్రామంలో 955 కుటుంబాలు నివసిస్తున్నాయి. పూర్తి జనాభా 4857. అందులో ఓటర్ల సంఖ్య 3525. ఈ గ్రామానికి సమీపములో నిప్పులవాగు మరియు శ్రీశైలం రిజర్వాయరు ఎడమ కాలువ కలుస్తాయి.