వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 1
వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- 1953:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించబడింది.
- 1955: ప్రముఖ రసాయనశాస్త్రవేత్త, శాంతిస్వరూప్ భట్నాగర్ మరణించాడు. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ను ఏర్పాటు చేసారు.
- 1972: మణిపూర్ రాష్ట్రం అవతరించింది.
- 2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
- 2007: ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత డూండీ మరణించాడు.

