మన్నయ్యపేట
వికీపీడియా నుండి
మన్నయ్య పేట, ఈ గ్రామము శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామము ఆమదాలవలస పంచాయతి పరిధిలొకి వస్తుంది. ఈ గ్రామము, ఆముదాలవలస పట్టణమునకు 2 కిలొమీటర్ల దూరములొ కలదు. ఈ గ్రామ ప్రజలు చాలా వరకు వ్యవసాయము మీద అధారపడి జీవించుచున్నారు. వ్యవసాయము చాలా వరకు వర్షాధారము. ముఖ్యమైన పంటలు వరి, ఛెరకు మరియు అపరాలు.

