పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా)

వికీపీడియా నుండి

పరమానందయ్య శిష్యుల కథ (1950)
దర్శకత్వం కస్తూరి శివరావు
నిర్మాణం కస్తూరి శివరావు
చిత్రానువాదం తాపీ ధర్మారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (చంద్రసేనుడు),
లక్ష్మీరాజ్యం (లీలావతి),
గిరిజ (హేమ),
చిలకలపూడి సీతారామాంజనేయులు (పరమానందయ్య),
రేలంగి వెంకటరామయ్య,
కస్తూరి శివరావు,
సీత,
గడ్డేపల్లి రామయ్య,
ఎన్.బాలసరస్వతి
సంభాషణలు తాపీ ధర్మారావు
నిడివి 200 నిముషాలు
భాష తెలుగు