రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

వికీపీడియా నుండి

తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణసశర్మ అగ్రేసరులు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకులు. అన్నమాచార్యుల కృతులను - కొన్ని వందల కృతులను - వీరు స్వరపరచి తెలుగువారికి అందించేరు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలయించేరు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజావారి కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్స్తరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. ఏక సంథాగ్రాహి.

జీవనకాలం: 1892-1978. తల్లిదండ్రులు: అలమేలు మంగమ్మ, కర్నమడకల కృష్ణమాచార్యులు.

[మార్చు] వనరులు