మార్కస్ బార్ట్లే

వికీపీడియా నుండి

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


మార్కస్ బార్ట్లే తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు. ఆంగ్లో ఇండియన్[1]అయిన బార్ట్లే 1945లో బి.ఎన్.రెడ్డి తీసిన స్వర్గసీమ సినిమాతో తెలుగు చలనచిత్రరంగములో ప్రవేశించాడు. డిజిటల్ టెక్నాలజీ, యానిమేషన్ లేని రోజుల్లో మాయాబజార్, పాతాళ భైరవి లాంటి చిత్రాలు తీసి ఆనాటి మేటి సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నాడు.

[మార్చు] చిత్ర సమాహారం

[మార్చు] మూలాలు

  1. B.N. Reddi, a Monograph By Randor Guy Published 1985 National Film Archive of India Page.32

[మార్చు] బయటి లింకులు