వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 17
వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- 1920: భారతీయ కమ్యూనిస్టు పార్టీ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) తాష్కెంట్ లో ఏర్పడింది.
- 1933: నాజీల దురాగతాలు భరించలేక మాతృభూమి(జర్మనీ)ని వదిలి ఐన్స్టీన్ అమెరికా పయనం.
- 1940: భారత స్వాతంత్ర్య సమరంలో ఒక ప్రముఖ భాగమైన, వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభమైంది. గాంధీజీ పిలుపుతో వినోబాభావే 'వ్యక్తి సత్యాగ్రహా'న్ని ఆచరించిన రోజు.
- 1949: జమ్ము, కాశ్మీర్లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 నిబంధనను చట్టసభలు స్వీకరించాయి.
- 1979: మదర్ థెరీసా కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
- 2003: 'జితి జితాయి పాలిటిక్స్'... మధ్యప్రదేశ్లో హిజ్రాల తొలి రాజకీయపార్టీ స్థాపన.

