వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 23

వికీపీడియా నుండి

< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
  • 1897: నేతాజీ సుభాష్ చంద్ర బోసు జన్మించాడు కటక్‌(ఒరిస్సా)లో జన్మించారు..
  • 1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు.
  • 1950: ఇజ్రాయెల్‌ పార్లమెంటు నెస్సెట్‌ జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.
  • 1977: 'జనసంఘ్‌', 'భారతీయ లోక్‌దళ్‌', కాంగ్రెస్‌(ఓ), 'స్వతంత్ర పార్టీ', 'సోషలిస్టు పార్టీ'లు కలిసి 'జనతాపార్టీ'గా ఏర్పడ్డాయి.