గుడిపాడు (అనుమసముద్రంపేట మండలం)
వికీపీడియా నుండి
గుడిపాడు , నెల్లూరు జిల్లా, అనుమసముద్రంపేట మండలానికి చెందిన గ్రామము
ఈ మండలంలో ఉన్న గ్రామాలలో ఇదే పెద్దది. దీని జనాభా సుమారు 2000. ఇటీవలి కాలంలో ఈ గ్రామ విద్యార్థులు విద్యలో రాణించి మంచి గుర్తింపు పొందారు.
గ్రామస్తులు ఇక్కడ కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని పూజిస్తారు. ఈ గుడిని ఆనుకుని ఉన్న చెరువు నీరు ఈ గ్రామానికే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. వ్య్వసాయంపై ఆధారపడ్డ గ్రామ ప్రజలకు వరి ప్రధాన పంట.
గుడిపాడు పేరుతో మరికొన్ని గ్రామాలున్నాయి. వాటికి సంబంధించిన లింకులకోసం గుడిపాడుఅయోమయనివృత్తి పేజీ చూడండి.

