మాధవపెద్ది వెంకటరామయ్య

వికీపీడియా నుండి

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


మాధవపెద్ది వెంకటరామయ్య గారు గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరు లో జన్మించారు. అప్పట్లో ఈయన నాటకరంగంలో అధ్బుత నటుడిగా పేరు పొందారు. ముఖ్యంగా దుర్యోధనుడి పాత్రలలో. గుమ్మడి, ముక్కామల, ధూళిపాళ లాంటివారికి ఈయన గురుతుల్యులు. వెంకటరామయ్య గారికి ఆంధ్ర పృధ్విరాజ్ అని పిలిచేవారు

నటించిన సినిమాలు
  1. సీతాకల్యాణం (1934)
  2. కీచక వధ (1936) (కీచక పాత్ర)
  3. మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం (1936) (దుర్యోదనుడి పాత్ర)
  4. చిత్రనలీయం (1938) (శాపానికి ముందు నలుడి పాత్ర)