కందుకూరు, వేంశూరు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి |
మూస:నిర్ధారణ కందుకూరు, వేంశూరు, ఖమ్మం జిల్లా, వేంశూరు మండలానికి చెందిన గ్రామము మహా మేధావులకు నిలయమైన ఈ గ్రామం సత్తుపల్లికి 20 కి.మీ. ధూరంలో వుంది.ఈ గ్రామంలో చాలామంది ఉన్నత విద్యావంతులు.పచ్చని పొలాలతో ,ప్రశాంతం గా వుండే ఈ గ్రామంలో హాయిగా సేధ తీరవచ్చు.
బహుముఖ ప్రజ్ఞావంతుడు ,కవి పండితుడు,అష్టావధాని ,సంస్క్రుత ఆంధ్ర భాషలలో పండితులైన శ్రీ.బండి వెంకట్రామి రెడ్డి గారు ఈ గ్రామంలోనే జన్మించారు. వీరు దాస్యవిముక్తి వంటి పలు రచనలు చేసారు.
హేటీరో డ్రగ్స్ కంపెనీ అదినేత శ్రీ బండి పార్ధసారధి రరెడ్డి గారు ఈ గ్రామంలోనే జన్మించారు. ఈ గ్రామంలోని,మరియు ఈ చుట్టుపక్కల గ్రామంలలోని ఎందరికో ఈ కంపెనీ ఉపాధి కల్పించింది.

