వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 28
వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- 1612: గెలీలియో గెలీలీ నెఫ్ట్యూన్ గ్రహాన్ని కనిపెట్టాడు. అప్పటికి ఆయన దాన్ని నక్షత్రంగానే ఊహించాడు తప్ప గ్రహం అనుకోలేదు.
- 1688: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మధుర(గుజరాత్)లో ఉన్న దేవాలయాలన్నింటినీ(వెయ్యికి పైగా అని అంచనా) దగ్గరుండి కూలగొట్టించాడు.
- 1885: ఎ.ఒ.హ్యూమ్ ముంబయిలో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు.
- 1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన.
- 1896: కోల్కతా కాంగ్రెస్ మహాసభల్లో తొలిసారి వందేమాతర గీతాన్ని ఆలపించారు.
- 1921: కలకత్తా కాంగ్రెసు సభల్లో మొదటిసారి వందేమాతరం గీతాన్ని ఆలాపించారు.

