వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 25

వికీపీడియా నుండి

< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
  • ఏసు క్రీస్తు పుట్టిన రోజు. దీనిని క్రిస్ట్‌మస్ గా క్రైస్తవులు జరుపుకుంటారు.
  • 1901: ప్రముఖ కవి, తెలుగులెంక బిరుదు పొందిన తుమ్మల సీతారామమూర్తి జన్మించాడు.
  • 1924: పూర్వ భారత ప్రధానమంత్రి, అటల్ బిహారీ వాజపేయి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించాడు.
  • 1972: స్వతంత్ర భారత్ కు తొలి, తుది భారతీయ గవర్నర్ జనరల్, రాజాజీ మరణించాడు.
  • 1977: విషాదం నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్యనటుడు చార్లీచాప్లిన్‌ మరణం.
  • 2000: రూ.60వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన గ్రామీణ రహదారుల పథకం, అంత్యోదయ అన్న పథకాలను అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారు.