విష్ణుకుండినుల శాసనాలు
వికీపీడియా నుండి
| తెలుగు శాసనాలు |
| విష్ణుకుండినులు |
| తూర్పు చాళుక్యులు |
| పశ్చిమ చాళుక్యులు |
| రాష్ట్రకూటులు |
| ఇతర వంశములు |
| సామ్రాజ్య చోళులు |
| కాకతీయులు |
| రెడ్డి రాజులు |
| రేనాటి చోళులు |
| వైడుంబులు |
| చిందులు |
| తూర్పు గాంగులు |
| గజపతులు |
| కుతుబ్షాహీలు |
| మొఘల్ సామ్రాజ్యము |
| సూచిక I |
| సూచిక II |
- (ఆ.రి.నెం. 581 1925వ సంవత్సరము)
-
- గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు లోని రామలింగస్వామి దేవాలయము ప్రవేశము దగ్గర ఉన్న ఒక తెల్లని పాలరాతి స్థంభము మీద
-
- తేదీ నిర్ధారితము కాలేదు.
-
- ఇది ఇప్పడి వరకు కనుగొనిన ఈ వంశము యొక్క ఏకైక శిలాశాసనము. ఇది ధ్వంసమైనది మరియు అసంపూర్ణమైనది. కేవలము వంశము యొక్క పేరు విష్ణుకుండి మరియు ప్రభువు మాధవవర్మ యొక్క పేరు కనిపించుచున్నవి.

